దితి వ్రతం: తల్లి శోకం మరియు ప్రతీకార కోరిక
Diti's Vow: Mother's Grief and Desire for Revenge
పుత్రుల మరణంతో శోకిస్తున్న దితి ఇంద్రుడిని జయించే పుత్రుని కోసం కశ్యపుడిని అడిగింది. కశ్యపుడు అంగీకరించాడు కానీ పూతవన వ్రతం - సంవత్సర కాలం అత్యంత పవిత్రత పాటించడం - నిర్దేశించాడు. 'సమః ప్రియః సుహృత్తు బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం' - పరమాత్మ సర్వులకు సమానుడు. పక్షపాతంతో ఎవరి వైపూ ఉండడు - ఆయన చర్యలు ధర్మానికి సేవ చేస్తాయి.
Diti, grief-stricken over her sons' deaths, asks Kashyapa for a son who can defeat Indra. Kashyapa agrees but prescribes the Pootavana Vrata - a year-long observance of extreme purity and discipline. The key teaching: "Samah priyah suhristu brahman bhootaanaam bhagavaan svayam" - to all beings, Paramatma is equal and not partial to anyone. The Lord does not take anyone's side out of favoritism - His actions, even when they appear destructive, serve the larger dharma.
తత్వనం వందే లన్యజా మాతరం లక్ష్మీనాథ మహా నమః మాలయాముల మధ్యమాం పత్మతాచార్య పునియంతాం వందే గురు పరంపరా యోని జమచ్య పదాం భుజే స్మరత్మ వ్యామోహ సస్తతి తరాం కృణాయ అస్మద్ గురు భగవతో స్థితయే విదంగో రామానుచిత్ చరణం చరణం ప్రపద్యే మాతా పితా యువతయ సరయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానా ఆద్యస్యనః కులపతే రుకుడాభిరామం శ్రీనిమస్తదంగ్రీయుగలం ప్రణమాభిమోష్ణ భూతం సరస్య మహదాన్ స్వయభక్తనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేను పరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్పరాం కృష మునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం సేవం కంస చామూర వర్ధనం దేవతీ పరమానందం విష్ణం వందే నిరద్దురుం తతి పుష్ప సంకా సింహార నూపుర జోధితం రత్న కంచన శీనూరం కృష్ణం వందే నిరద్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమోద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలగ సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలస కుండలదలం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీ వర్షాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార కంభ సంయుక్తం చారుభాసం చటోపితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాంబర శోహితం అవాత్ప తులసీ కంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాం కృత వర్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జద్గురుం కృష్ణాష్టక జలం పుణ్యం ప్రాతరుత్థాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం పసిష్ట నత్సారం సిట్టే పౌత్రమజన్మకం పరాసరాత్మయం వందే సుఖదాసం తపోనిధిం
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేచి తన్మయతయా సరవోభినేదుః సం సర్వభూత హృదయం మురిమాతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః సన్యాభాయ సన్యాసం వా ధూల కుల భూషణం శ్రీ రంగాయ కురో పుత్రం శటగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, శాస్త్రం ప్రకారం అర్ధమవస్థితం భారత్య అని ఒక వాత్యం ఉంది. సగం బరువు తగ్గింది అని శాస్త్రం. అంటే న్యాయంగా భాగవతం కూడా సగభాగం అయిపోయింది. అంటే స్కంధాలు 12 కాబట్టి ఆరు ముగిశాయి అంటే సగం అయిపోయినట్టు లెక్క. అయితే ఒక్క దశమ స్కంధమే 90 అధ్యాయాలు ఉన్నాయి. అంటే మనం మామూలుగా సప్తమ స్కంధం లాంటివి 6 స్కంధాలు అవుతాయి. దశమ స్కంధంలో 15 అధ్యాయాలు. దశమం ఆ ప్రకారంగా న్యాయంగా పావు భాగం అయినట్టు లెక్క వాస్తవంగా. స్కంధాల ప్రకారం మాత్రం సగభాగం అయినట్టు లెక్క. అయితే దశమ స్కంధంలోని మరొక చమత్కారం ఏమిటంటే. కథా భాగం ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క రోజు మూడు నాలుగు అధ్యాయాలు కూడా కథా వేగంలో వెళుతాయి. కాబట్టి సగం అయిపోయిందని అనుకోవచ్చు భావించవచ్చు. ఇందులో మనకు సత్తస్కంధము చివర చెప్పిన భాగం ఏమిటి? తరువాత రాబోయే కథకు మరి నాంది అంటాం, ఉపక్రమం, సూచిక అంటాం. ఏం చెప్పాడు మనకు వ్రతం చెప్పాడు పుంసవాన వ్రతం అదే మనకు అష్టమ స్కందంలో చివరికి పయోవ్రతం వస్తుంది
ఎంత రూపాయలు ఉన్నాయి ఇందులో? పూతవన వ్రతం ఇందులో చెప్పాడు. అది కూడా ఏ సందర్భంలో మరుత్తుల యొక్క ఉత్పత్తి కోసం. దితికి పుట్టిన దేవతలన్నమాట వాళ్ళు. వాళ్ళ లోకంలో ఏంటంటే ఆ దితి సంతానం అంతా దేవతలు. దితి సంతానం రాక్షసులు అని చెప్పుకుంటారు. ఇక్కడ మాత్రం దితి సంతానం కూడా దేవతలయ్యారు. మరుత్తులు దితి పుత్రులే దేవతలయ్యారు. మరుత్తుల యొక్క ఉత్పత్తి ప్రసంగంలో ఏమన్నాడు స్వామి జగభగవానుడు పోనీ సుకలియోగింద్రుడు హతపుత్రాతితిహి అన్నాడు. కృష్ణేన పార్ష్ణిగ్రాభిన ఇంద్రునికి రక్షకుడిగా ఉన్న విష్ణువు చేత సంహరించబడిన పుత్రులు గల దితి. భర్తను ఇంద్రుడిని చంపే కుమారుడిని కోరి భర్తను సేవించినది అని చెప్పాడు. కథాపరంగా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. బాగానే అర్థమవుతుంది. కానీ కొంచెం ఆలోచించగల వారికి ఓ లక్ష సందేహాలు వస్తాయి. లక్ష కంటే ప్రధానమైన సందేహం ఏమిటి? రాక్షసులను విష్ణువు ఎందుకు చంపాడు? ఎవర తరు రక్షకులు కొట్టాడుకొని చంపుకున్నారంటే అన్నదమ్ములు, పాలివాణులు, జ్ఞాతులు విరోధం సహజం. విష్ణువు ఎందుకు చంపాడు? అందులో విష్ణువుతో అనకుండా ఇంద్రుని పక్షములో ఉన్న విష్ణువుతో. ఇంద్రుడికి రక్షకుడైన విష్ణువుతో అంటే స్వామికి కూడా పక్షపాతం ఉన్నదా? స్వామికి అందరూ సమానులు కారా? విని వాళ్ళు ఒకటే వాళ్ళ పక్షం ఏమిటి వీళ్ళ పక్షం ఏమిటి? ఒకరి పక్షాన్ని వహించి స్వామి ఎలా ప్రవర్తిస్తారని సందేహం సహజంగా కలుగుతుంది.
అందుకే అంటున్నాడు సమః ప్రియః సుహృతు బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం అయ్యా మహానుభావా అన్ని ప్రాణులకు పరమాత్మ సమః అని ద్వేష్యోస్తి నా ప్రియః సమస్తర్వేషు భూతేషు అన్ని ప్రాణాల్లో నేను సమానంగా ఉంటాను. నాకు శత్రువు లేడు ఒకడు మిత్రుడు లేడు అని స్వామి చెప్పుకున్నాడు. కేవలం సమాహా కాదు ప్రియః. ప్రతి ప్రాణికి పరమాత్మే మనం చెప్పుకున్నాం. పరమాత్మ యందు ప్రీతి ఉంటేనే ఆత్మ అంటే ప్రీతి కలుగుతుంది. ఆత్మ మీది ప్రేమతోటే. ప్రాణాలను శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. నాకు ప్రేమ ఉంది నా శరీరం మీద. నాకు ప్రాణం అంటే మహా ప్రీతి అన్న ప్రతివాడు పరమాత్మ అంటే ప్రీతి ఉన్నవాడే. తెలిసి లేదా తెలియక తేడా అంతే. ఎందుకంటే ప్రతి శరీరంలోనూ జీవాత్మ ఉంది. ప్రతి జీవాత్మలోనూ పరమాత్మ ఉంది. నీకు పరమాత్మ పట్టకుంటే జీవాత్మ పట్టదు. అది లేకుంటే శరీరం పట్టదు. జీవాత్మ కోసమే శరీరం. కదా పరమాత్మ కోసమే జీవాత్మ. జీవాత్మ లేకుంటే, జీవాత్మ వెండిపోతే మనం శరీరాన్ని ఎలా కొద్దిసేపైనా ఉంచుకోలేము. పరమాత్మ లేకుంటే జీవాత్మ గతి ఏమిటండి? కాబట్టి అందరికీ ప్రియుడు. భగవంతుడు కేవలం సముడే కాదు ప్రియుడు అందరికీ. నీకు నాకని కాదు పరమాత్మ అందరికీ ప్రియుడే. పరమాత్మకు మనమందరం కూడా ప్రియురాళ్ళమే. అయినప్పుడు అది కాదు సుహృతు ఇంకా మిత్రుడు అంటే మన హితాన్ని చూసేవాడు. భూతానాం భగవాను స్వయం ఇంద్రత్యార్థయం దైత్య నవధీత్ విషమోయథా పక్షపాతం ఉన్నవాడిలాగా. ఇంద్రుని కొరకు రాక్షసులను ఎలా చంపాడు? సకర ప్రాణులకు సముడు, ప్రీతిపాత్రుడు, మిత్రుడు అయినటువంటి స్వామి ఒకరి పక్షం వహించి ఇంకొకరిని విషమొహ పక్షపాతం ఉన్నవానిని.
ఎలా ఎలా సంహరించాడు అంటే ఉండకూడదు ఆయనకు అంటే నా అత్యార్థ సులగణైహి సాక్షాత్తు నిద్రేయ సాత్మనః మనం ఒకరి పక్షను ఎందుకు వహిస్తాం మనకు కావలసింది ఏదో వాళ్ళ దగ్గర ఉండి ఉంటుంది. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళు మనకేదో ఇంత ఇస్తారు. మనకు కావలసిన దాన్ని పొందటాని కోసం మనం అందులో ఒక భక్షణం ఆశీర్వదిస్తాం. మన లాభం కోరి, మన స్వార్థం కోరి. మరి స్వామికి స్వార్థం ఉందా? నిశ్రేయసాత్మః పరమాత్మ అంటేనే జ్ఞాన స్వరూపం మోక్ష స్వరూపం. మోక్ష రూపం అయినటువంటి పరమాత్మకు నత్యస్యార్థః సురగణైహి. దేవతలతో ఆయనకు పెద్దగా పని ఆయనతో పది దేవతలకు. కదా దేవతలతో ఆయనకి ఏం భయం? ఆయనకు కాదు ఆయనతో దేవతలకు మనం. అయినప్పుడు నైవాసురేభ్యః విద్వేషః దేవతలతో లాభము లేదు ఆయనకు. రాక్షసుల మీద పగా లేదు. అందరూ సమానుడు అండి అని అయినప్పుడు నోద్వేగస్య అగుణస్యః ద్వేషమో ప్రీతో ఇవి కలగాలంటే ఏం కావాలి? వాళ్ళంటే ఏదో కాస్త మనసులో మనకు భయం ఉండాలి. కాస్త ఆదులు కాస్త ఆందోళన ఇలాంటివి ఉంటే వీళ్ళని ఆశ్రయిస్తే ఆందోళన తగ్గుతుంది. నీపు చూసి భయపడతాం కాలుస్తుంది అని. నీరు చూసి భయపడతాం ముంచుతుంది అని. గాలి మీద భయపడతాం ఏదో పంపేస్తుంది అని. అంటే మనం ఒకదాన్ని చూసి భయపడతాం అంటే ఆపద వస్తుంది అని. ఇంకో దాన్ని చూసి ప్రేమిస్తాము అంటే లాభం కలుగుతుంది. అర మత్తగా రెండు ఉన్నాయా? ఆయనకు కూడా అబద్ధలు వస్తాయా? ఆయనకి లాభం లేని కొత్త లాభం ఏమైనా వస్తుందా? ఏం లేదే. అలాంటి స్వామికి కూడా అసలు గుణములే లేవు. ఏములంటే ఏమునములు? ప్రాకృతిక గుణములు. సత్వ, రజ, తము.
అర్థమైందా? మనకు భయం కానీ, ఉద్వేగం కానీ, దుఃఖం కానీ ఏమైతే వస్తాయి? తమోగుణం ఉంటే వస్తాయి. కోరిక కామం అంటాం, కోరిక కోపము అలాగే ద్వేషము దేని బట్టి వస్తాయి? రజోగుణాన్ని బట్టి వస్తాయి. కదా శాంతము, సుహృద్భావము, మైతి ఇవి ఏముంటాయి సార్? స్వత్వ ముక్కే వస్తాయి. కాబట్టి ప్రకృతికి సంబంధించిన గుణములతో తయారైన మనకు కాస్త కోపము, కాస్త భయము, కాస్త ప్రేమ, కాస్త సంతోషము, కాస్త లాభాపేక్ష, కాస్త కోరిక ఇవన్నీ మనకు. గుండొచ్చు. ఎందుకంటే మనకు మనమంతా గుణావిస్తులం. కొంచెం కొంచెం మన వాటిలో చెప్పాలంటే దెయ్యం పట్టిన వాడము అన్నమాట. దేవే కదా. తెలుగులో దేయం అంటే కావుదాల ఏంటి? దైవం. ప్రకృతి వికృతి అండి. ప్రకృతి దైవం, వికృతి దెయ్యం. భగవంతుడు అర్థం వీడు అర్థం కాదు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ మనం ఏదో ఒక శక్తి ఆవహించి మనం దాంతో పని చేస్తాం మనం మనం కాదు మనం అంతా మంచివాడే. మనం సాయంగం అంటారు కూడా కాలంలో నిన్ను అసలే అసలే కోకపోవత్సవం అంటున్నాడు కదా. అంటే వాళ్లకే తెలుసు. అంటే నాన్న అన్నా రాకుండా కావురా నాయనా వచ్చినాకెందుకు నువ్వు రాకుంటే కూడా కావు కాబట్టి ఏం లేదు. నీకు అది దిగులే పెట్టుకోకు అన్నావ్. అంటే మనలో ఆయా గుణముల యొక్క ఉద్రేకాన్ని బట్టి స్వభావం మారుతుంది. ఎవరికీ ఆ గుణములు ఉన్నవారికి. ప్రకృతి గుణములతో కప్పిబుచ్చబడ వాడికి ఇవన్నీ వస్తాయి కానీ అతను అగుణః. అతనికి ప్రాకృతిక గుణ సంబంధం లేదు. అయినప్పుడు ఆయనకు ద్వేషం లేదు అయ్యా. ఆయనకు కోరిక లేదు, కోపము లేదు, ద్వేషము లేదు. అలా పెట్టలేదు. అలాంటి స్వామి ఎలా చేశాడో ఇది నాహా సుమహాభాగ నారాయణ గుణాన్ ప్రతి సంశయః.
