అష్టాంగ యోగం: ధారణ మరియు సృష్టి రహస్యం

Ashtanga Yoga: Dharana and Cosmic Creation

bhagavatam Kandadai Ramanujacharya

పరమాత్మపై మనసును దృఢంగా నిలిపే ధారణ ఈ సత్రంలో వివరించబడింది. బ్రహ్మ వేయి దివ్య సంవత్సరాలు పద్మ నాళం మూలాన్ని వెతికి విఫలమై ధారణ ద్వారా సృష్టి జ్ఞానాన్ని తిరిగి పొందిన వృత్తాంతం చెప్పబడింది. తదుపరి కల్పంలో హనుమంతుడే బ్రహ్మ అవుతాడని కూడా ప్రస్తావించబడింది.

Dharana - fixing the mind firmly on Paramatma - is explained as the core practice for the dying person. The session narrates how Brahma searched for a thousand divine years for the root of the lotus stalk, found nothing, and returned to recover the knowledge of creation through this very dharana. The story of Hanuman who will become Brahma in the next kalpa is also mentioned.

← Prev Next →
Ashtanga Yoga: Dharana and Cosmic Creation Kandadai Ramanujacharya bhagavatam

మాతా పితాయోతయస్తనయా విభూతి సర్వమ్యదేవ నియమేన ఆద్యస్జన కులపతే రుపులాభిరామం శ్రీమత్వజంగ్రియుగడం భూతం సురస్య మహదాత్వయ వట్టనాథ శ్రీ భక్తిసార తులశేఖర యోగివాహా పత్తాంగ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతసి పుత్వ నార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరజీ మూత సన్నిభం యాదవానాం చిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం జంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం పొందే జగద్గురుం రుక్మిణీ కేణి సంయుక్తం పీతాంబర సుశోభితం అలాప్త తులతి గంధం కృష్ణం వృందే జగత్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం హిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వృందే జగత్గురుం కృష్ణాత్వక పిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనత్పారం శక్తే పౌత్రం కల్మటం పరాచరాత్మయం వందే సుఖసాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేటి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్

బంధువులారా మరణించేవాడు చేయవలసిన పని అష్టాంగ యోగముతో పరమాత్మ యందు నిలచుట ధారణ అని చెప్పాను. ఎందుకంటే తను ఆనంద నిధిం తం సత్యం ఆనంద నిధిం భజేత. నాన్యత్ర సజ్జేత్ యత ఆత్మపాతః చాలా స్పష్టంగా చెప్పారు పరమాత్మ ఆనంద నిధి. ఆనందో బ్రహ్మే దివ్య జానా పరమాత్మే ఆనందం ఆనందము పరమాత్మే ఆనంద నిలయుడు పరమాత్మే ఆనంద నిధి ఆయన రెండవది సత్యం. త్రికాల అబాధితం. మనము ఇప్పుడు ఉంటాము మరి కొన్నాళ్ళకు. ఇంతకుముందు లేము. ఇంతకుముందు లేము ఇకముందు ఉండబోము ఇప్పుడు మాత్రం ఉంటుంది. పరమాత్మ అన్ని కాలాల్లో ఉంటాడు. అన్ని దేశాల్లో ఉంటాడు. అన్ని రూపాల్లో ఉంటాడు. అందరిలో ఉంటాడు. కాబట్టి సర్వదేశ, సర్వకాల, సర్వావస్థలలో, సర్వవిధముల రూపములలో సర్వాంతర్యామిగా ఉంటారు కాబట్టే ఆయనకు సర్వేశ్వరుడు అని పేరు. పరమాత్మ పేరేంటి? సర్వేశ్వరుడు. ఎందుకు సర్వేశ్వరుడు? ఎందుకు? ఇలాంటి పరమాత్మను భజేత సేవించాలి. పరమాత్మనే సేవించాలి. పరమాత్మ యందే మనస్సును లగ్నం చేయాలి. పరమాత్మనే ధ్యానించాలి. పరమాత్మ కంటే భిన్నమైన దానిలో మనను మన మనస్సును లగ్నం చేయకూడదు. మరొక దాని యందు ఆసక్తి కనపరచకూడదు. పరమాత్మ కంటే భిన్నమైన దానిలో మనస్సును. ప్రవేశింపచేయకూడదు ఎందుకంటే యతః ఆత్మ పాతః పరమాత్మ కంటే భిన్నమైన దానిలో మనస్సును లగ్నం చేస్తే ఆత్మ పతనమవుతుంది ఆత్మ

ఆత్మను పతనం చేయటానికి కారణమైన దాని యందు లగ్నం చేయకుండా ఆత్మను ఉజ్జీవింపజేసే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయాలి. ఇది మాకు చనిపోయేవాడు ఏం చేయాలన్న దానికి ప్రస్తుత జవాబు ఇది. ఇక ఈనాటి అధ్యాయంలో నేను చెప్పాను అర్చిరాది వినుంటారు. శరీరమును విడిచిపెట్టిన వ్యక్తి పరమాత్మ దగ్గరికి ఎలా చేరుతాడో, ఏ ఏ మార్గంలో చేరుతాడో ధూమో రాత్రిహి తథా కృష్ణః షణుమాస దక్షిణాయనం. అగ్నిహి జ్యోతిహి అహహ శుక్లహ షణుమాస ఉత్తరాయణం ఇదిలో చెప్తారు ఒకటి ధూమ మార్గమని ఒకటి అర్చి మార్గము ఒకటి దక్షిణాయన మార్గము మరి ఒకటి ఉత్తరాయణ మార్గము ఆ విధానాన్ని చెప్తారో మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఏకాగ్రంగా పెట్టుకుంటే అంత స్పష్టంగా అర్థమవుతుంది. లేదు అంత కనుక్కీజులో పడదు. ఏకాగ్రంగా వినాలి. ఇక్కడే మనసు పెట్టి వినాలి. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందులో ఆ దారిలో పడ్డ తర్వాత ఇదే బాగుందేమో అనిపిస్తుంది. అందుకే ఏవం పురా ధారణయా ఆత్మయోనిహి నష్టాం స్మృతిం ప్రత్యవరుద్ధ్య తుష్టాత్ తదా సత జ ఇదం అమోఘ దృష్టిహి. ఇంతకుముందు మనకు ధారణ చేయాలి అన్నారు. ఆనంద నిధి యందు పరమాత్మ యందు మనస్సును నిలపాలి. అంటే నిలపాలి చెప్పగానే మేము నిలపుతామా? ఇదివరకు ఎవరైనా అది విడిచారా? భగవంతుని యందు ధారణ చేసిన వారు ఎవరైనా ఇదివరకు ఉన్నారా? ఏదో ఎగ్జాంపుల్ చెప్పావు కదా మరి. అంటే ఎవరెందుకయ్యా అసరాయిని చేశాడు అంటున్నారు. ఆత్మయోనిహి. బ్రహ్మ స్వయంపు అంటాం కదా సృష్టికర్త సృష్టికర్త కూడా తాను పుట్టి పుట్టిన వెంటనే తన కమలానికి మూలం ఎక్కడ ఉంది అని నాళం ఆ నాళములో ప్రవేశించి అడుగు దాకా వెళ్లి

ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు మాత్రం వెతికి ఏమి కనపడక మళ్ళీ పైకి వచ్చాడు. మరీ పిల్లవాని ఇబ్బంది పెడితే బాగుండదని అప్పుడు అతిరీరవాని తపస్తప. ఏం చేయాలో బోధించింది. నాయనా తపస్సు చేయడా అని. తపస్సు అంటే ఏమిటి ధారణే. అంతకు ముందు అతను ఎవరిని చూడలేదు. అతనికి ఏ ఆచారము తెలియదు. ఈ స్వరూప పరిజ్ఞానం లేదు. కేవలం తపస్తప అన్న వాక్కు విని ఆ వాక్కు మీదనే మనస్సు పెట్టాడు. యతః అబౌవో వాక్ తతః. పెట్టి ధారణ చేశారు. ఇలా ధారణ చేయట వలన ధారణయా ఆత్మయోనిహి నష్టాం స్కృతిం ప్రత్యవరుద్య మరచిపోయిన సృష్టి విధానాన్ని గడచిన సృష్టి విధానాన్ని మళ్ళీ పొందాడు. ఇది చాలా ఇక్కడ స్మృతి అంటే మరచుట తలచుట కాదు. స్మృతి అంటే సృష్టి విధానం అని అర్థం. ఎందుకయ్యా అంటే. జరిగిపోయిన దాన్ని, మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకున్నాడు అని చెప్తే చాలా ప్రమాదం. ఏమిటది? అంటే ఇతను ఆ బ్రహ్మేనా అని. ఇదివరకు ప్రళయం కంటే ముందు ఉన్న బ్రహ్మే మళ్ళీ ప్రళయం అయిపోగానే వచ్చి సృష్టి చేస్తున్నాడా? ఒప్పుకున్నామా? వాడికి మోచం లేదా? తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే మంత్రం చెప్తున్నాను కదా. ఏమర్గం మరి? పరాంతకాలే పరిముచ్యంతి సర్వే. బ్రహ్మలోకంలో పర అంతకాలే. బ్రహ్మ యొక్క నూరేళ్లు దాటిన తరువాత పరిముచ్ఛంతి సర్వే పరిముచ్ఛంతి. బ్రహ్మలోకంలో ఉన్నవారంతా మోక్షాన్ని పొందుతారు. అని వేదం స్పష్టంగా చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మకు అప్పుడే ముక్తి వచ్చేసింది. ఆయన రాడు. మళ్ళా ఈ బ్రహ్మ వేరు. కాబట్టి అప్పటి సృష్టికర్తి అందుకే ఈ పని అది భవిష్యత్ విశాఖం అంటాం. మనకు ఒకసారి.

ఇంకోసారి హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. హనుమంతుడు ఉన్నాడే ఈ మహాగావుడు ఇతను నెక్స్ట్ కల్పానికి ఈయనే బ్రహ్మ. ఇలా ముందే వాళ్ళ పోస్ట్ భర్తీ ముందే ఆ ముందే అడ్వాన్స్ గా రిజర్వ్ అయి ఉంటది అన్నమాట. ముందు పోస్టులు అప్లికేషన్లు పెట్టడాలు ఇవన్నీ ఉండవు స్వామి. చేత ఇగో నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు అంతా అయిపోయి ఇంకేం లేదు అందువల్ల అతనే ఉండడు. ఇవరేమో వేరు. కాబట్టి జరిగిపోయిన సృష్టి విధానాన్ని పరమాత్మ యందు ధారణతో సకల ఇంద్రియాది వర్గమును నిరోధించి. పొంది దానితో సృష్టి చేశాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ధారణతో పరమాత్మను పొందవచ్చునా పొందగలమా అని అనుమాదానికి ధారణతో సృష్టి చేయవచ్చునయ్యా. అనంతమైనటువంటి చరాచర జగత్తునే ధారణ సృష్టిస్తున్నప్పుడు పరమాత్ము చేరలేమండి. దృష్ట అంటే ధారణ వల్ల ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ప్రభావము. అవరుజ్య తుష్టాత్ తథా తసర్జ్య ఇదం అమోఘ దృష్టిహి. అతను అమోఘ దృష్టి అంటే సార్ధకమైన జ్ఞానం ఇక్కడ దృష్టి అంటే జ్ఞానం. చూపు కాదు జ్ఞానం. సార్ధకమైన వ్యర్థము కాని జ్ఞానము కలవాడు. బ్రహ్మ తెలుసుకున్నాడు కాబట్టి తుష్టాత్ సంతోషించిన పరమాత్మ నుండి సృష్టి విధానాన్ని తెలుసుకొని తెలిసినది సార్ధకం చేయటానికి ఇదం ససద్య. ఈ సకల చరాచర జగత్తును సృష్టి చేశాడు. యధా అప్యయాత్ ప్రాక్ వ్యవసాయ బుద్ధిహి సరపు చెప్తున్నాడు వ్యవసాయ బుద్ధి అంటే నిశ్చయ బుద్ధి వ్యవసాయ నిశ్చయం అంటారు. మనకు కేవలం సంహృత పాఠం వస్తే సరిపోదు వేదాంతంలో అన్నీ. ఏమంటారు? పారిభాషిక పదాలు కోడు పదం అదే ఉంటుంది కానీ అర్థం అది కాదు. అందుకే అప్యయాత్ ప్రాక్ తడయం కంటే ముందు వ్యవసాయ బుద్ధిహి. అంటే నిశ్చయ బుద్ధి కలవాడు, అమోఘ దృష్టి, సార్ధకమైన జ్ఞానము కలవాడు. ఎవరీయనే ఆత్మయోనిహి.

బ్రహ్మ ఈ ధారణతోటే గతించిన సృష్టి విధానాన్ని తెలుసుకొని మళ్ళీ జగత్తులో సృష్టించాడు. శాబ్దస్యహి బ్రహ్మణ ఏష పంథా ఎన్నాభి నామభిహి ధ్యాయతి ధీహి అపార్థైహి పరిభ్రమం తత్ర నవిందతేర్ధాన్ మాయామయే వాసనయా జయానాం పరమాత్మ యందే మనస్సును నిలపాలి, బుద్ధిని నిలపాలి, ఆత్మను అక్కడే ధారణ చేయాలి, నాన్యత్ర సజ్జేత. భగవంతుడి కంటే ఇతరమైన వాటి యందు మనస్సును లగ్నము చేయవద్దు. చెప్పారు కదా. చెప్పారు బానే ఉందండి. మరి జ్యోతిష్టోమో స్వర్గ జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత విభూతికామో పశుమాలపేత. వేదం చెప్పిన మాటే. కదా? స్వర్గం కావాలా? రుచి శ్రమ జాగం చేయండి. ఐశ్వర్యం కావాలా? అగ్నిహోర్తుడిని ఆరాధించండి. అందమైన భార్య కావాలా? ఉర్వసిని ఆరాధించండి. భర్త కావాలా? నలకూపురిని ఆరాధించండి. జ్ఞానం కావాలా? శంకరుడిని ఆరాధించండి. ఇక మరి వేదం చెప్పింది. ఏవేవి కావాలంటే ఎవరెవరిని ఆరాధించాలి? ఏ ఏ కర్మలతో ఏ ఏ కోరికలను ఎలా పొందవచ్చు? ఇవన్నీ వేదం బోధించింది. మరి పక్కన మీరు ఉండేమో నా యత్ర సజ్జేత అంటున్నారు. మరొక దాని యందు మనస్సు లగ్నం చేయవద్దు. మరొక దాని యందు. దృష్టి పెట్టవద్దు, కోరిక కలగవద్దు అన్నప్పుడు మరి వేదం ఎందుకు చెప్పినా నేను? వేదం చెప్పింది తప్పా? మరి దాన్ని ఆచరించకూడదా? అంటే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవాజ్జన ఏం చేసాడు గీతను పరమాత్ములు వేదములు మనకు చాలా స్పష్టంగా శాద్రస్తిహి బ్రహ్మణ ఏష పంథా ఇది వేదము యొక్క విధానమట శైలి. ఏమిటి అది ఏష పంథాః యన్నామభిహి ధ్యాయతి ధీహి అపార్థైహి.

స్వర్గము, వరుణలోకము, కుబేరలోకము, ఈశానలోకము, ఇది అతలము, సుతలము, రసాతలము, మహాతలము, జనోలోకము, మహోలోకము, తపోలోకము, సత్యలోకము. అలాగే కామధేనులు, కగవృక్షము, చింతామణి, రంభ, ఊర్వశి, మేరక ఇలా ఏమో పేర్లతో లేకపోతే నామభిహి. చాలా సత్య అని మాట అన్నారు. అంటే దాని మీద ఎంత నిరాసక్తిగా మాట్లాడుతున్నాడు అది భగవానుడు అంటే ఏవేవో పేర్లు చెప్పి మనస్సును వేదం అక్కడ లగ్నం చేయిస్తుంది అది దాని పద్ధతి. వేదం తనేమిటి అంటే ఏవో కొన్ని పేర్లు చెప్పి అపార్థైహి అపార్థైహి నామపియే నమః అంటే పరమార్థమును తప్పించే పేర్లతో. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ ఒక్క శ్లోకం గుర్తుంటే మనం ఎంత మాయలో పడ్డామో, ఎంత మాయలో పడుతున్నామో, ఎంత మాయలో పరమాత్మే పడవేస్తున్నాడో తెలుస్తుంది. పార్థైహి నామపి పరమార్థమును తప్పించే కొన్ని పేర్లతో స్వర్గాది నశ్వరమైన విషయ భోగముల యందు మనస్సును రమింప చేయడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించుట వైదిక విధానం. వేదం చేసే పనే అది. స్వర్గం కావాలా, ఇంకో లోకం కావాలా, ఇంకో లోకం కావాలా, ఐశ్వర్యం కావాలా, భోగం కావాలా, దాసుదాసు జనాలు కావాలా, భవంతులు కావాలా, ఇవి కావాలా. అని మనస్సు కావాలి కావాలి కావాలి కావాలి అంటుంటుంది ఇది చెయ్యి చెయ్యి ఇది అంటుంది. దీని వైపు పోతాం దాని వైపు అందులో పడతాం. పరమార్థాన్ని తప్పించడానికి అయితే అసలు చమత్కారం ఏమిటంటే. పరమార్థము ఒకటున్నదని తెలపటానికే ఈ దారిలో పడవేస్తుంది. పరమార్థాన్ని మొదలెందుకు మరిపిస్తుంది అంటే అది ఉందని నీకు మొదలు తెలియొద్దు.

