అవతారాలు: యజ్ఞుడు నుండి ఋషభుడు వరకు

Avatars: Yajna to Rishabha Incarnations

bhagavatam Kandadai Ramanujacharya

యజ్ఞుడు (7వ అవతారం) స్వాయంభువ మన్వంతరాన్ని పాలించినట్లు మరియు నాభి మేరుదేవులకు ఋషభుడు (8వ అవతారం) పుట్టినట్లు చర్చించబడింది. ఋషభుని అవధూత ప్రవర్తనను చూసి కొందరు కేవలం బాహ్యంగా అనుకరించారని వివరించబడింది. పదహారేళ్ల శుకుని నిష్క్రమణ మరియు వ్యాసుని ఆవేదన కూడా వివరించబడ్డాయి.

The Bhagavatam's list of avatars continues with Yajna (7th), the offspring of Ruchi and Akuti, who governed the Svayambhuva manvantara, and Rishabha (8th), born to Nabhi and Merudevi. The session discusses how some mistook Rishabha's avadhuta behavior and imitated only the external trappings. The story of Shuka leaving home at sixteen and Vyasa's anguish is also recounted.

← Prev Next →
Avatars: Yajna to Rishabha Incarnations Kandadai Ramanujacharya bhagavatam

ఇది వస్తున్నారా అయితున్నారా? ఆ ఆ నిన్న రాత్రి రోజు కి ఆ రోజుకి చేయాలా? ఆ అంటే నిన్న ఎట్లా ఎట్లా రికార్డ్ కావాలో. ఆ ఆపక్ష మనకు ఇవ్వలే కదా అంతే ఇది పని చేసి మనకు మారిస్తాను కూడా ఇస్తాను కదా శ్రీ జైలేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణాం నవం యకీంద్ర ప్రవణం వందే రవీజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాఖయామునమస్యమాం ఆత్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుత పదాం భుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్సతితరాయ తృణాయ మేనే మధు గురుర్ భగవతో స్తుతయే చసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం నత్కులపతేరు కులాభిరామం శ్రీమత్వదంగ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నాన్ భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంక చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుల్ల పద్మ పత్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండల శరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్తాంకం మహోరత్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం

శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యఫడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్ సారం శక్షేత్ పౌత్ర కల్మషం పరాచరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం బాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఆరవ అవతారాన్ని చెప్పుకున్నాం. అత్రేహి అపత్యం అని అంటే దత్తాత్రేయుడు ఆరవ అవతారం. ఈ మహానుభావుడు అలర్కుడికి, పరశురాముడికి, కార్తగిరియార్జునునికి ఇలా చాలా మందికి యోగమును అభ్యసింపచేసిన మహానుభావుడు. ఈ యోగము కూడా అందకూడని వారికి అందకుండా ఉండటానికి. తాను సామాన్యమైనటువంటి లౌకికమైన విషయ భోగాసక్తులలా ప్రవర్తించాడు. తత్వజ్ఞులకు మాత్రమే వాస్తవ స్వరూపాన్ని ఆవిష్కరింపజేశాడు. ఇప్పుడు ఏడవ అవతారం సప్తమః ఆకూచ్యాం రుచేహే యజ్ఞః అభ్యజాయత ఇతను యజ్ఞుడు యజ్ఞ పురుషుడు అంటాం మహానుభావుడిని ఇతని పేరే యజ్ఞుడు ఇతని భార్య పేరు దక్షిణ. అందుకే హతో యజ్ఞ స్వదక్షిణః అని మనం చెప్పుకుంటాం. దక్షిణ లేని యజ్ఞము ఎందుకు వ్యర్థము అంటే లక్ష్మీ అమ్మవారు లేకుండా నారాయణుడిని కానీ నారాయణుడిని లేకుండా అమ్మవారిని కానీ పూజించడం వల్ల ఎలాంటి అనర్థం కలుగుతుందో. దక్షిణ లేని యజ్ఞం అంటే భార్యను విడదీసి ఓ భర్తను మాత్రమే మనం ఆహ్వానించినట్టు అర్థం. యజ్ఞ పురుషుడు యజ్ఞ స్వరూపమును చక్కగా

ప్రవర్తింపచేసినవాడు, ప్రబోధింపచేసినవాడు అంటే యజ్ఞ విధిని బోధించినవాడు. ఈ మహానుభావుడు స్వయంభువ మనువంతరములో శ్రీ మనువంతరం స్వాయంభువ అంటాడు. ఆ స్వాయంభువ మనువంతరాన్ని దక్షిణా యజ్ఞుల రూపంలో ఆ మనువంతరం మొత్తాన్ని వారు చక్కగా పరిపాలించారు. మనకు ముందర రాబోతుంది. ప్రతి మనువంతరంలోనూ మనువు ఉంటాడు. మను పుత్రులు ఉంటారు, ఇంద్రుడు ఉంటారు, దేవతలు ఉంటారు, సప్తఋషులు ఉంటారు, పరమాత్మ యొక్క అవతారం ఉంటుంది. ఈ ఆరు ప్రతి మన్వంతరంలోనూ తప్పదు. ఒక మన్వంతరంలో ఋషులు మారుతుంటారు. మొదటిది మనువు, రెండవది మనుపుత్రులు, మూడవది ఇంద్రుడు, నాలుగవది దేవతలు. ఐదవది సప్తవసులు. ఆరవది పరమాత్మ యొక్క అవతారం. ఈ ఆరు ప్రతి మనవంతరంలోనూ ఉండాలి. స్వయంభువ మనవంతరంలో పరమాత్మ యొక్క అవతారం యజ్ఞ రూపంలో అతనం యజ్ఞః అయం సాక్షాత్ యజ్ఞ పురుషః అని చెప్తున్నారు. రుచే ఆకూతికి రుచికి యగ్ని ఏడు మహానుభావుడు పుట్టాడు. స యామాద్యైహి సురగణైహి అపాత్ స్వాయంభువాంతరం యామాద్యైహి సురగణైహి ఆ సమయంలో ఆ స్వాయభో మనువాంతరంలో దేవతా గణానికి పేరు. యాములు అని. యామాద్యైహి జురగణైహి. యామ ఆద్యైహి. యాములని మొదలుగా గల దేవతా సమూహము అంటే ఆ కాలంలో ఆ మన్వంతరంలో ఇంద్రుని పేరు యామః అన్నమాట. అందుకే యామాద్యైహి దురగణైహి స్వాయంభువం అపాలయత్. ఈ స్వాయంభువ మనువంతలాన్ని ఈ మహానుభావుడు పరిపాలించారు అని చెప్తాం. అష్టమే మేరుదేవే అంతు నాభేహి జాతః గురుక్రమః దర్శయన్ వర్త్మ ధీరానాం. సర్వాశ్రమ నమస్కృతం తరువాత నాధి మేరు నాధి అనేటువంటి ప్రజాపతికి మేరు దేవిలోకి అయినటువంటి మహానుభావుడు ఇతని పేరు హంసుడు వృషభుడు అంటాం ఇతని పేరు వృషభ. నాభి పుత్రుడు ఋషభుడు. ఈ మహానుభావుడు యోగమును ప్రవర్తింపచేసినవాడు. యోగము అంటే

ఎలాంటి యోగము ఆజగరము అంటాం. అలాగే ఈ వృషభుని యొక్క నడవడే అర్థం చేసుకొని వాళ్లకు అనాచారమే ఆచారముగా మారే ప్రమాదం వచ్చేసింది. ఋషభుడు ఇతని కుమారుడే భరతుడు. మనం చెప్తాం జటాభరతుడు అంటాం చూడండి. ఆ మహానుభావుడు ఈ ఋషభుని మనకి ఇదంతా మూడు నాలుగు స్కంధాల్లో వస్తుంది. ఈ ఋషభుని కుమారుడు భరతుడు. అయితే ఈ ఋషభుడు భరతునికి రాజ్యభర్తాభిషేకం చేసి తాను వానప్రస్థానికి బయలుదేరాడు. ఈ వానప్రస్థంలో ప్రత్యేకంగా మనం చెప్పుకునేటువంటి విధానం ఆజగరము అంటాం. ఇంకొకటి గోధూళి ధూసరిత స్వామి చెప్పుకున్నామే ఆ రీతిలో ఇతను ఒక ధూళి అంతా దుమ్మంతా ఒంటినిండా కప్పుకుంటే కొన్నాళ్ళు ఉన్నాడు. కొన్నాళ్ళు శ్వేత వస్త్రం ధరించి ఉన్నాడు. కొన్నాళ్ళు పీత వస్త్రం, కొన్నాళ్ళు రక్త వస్త్రం, కొన్నాళ్ళు వివస్త్రం, కొన్నాళ్ళు కౌపీనం, కొన్నాళ్ళు ఆకులు, కొన్నాళ్ళు మామూలుగా శిఖ లేకుండా ముండనం. కొన్నాళ్ళు శిఖతోటి, కొన్నాళ్ళు గడ్డం పెట్టుకొని మీసాలు లేకుండా, కొన్నాళ్ళు మీసాలు పెట్టుకొని గడ్డం లేకుండా రకరకాలుగా అంటే శరీరంలోని ఏ ఒక్క భాగం మీద ఆసక్తి కానీ రుచి కానీ లేకుండా యధా యధా సంవరతి తధా దేహః పతిశ్యతి అని ఏ ఒక్క దాని స్వరూపాన్ని కూడా ఆదరముతో కాకుండా దేహయాత్రను కొనసాగించాడు, అయితే ఇతను ఆచరించినదంతా ఆచారము, ఇదొక విధానమో ఏమో, ఇదొక ఉపాసనో ఏమో. ఇలా మనం చేయొద్దునో ఏమో అనుకొని కొందరు ఏకాంబరులు, కొందరు పీతాంబరులు, కొందరు శ్వేతాంబరులు, కొందరు దిగంబరులు, కొందరు రక్తాంబరులు. కొందరు కేవలం గడ్డ ముంచుకొని మీసాలు లేకుండా ఉన్నారు కదా కనపడుతుంది. ఇలాంటి వారందరూ వీరి ఒక్కొక్క ఆచారాన్ని, ఒక్కొక్క ప్రవృత్తిని, ఒక్కొక్క నడవడిని, ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క రీతిగా ఆచరించి.

తాము పతనమయ్యారు. ఉద్ధరించలేదు. కారణం ఏమిటంటే ఎదుటివాడు చేసినట్టు చేయుట కాదు. ఎదుటివాడు చేయటంలో ఉద్దేశం ఏదో దాన్ని అమలు చేయాలి. భావ ప్రధాన మాఖ్యాతమని భావన ప్రధానం ఆచరణ కాదు. ఎందుకంటే రాముడు చాలా మందిని చంపాడు. రావణాసురుడు చాలా మందిని చంపాడు కదా? రావణాసురుని ఏమంటున్నాం? రాక్షసులు అంటున్నాం. రాముడిని ఎందుకు ఒకే పని చేశాడు కదా? కానీ దేని కోసం చేశాడు? రావణాసురుడు లోక పీడ కోసం చేశాడు. రాముడు లోక పీడను తొలగించడానికి చేశాడు. అంటే లోక రక్షణకు రాముడు చేశాడు, లోక భక్షణకు రావణాసురుడు చేశాడు. అందుకే వాడు రాక్షసుడు, ఈ మహానుభావుడు దైవం. వల్ల కార్యం కాదు ప్రధానం, కార్యం యొక్క ఉద్దేశ్యం. ఆ మహానుభావుడు అరణ్యంలో ఏదో అగ్ని వచ్చేసింది. ఆ అగ్ని వచ్చి కాలింది. ఆ కాలినప్పుడు వెంట్రుకలు మొత్తం పోయాయి. ఈ తలలో వెంట్రుకలు మాత్రమే పోయాయి. అలాగే ఉన్నాడు. ఒకప్పుడు ఏదో పురుగో, పాము, తేలు ఏదో కుట్టేసింది, గడ్డం పోయింది, మీసాలు ఉన్నాయి అలాగే ఉన్నాడు. ఒకప్పుడు తేలు లాంటివి వచ్చి మీసాలను కొరికేసాయి, ఇది పోయింది గడ్డం ఉంది అలాగే ఉన్నాడు. మహా తుఫాను ఉత్పాదం వచ్చేసి బట్టలు తెగిరిపోయాయి అలాగే ఉన్నాడు. ఎవరో బట్టలు ఆరేశాడు గాలి కొరకు వచ్చి తెల్ల వస్త్రం పడింది కట్టుకున్నాడు. అంటే యదృచ్ఛా లాభ సంతోషః విషగుని చరిత్ర ఒక అద్భుతమైన చరిత్ర. అద్భుతం అంటే మనము ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే భగవంతుడు మనకు వివిధములైనటువంటి అనుభూతులను ఎలా ప్రసాదిస్తాడో చెప్పే చరిత్రముని కరితా. అతను తెల్ల వస్త్రం కోసం కానీ, ఎర్ర వస్త్రంతో కానీ, పచ్చ వస్త్రం కోసం కానీ దేని కోసం అంటూ తాను ప్రయత్నించలేదు. దైవము ఎప్పుడు ఏది ఇచ్చిందో దాన్ని తీసుకొని నడిపాడు తప్ప పీతాంబరం కావాలన్న లేదు, శ్వేతాంబరం కావాలన్న లేదు.

అసలు వస్త్రం వద్దని తీసి పాయేయలేదు. కొందరు మహానుభావులు వస్త్రం వేయకుంటే ఉంటేనే యోగులట అని వస్త్రాలు చెదురాలా తీసేస్తున్నారు. భయంకృతం సర్వదా దోషాయ భవతి అని శాస్త్రం. మనకు మనముగా చేయకూడదు. ఎందుకంటే వస్త్రము లేనివాడు నేను వస్త్రము లేనివాడను. నేను వస్త్రము లేని వాడనుగా ఉండి జ్ఞానిగా చలామణి కావచ్చన్న భావనతో చేసే పని అజ్ఞానానికి తార్కాణం అవుతుంది తప్ప. జ్ఞానకి కాదు సహజంగా పోయింది దాన్ని మనం పట్టించుకోలేదు ప్రశ్న లేదు సుఖయోగిజుడు ఉన్నాడు ఆయనకు వస్త్రం అంత అవసరం లేదు ఇంకొక మహానుభావుడు ఉన్నాడు ఆయనకు వస్త్రం అంత అవసరం లేదు సుఖయోగిజుడు మరి చిన్న పిల్లవాడా 16 ఏళ్ల వాడు తోడే మనకు వస్తు ముందర ముందర చరిత్ర వస్తుంది. 16 ఏళ్ల వాడు. మనం ఎవరో ఒక శ్లోకం చెప్పుకున్నాం. అతని చరిత్ర అంటే ఒకటే భాగం చెప్తాడు. ఈ 16 ఏళ్ల సుఖయోగిందుడు యోగం కోసం పారిపోతూ ఉంటే బయలుదేరి వెళుతుంటే వెంటపడ్డాడు వ్యాస భగవానుడు. దృష్టవా అనుయాంతం ఆత్మయం అప్యనంగం దేవియో క్రియా పరిదధు న సుతస్య చిత్రం అంటారు. ఉందా యోగ ఒక యోగిందుడు పోతున్నాడు. వెనక వ్యాసుడు వెళ్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మందాకిని గంగానది అంటాం కదండీ దాని పక్కనుంచి వెళ్తున్నాడు. ఆ గంగానది దేవనది కాబట్టి అప్సరసలు దేవతల అమ్మాయిలు హాయిగా స్నానం చేసుకున్నాడు. ఒక దేవుని వెళ్తున్నాడు. వాళ్ళలో వికారం లేదు. కాయిగా స్నానం చేస్తూనే ఉన్నాడు. వెనక ఈయన వస్తున్నాడు. ఒక పెద్దాయన వస్తున్నాడయ్యా. అమాంతం లేచి పక్కకు చెప్తాడు గుడికి బట్టలు కట్టుకొని వచ్చేసి. యాదుడికి ఒళ్ళు మండింది మీకేమైనా బుద్ధి ఉందా? యుగాల వృద్ధుడిని ఏళ్ళు కాదు లక్షలు కాదు యుగాలు. యుగాల వృద్ధుడిని నేను 16 ఏళ్ల వాడు వాడు పడుచు వాడు నగ్నంగా వస్తే సిగ్గుపడలేదు. ఇంత వృద్ధుడిని బట్టలతో వస్తే మీరు బట్టలు మార్చుకున్నారు. ఇదేం ప్రవృత్తి అని. నవ్వి అయ్యా కనీసం సుఖయోగింద్రుడు ఇక్కడ మేము స్నానం చేస్తున్నామని కూడా చూడలేదు.

మీరు మేము బట్టలు మార్చుకున్నది కూడా చూశారు అందుకేనండి అంటున్నా. సరిపోలేదా? ఆలోచించండి. ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది దాన్ని అంటారు శాస్త్రం అని. అంటే మనను ఎదుటివారు ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నారు అనేది ముఖ్యం. మనం చాలా బుద్ధిమంతున్నాము, మనం ఎట్లా ఉన్నా ఎవడు పట్టించుకోరాదు, ప్రతిదీ ఎదురు చూసి వాళ్ళని గమనిస్తాడు. అతను చూడలేదు. ఉన్నాడని చూడలేదు. అతనికి మనిషికి, వృక్షములకు, శిలలకు, మృగములకు. తెడా లేదు. మనిషికి పసుపు కరే లేనప్పుడు ఆడకు మొగకే ఉంటుందని. అతనికి ఏ తెడా లేదు. మరి మీకు మేము స్నానం చేసుకున్నది తెలుసు, పక్కకు వెళ్ళినది తెలుసు, వసలు మార్చుకున్నది తెలుసు. పోనీ పోనీ వెళ్ళిపోవచ్చు కదా ఏదో మార్చుకున్నారని ఎందుకు మార్చుకున్నారు అనడంలో ఉద్దేశం ఏమిటి? ఇదే కారణం. అంటే శరీరం మీద కానీ ఈ శరీరంతో చుట్టుపక్కల ఉన్నటువంటి శరీరులతో కానీ సంబంధాన్ని అభిలషించి పెంచుకోకూడదు. పరమాత్మ సహజంగా ఇచ్చాడు తీసుకున్నాడు. పరమాత్మ ఇవ్వలేదు నమస్కారం చేద్దాము. ఇదే పరమాత్మ ఇంకొకడికి ఇచ్చాడు. వాడికి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు ఇది దీన్నే అసూయ మత్సరం అంటారు అమర్థం అంటారు అసహనం ఇది మహా ప్రమాదకారి. వాడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ నీకు ఇచ్చుంటాడు. నీకేమి ఇచ్చాడు? ఎదుటి వాడికి ఏమి ఇవ్వలేదు చూడమని ఇచ్చాడు. సంతోషించు. అవునండి ఏదో జ్ఞానమే. ఎందుకంటే ఒక వ్యక్తికి చాలామంది వ్యక్తులకు దక్కని కొత్త విషయం దక్కించాడు పరమాత్మ అంటే అతను బాగా పుణ్యమైనా చేసి ఉండాలి పాపమైనా చేసి ఉండాలి. పరమాత్మ ఎలాంటి వాడంటే ఒకే వస్తువుతో అన్నీ చేయగలడు. మన మంచికి చేయగలడు, దాన్నేమన హానికి చేయగలడు. బ్రహ్మాండమైన బంగడా కట్టించగలడు. కట్టిన తెల్లారే బంగళా నుంచి మనం బయటికి పంపిస్తాను కదా. మరి ఈ మాత్రం ఎందుకు కట్టించాడయ్యా? ఈ అనుభూతిలో నీలో కలిగేటువంటి హావభావ వికారాలన్నీ నీవు ఆచరించేటువంటి కర్మల పాప పుణ్యాలకు అటువంటి పనికొస్తుంది.

ఆయన లీలలు ఆయన అంతా ఆంతర్యం ఎవరికి అర్థం కావాలి. అందువల్ల నాకు ఇచ్చాడు అని కానీ నాకు ఇవ్వలేదని కానీ నేను దీనితోటి ఉంటానని కానీ నేను దీనితో ఉండకూడదని కానీ. ఈ నేను నాది అన్న రెండు భావాలతో సంబంధం లేకుండా ప్రవర్తించేవాడు వృషగుడు. దానికి అర్థమే శ్రేష్టుడు అని అర్థం. ఈ మహానుభావుడు వృషభుడు భరతుడు రాజైన మనకు వస్తుంది ఉపాఖ్యానం వృషభు ఉపాఖ్యానం భరతుడు రాజైన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి తాను ఒక యజ్ఞం చేసి యజ్ఞం రుషులందరికీ ఈ ఉపనాసం ఇస్తాడు. ఇతను చక్రవర్తి. ఇతను యజ్ఞం చేస్తున్నాడు. రుషులందరూ వచ్చారు మహానుభావులంతా. వాళ్ళందరికీ తన పిల్లలను లక్ష్యంగా పెట్టుకుని ఉపదేశం ఇచ్చాడు రుషకుడు. నేను ఉపదేశం ఇస్తుంటే అనుకోకుండా సనకాదులు వచ్చారు. ఆహా మా మీరు వచ్చారా స్వామి మీరు ఆసనంలో కూర్చొని నేను ఏం కూర్చుంటాను చెప్పండి అన్నారు. వినేవాళ్ళు ఉంటే చెప్తాను చెప్పేవాళ్ళు ఉంటే వింటాను. మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడు చెప్పే వాళ్ళగానే ఉండాలి. మనం వినడం ఏంటండీ? అంటే ఎలాంటి భావనకు తాగువని మహానుభావుడు శ్రేష్టుడు సర్వశ్రేష్టః అయం వృషభ అంటారు. ఇతను తాను ఆహారము దొరికితే తినేవాడు. దొరక్కుంటే పడుకునేవాడు. ఇతని అరణ్యంలో ఇతను మల విసర్జన చేస్తే ఇతని మల గంధము సుగంధము దుర్గంధం కాదు 22 యోజనాలు వ్యాపించేది. అంటే ఈ చుట్టుపక్కల ఫలానా వాడు ఉన్నాడు అని తెలిసేది. అంతటి యోగ చిత్తు. ఇంత మహానుభావుడు కూడా తాను శరీరాన్ని తానుగా విడిచిపెట్టలేదు. తాను ఏ అరణ్యంలో ఉన్నాడో అరణ్యానికి కారు తిత్తు వచ్చింది. మొత్తం అరణ్యాన్ని చుట్టుముట్టింది కారిపోయింది. అందులో వాడు ఉన్నాడు కారిపోయింది. మరి ఇన్ని శుద్ధులు ఉన్నవాడు అగ్నిని ఆపొచ్చు. అగ్నిస్తంభం చేయొచ్చు, వాయుస్తంభం చేయొచ్చు, ఏలస్తంభం చేయొచ్చు అన్నీ చేయొచ్చు. ఏది ఆయన ఇష్టం చెప్పొద్దు. మనను మన యత్నంతో కాపాడుకునే ప్రయత్నం చేస్తేనే భయం.

ఆయన ఇష్టం ఆయన ఇష్టం పరమాత్మ రక్షిస్తాడా ఆయన ఇష్టం రక్షిస్తాడు ఆయన ఇష్టం దీన్ని అత్యవసాయం అని దాన్ని అంటారు ఆ దేవుడే దిక్కండి అని మాత్రం దీపం గాలిలో పెడతామండి అన్న వాళ్ళని ఏమనాలండి జ్ఞానం దామా అజ్ఞానం దామా దీపం ఉండేది గాలిలోనే. ఆలోచించండి. దీపం గాలి లేకుండా ఉంటుందా అండి? దీపం ముట్టించి పైనో పాత బోధించండి ఉంటుందా దీపం? వాయువు లేని చోట దీప ఉండదు, వాయువు ఉన్న చోటనే ఉంటుంది. అసలు గాలి లేదు, దీపం మరిగిపోతుంది. దీపం పెట్టేది గాలిలోనే. కానీ దీపాన్ని కాపాడే గాలి ఆ? దీపాన్ని పోగొట్టే గాలి ఆ? నిన్న నువ్వు కాదు వాడికే. ఇలాంటి పరమ తత్వాన్ని చెప్పిన మహానుభావుడు వృషభుడు ఎనిమిదవ వాడు. అష్టమే మేరు దేవియాంతు నాభేర్జాతః గురుక్రమః దర్శయన్ వర్త్మ ధీరాణాం సర్వాశ్రమ నమస్కృతం. అన్ని ఆశ్రమాల వారి చేత ఆదరించబడేటువంటి యోగమును దాన్నే మనం ఆజగరం అజగర వృత్తి అంటాం. అలాంటి వృత్తితో మహానుభావుడు. ప్రవర్తింపచేశాడు అందరికీ దర్శయన్ ఋషిభీ యాచితో భేజే నవముం పార్థిమం వపుహు దుగ్ధ దుగ్ధేమాం పోరధీర్విప్రాః తేనాయం ఋషక్తమా ఇప్పుడు తొమ్మిదవ అవతారం ఎవరు ఈయనే పార్థ అంటే పృథ్వి చక్రవర్తి. ఇతని నిండే ఇతని పరిపాలన అయినప్పటినుంచే ఈ భూమికి పృథ్వి అని పేరు వచ్చింది. పృథ్వి చక్రవర్తి చేత. పరిపాలించబడిన భూమి కాబట్టి దీన్ని పుట్టివి. మనం చెప్పుకున్న జ్ఞాపకం అనుకుంటాను. వేన వేనుడు అని చెప్పుకున్నాం. అంగుడు అనేటువంటి మహానుభావుని కుమారుడు వేనుడు. అతను అధర్మంగా ప్రవర్తించి. లోకమును రాజ్యమును తన పాలనతో ఇంచుమించు నాస్తిక పాలన ప్రవర్తింపచేస్తే అతనికి బుద్ధి చెప్పాలి అంటే నహోతవ్యం నదాతవ్యం నయష్టవ్యం కదాచిన అని సాధించాడు ఆ మహానుభావుడు వీళ్ళు హోమం చేయవద్దు దానం చేయవద్దు యజ్ఞం చేయవద్దు భజన చేయవద్దు స్తోత్రం చేయవద్దు, నేనే దేవుణ్ణి నన్నే పూజించండి. పాపం ఋషులు వచ్చి తప్పురా నాయనా, రాజైన వాడు యజ్ఞములు చేయించాలి కానీ చేసే యజ్ఞములను నిషేధించకూడదు. నువ్వు చేయవు కావాలంటే కానీ చేసే వాళ్ళను పాపం.