పరమాత్మ గుణాల విషయం డౌట్ వచ్చేసింది, మరి తను సమహ కాదా, సుహృత్ కాదా, సర్వభూత హితుడు కాదా, అవాప్త సమస్త కాముడు కాదా, నీకేమైనా ఇంకేమైనా కొలికలు మిగిలి ఉన్నాయా అని డౌటే. ఒట్టి స్వామి పరమాత్మ గుణాలను తెలుసుకోవాలనేటువంటి సంశయం నాకు ఏర్పడింది సుమహాన్ జాతః తద్భవాన్చేత్తు మర్హతి నాయనా ఈ సందేహాన్ని తొలగించాలి అని పరీక్షిత్తు. సుఖయోగింద్రుని అడిగాడు. అప్పుడు సాధు కృష్ణం మహారాజా. నాయనా చాలా జాగ్రత్తగా వింటున్నావు అన్నమాట భాగవతాన్ని బాగా అడిగావయ్యా. ఎందుకంటే అంత శ్రద్ధగా వినకుంటే డౌట్లు రావు ఇలాంటివి సందేహాలు రావు. అందులో పరమాత్మ గురించి. మనకేమన్నా ఆ రాజు ఎవడు తమ్ముడు ఎవడు అని అడుగుతాం కానీ దేవుడు అడగండి కదా మనం. కాబట్టి భగవంతుని గురించి అడిగేదాకా వెళ్ళావంటే జాగ్రత్తగా వింటుంటాం. సాధు పుష్ట చాలా బాగా అడిగావయ్యా నువ్వు. ఏమడిగావు? హరేహే చరితమద్భుతం. పరమాత్మ గురించి అడిగావు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి నేను? పరమాత్మ కథ చెప్పాలి. సాధు నేను. అద్భుతమైనటువంటి పరమాత్మ కథను గురించి చాలా బాగా అడిగావయ్యా. దానివల్ల నీకేం లాభమయ్యా అంటే చెప్తున్నాడు యత్ భాగవత మహాత్మ్యం. భగవత్ భక్తి వర్ధనం పరమ భక్తాగ్రేసరుల ప్రభావాన్ని మనం చెప్పుకున్నాం అనుకోండి దానివల్ల ఏమవుతుంది? రహలాదుడు ఇంత గొప్పవాడు, జూడు ఇంత గొప్పవాడు, విభీషణుడు ఇంత గొప్పవాడు, ఇది అంబరింషుడు, రుగ్మాంగుజుడు. మరి కథలు ఎందుకు చెప్పు ఏమన్నా? మనకు భగవంతుడు కావాలా భక్తుడు కావాలా? మనకు భగవంతుడే కావాలి కదా మరి ఆయన్ని పట్టుకో వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళందరి కథ వింటున్న కొద్దీ ఆయన మీద భక్తి పెరుగుతుంది. యదు భాగవత మహాత్మ్యం భగవత్ భక్తి వర్ధనం పరమ భాగవతోత్తముల ప్రభావాన్ని మనం విన్నా తలుచుకున్నా
ఓహో ఇలాంటి వాడు ఇంత గొప్ప పేరు వచ్చిందా? వాడు ఇంత గొప్ప వాడు అయ్యాడా? ఎందుకయ్యాడు? వాడి భక్తులు కాబట్టి. అంబరీషుడిని ఎవరు కాపాడారు? పరమాత్మ. దూర్వాసుని వల్ల కూడా చాలేదు. మరి రుక్మానతుని మోహిని ఏం చేయగలిగింది? ఏం చేయలేకపోయింది. ఇలాంటి కాదన్ని మనం వింటే పరమాత్మ తన భక్తులకు అన్ని రకముల రక్షణ కల్పిస్తాడు. అడగకుండానే కల్పిస్తాడు అనే విషయం తెలిస్తే మనకు భక్తి మరి కాస్త పెరుగుతుంది. ఇక్కడ అందుకే భాగవత మహాస్యము భగవత్ భక్తిని పెంచేది. అలాంటి భగవంతుని చరితం అడిగావు నువ్వు, చాలా సంతోషం. అర్థమైందా? అడిగిందేమో భగవంతుడి ప్రభావం. ఈయన చెప్పేదేమో భాగవతం ఏం సమానం అది నేను అడిగానా? నేను అడిగింది శ్రీమన్నాయ గురించి చెప్పవయ్యా అంటే ఇది భాగవత మాహత్యం భగవత్ భక్తి వర్ధనం అంటారు ఏంటి? ఏమన్నాం తప్పా? ఆయన చెప్పింది తప్పా, ఈయన అడిగింది తప్పా అంటే పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు తెలిసేది ఎవరి వల్ల? భక్తుల ఉద్దేశం ధ్యానం వాళ్ళే చెప్తారు భక్తుల ఉద్దేశం వాళ్ళే చెప్పుకుంటారు అంటే మీరు అడిగిన సందేహం పోవాలంటే స్వామి కథ కాదు భక్తుని కథ చెప్పాలి అన్నమాట అప్పుడే దాని విషం తీర్చింది. అందుకే ఇది భాగవత మహాత్మ్యం భగవత్ భక్తి వర్ధనం గీయతే పరమం పుణ్యం ఋషిభిహి నారదాదిభిహి నత్వా కృష్ణాయ మునయే కథైష్యే హరే కథాం. ఏమంటున్నాడు? పరమాత్మ అనే చెప్తానంటున్నాడు. పైనుంచి మళ్ళీ భాగవతం మహత్యం అన్నాడు. ఎవడు చెప్తున్నాడు ఈ మాట? నీ సంగతి అయ్యా. అది ఎవరు? మహా పౌరుషికో భవ అని చెప్పుకున్నాడు కదా. ఇలా మాటిమాటికి పరమాత్మ గురించి అడుగుతూ అడుగుతూ అడుగుతూ ఉంటే నీ వల్ల నేను చదివిస్తాను అంటున్నాడు. అంటే భక్తులు.
10 మంది భక్తుల దగ్గర మనం కూర్చుంటే మనకు భక్తి లేకుండా కలుగుతుంది. వాళ్ళు ఊరుకోరు వాళ్ళు కూడా ఊరుకోరు అంటారు. అలాగే 10 మంది దొంగల మధ్యన మనం ఉన్నామనుకోండి. మనకి అలవాటు దొరికినా మనం వస్తువు తీసుకొని పోవాల్సే వస్తుంది, అంటే పక్కోడు ఉండుకోడు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? తలోడు ఒకటి తీసుకో, తలోడు తీసుకున్నాం కదా అది తీసుకో. తలోడు నామం అని మనం నామం చెప్తాం, భరణ చేస్తున్నాం శాస్త్రం. అందువల్ల నీలాంటి మహానుభావుని తోటి ఇంతకాలం పరమాత్మ కథను గానము చేసే అదృష్టం కలిగింది. దీన్ని బట్టి భాగవత మహాత్యం భగవత్ భక్తి వర్ధనం. అందుకే హరికథను చెప్తా వినవయ్యా నత్వా కృష్ణాయ మునయే. పరమాత్మ కథను చెప్పడానికి ఏం చేయాలి? కృష్ణాయ మునయే నత్వా ఇది రెండు పదాలుగా చెప్పుకోవచ్చు ఒక్క పదంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి కృష్ణాయ మునయే అంటే ఒకటేమో కృష్ణ పరమాత్మకు నమస్కారము ముని అంటే వ్యాసుడికి నమస్కారము అని ఒక అర్థం. రెండోది కృష్ణాయ మునయే అంటే వ్యాస భగవానుడికి నమస్కారము. ఆయన కృష్ణుడే కాదు. యాసుడు అండి, ఆయన కృష్ణుడే. పేరు ఆయనకు యాసుడు కృష్ణుడు అనే పేరు. అర్జునునికి కృష్ణుడు అనే పేరు, ద్రౌపదికి కృష్ణుడు అనేటువంటి పేరు. ఏరా అలాగే ఉద్ధవుడికి కృష్ణుడు అనే పేరు ఆయన అట్టే ఉంటాడు. విదురుడికి అదే పేరు. పంచకృష్ణాహ భారతే అని శాస్త్రం భారతంలో ఐదుగురు కృష్ణులు ఉంటారు. ఈ ఐదుగురు కృష్ణులు కలిసిన వెంటనే యుద్ధం వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు వచ్చిందంటే ఐదుగురు కలవగానే వచ్చింది. ఐదుగురిని కలపటానికే రాయభారం ఏర్పాటు చేశాడు. పరమాత్మ రాయభారం ఉత్తగా ఏర్పాటు చేయలే. ఈ వంకతో ఐదుగురు వస్తారు. రాయభారం అట కృష్ణుడు వస్తున్నాడు చూద్దామని వ్యాపిడు వచ్చాడు. పిల్లలు పారే గాలి చంపి దాను వచ్చాడు సరే ఉద్ధవుడు ఉన్నాడు కృష్ణ ఉద్ధవుడు ఉంటాడు విదురుడు ఉన్నాడు ద్రౌపది సరి దూరంగా ఉంది ఇలా పెట్టుకొని అర్జునుడు దొబ్బే దూరంగా ఉన్నారు వారు కాక కృష్ణుడు వ్యాసుడు విదురుడు ఉద్ధవుడు చెప్పుకున్నాను నేను ఈ ప్రకారంగా వీళ్ళు సభలో ఈ రకం యాగులు కలిశారు, మొత్తం భారతంలో శాస్త్రం 9 మంది నవ కృష్ణాహ భారతీయ సిద్ధాంతం, భారతంలో 9 మంది కృష్ణులు ఉన్నారు, నలుపు వర్ణం అని ఒక అర్థం.
దాని అర్థం అపరిమిత ఆనంద ప్రదః, అందువల్ల ద్రౌపది కృష్ణ, అర్జునుడు కృష్ణుడు, వ్యాసుడు కృష్ణుడు, ఉద్ధవుడు కృష్ణుడు, విదురుడు కృష్ణుడు. కృష్ణుడు ఆ ప్రకారంగా సరే అసలు కృష్ణుడు ఎలాగో మహానుభావుడు ఈ మహానుభావుడు ఉన్నాడు. సుఖయోగింద్రుడు కృష్ణుడు చెప్పుకుంటాం. ఇలా మొత్తం మనకు తొమ్మిది మంది కృష్ణులు ఉంటారు భారతంలో. రాయభారానికి ఐదుగురు కృష్ణులు కలిశారు. ఐదుగురు కృష్ణులు కలిసిన వెంటనే కురుక్షేత్ర సంగ్రామం వచ్చేసింది. సంగ్రామం వచ్చినా వీళ్ళు ఉన్నారు జవద్గంగా గమనించండి. యుద్ధం జరిగినా కుర్చలకేం హాని కాలేదు ఏ కుర్చలకేం కాలేదు యుద్ధవుడేం కాలేదు విదురుడు ఏం కాలేదు దుర్యాసుడు ఏం కాలేదు ద్రౌపతి అర్జునుడు కృష్ణుడు వీడంతా హాయిగా సురక్షితంగానే ఉన్నారు. అంటే ఊహార అనుశోధించాలి. ఈ రీతిలో కృష్ణాయ మునయే నమః అంటే వ్యాసుడికి నమస్కారం ఒక అర్ధము. కృష్ణాయ మునయే కృష్ణాయ మునయే కృష్ణుడికి నమస్కారము వ్యాసుడికి నమస్కారము. కృష్ణుడు పేరు ఉన్నటువంటి వ్యాసుడికి నమస్కారము అని ఇలా నమస్కారం చేసి కథైష్యే హరే కథాం పరమాత్మ కథను చెప్తాను నాయనా విను నిర్గుణోపి యజో వ్యక్తః భగవాన్ ప్రకృతే పరః స్వమాయా గుణమావిష్య బాధ్య బాధ చ సాంగతః మీ సందేహం జాగ్రత్తగా విను. పరమాత్మకు ఎలాంటి గుణములు లేవు. అంటే ఎలాంటివి అంటే ప్రాపూర్తి గుణములు లేవు. ఉదా ఔదార్యము, వాత్సల్యము, దయ లేవా? అవి లేకుంటే మనకెందుకు ఆయన్ని తిరుగుతున్నాడు, మనకేం పని అయింది? కనీసం భక్తులు సేవించాలంటే అవి అనకుండా దానం. కళ్యాణ గుణములు ఉన్నాయి. కేయ గుణములు లేవు. అలాగే ప్రకృతి గుణములు లేవు. అంటే సత్వాది గుణములు ఉన్నాయి కదా అవి లేవు. అలాంటి స్వామికి నిర్గుణోపి అజః. సత్వాది గుణములు లేనివాడు కాబట్టే కర్మ బంధమైనటువంటి జన్మ లేనివాడు. మనం పుడుతున్నాం. మనం ఎలా పుడతాం? మన కర్మ బట్టి పుడతాం. మరి ఆయన ఎలా పుడతాడు? మన కరణం బట్టి పుడుతాడు. ఆయన కరణం కాదు. అది మన కరణమే కారణం. కాబట్టి ఆయన కర్మబద్ధుడు కాదు. కర్మబద్ధుడిగా పుట్టుతలేదు. అలాగే అవ్యక్తః. కార్యకారణ రూపంలో స్వామి మనకు కనపడడు, ప్రత్యక్షం కాడు, తెలియదు విషయం. మనం గ్రహించుకోలేము. భగవాన్ ప్రకృతే జ్ఞానాది సర్గుణ యుక్తుడు. ప్రకృతి కంటే విలక్షణుడు. ఇలాంటి స్వామి.
స్వమాయా గుణమావిత్య బాద్య బాధత కామ్యత. తనకు ఎలాంటి ప్రావిత్ గుణాలు లేకున్నా తన మాయ అంటే బ్రహ్మ బుద్ధి. ఆ గుణాలలో తాను చేరి తాను అందులో చేరుతాడు. తనలో గుణాలు ఉండవు గుణాల్లోకి తాను వెళ్తాడు. గుణాలలోకి వెళ్తాడు అంటే గుణములు ఉన్నటువంటి జీవులకు అంతర్యానిగా వెళ్తాడు. కదా? దేవతల్లోనూ ఆయనే ఉన్నాడు తాటసులోనూ ఆయనే ఉన్నాడు పశుభక్షాదుల్లోనూ ఆయనే ఉన్నాడు. చంప బడే దాంట్లో ఆయనే ఉన్నాడు. సత్య దాంట్లో ఆయనే ఉంటారు రెండాయన కదా అందుకే స్వామి బాధ్య బాధకతాంగతః బాధించబడేవాడు తానే అయ్యాడు బాధపడేవాడు పాండవులు చంపారు. దుర్యోధన కౌరవులు చచ్చారు, పాండవులు చంపారు. పాండవులు ఎవరున్నారు? స్వామి. కౌలు ఎవరున్నారు? స్వామి. తప్పబడిన వారిలోనూ వారే ఉన్నారు, చచ్చిన వారిలోనూ వారే ఉన్నారు. ఇక్కడ అక్కడ సమానమే, ఆయనే బాధకుడు, ఆయనే బాధ్యుడు. ఎలాగయ్యా అంటే ఆ గుణాల్లో ఆయన ఉంటాడు. ఇక్కడ అంతర్యామి ఆయనే, ఇక్కడ అంతర్యామి ఆయనే. ఇంకోటి ఏంటంటే ఈ బాధతో ఆయనకు సంబంధం లేదు. చంపబడతాడు, చంపుతాడు కానీ తాను చస్తానా? మరణం ఉందా స్వామికి? పూరి పుట్టుకుందా? లేదే. పుట్టే వారిలోనూ ఆయన ఉన్నాడు, మరణించే వారిలోనూ ఆయన ఉన్నాడు, ఆయనకు మాత్రం పుట్టుక చావు లేవు. బాధ్య భాగత తాంగతః సత్వం రజస్తమైతి ప్రపుతే నాత్మనోగుణ అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ గుణాలు 3 ఉన్నాయి, సప్తమ గుణాలు 3 ఉన్నాయి, ఈ 3 గుణాలు ప్రకృతివే కానీ ఆత్మవి కావు, ఆత్మకు కావు. నాత్మనో గుణాః నతే సామలిక పద్ధ రాజన్ సాసః ఉల్లాస ఏవవా. అదెందుకంటే మూడు గుణాలు ప్రకృతివే. సత్వం, రజః, తమః. మూడు గుణాలు సమానంగా ఉంటాయా ఎప్పుడైనా ప్రకృతిలో? ఉండవు. సమానంగా ఉంటే ఏమవుతుంది? ప్రళయం అవుతుంది. కదా హెచ్చు తగ్గులు కావాలి. హెచ్చు తగ్గుల్లో ఒకేసారి మూడు ఎక్కువ ఉంటాయా? పోనీ ఒకేసారి మూడు తక్కువ ఉంటాయా? కుదరదు. ఒకేసారి ఎక్కువ కానీ ఒకేసారి తక్కువ కానీ అన్నిటికీ కుదరదు.
1 ఎక్కువ ఉండాలి ఇంకొకటి చూడండి చాలా జాగ్రత్తగా వినాలి అర్థమవుతుంది అని చెప్తున్నాడు ఈ మాట ఈ గుణములు ప్రకృతివి ఆత్మవి కావు ఈ 3 గుణములు ఒకేసారి పెరగవు ఒకేసారి తగ్గవు అంటే ఒకసారి సత్వం పెరుగుతుంది, ఒకసారి రజస్సు పెరుగుతుంది, ఒకసారి తమస్సు పెరుగుతుంది. అంటే ఏమర్థం? సత్వం పెరిగింది అంటే రజస్సు తమస్సులు ఏమయ్యాయి? అది తగ్గాయి. రజస్సు పెరిగిందంటే సత్వము, తమస్సు తగ్గాయి. తమస్సు పెరిగిందంటే సత్వము, రజస్సు తగ్గాయి. ఒప్పుకోవాలి కదా. పరమాత్మ మూడు గుణములతో ప్రకృతిని ఏర్పరిచినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణములు ఒకే తీరు ఉండవు కాబట్టి హెచ్చు తగ్గులు తప్పవు. హెచ్చు తగ్గులు ఒకేసారి మూడింటికి ఉండవు. ఒక్కొక్క దానికి ఉంటాయి. మరి సత్వగుణం ఎప్పుడు బాగా పెరిగిందో రజస్తమస్సులు తగ్గుతాయి. రజస్తమస్సులు పెరిగాయో సత్వం తగ్గుతుంది. ఎప్పుడు సత్వగుణానికి వృద్ధి కలిగించాలనుకున్నప్పుడు స్వామి రజస్తమస్సులను క్షయింపచేస్తాడు. అన్నిట్లో ఆయనే ఉన్నాడు కదా. గుణములలో తాను ప్రవేగించి ఉంటాడు కాబట్టి తానే ఒకదాని యందు అధికంగా ఉండి దాన్ని పెంచాడు అని చెప్పి తగ్గించాడు. తాను ఇందులో ఎక్కువ ఉండి దాన్ని తగ్గించాడు ఇంకో దాన్ని పెంచుతాడు. 71 మహాయుగాలు హిరణ్యకశి కూడా పరిపాలించారు రాజ్యాన్ని, 71 మహాయుగాలు తాటసుడే వాడే జీవం అంటారు. దేవతలు అడిగి మారిపోతున్నారు. ఏమందాం? తమోగుణం ప్రాసిద్యం. మళ్ళీ 71 మహాయుగాలు ప్రహ్లాదులు పరిభారించారు. ఇప్పుడేం అర్థం? సప్తగుణం పెరిగింది, అరితమం తగ్గింది. ఏది ఎవరి డ్యూటీ వచ్చినప్పుడు వారు విజ్ఞప్తి ఇస్తారు. సీటు రొటేషన్ అంటాం కదా. మరి కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపాల్ రొటేషన్ ఉంటుంది. సర్వీస్ కాదు నువ్వు రెండు ఏళ్ళు నువ్వు రెండు ఏళ్ళు నువ్వు రెండు ఏళ్ళు. అవునా అవునా. వాడు అయితాడు అధికారి రేపు వీడు అయితాడు ఇంకోడు వాడు అయితాడు.
