జయ విజయులు: కుమారుల శాపం వైకుంఠంలో

Jay and Vijay: Curse of the Kumaras at Vaikuntha

bhagavatam Kandadai Ramanujacharya

వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు కుమారులను అడ్డగించగా కోపించిన మునులు వారికి శాపం ఇచ్చారు. ప్రభువు వచ్చి పాక్షిక బాధ్యత తీసుకుని శాపాన్ని మూడు జన్మలకు తగ్గించాడు. భక్తులకు అపచారం జరిగినప్పుడు ప్రభువు కోపం మరే కోపం కంటే గొప్పది - ప్రభువు ఎప్పుడూ భక్తుడి వైపే ఉంటాడని ముఖ్య సందేశం.

Jay and Vijay, the gatekeepers of Vaikuntha, block the four Kumaras from entering - and the enraged Kumaras curse them to be born as demons on earth. The Lord appears and accepts partial responsibility, modifying the curse: Jay and Vijay will return after three demonic births. The key teaching is that the Lord's anger at the offense to His devotees is greater than any other - "the side the Lord takes is always the devotee's side."

← Prev Next →
Jay and Vijay: Curse of the Kumaras at Vaikuntha Kandadai Ramanujacharya bhagavatam

ఆత్మ గురు భగవతో శ్రీ కది గురు రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన వజన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాధిరామం శ్రీమత్సజంగియుగడం ప్రణవాభిమూర్ధ్న భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిదేణు పరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్పరాంకుచమునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతతి పుట్ప సంకా సంహార నూపుర శోభితం రత్న జంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విరసత్ కుండరధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుచోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుచోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం సరాశరాత్మజం బుందే దురసాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేపి తన్వయతయా తరవోపినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి

శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః అహిమన్యవస్థాన గృధ్రార్ధమమ ఉపంతి అధిదండనేతుహు అంటే పరమాత్మనుగా చెప్పబడిన నన్ను మాత్రం పూజించి నా శరీరముగా ఉన్నటువంటి బ్రాహ్మణులను అలాగే భక్తులను. దుహతి అని చెప్పాడు గోవులను అన్య భావంతో చూచేటువంటి వారిని అధిక్షేపించేటువంటి వారిని. నా చేత అధికారాన్ని పొందినటువంటి యముడు అంధకూపంలో పడవేస్తారు అని నేను చెప్పుకున్నాం. దండనేతు ఏ అదే ఏ బ్రాహ్మణన్ మై ధీయాక్షిపతః అత్యయంతః తుష్యతు హృదః స్మిత సుధోక్షిత పద్మ వక్త్రాః భగవత్ స్వరూపమైనటువంటి బ్రాహ్మణోత్తములను అధిక్షేపించిన వారికి అవమానించిన వారికి జరిగేటువంటి కలిగేటువంటి ఫలితాన్ని చెప్పారు. ఇప్పుడు వ్యతిరేక ముఖంగా అలాంటి మహానుభావులను ఆదరించే వారికి కలిగేటువంటి యోగాన్ని చెప్తున్నారు ఏ బ్రాహ్మణాన్మయితియాక్షిపతః అర్జయంతః మైధియా అంటున్నారు అంటే నా యందు బుద్ధి నిలిపి క్షిపతః అపి బ్రాహ్మణాన్ వారికి పొరపాటున ఏదో కోపం వచ్చి నిందిస్తారు, దూషిస్తారు, శపిస్తారు. నన్ను వీరు తిడతారా, వీరు కొనకపోతారా ఏమిటి అని మనం మళ్ళీ వారిని నిందించకుండా.

మనం నిందిస్తున్న వారిని కూడా అర్చయంతః పూజించేవారు కావాలి. రెండవది తుష్యతు హృదః ఏదో బ్రాహ్మణులు కాబట్టి దండం పెట్టాలే అన్నట్టు కాకుండా తుష్యతు హృదః సంతోషం నిండిన మనస్సు కలవారై చేయాలి ఆ పని. అంటే సంతోషపూర్వకంగా చేయాలి తప్ప బలవంతంగా ఎవరో బాధ పెడుతున్నారని చేయకూడదు. తుష్యతు హృదః స్మిత సుధోక్షిత పద్మ వక్త్రా. ఆ మనసంతా సంతోషము నిండి ఉన్నట్టు మొఖం కూడా తెలపాలి కదా మరి. అందుకే చిరునవ్వులు వెలజల్లుతూ ఉండాలి. చిరునవ్వులు అనేటువంటి అమృతాన్ని వెలజల్లుతున్న పద్మవక్రం కలవారు కావాలి. పద్మవక్ర వాణ్య అనురాగ కలయ ఆత్మవత్ గృణంతః ప్రేమతో నిండిన మాటలు వారితోటి మాట్లాడాలి. ఎలా ఆత్మజవత్ తన పుత్రుల్లాగా లేదు ఆత్మవత్ నాలాగా. బ్రహ్మోత్తములను తమ పుత్రులను ఎంత ప్రేమగా చూస్తారో అంత ప్రేమగా చూడాలి. నన్ను ఎంత భక్తిగా ఆదరిస్తారో అంత భక్తిగా ఆదరించేటువంటి వారికి సంబోధయంతి అహమివ. అహం ఉపాహృతైస్తైహి నన్ను ఎలా పిలుస్తారో నన్ను ఎలా ఆదరిస్తారో అలా చేస్తే అలాంటి వారి చేత గౌరవించబడేది, పూజించబడేది, సన్మానించబడేది బ్రాహ్మణోత్తములు కాదు. ఆహా. అలాంటి వారిని నేను కూడా చెప్తున్నాడు ఉపాహృతః తైహి వారి చేత నేనే గౌరవించబడుతున్నాను. నేనే వారి చేత సమ్మానింపబడుతున్నానని తెలుసుకోండి. తన్మే స్వభర్తుహు అవసాయం అలక్ష్యమానవు అంటే బ్రాహ్మణోత్తముల గురించి. భాగవతోత్తముల గురించి ఇంతగా స్వామి ప్రశంసించడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు వారు ఎలా ఉన్నారు ఇద్దరు నలుగురు కాస్త కోపంగా ఉన్నారు.

ఆ స్వామి దగ్గరికి మేము వస్తే అమ్ముదం చూడనియ్యరా? ఆ స్వామి మాకు చూడకుండా మీరు అడ్డుపడతారా? మరి గోపం ఎవరి మీద అన్నట్టు స్వామి మీదనా పుర్చ్యుల మీదనా? శాస్త్రం ప్రకారం పుర్చ్యాపరాధం స్వామిలదే కాబట్టి గొప్పది నా మీద కోపపడ్డావా నాయనా అని. వీటన్నిటికంటే మొదలు వారి మనస్సులో ఉన్న కోపం అంతా పోవాలి. అందుకు ఇంతగా పొగిడాడు. తన స్వరూపాన్ని వాళ్లకు తెలియజేశాడు. అంటే దీన్ని ఏమంటారు ఉపచారం అంటారు వీటిని ఉపచార వాక్యములు అంటారు. అంటే పరమాత్మ ఇలా మాట్లాడటంలో అంతరార్థము ఏదో ఉండి ఉంటుంది. ఒకటి వీరి కోపాన్ని తొలగించాలి. రెండవది వీరు చేసిన తప్పును కూడా సూచించాలి. రెండు పనులు చేయాలి కదా ఒక్క పని చేయకూడదు. కాబట్టి అందుకే వారి ఇంతకీ ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకేం అర్థం కాలేదు స్వామి మాట్లాడుతుంటే వింటున్నారు. అదే అంటున్నాడు స్వామి తన్మే స్వభర్తుహు అవసాయం అలక్ష్యమానవు. అన్నారా ఈ ఇద్దరు ఉన్నారే ఏం చేయరు. వీళ్ళు సరియైన చర్య తీసుకోలేదు అంటున్నారు. మంచిగా వ్యవహరించలేదు. ఎందువల్ల స్వభర్తుహు అవసాయం అలక్ష్యమానవు. తమ యజమాని స్వభావాన్ని గుర్తించని వాళ్ళు వీళ్ళు. గుర్తించి ఏం చేయాలి? యజమాని యొక్క హృదయాన్ని బట్టి ప్రవర్తించాలి కదా. మీలాంటి వాళ్ళు వస్తే నేను వద్దంటానా? నేను స్వయంగా వచ్చి పిలుచుకోకపోతాను. అలాంటి దాన్ని గుర్తించకుండా ఆపేశారు మీరు. స్వభర్తుహు అవసాయం అలక్ష్యమానవు. తమ యజమానినైన నా నిశ్చయాన్ని గుర్తించక యుష్మత్వ్యతిక్రమ గతిం ప్రతిపద్య మీకు వ్యతిరేకముగా భావాన్ని మీరు. పొంది సద్యః భూయో మమాంతికమితాం తదనుగ్రహోమి యత్ కల్పతామచిరతః భృతయోర్వివాసః మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించినందువల్ల మీ దండమును శిక్షను పొందారు.

ఇప్పుడు నేను దాన్నే మార్చడం లేదు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. కానీ కొంచెం చిన్న సవరణ చేస్తున్నాను. అది కూడా మీరు ఆమోదిస్తే అది నాకు అనుగ్రహం. స్వామి అంటున్నారు స్వామి అంటున్నాడు పూయ మమాంతికమితాం తతు అనుగ్రహోమి. వీరు మీరు చెప్పిన రీతిగా ఇతర జాతిలో పుట్టి మళ్ళీ త్వరలో నా దగ్గరికి వచ్చేలా అనుగ్రహించండి. అంటే నా నుంచి ఎక్కువ కాలం దూరంగా మీరు ఉండొద్దు. వెళ్తే వెళ్ళని మీరు చెప్పినట్టు వేరే జాతిలో వారు పుట్టని ఇబ్బంది నాకేం లేదు. కానీ త్వరలో మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా నన్ను మీరు అనుగ్రహించండి. త్వరగా రావటానికి ఒప్పుకున్నారంటే అది నాకు మీరు చూపిన అనుగ్రహమే. తదనుగ్రహోమే యత్ కల్పతాం అచిరతః భృతయోహో వివాసః భృతయో అంటే భృత్యయో అన్నమాట. నా భృత్యుల యొక్క వివాసం ఉందే ఎడబాటు అది అతిరతః కల్పతాం. తొందరలో మార్చేయండి అంటే త్వరలో మళ్ళీ వీళ్ళు నా వద్దకు రావాలి. ఇది చేశారు. ఆ చేసిన తప్పు ఎలాంటి తప్పు? మీకే కాదు అది నాకు అపచారం చేసినట్టే కదా మరి. నా భావాన్ని గుర్తించలేదు. నిజమాని అతిథులు ఎలా చూస్తాడో తెలుసుకోకుండా సేవకుడు ప్రవర్తిస్తే తప్పే. శిక్ష శిక్షించాలి న్యాయమే. కానీ ఏదో తప్పు చేసినా ఆంతరంగిక పుత్తులు కాబట్టి అలాంటి వాళ్ళను మరీ కఠినంగా శిక్షించడం పనికిరాదు. శిక్ష ఇచ్చి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా చూడాలి తప్ప ఆ శిక్షను అలాగే కొనసాగించకూడదు. అందుకోసం. త్వరలో మళ్ళీ నా దగ్గరికి రావటానికి మీరు అంగీకరిస్తే అది నాకు మీరు చూపిన అనుగ్రహమే. ఇలా స్వామి అంటే అదతస్య ఉషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం. ఎలా ఉంది పరమాత్మ వాఖ్య అనే మాట? ఋషికుల్యా వేదములా ఉండట రెండోది ఉషతీం పరమ పావనమైనది. ఏదో అమృతం లాగా గంగ లాగా వేదం లాగా పరమ పావనమైనటువంటి ఆ సరస్వతీం దేవీం.

