శుకుని స్వభావం: కరుణ మరియు భక్తి గీతం
Shuka's Nature: Compassion and Devotional Song
శుకుని పర-దుఃఖ-అసహిష్ణుత - ఇతరుల కష్టం తనదే అనిపించడం, తొలగించగలగడం, చూడలేకపోవడం - ఈ మూడు కోణాలలో వివరించబడింది. ప్రభువు 'ఉతుశేషితం' - ముద్దు పెట్టుకున్న ప్రసాదం - శుకుడికి తిరిగి ఇచ్చిన దృశ్యం మూడు అర్థాల్లో వ్యాఖ్యానించబడింది. మనసు నాశనం చేసే దుఃకథలు వినకూడదని హెచ్చరించబడింది.
Shuka's nature of profound compassion (para-duhkha-asahishnutaa) is described - feeling another's suffering as one's own, being able to remove it, and being unable to bear witnessing it. The famous scene of Shuka returning the Lord's "prasad" kiss (utusheshitam) is interpreted through three levels of meaning. The session also warns against listening to "kukatha" - degraded narratives that destroy the mind's capacity for devotion.
లక్ష్మీనాథ పరాంభుతే పిజామాతరం మునిం లక్ష్మీనాథ సుమారంభాం నాధయామునమత్యమాం అస్మదాచార్య పర్యంతాం వుందే గురు పరంపరాం యోదిత్యమచ్యుతపదాం భుజయుగ్మ రుగ్మవ్యామోహ తత్సతితరాని తృణాయమేనే అస్మదు గురోహో భగవతోచ్ఛ దయైక సింధ్రోహో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితాయోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంగ్రి యుగణం ప్రణమామి మూర్ధ్రాన్ భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హతసీ పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీ మూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విదసత్ కుండలసరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్నం వనమారా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యస్పనేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం త్యక్తే పౌత్రమకల్మశం పరాచరాత్మజం పుందే దుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరిధయే వాశిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావాన్ పుత్రేతి తన్మయతయా సర్వోభినేదుహో తం సర్వభూత హృదయం ఇమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంకార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా తనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు వైకుంఠ నగరమునకు ప్రవేశించారు. పరమాత్మ సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు వారు సాక్షాత్కరించుకుంటున్న వైకుంఠ నగర ప్రభావాన్ని దాత భగవానుడు విశీలీకరిస్తున్నాడు. అందులో వాపీషు విద్రుమ తటాసు అమలామృతాప్సు ప్రేక్ష్యాన్వితా నిజవనే తులసీభిహి ఈశం అభ్యర్చతి. త్వరకం ఉన్నతమీక్ష్య వక్త్రముచ్చోషితం భగవతేతి అమత అంగ యత్ శ్రీహి మీరు చెప్పుకున్నా అంటే అమ్మవారు స్వామిని ఆరాశిస్తూ ఉంది తులసిభిహి చెప్పాం. ఎలాగు వాపీషు విద్రుమ తథాసు అమల అమృత అప్సు అంటున్నారు. పగడములు ఒడ్డుగా కలిగిన పుష్కరిణిలు. ఆ పుష్కరిణిలో జలం ఎలా ఉంది? అమృతం లాగా ఉంది. అది కూడా అమలం పరిశుద్ధముగా ఉంది. సర్వ వైకుంఠం అంటేనే ఏ మురికి లేదు ఇది కదా. అందువల్ల అమల అమృత అప్సు ప్రేక్ష్యాన్విత నిజవనే తులసిభిహి ఈశం ప్రేక్ష్య అంటే చెలికెత్తెరు దాసీలు. అలాంటి వారి చేత. కూడుకొని నిజవనే తన వనంలో తులసిభి ఈశం అభ్యర్చితి తులసీ దళములతో పరమాత్మను
ఆరాశిస్తూ ఉంది. అభ్యర్థతి స్వరక ఉన్నత వీక్ష్య వక్త్రం ఉచ్చేషితం భగవతే భగవతా ఇతి అమత ఆ. అంటే చాలా చమత్కరమైనటువంటి ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు అమ్మవారి యొక్క పరమాత్మ యందు అమ్మవారికి ఉన్నటువంటి అనురాగ విశేషాన్ని సూచించేటువంటి వర్ణన ఇది. అంటే చుట్టూ పుష్కరి నేలలు ఉన్నాయి. వనము ఉంది మధ్యన. ఆ పుష్కరి నేలలన్నీ విద్రుమ తటములు బొడ్డంతా పగడములతో ఏర్పరచబడి ఉంది. ఆ చక్కని జలము ఉంది. అలాంటి ప్రదేశాన్ని ఏరి కోరి స్వామిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి తులసి దళములతో అమ్మవారు స్వామిని ఆరాశిస్తున్నారు. అంటే స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఏవి? ఎన్ని పద్మాలు ఉన్నా, ఎన్ని పుష్పాలు ఉన్నా, సాక్షాత్ అమ్మవారు ఉన్నా, అమ్మవారు ఆరాధించినా కానీ స్వామిని తులసి తోటి ఆరాధిస్తారు. కాబట్టి ప్రజల యొక్క ప్రాశస్త్యం మనకు తెలియబోతుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు స్వామి యొక్క స్వరూపం ఆ పక్కన ఉన్న పుష్కరిణలో ప్రతిబింబిస్తూ కదా ఆ ప్రతిబింబించినటువంటి స్వామి ముఖాన్ని అక్కడి నుంచి చూసినటువంటి తల్లి అమ్మవారు. చూడటానికి తనకు ముంగురులు అటు వస్తున్నాయని వాటిని తొలగించింది. తొలగించి కాస్త అలా పక్కకు వంగి చూస్తే ఎదురుగా స్వామి ఉన్నాడు. తను ఆరాధిస్తూ ఉంది. స్వామి ముఖం ఎక్కడ ఉంది? నీటిలో. ప్రతిబింబించి ఉన్నటువంటి ముఖమును చూచి చూస్తున్న అమ్మవారు ఇదేదో బాగానే ఉన్నట్టుందే అని తాను కూడా తన ముఖాన్ని కాస్త పక్కకు జరిపింది ఇక్కడ పైన. జరిగితే ఏమైంది? ఆ నీటిలో స్వామి ముఖం పక్కకు అమ్మవారి ముఖం వచ్చింది. ఇలా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారి ముఖం తన ముఖాన్ని తానే చూసుకొని పరమాత్మ నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు ఉచ్చోషితం.
