రుక్మిణి వివాహం: రుక్మి యుద్ధంలో ఓడిపోవడం
Rukmini's Marriage: Rukmi Defeated in Battle
శ్రీమద్ భాగవతం మొత్తం మహత్త్వం వివరించబడింది - 'శ్రీమద్ భాగవతం శబ్ద రూపంలో పరమాత్మయే.' రాజు ఖట్వాంగుని కథ - జీవించడానికి కొంత క్షణాలే మిగిలినప్పుడు పూర్ణ శరణాగతి చేసి మోక్షం పొందాడు - సమయం పరిమాణం కాదు, శరణాగతి నాణ్యత ముఖ్యమని చూపించింది. భాగవత ప్రవాహం తాకిన వారందరినీ శుద్ధి చేసే గంగతో పోల్చబడింది.
The significance of the Srimad Bhagavatam as a whole is expounded - "Srimad Bhagavatam is Paramatma Himself in the form of sound." The session narrates the story of King Khatvanga who had only moments to live and attained liberation by surrendering completely in that brief time - showing that the quality of surrender matters, not the quantity of time. The Ganga prayer to Vishnu is recited, equating the Bhagavatam's flow to the holy river that purifies all who touch it.
గజైహి ద్వాస్తు ఫలామృష్ట రంభా పూ గోప శోభితా ఏనుగులే ఏం చేశాయి? అరటి చెట్టు తీసుకొని వచ్చి ద్వారా అలా కట్ అయ్యాయి. మనం మరి చెట్టు అట చెట్టు మనం లాగాలంటే పైన పికిలించలేం కదా. ఆ ఏనుగైతే అలా తెచ్చి అలా పెట్టేస్తాం. డ్యూటీ చెప్పారన్నమాట ఒక్కొక్క ఎను ఒక్కొక్క అరటి స్తంభా అని చెప్పాడు. వేరే సమయం లేదు. ఎలాగ అదే వస్తుంటారు కదా దారులు తాలు తోడలు ఉంటాయి. ఒక్కొక్క ఎను ఒక్కొక్క అరటి స్తంభా తీసుకురావచ్చు. అలా తీసుకొచ్చి ప్రతి ద్వారానికి అరటి స్తంభాలతోటి కొబ్బరి మతలతోటి కొబ్బరికాయలతోటి ముత్యాలహారాలతోటి. పోరణాలతోటి ముత్యాలు మనకు రత్నాహార పోరణాలు, ముత్యాల హారాలు ఇలాంటి ధ్వజాలు ఇలా కురు శృంజయ కైకేయ విదర్భ యదు కుంతయ ఇద్దరు ఉన్నారు రాజులు. కురు రాజులు శృంజయ కైకేయ విదర్భ యదు కుంతి విధో భూజిరే తస్మిన్ సంప్రమాత్ పరి పరిధావతాం పంతో డంతో గంతులు వేస్తున్నారు ఇటు అటు పరిగెత్తుతున్నారు పౌరం మంగళం కొలాహారం ఇలా మొత్తం మహా ఉత్సవం జరిగింది రుక్మిణ్యాహరణం శృత్వ గీయల్ దుస్తతః రాజానః రాజకన్యాస్య బభూహు కృష విస్మితాః శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణిని అపహరించి తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడట. అని విని ప్రతివారు పరమ ఆశ్చర్యాన్ని పొందారు, ఎందుకు జరాసంధ చేలి ఎంతరు ఉన్నారు అక్కడ శత్రురాజు చక్రవర్తి? చాలా బాగా ఉంది వారికి. ఇంత బలియులైన ఇంతమంది రాజులు కాపలా ఉండగా కూడా వారి మధ్యకు వెళ్లి వారిలో నుంచి వారందరూ చూస్తూ ఉండగా ఆమెను తీసుకొని వచ్చారు అంటే. కుష్ణుని యొక్క హీరో ఎంత హీరో మన పరాక్రమం కదా కాబట్టి ఈయన హీరో అయ్యాడు ఇప్పుడు ప్రణితి హీరో అతని హీరో ఆయన ఒక్కడే కదా అందువల్ల ఈ అద్భుత వృత్తాంతాన్ని విని అందరూ ఆనందాన్ని పొందారు రాజానః రాజకన్యా రాజకన్యలు కూడా ఎందుకంటే మామూలు కూడా ఇలాగే తీసుకుని పోతే ఎంత బాగుండేది అని అర్థం కదా స్వామి యొక్క సౌందర్యం అలాంటిది రాజకన్యలు కూడా భావించారు. ద్వారకాయ మగభూతు రాజన్ మహామోదః పురౌకతాం ద్వారకా పఠనంలో ప్రజలందరికీ గొప్ప సంతోషం రుక్మిణ్యారమయోపేతం దుష్ట్వా కృష్ణం శ్రియస్పతిం
ఇప్పుడు ఆయనే సిరియప్పటి అయ్యాడు. ఇప్పుడు నాకే ఒకడే ఉన్నాడు కదా. అవును. అందుకోసమని రుక్మిణ్యారమయోపేతం. లక్ష్మీ అవతారమైన రుక్మిణితో కూడుకున్న స్వామి సిరియప్పటి కావటాన్ని చూచి ద్వారకా నగరవాసులు ఆ రాజ్యవాసులు అందరూ. ప్రతి ప్రతి పౌరుడు పరమానందాన్ని పొందాడు. ఈ మనకు రుత్మణి కళ్యాణం. ఆ రీతిలో కామస్తు వాసుదేవాంసః దగ్ధ ప్రాకు రుద్ర మన్యునా. మరి వివాహం అయింది భార్యాభర్తలు కాపరం చేస్తే మరో కుమారుడు కలుగుతాడు కదా ఓ కుమారుడు కలిగాడు. ఎవరండీ ఆ కుమారుడు అంటే పూర్వకాలము పార్వతి పార్వతిని వివాహం చేసుకోవాలని దేవతలందరూ కష్టపడి ప్రయత్నం చేసి మన్మధుడిని పంపారు శివుడి మీదికి దాడికి. పార్వతీ దేవి శంకరుడిని సపర్యను చేస్తూ ఉంటే తపస్సు చేస్తున్నాడు శంకరుడు. శివవంతు పావతిని ఆశ్రమంలో ఉంచి మా అమ్మాయి అండి మీకు సేవ చేస్తుంది అని చేసుకోండి చేయండి అన్నాడు. ఇలా పార్వతి శంకరుని అభ్యవంతంగా ఉన్న సమయం చూసి మన్మధుడు తమ బాణాలను ప్రయోగించాడు. తాను ఎవరు వృద్ధుడు అంటే జ్ఞాన స్వరూపుడు కదా. ఆరోభికారం ఏంటబ్బా ఒక్కసారి చూసి చూస్తే వాడు ఉన్నాడు ఓహో ఇదంట నీ పనినారా బాబు అని మూడో కళ్ళ పెరిగి వాడిని భస్మం చేశాడు. శంకరుడి కోపంతో బూడిదైనటువంటి శరీరాన్ని కోలుపోయిన మన్మధుడు న్యాయంగా ఆయన ఎవరు మన్మధుడు వాసుదేవంసాగర పరమాత్మ పుత్రుడే కదా మళ్ళీ మరి కొడుకు ఎవరికి కావాలి? ఆయనకే కావాలి కదా. అందుకోసం మళ్ళీ వచ్చి ఆయనని ఆశ్రయించాడు. వాసుదేవుడిని ఆశ్రయించాడు. కృష్ణుడిని ఆశ్రయిస్తే ఆ మహానుభావుడు రుక్మిణి కృష్ణులకు కుమారుడుగా కలిగాడు. అతని పేరే ప్రద్యుమ్నుడు అంటారు. అయితే ఈ మహానుభావుడు ద్వారశకు దగ్గరలో ఉన్నటువంటి ఒక రాజ్యంలో ఒక మహారాక్షసుడు ఉన్నాడు శంబరుడు అని. అతనికి ఊరుపోక నారదుడు ఓ వాస తీసి కృష్ణునికి పెళ్ళయింది కొంచెం జాగ్రత్త కృష్ణునికి పుట్టబోయే కుమారుడే నిన్ను చంపుతాడు.
త్రికాసనం అన్నాను. నాలుగు నాలుగు లోకయ్య అందరికీ మేం చెప్పాలి ఎవరికీ పోవ లేదు బాబు. అంటే వాడు కాస్త ఎప్పుడు కొడుకు పుడతాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చూసి పోనీ గుద్దోని కొడుకు పుట్టగానే పుల్లిలోనే పిల్లవాడిని తన మాయతో తీసుకొని వచ్చి సముద్రంలో పడేసిండు. ఆ సముద్రంలో ఒక పెద్ద చేప అది కాస్త వాడిని మింగేసిండు. వాడిని మింగి బయటికి వచ్చే లోపల పెట్టావా అంటే మత్స్య మత్స్యకారులే ఉంటాం కదా చేపలు పట్టేవా అంటే ఆ చేపను పట్టుకున్నాం. చాలా పెద్ద చేప. ఇంత పెద్ద చేప ఉంది కాబట్టి ఇది రాజుగారికి కానుక ఇస్తే బాగుండు అని తీసుకొని పోయి ఆ శంబరాసు ఉంచి ఇచ్చాడు. ఆ తెంబరాదుని ఇంట్లో అంతకుముందే నారదుని బోధతోటి మనమదుని భార్య అతిదేవి మాయ అనేటువంటి పేరుతో వంట ఇంటి హెడ్ కుక్ గా చేరిందన్నమాట. మరి ఈమె చేప కాబట్టి వండాలి కదా ఎవరికి ఇస్తారు ఆమెకే ఇస్తారు. వారు కోయిస్తే అందులో చక్కని పిల్లవాడు కనబడుతాడు. ఎవడ్రా ఈ పిల్లవాడు అని చూస్తే మళ్ళీ నారదుడు వినిపించి అమ్మ నీ భర్తే ఇలా చేశాడు వాడు నువ్వు జాగ్రత్తగా పెంచుకో తయారు చేయు వీడిని అంటే ఏంటంటే విధికృతాన్ని ఎవడు మార్తలేరు కదా. ఈ పిల్ల పిల్లగాడిని ఈ మహానుభావురాలు చాలా ప్రేమగా భర్త కాబట్టి శ్రద్ధగా, ప్రేమగా, భక్తిగా పెంచింది. త్వరలోనే ఇతను నవ యవ్వన నిర్మృష్ట అంటాడు. నవ యవ్వనంతో అసలే మహంసుడు చెప్పానా ఎలా ఉంటాడో తేరే మనవదుడు. ఇలా యవ్వనం వచ్చి అందము అలాగే ఆధిజాత్యము గాంభీర్యము అవుదా అన్ని గుణాలు వచ్చిన తర్వాత అప్పటిదాకా. పెంచినటువంటి ఈ తల్లి అతని దగ్గరికి తామాహ భగవాన్ కార్ష్ణిహి మాతస్తే మతిరన్యతా. తాతా తాతం పతిం పద్మ ఫలాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవరీడహాసోత్పతిత భ్రువిక్షతి అది సిగ్గుపడుతూ ఓరచూపు చూస్తూ ప్రేమను సహరిస్తూ వచ్చి సిగ్గుపడుతు.
వారికి తల్లి కదా పెంచింది కదా అని. అలాంటి వాడిని ఆమెను చూచి ఈయన అంటాడు తామా భగవాన్ కాస్మి మాతస్తే మతి అమ్మ ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నావ్ నువ్వు తల్లివి కదా నీ బుద్ధి మరో తీరు ఉన్నది ఏమిటి? మాతృభావ అతిక్రమ్య వర్తకే కామినీయత మాతృభావ నిద్రపెట్టి నీవు కామి ఎలా ప్రవర్తిస్తున్నావు ఏమిటి? ఏ ఆమె నవ్వుతూ భవాన్ నారాయణ సుతః ఉన్న రాస్యమంతా చెప్పింది నాయనా ఎవరో కాదు సాక్షాత్తు నారాయణుని పుత్రుడవు. నిన్ను శంబరుడు అపహరించి వచ్చి సముద్రంలో పడేశాడు, నీ ఎవరో కాదు నీ అధికృత పత్ని, నిన్ను నీకు అప్పటినుంచి అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు నీకు నేను భార్యను, నా పేరు రతి నీవు. కాముడవు. నీవు కాముడవు నిన్ను రచిని నీవు భర్తవు నేను భార్యను. నీవు కృష్ణుని కుమారుడిగా పుట్టావు. పది రోజులు వెళ్ళకముందే పురికిలోనే నిన్ను ఈ రాక్షసుడు అపహరించుకొని వచ్చాడు. సముద్రంలో పడేశాడు. నిన్ను చేపం ఎంగినది. చేపం తీసుకొని వచ్చారు. నాకు దొరికావు. నారదుడు చెప్తే నిన్ను నేను జాగ్రత్తగా పెంచాను. తవిమం చేసి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనా ఇతను నీకు శత్రువు కాబట్టి. అతన్ని నీవు చంపాలి. ఇతను మహామాయావి. అతని మాయలు జయించే మహామాయను నేను నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రం తోటి నీవు సిద్ధిని పొంది అతని మీదకి యుద్ధానికి వెళ్లి అతన్ని సంహరించవలసింది అని గతి చెప్పితే ప్రభాష్యైవం తదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మ అని ఇలా చెప్పి ఆ ప్రద్యుమ్నునికి మహా మహా విద్యను ఆమె బోధించిండు. ఆ విద్యను అధికరించి అందులో సిద్ధిని పొంది ఈ మహానుభావుడు శంబరుని నీటికి దండిచ్చి వెళ్ళాడు. అతన్ని యుద్ధానికి ఆహ్వానించాడు. బలవంతులు పరాక్రమవంతులు ఎదుటి వాళ్ళని విక్షేమిస్తే సహించరు కదా, అందుకు అతను కూడా కోపంగా నిత్యక్రామ గదాపాని అమరుషాత్ తాంబ్రలోచన అసహనంతో ఎర్రబారిన కళ్ళతో బల తీసుకొని.