చేసే వారిని వద్దనకున్నా చేసిన పరిధి ఏమొస్తుంది అంటాడు క్షమ విశ్చింతకుండా. వారు చేస్తే నీ ఆరోభాగా నీకు వస్తుంది పుణ్యం. వేషించు బాబు కాబట్టి వద్దనకురా అంటే ఋషులనే చాలా చాలా దూషించారు. మీ యజ్ఞాలకు, మీ హోమమునకు, మీ తపస్సుకు, మీ స్వాధ్యాయమునకు కావలసిన సౌకర్యాలు నేను కలిగిస్తున్నాను. రక్షణ నేను ఇస్తున్నాను. మీకు ఆహారాదులన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాను. మీ ఆశ్రమంలో సమస్యలు కానీ, పుట్రములు కానీ, ఫలములు కానీ, దర్భలు కానీ ఇవన్నీ బాగా దొరికారా? నేను ఏర్పాటు చేస్తున్నాను, కావాల్సినదంతా నాతోటి తీసుకొని ఇంకెవడో దేవుడు అంటే భర్త ఆస్తిని తిని పరపురుషుని వెంట వెళ్ళే జారిణి స్త్రీలాగా ఉన్నారు మీరు. ఇక వీడు బోధలకు లొంగడు అని ఓ దసకర పడేశాడు. ఇది భాగ్యం కాదు. బ్రాహ్మణోత్తములకు చంపడం భాగ్యం అండి, ఆయుధ్యం కావాలా? సర్వప్రహరణానికి గర్భ కూడా అయితే వాడే చూస్తాడు. వాడు చనిపోతే మళ్ళీ అరాజకం. తల్లి చాలా జాగ్రత్తగా పార్థివ దేహాన్ని దాచిపెట్టింది అలాగే. యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉంచుతాము అని. యజ్ఞం పూర్తి అయినప్పుడు దేవతలందరూ వస్తే మా అబ్బాయిని బతికించండి అంటే మామూలుగా బతికిస్తాం కానీ బ్రహ్మదండంతో పోయారు వాళ్ళు వృష్యాపంతో పోయారు కాబట్టి వాళ్ళు కలుసుకుంటేనే బతుకుతారు. స్వామి అలాంటి వారు బతకకూడదమ్మా. అయితే రాజు లేని రాజ్యం లేకు లొకం లేకుండా మేము చేస్తాం అని ఆ మహానుభావుడిని ఊరు ఊరు తొడలు మథనం చేశారు. ఓ పొట్టి వాడు కుడతాడు అలా వస్తుంది మనకు ఆ భాగం. వాడు వచ్చి ఏం చేయాలి కూర్చోరా అన్నాడు. సంస్కృతంలో నిషీదత అంటారు. నిషీద అంటే వాడు కూర్చున్నారు. ఆ జాతి పేరు నిషాద జాతి. వాళ్ళు నిషాదులు అయ్యారు అంటే వేటగాళ్ళు ఆ సవిపులు మనం పోయేవాళ్ళు అంటాం కదా అది అన్నాను మళ్ళీ కుడి బాహువును మధనం చేస్తే జంట కవలలు పుట్టారు ఆడ మగ. అర మొగ అంటే ఏమర్థం? లక్ష్మీనారాయణ. ఆ మహానుభావుడికి ఇంద్రుడు, వరుణుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇత మహర్షులు అన్ని రకముల దేవతలు మహారాజుగా కావడానికి కావలసిన అన్నీ ఇచ్చారు.

ఒక సింహాసనం పట్టాభిషేకం చేసినంత తర్వాత ఈ నిషాద జాతితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు పుట్టారు వీళ్ళ తోడు వాళ్ళంతా కలిసి ఈ రాజును స్తోత్రం చేస్తా ఉన్నారు మీరు స్తోత్రం చేయండయ్యా. నువ్వు చెప్తే చేస్తావు అన్నారు. కృతువు నవ్వి స్తోత్రం చేయాలంటే అసలు స్తోత్రం అంటే ఏమిటి? మనకున్న గుణాలను పొగడాలి కదా. అసలు గుణాలు తెలిస్తే కదా పొగడానికి. నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా పరిపాలన మొదలు పెట్టలేదు. నేను రాజునై పరిపాలనం మొదలుపెట్టి కొంత కాలం గడిస్తే మీరు నా గురించి స్తోత్రము నిందో చేయొచ్చు. అట్టావిడే వెంటనే స్తోత్రం చేస్తా అంటే. అది ఏం స్తోత్రం అవుతుంది? ఎలా చేస్తారు మీరు? ధర్మం కాదు కదా? అంటే వాళ్ళు చెప్తారు అయ్యా రెండు రకాలండి. పరిపాలించిన వారిని చేసేదేమో ఉన్న గుణాలు అని చెప్పడం. పరిపాలన చేయబోయే వారి స్తోత్రం ఏమో ఇలా పరిపాలన చేయమని చెప్పడం. మేము స్తోత్రం చేస్తాం అలా మీరు పరిపాలించండి అని ఆ మహానుభావుడికి వీళ్ళు స్తోత్రం చేస్తారు. ఈ స్తోత్రం అయిన తరువాత కొద్ది కాలానికే ప్రజలందరూ వచ్చి భూమి పంటలు పండటం లేదు. ఏ మొక్క వేసినా లోపలికే బయటికి రావటం లేదు. మేము ఏం తిని బతకాలి? అంటే తీసుకున్న వస్తువు ఇవ్వడం భూమి పోయేటండి భూమి పని. తీసుకున్న దానికి పదింతలు ఇరవై ఇంతలు ఇవ్వాలి. అది ఇంకేది చేయదు. ఒక భూమి మాత్రమే. మనం ఒక ఒక కిలో వేస్తే ఓ 100 కిలోలు 1000 కిలోలు మనకి ఇయ్యాలి. ఓ క్వింటాలు వేస్తే 100 క్వింటాలు ఇవ్వాలి. సరే అసలుకి పోయింది. ధర్మాన్ని తప్పావు నిన్ను చంపుతావని బయలుదేరాడు భారత బడాన్ని తీసుకొని. ఆమె పారిపోయింది. కొంచెం దూరం పోయి ఆగి అవునయ్యా నన్ను చంపుతాను అంటున్నావ్ బానే ఉంది. సరే చంపి చంపుతాను అనుకో. నన్ను చంపిన తర్వాత ఈ ప్రజలన్నీ ఎక్కడ ఉంచుతావ్? భూమిని నేనే కదా ఎక్కడ ఉంచుతావ్? ఆ యోగ బలంతో ఉంచుతాను అనుకో. ఇంత కష్టపడే బదులు నువ్వు ఉపాయం చెప్పా నువ్వు అడగొచ్చు కదా ఎందుకు ఇవ్వాలని అడిగావా అసలు ఇవ్వటం లేదు అనగానే నన్ను శిక్షించావా నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అడిగావా రాజైన వాడు ఇరుపక్షాల వాంగ్మోహాలు తీసుకొని కదా చర్య తీసుకోవాలి అడిగావా ఇప్పుడు చెప్పు. యజ్ఞము లేదు, దానము లేదు, ధర్మము లేదు, ప్రవృత్తి లేదు. తపస్సు లేదు, ఆచారము లేదు.

మానవులంతా నిత్య స్వార్థ పరాయణుడు అయ్యాను. స్వార్థ పరాయణుడు అయితే నేను వాళ్ళకి ధాన్యం ఇవ్వను. నా నుండి తీసుకున్న దాన్ని కొంత దేవతలకు, కొంత రుసులకు, కొంత దీనులకు ఇస్తే నేను ఇస్తాను. ఇవ్వలేదు నేను మానుకుంటాను. అంతే కాదు ఇవ్వడానికి ముందరికి వచ్చి కూడా పూర్తిగా చేతిలోకి వస్తున్నానని ముందు కూడా నేను నా ధన్యాన్ని మడ కొనుక్కుంటాను. వాడిని చెప్పుకొని పంపిస్తాను. మా వాడు ఉన్నాడు కదా వర్ణుడు అతివృష్టి మాత్రం కొడుకుపోతుంది. లేదు ఒక్క చుక్క నీరు పడదు అన్ని రాళ్ళు పడతాయి. ఇలా వృష్టి కరక వృష్టి అంటాము. మంచుగడ్డల్లాగా వడగన లేదు అంటారు చూడండి అవి పడతాయి ఇంక పంట ఉంటుందా అండి. కాబట్టి నా తప్పు లేదు అది అది నువ్వు చక్కగా చెయ్యి అవన్నీ నాకు చెప్పకు వాళ్ళకి ఇస్తావా లేదా. నేను చాపిస్తున్నాను ఇస్తావా లేదా? సరే నువ్వు ధర్మంగా పరిపాలిస్తాను అంటున్నావు కాబట్టి ఇస్తాను. నేను గోరూపంలో ఉంటాను. జూడలను పంపు. మీకు కావాల్సిన వాటికి తీసుకో. ఇప్పుడు ఒక్కొక్క గణంలోని ప్రధానమైన వ్యక్తి దూడగా వచ్చి తమకు కావలసిన దాన్ని గోవు నుండి తీసుకున్నారు. అప్పుడు ఆమె చెప్పింది ఇదంతా అయిన తర్వాత అయినా ఇప్పటిదాకా. నేను ఎత్తు వంపులలో నానా బీభత్సంగా ఉన్నాను. సమాన స్థలం చాలా తక్కువ. నీ ధనుష్కోటి తోటి నీవు ప్రయత్నించి సమానం చెయ్యి. భూమిని సమానంగా చేసి అక్కడక్కడ మధ్య మధ్యన కొన్ని చోట్ల ఎక్కువ లోతుగా భూమిని చెయ్యి ఎందుకు అపర్తౌ అపి యతు లోకే జలం సిద్ధతి సర్వధా వర్షాకాలం కాని సమయంలో కూడా వర్షాకాలం పడ్డ నీరు అక్కడ నిలుస్తుంది. ఆ నీటితో వ్యవసాయం చేసుకొని బ్రతకండి. ఇప్పుడేమో డాములు అంటున్నాం కదా. నాగార్జున దాము ఇంకేదో దాములు ఉన్నాయి చూడండి. అంటే ఈ దాముకు వ్యవస్థ మొదటి ఇంజనీరు గుర్తు చేసాడు. ఆయన అండి దాములు ఏర్పాటు చేశాడు. భూమిని సమానంగా చేశాడు. నగర గ్రామ జనపదాది అంటే పల్లె ఊరిలా ఉండాలి. జనం ఎలా ఉండాలి, గ్రామం ఎలా ఉండాలి, జిల్లా అంటే ఇది, తాలూకా అంటే ఇది. ఇంతమంది ఉండాలి ఈ ప్రాంతం అంతకుముందు ఎక్కడ అవకాశం ఉంటే జనాలు అక్కడ ఉండేవాళ్ళు గుంపులు గుంపులుగా. ఒక ఊరుగా ఒక వ్యవస్థగా లేదు.

వృద్ధి చక్రవర్తి వచ్చి గ్రామ, జనపద అలాగే పత్తణ, నగరాది వ్యవస్థలు చేసి వ్యవసాయంతో బతకండని చెప్పి దాములు ఏర్పాటు చేసి అంటే మొత్తం స్వరూపాన్ని మార్చారు. ఇలా భూమిని కాపాడినందుకు, చంపగుండా కాపాడినందుకు నేను ఇప్పటినుంచి నీ పుత్రిగా వ్యవహరిస్తాను అని ఆమె వరమిస్తుంది. అందుకే ఆమె పేరు కృదోహ అపత్యం స్త్రీ పృథివి. ఈ పృథివి, ఈ పృథ్య క్రవర్తి ఒక అద్భుతమైనటువంటి మన మన పాటలో విప్లవకారుడు అన్నమాట కదా. కొత్త విధాంతాన్ని ఏర్పరిచినవాడు, కొత్త పరిపాలనను అందించినవాడు, ప్రజా ప్రజలకు కొత్త జీవనాన్ని అందించినవాడు. వ్యవసాయం. నగర గ్రామ వ్యవస్థ జల జల సమీకరణ అంటామే విలువ చేస్తాం జలం ఆ వ్యవస్థ ఇది అంతా ఏర్పాటు చేసినటువంటి వాడు పురుధూప్ చక్రవర్తి అప్పటినుంచే రాజులకు పార్థివులు అని పేరు. అంటే ఆ తర్వాత కొంతకాలం వరకు చాలామంది రాజులు అతను అడిగిన దారిలో నడిచారు. జ్ఞాపకం ఉన్నంతవరకు ఇది మర్చిపోతున్నా కొద్ది. మళ్ళీ ఎవరి పాలన వాళ్ళకే కదా. అందుకోసమని ఇతను అలాంటి మహానుభావుడు పరమాత్మ యొక్క అవతారంలో అంతేకాదు ఇతని అవతారం యొక్క సమాప్తి కంటే కొద్ది ముందు ఇతను అద్భుతమైనటువంటి భోగాలు అనుభవించాడు. ఎంత చక్కని భోగాలంటే ఇంద్రులంతటి వాడు కూడా ఒక్క రోజో ఒక పూటో ఆయన భవనంలో నిలు ఉంటే బాగుండేమో అనుకున్నాడు. ఇంద్రునికి కూడా ఆశ కలిపించేంత భోగం అనుభవించింది. అతను అనుభవించిన భోగాన్ని చూచి నారదుడికే కాస్త చికాకు పుట్టి ఏంటి స్వామి ఇది? ఇంత భోగం మీర విని విని ప్రజలేం చేయాలి? ప్రజలందరూ మీ దారికి వస్తే మరి త్యాగం ఎక్కడ ఉంటుంది? అయినా నీకు భోగం ఎందుకయ్యా? నారదా, నువ్వు కూడా పప్పులో కాలేసేవా? ఈ దేహంలోకి నేను వచ్చాను కదా. మరి ఈ దేహంలో ఇదివరకు ఉన్నటువంటి ఆత్మ ఉందే. మమ్మల్లో జీవుడు ఉన్నాడు కదా. వాడు మళ్ళీ పుట్టాలా? పుట్టొద్దండి. నేను వచ్చాను కదా. అబ్బే పుట్టొద్దండి. మరి పుట్టొద్దంటే నేను ఏది ఈ దేహంలోకి రావడానికి కావలసిన ఎంత పుణ్యం వాని దగ్గరే ఉండి ఉంటుంది.

ఆలోచిస్తావా? ఆ చాలా ఉందండి. మరి ఏ బోవ అనుభవించకుంటే ఆ పుణ్యం అంతా మిగులుతుందా అయిపోతుందా? ఉంటుంది. మరి పుణ్యం అలాగే మిగిలితే మళ్ళీ విడుపు పొద్దున్నది మరి. మళ్ళీ వీడు పుట్టొద్దంటే ఏం చేయాలయ్యా? అవునండి పుణ్యం అంతా అయిపోవాలి. మరి అయిపోవాలంటే ఏం చేయాలి? అనుభవించాలండి అదే చేస్తున్నాను. నేను ఆవేశించినటువంటి ఈ దేహము ఇల్లుగా ఉన్న జీవుడు మళ్ళీ పుట్టకుండా ఉండటానికి నేను ఆవేశించడానికి కావలసినంత పుణ్యము చేసుకున్న పుణ్యమంతా ఖర్చు కావటానికి భోగానుభవం తప్ప ఎప్పటికప్పుడు పాస్బుక్ చూసుకుంటున్నారు ఇంకెంత ఉంది ఇంకెంత ఉంది తప్ప. ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుండు అనుకుంటా అయిపోవాలి. చెప్తారు కోటి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టు అంటే వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అయిపోతాయో ఏముంటుంది వీడు అభ్యవ చేస్తే ఇంకేముంటుంది అక్కడ? డబ్బు బాగా ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చాను ఓ నెల రోజులు అయిపోవాలి మిగలకూడదు. సంతోషంగా ఉంటున్నాయండి. అయిపోకుండా లేదు నీకు మన అన్నాడు అనుకోండి. ఈ వాడికి అదేమిటి ఆలోచించండి. అది దేవుడు మన దాని కదా. మరి ఎట్లా కడత అవుతుందో తప్ప అని ఏం అనుభవిస్తున్నానో ఉండదు. ఇల్లు కట్టానా, బంగళాలు కట్టానా, దానం చేశానా, ఇంకోటి చేశానా అని ఉండదు. ఇంకెంత మిగిలింది, ఇంత టైం ఉంది, టైం ఎంత ఉంది అంత మిగిలింది. మరి లెక్క చూసుకోవడం తప్ప అనుభవం నాకేం లేదయ్యా. ఈ అనుభవం అనేది కేవలం ఆ పుణ్యాన్ని పోగొట్టడానికే. అంటే మనకు కూడా ఏం చెప్పాడు? మనందరికీ ఏం పాఠం చెప్తున్నాం? కష్టములు వస్తే పరమానందంగా ఆహ్వానించు. బుద్ధిమంతుడైన వాడు ఆపదలు కష్టములు వస్తే పరమానందంగా ఆహ్వానిస్తాడు. ఎందువల్ల? చేసిన పాపమంతా నశిస్తున్నది ఆహా అదృష్టవంతుడిని ఇంక నాకు రాని తొందరగా పాపమంతా అయిపోతుంది. అలాగే సుఖములు వస్తే కూడా సుఖములు వచ్చాయని కాదు ఓహో పుణ్యం అయిపోతూ ఉన్నది. మళ్ళీ నేను పుట్టి అవసరం ఉండదు అదృష్టవంతుడిని. ఇప్పుడు అకౌంట్ చూసుకొని ఎప్పుడు నిల్లు అయితుందో చూడాలి తప్ప దృష్టి నిల్లు మీదే ఉండాలి కానీ ఇల్లు మీదే కాదు. అందుకోసమని ఈ సిద్ధాంతాన్ని బోధించినవాడు కృత్యు చక్రవతి. ఇంత చక్కని పాలన గావించినవాడు.

వృద్ధి ఇక్కడ ఇలాంటి వాడిని దుగ్ధేమాం ముహదీ విప్రాః తేనాయం స ఉషక్తమః ఆ మహానుభావుడు ఈ భూమి నుండి గొడదులను పిండాడు అందుకే అతన్ని ఉషక్తమః అంటున్నారు దోగ్ధ కి వాడు లోపల దాగి ఉన్నదాన్ని బయటికి తెచ్చేవాడిని ఉషత్తమః అంటాడు. అలాంటి మహానుభావుడిని రూపముజ గృహే మాత్స్యం. చాక్ష సోదరి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యం అపాద్వైవస్తతం మనుం తరువాతి అవతారం మత్స్యావతారం మనకిది పదియే చూడండి పది పది అవతారాన్ని మనకు మత్స్యావతారం అంటాం. ఈ మత్స్యావతారం ఈ మహానుభావుడు ఏం చేశాడు? తరువాతి మన్వంతరంలోకి మనువు కావలసిన వాడు ఎవరు? సత్యవ్రతుడు అంటాం మనం. ఆ సత్యవ్రతుడు ఆయన మహానుభావుడిని అతను సముద్ర తీరంలో స్నానం చేసి అర్ఘ్యప్రధానం అస్వసం చివరిలో వస్తుంది. అర్ఘ్యప్రధానం చేస్తూ ఉంటే అతని దోసిట్లో అంత అణువు అంత శప పిల్లబడుతుంది. పడితే అబ్బో అని వదిలిపెడతాడు. రాజా శరణు వేడిన వారిని వదిలిపెట్టు రాజ ధర్మమా? ఆ సముద్రంలో తిమింగిలాలు ఉంటాయి నన్ను చంపుతాయి నీ దోశలో పడ్డాను నువ్వు అందులో వదిలిపెడితే ఏం ధర్మమయ్యా అని ఆ మాత్రం తీసుకొని కమాండల్లో వేస్తాడు తన కమాండంలో ఉంటుంది కదా. అస్సరం పోయే వరకే అయ్యో రాజా రాజా నాకు సరిపోవడం లేదు ఇరుకవుతున్నది అన్నాడు. ఓ తీసి ఒక గాబులో వేస్తాడు. సరిపోవడం లేదు పక్కన ఒక మడుగులో వేస్తాడు. సరిపోవడం లేదు ఓ బావిలో, ఓ కలంలో, ఓ సరస్సులో, ఓ చెరువులో, ఓ నదిలో. సాయంకాలం వరకు సరిపోవట్లేదు అని. అమాంతం తీసి నాయనా ఇది ఒక్కటే ఉన్నది సముద్రం. అది సరిపోకుంటే మాత్రం మీరేం చేయట్లేదు అని అందులో పడేసి ఇదేదో వింతే ఉంది నాయనా నువ్వు నువ్వు ప్రాకృత మీనః నగి మామూలు చేపవు కాదు పరమాత్మవై ఉంటావు. స్వామి ఎందుకు వచ్చావు చెప్పు. నేటికి ఏడవ రోజు ప్రళయం రాబోతుంది. మొత్తం భూమండలాన్ని సముద్రం ముంచేస్తుంది. అద్భుతమైనటువంటి గాలి వ్యాపించి అంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది. అప్పుడు నీ ముందరికి ఒక నావ వస్తుంది, ఆ నావలో సత్వరుషులు కూర్చోని ఉంటారు. నీవు కూడా అందులో కూర్చో.

దానికే ఒక తాడు ఉంటుంది. ఆ తాడును నా కొమ్ముకు కట్టు. ఆ ప్రళయకాలం అంతా నేను సముద్రంలో మీ అందరినీ సురక్షితంగా చూచుకుంటూ తిప్పుతుంటాను. కాలం పూర్తి కాగానే. ప్రళయం పూర్తి మన సృష్టి మొదలయ్యే ముందు నీవే నెక్స్ట్ మనువు అవుతావు. అప్పుడు నీ పరిధిలో పరిపాలించు. చెప్పి అంతర్ధానం అవుతాడు. అలాగే జరుగుతుంది. ఇలా సముద్రంలో నవమై తిరుగుతున్నప్పుడు వృధా కలజం ఎందుకు చేయాలి టైంపాస్ అని స్వామి సాక్షాత్తు మీరే దొరికినప్పుడు ఇంకెందుకు వదిలిపెట్టాలి? ధర్మాలు, కర్మలు, శాస్త్రము, జ్ఞానము ఇవన్నీ బోధించండి అని. ఈ సత్యమృతుడు ఆ మత్స్యమును అడుగుతాడు. దాన్నే మనం మత్స్య పురాణం అంటాం. ఆయనకి పేరు మత్స్యపురాణం. ఇలా ఒక మనువంతరానికి ఒక కల్పానికి ఇంకో కల్పానికి మధ్య ఉన్న కాలాన్ని నిర్దేశించినవాడు, నియమించినవాడు, తర్వాతి మనువును కాపాడి ఋషులకు తత్వబోధించినటువంటి మహానుభావుడు మాత్యము. ఇది పదో అవతాలం. సురాసురాణాం ఉదధిం మర్ధనతాం మంధరాచరం దద్రే కమట రూపేన పుష్ట ఏకాదశే విపుహు ఇక 11వ అవతారం కూర్మావతారం దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ఆ మందర పర్వతం మునగబోతూ ఉంటే దాన్ని మునగకుండా తన వీపు మీద జరిగిన మహానుభావుడు ఉన్నాడే ఇది కామటం రూపమాస్తితః అంట మనం చెప్పుకున్నాం కదా ఇతనే మీనము ఈ కూర్మము ఈ కూర్మము తన వీపు మీద మందర పర్వతాన్ని ఇంతమంది కలిపి బాగా రాపిడి చేస్తుంటే చాలా కాలానికి దురద కాస్తా పోయింది అనుకున్నాడు. ఎవడు దోకరేమో ఎవరు ఎవరు పోగుతారండి పాపం ఆయనను. ఎవరైనా ఉంటే కదా కండూయనం మేనే మేనే ఆత్మ కండూయనం తదా విభూ అంటాడు. తన వీపును ఒకడు ఇప్పుడు దొరికాడు పాపం ఇంతమంది అంటే అంతమంది కలిసి అంత గొడవ చేస్తే కానీ కాస్త ఏదో రాపిడి తగిలినట్టు అయింది మహానుభావుడికి. ఇలా అమృత ఉత్పాదనకు దేవదానవుల స్వరూప స్వభావ ఆవిష్కరణకు సూచిక. కూర్మావతారం. దీని తర్వాత ధానువంతరం ద్వాదశమం త్రయోదశమమేవచ అపాయయత్ సురానన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రీయః.

