కర్దమ ప్రజాపతి: వివాహం మరియు దైవ కృప

Kardama Prajapati: Marriage and Divine Grace

bhagavatam Kandadai Ramanujacharya

కర్దమ ప్రజాపతి మరియు ప్రభువు మధ్య సంభాషణ తృతీయ స్కంధంలో వివరించబడింది. 'నువ్వు ఏ కోరికతో నన్ను ఆరాధించావో అది అమర్చాను' అని ప్రభువు కర్దమునికి చెప్పాడు. భార్య కోరిక తీర్చడం ధర్మంగా నిర్వర్తిస్తూ ఆత్మ సాధన కొనసాగించిన కర్దముని ధర్మం వివరించబడింది. 'సకల జీవ భూత దయ' - ప్రతి జీవిపై కరుణ - కర్దముని ప్రత్యేక గుణంగా పరిచయం చేయబడింది.

The dialogue between Kardama Prajapati and the Lord is narrated from Canto Three. The Lord appears to Kardama and says: "Whatever you worshipped Me for, I have already arranged it for you." Kardama's dharma of fulfilling his wife's desire while also maintaining his own spiritual practice is explained. The key virtue introduced is "sakala-jiva-bhuuta-daya" - compassion toward every creature - as Kardama's defining quality.

← Prev Next →
Kardama Prajapati: Marriage and Divine Grace Kandadai Ramanujacharya bhagavatam

ఆయుర్వాహ ఉద్రేతి తన్మయతయా తదమోపినేతు సందర్భ భూత హృదయం మునివానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, స్వామిని కద్దమ ప్రజాపతి ఉత్తమ సంతానాన్ని కోరి తపస్సులో పూర్తిగా అన్నిష్టుడై అతని సదేకాగ్ర భక్తికి సంతోషించినటువంటి స్వామి. ప్రసన్నమైనాడు. ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్కరించిన స్వామిని కర్దముడు స్తుతించాడు. పరమాత్మను సాక్షాత్కారం పొంది కూడా సాంసారికమైనటువంటి జీవనం కోసం. సంతానాదుల కోసం చాలామంది కోరుతుంటారు. నేను కూడా ఆ కోవలోకే కిందిన వాడిని. ఎందువల్ల మా నాన్నగారు ఆజ్ఞాపించారు కుమ్మ సంతానం కావాలని. కానీ నాకు యోగ్యుడైనటువంటి ఉత్తమురాలైన భార్యను సత్సంతానాన్ని ఈ రెండింటిని ప్రసాదించవలసింది అని స్వామి హరిదముడు స్తోత్రం చేశాడు. అతని స్తోత్రానికి సంతోషించినటువంటి స్వామి భగవాన్ ఉవాచ స్వామి చెప్తున్నాడు. విధిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్ యదర్ధం ఆత్మనియమైహి త్వజైవాహం సమర్చితః నాయనా. నీవు తపస్సు దేని కోసం చేశావో దాని తెలిసి నీకు కావలసిన దాన్ని ఏర్పాటు చేశాను అంటున్నాను. విధిత్వ తవ చైత్యమ్మే చైత్యం అంటే చిత్తభవం అన్నమాట. చిత్తంలోకి అయిన నీ మానసిక అభిప్రాయాన్ని నేను తెలుసుకొని ముందే పురైవ సమయోధి మొదటే దాన్ని నేను కూర్చాను దేన్ని యదర్ధమాత్మ నియమైహి త్వయైవాహం సమర్చితామి

దేని కోసం ఇంతటి చక్కని యవనీయమాదులతో నన్ను ఆరాధించావో అంటే నీ మనస్సులో ఏ కోరికను పెట్టుకొని నన్ను ఆరాధించావో దాన్ని నేను ముందే ఏర్పరిచాను, నీకు సమకూర్చాను. చెప్తున్నాడు సమర్చితః సవై జాతు నవై జాతు మృషైవస్యాత్ ప్రజాధ్యక్ష మదర్హణం. ఎందుకు ముందే ఏర్పరిచావయ్యా అంటావేమో నన్ను ఆరాధించుట ఎప్పుడు వ్యర్థము కాదు. ఇతర దేవతా ఆరాధన అప్పుడప్పుడు వ్యర్థమైతే కావచ్చు కానీ శ్రీమన్నారాయణుని ఆరాధన ఎప్పుడు వ్యర్థం కాదు. నా ఆరాధన ఎప్పుడూ నీ వ్యర్థం కాదు. విజేషోతరాం మై సంగ్రహితాత్మనాం భవద్విజేషు అతితరాం. సామాన్యముగానే నా ఆరాధన వ్యర్థం కాదు. అందులో నీలాంటి వాడు చేస్తే భవద్విజేసు మీలాంటి వారు అంటే కేవలము. ఎట్టి పరిస్థితులలోనూ స్వార్థమును, స్వలాభాపేక్షను ఇవి కలిగి మీరు ఆరాధించరు. నువ్వు చేస్తున్నావు, నాన్నగారు ఆజ్ఞాపించారు కాబట్టి చేస్తున్నాను. సంతానం కావాలి, ప్రజా సృష్టి పెరగాలని నాన్నగారు ఆజ్ఞాపించారు. పితృ ఆరాధన కోసం తపస్సు చేశావు, నీ కోసం కాదు. ఇలా పెద్దలను, వృద్ధులను, జ్ఞానులను. ఆరాధించడమే ప్రయోజనముగా గల మీలాంటి వాళ్ళు ఆచరించే ఆరాధన ఎన్నడూ వ్యర్థం కాదు. మై సంగ్రహిత ఆత్మనా భగవంతుని ఆరాధించే వారు కూడా మూడు రకాలుగా ఉంటారు శాస్త్రం చెప్తుంది. ఒకటి తన మనస్సంతా కోరిక మీదనే ఉంటుంది కొందరికి. రెండవది కోరిక లభించిన తరువాత తాను ఇంకా పొందవలసింది ఏమిటో దాన్ని కోరుతారు. అసలైన వాళ్ళు కోరికలు లభించినా లభించకున్నా అనుకున్నవి నెరవేరు నెరవేరకున్నా భగవత్ ఆరాధన నా విధి.

నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నాను. ఇచ్చాడు తీసుకుందాం, ఇవ్వలేదు సంతోషిద్దాం. ప్రధానం దర్శన స్పర్శన ఆలాపనాలే తప్ప అభిలాష ప్రాప్తి కాదు. అని భావించి మీరు మై సంగ్రహిత ఆత్మనాం పరిపూర్ణముగా నా యందే నిలిపిన మనస్సు గల మీలాంటి మహానుభావులు ఆచరించేటువంటి తపస్సు నా ఆరాధన ఎన్నడు వ్యర్థం కాదు. ప్రజాపతి సుతః సమ్రాట్ మనుహు విఖ్యాత మంగళః బ్రహ్మావర్తం యోచివసన్ శాస్త్రి సప్తార్ణవాం మహీం. ఇతను మనస్సులో అనుకున్నటువంటి కోరికను ముందే ఏర్పరిచాను అన్నాడు. ఏమిటది? ఏం చేశావయ్యా స్వామి నువ్వు అంటావేమో. నీ దగ్గరికి వచ్చే ముందే ఏర్పాటు చేసి వచ్చేసాను. ఎవరు బ్రహ్మ యొక్క పుత్రుడు స్వాయంభువ మను ఉన్నాడు కదా ప్రజాపతి సుతః అతను సాక్షాత్తు మనుహు సమ్రాట్ మనుహు విఖ్యాత మంగళ ఆట. అంటే అన్ని శుభకార్యములు మాత్రము చేస్తాడని సిద్ధి పొందినవాడు. అంటే పొరపాటున కూడా అశుభాలను అపభ్రమశాలను చేయడు అన్నమాట. అంతటి మహానుభావుడు బ్రహ్మావర్తం యోధివసం. ఇతను బ్రహ్మావర్త నగరాన్ని రాజధానిగా చేసుకొని మొత్తం ప్రపంచాన్ని శాస్తి సప్కార్ణవామ్మహీం. నాలుగు సముద్రాలు కాదు ఏడు సముద్రాలు. ఏడు సముద్రాలు అదిగో మొత్తం భూమండలాన్ని అది చక్రవర్తి అతను. ఒక్కొక్క రాజ్యం ఒక్కో గ్రామం అనేది మామూలు రాజులు సామంతులు వేరే ఉంటారు. మండలాధిపతులు ఉంటారు కదా అతను చక్రవర్తి సమ్రాత్. సంపూర్ణ పృథ్వి మండలానికి ఆయనే అధిపతి అలాంటి మహానుభావుడు సచేహ తిప్రా రాజరిషిహి మహిష్య శతరూపయా ఆయస్యతి ఆ మనువు తన భార్యతో తన పుత్రికతో నిన్ను చూడటానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆయాస్యతి దిజుట్ స్వాం పరస్వః ఎప్పుడో కాదు రేపు లేదు ఎల్లుండే.

పరశ్వః అది ఎందుకు అతను ధర్మకోవిదః. ధర్మము బాగా తెలిసినవాడు కాబట్టి అమ్మాయిని తీసుకొని స్వయంగా నీ దగ్గరికే వస్తున్నాడు. ఆత్మజాం అతితాపాంగీం స్వయస్సీల గుణాన్వితాం మృగయంతీం పతిం దాస్యతి అనురూపాయతే ప్రభో వయస్కీల యవ్వనము, స్వభావము, సద్గుణములు ఈ మూడు ఉన్నటువంటి తన పుత్రికను తీసుకొని వచ్చి భర్త కావాలని వెతుకుతున్నటువంటి ఆమెకు ఆమెను యోగ్యమైన నీకు ఇయ్యటానికి ఆ మహానుభావుడు వస్తున్నాడు. సమాహితంతే హృదయం యత్రేమాన్ పరివర్సరాన్ ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నీవు ఎలాంటి భార్య కోసం వెతుకుతున్నావో. అలాంటి అమ్మాయి సాత్వాం బ్రహ్మన్ నృపవతు అలాంటి రాజపుత్రిక నిన్ను చేరుతుంది నిన్ను ఆశ్రయిస్తుంది అంటే నీకు భార్యగా చేరుతుంది అన్నమాట. యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవి నీవు ఆమెలో తొమ్మిది మందిని అమ్మాయిలను కన్యలను అంటాం మనం తొమ్మిది మంది అమ్మాయిలను నీవు ఆమె యందు పొందుతావు వీర్యే త్వదీయే ఋషయా. ఆధాస్యంతి అంజతా ఆత్మనః ఎందుకు ఈ తొమ్మిది అంటే ఈ నీ పుత్రికలైన ఈ తొమ్మిది మందిలో ప్రజాపతులు బృగు వీళ్ళందరూ ఉన్నారు ఇలాంటి తొమ్మిది మంది తమ సంతానాన్ని వీరితో పొద్దుతారు అంటే అన్ని చెప్పేశారు నీకు భార్యయే కాదు నీ పుత్రికలకు భర్తలను కూడా నిర్వహించారు స్వామి ముందు. అవి వివాహం చేసుకుంటావు, తొమ్మిది మంది అమ్మాయిలు నీకు కలుగుతారు, ఆ తొమ్మిది మంది తొమ్మిది ప్రజాపతులకు నీవు కన్యాదానం చేస్తావు, వారి యందు వారు లోకాన్ని ఉద్ధరించే ఉత్తమమైనటువంటి సంతానాన్ని వాళ్ళు పొందుతారు. తొంచా సమ్యగనుస్తాయనిదేశమ్మ ఉచ్చుత్తమా మహానుభావ నీవు నా ఆజ్ఞను సక్రమంగా పరిపాలించి అన్నీ ఆచరించినటువంటి సకల కర్మల ఫలితాన్ని నా యందు అర్పించి. స్వార్థం కోసం చెప్పడం కదా కృష్ణార్పణం ఏదన్నా యత్ కరోషి యదజ్ఞాసి యజ్యుహోషి దదాసి యత్ యత్ తపససి కౌంతే తత్ కురుష్వమదర్పణమని అన్ని క్రియలు నాయందు అర్పించి కృత్వా దయాంచ జీవేషు దత్వాచ అభయమాత్మవాన్ ఏం చేయాలి?