అతను మీదికి యుద్ధానికి వచ్చాడు గదామావిచ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మయే అతను గదా ఇతను గదా ఆయుధాలు పరస్పరం ప్రయోగించుకున్నారు. ఈ ప్రద్యుమ్నుడు ఒక పత్తున తన వచనం కాకపోవడాన్ని చూచి శంబరుడు తన మాయలను అతని మీద ప్రయోగించాడు. సకల రకాల మాయలతో సచ మాయాం సమాశ్రిత్య దైత్యీం మయదర్శితాం బాధ్యమానః శ్రవరుషేణః దౌత్మిణేయః మహానద మాయతోటి పిశాఖములు, యక్షసులు, రాక్షసులు, భూతములు, ప్రేతములు, రాళ్ళు, పాములు ఏవో పడతాయి మీద. ఇలా రకరకాల వర్షాలతోటి అస్త్రమయ వర్షంతోటి బాధపడుతూ తనకు గతి భోజనం అయినటువంటి మహామాయ విద్య ఉంది ఆ విద్యను అతను ప్రయోగించారు తా ఇంత ఇలా ఆ మహావిద్య ప్రయోగించగానే ఈ మాయలన్నీ మాయమంటుంది. అప్పుడు ఖడ్గను తీసుకొని అతని మీదికి దుమికి శంభరాసుల శిరస్సును ఖండించాడు. ఇలా వధించి నిశాతం అతిముజ్యమ్య సకిరీటం సకుండలం. శంబరస్య శిరః కాయాత్ తామ్రస్వ శ్రోహో ఓజస హరత్. ఇలా శిరస్సును హరించాడు ఆతీర్యమానో దివిజైహి స్తువద్విహి కుసుమోత్కరైహి దేవతలు శంబరాసుర సంహారాన్ని చూచి వీరి మీద పుష్ప వరతాన్ని కురిపించారు. ఇలా శత్రు విజయాన్ని సాధించి భార్యను తీసుకొని విమానంలో బయలుదేరి ద్వారకా నగరానికి ఆ మహానుభావుడు వచ్చాడు. ద్వారకా నగర పురవీధులలో భార్యాభర్తలు వస్తూ ఉంటే, అతన్ని చూసినటువంటి స్త్రీలు మొదలు కృష్ణుడే అనుకొని సిగ్గుతో కాస్త లోపలికి దాక్కున్నారు. మళ్ళీ జాగ్రత్తగా చూసి కృష్ణుడు లాంటివాడు కానీ. కృష్ణుడు కాదు. తం దృష్ట్వా జరదస్యామం పీత కౌసేయ వాతసం ప్రలంబ బాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం స్వలంకృత ముఖాం భోజం నీల వక్రాల కాలిభే కృష్ణం మత్వా స్త్రీయో హ్రీతా. నిల్లిల్లిహు తత్వత అదే ఆచారం అదే రూపం అవే ఆభరణాలు అన్నీ చూసి చూద్దు అనుకోని కొంచెం దాక్కున్నారు మళ్ళీ అవధార్య శనే ఈ గతి వైలక్షణ్య
ఎలా ఉన్నది ఆయన చాలు అనుకోని మళ్ళీ ప్రజలందరూ ముందుకు వచ్చారు ఉపజక్ము బ్రహ్మోదితాః సస్త్రీ రత్నం సువిస్మితాయో ఇతను అస్మర స్వస్తుతం నష్టం అలాగే ఉన్నాడు అని కొంచెం ఆశ్చర్యంతో ముందుకు వచ్చారు. ఈ రీతిలో అందరూ చెప్పుకుంటుంటే అస్తం కుష్ణుడు లాగే ఉన్నాడు, కుష్ణుడు లాగే ఉన్నాడు, కుష్ణుడు లాగే ఉన్నాడు. ఆ మాటలు విని విని అందరిలాగా రుక్మిణి కూడా బయటికి వచ్చి పిల్లవాడిని చూసింది. అస్మర స్వస్తుతం నష్టం. తన కొడుకు ఒకవేళ బ్రతికుంటే ఇప్పటికీ ఇలాంటి వాడే అయి ఉండేవాడు. కోన్వయం నరవేజూరి ఆకాత్యవాకమ లక్షణ. ఈ పుండరీక అక్షర్త్వం ఉంది కదా ఎవడు వీడు ఈ లక్షణాలు ఎలా వచ్చాయి ఎవరు ఏ తల్లి ఈ మహానుభావుడు తన కడుపులో తొమ్మిది నెలలు మోసింది మమచాప్ ఆత్మజో నష్టాహ నీతోజ సూచితా గృహాత్ పులి ఇంటి నుంచి ఎత్తుకొని పోయారు వాడు మెత్తుకుంటే ఇలాగే ఇంతటి వాడు ఎందుకంటే ఆకృత్య అవయవైహి గద్య స్వర హాస అవలోకనైహి ఆకారంతో కానీ అవయవాలతో కానీ గమనంతో కానీ స్వర హాస అవలోకనాలు. మాట నవ్వు చూపు ఇలాగే ఆ కథంతో నేను సంప్రాప్తం సారూప్యం సాంగేలావుడు సభ పరమాత్మ తోటి సామ్యాన్ని పొందుతున్నాడు. సయేహవే నూనం యోమే గర్భితను అతనే అయి ఉంటాడా? నా గర్భంలో ఇంతకుముందు నేను మోచిన వాడు ఇతనేనా? ఎందుకంటే ఇతను చూడగానే నాకు ఆ పుత్ర స్నేహం ఎవరికి ఎన్ని భావాలు ఉన్నా తల్లికి అప్రయత్నంగా హృదయంలో స్పందన ఏర్పడుతుంది కుమారుడు అంటే. అలా ప్రేమ కలుగుతున్నది ఏవం మీ మమ సమానాయం వైదగ్యాం దేవకీ సుతః దేవక్యారుముందుభ్యాం. ఉత్తమ శ్లోకం ఇలా చూచుకుంటూ అనుకుంటూ ఉంటే ఆ మాట అక్కడిదాకా పోయింది ఆయన దాకా కృష్ణుడి దాకా పోయింది ఆయన ఎక్కడ ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు ఆ విన్నారు పోదాం పోదాం పోదాం అని వాళ్ళు ముగ్గురు వచ్చారు. దేవతి, పసుదేవుడు, కృష్ణుడు వాళ్ళు వచ్చి చూశారు పాపం. విజ్ఞాతార్ధోయి భగవాన్ సూష్ణీమాత అన్నీ తెలిసినా గాని స్వామి అవును అచ్చం నాలాగా ఉన్నాడు ఎందుకు ఎవరవి ఇచ్చాడు వాళ్ళని ఎక్కువ ఈయన కూడా కాస్త
వచ్చిన నాటకం ఆడే రా ఆడే అన్నమాట. అప్పుడు సూష్ణిం ఏం అనలేదు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు నారదః అకథయతు ఎవరు మనకు ఆయనే కదా ఇంటర్నెట్ అన్నమాట మొత్తం ప్రోగ్రాం ఇచ్చారు కదా అద్భుతం ఆ స్వామి వచ్చేసి అయ్యా మన మిది కుమారుడే ఇలా జరిగిందని. మొత్తం విషయాన్ని నారదుడు శంబరాహరణాదికం తత్సృత్వా మహదాశ్చర్యం కృష్ణాంతపురయోషితః. ఈ విషయాన్ని విని అంతపుత్రులంతా మహా ఆశ్చర్యాన్ని పొందారు అభ్యనందన్. రుక్మిణిని కృష్ణుడిని వారిద్దరిని కూడా అభినందించారు బహు నద్ధాం నష్టం మృతమివ ఎవరైనా ఎంత అదృష్టం అండి ఎప్పుడో పోయాడు ఇన్నేళ్లకు వచ్చాడు చచ్చినవాడు మళ్ళీ బతికి వచ్చినంత ఆనందాన్ని కలిగింది దేవతి వసుదేవస్య కృతధాస్త్రియః దంపతీతో పరిశ్వర్య రుక్మిణి ఇచ్చే పెద్దవాడిని తీసుకొని దగ్గరికి తీసుకొని దంపతులను ఆలింగనం చేసుకొని ఆశీర్వాదం ఇచ్చి సంతోషించారు. ప్రతి ఒక్కరికి రుక్మిణి తన పుత్రుడిని హక్కున చేర్చుకొని పరమానందాన్ని పొందింది. నష్టం ప్రద్యుమ్నమాయాతం ఆచరణే ద్వారకౌకుస అహోమృత ఇవాయాతః బారో దిష్యా చనిపోయిన పిల్లవాడు. మళ్ళీ బతికి వచ్చాడే రుక్మిణీ కృష్ణుల అదృష్టమే అదృష్టం కొడుకు పుట్టాడు అనుకున్నారు పోయ్యాడు అనుకున్నారు మళ్ళీ ఈనాడు దొరికాడు ఎంత అదృష్టము అని యంవై మొగు పితృ స్వరూప దిగ్గేచ భావా హనుమాతరః యదభజన్ సహ ఊఢభావా చిత్రన్న తత్కలు ప్రమాత్మల బింబ బింబే కామే స్మరే అక్షి విషయే కిముత అన్యనార్యః కృష్ణుని భార్యలే అతన్ని చూసి కృష్ణుడే అనుకొని మోహాన్ని పొందితే వేరే స్త్రీలు మమధుడిని చూసి మోహం పొందరండి ఇంతేముంది ఆయన పేరే మమధుడు కదా కాబట్టి అందరూ అతని యొక్క రూప ఉదయ సౌందర్య దిభ్రమాధురం చూసి మోహం పొందారు. అంటే మనకు రుక్మిణి కళ్యాణము ప్రద్యుమ్న జననము అని నమ్మాలి. తర్వాత రెండో భార్య మరి కావాలి కదా. రెండో భార్య, మూడో భార్య కావాలి అంటే సత్రాజిత ఇందులో వస్తుంది మనకు. సత్రాజిత సుతనయాం కృష్ణాయ కృత కిరితిసః.
సుఖయోగింద్రుడు చెప్తున్నాడు. నాయనా మహారాజా సత్రాజిత్తు కృష్ణ పరమార్థం విషయంలో అపరాధం చేసి చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా తన పుత్రిక నుంచి ప్రతిభామను వివాహం చేశాడు. ఇది చెప్పే విధానం అన్నమాట. ఇలా చెప్పేసరికి వినేవాళ్ళు ఏమవుతారు? ఏమంటారు? అయ్యా అయ్యా ఏం తప్పు చేశాడండి? ఎందుకు తప్పు చేశాడు? వాడు పెద్దవాడు కదా తప్పు అంటే వినేవారిలో కాస్త కుతూహలం కలిగించాలి కదా. జో అని పెట్టి వేశారంటే కుతూహలం కలగదు. తప్పు చేసి ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడంటే ఏం తప్పు చేశాడు? ఎలా ఇచ్చాడు మరి ఆయన ఒప్పుకున్నాడు సందేహాలు వస్తాయి కదా. ఇలా చేయాలి మరి ఉత్సాహం కలగాలి. కథ వినాలి అనిపించాలి చెప్తే. ఎప్పుడైపోతుందో వెళ్ళిపోదామని చెప్తే అది చెప్పడము కాదు మనం వినటము కాదు. అందుకే తప్పు చేసిన సత్రాజిత్తు ప్రాయశ్చిత్తంగా తన కుమార్చెనిచ్చి వివాహం చేశాడు అని అడిగితే సత్రాజితః కిమకరోతు బ్రహ్మన్ కృష్ణస్య తిదివిషం సత్రాజిత్తు కృష్ణునికి ఎలాంటి అపచారం చేశాడు. ఎందుకు అమ్మాయిని వివాహం చేశాడు అంటే ఆ చిత్ర ఈ సక్రాదిత్య అనేటువంటి మహానుభావుడు సూర్య భగవానుడిని ఆరాధించారు. సూర్య భగవానుడిని ఈ మహానుభావుడు ఆరాధించి అతని ప్రసాదంతో సూర్యుడు సంతోషించి సత్రాజిత్తుకు ఒక మణి జెడ్ తాను మెడలో ధరించేటువంటి మణిని ప్రీతస్వత్మి మణింప్రాదాత్ సూర్యః సుష్టః స్యమంతకం ఆ మణి పేరు యమంతక మణి అనే దాన్ని సూర్యుడు సంతోషించి ఇచ్చాడు. ఆ మణిని తన మెడలో ధరించి సత్రాజిత్తు కూడా ద్వారకా నగరంలో ఉండేవాడే కాబట్టి ద్వారకా నగరానికి వస్తున్నాడు. అలా అతను రావటాన్ని చూచిన ద్వారకా నగర ప్రజలు సూర్య భగవానుడే వస్తున్నాడని భావించి పరుగు పరుగున వచ్చి కృష్ణ కృష్ణ మహానుభావా నిన్ను చూడటానికి సూర్యుడు వస్తున్నాడు. ఆ కాంతి చూశారా అని పరమ ఆశ్చర్యంగా చెప్పాడు. స్వామి నవ్వి సూర్యుడు కాదురా బాబు వాడు సత్రాజిత్తు.
సూర్యుడిని ఆరాధించాడు, సమంతక మునిని తీసుకొని ధరించి వస్తున్నాడు. ఇలా వీరి మాట చెప్పేసరికి సూర్య సంకితాః ఇతను మరి. ఈ మణి అనేది చేసే గొప్ప పని ఏమిటి అంటే తిలోక్యాం విపుదర్శవా జ్ఞాత్పాత్య గూఢం ఎదుటు దృష్టుం త్వాం యాతి అజః ప్రభో ఈ మణి యొక్క గొప్పతనాన్ని చూసి ఇతను ఉగ్రసేనునికి ఈ మణి రాజుగారికి ఇస్తే ప్రజలందరికీ కూడా క్షేమం కలుగుతుంది. ఇలాంటి మణి నువ్వు ఒక్కరవు దాచుకోవద్దు అని సాక్షాత్తు కృష్ణుడే వచ్చి అడిగాడు. ఆయన అంత పెద్దవాడు అడిగాడే కాదంటే ఏం బాగుంటుందనే భావన కూడా లేకుండా ధనలోభంతోటి సత్రాజిత్తు తిరస్కరించాడు. అలా తిరస్కరించి దాన్ని ఆ మణిని తీసుకొని తన గృహంలోకి ప్రవేశించి దాన్ని పూజా మందిరంలో ఉంచి రోజు ఆరాధన చేస్తున్నాడు. ఏమిటయ్యా విశేషము అంటే దినే దినే స్వర్ణ భారాన్ని అష్టౌసాత్ జతి ప్రభో. అది ఎనిమిది భారముల బంగారం. భారము అంటే మన భాషలో 20 తులాలు. అంటే 240 గ్రాములు అన్నమాట ఒక భారం అంటే. ఎనిమిది భారాలు అంటే ఇంచుమించు 2 కేజీల బంగారం అన్నమాట రోజు. ప్రతి రోజుకు 2 కిలోల బంగారం ఇస్తుంది అది. చాలు కదా? కొంచెం ఎక్కువ కావాలి కదా? ఈ ఇంటిలో అలాంటి బంగారం ప్రసాదిస్తుంది ఆమె ఆ మణి బుద్భిక్ష మారియరిష్టాని సర్పాధివ్యాధయః అశుభాః అంటారు. అంతే కాదు ఆ మణి ఉన్నచోట దుర్భిక్షములు కానీ కలహములు కానీ భూకంపాది అరిష్టములు కానీ మాయాది ప్రయోగములు కానీ ఇవేవి ఉండవు పనిచేయవు. అంటే దేశము సుభిక్షంగా ఉంటుంది. శాంతియుతంగా ఉంటుంది. ఎవడి మనో వాడికి బంగారము ఇస్తుంది. ఈ రీతిలో ఉన్నటువంటి ఆ మణితో ఈ మహానుభావుడు.
వినాయకులతో ఉన్నాడు. కూర్చుని అడిగినా కానీ ఇవ్వలేదు. అలాగే ఉంచుకున్నాడు. కానీ పెద్దలు అపేక్షిస్తే స్వార్థం చూడకుండా అర్పించడం శాస్త్ర సమ్మతం. అలా కానినాడు ఆ మణి వాడి దగ్గర కూడా ఉండదు. అతని తమ్ముడు ఉన్నాడు ప్రసీనుడు అనే మహానుభావుడు. ఈ మహానుభావుడు ఈ మణి బాగున్నదని తన మెడలో వేసుకొని వేటకు పోయాడు. వేటలో ఇతన్ని సింహం చూచి చంపేసింది. చంపేసి ఆ మణిని తీసుకొని తాను పరిగెత్తింది. చేతిలో మనీ ఏదో కనబడుతున్నదని ఆ పక్కనే ఉన్నాడు జాంబవంతుడు, అతను చూచి ఈ సింహాన్ని చంపేసి ఆమెను తీసుకొని వెళ్ళాడు. తన చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఉయ్యాలకు పైన ఓ ఆడ మనం పడతాం కదా బాళ్ళు బంతులు కాస్తానే ఏంటి? అలాంటి యోగా అవుతున్న ఈ మణిని అలా అటకి ఆ లిస్ట్ లో ఉన్నారు. ఒక రోజో రెండు రోజులో మూడు రోజులు అయిపోయింది అయిపోయిన తమ్ముడు తిరిగి రాలేదు. అపశ్యన్ భ్రాతరం. రాతా సత్రాదిత్ పర్యతప్యత అతను బాధపడి ఇంకేముంటుంది అయినవాడు కృష్ణుడే కదా వాడే చూచుంటాడు వేటకు పోవటాన్ని కృష్ణుడే నా తమ్ముడిని చంపి మణిని అపహరించి ఉంటాడు అలా అలా అలా మొత్తం నగరం పాచిపోయింది. ఇలా తన మీద వచ్చినటువంటి అపరిందను తొలగించడానికి తాను కొద్దిపాటి సైన్యాన్ని తీసుకొని కొద్దిమందిని ఎద్ద తీసుకొని అతను వేటకు ఈ అడవిలోకి వెళ్ళాడో అదే దారిలో బయలుదేరాడు. గుర్రపు పదముల గుర్తులు, ప్రసేయుని గుర్తులు చూసుకుంటూ వెళ్ళాడు. గుర్రం పడిపోయి చనిపోయి ఉంది, వీడు చనిపోయి ఉన్నాడు. మరి చూస్తే సింహం కాళ్ళ గుర్తులు కనబడ్డాయి. అవి చూసుకుంటూ ఇంకొంచెం ముందు వెళ్ళిపోయాడు. అక్కడ సింహం చచ్చిపోయింది, అక్కడి నుంచి భల్లుగా ఉంది, ఎలుగుబంటి అంటా కదా, ఎలుగుబంటి అడుగులు చాలా ఉన్నాయి, దాన్ని పట్టుకొని జాంబవంతుని గుహకు వెళ్ళాడు. అక్కడ వెళ్లి ఆ ఏకా వివేక భగవాన్ అవస్థాప్య బహితి ప్రజా అందరినీ బయట ఉంచి తాను ఒక్కడే గుహకు వెళ్ళాడు.