ఈ క్షీర సాగర మథన సందర్భంలో మూడు అవతారాలు ఉన్నాయి స్వామివి. ఒకటి కూర్మావతారం. ఇతను పర్వతాన్ని ఉండకుండా కాపాడి అమృతం బయటికి రావటానికి కావలసిన దోహదం చేశాడు. తరువాత అమృతాన్ని తీసుకొని వచ్చిన స్వామి పేరు ధన్వంతరి అంటాం మనం. ధను సకల వైద్యమునకు ఆదిపురుషుడు. అమృతం అనేది ఏమిటి న్యాయంగా ఆలోచించండి. నీళ్లలో వేర్లన్నీ వేసి బాగా చిలికితే దాని కషాయం అమృతం అంటే. ఒక కషాయం అది. విరేయడం కానీ తీయగా ఉండదు, మన్ను ఉండదు, కాయ ఉండదు, పరమ సేదు కానీ దాని కోసం ఇంత కనపడటం లేదు అదంతా. చావం కదా. చావు తప్పుతుంది అంటే ఏమైనా చేస్తారు కదండీ. అందుకోసం ఆ కషాయం. మరి కషాయాన్ని ఇచ్చేవాడిని ఏమంటామండీ మనం? ఓయ్ చూడు అంటాం. ఆయనే ధనుహంతరి. అమృత కలశాన్ని తీసుకొని ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి అమృతాన్ని ఎలా సేవించాలో ఏమంటాం ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ఏ సమయంలో ఎంత వాడాలి, దానం చేయాలా, సంసేవం చేసుకోవాలా? అనుస్థానం చేసుకోవాలా, పవిత్రంగా ఉండాలి అవన్నీ ఉన్నాయి విధానాలు. ఇవన్నీ బోధించి దాన్ని ఇచ్చాడు అన్నమాట. కేవలం ఔధాదాన్ని సేవించేటువంటి విధానాన్ని బోధించడానికి. మనకు దాన్ని ఏమంటాం? ఆయుష్యమును తెలిపే శాస్త్రం. సంస్కృతంలో తెలుపుట అంటే వేదం కదా? ఇప్పుడు ఆయుర్వేదం రెండు కలిపితే ఆయుర్వేదం. ఆయుర్వేద శాస్త్రమును ప్రవర్తింపచేసిన మహానుభావుడు. ధన్వంతరి. ఇలా ఈ ధన్వంతరి అనేటువంటి మహానుభావుడు అమృత కలశం కలశం దేవతల చేతికి ఇచ్చిన వెంటనే ఎక్కడ జారిపోతుందో అని రాక్షతులు బలప్రయోగంతో దాన్ని గుంజుకున్నారు. గుంజుకొని పారిపోతున్నారు. గమనించండి. వారిని ఆ సమయంలో బలంతో ఆపగలవారు ఎవరూ లేరు. మరి ఏం చేయాలి? చెప్తాడు వ్యాహుడు చెప్తాడు శాస్త్రము ఎప్పుడు ఎదుటి వాని బలమును బలముతో గెలవలేమో. వాడి బలహీనతను చూసి మనం గెలవాలను. వాడి అభ్యాసాల్లోనో, ప్రవృత్తిలోనో ఏది వాడి బలహీనత ఏమంటాం వీక్నెస్ అంటాం కదా దాన్ని పట్టుకొని మనం గెలవాలని చేస్తాం.

అందుకే స్వామి ఏం చేశాడు వీడితో కొట్టాట ఎందుకు పోదు బాధ అని చక్కగా మోహిని రూపంలో 16 నుంచి 18 సంవత్సరాల నవయవ్వనవతిగా అమిత సౌందర్యవతిగా ఆ మహానుభావులు అవతరించి వారితోటి అడిగించి ఆ వారి జది మించి అమృతాన్ని కూడా తీసుకొని తాను చెప్పినట్టు వింటామని వారితోటి ఒప్పింపచేసి వారందరినీ కూర్చోబెట్టి అమృతాన్ని వీరందరికీ పంచిపెట్టింది. అయ్యో అన్యాయం కదండీ. ఇద్దరు కసబడ్డారు కదా సమానంగా. కదు. దేచ, దేహ, ఆశ్రమ, శ్రమ, ఆయాస, విత్త, ఫల, కాంక్ష, తపః అనే ఈ తొమ్మిది ఇద్దరికీ సమానమే కానీ అమృతం మాత్రం వీరికి వచ్చింది వారికి రాలేదు ఇదేం అన్యాయం అండి అంటే ఆకాంక్షించి శ్రమపడి కష్టపడి కోరి ప్రయత్నించి సంపాదించిన వస్తువును కూడా పెద్దల అనుమతి తీసుకునే అనుభవించాలి. పెద్దల నుండి కానీ పెద్దలు చూస్తుండగా కానీ బలాత్కారముగా లాక్కొని నాకు మాత్రమే కావాలి ఎదుటి వారికి ఇది దొరకవద్దు అన్న భావనతో ప్రయత్నిస్తే అలాంటి వారికి మూలచ్ఛేద అని మొదటికి లేకుండా అవుతుంది. ఒక రోజు ఊరుకున్నారు వాళ్ళు గుంజుకుంటే ఏం చేస్తారు ఊరుకున్నారు స్వామి నీవే తప్ప ఈ తత్పరం పెరుగుగా. శ్రమాదులు సమానమైన ఆశ ఆకాంక్ష ధూర్తత్వం ఉన్నచోట ఫలితం లభించదు. అది లేని వాళ్లకే న్యాయంగా ఫలితం మనకు లభిస్తుంది అని నీతి మోహిని అవతారంతో లభిస్తుంది. నాకు తెలిసింది. అంతే కాదు. ఈ మహానుభావుడు దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇస్తున్నాడని ఒక మహానుభావులు ఇద్దరు మహానుభావులు దేవతా రూపంలో వచ్చి అమృతాన్ని తాగడానికి ప్రయత్నించారు. సూర్య చంద్రులు తమ కనుసంధానలతో వారికి సూచిస్తే స్వామి అమృతాన్ని గొంతులోకి దిగిన తర్వాత చక్రం ప్రయోగించాడు. మరి నిజంగా స్వామికి తెలవదా అండి? వీళ్ళు వేషం వాస్తు అని వచ్చారని గులి చెప్పాలా? నాటకం కదా.

ఏదో ఇంకో రెండు ఛాయాగ్రహాలు రావాలి కదా రానియ్యలే. ఎందుకంటే ఉద్దేశం ఏమిటి? అమృతం అనేది దేవతలకే అందాలి. లేదు అమృతం అందిన రోజు అసలు అయినా కావాలి. వేరే మార్గం కూడా లేదు వేరే. అందుకే ఇద్దని ఏం చేశాడు దేవతనం చేశాడు. కొన్ని గ్రహాలు అయిపోయాయి. రాహు అని కేతువు అని అర్థం ఏం లేదు. మా పట్టణ చేరితే మా అమృతం మేము తీసేస్తాము. వేరే ఉంటావో నీకు ఇవ్వం. అమృతం కావాలా మా పట్టికి రా. సరిపోయింది. అమృతం తీసుకోగానే ఏం చేయవద్దో చేసేయడం అండి ఇట్లా. ఇలా. కొత్త గ్రహ వ్యవస్థ గ్రహ స్థితిని కల్పించాడు, అలాగే మీ శ్రమ మీ ప్రయత్నం మీ ఆశ నా అనుగ్రహం ఉన్నంత వరకే ఫలిస్తుంది కానీ లేకుంటే ఫలించదు. ఏ కాదు మీరందరూ కోరుకొని మురిసి ఆనందిస్తామని అభిలషించి ఆశపడి అనుభవించడానికి ప్రయత్నించే యవ్వనం కానీ స్త్రీత్వం కానీ దాన్నే యవ్వత్యం అంటాం అంటే యువతి అన్నమాట. యువతులు కానీ మీకు లాభం కంటే ఎక్కువ మూలచ్ఛేదం చేస్తారు. మరి వాస్తవంగా దేవతాలకు అవసరం జారింది ఎవరి నుంచి అండి? అమృతాన్ని పానం చేతామనుకొని చీర తీసుకున్నారు, మీ చేతిలోనే అమృతం జారిపోయింది. కాబట్టి ఒక దీక్షలో ఉన్నప్పుడు, ఒక నియమంలో ఉన్నప్పుడు, ఒక దాని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం ఫలించకంటే ముందు ఇంకో అనుభవం కావాలని కోరుక. శాస్త్ర విరుద్ధము కార్య విజ్ఞానికి మూలము. ఏ పని చేస్తున్నావో దాని మీదనే ఉండు. మధ్యాహ్నం కాస్త భోజనం చేసి వస్తానండి, అది టిఫిన్ చేసి వస్తానండి అంటే ఈ పని కాస్త సున్నా అవుతుంది. ఇలాంటి మూడు నీతులను మనకు మోహిని అవతారం చాలా స్పష్టంగా బోధించింది. ఇది 13వది అంటాడు. మోహిని మోహయన్ స్త్రీయా చతుర్దశం నారసింహం.

విభ్రత్ దైత్యేంద్ర మూర్చితం దదార కరజైహి వర్షసి ఏరకాం కటకృతు యథా ఈ మహానుభావుడు ఎవరాయనే నారసింహుడు హిరణ్యకశ్యపుని వర్షస్థలాన్ని కరజైహి గోళ్ళతో చీచి పాటిపాటి ఎలానయ్యా అంటే ఏరజాం కటకోయతా ఎలా కడుపు చీచించాడయ్యా ఎండరకాయ అంటాం తెలుసా ఏమంటారు ఆ దాన్ని మనం ఆ ఎండరకాయ తక్కే విధానం ఏమిటి అది గర్భవతి అయితే ప్రసూతికి మన మన వ్యవస్థ దానికి లేదు. అది కడుపు చీల్చుకునే బయటికి వస్తుంది. పిల్ల పుట్టింది అంటే తల్లి చస్తుంది. అందుకే అంటాడు తాను మరణిస్తానని తెలిసి కూడా ఆ ఎందరకాయ కటకం అంటామే అది పురుష సంపర్కాన్ని కోరుకుంటుంది కామము. బలీయము తీసావతర కామము యొక్క బలీయస్త్వాన్ని కటకం చెప్తుంది అన్నాడు అంతే కదండీ చస్తానని తెలుసు తాను గర్భవతినైతే మామూలుగా ప్రసవించడానికి వీలు లేదు కడుపు తీరుచుకొని బయటికి రావాలి దాంతో నేను చస్తాను అని తెలిసి కూడా సంపర్కానికి సమాగమానికి ముందుకు వెళ్ళిన కటకం సాంసారిక జీవనంలో ఆశ దరుణ్ణి ఎంత అధఃపతనం చేస్తుందో లేక స్త్రీ పురుణ సమాగమం అనేటువంటి ఒక చిన్ని సంబంధము పరమాత్మ స్వరూపానికి అడ్డుపడి తన వినాశనానికి తాను తలుపులు తెరుచుకుంటుందో ఏరజాం కతకోయధా చిన్న ఉదాహరణ. ఇలా చిన్న పిల్లను ఎలా అయితే ఆ కటకం చీల్చుకొని బయటికి వస్తుందో, చిన్న పిల్ల కటకాన్ని కడుపు చీల్చుకొని బయటికి వచ్చినట్టుగా నారసింహుడు హిరణ్యకశ్యపుని వర్గస్థలాన్ని చీల్చాడు. మళ్ళీ వీడియో ఎవరైనా చెప్పుకున్నా జ్ఞాపకం ఉందా? హిరణ్యాక్షుడు అంటే హిరణ్యం అంటే బంగారం అంటే వ్యామోహం, అక్షము అంటే ఇంద్రియములు, హిరణ్యాక్షుడు అంటే ఇంద్రియ వ్యామోహం కదా? మరి హిరణ్యకశ్యపుడు అంటే? ఏం చెప్పుకున్నాం? సరే హిరణ్యం అంటే బంగారమే అందులో మనం ఏంటంటే వ్యామోహనం అక్కడ ఏం మారలేదు. మరి కత్యపుడు అంటే ఏమిటి? కత్యప అంటే పరుపు.

బెడ్డ అన్నమాట. దేవుని ఏమో వస్తున్నాయి కదా కొడకో కొడకో ఏమో పోములు పామా పోమా. ఆ ఏదో పోము అది కదా అదే అన్నమాట కశ్యప అంటే. అంటే పరుపు దేనికి సంకేతం? భోగమునకు సంకేతం. బంగారం వ్యామోహానికి రెండు కలపండి భోగ వ్యామోహం. హిరణ్యకశ్యపుడు అంటే భోగ వ్యామోహము. హిరణ్యాక్షుడు అంటే ఇంద్రియ వ్యామోహము. ఎలాగో వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. కదా అందువల్ల ఈ రెండింటిని మనము పోగొట్టుకోలేము పరమాత్మే పోగొట్టాలి వేడితో పోగొట్టాలి కరజై చేతుల వలన కలిగిన వాటితో అంటే కర్మలతో. ధర్మల వలన కలిగిన సంస్కారము తోటే భోగ వ్యామోహాన్ని తొలగించుకోవాలి. ఇంకోటి వరాహం తోటి హిరణ్యాస్కుడు మంచి రోజు వస్తేనే. పుణ్యము చేసుకోవడానికి కావలసినటువంటి ఉత్తమ కాలం వచ్చినప్పుడే ఇంద్రియ వ్యామోహం పోతుంది. ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడే భోగ వ్యామోహం పోతుంది. అలా చెప్పడానికి హిరణ్యకశ్యప అన్నారు దదార పంచదశం వామనకం కృత్వాగాత్ అధ్వరం బలే పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుహు త్రివిష్టపం 15వ అవతారం వామన అవతారం. ఎందుకు వచ్చాడు ఈ మహానుభావుడు అంటే త్రివిష్టపం ప్రత్యాదిత్సుహు బలిచక్రవర్తి నుండి స్వర్గమును మరల తీసుకోనుటకు. అంటే స్వర్గమును ఇంద్రునికి ఇవ్వటానికి అతని నుండి తీసుకోవటానికి ఈ వామన అవతారం అనేది ఏర్పడింది. పదత్రయం యాచమానః. మొత్తం త్రివిష్టపాన్ని తీసుకోవడానికి ఇతను త్రిపదములు అడిగాడు అంట ఏమడిగాడు చూడండి. పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుహు త్రివిష్టపం. దాని పేరు త్రివిష్టపం. ఈయన అడిగింది త్రిపదం. అదంటే అర్థం అది. కదా త్రివిష్టపం అండి. విష్టైహి పిబతి పాతీతి విష్టపః మనము కూడా మూటితోనే అనుభవిస్తాం.

కదా మూటితో చేసిన వాటితో అనుభవిస్తాం. కాయేనా మనసా? కదా త్రికరణముల చేత చేసిన కర్మల వలన కలిగిన పుణ్యమును అనుభవించే స్థానానికి పేరు స్త్రీ విష్టపం. కదా? మూడు విష్టపం, విష్టం అంటే కర్మ అనుభవము, సంస్కారము. దానితో వచ్చేటువంటి ప అనుభవము అన్నమాట. కర్మల చేత అనుభవించే దాన్ని విష్టపం. ఏ కర్మలు త్రిభిహి విష్టైహి పాతి కాయేన మనసా వాచా త్రికరణముల చేత ఆచరించబడినటువంటి కర్మల వలన కలిగిన ఫలితమును అనుభవింపజేసేటువంటి స్థానానికి పేరు. కాబట్టి మూటితో అనుభవించే దాన్ని స్వామి కూడా మూటితోనే తీసుకున్నారు. కదా మూడే పదాలండి ఆయన పక్క పదం లేదు అంతా స్కేల్ ధర్మం ప్రకారమే చేస్తాడు. మూడు కదా సరే మూడు ఇస్తున్నారు కాబట్టి. నా మూడు అడుగుల తలంతో భూమిని కొలుచుకుంటాను అన్నాడు. కదా మీకు తెలుసు ఓమనోతా అందరికీ తెలుసు మహానుభావులకు. అందువల్ల ఈ స్వర్గమును తిరిగి తీసుకునే భావంతోటి అంటే. అనుభవించుట నాది నేను అనే భావన లేకుండా అనుభవిస్తే నీ దగ్గరే ఉంటుంది. నాదే అంటే ఎవరితో వాళ్ళు తీసుకుంటారు. ఎలాగయ్యా అంటే పంచభూతములు స్ట్రైక్ చేస్తే నీ గతి ఏమిటి అన్నాడు వ్యాసుడు. ఎవరిని ధృతరాష్ట్రుని. అంటే భూమి పొందికగా ఉండక చీలింది అనుకోండి. నీరు సముద్రం ఉంది తనకి ఒక ఇది ఉంటుంది హద్దు తెలియది గట్ట అంటాం మనం అది దాటి వచ్చింది అనుకోండి ఏ శక్తి ఆపుతుందండి దాన్ని? ఎన్ని హెలికాప్టర్లు ఆపుతారు, ఎన్ని ఉన్నాయి ఏమో ఏంటో ఏమాపుతాయి? దాన్ని దాటి వచ్చి కొట్టిందంటే పోతుంది. మూడు నాలుగు నిమిషాలు అయిపోతుంది మొత్తం ప్రపంచం దోషం కాబట్టి. ఏం చేయలేం కదా. అలాగే అగ్ని విజుల్మించింది అనుకోండి మంటలు అందుకున్నాయి. గతి ఏంటి? వాయువు వడగాలి తుడిగాలి ఏదో గాలి తుఫాను గాలి ఉంది కదా అలా మొత్తం కొట్టు పల్లెపు కొడుకుపోతాయి. మరి పంచభూతాలు పైకి చేస్తే నీ గతి ఏమిటి?

ఎందుకన్నాడంటే మనం కష్టపడి సంపాదిస్తూ దేవుణ్ణి పూజించడం ఎందుకు అన్నాడు ఒక భక్తుడు. ఓ రాజు గారు. అంటే మనం ఇప్పుడు అడుగుతున్నాం కదా ఇప్పటికి వచ్చిన అదే కదండీ ఇన్కమ్ టాక్స్ మనం వాడికెందుకు ఇయ్యాలి మనం కష్టపడి సంపాదించి అంటాం కదా అడుగుతున్నాం. ఇదే రీతిలో అంతా తపస్సు మనది. దానం మనవి, ధర్మములు మనవి, ఇవన్నీ మనవి, మనం కడుపులు సంపాదించి ఆయన్ని పూజించడం ఏంటండీ అన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించడానికి నువ్వు ఒకడు ఉండాలి కదా. ఎక్కడ ఉంటావురా నాయనా? ఉండటానికి భూమి కావాలి. బ్రతకడానికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం కావాలి. అవన్నీ త్రగి చేస్తే నువ్వు దేవునికి ఏమి ఇస్తావు? నువ్వేం సంపాదిస్తావు? అదే కాదు ఎంత చెప్పాలంటే మహానుభావం అందుకనే మనం చదివితే ఒకసారి ఒళ్ళు పులకిస్తుంది. నిజంగా మనం ఎంత చేతగాని వాళ్ళమో చెప్తాను. పంచభూతాలే కాదు నీ నీ ఉన్నచోట ఉన్న తోటి ప్రాణులు నీకు సహకరించకుంటే నీ గది ఏమిటి చెప్పు. ఉన్నాం ఈ భూమిలో ఏవో ఉంటాయి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా ఒక్కసారే మొత్తం ఇంటి చుట్టూ ఓ 5000 పాములు లోపలికి వచ్చాయి అనుకోండి. దారులు పెద్ద పుల్లు తినే ఇప్పుడు లేవద్దు. అందాకెందుకు ఒక వెయ్యి మిడకలు రానియ్యండి. ఒకరు ఉంటామా ఇంతా? లేదు పోనీ గండి చివరి మొత్తం యుద్ధం వ్యాపించనియ్యండి. దోమలు మొత్తం వ్యాపించండి. నీ గతి ఏమిటి? ఏ ఏ ప్రాణులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే నీ ఇంట్లో నువ్వు ఉండి నేను సంపాదించాను అంటావు కానీ ఇవన్నీ నీ మీద దాడి చేస్తే నీ గతి ఏమిటి? ఇప్పుడు ఎలుకలు ఉన్నాయి, చిలికలు ఉన్నాయి, మిడతలు ఉన్నాయి అని మనం చెప్తున్నాం వాడు. ఎలుకలు పట్టడానికి ₹322 కోట్ల బడ్జెట్ అంట. అమ్మ బాబోయ్ ఏంటి ఇది ఏంటి రా ఇది ఎలుకలు పట్టడానికి మొత్తం మోసం చేస్తున్నాయట పాపం. ధాన్యం ఎక్కడో పెద్ద ధాన్యం ఏదో ఉందట అది ఇదో అదంతా పాడు చేస్తున్నాయని. ఆ ఎలుకలను చంపడానికి మూషిక నిర్మూలన ఉద్యమం అని పేరు పెట్టి దానికి 320 కోట్లు. మరి ఎక్కడ పోయాయి ఇప్పుడు ఇవి? స్వాహా. పక్కన ఎవడో అన్నాడు ఆ పేరు పెట్టి వీళ్ళు ఈ పెద్ద ఎడికల వీళ్ళే ఉన్నట్టు ఉందండి వీళ్ళు మింగుతారేమో అన్నాడు. ఏమైనా తోటి ప్రాణి నీకు సహకరించినంత వరకే పంచభూతములే కాదు.

మన ఇంటి ముందు కుక్కలు, ఇంటి వెనక పిల్లులు, ఎలుకలు, దోమలు, ఈగలు అన్నీ జంతువులే. అవి వాటి హద్దులో ఉంటే నీవు ఆనందంగా ఉండగలవు. ఇందులో ఏ ఒక్కడి హద్దు మీరినా ఏం సంపాదిస్తావ్? మరి ఇంతమందిని మనలోని ఏ ఒక్కడైనా హద్దులో ఉంచగలడా? ఇన్నిటిని భూతములు ఎలుకలను, చిలుకలను, ఈగలను, దోమలను, పాములను, నదులను, ప్రవాహాలను, భూకంపాలను ఓడించగలనండి? మనం ఎవ్వరం ఉంచలేము. వీటన్నిటినీ వాటి వాటి నియమాల్లో ఉంచగలిగిన వాని కోసం మనం వారికి అచ్చు. అయినా మనల్ని బతకనియ్యవయ్యాక మా మీదికి ఎవరిని రానియ్యకయ్యా ఇవ్వడు. అతను చేసిన దానికి అతను మనకిచ్చిన అతనికి ఇస్తున్నాం తప్ప నువ్వు సంపాదించే అతనికి ఏమి ఇవ్వటం లేదు. అంటే వామనుడు ఎందుకు తీసుకున్నాడు మూడడుగుల స్థలమును అదంతా ఆయనదే వాడిదే. నా సొమ్ము నాకు ఇవ్వకుండా చెప్పాను చూడండి ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలగతిపై పాలిళ్ళపై నుత్త మర్యాదం చెందు కరంబు కిందగుట మీదై నా కరంబుంట మేల్ కాదే అన్నాడు బలి చెట్టలు. అన్నందుకు గుంజుకున్నాం. అనకుంటే వాడికే విచ్చేయ్. ఎన్నో లక్ష్మీ అమ్మవారి విషయంలోనూ మరొక మరొక చోట. ఎన్నో చోట్ల పైన ఉన్న చెయ్యి ఈనాడు నా ముందర క్రింద అవుతున్నది, నా చెయ్యి పైన అవుతుంది కదా, ఈ రాజ్యం ఉంటే ఏం పోతే ఏం అన్నాడు. పిచ్చివాడా, పైన ఉన్నది గొప్పదా, కింద ఉన్నది గొప్పదా? మనందరం పైన ఉన్నాం. ఏ పైన? భూమి పైన. మరి అది లేకుంటే కింద? అరుగు అంతే. ఆధారం ఎప్పుడూ కిందనే ఉంటుంది, ఆ ధ్యేయం పైనే ఉంటుంది. శక్తి ఏదండీ? ఆధారం అయిందా? ఆ ధ్యేయం అయిందా? మోచే వానిదే శక్తి. భయపడే వానిది కాదు కదా. కాబట్టి ఈ అహంకారం పోగొట్టాలని తీసుకున్నాను. స్వామి నీవు ఇచ్చిన రాజ్యం నీకు ఇస్తున్నానయ్యా అని పాపం ఉంచుకునేవాడు. అయినా నా రాజ్యం అన్నా ఇస్తాను అని మాట ఇచ్చి. మాట తప్పకుండా ఇచ్చినందుకు అతన్ని ఇంతకంటే గొప్ప రాజ్యం అభిషేకం చేశాడు. రసాతలాధిపత్యం ఇచ్చాడు. ఈ రసాతలం బ్రహ్మకు మహా కల్పం వస్తేనే పోతుంది. నైమిత్య కల్పాల్లో ఈ మూడులోకి అది పోదు.

