ఉద్ధవుడు విదురుడు కలుసుకోవడం: కృష్ణ కీర్తనలు

Uddhava Meets Vidura: Krishna's Glories Remembered

bhagavatam Kandadai Ramanujacharya

విదురుడు ప్రభాసంలో ఉద్ధవుణ్ణి కలుసుకుని కృష్ణ మహిమలు వర్ణించమని అడిగాడు. ఉద్ధవుడు ప్రభువును స్మరించి మాట్లాడటం ప్రారంభించగా ఆనందభాష్పాలతో పూర్తిగా తడిసిపోయాడు - విదురుడికి అతను అప్పుడే స్నానం చేసినట్లు కనిపించాడు. నిజమైన స్మరణ బాహ్యంగా కూడా దృశ్యమానమవుతుందని ముఖ్య సందేశం.

Vidura meets Uddhava at Prabhasa Tirtha and asks him to narrate the glories of Lord Krishna. Uddhava, when he remembered the Lord and began speaking of Him, was overwhelmed with bliss - his eyes filled with tears and he appeared to Vidura as if he had just taken a plunge bath in the Lord's presence. The session teaches that true remembrance of the Lord brings a tangible, visible transformation.

← Prev Next →
Uddhava Meets Vidura: Krishna's Glories Remembered Kandadai Ramanujacharya bhagavatam

శరణం ప్రపజ్యేత్ మాతా పితాయు హృదయ హన్య అభిభోతి హరోగ్య దేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నత్ కులపతేరు కులాభిరామం శ్రీమత్ పదంగిరి యుగణం ప్రణమామి మూర్ఘ్న భూతం సరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేషర యోగివాహాన్ భక్తాం గ్రిదేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పనాం కుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశంహార నూపుర సోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలానక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార కంఠ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించ్యావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం గుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిజయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రీటి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం పాధుల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా విదురుడు తస్య ప్రపన్నాకిర లోకపానాం అవస్థితానాం అనుశాసనే స్వే అర్ధాయ జాతస్య యదుషు అజస్య వార్తాంసకే కీర్తయ తీర్థ కీర్తి పరమాత్మ యొక్క కథను చెప్పమని విదురుడు అడిగాడు. ఈ ప్రశ్న విన్న తరువాత అదే భాగాన్ని శ్రీ శుకుడు మహర్షి చెప్తున్నాడు ఇది భాగవత పృష్టః క్షత్ర వార్తాం ప్రియస్రవాం ప్రతివోక్తుం నచోత్సేహే ఔత్కంఠ్యాత్ స్మరిత ఈశ్వరః ఇతని ప్రశ్న విన్న ఉద్ధవుడు. చెప్పలేకపోయాడు. అంటే మన పాటలో గొంతు తెగలలేదు. ఎందువల్ల? పరమాత్మ గురించి గుర్తు చేశాడు కదా. స్వామి గుద్దొస్తే హృదయం నిండా స్వామి నిండిన తర్వాత నోట మాట ఏమి రాదు. అందుకే ఔత్కంఠ్యాత్ స్మారిత ఈశ్వరః. పరమాత్మ యందు తనకున్నటువంటి సహజమైన భక్తి. ఎంతటి ఎంతటి మహానుభావుడు ఉద్ధవుడు అంటే ముందు చెప్తాడు. యః పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచితః తన్నైక్యత్ రచయన్యస్య సపర్యాం బాలలీలయా. కృష్ణ పరమాత్మ అంటే ఉద్ధవుడికి ఎంతటి భక్తి. భక్తే కాదు తన్మయం. అతను అంటే అతని పేరు వింటే పులకించిపోతాడు. ఇప్పుడు కాదు య పంచహాయన బాల్యంలో. ఐదు సంవత్సరముల వయస్సు ఉన్నవాడు పిల్లవాడు కూడా అతని వయస్సు ఐదేళ్లే. ఐదేళ్ల వయస్సులో తల్లి ప్రాతరాచాయ చెప్పాను కదా బ్రేక్ ఫాస్ట్ లో. బాలభోగం అంటాం మన సాంప్రదాయంలో పొద్దున్నే భోజనానికి ఆహారానికి తల్లి పిలిస్తే తన్న ఐచ్చెత్ దాన్ని నేనే ఇష్టపడలేదు ఎందుకు అంటే సపర్యాం బాలలీలయా బాల్యంలో ఆడుకునేటువంటి ఆటలలోనే కృష్ణ పరమాత్మ యొక్క లీలలను ఆటలుగా చేసి ఆడుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ బాల్య లీలను అతన్ని ఆరాధన రూపంలో తన బాల్య క్రీడగా మార్చుకొని పూతనా శకటాసులు ఉన్నాయి కదా స్వామివి.

వాటిని తలుచుకుంటూ వాటితోటే కృష్ణ పరమాత్మ యొక్క ఏదో ఒక ఆకారాన్ని ప్రతిమనలో ఏర్పరచుకొని దానికి ఆరాధన చేస్తూ భగవంతుని ఆరాధనలో ఉన్నందువల్ల తల్లి పొద్దున్నే మన పాటలో సద్దన్నం అంటాం కదా దానికి పిలిస్తే నైచ్ఛత్. కోరుకోలేదు. అంటే స్వామి సేవలో ఉన్నాను ఇప్పుడు నాకు ఆహారం ఏమి వద్దు అన్నాడు ఐదేళ్ల పిల్లవాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత భావము, భక్తు, ప్రేమను, అనుబంధము, జ్ఞానము వేరు పిల్లవాడు. ఏం తెలియదు. కానీ అప్పటినుంచే కృష్ణుడు అంటే ఉద్ధవుడికి అంతటి భక్తి ప్రపత్తు ఉన్న మహానుభావుడు కాబట్టి ఒక్కసారి ఆ కృష్ణుడిని గుర్తు చేసేసరికి ఒకసారి ఆ లోకానికి వెళ్ళాడు. వెళ్లి ఏం మాట్లాడాలో గొంతు పెగలక సగదం సేవయా తస్య కాలేన జర సంగతః పుష్టో వాస్తాం ప్రతిబ్రూలా అంతటి మహానుభావుడు తస్య సేవయా జర సంగతః ఐదేళ్ల నాటి నుండి ఈనాటి వృద్ధాప్యం వరకు అతనికి వృద్ధాప్యం వచ్చింది చెప్పడం లేదు వ్యాస భగవానుడు. పరమాత్మ సేవలో జీర్ణించుకొని పోయాడు. తను పూర్తిగా అరిగిపోయాడు, కరిగిపోయాడు. వయస్సు అంతా ఉడికిపోయింది. దేనితోటి? భగవంతుని సేవతో. కృష్ణుడిని ఆరాధించటంతోనే వార్ధక్యాన్ని పొందాడు. అంటే బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. నాలుగు దశలు ఈ మహానుభావుడికి పరమాత్మ యొక్క ఆరాధనలోనే భగవంతుని సేవలోనే గడిచాయి. అందుకే జరసంగతః పృష్టో వార్తాం ప్రతిభ్రూయాత్. అంతటి పరమ భాగవతోత్తముడు కృష్ణుని యొక్క భక్తి పరతంతుడైన ఉద్ధవుడు ఎలా ఉన్నాడయ్యా కృష్ణుడు అని అడిగితే కథం ప్రతిభ్రూయాత్ ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన లేడని చెప్పాలి కదా ఎలా చెప్పాలి ఏం చేయాలి అందుకే కృష్ణ పాదౌ అనుస్మరణ్

ఒకసారి పరమాత్మ పాదములను స్మరిస్తూ ఆ లోకానికి వెళ్లి సుమోత్తోభూతూష్ణీం కృష్ణాంగరి సుధయాభృష్యం అడిగినా సమాధానం చెప్పాలి కదా మరి. ఊరుకోకూడదు. చెప్పే ముందు ఒక్క క్షణకాలం పరమాత్మ పాదములను స్మరించటంతో సర్వేంద్రియ విశ్రామం. అన్ని ఇంద్రియములకు విశ్రాంతి లభించింది. అదే విశ్రాంతి నిజంగా. పని మానటం కాదు విశ్రాంతి అంటే. ఏ పని చేయకుండా ఉండటాన్ని విశ్రాంతి అనరు. మరి ఏం చేయాలి అంటే ఏ పని వాస్తవంగా ఇంద్రియములకు ఇష్టమో వాటిని ఆచరిస్తే. అది విశ్రాంతి. మనము దేన్ని బాగా కోరుకుంటున్నామో దాన్ని చేయటం విశ్రాంతి అని శాస్త్రం. ఏ పని చేయకుండా ఉండటం కాదు. తమకిష్టమైన పని ఆచరించటంలో విశ్రాంతి. అందులో దేని వల్ల మనస్సు ఇంద్రియములు ప్రశాంతతను పొందుతాయో. ఏమని పొందుతాయి? తాను కోరిన దాని వల్ల కదా. అందుకు క్షణకాలం అతని యొక్క పాదములను స్మరిస్తూ తూష్ణీం అభవత్. అలా ఊరికే ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. దాని తర్వాత తీవ్రమైన భక్తి యోగేన నిమజ్జనః ఒక్కసారి మళ్ళీ ఆ పాత తీవ్రమైనటువంటి భక్తి యోగంలో మునిగిపోయాడు. అందుకే నిర్వృతః పరమ ఆనందాన్ని పొందాడు. పరమాత్మ సాక్షాత్కారం పొందటం వల్ల ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములను స్మరించటంతో ఉద్ధవుడికి ఆ ఆనందం కలిగింది. అంతటి తీవ్రమైనటువంటి ఆనందాన్ని భక్తి యోగంతో సాధు నిరువృతః పులక ఉద్భిన్న సర్వాంగః శరీరమంతా పులకింతలు వచ్చాయి అలాంటి వాడై సర్వాంగః ముంచన్ నీలదృశ్య సుచః ఒక్కసారి అలా కన్నులు మూసుకున్నాను. కన్నులు మూసుకుంటే సుచః ముంచన్ అంటే నీరు విడుస్తూ ఆనంద భాష్పం.

ఇంత కాలానికి మళ్ళీ పరమాత్మ స్మరణ చేశాడే ఈ మహానుభావుడు స్వామి గుర్తొచ్చాడే అని ఆనందంలో కళ్ళు మూసుకొని ఆనంద భాష్పాలను అలా విడుస్తూ పూర్ణార్ధః లక్షితస్తేన స్నేహప్రసర సంస్కృతః ఎదురుగా ఉన్నవాడు, అడిగినవాడు, అడిగిన ప్రశ్నను విన్నవాడు. ఇద్దరు విషయానికి తగిన అనుభూతిని పొందుతారు. లోకంలో సామాన్యంగా కష్టం కానీయండి, సుఖం కానీయండి, బాధ కానీయండి. అయ్యో ఫలానా వాడు ఇంత బాధపడ్డాలంటే మనం కూడా విన్నవాళ్ళం కూడా. ఆ బాధను పంచుకుంటాం. సంతోషం ఉంటే దాన్ని పంచుకుంటాం. అలాంటిది అడిగిన వాడే విదురుడు. పరమ భక్తాగ్రేశ్వరుడు. అడిగింది ఉద్ధవుడిని. ఇద్దరు అలాంటి వారే కాబట్టి పూర్ణార్ధః లక్ష్హితః వారి అర్థము పరిపూర్ణమైందట. అంటే చెప్పాం కదా కిమ్ ఇయత్తా జీవితేనా. కిమన్నేన కిమ్ అధవా జలైహి అంటాడు. పద్మపురాణంలో ఇంత బ్రతుకు ఎందుకు? ఇంత ఆహారం ఎందుకు? ఇంత నీరెందుకు? కిం క్రీడయా ఈ ఆటలన్నీ ఎందుకు? కిం ధనేన. సంపద ఎందుకు? విన యతు పాద సంస్మృతిం. పరమాత్మ పాద స్పర్శ లేకున్న తర్వాత ఇవన్నీ ఎందుకండీ అన్నారు. అంటే పరమాత్మ మనకు విడనిచ్చి దేనికోసం? ప్రయోజనం ఉంది. భగవంతుని పాదములనే స్మరించాలి. డబ్బు లేనివాడు ఎలా డబ్బు సంపాదించాలి బాగా పట్టుతూ భగవంతుడిని మరిచిపోతే అర్థం ఉంది. మరి బాగా సంపద ఉన్నవాడు ఉన్నదాన్ని ఎలా పోగొట్టుకోకుండా దాచుకోవాలి వారితో విడి మర్చిపోతే? లేనివారే ఎలా సంపాదించాలనే, ఉన్నవాడేమో ఎలా దాచుకోవాలనే, వాయపుడు గుర్తుండాలి. నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఇంక నీకేం పని ఉంది? హాయిగా హరే కృష్ణ గోవిందా హరే మురారే అని పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపక ఉన్నవాడు ఏడ్చి లేనివాడు ఏడ్చి ఇద్దరు వాడిని మరిచిపోతే వాడికే ఏమిటి అంటాడు. కిమ్ యత్తా అంటాడనికి ఇలాంటిదంతా ఎందుకయ్యా ఇప్పుడు విదురుడు అలాంటి వాడే దూడ లాంటి వాడే ఇద్దరు పరిపూర్ణమైనటువంటి స్నేహ రసంలో మునిగిపోయి లక్షితస్తేన స్నేహ ప్రసర సంపృతః ప్రేమతోటి వెళ్ళినటువంటి కన్నీటితో

పూర్తిగా అభిషేకం చేశాడు సంపృతః. పూర్తిగా మునిగి స్నానం చేశాడు. అలా స్నానం చేసినట్టుగా విదురుడికి కనపడ్డాడు ఉద్ధవుడు. శనకైహి భగవల్లోకాత్ నృలోకం పునరాగతః. ఇలా కొంతకాలం ఈ ఉద్ధవుడు పరమాత్మ లోకంలోనే ఉన్నాడు. ఆనందంలో, పార్వత్యంలో, ధ్యానంలో ఎప్పటికో మళ్ళీ నువ్వు లోకం పునరాగతా. మళ్ళీ ఈ లోకానికి వచ్చాడట. మెల్లగా ఈ లోకానికి వచ్చాడు. అంటే భగవంతుని విషయాన్ని చెప్పినప్పుడు, అడిగినప్పుడు ఆ మహానుభావుడు ఆ ధ్యానంలో, ఆ లోకంలో ఉండి ఎప్పుడూ మన లోకానికి వస్తాడు. చాలా మందికి ఇప్పటి వాళ్ళకు మనం తవ్వుతున్న శ్లోకంలోనూ, చేస్తున్న ధ్యానంలోనూ, అంటున్న మాటల్లోనూ టక్కున ఆగిపోతారు. అయ్యో భాగవతం చెప్తున్నారు కానీ శ్లోకం రాదండి అయ్యగారికి అన్న వాళ్ళు ఉన్నారు నేను విన్నాను. ఇది వాళ్ళ అయ్యర్ కి ఒక నాక్క కాదురా. మనకేమో అక్షరాలు తెలుసు. వాళ్ళకేమో దాని అర్థం తెలుసు. సరే ఒకసారి ఆ దృశ్యం అంతా కాము అరే సరికెళ్ళి ఒకసారి అది పోతుంది మనస్సు. ప్రాప అని ఏముందో మరి ఇంకెక్కడ ఉంటుంది? మర్చిపోతాం పోతుంది. పరమాత్మ ఆనంద సాక్షాత్కారాన్ని పొంది తపలాలు జ్ఞాపకం ఉండవురా. వారికి శ్లోకం రాకపోతే మనకేం చెప్తారు అది చాలి పని. ఆ తప్పైందండి అప్పుడు దారి పోచారు. ఇది మనకు శరకైహి పునరాగదార. భగవన్ లోకం నుండి మళ్ళీ ఈ లోకానికి వచ్చి విసృజ్య విముర్జ్య నేత్రే ఒకసారి తన కళ్ళను తానే తుడుచుకున్నాడు. విముర్జ్య నేత్రే విదురం ప్రత్యాహ ఉద్ధవః ఉత్స్మయన్. పరమ ఆశ్చర్యాన్ని పొందుతూ ఎప్పటికీ నమోదాసు చెప్పిందంటే అడిగిన వాడికి చెప్పేవాడు కృతజ్ఞతను ప్రకటించుకోవాలి అంటాడు. మనం ఎలాగ విన్న వాళ్ళని విన్న విన్న మనం అంతగా చెప్పుకుంటాం. ఇంత విషయం మాకు బోధించారండి. కానీ అడిగినందుకు అంతగా వినిపించుకోవాలి. ఎక్కడో ఉన్న వాడిని ఒక్కసారి భగవంతుని లోకం సభ పడేవాడు పాపు. ఎలా ఉన్నాడు మాకు అంటే ఉద్ధవుడిని జ్ఞాపకం వచ్చింది పరలోకంలో ఉంది. ఒక్కసారి పరమాత్మ లోకానికి పంపించగలిగిన విదురుడిని చూసి ఉద్ధవుడు మరి కృతజ్ఞుడు.

