దేవభూతి మోక్షం: సాంఖ్యం మరియు భక్తి ఫలం
Devabhuti's Liberation: Sankhya and Bhakti Fruit
దేవభూతి మోక్షం పొందింది - కపిలుని సాంఖ్య భక్తి బోధ ఫలితంగా. పరమాత్మ స్వభావం తెలిసినప్పుడు ప్రేమ సహజంగా ఉదయిస్తుంది - 'మంచి గుణం తెలిసినప్పుడు సహజంగా ప్రేమిస్తాం' అని వివరించబడింది. ఈ కథ పదే పదే విని తత్త్వ జ్ఞానం భక్తితో పొందిన కొందరు మహాత్ములు ఇంకేమీ కోరుకోలేదు. కపిలుడు నివసించిన ఆశ్రమం పవిత్ర తీర్థంగా మారింది.
Devabhuti attains liberation - the fruit of hearing Kapila's Sankhya and bhakti teachings. When one truly knows Paramatma's goodness and nature, love arises spontaneously - "when one knows the good quality of something, we love it naturally." Some great souls, after repeatedly hearing this story and absorbing tattva-jnana through bhakti, reached a state where they desired nothing further. The ashram where Kapila dwelt became a sacred tirtha.
నీనాథు సుమరుక్మాం నాదయామస్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తస్తతితరాణి తృణాయ మీనే అస్మదు గురోః భగవతో శ్రయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మజన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తదంగి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాధ శ్రీ భక్తి సార కులశేషర యోగివాహాన్ భక్తాం గ్రిదేను పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం देवकी परमानंदम कृष्णम बुंदे जगद्गुरुम అతसी पुष्प संकाजं हार नोपुर शोभि सम रत्न चंकण केयूरम कृष्णम बुंदे जगद्गुरुम ఉద్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలహరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్తాంకం మహోదస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ తేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పదేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శక్తి పౌత్రం కల్మశం ఫలాశలాత్మయం వందే కృతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు సం సర్వభూత హృదయం మునిమానతోస్మి
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శఠగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి జ్ఞాన యోగము భక్తి యోగం. అలాగే తత్వముల లక్షణములు ఇవన్నీ చెప్పి దేనితోనైనా పరమాత్మను చేరవచ్చు జ్ఞాన యోగంతో చేరవచ్చు భక్తి యోగంతో చేరవచ్చు కానీ భక్తి కరిగిన తరువాతనే జ్ఞానం కానీ వైరాగ్యం కానీ కలుగుతాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం. వైరాగ్యం అంటే ప్రస్తుతం మనము ఉన్న దాని మీద విరక్తి. అంటే కలిగి ఉన్న ప్రీతి తొలగుట. ప్రపంచం మీద, సంసారం మీద, సాంసారిక విషయ భోగముల మీద ప్రీతి తొలగాలి. కదా? మరి తొలగాలి అంటే ఎక్కడ ఉండాలి? ప్రీతి అసలు లేకుండా అయితే ఉండదు. మనస్సు యొక్క పని తప్పకుండా ఆసక్తి ఉండే ఉంటుంది. ఇక్కడ ఉండొద్దు అంటే దాన్ని ముందే ఇంకో జోడికి పంపాలి. అంటే దానికి అవకాశం చూపెట్టి ఇక్కడి నుంచి పంపిస్తాడు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోదు. ఇక్కడ ఉండాలి అంటుంది. మనం చెప్పుకోలేదు. కలికి కలి కలిపురుషుడు నువ్వు పోరా అంటే నాకు ప్లేస్ ఇవ్వవు అన్నాడు. పరిచితం. అలాగే మరి మన ప్రీతి అనుకోండి, ఆసక్తి అనండి. ఏదైనా సరే అవకాశం ఇచ్చిన తర్వాత కడి మర్చిపోతారు. కాబట్టి సాంసారిక విషయముల యందు ప్రీతిని తొలగించుకోవయ్యా అంటే తొలగించుకోమంటే తొలగేది కాదు అది. పరమాత్మ యందో పరమాత్మ భక్తుల యందో ప్రీతి కలిగితే ఇక్కడ ప్రీతి తొలగుతుంది. భగవంతు మీద ప్రీతినేమో మనం భక్తి అన్నాం. సంసారం మీద ప్రీతినేమో ప్రేమ అన్నాం. సరే. ఇందువల్ల ఆ భక్తి విరక్తిని కలిగించాలి. ఈ విరక్తి కలగడానికి భక్తి కలగడానికి మధ్యే మార్గం జ్ఞానం. అంటే సంసారం అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఏమిటి?
పరమాత్మ అంటే ఏమిటో తెలిస్తే, ఒక వస్తువు యొక్క మంచితనం తెలిస్తే, మంచి గుణం తెలిస్తే దాన్ని మనం ప్రేమిస్తాం. కదా? అలాగే ఒక వస్తువు యొక్క చెడు అర్థమైతే దానిలో అహస్యం పుడుతుంది. విరక్తి కలగాలంటే చెడు అర్థం కావాలి. అనురక్తి కలగాలంటే మంచి అర్థం కావాలి. కదా? పరమాత్మ స్వరూపం తెలిస్తే భక్తి కలుగుతుంది. ప్రపంచ స్వరూపం తెలిస్తే విరక్తి కలుగుతుంది. కదా అందుకు ఈ తెలియటానికి అర్థం జ్ఞానం. అందువల్ల ఈ జ్ఞానము వైరాగ్యమును కలిగిస్తుంది. భక్తి జ్ఞానమును కలిగిస్తుంది అని చెప్పి ఇలాంటి యోగమును. నేను నీకు చెప్పాను కదా అని నీవు దాన్ని విన్నావు కదా నీకు బాగా పొరపాటున బాగా అర్థమయ్యి అది నీకు బాగా నచ్చి అందరికీ చెబుదామని అత్యుత్సాహంతో ముందరికి వెళ్ళకు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదా చెప్పుకున్నామే అలాగే మనకు నా స్తబ్దాయ నా భిన్నాయ నా వినీతాయ నా లోలుపాయ ఇన్ని చెప్పాడు. జడంగా ఉంటాడు కదరడు. ఆశ బాగా ఉన్నవాడు ఉంటాడు. ధర్మం నటి ధర్మం ఆచరిస్తున్నట్టు నటిస్తుంటాడు ధర్మధ్వజం అని చెప్పాను. ఇలా ఇలాంటి వారికి చెప్పకూడదు. అసూయ ఉన్నవారికి చెప్పకూడదు. భక్తి లేని వానికి చెప్పకూడదు. వినాలనేటువంటి కోరిక లేని వానికి చెప్పకూడదు. మూర్ఖునికి చెప్పకూడదు. ఇలా ఎవరెవరికి చెప్పకూడదో చెప్పాడు. అలాగే ఎవరెవరికి చెప్పాలో కూడా చెప్పాడు. నిర్మత్తరాయ సుచయే శాంత చిత్తాయ. ప్రశాంత చిత్తం కలవాడు కావాలి, పవిత్రుడు కావాలి, మాత్సర్యం లేనివాడు కావాలి, లోభి కానివాడు కావాలి. అన్నీ వింటానండి, ఏ ఒక్కటి ఆచరించను అంటాడు. లాభం ఏంటి? ఒక 100 వింటే మనం సులభంగా ఆచరించే కొన్ని ఉంటాయి కదా, అవి ఆచరించవచ్చు కదా.
చిన్న చిన్న నాయనా లోపలికి రాగానే ఈ బయట నుంచి ఇంటికి వచ్చి రాగానే కారు కడుక్కో లోపలికి పోరా అంటారు. దీనికి డబ్బు ఖర్చు కాదు. పెద్ద కష్టము లేదు. నాయనా భోజనం చేసేటప్పుడు భోజనం పుట్టేదాకా మధ్యాహ్నం ఉప్పు వేసుకోకురా అంటారు. పెద్ద కష్టమే అంటారు. స్నానం చేసేటప్పుడు పాటలు మాటలు బంద్ చేయరా అంటాం. ఇదిగోండి చేయొచ్చు కదా. దీనికి పెద్దగా కర్బోసం అవసరం లేదు చిన్న చిన్నవి అవి. కానీ ఇవి చేస్తే ఏమవుతుంది? ధర్మం మీద ఆచారం మీద ఆసక్తి పెరుగుతుంది. ధర్మం మీద విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసము ఇటువంటి వాటిని మరికొన్నిటిని ఆచరించాలని ప్రోత్సహిస్తుంది. చెప్పాడు స్వల్ప నృప్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్ చిన్నదే కావచ్చు కానీ చాలా పెద్ద భయాన్ని తొలగిస్తుంది. ఆ ఈ ఒక్క పని చేస్తే ఏమవుతుందండి చాలా తప్పు. ఎంత చిన్న చెడ అయినా పెద్ద ఆపద కలిగిస్తుంది. అలాగే ఎంత చిన్న మంచి అయినా గొప్ప మేలు చేస్తుంది. అంటే మన మనస్సుకు ధర్మాన్ని ఆలోచించడము ఆలోచించిన ధర్మాన్ని ఆచరించడం అలవాటు చేస్తుంది. ఈనాడు ఉప్పు వేసుకోము, రేపు ఇంకోటి కూడా వేసుకోము, ఇలా క్రమక్రమంగా మారుతాయి. మన ఆహారం అలవాటు చాలా క్రమక్రమంగా మారిపోతాయి. చాలు, ఆహారం అలవాటు మారిపోయింది అనుకోండి, మనస్సు చాలా బాగా మనం చెప్పినట్టు వింటుంది. మన మనస్సు పాడైద్ది దేనివల్ల? ఆహారమే. ప్రతిదీ తినేస్తుంటే ఆ తిను అంటుంది మనస్సు. అది మానేస్తే ఓహో దీమాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండు అంటుంది. అందువల్ల శుచి కావాలి. ప్రత్యేకించి శాంత చిత్తుడు కావాలి శుచి కావాలి ఇలాంటి వారికి మాత్రమే. ఈ తత్వాన్ని బోధించమని కపిలుడు దేవభూతికి చెప్పాడు. అది విని ఏవం నిశమ్య కపిలస్య వచహా జనిస్త్రీ జనిస్త్రీ అంటే తల్లి. కబీరుని యొక్క తల్లి అతని మాటలు విని స కర్దమస్య దయితాఖిల దేవభూతిహి. మళ్ళీ ఒకసారి అని చెప్తున్నాడు పరిచయం చేస్తున్నాడు ఎందుకంటే 10 అధ్యాయాలు ఉన్నాయి కదా మర్చిపోయామో ఏమో కథను. ప్రసంగం మర్చిపోయామో ఏమో అని సర్దముని భార్య ఈమె దేవభూతి కపిరునికి తల్లి అని చెప్తున్నాడు. ఏమో మరి.
ఎందుకంటే ఏమో మహానుభావులు కొందరు ఈ కథ విని విని విని ఈ తత్వం జ్ఞానం భక్తిలో ఉండి అసలు ఎక్కడో ఒంటి మీంటి యాత్ర ఏం చేస్తాం మనం. అది పాపం స్వామి చూడండి ధ్యాసుడు ఎంత జాగరూకగా ఉంటాడో గమనించండి. ఒక గట్టి విషయం వచ్చిందంటే అది అయిపోవాని మళ్ళీ వెనకకు పోతాడు. అందుకే సాకర్ధమస్య దైతాచిల దేవభూతిహి విశ్రస్త మోహ పటల ఇంత వినగానే ఇంతవరకు ఆమెను అంటుపెట్టుకొని ఉన్న మోహమంతా జారిపోయిందట మోహ పటల. సంగ్రహ సంకృతంలో పటలము అంటే వస్త్రం కూడా. విశ్రస్త మోహ పటల మోహం అనే వస్త్రం జారిపోయింది అంటున్నారు. అంటే పూర్తిగా ప్రకృతి దేహాత్మాభిమానం తొలగిపోయింది. కాబట్టే. గమనించాలి, కథ వినడము, పదాలు వినడము, అర్థం చేసుకోవడం కాదు. ఏ క్రమంలో ఋషులు బోధిస్తున్నారో గమనించాలి. ఇక్కడ మోహ బదలము తొలగిపోయిన దేవహూతి కవిరునికి నమస్కరించింది అన్నాడు. నమస్కారం చేయటం కంటే ముందు ఆమెకు మోహం తొలగింది. అది ఉండాలి. మోహం తొలగకుంటే కన్న కొడుక్కు దండం పెట్టదు. వాడు నా కొడుకే అండి. ఆ మా పిల్లవాడే నేర్చుకుంటే మా పిల్లవాడే. కానీ నా పిల్లవాడు అన్న భావం ఉన్నంతవరకు ఆయన దండం పెట్టదు. కపిరునికి నమస్కారం ప్రణామం చేసింది. అంటే నేను తల్లిని అతను కొడుకు మాది దేహ సంబంధము ఈ దేహమే ఆత్మ ఇలాంటివన్నీ పరిపూర్తిగా తొలగిపోతేనే. నమస్కారం చేయగలదు. అందుకే నమస్కారం చేసిందనే మాట చెప్పే ముందే విన్న వాళ్ళు అడుగుతారు అదేంటండీ కొడుకు దండం పెట్టడం వేయండి తల్లి మనమే అడుగుతాం. కదా మనలో అలాంటి సందేహం పూర్తిగా తొలగించటానికే విశ్రస్త మోహ పటలా పరిపూర్ణముగా మోహ వస్త్రం జారి తొలగిపోయిందై తం అభిప్రణమ్య కపిలుని మహానుభావుడికి నమస్కరించి తుష్టావా. ఇది రెండో పని స్తోత్రం చేస్తుంది. కపిలుని స్తోత్రం చేస్తూ ఉంది. తత్వ విషయాంకిత సిద్ధి భూమిం.
స్తోత్రం చేయడానికి ఏముందట ఆయన దగ్గర అంటామని తత్వ విషయ అంకిత సిద్ధి భూమి. సాంక్ష్యం. జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇవన్నీ వేటి వలన మనకు కలుగుతాయి? తత్వత్రయం తెలిస్తే కలుగుతాయి కదా. ప్రకృతి అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? కాలం అంటే ఏమిటి? ఈ నాలుగు తత్వములు తెలియకుండా ప్రపంచం మీద విరక్తి కలగదు. పరమాత్మ మీద భక్తి కలగదు. కాబట్టి జ్ఞానము కలగాలన్నా, వైరాగ్యం కలగాలన్నా, భక్తి కలగాలన్నా ప్రధానమై తత్వ విషయ జ్ఞానం. ఎలాంటి వాడు కపిలుడు అంటే తత్వ విషయ అంకిత సిద్ధి భూమి. అన్ని రకముల తత్వ విషయములను నాటటానికి నాటిన వెంటనే బాగా పండటానికి పనికొచ్చే మంచి భూమి అది. ఉత్తమ క్షేత్రం కపిలుడు వేటికి తత్వ విషయ బీజముల అంటే పరిపూర్ణ తత్వజ్ఞుడు ఒక మాట చెప్పాలంటే సర్వజ్ఞుడు అన్నాడు. సర్వజ్ఞః స సర్వవిత్ అంటాం ఏదో ఉంటుంది అలా సర్వజ్ఞుడు కాబట్టి అలాంటి పరమాత్మను నమస్కరించి స్తోత్రం చేయటం ప్రారంభించింది. అధాపి అజః అంతఃఫలిలే చయానం భూతేంద్రియార్ధాత్మమయం వపుస్తే గుణప్రవాహం సత్ అచేత బీజం దజ్జౌ స్వయం యత్ జథరాబ్జజాతః శిశుడు ఏం చేయాలి పాఠం విన్న తర్వాత గురువు గారు పాత రోజులు. నిన్న చెప్పిన బాధాన్ని ఈరోజు మళ్ళీ గురువు గారికి అప్పజెప్పాలి నీ వల్లేవే అని కోలి మాచే మళ్ళీ అప్పజెప్పాలి. ఒక మూలం కాదు విషయం. గురువుగారు నిన్న ఏం చెప్పారో మొత్తం ఇవాళ మనం చెప్పాలి. అలా చెప్పగలిగితే నెక్స్ట్ పాథం. ఇదొక్కటే మళ్ళీ ఆగిపోతుంది.