మనకు భూహు, భువః, సువః ఈ మూడే ప్రతి నవిత్య కల్పాలలో పోతాయి. అది పోదు రసాతలం పోదు. మహా జనః తపః పోవు. అలా మహా కల్పం దాతే బ్రహ్మకు నూరెళ్ళు నిండే దాకా ఉండే లోకాన్ని ఇచ్చాడు. ప్రతి కల్పనలో పోయే లోకాన్ని ఇందుడికి ఇచ్చాడు. చూడండి ఎవరి పట్టపాతి అండి స్వామికి? దేవతలు అంటే నాక్షలు అంటే పేరుకు మాత్రం దేవత పట్టపాతి వాస్తవంగా ఇచ్చింది ఎవరికి ఎక్కువ? తన అడుగు అడిగారు ఏదో పేరుకు వాళ్ళ మొహం అంటావు కానీ నువ్వు మనకు అప్రత్యక్షంగా అంటే పక్కనుంచి నీవు తురాణాం అసురాణాం గురుహు పారోక్ష్య పరమో గురుహు అన్నాడు. నీవు మాకు పరోక్షంగా నీవే గురువు. పెద్దగా కూడా వాళ్ళంతా వింటారు అంటే అబ్బే ఏం లేదని నేను అడుగుతాను పెద్దది భయమేముంది. మీరు దేవతల్లో ఒక్కడికన్నా మోక్షం ఇచ్చారా? మాకు? ప్రతి వారికి ఇస్తున్నారు, చంపుతున్నారు, మోసం ఇస్తున్నారు. ప్రేమ ఎవరిది ఎక్కువ అని. వాళ్లకేమో ఆట బొమ్మలు, పాట బొమ్మలు ఇచ్చి ఆడిస్తున్నారు, మీకు బండి పోరా అని. మాకేమో మొత్తం ఇచ్చారు. ఎవరికి ఇచ్చినట్టండి వాస్తవంగా? పట్టు రాజ్యమా తీసుకో. చెప్పాం కదా. పచ్చిపిల్లలు ఏడుస్తుంటే మోహ పడేస్తాం. ఇక మన జోడికి రారు. మనం హాయిగా ఉంటాం, వాళ్ళు హాయిగా ఉంటారు. ఇక ఆటబొమ్మలన్నీ వాళ్ళకి ఇచ్చి ఆడిస్తున్నావు. నీ సాన్నిధ్యం మాకు ఇస్తున్నావు. త్వం నః పారోక్ష్య పరమో గురుహు. అంటే ఏ ఒక్క ధర్మాన్ని ధర్మ బుద్ధితో ఆచరించినా పరమాత్మ కరుణిస్తాడు. పరిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పనండి అన్నాడు. తప్పొద్దు అన్నాడు పక్కన గురువుగారే. శుక్రాజాల వాడే వారి జాక్యలందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంక వచ్చు అగము పొందదదిప అని ఆయనే శాసనం కూడా చేశాడు. ఇవన్నీ నేనేం వినను అన్నాక తప్పను ఏమైనా కానీ ఉండని ఊడని అన్నారు. ఇలాంటి ధర్మాన్ని పరిపాలించినందుకే వామనుడు స్వామికి రసాతలాధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకే వామన అవతారం. అన్ని అవతారాలకంటే మనము సమర్పించినది కాకుండా పరమాత్మ మనకు సమర్పించాడన్న ఒక్క చిన్న మాట గుర్తుంచుకుంటే చాలు కాపాడుతాను అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని బోధించిన అవతారం.

ధర్మ సూక్ష్మం వపుహు వామనం అంటాడు. నృసింహ పురాణంలో వామనావతారము ధర్మ సూక్ష్మాన్ని బోధించేటువంటి అవతారము. తక్కినవన్నీ ధర్మాన్ని బోధిస్తాయి. వామనుడు ధర్మ సూక్ష్మాన్ని బోధించేటువంటి అవతారము అని చెప్పాడు. అవతారే షోడశమే పశ్యను బ్రహ్మద్రూపో నృవాన్ త్రిసప్త కృత్వ కుపితః నిక్షాత్రమకరోతు మహీం. ఇప్పుడు అవతారే షోడశమే 16వ అవతారం పరశురామావతారం. ఈ మహానుభావుడు రాజస తామసులైనటువంటి క్షత్రియుల గర్వాన్ని హరించడానికి ఒక గండ్ర గొడ్డలి తీసుకొని తిత్తప్త కృత్వః 21 సార్లు మొత్తం క్షత్రియం అన్నదాన్ని నిర్మూలించిన మహానుభావుడు. ఒక్క చిన్న ఆవు కోసం గమనించండి. పరశురామావతారము జరిగింది ఒక చిన్న ఆవు దూడకు పోతున్నాడు. విశ్వామిత్రుడికి అరోగ్యంగా పోయింది. ఒక చిన్న ఆవు దూడకు పోతున్నాడు. అంటే భారతీయ సంస్కృతిలో గోవుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థానం అది విశిష్ట స్థానం ఒక్క చిన్న ఔధులను లాక్కపోయినందుకు కార్తవ్య రాజ్యుని సైన్యం ధ్వంసం. వారు ధ్వంసం. కొడుకులు పగ తీర్చుకుందామని వస్తే క్షత్రియులే ధ్వంసం. అంటే ఒక్క ఆవు దూడ కోసం భూమండలంలో క్షత్రియులు అన్నవాళ్ళు లేకుండా చేశాడు పరిస్థితి. ఒకసారి కాదు తిరిగి తిరిగి తిరిగి తిరిగి 21 సార్లు కుడితే చంపుతాను కుడితే చంపుతాను క్షత్రియులు లేకుండా పోవాలి. అంటే ఏం అర్థం అది? శాస్త్రం లేకుండా పోవడానికి కాదు. ఎవడి సొమ్ము వాడి దగ్గర ఉంచాలి. ఇతరుల సొమ్ము నువ్వు గుంజుకోవడం ఏమిటిరా? ఎంత స్పష్టంగా ఇది మనకు ఇందులో చెప్తాడు. ఆయన ఎవరు? శృంగి. అది తప్పిస్తాడు పరిష్ఠకు రాజులంటే మాకు ద్వారపాలకులు రా మీరు కావలి వాళ్ళు కావలి వాడు వచ్చి ఇందాక కూర్చోవచ్చా అని వారు ద్వారం దగ్గర ఉండాలి చెంత ఎక్కడ ఉండాలి అంటే గేడు దగ్గర ఉండాలి ఇంట్లోకి వస్తే అధర్మం కాదు క్షత్రియుడు అంటే కావలి వాళ్ళు నీ పని ద్వారపాలకత్వం అక్కడ ఉండు అలాంటిది నువ్వు ఇంట్లోకి వచ్చి పైనుంచి మా ముని మెడలో మన మెడలో పామేస్తావా? అంటే ఏమిటి? గర్వం బాగా ప్రబలింది శపించి. కానీ తండ్రి ఏమన్నాడు తప్పురా?

చక్రవర్తి అతను. రాజ్యాన్ని పరిపాలించేవాడు విష్ణు వంశతో సమానుడు. అతన్ని క్షతించకూడదురా. గమనించండి కొడుకేమో కావలివాడు అన్నాడు. తండ్రేమో విష్ణు ఉత్యముడు. మరి విష్ణువు కావలి కాబట్టి మొత్తం ప్రపంచాన్ని కాపాడేవాడు ఎవరు? అయ్యో రక్షక. ప్రపంచంలో ధర్మ మర్యాదలన్నీ కావు కాసేటువంటి మహానుభావుడు విష్ణువు. కానీ నీవు ఆ అంశాన్ని చూస్తావా ఈ అంశాన్ని చూస్తావా? రక్షకత్వాన్ని చూస్తావా? సేవకత్వాన్ని చూస్తావా? రక్షకత్వాన్ని చూసేవాడు జ్ఞాని అవుతాడు, సేవకత్వాన్ని చూసేవాడు మత్సరి అవుతాడు. అంటే ఎదుటివాడు తన ధర్మాన్ని తప్పినప్పుడు వాని స్వరూపాన్ని గుర్తు చేయటం గురువుగారి ధర్మం. కాబట్టి దీని కోసం వచ్చిన అవతారం. పరచురామ అవతారం త్రిసప్త కృత్వః కుపితః నిక్షాత్రమకరోన్మహీం తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాప్తరా ఇప్పుడు పరిహేడవ అవతారం పరాచరుని వలన సత్యోది నుండి పుట్టినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. కృష్ణద్వయిపాయనం వ్యాసం విత్తి నారాయణం ప్రభువు అంటామే ఆ వ్యాస భగవానుడు 17వ అవతారం. దినీజడు చక్రియే వేదతరోహు శాఖాః దృష్ట్వా పుంసః అల్పమేధసః కలియుగం త్వరలో రాబోతూ ఉంది. కలియుగాలలోని మానవులు బుద్ధి అల్పమేధ చాలా అల్పబుద్ధి గలవాళ్ళు అవుతారు. ఇన్ని వేదాలను, ఇన్ని పురాణాలను, ఇన్ని సంస్కృతిని వీళ్ళు జీర్ణించుకోలేరు, చదవలేరు, తెలుసుకోలేదని వాళ్లకు తగిన రీతిలో అందించాలని వేదములను, పురాణములను. విభాగం చేసి లఘువుగా ఇచ్చాడు. ఎంత ఉంది మొత్తం పురాణాన్ని కలుపుకుంటే 5 లక్షల కోట్లు. ఒకప్పుడు ఒక్క పురాణం 100 కోట్ల కోట్లు. ఇదం భాగవతం ఉందే, ఈ భాగవతం బ్రహ్మకు స్వామి చెప్పింది శతకోటి ప్రవిస్తరం. నూరు కోట్ల శ్లోకాలతో భాగవతం. అలాంటిది ఇప్పుడు అన్ని పురాణాలు కలిపితే ఐదు లక్షల శ్లోకాలు.

వీరికే మనం అమ్మ బాబోయ్ 5 లక్షలు అంటున్నాం. మన బుద్ధి తగ్గిపోయిందా? అందాకెందుకు మా మా కాలంలోని కోరుచుకు ఇప్పటి కోరుచుకు చూస్తే నవ్వాలి నవ్వాలి. సెవెంత్ క్లాస్ ఆరు పోయి ఏడో క్లాస్ సిద్ధాంత కపులు ఉండేది మాకు. అది కూడా మొత్తం ఇంత గ్రంథం మొత్తం ఉండాలి మనకు సదర ఉండదు. ఈ మొత్తాన్ని మూడు తప్పులతో ఉపయోగపడాలి. మూడే తప్పులు. అంతకంటే ఎక్కువ పోయాయి ఈ ఏడు రోజులు పట్టిన వచ్చేసారా ఏమంటారు. ఏడాది పోయింది. ఈ పుస్తకము ఇప్పుడు ఎంఏ కూడా పూర్తి అయిపోయింది. ఎంఏ కూడా ఒక కారక సమాసాలని ఒక రెండు భాగాలు పెట్టింది. కట్ చేసి కట్ చేసి కట్ చేసి మా ఏడో తరగతి పుస్తకం ఇప్పుడు ఎంఏకు అందులో 16వ అంశం ఉంది. దాన్ని కూడా రెండేళ్లలో కోర్పు పూర్తి అవుతుంది అంటున్నారు. మాకు మొత్తం బస్సు ఏడాదిలో పూర్తి అయింది. ఏడాది ఎక్కడ తొమ్మిది నెలలు ఎక్కువ మూడు నెలలు సెలవులు ఉంటాయి. సరిగ్గా తగిలింది ఈ నెలలు మొత్తం బస్సు పూర్తి అయింది. అంటే కాలం క్రమక్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉన్నది, అధ్యయన శక్తి తగ్గుతున్నది, ధారణ అసలే పోయింది. అందుకే పుంసః దృష్ట్వా అల్పమేతతః. బుద్ధి తగ్గటాన్ని చూచి వ్యాస భగవానుడు వేదములను వర్గీకరించాడు. పురాణములను కూడా వర్గీకరించాడు. అలా నరదేవ పూజల నరదేవత్వమాపన్నః సురకార్య చికీరసయ సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాని అతఃపరం దాని తర్వాత ఇంకొక అవతారము మనం చెప్పుకుంటాం అష్టాదేశం అంటున్నాం కదా ఈ 18వ అవతారం సాక్షాత్తు రామచంద్రుడు నరదేవత్వమాపన్నః సురకార్య చికీర్షయా దేవతా కార్యములు చేయటానికి రాజుగా బయలుదేరి వచ్చి సముద్ర నిగ్రహాదిని చక్రే సముద్రాన్ని నిగ్రహించాడు, వారధి ఏర్పాటు చేశాడు, దుష్టులను శిక్షించాడు అంటే మొత్తం రామాయణం అన్నమాట. ఈ మహానుభావుడు సముద్రుడిని నిగ్రహించారంటే అర్థం ఏమిటి? భీషాస్మా ద్వాతప్పవతే భీషావుదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రస్య మృత్యుర్ధావతి పంచమః అనేటువంటి వేద వాక్యమునకు ప్రత్యక్షమైనటువంటి తార్కాణం.

రామావతారం. కృష్ణావతారము అగ్నిని గ్రహించాడు, రామావతారము సముద్రుని గ్రహించాడు. ప్రతి అవతారంలో ఈ సూక్తంలోని వాక్యంలోని ఏదో ఒక వాక్యాన్ని అర్థం పాలిస్తాడు. ఒకాయనేమో వాయువుని గ్రహించాడు. ఒకాయన ఏమో వర్షాన్ని అగ్ని నిగ్రహించాడు. రాముడేమో సముద్రాన్ని నిగ్రహించాడు. ఇవన్నీ ఏమిటి? పరమాత్మత్వ లక్షణాలు. ఇలా చేసి సముద్ర నిగ్రహాది చక్రియే వీర్యానియ తత్ఫరం ఏకోనవింశే వింశేతమే కృష్ణేషు ప్రాప్త్య జన్మని. 19, 20 అంటున్నాం కదా ఈ రెండు అవతారాలు వృష్ణిషు ప్రాప్య వృష్ణి మూశంలో కృష్ణ బలరామ పోనీ బలరామకృష్ణులుగా. ఈ మహానుభావులు కుట్టి ఏకోనవింశే నుంశచితమే కృష్ణేషు ప్రాప్య జన్మని రామకృష్ణావతి భువః భగవాన్ అహరతు భరం ఈ మహానుభావుడు. భూమి భారాన్ని బలరామకృష్ణుల రూపంలో హరించాడు అహరద్వరం తత కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధః నామ్నా అజనసుతః కీకటేషు భవిష్యతి దీని తర్వాత కలియుగంలోనే చెప్తున్నాను నాకు అందులోనే కలియుగంలో సమ్మోహాయ సురద్విషాం చాలామంది ఏమంటారంటే బుద్ధుడు అవతారం కాదు యజ్ఞములు చేయొద్దు. విగ్రహారాధన చేయవద్దు ఇలాంటి వాటిని బోధించాడు కాబట్టి అది పరమాత్మ యొక్క అవతారం కాదని చాలామంది చెప్పుకుంటారు. కానీ స్వామి అవతారం. ఎందుకు ఆ పని చేశాడు అంటే సమ్మోహాయ సురద్విషాం రాక్షసులను మోహింప చేయటానికి నటసులను అంటే. రాక్షస ప్రవృత్తి గలవారిని మోహింపచేయటానికి ఎందుకంటే యజ్ఞములు, యాగములు, దానములు, ధర్మములు ఇవన్నీ సక్రమంగా ఆచరిస్తూ ఇవి చేస్తారు ఒక పక్కన ఇంకో పక్కన పరస్త్రీలను, పరధనములను, పరగృహములను, పరభోగములను. లాక్కుంటాయి. పరస్త్రీలతో రమించే వాళ్ళు, పరధనాన్ని హరించే వాళ్ళు ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏమవుతుందండి? కానీ మరి యజ్ఞములు చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళని శిక్షించకూడదు. ఈ పక్కన యజ్ఞములు గానములు ఆ పక్కన పరస్త్రీహరణం పరధనహరణం. కాబట్టి దీనికి దానికి లంకె కలవటం లేదని వీరి చేత యజ్ఞయాగాదనం.

మానిపించి శిక్షించాలి అనుకొని ఇలాంటి వారిని మోహింప చేయడానికి యజ్ఞం ఏమిటయ్యా? ఏదో నిప్పులో నెయ్యి పోసి దేవతలకు ముడుతుందా? ఇంట్లో అన్నం పెడితే తాతకు ముడుతుందా? ఏం మాతలయ్యా ఏం శాస్త్రాలు పొద్దుపోతం అని చెప్తే మీరు నమ్ముతారా? విగ్రహారాధన లేదు, యజ్ఞములు లేవు, అవన్నీ వృధావ్యయము, ధర్మం కాదది అని మనం ఎప్పటినుంచో మనసులో అనుకునే మాటనే ఎవడో ఒకడు నాయకుడు పైకి రావాలి కదా. అబ్బా బుద్ధుడు చెప్పాడు మా ప్రమాణం వాడు ఇప్పుడు మేము యజ్ఞాలన్నీ మానేస్తాం. ఇలా ఆసురుల చేత అంటే ఆసుర ప్రవృత్తి గలవారి చేత ధర్మాన్ని మానిపించటానికి అధర్మాన్ని వాళ్ళతో ఆచరింపచేసి నశింపచేయటానికి వారికి మోహం కలిగించటానికి బుద్ధ రూపంలో కీక చేసువ సతి కీకట దేశంలో ఈ మహానుభావుడు అవతరించి ఉంటాడు. అథాతౌ యుగ సంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు జనితా విశ్లేష నామ్న కలికిహి జగత్పతిహి ఇది తర్వాత వచ్చేటువంటి అవతారం ఉందే 22 అనుకుంటాం కదా ఈ అవతారం ఏమిటి అంటే దచ్యుప్రాయేషు చాలా స్పష్టంగా చెప్పాడు మహానుభావుడు అందులో దచ్యుప్రాయేషు రాజసు అంటారు. దొంగలైన తర్వాత రాజులందరూ దొంగలైతే అప్పుడు వచ్చిన అవతారం కలికి అవతారం దస్యుప్రాయేతు రాజసు ఆయనే చెప్పాడు మనం అనుకుంటే మాత్రం ఏం లాభం అండి దాంతో వాళ్ళే ఉంటారు. పరిపాలకులంతా ఎలా ఉంటారు? దోచుకునే వాళ్ళే ఉంటారు అలా ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఉందన్నమాట. మొత్తం దోచిన వాళ్ళు ఉండాలి కదా అప్పుడు వస్తే కానీ ఆయన రాడు. అందుకే అంటున్నారు దస్యుప్రాయేసు రాజస్సు దొంగల లాగా రాజులు వ్యవహరిస్తున్నప్పుడు. ప్రజల యొక్క పీడను హరింప చేయడానికి, పాపాన్ని నిర్మూలింప చేయడానికి, భూభారాన్ని తొలగించడానికి వచ్చేటువంటి మహానుభావుడు కల్కి. ఇతను అదా జనితా విష్ణుయేహసః నామ్నా కల్కిహి జగత్పతిహి అవతారాః అసంఖ్యేయాః ఇలా పరమాత్ముని యొక్క అవతారములు 22 గా మనం చెప్తున్నాము. అయితే 22 అవతారాలని మాత్రం అనుకోకండి ఎందుకంటే పరమాత్మ అవతారాలు అసంఖ్యేయ. ఎవరు లెక్కపెడతారండి? ఎవరైతే చెప్తాను మనకు. యువమీత భూరేణువులు భూమి యొక్క రేణువులను కొలిచేవాడు పరమాత్మ అవతారాలు లెక్కపెట్టాడు.

ఏ బయ్యా అది కాదు. అందుకే అంటారు మనకు అవతారా అసంఖేయా హరేహే సత్వనిధేహే. జగత్తును పరిపాలించటం ఆయన డ్యూటీ కాబట్టి ఆయన ఇలా ఇలా వస్తాడు. తక్కిన వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన కాదు. ఒకరి పనేమో భక్షణ, ఒకరి పనేమో సృష్టి. చదవండి, వాళ్ళు ఎందుకో వస్తా ఉంటారు రారు. ఈయన పనేమిటి? భక్షణ. రావాలి తప్పదు. రక్షించాలంటే ఎన్నో వేషాలు వేయాలి, ఎన్నో మాటలు చెప్పాలి, ఎన్నో చేసి కానీ వాళ్ళు బాగుపడరు. అందుకే సత్వనిధి అయినటువంటి పరమాత్మ యొక్క అవతారములు అసంఖ్యేయములు. యధావిత్ ఆచిరత్కులియాః సరసస్యుహు సహస్రుతాః. మహాసముద్రం నుంచి కాలువలు తీస్తే ఎన్నయితాయండి? లెక్క పెడదాం లెక్క పెడదాం. అముదల వచ్చే కాలువలు ఇవే కలిసే నదులు ఇన్నే లెక్క పెడతామండి. మహా సరస్సుకు కుల్యా అంటే కాలువలు చిన్న చిన్న కాలువలు అంటా చూడండి ఈ చిన్న చిన్న కాలువలు ఎలా అసంఖ్యేయంగా ఉంటాయో ఆ మహా సరస్సు అనేటువంటిది. పరమాత్మ అవతారాలన్నీ పిల్ల కారువరు. ఇలా అసంఖ్యేయాః ఋషయః మనవః దేవాః మనుపుత్రా మహోజసః కరా సర్వే హరేరేవ సప్త ప్రజాపతయస్తదా పరమాత్మ అవతారం కానిది ఏమిటయ్యా? పుత్తులు ఎవరండీ? సామ అవుతారే కదా? మనువులు ఎవరు? దేవతలు ఎవరు? మనుపుత్రులు అలాగే కలా సర్వే హరే రేవ ప్రజాపతులు. రేపతులు కానీ, మునులు కానీ, ఋషులు కానీ, దేవతలు కానీ, రాజులు కానీ ఇలా భూమి యొక్క భారాన్ని తొలగించడానికి కనబడేటువంటి ప్రతి రూపాంతరము ఎవరిది? పరమాత్మది. చెప్పారు స్వామి యద్యత విభూతిమత్ తత్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్ఛత్వం మమ తేజోంచ సంభవం. అట్ట ఉంది కదా కదా కాబట్టి యద్యద్ విభూతి మత్సత్వం కొంచెం కాంతి కొంచెం తేజస్సు కాస్త బలం కాస్త ప్రభావం ఎక్కడైనా కనబడితే ఏ అణువు కనబడ్డా అది నా అంశగా తెలుసు. నా అవసరం లేదు నిష్కాలం ఇంకేం కాలం ఉంటుంది? నిష్కాలం అంటాం కదా అది ఆయన అవసరం లేనిది అనుకోవాలి. కాబట్టి సప్రజాపతయస్తథా ఏతేచ అంశకలాః

పుంసః ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఇన్ని అవతారాలు ఉన్నాయే, ఈ అవతారాలన్నీ పరమాత్మ యొక్క అంశావతారాలు లేదా కళావతారాలు. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం. సరే ఆయన మాత్రం కృష్ణుడు. పక్కన వాళ్ళంతా అంశావతారాలు. కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడే అంటే అనిరుద్ధుడే వచ్చేసాడు. ఇక్కడ ఏమో అనిరుద్ధుని యొక్క అంశములు వచ్చాయి. కృష్ణ రూపంలో మాత్రం అనిరుద్ధుడే అందుకే కృష్ణావతారంలో జరిగినన్ని అద్భుతములు ఏ అవతారంలో లేవు. అసలు వాడు వచ్చాడండి. అసలు వాడు వచ్చిన తర్వాత దేవి ఆగుతుంది? ఆయన ఎందుకు దాక్కుంటాడు? వేరే వాళ్ళైతే నీది మనిషినా నీ దేవుడి కదా అని చెప్పుకుంటారు. అవసరం కాబట్టి కానీ ఆయన వచ్చినప్పుడు నేను నేనే అంటాడు, మీరు ఆయన ఆయనకి అంటారండి ఆయనకి ఏం అవసరం? నేనే అహం ప్రభువు, అహం ఈశః, అహం చిత్తం, అహం మను, అహం వసు అన్నీ ఆయనే అహం ఆయనే నేనే వచ్చానయ్యా, వాళ్ళంతా నా అవసరం. కాబట్టి ఈ తేడా గమనిస్తే నోరారా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణేతి అక్షర చెప్పండి కదా అక్షరయోరియం మధురిమా అన్ని నామాలకంటే శ్రీకృష్ణ నామంతో కలిగేటువంటి మాధుర్యం ఎందులోనూ లేదు అన్నాడు. అసలు కారణం ఏమిటంటే ఆయనే కాబట్టి. కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రారే వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ స్వామి ఇన్ని రకముల అవతారములతో ఏం చేస్తాడు? అంటే ఇంద్రాడి వ్యాకులం. దేవ శత్రువుల చేత అంటే రాక్షసుల చేత కలత చెందినటువంటి లోకమును ప్రతి యుగంలోనూ కాపాడుతాడు. ఒక యుగంలో కాదు కదా. రాక్షసులు కృతయుగంలోనే ఉంటారా? పోనీ కలియుగంలోనే ఉంటారు. అన్ని యుగాల్లో లేకపోతే ఎక్కువ తక్కువ ఉండడం మాత్రం సమానమే. కాబట్టి ప్రతి యుగంలోనూ రాక్షసుల చేత కళత చెందబడినటువంటి ధర్మమును ప్రాణులను రక్షించడానికే ఆ మహానుభావుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. జన్మ గుహ్యం భగవతః ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్ గుణన్ భక్త్య దుఃఖ గ్రామాత్ విభుచ్యతి.

