ధ్రువ మహిమ: పట్టుదల గల భక్తుడికి భగవత్ దర్శనం

Dhruva's Glory: Lord Appears to the Persistent Devotee

bhagavatam Kandadai Ramanujacharya

మైత్రేయుడు విదురుడికి ధ్రువ మహిమ సారాంశం చెప్పాడు - ఒక సాధారణ ఐదేళ్ల బాలుడు పిలవగా ప్రభువు వచ్చాడు, ఇది పరమాత్మ సమస్త అన్వేషకులకు లభ్యమని నిరూపిస్తుంది. 'నేను స్మరించగలనా? ఆయన నాకు కనిపిస్తాడా?' అని అర్హత లేదనుకుని దూరంగా ఉండేవారిని ఇది ప్రోత్సహిస్తుంది. ప్రభువు స్వభావం భక్తుడిని తన వైపు ఆకర్షించేది - దూరం నుండి రావడం కాదు.

Maitreya summarizes the glory of Dhruva's story for Vidura - even a five-year-old ordinary child who called upon the Lord was answered, which proves the Paramatma's availability to all seekers. The session encourages those who think "Can I remember Him? Will He appear to me?" and who stay far from the Lord out of fear of unworthiness. The Lord's nature is described as one who draws the devotee toward Himself - not one who waits to be approached from a distance.

← Prev Next →
Dhruva's Glory: Lord Appears to the Persistent Devotee Kandadai Ramanujacharya bhagavatam

శివ పదాం భుజే స్మరస్మ వియామోహ సత్పతి తరాణి గుణాయ మీని అత్మదు గురోః భగవతో శ్రీ కజిందోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమీన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగి యుగలం ప్రణమా విమూర్ధ్నాన్ భూతంతరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రిదేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంతుష మునిం రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతతీ పుష్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వుందే జగద్గురుం కుటిలాలగ సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీకేతం మహేశ్వాసం కృష్ణం వందేతి గద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యః పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట వత్తారం శక్తే స్పౌత్క్రమ శల్మటం పరాజరాత్మయం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం త్వైపాయనో విరహ చాతర ఆజుహావా పుత్రేటి సన్మయతయా తదోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోచ్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధూల కులభూషణం శ్రీ రంగారియ గురు పుత్రం శఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధులరే

ధృవ చరిత్ర మీరు ఏమి అడిగారో దాన్ని ఇదమ్మయా తేభిజితం కురూద్వః విదురుడు కదా కురువంశోత్తమ నీవు అడిగినటువంటి ధృవస్య విఖ్యాత విశుద్ధ కర్మణ అతను విఖ్యాత కర్ముడు విశుద్ధ కర్ములు 2 ఉన్నాయి అంటే ప్రసిద్ధమైన పని చేశాడు పరిశుద్ధమైన పని చేశాడు చాలామంది చాలా పనులు చేస్తారు ప్రసిద్ధమైన పనులు అవి అపరిశుద్ధంగా ఉంటాయి కానీ ధ్రువుడు ప్రసిద్ధములు పరిశుద్ధం. అందుకనే విఖ్యాత విశుద్ధ కర్మ. దేవుడి ఎంత గొప్ప పని అంటే ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆట వస్తువులను తల్లిని, తండ్రిని, ఇంటిని అన్నిటినీ విడిచిపెట్టి అరణ్యమునకు వెళ్ళాడు. పరమాత్మ గురించి తపస్సు చేశాడు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కదా? అందువల్ల ఇంతకంటే ఇంకా ప్రసిద్ధి ఏం కావాలి? అలాంటి మహానుభావుడు తెలిస్తే నువ్వు అడిగావు, నేను చెప్పాను. అంటే సూత ఉవాచ్యా నిసన్య కౌశార వినోప వర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాతిరోహణం. మైత్రేయుడు చెప్పినటువంటి ధ్రువుడు వైకుంఠ పదం అదే ధ్రువ పదం అనుకుంటాం. ఆ అధిరోహణాన్ని విని ప్రరూఢ భావః భగవతి అధోక్షయే ధ్రువ చరితాన్ని విన్నందువల్ల ఏమిటి లాభము అంటే పరమాత్మ యందు భావోదయం అవుతుంది అంటే భక్తి కలుగుతుంది. ఎందువల్ల అంత చిన్న పిల్లవాడు పిలిచినా వచ్చాడండి. ఎవరు స్వామి? చతుర్దశ భువనాధీశులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కదు సకల చరాచర జగత్తు యొక్క సృష్టి లయములను సంకల్ప మాత్రంతో. అవలీలగా క్రీడాప్రాయంగా ఆచరించేటువంటి అంత పెద్ద మహానుభావుడు. తన సృష్టిలోని ఒక లోకంలోని ఒక నగరంలోని ఒక మూలకున్న ఒక చిన్న పిల్లవాడు. వచ్చి రాని మాటలతో పలికి పలకరాని మంత్రంతో మరి ఆహారము విహారము నియమము గురువుగారు చెప్పాడు చేశారు.

అలాంటి వాడు పిలిచినా వచ్చాడు అంటే నిజముగా పరమాత్మ ఆపద్బాంధవుడు. అనాధ రక్షకుడు. ఆర్తత్రాణ పరాయణుడు కదా. ఆర్తుడు ఎవరూ అవసరం లేదు. పెద్దవాడా, పిల్లవాడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, రాజా, బీదవాడా? అవసరం లేదు. ఆర్తుడైతే చాలు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని తిర్యజ్ఞాతి ఆనాడు ఏనుగు పిలిస్తేనే వచ్చా మనకు ముందర రాబోతుంది భయేంద్ర మోషణం రాబోతుంది. ఒక జ్ఞానము లేనటువంటి జడమునకు ప్రతీక జడం కాదు కానీ ఏనుగుని ఏమంటారు మనం జడముతో సమానం అంటాం. ఎందువల్ల హస్తి స్నానం విభక్తి క్రియ. కదా ఏనుగు ఏం చేస్తుంది? పరిశుద్ధంగా ఎదంలోకి వెళ్లి తొండంతో నీళ్లు తీసుకొని తన ఒంటి మీద చిటికరించుకొని దేహాన్ని పరిశుద్ధం చేసుకొని స్నానం చేశాను అనిపించుకొని వెంటనే ఒడ్డుకు వచ్చి అదే తొండంతో ఇంత దుమ్ము తీసుకొని నెత్తిలో పోసుకుంటుంది. కడుక్కోవడం దాని పని, దుమ్ము పోసుకోవడం దాని పని. అంటే ప్రయోజనమును తెలియని, ఆంతర్యము తెలియని. వ్యర్థమైన పని చేయటంలో అగ్రేసరము ఏనుగు. అంటే జడ తుల్యం అని పేరు. అలాంటి ఏనుగు పిలిస్తేనే వెళ్ళాడు. ఈనాడు బాలకుడు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళడం కాదు అతనికి లేని శక్తిని, విద్యను, వేదమును, ప్రభావమును, నాలికను, భక్తిని ఇన్ని అతను అడగకుండా ప్రసాదించాడు. అతను ఏమనుకొని వచ్చాడో అవన్నీ ఇచ్చాడు. మరి దీన్ని వింటే మనకేమనిపిస్తుందండి? ఇంత మహానుభావుడా స్వామి. ఎక్కడ ఉంటాడో ఎవరికీ అందడు, ఎవరికీ కనపడడు, ఎవరు పిలిచినా పలకడు, అతన్ని మనం చేరుతామా?

మనం తల్చగలమా, మనకు కనపడతాడా, మన వల్ల అయ్యే పనేనా అని భావించి భయపడుతూ పరమాత్మకు దూరంగా ఉండే వాళ్ళందరికీ ధ్రువ చరిత్ర వింటే. అతను ఎంత పరాత్పరుడో అంత సులఘుడు. నీ దగ్గర పరత్వము ఉంది, సౌలభ్యము ఉంది. స్వామిత్వము ఉంది, వాత్సల్యము ఉంది. తను ప్రభువు. అయినంత మాత్రం అందరినీ దండించడు. వాత్సల్యం. తన భృత్యులు తన వారు చేసినటువంటి తప్పును ఒప్పుగా చూడగల గుణం. చిన్నమ్మ వాత్సల్యం. దోషేషు గుణభావనం. దోష భోగ్యత్వం మనం చెప్పాం కదా. దూడ ప్రసవించగానే తల్లి తన నాలుకతో దూడ ఒంటినంతా శుభ్రం చేస్తుంది. చేయకుంటే బతకదు. మరి అది దుర్గంధమే, దుస్సహమే. కానీ రుచి గల దానికంటే ఎక్కువ ఆనందంగా తీసుకుంటుంది. దాన్నే అంటారు దోషభోగ్యత. పరమాత్మ కూడా దోషపోడ్యుడు. తప్పులు చేస్తేనే నాకు దొరుకుతారు అంటాడు. అంతే కదా మనం తప్పు చేయలేదనుకోండి ఆయన ఎందుకు పిలుస్తాం? అవసరం లేదు, తప్పు చేస్తేనే స్వామి క్షమించు అంటాం. అందుకే పరమాత్మ ఎవరు తప్పులు చేస్తాడా, నన్ను ఎవరు పిలుస్తాడా అని నిరంతరం ఎదురు చూస్తుంటాడు అంటారు చమత్కారంగా రసోక్తి అంటాం దాన్ని. ఈ రీతిలో. ఇలాంటి ధృవ చరితాన్ని వినిస్తే ఎలాంటి వారికైనా పరమాత్మ యందు భావోదయం ఉంటుంది. అంటే భక్తి కలుగుతుంది. ప్రరూఢ భావః ఎవరి యందు భగవతి అఘోక్షజే మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను అఘోక్ష శబ్దానికి అర్థం చెప్పుకున్నాం ఇంద్రియ వ్యాపారములను క్రిందుగా చేసేవాడు అంటే ఇంద్రియములను విషయములందు ప్రవర్తింపకుండా వెనక్కు మళ్ళి.

తన యందు ప్రవర్తించేలా చేసేవాడు. అదొత్తిది. అలాంటి పరమాత్మ యందు భావం కలిగి ప్రస్త్వం పునస్తం విదుర ప్రచక్రమే ఒక్క మాట ఒక కథ చెప్పవయ్యా అంటే ఇంత. అద్భుతమైనటువంటి గాధ చెప్పారు కదా? మరి మరి నాలుగు పరమాత్మ యొక్క గుణాలు వినాలి. అని బుద్ధి పుట్టింది. దానికి ఏం చేయాలి? ఏదైనా అడుగుదాం. అడిగితే మళ్ళీ మైత్రీయుడు మరో రెండు కథలు చెప్తాడు. కదా? తనకాదులు ఏంటి సూతుడు శోనకాదులు. సోన కాదు అని అడిగితే సూతుడు మరి నాలుగు చెప్తాడు. అంటే భగవంతుని యందు భక్తి భావం కలిగితే పరమాత్మ కథలు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలని తహ తహ పుడుతుంది. అలా పుట్టించింది ఏది ధ్రువ ఉపాధ్యం. అందుకే అంటున్నాడు తదూడ భావః భగవతి అఘోర్షజే ప్రష్టుం పునస్తం విదురః ప్రత్యక్రమే మళ్ళీ ఇంకో విషయం అడగటానికి విదురుడు ముందరికి వచ్చాడు ప్రారంభించాడు విదురుడు అంటాడు కేటే ప్రచేతసో నామ కశ్యాపత్యానుసూవ్రత కశ్యాన్వవాయే ప్రఖ్యాతాః కుత్రవాసత్ర మసత మైత్రేయుడు ఏం చేశాడు ధ్రువుని యొక్క గొప్పతనాన్ని నారదుడు ప్రాచేతసుల యజ్ఞంలో దానం చేసి అరుణ్ చెప్పారు కదా నిన్న జ్ఞాపకం ఉంది కదా కావాలని చెప్పారు ఆ మాట అంటే కానీ వినేవారు వాళ్ళు ఎవరండీ ఎక్కడ ఉంటారు ఏమిటి మళ్ళీ అడగొద్దు మళ్ళీ కథలోకి దింపాలి ఇది శిష్య పరీక్షార్థమాచార్య యవం వదటి అనువదటి అంటారు. శిష్యుల యొక్క మనస్సును పరీక్షించడానికి గురువుగారు అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు చెప్తారు ముందరిపోతుంటాడు. విన్న శిష్యుడు స్వామి స్వామి ఏదో అన్నారు వారెవరో నాకు చెప్పరు. అడిగారనుకోండి శిష్యుడు ఆవిడ బుద్ధిమంతుడు. జాగ్రత్తగా వింటున్నాడు ఇలాంటి వాళ్ళకి చెప్పి తీయాలి అనుకుంటాడు. అలాగే ప్రాకేతసుల సభలో యజ్ఞంలో నారదుడు పాడాడు అంటే అయ్యా కేతే ప్రత్యోత కౌనామా ఇంతకీ ఎవరయ్యా వాళ్ళు. ఆ ప్రత్యేదస్తులు ఎవరు? కశ్యాపత్యాని ఎవరి సంతానము? కశ్యాన్వవాయే ఎవరి వంశనంలో వాళ్ళు ప్రఖ్యాతులు? కుత్రవాసక్రమాసత? వారు ఎక్కడ సత్రం యజ్ఞమును చేశారు. మన్యే మహాభాగవతం నారదం దేవ దర్శనం యేన ప్రోక్త క్రియా యోగః పరిచర్యా విధిహి హరే.