ఇక ఇది దగ్గర అంతా ఉంటాయి. ఓ మూడు తప్పులు పోయేటట్టు పోయి చెప్పాలి కంఠస్తం మూలం అంతా. మూడు తప్పులకు ఛాన్స్ ఉంది. నాలుగో తప్పు పోయిందనుకోండి ఈ సంవత్సరం వద్దు నువ్వు ఉచిత పరీక్ష ఇయ్యి ఉచిత పరీక్ష ఇయ్యి కానీ పరీక్ష. అది అలా మూలముప్ప చెప్పాలి అందులో విషయాన్ని చెప్పాలి అది విధానం ఇప్పుడు దేవభూతి కూడా గురు అంటే దీన్ని మనం ఏం చేశామంటే చమత్కారంగా ఇదే వ్యాసుడు చెప్తారు మనకు సాందీప్యునే దానితో పాదియంగా గురురధీతం గురవే నివేదితం నాయనా పారం అప్పజెప్పురా అంటే తప్పు తప్పు గురువుగారు మీ సొమ్ము నేను హరిస్తానా అది మీకే నిన్ననే ఇచ్చేసాను అంటున్నా. మరి వాళ్ళు మీ సొమ్ము నా దగ్గర పెట్టుకోవాలని ఎందుకు నీ పోయి పోలే కదా అయ్యా గురువుగారితో మా వాడితో కూడా మీ సొమ్ము మీకే. నా దగ్గర ఏమీ లేదు నువ్వు నటి వాడు ఉన్నావ్. అమ్మో తొమ్మిది తీసుకుంటావ్ అనే తత్వం ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి అలా కాకుండా దేవభూతి. విరుని వల్ల తాను దేన్ని వినదో మళ్ళీ దాన్ని అప్పచెప్తున్నాను. మొత్తాన్ని కాదు సారం అంటే నాకు విషయం కొంచెం కొద్దిగా అర్థమైంది గురువుగారు అని చెప్పడానికి అధాపి అజః అంతస్థనిలేశయానం. ఎవరు కావాలి మొదలు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ నీ నాభికమలం నుండి పుట్టినవాడు పుట్టి కూడా నేను పుట్టుక లేని వాడిని అనుకునేవాడు అందుకే అజః నేను కూడా పుట్టిన వాడికే. వారికి పేరు మాత్రం పుట్టుక లేనివాడు. అందువల్ల అజః అంతస్థలి దేశయానం అంటే నీటిలో పడుకొని ఉన్నవాడిని అంటే ఏంటి నారాయణుడిని అన్నమాట. ఓకే కదా ఆపో నారాయణ ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః తదత్య అయనం ప్రోక్తం తేన నారాయణ స్ముతః ఇది నారాయణ శబ్దానికి యుత్పత్తి. నారాయణమ్యస్య మనం చెప్పుకుంటాం. ఇలా నీటిలో పడుకొని ఉన్నటువంటి భూత ఇంద్రియ ఆర్ధ ఆత్మమయం తేవపుహు నీటిలో పేరించి ఉన్నటువంటి నీ దివ్య బంగళ విగ్రహాన్ని స్తోత్రం చేశాడు.
లాంటిది ఆ విగ్రహం సహస్ర తీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అని వెయ్యి కాళ్ళు, వెయ్యి చేతులు, వెయ్యి కళ్ళు, వెయ్యి తలకాయలు చూతామా? చూస్తే మనం బదుగుతామా? గుండె గుభేరు అంటుందమ్మా భగవా ఎంత భయంకరంగా ఉంటే స్వామి మనమే దానం చేస్తాం. అది అర్థం అది కాదు. సహస్ర శీర్ష సహస్రాక్షః ఏమర్థం? అన్లు జ్ఞానము అనంతమైనటువంటి జ్ఞానము కలవాడు. అనంతమైనటువంటి కర్మను చేయించేవాడు. కదా? అందుకే జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు మూలభూతుడు. కదా? అని చెప్పుకున్నాం అతని శరీరము నుండే ఇంద్రియములు పుట్టాయి. ప్రకృతి క్షోభించింది మహత్తత్వం అందుకే అంటున్నాడు భూత ఇంద్రియ అర్థాత్మమయం వపుస్తే. మీ శరీరం ఏమంటే పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచవిషయములు. కదా? ఇలాంటివి. ఇవే ఉన్నాయి నీ శరీరంలో. ఇలాంటి వాసితో ఏర్పడి ఉన్నటువంటి నీ దివ్యమైన శరీరాన్ని గుణప్రవాహం. అన్ని గుణములకు అంటే త్రిగుణములకు అంటే ప్రకృతికి దట్ అశేకదీయం. నెదిగిదే మూల కారణము. అలాంటి స్వయం అలాంటి నీ శరీరాన్ని దజ్జవు. ధ్యానం చేసి ఆ ద్వితుర్ముఖ బ్రహ్మ నీ దివ్య మంగళ విగ్రహాన్ని సకల చరాచర జగత్తుకు మూలమైన దానిగా ధ్యానం చేసి. రా చేయగలగాలి అంటే యత్ జకరాబ్జజాత్. ఆహా వాడు పుట్టింది అక్కడ నుంచే కదా. నీ కడుపులో నీ నాభిలో ఉన్నటువంటి పద్మం నుంచి పుట్టాడు కాబట్టి నువ్వు ఎవరికి కనబడవేమో కానీ మరి కొడుకు కనబడవా?
నీ శరీరాన్ని చూసుకుంటూ దాన్నే స్తోత్రం చేశాడు. సయేవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః. నీవు విభక్త వీర్య నీ పరాక్రమాన్ని నీ తేజస్సును నీ మహిమను విభజించి గుణప్రవాహేన సత్వమూర్తి రజోమూర్తి తమోమూర్తి. రజోమూర్తిగా శిష్టి చేస్తావు, తమోమూర్తిగా సంహారం చేస్తావు, సత్వమూర్తిగా రక్షణ చేస్తావు. నీవే విభక్త వీర్యః. నీ మహిమను, నీ శక్తిని విభజిస్తావు. ఎలా గుణప్రవాహి. గుణముల వరుస వరుసగా గుణముల రీతిగా విభజించి సాత్రిక రాయ సమత్సములుగా చేసి స్వర్గాద్యనీహః అవితథాభిసంధిహి నీకు దేని మీద కోరిక లేదు. సుశి బహుశ్యాం ప్రజాయేయ ఆయన కోసమా? మన కోసమే కదా? మనము ఆచరించిన కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవింప చేయటానికే సృష్టి చేస్తాడు. కొంతకాలం రక్షిద్దామని ప్రళయం. కదా మనం ఏమి చేయకుండా ఉండాలంటే ఉంటామండి? కాళ్ళు చేతులు ఆడుతున్నంతవరకు ఆడకున్నా ఊరుకోం. అవి పని చేయకున్నా మనస్సు బాగా పనిచేస్తుంది. బుద్ధి ఇంకాస్త పనిచేస్తుంది. అందులో చేతకాని వాడికి ఆలోచనలు ఎక్కువ అంటాడు వ్యాసుడు. శక్తిహీన నరహాలోకే బహు బహు విచారయతి కేవలం. ఏ పని చేతగాని వాడు తాను చేయలేని వాటినన్నిటినీ ఆలోచిస్తుంటది. అది ఇంకా ప్రమాదం. ఉదాహరణ చెప్పాడు. ఒక బలవంతుడు బలహీనుడిని బాగా కొడితే మన కొట్టలేడు వాడిని. ఏడుచుకుంటూ నాకే బలం బాగా ఉంటేనా వీడిని పచ్చడి పచ్చడి చేసేవాడినండి. కానీ పడుకొని ఆ నిద్రలో కల అంటాడు వాడిని బాగా కొట్టినట్టు కల వస్తుంది వాడికి. అమ్మ నేను కూడా వాడిని కొట్టేసాను సంతోషం ఉంది. ఇది శాస్త్రం. అందుకే అది మనకు ఇది ప్రధానం అన్నమాట. ఏ పని చేయకుండా ఉండలేము కాబట్టి మనకు ఈ ఇవన్నీ చేయాలంటే మరి మనస్సు, కాళ్ళు, చేతులు అన్నీ ఉండాలి కదా. అవి లేకుండా చేస్తే ఏం చేస్తాం అంటే?
గది తీసుకుంటాడు పడదు అని అన్నీ ఉపసంహరించి ఒక గది లవ్వ లేపుతాడు. ఏడికి అది ఆయన జఠరం పెట్టి. కదా జరి సరిపోయిందా ఇక మళ్ళీ రా. దాన్ని సృష్టి. సృష్టి అయినా మన కోసమే ప్రళయమైనా మన కోసమే అతనికి దేని మీద కోరిక లేదు. సర్గాది అనిహః. సృష్టి కానీ, స్థితి కానీ, లయము కానీ వీటి యందు కోరిక లేనివాడు. అవితత అభిసంధిహి. వాస్తవంగా అతను సంకర్పిస్తే మాత్రం వ్యర్థం కాదు. తథం అంటే వ్యర్థం అవి తథా అంటే వ్యర్థము కానటువంటి అభిసంధి అంటే సంకల్పము కలవదు. ఆత్మేశ్వరః అతర్చ సహస్ర శక్తిహి ఈ మహానుభావుడు అన్ని ఆత్మలకు అధిపతి. అతనికి ఉన్న శక్తి ఎంతో ఎవరైనా ఊహించగలరా అండి? అతర్క్య. ఎవరి ఊహకు అందనటువంటి అనంతమైన శక్తి గల మహానుభావుడు ఎవరు నువ్వేనయ్యా? ఎవరు అనుకుంటున్నావా? సత్వం. నీవే భృతోమే జఠరేన నాథా ఇలాంటి ఇంత మహానుభావుడవు సకల చరాచర జగత్తును సంకల్ప మాత్రంతో సృష్టి చేయగల నీవు. నా నా గర్భంలో పెరిగావు. నీవే పెరిగావు. నేను పెంచాను, నేను ధరించాను అని పోలేదు కుదరదు అది. కదా? ఇంతటి నీవు ధృతః మే జథరేణ నా? గర్భముతో ధరించబడ్డావు. కథన్ను యత్యోదర ఏతదాసీత్. నా డౌట్ ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఎవరి కడుపులో ఉన్నదో. సకల ప్రపంచాన్ని కడుపులో ఉంచుకున్న నీవు నా కడుపులో ఎలా పెరిగావా అని నా డౌట్. అంటే నేను అక్కడే ఉన్నాను మరి న్యాయంగా. కదా? అంటే నీ కడుపులో ఉన్నవారి ఒక అగో నువ్వు ఉన్నావంటే మరి ఏం చేద్దాం? కధన్ను యశ్చోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేచేస్మమాయా సుశుహు అంగ్రిపానః
నీవు ప్రడయకాలంలో యుగాంతంలో వతపత్రే ఏకః సేతి అని చెప్పుకున్నాను నిన్న. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమని. చేతి తోటి కాలి బొటన వేలును నోటిలో పెట్టుకొని వటస్య పత్రస్య పుటేకి అని అదే చెప్తున్నాడు అందుకే చేతేస్మ మాయా శిశుహు. అది నాటకమే కదా ఉజ్జు ఏంటి? ఏం చేస్తున్నావ్? అంగ్రీ పానః. నీ పాదాన్ని నీవే పానం చేస్తున్నావ్. ఈయనే అంటాడు అంబరీషుడు ఉపాక్షనంలో అంబరీషుడు స్వామిని స్తోత్రం చేస్తాడు. ఏంటంటే నీకు పాలు దొరకక ఆహారం దొరకక మరి పాదాన్ని ఆస్వాదిస్తున్నావా? అదదే కాదు. మరి ఏమిటి? ప్రపంచంలో అన్ని లోకాల్లో ఉన్న భక్తులందరూ నీ చరణారవింద మకదందం చరణ మకదందం ఒకటే ప్రార్థన చేస్తుంటే అంత బాగా ఉందా చూస్తాము అనుకున్నావట. అందుకు నీవే అగ్నిని పానం చేస్తున్నావా నయ్యా అని అడిగాడు స్వామి అంబరిశ్వరు. పెట్టుకుంటారండి ఎందుకు ఆయన చేయబట్టే ప్రభుత్వం ఆయన నీ కాడ అప్పుడు దానికి కారణం చెప్పొద్దు పరమాత్మ నా పాదాన్ని ఎందుకు నోట్లో పెట్టుకున్నాడు మనే నోట్లో పెట్టుకుంటే వద్దు అంటాం కదా మరి అప్పుడు ఆయన చేస్తే ఎట్లా ఆయన ఏం చేసినా రైట్ మనం ఏం చేసినా తప్పు అందుకే స్వామి చెప్తున్నాడు మకరంద పానం మకరంద పానం చరణారవింద చరణారవింద మకరంద అని ఒకటే ప్రార్థన చేస్తుంటే అబ్బా అంత బాగుంటుందా నా పాద మకరందం నేను కూడా చూస్తాను ఇంత పెద్దగా ఉంటే తాగిన అడిగా ఒకటి పిల్లవాడై పానం చేసి ఉంటావయ్యా అన్న దమ్ముడు చమత్సానం. ఇలా ఇంతటి విశ్వాన్ని కడుపులో దాచుకొని చిన్న మర్యాద మీద పడుకొని నీ పాదపద్మ మకరందాన్ని పానం చేస్తూ ఉన్నటువంటి నీవు నా కడుపులో పెరిగావయ్యా. గర్భంలో నిన్ను నేను ధరించేలా చేశావే దీనికి మరి ఏం చెప్పాలి? ఏం కారణం చెబుదాము? అంగ్రిపానః త్వం దేహ తంత్రః ప్రశమాయ పాత్మనాం నిదేశ భాజాంత్య విభో విభూతయే కొంచెం జాగ్రత్తగా రచిస్తుంటే త్వం దేహ తంత్రః నీవు మాల కర్మ తంత్రుడవు కాదు కదా.
