రాజసూయ యజ్ఞం: సభలో కృష్ణుడు అగ్రపూజ పొందడం
Rajasuya Yajna: Krishna Honored as Supreme at Assembly
ధర్మరాజు రాజసూయ యజ్ఞం - సభలో అగ్ర పూజ ఎవరికి అని ప్రశ్న వచ్చింది. భీష్ముడు కృష్ణుడికి అని నిర్ణయించాడు. శిశుపాలుడు తీవ్రంగా నిరాకరించి కృష్ణుని దోషాలు వల్లించాడు. కృష్ణుడు శిశుపాల తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నూరు నిందలు సహించి సుదర్శన చక్రం వదిలాడు. భగవంతుని సహనం, ముందే నిర్ణయించిన పరిమితి తర్వాత మాత్రమే చర్య తీసుకోవడం - అహంకారం కాదు ధర్మ పరిపాలన అని చర్చించబడింది.
The Rajasuya Yajna of Yudhishthira is celebrated - and the assembly faces the question of who deserves the first honor (agra-puja). Bhishma declares it should be Krishna. Shishupala objects furiously, listing Krishna's faults. Krishna tolerates a hundred insults (per his promise to Shishupala's mother) and then releases his Sudarshana Chakra. The session discusses the nature of Bhagavan's patience and the principle that Krishna did not act out of ego but only after the pre-set limit was reached.
వాసోభి పీతకౌచేయైహి భూషణైస్య మహాసనైహి పచ్చని వస్త్రాలు అలాగే ఆభరణాలు అర్హయిస్త్వా సుపూర్ణాక్షః నాశకత్ సమవేక్షితుం పూజించి జరిగిన ఆ జన్మ ధన్యమైంది అనేటువంటి ఆనందం ఉప్పిరి కొనగా కళ్ళ నిండా నీరు నిండి ఎదురుగా కూర్చున్న కృష్ణుడిని తృప్తిగా చూడలేకపోయాడు. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కదా అందులో నీళ్లు తెలీవు కనబడుతుందా? ఇంత బాగా పూజించాడు కానీ పూజ పొందిన స్వామిని తనివి తీరా చూస్తామంటే తన కన్నుల నీరు తనకే. అడ్డుగా వచ్చింది నా చకత్ సమవేక్షితం ఇత్తం సభాదితం వీక్షి సర్వే ప్రాంజల యోజనాః ఇలా పరమాత్మను పూజించటాన్ని చూసి అందరూ చేతులు జోడించి నమో జయేతి నేముస్త్యం నిపేతుహో పుష్పవృష్టయా నమో నమః జయే జయే అని వేరు పనులు చేశారు, పూల వర్షాలు ఉడిచాయి. ఇందరు ఇంత ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇత్తం నిశ్శమ్య దమఘోర సుతః స్వతీతాదుత్తాయ. ఒక్కడు ఉన్నాడు మహానుభావుడు ఎవరాయనే దమఘోష పుత్రుడు. శిశుపాలుడు తన సింహాసనం నుంచి లేచి కృష్ణ గుణ వర్ణన జాత మన్యుహు వచ్చిన భాష ఏంటంటే కృష్ణ పరమాత్మ గుణాన్ని అందరూ వర్ణిస్తున్నారు. దాన్ని విని వినికి కొళ్ళు మండిందన్నమాట. కోపం వచ్చేసి ఉక్షిత్య బాహుమిదమాహా చేయి పైకెత్తి సదస్య వర్షి సభలో సహించకుండా సంస్రావయన్ భగవతే పరుషాని పరమాత్మకు పరుషమయ మార్గం వినిపిస్తూ ఎలా. అభీతః భయము లేని వాడై మాట్లాడుతున్నాడు ఈశః దురత్య యౌకారః ఇది సత్యవతి శృతి. లోకంలో కాలమనేది ఎవరికైనా దాటరానిదే. సర్వ శాసకము కాలమే అన్న మాట. సత్యమేనయ్యా యదార్ధమేను అంటున్నాడు. వృద్ధానమపి యద్ బుద్ధి బాలవాక్యైహి విభిజ్యతే ఇదే దృష్టాంతం.
చిన్న పిల్లల మాటలతోటి పెద్దల బుద్ధులు కూడా చరించడమే దీనికి నిదర్శనము. యూయం పాత్ర విధాం శ్రేష్టాః మామంధ్వం బాలపాచితం మీరంతా. యోగ్యులు, శ్రేష్టులు ఇలాంటి మీరు పిల్లవాడు మాట్లాడిన మాటను సత్యమని భావిస్తారా? సదసత్పతయః సర్వే కృష్ణోయత్ సంభతో అర్హణే. కృష్ణుడు పూజకు యోగ్యుడైన వాడా? తపోవిద్యా వ్రతధరాన్ జ్ఞాన విద్వస్త కల్మషాన్ పరమరిషిన్ బ్రహ్మనిష్టాన్ లోకపారైస్య పూజితాన్. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ సభలో? తపో విద్యా వ్రతాలు ఉన్నవాళ్ళు, జ్ఞాన విద్వస్త కల్మషాన్ జ్ఞానంతో ఆ పాపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, పరమ ఋషులు, బ్రహ్మనిష్టులు. లోకపాల యెద కూడా పూజించబడినటువంటి వారు సయసస్పతి నతిక్రమ్య ఇలాంటి వారందరినీ కాదని గోపాలః కులపాంసనః వారు గోపాలుడు తన కులానికి తానే చెడ్డ పేరు తెచ్చినటువంటి వాడు యధా కాకా పురోడాశం సపర్యాంకధమర్హతి యజ్ఞంలో అగ్నిహోత్రం లభించినటువంటి పూర్వ దాశాన్ని కాకికి ఇచ్చినట్టుగా వాడికి ఎలా కుదురుతుందయ్యా ఇది? వర్ణాశ్రమ కులాపేతః వాడికి ఓ వర్ణము లేదు, ఓ ఆశ్రమము లేదు, ఓ కులము లేదు. సర్వ ధర్మ బహిష్కృతః. అతనికి ఏ ధర్మములో ఏమున్నాయి ఆయన పాపం అన్ని ధర్మాల నుంచి బహిష్కరించబడ్డాడు స్వైరవర్తి యథేచ్ఛగా సంచరించేవాడు గుణైహి హీనః మంచి గుణాలు ఒక్కటి లేవు సపర్యాంక సపర్యాంకి వాడు ఎలా పూజకు యోగ్యుడు అవుతాడు వర్ణాశ్రమ అంటే హేయాతి నా ఏశాంభి కులం శత్తం సద్భిహి బహిష్కృతం. వీళ్ళ వంశంలో హేయాతి ఈ కులం ఇక ముందు యోగ్యమైనది కాదు అని శాపం పెట్టి ప్రజలందరూ ఈ కులాన్ని బహిష్కరించారు. వృధా పానరతం శష్టతు సపర్యాన్ కదమవతి పానరతుడు ఇలాంటివాడు పూజ ఎలా పొందుతాడు బ్రహ్మర్షి జీవితాను దేశాన్ హిత్వా ఏతే బ్రహ్మ వర్షసం సముద్రం దుర్గమాశృత్య బాదంతే దస్యవ బ్రహ్మర్షులు
రాజర్షులు, మహర్షులు ఇలాంటి వారి చేత సేవించు పరిహారాన్ని వదిలిపెట్టి ఈ పనికిరావని సముద్రంలో పోయి ఉంటున్నాడు. అప్పుడప్పుడు బయటికి వచ్చి దొంగల్లాగా శత్రువులను బాధిస్తున్నాడు. వీరుడై ఉంటే ఎదురుగా వచ్చి ఇప్పడ్ చేయాలి కదా అదేం లేదు పోయి ఎక్కడో దాక్కున్నాడు ఎవ్వడికి దొరకడు ఎవరూ లే బ్రహ్మాన్తం తాటుగా వచ్చి సంహరించి బాధించిపోతున్నాడు అలాంటి వాడి కథ మరొకటి ఏవమాదీని అభద్రాని బభాసే నష్టమంగళః అన్ని మంగళాలు పోయినటువంటి వాడు ఇలాంటి అమంగళాలు మాట్లాడితే నోవా జకించింది భగవాన్ యథా సింహః శివారుతం. ఇన్ని మాట్లాడుతున్న ఇష్ట పరమాత్మ ఏమి మాట్లాడలేదు. ఎందుకయ్యా అంటే నక్కల అరుపులకు సింహం జవాబిస్తుందా అని సింహః శివారుతం భగవన్ నిందనం కృత్ శృత్వా దుస్సహంత సభాసదః కరణోపిదాయ నిర్జగ్ము శపంతః చేదిపం భగవంతుడు నిందనను విన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ చెవులు మూసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. శిశుపాలుడిని తిడుతూ నిందాం భగవత శృణ్వన్ తత్పరస్య జనస్యవ తతో నాపేదయస్యోపి యాత్యధః సుకృతాత్ శుతః ఈ సాధనం. భగవంతుని నిందించడాన్ని విన్నవాడు తన చెవులు మూసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళకుంటే, ఆ నిందన వల్ల జరిగేటువంటి పాపంలో వారికి కూడా బాధ వచ్చేస్తుంది. అంతే కాదు బాగా రావడమే కాదు అంత వరం చేసిన పుణ్యమంతా తొలగించు సుకృతాచ్య అపైతి ఇది ప్రధానం. పాపం వస్తే వచ్చింది కానీ పుణ్యం పోవద్దు కదా. ఇలా చేసిన పుణ్యమంతా భ్రష్టమవుతుంది. పాపం తతః పాండుసుతాః కృత్తా మత్స్య కైశయ శృంజయా ఉదాయుధా సముత్తస్తు శిశుపాల జిఘాంసవః అతని మాట విని పాండుసుతులు కోపించి అలాగే మత్స్య, కైకయ్య, శృంజయ వీళ్ళందరూ ఆయుధాలు తీసుకొని శిశుపాలుడిని చంపటానికి వచ్చారు. చైత్య హాసం భ్రాంతాది గృహే ఖద్గ వాళ్ళు కూడా తన ఖద్గాన్ని దాల్ను తీసుకొని వాడు సిద్ధపడ్డాడు భర్తయను కృష్ణ పక్షీయాన్ రాజ్య శ్రీ కృష్ణుని పక్షం.
ఆశ్రయించిన వారందరినీ బెదిరిస్తూ రాజ్యసభలో వాడు ప్రవర్తిస్తూ ఉంటే తావదుత్తాయ భగవాన్ స్వామి వారి అప్పుడు స్వామి ఒకసారి లేచి నిలబడి తన వారందరినీ ఆపాడు. ఎవరో అందరికీ పోవద్దు ఆగండి. శిరహాసురాంత చక్రేన జహార ఆపతతో రిపో. కృష్ణుడు లేచి అందరినీ ఆపుతుంటే శిశుపాలుడు ఖడ్గాన్ని తీసుకొని కృష్ణుని మీదికి పరిగెత్తుకొని వచ్చాడు. ఇలా తన మీదికి వస్తున్న శిశుపాలుడినే చక్రంతోటి శిరస్సును ఖండించాడు. శబ్ద కోలాహలోప్యాతేత్ శిశుపాలేహతే. శిశుపాలుడు చంపబడితే పెద్ద కోలాహలం ఏర్పడింది. ప్రత్యానుయాయనః భూపాః దుద్రువుః జీవితైషినాః. శిశుపాలుడిని అనుసరించి ఉన్న రాజులు బ్రతుకు జీవుడా అని పరాయణం పారిపోయారు. జద్యదోచితం జ్యోతిహి వాసుదేవము పావిషత్ ఇది అందరూ చూస్తుండగా శిశుపాలుని శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడి కృష్ణ పరమాత్మను చేరుకున్నది పశ్యతాం సర్వభూతానాం పుల్కేవ భువి ఘాచ్యుతా జన్మత్రయాను గుణిత వైర సంరబ్ధయా ఇది చివరిది కదా మూడోది కదా. హిరణ్యకశ్యప హిరణ్యాస్తులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు. ఇక చివరిది కాబట్టి ఇలా మూడు జన్మల వైరంతోటి ధ్యాయం తన్మయతాం వ్యాతః భావోహి భవకారణం. వైరంతో అయినా నిరంతరం అతన్నే ధ్యానం చేశారు కాబట్టి తన్మయత్వాన్ని పొందారు. సంసారానికి ఏది కారణం? భావమే. మన పుట్టుకకి ఏది కారణం? మన భావమే. మనం దేన్ని భావిస్తూ మరణిస్తామో, నిరంతరం దేన్ని భావిస్తూ ఉంటామో అలాంటి పుట్టికే వస్తుంది. చెప్పాను కదా భార్యను బాగా ప్రేమించేవాడు వచ్చే జన్మలో స్త్రీగా పుడుతాడు. ఇప్పుడు ఆ విధంగా జరిగింది, అలాగే భర్తను బాగా ప్రేమించే అమ్మాయి బ్రతుకుడిగా బ్రతుకు ఉన్నంత కాలం నిరంతరం దేన్ని భావిస్తుంటారో ఆ పుట్టి జీవి.
అదే రూపం వస్తుంది. అందుకే నిరంతరం భగవంతుడినే భావించామనుకోండి ఆ రూపం వస్తుంది. భావోహి భవకారణం అందరిని మన పుట్టుక కారణం ఏమిటి? భావమే మన సంకల్పమే. యా భావోహి భవకారణం ఋత్విజః తదసస్యేభ్యా దక్షిణాం విపులామద తర్వాత ధర్మరాజు రుత్వికులకు సదస్యులకు గొప్ప దర్శినం ఇచ్చాడు సర్వాను సంపూజి విధివత్ చక్రే అవవృథం ఏకరా అందరినీ పూజించి ఏకక్షత్ర వచ్చి చక్రవర్తి అయ్యాడు కదా కాబట్టి అందరితో కలిసి అవపురుష స్నానం చేశాడు. సాధయిత్వా క్రతుం రాజ్ఞః కృష్ణః యోగేశ్వరేశ్వరః ఇలా. పరమ యోగేశ్వర పరమాత్మ రాజు యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయించి పువ్వా సర్జన్ మాసాను సుహృద్భిహి అతియాసితః కొన్నాళ్ళు ఉండండి స్వామి అని అందరూ యాచిస్తే కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు. తతో అనుజ్ఞాప్య రాజానం అనిచ్ఛంతముపీశ్వరః యౌ సభార్యః సామాద్యః స్వపురం దేవతీశుతః కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరు ఒప్పుకోకుండా కష్టపడి బతిలాడి వారందరినీ ఒప్పించి కృష్ణుడు తన వారందరితో కలిసి తాను తన నగరానికి బయలుదేరాడు. వర్ణితం తదుపాఖ్యానం మయాతే బహు విస్తరం వైకుంఠ వాసినోః జన్మ ఇప్రచాపాత్ పునః పునః అని ఇదివరకు చెప్పానయ్యా నాయనా. వైకుంఠంలో ఉండేటువంటి జయ విజయల యొక్క జన్మ జన్మాంతరములు, ఋషుల శాపములు ఆ కథ చాలా మాలు నీకు చెప్పాను విస్తరంగా చెప్పాను. రాజసూ యావ వృచ్చేన స్నాతః రాజ యుధిష్ఠిర ధర్మరాజు ఇలా స్నానం చేయబడి బ్రహ్మ క్షత్ర సభా మధ్యే సుసుభే సురరాడివా.
బ్రాహ్మణులు, క్షత్రియులందరూ చుట్టున్నారు. ఆ సభలో ధర్మరాజు ఇంద్రుడిలాగా శోభించాడు. రాజ్ఞాస బాధితా సర్వే సురమానవ. కేచరా దేవతలు, మానవులు, కేచర్లు అందరూ రాజుతో పూజను పొంది కృష్ణం క్రతుంచ సంసంతః స్వధామని జయుహు. కృష్ణుడిని ధర్మరాజును ఆయసూయ యాగాన్ని. పొగడుతూ తమ తమ ఇళ్లకు అందరూ వెళ్లారు. దుర్యోధన మూర్తే పాపం కలిం కురుకులామయం. ఇంత ఇంత ఉత్సవంలో కూడా ఒక్క మహానుభావుడు ఉన్నాడు సంతోషించనివాడు ఎవరాయనె దుర్యోధనుడు. అతను పాపి కలియట కలియం చేయవాడు అందుకే పాపం కలిం కురుకులాధమం కురుకుల అధముడు అలాగే మనకు. యో నసేహే స్త్రీయం స్పీతాం దృష్ట్వా పాండు సుపస్య ధర్మరాజు సంపద ఇంత బాగా పెరిగితే చూసి సహిస్తారండి వాడు అందుకే వాడు సహించలేకపోయాడు యైదం కీర్తయేతు విష్ణోహ కర్మ చైద్యవదాదిగం శిశుపాలవధ జరాసంధ వధ, అజసూయము, శత్రుజయము ఇలాంటి కృష్ణ పరమాత్మ యొక్క ఈ లీలలు మొత్తం పటించినవాడు అలాగే రాజమోక్షం. రాజుల యొక్క విడుదల ఇదంతా విన్నవాళ్ళు, చదివినవాళ్ళు సర్వపాపైహి ప్రముచ్యతే. బాగా తప్పులు చేశాం. బాగా పాపాలు చేశాం ఏమిటి దిక్కు అనుకుంటే ఈ నాలుగు అధ్యాయాలు పారాయణం చేస్తే అన్ని పాపాలు పోతాయి అన్నమాట. ఇలా అజాతశత్రువు తం దృష్ట్వా రాజసూయ మహోదయం. దుర్యోధనుడు మాత్రం ఎందుకు సంతోషించలేదు? వాడి మనస్సులో ఎందుకు అసూయ? దేనికి అసంతృప్తి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ధర్మరాజు యొక్క ఆ అభివృద్ధిని చూసి అందరూ సంతోషించారు. దుర్దేవాహయే సమాగతాః.
వచ్చిన రాజులందరూ సంతోషించారు దుర్యోధనం వర్జయిత్వ ఒక్క దుర్యోధనుని తప్పించి రాజానః సర్చయస్సురాః ఇతి శృతన్నో భగవన్ తత్ర కారణమిచ్యుతాం మహారాజా, మహానుభావ, మహాఋషి, ఋషివర్య ఇది చెప్పగా విన్నాము. ఎందుకు? దానికి కారణం ఏమిటి అది చెప్పండి అంటే పితామహర్షతే యజ్ఞే రాజసూయే మహాత్మనః బాంధవా పరిచయాయం సత్యాసన్ ప్రేమ బంధనః నీ తాతగారైనటువంటి ధర్మరాజు రాయసూర్య యాగం చేస్తుంటే ఆ యాగం చూడటానికి వచ్చినటువంటి బంధువులందరూ సహజంగా అతని మీద ప్రేమతోటి గౌరవంతోటి ఆ యజ్ఞంలో పరిచర్యలు చేయటానికి తమకు తాముగానే ముందరికి వచ్చి సిద్ధపడ్డారు ప్రేమతోటి భీమః మహానసాధ్యక్షః భీముడు బ్యూటి ఏమిటి? వంట ఇల్లు అండ్ హెడ్ కుక్క అన్నమాట. మొత్తం వంట వ్యవహారం అంతా భీముడు. ధనాత్యక్తః సుయోధనః. ధన పదురలు అంటాం కదా ఆ ధనచారకు దుర్యోధనుడిని ఏర్పాటు చేశారు. సహదేవస్తు పూజాయాం సహదేవుడు పూజించడానికి నకులః ద్రవ్య సాధనే. అంత అరేంజ్మెంట్ నాకు ఉండిపోయింది. కవ్యాలన్నీ కూర్చాలి. అది గురు గురు సుశ్రుషణే జిష్ణుహు. అర్జునుడు ప్రజలను సేవించటంలో కృష్ణః పాదావనీజనే. చిత్త పరమాత్మ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల పాదములు కడిగే డ్యూటీ ఆయన తీసుకున్నారు. పాదావనేజనే పరివేషణే ద్రుపదజ ద్రోమోదీదేవి వచ్చిన వారికి భోజనం వడ్డించడము కర్ణః దానే మా. దానం డ్యూటీ తరుణ్ కి ఇచ్చారు నాయనా ఇవ్వరా బాబు అని. యు యుధానః వికరణస్య హార్దిక్యః విదురాదయః వఖ్లీక పుత్ర భూర్యాద్యాః ఏక్య సంతర్ధనాభినత ఉన్నారే నిరూపితా మహాయజ్ఞే నానా కర్మసు ఆయా పనులలో వారు. నియమించబడ్డారు ప్రవర్తన చేస్మ రాజేంద్ర రాజ్య ప్రియచి శవా మహారాజుకు ప్రీతిని కలిగించాలనుకొని వీరంతా ప్రవర్తిస్తూ ఉన్నారు.