ఏం చెప్తున్నాడు? అయ్యా నారద మహర్షి మహా భాగవతోత్తముడు ఉన్నట్టు ఉందండి. అంటే పరమ భక్తాగ్రేసరుడు అన్నమాట. నారదుడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన పరమ భక్తాగ్నేశ్వరుడు అనుకుంటున్నారు. నారదః మన్యే మహాభాగవతం నారదం దేవ దర్శనం. ఇతను మహాభాగవతోత్తమం. అలాగే దేవ దర్శనం అంటే భగవంతుడిని సాక్షాత్కరించుకొనినవాడు. భగవంతుని దర్శనాన్ని పొందిన వాడని అనుకుంటున్నాను. అంటే ఎందుకు అనుకుంటున్నావు? నీకేమైనా ఆధారం దొరికిందా? ఏం దొరికింది? ఏం దొరికిందండి? ఈయన ప్రోప్త క్రియా యోగః పరిచర్య విధిహి హరే పరమాత్మకు ఎలా ఉపచారములు చేయాలి? ఎలా పరిచర్యలు చేయాలి? దీన్ని ఏమంటారు? క్రియా యోగం అంటారు. అంటే పాంచరాత్రాగమ రీత్యా పాంచరాత్రాగమ రీత్యా పరమాత్మను ఎలా ఆరాధించాలి? అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, జలలో స్నానం, మరొకటి మరొకటి ఇలా ఎన్ని ఎన్ని రకములుగా స్వామికి పరిచర్య చేయాలో. అది ఏ విధంగా చేయాలో దీనంటే ఏమంటాం? ఆరాధన విధి అంటాం. పాంచరాత్ర ఆగమాన్ని బాగా బోధించాడు నారదుడు. అలాంటి పాంచరాత్ర ఆగమంలో పరమాత్మును ఆరాధించేటువంటి క్రియా యోగాన్ని రచించిన మహానుభావుడండి నారదుడు. అలాగే ఈయన ప్రోక్త క్రియా యోగః పరిచర్య విధిహి హరే. క్రియా యోగం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క పరిచర్య. భగవంతుని పరిచర్య ఎలా చేయాలో చెప్పాడు.

ఏదో అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం పేరు చెప్పుకుంటున్నాం. కానీ ఎలా? పరమాత్మకు స్నానం చేయించాలి. ఏం చేస్తాం మనం? బావిలో గోరిముల్లు తెస్తాం, స్నానం పోసేస్తాం. భగవంతుని అర్చామూర్తికి చల్ల నీడతో ఎప్పుడూ స్నానం చేయించాలి. సవోష్ణోదకేన స్నాతవ్యం. జలా జలాగా ఉంటుంది కవోష్ణం గోరువెచ్చ కోష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్ణం సదద్వతి అమల గోరువెచ్చ నీళ్ళతోటే స్వామికి తిరువంజనం అభిషేకం చేయాలి ఏ కారణం లేదు. దానికి కాత నీళ్లతో అభిషేకం చేయించవద్దు. అభిషేకం దేవాలయాదుల్లో అయితే 16, 8, 24, 28 ఇలా లెక్కలు ఉన్నాయి. కలచాలు స్థాపించి అంటాం. నవ కలశ స్నఫలం అంటాం కదా తొమ్మిది, పదహారు, ఇరవై ఐదు పెరుగుతాయి. కాబట్టి ఎలా స్నానం చేయాలి? స్నానం తరువాత ఎలా వస్త్ర ధారణ చేయాలి? అంటే ఏ సమయంలో ఎలాంటి వస్త్రాలు ధరింపచేయాలి? పరమాత్మ పేరుతో అవన్నీ మనకు చెప్పారు. చాలా మంది మహానుభావులు పెళ్ళికి పోతుంటారు. డ్రెస్ ఏం వేసుకుంటారు? నల్ల డ్రెస్ తీసుకొని పోతారు. నల్ల పాయింట్, నల్ల షర్టు. పెళ్ళికి పోతారు. నలుగురు దేనికి గుర్తు? సంతాప తబగకు పోవాలని తెలుసు. అది పెండికి పోతాడు. ఏమన్నాం? అలాగే మనందరినీ కాపాడేటువంటి పరమాత్మకు మనను రక్షిస్తున్నాడు అనుకునేటువంటి మనము పరమాత్మను... దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎలా బరువు చేయాలో వెళ్ళొద్దు. డ్రెస్ కోడ్ ఉంటుంది అక్కడ కూడా. అంటాం రస్కోల్ అంటాం కాబట్టి పరమాత్ములు వెళ్ళే ముందు ఎలాంటి బట్టలు మనం వేసుకోవాలి ఎలాంటి బట్టలు స్వామికి వేయాలి ఎలాంటి పుష్పాలతో ఆరాధించాలి ఎలా సముద్ర స్నానం కూడా ఉంటే ఎలా చేయించాలి అలా ఉన్నాయి

దంతా సముద్ర జలం తెచ్చి కూడా గోరత్స చేసే పరమాత్మ మీద ప్రోక్షేంచాలి లేదా ఉంచాలి. అంతే తప్ప నీళ్లు బాగా ఉన్నాయి ఎక్కడో తెచ్చి ఏమో చేస్తే ఇబ్బంది తప్ప ఎక్కడైనా గోరత్స నీళ్లే స్వామి. ఆ ఆ రీతిలో మనకు ఇది పరిచర్య విధి అంటాం. ఇలాంటి పరిచర్య విధిని నారదుడు రచించి మనకు అందించారు. ఏన ప్రోక్త దీన్నే మనం క్రియా యోగం అంటాము. ఇది పరిచర్యా విధిహి హరే స్వధర్మ శీలైహి పురుషైహి భగవాన్ యజ్ఞ పురుషః విద్యమానః భక్తిమత నారదేన ఈరితః శిలా. ఇది మనకు స్వధర్మ శీలైహి పురుషై భగవాన్ విజ్ఞ పురుషః తనతో సమానమైనటువంటి శీలము సమానమైనటువంటి స్వభావము ఇలాంటివన్నీ ఉన్నటువంటి వారి చేత పురుషుల చేత పరమాత్మ భగవాన్ విజ్ఞ పురుషః విజ్ఞమానః భక్తే విజ్ఞమానః అంటున్నారు అంటే యజ్ఞయాగాదులు చేయబడుతూ అది ఎవరి చేత భక్తిమత. అందరూ చేరు కదా భర్తు నవ్వేస్తారు అలా నారదే ఈ రీతి రాదు అంటాడు యాస్తా దేవ ఋషినా తత్ర వర్ణితా భగవత్ కథా మస్యం సుశ్రుషవి బ్రహ్మన్ కృ కార్క్షీనా ఇందులో ఇంతవరకు నారద మహర్షి ఏ ఏ కథలను ఏ ఏ విషయాలను అక్కడ సభలో చెప్పారో అవన్నీ నాకు నిన్ను సేవిస్తున్నటువంటి నాకు కార్త్నేన ఆచెస్తుమర్హతి పరిపూర్ణంగా చెప్పాలని ప్రార్థిస్తున్నాను. పరమాత్మ కథలను ఏవేవి నారదుడు చెప్పాడో మొత్తం మీరు విన్నవారు కాబట్టి వాటిని మీరు మళ్ళీ మాకు చెప్పండి. అని నారదే మేదితస్థిరా మత్యం సుసూర్ధవి బ్రహ్మన్ కార్క్షనేన ఆచస్తు మర్హతి. అప్పుడు మైత్యేయుడు అంటున్నాడు ధ్రువస్య జ్యోత్కర పుత్రః పితరి ప్రస్థితే వనం సాలహోమ శ్రీయం నైత్యతు అధిరాజాసనం పితుహు ధ్రువుని కుమారుడు.

ఎవరు ఉత్కరుడు ఇతను పితరి ప్రస్తితే వనం నాన్నగారు అంటే ధ్రువుడు కుమారునికి రాజ్యములు ఇచ్చేసి పట్టాభిషేకం మనం చెప్పుకున్నాం కదా, పట్టాభిషేకాన్ని ఇచ్చేసి తను అడవికి వెళ్ళిపోయాడు. నాన్నగారు లేని రాజ్యం నాకెందుకు అనుకున్నాడు కొడుకు. అంటే అధికముగా పితృభక్తి సంపన్నుడు అన్నమాట. అందుకే సార్వభౌమ శ్రీయం నైచ్ఛత్ అంత పెద్ద సారభౌమ సంపద సింహాసనాధిపత్యం రాజ్యలక్ష్మిని కూడా తను కోరుకోలేదు. సజన్మన ఉపశాంతాత్మ నిస్సంగః సమదరిచనః ఈ ఉల్కలుడు జన్మన ఉపశాంతాత్మ పుట్టినప్పటి నుంచి అతను ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగే ఉన్నాడు. చెప్తాం కదా పువ్వు పుట్టగానే పరిమళించును అంటాం. కదా అలాగే అతను బాల్యము నుండే ఆటలు పాటలు అంటే కూడా అతనికి మనస్సు లేదు ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడై నిస్సంగః ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి కూడా లేదు సమదర్శనః అంటే అందరినీ సమానంగా చూసేవాడు అందరిలో ఉన్నటువంటి అందరిలో సమాన రూపంలో ఉన్నటువంటి పరమాత్మను చూసేవాడు. సమదర్శి. ఏమర్చింది సమదర్శి అంటే వాడు నాంత వాడు మీరు వాడు ఒకటే కాదు. రేటి సుని చేయువ స్వపాకేచ పండితాః అంటే ఏమర్థం? అందరిలో ఉన్న సమం సమం దర్శయతి సమం పచ్చటి. ఏంటి? చెండాలుల్లోనూ, తునకంలోనూ, బ్రాహ్మణుల్లోనూ, ఎలుగులోనూ అందరిలో అంతరాత్మగా ఉన్న పరమాత్మ ఒక్కడి అని చూసేవాడు. అంతే తప్ప వాడు నేను సమానమే చూడడం కాదు. కుక్క నేను, చండాలు నేను, రాజు నేను సమానుడు కాదు. అంటే ప్రపంచం అంతా బ్రహ్మాత్మ అంతా అంతర్యానే ఆయనే.

మొత్తం గోడలో, చెక్కలు, బల్లలు అంతట వాడే ఉన్నాడు. సర్వత్ర సమం పస్థితి యోర్జునా. సమం అంటే సమభావం కాదు. సమత్వేనవస్థితం పరమాత్మ. అలాంటి పరమాత్మను అని చెప్పుకుంటాం కాబట్టి కొంత ఇంత కాలం అయిన తర్వాత తనకు ఇప్పుడు అవసరం వచ్చిందన్నమాట. విషయం తెలుసుకోవాలి. ఎవరు ఏమిటి అది చెప్తాడు అదే మనం చెప్తున్నాం. స్వధర్మ చీర అదేనా? ఆ ఇతను నైచ్ఛతు జన్మన ఉపశాంతాత్మా నిస్సంగః. అందుకే ఇతను సమదర్శనః అందరిలో ఉన్నటువంటి పరమాత్మను చూస్తూ దదర్శలోకే పితతమాత్మానం లోకమాత్మని. చూసారా? ప్రపంచములో అంతటా ఉన్నటువంటి పరమాత్మను పరమాత్మలో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడగలిగాడు. చూడండి. వితతం ఆత్మానం లోకమాత్మని. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను పరమాత్మలో వ్యాపించి ఉన్నటువంటి ప్రపంచం. అంటే అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః ఇలా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడగలిగాడు. ఎందువల్ల నిత్సంగః కాబట్టి. ఎవడికి ప్రాపంచిక విషయాల మీద ఆశ ఉండదో అలాంటివాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను దయ శించగలడు. ఒకటే మనస్సు ఉంటుంది కదా. మరి ఈ మనస్సు కాస్త సాంసారిక విషయ భోగాల యందు ఆసక్తమైంది అనుకుందాం. మరి ఆయన్ని ఏం చూస్తాం? అందువల్ల అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని లేదు పర వ్యూహ విభవ అర్చ ఉన్నాయి కదా యాయా ఆకారంలో ఉన్నటువంటి స్వామిని అంటే జ్ఞానులు ఎలా చూస్తారు స్వామిని? సర్వభూతేషు చాత్మానం సర్వభూతానికి ఆత్మని యస్పత్తి అన్నాడు కదా. ప్రతి ప్రాణి యందు పరమాత్మ ఉంటాడు.

కదా అలాగే ప్రతి ప్రాణి పరమాత్మ ఉంది. ఇది అంతః పదిత్య. ఇలాంటి స్వరూపాన్ని చూసి ఆత్మానం లోకమాత్మని ఆత్మానం బ్రహ్మ నిర్వాణం. ప్రత్యక్తమిత విగ్రహం. ఇంత చక్కగా తక్కువ వేయరు కాబట్టి మహానుభావుడు ఇక నాకు తత్వోపదేశం బాగా బుర్రకెక్కింది అయిపోయింది ఇక నేను నేర్చుకున్న వాడిని అయిపోయాను అని దాన్ని పక్కకు పెట్టి. అందులో ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం ఎలాంటి పరమాత్మను పొందాలి అంటే మనకు ప్రత్యస్తమిత విగ్రహం ఆత్మానం బ్రహ్మాణం. బ్రహ్మ నిర్వాణం. ఇందులో వితత ఆత్మానం అంతటా వ్యాపించి ఉండేవాడు. లోకమంతటా లోకము ఆత్మలో అంతర్లీనంగా ఉండటాన్ని అలాగే ఆత్మానం బ్రహ్మ నిర్వాణం. తాను ఆత్మ బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ ఆనందం నిర్వాణం అంటే ఆనందం ఇలాంటి బ్రహ్మ నిర్వాణాన్ని పొందినటువంటి ఇంకా ప్రత్యస్తమిత విగ్రహం. ప్రత్యక్తమిత విగ్రహం. ఎలాంటి వారి మీద ప్రపంచం ఉంది కదా అని ఏమనుకుంటాం? వాడు మిత్రుడు, వీడు శత్రువు అనుకుంటాం కదా. ఎవ్వరి యందు ద్వేష భావము లేనివాడు. అలాగే ఆకారము యందు దేహము యందు ప్రత్యేకమైన అభిలాష లేనివాడు అన్నమాట. ఇలా ప్రత్యస్తమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం ఆనందం అనుసంతసం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే అన్ని రసముల కంటే గొప్ప రసము. ఇది ఏం రసం? అవబోధ రసం. గులాబ్ జామున్ రసం కాదు, మైసూరి పాకు రసం కాదు, ఇంకో పాకు రసం కాదు, జిలేబీ రసం కాదు. మరి ఇది ఏం రసం అండి? అంటే చెప్తున్నాడు అవబోధ రసం. అంటే జ్ఞానమనే రసము అన్నమాట. అతను ఎక్కడున్నా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే నిరంతరం తన చేతిలో

పరమాత్మ యొక్క స్వత్వరూప పరస్వరూప జ్ఞానములు పొందినవాడై ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యక్షమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం ఆనందమనుసంతతం నిరంతరము పరమాత్మను ఆనంద స్వరూపముగా తెలుసుకొని అవయవ క్షిణ్ణ యోగాగ్ని దగ్ధ కర్మ మలాచయః నిరంతరము కొనసాగేటువంటి యోగాగ్రి తోటి సమాధి తోటి యోగముతో తాను అంతవరకు ఆచరించినటువంటి అన్ని కర్మల వలన కగిలినటువంటి పాపమును భస్మం చేశాడు. కాల్చి పారేశాడు. యోగముతో కాల్చాడండి, ఏం కాల్చాడు? కర్మ మలాన్ని. మలం అంటే పాపం. మనకు తెలియకుండానే మనం చేసేటువంటి మంచి పనిలో కూడా చెడు భాగమే ఎక్కువ ఉంటుంది. పోతే కదా నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా జ్ఞానిని, నాకు అన్నీ బాగా తెలుసు, నేను జాగ్రత్తగా చేస్తాను అనుకోని కూర్చోవటం పూజకు ఈ నాలుగు వాక్యాలు తప్పే కదా? నాలుగు పాపమే. ఇంకా పుణ్యమే చేస్తావు నువ్వు. సరే. అహంకారముతో కూడుకొని చేసేటువంటి ఆరాధన ఆరాధన కాదు. అందువల్ల అలాంటివన్నీ తొలగించటాని కోసం అవబోధ రసైకాత్మ్యం ఆనందమనుసంతతం అవయవచ్ఛిన్న యోగాగ్ని దగ్ధ కర్మ మలాశయః నిరంతరం కొనసాగేటువంటి యోగం వల్ల కరిగిన అగ్నితోటి అంతవరకు ఆచరించిన అన్ని పాప పనుల యొక్క స్వరూపం అంతా నశించిపోయింది. కారిపోగొట్టినవాడు యోహాను బాబుడు. ఈ ఉల్కలుడు ఎవరియనే జూడి పుత్రుడు. అతను స్వరూపం అవరుంధానః నాత్మనః అన్యం తదైచ్ఛతః ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప నిరంతరం మనస్సులో ధ్యానం చేయటం వలన ఆత్మనః అన్యం తదవిచ్ఛతః ఆత్మ కంటే వేరే వస్తువు ఉన్నదన్న విషయాన్ని అతను చూడలేదు.