మళ్ళీ భాగవతం వినండి వినండి వినండి అంటే రేపు వస్తారో రారో అని భయంతోటి వ్యాసుడు చెప్తున్నాడు మొత్తం భాగవతం చదివినా చదవకుండా ఇబ్బంది లేదు. ఈ యొక్క ప్రమస్నం దానిలోని ఈ యొక్క మూడవ అధ్యాయాన్ని బాగా కష్టాలు ఉన్నవాళ్ళు రోజు చదవకుంటే అన్నీ అబద్ధలు పోతాయి. ఎందుకంటే అన్ని అవతారాలు ఉన్నాయి కదండీ. ఏ రకమైన కష్టం వచ్చినా తొలగించే అవతారం ఉంది కదా. కాబట్టి ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకున్నట్లయితే అసలు జీవితంలో ఆపదలు అనేవే రావు. జన్మ గుహ్యం భగవత పరమాత్మ యొక్క అతి రహస్యమైనటువంటి అతి నిగూఢమైనటువంటి అవతార రహస్యాన్ని రోజు అధ్యాయం అది కూడా సాయంప్రాతః. కూడా చేస్తా అంటే ఒప్పుకో. అది కొంచెం సడవ పడొద్దా అని. సాయం ప్రాతః గృణన్ అది కూడా భక్తియా ఏదో ఫార్మాలిటీ కాదు. ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించాలి. సాయంకాలం చదవాలి, ప్రాతఃకాలం చదవాలి, అది కూడా భక్తితో చదవాలి. చదవడం అంటే ఏదో నోరు మూసుకొని ఉమ్ అని నాగలు తీయొద్దు, గ్రూణన్. అంటే నోటితో కీర్తించాలి. పక్కవాడికి ఎదుటివాడికి వినరావాలి. ఎందుకంటే పక్షులు ఏమి ఆశించి బ్రాహ్మీ ముహూర్తంలో అరుచుకుంటూ లేచిపోతాయి. ఆ అరుపులు మనవి అని లేస్తాం కానీ మళ్ళీ కప్పుకొని పడుకుంటాం. చాలా గొప్పోళ్ళం అంటాడు. గాజుడు చెప్తాడు, పక్షులేమో లేవు మేలకు రాగానే పోతాయి. ఈ మనుషులు ఎందుకు పోరు అని అడిగాడు సుఖయోగిందుడు. అంటే పక్షులకు బుద్ధి లేదు మనుషులకు ఉందన్నారు. అదే బండి అన్నాడు అంటే మెలకువ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పడుకోవట్ల జ్ఞానం వాడికి లేదు. మరి వీడికి ఏమంటారు ఆలోచించండి. ఒకసారి మెలుకొచ్చిన తర్వాత అబ్బే మెలుకొచ్చిన లేచిపోవాలనుకుంటాను. వారికి తెలుసు వారికి తెలవదు ఈ సంగతి. లేచినా మళ్ళీ పడుకొని కప్పుకుంటే నిద్ర వస్తుందో ఆ సంగతి వారికి తెలవదు. ఇంకెమ్మడి లేచిపోతాయి. వాళ్ళల్లో బుద్ధి బాగా ఉంది మళ్ళీ పడుకుంటారు.

కాబట్టి పక్క వారికి, వెనక వారికి, ఇంటి వారికి, చుట్టుముక్కల వారందరికీ వినిరావాలి. చదివే స్తోత్రం. దానివల్ల వారి పాపంలో కూడా కొంచెం. కాసం తగ్గుతుంది. అలా తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ పోతూ ఉంటే కొంత కాలానికి వాడు అడుగుతూ ఉంటాడు. మేము ఎప్పుడో 10, 15 ఏళ్ల క్రితం ఇంత కిరాయి ఉన్నాం. అడుగుతూ ఉంటే తెల్లారి వాడు వచ్చి చూడు యజమాని పాపం రామాయణం పాలన చేసుకుంటున్నాను పొద్దున్నే వాడు వచ్చి విన్నాడు. మరి ఏమో నాకు తెలవదు మా రెండు ఏళ్ళు ఉన్నాం అక్కడ. మేము కాలేజ్ పోయేటప్పుడు గురువుగారు నమస్కారం అండి ఇవాళ చెప్తున్నాను మీరు ఫస్ట్ నాడు వచ్చి చూశాను మీరు రామాయణం భాగవతం అది చదువుకుంటున్నారు దివ్వం పెట్టారు పూజ చేస్తున్నారు ఇంత పెద్దలు మా ఇంటికి వచ్చారు మేము కొద్ది బుద్ధిగా ఉండాలి అనుకున్నాం ఆ రోజు నుంచి ఇంట్లో ఇది అది అని మానేశామండి. మధ్య మాంసాలు మానేశానండి. కొత్తగా చెప్పాను. ఇది క్రిస్టియన్ అనక మనకేం జరుగుతుంది? ఇప్పటిదాకా మేము తీసుకోలేదండి, ఇంకా వాడలేదు, ఇంకా చేయలేదు, మేము వాడలేదు. మరి ఏమంటావ్ ఉండవా డోబా పో అంటావా అన్నాను. అదేమిటి మళ్ళీ నిన్ను పోంగానే ఎప్పటి నుంచి మొదలు పెడతావా అంటే ఈ అలవాటు పోయిందండి ఇక తీసుకో అయితే పోతాను లేరా అని. అంటే మనము మన కోసం చేసిన ప్రభావం పడుతుంది ఆటోమేటిక్ గా పడుతుంది. పెద్ద చదవండి కాస్త. విశ్వాసం పెద్ద చదవండి అనుకోండి వాడికి వీడికి అందరికీ వినొచ్చిందంటే వాడి చెవుల్లో పడి హృదయం దాకా వెళ్లి ఏదో కొంత భాగం పవిత్రం కావచ్చు. కొన్నాడు మీరు ఏం చదువుతున్నారండి మేము వస్తామని అనొచ్చు. లేదా నేను చదువుకుంటా ఎట్లా చదువుకోవాలని చెప్పడని అడగొచ్చు. కానీ గృణన్ భక్త్య. యాధులు ఒక్కొక్క పదాన్ని చాలా జాగ్రత్తగా వాడుతాడు కథ చెప్పుకోవడం భావం చెప్పుకోవడం కాదు. ప్రతి అక్షరం సాభిప్రాయం అన్నమాట. ఎంతో కొంత విశేళం అభిప్రాయాన్ని చెప్పడానికి ఆయన వాడుతాడు. అందుకే సాయం ప్రాతః గృణన్ భక్త్య. దుఃఖగ్రామాత్ విముచ్యతి ఏతద్రూపం భగవతః అరూపస్య చిదాత్మనః ఇది అగరు స్వామి అరూప ఆయన రూపం ఎందుకు నిరాచార నిరంజన కదా కానీ చిదాత్మ అంటే జ్ఞాన స్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా అతను చిదాత్మనః జ్ఞాన రూపుడై ఇతర రూపాలు లేనటువంటి పరమాత్మ యొక్క రూపం ఇది. ఏ రూపము అవతారాలని ఆయన రూపం. ఇలా చెప్పి మాయా గుణైహి విరచితం మహదాదిధిహి ఆత్మని ఎలా వచ్చాయి ఇవన్నీ మహత్ తత్వము, అహంకార తత్వము అలాగే ప్రవృత్తత్వము, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు చెప్పుకుంటాం కదా ఇలాంటి ఈ 17 తోటి.

ఏర్పడినటువంటి విరాట్ పురుషుడు ఉన్నాడే అతనిని ఏమంటాం అనిరుద్ధుడు అంటాం ఆ మహానుభావుడే ఇన్ని రూపాలకు మూలకందం ఇవన్నీ మాయ గుణముల చేత ఏర్పరచబడిన రూపములే తప్ప అతని రూపం కాదు. తను మాత్రం నిరాకారః నిరంజనః మనము అతన్ని చేరటానికి మనకు కావలసిన ఆయా రూపాలను ఆయా నామములను ఆయా ఇళ్లలను అందించే మహానుభావుడు. ఇది అనిరుద్ధ తత్వం యొక్క ప్రధానమైనటువంటి అంశము. అలా యథా నభసి మేఘౌగః రేణురువా పార్థివః అనలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభిహి. ఎంత చక్కని దృష్టాంతం ఇస్తున్నాడు అంటే పరమాత్మ రూపం ఉన్నవాడా రూపం లేనివాడా? గుణము ఉన్నవాడా గుణము లేనివాడా? మనం ఎలా సేవించాలి? మనకెలా కనపడుతున్నాడు? నిజంగా లేకుంటే ఎలా కనపడుతుందండి? ఏ చాలా చక్కని సమాధానం చెప్తున్నాడు, మేఘములు ఎక్కడ ఉన్నాయి? ఏం చెప్తాం? ఆకాశంలో ఉన్నాయి, ఉన్నాయండి. న్యాయంగా మేఘములు ఆకాశంలో ఏర్పడతాయా? మరి ఆకాశంలో ఏర్పడనివి ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం? ఆకాశం గగనం ఇదంతా ఆకాశమే. ఆకాశం గగనం శూన్యం. భూమి ముందే ఆకాశంలో. కదా స్పేస్ అంతా మనం చూడండి అదే ఆకాశం. అయినప్పుడు ఏమంటున్నాడు యథా నభసి మేఘౌగః రేణురువా పార్థివః అనిలే. వాయువు గాలి వచ్చేసింది. పెద్ద గాలి వస్తే దుమ్మంతా రేస్తుంది. ఎక్కడిది దుమ్ము అంటే భూమి యొక్క రేణువే. భూమి రేణువు వాయువులో ఉన్నట్టు, ఆకాశంలో మేఘములు ఉన్నట్టు ఉన్నాయా? ఒప్పుకున్నామా? ఎక్కడి ఇవి? ఇలా వస్తున్నాయి అలా పోతున్నాయి. అసలు వాయువులో భూమి ఉంటుందా ఎక్కడైనా? ఆకాశంలో మబ్బులు ఉంటాయా ఎక్కడైనా? కనబడుతున్నాయి. అలాగే ద్రష్టరి దృశ్యత్వం. న్యాయంగా పరమాత్మ ద్రష్ట సకల చరాచర జగత్తును అతను చూచేవాడు. చూచేవాడు ఎప్పుడూ చూడబడేవాడు కాదు.

ద్రష్ట వేరు దృశ్యం వేరు కదా. మనం ఉన్నాం ఈ పుస్తకాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనము ద్రష్ట కొత్తగా దృశ్యం. ప్రపంచం దృశ్యం పరమాత్మ ద్రష్ట. కదా. అలాగే ఆత్మ ద్రష్ట శరీరం దృశ్యం. కొంచెం లోతుకు వెళ్ళాలి. ఆ లోతుకి అందుకోవాలి. మనం ఏమంటున్నాము? శరీరమే ఆత్మ అంటున్నాం. ఏది దృశ్య ఏది ద్రష్టో దాన్ని దృశ్యం అంటున్నాం. ద్రష్టైనటువంటి ఆత్మను శరీరం అంటున్నాం. పోనీ. దృశ్యమైనటువంటి శరీరాన్ని ద్రష్ట అంటున్నాం అయ్యా కుదిరే పని అండి చూడబడేది చూచేది కాదు చూచేవాడు చూడబడేవాడు కాదు పద్యంలో రెండే తరహాలు కర్త కృత్యం ఒకటి చేసేవాడు కార్యమేమో చేయబడేది. చేయబడే కార్యం వేరు, చేసేవాడు వేరు. చూడబడే వస్తువు వేరు, చూచేవాడు వేరు. చూచేవాడు చూడబడేవాడు కాదు. శరీరమేమో దృశ్యము, ఈ శరీరాన్ని చూచేది ఆత్మ. ఆత్మ ద్రష్ట. అని ఏమంటున్నాం? శరీరమే ఆత్మ అంటున్నాం. అంటే దృశ్యమే ద్రష్టనా? ద్రష్టనే దృశ్యమా? దృశ్యలో లేని దృశ్యత్వాన్ని ఆరోపిస్తున్నాము. ఆకాశంలో లేని మేఘములను ఆకాశంలో ఉన్నవి అంటున్నాము. కనబడుతున్నాయి మనం చూస్తున్నాం మరి. ఉన్నాయి అంటున్నాం. అలాగే గాలిలో దుమ్ము కనబడుతున్నాయి ఉన్నాయి అంటున్నాం. అసలు గాలిలో ఉంటుందా అండి? గాలిలో ఆకారం కనబడుతుందా? అది గాలిలో కాదు. ఎంతవరకు రేణువులు వెళుతుంటాయో అంతవరకు భూభాగం ఏది? అది ఆకాశ భాగం కాదు అది వాయుభాగం కాదు. ముద్దగా ఉన్న వాటిని గాలి వేరు చేస్తుంది. దుమ్మటేటి? కింద ఉంటుంది మట్టి పడి ఉంటుంది గాలి వస్తే లేస్తుంది. పొడిగా ఉన్నది కలిపి ఉన్నది విడిగా పోయి ఒక్కొక్క రేణువుగా పైకి వెళితే అబ్బా ఎంత దుమ్ము వచ్చిందండి అంటాం. ఇప్పటిదాకా దుమ్ము ఇక్కడే ఉంది మరి. ఎంత దుమ్ము ఉందండి అంటామా? మనం ఎంత దుమ్ము లేచిందండి అంటాం. ఏం అర్థమైందండి? కలిసి ఉన్నది విడిపోతే

విడి ఎక్కడికి పోయిందో అది దానికి ఆధారం అనుకుంటాం. న్యాయంగా గాలి చేసిన పని ఏమిటి? రేణువులను విడదీసింది. అంతే కానీ నిరాకారమైన గాలిలో ఏ సాకారము ఉండదు. ఉంటుందా అండి? గాలిలో ఏది ఉండదు. గాలి ఉన్నదాన్ని కదిలిస్తుంది. విడదీస్తుంది. విడదీసినంత మాత్రాన ఇది గాలిలోనే ఉన్నది అనుట. ఒక చోట ముద్దగా ఏర్పడి ఏ ప్రాంతంలో కనబడితే ఆకాశంలోనే మబ్బులు ఉన్నాయండి. ఆకాశం అంటే శూన్యం. మబ్బులు ఉన్న చోట అది ఆకాశం కాదు. ఎట్లా అవుతుందండి? శూన్యం అయిపోయింది. కాబట్టి ద్రష్టరి దృశ్యత్వం. ద్రష్ట అయిన పరమాత్మలో మనం దృశ్యత్వాన్ని ఆరోపిస్తున్నాము. అలాగే ద్రష్ట అయిన ఆత్మలో దృశ్యత్వం శరీరత్వం ఆరోపిస్తున్నాము. శరీరమే ఆత్మ అని. అనుకుంటున్నాము. ఏవం ద్రష్టని దృశ్యత్వం ఆరోపితం. ఎవరు ఆరోపించారు? అబుద్ధిభి. చెప్పాను కదా వ్యాస భగవానుడికి మొహమాట లేదని చెప్పాను కదా బుద్ధి లేని వాళ్ళు ఆరోపించారు అన్నారు. ఆరోపితం అబుద్ధి వీర్పాత్ ఆయన మొహమాటం నేను కొమ్మ పోతే నాకేమంటాడు. వాల్మీకి ఏమో కాస్త మెత్తమెత్తగా చెప్తాడు చిన్న చిన్నవి. యాదుడు నిర్మోహమాటం కుండ బద్దలు కొట్టినట్టు బుద్ధి లేని వారు ఆరోపిస్తున్నారయ్యా అన్నాడు. ఆరవపితం అబుద్ధిభి అతః పరం వ్యదవ్యక్తం అవ్యూఢ గుణ వ్యూహితం అదృష్ట అశ్రుత వస్తుత్వాత్ సజీవః యతు పునర్భవః ఇప్పటిదాకా దేవుడు అంటే చెప్పాడు. పరమాత్మ అంటే చెప్పాం. మరి జీవాత్మ అంటే ఏమిటండి? ఎవరిని జీవాత్మ అంటాం? యత్ పునర్భవః. ఎవరైతే మళ్ళీ మళ్ళీ పుడుతుంటారో మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు జీవుడు ఎప్పుడూ పుట్టనివాడు దేవుడు. సరే కదా పెద్ద గుర్తు వేరే ఎందుకు చిన్న మాట అయితే ఎలాంటిది అది అంటే అవ్యక్తం అవ్యూఢ గుణ వ్యూహితం. అదృష్ట అశ్రుత వత్సుత్వోస్తుత్వాత్ దీనికి చాలా చక్కని లక్షణాన్ని మళ్ళా కొంచెం శాస్త్రానికి వచ్చామన్నమాట. ఇక్కడ కథలు చెప్పుకున్నాం కదా అంటే కొద్దిగా.

మనసు బుద్ధి ఫ్రెష్ అయిందంటే మళ్ళీ కాస్త లోతుకు వెళ్ళొస్తాడు కదా గడ వేస వ్యాసుడు. కాసేపు కథలు చెప్తాడు. మళ్ళీ సత్వంలో చెప్తాడు. మళ్ళీ అబ్బా వేడెక్కిన కథ ఆడేస్తాడు. ప్రకృతి అయితాం మరి దొక్కోండి. ఇప్పుడు ఈ జీవ తత్వం తత్వాలు మూడు అని చెప్పాం కదా ప్రకృతి, జీవుడు, పరమాత్మ. తత్వత్రయం అంటాం తత్వ దేవం సేవించే ఉంటారు మహమ్మద్గారు. అయినప్పుడు ఈ మూడు చుట్టూ తిరుగుతుంటుంది. అవ్యక్తంలోకి జీవుడు ప్రవేశిస్తాడు, దేవుడు ప్రవేశిస్తాడు. కదా? అయితే పరమాత్మ ఏమో తాననుకున్నప్పుడు వచ్చిపోతుంటాడు. జీవుడేమో పరమాత్ముని వచ్చి పోతాడు. అంటే తాను రావాలన్నా మనం రావాలన్నా ఆయన ఇష్టం కాదన్న. మనము మన ఇష్టంతో రాలేము, మన ఇష్టంతో పోలేము. ఎందువల్ల మనము కర్మబద్ధులం. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్లొచ్చు, రాకను పోవచ్చు. పరమాత్మ రావటానికి కూడా మన కర్మే కారణం. కదు? మన కర్మ మననే కాదు ఆయనను రప్పిస్తుంది. రాకుండా పడే ఆయన మా గతి ఏంటండీ? వేరే మార్గం లేదు కదా. అందువల్ల అతని రాకకు మన కర్మే కారణం. మన రాకకు మన కర్మే కారణం. పోవడానికి మాత్రం ఆయనకు ఇష్టం కారణం మనకు కర్మ కారణం. దీన్ని గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ మనకు అవ్యక్తం. అవ్యక్తం అవ్యూఢ గుణ వ్యూహితం. ఎలాంటిది ఇది? గుణములన్నీ కలిస్తేనే ప్రకృతి కదా గుణత్రయం ప్రకృతి. ఇప్పుడు పంచ భూతములు అన్నా, పంచ జ్ఞానేంద్రియాలన్నా, పంచ కర్మేంద్రియాలన్నా మహాదహంకారము 17 అంటామే ఈ 17 ఎలా వచ్చాయి? గుణముల చేత కూర్చోబడ్డాయి కదండీ. శబ్ద స్పర్శ రూపం గుణాలు ఉన్నాయి. ఈ గుణముల చేత ప్రధాన తత్వముతో అవ్యక్తం అంటే ప్రకృతి. ప్రకృతి యొక్క అంశలతో ఏర్పడినటువంటి గుణముల చేత వేరువేరుగా ఉన్నటువంటి గుణములు ఒకచోట చేరుట వలన ఏర్పడిన ముద్ద నుంచి వచ్చేటువంటి వాడు.

జీవుడు. ఇతను పునర్భవం. మాటిమాటికి పుడుతుంటాడు, మాటిమాటికి వెళుతుంటాడు. ఎందువల్ల? ఏది అవ్యక్తముగా ప్రకృతిగా కనపడుతున్నదో దాన్ని ఆత్మ అనుకుంటాడు. ప్రకృతిని పురుష అను పురుడు అనుకుంటాడు. శరీరాన్ని ఆత్మ అనుకుంటాడు. నశించని ఆత్మను నశించి శరీరంగా భావిస్తాడు. అందుకే అవి అవియూఢ గుణ వ్యూహితం. ఒకచోట కలవటానికి వీలులేని గుణ సమూహముల యొక్క కలయికతో ఏర్పడేది. ఈ కలయిక కూడా ప్రకృతిలో పరమాత్మ ప్రేరణతో ఏర్పడేది. బహుత్యాం ప్రజాయయ్య అంటున్నాం కదా, పరమాత్మ సంకల్పం ఏం చేస్తుంది? ప్రకృతిని క్షోభింపచేస్తుంది. ప్రకృతి క్షోభించనంత వరకు మనకు సృష్టి కార్యక్రమం ప్రారంభం కాదు. అలా ప్రకృతిలో అంటే నిర్వికారంగా మూలముగా స్తబ్దముగా ఉన్నటువంటి ప్రకృతిలో పరమాత్మ క్షోభ కలగజేస్తాడు, కదలిక చేస్తాడు. ఈ కదలిక వల్లనే ఒక్కసారి అందులో నుంచి మహత్తత్వం అంటాం. దాన్నే బుద్ధి తత్వం అంటాం. అది ఆవిర్భవిస్తుంది. దాని నుంచి అహంకారములు. ఆ అహంకారం నుంచి భూతములు, ఇంద్రియములు, దేవతలు. ఇలా పెరిగిన మొత్తం వ్యూహం ఉందే దాంట్లో వచ్చి పరమాత్మ మళ్ళీ బ్రహ్మ రూపంలో, విరాట్ రూపంలో, అనిరుద్ధ రూపంలో ఆవిర్భవించి. కలిసి ఉన్న తన నుండి విడివిడి భాగాలన్నీ చేసి పంపిస్తాడు. కదా అవి కూడా గుణ వ్యూహితం. కలవకుండా ఉండేటువంటి గుణములన్నీ ఒకచోట కలిపి ఆ కలిపిన దాని నుండి ఆ గుణాన్ని వేరు చేసి వీళ్ళంతా జీవులు అన్నాడు. ఇక్కడ జీవులు ఏ చేతి అంశ కల కదు అమైవాంశః జీవలోకే ఏం చెప్పారు గీతలో జీవభూత సనాతన అమైవాంశ అనండి సనాతనమైనటువంటి జీవుడు నా అంశ అన్నాడు అంటే విడిగా ఉన్నటువంటి గుణములు ఒకటిగా చేరి మళ్ళీ విడిగా కావడమే సృష్టి. మళ్ళీ వాటిని కలిపామనుకోండి ప్రళయం. వేరు వేరు వేరు వేరుగా ఉండే వాటిని ఒకటి చేస్తారు. ఒకటి చేసిన వాటిని మళ్ళీ వేరుగా పంపిస్తారు దాన్నే సృష్టి అంటారు. విరుద్ధమైనటువంటి రెండు తత్వముల కలయిక వలన కలిగేది సృష్టి.