శేషితం అంటాం, శేషితం అంటే ఎంగిలి అంటారు మీరు. అది ఎలాంటి శేషితం? ఉతుశేషితం. పరమాత్మ ప్రేమగా తన ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు అని అమత పరచినది. వాస్తవం కాదు. అంటే భావన పరంపరలో. స్వామికి అమ్మవారికి పుష్కరిణిలు తోటలు కూడా సేవ చేస్తున్నాయి. అనురాగ పాదంపరులో కలిగేటువంటి ప్రేమ హావభావాలను ఈ పుష్కరిణి దగ్గరికి చేర్చింది కాబట్టి వారు కూడా. ఏ ముక్తులో అయ్యి ఇలాంటి భావాన్ని ప్రీతిని చెప్తాం కదా శేషి ముఖ వికాసం శేషపుచ్ఛ మనం. కదా శేషత్వం అంటే ఏమిటి? శేషి ముఖ వికాసం. శేషికి ఆనందాన్ని కలిగించటమే ఆనందంతో ముఖం విప్పారితే ముఖం విప్పారేలా చేయటం శేషకృత్యం. కాబట్టి ఆ పుష్కరణులు ఆ వనములు అమ్మవారికి స్వామికి ఇలాంటి భావనా పరంపరతో ఆనందాన్ని కలిగించాయి, శేఠకృత్యాన్ని చక్కగా చేశాయి అని చెప్తున్నాడు. ఏ నవయంతి అగభిదః రచనానువాదాన్ శృణ్వంతి ఏన్య విషయాః కుకథ మతిఘ్నిహి యాస్తు శృతాః తఫగైహి నృహిహి ఆత్మకారాః తాంస్తాన్ శిపంతి అచరణేషు తమస్సు అంత వైకుంఠంలో పరమాత్మ దగ్గరికి వెళుతున్న వారు ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని కోల్పోయిన వారి దౌర్భాగ్యానికి దారిపడతారు. అంటే ఉత్తమ స్వభావం దేనినంటారు? తాము ఆనందంగా ఉంటే చాలనుకునేవారు ఉత్తములు కాదు. తాము ఎలాంటి ఆనందం పొందారో అలాంటి ఆనందాన్ని తోటి వారు కూడా పొందాలి అని భావిస్తారు. ఒకవేళ పొందలేకుంటే అయ్యో ఇలాంటి ఆనందం వారు పొందలేకపోతున్నారే అని వారి దురదృష్టానికి వారి దౌర్భాగ్యానికి తాము జాలి పడతారు. అలా జాలి పడటం దీన్నే మనము పరదుఃఖ దుఃఖిత్వం అంటాం. అంటే ఎదుటి వారు దుఃఖపడుతుంటే చూచి మనము కూడా దుఃఖపడుట. ఈ పరదుఃఖ దుఃఖిత్వం పరదుఃఖ అపనోదన క్షమత్వం.
పరదుఃఖ అసహిష్ణుత మూడు ఉన్నాయి. అంటే ఎదుటి వారు దుఃఖిస్తుంటి చూచి తాము దుఃఖించుట ఎదుటి వారి దుఃఖాన్ని తొలగించగలుగుట ఎదుటి వారి దుఃఖాన్ని చూచి సహించలేకుండుట కొద్ది తేడాలు ఉన్నాయి. ఉంది కొద్దిగా ఏదో గుడ్ బెటర్ బెస్ట్ అంటామే ఆ స్థితిలో ఉంటుంది. ఇంతటి అద్భుతమైనటువంటి వైకుంఠ నగరాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను చూచి అదృష్టాన్ని కోల్పోతున్న వారి దౌర్భాగ్యాన్ని చూచి వీరు జాలిపడుతున్నారు. ఎలాంటి వారు వైకుంఠానికి రారు. ఎలాంటి వారు వైకుంఠానికి వస్తారు. ఆ రెండు విషయాలను అంటే ఒకటే గుర్తు వ్యాసమహర్షి కానీ వాల్మీకి కానీ మహర్షులందరూ. మనకు తత్వమును, జ్ఞానమును, ధర్మమును ఉపదేశించే అవకాశం ఏ రకంగా లభించినా వదిలిపెట్టరు. దాని గురించి వచ్చిందంటే ఓ నాలుగు శ్లోకా దాని గురించి వాయిస్తారు. ఇక్కడ చెప్తున్నాడు ఎన్నవ్రజంతి అగభిదః రచనానువాదాను శృణ్వంతి యత్ నవ్రజంతి అంటున్నాడు. అంటే వెళ్లరు. ఎక్కడికి వెళ్లారు? వైకుంఠమునకు వెళ్లారు. అయ్యా దగ్గర అది 15వ అధ్యాయం. మూడవ స్కంధంలో 15వ అధ్యాయంలో 23వ శ్లోకం. 15, 23 అది పెట్టుకోండి. ఇప్పుడు వైకుంఠమునకు వెళ్లరు నవ్రజంతి. ఎవరు అంటే అఘభితః రచనానువాదాన్ నశ్రుణ్వంతి. అగపిత్ అంటే పాపమును తొలగించేవాడు ఎవరాయనే పరమాత్మ కదా శ్రీమన్నారాయణుని యొక్క రచన అనువాదం. సృష్టిని కథను అలాగే స్వామి యొక్క ప్రభావాన్ని తెలిపేటువంటి విషయములను ఏ న శృణ్వంతి ఎవరు వినరు.