సకల జీవ భూత దయ అంటాం అంటే ప్రతి ప్రాణిని ప్రేమతో చూడాలి. ఇది అందరినీ ప్రేమతో చూచి దత్వాచ అభయం భయం పొందిన ప్రతి వారికి అభయాన్ని పిలుస్తుంది. సాధించి ఆత్మజ్ఞానం కలిగి నా యందు నీ మనస్సును నిలిపి జగత్తును జగత్తు యందు నన్ను కాదు నాలో జగత్తును చూస్తావు. ప్రపంచం మద్మయి ఆత్మానం సహ జగద్రక్షతి ఆత్మనిశ అపిమాం. నాలో జగత్తును చూస్తావు నీలో నన్ను చూసుకుంటావు. అంతే కదా అహం క్రతుహు అహం యజ్ఞః అని చెప్పుకున్నాడే స్వామి ఆ రీతిలో నీలో నన్ను చూస్తావు నాలో జగత్తును చూస్తావు అంటే సకల ప్రపంచము. పరమాత్మయముగా భావనతో ప్రవర్తిస్తావు. సహాహము సాంశకరయాత్వధీర్యేన ఇంతటి ఉత్తమమైన జ్ఞానమును అనుష్టానం ఆచరించినటువంటి నీకు. నేనే స్వయముగా పుత్రునిగా పుడతాను. త్వద్వీర్యేన మహామునే తవక్షేత్రీ దేవభూత్యాం ప్రణేష్యే తత్వ సంహితాం నీ క్షేత్రమైన దేవభూతి యందు నేను అవతరించి తత్వమును వివరిస్తాను అదే అంటాం మనం సాంఖ్య జ్ఞానం అంటాం కదా ఈ సాంఖ్య తత్వాన్ని లోకానికి అంటే నేను వచ్చేది అందుకు ఎందుకు అవతారిస్తున్నాను అంటే సాంఖ్యమును అంతటా వ్యాపింపచేయటానికి నేను వస్తాను ఇలా చెప్పిన తర్వాత ఏవం తమనుభాక్ష్యాద భగవాన్ ప్రత్యగర్తయః జగామ బిందు సరసః సరస్వత్యా పరిశ్రితః ఇలా చెప్పి ఆ మహానుభావుడు ఆ బిందు సరసు నుండి తాను అంతర్ధానం అయ్యాడు వెళ్ళిపోయాడు. నిరేతస్య యయావశేష సిద్ధేశ్వరాభివృద్ధ సిద్ధిమార్గః ఆకరణయన్ పత్ర రఘేంద్ర పక్షౌ వచైహి ఉచ్చారితం స్తోమం ఉదీర్ణ సామ నిరీక్షతస్తస్య యధావశేషం. సిద్ధేశ్వర అభిష్టుత సిద్ధ మార్గః ఎలా వెళ్ళాడు పరమాత్మ అంటే అతను వెళ్ళేటువంటి దారిలో యోగులు సిద్ధులు అందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి పరమాత్మను నిరంతరం వేద మంత్రాలతో వాళ్ళు

అనువాకం అంటానే దాంతో మనకు ముందు సమ్మిత చెప్తాం మనం. అలా వాళ్ళంతా వెదాన్ని సంత చెబుతూ ఉంటే అలాంటి మార్గంలో ఆకరణయన్ వాటికంటే తాను వెళుతున్న అక్కడ సమస్య ఏంటంటే తాను వెళుతున్న దారిలో తనకే ఎదురు చూస్తున్నటువంటి ఋషులు ఉచ్చరించేటువంటి వేద మంత్రాలు ఆయనకు వినరావు. ఎందుకు వినరావు? వెళ్ళేది గరుష్మంతుడి మీద. కదా ఆ గల్లుడుని యొక్క పక్షమూల ధ్వనికి మహాప్రణయం లాగా ఉంటుంది కదా కదా వేరే ఏం వినరాదు. మరి ఏం విని అంటే వింటున్నాడు అంటాడు. ఏం వింటాడయ్యా అంటే గల్లుడు అంటే ఎవరు చందోమయ. వేదాత్మావిహగేశ్వరః గప్న వేదం కదా శాస్త్రం ఏమిటంటే అతను రెక్కలు కదిలిస్తూ ఉంటే ఆ రెక్కల నుండి సామవేద మంత్రాలు వస్తుంటాయి ధ్వని. రెక్క పక్షముల యొక్క ధ్వని ఏదో మామూలు ధ్వని కాకుండా సామవేద మంత్రాలు వస్తాయి. అలా రెక్కల చేత వెలువరిన సామవేద మంత్రములను వింటూ గరుజ్ మహాస్వామి బైతేరి వెళ్ళాడు. అందుకే మనకు ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు. పత్తరభేంద్ర పక్షైహి ఉచ్చారితం స్తోమం ఉదీర్ణ సామ పలకబడినటువంటి సామ సామవేదాన్ని వేటితోటి పక్షైహి రెక్కలతో. గరుత్మంతుని రెక్కలతో ఉచ్చరించబడేటువంటి సామవేద మంత్రములను వింటూ ఈ మహానుభావుడు వెళ్ళాడు. అసలు సంప్రక్షితే శుక్లే కర్దమహా భగవాన్ ఋషిహి ఆస్తేస్మ బిందుసరసి తం కాలం ప్రతిపాలయన్ ఇలా. పరమాత్మ బయలుదేరి వెళ్ళిన తరువాత పరమాత్మ చెప్పిన సమయము కోసం ఎదురు చూస్తూ కర్దముడు కాలం గడుపుతూ ఉన్నాడు. మనుష్యందనమాస్తాయ ఇంతలో మనువు బంగారు రథాన్ని అధిరోచించి భార్యను పుత్రికను అందులో వేంచేబు చేసుకొని తస్మిన్ సుధన్వన్ అహని భగవాన్ యత్సమాధిశతో ఉపాయాదాశ్రమం మునేహే శాంతవ్రతస్య అక్కడికి వెళ్లి అతనికి మీ అమ్మాయిని వివాహం చేయమని స్వామి ఆయనకు చెప్పాడు. వెళ్ళుండి వస్తున్నాడని ఆయనకు చెప్పాడు.

మొత్తం ఏర్పాటు చేశారు. అందువల్ల పరమాత్మ ఆదేశించిన విధంగా ఈ మనువు, శతరూప, పుత్రిక, దేవకూతి ఈ ముగ్గురు రథమెక్కి ఆశ్రమానికి వచ్చేసారు. యాశ్రమం పేరేమిటి? బిందు సరస్సు అంటాం. బిందు సరస్సు దగ్గర ఉన్నటువంటి యాశ్రమం ఇది. బిందు సరహా అంటే ఏమిటి? పరమాత్మ యొక్క నేత్ర బిందువులతో ఏర్పడిన సరస్సు. కర్దమ ప్రజాపతి ఆచరిస్తున్నటువంటి అమోఘమైన తపస్సుకు మెచ్చిన పరమాత్మకు కలిగిన ఆనందంతో వెలువడిన అశ్రువులు ఉన్నాయి నేత్రబిందువులు వాటితో ఏర్పడినటువంటి సరస్సు. అందుకే దీన్ని ఏమంటారు బిందు సరస్సు అంటాం. ఆ రీతిలో యత్మిన్ భగవతః నేత్రాత్ న్యపతన్ అసుర్బిందవః కృపయా సంపరీతస్య ప్రపన్నేర్పితయా పురుషం. అదేకాగ్ర మనస్కుడై ఆచరిస్తున్న తపస్సుకు కరిగిన స్వామి నేత్రల నుండి రాలిపడిన బిందువులతో ఏర్పడిన సరస్వతి. దాని తీరంలోనే ఈ మహానుభావుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు పుణ్యం శివామృత జనం మహర్షి గణ జీవితం. పరమాత్మ నేత్రము నుండి వెలువడ్డాయి కాబట్టి పుణ్యం. పరమ పవిత్రమైనవి శివ అమృత జలం. శుభకరమైనవి అమృతం లాంటి జలము. కాబట్టి మహస్తులందరూ వాటిని సేవిస్తూ ఉన్నారు. పుణ్యద్మరతాజాలైహి కూజత్ పుణ్య మృగద్విజై ఇక్కడ వృక్షములు, తీగలు, పొదలు, రకరకాల పక్షులు అలాగే తుమ్మదలు, నెముళ్ళు. బరిహి మత్త బరిహి రథాతోపం ఆక్వయంతం మత్త కోతిలం కోకిలను పిలుస్తున్నటువంటి కదంబాచ చంపక అశోక కరంగ్య వకుళాసనైహి కుంద మందార కుటజైహి సూత పోతైహి అలంకృతం కారండవైహి ప్రవైహి సముసైహి కురరైహి జల కుక్కుటైహి ఇవన్నీ రకరకాల పక్షులు వాటితో సేవించబడేదే. గోపుచ్చై హరిభిహి మర్కైహి నకులైహి అభిభవృతం ప్రవిష్య ఈ లాంటి ఉత్పమైనటువంటి ఆ సరస్సులో ఆశ్రమానికి ప్రవేశించి తత్తీర్థవరం

అతను ఆదిరాజు మనువుకి ఏం పేరు? ఆదిరాజు మొదటి రాజు ఆయనే కదా మరి పరిపాలించినవాడు. అందువల్ల అలాంటి ఆదిరాజు సహాత్మజ సదర్జ మునిమాసీనం తస్మిను హుతహుతాసినం హోమం పూర్తి చేసుకొని. ప్రశాంతంగా కూర్చోని ఉన్నటువంటి ఈ గర్ధమ ప్రజాపతిని చూశాడు. విజ్యోతమానంబుపుషా తపస్సుగ్ర యుజాచిరం దివ్యమైన తపస్సుతో ఏర్పడిన ఉత్తమమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడిని నాతిక్షానం భగవతః స్నిగ్ధాపాంగావలోకనాత్ పదివేల సంవత్సరాలు మరి తపస్సు చేస్తే న్యాయంగా శరీరం శుష్టించిపోవాలి. బక్కచిక్కిపోవద్దు, మొత్తం ఎండిపోవాలి. కానీ ఇది నాతిక్షామం, అంతగా ఏం చిక్కిపోలేదు అంటున్నారు. అదేమిటయ్యా అంటే పరమాత్మ కటాక్షం పడింది కదా. అంత ముందు చిక్కిపోయి ఉండొచ్చు కానీ స్వామి యొక్క కటాక్ష అమృతం చిలకరిస్తే ఇంక బగతికి పోతాడా? మళ్ళీ ఆశిష్టో దధిష్టో బలిష్ట అని చక్కని పుష్టి కలిగి ఉంటాడు కాబట్టి నాతిచ్ఛామం భగవతః స్నిగ్ధాపాంగావరోకనాత్ తద్వ్యాహృతామృత కలాపీయూష శ్రవణేనచ రెండు అంటున్నాడు. అతని దృష్టి పడింది అతని వాగమృతం కూడా పడింది మాట్లాడ స్వామి మాట్లాడండి కదా మరి కానీ పరమాత్మ యొక్క వాక్యమృతంతో చల్లబడి ప్రాంశం పద్మపరాశాక్షం. ఉన్నతుడు ఆజానుబాహువు పుండరీకాశ్యుడు జటిలం చీరవాతసం నారవస కడుకున్నాడు జడ ధరించి ఉన్నాడు ఉపసంసృప్త్య మలినం యధారహణం అసంస్కృతం అద ఉటజముపాయాతం నృదేవం తనతంపురః అలా వచ్చినటువంటి మహారాజు రాజు రాజు వచ్చి ముందు నమస్కారం చేశాడు. నమస్కరించినటువంటి రాజును చూసినటువంటి స్వామి సపర్యయ పర్యగుణత్. మహారాజుకు ఎలాంటి మర్యాద పూజ చేయాలో ఆ విధంగా అన్ని చేసి అతన్ని స్వీకరించి వచ్చినంజ అనురూపయ కుహితార్హణమాసీనం. కూర్చొని ఉన్నాడు సంజతం వినయంతో మనోనిగ్రహంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి మహారాజుకు ప్రీతి కలిగిస్తూ ముని చెప్తున్నాడు స్మరణ్ భగవదాదేశం ఎలాగో తెలుసు అతను ఎందుకు వచ్చాడో. కానీ నాకు తెలుసు దేవయ్యా అని అడగరా మరి మర్యాద అడగాలి. అందువల్ల సక్షణయా సంతోషంతో ఒక మర్యాదదావద్దమైనటువంటి వాక్యమును మాట్లాడుతున్నాడు. నూనం సంక్రమణం దేవా సతాం సంరక్షణాయతే.

