పరీక్షిత్ పాలన: ధర్మ వృషభం మరియు భూమి ఆర్తి

Parikshit's Rule: Dharma Bull and Earth's Suffering

bhagavatam Kandadai Ramanujacharya

పరీక్షిత్ విజయ యాత్రలో ఒక కాలిపై నిలుచున్న ధర్మ వృషభాన్ని మరియు ఏడుస్తున్న పృథ్వీ దేవిని చూశాడు. బాధకు కాలం, కర్మ, విధి, స్వభావం, మనసు సహా పది కారణాలు చర్చించబడ్డాయి. కలి యుగ నేపథ్యం మరియు ధర్మ రాజ్య సంరక్షణకు పరీక్షిత్ సంకల్పం మొదటి స్కంధం ప్రారంభంలో స్థాపించబడింది.

During his victory campaign, Parikshit encounters Dharma in the form of a bull (standing on one leg) and the weeping Earth. He questions the ten possible causes of suffering - time, karma, fate, one's own nature, mind - and pledges to punish the guilty. The episode establishes the Kali Yuga context and Parikshit's role as a dharmic emperor in the opening of Canto One.

← Prev Next →
Parikshit's Rule: Dharma Bull and Earth's Suffering Kandadai Ramanujacharya bhagavatam

రామ వందే సుగ్రంతరాం నిత్య వస్తుత పురాం పుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్సతి తరాణి తృణాయమేనే అస్మద్ గురుహో భగవతో స్థిత యైక నింద్యో రామానుజస్య చరణ చరణం ప్రపజ్యే మాతా సితాయుతయస్తనయాభిభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్సదంగి యుగలం ప్రణమామి మూర్ధ్ర భూతంతరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంతిరేణు పరకాల యదీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుత్ప సంఖా సంహార నూపుర శోధితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరజీ మూత సన్నిభం త్యాగవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలధరం దేవం విష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం విష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ జూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబరుస్తోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచత్వంత్వ కుంకుమాం కిత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం శిక్షే పౌత్క్రమ కల్మజం పరాజరాత్మజం వందే సుశదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేచి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధువుల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

గురువులారా పరీక్షిత్ మహారాజు దండయాత్ర విజయ యాత్ర కోసమని బయలుదేరి మార్గమధ్యంలో భూమి ధర్మం, గోరూపము, వృషరూపం. వారిద్దరినీ దూరం నుంచి కొడుతున్నటువంటి గోవును తన్నబోయాడు అని చెప్పుకున్నాం పదాహతం అని చెప్పాడు. ఆ విషయాన్ని చూచి ఇది ఎలా జరిగింది? ఎవరు ఈ పని చేస్తున్నారు? ఇక్కడ గుడాకేశ చెప్తున్నాం. అంటే అర్జనుడి యొక్క పౌర వంశంలో ఉన్న వాళ్ళ పరిపాలనలో ఇలాంటి అధర్మం జరగడానికి వీల్లేదు. ఎవరు ఇలా చేశారు? నా వర్తితవ్యం తత్ అధర్మ బంధో ధర్మేణ సత్యేనచ వర్తితవ్యే బ్రహ్మావర్తే యత్ర యయంతి యజ్ఞైహి యజ్ఞేశ్వరం యజ్ఞ వితాన విజ్ఞాః మనకు ఇందులో యజ్ఞములు, ధర్మములు ఇలాంటి వాటిని ఆచరించవలసి ఉన్నటువంటి ఈ బ్రహ్మావ్రతంలో ఇలాంటి అధర్మాన్ని జరుపుతున్న వారెవరు? ఏ దానికి ధర్మం సమాధానం చెప్తుంది ఏతద్వ పాండవేయానాం యుక్తమార్తాభయం వచః పాండవ వంశంలో వాళ్లకు ఆర్తులకు అభయం ఇచ్చేటువంటి ఈ మాట ఉందే అది యుక్తం. ఇలా మీరే మాట్లాడగలరు. వేరే వంశం వాళ్ళు వేరే రాజులు ఏదో పైకి చేస్తా ఉంటారు కానీ. హృదయం నుంచి మాట రాదు, నేను శాసిస్తాను అంటున్నావ్, ఎవరు మీకు ఈ పని చేశారు అంటున్నావ్, కాబట్టి ఇది మీకు యోగ్యమైన పని. ఏషాం గుణగణై కృష్ణః దౌత్యాదౌ భగవాన్ కృతః అదే చెప్తున్నారు కరుణ. ఇంతటి ఉత్తమ గుణ సంపన్నులు కాబట్టే మీ గుణగణములకు ప్రీతి చెందినటువంటి పరమాత్మ మీకు దౌత్యము, సారధ్యము. ఇలా అన్ని రకముల మిమ్మల్ని వెంట ఉండి మరి పరిపాలించాడు. స్వామి స్వయంగా దౌత్యాదుల యందు ప్రవర్తించటాన్ని బట్టి.

మీ ఉత్తమ గుణాచరత్వం నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారు నవయం క్లేశ బీజాని యతస్యుహు పురుషర్షభ పురుషం తం విజానీమః వాక్య భేద విమోహితాః కాబట్టి చాలా ధర్మబద్ధంగా మాట్లాడతారు. ఎవరు మీకు ఇలాంటి అవస్థను కలిగించారు? మా రాజ్యంలో ఉండగా, మా పాలనలో ఉండగా. ఇలాంటి దుష్ప్రవర్తన ఎవరిది మీరు అడిగారు కానీ ఒక్క మాకే కాదు ఈ ప్రకృతిలోనే సుఖములకు కానీ కష్టములకు కానీ వాటిని కలిగించేటువంటి కర్మలకు కానీ కారణము ఇది అని మేము నిర్ణయించలేము. మేమే కాదు ఎవరూ నిర్ణయించలేరు. ఎందుకు అంటే స్పష్టంగా చెప్తున్నాడు మనకు వాక్య భేద విమోహిత. ఈ ప్రపంచంలోనే ఒక పని ఎందుకు జరిగినది అంటే 100 కారణాలు చెప్తారు. 100 మంది 100 ఏళ్ళు చెప్తారు. ఆ 100లో మేము దేని నంబరు మరి? కాబట్టి మాకు కలిగినటువంటి కష్టములకు కారణం కూడా మాకు ఫలానా అని మేము చెప్పలేము. కేచిత్తు. వికల్పవసనాః ఆభుహు ఆత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావం అపరే ప్రభూ. కొందరు మహాజ్ఞానులు ఆత్మీయ అన్నిటికీ కారణం ఉన్నారు. మరికొందరు మనస్సు కారణం ఉన్నారు. మరికొందరు దైవం కారణం ఉన్నారు. ఇంకొందరు స్వభావం కారణం ఉన్నారు. శాస్త్రాల్లో మనకు మీమాంస ఉంది, కర్మే కారణం ఉంటుంది. తర్కం ఉంది, ఆత్మే కారణం ఉంటుంది. వైశేషికం ఉంది, సంకల్పం కారణం ఉంటుంది. వేదాంతం ఉంది, సంస్కారం కర్మ ఉంది. ఇలా అప్రతర్ఖ్యాత్ అనిర్దేశ్యాత్ ఇతి కేష్వపి నిశ్చయః మరికొందరు మరికొందరు ఏం చేస్తున్నారు అప్రతర్ఖ్యాత్.

దీని వల్లనే ఇది జరుగుతున్నదని మనం ఊహించలేము. కాబట్టి ఏం కారణమో చెప్పలేము. ఇంకొందరు అనిర్దేశ్యాత్ మనం ఊహించగలిగిన ఊహించనిది ఊహించినది ఇదే అని వేలు పెట్టి చూపరా. చూపరేము. ప్రదర్ఖ్యాత్ అనిర్దేశ్యాత్ ఇతి కేష్వపి నిశ్చయః కొందరిలో అలా ఉంది. మన ఊహకు అందనిదండి. మనం దాన్ని ఇదే కారణమని నిర్దేశించలేమండి అని కొందరు అంటున్నారు. అత్ర అనురూపం రాజర్షి విమృశ్య స్వమనీషయా మహానుభావ ఇన్నున్నాయి కారణాలు నీవు నీ బుద్ధితో ఏది కారణమో పరిశీలించి తెలుసుకో. నిశ్చయం లేదు తలతీరు అంటున్నారు మేమేం చెప్తాం సూత ఉవాచ అందులో ఏవం ధర్మి ప్రవదతి సమ్రాట్ ద్విజ సప్తమ సమాహితేన మనసా విఖేదః పర్యచష్టతం. ఇంత జాగ్రత్తగా ధర్మం మాట్లాడేసరికి రాజుగారు ఏం చేయాలి? ఫలానా వారు చేశారు అంటే ఆ విషయం వేరు ఉంటుంది. ఇన్ని రకాలు ఉంది ఇందిర అంటున్నారు. మీరే ఊహించుకోండి ఏదో ఏం చేద్దాం ఊహించాలి అందుకోసమని సమాహితేన మనస విఖేదః పర్యచష్ట సావధాన మనస్సుతో ఖేదములు తొలగిన వాడై రాజు మాట్లాడుతున్నాడు. ధర్మం భవిషి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూప దృక్. ఇతను మాట్లాడిన మాటలను బట్టి పరీక్షిత్తు అర్థం చేసుకున్నాడు. నాయనా నీవు ధర్మానివి కదు. నీవు ధర్మానివే ఎందుకంటే బాధపడుతూ వేదన పడుతూ నిన్ను ఇంతటి బాధకు గురి చేసిన వాడిని శిక్షిస్తాను ఎవరో చెప్పవయ్యా అంటే ఏం చెప్పగలమండి ఇన్ని ఉన్నప్పుడు అనగలవాడు ఒక్క ధర్ముడు. మనకు ఏ బాధలు లేకున్నా ఫలానా వాడు ఇన్ని బాధలు పెడుతున్నాడని ప్రతి వారి మీద కొండెములు చెప్పే స్వభావం ఉన్న ఈ కాలంలో.

నేను శిక్షిస్తానయ్యా ఎవరో చెప్పు అని స్వయంగా చక్రవర్తి అడిగితే కాలము, కర్మము, దైవము, స్వభావము, మనస్సు, సంకల్పము. పదు రకాలుగా అంటున్నారు. ఏం చెబుదామండి? ఎవరంటారండి? ఒక్క ధర్మమే అంటుంది. అందుకే ధర్మం ప్రవేశి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూప దృక్. ధర్మము వృష రూపంలోనే ఉంటుంది. భూమి గో రూపంలోనే ఉంటుంది. కాబట్టి నాయనా నీవు ధర్మానివి. యతధర్మకృతస్థానం సూచకస్యాపి తద్భవి అంటే ఫలానా వాడు నాకు ఈ అపకారం చేశాడని నీవెందుకు చెప్పలేకపోతున్నావయ్యా? నేను ఊహించగలిగాను. ఏమిటది అంటే మనం అధర్మం చేయడం కాదు. అధర్మం చేసిన వాడిని వాడండి ఫలానా తప్పు. తప్పు వాడు చేశాడు అని తప్పు చేసిన వాడి తప్పును చెప్పిన మనకు కూడా ఆ తప్పులో సగం దోషం పాపం వస్తుంది. యత్ అధర్మకృతం స్థానం సూచకస్యాపి తద్భవేత్. సూచించిన వాడికి కూడా అధర్మ దోషం వస్తుంది. అందుకే ధర్మశాస్త్రం. స్తోత్రం చేయమన్నారు. మహానుభావులను, సజ్జనులను, ధర్మాత్ములను స్తోత్రం చేయమన్నారు. పొగడమన్నారు. ఎందుకు తెలుసా అండి? వారు చేసిన పుణ్యకాయాలు మనం వరుసగా చెప్తే అందులో కొంత పుణ్యం మనకు వస్తుంది చేయకుండానే. ఎలాగైతే తప్పు చేసిన వాడి తప్పు చెప్తే తప్పులోని పాపంలో భాగం వచ్చినట్టుగా మంచి వనరు చేసిన వారి మంచిని మనం చెప్తే కొంత పుణ్యం మనకు వస్తుంది. అందుకే చేతనైతే ఎదుటి వాడిని స్తోత్రం చెయ్యి. పొరపాటున కూడా నిందించకు, విమర్శించకు. వాడు చేసిన తప్పు కానీ చేయని తప్పు కానీ ఆ తప్పు నీ నోటి మించి వెలువడితే ఆ

కారణంగా అందులో నీకు భాగం వస్తుంది. ఈ సంగతి ఎవరికో తెలుసండి? ఒక్క ధర్మానికే తెలుసు. అందుకే ధర్మం అలా చేసింది. ఇంకొకరు అయ్యుంటే తప్పకుండా ఫలానా వాడని చూపించేది నీవు చూపలేదు కాబట్టి నీవు ధర్మానివే నేను గుర్తుపెట్టాను అని చెప్పి. అథవా దేవమాయాయా నూనం గతిరగోచరా కేతసః వచసస్చాపి భూతానాం ఇతి నిశ్చయః ఇంకో చమత్కారం ఏమిటంటే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి మార్పు, ప్రతి పరిణామము, ప్రతి కర్మ కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు. ఇవన్నీ పరమాత్మ యొక్క సంకల్పంతో జరుగుతాయి. అయినప్పుడు భగవత్ సంకల్పానికి మనం కారణాన్ని వెతకలేం కదా. ఏం చెప్పగలం? ఎందుకంటే అది ఏమిటో ఆయనకు తెలియాలి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః వేదములు కూడా అక్కడిదాకా వెళ్లి వెనక్కి మళ్ళీ వస్తాయి అన్నారు. మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను. వైకుంఠంలోకి సనకాదులు వచ్చారు. మరి అలాంటి మహానుభావులను చూసి ద్వారపాలకులు ఏం చేశారు? ఆపేశారు. ద్వారపాలకులు ఆపేస్తే వీళ్ళు శపించారు. ఇదంతా చూసిన మనము ఇది వాళ్ళు వాళ్ళే చేశారేమో అనుకున్నాం. అసలు వైకుంఠంలో వేంచేసి ఉన్న పరమాత్మకు రక్షణ అవసరమా? అనంత కోటి బ్రహ్మాండ నాయకాలు మొత్తం బ్రహ్మాండములను సంకల్ప మాత్రంతో కాపాడే పరమాత్మకు సెక్యూరిటీ కావాలా? రక్షణ కావాలా? బాగా కాదు ఆయనకెందుకండీ? సరే ఏదో ప్రోటోకాల్ రాజలాంఛనాలు బానే ఉంది. మరి ఈ వచ్చిన వాళ్ళు తనకాదులు మహాయోగులు.

మరి సనకాది మహాయోగులను ఆపడంలో ఉద్దేశం వీళ్ళు ఆయనకి అపకారం చేస్తారని. ఎందుకు వెళ్లొద్దు అంటాం ఎప్పుడు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒంటికి ఉందా అని ఏమైనా పోతే ఏమైనా చేస్తారేమో ఆపుతాం మనం. ఆయనని వీడిని ఏం చేస్తారు? కాదు కదా. మరి ఆపితే ఆపారు. పరమాత్మను చూడడానికి వచ్చినటువంటి తనకాదులలో కోపం ఏమిటండి? తమోగుణం ఉన్నవారు వైకుంఠంలో ప్రవేశించగలరా? ఏది సంబంధం లేదు. ఎందుకు జరిగింది నేను చెప్పాను. అది కారమా, కర్మమా, స్వభావమా, దైవమా ఏమీ లేదు. స్వామి సంకతం. వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ ఆరు అవతారాలుగా భూమండలాన్ని ఒకసారి హాయిగా ఆడుకోవాలి అనుకోని చిన్న పని చేశారు. ఆ చిన్న పనితో వాళ్ళకి మూడు జన్మలు చేపాలు, వాళ్ళకి మూడు జన్మలు ఈయనకి ఆరవ తారం. కష్టం ఎవరిక అండి? వాడు మూడు సార్లే పుట్టాడు, ఈయన ఆరు సార్లు పుట్టాడు. రహస్యం చెబుతాడు. శిక్షించేవారు శిక్షించబడే వారి కంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తారు. పిల్లవాళ్ళను, పాపలను తల్లో తడ్డో పొచ్చి దెబ్బ కొడతారు. కొట్టిన దెబ్బ తిన్న వాడు తొందరగా మరిచిపోతాడు. కొట్టిన తల్లి. ఎందువరకు ఆపు కొట్టుకుంటుంది? అయ్యో మా పిల్లాన్ని కొట్టానే, అయ్యో నా చేయి పడగా అని నేను తాగి ఇచ్చేసాను అని అది కొన్నిసార్లు తన దాన్ని తిట్టుకుంటుంది, బాధపడుతుంది, ఎప్పుడో వాడు మర్చిపోతాడు. ఇప్పుడు శిక్ష ఎవరికి అన్నట్టు? తల్లికా పిల్లకా? ఇది ఎలా? ద్వారపాలకులకు మూడు జన్మలు ఇచ్చి స్వామి ఆరు జన్మలు ఇచ్చిండు. అంటే ఈ వంకతో పరిత్రాణాయ సాధునాం ప్రధాన ఉద్దేశ్యం పరిత్రాణమే కదా. అందువల్ల ఈ సకల జగత్తును క్రీడించాలనేటువంటి భావంతో పరమాత్మ ఏర్పరిచిన చిన్న చేష్ట సనకాదులకు సనకాదుల వలన ద్వారపాదులకు శాపం. కాబట్టి ఇదంతా దేవమాయ. చెప్పుకున్నాం కదా దీనికంటే ముందే అమ్మవారు స్వామి చిన్న కలహం పెట్టుకున్నారు. ఏమంటారు ప్రణయ కలహం. మరి ఎప్పుడూ సరదాగా ఉండి మొహం చూరు కూర్చుంటే ఏం బాగుంటుందండి ఇంత భయపడుతుంది నాకు.

