పరీక్షిత్ మోక్షం: తక్షకుడి కాటు మరియు ముక్తి

Parikshit's Liberation: Takshaka's Bite and Moksha

bhagavatam Kandadai Ramanujacharya

పరీక్షిత్తు మోక్షం వివరించబడింది - శాపం ప్రకారం ఏడవ రోజు తక్షక సర్పం కాటు వేసింది. కానీ శాపం ఇప్పటికే అప్రస్తుతం: ఏడు రోజుల నిరంతర భాగవత శ్రవణంతో పరీక్షిత్తు ఇప్పటికే అత్యున్నత స్థితి పొందాడు. 'అంతే నారాయణ స్మృతి' - మరణ సమయంలో ప్రభువు స్మరణ విముక్తి. పరీక్షిత్తు చివరి క్షణంలో గుర్తు చేసుకోలేదు - ఏడు రోజులు పూర్తిగా ఆ స్మరణలోనే విలీనమయ్యాయి.

Parikshit's liberation is narrated - Takshaka the serpent-king bites him on the seventh day as cursed. But the curse was already irrelevant: Parikshit had already attained the supreme state through seven days of unbroken hearing of the Bhagavatam. The session explains "ante narayana-smriti" - remembrance of the Lord at the moment of death is liberation. Parikshit did not merely remember at the last moment - he had dissolved the last seven days entirely into that remembrance.

← Prev Next →
Parikshit's Liberation: Takshaka's Bite and Moksha Kandadai Ramanujacharya bhagavatam

రామ్ దే గురు పరమరామ్ యో విజ్ఞ విశ్వ విశ్వ రామ్ శ్రీ రుక్మ రుక్మ యామోహ శ్రీ జరా నిగురాయిని అస్మద్ గురు భగవతో శ్రీ జసుంభో రామాది శ్రీ శరణం శరణం ప్రభయే ఆతా ఆతా యువతే త్రయా భూతిం సర్వ నియమేన మదన్ జయా ఆద్యత్యన కులపచేరు కుడాధికామం శ్రీ మత్సలం దీ యుగడం ధనా నిమో రుద్ధనా భూతం తరస్య మాలాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోధివాహా భక్తాంతిరేణు పరకాల యతీంద్ర మిత్రా శ్రీ వస్మతాను సమయం నడతోస్మి యం వసుదేవ సుతం దేవం సంఖచాం మూడమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే తిరస్గురుం అతి పుష్ప సంధార ముపుర శోధితం రత్న కంకణ దేయూరం కృష్ణం వందే శద్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం మీన ధీమూత సంధివం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే శద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపానం విరస కుండాదనం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్చం మనమారాధిరాజితం వెంకచక్రధరం దేవం కృష్ణం వందేజత్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం స్తోభితం గనినాథ గుడార్గం కృష్ణం వందేజత్గురుం రుగ్మిణీకేరి సంయుక్తం పితాంబర స్తోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుజజ్వంద్వ కుంకుమాన్ చితవత్ససం ఏకేదం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాశ్చరమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతిహి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వసిత్ నత్తారం సిక్తే బౌత్ జన్మసం సరాజరాత్మయం వందే సుతతానంద పోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ దిశయే వాసిస్తాయ నమో నమః యం ప్రవ్రజంత మరుపేత మపేత గుత్యం ద్వైపాయనో విరహ చాతన ఆదిభావ పుత్రేసి తన్మయతయా సర్వోభినేదుః తం సర్వభూత హృదయం ఊనిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాఫలం జజ్ఞాతం వాకూల పులపూషణం

శ్రీ రంగాదియ గురు పుత్రం షడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః యధాత్మా పుష్టవాన్ కృపా హరేహ విశ్వాత్మన శ్రేష్టాం సింభూయ శ్రోదుమిచ్యతి పరీక్షిత్తు సుఖయోగింద్రుడిని మరణించేవాడు ఏం చేయాలి? దేన్ని జపించాలి? ఏంది ధ్యానం చేయాలి, ఏంది స్మరించాలి కదా? ఇవన్నీ అడిగాడు. అందుకే అంటున్నాడు ఏతత్తే కథితం తాత యథాత్మా పుష్టవాన్ నృపా హరేహ విశ్వాత్మన శ్రేష్టాం. అలాగే పరమాత్మ ఏం చేయడానికి వచ్చాడు? దేవత్య మధుదేవస్య జాతో యస్యతికీర్షయా ఏమడిగాడు మొదలు? పరమాత్మ దేవకి వసుదేవల కుమారుడుగా పుట్టినది ఏమి చేయడానికి అని అడిగారు. అలాగే సరిపోయే జీవుడు ఏం చేయాలి? దేన్ని జపించాలి? దేన్ని ధ్యానించాలి? దేన్ని స్మరించాలి? అడిగాడు కదా. అందుకే నాయనా ఆత్మ సంగతి ఏమిటి? శరీరం సంగతి ఏమిటి? పరమాత్మ విద్య విని ఇవి అడిగావు అడిగిన విద్యలు చెప్పాను ఇంకేమైనా వినాలనుకుంటున్నావా కిం భూయః శ్రోతునిచ్చతి ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో చెప్పవలసింది అడిగాడు. ఏతన్ నిజమ్య మునినా అదిహితం పరీక్షిత్ వ్యాసాత్మయేన నిఖిలాత్మ దృచా సమీనా ఎవరాయనే వ్యాసుడి యొక్క కుమారుడు ఎలాంటివాడు నిఖిల ఆత్మ దృచా సకల పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలవాడు, కాబట్టి సమేన అందరి యందు సమభావన ఉన్నటువంటి మహానుభావుడు.

అలా అడిగితే తత్పాదమూలం ఉపసృత్య నతేన మూర్థున బద్ధాంజలిహి తమిజమాః త విష్ణురాతః ఎవరు విష్ణురాతుడు పరీక్షిత్తు విష్ణున రాతః పరమాత్మ చేత ఇవ్వబడినవాడు అన్నమాట ఎప్పుడు పోయేవాడు గర్భంలో ఉండగానే స్వామి వచ్చి కాపాడాడు కాబట్టి అతను విష్ణుదాత ఆ యోగీంద్రుని పాదముల మీద శిరస్సు ఉంచి గణమిల్లి చేతులు జోడించి ఇలా అంటున్నాడు సిద్ధోస్మి అనుగ్రహీతోస్మి భవతా కరుణాత్మన నమః అనుభవా మీరు పరమ కరుణామయులై నన్ను అనుగ్రహించారు. నేను సిద్ధః అంటే ఏమిటి? ఏది తెలుసుకోవాలనుకున్నానో అవన్నీ మీ ద్వారా నేను తెలుసుకున్నాను. త్రావితః యత్యమే సాక్షాత్ అనాది నిధనో హరిహి. ఆద్యంతము లేని పరమాత్మ యొక్క స్వరూప స్వభావలను సంపూర్ణంగా నాకు వినిపించారు. నాత్యద్భుతమహం మన్యే మహతామ్ అచ్యుతాత్మనామ్ అగ్నేషు తవ సప్తేతు భూతేషు యత్ అనుగ్రహః అజ్ఞానురై సంసార తాపం తోటి పరితపించేటువంటి ప్రాణులను అనుగ్రహించుట భగవన్ భక్తులైనటువంటి మహానుభావులకు నింతేయి కాదు. వేరే వాళ్ళకు గొప్ప కానీ అంటే వాళ్ళ స్వభావం అది. పరమాత్మ యందు భక్తిగల మహానుభావులు సంసారంలో పరిచపించేటువంటి అగ్నిల తాపాన్ని తొలగించడం సాయం. ఇక్కడ మీకు అద్భుతమైన ఆశ్చర్యం ఏమి కాదు పురాణ సంహితామేతాం అత్రౌష్మ భవతో వయం మీ నుండి మేము ఈ భాగవత పురాణ సంహితను విన్నాము. ఏమున్నదిలో వెజ్యాంకలు ఉత్తమ శ్లోకః భగవాన్ అనువర్ణ్యతే. ఈ భాగవత పురాణమునందు పరమాత్మ ఉత్తమ శ్లోకుడు అనువర్ణ్యతే. ప్రతి శ్లోకంలో ప్రతి భాగంలో ఆ స్వామి పూర్ణించబడుతున్నాడు. భగవన్ తక్షకాదిభ్యః మృత్యుభ్యః న దిభేమ్యహం.

మీరు అన్నారు కదా ఆత్మని ఆత్మానం ఆత్మలో పరమాత్మ యందు ఆత్మ నుంచి మనస్సును ఆత్మలో నుంచి పరమాత్మ దర్శనం చేసుకుంటే తక్షకుడు నిన్ను కాటు వేసినా మీకు ఆ విషయం తెలియదు. నీ శరీరం దహించుకుపోతుందా నీకు ఆ సంగతి తెలియదు అన్నాడు. అంటున్నాడు నాకు భయమే లేదు. రక్షకాదుల వల్ల నేను ఇప్పుడు భయపడటం లేదు. ప్రవిష్టో బ్రహ్మ నిర్వాణం అభయం దర్శితం త్వయా. పరమానంద రూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని బోధించాడు. నేను దర్శించా. కాబట్టి నాకు భయం ఎక్కడికి? మీరు అభయాన్ని చూపినప్పుడు ఇంకా భయం ఎలా ఉంటుంది? మీరు నాకు అభయాన్ని చూపారు అనుజానేహిమాం బ్రహ్మన్ వాచం యక్ష్యామి అఘోక్షయే మహానుభావా మీరు ఆజ్ఞ ఇచ్చే నా వాక్కును నియమించుకుంటాను పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయుతాను. వాచం యక్ష్యామి అధోత్సజే ముక్తకామాశయం చేతః ప్రవేశ్య విసృజామ్యః అన్ని కోరికలు. అన్ని సంఘములను విడిచిపెట్టి ఆ మనస్సును పరమాత్మ యందు ప్రవేశింపచేసి శరీరాన్ని విడిచిపెడతాను. మీరు అనుజ్ఞ ఇచ్చే అజ్ఞానంచ నిరస్తమ్యే జ్ఞాన విజ్ఞాన నిష్టయా మీరు బోధించినటువంటి జ్ఞాన విజ్ఞాన శ్రోతములతోటి నా జ్ఞానం కూడా తొలగిపోయింది భవతా దృద్ధం క్షేమం పరం భవతత్ పరం పరమాత్మ యొక్క పరమ పదమును మీరు నాకు దర్శింపచేశారు. ఇంకా నాకు భయం ఏంటి? అంటే ఇచ్యుక్తః తమనుజ్ఞాత్ భగవాను పాదరాయణి యగామ దిచ్చుభిస్తాకం నరదేవేన పూతః. ఇప్పుడైతే మీరు ఆజ్ఞ ఇస్తే నేను వాక్కురు మరద నేమిత్తురు అని అన్నాడు కదా, సరే నాయనా మంచిది నేను వెళ్లి వస్తాను అన్నాడు. అప్పుడు సుఖయోగింద్రుడిని మహారాజు గారు చక్కగా పూజించారు. రాజుగారి పూజలను అందుకని సుఖయోగింద్రుడు తన తోటు శిష్యులతో కలిసి అతను వెళ్ళిపోయాడు.

పరీక్షితపి రాజంతిహి ఆత్మని ఆత్మానం ఆత్మన సమాధాయ పరీక్షిత్తు కూడా మనస్సును ఆత్మలోను ఆత్మతో పరమాత్మలోను దీన్ని లగ్నం చేసి పరం దద్యౌ అస్పందాసుర్ యథా తరుహు కదలిక లేని వృక్షం లాగా యోగంలో దినితంగా కూర్చున్నారు. ప్రాకూరే బరిహిషి ఆసీనః వంగా నది యొక్క తూర్పు తీరములో దర్భల యందు ఉత్తర ముఖంలో మహానుభావుడు కూర్చొని బ్రహ్మభూతః మహాయోగి నిస్సంగః చిన్న సముద్ర. ఈ నందేహము లేదు. దీని యందు ఆశ లేదు. పరమాత్మ యందు మనస్సు ఉంచుకున్న మహాయోగి అయిపోయి అతను ఆయుగ్గా కూర్చున్నారు. సరిగ్గా ఆ సమయంలో తక్షక ప్రహితో విప్రాః కృద్ధేన ద్విజసూరునా హంతుకామః నృపంగచ్యం. సదరిత్య పది కత్యపం. ఇలా బ్రాహ్మణ శాపంతో మరి బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఆ మహానుభావుని ఉన్నటువంటి విధానంలో తక్షకుడు వచ్చి దాన్ని కాడు వేయాలి. సరే నా పని నేను చేయాలి కదా అతను బయలుదేరాడు. మనం చెప్తాం మొదలు ఒక మహానుభావుడు కశ్యపుడు అంటే ఆస్తికుడు అంటాం. సర్పాలకు మిత్రుడు వాడు. అదే రీతిలో తక్షకుడు ఇచ్చినటువంటి కాచుకు విరుగుడు చేసుకున్నటువంటి ఒక మహా బ్రాహ్మణుడు కశ్యపుడు. రాజును నువ్వు చంపితే నేను బతికిస్తాను అని మహానుభావుడు బయలుదేరాడు. ఈ కశ్యపుడు సంతానం మోసపడ్డాడు అన్నమాట. అలా ఉన్నటువంటి కశ్యపుడిని కశ్యపుడు చూశాడు. దారిలో చూసి తన్ తర్పయిస్వా ద్రవిణై విరువర్త్య విషహారిణం. ఎంత గొప్ప విషం అయినా సరే వాడు పీల్ చేస్తాడు. ఆ శక్తి వాళ్ళ గురించి. ఇందులో కొద్దిగా చెప్పాడు, భారతంలో వివరంగా చెప్తారు. ఇతను వస్తే ఏమిటి నువ్వు ఎవరు? అంటే నేను ఫలానా. నువ్వు ఎవరు? నేను తక్షకుడు. ఏం చేస్తావ్? పరిచితి సంపేస్తావ్. నేను అక్కడికే పోతున్నాను. ఎందుకు మరి బతికిద్దో అని. నేను కాటు వేస్తే బతికిస్తావా? నువ్వేమిటి? సముద్రంలోని హాలాహలం అలా వచ్చినా నేను దాన్ని హరిస్తాను. సరే. నీ చెట్టు ఎంతో చూస్తాను అని నిండు ఒక మహా వృక్షాన్ని తక్షకుడు కాదులుచుకున్నాడు. అది నిలువున కాలిపోయి ఊడి అయింది. ఈ మహానుభావుడు తన యోగ ప్రభావంతో చెట్టు మొదలు ఎలా ఉండేనో అలా మడపాడు.

బాబోయ్ వీడు ఉంటే ప్రమాదమే మరి నా నా శక్తి పోతుంది కదా వృషాపం తప్పు అవుతుంది కదా సరే నువ్వు పరీక్షిత్తును ఎందుకు బతికించాలనుకుంటున్నావ్ రాజు కాబట్టే బ్రతికిస్తే బాగా ధనం ఇస్తాడనే రామురావు కదా కుటుంబం దరిద్రంగా ఉన్నావేమో ధనం కోసమా అవును మహారాజు కాబట్టి నేను ధనం కోసమే. నువ్వు ఎంత ఇస్తాడు అనుకుంటున్నావో చెప్పు, అంతకు నేను 100 రెట్లు ఇస్తాను. నీకు ప్రేమ కాదు కదా, ధనం తక్కువ ఉంది కదా. అది నాకు ఇంత, నువ్వు అంత డబ్బులు ఇస్తున్నావ్. అని పుష్కలంగా ధనవిచ్చి ఆ వచ్చిన కాసేపుడిని వెనక్కు పంపేశాడు. తను తర్పయిత్వా ద్రవిణైహి నివర్జ్య విషహారిణం. విజయం హరించేటువంటి ఆ బ్రాహ్మణోత్తముని ధనముతో వెనక్కు పంపి ద్వియరూప ప్రతిచ్ఛన్న కామరూపః ఆదశతు నృపం. సత్యకుడు కూడా బ్రాహ్మణ రూపంలో లోపలికి వెళ్లి కామరూపి కాబట్టి తర్వాత పరీక్షిత్తును కాటు వేశాడు. బ్రహ్మభూతస్య రాజర్షేహి దేహః అఖీకరణాతిరినా బభూవ పుష్ణదా సద్య సద్యతాం. ఈ మహానుభావుడు పరమాత్మ నిందే మనస్సు లఘువంతి సమాజంలో ఉన్నాడు అతనికి ఏం చేయటం లేదు. ఇతను కాటు వేశాడు ఈ విషాగ్నితో అతను నిలువున ఊడి వేయాలి. చుట్టూ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యాన్ని చూశారు. ఆహాకారః మహానాశే దిగోవిక్షే దీక్షు సర్వతా ఆకాశంలో భూమిలో అన్ని చోట్ల ఆహాహా ఇంతటి మహానుభావుడు. ధర్మాత్ముడు ఇలా అయ్యాడు అని అందరూ హాహాకారములు చేశారు. విస్మితా వివర్ సర్వే దేవాసుర నరాదయ దేవతలు రాక్షసులు మనవులు. సర్పం వచ్చి కాటు వేసినా ఆ సంగతి తెలియని ఉత్తమమైన యోగ సమాధి ఏడు రోజుల్లోనే పొందగలిగాడంటే చూసినవారు విన్నవారంతా పరమ ఆశ్చర్యాన్ని పొందారు. అలాగే దేవతలు పుష్ప వర్షాన్ని గుర్తించారు.

సాధు సాధు చాలా ఉత్తమ కార్యం ధనగా ఇచ్చుకున్నారు జనమేగేయ హసు పితరం స్తుత్వా తక్షక పక్షితం యథా జుభావసంకృతః నాగాం సత్రే సహజ్యు ఈ విషయాన్ని తన నాన్నగారిని సర్పము కాదు యజనం ద్వారా మరణించారన్న విషయాన్ని విని అతని కుమారుడైన జనుజయుడు భూలోకంలో సర్పములు లేకుండా చేస్తాను అని సర్పయాగం చేశాడు. ఈ సర్పయాగంలో ఆ అన్ని పాములు వచ్చి యజ్ఞగుండంలో పడిపోతున్నాయి. ఇలా పోతుంటే సత్వ సత్వ మిర్జాగ్రౌ దక్ష్యమానాన్ మహోరగాన్ దృష్యువేంద్రం భయసం విఘ్న సఠకః శరణం లియో సమాధమ స్థితి ఉందా కానీ. సత్తకుడు భయపడి ఇంద్రుడిని శరణు వేశాడు. వాయిస్ లోకాయ ఇంద్రుడే కాకపోలేదు. అతను సత్ర రాజా పారీక్షితః ద్విజాత్ ఇంద్రుడు అభయమించాడు. వీళ్ళందరూ వ్యజ్ఞ చేస్తున్నారు, ఆపతులు ఇస్తున్నారు. అందరూ వచ్చి పడుతున్నారు కానీ వాడు పడలేదు. తనకు కూడా రాలేదు మరి. తనకు పడలేదు. పరిష్ఠి చూశాడు. ఎందుకు రావడం లేదు? మీరంతా ఏం చేస్తున్నారు? మీ మంత్రాలు చాలా పవర్ఫుల్ కదా బలీయము. ఇంత బ్రహ్మాండముగా మంత్రం తోటి ఇంత హోమం జజ్ఞం చేస్తుంటే వాడు ఎందుకు రాలేదు? చెప్పండి. అంటే చూశాడు అయ్యా వాడు హింద్రుడి దగ్గర శరణు వేశాడు. ఇంద్రుడి సింహాసనం తోటే అతను ఉన్నాడు. అయితే వాన్ని పడేయండి అన్నారు. అది మనకెందుకు? వాడు ఎక్కడ ఉన్నాడో వాడిని ద్వారా రమ్మనండి. దీన్ని అంటారు మనకు సహేంద్ర తక్షకాయ స్వాహా. ఆ మంత్రం చదివితే వాడు చితరులుకు వస్తున్నాడు. ఎందుకు వచ్చేసాడు? అందులో పడాలి కదే పడి. సరిగ్గా ఇలా పడుతున్న సమయంలో. సయే తక్షకో విప్రాః నాగునో కిమితి స వాచ్యతే తత్సృత్వా అయుహో విప్రాః సహేంద్రం తక్షకం మహే తక్షకాచు పతస్వేహ సహేంద్రేణ మరుత్వతా ఇంద్రుడుతో కలిసి సక్ష కూడా వచ్చినాయి ఇక్కడ పడు అని బ్రాహ్మణులు మంత్రం చెబుతుంటే మొత్తం వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంద్రుడు కదిలాడు లోకమంతా.