అహం సర్వ సమర్ధః. అన్నీ నేను చేసుకోగలను. నాకు శక్తి ఉంది, నాకు సంపద ఉంది, నాకు ధనం ఉంది అని గర్వించే మనకు మన పనులు విఫలం అవుతాయి. దెబ్బ తింటాం. ప్రయత్నం ఫలించదు. వచ్చింది కాస్త నచిస్తుంది. మంచి బ్రహ్మాండమైన పుత్రుడు జనిస్తాడు కొన్నాళ్ళకు పోతాడు. పెద్ద భవంతి వస్తుంది పోతుంది. అధికారం వస్తుంది పోతుంది. ఇవేం చేస్తాయి మనస్సుకు? ఒక దుఃఖాన్ని, బాధని, నిర్వేదాన్ని కలిగిస్తాయి. అయ్యో ఏంటి మనం మరి సమర్ధులం? ఇంత జ్ఞానం ఉంది, ఇంత శక్తి ఉంది, మనం ఎందుకు ఇలా అవుతున్నాం? అంటే మన జ్ఞానం మన శక్తి తోటి ఇవి లావు. మరి వీటిని దేనితోనైనా పొందవచ్చునా? నీకు ఊరట కలిగించడానికి నీకు కావాలా? స్వర్గం కావాలా? అధికారం కావాలా ఈ పని. పసిపిల్ల వాడికి గోరుముద్దల నెపంతో అన్నం తినిపించే తల్లి లాగా అజ్ఞానులు, భోగలాలసులు దేహమాత్ర పర్యవసాయ బుద్ధి అంటాడు. మన బుద్ధి ఎంతవరకు ఉందంటే శరీరం బాగుంటే చాలు. జోలి ఇంకా అని శరీరానికి ఎలాంటి అసౌకర్యం లేకుంటే మనం గొప్పవాడం. కానీ శరీరాన్ని ఇచ్చిన వాడికేమన్నా చేయాలి అబ్బే. శరీరం మనకే తెలుస్తుంది వాడేం చేస్తాడు? ఇలా మన చేత కానిది, మన వల్ల కానిది, మనము పొందలేనిది మరొక ఉపాయంతో పొందగల మార్గాలు ఉన్నాయని చెప్పడం మరో విధం యొక్క మాట అది. పరమ ఒకటి ఉంది. జము కంటే పరమ ఒకటి ఉంది అని నమ్మించడానికి ఇవన్నీ చెబుతారు. అది పరిస్థితి ఏమైందంటే దీన్ని మరిచిపోయి దాన్ని మరిచిపోయి ఈ మధ్య దాన్ని నమ్ముతారు. అందుకే వాటిని అపార్థ ఈ సంతం. ఉద్దేశం ఏమిటంటే ఇలా ఆచరించి ఆచరించి ఆచరించి ఈ లోకంలో ఇక్కడ మనము కోరుకున్న దాన్ని మనము అనుకున్న మనము చేసిన ప్రయత్నంతో పొంది. మన ప్రయత్నముతో పొందిన వస్తువు మన కళ్ళ ముందే ఎలా నశిస్తూ పోతున్నదో మనం కోరింది. మనం కష్టపడ్డాం, ప్రయత్నం చేశాం, పొందాం. ఎంత కాలం ఉంటున్నది? పోతుంది. అలాగే.

ఇలాంటి యజ్ఞయాగాదులతో పొందిన స్వర్గాదులు కూడా ఇలాగే నశిస్తున్నాయి. భార్య పోతుంది, పిల్లలు పోతారు, ఆస్తి పోతుంది, సంపద పోతుంది. తిన్న అన్నము పోతుంది, వండిన అన్నము అయిపోతుంది. సంపాదించిన డబ్బు ఖర్చు అవుతుంది, అన్నీ పోయేవి. ఏవేవి వచ్చే ఉన్నాయో అవన్నీ పోయేవి, వచ్చేవన్నీ పోయేవైనప్పుడు అసలు పోనిది ఏదైనా ఉందా? ఇలా ఎన్నాళ్ళు తెచ్చుకోవడం అయిపోవడం తెచ్చుకోవడం అయిపోవడం తెచ్చుకోవడం అయిపోవడం నవ్వటం వేడటం నవ్వటం వేడటం. ఎందుకు ఈ బాధ? ఎప్పుడూ నవ్వే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచన ఎప్పటికైనా కలుగుతుందేమో అని ఇవన్నీ పెట్టారు. నీవు పొందినవన్నీ, నీ ప్రయత్నములన్నీ, నీ అనుభవాలన్నీ క్షుద్రములు, నశ్వరములు, అశాశ్వతములు, అల్పఫలములు. ఏదైనా మహాఫలం ఉందా? నిత్యము, సత్యము, శాశ్వతము, స్థిరము, ధ్రువము, అనపాయి అంటామే అలాంటిది ఏదైనా ఉందా? అనే ఆలోచన కలిగించడానికి ఇదంటది. చెయ్యి స్వర్గం పొందు మళ్ళీ గెంటేస్తాడు కిందికి రా మళ్ళీ చెయ్యి మళ్ళీ పో మళ్ళీ గెంటుతాడు మళ్ళీ రా ఎన్నాడు తిరుగుతావు ఇట్లా అసలు రాకుండా ఉండేది ఏదైనా ఉందా? దాని కోసం ఈ ఒక్కొక్క ముద్ది ఏంటి ఒకసారి తల్లిని పెట్టరాదో తల్లిని అడగాలి అమ్మ నేనే తింటానులే ఎందుకమ్మా ఆకలు అనాలి అందుకు అపార్థై. పరమాత్మ యందు పరము యందు మనకంటే ఒక అతీతమైన శక్తి ఉన్నది అనే విషయాన్ని తెలియటానికి చెప్పింది వేదం తప్ప వేదము చెప్పినదంతా అలాగే ఆచరించాలని అర్థం కాదు. ఎవరం పర్యాప్తో ఒక వేలు కొన్ని చెప్తుంది ఇలా ఉంటాయి. అవి నీకు కావాలా? వాటిని పొంది ఇవి వదులుకుంటారా? పరమాత్మును ఉంచుకుంటాను. బంగారు లేడిని కోయిన పాపానికి అమ్మకు రాముడే కరువయ్యాడు. పక్కనున్న భగవంతుడిని తాను విడిపి ఎక్కడికో పోయింది. మళ్ళీ ఆయన వస్తే కానీ మనం పోలేం.

సీతమ్మ రాముడి నుంచి వేరైంది కానీ తనకు తానుగా మళ్ళీ రాముడిని తాను చేరగగలిగిందా? ఆయనే రాదు. మన కోరికలతో పరమాత్మ నుండి దూరము కాగలము కానీ మనం పరమాత్మను చేరలేము. అతను ప్రయత్నిస్తేనే చేరుతాను, అతను మన కోసం ప్రయత్నించాలంటే మనం అప్పుడో ఎప్పుడో ఒకసారైనా స్వామి భగవాన్ ఆవయ్యా నువ్వు కావాలయ్యా ఇవన్నీ నాకు వద్దు అనొద్దండి. సరేనా పిలిస్తే ఆయనకు ఆనందం మావాడు అబ్బా నన్ను పిలిచాడు నాన్న అని ఎంత పిలవ బ్రహ్మంతుడురా కోరుతాం. ఆ దాని కోసం ఇది వేద విహిత మార్గమే తప్ప వేదం చెప్పిన దాన్ని అలాగే ఆచరించాలి అని లేదు అందులో మనకెంత కావాలో దాన్ని తీసుకో. గురు వారి వలన, పరమాత్మ కృప వలన, భాగవత సహవాతం వలన ఇవన్నీ నశ్వరములు జ్ఞానం కలిగిన తర్వాత వాటిని ఎందుకు ఆచరించాలి మనం? అవసరం లేదు. అవన్నీ నామదీపలు. పేర్లు మాత్రమే. ఎలాంటివి అపార్థై పరమార్థాన్ని తొలగించే స్వర్గాది నామములతో మనస్సును అందులో లగ్నం చేయుట. శాబ్దస్య బ్రహ్మణ ఏష పంథాః ఇది దాని విధానం. వేదం యొక్క విధానం ఇది. ఏష పంథాః యన్నామభిహి. ధ్యాయతి ధీహి అపార్థైహి అపార్థైహి ధీహి ధ్యాయతి. బుద్ధి దానిని ధ్యానం చేస్తుంది. పరిభ్రమం తత్రచ నవింద చేర్ధాన్ మాయామయే వాసనయా శయానా. మాయామయే ప్రపంచే పరమాత్మ యొక్క యోగమాయతో ఏర్పడిన ప్రపంచంలో శయానః అందులోనే ఉండి పరిభ్రమం. ఆయన ఏదో తిరుగుతుంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీచ ప్రదేశేయన. పని ఏముంది మనకి ఇంకా? పుడుదాం, చద్దాం, మళ్ళీ పుడుదాం, మళ్ళీ చద్దాం. ఇంతేనా ఇంకోటి ఏం లేదా? ఎన్నిసార్లు తిన్నన్నమే తింటూ, తిన్న కూరే తింటూ, ఉన్న పని చేసిన పనే చేస్తూ, వచ్చిన చోటికే వస్తూ సచ్చినట్టే రావడం, పుట్టినట్టే పుట్టడం. ఏం బాధ ఇది? కాస్త వెరైటీగా అవ్వద్దు.

ఇప్పుడు వెరైటీ కోరుతావా? వెరైటీ కోరితే మోసం అవుతుంది. మొదట ఈ వర్ధన తీసుకోవాలి. అందుకే పరిభ్రమన్ ఇందులోనే తిరుగుతూ నవిందతే అర్థా. పరమాత్మ సంబంధమైనటువంటి విషయములను తెలియడు, పొందడు. ఇంకోటి ఉందనుకోడు. భగవంతుడు ఉన్నాడు, మోక్షం ఒకటి ఉంది, మనకి కష్టాలు అసలు ఉండవు. ఇదంతా మనం చేసేటువంటి మన వ్యామోహాలు కలుగుతున్నాయన్న జ్ఞానం ఇదే సత్యం. దారి బాగా తినాలి, బాగా బతకాలి, ఏదో ప్రాణం పోతే మళ్ళీ పుట్టాలి. లేదు అక్కడ పరలోకంలో స్వర్గానికి పోదాం, గుణలోకం పోదాం, ఇంద్రలోకం పోదాం, మళ్ళీ వద్దాం. ఇది జన జరా మరణములు జన్మ జరా వ్యాధి మరణాలు నాలుగు మనకు అనర్థములు నాలుగు అన్నాడు. మొదటిది జన్మ. సరే పుట్టి చేయి బానే ఉందా యవ్వనం వచ్చేసింది చాలా బలంగా సౌందర్యంగా అన్నీ అనుభవిద్దాం అనే తర్వాత పక్కనే వస్తుంది. జర అది వచ్చింది అనుకోండి అయ్యో ఎందుకు పుట్టామని అప్పుడు దాకా మా అంత పప్పు వాడు లేడు ఓహో ఏమనుకున్నాడు మేము అంటే అన్నవాడు అయ్యో ముసలోళ్ళం అయిపోయామండి ఈ అన్ని బాధలు కానీ ఈ ఒక్కటి రాకుంటే ఎంత బాగుండేదండి పుడితే పుట్టాంగి అని మొదట లేకుండా యవ్వనం ఉన్నప్పుడే పోయారు చచ్చిపోతే ఎంత బాగుండేదండి. అయ్యో అయ్యో బాధ. తర్వాత అయ్యో చావు వస్తుందా అది కూడా లేకుంటే బాగుండు. మరి పుట్టకు రెండు ఉండవు. పుట్టలేదు అనుకోండి ఇది లేదు అది. కాబట్టి జన్మ, జర, వ్యాధి, మరణం. యవ్వనం ఉంటే యవ్వనంతో అన్నీ సాధించవచ్చు అని గర్వించే వాడికి ఒక వ్యాధి వస్తుంది. వాడు గతి విరుద్ధుని కంటే విరుద్ధుడు అయితాడు. యువకుడు అని చెప్పుకోలేడు. వ్యాధిగతుడు అని చెప్పుకోలేడు. వ్యాధి వచ్చిన యువకుడు వ్యాధి రాని విరుద్ధుని కంటే విరుద్ధుడు అని వ్యాధి చెప్తాడు. అయం వృద్ధా స్వయం వృద్ధః వ్యాధితః యతు యువ. వృద్ధుడి కంటే పరమ వృద్ధుడు వ్యాధి పొందిన యువకుడు అని శాస్త్రం. అందువల్ల రెంటి కంటే భయంకరమైనది వ్యాధి. భయంకరమైనటువంటిది మరణం. ఇలా జన్మ, జ్వర, వ్యాధి, మరణం అనేటువంటి నాలుగు రకముల చక్రములో పరిభ్రమిస్తూ మనము పొందవలసిన చేరవలసిన పరమార్థాన్ని చేరము. నవిందతేర్ధాన్ అతః కవిర్నామసు యావదర్ధః స్యాత్ అప్రమత్తః వ్యవసాయ బుద్ధి.

కాబట్టి కవి అంటే జ్ఞానము కలవాడు. వ్యవసాయ బుద్ధిహి నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడై పరమాత్మ యందే రమేత. నీవు రమించాలంటే పరబ్రహ్మ పరమాత్మ యందే తప్ప స్వర్గము యందో స్త్రీల యందో ధనము యందో సంపదలందో భోగముల యందో నీవు ఏ మాత్రము రమించకూడదు. మరి ఎక్కడ రమించాలండి? పరమాత్మ యందే రమించాలి. పరమాత్మ కంటే ఇతరమైన దానిని నేను కోరను అనేటువంటి నిశ్చయ బుద్ధి కలవాడవై నామసు యావదర్ధః స్వర్గాది పేర్లలో అంటే వస్తువులలో అది ఎంత చెప్పాడో అంత విని ఊరుకోవాలి. స్వర్గం కావాలంటే పర యాగం చేయను కావాలంటే చేస్తాను నేను. తప్ప వాడు చేయమన్నాడు చెయ్యి అంటే. వ్యాపారస్తులు తమ వస్తువు అమ్ముడు పోవాలని ఒకదానికి రెండు ఇస్తాం, ఒకదానికి మూడు ఇస్తాం, అసలు ఇయ్యకుండా ఏదో డబ్బులు ఇయ్యొద్దు వచ్చి తీసుకపోండి ఏదో చెప్తుంటారు. పోగానే చెప్తాడు నిన్న వచ్చిన నిన్న వచ్చిన వారికేనండి ఇవాళ వచ్చిన వారు మూడు రెట్లు ఎక్కువ ఇయ్యాలండి అంటారు. అలాంటిదే ఇది కూడా. స్వర్గం వస్తుంది అని స్వర్గం ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ చేస్తే వస్తుంది. ఇక్కడ కష్టపడతావా? అక్కడ సుఖపడతావా? గతపడ్డావా ఇక్కడ చూడు అలచించు. ఇహలోకంలో ఈ శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ధర్మాన్ని, శాస్త్రాన్ని మరిచిపోయి మనకు నచ్చిన రీతిలో ప్రవర్తిస్తే నరకం వచ్చి అక్కడ క్షణక్షణం బాధామయం. కదా అబ్బే అబ్బే నరకం వద్దండి స్వర్గం కావాలి సరే ఇక్కడ యాగం చేస్తాను ధర్మం ఆచరిస్తాను సత్యం ఆచరిస్తాను ఉపవాసం ఉంటాను ఇక్కడ బాగా కష్టపడ్డావు అనుకో అక్కడ స్వర్గం కానీ ఈ కష్టము ఆ కష్టము మళ్ళీ ఇక్కడికి రావడానికి. కదా దీన్ని తప్పించేది కాదు. దీన్ని తప్పించేది ఏదైనా ఉందా? దాన్ని మనం ఆలోచించాలి. అక్కడికి పోవాలి. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేస్తే ఇవి అవి రెండు పోతాయి. వేదము చెప్పితే వినాలి తప్ప విన్నదాన్ని అలాగే ఆచరించకూడదు. పొరపాటున భోగముల యందు మనస్సు కరిగి ఆచరించావో ఇక మళ్ళీ నీవు ఆ సుడిగుండముల నుండి బయట పడవు.

తః కవిహి నామసు యావదర్ధః ఎంత ప్రయోజనము అంతే. ఓ స్వర్గం కావాలంటే చేయాలా సరే కావాలంటే చేస్తానులే. అంతే. తప్ప ముందుకు వెళ్ళవద్దు శ్యాత అప్రమత్తః. ఏమర పాటు కలగకూడదు. అయ్యో రంభ వస్తుంది, ఆహా ఊరస్ వస్తుంది, కపవృక్ష నాచేదులకే వస్తుంది, చింతామణి నాచేదులకే వస్తుంది. వచ్చి ఏం చేయగలదు? చెప్పాం కదా. ముచికుందుడు స్వర్గాల్లో ఇంద్రునికి రాజ్యం తానిచ్చి నీకేం కావాలయ్యా అంటే మోక్షం కావాలన్నాడు. అబ్బే అది మా డిపార్ట్మెంట్ కాదండి. మరి నువ్వు ఏమి ఇస్తావు ఓ రంభా ఉర్వశి మేనకని ఇస్తాను అన్నారు. మా రాజ్యంలో నాకు మూడు మంది ఉన్నారు మూడు అందర మంది. ఇంతకంటే వాళ్ళేం బాగుండారో నాకు తెలుసు. వాళ్ళే బాగున్నారు వీళ్ళకంటే అవి నాకెందుకయ్యా. ఇదివరకు నేను భూలోకంలో రుచి చూడని దాన్ని ఉంటే ఇవ్వు. మరి చక్రవర్తి వాళ్ళు చెయ్యి ఏంటి? మా దగ్గర లేవు మరి స్వర్గం ఎందుకు పొద్దుపోతా? ఇంతేనా? అక్కడ తిన్నదే ఇక్కడ తిని అక్కడి భార్య ఇక్కడ ఉండి ఇక్కడ అక్కడ దిహర్ము ఇక్కడ దిహర్ము మనవే మరి కొత్తది ఏముంది? ఇక్కడ ఇల్లు, ఇక్కడ ఆహారం, ఇక్కడ యువతులు, ఇక్కడ ప్రియురాళ్ళు, ఇక్కడ సంసారం ఇంతేనా? వెరైటీ నా వల్ల కాదయ్యా, మరి ఏదైనా చెప్పు. పోనీ నిద్ర ఇవ్వు. పరమాత్మను చూసేదాకా నిద్ర పోవాలి. కాబట్టి మనకిక్కడ ఏ వస్తువులు లభిస్తున్నాయో, ఏ మాత్రంలో లభిస్తున్నాయో, వాటి వల్ల ఎలాంటి బాధలు, దుఃఖాలు పొందుతున్నామో అవి తెలిసి మళ్ళీ వాటిని అడుగుతావా? మళ్ళీ అదే కోరుతావా? అందుకే అప్రమత్త హాస్య. ఏమర పాటుతో ఉండవద్దు. అందువల్లనే వ్యవసాయ బుద్ధి ఎందుకంటే సిద్ధే అన్యధార్ధే నయతేత. సింపుల్ లాగే మీరు ఎంతో కష్టపడితే ఏది లభిస్తుందో అది కష్టపడకున్నా లభిస్తుంది. ప్రయత్నం చేయని వానికి సుఖం రాదా?