అక్కడ పిల్లవానికి ఆట వస్తువుగా ఉన్నటువంటి మణిని చూచి దాన్ని తీసుకోవడాని కోసమని ప్రయత్నిస్తే ఆ పిల్లవాడు కాస్త ఏడిచాడు. ఈ ధ్వని విని జాంబవంతుడు వచ్చేసాడు. వచ్చినటువంటి స్వామిని గుర్తుపట్టలే రవై భగవతాతేన యుగితే స్వామినా ఆత్మనః పురుషం ప్రకృతం ప్రాకృతం వత్వ కుపితః నానుభావవితృత్. అతని స్వభావం ప్రభావం తెలియని జాంబవంతుడు సామాన్య ప్రాకృత పురుషుడే అనుకొని అతనితో యుద్ధం చేశారు ఆయుధ అశ్మ ద్రుమైహి దోద్బిహి ఆయుధాలతోటి రాళ్లతోటి చెట్లతోటి చివరికి బాహు యుద్ధం. ఇలా రకరకాల యుద్ధములతోటి క్రవ్యార్ధేస్య నోరివ ఆసిత్తత్ అష్టావింశాహం 28 రోజులు ఎడతెరిపి లేకుండా రాత్రింపగలన తేడా లేకుండా నో ఇంటర్వెల్ నో రెస్ట్. సంచేత 28 రోజులు చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క ముష్టి ఘాతములతో వజ్ర నిష్పిషమైనటువంటి ఈ ముష్టి ఘాతములతో బలం కాస్త తరిగిపోయి నన్ను నాకు ఇలా అంటే దెబ్బలు కొట్టి నన్ను పడవేయగలవాడు ఎవరు ఆలోచించి జ్ఞానే త్వం సర్వభూతానాం ప్రాణః ఓజః సహోబలం అయినా అఖిల ప్రాణులకు ఎవరు ప్రాణమో, ఎవరు బలమో, ఎవరు సాహస్సో, ఎవరు ఓజస్సో అతను నీవే విష్ణుం పురాణ పురుషం. నీవు పరమాత్మవే ప్రభవిష్ణుం అధీశ్వరం. నీవే సకల జగత్తుకు కారణము. నీవు సకల జగనానికి జగన్నాథుడవు. త్వం సదుజాం శ్రత్త సృజ్యమానమపి నీవు. ప్రజాపతుల కూడా ప్రజాపతివి అంటే వారిని సృష్టించిన వారివి నీవే కాల కరయతామిసః పర ఆత్మ కరయతాం కాలః నీవే ఈసులవు నీవే పరమాత్మవు. యత్తైచ దుస్కలిత రోజ కతాక్ష మోక్షైహి వర్త్మాలిచ తుబిద నక్ర తిమిందులోభిహి ఒక్కసారి ఒక కనుబొమ్మ కొద్దిగా కోపంతో పైకెత్తగానే అంత పెద్ద సముద్రము కనబడదండి.
దారి ఇచ్చిన లేవయ్యా. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టాను. నీవు స్వామి సేతు కృతః స్వయత ఉజ్వరితాచ లంకా. సముద్రం మీద వారధి కట్టావు. కీర్తిని పెంచావు. లంకను భస్మం చేశావు. తాడసుల యొక్క శిరస్సులను కింద పడవేశావు. రాముడిగా నీవే పరమాత్మవు అని ఈ మహానుభావుడు తెలుసుకొని స్తోత్రం చేస్తే యాజహార మహారాజ భగవాన్ దేవకీ సుతః అభిమృత్యారవిందాక్షః పానినా. తెలుసు కూడా సంతోషించి ఒకసారి తన అమృత మయస్పతి హస్తంతో అతని ఒళ్ళంతా అది తీరాలి. తిన్న దెబ్బలకు ఆయింట్మెంట్ అన్నమాట. కొట్టింది ఆయనే మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టేది ఇంకెవరున్నారు? ఆయనే అవసరం ఆయనే పోయి చేయాలి. ఆ సమయం ఆ వృద్ధం ఆయనే వైద్య అని వేదజం పితకు రెండు ఆయనే కాబట్టి మొదలు నాలుగు బలంగా గుద్దాడు అయ్యో స్వామి అంటే వంబడి అంటుడు. ఇలా చల్లని చేతితోటి అభిమృసించి అతనికి మళ్ళీ బలాన్నంతా ఇచ్చి ప్రేమ గంభీర యాగిర మణిహేతోరిహ ప్రాప్తావయం వృక్షపతి నాయనా ఈ మణి కోసం వచ్చాంగా. నాకు ఇలా ఆ పరింజ నా మీద పడింది. వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ నీవు కనపడదు మిథ్యా మిథ్యాతి శాపం ప్రముజన్ ఆత్మనః. పరిందను తుడిచి వేసుపోవటానికి నేను వచ్చాను అని చెప్పితే జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణిని కూడా ఆయన పేరే జాంబవతి అంటాం మనం. ఆమెను కూడా ఇచ్చి వివాహం చేశాడు. అదృష్టానిర్గమం ఇలా 28 రోజులు యుద్ధం చేశాడు కదా. మరి తాను గుహలోకి వెళ్ళేటప్పుడు తన వారిని కొందరిని బయట ఉంచి వెళ్ళాడు. వాళ్ళు చూశారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు 20 రోజులు 21 రోజులు చూశారు. రాలేదు ఏమై ఉంటుంది కదా, ఏదో అయి ఉంటుందని వెనక్కి వాళ్ళు వచ్చేసారు. చూస్తే ఇంకా రాలేదు, అయ్యో ఇది ఏం కర్మ ఇలా అయిపోయింది ఏమిటి? అందరూ కలిసి దుర్గను వైష్ణవి అంటామే, కాళీ దుర్గ మహామాయ అంటాం, అమ్మవారిని అందరూ కలిసి. ఉపతస్తుహు స్తోత్రం చేశారు ఆమెను పూజిస్తే ప్రతీక్ష ద్వాదశాహాని దుఃఖితా సపురం యుయుహు నిశమ్య దేవకీ దేవి రుక్మిణ్యానకదుందువే సుహృదో జ్ఞాతయో శోచన్ బిలాతు కృష్ణమతిహి
12 రోజులు మాత్రం చూచి వచ్చారట. తర్వాత పారపోయింది కదా చూచి రాక అందరూ సత్రాజిత్తును తిట్టుకుంటూ పువతస్తుహు మహామాయాం దుర్గాం కృష్ణోపలబ్ధయే మా స్వామి రావాలని అందరూ దుర్గను ఆరాధించారు. దేశాంతు దేవ్యుపస్థానాత్ ప్రత్యాధిస్తాన్ అపరోదులో మనం పూజ చేస్తే మాట్లాడేది అమ్మవారు మాట్లాడేది. అందరూ మరి వాళ్ళు కదా ఎవ్వలే. సొంత వాళ్ళే ఎప్పుడో కుటుంబమే. కాబట్టి ఈయన ఒక వస్తే ఆమె త్వరలోనే వస్తాడు. దిగులు పడకండి అని ఆమె ఆశీర్వాదం ఇచ్చింది. అది అబద్ధం కాదు అని పెట్టు ఆమె నోటిలో నుంచి ఆశీర్వాదం వస్తూ ఉండగానే ఒకరు కాకుండా భార్య సమేతుడై స్వామి వించేశాడు. జాంబోతుని తీసుకొని వచ్చేసి రాజుల ప్రభువా సిద్ధార్థ సదారః హర్షయన్ హరిహి ఇలా కృష్ణ పరమాత్మను ఇంకో భార్యను కూడా చూసి అందరూ మృతం పునరివాగతం చనిపోయినవాడు. మళ్ళీ వస్తే ఎంత ఆనందమో అంత సంతోషాన్ని వారు పొందారు. సహపత్నియా మణిగ్రీవం సర్వే జాత మహోత్సవాః సత్రాదితం సమాహుయ మర్యాద కాబట్టి. సత్రా ఇష్టం సభకు పిలిపించి నాయనా ఇది జరిగిన కథ. నేను మణిని హరించలేదు. నీ మణి తీసుకున్న నీ తమ్ముడిని సింహం చంపింది. సింహాన్ని భర్లూకాని చంపింది. నేను వెళ్లి దాన్ని చూచి ఇగో తీసుకొని వచ్చా నాయనా ఇగో నీ మణి అని వాస్తవాన్ని జరిగిన దాన్ని జరిగినట్టుగా ఆ మొత్తం అతనికి చెప్పి మళ్ళీ మణిని అతనికి ఇచ్చిన ఆయన తమలు రెండు వచ్చి ఇక అని పంపాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వానికి ఏంటి? ప్రపంచమంతా ప్రేమించే పరమాత్మ మీద అపరింద వేసి పెద్ద అపచారం చేశానే. నాకేమిటి దారి? ఆలోచించి ఆలోచించి దీనికి ఒకటే మార్గం. ఏ మణి కోసం ఇది జరిగిందో ఆ మణిని అతని పేరు ఇద్దాం. రెండవది అతని మీద అపనింద వేసినారు. పాపం పోవటాని కోసం మా అమ్మాయిని కూడా వివాహం చేస్తాం. కానీ నిశ్చయించుకొని కృష్ణుడిని పిలిచి తన మనస్భావాన్ని చెప్పి సత్యభావం ఇచ్చి వివాహం చేశారు.
అలాగే మణిని కూడా ఇచ్చి మణించ స్వయ ఉద్యమ్య కృష్ణాయ ఉపజహారహై తాం సత్యభామాం భగవానుపయేమే యధావిధి పరమాత్మ సత్యభామను యధావిధిగా వివాహం చేసుకున్నారు. బహువిరియాచితాం శీల రూప ఔదార్య గుణాన్వితాం. స్వామి ఎలాంటిది? శీల రూప ఔదార్య గుణాన్వితాం. చక్కని సౌందర్యవతి, గుణవతి, ఔదార్యవతి, సత్సీలవతి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెను చాలామంది అడిగారు మాకు ఇవ్వండి మాకు ఇది. అలాంటి ఆమెను స్వామి వివాహం చేసుకున్నాడు. భగవానాహ నవణిం ప్రతీక్ష్యామః వయం దృపా స్వామి చెప్పాడు మామగారు మామగారు అమ్మాయి చాలు మరి మాకేం వద్దు మీ దగ్గరే ఉంచుకోండి. మణి మీ దగ్గరే ఉండనియ్యండి, ఎలాగో ఫలితం మాకే వస్తుంది కదా అన్నాడు. వయంతు పరభాగిన, మణి ఎందుకు మాకు? మణి మీ దగ్గరే ఉంటాది, ఫలం మాకు వస్తుంది. కాదా? ఎందుకంటే సత్రా ఇత్తుకు అబ్బాయి లేదు. ఒక్క అమ్మాయే ఆ చంత ఈయనదే. అక్కడే ఉండని మా దగ్గర ఎందుకు ఆయన చూసారా ఎలా చెప్పాడు స్వామి. వయంతు పరభాగిన. ఆ ఫలం కావాలి వసూలుతో మా నిన్నే పెట్టుకున్నా ఆయన. మరి దాని ఆ సెక్యూరిటీ నాకెందుకు ఖర్చు అదంతా నువ్వు భరించు ఫలం నేను తీసుకుంటాను. అంటే అన్ని పనులు నువ్వు చేసి కృష్ణార్పణం అంటే సరిపోతుంది కదా అని రా బాబు చెప్పారు. దీని అర్థం కూడా అదే. జాగ్రత్తగా ఆలోచిస్తే సత్రాజిత్. సత్రే అజితనమ కదా సత్రములో ఎలాంటి యజ్ఞములో కూడా ఓడింపబడని వాడు అనుకున్నటువంటి ఫలమును పొందే వాడిని సత్రాజిత్తు అంటారు ఎవరు మనమందరం సత్రాజిత్తులు జ్ఞాన యజ్ఞంలో అనుకున్న ఫలాన్ని పొందేవాడు జీవుడు. కదా? తత్వాజితుడు ఎవరు? జీవుడు. వీరికి పుత్రిక ఎవరు? సత్యభామ. అంటే సత్యాగ్రహం అని అర్థం. భామ అంటే క్రోణం. కోపిష్టి దాన్ని భామ అంటారు. భర్త బలపాటున భామిని అన్నాడు అనుకోండి, పాపం ఆ అమ్మాయి పిచ్చి చేయి గద్దులు వేస్తుంది. అసలు అర్థం ముక్క ఒప్పింది చూడడం.
గోపికి దానా అని పిలవడం అర్థం. అది తెలియక భామిని అనగా అబ్బా నన్ను మా వారు ఎంత ముద్దుగా పిలిచారో అని తెలుస్తుంది. విలవ తెలియదు. భామిని భామిని అంటే చెప్పాను కదా మనకు ఆమె ఎవరు సకీ చేయడు. దాక్షాయని అని పిలిస్తే జంగరుడు బాగా ఎగిరి గంతులేసేది. సంతోషించేది పాపం. అర్థం కదా ఈ దశయజ్ఞంలో నన్ను ఇప్పటిదాకా పరిహాసంగా స్వామి దాక్షాయని అంటే నేను సంతోషంగా ఉప్పొంగిపోయి సహకరించుకునేదాన్ని ఇప్పుడు నేను పోయి దాక్షాయని అంటే... ఇంత త్రాకుడు కూతురు వానినట్టు అయితుంది భర్త ఆయనో ఆ పేరు నన్ను పిలవకుండా ఉండాలంటే నేను ఈ రూపంతో అక్కడికి పోకుండా ఇక్కడే చస్తానంట. అంటే భర్త బాయల యొక్క సంభాషణలో మెచ్చుకుంటున్నట్టుగానే నొచ్చుకునే పనులు చేస్తారు అన్నమాట. బుద్ధిమంతులు కదా అందుకే మనం భామిని అన్నాం అనుకోండి. వాస్తవం అర్థం తెలిస్తే అలా మాత్రం పిలవకుండా దయచేసి నడుపుతారు రాయాలి. వీలకు తెలియదు వాళ్ళు వీరు సంగతి అనుకో. వాళ్ళు సత్యభామ అంటే సత్యాగ్రహము అన్నమాట. జీవుడికి సత్యమే ఆయుధము. సూర్య భగవానుడి తోటి మణి తీసుకున్నారు. జ్ఞానం అనేటువంటిది ఏమిస్తుంది? జ్ఞానమే సూర్యుడు. జ్ఞానం అనేటువంటి సూర్యుడు శ్యమంతకం. దీన్ని శ్యం అంతకం శ్యమంతకం నాకు యావత్తు ఒకటి ఉంది. శ్యా రెండు పదాలు ఉపయోగిస్తారు. ఏమైనా సుఖము సుఖము. అని అర్థం. దాన్ని అంతం చేసేది అన్నమాట. శుభమును అంతం చేసేది, సుఖమును అంతం చేసేది, ఉత్సవాన్ని అంతం చేసేది అని అర్థం. ఏమిటది? అహంకారం. జ్ఞానము కలిగిన తరువాత నేనే జ్ఞానిని అనుకుంటే అహంకారం పెరుగుతుంది. కదు ఆ అహంకారం పెరిగి పరమాత్మ వచ్చి యాచించినా అంటే మనము జ్ఞానముతో సంపాదించిన దాన్నే కృష్ణార్పణం చేస్తేనే దానికి విలువ. కృష్ణుడిని అడిగారు కదా. కదా మనకు నీవు యత్ కరోషి యదర్శనాసి యద్యుగోషి తదాస్యత్ యత్ తపస్సుసి కౌంతేయ తత్పురుష్ సుమదర్పణం అని అడిగాడు మనం మాత్రం ఒప్పుకోలేదు.