ఆహాకారాలతోటి భయపడిపోయింది. తం పదంతం విమానేన సహ తత్సకం వరాత్ విలోక్య అంగిరస స్ప్రహాత్ రాజానంతం బృహస్పతి. ఇప్పుడు ఇప్పుడు వాన ఎవరు కాపాడాలి? ఇంద్రుడిని గురువు గారు ఎవరు గురువు గారు? గురువు గారు అతను వచ్చి నైసార్పయా మనుక్షేంద్ర నైసార్పయా మనుక్షేంద్ర వధమలకటి సర్పదా నాయనా. రక్షకుడు మరణించకూడదు. ఎందుకు? అమృతం తాగిన వారిలో వాడు ఉన్నాడు. వాడు అమృత ప్రాసి. అందులో చిరంజీవిత్వం స్వామి వల్ల వరముగా పొందాడు. చెప్తాడు నైజత్వయ మనుష్యేంద్ర వధమర్హతి తత్పర ఎందుకు అనేన పీతం అమృతం. తను అమృతాన్ని తాగాడు. అధవ అజరామరః. అతనికి వార్ధక్యం కానీ మరణం కానీ ఉండదు. ఇచ్చాడు స్వామి ఇచ్చాడు. వాసుకితో పాటు సత్య ఇచ్చాడు. వాళ్ళు అదంతా ఒక అంచన ఉంది. అమృత వందనంలో వాళ్ళు ఇస్తేనే వస్తా ఉంటారు. అలా జీవితం మరణం జంతో హగతిహి స్వేనైవ కర్మణాః మీ నాన్నగారిని సర్పం కాటేసి చంపినదని పగబడుతున్నావు ఎవ్వడిని ఎవడు చప్పడు. ఎవరిని ఎవరు సృష్టి చేయరు. ఎవరిని ఎవరు బతికించరు. పుట్టుక కానీ, బ్రతుకు కానీ, మరణము కానీ. వారు వారు చేసుకున్న కర్మను బట్టే లభిస్తాయి జీవితం మరణం జంతువు గతిహి స్వేనైవ కర్మణా రాజన్ తతోన్యో నాన్యస్య ప్రధాత సుఖ దుఃఖయో ధర్మ కంటే వేరే ఏది మనకు సుఖమును కానీ దుఃఖమును కానీ ఇవ్వదు, సర్ప చౌర అగ్ని విద్యుత్వః క్షుత్రుడు వ్యాధ్యాది నిరుపః పంచత్వ మృచ్ఛతే జంతుహు భూం. ఆరబ్ధ కంఠ మరణించడానికి సర్పము, దొంగలు, అగ్ని, విద్యుత్తు, ఆకలి, దప్పు, వ్యాధులు ఇలా రకరకాల కారణాలతో మరణిస్తారు.

ఈ కారణాలు ఎక్కడివి? ఆరంభ కర్మ. ఆ రూపంలో కర్మనే ఆ రూపంలో ఫలిస్తుంది. కాబట్టి కర్మను బట్టి ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి వాటితో మరణిస్తారో మనకు ధర్మశాస్త్రం. నిర్ణయించబడి ఉంది. ఏ పని చేయని వాడిని ఆ మరణం రాదు. అందుకే విసంగంగా చేస్తే ఆ రకంగా స్వామి స్వయంగా తనకు తానే సమాజం యోగాజ్ఞం అంటారు కదా ఆ యోగాజ్ఞం చొమ్మరకేస్తాడు అది మరణమే అది చోటే. కాబట్టి ఏ రకంగా మరణమైనా కానీ వాడు ఇదివరకు ఆచరించిన కర్మ మాత్రమే ఆయా రూపాలలో అలాంటి మరణాన్ని ఇస్తుంది. తస్మాత్ సత్రమిదం రాజన్ సంస్థీయేత అభిచారితం. కాబట్టి ఈ సర్పాభిచారమును ఆపండి. సర్ప అనాగసో దగ్ధా జరైహి దిత్తం ది బుద్ధితి. ఏ తప్పు చేయని తప్పాలని గ్రహించుకుందాం. లోకంలో ఎవడి అదృష్టాన్ని వాడు అనుకోలేదు. ఇష్టం హి భుజ్యతి. తాను ఆదరించిన కర్మ తాను అనుకోలిస్తాడు. అందువల్ల ఈ సల్పయాగాన్ని ఇంతటితో ఆపవలసింది అని బృహస్పతి జనమేజయుడిని కోరికే అతను అలాగేనండి పెద్దవారు వచ్చారు మరి సల్పయాగం. దేవ గురువు కదా అంత పెద్దవారి మాటను మన్నించాలి కాబట్టి సర్ప సత్రాదు పరతః పూజయా మాత వాస్పతిం ఆ యజ్ఞాన్ని ఆపేసి ఆ జగ ఈ ద్వారా నమస్తే దాన్ని ముందర పెట్టుకొని వస్తాడు. ఇక్కడ ఆస్తి కూడా వస్తే వినడు. పెద్దవాళ్ళు కావాలి కదా. సైషా విష్ణోహ మహామాయ బాధ్య బాధక లక్షణ. అంటే ఏమిటి? ఒకరు బాధించేవారు మరి ఒకరు బాధించబడేవారు. ఈ రెండు ఉన్నాయే ఏమిటిది? విష్ణోహ మహామాయ. ఆ మాయతోటే ఒకరు బాధించేవారు అవుతారు ఇంకొకరు బాధించబడేవారు అవుతారు. ముఖ్యం క్యాస్యైవాత్మభూతాః భూతేషు గుణవృత్తిభి.

గుణవృత్తి అంటే తత్వ, రజ, తమో గుణాలు. శబ్ద స్పర్శ అనేటువంటి రూప రస గంధము అవి గుణాలే అంటారు. ఇలా ఈ గుణముల యొక్క ప్రవృత్తి తోటి వృత్తులతోటి అతని వారు కూడా. మోహాన్ని పొందుతారు. నయత్ర దంభీ అభయా విరాజిత మాయా ఆత్మవాది అసకృతు ఆత్మవాదిభి నయద్వివాదః వివిధస్తదాశ్రయః మనస్య సంకల్ప వికల్ప వృత్తియత్. పరమాత్మ మాయ ఎలాంటిది అంటే నయత్ర దంభీతి అభయ విరాజిత మాయ. ఎలాంటి చోట కూడా ఎలాంటి భయము మనకు లేదు. మనము సర్వత్రా భయము లేకుండా ఉన్నాము అనే వాళ్ళు కానీ భయము ఉన్నా. భయము లేనట్టుగా దంభం నటించేటువంటి వాళ్ళు కానీ ఆత్మవాదే అసకృతు ఆత్మవాదిభిహి. ఎన్నో సార్లు ఏది ఆత్మ శరీరమా ఆత్మ మనస్తాత్మనా విజ్ఞానమాత్మనా మనం చెప్పుకుంటూ రావాలి ఇంద్రియాలాత్మనా క్షడిక విజ్ఞానమా నిత్య విజ్ఞానమా అని దినకరిని తర్క గ్రంథం ఒకటి ఉంది. అందులో 24 వాదాలు ఉన్నాయి ఆత్మవాదం అంటారు. 24 ఏది ఆత్మ అని. కాబట్టి ఇలాంటి ఆత్మవాదంతోటి దాదాసార్లు న యద్వివాదః వివిధత్ తదాశ్రయః ఎన్ని వాదాలు? ఎన్ని తీరులు ప్రవర్తించినా కానీ ఇదంతా సదాశ్రయం నా భగవంతుడిని ఆశ్రయించేది కాదు. మనస్య సంకల్ప వికల్ప వృత్తి ఏమిటి కారణం అంటే మన మనస్సు ఏం చేస్తుంది ఒకసారి ఏమో సంకల్పిస్తుంది ఒకసారి వికల్పిస్తుంది అంటే ఇలా చేస్తామా? మరి ఇలా చేస్తే మరి అవుతుందా పని? పని పోతుందేమో. పరితనం వచ్చే బదులు అనర్థం వస్తుందేమో. రెండు దాని పని. సంకల్పము దాని పనే వికల్పం కూడా దాని పనే. వికల్ప ఉత్పియ్యతు నయత్వ సృజ్యం సుజత ఉభయో పరం ప్రేయస్య. సృజించే వారు సృజించబడేది ఈ రెండు కంటే వాడు పరుడు. పరమాత్మ సృజించబడే దాని కంటే సృజించే దాని కంటే అంటే ప్రకృతి బ్రహ్మ ఉన్నారు కదా ఈ వీరు కంటే పైవాడు శ్రేయస్య జీవః త్రిభి అన్వితస్వహం.

తత్వ రజత్ తమో గుణములతోటి జీవుడు పొందేటువంటి ఏ శ్రేయస్సు ఉందో అవన్నీ కలిసే ఉంటాయి అందులో విడిగా మనకు ఏ చెప్పుకోవడానికి వీల్లేదు. తవేద ఉత్సాహిత బాధ్య బాధకం నిక్షిధ్య జోర్మిన్ విరమే స్వయం కాబట్టి సృజించేవాడు సృజించబడేది. గుణములు, గుణముల యొక్క వృత్తులు, ప్రవృత్తి, నివృత్తి, శ్రేయస్సు, ఆపద ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ వేరు కాదు, అన్నీ పరమ వృద్ధి. ఎవరూ బాధించటం లేదు, మరెవరో బాధించబడటం లేదు, అంతా పరమాత్మ యొక్క మాయలే తెలుసుకుంటే నిత్యయా ఊర్మిన్ విరమేతా స్వయం. నీ దీని విరమించాలి అంటే ఏమిటి పూర్ముడు చెప్పుకున్నాం మనం. ఆకలి దక్కులు, శోక మోహములు అలాగే జన్మ జర రోగము. జరా రోగములు, శోక మోహములు, ఆకలి తప్పులు. వీటిని మొదలు గెలవాలి. ఎందుకు ఎలా గెలవాలి? ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. వీటితో మనకు ఎలాంటి సంబంధము లేదు. ఆత్మ నిత్యము సత్యము. సరే ఇలాగే రావాలి ఇది ఈజ్ ఏ టోర్ మీన్ విరమే స్వయం మునిని ఇప్పుడు పరం పదం వైష్ణవ వామనంతతి ఎన్నేటి నేతీతి ఏతతు ఉత్సి సుక్షవః భగవంతుడు ఉన్నాడా లేదా అబ్బే లేదు లేదండి అనేవారు కొందరు చాలు చాలు లేదనేదే లేదు. అనేవాళ్ళు కొందరు అంటే ఉన్నాడు అని, లేడు లేడని, కనపడడని, మనకు తెలియడని ఇలా పరమాత్మ సత్వాన్ని పలు రకములుగా వైష్ణవమామనంతి. విష్ణు తత్విష్ణు పరమం పదగుం సదా పత్యంతి సూరయః అని చెప్తున్నామే దాన్ని ఎండేసి నీతి తీతి విసృజ్య దౌరాత్మ మనన్య సౌహృద దౌరాత్మ అని వదిలి పెట్టాలి.

అంటే దుష్టపు ఆలోచనను మనస్సు యొక్క దుష్ట ప్రవృత్తిని పూర్తిగా వదిలిపెట్టి అనన్య సౌహృదయం. పరమాత్మ యందు మాత్రమే ప్రీతి గలవారి కృత వగూహ్య అవసితం సావధానములైన ఇంద్రియములతో పరమాత్మను హృదయంలో భద్రంగా దాచుకోవాలి ఇలా. తయేతత్ అధిగచ్ఛంతి విష్ణు పరమపదం అలాంటి వారే పరమాత్మ యొక్క పరమపదాన్ని చేరుతారు. అహం మమేది దౌర్జన్యం నయేతాం దేహ దేహజం ఎవరు చేరుతారో ఎవరి దగ్గర దౌర్జన్యం లేదో. దౌర్జన్యం అంటే దుర్జనత్వం కదా? ఏం చేయాలి? అహం మమ. నేను నాది ఇదే దౌర్జన్యం. చాలామంది నేను చాలా ఉత్తమం అండి అంటారు. దౌర్జన్యం లేదు నేను ఉత్తమం ఉండండి అని దౌర్జన్యం ఉంటుంది. అహంకారం రెండు వచ్చేసేయ్ కదా. ఇక్కడ మీరు చాలా ఉత్తమం ఉండండి నాకేం పాపం చేయదండి నేను అలాంటి వాడిని కాదండి ఉత్తమం ఉండండి అంటున్నా కొద్ది వాడిని దౌర్జన్యం అంటా బయట వేడు ఇది దుర్జనత్వం అండి. అహం అహంకారంగా ఉన్న ప్రతివాడు దుర్జనుడు. అందువల్ల ఈ దౌర్జన్యాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. నయేషాం దేహ దేహజం. మళ్ళీ అహంకారం అంటే వేరే అనుకుంటారేమో అని దేహయం అహంకారం గేహయం మమకారం. గేహం అంటే ఇల్లు. దేహాన్ని నేను అంటాం గేహాన్ని నాది అంటాం. నేను నా ఇల్లు, నేను నా భార్య, నేను నా ధర్ముడు, నేను నా పిల్లు. ఇదంతా దౌర్జన్యమే. ఇలాంటి స్థితిని పూర్తిగా వదిలిపెట్టి ఇది ఎవరికైతే అహంకారం ఉకారాలు ఉండవో అలాంటి వారు మాత్రమే పరమాత్మ యొక్క రఘువిష్ణు పరమం పదం పరమపదాన్ని వారు పొందుతారు. అలా చేయాలంటే ఏం కావాలి?

వాదాన్ని పొందాలంటే ఏం చేయాలి? మొదలు అతివాదాన్ తితిక్షేత. మన గురించి చాలామంది చాలా రకములుగా మాట్లాడుతుంటారు. అవన్నీ విని ఓర్చుకోవాలి నన్ను అంటాడా వాడు. వాడెంత నా ముందర అని మొదలు పెట్టామనుకోండి కోటి జన్మలైనా మీకు వాడి దొరుకుతుంది. మొదటి పని ఏమిటి? అతివాదములను ఓర్చుకోవాలి. అలాగే నావమన్యేత సంచన. ఎవరిని మనం అవమానించకూడదు. నచేమంతే నమాశ్రిత్య వైరం కుల్వితసే ఆదిపు. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఎవరితోటి వైరాన్ని చేయకూడదు. నమో భవతే తస్మై కృష్ణాయ అకుంఠమేతసే పరమాత్మ. అతని అగుంఠ మీద అలాంటి పుష్టులకి నమస్కారము యత్పదాంబోరుహ ధ్యానాతు సంహితాం హద్యగాం ఇమాం. ఏ పరమాత్మ యొక్క పాద పద్మములను ధ్యానం చేయటం వల్ల నేను ఈ భాగవత సంహితను పొందగలిగాను. ఎవరి మాట ఇది? సూతుని మాట. ఇది మనం మర్చిపోవద్దు కదా ప్రసన్నం. మర్చిపోయింది. ఏమైపోయింది? సూక పరిక్షి సంవాదం అయిపోయింది. మరి మనం బయటికి వచ్చాం. ఇప్పుడు ఎక్కడ రావాలి? సూత శౌనకుల వ్యవహారం ఉండాలి. సూతుడు ఈ మాట చెప్తే శోనకుడు అంటున్నాడు పైలాదిభి వ్యాసశిష్యైహి వేదాచార్యైహి మహాత్మి వేదాశకతి సాధ్యస్తాః ఏటదు సౌమ్య అభిధేహినః వ్యాస భగవానుడు వేదాలని విభజించాడని చెప్పారు. నలుగురికి శిష్యులకు దాన్ని బోధించారని చెప్పారు. ఆ వేదాన్ని ఎన్ని భాగాలు చేశారు? ఎవరెవరికి చెప్పారు? కాస్తా. వేద విషయము పరిజ్ఞానాన్ని మాకు అందించవలసింది అని శోవున మహర్షి అడుగుతున్నారు అంతే అంతే సమాధితాత్మనః బ్రహ్మన్ బ్రహ్మనః పరమేష్టినః పుర్తియాగ రభూన్నాదః మొదలు వేదం వేదం వేదం అంటే ఏమిటి? ఎలా వచ్చింది అంటే సమాహితాత్మనో బ్రహ్మన్ బ్రహ్మణః పరమేష్టి చతుర్ముఖ బ్రహ్మ అతను సావధానుడై పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసినప్పుడు

అతని హృదయము నుండి ఒక నాదం ఏర్పడింది. ఇప్పుడు ఎలా ఉత్తిరోధాత్ విభావ్యతి అంటే ప్రాణాయామం చేశాడు మహానుభావుడు ప్రాణాయామం బిగబడుచుకున్నాడు. ఆ సమయంలో ఒక నాదం వెలువడింది. ఇది ఉపాసనయా బ్రహ్మన్ యోగినః మరమాత్మనః ఈ నాదము యొక్క ఉపాసన తోటే యోగులందరూ మనస్సు యొక్క మలాన్ని తొలగించుకుంటారు. ఏంటది ఎలాంటిది అది? మనస్సు యొక్క మురికి అంటే ఏమిటి? ద్రవ్య క్రియా కారకాస్యంబు ద్వారాంతే అపునర్భవం. మన మనస్సుకు మురికి ఏమిటి? ద్రవ్యం క్రియా కారకం. అంతే కదా? ఫలానా వస్తువు, ఫలానా పని. ఈ వస్తువును దీనితో ఇలా చేస్తున్నాం. బియ్యాన్ని నిప్పుతోటి అన్నం చేస్తున్నాం. అన్నాన్ని నొడ్డుతోటి ఆహారం చేస్తున్నాం. ఆహారాన్ని జలదాగ్ని తోటి జీర్ణం చేస్తున్నాం అంతే కాదు. ప్రతిది ద్రవ్యము, క్రియా, కారకము అనేటువంటి మూడు ఉంటాయి. ఈ మూటి జ్ఞానం పోతే కానీ మనకు పరమాత్మ జ్ఞానం కలగదు. అందుకే. దవ్య క్రియా కారకాక్ష్యం భూత్వాయాంతి అపునర్భవం తెలుసు తర్వాతనే వాళ్ళు మళ్ళీ పుట్టని మోక్షాన్ని పొందుతారు తతః అభూత్ త్రివృత్ ఆ నాదము నుండి ఓం ఓంకారం పుట్టింది. ఇదే అవ్యక్త ప్రభవః స్వరాజ్యం. ఇదే స్వరాజ్యం. ఓంకారం నుంచి వచ్చినటువంటి అఖండమైనటువంటి జ్ఞానమే. స్వరాగ్యం అంటారు దాన్ని స్వరాగ్యం అంటాం. యత్తల్లింగం భగవతః బ్రహ్మనః పరమాత్మనః ఈ ఓంకారమే పరబ్రహ్మ పరమాత్మ యొక్క లింగం అంటే గుర్తు సూచిక అన్నమాట. శ్రోతైనం కైమం స్ఫోటం సుప్త స్రోత్రిక శూన్య దృతం. ఈ ఓంకారాన్ని ఏమంటారు? స్ఫోటము అంటారు. వయ్యాకరణులు వ్యాకరణ శాస్త్రంలో. ప్రతి శాస్త్రము ఏది చెప్తుంది? పరమార్థమే చెప్తుంది. ఇక్కడికి పోయినా ఎంత చర్చించినా చివరికి ఏంటి ఆ శాస్త్రం ఎందుకు? భగవత్ తత్వం చెప్తుంది.