రుత్పు సదస్య బహువిత్సు సుహృత్తమేచు స్విష్టే సునృత మార్గన దక్షిణాభి చైద్యేచ సాత్వతపతే చరణం ప్రవిష్టే చకుదస్త అవబృదస్నపనం జ్యునద్యాం ఇలా. అందరూ మిత్రులు ఇష్టులు కలిసి యజ్ఞాన్ని పూర్తి చేశారు. శిశుపాలుడు మరణాన్ని పొందాడు. తర్వాత వీళ్ళందరూ అవభృత స్నానం చేశారు అంటున్నారు చాలా ప్రధానం. అవభృత స్నానం ఇందులో ఎక్కడ వేశారది జూనజ్యాం. ఆకాశగంగలో అవబృధ స్నానం చేశారు. మృదంగ శంఖ పణవ దుంధిరి యానక గోముఖ అన్ని రకాల మంగళ వాద్యాలతో నేదుహు అవబృధోత్సవే నర్తక్య నరుతుహు నర్తకీ మణులు నాట్యం చేశారు. గాయకులు గానం చేశారు. వీణా వేణు తల ఉన్నాదాః ఈ ధ్వనులు స్వర్గాన్ని ముట్టాయట. చిత్రధ్వజ పతాకాగ్రైహి ఇభేంద్ర చందనాభి ధ్వజములు పతాకములతోటి ఏనుగులు, గుర్రములు, రథములు. బటులు చక్కగా అలంకరించుకొని నిర్యయుహో రుక్మమాలిమః బంగారు ఆభరణాలు ధరించి అందరూ అవగుడ స్నానానికి బయలుదేరు అయ్యారు. రుక్మమాలినః యత్ శృంజయ కాంభోజ కురుకేకయ కోసలాః కాంపయంతః భువం సైన్యై యజమాన పురస్తరాః యదు శృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల ఇలాంటి మిత్ర రాజ్యాధిపతులు తమ తమ సైన్యాలతోటి భూమిని కంపింపచేస్తూ సదస్యులు, ఋత్వికులు, బ్రాహ్మణ శ్రేష్టులు. వేదనాదంతో వారు ముందరికి వచ్చారు. దేవఋషి పితృలు గంధర్వులు స్తోత్రం చేస్తున్నారు. పుష్ప వర్షాలు కురిపిస్తున్నారు. స్వలంకృత నరానార్యః స్త్రీలు, పురుషులు చక్కగా అలంకరించుకొని గంథస్త్ర భూషణాంబరైహి విలింపంత్యః అభిక్షింత్యంత్యః విజయసృహు వివిధైహి రసైహి ఒకరి మీద ఒకరు గంధం తల్లుకుంటున్నారు, పూలు తల్లుకుంటున్నారు, నీళ్లు తల్లుకుంటున్నారు. ఇలా పరస్పరం తైల గోరస గంధాద్యైహి నూనెను, ఆవు పాలను, పెరుగును, వెన్నను, గంధ జలాన్ని ఇలాగ సాంద్ర కుంకుమైహి కుంకుమ జల అంటే వసంతాలన్నమాట.
ఇవన్నీ చల్లుకొని పుంబి లిప్తా ప్రతింపంచ విజయ కురుహు వార యోషితః వార స్త్రీలు పురుషులందరూ వాళ్ళ మీద గంధాలు వసంతాలు రంగులు. ఇవన్నీ తలుతూ ఉంటే వాడితో వీళ్ళు విహరిస్తూ ఉన్నారు. గుప్తా నృభిహి నిరగమత్ నృపలబ్ధమేతద్ దేవ్యో యధా దివి విమానవరైహి నృదేవ్యః ఆకాశంలో దేవతా స్త్రీలు. విమానాలతో బయలుదేరినట్టుగా భూలోకంలో ఈ మహారాణులంతా దివ్య రథాలతో బయలుదేరారు. తా మాతులేయ సఖిభిహి పరిషిత్యమానాః. మాతులేయునంటే వెనమామ. పిల్లలతోటి అలాగే స్నేహితులతోటి పరిశిత్యమానాః చల్లబడుతూ సౌరీడహాస వికదద్వదనాః విరేజు కాస్త నవ్వు కాస్త సిగ్గు ఇలాంటి విహారాలతో వాళ్ళు శోభిస్తూ ఉన్నారు తా దేవరానుత సఖీన్ శ్రీచుహు పృథి స్త్రీలు కూడా మరుదులను అవలను మేనత్త పిల్లలను నేనామ పిల్లలను తాము గంధములు వసంతాలు చల్లుకుంటూ క్లినాంబరా వివృత గాత్రకు చోరు మత్యా ఔత్సుక్య ముక్త కవరాత్యవమా మాన మాల్యా ఆటల్లో ఎగుళ్ళలో గంతులేయటంలోని కొప్పులు ఊడి కొప్పులలోని పూలు జారి జారి కింద పడుతున్నాయి. క్షోభం దదుహు మరధియాం రుచిరైహి విహారైహి వారి విహారాలతో విలాసాలతో. కాస్తంత మురికి ఉన్నటువంటి బుద్ధి గల వారి మనస్సుకు వారు క్షోభను కలిగించారు. సమరాత్ రథమారూఢః సదశ్వం రుక్మమాలినం ఇలా మహారాజు రథాన్ని ఎక్కి వ్యరోచిత సపత్నివి క్రియాభిహి క్రతురానిభాయవ. ఆయా స్త్రీలతో యజ్ఞములలాగా తన భార్యలతోటి ఆ మహారాజు శోభించాడు. పత్ని సంవ్యాజావ గుంజైహి చరిత్వాతే తముత్పుజః ఆచాంతం స్నభయాంతే కృహు గంగాయాం సహ కృష్ణయా ద్రౌపదితో ధర్మరాజును. కృత్తికి అందరూ స్నానం చేయించారు. దేవదుందుపులు మోగాయి, నరదుందుపులు కూడా సమానంగా మోగాయి. దేవతలు పుష్ప వర్షాన్ని కురిపించారు. దేవ ఋషి పితృ మానవ వీళ్ళంతా స్నానం చేశారు. ఎలా వర్ణాశ్రమ యుత. వారి వారి వర్ణములు వారి వారి ఆశ్రమములకు తగిన రీతిలో వారు స్నానం చేశారు. మహాపాతత్యపి యతః సజ్యోముచ్చేత కిల్బిషాత్. అవపురుష స్నానం చేస్తే
ఎంత గొప్ప పాపం చేసిన వాడు కూడా వెంటనే పాపం నుండి విముక్తి పొందుతాడు అనేది శాస్త్రం. అందుకే పిలువకున్నా అనాహూత అధ్వరంజ చేతన శాస్త్రం. పిలువకున్నా యజ్ఞానికి వెళ్ళాలి. అవభృతంలో పాల్గొన్నామంటే అప్పటిదాకా మన పాపాలన్నీ దోషం అవుతాయి. తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెట్టొచ్చు. మళ్ళీ ఇంకో యజ్ఞం దాకా నమ్మాలి. ఈ రీతిలో అందుకోసమని అందరూ ఎక్కువ పాల్గొంటారు. బంధు జ్ఞాతి నృపాను మిత్ర సుహృదః అన్యాంశ్చ సర్వచా బంధువులు జ్ఞాతులు మిత్రులు అలాగే సుహృతులు. అభీక్షణం పూజయామాసా నారాయణ పరోనిధిలో వచ్చిన వారందరిమీ తన మీద గౌరవం ఉంచి పాల్గొన్న వారందరినీ సేవలు చేసిన వారందరినీ బ్రహ్మరాజు పరమాత్మ బుద్ధి తోటి పూజించాడు. వచ్చిన వారందరూ సర్వేజనాః సురరుచః మణికుండదస్త్రకు ఉష్ణీశ కంచుక దుకూల మహార్భ్యహారాః వచ్చిన వారందరూ సురరుచః దేవతల శాంతిని పొందారట ఎందుకంటే మణికుండలములు, మాలలు, తలపాగాలు, కంచుకములు, దుకూలములు గొప్ప విలువైనటువంటి హారములు. ధరించారు. స్త్రీలు కూడా నార్యస్య కుండల యుగాలక బృంద చుస్త వక్త్ర స్త్రీయః కనకమేతరయ ఇరేజుహు బంగారు బొడ్డాణాలతోటి ఇతర ఆభరణలతోటి స్త్రీలు కూడా. చూపించారు అధత్విజః మహాశీలాః సదస్యాః బ్రహ్మవాదినః బ్రహ్మక్షత్రియ విరుషూద్రాః రాజానః యే సమాగతాః నాలుగు వర్ణముల వారు ఎవరు వచ్చారో వాళ్ళను వృత్తిక్కులను బ్రాహ్మణోత్తములను దేవరుషి పితృభూతములను లోకపాలను అందరినీ చక్కగా పూజించి వారిని అనుజ్ఞ చేసి వారిని అందరినీ పంపియ్యరు. వారు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. హరిదాసస్య రాజరిషే రాజసూయ మహోదయం. ఎవరు చేసింది ధర్మరాజు ఆయన ఎవరు హరిదాస్ అంట మంచి పేరు కదా ధర్మరాజు అంటే ఏం పేరు అంటే ఆయన హరిదాసు అంటే ఏమర్థం పరమాత్మకు భక్తాగ్నేధరుడు అలాంటి ధర్మరాజు అయినటువంటి ఈ కార్యక్రమాన్ని
నైవాత్మ సంతః పిబన్ మర్త్యః అమృతం యథా రాజసూయాన్ని ఎంత పొగడినా వారికి తృప్తి కలగలేదు. ఎలాగయ్యా అంటే అమృతం తాగిన వారికి కాగుతున్న వారికి తృప్తి కలగనట్టు. అలా అమృతం యధా తతో యుధిష్టిరో రాజా సుహృత్ సంబంధీ బాంధవాన్ ప్రేమన నివారయామాస కృష్ణం చ త్యాగ తాతవః ఇలా వాళ్ళందరూ పెళ్లి పోబోతుంటే ప్రేమతోటి అప్పుడు తొందర చేయండి నాలుగు రోజులు ఉండండి అని అందరినీ ఆపాడు అందరిలో కృష్ణుడు ఉన్నాడు. త్యాగ కాతరః భగవానపి తత్రాంగ నేవాత్సీత్ తత్ప్రియంచరః ధర్మరాజుకు ప్రీతి కలిగించాలని. స్వామి కూడా కొంతకాలం అక్కడే ఉన్నాడు. ప్రస్థాప్య యద్వి రామస్య సాంబాదించ కుశస్తరీం. సాంబాది పుత్రులందరినీ ద్వారకకు పంపి తాను మాత్రం కొంతకాలం అక్కడ ఉన్నాడు. యుద్ధం రాజ ధర్మసుతః మనోరథం మహార్ణవం రాజసూయాన్ని దర్భించాలనేటువంటి పెద్ద కోరికను మహాసముద్రాన్ని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తోటి సుదుస్తరం సముత్తీర్య. తాచాడు. దిగులంతా తొలగించుకున్నాడు. ఏకదా అంతఃపురేతస్య వీచ్య దుర్యోధనః శ్రియం అతప్యతు రాజసూయస్య మహిత్వంచ అచ్యుతాత్మః. అలా ఉంటూ ఉండగా ఒకసారి దుర్యోధనుడు తనురాజు యొక్క రాజ్య సంపదను దాన్ని చూచి అంతఃపుర సంపదను చూచి అతప్యత్ తనలో తాను కుళ్ళిపోయారన్నమాట పరితపించాలంటున్నాడు. మహిత్వం చాచ్యుతాత్మనః అముదాజు యొక్క పతనాన్ని కూడా చూసి ఎందుకంటే యస్మిన్ నరేంద్ర దితిజేంద్ర సురేంద్ర లక్ష్మి నానా విభాంతికిల విశ్వద్రిజోపకృత్తా ఈ రాయసూయంలో ప్రజాపతులందరూ వచ్చి అన్ని సంపదలను అక్కడ కూర్చారు. అందుకే నరేంద్ర, దితిజేంద్ర, సురేంద్ర. మానవుల అధిపతులు, దైత్యాధిపతులు, దేవాధిపతులు. వీరందరికీ ఎన్నెన్ని సంపదలు ఉంటాయో అవన్నీ అక్కడ చేరాయి.
తాభిస్పతిను దుపద రాజసుతోపతస్తే కేత్యాం విశక్త హృదయః కురురాట్ అసప్యత్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు గమనించాలి ఇంతటి. గొప్ప సంపదలతో వైభవాలతో కూడిన ద్రౌపది తన భర్తలతో అమిత వైభవాన్ని పొందుతూ ఉన్నది. అలాంటి ద్రౌపది యందు విశక్త హృదయః ఆసక్తమైనటువంటి మనస్సు కలవాడైన దుర్యోధనుడు తపించాడు. దుర్యోధనుని బాధ ఎందుకు అన్నారా ఇప్పుడు? సాయి చూయ కోసం కాదు. ద్రౌపది యందు ఆసక్త హృదయుడు. నేను చెప్పాను జ్ఞాపకం లేదు కదా మీకు. అసలు కానీ ఆమె నవ్వలేదు. ఏదో రకంగా ఆమెకు ఆమె భర్తలకు. అవమానం జరిపి ఆమెను భర్తలు లేని వారిగా చేస్తే సలా కూడా తెలుస్తావా చెప్పవచ్చు చెప్పలేదు ఈ రీతిలో ద్రౌపది యందు ఆసక్తి గల మనస్సు కలవాడైన దుర్యోధనుడు హతపోయాడు ఇది ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. తనతోటి చెప్పాడు. రాజసూయం చేస్తే అసూయపడ్డాడు, సంపద అవన్నీ కాదు. రాజసూయంలో దేవేంద్రులు, దానవేంద్రులు, మనుజేంద్రులు సంపాదించి తెచ్చి పెట్టిన అచిల సంపదలతో కూడుకొని ద్రౌపది తన భర్తలతో శోభిస్తూ ఉంటే అలా శోభిస్తూ ఉన్న ద్రౌపది యందు మనస్సు కల దిర్యోధనుడు పరిపట్టించాడు. సస్యాం విశక్త యస్యాం విశక్త హృదయః కురురాట్ అతప్యత్. ఇలా యస్మిం తదా మధుపతే మహిషీ సహస్రం శ్రోణీ భరేణ శనకైహి కొనదంఘి శోభాం మధ్యే సుచారు కుజ కుంకుమ సోనహారం శ్రీమన్ముఖం ప్రచల కుండల కుంతలాఢ్యం సభాయాం మయ క్లుప్తాయాం ఇలా ఆ సభలో వేల మంది అంతఃపుర స్త్రీలు, భార్యలు, మహారాణులు వీరందరూ తమ అందెల తపు జమింపచేస్తూ వాళ్ళు సభా మండపానికి ప్రవేశించారు, తిరుగుతున్నారు. సభాయాం మయగుప్తాయాం. అలాగే మయుడి యొక్క సభ యందు కువాపి ధర్మసుతః అధిరాజు ధర్మరాజు చక్రవర్తి కదు అతను వృతః అనుజైహి బంధుబిత్య కృష్ణేన అతిసత్యక్షుతః
తమ్ములు, బంధువులు, కృష్ణుడు వీరందరితో కలిసి కూర్చున్నాడు. ఆసీనః కాంచనే సాక్షాత్ ఆసనే మగవానివా. స్వర్ణ సింహాసనం మీద అపర ఇంద్రుని లాగా ధర్మరాజు వీరందరితో కలిసి కూర్చున్నాడు. పారమేష్య శ్రీయా దుస్తః స్తూయమానస్య వందిభి. ఎలా? పారమేష్య శ్రీ అంటే చక్రవర్తి అధిపత్యం. దాంతో కూడిన వాడై వందులు స్తోత్రం చేస్తుంటే ఉన్నాడు తత్ర దుర్యోధనః మాని పరీతః భ్రాతృ ఫిరు నృపా అదే సమయంలో తన సోదరులతో కలిసి దుర్యోధనుడు ఆ సభలోకి వచ్చాడు. కిరీటమాలి న్యవిషత్ అసిహస్తః క్షిపన్ రూష చేతిలో ఖడ్గం పట్టుకొని కిరీటమాలి పెట్టుకొని కోపంతో వస్తున్నాడు. తలే అభ్యగురున్నతు వస్త్రాంతం జలం మత్వ తలే అపతత్. ఆ కోపంలో అసూయలు ఆవేశంలో. స్థలే అభ్యగున్నతు వస్త్రాంతం మామూలు నేల మీదనేమో వస్త్రాన్ని పైకి రాకున్నాడు. జలం మత్వ స్థలే అపతతు దీన్ని నీరు అనుకొని. ఇక్కడ పడిపోయాడు. జలేచి తలవదు భ్రాంత్య నీటిని నేదనుకొని మయమాయా విమోహితః. ఎవరి మనస్సు దుష్టంగా ఉంటుందో వాళ్లకు ఈ సభాభవనం విపరీతంగా కనపడుతుంది. అది మయుని యొక్క మాయ. మంచివారికి ఏం కనపడదు. అసూయ, ద్వేషము, అసహనము, ఈర్ష్య, కోపము ఇలాంటి మానసిక మలములు ఉన్నవారికి ఆ సభ విపరీతంగా కనపడుతుంది. అది మయుని యొక్క నిర్మాణం. అందుకే మయమాయా విమోహితః జహాస భీమః తందృష్ట్వా స్త్రీయః నృపతయః అపరే. అలా పడిపోతున్న దుర్యోధనుడిని చూసి భీముడు నవ్వాడు, ఇతర స్త్రీలు నవ్వారు, ఇతర రాజులు నవ్వారు. నివారమాన నివార్యమాన అప్యంగ రాజ్ఞా. ధర్మరాజు వద్దు వద్దు అని వారిస్తున్నారు, అయినా నవ్వారు.
