గురు జ్ఞానం: దక్షుని గురించి విదురుని ప్రశ్నలు
Guru's Knowledge: Sages Question Vidura on Daksha
విదురుడు మైత్రేయుని దక్ష-శివుల మధ్య పాత విరోధం గురించి అడిగాడు. సమస్త చర అచర జీవులకు జ్ఞానోపదేశం ఇచ్చే గురువు ప్రభువు మాత్రమే అని వివరించబడింది. దక్ష-శివుల మధ్య విరోధం - కాలం గడిచినా శమించలేదు, ఇది ఏదో ప్రత్యేకమైనదని మైత్రేయుడు సూచించాడు. దక్ష మహాయజ్ఞం కథ తొందరలోనే ప్రారంభమవుతుంది.
Vidura questions Maitreya about Daksha and the ancient grudge between Daksha and Shiva. The session explains that the guru of all moving and non-moving things is the Lord who grants jnana (knowledge) to all beings. The enmity that arose between Daksha and Shiva is introduced - it seems to have been something special, Maitreya suggests, since even after time passed it did not subside. The story of Daksha's mighty sacrifice is about to unfold.
పరంపరాం యోనిత్య మచ్య లపదాం పుజై మరుత్పమ్య మోహతస్తంతరాది శృణాయమేనే అస్మభి గురుహో భగవతో శ్రతయేక సింధోః రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్వదంఘి యుగళం ప్రణమామి మోర్ధ్న భూతం సరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరజీ మూత సన్నిభం यादवानां सिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननं विलसद् कुण्डलधरं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం పరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం విష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేవి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గ్రంథం కృష్ణం వందే జగద్గురుం गोपिकानां कुजद्वంద్व कुंकुमाङ्कित वक्षसं శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం वन्दे जगद्गुरुं కృష్ణాష్టकमिदं पुण्यं प्रातरुत्थाय यत् पठेत् కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనత్పారం శక్తే పౌత్రమకల్మకం పరాచరాత్మయం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ పుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కులభూషణం శ్రీ రంగాదియ గురో పుత్రం షఠగోభవమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా వితరి అప్రతిరూపే స్వే కథ ప్రసంగంలో దక్ష ప్రజాపతి యొక్క మరి ఒక పుత్రిక ప్రసూతి అని చెప్పాను కదా. ఆ కదం ప్రజాపతి సూతి. ఈ ప్రసూతి వలన దక్ష ప్రజాపతి వలన సంతానం బాగా పెరిగింది అని ముగ్గురికి చెప్పి ఇందులో 16 మంది దక్ష ప్రజాపతికి తృప్తి కరువు అని చెప్పారు. అందులో 13 గురిని ధర్ముడికి ఇచ్చారు అని చెప్పారు. ఒక మహానుభావుడిని అగ్నిహోత్రునికి స్వాహా అని చెప్పాను. అలాగే ఇంకో మహానుభావు రాలని పితృదేవ సరసు. ఈ సతీదేవి అనేటువంటి మహానుభావురాలని శంకరునికి ఇచ్చి వివాహం చేశారు. ఈ సతీదేవికి సంతానం కలగలేదు. అంటే కలగక ముందే సంతానం కలగక ముందే. తన తండ్రి తన భర్త విషయంలో అనుచితంగా ప్రవర్తించటం వలన కోపించిన కతి యోగాది తనను తాను భస్మం కావించుకొని వెళ్ళిపోయినది. ఆ భాగం చెప్పుకున్నాం. అంటే దక్ష ప్రజాపతి సంతానాన్ని వివరించుకుంటూ వచ్చాం. దానికి కూడా కారణం ఏమిటి? ఆకూతి, దేవభూతి, ప్రసూతి చెప్పుకున్నాం కదా. కద్మ వ్యాపతి యొక్క పుస్తకాలు ముగ్గుర అని చెప్పాం. ఆ కూతి రుచి ఆ భాగం అయిపోయింది. దేవభూతి చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రసూతి గురించి వివరించారు. ఆ ప్రసంగంలో దీన్ని అంటాం ప్రసక్తానుప్రసక్తం అంటాం. అంటే ఆ భాగాన్ని చెప్పుకుంటూ
కథ వచ్చేసింది కాబట్టి ఈ విషయాన్ని వివరించారు. దాన్ని విన్నటువంటి విదురుడు భవే శీలవతాం శ్రేష్టే దక్షః దుధిత్రువత్సరః విద్వేషం అకరోత్ కస్మాత్ అనాదృత్య ఆత్మజాం సతి. ఇందులో పోనీ దక్ష ప్రజాపతి మంచివాడు కాదా? బుద్ధిమంతుడు కాదా? పోనీ అమ్మాయిలంటే ప్రేమ లేదా? అంటే దుహిత్రు వత్సలః అని తానే చెప్తున్నాడు. పుత్రికల మీద ఎంతో వాత్సల్యం ఉన్నటువంటి ఈ మహానుభావుడు. పోనీ శంకరుడిని ద్వేషించాడంటే పోనీ అతను ఉత్తముడు కాదా? శీలవతాం శ్రేష్టే భవీ. ఉత్తమమైన శీలము కలవాళ్ళుని మనం ఎవరెవరిని చెప్పుకుంటామో వారందరిలో ఉత్తముడు రుద్రుడు. పుత్రికలంటే ప్రేమ బాగా ఉన్నవాడు దక్షుడు. అన్నప్పుడు విద్వై మకరోత్ కస్మాత్ అనాదృత్య తన కూతుర్ని కూడా లెక్కించకుండా కూతురి భర్తను అంటే అల్లుడిని ఎలా ద్వేషించాలండి? చమత్కారం ఏంటంటే అమ్మాయిని ప్రేమించిన వాడెవడు అమ్మాయి భర్తను అంటే అల్లుడిని ద్వేషించడు. ఎలా ద్వేషించా ద్వేషించకూడదు కదా మరి అల్లుడిని ద్వేషిస్తాదంటే అమ్మాయిని ద్వేషించాలంటే అయిపోతుంది. ఇవాళ అమ్మాయి మీద ప్రేమ ఉన్నవాడు ఎవడు అల్లుడిని ద్వేషించడే అందులో మంచి అల్లుడు. జీలవాతాం శ్రేష్ఠే అంటే అల్లుడు చెడ్డవాడైనా మామగారు ద్వేషించడు. కారణం ఏమిటి? తన అమ్మాయి కదా అని చెప్పి అన్నారు. మరి వాడు మంచివాడే. జను మంచి వాడే ఎలా వచ్చింది ద్వేశం ఇద్దరికీ ఇప్పుడు ఇక్కడ కష్టం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మా రామం కహం ద్వేష్టి జగతో దైవ సం మహత్. మొదలేమో ఎలా ద్వేషించాడు అన్నాడు. ఇప్పుడు అతను ద్వేషించటానికి ఏ మాత్రము యోగ్యము కాని వాడిని. అతను రాగద్వేషాలకు అతను అతీతుడు.
ఎవరయ్యనే చరాచర గురున్ సకల చరములకు అచరములకు జ్ఞానోపదేష్ట. పున కదా జ్ఞానంతో శంకరాదిత్యే. జ్ఞానం కావాలంటే శంకరుని వలనే జ్ఞానాన్ని పొందాలని శాస్త్రం. కాబట్టి అందరికీ ఋషులకు, మునులకు, యోగులకు చివరికి అచరములకు కూడా ప్రాణము లేని వాటికి కూడా జ్ఞానం ఇచ్చేవాళ్ళంటే. ఇక ప్రాణం ఉన్నవారికి ఇచ్చేవారు వేరే చెప్పాలా? అంతటి మహానుభావుడు శంకరుడు. పోనీ అతను ఎవరినైనా ద్వేషిస్తున్నాడా? నిర్వైరం. దానికి వైరం అనే మాటే లేదు. శాంత విగ్రహం. మనసు మంచిదైనా కొందరి ఆచారం భయంకరంగా ఉంటుంది. అబ్బా ఎలా ఉన్నారండి అనుకుంటా కానీ శంకరుని చూస్తే ప్రశాంతమైన హిమాచలం లాగా ఎలా ఉంటాడు స్వచ్ఛంగా ఉండే మహానుభవుడు అందువల్ల శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్రేష్టి. పోనీ అతను ఇంకెవనైనా ద్వేషిస్తాడా? అతను ఆత్మారాముడు. అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మనే ధ్యానిస్తూ అతని ధ్యానంలో నిరంతరం ఆనందలో మునిగి ఉండేటువంటి మహానుభావుడు. అలాంటి వాడి అంటే జగతో దైవతం సకల జగత్తు అతన్ని దైవంగా ఆరాశిస్తుంది. అలాంటి మహానుభావుడిని కహా ద్వేష్టి కథం ఇక్కడ కహా అంటే ప్రజాపతి దక్ష ప్రజాపతి సహా అంటే బ్రహ్మ ఎవరు బ్రహ్మ దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి ఎలా ద్వేషిస్తాడు ఇలాంటి మహానుభావుడిని కథం ద్వేషి సహా దక్ష ప్రజాపతి ఎలా ద్వేషిస్తున్నాడు ఏదో రాక్షాహిమే బ్రహ్మన్ జామాతుహు స్వసురస్తి చా మహానుభావా ఈ మామ అల్లుళ్ళ కథ అంటే వైరం విద్వేగస్తు యత ప్రాణాన తత్యయే ఏదో ఒకసారి అల్లుడు మామ కొట్టాడుకున్నారు. అదే మామూలు ఏదో మాట వస్తుంది అనుకుంటారు మళ్ళీ మెరిసిపోతారు అంతే మామూలు. కానీ ఈ ద్వేషం తన పుత్రిక ప్రాణాలు పోవటానికి కారణం అయింది.
అంటే ఆ ద్వేషం తగ్గలేదు. ఆగిపోలేదు. వాళ్ళు మర్చిపోలేదు. అంటే కొంచెం విశిష్టంగానే ఉన్నట్టుంది. సంగతి ఏదో చెప్పండి సత్యది. దుస్తే గాన్ సతి ప్రపంచంలో ప్రతివాడు జాగ్రత్తగా కాపాడుకునేది ఏదిని? ప్రాణాన్నే కదా. మరి అలాంటి ప్రాణాలనే వదిలిపెట్టింది అమ్మాయి ఏంటి ఆ ద్వేషం చాలా ధనిష్టమై ఉంటుంది దానికి. కారణాన్ని వివరించవలసింది అంటే పుర విశ్వ సృజాం సస్త్రేపు కథ చెప్తున్నాడు. ప్రజాపతులందరూ ఒక వెయ్యి సంవత్సరాలు ఆచరించేటువంటి ఒక సత్రమునకు దీక్ష పూజారు చెప్పుకున్నాం కదా. సత్రం అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్నదాన్నే సత్రం అంటారు. రెండవది సత్రః బహుకర్తృకః. యజ్ఞమునకు యాగమునకు ఒకటే కర్త ఉంటాడు. సత్రం అంటే బపుకర్తృకం. చాలామంది కలిసి చేస్తారన్నమాట. అంటే ఒకేసారి ఓ 50 ఓ 100 యజ్ఞాలు అవుతుంటాయి. ఒక్కో దానం ఒక్కో దానం సరకగా ఉంటాది. అంటే అన్నీ ఒకే సారి జరుగుతాయి, అన్నీ ఒక విధానం ప్రకారం జరుగుతాయి. దీని యొక్క ప్రారంభం, దాని ప్రారంభం, దాని ప్రారంభం. పూర్ణావుతి మాత్రం అన్నిటికీ ఒకేసారి జరుగుతుంది. ఇలా ఒక విధానం జరుగుతుంది. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అందరూ ఒకే చోట కలవడం. ఇంకో ఉద్దేశం ఏమిటి? యజ్ఞం అనేది ఏదో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మళ్ళీ ఏదో సాయంత్రం కథలు జరుగుతుంది. మధ్యాహ్నం అంతా ఖాళీ. మరి రాత్రి చాలా భాగం ఖాళీ. అప్పుడు ఏం చేస్తారు? పరమాత్మ కథను ఆలాపన చేస్తారు. అదే పురాణ ప్రవచనం అంటాం మనం. అసలు యజ్ఞం అనేది ఎక్కడ సంగర్పించినా దాని కోసమే. భగవంతుని కథను చెప్పుకోవచ్చు వినొచ్చు అనేది ప్రధాన కార్యక్రమం. అందుకే అక్కడ ప్రతి యజ్ఞంలో శోనకాది మనం చెప్పుకుంటాం కదా. శోనకాది మహామూళులు అడుగుతారు సూత మహర్షి చెప్పుతాడని ఇలా వీళ్ళు. సమేతాః సత్రే సమేతాః సత్రంలో అందరూ కూడి తథా అమరయనాత్ సర్వే సానుగాః మునయః దేవతలందరూ వచ్చేసారు.
ప్రత్యక్షంగా పాద రోజుల్లో యజ్ఞం జరుగుతుంది అంటే హవిస్సు ఇస్తున్నారంటే ఆ హవిస్సును తీసుకోవడానికి దేవతలు ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించేవారు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకు ద్వేషం లేదు, తీసుకునే వాళ్ళకు లేదు. ఇంక ద్వేషం కంటే స్వార్థం కూడా లేదు. జగత్ కళ్యాణ కోసం ఇచ్చే వాళ్ళు ఏదో పుత్రకామి ఇచ్చి అలాంటివి ఏవో కొన్ని తప్ప. మొత్తం యజ్ఞములో జగత్ కళ్యాణం ప్రస్తుతం చేశారు. అందుకు అందరూ జనక మహారాజు చేసే యజ్ఞంలో కూడా విశ్వామిత్రులందరినీ తీసుకొని వచ్చినప్పుడు. వెనకమాది ఏమన్నాడు అయ్యా ఇవాళ రేపు లేదు ఎల్లుండి పూర్ణాహతి ఆ పూర్ణాహతికి దేవతలందరూ వస్తారు వారందరినీ సేవించి తర్వాత మీరు వెళ్ళొచ్చు ఇక్కడే ఉండండి అంటే ప్రత్యక్షంగా వచ్చి తీసుకుంటారు అదే రీతిలో దేవతలందరూ అనుచరులతో సానుగా విరోధలే కాదు సానుగా హమరగణాః అలాగే మునయః మునులందరూ అన్ని అగ్నిహోత్రములు తత్ర ప్రవిష్టం ఋషయః దుష్టవా ఇలా వారందరూ కలిసి సత్రం జరుగుతుంటే అలాంటి సత్రంలోకి సరే తాను కూడా మీరు జగతా ఉన్నారు కదా తాను కూడా దాంతో పాల్గొనాలని దక్ష ప్రజాపతి తన పరివారంతో వచ్చాడు. తత్ర యజ్ఞసార అంటాం కదా అది తత్ర ప్రవిష్టం ఋషయః దృష్ట్వా అక్కమివరోచిస ఎలా ఉన్నాడు మహానుభావుడు సూర్య భగవానుడిలా భాసిస్తున్నాడు దివ్యమైనటువంటి తేజస్సు తోటి సూర్య భగవానుడిలా భాసిస్తున్నాడు భ్రాయమానం వితిమిరం కుర్వంతం తన్ మహత్ సదః అంత పెద్ద సభను చీకటిని పారదోలుతున్నాడు అంటే ప్రకాశింప చేస్తున్నాడు. అలాంటి వాడిని చూచి ఉదతిష్టం తదత్యాస్తి. సదస్సులందరూ స్వధిష్ణేభ్యః తమ తమ ఆసనముల నుండి అందరూ లేచి నిలబడ్డారు పెద్దోళ్ళు వచ్చారని గౌరవించారని అందరూ సహాగ్నయ అగ్నిహోత్తా చేరారు ఒక్కరు కాదు. సహాజ్ఞే అగ్రిహోత్రముతో సహా అలా రుతే విరించిం చర్వంచ తదుపాత ఆక్షిప్త చేతసః ఒక ఇద్దరు లేవలేదు ఒకరు బ్రహ్మ రెండోవాడు రుద్రుడు.
బ్రహ్మందురు ఎవరెవరు తండ్రి కాబట్టి మరి కొడుకే కదా తండ్రి ఎవరు తన కుమారుడు పుత్రులు వస్తే తండ్రి చేస్తాడా ప్రశ్నే లేదు తండ్రి ఎవరెవరు ఇక ఈయనే ఆత్మారాముడు శంకరుడు అతను లేవాల్సిన పని లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ తప్ప అందరూ లేచారు. అందరైనా ఎందుకు లేచారు? న్యాయంగా యజ్ఞం జరుగుతున్నప్పుడు ఋత్వికులు కానీ, పోతలు కానీ, అధ్వర్యులు కానీ, నిజమాని కర్త కానీ. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ లేవకూడదనే శాస్త్రం. మరి ఎందుకు లేచారు? తద్భాస ఆక్షిప్త చేతసః. అతని దివ్యమైన తేజస్సును చూసి అన్నీ మరిచిపోయి వారి మనస్తంతా ఆయన వైపే లాగబడి అందరూ నిలిచారు. అతని నివ్యమైన తేజస్సులు చూసి అందరూ లేచారు. సేతసః సరసత్పతిభి దక్షః భగవాన్ సాధు సత్కృతః ఈ రీతిలో లేచిన వారందరూ దక్ష ప్రజాపతిని చక్కగా ఆదరించి అయం లోక గురుం నత్వా నిశసాదతదాజ్ఞయా సత్యగా వెళ్లి బ్రహ్మ ఉన్నాడు నాన్నగారు సర్దు కదండీ అక్కడ వీడు బ్రహ్మకు నమస్కారం చేసి బ్రహ్మ యొక్క ఆజ్ఞ తోటి తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు. పురాణ్ నిచన్నం మృళం దృష్ట్వా నా మృష్యత్ తత్ అనాదృతః. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మకు నమస్కారం చేశాడు. నాయనా కూర్చోవయ్యా బ్రహ్మ, ఓ ఆత్మాన్ని చూపెట్టాడు. బ్రహ్మ ఆజ్ఞను పొంది ఈ మహానుభావుడు కూర్చోబోతున్నాడు. పోనీ కూర్చున్నాడు అనుకున్నాం. ఈ కూర్చుంటూ ఉండగా అలా చూశాడు. చూస్తే అంతకుముందే కూర్చొని ఉన్నాడు ఇంకో ఆయన కనబడాడు. ఎవరు రుద్రుడు. తన అల్లుడు మరి. న్యాయంగా అల్లుడు మామని చూస్తే ఏం చేయాలి? లేవాలి, నమస్కారం చేయాలి, మాట్లాడాలి, మర్యాద ఉంది కదా. అందుకనే తనకంటే ముందు ఉన్నటువంటి కూర్చున్నటువంటి మృణుడిని శంకరుడిని చూసి నా మృష్యత్ సహించలేదు. వాచ వామం చక్షుర్భ్యాం అభివీక్ష్య దహన్నివా కోపం వచ్చేసింది. కోపం వచ్చి వామం అభివీక్ష్య వంకరయ చూస్తున్నాడు చక్కగా చూశాడు అన్నమాట. కోపం వచ్చి మన చూపు మారుతుంది కదా. ప్రశాంతంగా ఉండే వాళ్ళంతా కోపం వచ్చిందంటే వంకర చూపుతుంది. అలా వంకరగా చూస్తూ ఉవాచ వామం చచ్చుర్ధ్యామ వివీక్ష్య దాహాన్ని వా చూపుతో కాలుస్తున్నట్టుగా.