అంతే కాదు. ఏ అన్య విషయాః కుకథాః మతిఘ్నిహి శృణ్వంతి. పరమాత్మ సృష్టి స్థితి లయముల విధానాన్ని వర్ణించే వాటిని వినకుండా దానికంటే ఇతరమైన విషయాలను వింటారట. ఎలాంటి అవి కూడా అన్య విషయాః కుకథాః. చెడు కథలను ఎలాంటివి అవి వింటే ఏమయ్యా అంటావా? మట్టిజ్ఞి బుద్ధిని పాడు చేసేవి. హాయిగా మన ఇంట్లో మనం కూర్చొని శ్రీనాథ నారాయణ వాసుదేవ అని స్తోత్రం చేయకున్నా ఇబ్బంది లేదు కానీ ఆ పక్కవాడట. అమ్మ అంత మూడు నెలల్లో నాలుగు కోట్లు సంపాదించాడట. అది ఆరు మందిని చంపేశాడట. ఎట్లా సంపాదించాడండి మనము ఉన్నాం. ఓ మూడు అంజులన్నా సంపాదిస్తున్నామా అని. ఏమందాం? ఆ నారాయణ అనుకున్నా ఇబ్బంది లేదు కానీ వాడిని పొగిడితే అంటే డబ్బు బాగా సంపాదించిన వాడు, భోగం బాగా అనుభవించేవాడు, ఎదుటి వాడిని బాగా హింసించేవాడు. కదా క్రూరత్వము, దొంగతనము, శింస, అసత్యము. విషయలంపటత్వము ఇలాంటి వాటిని ఆచరించే వారిని వర్ణించిన వర్ణించే వారి మాటలు విన్న మన గతి ఏమిటి సులభంగా ఆకర్షిస్తాయి. వాడు భక్తుడట వైకుంఠ విలాయడం అంటే మనం వినం ఆ పోయి ఉంటాడులే అంట. వాడు చూడండి ఓ నాలుగు కోట్లు సంపాదించాడు కదా మూడు నెలల్లో అలాగే ఎలా సంపాదించాడు ఉరుకుతాం అక్కడ. అంటే ఇవి ఏం చేస్తాయి మతిఘ్ని బుద్ధిని చంపేస్తాయి. బుద్ధిని భేదిస్తాయి అని లేదు. అంతి బుద్ధిని చంపేస్తాయి అంటే దాని యొక్క గుణాన్ని తొలగిస్తాయి. వాస్తవంగా పరమాత్మ ఇచ్చిన బుద్ధికి ప్రయోజనం ఏమిటి? పరమాత్మ గురించి ఆలోచించుట. కాకుంటే పరమాత్మ భక్తుల గురించి ఆలోచించుట. ఈ రెండు కాక పరమాత్మను ద్వేషించే వారి గురించి ఆలోచిస్తే. హింసా పరాయణుల గురించి ఆలోచిస్తే స్వార్థకాముకులు, విషయపరాయణులు, భోగలంపటులు దారుణమైనటువంటి స్వభావము కల వారి గురించి వారి కథలను వింటే నాకు చెప్తాడు.
పద్మపురాణంలో ఒక చమక్య కథ ఉంది చిన్న కథ. అతన్ని మనం జంబుకర్ణుడు అంటాం. రాక్షసుడు వాడు. మహారాక్షసుడు రాక్షసుడు వాడు కాదు పెద్ద రాక్షసుడు వాడు. వాడు మహాహింసా పరాయణుడు. అలా వివసిస్తూ ఉంటే ఆమె మాత్రం అమ్మవారికి భక్తురాలు ఆమె. శ్రీమన్నారాయణ చరణోదలం ప్రవజ్ఞ అనకున్నా అనలేకున్నా లక్ష్మి అమ్మవారు అంటే మహా ప్రేమ. నిరంతరం ఆమెను పూజిస్తూ ఉంది. చాలా ఆమె అంటే పక్కన స్వామి కూడా ఉంటాడు. ఇద్దరిని పూజిస్తూ ఉంది. ఆయన మనసులో బాధ ఏంటంటే నేనేమో భక్తురాలనయ్యాను వాడేమో దుర్మార్గుడు అయ్యాడు. వాడిని కూడా స్వామి స్వామికో అమ్మవారికో భక్తుడిని చేస్తే నా జన్మ. సార్ధకం అవుతుంది తల్లి, నా వల్ల కాదు. నీవే ఏదైనా ఉపాయం ఆలోచించి అనుగ్రహించి వాడిని దారికి తే. నిరంతరం ప్రార్థిస్తుంటే పాపం తల్లి కాబట్టి ఏదో పిల్ల బాధపడుతున్నది అని ఓ నిండు ముత్తైదువుగా ఓ నూరేళ్లు 150 ఏళ్ల ముదుసలిగా ఆ తల్లికి వచ్చింది. బాధపడుతున్నావా ఏంటి అలా ఉన్నావు పూజ చేస్తున్నావు కదా బాగానే ఉన్నావు కదా నీ వారు నీ వారు బాగా సంపాదిస్తున్నారు కదా అన్ని భోగాలు ఉన్నాయి కదా ఎందుకు బాధపడుతున్నావు ఇంత చిన్న యవ్వనంలో ఉన్నావు నువ్వు మంచి సౌందర్యంలో ఉన్నావు ఎందుకమ్మా బాధ అంటే అమ్మ ఈ జబ్బు వంట ఇలా ఇలా ఉంది ఆయన అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక బుద్ధే బాగాలేదు. పది మందిని మృతిస్తున్నాడు. నిరంతరం కలహశీరుడు. అంటే అవి వసి తిత్తానం ప్రసాద్ భయంకర కదా. ఆ మీదే ప్రేమ ఉంది కానీ ఎప్పుడు ప్రేమ ఉంటుందో ఎప్పుడు కోపం వస్తుందో నాకే తెలియదు. చంపుతాడో కొడతాడో ఏమంటాడో ఏం చేస్తాం మనం. ఇలా బాధపడుతున్నాను అలాంటి వారి మనస్సు కొద్దిగా మారితే శింస మానితే బాగుంటుంది. అని ఆలోచిస్తున్నానమ్మా అలాగా నిన్ను వ్రతం చెబుతాను అహింసా వ్రతం అందులో తులసి అలాగే సంపెంగ పద్మములు ఈ మూటితో ఒక 120 రోజులు నన్ను పూజించండి. నువ్వు పూజించు ఆయన పూజించండి. కానీ వ్రతం మాత్రం ఇద్దరు కలిసి చేయాలి. ఆయనను ఒప్పించు. ఆయన పూజ చేయొద్దు. పూజ అంగరం కూడా రావద్దు. తిరగని ఆయన ఇష్టం. కానీ ఈ 120 రోజులు మాంసాన్ని తినొద్దు. మాంసాహారాన్ని మానేయ మానేసేలా ప్రవర్తింపుండి. భార్య ఏదో చెప్పు నయాన తయాన ప్రేమతోటి. మొదటిసారి వెనకు 40 రోజులను బాగొట్టి ఇంకో 40 తర్వాత ఇంకో 40.