తెలుసా ఎందుకు కృష్ణానుమోదితాః కృష్ణ పరమాత్మ కానియ్యండి అన్నాడు ఆ అన్నాడు నవ్వండి అన్నాడు ఎందుకంటే ఇదే బీజం. భూభారం తొలగించాలంటే దుర్యోధనుడు అసహనం పెరగాలి, కోపం పెరగాలి, ఈర్ష్య పెరగాలి. కదా అందుకే అన్నాడు. ఇతను బాగా వేపించేసరికి అందరూ ఒకటే నవ్వేశాడు. కృష్ణానుమోదితాః సవ్రీడితః అవాగ్వదనః వృషాజ్వలన్ సిగ్గుపడ్డాడు తల వంచుకున్నాడు కోపంతో మండిపోతున్నాడు నిష్క్రమ్య తూష్ణీం ప్రేయౌ గజాస్వయం. ఏమి మాట్లాడకుండా హస్వినాపురానికి వెళ్ళాడు. హాహేద్యబ్దః సుమహానభూత్సతాం అజాతశత్రుహు విమనాయువ అంతర్లోకమంతా అందరూ హా హా హా అన్నారు. ధంబురాజు కాస్త మనస్సును చిన్న పుచ్చుకున్నాడు, విమనస్కుడు అయ్యాడు. బభూవ సూష్ణీం భగవాన్ పరమాత్మ మౌనం భవించాడు. ఎందుకట భువోభరం సముజ్జుహీర్షు భ్రమతిస్మ యద్విషాత్ భూభారాన్ని తొలగించదలిసి. తన చూపుతోటే ఇదంతా నడిపించాడు. ఏతత్యభీతం రాజన్ యత్ పృష్టోహమిహత్వయా మహారాజా నీకు రాజసూయ అడిగావు కదా అదంతా చెప్పాను సుయోధనస్య దౌరాత్మ్యం రాజసూయే మహాకృతౌ రాజసూయ మహాయజ్ఞంలో దుర్యోధనుని యొక్క దౌర్జన్యాన్ని దుష్ట భావాన్ని వివరించాను. అథ అన్యదభి కృష్ణస్య శృణు కర్మ అద్భుతం నిరుపాను అయినా ఇంకొక పరమాద్భుత కృత్యాన్ని కుశ పరమాత్మ చెప్తున్నాను విను అని క్రీడానర శరీరస్య యదా సౌభపతి రహతా ఇంకో మహానుభావుడు సౌభపతి. చెప్తున్నాం మనం సావులు అని చెప్పుకున్నాం చూడండి ఇలా ఇంకో మహానుభావుడు లీలగా చంపాడు శిశుపారసకః శాల్వః రుక్మణ్యుద్వాః ఆగతః శిశుపాలునికి మిత్రుడు. వీడి పేరేమిటి? తాలువుడు. ఇతను రుక్మిణి కళ్యాణం అప్పుడు వచ్చినవాడు. యదుభిహి నిర్జితః సంఖ్యే.
రుక్ముణ్ణి తీసుకొని పోతున్నప్పుడు ఇతను అడ్డుపడ్డాడు. ఇతను వాడి స్నేహితుడు కాబట్టి. ఇతన్ని యాదవులు ఓడించేశారు. ఇలా ఓడించబడి జరాసంధాదులందరూ కూడా శాల్వాహ ప్రతిజ్ఞామకరోతు శృణ్వతాం సర్వభూభిజాం. రాజులందరూ వింటూ ఉండగా కాలువుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని అయాదవీం క్షమాంకరిష్యే. యాదవులు లేకుండా చేస్తాను భూమండలంలో యాదవులు లేకుండా చేస్తాను. పౌరుషం మమ పత్యత నా పౌరుషాన్ని చూడండి అని ప్రతిజ్ఞ చేసి ఆరాధయామ నృపం పాంసు ముత్యం సకృతు గ్రసన్ శంకరుని గూచి తపస్సు చేశాడు. భయంకరమైన తపస్సు. ఎలా చేశాడు? రోజుకు ఓ పిడికెడు మట్టి తినుకుంటూ చేశాడు. పిడికెడు మట్టి నోట్లో పోసుకోవడం. అలా రోజు అదివా నాహర సంవత్సరాంతే భగవాన్ ఆశుతోషః ఉమాపతిహి వరేణ చందయామాసా చాలువం శరణమాగతం ఇలా ఒక సంవత్సరానికి శంకరుడు ప్రత్యక్షమై ఆయన ఏం కావాలి కోరుకొని అడిగాడు. దేవాసుర మనుష్యానాం గంధర్వోరగ రక్షసాం అభేద్యం కామగం బుమ్రే యానం రుష్ణిభీషణం దేవ దానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది సకల కేచర పూచర జలజలాలకు వచనం కానిది భేజం సత్యంగా ఒక గొప్ప విమానాన్ని అడిగాడు. ఎలాంటిది అది? వృష్ణి భీషణం యాదవులకు భయాన్ని కలిగించేటువంటి ఒక విమానాన్ని అడిగితే శంకరుడు తథా. అలాగే కానిరా బాబు అని ఆ విమానాన్ని ఇచ్చాడు. పరపురం జయః పురం నిర్మాయ సాల్వాయ రాదాత్ సౌభమయస్మయం ఆయస్మయమి ఉక్కుతో బంగారము తోటి ఉక్కుతో కూడునటువంటి ఒక పెద్ద ఒక నగరాన్ని విమానంగా నిర్మించి అతనికి ఇచ్చాడు. యానం తం తమోధామ దురాసదం ఏవు ద్వారవతీం శాల్వః వైరం వృష్ణికృతం స్మరణ్. యాదవులతో ఏర్పడిన వైరాన్ని స్మరించుకుంటూ లభించినటువంటి విమానాన్ని తీసుకొని ఆ ద్వారకా నగరం మీదికి యుద్ధానికి వెళ్ళాడు. తన సేనతో మొత్తం ద్వారకా నగరాన్ని అరికట్టాడు.
గుబ్బవనాదులు ఉంటాయా ఊరి చిట్టిలో ఊరి అవతల అలాంటి వాటిని భంగం చేశారు. గోపురాలు, ద్వారాలు, ప్రాసాదాలు, అట్టాలకములు, విహారములు ఇవన్నీ కూడా విమానం నుంచి వెళుతూ పడవేశాడు. శిలా, ద్రుమా, శశనయః, సర్పా, ఆసార శర్కరా, రాళ్ళు, చెట్లు, పిడుగులు, పాములు, రాళ్ళవాన ఇలాంటివన్నీ తన మాయతోటి. కుడిగాలి ఇలాంటి వివసం అంతా చేస్తూ ఇత్యద్యమాన సౌభేన కృష్ణస్య నగరీ పృశం నాభ్య పద్దుతశ్యం రాజన్ త్రిపురేణ యథామతి. ఇలా సౌగుడు సాలువులు ఇంత బాధ పెడుతుంటే అక్కడ ఉన్నవారందరూ శాంతిని పొందలేకపోయారు. ప్రద్యుమ్నః భగవాను వీక్ష్య బాధ్య అప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ హర్షనాపురంలో ఉన్నాడు. అందువల్ల పెద్ద కుమారుడు ప్రజ్ఞులు కాబట్టి ఈ సంగతి చూసి అతను యుద్ధానికి పరిగెత్తుకొని వచ్చాడు. అలాగే బాధ్యమయ ప్రజా మాభైస్తేతి అభ్యదాతు వీరః ప్రధారూఢో మహాయశః. వచ్చాడు దాంతోపాటు సాత్యకి, చారుదేశ్ణుడు, సాంబుడు, అక్రూరుడు ఇలాగే హార్దిక్య భానువిందస్య గదస్య సుఖసారణౌ అపరేచ ఎన్నరో మహానుభావుల కొడుకులందరూ కూడా పదయూధప యూధపాః నిర్యయుహు దర్శితా గుక్తాః రథే భాస్వ పదా చతురంగ బలం తోటి వీరులందరూ యుద్ధానికి వచ్చారు. ఇలా వారికి వీరికి భయంకరమైనటువంటి గొప్ప యుద్ధం జరిగింది. ఎలాగు అంటే దేవతలకు తాటదైన యుద్ధం ఉంది. అలాంటి యుద్ధం జరిగింది. సపతేర్ మాయా దివ్యాశ్రయ రుక్మిణీ సుతః క్షణేన నాశయామాసా నైసం భవ ఇవో స్నగా ఈ చారు రవింద్య మాయ ఉందే ఈ మాయను వృద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతోటి క్షణకాలంలో అంతం చేశారు వివ్యాద పంచమి సత్య స్వర్ణ పుంఖైహి అయోముఖైహి 25 బాణాలతోటి తన్ని కొట్టాడు. సాలువు సాలువుని యొక్క భజనీపాదం అంటే సేనాధిపతిని బాణాలతో కొట్టాడు. శతేనాథాలయత్ సాల్వం ఏకైకేనాస్య సైనికా సాలువుణ్ణి నూరు తన సైన్యాన్ని ఒక్కొక్కడిని ఒక్కొక్క చరం తోటి దశభి దశభిహి నేత్రు నాయకులను పది పదిన్ని తోటి ఇలా అందరినీ బాధిస్తే ప్రద్యుమ్ను ఇంతటి గొప్ప పరాక్రమాన్ని చూచి
దృష్ట్వాతం పూజయామాసుహో సర్వే స్వపర సైనికాః తనవారే కాదు శత్రు సైనికులు కూడా ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని చూసి అతన్ని అభినందించారు పూజించారు స్వపర సైనికాః బహురూపైక రూపం తదృశ్యతే రజ దృశ్యతే మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్. అంత బాగానే ఉంది కానీ శంకరుడు ఇచ్చిన విమానం ఉందే అది మాయామయం. ఒకసారి భయ కనబడుతుంది భయం అన్నారు. ఒకసారి ఒకటే కనబడుతుంది. ఒకసారి ఏం కనబడుతుంది. అది ఉన్నదా లేదా ఒకటా ఉందా పదా ఏమి ఎవరికీ తెలియకుండా అయిపోయింది శాల్వా తతస్తతో అముంచద్జరాన్ సాత్పత యూసపాహ చరైహి అగ్నర్క సంస్పర్శైహి ఆశీవిష దురాసదైహి పీడియమాన పురాణికః సాల్వా అమున్యత్ పరయ అముఖ్యత్ పరోరితః ఇలా ఇంత సాల్వడు చేస్తుంటే వీరి యుద్ధంతోటి సాల్వడు కూడా మోహాన్ని పొందాడు అజ్జుని యొక్క బాణాల దారి తట్టుకోలేక వాడు మూర్ఛపోతే శాల్వా నీక వసత్వ పుష్ణి వీరాః పుషాద్వితాః అతత్యజూ రణము స్వం స్వం లోక ద్వయ జిగీషవః ఎంత ఘోర యుద్ధమైతున్నా ఎంత హాని కలుగుతున్నా తలకాయలు కా వాళ్ళు చేతులు తెగి పడుతున్నా కానీ రెండు లోకాలు కోరుకున్న వాళ్ళు కాబట్టి యుద్ధాన్ని వదిలిపెట్టి పారిపోలేదు. పారిపోతే బ్రతుకొస్తుంది కానీ అక్కడ నరకం వస్తుంది. ఇహలోకంలో బాగుండాలి. పరలోకంలో యుద్ధంలో ఎదురొట్టి వీరుడు చస్తే స్వర్గంలో మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి కాబట్టి దాన్ని కోరి ఎవరూ వెళ్ళిపోలేదు. సాల్వామాత్యః జుమాన్నామ ప్రద్యుమ్నం ప్రాక్ ప్రపీడితః. ఆ గురు మంత్రి ద్యుమంతుడు ఇతను ప్రద్యుమ్నుడి చేత విడింపబడి ఆధార్య గదయా మౌర్య వ్యాహత్య వినదతుబడి ప్రద్యుమ్నం గదయా చీర్ణ వస్తస్థలమరిందమం. ఆ పగను మనసులో పెట్టుకొని ప్రద్యుమ్నుడు గదతోటి ప్రద్యుమ్నుడిని గదతోటి ఈ ద్యుమంతుడు గదతో కొట్టాడన్నమాట. పక్షస్థలం కాస్త చీరిపోయింది. అపోవాహరణాత్ సూతః ధర్మవిత్ దారుకాత్మజః. దారుకుని కొడుకు ప్రద్యుమ్నునికి సారథి. తెలుసా ఎవరు దారుకులు? ఎవరు దారుకులు? కృష్ణుని సారథి దారుకులు. కృష్ణుని కొడుకు సారథి దారుకుని కొడుకులు. ఆ వంశం వాళ్ళకి ఈ వంశం వీళ్ళకు వంశం భారంపర్యం అండి.
కృష్ణుని సారథేమో దారుకుడు. దారుకుని కొడుకు ఉపద్యుమ్నునికి చాలదు. వాడి కొడుకు అలొద్దునికి చాలదు. ఇలా బహుశా చాలనే వస్తూ ఉంటుంది. ఇలాంటి వాడు జుమంతుగాతో వక్షస్థలాన్ని తీరిస్తే ప్రద్యుమ్నుడు మోర్చపోవటాన్ని చూచి యుక్తమైన పని తెలిసినవాడు సారథి ఏంటి అని తెలుసు కాబట్టి యుద్ధంలో నుండి రథాన్ని దూరంగా తీసుకొని పోయాడు. రథికుడు మూచపోయినప్పుడు ఏం చేయాలి సారథి? అక్కడ ఉండకూడదు ఉంటే వాడు చంపేస్తాడు అందుకే దూరంగా తీసుకొని వెళ్ళాడు. అపోవాహనాత్ సూతః ధర్మవిత్ దారుకాత్మయః ధర్మం తెలిసినవాడు కాబట్టి తొలగించాడు. ఇతనికి ప్రద్యుమ్నునికి మెలుకువ వచ్చిన తర్వాత ముహూర్తేన కార్మిహి సారథిమబ్రవీతహో అసాభ్యదం సూటాయత్ రణాన్ని తప్పు చేశావురా యుద్ధ నిన్ను బయటికి తొలగించావు న యదువునాం కులియ జాత సూర్యతే రణవిచ్యుతః యజవంశంలో పుట్టిన వాళ్ళు యుద్ధం నుంచి తొలగిపోవుట అనేది వినరేది ఎప్పుడు వినామతేవ చిత్తేన సూతేన ప్రాప్తకిర్విషాదం ఇలాంటి వానితో నేను. పతీర్తి పొందాను హిన్నువచ విజంగమ్య పితరౌ రామకే ప్రభాత తల్లిదండ్రులు ఆ రామకే బలరాముడు కృష్ణుడు వస్తే వాళ్ళకి నేను ఏం చెప్పమంటావు ఎలా చెప్పాలి యుద్ధాత్ సమ్యగపక్రాంతః అపృష్ట సత్రాత్మన క్షమం యుద్ధంలో ఎందుకు పారిపోయావురా అంటే ఏమి చెప్పాలి నేను వ్యక్తము కదా ఇష్యంతి హసంత్యః ప్రాతృజామయా నా సోదరులు నా బంధువులు నా వృత్తాన్ని తెలిసి పరిహాసం చేస్తారు కైభ్యం కథం కథం వీరా తవాన్యై సద్యతాం ఇతరులలాగా నువ్వు ఎలా ఈ పిరికితనాన్ని నేర్చుకున్నావు చెప్పవయ్యా అని అడిగితే ఆయుష్మన్ ధర్మం విజానత కృతమేతతు మయా ఇది అధర్మం కాదు అపకీర్తి కాదు. సారథి ధర్మాన్ని తెలిసిన వాడిని కాబట్టి నేను ఈ పని చేశాను. సూతః కృచ్ఛరగతం రక్షేత్ రధినం సారథిం రధి. ఆపదలో ఉన్నటువంటి రధికుడిని రక్షించే బాధ్యత సారధిని. రధికుడిని కాపాడాలి, రథాన్ని కాపాడాలి, తనను కాపాడుకోవాలి.
ఇది సారథి కృత్యము లేదా అది విధిత్వాదు భవాన్ మాయో మయా అపవాహితః ఇదంతా తెలుసు కాబట్టి మీరు ఆపదలో ఉన్నారని కథాన్ని పక్కకు తప్పించాను వసృష్టః ఫలేనీతి మూర్చితః గడయా సదతో మూర్ఛ పోయారు కాబట్టి ఈ ఆపద వచ్చిన మిమ్మలను కాపాయటం నా ధర్మమని ఈ పని చేశాను అని చెప్పితే సతు ఉపస్పురుష్య సలిలం దౌస్తుతః ధృతకార్ముగా మళ్ళీ నీళ్లు ముట్టుకొని ఆచమనం చేసి తన స్తుతి తీసుకొని నయమాం జుమత పార్శ్వం వీర శేత్యాః సారధిం నన్ను త్వరగా తీసుకొని వెళ్ళవయ్యా. జుమంచుడి దగ్గరికి అని అడిగాడు. విధవంతం ససైన్యాని ద్యుమంతము రుక్మిణీ సుతః ప్రతిహత్య ప్రత్యవిద్యతు నారాచైహి అష్టభీల ఎదురుగా వెళ్లి మళ్ళీ తన బాణాలతోటి ఆ ద్యువంతుడిని కొట్టాడు. చతుర్భి చతురో వాహాను సూతమేకేన చాహనతు గుర్రాలను. సారధిని అలాగే రథాన్ని, ధనువును, ధ్వజాన్ని అలాగే ఇంకో బాణంతోటి వాని శిరస్సును కూడా ఖండించేశారు. గద సాత్యకి సాంబాద్యాః జగ్నో సౌహపతే బలం గదుడు సాత్యకి సాంబుడు ఇంతరులంతా ఆ సాల్ముని సైన్యాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు. పేతుస్సముద్రే సౌభయేయాః సర్వే సంచిన్న కంధరాః తలలు మెడలు తెగి అందరూ సముద్రంలో పడుతున్నారు ఏవం యదువునాం శాలువానాం నిఘ్నతాం ఇతరేతరం ఈ రీతిలో యదువులకు శాలువులకు ఒకరినొకరు చంపుకుంటూ త్రినవరాత్రం 27 రోజులు. ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంద్ర ప్రసంగతం కృష్ణ ఆహూతః ధర్మశూనున రాజసూయ నిరువృత్తే శిశుపాలే సంస్థితే. ధర్మరాజు పాయసూయ యాగం చేస్తూ పిలిస్తే వెళ్ళాడు కృష్ణుడు ఇందాక ప్రస్తుతానికి పాయసూయం పూర్తయింది శిశుపాలుడిని సంహరించి కొన్నాళ్ళు ఉండి కురు వృద్ధాన్ని అనుజ్ఞాప్య ముని చదువుతాం వృధాం కురు వృద్ధులను సబరా రజులను కుంతిని అందరినీ ఒప్పించి ఎందుకు నిమిత్తాని అతి ఘోరాని పశ్యం ద్వారవతి చాలా అపశకునాలు చాలా ఉత్పాదాలు లాగా ఉన్నాయి.