స్వామి యొక్క ఆ వాక్కును నాస్వాద్య మంజుదత్తానం తేషామాత్మా అతృప్యతా వారికి రే అంటే వాళ్ళు మన్యుదత్తలు కదా అంటే కోపంతో కోపం అనే పాము కరిచింది వారిని కదా అందువల్ల ఆ కరిచిన పాము యొక్క విషమంతా దిగాలి అందుకే అమృతం కురిపించాడు ఈయన. వేరే దీనిగా మాట్లాడితే వారు తృప్తి పొందరు. ఇప్పుడు తేషామాత్మాపి అతృప్యతాః వారి మనస్సు కూడా సంతోషం తృప్తి పొందింది. ఆహా స్వామి అండి. సకల జగన్నాయకుడు ఇలా కూడా మాట్లాడతాడా? అందరినీ శాసించడం తప్పా? ఎవరికీ తాను అయ్యా నన్ను అనుగ్రహించండి అని అనడు. అలాంటి వాళ్ళు అంటున్నారు అంటే ఏదో ఉంది వ్యవహారం లోపల అనుకొని తృప్తి పొంది సతీం వ్యాధాయ రుణ్వంతః లక్ష్మీం గురువర్ధగహ్వరాం. ఎలాంటి మాట మాట్లాడాడు ఆ స్వామి? చాలా చిన్న చిన్న మాటలే పెద్దగా ఏమనలేదు. చిన్న చిన్న మాటలే మాట్లాడాడు. కానీ దాని అర్థం మాత్రం గురు మనకు ఓపిక ఉన్నంత తీసుకోవచ్చు. తెలియగలవాడు గ్రహించగలవాడు ఎంతైనా దాన్ని గ్రహిస్తాడు అందుకనే గురువర్ధ గహ్వరం చాలా గొప్ప అర్థం తోటి అది గభీరంగా ఉంది ఆ బుర్రకే కదా. ఎందుకంటే సకల జగన్నాథులైన స్వామి నేను బ్రాహ్మణుల పాదరజాన్ని శిరస్సున ధరిస్తాను. నేను బ్రాహ్మణులను పూజిస్తాను. వాళ్ళు నాకు దేవతలు. వాళ్ళ మాట నేను వింటాను. దీనికి అర్థం ఏమిటి? నిజం అనుకోవాలా? అబద్ధం అనుకోవాలా? స్వామి అబద్ధం ఆడాడు కదా. మరి అది నిజమైతే ఎందుకు నిజం? లేదా నిజం? తన వారి కోసం నిజమా? తన కోసం నిజమా? లోకం కోసం నిజమా? అంటే భగవద్భక్తుల విషయంలో

లోకమెలా ప్రవర్తించాలో చూపటానికి అన్న మాటనా చూడటానికి అన్న మాటనా తన భక్తులను నిద్దిస్తే తన వారిని కూడా క్షమించనని తక్కిన వారికి సూచించడానికి అన్న మాటనా ఏమన్నాడో అందుకే లక్ష్మీం గురువర్ధ జత్వరం చూడడానికి మాత్రం చాలా చిన్నగానే ఉంది చిన్న చిన్న మన పాటలే అంటాం కదా ముద్దు ముద్దు మాటలు అంటామే అలా ముద్దు ముద్దుగానే మాట్లాడేది. ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషించుకుంటూ వెళ్ళామనుకోండి అందులో ఎంత గభీరమైన అర్థం దాగి ఉన్నదో సామాన్యులకు ఏ మాత్రం అర్థం కాదు తెలియదు. అలాంటి దాన్నే విగాస్య అగాధ గంభీరాం. లోటు తెలియని ఒక మహా సముద్రంలా మాట్లాడాడు ఆయన. పరమ గంభీరంగా మాట్లాడాడు. అలాంటి దాన్ని మాట్లాడి వింటే ఇంతగా ఆయన ఏమంటున్నట్టు? తన శాపాన్ని ఒప్పుకున్నట్టా? తన శాపాన్ని తప్పించాలనుకుంటున్నాడా? వాళ్ళను కాపాడాలనుకుంటున్నాడా? శిక్షించాలనుకుంటున్నాడా? నవిదుహు తతు చికీర్షితం. పరమాత్మ ఏమి చేయాలనుకుంటున్నాడో వారికి అర్థం కాలేదు. తెలుసుకోలేకపోయారు. ఏ యోగమాయ యా ఆరద్ధ పారమేష్ట్య మహోదయం ప్రోచుహు ప్రాంజలయో విప్రాః ప్రహృష్టాః క్షుభితత్వచః ఏమైనా పరమాత్మ మాటలో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా తెలిసింది. ఏమిటి? సకల చరాచర జగత్తులోని అణువు నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు వారి వారికి లభించిన పదవులన్నీ స్వామి యొక్క కడగంటి చూపుతో లభించినవి. అదే అంటున్నాడు యోగమాయ యోగమాయ ఆరబ్ద పారమేక్ష్య మహోదయం. పరమాత్మ యొక్క యోగమాయ చేతనే పరమేష్టి అంటే బ్రహ్మ బ్రహ్మాధిపత్యము కూడా పొందిన వాళ్ళు సనకాదురు కూడా

సృష్టి క్రమంలో సిద్ధాంతంలో ప్రజాపతులుగానే గుర్తించారు సనకాగులం. మరి వాళ్ళంతా వాళ్ళే కదా. ఎలాగైతే మరీచి, అత్రిక వీళ్ళంతా ఉన్నారే కర్దమ ఇలాంటి వాళ్ళంతా అత్రి, భృగ, భృగు, భరద్వాజ చెప్పుకున్నారు చూడండి. నవ పేరు చెప్పుకున్నాం మనం క్రతు, పులస్యుడు, పులకుడు, దక్షుడు. వీళ్ళందరికీ ఏం పేరు? ప్రజాపతులు అని పేరు. మరి వారికంటే ముందు పుట్టిన వారికి ఏం పేరు? అదే పేరు. కదా? మొట్టమొదలు పుట్టిన వారందరికీ పేరు ప్రజాపతులు అని. సనకాదులకు కూడా అదే పేరు. కదా? మరి సనకాదులకు ప్రజాపతిత్వ అధికారం ఎవరి దయతో వచ్చింది? స్వామి. తమకు యోగ ఎవరి యోగ మాయా బలంతో ప్రాజాపత్య పదవి లభించిందో మనను ప్రాజాపత్య స్థానంలో నియమించిన మహానుభావుణ్ణి ప్రోంజు ప్రోచుహు ప్రాంజలయః పుష్టాః పరమ సంతోషంతో చేతులు జోడించి ప్రహృష్టాః పూర్తిగా ఉప్పొంగిపోయి క్షుభిత త్వచః చాలా మంది మహర్షులు, చాలా మంది కవులు ఈ భాష వాడరు. న్యాయంగా వాడాలి. ఎలాగంటే మన శరీరానికి ఒక స్వభావం ఉంది. ఏమిటది? సంతోషం బాగా కలిగింది అనుకోండి పొంగుతుంది. పులకింతలు వస్తాయి. ప్రతివాడు హర్ష పర్వతుడు అయ్యాడు, పులకించాడు. సంతోష శరీరం ఏ వికారం వస్తుందో చెప్తారు తప్ప బాధపడితే ఏమవుతుందో చెప్పలేరు. చెప్పాలి కదా మరి సంతోషించిన వానికి పులకింతలు వచ్చినట్టే బాధ కలిగిన వాడికి కోపం వచ్చిన వాడికి అలాంటి వాని శరీరంలో ఎలాంటి మార్పు కలుగుతుంది అంటే క్షుభితత్వచ చర్మం ముడుచుకుంటుందట. దుఃఖం కలిగితే, బాధ కలిగితే, కోపం వస్తే చర్మం ముడుచుకుంటుంది. సంతోషం వస్తే సాగుతుంది, ఉప్పొంగుతుంది, పులకిస్తుంది. ఆ రెండు వికారాలు చెప్పారు.

చాలా మంది కవులు అది చెప్తారు ఇది చెప్పరు. పరమాత్మ ఎదురుగా ఉన్నాడు. పరమాత్మను చూశారు. పరమాత్మతో మాట్లాడారు. పరమాత్మ మాట్లాడుతున్న మాటలు వినటం వల్ల ఆనందం కలిగింది. కానీ పరమాత్మ ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోవడం. అర్థం వల్ల విచారము కలిగింది. అర్థం కాకుంటే మాట్లాడుతున్నావ్ ఏంటో ఏమన్నావ్ వద్దన్నావ్ అన్నావ్ అన్నావ్ అన్నావ్. కాబట్టి అర్థం కాకుండా మాట్లాడినందువలన శరీరం కాస్త ముడుచుకొని పోయింది. అలా అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు నవయన్ భగవన్ విద్మః తవ దేవ చికీర్షితం. తల్లిదండ్రులు దగ్గర పిల్లవాళ్ళు తమ మనస్సును దాచుకోవలసిన అవసరం లేదు కదా. పిల్లవాళ్ళ దగ్గర దాచుకోవాలి. తల్లి దగ్గర దాచుకుంటారా? అందుకే అంటున్నారు భగవన్ మహానుభావా దేవా తవ చికీషితం వయన్న విద్మః నీవు ఏమి చేయాలనుకుంటున్నావో మాకు తెలియుటలేదు. మేము తెలుసుకోలేకపోతున్నాం. కుతోమేనుగ్రహస్యేతి యతో అధ్యక్షః ప్రభాషసే. మీరు ఒప్పుకుంటే నన్ను అనుగ్రహించినట్టే అని మీరు అన్నారు. దాని భావం ఏమిటో ఏం జరుగుతుంది వాళ్ళని ఎందుకు అంటారా? మీరు అధ్యక్షులు. అధ్యక్షులు అంటే ఇంద్రియ అతీతులు. క్షమంటే ఇంద్రియం. దానికి అది. అక్షం అది. అవతల ఉన్నవారు. అంటే మీరు సృష్టించిన 11 రకముల ఇంద్రియములకు అంది మీరు. నన్ను అనుగ్రహించినట్టే మీరంతా ఈ మాతో అంటే నేను ఏం అర్థం చేసుకోవాలి? నేను ఏమనుకోవాలన్నా అర్థం అనుకోవాలన్నా. ఎలా నమ్మాలి స్వామి? మీ మాటల భావం మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఏదో కృతోమి అనుగ్రహ చేతి ఏదో అధ్యక్ష ప్రభాతతి బ్రహ్మణ్యత్య పరం దైవం. బ్రాహ్మణా కిలతే ప్రభు పరమాత్మకు పేరు ఉంది నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ అని బ్రహ్మణ్య దేవుడు బ్రహ్మణ్య అంటే బ్రాహ్మణుల యందు అత్యంతమైన ప్రీతి కలవాడు. కదా అలాంటి నీవు బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణ నీకు బ్రాహ్మణులే పరదైవమని