సర్కశాస్త్రం ఏమో ఈశ్వరుడు అని చెప్తుంది ఒకడు ఉన్నాడు ఈశ్వరుడు. ఎందుకు ఉండాలి అంటే ప్రపంచం అంతా ఉంటుంది. ఎంత ఉంది అంటే దీన్ని చేసేవాడు ఉండాలి. ఓ కుండ ఉన్నది అంటే కుమారుడు ఉంటాడు. వస్త్రము ఉన్నది అంటే ఓ తంతువాయుడు ఉంటాడు. కార్యము ఉంటే కర్త ఉండాలి కదా. ప్రపంచమంతా కార్యం కాబట్టి ఓ కర్త ఉంటాడు. ఆ కర్త. మనలాంటి సామాన్యుడు కాలేడు కాబట్టి అతను పరమాత్మ. ఇది తర్కం. తర్కవాదం అంటారు. అలాగే వ్యాకరణంలో ఏం చేస్తారు? స్ఫోట బ్రహ్మ అని చెప్తారు. స్ఫోట అంటే ఏమిటి? స్ఫుటతి అస్మాత్ సర్వం పితిస్ఫోట. సకల జరాజర జగత్తు ఇతరి నుండే బయటికి వస్తుంది. ఆ స్ఫోటమం అంటే శబ్దం అదే ఓంకార అది చెప్తుంది. ఈ ఓంకారమే ఈ నాదమే మనకు వేయడం స్ఫోటం సూక్త స్త్రోత్రేచ శూన్య దృకు. కళ్ళు మూసుకొని చెవులు కూడా మూసుకుంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనకు ఒక విధానం ఉంది. మన ఈ భాగంలో ఇలా ఇలా ఈ భాగం ఈ భాగం ఇలా మూస్తాం. చెవులు, కళ్ళు, ముక్కు. ఈ మొత్తం మూసినప్పుడు ప్రతి వారికి ఓంకార నాదమే అనుస్యూతంగా వినొస్తుంది. శూన్య దృక్ అంటే దేన్ని చూడకూడదు. అప్పుడు మనస్సు కూడా బరో దాని గురించి ఆలోచించదు. అందరూ మనం పరిచరించుకోవచ్చు. చెవులు, కళ్ళు, ముక్కు. నోరు ఎలాగ పూసుకుంటాడు. ఈ పని చేస్తే లోపల నుంచి ఓంకార నాదం అది మూడు నాలుగు రకాలుగా వారి వారి అదే చెప్తాడు. ఆ ధ్వని ఏ రూపంలో వినవచ్చిందో. దాన్ని బట్టి వారు సాత్వికుడా, రాజసుడా, తామసుడా ఉత్పట్టవచ్చు అంటాడు మన యువశాస్త్ర పదం నేను చెప్పాను. ఇలా సుప్త స్రోత్రి చెవులు మూతుకొని

సాక్షాత్తు శూన్యదుకు స్ఫోటం శృణోతి ఈ స్ఫోటాన్ని ఈ నాదాన్నే వింటాడు ఈయన వాక్ వ్యద్యుతే ఇత్య వ్యక్తిరాతాత్యాత్మనః హృదయంలో ఆ ఓంకారం ఆ నాదం ఉన్నది కాబట్టే మన నోటి నుంచి ఇన్ని నాదాలు వస్తున్నాయి. ఆ నాదం లేదనుకోండి మాట రాదు మనందరం మాట్లాడుతున్నాము అంటే దేని నుంచి ఓంకారం నుంచే మాట్లాడుతున్నాము. ప్రతి వారి హృదయంలో ఓంకారం ఉండి తీరుతుంది. దాని నుంచే మొత్తం మారులు వస్తున్నాయి. స్వసామ్నా బ్రహ్మ సాక్షాత్ వాచకః. పరమాత్మ ఇదే పరమాత్మ యొక్క వాచకమైన వివరి శబ్దము ఇదే ఓంకారము వాచక పరమాత్మనః సః సర్వమంతో బిడద్ బీజం సనాతనం ఈ ఓంకారమే ఈ ప్రణయమే సకల మంత్రముల సకల ఉపనిరస్తులకు ఇదే వీర్యము ఇదే సనాతనము సత్య ఆసన్ త్రయోవర్ణ. ఈ ఓంకారానికి ఎన్ని ఉంటాయి అక్షరాలు? మూడు ఉంటాయి. అకారము, ఉకారము, మకారము. భృగుద్వా ధార్యత్యై త్రయోభావాః గుణనామ అర్ధ ఉత్తయః ఈ అకార ఉకార మకారములే సత్వ రజ తమో గుణము. ఈ అకార ఉకార మకారములే గుణము నామము అర్థము. అకారము నామము, ఉకారము గుణము, మకారము అర్థం. అలాగే అకారము సత్వము, ఉకారము రజస్సు, మకారము అర్థం. కొందరు మకారము రజస్సు, ఉకారము అర్థం. ఏమైనా మూడు గుణాలు, మూడు లోకాలు అలాగే గుణ నామ అర్థములు ఇవన్నీ కూడా ఓంకారమే. ది తోటి తతో అక్షర సమామ్నాయం అకృచతి ఓంకారం నుంచే అక్షర సమామ్నాయం అంటాం అంటే అకారము నుంచి హకారం వరకు. వ్యాకరణ వీటినే మహేశ్వరుని మహేశ్వర సూత్రములు అంటారు. పాణిని వ్యాకరణ శాస్త్రం రాసినప్పుడు.

శంకరుని గూర్చి తపస్సు చేస్తే ఒక ఇతనే కాదు తన తన కొడు తన నందనాధులు దుగు భరద్వాజులు రకరకాల ఋషులందరూ తపస్సు చేస్తే స్వామి వచ్చి ఒకసారి తాండవం చేస్తూ డమరు కనుము రోగించాడు. 14 సార్లు డమరుదనం రోగిస్తే ఎవరు దేని గురించి తపస్సు చేశారు? సో వాణకా ధ్వని ఆ రూపంలో వినబడుతుంది. పాణినికి అక్షర సమామ్నాయముగా అంటే ఆ ఈ ఊరులు ఏవో అవి ఉన్నాయి కదా ఈ యాసయ్యారో యాసయ్యారో స్వామే ఇలాంటి అక్షర సమామ్నాయంగా తనకి వచ్చింది. కనాధుడికి న్యాయ సూత్రాలుగా వచ్చాయి. ఇంకో మహా గౌతమునికి గౌతమ సూత్రాలుగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క వారు అనుకున్న ఆశించిన శాస్త్ర బోధకమైనటువంటి సూత్రములుగా. అవి న్యాయ సూత్రాలు, అవి మనకు వైశైషిక సూత్రాలు, నిమామత సూత్రాలు, వ్యాగరణ సూత్రాలు ఇలా తయారయ్యాయి అంటాం. కాబట్టి ఈ ఓంకారం నుంచే మొత్తం. అక్షరములు వచ్చేసింది అంతస్థ ఊష్మ స్వర స్పరిశ హ్రస్వ దీన్ ధ్యాది లక్షణం మళ్ళీ చెప్తున్నాడు మొత్తం వ్యాకరణమే. అక్షరములు ఎలా ఉంటాయి మొదలు స్వరములు అంటాం తరువాత స్పరిశలు అంటాం స్వరములు అంటే ఆ దగ్గర నుంచి ఔ వరకు. ఆ ఈ ఊ రు కొనరు రు అంటారు కొనరు అనరు. కాబట్టి ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ. అను స్వరం విసర్గం. వీటిని ఏమంటారు? అచ్చులు అంటారు. వాటికే పేరు స్వరములు అని. దీని తర్వాత స్పరిశలు. మనం చెప్పే జ్ఞాపకం అనుకుంటాను. కాద గమించి మా వరకు ఉన్న వాటిని స్పరిశలు అంటారు. కాథ గాథ జ్ఞా చా చా చా యా చా చా యా చా చా నా సా సా దా దా నా పా పా బ భ మ ఇవి స్పర్శలు. అలాగే యా రా లా వ అనే నాలుగుకి అంతస్థ గురువు అని పేరు. తరువాత శేషా సాహ వీడికి పేరు ఊష్మలు. ఇలా స్వరములు, స్పర్శలు, అంతస్థలు ఊష్మలు. తరువాత అనునాసికలు.

ముందే ఉన్నాయి అంటే ముక్కుతో పలికే వాటిని అనునాసికము అంటారు గా అంటున్నారు. జ్ఞామగణనానాం నాసికాచా స్వరం జ్ఞామానానానా. ఈ అక్షరాలకు నాసికా స్థానము అంటారు. ఈ రీతిలో అంతస్థ, ఊష్మ, స్వర, స్పర్శ ఇంకా హ్రస్వ దీర్ఘాది లక్షణం. మళ్ళీ అచ్చులు ఇంకో మూడు రకాలు అయితాయి. హ్రస్వము, దీర్ఘము, పురుతము అని. అంటే ఏంటి? ఏకమాత్ర భవేతు హ్రస్వః. ద్విమాత్రో దీర్ఘ ఉచ్ఛతి త్రిమాత్రస్తు కృతోజ్ఞేయః క్రస్వం అంటే ఒక కిటికే అ అంటాం అ ఆ ఇది ఏమంటే ఆ 2 మాత్రలు కృత అంటే ఆ 3 మాత్రలు అంటే 3 చిటికెలు. క్రస్వము, దీర్ఘము, వృతము. మళ్ళీ ఇవి కాక ఇందులో ఇంకో మూడు ఉన్నాయి. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము ఇవి స్వరములు. అంటే ఒక్కొక్కటి మూడైతాయి మళ్ళీ. హృస్త్వము ఉంది కదా? హృస్త్వము కూడా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. దీర్ఘ్యం కూడా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. కృతం కూడా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. మూడు మూడ్లు తొమ్మిది. ఈ 9 మళ్ళీ 2 అయితాయి అనునాసికము అననునాసికము ఎన్నయ్యాయి 9 రెండు 18 ఒక అ అనేది ఒక అకారం ఎన్ని రకాలు 18 రకాలు ఆ ఈ ఉ ఈ మూడు 18 18 18 అంటే 54. మళ్ళీ రు కారం ఉంది రు కారం ఉంది రు కారం కూడా 18. రు అనేది మాత్రం 12 ఉంటుంది ఇంకో ఆరు పోతాయి అంటాడు దానికి పుడతం లేదు అంటాడు. అలాగే ఏ ఐ ఓ ఔ న ఏ ఇవి కూడా 12 12 ఎందుకంటే వీటికి హ్రస్వం లేదు.

ఏ ఓ ఐ ఎవులకు మనం ఏమో ఏ ఏ అంటాం కదా న్యాయం అంటే సంస్కృతంలో క్రత్వ యకారం లేదు. ఏ ఐ ఓ ఔ. అదే ఉంటుంది. మన తెలుగులో మాత్రం ఎవరు అన్నప్పుడు హృత్వం రాస్తున్నాం. కానీ సాంకృతంలో హృత్వ ఏ అనేది లేదు. ఏ సురు అంటాం వాటిని వాటికి హర్శ్వం లేదు. అలాగే లృకారానికి పురుతం లేదు. ఇలా అన్నీ కలుపుకుంటే మనకు ఎన్నవుతాయి? ఒక ఆ ఈ ఊ రు నాలుగు పద్దెనిమిదు. ఇదిగో డెబ్బై రెండు అవొక పన్నెండు. 84, ఆ నాలుగు 48, 132 అయితాయి. మొత్తం అచ్చులు అంటే ఒక వాదనలో అన్నమాట. 132 మళ్ళీ ప్రకారంగా అల్లులు. ఇలా మొదలుపెట్టామనుకోండి భాగవతం వ్యాకరణ శాస్త్రం అవుతుంది. కాబట్టి అక్కడినుంచి మనం వెళ్తే ముందు జరిగిపోదాం. తే చతురో వేదాన్ చతుర్భిహి వదనైహి విభుహు ఇలా ఈ నాదముతో వచ్చినటువంటి ఈ వర్ణములతో బ్రహ్మ నాలుగు ముఖములతో వేదములను ఆవిర్భవింపజేశాడు. చతుర్భిహి వదనైహి విభుహు సవ్యాహుతికాం సోంకారాం చాతురుహోత్ర వివర్క్షయా వ్యా వ్యాకృతి అంటే భూహు భువః సువః వీటిని ఏమంటారు? యాహుతుడు అంటారు. ఇలాంటి వాటితోటి అలాగే సోంకారా మర దీనికి ఓం కలపాలి. అంటే ఓం భూహు ఓం భువః ఓం సువః. ఇది ఓంకార సహితమైనటువంటి వ్యాకృతులు అంటాం. చాతుర్హోత్ర వివర్క్షయా ఎందుకు ఈ వేదం ఏర్పాటు చేశారంటే చాతుర్హోత్రమట అంటే యజ్ఞం కోసము అన్నమాట. అర్థం చాతుర్హోత్రం అంటే యజ్ఞం. అందులో నలుగురు ఉంటారు కదా. ఋత్వికు, అధ్వర్యు, పోత, పుద్గ. నలుగురు ఉంటేనే పోమంటేస్తారు. కాబట్టి చాతుర్హోత్రం అంటే యజ్ఞము. యజ్ఞములు ఆచరించడానికి పనికొచ్చేటువంటి వేదములను

బ్రహ్మ తన నాలుగు ముఖముల నుండి ఆవిర్భవింపచేశాడు. వాటిని ఉత్తరానధ్యాపయత్తాస్తు బ్రహ్మరిషిన్ బ్రహ్మకోవితాం. అలా తన నుండి వచ్చినటువంటి వేదములను తన పుత్రులకు ఎలాంటి వాళ్ళు బ్రహ్మ కోవిదా బ్రహ్మ జ్ఞానము గల వారికి బ్రహ్మ బోధించాడు తేతు ధర్మోపదేశాలః స్వపుత్రేభ్యః వారు వారి పుత్రులకు ఈ ధర్మాలనే బోధించారు. ఇలా పరంపరయావి శిష్యులు వారి శిష్యులు వారి శిష్యులు ఇలా నాలుగు యుగాల దాకా నడుస్తూ నడుస్తూ వచ్చి ద్వాపరాదౌ మహర్షివి క్షీణాయుశాశీన సత్వాత్ దుర్మేధాను భీక్ష్య కాలతః కృత త్రేత ద్వాపర యుగం దాకా వచ్చాయి. త్వరలో రాబోయేది కలియుగం అని తెలుసుకున్నారు. కలియుగంలో ఈ వేదాలు రక్షించబడతాయన్నా. గ్యారెంటీ లేదు. ఎందుకు లేదు? తల్లి ఉన్న వాళ్ళంతా బుద్ధిమంతులు. ఎలాంటి బుద్ధిమంతులు? మంద బుద్ధిమంతులు. అంటే జ్ఞాపక తార తక్కువ. తమ బుద్ధిని తాము పొరపాటున కూడా నమ్మరు. ఆరో మూడు ఎంత అంటే ఆరో మూడు చెప్పడు బుద్ధి చెబుతాడు. అది దాని మాట ఇది చెప్పి ఆ కాదు ఇది లేదు ఉంది కదా ఆరు మూడు పెద్ద పెద్ద వద్దు ఆరు మూడు అంటే అది ఇది వచ్చి మూడు సార్లు వస్తే అక్కడ రెండు పది చెప్పొచ్చు మనం వాడు అది వచ్చి ఇది వచ్చి మళ్ళీ ఇటు పక్కన వచ్చి అటు ఇటు చూసి అది ఒక కాడ ఓ వంద వంద మనం చెప్పేయొచ్చు చెప్పడు మత ఏం నివాడే తన బుద్ధిని తానే నమ్మని వాడు అన్నమాట అంటే మందబుద్ధులు ఉంటారు వీళ్ళు క్షీణానిసహ అల్ప విశ్వలు అల్ప బలాలు అల్ప బుద్ధి గలవాళ్ళు వీళ్ళని చూసి ఈ వేదాలు వీరితో కాపాడబడవని అందులో బ్రహ్మర్షయా వ్యత్యన్ కృతిస్తా అఖిలుత చోదితా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ చేత ప్రేరేపించబడి బ్రహ్మర్షులు వేదాన్ని వ్యక్తములు చేయు అంటే విభజించారు అంటాడు. అస్మిన్ అత్యంతరే బ్రహ్మన్ భగవాన్ లోక పావనః బ్రహ్మే శాత్యేహి లోకపాలైహి యాసితః ధర్మభుక్తయే ఈ మనవంతరంలో కూడా ఈ యుగ సంధిలో కూడా బ్రహ్మాది లోకపాలకులందరూ అది గీతే ప్రార్థిస్తే ఎవరు పరమాత్మ శ్రీమన్నారాయణ అవతీర్ణః పరాశరా సత్యవత్యాం అంశాంశ కలయా విభు అవతీర్ణః మహాభాగ.