మనము ఎలా పుట్టామంటే ఏం చెప్తాం? మనం ఆచరించిన కర్మను పరిసరము పుట్టాం. మన ఇష్ట ఏం లేదు. మనిషిగా పుట్టాలనుకుంటే పుట్టలేదు. మనిషిగా పుట్టాలో, పశువుగా పుట్టాలో, తిముగా పుట్టాలో మనకేం తెలుసు? తన పరమాత్మ ఎలా అనుకుంటే అలా పుడుతుంది. అతను దేహతంత్రుడు. తన దివ్య మంగళ విగ్రహము తన స్వాధీనంలో ఉన్నవాడు. రాంతి స్వామి, ప్రతిమాయ పాప్మనాం ఎందుకు వచ్చావయ్యా అంటే పాపాత్ములను క్షమింపజేయటానికి అంటే వినాశాయచ దుష్కృతాం. ప్రత్యమాయ పాప్మనం నిదేశ పాజాంచ విభో విభూతయే పరిత్రాణాయ సాధునం కదా దాన్నే నిదేశ పాజాంచ విభూతయే నిదేశ పాత్ అంటే నీ ఆజ్ఞను పరిపాలించే వారు ఉంటారే వారు వాళ్ళు సజ్జనులు వాళ్ళ యొక్క విభూతయే వృద్ధికి సజ్జనుల వృద్ధికి దుర్జనుల సంహారానికి యధా అవతారాః తవ సూకరాదయః కదా వరాహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం. మాకు సూకరం అంటే అసత్యం. నీకు అన్ని నిజాలు ఒకటే. ఎందుకంటే మన కోసం మనం పుడితే అసత్యం కానీ యజమాన కోసం పుడితే. కదా మన కష్టాలకు ఏడిస్తే ఏడుపు కొట్టోడండి అంటాడు. చూడండి అది ఎదుటి వాడు ఏడిస్తే చూసి మనం ఏడిస్తే అబ్బా ఎంత దయ అండి వాడికి. మరి ఇది ఏడిస్తే అది ఏడిసేయ్. ఏది మంచి ఏది చేయలే. నీ కోసం ఏడిస్తే తప్పు. మా కోసం ఏడిస్తే మంచిది. లోకంలో కర్మబద్ధులైనటువంటి సూకర. కాదు అసత్యం కానీ కర్మబద్ధులైన వారిని తరింప చేయడానికి వచ్చిన సూకరం మహా అవతారం. అందుకే అంటున్నాడు సూకరాదయః సధాని మతి ఆత్మ పదోపలబ్ధయే ఎలాగైతే వరాహాది అవతారములు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఏర్పడ్డాయో
ఈ అవతారం ఉండే కపిలావతారం దీనికి ఆత్మ పథ ఉపలబ్ధయి ఆత్మజ్ఞానం కలగటానికి కోసం అవతారం ఎత్తావు. చెప్పాను కదా మరి సాంఖ్య తత్వాన్ని వివరించడానికే నేను వస్తానని ముందే చెప్పాడు స్వామి. దాన్ని గుర్తు చేసుకుంటుంది మహానుభావా, నీ ఈ అవతారము ఆత్మ తత్వజ్ఞానాన్ని ప్రసాదించటానికే పుట్టావు. పదోపలబ్ధయే ఎన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ ప్రహరణాత్ యత్ స్మరణాత్ అపి క్వచిత్ స్వాదోపి సద్యః కవనాయ కల్పతే కుతః పునస్తి భగవన్ను దర్శనాత్ ఈ శ్లోకాన్ని రోజు చదువుకోవాలి శాస్త్రం. నిత్య పడనీయమైన శ్లోక శ్లోకమిది. అంటే ఏంటి? మనను మనము గొప్పగా తలుచుకోకుండా ఉండటానికి. మనము ఏ రోజు చేసినటువంటి పాపాన్ని ఆ రోజు తొలగించుకోవడానికి ఇది సంధ్యావందనం లాంటిది. సూర్య ఉపస్థానం అంటామే. ఏదన్నాత్ కురుతే అవతదన్నాత్ ప్రతిముచ్యతే అంటాం కదా. దాన్ని మాలిన దీన్ని చదువుకోమన్నాడు రోజు. ఇది దేవభూతి స్తోత్రం. చాలా విశేషమైన స్తోత్రం. గాయత్రీ మంత్రం తోటి గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఈ శ్లోకంలో ఉంది అనేది సాంప్రదాయజ్ఞుల వ్యాఖ్యానం. ఇందులో చూడండి ఎన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ ఏ మహానుభావుని యొక్క నామమును వినటం వలన లేదా అనుకీర్తనాత్ పలకటం వలన యత్ ప్రహ్వణాత్ ఏ మహానుభావుడికి తలవంచి నమస్కరించటం వలన యత్ స్మరణాత్ ఏ స్వామిని స్మరించటం వలన కూడా అంటున్నాడు. స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుక్క మాంసం తినేవాడైనా అంటే చండాలుడు కూడా సద్యః సవనాయ కల్పతే వెంటనే యజ్ఞాధికారాన్ని పొందుతాడు. అన్నప్పుడు కుతఃపునస్తే భగవన్ను దర్శనాత్ అలాంటి నీ దివ్య రుభ మంగళ విగ్రహాన్ని దర్శించిన వాడికి కలగనిదేమిటి?
నీ పేరు వింటేనే, నీ పేరు అంటేనే, నీకు తలవంచి నమస్కరిస్తేనే, నీ కథలు స్మరిస్తేనే, చెండారుడు స్మరించిన యజ్ఞాధికారం లభిస్తుంది అన్నప్పుడు అలాంటి నిన్ను దర్శించిన వానికి లభించనిది ఏమిటి? చాలదా? ఎందుకంటే తత్సవితుహు వరేణ్యం భర్గః దేవత్స ధీమహి దియో యోనః ప్రచోత కాలేదు. ఈ దివ్య మంగళ విగ్రహము యొక్క స్వరూప స్వభావాలను మాటిమాటికి మేము ధ్యానం చేస్తాము. ఇది చేయటం వల్ల పద్య సవనాయ గలపతే వెంటనే యజ్ఞము చేయగలడు దియోయోన ప్రచోదయాత్. యజ్ఞం అంటే ఏమిటండి? దేవతా ఉద్దేశేన ద్రవ్య త్యాగః కదా? మనది అనుకుంటున్నటువంటి ద్రవ్యము, నాది అనుకుంటున్నటువంటి ఆస్తిని, ధనమును పరమాత్మ కర్పించే బుద్ధి కలుగుతుందన్నమాట. దియో యోన ప్రతి ఉదయాత్. చమత్కారంగా వ్యాస భగవానుడు ఒక లక్ష రకములుగా వేద మంత్రం యొక్క అర్ధాన్ని శ్లోకాలలో ఇముడుస్తాడు. గాయత్రీ మంత్రాన్ని అయితే ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి పై నుంచి కింది నుంచి. అక్షరాలు మార్చి, పదాలు మార్చి, వాక్యాలు మార్చి. అంతా అదే కదా ఇటు పోయినా జేయ వస్తదా? సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ వేరే మార్గం లేదు. కాబట్టి అదే సవిత్రు వరేణ్యం. అందువల్ల ఆ గాయత్రి మంత్రార్థాన్ని రకరకాలుగా రకరకాలుగా జొప్పించి ఇస్తాడు. ఎందుకంటే మనం మంచిది అని తెలిస్తే చేయం. మనం చాలా గొప్పోళ్ళం. అబ్బే ఇది పాడు చేసినా ముందు ఇమ్మటే చేస్తాం. ఇది అప చేయకుండా అంటే ముందు చేస్తాం. చెయ్యి అంటే చెయ్యం. అందుకే పాలల్లో కరిపి మరి తేనెలో కరిపి ఇంకో దాని మందు ఎందుకు మరి మందు మంచిగా ఇయ్యొచ్చు కదా. అందుకే స్తోత్రము, పదము, వాక్యము, అర్థము, ఆటలు, పాటలు ఏదో రూపంలో భగవంతుని యొక్క నామాన్ని మన నోటితో అనిపిస్తాడు స్వామి. మన చెవితో వినిచి ఎంత దయ చూడండి వ్యాసుడికి ఏం చేయి మన రుణి చెది రుణి చేయి ఉంది. అది గొప్ప రుణం ఏంటంటే ఋషి రుణం. పిత్త రుణం కంటే దేవ రుణం గొప్ప రుణం ఋషి రుణం.
అది మనం ఎన్నడూ తీర్చుకోలేము. ఏ కన్న తల్లులు పనికొస్తారని చెప్పండి. మాతా పితృ సహస్రేభ్యః వత్సల తరః వేదః అన్నాడు. వేయి తల్లిదండ్రుల కంటే ప్రీతి ఉన్నది వేదం. వేయి వేదం దాకా కనిపిస్తున్నవాడు గురువు కాదు. ఇక్కడ వేదం చెప్పింది కానీ మనకు అర్థం కాదే. మనకు అర్థం కాని అనంతమైనటువంటి శాస్త్ర రహస్యములను మనకు అర్థమయ్యే రీతిలో బోధించే గురువు మరి వేదం కంటే. ఇది చూడండి స్వామి ఎంత చెప్తున్నాడో స్వాదోపి సద్యస్తవనాయ కల్పతే చండాలుడు కూడా వెంటనే యాగాధికారాన్ని పొందుతాడు కుతః పునస్తే భగవన్ను దర్శనం ఇక నిన్ను చూచిన వాడికి కలుగుతుందని మళ్ళీ ఏం చెప్పాలయ్యా అన్నీ లభిస్తాయి. అహోపత సపజహా అతో గరీయాన్ యత్ శిగ్వాగ్రే వర్సతే నామ తుభ్యం. ఎవరి నాలుక కొననో నీ పేరు ఉందో వాడు చండాలుడైన తక్కిన వారందరి కంటే గొప్పవాడు. యాసుడు జాతి అభిమాని చెప్పండి. ఇంకా బ్రాహ్మణాదిత్య అని చెబుతున్నాడు. బ్రాహ్మణుడు ఎత్తునెక్కించుకుంటున్నాడు. ఎక్కడ ఉంది? అది వినవాడు తెలిసినవాడు అనడు. అందుకే యద్విహ్వాగ్రే వర్తతే నా అహోపత స్వపచ హతోదరీయాన్. ఇలాంటి వారందరి కంటే వాడే గొప్పవాడు. ఎవరు యజ్జి స్వాగ్రే వర్తతే నామ తుభ్యం. ఎవరి నాలుక చివరలో నీ పేరు ఉందో. తేపుస్తపత్తే జుహు సత్నురార్యాః బ్రహ్మానుచుహు నామగృడంతియేతే ఇదంతా భగవంతుని నామ సంకీర్తన ప్రభావాన్ని చెప్పిస్తున్నాడు.
స్వామి విన్న జ్ఞానం కలిగిన సంప్రదాయం ప్రకారం స్త్రీ వేద మంత్రాన్ని వేద మంత్రంగా ఉచ్చరించకూడదు కాబట్టి గాయత్రీ మంత్రార్థాన్ని పై భాగంలో చెప్పాడు. పునదుత్తం యొక్క మంత్రం రెండు భాగాలు చెప్పు. ఏమిటంటే చూడండి బ్రహ్మానుచుహు నామ గృణంతియేతే ఎవరు నీ దివ్య నామ సంకీర్తనం చేస్తారో అలాంటి వాళ్ళు తేపుహు తపః. వారు అన్ని తపస్సులు చేసిన వారే. అలాగే జుహువుహు అన్ని హోమములు చేసిన వారే. సస్నురార్య అందరినీ మహానుభావులను స్తోత్రం చేసిన వారే. బ్రహ్మానూచుహు నామ గృణంతియేతే వేదమును సంత చెప్పించు అనూచుహు ఊచుహు అనూచుహు అంటే సంత వేదమును సంత చెప్పుకున్నవారే ఇంతకెవరు వాళ్ళు గృణంతియేతే ఎవరు మీ నామాన్ని పరిచారో, భగవంతుని నామ సంకీర్తనం చేస్తే వేదాధ్యయనం చేసిన వారితో సమానము. సజ్జనస్యవ సమానము, హోమము, తపస్సు అవన్నీ చేసినట్టే ఎందుకంటే. అన్నిటికీ మూలం ఏమిటి? నువ్వే కదయ్యా. సకృతు నారాయణే చుక్త్వాపుమాన్ కల్పశతైరపి అంటాడు. ఒక్కసారి నోరెత్తి నారాయణ అన్న నామాన్ని గట్టిగా పలికితే నూరు కల్పముల కాలములు ఆచరించిన పాపములన్నీ భస్మమైపోతాయి. అదే అంటున్నా చూడండి. కృణంతియేతే సంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం అలాంటి నిన్ను పరంబ్రహ్మ పరబ్రహ్మను పుమాంసం. ఉత్తమ పురుషుడిని ప్రత్యేక స్రోతసి ఆత్మని సంవిభావ్యం. శరీరంతో కాకుండా ప్రేములతో కాకుండా బుద్ధిలోనూ ఆత్మలో మాత్రమే ధ్యానించ తగిన వాడిని సంవిభావ్యం స్వతేజస ధ్వస్త గుణ ప్రవాహం. కదా? మూడు గుణముల యొక్క ప్రవాహాన్ని కొనసాగించిన వాళ్ళవు నీవే. తొలగించిన వాళ్ళవు నీవే. సృష్టి కాలంలో గుణ ప్రవాహాన్ని పయనింపచేస్తావు. ప్రవేశ కాలంలో?
అందుకే స్వతేజస ధ్వస్త గుణ ప్రవాహం నీ దివ్యమైన తేజస్సుతోటి అన్ని గుణ ప్రవాహాలను నశింపచేసినటువంటి మహానుభావా వందే విష్ణుం కపిలం వేద గర్భం అంటే థాంక్స్ అన్నమాట మన భాషలో. సాంప్రదాయం ఏంటి ఏం చేసినా కానీ ఛాన్స్ లేదు అయిపోతాడు అక్కడ. గురువు గారు శిష్యుడు ఛాన్స్ చెప్తున్నాడు దండం పెట్టడంలే. కదా అది పరిస్థితి. కానీ తల్లి చెప్పింది వందే విష్ణుం కపిలం వేద గర్భం. కపిలునికి ఏం పేరు? వేద గర్భుడు. అంటే అన్ని వేదములు గర్భంలో ఉంచుకున్నవాడు. ఇంకో అర్థము వేదం అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే వేదం కదా. వేద గర్భం అంటే ఏమిటి? పితుర్ముఖ బ్రహ్మను గర్భంలో దాచుకున్నవాడు. పితుర్ముఖ బ్రహ్మకు వేదమును ఉపదేశించినవాడు అలాంటి విష్ణుం కపిలం వందే నమస్కరిస్తున్నాను అని చెప్పి మైత్రేయ ఉవాచా ఈడితః భగవానేవం కపిరాస్యః పరః కుమాన్ ఇలా కపిరుడు అనేటువంటి పరమ పురుషుడు. దేవ ఉద్గీత స్తోత్రము చేయబడి వాచా విక్రవయేత్యాః మాతరం మాతృవత్సరః తల్లి మీద బాగా ప్రేమ ఉన్నవారు కాబట్టి వాచా అవిక్రవయ అమ్మో అమ్మవు నువ్వు తల్లివి నీ కొడుకును నువ్వు ఇలా వాచా అవ్వదు అని ఇలాంటివి ఏమి మాట్లాడరు. అవిక్రవయ వాచా స్థిరమైన వాక్యంతో గంభీరముగా గంభీరమైన మాటతో అంటున్నాడు. మాకేనానేన మాతస్తే సుసేవ్యేన ఉదితేనమే మాతః అమ్మ నేను చెప్పిన ప్రతివారు సులభంగా సేవించదగిన ఆచరించదగిన ఈ మార్గంతోటి ఆస్తితేన పరాంకాష్టాం అచిరాత్ అవరోచ్ఛతి. ఈ మార్గంతోటి జాగ్రత్తగా ఈ యోగ మార్గాన్ని నీవు ఆచరిస్తే త్వరలోనే ఉత్తమ గతిని పొందుతావు.