బోర్ కొడుతుంది కదా. కాసేపు కొట్లాడుకుందాం. అరే బాగుంటుంది. కాసేపు కొట్లాడుకుని ఆ మొఖం అటు ఈ మొఖం ఇటు ఉంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు చూస్తామా ఎక్కడ ఆడదామా అక్కడే ఉంటారు కొట్టపాట. కాబట్టి ఆ రీతిలో ఆమె నేను రాను మళ్ళీ నన్ను కోప్పడ్డావు నేను మళ్ళీ నీ దగ్గర రాను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అంటే నువ్వు వచ్చినా నేను రానియ్యను అన్నాడు. ఆ మాట విని జరిగినారు ద్వారకలో. ఓహో స్వామి అమ్మని రానియ్యొద్దు అన్నాడేమో. ఆమె పోయి వస్తుంటే ఆపేశారు. ఇప్పుడు నువ్వు బాబులా నన్నే ఆపేశారురా మీరు. అందుకే శాస్త్రం ఏంటంటే భార్యాభర్తలు సరసం ఆడుతున్నా విరసం ఆడుతున్నా మర్చిపోకూడదు. అది విరసమో సరసమో వాడి దిక్కు ఏం మారుతుందో. మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటే మధ్యన చూశావా కాస్త మేము కొట్టడంగానే వచ్చి మధ్య వచ్చి మా ఇద్దరిని వేరు చేయాలని చూశారండి దుర్మార్గుడు వాళ్ళు బాగుంటారు మనం దుర్మార్గుడు అయితాం మధ్యన. అలా శాపం వచ్చింది. అంటే అమ్మే పెట్టింది నీకు ఈ తామసం ఉంది మీరు నాటసురుగా అయ్యే అవకాశం త్వరలో వస్తుంది. నెక్స్ట్ వీడియో. కాబట్టి ప్రతి చిన్న సంఘటనకు వెనుక దైవమాయ ఉంటుంది. అదే అంటున్నారు అధవా దేవమాయాయాహ నూనం గతిహి అగోచరా. దేవమాయ యొక్క ప్రవృత్తి ఇలా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. చేతసః వచజత్యాపి భూతానామితి నిశ్చయః ఎవరి మనస్సు ఎలా ఉంటుందో ఎవరి మాట ఎలా ఉంటుందో. వారి మనస్సు ఎందుకు ఇలా అయింది? వారు ఎందుకు ఇలా మాట్లాడారని ఎవరు చెప్పాలండి? కాబట్టి తపః శౌచం దయా సత్యం ఇతి పాదాః కృతే కృతాః మొత్తం చెప్తున్నాడు పరీక్షిత్ సంగతి స్వరూపం అంతా. అయినా కృతయుగంలో మీకు తపః శౌచం దయ సత్యం అనేటువంటి నాలుగు పాదాలు కృతయుగంలో ఉండేవి అధర్మ అంశైహి త్రయోభగ్నాః స్మయ సంగమదైస్తదా ఇప్పుడు కలియుగంలో మూడు పోయాయి. వేటి వల్ల అంటే స్మయ సంగ మదై. స్మయము అంటే జరువం. తర్వాత సంఘము అంటే ఆసక్తి. మూడవది మదం. ఈ మూటి చేత తపః శౌచం దయ పోయింది.

అంటే ఏంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గర్వం వల్ల తపస్సు పోయింది. అలాగే ఆసక్తి వల్ల మనకు శౌచ్యం పోయింది. మదం తోటి. దయ పోయింది. ఏముందయ్యా ప్రస్తుతం అంటే అప్పుడు ఇప్పుడు అయిపోయింది అనుకోండి. ఆ రోజుల్లో పరిషిత్తు ఉన్న రోజుల్లో ఒక సత్యం ఉండేది. అదొక్కటి మిగిలింది అంటున్నారు. అధర్మాంశైహి త్రయోభగ్నాః స్మయ సంగమదైస్తవా ఇదానిం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేత్యతా ఇప్పుడు ఒక సత్యం మాత్రమే. కనబడుతూ ఉన్నది. కాబట్టి తం జిగుర్క్షతి అధర్మోయం అనృతేన ఏచిత కలిహి. అందులో కలికి పనికి రానదే అది. కలియుగంలో తక్కినవన్నీ అప్పుడప్పుడు సహిస్తారేమో కానీ మరి సత్యం అంటే అస్సలు ఒళ్ళు మండుతుంది అన్నమాట. అస్సలు భరించం సత్యం అంటే. తక్కిన ఏమైనా ఉంటే ఏదో కొంచెం ఇంత దానమో ఇంత శౌచమో ఇంత తపస్సు లాగా ఇంట్లో కూర్చొని కదా కళ్ళు మూసుకుంటాం తప్ప నిజం చెప్పురా బాబు అంటే నేను నిజమే చెప్తాను అంటాడు. అదే అబద్ధం కదా. అందువల్ల ఈ ఇప్పుడు అనృతేన ఏచిత కలిహి అసత్యంతో బాగా పెరిగిన కలి ఆ సత్యమును కూడా తీసివేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అమృతేన ఏధి తత్కరిహి తం జిఘృక్షతి దాన్ని అపహరించ చూస్తున్నాడు. ఇయంచ భూహు భగవతా న్యాసిత ఉరుభరా సతి శ్రీమద్భిహి తత్పదన్యాసైహి సర్వతః కృత కౌతుకా. నాయనా ఈ పక్కన గోవు ఉందే ఎవరామె భూమి ఎలాంటిది ఈ భూమి భగవతాన్యాసిత ఉరుభర పరమాత్మ అవతరించి ఈమె యొక్క భారాన్నంతా తొలగించాడు న్యాసిత ఉరుపరాసటి శ్రీమద్భిహి తత్పదన్యాసైహి సర్వతః కృత కౌతుకా. పరమాత్మ యొక్క పాద ముద్రలతో పులకించబడిన శరీరము కరిగి నిలువెల్లా పులకించామే అలా నిలువెల్లా పులకించి ఉన్నటువంటి ఈ భూమి శోచితి అశ్రుకళ సాధ్వి.

దుర్భగేవ ఉద్దితా అధునా పరమాత్మ చేత విడువబడినటువంటి ఆ గోవు ఆ భూమి దుర్భగేవ అంటే దౌర్భాగ్యవంతురాల్లాగా అదృష్టహీనురాల్లాగా కంటి నిండా నీరు నింపుకొని విచారిస్తూ ఉన్నది సోచేతి అశ్రుకలా అబ్రాహ్మణ్య అనుభవ్యాజా శూద్రా భోక్షింతిమామితి ఎందుకు ఆమె బాధ అంటే బ్రాహ్మణ భక్తి లేని రాజు లాంటి శూద్రులు నన్ను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రాహ్మణ్యాః నృపవ్యాజా అంటే బ్రాహ్మణుల యందు భక్తి లేని వారు రాజు అనే పేరు పెట్టుకున్న శూద్రాః భోక్షింతిమాం. ఇక్కడ శూద్రులు అనుభవిస్తే కాదని బాధపడేది అబ్రహ్మణ్య. బ్రాహ్మణ భక్తి లేని వారు ఇంకోటి బ్రహ్మ అంటే వేదం. వేదమును విశ్వసించని. వేదులు శృష్టించని వాళ్ళు బ్రాహ్మణ భక్తి లేని శూద్రులు రాజులనే పేరుతో నన్ను అనుభవించబోతున్నారే అని ఈ భూమి కన్నీరు పెట్టుకొని విలపిస్తూ ఉంది. ఇతి ధర్మం మహీంచైవ సాంతైత్వా మహారథః అంటే గుర్తుపడ్డాడు ఆయన. ఈ విష్షభం ధర్మం ఎంత చమత్సారంగా మాట్లాడినా. అమ్మ నాయనా నువ్వు ధర్మానివి ఈమె భూమి మీ ఇద్దరికీ. ఈ స్థితి పట్టినట్టు నాకు తెలుసు అర్థమైపోయిందని ఇద్దరినీ ఓదార్చి నిశాతమాదదే ఖడ్గం కలయే అధర్మ కేతవే. అధర్మం ఆచరించినందుకు కలిని సంహరించడానికి తీక్షణమైనటువంటి ఖడ్గాన్ని స్వీకరించారు. తం దిగాంశం అభిప్రేత్య విహాయ నృపలాంచనం తత్పాదమూలం శిరసా సముగాత్ అయ్య విహ్వలః మరి చంపడానికి వచ్చాడు. ఎవరూ లేకుంటే వానంత గొప్పవాడు లేడు. ఇప్పుడు చంపడానికి వస్తే ఏం చేయాలి మొదలు అంటే నెత్తిలో ఉన్న కిరీటం కింద పడేశాడు అంటే సగం తగ్గుతాడు. నృపలాంఛనం విహాయ.

రాజాంచన ఏమిటండీ? కిరీటం. దాన్ని తీసి పక్కన పెట్టేది. అంటే నేను రాజు నువ్వు కాదు. ఇంచుమించు శరణాగతికి వచ్చాడన్నమాట. పూర్తిగా రాదు అర్థం చేసుకుంటారో లేదో అని భయంతో అతని పాదమూలమును పాదములను ఆశ్రయించాడు. తత్పాదమూలం శిరతాసమగాత్ భయవిహ్వరః భయముతో వణికిపోతూ అతని పాదములను ఆశ్రయించాడు. పతితం పాదయోర్ వీరః కృపయా దీనవత్సలః దయాపరుడు. దీనవత్సరుడు కాబట్టి శరణ్యః నావధీతు శ్లోక్య ఆహ చేదం హసన్నివా అతను శరణ్యుడు కాబట్టి అంటే శరణు వేడిన వారిని రక్షించేవాడు కాబట్టి. తన్ని చంపకుండా ఇప్పుడు అంటున్నాడు నతి గుడాకేశ యశోధరాణం బద్ధాంజలేహ వై భయమస్తి కించితే గుడాకేశ యశోధరాణం జనుని కీర్తిని మోస్తున్న వాళ్ళం అంటే మాకే కీర్తి లేదు కాకల పేరు చెప్పుకొని మేము బతుకుతున్నాం అన్నాం ఆ మాటలోనే వినయం ఉంది గుడాకేశ యశోధరానా చెప్పాను కదా గుడాక అంటే నిద్ర అంటాం. గుడాకేచ నిద్రకు అధిపతి అని అన్నారు. కదా పరమాత్మకి ఏం పేరు? ఋషీకేచ. కదా? జీవాత్మకి ఏం పేరు? గుడాశీష. ఇంద్రియాధిపతి స్వామి మనందరినీ ఆవరించేది ఏమిటి? బాగా మనకు నిద్ర. మనము నిద్రాధిపతులము. పరమాత్మ ఇంద్రియాధిపతి. అయితే గుడాక శబ్దానికి ఇంకో విశిష్టమైనటువంటి అర్థం ఉంది. ఏమంటారు దాన్ని? ఉడాక అంటే స్మృతి. స్మృతికి అధిపతులు అని అర్థం. మానవులు జరిగిన దాన్ని ఓ పట్టాన మర్చిపోలేరు.

ఇక్కడ కూడా చెడును ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. మంచిని త్వరగా మర్చిపోతారు. అంటే దేనిని తరుచుకోవడం వల్ల మనం ఎక్కువ బాధకు గురవుతామో దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. దేన్ని తలుచుకుంటే ఎక్కువ ఆనందిస్తామో దాన్ని త్వరగా మర్చిపోతాం. అది గుడాక అర్థం. ఏమైనా కానీయండి అర్జునుని వంశంలో పుట్టిన వారి మేము. ఎవరు ఉంటే ఏం చెప్పాలి? అర్జునుడిని మోశాను. అతని కీర్తే మా కీర్తి. అతని పరాక్రమమే మా బ్రతుకు చెరువు. కాబట్టి ఇలాంటి మమ్ములను శరణు వేడిన వారికి ఎక్కడి నుంచి ఎలాంటి భయము ఉండదు. బద్ధాంజలిహై భయమస్తి కించితి చేతులు జోడించిన వారికి ఏ మాత్రం భయం ఉండదు. నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మరియే త్వం అధర్మ బంధుహు. నువ్వు ఎవరికి చుట్టానివి? అధర్మానికి చుట్టానివి. కదా? అధర్మ బంధువైన నీవు నా రాజ్యంలో ఉండొద్దు. నవర్తితవ్యం. అది నీ ఇష్ట కనుక్కో. అంటే సప్తద్వీపా ఉస్మతి కదా మరి. ఈ సప్తద్వీపములో ఉండొద్దు నువ్వు. అంతే ఈయన రాజ్యం లేదు. నవర్తితవ్యం క్షేత్రే మదీయే త్వమధర్మ బంధు త్వాం వర్తమానం నరదేవ దేహేషు అనుప్రవృత్తః అయం అధర్మ పూరకః అందులో నీవు ఎవరిలోనో కాక రాజులలోనే వచ్చి చేరుతున్నావు. ఎందుకంటే రాజు ఒక్క అధర్మాత్ముడు అయితే ఇక ప్రపంచం వీడే చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడు జ్ఞాపకం ఉంది కదా? రాజా రాక్షస రూపేన వ్యాఘ్ర రూపేన మంత్రిణః. రాజులు రాక్షసుల్లాగా ఉంటారట. మంత్రులు పెద్ద పుళ్ళలాగా ఉంటారు. సేవకాః శ్వాన రూపేన. రాజ ఉద్యోగ సేవకులు ఉంటారే వారు కాసేపు తోకాడిస్తారు కాసేపు నాలిక బయట పెడతారు రెండే కదా. అందువల్ల కుక్కల లాగా వాళ్ళు ఉంటారు. మరి ప్రజలు యధా రాజ తధా ప్రజలు.

కాబట్టి ఒక్క రాజును ఆశ్రయించామనుకోండి, కళి ఆశ్రయించాడు అనుకోండి ఏమవుతుంది? చాలు కదా. పరిపాలకుడు అధర్మాత్ముడు అయితే ప్రపంచమంతా. అధర్మ నిండుతుంది, అందుకే నీవు రాజులలో చేరుతున్నావు నరదేవ దేహేషు. అనుప్రవృత్తోయం అధర్మ పూరగః లోభా అనృతం చౌర్యం అనార్యం అంబో జ్యేష్టాచ మాయ కలహశ్చ దంభః ఇవన్నీ కలిపురుష లక్షణాలు. అధర్మ లక్షణాలు. మనలో కళి ఉన్నట్టు ఏమిటయ్యా గుర్తు అంటే మొట్టమొదటి గుర్తు లోభం. అంతా నాకే కావాలి. నా దగ్గర నుంచి ఏ కొంచెమైనా పోవద్దు చెప్పాను కదా. లోభిని ఏమంటారు? కృపణుడు అంటారు. కృపణ అని చెప్పాను జ్ఞాపకం అనుకో. లోభి ధనము మీది ఆశతో తన భార్యతో కూడా కాపురం చేయడు అన్నాడు కృపణ. ధనలోపేన స్వాం భార్యాం నాతిగచ్ఛతి. ఆమె ఏం తప్పు చేసిందయ్యా అంటే ఆమె తప్పు కాదండి. యోహి అస్యాం జాయతే పుత్రః సమే విత్తం హరేదితి. పొరపాటున కాపురం చేస్తే కొడుకు పుట్టాడే అనుకోండి వాడు మొత్తం ఆశ్రయం పుంజుకుంటాడు. నా డబ్బు ఎక్కడ ఉంటుందండి కదా. అందుకోసమని వాండి లోభి అంటారు. కలిపురుషుని మొట్టమొదటి లక్షణం లోభం. అందుకే అంటున్నాడు లోభః. దాన్ని లోభాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవడానికి కావలసిందే అనృతం. అసత్యం. లోభాన్ని ఏది కాపాడుతుంది? అబద్ధం కాపాడుతుంది. తరువాత చౌర్యం. మూడవది అన్నీ దొంగిలించుట. నాలుగోది అనార్యం.