పరాశరుని వలన పత్యవతి యందు పరమాత్మ యొక్క అంశావతారమైనటువంటి స్వామి కృష్ణద్వజ్ అని అంటామే ఈ మహానుభావుడు అవతరించి వేదమును నాలుగు భాగములుగా చేశారు. రూకు అథర్వ యజుస్తామ్నాం రాశీను ధృత్య వర్గశః మొత్తం ఆ గుప్పర్న ఇరనైన దాడలిచ్చి. కొన్ని కొన్ని గుప్పులు తీసి ఒక్కొక్క గుప్ప పెట్టాడు. ఒక గుప్పకు రుక్క అని, ఒక గుప్పకు యజువ అని, ఇంకో దానికి సామ అని, మరో దానికి ఆ తర్వాత. ఇలా నాలుగు భాగాలు జతస్త్ర సంహితా శస్త్రే మంత్రైహి మణిగనాయువ ఆయా మంత్రములతో ఆయా మరదను ఎలా వినిష్టామో. రాశులను దాస భగవానుడు విభజించాడు. సాస చతురో శిష్యాను ఉపాభూయ మహామతిహి ఈ నాలుగు భాగమునకు నలుగురు శిష్యులను ఈ మహానుభావుడు పిలుచుకొని ఏకైకాం బ్రహ్మితాం బ్రహ్మన్ ఏకైకస్మై దదౌ. ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క సంహితను ఈ మహానుభావుడు అందించాడు. పైరాయ సంహితామాజ్యాం బహుర్చాఖ్యాం కువాచరా. పైరునికి ఋగ్వేదాన్ని బోధించాడు, వైశంపాయనునికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, అలాగే ఆంగిరసుడికి అంటే సుమంతుడు అంటాం, ఈ సుమంతుడికి అధర్వవేదాన్ని బోధించాడు. ఇలా ఋగ్వేదం నేర్చుకున్నటువంటి పైరుడు ఇంద్రప్రమితయే తన శిష్యుడైనటువంటి ఇంద్రప్రమితికి అతను భాస్కరునికి భాస్కరుడు తన శిష్యులకు దీన్ని చెప్పుకుంటూ వెళ్లారు చతుర్ధాజస్య బోధ్యాయ యాజ్ఞవర్ధ్యాయ భాగ్యవాత్. దాన్ని నాలుగు భాగానికి చేసి యాజ్ఞవదిపుడికి దీన్ని మళ్ళీ బోధించారు. పారాచరాయ అగ్నిమిత్రే ఇంద్రప్రమితిహి ఆత్మవాన్ ఆ అంతే కదా వాళ్ళు మళ్ళా వార్షి చేరుకుంటారు. ఈ పరాశరుని పరాశరుడికి అగ్నిమిత్రుడికి అతను ఇంద్రప్రమితికి ఇలా అధ్యాపయత్ సంహితాం స్వాం మాండూకేయం ఋషిం కవిం తాము తాము. తమ గురువుల దగ్గర నేర్చుకున్న దాన్ని మళ్ళీ శిష్యులకు బోధిస్తూ వచ్చారు. సత్య శిష్యః దేవమిత్రః సౌహర్యాదిశ్య ఊచివాన్. దేవమిత్రుడు చెప్పారు. అలాగే అతని పుత్రుడు శాకల్యుడు దాన్ని ఐదు భాగాలుగా దీన్ని చేసి వాచ్య ముద్గల

తాలియ, గోకలియ, చిత్తిర అనేటువంటి ఐదు వృద్ధి చెప్పాడు. అలాగే జాతు కర్ణుడు వారి శిష్యుడు సనిరుక్తాం స్వసంహితాం ఈ సంహితా భాగాన్ని బలాచ పైజ వైతాళ విరజేభ్యః ఈ నలుగురికి దాన్ని ఇచ్చాడు. భాస్కలి ప్రతిశాతాభ్యః వాలకిల్యాక్ష సంహితాం మళ్ళీ భాస్కలి తారేపినటువంటి తాను తగునున్న భాగాన్ని వాలకిల్య సంహితగా పేరు పెట్టి దానికి బాలాయనిహి భజ్యః కాసార శైవ తాంబదు ఈ ముగ్గురు దాన్ని మళ్ళీ స్వీకరించారు. అలాగే బహుర్చ అంటే రుక్కు ఈ రుక్కు సంహితాలు ఏవి బ్రహ్మరిషి విరివృతాః ఇంతమంది బ్రాహ్మణోత్తమము పొయ్యినటువంటి ఈ రుక్కు సంహితలు సురుత్వ చంద్రసాం వ్యాసం సర్వ పాపైహి ప్రముచ్యతే ఇలాంటి వేద విభాగాన్ని వింటే అన్ని పాపాలు తొలగిపోతాయి. వైశంపాయన శిష్యావై చకార అధ్వర్య వహాభవన్ వీరు శిష్యుడే అధర్వు అంటే అధర్వ వేదాన్ని వీళ్ళు విన్నారు. యచ్చేరు బ్రహ్మహత్యాం భక్షపణం స్వగురుోర్వర్తం యాజ్ఞవల్క్య శిష్యాః ఆహా అహో భగవన్ క్రియతు చరితే నాల్పసారానాం చరిక్షేహం సుదుశ్చరం. ఇలాగే ఈ మహానుభావుల శిష్యులందరూ కూడా గురువుగారి ఏదో చిన్న బ్రహ్మహత్య బొమ్మ ఏదో వచ్చింది అతనికి గురువుగారి. దాన్ని మీరందరూ కలిసి వ్రతం చేసి ఈ పాపాన్ని పోగొట్టండి రా బాబు ఎందుకంటే గురువుగారు చేసిన తప్పు మరి శిష్యుల దగ్గర ఉంటారు. ఇది తప్పుడు గురు గారు. కానీ నా అపరాధాన్ని నా ఈ పాపాన్ని మీరు నలుగురు కలిసి మీ తపస్సు చేసి పోగొట్టండి అని ఆ మహానుభావుడు చెప్పాడు వైశంపాయన. అలా చెప్పితే ఈయన ఉన్నాడు యాజ్ఞవరి గురు. ఈ మాత్రానికి నలుగురు ఉండి ఒక్కరిని చేస్తాను. వీళ్ళందరితో ఏం లాభం వాళ్ళేం చేస్తారు? ఉన్నాను కదా నేను ఒక్కడినే చేస్తాను. అన్న మాట మంచిదే గురుభక్తి కానీ నేనే చేస్తాను గురువుగారు అంటే బాగుండేది. వాళ్ళేం చేస్తారు నేను చేస్తాను అన్నారు. అందులో బ్రాహ్మణులను అవమానించారు, అందులో సహత్యాలు. అందరూ సమాజం వేసాక దొరుకుతున్న వాళ్ళు అందరూ ఉన్నారు. తోటి బ్రాహ్మణులను అవమానించినందువల్ల ఈ మహానుభావుడు కోపం వచ్చేసి గురువుగారికి నీవు నా శిష్యుడిగా పనికిరావు నేను నీకు చెప్పిన మొత్తం వేదాన్ని నాకు ఇచ్చేసేయండి.

విడిచిపెట్టేసేయ్. ఇలాంటి వారికి విడిచిపోకూడదు. ఎలా విడిచిపోతాం? ఆ మహానుభావుడు మొత్తాన్ని వాంతి చేసుకున్నాడు. వమనం చేశాడు. ఆ ఓరెంజి నుండి ఆ భాగాన్ని కొన్ని పశులు వచ్చి తినేశాయి. వాటిని ఏమంటారు? చిత్తిరి పశులు అంటారు. అవి వచ్చి ఆ తిన్న వాటిని అవి వ్యాప్తి చేశాయి. వాటిని మనము హైత్తీరియ శాత అంటాం. తరువాత ఇదే యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ఆరాధించి అనుగ్రహం పొంది మా గురువుగారు చదవనివి వారు సుచింత వేద శాఖలు నాకు ప్రదేశించండి అన్నారు. ఎందుకదని మరి వారు ఇచ్చినవి అంటున్నారు వద్దా అన్నారు. నా వల్ల వచ్చినవి వద్దా అన్నారు గురువుగారు ఆగి నేను తప్పను. కాబట్టి గురువుగారు సూచించని రాగం అంతా నాకు ఇవ్వండి. గురువుగారు సూచించనివి అన్నారంటే మలగోపాత ఎలాంటిది కావాలి యాతయామం కాకూడదు అంటే ఎవ్వరు చదవనీవి కాకూడదు. అధ్యయనం ఆగిపోయిన విద్యలు నాకు వద్దు. నిత్యము అధ్యయనం చేయబడుతూనే ఉండాలి. మా గురువుగారి మదత చేయకూడదు. గురువుగారు అధికరించని ఆయాత మనకు శాఖలు నాకు ఇవ్వవలసింది. అడిగితే ఆ మహానుభావుడు ఇచ్చాడు మనకు చెప్పుకొస్తాం. ఇందులో అంటే మంత్రాలు ఉన్నాయి కదా చెప్పాను కదా మంత్రాలు ఉన్నాయి. కైత్తీర్య యజుముటి తిత్తిరా భూత్వా తల్లోలుపతయా అధదుహు తిత్తిర పసు దాన్ని తినేశాయి. కైత్తీర్యా ఇతి యజుశాక ఆసన్ సుపేచరాః యాజ్ఞ మృశ్యులు గురు అవిద్యమానాని సూపతస్తే అష్టవీశ్వరం అదే గురు అవిద్యమానాని గురు దగ్గర లేనివి కావాలి అన్నాడు అని సూర్యుడిని ఈ మంత్రంతో ప్రార్థించారు. మనకి ఇక్కడ మూడు నాలుగు మంత్రాలు ఉన్నాయి. ఇంచుమించు గాయత్రి నంత అర్థం చెప్పారు. సూర్య భగవానుని అనుగ్రహాన్ని కోరిన వాళ్ళు, విద్యను కోరిన వాళ్ళు, ఆరోగ్యం కోరే వాళ్ళు ఈ మంత్రాలు నిత్యం అనుసంధానం చేసుకోవచ్చు. ఓం నమో భగవతే ఆదిత్యాయ అఖిల జగతాం ఆత్మ స్వరూపేన కాల స్వరూపేన చతుర్విధ భూత నికాయానాం. ఎలాంటి వాడు స్వామి సూర్యుడు అంటే అఖిల జగతాం అతనే ఆత్మ కదా. ఈ మహానుభావుడు ఇతనే కాల స్వరూపం. సూర్యుడు ఎవరు? కారస్పుడు. సూర్యుడు ఎవరు? ఆత్మస్తుడు. ఇతను చతుర్మిధ. ప్రాణులు ఎన్ని రకాలు? నాలుగు రకాలు. ఏమిటి అది? జరాయుజ, అండజ, శ్వేదజ.

ఉద్భిజ్ఞములు. అంటే మావి నుంచి పుడతారు, గుడ్డు నుంచి పుడతారు, కెమట నుంచి పుడతాయి, భూమిని చీలించుకొని పుడతారు. ఇలా నాలుగు రకాల భూత సమూహములకు బ్రహ్మాది స్తంభ పర్యంతం ఉన్న అందరి అన్ని ప్రాణుల హృదయంలో హృదయం లోపల హృదయం వెలుపల ఆకాశైవ ఉపాసిన అవయవ ధీయమానః సవధానం లేకుండా భవానేకయేవ నీ ఒక్కలవే క్షణ లవ నిమిష అవయవ ఉపచిత సంవత్సర గణ గణేన అంతే కదా సంవత్సరం అంటే ఏంటి? మొదలు క్షణమని, లవమని, నిమిషమని, ఘడియలని, ఘడియని, గంటలు, రోజులు, నెలలు ఇలా కాయ వివాహాలతోటి సంవత్సర గణేన అపామాదాన విసర్గాభ్యాం ఇమం లోకయాత్రాం అనువహతి. నీరును తీసుకునుట విడిచిపెడు. అపాం ఆదాన విసర్గాత్వం. సూర్యుడు ఏం చేస్తాడు? వేసవిలో నీరు తీసుకుంటాడు, వర్షాకాలంలో విడిచిపెడతాడు. ఇలా నీతిని తీసుకొని విడిచిపెట్టి లోకాన్ని కాపాడుతున్నావు. వారిలో జ్ఞానాన్ని ఆవిర్భవ చేసి చీకటిని పోగొట్టి లోకాన్ని కాపాడుతున్నావు. నీవే కారస్వరూపుడవు, నీవే ఆత్మస్వరూపుడవు, నీవే సకల ప్రాణులకు అంతర్యామివి, లోపల వెల్పలా ఉండి అందరినీ కాపాడుతున్నావు. యదుహవావ విభుదరిషభ దేవతానాథ సవితః అదస్తత్ అనుసర్వనాం నమః హర హర నామ్నా ఆమ్నాయ విధినా పొటిష్టమానానాం అఖిల దురిత ఉర్జిన బీజవభర్జన సకల పాపములు అనేటువంటి కల్మసాన్ని కాల్చి పారేసేవాడా భగవత తమభిధీమయి తపన మండలం మీ యొక్క తపన మండలాన్ని మేము ధ్యానం చేస్తున్నాము. దైనవావ శిరచరమికరానాం నిజనికేతనానాం మన ఇంద్రియ అశుకనానాం మనస్సు ఇంద్రియములు ప్రాణములు. ఈ మోటిని ఎవరి కృపతో కాపాడబడతాం? శ్రీ భగవాన్. అలాంటి ఆత్మన స్వయం ఆత్మాంతర్యామి ప్రచోదయతి. కదు దియోయోనః ప్రచోదయాత్.

మన మనస్సును, మన బుద్ధిని, మన ఇంద్రియములను అంతర్యామిగా ఉండి ఏ మహానుభావుడు ప్రేరణ చేస్తున్నాడు? అన్నాడు అలాంటి అంటే ఆ గాయత్రీ మంత్రాన్ని అర్థంతో మంత్రం చెప్పాడన్నమాట. ప్రచోదయతి ఏవం లోకం అతితరాల వదనాంధచార సౌజ్ఞ అజయల గ్రహ గణితం. ఎలాంటిది ఈ లోకము? మహా భయంకరమైనటువంటి నోరుతో అంధకారం అనేటువంటి ఒక పెద్ద కొండ చిలువ దీన్ని మింగేస్తుంది. లోకాన్ని అదే కారణం. దాన్ని మృతకమివ విచేతనం తవిలిపోయినటువంటి వానిలాగా చైతన్యం లేపు అనేటువంటిదాన్ని అవలోక్య లోకాన్ని చూచి అనుకంపయా దయతోతి పరమ కారుణికః ఈక్షయైవ ఉత్సాప్య. మహా దయగలవాడు కాబట్టి చూపుతోటే మళ్ళీ రేపి అహరః అనుశవనం ప్రతి పూట ప్రతి జాము కూడా సేయసి. స్వధర్మ స్వధర్మాస్య ఆత్మావస్థానే ఎవరెవరు వారి వారి ధర్మాన్ని సక్రమంగా ఆచరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి ప్రవర్తింపచేస్తున్నటువంటి వాడు అవనిపతిరివ అసాధునాం. భయం పుదిరయన్ అటతి. సూర్య భగవానుడు ఒక రాజు వలె దుర్మార్గులకు భయమును కలిగిస్తూ సంచరిస్తుంటాడు. సన్మార్గులకు రక్షణ కలిగిస్తూ ప్రకాశాన్ని ఇస్తాడు. పరితః ఆచాపాలైహి తత్ర తత్ర తమల కోచ అంజలిభిహి ఉపహృతారహ అలా ఈ మహానుభావులు సంచరిస్తుంటే ఆయా లోకపాలకులు చేతులు జోడించుకొని ఇతన్ని ఆరాధిస్తుంటారు. అలా భగవం తవ చరణనల్ల యుగణం త్రిగోణ గురిభిహి వంచిత మహామాయ. అలాంటి పరమాత్మ నీ యొక్క పాద పద్మములను మూడు లోకముల యొక్క నాయకుల చేత కూడా వందితం. యజుఃకామః ఉపసరామి అలాంటి నిన్ను యజుర్వేదాన్ని పొందటాని కోసం నేను ఉపాసిస్తున్నాను సేవిస్తున్నాను అని. యాజ్ఞవల్కులు ప్రార్థిస్తే ఏవం స్థితః ఇలా స్తోత్రం చేయబడి ఆ పరమాత్మ వాది రూపధరః గుర్రము రూపంతో వచ్చి

అయాతయామాన యజూంసి మునయే అదాతు ప్రసాదితా అనుగ్రహించబడి అయాతయామములు అంటే అధ్యయనం ఆగిపోని వ్యజుర్భాగములను ఇతనికి బోధించాడు. వాది రూపంలో వచ్చి బోధించాడు కాబట్టి ఆ శాఖను ఏమంటారు? వాజసనేయ శాఖ. ఈ వేదంలో వాజసనేయ శాఖ అంటారు. జజుబి అగరోతు శాఖ దశపంచ శతైర్విపుహు ఈ మహానుభావుడు దశపంచ 15 శాఖలు అంటాం మరి అందులో ఒక్కొక్కటి నూరు భాగాలు చేసుకుంటాడు ఇలా జగురుహు వాససన్యస్తా కాండ్వ మాద్యంది మొత్తం ఇవి 15 శాఖలు. అందులో కాండవ మాధ్యం దినాలు అంటే వీళ్ళు శిష్యులు. ఒక్కొక్క శిష్యుడికి బోధించాడు. ఏ శిష్యుడు నేర్చుకుంటే ఆ దాగదు వారికి. కాండవ నేర్చుకుంటే కాండవ. మజన్ నేర్చుకుంటే మాధ్యం దినాలు. ఇలాంటి పేరతోటి జైమినే సామగత్యాతీత్ సుమంతుస్తనయో మునిహి తరువాత ఇప్పుడు జైమిని చలుకుంది ఏమిటి సామవేదం ఇతనికి సుమంతు తనయో ఉన్న ముని అతను సున్వాంస్తు సస్సుత సాభ్యామేకైకాం ప్రాహ సంగుతాం వారు మళ్ళీ వారి పుత్రులకు వారు ఒక్కొక్క సముద్రం అందించారు. సుకర్మాచార్య శిష్యః సామవేద తరో వారి శిష్యుడు సుకర్మ. ఇతను సామవేద శాఖకు సహస్ర సంహితాం. సామవేదము. వేయి శాఖలతో ఉన్నటువంటి దాన్ని సామ్నాం తతోద్విజాన్ని బాగా చేశారు అంటే అంతమంది శిష్యులు దాన్ని అధ్యయనం చేశారు అన్నమాట. హిరణ్యనాభః, కౌసల్యః అలాగే పౌష్యంజిహి సుకర్మణః వీళ్ళు ఈ ముగ్గురు సుకర్మ శిష్యులు. వీరు జగురుహుతుహు అన్యః ఆవంత్యః కొందరు ఆవంత్య వేహబోరు కొందరు నేర్చుకున్నారు బ్రహ్మవిత్తమా పుదీత్యాః సామగాతిస్యాః ఉత్తర దేశీయులు. తామవేద్యాన్ని అధ్యయనం చేసుకున్నారు. పంచశతాని ఎన్ని? సగం అన్నమాట వెయ్యిలో ఐదు వందలు వీళ్ళు తీసుకున్నారు. పౌర్ష్యంజన అవంచయోచ్ఛాతి తామచ్ఛ ప్రాచ్యాన్ ప్రచర్చతి ఆ ఇద్దరు కూడా నేర్చుకున్నారు వాటిని ప్రాచ్య శాథలు అంటారు. అంతకుముందు చెప్పినటువంటివి ఉదీచ్ మనం చెప్పుకున్నాం కదా ఉదీచ్య చాకలు అన్నాం. ఇలాగ లైగాక్షిహి, మాంగళిహి, పుల్యః, పుసీదః, పుక్షిహి ఈ వీళ్ళు పౌర్షి శిష్యులు. సంహితా భాగ్యాన్ని శతం శతం.

ఒక్కొక్కడు ఒక్కొక్క నూరు నూరు తీసుకున్నారు అంటే ఐదు ఊరు అన్నమాట. కృతో హిరణ్యనాభస్య చతుర్వింశతి సన్మితాః హిరణ్యనాభుని యొక్క 24 సన్మితలను శిష్య ఊచే స్వశిష్యేభ్యః ఇలా చదువుకున్న వారు వారి శిష్యులు తమ శిష్యులకు మళ్ళీ వారు తమ శిష్యులకు. ఇలా శిష్య పరంపరగా శేషా ఆవంత్య ఆత్మవా ఇలా పెరిగి వెళ్ళాయి అంటున్నారండి మనం ఆరవ అధ్యాయం చెప్పుకున్నాం ఇప్పుడు అధర్వవిత్ ఎక్కడ రావాలి అది అనర్వం ఇతను సుమంతువు శిష్య మధ్యాపయేతు స్వకాంపమ శిష్యునికి అని చెప్పాడు సంహితాంసు అభిపద్యాయ అతనికి వేదరసుడికి అతను సౌక్లాయనికి అతను బ్రహ్మబరికి అలాగే తిప్పలాయని వేదరసు దేవ శిష్యుడు పర్యశిష్యనాధులు వీళ్ళు కుముద సునక యాజలి వీళ్ళు అధర్వవిత్. అధర్వాని వజాని విండి చదువుకున్న వాళ్ళు బభ్రూ శిష్యహద అంగిరస. అంగిర శిష్యుడు బభ్రూ వారికి సైంధవాయనుడు. ఈ వారు ద్వే సంహితే అహియేతాం రెండు సంహితులను నేర్చుకున్నారు. తావరని అధ్యాహ కథ చాలా ప్రధానం మనకు. భాగవతంలో ఈ అధ్యాయాలు చాలా ప్రధానం. ఎందుకు? సకల వేద శాఖలను చెప్పేది ఇదే. భాగవతం ఏమంటున్నాం మనం భాగవతాన్ని? ఏం అంటాం నేను? వేదము యొక్క స్వరూపం చెప్తున్నాం అప్పుడు మరి లేకుంటే కష్టం. ఎన్ని త్యాకాలు, ఎంతమంది ఋషులు యధా వేదం విభాగం అయింది, ఎలా వ్యాపించింది. అందులో నుంచి సంవితా చార్త, పురాణ చార్త ఎలా వచ్చింది. అందుకే అంత అయినాక మొదలు పెట్టాలి. మొదలు చెప్తే వినం. భాగవతం మొత్తం విన్న తరువాత మనకు ఎలాంటి భావం కలుగుతుంది? ఇంత గొప్ప విషయం వేదంలో ఉందా? వేదనంత గొప్పదో అది కూడా తెలుసుకుంటే బాగుండేది అనిపిస్తుంది కదా అందుకే అయ్యాడు. ఇదంతా చెప్పారు బానే ఉంది కానీ ఇంత వేదనం చెప్పలేదు మాకు వేదాలు ఎవరు నేర్చుకున్నారు ఏమైనాయి అంటే ఇప్పుడు ఆ భాగం మనకు వచ్చేసింది. ఇప్పుడు మన పరీక్ష తరగుతున్నాడు వాళ్ళ సంబంధం లేదు. భాగవత సంహిత కదా. అపరవేదం భాగవతం. కాబట్టి భాగవతం మొత్తం అయిపోయిన తర్వాత అడగాలి కానీ వాళ్ళ సంబంధం అడగాలి. అందుకే నా భాగం లేదు. కూతురు అడిగారు, జౌనవుడు అడిగారు సుత మహర్షి. అందులో వస్తున్నారు అన్నారు. మరి వేరే శాఖలు కొత్తగా ఈ శాఖలు చదువుకున్న శిష్యులు వాళ్ళ పేర్లు వింటే పాప పెమ్మొచ్చేదే అంటారు.