ఇలా 150 రోజులు మాంసాహారం మార్పించు. మాంసాహారం మార్పించే నువ్వు మార్పించవమ్మా నేను చెప్తాను కదా. పెద్ద మనిషి చెప్పిందిలే పోనీ. అరే ఆ రోజో తెల్లారో స్వామి వచ్చి బ్రో వివా పెద్ద ప్రసన్నంగా ఉంటాడు కదా అప్పుడు విషయం చెప్పి ఇలా చేస్తున్నానండి మీ క్షేమం కోతమే మీరు మొత్తం లోకారం జయించాలని చేస్తున్నాను. ఒక లోకంలో జయించారు కదా ఇంకో రెండు మూడు లోకాలు ఉంటాయి పైన కింద అవి కూడా మీరు గెలవాలి అందులో వర్తనం చేస్తున్నాను. మీరేం నియమాలు వద్దు ఒక్క మాంసాహారం మాత్రం మీరు మానేయాలి. ఒక్కటి చేస్తే నేను కూడా మానుస్తాను. ఈ నూట నూట ఇరవై వాళ్ళు ఉంటే నూట ఇరవై అని నా పేరు ఏదో. మీ వీరును బట్టి చేయండి. మీకే ఉయ్యం సంపాదిస్తుంది. మొత్తం మూడు లోకాలకు మీరు నాశలు అవుతారు. ఆశ కదు అలాగే రే అన్నాడు. ఆలోచించండి. మాంసం తినటం మానేస్తే తామసాహారం మానిన తర్వాత బుద్ధిలో కూడా మా పొడమరికి వచ్చేస్తుంది. ఎంతవరకు వచ్చిందంటే రెండో మండలానికి అయ్యా ఇంకొక మండలం ఆ కానీ బానే ఉందిలే అన్నాడు. మూడో మండలాకి వచ్చినాక నేనే ఉంటా అన్నాడు ఏమైంది అంటే చాలా కొట్లాడలు పోయాయి అన్నాడు. కలహాలు లేవు ఎవరితో పంచాయతీ కొట్టలేదు. ఎవరు నా దగ్గరికి నన్ను చూసేవాడు భయపడలేదు అందరూ ఇంటికి వస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు. నన్ను కూడా అందరూ మెచ్చుకుంటున్నారు ఏదో బాగానే ఉంది ఇలాగే ఉంటానులే అన్నాడు. 150 అయ్యేసరికి అసలు ఆ బ్రతుకు కంటే ఈ బ్రతుకే బాగుంది అన్నాడు. ఇలాగే ఎలాగో మాంసం మానేశాం కదా, అందరితో బాగుంటున్నాం కదా, పూజ కూడా చేస్తున్నాం కదా, నగరంలో ఎందుకు ఆ అరణ్యంలోకి పోయి తపస్సు చేద్దాం. స్వామి గురించి అతనే జాంబూకర్ణి మహర్షి అయ్యాడు తర్వాత జంబుకర్ణుడు కాస్త జాంబూకర్ణి అతని కుమారుడు ఋతుకర్ణుడు. ఆ ఋగ్వేదంలో ప్రధానమైన త్యాగం పెట్టే మహానుభావులు. అంటే చెడు నుంచి మంచిగా మలల్చాలంటే ప్రధానమైనది ఏమిటయ్యా అంటే ఆహారం. ఆహార నియమాన్ని పాటిస్తే అంటే తామసమైన బుద్ధిని కలిగించే ఆహారాన్ని మానేస్తే మనకు తెలియకుండానే మనలో సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి అని చెప్పి చిన్న కథ ఇది మనకు. కానీ ఇందులో కథ చిన్నదే తత్వం. అద్భుతంగా ఉంది. అదే అంటాడు పరమాత్మ గురించి ఆలోచించలేకున్నా స్వార్థపరాయణుల గురించి, హింసాశీనుల గురించి, దంభాచార పరాయణుల గురించి.