నీవు ఎందుకు వచ్చావు అని అడగకూడదు. తెలుసు ఎందుకు వచ్చాడో. కానీ అడగకుండా ఊరుకోవద్దు. కదా? ఏమంటున్నారంటే మహారాజు జగత్తును పరిపాలించి. చేయువాడు ఎందుకు సంచరిస్తాడు? అంటే సతాం సంరక్షణే కదా? సజ్జనులను కాపాడటానికి, దుర్జనులను శిక్షించడానికి నీలాంటి వాళ్ళు తిరుగుతారు వధాయ జాసతాం యస్త్వం హరేహ శక్తిలిహి పాలిని. నా విష్ణు పృథ్విపతిహి అని శాస్త్రం కదా పరమాత్మ కళ లేకుండా పరిపాలించలేరు అని శాస్త్రం. అందువల్ల నీవు విష్ణువు యొక్క అమతితో ఉన్నవాడవే కానీ అందువల్ల దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ చేయడానికి నీవు తిరుగుతావు. యో అర్క ఇందు అగ్ని ఇంద్ర వాయువునాం యమధర్మ ప్రచేతసాం సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రువు, ఇంద్రుడు, వాయువు, యముడు, ధర్మము, వరుణుడు. ఈ పది రూపాలు పది మంది యొక్క అంశ మహారాజులో ఉంటుంది దీని శాస్త్రం. మహారాజు అంటే ఈ పది మందికి ప్రతినిధి. అర్క ఇందు అగ్ని ఇంద్ర వాయు యమ ధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆధత్సే తస్మై శుక్లాయతే నమః అటువంటి పరమ నీకు నమస్కారము రాజుకు నమస్కారం చేయాలి మరి ప్రజాపాలకుడు కాబట్టి అతనికి ఋషి నమస్కారం చేయాలి ఎందుకయ్యా అంటే ఒకటేమో విష్ణు వంశ మరి ఒకటి దిక్పాలకుల వంశ అష్ట దిక్పాలకుల వంశ ఇలా ఉన్నటువంటి నిన్ను నయదా రూపాణి స్థాన ఆధత్స్యే తస్మై శుక్లాయతే నమః నయదా అధమాస్తాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జ్య చండకోదండః రథేన త్రాసయన్ అధాన్ స్వసైన్య చరాచరణ క్షుణ్ణం వేపయన్ మండలం భువః వికర్షణ్ బృహతీం సేనాం పర్యటసి అశుభాన్ యుమాన్ అంశుమానివ అంటాడు సూర్య భగవానుడు. తన కిరణం రథనింపచేస్తూ మొత్తం భూమాన్ని అచరించేటట్టుగా నీవు రథాన్ని తీసుకొని ఈ మొత్తం జగత్తును పర్యటిస్తున్నావు జగత్ రక్షణ కోసం.

అలాగే నీవు నిర్మించినటువంటి మర్యాదలు సేతువులు ఉంటే మర్యాదలు ధర్మం యొక్క మర్యాద ఉంటుందే అలాంటి దాన్ని సర్వే వర్ణాశ్రమాన్ ఇవా. వర్ణాశ్రమ నిబంధన అన్నిటిని నీవు ఏర్పరిచావు. నీవు ఏర్పరిచినటువంటి వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించకుండా నీవు వారిని అందరినీ శాసిస్తూ ఉన్నావు, కాపాడుతున్నావు. అధర్మస్య సమేధేత లోలుపైహి వ్యంకుచైహి నృపా. తదే హేతవత్ సర్వే వర్ణాశ్రమానివా చెప్తున్నాడు భగవత్ రచితా రాజన్ భిజ్యేదన్ బదదస్యుభిహి. ఒకవేళ మహారాజు ధర్మ పాలన కోసం జగత్తును పర్యటించకుంటే. ఏమవుతుంది? అన్ని ధర్మ మర్యాదలు అతిక్రమించబడతాయి. దొంగలు, పాపాత్ములు అధర్మాచరణ శీలులు అవుతారు. కాబట్టి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండటానికి అధర్మాన్ని ఆచరించకుండా చూడటానికి రాజు మొత్తం భూమండలాన్ని సంచరిస్తూ పరిపాలిస్తూ ఉండటం మర్యాద. కస్త శయానే త్వయిలోకోయం దస్యుగ్రస్తః వినంక్షతి. పొరపాటున రాజుగారు నిద్రపోతే ఇంక గతి ఏముందండి? శయానే త్వయి రాజేంద్ర నీవు నిద్రపోతే పడుకొని ఉంటే ఈ లోకమంతా. దొంగల పాలవుతుంది దస్యుగ్రస్తః భవేత్. దస్యు అంటే దొంగలు చోరులు. అలాంటి వారితో నశిస్తుంది ఇది. అదాది వృచ్చే త్వాం వీర యదర్థం త్వమిహాగతః అంటే. నీవు ఏర్పరిచినటువంటి ధర్మ మర్యాదలను ఎవరు దాటకుండా అందరూ సక్రమంగా పరిపాలించేలా వారిని ప్రవర్తింప చేయటానికి నీవు భూమండలాన్ని సంచరిస్తూ ఉంటావు. నీవు సంచరించని నాడు లోకమంతా అధర్మ భూయిష్టమవుతుంది. దొంగలు ధర్మాన్ని ఉల్లంఘిస్తారు. కాబట్టి అవి జరగకుండా ఉండటానికి నీవు సంచరిస్తావని తెలుసు. అయినా మరి ఈ ఆక్రమానికి వచ్చారు కాబట్టి ఏదో ఎంతో కొంత ప్రయోజనము పను.

ఉండే ఉండాలి కదా కాబట్టి అడుగుతున్నాను స్వామి యదర్థం త్వమిహాగతః మహారాజా నీవు ఇక్కడికి దేనికోసం వచ్చావు తద్వయం నిర్విరీకేన ప్రతిపద్యామహే హృదా నేను ఫలానా పనికి వచ్చాను నువ్వు చెప్పడం ఆలస్యం. ఏ మాత్రం కపటం లేకుండా హృదయపూర్వకంగా నీవు చెప్పినటువంటి ఆ పనిని మేము ఆచరిస్తాం. తెలియజేస్తాము. కాబట్టి మహారాజా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయవలసింది అని ఈ మహానుభావుడు అడిగాడు. అప్పుడు రాజు చెప్తాడు ఏవం ఆవిష్కృతాశేష గుణకర్మోదయః మునిం తౌరీడైవతం సమ్రాత్ ఉపారతం ఉవాచ కొంచెం. తాను వచ్చిన పని చెప్పాలంటే మహారాజు గారు శౌరీయుడు సిగ్గుపడ్డాడు. కన్యాదానం చేయడానికి వచ్చానయ్యా అని ఋషి తపస్సు చేస్తున్నాడు కదా మరి. ఆయన పట్టుకొని వచ్చి పెళ్లి చేయడానికి వచ్చాను నీకు. మా మీద పెళ్లి చేసుకొని వెళ్ళడానికి వచ్చాను సంకోచించాలి కదా. అందుకే శౌరీయుడైవ. సిగ్గుపడుతున్న వానిలా అతను ఉపారతం అడగటం ఆపినటువంటి ఋషితోటి ఈ మహారాజు మాట్లాడుతున్నాడు. బ్రహ్మాదుజతో స్వముఖతః యుష్మాన్ ఆత్మ పరీప్సయా. ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మాన్ని చెప్తున్నాడు. ఆయన పరమాత్మ మిమ్ములను తన ముఖము నుండి సృష్టించాడు. దేనికి? ఆత్మ పరీక్షయా స్వస్వరూపాన్ని చూసుకోవటానికి. కదా? పరమాత్మ మిమ్ములనంటే బ్రాహ్మణులను అన్నమాట. బ్రాహ్మణులను తన ముఖంతో సృష్టించాడు. ఏమిటి కారణం అంటే ఆత్మ పరిప్రయ. తనను తాను పొందటానికి అంటే తన స్వరూపాన్ని తాను చూచుకోవటానికి పరమాత్మ ముఖము నుండి మిమ్ములను సృష్టించాడు. ఛందోమయః తపోవిద్యా యోగ యుక్తాన్. అలంపటం ఇలాంటి వాళ్ళు మీరు అంటే ఛందోమయుడు పరమాత్మ కదా సకర వేద స్వరూపుడు అలాంటి పరమాత్మ తపో విద్యా యోగ యుక్తాన్ బ్రాహ్మణులు అంటే తపస్సు విద్య యోగం ఈ మూడు ఉండాలి. వీటికంటే ప్రధానము అలంపట. ఆశ లేని వాళ్ళు కాదు. లంపటులు ఉంటే ఆశ ఉన్నవాళ్ళు అలంపట.

మనం చెప్పుకున్నాం జ్ఞాపకం కదా అసంతుష్ట ద్విజ నష్టా అని చెప్పింది చూడండి. బ్రాహ్మణులకు నిరంతరము సంతృప్తి ఉండాలి. సంతోషం ఉండాలి. అబ్బా నాకు ఇది సరిపోదండి ఇంకో లక్ష ఇంకో లక్ష ఇంకో లక్ష ఆశించేవాడు బ్రాహ్మణుడే కాదు. పరమాత్మ ఇచ్చిన దానితో సంతృప్తి చెందేవాడినే బ్రాహ్మణుడు అంటారు. అందుకే బ్రాహ్మణులు అంటే అలంపటులు. కోరిక లేని వాళ్ళు, ఆశ లేని వాళ్ళు, యోగము, విద్య, తపస్సు ఆశ మీలాంటి వాళ్ళను సృష్టించాడు. తత్రాణయా తత్రాణాయ అశ్యతాస్మాన్. మీలాంటి మహానుభావులను కాపాడటంబుల సృష్టించాడు. పరమాత్మ రెండు పనులు చేయాలన్నమాట. ముఖముతః మిమ్ములను బాహువుల నుండి మమ్ములను. మా పనేమిటి మిమ్ములను అన్ని రకములుగా కాపాడుట అంటే చేజించుట అన్నమాట. తత్రాన అలిజదో అస్మాన్ దో సహస్రాత్ సహస్రపాత్. పరమాత్మ సహస్ర తీర్షా పురుషః సహస్రాక్షః సహస్ర పాదం చెప్తాం కదా అలా తన వేయి వేయి బాహువుల నుండి మీలాంటి వారిని కాపాడటానికి మమ్ములను సృష్టించాడు. హృదయం తస్తహి బ్రహ్మ క్షత్రమంగం ప్రచర్క్షతే అందుకే బ్రాహ్మణులంటే పరమాత్మకు హృదయము. క్షత్రియులంటే శరీరము, దేహము అని శాస్త్రం చెబుతుంది. అతః అన్యోన్యమాత్మానం బ్రహ్మక్షస్త్రంచ రక్షతః. శరీరం జాగ్రత్తగా ఉంటేనే హృదయం బాగుంటుంది. కదా? హృదయం భద్రంగా ఉంటే శరీరం కాపాడబడుతుంది. శరీరం మొత్తం బాగుంది ఒక హృదయం బాగాలేదు అనుకోండి శరీరం ఉంటుందా? లేదు. అలా హృదయం బాగుంది శరీరం బాగాలేదు హృదయం ఉంటుందా? ఉండదు. అన్యోన్య రక్షకః అంటే శరీరాన్ని హృదయం కాపాడాలి హృదయాన్ని శరీరం కాపాడాలి అంటే మిమ్ములను మేము కాపాడాలి మమ్ములను మీరు కాపాడాలి ఇలా పరస్పర రక్ష రక్షక భావము మీకు మాకు ఉంది రక్షతి రక్షతిస్మవ్యయో దేవః సయా రద సదాత్మకః అతను పరమాత్మ సద్రూపుడు అసద్రూపుడు కదా ఉన్నట్టు కనపడతాడు లేనట్టు కనపడతాడు అలాంటి అతను మనను కాపాడుతున్నాడు కాబట్టి తవ సందర్శనాత్ ఏవ విచ్ఛిన్నామే