శ్రద్ధస్వజన్మతం మస్యం దుస్తం యత్ బ్రహ్మవాదిభిహి అమ్మ నేను చెప్పానని ఆ మా అబ్బాయి చెప్పాడులే ఆ ఉంటుంది అంతా ఉంటుందా ఇలాంటి భావాలన్నీ పెట్టుకోకు ఏతత్ శ్రద్ధస్వ నేను చెప్పిన ఈ విషయాన్ని నమ్ము, విశ్వసించు. తరువాత దుష్టం యతు బ్రహ్మవాదిభి. ఈ విషయాన్ని ఇక నీకే చెప్పలేదు. మో చెప్పారు కదా. ఎప్పుడో చెప్పాను కదా చాలా మందికి. మళ్ళీ నశించిపోతుందని బుద్ధరించాను. ఇదివరకు దీన్ని బ్రహ్మజ్ఞానం కలవారందరూ సేవించారు. దుష్టం యసు బ్రహ్మవాదిభి. బ్రహ్మజ్ఞానము కలవారందరూ ఇదివరకు సేవించినటువంటి ఈ తత్వాన్ని సద్ధవియేన మాం అభవం యాయా మృత్యుం. ఉచ్ఛంతి అతద్విదః యేనమాం అభయం యాయా. ఇలాంటిది నేను చెప్పిన ఈ మార్గాన్ని అవలంబిస్తే భయమును తొలగించి నన్ను పొందుతారు. నా స్వరూపాన్ని తెలియని వారు మృత్యువును పొందుతారు. స్వామి ఏం ఎక్కడ మొహమాట ఏం లేదు. చెప్పినట్టు విన్నావా? చెప్పిన దాన్ని నమ్మి అనుష్టానం చేస్తే నన్ను పొందుతావు. తెలియలేదు నరకండి. చెప్తున్నాను ప్రత్యేకంగా. మృత్యు మృత్యంతి అతద్విదః ఇలాంటి యోగము తెలియని వారు మృత్యువును అంటే సంసారాన్ని అజ్ఞానాన్ని వారు పొందుతారు. తెలిసి ఆచరించిన వారు. నన్ను పొందుతారు పరాసురి సంత స్వయంగా స్వామి చెప్పాడు అది వినకుంటే ఏమవుతుందో చెప్పాడు వింటే ఏమవుతుందో కూడా వివరించాడు. ఇప్పుడు మైత్రీ అంటే కథ ఎప్పుడు ఉదమరిస్తున్నాడు మైత్రీయుడు ఇతి ప్రదర్శ భగవాన్ సతీన్తాం ఆత్మనో గతి ఈ ప్రకారంగా పరమాత్మ కపిలుడు. ఉత్తమరాలైనటువంటి తల్లికి ఆత్మ స్వరూపాన్ని బోధించి స్వమాత్రా బ్రహ్మవాదిన్య కపిలః అనుమతః జయౌ. మీరు వెళ్ళిపోవాలి. అక్కడే ఉంటే రాగు. చాలా ప్రచారం చేయాలి కదా కపిలాశ్రమం మనకు ఉంది ప్రత్యేకించి. చాలా ప్రచారం చేయాలి చాలా కాలం తపస్సు చేస్తూ కూర్చోవాలి. అమ్మ మరి వచ్చిన పని అయిపోయింది నాకు పని ఇస్తే నేను వెళ్ళిపోతాను ధర్మం కదా తల్లి అనుమతి తీసుకొని పోవాలి.
కాబట్టి ఎలా అడిగి మాత్ర అనుమతి అనుమితః తల్లి ఆమోదాన్ని పొంది బ్రహ్మవాదిని కాబట్టి ఒప్పుకుంది. కదు కాకుంటే కొడుకు పోతాడు తల్లి ఒప్పుకుంటుంది ఆయనని ఇంకో రెండు రోజులు బాబు అంటారు ఎలా తిప్పించాడు ఎలా ఒప్పుకుందయ్యా అంటే బ్రహ్మవాదిని కాబట్టి పరమాత్మ చేత బోధించబడి తత్వం ఉంది కాబట్టి ఆయన లేనిది ఎక్కడ కబీరులు ఏం చేయకరండి అంత రాయే ఉన్నాడు కదా కాబట్టి ఆ అనుజ్ఞ ఇచ్చింది హనుమత్ తీసుకొని ఈ మహానుభావుడు ఏ ఏ ఊరు వెళ్ళిపోయాడు కాచాపి తనయోక్తేన యోగ దర్శనేన యోగది యోగాదేశీన యోగయుతు తస్మిన్ ఆశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహిత ఆమె కూడా సరస్వతి ఎక్కడ ఉంది కదా ఆ నదీ తీరంలో కుమారు ఎత్తినటువంటి అలాంటి యోగ మార్గాన్ని అవలంబించి దాన్నే ఆపీడే మనకు ఆ పీలే అని పాదం కూడా చెప్పుకుంటున్నాడు. అలాంటి ఆ తీరంలోనే యోగమును ఆ ఆవహ ఆవహించి అంటే అనుష్టానం చేస్తూ అక్కడే కూర్చుంది. పీడే సమాధానంతో అభీక్షణ వాక్ ఆ కపిషాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానంచోగ్ర తపసా బిభ్రతి చీరిణం కృశం. పూర్తిగా యోగంలో పడింది. పడి అభీక్షణ అభీక్షణవాత్ ఆహా కపిశాం జటిల అని అభీక్షణవాతట అంటే మౌనాన్ని వహించింది. ఏమీ మాట్లాడటం లేదు. అలాగే శిరస్సులో జలద ధరించి అంటే ఆ తైలం ఈ తైలం ఏదో అని ప్రచారం చేస్తున్నారు. ఈ తైలం రాసుకుంటే ఆ కేశ ఆ తైలం రాసుకుంటే కేశ కేశ సంస్కారాన్ని వదిలిపెట్టింది. దేహ సంస్కారాన్ని వదిలిపెట్టింది. వస్త్ర సంస్కారాన్ని వదిలిపెట్టింది. వస్త్రాలన్నీ చిరిగి పేరికలు అవుతున్నాయి. ఈ చిరస్సు కేశములన్నీ ఎదలు కట్టిపోయాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని పోతుంది. ఒక్క మనస్సు మాత్రం క్లీన్ గా ఉంటే చాలు కదా. సరే అది ఒక్కటి బాగుంటే ఇవి ఎన్ని మురికి ఉన్నా ఇబ్బంది లేదు. అది మురికి ఉండి ఇవన్నీ ఎంత బాగా వింటున్నా గానీ.
చెప్తారు మహానుభావులు యథా యథా పాంచభౌతికో దేహః అంటాడు దాసులు. మనస్సు పరిశుద్ధం లేకుండా శరీరాన్ని అలంకరించుకున్నవాడు ఎలాంటి గొప్పవాడయ్యా అంటే తన కడుపులో ఉన్నటువంటి మలకోశాన్ని తెలియనివాడు అన్నాడు. ఎన్ని రాస్తే ఏమండీ పొట్టకి ఎంత గన్నం రాస్తే, మొఖానికి ఎంత గన్నం రాస్తే, ఏముంది కడుపులో? కదా? మరి దాన్నే నువ్వు బయట చూస్తే అసలు చిత్తుకుంటావు. దాన్ని భద్రంగా లోపల సంచిలో వేసుకొని లోపల వేసుకొని పోడలు, అత్తరులు, పన్నీర్లు అబ్బాయి ఎంత గొప్పవాడవురా! ఇలాంటి వాడే దంభతీవి అంటారు. పైకి వేషం వేస్తున్నావ్ కాబట్టి అంతా పడే. అది లేనటువంటి మహానుభావుడు అది ఈమె అలాగే ఆత్మానంచ ఉగ్ర తపసాభిభ్రతి తనను తాను గొప్ప తపస్సుతో. చీరిణం కురుషం బక్క చిక్కిపోయింది. శరీరం అంతా శిథిలమైపోతుంది. అలాంటిది ప్రజాపతే శ్రద్ధమస్య తపో యోగ విజృంభితం స్వగార సత్య మనో అనౌపమ్యం ప్రార్ధ్యం వైమానికైరపి. స్వగారి క్షేత్తం స్వగారి క్షేత్తం అనౌపమ్యం అంటాడు. దేవభూతి అనుభవించినటువంటి గృహస్థ జీవితం ఎలాంటిదండి చెప్తున్నాడు. ప్రార్ధ్యం వైమాళికైరపి. విమాన సంచరించేటువంటి యక్ష, కిన్నర, గంధర్వ, చింపురుష దేవతాదుల చేత కూడా ఇంపదగిన గృహస్థాశ్రయం కదు? కర్దముడు దేవభూతి అనుభవించినటువంటి భోగముడు ఏ దేవతలైనా అనుభవించారా? ఏ లోకం వారైనా? ఏది కదా? మరి అంతటి భోగాన్ని అనుభవించిన దేవభూతి ఇప్పుడున్న స్థితి. ఇక రెండు పోల్చుకోండి. వాస్తవంగా ఈ శరీరంతో అనుభవించేవన్నీ మనవి కావు. మనకు కాదు.
అనుభవానికి కర్పలం కూడా మనం కాదు. కదా? అర్ధముడితో ఒక నూరు సంవత్సరాలు తన దివ్యమైన యోగ ప్రభావంతో. నిర్మించిన విమానంలో విహరించి అప్పటి చెప్పుకున్నాం మనం. ఇంద్రుడు కూడా ఓ పావగొడ్డ అడగంటూ అందులో నేను ఉంటే బాగుండేది ఆ విమానంలో. ఒకసారి తాపుతాం కదా అంటాం కదండీ. ఒకసారి తాపితే బాగుండు, చూస్తే బాగుండు అని ఇంద్రుడు ఆశపడ్డాడు. అంతటి దివ్యమైనటువంటి విమానంలో దివ్యమైన భోగాలు అనుభవించినటువంటి కర్దమ ప్రజాపతి భార్య. తీరిన బట్టలతో జడ కట్టిన జుట్టుతో శిథిలమైన శరీరంతో ఆహార పానీయములను వదిలిపెట్టి వీకరమైన తపస్సులో ఉన్నది అంటే మరి దానికి దీనికి ఎవరు కర్త? అప్పుడు అది ఇచ్చాడు ఇప్పుడు ఇది ఇచ్చాడు. అంటే దాన్ని ఎంత ఆనందంగా అనుభవించావో. దీన్ని అంతే ఆనందంగా అనుభవించాలి. వాడిచ్చాడు, నువ్వు అనుకుంటే రాదు. ఎందుకంటే ఎంతటి దివ్యమైన భోగాలు నీవు అనుభవించినా. చివరి పేజీ ఇదే కదా. అందుకే భారతం మొత్తం చదవలేని వాళ్ళు స్వర్గారోహణ పర్వ ఒక్కటి చదవండి సార్ అన్నారు. అది ఎందుకండీ అంటారా? ఎంత అద్భుతంగా వర్ణించారంటే తలుచుకుంటే కళ్ళం పడి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ హస్తినాపురము, ఆ ఏక చిత్రాధిపత్యము, అన్ని అశ్వమేధములు. ఎన్ని పోగాలండి ఇంద్రుడు, వర్ణుడు, కుబేరుడు. అష్ట దిప్పాలు వచ్చి చేయించాడు అందరూ. అలాంటి వాడు ఓ చిన్న కౌపీనం పెట్టుకొని జడలు కట్టుకొని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని తలకాయని ఎర చేసుకొని ఎటువైపు చూడకుండా అందరూ ఐదుగురు నడుచుకుంటూ ఆ విజుల గుండా వెళ్తుంటే
ప్రజలందరూ ఏ మహానుభావుడిని కడగంటితో చూడగలిగిన అదృష్టవంతులమని భావించేవారు. మానవులు సామంతులు కాదు దారిన పోయే పిల్లులు కుక్కలు కూడా ఆయనను చూస్తున్నాయండి. మరి ఆయనకు ఆ ఫీలింగ్ లేదే. నేను చక్ర వ్యవహర్తినండి, కానీ నేను వెళ్తానా? ఆ నీరు ఉన్నంతవరకు ఇంకెక్కడ ఉంటుంది? లేదు, నీరు పోచనే. అంత భోగం అనుభవించిన శరీరమే ఇంత విరాగాన్ని ఆశ్రయించింది. ఇదే చివరికి ఎందుకంటే నీవు ఎన్ని భోగాలు పొందినా ఎన్ని సుఖాలు అనుభవించినా అగ్ని సంస్కారమే తప్పదు కదా. మరి అగ్ని సంస్కారం అప్పుడు నాకు తెలియదు కాబట్టి అని తప్పించుకోవడం కంటే జరుగుతున్నదంతా అగ్ని సంస్కారం అనుకుంటే సరిపోనే. ఇదే మనకు అసలైన జ్ఞానం. ఆ స్థితిని దేవభూతి చాలా స్పష్టంగా పొంది స్వగారహస్య మనోపమ్యం ప్రాజ్ఞం వైమానికైరతి. దేవతలు కూడా ఆశపడేటువంటి తన గృహస్థాశ్రమం యొక్క విధానాన్ని ఎలా ఉండాలి చెప్పాలి చూడండి తయపేననిభాతేయాః దాంతా రుక్మ పరీక్షగాః ఈమె. పడుకొని నిద్రించినటువంటి చెయ్యలు ఎలాంటివి అంటే పయస్తేననిపాః. పాద మీది నురుగులా ఉన్నాయి. చెయ్య పాద మీద నురుగులా ఉంటుంది. అలా తేలిపోతూ ఉంటుంది. అంతటి అంతటి స్వచ్ఛమైన సుతిమెత్తని సుకుమారమైనటువంటి చెయ్యలు. అది కూడా దాంతాః రుక్మ పరిక్షదాః. పడుకున్న మంచము ఏదో టేకు ఇంచు ప్లే గుండ కదా ఇవన్నీ వేస్ట్. మరి ఏం మంచం కావాలి? దాంతములు కావాలి. ఏనుగు దంతములతో చేసిన మంచం కావాలి. ఉత్త నందం అనుకోకండి ఏనుగు దంతాల మీద రుక్మ పరీక్షదా బంగారు తొడుగు తొడిగారు. ఏనుగు దంతములతో చేసి దాని మీద బంగారు తొడుగు తొడిగి అలాంటి మంచం మీద పాల నురుగు లాంటి పరుపులు పరిచారు. ఆసనానిచ హైమాని సుస్పరిశ ఆస్తరణానిచ బంగారు ఆసనములు రత్న ఖచ్చితములు వజ్ర ఖచ్చితములు అయినా అబ్బా బంగారంతో వజ్రాలతో చేస్తే మనం మనం కూర్చోంగానే కూర్చుంటాయి కదా.