ముఖ్యంగా మనకంటే వేరే మనుషులు ఉంటారు కదా, రోజు చదువుకుంటారు ఈ బాగా. ప్రాజీ మంది ఉంటారు, అంత మంది లేరు కానీ ఈ నాలుగు అధ్యాయాలను తప్పకుండా చదువుతారు వాళ్ళు. అంటే వేరే శాస్త్రాలని తెచ్చుకోతాయి అన్నమాట. ఈ రీతిలో కుముదః, శునకః, జాజలిహి వీళ్ళు అధర్వాని నేర్చుకున్నారు. బబ్రూ శ్రీ జంగీర శ్రీ బబ్రూ, సైంధవాయనుడు వానిని చదువుకున్నారు. అలాగే నక్షత్ర కల్పుడు, శాంతి, కశ్యప, అంగిరసాదులు వీళ్ళు అధర్వనాచార్య. వీళ్ళంతా అధర్వ వేదానికి ఆచార్యులు. శృణు పౌరాణికాన్ అంటే నాలుగు వేదాలు అయిపోయాయి కదా. ఇప్పుడేం కావాలి మరి? ఏ ఆదపురాణాధ్యాం వేదం సముపబృంభయేతి కదా మరి వేదం వ్యాఖ్య మరి పురాణాల మీద ప్రమేజం అంటున్నారు అధీయంత వ్యాస శిష్యాత్ సంహితాం మత్పితురు ముఖాత్ ఏకైక ఏకైకా మహమేతేశాం శిష్యః సర్వాః సమధ్యగాం. మా నాన్నగారు ఉన్నారే అంటే ఆయన సూత్రులే కదా చెప్పుకున్నాం రోమహర్షనుడు వీళ్ళు చెప్పుకున్నాం కదా ఇలా ఇతను ఉగ్రస్త్రవుడు. ఎవరు ఉగ్రస్రవాహ వీడు నాన్నగారు అంటాము. ఇతను మా నాన్నగారు వ్యాసుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. అతని నుంచి నేను నేర్చుకున్నాను. నేను నా శిష్యులకు బోధించాను. కత్యపోహంచ సావర్ణి రామశిష్యః అభూత వృణః నేను. కత్యపుడు, సావర్ణి అలాగే పరస్వామి శిష్యుడు ఆ కృతగ్రణుడు వీళ్ళంతా చదువుకున్నాం అధీమహి రాజశిష్యాత్ సతస్త్రః మూల సంహితా. నాలుగు సంహితలను అధ్యయనం చేశాం. పురాణ లక్షణం బ్రహ్మన్ బ్రహ్మర్షిభిహి నిరూపితం. బ్రహ్మర్షుడు పురాణం అంటే ఏమిటో ఆ స్వరూపాన్ని బాగా చెప్పారు. పునశ్వ బుద్ధిమాసృత్య వేద శాస్త్ర అనుసారః వేద శాస్త్రానుసారం పురాణం గురించి చెప్తున్నాను వినండి. సర్గః శ్యాద విసర్గస్య వృత్తి రక్షంతరాని చ మనకు సర్గస్య ప్రతిసారి చరిత్ర వంశో మనవంతరానిచ వంశాను చరిత్ర అంటే పురాణం పంచ లక్షణం అని దాని గురించి మార్క్ చెప్తున్నాను, అదే విషయం అనుకోండి సర్గము అంటే సృష్టి.

విసర్గము అంటే ప్రళయము, వృత్తి రక్షణ అలాగే వంశః వంశానుచరితం సంస్థ కేతుహు అపాశ్రయ ఇది కాకుండా. మహాపురాణం కాబట్టి పది హత్ర సర్గో విసర్గస్య స్థానం పోషణం పూతయః మనవంతర ఈశానుకథ నిరోధః ముక్తిహి ఆశ్రయః ఈ పది మహాపురాణ లక్షణాలు దాన్ని ఇంకో పేరుతోటి సర్గము, విసర్గము, వృత్తి, రక్షాంతరము, వంశము, వంశాని చరితము, సంస్థ, హేతువు, అపాశ్రయము అని మనకు 10 లక్షణాలు ఉన్నటువంటి దాన్ని పురాణం అని చెప్తారు. కొందరు దీన్ని పనిచేసే విధం మనం మొదలు చెప్పుకున్నాం చూడండి. ఐదు రకాలు అని కొందరు చెప్పుకుంటారు. తద్విజో విజో. అవ్యాహుత గుణక్షోభాత్ మహతస్త్రీయుతో అహమా ఇప్పుడు చెప్తున్నాడు సర్గం అంటే ఏమిటి? విసర్గం అంటే ఏమిటి తక్షణంగా అవుతుందా మరి చెప్పాలి కదా సర్గం అంటే ఏమిటి? ప్రకృతి యొక్క గుణాలు శోభించబడితే మహత్తు పుడుతుంది. మహత్తత్వం నుంచి అహంకారం పుడుతుంది మూడు రకాలు తాత్విక, రాజస, సామంతములు. ఈ అహంకారం నుంచి పంచ తను మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ భూతములు పుడతాయి. ఇంతవరకు ఉన్నదాన్ని స్వర్గము అంటారు. పంచభూత ఉత్పత్తి ఉన్నదాన్ని స్వర్గము అంటారు. తరువాత పురుషానుగ్రహీచానాం ఏటేశాం వాసనామయః విసర్గోయం సమాహారః బీజాది బీజం చరాచరం. వీటి నుండి ఇవి అయిపోయిన తర్వాత బ్రహ్మాండం అంటాం. చతుర్ముఖ బ్రహ్మం అంటాం. మళ్ళీ వారి నుంచి దేవతలు, దానవులు, బ్రహ్మర్షులు అని చెప్పుకుంటామే ఇదంతా విసర్గము. రెండో భాగము పురుషానుగ్రీతానామేచేశం పరమాత్మ చేత అనుగ్రహించబడినటువంటి ఈ ఇరవై నవ తత్వాలు ఉన్నాయే ఈ తత్వాల నుండి వాసనమైనటువంటి ఏ సృష్టి ఉంటుందో

అది విసర్గ ఏడాలు బీజాదు బీజం చరాచరం. ఒక బీజం నుండి ఉభయం వస్తుంది కదా అలాగే ఇరువ తత్వాల నుంచి ఇదంతా పుట్టింది. దాన్ని విసర్గము అంటారు వృత్తిహి భూతాని భూతానాం చరానాం అచరానిచ. సజాభూతముల యొక్క వృత్తి ప్రవృత్యం కూడా కదా ఇది భూతానాం భూతాని చరానాం అచరాని పుతాస్వేన నృణాం తత్ర కామాచ్యోదనయాపివ కోరికతో కానీ ప్రేరణతో కానీ ఒక భూతము నుండి ఇంకో భూతం కదా అంటే ఒక ప్రాణి మించి ఇంకో ప్రాణి పుడుతుంది. కృతాశ్వేన నృణాంతత్ర రక్ష అచ్యుతావతారేహ రక్ష అంటే. పరమాత్మ యొక్క అవతార స్వరూపం. విశ్వస్యాను ఇందు ప్రతియుగంలో స్వామి యొక్క అవతారాన్ని రక్ష అంటాం. తిరియం మర్చాది దేవీకు. అని అంటే ఏది త్రయీద్విషః ఆ మహానుభావుడు దేవతలుగా పుడతాడు, మానవుడిగా పుడతాడు, ఋషిగా పుడతాడు, తిర్యగ్గా పుడతాడు. అలా ఆయా రాగాలుగా పుట్టి వీరు. దయీ విషః వేద శత్రువులను సంహరిస్తారు. మనువర్తరం మచేడి మనుహు దేవా మనం చెప్పుకున్నాం కదా మనువర్తరం అంటే ఒక్కొక్క మనువు మనుపుత్రులు దేవతలు సప్తఋషులు అలాగే అవతారం ఇంద్రుడు. ఎంత కదా? భగవంతులలో మనువు ఉంటాడు, మను పుత్రులు ఉంటారు, సప్తఋషులు ఉంటారు, అలాగే దేవతలు ఉంటారు, అలాగే. అవతారము ఇంద్రుడు. ఇలా ఆరుగురు ప్రతి ప్రతి మన్వంతరంలో ఉంటారు. అది మన్వంతరం మనుహు దేవాహ మనుపుత్రాహ కురేశ్వరహ ఋషయహ అంశావతారస్య హరేహే షడ్విధముచ్యతే అని చెప్పాం కదా. ప్రతి మన్వంతరంలోనూ ఈ ఆరు ఉంటాయి. తడ్విధముచ్చతే రాజ్యం బ్రహ్మ ప్రసూతానాం వంశః తైకాలికః అన్వయః బ్రహ్మ నుండి పుట్టినటువంటి రాజుల యొక్క చరిత్ర ఉంది దాన్ని వంశము అంటాం ఇది తైకాలికః వంశానుచేతం తేశాం వృత్తం వంశ జరా వచ్చా వారి నుంచి వచ్చిన వారు మళ్ళీ వారి నుంచి వచ్చిన వారు వాళ్ళ వంశం అంటాం కదా దీనికి ఏం పేరు వంశ అనుచరితం. సూర్య చంద్రులు చెప్పుకుంటాం కదా అది వంశము మన వారు రాజులు ఉంటారు వాళ్ళని చెప్పి ఇప్పుడు ఏయాటి అన్నాం పురువు రావుడు అన్నాం అంబరీషులు అంటున్నాం మన వాళ్ళ పుత్రులు అంటున్నాం ఇదంతా.

వంశాను చరిత్రం వంశాను చరిత్రం తే తా మృత్తం వంశ సరస్యే నైమిత్తికః ప్రాకృతికః నిత్యః ఆత్యంతికో లయః మనం నిన్న చెప్పుకున్నాం ప్రళయం నాలుగు రకాలు నైమిత్తికము ప్రాకృతికము ఆత్యంతికము నిత్యం నేను నేను చెప్తున్నాను అలాగే సంస్థేతి కవి ప్రవక్త చతురు సంస్థ అంటే ప్రళయము నమో దీన్ని నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం స్వభావతః కేతుహు జీవోత్తి సర్గాదే అవిద్యా కర్మ కారకా స్వర్గాదికి కేతువు జీవ హంత ఎలాంటి జీవుడు అవిద్యా కర్మ కారకుడు అవిద్యాకు వారు జీవుడు కేతువు. ఏం చేయ అనుశయనం ప్రాహుహు అవ్యాకృతం దీన్నే అనుశయీ అంటారు. అవ్యాకృతమయ్యుడు అంటారు ప్రకృతిని వ్యతిరేక నోయోయత్య జాగ్రత్త స్వప్న సుసుప్తిషు ఈ జీవుడికి జాగ్రత్త స్వప్న సుసుప్తి అనేటువంటి మూడు దశలు ఉంటాయి అంటే అనుసరించి ఉంటే ఎవరు ఉంటే ఇవన్నీ జరుగుతాయో వాడు దాని యొక్క స్వరూపం కదా. జీవుడు లేడు అనుకోండి జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, అలాగే వృద్ధి లేదు. జీవుడు ఉన్నాడు ఈ మూడు ఉన్నాయి. అలాగే పరమాత్మ ఉన్నాడు, సృష్టి అంతా ఉంది. కదా? సృష్టి లేదు. పరమాత్మ ఉన్నాడు అని అర్థం కాదు కదా? సృష్టి ఉన్నా లేకున్నా పరమాత్మ ఉంటుంది. సృష్టి కాని చోట అనే ప్రశ్న లేదు. ఎక్కడెక్కడ సృష్టి ఉంటుందో అన్ని చోట్ల పరమాత్మే ఉంటాడు. ఇక్కడ ఆయన కారణము తృష్టి కార్యము. ఇలా మనకు మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిషు అపాశ్రయః పదార్థేషు యదా ద్రవ్యం తమ్మాత్రం రూపనామసు బీజాది పంచకాంతాసు అవస్తాసు యుతాయుతం మనకు బీజమని చెప్పుకుంటామే బీజము. అంకురము, ప్రరోహము అలాగే వృక్షము. చివరికి మళ్ళీ పతనం. ఇలా ఐదు చెప్తానే వీరమే తదా చిత్తం చిత్వా వృత్తిరి త్రయం స్వయం ఇవన్నీ తెలుసుకున్నవాడు. తత్వ, రజత్, తపస్సు అనేటువంటి మూడు వృత్తులను వదిలిపెట్టి అందులో విరమేత యోగేన. యోగముతోటి పరమాత్మను వేదేహాయ నివర్తతే ఏవం లక్షణ లక్ష్యాని పురాణాని పురావిధా ఇవి పురాణం యొక్క లక్షణంలు.

అది చెప్తారు మునయ అష్టాదశ ప్రాహు క్షుళ్ళకాని మహంతిచ మునులు మొత్తం పురాణాలు ఎన్ని అన్నారు 18 అందులో మహాపురాణాలు 18, ఉపపురాణాలు కూడా 18. సుల్లాకాని మహంతిచా బ్రాహ్మం, పాద్మం, వైష్ణవం, శైవం, లైంగం, సగారుడం, నారదం, భాగవతం, ఆగ్నేయం. కాందం, భవిష్యం, బ్రహ్మవైవర్తం, మార్కండేయం, సవామనం, వారాహం, మాత్స్యం, కౌర్మం, బ్రహ్మాండాక్ష్యం. ఇదా మొత్తం 18 పురాణాలు. బ్రహ్మన్ నిజం సమాఖ్యాతం కాకా ప్రణయనం మునే అని ప్రకారంగా వేదములు పురాణాలు. వీటిని వ్యధ భగవానుడు ఎలా విస్తరింపచేశాడో ఆ విషయం చెప్పాను. శిష్య శిష్య ప్రతిష్యానాం బ్రహ్మ తేజోభివర్ధనం. ఇవన్నీ మనకెందుకయ్యా పేర్లు అంటారా? బ్రహ్మ తేజస్సును పెంచడానికి పనికొస్తుంది. అది వద్దు అంటే ఇబ్బంది లేదు కదా. ఇట్లాగే వద్దులే. కాబట్టి బ్రహ్మ తేజస్సును పెంచేటువంటిది తాకా ప్రణయన విధానము నీవు అడిగావు మేము చెప్పాము అన్నాడు. తర్వాత సమయం అంటున్నాడు సూత జీవ చిరం సాదో వదనో వదతాంవర సూత నీవు చిరంజీవ మొదలు తారాకారం బతికాలి ఎందుకు? మాగి వారికి చెప్పొద్దు. నువ్వు లేవు ఎవరు చెప్తారు? అందుకే తారా జ్ఞానం భక్తావయ్యా సమస్యపారే భ్రమతాం నృణాం స్వం పారదర్శనం. అజ్ఞానం అనేటువంటి మహా అంధకారం జరిగేటువంటి మానవులకు నీవు వెలుగు చూపే మహానుభావుడవు. ఆహుహు చిరాయుషం వృషం మృతండ తనయం. ఈ వరుసలో ఒకటి మార్కండేయం అన్నావు. నాకు జ్ఞాపకం వచ్చేసింది ఈ మృకండు తనయుడు మార్కండేయుడు ఉన్నాడే వాడు చిరంజీవి అని లోకాలన్నీ చెప్పుకుంటున్నాయి.

ఆ రీతిలో యత్ కల్పాంతే ఉర్వరితః యేన గ్రస్తమిదం జగతు సవా అస్మత్ కులోత్పన్నః ప్రళయకాలం చివరిలో కూడా ఈ మహానుభావుడు ఉన్నాడట. ఇతన్ని ఇతనిగానే స్వామి స్వామి మింగేశాడు ఇతను. సవా అస్మత్ ఇంతకీ ఎందుకు ఎందుకయ్యా ఆ పేరు అంటే వాడు మా కులం వాడయ్యా. చెప్పుకుంటున్నాం కదా గంగా గంగా పుత్రులు ఇంకో పుత్రులు ఇంకో పుత్రులు ప్రతిది మా కులం మా కులం అని కూడా చేస్తున్నారు. అంటే ఇది అప్పటినుంచి. ఉన్నాడు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఈ మార్కండేయుడు కూడా మా కులం వాడు కాబట్టి ఆ గొప్పతనాన్ని కష్టం మేము వినాలనుకుంటున్నాము కల్పేస్మిన్ భార్గవర్షభ నైవాసాభిభూతానాం సంప్రవకోపి జాయకే హృదయాన్ని చూచాడు ప్రదయకాలంలో స్వామి చేత మింగబడ్డాడని చెప్పంగా విన్నాము, మళ్ళీ బయటికి వచ్చారన్నాము. మాకు తెలిసినంతవరకు ఈ మధ్యన దరిదాపులో సమీపకాలంలో ప్రళయం అయితే రాలేదు. మరి మాకు అది తెలియకుండా ప్రళయం ఎలా వచ్చింది? ఇప్పుడు లేదు అది ప్రాట ప్రళయం ప్రాట ఏం ఉంది? కానీ ప్రళయం లేదు కదా ఏకై వారనమే ప్రాణం దగ్గర పురుషంకిల మరి ఏ కారణంలో తిరుగు తిరుగుతూ ఈ మహానుభావుడు పరమాత్మను చూచాడట. ఇక్కడ వటపత్ర పుటే తోకం శయానం స్వేకమత్పుతం సముద్రంలో వటపత్రం మీద ఒంటిగా పడుకున్న పరమాత్మను చూశాడట ఏడ అని ఇస్తాం శయోపూయాన్ స్వత కౌసూహనం నాకు చాలా సందేహం వచ్చిందయ్యా ఇది పెద్ద సమస్య ఇది. కుతూహరం ఉంది, మా సందేహాన్ని తొలగించవలసింది. అడిగితే ప్రచ్నత్వయా మహర్షేయం కృతో లోక భ్రమాపహః. నీ కోసం అడగలేదు లోకుల భ్రమను పోగొట్టడానికి నువ్వు తన చక్కని ప్రశ్న అడిగావు అందులో నారాయణ కథ గీత యత్ర కలిమలాప ఇందులో ఏముంది? మార్కండేయుడు అంటే ఏ కథ ఎవరు చెప్తుంది? శివ అన్నారు ఆయన అండి. నారాయణ కథ కలి పాపాన్ని పోగొట్టేటువంటి నారాయణ కథ వచ్చేటువంటి ఈ విషయం అడిగావు కాబట్టి చెప్తాను. ప్రాప్త ద్విజాది సంస్కారః మార్కండేయః పితృక్రమాసితను తండ్రి గారి దగ్గర నుంచి వరసలో ఉపనయనాదులన్నీ పూర్తి చేసుకొని దైనముడు ధర్మంగా చదువుకొని తపస్సు ఆధ్యాయ సంయుతః బ్రహ్మ బృహత్వధరః శాంతః జటిలః వల్కలాంబరః