అంటే అంతా పరమాత్మమయం. అంటే ఎవరున్నారు? భగవంతుడే మీలో భగవంతుడే నాలో భగవంతుడే. ప్రపంచమంతా ఈశావాస్యమిదం సర్వం. చెప్పారు కదా? ఒరిషత్త అండి ఈశావాస్య పునిషత్తమే. ఇదం సర్వం ఈశావాస్యం. ఇదంతా పరమాత్మకు నివాస స్థానమే. చాలా బాగా ఇంకేం కావాలి అంటే పరమాత్మ లేని చోటంటూ ఏదీ లేదు అని స్వరూపమోరుంధానః నాత్మనః అన్యం తన ఆత్మ కంటే వేరే స్వరూపాన్ని అక్కడ ఇతను ఎవరు ఈ ద్రోణి కుమారుడు చూడలేదు. జడాన్ద బధిర ఉన్మత్త మూక్ ఆకృతి గతా అతన్మతిహి లక్షితః పది బాలానాం ప్రశాంతాక్షిరి వానరః యడాంధ బధిర ఉన్మత్త మూకాకృతిహి సంసారము యందు ఆసక్తి లేకుండా ఉన్నాడు అనటానికి గుర్తు ఏమిటంటే అన్నీ ఉండి కూడా ఏమీ లేని వాళ్ళలాగా ఉండాలి. బుద్ధి ఉండి లేని వాడిలాగా ఉండాలి. కనులు లేవు అలాగే ఉండాలి. జడ అంద బధిర చెవులు ఉన్నా లేనట్టే అలాగే మూక మూగు వాడిగా ఉన్మత్త పిచ్చి వాడిలాగా చాలనా మరి. అంటే ఏమిటి? ఏ ఇంద్రియము సక్రియమనే విషయాన్ని మరిచిపోవాలి. అన్నీ వాడిచ్చాడండి, వాడే తీసుకుంటాడు మనకెందుకు? వింటున్నా అతను వినటం లేదు, చూస్తున్నా చూడటం లేదు, తింటున్నా తినటం లేదు. ఎందువల్ల? పరమాత్మ జ్ఞానామృత రసాన్ని పానం చేసిన వాడికి ఈ అవస్థలు ఏమి? ఏమి చేయలేదు. అందుకే జడ, అండ, బధిర, ఉన్మత్త. మూకాకృతిహి, అతన్మతిహి, తన్మతిర్నా సంసారం యందు మనస్సు ఉంచనివాడు లక్షతఃపది బాలానాం ప్రశాంతార్చిరివాననా. అలాంటి వారు దారిలో నడిగి వెళుతుంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ మత్వాసం జడం ఉన్మత్తం. దారిలో వెళుతుంటే బాలులు ఉన్మత్తం మత్వ వాళ్ళు పిచ్చివాడండి అనుకొని.

కులవృద్ధాః సుమంత్రిణః పిల్లలాగే అనుకున్నారు అలాగే పెద్దలు కులవృద్ధులు కూడా అలాగే అనుకున్నారు ప్రశాంతార్చిదివ అనలః తల్లారిన నిప్పు నిప్పు లాగా ఏమంటాం మనం నివ్వురు కప్పిన నిప్పు అంటాం. పైనంతా నివ్వురు అంటే బూడిద. బూడిద కప్పుకొని ఉంటే ఆ నిప్పు ఉందో లేదో మాకు తెలవదు. ఇప్పుడు తెలుస్తుంది చెయ్యో కాదో పెడితే అప్పుడు తెలుస్తుంది. నిప్పు ఉన్నదా లేదా అన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. ఈ ఎవడు అలాగే ఉన్నాడు కొంచెం కదిలిస్తే తన దివ్యమైన తేజస్సును చూపెడతాడు. ప్రశాంతార్చరివానలః మత్వాతం జడం ఉన్మత్తం పిచ్చివాడని అలాగే మూర్ఖుడని కులవృద్ధాః సమంత్రిణః మంచుల కులవృద్ధులందరూ కూడా వత్వరం భూపతిం చకృహు యవీయాంసం భ్రమేహ సుతం. ఎప్పుడైతే వీరు రాజ్యం మీద ఆశ లేకుండా అలా వెళ్ళిపోయాడో తర్వాత వాడు చెప్పుకున్నాడు కుమారుడు ఎవరు? ధృవుడు ఇంకో పుత్రుడు ఎవరు? వత్సరుడు. అలాంటి వత్సరుడిని రాజుగా చేశాడు. ప్రత్యే వత్సరం భూపతించకృహు యవీయాంసం భ్రమేహి స్తుతం. ఎవరినే ఈ పిల్లవాడు భ్రమి కుమారుడు. ఉన్నవారందరికంటే చిన్నవాడు భ్రమి అంటే ఎవరో కాదు లీలావతికే నామాంతరం. ఇలా వతికి అలా రీతిలో బత్వాతం జలమున్మత్తం కులవృద్ధా సమంత్రిణః వత్వరం భూపతిం చకృహు యవీయాంసం భ్రమేహ సుతం. పరవార్థ లీలావతులు అంటే ముగ్గురు ఉన్నారు. ఒక లీలావతి హిరణ్యకశ్యపుని యొక్క భార్యగా చెబుతున్నాం. ఇంకో లీలావతి ఇతని యొక్క ధ్రువుని యొక్క భార్యగా లీలావతి. అలాగే కుబేరుని భార్య ఉంది ఆమె పేరు లీలావతి. ముగ్గురు ఉన్నారు. పుపతిం చక్రుహు యవీయాం సంభ్రమేస్తుతం సడవార్ధ వత్సరశ్యేష్ట భార్య సూత షడాత్మజాం ఇప్పుడు ఇతని యొక్క సడాత్మజానుసూత ఆరుగురు కుమారులను ఈమె ప్రసవించింది. పుష్పార్ణం సిగ్మకేతుంచ ఇషం ఊర్జ్యం వసుం జయం.

ఆరుగురు కుమారుల పేర్లు. పుష్పారణస్య ప్రభా భార్య దోషాచ ద్వేబభూవతు. పుష్పారణ్యకి ఇద్దరు భార్యలు. ఒక ఆమె ప్రభ ఇంకో ఆమె దోష అని. ప్రాతః మధ్యం దినం సాయం ఇతి శ్యాసన్ ప్రభాసుతాః. ప్రభాకు ముగ్గురు కుమారులు. ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయం అవే పేర్లు. తర్వాత వాళ్ళతో కూడా మనకు వ్యవహారం వచ్చింది. అంతే కదా పుష్పాలు అంటే సూర్యుడు అండి కదా. పుష్పార నాట్యం అర్ధం పుష్పార దేశం పోయి ఎవడు సూర్యుడు ఆయన భార్య ప్రభాట సూర్యునికి ఏముంటుంది శాంతి మరి వారిద్దరి సంతానం ఎవరు పదక్కాయమో మధ్యాహ్నం సాయంత్రం అంటే ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అంటే కథను వినేవాళ్ళు కథను కథగానే చదువుకొని విని తెలుసుకొని పోతారో ఏమో కాదురా నాన్న కథ వెనక అనంతమైనటువంటి అంతరార్థము తత్వార్ధము ఇమిడి ఉన్నది. తత్వార్ధం వైపు మనస్సును మరల్చటానికి ఇటువంటి పేర్లతో కథ చెప్తే ఓహో దీనికి అర్థం ఇదేనేమో సూర్యుడు కదూ అది కాంతి కదా ప్రాతఃకాలం మధ్యాహ్నం అంటే మన కాలమే కదూ. అంటే మనకు ఇప్పటి జీవితంలో సంసారంలో ఏవేవి కావాలో మనం వేటిని వేటిని కోరుతున్నామో. మనము కోరుతున్న వాటి వల్ల కోరుతున్నవి కాకుండా హాని కలిగించేవి ఎలా వస్తున్నాయో అలా రావటానికి మన కోరికే ప్రధానమైన కారణమే. మన అజ్ఞానమే కారణం. మన మోహమే కారణం. కదు? ఈ ఇలాంటి అంతరార్థం వైపు మనస్సును మరల్చాలి. కథ వింటూ ఆహా కథ చాలా బాగుందండి. తప్పు. ఎందుకంటే సంస్కృత పదములో మనకు ప్రపంచం యొక్క సృష్టి నుండి ప్రళయం బలు జరిగేటువంటి అన్ని ప్రక్రియలను అన్ని పదాలు చెప్తాయి. ఎనిమిది అర్ధాల కంటే తక్కువ అర్ధాలు ఉన్న పదం దొరకదు మీకు సంస్కృతంలో. మినిమం ఎనిమిది. ఇంకా మాధ్యమము 108, 98, 300 హరి శబ్దమునది. హరి శబ్దమునకు 994 అర్థాలు ఉన్నాయి.

హరి కానిదేవి మనం 10వ 12వ చెప్పుకొని ఆ హరి అంటున్నాం. 16 చెప్పారు, 24 చెప్పారు, 36 చెప్పారు. ఇంక అందెందుకు ఇదో దసరా అంటున్నాం, దుర్గా అంటున్నాం, కాళీ అంటున్నాం, కథ చెప్పుకుంటున్నాం. కాళీ ఏదో ఆమె దుర్గా ఎవరిని చంపింది అంటే రక్త బీజుడిని చంపింది అని చెప్తున్నాం కథ. ఏ కదండీ? ఎవరు రక్త బీజులం? మనందరం మనందరం రక్త బీజులమే. రక్తము బీజముగా గలవాళ్ళు కానీ ఎవరండీ? అందరికీ ఏది బీజం? రక్తమే కదా? మనం లోపల రక్తం లేకుండా ఉండగలమా? ఇంకోటి రక్త శబ్దానికి అర్థం కోరిక, రాగం. మన పుట్టుకకు మూలమేమిటి? కోరికే కాదా? చనిపోయే ముందు తాను ఇంకా పొందవలసినది. అయ్యో ఉన్నాయి అనుకోకుండా అనుకున్నవన్నీ తీరకుండానే పోతున్నాను అని వాడు ఒప్పుకున్నాడు అనుకో మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి పుడతాడు. ఇదే రక్త బీజత్వం అంటే మనమంతా రక్త బీజులం. కదా ఈ రక్త బీజుని అంతటా అది అగింప చేసేది కాలి. తామసం లేదు. ఆ రక్తాన్ని తాను మింగి మనల్ని పుట్టకుండా చేస్తుంది. ఎవరు దుర్గా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యో ఎవరండీ దుర్గా దుఃఖేనాపి జంతుం అశక్య ఎంత కష్టపడ్డా అర్థం కానిది భక్తికి పేరు దుర్గా అని మనలో భక్తి ఉన్ననాడు రక్త బీజులు ఆ వాడు రాడు, ఏం కాదు మన కథలే అన్నీ. ఇలాంటి అంతరార్థాలు అందులో ఉన్నాయని ఆలోచించే స్వభావం కలిగించటానికే పుష్పార్ణుడు కుమారుడు ప్రభ భార్య వారికి ప్రాతః మధ్యాహ్నం దినం సాయంకాలం అనేటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు. అలాగే ప్రదోషః నిశీధః వ్యూష్టః ఇతి దోషాస్తుతాః దోషకు ముగ్గురు కుమారులు దోష అంటే రాత్రి కదా దానికంటే ముందే వస్తుంది ప్రదోషమని నిశీధమని వ్యూష్టమని చదువు.