సర్వ సంశయాః మీలాంటి మహానుభావులను దర్శించటం వల్ల ఇంతవరకు నాలో ఉన్న అన్ని సందేహాలు తొలగిపోయాయి కదా మహాతాం దర్శనాతు లోకే చెప్తారు మనకు. మహానుభావు దర్శిస్తే చాలు వారేం చెప్పకున్నా మనమేమి అడగకున్నా వారిని చూస్తే చాలు అన్ని సందేహాలు తొలగిపోతాయని శాస్త్రం. అలా మీ దర్శనంతో మా సందేహాలు తొలగిపోయాయి. యత్ స్వయం భగవాన్ ప్రీత్య ధర్మమాహ రిరక్షిషోహో మీరే స్వయంగా రక్షించవలసిన వాడు. ఆచరించవలసిన ధర్మాన్ని స్వయంగా మీరే చెప్పారు దిక్కియామి భగవన్ దృష్టః దుర్దర్శహాయః అకృతాత్మనాం. ఇలాంటి మహానుభావులు మనోనిగ్రహము లేని వారికి కనపడరు. తపస్సు చేస్తున్నా ఆశ్రయం అందరికీ కనపడతాలే రుష్యులు కనపడరు. పక్కనే ఆశ్రయం ఉంటుంది మనం అక్కడికే వెళ్తుంటాం వారు అక్కడే కూర్చుంటారు కానీ మనకు కనపడరు. ఎవరు కనపడతారు? ఎవరు జితేంద్రియులు? ఎవరు సదాచార పరాయణులు అని చెప్తాం మనకు వస్తుంది. ఇందులోనే భారతం ప్రారంభంలోనే మణికుండలాలు చెవుల యొక్క కర్ణకుండలాలు కానుగ్గా తెమ్మ ఉపమన్యు పాఠ్యం ఉంది కదా అందులో ప్రశ్న చెప్తారు. మహారాజు గారు లోపల ఉంది మహారాణి వెళ్ళవయ్యా అడుక్కోకు అంటాడు పాపం. లోపలికి వెళితే ఆయన కనపడదు. అక్కడే ఉంటుంది. కనపడదు. వెళ్లి వెళ్లి వెళ్లి తిరిగి వచ్చి అయ్యా మహారాజా అవతా చెప్తున్నారు మీ భార్య లేదండి అంటాడు. అది లోపల ఉంది అయ్యా, నీవు అనాచారంగా ఉన్నావేమో కనబడలేదు. సరే వెళ్లి కాళ్ళ ఎదురు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు కనబడుతుంది. ఎక్కడో మధ్యన మూత్రమో అదో విధంగా చేశాడు కానీ కాళ్ళు కడుక్కోలేదు పాపం. తెల్ల దోక లేదు ఏం బాధో. ఆ సంగతి రాదు నువ్వు అపవిత్రంగా ఉన్నావయ్యా అంటే మళ్ళీ వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిర్రాచిమ్మ సచిరు పూత్వ వెళితే ఆ అయ్యా వెయ్యి చేయండి ఆమె అక్కడ ఎదురుగా ఉండి తిరిగింది. అప్పుడు అక్కడే ఉంది. ఎదురుగా ఉన్న మనలో పరిశుద్ధి లేకుంటే వాళ్ళు కనపడరు. అందుకే మనోదిగ్రహం లేని వారికి, ఆచారం లేని వారికి.

కనపడని మీలాంటి మహానుభావుల దర్శనం మాకు జరిగిందంటే మేము అదృష్టవంతులమే అకృతాత్మనం దిష్ట్యాపాదరజః స్పృష్టం చీర్ష్ణామే భవతః శివం మీరు కనపడ్డారు. మిమ్ములను తాకనిచ్చారు ఇంకో అదో గుణం. పాదాలు ముట్టుకొని నమస్కారం చేయాలంటే ఒప్పుకుంటారా? దూరం దూరం ముట్టుకోవద్దు అంటారు కదా. కానీ మేము అదృష్టవంతులం కాబట్టి మీ పాద ధూళి మా శిరస్సున పడింది కూడా అది కూడా శివం. మంగళప్రదమైన శిరస్సు శిరస్సున పడింది దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతస్యానుగ్రహో మహాన్ పరకరించారు దయ చూపారు చక్కగా మాట్లాడారు. అపావృతైహి కర్ణరంధ్రైహి దుష్టా దిష్ట్యా ఉచతీహి గిరా మిమ్ములను చూశాను. మిమ్ములను స్పృశించాను. మీ మాటలు కూడా విన్నాను. అంటే నా కళ్ళు పవిత్రమయ్యాయి, చెవులు పవిత్రమయ్యాయి, శరీరం కూడా పవిత్రమైంది. ధ్యానంతో మనస్సు పవిత్రమైంది. ఇలా యో భగవాన్. సభవాను దుహితు స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే. మీరు చెప్పింది నేను విన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెబుతాను కాస్త మీరు కూడా దాన్ని దయతో వినండి. ఎలాంటి నేను అంటే. దుహితు స్నేహ అని చెప్తున్నాడు. దుహితు స్నేహ పడి క్లిష్టాత్మనః పుత్రిక యందు ప్రేమతో ఆర్ద్రమైన మనస్సు గల నా మాటను విను అంటే యజమ పోతున్నాడు సూచించాడు అన్నమాట. ఇలాంటి నా మాట వినవయ్యా. ప్రియవ్రత ఉత్తానపదో స్వచేయం దుహితామమ ఇద్దరు కుమారులు నాకు ప్రియవ్రతుడు ఉత్తానపదుడు వారిద్దరికీ ఈమె చెల్లెలు. నాకు పుత్రిక దుహితా మమ అందుచి వదిం యుక్తం వయస్సీల గుణాదిభి వయస్సు సీలము గుణము ఇలాంటివన్నీ కూడిన ఉత్తముడైనటువంటి పురుషుడిని భర్తగా పొందాలని కోరుతున్నది. యదాత్ భవత స్థిర గోస్వరూప వయో గుణాన్ అశ్రుణోతు నారదాదేశా దిక్షకి ఎందుకు వచ్చావయ్యా అంటే మా అమ్మాయి నిన్నే ప్రేమించిందయ్యా అంటున్నారు. నన్ను ప్రేమించడం ఏమిటండీ ఆమెకు నేనేం తెలుసు.

అడుగులో నేను ఉన్నాను, రాజ్యంలో మీరు ఉన్నారంటే అబ్బే అదేం లేదు. ఎక్కడ ఉన్నా ఓ మహానుభావుడు ఉన్నాడు వార్తాహరుడు ఆదిన్య రేడియో అంటాం కదా. ఆయన ఉన్నాడు. ఎవరయనే నారద మహర్షి వచ్చి మీ రూపము, గుణము, తపస్సు, శక్తి అన్నీ. చెప్పాడు అవన్నీ అతని వల్ల విని త్వయాసీత్ కృతనిశ్చయా నుమ్ములను భర్తగా పొందాలని సంకల్పించుకుంది తత్ప్రతీచ్ఛ ద్విజాగ్రీమాం. శ్రద్ధయా ఉపాహృతాంమయా కాబట్టి నేను శ్రద్ధగా తీసుకొని వచ్చాను అర్పిస్తాను ఈమెను నీవు స్వీకరించవలసింది సర్వాత్మ అనురూపాంతే గృహమేధిసు కర్మసు గృహస్తాశ్రమం వారు ఆచరించవలసిన అన్ని కర్మల యందు ఈమె నీకు అనురూపురాలు తగిన విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఉజ్జతస్యసి కామస్య ప్రతివాదః నశ్చత్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కింపునః నేను తపస్సులో ఉన్నాను యోగం నాకెందుకయ్యా భార్య ఈ పెళ్లి ఏమిటి అంటావేమో. ధర్మాన్ని మీకు నేను చెప్పవలసిన వాడిని కాదు. ధర్మ స్వరూపాన్ని వివరిస్తాను. ఉద్యతస్యహి కామస్య ప్రతివాదః నశస్యతే. ఎంత నిర్ముక్త సంగుడైన అంటే అన్ని సంఘములను, అన్ని సంబంధములను, అన్ని కోరికలను, అన్ని ఆశలను వదిలిపెట్టిన వాడు కూడా. కొన్ని కొన్ని సందర్భములలో కామోపహతుడవుతాడు కదా అలాంటి వాడికి ప్రతిక్రియ ఉందా ఏదైనా? ఏం లేదు. కలిగినటువంటి కామ ఉద్రేకమును లేదా స్వభావాన్ని ఆవేశాన్ని తీర్చుకొనుటకు వివాహం అనేది తప్పదు. ఎవరికీ ముక్త సంగుణి కూడా. నా వివాహం వద్దు, భార్య వద్దు, సంతానం వద్దు, తపస్సు కాదు నాకు. సంసారంతో నాకు పని లేదనుకుంటున్న వాడు కూడా కాలవశంలో, కర్మవశంలో కామాసక్తుడు అయినప్పుడు తృప్తి అనేటువంటిది కామ సేవనంతో తప్ప మరొక ప్రతీకారం లేదు.

లేదు. మరి ముక్త సంగుణికే లేనప్పుడు వివాహం కావాలనుకుంటున్నావా వాడికి? ఇంకేమైనా చెప్పాలా? అందుకే అంటున్నాడు కామరక్తస్య కింపునః. వివాహం కావాలి, సంతానం కావాలి అనుకుంటున్న వాడికి ప్రతిక్రియ ఎక్కడ ఉంది? వివాహం ఒక్కటే మార్గము. కాబట్టి మీరు వివాహం కావాలనుకుంటున్నారని. తెలిసి నేను మా అమ్మాయిని తీసుకొని వచ్చాను కాబట్టి స్వీకరించవలసింది. య ఉద్యత మనాదృత్య కీనాచం అభియాచితే క్షీయతే తద్విషః సీతం. మానస్య అవజ్ఞయా హతః ఎలాంటిదంటే అన్నం పెట్టడానికి వచ్చిన వాడిని తిరస్కరించి రైతు దగ్గరికి పోయినట్టు అంటున్నాడు. అర్థమైందా అండి? సిద్ధాన్నం అన్నం వండి రెడీగా ఉంది. అయ్యా తీసుకోండి భిక్ష అని వచ్చారు. వద్దయ్యా అని దున్నబోతు దగ్గరికి పోయి తొందరగా దున్న వ్యవసాయం చెయ్యి ఆహారం కావాలి నాకు అంటే ఎలా ఉంటుంది? కదా అలాగే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చానయ్యా కన్యాదానం చేస్తాను అంటున్నాను ఇలా సిద్ధానముగా ఉన్నటువంటి మా అమ్మాయిని కాదని నా వివాహం కావాలి సంతానం కావాలి ఇంకెక్కడికో పోతే అది నెరవేరేది కాదు అందువల్ల చేయ్యతే తపతద్యసః ఈ తపన తోటి ఆయాసం తోటి కీర్తి కూడా తరగిపోతుంది. అలా మీరు చేయొద్దు అహం తత్వనవం విద్వన్ వివాహార్ధం సముద్యతం నారదుడే చెప్పాడు. కర్దమ ప్రజాపతి వివాహాన్ని కోరుతున్నాడు, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని నేను విన్నాను. కాబట్టే అతః స్వముపకురువానః అప్రత్తాం ప్రతిగుహానా నీకు ఉపకారం చేయాలని, నీ కోరిక తీర్చడాని కోసం నీకు ఇవ్వాలని నా కన్యను. తీసుకొని వచ్చాను ప్రత్త అంటే ఇద్దరు రగు నిర్ణయించబడినాడు. అంటే నీకే ఒకరికి ఇస్తానని ఇంకొకరికి ఇవ్వకూడదు. అది కూడా వ్యభిచారంతో సమానం. పొరపాటన ఒక ఒక వరునికి ఇస్తాననుకున్న అమ్మాయిని కాదని మళ్ళీ ఇంకో రుణికి ఇస్తే అది వ్యభిచారంతో సమానమైన శాస్త్రం మహా పాతకమైన సిద్ధాంతం. అందుకే అన్యప్రత్తాం నగృణ్హితాని శాస్త్రం. ఇంకొకరికి ఇస్తాననుకున్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అని శాస్త్రం.

