సాంఖ్య తత్త్వం: ఇరవై నాలుగు తత్త్వాల వివరణ

Sankhya Philosophy: Twenty-Four Tattvas Explained

bhagavatam Kandadai Ramanujacharya

కపిలుడు తల్లి దేవభూతికి సాంఖ్య తత్త్వం - సృష్టి యొక్క ఇరవై నాలుగు తత్త్వాలు - బోధించడం ప్రారంభించాడు. ధ్యానం, సంఖ్యానం, ప్రసంఖ్యానం - అన్నీ స్పష్టంగా లెక్కించడమే అర్థమని వివరించబడింది. నేరుగా విన్నవారు కూడా తరాలు గడిచేసరికి మర్చిపోతారు. అందుకే 'అన్నీ నాకే అర్పించు' - మరచిపోకుండా ఉండే ఏకైక నమ్మకమైన మార్గమని ముఖ్య సందేశం.

Kapila begins teaching Devabhuti the Sankhya philosophy - the twenty-four tattvas (principles) of creation. The session explains that dhyana, sankhyana, and prasamkhyana all mean the same: to enumerate and understand the tattvas clearly. The key challenge: even those who heard the teachings directly forgot them in successive generations. Hence "offer all actions to Me" - the only reliable way to ensure nothing is forgotten.

← Prev Next →
Sankhya Philosophy: Twenty-Four Tattvas Explained Kandadai Ramanujacharya bhagavatam

రెండు నా మాట ప్రమాదము నిజముగా నమ్మాలి అనటానికి కూడా రుజువు నేను మొదలు నీతో చెప్పాను ఏమని నీకు నేను కుమారుడిగా పుడతాను అని. కదా అలా చెప్పిన మాటకు అనుగుణముగా ఇప్పుడు మయా అజని నేను పుట్టాను. యదవోచం మృతం నేను నీతో ఇంతకుముందు దేన్ని చెప్పానో దాన్ని రుతం అంటే సత్యం నిజము చేయుటకు. నేను నీకు కుమారునిగా పుట్టాను. ఇలా పుట్టిన నేను ఏమి చేస్తానో చెప్తున్నాను. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షౌణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మ దర్శనే. ఏతను మే జన్మ నా ఈ పుట్టుక అంటే ఈ అవతారం నేను కపిలునిగా ఎందుకు అవతరించానయ్యా ఏతను మే జన్మ అస్మిన్ లోకే ముముక్షూణాం దురాశయాత్ ఈ లోకంలో దురాశయాత్మ ముక్షూణాం దుష్టమైనటువంటి ఆశయం అంటే ఏమిటి? శరీరమే ఆత్మ. అనేది దుష్టా సీయునే కదా మరి. దేహాత్మాభిమానం అన్నమాట. దేహాత్మాభిమాన రూపమైనటువంటి సంసారము నుండి ముముక్షువునాం విడుదల కోరేవారు అంటే మోఠం అంటే విడుదల కదా. ప్రకృతి నుండి విడుదల అండి. మనం ఎక్కడ ఉన్నాం అందరం న్యాయంగా? జైల్లో ఉన్నాం. కదా? ఈ జైల్ నుండి మనకు విడుదల కావాలి. అదే ప్రధానం. ఇలా ప్రకృతి బంధం అంటాం దీన్నే దీన్నే సంసార బంధం అంటాం. ఈ సంసారం అనేటువంటి మహా బంధము నుండి విడుదల కోరేటువంటి వారికి దురాశయాత్ ముముక్షూణాం ప్రసంఖ్యానాయ తత్వానాం. తత్వములను వివరించుటకు అంటే మనకు ఒకటి చిత్ అచిత్ ఈశ్వరుడు. తత్వత్రయం అంటాం సిద్ధాంతం. అలాంటి వాటిని చక్కగా ప్రకరిషేన సంఖ్యానాయ. మాట ఏమిటి? జ్ఞానము, సంఖ్యానము, ప్రసంఖ్యానం. వ్యాకరణం వస్తే పదము యొక్క అర్థ నిష్కర్ష.

చేయొచ్చు. లేదనుకోండి అన్నీ ఒకటే అర్థం చెప్తాం. ధ్యానము ఉంటే చెప్పుట. సంఖ్యానం ఉంటే బాగా చెప్పుట. ప్రసంఖ్యానం అంటే చాలా బాగా చెప్పుట. కదా చెప్పుట బాగా చెప్పుట చాలా బాగా చెప్పుట అంటే ఏమిటి వస్తు తత్వాన్ని నిష్కర్షించుట అన్నమాట. దేన్ని ప్రకృతి అంటారు? ఎవరిని జీవుడు అంటారు? ఎవరిని పరమాత్మ అంటారు? ఇలాంటి తత్పత్రేయం యొక్క నిగ్గు తేల్చడానికి ఈ అన్నమాట సమ్మతాయ ఆత్మ దర్శనే. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ అంటే ఏమిటి? సత్స్వరూపం. అంటే పరమాత్మ సాక్షాత్కారం అనొచ్చు, జీవాత్మ యొక్క స్వరూప పరిజ్ఞానం అనొచ్చు, రెండు చెప్పొచ్చు. అంటే కొందరు కైవల్యకాములు ఉంటారు, కొందరు అపవర్గకాములు ఉంటారు, మరి కొందరు మోక్షార్ధులు ఉంటారు. ప్రకృతి నుంచి విడుదల అయిన వారు ప్రకృతిలోనే ఉండాలా, ప్రకృతిని దాటి బయటికి పోవాలా? ప్రకృతిని దాటి బయటికి వెళ్ళినా అంతరిక్షం అంటావా మనం యౌహ అంటాం. అక్కడ ఉండాలా? అది కూడా దాటి బయటికి వెళ్ళాలా. అది కూడా దాటి బయటికి వెళితే పరమ పదాన్ని చేరాలా? తనకు తానో తనో చూసుకుంటే ఉండాలా. అలా ఉండటాన్ని ఏమంటాం మనం? కైవల్యం అంటాం. కేవల కేవలస్య భావః కైవల్యం. అంటే ఆత్మ సాక్షాత్కారంతో మాత్రమే సంతోషం పొందే వాళ్ళను కైవల్యకాములు అంటారు. వారికి వైకుంఠం లేదు, పరమపదం లేదు, పరమాత్మ లేదు. కైవల్యం కంటే సంసారమే మేలు అంటాడు ప్రజలాలు. ఇక్కడ అప్పుడప్పుడన్నా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుసో తెలియకో పక్కవారి బలవంతం వలనో పక్కవారి తోకరిదు రెండు సార్లు రామో కృష్ణో ముకుందో గోవిందో అనటమో. కథ వినటము, ఆ గుడి వైపు పోవడము, ఎవరో స్పీకరో పెట్టి లొడ్డు చూపి మాట్లాడుతుంటే ఆ మాటలు పాటలు వినటము ఏదో కాస్త పుణ్యం అని వస్తుంది. కైవజంలో ఈ స్పర్శ లేదు, ఆ స్పర్శ లేదు. ఎందుకు?

మనం ఏమందాం? స్వయంపాకవత్ స్వయంపాకి కైవల్యకామః అంటాడు. భగవత్ రామ వారు శ్రీ భాష్యంలో కైవల్యకామః అంటే స్వయంపాకి అన్నాడు. తన వంట తాను చేసుకుంటాడు. అది ఎవరు చూడకూడదు వంట ఇంట్లో పోవాలి కూర్చోవాలి వండుకోవాలి తినాలి బయటికి వచ్చి ఆ అనుకుంటూ వస్తారు. స్వామి వారు ఏం చేశారంటే ఓ ఒకటే ఇది ఆరు కూరలు పరమాన్నం పొడివార అద్దియోధనం ఎంత బాగున్నాయో అనుకున్నారో. అలాగ రండి అంటాడు వినో విజ్ఞం తెలుసా ఏం తిన్నారు? అలాగ తిన్నారు తొక్కు పుడుసో ఏమో పొమ్మ దిగో ఏం లేదు. అదే మంచి తదియాల చేసి అందరూ కూర్చొని సపరేట్ చేస్తుంటే ఎలా ఉంది అబ్బా భోగ్యం అంటాం. పనోబదం తదియాల అనం లాంటిది కైవల్యం స్వయంపాకరణ లాంటిది శాస్త్రం మనకు అందువల్ల ఈ కైవల్యకామి కావాలా? మోక్షకామి కావాలా? ఇలాంటి వాటిని కూడా స్పష్టంగా చెప్పడానికి ఆత్మ దర్శనే. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవటానికి, పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి, తత్వములను నిర్ణయించటానికి. సంసారము నుండి విడుదల కావటానికి కావలసిన తత్వమును బోధించటానికి నా ఈ జన్మ. తానే చెప్పాడు ఎందుకు వచ్చాను. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది కదా. కపిలావతారము తత్వ బోధకే అజ్ఞాన నిరాతమునకే కపిలావతారము. ఏచ ఆత్మపదః అవ్యక్తః నష్ట కాలేన పూయతః తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధిమయా భృతం అయ్యా ఇప్పుడే చెప్తున్నారా ఇది చెప్పలేదా మీరు? ఇది మీరు సాంఖ్యం అంటున్నారే, తత్వం అంటున్నారే, ఇది మీరు చెప్పలేదా? ఇప్పుడే చెప్తున్నారా? అంటే చాలాసార్లు చెప్పాను. వినే శిష్యులు మరిచిపోతుంటే ఏం చేయమంటావు అన్నాడు. గురువు గారు అంటే ఎవరు మంచి గురువు ఎవరయ్యా అంటే ఎన్నిసార్లు అడిగినా చెప్పేవాడే మంచి గురువు. బుద్ధి లేదురా ఊరికే అడుగుతావ్ అన్నవాడు మంచి గురువు కాదు. అబద్ధం కాదు శాసనం. కృష్ణ పరమాత్మకి ఆ డిస్క్వాలిఫికేషన్ వచ్చేసింది. అర్జునుడు గీత చెప్పాడు. విన్నాడు అయిపోయింది యుద్ధం అయిపోయింది రాజ్యం వచ్చేసి అభిషేకం అయిపోయింది అంతా బాగానే ఉన్నారు. అంత ప్రశాంతంగా ఉన్న తర్వాత ఆ రాజ్యం అభిషేకం చేశాడు రమ్యరాజు రాజసూయ యాగాలు చేశాడు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది మళ్ళీ వచ్చాడు కృష్ణుడు. వచ్చిన తర్వాత అర్జునుడు బావగారు బావగారు అప్పుడు మీరేదో చెప్పారు కదా అది యుద్ధ రంగంలో అంత గొడవలు సైన్యం భయంకారాలు ఏదో చెప్తే ఏదో విన్నాం ఏమి జ్ఞాపకం లేదు మనసుకి ఎక్కలేదు ఇక్కడ ఒకసారి చెప్తారా?

ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా వింటాను. ఛీ దుర్మేధ అన్నాడు. దుష్టబుద్ధి గలవాడా మళ్ళీ అడుగుతావా? తరువాత శిష్యుడు అంటాడు మళ్ళా అడుగుతావా అంటే మంచి గురువే కాదని. అడిగితే చెప్పాలి. ఎందుకంటే వాడు శిష్యుడు ఎలాంటి వాడు. ఒకసారి చెప్పగానే విని జ్ఞాపకం ఉంటే నువ్వెందుకు పుస్తకాలు చదివిపోవా చూసి రాసి చదువుకుంటాను కానీ. జ్ఞాపకం ఉండదు ఎందుకంటే విన్న దానికంటే అనుభవించిన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. నిత్యం సంసారంలో ఉన్నాం కదా? కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, కోపాలు, తాపాలు ఇవి ఎక్కువ. మనసులో ఇవి ఉంటాయి. గురువుగారి మాట జ్ఞాపకం ఉంటుందా కింద ఉన్నాం ఇక. అది వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి మళ్ళీ అడిగాడు బుద్ధిమంతుడు ఎవరు. సంసారంలో ఉండి కూడా ఇవన్నీ తట్టుకుంటూ కూడా గురువుగారు ఇంకోసారి చెప్పండి అన్నాడంటే వారు బుద్ధిమంతుడు ఎమ్మడే చెప్పాలి అదృష్టం అనుకోవాలయ్యా కోప్పడతావా అంటాడు. అని కోసం అని ఇందులో చెప్తారు ఏక ఆత్మపదః అవ్యక్తః నష్టః నేను ఈ సాంఖ్య బోధను సాంఖ్య మార్గమును చాలా సాక్షాత్కారము చెప్పాను. చాలా మందికి చెప్పాను. దీనికి ఏమిటి పేరు? ఆత్మ పదః అంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగించేటువంటి మార్గం ఇది. ఇది ఆత్మ మార్గం అట. పదః అంటే దారి. దేనికి దారి? ఆత్మత్వ పరిజ్ఞానానికి మార్గం. ఇలాంటి మార్గం ఇది అవ్యక్తః. ఇది సులభంగా అర్థమయ్యేది కాదు. చాలా నిగూఢంగా ఉంటుంది. నష్టః కాలేన పూజస నేను చాలా సార్లు చెప్పాను కానీ ఎంతో కాలం గడిచిపోయింది కాబట్టి కాలంతో పాటు నేను చెప్పింది కూడా గడిచిపోయింది. అంటే నష్టః వాళ్ళు లేరు విన్నవాళ్ళు లేరు. కొత్త వాళ్ళకి వినడానికి జ్ఞాపకం ఉండదు. నేను చెప్పింది ఎవరు విన్నారో వాళ్ళకి గుర్తుంటుంది. నేను చెప్పిన దాన్ని విన్న వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు. వాళ్ళకి గుర్తుండొద్దు. ఎందుకంటే డైరెక్ట్ ఇండ్రట్ ఉంటాయి కదా. మా గురువుగారు ఫలానా వారు చెప్పింది మాకు జ్ఞాపకం ఉంటుంది. మేము చెప్పింది మా శిష్యులకు? వారు చెప్పింది అని చెప్తే ఇది జ్ఞాపకం ఉండాలా అది జ్ఞాపకం ఉండాలా?

పోతారు. అందువల్ల ప్రత్యక్షంగా విన్నవాళ్ళు గుర్తుంచుకున్నా ఒక ఒక తరం దాటిపోయింది తర్వాత రెండో తరం మూడో తరం అయితే మర్చిపోతారు. అందువల్ల నీ భోజనం ఈ మార్గము నష్టః. ఇప్పుడు నశించినది. ఎందువల్ల అంటే కాలేన పూయత. కాలాకాలం గడిచింది కాబట్టి ఎప్పుడో చెప్పాను అది కాస్త అందరూ మరిచిపోయారు అది నచించిపోయినది. తం ప్రవర్తయుతుం దేహం ఇమం విద్ధి. అలా నచించిపోయినటువంటి ఆ ఆత్మ మార్గాన్ని. ప్రవర్తింప చేయటానికే ఈ ఆకారమని తెలుసుకో. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నావ్? ఇదివరకు ప్రవర్తింప చేసిన నశించిన ఆత్మ మార్గాన్ని మళ్ళీ ప్రవర్తింప చేయటానికే నేను వచ్చాను. ఈ దేహం దానికోసమే. ప్రవర్తయితుం దేహం హిమం విద్ధిమయాభృతం గచ్ఛకామం మయా పృష్టః మై సన్యస్త కర్మణా నాయనా నాన్నగారు అడిగారు కదా పెడతా ఉన్నారు కదా గచ్ఛకామం. మీరు అనుకున్న రీతిగా మీ ఇష్టానుగుణంగా మీరు వెళ్ళవచ్చు. మయా పృష్టః మయా ఆ పృష్టః అంటే నా అనుమతిని పొంది. నా అంగీకారాన్ని పొందిన నీవు వెళ్ళవచ్చు. మై సన్యస్త కర్మణా జిత్వా సుదుర్జయం మృత్యం అమృతత్వాయ మాం భజ. వెళ్లి ఏం చేయాలి? మై సన్యస్త కర్మణా. నీవు ఆచరించేటువంటి అన్ని కర్మలను నాయందు అర్పించు. అంటే ఏం చేసినా కృష్ణార్పణ. కర్మలు చేయొద్దు అనలేదు. కర్మ సన్యాసం లేదు. ఏం సన్యాసం? ఫల సన్యాసం. ఫలాభిసంధి లేని కర్మ కర్మ కానట్లే కదా. మనము ఆచరించిన కర్మ యొక్క ఫలము మనకు అంటకుండా ఉండాలంటే మనం దాన్ని ఆశించకుంటే సరిపోతుంది. అన్ని చేసి కృష్ణార్పణం. అదంతా ఆయనకు. పాపం చేశామనుకోండి కృష్ణార్పణం ఆయనకే పోతుంది మనకు ఎందుకు వచ్చిన పుణ్యము కృష్ణార్పణం. అన్ని స్వామికే. ఎందుకంటే పుణ్యం మాత్రం నాకు పాపం నీకు అన్నామనుకోండి అది కూడా ఆయన రెండు ఆయనే తీసుకుంటాడు. అది నేను చెప్పాను మన సాధ్యం ఏంటంటే పనికి రాని దాన్ని స్వామికి ఇస్తాం. పనికొచ్చే దాన్ని మనం ఇంట్లో పండ్లు తెచ్చినా కానీ అది చెడిపోయి రేపటిదాకా ఉండదేమో చెడిపోయేది ఆగింపు చెయ్యి అంటారు. అబ్బా ఎంత భక్తో వీళ్ళ పలుకుల మీద చూసి నవ్వాలనా ఏడవాలనా అర్థం కాదు.