ఎవడు ఉన్నప్పుడు వాడి వాడి బసతి వాడు నడుస్తాడు. అలాగే తమోగుణం పెరిగినప్పుడు తాడదులు గెలుస్తాడు. సత్వగుణం పెరిగినప్పుడు దేవతల గెలుస్తాడు. తను వారి పట్ట ఉండి వీరిని, వీరి పట్ట ఉండి వారిని ఏం లేదు. మరి రాదుర్ గెలిచింది అప్పుడు? అక్కడ ఎవరున్నారు? ఆయన లేడా? అందులో ఆయన ఉన్నాడు. గెలిచిన వారిలోనూ అతనే ఉన్నాడు, ఓడిన వారిలో కూడా అతనే ఉన్నాడు. ఇప్పుడు ఏమందాం? కాబట్టి గుణాల యొక్క హెచ్చు తగ్గులు కలిగించే వారే తప్ప తాను ఎవరి పక్షము ఉండడు. ఉన్నాడు. నతేషామిగపత్ రాజను హాసహా ఉల్లాస ఏవవా జయకాలేదు సత్వస్య దేవరిషీన్ రజసో అసురాన్ సత్వగుణం వృద్ధిలో ఉన్నప్పుడు దేవతలు ఋషులు విరుస్తారు. రజోగుణం ఉన్నప్పుడు రాక్షసులు గెలుస్తారు. తమసః యక్ష రక్షాంశ ఈ తమోగుణం ఉన్నప్పుడు యక్షులు రాక్షసులు గెలుస్తారు. తత్కారానుగుణః ఆ కాలం ఎవరిదో దానికి అనుగుణంగా ఉంటుంది, ఈ కాలం సాత్వికమా దేవతలు, రాజసమా రాక్షసులు, తామసమా యక్షులు, శిశాజ గారి దిగులు. అది కాలానుగుణంగా గెలిపోవడం తప్ప పరమాత్మ వారి పక్షము ఉండడు. ఎవరిని గెలిపించడు, ఎవరిని ఓడించడు. అందులోనూ ఉంటాడు, ఇందులో ఉంటాడు. ఇప్పుడు నీ టూ టీ నువ్వు చేయవు అంటావ్. ఇలా తమసః యక్షరక్షాంసి తత్కాలానుగుణః అపజతాయ కాలానుగుణంగా స్వామి వారిని ఆశ్రయిస్తారు. తత్వగుణం ఉన్నప్పుడు తత్వగుణ ప్రాచుర్యం ఉండే సమయంలో తాను దేవతల పక్షం బహుస్తాడు. రజగుణం ఉన్నప్పుడు దార్జుల పక్షం బహుస్తాడు. తమోగుణం ఉన్నప్పుడు యక్షరాధ్యా బహుస్తాడు. భజక రావతి గెలిచాడు కదా నిన్ను నిందురుని. ఉన్నాడు కొలవాడు పడిపోయాడు అని చెప్పాడు. భజక రావతి గెలిచాడు. అప్పుడేముంది స్వామి పటివాదమా దేవతల్లో నువ్వు అలా రాకుడు గెలిపించాడా? ఆయనకు అందరూ ఒకటే కొన్నాళ్ళు నువ్వు ఉండు కొన్నాళ్ళు నువ్వు ఉండు.
ఎవరు ఉన్నారో ఆ పక్కన నేను ఉంటాను. నా పార్టీ ఒక్కటే గెలిచిన పార్టీ అన్నమాట. ఎవరు గెలిచి వాళ్ళ పార్టీ నేను. సమస్య లేదు. ఒకే బలం కష్టం. మనకు అలా అడుగుతున్నవి ఉండాలి. ఎవరు గెలిస్తే ఆ పాటి నాకే అంటారు. కానీ కాదు తానే దగ్గర ఉండి గెలిపిస్తారు. పరమాత్మే గెలిపిస్తారు. జ్యోతిరాజిరివాపాతి సంఘాతాత్ నవివిచ్యతే. దీనికి చక్కని దృష్టాంతం ఇచ్చాడు. కట్టెలు పొయ్యి మనం మర్చిపోయాం అంటే ఇప్పుడు ఏంటి గ్యాస్ పెట్టుకుంటున్నాం కదా. కానీ కట్టెల పొయ్యి మంట జ్ఞాపకం వస్తే పొయ్యిలో కట్టెలు పెట్టేస్తాం. ఒక కట్టే వంకర ఉంటుంది, ఒక కట్టే చక్కగా ఉంటుంది, ఒక కట్టే పొట్టిగా ఉంటుంది, ఒక కట్టే పొడుగ్గా ఉంటుంది, ఒక కట్టే రౌండ్ తిరిగి గుండ్రంగా ఉంటుంది. కట్టే ఏ ఆకారంలో ఉంటే దానికి అంటుకున్న మంట కూడా అదే ఆకారంలో ఉంటుంది కదా? పొడువు కట్టేకి పొడువు మంట, పొట్టి కట్టేకి పొట్టి మంట, గుండ కట్టేకి గుండ మంట. నువ్వు మంత్రగుణం అనేది ఎక్కడ కట్టేమో అనుకున్నాను కదా. ఎవరిది గుణం? కట్టేదే కట్టిపోయి కాదు. మళ్ళీ ఆ కట్టెల గుంపులోనే మంట ఉంటుంది. కట్టెలను ఆశీర్వదించే ఉంటుంది. కానీ గుండ్రగా మంట వచ్చింది అంటామా? పొడుగ్గా మంట వచ్చింది అంటామా? కట్టెలను పట్టి గొంగర కట్టె గొంగర మంట అంటా గొంగర మంట. ఆశ్రయించిన దాని లోకం కాదు, ఏది ఆశ్రయమో దాని లోకం. దానితోనే ఉండి విడిగా ఉండనట్టుగా విదంతి ఆత్మానమాత్మస్తం మధిత్వ కవయా అంతతః. కట్టెలో దాగి ఉన్నటువంటి అగ్ని పైకి చూస్తే కనపడదు కదా అదే అంటామా అరణి అంటాం యజ్ఞం ఆచరించినప్పుడు అరణి తోటి అగ్నిని ఉత్పత్తి చేస్తారు కదా మరి ఉత్పత్తి అయ్యేంత వరకు కట్టెలో నిప్పు ఉన్నట్టు ఎవరికైనా తెలుస్తుందా తెలియదు. దీని తర్వాత వచ్చేసింది అంటాడు. అంతకు ముందు ఆ కట్టెలోనే ఉంటుందండి, మనకు కనబడదు కానీ అందులోనే ఉంటుంది, వస్తుంది అంటాడు. అందులోనే ఉంటుంది, దానికంటే వేరు కాదు, మనకు ముందు కనబడదు.
ప్రయత్నం చేసి బాగా మధిస్తే కనపడుతుంది. మధిస్తే కనపడిందంటే జాగ్రత్తగా ఆలోచించాలి, ఉన్నది కనపడిందా లేనిది పుట్టిందా? ఏం చెబుతావ్? కట్టెలో లేని నిప్పు పుట్టిందా? ఉన్న నిప్పే కనపడింది. అదే అర్థం. ఉదాహరణకు ఉన్నాడు ఆయన ఎవరు సూర్య భగవానుడు. పొద్దు పొడిచింది అంటాం సూర్యోదయం అంటాం అప్పుడు పుట్టాడా? అంత ముందు లేడా సూర్యుడు? సూర్యుడు పోయాడంట అస్తమించాడంట ఎక్కడికి పోయాడు? మనకు కనబడడు. మనకు కనబడకపోవటం అస్తమయము మనకు కనబడటం ఉదయం. ఇదంతే. కట్టెలో దాగి ఉన్న నిప్పు మనం చిలికితే వచ్చింది. పెరుగులో దాగి ఉన్న వెన్న చిలికితే వచ్చింది. లేనిది కాదు ఉన్నది. జ్యోతి రాజిరివాభాది సంఘాతాజన విభిచ్యతే విదంత్యాత్మానమాత్మస్తం మదిత్వా రీతిలో. జీవాత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను యమ నియమాది ప్రత్యయతో బాగా చిలికి మనస్సును చిలికి అంతరాత్మను చిలికి అందులో ఉన్న అంతర్యామిని తెలుసుకుంటారు. ఎలా అరణిలో ఘర్షణ చేసి నిప్పును తెలుసుకుంటారో, అరణిలో దాగి ఉన్న నిప్పును చిలికి తెలుసుకున్నట్టుగా ఆత్మలో దాగి ఉన్న అంతర్యామిని కూడా. ఇలాగే ప్రయత్నించి తెలుసుకుంటారు. విందంత్యాత్మానమాత్మత్వం మధిత్వా తవైవంతుతః యదా శుశ్రుక్షుహు పుర ఆత్మనఃపర రజస్సు జప్నేచ కృధత్వమాయయాత్ కాబట్టి. పరమాత్మ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు తాను రజోగుణంలోకి ప్రవేశిస్తాడు. సత్వం విచిత్రాశిరంసు ఈశ్వరః దేయిస్యమాన సతాయి తీరయక్తి సౌ సత్వగుణాన్ని అనుకున్నప్పుడు అందులో తాను ప్రవేశిస్తాడు. తమోగుణం అనుకున్నప్పుడు అందులో ప్రవేశిస్తాడు. కాలం చరంతం జగీజ ఆశ్రయం ప్రధాన కుంభ్యాం నరదేవ సత్యకృతం. ఆయనకేమీ ఉండదు. కానీ ప్రళయంలోనూ సృష్టిలోనూ రక్షణలోనూ మూడింటిలో
సమానంగా ఉండేది ఒకటి ఉంది. పరమాత్మ కాక అవేవి తనకు పట్టకున్నా తాను లేకుంటే అవి జరగవు. తెలుసా ఏమిటి? కాదా? కదా సృష్టి కాలం, రక్షణ కాలం, ప్రళయ కాలం గుర్తు ఉండలేదా? అక్కడ ఉంది, కాలం ఇక్కడ ఉంది. శికారం, ప్రళయకారం, ఆ క్షణకారం. అందుకే స్వామి చెప్తున్నాడు కాలం చరంతం జయతి ఆశ్రయం. చరంతం కాలం ఆశ్రయం జయతి. పరమాత్మ నడుస్తూ ఉన్నటువంటి కాలాన్ని. సురుజుతి లయములకు ఆశయం చేస్తారు. అలా చేసి ప్రధాన పుంభ్యాం నరదేవ సత్యకృతో చిత్త చిత్తులతో కాలాన్ని కలిపేస్తారు. అంటే ప్రకృతి జీవిత కాలం యొక్క సంయోగం. అలా చేస్తే ఏక రాజన్నపి కాలయిత తత్వం సురానేక వివైదయంతి అతః. ఎప్పుడైతే ప్రకృతి పురుషులను కాలంతో కలిపాడో ఈ 3 కలిసి ఏం చేయాలి అర్థమైందా? ఏంటి ఆ 3 ప్రపంచం కాదా? ప్రకృతి పురుషుడు ప్లస్ కాలం ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం ప్రపంచం ఇంకోటేం లేదు. అంతే కదా. ముగ్గురు కలిస్తేనే కాలం అండి. సబ్దంగా ఉన్నటువంటి ప్రకృతి పరమాత్మలను కాలం వచ్చి ఏం చేస్తుంది? చైతన్యం కలిగిస్తుంది. ఉద్వేగాన్ని కలిగిస్తుంది జ్ఞానశక్తి చెప్పుకుంటాం క్రియాశక్తి ద్రవ్యశక్తి చెప్పుకున్నామే అది ఆ శక్తులు ఆత్మలో కలిగిస్తుంది అప్పుడు. ప్రధాన కుంభ్యాం నరదేవ సవ్యక్త గుప్తు యయేష రాజన్నపి కాల ఈచితా తత్వం సురానీకమివ ఏదయతి యతః ఏష రాజన్ అపి కాల ఈచితా తత్వం సురానీకమివ పరిపాలించేటువంటి మహానుభావుడు శాతకుడు ఏం చేస్తాడు? కాల ఇచితా తత్వం సురానీచ నివా యదయతి సత్వగుణము ప్రధానంగా ఉండే కాలం వస్తే దేవతలను పూర్తి పొందిస్తాడు, రజోగుణం ఎక్కువ.
వచ్చే కాలం అని చెప్తున్నాడు. సత్యనీకా నసుదానుసుర ప్రియా రజస్తమస్కాన్ ప్రణిమోతి ఉరుశ్రవా గొప్ప కీర్తి గల మహానుభావుడు పరమాత్మ. సత్వగుణం వృద్ధి ఇవ్వాలనుకున్నప్పుడు దేవతలను గెలిపిస్తాడు. ఇతరను ఓడిస్తాడు. అలాగే రజోగుణం ఉంది మానవులను గెలిపిస్తాడు వేరే వాళ్ళని ఓడిస్తాడు. సత్వగుణం బాగా పెరగాలి అప్పుడు రజోగుణం తమోగుణం బాగా పెరగాలి తారదూలను గెలిపిస్తాడు దేవదాలను ఓడిస్తాడు. తానే మోడి ఇట్లా ఉంటాడు కాబట్టి ప్రీత్యా అత్రైవోదాహుతః పూర్వం ఇతిహాసః సుదర్శిణ అందుకే పరమాత్మ కాలానుగుణంగా వ్యవహరిస్తాడని చెప్పడానికి ఈ విషయంలో ఒక చక్కని ఇతిహాసం ఉంది. పూర్వకథా ప్రస్తావన ఒకటి ఉంది చక్కగా. ఇతిహాసః సురఋషిణ ప్రీత్యా మహాకృతౌ రాజన్ కృచ్ఛకే అజాత శత్రుయే రాజసూయ యాగంలో తన దగ్గర ఉన్నటువంటి నారద మహర్షిని ధర్మరాజు అడిగాడు. ఒక సందేహం. ఆ వారిద్దరి సంవాద రూపం మనకి ఇది సమాధానం. వాళ్ళిద్దరూ మాట్లాడకుండా గాని జాగ్రత్తగా వింటే మనకు ఈ సందేహం తొలగుతుంది. కాలానుగుణముగా వ్యవహరించాలి తప్ప స్వామి పక్కపాతంతో స్వామి వ్యవహరించడు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ రక్షకాలం కానీ ఏవైనా పరమాత్మ యొక్క ఆజ్ఞతో ప్రసరించేవి. కాబట్టి ప్రీత్యా మహాదృతం రాజన్ పుచ్ఛతే అజాత చక్రవే సాయసూయ యాగంలో ధర్మరాజుకు దుష్వా మహాద్భుతం రాజ సాయసూయే మహాదృతం వాసుదేవే భగవతే సాహిత్యం చేది భూభుజా రాజసూయ యాగంలో ధర్మరాజు కృష్ణుడిని ఏమడిగాడంటే యాగం పరిపూర్తి చేసుకోవాలి కదా అది నీ ప్రశ్న ఎందుకు అంటారా అందులో అడిగారు అదేమిటి? శ్రీమన్నారాయణుడు పరమాత్మను రాయసూరి యాగంలో శిశుపాలుడు దూషించాడు.
సహించలేనంతగా దూక్షించాడు. అలా దూక్షించినప్పుడు స్వామి చక్ర ప్రయోగం చేశాడు. ఈ చక్రంతో వాడు చచ్చాడు. అంతట తరగిపోలేదు. అందరూ చూస్తూ ఉండగా వాడిలోను ఉన్నటువంటి ఆత్మజ్యోతి అంటామే అది వచ్చి స్వామి గురి చేయలేదు. శిశుపాలుని దేహం నుండి తేజస్సు వచ్చి కృష్ణ పరమాత్ములో లీనమైంది. దాన్ని చూశాడు ధర్మరావు. వీడు నిరంతరే పడు ఉంటాం మాకు ఒక్క బుద్ధి ఉండదు స్వామి ఒక్కటి ఇలాంటి బుద్ధి కలిగించలేదు వీడు పొదూరు తిప్పునే ఉంటాడు అలాంటి వీడికి మోక్షం ఏమిటి అనే సందేహం జరిగి మహాద్భుతం రాజ రజసూయే మహాక్రతౌ వాసుదేవే భగవతే సాయుధ్యం చేది భూభుజః ఈ శిష్యుపాడుడికి వాసుదేవుని యొక్క సాయుధ్యం దొరికింది చేది భూభుజః హత్రాసీనం సురఋషిం రాజా పాండుసుతః క్రతౌ రాయసూర్య యాజ్ఞంలో తన పక్కనే కూర్చున్నటువంటి నారద మహర్షిని ధర్మరాజు పప్రచ్య విస్మితమనాః మునీనాం శృణ్వతాం సిదం పరమాశ్చర్యం పొందుతూ దాంతో పాటు చాలా మంది వింటున్నారు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళందరూ వింటూ ఉండగా పప్పరచ్చా అడిగాడు. ఎలా విస్మిత మనః పరమాశ్చర్యాన్ని పొంది మునులందరికీ ఉత్సాహాన్ని కాస్త పెంచుకుంటూ అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆహో అత్యద్భుతం చేతతో దుర్లభైకాంతి నామపి ఇది ఎంత ఆశ్చర్యం ఏమండీ ఏకాంత భక్తులకు కూడా దసరి ఏంటి అమాంతానికి పోయి స్వామిలు చేరటం ఏమిటండీ? శిశుపాలుడు ఎక్కడ రాక్షసుడు ఏమిటి పరమ దుర్మార్గుడు వాడు పోయి స్వామిలు చేరటం ఏమిటండీ? పరమాత్మ యొక్క అత్యంతమైనటువంటి ఏకాంత భక్తులకు కూడా దుర్లభంగా ఉండేటువంటి ఈ సిద్ధి ఉంది ఇది. వాసుదేవే పరేతత్వే ప్రాప్తిశ్చైద్విష విద్విష పరమ శత్రువైన శిల్పానికి పరమాత్మ యందు గతి లభించింది దొరుకుతుందా?