సుఖం నాకు కావాలని ప్రయత్నం చేయకుండా సుఖం రాదా? నమ్ముదామా? అది ఎలా వస్తుందండి మనం ప్రయత్నం చేయకుంటే? పోనీ ఈ ప్రపంచంలో అయినా కానీ నాకు దుఃఖం రావాలని ప్రయత్నం చేస్తున్నారా? చేస్తారా? సరే అండి. చేరు కదా? దుఃఖం ఎందుకు వస్తున్నావ్? నీ ప్రయత్నం చేయకుండానే నీకు దుఃఖం వచ్చినప్పుడు సుఖం ఎందుకు రాదు? దుఃఖం వస్తే ఏమంటావు? నా కర్మ అండి, ఆ కర్మే సుఖం కూడా ఇస్తుంది. నువ్వు ఏ కర్మ నీకు దుఃఖాన్ని ఇచ్చిందో అదే కర్మ సుఖాన్ని ఇస్తుంది. నీ ప్రయత్నం లేకుండానే నీకు సుఖము కష్టము రెండూ వస్తున్నప్పుడు సహజంగా వచ్చే వాడికి ప్రయత్నం ఎందుకయ్యా? నీవు ప్రయత్నం చేయకుంటే ఏది రాదో దాని కోసం కష్టపడాలి. వాడు రాడు. మోత్సం రాదు. అక్కడ ప్రయత్నం చెయ్యి. నువ్వు నిద్రపోయినా వస్తుంది, మేలుకొని ఉన్నా వస్తుంది. మరణం ప్రయత్నం చేస్తావా? పోనీ వృద్ధాప్యం ప్రయత్నం చేస్తావా? వ్యాధులకు ప్రయత్నం చేస్తావా? పోనీ జన్మకు ప్రయత్నం చేస్తావా? మరి అన్నీ తక్కినవే వస్తాయి. పుట్టుక నీ ఇష్టం కాదు, యవ్వనం నీ ఇష్టం కాదు, వ్యాధి నీ ఇష్టం కాదు, వృద్ధాప్యం నీ ఇష్టం కాదు, రోగాలు మరణం నీ ఇష్టం కాదు. మరి సుఖం నీ ఇష్టం. కానీ నీ ప్రయత్నం లేకుండానే, నీ ఇష్టం లేకుండా నీకు అన్నీ లభిస్తున్నప్పుడు అన్యదా సిద్ధములు. ప్రయత్నం లేకున్నా సిద్ధించే వాటి కోసం మళ్ళీ ప్రయత్నం ఎందుకు చేస్తావయ్యా? అలా స్పష్టంగా సిద్ధే అన్యధార్ధే నయతేత సహజంగానే నీ ప్రయత్నం లేకుండా సిద్ధించే వాటి కోసం ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే సమీక్షమానాః జ్ఞానం ఉన్నవారు. ఆలోచన కలిగిన కలవారు తత్ర పరిశ్రమ అంటారు. కేవలం వాటి విషయంలో మనకు శ్రమ మాత్రమే మిగులుతుంది అంటారు. పరిశ్రమ అంటావు చేయకుండా వస్తుంది. నీవు ప్రయత్నం చేయకున్నా, నీవు ఆచించకున్నా, నీవు ఏ ఏ కర్మలను అనుభవించడానికి పుట్టావో అనుభవించి తీరుతావు. ఇక్కడ నీ పేదం ఎందుకు? నేను పుట్టాలని అనుకున్నావా? నీ ఇష్టం లేదు. నీవు ఇదివరకు ఆచరించినటువంటి పుణ్య పాప కర్మలకు వలన కలిగిన సంస్కారాన్ని వలన కలిగిన ఫలితాన్ని అనుభవించడానికి పుట్టావు.

మరి పుట్టినప్పుడు ఈ నీ ఆయువు ఎంతో అప్పుడు నిర్ణయించాడు. ముందే ఇన్నేళ్ళు ఇక్కడ నువ్వు ఉండాలి. అన్నీ ముందే వచ్చేస్తాయి. అలాగే ఇన్నేళ్లలో ఈ ఈ అనుభవాలు నీవు పొందాలి. ఇక్కడ దుఃఖము, ఇక్కడ సుఖము, ఇక్కడ బాధ, ఇక్కడ ఆనందము, ఇక్కడ ఐశ్వర్యము, ఇక్కడ దారిద్ర్యము, ఇక్కడ వ్యాధి. ఇన్ని ఇంత మరి ఉన్నాయి. దానికి నీ కష్టం ఎందుకయ్యా? ఎందుకు నీ ప్రయత్నం? కాబట్టి నిర్ణయించబడి ఉన్నాయి కాబట్టి పరిశ్రమం తత్ర సమీక్షమానం. అక్కడ కేవలం శ్రమ తప్ప మరేమీ మిగలదు. అంటే ప్రయత్నం చేయకుండా ఎలా దొరుకుతుందయ్యా అంటావా? తిన బాగా చూసుకోవయ్యా. సత్యాం క్షితౌ కింకతిపోః ప్రయాసైహి. మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నాం. మరి ఇల్లు ఉంది సార్ తాలూకా అందులో ఒక చాలా శ్రద్ధగా మనం దేన్ని తయారు చేసుకుంటాం ఇల్లు కట్టి? బ్రహ్మాండమైనటువంటిది ఒక శయ్యా మందిరం తయారు చేసుకుంటాం కదా బెడ్ రూమ్ చాలా ప్రధానంగా ఉంటుంది. అంతేనా ఆ చెయ్య మందురంలో ఓ 10,000 ఓ 20,000 ఓ 50,000 ఓ ఇప్పుడు మళ్ళీ చెప్పాడు లక్ష కూడా అన్నాడు పెద్ద పరుపు లక్ష రూపాయల పరుపు పెట్టి అనుకోండి. చపెట్టి పడుపుకుంటే చేసే పని ఏమిటి అంటే పడుకోవడానికి. కదా మరి భూమి లేదు పడుకోవడానికి? భూమి ఉంది కదయ్యా. ఇతను రాదు పడుకుంటే కదా. ఇంత హాయిగా పరమాత్మ సహజంగా ఇచ్చిన భూమి ఉండగా. కింకటిపో ప్రయాస ఇది. పరుపు కోసం ప్రయత్నం ఎందుకయ్యా? నీకు పడుకోవడానికి స్థలమే లేకుంటే పరుపు కొను. ఎందుకంటావా? స్థలం లేకుంటే పరుపు కొని కూడా వెర్థం. పరుపు ఎక్కడ వేసుకోవాలి? కదండీ? నువ్వు కరుపు కొన్నా మళ్ళీ వాడు ఇచ్చిన తలంలోనే వేసుకోవాలి. కదా? ఇది ఉన్నా అది ఎందుకు అక్కడే పడుకో. అవసరం లేదు. పరుపు లేని వాళ్ళంతా పడుకోవడం లేదా? బ్రహ్మాండంగా పడుకుంటున్నారు. డాక్టర్ కూడా చెప్తారు పరుపు తీసేసేయండి కింద పడుకోండి అంటున్నారు. అన్ని రోగాలు వస్తాయి ఈరోజు చెప్పారు అబద్ధం కాదు. చెప్తారండి కొన్ని కొన్ని రోగాలకు ఏదో నడుము నొప్పులో ఏ నొప్పులు ఏదో ఉంటాయి నువ్వు పరుపు తీసేయ్ కింద పడుకోండి మరి ఆ ఏడు మొదలయ్యేట్టు అయిపోదు.

పడుకొని కళ్ళు పడుకొని రోగం తెచ్చుకొని అది మన బలుపు తీసి చిల్ల పడుకోవడానికి అంటే ఏమన్నా ఎంత అవివేకమైన పని. అందుకే సత్యాం చితౌ కిం కటిపో ప్రయాసైహి. భూమి ఉండగా పరుపు కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారయ్యా? భావన సిద్ధి ఓ బలక నైతిక్యం. మనం భోజనం చేయాలి లేదా టిఫిన్ చేయాలి ఏం కావాలి? పది రోజుల్లో ఏదో ఆకు ఒక విస్తరి ఉండేది ఇప్పుడు ప్లేటు. ఏం ప్లేటు? అంటే బంగారు ప్లేటు. ఉత్త బంగారం అయినా అందులో కాస్త రత్నాలు, కాస్త వజ్రాలు. ఇవన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఓ పళ్ళెం తయారు చేసి అందులో తిన్నది ఏంటి మళ్ళా? ఇదే. ఈ అన్నం తినడానికి చేయి లేదా? అలాగే పరుపుకు కొంత ఖర్చు పెట్టాలి. పరుపు కొన్నావ్. ఇంత పెద్ద పరుపు కొని కూడా మళ్ళా పడుకోవడానికి ఒక దిండు కావాలి. కొండ ఏమంటారంటే పరుపు కొంటే నిండు ఫ్రీ. వ్యాపారం అండి అయ్యో ఆయన అనుకోండి పరుపు డబ్బులు పెట్టాలి నిండు డబ్బులు పెట్టాలి. బహు సిద్ధి చేతి బాహువు చెయ్యి ఉండగా ఉబర్హనైహి దిండ్లు మెత్తరెనుకయ్యా. ఎందుకంటే దిండు పెట్టుకొని కూడా మళ్ళీ చెయ్యి పెట్టుకొనే పడతాడు. ఆలోచించండి. మరుపుకైనా నేల కావాలి. దిండుకే మళ్ళా మన చెయ్యి కావాలి. మరి ఆ చెయ్యి ఉండంగా అది ఎందుకు ఇంకా అక్కడే పడుకో. అంటే నేల మీద నీ చెయ్యి పెట్టుకొని హాయిగా పడుకోవచ్చు. పే తిన వ్యర్థం కాదండి. పరమాత్మ ఇచ్చిన చేయి ఉండగా దీనిలెందుకు నాయనా. స్వసిద్ధే ఓబరహనైహి కిం సతి అంజలౌ కిం పురుధా అన్నపాత్రైహి. దోసిడి ఉండగా వెండి కంచాలు, బంగారు కంచాలు, రత్నాల ప్లేట్లు ఎందుకండీ? మరి పోనీ ఇంత ప్లేట్ ఉన్నా తినేది ఏం తోటి? మళ్ళా చెయ్యి పోనీ స్పూన్ అంటావ్ ఉత్త స్పూన్ అట్లా పడుతుందా? మరి దానికి చెయ్యి కావాలి. ప్లేట్ కో చేయి కావాలి, స్పూన్ కో చేయి కావాలి. ఓ చేతిలో ప్లేట్ పట్టుకొని, ఓ చేతిలో స్పూన్ పట్టుకొని నవ్వాలనా ఏడవాలనా పరమాత్మ టెగనవుతుంటాడు ఇంత అభిభ్యోగుడు ఎక్కడ ఉన్నారు రా. పోనీ మీరు చేతులు వాడకుండా వాడుతున్నప్పుడు అవే కావాలి.

రేటుకు కావాలి చెయ్యి, మరి పూనుకు చెయ్యి కావాలి. మరి అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి కూడా అది. అబ్బే అవి కావాలి ఇవి కావాలి ఇది ఏమంటారు అజ్ఞానానికి. పరాకాష్ట అందుకే అంటున్నాడు సత్యంజరౌ కిమ్ పురుధా అన్నపాత్రియా దిగువలకలాదౌ సతి కిమ్ దుపూలైహి మనం వెళుతూ ఉంటే దిక్కులలో బోలెడు వక్త్రాలు దొరుకుతాయి. కట్టుకోవడానికి కదా. కట్టుకోవడం అంటే శరీరంలో ఏదో కొంత భాగాన్ని దాచుకోవాలి. దేని కోసం దాచుకోవాలి? మనస్సును. పరమాత్మ యందు లగ్నం చేయటానికి, మన శరీరం మీద ఇతరుల శరీరం మీద భోగ బుద్ధి కలగకుండా ఉండటానికి జుగుప్సనో, అసత్యాన్నో, ఉద్రేగాన్నో, ఉద్వేగాన్నో, అభిలాకనో అణచటానికే వస్త్రధారణ తప్ప ఏమవసరం అండి? ఇదం శరీరం ఇది పాంచభౌతికం. మీకు నగ్నంగా ఉండకూడదు కాబట్టి ఏదో కాస్త వస్త్రం చాలు. కౌపీన మాత్రం పర్యాప్తమే అంట శాస్త్ర గారు. ఆ మాత్రం గుడ్డ పేలికలు దారిలో చాలా కనపడతాయి. దానికి 15,000, 20,000, 40,000, 50,000 పెట్టి పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు. ఏం బాధ? పోనీ ఇన్ని బట్టలు ఉన్నా మరి వాటిని ఎక్కువగా ప్రేమిస్తావా అంటే మళ్ళీ చాలా సందర్భాల్లో అవి ములకే పెడతాం. మళ్ళీ ఇంట్లో ఉండేది మామూలు బట్టలు తో వేస్తాం. ఎందుకు ఈ ప్రయత్నము? భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు. పడుకోవడానికి నేల ఇచ్చాడు. దిండుగా చెయ్యి ఇచ్చాడు. పాత్రగా దోసిలి ఇచ్చాడు. దిక్కులలోని వస్త్రాలు ఇచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే ప్రయత్నాలన్నీ వీటి కోసమే కదా? 100 మందిని చంపినా, ఒకడిని చంపినా, నలుగురిని చంపినా, ప్రతికించినా, కష్టపడ్డా, ఉద్యోగం చేసినా, డబ్బు సంపాదించినా దేనికోసం అండి? వీటి కోసమే. ఇల్లు, ఓ చెయ్య, ఓ దిండు, ఇంకేదో ఇంతే కదా ఇంకోటి ఏం లేదు. మరి ఇవి లేకుండా వస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నం ఏది? లేకున్నా వస్తున్నప్పుడు వాటి కోసం ప్రయత్నం చేయటం వివేకం అంటారా అండి?