ఆలోచిస్తే అలాంటి వారు ఎన్నటికీ వైకుంఠానికి రారు. అందుకే కుకథాః మతిఘ్ని చెడు కథలు. బుద్ధిని చంపేటువంటి వాటిని ఏ అన్య విషయాః యాత్ శృతాః హతభగైహి నృభిహి ఆత్మసారాః హతభగైహి నృభిహి అంటున్నారు. దౌర్భాగ్యం అన్నమాట. సౌభాగ్యం కాస్త కొట్టపోయింది. అంటే చెడిపోయిన అదృష్టం కలవాళ్ళు. ఎవరు ఇలాంటి కథను వింటున్నారో శృణ్వంతి. అలాగే యాస్తు శృతాహత భగీహి నృహి తాంస్తాన్ క్షిపంతి అశరణేషు తమస్సు హంతా. అలాంటి వారు వైకుంఠానికి రారు అని చెప్పడం లేదు. ఎక్కడికి పోతారో చెప్తున్నాడు. అలాంటి వారిని అసరణేషు తమస్సు క్షిపంతి. రక్షణ లేని చీకటి కూపాలలో అంటే నరకములలో పడవేస్తారు. పరమాత్మ కథలను వినకుండా ఇతరుల కథలను బుద్ధిని పాడు చేసేటువంటి కథలను లోభము, దంభము అలాగే హింస ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారి కథలను వారు నరకములో పడవేయబడతారు తమస్సు హంతా ఏవి అర్ధితామపిచ నో నృమతిం నృగతిం ప్రపన్నాః జ్ఞానం చ తత్వ విషయం సహధర్మ యత్ర నారాధనం భగవతాః వితరంతి అముష్య ఏ అభ్యర్థితామభ్యనో నృగతిం ప్రపన్నాః ఇంకో వాళ్ళు ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే నృగతి. అంటే మానవ జన్మ. మానవ జన్మను పొందారు. ఎలాంటిది మానవ జన్మ అంటే అభ్యర్థిత ఏరి కోరి తెచ్చుకునేది. దేవుడా నన్ను మనిషిగా పుట్టించవయ్యా. చెప్పాను కదా ఉన్న అన్ని జన్మలలో ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. ఎందువల్ల ఎప్పుడో ఒకప్పుడు ఇంతో అంతో జ్ఞానం గురించి జ్ఞాపకం వస్తుంది. తక్కిన జన్మలో వాటి గురించి.
అది ఉంటుందా అని తెచ్చుకుంటాం మనం. కానీ వివేకాన్ని పొందే అవకాశం ఉన్న జన్మ ఒకే ఒక జన్మ మానవ జన్మ. అందుకే ప్రతివాళ్ళు ప్రతి జాతిలోని వారు మమ్ములను మానవులుగా పుట్టించవయ్యా, మానవులుగా పుట్టించవయ్యా అని ప్రార్థిస్తారు. అంతటితో సరిపోదు అంటున్నారు. అలా ప్రార్థించి పొందినటువంటి మానవ జన్మను కూడా జ్ఞానంచ తత్వ విషయం. సహధర్మ యత్ర అది బారే అంటున్నారు. అసలు అలాంటి మానవ జన్మలో ఏముంటుంది అంటే జ్ఞానం ఉంటుంది. ఇంకా తత్వ విషయం. పరమాత్మ తత్వము జీవాత్మ తత్వం అంటామే ఈ తత్వత్రయము తెలుసుకునే జ్ఞానం కూడా అక్కడే ఉంటుంది. ధర్మము సహధర్మము కూడా అక్కడే ఉంటుంది. అలాంటి దాన్ని పొంది కూడా నారాధనం భగవతః వితరంతి. పరమాత్మ యొక్క ఆరాధన చెయ్యరో. ఏం లాభం అండి? మానవులకైతే పుట్టారు. కానీ ఏంటి లాభం అయ్యా అంటే పశుపక్ష్యాదులకు లేని జ్ఞానం మనకు ఉంది కాబట్టి మనం వాటికంటే బాగా తిందాం. వాటికంటే బాగా నిద్రపోదాం. మనం చెప్పుకున్నాం కదా. తెల్లవారు సామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. అది విధానం. అందరూ లేస్తారు, లేవాలి ప్రశ్న ఏం లేదు. ప్రతి ప్రాణి ఆ సమయంలో తప్పకుండా మేరుకుంటుంది. ఉదాహరణకు పసు పక్షాలు ఉన్నాయి కదా. పక్షులు సరిగ్గా లేస్తాయి బ్రాహ్మి ముహూర్తంలో. లేచి మళ్ళీ పడుకోవు. తమ డ్యూటీ తమ మోలు పెడతాయి. ఆహారం అనండి, విహారం అనండి ఏదో. మనం కూడా లేస్తాం. మళ్ళీ పడుకుంటాడు. ఎందుకయ్యా అంటే మన జ్ఞానం ఉంది కదా. ఏం జ్ఞానము? ఒకసారి మెలకువ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పడుకుని నిద్ర పడుతున్నాడని మాకు తెలుసు. వాడికి తెలవదు పాపం. ఓ మెలకు వచ్చింది కదా మరి నిద్ర రాదు ఏమో లేస్తాయట. మనం నిద్ర మళ్ళీ పోవచ్చు అని తెలుసు కాబట్టి మళ్ళీ పడుకుంటాం. జ్ఞానం పొందిన లాభం అండి. ఇప్పుడు కార్లో పెడుతున్నాం, హారం కొడతాం, పసుపులు అడ్డం వస్తాయి, అవి ఆగుతాయి. లేదా పొరలా ఉరుకుతాయి. ఎందుకంటే తగులుతుందేమో అని భయం, మనం ఆగం.