రెండు తత్వములు ఒకే తీరువి ప్రళయము. అంతే కదండీ? లోకంలో కూడా విద్యుత్తు రావాలి అంటే ఏం చేయాలి? ఒక నెగటివ్, ఒక పాజిటివ్. రెండు నెగటివ్లు పెడితే ఫ్యూజ్ పోతుంది. కదా అదే ప్రళయం అండి. సమానం అంశాలు పెడితే ప్రళయం. విరుద్ధాంశాలు పెడితే సృష్టి. కాబట్టి కరియకుండా ఉండేటువంటి పరమాత్మ యొక్క అనేకమైన జీవ గుణముల కళయికతో ఏర్పడిన సమూహం నుంచి వచ్చే విడిభాగమే జీవుల. ఇతను మళ్ళీ మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు వస్తుంటాడు. జీవః యత్ పునర్భవః యత్రి సహసద్ రూపే ప్రతిసిద్ధి స్వసంవిధ అవిద్యయా ఆత్మ వికృతి ఇతి తత్ బ్రహ్మ దర్శనం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు యత్రిమి సత్ అసత్ రూపే ప్రతిసిద్ధి. జ్ఞాని అయినటువంటి వాడికి ఈ రెండు రూపాలు నిషిద్ధములే కదా సత్తు కాదు. అసత్తు కాదు. నా సదాతీత్ నో సదాతీత్ తదానిం నా సీద్రజః అని చెప్తుంది. సత్తు లేదు అసత్తు లేదు. అంటే ఉనికి లేదు లేమి లేదు అదేంటండీ. ఉనికి లేదు అంటే వస్తువు లేనట్లే కదండీ. మరి లేమి లేదంటే వస్తువు ఉన్నట్లు. కదా. ఇక్కడ ఈ వస్తుకం లేదు అంటే ఇది లేదు. ఇక్కడ ఈ వస్తుకం ఉన్నది అంటే ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు వస్తుకము లేదు వస్తుకము లేదనేది లేదు అన్నాడు. దా లేదా అంటే ఉన్నది అని కానీ లేదు అని కానీ మనం ఎప్పుడు అంటాము? ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉంటే అంటారు. కదా మన ప్రయత్నంతో, మన అభిలాషతో, మన సంకల్పంతో కానీ వస్తువుల యొక్క చలనాదులతో కానీ ఒకసారి ఉండుట ఒకసారి లేకుండుట. అంటే ఒకసారి కనపడుట, ఒకసారి కనపడకుండా ఉండుట అనే దాంట్లో ఉన్నది లేదు అంటాం. మరి ఎప్పుడు కనపడలేదు అనుకోండి ఏమంటాం మనం లేదు అంటాం.

కానీ ఎప్పుడూ కనపడకుండా ఉన్న దాని వల్లనే కనపడేవన్నీ పుట్టాయి. అప్పుడు దాన్ని ఏమన్నాం? ఉంటే కనపడట్లేదు. అది ఉన్నది అయితే కనబడాలి. లేనిది ఏది సృష్టి చేయకూడదు. ఉన్నది కాదు కనబడటం లేదు. లేనిది కాదు ఉన్న వాటిని సృష్టిస్తున్నాడు. ఏమన్నావ్? అందుకే నా సదా సీత్ నో సదా సీత్. అది సత్తు కాదు అసత్తు కాదు. అంటే నిర్దేశ్యం కాదు. మన బుద్ధి చేత, మన ఇంద్రియముల చేత, మన మనస్సు చేత మన ఊహకు అందని ఒక విచిత్రమైనటువంటి అనంత శక్తిమయమైన పదార్థం. రూపం ఉంటే ఉన్నది అంటామండి, రూపం లేదు. రూపం లేనిదల్లా లేదందామా మరి? రూపము లేకుండా ఉన్నది రూపము గలదాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పుడు వాయువు ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశం నుంచి వాయువు వచ్చిందన్నాం. వాయువు నుంచి ఏమి వచ్చింది? అగ్ని వాయోరగ్నిని. రూపము లేని వాయువు వలన రూపము ఉన్న అగ్ని వచ్చింది. వాయువు ఉన్నట్టా లేని అట్టా? ఉన్నాయా రా మరి. లేకుంటే ఇది రాదండి. కాబట్టి కనపడనిది ప్రతిదీ లేదనుట తప్పు. కనపడే ప్రతిదీ ఉన్నదనుట తప్పు. నిజంగా ఉన్నది అయితే మరి ఎందుకు ఉండదు? మనం చూస్తున్నామండి ఇప్పుడు ఉన్నది ఇంకా సేపటికి ఉందా లేదా? అప్పుడు ఉందండి ఇప్పుడు లేదు అట్లా ఉండదు. ఉంటే ఎప్పుడూ ఉండాలి లేకుంటే ఎప్పుడూ ఉండదు. పరమాత్మ నిత్యము, పరమాత్మ సత్యము. అతను ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండదు. ఆకారం కనబడటం లేదు కాబట్టి లేదు అనుట తప్పు. నీకు కనబడనిది, నీవు చూడలేని వస్తువు లేదు అనుట మూర్ఖత్వం అంటాడు గాత భగవాను. నీవు చూచిన వస్తువు ఉన్నదనడం కూడా తప్పే. ఎండ మామూలు ఉన్నాయి. ఇక్కడ నీరు కనబడుతున్నది. అక్కడ నీరు ఉందా? చూస్తున్నావ్. మీరు పరిగెత్తుతున్నారండి? మీరు ఉన్నారా? లేదు. కాబట్టి తాను ఆకారము లేకుండగా ఉండి ఆకారమున్న అనంత పదార్థాలకు మూలకర్త అయినవాడు ఉన్నవాడా లేనివాడా?

అతను ఏమిటో చెప్పలేనివాడు. మన చేత చెప్పడానికి వీరుదే అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాతః ఆనందం బ్రహ్మణో విభో. ఆ పరమాత్మ గురించి చెప్పడానికి నోరు సరిపోదు, మాటలు లేవు. మనమే కాదు వేదములు కూడా అక్కడి దాకా పోయి ఇదేమిటో మాకు అర్థం కావని వెనక్కి మళ్ళీ వచ్చింది. నీకు నాకేం తెలుస్తుంది? కాబట్టి నో నా సదా సీత్ నో సదా సీత్. ఈ తత్వాన్ని బాగా మనం దృష్టిలో పెట్టుకొని సదసద్రూపే ప్రతిసిద్ధే ససంవిధా అవిద్యయా ఆత్మని కృతే. అజ్ఞానముతో దాన్ని అవిద్య అంటాం మనం, మాయ అంటాం. ఈ అవిద్యతో, మాయతో, అజ్ఞానముతో మన ఆత్మలో ఇవన్నీ కనిపిస్తున్నాం. నేనే శరీరము, నేను బలవంతుడిని, నేను బాగా నేను లావుగా ఉన్నాను, అయ్యో నేను బక్కగా ఉన్నాను, ఆత్మ లావు ఆత్మ బక్కగా ఉంటుందనే కదన్నా. అన్ని ఆత్మలు ఒక జీవే ఉంటాయి. మరి నేను లావుగా ఉన్నానంటే నమ్మాలినా? మనకు వస్తుంది ఇందులోనే. సత్తా దాంట్లో చతుర్ధం చతుర్ధంలో సత్తంలో రెండు చోట్ల వస్తుంది. భరత రఘు అబ్బా చతుర్ధం లావు వస్తుంది. భరత చరిత్ర జలభర చరిత్ర. ఎవడు రఘు రఘు గనుడు అనే మహారాజు ఇంత లావు ఉన్నావ్ బాగా బలిసు ఉన్నావ్. ఇంత చిన్న పళ్ళకిని మోయలేకపోతున్నావా? నప్పి లేస్తూ ఉందా? బాధపడుతున్నావా? అడుగుతాడు. జాగ్రత్త నేను రాజును, నిన్ను చంపేస్తాను, శిక్షిస్తాను. అంటే పగలబడి నవ్వుతాడు. రాజు బదిలిస్తూ నవ్వుతావా ఏంటిరా? నీ మాట్లాడటం ఉన్నాయి అంటాడు. అదేమైందిరా ఇంత లావు ఉన్నావ్ పలకిని మోస్తున్నావ్ నప్పి లేస్తున్నావా అన్నావ్ ఏ మాట నేను తలతో కూడా నేను లావు ఉన్నానా నేను నీకు కనపడుతున్నానా లావుగా ఉన్నది నేను కాదు. నేను లావుగా లేను. మోస్తున్నది నేను కాదు, నాకు నొప్పి లేదు. నొప్పి మోసేదానికి. అంటే శరీరానికి నొప్పి ఉండాలి, అది నొప్పి అని చెప్పలేదు. ఆత్మ మోయదు దానికి ఏ నప్పి లేదు. అది లావుగా లేదు ఇది మోయటం లేదు. మరి లావుగా ఉండి మోస్తున్నావంటే బుద్ధి ఉన్న మాటేనా నాకు వచ్చింది పోమన్నా. అయ్యో నాయనా నేను వచ్చేది నీ కోసమే నా ఎంబడి తీయే పర్లేదు. కాబట్టి అవిద్యయా ఆత్మనికృతే ఇదంతా అజ్ఞానంతో మోహంతో.

ఆత్మలో లేని వాటిని ఆత్మలో ఉన్నాయని చెబుతున్నాము. ఇది బ్రహ్మ దర్శనం దీన్ని బ్రహ్మ జ్ఞానం అంటారు. దేన్ని అజ్ఞానంతో ఆత్మను చూడడాన్ని. మాయా దర్శనం అంటారు. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపము స్థితి అనేటువంటిది మాటలకు అందనిది. ఇంద్రియములకు అందనిది. ఇంద్రియాతీతమైనటువంటిది విలక్షణమైనటువంటి పరమాత్మ తత్వమని తెలియుటయే బ్రహ్మజ్ఞానం అంటారు. తత్ బ్రహ్మ దర్శనం యద్ది ఏషా ఉపరతా దేవి మాయా వైశారదీ మతిహి సంపన్న ఏవేతి విదుహు మహిమ్నిస్వే మహి ఎప్పుడైతే మనకు పరమాత్మకే సంగమించినటువంటి యోగమాయ ఉందే ఆ యోగమాయ తొలగిపోతే మనం అంతా గొప్పవాడం. అపా జ్ఞానులమే అన్నీ జరుగుతాయి ఆహా చాలా స్పష్టంగా అర్థమైందండి ఇప్పటిదాకా ఎందుకు కాలేదు మాయ దుర్యోధనుడు అప్పటిదాకా బాగున్నాడు ఆలోచించండి అదే మనం చేస్తున్నామా పరమాత్మ చేస్తున్నాడా అప్పటిదాకా బాగున్నాడు కళ్ళు, బుద్ధి అన్నీ బాగా పని చేసుకున్నాయి. ఒక దారే ఉండి నీళ్ళు కనపడతాయండి వాని చేసి ఎంత కనపడతాయండి నీళ్ళు. కనపడ్డది కనపడ్డాయి. కనపడ్డాయి ఏదో బట్ట పైకి తీసుకున్నాడు ముందరికి పోయాడు నీళ్ళు లేవు ఇంకో చోట ఉన్నాయి మళ్ళీ మళ్ళీ తీసుకొని పోవచ్చు కదా. ఉంటే తడుస్తాం లేకుంటే పైకి కాస్త పైకి ఎత్తుకుంటే ఏం బాధ అవుతుంది? ఏ ఇది అబద్ధం అది అబద్ధం కాబట్టి ఇది అబద్ధం. చూడండి ఎంత విచిత్వమైన దాట. మనము హేతువాదముతో సత్యాసత్యములను నిర్ణయించడం మూర్ఖత్వం. అని చెప్పిన గాధ దుర్యోధన గారిది. అహంకారం ఉన్నవాడికే హేతువాదం వస్తుంది. దుర్యోధన అంటే అహంకారం కాదు. మరి ఏమన్నాడు అక్కడ నీరు ఉన్నట్టు కనబడి లేదు కాబట్టి ఇది కూడా నీరు కనబడుతుంది కాబట్టి లేదు. ఏం బాధ అండి అది? మీరుగా కనబడిన చోట మీరు లేదు కాబట్టి ఇక్కడ కూడా మీరు లేరు. గునా మరి అత్తప్ప ఇత్తప్ప అక్కడ నా బుద్ధి బ్రో ఇక్కడ కాదా మరి మీరు లేకుంటే ఉన్నా అనుకున్న బుద్ధి ఉంటే లేకుంది అనుకోవచ్చు కదా మరి నీ హేతువు ఏమైంది ఇప్పుడు అందులో పడేసింది అంటే పరమాత్మ ఏం చేస్తాడు

మెయిన్ కంట్రోల్ సిస్టం ఆయన దగ్గర ఉంది, ఇవన్నీ ఉత్తబొమ్మలు. ఈ కన్ను, ఈ చెవ్వు, ఈ ముక్కు స్విచ్లు అక్కడ ఉన్నాయి. ఆయన వస్తేనే ఈ కన్ను చూస్తుంది, లేకుంటే మనం చూడదు అది. అది కూడా ఏం చేయదు. ఇప్పటిదాకా బాగున్నానండి అంటే ఒకటే చికాకు కుడుతుందండి ఎందుకు పోతుందంటే వాడు ఏదో తిప్పాడు. ఒక కథ తిప్పితే మనం బుద్ధి పని చేయలేదు ఇంకేం చేస్తాం మనం. మరి అప్పుడే బాగున్నాడు అయ్యో నీళ్ళు అన్నాడు ఎందుకు భూభారాన్ని పోగొట్టాలి. వీళ్ళని అహంకారాన్ని ఉద్బుద్ధం చేయాలి. దాన్ని అవమాన రూపంలో ఎప్పుడు మనస్సులో ఉంది ఏదో రకంగా వీళ్ళని ఏమో చేయాలి. ఎవరు నీ పాండవుల ఎందుకు చేయాలి వాళ్ళు మాకంటే బాగున్నారు. పెద్దగారు మరి ఎందుకు బాగున్నారో సాయి సూయం చేశారండి. సదరనంద్ గారు వచ్చారు ఇన్ని కానుకలు ఇచ్చారు ఇంత వైభవమా ఈ సభ వాడికి ఉండాలి మాకు ఉండాలి కానీ. తగవత్ నేనండి నాకు ఉండాలి సభ ఆయనకు ఉండడం ఏంటి కానీ తప్పు కాదు. ఈ అసూయ పుట్టేసరికి, ఈ క్రోధం పుట్టేసరికి, ఈ అమర్శం పుట్టేసరికి ఉన్నది లేదైంది లేనిది ఉన్నది. పడవేసి పక్కవారితో నవ్వించి ధర్మరాజు వద్దంటున్నాడు బాబు చిత్తాలు మనకు వాగుతో ఉన్నాడు. ధర్మరాజు వద్దంటాడు. ధర్మజేన వారితా కృష్ణానుమోదితా జహసుహు అంటాడు వ్యాసుడు. నమ్మ రాదేమో తప్పు వాడు మన వాళ్ళ మనలాంటి వాళ్ళు ఎవడు నవ్వొద్దు నవ్వొద్దు అని నమ్మ రాదేమో బారిస్తున్నాడు కృష్ణుడేమో అన్నాడు. కానీ అండి నవ్వండి. కృష్ణ అనుమోదిత కృష్ణ తత్వం మనకు కొన్ని లక్షల జన్మల్లో కూడా ఆయన నవ్విస్తాడో, ఏడిపిస్తాడో, ఏడిచే వాళ్ళని నవ్విస్తాడో, ఏం చేస్తాడో కన్నుతో కానీ అన్నాడు. అందరూ పగాలబడి నవ్వారు. రవరాజం చిన్న పోయాడు. ఆయన అంతే మీరు నవ్వండి అన్నాడు. బయటికి పోయిన తర్వాత అర్జునుడు బాగా వర్తన్ నవ్వి ఎందుకు అంటే ఏడ్చే వాడని ఎవడు నవ్విస్తాడు ఏదో నేను పోయి నవ్వండి అని. ఆ వాళ్ళ మీద ఎవరికీ అర్థం కాలేదు అర్జునుడికి అర్థం కాలేదు. ఏడ్చే వాడంటే దుర్యోధనుడు నా దమ్మరాజు ఆయన. ఆయన మనసులో దుర్యోధనుడు వాడు ఏడ్చే వాడని మనం నవ్వించలేం మీరే నవ్వండి అని. వీడేమో అసల వేయించరా మరి అది. ఎవరో వైపు ఎరుపు కొట్టే వారే నవ్వుతా మీరు నవ్వండయ్యా. మాట్లాడే మాటలోనే మనస్సులో ఏముంటుందో పైకి ఏం అర్థం అవుతుందో మీకు మాకేందో అది వారికి తెలవదు.

దీన్ని మాయ అంటాం. శరీరం మనది, ఇంద్రియాలు మనవి, అవయవాలు మనవి, అనుకునేది మనము, ఆలోచన మనము, చేసేది మనము, పని మాత్రం వానిది. రిజల్ట్ వాడే కటికే వాడి దగ్గర ఉంటుంది నువ్వేం చూస్తావో ఏం తెలుస్తుంది. ఆ మాయను తొలగించగలిగిన నాడు అందుకే వైశారది అన్నాడు. అది ఎలాంటి మాయ అండి? వైశారది విశారదేన ఉత్పన్న. అంటే ఎవరు నిత్య సత్య జ్ఞాన స్వరూపుడు తస్మాదుత్పన్న విశారదాదుత్పన్న వైశారది విశారదః విశేషేన సారం దదాతి చార శబ్దం కథ ఏమిటండీ మనం శారదా శారదా అంటాం. ఏమిటి శారం అంటే వాస్తవంగా? విడిగా ఉండే దాన్ని కలిపే దాన్ని శారము అంటాం. చీరణం అంటే చీలుట. శారం అంటే కలుపుట. ద్రోయి సమ్మిశ్రణే హదు కలపటాన్ని ఇచ్చేది శారద సమూహాత్మక జ్ఞానాన్ని ఇచ్చేది శారద అంటే భేదంలో అభేదాన్ని చూపించేది అదేమిటండీ జ్ఞానం కాదు. అందుకే శారద అంటే జ్ఞాన స్వరూపం శారద అంటే అమ్మవారిని మనం సరజోతిని శారద అంటున్నాం ఎందుకు అంటున్నాం అమ్మవారిని శారద అని. అభేదంలో భేదంలో అభేదాన్ని చూపుతుంది. విడిగా ఉన్న దానిలో ఐక్యములు. ఇన్ని శరీరాలు వేరు. ఇందులో ఆత్మతత్వం ఆత్మలు వేరుగా ఉండొచ్చు. ఆత్మతత్వం ఒకటే. అది జ్ఞానమే. అది కదా అది ఆనందమే అది సత్యమే అవన్నీ ఒకటే. కానీ శరీరాలు వేరు. శరీరాల్లో ఉండేటువంటి ఆత్మ తత్వం మామూలుగా ఒకటే. కానీ ఈ శరీరానికి రావటానికి ఆత్మ యొక్క ఏ సంస్కారం కారణమో దాని గుణంగా వ్యవహరిస్తుంది. ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు దానం చేస్తాడు. సరే? మరి రెండు ఆత్మలే. ఎవడు చేస్తున్నాడు వీడు? ఆత్మ దొంగ ఈ ఆత్మ ఆత్మ ఆత్మ దొంగ ఎలా అర్థం అవుతాది? అతను ఏ శరీరంలోకి వచ్చాడో ఆ గుణం దానికి వచ్చేస్తుంది. ఇది వైశారది. రాజు దొంగ అన్నవాడు కరెక్టా? కాదు.

మరి దొంగరాజు అనేవాడు ఇది కాదండి. అంటే ఆ శరీరంతో చేసే పనిని శరీరికరిపిస్తాం మాయతోటి. ఈ మాయ తొలగిన నాడు ఆత్మ దర్శనం అవుతుంది. వేయ దర్శనం కాస్త పోతుంది. ఈ స్వరూపాన్ని తీసుకొని యద్యేశ ఉపరతా దేవి మాయ వైశారదీ మతిహి ఇలాంటి ఈ మాయ యోగమాయ మనం వైష్ణవి అంటాం కదా పరమాత్మ యొక్క మాయ. ఉపరత తొలగిపోతే సంపన్న అయ్యే వేది అప్పుడు మనం అందరం ఉన్నవాళ్ళమే. కదు మనం అందరం ఉన్నవాళ్ళమే ఎప్పుడు అత్తి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతోవిదుహు. పరమాత్మ ఉన్నాడని తెలిస్తే మనమంతా ఉన్నవారం అవుతాము. ఏవం జన్మాని కర్మాని అకర్తుహు అజనస్యచ. నాయనా పుట్టుక లేని పరమాత్మ ఇన్ని పీరులుగా పుట్టాడు. దేని కర్త గాని పరమాత్మ ఇన్ని పనులు చేశాడు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. అకర్తుహు అజనస్యచ జన్మాని కర్మాని. అతను వాస్తవం కర్త కాడు. అజాయమానః బహుధా విజాయతే అంటున్నాడు చూడండి. అతను పుట్టడు. పుట్టుక లేని స్వామికి ఇన్ని పుట్టుకలండి, ఇన్ని జన్మలు. దేవి కర్త కాని స్వామి కృత్యములు ఇన్ని అంటే మనం ఈ రెండింటిని ఎంత స్పష్టంగా గుర్తించగలిగితే గుర్తించడం కాదు నిరంతరం భావించాలి. మనలో కలుగుతున్న ఎలాంటి ఆలోచన తరంగంలో కూడా అతనికి ఇవేవి అంటవు, మనకు ఇవేవి? ఉండవు. మనం వాస్తవంగా కర్తలము కాదు. మనం వాస్తవంగా పుట్టటము లేదు. ఆత్మ పుడుతుందా? లేదే. ఆత్మ చేస్తుందా? లేదే. ఈ స్వరూపాన్ని తెలుసుకొని ఏవం జన్మాని కర్మాని అకర్తుహు వజనస్యచ వర్ణయంతిత్మ కవయః వేద గుహ్యాని.

ఇలాంటి వాటిని జ్ఞానులు వర్ణిస్తున్నారు. పుట్టుక లేని స్వామి పుట్టుకలను, కర్త కాని స్వామి కార్యములను అవి కూడా. వేద గుఖ్యములు వేదములు మాత్రమే బోధిస్తాయి. అలాంటి వాటిని జ్ఞానులు వర్ణిస్తారు. అంటే జ్ఞానుల వర్ణనలో మనకు ఏం తెలుస్తుందండి? అతను కర్త కాదు, అతను పుట్టేవాడు కాదు. అతను ఆకారంతో మనకు కనబడేవాడు కాదు. మనము లేని దానిలో ఉన్నదాన్ని చూస్తూ మోకిస్తుంటే మనకున్నటువంటి మోహాన్ని తొలగించడానికి మనం భావించేటువంటి రూపరేఖలు తో వచ్చి మనం ఊహించేటువంటి కర్మలు చేసి అమ్మ అసలు సంగతి ఈయనే కదండీ మనం ఎందుకు చేస్తున్నామని మన కర్తృత్వాన్ని తొలగించడానికి తాను కర్తృత్వాన్ని స్వీకరిస్తున్నాడు. మన జన్మలను తొలగించడానికి తాను పుడుతున్నాడు. లోకంలో మనం పుట్టామంటే ఇంకా ఇంతమంది పుడుకు కారణం అవుతున్నాం. కానీ పరమాత్మ పుడితే మన పుట్టుక లేమికి కారణం అవుతున్నాం. పరమాత్మ యొక్క అవతారాన్ని తలుచుకుంటే స్మరిస్తే మా పునర్జన్మ లేదు. కదు పరమాత్మ యొక్క అవతార కృత్యములు తలుచుకుంటే మనకు కర్తృత్వం లేదు. అన్ని ఆయన చేస్తున్నారండి మనకి ఇక్కడ ఇది. అంటే మనం ఏమి చేయని వాళ్ళమని తెలుసుకోవాలంటే ఆయన చేయాలి. అంతే కదా. చిన్న రాజకీయ నమ్మ మనం వాస్తవంగా ఏమి చేయటం లేదు. ఎలా తెలుసుకున్నాం? అన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి. మనం వాస్తవంగా పుట్టము. ఎట్లా తెలవాలి? ఆయన పుడతాడు కాబట్టి. పరమాత్మ పుట్టుక మనకు జన్మ లేకుండా చేస్తుంది. పరమాత్మ కృత్యములు మనను కర్త కాకుండా చేస్తుంది. మనకు జ్ఞానము కలిగించడానికి, మనకు మోక్షమును కలిగించడానికి, మనకు స్వస్వరూపాన్ని తెలియజేయడానికి ఆయన లేని రూపాలు తెచ్చుకొని వస్తాడు. చేయని పనులు చేస్తున్నట్టు కనపడుతుంది. కాయ్ వాస్తవంగా ఆయన అకర్త అజనః ఏవం రూపాని కర్మాని అకర్తుహు అజనస్యచ వర్ణయంతిస్మ కవయః వేద గుహ్యాని హృత్పతి అతను హృత్పతి అట అంటే అంతర్యామి హృదయంలో ఉండేటువంటి అధినాథుడు సవాయిదం విశ్వం అమోఘలీలః సుజత్యవత్యత్తి న సజ్జతీస్మిన్ భూతేషు చంతరహిత ఆత్మతంత్రః షాడ్వర్గికం దిఘ్రతి.