భగవన్ నిందయ వేనః ద్విజైహితమసి పాతితః దవఘోడసుతః పాప ఆరభ్య తరభాషణం సంపర్త్యమర్షి గోవిందే గత్వా వుక్తస్య దుర్మతి ఈ మహానుభావుడు భగవన్ నిందయా వేనః దుయైస్తమతి పాపితః మనం చెప్పు నా జ్ఞాపకం అనుకుంటాను వేన మహారాజు. వేనుడు ఇక్కడ పూజ కవతి చేతి వచ్చింది చూడండి వేనుడు. ఆ వేనుడు పరమాత్మ నిందించడం వల్ల కోపించిన ఋషులు. అతనికి నరకం ఇచ్చేసారు. తమసి పాత చెప్పాను కదా దబరిలో పడితే వాడు చచ్చిపోయాడు. ఋషులందరూ వేనుడికి నరకాన్ని ఇంతిమించి ఇచ్చారు. ఏ కారణం వల్ల భగవంతుడు నిందించారు. మళ్ళీ మీరు విరుద్ధం చేస్తున్నారు. ఇవాళ ఏం చేశాడండీ? స్వామిని నిందించాడు కదా. మరి వేణుడికి ఏమో శాపం, వీడికేమో మోతమం. ఇదేం న్యాయం? ఇస్తే ఇద్దరికీ. దేనికి మోర్చము లేదు ఇద్దరికి నరకము లేదు. ఒకడికేమో నరకము ఒకడికేమో మోర్చం ఇలా వచ్చింది. పాప ఆరభ్య కలభాసనం చెప్తున్నాడు దమ్ము వారు మహా పాప ఆరభ్య కలభాసనాతో ఈ శిశు వారుడు. దమగోడ దుతః అంటే శిష్యుపాలుడు ఈ మహానుభావుడు ఆరధ్యకర భాషణాత్ మాటలు నేర్చుకుంటున్నప్పటి నుంచి ఏదో అమ్మ తాత అంటారు కదా ఆ రోజు నుంచి సంప్రత్య మనిషి గోవిందే నంత వంత్ర దుర్మతి కృష్ణ పరమాత్మ చిత్తడమే మొదలుపెట్టారు తప్ప పోవట్లేదు అప్పటినుంచి మధ్యాహ్నం వచ్చింది కదా బేటా చిన్న చిన్న మాటలతోటే కృష్ణుడు మాయావి, కృష్ణుడు మోసగాడు, కృష్ణుడు దొంగ అని మన భావం. అలాంటి వాడికి ఎలా అవుతుందండి మోక్షం? ఇలా సంప్రత్య మరిచే గోవింద్ ఇప్పుడు కూడా పరమాత్మ అంటే వీడికి పడదు. కాబట్టి దాంతో ఆ తమ్ముడు అంతా అవుతాడు వాళ్ళ దాంట్లో. దుర్మతిహి శపతో హతకుద్ విష్ణుం యద్బ్రహ్మ పరమవ్యయం పిత్రో న జాతః దికువాయాం నాన్ధం ద్వివ చతుస్తమః. ఇంత ఘోరం వీరిద్దరు చేశారు, కొంతకాలం ఉన్నారు కానీ ఇందులో శపతో హదగుతు విత్ర బ్రహ్మ పరమవ్యయం చిత్రో నజాత శిష్ట పరమాత్మను.
సగా నిర్దించారంటే న్యాయంగా ఇంకోళ్ళకైతే అలా మాట్లాడే నాలుక మీద జట్ట కుట్టాలి. జట్ట కుట్టాలి అంటాం మనం చూడండి. స్విత్రహ అంటే మనం కాలుపు గుండలు కుట్టిన జట్ట అంటాం మనం తెలుగులో. పుండు ఎందుకు కారేదు? నాలుక మీద పుండు ఎందుకు కారేదు? అంతటి ఇచ్చాడట కృష్ణ పరమాత్మ. పిత్రో నజాతః జిహ్వాయం. అలాగే వీళ్ళు నరకానికి ఎందుకు పోవడం లేదు? పదం తత్మిన్ భగవతి దురవగ్రాహ ధామని పశ్చితాం సర్వలోకానాం తయమీయతు రంజసా. సామాన్యులకు తెలుసుకోవడానికి వీరు కానటువంటి పరమాత్మ యందు వీళ్ళు పశ్చాత్తాం సర్వలోకానాం లయం ఈ లోకాలన్నీ అక్కడ ఉన్న వారందరూ చూస్తుండగానే వీడికి ఇద్దరికీ మోర్చం వచ్చింది. ఇందరు చూస్తుండగా మోచం వచ్చింది కదా దయ మీ జంగత ఏంటంటే సామిది మే బుద్ధి దీపా త్రివ వాయుల గాలికి దీపం కొట్టుకుంటున్నట్టుగా ఈ దుష్టి ఈ విషయం చూసినటువంటి నా మనస్సు రెఫ రెఫ రాడుతున్నది. దిగిన వాడికి మోత్సం ఏమిటి? అందులో ఇద్దరికి ఎలా వచ్చింది? ఇదంతా కథ ఏమిటో మనకు అర్థం కావట్లేదు. సందేహం కలిగింది. దాన్ని దయచేసి వివరించవలసింది అంటున్నారు. అందులో భూ జత అద్భుతతమం భగవాన్ తత్ర కారణం, ఈ ఇంత ఆశ్చర్యానికి ఏమిటి కారణమో మీరే చెప్పగల సమర్ధులు మీరే మీకు మాకు ఈ విషయాన్ని పోల్చింది అని నారద మహర్షిని ధర్మరాజు అతని రహస్య యాగంలో అడిగాడు. ఇప్పుడు తద్వజా అకర్ణ్య నారదః భగవాన్ పుట్టి చప్రాతమపాత్య శృణ్వతః సదః కథ. ఎప్పుడైతే ఈ మాట అడిగారో ధర్మరాజు నారదుడు సదస్సులో ఉన్న వారందరూ కూడా వినటానికి వీలుగా చెప్పాడు అంటే రహస్యం చెప్పలేదు. ఇక్కడ రోజు ఉన్నది రుష్యులందరూ ఉన్నారు. వీడిద్దరూ మాట్లాడుకుంటుంటే అది ఏమవుతుంది? కదా యజ్ఞ మధ్యే న ప్రలపేత్ న సంభాషేత్ నాత్మనః గుణానుస్తవీతా.
నాన్యై కలహం కుర్యాత్ స్నవరనిందాన్ ఇవి ఉన్నాయి. యజ్ఞంలో అసలు మాట్లాడకూడదు. హవిస్సులు మంత్రాలు అవుతుంటే మనం ఇక్కడ మాట్లాడాం అనుకోండి ఏమవుతుంది? బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అన్నాడు, యజ్ఞంలో మధ్యలో మార్చానికి బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అన్నాడు. మళ్ళీ వీళ్ళు ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ధర్మరాజు అందులో వాడు. ఎవరో కాదు మాట్లాడేది ఎవరితో లేదు కదా ఎవరితో మాట్లాడలేదు కాబట్టి తప్పు లేదా అంటే కాదు ఏదో విశ్రాంతి చూసుకొని అడిగాడు ఎలాగో విశ్రాంతి కాబట్టి అందరూ ఉన్నారు అందరూ ఉంటారు పరమాత్మ కదా సహస్యం ఎందుకు అని ఋషులందరూ వినేలా చెప్తున్నాడు. శృణ్వ శృణ్వత్యా సత్సదః సదాః నాదులు అంటున్నాడు. నిందన స్తవ సత్కార న్యట్కారార్ధం కరేవరం ప్రధాన ఫలయో రాజన్. నీకేనా జరిపితం నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు అడగనే కూడదు ఎందుకంటే పరమాత్మను ఇంతగా నిందించిన వాడికి మోక్షం ఏమిటి అన్నావు కదా కరెక్ట్ అది నింద, స్తోత్రము, గౌరవము, అవమానము, పూజ, ధిక్కారము ఇవన్నీ ఆత్మకు ఉంటాయా? ఎవరికి ఉంటాయి? చిన్నదానికి ఉంటాయి, అది ఇక్కడే ఉంటుంది. కదా. నన్ను అవమానించారండి అన్నమాట బుద్ధిగల మాటేనా? అన్నది ఎవరిని? ఆత్మ అవమానించారండి కదా ఒకడు. కాబట్టి నిందనస్తవ సామర్థ్య యక్షారార్థం కలేవరం. అవమానం కానీ పరిహాసం కానీ నింద కానీ స్తోత్రం కానీ ఇవన్నీ. శరీరానికే తప్ప ఆత్మకు లేవు మానవ మానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయో ఇలా. ఇంధనత్వ సామర్థ్య న్యక్కారార్థం ని న్యక్కారార్థం కలేవరం ప్రధాన పరయో రాజన్ అవివేకేన కల్పితం ఈ ఒకటి ప్రధానం ఇంకోటి పర అంటే ఒక ప్రకృతి ఒకడు పురుషుడు. అంతే కదా? ప్రాణి అంటే లోపల ఉండేవారు పురుషుడు, పైన ఉండేది శరీరం. రావమని అంటే దేన్ని? ఆత్మనా శరీరానా?
అయినప్పుడు శివుతాభిమాని అయిన దండ పార్షయోహో యథా ఎదుటి వాడిని శివిస్తాను అంటే వాడు నీకు శత్రువు అనుకుంటున్నావు వాడు కాదు ఆ శరీరానికి శత్రువు. ఇంకో శరీరా? ఇంకో మిత్రుడు. ఒప్పుకున్నావా? కాబట్టి ఆ శరీరాన్ని చూసి ఆ శరీరమే ఈ పని చేస్తుంది అనకుండా వాడు చేస్తున్నాడు, వాడు నన్ను అవమానిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు నీ చేతి వెనక్కి పక్కకు పెట్టు. వాడి చేతి వెనక్కి పక్కకు పోతుంది. ఇద్దరు ఏం చేస్తారు? ఏం లేదు. కాబట్టి. అందులో పరభిమానీన హింస వాళ్ళు వేరు నిర్మేరమైన అభిమానంతోటి పరమాత్మ అక్కడ లేడు. శరీరమే ఆత్మ అన్న అభిమానంతోటే ఎదుటి వారిని మనం హింసిస్తున్నాం. శరీరం వేరు ఆత్మ వేరు అనిపిస్తారా? శరీరమే ఆత్మ అనుకొని హింసిస్తున్నారు తలవిమానేనా అలాగే దండ పారుష్య యోగ యథా శిక్షిస్తారు. పరుషంగా మాట్లాడుతారు. ఏమి బట్టి? సిద్ధి చూసి, ఆత్మ చూసి కాదు. ఇలా పార్థివా. హింసాభ్యాభిమానేన దండపారుషయోర్యథా యన్నిబద్ధోభిమానోయం తద్వదాత్ ప్రాణినాం వధః తధా నయస్య కైవల్యాత్ అభిమానః అఖిలాత్మనః వైషమ్యమిహ భూతానాం మమాహమితి పార్థివ నాది నేను. కదా? ఇవే కారణాలు. శత్రుత్వ కూడా ఏది కారణం? నా వస్తువు వాడు తీసుకున్నాడు, వాడు ఇప్పుడే చెప్పాడు. వీడు నాకు ఆ వస్తువు ఇచ్చాడు, వీడు నాకు వీడు మిచ్చాడు. దీని బట్టి కాబట్టి ఇది పెట్టుకొని వైషమ్యమిహ భూతానాం మమాహమితి పార్థివా యన్నిబద్ధః అభిమానోయం ఇది శరీరాన్ని బట్టి వచ్చేది ఇదంతా దేహాత్మాభిమానంతో కలిగేది నాయనా. తద్వదాతు ప్రాణినాం వధ ఈ అభిమానంతో ఇవన్నీ కలుగుతున్నాయో దాన్ని చంపేసి వాని చంపేయాలి అంటున్నాడు అంతే కాదు
వీడు దాన్ని చంపేసి అమ్మ వాడు చచ్చాడు నా పీడా పోయింది నాకు ఇలాంటి బాధలు ఇంకా ఉండవు. ఎలాంటి బాధలు అడుగుతుంటాడు వాడు ఏదో అనుకుంటాడు. అడుగుతుంటాడు అంటుంటాడు అంటే ఏమైనట్టు అయింది? శరీరం అడిగిందా? ఆత్మ అడిగిందా? ప్రకృతి అడిగిందా? పులుడు అడిగాడా? వాక్ ఉపయోగించాలి. కదా ఏదో ప్రకృతి గురించి కావాలి అంటే పంచభూతాలతో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమే మాట్లాడిస్తుంది. అంతర్యానికి సంబంధం మాట్లాడుతుంది అంత మాత్రాన ఇవన్నీ అంతర్యానికి అంతవు. సదా నయస్య కైవల్యాత్ అభిమానో కిరాత్మనః పరస్య దమకర్తుహి హింసాకేనాస్య కల్పితే ఇలాంటి వాటితోటి ఎవరు హింస కల్పిస్తారు ఇలాంటి ఆత్మను ఎవరు బాధ పెడతారు అందరూ చెతురు బాధ చేయమాలే కాబట్టి గోప్యః వై యధా కైవ అభిమానోచినాత్మనః కేనాస్తి కల్పతే తస్మాత్ వైరానుబంధేన నిర్వైరేన భయేన వా స్నేహాత్ కామేన వా గుంచ్యాత్ కథంచిత్ నేర్ఛతే పృథత్ ఇంతకు ఈ మొత్తం కథాకారం ఏం చేస్తున్నానంటే నీవు ఏ భావంతోటైనా ఉండు మా సంబంధం లేదు ఏ గుణాలైనా కలిగి ఉండు. కానీ ఉన్నంత కాలం వాడినే స్మయించాలి. మరో జోలికి పక్కకు వెళ్ళకూడదు. నిరంతరం పరమాత్మ యందు ధ్యానం ఉంచి ఈ పని చేయాలి. మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత నిరంతరం అయ్యో ఈ ఇల్లు అక్కడ పోయిందా ఇక్కడ పోయిందా ఏం చేయకపోయిందా అది బాగుంది మనం మంచి సమానం అదే ఆలోచనలో ఉంటాం మనం. మరి శరీరం అంటే ఏమిటి? ఇల్లే. కాబట్టి ఆత్మకు ఇల్లైనటువంటి శరీరాన్ని అన్ని విధాలుగా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాము. మరి ఆత్మ గురించి? పట్టించుకోము కాబట్టి ఇందులో స్నేహ తస్మాత్ వైరానుబంధేన తదా నయత్య కైవల్య ఆ తస్మాత్ వైరానుబంధేన నిర్వైరేన భయేనవా కాబట్టి వైరంతో సేవించిన
స్నేహంతో సేవించినా, భక్తితో సేవించినా పరమాత్మ కాసేలా ఏం కావాలి? మోక్షం రావాలంటే ఏం కావాలి? పరమాత్మను సేవించాలి. ఎలా సేవించాలి? ఎలాగైనా ఒకటి. శరీరం లేకుండా సేవిద్దామా? శరీరం ఉండి సేవిద్దామా? శరీరం ఉంటే సేవించాలి. శరీరం ఉన్నప్పుడు సాహస శత్రువులు వస్తారు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అవి ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఒకడిని హాని చేస్తాం, ఒకడిని మేలు చేస్తాం, ఒకడిని గౌరవిస్తాం, ఒకడిని అవమానిస్తాం, ఒకడిని దూషిస్తాం. తప్పు. కానీ ఇవన్నీ ఎవరు చేసే పని ఎవరికి చేసే పని. ఈ శరీరం ఆ శరీరం దానికి చేస్తుంది. ఆత్మశక్తి అక్కడ లేదు. అందుకోసమని తస్మాత్ వైరానుబంధే నిర్వైరేన భయేన వా స్నేహాత్ కామేన వైరం ఉన్నా. స్నేహం ఉన్నా, భక్తి ఉన్నా, భగవంతుడిని సేవిస్తే మోక్షం తప్పదు. అంటే స్నేహాత్ కామేన యుజ్ఞాత్ కదంచితి నేక్షతే పృథకు స్నేహంతో లేదా కోరికతో కోరికకు స్నేహానికి పృథర్ భావాన్ని చాలామంది రమ్నేయండి నూటికి 95% చెప్పలేరు లోరించలేరు స్నేహం వేరు కోరిక వేరు అందామా రెండో ఒకటి ఉందామా? ఫలాని వాడు ఉత్తమ తేజుడు అంటే వాడి యందు నాకు వాడి స్నేహం కావాలనే కోరిక ఉందనే అర్థం. కాబట్టి స్నేహంతో కానీ కోరికతో కానీ కదంచి నక్షతే పృథకు అలా విడివిడిగా చూడడు. యథా వైరానుబంధేన మత్యస్తన్వయతామియాత్ తథా భక్తి యోగేన ఇతిమే నిశ్చితామతిహి పరమాత్మ యందు భక్తి కంటే పరమాత్మ యందు వైరమే తొందరగా బాగుపరుస్తుంది. అంటే ద్వేషం ఉన్నవాడు బాగా తలుచుకుంటాడు, ప్రేమ ఉన్నవాడు ఏడాది పద్ధతిలో కూర్చుంటాడు. ఇవాళ ఫిష్మిక్ కాదసి అండి తాగుదాం బానే కదా అన్నాడు. అంటే సంవత్సరం మొత్తంలో ఒక రోజు చేస్తాడు. అది చతుత్వం ఉన్నవాడు విష్ణు వాడు ఆ విష్ణు వాడు ఆ విష్ణు వాడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వాడికి. కాబట్టి నా ప్రకార అభిప్రాయం ప్రకారం భక్తి కంటే ద్వేషమే తొందరగా ఫలింపజేస్తుంది. తస్మాత్ వైరానుబందేన.