వంకరగా చూస్తూ మాట్లాడాడు శ్రూయతాం బ్రహ్మర్షయః ఋషులందరూ వినండి మే సహ దేవాః సహ అగ్నయః రుషులు, దేవతలు, అగ్నివోత్తులు అందరూ నీ చెప్పే మాట వినండి. సాధువునాంబువతో వృత్తం నాజ్ఞానాత్ నచ మత్సరాత్. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటి? సజ్జనులు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాను. అది కూడా అజ్ఞానంతో కాదు. అంటే మీకు తెలియదని చెప్పడం లేదు. నాకు మత్సర నాకు మాత్రమే తెలుసని కూడా చెప్పడం లేదు. ఒక మాట చెప్పాలంటే రెండే కారణం కదా, తెలియదు కదా విను అంటాం. లేదా నా గురించి చెప్తున్నాను అంటా. ఇంకా సమస్య రెండిటికీ కాదు. ఓ సభలో ఎవరైనా ఒకరు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని హెచ్చరించడానికి సభను ఉద్దేశించే మాట్లాడతాం. సార్ అర్థం చేసుకుంటారు. లేకపోతే ఎట్లా చెప్తారు. ఇందులో నేను చెప్పేది మీకు తెలియదని కాదు, నాకు మాత్రమే తెలుసని కూడా కాదు. అయంతు లోకపాలానాం యచోఘ్నః నిరపత్రపః ఆయన లోకపాలకుడే కదా? శంకరుడు కదా అక్షదిక్పాల ఆయన దిక్పాలకుడు ఈశాన్యం ఈశాన్యం ఆయనే కదా ఈశాన్య దిక్కున ఆయనే పాలకుడు. అలాగే మూడు లోకాలు అనుకున్నాం కదా ఇతను సత్వరజ తమో గుణాల్లో తమో అధిపతి. కాబట్టి శంకరుడు కూడా దిక్కుపాలకుడు అలాగే లోకపాలకుడు. కానీ అవి కూడా. లోకపాలకుడై కూడా ఇతను తన తోటి లోకపాలకుల కీర్తిని చెడగొడుతున్నాడు. వారందరికీ మత్స తెస్తున్నాడు. ఎందుకంటారా నిరపత్రపః సిగ్గు విడిచినవాడు, సిగ్గుడైనవాడు. సద్భిరాజైత స్పందా ఈన స్తబ్దేన దూషితః. మంచివారు నడిచేటువంటి మార్గాన్ని ఈ జడుడు మచ్చ తెచ్చాడు, కలుషితం చేశాడు. ఏటమే.
శిష్యతాం ప్రాప్తః యన్మే దుహితి అగ్రహీతు పాణిం నా పుత్రిక పాణిగ్రహణం చేశారు. సాక్ష్యం ఎలా అనుకుంటున్నారా? విప్ర అగ్ని ముఖతః బ్రాహ్మణ సాక్షిగా అగ్ని సాక్షిగా. నా అమ్మాయి పాను గహనం చేశాడు. ఇప్పుడు ఎలా అంటున్నాడో దానివల్ల ఏమైంది అది అంటే ఏషమే శిష్యతాం ప్రాప్త. ఎప్పుడైతే అల్లుడు అయ్యాడో ఏమర్థం శిష్యుడు పుత్రుడు అల్లుడు ఒకే రకం వారిని. గారు అంటే గురువు అని అర్థం. మామ గురువు, అల్లుడు శిష్యుడు. నా పుత్రిక హస్తధానం చేశారు కాబట్టి ఇతను నాకు శిష్యుడు అయ్యాడు. సావిత్రియా ఇవ సాధువత్ అన్నాడు. సద్బ్రాహ్మణుడు గాయత్రీ మంత్రాన్ని తీసుకున్నట్టుగా గాయత్రీ మంత్రాన్ని స్వీకరించిన సద్బ్రాహ్మణుని వలె. ఇతను కూడా మంచి వాని వలె మా అమ్మాయి పాణి గ్రహణం చేశారు. మంచి వాని వలె అంటే కాడువ అనమాట చూడండి. సాధువతు గృహీత్వ మృగశాభాక్ష్యః మా అమ్మాయి ఎలాంటిదండి పాపం. మృగశాభాక్షి అంటే లేడి కన్నుల వంటి కన్నులు కలది. మరి ఈ మహానుభావుడు ఏంటి వాడు? పడితే మంచిగా ఉంటే అందరూ మంచివాళ్ళు కదండీ. ప్రేమ ఉన్నప్పుడు చాలా మంచివాళ్ళు. కోపం వస్తే వాళ్ళు జరి వాళ్ళ అయిపోతారు. పడిదాకా కనిపించినటువంటి మహానుభావుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మా అమ్మాయి అయితే లేడి కన్నులే కానీ ఇతను మర్కటలోచనః కోతి కన్నులు కలవాడు అంటున్నాడు. గృహీత్వ మదశా భాక్ష్యాః పాణిం మర్కటలోచనః ప్రత్యుత్సానాభివాదర్హి వాచాపి అకృతనోచితం మరి అలా అల్లుడు. మరి శిశువుడిలాగా ఉండేవాడు, మరి మామగారు వస్తే ఏం చేయాలి? లేవాలి, ఎదురుగా రావాలి, నమస్కారం చేయాలి, ఆదరించాలి. కదా? ఇవన్నీ ఏమీ చేయలేదు. పోనీ సరే అల్లుడు కాబట్టి కొన్ని మనం పట్టించుకోం. కానీ సం వాక్ తోనైనా నమస్కారం అండి అంటే అయిపోయేది కదా. కూర్చో లేవకు బ్రదర్. కొన్ని మనం పట్టించుకోం. అసలు నన్ను వచ్చినోడు గుర్తుపట్టాలి గుర్తించాలి కదా గౌరవించాలా. వాచాపి.
కనీసం నోటితోనైనా ఆ నమస్కారం అమ్మయ్య గారు రండి కూర్చోండి. కాస్త లేవకపో మనం అంతా రాంచినాం కదా లేవకపోతాం ఆ కూర్చోండి అంటే కూర్చోండి ఎప్పుడు అంటాడో చూసుకుంటాం మనం. భగవంతుడు చూసుకుంటాం కదా ఏదో రాబోయేలా ఇట్లా అంటాడు లేవడు. అయ్యో కూర్చోండి ఏం చేస్తారు ఆ సరే రండి అంటాడు అంటే ఇక్కడికి. ఈ కూడా గౌరవించే లాంఛనాలు అన్నమాట. కనీసం ఏంటి ఫార్మాలిటీ అంటారు కదా. ఆ కనీసం ఆ పని కూడా చేయలేదు ఇతను వాచాపి. వాక్కుతో కూడా ఉచితం నాకృత. తగిన మర్యాద చేయలేదు. లుప్త క్రియాయా అశుచయే మాలినే భిన్న సేతవే ఈ మహానుభావుడు ఇప్పుడు అన్ని ఆచారాలను రూపింపచేశాడు. లుప్త క్రియాయ తర్వాత అశుచి ఆచారహీనుడు అంటే పవిత్రుడే కదా అశుచయే మానినే అభిమానం అంటే అహంకారం కలవాడు భిన్న సేతవే పెద్ద ఆచారాన్ని భంగం చేసినవాడు అనిచ్ఛెన్నపి అప అన్ని అనిత్యన్నపి అదాం బాలాం శూద్రాయైవ ఉసతీం అసలు ఈయనకు మా అమ్మాయిని ఇవ్వాలని నాకేం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకున్నా ఇచ్చాను. ఎందుకు ఇచ్చా ముందర చెప్తా ఎందుకు ఇచ్చానంటే ఏదో నాన్నగారు చెప్పారని అంటే బ్రహ్మగారు చెప్పారని ఇచ్చారండి పాపం. అనిత్యన్న చెదదాం బాలం. ఎందుకంటే కనీసం ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలనుకుంటే అబ్బాయికి సొంత ఇల్లు ఉందా అంటారు కదా ఏమడుగుతారండి. చెప్తాడు కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం అంటాడు. తల్లి ఏం కోరుతుంది అబ్బాయి ఏం కోరుతుంది అమ్మాయి ఏం కోరుతుంది కన్యా అబ్బాయి అందంగా ఉంటాడా? తల్లి ఏం గుర్తుంది? ఏమన్నా ఆస్తి ఉందా? పితా ఆస్తి తండ్రి అబ్బాయి చదువుకున్నాడా? బాంధవా కులం ఇచ్చింది. మన కులం వాడేనా అంటారు వాళ్ళకి వచ్చింది వాళ్ళకెందుకు? ఇక ఇతరులు ఉన్నారే పప్పన్నం పెడతారా అంటారు. మృష్టాన్నమితరే జనా వానక అవే ఎందుకు వాళ్ళు వేరైతే వానక ఎందుకు పొద్దున్న పాపన్న పెడతారా పెళ్ళికి పిలుస్తారు కదా అవి చేసుకోమంటారు. లక్షణం అది. అలాగే మరి పోనీ అబ్బాయికి ఏమైనా ఇల్లు ఉందా? ఉంటే అదేంటి స్లాబా, గుడిసెనా, రేకురా ఇవన్నీ అడుగుతారా రండి. ఒకడేనా రెండు అంతత్తులు ఉన్నాయా? అడుగుదాం అంటే వీడి ఇల్లు చూస్తే స్మచానం.
ప్రేతావాసేషు ఏ ఇల్లండి ఆయన ఉండేది? ప్రేతాలు ఉంటాయండి స్మశానంలో చూడండి చూడండి ప్రేతావాసేషు ఘోరేషు. పోనీ అక్కడ ఉండేవాళ్ళు అనుచర్యులంటే ఎవరు? ప్రేతైహి భూతగణైరుతా అన్ని భూతాలు ప్రేతాలు పిశాచాలు. ఇది అడ్డమేట్ గా ఉన్న పిల్లలు ఇస్తారండి. నాకు అది ఇష్టం లేదు. భూతజనైహి వృతః అతి ఉన్నత్ ఉన్మత్తవన్ నగ్నః పోనీ వాళ్ళు ఉంటే ఉండిరి వీడేనా మంచిగా ఉంటాది అంటే ఉన్మత్తవత్ ఓ పిచ్చి వాళ్ళలాగా తిరుగుతుంటాడు. ఎంత పిచ్చివాడు పిచ్చివాడు అంటే గుర్తు ఏమిటండి? ఒంటి మీద బట్టలు లేకుంటేనే పిచ్చివాడు అంటాడు. ఏ అలాగే ఉంటాడు ఉమ్మ తోత నగ్న శంకరుడు ఎలా ఉంటాడు? దిగ్వాస దిగంబరుడు అని అర్థం ఇలా నగ్నంగా తిరుగుతుంటాడు. హసన్ రుదన్ వ్యుక్తకేశః హస కాస్త క్రాపింగ్ ఉండి అంటే ఆయిల్ రాసుకొని మంచిగా దువ్వుకొని అందంగా ఉన్నాడా అంటే వ్యుక్తకేశః అది కాస్త జుట్టు విరబోసుకొని ఏడుస్తూ నవ్వుతూ పరమ వికారంగా తిరుగుతాడు. చితాభస్మకృతస్నానః మనం పొరలు పూసుకుంటే ఆయనే బూడిజ పూసుకుంటుంది. అది కూడా ఏం బూడిజ? చితాభస్మం. రాష్ట్రంలోని బూడిజనే పూసుకుంటారు. చితాభస్మకృతస్నానః. ప్రేతస్త్రం అస్తి అయితే అయిందండి లేకపోతే బంగారం, వజ్రాలు, మణులు, మాణిస్య రత్నాలు ఇవన్నీ భారాలు ఉంటే సరే ఐశ్వర్యం ఉంది కదా ఎట్లా ఉందో పాటించుకో అంతే కదా. డబ్బు బాగా ఉండే ఉంటే వాడు ఏం చేసినా చెల్లుతుందండి అంటాం. ఇదిగో మరి నగలు ఆభరణాలు ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి? ప్రేతస్వరజ్ఞ అస్తిపూషణ. ఎముకలు సైనికుల శవాల ఎముకలు ఉంటాయే వాటిని అలంకారం చేసుకొని ఉంటాడు అస్తిపూషణ. శివాపదేశః అశివః ఇతని దగ్గర ఒక్కటి మంచిది లేదండి. ఒక పేరు మాత్రం బాగుంది. శివ అంటే మంగళకరుడు అని. ఆ మాట ఎందుకు అంటామంటే మంగళం కాకుంటేనే అంటాం కదా. కదా మంగళవారం అంటాం. అదేం వారం? మంగళవారం ఆ మంగళ ఏం చేయకూడదో అర్థం. మంగళవారం అంటే ఆ మంగళం అనలేక మంగళవారం అంటున్నాం. నా స్త్రీలం కీర్తయేత అని శాస్త్రం. ఆ స్త్రీలం పలకకూడదు. పూర్వ సువాసినులు అంటారు. ప్రతి అర్థం ఏంటి అలాగే సంగీత పేరు మాత్రం శివ వాస్తవంగా అశివః అమంగళుడు మత్తః మత్త జనప్రియ ఎప్పుడు మదించి ఉంటాడు.
మరించి ఉన్న పిచ్చి వాళ్ళకే ఇతను ప్రియు పీతి అంటే ఇతనందరూ పిచ్చి వాళ్ళనే పూజిస్తుంటారు. పతిహి భ్రమద భూతానాం భూతములకు. ప్రమధ గణానికి తను అధిపతి. ఎవరు వాళ్ళు? తమో మాత్రాత్మకాత్మన. తమోగుణం మాత్రమే ప్రధానంగా ఉండేటువంటి భూత ప్రేతములకు నాయకుడు. తస్మై ఉన్మాదనాథాయ ఒక పేరు పెట్టాడు దచ్చుడు. ఎవరయ్యా అంటే ఆయనే ఉన్మాదనాథుడు అట అంటే పిచ్చి వాళ్ళకు లేడట. ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ కనీసం ఆచారం కూడా లేదు. పోనీ మంచి హృదయం ఉందా దుర్హృదే. దుష్ట హృదయుడు దత్తాబత మయాసాధి ఇలాంటి వాడికి పరమ ఉత్తమురాలైన నా అమ్మాయిని ఇచ్చాను తెలుసా ఎందుకో చోదితో పరమేష్టినా మా అన్నయ్య గారు బ్రహ్మ గారు వాడికి ఇవ్వయ్యా అని చెప్తే నాన్న గారు మాకు అనలేక ఇలాంటి వానికి ఇచ్చానండి. పోనీ వాడు చేసుకున్న వాడు జాగ్రత్తగా ఉండాలి కదా అది కూడా లేదు వీడికి. వినింజైవం ఈ ప్రకారంగా నిందించి సహా గిరిసన్ అప్రతీపం అవస్థితం ఇన్ని మాటలు అంటున్నా. ఇంతగా నిందిస్తున్న శంకరుడు మాత్రం అప్రతీపం. ఎలాంటి ప్రతీకారం చేయలేదు. అంటే సమాధానమే చెప్పలేదు. జ్ఞాని అంటుంటాడు ఎందుకు తినబోదా అని పరమ శాంతమూర్తి కదా ప్రశాంతంగా ఉండాలి. అప్రతీపం అవస్థితం ప్రతీకారం చేయకుండా కూర్చొని ఉన్నవాడిని దక్షః అధ అపోపత్పృత్య కృద్ధః శక్తుం ప్రచక్రమే మరి తీసం తీసుకొని. ఆచమనం చేసి అతన్ని శపించడానికి సన్నద్ధమయ్యాడు. అయంతు దేవయజనే ఇంద్ర ఉపేంద్రాదిభిహి భవః సహభాగం నలభతాం దేవైహి దేవగణ అధమః. తను దేవతలందరిలోనూ అధముడు అంటున్నాడు. అయితే ఏమిటంటే అంటే దేవతలు ఇంద్రుడు, బ్రహ్మ, ఉపేంద్రుడు ఇలాంటి దేవతలందరితో కలిసి ఆచరించేటువంటి యజ్ఞంలో ఇతను
భాగమును పొందకుండు గాక. సహభాగం నలభతాం. యజ్ఞంలో వారి దొర్జనకి భాగం లేకుండా ఉండుగాక. నిషిధ్యమానః సదస్య ముఖ్యైహి దక్షః గిరిత్రాయ విసృజ్య శాపం ఇలా శాపం పెట్టడానికి సన్నద్ధం అవుతున్నప్పుడే అందరూ వద్దు వద్దు తప్పు అలా ప్రవర్తించకుండా నువ్వు జాగ్రత్త అని వారిస్తూ ఉన్నా వారి మాట వినకుండా శజ్ఞనునికి శాపం పెట్టి తస్మాత్ వినిష్రణ్య వివృద్ధ మన్యుహు జగామ ఇంకా మనస్సులో ఆ కోపం పెరుగుతుంది తగ్గడం లేదు అక్కడ. అందుకే చాలా భయంకరమైన శత్రువు ఎవరు? తన కోపమే తన శత్రువు అది మహా భయంకరమైన శత్రువు అంట. విషం కంటే భయంకరం అంటాడు. విషం లోపల పడ్డ తర్వాత కాలుస్తుంది. ఇది బయట నుంచే కాలుస్తుంది. ఒకసారి కోపం వచ్చేసింది అనుకోండి మనకు ఉచితం అనుచితం జ్ఞానం అజ్ఞానం ప్రేమ మనుగు ఏమి అన్నీ పోతాయి. అందుకే వివృద్ధ మన్యుహు బాగా కోపం అంతా పెరుగుతుంటే. అక్కడ ఉంటే ఇంకేం చేస్తాడు అనుకోని వినిష్క్రమ అక్కడి నుంచి బయలుదేరాడు. జగామ కౌరవ్య నిజం నికేతనం తన ఇంటికి తాను వెళ్ళాడు. శపించాడు. శపించిన తర్వాత కూడా కోపం. చల్లారలేదు. ఇంకా పెరుగుతూ ఉంది. ఇక ఇక్కడ ఎందుకు ఉండాలని తన ఇంటికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. విజ్ఞాన శాపం గిరిశానుగాగ్రణీహి నందీశ్వరః రోషకషాయ దూషితః. చంద్రుని కోపం రాలేదు. నడి ఊరుకున్నాడు. ఎందుకంటే వాడు యజ్ఞ భాగం ఇస్తే ఏమి ఇయ్యకుంటే ఏమి ఎవరికంటే ఆ బాధ. బాధం కోసం కొట్టనే వాళ్ళకు బాధ. అది లేకుంటే బగరే అనుకుంటే బాధ. ఆయనకేం బాధ ఎవరు బాధ ఇవ్వకుండా ఎవరు బాధ ఇవ్వకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ తమ ప్రభువును అవమానిస్తే సేవకులు ఊరుకుంటారా? ప్రభువు ఒపిక పట్టొచ్చు. పోనీ అని ఊరుకోవచ్చు కానీ మా లీడర్ ని అంటారా చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు బాగుంటారు వీడు తనకు వస్తాడు అలాగే ఈ శంకరుడిని అలా నిందిస్తే అతనికి అత్యంత ప్రీతిపాత్రుడు.