అందుకోసమే నీవు వివాహం చేసుకోవాలనుకుంటున్నావ్. నీ గుణాలు నాధుడు నాకు అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి నిన్నే వరించింది, నేను కూడా నీకే ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ఇద్దరి సంకల్పం కాదు, ముగ్గురి సంకల్పం ఒకటే అయింది కాబట్టి ఈ అమ్మాయిని నీవు. స్వీకరించు. ఒకవేళ అమ్మాయికి తండ్రి ఇవ్వాలనుకున్న వాడిని అమ్మాయి కోరనప్పుడు అప్పుడు వేరే వాడిని అమ్మాయి కోరినటువంటి దాన్ని ఇచ్చి వివాహం చేయాలి. ఏ నమాట ధర్మ చేస్తాడు. అందుకే రుక్మిణి కృష్ణుడిని వరించింది. తండ్రి శిశుపాలునికి ఇస్తానన్నాడు. ఇవాళ తండ్రి ఇస్తానని లేదు ఎవరో అన్నగారి ఇస్తానన్నాడు. అన్నగారి ఇస్తానంటే కొడుకు మాట కాదనకూడదు అన్నగారి మాటకి అంగీకరించాడు తండ్రి. కానీ వాస్తవంగా పుత్రిక వరించినటువంటిది. కిచ్చ పరమాత్మ. అన్య మనస్కమళ ఉంది కదా, మనస్ ఇంకెక యందు ఉన్నప్పుడు మనస్సు లేని వానికి ఇచ్చి వివాహం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మా అమ్మాయి నిన్నే వరించింది, నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నీవు కూడా వివాహం కావాలనుకుంటున్నావు, అన్నీ కలిసాయి కాబట్టి మా అమ్మాయిని నీవు... స్వీకరి ప్రతిగృహాణమే అతత్వ పగురువానః ప్రత్తాం ప్రతిగృహాణమే బాఢం ఇలా మనువు కర్దముడితో పలికితే అది విన్నటువంటి కర్దముడు బాఢం ఉద్వోరుకామోహం అప్రత్ తాచ సవాత్మజా అంటున్నాడు నిజమేనయ్యా. నీ మాట నిజమే. నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వాడిని. అలాగే నీ పుత్రికను కూడా నీవు ఇంకో ఎవరికీ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఉన్నావు. అప్రత్తాజ తవాత్మజ అవయోహో అనురూపోసౌ ఆద్యః వైవాహికో వితి కాబట్టి. మా ఇద్దరికీ వివాహం అనేటువంటిది అనురూపమే, యోగ్యమైనదే. ఇది అయోగ్యమైన పని కాదు, ధర్మబద్ధమైన విధి. ఇది మధు ఆద్యః వైవాహితః ఇది. మొదటి వైవాహిక విధి కాబట్టి తగినటువంటిదే కామస్త ముక్త భూయాత్ నరదేవ తేశ్యాహ పుత్రియాహ సమామ్నాయ విధౌ ప్రతీతః కయేవ తే తనయాం నాద్రియేత స్వయైవ కాంత్య క్షిపతీమివ స్త్రియం. అంటే ఉత్తమురాలైనటువంటి రూపవంతురాలు గుణవతి అయినటువంటి మీ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకోవడానికి అంగీకరించకుండా ఉంటారు. ఎలాగంటే తన

దివ్యమైనటువంటి శరీర కాంతితోటి లక్ష్మీదేవినే గుర్తు చేస్తున్నట్టుగా ఉండేది స్త్రీయం అంటే అమ్మవారు. అమ్మవారి శోభను ప్రకటిస్తూ ఉన్నటువంటి మీ అంశయైవ కాంత్య క్షిపతీమివ స్త్రీయం. యామ్ హర్య పృష్టి కొనదంగిరి శోభాం విక్రీడతిం కందుక విశ్వ లాక్షిం విశ్వావసు న్యపతత్ తాద్ విమానాత్ విలోక్య సమ్మోహిత విమూఢ చేతా ఎలాగైతే కర్దమ ప్రజాపతి గురించి దేవభూతికి నారదుడు చెప్పాడో దేవభూతి గురించి ఈయనకు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ మహానుభావురాలు ఒక సందర్భంలో తన ఇంటి మేడ మీద మిద్దె అంటాం కదా ఆ మిద్దె మీద బంతి ఆడుతూ తిరుగుతూ ఉందట. బంతి అదురుతున్నటువంటి మీ అమ్మాయిని చూసి ఆకాశంలో విమానం నుంచి పోతున్నటువంటి ఒక గంధర్వుడు ఈమె సౌందర్యానికి శ్రమచేసి విమానం నుంచి కింద పడి మూర్ఛపోయాడు. అంటే ఏం చెప్తున్నాడు ఈమె యొక్క సౌందర్యం యొక్క ఔజ్వల్యాన్ని ఔత్కృష్టి అని చెప్తున్నాడు. అలాంటి సౌందర్య రాశి ఆమె సయేయువ కాంత్య విక్రీడతిం కందుక విహ్వలాక్షిం విశ్వావసు ఎవరో కాదని పేరు విశ్వావసు అనేటువంటి గంధర్వుడు విశ్వ నిపతాత్ స్వాత్ విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢ చేతాః ఈమెను సూచి ఈమె సౌందర్యానికి మోహమును పొంది విమానింతి కింద పడ్డాడు. తాం ప్రార్థయంతీం లలనాల లామం అసేవిత శ్రీ చరణై చరణైహి అదృష్టాం. ఎలాగైతే నేను మనోనిగ్రహము తపస్సుసిద్ధి పవిత్రాంతక్కరణము లేని వారికి కనపడనో ఆమె కూడా అమ్మవారిని స్వామిని సేవించని వారికి కనపడదు అదృష్టాం అసేవిత శ్రీ చరణైహి అదృష్టాం అమ్మవారిని సేవించకుండా ఆమె కూడా కనపడదు. ఆమె సిద్ధభూతురాలే. అలాంటి దాన్నే అదృష్టాం వత్సాం మనో ఉచ్చపదస్వ సారం. కో నానుమన్యేత భూతః అందులో సాక్షాత్తు ఉత్తానపాదునికి చెల్లెలు మనువుకు పుత్రిక కదండీ ఇలాంటి అమ్మాయిని స్వయంగా వచ్చి వివాహం చేసుకుంటానని కోరినటువంటి అమ్మాయిని. వరయ్య కాదంటారు నేను కూడా ఆమోదిస్తున్నాను కోనానుమన్యేత బుధః అధియాతాం అతో భజిష్యే సమయేన సాధ్విం యావత్ తేజః అభిభ్రయాత్ ఆత్మనోమి కాబట్టి నేను వివాహం చేసుకుంటాను.

ఆమెను సేవిస్తాను. ఎంతవరకు? ఎల్లకాలము కాదు. సంతానం కలిగేంతవరకు. సంతానం కలిగేంత వరకు మాత్రమే ఆమెను నేను సేవిస్తాను అంటే పిల్లకారని దగ్గరే ఉంచుకుంటాను లేదు వివాహం అయితే సంతానం కలిగిందంటే మళ్ళీ నేను ముందే కండిషన్ సన్యాసాశ్రమానికి వెళ్తాను దానికి ఒప్పుకుంటే వివాహం చేస్తాను. పెళ్లి చేసుకున్నా కూడా ఎలా వదిలిపెడతావయ్యా ఇలాంటి వాదాలు తన పాత రాకూడదు ముందే చెప్తున్నాడు. యావత్ భజిష్యే విభృయాదాత్మనోమి నా తేజస్సును ధరించేంతవరకు అంటే నాకు సంతానం కలిగేంతవరకు అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్లప్రోక్తాన్ బహుమన్యే అవిఖంస్రాన్. దాని తరువాత పరమహంసలు అంటే ఎవరు సన్యాసుడు కదా అలాంటి వారు ఆచరించేటువంటి శుక్రప్రోక్తాన్ పరమాత్మ బోధించినటువంటి అవిహిముస్రాన్. అహింసా ప్రధానమైనటువంటి ఉత్తమ సన్యాసి ధర్మములను దాని తర్వాత ఆచరిస్తాను. వైవాహిక విధిలో కూడా ధర్మాన్ని అహింసా ధర్మాన్ని. పెద్దలు చెప్పినటువంటి దాన్ని జ్ఞాన ప్రభు ధర్మాన్ని మాత్రమే నేను అతని వివాహం వివాహం చేసుకున్న వెంటనే కామాసస్తులనై ప్రవర్తిస్తాను అనుకోకు. వివాహం చేసుకున్న తర్వాత కూడా. ధర్మబద్ధమైనటువంటి అహింసా ప్రధానమైనటువంటి యోగి ధర్మాలని ఆచరిస్తాను. సంతానం కలిగిన తరువాత సన్యాస ధర్మాన్ని ఆచరిస్తాను. అంటే ఈ రెండు ఆమెకు నీకు ఇష్టమైతే వివాహం చేసుకుంటాను అలా. యతోహోద్ విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్రచ య వా అవతిష్టతే ఎందుకంటే సకల చరాచర జగత్తు ఎవరి నుండి పుట్టిందో పుట్టిన జగత్తు ఎవరిలో ఉంటుందో ఉన్న జగత్తు ఎవడి వలన నచిస్తుందో అంటే సంహరించబడుతుందో ప్రజాపతీనాం పతిహి ఏక మత్యం పరం ప్రమాణం భగవాన్ అనంతః

అలాంటి స్వామి అతను ఎవరు ప్రజాపతి పతి కదు ప్రజాపతి పతిహి అంటే బ్రహ్మ కూడా అతనే అధిపతి అలాంటి మహానుభావుడు మత్యం పరం ప్రమాణం అంటే నా పరమ ప్రమాణం భగవంతుడే. నా మనస్తంతా అతని మీదే. నా ధర్మాచరణ అంతా అతని కోసమే. వివాహం చేసుకున్నావు కాబట్టి నేను తప్ప నువ్వు ఇంకొకరిని. ధ్యానించడానికి వీల్లేదు, పోయే వీల్లేదు అంటే మళ్ళీ దేనికి పని ఇబ్బంది మీకు మాకు నేను మొదలై చెప్తున్నాను నాకు పరమ ప్రమాణము పరమాత్మ. నా ఆచరణ అతను బోధించిన ధర్మములే. నా ప్రవృత్తి అంతా అహింసాపరాయణత్వం. తర్వాత నేను సన్యాసాన్ని స్వీకరించబోతాను. సంతానం కలిగేంతవరకు ఈమె తోటే ఉంటాను. ఈ మాటను నేను అంగీకరిస్తున్నాను అని దేవి దాతలేదు. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట అలాంటిది ఏం లేదు. అంతా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అంటాడు స ఉగ్రధన్వా ఏరే అపభాషే ఆతిత్య తూష్ణిం అరవిందనాభం దియోపగృహ్నన్ స్మిత శోభితేన ముఖేన సేతః నులుభే దేవ పుత్యాతను ఉగ్రధన్వన్ నీయదేవాభిభాసి ఆ మహానుభావుడు ఇంతే మాట్లాడాడు. ఎక్కువ ఏం చెప్పలేదు. అంగీకరిస్తున్నాను, వివాహం చేసుకుంటాను, ఇంతవరకు ఏమైనా పోషిస్తాను, ఈ ధర్మాలు ఆచరిస్తాను. ఏది దాత లేదు క్లుప్తంగా మితం అంటాం కదా మితముగా పాటించాడు ఇది అభిపాటి ఆశీస్య తూష్ణీం అరవింద నాభం తీయోపగు దాని తర్వాత పరమాత్మను మనస్సులో ధ్యానం చేస్తూ తూష్ణీమాసన్ ఊరకున్నాడు మళ్ళీ మాట్లాడలేదు. స్మిత శోభితేన ముఖేన చేతః లులుపే దేవ భూద్యాః అయితే ఆ రాణి పెద్ద గంభీరంగా కోపంగా లేడు. స్మిత శోభితేన చిరునవ్వుతో ఉన్నాడు. చిరునవ్వు చిలికిస్తూనే ఉన్నాడు. ముఖములో కాంతి ఉంది. ఎలాంటి కాంతి అంటే దేవభూతి మనస్సును హరించే అంతటి చిరునవ్వు. స్మిత శోభితేన లులుభే దేవభూత్యా దేవభూతి యొక్క మనస్సును లోభింపచేస్తూ ఈ మహా ప్రశాంతంగా ఉన్నాడు. సు అనుజ్ఞాత్వ వివచితం మహిష్యాదుహితుహు స్ఫుటం తస్మయి గుణగనాడ్యదౌ తుల్యాం ప్రహర్షితి.