అంటే దుష్ట ప్రవృత్తి ఆవిడ ఉంటే సజ్జనుడు, అనావిడ అంటే దుర్జనుడు. దుర్జనత అన్నమాట అంటే దౌర్జన్యం అనుకోండి. అలాగే అంభః అంటే పాపము. ఇక జ్యేష్టాచ మాయ. వీటన్నిటికీ పెద్దక్క గారు ఎవరు? అంటే మాయ, అంటే మోసం, వంచన. దానితో ఏమొస్తుంది? కలహ. నన్ను మోసం చేశావా అంటరా గుణమాలు బాహాబాహి కేశాకేశి కదా దానితో ఏం వస్తుంది దంభః ఎవ్వరూ చూడనప్పుడు కొట్లాడుకుంటారు. నదురు ఉన్నప్పుడు అబ్బా మా అంత అన్యోన్యంగా ఎవరూ ఉండరు ప్రపంచంలో అంత ప్రేమగా ఉంటారు. దంపం అంటే ఏంటి ఇదే కదా. ఒకటి ఉంటుంది ఇంకోటి చూపుతారు కొంగనండి. దంపానికి దృష్టాంతం కొంగ జపం. ఆయి కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటుంది చూస్తే నిజమైన యోగి వీడేలా అనుకుంటాం. ఎప్పటిదాకా ఉంటుందా జపం? తన ముందర నీళ్ళలో చేప పిల్ల వచ్చేదాకా ఉంటుంది. ఆ పిల్ల ముందరికి రాగానే అమాంతం నోటితోటి నోట్లో వేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంది మళ్ళీ ఇంకోటి వచ్చేదాకా. కదా అంటే యత్వింద్రియాని సంయమ్య నియమ్య ఆరభతే అర్జున ఇంద్రియార్ధాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌజ్యతే. ఇంద్రియములను మాత్రం మూసుకుంటాడు మనస్సుతో ఇంద్రియార్ధానం తలుచుకుంటాడు. దాన్ని దాంభావం అంటాం. చెప్పాను కదా జ్ఞాపకం అనుకుంటాను. ఏకాదశి గువాసం పక్క ఇంట్లో పెళ్లి. నోరు మూసుకుంటాడు కళ్ళు మూసుకుంటాడు చెవులు మూసుకుంటాడు. ముక్కు మాత్రం మూసుకోడు కదా? మూసుకుంటే బతకడు. అన్నీ గుమగుమ గుమ వాసన వస్తుంటే అయ్యో రేపు ఏకాదశి అయినా బాగుండేది. పొద్దున ఎప్పటిదాకా ఉంచుతారో లేదో మరి ఏం చేయాలి గతి? అన్ని మూసుకున్నాడు ఆహారం తీసుకోవడం లేదు మనసు మాత్రం అక్కడ ఉంది. ఉపవాసం దాన్ని అంటారు దంభము. కాబట్టి కరహస్య దంభః నవర్తితవ్యంత ధర్మ బంధో ధర్మేన సత్యేనచ వర్తితవ్యే. నా రాజ్యములో ధర్మ సత్యములతోటే మీరు ప్రవర్తించాలి. ధర్మముతో సత్యముతో ప్రవర్తించవలసిన నారాజ్యంలో మీరు అధర్మంగా ప్రవర్తించకూడదు.

బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞైహి ఇది బ్రహ్మావర్తమయ్యా. ఇక్కడ మహానుభావులందరూ యజ్ఞములతో యజ్ఞ పురుషుణ్ణి ఆరాధిస్తారు. పరమాత్మ. పరమాత్మను యజ్ఞములతో ఆరాధించే బ్రహ్మావస్థములో అధర్మంతో అసత్యంతో ప్రవర్తించకూడదు. అందుకే యస్మిన్ హరిహి భగవాన్ ఇజ్యమానః విద్యామూర్తిహి యజతాంస్యన్ తనోతి. ఈ ఆర్యావర్తంలో మహానుభావులందరూ యజ్ఞములతో పరమాత్మను ఆరాధిస్తుంటే పరమాత్మను ఆరాధిస్తున్న వారికి పరమాత్మ సకల కళ్యాణములను కలిగిస్తున్నాడు. శం తనోతి శం మంగళం శుభం తనోతి. కలిగిస్తున్నాడు కామాన మోఘాన్ స్థిర జంగమానాం అంతర్బహి వాయురి వైశ ఆత్మ కేవలము మంగళములనే కాదు కోరిన ప్రతి కోరికను వారికి ఇస్తున్నాడు. వారు ఏమి కోరుతున్నారో ఆయనకేం తెలుసండి అంటారా? ఈ స్వామి అంతః బహిష్ట్య తత్సర్వం వ్యాప్య నారాయణర్చిత కదా? మనందరి మనస్సులోనూ వాడే ఉన్నాడు మన బయట వాడు ఉన్నాడు. అంటే ఎక్కడ మన కోరికలు పుడతాయో అక్కడే ఉన్నాడు ఆయన. తెలియకపోవడం ఏంటి? కాబట్టి కోరుతున్నటువంటి ప్రతి కోరికను తీరుస్తాడు అది కూడా అమోఘాన్ ఎవరికీ మనుషులకేనా? పోనీ ప్రాణులకైనా చలన ఉన్నవారికైనా స్థిర జంగమానం స్థావర జంగమముల అన్నిటికీ ప్రాణం ఉన్నవాడికి, ప్రాణం లేని వాటికి చమత్కారం ఏమిటి అంటే ప్రాణం లేని వాటికి కూడా కోరికలు ఉంటాయి. అది చెప్పడానికే చిరజంగమానాం కామాన్ అమోఘా. ప్రాణము లేదు అన్నంత మాత్రాన చైతన్యం లేదు అన్నంత మాత్రాన.

కదలిక లేనంత మాత్రాన వాటిలో జీవాత్మ లేడు అనుకోకండి. ప్రపంచం మనకు ఎలాంటి రూపంతో ఉన్నా అదంతా జీవులే కదా. మనం కూర్చున్నాం, గుడి ఒక జీవుడే, కుర్చీ, ఈ టేబుల్ ఒక జీవుడే. అందరూ జీవులే. కొందరికేమో ప్రాణము, ఇంద్రియములు, చైతన్యము, చలనత్వము ఇవన్నీ వారు వారు చేసిన పుణ్య పాప రూప కర్మలకు అనుగుణంగా ప్రసాదిస్తారు. కొందరికి ఏముండవు కొన్ని మెట్లు ఉంటాయి. చెప్పాం కదా అందుకనే మనకు ఆరు వందారు కానీ మరొకరు కానీ. సరాచర భట్టరు గాని ఏం చెప్పాడు? నాయనా నాకు ఏ జన్మ వద్దు. శ్రీరంగంలో నీ గర్భగుడిలో కడప లాగా ఉంటే చాలు. దేహడీం మాం వితాయ అంటాడు. ఎందుకంటే వచ్చే భక్తులందరూ దాన్ని దాటుకుంటూ వస్తారు. ఎంతో మంది మహా భక్తుల పాద ధూళి పొందే భాగ్యం లభిస్తుంది. నన్ను కడపగా పుట్టించవయ్యా అన్నాడు. అంటే ఏమర్థం అండి? అడప కూడా ఒక జీవుడే కదు అంటే రాయి జీవుడే, రప్ప జీవుడే, చెట్టు జీవుడే, ప్రాణం ఉన్నా ప్రాణం లేకున్నా చలనం ఉన్నా చలనం లేకున్నా అందరూ జీవులే అందుకే స్థిరజంగమానం. ఆచరించినటువంటి చెప్తాడు మనకు ఎదుటి వాడిని మోసం చేయటానికి ఎదుటి వాడిని నమ్మించటానికి వ్యాఘ్రాధిపత్ ప్రవర్తేతాయో నరః సః స్థావరః అంటాడు. అసలు చెప్పారు స్కాందంలో శివ రూపంలో మనకు పెద్ద పులి కానీ చిత్త పులి కానీ తాను తినవలసిన జంతువు ఎదురుగా ఉంటే దాని మీదకి ఇది ఉరకదు. ఇక్కడ ఉంటుంది అది జంతువు. ఇది ఇక్కడ కూర్చుంటుంది. ఎంతసేపు? ఓ గంట. తదలదు. తదలకుండా తిరగదు. ఎంత దాకా అంటే అక్కడ ఉన్న జంతువుకు ఇది ప్రాణం లేదు, ఇది కదలదు. నాకు దీని వల్ల ఎలాంటి భయం లేదని నమ్మకం కలిగి ముందు కడిగే దాకా ఇక్కడ లేవడు.

అది ముందు కడిగేయగానే అమాంతం మీదు దొరుకుతుంది. ఇది వ్యాఘ్రాధిపతి. అంటే ఎదుటి వాడిని తన వశం చేసుకోవడానికి తనలో ఉన్న చైతన్యము, చలనము, ప్రాణము అన్నిటినీ మరుగుబుచ్చి స్థావరం లాగా ఉన్న జీవులు తరువాత జన్మలో స్థావరాలుగానే పుడుతారు. ఎందుకు అలా పుట్టారు అని చెప్తారు కారణం, అందువల్ల ఏ స్తంభము ఏ మెట్టు ఏ గుట్టు అంటే వీళ్ళు ఎంత మోసం చేశారో కదా. కాబట్టి అలాంటి వారికి ఏదో భగవత్ భాగవత్ భాగవత్ కూడా వచ్చిందనుకోండి అదే స్థావరం ఏ శ్రీరంగంలోనో ఏ శ్రీ పేరుంబుదులో ఏ శ్రీ గురువులో కాబట్టి చలనము లేని వాటికి కోరికలు ఉండవని. తావరములకు ఆశలు ఉండవని అనుకోకు. మనకు వాల్మీకి రామాయణంలో చిత్రకూటాన్ని దాటి వెళుతున్నప్పుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళుతారు సీతా రామలక్ష్మణ. అత్రి మహర్షి ఆశ్రమం కంటే ఒక ఒకటి రెండు కిలోమీటర్ల దూరం ఉండగా లక్ష్మణ కొంచెం శ్వేదహమాం సంతర్జాపయతి అంటాడు రాములు. చమట కొడుతూ ఉండి కాసేపు కూర్చుందాం. స్వామి ఈ ఉన్నతాసనం బాగుంది కూర్చోండి. కూర్చుందాం. అక్కడ పాత్రి చిత్త మొగ్గుతూ ఉంటుంది ఈ లక్ష్మణ స్వామి కూర్చుంటే 10 నిమిషాలు కూర్చొని పాత్రి మహర్షి ఏదో పాత్రి తిని లేచి లేస్తారు. అక్కడికి సరిగ్గా 10 నిమిషాల్లోపే ఆశ్రమం పాత్రి మహర్షి. కూడా తాచిన అనుమానం వస్తుంది. అన్నగారు మీరు తీరులు అప్పటిమే ఏమైనా బలం ఉన్న మహానుభావులు. ఈ 10 నిమిషాలు అంటే ఒక రెండు విగడియలు రెండు మూడు విగడియలు నడవలేక కూర్చున్నారా?

మరి అమోఘ సంకల్పులు కాబట్టి ఏదైనా విశేషం ఉందా? మనము చిత్రకూటంలో ఉన్నప్పుడు మనను చూసి రమ్మని రావణాసురుడు మారీచుడిని పంపాడు. వాడు వచ్చి చూసి పోయాడు. తక్కిన మృగాలతో తాను ఒక మృగం లాగానే సంచరిస్తూ మన దగ్గర దాకా వచ్చాడు. నేను ఏ లేడినో ఏ మృగ ఏ మృగాన్నో చంపుదామని బాణం తీయగానే పారిపోయాడు, పారిపోతూ పారిపోతూ భయంతో వేగంతో అలసి ఈ రాయి మీద విశ్రమించాడు. ఇక్కడ మీరు కూర్చుంటే నేను వారి దగ్గరికి వస్తున్నట్టు వారికి సమాచారం అందుతుంది. తపస్సు మరి కాస్త పెంచుతాడు. ఈ శిల ఎంతో తెలుసా? అయోధ్య నగరంలో నా అంతఃపురంలో మణిమయ దేహడి ఉంది తెలుసు కదా. దాన్ని నిర్మించిన శిల్పి ఈ శిలయ్య. వాడికి కూడా మోర్చం ఇవ్వాలి. వాడికి సంకేతం ఇవ్వాలి. ఈ రెండింటి కోసం కూర్చున్నాను. ఏకా క్రియ ద్వ్యర్థ కరీ బహువా ఒక పని ఇన్ని పనులు చేస్తున్నాం. నియ్యపు చేస్తున్నాం అంటే ఏ చిన్ని వస్తువును కూడా మనం అవమానించకూడదు, నిండించకూడదు. చిన్న చూపు ఈ దేవతో నాకేం తెలుసు. ఓ రాయిగా ఉంటాడు, ఓ బండగా ఉంటాడు, ఓ చెట్టుగా ఉంటాడు. ఓ పువ్వుగా ఉంటాడు, ఓ పండుగా ఉంటాడు, ఓ కట్టెలాగా ఉంటాడు. కాబట్టి జంగమములకే ఆశలు ఉంటాయి స్థావరములకు ఆశలు ఉండవనుకోకండి అని మనకి ఈ మాటతోటి స్థిర జంగమానాం కామాన్ అమోఘాం స్థావర జంగమములకు

కలిగి ఉన్న కోరికలను సఫలం చేసేటువంటి మహానుభావుడవు ఎందుకంటే అంతర్బహాబహి వాయురివా. ఎలాగైతే వాయువు లోపల వెలుపొర సంచరిస్తుందో నీవు కూడా అలా సంచరించేటువంటి మహానుభావుడవు ఆత్మవు కాబట్టి నీవు. సూత ఉవాచ పరీక్షితైవమాదిష్టః సకలిహి జాతవేపధుహు తముజ్యతాసి మాహేదం దండపాణిమివ ఉద్యతం ఇలా పరీక్షిత్తు కలిపురుషుడిని శాసించేసరికి అందులో కత్తి పట్టుకొని మరీ చాకించారు ఉద్యతాసిం. అదిగా ఉంది కడుగుం ఏమైనా మాట్లాడితే ఖండించేస్తారు. ఇక వేరే మార్గం లేదని యత్ర కుజన వత్స్యామి సార్వభౌమ తవాజ్ఞయా. నీచులు ఏం చేస్తారు అంటే వేలు పెట్టే సందు కోసం యాచిస్తారు. పాపం కదా అనుకుంటే అవకాశం ఇస్తే ఏలే కాదు తెలుసు కదా వాడే ఎవడికి వచ్చేస్తాడు. ఇది నీచానాం ఇదం లక్షణం అంటాడు. అందుకే ఎలాగు కుమండలానికి వచ్చానయ్యా. రావటం సరే నా ఇష్టము ఎవరి ఇష్టము అర్థం కాదు కానీ మరి వచ్చిన వాడిని మొత్తం భువనులో వద్దు అంటే ఎట్లా పోతాను ఎక్కడికి పోతాను వచ్చాను ఎక్కడికి పోతాను మరి. ఇంతకే ఉంటావు ఎక్కడో ఒక చోట ఉంటావు ఏదో మూలకం నువ్వు చెప్పిన చూడు తవాజ్ఞయ నీవు ఎక్కడ ఉండి అక్కడే ఉంటావు తవాజ్ఞయ లక్ష్యయే యత్ర తత్రాపి త్వాం ఆర్తేకు శరాసనం ఉన్నా నేను ఇలాంటి దౌర్జన్య ప్రవృత్తి కలిగి ఉండను. ఎందుకంటే నేను ఎక్కడున్నా ధనుర్బాణాలు కడుకము పట్టుకొని నివ్వే కనబడుతున్నాను. అంటే మంచి వాళ్ళని నమ్మించడం చాలా సులువంగా కదండీ. నేను చెప్పినట్టే ఉంటాను. ఇప్పుడు దగ్గరే ఉంటాను. ఎక్కడున్నా నిన్ను మాత్రం మర్చిపోను. నీ ధనస్సు నీ బాణ నీకు అదే కనపడుతుంది. ఇంకా ఏం తప్పి ఏం చేస్తావ్ నీకు? అందుకే స్వామి నన్ను ఎక్కడో చోట ఉండనియ్యవయ్యా అంటాడు. తన్మే ధర్మభృతాం శ్రేష్ట స్థానం నిర్దేశ్టు మరససి మహానుభావా నేను ఎక్కడ ఉండాలో ఆ స్థానాన్ని నీవే చెప్పవయ్యా.

యత్రయో నియతో వచ్చే ఆతిష్ఠంతే అనుశాసనం. నీవు చెప్పిన చోట నీవు చెప్పిన ఆజ్ఞను పరిపాలిస్తూనే ఉంటాను. కూడా నేను ఈ ఆజ్ఞను ఉల్లంఘించను, చెప్పినట్టు వింటాను, చెప్పిన చోట ఉంటాను. నన్ను మాత్రం పొమ్మనకు. నీ ఇష్టం ఎక్కడంటే అక్కడ. ఏ ఆ దాదా తస్మై స్థానాని కలయే దదౌ మహానుభావుడు పరీక్షిత్తు సరే ఇప్పుడికాస్త మంచివాడే రే చాలా లాభాలు ఉన్నాయి మాకు అనుకొని అతనికి ఉండటానికి కొన్ని స్థానాలు ఏర్పరిచాడు ద్యూతం పానం స్త్రీయః సూనాః యత్రాధర్మశ్చతుర్విదం ఇలా నాలుగు చోట్లు ఇచ్చాడు. ఒకటి ద్యూతం, రెండవది పానం, మూడవది స్త్రీయః. స్త్రీయః అంటే అందరూ కాదు వేశ్యలు కులటలంతా చూడండి బాగుంది. నాలుగవది. సూనా. సూనా అంటే పశు హింస. కటికేవాడు అంటాం చూడండి. పశువులను చంపుతారే ఆ పశువధ శాలను సూనా అంటారు. అంటే ఏం తప్పు చేయవు అవి. ఎవరికీ ఏమి హాని చేయవు. ఎవరికీ పనికి రావు. ఎవరికీ పనికి రాకుంటే ఎందుకు ఉండాలని చంపుతారు. ఎందుకు చంపాలి పశువులను ఉంటే అవి ఎవరికి పనికి రావడం లేదండి. ఏదో నాగార్జునో, మోటా తోలో లేకుంటే ఇంకోటి బండి మోసో ఏదో సేవ చేసి పని చేయించుకుంటాం కానీ ఎందుకు పనికి రాకుండా ఎందుకే ఉండవు. అంటారు. అదే అంటాడు మనకి ఇందులోనే పరీక్షిత్తు. ఎవరికీ పనికిరాని వాళ్ళని చంపాలంటే ప్రజులేనా? చాలామంది మనుషులు ఉండవు కదా, వాళ్ళని కూడా చంపేస్తావా? అవును ఉంటారు ఎందుకు పనికిరాని వాళ్ళు. పనికిరాకపోవటం మరణానికి బతకే కారణం అయితే ప్రపంచంలో ఎవడు బతకడు అని చెప్తారు. అందువల్ల జూతం, పానం, స్త్రీయః, సూనః. యత్ర అధర్మః చతుర్విధః పునశ్చయాచమానాయ అయ్యా మరి ఏడు ద్వీపాలు ఉన్నాయి కదా స్థానాలు నాలుగే ఇస్తాడు ఏగండి.