అలా మన దగ్గరే దాచుకుంటే రోజు మనకది ఎనిమిది భారముల బంగారం ఇస్తుంది. ఎనిమిది చెప్పాం కదా భూమిని ఆప అనలో వాయు కం మనః బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి అష్టదా అష్ట ప్రకృతులు. మనకు అహంకారం ఏం చేస్తుంది? అష్టప్రబుత్తులతోటి మాయ పనిచేస్తుంది అన్నమాట. అది సువర్ణమే, రంగు బాగానే ఉంటుంది. కదా? ఇలాంటి మణిని ఆయన తమ్ముడు. జీవుడికి తమ్ముడు వాడు ఉన్నాడట. ఎవడు వాడు? ప్రసేనః. గొప్ప సేన కలవాడు. జీవుడికి గొప్ప సైన్యం ఏమిటి? 10 ఇంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. ఈ 10 ఇంద్రియములు ఎవరి జనంలో ఉంటాయి? మనస్సు జనంలో ఉంటాయి. ఎవడు ప్రతిజనుడు? మనస్సు అన్నమాట. ఈ మనస్సు. ఇంద్రియాలతో కలిసి అహంకారాలను తీసుకొని విహరించడం ప్రారంభించింది. అలాంటి మనస్సును ప్రసేనుడిని సింహం చంపింది. సింహం అంటే హింస. హింసా ప్రవృత్తి వలన మనస్సు ఇంచుమించు చచ్చిపోయినట్టు అవుతుంది. అలాంటి దాన్ని జాంబవంతుడు చంపాడు. హింసను చంపేది జాంబవాన్. ఎవరు జాంబః? జాంబవ అంటే కూడా బంగారం. సువర్ణమే. బంగారం అంటే హిరణ్యక్షమస్రుహు హిరణ్యనకః. ఆతమంతాత్ సర్వమేవ విరణ్యం. జాంబవా అంటే పరమాత్ముని యొక్క భక్తుడు, ఆచార్యుడు, గురువు గారు అన్నమాట. ఈ గురువు గారు ఈ అహంకారాన్ని తన అధీనం చేసుకున్నాడు. అంటే నీవు ఆచార్య దేవోభవాన్ని సేవిస్తే నీకు అహంకారం హాని చేయొద్దురా అని తీసుకుంటే వీడు ఆ గురువుగారి సంగతి తెలియక పరమాత్మనే అపనింద పాడు చేయడానికి ఇంత కష్టపడి ఇంత తపస్సు చేసి ఇన్ని సంపాదిస్తే స్వామి జానను అక్క దొరుకుతున్నా అని చెప్పారు. అందుకే స్వామి ఆచరణ దగ్గరికి వచ్చి స్వస్వరూపాన్ని తెలిపి ఇది నా ద్వారా వాణి పందికే అహంకారం కాస్తా. పోతుందనే ఉద్దేశంతోటి పరమాత్మే తీసుకొని వచ్చి జ్ఞానాన్ని ఆచార్య దత్తమైన జ్ఞానాన్ని భగవంతుడు మళ్ళీ జీవుడికి అందించాడు.
ఇలాంటి పరమాత్మ మీద అబంద్ విజయం అన్న బాధతోటి సత్యాజ్ఞ మనం సత్య అన్నాం కదా ఈ సత్యమైన సంకల్పం తోటి పరమాత్మకు దాన్ని మళ్ళీ అర్పించాం. ఇది సత్యభామ పరిణయం అంటే శ్రమంత గోపాద్య నాయకంలోని. తాత్వికమైన అర్థం. మొత్తం వేదాత్మమే. పేరుకు మాత్రం ఈ కథలు ఆ పేరు చెప్పుకుంటాం. ఈ రీతిలో భగవానాహనుమణిం ప్రతీచ్యామః. మళ్ళీ మళ్ళీ ఇస్తామంటే జ్ఞానం అంతా నాకెందుకు నీకే ఇస్తానంటే ఆయన నీ దగ్గర జ్ఞానం ఉంచుకో. నాకేం వద్దు జ్ఞానం నీ దగ్గర ఉండని, ఆ జ్ఞానం నీకు కలిగితే నీవు వచ్చి నన్ను సేవిస్తాడు. సేవక కదా నన్ను సేవించు. ఫలం మేము పొందుతాము మళ్ళీ చేపిస్తోమని స్వామి చెప్పారు. ఇది మనకు సత్యభామ కళ్యాణం. దీని తర్వాత విజ్ఞాతాద్వోపి గోవిందః దగ్ధానాకరిణ్య పాండవాన్ కుంతీంచ కుల్యకరణే సహరామః యయౌ కురూన్ తర్వాత. సత్యభామ కళ్యాణం అయిన తరువాత కొద్ది రోజులకే పాండవులు కుంతి లక్క ఇంటిలో కారిపోయారు అన్న వార్త వీరి దాకా పాకింది. అయ్యో మేనత్త పిల్లలు చనిపోయారా నువ్వు కృష్ణుడు బలరాముడు ఏడ్చుకుంటూ కడిగెత్తుకొని వచ్చారు. ఎలాంటి వాళ్ళంటే విజ్ఞాతార్ధోపి భగవాన్. అసలు విషయం తెలిసినా మరి అందరూ ఏడుస్తుంటే తాను నవ్వితే బాగుండదు కదా లోకయాత్ర కాబట్టి తాను కూడా బాగా పెద్దగా ఏడుచుకుంటూ ఊరికో వచ్చాడు. మరి మేలతో నా పిల్లదండి ఎవరో కాదు కదా అందుకోసమని కుంతీ చ కుల్యకరణే సహరామః యయవు బలరాముని తీసుకొని వెళ్లి భీష్మం కృపం సవిదురం గాంధీయ గాంధారీం ద్రోణమేవచ ఇలా అందరినీ వారితో సమానమైనటువంటి శోకము కలిగి ఆ కష్టం అయ్యో ఇంత బాధ వచ్చిందా అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ సమయంలో మనకు అక్రూరుడు, కృతవర్మ అనే ఇద్దరు ఇంకో మహానుభావుడు ఉన్నాడు. వాడి పేరేమిటి? శతధన్వ. అతను ఎవరు అంటే ఈ శమంతక మణిని కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకు ఇవ్వక ముందు తన కూతురైన సత్యభామను అతనికిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చారు. సరే అనుభవాన్ని పేరు. మరి పెళ్లి కుట్టుడుతో అయిపోయింది ఆ వెళ్ళిపోయారు.
బలరాముడు కృష్ణుడు ద్వారక లేని సమయం చూచి అక్రూర కృతవర్మలు శేనరాముడిని పిలిచి ఏయ్ రా నీకు ఇవాళ బుద్ధి ఉందా? అసలు రోషం కూడా లేదా? అమ్మాయి నీకు ఇస్తా అన్నాడు కదా. నీకు ఇస్తా అన్నవాడు ఇంకెవరికో ఇచ్చాడు. మనీ వాడికే ఇచ్చాడు. ఆసిపాసులు అన్ని ఎక్కడికే పోతున్నాయి. అమ్మాయి లేదు, ఆస్తి లేదు, ఎలా ఊరుకుంటావ్? ఇప్పుడు కుసుమల యుద్ధం నగరంలో లేరు. ఎట్లాగో ఆయన కొడుకులు కూడా లేరు. ఒక రాజామ ఏం చేస్తుంది? సమయం చూసి మనం. దాడి చేసాం అని బోధిస్తే శరణ్ అనువుడు అర్ధరాత్రి వెళ్లి నిద్రపోతున్న సత్రాజితును కడుగ తోటి శిరస్సు ఖండించి సంహరించి పారిపోయాడు మణిని తీసుకొని పారిపోయాడు. సత్యభామ ఏం చేసింది పాపం ఒక్కటి? ఆ తండ్రి యొక్క శవాన్ని కైరద్రులు అంటామే అందులో ఉంచి ఆమె కూడా ఇక్కడికి వచ్చేసింది. వచ్చి కుష్ణుడు అయ్యాడు నాన్నగారిని చంపారని విషయం చెప్పారు. ఆ మహానుభావుడు కూడా వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. మొదలు ఏం చేయాలి అని చెప్పి వెళ్ళాడు. దాన్ని పక్కకు పెట్టి క్షత్రియ ఆచారం ప్రకారం చంపిన వాడిని చంపేదాకా అంతే కే చేద్దాము అన్నమాట. అందుకోసం ఆ శరీరాన్ని అలాగే తల్లిదండ్రుల్లో ఉంచి ఎక్కడున్నా పెద్ద పట్టుకుందాం. వాడిని చంపుతానని గుర్రం తీసుకొని బలరాముని దగ్గర తీసుకొని బయల్ చేయాలి. ఈ వార్త వాడికని ఉంది. అమ్మ ఆవిడ వస్తున్నాడు రా సమాధానం ఉంది ఇది దీనికి ఏదైనా మార్గం అని అతను ఒకరికి ఒకరికి వారికి వారికి నువ్వు కాపాడు నువ్వు కాపాడు నువ్వు కాపాడు కృతజ్ఞత అని చెప్పి వాడు. గుతవర్మ మళ్ళీ దాచుకుంటావా అని వస్తున్నాడు, అబ్బోయ్ కృష్ణుడితో రా నేను పరలేను నా వల్ల కాదన్నారు, మళ్ళీ అక్రూడి దగ్గరికి వచ్చి మరి నువ్వు చూస్తావా? మహానుభావుడు పరమాత్మ అయ్యా మూడు లోకాలు పద్నాలు సృష్టిస్తారు రక్షిస్తాడు. అతనితో వైరం పెట్టుకుంటే శారీరక మానసాస్తాప ఓ దైవిక భౌతుక నిత్యంగోపదిశ చేకే విస్మృత్య ప్రారుదాకృతం. అతన్ని మేము ఏం చేయలేము. అంటే పెద్ద నువ్వు సరే మంచిది నన్ను కాపాడకు ఈ మణి మాత్రం నీ దగ్గర దాచుకో నేను పరిగెడుస్తాను. ఆయన వస్తూనే ఉన్నాడు ఇక్కడి నుంచి అని మణిని అక్రూరుడికి ఇచ్చి తాను పరాయణం బుర్రె వెచ్చారు బయలుదేరు.
పారిపోతున్నాడు ముందర వాడు వెనక బలరామకృష్ణుడు వెళ్లారు వెళ్లారు వెళ్లారు వెళ్లారు అది చెప్తాడు మనకు శతయోజనం నూరు యోజనాలు ఆగకుండా పరిగెత్తుగల గుర్రం. గుర్రానికి లైఫ్ ఉంటుంది, ఆయుష్షు ఎంత అని, దాని బలం ఎంత. అంతకంటే ఎక్కువ పోతే చచ్చిపోతాడు. అలా గుర్రము వీడు వాడి అంటే వస్తున్నాడు కదా, పరిగెత్తాడు. వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు అక్కడిదాకా వెళ్ళాడు సరిగ్గా ఓ వెయ్యి వెయ్యి నూరు యోజనాలు అయిపోయింది అది పడిపోయింది. సరిగ్గా ఆ ప్రాంతం ఎక్కడ ఉంది మిథిలోపవనం. మిథిలా రాజ్యం యొక్క ఉపవనం. గుర్రం పడిపోగానే వాడు దిగి పరిగెత్తాడు. కృష్ణుడు బలరామ అని ఇక్కడే అన్నాడు అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నీ వాడిని చంపి మళ్ళీ తీసుకొని వస్తా అని మా ఆధ్వర్యం జరిగింది. వెళ్లి వాడిని పట్టుకున్నాడు, వాడిని చంపేశాడు. బట్టలన్నీ వెలిగించాడు. పని లేదు. వచ్చి అన్నయ్య గారు అన్నయ్య గారు మరి మని లేదు. ఇట్లా జరిగింది. మని ఎక్కడైనా పెట్టి ఉంటాడులే. సరే ఏం చేస్తాంలే నువ్వు వెళ్ళు. అంటాడు చమత్కారంగా బలరాముడు నమ్మలేదు అన్నాడు. కృష్ణుడు మణి లేదన్నాడు అంటే కాస్తంత అబద్ధం ఆడాడు అనే భావంతో అతను సరేలే ఏం చేస్తావ్ వాడు తీసుకుపోయి ఉంటారులే నువ్వు వెళ్ళు. నువ్వు ద్వారకాకు వెళ్ళు. ఇలా మిథిలకి వచ్చాను కదా. మిథిలా రాజు నాకు మిత్రుడు. నాలుగు రోజులు ఉండి వస్తాను. చెప్పి కుష్ఖుడుని పంపించాడు. బలరాముడు మిథిలలో ఒక ఆరు నెలలు ఉన్నాడు. ఇతను ఆరు నెలలు ఉన్న సమయంలోనే దుర్యోధనుడు వచ్చి గదానిధ్యాన్ని నేర్చుకున్నాడు. ఈ ఆరు నెలల తరువాత ఎన్నాడు ఉంటాడు బలరాముడు? మళ్ళీ ద్వారకకు వచ్చాడు. ఇంతకు మణి ఏమైనట్టు? అన్నగారు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు, వాడే ఈ నాకేమితా రా బాబు, ఈ మణి నన్ను బాధ పెడుతున్నది అని సరిగ్గా చూస్తే ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారు అది జరిగింది వాళ్ళ సంతానం తెలిసిందో కాస్త అక్రూరునికి కూడా భయం పుట్టింది ఏమో ఆయనతో నా దగ్గరే మనీ ఉంది కదా దుచ్చుపడి స్వామి నా చేపలో అపకారం చేస్తే మంచిది కదా అని అతను ద్వార మొదలు ఆయన ఎక్కడో దూరంగా దాక్కున్నారు వేరే రాజ్యంలో ఉన్నాడు.