ఎందుకు అవి ఆగుతున్నామో తెలుసు. వాడు కొడుతున్నాడు కానీ వాడేం మరి వినికేం రాడు, ఎలాగ వాడు ఆగుతాడో నాకు తెలుసు. అంటే జ్ఞానం వల్ల ఏం కలిగిందన్నమాట ఇప్పుడు? కదా. అందువల్ల మానవ జన్మను పొంది జ్ఞానమును పొంది తత్వమును తెలిసి ఇవన్నీ పశుపశ్యాదుల కంటే బాగా బతకడానికి వాడుకుంటున్నాం తప్ప. మళ్ళీ జన్మ లేకుండా ఉండే విధానాన్ని అలవరుచుకోకుండా ఉన్నవారు వైకుంఠానికి రాలేరు అని చెప్తున్నాడు జ్ఞానం చ తత్వ విషయం. సహధర్మ యత్ర నారాధనం భగవతః వితరంతి అముష్య అముష్య భగవతః ఇలాంటి పరమాత్మ యొక్క ఆరాధన నెవరు చేయరో ఎందువల్ల సమ్మోహిత వితతయా బతమాయయాతి. మహాత్మ నీ మాయ కేత వానిలో సమ్మోధితుడై ఎలాంటిది మాయ వితతయా అంటే అంతగా వ్యాపించి విస్తరించి ఉన్నది అని అర్థం. అన్ని లోకాలలో విస్తరించి ఉన్న నీ యోగమాయ చేత మోహించబడిన కొందరు మహానుభావులు ప్రతివారి చేత కోరబడిన మానవ జన్మను పొంది కూడా పొందవలసినటువంటి తత్పత్రేయ జ్ఞానమును పొందక నిన్ను ఆరాధించని వారు వైకుంఠంలోకి రారు. మాయయాతే యత్యం వ్రజంతి అనిమిషామృత వృషభానువృత్య దూరేయమాస్యుపరిణః స్పృహణీయశీల ఇక ఎవరండీ వైకుంఠానికి వెళ్ళేది? యజ్ఞం వ్రజంతి. కొందరు మహానుభావులు వెళుతారు. అంటే వైకుంఠం నగరంలో ఉన్నవారు, అక్కడ నడుస్తున్నవారు, ఇంతటి మహాభాగ్యాన్ని పొందే వారెవరు? పొందని వారెవరో మనకు విడదీసి చెప్తున్నారు అంటే ఈ వంకతో మనకు నాలుగు జ్ఞాన బోధ విషయాలను బోధిస్తూ ఉన్నారు. అందులో చెప్తాడు మనకు యశ్చవ్రజంతి అనిమిశాం. వృషభానువృత్యా దూరేయమాః ఉపరినః స్పృహణీయశీలాః అనిమిషాం వృషభానువృత్యా వృషభః ఎవరు వృషభుడు పరమాత్మ కదా సర్వశ్రేష్టుడు ఇలాంటి పరమాత్మను అనుసరించడం చేత
అనిమిషాం దేవతల చేత సేవించదగినది పొందదగినది అలాంటిది వృషభానువృత్య దూరేయమ దూపరి నః ఒక నీయ శీల వారు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఉన్నాయి కదా అష్టాంగ యోగం అంటామే ఇలాంటి అష్టాంగ యోగమును అవలంబించి. గుహణీయ శీలాః చాలా మంది మహానుభావుల చేత కోరబడే స్వభావము కలవారు. అంటే మాకు కూడా ఇలాంటి స్వభావం అలవదితే ఎంత బాగుండేదని. ఎలాంటి ఏ మహా భోగవని కోరుతున్నామో అలాంటి వారు భర్తుర్మిథః సుయశసః కథనానురాగ వైక్రవ్య బాష్ప కలయ పులకీకృతాంగా పరమాత్మ యొక్క కథను ఎలాంటి వాడు ఆయనే సూయశత అంటే మంచి కీర్తి కలవాడు. ప్రపంచమంతా వ్యాపించిన కీర్తి కలవాడు పరమాత్మ అంటే ఏమంటాం మనం సుశ్లోకుడు అంటాం. కదా కీర్తనీయ శ్లోకః ఉపశ్లోప్యుడు సుశ్లోప్యుడు అంటే మంచి వారి చేత కీర్తించబడేవాడు. లోక్యతే అంటే కీర్త్యతే. కీర్తించబడతాడు, గానము చేయబడతాడు అని అర్థం. మంచి వారి చేత గానము చేయుట. ఇలా అంటే ఎవరికి ఉత్తమమైన కీర్తి ఉంటుందో అలాంటి వారినే గానం చేస్తాం కదా. గానం చేయడం వలనే కీర్తి అంతటా. వ్యాపిస్తుంది. అలాంటి ఉత్తమమైనటువంటి కీర్తిగల మహానుభావుని యొక్క కథన అనురాగ వైక్రవ్య బాష్ప కలయ ఎవరయ్యా మంచివాళ్ళు అంటే పరమాత్మ కథలను. ప్రేమతో వినటం వలన వారి ముఖంలో రంగు మారుతుంది. శరీరంలో రంగు మారుతుంది. శరీరంలో కొత్త వికారం ఏర్పడుతుంది. కనులలో ఆనంద బాష్పములు వస్తాయి. శరీరం అంతా పులకిస్తుంది. ముఖం అంతా ఆనందంతో విప్పారుతుంది. ఇలా పరమాత్మ కథలు చెప్పేది చెబుతున్నప్పుడు.