ఏదో ఏదో ఒక తన అట ఉంటాయి కదా ఇలాంటి వాటిని చూచి త్వరగా ద్వారకాపురికి వెళ్ళాడు. ఆ జాహమిహాయాతః ఆర్యమిశ్రాభిసంగత అని అందరితో కలిసి ఉండాలి ఇక్కడికి వచ్చాను. రాజన్యాహ చైద్య పక్షీయ నూనం హన్యుఃపురీం మమ శిశుపాలుని అనుయాయులు, మిత్రులు, రాజులు నేను లేనప్పుడు నా నగరాన్ని, నా ప్రజలను శివిపిస్తారు, బాధిస్తుంటారు. విచితదు సదనం స్వానాం నిరూప్య పురరక్షణం సౌభంచ సాల్వరాజంచ దారు సంప్రాహ. కేశవ ఇది అనుకుంటే వచ్చాడు వచ్చేసరికి యుద్ధం జరుగుతూనే ఉంది. సాల్వడు వచ్చి ఆ సైన్యం వచ్చి ఇది ఘోర జరుగుతున్నది ఇదంతా చూసి తిరూప్య పురరక్షణం నగర రక్షణకు ఏర్పాటు అన్నీ సగ్రమంగా చేసి సౌపంచ సాల్వ రాజంత దారుకం ప్రాహ కేశవ. సారధి తీసుకొని వెళ్ళవయ్యా అని చెప్పాడు స్వామి. తధం ప్రాపయమే సూత సాల్వస్య అంతికం సాగుడు జరిగింది నా దాన్ని పంపించు. సంభ్రమస్తే న కర్తవ్యః. మాయావి సౌహరా ఈ సౌహరా నడివిడు మహామాయారి నువ్వేమి కంగారు పడొద్దు అని దారుకుడిని సధాన్ని పంపించమని చెప్పాడు ప్రోత్సహించాడు సారధి అతను చెప్పినట్టుగా యుద్ధానికి వచ్చాడు ఇలా యుద్ధరంగానికి వస్తున్నటువంటి ఇదంత సర్వేశ్వే పరేచ అరుణానుజం శాల్వస్య కృష్ణమాలోక్య హతప్రాయ బలేశ్వరః వాడు దాకా బాగా యుద్ధం చేశాడు సాలువుడు కానీ కృష్ణుడు వచ్చాడు. వచ్చిన కృష్ణుడిని చూడగానే వాడి బలము శోభ తేజస్సు అంతా తగ్గిపోయింది. ప్రారద కృష్ణ సూతాయ శక్తిం భీమ రవామృదే కృష్ణుని సారథికి ఒక శక్తిని ప్రయోగించాడు. అలా వస్తున్నటువంటి శక్తిని భాష్యంతిం దిశా సౌరిహి సాయకై తన బాణాలతోటి నూరు నూరులుగా చిన్న చిన్న ముక్కలుగా ఖండించాడు. ఇలా మళ్ళీ 16 బాణాలతో సౌభరణ తాను విమానాన్ని కూడా కొట్టాడు. బాణములతో విమానాన్ని కొట్టి సాలువుడ్ని సౌరి సాల్వాః సౌరేస్తుదోహ సవ్యం సశారంగం సాంగధనువనః విభేద హస్తాత్ శారంగమదద్భుతం ఇలా కృష్ణుడు శారంగమును ఎక్కిపెట్టి కొడుతుంటే ఈ సాలువుడు ధనస్సు ఉన్నటువంటి కృష్ణుడిని భుజాన్ని మీద భుజాన్ని బాణంతో కొట్టాడు. ఆ దెబ్బకు కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి సారంగము జారి కింద పడింది. దాన్ని చూచి అందరూ హా హా అని కోల చేశారు. కానీ స్వామికి అలవాటు ఎక్కి చెప్పాం కదా. పరమాత్మకు అలవాటే అప్పుడప్పుడు కాస్త.
శత్రువులు కూడా మేము గెలిచాము. మేము చాలా గొప్పవాళ్ళమని అహంకారం మరి కాస్త పెరగాలి. పెరిగితే ఏమవుతుంది? పతనం అవుతుంది కదా. ఆ పతనం కోసం స్వామి కావాలని మనం చెప్పాం కదా హిరణ్యాక్షుడు వచ్చినప్పుడు కూడా గదన కింద పడి గదన పడింది పడింది. హిరణ్య గదవ కూడా తప్పించుకొని వెళ్ళాడు. రావణాసురునితో కూడా బాణం ఎక్కి పెట్టలేకుండా అలాగే కూర్చున్నాడు. చాలా జరిగే ఆయనకి అలవాటే. అంటే నాటకం ఆశీన అక్షర అంటాం చూడండి. పాము ముంగిస ఆత ఇలా ఈ మహానుభావుడు ఆ ధను కాష్ట చింద బలేస్తే హాహాకారః మహానాశేత్ భూతానాం తత్ర పశ్చతాం చూస్తున్న వారందరూ హాహాకారం చేశారు వినత్య సౌపరాదుత్యైహి ఇదమాహ జనార్ధనం. అతనితో నేను చాలా గొప్పవాడిని అనుకొని అతను గర్జించి కృష్ణుడితో ఇలా అంటున్నాడు యత్వయా మూఢనస్తక్ష్యో భ్రాసుహు భార్యా హృతేక్షతాం సమత్సత్వ సవజ్యేత్ త్వయా వ్యాపాది తథా తథా నా మిత్రుని భార్యను మేము అందరం చూసుకున్నాం కానీ నీవు అపహరించావు రెండవది కభలో ఏమర పారుతో ఉన్నటువంటి మా మిత్రుడిని పంపావు. రెండు తప్పులు చేశావు నీవు. తంత్వాజ్య సిచేరి బాణైహి అపరాజితమానినం. ఎప్పుడు ఎవరితో ఓడిపోనన్న గర్వంతో ఉన్న నిన్ను నా బాణాలతో అపునరావృతి మళ్ళీ తిరిగి రాని లోకానికి నిన్ను పంపేస్తాను. ఇది తిష్టేహే మమాగ్రతః. నా ముందర నిలబడగలిగితే అంటే ఇవాళ వదన పోతే ఆయన మా ఆయన అన్నారు కదా ఆ మాటను వీడే అనేశాడు అన్నమాట. ఇలా అది విని వృధాత్వం కర్తసే మందా అంటే బుద్ధిహీనుడా అనవసరంగా గర్విస్తున్నావు. నీ ముందర ఉన్న యముణ్ణి చూడటం లేదు. పౌరుషం దర్శయంతిస్మ సూరాః న బహుభాషిణః. నిజమైన సూరులు పౌరుషాన్ని చూపుతారు కానీ మాట్లాడుతారా? పౌరుషం చూపడం మాని మాట్లాడుతున్నారు అంటే పౌరుషం కీరుడు అని అర్థం అయ్యా. ఇత్యుక్త్వా భగవాన్ శాల్వం గదయా భీమ వేగయా సతాడజత్రౌ సంరబ్ధః సత్యకంపే వమన్ అసృక్ ఇలా మాట్లాడి గదతో కొచ్చాడు.
ఆ దెబ్బకు సాలువుడు నెత్తురు కక్కాడు పాపం. గదాయాంస నివృత్తాయాం సాల్వస్తు అంతరధీయత. ఆ ఒక్క దెబ్బతో సాలువుడికి కృష్ణుని బలం అర్థమైపోయింది. ఇక ఎదురుగా వీడితో ఉండి మనం పోరాడలేము అనుకొని అంతర్ధానం చెందాడు. తతో ముహూర్త ఆగత్య పురుషః శిరసా అచ్యుతం. ఒక్క క్షణంలోనే వచ్చి ఇంకో పురుషుడు ఎవరో దేవత్య రహితోస్మితి నత్వా ప్రాహ వచోరుదన్. ఒకడు వచ్చాడు దూత. ఎవరి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామి స్వామి దేవకి పంపింది నన్ను అని నమస్కారం చేసి చెప్తున్నాడు కృష్ణ కృష్ణ మహాబాహో పితాతే పితృవత్సల బధ్వాపనీత సాల్వేన సౌనుకేన యథాపసు నాయనా. కృష్ణ మీ నాన్నగారైనటువంటి వసుదేవుని తాలువుడు బంధించి తీసుకొని పోయాడు. నిజమ్య విప్రియం కృష్ణః మానుషీం ప్రకృతిం గతః విమనస్కః ఘృణీ స్నేహాత్ బభాషే ప్రాకృతోయదా మాట విని. పరలోకను అనుకరిస్తూ ప్రాకృత మానవుడిలాగా వైమనస్యాన్ని పొంది స్నేహతోటి దారితోటి ఎలా జరిగింది? నగర రక్షకు బలరాముడిని ఏర్పాటు చేసి వచ్చాను కదా చెప్తున్నాడు కథం రామం అసంభ్రాంతం జిత్వా జేయం సురాసురైహి. ఎవరందరూ కలిసినా కానీ గెలవరాని బలరాముడిని జయించి సాలువుడు ఎలా తీసుకొని వచ్చాడు అని అంటూ ఉండగా ఆ సౌభరాజు తన విమానంతో అక్కడికి వచ్చాడు. వసుదేవమివానీయ కృష్ణం చేదము వసుదేవుని ముందర పెట్టుకొని కృష్ణుడితో అంటున్నాడు వాచసః ఏ సతే జనితా తాతా యదర్ధమిహ జీవసి ఇగో నీ తండ్రి నీవు ఇంత కాలం ఎవరితో అనుభవిస్తున్నావో ఆ నీ తండ్రి ఇతను వదిచ్ఛే విక్షితస్తేముం ఈశస్యేతు పాహి. నీ ముందరే చంపుతున్నాను, శక్తి ఉంటే ఇతను నీవు కాపాడుకో. అని చెప్పి మాయావి ఖడ్గే నానకదుందువే ఉత్కృత్య శిర ఆదాయ ఖస్తం సౌభం సమా అని చెప్పి ఖడ్గం తోటి శిరస్సును ఖండించి ఆకాశానికి వెళ్లి తను మళ్ళీ తన విమానంలో తాను కూర్చున్నాడు. తతో ముహూర్తం ప్రకృతావపృతః స్వబోధాస్తే స్వజనానుసంగః మహానుభావః తదబుజ్యతా కృష్ణ పరమాత్మ కూడా ఒక క్షణకాలం నిర్వీణుడయ్యాడు తరువాత తన
అంశను స్వరూపాన్ని తెలుసుకొని నవ్వాడు. ఓహో ఇదంతా రాశసమాయ. అబుద్ధత ఆసురీమిది వాని మాయ అంటే కృష్ణుని మనస్సును వికలం చేయాలని ఆడినటువంటి నాటకము అన్నమాట. అలా తెలుసుకొని తదబుజ్య దాసురీం మాయాం రసాలువ ప్రసృతాం మయోదితాం ఇది వాడు ప్రయోగించిన మాయ నిశ్చయించుకొని నిశ్చయించుకునేంతలోనే వాడు లేడు, తండ్రి లేడు, తండ్రి శిరస్సు లేదు, దూత లేడు. ఇవన్నీ ప్రవృద్ధ ఆజౌ తమపస్యదచ్యుతః స్వప్నం యదా అంబరచారిణం రిపుం. కలలో చూసినట్టుగా చూశాడు తరువాత ఆకాశం చేసినటువంటి శత్రువును కూడా చూశాడు. సౌభస్తమాలోప్య నిహంతు ముజ్యతః ఏవం వదంతి రాజర్షి హృదయ కేచన అన్వితాః కృష్ణ పరమాత్మ కూడా వారి మాయకు క్షణకాలం. వినివినుడు అయ్యాడు అని అందరూ చెబుతారు. చూస్తున్న వాళ్ళు విన్న వాళ్ళు ఆ విషయం చెబుతారు. యతు స్వవచో విరుజ్జేత నూనంతే నస్మరంతి. ఇది నిజమని వాళ్ళు నమ్ముతారా? వాళ్ళ మాటకు వాళ్ళకే అడ్డు వస్తుంది కదా. సకల చరాచర జగత్తు ఎవడి మాయతో సృష్టించబడి రక్షించబడి సంబోధించబడుతుందో అలాంటి వాడు ఇంకొకని పాటకు తాను రుందువనవుతాడా? ఇది కుదరని పని అంటున్నాడు. శోక మోహ స్నేహో వా భయం వా యో అజ్ఞ సంభవాః జ్ఞానము లేని వారికి కలిగేవి శోకము, మోహము, స్నేహము, భయము. కదా అలాంటిది కొచ్చ అఖండిత విజ్ఞాన జ్ఞానైశ్వర్యస్తు అఖండితః. అజ్ఞానంతో కలిగే శోక మోహ భయ ద్వేషములు ఎక్కడ? నిరంతరము అఖండితమైనటువంటి జ్ఞానమైన పరమాత్మ ఎక్కడ? అందుకే యత్ పాద సేవోచితయా ఆత్మ విద్యయా హిన్వంతి అనాద్యాత్మ విపర్యయ గ్రహం. మహానుభావులు, యోగులు, ఋషులు ఏ పరమాత్మ యొక్క పాదములను సేవించడంతో అనాదిగా వస్తున్నటువంటి అవిద్యను తొలగించుకొని లభంత ఆత్మీయం.
అనంతమైశ్వరం గొప్ప ఐశ్వర్యాన్ని సంపదను పొందుతున్నారో అలాంటి వాడికి కుతోను మోహః పరమస్య సద్గతి అలాంటి పరమ సద్గతికి మోహం ఎలా ఉంటుందండి తం శత్రపూగైహి ప్రహరంత మోజస సాల్వం శరైహి శౌరిహి అమోఘ విక్రమః ఈ క్షణకాలంలో వాడు బాణ వర్షం కురిపిస్తున్నాడు దాన్ని చూసి విద్వాత్సినత్ వర్మ ధనుహుం శిరోమణిం సౌభంచ శత్రుహో దదయా రురోయా కోపించినటువంటి స్వామి శస్తాలతో అతన్ని విముఖుడిని చేసి తన గదతోటి ఆ విమానాన్ని చూర్ణం చూర్ణం చేశాడు. అతని వరం అందరికీ పనిచేస్తుంది. నీ దగ్గర ఏం పనిచేస్తుంది స్వామి దగ్గర? ఇలా రురోజః తత్ కృష్ణ హస్తేరితయా విచూర్ణితం పపాతతోయే గదయా సహస్రధ పరమాత్మతోటి కొట్టబడి విమానం పొడిపొడియై సముద్రంలో పడింది. తత్ భూతలమాస్తితో గదాముజ్యమ్య సాల్వాః అచ్యుతమభ్యగాతత్ విమానం లేదు కదా భూమిలో పడ్డాడు. గదను తీసుకొని మళ్ళీ కృష్ణుడిని కొడదామని వచ్చాడు ఆధావత సగదంతస్య బాహుం భల్లేన చిద్వాద రథాంగమద్భుతం వదాయ సాల్వస్య దయార్క సన్నిభం బిబ్రత్భభౌ. తాల్కయువా అలా వస్తున్నటువంటి సాలువుని హస్తమును బాణముతో ఖండించి అతన్ని వహించడానికి చక్రాన్ని స్వీకరించాడు. ఆ చక్రం తోటి అతని శిరస్సును ఖండించాడు వజ్రేన వృత్రస్య యథా పురందర పభూవహాహేతి వచస్తదాంగుణావిల సాల్వ సంహారం తోటి హాహాకాలం జరిగాయి కృష్ణుడిని అభినందించారు తస్మిన్ నిపతితే పాపే సౌభే జగదయా హతే నేదుహు దుందుభయా వాడు చనిపోయాడు. విమానం పడిపోయింది కాబట్టి దుందుబురు మోగాయి. ఉపవర్షాలు పురిచాయి. సఖీనాం అపచితిం కురువను దంతవక్రః రుష అభ్యగాత్. తన మిత్రులకు. ప్రత్యుపకారం చేయడానికి దంతవక్తుడు పరిగెత్తుకొని వచ్చాడు యుద్ధానికి ఇప్పుడు ఇక్కడ కదా సాల్వుడు అప్పుడు దంతవక్తుడు యుద్ధానికి వచ్చేసాడు శిశుపాలస్య సాల్వస్య పౌండ్రకస్యాతి దుర్మతిహి వీడు. శిశుపాలుడికి, పాల్వుడికి, పౌండ్రగుడికి చనిపోయినటువంటి ముగ్గురికి పారోచ్ఛ సౌహృదం పరోక్షంగా స్నేహభావాన్ని చూపే సుభలని ఒకడే పదాతి అయి గదను పట్టుకొని భూమిని కంపిస్తూ కంపింపచేస్తూ
మహా తత్వః యదురుశ్చత మహా భయంకరుడు ఆ యుద్ధంలో అందరికీ కనపడ్డాడు తంతదా ఆయాంతమాలోక్య గదామాదాయ సత్పరః అవప్రధాత్ కృష్ణః సింధుం వేదేవ ప్రత్యధాత్ అలా వస్తున్నటువంటి వాడిని చూచి కృష్ణుడు ప్రదమించి దూకి కథను తీసుకొని వాడి మీదికి వెళ్ళాడు. అతను కూడా కారుఢ రాజు కూడా ముకుందం ప్రాహ దుర్మదః దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టి పసంగతః కృష్ణ. నా అదృష్టవశాత్తు నువ్వు ఈనాడు నా కళ్ళ ముందు నిలబడ్డావు. నా కంటిలో పడ్డావు త్వం మాతులేయో న కృష్ణ మిత్రద్రుకు మాం దిగాం సచి నువ్వు మాకు మాతులేయుడవు అంటే నేను మామ కొడుకు కానీ నువ్వు మిత్రద్రోహము బంధు ద్రోహము చేసినవాడవు. నన్ను చంపడానికి ఇప్పుడు వస్తున్నావు అత స్వాంగదయా మంద కనిష్యే వజ్ర కల్పయా ఇగ చూడు నిన్ను చంపుతాను. తరిహి ఆనుణ్య ఉపమ్య మిత్రాణాం మిత్ర వస్త్రా కాబట్టి నేను ఇవన్నీ చంపగలిగితే మా వారందరికీ అందరి రుణాన్ని తీర్చుకున్న వాడిని అవుతాను. బంధురుపం హరిం హత్వా వ్యాధిం దేహచరం యధా శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను తొలగించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో, బంధు రూపంగా ఉన్నటువంటి శత్రువును నిన్ను సమ్మయిస్తే మేము ఆనందాన్ని పొందుతాము. ఇలా ఏవం రూక్షై తుదన్ వాక్యైహి కృష్ణం తోత్రైరివ ద్వీపం గదయాతాడయన్ మూర్తిని సింహోదయం ఇలా మాట్లాడుతూ కఠినంగా మాట్లాడుతూ గదతోటి కృష్ణుని శిరస్సున కొట్టాడు సింహనాదం కూడా చేశాడు గదయాభ్యతోపి గదతో కొట్టిన అచ్చా యదుద్వః స్వామి కనీసం అటు ఇటు కదలటం కూడా లేదు కదలలేదు. అలా యదుద్వః కృష్ణోపి తమహను గురువ్య కౌమోదకియా స్థనాంతరే కృష్ణుడు కూడా. తన నద తీసుకొని అతని వక్షస్థలంలో కొట్టాడు. స్థనాంతరే యదా నిర్భిన్న హృదయః ఉద్వమన్ రుధిరం ముఖాత్ ప్రసార్యకేచ బాహ్వంగ్రీన్ ధరణ్యాన్యపతత్ వ్యసుహు.