ఆ కృతజ్ఞతతో ప్రత్యాహ ఉద్ధవః ఉత్స్మయన్ ఆశ్చర్యాన్ని పొందుతూ ఇంకా అంటే కలియుగం ప్రవేశిస్తున్న సమయంలో కూడా కృష్ణ పరమాత్మను గురించి ప్రశ్నించే మహానుభావులు కూడా ఉన్నారు. అప్పటి వారు కాబట్టి అడుగుతున్నారు. అప్పుడు పట్టి వారికి కూడా కలియుగం వచ్చేస్తే మన స్వభావము, దృష్టి, ఆలోచన, విధానము అన్నీ మారిపోతాయి. అయినా ఇంకా విదురునికి అలాంటిది మారలేదు కాబట్టి ఉత్స్మయన్ ఆశ్చర్యాన్ని పొందుతూ అన్నాడు. కృష్ణద్యుమని నిమ్రోచే గీరినేసు అజగరేణః కిన్ను నస్వచలం బ్రూయాం గతస్త్రీషు గృహేషు అహం నాయనా, నీవు అందరి క్షేమం అడిగావు. ఏం చెప్పమంటావు క్షేమం? కాలమనే పెద్ద కొండ చిలువ కృష్ణుడు అనేటువంటి పెద్ద సూర్య భగవానుని మింగేసిందయ్యా. అజగరేణ కొండచిలువ కృష్ణద్యుమని నిర్మూర్చే ద్యుమని అంటే సూర్యుడు కృష్ణ పరమాత్మ అనేటువంటి సూర్యుడు అస్తమించాడు. ఎలా అంటే అజగరీన కొండ చిలువతో మింగబడాడు కిన్నున కుశలం బ్రూయం ఇంకా కుశలం అని ఏం చెప్పమంటావ్ ఎలాగు గత స్త్రీషు గృహేషు తను ఉంటే ఇంటికో సంపద, ఇంటికో శోభ, ఇంటికో కళ. ప్రతి ఇంటికి ఆనందం ఎవరితోటి? పరమాత్మ తోటి. అతను పోయిన తరువాత. ఎవరు క్షేమంగా ఉంటారండి? అసలు నేను క్షేమం గురించి ఏం చెప్పవంటావయ్యా? చెప్పడానికి మనకేమి మిగిలి లేదు. దుర్భవోపతలోకోయం యదవహా నితరామపి. ఇప్పుడు ఈ ప్రపంచమే దౌర్భాగ్యమైన ప్రపంచం. ఇంకా ఈ లోకం కంటే యాదవులు మరీ దుర్భాగ్యులు.

వారి నాయకుడే పోయింది. అంతే కాదు వారితోటే పోయాడు. కదా? శివర వార్త పోవడానికి కారణం ఎవరు? యాదవులే. బ్రహ్మమోచంప్ వారే. చేసిన చిన్న తప్పుతోటి మొత్తం యజువంశం దీనితో నశిస్తుంది అన్న ఒక మాట అన్నారు కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తముల వాక్కును వ్యర్థం చేయకూడదని తాను అందులో కలిసిపోయాను. కాబట్టి నింద ఎవరిది అంటే వాళ్ళదే మరి. అందుకే దుర్భగః బత లోకోయం యదవః నితరామపి యోకమే దౌభాగ్యమే. లోకం కంటే యాదవులు మరీ దౌర్భాగ్యులు నితరామపి యే సంబసంతః నవిదుహు హరిం మీనా ఇవ ఉడుపం. ఎందుకు యాదవులు దౌర్భాగ్యులయ్యా అంటే కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి తిరిగిన అతను తోటి తనలాంటి తమలాంటి మానవుడే అనుకున్నారు కానీ పరమాత్మ అనుకోలేకపోయాడు. కలిసి తిరిగారు స్వామి తోటి. ఎన్నో చూశారు కానీ ఆ భవజానంతిమా మూఢాః మానుషీం తనుమా అలాంటి మనిషి ఏ అనుకున్నారు. ఎలాగయ్యా అంటే యథా మీనా ఇవ ఉడుపం. అంటే ఓ నదిలో, ఓ ప్రవాహంలో, జలంలో చేపలు ఉంటాయి. అదే నీటిలో ఓ పడవ ఉంటుంది. పడవ నీటిలోనే తిరుగుతుంది. చేపలు కూడా నీటిలోనే తిరుగుతాయి. తమకు అడ్డం వచ్చినటువంటి పడవను చేపలు ఏమనుకుంటాయి? ఇది కూడా మాలాగే ఒక జలచరం అనుకుంటాయి తప్ప ఇది నీటి నుంచి దాటించేది అనుకోరు. నీటిలో సంచరించే పడవ ఇది జలాన్నించి మన ప్రవాహాన్నించి మనం ఇది ఒడ్డున పడే జ్ఞానం ఉండదు వాటికి. ఆ ఇది వాళ్ళ లాంటి రోజు అరచరం లేండి. నట్టుగా అంటే నీటి నుంచి దాటించే పదార్థం కూడా ఇంట్లోనే ఉండాలి కదా. ఎట్లా దాటించాలి? అందులో ఉండాలి. నీటిలో ఉండటాన్ని చూసి ఇది మాలాగా జరచరమే అనుకుంటారు తప్ప పరవ అనుకోరు.

అలాగే సంసారం నుంచి ఉద్ధరించేటువంటి పరమాత్మ సంసారంలో ఉండటాన్ని చూసి ఆయన కూడా అలాంటి మనిషి అండి అనుకున్నాను. చూసినా కదా పక్కకి ఉపమానం అన్నమాట. యథా మీనా ఇవ గుడుపం. ఇంగితజ్ఞాః పురుప్రౌఢాః ఏకారామాస్య సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాసం అమంసతా వాస్తవంగా ఎవరు ఇంగితజ్ఞ అలాగే పురు ప్రౌఢా ఏకారామాస్య పరమాత్మ యొక్క హృదయాన్ని ఎదుటి వారి అభిప్రాయాన్ని ఈ రెండు తెలుసుకున్న వాళ్ళు పురు ప్రౌఢా. ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప పరిజ్ఞానము కలవాళ్ళు ఏక ఆరామాస్య పరమాత్మ యందే ఆనందించేటువంటి వాళ్ళకు అయినటువంటి సాత్వతులు విజ్ఞాన జ్ఞానులు కూడా సాత్వతాం వృషభం. అంటే జ్ఞానులకు అధిపతి. రెండవది యాదవులకు అధినాయకుడు. రెండు అర్థాలు ఉన్నాయి తప్ప అంటే అలాంటి స్వామిని సర్వే భూతావాసం అమంసత. భూతములతో అంటే ప్రాణులతో ఈ లోకంలో కలిసి ఉండేవానిగానే తలిశాడు తప్ప భూతములకు ఆవాసం అని చదవలేదు. భూతావాసం అంటే భూతైహి ఆవాసం భూతానాం ఆవాసం. రెండు సమాసం చెప్పుకోవచ్చు అంటే ప్రాణులతో కలిసి సంచరించి మనలో వాడొకడు తిరుగుతున్నాడు అందరితో కలిసి. సకల చరాచర ప్రాణులతో కలిసి మెలిసి తిరిగేవాడిగానే గుర్తుంచుకున్నారు కానీ సకల భూతములలో ఉండేవాడు కానీ సకల భూతములను తనలో ఉంచుకునేవాడని కానీ భూతానాం ఆవాసః భూతేషు ఆవాసః రెండు చెప్పుకోవచ్చు కదా ప్రాణులలో ఉండేవారు ప్రాణులకు తాను నివాసము అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని చెప్పినట్టుగా

సకల చరాచర జగత్తులో తాను ఉండేవాడు. సకల చరాచర జగత్తును తనలో ఉంచుకునేవాడు శ్రీమన్నారాయణుడు అని మహానుభావులు జ్ఞానులు కూడా తెలియరు. యాదవులు నితరాం వీరు అసలు యాదవులు అసలు తెలియరు అంటారు. దేవస్య మాయయా స్పృష్టా ఏ చాన్యత్ అసదాశ్రితాః భ్రామ్యతే జీహి నతతు వాక్యైహి ఆత్మన్ యుక్తాత్మనః హరౌ. ఇందులో దేవస్య మాయయాత్పృష్టాః ఏమిటి కారణం? పరమాత్మ అంటున్నారు. మరి ఇలాంటి పరమాత్మతో కలిసి ఉంటున్నారు. తన మహానుభావుని పరమాత్మగా తీయడలేదు. ఏంటి కారణం? దేవస్య మాయయా. పరమాత్మ యొక్క మాయ చేత ఆవరించబడ్డవారు కాబట్టి దేవస్య మాయయా కృష్టాః ఏత్య అన్యత్ అసదాశ్రితః. పరమాత్మ మాయములను కప్పివేసింది అనటానికి ఏమిటి గుర్తు? మన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే అయిపోతుంది. సదాశ్రిత దుర్జయలతో మనం సావా చేశామనుకోండి స్వామి మాయ మన మీద ఫుల్లుగా ఉన్నట్టు లెక్క ఉంది. సదాశ్రితః అతను మాయను దూరంగా తొలగించాడని అర్థం. అందుకే పరమాత్మ మాయ చేత స్పృశించబడిన వారు దుర్జనులను అసాధువులను ఆశ్రయించి ఉంటారు. బ్రాహ్మ్యేతే ధీహి నతత్వాక్యైహి ఆత్మని గుప్తాత్మనః హరౌ. వాళ్ళు అలా ఉంటారు. ఇక పరమాత్మ యందే మనస్సును అర్పించిన వారు ఉన్నారే అలాంటి వాళ్ళు. తద్వాక్యైహి దీహి నభ్రామ్యతే పరమాత్మ మాయ చేత వ్యాపించబడి దుర్జన సహవాసం చేసిన వారి మాటలతో పరమాత్మకే అన్ని అర్పించిన బుద్ధిమంతుల బుద్ధి చలించదు. కదా అంటే ఏమిటి? చమత్కారం జాగ్రత్తగా గమనించాలి. భగవంతుడి మాయ కమ్మిన వారు దుర్జిర సహవాసం చేస్తారు.

భగవంతుని మాయ కమ్మని వారు అంటే భగవంతుని మాయకు దూరంగా ఉండేవారు స్వామి సంకల్పించినప్పుడు ఇలాంటి దుర్జనులు మాట్లాడిన మాటలకు వీళ్ళు లోను కారు తమ బుద్ధి తెలించదు. రామ్యతేధి నతద్వాక్యైహి ఆత్మని ఉత్పా ఉక్తాత్మనః హరౌ ప్రదర్శ్యత ఆతప్త తపసాం అవితృప్త దృశాం రుణాం ఆదాయ అంతరసాయ యస్తు స్వబింబం లోకలోచనం ఏం చెప్తున్నాడు ప్రదర్శ్య ఆతప్త తపసాం అవితృప్త దృశ్యాం నృణాం చాలా కాలము తపస్సు చేశారట మహానుభావుడు. ఎందుకదా అంటే పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అలా ఎల్లకాలము దర్శించుకుంటూ ఉండాలి. అనే కోరికతో చాలా మంది మహానుభావులు ఘోరమైన తపస్సు చేశారు. ఇలా చేసి కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడ పుట్టారు. ఈ పరమాత్మ నిరంతరం దర్శనం చేసుకుంటూ పోయారు. అయినా వారికి అవి తృప్త దృశ్యం. అలాంటి వారి కన్నులకు తృప్తి కలగలేదు. అంటే వారి కన్నులకు తృప్తి కలిగేంత కాలం స్వామి ఈ లోకంలో ఉండలేదు. ఒక మాట. ఎంత కాలం ఉన్నా తృప్తి కలగదు. ఇహే పరే జత్ సామ్యం అంటాడు వ్యాసుడు. అది ఇక్కడ అక్కడ సమానమే. అంటే సంసారంలోని మునిగి ఉన్న వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా సంసారం చాలు అనరు కదా. ఇది నాకు పెళ్లి వద్దండి, ఇది నాకు భార్య వద్దండి, ఇది నాకు సంతానము వద్దండి అంటారండి. ఎంతమంది భార్యలు ఉన్నా అన్నాడు ఒక భార్య కాదట. ఎంతమంది భార్యలు ఉన్నా ఇంకో ఇద్దరో ముగ్గురో ఉంటే వేరే వే అనుకుంటారు. అలాగే ఎంత కాలం పరమాత్మను సేవించినా చాలని. వ్యామోహం అలాంటిది. వస్తు భేదం తప్ప వ్యామోహం సమానమే అక్కడ ఇక్కడ. అందుకే ఎంతో గొప్ప తపస్సు చేసి

నిరంతరము పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం చేస్తూ జీవితాన్ని గడుపుకోవాలని ఆశించిన వారి కనులకు తృప్తి కలగక ముందే ను నాం ఆదాయ అంతరథా లోకలోచనం స్వబింబం సకల చరాచర జగత్తుకు స్వరూపాన్ని చూపిట్టేటువంటి తన దివ్య మంగళ విగ్రహాన్ని తీసుకొని అంతరథా స్వామి అంతర్ధానం చెందాడు. ఏదో తారాకాలం ఉన్నాడు అనుకుంటే ఎన్నాళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉన్నాడు. ఏం లాభం? ద్వాపర జగమ్మ యొక్క పూర్ణాయుష్యం 400 ఏళ్ళు. కదా మరి 400 ఏళ్లలో డైర్ వేది అంటే ఎంతమంది ఎంతండి? చాలా తక్కువ పైలా పచ్చేసాను కదా. కదా 100 ఏళ్ల వాళ్ళకి 25 ఏళ్ళు ఎంతో 400 ఏళ్ల వాళ్ళకి 125 అంటే పైలా పచ్చిసు మంచి యవ్వనంలో పోయారు. 125 ఏళ్లప్పుడు యుద్ధం చేశారండి కృష్ణుడు అని మనం అబ్బా అంటున్నాం. ఎందుకంటే మనం మనం తలుచుకోండి. మన బుద్ధి ఇంతకన్నా పైకి పోదు కదా. కానీ అప్పుడు వాళ్ళ ఆయుర్ప్రమాణం ఎంత? చతుశ్శతంతు ద్వాపరే అని. వాపరంలో 400 ఏళ్ళు పూర్ణాయుష్యం. మరి నా అంటే భీష్ముడు అదే దశలో అంతగా బతుకున్నాడు. మరి 400 ఏళ్ళు ఆయుష్యం ఉన్నటువంటి పరిస్థితిలో 125 అంటే అంటే మనకంటే 30 ఏళ్ల కింద లెక్క. మరి 30 ఏళ్ల వయసులో పోతే చిన్నవాడా పెద్దవాడా? మరి ఏమైంది ఇంకో 300 ఏళ్ళు ఉంటే కదా కానీ తాను పెట్టిన గడువు తాను దాటకూడదు కదా. కలియుగం రావాలంటే తాను వెళ్ళిపోవాలి తాను ఉంటే అది రాదు. తను తలుచుకుంటే ఉండొచ్చు కానీ తాను తన నియమాభవంగా తను తలుచుకోడు. ఎవరి నియమాన్ని వారు ఉల్లంఖిస్తే మన గటి ఏమిటి? అందుకోసమని. ఇంతమంది లోకములకు ఆనందాన్ని కలిగించే తన దివ్య మంగళ విగ్రహాన్ని తీసుకొని అంతర్ధానం చెందాడు. యన్ మర్త్య లీలోపయికం స్వయోగ మాయాబలం దర్శయత గృహీతం. మర్త్యలోక ఉపయికం అట అంటే మానవలోకమునకు తగిన తగినటువంటి మాయాబలం దర్శయత గృహీతం స్వయోగ మాయాబలం.