ఏ ఇంటికి ఎడన ఉండాలి కదా? సప్త దిప కోసం కదా అండి? మరి నాలుగు ఇస్తే సరిపోతాయా నాకు? ఇంత పెద్దవాడినండి, ఇంకొంచెం ఏమైనా ఇవ్వండి అని మళ్ళీ బతిలాడితే జాత రుమదాత్ ప్రభుహు జాత రూపం అంటే బంగారం. బంగారంలో ఉండు అన్నారు. అందుకే జ్ఞానులు ఎవ్వరూ సువర్ణాన్ని ఆభరణంగా తాల్చరు. అది తాల్చారు అంటే వచ్చేవాడు నెత్తిన కూర్చున్నట్టేను అని. మనకు ముందరే వస్తుంది ఆ కథ కూడా త్వరలో రాబోతుంది. ఇంత బ్రహ్మాండంగా కలిని శాచించిన పరిశ్చిత్తు పరమ ధర్మాత్ముడు, పరమ తపోనిష్టుడు మరి ఋషి మెడలో పామెందుకు వేశాడండి? ధర్మం ఏమైంది? ధర్మాత్ముడు అండి, కళిని శాసిన్చాడు కదా, ఏం చేద్దాం? కిరీట పెట్టుకొని పోయాడు. ఏం కిరీటం అది? బంగారు కిరీటం. అందులో ఎవడు ఉన్నాడు? నెట్టిన కలిని పెట్టుకొని పోతే అధర్మ ఒక సమకటి చేస్తారండి. ఆ భాగం వస్తువు అని చెప్తాను అప్పుడు అంటే చిన్న క్లూ ఇచ్చాను. వాడే కావాలని వాడిని బతిలాడి వరాలు పొంది వాడిచ్చిన వరం తోడే వాడి నెత్తిన కూర్చున్నాడు. ఇది ఎవరి లక్షణం అండి? దుర్జనుల లక్షణం అంటే ఇలాగే ఉంటుంది. అయ్యా అయ్యా నీ బానిస నేను చెప్పినట్టు వింటాను. అయ్యో అట్లా ఏం లేదు అనుకోకుండా ఎత్తు ఎక్కుతాడు. ఇక ఎక్కిన తర్వాత మనం మళ్ళా దింపలేము. మనం పోతాం వాడే ఉంటాడు. పరిషిత్తు పోయాడు కానీ ఇంకా ఉంటాడు. అందుకే దుర్మార్గులకు పొరపాటున కూడా స్థానం ఇవ్వకూడదు. ఎవరిలాగా ఉండాలి అంటే కృష్ణుడిలాగా ఉండాలి. రాముడిలాగా అస్సలు ఉండదు. అవునండి. ఏంటి రా చూడండి పాపం మారి సుభాగుడు ఇద్దరు వచ్చారు. ఒకడిని పంపించే ఓడిని చంపే మారి సుభాగుడు లో పెట్టలేదు. మారి సుభాగుడు లో పెట్టాడండి. సుభాగుడు చంపాడు మారి సుభాగుడు లో పెట్టాడు. కొంప ముందరే. తురుపణ నాకు వచ్చింది. సమితి బాగుండదు కదా. ముక్కు తొక్కు పంపించా అది కొంప మించింది. అన్నింటి పనులు చేస్తారు 14 మంది వచ్చారు కడ చూస్తున్నారు పందులో ఇద్దరిని మింగించాడు. పుల్లాల సపా వస్తే స్వాహ మళ్ళా మిగులొద్దు పూతన అటే శకటాసురుడు అంతే కృణావర్తుడు మళ్ళా వెనక్కి పోతే ఒట్టు రా చావు.

చే తప్ప మారేజుడిని మిగిలించి, సుపుణ్ణాగను మిగిలించి, అందులో ఇద్దరిని మిగిలించి మళ్ళీ సామాన్య పంపించి పడిపోయారు ఏంటి? అంగదుడిని పంపి అక్కడి నుంచి వాడు సుఖదారులు వస్తే సుఖదారులు వచ్చారు గూఢజారులుగా. ఓ అన్ని చూసి పోమని చెప్పాడు. ఏం తెలియదు ఇక్కడ పని అని ఇట్లా చేస్తే శత్రువులు విజయ మీద అందుకే కృష్ణుడిని బాగా బాధ తినేసుకోండి. నా వద్ద అది కాదు నిశ్శేషం క్షమయేతు శత్రువున్ న సశేషం కదాచన. శత్రువును నిశ్శేషంగా పోవ తప్ప కొంచెం మిగిలిచ్చామనుకోండి వాడు వచ్చి మన ఇంటికి కూర్చుంటాడు అంటాడు. అందుకే. జాతరో మదా ప్రభు అది కూడా సరిపోదంటే అనృతం మదం కామం రజః వైరంచ పంచమం. అబద్ధము, మదము, కోరిక అలాగే రజోగుణము, వైరం. ఐదు, ఐదునొకటి ఆరు, ఆరున నాలుగు పది. అది ఇంద్రియములకు ఎందుకు పది అడిగాడు వాడు మరి పది అడిగాడా? మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు మరి ఏ ఒక్కలో పెట్టినా కష్టంగా దాంతో వారిని గెలుస్తాం. మనం ఏ పని చేసినా అది కావాలి కదండీ. ఈ పదిలో ఏ ఒక్కటి ఖాళీగా ఉన్నా అది ఆదిక్యాన్ని సంపాదించి అక్క మీద నడుస్తుంది. పెద్ద దాంట్లో వాడు ఉండాలి. అందుకే పదింటిని కోరుకున్నాడు. పాపం పరీక్షిత్తు సరే ఉంటాడులే అని. ఉన్నామని చెప్పాడు. ఇలా అమూని పంచస్థానాన్ని అధర్మ ప్రభవ కలిహి ఇలా ఈ ఐదు ఐదు కలిసి పది అధర్మ ప్రభవ కలిహి ఆ మహానుభావుడు ఔత్తరేయ దత్తాని న్యవసత్ తన్నిదేశ్య కృత్. పరీక్షిత్ తో ఇచ్చినటువంటి ఈ ప్రదేశాల్లో అతని ఆజ్ఞను పాలిస్తున్నట్టుగా ఉన్న కలి వారిని వసించాడు. అధైతాని నసేవేత ఉభూషుహు పురుషః క్వచిత్. జ్ఞానము కావాలనుకున్న వాడెవడు ఈ పదింటి జోలికి వెళ్ళకూడదు. వీటిని సేవించకూడదు. జూతః పానం స్త్రీయః సూనా జాతరూపం. అలాగే అనృతం, మదం, కామః, రజః, వైరః. బుద్ధిమంతుడు ఎవ్వడు ఈ పదింటిని

ఆశ్రయించకూడదు, సేవించకూడదు. విశేషతః ధర్మశీలః రాజా లోకపతి గురుహు. సామాన్యులు సేవించిన అంత ఇబ్బంది ఉండదు కానీ రాజు మాత్రం అస్సలు సేవించకూడదు. ఎందుకంటే వాడు లోకపతికి. లోకాన్ని వాడే పరిపాలించాలండి. అందులో గురుహు లోకాన్ని వాడే ఉద్బోధించాలి కదా. ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించకూడదని రాజు చెప్పాలి. మరి వాడు పొరపాటున వీడిని సేవించాడు అనుకోండి అంటే ప్రజలు మద్యపానం చేసిన పెద్ద తప్పు కాదు కానీ పొరపాటున ప్రభువు చేశాడు అనుకోండి. ఇంకా దిక్ష లేదు కదా అందుకే నసేవేత అంటున్నారు. అందుకే విశేషతః వృషస్య నష్టాం స్త్రీను పాదాన్ తపస్య ఉచం దయామితి ప్రతి సందధి ఆశ్వాస్య మహీంచ సమవర్ధయత్ ఇలా. కలిపురుషుడిని శాసించి అతన్ని వెళ్లగొట్టి ధర్మదేవతను పిలిపించి అతనికి మళ్ళీ తపః శౌచ్యం దయ అనే మూడు పాదాలను అతికించేశాడు జోడించాడు. అంటే నా పరిపాలనలో ధర్మము నాలుగు పాదాలతో నడవాలి. కలియుగమే కానీ నేను ఉన్నంతవరకు కృతయుగం లాగా ఉండాలి అని ఆ ధర్మానికి. మూడు పాదాలు సంధింపచేసి ప్రతిసంధదే ఆశ్వాస్య మహీం భూమిని కూడా ఓదార్చి సమవర్ధయత్ అంటే పెంపొందింప చేసెను. భూమిని పెంపొందించాడు, ధర్మాన్ని స్థాపించాడు మహానుభావుడు. సయేష ఏతహి అధ్యాస్త ఆసనం పార్థివోచితం పితామహేన ఉపన్యస్తం రాజ్ఞ అరణ్యం వివక్షత. అలాంటి మహానుభావుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. నీవు మొదలు ఏ మహానుభావుని గురించి మొత్తం కథాభాగం అడిగావో చెప్పమని ఈ మహా కథ ఇదేనయ్యా ఆస్తే అధునా. సదా రశిహి కౌరవేంద్ర స్త్రీయా ఇప్పటికీ కూడా మహానుభావుడు కౌరవేంద్ర స్త్రీని రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ ఉన్నాడు గజాహ్వయే మహాభాగ చక్రవర్తి బృహత్ శ్రవ

శ్రీనాపురంలో గొప్ప కీర్తిని అంటే ఇప్పటికంటే ఇప్పుడు కాదు కథ చెప్పినప్పుడు గొప్ప కీర్తిని ధరించి సక్రమంగా రాజ్య పరిపాలన చేస్తూ ఇప్పుడు ఉన్నాడు నాయనా యస్య పాలయతక్షోణిం. యూయం సత్రాయ దీక్షితా హర్యాద సూతు నగలేదా ఏం చేయాలి ఎట్లా కృష్ణుడు ఎందుకు వచ్చాడు అడగలేదా ఆ పరీక్షను మహారాజు ధర్మముగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టే మనము ఇంత ధైర్యంగా నమ్మకంతో భక్తితో వెయ్యి సంవత్సరములు సత్రం చేయటానికి దీక్ష పూని ఉన్నాము. ఇప్పుడు ఉన్నది ఎక్కడ? అతని రాజ్యంలోనే. ఇప్పుడు ఆ మహానుభావుడే పరిపాలిస్తూ ఉన్నాడు అని ఇలా ఈ మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు. యోవై జౌణ్యస్త విప్లుష్టః నమాతురుదరే మృతః అనుగ్రహాతు భగవతః కృష్ణస్య అద్భుత కర్మణః ఎలాంటి మహానుభావుడండి? గర్భములోనే ఉండగా బ్రహ్మాస్త్రం ప్రయోగించబడింది కదా? బ్రహ్మదండము చేత కూడా అతను మరణించలేదు, నశించలేదు. ఎందుకు? కృష్ణ పరమాత్మ కాపాడాడు. చెప్తున్నాడు అనుగ్రహాత్ భగవతః కృష్ణస్య అద్భుత కర్మ అత్యాశ్చర్యమైన పనులు చేసేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో గర్భంలో ఉన్నప్పుడే తగిలిన తాకిన బ్రహ్మాస్త్రం నుండి కూడా కాపాడబడ్డాడు. బ్రహ్మకోపోత్ఫితాత్ యస్తు తక్షకాత్ ప్రాణవిప్లవాత్ నదమ్మ మోహ ఉరుభయాత్ భగవతి అర్పితాతే ఎందుకు గొప్పవాడయ్యా పరీక్షిత్తు అంటే రెండు రకాల గొప్పవాడు చాలా గొప్పవాడు ఒకటి బ్రహ్మ దండం. బ్రహ్మాస్త్రము రెండు ఉన్నాయి. బ్రహ్మాస్త్రము చేత నశించాలి. బ్రహ్మ దండమునకు భయపడదు.

అదేనండి. అదేంటి భూమిదండం అంటే శాపం ఉంది. బ్రాహ్మణుని శాపానికి భయపడలేదు. అశ్వత్థా ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి భయపడలేదు. బ్రహ్మాస్త్రం నుంచి కుషుడు కాపాడాడు. బ్రహ్మ శాపము నుండి శుఖయోగి నుంచి కాపాడాడు. మోక్షం వచ్చిందండి ఇంకేం కావాలి? అదే ఇంకొకళ్ళు అయి ఉంటే మనకు వేరే పురాణాల్లో అది కూడా చెప్తారు జిష్టులు అంటారు. ఇందులో లేదు కానీ. రక్షకుడో ఎవడో వాసికో వస్తున్నాడు, ఏడు రోజులు వస్తున్నాడు, కాటేస్తున్నాడు అంటే ఒంటి స్తంభం ఏడంగట్టుకి చుట్టూ ఎనిమిది ఎనిమిది రకాల అగ్ని జ్వాలలు పెట్టి మళ్ళా దాని దాని చుట్టూ ఇంకేవో జ్వాలలు పెట్టి 16 రౌండ్లు కాపలాలు పెట్టి కూర్చున్నాడు అంటారు. ఉంటారండి. ఇంత పెద్ద భాగవతోత్తముడు మరణానికి భయపడతాడు. బ్రహ్మ శాపానికి భయపడతాడు. ఏనాడైనా వదిలిపెట్టవలసిన శరీరమే ముందే పోతే మరీ ఆనందం. రా నాయనా. అంటే విని తినే వాడు పరీక్షిత్ అవుతాడు. ఇలా భయపడి దాక్కుంటే ఆ గుంశానికి కళంకం కదండీ. అందుకే మనం కథ నిజమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? అతని పాత్రకు ఉచితమైన సంఘటన కాదా తెలుసుకుంటే చాలు. అంతవరకు ఆ మహానుభావుడిని ఎంత ఉదాత్తంగా చిత్రించాడు. ఎంత ఉదాత్తంగా ప్రవర్తించాడు. అలాంటివాడు బ్రాహ్మణుడు శాపం పెడితే తప్పించుకునే పోయి దాక్కుంటాడు. బ్రహ్మ జాప నుండి తప్పించుకోగలనని భావిస్తాడు. కలిపురుషుడిని శాసించినవాడు బ్రాహ్మణ జాప ప్రభావం తెలియనివాడు. రా తప్పుకుంటాడండి. అందుకే ఇది వాస్తవం. ఏమిటట చూడండి. బ్రహ్మ కోపోస్థితాత్ యస్తు తక్షకాత్ ప్రతి ప్రాణ విప్లవాత్ న సమ్ము మోహ ఉరుభయాత్. ఇంత పెద్ద భయం. ప్రాణికి అన్నిటికంటే పెద్ద భయం ఏం భయం అండి? కదా మృత్యువే. అంతకుముందు భయం ఇంకో తర్వాత ఇంకేమైతుంది?

అదొక్కటి రాకుంటేనే అందిపోయాడు. అది వచ్చినాక భయం ఎందుకు అయింది ఇంకేం చేస్తాం? చెప్తాడు ఏ వ్యక్తి ఏ ప్రాణి రెండు సార్లు చస్తాడా? ఓకే సరే. మరి ఇంక భయం ఎందుకు? అయ్యో ఇంకోసారి వస్తున్నారా ఎవడా అది. వచ్చేది ఒకసారి ఇంక భయం దేనికే అండి. కాబట్టి బ్రాహ్మణ శాపం వలన. తక్షకుడు ప్రాణాలు తీస్తాడన్న విషయం తెలిసి కూడా నా సమ్ము మోహ మోహం చెందలేదు భయపడలేదు. ఉత్సృజ్య సర్వతత్సంగం విజ్ఞాతాజిత సంస్థితిహి ఏం చేశాడు? అయినా ఇదా నీకు శాపం ప్రాప్తించింది అని కబురు చేస్తే వెంటనే ఉన్నవన్నీ వదిలిపెట్టాడు. సర్వతః సంఘం ప్రాపంచిక విషయ భోగముల మీద ఆశ. అందులో వాడు ఉత్తవాడు కాదు చక్రవర్తి. చెప్పాం కదా మోక్షం మొదలు చీమకు వస్తుందా బ్రహ్మకు వస్తుందా? ఏం చెబుదాం? మొదలు చీమకే వస్తుంది. ఎందుకు అంటారా? ఉన్నదంతా వదిలి పెట్టిన వానికి మోక్షం వస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నది? చీమ దగ్గర పావు భాగం అంత కిందకి చిన్న ఒక నూక నిద్ర ఉంటుంది. అది వదిలి పెడితే అయిపోయి మోషాలు. బ్రహ్మకు 14 లోకాలు ఉంటాయి. ఒక్కో లెక్క పెట్టి పోవు అవుతున్నా కొద్ది బ్రహ్మ కల్పం అయిపోతుంది. అందుకే మొదలు సర్వత సంఘం. అన్ని జీవి విపిడ గలగాలి. అదే పని చేశాడు పరీక్షిత్తు సర్వత సంఘం విజ్ఞాత అచిత సంస్థితిహి. పరమాత్మ యొక్క స్వరూపం బాగా తెలిసినవాడు కాబట్టి భగవత్ లక్షణం బాగా తెలిసినవాడు కాబట్టి. అన్నీ వదిలిపెట్టి వయ్యాసికేహి జహౌ శిష్యః గంగాయాం స్వం కళేవరం. వయ్యాసికి అంటే వ్యాసుని యొక్క పుత్రుడు ఎవరయన సుఖయోగిందుడు. సుఖయోగీంద్రుడికి శిష్యుడై అతని బోధ వలన అన్ని కలేవరాన్ని విడికి పెట్టాడు. నోత్తమ శ్లోక వార్తానాం జుడతాం తత్కథామృతం శాత సంభ్రమః అంతకాలేపి.

