కలి యుగం: ధర్మ పతనం మరియు కల్కి అవతారం
Kali Yuga: Decline of Dharma and Kalki Avatar
కల్కి అవతారం మరియు కలి యుగంలో ధర్మ పతనం వివరించబడింది. మనుషులు పరమానందస్వరూపి పరమాత్మను వదిలి చిన్న విషయ సుఖాలకు వెళ్తారని చెప్పబడింది. యుగాలలో ధర్మం నాలుగు పాదాలు (సత్యం, దయ, తపస్సు, శుచి) ఒక్కొక్కటి పోగొట్టుకుంటుందని వివరించబడింది.
The Kalki avatar and the decline of dharma in Kali Yuga are described - people abandon the supreme bliss of Paramatma for petty sense pleasures. Dharma is shown progressively losing its four legs (truth, compassion, austerity, purity) in successive yugas. The key teaching: "nyayo hi dandah" - it is justice to punish one who commits wrong - delivered by a young boy expressing the complete philosophy.
మామా పితాయువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేను కులాభిరామం శ్రీమత్వదంగ్రియుగలం ప్రణవామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ పట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంఖా సింహార నూపుర శోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాణనం విరకత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం గునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేణి సంయుక్తం పీతాం పరసుతోభితం అవాప్త తులదీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం త్యక్షే పౌత్రం కల్మషం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధు
పరమాత్మ యొక్క అవతారాలను వివరించుకుంటూ వచ్చి కలికి అవతారాన్ని చెప్పి కలికి అవతారం రావడానికి కారణాన్ని చెప్పాడు. ఎరిహి ఆలయేష్వపి హరేహే కథాః నస్యుహు అని. అంటే ఎంత చమత్కారమైన మాట అంటే ఇంట్లో ఎలాగో చెప్పుకోరు స్వామి కథలు దేవాలయంలో కూడా చెప్పుకోవడం లేదు అని ఎరిహి ఆలయేశ్వతి హరేహ కథా నహిస్యుహు వాస్తవాన్ని చెప్పడం కూడా స్వామి హాస్య ధరుణిలో చెప్తారు అంటే అది శుతిమెత్తని విమర్శ అంటాం చూడండి మనం అదనమాట వ్యంగ్యం అంటాం అంటే న్యాయంగా కృతత్రేతా ద్వాపర యుగములలో ప్రతి ఇంటిలోనూ హరికథలు జరుగుతూ ఉండేవి. హరికథలు అంటే మనం చెప్పుకునే రాగం తానం పల్లవితో కాదు. పరమాత్మ కథలు. పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా పరమాత్మ ఆటలే ఆడుకునేవారు. చెప్పాం కదా పరీక్షిత్తు యొక్క బాలలీల పరీక్షిత్తు ఆటలు ఆడుకున్నాడు అంటే కృష్ణుని యొక్క బాల్యలీలలే ఆడుకున్నాడు. ఆమె పూతన నేను కృష్ణుడిని జగటాసురుడు. పరమాత్మ యొక్క బాల్యంలో ఏమేం లీలలు చేశాడో వెన్న దొంగిలించటం. ఏదో అత్త చూస్తూనే కోడలు మూతికి వెన్న పెరుగు పూయటం ఇలాంటివి ఉన్నాయే. ఇలాంటి పనులన్నీ ఇతను చేసి ఇవేమిటి అంటే మా పుట్టడు చేశాడని చెప్పాడు. మా స్వామి కదా అంటే ఇప్పుడు ఆట అన్న పాట అన్న మాట అన్న పరమాత్మ కథలే. పరమాత్మ యొక్క గుణములే ఎందుకంటే వాత్సల్యం, సౌశీల్యం, ఔదార్యం ఇవన్నీ చెప్పుకుంటాం. వాటిని తమ జీవితంలో కలిపి చెప్పుకునేవారు. అంటే వాత్సల్యం ఏంది అంటారు? అమ్మ పిల్లవాడిని చాలా ప్రేమగా చూసింది అంటే అబ్బా పరమాత్ము నా దయ నీకు ఉంది. అమ్మ లాంటి దయ స్వామి కాదు. స్వామి లాంటి దయ అమ్మకు కదా మరి. అంటే ఆ వాత్సల్యం ఆ ప్రేమ ఎవరి పట్టిన విషయం మనకు?
భగవంతుడు మనను ప్రేమించని నాడు మనకు వాక్కు లేదు, కరణము లేదు, నాసిక లేదు. మనమే లేము. మహతీ వినష్టిహి అంటుంది వేదం. పరమాత్మను స్మరించకుంటే మనకు అంతకు మించిన గొప్ప నష్టం, నాశనం ఇంకోటి లేదు. మనమే ఉండం. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు మనకు ఎరిహి ఆలయేష్వపి సతాం న హరేష్ కథాస్యుహు. దేవాలయంలో కూడా ఆలయాల్లో కూడా అలాగే సతాం ఆలయేష్ రెండు జీల చెప్పొచ్చు. సజ్జనుల ఇళ్లలో కూడా అంటే అప్పటి కాలానికి ఆ రాబోయే కాలానికి వాళ్ళే సజ్జనులు అంటే రోజు కనీసం ఒక 10 మందిని మాత్రమే చంపబడి ఉంటారు అనుకోండి వాళ్ళు సజ్జనులు అన్నమాట. ఎందుకంటే మనం ఏమి చెప్పుకోవాలి కదా అలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా పరమాత్మ కథలు జరగవు. పాఖండినః ద్విజనః కృషళ నృదేవాః బ్రాహ్మణులు అనబడేవారు కూడా పాఖండులు అవుతారు. అంటే పాపఖండము పాపము యొక్క లింగమును. పాఖండం అంటే ఖండం లింగమినోచ్యతే పాకం పాప ఇతి ప్రోక్తం పాపస్య ఖండిన లింగిన పాప చిహ్న ధారిణః ఇత్యర్ధ. పాపుల యొక్క పాపము యొక్క చిహ్నమును ధరించే వాళ్ళు బ్రాహ్మణోత్తములు అనుకునే వాళ్ళు కూడా. పాప చిహ్నములు ఎందుకంటే యధా యధాత్మస్తు సారిణః ద్విజాః అంటాడు. పాపం అంటే ఏమిటయ్యా అంటే మీసములు పెట్టుకునే బ్రాహ్మణులు ఉన్నారు అనుకోండి. మీసములు దేనికి గుర్తు? ఒకటి అహంకారానికి, ఒకటి మమకారానికి. మా ఒంటిలోనే కాదు, మా ముఖంలో కూడా ఉన్నాయి అని చెప్పుకుంటారు. అహంకారం ఉంది. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. ఇలా పాపపు చిహ్నములను ధరించేటువంటి వాళ్ళు. బ్రాహ్మణులంతా పాప చిహ్నములను ధరిస్తారు. కృషలా నృదేవాః ఇక రాజులంటే శూద్రులే ఉంటారు. అంటే శూద్రుల యొక్క పరిపాలనే జరుగుతుంది. స్వాహా సదా వహడతి స్మ గిరో నయత్ర మొత్తం. ప్రపంచంలో ఏ ప్రాంతంలో కానీ స్వాహా కానీ స్వధా కానీ వషట్టరి కానీ పదాలు మన చెవిలోనే పడవు.
ఇప్పటికి అయ్యో లేవ అనుకుంటున్నాం. ఆ కారణం మనం ఈ రూపంలో ఉండం కాబట్టి ఇంత బాధ ఉండదేమో వేరే బాధ ఉంటే అదొక యుద్ధం అవుతుంది. ఇలా శాస్తా భవిష్యతి కలేహే భగవాన్ యుగాంతే. ఇవన్నీ జరిగేది దేని వలన? కలి ప్రభావం వలన. కాబట్టి అలాంటి కలిపురుషుడిని యుగ అంతంలో పరమాత్మ వచ్చి శాసిస్తాడు అని మనం చెప్పుకున్నాం. కలియుగం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అవతారాలు. సుమించి అయిపోయేది. ఈ చెప్పబడినటువంటి అవతారాల వల్ల మనకు తెలిసిన సారం ఏమిటి? అంటే సర్వదా సర్వదా పరమాత్మ తనకంటే భిన్నమైనటువంటి ప్రకృతి జీవ తత్వములను కరుణించటానికే సర్వదా సిద్ధమై ఉన్నాడు. కానీ పరమాత్మ ప్రసాదింపజేసేటువంటి ప్రసాదించేటువంటి దయను అందుకోవటానికి మనం సిద్ధంగా లేము. మనకు పాద్మంలో చెప్తాడు పెరుగు కలిపిన అన్నం తిన్రా బాబు అని తల్లి ముద్దతో ముందరికి వస్తే పిల్లవాడు నాకొద్దు పోనీ. ఆడుకోవడానికి పారిపోతాడు. చదువు. యథా దధిక బల విముఖా పుత్రాః పెరుగన్నాన్ని వద్దనే కొడుకులు ఉన్నట్టుగా మనకు పరమ కృపా విముఖాః జీవాః కరౌ భవిష్యంతి. పరమ కృపా విముఖా పరమ అంటే పరమాత్మ. పరమాత్మ దయ నీదయ్యా నాకు వద్దయ్యా. మేము ఆడుకుంటాం. మేము ఆడుకుంటాం కదా ఆడుకోవట్లేదు కదా మనకు. భార్యకు భర్త అడబొమ్మ భర్తకు. భార్య ఆడము కదా, బాలు బ్యాట్ ఏమున్నాయి కదా? ఇప్పుడు ఆటలు క్రికెటులు అవేమిటో, వాలి బాలులు ఇంకేమో బాలులు, అన్ని ఆటలలోనూ ప్రధానమైనవి బాలే. ఇంకోటి వీడు ఇది బాగానే వాడు అది బాగానే. ఎడా బిడా బాతుకుంటే మన గతి ఏంటన్నమాట ఆలోచించండి. దాన్ని ఏమంటున్నాం మనం ఆట అంటున్నాం. వాస్తవంగా శరీరానికి కానీ మనస్సుకి కానీ బుద్ధికి కానీ దేనివల్ల ఆనంద లేత్యం కూడా కలగదో అలాంటి దాని కోసం
పరమానంద స్వరూపుడైన పరమాత్మను కలియుగం వాళ్ళు విడిచిపెడుతున్నారు అని మాకు చెప్తారు. ఆ భావాన్ని చెప్తున్నాడు ఇందులో. సగ్గే తపః అహం ఋషయః నవయే ప్రజేశాః స్థానేచ ధర్మమఖ మన్వమరా అవనీశా మనకు మూడు ఉన్నాయి సృష్టి స్థితి లయము అన్నాం కదా. సృష్టి రక్షణ సంహారం. ఈ సృష్టి ఎవరున్నారు? తపః అహం. తపస్సు అలాగే నేను ఎవరు నేను అంటే తెలుసు కదా బ్రహ్మ చెప్తున్నాడు నారదునికి. గ్రహం అంటే బ్రహ్మ. అలాగే ఋషయః అంటే తనకాదులు. అలాగే నవప్రజేశ నవ ప్రజాపతులు. వీళ్ళంతా సృష్టికర్తలుగా నియమించబడ్డారు. ఇంకా స్థానే అంటే పరిపాలనలో రక్షణలో ధర్మ మఖ మను అమర అవనీశ. ధర్ముడు అంటే ధర్మము అలాగే యజ్ఞములు అలాగే మనువు దేవతలు రాజులు. వీళ్ళంతా రక్షణ కోసం నియమించబడ్డారు. సృష్టి కోసం కొందరు రక్షణ కోసం కొందరు. ఇక అంతే. అంటే ప్రళయం. ప్రళయాని కోసమని అధర్మ హర మన్యువశ అసురాజ్య. ప్రళయం కోసం ఎవరెవరయ్యా అంటే ఒకటి అధర్మము ఇంకొకటి హరుడు అంటే రుద్రుడు వాని పేరు అంతే కదా ప్రళయం కదా ప్రళయకారకుడు అని. అలాగే మన్యువశములు. ఎవరు మన్యువతులు? ప్రపంచంలో కోపం బాగా ఉండే వాళ్ళు ఎవరయ్యా అంటే పాములు, సర్పములు. మన్యువశా అంటే సర్ప. అందుకే దశమ స్కంథంలో కాళీయ మర్దన ఘట్టంలో కాళీయుడు ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటాడు. ఏంటి? కృతే అపరాధే దండనం ఇహ న్యాయం. న్యాయోహి దండః కృత కిల్విషేష్మిన్ తవావతారః ఖల నిగ్రహాయ రాశి భగవానుడు చిన్న చిన్న పదాలతోటి కొద్దిగా సంస్కృతం వస్తే చాలు అర్థమవుతుంది. న్యాయోహి దండః ఖల నిగ్రహాయ
న్యాయోహి దండః కృతకిలిభిషే అస్మిన్ తవావతారః కల నిగ్రహాయ మొత్తం తత్వాన్ని చిన్నవాడు చెప్పాడు. తప్పు చేసిన వాడిని దండించడం న్యాయం. కదా? నీవు అవతరించింది దేని కోసం? దుర్జోని దండించడం. తవావతారః సర నిగ్రహాయ ఈ రెండు బాగానే ఉన్నాయి కానీ యత్ ఇహలోకే ప్రకృతిహి ఖలానాం తత్ తవ సృష్టిహి ఇతి మే మతిస్యత్. మాది ద్వారా కోపం స్వభావంగా ను శిక్షించే అందులో భయం సర్పా మేము పాములం ఆ స్వభావం ఏంటి? అతి కోపం ఉత్త కోపం కాదు. మహా కోపం. మా జోలికి రాకుంటేనే పుస్త అంట. నువ్వు వచ్చి మా మడుగులో దూకావు. అందులో నన్ను పట్టుకున్నావు. నన్ను అనుదానం ప్రయత్నం చేశావు. నాకు కోపం రాదా? నా కోపం రావడం కాదు, నా కోపం రావడం నీ ధర్మమే. నీ సృష్టి. నీ సృష్టిని నీవే శిక్షించడం ఏమిటయ్యా? స్వామి స్వామిని అడుగుతాడు కాళీయుడు. అలాగే మనకు ఎంత చమత్కారంగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తత్వం అంటే సృష్టికి కొందరిని రక్షణకు కొందరిని సంహారానికి కొందరిని స్వామి ఏర్పరిచాడు. అందులో సృష్టికి ఎవరయ్యా అంటే తపస్సు నేను అంటే బ్రహ్మ. ఋషులు, తొమ్మిది మంది ప్రజాపతులు. ఇక రక్షణకు ధర్మములు, యజ్ఞములు, మనువులు, దేవతలు, రాజులు. ఇక సంహారానికి అధర్మము, హరుడు, మన్యువచ అంటే సర్పములు, అసురులు అంటే రాక్షసులు. మాయా విభూతయ ఇమాః పురుషక్తి భాజః ఇవన్నీ ఏమిటి అంటే నీ మాయా విభూతులు. ఇవన్నీ నీవే. ఎలాంటివి ఇవి పురుషక్తి భాజః చాలా గొప్ప శక్తి గలవి ఇవన్నీ. ఏ పని కోసం వాటిని మీరు నియమించారో అవి తక్కిన అన్నిటికంటే అధికమైన శక్తి కలవి. ఎందుకయ్యా అంటే తే మాయా విభూతయః. ఇవన్నీ నీ మాయ యొక్క విభూతులు. మరి మాయా విభూతులకే ఇంత శక్తి ఉంటే ఎవరికి? ఇది పరమాత్మ యొక్క అనంత శక్తిమత్వానికి చిన్న సూచన. మాయా విభూతయ ఇమాః
పురుషక్తి భాయః విష్ణోర్ను వీర్య గణనాం కథమోర్హతీహ విష్ణోర్ను కంవీర్యాణి ప్రవోచన్ యః పార్థివాదుం ఉమేరజాగుంసి యో హస్కపాయదుత్తరగుం విచక్రమానస్త్రేధోరుగాయః సూక్తం వద్దు కదండీ అదే శ్లోకం. అదే మంత్రాన్ని శ్లోకం చేశాడు. ఏంటి విష్ణోర్ను వీర్య గణనాం కథమోర్హతీహ. ఈ ప్రపంచంలో విష్ణోహ్ వీర్య గణన శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమ చరితములను ఎవడు లెక్కపెట్టగలడు? ఎన్నున్నాయండి? యః పార్థివాగుం విమమే రజాగుంసి. భూమిలో ఉన్నటువంటి రేణువులు ఎన్నో లెక్కపెట్టగలిగినవాడు పరమాత్మ లీలలను. లెక్క పెట్టగలుగుతారు. అది ఏ పనినా? ఈ భూమ్మీద ఎన్ని ధూళి కణములు ఉన్నాయి? ఎవరెవరు లెక్క పెడతారండి? అలాగే పరమాత్మ యొక్క అనంత అవతార చరిత్రములు ఎన్ని? దాని గుణములు ఎన్ని? చెప్పలేం. అందుకే అంటున్నాడు యత్పార్థివాన్యపి కవిహి విమమే రజాంసి అదే అవే పదాలను కొంచెం అటు ఇటు చేసి అప్పుడప్పుడు స్వామి కోపం భయం. రాస భగవానుడు ఎక్కడ దీన్ని వేదం కాదంటారు అని మర్చిపోతావు కదా కథలో పడి ఆ మత్తులో పడి ఇది వేదం కాదు అంటే దిక్కేమిటి అందుకే అప్పుడప్పుడు ఆ మంత్రాలు కొన్ని పడేస్తే ఆ ఈ వేదం మంత్రాలు ఆ ఈ వేదమేనండి. స్వామి గుర్తు చేస్తారు. ఎలాగైతే చదువుకుంటున్న విద్యార్థికి, పిల్లవాడికి తండ్రి పరీక్షలు రాయని ఆడుతున్నా చదువు. నువ్వే జ్ఞాపకం చేస్తుంటాడు. ఇది చదివాను నాకు వచ్చి అజ్ఞ అంటావు కదా ఏం రా చదువు అంటాడు. మీకు జ్ఞాపకం ఉన్నదండి వేదమే అదేం కొదరలేదు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకునే ఉంటాను. వాత్సల్య చెప్పనియ్యత సహస్ర మాతా పితృభ్యోపి వరం వేద పురుషః అంటాడు. వేయి మంది తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాత్సల్యం కలవాడు వేద పురుషుడు. సహస్ర వేద సాత్వోపి వరం గురుహు.