ఆలోచించండి ఉన్నారు అలా మహానుభావులు కాబట్టి అలా కాదు అన్ని కర్మలు నా యందు అర్పించు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినం. కాబట్టి అన్ని కర్మలు నా యందు అర్పించి మై సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం దేన్ని గెలవాలి సంసారాన్ని గెలవాలి అంటే అహంకార మమకార రూపమైనటువంటి సంసారం అంటే ఏమిటి అంటే కదా ఒకటి అహంకారం ఒకటి నమకారం ఒకటి దేహాత్మాభిమానం శరీరమే ఆత్మ అనుకొనుట ఒకటి అలా అనుకున్నటువంటి శరీరం నుండి వచ్చిన వారిని నా వారు అనుకోవటం రెండోది ఇదే మృత్యువు అది సుదుర్జయం. ఎంత కష్టపడ్డామో మనం దాన్ని గెలవలేం. అలాంటి దాన్ని ఇవ్వడానికి మార్గం ఏమిటంటే అన్ని కర్మలు నాకు అర్పించండి. నాది నేను అన్న భావం ఉన్నంత కాలం నీవు సంసారాన్ని గెలువ జాలవు. నాదంతా నీదే నేను కూడా నీవే అనుకున్ననాడు మనకు ఏ బంధము లేదు. అందుకే అలాంటి సుదుర్జయం మృత్యుం జిత్వా అమృతత్వాయ మోక్షం కొరకు మాం భజ. నన్ను సేవించు వెళ్ళినాక ఎక్కడికి పోవాలి? అడవికి పోయినా ఏం చేసినా ఏం చేయాలి? నన్నే సేవించాలి. నన్ను సేవించడం దేని కోసం? అమృతత్వాయ అంటే మోక్షం కోసం. అది ఎలా వస్తుంది? మృత్యుజయంతో మోక్షం వస్తుంది. సంసారాన్ని జయించిన వారికే మోక్షం. ప్రకృతిని దాటితేనే పరమాత్మ సన్నిధి. మరి అలాంటి ప్రకృతిని గెలవాలంటే ఏం కావాలి? మై సన్యస్త కర్మ. ఆచరించే పనులన్నీ నాకు అర్పిస్తే నిన్ను సంసారమే బంధించదు. సంసార బంధం లేదు మోర్షమే. అంటే మాలకం చెప్పాడు స్వామి తండ్రి గారికి ఉదయం చేశాడు. వెళ్లి వెళ్తా అనడం కాదు నాయనా అక్కడ వెళ్లి రా ప్రవర్తించు. ఎందుకంటే మనం అక్కడికి పోయిన తర్వాత నువ్వు తయారు చేసిన విమానము అందులో ఉన్న దేవభూతి నీ భోగాలు జ్ఞాపకం వచ్చాయి అనుకో ఇంకా మోసం అయిపోతావ్. అది నీకు నేనే అర్పించి కల్పించాను. మరి ఎవరు ఇచ్చారు మరి స్వామి ఇచ్చాడు భోగాన్ని నేనే ఇచ్చాను దేని కోసం నేను రావటానికి.

కదా అంటే ఫలితం వాళ్ళ నేనే. దాని దృష్టిలో పెట్టుకొని అన్నిటిని నాకు అర్పిస్తే నీవు మోక్షాన్ని చేరుతావు. మామాత్మానం స్వయంజ్యోతిహి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకః అభయముచ్చసి. మళ్ళీ మార్గం కూడా చెప్తున్నాడు మా ఆత్మానం. ఎవరు నేను? అన్ని ఆత్మలకు ఆత్మను కదా పరమాత్మ అంటే ఏమిటండి? ఈ శరీరానికి జీవుడు ఎలా ఆత్మో ఆ జీవాత్మకు ఆత్మ ఎవరు? పరమాత్మ. ఇందులో ఉండేది జీవాత్మ అందులో ఉండేది పరమాత్మ. కానీ నేను అన్ని జీవులకు ఆత్మను. అది మొదలు తెలుసుకోవాలి. అంటే నేను అంటే అర్థము ఈ శరీరము ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మో కాదు. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ ఆత్మగా ఉన్న శరీరం అని చెప్పుకోవాలి. అహం అహం అంటే ఏమర్థం నేను అంటే అంటే పరమాత్మాత్మక జీవాత్మాత్మక ఏదో బ్రాహ్మణ దేహోహం లేదా వైశ్య దేహోయం. ఇంత దాకా వెళ్ళాలప్ప నేను బ్రాహ్మణుడను అంటే ఏ బ్రాహ్మణుడు? ఎలా బ్రాహ్మణుడు? బ్రహ్మజ్ఞానం లేకుంటే కుతః బ్రాహ్మణత్వం సంభచ్చది. బ్రహ్మజ్ఞానం అంటే ఈ ఆత్మకు ఆత్మగా వాడు ఉన్నాడని తెలుసుకున్నట్టే బ్రహ్మజ్ఞానం. ఎవరు తనకు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటారో ఆహా బ్రాహ్మణ్. కాబట్టి నన్ను ఆత్మగా తెలుసుకో. తెలుసుకో అంటే నీవు నన్ను తెలుసుకోవడానికి మళ్ళీ ఏవేవో కొత్త కొత్త మార్గాలన్నీ ఆశ్రయించి పాటలు పాడి అవస్థ పడి తెలియక బాధపడతావేమో నేను అనుకుంటేనే నీకు తెలుస్తుంది. నేను స్వయం జ్యోతి. నేను స్వయం ప్రకాశం అండి. నన్ను తెలుసుకోవాలంటే నేను తెలియాలి నీకు. నువ్వు కాదు, నీ ప్రయత్నం పని చేయదు. నా సంకల్పం పని చేయదు. అంటే వీడికి నేను సాక్షాత్కరించాలి అనుకుంటే కనబడతాను. యమయవేశ వృణితే తేనరభ్యః అని ఉపనిషత్తు మనకు.

పరమాత్మ ఎవరిని వరిస్తుందో వాడికి దొరుకుతాడు తప్ప మనం ప్రయత్నం చేస్తే నమేధయా న బహునా స్కృతేనా నాయమాత్మ ప్రవచనేన లభ్యః పుణ్యాసాలు కాలక్షేపాన ఏమి చేయదు. మనము ఎంత మేధాబలం ఉన్నా నా మేధయా న బహునా స్కృతేన ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా మీ ఆత్మజ్ఞానం కలగదు. యమైవేష వృణుతే తేన లభ్యః పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికే స్వామి దొరుకుతాడు తప్ప వీడితో లాభం లేదు. అంటే మళ్ళా తెంక బాబడి ఇవన్నీ ఎందుకు మరి ఇక? అయినప్పుడు ఈ పురాణాలు ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు, శ్రవణం ఎందుకు, ఉపదేశం ఎందుకు? ఈ ధర్మము, కర్మలు ఇవన్నీ ఎందుకండీ మరి? అంటే పరమాత్మ అనుగ్రహించకుండా మన ప్రయత్నంతో పరమాత్మ దొరకడని తెలుసుకోవడానికి. అది మనం అంతవరకే తప్ప విడివల ఏమో మనం ఉద్ధరించి స్వామి చేసుకుంటాం వృత్త పాటలు. మన ప్రయత్నంతో స్వామి దొరకడని తెలియటానికే ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తాం మనం? స్వమేవ శరణంబమ. పరమాత్మ నీవే మాకు దిక్కని శరణు వేడుతాం. దానికి తప్ప ఏమో అనుకుంటే ఏమీ కుదరదు. అందుకే స్వయం జ్యోతి. నేను స్వయం ప్రకాశం అయ్యా, దీపాల్ లాంటి వాడిని. దీపం ఏం చేస్తుంది? అన్ని వస్తువులను చూపుతుంది. మరి దీపాన్ని ఎవరు చూపనే? దానికి దీపం పెడదామా? ఇది దీపము తనను తాను చూపుతూ వస్తువులను చూపుతుంది. అది స్వయం ప్రకాశం. పరమాత్మ కూడా తనను తాను చూపుకుంటాడు. ప్రపంచాన్ని తానే చూపుతాడు. కదా ప్రపంచ జ్ఞానమైన ఆయన వల్ల కలగాలి. ఆత్మ జ్ఞానమైన ఆయన వల్ల కలగాలి. పరమాత్మ జ్ఞానమైన ఆయన వల్ల కలగాలి. అందుకే నన్ను తెలుసుకో అంటే మళ్ళీ నువ్వు ఈ దారిలో తొక్కేవు అంటే నీకేం దొరకదు నీ స్వయం. నేను అనుకుంటేనే కన ఒక్కొక్క చిన్న మాట చిన్న చిన్న మాట ఎంత వేదాంతం కదా చిన్న చిన్న పదాలు ఉంటాయి. కానీ నిగూఢంగా ఉత్పుదమైన భావమంతా అందులో గూర్చి మరి మనకు అందిస్తాడు. దాన్ని తెలుసుకుంటేనే ఆ తత్వం యొక్క మాధుర్యం అర్థమవుతుంది మనకు.

అందుకే స్వయం జ్యోతిహి సర్వభూత గుహాశయం అంటే నేను తలుచుకుంటేనే నా సంకల్పం ఉంటేనే నా దయ ఉంటేనే నేను నీకు కనపడతాను అర్థమవుతాను అంటే అయితే తమరు ఎక్కడ ఉంటారండి? అంటే నేను ఎక్కడో కాదు అందరిలో ఉంటాను. సర్వభూత గుహాత్యయం ప్రతి ప్రాణి యొక్క దహరాకాశంలో అంతర్యామిగా ఉంటాను ఎక్కడో మీ అందరిలో ఉన్నాను. మీలోనే ఉంటాను కానీ మీకు కనపడను. లోనే ఉంటాను, నేను అనుకుంటే కనబడతాను. ఎందుకంటే ఒక కప్పు, రెండు కప్పులు, మూడు కప్పులు ఉన్నాయి, మనకేం కనబడతాడు? ఒకటి చర్మము అంటాడు, మామూలుగా దహరం. దీని లోపల మళ్ళీ హృదయాకాశం, అదో చర్మం. మళ్ళీ దాని లోపల దారాకాశం. దాని లోపల జీవాత్మ, దాని లోపల బలం. ఇన్ని కప్పులు తీయాలి. అందుకే నారికేళ సమాభాసః అంటాడు స్వామిని, కొబ్బరికాయ లాంటిది అంటాడు. అంటే కొబ్బరికాయలు ఉన్న నీరు దొరకాలి అంటే పై పీచు తీయాలి, టెంకా పగలగొట్టాలి, అప్పుడు ఆ లోపల నీరు దొరుకుతుంది. పీచు చూసి ఆ కొబ్బరికాయ అంతా పీచి అనుకున్న వాడిని ఏమందాం? పోనీ పీచు తీసామంటే అబ్బా ఇంత గట్టిగా ఉందండి ఇందులో ఏముంది ఏముండదు అన్నా తప్పే. దాన్ని కూడా పగలగొట్టాలి. అలాగే హృదయ గ్రంథిని పగలగొడితేనే దాని అదే ముడి కాబట్టి సర్వభూత గుహాశయం ప్రతి ప్రాణికి అంతర్యామిగా ఉంటాను నేను ఆత్మన్యేవాత్మనా వీచ్ఛ నన్ను చూడటానికి నీవు ఎక్కడికో పోవలసిన అవసరం లేదు. నీ ఆత్మలోనే ఆత్మన మనస్సుతో నీ ఆత్మలో అంతర్యామిగా ఉన్న నన్ను మనస్సుతో పరిశీలించు. ఎప్పుడైతే ఆత్మ ఆత్మజ్ఞానం కలిగిందో ఆత్మలో పరమాత్మ ఉన్నాడన్న విషయం నీకు తెలిసిందో విశోకః. ఇంకా దుఃఖం ఎక్కడిది? ఇప్పటిదాకా దుఃఖం పరమాత్మ తెలిసేంతవరకు. మనందరిలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. మనం భయపడి నేను ఒక్కడే భయపడతాం కదండీ, నేను ఒక్కడినండి నాకు ఎవరున్నారో తోడులు భయపడతాం. కానీ ఉన్నాడని తెలిస్తే మనం ఎప్పుడు వంటి వాళ్ళం కాదు.

మనం ఎప్పుడూ ఒక్కరం కాదు. ఎప్పుడు మన హృదయంలో అంతర్యామిగా పరమాత్మ వేయించేసి ఉన్నాడు. అతను ఎప్పుడూ అండగా ఉంటే ఇంక భయం ఏమిటి? అందుకే అంటాడు అహ్లాదుడు భయం భయానాం అపహారిణి స్థితే కుతో భయం అన్నాడు. స్వామి అడిగాడు ఏమయ్యా నువ్వు ధైర్యంగా వచ్చావు నా దగ్గరికి బ్రహ్మాదులందరూ రుద్రాదులు బ్రహ్మరుద్రం భయపడి పారిపోయారు. చివరికి మా ఆవిడ కూడా ఈయన మా వారు కాదని అడిగిపోయింది. ఆ అలాంటిది నువ్వు ధైర్యంగా వచ్చావేమిటి? నీ ధైర్యం ఏమిటి? అంటే నవ్వి స్వామి భయాలు పోగొట్టే వాడిని చూచి కూడా భయపడరా అన్నాడు. నీ పని ఏమిటి? మా భయాన్ని తొలగించడమే. కదా? భయాన్ని అపానిస్తే కుతో భయం. అన్ని భయాలు పోగొట్టే వానితో భయం ఏమిటండీ? భయపెట్టేవాడు వేరేవాడు ఉన్నాడు, వాడు ఎవడా? నిన్ను చూసి భయం మాకెందుకు? కాబట్టి సర్వభూత గుహావాసః సర్వభీతి నివారకః అని పద్మపురాణంలో స్వామి చెప్తున్నాడు. అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉంటాడు. అందరి భయాన్ని పోగొడుతాడు. పన్నే రెండు. కాబట్టి అప్పుడు విశోకః ఎలాంటి దుఃఖము లేకుండా అభయం ఉచ్ఛతి. అభయము అంటే క్షేమం అన్నమాట. ఆపద లేకపోవడమే అభయం అండి. క్షేమాన్ని పొందుతావు అంటే మోక్షం అప్పుడు. అథ తస్య భయం భవతి ఉదరమంతరం కురుతే అథ సోభయంగతో భవతి ఉదరమంతరం అథస్య భయం భవతి ఉత్ అరం అంతరం కురుతే కొంచెం తేడా చూపెడితే అంటే భేదజ్ఞానం కలిగిందంటే నీకు భయం కలుగుతుంది. అభయ జ్ఞానం కలిగింది అనుకోండి అతసు అభయంగతో అభయాన్నే పొందుతాడని చేస్తాడు. అందువలన నీవు అభయమృచ్ఛతి మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వ కర్మణాం. సరే నన్ను బొమ్మంటున్నావ్. పోయిన నేను ఏం చేయాలో కూడా చెప్పావు. సరే నేను వెళ్తాను ఆ పని చేస్తాను. తమరు ఏం చేస్తారు ఇక్కడ నుండి? నేను పోయిన తర్వాత మీరేం చేస్తారు? అడగకుండా చెప్తున్నాడు నాయనా నేను మాత్ర ఆధ్యాత్మికీం విద్యామ్. తల్లిగారికి అమ్మగారికి ఆధ్యాత్మిక విద్యను బోధిస్తాను.