గదతో చీల్చబడి పక్షస్థలము కాళ్ళు చేతులన్నీ వేలాడేసి పానాలు కాస్తా విడిచి పడిపోయాడు. తర్వాత సూరధరం జ్యోతిహి కృష్ణ ఎంత అవుతున్నాడు కదా అందుకే వీని శరీర నుంచి కూడా ఒక జ్యోతి బయలుదేరి వెళ్ళని కృష్ణునిలో ప్రవేశింది అంటే ఇద్దరు చేరాలన్నమాట ఇప్పుడు. ప్రవేశించింది దాన్ని చూసేవాళ్ళు ఆశ్చర్యంగా చూశారు విదూరదస్త్వ భ్రాత భ్రాత్రి శ్లోక పరిశ్రుత వాని సొదరుడు ఉన్నాడు. మరి పేరు ఏంటి? విదూర ధురువు అనేవాడు. అతను ఆగచ్ఛద జన్మభ్యాం ఉచ్ఛసన్ తజ్జిగాంసయా. ఖడ్గము డాలు తీసుకొని కృష్ణుడిని చంపడానికి అతను వచ్చాడు. తస్య చాపదతః కృష్ణః చక్రేణ సురనేమినా శిరోజహార రాజేంద్ర. తగిరి తంసకుండలం వచ్చే వాడిని స్వామి చక్రం తోటి వాని శిరస్సును ఖండించాడు. ఏవం సౌభంచ సాల్వంచ దంతవక్రంచ సహానుజం హత్పాదుర్విషానన్యైహి ఈడితః సురమానవైహి. ఇలా సాలువుణ్ణి, దంతభక్తుణ్ణి వీళ్ళందరినీ చంపి దేవదాన మానవులతోటి, మునులతోటి, సిద్ధగంధ జోలతోటి స్తోత్రం చేయబడుతూ అప్సరతోటి నాట్యము అలాగే గానము చేస్తూ ఉపగీయమాన విజయః పరమాత్మ విజయాన్ని అందరూ గానం చేస్తూ ఉన్నారు. కుసుమైహి అభివర్షితః పుష్ప వర్షం కృపించబడింది. పుతస్య వృష్ణి ప్రవరైహి తన యాదవులతో అందరితోటి కలిసి వివేచ ఆలంకృతాం పూరీం తన నగరాన్ని తాను ప్రవేశించాడు एवं యోగేశ్వర కృష్ణః భగవాన్ జగదీశ్వరః ఈయతే పశు దృష్టినాం నిర్జితః జయతీచితః సామాన్యమైనటువంటి మానవులు అజ్ఞానులు కృష్ణుడిని గెలిచారండి అని కొందరు చెప్పుకుంటారు. కృష్ణుడు వీరందరినీ గెలిచారండి అబ్బా ఎంత గొప్పవాడండి అని చెప్తుంటారు. వాళ్ళంత గొప్పవాళ్ళా? కృష్ణుడికి విజయం పెద్ద గొప్ప. కదా అతను గెలవటము గొప్ప కాదు అతను ఓడటము నిజం కాదు కదా ఈ రెండింటినీ పశుబుద్ధులు గానం చేస్తూ ఉంటారు. కృత్వా యుద్ధోద్యమం రామః కురూణాం సహ పాండవైహి తీర్థాభిషేక వ్యాయేన మధ్యస్థః రయయౌ కిల అయ్యా మీ జవాబు వస్తున్నదా దేవుని అంటున్నారు కదా చెప్తున్నాడు.
తరువాత కౌరవ పాండవుల యొక్క యుద్ధ ప్రయత్నాన్ని చూచి బలరాముడు వీరికి వారికి ఉదాసీనుడు కాబట్టి తీర్థయాత్ర యాజంతోటి బయటికి వెళ్ళిపోయాడు. స్నాత్వా ప్రభాసే సంతర్ప్య దేవర్షి పితృమానవాన్ ఈ మహానుభావుడు ప్రభాసంలో స్నానం చేసి తపనాదులు చేసుకొని సరస్వతీం ప్రతిస్రోతం యయౌ బ్రాహ్మణ సమృతః. ఆయా దేశాల దేశాల అందులో సరస్వతి నదిని కృభూదకము, విందు సరస్సు, త్రితకూపము, సుదర్శనము, విశాలం బ్రహ్మ తీర్థం అలాగే ప్రాచీ సరస్వతి, యమునా, గంగా, నైవిషయము. అలా ఈ అన్నీ తిరిగి తిరిగి నైమిశారణ్యానికి చేరాడు. ఈ నైమిశారణ్యంలో ఋషులంతా కూర్చొని ఒక దీర్ఘ సత్రాన్ని చేరుతున్నారు. ఉన్నారు కదా సత్రం చేస్తున్నారు సరే వెళ్లి చూద్దామని అక్కడికి వెళ్ళాడు బలరాముడు. అలా వచ్చినటువంటి బలరాముడిని వీలందరూ లేచి ఎదురు వెళ్లి స్వాగతాదులు చెప్పి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి యథాన్యాయం ప్రణమ్య ఉత్తాయ చాత్సయన్ పూజించి అతన్ని సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. రోమహర్షణమాసీనం మహర్షేహ శిష్యం ఐక్షతా ఇలా బలరాముడు తన సింహాసనం మీద కూర్చోబోతూ తాను వచ్చిన లేవకుండా అలాగే కూర్చొని ఉన్న సూతుడు వారి పేరేమిటి రోమహర్షణుడు. అతన్ని చూశాడు. ఇదేమిటి మరి? అందరూ లేచారు, అందరూ వచ్చి స్వాగతం చెప్పారు. కదా? ఇంత అయినా కానీ ఇతను లేవలేదని అప్రత్యుత్తాయినం సూతం అకృత ప్రకోణాంజలిం లేవలేదు, చేతులు జోడించలేదు, నమస్కరించలేదు. అధ్యాతీనంచ తత్ కూర్చున్న వారిని చూచి కోపించి కస్మాత్ సౌ ఇమానువి ప్రాణ ధ్యాస్తే ప్రతిలోమజ అంటాడు సూత్రుడు కదా. సూత్రుడు అంటే అర్థం ఏంటి ప్రతిలోమజుడు అంటే. బ్రాహ్మణునికి క్షత్రియుని వల్ల కాదు, క్షత్రియునికి బ్రాహ్మణుని వలన ప్రతిలోమం అనులోమం కాదు. అంటే స్త్రీ ఉత్తమ కుల సంజాత, పురుషుడు అధమ కుల సంజాత. అలాంటి వారిద్దరికి కలిగేటువంటి సంతానాన్ని సూతుడు అంటారు. అందువల్ల అలాంటి వాడు వీడు. వీడు ధర్మపాలులందరినీ అధిగమించి రుజులందరి కంటే పైన కూర్చున్నాడు. ఇతను దీనికి యోగ్యుడు కాదు. ఇతను వధకు యోగ్యుడు.
ఎందుకంటే భగవతః శిష్యోదిత్య బహురిచ వ్యాసుని వలన అన్నీ విని చదువుకొని ఇంత జ్ఞానము సంపాదించి కూడా ఇతను సక్రమంగా ప్రవర్తనించే ప్రవర్తించలేదు కాబట్టి ఇతను వధమర్హతి అని అనుకొని అదాంతస్య అవినీతస్య వృధా పండితమానినః భోయగ్రహం లేదు, నీతి లేదు, వినయం లేదు. ఇలాంటి వాడికి నగుణాయ భవంతిస్మ నటస్యేవాదితాత్మనః. నటునికి ఆభరణాలు అలంకారాలు కానట్టుగా అహంకారికి చదివిన శాస్త్ర పురాణాలు. సార్థకములు కావు. ఇలాంటి వారిని శిక్షించడానికే మా అవతారము. అవతారః మయా కృతః వజ్యామి ధర్మధ్వజినస్తేహి పాతజినః అధికాః. ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు నశించే వారిని వధించడమే మా పని అని పలికి ఈ మహానుభావుడు భావిత్వార్తం కుచాగ్రేణ ఖరస్తేనా హనతు ప్రభుహు ఇలా జరగవలసి ఉంది కాబట్టి. బలరాముడు చేతిలో ఉన్న దర్భాన్ని తీసుకొని వేశాడు. కాదు కదా ఆయన అవసరం లేదు. చెప్పుకున్నాం కదా పరమాత్మకి ఏం పేరు సర్వప్రహరణ వివాహ కదా. ఓ దర్భ వదిలేడు పడేశాడు. వాడు అక్కడ తెచ్చాడు. దానితోటి ఇలా హాహి ఇది వాదినః సర్వే మునయః ఖిన్న మానసాః ఊచుహు సంకర్షణం దేవం అధర్మస్తే కృత ప్రభో మహానుభావా మీరు అధర్మం చేశారు. అస్య బ్రహ్మాసనం దత్తం అస్మాభిహి యదునందన మేమందరం కలిసానికి బ్రహ్మాసనాన్ని మేమే ఇచ్చామయ్యా. దీర్ఘాయుష్యాన్ని కూడా ఇచ్చాము. యావతు సత్రం సమాప్యతే. సత్రం పూర్తయ్యేంత వరకు వీడు ఇతను బ్రతికి ఉండాలి. అలాంటి దీర్ఘాయుష్యాన్ని ఇచ్చి బ్రహ్మాసనాన్ని ఇచ్చాము. బ్రహ్మాసనంలో ఉన్నవాడు ఎవరు వచ్చినా. లేవకూడదు. బ్రహ్మ వచ్చిన లేవకూడదు. అది ఆసనం విలువ. అందుకే అతను లేవలేదు నాయనా. తొందరపడ్డావు నీవు అధర్మం చేశావు. అజానత ఏవాచరితః త్వయా బ్రహ్మవధః.
సరే తెలిసినా తెలియకుండా నీవు బ్రహ్మ వధే చేశావు అంటే బ్రాహ్మణ హత్య కదా ఈ బ్రహ్మ హత్య తోటి యోగేశ్వరస్య భవతః నామునా యోకి నియామకః పుచ్చేసావు కానీ బ్రహ్మహత్య తప్పు అనేటువంటి వేద శాసనం నీకు వర్తించదు. నీవు యోగీశ్వరుడివి కాబట్టి అది నిన్ను నియమించలేదు. యద్యేదతో బ్రహ్మాత్యాయాహ పావనం లోక పావనం. చరిష్యతి భవాన్ లోక సంగ్రహ అనన్య చోజితః నిన్ను శాసించలేదు కానీ నీవు స్వయముగానే తర్వాతి వారిని అనుగ్రహింపదలచి ఆ శాసనాన్ని మన్నించి దీనికి ప్రాయక్షిత్తం చేసుకుంటే రేపు రాబోయే జగత్తు ధర్మాన్ని మరి కాస్త శ్రద్ధగా ఆచరిస్తుంది. లోకాన్ని అనుగ్రహించడానికి మీరు ఈ శాసనాన్ని స్వీకరించండి, ఆమోదించండి అని ప్రార్థిస్తే కరిష్యవస నిర్వేశం నాయనా విచారం వద్దు బ్రహ్మహత్యా పాతకానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. లోకానుగ్రహ కామ్యయ ఆ కోసం కాదు లోకాన్ని అనుగ్రహించడానికి చేసుకుంటాను. నియమహా ప్రథమే కల్పే యావాన్ సతు విధియతాము ఇంతకీ ఏం చేయాలో చెప్పండి. అది ఏం చేయాలి? చెప్పండి చేస్తాను అన్నాడు. దీర్ఘమాయుహు బతైతస్య సత్వమింద్రియమేవచ అశాసితం వ్యక్తతు బ్రూత సాధయే యోగమోయయా. నా యోగమాయతోటి నేను ఇతనికి దీర్ఘాయుష్యం ఇస్తాను, బలం ఇస్తాను, ఇంద్రియాదులన్నీ ఇస్తాను. అనుకున్నది మీకు ఏం కావాలో చెప్పండి, అవన్నీ నా యోగ బలంతో. ప్రసాదిస్తాను అంటే అస్త్రస్య తవచ వీర్యస్య మృత్యోహో అస్మాకమేవచ యథా భవేద్వచ సత్యం తథా రామ విజీయతం మహానుభావ ఇందులో చాలా సూక్ష్మాలు ఉన్నాయి.
వీడు బతికాడు అనుకోండి, నీవు ప్రయోగించిన అస్త్రం వ్యర్థం అవుతుంది. నీలాంటి మహానుభావుని అస్త్రం వ్యర్థం కాకూడదు. అలా అని ఇతను సత్యాననుకోండి మా బ్రహ్మాసనము మేము ఇచ్చిన వరము వ్యర్థమవుతుంది. అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోహో అస్మాత్తమేవశ. నీ బలము నీ యోగమాయ ఈ అస్త్రము ఇతని మృత్యువు మేము ఇచ్చినటువంటి వరం. ఇవన్నీ వ్యర్థం కాకుండా ఇవన్నీ ఎలా నిజమవుతుందో అలా చెయ్యి. నీ వరము వ్యర్థం కాకూడదు. నీ అక్షరం వ్యర్థం కాకూడదు. వీడి మృత్యువు వ్యర్థం కాకూడదు, మా వరం వ్యర్థం కాకూడదు. అలా నీవు ఆచరించు మహానుభావా అని వాళ్ళంతా ప్రార్థిస్తే ఆత్మావయి పుత్ర ఉత్పన్నః ఇతి వేదానుశాస్త్రం అలాగే చేస్తానురా విచారం ఎందుకు ఆత్మావయి పుత్ర నామాది అని శాస్త్రం కదా పుత్రుడు అంటే ఆత్మే కదా అందుకే ఇతని పుత్రుడిని ఇతని స్థానంలో విడేక అని చెప్తాను. ఇప్పుడు ఏమైంది? వాడే మళ్ళీ బతికిపోయాడు కదా. వాడు బతికినట్టు అయింది, వాడు బతికలేదు. నా ఆయుధం పనిచేసింది, వాడి మృత్యువు పనిచేసింది, నా పరాక్రమం కూడా సార్ధకమైంది, మీ వరం కూడా తగ్గింది. ఇలా అతని పుత్రుడిని వక్తగా దీర్ఘాయుష్మంతుడిగా బలవంతుడిగా ఇప్పుడే నేను అభిషేకం చేస్తున్నాను. ఇప్పటినుంచి అతని కుమారుడు సూతుని పేరుతోటి పురాణాభిగనం చెబుతాడు అని వరమిచ్చాడు. ఇది కాక కిం వస్కా మహా ముని శ్రేష్ట ప్రూతాహం కరవ ఇంకేమైనా కావాలా? మీకు ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి నేను చేస్తాను. అజానతపచితం యథామే చించితాం తెలియకుండా తప్పు చేశాను కదా దానికి ప్రాయశ్చిత్తంగా మీకు మరేమైనా కోరికలు ఉంటే చెప్పండి. అడిగితే. ఇల్వరేస్తుతో ఘోరః బల్వలో నామధాన ఒక రాటకుడు ఉన్నాడు బల్వరుడు అని పేరు ఎవరి కొడుకు ఇల్వరుని యొక్క పుత్రుడు అతను మాటిమాటికి నేను చేస్తున్న యజ్ఞాన్ని పర్వ సమయంలో వచ్చి చెడగొడుతున్నాడు. అలాంటి వాడిని సంహరించవయ్యా. ఇది మాకు ఉత్తమ సేవ. పూయ కోణిత విణుమూత్ర సురామాంసాభి వర్షిణం.
యజ్ఞం చేస్తుంటే యజ్ఞ కుండాలలో పూయమును, సోచితమును, సురను, మాంసమును ఇలాంటి వాటిని వర్షిస్తున్నాడు. స్వతస్య భారతం వర్షం పరీచ్య సుతమాగుతః చరిత్వా వాయతతమా తీర్థ తీర్థ స్నాయి విశుద్యతి. అతన్ని సంహరించిన తర్వాత పరిపూర్ణమైనటువంటి భారత వర్షాన్ని సంచరించి అక్కడ ఉన్నటువంటి అన్ని తీర్థములలో స్నానం చేస్తే నీవు ఈ పాపము నుండి పరిశుద్ధుడవు అవుతావు. ఇది ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్తే తర్వాత పర్వని ఉపావృత్తే బలరాముడు కొన్నాళ్ళు అలా ఉండి అంటే పర్వ వచ్చేదాకా ఉండి ఈ సమయంలో ప్రసన్నమైనటువంటి దుమ్ము ధూళి కులిపిస్తూ ఆ లాడసుడు వచ్చేసాడు. తతో మేధ్యమయం వర్షం బలవలేన వినిర్మితం అవవద్ యజ్ఞకారాయం స్వన్వ దుష్టత సూరసులు కామేధ్యమునంత. పోయి వాని వసించడానికి వాడు వస్తే అలాంటి శూలం ధరిపించిన అతడుని చూచి తం విలోక్య బృహత్ కాయం భిన్నాంజనకయోపమం కాటిక గుట్ట లాగా ఉన్నాడట వాడు. కాటుక ఉంటుంది కదా అంజన క్షయం కాటుక ముద్ద ఇలా కాటుక గుట్ట లాగా ఉన్నటువంటి వాడిని తప్త తామ్రు శిఖాస్మశ్రుం దౌష్ట్రోగ్ర భృకుటీ ముఖం బాగా కాలిన ఎర్రని మీసాలు కరిగి దౌంశలు కరిగి భయంకరంగా ఉన్నాడు. సస్మర ముసలం రామః పరసైన్య విదారణం. పడుకున్నాగానే బలరాముడు శత్రు సైన్యాన్ని సంభావించేటువంటి తన ముసలాన్ని రోకలిని స్మరించాడు అలాగే నాగనిని కూడా. వచ్చిన వెంటనే తూర్ణ పుత్తతో తమా కృత్య హరాద్వేన బలవారం చెప్పాను కదా పరాముడు ఏం చేస్తాడు నాగరి మెడ గీచి లాగుతాడు ముందరికి రా రోగా జోడి ఒక్కడి నెత్తిన మోస్తాడు ఇంకో ఆయ పొంపుతాడు. ఈ రీతిలో ముసలేనాహనత వృద్ధః మూర్తిని బ్రహ్మద్రుహం బలః ఆ ఒక్క దెబ్బతో వాడు పడిపోయి నెత్తురు కక్కుతూ తన విడిచి పెట్టాడు సంస్తుత్యమునయా రామం ప్రయుద్య అవితథాసితః ఇలా.
పరరాముని వాళ్ళు పొగిడారు. ఆశీర్వాదం కూడా ఇచ్చారు. అభ్యసించెను మహాభాగ రుత్రఘనం విభుధాయథా. అతన్ని మీరందరూ కలిసి వేద మంత్రములతోటి అభిషేకం చేశారు. వయయంతి మాలను శ్రీధామ అంబులాన పంకజాం ఎన్నడూ వాడని పద్మమును కన వజయంతి మాలను మెడలో వేశాడు కొత్త వస్త్రాలను దివ్యాని ఆభరణాన్ని ఇలా అన్నీ అలంకరించి సన్మానిస్తే వారందరితోటి ఆజ్ఞను పొంది అనుజ్ఞాతః కైసికీమేత్య బ్రాహ్మణైహి స్నాత్వా సరోవరమగాత్ యతః సరయుహు ఆస్రవత్. బయలుదేరి ఖైతికి నదిని వెళ్లి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి సరోవరానికి వెళ్ళాడు. ఈ సరోవరం నుంచే బయలుదేరి నదిని ఏమంటారు? సరయు అంటారు. దానికి మూలం ఇది. సరయువుకు మూలం సరోవరం. అక్కడికి వచ్చారు. అనుస్రోతేన సరయుం ప్రయాగం ఉపగమ్యతః ఇలా సరయు నదిని ప్రయాగ నదిని అన్నీ చేరి అలాగే స్నాత్వా సంతర్పియ దేవాదీన్ జగామ పులహాశ్రమం. అక్కడి నుంచి గోమతి, గండకి, విపాశ, గయ, గయలో పితృ శ్రాద్ధాలని చేసి గంగాసాగర సంగమానికి వెళ్లి ఉపస్పృత్య మహేంద్రాద్రౌ రామం దృష్ట్వా అభివాద్యచ మహేంద్రాద్రికి వెళ్లి పరశురాముని చూసి అతనికి నమస్కారము చేసి సప్త గోదావరిం వేణాం పంపాం భీమరధిం స్కందం అక్కడికి వెళ్లి భీమరధికి వెళ్లి అక్కడ స్కందం దృష్ట్వా కుమారస్వామిని కూడా చూసి శ్రీశైలం గిరి అక్కడికి వెళ్ళాడు. దవిడేషు మహాపుణ్యం దృష్టవాద్రిం వేంకటం వేంకటాద్రి కూడా వెళ్లి స్వామిని చూసి అక్కడి నుంచి కామకోష్ణి పురి కాంచి కావేరి సరద్వార కాంచీపురాన్ని కావేరి నదిని శ్రీరంగాఖ్య మహాపుణ్యం తత్ర సన్నిహితో హరి తీరంగాన్ని అలాగే వృషభాద్రిని క్షేత్రం దక్షిణాం మధురాం సాముద్రం సేతుం అంటే రామేశ్వరం అన్నమాట అలాగే అగమదు మహాపాతక నాశనం తత్రాయుధమదతు ధేను బ్రాహ్మణేభ్యః ఈ సేతువులో రామేశ్వరంలో అదివేలు ఆవులను రామునులకు దానం ఇచ్చాడు. కృతమాల, తామ్రపరిణి, మలయము, కులాచలము అలాగే అక్కడికి వెళ్లి ఆ కులాచలం ఉన్నటువంటి అగస్త్యుడిని.