నీవు చెప్పుకున్నావే విప్రాణాం దేవదేవానాం భగవాన్ ఆత్మ దైవతం. అసలు సంగతి ఏమిటంటే బ్రాహ్మణులు మీకు దైవంగా మీరు భావిస్తే భావించవచ్చు కానీ వాస్తవంగా బ్రాహ్మణులకు ఆ వాసించదగిన దైవం ఎవరు? మీరే. వాస్తవంగా దేవదేవాణం విప్రాణం అంటే భగవంతునికి కూడా భగవంతునిగా భావించబడుతున్న బ్రాహ్మణులకు అసలు భగవంతుడే ఆరాధనీయుడు. అది వాస్తవం. దాన్ని మీరు మాకు దేవ కదా బ్రాహ్మణులు అంటున్నారు. మరి దీని భావం ఏమి? నాకేమి తెలియటం లేదు. దైవతం త్వత్పత్ సనాతనో ధర్మః రక్షతే తనుభిస్తవా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు స్వామి పరమాత్మ ఎందుకు అవతరిస్తున్నాడు ధర్మాన్ని రక్షించటానికి అదే మాట చెప్తున్నారు త్వత్త సనాతనో ధర్మః రక్ష్యతే. సనాతనమైనటువంటి అనాది కాలం నుంచి వచ్చేటువంటి ధర్మము నీ నుండి నీ వలన కాపాడబడుతూ ఉన్నది ఎవరి చేత నీ చేత. ఒక నువ్వే కాదు తనుభిహి అంటే నీ అవతారములతో వైకుంఠంలో వేంచేసి ఉన్న పరమాత్మే అలాగే అన్ని కాపాడాడు కదా తాను మత్స్య కూర్మ వరాహ నరసింహ ఇలాంటి రకరక మూల అవతారములు దాల్చి నీవు సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడుతున్నావు. ధర్మస్య పరమో గుహ్యః నిర్వికారో భవాన్మతః. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ధర్మము యొక్క పరమ రహస్యం ఏమిటి? ధర్మస్య పరమో గుహ్యః పరమ రహస్యమైనది ఏమిటి అంటే నిర్వికారః భవ ఎలాంటి వికారము లేని నీవే ధర్మము యొక్క అసలు రహస్యం. ఎవరు ధర్మము? పరమాత్మే కదు ధర్మానాం అన్ని ధర్మములకు. ఎవరు మూల ధర్మం పవిత్రానాం పవిత్రయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ కాబట్టి అన్ని ధర్మములకు పరమ రహస్య పరిజ్ఞాన స్వరూపుడు ఎవరు పరమాత్మే. వల పరమో గుహ్యః అది కూడా నిర్వికారః భవాన్. అతనిని ఎందుకు అనాలి అంటే మన ఎదురుగా కనబడేటువంటి ధర్మముల యొక్క వివిధ రూపాలను చూచినందువలన

ఎవరు వికారము చెందకుండా ఉంటారో వారు పరమ స్వరూపు. అంటే కొన్ని చోట ధర్మం అవమానించబడుతుంది. కొన్ని చోట అధిక్షేపించబడుతుంది. కొన్ని చేట్ల దాగబడుతుంది. కొన్ని చోట్ల సన్మానించబడుతుంది. ఇన్ని చూసినా ఎవరైతే వాటికి తగ్గ వికారం పొందకుండా ఉంటాడో ధర్మం అవానించబడగానే అయ్యో ధర్మానికి గతి పట్టిందా ఇంక దేవుడు ఏం చేస్తున్నాడు మొదలు పెడతాడు. ఆయన చేసింది నువ్వు చేసేవాడిని. రెండు ఆయనే చేస్తున్నాడు. అధర్మాన్ని గెలిపించినట్టుగా ఆయనే ప్రవర్తిస్తాడు. మళ్ళీ కొంచెం సేపు కాగానే దాన్ని అనగదీసి ధర్మాన్ని పైకి లేపుతాడు. కాబట్టి అవమానము కానీ సమ్మానము కానీ కలిగిన వాటిని చూస్తూ నిర్వికారంగా ఉండగలవాడే నిత్య ధర్మ స్వరూపుడు. అది మనం ఉండగలమా అండి? అది ఒక పరమాత్మే. ఋషులకు హిరణ్యకశ్యపాదుల వల్ల బాధ కలిగినప్పుడు, ప్రహ్లాదాదుల వల్ల సన్మానం కలిగినప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. దేవతలొచ్చి మొత్తుకుంటే తొందర పడకండి, సమయం తనియ్యండి. వాడే పోతాడు, మనం చంపాలా? సమయం వచ్చినప్పుడు వాడే పోతాడు. సమయం ఉంది, ఎగురుతున్నాడు. కాసేపు ఎగరనియ్యండి. ఎగిరి ఎగిరి ఎగిరి నేలకు పడతాడు, మళ్ళీ లేవడు. అంత నిర్వికారంగా ఉన్నాడు. బాధించినా అలాగే ఉన్నాడు. పూజించినా అలాగే ఉన్నాడు. గెలిచినా అలాగే ఉన్నాడు. ఓడినట్టు కనిపించినా అలాగే ఉన్నాడు. నిర్వికారత్వమే ధర్మ స్వరూపం. మాటి మాటికి మారేది ధర్మం కాదు. ఏదో అంటున్నారు ఇప్పుడు ప్రజల ఆలోచనల్లో విధానంలో మార్పు వచ్చింది. దీన్ని వీళ్ళు ఆమోదిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మీరు తిరస్కరిస్తే ధర్మం మారుతుందా? రూపం మారదే. నీ దృష్టిలో మార్పు అది వచ్చిందా? పరమాత్మే రప్పించాడా? యుగానుగుణ ధర్మాన్ని ఆ మహానుభావుడే ప్రవర్తింపచేస్తాడు. ప్రవర్తింప ప్రతింప చేస్తున్నప్పుడు పరమాత్మ కృతయుగంలో ఎలా ఉంటాడో శ్రేతాయుగంలోనూ అలాగే ఉంటాడు. ద్వాపర యుగంలో కలియుగంలో ఆయన అలాగే ఉంటాడు. అతనికి ఎలాంటి మార్పు ఉండదు. ఎలాంటి మార్పు లేకుండా ఉండుటే ధర్మస్వరూపం.

అందువల్ల ధర్మము యొక్క పరమ రహస్యము నీవే మహానుభావా ఎందుకు నిర్వికారః భవ ఎలాంటి వికారము లేని నీవే ధర్మము తరంతి శ్యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్ యోగినస్త భవాన్ కింసితు అనుగ్రహ్యేతయత్ పరైహి ఏ మహానుభావుని అనుగ్రహంతో యోగులు, మునులు, భక్తులు సంసారాన్ని అజ్ఞానాన్ని దాటుతారో తరంతి యంజక సులభంగా దాటుతారో అలాంటి యోగులు యోగులు ఏ మహానుభావుని అనుగ్రహంతో సంసారాన్ని దాటుతారో అలాంటి నీవు వారి చేత అనుగ్రహింప తగిన వాడవా? నమ్మాలండి. అదే అంటున్నాడు సభవాన్ కిముస్వితో అనుగ్రహ్యేత యతు పరైహి. ఇతరుల చేత నీవు అనుగ్రహించబడతావా? నీ కటాక్షల అవలీశంతో ఇంత పెద్ద సంసారాన్ని అవలీలగా అందరూ దాటుతుంటే అలా దాటుతున్న వారు నిన్ను అనుగ్రహిస్తారా? ఇలా మీరు మాట్లాడారు అంటే అసలు రహస్యం ఏదో నిక్షిప్తమై ఉంది. యంవై విభూతిహి ఉపయాతి అనువేదమన్యైహి. అర్థార్థిభిహి స్వశిరసా ధృత పాదరేణుహు. ఇప్పుడు చాలా చమత్కాయ మాట చెప్తున్నాడు. అమ్మవారు ఏ మహానుభావుని వక్షస్థలంలో నిత్యనివాసం చేస్తున్నాడు. విభూతి శని అమ్మవారు ఇది ఉపయాతి అనువేదం హద్దు దాటి ఏ మహానుభావుని వెతుక్కుంటూ అమ్మవారు చేరుతుందో న్యాయంగా ఎలాంటిది అమ్మవారు లక్ష్మీదేవి అన్యైహి అర్ధార్ధిభిహి స్వశిరస ధృత పాదరేణుహు అమ్మవారి పాదముల పరాగాన్ని అర్ధార్ధులు అంటే సంపదలు కావాలనుకున్న వారు తమ శిరస్సులో ధరిస్తారు.

అమ్మవారి అనుగ్రహము అన్ని సంపదలు కావాలనుకున్నవారు ఆమె పాదరేణువును తన శిరస్సులో ధరిస్తారు. అలాంటి ఆమె నీ కటాక్షాన్ని పొందటానికి నిన్ను చేరటానికి నిత్యము నిన్ను అనుసరించి, ఆశ్రయించి అలాగే అర్ధించి ఉంటున్నది. మరి అలాంటి నీవు బ్రాహ్మణుల పాదరేణువును శిరస్సున ధరిస్తాను అంటే మరి మేము ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం విడంబరం అనుకోవాలా? పక్క వారికి దారి చూపడానికి అన్న మాట అనుకోవాలా? చెప్తున్నాడు. ధన్యార్పితాంగ్రి తులసి నవదామ ధామ్నః లోకం మధువ్రత పతేరివ కామయానం. అలాంటి మహానుభావులు లోకం మధువ్రత పతేరివ ధన్యార్పితాంగ్రి తులసి తులసి నవ నవ దామ ధామ్నః. తులసీ నవధామ అంటే కొత్తగా తులసీ దళాలు తెచ్చి మాలగా కట్టినప్పుడు ఆ కట్టిన మాల ఎక్కడ ఉంటుంది? వచ్చేస్తారు అన్నారు. వక్షస్థలం ఎవరికి నివాసం? అమ్మవారి. అందుకే తులసి దల దామ ధామ్నః తులసితో ఏర్పరచబడిన కొత్తగా అప్పుడే ఏడ్చి కూర్చిన తులసి మాలకు నివాసమైన వక్షస్థలాన్ని తమ నివాసముగా ఉంచుకున్న అమ్మవారిని అర్ధార్ధులు అమ్మవారి ఆ అమ్మవారి పాద పరాగమును తమ శిరస్సున ధరిస్తారు. అలాంటి అమ్మవారు మధురతపతేరివా కామయానా తుమ్మెదలు మకరందాన్ని ఎంత? తహతహతో కోరుకుంటాయో తమను ఆమె కోరుకొని అనువేరం నిరంతరము మీ వెంట ఉంటున్నారు. అంటే సకల లోకములు ఏ తల్లి దయ కోసం ఆమె పాద పద్మ పరాగాన్ని తమ శిరస్సున ధరిస్తారో ఆ తల్లి మీ దయ కోసం మిమ్ములను నిరంతరం ఆశ్రయించి ఉంటుంది.

మరి అలాంటి మీరు ఇంకెవరి పాద పరాగాన్నో శిరస్సున ధరిస్తామని అనగానే విన్న మేము అలాగే నమ్ముతామా? దాని అంతరాల్భం ఏమిటో మాకు? కొద్దిగా అవగతమవుతున్నది స్వామి అంటున్నారు కామయాన వ్యక్తాం వివిక్త చరితైహి అనువర్తమానాం నాత్యాద్రియత్ పరమ భాగవత ప్రసంగః ఇలా నిరంతరము మిమ్ములను సేవించాలి, మిమ్ములను అనుసరించే ఉండాలి, మీతోటే ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటుంది అమ్మవారు. ఎలాంటిది వివిక్త చరిత్రైహి అనువర్తమానాం పరిశుద్ధమైన చరిత్ర గల మహానుభావుల చేత సేవించబడే అమ్మవారు మిమ్ములను సేవించడానికి మీ దగ్గరికి వస్తే మిమ్ములను ఆశ్రయిస్తే మీరు నాత్యాద్రియత్ ఎక్కువగా ఆమెను మీరు చెప్పుకున్నారు కదా నేను కోరనయ్యా. నేను విరక్తిగా ఉంటాను అయినా నన్ను ఆమె విడిచిపెట్టదు. విరక్తిగా ఉన్న నన్ను ఆమె విడిచిపెట్టకపోవడానికి కారణము నేను. మీ పాదపరాగాన్ని లేదా మిమ్ములను సేవించుటే బ్రాహ్మణులను సేవించుట వల్లనే అమ్మవారు నన్ను తనను కోరకుండా విడిచిపెట్టదు అన్నాడు. అదే మాట ఇంతకు నుంచి తిప్పి చెప్తున్నారు. అదే భావాన్ని నిరంతరం మిమ్ములను ఆశ్రయించాలి మీ దగ్గరే ఉండాలని కోరుకొని పరమ పరిశుద్ధ చరిత్రలతో చేరబడే తల్లి మిమ్ములను చేరితే మీరు ఆమెను అంతగా ఆదరించడం లేదు నాత్యాద్రియత్ ఎందుకంటే పరమ భాగవత ప్రసంగః మీరు నిరంతరము భాగవతోత్తములను కాపాడటంలో వారికి సంతోషం కలిగించటంలో మునిగి ఉంటారు. భాగవత పూషణలో మునిగి ఉన్న మీరు మిమ్ములను అనుసరించి వచ్చిన అమ్మవారిని కూడా ఎక్కువగా ఆదరించటం లేదు. సత్వం ద్విజానుపద పుణ్య రజపునీతః శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వం.