కదా బంగారు కట్టుకుండదా? అందులో రాళ్ళు వజ్రాల పెడితే ఏమైతదండి? కుతూరగరమా? అంటే ఏమి బాధ లేదు సుస్పర్శి ఆస్తరణ అని. బంగారు సింహాసనం మీద అబ్బా కాకపై కూర్చుంటే బాగుండు అనే అనుభూతిని కలిగించే అతి స్తుతిమెత్తని ఆసనములు వేశారు. సింహాసనం మీద ఏదో తివాకి అంటాం చూడ అలాంటివి సుస్పర్శము అంటే చెమరి మృగములవి ఏదో కస్తూరి మృగ ఉంటాయి కదా ఇలాంటి సుస్పర్శమైనటువంటి ఆసరణములు ఇచ్చి స్వచ్ఛ స్పటిక కుడ్యేతు మహా మారక చేసుచ ఆ మహానుభావురాలు సంచరించిన ఇల్లు ఉన్నాయే భవనాలు ఎలాంటివి అవి స్వచ్ఛ స్పటిక కుడ్యేతు స్పటిక మణులతో చేసినటువంటి గోడలు. అలాగే మహా మారక తేసుచ మరకత మణులు వాటి మధ్యన కూర్చారన్నమాట. మహా మారక తేసుచ రత్న ప్రదీపాః కరెంటు తీసిపోతుంది. ఏదో పెట్రోల్ మాల్ తెచ్చుకోవాలి ఏం లేదు ఒక్కొక్క ఒక్కొక్క హాల్ లో ఒక రత్నం పడేస్తారు. మురుములు రాని మెరుపులు రాని వైలు తగిలి ఏమన్నా గానీ యూస్ కి పోవాలని రత్నం అండి. ఎప్పుడూ తెచ్చుకోలేదండి. అదే దీపాలట. రత్న దీపాలు. అందుకే అంటున్నారు చూడండి. ఆ సచ్చత్పటి రత్న ప్రదీపాహా భాంతి లగనా రత్న సంయుతాః. దీపాలే రత్నాలు కాదు అందులో ఉండేవాళ్ళు కూడా లగనలే. అంటే స్త్రీ రత్నాలు. కదా రత్న దీపాలలో ఉన్న భవనాలలో శ్రీ రత్నాలు సంచరిస్తున్నారు. గుహ్యోద్యానం గృహోద్యానం సుస్మితై రమ్యం బక్వమరద్రుమై కూచత్విహంగ మిధునం గాయన్మస్త మధోవ్రతం. ఇంటిలోనే ఉద్యానవనాలు ఉన్నాయి. ఎలాగు కుసుమతైహి బహు అమరద్రుమైహి. ఉండి భూలోగంలో కానీ ఆ తోటలో ఉన్నవన్నీ స్వర్గంలోని చెట్లు. మందారము, పారిజాతము, సంతానము కలంపు ఇవన్నీ అక్కడ చేరు. ఇది అమరద్యోములకు ఉన్నటువంటి పుష్పములు కూచటి విహంగ మిధునం గాయన్ మత్త మధు వృతం. కేకారాముడు చేసేటువంటి
అలా ధ్వని చేస్తున్నటువంటి పక్షులు జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు యత్ర పవిష్తమాత్మానం వివుధానుచరాద్యగుహు వాప్యాం ఉత్ప పొరపాటున ఇలాంటి చోటలోకి వస్తే మానవుడు కూడా మేము దేవతలం అయ్యాము అనుకుంటారు. పొరపాటున దేవతలు వస్తే మా స్వర్గం ఇక్కడికి వచ్చిందా అని కాదు అసలు ఇది ఏ లోకము ఇలాంటివి మా లోకంలో లేవు కదా ఇవి ఎక్కడ ఉన్నాయి అని. భర్మపడతారు. శిశ్వాత దీప్సిత తమంపి ఆఖండల యోచితాం. ఇంద్రుని ప్రియురాళ్ళు కూడా స్వర్గాన్ని వదిలిపెట్టి ఇలాంటి ఉద్యమనాల్లో విహరించాలని కోరుకునేటువంటి వి కించిత్ చకార వదనం పుత్ర విశ్లేషణాతురా. ఇలాంటి అన్ని భోగములు, అన్ని గృహములు, అన్ని ఉద్యానములు అన్నిటినీ విడిచిపెట్టింది. హాయిగా విడిచిపెట్టింది, సంతోషంగా. కానీ ఆయన కాస్త మొహం మాత్రం చిన్నబోయిండు. ఎందుకు భోగాలు విడిచిపెట్టాను అని కాదు పుత్ర విశ్లేషణాతురా. అయ్యో కొడుకు దూరం అయ్యాడు. ఏ కొడుకు అంటే సాక్షాత్తు పరమాత్మ హాయిగా ఎదురుగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అయ్యో ఆయన దూరంగా వెళ్ళాడే. అని ఆ పుత్ర వియోగంతో కించెత్యకార వదనం పుత్ర విశ్లేషణాతురా ఇలా వనం ప్రవ్రజితే పత్యో అపత్య విరహాతురా చూడండి భర్తా వెళ్ళిపోయాడు వదిలిపెట్టి ఇప్పుడు కొడుకు వెళ్ళిపోయాడు ఇలా ఇద్దరి విరహంతో వియోగంతో జ్ఞాత కత్వాపపూర్ణస్తే వస్తే గౌరివ వస్తర. పిలుడు ఇంత తత్వాన్ని చెప్పినా తానంత విన్నా అంత అర్థమైంది అనుభవించినా ఆనందించినా మళ్ళీ అయ్యో అబ్బాయి దూరమయ్యాడే అని దూడలు విడిచిన ఆవులాగా కాస్త విలపించింది. తమేవ ధ్యాయతి దేవం పత్యం కపిలం అది అదృష్టవంతురాలు. ఎందుకంటే కుమారుడిని ధ్యానం చేసినా ఏమొస్తుంది? పరమాత్మే కదా. పుణ్యం వచ్చేస్తుంది. భగవంతుని కొడుకని ధ్యానం చేసినా మూర్థం వచ్చేస్తుంది.
గుహేదారకం కాబట్టి తన పుత్రుడుగా ఉన్నటువంటి పరమాత్మావతారమైనటువంటి కపిలుడిని జ్ఞానం చేస్తూ బభూవ ఆచరితో వత్స నిస్పృహ తాదృశే గృహే. అంత గొప్ప ఇళ్లలో అంత గొప్ప భోగంలో ఆమె స్పృహను కోరికను విడిచిపెట్టింది. ధ్యాయతి భగవద్ రూపం యదాహ ధ్యాన గోచరం. స్వామి చెప్పారు కదా భగవంతుడిని ఎలా ధ్యానం చేయాలి. మొదలు ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం తర్వాత సమూహాత్మ వి చెప్పారు కదా అలా అతను చెప్పిన రీతిలోనే భగవత్ రూపాన్ని ధ్యానం చేస్తూ స్తుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్త చింతయా మొదలు ముఖమండలాన్ని అలా దిగుతూ వచ్చింది. సమస్త వ్యస్త చింతయ అంటే సమూహముగా అవలోహముగా. పరమాత్మ దివ్య మహా విగ్రహాన్ని శిరస్సు నుంచి పాదం పాదం దాకా ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేసింది సంపూర్ణ ఆకారాన్ని ధ్యానం చేసింది. ఎలా భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలియత స్వామి దగ్గర ఉండి అంత స్పష్టంగా బోధించారు కాబట్టి ఆమెలో భక్తి పెల్లుకింది. దాన్ని బాగా చెప్పారు కాబట్టి వైరాగ్యము వచ్చేసింది. ఇలా వైరాగ్యేన బలీయత యుక్తానుష్టాన జాతేన జ్ఞానేన బ్రహ్మయేతునామ మూడు ఉండాలి కదా. భక్తి ఉండాలి జ్ఞానము ఉండాలి వైరాగ్యం ఉండాలి. కాబట్టి యుక్తానుష్టాన జాతేన జ్ఞానేన మర్చిపోవద్దు. శాస్త్రము చదివినంత మాత్రాన జ్ఞానం రాదు. పెద్దల దగ్గర ఎన్నో విషయాలు విన్నంత మాత్రాన జ్ఞానం కలగదు. జ్ఞానం కలగాలంటే అనుష్టానం ఉండాలి. ఆచార ప్రభువో ధర్మః ధర్మస్య ప్రభువు అచ్యుతః మనకు జ్ఞానం కలగాలంటే ఆచారమే ప్రధానం.
ఇలా పెద్దలు చెప్పారట అని కాదు ఇలా పెద్దలు చేశారట. కాబట్టి యోగ్యమైన అనుష్టానంతో కలిగిన జ్ఞానంతో అంటున్నాడు. యాతుడు ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టడు. ఏదో ఒక నెపంతో చెప్తాడు. మేము చదువుకున్నామండి, మాకు జ్ఞానం కలిగింది అన్నారంటే జీరో మార్కు వాడికి. జ్ఞానం చదువుకుంటే కలగదు. చదువు చెప్పిన వారి ఆచారాన్ని చూసి తాను అనుఠాని చేయగలను. తన్ను ఆచరించాలి. నా జ్ఞానం ఉందండి, నేను స్నానం సంధ్యావందనం బంద్. గునా ఏదో జ్ఞానం ఉందండి. జ్ఞానం కలగగానే అన్నీ మానేస్తానంటే మరి అన్నీ జ్ఞానం కాదు పరమాత్మ కూడా అన్నీ మానేయొచ్చు కదా. మానేశారా? ననే పార్థాస్తి కర్తవ్యం శిశులోకే సుకించెన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అది. అందువల్ల జ్ఞానము కంటే ప్రధానమైనటువంటిది అనుష్టానం. అంతేకాదు అనుష్టానం వల్లనే జ్ఞానం కలుగుతుంది. ఆచరణ లేకుండా ఎన్ని విన్నా ప్రయోజనము దాని వల్ల జ్ఞానం కలగదు అందుకే అంటున్నాడు అనుష్టాన జాతేన చూడండి యుక్తానుష్టాన అదిగో యుక్తానుష్టాన జాతేన మళ్ళా. ధనుషంగాలు యుక్తానుష్టానం అంటే తమ తమ వర్ణములకు ఆశ్రమములకు తగిన ఆచారం. మా గురువుగా కపిరంగం రాసేయండి ఆయన సంధ్యావందనం చేస్తున్నాడు సంధ్యావందనం దేవ భూతి చేయలేదు. చేయకూడదు. ఆయన యజ్ఞ చేశాడు, వీరే ఏం చేస్తా అంటే యుక్తానుష్టాన జాతి తనకు యోగ్యమైనది. తన వర్ణము, తన ఆశ్రమము, తన స్థితి వీటికి ఏది యుక్తమని యోగం చెప్పిందో దాన్ని ఆచరించాలి తప్ప వారు చేయలేరండి, నేను కూడా చేస్తాను. పురిని చూసి శాస్త్రం ఉంది కదా ఆ శిక్ష అందుకే యుక్తానుష్టాన జాతేన జ్ఞానేన ఎలాంటిది ఇది బ్రహ్మ హేతునా.
పరమాత్మ స్వరూపాన్ని తెలిపేటువంటి జ్ఞానం తోటి విశుద్ధేన తదా ఆత్మానం ఆత్మన విశ్వతోముఖం. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆత్మను విశ్వతోముఖం ఆత్మానం. అన్ని వైపులా సంచరించేటువంటి ఆత్మను స్వానుభూత్యా శిరోభూతం మాయా గుణ విశేషణం తన అనుభవంతో ఇంతకాలము దాగి ఉన్నటువంటి దీన్ని మాయా గుణ విశేషణం అన్ని మాయా గుణములు. తమలో ఇమిడి ఉన్నటువంటి దాన్ని బ్రహ్మణి అవస్థితమతిహి పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఎవరాయనే భగవతి ఆత్మ ప్రతి వారికి అంతరాత్మిగా అంతరాత్మగా ఉండేటువంటి భగవంతుడైనటువంటి పరబ్రహ్మ యందు మనస్సు లగ్నం చేసి నివృత్త జీవ నివృత్త జీవాపస్తిత్వాత్ క్షీణక్లేశా ఆప్త నివృత్తిహి నివృత్త జీవాపస్తిత్వాత్ నేను జీవుణ్ణి ఇది నా శరీరము. ఇలాంటి జ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది. ఇది శరీరము, ఇది ఆత్మ, ఇది పరమాత్మ అని భేద దర్శనం ఉంది కదా, అది కాస్త జీరో అయిపోయింది. అంటే శరీర వివిక్త ఆదర్శనం కావచ్చు, పరమాత్మ వివిక్త ఆదర్శనం కావచ్చు, కానీ పరమాత్మ రాకుంటే. కదా అందువల్ల అలాంటి భేద దృష్టి పూర్తిగా తొలగిపోయి అందువల్లనే క్షీణ క్లేశ ఆప్త నిరుతి అన్ని కష్టాలు తొలగినాయి కదా. ఎంత కష్టాలు? శరీరం మీద అభిమానంతో కష్టాలు ఉంటాయి. దేహాత్మానంతో అన్ని కష్టాలు ఉంటాయి. దేహం వేరు, ఆత్మ వేరు అని తెలిస్తే కష్టాలు ఉంటాయి కానీ మనకు తెలియదు. అసలు దేహం గురించి మర్చిపోయామనుకోండి, ఎందుకు ఇవి కష్టాలు? అందుకే అంటున్నాడు నివృత్తాన్ని ప్రత్యేకించి చూడండి.
నివృత్త జీవాపత్తిత్వాతు క్షీణ క్లేశ అన్ని కష్టాలు తొలగిపోయాయి. మరి ఏం కలిగింది? ఆప్త నిరుతిహి తృప్తి కలిగింది. ఆనందం కలిగింది ఆనందో బ్రహ్మే దివ్య జానాత అంటాం కదా అంటే ఆత్మ అపాదపాత్మ విజయ రహాలు అని చెప్పుకున్నామే అష్ట గుణాలు వాటిని పొందినది అన్నమాట. నిత్యాగుణ రమాదిత్వాత్ పరా పరావృత్త గుణభ్రమ నిరంతరము. సమాధిలోనే ఉంది కాబట్టి అన్ని గుణభ్రమలు తొలగిపోయాయి. నసస్మార తదా ఆత్మానం స్వప్నే దృష్టమివ ఉచ్చితః ఆ సమయంలో తన శరీరాన్ని కూడా తలుచుకోలేదు. ఎలాగయ్యా అంటే కల కన్నవాడు లేచిన తర్వాత కలలో కన్నవాడిని ఎలా తలచుకోడో. సమాధిలో ఉన్నటువంటి దేవభూతి తన శరీరాన్ని కూడా స్మరించలేదు. తద్దేహ పరతత్వోసః అపి అకృశత్యా అధ్య సంభవాద్ బభౌ మఖై మలైహి అవచ్చన్నః సధూమైవ పావకృతద్దేహః పరతః కోషోతి. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎవరు పోషించాలి? నాకు విర్ర మీద అభిమానం లేదు. ఆసక్తి లేదు. అసలు ఉన్నట్టే తెలియదు. ఎవరు ఉన్నట్టు తెలుస్తున్నదో, ఎవరిని ధ్యానం చేస్తున్నదో, ఎవరిని సమాధిలో దర్శించుకోగలుగుతుందో. ఎవరి దర్శనార్ఘం వల్ల శరీరాన్ని కూడా తెలియకుండా అయిందో ఈ శరీరాన్ని వాడే పోషించాలి. అవునా లేదా? అందుకే నగరాల్లో, గ్రామాల్లో, భోగాల్లో ఉండే వారి కంటే జనియంలో తప్పు చేసే రుషుల యొక్క శరీరము కానీ ఆరోగ్యం కానీ చాలా దృఢంగా ఆశిష్టో ద్రధిష్టో బలిష్టః రుషిలో ఉంటాడు నగరంలో ఉంటాడు రాజభోగాలు ఉంటాయి అన్నీ బాగా ఉంటాయి కానీ రోగాలు నొప్పులు బాధలు రుషులకు. ఏం రోగాలు మరి ఎందుకు లేవు? మెడికేటెడ్ వాటర్ కదా ఏం వాటర్ అది ఇప్పుడు మనం తాగుతున్నది మినరాలా? ఆ మినరాల్ మనం ఇంత గడ్డ పడుతున్నాం వాళ్ళకి ఆటోమేటిక్ గా మినరల్ వాటర్ ఉంది.
మెడికేటెడ్ అండి. రకరకాల పర్వతాల నుండి ఊడ ఊడ నుండి పారి వస్తుంది మెడికేటెడ్ వాడది. అది తాగి వెనక నేను చెప్పాను కదా జ్ఞాపకం ఉందా? పాశ్చాత్యులు కొన్ని వేల మందులు కనిపెట్టారు ఋషులేం కనిపెట్టారని అడిగాడు. ఒక ప్రశ్న ఒక సందర్భంలో. అయినా సిగ్గుపడాలిరా గర్విస్తున్నావా అన్నారు. మనం సిగ్గుపడాలి గర్వించడానికి కాదు అదేంటండీ అన్నారు. మందులు కనిపెడుతున్నారంటే అర్థం ఏమిటిరా? అంతకుముందు రోగాలను కనిపించారని కదా. రోగాలను కనిపెట్టి మందులు కనిపెడితే గొప్పగా చెప్పుకుంటున్నావా? ఋషుల కాలము రోగాలు లేని కాలం. రోగాలు లేని కారణం రుషులు అది. మా మందిలో అవసరం లేదు. రోగాలు లేని సమాజాన్ని రక్షించిన వాళ్ళు ఏర్పరిచిన వాళ్ళు రుషులు. ఇప్పుడు మీరు లాభాభిష్ట తోటి ప్రతి పంట ఏమంటారు రసాయనాలు ఇరుగురు కదా వాటితో పండించి అంతా పాయ తినే. విషంతో పంట పండించి, విషాహారం తినిపించి, రోగాలు రప్పించి ఇంకో మందులు అంటున్నారు. ఇలా చెంప కొట్టి కళ్ళు చుడిచినట్టు. ఇది గర్వించాలనా సిగ్గుపడాలనా అంటే హా హా రండి ఇట్లా పడుకుందాం అప్పుడు అర్థం అయింది మన పరిస్థితి. అంతే కదా మరి. రోగాలు సృష్టించే గొప్ప వాడా రోగాలు చాలా మంచిదే. అందుకోసమని రుషుల శరీరం యొక్క ఆరోగ్యము రుషులు పట్టించుకోరు. పరవద్దు. దేవభూతి కూడా పరమాత్మ యందు పూర్తిగా మనస్సు లగ్నం చేసి ఉన్నందువలన తన శరీరాన్ని పట్టించుకోకుంటే పరమాత్మే దాన్ని తద్దేహ పరతత్పోషోపి అకృశశ్చ చెప్తున్నాడు అధ్యాస సంభవాత్ ఈ శరీరము పరతత్పోష పరమాత్మ చేత పోషించబడుతున్నదైనా అకృష బక్కకిచ్చ లేదట. నృణంగానే ఉంది. చూడండి అకృష ఎందుకంటే అకృతస్యార్ధ సంభవాత్ ఆధి అసంభవాత్.