సూటిగా అడుగుతున్నాడు అన్నమాట. ఆలోచించండి. మనము ఏ వేటి వేటిని పొందాలని ప్రయత్నం చేస్తున్నాము అవి పరమాత్మ సహజంగానే మనకిచ్చాడు. అలాంటి వాడికి మళ్ళీ ప్రయత్నం ఎందుకయ్యా? ఈ ప్రయత్నం అంతా అటు మరంచామనుకోండి బాధేముంది మనకు. అందుకే అంటాడు దిగ్వల్కలాదౌ సతికిందుకూలైహి చీరాణికిం పదినసంతి దిశంతి భిక్షాం నైవాంగ్రిపాః పరహృతః సరితోపి అసుష్యన్ అదే విషయాన్ని మరికాస్త సూటిగా అడుగుతున్నారు. చీరానికిం పతి నసంతి మనం వెళ్ళేటువంటి దారిలో నాలుగు గుడ్డ పిరికెలు దొరకవా కలగడానికి ఉంటాయి కదా అలాగే నైవాంఘీపా పరకృతః నదిశంతి మనకు భిక్షాం నదిశంతి చెట్లు మీకు ఫలములను భిక్ష ఇవ్వవా? ఎందుకు ఇది పోగలవు? ఆహారం అంటే శరీరాల్లో పోషిస్తాం కదా. చెట్టు బోలెడు ఉన్నాయి, కమ్మని పండిస్తాయి. ఒక్క పండు మనం పూర్తిగా తినలేం. ఈ పండ్లు కాదనుకోండి, తాజంగా అరణ్యంలో పండేటువంటి ఒక్క పండు మనం తినలేం. మన వల్ల కాని పండు. ఒక్క పండు తింటే ఒక పండు నలుగురు తింటారు. ఏ పండు తిను ఏదో ఉన్నాయి కొన్ని పండ్లు. ఇందులో అదే ఉంటుంది. తింటారా అండి? కాదు. చక్కగా మామిడి పండు తింటారా పెద్ద పండు తినగలరా? చేయలేం. మనం వారికి ఏ ప్రయత్నం చేయాలి స్వామి ఇచ్చాడు. అందువల్ల వృక్షములు మీకు ఆహారము కోసం భిక్ష పెట్టుట లేదా? నీళ్లు కావాలా? సరితోపి అశుష్యన్ నదులన్నీ ఎండిపోయాయా? నదుల్లో నీళ్లు ఉన్నాయి. చెట్లకు పండ్లు ఉన్నాయి. దారిలో వస్తాలు ఉన్నాయి. అశుష్యన్ వృద్ధా గుహాః గుహలన్నీ మూసివేయబడి ఉన్నాయా? సౌతాల గుహలు లేవా? ఉండడానికి అండి. ఇక్కడున్నదే కదా పైన కప్పు దుత్తు బందు అంతే కదా? గుహల్లో ఏముంది? ఆ కప్పు సహజంగా ఉంది. మరి లక్క పెట్టి కప్పు వేసే బదులు గుహలో హాయిగా ఉండొచ్చే. గుహలు కూడా

మూసివేయబడలేదు. కిమ్ అజిత అవతి నోపసన్నాన్ ఆశ్రయించిన వారిని పరమాత్మ కాపాడుట లేదా? తస్మాత్ భజంతి కవయః ధన దుర్మదాంధః ధనవంతులను శ్రీమంతులను ఎందుకు సేవిస్తున్నారు అంటున్నారు. ఆహారం కోసం, ఆవాసం కోసం, వర్సరాల కోసం. ఇవన్నీ వాడు ఇచ్చాడు ఆల్రెడీ మీకు. ప్రకృతిలో సహజంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు వీటి కోసం ఎందుకు? ధన దుర్మదాంధులను సేవిస్తున్నారు అందులో కవయః జ్ఞానులు అజ్ఞానులు కాదు మహా మహా పండితులు కూడా శ్రీనాథులు చాలు కదా దృష్టాంతం నిరంతరం రాజులను సేవించారు. అదే పోతాను అడిగితే బాల రసాల సాధనవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూలల చిత్తి ఆ పడుపు కూడు భుజించుట గంట సత్కవులు హాలికులైన నేమి అన్నారు. అంటే వేటి వలన వేటి కోసం నీవు అందుకే చెప్తారు మనకు వేగం దేశ కూడా ఉన్నారు. శిలంకి మనలం భవేత్ అనలమౌదలం బాసితున్ అయత్నతన మల్లకం కిమున తల్లకం ఫల్లకం. వేండి ఇస్తుడు శిలంకి మదలం భవేత్ అనలమౌదరం బాధితం ఔదరం ఉదరం నుంచి వచ్చి అనలం అంటే జఠరాగ్ని జఠరాగ్నిని చల్లార్చటానికి భిక్షాటనం సరిపోదా? అయత్నతనం అల్లకం కిము ప్రయత్నం చేయకుండా వచ్చేటువంటి వస్త్రములు చెట్లకు లేవా? అందుకే అంటారు వృధా భయంతి అహహ కుక్షితః కుక్షితః. కవులు పండిత్ ఇదే ఒక లోకాన్ని అనువాదం చేశాడు. పండితులు కవులు కుక్షితః కుక్షితః భయంతి. కుక్షి అంటే కడుపు. కడుపు కోసం చెడు రాజులను సేవిస్తున్నారు. కుక్షితః కుక్షితః మహానుభావుడు కదా ఆయన కవిత్వం అలాగే ఉంటుంది. అద్భుతమైనటువంటి భావ అంత యమకం చేకం మళ్ళీ ఎందుకంటే ఆయన ఎవరు విద్యారణ్యుడు.

జారిన్యుడు, మీరు దరిద్రం అనుభవిస్తున్నారు, ఇక్కడ నేను భోగం అనుభవిస్తున్నాను. మీరు వస్తే ఈ రాజు దగ్గర మీకు ఆశ్రయం ఇప్పిస్తాను, బాగా ఉండొచ్చు అంటే ఈ పద్య వైరాగ్య పంచకం అని పేరు. రండి విరాగ్య పంచినాయం. మోవిది చిలంకి మదలం భవేత్. కడుపు నింపుకోవడానికి భిక్షాటన చాలదు. బతక కడుపు చేయడానికి చెట్టు ఇవ్వటం లేదు. అన్నం తినడానికి చేతులు లేవు. ఉండటానికి గుహలు లేవు? అనవసరంగా ఎందుకయ్యా వాళ్ళని సేవిస్తావు? ఎక్కడిది ఈ శ్లోకం? భాగవతంలోని ఈ శ్లోకాన్ని అంటే ఈ శ్లోకం మహానుభావుడిని ఎంత కదిలించింది. వినటం కాదు. తెలియటం కాదు అందులో ఏకాంశం ఆచరించాలి కదా. ఎంత బాగా చెప్పాడు దారిలో బట్టలు దొరుకుతాయండి. చెట్లు పండ్లు ఇస్తున్నాయి. అలాగే నదులు నీళ్ళు ఇస్తున్నాయి. గుహలు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఎందుకు కదా ప్రయత్నం? ఈ వీధి కోసం ధనవంతులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు కవులు కూడా. ఏవం స్వచ్ఛిత్తే స్వతయేవ సిద్ధ ఆత్మా ప్రియః అర్ధః భగవాన్ అనంతః. అంటే ఎంత జాగ్రత్తగా బోధిస్తున్నాడు వ్యాస భగవానుడు ఎంతటి దయ చూడండి మా మీద చూడండి. మనం సహజంగా వేది కోసం చేసే ప్రయత్నంలో ముడిగి పరమాత్మను మరిచిపోతున్నామో. అదంతా మీ అజ్ఞానం రా అని చెప్తున్నాను. మీరు కష్టపడి సేవించి ఇతరులను వంచించి మోతగించి హింసించి పొందేది వీటినే కదా. అవి వాడే ఇచ్చాడు. భూమినిచ్చిన వాడే భూమి మీద చెట్లు ఇచ్చాడు. చెట్లకు పండ్లు ఇచ్చాడు, పర్వతాలను ఇచ్చాడు, వాటి గుహలను ఇచ్చాడు. ఆ చెట్లకు చర్మం అంటాం. చెట్లు ఉంటాయి కదా, చర్మము ఇచ్చాడు, అవే నార వస్తాలు అంటాం మనం. ఇది గోగునారా అని ఉన్నాయి చూడండి కొన్ని నారలు అందులో మనకి ఉన్నాయి బూడ్జ పత్రాలు ఉంటాయి. బూడ్జ వృక్షాలు ఆ ఆకు ఒక్క ఆకు ఇంత ఉంటుంది ఈ ఆ గదిని ఆ గోడ నుంచి ఆ గోడ దాకా ఒకటే ఆకు. ఆ రోజుల్లో వాళ్ళు వాటినే కడుకునేవాళ్ళు ఆకులే. ఒక ఆకు కట్టుకొని ఒక ఆకు కప్పుకుంటే అయిపోయాయి. అంతకు మించి వేరే అవసరం ఏం లేదు. అవసరాలు పెరిగిన కొద్దీ ఆలోచనలు పెరిగాయి.

మనలో కోరికలు పెరిగి వాటికి రూపాలు ఇచ్చి వాటికి ఆలోచనలు పెంచి ఇవన్నీ ఏర్పరచుకున్నాం. మూల ఏమిటంటే ఇవన్నీ సాధ్యమైనవి కావు. మనం ఏర్పరచుకున్నాం. అయ్యో ఇక్కడ ఉంటే గుహలో ఉన్నాము, ఏదైనా మృగం వస్తే ఎట్లాగో దానికో రాయి అడ్డ అయ్యాడు. ఊరికే వేసి తీసి ఆ రాయి మృగం కూడా తోసేస్తుంది కదా. తోసేస్తే రాకుండా ఉండడు తలుపు చేయాలి ఇన్ని బాధలు వచ్చింది. పరుల వల్ల ప్రమాదాన్ని శంకించినప్పుడే తలుపులు తాలాలు. ప్రమాదం ఎందుకు వస్తుంది? వాడు నీలాంటి వాడైనప్పుడు, నీలాంటి ఆహారం నీలాంటి విహారం వాడికి అవసరమైనప్పుడు, అవి వాడికి నీకు వాడే ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడిది? శౌర్యం అక్కడ అందుకే అంటాడు వాల్మీకి రామాయణంలో నా రాజకే జనపదే నా స్వపంతి ప్రజాః సచ్చిత్ వివృత ద్వారాః రాజు లేని రాజ్యంలో ధనవంతులైన ప్రజలు తలుపులు తెరుచుకొని పడుకోలేరు అన్నారు. మనం ఎప్పుడు రాజును రాజు పడుకోలేదు అది వేరే సంగతి అనుకోండి కానీ వాస్తవంగా అంటే ఆ రోజుల్లో రాజు ఉన్నాడంటే దొంగల బెడద లేదు. సరే ముందు చెప్పాడు కలియుగంలో దొంగ రాజులే దొంగలు అవుతారని ఈ సమస్య లేదు. ఇక వేరే మాట ఎందుకు అందుకోసమని నీవు భోగములని సుఖములని ఆలోచనలు కల్పించుకొని. సహజంగా పరమాత్మ అందించిన వాటిని మరిచిపోయి మళ్ళీ వాటి ఆధారంతోటే కృత్రిమ అవసరాలను ఏర్పరచుకొని వాటిలో మునిగి పరమాత్మను మరిచిపోతున్నారు. కానీ వాస్తవంగా నీకు ఏవము స్వసిద్ధి ఇవన్నీ సహజంగా సిద్ధిస్తున్నాయి. నీకు సహజంగా ఏర్పడుతున్నాయి అయినప్పుడు మనము ఏమి ప్రయత్నం చేయకుండా వడ్డించిన విస్తరి లాగా మనకు పరమాత్మ. ఇంతటి జీవనాన్ని, భూమండలాన్ని, భూమిని ప్రసాదిస్తే నువ్వు ఏం చేయాలి? ఇచ్చిన వాని దగ్గరికి పోవద్దు. ఆహా థాంక్స్ రా నాన్న ఎంత మంచిగా ఇచ్చావా అని అనొద్దండి. మనం అంటున్నామండి. ఇన్ని నీకు ఎందుకు ఇచ్చాడు వాడు? నువ్వు అడిగావా? నీ మీది ప్రేమతో ఇచ్చాడు కదా? మరి నీవు వాడిని ప్రేమించొద్దు. వాస్తవంగా నీకు ఎవడు ప్రియుడు? ప్రపంచంలో అన్నిటికంటే ప్రీతి దేని మీద ఎవరికైనా? ఏమంటాం మనం? శరీరం మీద అంటాం.

కానీ తప్పు కదా? ఆత్మ మీద. శరీరం మీదనే ప్రేమ అయితే ప్రాణం పోయిన తరువాత కూడా అంత జాగ్రత్తగా ఎందుకు చూసుకోవు? ప్రాణం ఉన్నప్పుడు ఓ చిన్న ఊదుబత్తి కొన తగిలితే అమ్మ అంటాం. కదా? మరి ప్రాణం పోయినప్పుడు అదే శరీరాన్ని ఒక బండి కాదు నాలుగు బండ్ల కట్టెల్లో పడేసి వంట పెడతాం. అబ్బో చెయ్యి కాలుతుందా కాలు కాలుతుందా అన్ని కాలాలనే చూస్తున్నాం. మరి ఈ కాలకి ఆ కాలకి తేడా ఎక్కడండి? శరీరం ఇష్టం కాదు అందులో ఉన్న ఆత్మ ఇష్టం. ఆత్మ కూడా ఇష్టం కాదు అందులో ఇంకొకాయన ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మ ఇష్టం. ఆత్మ ఉన్నది కాబట్టి శరీరం ఇష్టం. శరీరం ఉన్నది కాబట్టి భోగా ఇష్టం. కాబట్టి నీవు చేసేవన్నీ నీకు తెలియకుండా చేసేది ఏమిటంటే పరమాత్మ కోసమే. కానీ వాడిని మరిచిపోతున్నావు, తగ్గినవన్నీ చేస్తున్నావు. కదా? కాబట్టి అక్కడ దృష్టి లగ్నం చేయాలి. పరమాత్మ నీకు అన్నిటికంటే ప్రియుడు. ఏవము స్వచిత్తే స్వతయేవ సిద్ధః ఆత్మ అతను నీవు పిలిస్తే రాలేదు. నువ్వు పొమ్మంటే పోడు. అతను నీ చిత్తములో సహజంగా వచ్చి ఉన్నవాడు అంతర్యామి కదండీ. సుద్ధిలో ఉన్న నివ్వులో అవతల వచ్చి కూర్చుంటే అక్కడ వాడు. స్వతయేవ సిద్ధః ఆత్మ ప్రియః. పరమాత్మ ప్రియులు ఇతను అర్ధః. మనకు మనముగా కోరుకునేవన్నీ అనర్థం లేదు. పరమాత్మ ఒక్కడే అర్ధం, ప్రయోజనం, లాభం. భగవాన్ అనంతః ఎందుకంటే పరమాత్మ తప్ప మనము కోరే ఇతర సకల వస్తువులు అంతము గలవే కదా అనువేశించేవి. నశించే వాటిని వేచిని నీవు కోరుకున్నా నీకు దుఃఖమే తగులుతుంది. నీవు దేన్ని కోరాలి? దేనికి నాశనం లేదో దాన్ని కోరు.

ఏది పోదు కాబట్టి నీకు దుఃఖం లేదు. మనకేంటంటే వచ్చే సంతోషం పోతే అబ్బా ఇల్లు కట్టుకున్నామండి ఉత్సవం చేసుకుంటాం. పొరపడిన పోతే అయ్యో ఇల్లు పోయిందని పోయేందుకు పోని పెట్టుకో కదా. ఇవాళ వచ్చి రేపు పోయేందుకు పొందుతావ్ అసలు పోని దారి పట్టుకో. నీకు దుఃఖం లేదు వాడికి దుఃఖం లేదు అనే భావం చెప్పడానికి భగవాన్ అనంతః ఆ స్వామి అంతము లేనివాడు. ఇలా వచ్చి అలా పోయేవాడు కాదు నిరంతరం ఉండేవాడు. తం నిర్వృతః నియతార్ధః భజేతః. అలాంటి పరమాత్మను నిర్వృతః అంటే ఆనందపూర్ణుడవై తృప్తి పొంది. భగవంతుడు ఇచ్చినది చాలు. ఇంత ఇచ్చాడు పరమాత్మ. ఇంక మనకి ఏం కావాలండి? కదా? ఈ తృప్తితో నియతార్ధః ఇన్ని ఇచ్చిన పరమాత్మనే నేను చేరుతాను. భగవంతుని కంటే వేరే దాన్ని నేను కోరను అని అతన్ని మాత్రమే సేవించు. దానివలన సంసార కేతువు పరమస్య యత్ర సంసారమునకు కారణమైన అవిద్య తొలగిపోతుంది. ఏమవుతుంది? పరమాత్మను సేవిస్తే ఏం లాభం అయ్యా అంటే మళ్ళీ సంసారం కాదు. పరమాత్మ కంటే భిన్నమైన దానిని దేనిని నీవు పొందినా మళ్ళీ పునరభిజననం. కాబట్టి పరిపూర్ణమైన తృప్తితో ఆనందతో. దృఢ అధ్యవసాయంతో పరమాత్మను సేవిస్తే సంసారానికి కారణమైన అవిద్య తొలగిపోతుంది. సంసార హేతు ఉపరమస్య యత్ర సస్తాంతనాదృత్య పరానుచింతామృతే పశూన్ అసతీం నామయున్జ్యాత్. ఇంత వివరంగా తెలిసినా ఇంత వివరంగా తెలిపినా అలాంటి పరమాత్మ చింతను ఆదరించక తాం అనాదృత్య అంటున్నారు. పరానుచింతాం తాం అనాదృత్య. పరమాత్మ యొక్క ధ్యానమును ఆదరించకుండా రుతే పశున్ అసతీం నామయున్జాత్ పశువు తప్ప నశించే సంసారాన్ని ఎవరు కోరుకుంటాడండి. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పరమాత్మ ధ్యానాన్ని వదిలిపెట్టి నశించేటువంటి సాంసారిక చింతన వినాపసు.

సూరు తప్ప ఎవరండీ పోల్చుకునేది అంటే పరీక్షిత్తుకు అమ్మ బాబోయ్ నాకు ఈ సంవత్సరం వద్దురా బాబు. మరి ఏ రోజులో పోవాలి కదండీ. అంటే ఇంత స్పష్టంగా చెప్పకుంటే మనస్సులో అది. అట్టది మనకు. అందుకే పశువున్ వినా నామయుంజ్యాత్ పస్యంజనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్ పరితాపాన్ దుషాణం. ఎందుకంటారా? మనము కోరుకుంటున్న భోగములు, సుఖములు, సంపదలు, ఐశ్వర్యములు ఇవన్నీ. పొందిన వారు మన ముందరే మరణిస్తున్నారు. తాము కోరిన సంపదలు. తమకు ఈ లోకంలోనే నరకాన్ని చూపుతున్నారు. ఇక్కడ నరకం సరిపోదని అక్కడ కూడా నరకం ఉంది. వైతరణ్యాం సుశాంతం ఏం నది అని చెప్పాం కదా వైతరణి నది. అంటే ఏంటి చూడండి అంటే తెలుసా అండి మన మధ్య కొవ్వు అంటాం చూడండి పై చర్మము లేకుండా చర్మమునకు, మాంసమునకు మధ్యన ఉండే ద్రవ పదార్థం అంటామే, మధ్య కొవ్వు అంటారు. అదంతా బురద లాగా ఉంటుంది. అందులో కాళ్ళు పెట్టి నడవాలి. మరీ ఫాస్ట్. చెప్పాం కదా. 90 లక్షల యోజనాలు ఉంటుంది నరకం ఇక్కడికి. రెండున్నర గడియల్లో పోవాలి. అది తక్కువ పాపాలు చేస్తే. పాపాలు ఎక్కువ చేసినవాడు గడియం బావులో పోవాలి. మీకు భయం లేదు వాడు నడిపిస్తాడు. బధ్వాకశైహి యమభటాః బహుభర్జయంతి కొరడాలు పట్టుకొని వేస్తూ ఉంటారు. మనం చెప్పాం జ్ఞాపకం ఉంది కదా. అక్కడ దందసూకము, అతిపత్రము, కుంభీపాకము, అయత్ స్తంభము ఇవన్నీ నరకాలు మనకు. మనం చెప్పాం జ్ఞాపకం ఉంది అనుకోండి.