అలాంటి నీవు ద్విజాల పద పుణ్య రజ పునీతః బ్రాహ్మణుల పాద పరాగంతో పవిత్రమయ్యావా? బ్రాహ్మణుల పాద పరాగంతో నీ శ్రీవత్సము కౌసుభమణు పవిత్రమైందా అని మేము అనుకోవాలి. అవు చేయదు. నీవు లోకానుచరితాన్ని అనుసరించడానికి ఈ మాట నీదనకుంటే రేపు వేరే వాళ్ళు వాడిని ఇలా గౌరవించరని ఉత్సీదేయురిమే లోకా నకుర్యాం కర్మచేదహం. శంకరస్య చకర్తాస్యాం ఉపహన్యావిమా ప్రజాః స్వామి చెప్పాడు కదా నేను పని చేయకుంటే మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వచః అందరూ నేను చేసినట్టు చేస్తారు పొరపాటున పరమాత్మ బ్రాహ్మణులను ఆదరించలేదు అనుకోండి లోకమంతా అందుకోసం శ్రేష్టులైన వాళ్ళు ఏ పని చేస్తారో అదే పని తక్కిన వారంతా యద్యదాజరతి శ్రేష్టః తతదేవ ఇతరోజనః తయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడైన వారు దేన్ని ప్రమాణమని ఆచరిస్తాడో లోకమంతా దాన్నే ఆమోదిస్తుంది. ఉత్తముడు ఎలా ఆచరిస్తాడో తక్కిన వారు దాన్నే అనుసరిస్తారు. అనేటువంటి లౌకిక ధర్మాన్ని అనుసరించి మీరు ఇలా అంటున్నారు కానీ ఏ అమ్మవారు ద్విజార్పత పుణ్య రజః పరమ భాగవతోత్తం అనుగ్రహించడం అనేటువంటి మహా కార్యంలో మునిగి ఉన్న మీరు మీ వెంట చేరి ముమ్ములను సేవించి అమ్మవారిని కూడా అంతగా ఆదరించకపోవుటను బట్టి మీరెంతటి వారో అందరికీ తెలుసు అలాంటి మీరు మీ శ్రీవత్సము, మీ కౌస్తుభము, మీరు బ్రాహ్మణ పాద పరాగంతో పావనం అవుతున్నారు అంటే నిజంగా అవుతున్నారా? మీ అలాగే దాన్ని వాక్యాన్ని తీసుకుంటామా? ధర్మస్యతే భగవతః త్రియుగస్యభిస్వైహి పద్భిహి చరాచరమిదం ద్విజదేవతార్థం పరమాత్మకి ఏమని పేరు త్రియుగ అని. అంటే మూడు జంటలు కలవాడు. అంటే మూడు రెండు ఆరు. పరమాత్మ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటివి ఆరు గుణములు. ఇవి మూడు ఒక్కొక్కటి రెండు రెండు.

జ్ఞానశక్తి, బలైశ్వర్య, వీర్య తేజస్సులు. ఒకదంట జ్ఞానశక్తి, ఇంకోదంట బలైశ్వర్యములు, ఇంకోదంట వీర్య తేజస్సులు. ఇలా అతను త్రియుగ ఇక త్రిభిహి స్వైహి పద్భిహి ధర్మము మూడు పాదాలతో నడుస్తుందట దాని కాళ్ళు మూడు ఇలా ఉందనుకోండి అది వేరు సంగతి ఏంటది దానము దయ తపస్సు. సత్యం ఎలాగో ఉంది దాన్ని ముట్టుకోలేదు. కదా? దానము, దవా, తపస్సు అనేటువంటి మూడు పాదములతో నడుస్తూ ఉన్నటువంటి ధర్మము మూడు జంటలతో ఉన్న నీవు నిరంతరం నిలబెడుతున్నావు. స్వామి మూడే అది మూడే. స్వామి మూడు రెళ్ళు ఆరు గుణములు గలవాడు అంటే చమత్కారంగా తెలుసుకోవాలంటే ఆరు గుణములు ఉన్న స్వామి మూడు పాదాలు ఉన్న ధర్మాన్ని కాపాడుతున్నాడు అన్నమాట. అంతకంటే రెట్టింపు చూడండి ద్విభిహి త్రిభిహి స్వైహి పద్విహి చరాచరమిదం ద్విజ దేవకార్ధం ఎందుకు? బ్రాహ్మణో మమ దేవత అని చెప్తామే అలాంటి బ్రాహ్మణుల కొరకు దేవతల కొరకు నూనం కృతం తదభివాతి తజత్తమస్య సత్వేననో వరదయా తనువా నిరస్య ఇలా చేసేటువంటి నీవు రజోగుణంతో, తమోగుణంతో అంతటా వ్యాపించినటువంటి రాజస సత్వ ప్రవృత్తులను నీవు సత్వగుణాన్ని స్వీకరించి తొలగిస్తావు. కదా? లోకంలో వ్యాప్తి చెందేటువంటి రాజస తామస భావములు లేదా ప్రక్రియలు ఎలా తొలగాలి? మనం తొలగించలేం. పరమాత్ము తొలగించాలి. ఎలా తొలగిస్తాడు? సాత్వికమైన దేహాన్ని ధరించి లాజ్య తామస భావములను తొలగిస్తాడు చెప్తున్నాడు. నూలం పృతం తదభిఘాతి అభివాతి రజస్తమస్య సత్వేనను వరదయ తనువా నిరత్య సాత్విక దేహంతో సాత్విక రూపంతో ప్రజస్తమ స్వభావాలను నిరసించి ఇలాంటి ధర్మాన్ని నీవు పరిపాలిస్తున్నావు పోషింపచేస్తున్నావు నత్వం ద్విజోత్తమ కులం ఇది ఆత్మ గోపం గోప్తా వృషః

పరహనేన ససూనృతేన అందుకే ద్విజోత్తమ కులం యత ఇష ఆత్మ గోపం. వారే నన్ను కాపాడుతున్నారు అన్నావు కదా. అంటే నేను బ్రాహ్మణులను సేవించుట వలనే. బ్రాహ్మణ పాద పరాగము శిరస్సున ధరించుట వలనే లక్ష్మి నన్ను విడిచిపెట్టడం లేదు. అన్ని లోకాలలో నాకు ఇంతటి మంచి కీర్తి వచ్చినది. అంటే సకల లోకములను నేను కాపాడటానికి. కారణం నేను బ్రాహ్మణులను సేవించుట అన్నావు కదా అదే మాట చెప్తున్నారు గోప్తా వృషః స్వర్హనేన సుసూన్రుతేన నీవు ధర్మమును సత్య సత్యముతో సత్య వాక్య పరిపాలనతో సత్య ఆరాధనతో రుషః అంటే ధర్మము అలాంటి ధర్మము ధర్మమును నీవు కాపాడుతున్నావా? లేక నీవే ధర్మ రూపంతో జగత్తును కాపాడుతున్నావా? కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకోవాలి. ధర్మాన్ని కాపాడుతున్నావని అర్థం ఏమిటి? ప్రపంచాన్ని సకల జగత్తును పరమాత్మ కాపాడుతున్నాడు. జగత్తంతా ఎప్పుడు కాపాడబడగలదో, ఎప్పుడు ధర్మము రక్షించబడగలదో అప్పుడే కాపాడుతున్నాడు. ధర్మమునకు పూర్తిగా హాని కలిగిన నాడు జగత్తు లేదు. జగత్తు ఉన్నది అంటే ధర్మము ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలోనే అది నిలిచే ఉన్నది. పరమాత్మ దాన్ని నిలుపుతూనే ఉన్నాడు. ధర్మాన్ని కాపాడుతున్నారు అంటే అర్థము జగత్తును కాపాడుతున్నావు పరమాత్మ నీవే సకల చరాచర జగత్తును పరిపాలిస్తున్నావు లోకః అగ్రహీష్యతు తరిసేవ నంక్షచి శివః తవ దేవి పంథ. ఒకవేళ ధర్మము కాపాడబడకుంటే బ్రాహ్మణోత్తములు ఆరాధించబడకుంటే ఏం జరుగుతుంది? స్వామి మీరు ఏర్పరిచిన మార్గము. నశిస్తుంది నంచ్ఛతి తరిహ్యేవ నంచ్ఛతి తత్తే లోకః శివ దేవ పంథాః తరిహ్యేవ నశివః తవ దేవ పంథాః స్వామి నీ ధర్మ మార్గము నంచ్ఛతి నశిస్తుంది.

లోకంలో అగ్రహీస్యతౌ ఋషభస్యహి తత్ప్రమాణం అదే చెప్తున్నాడు. ఎందుకు నశిస్తుందయ్యా లోకమంతా? నీవు ఆదరించకుంటే ధర్మాన్ని పాలించకుంటే ఇలా నీవు ప్రవర్తించకుంటే లోకం నశిస్తుందని ఎందుకు అంటున్నామంటే. సకల లోకము వృషభస్య తత్ప్రమాణం. ఉత్తముడు ఆచరించిన దాన్నే ప్రమాణముగా లోకం భావిస్తుంది కాబట్టి. ఏది చెప్పాము కదా తయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్పవుడైన వాడు దేన్ని ప్రమాణం అని అంటాడో లోకమంతా దాన్నే అనుసరిస్తుంది. మరి అంటే ఏమిటి? సకల లోకములను కాపాడుతున్న నీవు ధర్మాన్ని ఆచరించలేదు అనుకోండి. సత్యాన్ని పాలించలేదనుకోండి, బ్రాహ్మణోత్తములను ఆరాధించలేదనుకోండి, ఏమవుతుంది? లోకమంతా అదే పని చేస్తుంది. మరి లోకం మొత్తం అధర్మం ప్రకారం ప్రవర్తిస్తే ఇంకా లోకం ఉంటుందా? ఉండదు. కాబట్టి లోకమునకు ధర్మ మార్గాన్ని అనుసరింప చేయటానికి నీవు ఇలా మాట్లాడావు. ఇలా మాతో వ్యవహరిస్తున్నావు అంటే మాకు ఆ విషయం కొంచెం అర్థమైంది స్వామి. మీరు అనగానే మేము నిజంగా అంత గొప్పవాళ్ళమే అని భుజారేమి ఎగరేసుకోము. మా స్వరూపం ఎక్కడో మాకు తెలుసు చెప్పి. తత్తే అనభీష్టమివా సత్వనిధేహ విధిత్సోహో క్షేమం జనాయ నిజశక్తిభిహి ఉద్ధృతారే సకల జగత్తు యొక్క క్షేమం కోసం మీరు మీ మీ శత్రువులతో శత్రువులను మీరు సంహరిస్తారు ఉద్ధృతారే నైతావతా త్రియధిపతేహే బత విశ్వభక్తుహు తేజక్షతం అవనతస్య సతే వినోదః సకల చరాచర జగత్తును నీ శాసనంలో ఉంచుకునే నీవు కాస్త ఎవరికో తల ఉంచి నమస్కరించినంత మాత్రాన నీ తేజస్సుకి ఏమి అది?