తను చెప్పిన మాటను తన భార్యతో కూడా కలిసి ఆలోచించి సంప్రదించాలి కదా మరి అంటున్నాడు మరి ఇద్దామా వద్దా ఏమనుకుంటావ్ తర్వాత సన్యాసికి ఇచ్చానమ్మ అమ్మ అని అనుకుంటే ఏం పోనీ బాధ కదా. ఇలా ఇచ్చేరా మా అమ్మాయి ఏదో అంటాం కదా. ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు లే ఎందుకు బాధ రాకుండా ఆ మాటలన్నీ విని మరి ఏమంటావ్ ఇద్దామా అని భార్యను అడిగి నేను తల్లి నీకు కూడా ఇష్టమేనా మరి అతను ఇలా పోబో సన్యాసి స్వీకరిస్తాను అంటున్నాడు సంతానం కలగగానే. మళ్ళీ అప్పుడు మన లేనిపోని స్పర్ధలు, చికాకులు, కలహాలు అన్నీ రాకూడదు కదా అని కుమార్తెతోటి, భార్యతోటి ఆలోచించి. అతను చెప్పినటువంటి నియమానికి ఇద్దరు అంగీకరించి అతనికి తన పుత్రికనిచ్చి వివాహం చేశారు అది చెప్తున్నాను చూడండి. తః అనుజ్ఞాత్పదోచితం మహిష్యాదుషితుహు స్ఫుటం తస్మై గుణగనాధ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః సకల ఉత్తమ గుణ సంపన్నుడైన అతనికి అలాంటి గుణవతి అయినటువంటి దేవభూతిని దదౌ. దానం చేశాడు. శతరూప మహారాజ్ఞి పారిభరథాన్ మహాధనాన్ దంపత్యోహో పర్యదాసు ప్రీత్యా భూషావాస పరీక్షదాన్ మరి. అమ్మాయిని ఇచ్చారంటే కన్యాం సాలంకృతాం సాద్భీం అంటారు. కన్యాం ఉత్తగా ఇవ్వకూడదు. సాలంకృత అలంకారంతో ఆభరణాలన్నీ పెట్టి ఇవ్వాలని శాస్త్రం. అందుకే ఒక అమ్మాయికి ఇచ్చి అల్లుడికి ఏం లేకుండా చేస్తారా? కదా మరి ఆయనకు కూడా ఇవ్వాలి. అందుకే యువులకు వస్త్రములు, ఆభరణములు, ఇతర కానుకలు, సంపద ఇవన్నీ కూడా కన్యా వర్ణాలు అంటాం కదా మనం. కన్యాశుల్కం వాండి ఇయ్యాలే మనం ఇప్పుడు వాట వరఘట్నం అంటున్నాం కదా పేరు కానీ ఆ రూపంలో కాకుండా ఎన్నో కానుకలు ఎన్నో వస్త్రాలు ఎన్నో ఆభరణాలు ఎన్నో సంపదలు. అవన్నీ ఇచ్చి దంపత్యో పర్యదాత్ ప్రీత్య భూషావాసః పరిచ్ఛదాన్ ప్రత్తాంబుహితం సమ్రాట్ సదృక్షాయ గతవ్యధః యోగ్యుడైన వానికి తన అమ్మాయిని ఇచ్చాను.

అని సంతృప్తి పొందినటువంటి మహారాజు తన వ్యసనంతా బాధను పోగొట్టుకొని ఉపవృశ్యచ బాహుభ్యాం ఔత్కంఠ్య ఉన్మధితాచయః అమ్మాయిని ఇచ్చారు కాబట్టి తనకే వెళ్ళిపోవాలి కదా ఏదో బంగారమో వెండో వస్త్రం ఇచ్చినట్టు అమ్మాయి నీకు వెళ్ళిపోలేడు కదా. ఔత్కంఠ్యాత్ మరి అమ్మాయి కాబట్టి ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యంతో అమ్మాయిని దగ్గరికి తీసుకొని అశత్రువం తద్విరహం ముంచన్ బాష్ప కలాం ఆమె ఎడబాటును సహించలేదు. అలా అని ఇక్కడ ఉండలేదు కదా. ఆ ప్రేమతో రెండు కన్నీటి బుట్లు అక్కడ రాయించి బాత్మ కలామ్ముహు అసించదంబవత్సేతి నేత్రైహి దుదిహితుహు శిఖా ఆమె యొక్క శిరస్సును కన్నీళ్లతో తడిపారు అతించి తడిపారు అంటారు. ఆమంత్రియ తం మునివరం అనుజ్ఞాతః ఇలా వివాహం పూర్తి చేసి. వారికి చెప్పి ఆ ఋషి యొక్క ఆజ్ఞను పొంది సహానుగా అనుజనులందరు కలిసి వ్రతస్తే రథమారుత్య సభార్యః స్వపురం నృపః ఇలా రాజుగారు మళ్ళీ తన భార్యతో తన నగరానికి బయలుదేరాడు, చేరాడు అన్నమాట. ఉభయో ఋషికులియాయా సరస్వత్యా సురోహనై ఋషీణాం ఉపశాంతానాం పశ్యన్ ఆశ్రమ సంపదః. దారిలో కనబడుతూ ఉన్నటువంటి వచ్చి ఉన్నటువంటి అనేక ఋషుల యొక్క ఆశ్రమాలను సేవిస్తూ సేవిస్తూ ఈ మహానుభావుడు బయలుదేరాడు. తమాయానభిప్రేత్య బ్రహ్మావర్త ప్రజాహపతిం. గీత సంస్కృతి వాది త్రైహి ప్రత్యుదీయుహు ప్రహర్షితాః ఇలా తన పుత్రికమిచ్చి వివాహం చేసి మళ్ళీ నగరానికి వస్తున్నటువంటి రాజును ప్రజలందరూ ఘనమైన స్వాగత సత్కారాలతో ఎదుర్కొన్నారు అన్నమాట. గీత సంస్కృత వాదిత్రై గీతములు, గానములు, నాట్యములు, స్తోత్రములతో స్వీకరించారు. బహిష్మతి నామపురి సర్వ సంపత్ సమన్విత బ్రహ్మావర్త రాజ్యంలో. రాజధాని పేరేమిటి? బరిహిష్మతి అనేటువంటి నగరం. ఆ నగరాన్ని సర్వ సంపత్ సమన్వితా న్యపతన్యత్ర రోమాణి యజ్ఞశ్యాంగం బిదున్వతః. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది?

అంటే వరాహ స్వామి తన పెరిగిన దాన్ని దులిపితే అతని రోమములు ఇక్కడ పడ్డాయి. బరిహీ అంటే దర్భలు కదు దర్భలైతే ఏమిటి? స్వామి యొక్క రోమములే. వరాసం యొక్క దేవి రోమములే అలా రోమములు ఇక్కడ పడ్డాయి కాబట్టి ఆ ప్రాంతానికి బరిక్షిష్మతి అని పేరు అలాంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని సబన్విత సబన్విత రోమాని యజ్ఞశ్యాంగం విధున్వతః కుశాహ కాచాహ తాయే వాసన్ శక్తు హరిత వర్చతః అవే ఆత్ప తరంగుతో కుశములుగా కాశ్యములుగా రెల్లుగడ్డి అంటాం మనం దర్భలు అంటాం అవే పెరిగాయి ఋషయోయైహి పరాభావ్య యజ్ఞజ్ఞాన్ యజ్ఞమీజిరే ఈ దర్భలతోటే రుషులు యజ్ఞములకు హాని కలిగించేటువంటి రాక్షసులను పరాభవం పాలించేశారు అంటే ఓడించారు. అంటే యజ్ఞ శత్రువులను రాక్షసులను ఈ దర్భలతోటే ఓడించి పారదోరి యజ్ఞాలను పూర్తి చేసుకున్నారు. భరిపదీయ నామ విభుహు యాం నివిష్య సమావసత్ తస్యాం ప్రవిష్టః భవనం తాపత్రయ వినాశనం అలాంటి నగర రాజధానిగా చేసుకొని మహారాజు పరికాలిస్తున్నాడు. ఈ మహారాజు తన రాజధానిలోని తన నగరంలో తన ఇంటిలోకి వచ్చాడు. ఎలాంటిది ఆ ఇల్లు? తాపత్రయ వినాశనం. కదా? మనం ఇంట్లోకి వచ్చామంటే అన్ని తాపాలు మొదలైతాయి. ఎందుకు వచ్చాంరా బాబు లైట్ ఉంటేనే బాగుండేటట్టు ఉంది ఇంటికి అంటే గుడి పదిరాం అంటాం కదా. ఇది అలాంటిది కాదు. తాపత్రయ వినాశనం అన్ని తాపాలు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక అనేటువంటి తాపములను ఇంటిలో అడుగు పెట్టగానే తొలగిపోతాయి. అంత ఉత్తమమైనటువంటి భవనాన్ని ప్రవేశించాడు సభార్య సప్రజ కామాన్ బుభుజే అన్యావిరోధత భార్యతోటి. సంతానంతో కలిసి అన్ని కామములను అన్ని భోగం అనుభవించాడు. ఎలా అనుభవించాడు? అన్య అవిరోధకః ఇతరులకు ఇబ్బంది కలగకుండా. లేదా ఇతరములకు విరోధము కాకుండా ఏమర్థం? కామాలు అనుభవించాడు అంటే ధర్మ అర్థములకు, మోక్షమునకు విరోధము కాకుండా కామాన్ని సేవించాడు.

కష్టం ఉంది కదా చెప్తారు గీతలో. మీనే కామమును అంటాడు. ఎలాంటి కామమును? ధర్మా విరుద్ధః భూతేషు కామోస్మి పరదర్శపః. సకల ప్రాణులలోని కామమును కోరికను నేనే. ఎలాంటి కోరికను? ధర్మ అవిరుద్ధ. ధర్మమునకు విరోధము కాని కామమును నేను అన్నాడు. కామము కోరిక అనేటువంటిది తప్పు కాదు. కానీ ఆ కోరిక ధర్మబద్ధం కాదు. ధర్మ విరుద్ధమైతే తప్పు. అందుకే ధర్మార్థ మోక్షములకు విరోధము కాని విధముగా మహారాజు కామమును సేవించాడు, అనుభవించాడు. అవిరోధతః సంగీయమాన సత్కీర్తిహి సస్త్రీభి సురగాయకైహి దేవతాస్త్రీయులు గానం చేస్తూ నాట్యం చేస్తూ దీని యొక్క కీర్తిని వాళ్ళంతా గానం చేస్తున్నారు ప్రత్యూషేషు అనుబద్ధేన కృదా కుణ్వన్ హరే కధాః దేవతా స్త్రీల గానములు నాట్యములు చూస్తూ వింటున్నాడు. ఎలా అంటే ప్రత్యూషేషు అంటున్నాడు. ప్రతి ప్రాతఃకాలము ప్రతి సాయంకాలము పరమాత్మ గుణములు వింటూ. అంటే మన సమయంలో కాలాన్ని ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనేటువంటి నాలుగు పురుషార్ధములకు అనుగుణంగా విభజించాలి. 24 గంటలు అంటాం మనం కదా నాలుగు భాగం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరు గంటలు అందుకే నిద్ర ఎన్ని గంటలు పోవాలి మనం నిద్ర ఆరు గంటలే ఎక్కువ పోయామనుకోండి ఇంకో సమయాన్ని మనం నిద్రకి ఇచ్చినట్టే విభాగం చేయాలి ధర్మానికి ఆరు అర్థానికి ఆరు కామానికి ఆరు మోక్షానిక అది సిద్ధాంతం. మనం ఏం చేస్తున్నాం? అన్నీ అర్ధకామాలకే ధర్మ మోక్షం కంగారు కలిగింది. డబ్బు సంపాదించాలి, సంపాదించిన దాన్ని అనుభవించాలి. ఇక మూడో మార్గం ఏది? అబ్బే ఇంకోటి ఏం లేదు. అది విధానం కాదు. అన్నిటికీ పంచాలి. సమాన ప్రతిపత్తితో విభాగం చేసి మనము జీవితాన్ని గడపాలి. ఆ భావాన్ని చెప్తున్నాడు. ప్రత్యూషేషు అనుబద్ధేన హృదః శ్రుణ్వన్ హరేహ కథః. ప్రాతఃకాలము సాయంకాలం ప్రత్యూష అని పేరు అంటే ఉషకాలము అంటాం దానికి ముందు ఉండేది అంటాం ఏంటది సంధ్య కదా ఏ సంధ్య ప్రాతః సంధ్య సాయంకాలం.