వేయి వేదశాఖల కంటే ప్రేమమూర్తి గురువుగా ఏమో ఏ దుర్ముహూర్తాన ఏ దుష్ట క్షణంలో పరతత్వాన్ని మనం మరిచిపోయి సంసారంలో మునిగితే మన గతి ఏంటి? గుతమని యః పార్థివాన్యపి కవీవమే రజాంతి చస్కంభయః స్వరంభసాస్ఖలతా త్రిపుష్టం పరమాత్మ వామనావతారంగా వెళ్లి బలిచక్రవర్తిని మూడు అడుగులు అడిగి అతను ఇచ్చిన తర్వాత త్రివిక్రముడు అయ్యాడు. అంటే మూడు వి అంటే పాదము. క్రమం ఉంటే కదలిక. మూడు పాదముల కదలిక కలవాడు అని అన్నాడు. ఒక పాదాన్ని పైకి లేపాడు. కదా? కొలుద్దామని అలా పైకి లేపినప్పుడు ఈ మహానుభావుని యొక్క పాద వేగానికి బ్రహ్మలోకం ఒకసారి వణికింది. జారి కింద పడతదేమో అని భయం పుట్టింది. అలా కదులుతూ జారుతున్నటువంటి బ్రహ్మలోకాన్ని తన దివ్య శక్తితో స్తంభింపజేశాడు. అంటే కదలకుండా ఆపాడు. యో అస్కభాదయత్. కభాజయత్ అంటే అస్తంభయత్ అన్నమాట. వైదిక సంస్కృతం అన్నాడు. సౌక్యం ఒకరోజు లాభం లేదు కదా. లౌక్య సంస్కృతం వేరు, వైదిక సంస్కృతం వేరు. అందుకే ఈ మహానుభావుడు ఏమన్నాడు ఏ వాక్యాన్ని క్షత్కంభ అన్నాడు. లౌకికం స్కంభయతి చత్కంభ లిట్ పరోక్షే లిట్ అని వ్యాకరణం. మనం చూడని దాన్ని మనము చూడనప్పుడు జరిగితే లిట్ ప్రయోగించాలి. చూసినప్పుడు జరిగితే లంగ్ ప్రయోగించాలి. అభవత్ బభూవ రామః రావణం అవధీత్ అనకూడదు తప్పు. ఎందుకు తప్పు అంటే అది భూతకాలమే కానీ నీవు చూస్తేనే అనాలి. రాముడు రావణాసురుని చంపగా మనం చూసుంటే అవతీత్ అనాలి. చూసామా అండి? చూడలేదు నువ్వు. పరోక్షేలి చెప్పు. మన అక్షణః పరే.
మనం చూడనప్పుడు జరిగింది కాబట్టి జగాన జగాన రావణం రామః అని చెప్పాలి తప్ప అవధీత రావణం రామః అంటే వీడికి వ్యాకరణం రాదు అంటాడు. కొంచెం పెద్దోళ్ళు అయితే వారికి సంపదమే రాదు అంటాడు. అంటే ఏంటి? ప్రయోగించవలసిన విధానంలో ప్రయోగించని సంస్కృతం అపభ్రంశము కంటే అధమం అన్నాడు. నీకు రాకుంటే మాట్లాడకు. తప్పు మాట్లాడి లేనిపోని పాపాన్ని గురువుకు నీకు ఎందుకు పంచుకుంటారు ఆయన పాపం కూడా గురువుకు. శిష్యుడు తప్పు చెప్తే పాపం గురువుకి పోతుంది. తనయుడు దుష్టి అయినా అంటే తప్పు వేరే కాదు. భార్య గయ్యాలైనా. కాబట్టి శిష్యుడు తప్పు చేస్తే తప్పకుండా పాపం గురువుకు భాగం వస్తుంది. అందువల్ల 10 సార్లు ఒకటికి రెండు సార్లు గురువుగారు ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా 100 సార్లు చెప్పేవారు. మా గురువుగారు పాఠం చెప్తే మళ్ళీ ఇంతవరకు మేము వినడు ఆ పుస్తకాన్ని. తీయలే. పుస్తకం తీయ అప్పుడు వి చూసేది లేదు. సరే ఆడపిల్లల్లా పుస్తకం పుస్తకం చూసి పారంభం చదువుతారు. ఛీ ఛీ ఛీ ఛీ ఛీ పుస్తకం పుస్తకం అంటే ఏం చెప్తున్నారో ఎక్కడ చెప్తున్నారో మాకేం తెలవలేదు. నీకెందుకు అని చెప్తావ్ విను. ఏమండీ వింటావ్ ఇంటి పుస్తకం కూడా పనే లేదు. మొత్తం క్లియర్ అది. తెల్లారి మళ్ళా ఆ వాట విన్నారు కదా వచ్చిందా? చెప్పు. చెప్పు వచ్చింది. చెప్పు అంటే ఎక్కడో ఉండే పుస్తకం చేత రాస్తుడా వీడికి బాగా రాదు పక్కకు పో అని. వాడు పుస్తకం తీసి ఇయ్యి అంటే వాడు ప్రాస్తుడు. మరి వాడు భయంకారిగా వాడు. నువ్వు పైకి రావు నువ్వు పైకి రావు రేపు నుండి ఒక 15 రోజులు అమరం వల్లించుకొని అప్పుడు రా. అంటే అమరం కంఠస్తం చేస్తే ధారణ శక్తి పెరుగుతుంది. అందుకు అమరాబాద్ ధారణ పెరుగుతుంది. ఇలా విన్నామంటే రావాలి అది. ఒక పదాన్ని కనీసం 20 సార్లు అనేద్దాం. వెనక ముందు వెనక ముందు వెనక ముందు. ఇదన్నమాట ఇక్కడ ఇదన్నమాట ఇక్కడ ఇదన్నమాట అని ఆ పదాన్ని ప్రతిసారి చెప్పి వర్లిచ్చి వర్లిచ్చి అయిపోయాయి వచ్చేస్తుంది. స్వామి వారి పాఠం చెప్పినాక మళ్ళీ పుస్తకం చూడాలన్నా అని అంటే ఆ పక్క వాళ్ళేమో తలకాయ పడుకునే వాళ్ళు నీకు వస్తే నాకు వస్తుంది. గురువు గారికి అందరికీ వస్తుంది రాకపోవడం ఏంటి 20 సార్లు చెప్తే 20 సార్లు ఒక్కొక్క పదం. అంటే వేరే సందర్భాల్లో దాన్నే వివరిస్తారు సందర్భాలు. తప్పు చెప్తే గురువుకే బాధ. తక్కువ చెప్పినా గురువుకే బాధ. పాఠం చెప్తుంటే చాలు అంటే వాడు వారం రోజులు క్లాస్ కు రావద్దు. ఏమంటాడు ఇప్పుడు సస్పెండ్ ఏదో చేస్తాం కదా. ఇంత క్లాస్ నుంచి వాడు సస్పెండ్. చాల చాల చాల చాల ఏంటి చాలు. పిల్లవాడికి ఎంత అన్నం పెట్టాలో తల్లికి తెలుసు.
శిష్యుడికి ఎంత బాగా చెప్పాలో నువ్వు నీకు తెలుసు నీకు నువ్వు చాలే ఏంటి నువ్వు చాలు నీకు చాలే ఏంటి చాలు నువ్వు వారం రోజులు అక్కో మరి చెంబలు పట్టుకొని కాలు పట్టుకొని అదే తమ్ము నాకు తెలవదు కొత్తగా వచ్చాను చాలు చాలు అనొద్దు చాలు కూర్చొని విను విను నువ్వు విను అంతే అంటే ఆ నేతృత్వం అనరు వాత్సల్యం చెప్పవలసిన దాన్ని చెప్పవలసిన సమయంలోనే మళ్ళీ వాడు ఇంకో గ్రంథము ఇంకో గురువుని అపేక్షించకుండా చెప్పేవాడు. కూతోవాల అంతే ఇక్కడ వేరే మార్గం లేదు. ఇందులో కూతోవాలే దాన్ని అలాగే తదా మన వాళ్ళకి పోయక్కర్లేదు కూడా. వేయడం అంటే వారు ఒప్పుకోకపోయేవారు పంక్తు చెప్తే ఒప్పుకోకపోయేవారు మూల పంక్తులు. నాకు నాకు నాకు మూలం ఉంది మూలం అర్థం అర్థం చెబు అర్థం. వంతులు బట్టి పెడితే వస్తాయి. వంతులు వద్దు నాకు అర్థం తాత్పర్యం లేదు. అంటే భాష మీద భావం మీద విషయం మీద అధికారం కావాలి కానీ నా నోరు బాగా ఉంది బలం నేను బాగా బట్టి పడతాను అంటే బట్టి పడితే ఏం వస్తుంది? ఎలా వస్తుంది? ఆ స్థితి మళ్ళీ అపశబ్దాన్ని పలకూడదు అందుకే చస్కంభ అన్నాడు. అందులోనే అస్కభాదేత్ అన్నాడు వేద పురుషుడు. చమత్సరం గమనించాలి. వేద పురుషుడికి అంతా ప్రత్యక్షం కాబట్టి ఆయన చూశాడు. అమరుడు త్రివిక్రముడై పాదమును పైకి ప్రవర్తింపచేసినప్పుడు అదిరి జారి పడబోతున్న స్వర్గాన్ని లేదా బ్రహ్మలోకాన్ని తన దివ్యమైనటువంటి యోగశక్తితో స్తంభింపచేశాడు. అలా స్తంభింప చేయటాన్ని వేదపరుషుడు చూశాడు. కాబట్టి ఆయన అస్కంభయత అనొచ్చు. లంగు ప్రయోగించవచ్చు, లుంగు ప్రయోగించవచ్చు. కదా? కానీ మనము ఏం చేయాలి? తెస్కంభ. మరి వ్యాసుడు చూడలేదు. అది ఇప్పుడు జరిగింది. ముందే జరిగింది. దాని తర్వాత వచ్చాడు. పరోక్షే లిపి కాబట్టి ఇతను యస్కంపయః స్వరంభత స్ఖలతా త్రిపుష్టం యస్మాత్ త్రిసామ్య సదనాత్ ఉరుకంపయానం అదే త్రిసామ్య సదనాత్ అంటున్నారు అంటే. సత్యలోకము అని ఇస్తాం భూర్భువ స్వాహ అంటాం కదా ఇలాంటి మూడు లోకముల యొక్క మూలమైనటువంటి సత్యలోకమును బాగా కదులుతున్న సత్యలోకాన్ని తన దివ్యమైన యోగ ప్రభావంతో స్తంభింపచేశాడు. నాన్ పన్ బిదామి అహమమి మునయః అగ్రజాస్తే మాయా బలస్య పురుషస్య కుతః అపరేయే. పరమాత్మ యొక్క మాయా బలం ఎంత ఉంటుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఇది అండి పరమాత్మ యొక్క మాయా బలం ఇంతే. అని ఎవరైనా చెప్పగలరా? ఆయన అంటున్నాడు నాంతం విధామి అహం. నేను కూడా అంతమును తెలియవట లేదు. ఒక నేనే కాదు ఆమె మునయః ఈ మునులంతా అక్కడ ఉన్న మునులు.
బ్రహ్మలోకంలో ఏ ముదులు ఉన్నారో వాళ్ళు. వాళ్ళే కాదు అగ్రజాహతే నీ అన్నలు కూడా. ఎవరన్నలు? సనక సనందన సనత్కుమ తనస్సుజాతి. అగ్రజాస్తే మాయా బలస్య పురుషస్య కుతః పరమాత్మ బలం వీళ్లే తెలియకుంటే అపరే కుతః తక్కిన వాళ్ళు. ఎలా మాయా బలాన్ని తెలియగలరు? గాయన్ గృణన్ రథశతాననః ఆదిదేవః కొంత కాస్త ఊహిద్దాం అనుకుంటే ఒకాయన ఉన్నాడు ఆదిదేవుడు. మొట్టమొదటి వాడు అంటే మనం గుర్తుపట్టలేమని దశశతాననః అన్నాడు. అంటే వెయ్యి ముఖములు కలవాడు, వెయ్యి శిరస్సులు కలవాడు. ఆ మహానుభావుడు తన వెయ్యి ముఖము అందరికీ ఆయన పేరు ఎందుకంటే వెయ్యి వెయ్యి ముఖాలు ఇంకొకళ్ళ దగ్గరకు ఉన్నాయి కానీ వానందరికీ వెయ్యి నాలుకలే ఉంటాయి మన వాళ్ళకి రెండు వేల నాలుకలు ఉంటాయి. పాము కదా మరి ఒక్కొక్క దానికి రెండు నాలుకలు ఉంటాయి. కాబట్టి వెయ్యి మొఖాలు అంటే 2000 నాలుకలండి. 2000 నాలుకలు ఉన్న ఆది దేవుడైన ఆదిశేషుడు కూడా. ఇక్కడ చమత్కారం ఏంటంటే ఒక సాంప్రదాయ రహస్యం. అతన్ని మనం ఏమంటాము? ఆది దేవుడు అంటారు. అతన్ని తానేం చెప్పుకుంటాడు? ఆదిశేషుడిని అంటారు. శేషుడు అంటే సేవకుడు. శేష అంటే ఎవరు? సేవకుడు. మనమందరం శేషులము పరమాత్మ శేషి. మనము శేషభూతులము పరమాత్మ శేషి. మనము దాసులము పరమాత్మ యజమాని. శేష అంటే దాస అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళము అన్నమాట. అసలు ఆయనే కొసరు మనం ఈ వాటిలో చెప్పాలంటే మనమంతా కొసరు ఆయనే అసలు. దానికే శేషః. ఆ అతను సంకర్షణుడు తనను తాను ఆదిశేషుడిగా చెప్పుకుంటాడు. పరమాత్మ యొక్క మొదటి దాసుణ్ణి నివాస చేయి అతన పాదుక అంశుక ఉపధాన.