ఎలాంటి మానసిక బాధ లేదు కాబట్టి ఆలోచించండి. శరీరం ఎందుకు చిక్కిపోతుందండి? కాదు కాదు మనోరావు గారికి. నేను బాగున్నాను అనుకోండి నాకు ఇల్లు వాకిలి అంత బాగాలేదు మా పెద్ద మా అబ్బాయి ఉన్నాడండి. ఎక్కడో ఉంటున్నాడండి ఇంకా ఉద్యోగంలో చేయడానికి కాలేదు క్రమోసం కాలేదు వాడు ఇల్లు కట్టుకోలేదు అయ్యో మా అమ్మాయి పెళ్లి అయింది కానీ వాడిద్దరూ బాగా లేరండి. అయ్యో మా తమ్ముడు ఇల్లనే ఉద్యోగం పోయిందండి. ఇవాళ ఎనడు బాబు కూడా నడ్డూ తింటే మా చిరుబాకు తింటే. మనసులో ఇవన్నీ ఉంటే వాడు వాడు పరుస్తాడు. అందుకే అకృషః ఆత్యసంభవాత్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బక్క కిక్క లేదు ఎందుకంటే మానసికమైనటువంటి వ్యాధి లేదు కాబట్టి అకృశస్యాధ్య సంభవాత్. బహు మరై అవచ్చన్నః సధూమైవ పావకః ఒళ్ళంతా మురికి పట్టి ఉంది. ఎలాగయ్యా అంటే నిబురు గప్పిన నిప్పులా. పొగ కమ్మిన నిప్పులాక అగ్ని పొగ కమ్మేసింది. నువ్వు చేరినావంతా మురికి స్నానం మరి ఇవన్నీ లేవు మేక ఏది మేకప్పులు పౌడర్లు సునోలు ఏం లేవు మరి ఏం చేస్తుంది పాపం. అందుకే మలైర వచ్చన్నః. తపోమైవ పావకః స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరం చూడండి ఇప్పుడు తపోయోగమయం ఆమె శరీరం ఎట్ట అయింది తపోమయం యోగమయం అందుకే ముక్తకేశం. కేశములు కూడా అన్నీ రాలిపోతున్నాయి లేదా ముడి తుప్పబడింది. అలాగే గట అంబరం వస్త్రం కూడా తొలగిపోయింది. దైవ గుప్తం నబుబుధే వాసుదేవ ప్రవిష్తది. పరమాత్మ చేత కాబడుతున్నటువంటి తన శరీరాన్ని తాను తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే మనస్సు ఎక్కడ ఉంటే దాన్ని తెలుసుకుంటుంది. సరే ఎక్కడ ఉంది ఆయన బుద్ధి? వాసుదేవ ప్రవిష్టది. పరమాత్మ యందు ప్రవేశించిన బుద్ధి గలది కాబట్టి కేశములు విడిపోయినా, వస్త్రము చెడిపోయినా, శరీరానికి ఎలాంటి మురికి ఉన్నా ఇవన్నీ తెలుసుకోలేదు.
ఏవంతా కపిలోక్తేన మార్గేన ఇద కుమారుడైనటువంటి కపియుడు చెప్పినటువంటి యోగ మార్గాన్ని అక్షరాలా పాటించి అచిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపా ఎదురుగా స్వామి దగ్గర కూర్చొని బోధించాడు కాబట్టి దాన్ని బాగా మనసులో తొప్పించుకొని విన్న దాన్ని తెలిసి తెలిసినట్టు. అలాగే ఆచరించి త్వరలోనే ఈ మహానుభావురాలు పరమాత్మను చేరినది. తద్వీరాసీత్ పుణ్య తద్భీరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విస్తృతం. నాయనా ఇలా కపిలుడు, దేవభూతి, కర్దముడు అలాగే. మనువు కదా శతరూప ఇలాంటి మహానుభావులందరూ ఉండి వచ్చి వెళ్లి సంచరించి పరమ పావనమైనటువంటి ఆ క్షేత్రం ఉంది ఆశ్రమము అది త్రైలోక్య విస్తృతం. ఇదే కర్దమాశ్రమం ఇదే కపిలాశ్రమం. ఇదే తరువాత వామనాశ్రమం. దీని పేరే సిద్ధాశ్రమం. ఇక్కడే విశ్వామిత్రుడు. ఆశ్రమం తీసుకొని వచ్చి మారేసు బాహులం తరిమింది ఇదే ప్రదేశం. కాబట్టి అప్పటినుంచి ఆశ్రమము లోక విస్తృతం. లోక ప్రసిద్ధమైనటువంటిది. తైలోక్య విస్తృతం నామ్నా సిద్ధ పదం అయ్య దీన్ని సిద్ధాశ్రమం అన్నారు. కబిరుడు పొందాడు, కద్దముడు పొందాడు, మరి ఈమె పొందింది నామ్నా సిద్ధ పదం యత్ర సా సంసిద్ధిముపేసి. దేవభూతి ఇక్కడే సిద్ధిని పొందినది కాబట్టి ఈ ఆశ్రమం పేరే సిద్ధాశ్రమము ఉపేయుతి తస్య తద్యోగ విధుతం మత్యమభూత్ సరిత్ శ్రోతసాం ప్రవరా సౌన్య సిద్ధిదా సిద్ధ సేవిత ఇక్కడ ఇంకో విషయం అయితే ఈ మహానుభావు రారు యోగంలో ఉన్నప్పుడు ఆమె శరీరం నుండి యోగ కారముగా ఒక ప్రవాహం పై తేలింది జలం.
అది పరమ పావనమైనటువంటి సిద్ధిదా నది అంటారు దాన్ని మనం సిద్ధిదా అంటాం. ఈ నది స్లోతసం ప్రవర అన్ని నదులలో ఉత్తమమైనటువంటిది సౌమ్య సిద్ధిదా సిద్ధ సేవిత. అందరికీ సిద్ధిని ప్రసాదించేది సిద్ధులందరి చేత ఇది సేవించబడేది కపిలోపి మహాయోగి ఈ రీతిలో దేవభూతి సిద్ధిని పొందింది. దేవభూతి దగ్గర ధర్మ పొందినటువంటి కపిలుడు కూడా కపిలోపి మహాయోగి భగవాన్ పితృరాశ్రమాత్ మాతరంసం అనుజ్ఞాప్య తండ్రి ఆశ్రమం నుండి తల్లి ఆజ్ఞను పొంది ప్రాగుదీచీం దిశం యయౌ ఈశాన్య దిక్కునకు మహానుభావుడు బయలుదేరి వెళ్ళాడు. సిద్ధ చరణ గంధర్వైహి మునిభిశ్చ అప్సరోగణైహి స్తూయమానః సముద్రేణ దత్తార్ధన నికేతనః మహానుభావుడు సిద్ధ గంధర్వ చిన్నర సింపురు కదా ఇలాంటి వాళ్ళందరి చేత స్తోత్రం చేయబడుతూ అలా వెడుతూ ఉంటే అక్కడ ఉన్న సముద్రము ఎదురొచ్చి అతన్ని అద్భుతం చేసి స్వామి మా దగ్గర వెంచేయండి. మీరు ఎక్కడో ఎందుకు ఆయనే స్పేస్ ఇచ్చారన్నమాట సముద్రంలో అవకాశం ఇచ్చారు. దత్తార్హణ నికేతనః అర్హణ నికేతనః అర్హణ అంటే పూజ నికేతనం అంటే ఇల్లు. సముద్రుడే ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆశ్రయం తే యోగం సమాస్తాయ సాంఖ్యాచారైహి అభిస్తుతః ఇలా ఈ యోగమును ఆశ్రయించి తరువాత అంతకుముందు ఉన్నటువంటి సకల సాంఖ్యా త్యాయుల చేత సేవించబడుతూ స్తోత్రం చేయబడుతూ ఈ మహానుభావుడు త్రయానామపి లోకానాం ఉపశాంత్యై ఇంకెందుకున్నాడయ్యా మరి వచ్చిన పని అయిపోయింది కదా వెళ్ళిపోవచ్చే అంటే త్రయానామపి లోకానాం ఉపశాంత్యై
తాను ఇక్కడే ఉంటే కానీ ఈ మూడు లోకాల వేడి చల్లారదు. చలబడొద్దు, శాంతి కలగొద్దు. అలా సకల లోక కళ్యాణం కోసమే కపిలుడు యోగమును అనుష్టిస్తూ సముద్రంలో ఉన్నాడు. తనకు సిద్ధి కావాలని, తనకు మోత్సం కావాలని కాదు. దూకా సమస్తాః సుఖినో భవంతు సమాహితః ఏతన్ నిగదితం తాత. యతు పృష్టోహం తవానః మైత్రేయ విదుర సంవాదం కదు అలాగే శుక పరీక్షిత్ సంవాదం. అందుకే నాయనా నీవు నన్ను ఏమి అడిగావో నేను నీకు దాన్ని వివరించాను కపిలశ్చత సంవాదః దేవభూత్యస్య పావనః కపిల దేవభూతి సంవాదము పరమ పావనమైన దాన్ని నేను మీకు వివరించాను. యైదం అనుసృణోతి యోభిధత్తే ఇలాంటి కపిల దేవభూతి సంవాదాన్ని ఎవరు వింటారో అంతేనా ఎవరు చెబుతారో అనుసృణోతి యోభిధత్తే కపిలమునే మతం ఆత్మ యోగ గుహ్యం ఆత్మ మన ఇంట్లో పరమ రహస్యమైనటువంటి ఈ కపిలముని యొక్క సాంఖ్య మతాన్ని చెప్పినవారు విన్నవారు భగవతి కృతభీహి సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్పదారవిందం. గౌడ భజని యందు మనస్సు లగ్నము చేసి ఆ పరమాత్మ యొక్క పాద పద్మములను పొందుతారు. ఇది మనకు భాగవతంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టము కపిల దేవభూతి సంభాగం. ఇందులో గురించినంతటి విశదంగా విస్తారముగా ఇదే విషయాన్ని మళ్ళీ మనకు ఇందులో కూడా మరే భాగంలో ఇంతటి స్పష్టమైనటువంటి విశేషమే తీరుగా వివరించబడి ఉండదు. పాత రోజుల్లో ఈ తృతీయ క్షందాన్ని అనుదినం కాకుండా దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజుల్లో ఈ మూడవ స్కంధాన్ని పారాయణం చేసేవారు. చిన్నదే కదా. కాబట్టి 33 అధ్యాయాలు మాత్రమే. ఏమండీ లేదు రోజు 11 అండి ఏం పెద్ద సమస్య అందులో.
11, 11, 33 కదా? ఆ 33. 11, 11, 11, 11, 11. 11 మూడు 33. మూడు రోజుల్లో పూర్తి ప్రతి పర్చం చేసేవాళ్ళరా? నెలకు రెండు చతురు సంధానం చేస్తే అలా చేయగా చేయగా చేయగా చేయగా ఎప్పుడో కష్టం ఉంది కదా? ఆసక్తి కాస్త తరువాత ఆచరణ. చెప్పాం కదా ఆచరణ ప్రధానము వినటం కాదు. ప్రధానమైనటువంటిది ఆచరణ అలాంటి దాన్ని చేశారు మనకు దీనితోటి తృతీయ స్కంధం పూర్తి అయిపోయింది. అగ చతుర్ధ స్కంధ కొద్దిగా మూలి పెడదామా? కొంచెం మోరు పెట్టే అంటున్నాడు మనోస్తు శతరూపాయం తిస్త్ర సన్యాస్య జజ్ఞిరి మనం చెప్పుకున్నాం. మనువుకు శతరూప యందు ముగ్గురు పుత్రికలు అన్నాం. ఆకూతి, దేవభూతి, పరసూతి. చెప్పినా కదా ఇంత చెప్తున్నాడు పిసుర కన్యా జగ్గిరే ఆకూతిహి దేవభూతిశ్చ ప్రసూతిరితి విస్రుతాః ఇలా ముగ్గురు పేర్లు ఉన్నాయి ఆకూతిం ఋచయే ప్రాగాత్. అందులో ఆకూతి అనేటువంటి అమ్మాయిని రుచి అని ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. అపి భ్రాత్రుమతిం నృపః పుత్రికా కర్మ మాత్రుత్య శతరూపానుమోదితః ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. రుచి అనే ప్రజాపతికి ఆ కూతిని ఇచ్చి వివాహం చేశాడు. ఎలా చేశాడంటే పుత్రికా ధర్మాన్ని ఆశ్రయించి వివాహం చేశాడు. ఎవరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అది కోడ్ వర్డ్. పుత్రికా ధర్మం అంటే వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయికి పుట్టబోయే మొదటి కుమారుడు తన వంశానికి ఉద్ధారుడు అవుతాడు. దౌహిత్రుడు స్వవంశ ఉద్ధారకుడు అవుతాడు అని కన్యాదాన సమయంలోనే ప్రమాడపూర్వకంగా కన్యాదానం చేస్తారు. పుత్రికా కర్మమాశరీత్యా కన్యాదానం కరిష్యే అని సంకల్పం. దానికి వాళ్ళు ఒప్పుకోవాలి. అమ్మాయి ఒప్పుకోవాలి, అల్లుడు ఒప్పుకోవాలి. అంతే కాదు తన భార్య కూడా ఒప్పుకోవాలి. ప్రధాన నీయం ఏమిటంటే తనకు పుత్ర సంతానం లేకుంటే ఈ పని చేయాలి అని. అలాగే పుత్రిక మీద పుత్రో మీది కంటే ఎక్కువ ప్రేమ ఉన్న ఓ రాముడు.