ఎలాంటిది క్షమనీం సర్వ కర్మణాం అన్ని కర్మలను తొలగించేది అంటే ఏ కర్మ కూడా ఫలాన్ని ఇవ్వకుండా ఉంటే మనకు అది బంధం కాదు. దండం పెట్టాము. మన వాళ్ళు మాట్లాడే మాటలు అవే అందుకే నవ్వు వస్తుంది. దండం పెట్టినా పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యం పోతుంది అంట నాయనా వస్తుందని ప్రమాదం. తెలిసిన వాడు వస్తుంది అన్నాడు. పుణ్యం వచ్చిందనుకోండి నువ్వు ఇంకో 10 జన్మలు సంస్థ హిందువుని ఇక్కడే ఉండాలి. కదా దండం పెడితే వాడు సంతోషించాలి. భగవంతునికి ప్రీతి అవుతుందని చెప్పాలా పుణ్యం వస్తుంది అన్నాం అబ్బో బాబోయ్ నాకొద్దు బాబోయ్ అన్నారు. పుణ్యం వచ్చిందనుకో మనం భయపడాలి. యథా పాప తథా పుణ్యాద్విపేతి స్వయం. పాపాన్ని చూసేలా భయపడతామో వివేక అయినవాడు పుణ్యాన్ని అంత భయపడతాడు. రెండు సమానమే దేనికి? సంసారాన్ని ఇవ్వటానికి. అది పుట్టుకనే ఇస్తుంది, ఇది పుట్టుకనే ఇస్తుంది. మళ్ళీ పుట్టొద్దురా బాబు అనుకున్నవాడు పుణ్యం వద్దు. పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యము ప్రీతి ఇది శాస్త్రం. అందుకే పరమాత్మను సేవించు ఎందుకు నీ ధర్మం కాబట్టి. భగవంతుడిని ఆరాధించు నీ కర్తవ్యం కాబట్టి. గుడికి వెళ్ళు నీ స్వరూపం కాబట్టి. గుడికి వెళ్ళు పుణ్యం వస్తుంది, పూజ చెయ్యి పుణ్యం వస్తుంది అన్నాం అనుకోని బాబోయ్ నాయనా నీ పుణ్యం వద్దురా బాబు. పుణ్యం పోతుంది కాబట్టి ఉడికిపోను సంతోషించాలి. అదేమిటండీ అంటారా అంటే కర్మ భారం పోతుంది అన్నమాట. మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం మనకు అంటగుండా తొలగించగలవాడు పరమాత్మే కాబట్టి స్వామి నాకేమీ వద్దు. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం నాస్తా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే ఇంత కనుక్కోండి. ప్రేక రావాలి ఇవన్నీ చదివి చదివి చదివి బాగా రంగరించి జీర్ణించి ఆ మాటలు చెప్పారు. మన సౌర్గ పన్నే సౌర్గ ఉంటే చాలు. యద్యద్భవ్యం భవతి భగవన్ పూర్వ కర్మానురూపం. దానికి నువ్వెందుకయ్యా? ఏదో మాకేం పని? ఎందుకంటే నేను అనుభవించి భావ పుణ్యాలు ఇగో నేను చేసుకునేవే కదా అది ఎలాగో వస్తాయి. నువ్వేం దాన్ని ఆపొద్దు. కొత్తగా ఏమి ఇవ్వొద్దు.

వాడితో మాకెందుకు? మరి నువ్వేం చేయాలి అంటే నేను ఆచరించినటువంటి పాప పుణ్య కర్మ ఫలముగా పొందినటువంటి జన్మలలో ముందాచరించబోయేటువంటి కర్మలలో కూడా నా మనస్సులో నీవే ఉండెరవరని. హృదయ భవనే భావయేయం భవంతం. భావే భావే ఎన్ని జన్మలు ఉన్నా సరే ప్రతి జన్మలోనూ నా హృదయంలో నిన్ను స్మరించే ఒక్క వరం ఇచ్చామనుకోండి ఎన్ని జన్మలు వచ్చినా బాలేదు. అది ఆ స్థితి కావాలి. దానికోసమే ఇస్తున్నాడు. ఇందులో అలాంటిది శమనీం సర్వ కర్మణాం ఎక్కడ మాట ఇది? సర్వ కర్మణాం శమనీం అన్నీ. కర్మలను తొలగించేది అంటే ఫలమివ్వకుండా మనకు బంధకము కాకుండా ఉంచేదది. శమనీం సర్వ కర్మణాం వితరిష్యేమయా యయాశాసౌ భయంచ అతితరిష్యతి వితరిష్య అంటే ఉపయోగిస్తాను. తల్లిగారికి ఇలాంటి ఆధ్యాత్మిక విద్యను నేను ఉపదేశిస్తాను. ఎందువల్ల ఎందువల్ల ఎందుకది అంటే యయాచాసౌ. భయం చ అతి తరిక్షతి. నేను ఉపదేశించిన ఆధ్యాత్మిక విద్యతో ఆ మహానుభావురాలు సంసారాన్ని దాటుతుంది. భయం ఏమిటి? భయం సంసారమే. అది భయం కోట్లేదు. కాబట్టి సంసారాన్ని ఆమె హాయిగా దాటడానికి ఉపయోగిస్తుంది. అంటే మీరు వెళ్ళిన తరువాత నేను అమ్మగారికి సాంఖ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తాను. ఆత్మ స్వరూపాన్ని బోధిస్తాను. దాని వల్ల ఆమె ఈ సంసారాన్ని ఈ ప్రకృతిని విడిచిపెట్టి నన్ను చేరుతుంది మోక్షాన్ని చేరుతుంది అని కపిలుడు చెప్తే ఏవం సముద్ధిత సముద్ధిత కపిలేన ప్రజాపతిహి ఈ రీతిలో కపిలడు కపిల ప్రజాపతి కర్దమ ప్రజాపతికి చెప్తే దక్షిణీకృత్యతం ప్రీతః వనమేవ జగామా ఆ విన్నటువంటి కర్దముడు సంతోషించి ప్రదక్షిణీకృత్య అతని చుట్టూ పరమాత్మ కదా మరి ప్రదక్షిణం చేసి ఈ మహానుభావుడు వనమేవ జగామ అంటే అరణ్యానికే.

వెళ్ళాడు. మనమేవ జగా ఇవి కూడా ఎందుకంటే ఆశ్చర్యం. ఏది ఆశ్చర్యం? ఇంటిలో పరమాత్మను పెట్టుకుని అడవికి పోయాడు. అది ఏం కాదు అండి. లోకమంతా అడవికి ఎందుకు పోతారని ఇక్కడ ఎవరో ఉన్నారని పోతారు. వీడెంత బుద్ధిమంతుడు అండి భగవంతుని ఇంట్లో పెట్టుకొని అడవికి పోయాడు. ఆ అని. యాగుడా ఎంత ఆశ్చర్యం అండి. అంటే ఆ ఇక్కడే ఉన్నా అక్కడ ఎందుకు అండి బొద్దు పోగా నాయనా ఇక్కడే ఉన్నా నీ దగ్గర ఈమె కూడా వింటా అన్నతో పాటు ఇద్దరికీ చెప్పనొచ్చు కదా. అబ్బే అదేం లేదు ఇంక పరిపక్కు అని కాలేదు ఏం చేస్తాం మరి అందుకే ఆ ఆ. ఎంత వాడండి వీడు దేవుడిని దేవుడికి అడిగిపోయాడు. ఏం మాట అది దిప్పి పడుకోవడం మాట. అందుకే వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఒక అక్షరం అన్నాడంటే లోతుకు వెళ్ళాలి. ఉత్తగహ అని లేదు ఆయన. భగవంతుడు ఇంట్లో ఉన్నానండి, పోయి అడవికి పోయాడు. మరి ఆ కాకుండా ఏమందాం? అందుకే వనమేవ జగామః వరతంత ఆస్థితః మౌనం ఆత్మైక చరణో మునిహి. ఈ మహానుభావుడు. అరణ్యంలోకి వీళ్ళు ఏం చేశాడు? ఇదో వ్రతం సాస్థితః. మౌనం వ్రతం. మొదలు ఏం చేయాలి? మనను మనం కంట్రోల్ చేసుకోవాలంటే మొదటి సాధనము చెప్పాం కదా జితం సర్వం జితే రసే. ఒక్క నాలుకను గెలిస్తే చాలు అన్నీ గెలిచినట్టే. భగవంతుడు చమత్సారంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఇచ్చాడు. నాలుకకు రెండు పనులు ఇచ్చాడు. కదా తింటుంది అంటుంది. ఆ రెండు తప్పే కర్మ. ఏంటి? అనకూడని దాన్ని అంటుంది. తినకూడని దాన్ని వద్దురా బాబు అంటే కావాలని తింటుంది. దాన్ని కట్టుకోవాలి. అంటే మొదలు మౌన వ్రతం. మాట్లాడటం మానేయండి, తగం రోగం కుదురుతుంది. వినుకంటారా మనకి ఏం తినాలనిపిస్తుంది ఏం మాట్లాడొద్దు. సౌంగే వాళ్ళకి అర్థం కాదు. అడిగినా అంటే కారం లేదు ఉప్పు తెరువు వాళ్ళకి ఏం తెలుసు ఏం పోలేదు వాళ్ళు. మౌనం మౌన వ్రతం మనం స్వీకరిస్తే మూడు బాళ్ళ పాపాలు చేయటానికి ఆస్తి. కారణమే ఉండదు. అందుకే వ్యాసుడు మనకు ముందర చెప్తాడు దశమాధి కృష్ణ ఉద్ధవ సంపదలో నీవు రోజు మొత్తంలో బాగా ఎక్కువ మాట్లాడే సమయం ఏది ఉంటుందో దాన్ని తగ్గించుకుంటూ రా అంటాడు.

క్రమక్రమం సులభోపాయం అంటే మధ్యాహ్నం 12 నుంచి రెండు నేను బాగా మాట్లాడతాను అనుకుంటాం కదా అందులో రోజు ఒక పావు గంట దండిస్తాం. ఒకటి ఒకటి నలభై ఐదు, ఒకటిన్నర, ఒకటి బావు, ఒంటి గంట, 12న్నర. అంతే కానీ నేను రాత్రి పడుకుంటా కానీ మౌనంగానే ఉంటానండి తెల్లవాళ్ళు అంటే అది మౌనవ్రతం కాదు. ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతావో అప్పుడు కట్ చేయాలి. ఎప్పుడు ఎక్కువ తింటావో అప్పుడు కట్ చేయాలి. అందుకే వ్రతం సాస్త్రితః మౌనం. ఆ మహానుభావుడు మొదటి ఇంద్రియ నిగ్రహానికి మూలమైన మౌనవ్రతాన్ని కొన్నారు. మహానుభావుడు ఇప్పటికి కూడా సంవత్సరంలో ఒక నెల మౌనంగా ఉంటారు ఒక నెల. అందరూ 40 రోజులు. చిత్తకాని వాళ్ళు 20 రోజులు. 15 తన్యాసం మనం ఒక్క రోజు ఉండగలమని అమ్మ బాబోయ్ ఒక్క రోజే. పోనీ ఒక పూట అబ్బే అసల కాదు అని. కానీ అలవాటు చేసుకోవడం మొదలు పెడితే ఆ మౌనంలో ఉన్నప్పుడు కూడా చెప్తాడు వాచా మౌనం. కృత మౌనం. మౌనం రెండు రకాలు ఉన్నాయి. ఒక నోరు మూసుకుంటే సరిపోదు. నోరు మాత్రం మూసుకొని మనము ఈ సమయంలో తరువాత నోరు తెప్పి తెరిచిన తరువాత ఎవరితో ఏమేం మాట్లాడాలో ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి అది మాట్లాడడం కంటే భయంకరం. వీడికంటే మాట్లాడడమే మేం. కలవాని వారిని ఇద్దరిని కలవాలి రాసుకుంటాం కాగితం మీద. ఈ గంట మొన్న కూర్చున్నాం కదా తర్వాత వీళ్ళని కలవాలి వీళ్ళతో ఇవి ఇవి మాట్లాడాలి వీళ్ళు ఇలా ఉంటారు అలా అంటారు మనం ఇలా చెప్పాలి అవన్నీ లోపల అనుకుంటూ ఉంటే అది ఏంటి మాట్లాడడం కదా. అందుకే వాచా మౌనం, కృతా మౌనం. మౌనం ఇహ ద్విధా స్థితం. మౌనం అంటే రెండు రకాలు. నోరు మూసుకోవడం ఒకటి, మనస్సు కూడా మూసుకోవడం రెండు. అంటే ఏమర్థము? వాక్కును నియంత్రించినప్పుడు మనస్సును కూడా నియమించి పరమాత్మనే ధ్యానం చేయాలి. భగవంతుని గురించి ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి తప్ప మనము మాట్లాడవలసినవి మనము చేయవలసినవన్నీ మనస్సుతో ఆలోచించుకుంటూ ఒక నోరు మాత్రం మూసుకుంటే ఉపవాసం లాగా ఏకాదశి ఉపవాసం లాగా ఉపవాసం ఉన్నాం ఏకాదశి. వాళ్ళు ఏం తినం. చెప్పాను కదా జ్ఞాపకం కదా పక్క ఇంట్లో పెళ్లి జరుగుతున్నది. లడ్డూలు, మైసూర్ పాకులు, జిలేబీలు ఇంకా ఏంటి?