సీతా తప వారణాదిభి శరీర పేదైహి తవ శేషతాంగతః అందులో ఆ మహానుభావుడు చేసేటువంటి దాస్యము సేవ. ప్రపంచంలో మరెవ్వరు చేయలేరు. అక్కడ ఉండేటువంటి నిత్య సూరులు, నిత్యులు కూడా ఈ సేవ చేయరు. శక్తి ఉన్న వాళ్ళేదో చేస్తారు. అంటే పరమాత్మకు ఏ సమయంలో ఎలాంటి సేవ కావాలో పరమాత్మకు కావలసిన సేవకు తగిన శరీరాన్ని ధరించి చేస్తాడు. నేను పడుకోవాలి నాయనా అన్నాడు అనుకోండి అమాంతం పరుపు అయిపోతాడు. నేను కూర్చోవాలి ఓ కుర్చీ అవుతాడు. నేను నడవాలి పాదుకలు అవుతాడు. ఎండలో బయటికి వెళ్ళాడు గొడుగు అవుతాడు. సరే వాన ఇలా గొడుగే ఉంటాడు. ఏ తలగడ లేదు కానీ దిండ అవుతాడు. సీత ఆతప సరి బాగా పుడుతుంది ఓ రగ్గ అవుతాడు. అతనికి కావలసిన సేవకు ఏ దేహం కావాలో ఆ దేహం కరిస్తాడు. ఆ శక్తి మనకు వస్తుంది అక్కడికి పోయిన తర్వాత. వైకుంఠాడికి పోయిన తర్వాత. ముక్తులమైన తర్వాత పరమాత్మ అభిరచించేటువంటి సేవకు కావలసిన శరీరాన్ని ధరించగల కామరూప శక్తి ప్రతి ముక్తుడికి అక్కడ లభిస్తుంది. కానీ ఈయన ఎవరికీ ఇంత ఛాన్స్ ఇవ్వడు. అన్ని ఆయనే చేస్తుంటాడు. మరి అన్నీ ఆయనే చేస్తే మరి వచ్చిన వాళ్ళ గతి ఏంటి? ఈ ముక్తులకు అవకాశం లేక వీళ్ళు. అసంతృప్తి పాలవుతారో ఏమో అని పరమాత్మ కూడా అనేక రూపములు దాల్చి వాణ సేవలు తీసుకుంటుంటాడు. అంటే అనేక రూపత్వం నా సేవకానా నా కేవలం సేవకానా అపిత్రు స్వామినః పరమాత్మ కూడా అనేక శరీరాలు ధరిస్తున్నారు ఎవరి కోసం మృత్యుల కోసం. వృచ్చులు అనేరు పరిశుద్ధం చేస్తున్నారు ఎవరి కోసం స్వామి కోసం. అంటే మనము ఇతని సేవ స్వీకరించకుంటే వాడు ఎక్కడ చిన్నపోతాడో పాపం. పట్టురా చెయ్యి నేను ఇక్కడ ఉంటాను నీ పక్కన కూర్చుంటాను చెయ్యి నువ్వు చేస్తే ఏం చేస్తావో చెయ్యి.
ఇలా ఇది ఆదిశేష ఆదిదేవ పదాలకు ఉన్నటువంటి స్వారస్యం. పరమ భాగవతోత్తముడిని మనం ఏమంటాం? భగవంతుడే అంటాం కదా. అందుకే మనము వ్యాసుడు ఏమన్నాడు ఆదిదేవః అన్నాడు. మొదటి దేవుడు మనం గుర్తుపట్టాలని దశశతాననః అన్నారు. వేయి ముఖములు కరవాలి అంటే 2004 అయినటువంటి పరమాత్మ అతను కూడా. గాయన్ గృణన్ నిరంతరము గానము చేస్తూ నిరంతరము కీర్తిస్తూ శేషః అధునాపి సమవశ్యతి నాస్యపారం అలాంటి శేషుడు అధునాపి ఇప్పటికీ అంటే ఎన్ని కల్పాలు అయిపోయిందో కదా? ఇన్ని కల్పముల కాలము ఆదిశేటుడు పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను మాయా ప్రభావములను గానం చేస్తున్నాడు. కీర్తిస్తున్నాడు, పలుకుతున్నాడు అయినా న సమావశ్యతి. ఇంకా పూర్తి కాలేదు. మరి ఇంకెప్పుడైతే అసలు అయితాయండి. అదే పరమాత్మ అనంత గుణాకరత్వం ఎందుకయా భక్తానాం సౌలభ్యాయా. కింద వాక్యం భగవత్ రామాళ్యుడు శ్రీ భాష్యంలో చెబుతారు. ఎందుకు ఇన్ని గుణాలు అంటే ఇంతమంది భక్తులు ఉన్నారు కదా అందరూ చెప్పుకోవద్దా? రెండోది కొన్నాడు అయిపోకుండా అయిపోతే ఆ వీళ్ళ గతి ఏమిటి? వాడు ఎప్పుడు అయిపోకుండా ఆడుకుంటున్నాడు ఆయన. మీరు అంటూనే ఉండండి అవి పెరుగుతూనే ఉంటాయి. అంటే పరమాత్మ వాళ్ళు అయిపోయినాయని అసంతృప్తి వీళ్ళకు లేదు. అయిపోయినా అయ్యో వీళ్ళు ఏం చేయలేదని అసంతృప్తి వాళ్ళకు లేదు. నిరంతరం గుణగానం చేస్తూనే ఉంటాం ఇంకా కొత్తయి. వస్తూనే ఉంటాయి, మళ్ళీ చేస్తూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాం. కాబట్టి పరమాత్మ యొక్క ఏ స్వరూపమైనా తన కోసం కాదు, మన కోసం. మనకు సంతోషాన్ని, మనకు సంతృప్తిని కలిగించడమే పరమాత్మ యొక్క వాత్సల్యానికి పరమ అంతే కదా వాత్సల్యం అంటే పిల్లవాడు అడిగిన దాన్ని ఎంబడే ఇస్తేనే వాత్సల్యం అది. రెండు దెబ్బలు కొట్టి వాడు బాగా ఏడ్చి గోల చేసినాక అప్పుడు అయ్యో భయం అయినా కొట్టినానా ఇవాళ రా అని ఇచ్చాడు అనుకోండి ఈ ఇచ్చిన ఇయ్యనట్టే. ఎలాగో నీకు ఇయ్యడం తప్ప కొట్టి ఎందుకు ఇయ్యాల ముందు ఇస్తే అయిపోదాం. దెబ్బలు కొట్టావు ఆ వస్తువు ఇయ్యవా? నిజంగా వాడేం ఊరుకోడు అందుకు ఆ కోరి గ్యారెంటీ. ఎలాగ ఇయ్యడం తప్ప అప్పుడు కొట్టి ఎందుకు ఇస్తావ్ మొదలై ఇవ్వు.
రెండు తప్పుతాయి. శ్రమ నీకు తప్పుతది, ఏడుపు వాడికి తప్పుతుంది. అలాగే నిరంతరము పరమాత్మ మనను కరుణించటమే తన స్వభావంగా పెట్టుకున్నాడు. కాబట్టి మనలో ఏ రకమైన అసంతృప్తి కూడా స్వామి సహించడు. అయ్యో పరమాత్మ గుణాలు అయిపోయాయండి ఇంకేం కీర్తించాలి అనే స్థితి మనకు కలగనివ్వకుండా అనంత కళ్యాణ గుణోదతి అని పరమాత్మ చెప్పుకుంటున్నారు. ఆ రీతిలో శేషః అధునాపి తమవస్యతి నాస్త్యపారం యేషాం సయ్య భగవన్ దయయేత్ అనంతః సర్వాత్మన ఆశ్రితపదః యది నిర్వ్యలీకం. ఇందులో ఏది నిర్వ్యలీకం సర్వాత్మనా త్రితపదః. నిర్వ్యలీకం అంటే కపటము లేకుండా వ్యలీకం అంటే కపటం అలీక అంటే అబద్ధం. అలాగే వి అలీకం వ్యలీకం అంటే విశేషమైన అబద్ధం అన్నమాట అంటే కపటం అని అర్థం. నిర్వ్యలీకం కపటం లేకుండా. కపటము లేకుండా ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తారో కపటంతో ఆశ్రయించడం ఏమిటంటారా? మనకేదైనా ఫలితం కావాలని ఆశిస్తే పరమాత్మను ఆశ్రయిస్తే అది కపట భక్తి అని అర్థం. మా అమ్మాయి పెళ్లి చెయ్యి. నీ కళ్యాణం చేయిస్తా. అంటే నువ్వు చేయించిన వాడికి పెళ్లి కాదు కదా? నీకు జంగా భక్తి ఉంటే పోయి చేయించు కళ్యాణం. మా అమ్మాయికి పెళ్లి అయితే నీకు చేయిస్తా, మా అబ్బాయి సీట్ వస్తే నీకేదో ఇంకో ద్వజస్తంభం ఎందుకు ఇవన్నీ? అంటే నువ్వు నాకేమి ఇస్తావ్, నేను నీకేమి ఇస్తాను. దీన్ని భక్తి అనరు పాపం ప్రహ్లాదుడేమో భావు ప్రహ్లాదుడు దీన్ని ఏమన్నాడు అచ్చంగా వణిజః అన్నాడు. ఎత్తు ఆశిస ఆచాప్తే నసభక్తః సవై వణిక్. వ్యాపారి. కాస్త ఇందులో ప్రహ్లాదుడు కాబట్టి, పిల్లవాడు కాబట్టి, భక్తుడు కాబట్టి కాస్త మర్యాదగా మాట్లాడాడు. వ్యాపారి అని. పద్మపురాణంలో ఆదిదేవుడు అంటాడు స్వామిని. అయ్యా కోరికలు కోరి సేవించిన వాళ్ళు వేశ్యలండి అని.
దప్పించినంత కాలం అవన్నీ దగ్గరే ఉంటుంది. ఏమని చెప్పుకుంటుంది? అయ్యో ఈయనే మా వారు అంటుంది. ఇది అత్తంగా నీకే ప్రియురాలు అంటుంది. ఇవాళ డబ్బు అయిపోగానే రా పో బయటికి పోవయ్యా అంటుంది. కాబట్టి వేశ్యా సము నైవ భక్త కదాపి స్యాత్ మఘోనః మఘోన ఇంద్ర అంటే స్వామి భక్తుడు ఎప్పుడూ వేశ్య కాకూడదు. అంటే ఫలము నాశించి సేవించిన వాళ్ళని ఏమంటాం న్యాయంగా? అంటే ప్రష్టనే ఆయనకి మోహడం రాదునికి కోపం వస్తే ఆయనకి ఏమి ఏం చేస్తావ్ మనకంటే భయం కోపం వచ్చి వాడు ఏమంటాడు నువ్వు ఏమన్నా అనుకో నాకు అవసరం లేదు. నేను విషయం చెప్తున్నాను. కాబట్టి కపటం లేకుండా స్వామిని ఆశ్రయించాలి. కపటం లేకుండా అంటే స్వామి కాబట్టి స్వామిని సేవించాలి. అతను యజమాని మనము సేవకులం. సేవకులు ఏం చేయాలి? యజమానిని సేవించాలి. ఎందుకోసం? సేవకులు కాబట్టి. సేవించుట ధర్మం కాబట్టి సేవించాలి కానీ ఒక ఇంక్రిమెంట్ వస్తుందనో, ఓ ఇల్లు కట్టిస్తాడనో సేవిస్తే అవి ఇయ్యి అన్నాడు. నీకు జీవుడికి ఉన్నటువంటి సంబంధము దేన్ని బట్టో వచ్చింది కాదు ఒక సహజ సంబంధం అది. ఆయన నారాయణుడు, మీరు నరులు. నారాయణ నారాయణ అయనం. కదు మనమంతా నారములం ఆయన అయనుడు. మనం లేకుంటే ఆయన లేడు ఆయన లేకుంటే. చెప్పాను కదా ఇదిమే నదయిష్యతః దయనీయస్తవనాథ దుర్లభ అంటాడు ఆడు అందారు. అవునా సూత్రంలో ఇదిమే నదయిష్యసేతః స్వామి పొరపాటున నీకు కోపం వచ్చి నన్ను దయ చూడలేదు అనుకో. మళ్ళీ తర్వాత నువ్వు దయ చూపుదామని ఎవడు దొరకడు అంటాడు. దయనీయ స్తవనాథ దుర్లభ. దయ చూపుదామంటే నీకు మళ్ళీ నీ దయను పొందటానికి కాదు నీకు దొరకడు. అంటే పాపినాం అహమేకాగ్రహ దయాలునాం త్వమగ్రణీని. ఎందుకంటారా? పాపులందరిలో నేనే పెద్ద. ఒక్కడినే. దైర్య పాడు అందరిలో నువ్వే పెద్ద. అంటే నాకు నువ్వు.
ఇంకొకడు లేడు మరి ఏం చేస్తామయ్యా ఏం చేస్తామయ్యా. నీకు కోపం వచ్చిందా నన్నే దయ చూడాలి చూపాలి. దయ వచ్చి నన్నే చూడాలి అంటే కోపం వస్తే కొట్టేది నన్నే. ప్రేమ వస్తే బుద్ధి పెట్టుకున్నాడు తల్లి ఏం చేస్తుంది పిల్లవాడికి కోపం వస్తే నన్ను కొడుతుంది. ప్రేమ వస్తే బుద్ధి పెట్టుకుంటుంది. ఇంకోడు ఉండరు కొడుకే తల్లి నువ్వు తల్లివి నీ కొడుకు. ఎంత బాగా చెప్తాడండి. నిరాశ కస్యాపి నతావదుత్సహే మహేశహాతుం తవ పాదపంకయం. రుషా నిరసు శిశు స్తనంధయః న జాతు మాతుశ్చరణౌ జహాసతి. హలో అంద స్తోత్రం అండి జ్ఞాపకం ఉందా? నిరాశ కస్యాపి నతావదుత్సహే మహేశ హాతుం తవ పాద పంకజం పరమాత్మ నీ కోపం వచ్చి నన్ను దులిపి చిదరించి దులిపి కొట్టినా సరే. నేను నీ పాదపద్మాన్ని వదలలేను. ఎందుకంటావా? రుష నిరక్తోపి శిశుహు స్తనంతయః తనుపాలు తాగే పాప. వాళ్ళ కోసం తల్లి దగ్గరికి వెళ్తే పనిలో ఉంటుంది చిగాకుడు పోరా అని నెచ్చేస్తుంది. పోతాడేంటి? నా జాతు మాతుశ్చరణౌ జిహాస్తతి. ఎంత చిదరించి దులిపి కొట్టినా ఆ శిశువు తల్లి పాదాలను పోయి పెట్టాడు పట్టుకొని ఉంటాడు కొట్టు నువ్వు కొట్టినాడు పడుకుంటాడు. ఆ కొట్టిన తల్లికే ప్రేమ పుట్టి అయ్యో నాన్న పాపిజాన్ని కొట్టానురా బాబు పాలి వచ్చిన దారా నాన్న మళ్ళీ ఆ తల్లే తీసుకొని పాలిస్తుంది. ఒళ్ళోకి తీసుకొని పారిచ్చే వరకు నువ్వు కొట్టు, చంపు, గిచ్చు, గిల్లు, తిట్టు ఏమన్నా చెయ్యి. కాళ్ళు పట్టుకొని అట్టే ఉంటుంది. ఎందుకంటే శిశువుకు మానావానములు లేవు కదా. కోపం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, పాలు కావాలి, తనకి ఆకలి అవుతుంది, తనకు పాలు కావాలి, తన కాపు నింపగలది ఒక తల్లే. ఆయన కొట్టని తర్వాత ఆయనే ఇస్తుంది. అలాగే మనందరికీ కావలసిన మోక్షం ఇచ్చేది. ఇంకెవరు లేరు కోపం ఎక్కడికి పోదాం ఇంకొకళ్ళు ఉంటే పోలే ఎవడు ఉన్నదే ఒక్కడే అండి ఎలాగైతే శిశువుకి తల్లి ఒక్క అయితే ఇంకో తల్లి ఉండదో మనందరికీ కూడా ఒక్కడే పరమాత్మ ఆయన దగ్గరికే పోవాలి కోపం వస్తే కొడతాడు ఆ కొట్టు నాయనా నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు. నీ కొట్టిన నీకే దయ పుట్టి మళ్ళీ దగ్గరికి తీసుకునేంత వరకు నేను నిన్ను విచ్చి పెట్టను. అనుకునేటువంటి ప్రేమతో సేవించే వాళ్ళకు అది నిర్విలీకం సదాశ్రిత అంటున్నారు చూడండి కపటము లేకుండా మోసం లేకుండా ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవ్వరూ
సర్వాత్మనా ఆశ్రిత పదః అన్ని రకములుగా అంటే మోక్షకు కావాలంటే దగ్గరికి వస్తాను, భార్య కావాలంటే ఇంకో చెప్పాక ఏమన్నా. భార్య కావాలంటే ఊరు వచ్చి నీ భర్త కావాలంటే అగ్ని వత్తు నీ ధనం కావాలంటే అగ్ని వత్తు నీ ఏమో లిస్ట్ చెప్పు కాదు. మనం ఆ లిస్ట్ అంతా పెట్టుకున్నాం అనుకోండి మనకు కావటం అయిపోదు మోషం అనేది రాదు. రెండు కాదు. ఈ బాధ అంటే అన్నీ అందరికీ నువ్వే ఇస్తా నిన్నే పట్టుకుంటాను ఇస్తావో తస్తావో నీ ఇష్టం ఆయన్ని పట్టుకోండి అన్నీ వస్తాయి. యదా యదా మూకస్య మాతా సర్వం పరివేషయతి అంటాడు మనకు ఈ భాష్యంలో. తల్లి ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడికి బాగా నోరు ఉంది, ఇంకోడు మూగవాడు. ఇద్దరికి అన్నం పెడుతున్నాడు. ఏం చేస్తుంది తల్లి? మూగవాడికి చేసినవన్నీ వడ్డిస్తుంది. నోరు ఉన్నవాడికి అడిగినవి వడ్డిస్తుంది. అమ్మ నాకు పప్పేయండి పప్పేసుకున్నా. తొక్కేయమంటే తొక్కేసుకున్నా. చారుపోయమంటే చారుపోసుకున్నా. మూగవాడికి? ఇవన్నీ వాడు అడగలేడు. అడగడిగని వాడికి అన్నీ వస్తాయి. అడిగిన వాడికి అడిగినవే వస్తాయి. మనం ఏం చేద్దాం మరి? ఆలోచించండి. అందుకోసమని పరమాత్మ నీకేమనుకుంటుందో అది నాకు ఇవ్వు. నాకేం కావాలో కాదు, నీకు ఏమి ఇవ్వాలనిపిస్తుందో అది ఇవ్వు. ఒక్కసారి ఆ మాట స్వామి చెవులో మనం ఇచ్చామనుకోండి, మనకిక కొరత ఎక్కడిది? నిరంతరం లభిస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు నిర్వేలీకం ఎలాంటి కపటము లేకుండా పరమాత్మను ఆశ్రయించి ఉంటే అలాంటి వాడిని భగవాన్ దయయేత్ అనంతః పరమాత్మ అనంతుడు కాబట్టి అన్ని రకములుగా అతన్ని దయ చూస్తాడు. అలా స్వామి దయ చూస్తే ఏమవుతుంది తే దుస్తరం. అతితరంతిచ దేవమాయం అలాంటి పరమాత్మ యొక్క దయకు పాత్రులైనటువంటి వారు దాటరాని పరమాత్మ మాయను కూడా దాటగలరు. కదా? భక్త్యాత్పణన్యయా శక్యః అహమేవం విదో జన జ్ఞాతుం ద్రక్తుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. కాబట్టి భక్తి ఒకటుంటే మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే తనే చెప్పాడు.