దర్శించి అతనికి నమస్కారం చేశాడు. జోజజేన ఆశీర్భ్య అనుజ్ఞాతః గతః అని అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళాడు. దక్షిణం తత్ర కన్యాఖ్యాం దుర్గాం దేవీం కన్యా ఏంటి కన్యాకుమారి అక్కడికి వెళ్లి అక్కడ దుర్గాదేవిని కూడా దర్శించి తతః ఫార్గుణ మాసాద్య పంచాప్సరసం అక్కడికి వెళ్లి విష్ణు సన్నిహితో యత్ర స్నాత్వా ప్రధానం చేసి ఆవులను దానం చేసి తతో అభిబ్రజ్ఞ భగవాన్ కేరళాం త్రిగర్తకాన్ గోకరణాక్ష్యం శివక్షేత్రం. ఒక నెత్రం కూడా వెళ్లి సాయత్త ధూజటే సాన్నిధ్యం ఆరి యామ్ ద్వైపాయనీన్ దృష్ట్వా సూర్పాలక మగాతు బలః అలాగే తాపీ పయోష్ణి నిర్వింధ్య దండకము అలాగే రేవ మాహిష్మతి మనుతీర్థం ప్రభాసం అన్నీ చిరిచి ఇదివరకు మళ్ళీ ప్రభాసానికి వచ్చేసాడు. కృత్వా ద్విజైహి కధ్యమానం కురు పాండవ సంయుగే యుద్ధం ఎంతవరకు వచ్చింది ఏం జరిగింది అని విచారం చేస్తే సర్వరాజన్య నిధనం భారం నేనే హతంభువా రాజులందరూ వధించబడ్డారన్న వార్త విని అమ్మ భూభాగం తగ్గిందన్నమాట అనుకున్నారట. స భీమ దుర్యోధనయోహో గదాభ్యాం యుధ్యతోహో మృతే వారయిష్యన వినసనం జగామ యదునందనః దుర్యోధన భీములు కదా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసి దాన్ని ఆపుదామని అక్కడికి వచ్చాడు బలరాముడు. యుధిష్షరస్తుతం దృష్వాయమౌ కృష్ణార్జునావపి అభివాద్యాభవం తూష్ణీం కింవివర్షుహు ఇహాగతా పెద్దవాడు వచ్చాడు కాబట్టి నమస్కారం చేశారు. కానీ మనసులో అందరికీ అనుమానమే మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు మనకేం తెలుసు. కిమ్ వివస్తు ఏమి చెప్పాలి ఇక్కడికి వచ్చాడు ఈ మహానుభావుడు అని ఆలోచిస్తూ అందరూ మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడలేదు. గదాపాణి ఓ దృష్ట్వా సౌరబ్ధౌ విజేషినో గదలు పట్టుకొని ఇద్దరు యుద్ధ యుద్ధం అవుతున్నారు. అలాంటి దుర్యోధనుడిని భీముడిని చూసి మండలాని విచిత్రాని చరంతౌ ఇదమ బ్రవీతు యువాం తుల్య బలౌ వీరౌ హే రాజన్ హే వృకోదర. భీమ, దుర్యోధన మీరిద్దరూ సమాన బలం ఉన్నవాళ్ళు. కాబట్టి ఏవం ఏకం ప్రాణాధికం మన్యే ఉతైకం శిక్షయాధికం.
ఒకడికి బలం ఎక్కువ, ఒకడికి నేర్పతనం గజాయుద్ధం బాగా ఓడికి ఎక్కువ. అయినప్పుడు తస్మాద్ ఏకతరస్యేహైవయోహ సమవీర్యయో సలక్ష్యతే జయః. ఇద్దరు సమాన బలులు కాబట్టి మీరిద్దరిలో ఏ ఒక్కరో గెలిచే మాట అబద్ధము. కాబట్టి ఫరితం లేని యుద్ధం ఎందుకయ్యా మానేసేయండి అని చెప్తే అతని మాటను ఎవ్వరూ వినిపించుకోలేదు. ఎందుకు బద్ధ వైరవు. ఎప్పటినుంచో మనస్సులో మసలు కొట్టినది వైరం. ఆ వైరం ముందర ఇలాంటి పెద్దల మాటలు అస్సలు చెవి చెక్కవు. ఇలా అనుస్మరంతౌ అన్యోన్యం దురుక్తం దుష్కృతానిచ. వాడు పలికిన మాటలు వీడికి, వీడి మాటలు వాడికి జ్ఞాపకం వస్తున్నాయి. వాడు అన్న మాటలు, వాడు చేసిన పనులు ఇవన్నీ మనస్సులో సలసలసల మసురుతుంటే మా డైన్ వస్తుందా? అందుకే లేదు. దిష్టం తదన్మన్వానః రామః ద్వారవతీమ్ యేయో మీ ధర్మరాయ అని అతను మళ్ళీ ద్వారకాపురానికి వెళ్ళాడు. ఉగ్రసేనాదివిహి. ప్రీతైహి జ్ఞాతిభిహితముపాగతః తంపునః నైమిషం ప్రాప్తం ఋషయః అయాది మళ్ళీ దలరాముడు అన్నీ తిరిగి తిరిగి చివరికి మళ్ళీ చెప్పాడు కాబట్టి మళ్ళీ అక్కడికి పోయాడు నైమిషారణ్యానికి. అతని తోడుసులందరూ మళ్ళీ యజ్ఞం చేసి ప్రాశితం కావాలి కదా యజ్ఞం చేయించారు. తేభ్యః త్రత్వంగం క్రతుభిని సర్వైహి నివృత్తాశిల విగ్రహం. యజ్ఞమంతా చేశాడు. ఇలాంటి యజ్ఞములతోటి అన్ని వైరాలను మానుకున్నటువంటి బలరాముడు తేభ్యః విశుద్ధ విజ్ఞానం భగవాన్ వ్యతరత్ విభు వారందరికీ బలరాముడు. పరిశుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. భగవానుడు ఇక్కడ ఏమి చేస్తాడు? ఆయన ఎవరు? ఆచార్యుడు కాదు పరమాచార్యుడు. ఆచార్యుడు కాబట్టి వారందరికీ జ్ఞానబోధ చేశాడు. ఏనైవాత్మన్యదో విశ్వం ఆత్మానం విశ్వగం విదుహు ఈ జ్ఞానం తోటి జగత్తంతా పరమాత్మలో ఉన్నదని పరమాత్మ జగత్తంతలో ఉన్నాడని అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ ఆ విషయాన్ని ఇవాళకు అర్థమైంది.
ఇలా స్వపత్ని యావపురుష స్నాతః జ్ఞాతి బంధు సుహృద్బుతః ఇలా భార్య తోటి బంధువులతోటి పిత్తురుతో కలిసి ఆపురుష స్నానము చేసి రేజే సజ్యోత్సనయో వేందుహు సువాసాః సుష్టు అలంకృతః మంచి వస్త్రాలు కట్టుకొని బాగా అలంకరించుకొని శోభించాడు. ఈ దృక్కు ఈ దృగ్విధ అన్య సంఖ్యాని బలస్య బలచారిన బలరాముని యొక్క ఇలాంటి అమోఘమైన బలం చూపి పనులు చాలా ఉన్నాయి. అనంతస్య అప్రమేయస్య మాయామత్యస్య అతను ఎవరు? అనంతుడు కదా, అప్రమేయుడు ఇంతటి వాడని మనము తెలుసుకోలేము. మాయామత్యుడు యోనుత్మరేత రామస్య కర్మాణి అర్థం. పుత కర్మణః ఇలాంటి బలరాముని యొక్క ఈ కర్మలు స్మరించినవాడు ఎప్పుడు సాయం ప్రాతః పొద్దున సాయంకాలం రోజు స్మరిస్తే విష్ణో సహ దయతో భవేత్ పరమాత్మకు ప్రీతిపాత్రుడు అవుతాడు. యా చెప్పి భగవాన్ యాని అన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాని అనంత వీర్యస్య శ్రోతుమిచ్చామహే ప్రభో మళ్ళీ అంటున్నాడు. పరీక్షిత్ అంటున్నాడు స్వామి కోను శృత్వా సకృతు బ్రహ్మన్ ఉత్తమ శ్లోక సపించేదైనా ఉంటే చెప్పండి స్వామి కథలు. ఇంకా వినాలని కోరిక ఉంది. ఆ పరమాత్మ కథలు ఎన్ని వింటే తృప్తి కలుగుతుందయ్యా, అనంతములు కదా. అన్నీ అమృతాయమానములో ఇంకా అవి వినాలని అనుకుంటున్నాము. విరమేత విషేలజ్ఞ విషణ్ణ కామ మార్గణైహి. మన్వజుని బాణములతో ఆర్తి పొందిన ప్రతివాడు పరమాత్మ కథలు వినే ఆ ఆర్తిని తొలగించుకోవాలి. బట్టి చెప్పమని సావాక్ యయ తస్య గుణాన్ గృణీతే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం మర్చిపోతున్నాము అయిపోవస్తుంది కదా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. పరమాత్మ యొక్క గుణములను పలికిన దాన్నే వాక్యం అంటాం. కరౌచ సత్కర్మ కరౌ అతని సేవ చేసినవే హస్తములు. అలాగే మనస్య
స్మరేత్ వసంతం అతన్ని స్మరించినటువంటిదే మనస్సు ఎక్కడ శిరజంగమేషు వసంతం ఆవర జంగమాత్మకమైన సకల జగత్తులో పరమాత్మ ఉన్నాడని స్మరించేదే మనస్సు. శృణోతి తత్ పుణ్య కథాః స కరణః భగవంతుని యొక్క పుణ్య కథలను వినేదే చెవ్వు. శిరస్సు తస్య ఉభయలింగమానం ఆనమి అతనే ఉభయలింగములను రూపమును అంటే సాకారమును నిరాకారమును ఇలాంటి రెండిని నమస్కరించినదే శిరస్సు. అదేవ యత్ పశ్యతి తద్ది త్యక్షుడు. పరమాత్మ రూపాన్ని చూచేదే నేత్రము. అంగాని విష్ణోహో సజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యం. భగవంతుని భక్తులను సేవించిరి భగవంతుని భక్తుల పాదతీర్థాన్ని సేవించే శరీరమే శరీరము అవయవాలే అవయవాలు కాబట్టి మహానుభావా నీవు పరమాత్మ కథను వింటూనే ఉండు మేము వింటూనే ఉంటాము. ఇలా పరీక్షిత్తు అడిగితే భగవాను బాలరాయణి వాసుదేవి భగవతి. మగ్ర హృదయః అబ్రవీత్ పరమాత్మ యందు హృదయాన్ని ముంచేసి చెబుతున్నాడు. కృష్ణ సక కాచిత్ బ్రాహ్మణః బ్రహ్మ విత్తమః. పరమాత్మకు బాల్యకాల బాల్య మిత్రుడు బ్రాహ్మణోత్తముడు ఒకడు ఉన్నాడు. విరక్తః ఇంద్రియాద్వేచో ప్రశాంతాత్మా జితేంద్రియః అతనికి సంసారం మీద కానీ సాంసారిక విషయముల యందు కానీ అనురాగం లేదు ఇంద్రియయం కలిగి మహానుభావుడు యదురుచ్చయ ఉపన్నేన వర్తమానః గృహాశ్రమి యదురుచ్చయ ఉపన్నేన వర్తమానః భగవంతుడు ప్రసాదించిన దానితో పోవుతున్నాడు. నాకు ఇది కావాలి అది కావాలని ప్రయత్నం చేయడం ఏమీ లేదు దొరికిన దానితో పోవుతున్నాడు.
అలాంటి మహానుభావుడు కానీ గృహస్తుడు సత్య భార్య కుచేరస్య దుక్షామ అతని పేరు ఏమి చెప్పాను కదా తెలుసు కదా కుచేరుడు అని. అర్థం తెలుసా? చేరం అంటే వస్త్రం, కూ అంటే చెడు. మురికి పట్టిన వస్త్రం కలవాడు అన్నమాట. ఆయన ఇక్కడ బిరుదు అయిపోయింది. అంటే వస్త్రం పుచ్చుకోవడానికి కూడా ఆయన దగ్గర శక్తి ఏం లేదు. అదర రహస్యం ఏమిటంటే మనందరము కుచేరులమే కదా. ఎందుకు? ఏది వస్త్రం మనకు? ఆత్మకి ఏది వస్త్రం? ఇది ఎక్కువ కాదు. ఎంత సబ్బు పెట్టండి, ఎంత గోడలు రాయండి. సున్నా రాయండి, మళ్ళా నడిస్తే ఒట్టిది మట్టి. ఫ్రెష్ గా స్నానం చేశాం. ఓ 100 వకీలు పోసుకున్నాం, లక్ష డబ్బులు పెట్టాం, మళ్ళీ నడిస్తే మళ్ళీ మట్టి. బంగారం రాదు మట్టి వస్తుంది. మరి ఏంటి? కుత్యోలు కదా మన కత్తి. కుత్యోలు అంటే ఇలా ఉండాలన్నమాట. శరీరం పాడైతే అయిందా మనసుకి ఏమైంది అని మర్చిపోరాదు. అది కార్పణ్యం. కథలో ఏంటంటే శరీరం చెనుదే కానీ మనస్సును మంచిగా ఉంచుకోవచ్చు కదా. అందుకే జితేంద్రియః యదురుచ్ఛయ ఉత్పన్నేన వర్తమానః. భగవంతుడు ఇచ్చిన దారి తిట్టుకొనుతున్నాడు. దీన్ని కోరలేదు. ఆశ లేదు. గృహాశ్రమము ఇలా ఉంటే అతని భార్య ఆఖరితో బక్క చిక్కిపోయింది పుత్రులకు కూడా ఏం పెట్టలేరు పతివ్రత పతింప్రాహం రాయతావదనేన వాడిపోయిన ముఖంతోటి భర్తతో అంది దరిద్రాసీదమానాసా వేపమానా దడిపి కాదు పనిపడుతుంది వణుకుతూ ఉన్నది. అది దగ్గరికి వెళ్లి అను బ్రహ్మన్ భగవత సఖ సాక్షాత్ శ్రీయస్పతిహి. నువ్వు చెప్పావు కదయ్యా సాక్షాత్తు శ్రీయపతే నీ మిత్రుడు అని చెప్పావు బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాక్షాత్తు
అతనికి మహా బ్రాహ్మణ ప్రియుడు అందరికీ రక్షకుడు అని చెప్పావు తముపైహి మహాభాగ సాధునాంచ పరాయణం అతను సాధుపరాయణుడు కాబట్టి అతన్ని చేరు. దాస్యతి ద్రవిణం భూరి సిదతే తే కుటుంబినే కుటుంబం కోసం బాధపడుతున్న నీకు దాస్యతి ద్రవిణం ధనం ఇస్తాడు. కుండ చలోదా ఆస్తే జునా ద్వారవత్యాం ప్రతను ద్వారకలో ఉన్నాడు. భోజ వృష్ణి అంధకేశ్వరః స్మరతః పాద కమలం ఆత్మానమతి యచ్ఛతి. అడిగితే ఇస్తారా లేదా అంటే ధనం ఏమిటయ్యా అతని పాదాలు స్మరిస్తే తనను తానే ఇచ్చుకుంటాడు. తనను కూడా ఇచ్చుకునే మహానుభావుడు ధనం ఇవ్వడా నీకు? అందుకే కిన్వర్ధకామాన్ భజతః నాత్యభీష్టాన్ జగద్గురుః సయేవం భయయయా విప్రః. అర్ధకామాలను కోరేవారికి మాత్రం అంత ఎక్కువ ఇవ్వదట. కానీ మనకు అర్ధకామాలను కోరటం లేదు కదా కుటుంబ పోషణ అడుగుతున్నాము. అది కోరిస్తాం కాదు కానీ మనం అడిగితే అవి కూడా ఇస్తాడు కదా. కాబట్టి అయన్ హి పరమోలాభ ప్రార్థితః మృదు ఇలా భార్య. మృదువుగా, చిత్తగా, వినయంగా, కొంచెం భయంగా, కాస్త గౌరవంగా, కాస్త ప్రేమగా మనస్సు నొప్పించకుండా చెప్పిన భార్య మాటలు విని అతనేం ఆలోచించాడంటే అయం హి పరమోదాభః ఉత్తమ శ్లోక దర్శనం. సరే సంగతి ఆ ముద్ద వాదగానే అడుగుతాము మాన్తాము తరువాత ఈ వంకతో వెళ్లి ఆయనను చూడొచ్చు కదా. భగవంతుని దర్శనం అవుతున్నది మంచి మాట చెప్పేది బాగా చేయు అని అడుగుదాం అయితే సవా సంగతి కానీ స్వామిని సేవించవచ్చు అని ఉత్తమ శ్లోక దర్శనం ఇది సంకిత్య మనస గమనాయ మతిందది వచ్చించి సరే వెళదాము అని బైద్య బుద్ధి సంకల్పించుకున్నాడు. అస్తస్తి అప్యస్తి ఉపాయనం కించితు గృహే కళ్యాణి దీయతాం.
అది ప్రజలతో పోకూడదు కదా రాజానం దైవతం గురుం దిక్త హస్తేన నోప్యయాత్ అది అలా పోకూడదని శాస్త్రం కాబట్టి ఏదైనా ఇంట్లో ఉంటే నువ్వు వెళ్తాను అన్నాడు. యాచిత్వా చతురో ముష్టిని విప్రాన్ పృథుక తండులాన్. చైలఖండేన తాను బధ్వా భస్త్రే ప్రాదాత్ ఉపాయనం. విప్రాణ పృథుక తండులాన్ పక్కనున్న బ్రాహ్మణుల దగ్గర బదులు అడిగి నాలుగు పిడికెళ్ళ అటుకులను తెచ్చి తన చేరంలో ముడి వేసిండట. ఇంట్లో ఎవరూ కూడా. అందుకే యాచిత్వ చతురో ముష్టిని విప్రాన్ పృథుక తండులాన్ చైలఖండేన తాను బధ్వా భర్త్రే ప్రాదాత్ ఉపాయనం. భర్తకు వాటిని ఇచ్చిందన్నమాట. సత నాదాయ విప్రాయ విప్రాగ్యః ప్రేయౌ ద్వారకాం అటు గును తీసుకొని ఈ బ్రాహ్మణోత్తముడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఇలా బయలుదేరి కృష్ణ సందర్శనం భస్యం కథం స్యాం. చూడగలనా? దర్శనం అవుతుందా నాకు? అలాంటి బీదవాడికి అంతఃపురం వెళ్ళగలనా? స్వామిని చూడగలనా? తదం ద్వారకాంకిలా. శ్రీని గుల్మాయతీయాయ సిశ్రక్ష దద్విజః విప్రః అగమ్యాంధక వృష్టినాం గృహేషు అచ్యుత ధర్మిణాం గృహం దశ్చ సహస్రాణాం మహిషీణాం హరే ద్విజః ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఒక్కొక్క గుల్మాలను దాటుకుంటూ వెళ్తున్నాడు. వివేదేకదమం శ్రీమత్ బ్రహ్మానందం గతో యథా. 16 మంది భార్యలు వాళ్ళ అంతఃపురాలు ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ ఒక అంతఃపురానికి ప్రవేశించాడు. దాని పేరు ఏమిటంటే బ్రహ్మానందం అంటున్నారు. బ్రహ్మానందమే కదా అలాంటి దాన్ని తం విలోక్య అచ్యుతః దూరాత్ ప్రియా పర్యంకమాచ్యుతః. వీరులతో మహానుభావుడు పర్యంక మీద కూర్చోని ఉన్నాడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు వస్తున్నటువంటి అక్రూరుని కుచేరుని చూచి సహసా ఉత్సాయ వెంటనే లేచి ఎదురు వెళ్లి దోర్భ్యాం పర్యగ్రహీత్ తన బాహువులతోటి ఆలింగనం చేసుకున్నాడు.