ప్రథమ ప్రధాన సేవకుడు ఎవరయనే నంది. ఎలాగైతే విష్ణువు గరుడు అంటామో శివునికి నంది బ్రహ్మకు హంస. ప్రధానం వీళ్ళు అంటే వీళ్ళంతా వాహకులు వాహనం అంటే శబ్దం అంటే మంత్రం మనం చెప్పుకున్నాం ప్రతి వాహనము మంత్రం అని చెప్పుకున్నాం అలా ఇతను. నందీశ్వరః రోష కషాయ దూషిత కోపం వినక వచ్చేసింది. శంకరుడు అంటే విచేంద్రియుడు కాబట్టి నవ్వి ఊరుకున్నాడు. నందీశ్వర కాదు కదా. రోష కషాయ దూషిత కోపం వచ్చేసి దేవుడు దూషించబడి మహానుభావుడు దక్షాయ శాపం విససర్జ్య. ఇతను శపించాడు దర్శుని. అది కూడా పరమ భయంకరంగా శపించాడు. ఏచ అన్వమోదన్ తదవాచ్యతాం ద్విజా. ఈ శాపాన్ని ఒక దక్షునికే కాదు దక్షుడు శంకరుడిని శపిస్తుంటే ఆమోదించిన వాళ్ళు కొందరు ఉన్నారు అభినందించారు ఆ బాగా బాగా అన్నావురా బాగా అన్నారు బాగా తెచ్చారు తాము తిట్టలేక ఉన్నారు తాము తిట్టలేదు అనుకోండి శక్తి లేదు. అలాంటి వాళ్ళు తిడుతుంటే వీళ్ళు వెనక ఉండి ఆ బాగా అంటున్నారు సప్పట్లు కొడతారు అంటే వీళ్ళకి ఒక తృప్తి ఆ మీ చేసిన తృప్తి అనమా. ఇది మొదల నుంచి ఉంది వాళ్ళకి ఏం కాదు. అనాధి నుంచి ఉంటుంది. అందుకే దక్షుడు రుద్రుడిని శపిస్తుంటే కొంతమంది ఆమోదించిన వాళ్ళు ఉన్నారు. నంది చూశాడు ఎవరెవరు ఉన్నారు అంటే ఆ పార్టీ ఎవరో అర్థమైపోయింది వారికి. ఈ పార్టీ అంతా ఒక రెండు పార్టీలు అయిపోయాయి అనుకోండి. కాబట్టి దక్షుడి యొక్క శాపాన్ని అభినందించి ఆమోదించిన వారిని కూడా నందికేశ్వరుడు. శపించాడు. వాచ్యతాం ద్విజాః ఏతత్ మత్స్యముద్దిశ్య భగవతి అప్రతిద్రుహి దృహ్య దృశ్యతి అజ్ఞః పృథద్ దృష్టిహి తత్వతః విముఖో భవి పెద్ద శాపం. మనకి ఇప్పుడు ఇది మామూలు. మనం ఇప్పుడు చేస్తున్న పని అంతా అదే. మనకి ఇది మామూలు. కానీ ఆనాడు ఇలా ఉండాలంటే శపించాలన్నమాట. ఒకళ్ళని శపిస్తేనే ఈ బుద్ధి వస్తుంది. ఇలాంటి బుద్ధి మనకున్న బుద్ధి ఉందా ఇప్పుడు? అలాంటి బుద్ధి శాపం వస్తే వచ్చేదట. ఏంటా బుద్ధి? తత్వతః విముఖః. జీవాత్మ పరమాత్మ ప్రకృతి. ఉన్నాయి కదా? ఈ తత్వములను తెలియకుండా పోవుగాక.
అంటే తత్వములను తెలుసుకోవాలనే బుద్ధి లేకుండా ఉండు కాబట్టి పిచ్చది. ఇప్పుడు అది సహజము. తెలుసుకుంటే శాపం. అది పిచ్చోడయ్యా ఇప్పటినుంచి వేదాంతంలో పడ్డాడు అది పిచ్చోడు. వేరా అంత లేదు అనుకోండి అబ్బా వాడు ఉత్తముడు పనికొస్తుందండి అంటున్నాం. అది కారం యొక్క పరిస్థితి అన్నమాట. అందుకే ఏం చెప్పించాడు తత్వతః విముఖోభవి. తత్వముల నుంచి దూరంగా ఉంటాడు అంటే దేహం వేరు, ఆత్మ వేరు. ఆత్మ వేరు, ఆత్మలో ఉన్న పరమాత్మ వేరు. అంటే అంతర్జామి స్వరూపం, ఆత్మ స్వరూపం, దేహ స్వరూపం ఈ మూడు తెలియకుండా అవుతాడు అంటే. నిత్యము దేహాత్మాభిమానంతో ప్రాకృతిక భోగములలో మునిగి ఉంటాడు అన్న మాట అర్థం అవును కదా చెప్తారు. ఎతదు మత్యముద్దిస్య భగవతి అప్రతుద్దిహి ఇది కూడా చాలా జమత్సంగా చెప్పాడు. తను మర్త్యుడట. ఎవరు? శంకరుడిని మర్త్యః అన్నాడు నందికేశ్వరుడు. మర్త్యుడు అంటే మరణ తీరః. కదా? కారణం ఏంటంటే బ్రహ్మ కానీ రుద్రుడు కానీ పరమాత్మ యొక్క అంశావతారాలు. కలియకాలంలో ఆయన పోతాడు ఈయన పోతాడు ఆ లోకం పోతుంది ఈ లోకం పోతుంది. కాబట్టి మరణ ధర్మము కలవారే కాబట్టి ఏతను మర్త్యముద్దిశ్య ఈ మర్త్యుడిని గురించి. అంటే శంకరుని గురించి భగవతి అప్రతిద్రూహి ప్రతిద్రోహం చేయని వాడు అపకారం ఏం చేయటం లేదు శంకరుడు. వాడు తుడుతున్నాడు ఆయన ఊరుకున్నాడు పాపం. కోప్పడ్డా మాట్లాడలేదు. ద్రోహము ఏ మాత్రము ద్రోహం చేయకుండా ఉండేటువంటి పరమ శాంతుని గురించి దృశ్యతి. దక్షుడు ద్రోహం చేశాడు. ఎందువల్ల ఆజ్ఞ. జ్ఞానం లేని వారు కాబట్టి రెండో అండి పురదృష్టి అంటే తాను వేరు ఎదుటి వారు వేరు ప్రపంచమంతా పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది. ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే అని తెలియనివాడు. పురసద్దృష్టి అంటే భేదదృష్టి గలవాడు. అలాంటివాడు ఇలా ద్రోహం చేశాడు కాబట్టి తత్వతః విముఖో భవేత్.
తత్వమును తెలియని వాడు అవుతాడు. ఇక రెండవది గృహేషు కూట ధర్మేషు సక్తః గ్రామ్య సుఖేషుచ. గృహేము అంటే గృహములు. గృహస్థాశ్రమం ఎలాంటిది ఇల్లు కూట ధర్మేషు. కపటమే ధర్మముగా గలవి ఇల్లట. సంసారం చేస్తున్నామంటే ఏమర్థం? ఆలోచించండి. కపటం తోటే బగులుతున్నాం. ఎంత మంచివాడైనా రోజుకు పొద్దు లేస్తే ఒక వందన అబద్ధాలు ఆడకుండా. ఉండలేడు. ఏదో భోజనం చేస్తూ ఉంటాడు, పెద్దవాళ్ళు వచ్చారు. కూర్చోండి అంటాడు. వాడు కూర్చుంటాడు, వీడు భోజనం చేసి పోతాడు. ఏం చేస్తున్నారండి? ఆ ఇప్పుడే చదువుకుంటూ వస్తున్నాను అని అంటాడు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు భోజనం చేసి అంటే మర్యాద కాదు. అంటే చేయకూడని పని చేసి చేసిన పని చేయలేదంట అది. దీన్ని ఏమన్నాం? కపడం కదా? అందుకే సంసారం అంటేనే కూట ధర్మం, చాలా కపట ధర్మం. అలాంటి గృహేషు కూట ధర్మేషు సత్తః అలాంటి గృహస్త్రము యందే ఆసక్తి గలవాడు ఇది కూడా ఎందుకు గ్రామ్య సుఖేత్యయా గ్రామ్యములైనటువంటి సుఖములు అంటే స్త్రీ సమాగమము, మద్యపానము ఏదో ఉన్నాయి కదా ఇవన్నీ లక్షణాలు అని. ఒకటి, రెండు, మూడు అని చెప్తాం మనం. మా వాడు చాలా బుద్ధిమంతుడు అండి. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతాడు. అది కూడా ఎందుకు డబ్బు తోటనప్పుడు ఆ డబ్బు కూడా దేనికోసం ఏదో మద్యపానం అలవాటు ఉంది కాబట్టి దానికోసం ఆ మద్యపానం కూడా ఎప్పుడూ చేయనండి ఎవరైనా చంపొస్తే చేస్తాడు ఆ చంపడం కూడా ఎందుకో కాదు దొంగతనానికి వెళ్తాడు వాడు ఒప్పుకోకుండా చంపుతాడు చాలా మంచివాడు అన్నట్టుగా ఇవన్నీ పక్కపక్కే గ్రామ్య సుచేత్యయా గృహస్తాశ్రమంలో అజ్ఞానులు పామరులు. సహజంగా సుఖమని భావించే వాటిని పొందాలనేటువంటి కోరికతోటి కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నతి. చూసారా ఎంత బాగున్నాడు కర్మ తంత్రం వితనుతే కామ్య కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. శాపం ఇది చూడండి.
అని మనయే కామ్య కర్మలు చేసుకుంటాడు తప్పా అండి అంటే తప్ప సాధవి తప్ప ఎందుకంటే వేదవాద విపన్నతి. వేద వాస్యముల యొక్క అర్థాన్ని అపార్థం చేసుకొని కామ్య క్రమలు చేస్తుంటాడు. అదేమిట అంటే మనకు తపామ తపామ హోమం అపిపామ సోమం. చెప్తాం అంటే మేము సోమయాగం చేస్తాము సోమరసాన్ని త్రాగుతాము. సమరతం అంటే ఏమిటి? అమృతం. అది తాగితే మాకు మరణం ఉండదు. అలాగే జగామయు స్వర్గానికి వెళ్తాము. సమయాగం చేస్తాము, ఆసవాన్ని తాగుతాము, స్వర్గానికి వెళ్తాము. ఎవరు చెప్పారంటే జ్యోతిష్ఠో మీన స్వర్గ కామో ఇది వేరే చిన్న మాట. స్వర్గం కావాలంటే యృతిశ్వ యాగం చేయండి. ఏదైనా చెప్పింది. స్వర్గానికి స్వర్గంలో మనకు ఏం లభిస్తుంది? ఆ భాగాన్ని తీసుకుంటే స్వర్గం లభిస్తుంది, అమృతం లభిస్తుంది, అలాగే రంభాదులు లభిస్తారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? వేదన చెప్తుంది. అవన్నీ ఎప్పుడు ఉంటాయా మరి? నిత్యంగా ఉంటాయా? అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతములుగా వేదమే చెబుతుంది. ఆ మాట నమ్మి వేదం అవసరం చెప్పదు కాబట్టి అనుకొని దాన్ని నమ్మి అలాంటి పనులే చేస్తారు వీళ్ళు. అంటే వేద వాక్యముల వలన బోధించిన అర్థములలోని పరమార్థాన్ని తెలియక అపార్థాన్ని మాత్రమే జహించి నిరంతరం కామ్య కర్మలను చేస్తుంటాడు. ఇది రెండో శాపం. ఆమె నన్ను సేవ పెడుతున్నాడు చూడండి. బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతిహి పశుహు స్త్రీకామః సోస్తు అతితరాం దక్షః భక్తముఖః అచిరా.
ఈ రెండు కాకుండా బుద్ధ్య పరాభిధ్యాయిన్య పరమును అంటే ఏమిటి? దేహము శరీరమే ఉత్తమమైనది. అన్ని సుఖములకు అన్ని సంతోష కారణం ఏమిటి అంటే శరీరమే. అని ఇందులో ఉన్నటువంటి ఆత్మను మరిచిపోయి కేవలము శరీరమును మాత్రమే ప్రధానంగా భావించి అందుకే విస్మృత ఆత్మగతిహి. ఆత్మజ్ఞానాన్ని మరిచిపోయాడు. ఆత్మజ్ఞానాన్ని మరిచిపోయి శరీరమే ప్రధానం అనుకునే వాడిని ఏమంటాం మనం? ఆయన చెప్పాడు పశువు అని. ఏం పేరండి? కదా? పసుపు అంటే ఏమిటి? ఆత్మ గురించి పట్టించుకోకుండా ఆకలి అయితే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది. ఆపద వస్తే పరిగెత్తుతుంది. కదా మరి మనం కూడా మూడే చేసామనుకోండి తేడా ఏముంది వాడికి మనకి అందుకే విస్మృత ఆత్మగతిహి పశుహు స్త్రీ కామః ఇంకోటి నిరంతరం స్త్రీ చాపం చేయగలవాడు నిరంతరం స్త్రీలు కావాలి అని కోరేటువంటి వాడు. పోయేటువంటి వాడుగా ఉండని ఆత్మ స్వరూపాన్ని మరిచిపోయి దేహమే పరమార్థముగా భావించి స్త్రీలు నిరంతరము కోరుతూ ఉండని. ఎలా ఉన్నాయి చేపాలండి మూడు? ఈనాడు మనం ఆచరిస్తున్నామని అవే. అంటే మనమందరం అత్సంగ శంకర భక్తులమే అని అన్నారు. మాతాము యాయులనే. అయితే అలా కాకుండా ఇలా శంకరుణ్ణి జపించినటువంటి వానికి పెట్టిన శాపం ఇది. అంటే శివద్వేషులే అవుతారు అని చెప్పడం అన్నమాట పరోక్షం. ఎందుకంటే అని చెప్పి సంకటన అన్నా అంతఃకరణ దేవత పెద్ద దేవత ఎవరు అంతఃకరణ దేవత అలా అంటే అంతఃకరణ దేవత చేస్తే ఇవే ఒకసారి ఏమవుతుంది మరి అందుకే ఇలా స్త్రీ కామః సోస్తవతితరం దక్షః ఈ దక్షుడు ఇవన్నీ అయితాడు కాబట్టి భక్త ముఖః అంటే మేక ముఖముగా కలవాడు కానీ అని చెప్పించాడు. వాడి తలకాయ కాస్తా పోయి మేక తెరుస్తూ వస్తుంది దక్షుడికి. అలాగు గాక అన్నాడు. ఎందుకలా అన్నాడు అంటే మేకం అనేది దేనికి గుర్తు?
యజ్ఞంలో మేడ శిరస్సును హవిస్సుగా ఇస్తారు. సంప్రదాయం అందరూ చెప్పారు. వీడికి ఆ ముఖాన్ని రాదని అర్థం వీడి తలకాయ యజ్ఞంలో పడనియ్యి అన్నమాట. వీడి శిరస్సు త్వరలో యజ్ఞములో ఆహుతి కానీ అని నంది ముందే రాబోయేదాన్ని ఇలా జరుగుతుంది. విలభద్రుడు వచ్చి మెడకాయ తీసి అందులో పడేస్తాడు. తలకాయి పోయిందని వాళ్ళు విని మరి ఎట్లా కదా కాబట్టి అది ముందు చెప్పారు నంది అది మహా జ్ఞాని కదా ఒక వీడియో దక్ష భక్త ముఖ అతిరా త్వరలోనే అవుతాడు విద్యా బుద్ధి అవిద్యాయాం కర్మమయ్యాం అసౌ జడః దక్షుడు అవిద్యను విద్య అనుకుంటున్నాడు. అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాడు. కర్మ ఎటువంటిదంటే కర్మమయ్యం. యా నైవిత్రిక కార్యాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఆచరిస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాను నాకు తప్పకుండా నేను రోజు గుడికి వెళ్తున్నాను రోజు మూడు సన్యావందనం చేస్తున్నాను యజ్ఞ యాగాలు చేస్తున్నాను అంటే నేను చాలా చాలా బుద్ధిమంతుడిని నాకు మోర్షం తప్పకుండా వస్తుంది అనుకునే వాడిని ఏమందాం. జన వస్తున్నాయా? అవిద్యాయాం విద్యా బుద్ధి. కర్మమయమైన అటువంటి అవిద్యను విద్యగా భావిస్తున్నవాడు జడః అంటే జ్ఞానరహితః. అసౌ జడః సంసురం త్రిహయే క్యాముం. అనుసర్వావమానినం ఇలాంటి వాడిని అనుసరించి ఉన్నవాళ్ళు కూడా ఇతని లాగానే ఈ సంసారంలోనే పడి ఉండని అంటే వీడికి మోక్షం కానీ జ్ఞానం కానీ రాకుండా ఉండుగాక అన్నమాట. గిరస్రుతాయా పుష్పిణ్య మధుగంధేన పూరిణ మర్ధనాచ్ ఉన్మధితాత్మానః సమ్ముఖ్యంతు హరద్విషః శంకరుణ్ణి ద్వేగించే వాళ్ళందరూ ఏమవుతారో చెప్తున్నాడు. ఎలాగయ్యా అంటే గిరాకృతాయాః పుష్పిణ్యా పుష్పిణ్యా గిరః పూలు పూయించే మాటలకు మోసం చెంది అంటే యాభిమాం పుష్పితాం వాచం. ప్రవదంతి అవిపశ్చితః ఉందా లేదా జ్ఞాపకం లేదా గీతలో? గీత అండి యామిమాం స్వామి చెప్తాడు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః
పండితులు కానివారే పుష్పితమైన వాక్కు అంటే ప్రవాచన అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. అంతకు ముందు రాసుకోండి మళ్ళీ మీకు జుట్టే రాదు అంటారు కదా. అవే ఏంటండీ? మెత్తుకోవడం నిజమే అనుకోని కొనుక్కొని రాసుకున్నాం అనుకోండి గతి ఏమిటి? అలాగే మీరు ఫలానా యాగం చేయండి స్వర్గంలోనే ఉంటారు నిజమే అనుకుంటాం. అక్కడికి పోగా వాడు నింబేవాడిని ఎట్టేస్తాడు. అరే వాడు చెప్తాడు రా పోయి వాడు నన్ను ఎందుకు వాడినడుగా ఉంది. ఇవన్నీ పూల మాటలేనట. పొద్దున పొద్దున వికసిస్తుంది సాయంత్రికి వారిపోతుంది. విత్తుకున్న పుష్పాన్ని చూసి పువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అనుకునేవాడు కూడా అంత పుష్పితాం వాక్యం లేని దాన్ని ఉన్నట్టు చెప్తుంది. అది నిజమే కావచ్చునేమో ఓ పుత్ర సంతానము ఇదో ధనము ధాన్యము పశుం బహు పుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో. అది అయ్యే అవి నమ్మి ఆ పనులు చేస్తే అవి రావు ఇది పోతుంది కదా అదే అంటున్నాడు దగ్గర మనకు గిరస్రుతాయాహ పుష్పిణ్య వేదము యొక్క పూరు చూపేటువంటి మాటలను ఎలాంటిది మధుగంధేన పూరినా పుష్పాలు మకరంధం ఇప్పుడు సుగంధంగా ఉంటుంది మధుగంధేన మకరంధ గంధం అతిగా పరిమళించే పుష్పముల వాసనను చూసి ఆహా నిరంతరం పుష్పాలన్నీ ఆనందాన్ని కలిగిస్తాయండి అని భావించినట్టుగా పై మెరుగులు చూపేటువంటి వేద వాక్యాలను నమ్మే వారవుతారు ఎవరు? ఏ హర ద్వేషిణః ఎవరు? శంకరుని ద్వేషిస్తారో మద్ధనాచ ఉన్మధితాత్మానః ఆశ తోటి మనస్సు చిలకబడి సమ్ముఖ్యంతు మోహాన్ని చెందని. అనిత్యాన్ని నిత్యం అనుకుంటారు, నిత్యాన్ని అనిత్యం అనుకుంటారు. శరీరమునే ఆత్మ అనుకుంటారు, విడిగా ఇంకో ఆత్మ లేదనుకుంటారు. శరీర సాయం కలిగినటువంటి భోగములే భోగములు అని భావించి అలాంటి శారీరకమైనటువంటి భోగములను పొందటానికి ఏ పని చేయడానికైనా వెనుకాడకుండా ఉంటారు. ఎవరు? హరద్యుషః శంకరుడిని ద్వేషించే వాళ్ళు.