స్మరతాం తత్పదాంబుయం బ్రాహ్మణ శాపము అది కూడా తక్షక విషము అది కూడా ప్రాణ అపాయము ఇన్ని ఉన్నా ఎందుకు భయపడలేదండి. అది చితో చిన్నవేం కాదు కదా. అదే బ్రాహ్మణుడు వాడి చాపం. పోనీ చాపం కూడా వచ్చి ఏమో దోమో కాదు సట్టా కొడుకు తోటి. మొత్తం సర్ప ఆకారం తచ్చుకుంటేనే భయం పుడుతుంది. అది కూడా ప్రాణం పోయేటట్టు కడుస్తున్నాను. ఇంత ఉన్నా కూడా ఎందుకు భయపడలేదు మహానుభావుడు అంటే చెప్తున్నాడు నోత్తమ శ్లోక వార్తానం. పరమాత్మ యొక్క విషయమును వినాలనుకున్నవారు పరమాత్మ కథామృతాన్ని సేవిస్తున్నటువంటి వారు అంతకాలేపి సంభ్రమహానస్య మరణ సమయంలో కూడా భయము, బెరుకు, తొట్రుపాటు. ఇలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే హాయిగా అక్కడికే పోతున్నాం కదా. అసలు ఇక్కడ ఉండి ఆయనను తలుచుకునే బదులు ఎదురు కూర్చోవచ్చు కదండీ. స్వామి ఎప్పుడు వస్తావయ్యా చెప్పాం కదా. ఆత్మల్లో చెప్తారు పద్మపురాణంలో ప్రహ్లాద చరిత్రలో. ఒక శరణ్యకశ్యపుడు ప్రహ్లాద అని చెప్పాం కదా సముద్రంలో ముంచాడు, నీడ అగ్నిలో పడేశాడు, కొండల మీద ఎత్తేశాడు, అలా గోళం చేశాడు. ఎంత బాధ పెట్టాడంటే బాధ పెడుతున్న హిరణ్యకశ్యపుడికి అయ్యో అనిపించింది. ఎంత అయ్యా తండ్రి కదండీ దగ్గరికి పిలిచి. ఒక్కసారి నాన్న వద్దు అనరా మానేస్తాను. నువ్వు అయ్యో అనవేంటిరా కర్మ ఇంత బాధ పెడుతుంటే. వద్దు నాన్న అంటే ఆపేస్తాను కదా ఒక్కసారి అనరాదు. బాధ పెడుతున్నావా? నువ్వా? నాకు ఇంత ఆనందం ఇస్తున్నావా నాన్నగారు బాధ పెడుతున్నావా ఏంటి? ఆనందమా అదేమిటిరా? అయ్యో నాన్నగారు మీరు తేలి అడుగుతున్నారు సముద్రంలో పడేశారు. తాతగారి ఇల్లేనే. అగ్నిలో పడేశారు ఆయన నోరేనే. ఏనుగును తొగ్గిద్దాం అనుకున్నారు ఆయన భక్తుడేనే. పాములు ఇచ్చారు ఆయన భక్తేనే.

తాతగారి బిడ్డ మీద, తాతగారి ఇంట్లో, తాతగారి నోట్లో తాతగారి వద్ద పంపించుకుంటూ భగవత్ భాగవత్ ఆచార్య సేవ భాగ్యం కలిగిస్తున్న మీరు మహోపకారకులండి. బాధ పెట్టడం ఏంటండీ ఇంత ఆనందం ఇస్తుంటే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. చూడు సడకాయ కొట్టుకోవాలి. అయ్యో కమలా బాబు నా వల్ల కాదు రాదు బాబు. అంటే అది తత్ కథామృతం దుషతాం. పరమాత్మ యొక్క కథామృతాన్ని పానం చేస్తున్న వారికి అంతకాలంలో కూడా భయము, బెరుకు, తొట్రుపాటు ఉండవు. ఎందుకంటే స్మరతాం తత్పదాంబుజం. నిరంతరం పరమాత్మ పాదములను స్మరిస్తారు. లేదండి? పరమాత్మ పాదములు అంటే ఏమిటండి? సహస్నామం వచ్చు కదా? భూహు. పాదవు అంటే భూమి మీద ఉన్న వాడికి భయం అవసరం లేదు. ఎందుకండీ భూమి అంటే ఏమిటి? ఆయన పాదాలండి. మనం ఎక్కడ ఉన్నాం? ఆయన పాదాల మీద ఉన్నాం. ఆ ఆనంద కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మములను సేవిస్తున్న వాళ్లకు అంతకాలంలో కూడా భయము పెరుకు ఉండదు తావత్ కలిహిన ప్రభవేత్ ప్రవిష్టోపీహ సర్వతా యావదీశా మహాన్ ఉర్వ్యాం అభిమన్యవ ఏకరా పరీక్షిత్తు ఏకక్షత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్నంత కాలం. కలిపురుషుడు భూమండలాన్ని ప్రవేశించదారుడు. ప్రవేశించిన ప్రభావాన్ని చూపదారుడు. అతనాకి ఉంటుంది ఈనాకి అది కదా అంటే కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపాలంటే ఏం చేయాలన్నమాట పరీక్షిత్తును. అని సూచించాడు. అతను ఉన్నంతవరకు వీడు రాడు అన్నాడు. మరి వీడు రావాలి కాబట్టి ఆయనను పంపిస్తారని అర్థం అన్నమాట. వ్యాసుడు చాలా ధర్మాన్ని చమత్కారంగా చెప్తాడు. యావదీశః మహానుర్వ్యాం ఆభిమన్యవ ఏకరాత్ యస్మిన్ నహనియర్షేవ భగవానుస్త జగాం తదేవేహానువృత్తోసౌ అధర్మప్రభవ కలిహి.

శ్రీకృష్ణ పరమాత్మ ఏ పూట ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాడో అదే పూట ఆ సమయంలోనే ఆయన అటు వీరు ఇటు రెడీగా ఉన్నారు కాసుకోండి. ఎప్పుడు పోతాడా? అడుగు స్టెప్ పెడదాం ఆడ తాడు లేపే ఉన్నాడట. ఇరవై కాదు లేపే ఉన్నాడు. ఆయన పోగానే ఆయన కాడి పెడతాడు అన్నమాట. అంటే అతను వెళ్ళిన మరుక్షణమే అధర్మం వలన పుట్టిన కలి ఈ భూమండలంలోకి ప్రవేశించాడు. తదిహైవానువృత్తోయం నానుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగైవ సారథం. మరి కలిపుడు అంత దుర్మార్గుడు కదయ్యా. అలాంటి వాడిని చంపేయక అక్కడ ఉండు అక్కడ ఉండు అక్కడ ఉండు ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు వాడికి. శిక్షించాలి కదా శాచించొద్దా. అంటే సారంగ ఇవ సారదు. పరీక్షిత్తు కలిపురుషుడిని శాసించాడు తప్ప ద్వేషించలేదు, నాను ద్వేషించు. శింసించలేదు. నశింపచేయలేదు. ఎందుకయ్యా అంటే సారము తెలిసినవాడు కాబట్టి. కలిసారము తెలిసినవాడు కాబట్టి. అది దుర్మార్గుడే కానీ తక్కిన మూడు యుగాలలో లేని విశేషం కలియుగంలో ఉంది. అందుకే సారంగ యువ సారపుక్ అంటే తుమ్మెద. సారంగం అంటే తుమ్మెద. తుమ్మెద పద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మకరందాన్ని ఆస్వాదిస్తున్నా తప్ప పద్మాన్ని పాడు చేయదు. ఎందుకంటే పాడు చేస్తే మళ్ళీ మకరందం కాదు. బాగా ఎక్కువ పాలు ఇస్తున్న ఆవుకు రోజు రోజు పాలు పిండుకోవాలి తప్ప పొద్దున్నే కోసేస్తే. అధర్మ పాలు రావు కదా కదా అలాగే మకరందం ఇచ్చే పద్మాన్ని కాపాడుకుంటేనే అయ్యా అది అవినయం అలా కూర్చోకూడదు భాగవతం దగ్గర కాళ్ళు తాపి కూర్చోకూడదు ఏం లేదు అధర్మం అనవసరంగా మీకు వస్తుంది అందువల్ల మకరందాన్ని ఆస్వాదించాలి తప్ప పద్మాన్ని పాడు చేయకూడదు. కలిలో ఉన్న దోషాలు హరించాలి తప్ప. కలిని హరించొద్దు. వాడిలోని గుణాలను లాక్కుందాం. అంటే ఎంత చెడ్డవాడైనా ఏవో కొన్ని మంచి గుణాలు ఉంటాయి అనుమానం ఏం లేదు. వానిలోని చెడు తీసేస్తే మంచి బయటికి వస్తుంది.

ఉన్నవి రెండు కదండీ, చెడు మంచి. చెడు తీసేసాం, ఇంకేం మిగిలింది? మంచి అది వచ్చేస్తుంది. కాబట్టి సారంగ ఇవ సారభుకు. కుశరాని ఆసు సిద్ధ్యంతి నేతరాణి కృతానియత్ తెలివిగా ఉపాయముగా ప్రజ్ఞతో ఆచరించిన పనులే. నెరవేరుతాయి. చదువు ఆచరించేటప్పుడు ప్రజ్ఞ లేదనుకోండి అవి ఫలించవు. కుశలాని ఆసుసిద్ధ్యంతి నేతరాణి కృతానియత్. ఇన్ను బాలేషు సూరేణ కలిన ధీర భీరుణ అప్రమత్త ప్రమత్తేషు యో వృకః నృషు వర్తతే అందుకే అంటున్నాడు చిన్న పిల్లల యందు సూర్యుడు ప్రవర్తిస్తాడండి వాళ్ళు బాలులు. బతుకుపో అంటారు. కలిని కూడా పరీక్షిత్తు ఓ బాలుడిలా మూలకు పోరా అన్నాడు. అందుకే అప్రమత్తేసు అయితే వదిలిపెడితే పోతాడు కానీ. నన్ను కాపాడాడు కదా, యాచిస్తే రక్షించాడు కదా అనేటువంటి కృతజ్ఞత వాళ్లకు ఉండదు. ఎప్పుడు వీడు? అజాగ్రత్తగా ఉంటాడా? ఇప్పుడు వీడిని మనం ఆక్రమిద్దామా అనేవాళ్ళు చూస్తూ ఉంటారు. అప్రమత్తః అప్రమత్తేషు యో వృకః నృషు అదే చెప్పాడు. తొడేలు. ప్రాణుల యందు ఉన్నట్టుగా తొడేలు చెప్పు కదా బాగా మొదలు అలా నాతు పెట్టి పొంచి చూస్తూ ఉంటుంది. మనం నమ్మాము వచ్చి మీద పడుతుంది. ఎలా తొడేలు ప్రాణుల యందు ప్రవర్తిస్తుందో ఈ అధర్మం అనేది. మనం పోనీలే అని వదిలిపెడితే మనను పోవడానికి అది కారణం అవుతుంది. అది మననే సాగనంపుతుంది. ఎందుకంటే మనం అంత జాగ్రత్తగా ఉండం. ఎందుకు ఇదంతా మనదే అనుకుంటాం. ఎక్కువ ధనవంతుడు ధనజీవిని విషయంలో అజాగ్రత్తగానే ఉంటాడు. ఆ వాడేం చేస్తాడు నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏమీ లేదు కాబట్టి అన్నీ ఉన్నవాడిని పొగడు నేను ఉన్నవాడిని అయితాను.

అందువల్ల అన్నీ ఉన్నవాడు ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటాడో ఎదురు చూస్తూ ఉంటాడు. అజాగ్రత్తను పట్టుకొని వీడు వాడిని ఆక్రమించి వీడు ధనవంతుడు అవుతాడు అని బిచ్చగాడిని చెప్తాడు. ప్రమత్త ప్రమత్తేషు యో వృకో నృషు వర్తతే ఓ వర్ణిత మేతద్వః పుణ్యం పారీక్షితం మయ నాయనా నువ్వు అడిగావు పరిక్షిత కథ గురించి అంతా నేను చాలా స్పష్టంగా చెప్పాను వాసుదేవ కథోపేతం ఆఖ్యానం యదపృచ్ఛత మీరు ఏమడిగారంటే పరీక్షిత్తు ఎలా పుట్టాడు ఎలా పరిపాలన చేశాడు ఎలా కలిని శాసించాడు చెప్పండి అది కూడా కృష్ణ పరమాత్మ కథకు సంబంధించినదై ఉంటే అని అడిగారు కాబట్టి ఆ సంబంధం ఉన్నంత చెప్పాను. ఎంత కాయ ఆన్సర్ కదా అండి. ఎలా అడిగా చెప్పాను నువ్వు అడిగావు అలా నేను చెప్పాను వాసుదేవ కథోపేతం పరమాత్మ యొక్క కథతో కూడుకున్న పరీక్షిత్తు కథను చెప్పాను యా యా కథా భగవతః కథనీయోరు కర్మణః గుణ కర్మాశ్రయా కుంభిహి. సంసేవ్యాస్తాహ బుభూషుకిహి తెలియగోరు వారు సేవించవలసినవి పరమాత్మ కథలే. ఎలాంటివి అవి? కథనీయ ఉరు కర్మణః గుణ కర్మాశ్రయాః. పరమాత్మ గుణములకు సంబంధించినవి పరమాత్మ కర్మలకు సంబంధించిన వాటిని తెలియగోరువాడు సేవించే తీరదు. కదా. అందువల్ల మీరు అడిగారు నేను చెప్పాను. ఇంకేం కావాలంటారు అనకుండా ఆపాడు. అది వాళ్ళే అడుగుతారు కదా. అడిగినంత చెప్పిన తర్వాత మరి ఏమన్నా కావాలంటే అడుగుతారు లేకుంటే నా అవసరం ఏంటి పోతారు. ఇంకేమైనా చెప్పాలా అని అడిగితే అవసరం మాకంటే మీకే ఎక్కువ ఉండాలి వెళ్ళిపోను బా ఎందుకు అయినా నువ్వు అడిగినంత నేను చెప్పాను అంటే. రుషయ ఉచుహు సూత జీవ సమాహ సౌమ్య శాశ్వతీహి విశదం యశః చెప్పాం కదా శిష్యులు ఏం కోరాలి గురువు గారి దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి గురువు గారు శిష్యులు.

గురువు గారు ఏం చూడకోవాలి? శిష్యుల ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మ జడకుండా గురువు చూడాలి, మా గురువుగా శరీరం బాగుండాలని. ఎందుకంటారా? ఆయన అందులో ఉంటే మనకేమైనా చెప్తాడు. కదా అందువల్ల ఆ శరీరాన్ని శిష్యులు కాపాడుకోవాలి ఆత్మను గురువు కాపాడాలి అందుకే అంటున్నారు సూత సూత సమాహ సౌమ్య శాశ్వతి నాయనా మహానుభావా తారాక ఎల్ల కాలం నువ్వు బతికే ఉండు. ఎందుకంటే అంతే కాదు విశదం యశః నీ కీర్తి కూడా అతి స్వచ్ఛంగా అంతతా వ్యాపించాలి యత్వం శంసతి కృష్ణస్య మత్యానాం అమృతం కినా. మానవులకు అమృతముగా ఉండేటువంటి కృష్ణ పరమాత్మ అని చెప్తున్నావు దయ్యా. అమృతాన్ని ఇస్తున్నవాడు ముద్దు ఎట్లా అవుతాదండి? నాకు అమృతాన్ని ఇస్తున్నావు కాబట్టి నీవు కూడా శాశ్వతీ సమాహ జీవ ఎల్లకాలం బ్రతికే ఉండు. కర్మాని కర్మణ్యస్మిన్ అనాశ్వాసే ధూమ ధూబ్రాత్మనాం భవాన్ ఆపాయేతి గోవింద పాద పద్మాసవం మధు. ఊపిరి కూడా తీసుకోవటానికి వీలు లేనంతగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మాకు. అంటే పొగతో ఊపిరాడకుండా ఉన్నవారికి గాలి వచ్చి ఎలా ఊపిరి చలిపేలా చేస్తుందో ధూమ ధూమ్రా అయితే ఆత్మనాం భవాన్ ఆపాయతి గోవింద పాద పద్మాసవం. పరమాత్మ యొక్క పాద పద్మ మకరందాన్ని మాకు తాగిస్తున్నావు మహానుభావా తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం. భగవత్ సంగి సంగస్య మర్త్యానాం స్విముత ఆశిషః ఈ శ్లోకాన్ని రోజు అందరూ చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే తులయామ లవేనాపి నస్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగత్య పరమాత్మనే ఎప్పుడూ సేవించాలనే కోరిక ఉన్న మహానుభావుని తోటి క్షణకాల కలయిక తో

కలయికలోని లక్ష లక్షవ అంశముతో కూడా స్వర్గము మోక్షము సాధికాదు. కాదు క్షణం కాదు అందులో అయ్యో భాగం. భగవత్ సంఘి సంఘస్య భగవత్ సంఘం కాదు. పరమాత్మ సంఘమును కోరిన వాని సంఘం. అంటే భక్తుల సహవాసము అన్నమాట. భక్తులతో ఒక్క క్షణం కలిసి ఉన్నందువల్ల కలిగే ఫలములోని కోటి యొక్క అంశతో కూడా మోక్షము కానీ స్వర్గం కానీ సరిపోల్చలేము లవేనాది. ఉదయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాంకిముతాశిష ఇక మానవుల కోరికలు మానవుల ఆశీర్వాద మీద అభిప్రాయాలు వాటి గురించి ఏం చెబుదామయ్యా అవో లేక స్వర్గము మోక్షమే పనికిరావంటే మానవుల యొక్క ఆశీస్సులు, ఆశీస్సులు అంటే కోరికలు. నా కోరిక నెరవేరుతుందా ప్రశ్నే లేదు. పనికొస్తుంది అది అంటే మనము స్వర్గాది భోగముల కంటే. మోక్ష సుతము కంటే కూడా నిరంతరం కోరవలసినది ఏమిటి? పరమాత్మ పాద భక్తునితో. ఒక్క క్షణకాలం సాగవద్దు, ఎప్పుడూ ఏమవద్దు, ఏమంటే చాలు అదే అన్నీ చేస్తాయి. ఎప్పటికీ ఉంటే ఆయనే ఊరికే వస్తాడు, స్వామి ఊరికే వస్తాడు. అందుకే భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాతిసః కోనామ తృప్యేతు రసవితు కథాయాం మహత్తమ ఏకాంత పరాయణస్య నువ్వు అడిగావు నేను చెప్పాను అని ఊరుకుంటున్నారయ్యా. చాలా. కథ అప్పుడే చాలా. పరమాత్మ కథామృతంలోని రుచి తెలిసిన వాడెవ్వడు చెప్పిన కథను విని తృప్తి పడతాడా? కోనామ తృప్యేత్.