సాయంకాలం రాత్రి మధ్యరాత్రి. అలాగే యుష్టస్తుతం పుష్కరిణ్యాం సర్వతేజసమా సర్వతేజసం ఆదదే ఈ విష్ణుడు. పుష్కిరి అనేటువంటి భార్య యందు సర్వతేజ అనేటువంటి కుమారుడిని అతను పొందాడు. సచక్షుస్తుతమాకూత్యాం అతను ఈ సర్వతేజాః ఆకూతి యందు చక్షువును పుత్రునిగా పుట్టాడు. మనోహ అసూత మహిషి విరజానడ్వల సుతాన్ మనోహ మహిషి ఉంది కదా ఆమె అనడ్వల సుతాన్ అసూత కుమారులని జరిగింది పురు కుత్స త్రిత దుమ్న సత్యవంతం వృతం వ్రతం. అంద అంద అగ్ని స్తోమం అతిరాత్రం ప్రద్యుమ్నం శిబిం ఉన్ముఖం మళ్ళా వీరిలో ఉన్ముఖ అజనయత్ పుత్రాన్ పుష్కరిణ్యాం సడుత్తమాన్ మళ్ళీ ఉన్ముఖునికి ఇంకో ఆరుగురు కుమారులు అంగం సుమనసం ధ్యాతిం క్రతుం అంగిరసం గయం చూసారా ఈ యాగుల కుమార్కు ఇందులో సునీధ అంగస్యయా పత్ని చూడండి. ఇప్పుడు అంగుడు వచ్చాడు కదా, అంగుడి భార్య పేరు సునీత. ఈమె సుషువే వేణముల్బణం. మహా భయంకరుడైనటువంటి పరమ క్రూరుడు, పరమ నాస్తికుడైనటువంటి వేణుడిని కుమారునిగా పొందింది. యాహా. దౌస్తీలియాత్ సరాజరిషిహి నిర్విణ్ణః నిరగాత్ పురాత్ ఈ వేనుని యొక్క దుష్ట స్వభావాన్ని బట్టి పురదత్వాన్ని చూచి సహించలేక తండ్రినటువంటి అంగుడు నగరం నుంచి అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యమంగసేపుహు పితా వాగ్వజ్రామునయక్షిలా. పరమ శాంత స్వభావులుగా ఉండేటువంటి ఋషులు కూడా ఈ వేనుణ్ణి శపించారు. మునయస్కిరా గతాసో తస్య భూయస్తే మమంధుహు దక్షిణం కరం. ప్రాణం పోయిన తరువాత అదే మునులు అయ్యో వీడి వంశం నిర్వంశం అవుతుందే సంతానం కావాలి అని అతని దక్షిణ బాహువును తిలికారు. అర రాజుకు అరాజక దదా లోకే దత్తి విప్పీడితాః ప్రజాః మరి రాజు లేకుంటే ప్రజలు దొంగలతో బందిపోటతో దుర్మార్గులతో

బాధించబడతారు కాబట్టి దుష్టులను శిక్షించడానికి రాజు కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో జాతో నారాయణాంసేన పృథుహు ఆద్యః క్షితీశ్వరః అతని దక్షిణ బాహువు నుండే పరమాత్మ యొక్క అంశంతో పుర్తి చక్రవర్తి పుట్టాడు. అంటే కథను చాలా స్పీడ్ లో చెప్పుకుపోయాడు. ఎందుకు వినేవాడు జాగ్రత్తగా వింటున్నాడా నిద్రపోతున్నాడా తెలుసుకోవాలి కదా అందుకే అంటున్నారు విదురులు కచ్య శ్రీనిశేహ సాదో బ్రహ్మణ్యస్య మహాత్మనః రాక్షయమభూద్ దుష్టా ప్రజా యద్విమనాయయౌ యమయ అంగుడు అంటున్నావ్. అంటే అంగరాజ్యం. మరి అంగుడు బుద్ధిమంతులు అన్నావ్, ధర్మాత్ముడు అన్నావ్, రాజర్షి అన్నావ్, ఉత్తముడు అన్నావ్. ఇలాంటి వాడికి ఇంత దుష్టుడైన కుమారుడు ఎలా చలిగాడు? చూడండి. శీలనిధేహే సాధో బ్రహ్మణ్యస్య మహాత్మనః. సత్సీలం గలవాడు, సాధువు, బ్రాహ్మణ భక్తి గలవాడు, మహానుభావుడు అయినటువంటి అంగునికి సగమభూ దుష్టా ప్రజా. దుష్ట సంతానం ఎలా కలిగింది? యద్రిమనాయ అయ్యో ఇలాంటి కుమారుడా అని బాధపడిపోయాడు అంటున్నావే. అంటే నగరంలో రాజ్యంలో ఉండటానికి కూడా మనతో పనంతటి అసస్యాన్ని కలిగించే చరిత్ర గల పుత్రుడు. ఇంత ఉత్తముడికి ఎలా పుట్టాడు? కింవాహో వేన ఉద్దిశ్య బ్రహ్మ దండవ యూయుజన్. తండ్రి వెళ్ళిపోవడమే కాదు బ్రాహ్మణులు కూడా శపించారు అంత పరమశాంత స్వరూపగా ఋషులు సామాన్యంగా వారికి కోపం రాదు. అంటే పూర్తిగా అన్ని రకముల మర్యాదలు దాటితే కోపిస్తారు. ఏ ఒక్క చిన్న మర్యాద వాళ్ళలో మిగిలి ఉన్నా పిల్లవాడు దారికి వస్తాడులే. ఇంకా సరిగ్గా తెలియదు వాడే నేర్చుకుంటాడులే అని ఓపిక పడతారు. ఎప్పుడైతే హద్దు దాటిపోయారో అంటే ఇక వీడు వినడు. మనం ఇతన్ని ఇక బాగు చేయలేము. అనే స్టేజికి వస్తేనే ఋషులు సంహరిస్తారు కదా, మరి అంత దుర్మార్గుడు రా వాడు. ఋషులు కూడా శపించారా?

అయోగ్యుజన్ దండో సరే రాగ్ని మునయః ధర్మ కోవిదాః ఋషులు శపించారంటే ఆశ్చర్యం కాదు. సంహరించారంటేనే ఆశ్చర్యం. ఎందుకంటే పరిపాలకుడిని చంపకూడదని శాస్త్రం. బ్రాహ్మణుని చంపటం కంటే పరిపాలించే రాజును చంపటం వెయ్యి రెట్లు పాపం అధికమని శాస్త్రం. సరిపాకుడు ఏమో రాజును చంపకూడదు. మరి అంతటి విషయం తెలిసిన ఋషులు ఆ పాపం వచ్చినా సరే అని సిద్ధపడరు కదా. అంటే వారి మనస్సు ఎంత విసిగితే ఎంత తాము భరించలేము యుడునంద్వారా ప్రపంచానికి చాలా అనర్థం రాబోతున్నది. ప్రపంచానికి చెలగబోయేటువంటి ఎంతో అనర్థం ఉంటేనే. అంత అనర్థాన్ని తగ్గించడానికి తాము కొంత పాపాన్ని పొందినా ఇబ్బంది లేదు. గ్రామస్యార్థే కులం చెయ్యేతి కదా. ఓ ఊరు పోవాలంటే ఒక ఇల్లు వదిపెట్టేవాడు. వాడు పోతే వీళ్ళు ఊరు బాగుపడితే ఒకడిని పంపిస్తామండి బాగా ఇది. కదా అలాగే రాజ్యానికి ఇంత అనర్థం కలగబోతుంది అనుకున్నప్పుడు తాము కొంత పాపాన్ని తీసుకుంటాం. మరి పరిపాలకుడిని చంపారు దండవ్రత ధరే రాజ్ఞి దండించేటువంటి వ్రతాన్ని తీసుకునేటువంటి పరిపాలకుడైనటువంటి రాజు యందు మునయః ధర్మ కోవిదా తెలియని వాళ్ళు కాదు కదా ధర్మ కోవిదులు ధర్మం బాగా తెలిసిన మునులు నావధ్యేయ ప్రజా అదే చెప్తున్నాను మళ్ళీ నావధ్యేయ ప్రజాపాలః ప్రజాభిహి అఘవానపి పరిపాలించేవాడు ఎంత పాపం చేసినా వాడిని చంపకూడదని శాస్త్రం. కావాలంటే దేహభైష్టానం చేయొచ్చు. ఇంకొంచెం బాలేదు అనుకుంటే పదవి నుంచి దింపేయొచ్చు. నువ్వు మాకు రాదుగా వద్దయ్యా. దింపేస్తే చాలు. పొట్ట వద్దు అంటా కదా వాడేం అనొద్దు అయినా నువ్వు నాకు రాదు పనికిరావు దిగో.

దింపేయొచ్చు. భరించరాకుంటే నిష్కాసనం. నగరాత రాజ్యం నింపలేకపోటం. అంతే తప్ప ప్రజలు తమ పాలకుడిని చంపకూడదని శాస్త్రము. యదశౌ లోకపాలానాం విభద్యోజస్వతేజసా కారణం ఏమిటంటే అగ్నిహి, వాయుహు, ఇంద్రః, యమః, వరుణః, విష్ణుహు, కుబేరః ఈ వీళ్ళందరి అంశలను రాజు ధరించి ఉంటాడు అని శాస్త్రం. ప్రజాపాలకుడు అంటే అష్టదిక్ పాలకుల అంశలను త్రిమూర్తుల యొక్క తేజస్సును కలిగి ఉంటాడని శాస్త్రం. మరి అలాంటి రాజును చంపితే ఎంత పాపం అండి? ఏదద అచ్చాహి మే బ్రహ్మన్ సునీధాస్తు మజ చేష్టితం కాస్త ఇది కొద్దిగా ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టు ఉందండి. ఈ సునీధ కుమారుడు అంటున్నావు వేనుడని వాడు దుర్మాగుడు అంటున్నావు మహానుభావుని కుమారుడు. పరమ దుర్మార్గుడా? వాని దుర్మార్గ చరిత్రను చూసి తండ్రి పోయిపెట్టి పోయాడా? పరమ శాంతులైన మున్నులు వాడిని శపించి చంపారా? ఇదేదో. చాలా వింతగా ఉంది, చాలా పుతూహరంగా ఉంది. పెద్ద దానాయ భక్తాయ త్వం పరావర విత్తమః. నాకు ఆ కథ వినాలని చాలా శ్రద్ధ కలుగుతున్నది. అంటే ఏదో చెప్పండి అయ్యగారు అని చెప్పి మీరు చెబుతూ ఉండండి. మా పని మీరు చేసుకుంటే అలా బయట తిరిగి వస్తాం అనేవాళ్ళం కాదు మేము. పోనీ ఉత్తకి ఎందుకు కూర్చోవాల చెప్పండి అనేవాళ్ళం కూడా కాదు. శ్రద్ధ దానాయ భక్తాయ. నేను భక్తుడిని. మీరు చెప్పేదాన్ని చాలా శ్రద్ధగా వినాలనుకుంటున్న వాడిని వింటున్న వాడిని. అంటే ఏమర్థం? ఇవి ఉంటేనే చెప్పాలని అర్థం. అయ్యగారు ఒక దాన్ని చెప్పండి అంటే ఆ అనొద్దు. ఆ సంవత్సర వాసినే ప్రభృయాత్ అని శాస్త్రం కదా. ఒక ఆరు నెలలు ఓ ఏడాది ఆరు నెలలు ఆ చెప్పుతానులే చెప్పుతానులే చెప్పుతానులే అని ఎవరు తీయాలి తాగ తీయాలి. ఎందుకంటే నిజంగా అడిగేవాడికి ఎంత శ్రద్ధ ఉన్నది. ఏదో పొద్దుబోకు తిందాం అని అడుగుతున్నారా? శ్రద్ధగా విందాం అని అడుగుతున్నారా? అలా గడిపి గడిపి గడిపి గడిపి.

ఆ ఇతను శ్రద్ధగా వినేవాడనేటువంటి నమ్మకం కలిగిన తరువాతనే చెప్పాలి. మన భాగవత ఉపన్యాస కార్యక్రమం కూడా న్యాయంగా ఎప్పుడు మొదలు కావాలి? యాదాది కింద మొదలు కావాలి. అబ్బా యారా నుంచి అడుగుతూనే ఉన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి అని. కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాం. తెలవాలి మరి జాగ్రత్త పెద్దగా ఉందా లేదా ఉత్తగంటి ఏం లాభం కూర్చుంటే. ఓహో దీక్ష బాగుంది ఇక మనం కూర్చుందాం. శాస్త్రం అది. మన వారైతే అట్లా సమస్య కాదు. ఎందుకంటే ఇది భాగవతం వేరే గ్రంథం కాదు కదా. కూర్చున్నామంటే అంతటి దీక్షతో, అంతటి శ్రద్ధతో, సదేకాగ్ర మనస్సుతోటి అలా విన్నామనుకోండి జన్మకు చాలు. అన్ని పాపాలు హాయిగా తొలగిపోతాయి. మనస్సు పరిశుద్ధమవుతుంది. పరమాత్మకు అత్యంతం ప్రీతిపాత్రులు అవుతారు. అందుకే అంటున్నాడు శ్రద్ధ దానాయ భక్తాయ. నాయనా నేను నీ భక్తుడనయ్యా. శ్రద్ధగా దీన్ని వినాలని అనుకుంటున్నాను. పోనీ వినేవాడికి శ్రద్ధ ఉన్నా, భక్తి ఉన్నా, చెప్పేవాడికి తెలియకుంటే ఏం చెప్తాడండీ? అలా గమనించండి. పొద్దుపోక పదాలు రాయడు, వాక్యాలు రాయడు. ప్రతి మాటలోనూ ఏదో ఎంతో ధర్మ సూక్ష్మాన్ని లోతు నుంచి లాక్కొస్తాడు. వ్యాసుడు మాట్లాడిన ప్రతి పదము ఒక అఖండమైనటువంటి అతృప్తామృతం అన్నానే. అమ్మోళ్ళు వారు అలా అముదే అన్నారు చూడండి అలాంటి అతృప్తామృతం అది. వినేటువంటి శిష్యునికి శ్రద్ధ ఉండాలి. భక్తి ఉండాలి. చెప్పేవాడు సమగ్రంగా తెలిసినవాడు ఉండాలి. అందుకే త్వం పరావర విత్తమః నీవు అంతా తెలిసిన వాళ్ళవు పరము అవరము. అంటే కొద్దిగా తెలుసు, పెద్దగా తెలుసు. రెండెందుకంటే సమయాన్ని బట్టి చెప్పాలి. వినేవాడి మూడును బట్టి చెప్పాలి. ఇవాళ బాగాలేదండి అన్నట్టు ఉండడం అనుకోండి వాళ్ళు సంగ్రహం ఎవరు ఎందుకు పోవాలి. ఇవాళ బాగుందండి మా విషయం బాగున్నట్టు ఉంది కొంచెం రుచి పడేయనుకోండి ఇస్తారు. విషయంలో ఎప్పుడు లోపం ఉండదు. ప్రతి విషయము అగాధమే. ప్రతి విషయము అనంతమే.