షడ్గుణేచః ఈ శ్లోకానికి మళ్ళీ ఒక అరగంట అయినా కావాలి కాబట్టి రేపు దీన్ని మనం చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యస్తు సుభమస్తు నిత్యం. లోకా సముస్తాహ దుఃఖినో భవంతు అస్మద గురుభ్యో నమః

Is this coming through? The recording is starting. The Krishnashtakam begins: 'I salute Krishna, the world-teacher, adorned with blue lotus petal eyes, glowing like a rain cloud, the crown jewel of the Yadavas, with curling locks, full-moon-like face, radiant earrings, bearing the Shrivatsa mark and the garland of forest flowers, holding conch and discus, fragrant with mandara flowers, charming in smile, adorned with peacock feathers, united with Rukmini, resplendent in yellow silk, bearing the fragrance of tulasi.' The Guru Parampara prayer follows: 'I bow to the lineage of Gurus from Lakshminathacharya to our own Acharya. I bow to the one who is eternally devoted to Achyuta's feet, who considered even great Brahman trivial - Madhu's Guru, whom I approach for praise of the Lord of the ocean. I take refuge at the feet of Ramanuja. Mother, father, youth, wealth, all that exists in my lineage - I bow with my head at the auspicious feet of the noble Acharya. I bow eternally to Sri Parasara Muni. Salutations to Sri Krishna Parabrahman.'

The 7th avatar: 'Saptamah Akutyam Rucheh Yajnah abhyajayata' - His name is Yajna, the Yajna Purusha. His wife's name is Dakshina. That is why we say 'Hato yajna svadakshinah' - a yajna without Dakshina is futile, just as worshipping Narayana without Lakshmi or Lakshmi without Narayana is incomplete. Inviting the husband alone without the wife is similarly incomplete. Yajna Purusha propagated and taught the proper way of performing yajnas. He ruled the Svayambhuva Manvantara along with Dakshina in the form of the devas called Yamas. Every manvantara has: Manu, the sons of Manu, Indra, the devas, the Saptarishis, and an avatar of Paramatma - these six always exist. In the Svayambhuva manvantara, Paramatma's avatar was Yajna, born to Ruchi and Akuti. 'Sa Yamadyaih Suraganaih apat Svayambhuvaantaram' - he governed the entire Svayambhuva manvantara with the Yama-class devas.

He governed and protected the Svayambhuva manvantara. The 8th avatar: 'Ashtame MeruDevyam tu Nabheh Jatah Gurukramah Darshayan vartma dhiranaam sarvasharma namaskhrtam.' Born to Nabhi and Merudevi, this great one's name is Hansa, Vrishabha - we call him Rishabha. Son of Nabhi - Rishabha. This great one established yoga - the yoga called 'Ajagara' (python-like stillness). His son is the famous Bharata (Jatabharata). Rishabha anointed Bharata as king and himself departed for vanaprastha. In this vanaprastha, he followed the unique path called Ajagara vritti - lying motionless like a python, accepting whatever comes. At times he was covered in dust and earth, sometimes wore white robes, sometimes yellow, sometimes red, sometimes no clothes at all, sometimes a loincloth, sometimes leaves - sometimes shaved head, sometimes with tuft, sometimes with beard but no mustache, sometimes mustache but no beard. He showed absolutely no attachment or preference for any part of his body - maintaining his bodily existence exactly as circumstances brought it, without care.

Some misunderstood his way and began imitating his external appearance - some wearing only white robes, some yellow, some red, some wearing no robes at all (digambara), some keeping only a beard without a mustache, others only a mustache without a beard. All these people imitated each one of Rishabha's external manners and actions, and as a result they fell - they were not uplifted. The reason is this: it is not enough to copy what another person does. One must understand the intention behind what they do and implement that intention. 'Bhava pradhanam' - intention is primary, not the act itself. Think about it - Rama killed many people, Ravana killed many people too. Yet we call Ravana a demon. Why? Because both did the same act - but why? Ravana did it for the torment of the world; Rama did it to remove the torment from the world. Rama acted to protect the world, Ravana to devour it. The action is not primary - the intention behind the action is. Rishabha was in a forest when fire came and burned him. He did not stop it. His hair was gone - he remained. Once an insect or snake bit off his beard, leaving only a mustache - he remained. A great storm tore off his robes - he remained.

Someone's robes drying in the wind blew over - white cloth fell on him, so he wore it. This is 'Yadricchalabha santoshi' - contentment with whatever comes naturally. The story of Shuka Yogindra is a wonderful story - it teaches how the Lord grants us varied experiences without us making any effort at all. He never sought white or red or yellow clothes - he did not strive to get or remove anything. He accepted whatever the divine gave and moved forward. He did not deliberately remove his clothes either. Some great ones think that a true yogi must be without clothes, and so they remove their garments - but the scriptures say 'Bhayankrtam sarvadar doshaya bhavati' - whatever we do artificially always leads to deficiency. If one thinks 'I am a wise person and must live without clothes as a mark of wisdom,' that thought itself is evidence of ignorance, not wisdom. Shuka Yogindra did not need clothes the way ordinary people do. He was 16 years old.

The 16-year-old Shuka Yogindra left home for yoga. Vyasa followed him. 'Drishtva anuyantam atmayam apyanangam devyo viyaya paradadhuh na sutasya chitram' - as they walked along the Mandakini (a name for the Ganga), which is a divine river, the apsaras (celestial maidens) were bathing there without any garments - for why would they need any from a divine being? When Shuka passed, they took no notice and continued bathing freely. But when old Vyasa appeared behind him, they quickly covered themselves. Vyasa was angry - 'What is this? You are young and I am an old man, old for ages not years - yet you didn't cover up for him but covered up for me?' The apsaras replied with a smile, 'Exactly, sir - Shuka did not even notice we were bathing. He didn't see us as anything different from trees or rocks or animals. You, on the other hand - you noticed that we were bathing, you noticed we moved aside, you noticed we covered ourselves. You pointed out that we changed our dress. That is exactly why we covered up.'

Is that a sufficient answer? Think about it - how subtle dharma is, and this is what the scriptures mean. Others watch us very carefully. We think we are very wise and no one notices us - but everyone observes. Shuka did not see them - he sees no distinction between human beings, trees, rocks, and animals. When there is no attachment to the body, there is no male-female distinction either. 'But we saw you bathing, we saw you move aside, we saw you change - why did you change at all?' The point is: one should not cultivate attachment to one's own body or to the bodies of those around one. What Paramatma naturally gives, accept; what Paramatma doesn't give, bow. What Paramatma gave to someone else - don't be jealous. If Paramatma gave someone else something and not you, perhaps He gave you something that He didn't give the other person - the ability to observe. Rejoice in that. Paramatma is such that with one single thing He can do all things - benefit us with it, or harm us with it. He can build a grand mansion - and the very next morning send us out of that mansion.

His ways are beyond our understanding. Therefore: neither 'He gave me this' nor 'He didn't give me' nor 'I'll live with this' nor 'I cannot live with this.' Without the two ideas of 'I' and 'mine,' Vrishabha (Rishabha) lived - that is why he is Vrishabha, meaning 'the supreme one.' After Bharata became king, Rishabha sat all the children down and performed a yajna, and at its conclusion gave this teaching to the assembled rishis. The great man was teaching when unexpectedly the Sanakadi Rishis arrived. 'You have come! Please be seated - I will continue.' He said 'I will speak if there are listeners; I will listen if there are speakers.' Rishabha never forced himself into the role of speaker. He is Sarvashreshthah - the supreme of all. He ate when food came; if not, he lay down. His excrement in the forest emitted a fragrance that spread for 22 yojanas - such was his yogic power. Yet even such a great being did not artificially abandon his body - he remained in a forest when it caught fire and was consumed. He had the power to stop the fire, to do agnistambhana, vayustambhana - yet he did nothing. This is not helplessness but the teaching: 'When you try to protect yourself by your own effort, that itself is fear. Let it be the Lord's will.' Consider: a lamp placed in the wind - is that foolish? But a lamp exists only in the presence of air.

Is it God's will to protect, or His will to let go? Both are His will. 'A lamp in wind' - think about it. Can a lamp exist without wind? Light a lamp and place it under a cover - will it survive? Without air there is no flame; only where there is air can a flame exist. We place the lamp in air. But does the same air protect the flame, or extinguish it? That depends on circumstances, not on our choice. Such was the great teacher Vrishabha, the eighth avatar: 'Ashtame MeruDevyam nabheh Jatah Gurukramah darshayan vartha dhiranaam sarvasharama namaskhrtam.' He demonstrated the Ajagara path, honored by all ashramas. Now the ninth avatar: 'Prithviparthe vapuh' - Prithu Chakravarti. It is from his reign that the earth got the name Prithvi. Before Prithu came the story of Vena, son of Anga. Vena was a king who ruled unrighteously, prohibited yajnas, and declared himself to be God - 'Nahothavyam Nadatavyam Nayashtavyam kadachan' - 'Do not perform homas, give no charity, do no yajnas.' The rishis came and said 'This is wrong, O King - a king should encourage yajnas, not prohibit them. Even if you do not perform them yourself, don't stop those who do.'

Vena abused the rishis badly. They decided he was beyond correction, performed brahma-tejas on him, and he died. His mother carefully preserved the body until the yajna was complete, keeping the kingdom from collapsing into anarchy. When the yajna concluded and the devas came and she asked them to revive her son, they said: 'He was struck by brahma-danda - only if those rishis join together can he be revived. Such a person should not be revived.' With no king, the kingdom fell into chaos. So the rishis churned Vena's thigh. A dark, short man emerged - they told him 'Nishida' (sit down). He sat, and that tribe became the Nishadas (hunters). Then they churned the right arm, and a couple - male and female - appeared: Lakshmi-Narayana in human form. That great one is Prithu. Indra, Varuna, Brahma, Rudra, and all the devas came and gave him everything needed to be king. Prithu received all the gifts of royalty. The rishis and bards arrived to sing his praises - but Prithu said 'You cannot praise me yet - I have just arrived. Come after I have ruled for some time, then praise or criticize me as I deserve. True praise of a ruler-to-be is not flattery but a description of what he should be.'

After the coronation, a few others were born alongside the Nishadas and joined the company of those singing the king's praise. The earth stopped yielding crops - nothing planted grew, nothing that was put in came back out. The people cried to Prithu: 'We have nothing to eat!' Prithu picked up his bow and prepared to punish the Earth. Earth ran away. After some distance she stopped: 'You say you will kill me - fine. But after killing me, where will you put these people? You will sustain them by your yogic power? Even granting that - instead of all this trouble, you could simply have asked me why I am not yielding. Before punishing, did you ask both sides? Did you hear my complaint?' So the Earth explained: 'There is no yajna, no charity, no dharma, no proper conduct, no tapas, no observance of tradition. People have become utterly selfish. When selfishness prevails, I withhold my grains. Those who take from me must give a portion to the devas, to the rishis, to the poor - then I give. Otherwise I stop. And not just that - Varuna, if misused, withholds rains or sends hail storms instead. So it is not my fault.'

People had become permanently self-centered. 'I give to them when they share with devas, rishis, and the needy. They did not, so I stopped.' Earth then told Prithu: 'Milk me in the form of a cow, and each group can draw from me what they need.' Each principal being came as a calf and drew from the divine cow what they required. Then Earth told Prithu: 'I am full of heights and valleys in terrible disorder. Use your bow to level me. And dig certain places deeper - so that even in non-monsoon times, the monsoon water retained there can be used for agriculture.' This is the origin of reservoirs and dams - Nagarjuna Sagar and other dams trace their concept to Prithu. He leveled the earth, established irrigation. Then he instituted the system of village, town, district, and region governance - 'Nagara-grama-janapada' system. Before Prithu, people settled wherever they found space, in chaotic groups, without any village structure. Prithu organized them into proper administrative units. This is why from that time onward kings were called 'Parthiva' (sons of Prithu/Earth).

Prithu Chakravarti came and established the village, town, and district system, organized agriculture with dam infrastructure, transformed the entire face of civilization. In gratitude, the Earth promised to be his daughter. That is why she is called Prithvi - daughter of Prithu. Prithu was a revolutionary, an innovator - he brought new governance, new life to the people. Later, near the end of his avatar-time, he enjoyed extraordinary opulence - such lavish pleasures that even Indra looked on with longing, wishing he could spend even one day or one meal in Prithu's palace. Even Narada was slightly troubled: 'What is this, O Lord? Such indulgence - if the people follow your example, where will renunciation go?' Prithu replied: 'Narada, have you also made a mistake in judgment? I have entered this body. But the soul that was inhabiting this body before me - he must not be reborn. He had accumulated enough merit to make room for me to enter. That accumulated merit must be exhausted. How? Only by experiencing the results. So I am carefully watching the passbook - how much merit remains, how much more must be spent before the balance reaches zero.'

Think about it - if he does not exhaust the pleasures, that merit remains. If it remains, he will be born again. To prevent his rebirth, I must exhaust all his accumulated merit. 'Enjoying the pleasures is not for the sake of pleasure - it is for the passbook to reach zero.' Imagine being given a crore of rupees and told: spend it all in one month, leave nothing remaining. Your eye would be on the balance - when does it end? Similarly, this great one was tracking the merit, not enjoying. This teaches all of us: when sorrows come, welcome them with joy - 'My sins are being exhausted! How fortunate I am! My sins will end quickly.' When pleasures come too, think: 'My merit is being exhausted - I will no longer need to be reborn. How fortunate!' Keep your eye on the account balance, not on the house being built. The one who taught this philosophy is Prithu Chakravarti, the great revolutionary ruler.

Such is Prithu: 'Dugdhemaam muhad Viprah tenaayam sa udhaktamah' - he who drew out (milked) what was hidden within the earth, hence called Udaktamah (the supreme milker). The next avatar is Matsya - the Fish avatar: 'Rupamudgrihe matsyam chakshushoh sanplave navyaaropya mahimam apad vaivastam manum.' This is the tenth avatar. What did Matsya do? The one destined to become the Manu of the next manvantara was Satyavrata. While offering arghya at the seashore, a tiny fish fell into his cupped hands. He was about to release it when it said, 'A king must not abandon one who has sought his shelter - the ocean has whales that will kill me.' So he placed it in his water pot. It outgrew the pot, then a basin, then a pond, then a lake, then a river, and by evening even the ocean was not enough. He realized this was no ordinary fish - 'You are not a natural fish - you must be Paramatma. Why have you come?' The fish said: 'In seven days there will be a great Pralaya (dissolution). A boat will come - board it with the righteous sages. Tie it to my horn. I will carry you safely through the deluge until the new creation begins, and you will become the next Manu.' This teaching given during the voyage is what we call the Matsya Purana.

The fish guided them safely through the Pralaya, taught all dharma to Satyavrata (the future Vaivasvata Manu), and established the next cycle of creation. This was the 10th avatar. Now: 'Surasuranam udadhim mardhatam mandarachalam Dadre kamata rupena pushta ekadasha vibhuh.' The 11th avatar: Kurma (Tortoise). When the devas and asuras churned the ocean for amrita, the Mandara mountain began to sink. Kurma provided his back as the support to prevent it from sinking. And as the churning continued with such great force and vibration on his massive back, Kurma reportedly thought, 'Ah, someone is finally scratching my back! What a relief - though it took this many beings this much effort to create even a small sensation.' 'Kanduyaham mene atma kanduyanam tada vibhu' - the Lord found it a mild itch. This is the 12th and 13th: 'Dhanvantari dvadasham trayodashameva cha apayayat suraananyaan Mohinyaa mohayan striyah' - 12th is Dhanvantari, and 13th is Mohini, who distributed the amrita by enchanting the asuras.

In this churning of the milk ocean, there are three of the Lord's avatars. First, the Kurma avatar who kept the Mandara mountain from sinking and facilitated the churning. Then Dhanvantari, who brought the amrita - the father of all medicine. Think about it - the amrita that emerged from churning all those roots and herbs in the ocean is essentially a great medicinal decoction. It won't be sweet, it won't taste delicious - it is a potent extract. But it cures death itself. People will do anything to avoid death. The name 'Dhanvantari' means 'the one who gives the kashaya (extract)' - 'Dhanu' gives the decoction. He came holding the amrita-kalasha and taught how it should be taken - proper times, quantities, whether to give or receive, required purity - all the protocols. What science teaches us the knowledge of life? Ayurveda - 'Ayu' (life) + 'Veda' (knowledge). Dhanvantari propagated the science of Ayurveda. Immediately after he gave the amrita-kalasha to the devas, the asuras grabbed it by force and fled. No one could stop them by force. What to do? Scripture says: when you cannot defeat an enemy by matching his strength, you must identify his weakness and use that.

So the Lord took the form of Mohini - a beautiful young woman of 16 to 18 years, of extraordinary charm - approached the asuras, charmed them, got them to agree to let her distribute the amrita, seated them all, and distributed it only to the devas. Is this unfair? Both sides had equal - decha, deha, ashrama, shrama, ayasa, vitta, phala, kanksha, tapas - nine equal things. Yet the amrita went to one side, not the other. The reason: whatever you desire, work for, strive for, and finally obtain - you must still enjoy it with the elders' permission and in a proper way. Taking by force, wanting it only for yourself, not wanting the other to have it - that leads to 'mula-chheda' (cutting of the very root). One day they grabbed it forcefully - and look what happened: they sat smugly but the amrita slipped from their own hands. Where did it go? To those who sat properly. Therefore: fraud, dhurtatvam (cunning selfishness) in desire and pursuit - the result never comes. Where these are absent, the rightful result follows. This is the moral Mohini's avatar teaches.

And there is more. Two great beings disguised themselves as devas to drink the amrita. The Sun and Moon recognized them by their gaze and hinted to the Lord. After the amrita had passed the throat, the Lord released the Sudarshana Chakra. Did the Lord not know they were in disguise? Of course He knew - it was all a drama. The purpose was this: the amrita was meant only for the devas. Also, this created the Rahu-Ketu planets. 'Want to get the amrita? Come join our group. You chose to stay outside - no amrita for you outside.' A new planetary system was established. And the lesson: your efforts, your striving, your aspiration - these bear fruit only as long as you have the Lord's grace. The divine feminine, youth, beauty - what you yearn for, work toward, want to enjoy - these bring more ruin than benefit. Where did the asuras lose the amrita that they had fairly earned? Right in their own hands - they got distracted by Mohini. Three great teachings from the Mohini avatar: (1) Ill-gotten gains lead to destruction. (2) You can win not by matching strength but by finding weakness. (3) Do not allow distraction while pursuing a goal - stay focused until the goal is achieved.

'Mohini mohayan striyah chaturdashm narasimham' - 14th avatar: Narasimha. 'Vibhrat daityendra murdhim dadara karajaih varnasi erakam katakrit yatha' - He tore open Hiranyakashipu's chest with His nails, just as 'erandakayi' (castor pod) tears itself open. The 'kataka' of the castor plant - when pregnant with seed, it splits itself open to release the offspring, and in doing so the mother perishes. Yet knowing this, the castor pod still seeks union - that is the power of desire. Desire is the most powerful force (baliyastu trikavatar kamah). This illustrates how attachment to pleasure leads to downfall. Now do you remember - Hiranyaksha means: hiranya (gold = attachment/delusion) + aksha (eyes/senses) = enslavement of the senses to delusion. What about Hiranyakashipu? Hiranya (gold = delusion) + kashyapa (bed/mattress = comfort and ease) = attachment to pleasure and comfort. Hiranyakashipu = bhoga-vyamoha (the delusion of sensory pleasure). Hiranyaksha = indriya-vyamoha (the delusion of the senses). They are brothers - naturally connected. We cannot remove these ourselves - Paramatma alone must remove them. Through what? Through karma - through righteous deeds and the purification they bring.

With Varaha, Hiranyaksha was destroyed when the right time for accumulating merit arrived. Through righteous karma, indriya-vyamoha is removed. Through superior karma, bhoga-vyamoha is removed. The 15th avatar is Vamana: 'Dadara panchakasham vamanakar kritva agat adhvaram baleh padatrayam yachamanah pratyadit suh trivishthapam.' Why did Vamana come? To reclaim Trivishthapa (heaven/svarga) - to give Indra back his kingdom from Bali. He asked for just 'padatrayam' (three steps of land). The name 'Trivishthapa' itself is significant: 'Vishti' means karma-experience; 'Trivishthapam' = the realm of experiencing the results of triple-instrument karmas (those done by body, mind, and speech). 'Tribhih vishtaih pati' - that which sustains through three types of karma-experience. So the Lord also took back by three measures what was accumulated through three means. 'Three steps' - but what steps! You know the story. The teaching: if you experience things without the idea 'mine,' they remain with you. If you claim 'mine' - others will take it. Vyasa asked Dhritarashtra: if the five elements turn hostile, what can you do?

Think about this: we toil and ask why we must worship God. But listen - to do your toiling, you must first exist. Where do you exist? You need earth to stand on. To live, you need air, water, fire, space. If all these turn against you, what would you give God? What would you even earn? And it's not just the five elements - all the beings sharing your space must cooperate with you. If the beings in and around your home stop cooperating, what remains of your life? Imagine five thousand snakes suddenly entering your home. What then? Or even a thousand locusts - can you stay? Or imagine mosquitoes spreading everywhere - what is your condition? Every creature stays within its boundaries and allows you to say 'I earned this.' But if any one of them crosses its boundary, what would you earn then? We're talking about 322 crore budget to eliminate rats from a government grain storage - rats! Because rats are eating the grain. Where did that money go? And someone noted - looks like these bigger rats (the politicians) are the ones eating it. The point: as long as every fellow creature cooperates, you can say 'I earn my living' - but you can't force that cooperation. Only He who keeps all of them in their proper place deserves our offering.

The dogs at your front door, the cats at the back, the mice, the mosquitoes, the flies - all creatures. When they each stay within their limits, you can live happily. If even one of them exceeds its boundary, what do you earn? Can any of us keep all of them in their proper boundaries? Can we defeat earthquakes, floods, mice, mosquitoes, snakes, locusts, storms? None of us can. To the one who can keep all these in their proper places - to Him we owe our offerings. He lets us live. He keeps dangers away from us - not because we forced it, but because we acknowledge that what we earn, He enabled us to earn. What we offer back is from what He gave us - we are not giving something from outside. Vamana took those three steps because it was all His to begin with. 'My possession - see how it's below me yet above everything' - Bali said it: 'Is the hand that gives above, or the hand below that receives, greater?' We all think being above is superior. But what holds us up? The earth below. The support is always below, the goal is above. Where does the real power lie? With the one who bears the weight, not the one who fears. This is why Vamana took away the kingdom - to remove this ego. Bali then surrendered saying 'What You gave, I return to You,' and for this integrity, the Lord gave him Rasatala - a realm that endures through the maha-kalpa.

The realms Bhu, Bhuvah, and Svah are dissolved every naimittika kalpa (periodic dissolution). But Rasatala is not dissolved then - it endures until the maha-kalpa (the great dissolution at the end of Brahma's hundred years). The realm given to Indra ends every kalpa. The realm given to Bali endures for a maha-kalpa. See who truly got the better deal - the devas, officially called devas, are honored in name but what they received is temporary and lost every kalpa. What the Lord took from one (Bali) and 'gave' to the other (Indra) - which one actually received more? Bali asked for nothing. And yet the Lord gave him something far greater, quietly, 'parokshya-rupena' (indirectly). 'Tvam nah parokshya paramo guruh' - Bali told the Lord: 'You are our supreme teacher in a veiled way.' When we all listen, no one takes it seriously. 'Oh there's nothing, I'll test it' - but tell me: did Vamana ever give any deva moksha? Yet here He gives Bali something that outlasts all kalpas. Who received more love? The devas got toys to play with. To Bali He gave His very presence. That is what 'parokshya paramo guruh' means.