ఎవరండీ తిప్పు పొందేది? నాంతం గుణానాం అగుణస్య జగ్ముహు యోగేశ్వరాయే భవ పాద్మ ముఖ్య. ఎందుకంటే మనం ఎప్పుడు చాలు అనాలి? ఎప్పుడు విసుగు పొందాలి? అంటే అడిగావు కదా చెప్పాను కథ అయిపోయింది అంటే చాలు అనాలి. కదండీ? కథ అయిపోతుందా? ఎప్పుడైపోతుంది? గుణాలు అయిపోతే అయిపోతుంది. మనకంటే ఓ లక్ష దుర్గుణాలు ఉండి ఒకటో రెండో దుర్గుణాలు ఉంటే అవి అయిపోతాయి. కదా అదే పొర అందుకే అంటాడు మనకు ఇందులో ఇందర వస్తుంది ఇందులో చమత్కారంగా అంటాడు. సుఖయోగి ఇందు చమత్కారంగా నిజంగా మానవులకు బుద్ధి ఉంటే మన దుర్గుణాలు అని చెప్పమన్నారు భగవంతుడు చూడాలని చెప్పమన్నారు. ఎందుకంటే వాటికి అంతు లేదు వీటికి అంతు లేదు. ఇవి తెగవు అవి తెగవు ఎట్లాగా ఉండండి మీకు బాధే లేదు పోమ్మని. అన్నట్టుగా పరమాత్మ గుణాలకు అంతు ఉంటే కదయ్యా తృప్తి కలిగింది. అనంత గుణాలకు చాలని ఎట్లా అంటాము? కాబట్టి కిముతా నాంతం గుణానాం అందులో అగుణత్య. ఏ గుణములు లేని పరమాత్మ గుణములకు అంతే లేదు అన్నాడు. అదేం పడ మనకు అర్థం కాదు కదా. గుణములు లేవ ఒక పక్కన అంటున్నాడు మళ్ళీ నాంతం గుణానాం అంటున్నాడు. అంటే సత్వరజ తమో గుణముల ప్రభావము లేని పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములు. గుణస్య పుంసాం యోగేశ్వరాయే భవపాద పాద్మ ముఖ్యా ఎవరయ్యా అంటే మీరు మేము కాదండి భవ పాద్మ ఎవడండీ భవ అంటే తెలుసా ఎవరు? శంకరుడు. పాత్మ అంటే బ్రహ్మ కదా. బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా ఏ మహానుభావుని యొక్క గుణములను వర్ణించడానికి ముందరికి వచ్చి అయిపోలేదు. నా వల్ల కాదు అని అనంగానే వచ్చారు పాద్ములు. భవ పాద్మ ముఖ్య అంటే పాద్ములు వచ్చేసారు. ఇలా అలాంటి పైకి వేయించండి అలాంటి మహానుభావులు కూడా యోగేశ్వరులైనటువంటి వారు కూడా.

ఏ మహానుభావుని గుణకీర్తనములతో అయిపోయాయి అనుకోరో అలాంటి పరమాత్మ గుణములను ఆశ్రయించిన కథలను వింటున్న వారెవరైనా తృప్తి పొందుతారా? కాబట్టి తన్నో భవాన్వై భగవత్ ప్రధానః మహత్తమైకాంత పరాయణస్య హరేహి ఉదారం చరితం విశుద్ధం సుశ్రూహృతాంనః వితనోతు విద్వన్ మేము కథ చెప్పమనలేదయ్యా. వితనోతు అంటున్నారు. అంటే విస్తరింప చేయి, వ్యాపింప చేయి అంటున్నారు. కథ చెప్పు అంటే రాముడు పుట్టాడు, రావణాధుని చంపాడు, వైకుండం పోయాడు, అయిపోతుంది. కట్టే కట్టే కొట్టే తీసి రామాయణం అయిపోయింది. నువ్వు అట్లా అవ్వడం లేదు. పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములను విస్తరింప చేయము. వ్యాపింప చేయము జనోతు విష్ణు. ఎలాగంటే సుశ్రూహతాం అందరికీ చెప్పకుంటే చెప్పలే చెప్పరేమో కానీ గురువుగారు ఎవరికి చెప్తారండి సుశ్రూహతాం సేవించే వారిని గురువుగారు నో అంటారండి సేవించకుంటే చెప్పమంటారు కానీ ఎప్పుడు మీ దగ్గరే ఉంటున్నాను. అంతే కాదు వెయ్యి సంవత్సరాలు చత్రం పెట్టుకున్నది మీ కోసమే. మీ కోసం అంటే మీరు చెప్పడానికి, మీరు వినడానికి. మరి సమస్య వాళ్ళు అప్పుడే కదా ఎక్కడ వింటాం మేము? అదేం కుదరదు. సేవిస్తున్న వారికి ఏ గురువుగారన్నా వివరించకుండా ఊరుకుంటారా? తన్నో భవాన్వై భగవత్ ప్రధానః. మహత్తమ ఏకాంత పరాయణస్య హరే ఎలాంటి వారయ్యా అంటే భగవత్ ప్రధాన అందులో ఏకాంత పరాయణస్య హరే భవాన్ భగవత్ ప్రధానః మీరు నిరంతరము పరమాత్మ యొక్క నామ గుణ కథా కీర్తనములే మీ జీవితంలో ముఖ్యమైన భాగంగా భావించేవారు. ఇక ఆ మహానుభావుడు ఏకాంత పరాయణుడు. అంటే మీలాంటి వారి యందే ఎప్పుడు ఉండేవాడు. అంటే ఆయనే యందే మీరు ఉంటారు మీ యందే ఆయన ఉంటారు. మరి మీ ఇద్దరు మా యందే ఉండొద్దు. మిమ్మల్ని సేవిస్తున్నామండి. మరి ఇంకేం చేస్తారు అందుకే హరేహే ఉదారం చరితం.

విశుద్ధం సుశ్రూఢతాం మునః వితనోతు విద్వాన్ హాయిగా విస్తరించండి వివరించండి సవై మహాభాగవతః పరీక్షిత్ ఇప్పటిదాకా మీరు చెప్పిన దాన్ని చూస్తే పరీక్షిత్తు ఉత్త భాగవతః కాదు మహా భాగవతః. భాగవతోత్తములందరికంటే భాగవతోత్తము అంటే. రహస్యార్థం ఏమిటంటే భగవంతుని చేతనే మహానుభావుడని కీర్తింపబడ్డవాడు. సమహాత్మా సుదుర్లభః. ఏం చెప్పారండి? చదువు. ఆర్తః జిజ్ఞాసుః అర్ధార్ధీ జ్ఞానీ చ పురుషర్షభ తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏక భక్తిహి విశిష్యతే. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్భా నాకు పరమాత్మే అన్నీ అనేవాడు నాకే దొరకడం కష్టం. భగవంతుడు మనకు దుర్లభుడు అనుకుంటుంటే ఆ భగవంతుడు అలాంటి వాళ్ళు నాకు దొరకడు అనుకుంటున్నారు. అలాంటి వాడిని మహా భాగవతుడు అంటారు. పరమాత్మ చేత భగవతాయః మహానితి ఖ్యాయతే సమహాభాగవతః. అలాంటి స్వామి సమహాభాగవతః పరీక్షిత్ ఏనాభవర్గాఖ్యం అదబ్రబుద్ధిహి జ్ఞానేన వయ్యాశకి శబ్దితేన భేజే. హగేంద్ర ధ్వజ పాద మూలం వ్యాహ భగవానుని పుత్రుడైన సుఖయోగింద్రుని చేత మోక్షమునకు మూలస్థానమైన పరమాత్మ యొక్క జ్ఞానమును పొంది మోక్షమును పొందాడంటున్నారే. మరి దాన్ని చెప్పకుండా కథ అయిపోయింది అంటే ఎట్లా అయిపోతుందండి? ఎందుకంటే అలా పరీక్షిత్తు వెయ్యి వెళ్ళింది ఎక్కడికి? మోక్షాన్ని. ఎవరి దగ్గరికి అన్నట్టు? అది కదా మరి. అయినప్పుడు ఆ మహానుభవ కథ ఇందులో ఉందా లేదా? అందువల్ల పరమాత్మ సంబంధం ఉన్నది కాబట్టి అది కూడా చెప్పాలి.

పరిషిత్తు యొక్క మోక్ష భాగాన్ని కూడా చెప్పాలి. తన్నత్ఫలం పుణ్యమసంవృతార్ధం ఆఖ్యానం అత్యద్భుత యోగనిష్టం ఇది అసంవృతార్ధం. ఏ మాత్రము దాచకుండా చెప్పండి. అసంవృత అర్థం. సమృతం అంటే కాయపూచలు. అసంవృతం అంటే దాచకుండా. ఏ విషయాన్ని దాచకుండా ఆఖ్యానం అత్యద్భుత యోగనిష్ఠం ఏడు రోజుల్లో మోక్షం పోయాడండి ఈ పిల్లలాతన. మామూలు మాట నండి. అందులో చక్రవర్తి. ముత్తోడు అంటే పోతలేం ఏ మనకేం ఉండదు కాబట్టి. ఇంత రాజ్యము, ఇన్ని భోగాలు, ఇన్ని జాత్నాలు మరి వీనికి ఇన్ని భావాలు ఉన్నాయి కదా. సంపదలు, భోగములు, భోగాభిలాషలు, అధికారములు, ఐశ్వర్యములు ఇవన్నీ ఉన్నవాడు ఏడు రోజుల్లో మోచ్ఛానికి వెళ్ళాడంటే నడుకోకపోతున్నామా దే? కదా చెప్పినవాడు కదా మనం. అందుకే అసంవృతార్థం ఆఖ్యానం అత్యద్భుత యోగనిష్టం ఇది అత్య యోగనిష్టం కాదు అద్భుత యోగం. అద్భుతం కాదు అత్యద్భుతం. అద్భుతానికి కూడా అందనంత యోగం. మనము దేన్ని ఆహా అద్భుతం అంటామో ఇది దాన్ని కూడా మించిపోయింది. ఒక చక్రవర్తి ఏడు రోజుల్లో సర్వసంఘ పరిత్యాగి అయి. పరమాత్మ సన్నిధిని చేరిన ఒక అత్యభైన కార్యక్రమం ఉంది కాబట్టి ఆఖ్యానం ఆఖ్యాగి అనంత చరితోపపన్నం. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆచరణతో కూడుకున్నది. పరమాత్మ యొక్క చరిత్ర ఇందులో కలిసి ఉన్నది కాబట్టి పారీక్షితం భాగవతాభిరామం. ఇది పరీక్షిత్తు కథ. ఇది భాగవత అభిరామం అంటే భగవత్ భక్తులను ఆనందింపచేసేది. వేరే కథలు ఉంటాయి వేరే వాళ్ళు ఆనందిస్తారు. ఈ కథకు మాత్రం భాగవతోత్తములు మాత్రమే ఆనందించేటువంటి ఈ భాగాన్ని

వివరించండి స్వామి ఇది అహో వయం జన్మభూతోద్య హాస్మ వృద్ధానువృత్యాపి విలోమ జాతాః దౌష్కుల్యమాదిం విధునోతి శీఘ్రం మహత్తమానాం అభిధాన యోగః సూత మహర్షి తన గురించి చెప్పుకుంటున్నారు. మహానుభావుల యోగం అంటే సంసర్గం. వలన ఎంతటి అద్భుతము జరుగుతుందో నాకు అర్థమైంది. నిజంగా నేను ధన్యుడిని అంటున్నా. విన్నవారు కాదు చెబుతున్న తాను ధన్యుడు అట. అహో వయం జన్మభృతః ఆద్యహాత్మ వృద్ధానువృత్యాపి విలోమజాత. మేము విలోమజులం. తెలుసు కదా? సూతుడు అంటే బ్రాహ్మణాత్ క్షత్రియాయాన్ జాతః. బ్రాహ్మణుని వలన క్షత్రియుని యందు పుడితే అలాగే క్షత్రియుని వలన బ్రాహ్మణుని యందు పుడితే. ఒకటి విలోమ జాతం. విలోమం అంటే క్షత్రియుని నుండి బ్రాహ్మణుని వలన పుడితే అనులోమం ఉంటే బ్రాహ్మణుని నుండి క్షత్రియుని వలన. అంటే బీజము హీనము, క్షేత్రము అధికము అయిన దాన్ని విలోమము అంటాం. సూతురంట అర్థం అదే సూతః అంటే విలోమ జాత. క్షత్రియుని నుండి బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినటువంటి వాడిని సూతుడు అంటారు. కదా? మరి ఈ సూత మహర్షి అలాంటి వాడేమో కూతురు అంటున్నారు కదా ఏం చేద్దాం? ఇతను స్త్రీ పురుష సంబంధంతో కలిగిన వారు కాదు. వృద్ధ చక్రవర్తి ఉత్పత్తికి కంటే ముందు. రెండు ఆఖ్యానాలు ఉన్నాయి. అతని యజ్ఞందును ఒక ఆఖ్యానం, అతని గోత యజ్ఞందును ఒక ఆఖ్యానం. అందులో గోత, పృత్విక్ ఇద్దరు ఉంటారు. ఆ హోతారు తిక్కులు జజ్ఞగుండంలో దేవతాకమైనటువంటి హవిస్సు వేయాలి. ఏదో స్వాహా స్వాహా. అయితే అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇవ్వాలి.

అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇస్తూ పొరపాటున పోత ఇంద్ర మంత్రాన్ని చదివింది. చదివింది ఇంద్ర మంత్రము ఆహుతిచ్చినది అగ్నికి. ఇంద్రుడు క్షత్రియుడు అగ్ని బ్రాహ్మణ. కాబట్టి ఈ క్షత్రియ బీజం వలన బ్రాహ్మణ క్షేత్రంలో కలిగిన వారు శుద్ధ. అంతే తప్ప ఇక్కడ స్త్రీ పురుష సమాగమం కానీ అలాంటి యోని జన్మ ఇందులో లేదు. అయినా మంత్ర వ్యత్యయం జరిగింది కాబట్టి పొమ్మల్లో అది అపచారమే. అలా పుట్టినవాడు నేను ఎలాంటి పొరపాటు పాపము చేయని నాకు ఇలాంటి జన్మ ఇచ్చి. ఎందుకు మీరు శిక్షించారు అని ఆ రుట్లను అడిగితే నీ పుట్టుక ఇదే కానీ యజ్ఞంలో ఇంతమంది మహానుభావుల యొక్క మంత్రోచ్చారణ బలంతో పుట్టినవాడవు కాబట్టి ప్రధానమైనటువంటి అగ్నిహోత్ర ఆహుతి వలన పుట్టినవు కాబట్టి అగ్నిహోత్రము అఖిల ప్రాణుల జ్ఞానమును ప్రజ్వలింపచేస్తుంది కాబట్టి జ్ఞానమునకు మారు పేరైనటువంటి భగవత్ కథామృతాన్ని నిరంతరం అందరికీ వినిపిస్తూ నీ జీవనాన్ని గడుపుతావు. ఈ సూతత్వం నిన్ను బాధ పెట్టదు. అది నీ కలెక్షన్ కాదు అని వరం ఇచ్చారు. అది ఇందులో వస్తుంది చరిత్రలో విచు పురాణాల్లో చాలా విశేషంగా వచ్చింది. మహాత్మాన్యంలో ఐదు అధ్యాయాలు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆ మాటను ఇలా నేను విలోమ జాతుడినైనా ఇదే వేరే సూతుడు అయితే ఎక్కడో బయట ఉంచుతారు. లాంటిది నాకు బ్రహ్మపీఠము బ్రహ్మస్థానము ఇచ్చి పౌరాణికుడిగా స్థానం ఇచ్చి మీరందరూ అలా కింద కూర్చొని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నిరంతరం నాతోటి పరమాత్మ కథలను వింటున్నారు. మీకు చెప్పిస్తున్నారు అంటే ఎంత చిన్నవాడైనా పెద్దలను ఆశ్రయిస్తే పెద్దవాడే అవుతారు.