ప్రతి విషయము ఆనందమే. కానీ మనము ఏ సమయంలో ఏ ఏ విషయాన్ని శ్రద్ధగా ఆనందంగా వినాలనేటువంటి కుతూహలాన్ని చూపుతామో దాన్ని బట్టి గురువు మనకు ఆ విషయాన్ని వివరిస్తాడు. కాబట్టి గురువైన వాడికి రెండు తెలవాలి. తక్కువ తెలవాలి, ఎక్కువ తెలవాలి. అంటే ఒకే శ్లోకాన్ని మూడు రోజులు చెప్పాలి, మూడన శ్లోకం ఒక రోజులో చెప్పాలి. రెండు రావాలి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సద్విదనం బట్టి. అలాంటి వారు కాకుంటే నా ధోరణి నాదే అన్నాడు అనుకోండి, వినటానికి ఎవడు మీ ఏడు ఉండు. అందువల్ల నాయనా మహానుభావా, నీవు అలాంటి వాడవు, నేను ఇలాంటి వాడను. కాబట్టి ఆ అంగుడి చరిత్ర నాకు వివరంగా చెప్పవయ్యా. అంటే మైత్రేయుడు అంటున్నాడు అంగోస్వమేగం ద్వాజరిసిహి ఆజహార మహాక్రతుం అంగుడు తక్కువ వాడు కాదు. అశ్వమేధ మహాయజ్ఞాన్ని ఆచరించాడు. నా జగ్ముహు దేవతాః తస్మిన్ ఆహుతాః బ్రహ్మవాదితి. అతను ఆచరించినటువంటి అశ్వమేధ యాగంలో ఆహుతులు తీసుకోవటానికి దేవతలు ఎవరూ రాలేదు. పని చేశాడు పాపం పిలిచాడు కానీ ఒక్కడు వస్తే వద్దు అలా రాకపోయేసరికి తమోసుహు విస్మితాస్తత్ర యజమానమధత్విజః హమింసి హూయమానాని నతే గృహ్నంతి దేవతాః పాపం పోతా అద్వర్యు నలయెలంత ఉండి రాజ దగ్గరికి వచ్చి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నాము మంతాలు చదువుతున్నాము ఒక్కడు రావటం లేదు. రాజన్ హవీం జగుష్టాని. శ్రద్ధయా ఆసాధితానత్యా మేమేదో తప్పు చేయలేదు. హవిస్సు అపవిత్రంగా ఇవ్వటం లేదు. అవి పరిశుద్ధములే. వాటిని మేము శ్రద్ధగానే ఇస్తున్నాము. ఛందాంసి అయాతయామాని యోగితాని కృతవ్రతైహి. అంటే మేము వేదాధ్యయనం ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు మేము చదువుకున్నటువంటి వేద మంత్రములు ఏ ఒక్క పూట కూడా చదవకుండా ఉండబడలేదు.

వేద మంత్రములకు ఆ నియమం ఉంది. ఎలాగైతే వండిన అన్నం రాత్రి పూట తినకుండా అలాగే ఉంచితే మరునాటికి ఏమంటుంది? పాసిపోతుంది. తినడానికి పనికిరాదు. అలాగే చదివిన వేద మంత్రాలు ఏ ఒక్క పూట మళ్ళీ ఆవృత్తి చేయకున్నా ఆ మంత్రాలు పనికిరాదు. వాళ్ళు చదివితే ఆ మంత్రాలకు ఆ ప్రభావం ఉండదు. అందుకే నిత్య వేద పాఠ సంపందులనే పిలిచి యజ్ఞం చేయిస్తారు. వాడు నిరంతరం వేద మంత్రాలు ప్రారాయణం చేస్తున్న వాడే అయి ఉండాలి. పొరపాటున వచ్చి రాజుగారి దగ్గరికి మహారాజా మహారాజా నేను చిన్నప్పుడు చదువుకున్నానండి వేదాలు. నాకు తొమ్మిది గారికి చదువుకున్నానండి. మీరు ఎలా పండితుళ్ళండి అంటే వాడినే రాజుగారు ఆయన బయటికి వెళ్ళిపోరా అంటాడు. ఎందుకు తెలుసా? అప్పుడు చదువుకున్నావా ఇప్పుడు? అంటే ఇన్ని ఏళ్ళు మరిచిపోయావు. మరిచిపోయావంటే నీ మంత్రాలన్నీ ఉభోజనం ఉండొచ్చు. కానీ వర్ళ వేయలేదు, పారాయణం చేయలేదు, ఆ ఉత్స్ చేయలేదు. ఆ మంత్రాలన్నీ పాటిపోయాయి. ఒక రాత్రి నిల్వ ఉంచి రాత్రి అన్నం పాకిపోతుందో ఒక్క పూట అయినా మంత్రాలు చదవకుండా ఉంటే చదవగల మంత్రాలన్నీ పాకిపోతాయి పైకి రావు ప్రభావం పోతుంది కానీ మహారాజా మా దగ్గర ఏ వేద మంత్రము యాతయామం కాదు అంటే ఒక జాము కూడా చదవకుండా గడవలేదు. నిత్యం మేము పటిస్తున్నాము, మేము శ్రద్ధాధులము, హవిస్సు కూడా మంచిదే. పెద్దమాకుంది మేము పరిశుద్ధులము హవిస్సు కూడా మంచిదే మా వేద మంత్రాలు కూడా పరిశుద్ధములు. గ్యాప్ లేదు మంత్రాలకు. ఇవన్నీ ఉన్నా నవిదావేహ దేవానాం యేలనం వయం అణ్వపి. ఇన్ని ఉన్నా. దేవతలు ఎందుకు తిరస్కరించారో మాకు ఏ కొంచెము కూడా తెలవలేదు. ఎన్నగురుణ్ణంతి భాగానుస్వాను ఏ దేవా కర్మ సాక్షిణః

రావు తిరిగే లాంటి వాళ్ళండి? కర్మసాత్తులు కదా? మనం ఆచరించే ప్రతి పని వాళ్ళు చూస్తున్నారు కదా? కాదు? ఊరటమే కాదు దగ్గరుండి వాళ్ళే చేయిస్తున్నారు. ఎంత పకడ్బందీ వ్యవస్థ పరమాత్మది అంటే అతను అంతర్యామిగా ఉండి మనం ఏమనుకుంటున్నామో ఆయనకి తెలుస్తుంది. అనుకోగానే తెలుస్తుంది. అబ్బే నేను అనుకోలేదండి, ఆయన పప్పులేం ఉడకావు. నేను అక్కడే ఉన్నాను అంటాడు. పొరపాటున. ఆయనకు తెలియకుండా కల్పనన్ని వేసుకొని మనం రహస్యంగా కొన్ని పనులు చేతామనుకుంటే నువ్వు పనులు చేయటానికి ఏం కావాలి? జ్ఞానేంద్రియములు కావాలి కదా? వాళ్ళందరికీ ఎవరు అతి దేవతలు? దేవతలే. కదా చెట్టుకు సూర్యుడు, స్వత్రాలకు దిక్కులు, నువ్వు నాసిక అక్షి ఇలా ఉన్నారు కదా. వాళ్లే చేస్తున్నారండి. నా కన్ను చూస్తున్నదంటే సూర్యుడు చూస్తున్నాడు అని అర్థం కదా. ఒకడు ఏ అందమైన అమ్మాయిని చూసి పక్క వాళ్ళని అబ్బే నేను చూడడం లేదండి అంటే వీళ్ళు నమ్ముతారేమో కానీ అక్కడ ఉండి చూపించిన సూర్యుడు. మరి అకౌంట్లో రాసుకుంటాడు. వీడు ఈ పాపం చేశాడు. అలాగే నేను ఫలానా మాట వినలేదండి అని చెప్తే మనం వింటాం కానీ అక్కడే ఉన్నారు దిక్కు దేవతలు వాళ్ళు రాసుకుంటారు. అంటే మనలోని ప్రతి ఇంద్రియమునకు ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. వాడి చేయుచున్నా ఆ పని చేస్తాం. కదా? కాబట్టి దేవతలకు తెలియకుండా మనం ఎలాంటి పని చేయలేము. వాళ్ళు కర్మ సాక్షులు. అంటే మనకు తెలియకుండానే మనం ఏవో తప్పులు చేసి ఉంటాం. మా వరకైతే చేయలేదండి. ఎవరి నుంచి అర్థం? మేమే తప్పు చేయలేదు. ఇంక మిగిలింది ఎవరు? కర్త అండి. అయితే కర్త లేకుంటే రుత్విక్కులు. మేము పరిశుద్ధులమే. మా మంత్రాలు పరిశుద్ధములే.

లోపం లేదు. కానీ వాళ్ళు రావటం అంతే. అంతే లోపం. తమ దగ్గర ఏదో ఉండు కానీ కర్మ సాక్షిణః అంగః ద్వియ్యవచ కృత్వా యజమానః సుదుర్మణః. ఇలా అంగ మహారాజు బ్రాహ్మణుల వాక్యాన్ని విని చాలా దుఃఖపడుతూ తత్ప్రష్టుం ప్రయోజదు వాచం సదస్యాం సదనుజ్ఞయా. అసలు కారణం తెలుసుకుందామని తుత్వికుల ఆజ్ఞ పొంది సదస్సు అంటే సభలో కూర్చున్న వారందరినీ అడగబోతున్నాడు. నాగచ్ఛంతి ఆహుతా దేవాః నగురున్నంతి గ్రహానిః మహానుభావులారా మేము ఆహ్వానించిన దేవతలు ఒత్తుట లేదు. మేము అర్పించిన హవిస్సును తీసుకోవటం లేదు. సదస్తులారా నేను ఏం తప్పు చేశానో చెప్పండి. ఎందుకు అంటున్నారంటే బ్రాహ్మణులు చెప్పారు ఏం తప్పు చేయలేదని. మా లోపల లేదని చెప్పారు. మరి మిగిలింది ఎవరిగా? నేనే కదా. కాబట్టి నేనేం తప్పు చేశానో చెప్పండి. అంటే వాళ్ళు అంటున్నారు నరదేహ యువభవత నాగంతా వత్మనాస్థితం. మహారాజా, మీ విషయంలో కూడా ఏ చిన్న తప్పు జరగలేదు. అత్యేకం ప్రార్థనమహం యత్. యదిహ ఈద్రకు త్వమప్రజః నీవు ఈ జన్మలో ఏ పాపం చేయలేదు గ్యారెంటీ. కానీ పూర్వ జన్మలో ఏదో తెలియని పాపం చేసి ఉంటావు. ఇంకా అది ఉంది. నీకెలా తెలుసయ్యా? స్వమా ప్రజాహ. నీకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. సంతానం లేని వారు చేసే హోమ హవిస్సులను దేవతలు స్వీకరించరు. అంతే కాదు మనం ప్రయాణానికి బయటికి పోతుంటే సంతానం లేని వాడైనా సంతానం లేని ఆమె అయినా ఎదురవుతే వెనకు తిరిగి ఇంటికి పోయి మళ్ళీ పాయలు కడుక్కో కూర్చోని పరమాత్మ నామాన్ని కలుసుకొని బయటికి పోవాలని చెప్పారు.

ఉండండి. అందువల్ల నీకు సంతానం లేదయ్యా. సంతానం లేదంటే నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు అని వీళ్ళు చెప్పారు. తథా తాదయ భద్రంతే ఆత్మానం సుప్రజం దృపా నీ యజ్ఞంలో హవిస్సులు దేవతలు తీసుకోవాలి అనుకుంటే మొదలు నీవు సత్సంతానము కలవాడినిగా చేసుకో. సుప్రజం నృపా ఇష్టస్తే పుత్ర కామస్య పుత్రం దాస్యతి యజ్ఞపుకు సంతానం లేదండి ఎలాగవుతుంది అడగొద్దు పరమాత్మను ఆరాధిస్తే అతను నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. తథా స్వభాగ ధేయాని గ్రహీష్యంతి దివోకస పరమాత్మ సంతానాన్ని ప్రసాదిస్తే దేవతలు కూడా హవిస్సును తీసుకుంటారు. దివోకస యది యజ్ఞ పురుషః సాక్షాత్ అపత్యాయ హరిర్వృతః సంస్థాన కామాన్ హరిర్ దద్యాత్ యానియాన్ కామయతే జనః పరమాత్మను ఆరాశిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అన్న గ్యారెంటీ ఏమిటంటే చాలా చూశాము. భగవంతుడినే కుమారుడు కావాలని కోరితే ఆయనే పుట్టాడు. పరమాత్మే పుత్రునిగా పుట్టిన దృష్టాంతాలు సంగతనల కథలు చాలా ఉన్నవి అన్నప్పుడు. నీకు కావలసినటువంటి యజ్ఞరక్షకుడు కుమారుడిగా పరమాత్మ నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. దివోకసా యద్యజ్ఞపురుషః సాక్షాత్ అపత్యాయ హరిర్వృతః సాంస్థాన కామాన్ హరిర్దజ్యాత్ యాన్ యాన్ కామయేతే అని చెప్తున్నాడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు భక్తులు అడిగిన ప్రతి కోరికను దగ్గర ఉండి మరీ తీరుస్తాడు. కమతే జనః ఆరాధితాయ ధైవేచ తథా పుంసాం ఫలోదయః మానవులు ఈ పరమాత్మను ఎలా ఆరాధించారో అలాంటి ఫలితం నచ్చింది. అర్థమైందా? ఎలా ఆరాధిస్తారో అంటే ఏమేమి కోరి ఆరాధిస్తారో అది దొరుకుతుంది. నాకేమి వద్దు స్వామి అంటే అది కూడా దొరుకుతుంది. అంటే ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ, మోక్షం కానీ అన్నీ లభిస్తాయి. ఎప్పుడు?