పరమాత్మ కథను వింటున్నప్పుడు ఎవరి శరీరము అంటే బద్ధేన అంజరిన నటేన శిరస గాత్రై సర్వోమోద్గమైహి కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున అని చెప్పుకున్నామే కులశేఖరుడు చెప్పాడే ఆ రీతిలో శరీరంలోని ప్రతి అవయవంలో ప్రతి భాగంలో పరమాత్మ కథను వినటం వలన కలిగిన ఆనందంతో చెమర్పు అంటాం చెమరుస్తుంది అంటాం చూడండి పులకింతలు వస్తాయే అలాంటి పులకింతలు గల మహానుభావులు వైక్లవ్య బాష్ప కలయ పులకికృతాంగా తత్ విశ్వ గురువధికృతం వనైక వంద్యం దివ్యం విచిత్ర విభుదార్ఘ్య విమాన శోచిహి ఇలాంటిది వైకుంఠ మత ఎలాంటిదండి విశ్వ గురు అధికృతం మొత్తం ప్రపంచానికి గురువు జగద్గురువు ఎవరండీ? సర్వేషాం ప్రథమాచార్యం. తక్కిన వాళ్ళందరూ గురువులే. ఎప్పుడు? తరువాత. అసలు మొట్టమొదటి గురువు ఎవరు? పరమాత్మే కదా అందువల్ల విశ్వ గురువు. ప్రపంచానికి అతను మొదటి గురువు. మొదటి గురువు అయినటువంటి స్వామి చేత నివసించబడేది. భువనైక వంద్యం. అన్ని లోకములతో నమస్కరించబడేది. దివ్యం విచిత్ర విభుదాగ్య విమాన శోపి అది దివ్యమైనటువంటిది. విచిత్రమైన దేవతల యొక్క విమానముల కాంతితో ప్రకాశించేది. ఆపుః పరాం ముదం అపూర్వముపేత్య యోగమాయాబరేన మునయః తన కాదులు తమ యోగమాయా బలంతో అలాంటి దివ్యమైన వైకుంఠ నగరాన్ని చేరి ఆపుహు ముదం సంతోషాన్ని పొందారు. తద అదో వికుంఠం ఇలాంటి వికుంఠ నగరాన్ని అందరూ చేరలేరు కదా? తనకాదులు కాబట్టి చేరగగలిగారు. తనకాదులు కూడా తమ యోగ బలంతో మనం ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి ఎలా వెళ్లి వస్తామో, తనకాదులు వైకుంఠం వెళ్తారు, మళ్ళీ వస్తారు, ఏదో పాతాళం వెళ్తారు, స్వర్గలోకం వెళ్తారు, సత్యలోకం వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు.
ఎలా ఎందువల్ల అంటే తమ యోగ బలం బలము అని చెప్తారు. అయితే ఇక్కడ మనకు ఇంకో విషయం కూడా ముందర చెప్తాడని కూడా పోశాను. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ వైకుంఠం అంటే త్రిపాద్విభూతిగా పేర్కొనబడే వైకుంఠం ఇది కాదు. కాదు. ఎందుకు కాదు? అక్కడికి పోతే వాళ్ళు ఎవరూ రారు. తిరిగి వస్తున్నారు అంటే ఇది కేవలం బ్రాంచ్ ఆఫీస్. ప్రకృతి మండలంలోనే ఉన్న వైకుంఠం. ఎందుకు అలా అనుకోవాలి అంటారా? మనకు ముందరే చెప్తాం మనకు ఇందులోనే వస్తుంది. ఏమొచ్చేస్తుంది? మళ్ళీ ఎవరు? జయ విజయులు. కదా? ఏ ఏ ఏలకు శాపం పెడతారు? శాపం పెడితే వారు కిందికి పోతారు. కదా? తెలుసు మనకు. ఇక మనకు ముందర అష్టమ స్కంధంలో వామన చరిత్ర వస్తుంది. ఆ వామన చరిత్రలో ఈ మహానుభావుడు పాదం అలా అలా అలా అలా పైకి పోతుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు ఇంచుమించు వైకుంఠం దాకా వెళ్తుంది ఆ ఆ పరాపదం. అక్కడ జయవిజయులు ఈ పాదమునకు ప్రక్షాళన చేశారు అని చెప్తారు ద్వారపాలకులు కాబట్టి పరమ భక్తాగ్రేశ్వరులు కాబట్టి స్వామి తిరువడిహళ్ళు ఇక్కడ వేంచేశాయని వాటిని జలం తోటి ప్రక్షాళన చేశారు అంటారు. మరి అప్పుడు ఉన్నట్టా లేనట్టా వాళ్ళు. నృసింహావతారం కదా తర్వాత వామనావతారం కదా మరి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన మరి నారసింహావతారం తర్వాత వామనావతారం అయితే నారి శివ కావడానికి మూలం ఏమిటి? తిరండి అట్లే రండి ఇక్కడ చెప్పులు. అంటే శాపం ముందే వచ్చింది. ఎప్పుడో శాపం వస్తే వాడు కిందికి దిగిపోతే మరి ఆ జేవియేలు ఎవరు? కథకు వైరుధ్యం ఏర్పడుతుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వైకుంఠం కానీ వీరు వెళ్ళిన వైకుంఠం కానీ త్రిపాద్విభూతి కాదు. పరమపదం కాదు. ఇది కేవలం బ్రాంచాపి. అంటే ఈ వైకుంఠానికే దేవతలు వస్తారు. అంతే కాదు ఈ వైకుంఠానికే వాడు వచ్చాడు హిరణ్య కశ్యపట్నం అని చెప్తాం కదా అతను చూశాడు. రావణాసురుడు వచ్చాడు. అలాగే వాడు శిశుపాలుడు వచ్చాడు అందరూ పోయి వస్తారు ఇక్కడికి. కానీ స్వామి.