అందుకే పరమాత్మను ఏనుగ్గా పోరుస్తాం. ఏనుగు కూడా తనను కట్టివేయవలసినటువంటి తాడును తానే తొండంతో ఇస్తుంది కట్టీర భగవంతుని. పరమాత్మ కూడా మాలపది అంటే మాయా మేతాంతరంతితి నన్ను చేరిన వాళ్ళు నా మాయం దాడుతారు. భగవంతుడు కట్టేయాలంటే భక్తి ఒక్కటి చాలు. భక్తి పాసేన బద్ధః అని స్వామి చెప్తారు. అందుకే ఆయనే గజమని పేరు కోసమని నిరంతరమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ యొక్క కృపకు పాత్రులైన వారు. ఇతరుల చేత దాట శక్యము కానీ పరమాత్మ మాయను వాళ్ళు సులభంగా దాటుతారు. తే దుస్తరాం అతితరం త్యజ దేవమాయాం నైశాం మమోహ వితిధిహి స్వ సృగాల భక్ష్యే. ఇలాంటి వారికి అహంకార మమకారములు ఉండవు. అది కాస్త బాలిష్ఠుడు లాంగ్వేజ్. కానీ వ్యాధుడు నిర్మోహమాలంగా చెప్తాడు. అలాంటి వాళ్లకు నక్కలు కుక్కలు తినే శరీరం మీద నేను నాదన్న బుద్ధి ఉండదు అన్నాడు. ఏ సం మమాహ గుతి ధీహి శ్వ శృగాల భక్ష్యే. శ్వ అంటే కుక్కలు, శృగాలం అంటే నక్కరు. కుక్కల చేత, నక్కల చేత తినదగిన శరీరం మీద నేను నాది అనే బుద్ధి ఉండదు. అంటే ఏమర్థం? అహంకారం, మమకారం ఉండదు అని అర్థం. అదైతే మనకు అర్థం కాదు కదా. ఎందుకు ఉండకూడదు అంటే న్యాయంగా నీదేనా ఇది మనకు వస్తుంది. ఇక్కడ దశమస్కంధాన్ని చెప్పుకున్నామే కృష్ణుని కథలు. నలకో మణిగ్రో కథ చెప్పుకున్నాం చూడండి. బ్రహ్మలోకంలో దేవతలందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్. ఏమిటది? పరబ్రహ్మ నామ సంకీర్తన మహోత్సవం. పరమాత్మ నామ సంకీర్తనం అండి. ఆ అందరు రావాలి, అన్ని లోకాల వాళ్ళు రావాలి. ఇది వరల్డ్ కంపెనీ అంటాం కదా, అలా మొత్తం విశ్వ విశ్వజనీన సంవాదం సమావేశం. అందరూ వచ్చేసారు. అంత పెద్ద కార్యక్రమం అంటే మరి చాలామంది ఉంటారు ఆర్గనైజర్స్ అవి బాగున్నారు. అందరూ వచ్చేసారు. అందరూ కుటుంబంతో రావాలి ఆ కుటుంబం సపరివారం పరివారం లేదు మనకి. ఓన్లీ కుటుంబమే కదా సంతానం లేదు కాబట్టి బాధ లేదు. ఆ అందరూ వచ్చేసారు. ఆ వచ్చిన వారిలో కుబేరుని కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు. నాలుగు మణుగురు. వాళ్ళు ధనపతి కుమారులు కదా. వారికి సహజంగానే మనకు అట్టహాసం ఎక్కువ ఉంటుంది. ఇందరిలో మేము వచ్చింది రానిది ఎవరు చూస్తారు?
ఇప్పుడు మేము కీర్తన చేస్తూనే ఉంటాం కదా. కాసేపు చేయకుంటే ఏమి అని బ్రహ్మలోకం దాకా వచ్చారు. కాసేపు అక్కడే కూర్చొని ఏదో అటెండెన్స్ మాత్రమే వేయించుకున్నారు వచ్చినట్లే కదా మనం చేస్తాం కదా అటెండెన్స్ పెడుస్తాం అని కాస్త చేసుకున్నారు. అందరూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ అలా అందరికీ నామాలు చెప్పుకుంటూ అందరినీ చూసుకుంటూ మేము కూడా పని చేస్తున్నాం అని చెప్పి పని చేసి అందరూ చూడొచ్చు కదా. అంటే వీళ్ళు సర్వే అంటే ఏమంటాం? ఇంకేదో వేరు ఉంది వాళ్ళని ప్రతినిధులు అంటాం కదా నేను. ఆ వాలంటీర్స్ అన్నమాట. ఆ రీతిలో వీళ్ళు చేసుకుంటూ ఆ భార్యతో సహా ఇద్దరు అలా అలా పోయి ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో వెళ్లి ప్రియురాలతో కలిసి జలక్రీడా మహోత్సవంలో మునిగిపోయారు. అయితే అటెండెన్స్ ఒక చేసుకుంటే సరిపోదు, పూర్తయ్యేదాకా ఉన్నారా లేదా? మధ్యలో లేచిపోతున్న వార చూడడానికి ఒకడిని స్వామి నియమించాడు. ఎవరు ఆయన్ని అంటే తిరిగిపోతున్న నియమించాడు. వాడు ఒకచోట ఉంటే వాడు దొరకడు, వాడు తిరుగుతుంటే దొరుకుతాడు. నేను తిరిగేవాడు ఎవరు అంటే నారదుడు అన్నమాట. నారదుడిని నియమించాడు. వాడు చూశాడు ఓహో వీళ్ళు ఎటో పోతున్నారు. వీడు దగ్గర చూస్తాము. ఆ వానితో అక్కడికి పోయాడు. పోయకల్లా నారుగురు వచ్చే ఆయనతో విహరిస్తున్నారు పాపం. అయ్యో నారుగురు వచ్చాడే అప్పుడు ఆడవాడు కాదు ఇమ్మడి సిగ్గు పైకి వచ్చి బట్టలు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. వీళ్ళు అసలే మద్యపానం చేస్తున్నారు. అందులో అంటాం కదా మదిరా మగువ అంటాం చూడండి ప్రియురాలు ఉంది, మద్యము ఉంది, వానికి ఇంకా లోకం చేత ఎక్కడ ఉంది? ఎక్కడో కళ్ళు ఉన్నాయి. నారదుడిని వచ్చిన ఆరు చూసే ఆలోచన కూడా లేదు. ఓ శ్రీమద మహాత్మ్యం అంటారు. ఇంత ఇంత గొప్పదా శ్రీమదం. అందుకే ఏం చేయాలి అంటే అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమాంజనం. ఇలాగే ఇప్పుడు ఈ కన్నులు తెరుచుకోవాలంటే ఏం రావాలి? దారిద్ర్యం రావాలి. ఈ మాట అనేసరికి వాళ్ళు ఒకసారి ఉలికిపడ్డారు. ఏదో వాక్యాలు వస్తున్నాయి, ఇది మనకేదో మెథడ్ వచ్చినట్టు చూశారు, అమ్మో ప్రభావం ఏదో మన పట్టం వేసుకొని పైకి వచ్చేసారు. అప్పుడు ఈ విహారం, ఈ భోగం దేనికోసం? దేనికి సుఖం? శరీరానికేనా? ఈ శరీరానికే? ముందర నిలబెట్టి చూపెట్టుకోండి ఇది ఈ శరీరం కదా. నాకు చిన్న డౌట్ నాన్న. ఈ శరీరం ఎవరిదో చెప్తావురా. దేహ కీమన్నదాతుస్వం.
శరీరం నీదే? నీది మాత్రం కాదు గ్యారెంటీ. నేను అది మాత్రం హామీ ఇస్తున్నాను. నీది తప్ప అందరిది శరీరం. ఎందుకంటే శరీరం నీదే అయితే దానికి కూడా నేను ఎందుకు పెట్టాలి? కదా? మరి అన్నం పెట్టి ప్రేమగా పెంచుతున్నాడు అంటే శరీరం వాడిదా నీదా? ఏం చెప్పాలండి? అన్నం పెట్టిన వాడిది. అవునా అన్నం పెట్టిన వాడిది. మరి అన్నం పెట్టాలంటే వాళ్ళ దేహం రావాలి కదా? మరి రావడానికి ఎవడో ఉంటాడు కదా? నిషేక్త. నిషేక్తు అంటే తండ్రి. కదా? బీజ ఆవాపణం చేసి శరీరం రావడానికి కారణమైన అవునండి తండ్రిదే. తండ్రి బీజాపణం చేశాడు కానీ 10 నెలలు. మోసింది ఎవరు? మరి హక్కు మోసిన వారిదా వేసిన వారిదా అంటే అయ్యా తల్లిదండి అన్నారు మాతహు. మరి తల్లికో తండ్రు ఉండాలి కదా. మరి వాడు లేకుంటే ఎలా? అవునండి మాతహు పితుహు. మరి నీతో పాటు అన్నో తమ్ముడో ఉంటాడు మరి వారిది అవునండి భ్రాతుహు. అలాగా మరి ఇందరు శరీరం నాది నాది అని కొట్లాడుకుంటుంటే ఓ బలవంతుడు వచ్చి నాలుగు వాయించి పని చేయించుకుంటాడు. శరీరం నీదైతే వాడికి ఎందుకు సేవ చేయాలి? అయ్యా బలవంతుడిదేనండి. మరి శరీరం ఇందరిదైతే చనిపోగానే నిప్పులో పడేస్తున్నారు. ఎవరిది ఇప్పుడు? కాదు కాదండి అగ్ని. అది కూడా కుదరదు. ఎందుకంటే చనిపోయిన ప్రతి శరీరాన్ని నిప్పులో వేయటం కుదరదు. అనాధ ప్రజలతో ఉంటారు కదా? అలాంటి వాళ్ళను కుక్కలు, నక్కలు పీక తింటాయి. శరీరం విడిగి వాళ్ళని పీక తింటాయి? ఆ కుక్కలు అయ్యనండి. అలా కదా? మరి కుక్కలు పీక తినే శరీరం మీద ఇంత భోగం ఎందుకురా? వాడికి ఎట్టి ఏమి చెప్పండి దేహః కిమన్నదాతుస్వం నిషేక్తుహు మాతురేవవ మాతుర్పితుర్వ భ్రాతుర్వ బరినః అగ్నేహే సునోపివ
ఈ ఎనిమిది మందిలో ఎవరిది రా శరీరం? ఇందులో నీ పేరు లేదు కదా? నీదైతే కాదు. మరి నీదు కాని శరీరానికి నీకింత భోగం ఎందుకురా? ఎవరిదో వాళ్లకు ఉండాలి. న్యాయంగా ఈ శరీరాన్ని నీకు ఎవరు ఇచ్చారు? మాస్తవంగా పరమాత్మ కదు. మరి శరీరం ఇచ్చిన వాడు రండిరా సేవ చేయండిరా అంటే దాన్ని వదిలిపెట్టి. నీది కానిది నీకు కాని దాన్ని నువ్వెలా అనుభవిస్తావ్ అని చెప్పి నన్ను చూచి కూడా కనీసం బట్టలు కట్టుకోవాలన్నా జ్ఞానం కూడా లేకుండా వస్త్రము లేకున్నా వస్త్రము ఉన్నా ఒకే తీరుగా ఉండే చెట్టులా ప్రవర్తించావు కాబట్టి నీవు చెట్టువై పుట్టురా అన్నాడు. అది. అంటే మనకు వాస్తవంగా శరీరం మీద ఉండవలసినటువంటి అభిమానం ఏమిటి? ఇది ఎంతవరకు? పరమాత్మ దీనిని మనకు ఇచ్చినది మళ్ళీ ఇలాంటి శరీరం ఇంకోటి ఇవ్వమని పరమాత్మను అడగకుండా ఉండటానికి. జరిరం కావచ్చు, మృగం కావచ్చు, పశువు, పక్షి ఇలాంటివి ఏవైనా కావచ్చు. ఇలాంటి దేహం మళ్ళీ వస్తే ఇలాంటి దుఃఖమే. ఇలాంటి బాధలే. కాబట్టి ఎప్పుడు ఆయన దగ్గర ఉండేలా ఉంటే. మరి మళ్ళీ నాకు పుట్టుక ఇవ్వకు. మళ్ళీ నాకు పాంచభౌతికమైన దేహం మళ్ళీ నాకు ప్రసాదించకని స్వామిని ప్రార్థించాలి కానీ అమ్మో ప్రియురాలా నువ్వు చాలా నా మీద ప్రేమ పడుతున్నావు. నీ మీద నా మీద నీకు చాలా ప్రేమ ఉంది ఇంత ఉత్తమ దారులు గారిని నువ్వు వదిలి పెట్టలేను. ఈ జన్మే కాదు ఇంకా వంద జన్మలు కూడా నాకు నువ్వే భార్యవు కావాలి అన్న భర్తలో ఏమున్నట్టు? మూర్ఖత్వం పరాకాష్టం ఉన్నట్టు కాదు అంటే మోక్షానికి నువ్వు పోవు భార్యను పోనియ్యు. ప్రేమండి చెరసార వంద జయమలు దానికి ఉండాలి వీడికి ఉండాలి.
ఇద్దరు ఇక్కడే పడి మగ్గుతాం. ఎంత ప్రేమ అండి. అంటే పగంత కసి తీర్చుకుంటున్నారు అన్నమాట. నేను ఒక్కడినే అనుభవించాలనా? చాలాసార్లు నువ్వు ఉండవా? నువ్వు అనుభవించు. ఇద్దరం అనుభవిద్దాం. కాదు అందుకే దేహే మమాహవితి ధీహి స్వ శృగాల భక్ష్యే చాలా స్పష్టంగా చెప్పాడు కుక్కలు నక్కలు పీకతినే శరీరం మీద నేను నాది అనే బుద్ధి కలగదు. ఎవరికి కలగదు? ఎవరి మీద పరమాత్మ దయ ప్రసరిస్తుందో. అది ఎవరు ప్రసిద్ధం అవుతున్నారు దయ అంటే నిర్విలీక మాస్తృక పద కపటము లేకుండా ఎవరు పరమాత్మములను ఆశ్రయిస్తారో అలాంటి వారి మీదనే స్వామికి దయ కలుగుతుంది. స్వామి దయ కలిగిన తరువాత వారు పరమాత్మ మాయను తరిస్తారు. పరమాత్మ మాయను తరిస్తారంటే అహంకారం మమకారములు తొలగుతాయి అన్నమాట. ఇవి పోయాయి అనుకోండి ఇంక మాయ ఎక్కడిది? ఎందుకంటే నేను అనటానికి మనకు ఎలాంటి ఆస్కారం లేదు వాడు నేను. అహమని వాడే. మామా కూడా ఉన్నాడే. మనమందరం ఆయన వాడమండి. మనందరిలోనూ ఆయనే ఉన్నాడు. మరి ఇంక మమ ఎక్కడిది అహ ఎక్కడిది అనదలుచుకుంటే త్వం మమాను కావాలండి పదం పట్టుకొని. త్వం మమ నీవు నా వాడవు అహం తవ త్వమ్మే అహమ్మే ఉంది కదా నేను నీవాడను స్వామి నేను నీకు దాసుడను. తాత్విక అహంకారం పరిగొస్తుంది కానీ రాజ తామస అహంకారాలు పనికిరావు. స్వ శృగాల భక్ష్యే ఇప్పుడు చెప్తున్నాడు వేదాహమంగ పరమస్యహి యోగమాయాం ఇప్పుడు. పరమాత్మ యొక్క యోగ మాయను తెలిసిన వారి లిస్ట్ ఇస్తున్నారు. వేద అహం అంగ మీరు తెలుసు నాకు తెలుసునయ్యా స్వామి ఇంకా యూయం అలాగే మీరు భవస్య అంటే శంకరుడు.