మోదిస్తే ఈ పని చేయొచ్చు. పుత్రికా ధర్మం. అయితే మరి మనువుకు పుత్రులు లేదా? అంటే అపిభ్రాతృమతి తానే అంటున్నాడు. అన్నారు ఉన్నారా అన్నాడు లేరు. ప్రియవ్రతుడు ఉత్తానబాదులండి మహానుభావులు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి మనోగు చతురుపకు పుత్త సంతానం లేదని కాదు ఉంది ఉన్న ఆ కూతి అంటే ఎక్కువ ప్రేమ పాపం. అందుకోసమని బాగా ప్రేమ గలవాడై ఇత్తడు రుచే అభిభ్రాతృమతి నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య మరి ఒక కానిశ్యమేనా అంటే శతరూప అనుమోదితః తన భార్య కూడా ఆమోదాన్ని అందించింది. అంటే భార్య అనుమతితో పుత్రుల అనుమతి మరి వాళ్ళు ఊరుకుంటారా? ఆశీర్వాదం ఇస్తామంటే పొగుదుకుంటారా అండి వాళ్ళే పడ్డారు. కోర్టు రాజే రాజే వాడే రాజు అదే సుప్రీం కోర్టు. అయినా రూల్ ప్రకారం భ్రాతృమతి అంటే అన్నలు కలిగి ఉన్న సోదరుల అనుమతి కూడా పొంది. అంటే కొడుకులను ఒప్పించి కొడుకులు అంగీకరించారు, భార్య అంగీకరించింది, ఇందరు అంగీకారంతో ఈ ఆకూతిని పుత్రికా ధర్మాన్ని ఆశ్రయించి రుచయే ప్రాదా. రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ప్రజాపతిహి త భగవాన్ రుచిహి తస్యాం అజీ జనక మిధునం బ్రహ్మ వర్చస్వి పరమేన సమాధిన ఈ మహానుభావుడు. రుచి అనేటువంటి వారికి ఆ కూటికి ఒక మిధునం అంటే కవరలు పుట్టారు. కవరలు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మిధునం బ్రత బ్రహ్మవర్చస్వి ఎలాగంటే పరమేన సమాధిన ఉత్తమ సమాధిలో ఉత్తమ తపస్సుతో ఉత్తమ యోగంతో దివ్యమైనటువంటి జ్ఞానమును సంపాదించి ద్యుయమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో నిలిచినటువంటి మహానుభావుడై మిధునాన్ని అంటే జంటను కవలను ఏర్పాటు చేస్తే యత్ తయోః పురుషః సాక్షాత్ విష్ణుహు యజ్ఞ స్వరూప ధృత్
ఆ ఇద్దరిలో అబ్బాయి పేరు యజ్ఞః. అప్పటి ఆచార్యం ఏమిటంటే లక్ష్మీనారాయణులు అవతరించేవారు. ఇద్దరు పుట్టేవారు. అబ్బాయిగా అమ్మాయి కవలలు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆమె నిత్యాలపాయిని. కాబట్టి. ఎక్కడో ఆయనే, ఎక్కడో ఈమె పుట్టడం, ఇద్దరు వేరువేరుగా పెరగడం, మళ్ళీ ఏదో చూపులు చూపులు చూసుకోవడం, స్వయంవరాలు ఇంత కాలం ఎవరా గారండి? అమ్మ ఉంటుంది అట్లా లేకుండా. కలిసే పుడుదాం, కలిసి పెళ్లి చేసుకుందాం, మళ్ళా కలిసిపోదాం. కృతయుగమంతా ఆడా మొఖవాలు పుట్టారంటే విష్ణువు లక్ష్మి. కృతయుగం అయిపోయిన తర్వాత తరువాత పుట్టబోయేవారు తరువాతి కాలం వారు దీన్ని ఆచారంగా తీసుకొని అన్నా చెల్లెలు కూడా. వివాహం చేసుకునే ప్రమాదం రాబోతూ ఉన్నదని త్రేతాయుగం నాటికి ఆయన ఒకచోట ఈమె ఒకచోట పుట్టడం మొదలుపెట్టాడు. ధర్మాన్ని ధర్మ ధ్వజ రూపంలో ఆచరించబోయే ప్రమాదాన్ని గుర్తించి మారింది. కృతయుగంలో కవలలంటే ఆడ అమ్మ కవలలంటే వాడిద్దరికీ పెళ్లి చేయాలి క్వశ్చన్ ఏం లేదు. అలాగే మనకు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కొంత భాగంలో కూడా బ్రాహ్మణులు కూడా మాంసాహారం పూజించారు. తప్పేం లేదు, తప్పు కాదు. ఎందుకు కాదు? వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి యోగంలో, తపస్సులో మగ్నమై ఉంది. ఏం తిన్నా ఎక్కడ ఉన్నా సమస్య లేదు. మనం ఏం తిన్నా ఎలా ఉన్నా బాగుండడం లేదు ఇంక తింటే ఏం బాగుంటావు అని ఆలోచించండి. అందుకే కలియుగంలో మధ్యమాంసాలు బ్రాహ్మణులకు పనికిరావు. అంతే కాదు శ్రాద్ధేన దజ్యాత్. శ్రాద్ధంలో మధ్య మాంసాలు ఇవ్వకూడదు. తాను తినకూడదు, వచ్చిన వారికి ఇవ్వకూడదు. మరి పాత రోజుల్లో శ్రాద్ధంలోనే పెట్టేవారు. వశిష్ట మహర్షికే ఆయన ఎవరు? మిత్రసహుడు. రామాయణంలో కూడా ఉంది. వశిష్ట మహర్షికే మిత్రసహుడు. అతనే కల్మాసపాదుడు అంటాం మనం. అతనే కౌదాసుడు అంటాం. సుధాసుని పుత్రుడు. ఆయన అతని భార్య మదయంతి. మా సుందరకండలో సౌదా సమ్మదయంతి వా అని పాఠం ఉంటే అబ్బా మాకే బాగా తెలివి ఉంది చదవొచ్చు వాళ్ళకి రాదని మదయంతి కాదు దమయంతి ఉన్నట్టుంది పొరపాటు తలకింద పడ్డదని తిద్దుకున్నారు.
అమ్మరా నాయనా కాదురా బాబు అది మదయించి మిత్ర సహకుడి భార్య అని సౌదాసుని భార్య మహానుభావుడికి శ్రాద్ధానికి పిలిచాడు బాబు భోజనానికి. ఆ భోజనానికి వచ్చాడు బాబు వచ్చిన మాట వచ్చాడు. వంటవాడు. నరమాంసం వండి పెట్టాడు. దుర్మార్గు ఇలా పెడతావా అంటరా నాకు నువ్వు పెట్టిస్తావా అంటరా నీకు ఆశ ఉన్నట్టు ఉంది నువ్వు రాట చూడు గమనించా వండి. రాజు గారు చూసి గురువు గారు నేను మీకు నరమాంసం పెట్టడం ఏంటి? నేను పెడతానా? మీరే అడిగారు ఇయ్యాల నాకు భోజనాలు మీరు అడిగారు అందుకే వంట చేయించాను. నేను అడిగానా? నేను అడగడానికి నేను అడుగుతానా? మీరు అడిగారు మరి గురువుగారు అడిగితే ఏం చేయాలి? ఇప్పుడు చూశారు అర్థం ఏమిటి? ఈ మహారాజు వేటకు వెళ్ళినప్పుడు రెండు మృగాలను చంపడానికి భయం ప్రయోగం చేశాడు. అందులో ఒక మృగం చచ్చింది ఇంకో మృగం బతికింది. వాళ్ళు మృగాలు కలిపి రాక్షసులు అన్నదమ్ములు. అన్న చచ్చాడు. తమ్ముడు తప్పించుకొని పారిపోయాడు. పగ తీర్చుకుందామని వచ్చి వంట ఇంట్లో వంటవానికే చేరాడు. వాడు కామరూపి వాడు వస్త్రీ రూపంలో వచ్చి రాజుగారిని నరమాంసం అడిగాడు. వంట వంట వచ్చి నరమాంసం వండి పెట్టాడు. ప్రమేయం ఇద్దరికీ లేపిందిరా. ఇలా జరిగిందిరా అన్నాడు గురువుగారు. నిష్కారణంగా నా తప్పు లేకుండా నన్ను చేపిస్తారా? ఇప్పుడు నేను చేపిస్తాను అని నిల్లు తీసుకున్నారు. అది వచ్చి జాలు కొట్టుకుంది తప్పు. బ్రాహ్మణుడు కొందర పడ్డా గురువును మనం మళ్ళీ ప్రతి శాపము కానీ అవమానం కానీ చేయకూడదు. గురు ద్రోమి పాపం లేదు వద్దు వద్దు వద్దు. సరే మంచి మాట చెప్పారు. కానీ మరి ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేయాలి? అది మంత్ర చేయలే. ఏ దిక్కు పోసినా అది స్పష్టం అవుతుంది. ప్రతి చోట కొన్ని వందల వేల ఏదో జత్తువులు ఉంటాయి, జీవరాజులు ఉంటాయి. ఎక్కడా లేదని తన కాడు చూసుకున్నాడు, కాడ మీద పోసుకున్నాడు. ఆ రెండు కాళ్ళు బురుబురు బురుబురు గా పొంగేయి ఉంటాయి. వాడే కల్మాష పాదుడు. మురికి పట్టిన బొగ్గ ఎక్కిన కాళ్ళు గలవాడు.
సౌదాసః భార్య మదయంతి సౌదాసం మదయంతి ఇవ మాటల సందర్భం కూడా శ్యాపం ఇదేనా విష్ణువుని శ్యాపం ఆయన పెట్టాడు నిమ్మి పెట్టాడు ఈ శ్యాపం పెట్టాడు కదా నిమి ఉన్నాడే అతను పెట్టి. పత్త తావు అంటే పత్త తావు నువ్వు తావు అంటే నువ్వు తావు అని ఇద్దరు చెప్తున్నారు. సరే వచ్చింది. ఇలా కాబట్టి అప్పుడు మరి శ్రాద్ధాల్లో మరి బ్రాహ్మణులు ఋషులు మామసాహారం భుజించారు. అగస్త్యులు కారణం ఏమిటి అంటే అగస్త్యులు అందరంట కారణం ఏమిటి అంటే ఆ కృతత్రేతా యుగం ద్వాపర యుగంలో మారిపోయింది. విశేషం వచ్చింది. కృతద్రేతా యుగముల వరకు ఆహారము వాస ప్రవాహితం చేయలేదు. తగ్గినంత వాతావరణం అంతా బాగుంది. సమక్రమం వాతావరణం మారిపోతుంది కాబట్టి బ్రాహ్మణులు గాని ఇతరులు కూడా శ్రాద్ధాదులలో మాంసం పెట్టకూడదు తినకూడదు అని చెప్పి జరిగింది. ఇదే కారణం. అలాగే ఈ మిధునం ఉద్భవిస్తే ఇలా వచ్చినటువంటి మిధునంలో పురుషుడు సాక్షాత్తు విష్ణువు కాబట్టి అతను యజ్ఞుడు ఆయనకు పేరు. అలాగే యా స్త్రీ స దక్షిణ. అమ్మాయి పేరు దక్షిణ, అబ్బాయి పేరు యజ్ఞం. వారిద్దరికీ పెళ్లి. అందుకే హతో యజ్ఞః అదక్షిణః. యజ్ఞము చేసినవాడు దక్షిణ ఇవ్వకుంటే భార్యాభర్తలను విడదీసిన పుణ్యం అన్నాడు. కదా ఇది యజ్ఞం అని తెచ్చిందండి అదే అర్థం అలా చెప్తున్నాడు. ఆ బీతిలో యా స్త్రీ స దక్షిణా భూతే అంశభూత అనపాయిని చెప్తున్నాడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈమె సాక్షాత్తు అమ్మవారి యొక్క అంశనే పరమాత్మ ఎప్పుడు విడిచిపెట్టనది అనపాయిని. ఆనిన్య సృగ్యం పుత్రియాః పుత్రం వికతరోచిసం మొదలు చేసుకున్న ఒప్పందం ప్రకారం కగినటువంటి కుమారుని ఈ మనువు తన ఇంటికి తీసుకొని వచ్చాడు. భవ ముదాయుక్తః రుచిహి జగ్రాహ దక్షిణాం అలా దక్షిణను రుచి తండ్రి అక్కడ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు తరువాత తాం కామయా తాం
కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిహి యజ్ఞరూపుడు ఆ దక్షిణ ఒకరినొకరు వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఆమెను ఈయనే వివాహం చేసుకున్నాడు. యజ్జుతాంపతి తుష్టాయం తోషమాపన్న అజనయత్ ద్వాదశాత్మజాన్. ఆమె సంతోషమే ఇతను సంతోషమే అందుకే యుద్ధం తోరించి 12 మంది కుమారులు వారికి కలిగారు. వాయే తుషితా తుషితా నామతే దేవా ఆ కాలంలో ఆ మనవంతరంలో వీరు తుషితుడు అనే పేరుతో దేవుగారు ముందు వస్తుంది మనకు ద్వాదశాత్మజాన్ తోష ప్రతోష సంతోష భద్ర శాంతిహి విదస్పతిహి, విద్మః, కవిహి, విభుహు, స్వాన్నః, సుదేవః, రోచనః ఇవి ద్విషట్ వినుమతం రెండార్గు అంటే 12 మంది. కుషితానామతి అసునలు దేవతలు ఒక్కొక్క మనవంతరంలో మనువు ఉంటాడు, మనుపుత్రులు ఉంటారు, దేవతలు ఉంటారు, సప్త ఋషులు ఉంటారు, పరమాత్మ యొక్క అవతారం. ఈ ఐదు ప్రతి మనవంతరంలో ఉండాలి. అందుకే ఈ మనువంతరంలో తుషితా నామతే దేవా ఆసన్ స్వాయంభువాంతరే. స్వాయంభువ మనువంతరంలోని దేవతల పేరు తుషితులు. మరీచి మిశ్రాహ ఋషయ మరీచి అస్త్రీ మనకు ఉన్నావు కదా దీంట్లో ఈ సప్త ఋషులు మరీచి మిశ్రాహ ఋషయః యజ్ఞః సుర గణేశ్వరః ఋషులు మరీచి ప్రభుతుడు. పరమాత్మ వరయ్యా అంటే యజ్ఞుడే. అవతారం ఆయనే కదా. యజ్ఞ పురుషుడు దేవతాధినాయకుడు. ప్రియవ్రత ఉత్తాన పాదవు మధుపుత్రవు మహౌజసౌ. ఇప్పుడు మన యొక్క పుత్రులిద్దరు ఒకరు ప్రియంబదుడు, రెండోవాడు ఉత్తానపదుడు. వీరు మహా తేజోవంతులు. తత్పుత్ర పవత్ర నక్త్రూణం అనువృత్తం తదంతరం వారి కొడుకు, వారి మనమలు, వారి ముని మర్మలు వీరందరి వంశాన్ని. దేవభూతి మదా తాత కర్దమస్యాత్మజాం మను అంటే ఇది ఆ భాగం చెప్పుకొని ఇప్పుడు ఆ భూతి అయిపోయింది కదా రెండో అమ్మాయి ఎవరు దేవభూతి అన్నాం అలా చెప్పుకున్నాం కదా ఈ దేవభూతిని
కథను వివాహం చేశారు తత్సంబంధ శృతప్రాయం భవత నువ్వు ఆ కథను విన్నట్టే కదా అంటున్నారు. శృతప్రాయం విన్నట్టే విన్నావనడం లేదు అంటే శుభయోగింద్రునికి. కథ చెప్పిన తృప్తి కలగలేదు. సంగ్రహంగా చెప్పాను చెప్పాను కదా. అందుకే శృతప్రాయం అది నీవు విన్నట్టు దేవి నిర్వహించే భవతాగదతో మమ దక్షాయ మూడవ ఎవరు ప్రసూతి. ఈ ప్రసూతిని దక్ష ప్రజాపత్ వివాహం చేశారు. దక్షాయ బ్రహ్మ పుత్రాయ ప్రసూతిం భగవాన్ మనో ప్రాయచ్ఛత్ యత్కృతః సర్గః త్రిలోక్యాం వితతో మహా. ఆ దక్ష ప్రజాపతి సంతానమే ఇప్పుడు మూడు లోకాలలో నిండి ఉంది. అన్ని జాతులు, అన్ని జంతువులు, అన్ని క్రిములు, అన్ని సర్పాలు, పశువులు, పచ్చులు, మృగాలు. దేగలు, గరుడపట్లు, చిలుకలు, బిడ్డలు, పాములు, తేళ్ళు అన్నీ ఎవరి సంతానం? అందుకే అమ్మాయి కలిగింది అన్నా ఏమంటున్నాం మనం? ప్రసూత అయిందా అంటున్నాం. ప్రసూతి. ఎవరు ప్రసూతి? భార్య. మనుపుత్రిక అండి ప్రసూతి. ప్రసూతి అయిందా అంటా కానీ లే ఏం చెప్పం. ప్రసూతి అంటే మరి అదే ఆమె. అంటే సంతానం అన్నా, సృష్టి అన్నా. ప్రపంచ వ్యాప్తి అయినా కానీ దక్ష ప్రజాపతి వలనే జరిగింది, అంటే బ్రహ్మ దిగులు తీరింది. పాపం అయ్యో అయ్యో అని అడిగాడు కదా చూడు అది. దత్తా బ్రహ్మ పుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుహు యా కర్దమ సుతాః ప్రోక్తా నవ బ్రహ్మర్షి పత్ర చెప్పాను కదా నాయనా. కర్దమునికి పుత్రికలు మనం చెప్పుకున్నాం తొమ్మిది మంది వాళ్ళే మరీచి అట్టి అందరికీ ఇచ్చారు కదా బొసిట్రునికి సత్తమా తాతాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే వారు. వారి సంతానం ఆ విధానం చెప్తున్నాను విను. పత్ని మరీసేస్తు కల సుశువే తగ్దమాత్మజా. మరీసి యొక్క భార్య కల.