అక్రూరుడు పోగానే ద్వారకలో దుర్భిక్షం కరువు కాటలు వచ్చాయట, మళ్ళీ తానే అంటాడు చమత్కారంగా. ఏ భగవంతుని పేరు చెప్పితేనే కరువు కాటకాలు ఆ మెళ్ళ దూరాలు పారిపోతాయే, అలాంటి స్వామి ఉన్నచోట కరువు కాటకాలు వస్తాయా స్వామి తెప్పించకుంటే? కదా అందుకే అంటే పరమాత్మే తెప్పించాడు అన్నమాట. తరు వచ్చేసింది. దుర్భిక్షము మాదే ఉంటాయి కదా ఇవన్నీ రాగానే అందరూ కలిసి స్వామి స్వామి కృష్ణ కృష్ణ అక్రుడు బయటకు వెళ్ళాడు. వాడు ఉంటే కరువు కాటగారి రావు సువృష్టి వర్షం ఉంది అతని తండ్రి ఎవరు స్వఫల్కుడు అంటారు. ఈ స్వఫల్కుడు తల్లి గాంధీని కదా ఇది పేరు జ్ఞాపకం అనుకుంటాను రోజు వెయ్యి ఆవుల చొప్పున ఒక సంవత్సరం దానం చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంది ఆమె గాంధీని. అలాంటి ఉత్తమురాలు ఇతని తల్లి. సఫలుకుడు ఉన్న చోట కూడా కరువు కాట ఉండకపోయేది. అతని కొడుకు ఇతను ఇతనికి కూడా లక్షణాలు ఉన్నాయి కరువు కాట కారేమి ఉండవు అతను ఎటో బయటికి వెళ్ళాడు. అతని పిలిపిస్తే కరువు కాటచాడు పోతాడు తత్సుతః తత్ప్రభావోసౌ అక్రూరః యత్ర యత్రహి అతని కుమారుడు కూడా అంత ప్రభావం వాడే ఇతను ఎక్కడ ఉన్నా కానీ దేవా అభివర్సతే తత్ర నోపతావాహ నమాలితా అకూర్ణ చోట ఉపతాపాలు ఇలాంటి మానికలేవి ఉండవు, అతన్ని పిలిపించండి అని పెద్దలందరితో అడిగించి స్వామి అతన్ని పిలిపించాడు నాయనా కృష్ణ పరమాత్మను. చెల్లింది ఆ అక్రూరుడే పూజించింది అక్రూరుడే మరి అక్కడ వస్తుంది వస్తుంది పొందలు పడకండి ఆ పాదాలు తేడించింది గొంతులు వచ్చేసింది మళ్ళీ మోహానికి ఎట్లా ముందు వస్తుంది నమస్కారం నమస్కారం వినాలి ఆ రీతిలో ముందు చెప్పాం ఆ రీతిలో అతన్ని పిలిపించి సభకు పిలిపించి సభలో పూజించి పూజయిత్వా అభిభాషీనం కథయిత్వా ప్రియా కథా అన్ని కథలు చెప్పి విజ్ఞాతాచల తజ్ఞః స్మయమానః అందరి మనస్సు తెరిచిన కృష్ణుడు. చిరునవ్వు నవ్వి దానపతే నాయనా అక్రూర నీ దగ్గర మణి ఉన్న సంగతి నాకు తెలుసు కానీ
శ్యమంతజః మణి శ్రీమార్ విధితః పూర్వమేవ నాకు ఈ విషయం మొదలే తెలుసు కానీ సత్రాచ అలపత్యత్వాతు గురుణ్యో దుహితస్తుతః సత్రాదిత్యకు కొడుకు లేదు, అతని ఆశ అంతా బిడ్డల పిల్లలకే వస్తుంది. బిడ్డ ఒక చెయ్యి చెయ్యి కాబట్టి ఇది ఎవరు తీసుకోవాలి? ఎవరు సత్రాదిత్యకు అంత్యక్రియలు చేస్తారో వాళ్ళని తీసుకోవాలి. అది రాజ్యార్ఘత పిల్లలు చేస్తారు ఆ పని అది వాళ్ళకి వస్తుంది అయినా నేను అది కూడా కోరటం లేదు నాకేం అవసరం లేదు. అది నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే దుర్ధరః అన్యై త్వయ్యాస్తాం సువ్రతో మణి. ఇతరులు దాన్ని భరించలేరు. పవిత్రమైనది నియమార్ధ అలా ఉండాలి. అది ఎవరు చేయలేరు. నువ్వు ఉత్తముడవు, భక్తుడవు, నీ దగ్గరే ఉంచుకో. కానీ కింతుమాం అగ్రజః తంయకు నప్రక్షేతి మణింప్రే. మా అన్నగారు నన్ను నమ్మటం లేదు. ఒక్కసారి ఆ మణిని ఆయనకు చూపెట్టు నా దగ్గరే ఉందంటే ఆయన నమ్ముతారు నువ్వే తీసుకొని పో. నా మీది నిందను తొలగించడానికి నిన్ను పిలిచాను. మళ్ళీ తీసుకోవాలని కాదు మళ్ళీ వెళ్ళే అని అవియుచ్ఛిన్నామకా సేద్యవర్తంతే రుక్మవేదయః ఏవం సా అంటే ముద్దు ముద్దుగా మెల్లమెల్లగా చిన్నగా ఎలా జాగ్రత్తగా చెప్పారు స్వామి ఎక్కడ కోపం తాపం ఏమీ లేదు ప్రశాంతంగా మాట్లాడారు. ఇంకేం చేస్తారు బాబు? ఆ క్రూరుడు వెంటనే ఆదాయ వాసత ఆ చెన్నం గుడ్డలో దాచి ఉంచినటువంటి ఆ మణిని తీసి అందరికీ చూశాడు. ఇదిగో నాయనా, ఈ మణి మన శేషణ వాడు నాకు ఈ మణి ఇచ్చాడు. ఇది నా దగ్గరే ఉంది. అని అందరికీ చూపించాడు. అలా చూపించి మళ్ళీ ఈ మణిని అతనికి అకూరు నుండి నీ దగ్గర ఉంచుకో నాయనా, అతనికి ఇచ్చాడు. యస్పేతతు భగవత ఈశ్వరస్య విష్ణోహో వీర్యాఢ్యం. ఉరిజినాహరం సుమంగరిన్ దశజర శ్రమంతకమని ఉపాఖ్యానం ఇంత ఉంది. అంటే ఆ అడుగడుగునా ఆ పనిందరే. భగవంతుడికి ఆ పనిందరే. అంటే ఏమిటి? భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనము పొంది దానితో భగవంతుడిని ఆరాధించకుండా మనను మనము ఏదో గొప్పతనాన్ని అంటిపెట్టుకోవాలనుకుంటే మనకు కష్టాలు తప్పవు ఇదే రీతిలో.
ఇలాంటి భక్తులను దారికి తేవటానికి స్వామికి కూడా కష్టాలు తప్పవు కదా. అందుకే ఈ శమంతక ఉపాధ్యానం అనేటువంటిది వీర్యాగ్యం వృజినహరం. సుమంగళం ఇది వీర్యాఢ్యం. పరమాత్మ యొక్క పరాక్రమాన్ని చెప్పేది, పాపాన్ని తొలగించేది, పరమ సుమంగళమైనటువంటిది ఆధ్యానం. పదతి శృణోతి అనుస్మరేద్వాత్ ఇలాంటి సమంతక ఉపాఖ్యానాన్ని చదివేవాడు వినేవాడు. మరించేవాడు దుష్కీర్తిం దురితం అపోక్షయాతి శాంతిం అతను అన్ని రకాల దుష్కీర్తిని చెడు కీర్తిని పాపాన్ని అపనిందను ఇవన్నీ తొలగించుకొని శాంతిని కొనుక్కుంటాడు. అపవాదులు వస్తే, అపకీర్తి వస్తే, ఇబ్బందులు వస్తే శ్రమంత కోపాఖ్యాన్ని చెప్పించుకోవడం. కష్టాలు వచ్చినా సంసారంలో చాలా బాధలు సమస్యలు వస్తే శ్రమంత కోపాఖ్యాన్ని 11 రోజులు రోజు పారాయణం చేస్తారు. రోజు అది కొండో రాసి రాసి అది కొండో రాసి పోసి రాసి మనం ఒక రోజు రాకున్నాం కానీ అలా కాబట్టి కానీ మీరు ఆశ్చర్యాలు చాలా ఉన్నాయి ఇందులో. ఆశ్చర్యాలు చెప్పామనుకోండి వివరణ తీసుకోలేదు ఇలా సమంత గుణ పరిక్షణాన్ని అందరూ విన్నవారు చదివినవారు స్మరించిన వారు అపరింజను, కష్టాలను, సమస్యలను పోగొట్టుకొని సుఖశాంతులు పొందుతారు. తరువాత ఏ కదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమః. ఈ రీతిలో ఒకసారి. పరమాత్మ పాండవులను చూడటాని కోసం ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళాడు. దృష్ట్వాత మగతం పార్థ ఇలా వచ్చిన దృష్టుడిని చూచి పాండవులందరూ లేచి ప్రాణం లేచి వచ్చినట్టుగా. శాస్త్రం అదే. పెద్దలు వస్తే ఎందుకు లేచి ఎదురేగాలి అంటే పెద్దలు రాగానే వారిని చూసి మన ప్రాణాలు ముందు అక్కడికి పోతాయి వారి దగ్గరికి. మనం ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, అది అక్కడే ఉంటది వాళ్ళ దగ్గర రావు. అది కోసమని మనం పోయిన ప్రాణాలు తిరిగి మళ్ళీ తెచ్చుకోవడానికే మనం లీన్ వెళ్ళాలి అని చేస్తున్నాం.
అందుకోసమని అలా ప్రాణాన్ని రాకుతున్నటువంటి వారిని తాను వెళ్లి ఎదురు వేగాడు పరిస్వజ్య అచ్యుతం వీరా అంగ సంగ హతైనసః కృష్ణుడిని కౌగలించుకొని అతని శరీర స్పర్శతో అన్ని పాపాలను తొలగించుకొని సానురాగస్మితం వత్రం వీక్ష్య పస్య ముదం జీవు. పరమాత్మ యొక్క ముఖము ఉన్నదాన్ని చూచి మీరు ఆనందాన్ని పొందారు. యుధిచ్ఛిదస్య భీమస్య కృత్వ పాదాభివందనం ఈ శ్లోకానికి వచ్చాం. జాగ్రత్తగా నియామకం ఉంచుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు ధర్మరాజుకు భీమునికి పాదాభివందనం చేశాడు, అర్జునుడిని కౌగలించుకున్నాడు, నకుర సహదేవుల చేత నమస్కరించబడ్డాడు. అంటే ధర్మరాజు భీముడు కుష్టుని కంటే పెద్దవారు అర్జునుడు నవయస్కుడు నకులదా దేవుడు వాళ్ళ వయోభేదాన్ని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పాడు. యుధిక్షిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం ఫాల్గుణం పైరభ్యాద యమాభ్యాంచ అభివందితః పరమాసన ఆసీనం కృష్ణః కృష్ణామనిందితా నగోడా విడితా అప్పటికే పాండవులకు కొత్తగా పెళ్ళయింది. కొత్త పెళ్ళి పూత్రులైనటువంటి ద్రౌపది సిగ్గుపడుతూ వచ్చి కృష్ణునికి నమస్కారం చేసింది. పూజితా పూజితశ్చ తదైవ సాత్యకిహి పార్థై పూజితశ్చ అభివంజితః. సాత్యకి కూడా వారి చేత పూజించబడ్డాడు. నిరాదాసనే అన్యేచ పూజితాః పరియుపాసతాందరు ఒక పక్క ఒక చోట చేరారు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పురుధాం సమాగత్య కృష్ణుడు వెళ్ళాడు ఎవరి దగ్గరికి కుంతీదేవి దగ్గరికి వెళ్లి ఆమెను నమస్కారం చేసి క్షమనాభితే అపురుష్టా అపురుష్టావస్తాం కుచలం సహస్రుషాం పితృశ్వసారం పరిపృష్ట బాంధవః అందరూ బాగున్నారా? బంధువులంతా బాగున్నారా? నీవు ఎలా ఉన్నావ్ అని అడిగితే తమాహా ప్రేమ వైక్లవ్య రుద్ధ దంత అశ్రులోచన ప్రేమతోటి దైన్యంతోటి గుణంతో
బొంగురు పోయింది, మాటలు రావటం లేదు. స్మరంతి తాను బహున్ క్లేశాన్ శ్రీశాపాయ ఆత్మ దర్శనం తన అన్ని కథలు ఎదురుగా చూచి వచ్చిన కష్టాలన్నిటినీ తలుచుకొని. తదైవ కుశలం నోబోతు సనాధాస్త కృతా వయం ఎప్పుడు నీవు మాకు రక్షకునిగా అవతరించావో అప్పుడేమా అన్ని కష్టాలు పోయాయి. జ్ఞాతి నాహత్వరతా కృష్ణా భ్రాతా మే ప్రేషితస్వయా నీవు చాలా చిన్నప్పుడే మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నావు మా అన్నగారిని మా కోసం నువ్వు. నా దగ్గరికి పంపావు కదా చెప్పుకున్నా కదా అక్కడ కూడా రాలేదా? కాబట్టి నువ్వు పంపినప్పటినుంచే మా కష్టాలన్నీ తొలగిపోయాయి. అంటే మమ్ములను కృష్ణుడు ఓ గంట కనిపెడుతున్నాడు చాలు కదా. పరమాత్మ దృష్టి ఉన్న తరువాత ఇంకెక్కడికి కష్టాలు? అన్ని కష్టాలు పోయాయి. నతేష్టి పపద భ్రాంతిహి విశ్వస్య సుహృదాత్మన నీవు సకల జగన్మిత్రుడవు. కదా ప్రపంచ వరుస చూస్తుడు అవును. అలాంటి నీకు నీ వారు శత్రువులు అన్నటువంటి భేద బుద్ధి నీకు లేదు తదాపి స్మలతాంసస్తతో క్లేచాన్ హంసి హృతిస్థిత అయినా. నిన్ను తలచే వారి కష్టాలను వారి హృదయంలో ఉండే పోగొట్టావు. ఆ మాట చెప్పాలి దేవుడికి అర్థం లేదు. నిన్ను స్మరించే వారి కష్టాలను తొలగిస్తావు ఎలా తొలగిస్తావు? హృదయంలో ఉంటాడు. మన గతాలు ఎక్కడ ఉంటాయి? హృదయంలోనే ఉంటాయి. బాధలు ఎక్కడ అండి? హృదయంలోనే. తాపం ఎక్కడ? హృదయంలోనే. అక్కడే వాడు ఉంటే ఇవి ఎందుకు ఉంటాయి అంటే? కదా ఎక్కడ నుంచి నువ్వు బాధపడతావో అక్కడ ఉంటావు. వారెవరిని బాధపడకుండా చేస్తావు అన్నమాట. ఉదయంలో ఉన్నాడు స్వామి. పరమాత్మ హృదయంలో ఉంటే ఇంక బాధలు ఎక్కడ ఉంటాయి? అవన్నీ పారిపోతాయి. ఆనందంగానే ఉంటాము అన్నమాట. చిన్న ఆచరితం శ్రేయః అవేదాహ ఈశ్వర యోగేశ్వరానాం దుర్జర్జ ఎన్నో దృష్ట కుమేససాం ధర్మరాజు అంటున్నాడు మేము నిజంగా
ఎంత పుణ్యం చేసుకున్నాము. నువ్వు కనపడ్డావు. ఇలాంటి నీవు యోగేశ్వర నామ ప్రాప్య. మహాయోగులకు కూడా. దొరకని నీవు మా కంటికి కనబడ్డావు. ఇలా పరస్పరం ప్రేమతోటి, భక్తితోటి, బంధంతోటి మాట్లాడుకుని అక్కడ వార్షితాను మాసాన్ రాజ్ఞా సో అభ్యర్థితః. ఆ రోజుల్లో బంధువులు బంధువుల ఇంటికి పోవాలి అంటే వర్షాకాలం వచ్చే ముందు వెళ్ళే వాళ్ళు తెలుసా ఎందుకు ఇక ఆ 4 నెలలు నల్ల నీరు అన్నమాట వాళ్ళే కదా వీళ్ళు వెళ్లరు వాళ్ళు పొమ్మన్నారు వీళ్ళు పోరు కనీసం ఉండాలి. అబద్ధం కాదు. బంధువులు ఇంటికి వెళ్లి పాత రోజుల్లో ఇంటికి వెళితే మినిమం ఆరు నెలలు ఉండాలి. ఈ లోపు పోతానంటే ఈ మాత్రానికి ఎందుకు వచ్చావ్? అక్కడ ఉండకపోయావా అనేవాడు. అందుకోసం వరడుతో ముందు పోతే ఈ వానాకాలం తగ్గేదాకా అక్కడే ఉండాలి తర్వాత అలా చూద్దాం. ఇలాగే కృష్ణుడు సమయం చూసుకొని వచ్చాడు ధమరాజు అడిగాడు నాయనా ఉండమయ్యా సరే రాగు వానాకాలం కదా ఉంటాను నేను అన్నాడు. ఈ నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు జనయన్ నయనానందం ఇంద్రప్రస్థ ఉకతాం ఇంద్రప్రస్థ పురవాసుల నేత్రమునకు ఆనందాన్ని కలిగిస్తూ కృష్ణ పరమాత్మ వర్షాకాలము నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు కృష్ణుడు, అర్జునుడు రథమెక్కి గాండీవాన్ని అన్నిటినీ తీసుకొని రథన్నీ తీసుకొని అలా విహరించడానికి బయటికి ఏదో పొద్దుపోవడమే కదా అంటాం కదా టైంపాస్. కదా ఆ టైంపాస్ అని ఇద్దరు కలిసి బయలుదేరారు. అలా బయలుదేరి వెళ్లి అరణ్యమంతా తిరిగి ఏదో గజ వేట మృగాలను వాటిని సంహరించుకుంటూ. అలా వచ్చి వచ్చి తస్తాన్ నిన్యోహో కింకరా రాజ్యః మేధ్యాన్ పర్వణి ఉపాగతే తుట్పరి తత్పరిశ్రాంతః బీభత్సుహో యమునా భోగాల తిరిగి తిరిగి కొన్ని టైం సరే అది స్పోయాడు దప్పే ఉంది ఆ టైం అవుతుంది చూస్తే పక్కన నది ఉంది ఏంటది యమున ఆ నదికి వెళ్లి సరే స్నానం చేసి మంచి ఇల్లు తాగుదాం అని అర్జునుడు వెళ్లి మంచి ఇల్లు తాగాడు.