తన యోగమాయ బలాన్ని స్వీకరించి అందరికీ చూపటానికి తాను స్వయంగా తన సంకల్పంతో స్వీకరించినటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని విస్మాపనం స్వచ్ఛచ సౌభగర్ధేహి పరంపదం. భూషణ భూషణాంగం ఎలాంటిది అంటే చూచిన ప్రతివారు పరమాత్మను చూచిన ప్రతివారు అత్యాశ్చర్య దాన్ని పొందుతారు దుస్మాపనం. ఎందుకు? సౌభగర్ధేహి. సౌభాగ్య సమృద్ధికే ఆశ్చర్యం కలిగించేదట. మనం లోకంలో దేన్ని సౌభాగ్యం అంటాం? ఒక రకమైనటువంటి సౌందర్యము, ఒక రకమైనటువంటి సంపదో. ఒక లిమిట్ లో ఉండేటువంటి పరిధిలో ఉన్నటువంటి జ్ఞానము మరి ఈయనకు అన్నీ అనంతాలే కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అతని జ్ఞానము అనంతమే అతని సంపద అనంతమే అతని సౌందర్యము. అనంతమే. చెప్పామంటే పుంసాం మోహన రూపాయ. పురుషులు కూడా ఏ మహానుభావుని దివ్య మంగళ విగ్రహ సౌందర్య సౌకుమార్య అలాంటి విలాసాలన్నీ చూసి. అయ్యో స్వామి బ్రహ్మకు కొంచెం బుద్ధి తగ్గినట్టు ఉంది ఎందుకంటే ఇలాంటి స్వామిని ఇక్కడికి పంపిన మమ్మలందరినీ ఎలా పుట్టిస్తారే స్త్రీలుగా యువతులుగా పుట్టించవలసింది మమ్ములను కూడా అతనిలాగా పురుషులుగా కృషి చేస్తాడా ఏమైనా బుద్ధి ఉందా బ్రహ్మకు అన్న వాళ్ళు మహానుభావుడు. కాబట్టి సౌభాగ్యానికి కానీ, సౌందర్యానికి కానీ, సంపదకు కానీ, జ్ఞానానికి కానీ అన్ని అవస్థలకు కూడా అత్యాశ్చర్యాన్ని కలిగించేటువంటి దివిస్మాపనం స్వచ్ఛ చ సౌభగతే. పరం పదం అన్ని రకముల సౌభాగ్య సంపదలకు పరం పదం అంటే చివరి మెట్టు అయినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం. ఇంకా ఎలాంటిది అతని శరీరం ఉంటే భూషణ భూషణాంగం. మన శరీరమునకు ఆభరణాలు అలంకారాన్ని ఇస్తాయి. మనం ఎందుకు ఉంటాం మెళ్ళో హారాలు, చేతిలో కుంగరాలు, కైలో కయ్యాలు అనుకుంటాం కదా. దేనికోసం అంటే అవి పెట్టుకుంటే కాస్త శరీరం బాగా కనపడుతుందేమో అని. శరీరాన్ని అలంకరించడానికి మనం ఆభరణాలను తాలుస్తాం. కానీ స్వామి ఆభరణాలకు ఆయన ఆభరణం. భూషణ భూషణ అంగం. భూషణములకే భూషణమైన శరీరము అని చెప్పా కదా ముడి చోది అనుకున్నామే. పరమాత్మ కిరీటం పెట్టుకుంటే మొహం బాగుందా?

కిరీటాన్ని బాగా చూపడానికి పెట్టుకున్నాడు. అంటే ముఖము యొక్క కాంతితో కిరీటం ప్రకాశిస్తూ ఉందా? కిరీటము యొక్క కాంతితో ముఖం ప్రకాశిస్తుందా? పాదపీఠం యొక్క కాంతితో పాదాలు కాంతివంతములా? పాదాల కాంతి పాదపీఠం కాంతివంతమా అన్నాడు స్వామి నమ్మాలు గారు. కాబట్టి ఆ స్వామి భూషణ భూషణంగం. అన్ని ఆభరణములకు అలంకారములకే అలంకారమైనటువంటి తన దివ్యమైన శరీరము అందరికీ ఆనందాన్ని కలిగించేది. యత్ ధర్మసూనోహు బత రాజసూయే నిరీచ్ఛ దృక్ స్వస్తేనం త్రిలోకః కాత్సేన చాద్యేహ గతం విధాతుహు అర్వాక్షృతౌ కౌసలమితి అమన్యత కృష్ణ పరమాత్మ యొక్క అతిలోక మోహనమైన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని ఎక్కువ మంది చూచినది ఎక్కడ? ఒకేసారి చాలామంది చూశారు స్వామిని. ఎక్కడ చూశారండి అంటే ధర్మరాజు ఆచరించిన రాజసూయంలో చూశారు. అంతే కదా మరి అంతకంటే ఒకమంది ఎక్కడ రారు. తన చక్రవర్తిత్వాన్ని నిరూపించుకో సమురాజు మొత్తం ప్రపంచాన్ని పిలిచ్చేశాడు. సామంతులందరూ వచ్చారు. ఓడిన వారు వచ్చారు, ఓడని వారు వచ్చారు. అంటే యుద్ధం చేయని వారు ఎలాగో మిత్రులే. చేసిన వాళ్ళు లొంగిపోయారు కాబట్టి ఇప్పుడు అనుగ్రహం పొందడానికి ముందు రావాలి వాళ్ళు. యుద్ధం చేశారు కదా అది ఎప్పుడో జ్ఞాపకం ఉంటది వీళ్ళ పేరు జ్ఞాపకం ఉంటది. వాళ్ళు ముందరకు నిలబడతారు ఏదో జోడి వేసుకుంటారు. ఆ సరే తప్పు తెలుస్తున్నారు పట్టుకొని నిలబడతారు అనుకుంటాం. అందువల్ల ఓడని వారు, ఓడిన వారు, సహజంగా మిత్రులు, కొత్తగా చేరిన వారు ఇలా అందరూ వచ్చేసారు. వచ్చిన వారందరూ పరమాత్మ యొక్క ఆ సౌందర్య మూర్తిని కనులారా చూశారు. వాళ్ళలో వాళ్ళే ఆశిస్తారని చెప్తాడు, మేము యజ్ఞముకు రావటం. నిజంగా సఫలమైంది. ఏదో స్వామి రమరాజు యజ్ఞం, ఏదో భోజనం, ఏదో బంగారు పళ్ళెలు దానం ఇస్తున్నాడు ఇవన్నీ మనకెందుకు ఉండేయా పోయేయా ఈయనను చూశాము. అందరూ చెప్పుకుంటే విన్నాం కృష్ణుడిని చూడాలి కృష్ణుడిని చూడాలి కృష్ణుడిని చూడాలి. ఒకసారి చూస్తే మళ్ళీ మన కళ్ళను మనస్సును తిప్పుకోలేం. నిజంగా అంత బాగుంటాడా? చూద్దాం. అలా కొందరు వచ్చారు. రాజసూయానికి కాదు కృష్ణుడిని చూతామనే వచ్చారు అని చెప్తారు మనకు హరి వంశంలో.

ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. సో ఆయన అంతపు ఆయన ఉంటాడు, సభలో ఆయన ఉంటాడు, మనకు కనబడతాడు ఆయన. సభ యజ్ఞంలో అందరూ వస్తే అందరూ ఆయన వస్తాడు అందరితో పాటు. స్వామి వస్తే పక్కకు జరుగుతారు. కొద్దిగా దగ్గర నుంచి దూరం చూస్తారు వాళ్ళందరికీ ఛాన్స్ దొరుకుతుంది. ఇలా. ధర్మరాజు యొక్క రాజసూయంలో యత్తు రాయ ధర్మసూనోహబత రాజసూయే నిరీక్ష్య దృక్ స్వస్త్యయనం త్రిలోకః. మూడు లోక వాళ్ళు వచ్చారట అక్కడికి అది అది విశేషం. దేవతలు వచ్చారు ఎందుకు హవసులు తీసుకోవడానికి. సరే భూలోకం వాళ్ళు ఎలాగో వస్తారు. స్వర్లోకం వాళ్ళు వచ్చారు, భువర్లోకం వాళ్ళు అందరూ వచ్చారు. ఇలా స్వశ్చయనం దృకు స్వశ్చయనమట. కన్నులకు మంగళకరమైనది. పరమాత్మ రూపాన్ని స్వామి చెప్తున్నాడు దృక్కు స్వస్తి అయనం. నేత్రములకు శుభము యొక్క నిలయం. కన్నులకు ఆనందాన్ని కలిగించేటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని చూచిన త్రిలోకం ఏమనుకుందంటే వాళ్ళకు అంతవరకే జ్ఞానం కాబట్టి ఇక కృష్ణ పరమాత్మ యొక్క శరీరాన్ని నిర్మించిన తరువాత ఇక బ్రహ్మ మరొక సృష్టి చేసి ఉండకపోవచ్చు. అంటే బ్రహ్మ తన సృష్టి కౌశలం ఇంతటితో సరిపోయింది. ఈ కౌశలం ఇంకో కౌశలం అయినకు ఉండదు. బ్రహ్మ సృష్టికి ఇది చివరి మెట్టు. అంటే వీళ్ళు కృష్ణుడిని కూడా బ్రహ్మ సృష్టి అనుకుంటున్నారు. లోకం కదా పామరులు మనకేం తెలుసు. అలా అనుకోవటము ఇతన్ని కింద పడటం కాదు. ఇతని సౌందర్య పరాకాశలో అన్ని విషయాలు మరిచిపోవటం. మనకు ఒక విషయం బాగా నచ్చితే తర్వాత మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. తప్పా ఒప్పా ఏమీ లేదు. కృష్ణుని సౌందర్యాన్ని బాగా తడి తెచ్చినటువంటి మహానుభావులు బ్రహ్మ యొక్క సృష్టి కౌశలం ఇంతటితో సరిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఇలాంటి స్వామి రాడు. వాళ్ళేమిటి? వీళ్ళే కాదు మనం చెప్పుకున్నాం కదా జడ ఉదీక్షతాం పట్మకృతున్రుణాం అని గోపికలు కూడా. స్వామిని తనివారా చూస్తూ ఆహా మా స్వామి ఎంత బాగున్నాడండి. ఆనందంలో మునిగిన గోపికలు అలాగే రెప్ప వేయకుండా చూస్తామనుకోని గట్టిగా చూస్తుంటే రెప్పలు పడ్డాయి.

అవును కదా కళ్ళకు రెప్పలు ఉన్నాయి. ఉన్నాయి. వాడు సృష్టించాడు. బ్రహ్మ అండి. బ్రహ్మ కంటికి రెప్పలు సృష్టించాడా? ఇంత అందమైన వాడిని ముందర పెట్టి కంటికి రెప్పలు సృష్టించిన బ్రహ్మకి ఏమైనా బుద్ధి ఉందండి? ఛ జడః వాడు బుద్ధి లేనివాడు. జడ ఉదీక్షతాం పక్ష్మకృత్. బాగా చూడాలనుకున్న వారికి రెప్పలు తయారు చేసిన బ్రహ్మ జడుడు. బ్రహ్మ సృష్టి అందులో ఔచిత్యం ఉంది మనం సృష్టించిన వాడు కాబట్టి కానీ ఇక్కడ కృష్ణుని సౌందర్యం కూడా వాడే సృష్టించాడేమో అనేటువంటి మాయలో పడి ఏమైనా బ్రహ్మ కౌసలం ఇంతటితో సరి. గౌసల మరి ఏమి దొరకదని అనుకున్నారు. కార్చ్నేన అజ్జైహ గతం విధాతుహు అర్వాక్షృతౌ కౌశలం. విధాతుహు కౌశలం అర్వాక్షృతౌ కార్చ్నేన గతం. బ్రహ్మ యొక్క తరువాతి సృష్టిలోని చాతుర్యమంతా ఇంతటితో గతం. ఇక అయిపోయింది ఇది అమన్యత. అని వారు పలచారు. యస్యానురాగ పృతః సరాత లీలావలోక ప్రతిలబ్ధమానాః వ్రజస్త్రియః దృగ్భిహి అనుప్రవృత్త ధీయః అవతస్తుహు కిల కృత్యశేషాః కిల కృత్యశేషాః కీల కృత్యశేష మనకి ఇందులో పాఠం రెండు ఉన్నాయి. యస్య అనురాగ పృత హాస రాస లీలావలోక ప్రతి లబ్ధమాన గోపికలు. గోపికలు కృష్ణ పరమాత్మ చేత పరిపూర్ణంగా సమ్మానించబడ్డారట. ప్రతిలబ్ధమానాః గౌరవాన్ని సమ్మానాన్ని పొందారు. దేనితో పొందారు? లీలావలోక రాసలీలావలోక పరమాత్మ యొక్క విలాసమైనటువంటి కటాక్ష క్షణం వాళ్ళ మీద పడింది. చాలు కదా. మనం చూడడం కాదు గొప్ప. పరమాత్మ మనల్ని చూస్తే మన జన్మ కదా. యచ్ఛ రామం నపస్యతి యచ్ఛ రామో నపస్యతి. ఉభౌతౌ నిందితౌ జ్ఞేయౌ. స్వాత్మాప్యేనం విగర్హతే అన్నాడు వాల్మీకు. అయోధ్యలో రామచంద్రుడు వేటకో, వివాహాలకో, ఉత్సవాలకో, విహారానికో అలా పదమెక్కి అలా బయోదరమో గుర్రమో.

ఆరుత్య కుంజరం అథవా అశ్వం అంటాడు. ఏనుగునో, గుర్రాన్నో, రథాన్నో ఎక్కి. విధుల వెంట మహానుభావుడు బయలుదేరితే రాముడు బయలుదేరే ముందు ఒక మంగళనాదం శంఖనాదం. మరి ఇప్పుడు ఏమంటాం ఫైర్ అని అంటున్నాం కదా అలాంటి ఫైర్ అప్పుడు ఉంటుంది. ఆ ధ్వని వినగానే రాముడు వస్తున్నాడు. అందరూ ఊరికొచ్చి ఫ్యూయల్ లో పెడతారు అన్నమాట ఇక్కడ అక్కడ పైన. నిలబడి చూస్తుంటారు. ఆ నిలబడ్డ వారిలో ఎవడికి రాముడిని చూసే ఛాన్సు లభించదో. ఎవడికి రాముడు చూచే ఛాన్స్ లభించదో వారిద్దరూ ఛీ నా జన్మ వ్యర్థం అని తమను తాము నిందించుకుంటారు. అంటే ఆలోచించండి. ఆ మాట చెప్పాడంటే ఏమిటండీ అర్థం? వెళుతున్న రాముడు ప్రతివాడిని అలా తూకుతో పలకరించే వెళ్ళాడు అన్నమాట. ఆ బాగున్నారా? చాలు కటాక్షం పడితే అమ్మ నా జన్మ ధన్యం ఇంకెందుకు రాముడు చూశారండి ఏం కావాలి అని చెప్పుకునేవారు. ఇందులో మనం చూడటం కాకుండా మనను స్వామి చూస్తే పరమాత్మ కటాక్షం మన మీద పడితే జాయమానంబి పురుషం. యం పశ్చేత్ మజ్దూదనః అని చెప్తాం మనకు ఆగమంలో కూడా పుడుతున్నప్పుడే వాని దృష్టి పడాలట. చాలు సవై మోక్షార్థ సాధకః అన్నాడు. అలాంటి వానికి మోక్షం లభిస్తుంది అని శాస్త్రం. చూడ్డం అప్పుడు మరి ఈ గోపికలను కృష్ణ పరమాత్మ నిరంతరం లీలావలోకనం చేస్తూనే ఉన్నాడు కదా. ఏం లీల అంటే రాస లీలావలోకంలో యస్య అనురాగ పులుత హాస రాస లీలావలోకమట. ప్రేమతో నిండినటువంటి చిరునవ్వుతోకైనటువంటి రసిక ఉదయంతో ఏర్పడిన లీలను కురిపించేటువంటి చూపట. పరమాత్మ చూపులో ఏముంది? విలాసము ఉంది. మరేముంది? రాసము ఉంది. మరేముంది? అనురాగము ఉంది. ప్రేమ విలాసము, క్రీడ రాసము ఈ నాలుగు నిండి ఉన్న చూపు.

తమ మీద పడటం వలన మా జన్మ ధన్యము. మేము తక్కిన వారందరి కంటే ఎక్కువ సన్మానాన్ని పరమాత్మతో పొందాము అని భావించారు లబ్దమానా ప్రజస్త్రియః దృగ్భిహి అనుప్రవృత్త ధియః. అవతస్తుహు. చమత్కారం ఏమిటంటే మనకు లోకంలో ఏ వస్తువును చూడాలి అనుకున్నప్పుడు ఆ ఆ వస్తువు వెంట కన్నులు పోతాయి. కదా? మరి అనుకోవాల్సింది ఎవరు మొదలు? బుద్ధి అనుకోవాలి. మనస్సులో సంకల్పము బుద్ధిలో ఆలోచన అంటామే ఈ బుద్ధి ఫలానా విషయాన్ని చూడాలి. మనస్సు సంకర్పించగానే బుద్ధి దాన్ని ఆమోదిస్తుంది. అలా దేన్ని చూడాలని బుద్ధి అనుకుంటుందో దాన్ని కన్నులు అనుసరిస్తాయి. అంటే లోకంలో బుద్ధిని కన్నులు అనుసరిస్తాయి. ఓపికలకు మాత్రం కన్నులనే బుద్ధి అనుసరించింది. దృగ్భిహి అనుప్రవృత్త క్రియః చూపునతో అనుసరించిన బుద్ధి గలవాడు. అంటే కృష్ణుడిని చూడాలి అని ఆలోచించేదాకా కన్నులు ఆగలేదు ముందు పోయి చూసేయ్. పరమాత్మ దగ్గర ముందర ఉంటే బుద్ధి ఎందుకు మనసెందుకు. అవయవాలకి చైతన్యం వస్తుంది. జడమైన అవయవాలకే పరమాత్మ కటాక్ష పరివాహంతో చైతన్యం వస్తుంది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, శరీరం స్పృశిస్తూ ఉంది. అప్పుడు బుద్ధిమాన్ చేయడం మొదలు పెడుతుంది. అందువల్ల చూపుల వెంట బుద్ధి పోయింది కానీ బుద్ధి వెంట చూపులు పోలేదు అంటే రాస పారవశ్యానికి. సరి అయినటువంటి నిర్వచనం దుర్గ్భిహి అనుప్రవృత్త ధ్యయః అవతస్తు ఖిల కృత్య శేషాః కొన్ని పాఠాలేమో ఖిల కృత్య శేషాః అని ఉంది కొన్ని చోట్లనేమో ఇక్కడ ఇందులో ఏమో ఖిల అంటాడు ఖిల కృత్య శేషాః అంటే తాము ఇక చేయవలసిన పనులంటూ ఏవి లేని వాళ్ళు సమాప్తం. శిలాహ కుత్యశేషా. మిగిలిన పనులన్నీ నశించాయి, అస్తమించాయి, గతించాయి. అంటే ఇంకేమీ చేయవలసినవి లేవు. ఏం చేద్దాం మరి ఏం చేయాలి? కృష్ణుడిని చూడాలి.