కాబట్టి అందులో యధైవేచ తథా పుంసాంపరోదయః ఇతి వ్యవసితా విప్రాః తస్య రాజ్ఞః ప్రజాతయే పురోరాచం నిరవపన్ స్థితివిష్టాయ విష్ణవే ఉత్తమ సంతానం కావటం కోసం పుత్రకామి వ్యక్తి మొదలుపెట్టి అందులో తిభివిష్ఠాయ విష్ణువే తిభివిష్ఠైనటువంటి శ్రీ మహావిష్ణువు కోసం. కదా అష్టాకపాలం చెరున్ నిర్భపేతో ఇష్టవ అని చెప్తారు కదా ఎనిమిది కపాలాలు 16 కపాలాలు చెప్పుకుంటారు కదా కపాలం అంటే మూకుడు అలా అన్ని మూకుడులో ఆ గోధుమలు వేయించి పొడి చేస్తాం కాబట్టి ఇలాంటి ఆ విష్ణువు యొక్క యజ్ఞాన్ని వీళ్ళు ప్రవర్తింప చేశారు. ఎలాగో హిరణ్మయేన ఉత్తస్తౌ విష్ణాయ విష్ణవే తస్మాత్ పురుష ఉత్తస్తౌ హేమమాల్యామలాంబరః అలా చేస్తే ఆ యజ్ఞ గుండం నుంచి పీతాంబరధారి అయినటువంటి అనేక సువర్ణాలు కలిగినటువంటి ఒక మహానుభావుడు లేచి వచ్చి హిరణ్మయేన పాత్రేన సిద్ధమాదాయ పాయసం బంగారు పాత్రతో పాయసాన్ని కూడా తీసుకొని వచ్చి సవిప్రానుమతః రాజ గృహీత్వా అంజలిన ఓదనం యజ్ఞ పురుషుడు స్వయంగా వచ్చి పాయసం ఇస్తున్నాడు. అయినా మనము తొందరపడి తీసుకోరాదు. ఎందుకు చుట్టూ పెద్దలు ఉన్నప్పుడు వచ్చినవాడు మహానుభావుడు అయినా పరమాత్మే స్వయంగా వచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందు వాళ్ళు దాన్ని ఆమోదిస్తేనే తీసుకోవాలి. ఆ ఇక్కడే అంతే శాస్త్రం అండి. ఋషుల యొక్క పురోహితం తీసుకొని సరిపోవాలి. కాబట్టి ఈమె అంగ మహారాజు కూడా బ్రాహ్మణుల వైపు చూచి వారి అనుమతి పొంది అప్పుడు తీసుకున్నారు. విప్రానుమతః రాజా గుహిత్వా అంజనినా దోపిడి తోటి ఆ ఓదనాన్ని తీసుకొని అవగ్రాయ వాసన చూచి ముదాయుక్తా సంతోషించిన వాడై ప్రాధాత్ పత్నియా ఉదారసిహి. ఉదారమైన బుద్ధి గలవారు కాబట్టి భార్యకి ఇచ్చాడు. అదేం మాట అండి? దొరికిస్తారు భార్యకి ఇయ్యకుంటే?

ఆలోచించండి మీరు. ఉదార బుద్ధి గలవాడు కాబట్టి భార్యకి ఇచ్చాడు. అది లేదనుకోండి ఇంకెవరికైనా ఇచ్చేయండి. రాజానః బహువల్లభాః. అవునండి. వ్యాసుడు దేన్ని వదిలిపెట్టడు. ఇప్పుడు దశరథుడు ఏం చేశాడు భాగ్యం తీసుకొని కౌసల్యకు, సుమిత్రకు, కైకకు, మళ్ళీ సుమిత్రకు ఏం మాదిరి ఇవన్నీ. ఇంతమంది ఉంటే ఒకరు ఉంటే బాగాలేదు. ఇచ్చినా ఇయ్యకుండా ఎందుకంటే ఆయనకు ఈయన ఒక్కడు ఈయన ఇంకెవళ్ళు లేరు మరి. కోపం వచ్చినా ఏమి వచ్చినా వేరే మాదిరి లేదు. ఈరోజు మీకు ముగ్గురు ఉన్నారు. ఇంకో పైన ఒక 350 మంది ఉన్నారు. కదా మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఇస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఒకేసారి ముగ్గురికి ఇవ్వలేరు కదా? ఇవ్వలేరు ఇవ్వలేరు. చూతామని సగభాగం చూసి కౌసల్యకి ఇచ్చారు. పెద్ద భార్య పెద్ద భార్య కాబట్టి ఆయనే అని పట్టించుకోరు. మొత్తం ఇస్తే పట్టించుకోరు పక్క వాళ్ళిద్దరు. మిత్ర కైకేయి ఒకవేళ దశరథుడు ఆ పాగ అలా చొసల్యకి ఇచ్చాడు అనుకోండి యుద్ధం అయితుంది. చూతామని సగం ఇచ్చాడు. ఇంకో సగం ఉంది కదా మాకు వస్తుందిలే అని. మళ్ళీ అందులోని ఉన్న దాంట్లో అంటే సగంలో సగంలో సగాన్ని ఈ ఓ అంటే ఇంకో సగం ఉంది కదా అది నాదే అనుకున్నాను. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చి అందులో సగాన్ని ఆమెకు ఇచ్చాడు. కైకేయి కైకేయి కైకేయి ఇంకా సగం ఉంది. అందరిని డైరెక్షన్ ఉంది. సరే మా ముగ్గురికి ఇవ్వడం బాగానే ఉంది. మరి ఇంకా మిగిలి ఇచ్చాడు ఎందుకు? ఎవరికి ఇస్తాడో చూస్తాము అనేసరికన అమాంత మాట దానికి ఇస్తు మిత్రకి ఇస్తాడు. అంటే న్యాయం ఎందుకంటే పెద్ద భార్య కాబట్టి తగం ఇచ్చారు. మరి కైక చిన్న భార్య కాబట్టి తక్కువ ఇయ్యాలి. మరి సుమిత్ర. అంతకంటే కొంచెం పెద్దది కదా ఆమె గౌరవం ఇయ్యొద్దు ఆయన్ని. లేదు. కాబట్టి తొందర భాగం ఇచ్చాడు. పైకి ఇచ్చిన భాగం. పైకి ఇచ్చిన భాగం. ఆమె అంతే మధ్యమాంబ. సైకన మధ్యమాంబ. మధ్యమాంబ అంటే ఆ అంటే 350వ మధ్య లెక్క. ఆ కాదు. మధ్యమ మధ్యమ తృతీయాజ్ఞేయ. కుంతీసుత మధ్యముడు అంటారు జనుని.

జనుని కుంతీసుత మధ్యముడు అన్నాడు. ఏమర్చాను అండి? మూడోవాడు. కదా? ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మధ్యమ అంటే మూడవ వాడు తృతీయః మధ్యమః తృతీయః అని అర్థం అదే మన మధ్య ఆ మధ్య కదలవదు. ఎందుకంటే కుంతీ సుత మధ్యమున్. చాలా మంది ఏమనుకుంటారంటే ఐదుగురు కదా పాండవులు. పాండవులు ఐదుగురు కదా అటు ఇద్దరు ఇటు ఇద్దరు పోను అర్జునుడు మధ్యముడు. అర్జునుడు అప్పుడు పాండవు మధ్యముడు కావు. కానీ ఏం చెప్పాడు కుంతీ సుధా అజ్జముండు అన్నాడు. శివరి ఇద్దరు కుంతీ పుత్రులు కాదు అవుతారా? మాద్రి పుత్రులు. కదా? మరి కుంతి బుత్తులు ఎవరు? ముగ్గురే. తగిన ఇద్దరు కాదు. అవునా? మరి వారిలో మధ్యముడు అంటే ఎక్కడ మధ్యనుడు? మధ్యమ అంటే తృతీయ. కాబట్టి మూడవ వాడు. అలాగే కైగ కూడా మధ్యమ అంటే తృతీయ. చిన్న భార్య అండి. సహజంగా శాస్త్రం చెప్తారు. వృద్ధుడైనటువంటి భర్తకు. ఉన్న భార్యలందరిలో ఏ భార్య లేత వయస్సుతో చిన్న వయస్సుతో ఉంటుందో ఆ భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. వయసు మీరిన భర్తకు వయసు తక్కువ ఉన్న భార్య మీద సహజంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. కదా? మరి వయసు తక్కువ ఉన్న భార్య ఎవరు? సైక్ అయ్యయ్య. చిన్న భార్య కాబట్టి ప్రేమ ఎక్కువ వేరే విషయాల్లో చూపారే. కానీ పైమంది చూస్తున్నప్పుడు ఆదాన ప్రదాన విషయాలలో మర్యాద అతిక్రమణం చేయకూడదు. అది జ్ఞాపకం వచ్చే మళ్ళా అందులో సగం మిగిలించి తర్వాత ఉత్సాహం ఇచ్చాడు. ఇక్కడ కూడా అబ్బో ఈయనకు ఆ బాధ లేదు ఒక్కటే బాధ ఉంది కాబట్టి బ్రాహ్మణుల అనుమతి తోటి.

ప్రజల యొక్క అనుమతి తోటి భగవంతుని అనుమతి తోటి తాను వాసన చూసి ఆ భార్యకి ఇచ్చాడు. అవజ్ఞాయ ముదాయుక్తః ప్రాదాతు పత్నియా ఉదారతీహి సా పత్ని పుంసవనం రాజ్ఞే ప్రాచ్యవై పచ్చురాదదే భర్త నుండి వచ్చినటువంటి ఆ సంతాతప్రదమైనటువంటి పాయసాన్ని తాను తీసుకొని గర్భం కార ఉపావృత్తే కుమారం సుషువే అప్రజా. పత్య నుండి గర్భమును పొంది సమయానికి ప్రసూతి సమయానికి ఉత్తముడైనటువంటి కుమారుడిని ప్రసవించింది పత్యురాగదే అప్రజా సబాలయేగ పురుష మాతామహ మనోవ్రతా పిల్లవాడైతే పుట్టాడు కానీ ఈ పుట్టినటువంటి పిల్లవాడికి అమ్మ అమ్మ తండ్రి గుణాలు వచ్చాయట. తాత గుణాలు అంటే నాన్న నాన్నవి కావు అమ్మ నాన్నవి వచ్చాయి. ఎవరండీ అమ్మ నాన్న? సునీధ తండ్రి ఎవరు? మృత్యువు నేను చెప్పుకోలేదు మనం ఇది మర్చిపోయారా? మృత్యువు సునీశ యొక్క తండ్రి మరి ఆ గుణాలు వచ్చాయట అంటే అకర్మ లక్షణాలు వచ్చాయి అన్నమాట. శివ పురుషః మాతామహ మనోవ్రతః అధర్మాంసోద్భవం మృత్యుం తేన అభవత్ అధార్మికః తాతగారు అమ్మ నాన్నగారు అంటే ఎవరండీ మృత్యువు అందుకే అంటున్నాడు అధర్మాంసోద్భవం మృత్యుం మృత్యువు మనం చెప్పుకున్నాం నేను చెప్పుకున్నాను కదా మృత్యువు ఎలా పుట్టాడు ఎవరి కుమారుడు అధర్మ అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అధర్మ పుత్రుడు మృత్యువు అన్నారు. కాబట్టి అధర్మం యొక్క అంశంతో పుట్టినటువంటి మృత్యువు. గుణాడే పిలి వాడికి వచ్చింది. అక్కడే పెరిగాడు తాతగారి దగ్గర. నా స్నానం వచ్చింది. అధర్మాంసోభవం మృత్యం తేన అభవత ధార్మికః. అందువల్ల వాడు అధార్మికుడు అయ్యాడు. చరాపరాముజ్జన్య మృగయుహో వనగోచరః హంతి అసాధ మృగాంతీనాన్. వేనః అసావితి అరౌజ్జనః వీడు ఎంత దుర్మహగుడు అంటే పాపం చేసే పని కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ ప్రమాదం ఎక్కువ. అతను ధనుర్బాణాలను తీసుకొని ఓ వేట యందు ఆసక్తి గడవాడై అడవిలోకి ఇరుక్కుంటూ

అంటే అసాత మృగాను దీనాను దుష్ట మృగాలను చంపాడు దీన మృగాలను చంపాడు. అంటే సాత మృగాలు లేళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి దుప్పులు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి. దానికి అలా ఉంటాయేమో. మనం బోతులు అంటాం, అడవి దున్నలు అంటాం. అవి వాస్తవంగా ఎవరికీ హాని చేయవు. గడ్డి బింబా అవుతాయి. అది కూడా గడ్డి కూడా ఊరు పై మీదకు రావు అవి. అడవిలో ఉన్న గడ్డి ఏంటంటే. కదా అలా ఎవరికీ ఎలాంటి అపకారం చేయకుండా తమ బతుకుతాము. తమ పాలెట తాము వచ్చినటువంటి దాని దొరికిన దాన్ని తింటూ బతికేటువంటి దీనమైన మృగాలను కూడా చంపడం మొదలుపెట్టాడు ఈ వేణుడు. దానితో అమ్మో వీడు వేణుడు అంటోయ్. వీడు మహాపురుడు అంటోయ్ అని జనాలంతా అరవచ్చి మొత్తుకున్నారు. ఏడ్చాను అంటాను కదా ఏడుపు కాదండి మొత్తుకోవడం అబ్బో వాడు వేణుడు అంటోయ్. పరమ దుర్మాముడు అంటోయ్ అని ప్రజలంతా అరిచారు మొత్తుకున్నారు. ఆ క్రీడే క్రీడతో బాలాన్ వయస్యానతి దారుణ ప్రసస్త్య నిలనుకోచ పసుమారమ మారయత్. ఇప్పుడప్పుడు పిల్లలతో ఆడుకునేవాడు పిల్లలంటే తమ కొడుతున్నాం అంట అర్థమా లేదు. అలా ఆడుకుంటున్నవాడు ఆడుకొని ఆడుకొని వారి మనస్సు ఏం బుద్ధి పుడుతుందో సమాంత పిల్లవాడిని తీసుకొని కింద పడేసి కాలు పెట్టి తొక్కి అయి దాంతో కొట్టి పశువును ఎంత దారుణంగా చంపుతామో. అంత భయంకరంగా చంపేవాడు. పశుమారమమారయతు తం విచక్ష్య ఖలం పుత్రం శాసనైహి వివిధైహి నృపః యదా నశాశుత్వం కల్పః వృక్షమా తీర్చు దుర్మనా ఇంతటి పరమ దుర్మాగుడైనటువంటి పుత్రుడిని చూచినటువంటి రాజు చాలాసార్లు చాలా విధాలుగా దండించాడు. తండ్రిగా తప్పదు కానీ ఎన్ని రకముల దండనలు విధించినా అతను మారలేదు. అతన్ని తాను మార్చగలననే నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నాడు. కాబట్టి భృషమాసీత్సు దుర్మను. మనస్సులో బాగా కలత చెందాడు. ప్రాయేన అభ్యర్థితో దేవః ఏ అప్రజాగృతమేసినః పరపత్య హృతం దుఃఖం ఏ న విద్యంతి దుర్ఫలం నిజంగా లోకంలో

చాలా మంది సంతానం కావాలి సంతానం కావాలని ప్రతి దేవుళ్ళకు మొక్కుతారు. నిజం వాళ్ళకి బుద్ధి లేదేమో. ఎందుకంటే దుష్ట సంతానం కలగటం వల్ల కలిగిన బాధ వారికి తెలియదు కాబట్టి సంతానం కావాలి సంతానం కావాలని దేవతలను మొక్కుతుంటారు. ఒకవేళ దుష్ట సంతానం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో తెలిసి ఉంటే పొరపాటున కూడా ఎవరూ సంతానం కోసం పాకులాడరు, దేవతలను ప్రార్ధించరు, తపస్సు చేయరు. యత పాపీయసి కీర్తిహి అధర్మస్య అధర్మస్య మహాత్ మహాన్ నృణాం. దుష్ట సంతానం వలన అపకీర్తి వస్తుంది అధర్మము వస్తుంది యతో విరోధ సర్వేశాం. కదు కుమారుడు చెడ్డవాడైతే 10 మందితో విరోధం యతో విరోధ సర్వేశాం యత ఆదిహి అనంతతః దీనివల్ల అంతులేని మనోవ్యథ ఉంటుంది. కదా? మరి ఇన్ని ఎవరికైనా తెలిస్తే నిజంగా తెలిసిన వాడు ఎవడైనా మాకు సంతానం కావాలి, మాకు సంతానం కావాలని గుళ్ళు, గోపురాలు, వ్రతాలు. చేస్తారండి? తెలియని వాళ్ళు చేస్తారు, తెలిస్తే ఎవడండీ చేసేది? యతా ఆదిననంతకః కష్టం ప్రజాపదేశంవై మోహ బంధానం మోహ బంధనమాత్మనః ఆత్మకిది మోహ బంధనం. సంతానం అంటే ఏమిటి? ఆత్మను కట్టి పడేస్తుంది. భార్య మీద అప్పుడప్పుడు కాస్త విరక్తి పుడితే పుడుతుందేమో కానీ కొడుకు మీద అమ్మో వాడే వంశోద్ధారకుడు. అంటే తర్వాత ఉద్ధరిస్తాడు అంటే మొదలు వీడినే ఉద్ధరిస్తాడు. దుర్భావుడు కదా మొదలు తండ్రిని బాగా ఉద్ధరిస్తాడు అంటే పైకి పంపుతాడు. కదా? ఆ అందుకే అంటున్నాడు. కష్టం ప్రజాపదేశం వై మవ మోహ బంధరమాత్మనః పండితః బహుమన్యేతః.