పెద్దముని పుత్రిక మరీతి భార్య కల ఈమె ఒక కుమారుడిని కనింది. ఎవరాయనె కశ్యప ప్రజాపతి. మరేచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపం పూర్ణిమానంచ యయోహో ఆపూరితం జగతు. పూర్ణిమ కశ్యపుడు అన్నమాట. జగత్తు వారితో బాగా వ్యాపించింది. పూర్ణిమ ఆసూత విరజం విశ్వగంచ్య పరంతప ఆ కశ్యపుని భార్య మనం పూర్ణిమ అన్నాం కదా ఆ పూర్ణిమ విరజుడిని విశ్వమయ వలనను ప్రసరించింది. దేవకుల్యాం పరేహే పాదశౌజాతి యాభూతు సరిద్దివః ఈమె తరువాత ఈ పూర్ణిమనే పరమాత్మ కృపతోటి పరమాత్మ పాద తీర్థంతో పవిత్రురాలై ఈమె కూడా ఒక నదిగా ప్రవహించడం మొదలు పెట్టింది. అత్రేహ పత్ని అనసూయ. కదు అత్రి భార్య అనసూయ. స్త్రీం జజ్ఞే సుయశసః సుతాన్ ఆమెకు ముగ్గురు కుమారులు కలిగారు. అత్తి అనసూయలకు ఎవరు దత్తం దుర్వాససం సోమం. ఒకరు దత్తాత్రేయుడు మరి ఒకరు దుర్వాసుడు మరొకరు చంద్రుడు. సోమం ఆత్మేశ బ్రహ్మ సంభవాన్. విష్ణు, రుద్ర, బ్రహ్మ, హంసభూతుడుగా దత్తాత్రేయుడు, దూర్వాసుడు, చంద్రుడుగా ముగ్గురు అవతరించారు. ఏ విదురుడు అడుగుతాడు అత్రిగృహంలో అత్రికీయ నసూయలకు స్థితి ఉత్పత్తి అంతహేతవా కదు సృష్టి స్థితి నాశ. ఈ మూతిని చేసేటువంటి మహానుభావులు ఏమి చేయాలనుకొని పుట్టారు? ఇక్కడ ఎందుకు పుట్టారండి? కించిత్ చికీర్షవో జాతా ఏద దాక్షాహిమే గురు ఏం చేయాలనుకున్నారో ఎందుకు అలా పుట్టారో మాకు ఆ రహస్యాన్ని చెప్పవలసింది అని విదురుడు మైత్రేయుడిని అడిగాడు. ఎప్పుడు చెప్తారు? రేపు సమాధానం చెబుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేధ్య శుభమస్తు నిత్యం.
లోకాత్ సమస్తాయ్ సుఖినో భవంతు ఆత్మద్ గురుభ్యో నమః ఎంత కొండ కొండ నన్నే కొండ కథలు ఎక్కువ ఉన్నాయి.
Opening invocation: 'Ninathu sumarukam nadayamas yamam asmadacharya paryantam vande guru paramparam, yo nityam achyuta padambuja yugma rukma vyamoha tat-tat-itarani trinaya mine...' - full surrender and praise to the guru lineage, culminating in Ramanuja. The discourse begins with gratitude to Kapila Muni and Devabhuti.
Opening: 'Sri Sukha-Brahmanhe namah, Kanyabharani sanjatam vadhula-kulabhushanam, Sri Rangarya guru putram Shadagopam aham bhaje, asmad gurubhyo namah.' - 'Bhagavat bandhu...' - The one who is dear to Bhagavan, the friend of Bhagavan. This Canto 3 of Bhagavatam narrated to Vidura - what is its purpose?
If one knows what Paramatma is, if one knows the goodness of something, if one knows its good quality - we love it naturally. Similarly - when one knows the glory of Paramatma - love for Him (bhakti) arises spontaneously and naturally. Knowledge (jnana) is the mother of bhakti.
'Little child - come inside - as soon as you enter from outside, wash the car before going in' - they say. This costs money. Similarly - when we enter the body (at birth) - we come with the accumulated karma. But many of the rituals serve as purification before proceeding in life. Samskara rites purify before each life stage.
Because - some great souls, having heard this story again and again, absorbed this tattva-jnana, being in bhakti - they had no more desire to do any pilgrimage or ritual. Why? Because they understood directly that Paramatma is everywhere - pilgrimage is for the one who has not yet experienced His omnipresence.
What is there to praise in Him? 'Tattva-vishaya-ankita-siddhi-bhumi - Sankhya. Jnana, bhakti, vairagya - for what are all of these?' - the foundation for the attainment of the Lord's supreme domain. Sankhya philosophy provides the framework; jnana, bhakti, vairagya are the means. Together they lead to siddhi-bhumi - the ground of liberation.
All of that is present here. 'If you make three mistakes - forgiven. A chance for three mistakes. On the fourth mistake - it is over.' This metaphor about learning the scripture: one must internalize it to the point of error-free recitation. Only deep internalization produces genuine transformation in the student.
Something like that - that vigraha (divine form) - 'Sahasra-tirsha-purushah sahasraksha sahasra-pat' - a thousand feet, a thousand hands, a thousand eyes, a thousand heads - as stated in the Purusha Sukta. This is the universal cosmic form of Paramatma who pervades and exceeds all creation.
He praised (Devabhuti worshipped) by looking at His very body. 'Sa eva vishvasya bhavan vidhatte gunapravahena vibhakta-viryah' - 'You, O Lord, by distributing Your power (vibhakta-veerya) through the stream of gunas - arrange everything in the entire universe.' The Lord's power flows through prakriti's three gunas to maintain creation.
He takes the room (space within) - it doesn't fall - having drawn in everything - he causes one room to expand, lifts it. Where does He place it? In His stomach (jathara - cosmic belly). Right - did that work? Then again - the cycle of creation, sustenance, and dissolution repeats. The Lord holds all creation within Himself during pralaya.
'You, at the time of pralaya at the end of the yuga, sleep alone on the banyan leaf (vatapatra-eka-seti) - as I mentioned yesterday.' 'Karaaravindena padaravindam mukharavinde viniveshayantam' - placing the lotus foot in the lotus hand and putting it in the lotus mouth - this is the famous image of child Krishna and the cosmic Lord simultaneously.
How were we born? What to say? We were born according to the karma we performed - in the corresponding environment. It is not our desire. If someone wanted to be born as a human, they could not choose that. If born as a bird - not our choice. The karma alone determines the species, circumstances, and conditions of each birth.
This avatar - Kapila avatar - 'atma-patha-upalabdhaye' - to provide knowledge of the self - for the purpose of granting atma-jnana, you took avatar. I mentioned this - the Sankhya tattva - Kapila's purpose was specifically to reveal the path of self-knowledge that leads to Paramatma through proper discrimination.
Even hearing Your name - even saying Your name - even bowing the head in salutation - even remembering Your stories - even as Chendaru (a low-caste hunter in the Bhagavatam) remembered - the eligibility for yajna (yajnadhikara) is obtained. The Lord's name, story, and remembrance have transformative power that transcends social status.
That we can never repay. What mother would not be useful (precious)? 'Mata pitra sahasrebhyah vatsalatara vedah' - the Veda is more affectionate than a thousand mothers and fathers! The Veda is our ultimate mother - giving us the knowledge of who we are, what we should do, and where we are going.
Swami - according to heard knowledge and tradition - women should not chant the Veda mantra as a Vedic mantra. Therefore - the meaning of the Gayatri mantra - since the meaning can be known - the meaning is not prohibited. The spirit and meaning of Vedic truths are available to all, even if the ritual recitation has traditional restrictions.
Therefore - 'sva-tejasa dhvasta-guna-pravaaham' - O Lord, with Your divine radiance (divya-tejas), You who have destroyed all guna-streams (flows of the three gunas) - 'vande vishnum' - I bow to Vishnu, the all-pervading one. The Lord's divine light (sva-tejas) overcomes the modifications of prakriti's three gunas.
'Shraddhava janmatas' - let her have faith in what was born - 'dustam yat brahma-vadibhih' - O mother, I said - that son of mine told her - 'it will be fine - it will all work out' - this kind of reassurance. When a disciple (Kapila) takes sannyasa, the mother must have faith that the path leads to good.
Therefore - how to ask - 'matranumitah' - having obtained the mother's consent (anumati) - because she is a brahma-vadini (one who knows Brahman) - she agreed. Otherwise (without this qualification) - if it were otherwise, her son would go - she would be heartbroken. A spiritually advanced mother understands and releases her son for the higher good.
The great ones say: 'Yatha yatha panchabhauthiko dehah' - the servant says. Without purity of mind - one who adorns the body without purifying the mind - is like one who decorates the outside while the inside remains dirty. External beauty without internal purity is spiritually valueless.
We are not even capable of experiencing (the full grace). With Arthamudu - for a hundred years through his divine yoga power - flying in a divinely crafted airplane. Those great souls who have attained siddhi (yogic accomplishment) can travel through space and experience multiple realms directly through the power of their yoga.
All the people - those who considered themselves fortunate to be able to glimpse at that great soul from the corner of their eye - humans and subordinates alike - not mere passersby or cats and dogs - everyone who saw him felt blessed. The genuine great souls have a quality of grace that blesses all who encounter them.
Would a golden vessel not be bound with gold? If you put stones and diamonds in it - what would happen? 'Kusturagaram?' - no problem - 'susparsha-astaranam' - comfortable furnishings. Gold-inlaid seats, diamond-studded furniture - all this was in Kapila's divine abode that Devabhuti discovered after his departure.
Like that - birds making sounds, bees humming - 'yatra pavishta-atmanam vivudhanuchara-adyaguhuh vapyam uttapa...' - in that (sacred place) - the divine attendants and others recognized the very presence of Paramatma. The sacred site where a great acharya practiced retained the divine presence long after his departure.
'Guhedaakam' - therefore - treating Kapila (who is an avatar of Paramatma) as her own son - Devabhuti was guided to practice yoga by him. 'Babhova acharito vatsa nispriha tadrishe...' - she became one without desire (nispriha) toward things of that quality. Through the son-guru's teaching, the mother-disciple was freed of worldly desires.
It is not 'so the elders said' - it is 'so the elders DID.' Therefore - with knowledge born of proper practice (yogyamaanushthana) - he says. 'Yaatudah' - whatever person... The authentic tradition is verified by the living practice of great ones, not merely by their spoken or written words.
With the knowledge that reveals Paramatma's swarupa - 'visuddhena tada atmanam atmani vishvatomukham' - with the purified mind - seeing the atma (self) in the atma - perceiving it as facing all directions (vishvatomukha) - omnipresent. The purified mind becomes the mirror in which the omnipresent atma is recognized.
'Nivrittajivapattitva tu ksheena-klesha' - all difficulties have been removed. Then what was obtained? 'Apta-nirutihi' - satisfaction (tripti) was obtained. Joy (ananda) was obtained. When the klesha-s (afflictions) of prakriti are exhausted - the natural bliss of the atma shines through. This is the jivanmukta's condition.
It is medicated! From various mountains - flowing from root to root - comes the medicated (mineral-infused) water. After drinking that - as I mentioned - (the body is transformed). This refers to the sacred healing rivers described in the Bhagavatam whose waters came from the mountains and carried healing properties.
Therefore - no mental suffering whatsoever. Think about it: why does the body become thin? No no - for Manorao garu, not for us. 'I think I am fine' - the one who has attained the state of jivanmukta has no mental suffering (manobhava) and therefore the body's natural state is health, not the exhaustion of worldly anxiety.
'Evamta kapiloktenah margena' - by following exactly the yoga path described by Kapila, her own son - 'achiratah param atmanam' - without delay, she attained the Supreme Atma (Paramatma). 'Brahman...' - Devabhuti, through the teaching of her son Kapila, attained liberation in that very life.
It is that supremely purifying river called Siddhi-da (the giver of siddhi). We call that river 'Siddhi-da.' This river - 'srotasam pravara' - the best among all rivers - it has that quality of bestowing siddhi (spiritual accomplishment) to those who bathe in and drink from it and practice on its banks.
If Kapila stays here - the heat of all three worlds would not cool. 'Should it not be quenched - should there not be peace?' - thus for the welfare of all worlds (sakala-loka-kalyana), Kapila continued practicing yoga in that sacred place. The presence of a great yogi at a site purifies and benefits all creation.
'11, 11, 33 - yes, 33. 11, 11, 11, 11, 11 - three 11s make 33.' Those who completed the entire recitation in three days? Two chaturdashi days per month - (referring to ritual schedule for recitation of the Bhagavatam). The discourse now transitions to the genealogical section narrating creation and the lineage of sages.
If performed like this - this work can be done. 'Putrika dharma' - the custom of the putrika (daughter given as a son). But does Manu not have sons? 'Api bhratrumati taneva' - he himself says - 'they said there are...' - the story of Manu and the succession of creation through his children and their families.
Among those two - the son's name was Yajna. The custom at that time was - Lakshminarayana would incarnate. Both would be born - the son and the daughter. The Bhagavatam narrates the cosmic genealogy where Paramatma and Lakshmi manifest as specific beings to establish dharma in each cosmic cycle.
'Come child - no no, son, that is Madayanti - Mitra-sakhuda's wife. Saudasa's wife - that great soul invited her to the shraddha ceremony (funerary rites) for a meal.' The narrative introduces the story of Saudasa and Madayanti, which involves a sage's curse and leads to important consequences in the lineage.
'Saudasa's wife Madayanti - Saudasa Madayanti also' - the context of the words is also a curse - 'Is this Vishnu's curse?' - 'He placed the curse, Nimmi placed it, this curse...' - the narrative mentions the interconnected curses in the stories of these great personages and how they shaped subsequent events.
'Kamayananam Bhagavan uvaha yajoosham patihi yajna-rupudu' - that dakshina - they loved each other - therefore He (the Lord in the form of Yajna) married her. 'Kama-yananam' - among those who sought (their desire) - Bhagavan, the Lord of yajnas (yajna-rupa) - arranged the marriage as His cosmic lila.
'Kathaanu vivaaham chesaru' - the related story of the marriage - 'tat-sambandha shrutaprayam bhavatanu vinnattaye katha' - 'You have heard that story as it was.' 'Shrutaprayam' - 'as if heard' - not saying you haven't heard it, but as if heard - meaning: this is so famous that it is as if everyone has heard it.
The great muni's daughter - the wife of Marichi - she (Devahuti) bore a son. Who was he? Kashyapa Prajapati. Marichi's son is Kashyapa. 'Kashyapam purnna...' - Kashyapa was the great Prajapati who became the father of devas, asuras, and all manner of beings. The genealogy traces creation through these patriarchal sages.
Closing prayer: 'Lokaat samastaya sukhino bhavantu, asmad gurubhyo namah.' The narration continues - 'how many mountain-mountain stories, too many mountain stories!' - indicating the vast genealogical narratives that the Bhagavatam contains in its creative genealogy sections, which the discourse will continue to explore.