నేచతే నిశ్చితామతిహి కీచః అపేచస్కృతారుద్ధః కుడియాయాం తమనుస్మరం తం సమరంభభయ యోగేన విన్యతే సత్తరూపతం. రుచ్చ చెప్తున్నాడు, ఓ తుమ్మెద ఉంటుంది ఏదో కందిరీగ అంట చిన్నది తేనెటీగ లాంటిది. అది ఏం చేస్తుందంటే ఒక పురుగును పట్టుకొస్తుంది, తినదు చంపదు. పట్టుకొని వచ్చి గోడకు ఓ రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో పురుగును నలిపి వెళ్తుంది, అది బయటికి రాకుండా చుట్టిది కాపలా అది.
బయటికి వస్తే ఆ స్థానం ఏమో లోపలనే ఉంటుంది. ఇది బయటికి పోదు. అది బయటికి రాదు. నిరంతరం తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ. అందులో ఉన్న పురుగు. తన చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ పురుగును దాన్నే చూస్తూ, దాన్నే తలస్తూ, దాన్నే చూసి కొన్నాళ్ళు గట్టి కలిపి అది కూడా ఈ పురుగు లాగా వెళ్తుంది. ఇది ఆకారం అవుతుంది. అమంతం బయటికి వస్తుంది. ఇది ప్రేయస్కృతః అంటారు. ఇది శాస్త్రం. అలాగే భయంతో, ఉద్వేగంతో, వైరంతో మనం కూడా పరమాత్మను స్మరిస్తే ఎప్పుడు మనకు కూడా అదే ఆకారం వస్తుంది. కదా గోడ రంధ్రంలో ఉన్నటువంటి పురుగు తన చుట్టూ ఉన్నటువంటి తుమ్మెదనో మరో దాన్నో తలుచుకొని అదే రూపాన్ని పొందినట్టుగా సంసారం అనేటువంటి మహా పెద్ద బిలంలో ఉన్న మనము మన కాపురం ఆయన ఉన్నాడు కదా ఎలాగ పెరిగి వెళ్ళకుండా చూస్తూనే ఉన్నాడు స్వామి. నిరంతరం ఆయన్ని తలుచుకుంటే మనకు అదే రూపం వస్తుంది. ఈతః పేషస్కృతావృద్ధః కుడ్యాయాంత మనుస్మరణ్ సౌరంభ భయ యోగేన విందటే తత్సరూపతాం అలాంటి సారూప్యం వస్తుంది ఏవం కృష్ణే భగవతి మాయా మనుజ ఈశ్వరే రీతిలో అతను మాయా మానసి చెప్పుకున్నాం కదా పరమాత్మ మాయ మన జవిగ్రహే మాయ తోటి మానవ రూపం తెచ్చుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యందు వైరేణ పూతపాత్మానః తమాపుహు అనుచింతయ ద్వేషం తోటి నిరంతరం అతన్ని తడిసి అన్ని పాపాలు పోగొట్టుకొని అతన్ని పొందారు. ఇందులో వింత అంటూ ఏమీ లేదు. కామాత్ ద్వేషాత్ భయాత్ స్నేహాత్ యథా భక్త్యా ఈశ్వరీ మనః ఆవేశ్య. కోరికతో, కామంతో కానీ, ద్వేషంతో కానీ, భయంతో కానీ, స్నేహంతో కానీ, భక్తితో కానీ ఇందులో ఏదైనా సరే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేస్తే ఆవేశ్య పదగంహిత్వ పాపాన్ని వదులుకొని బహ బహ వస్తద్గతిం గతాః ఎంతో మంది ఈ భావాలతో పరమాత్మను చేరారు. ఇందులో ఐదు ఆరు చెప్పారు ఒక్కొక్కరి అవి ఉత్తయి కావు అన్నీ ఎగ్జాంపుల్స్.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క దుష్ట అర్థం ఉంది. చూడండి చెప్తున్నాను మనకు. గోప్యః కామాత్ భయాత్ కముతః ద్వేషాత్ చద్యైత్యాదయో నృపాః సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యార్వయం. నారదుడు అన్నిటి గురించి చెప్తున్నాడు. ఎవరయ్యా అంటే గోప్యః కామాత్. గోపికాలు కృష్ణుని యందు కామంతోటి ప్రేమించారు, స్మరించారు. వాళ్లకు మోసం వచ్చింది. చూడండి గోప్యః కామాత్ భయాత్ కంసః చంపుతాడు చంపుతాడు చంపుతాడు అని కంసుడు ఆ ఒక్క రాత్రి కృష్ణ కృష్ణ కృష్ణ ఆసీన సన్విజన్ తీష్టన్ శ్రయానః అంటాడు కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా నిద్రపోయినా లే నిద్రపడలేదు అనుకోండి నడుస్తున్నా ఆహారం తీసుకుంటున్నా నీళ్ళు తాగుతున్నా కృష్ణ కృష్ణ కృష్ణ నమస్కారం ఏంటంటే మధురా నగరంలోకి అక్రూరుడి తోటి వచ్చారు ఇద్దరు పుషబలరాము నగరం యొక్క ఉద్యానమనం అక్కడ రాగానే రథం ఆపేశాడు అక్రూరుడు దిగి స్వామి ఈ పూట మా ఇంటికి వేయించేయండి అన్నాడు. ఇప్పటికే నీ మీద సగం మత్త ఉంది దాదో పక్షపాతి అని. అయినా సరే రాజు నువ్వు బాగా సేవించావు కాబట్టి నమ్మకంతో మా దగ్గరికి పట్టాడు. ఇప్పుడు నన్ను మొదలు మమ్మల్ని ఇద్దరిని రేపు నువ్వు బతకవు. నువ్వు కూడా మాలాంటి వాళ్ళతోటే చేరుతావు నువ్వు. అందుకోసం పని పూర్తి చేసుకొని నేను వస్తాను. నువ్వు ఒక పని చేయాలి. కృష్ణ బలరాములు మధురా నగరానికి వచ్చారు అని కంసునికి చెప్పి. నగరం ఉద్యానానికి వచ్చేసారు వాళ్ళు. రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి వస్తారట. చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. పని పూర్తి చేసుకొని నేను వస్తానన్నాను. అర్థమైందా? అక్కినోడు వెళ్లి అయ్యా వాళ్ళిద్దరూ వచ్చారండి. తోటలో దిగారు రేపు ఉదయం మీ దగ్గరికి వస్తారని చెప్పమన్నారు. సరిగ్గా సూర్య ఆ సమయం ముందు చెప్పాడు. కంసుడికి ఆ రాత్రి కాలరాత్రి. ఎక్కడ వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎట్లా వస్తాడో, పాలు తాగిపోతే పాలల్లో కృష్ణుడు, నీళ్ళల్లో కృష్ణుడు, మజ్జిగలో కృష్ణుడు, అన్నంలో కృష్ణుడు, పాయకలో కృష్ణుడు. అద్దం చూసుకుంటే తలకాయ లేదు అని చెప్తాడు. తలకాయ లేని పేరు ఎలా కనబడింది ఎంత ఉంటది ఆలోచించండి. మనం అద్దం చూసుకున్నామండి కనబడుతున్నది. మన రూపం కనబడుతున్నది తలకాయ మాత్రమే కనబడదు.
తరకాయ పడి చూపియాడు అన్నమాట. అంటే అప్పుడే వచ్చి చంపేశారేమో కృష్ణుడు కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ఆ రాత్రి మొత్తం అతను ఇంతకాలం చేసిన పాపాలన్నీ పోయేటట్టు మరి వాళ్ళు చదవట్లేదు మోసలు రావాలి. స్వామి వచ్చిన మోసలు రాక ఇంకేం వస్తుంది? మోసలు రావాలి కదా మరి మోసలు రావాలి పాపాలు అని పోవద్దు ఆ రాత్రి వాళ్ళ పట్ల తపన. బాధ క్షోభతో అన్ని పాపాలు పోయాయి. భయం. అందుకే భయాత్ కంసః. భయాత్ ద్వేషాత్ చైత్యాదయః ఉన్నాడు సుద్ధిపాలుడు గంఠవృద్ధుడు జరాసంధుడు అంటా ఉన్నారే వీళ్ళంతా ద్వేషం తోటి వీళ్ళు తరించారు చైత్యాదయో నృపా. సంబంధాతు వృష్ణయా బంధుత్వాన్ని బట్టి యాదవులంతా తరించారు. స్నేహాతు యూయం మీరు ఉన్నారే పాండవులు పరమాత్మ మీకు స్నేహం ఉంది ప్రీతి ఉంది దాంతోటి మీరు తరిస్తారు. ఇక మిగిలింది భక్తి పోయింది. మేము భక్తితో నాలుగు చెప్పుకున్నాం. భక్తిలో ఎవరు దృష్టాంతం నారదుడే. పుస్తకం ఉంది కదా భక్తి సూత్రాలు చదువుకున్నారా ఎప్పుడైనా చూశానా ఒక్కొక్క సూత్రం. అది ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఏడాది అవుతుంది. నారద రజ్జ సూత్రం అద్భుతమైన ప్రసానం అంటే అంత కాదనుకోండి. ఎక్కువ మహా వివరాంగా పోతే ఒక నాలుగు నెలలు మంచిగా చెప్పుకోవచ్చు. నూట నూట నలభై రెండో ఎన్నో ఉన్నాయి సూత్రాలు. భక్తిలోని అన్ని విధానాలు, అన్ని స్వరూపాలు, అన్ని తేడాలు మొత్తం వివరిస్తాడు. ఆ అలా రాసిన వాళ్ళు ఒక నారదుడే మరి ఇంకొకడు ఎవరు రాస్తారు? భక్తి రామ అనుభవ అందువల్ల భక్త్యా వయం విభో ఖతమోపి నవేనస్యాత్ పంచానాం పురుషం ప్రతి ఈ ఐదింటిలో వేనుడు ఎందులోనూ చేరడు. అంటే వారికి ద్వేషము లేదు, స్నేహము లేదు, కామము లేదు, భయము లేదు, ఒక బంధుత్వము లేదు. అందుకే వారికి ఏదున్నా మోటం వచ్చేది, ఇవేమీ లేవు వారికి. చెప్పినవేవి లేవు అని మొట్ట నా దగ్గర అయితే సంబంధం వచ్చి తర్వాత అవుతుంది అది వేరే సంగతి అనుకోండి పురుష చక్రవర్తి దేహం వచ్చిన తర్వాత వారికి సద్గత్య వచ్చేసింది. స్వామి శరణం వచ్చాడు కాబట్టి కతమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం కృతి తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయే
విధానం ఏది అని కాదు నాయనా, ఏదో రకంగా కృష్ణుని యందు మనస్సు లగ్నం చేయి మోక్షం వస్తుంది. నువ్వు ఎలా చేసినా ఇబ్బంది లేదు. ద్వేషం దూరా చేయడం జరుగుతుంది. ద్వేషిస్తావో, ప్రేమిస్తావో, బంధువు అంటావో, మిత్రుడు అంటావో ఏమన్నా అనుకో. భయంతో అమ్మో అందరిని చంపుతాడు అనుకో. ఏ విధానమైనా ఇబ్బంది లేదు కానీ సమగ్రంగా మనస్సు అక్కడే ఉండాలి. అర్ధజరతీయం బాలేదు సగం ముసలివాడు సగం వయసు వాడు ఉంటే అలా కుదరదు. ఉంటే పూర్తి ఇది ఏమంటారు అర్ధజరతీయం అంటారు. అందువల్ల సగం భయం సగం ప్రేమ అబ్బో పెద్దగా తిరిగి దేవుని అంటారేమో. పైకి మాత్రం ఆయన లేడు లేడు అంటాడు. తోపడం మాత్రం ఆయన లేదు. నిప్పి లేదు జ్ఞాపకం ఉంది కదా. వాడు ఉన్నాడు భార్గవ అని. థాంక్యూ అండి. సిపిఎం ఆ బియా సిఎంబి లో ఉంది చూడండి. అది కూడా అలా ఉంది సిపిఎం దాని ఇయ్యాల అంటారు. భగవంతుడు ఏడు చూపి అతను ఏదైనా వచ్చాడు వాళ్ళ దగ్గర అక్కడ హైదరాబాద్ నది దగ్గర. అవును. నేను నవ్వుకుంటూ మీకు పెళ్లి అయిందా అన్నారు మామూలు సింపుల్ కి వస్తే. ఆ అయినా ఇయ్యండి. పెళ్లి అయిందా మ్యారేజ్ అయిందా? అదేంటి చెందుకుంటున్నారు. పెళ్లి అంటే ప్రోజక్ట్ చేసేసి మ్యారేజ్ అయితే రిలీజ్ చేయండి మ్యారేజ్. అబ్బే అది రాక్షనగా ప్రోజక్ట్ చేశారండి. అంటే ముహూర్తం పెట్టారా? ఆ ముహూర్తం పెట్టారు. అబ్బాయి పుట్టాడా? కొడుకు పుట్టాడండి. మరి కొడుకు చేశావా? ఆ పోయే చేశాం కదా. నువ్వే నా ఆస్కరవయ్యా. నువ్వు ముహూర్తాన్ని నమ్మావు, మా కొడుకు నమ్మావు, వానికి కొడుకు చేయించావు. మరి జ్యోతిష్య వేగత ఏమిటి? అంటే ఇంట్లోనేమో దేవుడు జ్యోతిష్యం వేదిక మాత్రం లేదు. ఈ డబుల్ గేమ్ ఎందుకు ఆడతావయ్యా అన్నారు. కరెక్ట్. చక్కగా నారికి కొరుక్కొని పక్క వాడిని పోయి ఈ రాజ్యవాడిని పిలిస్తే మన పరువు పోతుంది కదా చూసి పిలవండి అంటున్నాడు. ఎవడు ఈనాడుకు ఒక సంపాదకుడు ఉన్నాడు రఘు అంట ఎవరో. సబ్ ఈడియట్ కదా ఏమంటారని. ఆయన మంచివాడి ఆయన కావాలని నన్ను పిలిచాడు ఆయన రోజులు విని సందేహించారు అని పిలిచాడు. ఇలాంటి వాడిని పిలిస్తే నేను ఏదో యోగక్షమం అడుగుతున్నాడు అనుకున్నాను ఇదే వాదనలో పాయింట్ అనుకోలేను. ఇదిగోండి పెళ్లి లేకుండా పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా ఏదో మామూలుగా అడగతాం కదా ఫ్రెండ్స్ లాగా ఒడిగేయిందా ముహూర్తం పోయిందా ఇంతా అంటే అన్నిటికీ ఆహా వస్తుంది మీరు ఏం నాకుతున్నావయ్యా నువ్వు.