సరే కూర్చో వెళ్ళాడేమో అనుకోండి పక్కన ఉన్నాడు కూర్చో వెళ్ళాడు వెళ్ళాడు ఆయన దూరంగానే ఉంటాడు. అలా స్నానం చేసి నీడు తాగి సరిగ్గా అక్కడ ఒక అమ్మాయి ఉంది అందులో. గుండెలో కూర్చొని తపస్సులు చేసుకున్నారు. చూశాడు అర్జునుడు కృష్ణ సరే వెళ్లి అడుగు ఎవరో వెనక అనుకో. ఉంది కదా ఎవడో అనుకో అన్నాడు. వెళ్లి అడిగాడు అంటే అహంతో సవితుహు సుతా నేను సూర్యపుత్రికను నా పేరు కాళింది. నేను వసుదేవుని పుత్రుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను, ఇంకెవరిని భర్తగా ఇష్టపడను. అతను ఎప్పుడైనా ఆమోదించేదాకా ఇక్కడే ఉంటానని నాకు మా నాన్నగారు ఈ నదిలోనే చత్తరి ఇల్లు కట్టించి ఇచ్చారు అని అంటున్నారు. ఈ వార్తగా అర్జునుడు వెళ్లి కృష్ణుడికి చెప్పాడు. సరే మరి ఏం చేస్తాం మోహజ అడుగుతుంది కదా అలాగే రే పదమేక మనం అని అనుగ్రహం తీసుకొని అతని తీసి ఆయనను తీసుకొని మన్యేత్వం మళ్ళీ రామరాములు దగ్గరికి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. కారయామాస నగరం నిర్మితే భవనే పిత్ర యావతచ్యుత దర్శనం యదైవ కృష్ణ సందిష్టః పార్థనాం పరమద్భుతం కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మ ఈ తర్వాత ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ పాండవులకు మంచి నగరం లేదు. మరి అది కానీ ఉండాలి కదా మంచిది ఇంద్రప్రశ్నం ఎందుకు వస్తుంది ఏం బాగాలేదు అని విశ్వకర్మను పిలిచి. ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మింపజేసి పరమాద్భుతం కారయామ నగరం విచిత్రం విశ్వకర్మున అగ్ని అక్కడే ఉండి అంటే ముందు వెనకాల అన్నమాట కథ మనకు వరుసగా చెప్పడం లేదు ఇక్కడే అసలు జరిగింది ఏంటంటే కథ మనకు కృష్ణుడు విశ్వకర్మ చోటి పాండవులకు కొత్త నగరాన్ని నిర్మించి ఇచ్చిన తరువాత నగరం ఏర్పాటు అయిన తరువాత అక్కడ ఉంటూ ఉంటూ ఒకరోజు సాయంకాలం చమత్కారంగా అలా పోదాం రా అర్జునుడిని తీసుకొని రథము లేదు ఆయురాలు లేవు ఇక్కడికే రథం ఎందుకు అలా పాదచ్చాయ అడుగుదాం పద సాయంత్రం అక్షకాలం వెళ్దాం అని అర్జునుడిని చేయి పట్టుకో అర్జునుడిని తీసుకొని అలా అలా వెళ్ళాడు కొద్దిగా
కొంచెం దూరం వెళ్ళిన తరువాత మంచి అరణ్యం బాగుంది. అక్కడ గుట్టలు, చెట్లు, పూలు, నది అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి సరే బాగుంది కానీ కూర్చుందాం. కూర్చుందాం. కూర్చోగానే ఒక బ్రాహ్మణోత్తముడు బక్కబడ్డ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి శరణు శరణు శరణు అని అర్ధించాడు. అయినా చెప్పు ఏం కావాలి? నువ్వు ఎవరు? అంటే నేను అగ్నిహోత్సవుని నాకు అధీర్ణ చేసింది. ఈ ఈ వనాన్ని ఒక్కసారి భుజిస్తే కానీ నా అజీర్ణం పోదు అన్నాడు. ఇదే బాధ రా బాబు, అజీర్ణం చేస్తే మందు వేసుకోవాలి కానీ మళ్ళా తింటానన్నా అంటే. ఇదేం అధ్యయన అన్నారు ఆయన అంటే ఇది తాండవ వనము. ఇక్కడ చాలా వనములు ఇక్కడ ఉన్నాయి. అవి తింటే అధ్యయన రోగం పోతుంది. మరి ఇంకేం కావాలి ఇది అధ్యయన అద్భుతం లో పోయినా కాచి పారేయ్. అమ్మమ్మమ్మో కాదో ఇది ఇంద్రుడికి చాలా ప్రీతికరము. అతను వర్షిస్తున్నాడు నన్ను కాపాడించలేదు. మీరు ఇంద్రుడి నుంచి నన్ను కాపాడితే నేను ఈ పని చేస్తాను. ఇంద్రుడి నుంచి కాపాడానా? నీవు ఊరికే వచ్చావయ్యా చేతిలో ఆయుష్ణం కూడా లేదు. వాహనం లేదు ఆయుష్ణం లేదు కవచం లేదు ఎలా చేయాలి? అయ్యో అది కూడా లేదు మీకు నేను అన్నీ ఇస్తాను. అప్పుడు స్వామి అన్యోత్తులు అర్జునునికి రథం ఇచ్చాడు. గాండీవం ధనులు ఇచ్చాడు. అక్షయమైనటువంటి అమరపులు ఇచ్చాడు. కవచం ఇచ్చాడు. శక్తి ఇచ్చారు కృష్ణునికి కుదరకి దాని విషయం ఇవి తీసుకొని మీరు ఆ అయితే ఇప్పుడు చేస్తాంలే అన్నారు వచ్చింది అందుకే అర్జునునికి ఇవన్నీ ఇప్పియ్యాలని ఊరికే చెదురుతో ఏమీ లేవు చెదురులో కూడా వచ్చారు స్వామి మాయాలు చిత్రంగా ఉంటాయి కదా ఇలా తాండవ సహరం కథ అన్నది తెలుసో అది అయిన తర్వాత అతని చోట అందులోనే అలా కాలిపోతూ ఉంటేనే మయుడు ఒక సర్ప రూపంలో అందులో ఉన్నాడు. అది కాలిపోతూ ఉన్నది. కాపాడు కాపాడు అని ఒత్తుకుంటే అర్జునుడే ధనస్సు తీసుకొని దాన్ని బయట పెట్టాడు, కాపాడాడు. నన్ను కాపాడావు నీకేం కావాలో చెప్పు అని అడిగితే నాకెందుకు ఏమిచ్చినా ఆయన నా కుర్రాడు ఆయన్ని అడుగు అన్నాడు. కృష్ణ ఏం కావాలి నాకెందుకయ్యా అని. భక్తులు కదా ధర్మరాజు నడువు ఏం కావాలో అన్నారు. ధర్మరాజు ఎలాగో మంచి భవనం పురం ఏర్పడింది నగరం. ఈ నగరంలో ఒక సభాభవనం ఏర్పాటు చెయ్యి అన్నారు. అప్పుడు మయుడు.
సభా భవనం ఏర్పాటు చేశారు. అదే మనకు మాయ సభ అంటాం. అర్థమైందా? ఎందుకు వచ్చాడో ఇప్పుడు కృష్ణుడు అర్జునుని తీసుకొని. ఇది కౌరవ పాండవ మహా సంగ్రామానికి వీయమనం. ఇక్కడ గాండీవం రథం కోసం కాదు ప్రధానమైనది మయ్యసభ. హలో మహిషభలో ప్రవేశించిన దుర్యోధనుడే పాండవుల గృహాన్ని చూసి కన్ను కుట్టి ద్రౌపది నవ్విందని రెప్పం పెట్టి ఇక జూదము, అరణ్యవాసము, అజ్ఞాతవాసము, కురుక్షేత్ర సంగ్రామం మూలం ఏమిటి? మహిషభే కదా. అది ఎక్కడ వచ్చింది? ఖాండవ వనంలో వచ్చింది. ఇంకాస్త దూరానికి వెళితే లోపలికి వెళితే కృష్ణార్జునులు ఖాండవ వనానికి బయలుదేరబోయే ముందే పాతాళంలో ఉన్నటువంటి మయుణ్ణి ఖాండవ వనంలో విచిత్ర మణులు చాలా ఉన్నాయి. నువ్వు మణిపతివి కదా మయుడా? ఇక్కడ ఎందుకు ఉంటావు అక్కడ నుండి మనల్ని తెచ్చుకోరాగా అని నారదునితో చెప్పించి కాండవనంలో మయుళ్ళని ఏర్పాటు చేశారు. స్వామి యొక్క నాటకం చాలా ఉంటుంది కదా ఇవన్నీ మనం కలుపుకుంటే ఆనందం కలుగుతుంది. ఆ భాగం తెలియదు అనుకోండి ఆ మయుడు చిక్కారు మయుడు చిక్కుతారు ఆ దిగలో ఆలోచించండి. వాడు మహామాయ వాడు అంటే మహామాయ అలాంటి వారు అరణ్యాల్లో చుట్టుతారు వీడు కాలుస్తుంటే వాళ్ళు ఊరుకుంటారు కావాలనే అందులో ఇడికించారు మయుడిని అర్జునుడి చేత రక్షింపచేసి మనం అడిగించి మా యొక్క తనను ఇప్పించాలి ఇదే అన్నమాట పూర్వ పరమతి. మనకి ఏదో ఒక జనక ముందు చెప్పారు ఏమైనా అర్జునునికి గాండీవము వచ్చేసింది రథము వచ్చేసినది కవచము ఆయుధములు. వావికి సుదర్శనము అలాగే మయసభ సోగిని తృష్టా అర్జునాయ అక్షయ ఉతూడి వర్మచ అభేద్య మస్త్రిభి మయత్య మోచితో వర్ణే సభాం సత్యః వివాహ మయుడు కూడా మిత్రునికి సభను ఇచ్చాడు యత్మిన్ దుర్యోధనస్య అచేత్ జలస్థల దృశిభ్రమః ఈ మయసభలో దుర్యోధనుడు నీరును చూసి నేరని నేరను చూసి నీరని భ్రమపడ్డాడు. సతేన సమనుజ్ఞాతః సురుద్భిష్ట్యాను ఇలా మనకు పాండవులకు వచ్చిన కృష్ణుడు ఇంత ఉపకారాన్ని మేలు అంతా చేసి అందర అలమతి పొంది మళ్ళీ తన
ద్వారకా నగరానికి విచ్చేశాడు ఆయ ఏవు ద్వారకాం భూయ సాత్య దేవత అదోభయేమే కారిందిం సుపుణ్యత్వరచ్చ ఊజితే ఇలా తీసుకొచ్చేటువంటి కారిందిని ద్వారకలో మంచి విద్వారచత్ర ధూమమూర్తంలో ఆమెను వివాహం చేసుకున్నాడు ఇతన్ వాళ్ళు. పరమానందం స్వానాం పరమ మంగళం పరమా అందరికీ శుభాన్ని కలిగిస్తూ అతను వివాహం చేసుకున్నాడు. అలా అలాగే స్వయంవర్య సుభగినీం కృష్ణే సక్తాం నేషేధతాం రాజాది దివ్య ఇంకో మహానుభావురాలు మిత్రవింద అని ఉంది. ఈమె ఎవరు తానా? మేనత్త గారు రాజాధిదేవి, ఆమె కూతురు మిత్రవింద. వీరికి ఇద్దరు ఈవంటి దండలు ఉన్నారు విందుడని. విందులే. వీరిద్దరూ దుర్యోధనుడికి మిత్రులు. అందువల్ల దుర్యోధనుడి మీద ప్రేమతోటి ఈ మిత్రవిందను కుష్ణుడికి ఇచ్చి వివాహం చేయకుండా ఆపేశారు. ప్రసక్తి కృతవాన కృష్ణ రాజనురాజ్ఞం ప్రపశ్యతాం అతను స్వయంవరం ప్రగటించాడు. కైలాగు పుష్కునికి భగవతి వివాహమే అలవాటు అయింది కాబట్టి వివాహం రాత్రి వివాహం అలవాటు కాబట్టి సరే మనకు మా దారి మాకు ఉందేమని అదే మార్గంతో వచ్చి ఈమెను కూడా అపహరించుకోయే వివాహం చేసుకున్నాడు. ప్రశస్త్య వృతవాన కృష్ణః రాజన్ రాజ్యాం ప్రపస్యతాం. తరువాత కోసర రాజాధిపతి అతి ధార్మికుడు అతని పేరు నగ్నజిత్. అతని పుత్రిక నాగ్నజితి. ఆమెకి ఇంకో పేరు సత్య అంటారు. ఈమెను వివాహం చేసుకుంటామని ఆమె సౌందర్యాన్ని చూచి చాలామంది రాజపుత్రులు, రాజులు పోటీ పడ్డారు. మరి అందరూ మిత్రులే, అందరూ కావలసిన వాళ్లే, అందరూ బలవంతులే, ఎవరికి ఇస్తారు? కదా? మరి తప్పించుకునే మార్గం చేయాలని ఏడు బరిసిన కోడెలు ఉంటాయి, ఎట్లున్నాయే? ఏ ఇంటిని ఏ ఒక్కడు తన వశంలోకి తెచ్చుకొని ఓడించి ఒక తాటితో కట్టేస్తాడో వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని ఈయన ఒక సాధింపు చేశాడు. దానితో ఏ ఒక్కరు ఆ పని పూర్తి చేయలేక ఏనా కుమర్ ఈ రాని తర్వాత కొంత కాలానికి ఈ వార్త విని కృష్ణుడు కూడా వచ్చాడు అక్కడ. వచ్చి కోదలపతి తోటి అన్ని అర్ఘ్య బారాదులు అన్ని పూజలు పొంది పరం విలోకావిమతం సమాగతం నరేంద్ర కన్యాః