సర్వభక్షాః ద్విజా వృత్యై ధృత విద్యా తపోవ్రతాః విత్త దేహేంద్రియారామాః యాచకా విచరంత్విహ సర్వభక్షాః అలాంటి వారు సర్వభక్షులట అంటే అన్నీ తింటారు. ఎలా తింటారు ఆరాధనకి. మేము ఆరాధన మేము స్వామిని ఆరాధన చేస్తున్నాము అంటారు. మనకు ఒకటి ఉంది వ్రతం పాతిపత వ్రతం అని. చెప్తారు పాతిపత. భవత వ్రతం అంటే శంకరుడిని ఆరాధించే వాళ్ళం. శివదీక్షా పరాయణులు మనకు ఒక సినిమాలో పాట రాశాడు. శివదీక్షా పర్వ ఆనంద అని. కేవలం శాస్త్రం తెలిస్తే భవత అయిపోయింది. వ్యభిచారము మధ్యము మాంసం నిరంతరం సేవించేవా. నిరంతరము మధ్యమాంసములో వ్యభిచారము వీటితో సంచరించేవాడు. అది కూడా ఐదు రకముల మధ్య మధ్యము ఐదు రకాలు ఉంటుందని చెప్తాడు మనకు. శర్కరాసవ, మాద్విక, పుష్పాసవ, ఫలాసవ అని చెప్తాడు. సుందరకండలో వాల్మీకి చెప్తాడు. రాసవ ఎలా ఉన్నాయి ఎన్ని రకాలు ఉంటాయి అని వాడు చెప్పింది 32. మై బహు నే తెలవ ఒకటి శర్కరా సవా అంటాడు శర్కరతో మధ్యాన్ని తీస్తారట ఇంకోటి మాద్విక మధు అని ఇప్ప పువ్వు అంట పువ్వు పువ్వు అని ఉంటుంది ఇప్ప పువ్వు నుంచి మధ్యాన్ని తీస్తారట పుష్పా సవా ఇంకా వేరే పువ్వులతో తీస్తారు అలాగే కొన్ని పండ్ల నుంచి తీస్తారు ఇంకోటి ఇసుక నుంచి తీస్తారట. ఇసుక మరి మరికొన్ని చెట్ల నుంచి రసాన్ని తీస్తారు చెట్ల నుంచి వృక్షాత్వం అంటారు. చెట్ల యొక్క రసాన్ని మద్యంగా తీస్తారు. చెట్ల రసము, పూల రసము, పండ్ల రసము, చక్కెర రసము, ఇసుక నుంచి, తవుడు నుంచి, తాజా చెట్టు కొన్ని టీగల నుంచి, కొన్ని అడుగుల గడ్డలు ఉంటాయి, మూలం అంటాం చూడండి, కొన్ని గడ్డల నుంచి ఇలా 32 రాశభాగం ఉన్నాయి అన్నాడు వాడి మీద. అవన్నీ లంకెలో దొరికాయట. అందులో ఇంకో మార్గెట్ చెప్తాడు. అలా తయారు చేసి తయారు చేసినటువంటి ఆసవాన్ని వెంటనే తాగరట. వెంటనే తాగితే రుచి ఉండదట. దాన్ని స్టాక్ చేసి పెడతారట. భూమిలో తొల్లి పాతి పెట్టి ఓ 20 ఏళ్లకు 30 ఏళ్లకు ఎంత ఆలస్యంగా అందులో ఉంటే దాని రుచి అంతా బాగా పెరిగి దానికి విలువ పెరిగి ఆ రావణాసురుడు చెప్తాడు రావణాసురుడు వెయ్యి సంవత్సరాల మద్యాన్ని మాత్రమే తీసుకుంటాడు.
అదే ఈ ఏళ్ళు అంటే మరి పాడైపోద్దు బాగా అయితే వేసిన తర్వాత మరి కానీ అంత కాలం ఉంటేనే బాగుంటుందట వెయ్యేళ్ళు. మరి ఏదో భూమిలో పాతిపెట్టి దాన్ని తీస్తారు వెయ్యేళ్ళు అంట ఉంటుంది అది. అలాంటి వాళ్ళు వీళ్ళు ఆ తరగా రాసులు వీళ్ళు కూడా చేస్తున్నాడు మర్ధనాక్య ఉన్మిషిత సర్వభక్షాః ద్విజా వృత్యై వృత్యై ధృత విద్యా తపోవ్రతాః ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. చదువుకుంటారు, తపస్సు చేస్తారు, వ్రతములు చేస్తారు, పూజలు చేస్తారు, ఇంకొన్ని ఇటువంటి వైది కార్యక్రమాలు చేస్తారు, చేయిస్తారు. దేశా దేనికో వృత్తి బ్రతుకు తెరువుకు బ్రతుకు తెరువు కోసమే చదువుకుంటారు. బ్రతుకు తెరువు కోసమే జపం చేస్తారు, తపస్సు చేస్తారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు. దాని అన్ని దేనికోసం అంటే వృత్తిగానే. ప్రవృత్తి కాదు. ఇది మా కర్తవ్యం అని కాదు. ఆ యజ్ఞం చేయాలా? సరే ఎంతమంది కావాలి? ఏ 11 మంది ఏమి ఇస్తారు? మొదటి క్వశ్చన్ అది. ఎన్ని రోజులు ఏమి ఇస్తారు? ఇంత ఇస్తే వస్తామండి. యజ్ఞమే కాదు మనకు, మీరు చూశారో లేదో సేవకాలం కూడా ఉంది. నారాయణ సేవకాలం కూడా ₹1000 రూపాయలదా, ₹500 రూపాయలదా, ₹300 రూపాయలదా, ₹100 రూపాయలదా? ఎంత సేవకాలం కావాలి? అడుగుతున్నారు వీళ్లే మన మన లేరు. రావకాలం కావాలి నా దగ్గర రావకాలం కావాలంటే ₹1000 ₹500 ₹300 అంటారు. అంతేగాని నారాయణం చేస్తావా దాని సమయం అది ప్రత్యేక చెప్పారు వృత్యై ధృత విద్యా తపోవ్రతాః జీవనం బ్రతుకు తెరువు కోసమే విద్యను తపోత్వాన్ని ఆచరించే వాళ్ళుగా ఉంటారు. తపోవ్రతాః విత్త దేహేంద్రియారామాః వాళ్లకు సంతోషం వాళ్లకు తృజ్ఞ యందు విత్త దేహ ఇంద్రియ. డబ్బు మీద, శరీరాల మీద, ఇంద్రియాలతోటి ఆనందించే వాళ్ళు యాచకా. దానికి వృత్తి ఏమిటి మరి? శరీరం ఎప్పుడూ అనుభవిస్తూ ఉండాలి కదా? డబ్బు ఎప్పుడూ ఉండాలి, ఇంద్రియ భోగం ఎప్పుడూ ఉండాలి అంటే ఎంతటి వానికైనా కానీ సంపాదించింది సరిపోదు.
రేంజ్ చేయాలి యాచన చేయాలి. అందుకే వాళ్ళంతా యాచకులై విచరంతు తిరుగు జరువు శాపమే తిరుగుదురు గాక. శివద్వేషులు ఇలా మధు మధ్య. మాంస లాటి యందు వాటి యందు ఆసక్తి కలవారై అన్ని వృత్తులు బ్రతుకు చెరువు కోసమే అని భావి సంచరిస్తూ దేహేంద్రియ ఆరాములై సంచరిస్తూ ఉంటారు. సత్య వ్రతః శాపం శృత్వా ద్విజ కులాయ ఇలా. నందికేశ్వరుడు బ్రాహ్మణులందరినీ చకించడాన్ని చూశాడు. ఎవరు ఆ పార్టీ ఏ పార్టీ దష్టుడి పార్టీ ఉంటుందా మరి ఎవరు ఆయన బృగు మహర్షి అతను చూసి దత్వ దాతా శాపం కృత్వా ద్విజ కులాయవై బృగు ప్రత్యయుజతు శాపం. మళ్ళీ బృగు మహర్షి అతను లేచాడు. లేచి అతను కూడా ప్రతి శాపం ఇవ్వటం మొదలు పెట్టాడు. బ్రహ్మ దండం దురక్యయం. నందికేశ్వరుని చాపం మారితే మారొచ్చు, దక్షుని చాపం మారితే మారొచ్చు కానీ బృగు చాపానికి బ్రాహ్మణుడు కదా బ్రహ్మదండా అంటాం. దురత్యయం దాటడానికి వీల్లేనటువంటి బ్రహ్మదండాన్ని ఈ మహానుభావుడు. చెప్పాడు భవోవ్రత ధరా యేచ యేచ తాన్ సమనువ్రతాః పాతగ్ని నస్తే భవంతు. శివ దీక్ష ఇదే. భవోవ్రత ధరా శివుని యొక్క వ్రతమని పేరు పెట్టుకొని. ఉండేవారు అలాంటి వారిని అనుసరించి ఉండేవాళ్ళు వీళ్ళంతా పాఖండులవుదురు గాక. పాఖండులు అంటే నాస్తికులు. భిన్న మర్యాద అన్ని మర్యాదలను దాటేవారు వీళ్ళే మనకిప్పుడు వాళ్ళ రెండో ఊహమే ఈ జైనులు ఉన్నారే. దిగంబర్ జై ను చేతాంబర్లు, పీతాంబర్లు, రక్తాంబర్లు ఇదంతా దాని యొక్క రూపాంతరం. శివదీక్ష యొక్క రూపాంతరం. ఆ పేరు కాకుండా ఇప్పు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు తాసమను వ్రతాః పాకండినస్తే భవంతు సత్యాస్త్ర పరిపంధినః అఖండులు అంటే అర్థం కాదని వివరిస్తున్నాడు సత్ శాస్త్ర పరిపందినః. సత్ శాస్త్రాన్ని ద్వేషించే అంటే వేదాన్ని ద్వేషించే వాళ్ళు అవుతారు. పేరుకు మాత్రం బ్రాహ్మణులే మా వ్రతం పాశుపత వ్రతం అంటారు. అంటే శూని భక్తులు అంటారు కానీ వారి ప్రధాన నియమం ఏమిటంటే వారమునకు ఒక్క రోజు కూడా స్నానం చేయకూడదు.
పొరపాటున వారంలోపు స్నానం చేస్తే ఆ వ్రతం భంగమవుతుంది. రెండోది మొహం కడుక్కోకుండా మొహం కడుక్కొని భోజనం చేస్తే వ్రతానికి పనికిరాదు. తెల్లవారు సామున లేచి పాలు, కాఫీ లాంటివి తీసుకుంటే వ్రతాన్ని నుంచి భ్రష్టుడు అవుతాడు. సూర్యోదయం కంటే ముందు మద్యపానం చేయాలి. మద్యపానంతో మొహం కడుక్కొని సడ్డెన్నం తినాలి. అవునండి. ఈ అధ్యయనం తిన్న వెంటనే మూడో పని స్త్రీ సంఘం. దాని తర్వాత బయటికి వెళ్ళాలి. ఇది శివ దీక్ష అంటారు. దీన్ని ఏమంటారు దీన్ని మనకు కూడ కూడలు అంటారు. ఈ మనకు విటోడి చేస్తారు. దాని వల్లనే ఈ శక్తి ఉపాసన పక్క దారి పట్టింది. మనకు శ్రీ విద్య శ్రీ విద్య అంటామే అసలు శ్రీ విద్య అమ్మవారు మహానుభావురాలు సన్నిష్ట అదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని ఎవరు ఆచరించక అమ్మవారు సులభంగా దయ చూపుతుందని ఈ దారిలోకి పోతారు. పూజా మందిరం అని పేరు పెట్టుకొని పెద్ద హాల్ లాగా పెట్టుకొని ఆ హాల్ లోనే మన పాశ్చాత్యుల్లాగా ఆడవారు మగవారు బట్టలు ఉండి బట్టలు లేక అన్ని రకాల కార్యక్రమాలు అక్కడే చేసుకుంటూ మద్యపానం చేసుకుంటూ మాంస భక్షణ చేసుకుంటూ అవన్నీ ఆమెకు నివేదన చేసుకుంటూ మేమంతా వ్రత ప్రాణం చెబుతారు. ఇలాంటి వాటి వలన దాన్నే కూలాచారం అంటారు. ఇలాంటి వాటి వలన ఏం జరుగుతుంది? మరి కాస్త ఇంద్రియ లోలుపత పెరుగుతుంది. భోగాభిలాష పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. అందుకే ఆమె కోపం కోపించి అలాంటి ఉపాసకులను దరిద్రులని చేస్తుంది. కష్టాలు నిత్య దరిజ్జులు అవుతారు. అవి ఏం పేరు పెట్టారు మేము శ్రీవాతం చేస్తున్నామండి దరిజ్జులు అయ్యా. నింద ఆమె పడేస్తాడు. కానీ ఆమె నిజం ఎక్కడ చెప్పలేదే. చెప్పింది అమ్మ చెప్పిందా మరి మోసం పెట్టమని. అమ్మ చెప్పిందా బలీ ఏమో. అమ్మ మద్యపానం చేయమని చెప్పిందా ఎక్కడ చెప్పరు ఎవ్వరూ చెప్పలేదు. తమ ఇంద్రియ చాపల్యం. తమ ఇంద్రియ చాపల్యం తోటి తమ దేహ ఇంద్రియం మనం చెప్పుకున్నామే ఉపర్గం చెప్పుకున్నామే వీటికి మరిది వాటిని ఈ వంకతో. సాధించుకునే ప్రయత్నంలో ఒక కొత్త ఆచారాన్ని ఒకటి సృష్టించి అదొక దీక్ష అని, అదొక వ్రతమని, అదొక నియమమని దాని సామంది ఆకర్షించబడతారు. అవంతా వెళ్తారు. మేమందరం శ్రీ విద్యోపాసకులం అండి. శ్రీ విద్య అంటే ఏమిటి?
బ్రహ్మశాస్త్రంలో స్త్రీ విద్య అని చెప్పుకుంటానే ఆ స్త్రీ యంత్రం ఉంటుంది. స్త్రీ యంత్రంలో గీతలు ఉండవు. స్త్రీ మంత్రంలో అక్షరాలు ఉండవు. వరణాలు లేవు. స్త్రీ మంత్రాల్లో దానికి వర్ణాలు లేవు. స్త్రీ యంత్రానికి గీతలు లేవు. ఎవరికి తెలుసు ఈ రహస్యం? ఇప్పుడు చూపెట్టిన స్త్రీ చక్రములు రాదు. గీతలు లేవు మరి. లేదు లేదు గీతలు లేవు. అవి గీతలు కావు అన్నీ గోపురాలే. ఎటు చూసినా చూడండి త్రీ యంత్రం ఎటు చూసినా గోపురాలే ఉంటాయి. ఏ భాగం చూడండి గోపురాలే. థాంక్యూ థాంక్యూ అదే మరి గోపురం అది థాంక్యూ ఏంటి? అదే మళ్ళా మళ్ళా ఇటు మళ్ళా ఇటు కలపండి అది కత్తి అది అదే యంత్రం అయిపోయింది. అంటే షట్ చక్ర, అష్ట చక్ర, ద్వాదశ చక్ర, సోడశ చక్ర ఇవన్నీ ఏంటి? అన్నీ గోపురాలే. దీనికి ఉన్నట్టుగా మనకు అన్నీ రకమైనటువంటి మూలము, త్రిమూలము, అలాగే భుజము, త్రిభుజము, అర్ధభుజము ఇవన్నీ ఉండవు. ప్రతి యంత్రం కూడా ఉంటాయి. త్రిభుజము, అర్ధభుజము, వామభుజము, పాదభుజము, కోనభుజము, కోణార్ధ భుజము, కోణ యంత్రానికి కోణార్ధ భుజము ప్రతి శాస్త్రం అది. 92 భుజాలు ఉంటాయి యంత్రానికి. అదే శ్రీ యంత్రానికి నూట ఐదు ఉంటాయి. కానీ దేనికి రేఖలు ఉండవు. అలాగే మంత్రానికి ప్రత్యేకించి వర్ణాలు బీజాలు లేవు. ఇక్కడ బీజం లేదు అక్కడ రేఖలు లేవు. అంటే ఏమిటి నిరాకారః నిర్గుణః నిరంజనః అని. పరమాత్మ యొక్క ఉత్తమ స్వరూపాన్ని బోధించేది. అది ఎలాగో అర్థం కాదు కాబట్టి అంతదాకా మేము వెళ్లలేము. సులభంగా అందరిని ఇందులో చేర్చుకోవడానికి పద్మపురాణంలో పద్మపురాణం మీరు జీవిస్తే అసలు రుద్రుని యొక్క అవతారం రహస్యం అందులో ఉంది. శంకరుడు భస్మధారి కాదు. స్మశానము, భస్మము, అస్తికైవ ఆయనకు లేవు. పరమ వైష్ణవి ఉంటాం. స్వచ్ఛంగా చూడడానికి కాదు ఆ గుండాలు ఉంటాయి. ఈ రాక్షసులు వారినే సేవిస్తూ అందరినీ శింసిస్తుంటే లోక హింస చేస్తుంటే అలాంటి వాళ్ళని సంహరించాలంటే మరి మార్గం ఏమిటి? ధర్మాత్ములను చెప్పకూడదు కదా వాడు ధర్మం చేస్తున్నాడు. ఆచరించేది ధర్మము అనుసరించేది హింస. హలహల మహాదేవ్ అంటున్నాడు తన కేదు పోస్తున్నాడు కానీ ఏం చేయాలి? పేరుకు ఆచారం ధర్మం అని ఏం చేయాలి హింస. అలాంటి వాళ్ళ రూపు మార్చడానికి స్వామి శంకరుడు పిలిచి ఆయన కొద్దిగా.