ధను బృహత్ వ్రతం అంటే సన్యాసి ఆ వ్రతాన్ని తీసుకున్నాడు జలం ధరించాడు వగలారు ధరించాడు ఇలా చేసి విభ్రత్ కమండడుం దండం ఉపవీతం సమేచలం కృష్ణాజలం సాక్ష సూత్రం కుశాంక్ష నియమార్ధయ మొదలు బృహత్ తండ్రి బ్రహ్మచర్య అంటున్నారు. బ్రహ్మజ్యోతంలో బ్రహ్మచర్య సయాజ పోలేదు బ్రహ్మచర్య వ్రతంలో ఇవన్నీ తీసుకొని అగ్ని అర్చ గురు విప్రాత్మ స్వచ్ఛయన్ సంధ్యయోకరిం. రెండు సంధ్యలలో పరమాత్మను అగ్ని అర్గ గురు విప్ర ఆత్మ స్వరూపులుగా పూజిస్తూ ఇప్పుడు సాయం ప్రాతఃస గురవే భైక్ష్యమాభృత్య వాగ్యతః ప్రాతః సాయంకాలము. ఉచ్చాధన చేసి గురువు గారికి అర్పిస్తూ వచ్చాడు. బుభుజే గురువనుజ్ఞాతః గురువు గారు ఆజ్ఞ ఇస్తే తాను భుజించాడు. సకృత్ ఒకసారి గురువు గారు ఇవ్వలేదు అని చెప్పాడు. ఆహారాన్ని తీసుకోలేదు ఏవం ఇట్లపస్స్వాధ్యాయపరుడై వర్షానాం అయుతాయుతమట పదివేల సంవత్సరాలు గురువును సేవిస్తూ కృషి పదనాత్మను ఆరాధిస్తూ సుదుర్జయం మృత్యుం జిజ్ఞే జయింప శక్యముగానే మృత్యువును కూడా మహానుభావుడు గెలిచాడు. బ్రహ్మ, బృగు, శంకరుడు, దక్షుడు, బ్రహ్మపుత్రులు, నృదేవ పితృభూతాయ్ తేనాసన్ అతి విస్మితా వీరందరూ. ఈ మార్కండేయుని తపశ్శక్తిని చూసి అత్యాశ్చర్యాన్ని పొంది ఇత్తం బృహత్వధర తపస్స్వాధ్యాయ బ్రహ్మచరితం తోటి తపస్స్వాధ్యాయ నియమాలతోటి దధ్యావదోత్సజం యోగి ధ్వస్తక్లేశాంతరాత్మన పరమాత్మను. శ్రీమన్నారాయణుడిని హృదయంలో నిలుపుకున్నాడు. సత్యోజితశ్చిత్తం మహాయోగేన యోగినః ద్వితీయాయ మహాస్కారః మన్వంతర షడాత్మకః ఆరు మనువంతరాల కాలాలు ఉన్నాడట వాడు. ఒకటి ఇద్దరు కాదు ఆరు మనువంతరాలు. ఇంత కాలం స్వనారాధిస్తూ ఈ మహానుభావుడు ఉన్నాడు. అయితే పురందరో జ్ఞాత్వ సప్తమేశ్వరుని కిరాంతరే ఈ విషయాన్ని ఇంద్రుడు తెలుసుకున్నాడు. అంటే ఒక్కొక్క ఇంద్రుడు ఇంద్రుడు మాట ఏడు మారుతారు.

తపో మనవాంతరంలో అతను తెలుసుకొని తపో విషయంకుతో బ్రహ్మన్ ఆరేపే తద్విఘాతనం ఈ తపస్సు చేస్తున్నట్టుంది. మళ్ళీ మా లోకాలు పోతాయేమో సరే మామూలే విందుడు విజ్ఞాన్ని కలిపించడం మొదలుపెట్టాడు గంధర్వాపు రసక్షామం వసంత మలయానిలౌ. మామూలే కదా గంధర్వులు, అబ్సరసలు, మలయానిలం, వసంతులు వీళ్ళంతా రజస్తోక మదౌ రజస్సును, మదాన్ని, తమస్సును పెంచేటువంటి వారిని పంపారు. వారు ఆశ్రమానికి వెళ్లి ఇక్కడ ఆశ్రమం అయింది హిమాద్రేహ పార్శ్వే. అక్కడ ఆశ్రమానికి వెళ్లి పుష్పో నది అక్కడే ఉంది చిత్రాక్షజ శిల సదాజమలం పుణ్యం పుణ్యద్రమ లతాంచితం పుణ్యద్విజ పురాకీర్ణం పుణ్యామల జలాశయం పవిత్రమైనటువంటి ఆ ఆశ్రమానికి వెళ్లి ఆ మహానుభావుడి తపస్సుకు విఘ్నం చేయడానికి ఈ మహానుభావుడు ప్రయత్నించాడు. కుసుమాక అంటే వసంతం. వసంత ఋతువు ప్రతి చెట్టుకు, ప్రతి కొమ్మకు పూలు. కోకిల, ధనకూత, మయూరము, నాట్యము ఇది అన్వీయమాన గంధర్వులు గానం చేశారు. అదృశ్యతాస్త చాపేషు స్వాహా శ్రీ గులపతి ఈ మమనులు కూడా ధనువులో బాణం ఎక్కుబట్టి ఆ మహానుభావుడు వచ్చాడు. అగ్నిని హోమం చేసి చక్ర కింకరా దదృశుహు ఇందులో యొక్క కింకరులంతా చూశారు మీరితార్థం దురాదర్శం మూర్తిమంతమివానరం రూపు దాల్చిన అగ్నిహోత్రుడు లాగా ఉన్నటువంటి ఈ మహానుభావుడిని చూచి అతని ముందర శ్రీ వక్తరాథలు నాట్యం చేశారు, గాయకులు గానం చేశారు, మృదంగ వేణు వేణాదులను కూడా నాట్యం చేశారు. సమయంలో మన్మధుడు అస్త్రం చంపించి అతను పంచముఖం. అలాగే వసంత ఋతువు ఇంద్ర భృత్యులు ఇందరు కలిసి పుంజిక స్థలి కానీ అస్వత స్త్రీ ఆమె భుజ ముద్విజ్ఞ మధ్యాయ కేజ వస్త్రం శిరస్తజః శిరస్తతో భ్రమ దృస్తే శరంత్య అనుకందుకం వాయువ్యహార యజయదాల బాణం వత్మాతం స్వజితం స్మరాయ పీరనాట్యాలు ఇవన్నీ వతవరణం చూసి మన మధ్యడు వీడు ఓడిపోతాడురా అనుకోని తన బాణాన్ని ప్రయోగించాడు. తత్ర తత్రా అరము మే మోహం అనిష చే యజోద్యమా కానీ ఇతను కన్నులు తెరవను లేదు వారిని ఎవరిని చూడను లేదు.

ఇలా వీరందరి ప్రయత్నము వ్యర్థమైపోయింది. ఇంత చేసినా వారి యందు ఈయనకు కోపం కూడా రాలేదు. అతని తపశ్శక్తి తోటి ఆ వేడితో వీరందరూ కాలిపోతున్నారు. ఆ తాపాన్ని తట్టుకోలేక. ప్రభువత్య అసిమివ అర్భకాః పామును లేపిన పసిపిల్లల లాగా పరిగెత్తుకొని పోయారు. పాము పడుకుంది చిన్న పిల్లలు దాన్ని లేపారనుకోండి అలాగ అట్టేమిటి? అలాగే ఇప్పుడు నా తజ్ఞ ఉన్నాడు మహాగ్నిహోత్రుడు స్వామి అతన్ని కావాలని భరి చేయబోయారు. పాపంతో వానే అవసరపడ్డాను. అలా అందరూ పైపోయి దుశ్వ నిస్తేజం కామం సగణం భగవాను స్వరాగ స్కృత్వానుభావం బ్రహ్మర్షి విస్మయం సమగతు. మమ్మధుడు నిస్తేజః పని చేయలేదు ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు తత్తేవం ఈ తస్తిత్తం తపస్వాధ్యాయ సంయమైహి అనుగ్రహాయ అవిరాతీత్ నరనారాయణో హరి స్వామి చూసిదని తపశక్తి ఇంద్రియ నిగ్రహం పనికి వస్తాడు వీడు అని స్వామి నారాయణుడు ఆవిర్భవించాడు. ఇలా వచ్చి తౌ శుక్ర కృష్ణౌ నవక ఇద్దరు వచ్చారు ఒకరు కాదు. నరనారాయణుడు అందుకే శుక్ల కృష్ణవు నరుడు తెలుపు నారాయణుడు నలుపు నవకంజ్యలోచనవు పద్మార్శులు చతుర్భుజవు గౌరవ వల్కలాంబరవు పవిత్రపాణి వవీతకం త్రివృత్తుకమండలం దండం రుజించ వైనవన్ కమండలము దండ వెలిగిసుకొని పద్మాక్షమాల జపమాలను జంతుమార్జనం వేదంచ సాక్షాత్ తపయేవ రూపిణౌ వేదము తపస్సే రూపు దాల్చినట్టుగా ఉన్నటువంటి తబత్తలిద్వర్ణపి సంగరోచిత ప్రాం సూత దానౌ రుదర్శ వాచితౌ సేవై భగోతో రూపీ నరనారాయణ ఋషి దృష్ట్వా వారి దాన్ని చూచి సంతోషించి ఆశ్చర్యం పొంది లేచి దండల్లాగా పడిపోయి నమస్కారం చేశారు. ఇలాంటి పరమాత్మ యొక్క సందర్శనంతోటి నివృత్తాత్మ ఇంద్రియాశయ మనస్సుకు ఇంద్రియములకు తృప్తి కలిగింది కాబట్టి పృష్టరోమ అశ్రుపూర్ణాక్షః నతేహే తావత్. ఆనంద భాష్పములు కనుల్లో నిండి ఎదురుగా ఉన్న నారాయణులను స్పష్టంగా చూడలేకపోయాడు. లేచి మళ్ళీ ప్రాంజలిమి ప్రహ్వహ ఔత్సుక్యా దాత్రి సన్నిభ ఉత్సాహంతో అతన్ని ఆలింగనం చేసుకున్నట్టుగా

నమో నమః భభాతే నమో నమః నమో నమః అని సంతోషంతో పలుకుతూ పోయాడు, కయోరాసనమాదాయ వారిద్దరికి ఆసనము ఉపయోగించి పాదము అది పాద్యము అర్ఘ్యము ఆచమనీయము ధూపము దీపము. మాల్యములు ఇలా ఏమంటారు వాటిని చూడజర పూజ అంటాం ఇవన్నీ సక్రమంగా జరిపి అనుగ్రహంతో ఉన్నటువంటి ఆ ఇద్దరిని చూచి పునరానమ్య పాదాభ్యాం గరిష్టౌ మళ్ళీ నమస్కారం చేసి వారిని స్తోత్రం చేస్తున్నాడు తింగర్ణయే తవ విభో యదుదీరి తోతు సంత్పందతే తమను వాంగ్మన ఇంద్రియాన్ని నీ గురించి ఏం చెప్పాలయ్యా. ఎవరిని సరే? ప్రాణములు, వాక్కు, మనస్సు, ఇంద్రియములు ఎవరివి? సమస్త జీవులవి నీ సంకల్పంతోటే పనిచేస్తాయి. ఎవరికి అజ సర్వయోత్స బ్రహ్మ రుద్రులకు కూడా స్వత్యాప్యధాత్ భజతహం అతి భావ బంధుహు అయినా ఇంత గొప్ప వారవైనా నిన్ను సేవించే వారికి నీవు బంధువు. మూర్తి ఇమే భగవతః భగవన్ త్రిలోక్యాః క్షేమాయ తాప విరామాయ స్వామి. మీ ఈ రెండు రూపాలు ఉన్నాయే మూడు లోకముల యొక్క తాపాన్ని పోగొట్టి క్షేమాన్ని కలిగించడానికి మృత్యువును జయించడానికి నానా విభర్శి. అవితుం అన్య తనూహు యదేదం సకల లోకములను కాపాడటానికి ఇవే కాక ఇంకా తానా రూపాలను నీవు ధరిస్తూ ఉన్నావు సృష్ట్వా పునర్దశసి సర్వమివ పూర్ణనాపి తాలెపురుగు సృష్టించేలా మళ్ళీ ముగుతుందో నీవు జగత్తును సృష్టించి మళ్ళీ సంహరిస్తున్నావు. సత్యాయుతు స్థిర చరీచితువు అంగ్రిమూలం ఇలాంటి స్థావర జంగమ అధిపతి అయినటువంటి మీ పాదపద్మములను. యత్సం నకర్మ గుణకారుయః స్పృశంతి. కర్మ కాల గుణము విడియక మురికి ఎక్కడ ఉంటే స్పృశించవో యద్వై స్తువంతి నిలమంతి యజంతి అభీక్షణం స్తోత్రం చేస్తారు నమస్కారం చేస్తారు మాటి మాటికి పూజిస్తారు ధ్యానం చేస్తారు ఎవరు?

వేద హృదయః మునయా ప్రేమ అంటే మనస్సు ఉన్నటువంటి మునులు అలాంటి నిన్ను కొంద తపస్సు చేస్తారు నాన్యం తవాంగ్రుపనయాత్ అపవర్గ మూర్త్యే క్షేమం జనస్య పరితో పరితోభయ ఈశ విద్మః అన్ని వైపులా భయము ఆవరించి ఉన్నటువంటి జీవుడికి నీ పాదపద్మముల తేలిక కంటే వేరే అభయాన్ని మేము తెలియము అంటే నీ పాదములే. సంసార తాప తప్తులకు భయాన్ని తొలగించేవి. బ్రహ్మ విభేతి అలమతః విపరార్థ దిజ్ఞాయ వరిదాకా ఎందుకు విపరార్థ కాలం ఆయుష్యం ఉన్న బ్రహ్మ కూడా ఎప్పుడు పోతాను అని భయపడుతూనే ఉంటాడు. కాడస్యతే కిముత సత్కృత భౌతితానా. బ్రహ్మే కాలానికి భయపడుతుంటే బ్రహ్మ చేత సృష్టించబడిన వారు భయపడతారని విడిగా చెప్పాలా ఇంకేం అవసరం. తద్వై భజామి రుతతీయః తవ పాదమూలం కాబట్టి ఉత్తమ బ్రతికర వారమై నీ పాదమూలాన్ని భజిస్తాము హిత్వేదమాత్మత్య దిత్య ఆత్మ గురుహో పరత్య దేహాద్యపార్థం అసత్. అవిజ్ఞ మాత్రం శరీరము కంటే శరీరం అనేది ఇంద్రియాలు మదంతా అసత్తు కేవలం గుర్తు అవిజ్ఞం. జీవుడు ఉన్నాడని చెప్పడానికి గుర్తు ఆకారం. అలాంటి దాన్నంతా వదిలిపెట్టి విందే సతేతరిహి సర్వమనేషి సాగ్ధం. ఇలాంటి ఆవరణకాన్ని విడిచిపెట్టి నీ పాదాలు సేలిస్తేనే. అనుకున్న వారిని అన్నిటినీ పొందగలడు. సత్వం రజః తమః ఈ శాతవాత్మ బంధో మాయామైతి శితిలయో లయోదయ హేతవః నీ మాయతో వచ్చినటువంటి మూడు గుణాలు సృష్టి సంహారాలను కరిగిస్తాయి హేతవోస్య లీనాసుతాయదపి సత్వమయి ప్రకాంతే నీవే. సత్వరూపాన్ని ప్రశాంతి కోసం ధరిస్తావు నాణ్యే దృణాం వ్యసనమోహ బియస్యయాభ్యాం. ప్రజత్సమస్తుల వలన వ్యసనమోహ భయములు కలుగుతాయి. నీ సత్వము నచినం తోటి అన్ని భయాలు తొలగుతాయి.

అలాగే సత్వతః పురుష రూపము చంతి సత్వం నీ యొక్క సత్వ రూపాన్ని ఉపాసించేవారు లోకో యతః అభయముత ఆత్మ సుఖం నశాన్యతు తస్తై నమో భగవతే పురుషాయ భూమిని అలాంటి పరమాత్మకు నమస్కారము విశ్వాయ విశ్వ గురవే పరదేవతాయే అతనే ప్రపంచము అతనే ప్రపంచాన్ని గురువు అతనే పరదేవత నారాయణాయ ఋషయేచ నరోత్తమాయ నరుడికి నమస్కారము, నారాయణుడికి కూడా నమస్కారము. హంసాయ సంయతగిరి నిగమేశ్వరాయ. మీరే హంసలు, మీరే. మౌన స్వరూపులు వీరే నిఖిలేశ్వరులు నిగమేశ్వరులు అంటే వేదాంతిపతులు అలాంటి మీకు నమస్కారము యంవైన వేదవిత సాక్షవదై భ్రమద్ది రకరకముల ఇంద్రియముల మార్గములతో భ్రమపడేటువంటి బుద్ధి గలవాడెవడు నీ స్వరూపాన్ని ఇదని తెలుసుకోలేడు. సంతం స్వకేషు అసుషు హుర్జ్యపి దృక్పదేషు ఎక్కడో ఉన్నవారు కాదు. మన హృదయాల్లో ఉన్నాడు. మన ఇంద్రియాల్లో ఉన్నాడు, మన ప్రాణాల్లో ఉన్నాడు, మన మనస్సులో ఉన్నాడు. అయినా మనం వాడిని తెలుసుకోలేకపోతున్నాము. తను మాయయా ఆవృతమతిహి సౌకేవ సాక్షాత్ అలాంటి భగవంతుని యొక్క మాయ చేత మనందరి బుద్ధి తప్పబడుతూ ఉన్నది తయేవ సాక్షాత్ ఆద్యః సవాసిల గురువో ఉపసాధ్య వేదం అలాంటి నిన్ను వేదం కూడా వచ్చి వేదము వేదమును బ్రహ్మకు అందించాడు. వేదమును కాపాడినవాడు వేదమును అందించినవాడు. అలాంటి స్వామిని యదర్శనం నిగమ ఆత్మరహ ప్రకాషం. పరమాత్మను దర్శించుకుంటే ఏమవుతుంది? వేదములు ఆత్మ స్వరూపమని స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంత్యత్ర కవయః అజపరాయతంతః ఇలాంటి నిన్ను తెలుసుకోవడానికి బ్రహ్మ యోధులందరూ కూడా ప్రయత్నం చేస్తూ కూడా మోహాన్ని పొందుతారు. తం సర్వవాద విషయ ప్రతిరూప శీలం వందే మహాపురుషం ఆత్మనిగూఢ బోధం ఇలాంటి మహాపురుషుడిని.