తర్వాత ఏం చేయాలి? కృష్ణుడిని చూడాలి. ఇంకోటి ఏం లేదు. పరమాత్మ దర్శనం కంటే చేయవలసిన మిగిలిన పనెంటూ ఏమీ లేని వాళ్ళు. ఇక కీల కృత్యశేషాః మిగిలిన చేయవలసిన పనిని పరమాత్మ దర్శనంలోనే ప్రవర్తింపచేసిన వాళ్ళు. అర్థం ఒకటే ఈ రీతిలో స్వ స్వశాంత రూపేషు ఉందా? అదే అదే వచ్చింది సరిపోయింది కదా స్వచాంత రూపేషు ఇతరై స్వరూపైహి అభ్యర్థమానేషు అనుకంపితాత్మా పరావరేశః మహదంశ యుక్తః అజోపి జాతః భగవాన్ యథాగ్ని స్వశాంతరూపేషు ఇతరైహి స్వరూపైహి అభ్యర్థమానేషు అభ్యర్థ్యమానేషు అనుకంపితాత్మ ఇక్కడ స్వజాంత రూపేషు ఇతరైహి స్వరూపైహి అందరూ తమ సంకల్పం తోటే పుట్టిన వాళ్ళు కదా. తమ యందే మనస్సును లగ్నం చేసి వాళ్ళు తమ జీవనాన్ని గడుపుకోవాలి. ఇలా తమ సేవతో, తమ ధ్యానంతో, తమ స్మరణతో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకునేటువంటి వారు. దీనికంటే విరుద్ధమైన బుద్ధి సంకల్పం గలవారి చేత పీడింపబడుతుండగా ఇతరైహి అభ్యర్థమానేషు అభ్యర్థిమానేషు అంటే పీడించబడుతున్నప్పుడు. అంటే తన భక్తులను ఇతరులు పీడిస్తూ ఉండగా అర్ధితాత్మ ఆ భక్తులందరూ స్వామి ఇలా మేము బాధపడుతున్నామని ప్రార్థిస్తే అనుకంపితాత్మ. వారి యందు దయగలవాడై మహానుభావుడు పరావరేశః మహదంశయుక్తః పరావరేశః అంటాడు తను పరులకు ఈశుడు అవరులకు ఈశుడు. ఎవరండీ మహానుభావుడు? పర అవర అంటే పెద్దవారికి పెద్దవాడు, చిన్నవారికి పెద్దవాడే. తనకంటే తక్కువవారికి ఈశ్వరే, ఉన్నవారిలో గొప్పవారందరికీ ఈశ్వరే. సకల చరాచర జగన్నాథుడైనటువంటి పరమాత్మ అవతరించాడు.

ఎలా అవతరించాడు? మనలాగా బుద్ధి లేకుండా కాదంటాడు. బుద్ధితోనట. అంటే మహదంశ యుక్తః. మహత్ అంటే బుద్ధి కదండీ మరి. ఏంటి మహదంశం? అది అది శేషుడు మహత్తత్వం. అందువల్ల మహదంశ యుక్తః అంటే ఆదిశేషునితో కలిసి అది మహత్తత్వం బల్లముడు. ఇందువల్ల మహదంశ యుక్తః అజోపిజాతః పుట్టుక లేని వాడు కూడా పుట్టాడు. అజోపి జాతః భగవాన్ యథ అగ్నిహి దృష్టాంతం ఏంటంటే నిప్పు అండి. ఎలా పుడుతుంది నిప్పు? దారుషు కట్టెలు రెండు కట్టెలను జలశన వరిపిడి చేస్తే అరని అంటాం చూడండి మనం ఇలా వరిపిడి చేస్తే. పుడుతుంది. ఈ పుట్టడం వలన ఆ మరి ఆ కట్టెలో ఉన్న నిప్పు అయిపోయిందా? అక్కడ ఉంటుందా పోతుందా? మర్దన చేశామండి కట్టెలను, నిప్పు పుట్టింది. అందులో నుంచి పుట్టింది కాబట్టి ఈ కట్టెల్లో నిప్పు లేదు అన్నాం. అందు అందునే ఉంటుంది ఎక్కడికి పోదు ఏమీ జరగదు లోక అవసరం లాంటిది కొంచెం భాగం వచ్చిన తర్వాత చెబుతుంది. ఎందుకు అంటున్నాడు అంటే పరమాత్మ అవతరించాడంటే మరి వైకుంఠంలో దేవుడు లేడా అన్న వాళ్ళ ప్రశ్నకు జవాబు. యథా అగ్ని రెండు కట్టెలు కర్షణ చేస్తే నిప్పు పుడుతుంది కదా ఇక నిప్పు పుట్టింది కాబట్టి కట్టెల్లో నిప్పు లేదు అనుకుందామా నాన్న. గున్నా అలాగే అక్కడ ఉన్న స్వామికి ఎలాంటి ఇబ్బంది లేదు, విఘాతం లేదు. ఆయన అక్కడ హాయిగా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అగ్ని ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మళ్ళీ ఈ అగ్నితో ఇంకో అగ్ని పుడుతుంది, దాంతో ఇంకో అగ్ని పుడుతుంది. ఇలా ఎన్ని అగ్నులు పుట్టిన అసరగడ్డలోని అగ్నికి ఏం బాధ లేదు. అలాగే పరమాత్మ ఎన్ని రూపాలుగా అవతరించినా తనలోకంలో మహానుభావుడు ఉండటానికి ఎలాంటి

ఇబ్బంది లేదు వైకుంఠంలో దేవుడు లేడా ఆయనే వచ్చేసాడా మరి ఇంతకాలం వైకుంఠం ఏమైంది ఇలా చాలామంది ఏమంటారు కదా చప్పదంటు ప్రశ్న అంటారు చూడండి జ్ఞాపకం ఉందా అన్నమాట అలా అంటే అడుగుతుంటారు. వ్యాసుడు నూటికి నూరు వంతులు అన్నీ తన సమానం తానే చెప్తాడు. ఆ తానే ఊహించి. చెప్పాను జ్ఞాపకం ఉందో లేదో. లీలావతి పదివేల సంవత్సరాలు నారదుని ఆశ్రమంలో ఉంది. ఎవరు హిరణ్యకశ్యపుడు. తపస్సుకు వెళ్ళాడు. తపస్సు వెళ్ళినప్పుడు ఇంద్రుడు వచ్చి కొనిపోయాడు కదా. నారదుడు వెళ్లి ఇంద్రుడికి బుద్ధి చెప్పి ఇలా తీసుకొని వచ్చాడు ఆక్రమంలో ఉంచుకున్నాడు. హిరణ్యకశ్యపుడు వచ్చిన తర్వాత స్రమించినాడు. అందరూ ఏమంటారంటే లోకం ఎక్కడైనా ఏదో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 1000 ఏళ్ళు అనుకున్నాం కానీ 10,000 ఏళ్ళు గర్భాన్ని అలాగే ధరించి ఉంటుంది దాన్ని గదలండి తప్పు దండలు కాదు అని అర్థం లేని గదలు ఇవన్నీ అంటారు ఎవరు భాగవతాన్ని. చదవని వారు చదివిన వారు కాదు ఎందుకంటే వ్యాసుడు ఏ డౌట్ మనలో ఉంచడు. లీలావతి పరమ భక్తి ప్రపత్తులతో నారదుడిని సేవించింది. ఎందుకయ్యా అంటే స్వభర్తుహు విజయం. యదృచ్ఛా ప్రసవంచ జగ్నీ తన భర్త గెలవాలని తపస్సును విజయవంతం చేసుకొని రావాలని రెండోది తాను అనుకున్నప్పుడే ప్రసవించాలని. తాను కోరుకును ప్రసవించడానికి తన తపస్సు విజయం సాధించడం రెండు వరాలు మనసులో కోరుకొని నారదుడిని చేయించింది. ఇప్పుడు ఏమందాం? సరిపోయింది కదా. ఆ వరం ఆయన ఇచ్చాడు. ఈమె ఉంది ఇలా ప్రతి దానికి ఇస్తారన్నమాట. కానీ మనం ఆ చిన్న ఔంచాన్ని అక్కడ దృష్టి పెట్టాలి. అది లేకుంటే జ్ఞాపకం. అందుకే యథాగ్నిహి ఇందులో అంటారు. మాం కేదయతి ఎతత్ అజస్య జన్మ విడంబనం వ్యత్ వసుదేవ గేహే ఇంతటి మహానుభావుడే సకల జగత్తును తన సంకల్ప మాత్రంలో కనీసం మొత్తం చూపు కూడా వేయడట అలా

సంకల్పిస్తాడు. బహుశ్యాం ప్రజాయేయ అయిపోయాడు. సంకల్ప మాత్రం తోటే ఇంతటి అనంత కోటి బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడి సంహరించే పరమాత్మ కూడా. వసుదేవుని ఇంట్లో శరసాలలో పుట్టాడండి. దాన్నే తలచుకుంటేనే నా మనస్సు కలత చెందుతున్నది. ఇదే శ్లోకాన్ని తీసుకొని ఈ శ్లోకాన్ని అమ్మాళు వారికి చాలా ఇష్టం. అందుకే ఈ శ్లోకం భావాన్ని పిరంద వాళ్ళం వలరంద వారం అనేటువంటి పాశురంలో ఏం చెప్పాడు? పరమాత్మ పుట్టాడా? పుట్టిన పరమాత్మ రహస్యంగా దాగి పెరిగాడా? స్వామి దాక్కొని పెరిగాడా? ఆయనకు భయమా? ఆ కృష్ణ అని పడిపోయాడు, మూర్ఛపోయాడు. ఓ ఆరు నెలలు మూర్ఛపోయాడు. పక్కోడు ఎవరో చూసి తట్టి లేపి అదంతా మన కోసమేనయ్యా. వాడు అడిగితే పుట్టాడు, వాడు అడిగితే పెరిగాడు, ఆయనకి ఏది లేదు. భయం ఆయనకేమిటి కదా. అయినా పుట్టాడు కదండీ. పుట్టుకడిగిన వాడు పుట్టాడు కదండీ. మూర్ఛపోయాడు ఒళ్ళంతా పులకింతలు వచ్చాయి. అదేం చెప్తున్నాడు మాం ఖేదయతి. నా మనస్సును తొలచి వేస్తున్నదండి. ఏమిటి ఇది? అజస్య జన్మా విడంబనం. పుట్టుక లేని పరమాత్మ పుట్టినట్టు చూపుట ఉందే అది ఎక్కడ? వసుదేవ గేహి ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? భూలోకంలో ఓ మూలకున్న ఓ మధురా నగరంలో ఉంది. భూలోకమే చాలా పెద్దది భూలోక 50 కోట్ల యోజనాలు. ఇంత పెద్ద యోజనాల్లో ఎక్కడో ఒక మూలకు మధురా నగరం అందులో ఒక మూలకు ఆయన ఇల్లు ఆ ఇంట్లో ఒక మూలకు జైలు. ఆ జైల్లో ఒక మూల పుట్టాడు. ఏమన్నామండీ? ఎక్కడి వాడు? అనంత కోటి బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్న పరమాత్మ, పుట్టుక లేని పరమాత్మ వసుదేవుని ఇంట్లో పుట్టాడా? ఇదే నాకు ఆశ్చర్యం అనుకుంటే వ్రజేశవాసః అరిభయాదివ స్వయం శత్రువులకు భయపడి అక్కడి నుంచి తప్పించుకొని పోయి వ్రేపల్లె వాడలో దాగి ఉన్నాడట. కలచుకుంటేనే దుఃఖం నాకు ఆగటం లేదు ఆయనకు భయం ఏమిటండీ. అతను దాక్కోవడం ఏమిటండీ దాక్కోని పెరుగుతాడా అంటాడు పద్మపురాణంలో శంకరుడు వచ్చి స్వామిని ఒక్కసారి చూస్తానని ఏమంటారు డమరుక డమరుక మోగించి జంగం అంటాం.

శంఖం ఊది డమరుక మోగిస్తే పాపం కృష్ణుడు నాకు తెలుసు వాడు వచ్చాడని చూస్తాడేమో పాపంలే అని ఊరికే రాబోయాడు. అమాంతం పరిగెత్తుకొని వచ్చి పిల్లగాడిని చొప్పుని చొప్పుని పెట్టి తలుపు పెట్టేసి తన పేడ కొంగ గడ్డ నుంచి ఎవరు లేరండి ఇక్కడ పిల్లవానులు అని చెప్పింది. నీనమ్మ నేను భిక్షకుండమ్మ ఇంత భిక్షం ఇస్తే పోతానమ్మ చెప్తున్నాను నువ్వు కాదమ్మ మీ ఇంట్లో మంచి పిల్లవాడు ఉన్నాడట ఒక్కసారి చూసి పోతానమ్మ వాడితో భిక్షం వేయించమ్మ అబ్బా పిల్లలు ఎవరూ లేరండి మా ఇంట్లో అందరూ ఎవరో వస్తున్నారు మా ఇంట్లో లేరండి చెప్పమ్మ నేను వచ్చాదని ఓ జంగం వచ్చాడని చెప్పమమ్మ అవన్నీ వాడికే పోనీ బిచ్చ కూడా అని చెప్పు ఓ బిచ్చగాడు అంటే గుర్తుపడాలి ఎందుకంటే బిచ్చగాడు పిట్టినకు ఇంకో లేదు కదా ఓ బిచ్చగాడు వచ్చాడని గుర్తుపడతాడు అని గుర్తుపడడం ఏంటి మా పిల్లవాడు ఏం మాట్లాడుతున్నావ్ ఆయనలాగా నీకేమైనా పిచ్చి పుట్టిందా అని ప్రతివాడు వచ్చి ఆయన చూద్దామంటాడు, వాడంటే రాంగానే బయటికి ఊరికొస్తాడు. పనిలేదు పాట లేదు ఇద్దరికి, పిల్లవాడు రాడు పో. వచ్చినప్పుడే చూస్తానమ్మ, ఇప్పుడే మూలో కూర్చుంటాడు పో. కూర్చుంటే కూర్చున్నావు కానీ ఆ డబల్ కి సప్పుడు చేయకు పిల్లవాడు లేస్తాడు, ఆ మానుకుంటానమ్మ. ఎన్ని లోకాలు, ఎంత లోకాధినాథులు ఆయన చూడడానికి రేపల్లిలో చివ్వు కట్టి ఒక డమరుక, ఒకడేమో నాట్యం, ఒకడేమో వీణ, ఒకడేమో తంబుర. దేవతలంతా యశోదమ్మ ఇల్లు యశోదమ్మ ఎంత భాగ్యం చేసుకుందండి. ఇంతమంది దేవతలు ఆ లోగిల్లో తారాడుతున్నారు ఒక్కసారి వాడిని చూడాలని. అలాంటి గోపాలకృష్ణుడిని తంతు గుద్దుతూ కొడుతూ తిడుతూ ఆడుతూ పాడుతూ వాడు తిరిగిన ఆ గోపాలకుల పుణ్యం ఎక్కువ ఇప్పుడు ఈ శంకరుని పుణ్యం ఎక్కువ. నేను లావు నిన్ను ప్రళయ కర్తను కానీ బిచ్చం ఎత్తుకోవాలి ఏమని కృష్ణ ముఖావలోకన భిక్షుహు అంటాడు పద్మపురాణంలో ఆయన బిచ్చం ఏమిటంటే ఒక్కసారి కృష్ణ ముఖాన్ని చూస్తా అని అడుగుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? కృష్ణుని ముఖాన్ని చూడాలని అనుకుంటున్నాడు. ఇంత చేస్తుంటే, ఇంత విలభిస్తుంటే, అయ్యో నన్ను చూస్తానన్నాడు, నీవు చూపెట్టి నేను వస్తానమ్మా తలుపు తోసుకొని ఊరికోవచ్చాడు. ముందరికి వస్తే యశోదమ్మ పైడ కొంగు అడ్డం పెట్టింది. ఆ పైడ కొంగు కొంత భాగం పక్కకు తలిపించి ఇలా తొంగి చూశాడట. అమ్మ నాకు కన్ను కనబడింది చాలు అన్నాడు. ఏం కనబడింది ఎడవ కన్ను కనబడింది కృష్ణుడిది. శంకరుడికి ఏం పేరండి? వామలోచనము. నా కన్ను నాకు వచ్చింది చాలు స్వామి దండం అని వెళ్ళిపోయాడు ఏం చేస్తాను. ఒక కన్ను చూచే పరితపించి ఆనందించి తృప్తి పొందిన వాడు శంకరుడు అంటాడు. మరి ఇలాంటి మహానుభావుడు.