కొడుకు చేసి సంజాబాద్ చేసుకొని జ్యోతిష్యం లేదంట మూర్తంతో పెళ్లి చేసుకున్నావ్. మరి ఇది చేయకయ్యా. అమ్మ బాబోయ్ అని అప్పుడు బయలుదేరి అంటున్నాడు. పండితులు చాలా కేర్ఫుల్ గా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే పండితులు కదా. అంటే అది డబుల్ గేమ్ అంటారు. లోపల మాత్రం గుడికి పోవడం, దండం పెట్టడం అన్నీ ఉన్నాయి. బయటికి మాత్రం ఏదో వాళ్ళకి ఏదో పార్టీ ఏదో ఉంటుంది. ఆ సమాజం ఆ దానికి వాళ్ళు లీడర్ అన్నమాట. మరి అక్కడ వాళ్ళు ఆ రకంగా పేరు తెచ్చుకోవాలి ఆ రకంగా. కాబట్టి పైకి ఆ విధంగా వస్తుంటారు. అలాంటి వేషాలు పెడితే మాత్రం మోర్శం రాదు. ఏదైనా ఒక పాపాన్ని స్థిరంగా పెట్టుకొని పరమాత్మ యందు మనస్సు లభ్యం చెయ్యి. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ మాతృశ్వకేయః వశ్చేద్యః సంతవస్త్రస్య పాండవా నాయనా ఇంత అడుగుతున్నావు. ఇంతకు వారి పేరు తెలవదా నీకు? ఎవరు వాళ్ళు? శిష్పాలు అంటావు అప్పుడు ఎవరు నీకు? ఏమంటారు? పినత తిప్పి పిల్లలు కాదు. అవునా కదా అంతా అక్కచెల్లేలే. ధర్మరాజు యొక్క తల్లి కుంతి వీళ్ళంతా ఎవరండీ? వీళ్ళంతా రాజాదిదేవి వరు మొత్తం ఏడుగురు ఉన్నారు అక్కచెల్లేలే. మీ చెల్లెలు కొడుకులు అంటే నీవు ఎట్లా కృష్ణునికి బావను బావ మరుదులో వాళ్ళ అంతే. అయితే మీరేమో బావగారనే పూజిస్తున్నారు, వాడేమో శత్రువు అని పూజిస్తున్నారు. ఇద్దరు పూజించే అటువంటి. చెప్తున్నాను కదా మాతృస్వతేయః. వత్యై యహ దంతవత్రస్య పాండవ పార్వత ప్రవరో విష్ణో విప్రతాపాత్ పదాచ్యుతౌ ఇంకా సముందరికి వెళ్తున్నాడు. మీరు వాళ్ళు అక్కజీలన్న పిల్లలే నాయనా. మీ పిల్ల తల్లి పిల్లలు వాళ్ళు. ఇది మీ సంబంధం. అసలు సంబంధం మీకంటే వాళ్లకు ఆయనతోటి చాలా క్లోజ్ సంబంధం ఉంది. వాళ్ళు వైకుంఠంలో సెక్యూరిటీ ఆఫీసర్లు అయ్యా బాబు. పార్థద ప్రవర ఉద్వారపాలు. శ్రీ మహావిష్ణువుకు శ్రీ నారాయణునికి వైకుంఠంలో వాళ్ళు పాసదప్రవరౌ ద్వారపాలకుడు విప్ర చాపం వల్ల అక్కడి నుంచి వాళ్ళు ఊష్ఠై వచ్చారన్నమాట సస్పెండెడ్ ఓ మూడు జనవరి సస్పెండ్ చేశారు స్వామి.
అందువల్ల శాపంతోటి కిందికి వచ్చారు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు చిన్నవాళ్ళే కాదు పరమాత్మ యొక్క పాలకులు ద్వారపాలకులు అంటే. ఏమిటి అయ్యా? ఓ పక్కన శ్రీమన్నారాయణులు అంటావు, మరో పక్కన శ్రీమన్నారాయణునికి ద్వారపాలకులు అంటావు. స్వామి ద్వారపాలకులకు శాపం రావడం ఏమిటి? అందులో నువ్వు బ్రాహ్మణుల వలన బ్రాహ్మణులకు స్వామి అంటే భక్తి కదా? మరి వీని మీద హద్దు ఉండదా? భగవంతుడి మీద భక్తులు వాళ్ళు భగవంతులను సేవించరా? అలాంటి కీద్రిశ సత్యవా శాపః హరిదాసాభిమాన అందులో పరమాత్మ భక్తులకు కూడా ముట్టుకుంటుంది ఆ శాపం తగులుతుందా? వీళ్ళు ఎంత బ్రాహ్మణులైతే మాత్రం సాక్షాత్తు పరమాత్మ ద్వారా పాల శపించే అంత కనులా? ఆ రోజు శాపం ఉంటది కదా. అలాంటి వారిని కూడా శపించగలిగారంటే మరి వారెంత గొప్పవారై ఉంటారు? మరి నిజంగా వారంత గొప్పవారై శాపం ఎందుకు పెట్టారు? కదా. పరమాత్మ దాకా వెళ్ళలేని గొప్పవారు శాపం పెడతారా? ఒకవేళ గొప్పవారు కాకుంటే శాపం పెడితే వీరికి తగులుతుందా? అంటే ఓకే. అందుకే కీదృజః సత్యవాచాపః హరిదాసాభిమర్ధనః అశ్రద్ధేయ ఇవా భగ్నిని నమ్మదగ్గట్టుగా లేదు. హరేహి ఏకాంతినాం భవః పరమాత్మ యొక్క ఏకాంతులు వాళ్ళు అంటే ఆంతరంజిక సేవకులు. పరమాత్ములు ఒక్కసారి తలుచుకుంటేనే మళ్ళీ పుట్టం. సంసారం ఉండదు. మరి అక్కడ ఉండేవాడి సంసారం ఏంటి? వాళ్ళ శాపం ఏంటి? ఎలా? ఏకాంతినాం భవః దేహేంద్రియాసువీనానాం వైకుంఠపురవాసినాం దేహ సంబంధ సంబంధమేతత్ ఆధ్యాతు మర్సతి వైకుంఠంలో ఉండే వాళ్లకు శరీరం కానీ ఇంద్రియములు కానీ ప్రాణములు కానీ ఉంటాయా అంటే ఇవి. ప్రకృతి వల్ల వచ్చింది. ప్రకృతి సంబంధమైనటువంటి దేహ ఇంద్రియ ప్రాణములు ఉండవు కదా. ఇవి లేనటువంటి వైకుంఠవాసులకు దేహ సంబంధ సంబంధ. శరీరముతో సంబంధం ఉన్నవారితో సంబంధం అసలు శరీరమే లేని వారికి శరీరము ఉన్నవారితో ఉండే సంబంధంతో సంబంధం ఎలా ఏర్పడుతుంది దేహ సంబంధ సంబంధః
ఇది రాఖ్యాతు మర్హసి మాకు ఈ రహస్యాన్ని వివరించవలసింది అని మళ్ళీ ధర్మరాజు గారు నారదుడిని అడిగారు. అడిగితే ఏకదా బ్రహ్మణ పుత్రా విష్ణోర్లోకం యదృచ్ఛయ సనందనాదయో జగ్ము. చరంతః భువనక చెప్తున్నాడు. సనక, సనంతన, సనత్కుమార, సనత్సుజాతులు ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ పరమాత్మను సేవించాలనేటువంటి కోరికతోటి వైకుంఠానికి వెళ్ళారు. వీళ్ళు ఎంత వాళ్ళు పంచదడ ఆయనార్థాభాః పూర్వేశామపి పూర్వజాః వాళ్ళ వయస్సు మాత్రం చూస్తే 5 లేక 6 సంవత్సరాల పిల్లలా ఉన్నారట. కానీ అసలు వారు పూర్వేషామపి పూర్వజా. మొదలు పుట్టిన వారందరి కంటే మొదలు పుట్టిన వారు. సృష్టి మొట్టమొదలు జరిగింది ఎవరి వల్ల ఎవరు మొదలు పుట్టిన వారు బ్రహ్మ వల్ల ఇతనే వీళ్ళే. బ్రహ్మ యొక్క మానస సృష్టి. ఎవరు? తనకా సనందన సనత్పు నలుగురే పుట్టారు. మొట్టమొదటి సృష్టి వాడే కుమార సృష్టి అంటాం. పుట్టగానే స్వామి ఏం ఆజ్ఞ అన్నారు. మీరు కూడా మాల సృష్టిలా పెంచేసేయండి అందరం కలిసి సిద్ధం చేద్దాం అంటే నో. నాకు నీ వద్దు, నీ సృష్టి వద్దు, పరమాత్మ కావాలి అని వెళ్ళాడు. సరే సంకల్పం మంచిదే కానీ నాన్నగారి మాట పిల్లలు వినకూడదు అన్న సాంప్రదాయం. ఎవరు పోవచ్చు పూజ చేయరు అన్నమాట. ఈ ఆకారం అక్కడి నుంచి వచ్చింది అన్నమాట. అందుకే పూర్వేషామపి పూర్వజా మొదటి వారందరి కంటే మొదటి వారైనటువంటి ఈ మహానుసాహుడు అందుకే దిగ్వాసతః. ఐదారేళ్ల పిల్లవాళ్ళు కాబట్టి ఈ పచ్చెలు దిగంబరంగా ఉన్నారు. దిగ్గువాసతః శిశువును మత్వాత్ మరీ చిన్న పిల్లలు. ఐదారేళ్ల పిల్లలు ఏముంది? ఐదారేళ్ల పిల్లలు వైకూఠ రాదు ఏంటంటే. వాళ్ళ రోజు సరే వీళ్ళు ఏంటి పిల్లలు ఎక్కడికి వస్తారో సరే ఆ అన్నారు. పిల్లకాయలు వచ్చారని ఆపారు పాపం. పెద్దవాళ్ళు అనుకోలేదు శివాజ అంటే ప్రమాదం అక్కడ వచ్చింది. దిగ్వాత సహా శిశున్ మత్వాత్ వాస్తవు తాన్ ప్రత్యశేకతః వాళ్ళు ఇది ఆపారు ఆగండి మీరు నోటు పోతారు పిల్లలకి ఏ పని. అలా అచవనుకు పితా ఏవం యువాం వాతం నచార్హతః రజస్తమూభ్యం రహితే పాదమూలే మసుద్విషః పరమాత్మ యొక్క పాదముల సన్నిధిలో ఉండే వారికి రజస్తమో గుణాలు ఉండొచ్చనా ఆపారంటే ఏమున్నట్టు
అది కూడా ఉండొచ్చు కదా అనుమానం ఉంది. మమ్మల్ని అనుమానిస్తున్నారు. అసలు అనుమానం ఉండొచ్చు అండి వైకుంటంలో. సెక్యూరిటీ ఎందుకు అక్కడ లాంఛనం. ప్రోటోకాల్ అంటాం చూడండి ఆయన కాబట్టి ఉండాలంటే ఉండాలి అంతే ఇదండీ ఆయన ఆయన వీళ్ళు కాపాడతారా. అది ఆయనకి ఆపద వస్తుందా? ఏదో లాంఛనం ఉండవచ్చు అని మీరు మరి మమ్మల్ని ఆపుతున్నారంటే మా వల్ల ఆయనకి ఆపద ఉందా? మీ వల్ల ఆపద ఉందా? ఈ గుణాల కాస్తా ఉందా? ఇలాంటి చోట మీరు ఉండటానికి పనికిరారు. కాబట్టి ఏ గుణంతో మీరు ఆపారో ఆ గుణం బాగా ఉన్నటువంటి రాక్షసుల గర్భంలో జన్మించండి. అని ఆసురీం యోనిం బాలిచౌ యాత ఆసు త్వరగా వెళ్ళండి ఏవం శప్తౌ స్వభా స్వభవనాత్ వదంతౌ తై కృపాలుహి ప్రోక్త పునర్జన్మ విర్వాం త్రిసిర్లోకాయ కల్పతాం ఇలా అంటే కథను చాలా సంగ్రహంగా చెప్పాడు. ఇలా శపించగానే మహానుభావుల శాపం తిరుగులేనిది కాబట్టి వారు. భూలోకానికి పడిపోతున్నారు. పడిపోతున్నటువంటి వాళ్ళను చూసి మళ్ళీ వేయగలిగి మీరు ఎక్కువ ఆదరకండి. మూడు జన్మల్లోనే మళ్ళీ మీ లోకానికి మీరు చేరుతారు. అని వారు చెప్పారు జజ్ఞాతేతౌ దిచే పుత్రౌ దైత్య దానవ బంధితౌ వారు మొదటిసారిగా దైత్య దాన వంతులుగా హితికి కశ్యపుడికి హిరణ్యకశ్యప హిరణ్యాసురుగా పుట్టారు. రెండో జన్మలో రావణ కుంభకర్ణుడుగా పుట్టారు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్తుడుగా దంతవక్తుడుగా పుట్టారు. అంటే ఇప్పటికి 2 అయిపోయాయి, ఇది 3వ జన్మ చివరి జన్మ డైరెక్ట్ గా వైకుంఠ అయిపోతారు ఇప్పుడు వాళ్ళు. అందుకే ఆ 2 జన్మల్లో స్వామి వచ్చారా లేదు, మరి వాళ్ళకి జన్మ ఉంది కదా. అందువల్ల ఇది లాస్ట్ జన్మ కాబట్టి మరణించగానే చక్రంతో పోగానే అమాంతం వస్తుంది కదా ఇది. అప్పుడు చెప్తున్నాడు హిరణ్యకశిపుని.