నువ్వు వేరే పార్టీ పెట్టు. దాని ఇవాళని వేరే పెట్టేసేయ్ సులభంగా పోరాటం కాదు అని పిలవంగానే వెళ్ళు అడగకుండా వరాలు ఇవ్వు. నేను ఇలా ఉంటే నువ్వు ఇలా పెట్టు నేను పవన ఉంటే నువ్వు స్మశానంలో ఉండు నేను ఆభరా తీసుకుంటే నువ్వు అక్కులు ధరించు. ఏది అడిగితే అది వాళ్ళకి ఇచ్చేసేయ్, కొత్త మతం ఒకటి చెప్పా అది పైకి. అందరిని నువ్వు ఆకర్షించు. ఇప్పుడు మతభ్రష్టులు కాబట్టి నేను వాళ్ళని సంహరిస్తాను. లోక కళ్యాణం కోసం. శివుడు విష్ణువు కూడా బలుసుకొని నేను వేరన్నట్టుగా ఒక ఆకారాన్ని వేషాన్ని చూపెట్టి అసురువంగా ఆకరానించబడతారు కదా వాళ్ళు అటు పెడితే వాళ్ళందరినీ సంభవించాలి. అసల్లా హక్ అంటే సుమతం అంటే అర్థం. అంటే ప్రధాన ఉద్దేశం ఏమిటంటే శరీరము కానీ మనస్సు కానీ కష్టపడకుండా ఉండే దాన్ని ప్రతివాడు తొందరగా అందుకుంటాడు. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ధర్మము నియమాలు అంటే అబ్బా అవన్నీ ఎవరు చేస్తారండి అంటారు. అది అదే భవదీక్ష అంటున్నాం అంటే ఆ పేరు పెట్టారు ఏం కాదు ఇలాంటి ఆచారానికి ఆ పేరు పెట్టారు ఇది శివదీక్షాపరులు భవదీక్షాపరులు మేము ఏదో శ్రీ విద్యాపరులం. ఇది వాణిష్య విద్యా అధీర్వ విద్యాపరులు అసలు మహానుల్లా ఉంటారు హాయిగా. అమ్మని పరభక్తని ధ్యానం చేస్తూ ఆనందంగా ఉంటారు. కానీ అది అందుకోలేక ఇలా పక్క దారిలోకి వెళ్తున్నారు. అలా విధిలో అందుకే సర్వభక్షాహ ద్విజాహ అన్నాడు. అలాంటి వాళ్ళను భవవ్రతాని ధరించిన వాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళని అనుసరించే వాళ్ళు పాకండినః వీళ్ళంతా నాస్తికులగు గాక సత్యాస్త్రం అంటే. వేటింతురు గాక. ఇలాంటి వాళ్ళు నష్ట శౌత్యాః మూఢతీయః. ఇదిగోండి గుర్తు అండి. భవ వసం అంటే ఏమిటి అంటే నష్ట శౌత్యాః ఆచారం ఉండదు. రెండోది మూఢతీయః. బోహింపబడినటువంటి బుద్ధి ఉంటుంది. జటాభస్మ అస్తిధారిణః జట ధరిస్తారు, బూడిజ పూసుకుంటారు, ఎముకల మెడలో వేసుకుంటారు. విషంతు శివదీక్షాయం యత్ర దైవం సురా ఆతవం. వీళ్ళంతా శివ దీక్షలో చేరుదురు గాక. ఆ శివ దీక్షలో వాళ్ళు ఆరాధించేటువంటి దైవం ఏమిటంటే ఒకటి మద్యము, రెండోది మాంసం. సుర ఆసవం. ఏమండీ?
ఆత్మ అంటే మాంసం. ఇప్పుడు ఈ శివ దీక్ష అంటే ఈ దిక్ష మొదలైంది కదా. ఎక్కడ? ఈ శివ దీక్ష అని ఈ శివ దిక్ష ఈ దిక్ష. ఇప్పుడు ఇప్పొంచి చాలామంది ఉన్నారు మరి నీకే ఉంది సురాకవం బ్రహ్మచ బ్రాహ్మణాస్యైవ యద్యూయం పరినిందదా గురువుని మాట ఏంటంటే వేదమును బ్రాహ్మణులను మీరు నిందించేటట్టయితే సేతుం విధారణం పుంసాం అత పాఖండమాశ్రితాః యా బ్రాహ్మణులను వేదం నిర్మించే వాళ్ళందరూ పాఖండ మతానులంబులుగా అవుదురుగాక అవుతారు. యేసయ్యేమిహి లోకానాం శివః పంథా సనాతనః యః పూర్వేచ యం పూర్వేచ అనుసంతస్తుహు యత్ప్రమాణం జనార్ధనః ఏంటంటే ఒక ఆచారం, ఒక మర్యాద, ఒక ధర్మం, ఒక నియమం ఏంటంటే ఏశయేవహి లోకానాం శివ పంథా. అన్ని లోకములకు పరమ కళ్యాణం ఇచ్చేటువంటి మార్గము ఒక్కటే అది కూడా సనాతన. ఇప్పటిది కాదు. నుంచి ఉంటూ ఉన్నది యం పూర్వేచానుసంతస్తు ఈ మార్గాన్నే ఇంతకంటే ముందరి వాళ్ళు కూడా అనుసరించి ఉన్న అనుష్టించారు. యత్ ప్రమాణం జనార్ధన అలాంటి మతానికి అలాంటి నియమానికి అలాంటి ఆచారానికి ఎవరు ప్రమాణం? జనార్ధన శ్రీమన్నారాయణుడు దానికి మూలసేతువు మూలాధారము తద్బ్రహ్మ పరమం శుద్ధం అతనే పరమాత్మ పరబ్రహ్మ పరిశుద్ధుడు తతాం వర్త్మ సజ్జనులు అనుసరించే మార్గము అదే. ఆ మార్గమే సనాతనము. విగర్షయాత పాఖండం దైవంబో యత్ర భూతరాత్. అందుకే మీరు ఇలాంటి పాఖండ మతాన్ని అనుసరించేటువంటి మూడు విగస్య అలాంటి సనాతనమైన పరమాత్మను పరమాత్మను నిందించి అంటే శ్రీమన్నారాయణుడిని నిందించి, అనాదరించి కాదని మీరు బయలుదేరి వెళ్ళండి. వెళ్లి ఏం చేస్తారు? పాఖండం అనుసరించండి. మీకు ఎవరయ్యా దేవత అంటే భూతరాజ్.
భూతాధిపతి మీకు దైవము అంటే మీరంతా శివభక్తులు, శివదీక్షాపరులు సనాతన ధర్మాన్ని నిందించి పక్కకు పోదురు గాక. దీనికి పేరు పాశుపతం అంటాం, దాన్ని శోదీక్ష అంటాం. ఇలాంటి రౌదురు గాక అని. భృగు మహర్షి శపించాడు. ఇలా దక్షుడు శపించాడు, నంది శపించాడు, భృగు శపించాడు. ఇలా ఈ చత్రం ఏమైంది? పత్రం క్యారే చూడండి ఇలా అంటే పరస్పరం తస్యైవం బుదతః చాపం బృగు వక్త భగవానుభవః నిశ్చిక్త తతః కించిత్ విమన ఇవ సానుగాహ తస్యైవం బుదతః ఇలా. ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు పరస్పరం శపించుకోవటాన్ని చూసి సభగవానుభవః అంటే అనవసరంగా వీళ్ళు నా పేరు పాడు చేశారే కదా వాళ్ళు బాగానే ఉన్నారు పాపం. వీళ్ళు మా వాళ్ళు ఒకలాగా ఉంటున్నారు. అందుకే శంకరుడు కూడా నిశ్చక్రామ తతః అక్కడి నుంచి లేచి ఆయనే వెళ్ళిపోయాడు. ఎలా కించి దివి మన ఆయువ కాస్త మనస్సు చిన్నబుచ్చుకున్న వాడిలాగా ఏంటిరా యజ్ఞాని సత్రానికి వస్తే ఇలా జరిగింది ఏంటి? ఇదేం సత్రం బాబు అని ఆయన మనస్సులో కొంచెం చిన్నబుచ్చుకొని తానుగా తన వారితో కలిసి వెళ్ళిపోయాడు. అంటే మన పాటలు ఏమంటాం వాకవటం. కదా మొత్తం ధూపం అందరిని తీసుకుని పోతారు కదా సానుగః తేపి విశ్వసృజః సత్రం సహస్త్ర పరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాస యత్రేజ్య వృషభో హరిహి ఇక ఈ ఋషులు తాము ఆరంభించినటువంటి చత్రాన్ని 1000 సంవత్సరాలు కదా ప్రశాంతంగా హాయిగా దాన్ని పూర్తి చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు అంటే ఆ చత్రంలో ప్రధానమైనటువంటి ఆరాధించబడిన పరమాత్మ ఎవరు హరిది. శ్రీ మహావిష్ణువును శ్రీమన్నారాయణుని ప్రధాన దేవతముగా ఆరాధించారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని సత్వాన్ని పూర్తి చేసుకుని ఆపృత్య అవపృధం యత్ర గంగా యమునయాన్విత తర్వాత అవపృధ స్నానము గంగా యమున ఉన్నాయి. ఇలా అలాంటి అలాంటి సంగమం సదోనిలో స్నానం చేసి విరజీనాత్మనా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో
సర్వే స్వం స్వం ధామ యయుహో అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు తదా విద్వేష సరేవం కాలోవై తిర్యమాలయో యామాసుసురస్యాపి సుమహానతి చక్రమే వెయ్యేళ్ళు యజ్ఞం కూడా పూర్తయింది. తర్వాత కూడా ఇంకా చాలా కాలం గడిచిపోయిందట. ఎలా? ఇలా మామలల్లుళ్ళు ద్వేగించుకుంటూనే ఇలా వాళ్ళు ద్వేగించుకుంటూ ఉండగానే చాలా కాలం గడిచిపోయింది అంటున్నాడు. విద్వేష కారోవం కాలోవై ద్రియమానయోహో జామాతుహో ససురస్యాపి సుమహానపి చక్రమే. యదాభిషిక్తః దక్షః ఈ సందర్భంలోనే దక్షుని యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని ఇవన్నీ గుర్తించి నాన్నగారు అంటే బ్రహ్మగారు తనకి ఒక పదవి ఇచ్చాడు. ఇతని ప్రజాపతి పతికి అన్నమాట. ప్రజాపతులందరికీ ఈయనే అధినాయకుడు అని ఆ పదవిలో ఇతన్ని అభిషేకం చేశారు. అతనే కోపం ఉన్నవాడు. అధికారం వస్తే ఇంకేమవుతుంది చెప్పాం కదా యవ్వనం ధనసంపత్తిహి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్ధాయ అంట. పారు జీవి నాలుగు ఉన్నాయట. మొదటిది యవ్వనము, రెండోది సంపద, మూడోది అధికారం, నాలుగోది అవివేకం. ఇందులో ఒకరు ఉంటే చాలు పొరపాటు నాలుగు ఉంటే కిము యత్ర యతుష్టయం అసలే కోపంగా ఉన్నాడు భేషంగా ఉన్నాడు అధర్మం భవర్తిస్తున్నాడు అలాంటి వారికి రాజ్యం ఇచ్చాడు. అలా యదా అభిషిక్తః రుద్రస్తు బ్రహ్మణా పరమేష్టినా ప్రజాపతీనాం సర్వేగాం ఆధిపత్యే సకల ప్రజాపతులకి తను అధిపతిగా బ్రహ్మ నియమించాడు. అది నియమించడానికి స్మయోభవతు గర్వం పెరిగింది. సరే గోపం కదా దానికి తోడు గర్వం కాస్త పెరిగింది. మయోభవత్. ఇష్ట్వాత వాజపేయిన ఏంటది? ఆ అమ్మ.
ఇష్టవా ఇష్టవాత వాజపేయేన బ్రహ్మిష్టానతిభూయచ ఎలాగో అధికారం వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేసినా గాని చెల్లుతుంది అనుకొని వాజపేయ యజ్ఞం చేశారు యాగం. వాజపేయ ఈ వాజపేయ త్యాగం చేస్తేనే వాడిని వాజపేయి అంటారు. వాజపేయి అంటే వాయవ చేసినవాడు. సోమయాగి అంటే సోమయాగం చేసినవాడు. పౌండరీకుడు పుండరీకం చేసినవాడు పుండరీకం అది పేర్లు అప్పుడు వాళ్ళకి వేరే అవసరం లేదు వాళ్ళు ఏం చేశారో పేర్లే వస్తుంది. ఇప్పుడు పౌండరీక సోమయాజుడు అంటారు. అంటే పుండరీకం వచ్చింది, సోమయాజం వచ్చేసింది. అలాగే వాజపేయి అంటే వాజపేయ అని వాడు వాజపేయి అంటారు. ఇలా ఈ మహానుభావుడు వాజపేయం చేసి అందులో ఎలాగో బ్రహ్మిష్టానభిభూయత్యాత్. బ్రహ్మిష్టులు అంటే బ్రహ్మజ్ఞానం కలవారందరినీ అవమానించారట. అంటే శివభక్తులందరినీ శివుణ్ణి ఆమోదించే వారందరినీ అవమానించాడు. ఎలాగో అందులో వాళ్లకు భాగం ఇయ్యకుండా. బ్రహ్మిష్టాన్ అభిభూయచ బృహత్వంభవం నామ సమారేపే క్రతుత్తమం శాస్త్రం ఏంటంటే వాజపేయం చేయగానే ఏం చేయాలి బారహస్పత్యం చేయాలి. ఇంకో యాగం ఏమిటి బృహస్పతి యాగం అంటాం. ఆ యాగం చేయకుండా వాజపేయం పూర్తి కాదు. అది విధానం. వాజపేయమిష్ట్వా బాహస్పత్యం చరేత్ కృతి వాక్యం. అంటే ఒక యాగం చేస్తే అయిపోదు. వాడికంతా ఒక చైన్ లైన్ ఉంటుంది. అది చేసిన తర్వాత ఈ యాగం చేయాలి మనం చెప్పాం కదా. దొంగతనం చేస్తే అయిపోదు, ఆ డబ్బు తోటి మద్యపానం చేయాలి. మద్యపానం చేస్తే అయిపోదు, ఇంత మాంసం తినాలి. ఆ రెండు తింటే సరిపోదు, ఓ అమ్మాయి ఎంబడి పోవాలి. అంటే చేయనిది. ఇందులో ఏ ఒక్కడు చేయకున్నాడు మనసోడు కాదు. అది పాజపీయం చేశానంటే భాగప్రత్యం చేయాలి. అలాగే అచ్చుమేఘం చేశాడని ఉంది కదా అచ్చుమేఘం. అచ్చుమేఘం చేశాడంటే విసర్జిత యాగం చేయాలి. పక్కన అది ఉంటుంది అది లేకుండా చేయడం ఏం లేదు. ఇవన్నీ లింకులు. అదే రీతిలో ఈ మహానుభావుడు వాద్యప్రేయం చేసి తర్వాత బాలహ బృహస్పతి సవన్నామ సమారేఫీ క్రతోత్తమం. తత్మిన్ బ్రహ్మర్శయ సర్వే దేవర్షి పితృ దేవతాః శంకరునికి సంబంధించిన తక్కిన వారందరు వెళ్లారు. బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృ దేవతలు ఆసన్ కుతస్వస్తేనాః తత్పత్న్యస్య సభర్తృకాః వారందరినీ ఆహ్వానించాడు. వారు తమ తమ భార్యలను తీసుకొని వారు భర్తలను తీసుకొని వీరు అందరూ ఆ యజ్ఞంలోకి అనువహించడానికి వారంతా వెళ్లారు. తదుపసృత్య నపతి కేచరాణాం ప్రజల్పతాం.
వెళ్ళే వాళ్ళు ఊరికే వెళ్ళారు కదా మాట్లాడకుండా చెప్తా దత్త ప్రజాపతి అండి బ్రహ్మాండంగా ఏం చేస్తున్నారు అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంది అనుకో మౌరం దగ్గరికి పిలిచారు మీరు అని పిలిచారా మీరు వస్తున్నారా అని అనుకుంటాం కదా పెళ్లి అలా పెళ్లి పత్రిక మీకు వచ్చిందా అంటాం కదండీ ఎప్పుడు వస్తున్నారు అలాగే ఇంకేం చేస్తున్నారు మీరు ఆస్పరించారా? మేము వెళ్తున్నాం, మీరు వస్తున్నారా? చాలా బాగా చేస్తున్నారండి. ఇలా మాట్లాడుకుంటూ అంతా కేజారా? కింది టీమ్ ఏం రాదు. ఇక్కడి నుంచి పోతుంటారు. అసలే ఈయన ప్రభావం కైరాసం. స్వామి ఇక్కడ దగ్గర ఎద్దు మీద ఉంది కదండీ అక్కడ విమానాలు పోతూ అక్కడ మాట్లాడి వస్తుంటే ఎవరే మాట్లాడుతున్నారు ఇలా అందరూ మాట్లాడుకుంటూ సభర్తృగాః ఆసన్ కృతస్వ సేనాః సతీ దాక్షాయనీ దేవి పితుర్యజ్ఞ మహోత్సవం. తన తండ్రి గొప్ప యజ్ఞాన్ని చేసు అనేటువంటి విషయాన్ని ఆమె కూడా విని వ్రజంతి సర్వతో దిగ్వ్యః ఉపదేవ వరస్త్రియః అన్ని దిక్కులు ఎక్కడ వచ్చినా పెడుతూనే ఉన్నారు. అన్ని విమానాలే అంతా పెడుతూనే ఉన్నారు. ఊరికే వెళ్ళాక మాట్లాడకుండా పెడుతున్నారు. ఆ మాటల్లో తన తల్లి ప్రభావం తీసిపోతున్నారు. ఇవన్నీ చూసి విమానయానా సప్రేస్తా నిష్కకంఠీహి సువాససః ఎలా పోతారు ఆడవారు పెళ్ళికి పెళ్ళిండాలకు పోతే నిష్కకంఠీహి సువాససః ఉన్న బట్టలలో కాస్త మంచి పద్మబీజం ఒకటి ఉంటది కదా అవన్నీ కట్టుకొని నిష్కకంఠీ అభరణాలన్నీ మెడలో బాగా వేసుకొని అంత వైభవం చూడాలి. అలా ఉండనే బయల్దేరాలి లేకుంటే పోవద్దు. ఉత్తప్పుడు పోకుండా పెళ్లి ఏందంటే ఆ పన్నాలు వేసుకోవాలి, పట్టు పీరే కట్టుకోవాలి, పోవాలి. అంటే వాళ్ళని చూస్తే వెళ్ళిపోవాలి అర్థమవుతుంది. అడగవసరం ఎక్కడ పోతున్నారో అర్థమవుతుంది, పెళ్లికి పోతున్నారు. అలాగే కూడా యజ్ఞానికి పోతున్న దేశాలట్టుగా నిష్క కంఠీహి సువాతసః దృష్ట్వా స్వనిలయాభ్యాతే లోనాక్షీహి మృష్టకుండరా చక్కని కుండలములు, చక్కని ఆభరణములు, లోలాక్షి ఆనందంతో కలుగుతున్నటువంటి కనురెత్తులు గల మహానుభావులు తమ దగ్గర నుంచి వెళుతూ ఉంటే పతిం భూతపతిం దైవం ఔత్సుక్యాతభ్యపాసత. ఈ సతీదేవి అతను భూతపతి తన పతి తన పతి అంటే ఎవరు తనకే పతి కదా భూతపతి. అలాంటి దైవాన్ని శంకరుడితోటి ఉత్సాహంతో అభ్యభాసత ఇలా మాట్లాడిందట అంటున్నాడు ప్రజాపతే సుసురస్య సాంప్రతం విర్యాపిత యజ్ఞ మహోత్సవ స్వామి.