శత్రువులు ఉన్నారని, వాళ్ళు ఏమో చేస్తారని భయపడి రేపల్లెవాడలో దాక్కొని పెరిగాడన్న మాట వింటేనే మాం ఖేద ఇది. నా మనస్తంతా. పూర్తిగా పరితపించిపోతుంది, బాధపడిపోతుంది. ఆ స్వామికి భయం ఏమిటి? ఆ స్వామికి జన్మ ఏమిటి? అతను దాగి ఉండటం ఏమిటి? విడంబనం యత్వ సుదేవ గేహే. బ్రజీత్య వాసః అరిభరాది వత్వయం పురాత్ వ్యవాత్సీత్ యతనంత వీర్యః అసలు బాధ ఏంటంటే భయపడిపోయాడండి. పరాక్రమం లేనివాడా? అనంత వీర్య. అతని పరాక్రమం ఇంత అని ఎవ్వరూ లెక్కగట్టలేరు. సకల చరాచర జగత్తును సంకల్ప మాత్రంలో సంహరించగలిగినంతటి పరాక్రమం ఉన్న పరమాత్మ. శత్రువుల కోసం భయపడి వేపల్లెలో దాగి పెరిగాడంటే తలుచుకుంటేనే నా మనస్సు మాం ఖేదయతి నన్ను బాధిస్తూ ఉంది. దునోతి చేతః స్మరతో మమైతతో యదాహ పాదౌ అభివంజ్య పిత్రోహో తాతాంబ కంసాదురు శంకితానాం ప్రసీదతం నః కృతనుష్కృతి దీనికంటే గొప్పది ఇంకోటి నా గుండెను పిండి వేస్తున్నది అంటున్నాడు. ఏంటంటే దునోతి చేతః గుండెను మొత్తం పిండి వేస్తుంది ఏంటది స్మరతః మమ ఇతతు యదాః పాదం అభివంద్య పిత్రో కృష్ణ పరమాత్మ బలరాముడు దేవ వసిదేవుల కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ అమ్మ నాన్న కంసుని భయంతో ఇంతకాలం ఎక్కడో దాగి ఉండి మీకు చేయవలసిన పరిచర్యలు పుత్రులుగా చేయలేకపోయామమ్మా. నాన్న క్షమించండి అని అడిగారు. అది జ్ఞాపకం చేసుకుంటే నోటి చేత. ఎందుకంటే అఖిల లోక పాలకులే పరమాత్మ యొక్క పాదములను స్పృశించటానికి యోగము, తపస్సు ఇలాంటివన్నీ చేస్తారో అలాంటి స్వామి తల్లిదండ్రుల పాదాలు పట్టుకొని అమ్మ చౌతుడికి భయపడి మేము మీకు సేవ చేయలేకపోయాము సకాలంలో పుత్ర కృత్యాన్ని.

ఆచరించలేకపోయాము క్షమించమ్మ అన్న మాటలను తలచుకుంటే నా గుండెను ఎవరో పిండి వేసినంత బాధ కలుగుతుంది దునోతి చేతస్మరతో మవైతత్ యదాహ పాదౌ అభివంద్య పిత్రోహో తాతా అంబ కంసాదురు శంకితానాం ప్రసీదతం నహా ఆ కృత నిష్కృతి నా మేము నిష్కృతి చేయలేకపోయాము మేము సవిజనులకు ఏం చేయాలి పిల్లవాడు సేవ చేయాలి కదండీ ఆ సమయంలో సేవ మేము చేయలేకుం ఎలాంటి సేవ వ్యాఖ్యానగాడు చేస్తాడు ఏతో డోల డోరాయతం ఆది మూలం ఉద్వర్తనావర్తన సంవర్తనని తరిజనుల పిల్లవాళ్ళ సేవ పుట్టినప్పుడు ఏమిటి అంటే వాళ్ళు ఉయ్యాల ఊపాలి అంటే వీళ్ళు ఊగాలి. పిల్లవాడు బోర్ల పడతాడు, వీళ్ళు లేపాలి. పిల్లవాడు ఎలగల పడతాడు, వీళ్ళు బోర్ల పడేయాలి. పిల్లవాడు మట్టి తినబోతాడు, వీళ్ళు లాగాలి. పిల్లవాడు గోల చేయబోతాడు, వీళ్ళు బెదిరించాలి. పిల్లవాడు పాలియ్యమంటాడు, వీళ్ళు పాలియ్యాలి. ఇవన్నీ ఎవరు చేసే సేవ? తల్లి పిల్లలు చేసే సేవ అంటే పసిపిల్లలను పెంచడంలో చేయవలసిన అన్ని కృత్యముల వలన ఆనందం కలుగుతుంది ఎవరికి? సేవ అంటే ఏంటండీ? సుశ్రనామక వ్యాఖ్యానం కాదు సుశ్రనామ ఏంటంటే మనస్సుకు ఆనందం కలిగించేది సేవ. పసిపిల్లల బాల్య చేత చూసే తల్లిదండ్రులు ఆనందం పడతారు. ఆ భాగ్యం కలిగిస్తే కదా కదా. నీ ముందర బోర్ల పడలేదు, నీ ముందర ఎదగల పడలేదు, నీ ముందర మట్టి రాసుకోలేదు, నిన్ను పాలు ఏమైనా అడగలేదు, నువ్వు కింద పడితే నువ్వు లేపలేదు. ఇవన్నీ మీకు లోపం చేసింది మేమే కదా, మా సేవ చేయలేకపోయాము. అందుకే అంటాడు యతో సుతః స్వయం పరమ సత్వ నిగూఢ మూర్తిహి. పిల్లవాడు తన బుద్ధి బలంతో, విద్యా బలంతో, ఇతరమైనటువంటి సామర్థ్యములతో లక్షలు, కోట్లు సంపాదించి తల్లిదండ్రులకు ఉత్తమమైన ఉన్నతమైనటువంటి భవనాలు సంపదలు చేకూర్చి ఆకలి దప్పులు బాధలు లేకుండా పోషించటం సేవ కాదు. అన్న తల్లికి పాలు చేపి పిల్లవాడికి పాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమెకు ఆ స్థితి రాకముందే తానే వెళ్లి ఒడిలో కూర్చొని పాలు తాగటం గొప్ప సేవ.

వారికి పాల అందించడము, వారికి భవనాలు ఏమో ఇప్పుడు ఏసీ అంటాం కదా ఏసీ ఏసీ ఏసీ భవనాలు ఇంకేవో హాళ్ళు ఇంకేవో తూగు తీయాలలు ఇవన్నీ కలిపించడం కాదు. ప్రేమతో వెళ్లి వేళ్ళో కూర్చొని పాలు తాగువాలి. తండ్రి ఒళ్ళో ప్రేమతో కూర్చొని నీ ఒంటి కంటిన జుమ్మును తండ్రి బొటలకు రాస్తే సేవ. నీవు మూత్రము మలమును పరుపులో బాగా వదిలి పెడితే పక్కన ఆ వాసన చూస్తూ తల్లిదండ్రులు ఆనందంగా పడుకుంటే అది సేవ. పిల్లల యొక్క మలమూత్ర గంధము సోకని శయ్య మీద నిజమైన తల్లిదండ్రులు నిద్ర పట్టదు. మన మాట కాదు వ్యాసుని మాట. మలమూత్ర గంధం చూస్తే నిద్ర పడుతుంది అంటే ఏంటి ప్రేమ యొక్క పరాకార్థం. అవి సేవ అంటాడు అవన్నీ మేము చేయలేకపోయాం కదా అమ్మ నాన్న. ఇవన్నీ తలుచుకుంటే మనస్సు మనస్సు నాకు క్షోభిస్తుంది. ప్రసీదతం నః అకృత నిష్కృతీనాం కోవా అముష్య అంగ్రి సరోజరియనుం విస్మర్తుమి సీత పుమాన్ విజిఘ్రన్. ఒక్కసారి ఈ మహానుభావుని పాద పద్మములను ఆఘ్రాణించిన వాడెవడైనా వాటిని మరచిపోగలడా? కహా స్మరేక. ఎవరు మరిచిపోతాడు? యో విస్ఫూరత్ భూమిటపేన భూమేహ భారం కృతాంతేన తిరత్యకారా. ఎంత గొప్పవాడయ్యా అంటే ఈ మహానుభావుడు భూమి చాలా దుర్మార్గులతో బరువెక్కిపోయిందని అందరూ బాగా విలపిస్తే ఒక్కసారి. అలా చూశాడంట కటాక్షం. విస్ఫురత్ భ్రూవు విటపేన ప్రకాశించేటువంటి కనుబొమ్మ కదలికతో భూభారాన్ని తొలగించాడు. అది కూడా అదే కృతాంతం అది. పరమ చెప్పుకున్నాం కదా. బొమ్మ యముడు అని చెప్పాం జ్ఞాపకం ఉన్న పరమాత్మ యొక్క అవతారంలో కనుబొమ్మ అంటే ఎవరంటే యముడు అన్నాం. అందుకే ఆ బొమ్మను కదిలించాడంట. అంటే యముడు పోయి అందరినీ స్పష్టి ప్రజాభ్యాయ అవ్వకుండా చేశారు. ఒక్క కనుబొమ్మ కదలికతో సకల భూమి భారాన్ని తొలగించినటువంటి మహానుభావుడు. విశ్వరభ్రూ విటపేన భూమేహ భారం కృతాంతేన తిరస్యకార ఇక్కడ కృతాంతేన భ్రూ విటపేన అన్నమాట. యముడుగా ఉన్నటువంటి కనుబొమ్మల కదలికతో తిరస్యకారా దృష్ట్వా భవద్విహి నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధిహి యాం యోగినః సంస్పృహయంతి సమ్యకు యోగేన కర్తత్ విరహం

సహీత మరో మాట రాజసూయ యాగంలో కృష్ణ పరమాత్మకు అగ్ర పూజ జరిపినప్పుడు సూచి సహించక నిందించిన నిందించిన శిశుపాలుడు కూడా మహాయోగులు చాలా కాలము గొప్ప తపస్సు యోగము చేసి ఏ సిద్ధిని కోరుతారో అలాంటి సిద్ధిని పొందటాన్ని మీరంతా చూశారు కదా. శిశుపాను నిందించి ఏం పొందాడు? ఎలాంటి మోక్షము? మహాయోగులు కూడా మాకు ఇది లభిస్తే బాగుండేదని కలవరించి పలవరించే సిద్ధిని పొందారు. అంటే లోకంలో మనము ఎదుటి వారిని స్తోత్రం చేస్తేనే మనకు మేలు జరుగుతుంది. పరమాత్మను తిట్టినా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇంకేం కావాలండి. ఎవరైనా ఉంటారండి? పొగిడిన వాడికి మేలు రావడం న్యాయం. తెగడిన వాడికి కూడా మేలు జరుగుతుంది. తిట్టురా నీ ఇష్టం ఉంటే తిట్టు నీకు మోసం ఇస్తాను అని. ఆయనకు ఇంకోటి లేదు మరి ఇయ్యడానికి ఒక్కటే ఉంది మనకంటే బోలెడు ఉన్నాయి. ఒకటి పిచ్చినోడికి ఒకటి కొట్టినోడికి ఒకటి పోయే చేసినోడికి ఒకటి పోయే నోడికి ఇస్తాం ఆయనకు ఉన్నదే ఒకటి అందరికీ అదే ఇస్తారు. ఇక అది మోక్షం. చెప్తాడు మనకు పూతన తన స్థనములలో విషం పెట్టుకొని వచ్చి పారిస్తే ఆమెకు మోక్షం ఇస్తాడు. ఒళ్ళు మండింది భక్తుడికి నారదునికి ఏమయ్యా ఏం పని అయ్యా ఇది. నిన్ను చంపాలని విషం ఇచ్చిన ఆమెకు మోక్షం ఇస్తావా? మరి యెదమ్మకి ఏమి ఇస్తావ్? మోక్షం ఇస్తావ్. మరి దేవకి ఏమి ఇస్తావు మోచన ఇది అన్యాయం కదా కాదు ఎందుకు కాదు నాలుగు ఉన్నోడికి తలోడు ఇస్తా నాకు ఒక్కటే ఉంది నీవేం లేను అని మరి ఏం చేయమంటావు అన్నాడు. అని పిచ్చివాడా చంపటం అనేది మీకు రా నాకు చావు పుట్టుక లేదు నన్ను ఎట్లా చంపుతారు రా శరీరం ఉన్నవాడు చస్తాడు నాకేముంది శరీరం లేదు ప్రాణం లేదు ప్రాణం ఉంటే బతికినోడిని చంపుతారు నీ మొహరే ప్రాణం నేను అండి ఆకారం లేదు, శరీరం లేదు, రూపం లేదు, గుణం లేదు, నన్ను ఎవడు ఏం చేస్తాడు? ఒక మాట చెప్పనా? నేనే చెప్పాను యత్ కదోషి, యదశ్చినాసి, యజ్జుహోషి, దదాస్యత్. నీ దగ్గర ఉన్నది నాకు ఇస్తే నీకు మోర్షా ఇస్తాను అన్నాను. అప్పుడు దాని దగ్గర విషం ఏముంది అది ఏమి ఇచ్చింది? అది మీకంటే నయమే అన్నాను. నువ్వు ఒక్క నాడు ఇవ్వు నువ్వు అది ఇచ్చింది విషం. ఇగో నిత్యా దగ్గర ఉందా అని ఇక్కడ నాడు అని ఇచ్చావా?

ఇయ్యలేదు స్వామి, మరి పూతన ఇచ్చింది విషం. తన దగ్గర అదే ఉన్నదే ఇచ్చిందండి, పేరే పాలకాతిని. విషమే దాని స్వభావం, తన పాలు అంటే విషమే ఇంకో పాలు ఉండవు ఆమెకు, అవే నాకు ఇచ్చింది. పాలు ఇద్దాం అనుకోని ఇచ్చింది నాకు చాలు మోషన్ ఇచ్చేసాను. నువ్వు ఏమంటే ఇయ్యి నీకు కూడా మాట్లాడిస్తా. నా దగ్గర ఏం లేదు స్వామి పోయిండు పోయిండు ఇంకెందుకు పోవాలి అంటావ్. పరమాత్మ ఏం లేని అకించనః అని చెప్పుకుంటాడట. అది మనం తలుచుకొని మనం ఏం చేయాలో ఆలోచించండి. మనం చెప్పుకోవాలి అకించనః అని. మనమేమో అన్నీ ఉన్నవాళ్ళం అంటున్నాం. ఆయన నాకేం లేదండి ఒక్కటే ఉండి ఆ ఒక్కటి మీకు ఇచ్చి నేను లేనివాడిని అయిపోతాను కదా అంటున్నాడు స్వామి. అంటే మనం ఏది చెప్పాలో మనం ఎలా ప్రవర్తించాలో స్వామి నేర్పుతున్నాడు ఉన్నది నాకు ఇవ్వురా నాకు ఉన్నది నీకు ఇచ్చేస్తాను. చాలు అంతా చాలా స్పష్టంగా సరళంగా చెప్తాడు. నా దగ్గర ఒక మోష ఉంది నీకు ఇచ్చేస్తాను. ఏదో ఉంటే నాకు ఇచ్చేసేయ్. నీవు కూడా నాలాగా ఏం లేదను అని నేను ఇస్తాను. ఉన్నదంటే ఇప్పను. నాకన్నీ ఉన్నాయంట అలా నా దగ్గర ఎందుకు ఉండు. స్వామి ఏం లేదు అని ఇస్తాను. ఇలాంటి స్వామి పరమాత్మ. అందువల్ల ఒక్కసారి తరిస్తే, ఒక్కసారి చూస్తే మళ్ళీ అలాంటి వాని మనం ఎన్నడూకి మరిచిపోలేము. అదే అంటున్నారు దృష్ట్వా భవద్వీనం రాజసూయే చైత్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధిహి. ఆ యశోయ యాగంలో ద్వేషించిన శిశుపాలుడికి కూడా సిద్ధి లభించడాన్ని మీరంతా చూశారు కదయ్యా. ఎలాంటి సిద్ధి? మహాయోగులు నిరంతర యోగంతో దేన్ని యాసిస్తారో యాం యోగినః సుహయంతి సమ్యక్ యోగేన. అలాంటి మహానుభావుడికి ద్వేషించిన శిశుబాలునికి కూడా మోక్షం ప్రసాదించిన స్వామిని ఎవరండీ మర్చిపోయేది? కహా విస్మరేత? ఇలాంటి మహానుభావుడిని ఎవరు మర్చిపోతారు? కహా విస్మరేత? తదైవ జాన్యే నరలోక వీరాః యా ఆహవే కృష్ణ ముఖారవిందం నేత్రై వివంతః నయనాభిరామం పార్థాస్త్ర పూతాః పదమాపూరస్య ఇదొక ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం. పాండవ మహా సంగ్రామంలో అర్జునుడు శర వర్షం కురిపిస్తున్నాడు. వేల లక్షల బటులను సంహరిస్తున్నాడు. అందరూ ఆనందంగా వచ్చి అనుకుంటున్నారు. ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఇతరులు ఎవరో దుశ్చద్యుమ్నుడో ఇంకో వీరుడో ఇంకో వీరుడో కూడా యుద్ధం చేస్తున్నారు. సైన్యమంతా అర్జున్ మీదికే యుద్ధానికి వస్తున్నారు.