కుంభీపాకం పెద్ద బూరెల మూకుడు ఉంటుంది, బానలి అంటాం చూడండి నువ్వు ఇప్పుడు మనం అన్ని పకోడీలు పూజలు కోరిస్తామే మరి ఆ పెద్ద బానలి ఉంటుంది. అందులో నూనె బాగా మరుగుతూ ఉంటుంది. మనం పోగానే ఆ వచ్చావురా దా తీసేయమంతా అందులో నుంచి బాగా గోలాడా చూసేయ పడేస్తారు ఇకపోరా. దీన్ని కుంభీ పాకం అంటే మనం కొద్ది తక్కువ పాపం చేసేది. మరీ ఎక్కువ పని చేసే ఒక అయస్తంభం ఉంటుంది. అంటే ఉక్కు స్తంభం. బాగా కాల్చి నడిగా ఉంటుంది. రాగానే కౌగలించుకోరా అంటాడు. ఉక్కు స్తంభం అండి కాల్చింది ఎందుకు అంటారా అందరికీ కాదు. తనకు భార్య ఉండగా పరస్త్రీని కౌగలించుకోవాలి అనుకున్నవారు. తనకు భర్త ఉండగా పరపురుషుడిని కౌగలించుకున్నావు కదా, నువ్వు కౌగలించుకో. అయ్యో చాలా వేడి ఉంటుంది, నువ్వు కౌగలిస్తే వేడికే కదా, చాలా వేడి కౌగలించుకో నాయనా. ఇవన్నీ చూసిన తర్వాత అమ్మ బాబోయ్ ఈ సంసారము వద్దు. ఈ భార్య వద్దు, ఈ భర్త వద్దు. చెప్తాం బాధ కింద అత్తిపత్రం కింద అన్ని శేషరా కర్తలు ఉంటాయి. వాటి మించి నడుచుకుంటూ పోవాలి. ఇలా వైతరణిలో ములిగి అనేక నరకాలు అనుభవిస్తూ అక్కడ ఇక్కడ కూడా రోగములు వ్యాధులు ఆధులు మానసిక చింత ఇంకా వ్యాధి నయం శరీరం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వచ్చి అంతా వచ్చింది తినలేడు తాగలేడు. మనిషి బాగుంటాడండి, ఇల్లు బాగుంటుంది, మనిషి బాగుంటాడు, సంపదలు బాగుంటాయి, పరిచరం బాగుంటుంది. మనసుకు వ్యాధి ఆది. ఓ దిగులు వాడు ఏం చేస్తాడు? ఇలా బాధపడుతున్న వాడిని, కష్టపడుతున్న వాడిని, నరకంలో వైతరిణిలో నడుస్తున్న వాళ్ళను చూచి కూడా ఇంకా సంసారం కావాలా? ఇంకా అనుకుంటామయ్యా. చూడండి మనకు చిన్న పిల్లలకు బోధిస్తారే అంత దయతో చెప్తున్నాడు వ్యాసుడు చూడండి. ఆత్మా ప్రియః అర్ధః భగవాన్ అనంతః తం నిర్వృతః నియతార్ధః భజేతః సంసార హేతు వ్రమస్య ఇప్పుడు పత్యంజనం పతితం వైతరణ్యం స్వకర్మజాన్ పరితాపాన్ జుషాన్

రక్షణలు అనుభవించే బాధలు ఇక అనుభవించే బాధలు భగవంతుడు ఇచ్చినవి కావు. కాదు స్వకర్మ జానం. మనము చేసుకున్న కర్మల వలన కలిగిన బాధలను అనుభవిస్తున్న వారిని చూస్తూ కూడా నీవు వాటినే కోరుతావా? ఒకడు పెళ్లి చేసుకున్నాడు చెప్తున్నాడు కదా కథ జ్ఞాపకం ఉందా? ఓ భాగ్యవతి నారి భాండ మూల్యం నయాచితే తెలుసా అండి కదా గురు శిష్యులు గురువు గారు శిష్యుడు బాగా సౌక్ చెప్పారు శిష్యుడికి బ్రహ్మాండంగా మంచి పండితుడు అయ్యారు ఇది అయిపోయింది ఆయన చాలు ఇక పోయి బతుకుపోరా అన్నారు అది తీసుకో పో పెళ్లి చేసుకున్నాడు. బానే ఉంది. వారికి ఎవరో వాళ్ళు ఉంటారు, ఎంత వీరు ఉంటారు. ఏదో పాపు గురువు గారికి పని ఉంటే అక్కడ పోయాడు. మరి శిష్యుడుగా చూతామని ఇంటికి పోయాడు. ఆ అదృష్టం గురువు గారికి అంతే వేశాడు, కూర్చోబెట్టి అయిపోయింది. కాపాడు పెట్టాలి. ఓ భార్య చెప్పాడు ముందే ఇవాళ కొరకు నా మాట తప్పించు గురువు గారు వచ్చారు రేపు అని నీ ఇష్టం కానీ ఇవాళ నన్ను కాస్త గౌరవించు ఎందుకు వచ్చిన బాధ అయిపోయింది. సరే అన్నోడు గురువు గారు నువ్వు బాగుండు ఊరుకుంటే బాగుండేది గురువు గారి దగ్గర తన గొప్పతనం చూపాలి కదా ఏదో చారు తెచ్చింది ఏంటి చల్లగా చేశావా చారు ఏం లేకుండా అన్నారు. అవాంతం ఆ చారుకుండా ఇచ్చిన ఎత్తేసి ఎత్తేసి ఇంకో కుండ తేవాలి డబ్బులు ఇయ్యని ఎంబరే గురువుగా చూసి అనేక బహు భాండాని భిన్నాని మమస్తకే నాయనా నా ఎత్తులో కూడా చాలా కుండలు పగిలాయి కానీ నీ భార్య కంటే నా భార్య ఉత్తమురాలు. ఎందుకంటావా? ఎంబడే భాండ మూల్యం నయాతితే డబ్బులు అడగదు. కుండ బగలగొడుతుంది కానీ కుండ వేల నాయనో నా భార్య ఉత్తమురాలురా. అంటే భార్య వల్ల కానీ. భర్త వల్ల కానీ ఇన్ని కష్టాలు పొందుతున్న వారిని చూస్తూ కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఇల్లు కట్టుకొని ఇంత నరకం అనుభవిస్తూ మళ్ళీ ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అంటే దుషమానాన్ పశ్యంతా అనేక బాధలు అనేక కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళను కనులారా చూస్తూ కూడా మళ్ళీ ఆ భోగాలు కావాలని కోరుకుంటావా? ఇవన్నీ ఎక్కడివి స్వకర్మజాలం నీవు చేసుకున్నది. నీ కర్మ వల్ల నీకైనటువంటి పరితాపాలను, బాధలను అనుభవిస్తున్న వారిని చూసుకుంటూ కూడా వారినెందుకు కోరుతావయ్యా?

నీకు సహజంగా ఎవడు ప్రియుడో అడగకున్నా నీకోడు ప్రీతిని కలిగిస్తున్నాడో అలాంటి వాన్ని సేవించు. అలాంటి పరమాత్మ దీన్ని అంటారు భాగవతం అంటే ఇది వినాలి ఇది వింటే ఎందుకు విద్యావతాం భాగవతే పరీక్ష అర్థం అవుతుంది. సుని కథ ఆనందమే, కథలు ఆనందమే. కానీ ఆ కథలన్నీ ఏం చెప్తాయి? ద్వితీయ తృతీయ చతుర్ధ రెండు, మూడు, నాలుగు స్కండములను తదేకాగ్రమనంగా సేవిస్తే భాగవతం తప్ప ఇంకొక వస్త్రం వద్దంటారు. పూర్తిగా లోటుకు వెళ్తాడు. మనం చేసే పొరపాట్లన్నీ మన ముఖం మీద ఎండగడతాడు. ఇవి నువ్వు చేసుకున్న తప్పులు. ఒప్పుకుంటావా? ఇంకా కోరుకుంటావా? పది సార్లు విన్నామనుకోండి మనలో కొంత పరివృద్ధి. అంటే పరమాత్మ సహజంగా ఇచ్చిన వాటిని అనుభవించు. కొత్తవి కోరి నీవు కష్టాల పాలు తాకు అని చెప్పేదానికి పత్యంజనం పతితం వైతరణ్యం స్వకర్మజాన్. పరితాపానుజుషాణం కేచిత్ స్వదేహాంతర హృదయావకాశీయ ప్రాదేశియ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరదాంగ శంకర గదాధరం ధారణయా స్మరంతి. మరి ఇంతకీ ఏం చేయాలి అంటే మహానుభావులు కొందరు. తన శరీరంలోని తన హృదయంలోని దహారాకాశం అంటాం కదా అందులో ప్రాదేశ మాత్రం అంటే అంగుష్టం అంటామే అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి పురుషుడిని స్మరిస్తారు. ఆ అంగుష్ట మాత్రమైనటువంటి ఆకారంలో కూడా ఎలా ఉన్నాడు స్వామి? చతుర్భుజం కంజ రథాంగ శంఖ గదాధరం. నాలుగు భుజములు, శంఖము, చక్రము, గద, పద్మము అనే వాటిని ధరించిన వారు గదాధరం ధారణయా స్మరంతి అక్కడ పెడతారు. అంటే వైకుంఠము, ఆదిశేషుడు అవన్నీ మనకు అందవు కదా ఇక్కడే ఉన్నారు. అందుకే వచ్చాడు. స్వామి అక్కడ ఉన్నాడంటే మనం వెళ్లలేమని పిచ్చివాడా నీలోనే ఉన్నాను రా. నీ హృదయంలో ఉన్నాను. నీవు ఏ శరీరాన్ని, ఏ రక్తాన్ని, ఏ మలమూత్రాలను, ఏ కొవ్వును, ఏ చీమును అశీక్షించుకుంటున్నావో అలాంటి పాంచభౌతికమైన నీ శరీరంలో వచ్చి నేను ఉన్నాను. నన్ను చూడు. నీలో ఉన్న నన్ను చూడు. మనందరి హృదయంలోనూ దహరాకాశంలో జీవుడుగా ఉంటాడే ఆ దానిలో ప్రాదేశ మాత్రం పురుషం. ఇలాంటి పరమాత్మను.

కారణతో కొందరు మహానుభావులు స్మరిస్తారు. ప్రసన్న వక్త్రం నలినాయ తేక్షణం కదంబ కింజల్ప పిశంగ వాససం రసన్ మహారత్న హిరణ్మయ అంగదం. పురన్ మహారత్న కిరీట కుండలం పరమాత్మ వచ్చాడంటే దాస భగవానుడు పులకించిపోతాడు. అతని యొక్క దివ్య మంగళ విగ్రహము, దివ్య ఆభరణాలు, దివ్య వస్త్రములు, దివ్య ఆయుధాలు. వాటిని స్వరించకుండా ఉండలేడు. ఎలాంటి వాడంటే ప్రసన్న వక్త్రం, నలినాయ తేక్షణం, ప్రసన్నమైనటువంటి వదనం కలవాడు. పద్మములాగా విశాలమైనటువంటి నేత్రములు కలవాడు. కదంబ కింజల్క విశంగ వాససం. కదంబ పుష్పం యొక్క మధ్యలో ఉండేటువంటి కిసములు ఉన్నాయి వాటిలాగా పసుపు పస్తని వస్త్రం అంటే పీతాంబరం కలవాడు లసన్ మహారత్న హిరణ్మయ అంగదం. పురణ్ మహారత్న కిరీట కుండలం అంగదములు కిరీటములు కుండలములు ఉన్నిత్ర హృత్ పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం ఉన్నిద్ర కృత్పంకజ కర్ణికాలయే ఎప్పుడు వికసించినటువంటి హృదయం అనేటువంటి పద్మము మధ్యన వేయించేసి ఉన్న పరమాత్మ యొక్క పాదములు. ఎలాంటి పదములు యోగీంద్ర హుస్తాపిత మహా యోగింద్రుల చేత తమ హృదయంలో నిలుపుకున్నటువంటి పరమాత్మ యొక్క పాద పంకజములను పల్లవం శ్రీ లక్ష్మణం కౌతుపరత్న కంధరం అమ్లాన లక్ష్మి వనమాలయ అచితం. శ్రీ లక్ష్మ అంటే శ్రీవత్సం. ఇలాంటి శ్రీవత్సము కౌస్తుభ రత్న కంధరం. కౌస్తుభ మణి మెడలో ఉన్నటువంటి వాడు అమ్లాన లక్ష్మి వనమాలయ వాడలి పూలతో ఏర్పరిచిన. వనమాల అలంకరించుకున్నవాడు విభూషితం మేఖలయ అంగుళీయకైహి అలాగే ఉంగరములు మేఖల అంటే బంగారు మొలతాడు మహాధనైహి నూపుర కంకణాదిభిహి అండెలు కంకణములు స్నిగ్ధామలా కుంచిత నీలకుంతలైహి విరోచమానాన్ ఆ మాన ఆనన హాస పల్లవం ప్రకాశించేటువంటి చిరునవ్వు తోటి విభోగించే మహానుభావుడు అదీన లీలా హసితేక్ష నోల్ల సద్భూభంగ సంసూచిత భూరి అనుగ్రహం విశాలమైన

వీరమైన గంభీరమైన దయను కురిపించేటువంటి చిరునవ్వుతో అనుగ్రహాన్ని సూచించేవాడు. ఈ క్షేత చింత చింతామయమేనమీశ్వరం యావన్ మనః ధారణయా అవతిష్టతి ఇలాంటి వాని ధ్యానం చేయాలి. హృదయంలో పరమాత్మను అంటే కేవలం పరమాత్మనే కాదు అతని దివ్య మంగళ విగ్రహాన్ని ఆభరణములను వస్త్రములను మణులను రత్నములను మొత్తం. అన్నీ ఒకసారి చూడలేదంటే ఒక్కొక్కడు చేసుకోబాడు ఏం వచ్చింది ఇందులో ఆవిడ ఏం చెప్తాడు. ఈ ధ్యానం అనేది మనకు అలవాటు కావటానికి ఏకైక సహ అంగాని ధ్యానుభావయేత్. ఒక్కసారి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం మొత్తాన్ని మనం ధరించలేం, ధరించలేం కూడా. పరమాత్మను అలా చూచి మొత్తం జ్ఞాపకం ఉంచుకుంటామండి. ఎందుకంటే ఏ అందానికి ఆ అందం గొప్పది. పాదాలే బాగున్నాయి కొందరు అంటారు, అబ్బే కాదు పిక్కలు బాగున్నాయి కొందరు అంటారు. ఉరువులు బాగున్నాయంటే ఆ నడువు సింహ మధ్య జలజా దక్షుడు సింహ మధ్యుడు రమా వక్షుండు అంటాడు పోతన నల్లని వాడు పద్మనయనంబుల వాడు దుపారతంబు పై జల్లెడి వాడు మరి ఏం చేద్దాం ఏం బాగున్నాడు చేద్దాం ఆయన రంగు బాగుందా? ఆయన నిలపించడం బాగుందా? ఆయన కన్నులు బాగున్నాయా? చెవులు బాగున్నాయా? చెవులకున్న ఆభరణాలు బాగున్నాయా? ముడి చోది అయి ఉన్నదు ముఖ చోదు ముడిందిదు అంటాడు నా మాట వారు. అంటే నీ కిరీటం బాగుందా? తీర్ఖ్య కాంతి ముఖాన్ని ప్రకాశింపచేస్తుందా? ముఖం కాంతి తీర్ఖ్య ప్రకాశింపచేస్తుందా? పాదపీఠము కాంతి పాదాలన పాదాల కాంతి పాదపీఠాన్ని. ఆభరణాల కాంతి శరీరాన్న శరీర కాంతి ఆభరణాన్ని. నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థం అయిందా? నీకు కాలేదా? పోనీ మామూలు అడుగుతావా? తిరుమాలే కట్టురయే అంటాడు. అంటే అమ్మవారిని అడిగి చెప్పవయ్యా. ఇద్దరు జరిగే ఉంటే నాలాగా మీరు అనుకోండి ఇంకేం చేస్తాం అన్నారు. పరమాత్మను పట్టుకొని నీకు తెలుసా అనొచ్చా అండి అంటే కచ్చితంగా అనొచ్చండి. ఎందుకంటే అతనికి ఉన్నవన్నీ అనంతములే కదా.