మీ మామగారు ప్రజాపతి ఉన్నారే ఆయన ఇప్పుడు ఒక మహా యజ్ఞాన్ని జరుపుతున్నారట. వయంచ తత్ర అపిసరామ వామతే యజ్ఞర్జితామి విబుధా వ్రజంతిహి. దేవతలందరూ వెళ్తున్నారు. కాబట్టి పిలిస్తే మనం కూడా వెళుదాం. మరి పిలిస్తే అంటుంది అంటే పిలగా అభిముఖం చేసుకోవాలంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అలాగే మాట్లాడాలి. తమక్రమంగా తమ మాట పాటి పెడతారు. యద్యర్ధితామి ఒకవేళ వాళ్ళే మనకు అర్ధించినట్టయితే పిలిస్తే మనం కూడా వెడదాము దేవతలంతా వెడుతున్నారు. తత్మిన్ భగిన్యః ఏంటి కారణం అంటే. మేము పోయేది నేను వెళ్తాను అన్నది యజ్ఞం చూడడానికి కాదు. ఆడవాళ్ళు ఎందుకు పెళ్ళికి పోతారు అంటే పెళ్ళి చూడడానికి కాదు అసలు. భగిన్య చెల్లెళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, బ్రదర్లు వస్తారు, అత్తలు వస్తారు. వాళ్ళందరినీ చూసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఆ ఆడ మరి ఇప్పుడు నాకు ఇంట్లో మాట్లాడడానికి సరిగాది అండి. ఇంట్లో వాళ్ళ వాళ్ళకే వీళ్ళ వాళ్ళకే. వీళ్ళు పడదు పెళ్ళి ఖాళీ. స్వేచ్ఛ ఫ్రీ అన్నమాట అది అయ్యేదాకా మాట్లాడుతూనే ఉంటారు. అచ్చెంత అయ్యి ఉంటే ఒక పని అయిపోతుంది చేసేస్తారు. తర్వాత బఫే అంటారు అది చేస్తారు. బఫే కూడా అదంతా గ్రూప్ వేరే ఉంటుంది. మాట్లాడకుంటే తినుకుంటూ మాట్లాడం కాదు మాట్లాడకుంటే తింటారు. లక్షణాలు ఇవ్వండి అందుకే అందులో ఇప్పటిది కాదు ఇది అప్పటిది అని చెప్పు. ఆమె అంటున్నది చూడండి తస్మిన్ భగిన్యామో భర్తృభిస్వకైహి ధృవం గమిష్యంతి. సుహృద్ధి దుర్క్షవః నా చెల్లెళ్ళు వస్తారు వారి భర్తలు వస్తారు అలా అంతా ఎందుకు సుహృద్ధి దుర్క్షవః తమ తమ బంధువులను చూడగోరి వస్తారట. యజ్ఞ జృష్టవా గారు వస్తా నేను చేస్తున్నాను సుహృద్య దృష్టవా చూడటానికి అహంచ తస్మిన్ భవతా అభికామయే సహోపనీతం పరిపరహ మర్హితుం. మరి మా చెల్లెళ్ళందరూ తమ బంధువులను చూడటానికి తమ భర్తలతో వస్తున్నట్టుగా మరి నేను కూడా వాళ్ళని చూడటానికి నీతో కలిసి వెళ్ళాలి కదా. ఎలాగైతే మా చెల్లెళ్ళు మా నాన్నగారితో అమ్మగారితో సన్మానం పొందుతారో, మరి మనం కూడా అలాగే ఆ సమూహంలో మనము అగ్రపూజన సన్మానాన్ని మనం కూడా పొందాలి.
తత్ర స్వత్రూరుమేనను భర్తృ సమ్మతాః మాతృశ్వసాః త్రిన్నధీయంచ మాతరం. అక్కడ మా అత్తలు వారి భర్తలు, మా చెల్లెళ్ళు వారి భర్తలు అలాగే మాతృశ్వసుహు అంటే పినతల్లు. తల్లికి చేయలేనండి. అలాగే పినతల్లులు తిరునదియంత్య మాతరం ఎంతో కాలమైంది చూడకని నన్ను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మా అమ్మగారిని ద్రక్ష్యే కిరోత్కంఠమన ఎంతో కాలమైంది వెళ్ళక చూడక. అనుకుంటున్నాను అలాంటి మా తల్లిగారిని చూస్తాను. మహర్షివి ఉన్నీయమానంచ నృఢాధ్వరధ్వజం ఎందరో మహానుభావులు. ఎందరో జ్ఞానులు ఎందరో మహర్షులు యజ్ఞాన్ని చక్కగా చదువుతున్నారు కదా. ఆ చదువుతున్నప్పుడు చక్కని యజ్ఞాన్ని కూడా చూడటానికి వెళ్తున్నా వెళ్దాము. ప్రియజదు ఆశ్చర్యం అజాత్మ మాయయ వినిర్మితం భాతి గుణత్రయాత్మకం. స్వామి అజ అంటున్నాడు ఆత్మ మాయయ వినిర్మితం భాతి గుణత్రయాత్మకం. పరమాత్మ యొక్క తనమాయ తోటి త్రిగుణాత్మముగా ఏర్పడినటువంటి ఈ ప్రపంచము సంసారము నీకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు. గుణాతీతుడవు అని చెప్పి కానీ సదాత్యహం యోచితు అతత్పవిచ్ఛతే దీనాది దృచ్ఛే భవమే భవక్షితిం. మీరు మహానుభావులు, జ్ఞానులు కాబట్టి ఇదంతా మీకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు అండి. కానీ నేను యోచిత్ స్త్రీని అందులోనూ అతత్వవిద్ తత్వం తెలియని దాన్ని. కాబట్టి దీనా నాన్నగారి అమ్మగారిని కూతామని దైన్యంతో దిదురుక్షే భవమే భవర్చితి. నేను తొలగోలుతున్నాను నా దుఃఖాన్ని తొలగించి నాకు. ఇలాంటి అవకాశాన్ని కల్పించవలసింది. పశ్య ప్రయాంతీహి అభవ అన్యయోచితః. అభవ అంటే శంకర ప్రయాంతీహి అన్యయోచితః పశ్య. యజ్ఞమున వెళ్తున్న ఇతర స్త్రీలందరి కురవై అందరూ వెళ్తున్నారు. అబద్ధం కాదు చూస్తుంది కనపడుతున్నారు అంతా పోతున్నారు వెళ్తున్నారు. అలంకృతాః కాంత సఖా వరూదశ నువ్వు కూడా పోరాదు అంటావా? అటు చూడు ఒక వాళ్లే పోతున్నారా?
కాంత సఖా తమ ప్రియులను వెంట తీసుకునే పోతుంది. అంటే నేను కూడా వెళ్ళాలంటే మీరు బయలుదేరా అని అందుకే అయన్కృతాః కాంత అది కూడా వరూస శా. ఒకరి దగ్గర పోవడం లేదు గుంపులు గుంపులు పోతున్నారట. వరోసచః యాసాం బ్రజద్భిహి హితికంఠ మండితం నభః విమానైహి కళహంస పాండురైహి. ఇలా ఒక్కసారి ఆకాశంలో అంటే మనకి ఈనాడు రోడ్ల మీద ఎలా ట్రాఫిక్ జామ్ కార్లతో ఏర్పడిందో అప్పుడు అక్కడ ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేడితోటి విమానాలతో. గుప్పులండి కానీ ఒక్క విమానం యాక్సిడెంట్ కాడలేదు అది విశాయం. అది ఎలా కలహంస పాండుడు ఇవన్నీ హంసల్లాగే ఉన్నాయి ఆనాటి ఆకారం కూడా హంస ఆకారంలోనే ఉండే విమానాలు. అలా కలహంస పాండుకి విమానైహి కలహంసల్లాగా తెల్లని విమానములతో ఆకాశమంతా అలంకరించబడి ఉంది. కదం సుతాయా పితుకేహ కౌతుకం నిశమ్య దేహః సురవర్య నేంగతే. ఎందుకు అంతగా పరితపిస్తున్నావు అంటావా? ప్రపంచంలో ఏ కూతురైనా తండ్రి ఉత్సవం చేస్తున్నాడని వింటే వెళ్లాలనిపించదండి. వెళ్లకుండా ఉంటారా? శరీరం సంతోషం తోటి ఉప్పొంగదా? అనా మరి పిలువ లేదు కదా అంటే అనాహుతాపి అభియంతి సౌహృదం భర్తుహు గురోహో దేహకృతశ్చ కేతనం. పిలిస్తేనే అలా నియమము ఒక ముగ్గురి దగ్గర ఉండదట. ఒకటి భర్త. ఏదో పుట్టింటికి పోయింది భార్య. ఓ నెలో పదిహేను నెలో ఉందనుకోండి ఆయన పిలిస్తేనే పోతాను అంటున్నా. పోవాలి. అలాగే ఇంకొకటి గురువు ఓహో మామగారు ఉన్నారు లేదా గురువులు పెద్దవారు ఉన్నారు గురువులు ఏదో పండుగ చేస్తున్నారు ఏదో కార్యక్రమం చేస్తున్నారు అని పిలవలేదే అనుకోరు గురువు గారి ఇంటికి పిలవకుండా పోవాలి. మూడవది దేహకృతః. తండ్రి దగ్గరికి, తండ్రి ఇంటికి పిలవకుండా పోవాలి. ఎందుకంటే అసలు పోవటానికి, రావటానికి ప్రధాన భావనమైన శరీరాన్ని ఇచ్చింది ఎవరు?
ఈ దేహమే అతనిదే అండి. అలాంటి వాడు పిలిస్తే పోతానంటావా? కాబట్టి తండ్రి దగ్గరికి, గురువు దగ్గరికి, భర్త దగ్గరికి పిలువకున్నా వెళ్లాలని శాస్త్రం చెబుతున్నది కదా. ఆయనేమో నీ గురువు నాకు నాన్న సమస్య ఉందండి. మామ అటు నుండి మొదలు చెప్పుకున్నాం. మామగారు గురువు నీకేం ఆయన గురువు నాకేమో తండ్రి. కాబట్టి అక్కడికి పోవడానికి ఆహ్వానం రాలేదే అన్నా. కారణం సబబు కాదు. తన్మే ప్రసీదా ఇదం అమర్త్య వాంఛితం కర్తుం భవాన్ కారుణికః కాబట్టి మహానుభావా మీరు ప్రసన్నులు కండి. వాంచితం కర్తుం భగాభవాన్ నా కోరిక చేయడానికి మీరు సమర్ధులు తీస్తారు ఎందుకంటే కారుణిచః మీరు. సహజంగానే దయ కలవారు. త్వయాత్మనః అర్ధే అహం అదభ్ర చత్సృషా నిరూపితా మానుగృహాణ యాచితః నేను యాచిస్తున్నాను. మీరు అదభ్ర చక్తుష అంటే పరిపూర్ణమైనటువంటి దయా కటాక్షంతో నన్ను అనుగ్రహించండి. ఇలా అడిగితే ఏవం గిరిత్రః ప్రియాభిపాషితః త్రయా ప్రత్యభ్యసత్త ప్రహసన్ సుహృతు ప్రియః ఇలా పతీదేవి మాట్లాడితే ఆమెను ప్రియ అభిభాసితః ప్రత్యభ్యజస్త మళ్ళీ సమాధానం చెప్పాడు ఎలా ప్రహసన్. చిరునవ్వు నవ్వుతో ఎందుకంటే సుహృత్ ప్రియః ప్రియుదారి యందు ఎక్కువ ప్రీతి కలవాడు కాబట్టి. సంస్మరితః మర్మభిదః కువాగిసూన్ యానాహకో విశ్వసృజాం సమర్షతః ఆమెతో సరిగ్గా మాట్లాడదాం అనుకునే సమయానికి ఆనాడు ప్రజాపతి సదస్సులో దక్షుడు మాట్లాడిన వాడలన్నీ గుర్తొచ్చేయడం. అంటే ఎంతటి మహానుభావులైనా కానీ రాగద్వేషాలతో అతీతులు కారు అన్నమాట. గుర్తొచ్చే న్యాయంగా మరి పరమజ్ఞానులకు ఏం జ్ఞాపకం ఉండవు.
అవ్వాలంటే మనకేం ఉంది అనుకోవాలి. మానవ మానములు దేహంబునకే కానీ ఆత్మకు లేవు అంటాం. కానీ జరగవలసింది ఒకటి ఉంది కాబట్టి దానికి ఈయనే సంస్మరితః. గుర్తు చేయబడ్డాడు. ఎలాంటివి? మర్మభిజః కువాగిష్యున్. మర్మమును భేదించేటువంటి దుష్ట వాక్యములని బాణాలను. యానాహకో విక్ష సృజాం సమక్ష ప్రజాపతుల ముందర దక్ష ప్రజాపతి మాట్లాడిన మార్మ భేదమైన మాటలను గుర్తు చేసుకొని ప్రయోజితం శోభనమేవ శోభనీ. మరి నీవు చెప్పిన మాట చాలా బాగుంది. వాస్తవమే. ఏమిటది? అనాహుతాపి అభియంతి బంధుషు. బంధువుల ఇళ్లకు పిలువకున్నా వెళ్ళాలి మంచి మాట వాస్తవమే. కానీ ఎలాంటి బంధువు ఇంటికి తే ఏది అనుత్పాదిత దోష దృష్టయః మనము ఆచరించే పనులలో దోషము కల్పించని వారి ఇంటికి వెళ్ళాలి పిలవకుండా. మనం వెళ్ళామనుకో చూసావా సిగ్గు లేదు అన్ని మాటలు అన్నా మళ్ళీ యజ్ఞానికి వచ్చాడు ఏదో కట్న సాంఖ్యలు వస్తాయని వచ్చినట్టు ఉంది ఎంత ప్రేమ నామమన్నా. ఏం చేద్దాం? అంటే మనము సహృదయంతో ఆచరించినటువంటి పనిని సహృదయంతో స్వీకరించే వాళ్ళ ఇంటికి పిలవకుండా వెళ్ళాలి. కానీ మనం మంచి చేసినా అందులో చెడును కల్పించి చూచి చూపే వారింటికి ఈ నియమం వర్తించదు. తేయది అనుత్పాదిత దోష దృష్టయః. దోష దృష్టిని కలిపించని వారి ఇంటికి పిలువకున్నా వెళ్లాలన్న మాట నిజము. బలీయతాన్ ఆత్మమదేన మన్యునా. అంటే ఎందుకండీ అలా ఎందుకు కలిపిస్తారు వాళ్ళు దోషాలు మంచిలో అంటే వాళ్లకు అనాత్మ మతి
హృదయ నమన్యునా వారికి హృదయం కంటే, జ్ఞానం కంటే, బుద్ధి కంటే, వివేకం కంటే ఆత్మ అనాత్మ మదం అంటే శరీర మదం. కదండీ అంటే దేహమే ఆత్మ అని అభిమానం తోటి నేను ఉత్తమ కులంలో ఉత్తమ గుణం వాడి ఉత్తమ ఏమో చెప్పుకుంటూ పోతుంటాడు. ఇలాంటి బలీయమైనటువంటి అనాత్మ మదంతో కరిగిన కోపంతో మనం ఆచరించే మంచి పనులలో కూడా వారు దోషాన్నే చూస్తారు. అలా చూసే వారింటికి పిలిచినా పోకూడదు. ఎలాగైతే బంధువుల ఇంటికి పిలువకున్నా వెళ్లాలో పొరపాటున ఆ బంధువులు దేహాత్మాభిమాన మత్సలగ్రస్తులై మనం ఆచరించే ప్రతి మంచిలోనూ చెడు దోషమునే చూసేవారైతే అలాంటి వారు పిలిచినా మనం వెళ్ళకూడదు తే యద్యనుత్పద దోష దృష్టయః బలీయసాన్ ఆత్మమదేన మన్యునా విద్యా తపో విత్త వపూర్వ యః కులైహి సతాం గుణైహి షడ్భిరి అసత్తమేతరైహి స్మృతౌ హృతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధాన పస్యంతిహి ధామ భూయసాం ఈ వంకెతో ఒక తత్వాన్ని, ఒక జ్ఞానాన్ని, ఒక సిద్ధాంతాన్ని మనకు బోధిస్తున్నాడు. ఎలాంటి వ్యక్తులు ఉంటారు అంటే చదువు కానీ, తపస్సు కానీ, వ్రతము కానీ, కులము కానీ, మతము కానీ, జ్ఞానము కానీ, సంపద కానీ ఇవన్నీ అహంకారము, అసూయ కలగనంతవరకే మంచివి. పొరపాటున అవి కలిగాయి అనుకోండి, అవి కలిగితే అప్పటిదాకా ఎంతో మంచిగా ఉన్నవి తమకు ఎదుటివారికి. అనర్థాన్ని కలిగించేవి అవుతాయి చెప్తున్నాడు. విద్యా, తపో, విత్త, వపుర్, వయస్కులై. ఇవన్నీ సతాం గుణై. ఇవన్నీ ఏమిటి? సజ్జనుల యొక్క గుణములు. ఒకటి విద్య, రెండోది తపస్సు, మూడు ధనము, నాలుగు శరీరము. ఐదు వయస్సు, ఆరు కులము. షడ్భిహి అంటున్నాడు. ఈ ఆరు ఉన్నాయి చూడండి, ఇవి సతాంగుణై. ఇవి అసత్తమేతరైహి అంటున్నాడు. అసత్తములు అంటే దుర్మార్గులు. వారికంటే ఇతరులు సత్తులు. అలాంటి వారి యొక్క గుణముల తేత స్మృత ఊహతాయాం.