కళంకం కాదు అది మీకు చిన్నతనం కాదు ఎందుకంటారా చూడండి చెప్తున్నాడు సతే వినోదః అది మీకు ఆట. అదే పిల్లలతోటి ఆడుకుందామని తల్లిదండ్రులు అన్నారు దారా బాబు మన ఎత్తిన కూర్చోరా నీ పాదాలు నచ్చెన పెట్టరా అని పిల్లవాడిని తండ్రి ఎత్తిన పిలుచుకుంటాడు. గొప్పోడు అయిపోయాడా? అర్థం కదా పిల్లలతోటి ఎత్తుకుంటా ముద్దు పెడుకుంటా ఎత్తిన కూర్చోబెట్టుకుంటా అరే నీ శ్రీపాద ఎత్తిన పెట్టరా నీ పావనం అయితాను ఏదో బుద్ధ పాటలు అంటాం అనగానే వాడు గొప్పవాడైపోయాడు తక్కువవాడైపోయాడు ఆట సకల చరాచర జగత్తును సర్వమాల నడిపించేటువంటి నీకు నీవు తల ఉంచి కాస్త నమస్కారం అని చేయగానే నువ్వు ఏం తగ్గిపోలేదు, మేము ఏమి గొప్పవాళ్ళం కాలేదు. ఇదంతా అని వినాద వినోదము తతు తే వినోదః యం వానయోహో దవమధీశ భవాన్ విధత్తే కృత్తిన్ వా పదనుమన్మహి. నిర్వేలీకం ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నారు. స్వామి యంవా అనయోగభవం అధీశ భవాన్ విధత్తే అధీశ. అంటే జగన్నాయక అనయోహో అంటే ఈ ఇద్దరికి జయ జయలకు మీరు యంవాదమం ఈ శిక్షను. కలిపిస్తున్నారో ఉత్తిర్నువ లేక వద్దు వద్దు వీళ్ళు ఎక్కడికి పోవద్దు వీళ్ళు నా దగ్గరే ఉండాలి అని ఇక్కడే ఉండటాన్ని అంగీకరిస్తున్నారు. మీరు ఏం చేయదలుచుకున్నా అది మాకు ఇష్టమే. తం అనుమన్ మహి దాన్ని మేము కూడా ఆమోదిస్తాం. మేము ఇలా చెప్పాం కాబట్టి ఇలాగే జరగాలని మీతో అనేవాడమా మేము? మీ వాళ్ళని మీరు శిక్షిస్తారో లేక రక్షిస్తారో ఏది చేసినా మాకు సమ్మతమే. హనుమన్మహి అది కూడా నిర్వీరీకం పైపైకి కాదు ఎలాంటి కపటం దాపరికం లేకుండా. శ్రీకరణ శుద్ధిగా మీరు చెప్పిన దాన్ని మేము ఆమోదిస్తున్నాము. నిర్వ్యలీకం అస్మాసువాయ ఉచితః ధృయతాం సదండః. అంతే కాదు మరి మేము కూడా తప్పు చేశాం కదా.

మాకు ఎలాంటి దండం ఉచితమో దాన్ని విధించండి. వారికి మేము విధించాం, మరి మాకు విధించాలి. ఎందుకంటే యహ అనాగతౌ వయం అయున్ క్షుమహి కిల్భిషేన. పరమాత్మ వచ్చి ఇంతసేపు మాట్లాడితే కానీ వాళ్లకు ద్వారపాలకుడు తప్పేమీ చేయలేని సంగతి లేదు. ఏదో అనాగసవ్వయం నియున్ శ్వహి కిల్విసేన ఏ తప్పు చేయని వాళ్ళను మేము అనవసరంగా శపించాం కదా అది కూడా మేము చేసిన తప్పే కదా కాబట్టి మీరు వారిని శిక్షిస్తారో రక్షిస్తారో అలాగే ముమ్ములను కూడా తగిన రీతిలో దండిస్తారు. మీరు ఏం చేసినా మా కామూలమే. అంటే మరి చేయాలి ఎందుకంటే ఏ కారణంతో వాళ్ళని సభ పెట్టాము? వైకుంఠ లోకంలో అడ్డేమిటిరా? పరమాత్మును చూడకూడదు, పరమాత్ముని ఎవరికైనా హాని కలిగిస్తారా? అనుకున్నారు బానే ఉంది. మరి పరమాత్మను చూడటానికి వచ్చే వారు కోపంగా వస్తారా? వైకుంఠంలో కాగం ఉంటుందా? ఎలాగైతే స్వామికి రక్షణ అవసరం లేదో, స్వామిని సేవించటానికి వచ్చే వారికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు ఉంటాయా? మరి స్వామి దగ్గర కూడా అవి చూ ఇది తప్పు కదా? ఏమో చేశాను నాయనా. నాకు అర్థమైంది మీరు ఎలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారో. మాతో మీరు ఇంత వినయంగా, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారంటే. ఏమర్ధాము? నాయనా మీరు కూడా ద్వారపాలకులతో ఇలా మాట్లాడవలసిందే. నాయనా స్వామిని చూతామని వచ్చామయ్యా. కథలో పడి పంపండిరా మహానుభావా. ఇంత పెద్ద స్వామి అంతా మీ చేతిలో ఉంటాడు లోకమంతా ఆయన చేతిలో ఉంది ఆయనే. మీ చేతిలో ఉంటాడు, మీరు దర్శనం చేయిస్తేనే మీరు చూడగలిగేది. ఆ పరమాత్మ మీ అధీనుడే, నిజంగా మీరే గొప్పవారు అన్నారనుకోండి ద్వారపరాసను. పంపిస్తారా ఆపుతారా అని. ప్రపంచంలో గొప్పది ఏంటి? మాటల చేత. నాయనా నువ్వే చంద్రుడవు, నువ్వే ఇంద్రుడవు, నీ అంత వాళ్ళు ఏడుంటే అయ్యా పోండి అంటారు. నీకు బుద్ధి లేదు కదా అంటే ఇక్కడే ఉన్నాం అంటారు.

కదా అంటే ఇక్కడికి వచ్చిన వారు ఎలాంటి స్వభావంతో ఉండాలో మీరు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని గుర్తు చేయడానికి ఇంత వినియంగా మాట్లాడాడు స్వామి. అయ్యో మీరే నాకు దేవతలు. మీరు ఇలా తల మీద ఉంటారు, ఇవాళ నేను చదివిస్తాను, మీ గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు ఒప్పుకుంటే వీళ్ళని అనుగ్రహించండి. ఆయన ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఇలా మీరు మాట్లాడండి రా వాళ్ళతోటి. చెప్పించడానికి కాదు, నన్ను చూడడానికి వచ్చారు. వీళ్ళు నా పృత్యురు అంటే నా అంతటి వాళ్ళు. నా వాళ్ళని తిట్టి నన్ను పొగిడితే భక్తి ఏంటి? అర్థమైందా? నా వాళ్ళని తిడతారా? నాకు దండం పెడతారా? ఇది ఎందులో తేడింది? అంటే ఈ సత్వం మీకు తెలియలేదు. అన్న సంగతి వాళ్ళకు తెలియడానికి ఇన్ని మాట్లాడాడు స్వామి. వీడికి అర్థమైంది స్వామి స్వామి అయ్యా బుద్ధి బుద్ధి తక్కువ తప్పు తెలుసుకున్నాం మాకు కూడా మీరు. ఏది ఉచితం అనుకుంటారో అలాంటి శిక్ష వేయండి. వారిని శిక్షిస్తారు రక్షిస్తారో మీ ఇష్టము. మీ సమ్మతిని మీ అభిప్రాయాన్ని మేము నిర్వీలీకంగా కపటం లేకుండా ఆమోదిస్తున్నాము. హిల్విషేన అప్పుడు అంటాడు భగవాన్ ఏతౌ సురేచరగతిం ప్రతిపద్య సజ్జా సౌరంభ సంహృత సమాధి అనుబద్ధ యోగౌ ఇప్పుడు పరమాత్మ తన నిశ్చయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఏమనుకుంటున్నాడు స్వామి. ఏతౌ అంటే వీరు ఈ ద్వారపాలకులు సురేధర గతిం ప్రతిపద్య అంటే రాక్షసత్వాన్ని పొంది సద్య వెంటనే ఇప్పుడే ఆలస్యం వద్దు. శిక్ష తొందరగా పడాలి, రక్షణ ఆలస్యం కావాలి అని శాస్త్రం. ఎందుకంటే ఆ శిక్ష అనుభవిస్తే కానీ ఆ మురికి పోదు. అందుకే సద్యః వెంటనే రాధతత్వాన్ని పొంది సంవ్రంభ సంభృత సమాధి అనుబద్ధ యోగౌ. పుట్టినప్పటినుంచి వీరు నన్ను విరోధిస్తూనే ఉంటారు. కోపం, కౌరంభం అంటే క్రోధం. బాగా నా మీద కోపాన్ని పెంచుకొని ఆ కోపం తోటి ఏం పెరుగుతుందో తెలుసా? సంపృత సమాధి, సమాధి భావం పెరుగుతుందట.

అంటే నిరంతరం వీరు నన్నే స్మరిస్తుంటారు. ఎందుకంటే ప్రేమ ఉన్నవాడు ద్వేషించిన వాడంతా స్మరించడు. ఏదో పగ ఉందనుకోండి, కూర్చున్న వాడే, నిలబడ్డ వాడే ఏం చేస్తున్నాడో, ఎక్కడ నుంచి చేస్తున్నాడో, ఎలా వస్తాడో, ఏమంటాడో, ఎలా జప తీయాలో అని చెప్పుకున్నాక బాగా లేదు మరి దశ వస్తుంది కౌన్సుడు. ఆ దీనః సంభిషన్ తిష్ఠన్ శయానః అంటాడు. వాడు కూర్చున్నా, నిలబడ్డా, వెడుచున్నా, వస్తున్నా, పడుకున్నా, పాలు తాగినా, అన్నం తిన్నా, అద్దం చూస్తున్నా. పాలు తాగితే పాలలో తన భోగం కాదు వారి భోగం కనపడతాడు. అద్దం చూసి తలకాయ లేదు ఆయన తలకాయ పడ్డాడు. పడుకుంటే ఆశీర్వాడు కనబడ్డాడు. గతి ఏంటి కంసుడు పాపం. వాడు అంటాడు మధురా నగరం కృష్ణుడు వచ్చాడని అక్రూరుడు చెప్పి పోయినప్పటినుంచి. తెల్లవారే లోపు వాడు ఇన్ని జన్మలలో ఇంతకాలం ఆచరించిన అన్ని పాపాలకు శిక్ష అనుభవించాడు. ఒకే రాత్రి. వేరే వాళ్ళ మన తెల్లారి మోట వేయాలి అని ఉంది. మరి ఉండకూడదు ఇవన్నీ పోవాలి కడిగి పోవాలి. ఆ తెల్ల వాళ్ళు వాడు పెద్ద బాధ బాధ అంటే ఆయన మీద మొత్తం ఉడికిపోయాడు అన్నమాట. కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు అలాంటి అనుతాపం అలాంటి ధ్యానం యోగులకు కూడా. ఉండదు. ఆ మా స్వామి పిలవగానే వస్తాయండి. అప్పుడు పిలుద్దాం. అదే అన్నాడు స్వామి కూడా గోపికలతోటి. మీరు మాయమయ్యాను, మీరు దూరంగా ఉన్నాను, మీరు కలబడడం లేదు, నువ్వు పిలిస్తే రాలేదని కోప్పడకండి. నేను చాటుగా ఉంటేనే నిరంతరాన్ని మీరు తెలుస్తాడు. ఇది ఆ మా ఆయనే లే పక్కనే ఉంటాడు. ఇక్కడే ఉన్నాడులే పిలుస్తానులే అంటాడు. బయట వచ్చిన వాళ్ళే ఆయన కాయలు వేసుకుంటారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా? టీ పొరబాటి టీ తెచ్చి ఇచ్చాడు ఆయనకి ఇయ్యలేదు ఆయన మా ఆయన లేండి ఇప్పుడు ఇప్పుడే తాగాడు అంటారు. వాడు తాగారో తెలియదు. ఆయన ఇప్పుడే తాగాడు మీరు తాగాడు అంటారు మరి మొహమానం చూస్తావా ఏం చేస్తాం ఆలోచించండి. అంటే ఎదురుగా ఉంటే. సన్నిధిలో ఉంటే గౌరవం ఉండదు, సాధన ఉంటే మీరు తడుస్తారు. మీరు నన్ను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికే నేను మీకంటే దూరంగా ఉన్నాను అన్నాడు గోపికల జోతి.