శేష్టః హిరణ్యాక్షః నుజేస్తతః హతో హిరణ్యకశిపు హరినా సింహ రూపినా నరసింహ రూపంలో హిరణ్యకశిపుని సంహరించాడు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించాడు. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం శేషవ ప్రియం జీభాంసు అదరోతు నానా యాతనాః మృత్యు హేతవే. హిరణ్యకశ్యపుడిని ఎందుకు చంపాడయ్యా అంటే అతి పరమ భాగవతోత్తముడైనటువంటి గుణవంతుడైన తన పుత్రుడైన ప్రహ్లాదుడిని చంపటానికి ప్రయత్నించిన హిరణ్యకశ్యపుడిని. స్వామి నరసింహ రూపంలో వచ్చి సంహరించారు. సర్వ భూతాత్మ భూతం తం ప్రశాంతం సమదర్శనం భగవత్ చేజసా స్పృష్టం నాశక్నోతు హంతుం ఉద్యతైహి ఎంత ప్రయత్నించాడు ప్రజరాజుని చంపాలని సకల రకాల ప్రయత్నాలు చేశాడు. అయినా పరమ ప్రశాంతుడు, పరమాత్మ యొక్క భక్తుడు, సర్వభూతాత్మభూతుడు. అందరినీ అందరిలోనూ సమానంగా ఉన్నటువంటి పరమాత్మను చూచేటువంటి మహానుభావుడిని భగవత్తేజసాస్పృష్టం అసలు కారణం అది. ఎవరు ప్రహ్లాదులు అంటే? పరమాత్మ యొక్క అంశే. ఆ కదా ఎవరు ఆయనే. స్వామి ఆవేశావతారం అంటాం. కొన్ని అంశావతారాలు, కొన్ని కళావతారాలు, కొన్ని ఆవేశావతారాలు పరశురాముడు ఉన్నాడు, కపిలుడు ఉన్నాడు. అలాగే ఈ మహా భృగువును వీళ్ళంతా ఆవేశ అవతారం. అలాగే తలలు కూడా తను చేరాడు. అది ఆవేశ అవతారం తనవాడే. అందుకని పరమాత్మ తేజస్సుతో స్పృహించబడి ఉన్నటువంటి రాధాతుడిని చంపలేకపోయాడు. తదస్తౌ రాక్షసౌ జాతౌ కేతిన్యాం విశ్రవస్తుతౌ రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపసాసును ఇలా పరమాబ్దె సంభరిత వారిద్దరూ. కేతినికి విశ్రవసుకు రావణ కుంభ ధన్యులుగా అవతరించారు. తత్రాపి రాఘవో భూత్వ జ్ఞానతో శాప ముక్కయే. వారి శాపం పోవాలి కాబట్టి. రావణ కుంభకణులను కూడా రాముడిగా అవతరించి సంహరించాడు. రామవీర్యం శోషచిత్వం మార్కండేయ ముఖాతు ప్రభో ధర్మరాజా నీవు త్వరలోనే మార్కండేయ మహత్య వలన రాముని చరిత్రను
వింటావు. కావేవ చత్రిజౌ జాతౌ మాతృత్వ స్వత్మజౌ తవ ఆ రావణ కుంభతందులే ఇప్పుడు నీ పినతల్లి పిల్లలుగా ఇక్కడ పుట్టారు. అదునా శాప నిర్ముక్తౌ కృష్ణ చక్ర హతాంభతౌ. పరమాత్మ యొక్క చక్రంతో పాపమంతా తొలగిపోయిన తరువాత శాపం తొలగిపోయి వైరానుబంధ తీవేన ధ్యానేన అచ్యుత సాత్మతాం తీవ్రమైనటువంటి వైరార్బంధం వైరం కాదు. తీవ్రమైన పైపై వైరం కాదు అన్నమాట. తీవ్రమైన వైరార్బంధం తోటి ఈ మహానుభావులు నిరంతరం పరమాత్మను ధ్యానించారు కాబట్టి పరమాత్మతో ఐక్యం. నీతౌ పునః హరేహ పార్శ్వం జగతుహు విష్ణు పార్షదు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వయుగుంటంలో వారి పోస్టులో వారు మళ్ళీ జాయిన్ అయ్యారన్నమాట. తస్ ప్రకారం తీయబడి తస్ ప్రకారం తొలగించేశారు మళ్ళీ పోస్ట్ ఇచ్చారు నాయనా వాళ్ళ పోస్ట్ లో వాళ్ళు చేరారు మళ్ళీ అక్కడికి చేరారు విద్వేషః దైతే పుత్రే కథమాసేతు మహాత్మనే భూహిమే భగవతియేన ప్రహ్లాదస్య అచ్యుతాత్మతా శిశుపారుడు పరమాత్మను చేరటానికి ఇది కారణము అని చెప్పాడు. చెప్పేవాడు ఆ భాగం చెప్పి ఊరుకోక ఏం చెప్పాడు వీళ్ళు ద్వారపాదులండి మూడు జన్మలండి అందులో మొదటి జన్మ హిరణ్యకశ్యపుడు హిరణ్యాసుడు అండి అందులో హిరణ్యకశ్యపుడు ప్రియ పుత్రులైనటువంటి భగవంతుని భక్తులైనటువంటి పరమ భావత్వమైనటువంటి పరమాత్మ చేస్తున్నటువంటి భగవానుడిని చంపడానికి ప్రయత్నించాడు చంపలేకపోయాడు అది చూసి స్వామి వచ్చి చంపాడు. అది నీ ఊరి ఎందుకు అంటా? అంటే వాళ్ళకి ఇప్పుడు అదే కావాలి. ఇలా మనం గురువు యొక్క రక్షణం వినే వారికి కరోచన అంటారు. వంట చేసేటువంటి తల్లి పిల్ల వాక్యం అని ఎందులో చింప వేశాను రా? పల్లి లేచాను నెయ్యి బాగా కోదించాను ఎంత బాగా మసాలా ఎంత బాగుంది అనుకున్నావ్ సరే నోట్లో చూడు. అలాగే గురువుగారు శిష్యునికి నోరు ఊరించేలాగా చెప్పాలి. పరమ దుర్మాగుడు అండి వాడు ఎందుకు బాబు రాబోతున్నారు వీళ్ళు పరమ భక్తాగ్రేశరుడు సాధుజనుడు లోకమంతా మెచ్చుకుంటుంది నిరంతరంగా వాడిని తలుచుకుంటారు అలాంటి వాడిని ప్రేమించండి. మనకేం అనిపిస్తుంది అరే ఇలాంటి వాళ్ళు ఏం చేపించారు అయ్యో ఎందుకు చెప్పడానికి కారణం ఆ అడిగావా కూర్చో ఇది టెక్నిక్ గురువుగారికి ఉండేటువంటి టెక్నిక్ అన్నమాట ఎలా పిల్లలను
పాఠం వినిపించాలి మరి రావద్దు చెప్పడం రావాలి అందుకే సరిగ్గా గుర్తించాడు ధర్మరాజు నారదుడే ఓహో మీరు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు అర్థమైపోయింది అన్నమాట. అయిపోయినాయినా దైతే పుత్రే కదమా తీతు మహాత్మని. లోకంలో అందరికీ కొడుకంటే చాలా ప్రేమ ఉంటుంది కదా ప్రీతిపాత్రులు ఉంటారు. సంతానం కలిగేంతవరకు భార్య అంటే ప్రాణం ఇత్తడు కాదు సంతానం కలిగిన తర్వాత సగం ప్రాణం విడివిడికి వస్తుంది ప్రేమ సగం తగ్గుతుంది అబ్బాయి అంటే ప్రేమ. అందుకే భార్యల కంప్లైంట్ ఏమిటి? పిల్లలు పుట్టేదాకా బాగానే ఉన్నాడండి, అదేం రోగము? పిల్లలు పుట్టినప్పుడు నన్ను సరిగ్గా చూడటం లేదు. కంప్లైంట్ అండి. చేస్తారు అవ్వడం కానీ వాళ్ళని పిచ్చి వాళ్ళు అంటారు అని అడిగారు. నిజంగా భార్యను ప్రేమించని వాడు పుత్రుడిని ప్రేమిస్తాడా? ఎక్కడిది ఆ ప్రేమ? తాను ఎంతగా భార్యను ప్రేమిస్తాడో అంతగా పిల్లవాడిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ అంతా ఆమె మీదే. అందుకే పిల్లవాడు బ్రమిస్తున్నటువంటి భర్తను చూసి బాగా న్యాయంగా మురిసిపోవాలి. కృతజ్ఞతలు చెప్పాలి. కంప్లైంట్ చేస్తే బుద్ధిగింజురాలు ఉన్నారు. అందుకే ఇంత పరమ ప్రీతి పాత్రుడైనటువంటి పుత్రుడు అందులో మహానుభావుడు దుష్టుడైతే జోగం వస్తుంది దుర్మాపుడైతే చీదుర్మాపుడైనా కోపం వస్తుంది. వారు మహానుభావుడు, మహాత్ముడు, బృహిమే భగవంతుడు అలాంటి వాని మీద అచ్యుతాత్మన పరమాత్మ యందు ప్రీతిగా ఉన్నటువంటి ప్రహ్లాదుని యందు కోపం ఎందుకు వచ్చేసింది? కేన విద్వేషః కృతః అని ధర్మరాజు నారద మహర్షిని అడిగితే
ధాతరియేవం వినిహతే హరినా చోడమూర్తిన హిరణ్య గజిపు రాజన్ పర్యతప్య సురుషా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్తున్నాడు సరే విరం అవసరం లేదు. అయితే ఎక్కడి నుంచి చెప్పారు కదా మరి? కథను ఎత్తుకోవడంలో టెక్నిక్ ఉండాలి. కొడుకును ద్వేషించాడు కాబట్టి చచ్చాడు మొదలుపెట్టాడు చెప్పాడు. కొడుకును ఎందుకు ద్వేషించాడు? కొడుకుని జోటించలేదు కదా. వాడిలో వీడికి నచ్చని గుణం ఏదో ఉండాలి. అదేమిటి? అచ్యుతాత్మత. భగవంతుని యందు భక్తి ఉంది వాడు. వాడు నారాయణుడిని ప్రేమిస్తున్నాడు. శ్రీమన్నారాయణుని యందు భక్తి ఉంది కాబట్టి విడికో. ఆ మాట చెప్పాలి. అలా అయితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది వాడు ఎందుకు పోలేదు. ఇవాళ ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటుంది. అందుకే మొదలు హిరణ్యకశ్యపునికి పరమాత్మ యందు ఎందుకు కోపమో చెప్తే తర్వాత అది భాగం మనకి ఈజీగా అర్థమవుతుంది. వేయ భాగం అందుకే ఆ భాగం తీసుకున్నాం. తీసుకొని హరినా తోడమూర్తినా ప్రాతరేవం వినియతే శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షణుడిని సంహరిస్తే దాని తరువాత హిరణ్యకత్యపు రాజన్ పర్యతభ్యతు ఋష ఋస్సుచ. హిరణ్యకత్యపుడు కోపంతోటి దుఃఖంతోటి తపించిపోయాడు. ఆహ చేదం వృషా పూర్ణః సందక్త దశ నక్షతః కోపోజ్వరాద్యాం చతుర్భ్యాం నిరీక్షన్ ధూమ్నం పళ్ళు కొరుకుతూ కళ్ళు తిప్పుతూ కళ్ళెంబడి క్రోధం తోటి స్లోకం తోటి నీళ్లు అంతా కారుతూ ఉంటే క్రోధా కోపోజ్వరాధ్యా చతుర్జా మీరీచ్ఛన్ కరా దౌం స్లోకుల దృష్ట్యా విస్ప్రేక్ష భృగుటి ముఖ కనుబొమ్మలు బాగా వంకరగా తిప్పేసి మహా భయంకరంగా నోరు తెరిచి శూలాన్ని ఎత్తుకొని సభలో ఉన్నటువంటి అనుచరులు దయచేసి నామందరినీ ఉద్దేశించి భో భో దానవ దైర్య యాహ దిమూర్తా ద్రేక్ష చంపర శతబాహో హయగ్రీవ నముచే పాక యులువర విప్రచిత్తే నమవశః కులోమన్ శకునాదే అవి అందర అస్తమ పేర్లు.
ఇలాంటి మీరందరూ నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. వినడమే కాదు చెప్పిన పనిని ఆలస్యం చేయకుండా వెంటనే మీరందరూ చేయండి. తపత్నైహి గాదితః శుద్రైహి భ్రాతామి దయతః సుహృతు నాకు. ప్రియుడు, మిత్రుడు, సోదరుడైనటువంటి నా తమ్ముడు శత్రువుల. చేత అది కూడా కపటులైనటువంటి చేత చంపబడ్డాడు తపస్సునైహి క్షుద్రై క్షుద్రులు సరే నీచులైన వారితోటి చంపబడ్డాడు పార్ష్ణి గ్రాహేన హరిణ సమేనాప్యుపదావనైహి అదేమిటయ్యా నువ్వు శత్రువులు దేవతలు కదా? వాడు చంపాడు ఆ తమ్ముడిని. ఏమన్నా? ఏమన్నా అంటే వాళ్లకు ఎప్పుడు పక్కన ఉంటాడు ఒకడు. మనం అంటాగానే బాగా లేదు తెలుగులో. కదా ఆయనకు అవార్డు ఉంది కానీ అందుకోసం నిరంతరం వారి పక్షం వహించి వారిని సేవించేటువంటి విష్ణువు చేత చంపబడ్డాడు. పాష్మి గ్రాహేన ఎప్పుడు వారి పక్క ఒక పక్క కాసుకుంటాడు. దేవతలో ఒక పక్క కాజేటువంటి విష్ణువు చంపాడు. తస్యత్యక్త స్వభావస్య ఘృణేహే మాయావి నౌకసః మాయా వనౌక సహా భజంతం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః అందులో వాడు వనౌక చమత్కారం ఏంటంటే వనములో ఉండేవాడు వ్యాసుడు చాలా చమత్కారంగా చేశాడు వనమంటే రెండర్ సార్ అన్నాడు జలమని అరణ్యమని వరాహము నీటిలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అది ఏం వరాహం? మనం అడవి పంది అంటాం. చాలా భయంకరంగా ఉంటుంది. దాని దృష్టిలో పడి మనిషి తప్పించుకోలేడు. కానీ దానిని ఏమీ అనకుంటే మనల్ని ఏమనదు. అది జరుపు ఆయన ఏం చేయదు. శాకాహారి కూడా అంటారు మన శాస్త్రం. అయితే దానికి హాని కలిగిస్తే మాత్రం మనల్ని బతకండి ఇయ్యాల. అందుకే కథలో కూడా తన పని తాను చేసుకో అంటున్న స్వామికి అడ్డు వచ్చి నా భూమి నాకివ్వు నువ్వెవడవు కావాలని పేజీ పెట్టుకుంటే అంటాడు. వాడు వెళ్లి చంపలేదు వీరంటే అటు వాడు వస్తే అందుకే మాయా వనౌకతః మాయా రూపంలో ఉండేటువంటి వనవరాహం అలా ఉండేటువంటి స్వామి ఆ విధంగా ఉండేటువంటి స్వామి.
భజంతం భజమానస్య బాలస్యేవాత్వి ఎలాంటి వారండి శుద్రుడు విష్ణువు అంటే ఎందుకంటారా సేవించిన వాడనే సేవిస్తాడు ఇవన్నీ పిల్లకాయ స్వభావం పిల్లలు ఏం చేస్తారండి రారా బాబు రారా అంటే దగ్గరికి పోతారు ఆ అంటే దూరం పిల్ల పిల్లలండి పిలిచిన వారి వెంట పోయే రకం అంటే ఎందుకు ప్రమాణం అండి ఇది అలాంటి అందుకే భజంతం భజమానస్య బాలస్యేవ అందుకే అస్థిర పరమ చంచర బుద్ధి అంటే వాడు పిలిచి వెళ్ళిపోతాడు, వీడు పిలిచి వెళ్ళిపోతాడు. నా వాడు ఒకడు ఉంటే ఒక సిద్ధార్థం ఉండాలి. వీడు నా వాడు, వీడు శత్రువు. పిలిచి పోకూడదు. వానికి ఆ భావమే లేదు. ఏ భావం లేదు? నా వాడు అని లేదు, శత్రువు అని లేదు అన్నమాట. ఏం చేస్తున్నాడు వాడు? స్తోత్రం చేస్తున్నాడు. నింద కాదు. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అందుకే భజంతం భజమానస్య ఎప్పుడు తనను సేవించిన వారినే సేవిస్తారు. మరీ పిల్ల జాగ్రత్త భావం. చెచ్చెల బుద్ధి వాడు పిలిచి వాడిదే పోతాడు వీడు వీడు అయిపోతాడు ఇలాంటి వాడు అత్మా మచ్చువుల భిన్నంగీ వచ్చె పూరినా రుజిరేణవై రుజిల ప్రియం తర్పయిసి ప్రాతరమ్మే గతవ్యసః అలాంటి వాడు చంపాడు కాబట్టి నా త్రిశూలంతో వాని శిరస్సు ఖండించి ఆ రక్తంతో మా తమ్ముడికి తప్పణమిస్తాను. మా తమ్ముడు అంటే ఏమనుకుంటున్నారు? వాడికి రక్తం అంటే చాలా ప్రీతి, అందుకోసమని రక్తంతో నేను వాడికి తర్పణమిస్తాను. తస్మిని కూటేహతే నశ్యేకృతమూలే వనస్పతౌ పిటపాయువ సుక్ష్యంతి విష్ణు ప్రాణ దిభౌకసః. ఇక విష్ణువు చచ్చాడు అనుకోండి, ఇక దేవ తరగు దిక్కు ఎవరున్నారు? ఏర్లు పోయిన చెట్ల లాగా ఇవన్నీ పడిపోతాయి. మూల ఎవరు దేవుదానా వాడే వాడు బాగుంటే వీళ్ళు ఎంత బాగుంటారు వాడు ఒక్కడు పోయాడు వీళ్ళకి అడిగే దిక్కు లేదు మొత్తం దేవధానంలో రచిస్తారు విటపాయువ సుక్ష్యంతి చెట్లలాగా వాడి ఎండిపోతాయి కాబట్టి తావతి యాతభువ యూయం విప్రక్షత్ర సమేచితాం సూదయధ్వం మీరు బయట వెళ్లి వెళ్ళండి. భూమండలానికి వెళ్ళండి. భూమిని అంతా ధ్వంసం చేయండి. ఎందుకు అక్కడంతా బ్రాహ్మణులు క్షత్రియులు ఉంటున్నారు.
వాళ్ళు మొత్తం భూమిని పాడు చేశారు. ఏం పాడు చేశారు అందరినీ పాడు పూజిస్తున్నారు. పరమాత్మను పూజించే వాళ్ళు ఎక్కువయ్యారండి. ఇందులో భూమి అంతా పాడైపోయింది గడ్డితమైంది. సరే మీరు వెళ్లి వారం సంవత్సరం చేసి మళ్ళీ భూమిని ఉద్ధరించండి బాగుచేయండి విప్రక్షత్ర సమేధితాం సూదయత్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రత దానినః తపస్సు చేసేవాళ్ళు, యజ్ఞం చేసేవాళ్ళు, స్వాధ్యాయము, వ్రతము, దానము ఇలాంటి వాళ్ళు కనబడితే చంపేయలేరు. ఎందుకంటారా? వీళ్ళతోటే వారు బాగుపడతారు. విష్ణువు పెరిగేది ఎవరితోటి? వీళ్ళతోటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు, వ్రతాలు, బ్రాహ్మణులు పెరుగుతున్న కొద్ది విష్ణువు పెరుగుతాడు. మొదలు వీళ్ళని చంపండి, వాడు సగం చస్తాడు. తర్వాత వాడిని చంపండి, తర్వాత వాడు సగం చస్తాడు. అప్పుడు రాజ్యం అంతా ఎవరిది? మనదే. ఇలా విష్ణుహు ద్విజక్రియామూలః యజ్ఞః ధర్మమయః కుమార్. ఇలాంటి వాడు విష్ణువు వాడు బాగా ఉండాలంటే ద్విజక్రియామూలః బ్రాహ్మణుడు చేసేటువంటి కార్యరాజులు వాడు ఉంటున్నారు. ఇక యజ్ఞం ఉందే ఎలాంటి ధర్మం అట. యజ్ఞం ధర్మ స్వరూపం. వాడే పురుషుడు యజ్ఞ పురుషుడు అంట. ధర్మము యజ్ఞమునకు మూలము విష్ణువునకు బ్రాహ్మణులు మూలము. కాబట్టి ఆ బ్రాహ్మణులు యజ్ఞార్భతం చేశామనుకోండి రెండు ఉండవు సామ్రాజ్యం అంతా మనదేను. ఉమా దేవరది పితృభూతానాం ధర్మస్య చ పరాయణం యత్ర యత్ర ద్విజా గావః వేదాః వర్ణాశ్రమాః క్రియాః దేవతలు ఋషులు పితృ దేవతలు భూతములు ధర్మములు. వీటన్నిటికీ పరాయణం ఎవరు? విష్ణువు. కాబట్టి వీళ్ళని తీసి పారేస్తే ఆయన ఉండడు. అందుకే ఎక్కడెక్కడ బ్రాహ్మణులు ఉన్నారో, ఎక్కడ గోవులు ఉన్నాయో, ఎక్కడ వేదములు ఉన్నాయో, ఎక్కడెక్కడ వర్ణాశ్రమాలు ఉన్నాయో, క్రియలు ఉంటాయో, ఆచారాలు ఉన్నాయో. ఆయా ప్రతి పల్లెకు వెళ్ళండి. వారిని సందీపయత తగలబెట్టండి. వృశ్చ్యత నరికి పారేయండి అందరిని. ఇది తే భ్రాతురుని భూతి భర్తు నిర్దేశమాదాయ శిరసా అసరే రాక్షసులు. ఇందులో రాజుగారి ఆజ్ఞ ఇస్తే ఈ చదివి ఉందా? వీళ్ళు ఏ లోకంలో ఉంటారు సార్? భూలోకాలు వచ్చి అంతా ద్రవంశం అన్నీ గెలుస్తున్నారు మొత్తాన్ని. అన్ని లోకాలు వాళ్ళవే జనోలోకం, మహోలోకం వివేక్షగా ఉంటారు.