వృద్ధానుయాయి బాగా అహో వయం జన్మభూతోజ్య ఆత్మ వృద్ధానువృత్యాపి విలోమ జాతా విలోమజుడమైన వృద్ధులను పెద్దలను అనుసరించటం వలన జన్మభృతః ఆద్య దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం దుష్ట కులంలో పుట్టినామనే మానసిక చింతను పెద్ద అనువృత్తితో తొలగించుకున్న వాడిని విధునోతి దౌష్కుల్యమాధిం విధునోతి అంటే తక్కువ కులంలో పుట్టామే అన్న. మానసికమైన దిగులు ఉందే చింత అది తొలగించాలి. దేనివల్ల? వృద్ధానువృత్యా పెద్దలను అనువర్తించుట వలన. ఎందుకంటే మహత్తమానం అభిధాన యోగః. ఇదంతా మా ప్రభావం కాదు, మహానుభావుల పేరు ఉంటే చాలండి. పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే చాలండి, వాడు నీచుడైనా ఇంకా నీచుడైనా పెద్దవారందరికంటే పెద్దవాడు అవుతాడు. పురాణం మాది కాదు. పెద్దవారి పేరు ఒక పురాణం. మనం పెద్దల పేరు పలికామనుకోండి, అయ్యా మీరెవరు కదా చెప్తారు మనకు భారతంలో చెప్తారు చొక్కగా. అయ్యా మీరెవరు? వచ్చిన ఒక మహాన అడిగారు. అయ్యా మేము వ్యాస అని చెప్పబోతున్నాడు. వ్యాస శిష్యులా మీరు? అయ్యా వెంకటేయుడిని. పైన పుచ్చో పెట్టారు, పాద ప్రక్షాళనాలు, తీర్థాలు, వారికి వ్యవసాయాలు, గౌరవాలు, సన్మానాలు. తలకాయ పట్టుకున్నాడు. నేను శిష్యుడిని కాదు స్వామి నా మాట మీరు వ్యాస అన్నారు సార్ కూర్చోండి అక్కడ నుంచి ఇప్పుడు ఏం వద్దు. మీరు ఆయన ఆశ్రమంలో ఉండండి ఆయన సేవ చేయండి లేకుంటే ఏమన్నా చేయండి ఆయన సేవకుడే కండి. పోనీ ఆయనకు మీరు ఏదో చెప్పాలనుకున్నారు, మీ నోటి మించి వ్యాస అన్న పదం వచ్చింది. అంటే మీకు వ్యాసుడికి సంబంధం ఉండే ఉంటుంది, వ్యాస ప్రశ్న చేసుకున్నాం. మహాత్మ. తమానం అభిధాన యోగః పెద్దల పేరు చాలండి. మన బంధువులు కావలసిన పనిలేదు. చుట్టాలు కాదు, స్నేహితులు కాదు, శిష్యులు కాదు ఏమొద్దు. పెద్దల పేరు నోటి నుంచి పలికితేనే మనకు అన్ని శుభాలు కలుగుతాయి.

ఎగ్జాంపుల్ కావాలా నేనేనండి అంటున్నాడు. సూతుడిగా పుట్టాను. దుష్కుళముల యొక్క పుట్టుక నాది. నన్ను న్యాయంగా ఎక్కడో అవతల ఉంచాలి. అలాంటి వాడిని. యజ్ఞంలో తెచ్చి బ్రహ్మస్థానం ఇచ్చి ఉన్నతాసనం ఇచ్చి అయ్యా చెప్పండి మేము వింటామని అంటున్నారంటే ఇదంతా నా గొప్ప అండి వినేవాళ్ళు గొప్ప కదా ఇది ఎందుకన్నాడు ఈ మాట అంటే ఒక్క సూతునిదే కాదు చెప్పే ప్రతివాడు ఈ భావనతో చెప్పినప్పుడే వినేవాళ్ళు ధైర్యంగా సంతోషంగా వింటారు. నేను కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ ఏమీ రాదు. నాకు ఇంత రాబట్టి నన్ను మీరు కూర్చోబెట్టారు. నిజంగా మీకు ఏమైనా వస్తాయండి? నన్ను అడుగుతారా ఎక్కడైనా? అడిగారు కదా ఇక కూర్చోండి ఇక్కడ. అని మొదలు పెట్టామనుకోండి. తెల్లారి మరునాడు నాయనా స్వత్తి ప్రజా మీ అంతట మీరు ఉండండి మా అంతట మేము ఉంటాం ఇంకెందుకు బాధ. శాస్త్రం ఏమిటంటే చెప్పేవాడు ఉపకారి కాదు వినేవాడు ఉపకారి. చెప్పా ప్రథమ ఉపకారక నలుగురు పేషెంట్స్ వస్తేనే డాక్టర్ కి రాకి. ఎవరు డాక్టర్ గొప్పవాడు ఎందుకు అయితాదని ఎవడు పోకుంటే. ఏం చేస్తాం ఆలోచించండి. ఏం చేస్తాం అంటే పరమాత్మ గొప్ప కాదు భక్తులు గొప్పవాళ్ళు. నలుగురు పోతే నాకు పేరు వస్తుంది. మన ఆస్తి రక్షక అనాధ పాలక అని ఎవరంటాం? ఒక అనాధ నుండి ఆయన దగ్గరికి పోతే ఆయన పాలిస్తే అనాధ పాలకుడు. ఎవడు లేకుంటే ఆయన బాగా రెడీ అవుతాడు. ఎవరైనా వింటే ఆయన గెత్తిపోవాలు అవుతారండి. ఇక్కడ మందు తీసుకుంటే రాత్రి అవుతాడు. వైద్యులు రోగుడు పోడు, భక్తుడు పోడు, వైకుంఠం లేదు, విష్ణువు లేదు. అలాగే వినేవాళ్ళు లేకుంటే... నహి వక్తా విరాజతే శ్రోతృన్ వినా మహాభాగ అంటాడు పద్మ. వినేవాళ్ళు లేకుండా చెప్పేవాడు ఎప్పుడు విరాజిల్లడు, శోభించడు. కాబట్టి ఇంతమంది మహానుభావులు నా కులాన్ని జన్మను కూడా పట్టించుకోకుండా నాకింత యోగం ఇచ్చారు. ఇది నా గొప్పతనం కాదు. మహత్తమానం అభిధాన యోగం. పరమాత్మ కథను చెప్పటం వల్లే నాకు ఇలాంటి స్థితి వచ్చింది. కుతఃపునర్గుణతో నామ తస్య

మహత్తమ ఏకాంత పరాయణస్య ఒక్కసారి పేరు చెప్తేనే ఇంత గొప్పతనం వస్తే నిరంతరము పరమాత్మను గురించే ధ్యానం చేసేటువంటి మహానుభావుని కథను కానీ ఆ పరమాత్మ కథను కానీ ఎప్పుడూ చెప్తున్నప్పుడు యా అనంత శక్తి భగవాన్ అనంతః మాత్ గుణత్వాత్ యం అనంతమాహుహు. పరమాత్మకి ఏం పేరండి? అనంతుడు ఎందుకు పేరు? అతని గుణములు అనంతములు, అతని శక్తి అనంతములు, అతని కర్మలు అనంతములు. కాబట్టి అతను అనంతుడు. అందుకని అనంతుడు చెప్తున్నాడు అనంత శక్తిహి భగవాన్ అనంతః అతని శక్తి అనంతములే అతని గుణములు అనంత మహత్ గుణత్వాత్ యం అనంతమాపుహు. మరి అనంతమైన గుణము గల పరమాత్మ యొక్క అనంత గుణములను చెప్పేవాడు ఏమవుతాడు? వాడు అనంతుడు అవుతాడు. అలాంటి అనంతుడిని సేవించేవాడు ఏమవుతాడు? అనంతుడేనండి అనుమానమా? ఆశేయుడికి ఏం పేరండి? ఆశేయుడు అండి అనంతుడు. ఎందుకు అనంతుడు? అంటే అనంత విజ్ఞాన బలైకధామ్నః. అతని విజ్ఞానము అనంతమే, అతని బలము అనంతమే. పరమాత్మ యొక్క గుణములు అనంతములు కదు? అనంతములైన గుణములున్న పరమాత్మకు అనంతములైన సేవలు చేసే ఇతని శక్తి గుణములు అనంతములు కాబట్టి ఏమ అనంతమావు. అంత వాడిని సేవించా వీడెంత వాడు ఉండాలి మరి? వీడు కొంచం వీడు ఏమైతాడు మరి? వీడెంత వాడే ఉండాలి. అలాగే సేవకుడికి అనంతత్వం వస్తే మరి అలాంటి భక్తుని కూడా అని చెప్తున్నావా వాడికి? నాకు రాదండి తప్పకుండా వస్తా. యం అనంతమాహుహు ఏతావతాలం నను సూచితేన గుణైహి ఆ జయానస్య హిత్వేతరాన్ ప్రార్థయతః విభూతిహి యస్యాంగ్రిరేణుం జుషతః అనభీప్సోహో గుణైహి అసామ్యాన్ అతిశాయనస్య హిత్వా ఇతరత్ ఇంతెందుకండీ ఎన్నో చెప్పవలసిన అవసరం లేదు ప్రపంచంలో యస్యాంగ్రేణుం జుషతః అనభీప్సో ప్రార్థయతః హిత్వా ఇతరాన్ ప్రార్థయతః విభూతిహి అమ్మవారు లక్ష్మీదేవి అందరినీ వదిలిపెట్టి ఆమెను ఎవరు కోరలేదో ఆయన్ని వరించింది.

అమ్మవారు క్షీరసాగర సంభవాగద అందులో నుంచి పుట్టగానే గజములు వచ్చాయి దేవా అంత కథములు తెలుసు అభిషేకం చేశారు అన్ని వస్త్రాలు అలంకారాలు అన్నీ ఇచ్చి ఒక మాల కూడా ఇచ్చారు వరమాల. ఎవరి మెడలో వేస్తుందో చూస్తామని అందరూ క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కనికి ఒక్కొక్క లోడ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే కామజయః యత్ర నా మన్యోనిగ్రహః. ఒకడు కామాన్ని గెలిచినవాడు కానీ కోపాన్ని గెలవలేదు. ఒకడు కామ క్రోధాలు రెండూ గెలిచాడు. అలాంటి వాడి దగ్గర విభూతులు లేవు. ఒకడి దగ్గర విభూతులు ఉన్నాయి, ఆయుష్యం లేదు. ఒకడి దగ్గర ఆయుష్యం ఉంది, క్రోధం ఉంది. ఇలా అన్నీ అంటే ఒకడు రుద్రుడు, ఒకడు బ్రహ్మ, ఒకడు ఇంద్రుడు ఇలా ఒక్కడి పేరు చెప్పకుండా ఎందుకంటే శాస్త్రం ప్రకారం పేర్లు చెప్పకూడదు కదా. కుండు పోయాడు. పోయి మరి అన్నీ ఉన్నవాడు ఎక్కడ వాడు లేడు. వాడు లైన్లో లేడు. లైన్లో ఉన్నవాడి దగ్గరనేమో ఈమె కోరినవి లేవు. ఈమె కోరినవి ఉన్నవాడు కూడా లైన్లో లేడు. ఆయన కోరడం లేదు ఆయన కోరడం లేదు పోయి ఎక్కడో మూల ఎందుకంటే ధైర్యమే. ఒట్టించి మన వాళ్ళయితే ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి. ఏ ఎట్లాగ వచ్చినా ఆమె వెళ్ళే వస్తుంది కదా మారా ఈ వాస నీ ఎందుకు ఆయాస పడాలి. ఏకాంత మాత్రిత్య సుఖోప ఎక్కడో కూర్చున్నాడు మహానుభావుడు. అవాంతం వచ్చింది. కోరని వాడిని ఆశ్రయించినటువంటిది. పరమ చంచల. ఆమెకు పేరు ఏమిటంటే విభూతి అని పేరు. లక్ష్మికి ఏం పేరండి? విభూతి అని పేరు. విభూతి అనేటువంటి నామము గల మహానుభావురాలు తాను కోరని వాడిని తాను కోరి వరించింది. అందుకే పరమాత్మకు ఏం పేరు విభూతినాథుడు అని. సరే పాత ఊహ పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు. ఊహ పూజి నాధుడు ఎప్పుడు చేసిమి. కాబట్టి మరి కోరని వాడిని చంచలైన అమ్మవారే వచ్చి వరించి అతని పాదము నిరంతరము ఆశ్రయిస్తూ విడువకుండా ఉంది. ఇది అలాంటి లక్ష్మీపతి గుణములను విడువకుండా పలకిన మనకు రాని కీర్తి ఉంది, వైభవం ఉంది, ప్రభావం ఉంది.

అంతకంటే మించిన యోగ్యత అంటూ ఏముంటుంది? యత్ విభూతి యస్యాంగ్రిరేణుం దుషతః అనభీప్సో అధాపి యత్ పాదనకావ సృష్టం జగత్ విరించోపవృత అరహణాంభః శేశం పునాతి అన్యతమః ముకుందాత్ కోనామలోకే. భగవత్ పదార్థః మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతుడని ఎవరిని అనాలండి? ఏ కొంచెం జ్ఞానము, బుద్ధి ఇలాంటి కొన్ని ఉంటే మంచి లక్షణాలు ఉంటాయే. అలాంటివన్నీ ఉన్నవాడు ఎవడైనా ఏ పరమాత్మ యొక్క పాద తీర్థమును ఒకరేమో కడిగారు, ఇంకొకరు నెత్తిన పోసుకున్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరండీ భగవంతుడు? ఏం చెప్తున్నావ్? కోనామలోకే భగవత్ పదార్థః. భగవత్ పదమునకు అర్థము ఇంతకంటే వేరే ఏముంది చెప్తున్నాడు చూడండి. ఏతావతాలం నను ఆ. హిత్వేతరాన్ ప్రార్థయతః విభూతీహి యత్స్యాంక్షిరేణుం దుషతే అనభీప్సోహు అధాపి యత్ పాద నఖ అవసృష్టం ఏ మహాత్ముని యొక్క పాదము గోరు నుండి వెలువడిన జగత్ విరించ ఉపహృత అర్హణాంభః పూజా జలం అది విరించ ఉపహృతారహణం బ్రహ్మ చేత తేబడిన పూజా జలం ఈ స్వామి కాలు పైకి చాపాడండి చెప్తా పద్మ పద్మ చెప్తా మనకు ఆ స్కాందంలో శంకరుడు అంటాడు మా పాలు చెప్పుకుంటూ పెద్ద కొట్లాట ఎందుకు పాదం విసృష్టం ఏకేన సంచాలితం అధ అపరేన ధారితం వ్యస్య చాంబః శిరసి త్రిషుకః విద్వత్తమః కాడ నీకు నాకెందుకు పార్వతి? అనుకుంటే అనుకోని మాకెందుకు కానీ ఒక మహానుభావుడు కాళ్ళు తాకాడు. ఇంకో మహానుభావుడు కాళ్ళు కడిగాడు. ఇంకో మామ జనాన్ని నెత్తిన పోసుకున్నాడు. ఎవరు భగవంతుడు నువ్వు చెప్పరాదు అన్నాడు. తెచ్చెందుకయ్యా ఇందులో బ్రహ్మదేవుడు పూజించడానికి తెచ్చిన జలము ఏ మహానుభావుని పాద నఖము నుండి వెలువడి శేషం పునాతి శేషం ఈశ్వరేన సహితం శంకరునితో సహా ఉన్న సకల దేవతలను పవిత్రం చేస్తూ ఉందో శేషం పునాతి అన్యతమహా ముకుందాత్ కోనామలోకే భగవత్ పదార్థ ఇంత స్పష్టంగా చెబుతుంటే

లోకంలో భగవత్పదానికి అర్థము ముకుందుని కంటే ఇతరుడు ఎవడవుతాడయ్యా కొంచెం ఆలోచించావా కోనామలోకే భగవత్పదార్థః యత్రానురక్తా సహజైవ ధీరాః వ్యపోక్ష్య దేకాదిషు సంగం ఊఢం వ్రజంతి తత్ పారమహంస్య మధ్యం యస్మిన్ అహింసోపసమః స్వధర్మః ఏ మహానుభావుని గుణముల యందు అనురాగము కలవారు వ్యపయోక్య దేహాదిసు గూఢమంగం దేహాత్మాభిమానాన్ని దేహాత్మ సంగతిని పూర్తిగా విడిచిపెట్టి తత్ పారమహంస్యం అలాంటి పరమాత్మ యొక్క సన్నిధికి చేరుతారు. ఎందుకయ్యా అంటే ఎక్కడైతే హింస అనేది సంపూర్ణముగా తొలగుతుందో, హింసకు మూలమైన సకల గుణ నివృత్తి ఎక్కడ జరుగుతుందో అలాంటి పరమ పదానికి. ఏ మహానుభావుని పాదపద్మములను సేవించిన వారు వెళుతారో అంటే మోక్షమునిచ్చేవాడు కాక మరెవరయ్యా ముకుందుడు భగవంతుడు అంటే ఎవరండీ భగవంతుడు? మోక్షమునిచ్చేవాడే. కదా? వాడెవడు? ఒక్క ముకుందుడే. కాబట్టి మోక్షమునివ్వటాన్ని బట్టి తన పాదజలముతో సకల జగత్తును పవిత్రమును చేయటమును బట్టి. భగవంతుడు అంటే ముకుందుడు తప్ప మరెవడు ఉంటాడని విజ్ఞులు అంటారయ్యా అంటుంది. కుమారు పడేశాడు విజ్ఞులు అంటారయ్యా అని. అహం భీ పృష్టః ఆర్య మనో భవద్భిహి ఆచక్ష ఆత్మావగమోత్ర యావాన్ నభ పతంతి ఆత్మ సమం పతత్రిణః తథా సమం విష్ణు గతిం విపశ్చితః ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దీన్ని బహుశా ఎల్లుండేమో రేపు పంచాంగ స్వరణం ఉంటుందా మనకు? రేపు కూడా రేపు మూడు గంటలు అవసరం లేదు రేపు నాలుగు గంటలకు మొదలుపెట్టి ఒక గంటలు అయిపోతుంది. పంచాంగ స్వరణం చేసుకుందాం. మళ్ళా ఈ భాగాన్ని నాలుగు నుంచి ఐదు పంచాంగ స్వరణం చేసుకుంటే.