కాబట్టి భక్తుల కంటే పరమాత్మను బాగా స్మరించేవారు శత్రువులే. ద్వేషమే, కోపమే అందుకే అంటున్నాడు సౌరంభ సంభృత సమాధి అనుబద్ధ యోగౌ. చేత బాగా పెరగబడిన సమాధి చేత నా యందే సంబంధము నిరంతరము కలిగి ఉండి అనుబద్ధ యోగం భూయః సకాశ ఉపయాస్యత ఆసు. త్వరగా వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి చేరుతారు. యోవః శాపః మయైవ నిమితః తదవహిత విప్రా. మీరు అనవసరంగా బాధపడకండి. అయ్యో వీరిని శపించామే. నా సమ్మతి అభిప్రాయం సంకల్పం లేకుండానే మీరు వీరిని శపించారా? పాపం మీది కాదు మయైవ విహిత. మీరు పెట్టిందే. మీరు మా వాళ్ళని తిడితే బాగుండదు మీరు తిప్పించాను అంతే. కదా మా స్వామి వాళ్ళని తిప్పించాడు ఏమండీ అంటే ఇది రాజకీయం అన్నమాట. తన వాళ్ళను తాము శిక్షించాలంటే తాను కాకుండా పక్క వాళ్ళని శిక్షింపజేస్తాడు. ఆ సరేలే అయ్యో నువ్వు అలా అన్నారా నేను చూసుకుంటా లే అంటారు వాడు ఇంకేం చేస్తాడు అయిపోయింది చేయో కారో ఇరిగింది అనుభవిస్తాడు వాడు. అయిపోతుంది ఇదొక రాజకీయం అంటారు ఇది నేను చేసింది అనయ్యా మీరు చేసింది కాదు. రెండు నేనే చేశాను. శాపం నేనే పెట్టాను. శాపాన్ని నేనే నియమించాను అంటే తగ్గించాను. అంటే ఏమిటి వీళ్ళకు మనసులో ఉంది ఇంత పెద్ద స్వామి అయినా. మేము చెప్పినట్టే వింటాడు. మేము పంపిస్తేనే ఎవరైనా లోపలికి పోవాలి. మేము నో అంటే అక్కడే ఆగిపోవాలి. ఎవరు? మేమే. దయ ఎవరైనా సరే కొంచెం అహంకారం, గర్వం, మదం అణుమాత్రం పడచూపిందంటే పరమాత్మ అమ్మవారిని కూడా ఉపేక్షించడు. అది ఇందులో సందర్భంలో వస్తుంది. స్వస్థ సందంలో నర్మ కథాలాపమని రుక్మిణి దేవితో కృత పరమాత్మ సరస సలాపాలు. అన్ని ఒక ఒక 40, 40 అంటే 70 శ్లోకాలు ఉన్నాయి. అందులో 20 శ్లోకాలతో అమ్మవారి అయ్యో నువ్వు తప్పు చేశావు ఇంత తిరిగి తక్కువ పని చేస్తావా?

నువ్వు రాజపుత్రి కవు. నువ్వు చక్రవర్తి పుత్రి కవు. నిన్ను చాలా మంది చక్రవర్తులు రాజులు వరించారు ఏరి కోరారు. అలాంటి నీవు ఏ రాజ్యము లేని వాడిని. అసలు భూమి మీద ఉండడానికి స్థలమే లేక సముద్రంలో స్థలం తీసుకున్న వాడిని. రాజులకు భయపడుతున్న వాడిని, పది మంది దాడి చేస్తే పారిపోయి వచ్చిన వాడిని, ఏ సంపద లేని వాడిని, నన్ను వరించావా అని తెలిసొక్క పని చేశావని మొదలు పెడతాను. ఏమన్నావ్ అంటే నేను పట్టమహిషిని నేను కబురు చేయగానే పరిగెత్తుకొని వచ్చాడు కృష్ణుడు. ఏదో కొంచెం ఉంది దాన్ని పూర్తిగా ఎందుకంటే శుద్ధి మురి కొంచెం ఉన్నా స్వామి ఒప్పుకోరు కదా శుద్ధి చేయాలి కాబట్టి అలా అప్పుడప్పుడు దాన్ని ఆ నిప్పులో పడి బంగారాన్ని ఏం చేయాలి? నిప్పులో పడేయాలి. శుభ్రం అవుతుంది. అలాగే స్వామి కూడా మీరేం బాధపడకండి అది పెట్టింది శాపం మీరు కాదు మీరే. నేనే మీ చేత పలికించాను. మళ్ళా నేనుగా వచ్చి వారికి శాపాన్ని తగ్గించాను. అంటే శాపం పెట్టాను, శాప మోక్షాన్ని చూపెట్టాను. అంతా నేను చేసిందే అనవసరంగా మీరు ఎందుకు బాధపడతారు నీకు ఎలాంటి బాధ తోటి పని లేదు అంటే అని బ్రహ్మో వాచా అధతే మునయో దృత్వా నయనానంద భాజనం వైకుంఠం తతధిష్టానం వికుంఠంచ స్వయం ప్రభం ఇలా పరమాత్మ అన్న తరువాత ఈ సనకాదులు నయనానంద భాజనం వైకుంఠం కన్నులకు పరమానందాన్ని కలిగించేటువంటి వైకుంఠ నగరాన్ని లేదా వికుంఠ నగరంలో ఉండేటువంటి ప్రభువైనటువంటి పరమాత్మను పరమాత్మకు నివాసమైనటువంటి వైకుంఠ నగరాన్ని అది స్వయం ప్రభాత అంటే స్వయం ప్రకాశం. దానికి ఇంకొక కాంతితో ప్రకాశం అవసరం లేదు. మన అందరినీ సూర్య భగవానుడు కాయంపజేస్తున్నాడు. మరి ఆ కాంతి సూర్యుడికి ఎక్కడ చెబుతాం ఏం చెబుదాం? సూర్యుని కాంతి ఆ సూర్యస్య సూర్యః అని చెప్తాం కదా కీర్త్యాః కీర్తి సూర్యుడు కూడా సూర్యుడే తత్ర తపతి భానుః అచ భాతి భాస్కరః

చెప్తాడు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, కుతోయమగ్నిహి. ఇంకా అగ్ని ఎక్కడ పనిచేస్తుంది? కాబట్టి నచ చంద్ర తారకా చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, అగ్నిహోత్రుడు కానీ ఇవేవి ఎక్కడ ప్రకాశించవు. తమేవ భాంతం అనుభాతి సర్వం. అతను ప్రకాశిస్తుంటే అతని ప్రకాశం తోటే లోకమంతా. ప్రకాశిస్తుందని చెప్తాం కాబట్టి ఆ పరమాత్మ స్వయం ప్రభువైనటువంటి ఆ పరమాత్మను ఆ లోకమును చూచారు. రుచి భగవంతం పరిక్రమ్య ప్రణిపత్య అనుమాన్యచ దశమైంది కదా సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు వారు ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేశారు వారికే. మనం గుళ్ళో గోపురంలో ఎక్కడో చేసుకుంటాం కదా. కానీ వాళ్ళు ఎంత మహానుభావులు అంటే సాక్షాత్తు సాక్షాత్తు లక్ష్మీనారాయణులకే వారు ప్రదక్షిణం చేసి వంగి నమస్కరించి వారి అనుమతి పొంది అయ్యా వెళ్ళొస్తామండి అని వారు అనుమతి పొంది ప్రతిజగ్ముహు ప్రముదితాః శ్యం సంతః వైష్ణవీం శ్రియం. శ్రీమన్నారాయణ యొక్క దివ్య ప్రభావాన్ని కీర్తిస్తూ ఆనందంతో ప్రతిజగుముహు. మరి మళ్ళీ తిరిగి వెళ్లారు. తరువాత భగవాన్ అనుదౌ ఆహా యాతా మాభయిష్టం అస్తుశం. పరమాత్మ ఏం చేశాడు? అనుచరులతో మాభైష్ట మీరు భయపడకండి. శ్యమస్తు మీకు శుభం కలుగుతుంది. కాబట్టి ఇక బయలుదేరండి. యాతం మీరు వెళ్ళండి. మా భయిష్ట భయపడకండి. క్షమస్తు మీకు శుభం కలుగుతుంది. బ్రహ్మ తేజః సమర్ధోపి హంతుమ్ నేచ్ఛి మతంతుమి. బ్రాహ్మణులు పెట్టిన శాపాన్ని తొలగించగల శక్తి ఉన్న నేను తొలగించను. సమర్ధోపి.

నాకు ఉంది శక్తి చేయలేను కాదు కానీ చేయను. ఎందుకంటారా మతం మీ అది నాకు కూడా ఇష్టమే. అంటే నా సంకల్పాన్నే వారు ఆచరించారు. అంతే కదా పరమాత్మకు ఇష్టం లేకుంటే ఎవ్వడే పని చేయలేడు. తేన విన తృణమపిన చలతి గడ్డిపోత కదలాలన్న పరమాత్మ సంకల్పించాలి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇంత శాపం నా లోకానికి వచ్చి నా దగ్గర నా ద్వారబాహులను శపించారంటే నాకు తెలియకుండానే నా ఇష్టం లేకుండా జరిగిందా? ఇష్టమే. నాకు కూడా ఆమోదమే కాబట్టే నేను దాన్ని శక్తి ఉన్నా తొలగించను. ఎందుకంటే అర ఎతత్ పురయ్య నిర్దిష్టం రమయా కృద్ధయా యదా పురా అపవారితా ద్వారి నిశంతి మయ్యు పారితే. వీళ్ళు కేవలం ఇప్పుడు ఏదో సాకయ్యారు. వీళ్ళు శపించారు, వీళ్ళు శపించారు కాదు, ఇది ముందే వచ్చేసింది. మీరు మర్చిపోయి ఉంటారు. కొద్ది రోజుల క్రితమే కొద్ది రోజులు కాదు కొద్ది క్షణాలు అనుకోవచ్చు. ఏం జరిగింది పాపం మరీ వైకుంఠంలో అక్కడ ఎవరున్నారు ఇద్దరే ఉన్నారు కదా అమ్మవారు అయ్యవారు ఎంతసేపు ఉంటారు ఇద్దరు మొహం చూసుకుంటూ. ఎంత ప్రేమ ఉంటే మాత్రం కాస్త వెగడు పుట్టింది మరీ తీపి తీపి తినేసి విసుగు పెట్టి ఇంత పులిపో కారమో కావద్దు కాస్త మన ఇద్దరం కొట్లాడుకుందాం. ఏమంటారు దాన్ని ప్రణయ కలహం అంటాం. ప్రేమతోటి మరీ మొహం ముట్టిందండి ఎంత మొహం చూస్తావ్ ఎంత ఇష్టమైతే మాత్రం. కాస్త మారాలి కాబట్టి కాస్త కొట్టాడుకున్నాక మళ్ళీ కలిస్తే అబ్బా ప్రేమ డబుల్ అవుతుందన్నమాట. కదా కాస్త వెరైటీగా ఉంటుందని వీరిద్దరూ అని చెప్పి కలహించుకున్నారు. సరదా వినోదని. అలా కలచించుకొని అమ్మవారు కోపం వచ్చేసి నన్ను మీరు ఇంత మాట అన్నారు కదా నేను ఇక బయలుదేరుతున్నాను మళ్ళీ నేను రాను అని దిగి చడచడలా వెళ్ళిపోతున్నారు. బాబా దగ్గరికి వచ్చేసింది. అక్కడ వచ్చి నేను మళ్ళీ రాను అనుకుంటూ పోతున్నాడు. నువ్వు వచ్చినా రానియ్యను పో అన్నాడు. వీళ్ళు విన్నారా అమ్మ. ఓహో అంటే అమ్మవారు మళ్ళీ వస్తే రానియ్యుతుందన్నమాట అర్థమైంది. ఆ అక్కడ ఉంటుందా? ఉండగలదా ఇల్లు విడిచి? అలా అదే పోయి అలా పోయి మా అమ్మ తిరిగి వచ్చింది. వచ్చేసరికి వీళ్ళు ఆమెనే ఆపేశారు. స్వామి వద్దన్నాడు కదా. నా అభిప్రాయం ఆమె అభిప్రాయం తెలియకుండా నా అమ్మవారినే మీరు ఆపితే ఆమె ఊరుకుంటుందా?