ఇలా రెండు సంఖ్యలలోనూ పరమాత్మ గుణముల యొక్క కథలను వింటూ అంటే మోక్షం పాలు మోక్షానికి ఇచ్చాడు. ప్రజలను పరిపాలిస్తున్నాడు అంటే ధర్మానికి ఇచ్చాడు. పని వసూలు చేస్తున్నాడు అంటే అర్థమైపోయింది. సుఖానుభూతి అంటే కామం అయిపోయింది. ఇలా. నాలుగు పురుషార్ధములను ధర్మబద్ధంగా సేవిస్తున్నాడు. చెప్తున్నాడు నిష్ణాతాం యోగమాయాసు మునిం స్వాయంభువం మనుం అతను ఎలాంటి వాడంటే మహానుభావుడు యోగమాయాసు నిష్ణాతుడట. మనువు యోగంలో నిష్ణాతుడు. స్వయంభువం మనుం యదా ప్రసయితుం భోగాః నసేకుహు భగవత్ పరం. ఈ మనువుకు విశృంఖలమైన అతి ఉజ్జలమైనటువంటి బ్రహ్మాండమైన భోగాలన్నీ ఉన్నాయి. ఆయనే మొదటి రాజు సంపదలకేం కొదవా? అన్నీ ఎవడు ఇంకా ఇంకో రాజు లేడు. ఎవడైనా గుంజుకుంటే పంచుకుంటే తగ్గుతాయండి. ఉన్నవన్నీ వానికే ఉన్నాయి. కదా ఇన్ని భోగాలు ఉన్నా అతన్ని భవసైకం భోగానతేకుహు భగవత్పరం పరమాత్మ యందు ఉన్నటువంటి మనస్సును ఈ భోగములు తప్పించదారకపోయాయట. నాకు చెప్తారు దశమ క్షణంలో పుచేలో పాఖ్యానంలో పరమాత్మ సాధించినటువంటి ధనము భోగములతోటి చెప్తారు మనకు భయపేన నిభాచెయ్యా దాంతాః రుక్మ పరీక్షజా అంటాడు. పాల నురుగు లాంటి చెయ్యలు. ఏడు దంగు ఏడు అంటే మంత్రములు ఇలా చాలా భోగాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కుచేరుని మనస్సు కృష్ణ పరమాత్మ నుండి పక్కకు పోలేదు అంటాడు. అలాగే మనువు యొక్క మనస్సు కూడా ఇన్ని భోగాలు ఉన్నా భగవత్ గుణానువర్ణన నుండి పక్కకు వెళ్లలేదు. అందుకే శృణ్వతః చెప్తున్నాడు అయాతయామాంతస్యాసన్యామాః స్వాంతరయాపనాః ప్రతి యామము అంటే ప్రతి ధాము ఏ ధాము గడిచిపోలేదట. ఏమర్ధం అండి? ఏ ధాము కూడా యామం అంటే ధాము అయాత యామం. అంటే ఏ జాము గడిచిపోలేదట. గడుస్తూనే ఉన్నది, నడుస్తూనే ఉన్నది. అంటే ఏమిటి? మొదటి జాము అయిపోగానే రెండో జాము వస్తుంది. రెండో జాము వచ్చినప్పుడు మొదటి జామును మర్చిపోయాం అనుకోండి అది పోయినట్టు లెక్క.

కానీ మహారాజు ఏ క్షణాన్ని మరిచిపోవటం లేదు. అంటే ఏమిటి? భగవంతుని గుణము, భగవంతుని జ్ఞానము, భగవంతుని ధ్యానము. భగవంతుని ఆరాధన. ఈ నాలుగు లేకుండా ఏ క్షణము అతను గడపలేదు కాబట్టి అన్ని యామములు అయాత యామములే. యయాతయామాః తస్యాసన్ యామాః స్వాంతరయాపనాః శృణ్వతః ధ్యాయేస్తున్నాడు శృణ్వతః ధ్యాయతః విష్ణోః కుర్వతః బ్రువతః చథాః పరమాత్మ కథను వింటున్నాడు, పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు, పరమాత్మ గుణములను అనుసంధానం చేస్తున్నాడు, పరమాత్మను ఆరాధిస్తున్నాడు. తాను చెబుతున్నాడు, ఇటు వారు చెప్పిన దాన్ని వింటున్నాడు, తాను గానం చేస్తున్నాడు, తాను పరమాత్మను ఆరాధిస్తున్నాడు. ఈ నాలుగు ఉన్నంత కాలము అతనికి కాలము గడిచినట్టే ఉండదు. ఇంకా అలాగే ఉంది. అదే కాలం నిరంతరం ఒకటే కాలం ఏం కాలం అంటే ధ్యాన కాలం. మనం అంటాం సేవా కాలం అని. తెలుసు కదా సాంప్రదాయంలో సేవా కాలం అంటే ఏమిటి? పరమాత్మ సేవతో గడిచే కాలాన్ని సేవా కాలం అంటాం. అదేంటి భగవంతుని యొక్క గుణగానములు అంటాం. ఆ రీతిలో. తయేవం స్వాంతరం నిన్యే యుగానాం ఏక సప్తతిం అతని యొక్క అంతరం మన్వంతరం అంటాం కదా అతని కాలం ఎంత అంటే 71 యొక్క మహా యుగాలు. యుగానాం ఏక సప్తతిం 71 మహాయుగాలు ఒక మనవంతరం ఇలా తన కాలమును అతను నిన్నే హాయిగా గడిపాడు. వాసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయః ఎలా గడిపాడు? వాసుదేవ ప్రసంగేన పరమాత్మ కథ వ్యవహారంతో. ఏం లాభం అంటే పరిభూత గతిత్రయః గతిత్రయం మూడు అంటే ఏమిటి మనకు ఒక రకముగా ధర్మ అర్ధ కామములు మూడు గతులు అంటే ఈ మూడిని పరిభూతం.

పరాభవం చేసేసాడు అంటే తప్పించాడు ఓడించేసాడు వాటికి తాను లొంగకుండా వాటినే తాను లొంగ తీసుకున్నాడు. ఇలా పురుషార్థాలను మూడిటిని లొంగ తీసుకొని అది ఎలా వాసుదేవ ప్రసంగ తన గొప్పతనం కాదు. నిరంతరం పరమాత్మను ధ్యానించటం వలన ధర్మార్థ కామములను ఓడించేశారు. శారీరాః మానసాః దివ్యాః వయ్యాశేయేచ మానుషాః చెప్తున్నాడు. శరీర భావాలు, మానసిక భావాలు, దివ్యమైనటువంటి భావాలు అలాగే. దైవ మానుషాః దైవిక మానుష భావములు భౌతికాస్త కథం క్లేశాః బాధంతే హరి సంశ్రయం. పరమాత్మను ఆక్రయించిన వాడిని ఆధ్యాత్మికములు కానీ ఆది భౌతికములు కానీ ఆది దైవికములు కానీ ఎలా బాధిస్తాయండి? ఎవరిని బాధిస్తాయి? పరమాత్మను ఆశ్రయించని వారిని బాధిస్తాయి. భగవంతుడిని ఆశ్రయిస్తే అవేమీ బాధించవు కాబట్టి అతని శరీరం కానీ, అతని మనస్సు కానీ, అతని భౌతికమైనటువంటివి కానీ దైవ మానవ. సకల భావములు అతన్ని ఏ మాత్రం బాధించలేదు మానుసాః పుష్టః మునిభిహి ప్రాహ ధర్మాన్ నానా విధాన్ శుభాన్ అతను ఋషులను సేవించాడు. పరమాత్మ రూపంగా భక్తులను ఆరాధించాడు. కదా? అంతే కాదు ఋషులకు కూడా ధర్మాన్ని బోధించాడు. ఏం పేరు శాస్త్రానికి? మనుస్మృతి. మనుధర్మ శాస్త్రం అంటాం చూడండి ఇదే ఆయన చెప్పింది. తాను మొదటి రాజు కాబట్టి తన రాజ్యంలో ఎలా పరిపాలన చేయాలో తానే రాజ్యాంగాన్ని ఉత్తర్ రాజ్యాంగం మరి ఏంటి మన ధర్మం అంటే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అని ఏర్పరిచారు. ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి బ్రాహ్మణులు ఇలా ఉండాలి. మీరు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు, సేవకులు, ప్రభువు ఎన్ని ధర్మాలు చెప్పాడు. మన అదృష్టం ఏమిటంటే మనకిప్పుడు. మన భారత రాజ్యాంగంలో మనుస్మృతి పనికిరానిది. బైకాట్ అంటాం బైకాట్ కదా బహిష్కరించేశారు. ఎందుకని బాబు ఆయన రెండు మూడు మాటలు అన్నాడట. ఏమిటి అంటే ఒకటి నస్త్రీ స్వాతంత్య మర్హతి అని. కదా స్త్రీకి స్వాతంత్రం వారు చెప్పారు అది కాదనుకోండి వారు చెప్పారు అది. ఇప్పుడు కలిపించారు అర్థం అది కాదు పితా రక్షతి కౌమారి భర్తా రక్షతి యవ్వని రక్షిస్తాడని అర్థం.

బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు ఆయనను కాపాడుతాడు. స్వాతంత్ర్యం అంటే స్వరక్షణ తాను చేసుకోలేదు. తనను తాను స్త్రీ రక్షించుకోలేదు కాబట్టి వీరు కాపాడుతారు అక్కడ. తంత్రం అంటే. రక్షణ పైన అర్థం ఏముంది సందర్భం కావాలే మనకు. రక్ష రక్ష రక్ష అంటున్నాడు. ఫలం అంటే స్వరక్ష తనను తాను స్త్రీ హబల కాబట్టి కాపాడుకోలేదు కాబట్టి పుత్రుడో భర్తను తండ్రో ఆమెను కాపాడుతాడు అని ఆమె యొక్క స్వరూపాన్ని. ఆమెకు ఇచ్చేటువంటి పూజా విధానాన్ని పెంచారు. అది అర్థం కాక మా పదాంచన తీసి పారేశాడు. శుద్ధులను సేవకులు అన్నాడు. ఇప్పుడు కొత్త నిదానం ఉంది కదా. హిందూ ధర్మశాస్త్రం కి వాని పరిచరించాలని ఆ పరిచరించాలి. హిందూ ధర్మశాస్త్రం హిందూ ధర్మశాస్త్రం ఎవరు హిందువు ఎవరు ధర్మశాస్త్రం ఏమిటి ఆచరించేటువంటి విధానాన్ని ప్రతి క్షణం ఎలా బ్రాహ్మణులు ఉండాలి ఎలా క్షత్రియులు ఉండాలి ఎలా భయస్తులు ఉండాలి ఎలా శూద్రులు ఉండాలి ఆపదలో ఏం చేయాలి. అనాపదలో ఏం చేయాలి? ప్రతి ఎంత తినాలి, ఎంత తాగాలి, ఎలా నీళ్లు తాగాలి? ఎలా ఇల్లు కట్టుకోవాలి అందులో వాస్తు ఉంది. మనువు ముట్టని ధర్మాంశం లేదు. మొత్తం చెప్పాడు. ఇంత అద్భుతమైనటువంటి దాన్ని చెప్తున్నాడు. య పురుష్టః మునిభిహి ప్రాహ ధర్మాన్ నానా విధాను శుభాన్. ఎంతోమంది మునులు అడిగారు ఆ మహానుభావుడు ఎందుకంటే. పరమాత్మే అవతారం కదా మనురహం అన్నాడు కదా అహం మను కానీ మను అంటే పరమాత్మే బ్రహ్మ యొక్క అంశ రెండు భాగాలు అయ్యాయి కదండీ పరమాత్మే కాబట్టి ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఎలా పరిపాలించాలి. ఇలాంటి ధర్మములను మునులందరూ అడుగుతూ ఉంటే ఎన్నో రకాల ధర్మాలను బోధించాలి. నృణాం వర్ణాశ్రమానాంచ సర్వభూతహితః అంటే మానవ ధర్మాలు చెప్పాడు, వర్ణ ధర్మాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్ధులు అనేటువంటి వర్ణములు. అలాగే బ్రహ్మచారి, గృహస్త, వానప్రస్థ, సన్యాసములు ఇవి ఆశ్రమములు. ఈ ధర్మాలు చెప్పాడు. ఆ ధర్మాలు చెప్పారు ఎలా చెప్పాడయ్యా అంటే సర్వభూత హితః