భూతమాన దుర్దుశః ఇలాంటి వారు ఇలాంటి గుణములు మంచి వారికి ఉంటే జ్ఞానము పెరుగుతుంది, సంస్కారం పెరుగుతుంది, లోక హితం పెరుగుతుంది. కానీ ఇవే దుర్మార్గులకు వస్తే ఏమవుతుంది చూడండి స్మృతౌహతాయా స్మృతి కాస్త పోతుంది పోయి భూతమన భూత భృతమాన దుర్దృశః అది భృతమాన దుర్దృశః వీరిలో స్మృతి పోయి అంటే సంస్కారం పోయి భృతమాన అభిమానం పెరుగుతుంది. అంటే అహంకారం పెరుగుతుంది. దాని వలన దుర్దృశః దుష్ట దృష్టి అంటే చెడు చూపు చెడు ఆలోచన వారిలో పెరుగుతుంది. స్తబ్దాః నపస్యంతిహి ధామ భూయ అలాంటి వాళ్ళు స్తబ్దులవుతారు అంటే జడులవుతారు. ఇలాంటి వారు భూయతాం ధామ నపస్యంతి. పరమధామమును అంటే పరమాత్మను, పరబ్రహ్మను, సత్య స్వరూపాన్ని వాళ్ళు చూడలేరు. నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ ప్రతీయాత్ అనవస్థితాత్మనాం ఏ అభ్యాగతాన్ వక్రభీయాభిచక్షతే ఆరోపిత బ్రూభిహి అమర్షనాక్షిభి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మదము, అహంకారము, గర్వము, అభిమానము ఇవన్నీ పెరిగిన వాళ్ళు. పొరపాటున వారికి సంపద, అధిపత్యము, తపస్సు ఇలాంటివన్నీ పొరపాటున చేరితే వాటి వల్ల కలిగి అనర్థాన్ని చెప్తున్నారు చూడండి. నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాను ప్రతియాత్. ఇలాంటి వారిని తన వారనుకొని ఆలోచించి అలాంటి వారి ఇంటికి వెళ్లకూడదు. చూడండి ఏతాదృశానం స్వజనవ్య పక్షయా గృహాన్ న ప్రతియాత్. వారింటికి వెళ్ళకూడదు ఎందుకంటారా అనవస్థితాత్మనం. వారికి మనోనిగ్రహం లేదు అంటే స్వస్థ చిత్తులు కాదు.
చిత్త స్వాస్యము లేని ఇలాంటి వారింటికి మన వాళ్ళు అనుకొని వెళ్ళకూడదు. ఎందుకయ్యా అంటే చూస్తున్నాడు చూడండి. ఏ అభ్యాగతాన్ సమయించికి బంధువులుగా అతిధులుగా వచ్చినటువంటి వారిని వక్ర ధీయ అభిచక్షతే వంకర బుద్ధితో చూడండి ఎంత సహజంగా ఉందో చూడండి. ఒప్పే తీయ అభి చక్షతి అంటే వంకర బుద్ధితో మాట్లాడుతారు. ఎలా ఆరోపిత బ్రూభిహి అమర్షనాక్షిభిహి కనుబొమ్మలు ఎగరవేస్తూ. తను పాపలను తిప్పుతూ అసహనం అంతా కళ్ళలోనే చూపెడుతూ ఏవేవో మాట్లాడుతుంటారు. అలాంటి వారి ఇంటికి వెళ్లకూడదు. సగాలిసిహి నవ్యధతే సిలీముఖైహి చేతే అర్పితాంగః హృదయేన దూయతా అంతే అన్నారండి మనవాళ్ళు ఏమవుతుంది అంటారా యుద్ధంలో శత్రువుల బాణముల దెబ్బలు తిని కూడా అంతగా బాధపడము. సహించొచ్చు ఆనందంగానే వెళ్ళవచ్చు కానీ స్వానాం యథా వక్రభీయాం దురుప్తిభిహి దివానిశం తప్యతి మర్మతాధికః యుద్ధంలో ఎత్తు పేలించి బాణము దెబ్బలను కూడా సహించవచ్చు. కొద్ది రోజుల్లో అవి చేస్తా పోతాయి. కానీ స్వానాం తనవారు అనుకున్నవారు. వక్ర భీయాం వంకర బుద్ధి కలవారి యొక్క దురుక్తిభిహి చెడు మాటలతో మర్మ తాడిసః మర్మము హృదయమునందు కొట్టబడి దివానిశం తప్యతి రాత్రింబగళ్ళు బాధపడుతూనే ఉంటాడు అంటే యుద్ధంలో బాణాల దెబ్బల కంటే ఇలాంటి దుష్ట బుద్ధుల మాటలు నిరంతరం బాధపడుతుంటాయి. వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియా ఆత్మజానామసి సుభృ సమ్మతా. అవన్నీ వేరే వాళ్ళకండి, ఆయన మానానండి, నాతో అలా ఉంటాడా అనుకుంటున్నావా? ఒక మాట మాత్రం నిజం. మీ నాన్నగారికి ఉన్న అమ్మాయిలందరిలో నువ్వంటేనే ఎక్కువ ప్రేమ.
సతి అంటే దశప్రజాపతికి మహా అభిమానం. అది అందరికీ తెలుసు. నీకు మీ నాయనగారికి ఉన్న బిడ్డల అందరిలో నీ మీద వారికి ఎక్కువ ప్రేమ అనే సంగతి వ్యక్తం తెలుసది. అధాపి మానం నపితు ప్రపత్యతి. నీ మీద అంత ప్రేమ ఉన్నా ఇప్పుడు నువ్వు వెళితే మీ నాన్నగారి తోటి ఆదరాన్ని పొందలేవు. నా పితు ప్రపత్యతి మదాశ్రవాత్ కః పారితప్యతి యతః నువ్వు నువ్వుగా ఉంటే మంచిదానివే కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవయ్యావు కదా. మదాశ్రయాత్ ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు ఆదరం లభించదు ఎందుకంటావా నేను అంతేనే మండిపడుతున్నాను. ఒకటే చమత్సంగా ఏంటంటే మదాశ్రయాత్ కహా పారితప్యతే. తను నా సంబంధంగా ఒకటే తపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నేనంటే మట్టి పడుతున్నాడు, బాధపడుతున్నాడు. మరి నీవు నాకు భార్యవు. పెళ్ళైన తర్వాత మా అమ్మాయి అనరు ఫలాని వాడి భార్య అంటాడు. ఎంత ఇష్టవారవైనా నువ్వు నాన్నగారికి నువ్వు వెళితే శంకరుని భార్య వచ్చిందిరా అంటారు తప్ప మా అమ్మాయి వచ్చిందని కొరకు ఆశనం కూడా అనడు. ఎలాగ నేను పనికిరాని వాడిని కాబట్టి ఆ మాట అన్నాడు. సెకండ్ బాయ్ అంటాడా? నా పేరు పలకడు ఎందుకంటే పేరులో పుణ్యం వస్తుంది. కదా అసలు నోరు ఉచ్చారించదు. అందువల్ల నన్ను ఆశ్రయించడం వలన నీకు కూడా ఉచితమైనటువంటి ఆదాయం లభించదు. పాపస్యమానేన కృతాసురేంద్రియః సమృద్ధిభిహి పురుష బుద్ధి సాక్షిణాం అకల్పయేచాం అధిరోడు మంజక పదం పరం ద్వేష్టి యథాసురా హరిం. ఇదంటే పాపత్యమానేన హృదాత్ రోజు రోజుకు ఆయన హృదయం బాగా తుక తుక తుక ఉడికిపోతుందట పాపత్యమానం. ఉడుకుతున్నదండి వేషం తోటి అందులో ఆతురేంద్రియః అతని ఇంద్రియాలన్నీ బాధపడుతున్నాయి. ఏం బాధ దగ్గరుండి ఏం చేయలేకపోతుంది.
నన్ను ఇంత అవమానించాడు, నేను వెళ్ళి కూర్చున్న చోట లేవలేదని. దీని తప్పేమిటంటే మామగారు వస్తే లేవలేదు. అంటే మనస్సు ఎంత భయంకరమై ఉందో ఈ కథ ఎందుకు? ఎందుకు కథ? ప్రజాపతి. ప్రజాపతుల అధిపతి. ఇన్ని ఉన్నాయి కానీ ఒక మామూలు చిన్న తత్వాన్ని రహస్యాన్ని తెలుసుకోలేకపోయాను. అందులో ఆయన త్రిలోక పాలకుల్లో ఆయన ఒక మహా ఎవడు చిన్నవాడు కాదు. తర్వాత ఈయనే ఆయన స్తోత్రం చేశారు అబ్బో చాలా గొప్ప వాడం అంటారు. మరి అంత గొప్పవాడు త్రిమూర్తులలో ఒకడు సరే వాడే చెప్పాడు లోకపాలకుడు అన్ని మహత్యాలు ఉన్నాయి అలాంటి వారు లేవకుంటే తనకి ఆదరణ అవమానం కాదు. అది కూడా గుర్తించకోకుండా నేను వెలితే లేవాలా? ఇదేంటి నేనంటే? ఏ ఆత్మాభిమానం? ఎవరికి లేవాలండి? శరీరం చూసి లేవాలా? ఆత్మాన్ చూసి లేవాలా? నీలాంటి ఆత్మ నాకు ఉంది. ఎవరు చూసి లేవాలి? దేహాన్ని చూసి లేవాలా? అంటే దేహాత్మాభిమానాన్ని దాటని వాడికి పట్టే గతి దక్ష ప్రజాపతి వృత్తార్థం అని చెప్తుంది. ఎందుకు ఈ కథ ఎందుకంటే గమనించాలి మీకు 18 పురాణాలలోనూ దక్ష ప్రజాపతి గాథ. ఎవరుడు? పుజ్యక్రవర్తి గాథ అంటే వేనుడు. పుజ్యక్రవర్తి గాథ ఈ రెండు గాథలు లేకుండా ఏ పురాణం లేదు. చాలా ప్రధానం. అది విష్ణు పురాణం కానీ, శివ పురాణం కానీ, స్కాంద పురాణం కానీ భాగవతం ఏంటి మరి? ఎందుకి ఈ కథ? విష్ణు పురాణం అని ఉంది. అంటే దేహాత్మాభిమానం, అహంకారం. జ్ఞానం ఎంత జ్ఞానివైనా ఇలా పతనం చేస్తు చెప్పడానికి అందరూ నిత్యం అనుస్థానం చేయాలి. అంటే నీ విద్య, నీ తపస్సు, నీ వృత్తం, నీ ఇవన్నీ కాదు నీ మనస్సు ఎంత శుద్ధిగా ఉంటుంది. ఎదుటి వాడు అవమాననాత్ అభిరజ్యేత అమృతాదివ దేవతా అంటాడు పద్మపురాణంలో. మనకు అవమానం జరిగితే అమృతాన్ని ఆస్వాదించినట్టు ఆనందించాలి అన్నారు. సమ్మాననాత్ విరజ్యేత. విషపృష్ట అన్నమివా అంట. సన్మానం చేసుకుంటే వణికిపోవాలట. విషం కరిపిన అన్నం తిన్నట్టుగా. ఎందుకంటే ఒక్కో అనుమానం వీళ్ళలో ఇంకే పోతాయి తందూరి పైకి పోతుంటాయి. అబ్బా ఏందో వాళ్ళ సమానం నేను చాలా గొప్పోడి అన్నమాట. నన్ను బాగా సన్మానిస్తుంటే వాళ్ళు నాకంటే చాలా చిన్నవాళ్ళన్నమాట.
ఇది పెరుగుతూ ఉంటుంది. మనలో అహంకారాన్ని పెంచి సన్మానాన్ని ద్వేషించాలి. మన స్వరూపాన్ని చూపేటువంటి అవమానాన్ని ఆత్మానించాలి. అది మనమే కాదు వాళ్లే చేయలేకపోతున్నారు. లక్ష ప్రజ అంతటి వాడే నన్ను అవమానించాడు నన్ను అవమానించాడు చిన్న చాకుని తోటి కొన్ని వెయ్యిల సంవత్సరాలు అలా కారంగటి అనంతాన్ని కొని తెచ్చుకున్నాడు. అదే మాత్రం చెప్తున్నారు హృదయ ఆతురేంద్రియః హృదయం ఉడికిపోతున్నది ఇంద్రియములన్నీ దబ్బుపడ్డాయి సమృద్ధిభిహి పురుష బుద్ధి సాక్షిణాం మన బుద్ధిని చెప్పేటువంటివి ఏమిటి? సమృద్ధులు, సంపదలు. సంపదలు బాగా పెరుగుతున్న కొద్దీ ఏం పెరగబడుతుంది? మన బుద్ధి పెరగబడుతుంది. కాదు? నిజముగా సంపద వస్తున్న కొద్దీ వినియతీరుడై ధర్మాత్ముడైతే బుద్ధిమంతులు. ఒక్కొక్క సంపద వచ్చిన దగ్గర బుద్ధి వంకర అయి మనస్సు వంకర అయి వాడి ప్రవృత్తి వంకర అయితే కాబట్టి మన మనస్సును ఉన్నదున్నట్టు బయట పెట్టేది ఏదయ్యా అంటే సంపద. సంపదలు అవి అంటారు లైట్ రిజెక్టర్ అంటారు చూడండి. రిజెక్టర్ అంటారు చూడండి. అబద్ధాన్ని బయట పెట్టి ఉంటాయి కొన్ని ఇండికేటర్ లాగా ఉంటుంది. అలాగా బాగా సంపద వచ్చిందంటే మన అసలు రంగు బయట పోతుంది. అందుకే సమృద్ధిభి పురుష బుద్ధి సాక్షిణాం అకల్సయేచాం అధిరోగు మంజస అలాంటివాడు ఉన్నతిని పొందటానికి సమర్ధుడు కాదు. అలా వాళ్ళు పొందితే పదం పరంద్విత్య దాసురాహరిం అలాంటివాళ్ళు తాము ఒక్కొక్క స్థానాన్ని ఎక్కుతున్న కొద్దీ లోకాన్ని ద్వేషిస్తారు. ఎలాగా అసురాహరిన్ యథా రాక్షసులు. శ్రీ మహావిష్ణువును ద్వేషించినట్టుగా దుర్బుద్ధులు సంపదలతో అధికారాన్ని అధిరోధిస్తే సజ్జనులను గెలిచి. అంటే వారి సంపద వారి అధికారం దేనికి పనికొస్తుంది? సజ్జనులను ద్వేషించడానికి పనికొస్తుంది. అకల్ప ఏషా మధిరోడు మంజత పదం పరం ద్వేష్టి యధాసురాహరిం ప్రత్యుద్గమ ప్రశ్రయనాభివాదనం విధీయతే సాధు
మిఘ సుమధ్యమే ప్రాజ్ఞైహి పరస్మై పురుషాయ చేతసా ఉహాశయాయైవ న దేహమానిని. ఇన్ని చెప్తున్నారు కదా స్వామి మరి ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి ఏమైంది మామగారే కదా. ఇన్ని ఆయనే చెప్తున్నారు మరి పెద్దవాడే గురువే. మామే ప్రజాపతి లేచి నమస్కారం మామగారు ఉంటే అయిపోయేది కదా. ఇవన్నీ మాకు చెప్తున్నారు మరి మీరెందుకు ఆ పని చేయలేదండి. అడుగుతావా? వినమ్మ, ప్రత్యుద్గమ, లేతుట, ప్రశ్రయణ, ఒంగుట, అభివాదనం, నమస్కరించుట ఇవి విధీయతే సాధుమితః. ఇది పరస్పరం చేసుకునే పని ఒకరు చేసుకునే పని కాదు. ఇద్దరు చేయాలి. అది కూడా ఎవరికి ప్రాజ్ఞైహి పరస్మై పురుషాయ చేతసా. జ్ఞానం ఉన్న ప్రతివారు మనలో దాగి ఉన్న అంతర్యామి అయిన పరమాత్మకి ఇవన్నీ చేయాలి. రాజ్ఞః పరత్మయ పురుషాయ పరమాత్మకే అది కూడా చేతస మనస్సుతోటే చేయాలి. గుహాశయాయైవ సత్తు అంటున్నాడు గుహాశయాయైవ అంతర్యామితే. ఆత్మలో అంతర్జామిగా ఉన్నటువంటి వాడికే చేయాలి కానీ నా దేహమాని దేహాత్మాభిమానం ఉన్నవాడికి కాదు. అంటే శరీరాన్ని చూసి చేయకూడదు. అందులో ఉన్న ఆత్మలో ఉన్న అంతర్యానికి చేయాలి. అది కూడా చేతస. మనస్సుతో చేయాలి శరీరంతో కాదు. ఇది శాస్త్రం. అందుకే సత్వం విశుద్ధం వసుదేవ శద్వితం యదీయతే తత్ర కుమాన్ అపావృతః. హృదయంలో ఆ ఆత్మలో అంతర్యామిగా ఉండేటువంటి తత్వం ఉందే అది విశుద్ధం. దానికి ఏం పేరు వసుదేవ చెత్తు అంటే ఆయన్ని వాసుదేవుడు అంటారు నారాయణుడు అంటారు.
యదీయతే తత్ర కుమాన్ అపావృతః ఆ మహానుభావుడే ఆ హృదయంలో ప్రతిదినము వృద్ధి పొందుతూ ఉంటాడు, తెలవబడుతూ ఉంటాడు, తెలియబడుతూ ఉంటాడు. తత్వే తస్మిన్ భగవాను వాసుదేవః అధోత్సయోమే నమసా విధీయతే. నేను కూడా అందరిలాగా శుద్ధ తత్వ గుణముతో క్షణులో అంతర్యామియా ఉన్న వాసుదేవుణ్ణి నేను అదే చిత్తంతో నమస్కారం చేశాను కూడా. నమస్కారం ఎవరికి చేయాలో, ఎవరిని చూసి లేచి నిలబడాలో, ఎవరిని ఆదరించాలో అలాంటి వాడిని చూసి నా పని చేశాను. చేసినట్టు ఆయన గుర్తించాడు. ఆయన దాగి ఉన్న ఆయన గుర్తించలేదు. అది ఎవరు తప్పండి? చూడండి సత్వేయ జస్మిన్ భగవాను వాసుదేవ అని పేరే అధోక్షజః. అందుకే ఆ మాట చెప్పాడు అగోత్సయ అంటే సకల ఇంద్రియ వ్యాపారములను ధిక్కరించేవాడు. పరమాత్మకు చేతులు జోడించావా, కళ్ళు మూసుకున్నావా, చెవులు దాచుకున్నావా చూడడు మనసు ఎక్కడ పెట్టావో చూస్తాడు. ఎందుకంటే చేతులు జోడించిన మన కళ్ళు ఎక్కడ ఉన్నాయో ఏం తెలుసు? మన కళ్ళు ఏం చూస్తున్నాయో చెప్తాడు. కలియుగంలో చాలామంది భక్తుల వేషంలో దేవాలయానికి వెళ్ళటం. దేవాలయానికి వచ్చినటువంటి యువతుల సౌందర్యాన్ని చూడడానికి అన్నాడు వ్యాసుడు. అమ్మవారు చూడడం కాదు, అమ్మాయిలను చూడడానికి అని చెప్పాడు. మా మాట కాదు చూడండి పద్మపురాణం. భవిష్య పురాణం. చాలా పతనంగా చెప్పారు భవిష్య పురాణాలు. కలియుగంలో దీని కోసమే బదులుతారు. దేవుని చూడడానికి కాదు. చేతులు జోడిస్తారు, కళ్ళు మూసుకుంటారు, చెవులు మనస్సు వాళ్ళు మాట్లాడే మాటలను వాళ్ళు చేయుటువంటి సంజ్ఞలను చూడటానికి ఉంటారు. అందుకే పరమాత్మకు పేరు అధోత్వజః. మన ఇంద్రియములతో జరిగే వ్యాపారములను అగత్కరించేవాడు, కింద పడేసేవాడు. అంటే అన్ని ఇంద్రియ వ్యాపారాలను మానుకొని మనస్సుతో, బుద్ధితో వాడిని ధ్యానం చేయాలి. అది శాస్త్రం. అప్పుడు నేను చేశాను. దాన్ని పెట్టింది మీ నాన్నకి కాదు. మీ నాన్న దేహానికి కాదు. మీ నాన్న దేహంలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడికి. అది నా దేహంతో కాదు మన అందుకే పెద్దలు వస్తే ఏం చేస్తాం మనం చాలా సామాన్యంగా విడి విడిస్తాం.