ఇలా అన్ని చేసే సందీపయత మా ఉచ్యత అని చెప్తే ప్రజానాం కదనాం విదసుహు కదన ప్రియ వాళ్ళ యుద్ధం అంటే మహా ప్రేమ రాక్షసులకు. సాధుగారు చెప్పేశారు ఉమ్ బయట బయలుదేరండి అని వచ్చేసి ప్రజలతోటి యుద్ధం చేస్తున్నారు. పుర గ్రామ వ్రజ ఉద్యాన క్షేత్ర ఆరామ ఆశ్రమ తరం పురములు, గ్రామములు, అలాగే పల్లెలు, ఉద్యానవనములు, పొలములు, తోటలు, ఆశ్రమాలు, అలాగే కేట, కరువట, గోశాస్య అందులో మనం సంధానాలు అంటాం, సీమలు అంటాం, మండలములు, తాలూకాలు, చిన్న పట్టణములు, నగరములు. మహాప్రకణములు ఇలాంటి వారిని అన్నిటిని దదహుహు పత్తనా అంట అన్నీ తగలబెట్టారు. కేచిత సనిత్రై విభుదుహు గడ్డపారలతోటి పారలతోటి పెకిలించి పారేశారట వేటిని సేతు ప్రాకార గోపురాం. చేతువుల అంటే వంతెన బ్రిడ్జి అంటాం. బ్రిడ్జిని కూల కొట్టేశారు, ప్రాకారాలని కూల కొట్టారు, గోపురాలని కూల కొట్టారు, దేవాలయాలకు ఆజీవియాం చిచ్చుతుహు వృక్షాన్ మహా మహా వృక్షాలను. నరికి పెకిలించి పారేశారు. కేచిత పరసు పారయ్యా గుడ్డలతోటి గత్తెలు కొట్టేశారు. పీకి పారేశారు. ప్రాదహన్ శరణాన్ని ఇల్లు తగలబెట్టారు. అది ప్రజానాం జ్వరిత ఉన్ముఖైహి ద్విజులతో వెళ్లి ప్రజల యొక్క నివాసాలను తగలబెట్టారు. ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్ర అనుచరైహిల హిరణ్యకశ్యపుని అనుచరులతోటి లోకమంతా. వీడించబడితే ఇవం దేవాః పరిత్యజ్య భువిచేరుహు. దేవతలందరూ స్వర్గాన్ని వదిలి పెట్టేసి వాళ్ళు కిందికే వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండటం లేదు. ఇలా వచ్చి హిరణ్యకశిపు భ్రాతు సంపరే తస్య దుఃఖితః కృత్వా కఠోదకాదిని భ్రాతృ పుత్రా అసాంత్వయత్. ఇలా ప్రత్యపకారం చేసి పగతోటి ద్వేషంతోటి మోసం చేసిన తర్వాత అప్పుడు తమ్ముడికి అంత్యక్రియ జరిపాడు. మొదలు వాడిని చంపిన వాడిని, చంపిన వారి వారి వాళ్ళను ఒక చూపు చూసి ఆ అందరూ పోయారా? ఇక మనం పని చేస్తున్నాం కదా అని అప్పుడు ఆ
మునికే అంత్యక్రియలు చేసి కల్పనాలను ఇచ్చేసి అతని పిల్లలు ఏడుస్తూ ఉంటే వారిని బోధా ఇచ్చారు. ఎవరు వారి పుత్రులు? శకుని, శంబర, దృష్ట, పూత సంతాపన, కృక, కాలనాథ, మహానాథ, హరిస్మశ్రు, ఉత్కచ. ఈ 9 మంది కుమారులు హిరణ్యాక్షరులు అలాగే వారి తల్లి వారి తల్లి అంటే ఇరన్యక్షణుడికి భార్య ఏం పేరు వృషాభాను తను మాతనం వృషాభానుం దితింత జననీం విరా తమ తల్లి అయిన దితి. రాయి వస్తుంది కొనుక్కుంటే మీరందరినీ శ్లక్షణయా దేశకాలజ్ఞః ఇదమాః జాలి తోటి, ప్రేమ తోటి, కరుణ తోటి. అత్త వినయం తోటి వారి విమోధార్చటానికి ఇలా మాట్లాడాడు. రేపు ఓదా వస్తాది. ఇవాళ ఈ పనలన్నీ పూర్తి చేసుకుంటే ఈ సురుషుక్కులు కూడా రాక్షసులే అన్నారు సేమ్ అదే జాబ్ చేస్తున్నారు. గుణాలు అదే కదా. ఈ జాత్ తోటి ఏం పని గుణాలు అదే. కాబట్టి రేపు సాంత్వనం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణే యత్సుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఒక ఘట్టం మళ్ళా మధ్య మధ్యలో మొదలు పెట్టి మళ్ళా సలవా ఆపాలి కదా అవును ఒక ఘట్టం అయిపోయింది ఒక అధ్యాయం అయిందా ఆ అవుతుంది బాబా అట్లా ఒట్టి వేయండి
Opening invocations: "Tatvam vande lanyaja maataram Lakshminatha maha namah" - salutation to Lakshminatha. "Vandey guru parampara" - salutation to the entire Guru lineage. "Vyaasaaya Vishnu roopaaya" - Vyasa is a form of Vishnu, and Vishnu is a form of Vyasa. "Yam pravrajantam anupeta" - the invocation of the Bhagavatam itself.
Further invocations: "Vyaasa roopaya Vishnave namo vai Brahmardhaye Vaasishthaaya namo namah" - salutation to Vyasa who is of the Vasistha lineage, who is a form of Brahman itself. Salutation to Ramanuja. Salutation to the Azhwars. May the grace of Sri Man Narayana be upon all.
How many rupees (meaning: how many aspects, how much richness) are there in this? The Pootavana Vrata was described in the previous section. That was in the context of the birth of the Maruts. To Diti - what was born? The 49 Maruts. And what happens next? Now we enter the Seventh Skanda (Saptama Skanda).
Therefore it is said: "Samah priyah suhrutu Brahman bhootaanaam Bhagavaan svayam" - to all beings, the Paramatma is equal (samah) - He is not partial, not one who hates (dveshta). He is equally the well-wisher (suhrit) of all. Why then does He destroy the Asuras? This question arises.
How He destroys - the understanding is: "Atyaarta sulagnaihi saakshaattu nidreya saatmanah" - He does not take anyone's side. Why do we take one person's side? We do it when we have fear, or attachment, or partiality. The Paramatma has none of these. He operates beyond all such limitations.
Is it understood? What comes to us? Fear, anxiety, grief - these come when there is Tamo-guna (the quality of inertia and darkness). Desire (kaama) and anger (krodha) - these arise from Rajo-guna. Tamo-guna brings depression and delusion. Rajo-guna brings agitation and craving. Only Sattva-guna brings clarity and peace.
A doubt has arisen about the Paramatma's qualities: is He not Samah (equal to all)? Is He not Suhrit (well-wisher of all)? Is He not Sarva-bhoota-hituda (beneficial to all beings)? Is He not Avapta-samasta-kaamuda (one who has all desires fulfilled within Himself)? Then why does He act differently toward different beings?
"Oh, such a person got such a great name?" How did he become so great? Why did he become great? Because of his devotees. Who protected Ambareeshuda? His devotees protected him. Those who are surrounded by devotees of Vishnu - through that association - they themselves become elevated. The power of satsanga (good company).
If we sit near 10 devotees, devotion arises in us without effort. They will not let you remain without it - they too encourage you. Similarly, if we are near the wicked, wickedness arises. This is satsanga and kusanga (good vs. bad company). The company we keep shapes our inner life profoundly.
Its meaning: "Aparimita aananda pradah" - the giver of boundless bliss. Therefore Draupadi (said) Krishna, Arjuna (said) Krishna, Vyasa (said) Krishna, Uddhava (said) Krishna, Vidura (said) Krishna - they all found their ultimate refuge in Krishna. This is because He alone gives boundless ananda (bliss).
"Svamaya gunam aavritya badhya badhata kaamyata" - though the Paramatma has no pravritti (bound) gunas of His own, through His maya (creative power/Brahma-buddhi), He pervades within all those gunas. Yet He is not bound by them. He enters the gunas but remains untouched by them - like a crystal that reflects colors without being colored.
Pay careful attention - you will understand. These gunas - Sattva, Rajas, Tamas - belong to Prakriti, not to the Atma. The Atma is beyond the three gunas. The Paramatma is far beyond them. And yet through His inscrutable will, He controls the play of the gunas. This is the great paradox - He is in them but not of them.
Whoever is present - that person's household functions through that person. Similarly, when Tamo-guna increases, the Tamasic qualities dominate. When Sattva-guna increases, divine qualities (devataa-gunas) prevail. The Paramatma orchestrates this play of the gunas from within - He is the inner controller (antaryami).
I am on the side of whoever is winning. My party is always the winning party. Whoever wins - I am with them. No problem! This is what the Paramatma does - He is with all, He supports all, He is the very life of all. He does not abandon anyone - He is the eternal companion of all Jivas.
If one makes effort and churns deeply (madhisuthe), it becomes visible. When it becomes visible through churning - one must think carefully - was it something that was already there and is now visible, or did it not exist before and has now newly come into being? What is being said here about creation and the Paramatma?
There is one thing that remains equally present everywhere (samaananga undi). Apart from the Paramatma - whatever else is there - without Him, none of it can function. Do you know what that is? Without Him - creation time, sustenance time, dissolution time - nothing is possible. He is the one constant behind all.
It is said about the coming time (next epoch). "Satyanikaa nasudanusura priya rajastamaskaan pranibhoti urushravaa" - the great, glorious Paramatma, who is dear to the righteous - He brings down those of Rajas and Tamas nature. The one of great fame (urushravaa) - He subdues the Tamasic asuras.
He (Hiranyakashipu) abused and oppressed unbearably. When he thus oppressed so severely - the Lord deployed the Sudarshana Chakra (divine discus). Through the Chakra, he (the oppressor) was destroyed. But this did not end there - all those assembled saw this and were filled with wonder and devotion.
"Bhagavan nindaya venah dvijaihi tamasi paatitah" - Vena was cast into darkness because the Brahmins condemned him for blaspheming the Lord. "Davaghodasu tah paapa aarabhya tara bhaashanam" - the wicked son of Devaghosha, who began such impious speech - similarly came to ruin. This is the teaching on Bhagavad-ninda (blasphemy of the Lord).
If those people had properly convicted him - such a tongue that speaks thus against the divine - one must bind such a tongue (jatta kuttaali - a strong rebuke). The scripture says: those who speak ill of the Lord or His devotees - the consequences fall upon themselves. The tongue that blasphemes cannot escape the result.
"Na anyai kalahaam kuryaat svaranindaan" - these are the rules. In a yajna (sacrifice), one must not speak irreverently. When the havises (offerings) and mantras are being performed - we should not be speaking irrelevantly here. The yajna requires focused silence and concentration. This is the rule of yajna-shala discipline.
When that happens - the one who is a danda-paarshayoho (an officer of punishment/Shiva's attendant) - if you abuse the person in front of you, you think that person is your enemy. He is not the enemy. The one behind him - who is the inner controller - that is who you are actually confronting when you abuse anyone.
This one killed that one, mother - that person died - "my affliction is gone, my troubles are over" - what kind of troubles? He is asking. "That one always troubled me" - when that person is gone - the troubles are gone too. This is the illusion of the worldly mind that thinks removing external obstacles brings peace.
Whether one serves with affection (sneha) or with devotion (bhakti) - the Paramatma accepts both. What is needed to obtain moksha (liberation)? The Paramatma must be served. How should He be served? With single-pointed devotion. Whatever form of service one can offer - that is enough. The Lord accepts the sincerity behind the offering.
"Nechate nishchitamatihi keechah apechaskritaaruddhah kudiyaayaam tam anusmaram" - remembering Him, thinking of Him continuously - "tam samarambbhaya yogena vinyate sattaroopatan" - through the yoga of constant remembrance - he attained liberation. Ruchcha (the speaker) is saying: O devotees, this is the supreme path.
When you come out (of worldly involvement) - that position (of inner peace) remains inside. This does not go outside. It cannot come outside. It constantly revolves around that center. Within that - in the heart - the Paramatma is always present. This inner presence - this antaryami - is the foundation of all meditation.
Each one has its own negative connotation. See - I am telling you: "Gopyah kaamaat bhayaat kamutah dveshaat chadyaityadayo nripa" - the Gopis approached from desire (kaama), Kamsa approached from fear (bhaya), the Pandavas approached from kinship (sambandha), other Yadavas from hatred (dvesha) - all of them attained the Lord in the end. The motivation varied - the destination was the same.
He arrived at the right moment and destroyed him. That means at that very moment he came and killed - "Krishna Krishna Krishna Krishna" - that entire night - he (the dying one) had been crying that name all this while. Thus even enemies who constantly think of the Lord with hatred attain liberation through that constant remembrance.
It is not about which method (vidhanam), my child - in whatever way you fix your mind on Krishna - liberation comes. Whichever way you do it, there is no objection. Whether through love, hatred, fear, or devotion - the single-pointed focus on the Lord is what matters. "Dvandvatiitaa" - transcending the pairs of opposites.
The son did astrology calculations and performed the marriage. "There is no jyotishyam (astrology) in this" - you married with a Moortham (auspicious timing) without proper calculation. "You should not have done this" - mother said "Oh no!" - then at that time what happened? The consequences of an ill-matched alliance unfolded.
Therefore through the curse they descended (from Vaikuntha) - they were very great ones - not small ones - but the very gatekeepers (dvarapaalakas) of the Paramatma's abode came down (as Hiranyakashipu and Hiranyaksha). What is the meaning? Jaya and Vijaya - the celestial doorkeepers of Vaikuntha - were cursed by the Sanat-kumaras.
"Idee raakhyaatu marhasi" - please explain this secret to us - thus Dharmaraja (Yudhishthira) asked Narada once again. When asked - "Ekadaa Brahmanah putrah" - once, the sons of a Brahmin - this is the story of the sons of a Brahmin coming to Vaikuntha and seeing Jaya and Vijaya at the gates.
There can be doubt even about that - suspicion about this. We can have genuine doubt about this - can there be (suspicion) in Vaikuntha? Why is there security? Why are gatekeepers needed at the divine abode? The Sanat-kumaras were turned away at the gate - and this became the occasion for the curse that brought Jaya-Vijaya down to earth.
"Shresthah Hiranyakshanujaste tatah hatah Hiranyakashipu Harina simha roopina" - in the Narasimha form, the Lord destroyed Hiranyakashipu. "Varaha roopena" - in the Varaha (Boar) form - Hiranyaksha was destroyed. These are two of the most celebrated avatars - both connected to Jaya-Vijaya's first curse-birth as the two Hiranya (golden) demons.
"Vinkeva chatrijau jaatau maatritva svaatmajau tava" - Ravana and Kumbhakarna - now they have been born here as your (Diti's) sons. This refers to Jaya and Vijaya's second birth - as Ravana and Kumbhakarna - which is connected to the Ramayana. Now in their third birth, they come as Shishupala and Dantavakra.
The lesson must be taught - the teaching of "do not come" must also be given. Therefore Dharmaraja properly recognized Narada: "Oh, you want to say something more." Narada indeed had more to tell - the story of Jaya and Vijaya across three births - as the two Hiranya demons, as Ravana-Kumbhakarna, as Shishupala-Dantavakra.
"Dhatarivam vinihate Harina chodamoortina Hiranya Gajipu raajan paryatapya surusha" - after Hiranyaksha was thus destroyed by the Lord in the Boar form - O King - Hiranyakashipu began to burn with rage. The story now goes directly. The speaker says: "Viram is not needed now" - no more preamble - we go straight into the story.
All of you who are here - listen carefully to what I say. Not just listen - what has been told, do it immediately without delay. All of you - perform tapas (austerities), do yajna (sacrifice), perform japam (repetition of the divine name). This is Hiranyakashipu's instruction to the Daityas after the death of his brother Hiranyaksha - he motivates them to take revenge.
"Bhajantam bhajamanaasya baalaasyeva" - what kind of person is He? Even Shudras who worship Vishnu - why do they worship? "Sevichina vaadanena sevisthaadu" - He serves those who serve Him. These are child-like devotees (pillakaaya samgatam) - their simple sincere devotion moves the Lord to respond in kind.
They ruined the entire earth. How did they ruin it? "Everyone is doing wrong worship" - those who worship the Paramatma have increased! This is the demon's complaint - Hiranyakashipu's lament. "Paramatma worship is increasing" - this is what he calls a problem. He wants to stop the spread of Vishnu-bhakti throughout the earth.
Thus doing all these things - "sandeepayata maa uchyata" - it is being said. "Prajaanaam kadanaam vidasuhu kadana priya" - they love battle (kadana-priya) - the demons love war. "Saadhu satanam" - the destruction of the righteous (saints) - this too they undertook as part of Hiranyakashipu's campaign of terror against devotees.
Having performed the last rites (antyakriyas) for the sage, having distributed his possessions, while his children were weeping - they gave them teachings (bodha). Who were their sons? Shakuni, Shamba, and others - these are the sons of Hiranyaksha whose father was just slain by Vishnu. The story has now progressed to the family mourning and Hiranyakashipu gathering the Daityas for revenge.