భగవాన్ అథ దైత్యవర్యః ఎవరండీ? రహ్లాదుడు. పరమ పూజ్యుడైనటువంటి రహ్లాదుడు. పత్నీ మనో అంటే శతరూప. మను శబ్దం భార్యాభర్తలు పత్ని మనోహు సచ మనుశ్చ అతను మనువు మను పత్ని అంటే మొదటి వాళ్ళు కాబట్టి తదాత్మజస్య వారి యొక్క కుమారుడు కూడా ప్రాచీన బర్హిహి రుఫుహు అలాగే అంగ ఉత ధ్రువశ్చ ఇవన్నీ ఆయన అవతారాలే. కొత్తోళ్ళకి తెలియదు. పరమాత్మ యొక్క ఏ అవతారాలు ఉన్నాయో ఆవేశావతారాలు, అంశావతారాలు చెప్తాం కదా. కళావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలు. ఇలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆయనే. కాబట్టి ఆయనకే ఆయన తప్ప మనకెవరికీ ఆయనే తెలియబడడని అర్థం అర్థం. ఇక్ష్వాకు, రైల, ముచుకుంద, విదేహ, గాధి, రఘు, అంబరీష, సగర, గయ, నాపుషాజ్యాః అలాగే. నాహుడు అంటే ఏయాతి నౌషుని పుత్రుడు నాహుషాద్యాః మాంధాత అలర్క శరధనువ అలాగే రంతి దేవ దేవభ్రతః అంటే భీష్ముడు. బరిహి, అమూర్తరయః, దిలీపః, సౌభరి, ఉతంక, సిబి, దేవల, పిప్పలాదః, సారస్వత, ఉద్ధవ, పరాశర, భూరిసేనాః, ఈన్యే, విభీషణ, హనుమత్, ఉపేంద్రదత్త, పార్థ, ఆర్థిసేన, విదుర. తృత దేవ వర్యాః తేవై విదంతి. వీళ్ళందరూ పరమాత్మ యొక్క అంటే ఒక ర్యాంక్ అన్నమాట ర్యాంక్స్ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఈ 64 మంది ఉన్నారు వీళ్ళు మొత్తం చతుష్పక్ష కళలు అంటామే మొత్తం వీళ్ళు 64 మంది. ఈ 64 మంది పరమాత్మ యొక్క యోగ మాయను తెలియక్తేవై విదంతి అతితాంత్రిచ దేవమాయ రెండు. తెలియగలరు దాటగలరు కూడా. పరమాత్మ మాయ తెలిస్తే దాటేది. తెలియగలరు వాళ్లే దాటగలరు కూడా. స్త్రీ శూద్ర హూణ శబర అపి పాప జీవ ఇందులో వాణువుడు ఉన్నారు కదా. అందరూ పరిశుద్ధమైన ఉత్తమ జాతులే కాదు స్త్రీలు ఉన్నారు.
శూద్రులు ఉన్నారు, శబరులు ఉన్నారు అంటే ఆటదిగురు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పురజనులు ఉన్నారు, వరజనులు ఉన్నారు కదా అందరూ ఉన్నారు. స్త్రీ శూద్ర హూణ శవరాః అపి పాప జీవాః యద్యత్ అద్భుత క్రమ పరాయణ శీల శిక్షాః తిర్యగి జనాపి చివరికి వానరులు ఉన్నారు ఏనుగులు ఉన్నాయి వృషభములు ఉన్నాయి. తిర్యజ్ఞనాహతి వాళ్ళని వాళ్ళకు విశ్వమిచ్చాడు ఏదో అద్భుత క్రమ పరాయణ శీల శిక్ష అద్భుతమైనటువంటి పాద విక్షేపము గల పరమాత్మ యొక్క స్వభావాన్ని బాగా తెలుసుకున్న తిర్యజ్ఞనులు కూడా పశుపక్ష్యాదులు కూడా కిము శృతధారణాయే ఒక్కసారి తెలుసుకున్న పశుపక్ష్యాదులే పరమాత్మ మాయను దాటగలరంటే గురువులతో పెద్దలతో పరమాత్మ యొక్క లిల్లను విని హరిస్తే హృదయంలో అలాంటి వారు దాటరండి. విన్న వాళ్లే దాటుతుంటే పశువులే దాటుతున్నాయి. విన్న దాన్ని మనకు వాళ్లకు తేడా ఏమిటి అంటాడు చమత్కారంగా వ్యాసుడు. పశువులకు మనకు తేడా ఏమిటి అంటే వినటం అవి కూడా చెప్తాయి. వాటికి విన్నది మళ్ళీ జ్ఞాపకం ఉండదు, తాళన చేయలేవు. మనం చేయగలం. పొరపాటు మనం కూడా చేయలేదు అనుకోండి, ఏమయ్యాం? కాబట్టి అందుకే తిర్యజ్ఞనాః ఆయన చెప్పడంలో చాలా కొన్నేమో వ్యంగ్యంగా సున్నితంగా చెప్తాడు కొన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. చెప్పితే వినటం మాత్రమే తెలిసిన పశువాదులు కూడా తరిస్తున్నప్పుడు విన్నదాన్ని ధారణ చేసే మానవులు ఎందుకు తరించరయ్యా దేవమాయను అని అడిగి పొరపాటున మీరు ధరించలేరు. లేదనుకోండి మరి అందులోకే వస్తారో ఆలోచించుకోండి అన్నారు. ఆ మాట పక్కన నేను చెప్తాను. సుధధారణాయే శక్తత్ ప్రశాంతం అభయం ప్రతిబోధ మాత్రం శుద్ధం సమం తత్సతః పరమాత్మ తత్వం శబ్దో నయత్ర పురుకారక గావాన్. క్రియార్ధ మాయా పరేతి అభిముఖేచ విలజ్జమాన మనకు పరమాత్మ తత్వాన్ని నూటికి నూరు వాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నమే.
పరమాత్మ అంటే ఇతను. పరమాత్మ అంటే ఇలా ఉంటాడు. మనము ఒక్కసారి ఈ స్వరూపాన్ని, ఈ తత్వాన్ని ఇందులో అలా కూర్చోబెట్టగలిగితే నూటికి తొంభై తొమ్మిదుల వంతు మనకు సందేహాలే కలగదు. ప్రధానంగా చాలామంది ఏమడుగుతారు? దేవుడు ఇన్ని కసారి ఎందుకు పెడుతున్నాడో? పెడుతున్నాడా పాడుతున్నాడా? కష్టం ఆయనే పడుతున్నాడు. ఎందుకు మనలాంటి సంతానం చేసిన పుణ్యం. కదా? కుపుత్రస్య వరం వరం మన్యే సపుత్ర సుపుత్రా. ప్రేమ బోధకా చెప్పాను కదా భగవత మహత్యంలో ప్రేమను పెంచే మంచి సంతానం కంటే విరక్తిని పెంచే దుష్ట సంతానమే మీలో ఉంది. తొందరగా మోక్షం వస్తుంది మీలో. పిల్లవాడు మంచివాడే అనుకోండి అబ్బా నా పిల్లవాడు బంగారు కొండ రత్నం అండి నా పిల్లవాడు అంటే ప్రేమ పెరుగుతుంది. ఎవరి మీద? పిల్లవాడి మీదే కాదు సంసారం మీద కూడా. ఒక దుష్టుడు అయ్యాడు అనుకోండి, ఈ సంసారం వద్దు, వీడు వద్దు, తొందరయ్యా మోర్షానికి పోతాం కాబట్టి కుపుత్రః మోర్షదాయకః అంటాడు వాసపు. నిజంగా మోర్షకి పోవాలంటే. సద్ముత్రుడు కాదు అన్నారు. అంటే ఆయన మనస్సులో విరక్తి, మోక్షం కలగాలన్న తపన ఎంత ఉంది? మనకు కలిగించాలన్న తపన ఎంత ఉంది? సంతానము, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ స్వామి ఇచ్చినవే. అన్నీ స్వామి ఇచ్చినవే అన్న భావనతో ఉంటే అందరూ మోక్షం ఇచ్చేవాళ్ళే. కానీ నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకోను, ఇదంతా నా జ్ఞానం అంటే నా అజ్ఞానం అవుతుంది. ఒక వారు పడిపోతారు. అందుకోసమని ఇందులో శబ్దః నయత్ర శశ్వత్ ప్రశాంతం అభయం. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే శశ్వత్ అంటే సర్వదా. అన్ని వేళలా అన్ని సమయాలలో. ప్రశాంతం గుణత్రయ రహితం ఎందుకంటే ఏ ఒక్క గుణం ఉన్నా కాస్త మనం గంతులు వేస్తూనే ఉంటాం కదా సత్వగుణం ఉన్నా రజోగుణం ఉన్నా తమోగుణం ఉన్నా ఉన్నది ఉన్నట్టు ఉండాలంటే ఏ గుణం లేకుంటేనే ఉంటాం.
కదా? ప్రశాంతం అంటే ఏమిటి? అన్నీ అనగాడిపోవాలి. అన్నీ అంటే గుణాలన్నీ. సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవః. కాబట్టి ప్రకృతి కంటే అతీతుడైనటువంటి వాడు ప్రకృతిని కూడా తన ఆజ్ఞ ప్రాజ్ఞలలో సంచరింప చేసేటువంటి పరమాత్మకు ఏం గుణాలు ఉంటాయండి? సత్వం రజ సమః ఉంటాయా? ఉండవు కదా అందుకే ప్రశాంతం. తను ప్రశాంతం, శశ్వత్ ప్రశాంతం, అభయం. ఎలాంటి భయం? భయం అంటే ప్రమాద శంఖా భీతి లక్షణం. అర్థం లక్షణం ఉండలే భయం అంటే ఏమిటండి? భయం అంటే ఏం అంటాం? ప్రమాదం కలుగుతుందో ఏమో అన్న భావాన్నే భయం కదా. భయం అంటే ఏమిటి? లక్షణం చెప్పారే కిమ్నామ భయం అంటే ప్రమాద శంక. ప్రమాదం కలుగుతుందేమో అనే శంక ఉందే దాన్ని భయం అంటారు. పరమాత్మకు ప్రమోదం తప్ప ప్రమాదం లేదు. కదా కాబట్టి ఆయనకి ఎప్పుడు పరమాత్మ సంఖ్య లేదు కాబట్టి అభయం. ప్రతిబోధ మాత్రం ఎలా ఉంటాడు పరమాత్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా జ్ఞాన రూపుడు ప్రతిబోధం అంటే జ్ఞానం. పరమాత్మ అంటే జ్ఞానమే. అక్కడ అజ్ఞానము, దుఃఖం, భాయువు ఇవన్నీ ఏవి ఇలాంటివి ఏవి ఉండవు. ప్రతిబోధ మాత్రం శుద్ధం సమం. అతను శుద్ధం అంటే నిర్వికారుడు. ఎలాంటి వికారములు లేనివాడు సమం. ద్వేషము. అసూయ, ప్రేమ ఇలాంటివి కూడా నిర్వికారం. ఎలాంటి వికారములు లేనివాడు శుద్ధం, సమం. సత్ అసతః పరమాత్మ తత్వం. సమం దేనికంటే సత్తుకు సమమే అసత్తుకు సమమే. పరమాత్ముని ఏమందాం? సత్వందామా అసత్వందామా? రెండు అనాలి. వాళ్ళు అట్లా అంటారు వీళ్ళు ఇట్లా అంటారు. లేదు అన్నవాళ్ళు లేదు అంటారు. ఉన్నది అన్నవాళ్ళు ఉన్నది అంటారు. ఉన్నవాళ్ళకు ఉన్నట్టుగా కనబడతాడు. లేని వాళ్లకు లేనట్టుగానే కనబడుతుంది, ఆయన కనబడతాడు. ఎలా లేవు అన్నా కూడా లేను. లేవు కదా లేను. నేను లేని లేరా బాబు? ఎందుకంటే దేవుడు లేడు అన్న వాడిని ఏమన్నారా మనం? పేరు పెట్టి లేడు అంటే ఏమనాలండి? ఉందంటా లేనంటా? లేని వానికి పేరు ఎక్కడిది రా? అన్నము లేదు అని అన్నం పెట్టుకుంటే ఏం చేద్దాం?
అది లేకుంటే పేరే రాదు. ఓ పేరు వచ్చిందంటే ఉండేటి రాదు కచ్చితంగా. కాబట్టి దేవుడు అన్న తర్వాత లేడు అన్నాడు అనుకోండి వాడికి బుద్ధి లేదు అంటారు. వాడు కాదు దేవుడు కాదురా లేనిది నువ్వు లేవు. నీ దగ్గర ఉన్నటువంటి సత్యం ఏది ఉందో అది అసత్యం అవుతుంది. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ఎత్తు పరమాత్మ తత్వం శబ్దః నయత్ర పురుకారకవాన్. పరమాత్మ విషయంలో వేదము కూడా పెద్దగా చేసే పని అంటూ ఏమీ ఉండదు. అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః వేద వాక్కులు కూడా అక్కడిదాకా వెళ్లి వెనక్కి తిరిగి వస్తాయి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాలి మరి? ఒక ఇంటిలో వస్తుంది. దశమ స్కంథంలో శృతి గీతలు అని వస్తుంది. శృతి గీతలు గణప ఏడవ అధ్యాయం అంటే పరమాత్మను వేదములే స్తోత్రం చేస్తాయి. రూపు దాచి వచ్చి స్తోత్రం చేస్తాయి. వేదము యొక్క అర్థాన్ని స్పష్టంగా తెలియగలిగితే ఆ స్తోత్రానికి అర్థం చెప్తాం. లేకుంటే 16 వ్యాఖ్యనాలు చూసినా కానీ ఒక్క పదం అర్థం కాదు. అది ఏం వృత్తము, ఏం ఛందస్సు, ఆయన ఏం చెప్పాడో ఆయన ఆయనే కాబట్టి వేదం చెప్పిన వాటిని అలాగే రాశాడేమో అనిపిస్తుంది. అంతటి ధారణమయంగా ఉంటుంది శృతిగీతలు అంటాం మనం. ఇంచుమించు 75 శ్లోకాలే ఉన్నాయి అద్భుతంగా చెప్పుకోవచ్చు. అలాంటి దీనిలో అందుకే అంటున్నాడు శబ్దః నయత్ర పురుకారకవాన్. పురుకారకవాన్ అంటే పెద్దగా చేసేది ఏమీ లేదు అన్నమాట. అది చెప్పాలంటే పూర్వం అంటే పెద్దగా కారకం అని అంటే చేసేది. నకారకవా అది ఏం చేయలేదు. శబ్దం కూడా పెద్దగా ఏం చేయలేదండి. అది అర్థం ఉందన్నమాట. అంటే వేదము కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ మాత్రము చెప్పలేదు. శబ్దోనయత్ర పురుకారకవాన్ అది క్రియార్ధః అది కూడా పనికి రాదు. క్రియ అంటే పని, క్రియార్ధః పనికి వచ్చేది, నా క్రియార్ధః పనికి రాదు. మాయా పరేతి అభిముఖేచ విలజ్జమానా పరమాత్మ అంటే పొరపాటున మాయ పరమాత్మకు ఎదురుగా వెళ్లి
సిగ్గుపడి మొహం తిప్పుకొని పోతుందట. మాయా పరేతి అభిముఖేహి విలజ్జమానా. పరేతి అంటే వెనక్కి మళ్ళీ పోతుంది మొహం తిప్పుకొని పోతుంది. మొదలేమో ఏమో చేశాను ఎదురుగా వస్తుంది. ఏం తెలవదు అనవసరం పరువు పోయింది బాబు అని సిగ్గుపడి మొహం తిప్పుకొని. వెళ్ళిపోయింది ఇదేండి పరమాత్మ అంటే. ఈ శ్లోకము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకం. ఈ శ్లోకానికి పేరేమిటి అపవర్గప్రదము అని పేరు సాంప్రదాయంగా చెప్తారు. అపవర్గప్రదము అంటే పరమాత్మ యొక్క స్వరూపము. పరమాత్మ సన్నిధి. ఈ రెండు కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోండి అన్నారు. నిరంతరం. న దేశః న కాలః న యోగః న క్షేమః న భూమి అంబు అగ్ని వాయు ఖాణి అంట. అంటే భూతాలు కానీ, కాలము కానీ, దేశము కానీ, వ్యక్తి కానీ, స్వభావము కానీ, అవస్థలు కానీ ఇలాంటి వాటితో వేటితో పని లేకుండా నిరంతరము ఎలా మనము మన ప్రయత్నం లేకుండానే ఉచ్వాస నిశ్వాసములు ఊపిరి తీసుకోవడం మొదలటం జరుగుతూ ఉందో నిరంతరం ఈ శ్లోకాన్ని అలా మననం చేసుకుంటూ ఉండాలి. దీనితో పరమాత్మ స్వరూపం అర్థం కాకున్నా మన స్వరూపం అర్థం అవుతుంది అన్నాడు. అంటే మనం అంటే ఏంటి ఏదని తెలుస్తుంది. పొరపాటున. కూడా అహంకారం ఉమకారాలు రావు. ఇదే అభిముఖేచ విలజ్జమాన తద్వైపదం భగవతః పరమస్య పుంసః బ్రహ్మేతి యత్ విదుహు అజస్త్ర సుఖం. విశోకం ఎంత తత్వాన్ని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు మొదలే అందించాలన్నమాట. అంటే ఇది మొదలు బాగా నిండిపోతే తర్వాత చెప్పేదంతా. హాయిగా అర్థమైపోతుంది. మళ్ళీ సందేహాలు రావు. అందుకే పరమాత్మ తద్వైపదం భగవతః పరమస్య పుంసః. భగవంతుడు షాడ్గుణ్య పరిపూర్ణుడు.