పరమ రహస్యమైనటువంటి ఆత్మ స్వరూప ప్రకాశకుడిని నమస్కరిస్తున్నాను అని మార్కండేయుడు శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేశాడు. దాని తర్వాత నమస్కారం భగవానిద్దాం మార్కండేయ శ్రీమత నారాయణ నరసకః ప్రీతాః భృగుద్వహం. అతను చేసిన స్తోత్రంతో సంతోషించినటువంటి పరమాత్మ అతనితో అంటున్నాడు గోవు బ్రహ్మ రివర్యా సిద్ధా ఆత్మ సమాధిన మహానుభావ నీవు ఆత్మ సమాధి తోటి సిద్ధుడవయ్యావు మై భక్తియానపాయిన్య తపస్వాధ్యాయ సయయమి నా భక్తి నాయకుడు. తపస్సు అధ్యాయ ఇంద్రియ నిగ్రహాదులతోటి నీవు సాధించావు వయంతే పరితృష్టాస్మః మేము సంతోషించాము త్వత్ బృహద్వ్రత చర్యయ ఏమంటే బ్రహ్మచర్య అవుతాం కదా దీనితోటి సంతోషించాము వరం ప్రతీక్ష భద్రంతే వరాన్ని కోరుకోవయ్యా శుభం కలుగుతుంది వరదేశాద వీక్షితం నేను ఎవరు వరదేశుడిని. అంటే వరములిచ్చే వారందరికీ నేనే అధిపతిని అంటే వరదరాజులు అన్నమాట వరదరావు కంచి స్వామి. అవునండి కంచి వరదరాజు అభీక్షితం. అలా చెప్పుకున్నాడు ఇట్లా జితంతే మళ్ళా అంటున్నారు యే దేవ దేవేశ్య త్రపన్నాత్తి హర అచ్యుత వరేనైతావతారన్నః యద్భవాన్ సమదృశ్యతః ఇంకా మళ్ళీ ఎందుకండీ ఈ మాయలు? సరే మీరు ఎప్పుడూ అందరినీ విరి తీశారు దేవదేవా. మీకున్న బిరుదేమిటి? ప్రపన్నార్తిహరుడు. ఆశ్రయించిన వారి బాధలను తొలగించేవారు. మళ్ళీ వరం అడగమంటాడు ఏంటి కొత్త ఆశ్రయ కోసం కాబట్టి వరేనే తావతాలం ఈ ఇచ్చిన వరం చాలయ్యా అన్నాడు. అదేమిటి తెలుసునా భవాన్ సమదృశ్యత చాల చాల చాల. మీరు కనపడ్డారు సార్ అని ఇంకెవరం ఎందుకండీ? దత్యమే తారు. పుర్వీత్వ అజాదయో యస్తు శ్రీమత్ పాదాబ్ది దర్శనం మానసా యోగ పక్వేన సభవాన్ మోక్ష గోచరః బ్రహ్మాది దేవతలు కూడా యోగముతో మీ పాద పద్మాలను దర్శించాలని. ఎంతో తపిస్తుంటారు. అలాంటి మీరు నా కనుక ఉండాలి. నా కనుక మే అక్షిగోచరః హదాపి అంబుజ పత్రాక్ష పుణ్య శ్లోక సిద్ధామణే.

ద్రక్ష్యే మాయాం యయా లోకః తపారో వేద తద్భిదాం నాకు ఒక్కసారి నీ మాయను చూడాలని ఉంది. లోకములు లోకపాలులు పోతున్నారు వస్తున్నారు అంటున్నారు కదా ఎట్లా పోతారు ఎట్లా వస్తారు. ఒక్కసారి. ఆ చిన్న కొడికే ఉంది కాస్త దాన్ని ప్రసాదించండి. అడిగారు ఇలా అడిగితే రుషినా భగవానుమునే తవేత్మయం ప్రాగాత్ బదరియాశ్రమం అలాగే నాయన చూస్తావులే అని చెప్పి వీరిద్దరూ బదరికాశ్రమానికి వెళ్లారు తమేవ చింతయన్ అర్ధం కోర ఏ కోరుతారు ఇంకేదో చూస్తాను అంటే అర్థం అయిపోయాయి. తమేవ చిత్తయన్ తర్వాత వస్తుంది. అర్ధ ఋషి శాస్త్రమయేవసః పతన్ అగ్నర్చ సోమాంబు భూవాయుర్యదాత్మసు పంచభూతాలను. వారి స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ తాను పరమాత్మను కోరినటువంటి వరమును గురించి ఆలోచిస్తూ అలాగే కొన్నాళ్ళు కాలం గడిపాడు. కొద్ది పూజాం విసస్మార ప్రేమ ప్రసర సంకృతః ఎందుకంటే పరమాత్మను చూశాడు కదా. భగవంతుడిని ప్రత్యక్షంగా కళ్ళతో ఉంచిన తర్వాత నిరంతరం ఆ రూపమే కనలాడుతుంటుంది. ఆ ప్రేమ ఆకారం కళ్ళు చెమగిరుగుతున్నాయి. ఆనంద మయ మర్చాడు, సన్యానందనం మర్చిపోయాడు, పూజ మర్చిపోయాడు, స్నానం మర్చిపోయాడు. చూస్తే ఆయనే ఉండు ఇంక వేరే ఎందుకు పోదుపో కానీ. ఇలాంటి దాంతోటి అన్నీ మర్చిపోయి ఇలా ఉందంటే కదా బృగు శ్రేష్ట కుర్పభద్ర తటే ముని ఇలా ఉన్నప్పుడు. ఈ ముని ఎక్కడ పుష్పభద్రా తటం నదీ తీరంలో ఉపాసీనస్య సంధ్యాయాం బ్రహ్మన్ వాయువుల సంధ్యావందనం చేస్తున్నాడు, సరిగ్గా సమయంలో పెద్ద వాయువు వచ్చింది మహా ప్రళయంగా చండ శబ్దం సముదీరయంతం వలాహకా అన్వభవన్ తరాళా. కానీ వెంటనే పెద్ద పెద్ద మేఘాలు వచ్చేసాయి. అక్షస్తమిష్టాముచు తలిద్విహి కన్నులు అన్ని ఇంద్రియాలు మెరుగుటుకొలిపాయి మెరుగులతోటి. స్వనంత ఉచ్చైహి అభివర్ష ధార ఉరుముతున్నాయి, మెరుపులు వస్తున్నాయి, గాలి వచ్చేస్తుంది, బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చేసింది. తతో వ్యదృశ్యంత చతుస్సముద్ర.

ఈ నాట ముందర మహా సముద్ర వచ్చేసి సముద్ర నాలుగు వచ్చేసి చతుస్సముద్రాః సమంతతః మహాభయావర్త గభీర ఘోషాః సమంతతః శ్మాతలమాగ్రసంతః మొత్త భువనులన్నీ మింగేస్తున్నాయి. సమీర వేగోర్మిపి ఉగ్రనక్ర మహాభయావర్త గభీర ఘోష వాయువేగంతో తరంగాలు వేస్తున్నాయి. ముసళ్ళు, తిమిలు, తిమింగిరాలు ఇవన్నీ. కలిగినటువంటి పెద్ద సుడిగుండాలతోటి అంతర్బహి చార్పి అతిద్యుభి స్వరై లోపల వెలుప ఎక్కడ చూసినా నీలే. ఎక్కడ మెరుపులే ఎక్కడ మేఘాలే. శతశ్రదాభిరూపవాప్తం జగత్ మొత్తం మెరుపులతోటి జగత్తంతా ఉములతోటి వణికిపోయింది. చతుర్విధం వీక్ష్య మహాత్మన మునిజలాకృతం స్వాం విమనాః సమస్త్రతతు ఎక్కడ చూసినా నీలే. నాలుగు దిక్కులు అని ఇల్లే. ఇప్పుడు కొంచెం మనస్సు క్షేజపడి కొంచెం భయపడతాడు. అలా భయపడి తత్తైవ ముద్వీక్షత ఉష్మిభేషణః ప్రభంజనాధుణ్ణితవా పార్మహార్ణవః ఆపూర్యమాన వర్హద్వి అంబుదైహి సుమామప్యగాతు. దీప వర్షా దీప సమం భయపడుతూ ఉండగానే నీరంతటా వ్యాపించింది దీపం లేదు వర్షా సమం లేదు దిశమం లేదు ఆ అంతా ఒకటే అయిపోయింది. ఎత్తు లేదు వంప లేదు గడ్డ లేదు భూమి లేదు ఏమీ లేదు మొత్తం నీరు. సమానమైపోయింది. తక్ష్మాంతరిక్షం, ఆకాయము, భూమి, స్వర్గము, నక్షత్రాలు, మూడు లోకాలు. దిగ్గజాలు. ఏకయ ఉర్వరితః మహామునిని బభ్రాము విక్షిప్య జటా జటాన్దవదు. అంతా జలమే ఇంకేం లేదు. ఈ మహా ప్రళయంలో భయపడినటువంటి మార్కండేయుడు తన జటలను విప్పేసి అందులో తిరుగుతున్నాడు. సంచరిస్తూ ఉన్నాడు. శుస్త్రుత్పరితః మకరై శ్రిమింగులై ఆకరి దక్షియోత్స్నమో. ముసళ్ళు, తిమింగిలాలు ఉపద్రుతః బీచినభస్వతాహతా బీచికి వస్తున్నాయి. నివుతాను వస్తున్నాయి. పక్కకు పోగానే కరంగాలు వస్తున్నాయి. అటు పోతే వాయువు వస్తున్నాయి. ఇంకో దిగు పోతే ఉరుములు మెలుపులు వస్తున్నాయి. సమస్య పారే వాస చదిక చీకటి తిరుగు తిరుగుతూ నవేద కం గాంచ పరిశ్రమ భూమి ఎక్కడ ఉందో తెలియదు ఆకాశం ఎక్కడ ఉందో తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు.

ఇలా అయిపోయి కొట్టిది గతః మహావర్తి తరలైస్తాడి సాలః పోయి పోయి పోయి తరంగాలు కొట్టేస్తే ఓ పెద్ద సుడిగుండంలోకి లాబడి పోయేది. అలా పోయి యాదోభి వచ్యతే క్వాభి త్వయమన్యోన్య అక్కడ చూసి తిను తిను రాని తింటున్నాయి పెద్ద చేపలు చెప్తాం కదా చిన్న చేపలు తింటాయి కదా అలా తినుకుంటూ ఉన్నాయి కొంచెం శోకం కొంచెం మోహం కొంచెం దుఃఖం కొంచెం సుఖం కొంచెం భయం. అదా అండి ఏంటి అండి దుఃఖము, శోకము, భయము, మృత్యువు, మోహము ఇలాంటివన్నీ కొంచెం మృత్యుమవా ప్రనోతి వ్యాధ్యాదిపి కొందరు వ్యాధి చస్తున్నారు, కొందరు దుఃఖిస్తున్నారు, జరాలు వస్తున్నాయి, కొందరు యోగాలు వస్తున్నాయి, కొందరు ఏడుస్తున్నారు, కొందరు మొత్తుకుంటున్నారు, కొందరు చస్తున్నారు, కొందరు పుడుతున్నారు. అంటే ఏంటి సమయం ఇలా మొత్తం చూశాడు అయుతాయుత వర్షానాం సహస్రాని సతానిచ వ్యతీయుహు భ్రమతస్తస్మిన్ ఇలా మొత్తం ఒక 10 లక్షల సంవత్సరాలు గడిచాయట అందులో అలా తిరిగి తిరిగి తిరిగి ఎలాగు విష్ణు మాయా వృతాత్మనః భగవంతుని యొక్క మాయతో ఇదంతా సదా సంవత్సరాలే ఏం లేవు. ఏం లేదు అంటే చూడాలన్నది పెట్టాడు. ఇలా జరిగి కదాచిత్ భ్రమం తస్మిన్ పృథివియాః కపు ఇలా తిరుగు తిరుగుతూ ఓ గడ్డ కనపడింది భూమి మీద ఒక ఎత్తు గడ్డ దాన్ని చూసుకొని అక్కడ నెగ్రోత పూతం ఓ చిన్న మర్రి తెరిగే మరి చిన్న మర్రి తెరిగే అది కూడా ఫల పల్లవ సోపితం మరి కాయలు మరి పండ్లు చిదురుటాకులు ఆకులు దానికి అన్నీ ఉన్నాయట. ప్రాగుత్తరస్యాం శాఖాయాం అకెత్తుకు ఈశాన్య శాఖయందు సత్య రధుషే శిశు మోచిన పిల్లవాడు చూశాడు. శయానం పర్ణ పుటకే మరిదాపు యొక్క ఓ చిన్న పుట భాగంలో పడుకొని ఉన్నాడు గ్రసంతం ప్రభయా తమ తన దివ్యమైన కాంతి తోటి. మొత్తం చీకటిని మింగేస్తున్నాడు. ఎలా ఉన్నాడు? మహామరకత శ్యామం శ్రీమత్వదన పంకజం కంభుగ్రీవం మహోరస్యం సునాసం సుందర భృవం స్వాసేజదు అలకాపాతం కంభు శ్రీ కరణ తరింబం విద్రుమాసర వాసోక సోనాయిత సుధాస్మితం పద్మగర్భారుణాపాంగం పగడ పగడము వంటి పెదవుల కాంతి పండ్ల మీద పడి చిరునవ్వు ఎర్రగా ప్రకాశిస్తున్నది. ఆయన ఎలా ఉంది చిన్నోడు ఆయన తెల్లగా ఉండాలి కదా తెల్లగా ఉండాలి నీ కాంతి పడి ఎర్రని చిన్న నవ్వు అయింది అంటున్నాడు. సోనాయ సుధాస్మితం పద్మగర్భారుణాపాంగం కుర్జ్యహాతావలోకణం.

ఆయన నవ్వు, ఆయన చూపు ఇవన్నీ వృద్యములు. ఇలా స్వా సైజత్ బలి సంజుగ్ఞ నిమ్నాభి జలోదలం చార్వంగుళిభ్యాం పాణిభ్యాం నీయ శరణాంబుయం ఆ స్వామి. పరమ సుకుమారమైనటువంటి తమ ఎళ్ళతో తన పాదపద్మాన్ని తీసుకొని ముఖే నివ్యయ విప్రేంద్రః భయంతం వీక్ష్య ముఖం నోట్లో పెట్టుకొని బొడనవేలును అతను ఆస్వాదిస్తున్నాడు. అలాంటి స్వామిని చూచి తను విస్మితః మార్కండేయుడు ఆశ్చర్యపోయి తద్దర్జనాత్ వీత పరిశ్రమః ఇంత కాలం తిరిగి తిరిగి తిరిగి అది అరసటంతా పోయిందట. ముద ప్రోత్పుల్ల హృత్పద్మ విలోచనాంబుజ సంతోషంతోటి హృదయం వికసించింది. కనులు కూడా వికసించాయి. ప్రవృష్ట రోమ అద్భుత భావ శంకిత ఇది ఏమిటండీ. ఇంత చిన్న చెట్ట కానీ ఇంత చిన్న ఆక అందులో అసలు పిల్ల కాదు ఇంకా. చెట్టే చిన్నది ఆక ఇంకా చిన్నది మరి అందులో పిల్ల కాదు. వాడికి ఇవన్నీ. ఏం చూస్తాం? అలా చూసి అందుకే తావ స్థిచోర్వై ప్రత్యం పురస్తంప్రదతార బాల ఎవరు? ఈ పిల్లగాడు ఎవరు? అడుగుదామని ముందరిగిపోయారు. ముందరిగిపోగానే పాపం స్వామి ఆ పిల్లవాడు అని అడుగుతారు ఉచ్వాసం తీసుకున్నారు. ఇలా తావ స్థితోర్వై స్వసితేన భార్గవః సో అంతః శరీరం పచతః యధా మనం గాలి పిలుచుకుంటుంటే దోమ నోట్లోకి పోయినట్టుగా ఈ స్వామి జారి పిలుచుకుంటే వారి నోర్లో పోయేది. ఇక పోయి సత్రాప్యదో నక్షమ చర్చ కృత్న సాయగా పురా ముక్యదతి విస్మిత. గోబడికి పోతే వాళ్ళు అక్కడ ఇవన్నీ ఉన్నాయి. తానంత ముందు వేచి వేచి చూశాడో ఈ ప్రళయంతో ఏవేవి కనపడలేదో మూసుకుని పోయాయో మునిగిపోయినవి తేలిపోయినవి చూసినవి నటించినవి నటించనివి అన్నీ చూశాడు ఇది ఇంకో ఆశ్చర్యం. మళ్ళీ ఆశ్చర్య పోయి మహానుభావుడు ఖం రోదసి భగణం ఆకాశము, భూమి, స్వర్గము, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, ద్వీపములు అలాగే దిక్కులు, దేవతలు, రాక్షసులు, అడవులు, దేశములు, నదులు, పురములు. అలాగే ప్రజములు, పట్టణములు, పల్లెలు, ఆశ్రమాలు, మహాభూతాలు, అలాగే కాలం నానాయు కల్పనాథం యత్కించి ధన్యతో వ్యవహార కారణం. మనం ప్రపంచంలో మేచి మేచిని వ్యవహరిస్తాము.

అవన్నీ దదర్శ విశ్వం తదివావభాసిత అంతా ఉన్నట్టే కనబడుతుంది, లేదు ఉన్నట్టు కనబడింది తదివావ అంటే ఇదంతే కదా న్యాయంగా. ప్రపంచం కూడా సదీవ అవభాసమే. అలా చూచి హిమాలయం పుష్పవహాంచతాం నది మళ్ళీ అందులో కూడా హిమాలయాన్ని తన పురభద్ర నది. అక్కడ తన ఆశ్రమం, అక్కడ ఋషులను అందరిని చూశాడు. విశ్వం విపస్యం సజతాత్ చితోరువై బహిర్నిరస్త అని చూసి ఇది ఏమిటిరా అనుకుంటుంటే మళ్ళీ ఒకసారి స్వామి ఆ అని చెప్పాడు. వెరీ గుడ్ శిష్యు. నెపతత్తు లయాబ్ధో మళ్ళీ వచ్చి ప్రణయ సాగరంలో పడ్డాడు. తస్మిన్ పృథివ్యాః తగునిప్త్ రూఢం పటంచి తత్వర్ణ పుటే చయానం తోకంచి తత్ప్రేమ సుధాస్మితేన నిరీక్షితాః అపాంగ నిరీక్షణేన మళ్ళీ బయటికి వచ్చి. మళ్ళీ చెట్టు, ఆకు, అందులో పిల్లవాడు, అతని యొక్క నవ్వు ఇవన్నీ చూశాడు. ఇతన్ని స్వామి చూశాడు. అదతం బాలకం వీక్ష్య నేత్రాభ్యాంతిష్టితం కృతి అవ్యయాది సంకృత్యః పరిష్వక్తు మసోక్షజం పిల్లవాడిని బాగా బుద్ధిగా ఉన్నాడు పిల్లవాడిని. దాన్ని కౌగలించుకుందాం దగ్గరికి వచ్చాడు. తావత్స భగవాన్ సాక్షాత్ యోగాధిచ గుభాశయ అంతర్ధతి. కౌగలించు అనేసరికి దొరుకుతాడా? ఆయన దొరికేవాడు ఆయన. అంతలోనే స్వామి అంతర్ధానం జరిగింది. యధాహి యధాహ అనీచ నిర్మితా. సామర్థ్యం లేని వారు పెంచుకున్న ఆచ లాగా అంటున్నారు నువ్వు. ఇలా తమ నలవటో బ్రహ్మన్ కలిదం లోక సంప్రవహ తిరోధాయ క్షనాదత్య స్వాస్త్రమే పూర్వవర్తితః. పరమా అంతదానం కాగానే సముద్రం లేదు, తుఫాలు లేదు, గాలి లేవు, భూతాలు లేవు, ఏమీ లేవు, అంతా పోయింది. మళ్ళీ మన తాను సాయంకాలం తన నదీ తీరంలో సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అడిగారు కదా చూపెట్టేసాడు చూస్తానో చూడనో అన్నాడు అంతే సయేవం అనుభూయేదం నారాయణ విధిమితం సాక్షాత్తు నారాయణ విధిమితం దాన్ని చూసి వైభవం యోగమాయాయా ఇదండీ యోగమాయ వైభవం

Opening invocation: Ram De guru paramaram yo vijna vishva vishva ram - salutations to the divine teacher, the omniscient lord of the universe. Invocatory prayers to Sri Ramanujacharya and the entire Srivaishnava acharya lineage. The discourse resumes on the Bhagavata Purana - continuing from where the previous session ended, covering the later cantos dealing with cosmology, the dissolution of the worlds, and the teachings on the Bhagavata Purana itself.