కదా? మరి పొరపాకన పరమాత్మకు తెలిస్తే అది అనంతము లేదా? అంతము లేదు అంటే ఎవరికీ తెలియకుండా అంతము లేదు. ఒకరు చేసినా అనంతత్వం పోతుంది. కానీ అజ్ఞానం అనంతత్వానికి ఆభరణమే. నింద కాదు. పరమాత్మ కూడా తెలియదంటేనే అది అనంతాలు అయితాయి. అందుకే నీకు తెలుసా? పోనీ మా అమ్మకు తెలుసా? ఎందుకంటే ఆలోచించండి. కాబట్టి ఆభరణాలు కానీ, అలంకారాలు కానీ, వత్తరాలు కానీ దివ్య మంగళ విగ్రహ స్వరూపం కానీ ఇవన్నీ వేంచేసి ఉన్న స్వామిని ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? తన హృదయంలోనే ఆ దేశమాత్రే అంతేనే. ఇంత స్వామిలో ఇవన్నీ చూడగలిగామనుకోండి మనకిక ప్రపంచం కనబడుతుందా అండి? ఏమీ కనబడుదు. ప్రశ్నే లేదు. అయితే ఒక్కసారే ఇన్ని చూడలేమనుకుంటే ఏకైక శాంగాని గోడ తగులుకోవయ్యా. ఓ ఆరు నెలలో ఏడాదో పాదాలనే చూడు. పాదాలు మనస్సులో బాగా నిలిచి నిలిచి నిలిచి నిలిచి కళ్ళు మూసి నా కళ్ళు తిరిగి నా పాదాలు కనపడలే. అప్పుడు కొంచెం పైకి వెళ్ళు. పిక్కలు అలాగే మోకాళ్ళు, ఊరూలు, కటిభాగము, ఉదరము, పక్షస్థలము, కంఠము అలాగే చుబుకము, కర్ణములు, పెదవులు, నాసిక, నేత్రములు, పాలము, శిరస్సు. ఇలా ఒక్కొక్క దాన్ని ధ్యానం చేసుకుంటూ పో. ఒక్కొక్క అవయవం మీద పరిపూర్ణంగా ధ్యానం నిలిచేంతవరకు పక్కదానికి పోకు. కాళ్ళను చూస్తున్నప్పుడు కడి చూద్దామంటే కుదరదు. మళ్ళీ చిత్త చాంచల్యం. కాబట్టి ఒక్క పాదాలను చూడు. పాదాలు బాగా హృదయంలో నారుగపోయాయి కొంచెం పైకి వెళ్ళు. ఇలా హృదయంలో లగ్నమయ్యేంతవరకు ఏకైక సహా. అంగాని ధ్య అనుభవయేత్ పాదాది యావత్ హస్తితం గదా పృతః పాదము నుండి చిరునవ్వు వరకు అంటే ముఖం వరకు. చిర స్థానాల కదా అందుకే పాదాది యావత్ హసితం గదా పృతః జితం జితం స్థానమపోక్య ధారయేత్ పరంపరం శుద్యతి భీహి యధా యధా.

జిదం జిదం దేని నీవు గెలిచావో అంటే నీ మనస్సు ఈ అవయవంలో బాగా స్థిరంగా అయిపోయిందో అప్పుడు దాన్ని వదిలిపెట్టు పక్కకు పో. జితం చితం స్థానం అపోహ్య దాన్ని తొలగించి పక్కకు జరిపి ధారయేత్ పరంపరం దాని తర్వాతది పదాలు అయిపోయాయి ఎంబడే చిక్కల దాకా వెళ్ళు మోకాళ్ళ దాకా వెళ్ళు పూర్వుల దాకా వెళ్ళు కానీ వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు అది ఒక్కటే కనబడాలి. మళ్ళీ ఆ పైన ఈ పైన ఈ పక్కకు ఆ పక్కకు పోయావనుకోండి మనస్సు చించడమే. పరమాత్మ పాదాలు అంటే నాకు పాదాలే కనబడుతున్నాయి. అర్జునుడు చెప్తాడే గురి అంటే పక్షి కనబడుతున్నదా? లేదు. అన్నారు. ఏం కనబడుతున్నది? పక్షి కన్ను కనబడుతున్నది. ఆ కన్ను పక్కన చిన్న ముక్కు ఉంది కనబడుతున్నదా? అంటే ముక్కు లేదండి అన్నారు. అంటేనే కనబడుతుంది. ఆ ముక్కు ఉందండి పైన ఇంకేదో ఏదో పించె ఉందండి అన్నాడు అనుకోండి గురి తప్పినట్లేదు. కాబట్టి పావన్ మాత్ర ధారణ. దేన్ని చూస్తున్నావో, దేన్ని ధ్యానిస్తున్నావో అది మాత్రమే కనబడదు. అలా పూర్తిగా అవయవాన్ని గెలిచిన తరువాత దాన్ని పక్కకు వదిలిపెట్టి ఇంకోదాన్ని. మళ్ళీ దాన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని ఇలా. పాదముల నుండి హసితం వరకు పరమాత్మను ధీహి యథా శుధ్యతి. దీనితో బుద్ధికి శుద్ధి ఏర్పడుతుందట. కదా? ప్రపంచంలో ఉన్న ఈ మురికి అంతా అంటించుకున్న బుద్ధి ఎలా ఫ్రెష్ అవుతుంది, శుద్ధి అవుతుంది అంటే ఇలా పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ అవయవ సంధ్యానంతో శుద్ధి పొందుతుంది. శుధ్యతి ధీర్యధా యధా యావన్న జాయేత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగః ఇతను పరావరుడు కదా అంటే పరులకు పరుడు అవరులకు అవరుడు అణురణీయాన్ మహతో మహీయాన్ పెద్దవారికి పెద్దవాడు చిన్నవారికి చిన్నవాడు, చిన్నవారికి పెద్దవాడే, పెద్దవారికి పెద్దవాడు. బ్రహ్మపు తాతే కదండీ? అందరికీ తాతే ఆయనే. ఆయనకు తండ్రి, ఆయనకు తండ్రి, ఆయనకు తండ్రి. మళ్ళీ మన కొడుకు, మన కొడుకు, మన కొడుకు. మన చెప్పినట్టు వింటాడు, ఆయన చెప్పినట్టు వింటాడు. ఆయనను శాసిస్తాడు మనను శాసిస్తాడు. అందుకే పరావరేసే పరులకు ఈశ్వరుడే అవరులకు ఈశ్వరుడే. పెద్దవాళ్ళకు ప్రభువే చిన్నవాళ్ళకు ప్రభువే. పరావరేసే.

అస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగః ఇతను సకల జగత్ ద్రష్ట. కదా అతనికి తెలియనిది అతను చూడనిది ప్రపంచంలో ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. అలాంటి స్వామిని స్వామి యందు భక్తి యోగం యావన్ న జాయేత. ఎంతవరకు భక్తి యోగము కలగదో తావతు స్థవీయ పురుషస్య రూపం క్రియావసానే ప్రయతః స్మరేతా పరమాత్మ యందు భక్తి యోగం కలిగేంత వరకు ఇంత పెద్ద పరమాత్మ యందే మనసు లగ్నం చేయు. నువ్వు ఆయన్నే చూడు. ఏదో ఇంత ఉన్నాడనో అనుకోండి మనసు ఎక్కడికో పోతుంది. కదా నీ మనస్సు, నీ శరీరము, నీ ఇంద్రియములు పక్కవైపు ఎటుపక్కకు పోకుండా ప్రపంచమంతా ఆయనే. పెద్దగా ఉన్న పరమాత్మ రూపాన్ని నీవు ధారణ చేస్తూ ఉండు. ఎప్పటిదాకా భక్తి కలిగేంతవరకు. పరమాత్మ యందు భక్తి కలిగింది. అప్పుడు స్వరూపం చాలు. లేదు నీ రూపం చాలు ఏం వినబాలే. నిరాకారః నిర్గుణః నిరంజనః అప్పుడు పోతాం. ఇంత పెద్ద ఆకారాన్ని ధ్యానం చేస్తే కానీ పరమాత్మ ఎలా నిరాకారుడో ఎలా నిర్గుణుడో. ఎలా నిరంజనుడో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనస్సు అతని యందే అతని ఆకారంతో పనిలేకుండా పరమాత్మ యందే మనస్సును మనం లగ్నం చేయవచ్చు. కాబట్టి భగవంతుని యందు భక్తి యోగం కలిగేంత వరకే ఈ స్థూల రూపం యందు నీవు ధారణ చేయాలి. తావతు సవీయ పురుషస్య రూపం క్రియావసానే ప్రయతః స్మరేతః స్థిరం సుఖం శాసనమాశ్రితో యతిహి. యదా జిహాసుహు ఇమ మంగలోకం. ఇప్పుడు చిన్న చిన్నగా దారికి వస్తుంది. ఈ రీతిలో పైన చెప్పిన విధానంతో ధారణలో పరమాత్మను పూర్తిగా ధ్యానం చేసి పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి పరమాత్మ యందు భక్తి యోగము కలవాడై అప్పుడు స్థిరం సుఖం చాతనమాశ్రితః

నిరంతరం పరమాత్మనే ధ్యానిస్తున్నవాడు లేవాలి, తిరగాలి, గంతులు వేయాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. ఏవి ఉండవు. హాయిగా ఒకచోట కూర్చుంటాడు. ఎలా? స్థిరంగా కూర్చుంటాడు. అంటే దాన్నే సమాధి అంటారు. వ్యమా నియమా. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, ధ్యానం వరకు వచ్చేసాం కదా. చివరి ఇప్పుడు ఏమిటి? సమాధి. ఇందులో సమాధిలో స్థిరం సుఖం చాసనం. మొదలు స్థిరాసనం కావాలి. కాసేపు కూర్చొని మళ్ళా లేచి మళ్ళా కూర్చొని. సరిగ్గా కూర్చోనే లేకుంటే మన శరీరాన్నే సరిగ్గా నిలపలేకుంటే అందులో ఉన్న మనస్సును నిలుపుతానండి. కదా మన మనస్సు బాగా నిలిచింది ఏంటి గుర్తు? మొదలు మనం గట్టిగా కూర్చోగలిగితే అబ్బా మోకాళ్ళ నొప్పులు అబ్బా నడుముల నొప్పులు ప్రతిసార్లు అటు ఇటు కదిలామనుకోండి చెప్పే విషయం మీద కాక నీ ధ్యానం ఎక్కడ ఉన్నట్టు కాళ్ళ మీద చేతులన్నీ అందుకే మొదలు స్థిరం సుఖం శాసనం. స్థిరమైన సుఖమైనటువంటి ఆసనాన్ని ఆచరించి ఇప్పుడు యదా జిహాసుహు ఇమమంగా. ఇంకా నాకెందుకు ఈ శరీరం? నేను దీన్ని విడిచిపెట్టి పరమాత్మను చేరుతాను అనుకుంటే శరీరాన్ని విడువదలచితే కాలేచ దేశేచ మనో నసజ్జయేత్ ప్రాణాన్నియచ్చేత్ మనసో చితాసుహు. నీకు శరీరం మీద విరక్తి కలిగి దాన్ని విడిచిపెట్టాలని నిజంగా నీవు కోరుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలం కోసము. గంగా నది తీరం కోసమో, క్షేత్రం కోసమో వెతకవలసిన పని లేదు. ఎందుకంటే అన్ని కాలములు, అన్ని దేశములు ఎవరి స్వరూపం? మరి అక్కడికి పోతున్నప్పుడు మళ్ళీ ముహూర్తం ఎందుకండీ? కదు? భగవంతుడిని చేరడానికి ముహూర్తం కావాలా? అన్ని ముహూర్తాలు ఆయనే. స్వామిని కొలవటానికి, స్వామిని ప్రార్థించటానికి, స్వామిని శరణు వేడటానికి పవిత్రత కావాలా? స్నానం చేసి శరణాగ చేద్దామా?

గున్నానా? ద్రౌపది శరణు వీడిందా లేదా? స్నానం చేసి వీడిందా? పోనీ గజేంద్రుడు. ఓ విభీషణుడు సంతోషంలో మునిగాడా? లేదు. పరమాత్మను సేవించాలి, పరమాత్మను భజించాలి. పరమాత్మే నాకు దిక్కు అనుకోవడానికి దేశము, కాలము, దేహము ఇవన్నీ సుద్ధి ఎందుకండీ? నాకు సంసారం ఇంకా? అంటే ఏంటి? మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి మంచి ఏదో కావాలి. ఇవి కోరటానికి అయితే ఇవన్నీ కావాలి. దేహ శుద్ధి కావాలి, దేహ శుద్ధి కావాలి, కాల శుద్ధి కావాలి. కానీ వాణి చేయటానికి? ఇవన్నీ ఎందుకు? కాబట్టి శరీరాన్ని... విడవ దలుచుకున్న వారు దేశం కోసం, కాలం కోసం, ప్రదేశం కోసం ప్రయత్నించవద్దు మనోన సజ్జయేత్. గితాసుహు ప్రాణాయామములను గెలవాలి శ్వాసను గెలిచి ప్రాణాన్ని యచ్చి ప్రాణాయామం చేయాలి ప్రాణాయములను బిగ పట్టుకోవాలి. ముందు అదే కదా గాలి. బాగా మనం నిరోధిస్తేనే ప్రాణ నిరోధం తోటే వెళ్ళిపోదాం ఎలా అయిపోతాం? ప్రాణ నిరోధం అది పోయినప్పుడు కాదు మనమే పంపించేసేయ్. ఇంకెందుకు పోకిరి ఏమున్నది? ఏం చూద్దాం? ఇక్కడ ఉంటున్నా కొద్దీ ఏమైతుంది? అన్ని కష్టాలే అన్ని బాధలే ఎందుకు వచ్చిన బాధ? పరమానంద సద్రూపే పరాత్మని పరమానంద సిద్రూపుడు అలాంటి స్వామిని చేరటానికి ప్రాణాయామం చేసి మనః స్వబుజ్య అమలయా నియమ్య మొదలు. ప్రాణాయామం చేయాలి. తరువాత పరిశుద్ధమైన బుద్ధితో మనస్సును నిరోధించాలి. మనః స్వబుద్ధ్య అమలయా నియమ్య క్షేత్రజ్ఞ ఏతాం వినయేత్. ఈ మనస్సును క్షేత్రజ్ఞునిలో అంటే మొదలు. దేహము చిత్తము అంటాం ఆ చిత్తములో ఉంచాలి. ఈ చిత్తమును ఆత్మని అప్పుడు దాన్ని ఆత్మలో ఉంచాలి. ఆత్మానము ఆత్మని ఆ ఆత్మను పరమాత్మలో ఉంచాలి. ఆత్మానమాత్మన్యవరుద్ధ్య ధీరః లబ్ధోపశాంతిహి విరమేత కృత్యాత్ అప్పుడు అన్ని పనులు చేయటం ఆపేయాలి.

కదా కాస్త కాస్త భోజనం చేసి ప్రాణాయామం చేస్తానండి అన్నారనుకోండి ఇంక వాడేం పోతాడు. అందువల్ల పరమాత్మ యందు ఆత్మను లగ్నం చేసినప్పుడు చేయగలిగినప్పుడే. సకల కృత్యముల నుండి విరమించాలి. కృత్యాత్ నయత్ర కాలః అనిమిషాం పరప్రభుహు కృతోను దేవ జగతాంయ ఈశ్వరే. ఎక్కడ ఉంచాలి ఆత్మను? మనం ఎక్కడికి చేరాలి అంటే నయత్ర కాలః ప్రభవతి. ఎక్కడ కాలం కూడా పని చేయదో. ఎవరు అనిమిషాం పరప్రభుహు దేవతలందరికీ కూడా దేవదేవుడు పరమేశ్వరుడు కుతోను దేవాహ జగతాంయ ఈశ్వరి పరమాత్మ దగ్గర కాలమే పని చేయకుంటే దేవతలు పని చేస్తారండి. ప్రభువా అన్నది ఉంటుందా? అలాంటి వారు కూడా ఉండరు ఎందుకంటే తను పరప్రభువు. దేవానాం దేవం పవిత్రానాం పవిత్ర మంగళనాంచ మంగళం దైవతం దేవతానాంచ. ఓరైనే దేవతాలకు కూడా దేవత అలాంటి స్వామిని కృతో దేవాహ జగతామ్య ఈశ్వరే నయత్ర తత్వం న రజః తమశ్చ నభై వికారః న మహాన్ ప్రధానం ఆ పరమాత్మ దగ్గర సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమోగుణము లేదు, ప్రకృతి లేదు, మహత్తత్వము లేదు. ఇవేవి అక్కడ? పని చేయవు అంటే మహత్తత్వం పని చేస్తున్నంత కాలం మనం మన బుద్ధిని సంసారంలో పడేస్తాం. పరమాత్మ యందు దాన్ని బలవంతంగా లాగి అక్కడ పడేస్తే అక్కడికి మనం బయలుదేరితే అది ప్రకృతి కానీ మహత్తత్వం కానీ అలాగే అహంకారం కానీ ఇవేవీ పని చేయకుండా ఉన్నప్పుడు పరంపదం వైష్ణవమామనంతి. దాన్నే పరమ పదము అంటారు. ఎక్కడ కాలం పని చేయదో, ఎక్కడ దేవతలు పని చేయరో, ఎక్కడ సత్వాది గుణములు పని చేయవో, ఎక్కడ ప్రకృతి పని చేయదో, ఎక్కడ మహత్వత్వం పని చేయదో.

ఎక్కడ అహంకారం పని చేయదో ఆ ప్రదేశాన్ని ఏమంటారు? పరమ పదం అంటారు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. ఇలా వైష్ణవ వామనంతి తత్ ఎన్నేతి నేతీతి అతత్ ఉత్సిశృక్షవః పరం పదం అని దేన్ని అంటారు పరమ పదానికి ఎవరు వెళ్తారో అంటే ఎవరు నేతి నేతి ఉత్సిశృక్షవః నశ్వరమైన ఇతర ప్రపంచము లేదు లేదు లేదు అని తెలుసుకొని ఆ ప్రపంచమును విడువదలుచుకున్న వారు దీన్ని పరమపదమని అంటారు. పరం పదం యత్ ఉత్ విసృక్షవః విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృదా హృదోపగుహ్య అర్హ పదం పదే పదే ఎన్నేతి విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృదా ఇలాంటి పరమాత్మ యందు పరమ పదమునందు తన బుద్ధిని మనస్సును లగ్నము చేసి ధారణ చేసి ఉన్నటువంటి మహానుభావులు దౌరాత్మ్యం విసృజ్య మనస్సు యొక్క దౌష్ట్యం ఉంది, దౌర్జన్యం, దుర్జనత్వం. దాన్ని పరిపూర్ణముగా విడిచి పెడతాడు. బాగా చెప్పాం కదా, బుద్ధితో మనస్సును కడిగేసిన తర్వాత ఇంకా మనస్సుకు మురికి ఎక్కడ ఉందండి? ఏ మురికి లేదు. ఇలా అందులో. మనస్సుకున్నటువంటి ఆ దుష్ట స్వభావాన్ని కూడా విడిచిపెట్టి ఏం చేస్తాం అనన్య సౌహృదాహృదా. కాటి దానటువంటి మరి ఒక దాని యందు దేని యందు స్నేహము లేకుండా కేవలం పరమాత్మ యందు మాత్రమే ప్రీతి గల హృదయంతో. ఉపగృహ్య అర్హ పదం పదే పదే ప్రతిక్షణం ప్రతి అడుగులోనూ ఇలాంటి పరమాత్మ యందే మనస్సును సగ్నం చేస్తాడు. ఎలాంటి వాడు ఈ మహానుభావుడు అంటే అనన్య సౌహృద హృద ఉపగృహ్య అర్హపదం అది అనన్య సౌహృద.