ఏమనుకున్నారంటే అందరూ ఓహో సేనాపతి భీష్ముడు కదా ఈ ఆ మోద అర్జును ఒక్కడిని చంపేస్తే అందరూ చస్తారు కదా వీడు ఒక్కడే మహావీరుడు అని మొత్తం సైన్యం అర్జును మీదకి పురికి వెళ్ళింది. ఈ విష్ణుడు ఇంకోడి జోలికి ఏం పోవటం లేదు అమ్మో భీముడు మహా కపటే కుట్రధారే అని అందరూ అనుకుంటున్నారు. అసలు సంగతి ఏమిటి అంటే చస్తే చస్తాం కానీ ఒక్కసారి మా కృష్ణుడి ముఖం చూసేద్దాం. ఆణంతో కొట్టబోతుంటే కొంచెం ఆగవయ్యా అని చూసి చూస్తాడు. చూసినాక కొట్టు కొంచెం ఆగవయ్యా. కృష్ణం దృష్ట్వా మరిష్యామః ఇత్యుక్త్వా భటాః అనికేత మతయః అంటాడు పద్మపురాణంలో. ఒక్కసారి వాని ముఖాన్ని చూసి వస్తానయ్యా కొంచెం కొట్టు కానీ అటు చూసినాక కొట్టు. అది వెళ్లి ఆయన ముఖాన్ని చూసి ఆ ఈ కొట్టు బాణం ఎదురుగా వస్తున్నారు. వాళ్ళు చూసి వస్తే మోర్చనం వస్తుంది. నిన్ను చూస్తే ఏం వస్తుంది? కృష్ణ పరమాత్మ ముఖాన్ని చూస్తూ చూడండి చమత్సారం. పార్ధుని బాణాలతో కొట్టబడి చనిపోయారయ్యా. అంటే ప్రాణాలు. ఇవ్వటానికి ఆనందంగా ముందుకు వచ్చారు. ఆయనను చూసి ఒకసారి చూస్తాను ఆ కృష్ణని. ఇది చెప్తున్నాడు మనకి. యాన్ దదైవ ధ్యాన్యే నరలోక వీరాహయాహవే కృష్ణ వికార విందం నేత్రై పివింతః. పరమాత్మ యొక్క ముఖ పద్మాన్ని కన్నులతో తాగుతూ ఎలాంటి దాన్ని నయనాభిరాము. ఆ కన్నులకు అంతకంటే తృప్తి పరమార్థ్యం ఏముంది ఈ కన్నులు ఎందుకు ఒక్కసారి ఆయన చూస్తే చాలు గాను బతికి చచ్చినా ఒకటే ఆయనను చూడకుండా వెయ్యేళ్ళు బతకడం కంటే చూచి ఒక్క క్షణం బతికితే చాలు అని భావించేటువంటి మహానుభావులు పార్థాత్ర పూతాః పదమాపురస్య ఎందుకంటే మామూలు యుద్ధంలో చస్తే స్వర్గం వస్తుంది. ఈ యుద్ధంలో చచ్చినోడికి డైరెక్ట్ మోక్షం వచ్చింది. ఎందుకు అంతః కార్యచ మావే స్మరణ్ ముక్త్వా కడేబరం యప్యాతి చనిపోయే ముందు నన్ను తరిస్తేనే మోక్షం వస్తుందంటే ఆయనను చూస్తే ఏమొస్తుందండి? ఇంకా అనుమా అనుమా ఇచ్చారా? ఈ ఉద్దేశ్యం పెట్టుకొని కృష్ణ పరమాత్మ తన 10,000 సైన్యాన్ని అతిచ్చాడు. తమ వైపే ఉండి తనను చూడలేరు కదా. యుద్ధంలో చావాలే అంటే శత్రు బాణాలు తగలాలి. చచ్చేటప్పుడు వాడిని చూసి చావాలి. తమ వైపు ఉన్నవాడు తమ కృష్ణుడిని చూడగలరా అండి? వాడిని దుర్యోధన్ని చూస్తాడు. నా సైన్యం ఆ ముఖం చూసి నరకం వస్తుంది.

ఏమొస్తుందండి ఎదురుగా చూస్తే? నా పట్టులోకి నడకనాడ వాడిని నీ పక్కన ఉండగా వీళ్ళందరికీ మోర్చం వేయాలి. మోర్చం వేయాలంటే ఏం చేయాలి? నా మొఖం వాళ్ళు చూడాలి. అంటే నాకు అపోజిట్లో ఎదురుగా ఉండాలి. పోండిరా మీరందరూ పోండి. అని తాను మాత్రం అర్జున రథం మీద కూర్చొని వాళ్లకు మోక్షం ఇవ్వాలనే నెపంతో మొత్తం కౌల సైన్యానికి మోక్షం ఇచ్చేశాడు. ఎందుకయ్యా అంటే ఆయనను చూస్తాం కదా సార్ ఏదో పోటీ ఇది. ప్రజలండి ఏం పోటీ అంటే ఎవరితో నడద్దామా కాదు ముందు చూస్తామా. కుష్ణుడిని చూస్తాం కుష్ణుడిని చూస్తాం కుష్ణుడిని చూస్తాం చూసేస్తాం సత్య దక్షి చూసేస్తాం ఆయన మళ్ళీ ఇంకేం కావాలో ఆయన ఎవరైనా చూస్తామా అంటే చమత్సారం ఏమిటంటే ఒక దుర్యోధన దుశ్శాసన కరణ శగునులకు తప్ప తక్కిన వారందరికీ కృష్ణుడు పరమాత్మే అని తెలుసు. పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తోటే వచ్చాడు. అందుకే దుర్యోధనుడిని కూడా మళ్ళీ పుట్టి మళ్ళీ లోకాలు పాడు చేస్తాడని. కానీ ఎదురుగా వెళ్లి దగ్గర ఉండి నిలబడి మెరిగి సంపించాడు. వాడు కూడా ఎవరిని చూశాడు వెళ్ళిపోయే ముందు? గుట్టు ఉండే చూశాడు. మళ్ళా ఈ ఈ జట్టు ఈ గ్రూప్ అంటాం కదా ఈ గ్రూప్ మళ్ళీ రావద్దు వచ్చిందంటే లోకం పాడే నేను దగ్గర ఉండి ఒక పని పంపిస్తాను మళ్ళీ రాకుండా చేస్తాను. అర్థం అంతరార్థం అదే కాబట్టి పార్థాస్త్ర పూతాః ప్రతిపేదిరే అర్జునుని యొక్క అస్త్రంతో మరణించబడి పవిత్రులై పదమాపురస్య పరమాత్మ యొక్క వైకుంఠాన్ని పొందారు మహానుభావులు స్వయంతు అసామ్యాశయాస్యధీశః స్వారాజ్య లక్ష్మ్యాప్త సమస్త కామః బలిం హరద్విహి శిరలోకపాలైహి కిరీట కోట్యడిత పాదపీఠః ఎలాంటి వాడు ఈ మహానభ స్వయంతు అసామ్య అత్యయ అత్యయః అత్రధీశః అంటే నా నా త్వత్సమోస్తి అభ్యధిక కుతోన్యత్ కదా శ్లోకం వచ్చింది కదా అరువంద స్తోత్రం. నా త్వత్సమోస్తి అభ్యధిక కుతోన్యః నీతో సమానుడే లేడు అదిగో ఎక్కడ ఉంటాడు. అలాగే సామ్యంలో కానీ ఆతిక్యంలో కానీ అతనికి ఇంకొకడు లేనివాడు. ఎందుకంటే త్రియచీష మూడు లోకాలకు అధిపతి మూడు గుణాలకు మూలమైన ప్రకృతికి అధిపతి. స్త్రీ అధీశ అలాగే త్రయాణాం వేదానాం అధీశ త్రయాణాం లోకాణాం త్రయాణాం గుణానాం త్రయాణాం అధీశ అలా చచధీశః స్వారాజ్య లక్ష్మ్యాప్త సమస్త కామః

తనకి స్వారాజ్య లక్ష్మి అంటే తనలో తాను రమించేవాడు. స్వయం రాజతే వస్తువును దీపం చూపాలి. దీపాన్ని ఎవరు చూపుతారండి? ఈ గట్లో మనకేం కనబడదు. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. ఇప్పుడు దీపం వస్తువులను చూపుతుంది. మరి దీపాన్ని తనను తాను చూపితే వాటిని చూపుతుంది. సరే దాన్ని ఏమంటారు మనము స్వయం ప్రకాశము అంటాం. దీపాన్ని ఏమంటాం స్వయం ప్రకాశము. పరమాత్మ స్వయం ప్రకాశదే. మనందరినీ ఆయనే చూపాలి ఆయనని ఆయనే చూపుకోవాలి. దేవుడు ఉన్నాడని ఏమిటి గుర్తు? ఇగో ఉన్నాడురా చూడు అని వచ్చినాడు. ఏం గురించి చెబుదాం మనం? పరమాత్మ ఉన్నాడని నమ్మకం పరమాత్మే కలిగించాలి. ఇంకెవరు కలిగించలేరు. అతను పరమాత్మని కూడా తానే కలిగించాలి. ఒప్పుకున్నాం కదా ఇది ఈ ఘట్టాన్ని ఈ వేదాంతమైన సిద్ధాంతాన్ని చెప్పటం కోసమే. సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే అంటామే రామ సుగ్రీవుల మైత్రిలో నేను వారిని చంపుతాను అన్నాడు రాముడు. నాకు నమ్మకం లేదు అన్నాడు సుగ్రీవుడు. ఎట్లా నమ్ముతాం? నేను బాలి అంటే ఏమనుకుంటున్నావ్ నువ్వు? పిల్లలాట అనుకుంటున్నావా? నేను పిల్లలాటనా? పొద్దున్నే వ్యాయామం ఏమంటారు జిమ్ జిమ్మా ఏదో అంటారు కదా జిమ్. అదిగో అన్ని ఏరియాస్ చూడండి ఈ అలా ఎగిరేటంలో మన వ్యాసు బాలి కుల పర్వత శిఖరాన్ని ఎగిరేసేవాడట పొద్దున్నే. ఇక మార్నింగ్ వాకింగ్ ఉంటుంది కదా ఈయన మార్నింగ్ వాకింగ్ ఒక్కసారి నాలుగు సముద్రాలు చుట్టి వచ్చేవాడు. మార్నింగ్ వాకింగ్ ఒక 40 మినిట్స్ లో చతుస్సు సముద్రం వేలావలె తిరిగి వచ్చేవాడు ఆయన బల మాత్రం ఉంటుంది. దుందువి నమాంత లేపి ఆయన భయమించబడడు. ఇంత బలవంతుడయ్యా మహానుభావుడు. ఆయన నువ్వు చంపుతా అంటే నేనెట్ట నమ్మాడి అని. అడుగుతాడు కస్మిన్ కర్మణి నిర్వృత్తే సద్దద్యాత్వం కర్మ రాముడి కర్మ ఎవరి కర్మ అండి నాయనా మరి నువ్వు ఏ గీత నమ్ముతావు చెప్పు నాయనా.

బతిలాడి అడిగి ఏం చేసి నమ్ముదాం అంటే ఈ దుందువి కాయం ఉంది వాడు అక్కడి నుంచి అప్పుడు అక్కడి నుంచి లేచి అలా ఊపిసి లేశాడు కిస్కింద నుంచి వచ్చి ఇక్కడ దశయోజన ఇక్కడ పడింది దీన్ని నువ్వు కూడా వేస్తావా ఓహో వాడు చేతిలో వేశాడా నేను కాలుతో వేస్తాను అయ్య బాబు గుటన వేరు ద్వారా చిమ్మేశాడు. ఎక్కడో భయపడింది. ఇప్పుడు నమ్ముతావా? మళ్ళీ ఏమైంది రా? వాడు అప్పుడే చచ్చాడు. ఆర్ద్ర సమాంస ప్రత్యగ్రహ అప్పుడే చచ్చాడు. అప్పుడే చచ్చినోడు బరువు ఎక్కువ ఉంటాడు. అందరూ ఒంటి నిండా బాగా మాంసం ఉంది, రక్తమంతా ఒడ్డుతూ ఉంది. ఇంత బరువు ఉన్న దాన్ని వాడు లేపాడు, ఇప్పుడు చూస్తా అక్తి పంజరం. ఇన్నేళ్లయింది కదా. ఎవడైనా లేపోవచ్చు. కాబట్టి బలంలో వాడు ఎక్కువ నువ్వు ఎక్కువ. గుర్తుపడలేమయ్యా. మరి చెప్పురా ఏం చేయ మళ్ళీ ఒకసారి ఏం చేయమంటావురా. అంటే వారి అవలీలగా ఈ చెట్లను పర్వతాన్ని అలా అలా ఊపేవాడు నువ్వు ఈ చెట్లను బాణాలతో కొట్టేస్తే బాణాలతో అన్నాడు శుభీవుడు. కానీ రాముడు ఒక్క బాణం తీసి కొట్టేసాడు. వీడు మధ్య చెట్లు పర్వతం కూడా చీలి పడి కిందికి పోయి మళ్ళీ భూలం చూసుకొని వచ్చి పడింది. ఆ ఇప్పుడు నాకు నమ్మకంగా చంపుతా. అంటే రాముని కరం ఎంతవరకు వచ్చిందంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడం వచ్చింది నేను బలవంతుడిని నేను పరాక్రమం ఉన్నవాడిని వీడు నమ్మితే గాని మరి ఒప్పుకోడు ఒప్పుకుంటే గాని వాడు చావడు. సత్య కానీ ఈ విడిచిత ముక్దం పంపడ్డాడు. అయ్యో నా సీత ఆడవారి మాయలో పడ్డవారు తమ ఆతిక్యాన్ని అన్ని రకాల కోల్పోయి దైన్యాన్ని పొందుతారనడానికి మా రాముడే దృష్టాంతం అన్నాడు పద్మ బుద్ధి. ఎందుకు ఇంత ఏడిపోయారయ్యా అంటే ఇంత పని చేస్తారు వాళ్ళు అందుకే ప్రేమించు కానీ వ్యామోహంలో పడకు మా రాముడి లాగా అన్నారు. సకాల రాజ జగన్నాథుడైన రాముడు నువ్వు నన్ను ఏం చేసి నమ్ముతావు నాయనా ఎలా ఒప్పుకుంటావు నాయనా అడిగి నమ్మకాన్ని తనకు తాను కలిగించుకొని ప్రవర్తించి. వాడికి ఈయన దయ కావాలా ఈయనకు వాడి దయ కావాలా? ఎలా ప్రవర్తించాడు సుద్యుడు ఒప్పుకుంటే నా పని అయిద్దని ప్రవచించాడు. అందుకే లోకనాథః పురా పుర్త్వ సుగ్రీవం నాశమిచ్యతి అంటాడు పునస్వామి కూడా ఈయన లోకనాథుడు అండి ఇవాళ మాత్రం సుగ్రీవుడు నాకు నాధుడు కాదు అనుకుంటున్నాడు, నాయనా ఎక్కడ ఉన్నాడయ్యా సుగ్రీవుడు ఒప్పుకుంటావా నాయనా అటువంటి స్వామి మాట్లాడుతున్నాడు. అంటే పరమాత్మ యొక్క స్వారాజ్య లక్ష్మి ఆప్ సమస్త కామః ఇది స్వారాజ్య లక్ష్మి తనకు తాను స్వయం ప్రకాశం తన దివ్యమైనటువంటి తేజస్సుతో శక్తితో సమస్తమైనటువంటి కామనలను