బిర్యానీ ఏదో అని అంటారు కదా అవన్నీ అవన్నీ వాసన వస్తాది అయ్యో ఏకాదశి రేపైనా బాగుండేదే అయినా ఒరేయ్ ఏకాదశి రా నీ తినను రేపు తీసి పెట్టు రేపు తింటాను అని వీడు అంటే అది ఏకాదశి అవుతుందా లేదా? కాబట్టి వాక్యా మౌనం కృతా మౌనం. మౌనం ఆచరించినప్పుడు మనస్సుతో పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలాంటి చక్కని మౌన వ్రతాన్ని. అవలంబించినటువంటి మహానుభావుడు మౌనం ఆత్మైక శరణః తనను తానే తనను మాత్రమే తాను తననంటే పరమాత్మైక శరణః భగవంతుడిని మాత్రమే రక్షకుడిగా భావించారు అంటే ఏమిటి? అనన్య శరణ్యత్వం అన్నమాట. అనన్యార్హ శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణ్యత్వం అంటామే ఇది ఆత్మైక శరణః అంటే పరమాత్మ ఒక్కడే రక్షకుడు. భగవంతుని కంటే రక్షకుడు ఇంకొకడు లేడు. దీన్నే అనన్య చరణ్యత్వ వ్రతాన్ని అవలంబించి అందుకే అప్పుడే ఆయన మునిహి అయ్యాడు. మౌనం ఆశ్రయించాడు కాబట్టే ముని. మౌనాత్ మునిహే ఎవరు ముని అంటే మౌనం వహించేవాడు ముని. ఇలా నిత్సంగా విచరతు. ఇంద్రియ అర్థముల యందు ఏ మాత్రము ఆసక్తి లేనివాడు. శబ్ద స్పర్శ రూప రక గంధములను ఆశించని వాడు నిత్సంగా వేది యందు ఆసక్తి వ్యజరత క్షోణిం అనగ్నిహి అనికేతనః ఇదే చాలా ప్రధానమైనటువంటి నియమం. మౌనం ఆశ్రయించాలన్నా పరమాత్మే రక్షకుడుగా నమ్మి ప్రవర్తించాలన్నా ఇంద్రియములకు విషయములందు ఆసక్తిని తగ్గించాలన్నా రెండు మానుకోవాలి. ఒకటి ఇల్లు, రెండు అగ్ని. అగ్ని ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు. అగ్ని అంటే ఏం అగ్ని? గృహస్తుడైనవాడు గార్హపత్యాగ్ని అంటాం మనం. నిత్యాగ్నిహోతుడు అయితాడు. రోజు హోమం చేయాలి గృహస్తుడైనవాడు. దగ్గరే ఉంటుంది అగ్నిహోతుడు. కానీ సన్యాసికి

సన్యాసి స్వీకరించే ముందు ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకొని బయటికి వెళ్ళాలి అది శాస్త్రం. గాధాపత్య అగ్నిని తనలో ఆవాహన చేసుకొని సన్యాసి స్వీకరిస్తాడు. మరి మళ్ళీ వేరే అగ్ని ఉండదు ఇంక వేరే సన్యాసి వేరే హోమము అగ్ని అంటూ ఏమీ ఉండదు. అందుకే ఇతను సన్యాసి అయిపోయాడు కాబట్టి అనగ్నిహి. ఏ అగ్ని లేనివాడు అంతే కాదు అనికేతనః ఇల్లు కూడా లేనివాడు. కదా మనకు అన్ని బాధలు ఎంతో వస్తాయి ఆలోచించండి. ఇల్లు ఉంటే చాలు అయ్యో ఇల్లు ఉంది మరి భార్య లేకుంటే ఎలాగో. ఇల్లు ఉంటే భార్య కావాలి, ఇల్లు భార్య ఉంటే సంతానం కావాలి, వీళ్ళందరూ ఉంటే సంపాదన కావాలి, ఇవన్నీ ఉంటే వృత్యులు కావాలి. ఇలా చెప్పాను కదా కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః అని చెప్పాము ఆ రీతిలో అన్ని ఆశలకు మూలము ఇల్లు. వరవరన నా ఇల్లు అన్న భావం పుట్టిందనుకోండి, మనదంటూ ఒక ఇల్లు ఉందంటే ఇక దాని కోసం ఎన్నైనా చేయాలి. ఏంటి మంచి చెడో అన్నీ చేయాలి. కాబట్టి సన్యాసిని ఎవరంటారు? అది లేనివాడే సన్యాసి. మనం అంటాం కూడా. ఇల్లు కట్టుకోమని ఏమంటాం ఇల్లు కట్టుకో సన్యాసి నడుస్తావా రా రా కట్టుకోరాదు ఇల్లు అంటాం. కదా ఇల్లు లేకుండా ఆ ఇంట్లో ఆ అడ్డే ఇంట్లో ఉండి తిరుగుతుంటావ్ చూడండి ఆ ఇంటికి ఆ ఇంటికి. ఏమంటాం వాడిని సన్యాసి రా ఏంటిరా ఇల్లు కట్టుకోకూడదు. వాడు నాయనా నేనే బాగున్నాను మీకంటే అన్నాడు అనుకోండి అప్పుడు మన పరిస్థితి దేవుడు అర్థం చేసుకోవడం. కాబట్టి అన్ని మమకారాలకు అన్ని పాశములకు మూలము గృహం. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నా గృహం గృహమిత్యాహుహు గృహిణీ గృహమిత్యతే. ఇల్లు ఇల్లు కాదు అసలే ఇల్లు ఎవరు ఇల్లాలు అంటే మనలో అన్ని కోరికలు అన్ని ఆశలు పెంచేది ఏది? ఇల్లు కాదు అందుకే గృహిణి.

గృహం అని అర్థం. ఇది అనగ్నిహి అనికేతనః. మనో బ్రహ్మణి యున్జానః యత్ సదసత పరం అప్పుడు. ఈ స్థాయి దాకా వచ్చినటువంటి ఆ కర్దమ ప్రజాపతి తన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేశాడు. తర్వాత ఎలాంటి వాడు? సత్ అసతోహో పరం. పరమాత్మ సత్ పందామా? పోనీ అసత్ అందామా? రెండు కాదు కదా, రెండికంటే విదక్షనులు. ఎందుకంటే సత్ అన్న మనకు అర్థమవుతుంది. అసత్ కూడా అర్థమవుతుంది. మనకు అర్థం కేవలం పరమ వస్తాది కదా. అతిథి ఇంద్రియాతితుడు అండి, మనస్సు కానీ బుద్ధి కానీ ఏ ఇంద్రియములకు అందుబాటులో లేనివాడు కాబట్టి అతను సత్తు కాదు, అసత్తు కాదు. రెండు అవును, రెండు కాదు. రెండు కంటే విలక్షణం. అలాంటి పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి గుణావభాసే విగుణః ఏకభక్తి అనుభావితే అతను గుణావభాసే విగుణః చమత్తరం ఏంటంటే ఇవన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధములు. వీటిని ఏమంటారు? గుణములు అంటారు. ఇది వాస్తవం గుణములేనా అంటే కావు కావు గుణ అవభాసములు. గుణములు అలా అనిపిస్తాయి. ఇవేవి వాస్తవంగా గుణములు కావు. అసలు గుణం ఎవరు? పరమాత్మే. పరమాత్మ విగుణుడు కదా అంటే ఈ ఉన్నది అర్థం కేజ గుణ రహితుడు అన్నమాట. గుణములు లేని వారికి మనం స్వతంత్రం చేస్తాం. దయ లేదు అనుకోండి, వాత్సర్యం లేదు, దయ లేదు, స్వామిత్వం లేదు, సౌహార్దం లేదు, ఆయన మనకెందుకు మన వాక్యం ఉండండి. ఇద్దరం ఒకడేనండి, ఇంక ప్రాబ్లం ఎందుకు? అందువల్ల విగురుడు అంటే అర్థము హేయ గుణ రహితుడు. అంటే వదిలిపెట్టదగిన గుణములు లేనివాడు క్రౌర్యము కదా అలాగే కోపము హింస ఇలాంటి గుణాలు ఉన్నాయి చూడండి అవి లేనివాడు. రెండోది గుణావభాసే. అన్ని గుణములకు ఆధారం. ఏ గుణాలకు? కళ్యాణ గుణములకు. అనంతమయ గజ గుణ కలవాడు మహానుభావుడు. కళ్యాణ గుణములు కలవాడు కేయ గుణములు లేనివాడు. ఇలాంటి స్వామిని విగుణః గుణావభాసే విగుణే.

ఏకభక్తి అనుభావితే పరమాత్మ ఇలాంటి వాడని ఎలా తెలుస్తుందండి? సాధన ఏమిటి అంటే ఒక భక్తి మాత్రమే సాధన. భక్తితో మాత్రమే మనకు పరమాత్మ ఇలాంటి వాడని అర్థమవుతుంది. ఏక భక్తి అనుభవితే ఒక భక్తితో మాత్రమే అనుభవించడానికి, స్మరించడానికి, ధ్యానించడానికి యోగ్యమైన వాడు. ప్రేయ గుణములు లేనివాడు, అనంత కళ్యాణ గుణములు కలవాడు, సత్ సత్తుల కంటే పరమైనవాడు, అలాంటి పరబ్రహ్మ యందు తన మనస్సును లగ్నం చేశాడు. నిరహంకృతిహి నిర్మమస్య నిర్ద్వందః సమదృత్ స్వదృత్ ఇవన్నీ మోక్షానికి పోవటానికి కావలసిన గుణములు. మొదలు ఏముండాలి నిరహంకృతిహి అంటే దేహాత్మాభిమాన రహితః అన్నమాట. హలో అహంకారం అంటే ఏమిటి? నేనే ఆత్మను. ఇంత నేనండి. నోరు నువ్వంటే నేనే. కనపడే శరీరమే పాంచభౌతికమైనటువంటి శరీరమే ఆత్మ అనే భావాన్నే అహంకారం అంటాం. నిరహంకృతిహి అంటే. దేహాత్మాభిమానమును విడిచిపెట్టినవాడు అది లేనివాడు అలాగే నిర్మమత్య రెండవది మమకారము ఇది మమకారం అంటే ఏమిటి? ఆత్మగా భావించే దేహము కొరకు వచ్చిన వారి యందు దేహము వలన వచ్చిన వారి యందు నా వారు అనే భావం లేకుండా ఉండుట. అంటే నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా బంధువులు. ఇదంతా నా ఎప్పుడు? నేనంటే శరీరం అయితే కదా. భార్య శరీరం కోసం వచ్చిన వాళ్ళు, పిల్లలు శరీరం వలన వచ్చిన వారు, ఇల్లు శరీరం కోసం ఏర్పడబడింది. మరి ఇందులో ఏది కాదే. అందువల్ల దాన్ని మమకారం అంటాం, దీన్ని అహంకారం అంటాం. అనాత్మనే ఆత్మబుద్ధిర్యా అశ్వే స్వమితియామతిహి అవిద్యా తరు సంభూతం బీజమేతత్ ద్విధామతం.

పుట్టుంది శాస్త్రం మనకు అవిద్య అనేటువంటి మహా వృక్షం నుండి రెండు బీజములు పుట్టాయట. విత్తనాలండి సంసారానికి మహా వృక్షాలకి విత్తనాలు. ఏమిటయ్యా అంటే ఒకటి. అనాత్మని ఆత్మబుద్ధిహి ఆత్మ కాని శరీరమును ఆత్మ అనుకొనుట అస్వే స్వమితియామతిహి తనది కాని దానిని తాను అనుకొనుట కదా? తనది కాని దాన్ని తనది అనుకుంటాం అంటే నాది కానిది నాది అనుకుంటాం, నేను కాని దాన్ని నేను అనుకుంటాం. ఈ రెండే సంసార వృక్షం బాగా పెరగడానికి కొత్త మొలకలు వేయడానికి కారణం. కాబట్టి కర్దమ ప్రజాకృతి నిరహంకృతిహి నిర్మమః దేహాత్మాభిమానము లేనివాడు. భార్యా పుత్రాదుల యందు స్వీయ బుద్ధి లేనివాడు. ఇది ఎలా కలుగుతుందయ్యా అంటే మొదలు నిర్ద్వంద్వః ఇది కావాలి. సీత, ఉష్ణ, సుఖ, దుఃఖాలు ఉన్నాయే వాటిని సహించక అబ్బా బాగా చలి పెడుతుందండి. ఇడరి పెట్టుకుందాం, బాగా ఎండ ఉంది, కుదర పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటే. దేహాత్మాభిమానం ఉన్నట్టా పోయినట్టా? శరీరం బాగా సౌకర్యంగా ఉండాలి అనుకున్నామంటే నీరు బాగుండాలండి. అవే ఎందుకురా అంటే నీరు బాగుండాలంటారు. నువ్వు ఎప్పుడూ బాగానే ఉంటావురా నీకేమైంది అంటే అర్థం కాదు. కదా, నీవు ఎప్పుడు బాగానే ఉంటావు. ఎవరు నువ్వు? ఆత్మ వాడికి సరిపెట్టదు. ఆత్మకు సరిలేదు, ఆత్మకు ఎండ లేదు, వాడికి ఏం లేదు. కానీ సరి నాకు పెడుతున్నది అన్నాడంటే వాడు దేహాత్మాభిమానం ఉన్నవాడే. అంటే ద్వంద్వములను సహించలేనివాడు అహంకార మమకారములను గెలువలేడు. అందుకే నిర్ద్వంద్వ అందుకే చెప్తాడు మనకు వర్షాసు చెప్తాడు ప్రత్యేకించి తపస్సు ఎలా చేయాలి అంటే వేసవిలో పంచాగ్ని మధ్యలో ఉండాలి. పంచాగ్ని అంటే నాలుగు దిక్కుల నాలుగు అబుదులు పెట్టుకోవాలి పైన సూర్యుడు. అలా ఉండి వేసవిలో తపస్సు చేయాలి. వర్షాసు ఆకాశ సంశ్రయః వర్షం వర్షం పడుతున్నప్పుడు అలా.

పైకపురిని ఆకాశంలోనే కూర్చొని తపస్సు చేయాలి. సీతే సీత జరాశాయి సరికాలంలో చల్లనీళ్ళలో గొంతు దాకా ఉండి తపస్సు చేయాలి. అప్పుడు వారు అహంకారం, మమకారం అన్నీ వదులుకున్నవాడు. అబ్బా సరే చెయ్యి ఉండలేం మనం. మనం చెప్పుకున్నాం కదా అక్కడ ఇక్కడ ఇగో పోయాం గంగోత్రి. గంగోతి ఏది పెడితే తెగిపోతుంది అన్నట్టు ఉంటుంది అక్కడ. పెట్టుకోలేం, స్నానం చేయలేదు. మన అమ్మ వచ్చి వచ్చారు కదా, 20 మంది 15 మంది వెళ్ళాం మేము. 15 మందిలో 15 మంది స్నానం చేయలేదు. మోది చేసిన వాడి నేనే. చెంబు తీసుకుని ఇది అంటే అబ్బా అంటున్నారు. ఈ అబ్బా పోసుకునేంత వరకే పోసుకునే నుంచి ఏమవుతుందయ్యా. గడ్డ కడుతున్నావ్ చూస్తావా చెంబు పోసుకున్నాను. ఏ ఏం లేదు ఇంకోటి పోసుకు బానే ఉంది. శుభ్రంగా తోముకొని ఇంకోసారి పోసుకున్నాను. అప్పుడు ఇంకా ఇద్దరు స్నానం చేశారు. 12 మంది స్నానం చేయలేరు. మోగి తల దూరం వచ్చింది ఎందుకు? ఎక్కడి నుంచో వదిలిపెట్టి గంగోత్రి దాకా వచ్చి ఆ నీళ్లలో స్నానం చేయకుంటే ఇంకెందుకయ్యా ఏం కాదు చెయ్. అంటే ఏం కావాలి తత్ర తత్ర కశ్చన విశ్వాస కొంచెం వాడు ఉన్నాడు వాడి కోసం అక్కడ అంతే. పదిన్నరలో కూడా ఉష్ణకొండం కాకుండా పక్కకు పోతే మనం స్నానం చేయలేం. అరుడు ఏదో ఇటు పోసుకుంటాం కానీ అరకనంద అరకనంద అరకనంద అక్కడ అక్కడ వెళ్తే కాలు తిరిగిపోద్ది అబ్బో అసలు ఇట్లా అడుగు పెడితే మొత్తం గడ్డ కడుకుపోద్దా అని తిమ్మిడి పడుతుంది కాలుకు ఇలా పాద ప్రస్థానం ఎంత రాబోతున్నారో అంతే చేస్తారు ఏం కాదు చేసేస్తాం అసలు సరిగ్గా అయిపోయే ఒకరోజు రెండు రోజులు తక్కువ ఉండి బయలుదేరాం. అప్పుడు బాగా ఉండే మొత్తం దాని అంటే అంతా మంచి నడుస్తుంటే అది అక్కడ ఉన్న గోడ కనపడలేదు. అట్లా ఉండే. అందుకు ప్రధానం ఏమిటి అంటే మనకు ఈ నిర్ద్వంద్వః ద్వంద్వ భావాన్ని వదులుకోవాలి. సమదృపు. ఇంకోటి ఏమిటంటే ఈ నిర్ద్వంద్వం. అంటే సీదోర్ దొక్కదు కాదు భావించకుండా ఎలా ఉండాలి అంటే సమదృక్ సకల ప్రాణులను సమానంగా చూడాలి. అదేమిటయ్యా అంటారా? చాలా చమత్సై ఉంది. అంటే జాగ్రత్తగా వినాలి. మానవుడు, మృగము, పశువు, పక్షి, వృక్షము, శిల. ఇవన్నీ అందరు జీవులే కదా. కదా. ఇవన్నీ శరీరాలే కదా. శిల శరీరమే, వృక్షము శరీరమే, మనము శరీరమే.