భగవంతుని కంటే ఇతర వస్తువు యందు ప్రీతి లేని హృదయంతో సంసారం యందు కానీ సాంసారిక విషయ భోగముల యందు కానీ కొంచెం మనస్సు పడ్డదనుకోండి ఆయన కనబడడు. ఒకటే కండిషన్ నేనే కావాలనుకుంటేనే కనబడతాను కాస్త నువ్వు. ఆ సంసారం అంటే శాస్త్రం ఉంది కొత్తగా ఒడిగైనటువంటి వాడికి ఒడిగైన వాడు ఉపాకర్మ అంటాం కదా ఉపాకర్మ నాడు సహస్ర గాయత్రి జపం చేయాలి. న్యాయంగా రోజు చేయాలి అని భయపడతారని కనీసం ఆ ఒక్క రోజైనా చేయండిరా అంటారు. ఒకవేళ శాస్త్ర గద్య చేయడానికి ఓపిక శక్తి లేకుంటే వేయి సమస్యలతో పోమని చెయ్యి. ఏం చేస్తావు అంటే హోమం వేస్తానండి. అది జమదేవి పెట్టారు వీడు తెచ్చి పెట్టుకున్నాడు. ఏదో స్వాహా స్వాహా స్వాహా స్వాహా అదే సులభం అనుకున్నాడు ఏడమని మంత్రం చెప్పాలి కదా. మంట అని చెప్పి హరుస్తా కాదు అది. సాదర గాయత్రి అవుతుంది రెండు పనులు అయితాయి. ఏదో స్వాహా స్వాహా ఓ 100, 150 చేశాడు. అబ్బా గురువుగారు తిరిగడ జపం బాగున్నట్టు జపం చేస్తానండి. సరే నాయన చేయి అన్నారు. ఏదో కళ్ళు మూసుకున్నాడు ఇది మొదలు పెట్టి ఓ వంద వంద యాభై అయింది. ఇది ఆలస్యం మళ్ళీ పోమని చేస్తారండి. మళ్ళీ నూట యాభై. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జపం. మళ్ళీ నూట యాభై మళ్ళీ జపం. కొత్తగు రెండు చేసాడు. కాస్త జపం అయిపోతుంది, సహస్రం కోమం అయిపోయింది. ఇలా అక్కడ కాస్త మనస్సు ఇక్కడ కాస్త మనస్సు ఉంచొద్దు. అనన్య సౌహృద. పరమాత్మ కంటే భిన్నమైన దాని యందు ఏ మాత్రము లగ్నము చేయని మనస్సుతో ప్రతి క్షణం ఆ పరమాత్మనే ధ్యానం చేస్తే ఇత్తం మునిహి ఉపరమేత్ వ్యవస్థితః ఇలా వ్యవస్థిత నిశ్చయాత్మకమైనటువంటి స్థిరమైనటువంటి బుద్ధి గలవాడై ఇతను సంసారము నుండి విరమించాలి.

ఉపరమేత్యవస్థితః విజ్ఞాన దృక్ వీర్య సురంధితాశయః దాని దృష్టి అంతా ఎక్కడ ఉండాలి విజ్ఞానం తోటి పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానము తోటి. స్వస్వరూప జ్ఞానము యొక్క బలంతోటి సురంధిత ఆశయః అన్ని కామనలను అన్ని వాసనలను పొడిచేయాలి రంధితం రంధనం బాగా నూరాలండి. అంటే వాటిని పూర్తిగా తొలగించుకోవాలి. సురంధితాశయః విజ్ఞాన దృక్కు వీర్య సురంధితాశయః స్వపార్తిన ఆపీడ్యగుదం తతో నీలం స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః అప్పుడు అంటే ప్రాణమును, మనస్సును, బుద్ధిని, హృదయమును, ఆత్మను కదా? ఈ ఐదింటిని పరమాత్మ యందే లగ్నం చేసి. పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ప్రపంచం మీద దృష్టే లేకుండా ఉండి అప్పుడు తన మడిమ పాదం ఉంటుంది దానితోటి మూలాధారం అంటాం కదా అలాంటి ఆ మూలాధారమును గట్టిగా ఒత్తి పెట్టాలి అంటే వాయువు బయటికి రాకుండా ఒక పార్ష్నిన తన మలమ తోటి మూలాధారాన్ని గట్టిగా పీడించి అప్పుడు షట్సు ఉన్నమయేతుజితక్లమః ఏం చేయాలి? స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రానం. ఏమిటి? ఆరు చక్రాలు. ఈ షట్ చక్రముల యందు ప్రాణవాయువును, ఆత్మను పైపైకి పైపైకి పైపైకి తీసుకొని పోవాలి. సహస్రారానికి పోయిన తరువాత కపాలాన్ని భేదించుకొని బయటికి వెళ్ళిపోతాడు. అది అంటున్నారు అందుకనే స్వపార్షినా ఆపీడ్యగుదం తతో నిలం స్థానేషు సత్సు ఉన్నమయే నిలం వాయుం. మన వాయువును సత్స్థానముల యందు ఉన్నమయేత్ పైకి తీసుకొని వెళ్ళాలి ఎలా జితక్లమః

ఈ మధ్యన అబ్బా కొంచెం బాధ అవుతున్నదే, కాస్త కష్టం అవుతున్నదే, కొంచెం ఆయాసం అవుతున్నదే. ఈ భావం వచ్చిందనుకోండి అంటే నీకు ఇంకా శరీరం మీద యా మోహం పోలేదు. అందుకే జితక్లమః ఆలస్యత తొలగాలి. ఏ బాధ ఉండకూడదు. ఆ శరీరం మీద శరీరం మనం వద్దనుకున్నాం. దాని నుంచి మనకెందుక అది బదులు పోక అది ఏం బాధపడితే మనకి మనం బాగుంటే చాలు కదా ఏమంటాం ఎదుటి వాళ్ళతో మనకెందుకు మనం బాగుంటే చాలు కదా ఇప్పుడు మనం అంటే ఎవరు ఆత్మే కదా అది బాగుంటే అది మనకెందుకు శరీరం మనం అనుకుంటే ఈ బాధ అండి, శరీరం వేరు మనం వేరు. మనం ఏం కోరుకుంటాం? మన బాధ కోరుకుంటాం. మన బాధ అంటే ఏమిటి? ఆత్మే. ఆత్మ బాగుండాలి, శరీరం అక్కడ అనుభవం మనకే అనుభవం. అవునండి. ఆ నిర్ణయానికి రాగలిగితేనే పరమాత్మను చూడగలవు. ఓ బాబోయ్, నేను ఏమైపోలేదు కానీ నా శరీరం బాగుండాలి అంటే సున్నా. హలో నేనేమైనా పర్వాలేదు నా శరీరం బాగుండాలి అర్థం ఉందా అండి? శరీరం బాగున్నంతసేపు నువ్వు బాగుండదు గ్యారెంటీ. నీ శరీరం బాగున్నది అనుకుంటే బాగుండాలి అనుకుంటే నిజంగా అది బాగుంటే నువ్వు అస్సలు బాగుండదు. బట్టి మాడిది జితక్కలమః శ్రమను అలసటను ఇలాంటి దాని మొత్తాన్ని తీసి పారేసి అదే ఆరు స్థానాలు అన్నాడు కదా మళ్ళీ ఆరు స్థానాలను చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాభ్యాం స్థితం. కృది అధరోప్య మొదలు మూలాధారం అన్నాం కదా అక్కడి నుంచి నాపిలోకి తీసుకురావాలి వాయువును ప్రాణవాయువును నాపి నుంచి కృది అధరోప్య హృదయంలోకి తీసుకోవాలి. అక్కడి నుంచి ఉదానగత్య ఊరసి ఊర్ధ్వగమనం తోటి వక్షస్థలంలోకి చేరుంచాలి. అక్కడి నుంచి తతః అనుసంధాయ ధీయ మనస్వి స్వతాలు మూలం. తోటి ఆ ప్రాణవాయువును బాగా అనుసంధానం చేసి తాలుమూలం అంటే కంఠస్థానం అంటామే ఈ ప్రాంతానికి తీసుకురా ఎలా శనకైహి.

మహా అంటే మొత్తం అవాంతం ఊగుతుంది అది. అలా మనం దాని విషయంలో ఉంచుకోవాలి అదే. ప్రాణవాయువును మన కంట్రోల్ లో ఉంచాలి. అది పోతుందంటే ఒప్పుకోం. ఇక్కడ ఆపాలి. మళ్ళీ ఇక్కడ ఆపాలి. ఈ భాగంలో ఆపాలి. అక్కడి నుంచి ముందరికి వస్తాం. ఇలా శనకైహి నయేత తస్మాత్ భృవోహో అంతరం ఇది ఆజ్ఞా చక్రం అంటాం. కదా? భూమత్యం ఏమంటాం భూమత్యాన్ని ఆజ్ఞా చక్రం అంటాం. అక్కడి నుంచి కనుబొమల మధ్యకు తీసుకొచ్చి నిరుద్ధ సప్తాయతనః అనపేక్షః. ఇక్కడికి వచ్చిన తరువాత మనకున్న ఏడు రంధ్రాలను మూసేయాలి. కదా? ఎక్కడ ఉన్నాయి ఏడు అంటారా? అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇవి రెండు, ఇవి రెండు, ఇవి రెండు, ఇది ఒకటి. కదా? శ్రోత్రములు, నేత్రములు, నాసిక, ఆస్యం. కదా నిరుద్ధ సప్తాయతనః ఏడు వివాసాలు అంటే వాయువు పోయి వచ్చేది ఇదే. మనం ముక్కు మూసుకున్నా కళ్ళు మూసుకోకుంటే కణం నుంచి వచ్చేస్తుంది వాయువు. కళ్ళు మూసుకోకుండా మూసుకున్నా చెవులు మూయకుంటే అందునుంచి బయటికి వచ్చేస్తుంది. కాబట్టి నిరుద్ధ సప్తాయత్నః ఏడు రంధములను ఆస్యగతము శిరోగతము ఏటింటిని పూర్తిగా నియమించి నిరుద్ధ సప్తాయతనః ఎప్పుడు అనపేక్షః దేని యందు అపేక్ష ఉండకూడదు. అయ్యో నా ముక్కు పాడైతుందో ఏమో అంటే ఇంకేం చేస్తావు నువ్వు? నీ చెవులు పాడైనా, ముక్కు పాడైనా, నోరు పాడైనా మరి ఇవన్నీ నీవి కావు కదా. స్వామి నువ్వు చేసినదాకా ఇది జైలు. జైలు బాగున్నాడు ఏమంటాడు బుచ్చక్కోడు ఆలోచించండి. నువ్వు తప్పు చేశావు, జైలుకు పోయావు. నీ కాలం శిక్షాకాలం అయిపోయింది, బయటికి వస్తావ్. అయ్యో నాకని బాగా జాగ్రత్తగా ఉంచు, మళ్ళీ నేను వస్తా అని చెప్తాడండి ఎక్కడైనా. మరి ఏమంటారు? అజ్ఞానం అంటారు. ఇది మన పరమాధించిన జైలు. తప్పు చేశావు, జైల్లో పడేశావు. మరి వాడే జైలు ఉడుపుకోవాలి. అప్పుడు నా రూమ్ బాగుండాలంటే ఇంక వాడు ఏమన్నాడు? అందుకే అనపేక్షః.

దేనిని ఏ మాత్రము కోరకుండా స్థిత్వా ముహూర్తార్ధం అకుంఠ దృష్టిహి నిర్భిద్య మూర్ధం విసృజేత్ పరంగతః ఇలా భూ మధ్యంలో వాయువును నిలిపి ఒక్క క్షణకాలం అక్కడ ఉండు అంటే ఆలోచించుకో దాటావనుకో మళ్ళీ రావు. ఇంకా నీకేమైనా కొద్దో గొప్పో ఏదో కాస్త ఇక్కడే ఉందాం అనిపిస్తుందా అప్పుడు దించుకో. అబ్బే ఏం లేదండి పంపించు. అలా అక్కడ స్థిత్వా ముహూర్తం ఒక ముహూర్త కాలము గురు మధ్యంలోనే దృష్టిని ఉంచి అది కూడా అకుంఠ దృష్టి. మరి పక్కకు పోవద్దు. అక్కడ మాత్రమే ఉంచి నిర్భిద్య మూర్థం అప్పుడు బ్రహ్మ కపాలం అంటామే స్థానం ఇది కపాలం బ్రహ్మ రంధ్రం అంటాం. ఈ బ్రహ్మ రంధ్ర మూర్థ స్థానాన్ని నిర్భిద్య యా అంటే భేదించుకొని విసురుజేత్ వాడిని వదిలి పెట్టాలి. ఎవరిని జీవాత్మను ఇక పోరా నాయనా అంటే అప్పుడు వాడు పరంగతః. అక్కడి నుంచి పరప్రదేశానికి ఈ మహానుభావుడు వెళ్తాడు. ఏది ప్రయాస్యన్ నృప పారమేష్యం వైహాయసానాం ఉతయత్ విహారం. అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్చేత్ మనసా ఇంద్రియైః ఇలా బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని బయటికి వెళ్లదలుచుకున్నప్పుడు వెళ్ళినప్పుడు వైకుంఠానికే వెళదామా? ఎలాగో బయలుదేరాం కాబట్టి చాలా లోకాలు ఉన్నాయి కదా, ఒక రౌండ్ అన్నీ కొట్టుకుంటూ పోదామా? పితృలోకం, చంద్రలోకం, ఇంద్రలోకం, యమలోకం, వరుణలోకం ఇలా చాలా లోకాలు ఉన్నాయి. మళ్ళీ రాను కదా. కదా మళ్ళీ ఇలాంటి కష్టాలు మనకు రావు కదా అదేవో. అని ఇప్పుడే అనుభవించి పోతే సరిపోతుంది. ఆ రుచి మారక ఒకవేళ వేరే లోకాలలో ఉండదలుచుకుంటే.

వీధి ద్వారా నీవు వెళ్లదలుచుకుంటే ఇది ప్రయాస్యంద్రుప పారమేత్యం వైహాయసానాం ఉతయతు విహారం. ఆకాశంలో ఉండేటువంటి ఆయా లోకాలలో విహరించాలని నీవు అనుకుంటే అది ఎందుకంటే అష్టాధిపత్యం గుణ సన్నివాయే. అప్పటికి నీకు అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈచత్వం వశిత్వం అనేటువంటి ససిద్ధులు వచ్చేసాయి నీకు అప్పటికి. బ్రహ్మ రంధ్రాన్ని భేదించుకునే స్థితికి వచ్చావు అంటేనే నీకు అష్టైశ్వర్యాలు చేతిలో తిప్పుతాయి. సూక్ష్ముడవు కావచ్చు, స్థూలుడవు కావచ్చు, బరువు ఉండొచ్చు, వాళ్ళకి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తిహి ఎక్కడికైనా పోవచ్చు. ప్రాకామ్యం దేన్నైనా పొందవచ్చు, ఈశత్వం ఆధిపత్యం చలాయించవచ్చు, వశిత్వం అన్నీ నివశంలో ఉంచుకోవచ్చు. ఇలాంటి అష్ట ఐ వీటినే అష్ట సిద్ధులు అంటాం. కదండీ ఇలాంటి అష్టాధిపత్యాన్ని కోరుకొని వాటిని తీసుకొని వాటితో గుణ సన్నివాయే చాలా చక్కగా చెప్పాడు. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలోని లోకాలలో విహరించదలుచుకుంటే అప్పుడు ప్రయాస్యన్ గుణసన్నివాయే సహైవ గచ్ఛేత్ మనసా ఇంద్రియైత్య. పరమాత్మ పరమాత్మను మాత్రమే తేరాలనుకుంటే ఒక్క ఆత్మే వెళ్ళాలి పైకి. కాదు కాదు కొన్ని లోకాలు చూస్తామండి అనుకుంటే నీ ఇంద్రియాలను నీ మనస్సును కూడా విడబెట్టుకొని పో. అనుభవించే విడి కాదు ఆత్మకి ఏం అనుభవం లేదు. అనుభవించాలంటే మనస్సు ఉండాలి. అనుభవించాలంటే ఇంద్రియములు ఉండాలి. కాబట్టి పరమాత్మ కంటే భిన్నమైనటువంటి లోకములను చూడాలనుకుంటే మనస్సుతో ఇంద్రియములతో కలిసి వెళ్ళు. అబ్బే ఇవన్నీ నాకు వద్దు అంటే వాటిని ఇక్కడనే పడేసి మీ కర్మ మీద పోండిరా. నాకైతే వచ్చేసింది ఇంతకాలం ఇంత ఏడిపించారా ఏమి తావు మీరు తావండి అని వాళ్ళని వదిలి పెట్టేసి హాయిగా బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎలా ఎలా వెళ్తారో ఏమేమి చేస్తారో దాన్ని ఏమంటారు అర్చిరాది అంటాం దాన్ని రేపు విందాం.

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఈ అధ్యాయాలు చిన్నగా ఉంటాయి కానీ విషయం చాలా ఉంది. ఓ పట్టాన తొందరగా ఇది వింటేనే భాగవతం ఉంది.