సకల ప్రాణుల హితమును కోరి చెప్పాడు. తన కోసమో తన వారి కోసమో మేలు జరిగే రకము వ్యవహరింతది సర్వభూత హితః. ఆ ప్రకారంగా ఆచరించాడు ఏదత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు ఈ ప్రకారంగా ఆదిరాజైనటువంటి మను యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీకు వివరించాను. ఎలాంటిది ఇది? వర్ణనీయస్య. తప్పకుండా వర్ణించదగినది చరిత్ర. ఉంటే వింటే ఇలాంటి దాన్ని వినాలి. ధర్మబద్ధమైన దాన్ని, మోక్షబద్ధమైన దాన్ని, భగవంతుని యొక్క ప్రభావాన్ని మాటిమాటికి గుర్తు చేసేటువంటి ఇలాంటి దాన్ని తప్పకుండా వర్ణించాలి. అది నువ్వు అడిగావు, నేను దాన్ని వివరించాను. ఇప్పుడు తత్ అపత్య ఉదయం శ్రుణు. అతని చరిత్ర అయిపోయింది కాబట్టి ఏం చెప్పాలి? వారి సంతానం గురించి చెప్పాలి. అంటే ప్రియవ్రతుడు ఉత్తానపాదుడా చెబుదామా? కాదు కాదు లేడీస్ ఫస్ట్ కదా మొదటి దేని గురించి చెప్పాలి? అమ్మాయిల గురించి చెప్పాలి. అమ్మాయి చరిత్ర వినంక అబ్బాయి చరిత్ర వస్తుంది. అందులో అమ్మాయిలు కూడా మనం ప్రారంభించింది దేవభూతి కాబట్టి ఆ దేవ చరిత్ర చెప్పిన తర్వాత అలాగే ఆ కూతి రుచి కూడా చెప్పి ఆ తర్వాత ప్రియభరతుడు అని ఉత్తానపాదుడు అని వారి చరిత్ర అందులో ఉత్తాభరి చెప్పి చివరికి వీళ్ళు చెప్పారు. సంజ్ఞ అంటే దేవభూతి చెప్పి ఆ భూతి చెప్పి రుచి ప్రసూతి అంటాం కదా దాన్ని చెప్పి ఇది అయిపోయిన తర్వాత ఉత్తానపలు చరిత్ర అది అయిపోయిన తర్వాత ప్రియవ్రతుడు అప్పటికి మనకు పంచమ స్కాంతం వస్తుంది మూడు నాలుగు ఈ విడుతు అయిపోతుందన్నమాట ఈ రీతిలో దాన్ని వర్ణించామని మనకు తృతీయ స్కంధే ద్వావింశోధ్యాయః మళ్ళీ అధ్యాయం మొదలు పెడితే ఎలాగో పూర్తి కాదు కాబట్టి రేపు మూడో తిరువ అధ్యాయం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః కుద్గినో భవంతు అస్మద్ గురుభ్యో నమః అధ్యాయం అయిపోయింది కాబట్టి కుద్గి అని చెప్పి ఎందుకు ఆపాలి ఓ పావు గంట అరవై గంట ఉంటే

Aayurvaaha udreeti tanmayatayaa - opening invocation to the Guru lineage and the Lord. Shri Sukha Brahmanaya namah. Kanyabharani sanjatam vadhula kulabhushanam shri Rangaarya guru putram Shathagopamaham bhaje, asmad gurubhyo namah. Dear devotees, Kardama Prajapati, desiring excellent progeny, performed austerities with complete single-pointed devotion, and the Lord, pleased with his focused bhakti...

'Whatever you worshipped Me for - whatever desire you held in your heart while worshipping Me - I have already arranged that for you, I have already provided it.' He says: 'Samarchitah savai jaatu navaai jaatu mrishaiva syaat prajadhyaksha mad-arhanam' - the worship of Me by a Prajapati like you shall never be in vain. Why did I arrange it beforehand? Because worship of Me is never wasted.

'I do it because it is my duty.' Given what He gave, accept it; not given, be content. What is foremost is the darshana (sight), the sparshana (touch), the conversation - not the fulfillment of desires. With this understanding - 'may I samagrihita aatmaanam' - you who have firmly placed your mind fully in Me - the austerity and worship performed by such great souls as you shall never be in vain.

'Parashvah' - why the day after tomorrow? Because 'dharmakovidah' - he knows dharma well. Therefore he will himself bring his daughter and come to you in person. 'Aatmajaam atitaapaangim svayassiila gunaanvitaam mrigayantiim patim daasyati anuruupaayate prabho' - his daughter, who is young, virtuous by nature, and seeking a worthy husband, will be brought to you.

'Sakala jiiva bhuuta dayaa' - we should look upon every creature with compassion and love. 'Datvaaca abhayam' - one who gives fearlessness to all who are afraid. Having attained this, having gained self-knowledge, having fixed your mind on Me - you will see the universe not as separate from Me, but within Me. 'Prapancham mad-mayi aatmaanam saha jagadrakshati aatmanisha api maam'.

What we call 'anuvakam' - reciting Vedic hymns in that manner. As all the sages were reciting the Vedas along the path, the problem Vishnu faced was that the Vedic mantras being chanted by the sages waiting ahead on His path could not be heard by Him. Why? Because He was traveling on Garuda. The sound of Garuda's wings was...

All arrangements were made. Therefore, as instructed by the Lord, Manu, Shatarupa, and their daughter Devahuti - these three boarded a chariot and came to the ashrama. What was the ashrama's name? Bindu Saras - the Lake of Tears. The ashrama was at Bindu Saras. What is Bindu Saras? The lake formed from the Lord's own teardrops. Kardama Prajapati had practiced...

He is Adiraju - what was Manu's name? Adiraju - the first king, the first to rule. Therefore, seeing Kardama Prajapati - that great Adiraju with his family - 'sahaatmaja sadarja munimaasiinam tasmin hutahutaasanam' - who had just completed his fire-offering and was seated serenely - radiant with divine brilliance from long austerities performed...

One should not ask 'why have you come?' - for that would be impolite when you already know. Yet one must not remain silent without asking. So Kardama says: 'O great king, you who rule the world - why does such a one wander? It is for the protection of the good, is it not? To protect the virtuous and punish the wicked - for that purpose do people like you travel. Vadhaaya jaasataam yastam hareh shaktilih paalini...'

'Similarly, the boundaries you have established - the dykes of dharma - the varnashrama order - all of this. Sarve varnaashramaan iva - you have established the bonds of the varnashrama system. Without transgressing those varnashrama dharmas you have established, you govern and protect everyone. Adhaarmasya samdhete lolu...' - so that adharma does not flourish...

You must be here for something - so I ask: 'O King, svadartham tvam ihaaghatah - what have you come here for? Tad-vayam nirviriikena pratipadyamahe hridaa - no sooner do you state your purpose than, without any deception, with full sincerity of heart, we will fulfill whatever you have come for. So please tell us, O King, what your purpose is in coming here.'

We discussed this earlier - remember? 'Asantushta dvija nashta' - it was said. A Brahmin must have constant contentment and satisfaction. 'Oh, this is not enough for me, give me another lakh, another lakh, another lakh' - one who desires endlessly is not truly a Brahmin. One who is satisfied with what the Lord has given is called a Brahmin. That is why Brahmins are like that...

'Sarva samshayaah' - by the darshana of great souls like you, all doubts that were within me until now have been dispelled. 'Mahataam darshanaatu loke' - as it is said: the mere sight of a great soul is enough. Even without them speaking, even without us asking - just beholding them dispels all doubts, say the scriptures. Thus by your darshana our doubts have been removed. 'Yat svayam...'

'The darshana of great souls like you who are not easily visible - for us to have received it means we are truly fortunate. Akritaatmaanam dishtiyaa paadaarajah sprishtam chiirshna me bhavatah shivam' - you appeared. And you allowed yourself to be touched - that is another quality. Can one touch a sage's feet and bow? Some say 'keep away, don't touch.' But we are fortunate that we could touch your feet...

'I am in the hermitage, you are in the kingdom' - no, not at all like that. Wherever one is, there is a messenger, a divine radio, so to speak - Narada Maharshi. He came and told her of your form, your virtues, your austerities, your powers - everything. Hearing all that from him - 'tvayaa sit kritanishchayaa' - she made up her mind to have you as her husband...

And yet - 'mukta sangunikee' being absent - if he has no attachment, why would he want marriage? What more needs to be said? That is why he says: 'kaamaraktasya kim punah' - for one who desires marriage, who has attachment to desire - where is the objection? Marriage is the only way. Knowing that you wish to marry, I have come bringing my daughter...

It is for this reason that you wish to marry. Your qualities - Narada told my daughter about you. My daughter chose you; I too decided to give her to you. Not two but all three desires have aligned as one - so accept this daughter of mine. If a father wishes to give his daughter, but the daughter does not want the same man...

With a divine bodily radiance that recalled Lakshmi herself - 'striyam' means the auspicious one, the embodiment of Shri. Manifesting the glory of the Divine Mother - 'mee amshayaiva kaantyaa kshipatiimiva striyam. Yaam harya prishti konadangiri shobhaam vikreedatiim kanduka vishva laakshim vishvaavasu nyapatat taad vimaanaat vilokyaa sammohita vimuudha chetaa' - seeing her, Vishvavasu was so enchanted and bewildered that he fell from his celestial chariot.

'I will serve her. For how long? Not forever. Only until children are born. Only until we have offspring will I remain with her as her husband.' Meaning: I will keep her as long as there are no children - no, rather: once married and children are born, I will then go to the sannyasa ashrama as I had already determined. That is the condition - if she accepts, I will marry. Even after marriage, how do I leave...

Such a great one - he is the lord of all lords. Prajapati pati - meaning even Brahma has him as master. Such a great one says: 'Matyam param pramaanam' - the Supreme Being is my highest authority. My entire mind is fixed on Him alone. All my dharmic conduct is for His sake. Now that you have accepted marriage, you may not contemplate or go to anyone else but me...

The words he had spoken - now he must consult and deliberate with his wife too. Shall we give her or not, what do you think? If later she thinks 'I gave my daughter to an ascetic' and feels grief - 'like this they gave her, like that they gave her.' To prevent any such regret arising, he asks his wife: 'Shall we give her?' and the wife...

Being thus satisfied, the great king shed all his anguish - 'upavrishyacha baahubhyaam autkanthya unmathitaachayah' - since he was giving away his daughter, she would have to go away now. One cannot give a daughter away like giving gold or silver or cloth - she has to go. 'Autkanthyaat' - because she is his daughter, there is love, there is parental affection. With that affection...

Varaha Swami shook himself, and his bristles (romaas) fell here. 'Bariihi' means darbha grass - and what is darbha? The very bristles of the Lord Varaha. The bristles of the divine Boar fell here, and thus this region came to be named 'Barikshishmati.' With such a city as capital - 'sabanvita sabanvita romaani yajna syaangam vidhana...'

This is indeed difficult, as the Gita says. 'Mene kaamaanu' - the Lord declares. What kind of desire? 'Dharmaa viruddhah bhuuteshu kaamosmi paradarsapah. Sakala praanulaloni kaamaanu korikanu naanee' - I am the desire in all beings that does not oppose dharma. What kind of desire? 'Dharma aviruddha' - desire that is not contrary to dharma is Myself, He said. Desire itself is not wrong. But desire must be bound by dharma.

Listening to the stories of the Lord's qualities in both ways - meaning he gave time to moksha (liberation), he gave time to dharma by governing the people properly, the collection of revenue meant artha was done, enjoyment of happiness meant kama was fulfilled. Thus he pursued all four purusharthas in a dharma-bound manner. He says: 'nishnaataam yogamaarga...'

But the king never wasted a single moment. Meaning: the Lord's qualities, knowledge of the Lord, meditation on the Lord, worship of the Lord - not a single moment passed without these four. Therefore all his hours were 'aayata yamah' - hours well-spent. 'Yayaatayaamah tasyaasan yaamaah svaantarayaapanah shrinvato dhyaayestunnaadu shrinvato dhyaayatah vishnoh kurvato bruvatah...'

He defeated them - meaning he escaped their grip. Rather than surrendering to them, he made them surrender to him. Having thus subdued all three purusharthas - how? Not through his own greatness - through constant meditation on the Lord. 'Vaasudevaprasanga' - through devotion to Vasudeva alone he defeated dharma, artha, and kama. 'Shaariraah maanasaah divyaah vayyaasheyecha maanushaa' - bodily, mental, divine, and human...

In childhood the father protects, in youth the husband, in old age the son - they protect her. Independence in the sense of self-protection is not hers to exercise. Since a woman cannot protect herself, these three protect her. That is the principle of 'tantra' - protection. The meaning above - what is the context we need? 'Raksha raksha raksha' - he says. The fruit, meaning self-protection - a woman, being naturally incapable of self-defense...

Desiring the welfare of all creatures, he spoke. Not for his own sake or for his kinsmen's sake alone - acting for the benefit of all: 'sarvabhuuta hitah.' Having acted thus - 'eadatta adiraajasya manoshcharitam adbhutam varnitam varniiyasya tadapatyodayam shriinu' - thus I have described to you the wondrous story of Manu the first king. What kind of story is it? 'Varniiyasya' - it must surely be told...