ఇలాంటి సంతానాన్ని ఏ పండుతుడైనా కావాలి కావాలని కోరుకుంటాడా? ఎందుకంటే యదర్థాః క్లేశదా గృహాః. ఏ సంతానం వల్ల ఇల్లు అన్ని రకముల కష్టాలను కలిగించేదవుతుందో దుష్ట సంతానం వలన నిత్యము ఇల్లు సమస్యల వలయం అవుతుంది. చదువు బాబోయ్ ఈ సంతానం వద్దు. ఈ ఇల్లు వద్దు మనం మన దారి పడితేనే మర్యాద ఉండేటట్టు ఉంది అనేటువంటి భావం కలిగిస్తుంది కాబట్టి అలాంటి సంతానాన్ని ఎవరైనా కోరుతాడా? ఇన్ని తెలిస్తే బుద్ధిమంతుడు ఎవడు సంతానం కోసం దేవతలను ప్రార్థించడు, యాచించడు. తదపత్యం వరం మన్యే తదపత్యాత్ సుచాం పదాత్ మళ్ళీ కాస్త ఆలోచించాడు. అనవసరంగా అనుకుంటున్నామేమో అదంతా తప్పండి కరెక్టే ఇది అంటాడు. ఏంటిరా బాబు అంటే సత్సంతానం కంటే దుష్ట సంతానమే నేరండి. ఆ ఎందుకయ్యా అంటే తదపత్యం వరం మన్యే చూడండి. తదపత్యాత్ సుచాం పదా. లేదా మాటిమాటి అనేకమైనటువంటి దుఃఖములు కలిగించేది అంటే దీనికంటే కథపత్యమే మేలు. ఎందుకంటే నిర్విద్యేత గృహానుమత్యః యత్ క్లేశనివః గృహాః దుష్ట సంతానం ఒక్కడు ఉంటే తండ్రి కెంబడే విరక్తి పుట్టి సంసారం పెట్టి వెళ్ళిపోతాడు. కదా? 100 మంది మంచి సంతానం చేయలేని పని ఒక్క దుష్ట పుత్రుడు చేస్తాడు కదా. కదా కాబట్టి మంచి వాళ్ళకంటే వీడేమి లేదు. అత్యంత కష్టమును కలిగించే ఇల్లును సంసారాన్ని అతి సులభంగా విడిపించేవాడు ఎవడు? దుష్ట సంతానం అండి. అబ్బ బాబోయ్ ఈ దుర్మార్గుడిని మీరు పరిచరేను, నాకు ఇల్లు వద్దు, భార్య వద్దు, ఈ సంతానం వద్దు అని త్వరగా జరిపోతాడు. కాబట్టి విరక్తి కలిగించే మహానుభావుడు ఎవరయ్యా అంటే దుష్ట సంతానమే.

అందువల్ల సత్సంతానం అంటే దుష్ట సంతానమే మంచిది. త్వరగా విరక్తి పుడుతుంది. ఆ అదే చేసుకోవాలి. అవార్ మార్చుకోవాలి. అంటే ఏంటి? విరక్తి పుట్టి పోయే వాడికి వీడే మంచివాడు. కానీ అలాంటి సంతానం కలిగిన వాడిని విప్పెట్టకుండా ఇంకా వాడిని ఏమో చేస్తాను ఏమో చేస్తాను బాగుపరుస్తాను చూపిస్తానని వీరు బాధపడుతూ ఇక్కడే చచ్చారు అనుకోండి అలాంటి వానికి మంచి సంతానం ఇవ్వండి. అంటే దుష్ట సంతానం కూడా విరక్తి కలిగించలేని నాడు ఇక వారికి విరక్తి అనేది అనుభవము కలిగే ప్రశ్నే లేదు అన్నమాట. అందుకే ఏవం త నిర్వీణ్ణ మనః నృపః ఇలా ఆ అంగరాజు పూర్తిగా విరక్తి కలిగి అప్పుడు గృహాత్ నిశీధ ఉత్సాయ మహోదయాత్ మహోదయ ఉదయాత్ సూర్యోదయం కంటే ముందే లేచి ఇల్లును వదిలిపెట్టి అలబ్ధ నిద్రః అనుపలక్ష్తః మృతివి. అలబ్ధ అలబ్ధ నిద్రః అంటాడు. అలబ్ధ నిద్రః. నిద్ర పడుతుందా? ఏమవుతుందండి? పరమ దుర్మార్గుడు సంతానం ఉన్నప్పుడు ఎలా నిద్ర పడుతుంది? కాబట్టి అర్ధరాత్రి తాకముందే లేచి ఎవ్వరూ చూడకుండా అవతల పడ్డాడు. అలబ్ద నిద్రః అనుపరక్షితః నృభిహి మానవుడు ఎవరు చూడకుండా హిత్వా గతః వేనతువం ప్రసుప్తాం చదువు. అంతా అంతా కుమారుడు వేనుడు పడుకొని ఉన్నాడు. అలాగే వేన సుభం ఎవరమే? వేనుడిని కన్న తల్లి అంటే సునీత. ఆమె పడుకొని ఉంది. నిద్రపోతున్నది. భార్య నిద్రపోతూ ఉండగా భార్యకు కూడా చెప్పకుండా ఎవ్వరూ చూడకుండా బయటపడ్డారు. వేన సువః వేనా సుహు యత్యాః. ఎవరి నుండి వేలుడు కుమారుడుగా కలిగాడు అంటే తల్లే అన్నమాట. అలాంటి ఆమె పడుకొని ఉండగా ఆమెను వదిలిపెట్టి చెప్పకుండా వెళ్ళాడు. విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజాః తెల్లవారింది మరి కాస్త పొద్దెక్కింది అంతటా వెతికారు చూశారు.

దొరకలేదు అర్ధమైపోయింది. ఈ దుర్మాగుడి మూలాన వాడు వెళ్ళిపోయాడు. విరక్తి పుట్టింది భరించలేకనే అని అర్ధం చేస్తున్నారు విజ్ఞాయ నిర్విద్యగతం పతిం విరక్తి చెంది తన రాజు వెళ్ళిపోయాడని ప్రజలు తెలుసుకున్నారు. పురోహితామత్య సుహృతు గణాదయః ఎవరెవరంటే పురోహితులు, మంత్రులు, మిత్రులు, ఇతర గణములు అన్నీ విచిత్యుహు ఉర్వ్యాం అతి శోక కాతురాః. ఈ దుర్మాకుడి కోసం ఆయన వెళ్ళిపోవడం ఏమిటి? రావాలంటే వాడు ఎడగొడితే అయిపోయాడు కదా. కొడుకుని వెళ్ళగొట్టక తాను వెళ్ళిపోయాడేమిటి అయ్యో అంటా. ఇంతటి మంచి రాజు వెళ్ళిపోయాడని వాళ్ళంతా శోకాకుల మానసులయ్యారు. యథా నిగూఢం పురుషం కుయోగినః శిరాహత్యంగా హృదయంలో అంతర్యానుగా దాగి ఉన్నటువంటి పరమాత్మను సరిగ్గా యోగం తెలియని వారు కనిపెట్టలేనట్టుగా సాక్షాత్కరించుకోలేనట్టుగా మహారాజ కడునారవిండు ఎవరు తెలుసుకోలేకపోయారు. అగ ఏం ఆ వెళ్ళిపోయాడు. యథా నిగూఢం పురుషం కుయోగినః అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను కుయోగుడు అంటే దుష్ట యోగం గలవాళ్ళు అంటే యోగ మార్గం సక్రమంగా తెలియకుండా ఆచరించేటువంటి వాళ్ళు. ఎలా పరమాత్మను తెలియజాలరో రాజులు వీడెవరు తెలియజాలకు దాలకుండా అయిపోయారు కుయోగినః అలక్ష్యంత పదనీం ప్రజాపతే హతోద్యమా పత్తిప సుర్చ్యతే పురీం ఋషీన్ సమేతాన్ అభివర్ణ శాస్త్రవః నేవేదయన్ పౌరవ భర్తృ విప్లవన్ ఇలా రాజుగారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియలేదు అలక్ష్యయంతః అలాగే తోద్యమా ప్రత్యప కృత్యతే పురీం అన్నీ వెతికి వెతికి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు అదే నగరానికి తిరిగి వచ్చారు. ఇలా తిరిగి వచ్చి ఋషీని సమేతాం అభివంద్య అక్కడే అంతా కూర్చొని ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి ఋషులందరికీ నమస్కారం చేసి సాత్రవః కన్నీరు వలికిస్తూ నిరోదయన్ పౌరవ భర్తృ విప్లవం. మహారాజు గారు దొరకలేదు అంటే అర్థం.

విప్లవం వారు పైలోకాలకే వెళ్ళిపోయి ఉంటారండి. కేవలం నగరం విడిచిపెట్టి కాదు ప్రపంచాన్నే విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్లి ఉంటారు విప్లవం అన్నాడు. భర్తృ గమనం కాదు భర్తృ విప్లవం. అతను స్వర్గానికి మరణించే ఉంటారండి అనేటువంటి విషయాన్ని కన్నీటితో ఋషులకు వారు నివేదన అంటే వెతికారు వెతికారు వెతికారు అవన్నీ అంతా వెతికారు సామాన్యంగా. ఎందుకంటే గమనించండి, విరక్తి పొంది పొట్టినటువంటి రాజులు ఏ ఏ ప్రాంతాలకు ఉంటారో తెలుసు కదా. శివాయ ఏమో మొదటి కాశ్యమో మేరుభవతమో ఇంకా కొన్ని ఉన్నాయి. గుండ్రా కారని ఇమ కానీ ఉన్నా కదా ఇదంతా అరణ్యాలు స్రోతాలు ఉన్నాయి నదులు ఉంటాయి అవన్నీ తిరిగి వచ్చాడు ఎక్కడ లేడు అంటే ఇతను ఈ ప్రాంతాలకు పోలేదు ఎవరికీ అందని ప్రాంతానికి వెళ్లి ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు మునులకు. అంటే మళ్ళీ మరి ఏం చేయాలి రాజు కోసం మళ్ళీ ఏం చేయాలి అని వాళ్ళంతా కూర్చొని ఆలోచిస్తారన్నమాట. ఈ రీతిలో మనకు త్రయోదశి. 13వ అధ్యాయం ముగిసింది అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా. ఓ బ్రాహ్మణేత్యత్ శుభమస్తు నిత్యం లోకాత్ సమత్వాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః

Opening benedictory verses (mangalacharana): 'Shiva padaambhuje smarasma viyamoha satpati taraani gunaaya mini - remembering the lotus feet of Shiva [Vishnu], dispelling the great delusion, for the sake of true qualities - I take refuge at the feet of Ramanuja, the ocean of the grace of Lord Sri Kaji (Hari).' Continuing: 'Mother, father, youth, children, wealth - all that belongs to my lineage - I bow my head to the beautiful feet of Sri Padangi [Nammalvar].' Salutations to Bhaktisara (Thiruppaan Alvar), Kulashekhara Alvar, Yogivahan (Thirumangai Alvar)...

[Maitreya says to Vidura:] The story of Dhruva - what you asked - 'idammaya tebhijitam kurudvah' - O best of the Kuru clan (Vidura), [I have narrated it to you]. The story of 'Dhruvasya vikhyata vishuddha karmana' - Dhruva of renowned and pure deeds. There are two [kinds of deeds]: those that are famous (prasiddha) and those that are pure (parishuddha). Many people perform famous deeds - but those deeds may be impure. Here [Dhruva's] deeds are both famous and pure...

[Maitreya says:] Even though [Dhruva] was such a person [an ordinary five-year-old child], the Lord came when called - which truly proves that the Paramatma is 'apadbandhu' (a friend in distress), 'anaadha rakshaka' (protector of the helpless), 'aartatraana parayana' (devoted to rescuing the suffering). There is no need [to be) great or powerful - no age requirement. Whether old or young, brahmin or kshatriya, king or pauper - doesn't matter. Being in distress (aarta) is enough. 'Anyatha sharanam naasti tvameva sharanam mama' - earlier [in the Bhagavatam], when an elephant called [in distress], He came immediately...