సమానంలా కనిపించారు అనుకోండి అంటాడు అంతే. రెండు కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. ఏమీ ఉండవు. అయ్యో పెద్దోడు వచ్చారు దండం పెట్టేది అనుకుంటాం వాడు దండం పెట్టుకున్నాడు ఇద్దరు. కళ్ళు మూసుకోవడం ఎందుకంటే దండం పెట్టే భక్తులు ఏం చేస్తాం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే కళ్ళు పెచ్చన్నా పెట్టాలి కదా. కళ్ళు మూసుకుంటేనే అక్కడ ఉన్నవాళ్ళు కనపడతారు అంతర్ దృష్టి. అంతర్యామిగా ఉన్న పరమాత్మ చూడడానికే కళ్ళు మూసుకుంటారు. అలా కళ్ళు మూశారు అంటే అర్థం. అంతర్యామికి అభివాదం చేశారు అన్నమాట. సత్తే నిరీక్షాన పితాపి దేహకుతు దక్షో మమద్వితు తదనుం వ్రతాస్యయే కాబట్టి నీవు ఆ విషయాన్ని గమనించాలి. నేను సన్మానం చేయలేదనో, ఆదరించలేదనో, దండం పెట్టలేదనో చూడకూడదు. ఇది కాక ఇప్పుడు మీ నాన్న చేసే యజ్ఞాన్ని నాన్న చేసే యజ్ఞానికి వెళుతున్న నీ వాళ్ళను వాళ్ళ ఆభరణాలను, వస్త్రాలను, విమానాలను కాదు నువ్వు చూడవలసింది. పత్తే నిరీక్షః నా పితాపి దేహ కృత్. నీ శరీరాన్ని ఇచ్చిన వాడయినా ఇప్పుడు నాన్న అని నీవు చూడకూడదు. ఎందుకంటావా దక్షః మమద్విటు. ఇప్పుడు ఆయనే నన్ను ద్వేషిస్తున్నాడు. అంటే నిన్ను కూడా. చేసిస్తారు మమద్వితు తదను కూడా కాత్య అదే మాట ఒక నన్నే కాదు నన్ను అనుసరించిన వాడను కూడా చేసిస్తారు. అంటే నీవు వెళ్ళినా కానీ ఏం జరుగుతుంది? రతాస్యయే యో విశ్వ దుర్యజ్ఞ గతం వరోరుమాం అనాగతం దుర్వశసా అచరోత్ స్థిరః అందరం వెళ్ళిందే ఎందుకు? ప్రజాపతులు చేస్తున్నటువంటి సదస్సుకి వెళ్ళాం. అక్కడ ఏం చూడాలండి అందరూ వెళ్ళిన వాళ్ళు? నాకు దండం పెట్టావా నన్ను చూసావా అని ఒకసారి ఆ యజ్ఞం చూడాలి. అక్కడి ఆరాధన చూడాలి. వచ్చినటువంటి దేవతాల అభివృత్తులని చూడాలి. అలాంటి చోటికి వెళ్ళినటువంటి నన్ను... అనాగసం నిర్దోషిని దుర్వచస అచరోత్తిర దుష్ట వాక్యాలతోటి తిరస్కరించాడు యది వ్రజిష్యసి
ఇంత చెప్పినా వినకుండా వెళ్తానంటే అతిహాయ మద్వత నా మాట కాదని వెళితే భద్రం భవత్య న తతో భవిష్యతి నీకు అక్కడ మాత్రం శుభం జరగదు, మంగళం జరగదు, భద్రం జరగదు. సంభాని తస్య స్వజనాత్పరాభవః. ఎందుకంటే అప్పటిదాకా ఎంతగానో గౌరవించిన తనవాళ్ళు. ఒక్కసారే అవమానం చేస్తే యదాస సద్య మరణాయ కల్పతే. అదేమవుతుందండి? వెంటనే మృత్యువును జ్ఞాపకం చేసుకుంది. కాదు అప్పటిదాకా సన్మానించిన వాళ్ళు ఒక్కసారి అవమానిస్తే అది తనవారైతే ఎలా ఉంటుంది? మరణాయ కల్పతే అంటే ఈ బతకడం కంటే మరణమే మేలనే భావన దాకా వెళుతుంది. కాబట్టి నీవు వెళ్ళొద్దు అని చెప్పలేదు. నా మాట కాదని వెడితే ఏం జరుగుతుందో చెప్పాడు. తర్వాతనే ఇచ్చో. ఇప్పుడు అయిందా? ఆ. ఈ ప్రకారంగా తృతీయోధ్యా ఇంకో అధ్యాయం కూడా మనం చెప్పుకున్నాం. మిగతా భాగాన్ని రేపు చెప్పుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః అది ఉంటే వేగంగా వెళ్తుంది. తత్వం వస్తే అవును. అది చెప్తున్నాడు కొంచెం తిరిగి ఇస్తా రా తిరిగి ఇస్తా. ఆ మూడు చాప్టర్లు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు?
Opening invocation: 'Paramparam yo nitya machya lapadaam pujayai marut-pamya moha-tastan-taraadi shrunayamene asmabhi guruho bhagavato shrutaye-ka sindhoh ramanujasya sharanau sharana...' - surrendering at the feet of the guru lineage, particularly Ramanuja, the ocean of Bhagavat-devotion. The discourse resumes.
Opening: 'Yam pravrajantam anupeta-mapeta-krityam dvaipayano viraha-chatara ajuhava putret tatmayataya taravo bhineduh, tam sarvabhuta hridayam munimaanatos-mi' - from the Bhagavatam: when young Shuka left, Vyasa called out 'O son!' and the very trees responded - such was Shuka's all-pervading consciousness. Homage to that all-heart muni.
The story came - therefore this topic was explained. That having been heard - Vidura - 'bhave sheelavatam shreshthe daksho dudhitru-vatsarah viduh...' - Daksha, who was the protector of the virtuous (sheelavanta-shreshtha), was devoted to his daughters - Vidura heard this account and now asks to know more about Daksha.
Who is that - the guru of all moving and non-moving things, the instructor of knowledge (jnanopa-deshta) to all beings? Again - through knowledge - 'Shankaradityah' - for jnana one must look to Shankara (Shiva). Is jnana obtained only from Shankara? The discourse addresses the question of who is the ultimate teacher of spiritual knowledge.
It means - that grudge didn't subside. It didn't stop. They didn't forget. It seems it was somewhat special (the enmity). Tell us what the matter is - tell the truth. The context is the ongoing conflict between Daksha and Shiva, which is described with some grudging acknowledgment that the tension was of an unusual quality.
In ancient times - during a yajna when it was being conducted - they said that when the havis (oblation) is being offered - the devatas (deities) would come directly (pratyaksha) to receive the havis. In the early ages (Satya and Treta yugas), the devas were directly accessible and would personally appear at yajnas to receive their offerings.
'Brahmandrur' - who is the father? - after all he is the son - who is the father? His own son comes - would the father (Brahma) have done (this disrespect)? No question - he would not! The reference is to the question of whether Brahma would disrespect his own descendants at Daksha's yajna, and the discourse analyzes the relationships involved.
Looking with a crooked glance, he (Daksha) spoke: 'Shruyatam brahmarshayah - let all the rishis listen - me saha devaah saha agnaayah - with the rishis, with the devas, with the fire-priests - everyone listen.' Daksha publicly insulted Shiva at the great yajna in front of all assembled gods, sages, and priests - a momentous event.
'Shishyatam praptah yaan-me duhiti agraheetum panim' - 'the one who took my daughter's hand (in marriage).' 'Na putrika panigrahanam chesaru.' The witness to the marriage - how was it done? 'Vipra agni mukha...' - The Brahmin and Agni as witnesses - before fire and brahmin witness - Shiva married Sati, so Daksha's public rejection of this marriage is an act of cosmic transgression.
Even with the mouth - even that much greeting of 'O grandmother, please come and sit down.' 'Would we not rise? We all came - would we not rise to greet?' - 'Please sit down' - that minimum courtesy was not given. Daksha's refusal to rise when Shiva entered was a public insult that set in motion the events leading to Sati's self-immolation.
'Pretavaseshu' - what kind of house is that (Shiva's)? Pretas (spirits of the dead) reside there! Look at the cremation ground - 'pretavaseshu ghoreshhu' - in the terrible dwelling of the spirits. One who dwells with ghosts and spirits in the burning ground - Daksha's contemptuous description of Shiva's abode and nature.
Those who are forgotten - who are crazy - he is dear to them. 'Pitihi' means - all those who are mad - he (Shiva) loves only the mad. 'Patihi bhramad-bhutanam' - 'the lord of wandering spirits.' - Daksha's description of Shiva as lord of the wanderers and the confused - a deliberately contemptuous characterization of the great deity.
'May he not receive a share (bhaga) in the yajna!' - 'sahabhagam nalabhatam' - May he get no portion in the yajna! - 'nishidhyamanah sadasyamukhyaih daksho girita...' - Daksha, being restrained by the chief officiants - this is Daksha's curse on Shiva excluding him from all yajna offerings - a tremendously significant cosmic transgression.
Who is the foremost (prathamam-pradhana) servant? Nandi. Just as Vishnu has Garuda - so Shiva has Nandi, and Brahma has Hamsa (the swan). These three are their primaries. This means - all of these (principal vehicles and attendants) - are special manifestations that serve the Trimurtis as chief servants.
It means - without the desire to know the tattvas - therefore he is crazy. Now that is natural. If you know - it is a curse. 'If you know - you become mad!' - The discourse plays with the irony of Daksha's accusation: from the perspective of worldly people, a jnani seems mad, just as from the jnani's perspective, worldly attachment is madness.
One who doesn't know the tattva - he becomes that (ignorant). Now the second one: 'griheshu koota-dharmeshu saktah gramya-sukheshuca' - one who is attached to household life (griha), to the dharma of the trap (koota-dharma), and to the pleasures of the village (gramya-sukha) - these are the characteristics of the spiritually ignorant.
So we perform those kamya-karmas (desire-motivated rituals) - 'wrong?' 'Yes, wrong' - 'saadhavi, tappo - because of veda-vaada-vipannati' - because of being misled by the superficial words of the Veda. Those who misinterpret the Vedas as merely prescribing rituals for worldly rewards - they are described as being 'veda-vada-ratah' in the Bhagavad Gita.
Apart from these two - 'buddhy-a parabhi-dhyayinaya param' - 'para' means what? 'The body and the body alone is the highest (uttama). The cause of all pleasures, all joy' - this third philosophical error: materialist hedonism, the view that bodily pleasure is the highest good and the body itself is the only real thing.
In the yajna - the goat's head is given as havis (oblation). The tradition - everyone says it. He gets no face - meaning: for him the head cannot enter the yajna - his head falls into the yajna fire. The story of Daksha's head being replaced by a goat's head after Shiva's attendants destroyed the yajna.
Those who are not pandits - those who have flowery speech (pushpitam vakkyam) - meaning advertising! First write down before - 'You will never have hair again.' This refers to the false promises of those who sell remedies without genuine knowledge - an analogy for those who offer religious solutions without genuine realization.
'Sarvabhakshah dvijaa vrittye dhrita-vidya-tapo-vrataah vitta-dehendriyaraamaah yaachakaa vicharantvika sarvabhakshah' - those who eat everything - such people are eaters of all (indiscriminate) - this is the curse on the priests who had participated in Daksha's unauthorized yajna: may they become wandering beggars eating without discrimination.
That is - these years - it will be ruined. Better - if placed with care - it may last a thousand years. Moreover - something in the earth - this refers to how various things last according to the conditions they are kept in. The discourse transitions to discussing the genealogy and how lineages persist through time.
'Must beg (yachana).' Therefore - all of them become yaachakas (beggars) and 'vicharantu' - let them wander! - this is the curse. Shiva-dveshis (those who hate Shiva) - let them be like this - wandering in the middle. More of the effects of the curse given at Daksha's yajna - the consequences for those who opposed Shiva.
By mistake - if one bathes within the week - that vrata (vow) is broken. Second - if one washes the face and eats without having cleaned the face - the vrata is damaged. The discourse discusses the rules of certain vratas (sacred vows) that have specific prohibitions - rules that must be observed for the vow to remain intact.
In Brahma-shastra - there is something called 'stri-vidya.' In the stri-yantra - there are no lines (geometrical design lines). In the stri-mantra - (what is there?). The discourse references the Tantric tradition of feminine sacred geometry and mantras - the stri-yantra being a specific sacred diagram associated with feminine divine energy.
'You start a different party. Today - a separate one for it - it is easy - it is not a struggle' - they say. 'When called - go immediately without asking. Give boons without being asked.' The text describes the extraordinary generosity of certain divine beings who give what is needed before even being asked.
'Atma means flesh.' Now - 'this Shiva-diksha' - 'diksha started now. Where? This Shiva-diksha - this Shiva-diksha - this diksha. Now - now...' - The discourse discusses the Shaiva tradition's initiation (diksha) and the philosophical claim that the term 'Atma' was used differently in different traditions - a point of philosophical distinction.
'Bhutadhipati - your deity - which means you are all Shiva-bhaktas (devotees of Shiva), those who are devoted to Shiva's initiation - those who insult sanatan-dharma and go aside - let them go - leave!' - This is named 'Pashu-pata' (the Pashupata path) - the Shaiva path - and its adherents are called Pashupatas.
'Sarve svam svam dhama yayuhu' - everyone went to their own abodes, that having been said - 'tada vidvesha sarevam kaalovai tiryamaa...' - then that enmity - what happened now? Time - the resolution of all conflicts - 'kalah' - time is the ultimate healer and resolver. Even the Daksha-Shiva enmity was eventually resolved through time.
'Ishtava ishtavata vajapeyena brahmishtaanati-bhuya-cha' - somehow the authority (adhikara) came - 'now whatever I do - it will be accepted' - thinking that - Vajapeya yajna (a great soma yajna). Now - having performed the Vajapeya, Daksha felt empowered to conduct an even greater yajna - the event that led to the Daksha-yajna episode.
Those who went - went there without speaking - let me tell you - Datta Prajapati - 'brahmandam' - what are they doing there grandly? Oh my - how grandly...' - those who went to Daksha's yajna without Shiva and Sati - their role and the grand scale of the proceedings is described. The yajna was of cosmic proportions.
'Your father-in-law - the Prajapati - he is right now conducting a great yajna. Vayamcha tatra api sarama vamathe yajna-rjitaami vibudha vraja...' - 'We also should go there - that great yajna is being performed - the gods are all going there.' The invitation to Sati from others who were attending Daksha's yajna.
'Tatra svatra-urumenu bhartri-sammaatah matru-shvasaah trinnadhiyamcha mataram' - 'There - our aunts with their husbands, our sisters with their husbands, and our mothers (relatives)...' - all of Sati's female relatives were going to Daksha's yajna. The social pressure on Sati to attend her father's grand event despite the enmity between Daksha and Shiva.
'Kaanta-sakha' - taking her dear ones along - 'tam priyulanu venta teesukoni pothundi' - she wants to go too. 'I too should go - you should start' - therefore - 'ayankritaah kaanta' - taking that dear one (husband Shiva) with her too - Sati wishes for Shiva to accompany her, showing her desire to reconcile the family rift.
This body - it is his alone! Such a one - if he calls, would you go? Therefore - to father, to guru, to husband - even if not invited - one should go. But if not called - particularly to husband, guru, and father - if they do not call, one should not go uninvited. This is the traditional teaching on proper relationship with these three authorities.
'If this has to happen - what do we have?' - we should think. 'Manava manamlau dehambunakhe kaani atmaku levu' - pride and honor belong only to the body, not to the atma. But something that must happen - for that there is a necessity - therefore it must be done appropriately. The distinction between bodily pride (which should be renounced) and proper dharmic action.
For those who have a heart that does not bend - more than the heart, more than jnana, more than buddhi, more than viveka - 'atma-anatma-madam' - i.e., 'sharira-madam' (pride of the body). Isn't it? - the body-pride. Those who are proud of the body - whether physically or in terms of position - this is the root cause of dharmic transgression.
'Bhootamana durdudshah' - those who have such qualities - if good people have them - jnana increases, samskara increases, loka-hitam increases. The discourse turns to the positive: when noble qualities are found in genuinely good people, those qualities are amplified and benefit not just the individual but the entire world through their influence.
'Without mental steadiness (chitta-svaasya)' - to the homes of such people - we should not go assuming they are our own. Why? - He (the text) says - look at this. 'Ye abhyaagataana samaye...' - whatever guest (abhyagata) at the appropriate time... The Bhagavatam's teaching about associating only with spiritually stable people.
Sati - Dasha-prajapati (Daksha) had great affection for her. Everyone knows that. 'Of all your children - among all my father's children - his love for you was the greatest.' Sati was Daksha's most beloved daughter - and yet this deep love could not overcome his pride (ahankara) when it came to his hatred of Shiva.
'He insulted me so much - I sat down and he did not rise.' Its fault - what is the fault here? - the father-in-law came and did not rise. 'The mind - how terrible it is!' - The mind's pride - when insulted - reacted to this small discourtesy with enormous consequences. Sati's anguish at being caught between her husband and father.
This keeps growing. In us - we must increase ahankara (ego) and hate sanmaana (respect/honor). We must embrace the avamana (disrespect/insult) that reveals our own swarupa. The teaching is that what feels like insult often reveals the ego's attachment to honor - and a spiritual person learns to welcome the insult that loosens the ego's grip.
'Migha sumadhyame praajnaih parasmai purushaya chetasa uhaashayaya eva na deha-manini' - 'All this is being told - but when He came - what happened with leaving? What happened?' The verse addresses Sati: all this wisdom about the body and ego is being given, yet when the critical moment came, how did she react? This is the test of genuine jnana.
'Yadiyate tatra kumaan apavritah' - that great soul - in that heart - daily grows, is known, is revealed. In the heart of the jnani, Paramatma grows increasingly manifest - not hidden but ever more clearly revealed through the purification that comes from sustained devotion and contemplation.
They appeared equal (even) - let's say that - he says - that's all. Both close eyes. They close their eyes. Nothing is there. 'Oh! The elder came...' - the discourse illustrates how people judge and compare - but those who have equal vision (sama-drishti) see beyond appearances. The great ones, when they close their eyes, see only Paramatma.
'Even after all this explanation - if you still want to go without listening - ati-haya mad-vata - ignoring my words and going - bhadram bhavatyano tato bhavishyati - there will be no auspiciousness for you there.' These are Shiva's final words to Sati warning her not to attend Daksha's yajna - words of both love and prophecy.