పశువు, పక్షి అన్నీ శరీరములే. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? వారు వారు ఆయా జన్మలలో చేసుకున్న పాప పుణ్యముల ఫలరూపంగా వచ్చినటువంటి శరీరం అది. కదా అంటే శరీరత్తు అన్నిటికీ సమానమే కదా. రాయి శరీరమే, రప్ప శరీరమే, చెట్టు శరీరమే, గుట్ట శరీరమే, పశు శరీరమే, మనది శరీరమే. మరి వారికి చలి ఉందా? రాయి ఒక గుండు అబ్బా సరిపెడుతుంది స్వామి ఇంతకు వచ్చిందా? పొరపాటున వస్తే మనకు అది ఆలోచించండి. బయట నాలుగు గుండులు ఉన్నాయండి సరిగ్గా సరిపెడుతుంది ఇంతకు వచ్చి. అది సరిపోవాలి. మరి అవి ఉంటే మనం ఏమండీ? రాయికి, రక్తకు, చెట్టుకు లేని సరి నీకెందుకయ్యా? అది శరీరమే, నువ్వు శరీరమే. అవి పాపమే, నువ్వు పాపమే, అది పుణ్యమే, నువ్వు పుణ్యమే. ఆచరించుకున్న కర్మలకు అనుగుళమైన శరీరం పరమాత్మ ఇచ్చాడు కాబట్టి పరమాత్మ యొక్క ప్రసాదం ఇవన్నీ శరీరాలు. వీళ్ళందరూ జీవాత్మలే. వీళ్ళందరూ ఒకటే సమమే జడ లేదు. ఇది సమభావం అంటే వాడు చేసిన పాప పుణ్యములకు ఆ శరీరం వచ్చింది. కర్మను పక్కకు పెట్టు శరీరం అంతటి సమానమే. ఫలమంతడ సమానమే అనుభూతి కూడా సమానమే మరి నీకు ఎక్కువ ఎందుకు? ఇది ఒకటి. ఇంకోటి సర్వేషు సమం స్థితం పరమాత్మానం స్పశ్యతి. పరమాత్మ నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పశువులో ఉన్నాడు. అంతర్యామి అక్కడ ఇక్కడ. అందరినీ సమానం అంటే అర్థం అది కాదు, నువ్వు నేను ఒకటే కాదు, నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకటే. చెప్పాను కదా జ్ఞాపకం ఉంది కదా, నీవు నేను ఒకటే అర్థం కాదు, నీలో ఉన్నవారు నాలో ఉన్నవాడు ఒకటే. అని చెప్పాను కదా అప్పుడు వాదం. రక్త సామ్యం అని చెప్పాను చూడండి. నీలో నిన్ను కోస్తే ఏం వస్తుంది, నన్ను కోస్తే ఏం వస్తుంది, ఇద్దరు రక్తమే కదా, నువ్వు గొప్ప ఎందుకు? కాదు ఎప్పుడో చెప్పా పిచ్చివాడి నిన్ను నన్ను కాదురా కుక్కను కోసిన రక్తమే వస్తుంది, పందిరి కోసిన రక్తమే వస్తుంది. కుక్క నీవు సమానంగా ఒప్పుకుంటావా? స్వానే శృగాలే చెప్తారమ్మ మత్ కుణే మతికి రక్త సామ్యం భవేత్ మూనం జ్ఞాన సామ్యం హి సామ్యకం రక్త సామ్యం కాదులా పిచ్చివాడా జ్ఞాన సామ్యం జ్ఞానం ఉంటే అందరూ సమానం.

రెండే గ్రూపులు జ్ఞానులు అజ్ఞానులు. ఒక గ్రూపు జ్ఞానుల గ్రూపు ఇంకో గ్రూపు అజ్ఞానులు. అంతే తప్ప ఒకడు రక్తం ఒకటి నీళ్లు ఎక్కడ చెప్పలే. రక్తం అన్నిటిలో అట్లనే ఉంటుంది నీళ్లు ఎక్కడ ఉంటాయి అని లేదు. కాబట్టి సమం అంటే సమత్వేన స్థితం ఆత్మానం రామాయణ కీతా భాషయంలో రామాయణ భాషయంలో. సమం పశ్యతి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ సుభాకేచ పండితాః సమదర్శిన అంటే సమత్వేస్తం పరమాత్మం పశ్యతి. వాడు వాడే కాదు కాదు వాడు వీడు వేరే వాడిలో ఉన్న పరమాత్మ ఒకడు. కానీ సర్వత్ర సమం సర్వస్థితం సమం పశ్యంతః పరమాత్మ బ్రాహ్మణులోనూ ఉన్నాడు, గోవులోనూ ఉన్నాడు, చండాలినో ఉన్నాడు, సురకంలోనే ఉన్నాడు. అంటే అందరిలో ఉన్న పరమాత్మను చూడురా వాడిని కాకుండా అని చెప్పడం తప్ప వాడు నువ్వు ఒకటే ఎవడు చెప్పడు. ఒకడైనాక దేహాలు ఎందుకు? ప్రపంచం ఎందుకు? కాబట్టి అది సమోహ సమదృక్ అంటే అది అర్థం. ఆ దేహము ఈ దేహము కూడా ఆయా జీవులు ఆచరించినటువంటి పాప పుణ్య కర్మ ఫలరూపంగా వచ్చినవే. అవన్నీ పరమాత్మ ఇచ్చినవే. అనుభవము వాటికి వీటికి సమానమే. అందులో ఉండే పరమాత్మ హిందు పరమాత్మ కూడా ఒకడే. దీనికి అర్థం సమద్రుపు. అందుకే నిర్గుణః సమద్రుకు స్వద్రుకు. ఇంకోటి ఏంటి స్వద్రుక అంటే అంతటా తనను చూడాలి. తనలో అన్ని చూడాలి. కదా? ఎలాగైతే పరమాత్మ అంతటా ఉన్నాడో, పరమాత్మ ఉన్న అంతటా ఆత్మ ఉంది కదా? సొమ్మంటే ఏమిటి ఆత్మే కదా? అందరిలో తనను చూసుకోవాలి, తనలో అందరిని చూసుకోవాలి. ఆత్మన్యేవ ఆత్మనాపస్యన్ అంటే అది అర్థం. ప్రతి వాణిలోనూ ఇలాంటి ఆత్మ వేరు వేరు కావచ్చు కానీ ఆత్మత్వం సమానమే కదా. కాబట్టి స్వదృత్వం స్వం పశ్యతి సర్వత్ర సమదర్శనః సర్వత్ర స్వం పశ్యతి. అందరిలో తనను చూసుకోవాలి, తనలో అందరిని చూసుకోవాలి. అంతటా పరమాత్మ ఉన్నాడు. అన్ని ప్రాణులలో పరమాత్మను చూడు. పరమాత్మలోనూ

ప్రపంచాన్ని చూడు. ప్రపంచంలో పరమాత్మను చూడు, పరమాత్మలో ప్రపంచాన్ని చూడు. నీలో అందరిని చూడు, నిన్ను అందరిలో చూసుకో. అంటే అందరూ ఆత్మలే. సర్వత్ర ఆత్మ బుద్ధి ఉన్నవాడు ఎవరిని ద్వేషించడు. కదా వాడు వేరే, నేను వేరే అన్నప్పుడు నా ఆస్తి వాడు గుంజుకుంటున్నాడు అని కొట్టాలి. వాడు నువ్వు ఒకడే అని గుంజుకోవడం ఎక్కడ ఆస్తి ఎక్కడ. చెప్పుకున్నాం కదా గజం మిథ్య పరాయణం మిథ్య తెలుసా అభ్యర్థుల యొక్క వాదం. అంతా బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ప్రపంచమంతా మిథ్య పరమాత్ము ఒకడే సత్యం ఇది మీ వాదం. ఎంత అబద్ధం అయ్యా అని బాగానే పోయాడు అని చెప్తున్నాడు. ఇంతలో ఏనుగు మరించిన ఏనుగు వస్తున్నది. అందరూ పరిగెత్తుతున్నారు. వెళ్లి పరిగెత్తాడు. అదేంటయ్యా పిచ్చివాడా అంతా మిథ్య అన్నావు కదా పరిగెత్తుతున్నారు ఎందుకు అన్నాడు. అది ఇది కూడా మిథ్య అన్నాడు. ఆ గజ మిథ్య పరాయణ మిథ్య. సమస్య ఏముంది? ఏనుగు విద్య ఏం చెప్పలేం. అంటే ఈ భావం రాకూడదు. పరమాత్మునంతటా చూడాలి. పరమాత్మలో అన్నీ చూడాలి. నిన్ను అంతటా చూడాలి. అందరినీ నీలో చూడాలి. ఇది స్వదృద్ధి అంటే అర్థం. సమద్కు చిన్న చిన్న శ్లోకాలే కానీ ఎలా మనం యోగం అనుసంధానం చేయాలి. అరణ్యంలో మనం ఏ భావంతో ఉండాలి చెప్తున్నారు. సమద్కు శ్లోదుకు ప్రత్యకు ప్రచాంతధి ప్రత్యకు అంటే జీవాత్మ. ఈ జీవాత్మ స్థితి ప్రశాంతమైన బుద్ధి జీవాత్మ యందు ఉంచిన వాడంటే జీవాత్మలో ఎలాంటి ఒడుదుడుకులు లేవట. అంటే అయ్యో నాకు శరీరము, అయ్యో నాకు ప్రపంచము, అయ్యో నాకు అకసుఖాలు ఇవన్నీ కలుగుతున్నాయన్న భావన జీవాత్మలో లేదు. ఎందుకు లేదు? పరమాత్మను మాత్రమే చూస్తున్నాడు కాబట్టి. తనలో పరమాత్మ కంటే భిన్నమైన ప్రపంచాన్ని చూసినప్పుడు దుఃఖము, సుఖము, బాధలు వస్తాయి. పరమాత్మనే చూసినప్పుడు ఆనందమే ఉంటుంది. అందుకే ప్రత్యేక ప్రశాంతజీహి.

అలాంటి వానికి పేరు ధీరః. వాడు ధీరః అంటే ధీయి రమతే ఇతి ధీరః. బుద్ధి యందు మాత్రమే ఆనందించేవాడు. స్వబుద్ధి ఆనందం ప్రాప్నోతి అంటే పరమాత్మనే ధ్యానం చేస్తుంటే ఇంక ధ్యానం అంటే ఏంటండీ? భగవంతుని యందు బుద్ధి లగ్నం చేయటం కదా? పరమాత్మ యందు బుద్ధి లగ్నం చేసిన వారే ధీరుడు. వారికి ఇంకేం కనపడదు వారికి. భయము లేదు, ఆపద లేదు, సంపద లేదు, ఏమీ లేవు. ఎందుకు? ఇవన్నీ తెలిసేది బుద్ధితోడే కదా. ఆ బుద్ధి కాస్త అక్కడ ఉంది. ఎక్కడ? పరమాత్మ దగ్గర. ఇంక భయం ఏమిటి వాడికి? ఇంకా ఆపద ఏమిటి? ఇంకా సంపద ఏమిటి? అందుకే జీరః ప్రశాంతోర్మిరివ ఉదధిహి ఎలా ఉన్నాడంటే అలలు లేని సముద్రంలా ఉంటాడు. ప్రశాంత ఊర్మిరివ ఔదసి ఊర్మి అంటే తరంగములు. తరంగములు లేని సముద్రము అనేటువంటిది సామాన్యమైనటువంటి అర్థం. వేదాంతములో మనకు ఒక ఆరు ఊర్ములు ఉన్నాయి. అధ్యయన, పిపాస, శోక, మోహ, జన్మ, మరణము లేదా జరా మరణము. అంటే ఆకలి తప్పి శోక మోహములు జరా మరణము. యాడని ఏమంటారు ఊరు మురు అంటే తరంగారే అదే వస్తుంది అదే పోతాయి ఆఖరి వచ్చింది ఆఖరి బాగా అయింది తినేసాం పోయింది దప్పి బాగా అయిపోయింది తాగేసాం పోయింది మళ్ళా రాదా నిండి కింద అనుకోండి మళ్ళీ ఐదు ఆరో కాయన అబ్బా అబ్బా ఆఖరి అబ్బా ఆఖరి అబ్బా తప్పి అబ్బా. సముద్రంలో తరంగం ఎలా వచ్చి పోయి మళ్ళా వస్తుందో. తరంగ పెద్ద తరంగ వస్తుంది. ఆగిపోతుంది. మళ్ళీ లేచి మళ్ళీ వస్తుంది. మనకు ఆకలి ఎప్పులు కూడా వస్తాయి, పోతాయి మరి అందుకే వాడికి ఆ పేరు పెట్టాడు. ఆకలి కానీ, దప్పి కానీ, శోకం కానీ, మోహం కానీ, జ్వర, మృత్యువు షటూర్ములు అంటారు. ఈ విధంగా మనం ఉన్ననాడు ఏ విధంగా అహంకారము మమకారము వదిలిపెట్టి ద్వంద్వములు లేకుండా తమ దృష్టి కలిగి ఆత్మావలోకనం కలిగి

ప్రశాంతమైన బుద్ధి కలిగి పరమాత్మను ధ్యానం చేస్తున్నవాడు ఎలా ఉంటాడయ్యా అంటే అలలు లేని సముద్రంలా ఉంటాడు. షడూర్ములు లేని సంసారంలో యదార్ధమైన స్వచ్ఛమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అన్నమాట. అవన్నీ కర్దముడు పొందాడు అన్నమాట. వాసుదేవే భగవతే సర్వజ్ఞే ప్రత్యగాత్మనే పరేణ భక్తి భావేన లబ్ధాత్మ ఇంతకీ ఏం చేస్తున్నాడంటే వాసుదేవే భగవతే పరమాత్మ యందు ఎలాంటి వాడు స్వామి సర్వజ్ఞే కదా య సర్వజ్ఞః స సర్వవిద్ అంటుంది పరమాత్మ వేదం చెప్తుంది పరమాత్మ అంటే ఎవరంటే సర్వజ్ఞః అన్నీ తెలిసినవాడు సర్వవిద్ అన్నిటినీ ఆచరించేవాడు. జ్ఞానము ఉండాలి, ఆచరణ ఉండాలి కదా. అయ్యా మీకు ఆపదలు వచ్చినాయి అని నాకు తెలుసు. ఏంటి లాభం? వాటిని తొలగించాలండి. ఆయన ఆయన నువ్వు చాలా కష్టపడుతున్నావట నాకు తెలిసింది సరిపోతుందా? లాభం ఏంటి? పడుతున్న కష్టాన్ని తొలగించగలగాలి. కాబట్టి ఈ సర్వవిత్త అంటే సర్వశక్తిమాన్. ఒకటి సర్వజ్ఞానము, ఒకటి సర్వశక్తి. అలాంటి పరమాత్మ యందు పరేన భక్తి భావేన లబ్ధాత్మ సర్వోత్కృష్టమైనటువంటి సర్వ ఉన్నతమైనటువంటి భక్తి భావముతో తన ఆత్మను సమర్పించాడు. పరమాత్మ యందు ఆత్మను సమర్పించి ముక్త బంధనః కదా ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే అన్ని బంధాలు అన్ని శరీరాలు ఈ ఆత్మ అక్కడ పడేస్తే ఇంకేముందండి? ఇక్కడ ఉంటేనే నేను, నా ఇల్లు, నా పెళ్ళాం, నా పిల్లలు, నా సంపద, నా భోగాలు, నా కష్టాలు, నాకు సుఖాలు. పరమాత్మ యందు మనం అర్పించుకున్న తర్వాత ఇంకేముంది? భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, బాధలు లేవు, ఆనందం లేదు. అందుకే. భక్తి భావేన లబ్ధాత్మ అందుకే ముక్త బంధనః ఆత్మానం సర్వభూతేషు భగవంతం చెప్తున్నాడు ఇప్పుడే మాట చెప్తున్నాడు.