హత్రు యజమాని యొక్క అభిప్రాయం తెలియని మీకు తమోగుణంలో పుట్టండిరా అని ఆమె చెప్పింది. ఈ శాపం ఆమెది. ఇప్పుడు అది కేవలం తాకు. ఆమె పెట్టిన దాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇట్ ఇస్ ఓన్లీ కన్ఫర్మేషన్ తప్ప మదరు వీళ్ళు చెప్పింది కాదురా నాయనా మీరేం బాధపడకండి. ఎందుకంటే నా భక్తులు చెప్పిన దాన్ని కాదంటే కాదంటానేమో కానీ మరి హోం మినిస్టర్ ఆజ్ఞను ఎవరు కాదంటారండి ఆమె చెప్పిన మాట అబ్బే ఉత్తమ మాట ఆమె చెప్తే మేము ఒప్పుకోలేం. కాబట్టి ఇది లక్ష్మి అమ్మవారిని ఆపారురా మీరు రాకుండా ఇక వీళ్ళని ఆపడం వింటానా? అమ్మవారిని ఆపినప్పుడే ఈ శాపం వచ్చేసింది. దాన్ని వీళ్ళు మీకు మళ్ళీ వినిపించారు, గుర్తు చేశారు. అంటే మీ ప్రవృత్తిలో కాస్త. మార్పు రావాలి. ఈ ఎందుకని కాసే ఏంటంటే ఎంత గొప్పవాళ్ళైనా పొరపాదన కూడా ఆరు మొగల మధ్యన పోకూడదు వాళ్ళు కొట్లాడుకుంటారో, ముద్దు పెట్టుకుంటారో, తిడతారో, బయటికి పంపించుకుంటారో, వెళ్ళిపోతారో, వస్తారో వాళ్ళకి తెలుసు నీకెందుకు. వాళ్ళ ఇల్లు వాళ్ళ దంపతులు అనుకుంటారు ఓదారు వస్తారు. నీ కృత్యం వేరే వాళ్ళ మీద. ఆడ మొగుడు కొట్లాడి భార్య వెళ్ళిపోతే దారిలో కూడా భార్యని ఆపేస్తారు ఇంటికి రాకుండా. వీడేంటి ఆయనే. ఈ మాటలు మీకు కామన్ సెన్స్ లేదురా. ఇలాంటి తప్పు చేస్తారా అందుకే ఆమె పెట్టింది వీడిని దారి వినిపించారు. కాబట్టి నాకు ఇష్టం. మీలో కాస్త ప్రవృత్తిలో మార్పు రావాలి ఒకసారి వాష అన్నమాట ఇదంటాం ఓరాయిలింగ్ అంటాం కదా అలా మొత్తం కూడా ఓరాయిలింగ్ చేయాలని మేము అనుకున్న పనే అదే ఇప్పుడు జరిగింది మీరు వారించలేక కాదు ఇది ఎప్పుడో జరిగిన దానికి. దృఢీకరణనే ఒట్టేం కాదు కాబట్టి హాయిగా వెళ్ళండి ఏం బాధ లేదు అని స్వామి వారిని ఓదార్చాడు అయితే పురైవ నిర్దిష్టమ్ రమయా కురుద్ధయా యదా కోపించిన రమ అమ్మవారే ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు. పురా అపవారిత ద్వారి విశంతి మైయు పారతే మైయు పారతే నేను కవనం దారిస్తే నేను నిషేధిస్తే కాసే మీరు మాట్లాడితే ద్వారి విశంతి అపవారిత. లోపలికి వస్తూ ఉన్న అమ్మవారిని మీరు ఆపేశారు. అప్పుడు ఆమె కోపించి మిమ్ములను శపించింది. దాన్ని వీళ్ళు కనపడను. ఇది నా ఇష్టమైన మాట కాబట్టి నేను దాన్నే మార్చను. మై సంరంభ యోగేన విస్తీర్య బ్రహ్మ హేళనం కాబట్టి మీరు.

ఈ ఈ నాలుగు రోజులు నా మీద పరిపూర్ణమైనటువంటి ద్వేషాన్ని నింపుకొని ఆ ద్వేష యోగంతో ఇదో యోగం అంట. పరమాత్మ యోగాలు ఇది, ఇది సౌరంభ యోగం, ఇది ద్వేష యోగం. ఇలాంటి ఈ ద్వేష యోగంతో బ్రహ్మ కేళనం నిస్తీల్య బ్రాహ్మణ అపచారాన్ని దాటివేసి ప్రత్యేక్షితం నికాసమ్మి. త్వరగా త్వరగా నా దగ్గరికి వస్తారు కాలేన అల్పీయత చాలా కొద్ది కాలంలోనే మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు ఎంతండి కొద్ది కాలం అంటే కొద్ది కాలం. ఎన్ని యుగాలు? ఓ 28, ఓ 42, ఓ 56. ఎన్ని? 56, 42, 48. అంటే 104, 104, 28. 132 యుగాల తర్వాత వస్తున్నారు. అయితే 132 యుగాలు మనకు వైకుంఠ లోకంలో రెండు రెప్పపాట్లు. ఒకసారి రెప్ప వెయ్యి అక్కడ రెప్ప లేదు కదా మనకేదో కొలత కావాలి కాబట్టి అది రెండు రెప్పపాట్ల కాలం వాళ్ళు పోయారు అయ్యో వీళ్ళు పోయారా అనేసరికి వచ్చేసారు. అయ్యో తీసేసామండి అంటారు. అందుకే కాలేన అల్పీయత అలా అంత రెప్పపాటిలో కూడా తక్కువ కాలం కాబతి అని చెప్తాడు తిరుప్పావు కథా కాలక్షేపంలో రేపలిలో ఉన్న వెన్నుముద్దలు మింగటానికి పరమాత్మ స్వామికి పరిచారకులు, సేవకులు, భక్తులు స్నానం పోసి ధూపం వేస్తే ఆ పొగ అంతా కమ్ముకోగానే అమాంతం కిందికి వచ్చేసి కుష్ణుడిగా పుట్టేసి వెన్నా ముద్ద బాగా అన్నీ తినేసి మళ్ళీ పొగ అయిపోయాక పోయి కూర్చున్నాడు అక్కడే ఉన్నాడు. అంటే అప్పుడు ఆధారం అయిపోయింది అప్పటికి. అంత శ్రమ ఏంటరేమో స్వామికి ఎందుకంటే ఈ ఈ నాలుగు యుగాలు వెయ్యి సార్లు ఒక పూట అన్నాం. కదా మరి ఆయన ఆయన అయ్యాక ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని సార్లు తిరగాలి? కొన్ని కోటలా తిరిగినా గానీ ఒక్క క్షణం కాదని కాలం లేనే లేదే. ఆ టైమే లేదు. కాబట్టి స్వామి అల్పీయతా పునః చాలా కొద్ది కాలంలో మళ్ళీ మా దగ్గరికి వస్తారు.

అల్పీయసా పునః ద్వాస్తౌ ఆదిశ్య భగవాన్ ఈ రీతిలో పరమాత్మ తమ ద్వారపాలకులను ఆజ్ఞాపించి విమాన శ్రేణి భూషణం. వైకుంఠలోకంలో ఉన్నటువంటి అన్ని భవనాలను అన్ని భవనాల కంటే ఉత్తమ భవనంగా ఉన్నటువంటి తర్వాతి శాయయ లక్ష్మి అదుష్టం. స్వంధిష్ణ్యమా విశత్ అన్ని కాంతులు అన్ని శోభలు అన్ని ప్రకాశములు తో విరాజిల్లి ఉండేటువంటి అన్ని భవనాల కంటే గొప్ప భవనంగా ఉన్నటువంటి తన భవనానికి పరమాత్మ మళ్ళీ చేరుకున్నాడు. తనతో గీరువాన వృషభం దుస్తరాత్ హరిలోకతః ఎలాంటి వారి చేత కూడా మళ్ళీ పొంద శక్యము కానటువంటి ఒకసారి పొందితే మళ్ళీ తిరిగి పోనటువంటి శ్రీ వైకుంఠలోకం నుండి ఆ దేవతా ఉత్తములు ద్వారపాలకులు హతస్త్రియౌ బ్రహ్మశాపాత్. ఆలోచించాలి. నచ పునరావర్తతే నచ పునరావర్తతే. నా దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగిపోదని చెప్పిన పరమాత్మ మాటను కూడా తప్పించిన వాళ్ళు తన కాదు పోండి కిందికి వెళ్ళండి. నోరు మూసుకొని పోయాడు. ఇప్పుడు చెప్పాలి ఎలాంటి వాళ్ళు. కాదు నత్య పునరావస్తతి మళ్ళీ తిరిగి పోరు. నా దగ్గరికి వస్తే మళ్ళీ భూలోకానికి పోరు అని స్వామి ఆజ్ఞ. భూలోకానికి పోండి అన్నారు తన కాదు. ఎవరి మాట నెగ్గింది? భక్తుల మాట అదే రహస్యం అన్నమాట అందుకే అంటున్నాడు తౌతు గీర్వా సభౌ దుస్తరాతు హరిలోకతః ఎవరికీ దాట శక్యము కానిది ఎవరు చేర శక్యము కానిది ఒకసారి చేరితే మళ్ళీ తిరిగి రానిది. అలాంటి వైకుంఠలోకం నుంచి హతస్త్రియౌ బ్రహ్మ శాప బ్రాహ్మణుల శాపంతో శోభ అంతా తొలగిపోయి విగతస్మయౌ అభూతాం అప్పుడట. వారి గర్వం పోయిందట. విగతస్మయౌ స్మయం అంటే గర్వం. విగతస్మయౌ గర్వము తొలగినది అంటే మేమే స్వామి ద్వారపాలకులము. మా ఆజ్ఞ అందరూ పరిపాలిస్తారు.

అనుకున్నారు కదా అది పోయింది. బ్రహ్మ శాపం వస్తే కానీ వైకుంఠం నుంచి పతనం అవుతున్నప్పుడు గర్వం పోయిందట. అంటే బాగా సంపద ఉంటే మనకు ఏమొస్తుందన్నమాట? కదా కళ్ళు కాస్త ఇక్కడ ఉంటాయి అది పోయిందనుకోండి అయ్యో ఇట్లా అనుకోలేదండి అప్పుడు బయటికి వస్తాయి అదే చెప్తున్నాడు హతస్గతస్మయౌ తద వికుంఠభిషణాత్ తయోహో నిపతమానయోహో ఇలా వైకుంఠలోకం నుంచి వారు పడిపోతూ ఉంటే హాహాకారః మహానాశీత్ విమానాగ్రేతు పుత్రకా. విమానాల్లో ఉన్న వాళ్ళందరూ చూసి హా హా హా హా హా గా అని చెప్పి అయ్యో వీళ్ళు ఇట్టైపోయారు. జర కూడా పడిపోతున్నారు అని అంటారు లోకమంతా హాహాకారం చేసింది. తాదేవ హదునా ప్రాప్తౌ అప్పుడు చెప్పుకున్నాడు బ్రహ్మ నాయనా. ఆ ఇద్దరే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. అందుకే ఈ బాధ అంతా. మీ లోకమంతా చీకటి అయిందన్నారు చూడండి. ఎక్కడిది చీకటి అక్కడిది. వాళ్ళు తక్కువ వాళ్ళ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ద్వారపాలకులు అంటే వాళ్ళు ఏం చేసినా కానీ ఆ స్థాయిలోనే ఉంటుంది కదా మంచి చేసినా అలాగే ఉంటుంది చెడు చేసినా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇది తాదో రాదో నా ప్రాప్తం కాశ్యపం తేజః ఇది కాశ్యప మహర్షి యొక్క తేజస్సు ద్వితీయ గర్భంలో ఉన్నటువంటి ఆ గుణం ఉంది ఇది వారే. తయోహో అసురయోహో అద్య తేజసా యమయోరితి వహ ఆక్షిప్తం తేజః అలాంటి వారి దివ్య తేజస్సుతో మీ అందరి తేజస్సు పోయింది, ఆక్షేపించబడింది, తప్పిపుచ్చబడింది. తే యతిరిహి భగవాన్ తత్ విధిత్సతి. ఏమయ్యా మేము బాధపడుతున్నాం. మా లోకాలన్నీ చీకటైయిందే, మమ్ములను కాపాడవయ్యా అంటే మొత్తం కథ చెప్పి ఇదంతా ఆ తేజస్సు అది మీకంటే చాలా గొప్పది అందుకే మీకు అది బట్టి చెప్తే అయిపోయిందా?