Sri Rangadiya guru putram shadagopamham bhaje, asmat gurubhyo namah - I worship my guru, the son of the great acharyas, Sri Nammalvar. Yadhaatmaa pushtavaan kripaa harehe vishvaatmanah shreshthaam simbhuya shrodumiichyati - Parikshit, wishing to hear the most excellent teachings for one about to die, asks Shuka: what should a dying man do? What should he meditate upon? What should he remember? Having heard all this, what is the final summary?

When asked thus: tatpaadamoolam upaasritya natena moordhna baddhaanji​lihi tam ijamaam ta vishnuraaatah - who is Vishnuraaatah? Parikshit - given (raaatah) by Vishnu. At the moment of apparent death (in his mother's womb), when Ashvatthama's brahmastra was about to destroy the Pandava line, the Lord Himself came and protected the unborn child. Therefore Parikshit is literally "given by Vishnu." He places his head at the feet of the yogindra and says.

You said: place the Atma in the Atma - in the Paramatma from within the Atma - and if you perceive the Paramatma from within, even if Takshaka bites, you will not even know it. Even if your body burns, you will not be aware of it. He says: I am not afraid at all now. Pravishto brahma - I have entered the Brahman state. I am not afraid of anything - not of Takshaka, not of any enemy. Having heard the teaching perfectly, Parikshit has prepared himself.

Parikshitapi raajanthi aatmani aatmaanam aatmanah samaadhaya - Parikshit too, having placed his mind (manas) in the Atma, and the Atma in the Paramatma, engaging in this complete surrender - param dadyou aspandaasurah yatha taruh - immovable as a tree without any tremor - he sat in yoga. Praakuure barihishi asiinah vanga nadit tuurpa teeramulalo - on the eastern bank of the Ganga river, on darbha grass, facing north, this great soul sat.

Baboy! If he is alive that is dangerous - then my protective curse loses power. But look: why should you want Parikshit alive? Because he is a great king - if kept alive, he will give you great wealth! You are a poor family, so you want money. But how much do you think he will give? You are thinking of wealth. Yes, since he is the great king I am hoping for wealth. The argument about protecting the king is exposed as self-interested.

Saadhu saadhu - very excellent, a most noble act! You gave all your wealth generously. Janamegeya hasupitaram stutva taksaka pakshitam yatha jubhava sankritah naagam satresahu jyu - hearing that his father had been killed by a serpent (not by a normal snake-bite but by the serpent sent through a curse), the son Janamejaya decided to remove all serpents from the earth through a great Sarpa Yajna (serpent sacrifice). In this yajna, the episode of Takshaka's lineage is recounted.

The army was terrified with loud cries of alarm. Tam padantam vimaanena saha tatsakam varaat vilokyaa angirasah sprhaatah raajaan antam brihaspatihi - now who must protect them? Indra is the one threatened. His guru - who is the guru? Brihaspati arrived. Naisarpaayaa manu kshendra naisarpaayaa manukshendra vadhama lakti sarpadaa - O king, do not undertake the destruction of serpents at this point. Why? Because the protector (Indra's lineage) must not die from such a sacrifice.

Whence came these causes? Aarambha karma - the initial karma in that form bears fruit in that very same form. Karma determines the manner of its own fruition. Therefore, according to dharmashastra, the form of one's death is governed by the form of karma one performed. A person who committed no crime cannot be killed by that means. Therefore a great Lord who voluntarily completes His mission - yogaajnaam - this is called yoga-ajna - deliberately concludes His earthly presence.

Guna vritti - the three gunas: sattva, rajas, tamas - along with their functions. Shabda sparsha anetuvantu ruupa rasa gandha - the five sense qualities. These gunas along with their expressions (vrittis) affect even his companions. Nayatra dambhi abhayaa viraajita maayaa aatmaavaadii asriktu aatmavaaadibhi - the Paramatma's maya - how many kinds of debates and conflicts arise from it! Manasya sankalpa vikalpa vrittiyat - the mind's fluctuating sankalpas (intentions) and vikalpas (doubts).

Whatever good that exists in the combination of the three gunas - sattva, rajas, tamas - for the jiva, all of those are mixed together. One cannot speak of them separately as distinctly one's own. Taveda utsaahita baaddhya baadhakam nikshiddhya jormin virame svayam - therefore the one who creates (the Lord) and that which is created, the gunas, their activities, pravritti (engagement), nivritti (withdrawal), sreyas (good), and aapad (difficulty) - all these are managed vigilantly by the Lord Himself.

That is: the wicked thought, the mind's wicked tendency, must be completely given up. Ananya sauhridayam - having affinity only for the Paramatma. Krita vaguhya avasitam savadhaanamulu ainaa indriyamulatoo paramaatmanu hridayamlo bhad​ranga daachukonaaali - with steady, attentive senses, one must hold the Paramatma securely within the heart. Tayetat adhigacchanti vishnu paramapada - only such persons reach the supreme abode of Vishnu.

If one wishes to attain the supreme state - first: ativaadaan titiksheta - one must bear with insulting words. Many people will say many kinds of things about us. We must hear all that and endure it patiently. If one says: he is criticizing me, who is he compared to me? - with one crore births you will still keep encountering that person. The first practice is: bear all harsh words with equanimity. Navamanye tasamchana - and do not disrespect anyone, not even a blade of grass.

From his heart a sound arose. Now how does uttirodhaatvibs​haavyate - that is, pranayama was practiced. The great soul did pranayama, held the breath firmly. At that moment a sound (naada) arose. Iti upaasanayaa brahman yoginah mara maatmanah - through the upasana (meditation) on this naada, the yogis remove the mala (impurities) of the mind. What is it like? What kind of sound is it? Manassu - mind-transcending.

All the shastras say: there is one Ishvara (God). Why must there be? Because the universe exists. Because so much exists in the world - something must have made it. If there is a pot, a potter must have made it. If there is cloth, a weaver made it. If there is a karya (effect), there must be a karta (agent). Since the entire universe is a karya, there must be a karta. That karta is God. This logical argument for God's existence is anumana (inference).

The Sphotawaadin (who hears the pure sound-essence) - sakshaatthu shuunyaaduku sphotam shrinoti - even he who speaks of the phoneme as sound hears this naada. Vaak vya dyute iti avyaktir aataatyaatmanah - from the innermost heart (hridaya), from the Atma - idi kaarananga - because this naada (the Onkara) is present within, our mouth produces all these sounds. The Onkara is the root of all speech. Without it, no word would arise. All human speech is grounded in the primordial Onkara.

When Shankara was worshipped through tapas - not just by him alone, but by his son and by Bharadvaja and other rishis - the Lord came and danced the Tandava. He played the Damaru drum 14 times. Who did tapas? For what did they do tapas? The sound of those 14 strokes of the Damaru gave rise to 14 sets of phonemes as the primordial sound patterns. Panini received these as the aksharasamaamnaya (alphabet) - the basis for his great grammar.

The nasal sounds were already present. Jnaama-gananaanaam naasikaacha svaram jnaama-naanaanaa - for these letters, the naasika (nose) is called the articulation point. In this manner: antastha (semivowels), uushma (sibilants and h), svara (vowels), sparsha (stops) - and further: hrasva (short), diirghaa (long), and the third length. The vowels are of three types: hrasva, diirghaa, and puruuta (extralong). This is the framework of Sanskrit phonology.

E, O, Ai - in Telugu we use what appears to be a short "e" sound. But in Sanskrit proper, there is no short "ya-karam." E, Ai, O, Au - these are the forms. When we say "evaru" in Telugu we write with the ya-kara. But in Sanskrit, that short-e form does not exist. The letters E, Ai, O, Au have no hrasva (short) form in Sanskrit. And the lrikara (syllabic r) has no pluta (extralong). Adding all these up, the total count of Sanskrit phonemes is established.

Brahma created these from his four faces. Uttaranadhyaapayat taas tu brahmarishiin brahma kovitaam - thus he imparted the Vedas that came from his own nature to his sons and to the brahmarishis who were learned in Brahma. Tetu dharmopadeshaalah svaputrebhyah - they in turn taught these dharmas to their own sons. This is how the Vedic tradition was transmitted - from Brahma downward through generations of qualified teachers in an unbroken chain.

From Parashara through Satyavati, the Paramatma's amsha-avatar (partial incarnation) - Sri Krishnadvaipa​yana Vyasa - this great being appeared and divided the single mass of Vedic knowledge into four parts. Ruku, atharvayajustamnam raashee nu dritya vargashah - taking these great compilations and dividing them - like separating handfuls - one handful for Rig, one for Yajus, one for Sama, one for Atharva. Thus the four Vedas were organized.

Taaliya, gokaliya, chitira - five branches (vriddhis) were established. Jaatu-karnudu was a disciple, and his school was called sanirukta svasamhitaa. Balaacha paijavaitaala viraajebhyah - to these four disciples he gave the compilation. Bhaaskali pratishaataabhyah vaalakilyaaksha samhitaam - Bhaskalijaya distributed his portion as the Valakilya samhita. And it was given to another subset of disciples as well, expanding the tradition further.

Those should be left behind. Such a great being vomited out the entire teaching. He performed vamana (vomiting). From that teaching that came out, certain birds (the sun-birds) came and ate it. What are they called? Tittiri birds (partridges). They came and ate what was emitted. What they spread became the Taittiriya shaka (branch). In this way the Taittiriya Upanishad and its associated branch of the Yajur Veda were transmitted through these unusual means.

Udbhijnamuluuu - those who are born by rupturing through. That is: jarayujas (born from womb), andajas (born from egg), svedajas (born from sweat or moisture), and udbhijnas (born by breaking through earth like plants). All four types of beings - from Brahma at the top to a blade of grass at the bottom - in the heart within the heart, on the outside of the heart, like akasha - avaayinavu ayavadha dhiiyamaanh - pervading as space, taking different forms - Bhavaan ekayeva - You alone.

Who is it that, as the antarya​ami (inner controller), dwelling within and motivating our mind, buddhi, and indriyas? That great one - that is what the Gayatri mantra actually says. Prachod​ayati - He stimulates, He motivates. Evam lokam atitarala vadanaandhachaara saujnaaju ayajala graha ganitam - what is this world like? It is like a terrible great cavern with a vast darkness-mouth, filled with fearsome beings, a place of extreme danger and delusion.

Ayaatayaamaan yajuunsi munaye adaatu prasaaditaah - being gratified and blessed, the sage was given the Yajus that are ayaatayaama (never outdated, never stale in their teaching). Vaadi ruupam lo vachchi boodhi​nchadu - because the teaching came in the form of a Horse (vaaji, symbolizing the Sun), this branch is called the Vaajasaneya shaka (branch of Yajurveda). In this Veda the Vaajasaneya branch holds supreme importance - from Yajnavalkya's teachings received from the Sun.

One by one, a hundred each was taken - so five hundred total. Krito hiranyanaabhasya chatuhvimshati sanmitaah hiranyanaabhu's 24 samhitas - shishya ooche svasishyebhyah - the students taught them to their own students. Then those students to their students - shishya parampara - disciple succession. Shesha aavantya aatmavaa - thus they expanded and spread further. This is how the enormous Vedic textual tradition grew over generations through oral transmission.

Primarily, people other than us would be present. They study every day - very diligently. Learned people would be present - not so many, but these four chapters must be studied without fail by them. What that means is: these other shaastras bring themselves in. Kumudah, shunakah, jaajalihi - these three studied Atharvana (Atharva Veda). Babroo sri jangiri sri babroo, saindhavaayanu - these also learned the Atharva tradition and transmitted it forward.

Visarga means pralaya (dissolution), vritti rakshana, and also: vamshah (lineage), vamshaanucharitam (history of lineages), samstha (state), ketu (sign), apashraya (ultimate resort) - these are the ten characteristics of the Mahapurana. And separately: sarga (creation), visarga (secondary creation), vritti (livelihood/activity), raksha (protection), antara (interval/manvantara), ishanukatha (story of God's sovereign acts), nirodha (dissolution), mukti (liberation), ashraya (ultimate refuge) - these ten form the complete definition.

That is visarga - eda ala bijaadhu bijam charaacharam - from one seed, both moving and unmoving creatures arise. Similarly, from the two primal tattvas, all this emerged. That is called visarga (secondary creation). Vrittihih bhuutaani bhuutaanaam charaanaam acharaani cha saja bhuutamula yokka vrityam - the livelihood (vritti) of the beings - both the moving and the unmoving - kaamaa chyodhanayaapivaa - whether driven by desire or by divine impulse.

Vamshaanu charitram vamshaanu charitram te taa mruttam vamsha sarasye naimitttikah praakritikah nityah aatyantiko layah - we discussed yesterday: pralaya is of four types - naimitttika, praakritika, aatyantika, and nitya. Samstheti kavi pravakta chatura samstha - and this samstha (dissolution) is also described in four categories. This framework of four forms of dissolution is laid out systematically in the Bhagavata.

They say - munaya ashtaadasha praahu ksulllakaani mahantichi - the sages say: total number of Puranas - eighteen. Both Mahapuranas and Upapuranas are each eighteen in number. Brahma, Padma, Vaishnavas, Shaiva, Linga, Saagara, Narada, Bhaagavata, Aagneya, Kaanda, Bhavishya, Brahma Vaivarta, Markandeya, Svaama, Varaaha, Maatsya, Kaurma, Skandha - these are the eighteen Mahapuranas, each with different numbers of shlokas.

Yat kalpaante urvaritah yena grastam idam jagatu savaa asmat kulotpannah - even at the end of a kalpa (cosmic cycle), this one remained. The very one who swallowed this entire universe at the pralaya - He is of our own lineage, says the text. Thus the Bhagavata claims Vishnu as its own, and through Vishnu, establishes the lineage of devotees as His family. The great river of devotion flows from the Lord through the acharyas to us.

Dhanu brihat vritam - the great brahmacharya vow was taken. Jalam (water-pot) was carried, vagarudu (staff) was carried - having taken these. Vibhrat kamandalu dandam upaveetam samechalum krishnaajalam saaksha sutram kushanksha niyamaardham - carrying the kamandalu, danda (staff), upaveeta (sacred thread), krishnajina (black deer skin), aksha mala (prayer beads), kusha grass for all ritual purposes - this is the brihad brahmacharya vrata. In brahma-jyotam this brahmacharya did not go - this is a different brahmacharya vrata.

In the manvantara, after knowing this - tapo vishayam kutoo brahman aarape tadvi​ghaatanam - observing that this tapas was proceeding powerfully. Again: our lokas (worlds) may be threatened - as usual, the demigods got alarmed. As always: visibly the gandharvas, apsaras, Malaya wind, spring - these were sent. Rajasto​ka madau - rajo guna and mada (intoxication) were deployed in the form of gandharvas and apsaras to disturb the yogi's tapas.

Thus all their efforts turned to nothing. Despite all this, no anger arose in him toward them. His tapas-power was so immense that they were all burning from its heat - unable to bear that heat, like small children who poke a sleeping snake and then run away in terror when it moves - prabuvattya asimiva arbhakah paamannu lepina pasipillala laaga - so they fled terrified. The power of genuine tapas is its own protection.

Namo namah bhabhaate namo namah namo namah - joyfully chanting praises they proceeded. Kayoraasanam aadaaya - having offered seats to both of them - paadamu adi paadyamu arghyamu aachamaneeya mu dhupamu deepamu - water for foot-washing, formal reception offering, water for sipping, incense, light - maalyamuluuu - garlands - all these being offered. What is this called? Shoda​shopacharapooja - sixteen-step worship. All performed properly and reverently.

Veda hridayah munayaa prema - the sages who love the Veda with all their heart - such sages perform tapas in Your honor - naanyam tavaa angrupaanyaat apavarga moortyee kshemam janasya paritoh paritobhaya eeshaa vidmah - surrounding all living beings on all sides is fear. Beyond Your lotus feet, we know of no true safety. The lotus feet of the Lord alone constitute genuine abhaya (fearlessness). For those scorched by the heat of samsara, Your feet alone bring relief.

Similarly satvataah purusha ruupamu chanti satvam - those who worship Your sattvic form. Loko yatah abhayam uta aatma sukham nashaanyatu tasmai namo bhagavate purushaa​ya bhuumini - to such a Paramatma who gives both fearlessness and the bliss of the Atma, salutation! Vishvaaya vishva gurave paradeva taaye - He Himself is the universe, He is the universe's teacher, He is the supreme divinity. Naaraaya​naaya rishaaye cha narottamaaya - salutation to Narayana, salutation to Nara (the human form), salutation to Narottama (the greatest of humans, Sri Rama).

The revealer of the supremely secret nature of the Atma - I salute Him, said Markandeya. And he offered prostrated worship to Sri Narayana. After this - namaskaram bhagaavaniddam markandeya shriimant naaraayana narasakah priitaah bhrigudvaham - with the praises and prostrations thus completed, the Bhagavan who had been pleased by the worship spoke to Markandeya. Gobra brahma rivaryaa siddha aatma samadhin - May cows, Brahmins, and worthy beings be established in their own meditation.

Drakshye maayaam yayaa lokah taparo veda tadbhidaam - I want to once see Your maya. The lokas, the lokapalas - they come and go as you described. How do they come and how do they go? Just once - let me see that small wonder. Please grant me that vision. Thus he asked. Rishina bhagavaanumune taveet mayam praagaat badariyaashramam - the great sage said: very well, let it be so, my son - and then departed to Badarikashrama (Badrinath).

Before this great sage, the four oceans came and swallowed everything. Chatussamu​draah samanta​tah mahabhayaavarta gabhira ghoshaa​h samantah shmaat​alam aagrasantah - from all four directions, the four oceans rose with their terrifying vortices and deep roaring, swallowing the entire surface of the earth. Sameera vegormibhi ugra nakra mahaa​bhayaavarta gabhira ghosh - driven by violent winds, terrible waves with fearsome crocodiles and great sea creatures, awesome whirlpools and roaring sounds.

Thus going, going, going - gatha mahaaarti tara laistadii saalah poyi poyi poyi tarangaalu kottesite - the waves kept hitting, and one mighty whirlpool pulled everything in. Yadoabhih vachyate kvaabhi tvayamanyonya - and there what was devouring what? Large fish devouring smaller fish - that is the eternal pattern. Big fish eat small fish. A little grief, a little delusion, a little confusion - all together in that great dissolution-ocean.

His smile, His glance - all these are filled with grace (vriddyamulu). Ila svaa saijat bali sanjugna nimnaabhi jalodalam chaarvangulibhyaam paanibhyaam niiya sharanaambu yam - that Lord, with His supremely delicate fingers, taking His own lotus-foot and placing it in His mouth - mukhe nivyaya vipreendrah bhayantam veekshy mukham - placing the big toe in His mouth and savoring it with bliss - this is the infant-Narayana vision - the Lord in the form of a divine child floating on the pralaya-ocean, thumb in mouth.

Avannii dadarsaha vishvam tadivaaabhaasita - the entire world was seen within the child, seemingly illuminated. And yet it was not there, and yet it appeared - tadivava - just like an appearance. The world itself is like such an appearance. Then: himaalayam pushpavahaanchataam nadi mallii aandulalo kuuda himaalayannu - even there within the child, he saw the Himalayas and his own sacred river Pushpabaha. And there his own ashrama, the sages - he saw everything. Vishvam vipashyam sajataatchiitoruvai baha - having seen the entire universe within the Lord's mouth, Markandeya was filled with wonder and devotion.