Every dharma performed with dharmic intention, Paramatma blesses. Bali did not break his given word. His own guru Shukracharya pressed him - 'In marriages, in situations of life-wealth-honor danger, one may lie; lying is permitted.' Bali said 'I hear none of it - I will not break my word, come what may.' For this integrity, Vamana gave him the lordship of Rasatala. This is the teaching of the Vamana avatar: not what we offer to Paramatma, but the small thing that Paramatma offers us - if we recognize that everything came from Him and hold it with that awareness - He protects us. The Narasimha Purana says Vamana's avatar specifically teaches dharma-sukshmam (the subtlety of dharma) - while other avatars teach dharma broadly, Vamana teaches its finest nuances. 16th avatar: 'Avatare shodhashe parashuh brahmaro nrivan trisapta kritva kupitah nikshatramakaro tuh mahim' - Parashurama, who in anger twenty-one times cleared the earth of arrogant kshatriyas. And all this for a single calf of a cow - showing how sacred and inviolable the cow is in Indian culture.

Kartavirya Arjuna's army destroyed a cow's calf belonging to Jamadagni's ashrama. Parashurama destroyed Kartavirya's army. His sons came for revenge - and Parashurama eliminated all the kshatriyas. Not once but 21 times: each time they returned, he returned. This is not about eliminating the kshatriya varna as an institution. The message is: 'Every person's belongings must remain with that person. Taking what belongs to another is adharma.' Kshatriyas are meant to be gatekeepers - they should stand at the boundary, not inside the house. A kshatriya's proper role is 'dvarapalaktvam' - guarding the gate. When they enter the house and try to put a serpent around the necks of the rishis inside, that is profound arrogance. Parashurama's father Jamadagni said, 'No, this king is equal to Vishnu - do not harm him.' The son saw him as just a guard; the father saw him as a representative of Vishnu. One who sees the protector aspect becomes a jnani; one who sees only the servant aspect becomes envious. The guru's duty is to remind the student of his essential nature when he has strayed from dharma.

Parashurama came for that purpose. 'Trisapta kritivah kupitah nikshatramakaro mahi, tatah saptadashe Jatah Satyavatyam Parasharad' - the 17th avatar: Vyasa, born to Satyavati from Parashara. 'Krishnadvaipaynam vyasam Vitthi Narayanam prabhum' - know Krishnadvaipyana Vyasa to be Narayana Himself. The 17th avatar. Why did he come? 'Alpamedhasa' - he saw that human intelligence was declining. In the approaching Kali Yuga, humans would have very limited mental capacity, unable to comprehend, read, or assimilate vast amounts of scripture. So he divided the Vedas and Puranas into manageable portions. The total extent of all Puranas combined is five lakh shlokas. Once upon a time a single Purana had 100 crore shlokas - the Bhagavatam as originally told to Brahma by the Lord had 100 crore shlokas. Now all Puranas combined have five lakh shlokas, and even that we call overwhelming. Our mental capacity is declining steadily - memory weakens, learning capacity shrinks. That is why Vyasa, seeing this progressive decline, classified and condensed the Vedas and Puranas for the declining capacity of humans in successive yugas.

We say 'five lakh shlokas - that's so much!' In our time even postgraduate Sanskrit study covers only a few items from what used to be a seventh-grade textbook. Memory capacity, study capacity, and retention (dharana) have all declined. That is 'alpamedhasa.' Seeing this, Vyasa classified the Vedas and Puranas. Then: 'Naradeva puja nara-devatvam apannah surakaarya chikirsaya samudra-nigrahadini chakre viryani atah param' - the 18th avatar is Ramachandra. Why did He come? As a king - 'naradevah' - to accomplish the work of the devas. 'Samudra-nigrahadini chakre' - He controlled the ocean, built the bridge, punished the wicked. This is essentially the entire Ramayana. What does 'He controlled the ocean' mean? There is a Vedic text: 'Bhishasmat vaatah pavate bhisa eti suryah bhishasmat agnih cha indrasya mrityur dhavati panchamah' - the wind blows in fear of Him, the sun rises in fear of Him, fire burns, Indra functions, death runs - all out of fear of the Lord. Each avatar makes manifest one verse of this Vedic statement. Rama controlled the ocean (a manifestation of the waters element); Krishna controlled fire (burning of the Khandava forest); another controlled the wind; each avatar demonstrates one Vedic declaration of Paramatma's sovereignty.

The Rama avatar makes one Vedic statement manifest. 'Ekona vimshe vimshatame Krishneshu prapya janmani Rama-Krishna avati bhuvah bhagavan aharat bharam' - the 19th and 20th avatars are Balarama and Krishna, born in the Vrishni lineage, who together removed the burden of the earth. 'Tata kalau sampravritte sammohaaya sura-dvisham Buddhah naamna ajanasutah Kikateshu bhavisyati' - then in Kali Yuga, to delude the enemies of the devas, one named Buddha will be born in Kikata. Many argue: 'Buddha taught against yajnas and image worship, so he cannot be an avatar of Paramatma.' But he is indeed an avatar. Why did he do what he did? 'Sammohaaya sura-dvisham' - to bewilder those of demonic nature. Those of rakshasa-pravritti were performing yajnas and dharmic rituals on one hand while on the other stealing others' wives, wealth, and homes. What is the use of performing yajnas alongside such crimes? By making these people abandon the yajnas - the cover of legitimacy - their true demonic nature is exposed without any moral camouflage, making their punishment appropriate.

By removing the cover of yajna from those engaging in crime, making them openly follow adharma, so they can be properly identified and addressed - that was the purpose of the Buddha avatar in Kikata region. Then: 'Atha tau yuga-sandhyaayam dasyupraayeshu raajasu janitta vishnuyashasah naamna kalkihi jagatpatihi' - the 22nd avatar, Kalki, will be born at the juncture of the yuga. 'Dasyupraayeshu raajasu' - when all kings behave like dacoits. This great one has stated it very clearly. When the rulers become robbers, that is when the Kalki avatar comes. We should not just think this - it will come. As long as rulers are as they are now, it means we're not there yet - more needs to happen before He arrives. So we list 22 avatars. But do not think it is only 22: 'Avataraah asankhyeya Hareheh sattvanidhehi' - the avatars of Paramatma are innumerable. Who can count them? Whoever can count the dust particles of the earth - only they can count the Lord's avatars. Like countless channels drawn from a great lake, the Lord's avatars flow in all directions. All the rishis, Manus, devas, Manu's sons, and Prajapatis - all are His avatars in some form.

Why does Paramatma take so many forms? Because His duty is to protect and govern the world - and He comes in as many forms as needed. Others don't come like this. Brahma's job is creation, not protection. Rudra's function is dissolution. But Vishnu's function is protection - He must come. To protect, He must take many forms, speak many words, do many things - otherwise people will not reform. Hence: 'Satvanidhi' - the Lord who is the treasury of all goodness - His avatars are innumerable. All these avatars listed are 'amsha-avataras' or 'kala-avataras' - partial manifestations. 'Krishnastu Bhagavan svayam' - Krishna alone is the direct, complete manifestation. Here, partial aspects of Aniruddha came as avatars; in Krishna alone, Aniruddha Himself descended. That is why more wonders occurred in the Krishna avatar than in any other - the original Himself had come. 'Indraadi vyakulam lokam mridayanti yuge yuge' - in every yuga He protects the world disturbed by the enemies of the devas. Not just one yuga - every yuga. Demons exist in all yugas, in varying degrees. And in every yuga He appears to protect dharma and living beings.

Listen again: 'Janma guhyam Bhagavatah etat prayato narah saayam praatah grinan bhaktya duhkha-graamat vimuchyati.' Vyasa says: even if you don't read the entire Bhagavatam, just this third chapter of the first skandha - read it daily and all sufferings will depart. Why? Because all the avatars are here. Whatever kind of difficulty you face, there is an avatar that removes exactly that kind of difficulty. So reading this chapter daily removes all adversity from life. 'Janma guhyam Bhagavatah' - the most secret, most profound mystery of Paramatma's incarnations. Read this daily, 'saayam-praatah' - evening and morning both. And 'grinan bhaktya' - not out of habit or formality. 'Grinan' means to recite aloud with your voice - not mumbling silently to yourself. It must be spoken, articulated. And with bhakti (devotion). 'Duhkha-graamat vimuchyati' - one is freed from the entire collection of sorrows. Vyasa chose every word with great deliberation. Not just 'saayam-praatah,' not just 'bhaktya' - but specifically 'grinan': recite it aloud so others can hear.

Read it loudly enough that those nearby, behind you, in your household, those around you - can all hear. Even hearing it incidentally, their sins diminish a little. And as they diminish gradually over time, they begin to inquire. Many years ago, a neighbor of ours was a meat-eater. Each morning our respected elder would read the Ramayana aloud in worship. The neighbor would hear it as he walked to college. One day the neighbor came and said: 'Sir, I want to tell you - on the first day I passed by, I saw you reading the Ramayana, lighting a lamp, performing puja. I thought: such an elder came to our building. We should be a little more orderly. From that day I stopped certain habits at home. I gave up meat.' He had never been told anything, never been preached at. He heard the reading, saw the devotion - and it transformed him. He even said, 'That habit is gone now - I couldn't go back to it even if I tried.' This is why 'grinan' - read aloud. Your recitation, your devotion, automatically affects those around you.

Read broadly, with faith. Let everyone hear. Without making them sit and listen, without forcing anyone - just by reading. One day they may come and say 'What are you reading? We'd like to come listen.' Or 'Please teach me to read this.' But 'grinan bhaktya' - Vyasa chooses each word with intentional meaning. 'Etad rupam Bhagavatah arupasya chidatmanah' - this is the form of the formless Paramatma. He is 'arupasya' - without form; 'chidatmanah' - of the nature of pure consciousness ('Satyam Jnanam Anantam Brahma'). Yet these avatars are His form. And then: 'Maya gunaih virachitam mahadadhibhih atmani' - these are fashioned by maya and the gunas. From mahat-tattva to ahankara to the five tanmatras to the five gross elements, five jnanendriyas, five karmendriyas, and mind - 17 in total - the Virat Purusha is Aniruddha Himself. But all these 17 are forms created by maya-gunas, not His essential nature. He Himself is 'nirakarah niranjanah.' Yet to enable us to reach Him, He provides the forms we can conceive of, the names we can call, the acts we can relate to. This is the essence of Aniruddha-tattva.

What a beautiful analogy he gives: Does Paramatma have form or not? Has He qualities or not? How should we serve Him? How does He appear to us? If He truly has no form, how does He appear at all? Here is the answer: 'Yatha nabhasi meghaugh ah renur va parthivah anile evam drashtari drishyatvam aaropitam abuddhhibhih.' Where are the clouds? In the sky, we say. But do clouds actually form within the sky itself? Where are we right now? In the sky - all of space is sky. The sky is 'gagana shunya' - vast emptiness. So everything including us is technically in the sky. Yet the question is: do those clouds genuinely reside 'in' the sky? Similarly: dust particles rise in the wind. Where are those dust particles from? From the earth. Earth's particles are 'in the wind,' clouds are 'in the sky' - so it seems. They come from somewhere and go somewhere. Does dust genuinely live in the air? Does cloud genuinely exist in the sky? They are merely perceived there. Likewise: 'Drashtari drishyatvam' - in the witness (Paramatma), we project visible-ness. He is the Drashtr (witness) of all moving and non-moving creation - the seer is never the seen.

Drashtr is different from the drishya (the seen). We are the drashtr; this book is the drishya. The world is drishya; Paramatma is the drashtr. The Atman is drashtr; the body is drishya. We say 'the body is the Atman' - we are projecting drishyatvam onto the drashtr. Clouds that are not truly in the sky, we say are 'in the sky.' Dust not truly in the air, we say is 'in the air.' This is called 'aaropitam' - superimposition. 'Aaropitam abuddhhibhih' - this superimposition is done by those who lack discernment. Vyasa has no hesitation about directness - 'People without wisdom do this superimposition.' 'Aatah param avyaktam avyudha-guna-vyuhitam adrishtam ashrutam vastutv at sajivah yat punarbhavah' - now we come to the jiva (individual soul). What is the Atman? 'Yat punarbhavah' - that which is repeatedly reborn. One who is never born is God; one who keeps being reborn is the jiva. The characteristics of this jiva: 'avyaktam avyudha-guna-vyuhitam' - it is unmanifest, formed by the union of incompatible qualities of gunas. And it is 'adrishtam ashrutam vastu' - it is a substance that cannot be directly seen or heard. Very subtle.

The mind and intellect are refreshed with stories - then Vyasa takes us back into the depths of philosophy. He alternates: for a while he tells a story, then back to the abstract truth. Then when minds heat up again with philosophy, another story. That is Vyasa's method. Now - the three tattvas: Prakriti (Nature), Jiva (individual soul), and Paramatma (Supreme Soul). This is called 'tattva-traya' - the three realities that the philosophical tradition revolves around. Into the avyakta (unmanifest Prakriti), both the Jiva and the Lord enter - but with very different freedom. Paramatma comes and goes by His own will. The Jiva comes and goes driven by karma. We cannot come by our own will, nor go by our own will - we are karma-bound. Paramatma is 'sarvatantra-svatantra' - completely independent. He can come when He wishes, go when He wishes, or choose not to come. And His coming is also caused by our karma - even the Lord's descent is invited by the collective karma of beings. Our karma not only determines our births but calls down the Lord's avatar. His departure is by His own will; our departure is by our karma. Recognizing this - 'avyaktam avyudha-guna-vyuhitam' - the avyakta (Prakriti) in which incompatible gunas are assembled.

The Jiva comes from Prakriti. How do the 17 elements come about? They are assembled through gunas. Sound, touch, form, taste, smell - the gunas. Through the gunas, the primal substance (avyaktam = Prakriti) takes form. From the Prakriti's aspects and gunas forming clusters, different gunas assembling together - the resulting mass gives rise to the jiva. The Jiva is 'punarbhavah' - repeatedly born and dying. Why? Because whatever appears as avyakta Prakriti, he mistakes for the Atman. He mistakes Prakriti for Purusha. He mistakes the body for the Atman. He thinks the perishable body is the indestructible Atman. That is why: 'Avyudha-guna-vyuhitam' - a conglomerate of gunas that cannot naturally combine. This combination only happens in Prakriti through the prompting of Paramatma: 'Bahusyam prajayeya' - Paramatma's intention causes Prakriti to be disturbed (kshobha). Until Prakriti is disturbed by Paramatma's sankalpa, the process of creation does not begin. From Paramatma's impulse, Prakriti stirs, and from that stirring the Mahat-tattva (cosmic intellect) arises, from which ahankara arises, from which the five bhutas, the five jnanendriyas, the five karmendriyas, and the devas all emerge. Paramatma then descends again as Brahma, as Virat Purusha, as Aniruddha, and distributes these assembled parts as individual beings.

The Jiva. He is 'punarbhavah' - born again and again, departing again and again. Why? Because he mistakes the avyakta Prakriti for the Atman - mistakes Prakriti for Purusha, the perishable body for the eternal Atman. 'Avyudha-guna-vyuhitam' - incompatible gunas assembling together. This assembly too happens through Paramatma's prompting within Prakriti. 'Bahusyam prajayeya' - Paramatma's sankalpa disturbs Prakriti. Until undisturbed, no creation. From the disturbance: Mahat-tattva, then ahankara, then bhutas, then indriyas - all emerge and are combined by Paramatma and sent out as individual jivas. In the Gita: 'Mamaivamsho jivaloke' - the eternal jiva is My portion. So the incompatible gunas that are separated, when they join together, that is creation. When they are again separated, that is pralaya. Even in everyday physics: for electricity, you need a positive and a negative. Two negatives create a fuse blow - that is pralaya. Two opposing charges together create power - that is creation. Incompatible (viruddha) elements combining is srishti; same-type elements combining is pralaya. The jiva - a fragment that emerged when the combined mass of Paramatma's many life-gunas was distributed in separate portions.

Opposing elements combining is creation; same-natured elements combining is pralaya - just as in electricity: one negative and one positive give current; two negatives give a fuse. That is the parallel. So the jiva - formed from the coming together of gunas that cannot normally combine, prompted by Paramatma - and then separated back into individuals. He keeps being reborn. 'Yat tri sadasat rupeh pratisiddhih svasamvidha avidhyaya atma vikritih iti tat brahma darshanam.' Very clearly stated: 'Yatri sadasat rupeh pratisiddhih' - for the jnani (wise person), both 'sat' and 'asat' categories are transcended. Paramatma is neither 'sat' (existent in the conventional sense) nor 'asat' (non-existent). 'Na sadasit no sadasit tadanim' - the Vedic text says: at the time before creation, it was neither 'sat' nor 'asat.' 'It exists' implies it didn't exist before and now exists. 'It doesn't exist' implies it existed before and now doesn't. Neither applies to Brahman - the language of existence and non-existence both fail. Our intellect, our senses, our mind - cannot reach Him.

But if it is there yet unseen, we cannot say it doesn't exist. If it is seen yet disappears, we cannot say it permanently exists. God is eternal - 'nityah' - always present. Because the form is not visible, saying He doesn't exist is wrong. 'That which you cannot see doesn't exist' - that is foolishness, says the Gita. But 'what you see does exist' is also not entirely right. Mirages show water - you see water. Is it there? You run toward it - it vanishes. So even what we see may not truly be there. Therefore: He who has no visible form is yet the ultimate cause of infinite tangible things - is He present or absent? He is beyond both description. That is why: 'Yato vacho nivartante aprapya manasah tatah anandam Brahmanoh vibho' - the Paramatma cannot be fully described; even words fall short. Not just us - even the Vedas went as far as they could and returned saying 'This is beyond our comprehension.' If even the Vedas cannot grasp Him, what can we know? That is 'na sadasit no sadasit' - He is beyond the categories of existence and non-existence; He is a mysterious, infinite, power-filled reality that cannot be classified by our intellect or senses.

Keeping this principle clearly in view: 'Sadasad-rupeh pratisiddheh svasamvidha avidhyaya atma kriteh' - through ignorance (avidya, maya, ajnanam), all these appear within our Atman. 'I am the body, I am strong, I am fat, I am thin' - can the Atman be fat or thin? All Atmans are of the same single size. So saying 'I am fat' - is that correct? This will come up again in the Fourth Skandha - the story of the elephant Jatabharata (literally, Jada-Bharata) and the king who was fat. A large king was carried in a palanquin and had difficulty breathing. The philosopher said: 'Strange - you are so fat and you're struggling to carry this palanquin?' The king was offended. The wise man laughed: 'Sir, what I said - the fat one is not me. What appears fat is not me. I am not carrying anything. The one carrying is not me, and the pain belongs to the one doing the carrying - not to me. The Atman neither carries weight nor feels pain. I am neither fat nor carrying. If you say the fat one carrying the palanquin is intelligent - check again.' This is because of ignorance - 'avidhyaya atmanikrite' - all this is projected onto the Atman through ignorance.

What is not in the Atman, we say is in the Atman - that is Brahma-darshana (seeing the truth of Brahman). When we see the Atman with ignorance - that is maya-darshanam. Paramatma's true nature and existence is beyond words, beyond the senses, beyond comprehension. To know this unknowable Paramatma-tattva - that is brahma-jnanam. 'Yad yesh uparata devi maya vaisharadi matih' - when the Lord's yogamaya withdraws, we will all be great! Duryodhana was perfectly fine until a certain point - then suddenly maya struck. What happened? The master control system is with Paramatma - all our senses are just switches whose control panel is elsewhere. Only when He is present does the eye see; otherwise it doesn't. Duryodhana's eye worked fine, then suddenly it didn't work right. Why? Because the Lord needed to remove the earth's burden. Duryodhana's ego had to be provoked - an insult must lodge in his mind. Seeing the Pandavas' prosperity at the Mayasabha, his jealousy sparked: 'This grand assembly should be mine, not his!' Then Krishna made the entire assembly laugh at Duryodhana. Arjuna didn't understand why. Krishna explained: 'The one who would cry (from ego wound) - we cannot make him cry, so let them all laugh.' That message passed over Duryodhana's head.

This is maya: the body is ours, the senses are ours, the limbs are ours, the thinking is ours, the intention is ours, the doing is ours - but the result (phala) is in His hands. What you see, what you understand - that control is entirely His. When this maya is dissolved - that is 'vaisharadi.' What kind of maya is it? 'Vaisharadi' - arising from 'Vishardah' - the one who is eternally, essentially of the nature of truth-knowledge. What does 'sharaa' mean? Sharaa means 'the real essence' - 'Visharda' means 'that which gives the essence in a special way' - and from that, 'vaisharadi' is the wisdom that dispels maya. Why do we call the goddess Sarasvati 'Sharada'? Because she shows the unity within apparent diversity - she reveals the oneness in all the separate forms. All bodies appear separate - yet the Atman-tattva within all of them is one. It is one truth, one knowledge, one bliss. The bodies differ, but the Atman within is the same. Each Atman came into this particular body due to its particular samskaras, and therefore exhibits the qualities of that body's conditioning. One person steals, another gives in charity - both have Atman. Yet the body's quality expresses through. That is 'vaisharadi.'

There is a difference between 'raja-donga' (a king who is a thief) and 'donga-raja' (a king from among thieves). We attribute the actions done through a body to the body itself - that is maya. When this maya lifts, Atman-darshanam (vision of the Atman) occurs; the maya-darshanam fades. Taking this principle further: 'Yad yesh uparata devi maya vaisharadi matih sampanna eva eti viduh mahimni sve mahi' - when the Lord's yogamaya, the Vaishnavi maya, withdraws, one becomes 'sampanna' (complete, fulfilled). 'Then we are all who we truly are.' When does this happen? 'Atma Brahma iti chet veda santamena tatoh viduh' - when one knows that the Atman is Brahman, one truly knows. 'Evam janmani karmani akartuh ajanasya cha' - the one who has no birth and is no real doer - yet He takes these many births and performs these many deeds. Knowing this is jnanam. 'Akartuh ajanasya cha janmani karmani' - He is truly not the doer. 'Ajayamanah bahudha vijayate' - He who is not born is born in many forms. 'Devikartah na swami kritye etam innam' - He who is no real doer performs these innumerable deeds. The more clearly we can recognize and continuously contemplate this - in every wave of thought arising within us, nothing touches Him, nothing touches us in our true nature either.

We are truly not doers. We are truly not born - the Atman is never born. The Atman does not act - that is the truth. Knowing this: 'Evam janmani karmani akartuh ajanasya cha varnayantistu kavayah veda guhyani.' Paramatma takes births to end our births. His acts free us from our sense of doership. When Paramatma descends, our births diminish. 'Paramatma's coming into birth is the cause of our birthlessness' - contemplate His avatar-story and you will have no more rebirth. Contemplate His avatar-deeds and you will have no more doership. 'Everything is being done by Him' - recognizing this, I am truly not a doer. He takes birth so we need not be born. He acts so we need not claim to be actors. He takes on forms to remove our maya-driven identification with forms. His avatars are not for His benefit - they are entirely for ours: to remove our sense of doership, to end our cycle of births, to reveal our true nature. 'Veda guhyani' - these are the secrets that only the Vedas reveal, and the jnanis sing of them. Through the descriptions of jnanis, we learn: He is not a doer, He is not born, He has no form we can fully grasp. Yet to remove our illusions, He comes in the very forms we can imagine, does the very actions we can relate to - to dismantle our maya.

Such are what the jnanis describe. The births of the birthless Lord, the deeds of the non-doer - these are 'veda guhyani' (secrets revealed only through the Vedas), and jnanis sing of them. Through jnanis' descriptions, what do we learn? He is not a doer, He is not born, He is not visible in a form we can fully know - yet we project form onto formlessness and see Him where He is not, and fail to see Him where He truly is. To remove our delusion, He takes the forms we project, performs the deeds we attribute, and then - 'Aha, this is really Him! Why were we acting as if we were doing it ourselves?' - thus dissolving our sense of doership. To remove our births, He takes birth. When the Lord is born, our need to be born ceases. When He acts, our claim to be actors ends. He liberates us by accepting what we falsely claim - form, action, birth - and demonstrating their true nature. 'Hritpati' - He who is the Lord within the heart, the inner ruler. 'Savayidam vishvam amogha-lilah su-jati avat ati na sajjate asmin bhuteshu chantara-hitah atmatantra shadvarjikam digrati' - He sustains this entire universe effortlessly, neither attached to it nor lost in it, remaining the innermost Self, independently bearing the six divine attributes (shadgunaishvaryam). This verse requires at least another half hour of discussion - we will take it up tomorrow.

The six divine attributes (shadguna-aishvarya) - this verse needs at least another half hour, so we will discuss it tomorrow. We close with the peace prayer: 'Svasti prajabhya paripalayantam nyayena margena mahim mahishahah gobrahmanebhyastu subhamastu nityam loka samastha sukhino bhavantu' - May the rulers govern the people well through righteous paths; may there always be well-being for the cows and the learned; may all beings in all worlds be happy. Salutations to our teachers.