యతమే రమాపతిం భూయాదయమ్యే పతిరాతి సోమలాః కరోతు సత్యా ఇరిమే ధృతో వ్రతైహి ఇలా అందరూ అనుకుంటుంటే అమ్మాయి కూడా స్వామిని చూసింది ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అని ఆమె కోనుకుంది ప్రజలందరూ కోరుకున్నారు యత్పాద పంకజ శిరసాభిభర్తి శ్రీహి అబ్జజః సగిరితః సహలోక పాలై లీలా తనో సగుత సేతు పరిక్ష ఏచః కాలే గదత్ స భగవాన్ మమ కేన తుష్యేతి లాంటి పరమాత్మ అంటే ఆ పరమాత్మ చెప్తున్నాడు యత్పాద పగయ శిరసాభివర్తి బ్రహ్మ రుద్రేంద్రాదులు ఏ పరమాత్మ యొక్క పాద పరాగాన్ని పాదజలాన్ని పరశిరస్సున ధరిస్తారో అలాంటి స్వామి నేను ఏమి చేసి ఆ స్వామికి ప్రీతిని కలిగించాలి అని అత కోరితే తమా భగవాన్ కృష్ణ కృతాసన పరిగ్రహ స్వామి అంటాడు నాయనా నరేంద్ర యాచ్య కవిభిహి విగల్షిత మహారాజా పెద్దలందరూ యాచన పనికిరాదు అంటారు. కానీ అది తెలిసి కూడా నేను మీ అమ్మాయిని యాచించడానికి వచ్చాను. అంటున్నాడు రాజన్య బంధోహో నిజ సర్మ వర్తినః ప్రధాతి యాచే తవ సౌహృదయ నీతో స్నేహాన్ని పెంచుకుందామన్నారు. భావనతో నేను మీ చెద్దరి అమ్మాయిని కోరుతున్నాను. కన్యాం పతీయాం నహి సురుకదా వయం. మేము కన్యా శుల్కం ఏది ఇచ్చుకోలేము. ఇవ్వం. శుల్కం లేకుండా కన్యనివ్వండి. నాటడానికి వచ్చాము అని కృష్ణుడు నగ్నజిత్తునంటే మీలాంటి వాడికంటే ఉత్తమ వరుడు ఎక్కడ దొరుకుతాడు? అది నాకు తెలుసు కానీ ఇంత పూర్వం సమయ మేవ పూర్వము ఓ మాట అనుకున్నాం ఒక నియమం పెట్టుకున్నాం బలిసిన ఏడు విషపాలను ఏ ఒక్కడు తన బలంతో గెలిచి కట్టేస్తాడో ఓడిస్తాడో అలాంటి వానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాము. మరి ఆ పని మీరు చేస్తే నేను అలాగే వివాహం చేస్తాను. అంటే వరో భవానభిమతః దుహితుర్మేత్రియపతి. ఏవం సమయమాచరణ్య బద్ధవా పరిచరం ఈ మాట విని స్వామి కూడా నడుముకు ఒకసారి వస్త్రాన్ని గట్టిగా చట్టి తాను ఏడు కోడెలకు ఏడు రూపాలతో ఒకేసారి ఏడు కోడెలను
బంధించి తన వచనంలో చేసుకున్నాడు దారుమయాన్ కట్టె మోయలా చేసుకుంటారో అలా ఈ స్వామి చేసుకున్నాడు అర్థమైందా ఎవరో సత్య మన సాంప్రదాయంలో ఈమెనే నీడాదేవి అంటాం. ఈమె నీడ నీలా తుంగ స్తనగిరి తటి సుప్తం ఉదుభోజ్య కృష్ణం అంటామే ఏడు బలిశీన కోడెలను ఓడించి పెట్టి చేస్తున్నాం నీడ అదే సగ కదా మనకు అందులో కూడా ఇందులో ఈ రూపం చెప్పారు సత్య అని తర్వాత ప్రీతః సుతాం రాజా దదౌ కృష్ణాయ విస్మితః సంతోషించి ఈ మహానుభావుడు కృష్ణునికి ఈమెనిచ్చి వివాహం చేశాడు. రాజపత్నిస్య దుహితోహు కృష్ణాన్లబ్ధ్వా ప్రియం పతిం లేభిరే పరమానందం జాతస్య పరమోత్సవః అందరూ ఆనందాన్ని పొందారు, పెద్ద పండుగ చేసుకున్నారు. శంఖ, బేరి, ఆనక, దుందువులు అన్నీ మోగాయి. ఈ సత్యపు నగ్రజితికి కానుకగా దశధేను సహస్రాణి 10,000 ఆవులను అలాగే 3000 దాసీ జనాన్ని, 9000 ఏనుగులను అలాగే 9000 శతగుణాలు అన్నారు. అంటే ఎన్ని? తొమ్మిది లక్షల రథములను గుర్రములను రథాచ్చగ రథ సత గుణాన శివాని దానికంటే నూరు రెట్లు గుర్రములను కూడా అమ్మాయి వెంట కానుకగా ఈ మహానుభావుడు ఇచ్చి రథాన్ని ఎక్కించి పంపించాడు స్నేహ ప్రస్తీర్ణ హృదయః యాభై ఆ మాత కోసల కోసలాధిపతి పంపించాడు. ఈ ఈ విషయాన్ని విని మేమందరం అడిగితే మాకు ఇవ్వలేదు. ఆ ధనుష్ అడిగితే కృష్ణుడికి ఇస్తాడా అమ్మాయిని మేము ఊరుకుంటామా అని. ఇదివర కోరిన రాజులందరూ కృష్ణునికి అడ్డుపడ్డారు. అతని సైన్య భరణంతోటి యుద్ధంలో అంతా భద్రదంపుడై పారిపోయారు. గాండీవి అది ఎంబ అర్జునుడు వచ్చాడట అర్జునుడి యొక్క పరాక్రమంతో వారందరూ సింహః క్షుద్ర మృగానివా సింహము చిన్న మృగాలను తరిమేసినట్టుగా తరిమేశాడు ప ఇట్లా ప ఉపబృహ్య ద్వారకా మేచ్ఛ సత్వయ రేమేదున వృషభ భగవాన్ దేవకీ సుతః అన్నీ కర్ణ కానుకలు తీసుకొని వచ్చి అమ్మాయితోటి ఇక్కడ ద్వారకా నగరంలో హాయిగా ఉన్నాడు. తరువాత ఇంకో మేనత్త గారు ఉన్నారు.
కృతకీర్తి అని ఆమె పుత్రిక భద్ర అని కైకయ్య ఆమె కైకయ్య రాజ్యాధిపతి ఆమె ధాతృభీరి దత్తాం కృష్ణ అనెను ఆ శృతకీర్తని అని భద్రను అన్నలే ఇచ్చి వివాహం చేశారు. అక్కడ వ్యతిరేకం ఏం లేదు. తారుణ వివాహంతోటి సంబంధం లేదు. శుతాంచం తర్వాత ఇంకో అమ్మాయి మద్రాధిపతి యొక్క కూతురు లక్షణ. ఆమెను స్వయంవరంలో తీసుకొని వచ్చాడు. మళ్ళా దేహాల అపహరించుకొని వచ్చాడు. ఈ విధముగా మనకు అయ్యారు కదా. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాలింది, మిత్రవింద, భద్ర, నాగజితి, లక్షణ ఇలా అష్టభార్యలు. అనుకోకండి ఇంకా చాలా మందిని చేసుకున్నారు అంటున్నారు. అన్యా సేవం విధానా భార్యా కృష్ణ శ్యాసం సహస్రజ వేల మంది భార్యలు ఉన్నారు. 16 వేల మందిని వివాహం చేసుకున్నాడు భౌమం హత్వా తన్నిరోధాత్. ఆహృతాః చారుదర్శనాః నరకాసురుడిని చంపి అతను బంధించిన 16000 మందిని కూడా వివాహం చేసుకున్నాడు. అంటే మళ్ళీ అడుగుతున్నాడు నరకాసురుడిని ఎందుకు చంపాడు? నరకాసురుడు వాయుమందరిని ఎందుకు బంధించాడు? నాకు ఆ విషయాన్ని వివరించవలసింది అని అడిగితే ఇందేనవుత క్షత్రేణ కృతకుండల బంధునా. నరకాసురుడు స్వర్గ మీద దండెత్తి ఇంద్రుడిని ఓడించి అతని చక్రచామణములు అదితి యొక్క కుండనములు వీటిని హరించి తీసుకొని వచ్చాడు. నరకాసురుని యొక్క ఈ దౌష్ట్యాన్ని చూచి సహించని ఇంద్రుడు కృష్ణునికి నారదుని ద్వారా సందేశాన్ని పంపిస్తాడు. ఇలా వాణి ఆగడాలు మితిమిరిపోతున్నాయి. నీరు కాపాడాల్సింది. అప్పుడు స్వామి ఒకరోజు సాయంత్రం సరే అలా పోదాం పదా అరే ఒక గోల చేస్తున్నాడట అది వాని సంగతి చూస్తాం అని సత్యభాగ వెంట తీసుకొని జరుడారూపుడై ప్రాగ్జ్యోతిషపురమునకు
బై జరి వెళ్ళాడు అక్కడ గిరి దుర్గములు, శస్త్ర దుర్గములు, జల దుర్గములు, అగ్ని దుర్గము, అనల దుర్గము అనేటువంటివి 5 దుర్గాలు ఉన్నాయి. ఈ ఐదింటిని దాటితే కానీ ఆ నగరం కనపడదు. ఇలా మురపాచాయుతైహి ఘోరైహి దులై సర్వతా దానితోడు ఇవన్నీ దాటినా కానీ ఇంకోడు ఉన్నాడు మురాసురుడు. వాడు ఆశములతో మొత్తం ఆ ప్రాంతాన్ని ఎవరు ప్రవేశించకుండా దిమ్మడం చేసి ఉంచాడు. ఇలాంటి వాటిని గదయా నిర్విభేదాద్రీన్ శస్త్రదుర్గాని సాయకైహి పరమాత్మ గదతోటి గిరిదుర్గాలను స్నోతం చేశారు. శస్త్రదుర్గాలను బానవుడు స్నోతం చేశాడు సాయకైహి చక్రేణ అగ్నిం జలం వాయుం. చక్రంతోటి అగ్నిదుర్గములను, జయదుర్గమును, వాయుదుర్గమును, మురపాశములను ఖడ్గముతో ద్వోసం చేశాడు. శంఖనాదీన యంత్రాని శంఖధ్వని తోటి అక్కడున్న అన్ని యంత్రములను ద్వోసం చేశాడు. హృదయాన్ని మనస్వినాం భక్తుల హృదయాలను పులచింపచేశాడు. ప్రాకారం గదయా గురువ్యా నిర్వివేద గదాధర పెద్ద ప్రాకారం నగరానికి ఉంది దాన్ని తన గదతో ప్రాకారాన్ని ధ్వంసం చేశాడు. పాంజనే ధ్వనిం శృత్వా యుగాంతాచని విజనం మురచ్చయాన ఉత్తత్తౌ దైత్య పంచచిరా జలా అక్కడికి వెళ్లి శంఖమును పూరించారు. శంఖ ధ్వని విని నగర పాలకుడైన మురాసురుడు వాడికి ఎన్ని తలకాయలు? పంచతిరావాలి. ఆయన శిరస్సులు నీ తోటి వాడు నీటి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. త్రిశూలాన్ని తీసుకొని మహా ఉగ్రంగా యుగాంత సూర్యానర రోచిహి యుల్బణః. యుగాంత సూర్యుడిలాగా ప్రకాశిస్తూ అతను వస్తే అభ్యదావత్ తార్ఖ్య సుతం యధూనగా గరుత్మంతుని మీదికి పరిగెత్తే పాములాగా దుష్ముని మీదికి గుడి వచ్చారు. ఆవిత్య శూలం తరసా గరుత్మ తేజరస్య యోక్తై విరదత్ సపంచభి గరుత్మంతుని మీద శూలాన్ని ప్రయోగించి కాస్త
సింహనాదం చేశాడు ఈ మురాసురుడు. సరోదశి సర్వదిశోంతరం మహానాపూరయన్ అండకఠాహం వాడు మురాసురుడు శరీరాన్ని బాగా పెంచుతాడు. ఆమరూపి తన శరీరంతో భూమి ఆకాశాలను పెద్దగా బాగా పెంచాడు. తదాపతతువై త్రిచికం గరుత్మతే హరిశ్చరాభ్య తదత ముఖే తం చాపి చరైర తారయతు తస్మై గతాంశో జనుషా వ్యంచతా. ఆ సూచిన శూలాన్ని స్వామి బాణములతో ధ్వంసం చేశాడు. గదను గదాం శోభి దృష్ట గదను ప్రయోగించాడు. ఈ వచ్చినటువంటి గదను నిర్వివేగ సహస్రదా. గదను ప్రయోగిస్తే మురాసురుడు దాన్ని కూడా స్వామి తన గదతోటి వేదించాడు. ఉద్యమ్య బాహుం అభిజావ సోచిత శ్రీరామ్ సత్య క్రియేన జహరా లీనయా. చక్రం తోటి అతని శిరస్సులను ఖండించాడు. వ్యసుప్పపాతాంబతి పుస్త తీర్థ తలలు నరకబడి ఈ మురుడు నీటిలో పడ్డాడు. అప్పటినుంచి స్వామికి పేరు మురాంతకుడు మురారి అని అంటాం కదా. ఏమంటాం మురారి వీడే మురుడు. తర్వాత పేరు నరకాయ అని అన్నారు. మురాంతకుడు నరాంతకుడు కదా. అంటే నరకాంతకుడు అనుకోండి. నరకాసురుడికే మురాసురుడు. ప్రధానమైనటువంటి జైనాధిపతి. అందుకే వీడిని చంపాడు. ఏకృత్వ సుంగః అద్రిదీవ ఇంద్రతేజత తస్యాత్మజా సప్తా తనకి ఆ మురాసురునికి ఏడుగురు కుమారులు ఉన్నారు. తామ్ర, అంతరిక్ష, త్రవణ, విభావసు, వసు, నభస్వాన్, అరుణ అనేటువంటి ఏడుగురు యుద్ధానికి వచ్చారో వారిని కూడా శక్తి వారు ప్రయోగించేటువంటి అన్ని రకముల ఆయుధములను ధ్వంసం చేసి కృత పరమాత్మ వారిని కూడా సంహరించాడు. ఇలా తనవారందరూ పోయిన తరువాత కృష్ణుడు వచ్చి వర యుద్ధం చేస్తాడని తెలుసుకొని భూమి పుత్రుడు ఎవరు నరకాద్రుడు నరాపుత్రుడు కదా భూమి యొక్క పుత్రుడు అప్పుడు వచ్చాడు నిరీక్ష దుర్మర్షణ ఆశ్రవన్మదైహి గజైహి. భయోది ప్రభవై నిరాక్రమతు ఏనుగును ఎక్కి వచ్చాడు. అతని బలం గజబలం. ఎక్కడివా ఏనుగులు? సముద్రం నుండి పుట్టినవి. అలాంటి వాటిని తీసుకొని దృష్ట్వా సభార్యం గరుడోపరిష్టితం సూర్యోపరిష్టాత్ సతతి ధనం యథా.