పొందినటువంటి మహానుభావుడు బలింహరబ్దిహి చిరలోకపాలైహి కిరీటకోటీడిత పాదపీఠః లోకపాలుల కిరీటములలోని మణుల చేత ప్రకాశింపచేయబడే పాదములు కల మహానుభావుడు అంటే ఒక వాళ్ళందరూ శిరస్సు వంచి పాదాలకు అభివందనం చేస్తూ ఆరాధిస్తున్నటువంటి మహానుభావుడు ఇతను. తత్తస్య కైంకర్య మలం భృతాన్నః విగ్లాపయతి అంగ యదుగ్రసేనం తిష్టన్ నిషన్నం పరమేష్టి తిష్ణే నెబోధయ దేవా. నిధార ఏటి ఇంకా అతని ఏరియా తలుచుకుంటే కళ్ళెంబ నీడు రావండి. కంసుడిని సంహరించి రాజ్య సింహాసనంలో ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఈనాటి నుంచి నేను నీకు రాజ్యపాలకునిగా ఉంటున్నాను. నేను ఉండగా నిన్ను దేవతలు కూడా కన్నెత్తి చూడలేరు. ఇక మాధవుల సంగతి ఏంటి? కానుక కావాలా? వాయు సుధర్మం తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నారు. సుధర్మ అంటే యా సుధర్మ దేవ సభ. ఇందు సభా మందిరా సుధర్మ అని పేరు సభా మందిరానికి. ఇది కదా మా ఉగ్రశేణుడు మహారాజు గారికి కావాలి. మా తెచ్చి పెట్టేసాడు. ఆ సుధర్మ సభా మండపంలోనే ఉగ్రశేణుడు పరిపాలన చేసుకున్నాడు. ఉగ్రసేనుడు కిరణి మీద కూర్చుంటే కృష్ణుడు వచ్చి అయ్యా ఏం ఆజ్ఞ ఏం చేయమంటారండి చేతులు జోడించుకొని దేవా నిధారయ మహారాజా కటాక్షించు అని చేతులు జోడించి నిలబడి అడగటాన్ని తలుచుకున్న నా మనస్సు విలపిస్తూ ఉంది. ఏం లేదు పరమాత్మ ఇంత దయామయుడు. అతనిలో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న నైర్గుణ్య భావాన్ని మనము తలుచుకుంటే మనకు మోక్షం వచ్చేస్తుంది. ఉగ్రసేనుడు కూర్చుంటే ఈయన చెందులు జలుచుకొని దేవా నిధారయ అని విజ్ఞాపన చేస్తున్నాడు ఆ భావాన్ని తలుచుకోండి తత్తస్య కైంకర్య మలంభృతాన్నః విజ్ఞాపయతి అంగయదుగ్రసేనుడు విజ్ఞాపయతి తీల్చి వేస్తుంది అన్నాడు నా మనస్సును తీల్చి వేస్తుంది. ఏంటంటే తిష్టన్ నిషన్నం తిష్టన్ నిషన్నం వాడు కూర్చున్నాడు ఈయన నిలబడి ఉంటున్నాడు కృష్ణుడు తిష్టన్ నిషన్నం ఎక్కడ పరమేష్టి ధిష్ణే

ఈ మహాన్భువుడు న్యాయంగా పరమపదంలో కూర్చునేవాడు ఇక్కడ నిలబడ్డాడు. ఇంద్రుని సభ అయినటువంటి సభాసమాజంలో అతను కూర్చున్నాడు. పరమేష్టి దిష్ణే ఆసనంలో కూర్చున్న వాడిని న్యబోధయతు దేవ నిధారయ స్వామి అవధరించండి. అని విజ్ఞాపన చేయడానికి తలుచుకుంటే నా మనస్సు ఇలా ఆపేసి చీల్చిపోతున్నది అంటున్నారు. అహో బకి యం తన కాలకూటం దిఘాంసయాపాయత్ అపి అసాధ్విలేభేగతిం ధాతృచితాం తతోన్యం కంవాదయాయం. శరణం ప్రదేవి అనుకున్నామే ఇప్పుడు బకి ఎవరు బకి పూతన బకాసురుని చెల్లెలు ఈమె బకి అన్నమాట అందుకే ఈ ఈ పూతన యము తన కాలకూటం దిఘాంసయా అపాయయత్ అపి అసాధ్యీ. తన తనములో ఉన్నటువంటి కాలకూటాన్ని దిఘాంసయ. లోకంలో తల్లులందరూ పాలు ఎందుకు ఇస్తారో బ్రతకాలని కదా పూతన పాలు ఎందుకు ఇచ్చింది చంపాలి చంపాలనుకొని పాలు తాపిందండి అది కూడా కాలకూటం అందుకే మనం ఏమంటున్నాం అసాధ్వి దుష్టురాలు అంటున్నాం అలాంటి ఆమెను కూడా లేభేగతిం ధాతృచితాం తతో ధాతృచితాం అంటే పెంచిన తల్లి చేరవలసిన మోక్షాన్ని పొందింది. చంపాలనుకున్న పూతన పెంచాలనుకునే తల్లికి ఏ మోక్షం రావాలో ఆ మోక్షం పొందు. ఇంతకీ ఏమంటావయ్యా అంటే లోకంలో ఇంతకంటే ఎవడైనా దయావతుడు ఉంటారండి. ఏ కొంచెం బుద్ధి ఉన్నా ఇతని కంటే వేరే వాడిని శరణు పెడతారా అంటుంది. నమస్కారం ఏంటంటే ఆలోచించండి ఎవరైనా ఉంటారండి? చంపడానికి వచ్చిన వాళ్లకు మోత్సం ఇచ్చిన దయాడువే ఏ కొద్దిగా బుద్ధి ఉన్నా వాడిని తప్ప ఇంకెవరిని శరణు వేడుతారయ్యా అంటుంది. నమస్కారం గమనించాలి అంటే వసీ వదాన్యః చెప్పుకుంటాం స్వామి యొక్క చరిత్ర అతని అంత దయ ప్రపంచం ఎవరికి ఉందండి చంపుతా అంటే ఒకాయన పారిపోయాడు. చంపుతా అంటే ఇంకో ఆయన దాక్కున్నాడు. చంపుతా అంటే ఇంకో ఆయన చంపాడు. కానీ మహానుభావుడు చంపుదాం అనుకో వచ్చిన వానికి మోక్షం ఇచ్చాడు. ఎవరండీ మీరు దయాళు? తతః అన్యాం కం శరణం వ్రజేమా. ఇంతకంటే ఇంకా ఏ దయాళు అని మనం శరణు వేడుతాము. మన్యేశ్వరాం.

భాగవతాన్ త్యధీశీయ సమురంభ మార్గాభినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే యక్షత పార్క్ష్య పుత్ర మంసే సునాభాయుధ ఆయుధం ఆపతంతం మన్యే అసురాన్ భాగవతాన్ త్యధీశే నేను అనుకుంటున్నాను కృష్ణ పరమాత్మ యొక్క చక్రంతో మరణించిన వారంతా రాక్షసులు కాదు పరమ భాగవత గౌతములే అండి. ఎందుకంటారా? ఒక్క స్వామిని తలుచుకుంటేనే మోష్టం వస్తుందంటే గరుడుడు గరుడి భుజాల్లో ఈయన చేతిలో చక్రం మూడు చూస్తున్నారు. ఆయుధాన్ని చూస్తున్నారు, స్వామిని చూస్తున్నారు, వాహనాన్ని చూస్తున్నారు. తర్వాత ఏంటంటే పరమాత్మ ఆయుధాన్ని తలుచుకున్నా, వాహనాన్ని తలుచుకున్నా యానాయుధ అంటాం మనం. అందులో నారాయణ కౌచంలో ఏం చెప్తాం మనం? యాన ఆయుధ సంస్మరాత్ నః అంటాం. పరమాత్మ యొక్క వాహనాన్ని గరుత్మాను గలుడు అస్తార్చియా అనుకున్నా గాని మోర్ష నిను అన్నాడు. అందుకని మనం విశుతాసనామ పారాయణం కూడా పంచాయత స్తోత్రం తోటే ముగించడం సాంప్రదాయం. స్వామిని తలుచుకోవాలి, ఆయుధాలు తలుచుకోవాలి. ఈ పరమాత్మ ఆయుధాలు పరమాత్మ కనుక తొందరగా మోక్షాన్ని ఇస్తాయట. ఎందుకంటే బతికుంటే మోక్షం రాదు కదా. మగ ఇస్తేనే వస్తుంది. దానికి ఏంటి మందు? ఆయన ఆయుధా లేదు. అందుకే వాటిని తలుచుకున్నాం. చక్రమా నాకు మోర్చం ఇవ్వు. నేను ఇస్తానా స్వామి ఇస్తాడు నీ పని నువ్వు చెయ్యి ఆయన పని ఆయన చెప్తున్నాడు. అందుకోసమని ఇలాంటి చక్రాన్ని, శంఖమును, గదను అలాగే గరుళవాహనం. వీ నిరంతరం తలుచుకున్నటువంటి వాళ్ళు నిరంతరం మోక్షమార్గానికి పోతున్నారు కాబట్టి రాక్షసులందరూ పరమ భాగవతంవే. అబద్ధం కూడా కాదట. ఎందుకంటే కావాలని కోపంతో స్వామిని ద్వేషించి, స్వామితో యుద్ధం చేసి మోక్షాన్ని పొందాలని వరం కోరుకొని వచ్చిన వాళ్లే కదా. మరి భక్తులు భయత ఉల్లాతో అలా అంటున్నారు. ఉద్ధవుడు అన్ని రహస్యాలు చెప్పేస్తున్నాడు. మన్యేసురాన్ భాగవతాంస్యధీసే సౌరంభ మార్గాభి నివిష్ట చిత్తాన్ సౌరంభ మార్గం అంటే సౌరంభం అంటే క్రోధం.

ప్రోఘ మార్గంలో చిత్తాన్ని పెట్టినటువంటి వాళ్ళు అసురాన్ భాగవతాన్ మన్యే ఏ సంయుగీ అచక్షత తార్క్ష పుత్రం ఈ రాక్షసులు యుద్ధంలో తార్క్ష పుత్రం అంటే గరుత్మంతుడిని అలాగే సునాభాయుధం సునాభం అంటే చక్రం. కదా చక్రాయుధం తీసుకొని ఎక్కడ గరుత్మంతుని భుజాల మీద కూర్చొని చక్రాయుధము తీసుకొని వస్తున్న పరమాత్మను యుద్ధంలో దర్శించిన రాక్షసులు. కోపము తోటి పరమాత్ములాలని కోరుకున్న రాక్షసులు రాక్షసులు కాదు భాగవతోత్తములని నేను అనుకుంటున్నాను. వసుదేవస్య దేవక్యాం జాతః భోజేంద్ర బంధనే చికీర్షుహు భగవానస్యాః శ్యం అజేన అఫియాసితః బ్రహ్మ ప్రార్థిస్తే లోకమునకు మంగళము కలిగించాలనేటువంటి భావనతోటి వసుదేవుని వలన దేవకి యందు ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. తతో నందభజమితః పిత్రా కంసాత్ విభ్యత ఏకాదశ సమస్త సమా తత్ర గూడార్చిహి సబలః అవసత్ సంసాత్ విభ్యత పిత్రానంద వ్రజం ఇతః అంటున్నారు. కంసుడి నుండి భయపడుతున్న తండ్రి వలన ఆయన భయపడలే. ఎవడిది ఎవరండీ? బొసుదేవుడు. వాడు చూస్తే అందులో అంది కూడా దేవకి అంది కూడా. వదంబర దివ్యాత్మన్ అదో రూపం అలౌకికం నాయనా ఈ నాలుగు భుజాలు ఇవన్నీ వద్దు. వివరించుకో ఎందుకంటే వాడు వివానం చేస్తాడేమో అని భయపడింది. ఆ భయపడుతున్న తల్లిదండ్రుల కోరికను తీర్చడానికి కోసం ఇక్కడి నుంచి రేపల్లెవాడకు వెళ్లి అక్కడ ఆ 11 సంవత్సరాలు గూఢార్చ తేజస్సును దాచుకొని బలరాముడితో కలిసి ప్రేమి చేసి ఉన్నటువంటి మహానుభావుడు. ఫరీతః వత్సపైహి వత్సాంచారయన్ వ్యహరద్విభు యమునోపయ యమునోభవనే కూజత్ ద్విజ సంకులిత అంగ్రిపే దూడలతోటి గోపాలులతోటి కలిసి. బృందావనంలో హాయిగా విహరించాడు యమునా తీరంలో కూతలు, అరుపులు, గానములు చేస్తున్నటువంటి పక్షుల యొక్క కిలకిలారావములతో కూడి ఉన్న యమునా తీరంలో విహరించాడు కౌమారి దర్శయం చేష్టం ప్రక్షణీయం.

Vraja Vukasam Vepallelaలో ఉండేటువంటి మహానుభావుడు. కులకు కౌమారి చేస్తాం బాలనిలను చూపెట్టమని అనేటువంటి సంకరిపించి రుదన్నివా హసన్ ముగ్ధ బాల సింహావలోకనః అప్పుడప్పుడు ఏడుస్తారట కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తాడు ఎందుకయ్యా అంటే ఎదుటి వాళ్ళు నవ్వాలి అని. కదా పిల్లలు ఒక రకంగా ఏడుస్తుంది మనం ఏం చేస్తాం చూసి నవ్వుతాం. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతారురా కానీ మీరు నవ్వుతుంటే నేను ఏడవాలనా? ఏం కర్మ ఆలోచించండి. మరి నేను కూడా మీరు ఏడుస్తుంటే నవ్వడం మొదలుపెట్టాను అనుకోండి, మీ గతి ఏమవుతుంది రా అని వాళ్లకు బుద్ధి చెప్పడానికి అన్నట్టు కాసేపు ఏడుస్తూ వెంటనే నవ్వుతారంట. రుదన్నివహసన్ ఏడుస్తున్నట్టుగా ఉండేటువంటి నవ్వును చూపుతో ముగ్ధ బారసింహావలోకనః ముగ్ధ బారసింహవర అంటే చిన్న బాలసింహం లాంటి చుబ్బులు చూస్తున్నటువంటి మహానుభావుడు తయేవం గోధనం లక్ష్మానికేతం శితగోవృషాం చారయన్ అనుగాను గోపాను తనద్వేణురరీ రమతు వేణువును వాయిస్తూ గోధనం లక్ష్మ్యాహ నికేతం లక్ష్మీ నివాసమైనటువంటి సకల గోధనమును గోవులను జాగ్రత్తగా కాపాడుతూ ప్రయుక్తాన్ పూజరాజేన మాయినః కామరూపిణః కంసుడు పంపినటువంటి మాయావంతులైన అస్తులందరిని కూడా తన తేజస్సుతో సంహరిస్తూ లీలయా వినుదత్తాంస్తాన్ బాలః క్రీడన కానివా పిల్లవాడు బొమ్మలను సంహరించినట్టుగా పాడు చేసినట్టుగా పెద్ద ఆట ఎవరు బలం అందులో అందుకే బాల కీడనకా అని అన్నాడు పిల్లవాడు బొమ్మలను తీసి పారేసినట్టుగా కౌంసం పంపిన వారందరినీ సంహరించాడు విపన్నాను విషపానేన నిగృహ్య భుజగాతిపం కాళీయ క్రదములో కాళీయుడు కక్కినటువంటి విషాన్ని తాగి మరణించినటువంటి గోపాలకులందరినీ తన దివ్యమైనటువంటి కటాక్ష అమృతముతో

అందరినీ బ్రతికించాడు ఉత్తాపయా మాతా వస్తేతాం ప్రకృతి స్థితం అయాదియత్ గోసవీన గోపరాజం ద్విజోత్తమైహి అలాగే. గోసవేన గోపరాజం ఎవరు గోపరాజు నందుడు కదా నందునితో గోసవేన అంటే గోరసం తోటి అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటి గో అమృతం తోటి యజ్ఞం చేయించాడు. బ్రాహ్మణ యజ్ఞం, గో యజ్ఞం ఏ పని చేసి ఇంద్రయాగాన్ని భంగం చేసి గోరసం తోటి నందునితో పెద్ద యజ్ఞాన్ని చేయించి విత్తస్య చ కురుభారస్య చికీర్షన్ సద్వ్యయం విభుహు. ఎందుకు చేయించాడు అంటే బాగా పెరిగిన ధనాన్ని ఎలా సద్వియోగం చేయాలో నేర్పడానికి. అర్థమైందా అండి? విత్తస్య ఉరుభారస్య బాగా డబ్బు పెరిగింది. ఖర్చు పెట్టినా కానీ ఇంక వస్తూనే ఉంది. చెప్తాడు యాసుడు మహానుభావుడు డబ్బు పెరగడం అనేది ఒక స్థాయికి వచ్చి పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గదడిగా పెరుగుతూనే ఉంటుంది. ఖర్చు పెట్టాలన్నా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి బాగా పెయినటువంటి పెరిగి బరువుగా మారిన ధనము ఎలా సద్వ్యయం చేయాలో తక్కిన వారందరికీ పాఠం చెప్పటానికి అని నందుని చేత గోరసంతో యజ్ఞం చేయించాడు. విత్తస్య చ ఉరుభారస్య చికీర్షన్ సద్వ్యయం విభు వర్షతీంద్రే వ్రజకోపాత్ భగ్నమానే అతి విహ్వలః గోత్రలీలా తపత్రేణ త్రాతః భద్ర అనుగ్రుణ్ణతా నాకు ఆచరించేటువంటి యజ్ఞాన్ని భంగం చేస్తారట నానే ఎవరాయన ఇంద్రుడు కోపించి వర్షం మొదలు పెడితే రాళ్ల శిలా వర్షాన్ని కురిపిస్తే గోత్ర లీలా తపత్రేణ. గోవర్ధన పర్వతాన్ని ఒక విలాసమైన గొడుగు లాగా ఎత్తి గో గోపాగులందరినీ కాపాడినటువంటి మహానుభావుడు ప్రాతః భద్ర ఎలా అనుగ్రుణ్ణక. అనుగ్రహించదలిచి ఎవరిని? ఇంద్రుణ్ణి, గోపాలుణ్ణి. ఉభయ అనుగ్రహాన్ని శాస్త్రం ఎందుకంటే నిజంగా గోపాలుణ్ణి అనుకోండి వాడు ఉండడు.