For all those who think 'Can we remember Him? Will He appear to us? Is that something we can achieve?' - who stay far from the Paramatma out of fear - if they hear the story of Dhruva, [they will understand]: He who is the most exalted (paraatpara) is equally accessible (sulabha). In Him: 'paratvamu' (supreme majesty) and 'soulabhyamu' (easy accessibility). 'Svamitvamu' (lordship) and 'vaatsalyamu' (parental love). He is the Lord. Yet merely being the Lord does not mean He punishes everyone. That is vaatsalya (tender love). His servants, His...

He who causes [the devotee] to engage with Him and toward Him - that is [His nature]. Having such a disposition toward the Paramatma - 'prastvam punastu vidura prachakrame' - [Vidura] asked: 'Tell me another story, one more account!' [That impulse arose after hearing Dhruva's story.] He narrated such a wonderful story - and now [Vidura wants to hear] more of the Lord's qualities. This desire arose in him. What to do? Let me ask something. And if asked, Maitreya will narrate again...

[Maitreya says:] What am I saying? The great sage Narada Maharshi - 'narada manye mahaa-bhaagavatottamah' - the foremost among the greatest Bhagavatas, the supreme devotee. Narada is the supremely beloved devotee of the Lord - 'narada manye mahaa-bhaagavatam naradam deva-darshanam' - this is the greatest Bhagavata (devotee). And 'deva-darshanam' means one who has had the direct vision (saakshaat) of God. [Narada composed the pancharatra agama system of worship - this is now being discussed...]

Something like arghya, paadya, achamaniya, snana, vastra, dhoopa, deepa, naivedya - we recite the names [of the upacharas/acts of worship]. But how [must they be done]? The Lord must be bathed (snana). What do we do? We take well water from the bucket and pour it [on the deity]. The worshipped image (archaamurti) of the Lord must always be bathed with lukewarm water. 'Savooshnodakena snaatavyam' - water must be warm like mother's milk. Water [at room temperature] is acceptable but [ideally] slightly warm is better...

Even if ocean water is brought and made lukewarm (gora-tatsu-made warm) - it must be sprinkled or used [for the Lord's bath]. Rather than just bringing whatever water is available and using it incorrectly. Only lukewarm (goratsu) water should be used for the Lord's bath everywhere. In this manner, Narada composed and gave us the rules of service (paricharyaa vidhi). These [rules] are what we call 'kriya-saara' [the essence of ritual action]...

Who is Utkaru? 'Pitari prasthite vanam' - his father went to the forest. We mentioned that Dhruva gave the kingdom to his son [Utkaru] and performed the coronation - then Dhruva himself went to the forest. [Now] the son thought: 'What is a kingdom without my father?' That is - he was greatly devoted to his father (pitrubhakti). Therefore: 'sarvabhauma shriyam naichhata' - he did not desire the emperor's wealth and sovereignty...

In the entire wall, in wood, in beams - He alone is present everywhere. 'Sarvatra samam sthiti yoarjunaa' - 'samam' does not mean equality in [quality] - it means 'samatvena avasthitam Paramatma' - the Paramatma who abides uniformly in all. Speaking of such a Paramatma - after such [a period of] time, his need has now arisen [for the Paramatma]. One must understand the matter. Who [is involved] and what [is the context] - that will be explained. The same [teaching about] svadharma...

Similarly, the Paramatma is present within every living being. This is the Antaryami principle. Having seen such a nature - 'aatmanam lokaatmani aatmanam brahma nirvanam pratyakta mita vigraham' - he perceived [the Self everywhere]. Because of this [realization] he would not demean [anyone] - being a great soul, [he thought] 'The philosophical teaching has properly entered my understanding - I have now understood it, I have become a learner' - and set that aside...

Having attained knowledge of both the Paramatma's own nature (sva-svarupa) and His relationship to others (para-svarupa): 'aatmanam brahma nirvanam pratyakta mita vigraham avabodha rasaikaatmyam' - knowing the Paramatma as bliss (ananda) in essence, continuously, uninterruptedly - 'avayava kshinna yogaagni dagdha karma malaachayah' - through the continuously burning fire of yoga, through samadhi, through yoga - all the accumulated impurities of karma that had been accumulated till then were burned away...

That is, everything is permeated by the Paramatma. Who is present then? It is the Lord who is in you, the Lord who is in me, the Lord who [pervades everything]. The whole world is 'Ishavaasyam idam sarvam' - as stated in the [Isha] Upanishad. It is the Ishavaasya Upanishad - 'idam sarvam ishavaasyam' - all of this is the abode of the Lord. How wonderful! What more do you need? 'There is no place where the Paramatma is absent.' 'Svarupamorundhanah naatmanah anyam t...' - knowing thus, not seeing anything other than the Self...

'Kulavriddhaah sumantrinah' - the elders of the family, the wise counselors - they too saw [the king] like a child. 'Prashaantaarchid iva analah' - like a fire whose flames have died down. What do we say? 'Embers covered by ash.' The surface is all ash (nivvuru = boodida). When covered by ash, we don't know whether the fire is there or not. Now [we know it is there - we can tell] by whether it is hot or not - touch it and find out...

The names of the six sons [of Pushparanya]. 'Pushpaaranyasya prabhaa bhaarya doshaa cha dvebabhuvatu' - Pushparanya had two wives. One was named Prabhaa and the other Doshaa. 'Praatah madhyam dinam saayam iti shaasan prabhaa-sutaah' - Prabhaa had three sons whose names are Praatah (Morning), Madhyanam (Noon), and Saayam (Evening). [These personify the three junctions of the day.] We also encounter them later in the text. 'Pushpaaranya's [other wife Doshaa]...'

[The speaker explains:] Whatever is not Hari - we say 10, 12, call it Hari. Others say 16, 24, 36. And now we say it is 'Dasara,' we call it 'Durga,' we call it 'Kaali,' and narrate stories. 'Kaali is different, Durga is different - who did she kill?' 'She killed Raktabeeja,' they say. What story is that? Who is the Raktabeeja within us? We are all [carrying our own Raktabeeja - the demon of desire that multiplies when cut]...

Evening, night, midnight. Similarly: 'yushtastutam pushkarinaam sarvatejasam aa sarvatejasam aadade ayam Vishnum' - in the wife named Pushkarini, [a being named] Sarvateja was born as the son [of this cosmic Vishnu-principle]. 'Sachakshustutam aakootyam' - that Sarvateja was born as Chakshus (the son) in Aakuti. 'Manoho asuta mahishi virajaa nadvala sutaan' - Manoh's wife [bore sons]. Manoh's wife [Viraja bore sons related to cosmic faculties]...

Since evil people were tormenting [good people], in order to punish the wicked, a king was needed - with this purpose: 'jaato naraayanaamsena prithu aadyah kshiteesharah' - from his right arm, born with a portion of the Paramatma, the first great emperor Prithu was born. Thus the story was told very quickly. [The reason is:] Is the listener listening carefully or falling asleep? [The teacher checks whether the student is attentive before expanding]...

'Ayogyajan dando sare raagni munayah dharma kovidaah' - that the rishis cursed [the unworthy king] is not surprising. That they destroyed [him] is [the real] surprise. Because - scripture [says]: one must not kill the ruler. To kill a ruling king is said to be a thousand times more sinful than killing a brahmin. The wise rishis knew this serious rule - yet they accepted that sin and [cursed the king] - why?...

They can be brought down [by due process]. If [the king's behavior] becomes unbearable - 'nishkaasanam' - exile from the city/kingdom. That is the limit - but people must not kill their ruler, according to scripture. [Verse:] 'Yadashou lokapaalaanam vibhadyojasvatejas aa' - because the king embodies the portions of the eight directional guardians - Agni, Vayu, Indra, Yama, Varuna, Vishnu, and Kubera. The protector of the people (praja-palaka) embodies the eight guardian deities...

Only after gaining the confidence that he [the listener] listens attentively should [the teacher] speak. Our Bhagavata discourse program too - when should it rightly begin? From that [time when the listener is ready and asking]. 'Please tell us, please tell us, please tell us' - [asking repeatedly]. 'Let us sit, let us sit, let us sit.' One must know - [otherwise the] caution [is] too great...

Every topic is a joy [to explain]. But based on what enthusiasm and eagerness you show to hear a particular topic at a particular moment - accordingly the teacher elaborates on that topic for you. Therefore, a [good] teacher must know two things: how to minimize [when needed] and how to expand [when needed]. That is, the same verse needs to be explained over three days [when the audience is deep], [while] three verses need to be covered in one day [when the audience needs breadth]...

That rule exists for Vedic mantras. Just as cooked rice - if left overnight without eating, what happens by the next day? It goes stale. It is not fit to eat. In the same way, if Vedic mantras that have been recited are not repeated even once during a period, those mantras become ineffective. Those who recite without repetition - those mantras lose their potency. That is why [the tradition insists on] daily Vedic recitation (nitya-veda-paatha sampanna)...

Are there those who won't come back? They are 'karma saakshinah' (witnesses of karma), aren't they? They watch every action we perform, don't they? Not just watching - they stand close by and cause [us] to do [actions]. How tight a system the Paramatma has! He dwells as Antaryami (inner ruler) and knows whatever we are thinking. The moment we think [something], He knows. 'No, I didn't think of it' - [but] there is no way to fool Him...

No deficiency. But their coming [i.e., the priests' inability to summon the devas] - that itself was the deficiency. [One may have everything], but 'karma saakshinah angah dviyavach kritva yajamanas sudurmanah' - [the king] Anga, hearing the words of the brahmanas, was very distressed. 'Tat prashtum proyojadu vaacham sadasyan sadanujnyaya' - wanting to know the root cause, having obtained the permission of the presiding elders, speaking to those assembled in the sabhaa (court)...

Therefore: '[The brahmanas say:] You have no son (santaanam). Having no son means you must have committed some sin.' [Verse:] 'Tathaa taadaya bhadram te aatmanam suprajam nripaa' - 'May you be blessed. First make yourself one who has good offspring (suprajam). Your sacrificial offerings (havihs) must be accepted by the devas. For that, first become one with virtuous progeny.' 'Ishtaste putra kaamasya putram daasyati yajna' - 'The yajna will give you a son if performed properly' - [but the yajna's power alone is insufficient]...

Therefore: 'yadhaivecha tatha pumsaam paro dayah iti vyavasitaa vipraah tasya raajnah prajaataye puroh rachim niravapan sthiti vishtaaya Vishna ve' - for the birth of good offspring, beginning with the person who performs the putra-kaami [son-seeking ritual], they invoked [Vishnu]: 'sthiti vishtha aaya Vishna ve' - for Sri Maha Vishnu who is established in [all things of] existence. 'Ashtakapalam cherun nirbhapeto ishtvaa' - they performed the Ashtakapala [eight-cupped] oblation ceremony...

Think about it. [The king] was generous-minded, so he gave [the special charu/sacred food] to his wife. If you don't have that [quality of being satisfied with one wife], give it to others [humorously]. 'Raajano bahuvallabhaah' - yes indeed. Vyasa does not leave out anything [in his account]. Now what did Dasharatha do? He took the [sacred food] and gave it to Kaushalya, to Sumitra, to Kaikeyi, and then to Sumitra again - how is all of this [arranged]? If there are so many [wives], one [receiving it] alone would not be good. Having given...

[ASR unclear - the speaker is explaining who 'Maddhyama' (the middle one) is among the Pandavas. 'Kuntisuta madhyamah' - the third son of Kunti. 'Maddhyama means the middle one' - Dharmaraja, Bhima, Arjuna. Arjuna is the third - the middle of the five Pandavas if you count two on each side (Dharmaraja, Bhima on one side and Nakula, Sahadeva on the other). Many people misunderstand - 'Aren't there five Pandavas? Is the middle one the third or...' The speaker clarifies that 'madhyama' specifically refers to Arjuna as the third born of Kunti's sons.]

With the consent of the people and the consent of the Lord, [the king] himself smelled [the sacred charu] and gave it to his wife. 'Avajnyaaya mudaayuktah praadaatu patniyo udarateehe' - generously, he gave it to his wife. 'Saa patni pumsavanam raajne praachyavai pacchur adadhe' - that wife took the son-producing (santaata-pradama) payasam that came from her husband, and - 'garbha kaara upavrite kumaaram sushuve aprajaa' - she who was previously without a child (aprajaa) conceived [the embryo] from her husband and gave birth to a son...

He killed cruel and gentle animals (mriga). That is, he killed 'sata mrigan' (gentle animals) and 'dushta mrigan' (ferocious animals). Among these - 'sata mrigan' includes deer, gazelles, does, rabbits. And the ones he also [killed] - we call 'botu' (bulls) and 'adavi dunna' (wild buffaloes). They don't actually harm anyone [normally]. They graze on grass. They don't even come into the village to eat grass...

Many people pray to various gods for offspring: 'May we have children, may we have children!' Truly, they may not have the wisdom [to know better]. Because they don't know the trouble that an evil offspring can cause - they keep praying to the gods for children. If they knew what difficulties an evil offspring brings, no one would even accidentally pray for offspring [without discernment]...

Would any wise person desire such offspring? Because 'yadarthaa kleshadaa grihaah' - the household that is the source of all types of suffering due to [evil] children - such a household becomes a vortex of problems daily. 'O God, we don't want this offspring. We don't want this house - it seems better if we just go our own way' - the feeling of [wanting to leave everything behind] arises...

Therefore it is [paradoxically] an evil offspring that leads to true renunciation. Vairagya (dispassion) arises quickly [through difficult children]. That is what must happen, that transformation must come. What does this mean? The one who causes vairagya to arise and depart [from the worldly life] - he [the difficult child] is the 'good one' [from a spiritual standpoint]. But a person who has such an offspring - instead of letting go - keeps saying 'I will fix him, I will do something, I will reform him, I will show [the world]' - suffers [needlessly] and dies right here...

[The king eventually realized:] 'Not found - it is understood. Due to this wicked [son], he [the king] has departed.' Vairagya arose - unable to bear it anymore - that is the meaning being conveyed. 'Vijaaya nirvidyagatam patim' - understanding that her husband had left in a state of vairagya (dispassion and renunciation). The people, 'purohita-amatya-suhrit gana-adayah' - the priests, ministers, friends, other groups - 'vichityu urvaa...' - they searched everywhere...

He must have gone to the higher worlds. Not just leaving the city - he has left the world, left this existence, and gone to another realm - 'viplavam' he said. Not 'bhartu gamanam' (the husband went away) - but 'bhartu viplavam' (the husband has dissolved into the higher). 'He must have passed away and gone to heaven' - with this understanding, weeping, the people reported [the situation] to the rishis. They searched and searched...