అది ఎలా ఏడుపుతో కాదు ముద ఎందుకు వచ్చాడు బాబు మనం చేస్తాం కదా మొహం అలా చేస్తాం అలా కాకుండా పరమానందంతో కౌగలించుకొని సచ్చిహో ప్రియస్య విప్రఋషే అంగ సంగాతి నిరూతః ప్రియ మిత్రుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క శరీర స్పర్శతోటి పరమ ఆనందాన్ని పొంది ప్రీతః వ్యముంచిత్ బిందువున్నేత్రాభ్యాం పుష్కరేక్షణః అతనెవరు? ఉండది కాస్తుడు కాదు ఆ కళ్ళ నుండి ఆనందాసువులు ఒకటి రెండు బిందువులు రాలాయట. అది ఓవేశ్య పర్యంకే స్వయం సక్షుహు సమర్హనం. తాను కూర్చున్న పర్యంకం మీదనే అతన్ని కూర్చోబెట్టి స్వయంగా తాను అతన్ని ఆరాధించాడు. ఉపహృత్య అవనిద్యాస్య పాదౌ కూర్చోబెట్టి పాదాలు కడిగి పాదావనీజనీహి అగ్రహీత్ శిరసా రాజన్ భగవాన్ లోక భావనః అతని పాదతీర్థాన్ని తాను స్వయంగా తన శిరస్సున ధరించాడు ఎలాంటివాడు లోక పావనః చాలా లోకములను పావనం చేసే పరమాత్మ ఆ బ్రాహ్మణ పాదోదకాన్ని తన శిరస్సున ధరించాడు. వెలింపతు దివ్య గంధేన చందనాగరు కుంకుమై. గంధములు, చందనము, అగరు, కుంకుమ ఇలాంటి వాటితో పూజించాడు. ధూపము, దీపము ఇలా అన్నిటితో అత్యత్వ తాంబూలం గాంచి స్వాగతం గోదానమిచ్చి తాంబూలమిచ్చి స్వాగతము చెప్పి కుచేలం మలినం క్షామం ద్విజం. ధమని సంతతం ఎముకల గూడట ఎలా ఉన్నాడు వాడు ధమని సంతతం అంటే కూర్చుంటే అన్నీ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఏమి దాపరికం లేదు ఇలాంటి ధమని సంతతం అలాంటి ఎముకల గూడను దేవి పరిచరత సాక్షాత్తు చామరం రుగ్మిణి దేవి స్వయంగా పక్కన ఉండి చామరం తోటి తన్ని వివహనాలు వీస్తూ ఉంది. అంతఃపుర జనో దృష్ట్వా కృష్ణేన అమల కీర్తిన విస్మితో భూత్. అంతఃపుర వాళ్ళందరూ ఉన్నారు కదా పరిజనం అంతా వాళ్ళంతా చూచి పరమాశ్చర్యాన్ని పొందారు విస్మితో భూత్. అతి ప్రీత్యా అవధూతం సభాజితం ఈ అవధూత అతి అదృష్టం ఏమో అదృష్టం అండి ఇంత గౌరవాన్ని పొందుతున్నాడు కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణా
భిక్షుకుడు అవధూత ఏం పుణ్యం చేశాడో శ్రియాహీనేన ఏ సంపద లేదు లోకేస్మిన్ గర్హితేన అధమేన అందరూ నిద్దిస్తారు అధముడిగా ఉన్నాడు యోసౌ త్రైలోక్య గురుణ శ్రీనివాసేన సంవృతః శ్రీనివాసుని తోటి సాక్షాత్తు ఆదరించబడుతున్నాడు. పర్యంకస్తాం శ్రీయం హిత్వా తన పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి వచ్చి ఇతన్ని కౌకరించుకున్నాడండి. పరిష్వక్తః అగ్రజోయథ అన్నగారి లాగా. కథయాంచి కృతురు గాధాః పూర్వ గురుకులే సహీహి దానికి తోడు తామిద్దరు చదువుకున్నప్పుడు జరిగినటువంటి ఆ గురుకుల వృత్తాంతాలు ఉన్నాయా పాతవి అవి చెప్పుకున్నారు. ఆత్మనః లలితా రాజన్ కరౌ గృహ్య పరస్పర జరుజీ పట్టుకొని మనం యాజ్ చేశాం, ఆ యాజ్ చేశాం, అక్కడికి పోయాం, ఇక్కడికి పోయాం. కథలన్నీ పాత బాల్యపు సట్ట ఉంటాయి కదా, అవన్నీ చెప్పుకున్నారు. అపి బ్రహ్మన్ గురుకులాత్ భవతా దబ్ద దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞాన్. భార్య యోడ సదృశీనవా బ్రాహ్మణోత్తమ గురుకులం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీకు తగిన రీతిలో వధువును భార్యగా స్వీకరించావా అంటే వివాహం చేస్తున్నావా లేదా ప్రాయో గృహేరుతే చిత్తం అకామ విహతం యథ ఎందుకంటే చదువుకుంటున్నప్పటినుంచే నీ మనస్సు సంసారమన్నా ఇల్లన్నా దూరంగానే ఉంది. కాబట్టి అడుగుతున్నాను. పెళ్లి చేసుకున్నావా? ఇలా అవధూతగానే ఉన్నావా? నైవాని ప్రియసే విద్వను ధనేషు విజితమ్యమే ధనం కానీ. సంపదలు కానీ సంసార సుఖాలు కానీ కావాలని నీవు కోరుకోలేదు నాకు ఇది బాగా తెలుసు అప్పటినుంచే తెలుసు. ఉజితంహిమే కేజిత్ కురువంతి కర్మాని కామైహి అహత చేతస అయినా. కొందరు జ్ఞానులు కోరికలతో కట్టుబడకుండా చేయవలసిన ధర్మ కృత్యములను ఆచరిస్తారు. సాంసార కృత్యములు చేసినా కానీ దాని యందు వారికి మనస్సు ఉండదు. కురువంతి చెప్తాడు మనకు. విద్వాన్ తథా అసక్తః. చికీర్షుహు లోక సగ్రహం సక్తా కర్మాని కర్మని అవిద్వాంసః యథా కురువంతి భారతా కురియాతు విద్వాన్ తథా అసక్తః.
కిర్తి లోక సంగ్రహం. గీతా వాక్యం. పనులు వాళ్ళు ఇద్దరు చేస్తారు. సంసారంలో ఆసక్తి ఉన్నవాళ్ళు చేస్తారు ఇతరులు చేస్తారు. అంటే జ్ఞానులు పని చేస్తారు అజ్ఞానులు పని చేస్తారు. అజ్ఞానురేమో తాము చేసే పని యందు సంసారం యందు ఆసక్తితో చేస్తారు. జ్ఞానులు పని చేస్తారు కానీ ఆసక్తి లేకుండా చేస్తారు. ఆ సక్యులర్ ఎందుకు చేయాలయ్యా అంటే లోక సంగ్రహం. తాను చేయకుంటే పక్కన వాడు చేయడు. కృష్ణ పరమా సంజ్ఞావజన చేయలేదనుకోండి మనం చేస్తామా? చేసినా చేయడు అది తెలుసు కదా అనుకోండి కానీ అందువల్ల పెద్దలు. చేయకుంటే మనం కూడా చేయం. లోకమును ఆచరింప చేయటానికి వారు పని చేస్తారు కాబట్టి నీవు కూడా కామహతుడవు కాకుండా పనులు చేస్తున్నావు జయంతః ప్రకృతీహి దేవీహి యదాహం లోక సంగ్రహం. నీ ఎలా లోక సంగ్రహం కోసం పనులు చేస్తున్నానో అలా నీవు కూడా చేస్తున్నావా? కొద్దిగా గురుకులే వాసం బ్రహ్మను స్మరసి. మనం గురుకులంలో ఉన్న రోజులు బాగా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమస పారమ స్ముతే గురువు గారి దగ్గర. తెలుసుకోవలసిన వాటిని తెలుసుకున్న వాడే అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందుతాడు. సవై సత్కర్మణాం సాక్షాత్ ద్విజాతేహే ఇహ సంభవః అలాంటి గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న వాడే ద్విజునిగా ఇక్కడ పుడతాడు. వాడు ద్విజుడు అట. ఉపజనం అయితే లాభం లేదు. ఉపజనం చేసుకోగానే ద్విజుడు కాదు. ఉపజనం చేసుకొని గురువుగారి దగ్గరికి వెళ్లి అన్ని విద్యలు నేర్చుకొని వస్తే. అప్పుడు వారు దిజులు. ఇహ సంభవః ఆద్యోంగయత్ యాత్రాశ్రమిణాం యదాహం జ్ఞానతో గురుహు నీర అందరికీ జ్ఞానం ప్రసాదిస్తానో అలా గురువు. అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నను అర్ధకోవిదా బ్రహ్మన్ వరుణాశ్రమ వతామిహ ఈమయా గురుణా వాచ తరంతి అన్యః భవార్ణవం. లోకంలో అర్ధకోవిదాః బ్రహ్మన్ వరుణాశ్రమ వాసులు.
అర్ధకోవిదాః అంటే తాము పొందవలసిన వాటిని బాగా తెలిసిన వారు ఎవరు? ఎవరు గురువు గారి చేత బాగా బోధించబడతారో వారే తెలిసిన వారు అవుతారు. ఎందుకయ్యా అందరూ చెప్తే కానీ గురువు చెప్తే ఎలా అవుతుంది? అంటే ఎవరు అనుకుంటున్నారు గురువు? ఏ మయా గురునా? గురువు అంటే నేనే. గురువే కాదు మయా వాచ. గురువు వాక్కు నేనే. అందుకే ఇతరులందరు చెప్పినా కానీ కలగని జ్ఞానము గురువు చెప్తే వెంటనే అర్థమవుతుంది. వెంటనే అనుసరిస్తారు అంటే అర్థం ఏంటి నేనే గురువును. నేనే గురు వాక్యాన్ని అలాంటి దానితో బోధించబడి తరంతి అంజ భవార్ణవం సులభంగా సంసారాన్ని వాళ్ళు దాటుతారు. నాహ విద్యా ప్రజాతిభ్యాం తపసా ఉపశమేనవా తుష్యేయం సర్వభూతాత్మా గురు సుశ్రూషయా యధా అయినా జాగ్రత్తగా విను యజ్ఞముతో కానీ సంతానముతో కానీ బృహస్తాశ్రమంతో కానీ తపస్సుతో కానీ అలాగే ఉపశమం ఇండియ నిగ్రహంతో కానీ ఇలాంటి వాటితో నేను తృప్తి పొందను. ఎలా గురువును సేవించటంతో తృప్తి పొందినట్టు అంటే నిజమయ్యా నాకు తృప్తి ఏమిటి అంటే గురు సుశ్రూషే గురువును సేవించిన నేను సంతోషిస్తాను తృప్తి పొందుతాను అపిన స్మర్యతే బ్రహ్మన్ వృత్తం నివసతాన్ గురౌ గురువుగారి ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన నీకు గుర్తుందా? గురుదారై చోదితానాం ఇంధనానైనే ఖచిత గురువుగారి భార్య అరె నాన్న కృష్ణ కుచేలాయి ద్వారా కవితలు లేవు అలాగే వంటకు వంట జరుపు లేదు. పగరా కొండిరా అని గురువుగారు చెప్పింది. మరిద్దరము కట్టెలు తీసుకొద్దామని అడవికి వెళ్ళాము. ప్రవిష్తానాం మహారణ్యం అపర్తౌ సుమహద్విజ వాత వర్షమబోతు. అపర్త ఋతువు కాదది, వర్షం ఋతువు కాదు, వర్షం రాకూడదు కానీ అపర్త ఋతువులో పెద్ద గాలి, వాన ఇవన్నీ వచ్చాయి. నిష్ఠురాః తనయిత్ నవా మేఘాలు భయంకరంగా కఠినంగా.
గర్జిస్తున్నాయి సూర్యశాస్తంగతస్తావతో సమతాచావృతాదిశః సూర్యాస్తమం అయిపోయింది చీకటి అయిపోయింది నిమ్నం కూలం జలమయం అప్రజ్ఞాయ సచించన వంపులన్నీ జీడమయం అయ్యాయి. అసలు ఎక్కడ దారి ఉందో, ఎక్కడ ఎత్తో, ఎక్కడ పళ్ళమో ఏమీ తెలియలేదు. భయం పురుషంతత్ర మహానిలాంబుభి నిహన్యమానాః ఊహు ఊహు అబ్బు సమ్మనిద్దరము పెద్ద వాన జాలి దాంతో కొట్టబడి నీటిలో మునిగి దిశ అవిదంత ఎటు పోవాలో తెలియక పరస్పరం వని కృహీత హస్తా పరిభభ్రమః ఒకరిని ఒకరు పట్టుకొని తిరిగాము. ఇలా అయితే విజిత్వా ఉదితేరవౌ సాందీపనిహి గురుహో అలాగే రాత్రంతా గడిపాము అప్పుడు సూర్యదేవం అయిన తర్వాత అయ్యో పిల్లలారే నన్ను చేసి మన గురువుగారు సాందీపని అన్వేషమానః నస్తిఖ్యాం ఆచార్యః పచ్చెత ఆతురాన్ బాలవర్మానను ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చి గురువుగారు చూచారు. అహోహే పుత్రకాయుయం అనుదద్దతి దుఃఖితాయో నాయనా మీరు మాకోసం ఇంత కష్టపడ్డారా బాబు ఆత్మావై ప్రాణినాం ప్రేస్తః తమనా దృత్య మత్పరా లోకం అందరికీ ఇష్టమైనది ఏది శరీరమే కదా అలాంటి శరీరాన్ని కూడా మీరు కాదనుకొని నా కోసం ఇంత కష్టపడ్డారు ఇన్ని బాధ ఎదుర్కొన్నారు ఏతద్దేవి సచ్ఛే ఈ కర్తవ్యం గురు నిష్కృతం ఇదే సత్ శిష్యులు గురువు గారికి నిష్కృతిగా ఆచరించవలసినది. యద్వై విశుద్ధ భావేన సర్వార్ధాత్మార్పణం గురౌ. ఏమిటి అది? పరిశుద్ధమైనటువంటి భావముతో ఆత్మార్పణ ఎవరికి? గురువుగా అది. ఆత్మార్పణ చేయటమే ఉత్తమ కర్తవ్యము. తుష్టోహం బోధుయ శ్రేష్టాః. మహానుభావులారా నేను మీకు సంతోషించాను. సత్యాస్తంతు మనోరథా. దేగా వారి గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు. మీ కోరికలన్నీ సత్యములగు గాక. ఛందాంశి అయాతయామాని భవంతు. మీరు చదువుకున్నటువంటి వేదములన్నీ అయాతయామ అంటే మరపు లేకుండా ఉండుగాక. ఇహ పరత్రచ. ఉభయ లోకాల్లో ఇత్తం విధాన అనేకాని వసతాం గురువేస్మసు కుచేల ఇలా మనం గురువు గారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని జరిగాయి.
ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అలాంటివన్నీ కూడా గురువుగారి అనుగ్రహంతో కరించాము. కరిచడమే కాదు ప్రతివాడు గురుహో అనుగ్రహయనైవ పుమాను పూర్ణః గురువు గారి దయతోటే పురుషుడు పరిపూర్ణుడు అవుతాడు. అది లేనినాడు పరిపూర్తి లేదు. గురుహో అనుగ్రహేనైవ పుమానుపూర్ణః ప్రశాంతయే. ఇలా కృష్ణ పరమాత్మ చెప్తే కిమస్మాభిహి అనిర్వృత్తం దేవదేవ జగద్గురు మనము గురుకులంలో చేయని పని ఏమిటి నా బుద్ధి ఏం కాదు నువ్వు వెంబడు ఉన్నావు కదా అంటున్నారు సత్యకామేన భవతా యేషాం వాసః గురువు అభూతు గురువుగా ఉండటం గొప్ప కావచ్చు కానీ నీతో కలిసి ఉన్నాను సత్యకామః నీవు అనుకున్న దాన్నల్లా అనుకున్నట్టు చేసేటువంటి మహానుభావుడవు అలాంటి నీవు నీతో కలిసి నాకు కురుకురంలో నివాసం సంభవించినది. ఇక అయినప్పుడు మేము మనము పొందనిది, సాధించనిది ఏమైనా ఉంటుందా? యస్య ఛందోమయం బ్రహ్మ దేహ అవపనం విభో శ్రేయసాం తస్య గురు సువాసః అత్యంత విరుంబనం ఏ పరమాత్మ యొక్క శరీరం ఉంది అది అది ఛందోమయం అంటే వేదమే. దేహః ఆవపనం ఈ శరీరం ఉందే సకల జగత్తే శ్రేయసాం కస్య గురుషు వాసః శ్రేయసాం ఆవపనం అన్నమాట ఇందులో. దేహం అంటే సకల శ్రేయస్సులకు అది బీజస్థానము. అలాంటి మహానుభావుడికి గురుషు వాసః గురుకులంలో ఉండటం అనేది అత్యంత విడంబనం. ఎవరొక నాధకం. ఏదో ఆడాలంటే ఆడాలని లేకపోతే నీకు గురువు గలవాదం ఎప్పుడయ్యా? నీవే సకల వేదమయుడవు. నీ నీ దేహము సకల శ్రేయోమయము. అలాంటి నీవు. గురుకుల వాసంలో ఉండుట అంటే కేవలము ఇది విడంబనము అని కుచేరుడు వృషభ మమ్మల్ని అన్నాడన్నమాట. అన్నాయా?
రేపు కుజేరుడికి సంపద అన్నమాట. ఓ అదే రేపు పొద్దున అయిపోతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమో రేపు కాస్త శృతి గీతలు ఉన్నాయి. అది కొంచెం టైం తీసుకుంటుంది. వేదములు స్వామిని స్తోత్రం చేశాయి. శృతి గీతలు శృతే గీత. వేదములే స్తోత్రం చేశాయి.
"Vashibhi pitakaucheyyaihi bhushanaisya mahasanaih" - dressed in yellow silks and adorned with ornaments, he worshipped and honored Krishna. With joy overflowing, eyes brimming with tears, filled with the realization that "this birth is now fulfilled," he sat before Krishna but could not look his fill - his eyes kept filling with tears. How do the tears come? They come not from sorrow but from pure joy.
Even the words of small children move the minds of elders - that is the lesson here. "Yuyam patra vidham shreshtah" - you are the best among worthy recipients. "Mam andhvam bala pachitam" - would you then accept what a child has said as truth? "Sadasat patayah sarve Krishno yat sambhato arhane" - is Krishna worthy of worship? "Tapho vidya vratadhran jnana..."