పరమ పరమాత్మ యొక్క స్థానం అంటే అది తన్ని ఏమంటారు బ్రహ్మేతి అతన్ని పరబ్రహ్మ అంటారు యతు విదుహు. ఎలా? అజస్త్ర సుఖం విశోకం. నిరంతరము ఆనందమునిచ్చేది. పరమాత్మ పరమాత్మ అంటే ఏమిటండీ? నిత్య సుఖ స్వరూపుడు. మనకు సంసారంలో అప్పుడప్పుడు సుఖము లాంటిది. ఈ సుఖము లాంటిది కలిగి ఎందుకు అవుతుంది అంటే తరువాత మొత్తం తరువాత వచ్చేటువంటి గొప్ప గొప్ప దుఃఖాలన్నీ సహించడానికి అట ఎలా గోధాయాహ మధుబిందుహు అంటారు. విష్టాంతం ఏంటంటే యథా గోధాయాహ మధుబిందుహు. గోదా అంటే తెలుసా అండి? ఉడుము అంటాం. విని ఉంటారు ఉడుము అంటే ఏమిటో. ఉడుమును ఇప్పుడు మనం ఆ రోజులు పోయాయి కాబట్టి లేదు కానీ పాత రోజుల్లో రాజుల యొక్క కోటను ఆక్రమించట అని ఉడుమును ఉపయోగించేవాళ్ళు. గోడలు ఉంటాయి కదా. గోడ గోడ నున్నగా ఉంటుంది. అంటే ఇలా ముడితే జారిపోతుంది. పైనుంచి ఆ గోడ మీద కూడా రోజు ఎప్పుడప్పుడు శత్రువులు రాబోతారని భయం ఉన్నప్పుడు ఆముదము. నూనె అలాగే ఇత్తుల నూనె ఏదో ఉంటుంది. ఇవన్నీ పోసేవారు. పోస్తే ఏమైద్ది అంటే ముట్టుకుంటే జారుతుంది. ఎవడు ఎక్కలేడు. దాన్ని ఎక్కడానికి ఉడుము అనేది ఉంటుంది అంటే బల్లి లాగే మన బల్లి లాగానే ఉంటుంది పెద్దగా ఉంటుందన్నమాట. దానికి దాని మూతి ముందర ఇంత తేనె చుక్క ఒకటి తాగి నాలుక అంటిస్తారు. దాని నడుముకు పెద్ద తాడు కడతారు. దాన్ని విసిరి ఆ గోడ పై భాగాన్ని వేస్తారు. ఒగుడు నీకు కూడా సమానంగా ఇక్కడ వేస్తాదన్నమాట. అది ఇలా వంగుతుంది దాని మూతి కిందికి వంగుతుంది. ఆ మూతికి ఉన్న తేనె వల్ల ఇలాంటి తేనె ముందర ఇంకా చాలా ఉంది అనుకోని అది ముందుకు పోతుంటుంది. కిందికి పోతుంటుంది. ఆ తాడును పట్టుకొని 100 మంది పైకి ఎత్తుకునే ఉంటారు. ఎందరెక్కినా దాని పట్టు సడగదు. ఏమంటా ఇప్పటికి? ముడుం పట్టు అంటే అది. నువ్వు చెప్పాడంటే సంసారంలోని మానవులందరూ ఉడుము లాంటి వాళ్ళే అన్నారు. ఎందుకంటే మొట్టమొదలు పెళ్ళైన కొత్తలో భార్య, భర్త ఇద్దరి పెదవులకు తేనె లాంటిది ఏదో రసం ఉంటుందట.
ఎప్పుడు ఇంతే ఉంటుందేమో అనుకుంటారు. ఒక ఏడాది కాగానే అది కాస్త విషం అవుతుంది. అదే ఆ తేనె కాస్త పోయి నాకేమో దొరికావని ఆ భార్యను వీడు నాకు ఎక్కడ దొరికావురా అని భర్తను వాళ్ళు బ్రహ్మాండంగా రోజు కొట్లాడుకోవడం ఉంది. ఈ మరి ఎందుకు అట్లా అట్లా ఎందుకు ఉంటారంటే మళ్ళీ ఎప్పుడైనా అలాంటిది దొరకకపోతుందని ఆశతో ఉంటారంట. కదా గోధాయ మధుబిందు అంటాడు వ్యాసుడు. గుడుముకు తేలి చుక్కలా సంసారంలో సుఖం అలాంటిదేను అంటాడు. కాబట్టి అలా సుఖము లాంటిది కలిగేది ఇక్కడైతే పరమాత్మ అజస్ర సుఖం నిరంతరము సుఖమే భగవంతుని దగ్గర. సుఖేతరం లేదు, బాధ లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, ద్వేషం లేదు అందుకే అజస్ర సుఖం. అంతే కూడా తృప్తి పడక విశోకం అంటున్నారు. దుఃఖం అనేది ఏ మాత్రము ఉండనిది సద్వ్యం నియమ్య యతయః యమకర్తహేతిం ద్యహృహు స్వరాడివ నిపాన ఖనిత్రం ఇంద్రః నిపాన ఖనిత్రమింద్రః ఎలాంటి పదార్థ పడేస్తున్నాడు మహానుభావుడు ఆ భాష యొక్క స్వారస్యం తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఇందులో సద్ర్యక్ నియమ్య యతయః యం అకర్తహేతిం యతులు. అంటే ఎవరు యతి? నియమయతి ఇతి యతిహి. మనస్సును నిగ్రహించుకున్నవాడు. బుద్ధిని నిగ్రహించుకున్న యతి అంటే ఏమిటి? యమయతి నియమించేవాడు అన్నమాట. నిగ్రహించేవాడు తన మనస్సును తన బుద్ధిని. నిగ్రహించి అంటే విషయముల యందు ప్రసరింపచేయకుండా పరమాత్మ యందు మాత్రమే ప్రసరింపచేసేటువంటి బుద్ధి గల మహానుభావులు. మనను మోహింప చేయటానికి పరమాత్మ ప్రయోగించిన లేదా ప్రసాదించిన ప్రకృతి అనేటువంటి మాయను ఖండించగలరు. యం అకర్త హేతిం ఏ ఆయుధాన్ని వాళ్ళు ఖండించారు. జ్యహ్యుహు స్వరాడివ నిపాన ఖనిత్రం ఇంద్రః.
త్వరాడివ జక్యుహు నిపాన ఖనిత్రమట. నిపానం అంటే మనకు మూడు నాలుగు అర్ధాలు ఉన్నాయి. వాస్తవంగా శలయేరు ఊట అంటాం చూడండి. చెలిమే చెలిమే అంటాం జ్ఞాపకం బహుశా ఇప్పుడు మర్చిపోయి ఉంటారు మనం. ఊళ్ళల్లో ఇసుక ప్రాంతంలో నీడ దగ్గర పోతే అక్కడ లోపట తొడిమితే నీళ్లు వస్తాయి. చెలిమే అంటారు దాన్ని నిపానం అంటారు. ఇది నిపాన ఖనిత్రం అట. అంటే చెలిమను తొవ్వడానికి కావలసిన సాధన. ఏమర్థము? తొవ్వుతున్నా కొద్ది నీరు వస్తూనే ఉంటుంది. అయితే ఆ నీరు ఇంకిపోతుంది కొన్నాళ్ళకు. తొవ్వలేం. చెడి మనం అక్కడ ఇంకిపోవడం ఉండదు, ఊడుతూనే ఉంటుంది. మనం తొవ్వుతున్నా కొద్ది వస్తుంది. పరమాత్మ యందరి భక్తి పరమాత్మ యందరి స్వరూప జ్ఞానం మనకు నిపాణ ఖనిత్రమట. చెలిమకు గడ్డపారలంటి. లవిత్రం ఖనిత్రం. లవిత్రం అంటే కొడవలు. ఖనిత్రం అంటే గడ్డపారం. నిపానానికి ఖనిత్రం. శలిమను తవ్వటానికి కావలసిన సాధనం ఏది? పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం. భక్తి అదేంటంటే ఇంద్రః అంటున్నాడు. అంటే అతని వల్ల మాత్రమే అలాంటి వాడే సకల దేవతా అసుర దానవాదులకు అతను అధిపతి అవుతాడు సద్వ్యంగ్ నియమ్యయతయః యమకర్త హేతిం యహ్యుహు స్వరాడివ నిపానహ నిత్రం ఇంద్రః సశ్రేయసామపి విభుహు భగవాన్. అలాంటి పరమాత్మ శ్రేయసాం అపి విభుహు. అన్ని రకముల శ్రేయస్సులకు అతను విభువు అంటే ప్రధానం చేసేవాడు అధిపతి. భగవాన్ యతోస్య భావ స్వభావ విహితస్య శత ప్రసిద్ధిహి. పరమాత్మ అంటే ఏమిటయ్యా? పరమాత్మను ఎలా మనం గుర్తుపట్టాలి? పరమాత్మను ఎలా మనం వర్ణించాలి అంటే భావ స్వభావ విహిత సతః ప్రసిద్ధి. ఒకటి భావము ఇంకొకటి స్వభావం. భావం అంటే ఉనికి.
కదా స్వభావము అంటే మన ఉనికి. అంటే నేను ఉన్నానన్న సంగతి మనం దేనితో గుర్తుపడతాం? అన్ని మానవుల ఆచారాలు ఒకటే అయినప్పుడు ఇతను ఫలానా వాడు ఎలా గుర్తుపడతాం? ఓ మల్లయ్య వాడు ఎల్లయ్య వాడు పుల్లయ్య చెప్తాం కదా. ఒకడు హిరణ్యకశ్యపుడు, ఒకడు రావణాసురుడు, ఒకడు ఇంద్రుడు, ఒకడు చంద్రుడు, ఒకడు కుబేరుడు ఎలా గుర్తుపడతాం? కరచరణాది అవయవాలన్నీ సమానమే. సరే మొహం అంటారా వాళ్ళు కామరూపులు. ఏ రూపం అంటే ఆ రూపం వేసుకోవచ్చు. కాబట్టి దేన్ని బట్టి గుర్తుపడతాం. మనకు పద్మపురాణంలో ఓ చమత్కారమైన కథ చెప్తాడు. హిరణ్యకశ్యపుడు దేవలోక స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు కదా. స్వర్గాన్ని ఆక్రమించుకుని మరి వాని గుణం ఏమిటి పరధారాన్ని మర్చినాం కదా చెప్తారు కదా స్వధర్మో రక్షతాం భీరు సర్వధైవ న సంశయః గమనం వా పరస్త్రీనాం హరణం సంప్రమద్యవా ఇది రాత్రిలో స్వధర్మం అన్నాడు. రాత్రిలో పని ఏమిటి అంటే పరస్త్రీ హరణము, పరస్త్రీలను హరించుట, పరస్త్రీలతోటి రమించుట వాళ్ళ ధర్మం. నా పని ఏం చేస్తున్నాను తప్పు ఏమిటి అన్నాడు రావణాశ్వరి. స్వధర్మం. అలాగా హిరణ్యకశిపుడు కూడా స్వర్గమును ఆక్రమించి శ్రీదేవి చాలా సౌందర్యంగా ఉంటుంది కదా మరి ఆమెను ఎందుకు వదిపెట్టాలి అని ఆమె దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. చేస్తే ఎలా వెళితే ఒప్పుకుంటుంది మరి ఈ రూపంలో పోతే ఒప్పుకోదు. కాబట్టి ఇంద్రుని రూపంలో వచ్చేసాడు. ఇంద్రుని వేదం వేసుకొని ఆచారం వేసుకొని వెళ్ళాడు. సరే కామరూపి కాబట్టి ఏడుకున్నాడు పోతాడు. శతీదేవికి అతను వచ్చినప్పుడు వచ్చిన సమయాన్ని చూసి తను కాదు అనిపించింది.
ఇదేనా కాదా అంటే ఎవరు రావా సమయంలో వస్తారో వాడు పడతాడు. ఇదే లాజిక్ మనకు. రామాయణంలో చాలామంది మహానుభావులు ఒక మహల్యది ఏం తప్పు ఉందండి? వాడు ఎవడో ఎవడు వాడు ఇంద్రుడు. గౌతముని వేషం వేసుకొని వస్తే మోసపోయింది తప్ప ఆమె తప్పేముంది అని అందరూ చెప్పుకుంటారు. కానీ వాల్మీకి మటించకార దుర్మేధ దేవరాజ కుతూహల చాలా స్పష్టంగా చెప్పాడు వాల్మీకి. ఇంద్రులంతటి వాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శరీరం ఎందుకు పొద్దుపోక ఉంటే పోతే ఏం ఇంద్రుని మీది మోజుతో ఒప్పుకుంది అహల్య అని చెప్పాడు మతించకార దుర్మేధ వారికి ఎవరిని తిట్టడు. అన్నోడు ఫస్ట్ ఆర్ వచ్చింది దుర్మేధ అని. దుష్ట బుద్ధి గలది అహల్య. అంతే కాదు. సమాగం అయిపోయిన తర్వాత పరిదుష్టాస్మి. దేవేంద్ర నేను సంతోషించాను. నీకు సంతోషం కలిగి ఉంటుంది. ఆత్మానం మాంచ నిత్యం సంరక్షస్వ మునిః. గౌతమ ముని నుండి నన్ను నిన్ను నన్ను కాపాడు నిన్ను కాపాడుకో అని చెప్పింది. ఏం అర్థం అండి? క్లియర్ అందులో ఆలోచించండి. అంటే అసలు నిజంగా అహల్య గుర్తుపట్టలేకున్నా బ్రాహ్మీ ముహూర్తంలో గౌతముడు సంగమానికి వస్తాడా అండి? నమ్మాలా? ఏం కదా? రామచంద్రుడు సుగ్రీవుని తోటి ధనుల్ తిని వస్తాడు సుగ్రీవుడు వారి దగ్గర. వచ్చినప్పుడు సుగ్రీవు ఒళ్ళు మండి మొదలే చంపను ఉంటే నేను యుద్ధానికి పోకపోయేవాడిని కదయ్యా. అనవసరంగా నమ్మి నమ్మబుచ్చి నమ్మకం చూపి చంపకాని బలం చూపి శక్తి చూపి గురిని చూపి బాణాన్ని చూపి. కొడతానని చెప్పి పంపించి దెబ్బలు తినేలాగా తప్పించావు నన్ను ఏం పని ఇది అంటే నాయనా కోప్పడకురా కొంచెం ఓపిక పట్టరా బాబు అలా అనకురా అంటే ఏమైంది స్వామి నువ్వు అన్నీ చెప్పావు కానీ వారి గురించి వారు కూడా నాలాగే ఉంటారని చెప్పావా అని దోక తీరు ఉన్నారు. పొరపాటున వాడనుకో నిన్ను కొడితే దత్తాభయ వధో నామ మహత్పాతకముచ్యతే. అభయం ఇచ్చిన వాడిని చంపడం అంటే మహా పాపం అయ్యా. అందుకు ఊరుకున్నాను. ఇద్దరు ఒక దగ్గర ఉన్నా మరి ఏం చేస్తాను? లక్ష్మణ మెళ్ళో కైపుడు మయ్యి మాల వేసేయి. ఇప్పుడు పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు. రత్నమాల ఉన్నవాడు బంగారు మాల ఉన్నవాడు వాలి.