ఆ నాలుగు గంటలకు రావచ్చు. నాలుగు గంటలకు రావచ్చు. వేసుకుంటే ఈ నుండి మళ్ళీ ఈ భాగం చెప్పు. ఆ అంతే కదా మరి సంవత్సర రాజనాథ చేసుకోవాలి కదా. అది భాగవతమే కదా. కాడ కలయతామహం స్వామి కదా కాడ పురుష ఆరాధన దేవుడు చేస్తున్నాడు సంత్యశ్రావణం చేసుకుందాం మళ్ళీ ఎల్లుండి ఈ భాగం వస్తుంది పరమాత్మ యొక్క పరమాత్మత్వ ప్రతిపాదకమైనటువంటి స్తోత్రం అంటారు దీన్ని సూత మహర్షి చెప్పేటువంటి ఇంతటి మహానుభావుడు కాబట్టే అతని విలోమజత్వాన్ని కూడా అధక్కరించబడింది శాస్త్రం. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః. శ్రీమన్నారయ్ అది ఇది

I bow to Rama, ever excellent - eternal, true, abiding. The great illusion of attachment to the golden garland - I renounce as mere straw. To the auspicious feet of our Guru Bhagavan - I take refuge at the feet of Ramanujacharya. Mother, the wives of the youth, children, wealth - all by rule within my lineage. To the progenitor of our clan of such glorious form - to those auspicious twin feet of Sri I bow my head. To Bhutathalvya Mahadatva Bhattanatha, Sri Bhaktisara, Kulashekhara, Yogivaha, Bhaktanghrivenu, Parakala, Yatindra - to the holy Sri Parankusha Muni, I bow daily.

Dear elders! During his victory campaign, Parikshit Maharaja set out and along the way saw Dharma in the form of a bull and the Earth in the form of a cow - and someone was striking them both from afar. It was said he was kicked - 'padahata' - seeing this, he asked: how did this happen? Who is doing this? Here we mention 'Gudakescha' - meaning the son of Arjuna - Parikshit Maharaja asked...

'Your excellence of conduct will be determined by this' - 'Navayam klesha bijani yatasyuhu purusharshabha, purusham tam vijanimah vakya bheda vimohitah' - therefore they speak in a very dharmic way. 'Who caused this suffering to you? While you were in our kingdom, under our governance - who misbehaved like this?' He asked - and not only to us...

'By this alone this happened' - we cannot infer such a cause from this. We cannot state a reason. Some say 'anirdeshyat' - what we can imagine or cannot imagine - we cannot point a finger and say 'this is it.' Some hold this view: 'It is beyond our imagination. We cannot designate any single cause,' say some...

'I will punish them - tell me who it is,' the emperor himself asked. Time, karma, fate, one's own nature, mind, intention - ten possible causes were cited. Only Dharma speaks up. 'Dharma pravesha dharmajnya, dharmosi vrisha rupa drik' - Dharma itself abides in the form of the bull. The Earth remains in the form of the cow. Therefore the cause of this suffering...

Therefore a share of it comes to you. This matter - who knows it? Only Dharma knows. That is why Dharma did what it did. Anyone else would certainly have pointed out - 'it is such-and-such person.' Since you did not point, that proves you are Dharma yourself, and I recognized it - 'athava deva mayaya nunam gatir agocharah cetasah vachasascha api bhutanam iti nishchayah' - another wonderful observation: the movements of divine maya are beyond the grasp of the mind or speech...

And the reason for stopping the great yogis Sanakadi - 'these will cause harm to Him?' No. Why stop someone from going? We stop people when we worry something might happen. But what will these do to Him? They cannot harm Him at all. Yet they were stopped. Having stopped those who came to see Paramatma - what anger arose in them? Those in tamas (darkness)...

'Getting bored, aren't we? Let's fight for a while. Come on, it'll be fun.' After fighting a bit - 'when will we meet again, when will we see each other?' - they just stay right there and play fight! In that manner, she says 'I will not come again, you scolded me, I am not coming back to you' - and goes away. Meaning they will not be apart for long...

One must be very careful. Pride caused tapas to go. Attachment caused purity to go. Madness caused compassion to go. What remains now? In those days during the time of Parikshit, one truth remained - just that one was left. 'Adharmamshaihi trayo bhagnah' - three of the four legs of Dharma had been broken by adharma...

'Durbhageva uddita adhuna' - that cow, that Earth abandoned by Paramatma, like a forlorn woman, devoid of fortune - with eyes brimming with tears, she mourns: 'Shocheti ashrukala abrahmanaya anubhavyaja shudra bhokshyantimamiti' - why does she grieve? Because kings who lack devotion to brahmins - like shudras - will exploit her...

'Rajamscha namiti' - the crown. Remove it and set it aside. He practically came as a supplicant. Not fully, but out of fear that they may not understand, trembling with fear he sought refuge at his feet. 'Tatpadamulam shiratasaghaat bhayavihvarah' - trembling with fear, he took refuge at his feet. 'Patitam padayoh virah kripaya...'

Even here, people remember bad things for longer. Good things are forgotten quickly. Whatever recalling causes us more pain - that we remember more vividly. Whatever makes us feel more joy - that we forget quickly. That is the meaning of 'Gudaka.' Whatever it may be - we who are born in Arjuna's lineage. Who was there?

Therefore if one king is given refuge, and Kali enters him - what happens? If the ruler is unrighteous, the entire world fills with adharma. 'Therefore you are entering into kings, O naradeha deheshu - anupravritto ayam adharma puragah, lobha anritam chauryam anaryam ambho jyeshtha cha maya kalahashcha dambhah' - greed, falsehood, theft, meanness, sin, deceit, conflict, and arrogance - these are the characteristics of the Kali purusha...

If that woman (Lakshmi) is present, sattva is present; if absent, it is durguna - leading to durguna and durajana (bad people). 'Ambhah' means sin. Then 'jyeshtha cha maya' - the eldest sister of all these vices: maya - deception, trickery. What follows? 'Kalaha' - conflict. 'You deceived me!' - quarrel erupts...

'Brahmavarthe yatra yajanti yajnaih' - this is Brahmavartha. Here great souls worship the yajna purusha (Lord of sacrifices) with yajnas. Where Paramatma is worshipped with yajnas, one must not conduct oneself with adharma and falsehood. 'Yasmin harih bhagavan ijyamanah vidya murtihi yajatasyanam tanoti' - in this Aryavarta, all the great souls...

Just because there is no movement in them does not mean there is no jivatma within them. Whatever form the world appears in - it is all beings (jivas). A temple is also a jiva; a chair, this table - all jivas. To some are granted prana, senses, consciousness, and movement - according to their accumulated punya-papa karma from past lives...

As soon as it is wiped clean, the thing appears instantly - 'vyaghradhipati.' Those jivas who conceal their consciousness and movement - who appear inanimate - in their next birth, they are born as inanimate things too. Why were they born thus? Because of that karmic cause, whichever pillar, whichever step, whichever hill that housed them...

'Amogha sankalpa' - since He is of infallible will, is there anything special? 'When we were in Chitrakuta, Ravana sent Maricha to observe us. He came and went. Among the animals he wandered as a deer himself. Coming close to us, the moment I raised my arrow to shoot what I thought was a deer, he fled. While fleeing in fear...'

He grants all desired blessings to those who have wishes - 'antarbahir bahir vayuriva' - just as air pervades inside and outside, so too you pervade everywhere as the inner Self. You are the Atma. 'Suta uvachah parikshitaivamadishtha sakalih jatavepadhuh' - instructed thus by Parikshit, the Kali purusha trembled with fear, as if facing a raised rod...

'Wherever you command I shall obey - yatra yo niyato aatishthante anushasanam.' 'I will remain where you say, I will obey your injunctions, I will not transgress them.' Just do not ask me to leave. Whatever you wish - wherever you say. 'Ya adatas tasmai sthananani kalaye dadou' - the great being Parikshit gave him certain places to reside...

'Which house should I live in?' - 'Seven types of places were needed. Four is not enough for someone this important! I am such a great person - can you give me a little more?' So he begged again, and 'jata rupam' - meaning gold - 'Stay in gold,' He said. That is why the wise never wear gold ornaments. Wearing gold means inviting that very dweller...

Leaving Marjedu, leaving Supunnaga, leaving those two, sending the ordinary one again - they fell down, what happened? Angada was sent, spies disguised as sukhadarus came. 'He saw everything and went.' 'There's nothing to do here,' he thought. So enemies win this way - that is why, for Krishna...

One must not resort to or serve someone of bad character. 'Visheshatah dharma shilah raja loka pati guruh' - especially a righteous king must never resort to Kali. Why? Because he is 'loka pati' - lord of the people. He must govern the world righteously. 'Guruh' - he must enlighten the world. If a king himself takes shelter in Kali...

He bears great fame - meaning when the story is told - bearing great fame, ruling the kingdom righteously. 'Yasya palayat akshoniim yuyam satraya dikshitah' - Parikshit Maharaja, governing righteously and conducting this great yajna - without asking why Krishna came, knowing who He is and what He came to do...

That is it. What is this earthly punishment? A brahmin's curse exists. He did not fear the brahmin's curse. He did not fear Ashvatthama's brahmastra. From the brahmastra, Kusha protected him in the womb. From the brahmin's curse, Shuka Yogi saved him - with moksha itself! What more is needed? Someone else in this situation...

Only when that (death) didn't come - he was within reach of freedom. Once it came, what is there to fear? For what being comes to die twice? So then why fear? The brahmin cursed, Takshaka will take his life - knowing this fully...

'Smaratam tatpadambuyam' - despite the brahmin's curse, Takshaka's poison, the danger to life - why was there no fear? These are not small things. That brahmin's curse - not a mosquito, it is the son of Sharpa himself. With the full form of a serpent approaching - one would be terrified. Even more so knowing it will take one's life...

The blessings of devotees, grandchildren of grandfathers - giving the good fortune of serving Bhagavat, Bhagavata, and Acharya - you are all great benefactors! Giving us such joy - how can this be called causing pain? Now what should be done - 'tat kathaamritam dushatam...'

At exactly the moment Sri Krishna Paramatma left this earth, those on the other side were already prepared, waiting: 'When will He go?' - the cord was already being pulled up. As soon as He departed, the very moment He left, Kali born of adharma entered this earthly realm...

There are only two kinds - good and bad. Remove the bad - what remains? The good comes automatically. 'Saranga iva sarabhuhu, kusharani asu siddhyanti netarani kritani yat' - only those actions done intelligently and wisely bear fruit. If while studying there is no wisdom applied - they do not yield results...

Whoever has everything - they wait for a moment of carelessness. At a moment of inattention, he seizes. 'This wealthy person - I'll grab him when he's off guard.' 'Pramatta pramatteshu yo vriko nrishu vartate - varnita etadvah punyam pariksitam maya' - 'O child, you asked about Parikshit's story - I have explained it beautifully, as it deserves...'

What does the guru wish to see? The guru must carefully watch over the disciples' atman - lest it become inert. 'Our guru's body must remain well - why? Because while he is in it, he can teach us something.' That is why disciples protect the body, and the guru protects the atman. 'Suta suta samaaha saumya shashvati' - 'Dear wise one, ever noble...'

Even with a fraction of the merit from one moment of association with Kali - neither heaven nor moksha can be attained. A moment - not even a fraction of that. 'Bhagavat sanghi sanghasya' - not the company of Paramatma Himself but the company of those who seek Paramatma - the company of devotees. Even one moment of association with devotees brings merit that heaven and moksha cannot match...

Who attains the end? 'Nantam gunanam agunasya jagmuh yogeshvaraye bhava padma mukhya' - when must we grow weary? You asked and I told the story - when it's over, then 'enough.' Does the story end? When will it end? When the gunas are exhausted. When we have a hundred thousand faults and even one or two good qualities...

Whose qualities and fame can never be exhausted - such a Paramatma's qualities, or the stories that draw on that Paramatma's qualities - will anyone who hears them ever be satisfied? 'Tanno bhavan vai bhagavat pradhanah, mahat tamaik antaparayanasya, hareh udaram charitam vishuddham, sushruhatam nah vitanotu vidvan' - 'we have not asked for a story - please unfold and expand it freely...'

'Vishuddham sushrudhitam muneh vitanotu vidvan' - please expand it freely. 'Sava vai maha bhagavatah parikshit' - from all that you have said, Parikshit is not merely 'bhagavatah' but 'maha bhagavatah' - the foremost among Bhagavatas. The secret meaning: one who has been acclaimed great by Bhagavan Himself. 'Samahata sudurlaabhah' - such a great soul is exceedingly rare...

Parikshit's attainment of moksha must also be narrated. 'Tannatphalam punyam asamvritartham akhyanam atyadbhuta yoga nishttham' - 'asamvrita artham' means explain without concealing anything. Without hiding any aspect - 'akhyanam atyadbhuta yoga nishttham' - a person went to moksha in seven days! This young man - ordinarily...

Please describe this, O Swami. 'Aho vayam janma bhutodya haasma vriddha anuvritta api viloma jatah, dushkulyamadim vidunoti shighram, mahat tamanam abhidhana yogah' - Suta Maharshi speaks about himself: the proximity of great souls - how wonderful! I understand now. Truly I am blessed. Not the listeners, but the one who speaks - what happens to the speaker is wondrous. Association with great ones removes the root stigma of lowly birth...

In the Agnihotra, while making an offering, she accidentally recited the Indra mantra but offered the oblation to Agni. Indra is a kshatriya; Agni is a brahmin. Therefore from this kshatriya seed in a brahmin's field, one was born who was pure - a 'Suta.' That is all - there is no woman-man union of that kind involved. Even so...

'Vriddhanuyayi' - very fine. 'Aho vayam janma bhutojya atma vriddha anu vrityaapi viloma jata' - born as one of reversed birth order, by following and serving great elders - 'dushkulyamadhim vidunoti shighram' - the mental anguish of having been born in a lowly lineage is swiftly removed by following the path of the great. 'Vidunoti' means it dispels - removes even the primary cause of the stigma of lowly birth...

I am the example - he says. I was born as a Suta - my birth is from a low lineage. By rights I should be kept far away from everything. Yet such a person as me was brought to a yajna and given the brahmin's high seat, and 'O sir, please speak, we will listen' was said. That is not MY greatness - it is the greatness of those who listen! And why did he say this? Because once...

'Mahat tama ekanta parayanasya' - just uttering the name once brings such greatness. What then for one who always meditates only on Paramatma? Such a great being's stories, or Paramatma's stories - 'ya ananta shakti bhagavan anantah mat gunatvat yam anantamahuhu' - what is the name of Paramatma? 'Ananta' - why this name? Because His qualities are endless, His glory is infinite...

The goddess arose from the milk ocean - she emerged, elephants came to perform abhisheka, all the celestial garments, decorations, and ornaments were given, a garland too was offered. Everyone lined up to see on whose neck she would place it. One by one they each departed disappointed. Why? Because 'kama jayah yatra na...' - where desire is not conquered...

What greater qualification could there be? 'Yat vibhuti yasyangrirenumdu dusthatah anabheepso adhapi yat padanakava srujttam jagat virinchopavrita arahanambhah shesham punati anyatamah mukundaat ko nama loke' - 'Bhagavat padarthah' - the speaker tells us very clearly: Whom should we call Bhagavan? One with a little knowledge, intelligence - with such attributes one may have good qualities...

In this world, what does the word 'Bhagavat' truly mean? Who is worthy of the title? 'Loke bhagavat padarthah ko namaloke' - 'yatra anurakta sahajaiha dhirah vyapokshya dekadishu sangam udham vrajanti tat paramahamsa madhyam yasmin ahimso pashamah svadharmo' - the steadfast wise ones who have natural devotion to that great being - setting aside body-consciousness with all its hidden attachments - they proceed toward the state of supreme renunciation (paramahamsya)...

One may come at four o'clock - we will return to this section. That is all - a samvatsara rajanatha ceremony needs to happen. And that is the Bhagavatam itself. 'Kada kalayatam aham' - the Lord is worshipping Himself as the Purasha. Let us do this 'santyashravanm' - we will return to this section day after tomorrow - the section establishing Paramatma's supreme nature will come again...