పిల్లవాడు ఆకలి అవుతున్నది అన్నం పెడదామని ఎవరో పోయారు ఆ అన్నం వీడు గుంజుకున్నాడు వాడు ఏం చేస్తాడండి రెండు రాళ్ళు వేస్తాడు వీడు ఏడ ఆకలి వేస్తుంటే రాళ్ళు వేస్తారు ఎంత వేస్తాడు రాళ్ళు చిరు భగం దొరక వేస్తారు చెయ్యి తీపి వేస్తే ఆపేస్తాడు మరి వాడే వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు తన నెంబర్ వచ్చింది. అట్లనే ఈ మహానుభావుడు వాడు రాళ్ళు వేశాడు కాబట్టి ఇనో రాయి ఎత్తాడు. ఇదో రాయే కదా గోరు. రాళ్ళు కురిపిస్తే రాయి ఎత్తాడండి. ఇగో నీళ్ళు కురిపిస్తే సముద్రం ఎత్తేవాడేమో అంటాడు మహానుభావుడు. ఎట్లా వాడు ఏం చేస్తాడు ఆయన ఎందుకంటే అతను అనుగ్రాక్ష్యుడే. వీళ్ళు అనుగ్రహించారు. ఉభయులను అనుగ్రహించారనేటువంటి సంకల్పంతో మహానుభావుడు పర్వతాన్ని ఎత్తి కాపాడాడు. శరత్ శశికరైర్ మృష్టం మానయన్ రజనీ ముఖం గాయన్ కలపదం రేమే శ్రీనాం మండల మండల. చరత్కాలములోని ఆహ్లాదాన్ని బాగా కలిగించేటువంటి చంద్రుని కిరణముల చేత అలంకరించబడినటువంటి బృందావనములోని రాత్రిని గాయన్ కలపదం వేణువు అతి మధురంగా గానం చేస్తూ వేణుగానాన్ని రేమే స్త్రీనాం మండల మండనః గోపికా మండలాన్ని ఏర్పరచుకొని దాన్నే మనం రాస మండలం అంటాం, రాస లీల అంటాం. ఇలాంటి రాస మండలంలో గోపికలందరినీ ఆనందింపచేసిన మహానుభావుడు అంటే ఈ అధ్యాయం మొత్తం ఏం చెప్పాడు? కృష్ణావతారాన్ని అన్నీ కట్టాలి ఎందుకంటే ఇన్ని చేసిన వాటిలో దేన్ని మర్చిపోదాం? ఒక్కొక్కడి అవశ్యం అనుక్షణం జ్ఞాపకం వస్తూ ఉంటే అలాంటి స్వామిని మర్చిపోగలమా? మరి అలాంటి వాడి విరహం తట్టుకోగలమా? ఆ స్తోత్రమే వా ఇంకోటి ఏం కాదు కానీ ఎలాంటి స్తోత్రం ఇది? విరహాన్ని సహించలేక చేసేటువంటి స్తోత్రం. అంటే ఆ భగవంతుడిని భగవంతుడిని ఎలాగైనా తరుచుకోవచ్చు. అతను ఉన్నాడని తలుచుకోవచ్చు, అతను లేడని తలుచుకోవచ్చు. లేడన్న వాడికి ఉన్నవాడే కనపడతాడు. ఉన్నవాడికి ఉన్నవాడే కనపడతాడు. ఇలా పరమాత్మ యొక్క కొన్ని విధులు మనకు రేపటి కొన్ని వస్తాయి. కొన్ని విధులను తలుచుకొని ఇలాంటి మహానుభావుడు. లేడు అంటే ఆ విరహాన్ని ఎవరు సహిస్తారని ఉద్ధవుడు గుజురునికి వివరించాడు నమాజ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః వరకు ఒక అధ్యాయం అయింది అది విశేషం అయింది తర్వాత మరలా అప్పుడు దక్షిణాధ్యాయం జరిగింది అప్పుడు ధర్మరాజు జరిగింది ఈ మధ్య

Opening invocation: salutations to the feet of the acharya lineage - Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangridenu, Parakala Yatindra, and Sri Parankusha Muni - and to Krishna, son of Vasudeva, crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki, the world teacher.

Dear devotees of the Lord: Vidura had asked Maitreya to narrate the glories of the Lord - 'tasya pranannakila lokapanam avasthitanam anushasanesve artthaya jatasya yadushvajasya vartam sake kirtaya.' Upon hearing this question, the text says: 'bhaagavata prishtah kshatra vartam priya sravah' - Shuka Maharshi, hearing this, recounts it to Parikshit.

Remembering the Lord and practicing those qualities in one's life - the mother used to call the five-year-old boy for his morning meal (saddannam), and he refused it. 'Naichhata' - he did not desire it. He said: 'I am in the Lord's service now, I do not need food at this moment.' That is the behavior of the five-year-old Prahlada.

Once, while meditating on the Lord's feet before answering, 'krishna angari sudhayabhrishtam' - resting in the nectar of the Lord's lotus feet - when a question is put to one and one must answer, one pauses. In that one moment of remembering the Lord's feet, all the senses come to rest. That is true rest - not ceasing work but resting in the Lord.

After such a long time, this great soul remembered the Lord again - 'he thought of the Lord' - and in the joy of that remembrance, he closed his eyes, letting tears of bliss flow - 'purnardhah lakshitas tena sneha prasara samskritah.' Both the questioner and the answerer absorb the emotion appropriate to the subject. In ordinary life too, when someone shares their pain or their joy, the listener is also moved.

'Sampritah' - he was completely immersed, fully bathed. It appeared to Vidura as if Uddhava had just taken a plunge bath. 'Shanakaihi bhagaval-lokan nri-lokam punar agatah' - Uddhava had remained in the Lord's realm for a long time, in bliss, in separation, in meditation. Now at last he returned to this human world - 'melli' (softly), gradually, step by step.

With that gratitude, 'pratyaha Uddhavah utshmayan' - Uddhava replied, smiling in wonder: even at the threshold of Kali Yuga, there are still souls who inquire about Krishna. Earlier generations asked because they witnessed him directly. But once Kali Yuga begins, our nature, vision, thinking, and approach all change. And yet - even then - you ask about the Lord.

Their leader himself departed - and departed along with them. The Yadavas were the cause of the departure. The Brahmins' curse fell because of the Yadavas' own transgression. One small transgression caused the entire Yadu dynasty to be destroyed by that curse. The Lord did not want the Brahmins' words to go to waste, so he joined the events and allowed it all to unfold. Therefore the blame, if any, is the Yadavas' own.

Similarly, the Lord who rescues from samsara - when we see him living within samsara himself, we think: 'Oh, he is just another person like us.' We observe and then turn aside with indifference. An illustration is given: 'yatha mina iva gudhapam' - like fish in deep water that cannot be seen clearly. Those who truly understood - the wise, the mature - they alone recognized him as the Lord of all.

The one who dwells within every moving and unmoving thing in creation, the one who holds all of creation within himself - that Sri Manarayana - even wise men do not fully know this. The Yadavas in particular knew him least of all. 'Devasya mayaya sprishta' - touched by the Lord's maya - those who take refuge in falsehood are confused by his words and cannot grasp the truth about the Self.

Those who are touched by the Lord's maya - those who are distant from his maya - meaning, those protected by the Lord's grace - when wicked persons speak against the Lord, their own intelligence is not confused. They remain steady. 'Ramyate dhi na tad-vakyaih atmani ukta-atmanah harau' - those whose minds are fixed in the Lord are not moved by such words. And then - he showed himself to those who had offered penance and tapas, longing to see him, but had not yet received their fill.

For those who constantly desired to behold the Lord's divine form and who lived with the longing for uninterrupted darshana - 'nrinam adaya antaratha loka-lochanam svabimbam' - before their longing eyes could be satisfied, he took his divine form and withdrew from the world's sight. There he was - and suddenly, he was no more.

Taking his yogamaya power, taking that divine auspicious form he had voluntarily assumed to show to all - 'vismapayam svaccha cha saubhagar-dhehi param padam. Bhushana bhushanangam' - every person who beheld the Lord was struck with supreme wonder. Why? 'Saubhagar-dhehi' - for the sake of making auspiciousness flow toward them. That form existed solely for the purpose of conferring grace.

The crown was worn to show off the face. Does the face's radiance make the crown shine? Or does the crown's radiance illuminate the face? Does the lotus-throne's radiance illuminate the feet, or do the feet illuminate the lotus-throne? That is what Sri Nammaalvar reflects upon. So the Lord is 'bhushana bhushanam' - the ornament of all ornaments, the one who adorns the adornments themselves.

Because now the chance was available - in the court, in the assembly, in the presence of all - he would be visible, approachable. At a yajna when many gather, all come together and the Lord comes too. When the Lord enters, people make way. From a distance they get a view - a chance for all of them. Thus - in Yudhishthira's Rajasuya yajna, the glorious assembly was graced by the Lord.

Yes, of course the eyes have eyelids - Brahma created them! Brahma placed such eyelids before eyes that want to see the most beautiful form imaginable? What kind of wisdom is that, O Brahma? The text says 'jadah' - a fool! 'Jada udikshatam pakshma krit' - Brahma, who created eyelids for those trying to see the Lord, is called a fool by the devotees. What a remarkable loving reproach!

'Arutya kunjaram athava ashvam' - mounting an elephant or a horse or a chariot. When a great one like Rama set out on a journey, there was an auspicious sound - a conch, a trumpet. What we call 'fire' (a salute) today was that kind of sound in that age. Hearing that sound, everyone knew: Rama is coming. They all came out from their homes to line the streets.

Having fallen upon them in that way - the women felt: 'Our birth is fulfilled. We have been granted an honor greater than all others.' With that feeling - 'labdha-manah praja striyah drigbhih anupravarita dhiyah' - their minds and eyes followed him ceaselessly. The interesting point: in this world, when we want to look at something, our eyes follow it. But who moves first - the eyes or the mind?

What to do next? See Krishna. There is nothing else to do. 'Kila kritya sheshaah' - those for whom the only remaining task in life is to behold the Lord. Those who have placed all remaining purposes of life into the service of seeing the Lord - 'sva svashanta rupeshu' - in their own essential peaceful nature - that same form arrived and sufficed.

How did he incarnate? Not without awareness, as we do. 'Mahadamsha yuktah' - with the full participation of mahat-tattva. What is mahadamsha? That is Shesha - Adishesha is mahat-tattva. Therefore 'mahadamsha yuktah' means: born together with Adishesha. 'Ajopi jatah' - the birthless one took birth. 'Ajopi jatah bhagavan yatha...' - even though unborn, the Lord appeared.

Some ask: if the Lord has gone to Vaikuntha, is Vaikuntha now empty? Did Vaikuntha cease to exist? Many people raise such naive questions. Vyasa addresses them fully himself - he imagines every possible objection and answers it. As I mentioned, 'lila-vati' - the Lord's sporting is eternal. Even while appearing here, countless other universes continue with their Lord simultaneously.

With a mere sankalpa (divine will) - 'bahu syam prajayeya' - all is done. With that single resolve, he creates, sustains, and dissolves infinite universes - and yet he was born as a tiny child in the prison cell of Vasudeva's home. Thinking of this, my mind is overcome. This very verse was dearest to Ammalaru (Sri Andal). That is why this verse holds such an honored place.

A conch was blown, a drum beaten - and poor Krishna, knowing what was happening, peeped out to look. The mother, rushing in, pressed the child to her breast, bolted the door, and pulling her sari end over herself, told the gatekeeper: 'There is no child here.' 'Respected mother, I am only a beggar - give me a little alms and I will leave.' 'My dear, there is nothing here, please go.'

Knowing that enemies existed and fearing they might harm him - growing up hidden in a village in Repalle - even hearing this fills me with sorrow (mam khed idi). My mind is completely distressed, entirely troubled. What kind of birth does that Lord have? What kind of fear is there for him? And what is the meaning of his hiding? This is the divine drama - 'yat tvam su-deva gehe brajitya vasah arhibharada ivat tvam purat vyavatsit.'

And remembering those words - 'Tata Amba, forgive us, we could not serve you' - when one recalls those words, it is as if someone is squeezing one's heart. 'Dunoti chetasmarato mamvaitat yadaha padau abhivandya pitroho tata amba kamsadu rankitanam prasidam na ha kritanishkriti' - we could not give what was due, could not complete our service to you.

Giving them milk to drink, giving them dwelling places - not just air-conditioned rooms, but sitting in loving proximity, feeding with one's own hands. If the father lovingly places the child on his lap and rubs the dust from the child's tiny toe onto his own forehead - that is seva. And when you give freely as a child without asking - that too is a form of love and service.

At the Rajasuya yajna, when the agra-puja (first honor) was offered to Krishna, Shishupala - unable to tolerate it - rose and condemned it. Yet Shishupala attained the very liberation that great yogis seek through long years of tapas and yoga. Shishupala attained it through enmity and condemnation. What kind of moksha was it? Even great yogis say: 'this we cannot attain.'

Putana did not give the Lord what she should have - she gave poison. That was all she had. Her 'milk' was poison - that was her nature, she had no other kind of milk. She gave that. 'I wanted to give milk but actually gave poison - please forgive me' - that intention was enough for the Lord to grant her liberation. The Lord said: 'You gave what you had. I accepted it and gave you what I had - moksha.'

Everyone thought: 'Bhishma is the general - if we kill Arjuna alone, all of them will fall. He is the only great warrior.' The entire army rushed toward Arjuna. But this Vishnu (Krishna) was not going after anyone else - 'Oh, Bhima is a great schemer and plotter' - everyone thought that. But the real plan was: let them all die attacking me, one by one.

What comes when you face it directly? 'Into my range, walking toward me - I must protect Arjuna by facing all these enemies. To face them, I must be in front of them. So all of you go.' And so, riding on Arjuna's chariot, Krishna sat facing the Kaurava army - not to fight, but so that his presence would grant liberation to all who faced him in that final battle.

His swarajya-lakshmi - the one who revels in himself. 'Svayam rajate' - the one who shines by his own light. What is self-luminous? A lamp illuminates objects. Who then illuminates the lamp? The lamp illuminates itself - that is svayam prakasha, self-luminance. What do we call a lamp in Telugu? A lamp that illuminates itself while illuminating others.

Beguiling him, cajoling him - then from there the stone body of Dundubhi arose. Sugrива picked it up from where he stood and hurled it ten yojanas distance. 'Now you do the same.' He handed it to Rama. 'I'll throw it with my foot' - and kicked it all the way to the horizon. Sugrива was frightened. He was starting to tremble.

The great soul who received the eternal abode - 'balim hrabdhih chira-lokaplaihi kirita-kotidita pada-pithah' - one whose lotus feet are illumined by the gems in the crowns of all the world-guardians bowing before him. Meaning: all kings and gods bow their heads at his feet and worship him. Such a great one - 'tattasya kainkariyam alam bhritannah viglapayati anga yad-ugraasenam' - it pains me that such a lord stood in attendance before Ugrasena.

This great one - by natural right he should be seated in the supreme abode (Paramapadam). Instead, here he stood in Indra's assembly hall, seated there. 'Parameshti-dishne asanam' - the seat of Brahma's realm - seated in that assembly, 'nyabodhayatu deva nidhaaraya svami, avadharinchandhi' - the speaker prays: 'O Lord, deign to instruct us.' And at the thought of presenting a petition to him in that assembly, my heart splits open.

'Bhagavatan tyadheeshiya samurambha margabhinivishta chittan' - in that battle, at that moment, Parikshit questions: 'yasya sune nabhaya ayudham apatantam manya asuran bhagavatan tyadheeshe' - I believe that those killed by Krishna's Sudarshana Chakra were not demons but supreme Bhagavatas (devotees). Why? Because simply remembering the Lord brings moksha - how much more then dying with the Lord's form directly before one's eyes?

Those whose minds were fixed on the path of liberation - 'asuran bhagavatan manye ye sanyuge achakshata tarksha-putram - sunabha-yuddham sunabham iti chakram' - in the battle those rakshasas beheld Garuda (son of Tarksha) bearing the Lord on his shoulders, and the Lord advancing with his Sudarshana Chakra raised - they beheld that supreme vision and in that moment received liberation.

Living in Vraja as a child - performing the playful acts of childhood. To show the baby Krishna, the elders ask Yashoda: 'Let us see the child's face.' And he would pretend to cry, rubbing his eyes - to make the others laugh. Children cry in one particular way and we automatically smile watching them. That is Krishna's childhood lila.

'Uttapaya mata vastetam prakritistham adadhiyat gosavena goprajam dvijottamaih' - and thus he revived the fallen ones. 'Gosavena goprajam' - who is Gopa-raja? It is Nanda. With the 'go-sava' - the yajna of dairy products, of milk, curd, butter, and ghee - he made Nanda perform that yajna. This is how he disrupted Indra's worship. By performing the Go-yajna (cow worship), which is higher than Indra's ritual.

A child came because he was hungry and reached out for someone else's food. The owner of the food gave him a few stones. Since even a little food makes him stop - if you put your hand gently, he stops. And then he himself comes and falls at your feet. His turn had come. That is the nature of the Lord's grace - he waits patiently and then draws the devotee gently toward himself.