అని మాల వేయించి పంపాడు. నిజమా అండి నమ్మొస్తా లేదు. నిజంగా రాముడికి తెలియదండి ఎవడు వాడు ఎవడు సుగ్రీవుడా? సరే దేవుడి సంగతి తర్వాత జరుగు దేవుడు కాదు మనిషే. సుగ్రీవుడు అన్నీ చెప్పారు కదా, వారి బలం కూడా చెప్పారు కదా. తన్నేవాడు వాడి, తినేవాడు సుగ్రీవుడు. వేరే మాట అది కదా ఇంకా. వేరే లాజిక్ ఏం వద్దు. కొట్టేవాడు వాడు, తినేవాడు వీడు. మామూలుగా తెలుస్తుంది. అది కూడా తెలవదు ఆమెకి. ఎందుకు వదిలిపెట్టి ఎందుకు చేశాడు ఆ పని అంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవించింది. అతను భాగవతాపచారం చేశాడు. పరిషిపు ఇద్దరికి వారికి సుగ్రీవుడికి తనకు కాగానే సుగ్రీవుడు తీసుకు గుహ దగ్గర పోయాడు. గుహ దగ్గర పోయినాక ఒక చెట్టు కొమ్మ ఇది చేసి రామ కూర్చో అన్నాడు. వాడు కూర్చున్నాడు సుగ్రీవుడు కూర్చున్నాడు రాముడు కూర్చున్నాడు. అటు నుండి ఆయనకి అట్లనే ఇట్లా నిలబడ్డాడు చెట్టు తోడు కూర్చున్నాడు. వాడు వాసన వేయాలి కదా? పట్టించుకోలే అటువంటి స్వామి. హనుమంతుడు చూసి ఇది మా జాతి కదా అనుకోని ఆయన కొమ్మ వేసి స్వామి కూర్చోండి అన్నాడు. హనుమంతుడు కొమ్మ ఇరిచి వేసేంతవరకు లక్పనుడు నిలబడే ఉన్నాడు. రాముడు చూస్తూనే ఉన్నాడు. వీడి భక్తి ఎవరి మీద అని. నాకు మరియా చేస్తే చేయకుంటే మా వాళ్ళకి చేయాలి. వేయలేదు కదా తను వదిలి తిను దేహ జోధి అయిందా బుద్ధి వచ్చింది కదా అందుకే లక్ష్మణ రాజు వేయించాడు మరి తను వేయలేదు లక్ష్మణ కృష్ణమాలయం అన్నాడు అంటే నువ్వు అపచారం అక్కడ చేశావు అయినా నీ దయ చూసి ఆయనే మారేస్తున్నాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పటినుంచైనా. చిన్న విషయం అది గుర్తుపట్టొచ్చు ఉర్వల్లే కాదు. అలాగే అహల్య కూడా గుర్తుపట్టలేదండి గౌతముడు ఎవరో కాదు. బ్రాహ్మ ముహూర్తంలో సంగమం కోరు అందులో అంటారు ఋతుకాలం ప్రతీక్షంతే నకి అర్ధినః సంగమాయ అనే మాట. మాతరులు ఋతుకాలం కోసం ఎదురు చూడరు, సంగమం కోసము నేను కోరుతున్నాను. గౌతముడు బ్రాహ్మ ముహూర్తంలో వచ్చి అడుగుతాడా? దాని గురించి వాళ్ళు గౌతముడు అంటే కనీసం దాన్ని బట్టి అయినా చెప్పొచ్చు కదా. అలాగే ఈ హిందూ వేషం చేపచ్చాడు ఈయన ఇక్కడ వచ్చాడు. చూసింది ఆమె ఈ వేళలో ఆయన రాడు. కానీ నువ్వు నా భర్తవు కాదు అంటే నీకు కొంప తీసి అయితే ఇదో బాధ. మరి ఏం చేయాలి? సరే స్వామి సంతోషం అండి వచ్చారా ఇప్పుడే అనుకుంటున్నాను మనం పరమాత్మ మనం అలవాటు కదా మనం ఆనందంగా ఉండాలంటే స్వామికి ఆరాధన చేసి వెళ్తాం కదా రండి ఆరాధన చేద్దాం.
ఎవరున్నారు ఇక్కడ? శ్రీమన్నారుడు ఉన్నాడు. వస్తాడా ఇక్కడ? భగవంతుడిని ఆరాధిద్దాం రండి అనేసరికి ఇప్పుడే వస్తానని పోయిండు మళ్ళా అలా లేవు. నిజంగా వచ్చి ఉంటే ఇంద్రుడు నాకు ఉంటే కాదు. 16 రెట్లు ఎక్కువ బుద్ధిబలం ఉంటుంది మగవారి కంటే ఆడవారికి అని శాస్త్రం. ఎనిమిది రెట్లు కామం కోరిక ఉంటుంది. 16 రెట్లు బుద్ధి ఉంటుంది. 32 రెట్లు ఆకలి ఉంటుంది. కార్యదక్షత 64 రేట్లు ఉంటుంది. అన్నిటికంటే అసూయ లెక్కలేనంట ఉంటుంది. మన మాట కాదు శాస్త్రుని వాక్యం. ఎందుకంటే పొరపాటున భర్త ఇంకో అమ్మాయి వైపు అమ్మాయా కాదా అని చూసిన ప్రమాదమే. వాడికి ఏ పాపమో కాదు, ఈ అమ్మాయి అయినా చూశాడనుకో నీ వాడు చూసి తిరిగి అంటుంది గోవింద. బాబోయ్ ఇంక మనం ఉండలేము అన్నమాట. ఇది స్వరూపం. అందుకే అంటున్నాడు. నియమ్య వ్యతయః యమకర్త నీతిం యచ్యు స్వరాడివ నిపాన కనిత్రమింద్రః సస్త్రేయసామపి విభుహు భగవాన్ యతోస్య భావ స్వభావ విహితః ఇది స్వభావం అంటే దాన్ని అంటారు. అంటే ఎన్ని వేషాలు మార్చినా, ఎన్ని రూపాలు మార్చినా స్వభావం తన ఉనికిని చాటుకునేది గుణమే కదా? కాబట్టి మన ఉనికిని మనం చాటుకోవాలంటే మన గుణం ఏమిటి? వాస్తవంగా పరమాత్మకు శేషత్వం. కదా దాస్యం. దాన్ని మనం ప్రకటించుకున్నాం అనుకోండి మనం అవుతాం. దాసత్వాన్ని వదిలిపెట్టి స్వామిత్వాన్ని ప్రకటించుకున్నాం అనుకోండి. స్వరూపః ఇదే స్వరూప విరోధి కదా స్వరూప విరోధి ఫల విరోధి ఎప్పుడు చూడండి ఉపాయ విరోధి ఫల విరోధి స్వరూప విరోధి త్రయం అని చెప్తాం అదనమాట. తస్య భావ స్వభావితస్య సత ప్రసిద్ధిహి దేహే స్వధాతు విగమి అనువిశీర్యమాని యోమేవ తత్ర పురుషః న విశీర్యతే అజః నాకు ఎంత బాగా చెప్తున్నారంటే దేహే స్వధాతు విగమి
ఈ శరీరము ఉన్నంతవరకు మనం చాలా బలంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది. నేను దీర్ఘ చిరంజీవిని ఎన్నో చెప్పుకుంటాను కదా. చాలా కాలం బతుకుతానని చెప్పినా అర్థం ఏంటి? చాలా కాలం తర్వాత గుణటి వాడు చిలగి పోయినా చస్తానని అర్థం ఏం లేదు. పేరుకు మాత్రం అసలు పాలి అన్నమాట పూర్వ సువాసిన అంటాం చూడండి. అంటే ఇదివరకు ముత్తైదు అంటారు. ఇప్పుడు సంగతి చెప్పరు. అలాగే చిరంజీవి నుంచి ఏం అర్థం? తర్వాత పోయేవాడిని అని అర్థం. అలాగే అసలు దేహం అంటేనే దిహ ఉపచయేని ధాతువు. దేహం అంటే వృద్ధి పొందేది ఇది అర్థం. శరీరం అంటే శీర్యతేటి శరీరం. చీడించే దాన్ని శరీరం అంటాం. వృద్ధి పొందే దాన్ని దేహం అంటాం. చెప్పాను కదా జ్ఞాపకం ఉందా? 38 ఏళ్ల దాకా దేహం అనాలి దీన్ని. వేరు దాటగానే శరీరం అనాలి ఎందుకంటే ఒక్కొక్కటి పని చేయటం మానేస్తాయి. కళ్ళు నడవబడటం లేదు, చెవు నడవబడటం లేదు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కూర్చోలేము, నిలబడలేము, నడవలేము, చూడలేము. కొన్నాళ్ళకు పండ్లు తినలేము కదా. మరి నాలుక కూడా మొద్దు బారుతూ తెలవదు తర్వాత సంగతి తెలవదు రుచి ఏమై తెలవదు కానీ ఇట్లా ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. అందుకే అంటున్నాను దేహే స్వధాతు విగమే తన ధాతువులన్నీ ఇందులో ఉంటాయి ధాతువులు ఉంటాయి కదా అవి తొలగిపోతే ఇంకేముంటుందండి? అంటే ముడి సరుకు త్వకు ఉచ్చేచు అని చెప్తాం కదా మనకు. శరీరమని, మాంసమని, రుజ్రమని అలాగే మజ్జ అని, ఒప అని, అస్తి అని, చర్మం అని. ఏడు ధాతువులు అంటాం. కదా? ఈ ఏడు ధాతువులో ఒక్కొక్కటి. జీర్ణించుకుంటూ పోతుంది. దాన్ని పోతే ఏముంటుంది ఎప్పుడు ఇంకా దేహం ఏమిటి? దేహే స్వధాతు విగమే అనువిశీర్యమానే ఇవన్నీ పోతే శరీరం కూడా విశీర్యం అదే శరీరం అనుకున్నాడు శరీరం అంటే శరీరం. చీలిపోతూ ఉంటే తగ్గిపోతూ ఉంటే వ్యోమేవ తత్ర పురుషా నసి విశీర్యతే. శరీరం చీలిపోతుంది, శరీరం తగ్గుతుంది, శరీరం నశిస్తుంది. కానీ అందులో ఉన్న పురుషుడు నవిచీరియతే. ఎలాగయ్యా అంటే వ్యోమేవ ఆకాశంలా అంటే ఏంటండీ? సత్య ఉపమానం.
అర్థం కావాలి. ఓ కుండను పగలగొట్టాం. కుండ పగిలింది. కుండలో ఉన్న ఆకాశం అలాగే ఉంది. కుండ అంటే ఆకాశం అంటే అవకాశం ఏనండి, శూన్యం కదా, అవకాశమే. కుండలో ఆకాశం ఉంది కదా, కుండ పగిలింది, ఆకాశం పగిలిందా? లేదు. కాబట్టి తాను ఉన్న తన ఆధార నాశనమైన స్వనాశనం కాని ఆకాశం వలె శరీర నాశనమైన శరీరి నాశనం కాడు. పురుషుడు నశించడు ఎందుకంటే అజః పుట్టడు కాబట్టి. చిన్న హేతువు ఎవరు నశిస్తాడు? పుట్టిన వాడు తస్తాడు. కదండీ పురుషుడు పుడతాడా అంటే ఆత్మ పుడుతుందా? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయంభూత్వ భవితావా నభూయః పుట్టడు తాగడు ఇదివరకు ఉన్నాడు అనడానికి వీల్లేదు ఇక ముందు ఉంటాడు అనడానికి వీల్లేదు. సర్వధా సర్వధా నిత్యః అజః నిత్యః సతుతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే కాబట్టి అతను పురుషః విశీర్యతే దవిశీర్యతే అజః సేయంతే అభిహిత స్తాత భగవాన్ విశ్వభావనః నాయనా. నువ్వు అడిగావు దేన్ని తలుచుకోవాలి, పరమాత్మ ఎలా మనం సేవించాలి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగావు కదా దానికి అభిజితః. అడిగింది ఎవరంటున్నారు బ్రహ్మ ఆరోజు నాయనా ఇదంతా నీకు చెప్పాను భగవాన్ విశ్వ భావన పరమాత్మ సకల ప్రపంచాన్ని సృష్టించేవాడు సమాసేన హరేహ నాన్యత్ అన్యస్మాత్ సత్ అసచ్చయత్. ఒక్క మాటలో చెప్పాలంటే హరేహ నాన్యత్. పరమాత్మ కంటే ఇతరమైనది ఏదీ లేదు. అన్యస్మాత్ సత్ ఇతరమైన దానికంటే ఉన్నది వాడే. ఇతరమైన దానికంటే లేనిది వాడే. అంటే అతని కంటే ఇతరమైనది లేదు. ఇదనే దానికంటే ఉన్నవాడు వాడే. లేదనే దాంట్లో వాడే ఉంటాడు. ఉన్నదనే దాంట్లోనూ వాడే ఉంటాడు. సత్తు వాడే, అసత్తు వాడే, అన్యత వాడే, అసలు వాడే.
కాబట్టి వాడి కంటే ఇంకో వస్తువు దొరకదు నాన్యత్ అన్యస్మాత్ సత్ అసత్యయత్ అతనే సత్తు అతనే అసత్తు. తనే ఎత్త కాబట్టి ఇదం భాగవతం నామ ఎన్నే భగవతా ఉదితం. ఇదంతా నేనే చెప్పాను అనుకుంటున్నావా అబ్బా మా గురువు గారికి ఎంత వచ్చు అబ్బా ఎన్ని పసు చదువుకున్నారో అనుకుంటున్నావా అబ్బే మా గురువు గారు మాకు చెప్పాడు అంటున్నా. దీవ్యరే భాగవతమయ్యా ఎన్మే భగవత ఉదితం దీన్ని నాకు మా గురువు గారు భగవంతుడు శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఇదే. గురు పరంపర అని దాన్నే అంటారు. అది మర్చిపోయామనుకోండి, ఉండేది ఉన్నది ఏమీ ఉండదు. యన్మే భగవతా ఉదితం సంగ్రహోయం విభూతీనాం త్వమే తత్ విపులీకురు. ఇదంతా నేను నీకు సంగ్రహంగా చెప్పాను. ఇదే వాడికి చెప్పావు వాడికి అర్థం కాదు. నువ్వు కాబట్టి నీకు చెప్పాను నేను. నేనే నువ్వు కాబట్టి అర్థం చేసుకోగలవు కాబట్టి నీకు నేను సంగ్రహంగా చెప్పాను. సంగ్రహంగా ఎందుకు చెప్పాను నీకు నేను అంటే నీవు వెళ్లి ప్రపంచంలో దీన్ని. విపులీకరించడానికి విస్తరించు దీన్ని బాగా వ్యాఖ్యానం చేసి బాగా అందరికీ లోకంలో నాతో విన్న దాన్ని బాగా వివరించు త్వమే తత్ విపులీకురు యథా హరవు భగవతి నృణాం భక్తిర్ భవిష్యతి. ఎలా విపులీకరించాలి? నీవు వ్యాఖ్యానం చేస్తే వివరిస్తే నీ వివరణ వలన పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని యందు భక్తి కలగాలి. కండిషన్ అది. భక్తి కలిగేలా చెప్పు. నువ్వు చెప్పింది విని ఈ దేవుడు లేడు భక్తి లేడు అనేవాడు అతని దారే అనుకో నువ్వు చెప్పేలాము. భాగవతం అంటే ఏమిటి? ఎన్మే భగవతి భక్తిహిస్యాత్. పరమాత్మ యందు భక్తి కరిగించేదే భాగవతం. అలా చెప్పలేదు అనుకో. అవసరం లేదు. అందుకే వాసుదేవే భగవతి యథా హరౌ భగవతి నృణాం భక్తిహి భవిష్యతి సర్వాత్మని అఖిలాధారే ఇతి సంకల్ప్య వర్ణయ. నీవు ప్రారంభించే ముందే సకల జగత్తుకు ఆధారభూతుడు సకల జగత్తువైనటువంటి పరమాత్మ యందు అందరికీ భక్తి కలగాలి అని సంకల్పించి భాగవతం చెప్పడం మొదలుపెట్టు.