"Rajarshulu, maharshulu ilantivari cheta sevistu pariharani vadilipetti ee panikira vadattalani samudramlo poyyi untunnadu. Appudu appudu bayatiki vachi dongalaga shatruvulanu badhimstunnadu. Veeruduaitey edurugga vachi ippad cheyyali gada adhem ladu poyyi yekkado daakkunnadu evvadiki dorakadu evaru le brahmantam tatugga vachi..." - if he were truly brave, he should have faced enemies openly. Instead he hides - what kind of hero is that?
When all their retinue was threatening everyone in the assembly, "Tavad uttaya bhagavan svami vari appudu svami okasari lesi nilabadi tan varalanu andarina apadu" - the Lord rose and stopped everyone. "Shirahaasuramta chakrena jahara apatato ripau" - with the Sudarshana chakra, He severed the head of the charging enemy (Shishupala).
"Ade rupam vastundi. Anduke nirantaram bhagavantudine bhavinchamanukomdhi a rupam vastundi. Bhavaha bhi bhava karanam andari ni puttuku karanam emiti? Bhavame mana sankalpame. Ya bhavaha bhi bhava karanam, ritvijah tadasa syebhya dakshinam vipulamadat" - after that, Dharmaraja gave generous dakshina to all the ritvigs. He worshipped all properly, "sarvan sampuji vidhivat chakre avavrittham ekaraa..."
"Brahmanullu, kshatriyullandaru chutrunnaru. A sabhalo dharmaraju indruni laga shobhimchadu. Rajnasa badhita sarve suramana vaa. Kechara devatallu, manushullu, kecharlu andaru rajutoni pujanu pondi, Krishnam kratumcha samsantah svadhamani jayuhu - krishnudini dharmarajunu ayasyuya yagnanni pogadutuu tamma tamma illaiki andaru velliriu" - all departed after praising Krishna and the great Rajasuya yajna.
"Vachina rajulandu andaru santoshimcharu Duryodhanam varjayitva okka duryodhanuni tapimchi" - all the kings were pleased, except Duryodhana alone. "Rajana sarchayassurah iti shriutan no bhagavan tatra karanamichyutam, maha maharshi rishivarya idi cheppaga vinamu" - we have heard this, O great sage. Please tell us: why was Duryodhana alone displeased? "Pitamaharshate yajne rajasuyye mahatmanah bandhava parichayayam" - at the Rajasuya of this great soul, all relatives had gathered.
"Rutpu sadasya bahuvitsu suhrithamecha svishte sunrita margana dakshinyabhih chaidyecha satatvapate charanam pravishtye chakud asta avabritasnpanam jyunadyam - ila andaru mitrullu ishtullu kalisi yagnammu purticheyharu. Shishupaaladu maranammu pommdindu. Tarvata viillandu avabhruta snanam chesaru antunnaru chala pradhanam" - the avabhrita bath is most significant in the yajna. This bath purifies completely.
"Ivanni challukooni pumbi lipta pratimpancha vijaya kuruhu vara yoshitah, vara striilu purushulandu ralllu meeda gandhaalu vasantaalu rangulu, ivanni talutuntey vaatitoni vilu viharistu unnaru. Gupta nribhihi niragamant nripalabdham etad devyo yatha divi vimanavaraih nridevyah" - like divine women in the sky traveling in their celestial vehicles, the earthly queens moved in regal splendor.
"Enta goppa papam chesina vadu kooda ventane papam nundi vimukthi pondata ani shasttram. Anduke piluvakunnaa anaahutu adhvaran chetan shasttram. Piluvakunna yagnaaniki vellali. Avabhritaloni palgonamanttey appatidaraka mana paapalanniyu dosham avutaayi" - participating in the avabhruta purifies all sins accumulated to that point. The next morning one starts fresh, renewed, until the next great yajna.
"Naivattma shantah piban martyah amritam yatha" - those who heard the Rajasuya described were not satisfied, just as one who is thirsty cannot be satisfied by amrit alone without drinking it fully. "Tato Yudhishthiro raja suhrit sambandhi bandhavan preman nivarayamasa Krishnam cha tyaga tatavah" - as everyone was preparing to leave, with great love Yudhishthira tried to detain them all, especially Krishna.
"Taabhisphatinu dupada rajasutopatasthe ketyam vishakta hridayah kururata asapyat" - this is very clearly stated and must be noted. The great Draupadi, with her husbands, was enjoying immense splendor and royal glory. And Duryodhana, with his mind "vishakta" - attached and captivated by Draupadi - burned with jealousy. What was Duryodhana's suffering? The sight of others' prosperity kindled his envy.
"Tammulan, banduvulanu, krishnudini varitondaru kalisi kukurchunnadu. Aaseenam kanchaney sakshaat asanney magavaniiva, svarna simhasanam meeda apara indra ni laga dharmaraju veerandirini kalisi kukurchunnadu. Parameshya shriya dustah stuyamanasya vandibhi, ala? Parameshya shri antey chakravarti adhipatyam. Daantoni kuude vamdulu strotram chestuntey..." - Dharmaraja shone like Indra on the golden throne, praised by bards.
"Telusamdu endukante Krishnanumooditah" - because Krishna permitted it. He allowed it. He nodded. He said let them laugh - because this was the seed He needed. To lighten the earth's burden, Duryodhana's intolerance, anger, and jealousy had to grow. Therefore He encouraged it. When thoroughly provoked, everyone laughed together. "Krishnanumooditah savridittah avag vadanah vrishajvalan" - ashamed, silent, burning like fire.
When Rukmini was being taken, he came in the way as Rukmini's friend. He was defeated by the Yadavas. After being defeated like that - like Jarasandha and others - Shalva made a vow. "Shalvah pratijnaamakarotu shrinvatam sarva bhoobhijam" - in the presence of all kings, Shalva swore: "Ayyadaveem kshamamkarishye" - I will rid the earth of all Yadavas.
There would be forests, parks, and similar things on the outskirts of the city. He damaged all of these from his flying craft: "Gopuraalu, dvaraalu, prasadaalu, attalakamaluu, viharaalu ivanni kooda vimanam nundi veltuu padaveshadu. Shila, druma, shasanayah, sarpa, asara sharkara" - rocks, trees, lightning bolts, serpents, a rain of stones - all of these he unleashed through his maya.
"Drishtva tam poojayamasuhoo sarve svapara sanikah" - not just his own troops but even the enemy soldiers, upon seeing Pradyumna's valor, applauded and honored him. "Bahuroopaika roopam tadrishyate raja drishyate, mayamayam, mayakritam, durvibhavyam parairabhut" - but the flying craft given by Shankara was illusory - sometimes visible as many forms, sometimes as one. It confused all who beheld it.
"Krishnuni sarathiemo darukudu. Darukunni koduku upahyumnuniki chaladu. Vaadi koduku alodduniki chaladu" - and so on through the generations - the charioteer lineage continuing. But when such a person struck his chest and Pradyumna was knocked unconscious, the charioteer who knew what to do in battle - recognizing the situation - drove the chariot away from the battlefield.
"Idi sarathi krityamu leda avidi tvadu bhavan mayo mayaa apavaahitah, idam tamtu telisikabatti meeru apadalo unnaru ani kathaami pakkaku tappimchanu, vasrishtah phaleniti murchchitah gadaya sadata murcha poyaru kabatti ee apada vacchina mimmulanu kaapayatam na dharmamani ee pani cheshanu ani cheppite, sa tu upaspurushya salilamm daustutah dhritakaarmugah" - the charioteer explained his reasoning; Pradyumna recovered and resumed battle.
After seeing such omens somewhere, he quickly returned to Dwaraka. "A jahamihayatah aryamishraabhisamgata ani andiriti kalisi undali ikkadiki vacchanu. Rajanyaha chaidya paksheeya noonam hanyuh purim mama - Shishupala's followers, friends, and allies would certainly attack and harm my city and people while I am away, so I must return immediately."
"Shatruvulu kooda memu gelicamu. Memu chala goppavalamani ahankaram mari kaasta peragaali. Perigitey emavutundi? Patanam avutundi gada. A patanam kosam svami kavalam ani manam cheppamu kada hiranayakshudu vachinappudu gada gadam kinda padi gadam padindi. Hiranya gadava kuda tappinchukooni velliipoyadu. Ravanasurunitoni kuda banam ekki petti..." - the Lord plays this drama of apparent defeat to set up the final fall.
"A debbaaku saaluvu netturu kakkadu paapam. Gadaayaansa nivrittayam salvastu antara dhiyyata - with that single blow Shalva understood Krishna's power. He realized: I cannot fight this one face-to-face - and vanished. "Tato muhurta agatya purushah shirasa achyutam" - within a moment another person came, bowing his head to Achyuta. Some divine being came and said: rathless, alone...
"Amsanu svaroopannu telusukoni navvadu. Oho idanta rahasamamaya - abuddhata asureemidi" - he understood it to be Rakshasa maya. He discerned: this is the maya Shalva employed to try to unsettle Krishna's mind. "Tadabudhya dasureem mayam rasalva prasritam mayoditam" - having seen through it, even as he discerned it, the person vanished, the father vanished, the whole illusion dissolved.
"Ananta maishaviryam goppa aishvaryamanu sampadanu pommtunnaru lante alantivaadiki kutonumohah parmasya sadgati - alanthi parama sadgatiki moham ela untundandi" - to one who possesses infinite glory, how can there be delusion? "Tam shatrupugaihi prahirantam ojasa saalvam sharaihi shaurihi amogha vikramah, e kshanakaalamo vaadu baanavarshamu kuripstuunnadu daani chusi vidvatsvinat varma dhanuhm shiromahanim, saubhamcha shatruho dadaya..." - with unerring valor, He shattered all of Shalva's weapons and craft.
"Maha tattvah yadurushchata maha bhayankara, a yuddhhamlo andhariki kanapaddadu, tam tada ayaamtamalokya gadaamaadaaya satparah avapradhat krishnah sindhum vede va pratyadhat" - seeing him charge, Krishna leaped forward with the mace and met him head-on like an ocean wave meeting another. "Ataanu kooda, karuda raju kooda mukundham praha durmadhah - dishtyaa dishtyaa bhavanada..." - even the arrogant enemy cried out: "Fortune! Fortune! You have appeared!"
"Gadatho cheelchapadi paksha sthalamu kaalllu chetulanniyu veladesi panaalu kaasta vidichipadipooyadu. Taruvata Sooradharam jyotihi Krishna" - after he fell, a divine light flew out of his body and merged into Krishna. The two had merged. Those who witnessed it were astonished. "Vidooradhas..." - those watching from afar were struck with wonder.
"Tarvata kourava paandavula yokka yuddha prayatnaanni chuchi Balaramudu varikee varikee udaaseenudu kaabatti teerthayatra yaajantoti bayatiki vellipoyadu. Snnatva prabhase santarppya devarshy pitru manavaan ee mahanuabhaavudu prabhaasanloni snanam chesi tapanaadulu chesukoni sarasvatee pratisrotam yayau braahmana samritah" - Balarama, indifferent between the Kauravas and Pandavas, departed on pilgrimage; bathing at Prabhasa and traveling along Sarasvati.
"Endukante Bhagavatah shishyodity bahuri vyasuni vala annee vini chaduvukoni inta jnaanammu sampaadinchi kooda itanu sakramangaa pravartanimche pravartimchaladu kaabatti itanu vadha marhati ani anukoni adaantasya avineetasya vridhaa panditamanin, bhoyagraham ladu, neeti ladu, vinayam ladu, ilanthi vaadiki nagune aaya bhavantisma natasyevaadita tmanah" - like an actor playing a role without true feeling, his learning was vain.
"Sare telisinaa teliyaakundaa neevu brahma vadhe chesavu antey braahmanaa hatya gada, ee brahmahatya toti yogeshvarasya bhavatah naamunaayoki niyaamakah" - even though you committed this act of brahmin slaying (brahmahatya), you are a Yogishvara - the rule cannot bind you. "Yadyedato brahmatyayah pavanam loka pavanam, charishyati bhavan..." - you, who are the purifier of the worlds, will purify even this act.
"Veedi batikadu anukondo, neevuu prayogimchina astram vyartham avutundi. Neelaanthi mahanuabhaavuni astram vyartham kaakoodadu. Ala ani itanu satyananukondo" - if this person lives, Your weapon would be wasted; one like You must not have a wasted weapon. "Astrasya tava veeryasya mrityoho asmat tamaiva sha - ni balam ni yogamaya ee astrammu itani mrityuvu meemu ichchina varam - these together constitute the fulfillment of our boon."
"Yagnam chestuntey yagna kundaalalo puyyamunu, sochitamunu, suranuu, mamsanunu ilanthi vaatini varshimstunnadu. Svathasya bharatam varsham parichya sutam agutah, charitvaa vaayaatatama teertha teertha snayi vishuddyati - after slaying him, traveling through Bharatavarsha and bathing at all its sacred tirthas, you will be purified of this act."
"Pararamuni valllu pogidaru. Ashirvaadam kuda icharu. Abhyasinchenu mahabhaga rutha ghanam vibhudaayatha - they all congratulated and blessed him with Vedic hymns. "Vayayanti maalam shridhama ambulana pamkajam" - they adorned him with the Vaijayanti garland of never-wilting lotuses, new garments, and divine ornaments, honoring him with great ceremony.
"Darshimchi athaniki namaskaaram cheshadu. Jojajyena ashirbhya anugyatah gatah" - after receiving blessings and leave, he departed to the ocean. "Dakshinam tatra kanyakhyam durgam devim" - he went to the southern sea and visited the Kanya (Kanyakumari) Devi there - the divine Durga. "Tatah phalguna masadya panchapsarasam, Vishnu sannihito yatra snatva pradhanam che..."
"Okadiki balam ekkuva, okadiki nerpathanam gajayuddham bagaa odiku ekkuva. Ayinappudu tasmad ekatarasyeh aiva yoho sama veerayoho salakshyate jayah - since they are equal in strength, the claim that either will win is false. Therefore, this unresolvable war - why continue? Give it up" - but no one heeded his words. Why? Bound by implacable enmity, neither side would yield.
"Ila svapathni yavapurusha snatah jnati bandhu suhridbhutah" - thus with his wife, relatives, and friends, having bathed in the avabhrita ceremony - "Reje sajyotsanayo venduhu suvashih susthu alankritah" - he shone brilliantly, well adorned, wearing fine garments. "E drik e drig vidha anyasankhyani balasya baachaarin - such amazing feats of Balarama..." - the speaker marvels at Balarama's deeds.
"Smaret vasantam, atanini smarimchinatuvantidey manassu ekkada, shirajan gameshau vasantam avara jangam aatmakamaina sakala jagattulo paramathma unnadu ani smarimchedey manassu. Shrunoti tat punya kathaah sa karanah" - what deserves to be called an ear? One that hears the Lord's holy stories. "Shirassu tasya ubhaya lingamanam aanami" - and the head that bows to both the formless and the formed Divine.
"Alanthi mahanuabhavudu kani grihasthudu satya bhaarya kucherasya dukshaama, atani peru eminam cheppaanu kada telisuu kada kucherudu ani. Artham telusaa? Cheram antey vastram, koo antey chedu. Muriki pattina vastram kalavadu annammata. Ayana ikada birudu aipoyimdi. Antey vastram puchcchukodaanniki kooda ayana daggara shakti em ladu. Adara rahasyam emita" - Kuchela's name itself means "one whose garment is worn out" - he was so poor he could not even afford cloth.
"Athaniki maha brahmanaa priyudu andhariki rakshakudu ani cheppavu tamupaihi mahabhaaga sadhunamcha parayanam atanini sadhu parayanudau kabatti atanini chheru. Dasyati dravinam bhoori sidate te kutumbhine - for your needy family, he will give you abundant wealth. Kunda chalodaa aaste junaa dvaravattyam pratanu" - he is in Dwaraka. Go to him.
"Adi prajalalato poakoodadu kada rajaanam daivatamaagurum diktha hastena nopayaat, adi alaa poakoodadani shaastram kabatti edaina inthlo untey nivu vellaanu annaadu. Yaachitva chaturo mushtiin vipran prithuka tandulaan, chaila khandena taanu badhva bhastre pradaat upayanam - he went and borrowed four handfuls of flattened rice (atukulu) from neighboring brahmins and wrapped them in a piece of cloth as his gift.
"Adi ela eduputhoni kaadu muda enduku vacchaadu babu manam chestaamu kada moham alaa chestaam ala kaakunda paramanandata kougalimchukooni sacchiho priyasya viprarshey anga sangatii nirootah" - with supreme joy, embracing his dear brahmin friend, "preetah vyamunchit bindu vunnethraabhyaam pushkarekshana" - the lotus-eyed Lord shed tears of joy at the touch of His dear friend's body.
"Bhikshukaadu avadhoota em punyam cheshaado, shriyaheena evada thedu lokes min garhitena adhamena andaru nindhistaru adhmudulagaa unnaadu, yosou trailokya gurunah shriinivaasena samvritah, shrinivaasuni tothi saakshhattu aadarimchabad utunnaadu. Paryankastaam shriyam hitvaa" - setting aside even Lakshmi from His couch, the Lord came to embrace this poor man - what divine condescension!
"Kirti loka sangrahamu - Gita vakyanm. Panulu vaallu iiddaru chestaru. Samsaaranloni aasakthi unnavaalllu chestaru itarulu chestaru. Antey jnanulu pani chestaru ajnaanulu pani chestaru. Ajnaanuremo taamu chese pani yandu samsaaram yandu aasaktitho chestaru. Jnanulu pani chestaru kaani asakti lekunda chestaru. Aa sakti lekunda enduke che..." - the Bhagavad Gita teaches: the wise act without attachment, while the unwise act bound by attachment.
"Ardha kovidah antey taamu pondavalasina vaatini bagaa telisina varu evaru? Evaru guruvaaru gaari cheta bagaa bodhhimchabad ataru varey telisina varu avutaaru. Endayya andaru cheppite kaani guruvu chepte elaa avutundi? Antey evaru anukunnaaru guruvu? E maya gurunaa? Guruvu antey nene. Guruve kaadu maya vaachaa. Guruvu vaakku nene. Anduke iti..." - "Who is the Guru? I Myself am the Guru - My word is the Guru's word." Thus speaks the Lord in the Gita.
"Garjistunnayi soorya shaastangatas tavaato samataavavrittaadishaa" - the sun set, darkness fell. "Nimnam koolam jala mayam aprajnaaya sacchinchana" - all the paths were flooded, ditches invisible. Rocks, heights, and depressions all blurred in water. "Bhayam purusham tatra mahaanilaambhubhi nihanyamaanah" - buffeted by great wind and rain, the man cried out in fear.
"Enti ibbandulu vacchayi alantivanni kooda guruvugariki anugrahamtho karichamu. Karichadam e kaadu prati vaadu guruhoo anugrahayannaiva pumaan poornam guruvugaari dayatoteye purushadu paripoornudu avutaadu. Adi lenanaaadu pari poorti ledu. Guruhoo anugrahennaiva pumanu poornaah prashaantaye" - it is only through the Guru's grace that a person becomes complete and finds true peace.
"Reppuu kucherudi ki sampada annamaata. O ade repu podduna aipotundi. Svasti prajabhya paripaalayantam nyayena margena mahim mahisha, go brahmanebhya shubhamastu nityam lokata samastah sukhino bhavantu, asmad gurubhyo namo" - tomorrow's session will include the Shruti Geeta (Vedic hymns to the Lord). The Vedas will praise the Lord. The Shruti Geeta requires some time. May all be well.