Mother, father, lover, son, wealth - all that is dear to those in my lineage - all of that, may Paramatma alone be that for us. We bow to the gracious feet of the guru lineage - Bhaktisara, Tulashekhara, Yogivaha, Parankali, Yateendra, Mishra - and to Sri Bhashyakara Ramanuja. This extended guru-vandana names the specific acharyas in the Srivaishnava lineage from Nammalvar through Ramanuja, establishing the parampara (lineage) through which this wisdom is transmitted.

Dear devotees - what the dying person must do: with ashtanga yoga, firmly establish the mind in Paramatma - this is called dharana. Because: 'tam satyam aananda-nidhim bhajet, naanyatra sajjet yata aatmapaatah' - this was stated very clearly. Paramatma is the treasury of bliss (aananda-nidhi). Do not become attached to what causes the atma's fall. This is the present answer to the question of what one who is about to die must do.

Do not attach the mind to that which causes the atma's fall - instead, fix the mind on Paramatma who uplifts and enlivens the atma. This is the current answer. Now in today's chapter, I will explain - Brahma, having lost the Vedas, meditated upon the supreme Brahman through dharana. After a thousand divine years of searching through the Vedas' own body and finding nothing, he returned upward. Not wanting to trouble the child (Brahma) further, the inner voice then instructed him.

After searching for a thousand divine years and finding nothing, he returned upward. Rather than troubling the child (Brahma) further, at that point the supreme being taught him through tapas (inner discipline). What is tapas? Tapas means controlling the senses, controlling the mind - this is tapas. The five fires, the austerities in cold water - these are external tapas. Real tapas is internal: the control of the five senses and the mind. This internal tapas is what empowered Brahma to recover the lost Vedic knowledge.

At another time, Hanuman will become Brahma. This great Hanuman - in the next kalpa (cosmic cycle), he himself will be Brahma. Thus the positions are filled well in advance - reserved in advance like advance booking. The positions are filled ahead of time. This cosmological detail shows that the cosmic administration operates according to a divine plan - even the position of Brahma (the creator) for future cosmic cycles is already designated by Paramatma.

Brahma, through this dharana, recovered the knowledge of creation from before and recreated the universe. 'Shaabdasya hi brahmanah esha panthaa yenaa-bhi naamabhih dhyaayati dhiih, aparthaaih paribhraman tatra navindate arthaan, maayaamaaye vaasanayaa jayaanam' - this is the path of Vedic Brahman: through the enticing names (of heaven, Rambha, etc.), it draws the intellect that meditates on purposeless things, leading it into wandering. There it does not find the true goal (parama-artha).

Heaven, Varuna-loka, Kubera-loka, Ishana-loka, Atala, Sutala, Rasatala, Mahatala, Jana-loka, Maho-loka, Tapo-loka, Satya-loka - and Kamadhenus (wish-fulfilling cows), Kalpa-vriksha (wish-fulfilling trees), Chintamani, Rambha, Urvashi, Menaka - all these beautiful names! Perhaps if such things are not available, then 'we will do this, that will happen' - these are called names (namabhi). Using these enticing names, one is lured into the cycle of karma rather than turning toward the supreme goal.

'Aham sarva-samardhah' - 'I am capable of everything. I have strength, I have wealth, I have money' - those of us who pride ourselves thus will find our efforts failing. We will be struck down. Our attempts will not bear fruit. What comes will not satisfy. A good Brahmin - a learned and disciplined person - has the clearest understanding: genuine capability comes not from one's own power but from surrender to Paramatma. The ego of self-sufficiency is the primary obstacle to grace.

Thus the heavens and such things gained through yajna-yagaadi (sacrifices and rituals) similarly perish. The wife goes, the children go, the property goes, the wealth goes. The eaten food is gone, the cooked food is consumed, the earned money is spent. What we have - nothing stays. Everything is in a state of constant flow and dissolution. The transient nature of all ritual-gained benefits is contrasted with the eternal nature of Paramatma, making clear why turning toward him is the only lasting solution.

Sita was separated from Rama - but could she by herself return to Rama? He must come. We can distance ourselves from Paramatma through our desires - but we cannot reach Paramatma by our own efforts alone. He must make the effort - he comes for our sake. This is the essence of the Srivaishnava doctrine of divine grace: the jivatma (individual soul) cannot by its own efforts cross the ocean of samsara - Paramatma must come and lift the soul to liberation.

Now you want variety? If you desire variety, you will be deceived. First one must take this (the essential teaching). That is why, wandering within this cycle - 'paribhraman tatra navindate arthaan' - one does not find the true purpose, cannot attain it. Does not find what is related to Paramatma. Does not think there is anything else. The Bhagavatam - its secret is being revealed here: those who chase the 'namabhis' (enticing names) miss the true treasure that was available all along.

Therefore, 'kavi' means one who has knowledge (jnaana). One who has 'vyavasaaya-buddhi' - a resolute, decisive intellect - should enjoy (ramet) only in Paramatma, nowhere else. Not in heaven, not in women, not in wealth, not in riches, not in pleasures. This is the distinction between a kavi (wise one) and an akavi (unwise one). The kavi sees through the enticing names to the essential truth; the akavi is captured by the glittering surfaces and never reaches the gold beneath.

'Tah kavih naasu yaavad-arthah' - only as much benefit as necessary. 'Oh, heaven is required? Then do (the karma for it). That much, fine.' But do not go further - 'shyaat apramattah' - do not become careless (pramatta). Rambha comes, Urvashi comes - do not be captivated. Only take what is needed and proceed with clear awareness. The wise use the stepping-stones of dharma and worldly goods without becoming entangled in them - using them as means, not treating them as ends.

Can happiness come without effort? Shall we believe that? How can it come if we don't make effort? But even in this world - is anyone trying to make their own unhappiness come? Does anyone? Fine then. So it comes without effort, doesn't it? The point being made is profound: suffering comes without our effort, unbidden and unavoidable. If that is so, why do we assume that happiness must require massive effort? Paramatma's natural provision can provide everything necessary without our anxious striving.

When you were born, your lifespan was determined then - how many years you must remain here was decided in advance. All is decided beforehand. Similarly, within these years, which experiences you shall have were determined - here sorrow, here happiness, here pain, here pleasure. All was arranged in advance. This understanding of divine providence - that the basic necessities and experiences of life are pre-arranged by Paramatma - is meant to free us from anxious grasping and into trustful surrender.

Lying down, with eyes closed, bringing illness upon oneself - that is what we call our own cleverness in providing for our sleep! What foolishness! Therefore: 'satyam chitau kim katipo prayaasaih' - when the earth is available, why make effort for a mattress? The earth is Paramatma's own bed provided for us. Rivers provide water. Trees provide fruit. Caves provide shelter. Why seek these necessities from others when Paramatma has already arranged them? This teaching challenges all artificial need-creation.

For the price you want it, do it - take it up and do it. But then 'those must be given, these must be given too' - 'Oh, I need those, I need these' - this is what is called ignorance at its peak. Therefore he says: 'satyam jarau kim puruda anna-paatriyaa' - when natural aging (jara) provides, why so many plates and vessels? The endless acquisition of possessions to maintain comfort is contrasted with the natural simplicity of one who lives in Paramatma's direct provision.

He is asking directly. Think about it. Whatever we are trying to obtain - Paramatma has already given it naturally. Why then this additional effort? Forget all this effort for a moment - all that Paramatma has naturally provided for us - even if we abandon everything, will it not come? Vidyaranya's famous poem (Vairaagya Panchakam) is referenced here: 'O foolish mind, why do you approach the wealthy for your needs? Has not Paramatma already arranged everything you need?'

Not closed. 'Kim ajita avati no upasannaan' - does Paramatma not protect those who have taken refuge in him? 'Tasmat bhajanti kavayah dhana-durmadaadhah' - why do you serve the wealthy and arrogant? For food, for shelter, for livelihood. But Paramatma - is he not providing these? The argument being made: those who serve wealthy patrons for basic necessities are overlooking the fact that Paramatma is already providing everything they need. Servility to the powerful is unnecessary for one who relies on Paramatma.

You are experiencing poverty - here I am enjoying luxury. If you come, I'll arrange your shelter at the king's court - you can live well. This is called the 'Vairaagya Panchakam' - the five verses of dispassion. Vidyaranya composed these verses to express the complete dispassion of one who has truly realized that Paramatma is the only real wealth. The contrast between those who seek shelter from powerful patrons and those who rest in Paramatma's shelter is the central theme.

Our desires have grown within us, we have given them forms, we have nurtured thoughts about them - all of this we have constructed ourselves. The root is: none of these are achievable (by our own effort alone). We have created these constructs ourselves. If we stay here in a cave, some animal might come - this too is our own created fear. The constructed nature of our needs and fears is being exposed: we have built an elaborate imaginary structure of necessities and dangers that Paramatma never asked us to build.

But isn't this wrong? Regarding the atma. The love is for the body - but if it's only bodily love, why don't you take such good care of it after the prana (life) has left? When alive, if a small spark from incense touches you, you cry out in pain. But when the prana has left, that same body is cremated. The love is not truly for the body - it is the atma's presence in the body that makes the body precious. Understanding this, one should love the atma, not the body.

Since nothing goes (permanently), you have no real sorrow. What we have is: when expected happiness comes - oh great, we built a house, let us celebrate. If by mistake it goes - alas, the house is gone. But it was meant to go tomorrow anyway - why put it up today? This is the teaching: all worldly possessions are on loan, scheduled for return. Grieving their departure is like being sad that a guest's visit ended. Better to enjoy the visit without attachment than to grieve the inevitable departure.

Who else besides Sura (the sun/death) can compare? To Parikshit's mother: 'Oh no, don't let this year come for me, my son!' But one must go on some day. So unless stated this clearly, the mind does not understand. That is why: 'pashu vin naama' - without Paramatma's name - even those who appear human are no better than animals. This harsh but loving comparison is meant to create genuine urgency: the recognition that human life without Paramatma-consciousness is wasted.

Kumbhipaka - there is a large frying vessel. You know what a baanali (large pan) is - we now make all the pakodis and poojas. There is that large vessel with oil boiling vigorously. As soon as we arrive there - 'you have come, submerge him quickly' - into the boiling oil immediately. This description of the hellish torments awaiting those who lived only for sense pleasure (kumbhipaka is one of the hells described in the Puranas) is meant not to terrify but to create vairagya - genuine detachment.

The protections and the experienced sufferings - the sufferings being experienced - these are not given by Bhagavan. No - 'svakarmajaanam' - they arise from one's own karmas. Seeing those suffering from their own karmic consequences, will you also desire the same? Someone got married - look at his situation. Is that desirable? Yet that same situation was desired by many. This reality check - observing the suffering that results from karma - is presented as wisdom that should deter us from blindly pursuing desire.

Serve the one who is naturally dear to you - who gives you joy without being asked. Serve such Paramatma. This is what is called Bhagavatam - this is what one should hear. Hearing this, the meaning of 'vidhya-vataam bhaagate pareeksha' - the test of the learned in Bhagavata - becomes clear. The ultimate test of whether one has truly understood the Bhagavatam is whether one has turned naturally and lovingly toward Paramatma as the dearest of the dear.

For reasons (of grace), certain great souls remember him. 'Prasanna vaktram nalinayatekshanam kadamba-kinjal-ka-pisanga-vaasasam, rasan mahaaratna hiranya-mayaangadam, puram mahaaratna-kireeta-kundalam' - when Paramatma arrives, the devoted bhagavata (devotee) thrills with joy. The description of Paramatma's divine form - the lotus-like eyes, the golden silks, the gem-studded ornaments and crown - is meditation material that the dharana practitioner holds in the mind.

With a heroic, grave, compassion-raining smile, he shows grace. 'Esha klesha chintaa-mayanam ishvaram yaavat manah dhaaranayaa avatishthati' - thus meditate on such a one. In the heart, hold only Paramatma - only Paramatma. Until bhakti arises, continue this dharana. The instruction is clear: the dharana is not an end in itself but a means to the arising of bhakti (devotion). When bhakti arises naturally and abundantly, the dharana has accomplished its purpose.

And if by chance Paramatma comes to know about it - is there no limit to it? Without limit - if no one knows about it, there is no limit. Even if one person does it, the infinity is affected. But ignorance (ajnaanam) is itself an ornament of infinity - it is not a criticism. Even Paramatma says 'I don't know' - and in that very unknowing-ness is his limitlessness. This is a profound teaching about the infinite nature of Paramatma - even apparent limitation in him is an expression of his infinite nature.

'Jitam jitam' - wherever you have conquered - wherever your mind has become firmly stable in a (divine) limb - then abandon that, step aside. 'Jitam chitam sthanam apoohya' - having removed and set aside the conquered position, 'dhaarayet param param' - hold the next one, then the next. This systematic progression of dharana through the divine form - stabilizing in one part, then moving to the next - gradually brings the entire divine form into the mind's grasp.

'Asmin vishveshvare drashttari bhakti-yogah' - he is the seer of all the universe. Is there anything in the world that is not known to him, not seen by him? Nothing. In such Swami, may bhakti-yoga arise - 'yaavan na jaayate' - until bhakti arises (dharana continues). The dharana is the preparation for bhakti, but bhakti itself is beyond dharana - it is the natural love that arises when the mind has been so thoroughly infused with Paramatma's beauty that it cannot help but love him.

One who continuously meditates on Paramatma - they should rise, move about, jump, look here and there - none of these agitations exist for them. They sit peacefully in one place. How? Stably they sit. That is what is called samadhi. Yama, niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana - and now the final eighth limb: samadhi. The one who has proceeded through all seven previous limbs arrives naturally at samadhi - complete absorption in Paramatma without remainder.

Did Draupadi abandon her refuge? Did she take a bath before surrendering? What about Gajendra (the elephant king)? Was Vibhishana happy and comfortable when he surrendered? No. To serve Paramatma, to worship Paramatma - to think 'Paramatma alone is my refuge' - there is no specific country, time, or condition required for this. The liberating teaching: surrender to Paramatma requires no special qualification, no auspicious moment, no prior preparation - it can happen in any condition.

If one says 'I'll eat a little and then do pranayama' - that person will never depart (achieve liberation). Therefore, when one is able to fix the atma on Paramatma - at that very time, withdraw from all activities. 'Krityaan nayatra kaala animesh' - the time of liberation is not just any moment - it is when Paramatma's grace descends. At that moment, everything else must be left immediately. Delay or partial commitment at that critical moment means missing the opportunity.

Where ahankara (ego) does not function - that place is called what? 'Parama padam' - the supreme abode. 'Tad-vishnoh paramam padam sadaa pashyanti suurayah' - thus the wise declare it. This is what Vaishnavas call Vaikuntham. 'Tat - neti neti iti atat utsisrukshavah' - those who are trying to shed what is 'not that' (the ego-bound self) - that is what Parama Padam is for those seekers. The parama padam is reached by the systematic negation of the false self until what remains is the pure atma in Paramatma.

With a heart that has no love for anything other than Paramatma - if even a little of the mind is caught in samsara or worldly pleasures - he is not visible. Only one condition: 'if you want only me, I will be visible.' Even a trace of worldly attachment creates a veil. This is both a demanding and a compassionate teaching: demanding because the condition is absolute, compassionate because the path is clear - turn completely toward Paramatma and he will be found.

'Uparamet tyavasthitah vijnaana-drik-veerya-surandhitaashayah' - all its vision should be where? With jnaana (knowledge) - with the self-knowledge of Paramatma's own nature. With the strength of this self-knowledge - 'surandhita aashayah' - having refined and purified all desires, all vaasnaa (tendencies). The mind must be cleared of all residual karmic tendencies through the power of jnana-yoga combined with bhakti - this purified mind alone can sustain the final stages of yoga.

Recently, if you feel 'oh, a little pain is happening, a little difficulty is arising, a little tiredness is coming' - if that thought arises, it means your attachment to the body has not yet departed. That is why: 'jita-klamah' - fatigue must be overcome. No pain should be present. That body which is the instrument of liberation should not be pampered - it should be used with detachment, like a tool, without personal identification with its states of comfort or discomfort.

'Mahaa' - the entire creation oscillates in that. Thus we must maintain it in that state. The praana-vaayu (life-force) must be kept under our control. If it threatens to depart, we do not permit it. It must be stopped here. Again stopped here. Stopped in this section. From there, going further upward - this is the systematic description of the dying person's conscious direction of the prana through the chakras (energy centers). The master of yoga controls the prana's exit route.

Without desiring even a fraction - 'sthitvaa muhuurta-ardham akunta-drishtih nirbhidya moordhaanam visrijet param-gatah' - thus holding the vayu (breath) in the middle of the earth (Muladhara chakra) for just a moment, remain there - think of it as a crossroads - once you cross, you do not return. At that point, what more can anyone want from you? This is the description of the conscious departure of the liberated soul: having held the prana at the crown, it is released upward into Paramatma.

If you want to travel through a path - 'iti praayaasyandru-pa-parametyam vaihaaayasaanam uta yatu vihaaram' - if you wish to wander through the celestial realms, the various lokas in the sky - 'ashta-adhipatyam guna-sannivaya' - by then, eight siddhis (supernatural powers) will be present with you. The eight siddhis - anima, mahima, garima, laghima, praapti, praakamya, ishitva, vashitva - automatically become available to the liberated soul on the archiradi-marga (path of light).

May the subjects be blessed - may rulers govern the earth with justice. May brahmanas and cows always be auspicious. May all the worlds be happy. We bow to all our gurus. These chapters are small but the content is vast. One cannot quickly or easily grasp all of it. There is so much in these teachings about the final departure, the path of liberation, and the nature of Paramatma. Let these teachings settle deeply in the heart. This benediction closes the day's pravachanam with a prayer for universal welfare.