ఉన్న భక్తి పోవాలి అని మొదలు పెట్టావనుకో అది భాగవతము కాదు చెప్పుకోవచన పని లేదు అది అంటే ఇదొక కండిషన్ వర్ణయా మాయాం వర్ణయతః అముష్య ఈశ్వరస్య అనుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం. మాయయా ఆత్మా నముక్షతి. పరశుద్ధి చెప్తున్నాడు. ఏమిటంటే మాయాం వర్ణయతః అముష్య అముష్య ఈశ్వరస్య అంటాడు. ఇలాంటి పరమాత్మ యొక్క లోక సమ్మోహనమైనటువంటి మాయను వివరిస్తున్నప్పుడు అంటే వర్ణిస్తున్నప్పుడు, చెప్పుతున్నప్పుడు అనుమోదకః దాన్ని విని ఆమోదించే వాడికి శృణ్వతః వినేవాడికి ఎలా వినాలి శ్రద్ధయ. తో వినడం కాదు శ్రద్ధయా కృణ్వత దాని యందే మనస్సు ఏకాగ్రత అంటాం చూడండి సావధానంగా విన్నటువంటి వాడికి మాయయా ఆత్మ నముఖ్యతి. పరమాత్మ మాయతో అతను తన అతని మనస్సు మోహము చెందదు. పరమాత్మ మాయను వర్ణిస్తుంటే శ్రద్ధగా వినే వారిని పరమాత్మ మాయ మోహింపచేయదు అంటే ఫలస్కృతి. కాబట్టి నువ్వు కూడా దీన్ని విస్తరింపచేయమని. బ్రహ్మ నారదులికి చెప్పాడు. ఇంచుమించు ఇవే మాటలు వ్యాసుడు సుఖయోగింద్రుడికి చెప్పాడు. వారు తండ్రి కొడుకులే వీరు తండ్రి కొడుకులు కదా అంటే మొదలు చెప్పవలసింది ఎవరికయ్యా భాగవతం అంటే కుమారునికి చెప్పాలి అన్నమాట. అంటే ఆ రోజుల్లో వినేవాళ్ళు కాబట్టి. ఇలా మనకు ఒక సమయం అయిపోయింది కదా. ఇలా సప్తమో అధ్యాయం అని మనకు ఐదు రోజులు నాలుగు రోజులు అయింది. ఈ ఏడవ అధ్యాయం ఒక నాలుగైదు రోజులు అలా సాగిపోయింది. అన్ని అవతారాలు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం వివరంగా చెప్తే అప్పుడు స్పీడ్ గా పోవచ్చు. ఆ గదల ఇలాగ వస్తాయి కదా. అప్పుడు చెప్పాం కదా అని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అప్పుడు కలిసి వస్తుందో చెప్పుకున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః తొమ్మిదవ అధ్యాయంలో చతుశ్లోకీ భాగవతం వస్తుంది. ఏమేం ఏమేం చెప్పాలని అడుగుతాడు.
Opening invocation: 'Mother, youth, father, son, wealth - all of these in my lineage are bound to the Lord. I bow with my head to the sacred feet of our noble ancestor and lineage-chief. Salutations to Sri Bhakti, Sri Kulasekhara, Yogivaahan, Bhakta-angri-renu Parakala Yatindra, and Sri Matparamkusha Muni. I perpetually bow to Vasudeva's son, the Lord who destroyed Kamsa and Chanura, the supreme son of Devaki - to Shuka, the world-guru.'
After describing all the avatars of the Lord and arriving at the Kalki avatar, he explained the reason for the Kalki avatar's coming: 'erihi aalayeshvapi harehe kathaa nashyuhuh' - what a remarkable observation: 'not only in homes, but even in temples, the stories of the Lord are not being told.' This is a statement of truth - 'erihi aalayeshvati hareh katha na hisyuhuh.'
On the day the Lord does not love us, we have no speech, no faculty, no nose. We ourselves do not exist. 'Mahati vinashtihi' says the Veda. If we do not remember the Lord, there is no greater loss or destruction than that. We ourselves cease to exist. That is why it is stated very clearly: 'erihi aalayeshvapi satam na haresh kathasyuhuh' - even in temples, even in sacred spaces, the stories of the Lord are not heard.
Even now, we think: 'Oh, if only those days had not passed.' The reason is that we would not exist in this form - if there were a different kind of suffering, it would be a different kind of battle. This is different. 'Shastaa bhavisyati kale hi bhagaan yugante' - all of this will happen because of the influence of the Kali age. Therefore, the Lord will come at the end of the yuga to discipline the Kali-pursha, as we discussed.
People of the Kali age are abandoning Paramananda-svarupi Paramatma - that is what he tells us. This is the feeling being expressed here. 'Sagge tapah aham rishayah navaiye prajeshaa sthane cha dharma makha manva-maraa avanesaa' - we have the three: creation, sustenance, and dissolution, what we call srishti, sthiti, and layam. Who exists at creation? 'Tapah aham' - austerity and I - who is this 'I'?
'Nyayo hi dandah krita-kilbhishe asmin tava avatarah kala-nigrhaaya' - a young boy expressed the complete philosophy: it is justice to punish one who commits a wrong. Is that not so? For what purpose did you incarnate? To punish the wicked. 'Tava avatarah sara-nigrhaaya' - these two are clear. But 'yat iha-loke prakritis khalanam tat tava srishtihi iti me matisyat' - our understanding is that...
'Purushakti bhayah Vishnornu virya gananam kathamor-hatiha.' Without the great Suktam, here is the same verse. The same mantra has been turned into a shloka. What does it say? 'Vishnornu virya gananam kathamor-hatiha' - who in this world is capable of counting the greatness and power of Sri Maha Vishnu? How is that possible?
Better than a thousand Vedic branches is a loving guru. In what unfortunate hour, in what ill-omened moment, if we forget the supreme reality and sink into worldly existence - what will be our fate? 'Gutamani yah parthivanyapi kavivame rajanthi chaskambhayah svarambhasa skhalata tri-pushtam' - as Vamana avatar, the Lord went to Bali Chakravarti, asked for three steps, and after Bali gave, as Trivikrama...
When we were not watching, it happened - so we should say 'Jagan-jagan ravana Ramah' meaning 'Ram killed Ravana,' not 'avadhi-ta ravana Ramah' - anyone saying the latter doesn't know grammar. For slightly older students: they would say 'you don't even know Sandhi.' Meaning: Sanskrit not used in the prescribed manner is worse than colloquial speech. If you don't know it, don't speak it. Speaking wrongly and claiming...
To a student: 'You know well how to teach, you know this - you are enough for yourself.' What does 'enough for yourself' mean? 'You are sufficient - stay for one week more.' 'With a pot in one hand and holding your feet with the other - I am new, I don't know, that's enough.' 'Don't say enough! Sit and listen, just listen' - that is the leadership style - they call it 'vatsalya' (loving guidance), what must be said is...
In Brahmaloka - the elders who are there. And not just them - 'agrajaahe' - your elder brothers too. Whose elder brothers? Sanaka, Sanandana, Sanatkumara, and Sanasujati. 'Agrajaste maayaa balasya purushasya kutah' - if even these cannot understand the Lord's power of Maya - 'apare kutah' - how can the rest? How can others comprehend the power of Maya? 'Gaayan grinan rathashatanaanah aadi-devah' - one who wished to grasp just a little...
'Sita tapa-vaaranadi-bhih sharira-pedaih tava sheshataam gatah' - the service performed by that great being (Adi Sesha) in that realm - no one else in the world can perform it. Even the Nitya Suris (eternal residents of Vaikuntha) do not perform this service. Those who have the capacity do something else. Meaning: whatever service the Lord requires at whatever time, he takes on an appropriate body and performs it.
This is the charm of the terms Adi Sesha and Adi Deva. The greatest devotee - what do we call him? We call him God himself. That is why Vyasa said 'Aadi-devah' - the primordial God, so that we would recognize him. 'Dasha-shatananah' - with a thousand faces, meaning the one who is like Paramatma with two thousand heads. He is also that. 'Gaayan grinan' - perpetually singing and perpetually...
Two things are spared: you are spared the effort, and the child is spared the crying. Similarly, the Lord eternally makes it his nature to show compassion to us. Therefore, the Lord does not tolerate any dissatisfaction within us. 'Alas, the Lord's qualities are exhausted - what more can we praise?' - he does not allow us to reach such a state. Because the Lord is 'ananta kalyana gunodadhi' - an ocean of infinite auspicious attributes.
As long as she is given what she wants, all of that remains near her. What does she say? 'He is my husband,' she claims. 'You are my dear one,' she says affectionately. Today when the money runs out, she says 'Go away, get out.' Therefore, 'veshyaa samau na iva bhakta kadapi syaat maghonahah' - Maghona means Indra - the Lord's devotee should never become like a prostitute. Meaning, one who serves for the sake of results...
'There is no one else - what shall I do, what shall I do? If you are angry with me, you must show me mercy. If anger comes, strike me. If love comes - consider: what does a mother do when the child angers her? She strikes me. When love comes, she advises him. There is no other - it is the son who is the mother's...'
'Sarvaatmanaa aashrita padah' - in all ways - if you want moksha, come to me; if you want... someone else was mentioned next. If you want a wife - come as a husband; if you want wealth... no, that is not it. Give me your list - but if we list all those desires, they will never be fulfilled, and moksha will not come. And what comes after...
That is why we describe the Lord as an elephant. Even an elephant offers the rope with which it is to be tied. The Lord similarly - 'maalapadi' means 'those who come near me cross my maya.' The Lord can be bound - bhakti alone is sufficient. 'Bhakti paasena baddhah' - the Lord himself says this. That is why he is called 'gaja' (elephant) too, and the name...
Now we are perpetually singing praises. What if we pause for a moment? They had come all the way to Brahmaloka for that. They stayed for a while there, just to mark attendance. We do that too, don't we - just mark attendance? They did a little of it. Everyone was going round and round, sharing names with each other, looking at everyone, greeting them - and taking leave...
'Is this body yours? I guarantee it is not yours alone. Everything except you - this body belongs to everyone else. Why? Because if the body were truly yours, why would you need to feed it? But someone feeds it lovingly and raises it - so whose is the body? That of the one who feeds it. Yes, it belongs to the one who feeds it. Then what about the food...'
Among these eight (who claim ownership of the body) - whose is the body? Your name is not in the list, is it? So it cannot be yours. Whose body is it if not yours? By right, who gave you this body? In truth, it is Paramatma. Then the one who gave the body says 'come and serve me' - and you abandon it. What is not yours, what was not given to you - what you do with that which is not yours...
'Both of us are here and getting entangled. What great love that is.' Meaning they are taking revenge to the fullest. 'Should I alone experience this? You too should be here, you too should experience it.' 'Both of us will experience this together.' That is why 'dehe mama iti dhih sva-shrigaala bhakshye' - he states it very clearly: attachment to the body that will be devoured by jackals - saying 'this is mine, I am this'...
'Bhagavan atha daitya-varyah' - who is this? Prahlada. The supremely venerable Prahlada. 'Patni mano' - Shatarupa. 'Manu shabdam' - the couple. 'Patni Manoh sa cha manush cha' - he is Manu, his wife is Manu's consort. They are the primordial couple. 'Taad-aatmajasya' - of their son: 'Praachiinabarhihi, Ruphuhuh' - as well as Anga and Dhruva - these are all his (the Lord's) manifestations. For newcomers...
There are Shudras, Shabaras (tribal people), and there are Adivasis (forest dwellers), hill-dwelling peoples, town-dwellers, and other community people. 'Stri shudra huna shavaraa api paapa-jivaah yady-yat adbhuta krama parayaana sheela shikshaah tir-yag-janaah api' - and finally even monkeys, elephants, bulls - 'tiryag-janah api' - even animals - those who...
Paramatma means this. This is what Paramatma is like. If we once place this image, this philosophical understanding within our comprehension - ninety-nine percent of our doubts will never arise. Primarily, what do many people ask? 'Why does God give so many difficulties?' Does he give difficulties? Is he suffering difficulties himself? Why does a Lord like us...
What is 'prashantam'? Everything must dissolve - everything meaning all the gunas. 'Sattvam rajastama iti gunah prakriti sambhavah.' Therefore, one who has transcended prakriti and who makes prakriti itself move according to his command - would such a Paramatma have any gunas? Sattvam, rajas, tamas - would they be there? They would not. That is why 'prashantam' - he himself is tranquil, 'shashvat pra...'
Without that, the very name doesn't arise. If the name has come, surely the thing exists. Therefore, if someone says after hearing 'God' that 'He doesn't exist' - that person has no intelligence. Not him - saying 'God does not exist' means 'You do not exist.' The truth you hold - whatever is true in you - becomes false. That is why it is clearly stated. To that height the Paramatma tattva - 'shabdah na...'
Maya turns away in embarrassment. 'Maya pareti abhimukhey vilajjamaanaa' - 'pareti' means it turns back - it goes away covering its face. First it approaches all puffed up - 'I don't know anything, unnecessarily my reputation is gone' - feeling ashamed, it turns its face away and leaves. This is the Paramatma. This shloka describes the nature of Paramatma...
The supreme abode of Paramatma - what do they call that? 'Brahmeti' - they call it Parabrahma. 'Yatu viduhuh' - those who know. 'How? Ajastram sukham vishokam' - it gives perpetual bliss. What is Paramatma? He is the eternal bliss form. In samsara, we occasionally experience something like happiness. This temporary happiness arises - but afterwards...
One might think: 'Perhaps it will always be like this.' Then after a year, it becomes a little bitter. That same honey fades - 'where did I find you,' the wife says, and the husband says 'how did I find you' - and they end up in a magnificent daily quarrel. Why does this happen? They keep hoping that perhaps someday again they will find something like that - that is the hope that keeps them going...
'Tvara-adiva jakyuh nipana khanitram' - 'nipanam' has three or four meanings for us. In truth, it means a spring - what we call 'chelime' in villages. Perhaps you have forgotten the word now. In sandy areas, near shade, if you dig a little, water comes. They call it 'chelime' - also called 'nipanam.' This is the nipaana-khani...
'Svabhava' is our existence - it means our very being. How do we recognize that we exist? When all human beings share the same customs, how do we distinguish this person from that? 'O Mallaiah, that is Ellaiah, that is Pullaiah' - we distinguish them. One is Hiranyakashipu, one is Ravana, one is Indra, one is Chandra, one is Kubera - how do we recognize them? By their karma (actions)...
Is this it or not? If the right person comes at the right moment, he falls into the trap. This is the logic for us. In the Ramayana, many great ones - what was Ahalya's fault? 'That Indra came disguised as Gautama' - she was deceived, what is her fault? Everyone says this. But Valmiki says 'mathinkara durmeda devaraaja kutuhala' - very clearly...
He sent Rama a garland and sent him on. 'Can this be true? I find it hard to believe.' 'Truly, Rama doesn't know who he is - is this Sugriva?' Well, leave the matter of God aside. Even as a human - Sugriva had explained everything, including their respective strengths. 'The one who beats is his, the one who eats is Sugriva's' - that is the other logic. No other logic needed. The one who strikes...
Who is here? Sri Mannaruddu (the Lord) is here. Will he come here? When someone says 'Let us worship the Lord, come' - he said 'I'm coming right now' and left - he didn't come back like that. 'If he had truly come, Indra...' Now it has 16 times more mental power in women than in men, says the shastra. Eight times more desire. With 16 times the intellect...
As long as this body exists, we say we are very strong, very healthy, very beautiful. 'I am a long-lived being' - we say many things. Even if one lives a very long time, what does that mean? Even after a long time, one will finally decay and die - there is nothing more to that meaning. In name only - originally the term 'purva suvaasin' is used. Meaning...
The meaning must be understood. We broke a pot. The pot broke. The clay remains. Similarly, inside the pot was space (aakasha). Well? When the pot broke, did the space in the pot break? No. Therefore, just as the sky is not destroyed by the destruction of the container that holds it - similarly, the destruction of the body does not cause the destruction of the embodied soul (shariri). The person (purusha) does not perish.
Therefore there is nothing else to be found other than him - 'naanyat anyasmat sat asatyat' - he is both existence and non-existence. He himself is the existent, he himself is the non-existent. That is why 'idam bhagavatam naama enne bhagavata uditam' - 'all of this I have explained myself' - do you think? No. What a great guru - what has he studied! - so much learning! - he thinks 'my guru told me' rather than 'I explained it.'
If one begins with the intent 'the bhakti that already exists must go away' - that is not Bhagavatam - there is no need to speak of it. That is - this is one condition: 'varnaayaamaayaam varnanatah amusya ishvarasya anumodatah shrinvatah shraddhayaa nityam. Mayayaa atmaa na mukshyati.' One who recites the maya-dispelling qualities of the Lord, one who praises them - for such a one who listens with faith every day: 'aatma is liberated from maya.' This is the purification being described.