పరమాత్మ యందు తన ఆత్మను సమర్పిస్తే కలిగే లాభం ఏమిటంటే సర్వభూతేషు భగవంతం అవస్థితం అన్ని ప్రాణులలోనూ పరమాత్మ ఉన్నాడని అలాగే తపస్ సర్వభూతాని భగవతి సర్వభూతాని భగవతి అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడని పరమాత్మలో అన్ని ప్రాణులు ఉన్నాయని ఆ మని సర్వభూతాని తాను అందరిలో ఉన్నాడని అందరూ తనలో ఉన్నారని అందరిలో పరమాత్మ ఉన్నాడని పరమాత్మలో అన్నీ ఉన్నాయని ఇలాంటి భావన కలిగి విచ్ఛాద్వేష విధినేన ఇలా ఉంటే ఏమిటయ్యా లాభము? అందరిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మలో అందరూ ఉన్నారు. నాలో అందరూ ఉన్నారు. నేను అందరిలో ఉన్నాను. ఇలాంటి భావన ఏర్పడితే లాభం ఏమిటంటే. రెండు పోతాయట. ఒకటి కోరిక, రెండోది వైరవి. కాదు? ఆలోచించండి. ఎప్పుడు వస్తుంది కోరిక? అలానా నాకు కావాలి అంటే నీవు వేరు అది వేరు అయినప్పుడు అది నీకు కావాలి. అది నీలోనే ఉంది కోరిక ఎక్కడివి? నువ్వు దానిలోనే ఉన్నావు. ఏం కోరుతావ్? కోరే వస్తువులో నువ్వు ఉన్నావు. కోరే వస్తువు నీలో ఉంది. ఇంకా నీ కోరిక ఎక్కడిది? ఇచ్చే పోయింది. నాకు కావలసిన దాన్ని ఇంకొకడు తీసుకున్నాడు. వాడు నాకు శత్రువు అంటారు. వాడితోను నువ్వే ఉన్నావు. నీలో వాడు ఉన్నాడు. వాడు నేను వేరైనప్పుడు నాకు కావాల్సింది వాడు తీసుకున్నాడు. నువ్వే వాడు వాడే నువ్వు. అయినప్పుడు వాడు పొందినది. నువ్వు పొందినట్టే కదా వాళ్ళు అనుకున్నది నీవు అనుకున్నట్టే ఎవరు ఏ వస్తువును పొందినా ఎవరు దేన్ని అభిరచించినా అభిరచించిన వారు అభిరచించబడినది. రెండిటి ఒకటే పేరు కదా? ప్రకృతి జీవాత్మ. వాళ్ళంతా ఆయనలో ఉన్నారు. ఆయన అందులో ఉన్నాడు. అవన్నీ నీలోనే ఉన్నాయి. దేన్ని కోరుతావ్?

ఎవరిని ద్వేషిస్తావ్? ఎవరిని కోపిస్తావ్? ఇలాంటి సమదృక్ అయిన వాడు ఏకదృక్కు సమదృక్కు ఇలాంటి అయిన వాడికి ఇచ్చాద్వేక విహీనేన ఇది ప్రధానం. ఇచ్చా అంటే కోరిక ఉండదు, ద్వేషం, పగ కూడా ఉండదు. ఇచ్చా ద్వేష విహీనే ఎందుకు? సర్వత్ర సమచేత సమ. అంతటా వాడికి సమబుద్ధి ఉంటుంది. ఎవడు సముడు? పరమాత్మే. పరమాత్మ సర్వాంతర్యామి అనుకున్నవాడు ఎవరిని ద్వేషిస్తాడండీ? ఎవరి మీద కోపిస్తాడో? ఎవరిని కోరుతాడో? ఎవరిని కాదంటాడు. కదా? అందువల్ల ఇచ్చాద్వేషములు తొలగిపోయినప్పుడు అందరినీ సమానంగా చూసే బుద్ధి ఏర్పడి భగవత్ భక్తి యుక్తేన ప్రాప్త భాగవతీ గతి మహానుభావుడు ఇలాంటి భావంతో ఇలాంటి స్థితితో పరమాత్మ యందు భక్తి కలవాడై భాగవతీ గతిహి ప్రాప్త పరమ పదమును పొందినాడు. ఎవరు? కర్దమ ప్రజాపతి ఇలాంటి భావనతో, ఇలాంటి ఆచరణతో, ఇలాంటి ప్రవృత్తితో పరమ పదమును పొందినాడు అని అర్థం. భాగవతీ గతిహి ఇప్పుడు కపిలః తత్వ సంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాతస్వయమయః సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయేంద్రుణాం ఇప్పుడు ఇది విన్న తరువాత శౌనకుడు సూత మహర్షిని అడుగుతున్నారు. ఏంటది? కపిలః తత్వ సంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా. ఈ కపిలుడు ఏం చేసింది? కపిలుడు అంటే ఎవరు? తత్వమును బోధించిన వాడు అంటే సాంఖ్య తత్వమును ప్రతిష్టించిన వాడు, స్థాపించిన వాడు ఇక్కడే చాలా మందికి. ఒక చిన్న విప్రతిపత్తి అంటే సందేహం కలుగుతుంది. ఏమిటి? సాంఖ్య శాస్త్రమును వేదాంతులు ఒప్పుకోరు. ఎందువల్ల? వేదాంతులు పరమాత్మ జగత్కారణము అంటారు. సాంఖ్యులు ప్రకృతి జగత్కారణము అంటారు. ప్రకృతి కర్త్రి కర్తృత్వం ప్రకృతికే.

పురుషస్తు పుష్కర ఫలాశవతు నిర్లేపః ఇది సాంఖ్య మతం. అంటే అసలు ఈ జగత్తుకు జన్మ స్థితి లయమనే మూడు ఉన్నాయని ఒప్పుకోరు. ఇది పుడుతుందని కానీ రక్షించబడుతుందని కానీ నశిస్తుంది అని కానీ ప్రకృతికి ఈ వికారాలు ఉన్నవని శాంతి ఒప్పుకోదు. చెప్తున్నా అదే చమత్సరం. అయితే మరి ప్రకృతికి ఈ మూడు ఉన్నవారు ఒప్పుకోక ప్రకృతే కర్త, ప్రకృతే కారణము, పరమాత్మ కారణము కాదు అని చెప్పేది సాంఖ్యతత్వం. ఇది మీమాంస శాస్త్రానికి వేదాంతానికి విరుద్ధం. కదా? కాబట్టి వేదాంత శాస్త్ర విరుద్ధమైనటువంటి సిద్ధాంతాన్ని స్థాపించడానికి ఈయన ఎలా వస్తాడు? ఒకవేళ ఇలాంటి జంతాన్ని స్థాపిస్తే అతను ఎలా అవతారం అవుతాడు కదా అనే సందేహానికి సమాధానం కపిలః తప్ప సంఖ్యాత భగవాన్ ఆత్మ అతను తత్వ సంఖ్యాత తత్వములను చెప్పినవాడే. అంటే ప్రకృతి, ఈశ్వరుడు, జీవుడు అనేటువంటి మూడు తత్వములను స్పష్టముగా చెప్పినవాడు కపిలుడు. అంటే ఏమిటి ఈశ్వరస్య ఈశ్వరత్వము చెప్పాడు. జగత్తు ఈశ్వర విధేయమని చెప్పాడు. జీవుడు జగత్తుకు వశుడవుతున్నాడు అని చెప్పాడు. ఈ కపిలుడు తరువాత సాంఖ్యులు కర్తృత్వం ప్రకృతికి పరమాత్మకు కాదని తరువాతి వాళ్ళు తమ ఇచ్ఛానుగుణంగా వ్యాఖ్యానం చేసుకొని ఓ కొత్త సిద్ధాంతాన్ని స్థాపించి అది సాంఖ్యం అన్నారు. సంఖ్యాలు అనే తత్వములు లెక్కించే అది కూడా సాంఖ్యం అవుతుంది. అంత మాత్రాన ఈ సాంఖ్యం ఆ సాంఖ్యం ఒకటి కాదు. కదులు చెప్పిన సాంఖ్యం అది కాదు.

కపిలుడు ప్రకృతి విక్షేపకారిణి అంటాడు. కర్త లాగా భాసిస్తుంది. ప్రకృతిని చూచిన వారెవ్వరూ ప్రకృతి కంటే విలక్షణమైన ఇంకొక పరమాత్మ ఉన్నాడని అనుకోరు. తెలుసుకోరు, భావించరు, పొగడు చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటారా? ప్రకృతి అంతటి చిత్త విక్షోభాన్ని కలిగిస్తుంది. ఏ ఎన్ని చమస్కారాలండి ప్రకృతిలో? ఎంత ఏంటి సైన్స్ అంటే ఏంటి? సైన్స్ ఈ టీవీలు తర్వాత ఇంకేమిటో ఇంకేమిటో ఈ సెల్లులు ఇంకా అదేమిటి? ఇవన్నీ ఎప్పటి చేయకు కొత్త కొత్త ఏం లేపు ఇవన్నీ ఏంటి? ప్రకృతిలో ఉన్న సూక్ష్మ సంస్థాన్ని పరిశీలించడానికి ఎత్తబడుతున్నారు వీళ్ళు. అతనికి పోలేదు. అణువులో ఏముంది అక్కడితో పరిస్థితి ఆగిపోయింది. మరి ఇంకా దాని లోపల ఇంకేముంది కదా? ఆ సమయం అణువును విచ్ఛేదం చేస్తే ప్రకృతి నాశనం అవుతుంది, దోషం అవుతుంది. అందులో ఆ శక్తి ఉంది. అంటే అణువే చేస్తున్నది ఆ పని అందులో ఉన్న శక్తి చేస్తున్నది. అది కనబడుతుందా? వీడు ఎన్ని భూతద్దాలు పెట్టుకున్నా ఏం కనబడుతుంది? అణువు కనబడుతుంది. చిన్నది. దాన్ని ఆ పరికరం తోటి ఛేదిస్తున్నాడు, భేదిస్తున్నాడు. ఈ భేదం వల్ల ఏం జరుగుతున్నది? నీకు కనబడినటువంటి అణువు చిన్న అవుతుంది, భేదించబడుతున్నది. కట్ అవుతుంది, ఖండించబడుతున్నది. ఖండించబడిన తర్వాత అందులో పుట్టే శక్తి జగత్ భవంసం చేస్తుంది. ఆ శక్తి నీకు కనబడుతున్నదా? అలానే ఉంది. దానిని నీవు దేనితో చూస్తున్నావు? మరి అదృష్ట శక్తిని ఒప్పుకోమన్నావ్ అని ఏం చెప్ప ఏమన్నారే? అనుభవిస్తున్నావు కదా. ఏమంటారు ఆటమా నువ్వు ఏమంటావ్? అంటారు కదా మరి దానివల్ల ఇంత నాశనం అవుతుందని ఒప్పుకుంటున్నావు ఆ శక్తిని చూస్తున్నావా నువ్వు? శక్తి ఫలితాన్ని చూస్తున్నాం. నిజముగా అణువిచ్ఛేదం వల్ల కలిగే దాన్ని చూడగలిగిన నాడు పరమాత్మ దర్శనం అవుతుంది.

ఎవరున్నారు? ఎవరు ఈ పని చేస్తున్నారు? అచేతనమైనటువంటి ఒక పదార్థము ద్విధా విభాగం అయితే ఇంత పని చేయగలదా? ఒప్పుకుందామా? అబ్బే లేదండి, ఎవరు చేస్తున్నారు? అబ్బే ఇంకా ఇంకా అంత దాకా వెళ్ళలేదండి అంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు. మరి వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు. వారే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రకృతిని పరిశోధించే వారు కూడా ఎంత దూరం వెళ్లగలడు? ఇంకా ఇంకా ఇంకా వెళ్తూనే కొత్త కొత్తవి రోజుకు కనబడుతూనే ఉన్నాడు. అబ్బా ఎన్ని అద్భుతాలండి! ఎంత పరిశోధి ఇంకా చాలా ఉందండి. మనకేం అర్థం అవుతున్నది మనందరం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఇన్ని అద్భుతాలు ప్రకృతిలోనే ఉంటే ఇంకా దీన్ని కాదని కొత్తగా ఒక పరమాత్మను ఎందుకు ఒప్పుకోవాలి అనే వాదం బయలుదేరిన కారణం అది. ఇది ఏం చేస్తున్నాదండి? ఇదే చేస్తున్నాడు ఇంకోడు ఎందుకు? ఇది చేస్తుందా? జగమునకు చేయగల శక్తి ఉన్నదా అన్న విషయం ఆలోచించడం లేదు. ఇవన్నీ జడములోనే కలుగుతున్నాయి అనుకుంటున్నాను. జడములో కలుగుతున్నాయి. కానీ కలిగించేవాడు ఎవడు? కృత్వ బుద్ధి కావాలి. ఒకచోట ఇక్కడ మనం ఉంటున్నాము. అలంకార చాలా బాగుంది అబ్బా ఎంత బాగుందండి, అరణ్యం ఎంత బాగుంది. సంతోషం ఎవడు చేశాడంటే ఏం చెబుదాం. ప్రకృతి అండి అంటున్నారు. చెట్లు అవే మొరుస్తున్నాయి, అవే పెరుగుతున్నాయి, అవే పండ్లు కాయలు వస్తున్నాయి, అవే వరదలు వస్తున్నాయి, కొడుకుపోతున్నాయి. ఒప్పుకున్నావా? అందువల్ల ఇది సాంఖ్య శాస్త్రం చెప్పేటువంటి వాదం. ప్రకృతే కర్త. జగత్తునకు జన్మాదులు లేవు. భగవంతునిగా ఉంది ఇది ఉంది కబిల సాంఖ్యం ఉంది వేరే సాంఖ్యం లేదు. సాంఖ్యం మూడు రకాలు మనం చెప్పుకొస్తాం. అందువల్ల జగజ్జన్మాది కర్తృత్వం జగజ్జన్మాది కారకత్వం భగవంతునికి లేదు.

అని చెప్పేటువంటి సాంఖ్య మతాన్ని వ్యవస్థాపించడానికి పరమాత్మ రావటం ఏమిటండీ అని ప్రశ్న వస్తే పరమాత్మ అలాంటి వాదాన్ని చెప్పటం తత్వ సంఖ్యాతం. తను తత్వములు ఎన్నో చెబుతున్నాడు. తత్వములుగా ఉండేటువంటి విషయాన్ని బోధింపచేస్తున్నాడు. ఇది ఒక వాదం. రెండవ వాదము. బుద్ధుడు ఒకడు ఉన్నాడు మహానుభావుడు మనకు ఉండరు వచ్చినవాడు. అతను ఏం చేశాడు? యజ్ఞములు కానీ, యాగములు కానీ, విగ్రహారాలు ఇవన్నీ కూడా పనికిరావు అని ఖండించాడు. మరి అవతారమేనా కాదా అది? చాలామంది బుద్ధుడిని అవతారంగా అంగీకరించరు. కానీ మన శాస్త్రంలో వాడు ఉన్నాడు. రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికిరేవచ అని సిద్ధాంతం. కొందరు ఏం చేస్తారంటే రామో రామస్య రామస్య కృష్ణః కలికిరేవచ. బుద్ధుడిని విడిచి పెట్టారు. ఇక్కడ ఇక్కడ ప్రేమ ఉంటాడు. అయితే చమత్కారం ఏమిటంటే బుద్ధుడు వచ్చినది ఎందుకు? పాఖండ ఖండనం కోసం వచ్చాడు. పాఖండ ఖండనం అంటే ధర్మ వేషాన్ని ధరించి అధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళని ఖండించడానికి వచ్చాడు. వాళ్ళ వేషం ధర్మం. వాళ్ళు ఆదరిస్తుంది ఆ ధర్మం. అంటే యజ్ఞం చేస్తున్నారు, పశువును భరిస్తున్నారు, హింస చేస్తున్నారు. బలిదానం కాదు అది కాదు. ఐగమైనటువంటి సామ్రాజ్యాలను ఫలంగా కోరేవారు అర్పించేటువంటి జంతువుల యొక్క అర్పణం ఉందే బలిదానం అంటారే అది ఎవరికీ? పూర్తిగా సకాములకు, నిష్కాములకు పనికిరాదు. కాబట్టి నీ కోరిక ఉంటే ఆ పని చెయ్యి, లేకుంటే మాను అంటే ఎవడు వినడు. అందుకని యజ్ఞములు తప్పు ఉంటే ఎవడు పోడు. ధర్మ వేషంతో అధర్మం ఆచరించే వాళ్ళను ఖండించడానికి ఎలాగైతే బుద్ధుడు వచ్చాడో సాంఖ్యం అంటే సరిగ్గా అర్థం కాక అపార్థాన్ని బోధించే వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి కపిలుడు వచ్చాడు. అంటే సాంఖ్య తత్వ విశ్లేషణ చేసేవాడు కపిరుడు. సాంఖ్య ఎప్పుడో ఉంది కదా. తనే చెప్పాడు ఎప్పుడో చెప్పాను అది నశించింది మళ్ళీ ప్రేరేపిస్తున్నాను తనే చెప్పాడు.

అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనం అంటాం కదా వెర్రితరలు వేసిన తర్వాత చూడండి. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేక వక్ర భాగ్యాలతో విపరీత వ్యాఖ్యానాలతో కొత్త కొత్త అర్ధాలతో సిద్ధాంతాన్ని విభేదించారు. దీనివల్ల అసలు సిద్ధాంతం అడుగంటిపోయింది, ఈ పై పై ముందరికి వచ్చాయి. వీటిని చూసి ఇదే సాంఖ్యం ఏమో అనుకుంటున్నాను. దాన్ని స్పష్టంగా చెప్పటాని కోసమే కపిలుడు వచ్చాడు. రెండవది రామావతారంలో కానీ, కృష్ణావతారంలో కానీ, బుద్ధావతారంలో కానీ. ప్రతి అవతారంలోనూ తరువాతి వాళ్ళు అంతా అందులో ఉంది విని రాగి విని చెప్తారు. తరువాతి వాళ్ళు అవతారంలో కొన్ని దోషాలు చూపుతారు. రామ అవతారంలో కూడా రాముడు కూడా సిద్ధాంతం చంపాడండి, భార్య మీద పెట్టాడండి, ఇంకేమో చేశాయో కొన్ని చెప్తారు. సరే ధర్మాల కాదు తర్వాత సంగతి. సిద్ధాంతం ప్రకారం ధర్మాలు అది వేరే సంగతి. ఎందుకంటే సిద్ధాంతం ప్రకారం. పరివాత వాడు వేలు పెట్టి వంక పెట్టి చూపడానికి కావలసిన తప్పులు చేసిన వాడే మానవుడు అవుతాడు. కదా? జీవుడు అంటే అర్థం ఏమిటి? తప్పకుండా బుద్ధి భ్రంశం ఉంటుంది. అది రేంజ్ ఎవరికి? ఒక పరమాత్మకి. భగవంతునికి మాత్రమే బుద్ధి భ్రంశం ఉండదు. జీవులందరికీ ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, యోగులు కావచ్చు, దుర్వాసుడు శపించాడు, విశ్వామిత్రుడు శపించాడు, అగస్త్యుడు శపించాడు. కోపం వాడికి అందుకే తనకాదులు శపించారు కదా ఎవరి దాతనైనట్టు. తనకాదులు శపించారు మనం మన కథ చెప్పుకున్నాం. అంటే జీవుడు అంటేనే అజ్ఞానకృత దోషకర్త అని అర్థం. తెలియకుండా కొన్ని తప్పులు చేస్తేనే జీవుడు. మరి దేవుడు జీవుడిగా వచ్చినప్పుడు తప్పులు చేయకుండా ఉన్నాడు అనుకోండి అవతారం అవుతుందా? అసంపూర్తి అవుతుంది. నేను కూడా మనిషినేనయ్యా అని చెప్పేటప్పుడు తప్పులు చేయాలి. తప్పులు చేయకున్నా చూసేవాడికి

తప్పులుగా కనిపించజేయాలి కనీసం. తాను ధర్మమే ఆచరించాడు కానీ తరువాతి వారు చూచేవారు రాముడే ఈ తప్పు చేశాడని అనిపించాలి. అప్పుడే మానవత్వాన్ని అతను పుణికి పుచ్చుకున్నవాడు అవుతాడు. అతను తప్పు చేశాడో లేదో తప్పు అవునా కాదా తర్వాత శాస్త్రం. విచారంతో నిర్ణయం చేస్తాం అది వేరే సంగతి. పక్కన వాళ్ళ సమాధానం ఉంది. వారు అడిగాడు రాముడు చెప్పాడు పెద్ద వాదం ఉంది నిరూపించారు అదంతా ఉంది. కానీ చూడగానే వినగానే అయ్యో తప్పు చేశాడే. తప్పు వాడు చేశాడయ్యా ఆయన కూడా జీవుడే కదా. అనే సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కపిరుడు కూడా కొన్ని విషయాలు తరువాతి వారికి శంక కలిగించేలా చెప్పాడు. వాస్తవంగా అవి శంఖాస్పదములు కావు. లోపించినటువంటి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినవాడే. అయినప్పుడు ఏ ధర్మం లోపిస్తూ ఉందో అది ఎందువల్ల లోపించిందో మరి ఆ భావాన్ని తాను చెప్పొద్దు. వివరించాలా వద్దా? అలా వివరించినప్పుడు తర్వాతి వారికి కూడా అవి లోపాల్లా కనబడతాయి. కానీ వాస్తవంగా అవి లోపములు కావు, లోప నిర్మూలనమే చేశాడు. అందుకే కపిలః తత్వ సంఖ్యాత. కపిలుడు తత్వమును చక్కగా నిర్ణయించాడు, నిరూపించాడు. భగవాన్ ఆత్మమాయయా జాతః ఇతను భగవాన్. ఇతను ఏ పని ఎందుకు చేయగలిగాడు అంటే భగవాన్ అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య. తేజస్సు అనేటువంటి షాడ్గుణ్య పని పూర్ణుడు కాబట్టి ఈ పరమాత్మ ఆ పని చేయగలడు. అంతేకాదు ఆత్మమాయ జాతః తను కూడా తన సంకల్పంతో పుట్టినవాడే. మనలాగా పుట్టినవాడు కాదు. ఎందుకంటారా? స్వయం అయః.

నాయంగా తను అజః జన్మనేని వాడు. ఏం చెప్పాడు? అజాయమానో బహుధా విజాయతే. అదే అంటున్నాడు ఆత్మమాయయా జాతః స్వయమజః. సహజంగా తాను ఏ జన్మలో లేనివాడైనా తన సంకల్పంతో ఇతను పుట్టినవాడు. సాక్షాత్ ఎందుకు పుట్టాడు అంటే ఆత్మ ప్రజ్ఞ తయేంద్రుణాం మానవులకు ఆత్మ స్వరూప జ్ఞానాన్ని కలిగించటానికి అంటే ఆత్మ బోధ చేయటానికి జీవులకు ఆత్మ బోధ చేయటానికి ఏ పుట్టుక లేని పరమాత్మ తన సంకల్ప అనుగుణంగా సంకల్ప బలంతో పుట్యాడు జాతః స్వయమజః సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞ స్వయేంద్రుణాం నస్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః సర్వయోగినాం విశ్రుతో సుత దేవస్య భూరి తృప్యంతి మే అసవః ఇతను వాస్తవంగా అత్య వర్ష్మణః పుంసాం ఇతను పుంసాం వర్ష్మ అంటే పురుషోత్తముడు. వర్ష్మ అంటే శ్రేష్టము, ఉత్తమత్వము. పుంసాం వర్ష్మ పురుషోత్తమస్య అన్నమాట. అంతే కాదు వరిమ్నః సర్వయోగినాం ఇతను యోగీశ్వరుడు. యోగులందరి కంటే ఉత్కృష్టుడు, ఉత్తముడు. వరిమ్నః వరిమా. శ్రేష్టుడు. యోగులందరిలో శ్రేష్టుడు. పురుషులలో ఉత్తముడు. అలాంటి మహానుభావుడి యొక్క శృత దేవస్య. విశృతౌ మే తృప్యంతి అసవః ఇలాంటి మహానుభావుని యొక్క జన్మ కర్మ చరిత్రము వీటిని వింటుంటే అసలు నా మనస్సునకు నా ఇంద్రియములకు తృప్తే కలగటం లేదు. ఎవరు అంటున్నారు? శౌనకుడు. అంటే కొంత చెప్పి సూత మహర్షి అది ఇప్పుడు ఎటు తీసుకున్నాడు. వినేవాడు అయిపోయినట్టు ఉందిలే అని లేచిపోయాడు అనుకోండి సమస్య లేదు ఈయన ఆగిపోతాడు.

కానీ శౌనగుడు అలా వదిలేవాడు కాదు. ఏమంటున్నాడు అయ్యో స్వామి అలా ఆపేశారు ఏమిటండీ. చక్కని మహానుభావుడైనటువంటి ఓ ఈయనే కపిరుని యొక్క తత్వం చెప్తున్నారు కపిరుడు పురుషోత్తముడు యోగిరాజు అలాంటి మహానుభావుని చరిత్రను. ఎంత విన్నా మాకు తృప్తి అనేదే కలగదు. నా ఇంద్రియములకు నా మనస్సుకు తృప్తి అనేది కలగటం లేదు. యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మ ఆత్మ మాయయా ఇతను స్వచ్ఛందాత్మ అంటే తన సంకల్పముతో పొందిన శరీరము కలవాడు ఆత్మ అంటే ఇక్కడ శరీరం మనము మనము శరీరాన్ని పొందుతాం మనిషి ఎంతోటే కదా మనము ఆచరించిన కర్మ కనుక శరీరం మనలో మనిషో, పశువో, పక్షో, మృగమో ఏమవుతామో తెలియదు. మనకేం తెలియదు. వారు మనకు శరీరాన్ని ఇస్తారు. అది మనం ఆచరించిన కర్మకు అనుగుణంగా మన దేహము కర్మాధీనము పరమాత్మ దేహము సంకల్పాధీనము. నేను మనిషిగా పుట్టాలి పుడతాడు. కాదు కాదు నేను జంతువుగా పుట్టాలి. ఆయనే మత్స్యం అయ్యాడు, ఆయనే కూర్మం అయ్యాడు, ఆయనే వరాహం అయ్యాడు. నేను రెండు కలిసి పుట్టాలి అంటే నరసింహుడు అయ్యాడు. తెలుస్తుంది అతను స్వచ్ఛందాత్మ. తన ఇష్టమునకు అనుభవమైనటువంటి శరీరాన్ని పొందగలవాడు. ఎలా అంటే అది ఆత్మమాయయా. తన సంకల్పం తోటి యద్యద్విధతే ఏ ఏ పనులు చేస్తున్నాడో ఆత్మమాయయా తానిమే శ్రద్ధధానస్య కీర్తన్యాని అనుకీర్తయా నేనేదో అశ్రద్ధగాను, నిర్లక్ష్యంగాను, నిరాదరంగాను లేనయ్యా. చాలా శ్రద్ధగా వింటున్నానయ్యా. ఎంతో ప్రీతితో వింటున్నాను. కోరి మరీ వింటున్నాను. కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క చరితను కీర్తన్యాని కీర్తించదగిన వాటిని అనుకీర్తయా వివరించవయ్యా. ఎంత విన్నా తనివి తీరటం లేదు.

కాదంటాను అనుకున్నావేమో నేను ఆ మాట అనను. ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి మీరు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని శౌనకుడు సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూతులు అంటున్నారు ద్వైపాయన సఖ సఖస్తు ఏవం మైత్రేయః భగవాను సధా ఎక్కడికి పోవాలి మనము శౌనకుడు సూతుడిని అడిగినా సూతులు ఏం చెప్తాడు అంతర్ కథ. వాస్తవంగా ఎవరిది ఇది? విదుర మైత్రేయ సంవాదం కదు? మైత్రేయుడు ఎవరండీ మైత్రేయుడు? ద్వైపాయన సఖా. వ్యాస భగవానుడికి సహాధ్యాయి మిత్రుడు. చాలా ఇంకా అందుకని ఏం క్వాలిఫికేషన్ అండి? పెద్ద క్వాలిఫికేషన్. ఎవరయ్యా మైత్రేయుడు అంటే వ్యాస భగవానుడికి మిత్రుడు. సహధ్యాయి మైత్రేయః భగవాన్ అతను కూడా మనకు భగవాన్ అంటున్నాడు. మైత్రేయుని కూడా భగవాన్ అంటే మరి సాక్షాత్తు వ్యాసుడితో కలిసి చదువుకుంటే గొప్పవాడు కాదండి. అందుకే చెప్పి ప్రావేగం విదురం ప్రీతః ఆన్వీక్షత్యాం. ప్రచోదితః విదురుడు మైత్రేయుడిని ఆన్వీక్షకి అంటే తత్వ విద్య కదా పరతత్వాన్ని పరమ తత్వాన్ని చక్కగా బోధించమని విదురుడు ప్రేరేపిస్తే మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు ప్రచోదితః ప్రాహా ఏంటట పితరి ప్రస్థితే అరణ్యం మాతు క్రియ చికీర్షయా అందులోకి వస్తున్నాం ఈ రీతిలో కర్దమ ప్రజాపతి తండ్రి తన అనుమతి తీసుకొని అరణ్యానికి వెళ్ళిన తరువాత కపిలుడు మాతుహు ప్రియచికీర్షయా. తల్లికి ప్రియమును కలిగించాలనేటువంటి కోరికతోటి తస్మిను బిందు సరే అవాస్తీర్. ఈ మహానుభావుడు ఆ బిందు సరస్సు అనేటువంటి ఆక్రమం యొక్క తీరంలో ఉన్నాడు. అక్కడ వాడు వెళ్ళిపోలేదు. అన్నగారు పోయారు. మరి నీవు కూడా పోతానమ్మా అంటే పొక ఏం చేస్తారు గతి? ఈయన వచ్చింది వెళ్ళడానికి కాదు. తల్లికి తత్వోపదేశం చేయటానికే వచ్చాడు.