సూర్యుని మీద మెరుపుతో ఉన్న మేఘం లాగా గరుణుని మీద భార్యతో ఉన్న కృష్ణుడిని ఈ తరకాసురుడు చూచాడు. కృష్ణ తస్మై శతగ్నిం యోసాత్ సర్వే యుగపదస్వవ్యతు. ఇలా వాడు అష్టప్రయోగాలు వీడు అష్టప్రయోగాలు చేశారు. మొత్తం నరకాసుర సైన్యాన్ని స్వామి ధ్వంసం చేసి నికుర్త బాహోరు శిరోధర విగ్రహాం చకార దర్శేవ హతాశ్వకృతు. అలా బాహువులు, ఊరువులు, శిరస్సులు, ఆయుధాలు, వాహనాలు అన్నీ నరికేసి యాని యోధై ప్రయుక్తాని శస్త్రాని నరకాసురుని సైన్యము ఏ ఏ ఆయుధాలను ప్రయోగిస్తూ ఉన్నదో వాటిని మొత్తాన్ని స్వామి తన శస్త్రాలతోటి చిన్నము చేసి పూష్యమాన సుపర్ణేన పచ్చాధ్యాం గరుత్మంతుడు స్వామిని మోస్తూ తన రెక్కలతో గోళ్ళతో ముక్కుతో సగం సైన్యాన్ని తన వద్ద పోని తాను చేశాడంట తగిలి కూర్చో అరే ఉత్తగా మోసుకుచుంటే నాకేం లాభం అని కొంత నీరు సేవ చేస్తాను అన్నాడు గోళ్ళతో గీరి కొందరిని రెక్కలతో కొందరిని ముక్కులతో ఒక అందరిని సగం పని అతను పూర్తి చేశాడు. ఇలా చేస్తే నరకాసురునికి కృష్ణుని మీది కంటే కోపం వచ్చింది ఎవరి మీద? గరుడ మేస్కో ఊరుకోగా వీడి పని ఏంటి? అది వాహనం. గతి ఏడని వాహన యుద్ధం చేస్తే యుద్ధం యోధుడు చేయాలి. వాహనం మొదలు పెడితే గతి ఏమి చేయాలి అని తన శక్తిని ఈయన జలుని ఉపయోగించాడు. నరకాసురుడు శూరం భౌమః అచ్యుతం హంతు మాదదే తద్విసర్గాత్ పూర్వమేవ మృగన దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేన అతితం సొకం తం భౌమః ప్రాహర శక్త్య వజ్ర ప్రతిహతో యసః శక్తి తోటి ఎలాంటి శక్తి అది? వజ్రాయుధాన్ని కూడా తోచుకోవలసిన శక్తి. అలాంటి శక్తిని నరకాసురుడు గరుణ్ణి మీద ప్రయోగించాడు. అటు నుండి ఏమవుతుంది అంటాడు స్వామి శూలం భౌమి నా సంపద తదా సిద్ధ మాలా హత ఇవ ద్విపః పెద్ద ఏనుగును పూలమాలతో కొడితే ఎలా చేరించదో జరుత్వంతుడు ఆ అటయుడు కదల కదల లేదు. అప్పుడు శూలం సోమే అచ్యుతం హంతు మాలది అప్పుడు నరకాసురుడు ఓ త్రిశూలం తీసుకొని కృష్ణుడిని చంపటానికి ముందుకు వచ్చాడు.
ఇలా నరకాసురుడు త్రిశూలాన్ని ప్రయోగించక ముందే స్వామి తన చక్రంతోటి అతని శిరస్సును ఖండించాడు. అపాహరత్ గజస్తస్య చక్రేన క్షులనేమిన. నరకాసురుడు పూజించబడటాన్ని చూచి సాధి ఋషయః సురేశ్వరాః మాల్యైహి ముకుందం వికిరంత ఋషులు దేవతలు యోగులు. స్తోత్రం చేసి పూలమాలలతోటి పూలతోటి అభివర్షించారు. అప్పుడు భూదేవి నరకాసురుని తల్లి అతను హరించిన కుండలాలు తీసుకొని వచ్చి కృష్ణునికి అర్పించి ఛత్రమధో మహామణిం అస్తౌ క్షీత్ కృష్ణుడిని స్తోత్రం చేసింది. మరి చేయాలి కదా. నమస్తే దేవదేవి చ శంఖ చక్ర గదాహర భక్తేచ్యోపాత్త రూపాయ పరమాత్మన్ నమోస్తుతే ఇటు రాసేయదంటే భక్త ఇత్యా ఉపాస్త రూపాయ పరమాత్మకు ఇన్ని అవతారాలు ఇన్ని రూపాలు ఎందుకు ఆయన కోసమా మన కోసం అంటే భక్తులు ఏ ఏ రూపంలో స్వామిని పూజించాలని కోరుకుంటారో అలాంటి రూపాన్ని అనుదరిస్తారు. స్వామి వినిపించం ఓ కొమ్ము ఓ మురళి ఇవన్నీ ఉంటే బాగుంటాయి అంటే ఆ రూపం ఇస్తారు. ఇవే ఇవన్నీ వద్దు మాకు పదురు పాన ధరించాలంటే ఆ రూపం వస్తుంది. మేమందరం ఒక్క తిరుగున్నాం నువ్వు రెండు రూపాయలు ఉంటారే మేము కొందరం మనుషులం మనం మృగాలు. పెద్ద వింతేముంది రెండు కదులు రావాలనుకున్నాను నరసింహ ఉంది. అందుకే భక్తేచ్ఛోపాత్ర రూపాయ భక్తుల యొక్క ఇచ్ఛను అనుసరించి స్వీకరించురు గల మహానుభావ నీకు నమస్కారము నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజా అని దగ్గరికి వచ్చింది లోకం జ్ఞాపకం అనుకుంటాను. సకల జగత్తుకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను పద్మంలో ఉంచుకున్న బ్రహ్మను తలలో ఉంచుకున్న పద్మము నాభిలో ఉన్నవాడు నమః పంకజ నాభాయ అంటే సకర జరాజర జగత్తు యొక్క సృష్టికర్త అని అర్థం.
"Gajaihi dvast phala mrushta, rambha pupa gopa shobhita" - what did the elephants do? They took banana trees and placed them as decorations at the gate. We cannot shake a tree from the top - but an elephant can uproot it and bring it effortlessly - such decorations adorned Dwaraka.
Now He has become Siriappa (the supreme fortune-holder). Now I alone have Him. Yes. That is why - "Rukminy aramayo petam" - the Lord who is united with Rukmini, the avatara of Lakshmi - seeing Him become this Siriappa, the city of Dwaraka -
"Tri kasanam" - I said four. "Naalugu naalugu lokayya" - everyone must be told - no one must be left out. Meaning: he was sitting there waiting when would a son be born. Let him look - even if a son is born to a neighbor - [the story of Shatadhanva's jealousy over Satrajit's Syamantaka gem - the speaker sets the context].
She is his mother after all - she raised him - that is why. Seeing such a one, this one says: "Tama bhagavan, kasmi, matas te, mati" - mother, what is this behavior? You are his mother - your mind is behaving in a different way - [a character accuses their mother of improper conduct regarding the Syamantaka gem episode].
He came against him in battle - "gada mavichya, tarasa, pradyumnaya, mahatmaye" - both had gadhas (maces), they attacked each other with weapons. This Pradyumna, seeing that his words were not being heeded, Shambara -
How was he - being enough, everyone came forward. "Upajak mu, brahmoditah, sastra ratnam, su vismitayo" - he is lost - "asmar, svastutam, nashtam" - still there - looking with some wonder they came forward - [the citizens of Dwaraka seeing the returning heroes with wonder and reverence].
Come, the drama to be performed is performed. At that time "sushnim" - he watched silently, saying nothing. Then "Naradah akathayatu" - who else but Narada - he is like the internet for us - the entire program (all events) was revealed by him - the wondrous Lord - [Narada reveals the full story of what happened regarding the Syamantaka gem].
Shukacharya (Sukhayogindu) is narrating. O King, great sovereign - Satrajit committed an offense against Krishna Paramatma and as penance for that mistake gave his daughter Satyabhama in marriage to Him. This is the narrative mode - [the story of the Syamantaka gem, Satrajit's false accusation of Krishna, and the subsequent reconciliation through the marriage of Satyabhama].
He worshipped the Sun, received the Syamantaka gem and wore it, wearing it he came. Saying these words about them - "surya sankitah" - he indeed came. What is the great thing this gem does? "Tilok yam vipudar shava" - in all the three worlds it was well-known - [the description of the wondrous Syamantaka gem that belonged to Satrajit, which produced eight bhara of gold daily].
He was with the great ones. Even when asked while sitting with them, he did not give it. He kept it. But the scripture says: if elders desire it, offering it without self-interest is proper. Not having done so, the gem did not stay with him either - [the dharmic principle: precious gifts requested by worthy elders should be freely given; Satrajit's refusal to give the gem to Krishna when asked brought misfortune].
There in the forest - seeing the gem that was a plaything for a child (lion cub) - when he tried to take it, the child cried. Hearing that sound, Jambavan came. Seeing the arriving Lord, recognizing -
Make way - get up. Now I recognize you. You are the Lord - "setu kritah, svayata, ujvarritacha, Lanka" - You built the bridge over the ocean. You enhanced the glory of Your name. You burned Lanka to ashes. The heads of the rakshasas - [Jambavan recognizes Krishna as the same Rama of the Ramayana and surrenders in devotion].
They watched only for twelve days and then came back - after that it was lost - after seeing and coming back, everyone blamed Satrajit. "Puvatastu, maha mayam, Durgam, Krishna upalabdhaye" - so that our Lord would return - everyone worshipped Durga. [The people of Dwaraka worshipped Durga for the safe return of Krishna who had gone into the cave to recover the gem].
Similarly giving the gem - "manichna, svaya, udyamya, Krishnaya, upajahara hai tam" - Jambavan himself brought and offered the gem and his daughter to Krishna. "Satyabhamam, bhagavan, upayeme, yadhavidi" - the Lord married Satyabhama in the proper manner. "Bahu viriyachitam, sheela, rupa, oudaryam, guna anvita" - endowed with good character, beauty, generosity, and virtuous qualities -
"Gopiki dana" - being called that means something. Not knowing its meaning, if called "Bhamini" - "oh, how lovingly my beloved called me!" - one thinks, without knowing what it actually means. "Bhamini, Bhamini" - I said - for us, who is she - the one who does sakhi (friendship) -
If we keep it with us like that, every day it gives us eight bhaara of gold. Eight - I said - "bhumim, apa, anala, vayu, kam, mana, buddhir eva cha, ahankara, itiyam me, bhinna prakriti, ashtadha" - the eight Prakritis. Our - [the eight-fold nature described: the Syamantaka gem giving eight bhaara of gold daily parallels the eight divisions of Prakriti].
With the pain of defeat over such a Lord - with the true sankalpa of Satya - we spoke of Satya - this truthful sankalpa - offering it back to the Lord. This is Satyabhama Parinaya - within the Shyamantaka Gopadyana section. - [the Satyabhama episode concludes with the spiritual meaning: all apparent victory and defeat are surrendered to the Lord's will].
Seeing a time when Balarama and Krishna were not in Dwaraka - Akrura and Kritavarma called Shatadhanva: "Hey, don't you have any sense today? Do you have no pride at all? He said he would give you the girl - the one who said he would give you hasn't given you" - [Akrura and Kritavarma conspire with Shatadhanva against Satrajit to steal the Syamantaka gem].
The one in front was running away, behind him Balarama and Krishna went, went, went - "shata yojanam" - one hundred yojanas - a horse that can run without stopping. A horse has a lifetime, a lifespan - [the chase of Shatadhanva by Krishna and Balarama after he stole the Syamantaka gem and murdered Satrajit].
As soon as Akrura left Dwaraka, drought and famine came - it says again, remarkably. The very Lord whose name, when merely uttered, drives away drought and famine far away - in such a Lord's presence, could famine exist? [The paradox: when Akrura (who had the Syamantaka gem) left Dwaraka, inauspiciousness came - showing the gem's power but also inviting reflection on where true auspiciousness lies].
"Shyamanta jah, mani, shri matvid hitah, purvam eva" - I already knew about this gem from the very beginning. But "satrachah, alapatyatvatu, gurunyo, duhitas tutah" - Satrajit had no son - all his hope went to his daughter's children. The daughter - [Satrajit's love for his daughter and grandchildren, and why he wanted to bring Akrura back to Dwaraka with the gem].
To bring such devotees back to the right path - even the Lord must face difficulties. That is why this Shyamantaka Upaakhyana (episode) is called "viryad hyam, vru jina haram" - this is "sumangalam" - auspicious. It is "viryad hyam" - full of the Lord's valor. It narrates the Lord's prowess - [the Syamantaka episode teaches that even when falsely accused, the Lord Himself resolves it, showing His sovereignty].
For that reason - those going toward their death - He himself went forward to receive them. "Parisva jya, achyutam, vira, anga, sanga, hata inas ah" - having embraced Krishna - through the touch of His body all sins were removed - [great warriors who had spent their lives fighting the Lord now receive liberation through His divine embrace].
Voice became hoarse, words would not come. "Smaramti, tanu, bahun, kleshaan, shri shapaya, atma darshanam" - remembering all his own stories - all the difficulties he had faced in front of him. "Tadaiva, kushalam, nobotu, sanathas ta, kritava yam" - at that very moment - now we are with a protector, now we are fulfilled - [the soldiers of Naraka/the demons, upon receiving the Lord's grace, remember their past and are moved to tears of repentance].
How much merit have we accumulated. You appeared before us. Such is You - "yoga ishvara, nama prapya" - even for great yogis You are unattainable - yet You appeared before our eyes. Thus speaking to each other with love, devotion, and deep connection - [the joyful reunion and conversation between liberated beings and the Lord].
All right, sit down - he may have gone - let us say he is nearby - sit down - he went, he went - he stays at a distance. After bathing like that, drinking cool water, right there, there was a girl. Sitting in the heart in tapas - [possibly referring to an episode where Krishna encounters a woman in a forest setting near a sacred lake].
After going a little further - there was a beautiful forest. There were hills, trees, flowers, a river - everything was there. Seeing all of this, thinking it was good, they sat down. As soon as they sat, an excellent Brahmin arrived - [Krishna and Arjuna enter the Khandava forest and encounter a Brahmin who makes a request - the burning of the Khandava forest episode begins].
A sabha (assembly hall) was constructed. That is what we call the Maya Sabha. Did you understand? That is why Krishna took Arjuna now. This is the prelude to the Kaurava-Pandava great war. Here the Gandiva bow and the chariot are not for some other purpose - [the building of the Maya Sabha for Yudhishthira's Rajasuya yajna - a key event leading to the Mahabharata war].
He returned to the city of Dwaraka. "Aye evam, Dwarakam, bhuya, satya, devata, adobhaye me, karindim, su punnatvara chche, oojite" - thus bringing - taking Kalindi - in Dwaraka - "manda vidvarchatra dhumamurtam" - married her there in a proper and auspicious manner.
"Yat ame, Ramapattim, bhuyad ayam ye, patir ati, somalah, karotu, satya, irime, dhrito, vrataih" - everyone was praying thus - and the girl too saw the Lord - thinking "such a one should be my husband" - she desired Him. The people too all - [Kalindi's tapas to obtain Krishna as her husband, and the Lord's gracious response to her devoted prayer].
Binding (her) He made her into His own word - like making wooden logs easy to carry - He made her so - did you understand? Who is it in our tradition - this woman is called Nila Devi. She is Nila, "Nila tunga stana giri tati" - [the speaker references the Alvar tradition of Nila Devi, one of the three consorts of Vishnu, identified with the Gopis and with Satyabhama].
"Krita kirti" - her daughter is Bhadra - a Kaikeya princess. The Kaikaya king - she was "dhatu bhiri, datta, Krishna" said that - Shrutakirti - Bhadra - the brothers themselves gave her and performed the wedding. There was no opposition there. "Tarunam" - [Bhadra, the Kaikeya princess, was given to Krishna in marriage by her own brothers with great joy - another of Krishna's eight principal wives].
He departed from there. There were giri durgas (mountain fortresses), shastra durgas (weapon fortresses), jala durgas (water fortresses), agni durgas (fire fortresses), anala durgas - five kinds of fortresses. One can only see that city after crossing all five. Thus Murapachaya - [Narakasura's impenetrable fortress city protected by five concentric layers of fortification is described].
Murasura roared a lion's roar. "Saroda, shi, sarva, dishontaram, maha na purayan, anda katham" - Murasura expanded his body enormously. With that expanded form he filled the earth and sky with his terrible roar. "Tada patatuvai tra" - then rushing forward - [Murasura, one of Naraka's generals, attacked the approaching Krishna with his terrifying expanded form].
Like a lightning-streaked cloud over the sun - or like Krishna with His wife upon Garuda - Tarakasura saw them. "Krishna, tasmai, shatagneem, yosat, sarve, yugapad, asu, avyatu" - eight attacks simultaneously - he (Naraka) too applied eight attacks, this one (Krishna) too applied eight attacks - [the great battle between Krishna and Narakasura's forces, with mutual torrents of weapons].
Thus - even before Narakasura could hurl his trident - the Lord with His Sudarshana chakra severed his head. "Apaharat, gajasya, chakrena, kshula nemi na" - with His chakra bearing sharp edges. Seeing Narakasura being destroyed - "sadhi rishayah, sureshvarah, maha" - the holy sages and the great gods - [the gods and sages shower flowers and praise upon Krishna after Narakasura's slaying].