కథ మాసి ఎందుకు అయ్యా పని కావాలి కానీ అంటే అది వాళ్ళ వాళ్ళ పని కాబట్టి అది నా పని కాదు ఆయన పని అంటే వాళ్ళు ఎవరి వాళ్ళో ఆ పని ఆయనే చేయాలి అంటే నా పరిధిలో లేదు మనం పోయి కంప్లీట్ చేసి అంటారా ఇది నా పొజిషన్ పరిశీలన లేదు పక్క పోసి మొమ్మటాది కదండీ ఇది అప్పటినుంచే ఉందన్నమాట. ఆయనదే ఒత్తుకు నాది కాదు ఆయనది. మొత్తం స్టోరీ చెప్పి ఇది అంగది విషయం ఇది కాబట్టి మీ తేజస్సు కంటే అది చాలా గొప్పది కాబట్టి అక్కడ మీద చేసే పనికిరాదు. అందుకు మీరు ఇలా అయ్యారు అని ఏం బాధపడకండి. భగవాన్ తత్వి చిత్తది. ఎవరికి వారు సేవకులో ఆ పరమాత్మే ఇక్కడ ఏం చేయాలో ఆ పని చేస్తాడు. మీరు కూడా అక్కడ మొదలు పెట్టుకోండి. అది అవసరం లేదు. అన్నీ తెలుసు ఆయనకు. ఆయనే తగిన పరిష్కారం అతనే చేసి భగవాన్ తత్వితిత్పతి అని. విశ్వత్యయః స్థితి లయోద్భవ హేతుహు ఎలాంటి పరమాత్మ మళ్ళీ ఒకసారి స్తోత్రం సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఈ మూడు చేసేవాడు మూడిడికి హేతువు అందులో ఆద్యః అన్నిటికంటే మొదటివాడు యోగేశ్వరేరపి దురత్యయ యోగమాయః మహాయోగులకు కూడా అర్థం చేసుకోలేని యోగమాయా బలము గల మహానుభావుడు క్షేమం విధాస్యతి సః అలాంటి భగవంతుడు త్రియధీశః లోకాధిపతి అలాగే త్రిగుణాధిపతి త్రివేదాధిపతి కదా అలాంటి వాడు సహా నహా క్షేమం విధాత్వితి అలాంటి పరమాత్మే మనకు క్షేమాన్ని కలిగిస్తాడు. తత్ర అస్మతీ విమృసేన ఖీయానిహర్ధాః అలాంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది అంటున్నారు. అస్మదీయ విమృషేన ఇలాంటి విషయంలో మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ఏం చేయలేం ఒక దండం పెట్టండి ఆయన చేసి విందాం. ఎందుకంటే ఆయనే అన్నిటికంటే పైన ఉన్నవాడు ఏం చేయలేం మనం ఆలోచించినా పనికిరాదు విచారించినా పనికిరాదు ఏవో పరిశీలిద్దాం ఏం పరిశీలిద్దాం.

మన అర్జున్ వాళ్ళేదో ఏంటి కొత్తగా ఏదో నౌక ఏదో విమాన కదా ఆకాశయాన నౌక పెద్ద నౌకను తయారు చేశారు. మళ్ళీ ఇప్పటికో 20 ఏళ్లో 50 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రయోగిస్తున్నారు. ఏదో మళ్ళా దాన్ని పోయి చూస్తుందని. అలా అంటే అన్ని చేశాం ఇన్ని చేశాం అది చేశాం ఇది చేశాం రేపు పొద్దున ఎన్ని గంటలకు. ఏదో దాన్ని విడుదల పంపించేస్తాం. అక్కడ అనుసంధానం చేస్తాం. ఏమేమో ఓ మూడు రోజులు నాలుగు రోజులు ఊదరగొట్టాడు. తీరగంటే అంత అనుకున్నాం కానీ ఫెయిల్ అయింది. ఎందుకు అయింది సమయం తప్పింది అందులో ఏదో ఒకటి పోయింది పోయింది. ఇది ఎవరు పోగొట్టాడు ఇది? ఇదంతా ఇంతకు ఏమైనట్టు ఈ వందల వేల కోట్లు? జంగల కాయ వేసాడు. మనం ఏం చేస్తాం వాడు దృష్టి ఉంటే అలాంటి వాడి విషయంలో మన ఆలోచన, మన కృషి, మన విమర్శ, మన పరిశీలన వాటితో ఏం జరుగుతుందయ్యా క్షమం ఆయన చేస్తాడు. అని ఎవరంటున్నారు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ఇంకో మాట కాదు ఎవరు చింత మాట్లాడటం ఒప్పుకోవచ్చు సాక్షాత్తు బ్రహ్మే మనమే చేస్తాం ఆయన చేస్తాడు. కారణం చెప్పగలిగాడు వస్తే ఎందుకు జరిగిందంటే ఇది ఆయన కారణం. అది వాని మనం ప్రార్థిద్దాం వాడు చేస్తాడు అని తత్ రత్మవీయ విమృసేన కియాని హార్ధః అంటే అధ్యాయం అయిపోయిందా ఎంత ఉంది 10 నిమిషాలేనా మళ్ళీ మొదలు పెట్టడం ఎందుకు రిపేర్ చేసుకుంటే మొదలు పెడితే మళ్ళీ ఐదారు స్లోగాలు అయితాయేమో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాహ సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః రేపు వాళ్ళు పుడతారన్న వాళ్ళు రెండు మూడు కాలం ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

I take refuge at the feet of the Guru, the Divine Being, Sri Ramanuja. O mother, O father, O youth, O children, O glory - all in this family lineage are governed by Your law alone. Salutations to the primordial lineage-head.

Salutations to Sri Shukabrahman. Born in the Kanya-bharani constellation, ornament of the Vadhula lineage, son of Sri Rangaariya Guru, worshipper of Shatakopa. Salutations to my Gurus. Those who stand like vultures at the door of Jaya and Vijaya...

We must also worship (archayanntah) even those whom we criticize. Second - 'tushyatu hridah' - not like Brahmins who think they must bow - but with genuine joy in the heart.

'Can we come to that Lord and you won't let us see Him? Will you block us from seeing our Lord?' Then - whose side is the anger on? On the Lord's side or...

'Now I am not changing that. I accept it. But I make a small correction. If you approve it, let it be so.'

'Naasvaadya manju-dattaanam teshaam aatmaa aatriptayaa' - 'vaare' - 'Manyu-dattaah' - they are those given by anger - meaning the snake of anger has bitten them.

This is to show the world how to conduct itself - or is it to show and watch - 'If He curses His own devotees, He won't spare others' - a sign to others.

In the sequence of creation, in the siddhanta (doctrine), Sanakadis are recognized as Prajapatis. They are all that same type. Just as Marichi, Atri and others are there...

Many poets say this, not that. The Supreme Being is right in front. They saw the Paramatma. They spoke with the Paramatma. While the Paramatma was speaking...

'Vipranaam deva-devaanam bhagavaan aatma-daivatam' - the real point is: even if Brahmins consider themselves as gods to others, the Supreme Being is the Atma-deity of Brahmins too.

Those who remain free from modification (vikaara) - they are the Supreme (parama-svaruupah). That is - in some places dharma is humiliated. In some places it is mocked. In some places it is...

Therefore the supreme secret of Dharma - You alone are its great one. 'Nirvikaarah bhava' - be without modification. He who is free from all modification - that one alone crosses death through dharma.

Those who desire all wealth carry the foot-dust of Lakshmi on their heads. Such is Lakshmi - desiring even Her glance, She approaches You...

Yet such as You are - the moment we hear that You will place the foot-dust of some Brahmins on Your head - will we who heard that simply believe it? What is the inner meaning? Please explain a little.

Such a one as You - 'dvijaal pada-punya-raja-puniitah' - purified by the holy dust of the Brahmin's feet - have You become pure through that? Has Your Shrivatsa, Your Kaustubha gem been purified by Brahmin foot-dust?

Jnana-shakti, balaishvarya, virya and tejas. One is jnana-shakti, another is balaishvarya, another is virya-tejas. Thus He is Tri-yuga - and Tri-yuga means...

'Parahanena sasunrite' - therefore 'dvijottama kulam yata isha aatmaagopam' - 'They are the ones protecting Me,' You said. Meaning by My serving Brahmins - by My honoring them...

In the world - 'agrahiishyatau rishabhasya hi tat pramaannam' - that same thing is being said. Why does the world perish? If You don't honor it, if You don't uphold Dharma - this is what happens.

A blemish it is not, not a lowering of dignity for You - why? See what is being said: 'sate vinodah' - it is Your play. Just as parents wish to play with children...

Prescribe for us whatever punishment is appropriate. We punished them; now we must be punished too. Why? 'Yah anaagataau vayam ayun kshumahi kilbishhena' - because we waited and did not stop the wrongdoing.

Because those who come here should be of a certain nature - to remind them what that nature should be - you spoke in such a humble and gentle manner.

Meaning they remember Me continuously. Why? Because one who has love remembers - but one who has hatred remembers as much or even more. If one has a grudge, one thinks of it even while sitting, even while lying down.

Therefore those who remember the Paramatma better than devotees are actually enemies. Hatred itself, anger itself - that is why He says: 'Saurambha-sambhrita-samaadhi-anubaddha-yogau' - absorbed in meditation by the emotion of enmity.

'You are not a princess. You are not a daughter of an emperor. Many emperors and kings courted you and desired you. Such a one as you - what kingdom...'

He says: 'There the sun does not shine, the moon does not shine - kutoyam agnih - where does fire even function? Therefore - na chandra taarakaa...'

I have the power, it is not that I cannot - but I choose not to. Why? 'Your opinion - I also like it.' Meaning, My own resolve was what they were executing. That is all.

The curse of the gatekeeper's mistress - not knowing the master's intention, she cursed them to be born in Tamo-guna. This curse is hers. Now it becomes merely a touch. What she set in motion...

For these four lives, fill yourself completely with hatred for Me - and through that hatred-yoga - this is a yoga - the Lord's yogas include this. This is Saurambha yoga, this is...

'Alpiiyasaa punah dvaastau aadishya bhagavaan' - in this manner the Lord commanded His two gatekeepers and - 'vimaana shreni bhuushanam' - adorned with rows of celestial vehicles in Vaikuntha...

What they thought has gone away. 'When Brahma's curse comes, even Vaikuntha falls' - when falling from Vaikuntha, the pride was gone. Meaning, when great wealth exists, what comes to us?

'Why is the story needed? Work is needed' - that is because it is their work; it is not my work - it is His work - those who belong to Him, He does their work.

Our Arjun and team - what new spacecraft - some airship, some kind of sky-vessel, a great ship they manufactured. Again now after 20 or 50 years later...