కాబట్టి తల్లికి ప్రీతి కలిగించడానికి భగవాన్ కపిలః కపిల భగవానుడు తత్మిని బిందు సరే అవాచీత్. ఆ బిందు సరోవరంలోనే అక్కడే నివసించాడు. తమాతీనం అకర్మానం తత్వగ్రామాగ్ర దర్శనం స్వస్తుతం దేవభూత్యాః ధాతుహు సంస్మరతి వశః ఇప్పుడు దేవభూతి ఏం చేసింది తమ్ ఆసీనం అతను సరస్వాతి ఆశ్రమంలో హాయిగా కూర్చోని ఉన్నాడు. అకర్మానం అంటే ఏ పని చేయటం లేదు అందామా? అలా ఉన్నాడు కదా. ఏ కర్మ ఫలమును ఆశించటం లేదు. ఫలాకాంక్షతో పని చేయని వాడు అన్నమాట. ఎందుకంటారా నాకు ఈ ఖచ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ కృత కదా. ఏ ఒక్క ప్రాణి పానేమిటి ఏ ఒక్క పదార్థము ఏ ఒక్క క్షణము ఏ చిన్న పని చేయకుండా ఉండలేదు. మరి స్వామిలో ఉన్నట్టు ఒప్పుకున్నానా? అగర్మానం అంటే ఫలప్రదమైన కర్మలు చేయని వాడిని. ఆపేక్ష లేకుండా ధర్మాన్ని ఆచరిస్తున్న వాడిని తత్వగ్రామ అగ్ర దర్శనం. తత్వ సమూహాన్ని ఇక తెలిసినవాడు స్వసుతం ఎవరో కాదు స్వసుతం తన పుత్రుడిని దేవభూతి ఆహా ఈ దేవభూతి మాట్లాడింది అడిగింది. ఎందుకు అంటే ధాతుహు సంస్మరతి వచః తనకు తాను కలిగిన బుద్ధి కాదట. కపిలుణ్ణి పుత్రునిగా పొందకముందే అంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు బ్రహ్మ వచ్చి కపిలుణ్ణి స్తోత్రం చేసి కర్దమ ప్రజాపతితో మాట్లాడి అమ్మ దేవభూతి నీ గర్భంలో

పరమాత్మ ఉన్నాడు. అవతరించబోతున్నాడు. అతను నీకు తత్వమును ఉపదేశించి నిన్ను సంసార బంధం నుండి విడిపిస్తాడు. తరువాత లోకం మొత్తానికి సాంఖ్య తత్వ నిర్ణాయకుడు అవుతాడు. సాంఖ్య తత్వాన్ని వ్యవస్థీకరించేవాడు అవుతాడు అని అప్పుడు బ్రహ్మ చెప్పాడు. అది గుర్తొచ్చేసింది. అంటే ఓహో అంటే ఇప్పుడు నాకు కపిరుడు శాంత్యము చెబుతాడు అంటే అర్థం ఏమిటండీ? నేను వెళ్లి ఆయనను అడగాలి. నా పుష్టః హస్యచిత్ బ్రూయా అడగకుండా ఎవ్వరికీ తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, కొడుకైనా సరే అడిగితే చెప్పాలి. కాబట్టి బ్రహ్మ యొక్క వాక్యాన్ని మనస్సులో పెట్టుకొని ఈ మహానుభావురాలు దేవభూతి ఆహా ధాతుహు సంస్మరతి వచః బ్రహ్మ యొక్క వాక్యాన్ని స్మరించి తాను కపిల కపిల మహర్షితో ప్రశ్నించింది లేదా మాట్లాడింది లేదా అడిగింది అంటే మనకు ఇక్కడి నుంచి కపిల దేవభూతి సంవాదం ప్రారంభమవుతుంది. దేవభూతి ఎంత చక్కగా తెలియవలసిన విషయాన్ని అడుగుతుందో, కపిలుడు దాన్ని ఎంత జాగ్రత్తగా నిశ్చితంగా వివరిస్తాడో ఇది మనకు భాగవతంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. కపిల దేవభూతి సంవాదం అంటే అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. దీన్ని ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా వింటే అంతా ఆనందం కలుగుతుంది. భాగవతం ఎందుకు విద్యావతాం పరీక్షో ఇది చదివితే ఇది వింటే. అర్థమవుతుంది. దేవభూతి అలాగే అడుగుతుంది. కపిలుడు కూడా అంత సూక్ష్మంగా దాన్ని వివరించుకుంటూ మనకు 24 ఉంటే ఒక ఏడు అధ్యాయాలు ఉన్నాయి మొత్తం.

ఏడు ఏడు అధ్యాయాలు ఎనిమిది అధ్యాయాలతోటి ఈ తత్వాన్ని మనకు ఇందులో జ్ఞానం ఉంది, భక్తి ఉంది, యోగం ఉంది అన్నీ చెప్తారు మనకు చాలా. సరే సాంఖ్యము ఉంది మొత్తము ఆరు మళ్ళీ జ్ఞానము మళ్ళీ భక్తి. భక్తి రెండు సార్లు చెప్తాడు, జ్ఞానం రెండు సార్లు చెప్తాడు. యోగం ఒకసారి చెప్తాడు, సాంఖ్యం ఒకసారి చెప్తాడు. ఈ రీతిలో మనకు చాలా విశిష్టమైనటువంటి ఘట్టం మనం అడుగు పెట్టబోతున్నాం. ఆమె ప్రశ్న కానీ సమాధానం కానీ ఇవాల్టిలో అయిపోయేది కాదు కాబట్టి. రేపు దేవభూతి ఏమడుగుతుందో విని కపిరుని ఉపదేశాన్ని కూడా ముందరికి మనం అనుసంధానం చేద్దాం. ఆ అది ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ప్రధానమైన ఘట్టం కాబట్టి అందరూ ఉంటే విశేషం. దేవహోతి అడుగుతుంది కపిలుడు చెప్తాడు సాంక్షయంలో అడుగు పెడుతున్నా రేపు మరి.

Second - to truly believe my words - here too is proof: I told you beforehand - 'I will be born to you as a son.' Having said that, now 'mayaa ajani' - I am born. 'Yadavocham ritam' - what I told you before - that I have declared as truth, as 'ritam,' as that which does not fail...

One can do it. Or if not - all of them have the same meaning. 'Dhyaanam' means to state. 'Samkhyaanam' means to state well. 'Prasamkhyaanam' means to state very well. So stating, stating well, stating very well - what does that mean? It means determining the true nature of a thing (vastu-tattvam). What is called Prakriti? Which...

What did we say? 'Svayampaakavat svayampaaki kaivalyakaamah' it says. Bhagavad Ramanuja in the Shribhashya says 'kaivalyakaamah' means 'svayampaaki' - one who cooks for himself. He cooks his own food. No one should see it - he goes inside the kitchen, sits down, cooks, eats, and comes out thinking something. The Lord though...

'I am calm, I listen peacefully.' 'Chee! Durmedha!' - 'O wicked-minded one, are you asking again?' Later the disciple says - if the guru says 'are you asking again?' that means he is not a good guru. When asked, one must answer. Why? The disciple is of a certain kind - one who hears once and remembers it - that would be you...

They go. Therefore even those who heard it directly - if they remembered, one generation passed. After the second and third generation, they forget. Therefore 'nasha esha maargah' - this path has been lost. 'Kaalen puuyataa' - time has passed. Long ago I taught this - 'adat prakaasham...'

Think about it - there are such great ones. Therefore 'sarva karmaani mayi arpaya' - offer all your actions to Me. 'Brahmaarpanam brahma havir brahmaagnau brahmanaa ahritam brahma eva tena gantavyam brahma karma samaadhinam' - offer everything to Me as Brahman. So surrendering all karmas, 'mai sanyasta karmanah jitvaa sudurjayam mrityu...'

The result - I am the one who gives it. Keeping that vision fixed on Me - if you offer everything to Me, you will reach moksha. 'Maam aatmaanam svayam jyotih sarva bhuuta guhaashayam aatmanyevaatmanaa viikshya vishokah abhayam ucchasi' - again the method is also being explained: 'maa aatmaanam' - who am I? I am the Self in all beings...

Only the one whom the Lord chooses can find Him. Otherwise 'na medhayaa na bahunaa shrutena naayam aatmaa pravachanena labhyah' - no amount of punya-accumulation or time spent is enough. However sharp our intellect, however vast our scriptural learning - 'na medhayaa na bahunaa shrutena' - Self-knowledge does not come. 'Yam evaisah vrinaate...'

That is why 'svayam jyotih sarva bhuuta guhaashayam' - only when I choose to, only when My will is there, only when My grace is there - will I be known to you and become clear to you. 'Then where are You?' 'I am not far away - I am in everyone. Sarva bhuuta guhaa tayam' - as the indweller (Antaryami) in the inner space (daharaakasha) of every being...

We are never alone. Always, in our hearts, the Lord dwells as the Antaryami, ever-present. When He is always there as our support, what fear can there be? That is why Prahlada says 'bhayam bhayanaam apaahaarini sthite kuto bhayam' - 'Where can fear come when You who remove all fears are present?' The Lord asked: 'Oh son, why did you come to me so boldly?'

What is it like? 'Kshamaniim sarva karmanaam' - that which removes the fruit of all karmas - meaning: if no karma bears fruit, it does not bind us. We offered prostrations. The words our people say are just like that - that is why it makes one smile. 'Even doing prostrations earns merit,' they say. 'Merit gets spent,' one says - 'No, son - it comes...'

'What do we have to do with him?' And what must you do? - 'In the births I am born in as the result of good and bad karmas I have performed, and also in the karmas I am yet to perform in future - even then, may You alone remain in my mind. Hridaya bhavane bhaavayeyam bhavantam. Bhaave bhaave' - in however many births, in every single birth, in my heart...

He went. 'Manameva jagaa' - this is also wonderful. What is the wonder? He placed the Lord in the house and went to the forest. That is not what happened. People go to the forest thinking 'someone is there.' How wise this one is - he placed the Lord in his house and went to the forest. That...

Gradually, gently, the easy way - we think we will speak well from noon to 2 PM. In that, every day we spend a quarter hour. One by one: 1:45, 1:30, 1:15, 1:00, 12:30. That's all - but 'I will stay silent at night when I sleep' - when people say that, do we believe them? They say...

Biryani and such things - all these aromas come - 'Oh! If only today were not Ekadashi. Even so - hey, it's Ekadashi, I won't eat this. Keep it for tomorrow, I'll eat it tomorrow,' he says. Does that count as Ekadashi or not? Therefore 'vaakya mounam krita mounam' - when practicing silence, the mind must be with the Lord...

Before a sannyasi takes initiation, he must invoke that sacred fire within himself and then proceed outward - that is the scriptural rule. He invokes the Gaarhapatya fire within himself and then accepts sannyasa. After that, there is no separate fire - the sannyasi has no other homa or sacred fire. That is why this one became a sannyasi...

'Griham' - meaning a house. 'Anagnih aniketanah. Mano brahmaani yunjjaanah yat sadasat param' - at this stage, that Kardama Prajapati fixed his mind in the Lord. Then what kind of person is he? 'Sat asatoh param' - is the Lord 'sat'? Or let us call Him 'asat'? Neither - He is beyond both - 'tat param' - that which transcends both...

'Eka bhakti anubhaavite' - how does one know what the Lord is like? What is the means? Only one bhakti is the means. Only through bhakti do we understand what the Lord is. 'Eka bhakti anubhavite' - one who is worthy of being experienced, remembered, meditated upon through one bhakti alone...

The scripture says: from the great tree of 'Avidya' (ignorance), two seeds have sprouted. They are the seeds of samsara's great trees. What are they? One: 'anaaatmani aatmabuddhih' - taking the body, which is not the Self, to be the Self. 'Asvesva mitiyaamatih' - taking what is not one's own to be one's own...

One must perform austerities in the sky, seated in open space (paaikapuri). Sita-like, in season's cold - submerged to the neck in cold water, performing austerity. At that point, they give up ahankara, mamakara - all of it. 'Alright, we can't do that, fine,' we say. We mentioned ego at various places - went to Gangotri...

Animals, birds - all of these are bodies. Where did they come from? They are bodies obtained as the result of good and bad karmas performed in various previous births. So the body - it is the same for all. A stone is a body, a rock is a body, a tree is a body, a hill is a body, an animal body, our body - all bodies...

Only two groups: the wise (jnanis) and the ignorant (ajnanis). One group of jnanis, another group of ajnanis - that is all. Not one has blood, another has water - blood is the same everywhere, water has its own place. Therefore 'samam' - 'samatvena sthitam aatmaanam' - the Ramayana and Gita explain this - seeing the Self as equally present everywhere...

See the world. See the Lord in the world, see the world in the Lord. See everyone in yourself, see yourself in everyone. Meaning: everyone is the Atman. One who has 'sarvatra aatmabuddhi' - the vision of Self everywhere - hates no one. When you think 'that one is separate, I am separate' - then 'my wealth that one is snatching away'...

Such a person is called 'dhirah.' He is 'dhirah' - 'dhiyi ramate iti dhirah' - one who rejoices only in the intellect. 'Svabuddhi aananda praapnoti' - meaning: if one is meditating on the Lord, what is that meditation? It is fixing the intellect on the Lord. One who fixes the intellect on the Lord...

One who meditates on the Lord with a calm and settled intellect - what is he like? Like an ocean without waves. In the samsara that is free of the six waves (shad-uurmi), he attains the direct realization of the pure Atman. All of this Kardama attained. 'Vaasudeve bhagavate sarvajne...'

The benefit of surrendering one's Atman to the Lord is this: 'sarva bhuuteshu bhagavantam avasthitam' - recognizing that the Lord is present in all beings - similarly 'tadas sarva bhuutaani bhagavati sarva bhuutaani bhagavati' - that the Lord is in all beings and all beings are in the Lord - meditating on that - 'sarva bhuutaani taanu' - he who sees himself in all beings...

Whom will you hate? Whom will you be angry at? One with such 'sama-drik' (equal vision) - one with 'eka-drik' or 'sama-drik' - for such a person 'icchaa dveksha viihinena' - this is the essential point. 'Icchaa' - no craving, 'dveksha' - no hatred or resentment either. 'Icchaa dvesha viihine' - why? 'Sarvatra sama chet samam' - equal-mindedness everywhere...

'Purushastu pushkara-palaashavat nirlepah' - this is the Sankhya view. Meaning: they do not even admit that the cosmos has the three states of birth, existence, and dissolution. They do not accept that Prakriti has these modifications - that it is born, protected, and then destroyed. The Sankhya school does not accept that. That is the interesting thing here...

Kapila says Prakriti is 'vikshepakaarini' - a disturber. It appears to be the doer. Those who see Prakriti never think there could be a Lord who is distinct from and beyond Prakriti. They do not know, do not feel, do not think, and even when told they do not accept it. Why? Because Prakriti causes such great disturbance to the mind...

Who is there? Who is doing all this? Can an insentient substance, when divided into two, perform all this work? Should we accept that? 'No, not at all!' - then who is doing it? 'Well, we haven't gone that far yet,' they say. They will accept it - they will. But they...

If the question comes: 'why would the Lord come to establish the Sankhya philosophy that says...' - the Lord is teaching tattva-sankhyaanam - the enumeration and teaching of principles. He is teaching the subject matter of tattvas. This is one viewpoint. The second viewpoint is of the intellect...

But as time passes - as we say 'after foolish generations come and go' - over time, unable to understand the doctrine properly, through crooked interpretations, perverse explanations, and new meanings, they diverged from the original teaching. Due to this, the original doctrine went underground...

He must make his own errors apparent at the minimum. Though he practiced dharma himself, those who observe later must be made to think 'even Rama made this mistake.' Only then does he truly imbibe humanity. Whether he actually made a mistake or not, whether it was truly an error - that is for scripture to determine later through analysis...

Perfectly - 'ajah' - one who is unborn. What did He say? 'Ajaayamaano bahudhaa vijaayate' - 'though unborn, He is born in many ways.' That same thing is being said here: 'aatmamaayayaa jaatah svayam ajah' - though by His very nature unborn, He was born through His own will. Why did He appear directly? 'Aatma prajnaa tayendrunaam' - to grant humans the knowledge of the Atman...

But Shaunaka would not let it go. He said: 'O Master, why did you stop there? This great soul - he himself is teaching the philosophy of Kapila - Kapila the Purushottama, the king of yogis - such a great one's story. However much we hear, we are never satisfied. My senses...'

'No, I will not say that' - you might think I would say that, but I will not say those words. 'Hear more, hear more, hear more - please tell more, please tell more,' Shaunaka asked Suta Maharshi. Then Suta says: 'Dvaipaayana sakha sakhas tu evam maitreyah bhagavaan sadhaa' - where must we go? Shaunaka asked Suta...

Therefore, to give joy to his mother, Bhagavan Kapila - 'tat tasmin bindu sara avaachit' - resided right there at that Bindu Sarovara lake. 'Tamaatinam akarmaanam tattvagramaagraa darshanam' - seeing him seated thus - 'svastu tam devabhuutyaah dhaatuh samsmaram vasah' - what did Devabhuti do then? Seeing him seated there...

The Lord is here. He is about to descend. He will teach you the tattva (truth) and liberate you from the bondage of samsara. And later He will become the definitive exponent of Sankhya philosophy for the entire world. He will systematize Sankhya tattva - thus Brahma had said previously. That memory now returned...

Seven, seven chapters - with eight chapters, this tattva is conveyed to us. In it there is jnana, there is bhakti, there is yoga - all will be told to us at length. And there is Sankhya - together six topics. Again jnana, again bhakti. Bhakti is told twice, jnana is told twice. Yoga once - all of it...