కనపడడు. ఎలాగైతే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు చిన్న మండలం పోయిచ్చామని చెప్పుకోవడం లేదు. ఇది బ్రాంచ్ ఆఫీసే. డూప్లికేట్ ఒరిజినల్ కాదు. వాడు ఎవడు పోలేడు తమాటో దవ్వింది. ఇవాళే చెప్పుకున్నారు మనం కాదు. చిన్న మండలం పోయిచ్చిన తర్వాత యాదవ ఏడాదికో అమెరికాలో ఒక సైంటిస్ట్ వ్యాసం రాశాడు. ఇక్కడికి వెళ్లి ఎలాంటి వికారం పొందకుండా వచ్చారు అంటే ఇది వజ్ర చంద్ర మడదం కాదు. ప్రభావం పడాలి మరి. ఇది డుప్లికేట్ అయి ఉంటుంది. మనకే ప్రమాణాలు ఉన్నాయి అంటే మనకు ప్రమాణాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు 16 చందమండలను సృష్టించాడు. అందులో ఒకదానికి ఉపయోగించాడు. వచ్చి మేము కూడా వెళ్లి చూసేస్తామండి అని ఏదో దబ్బలు పోసి అరుచుకొని ఏం చేస్తాం మనం. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం దృష్టి పెట్టుకోవాలి. అందువల్ల ఈ జే విజేయులు ఇక్కడ వీళ్ళు లేరు అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఇదే వైకుంఠం ఏమో మనం కూడా పోయి వచ్చామేమో అనేటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్తారు. అంటే ఈ వైకుంఠమే ఇలా ఉంటే మరి ఆ వైకుంఠం అక్కడే వైకుంఠం ఎలా ఉంటుంది? మనం చెప్పలేం కదా ఎలా ఉంటుందో. అందుకే అక్కడ ఉన్నవాడు చెప్పాలి చూసినవాడు. ఎవరండీ? ఒక భగవత్ రామాదుడు చెప్పారు వైకుంఠ కద్యం అని ఉంది. ఆయన అక్కడే ఉండేవాడు కాబట్టి ఆ దేశుడు కాబట్టి ఎలా ఉందో అలా ఉన్నది ఉన్నట్టు వర్ణించాడు. ఆయనకు కూడా మాటలు తాలక మాటలు రాక అన్నీ దివ్యము అతిలోకం అతి గాంభీర్యము అతి సముద్రం గాంభీర్యము అతి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేస్తాం మరి? వైకుంఠ ఎక్కడ ఉంటే కాబట్టి దాన్ని మనం గమనించాలి మాయాబలేన మునయః తదదో వికుంఠం తస్మిన్ అతీత్య ఇలాంటి ఈ వైకుంఠ నగరానికి అతీత్య మునయః ఈ మునులు షట్ అసజ్జమానాః ఆరు ద్వారాలను దాటి వెళ్లారట. పెద్ద వింత అది. షటు అతీత్య అంటున్నాడు. ఆరు ద్వారాలు దాటి వెళ్లగలిగారు. అదేంటండీ అంత కొత్తగా చెప్తున్నాను అంటే అసధ్యమాన దేని యందు మనస్సు లగ్నం చేయని వారు కాబట్టి. అంటే ఏ ద్వారం యొక్క సౌందర్యం చూసినా మనల్ని ముందరికి పోనియ్యదు. ఆహా ఎంత బాగుందండి ఈ ద్వారం. అనుకున్నామనుకోండి ముందరికి అడుగు బంద్. ఎవరో ద్వారపాదులు ఆపుతారు కాదు మనమే ఆగిపోతాం.
మనం ఎన్నడూ అంతటి విచిత్రమైన దివ్యమైన శోభం చూసి ఉండం కదా. మరి అంత దివ్యమైన శోభం చూసిన తర్వాత ఆ శోభ యందే మనస్సు లగ్నమై ఉంటే. ముందరికి వెళ్తామా? అదే రామే ప్రమాదం ఆకార్షి పుత్ర భ్రాతరి గచ్ఛతి అని సుమిత్ర అంటుందే. వెడుతున్నటువంటి రాముని వెంట మాత్రం వెళ్ళకు పొరపాటున వెళ్ళిన పొరపాటు ప్రమాదం చేయకు అంటారు. అంటే ఆహా వాళ్ళ ఆవిడ ఎంత బాగున్నాడు. మా రాముడు నడికేంత బాగుంది అని చూసి అప్పుడు అటు ఉన్న స్వామి కూర్చున్నాడు అనుకోండి ఇంకా సేవ ఏం చేస్తాడండి. అంటే సౌందర్యము యందు మనస్సు లభినమైతే మనం సేవ చేయలేం. సౌందర్యం కూడా కైంకర్య విరోధే అన్నమాట. భగవత్ కైంకర్య విరోధి అంటే భగవత్ సౌందర్యం మరి ఏం చేస్తాం? కాబట్టి వైకుంఠ నగరము యొక్క ద్వారముల సౌందర్యము యందు మనస్సు లగ్నమై ఉంటే ముందరికి పోలేం కాబట్టి ప్రత్యేకించి అధ భగవానుడు అసధ్యమాన. దాని యందు ఆసక్తి లేని వారు కాబట్టి ద్వారా సౌందర్యము యందు ఆసక్తి లేని వారు కాబట్టి అలా ఇద్దరు ఒకసారి పోతే ఎప్పుడు అనుకూలం అవుతుంది. ఇది ఆనుకూల్యం ఉన్నట్టు లెక్క. ఇందువల్ల అసధ్యమానా. సత్తిన్ నతీత్య మునయః షట్ అసజ్యమానాః కక్షాః సమాన వయసౌ అధ సప్తమాయాం. ఇలా ఆరు ద్వారములు దాటి ఏడవ ద్వారానికి వెళ్లారు. ఆ ఏడవ ద్వారంలో ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. ఎలా ఉన్నారు ఇద్దరు అంటే సమాన వయస్సు. ఇద్దరి వయస్సు సమానమే. ఇద్దరే కాదు వైకుంఠంలో అందరూ ఒకే వయస్సు. అందరూ వరుస ఒకటే. అక్కడ ఎందుకంటే నసత్ర కాల. అక్కడ ముసలితనం లేదు, బాల్యం లేదు, ఇంకోటి ఇంకోటి అందరూ యువకులే. అందరూ పరమాత్మ చేత అనుభవించబడేవారే. పురుషుని చేత అంటే భర్త చేత అనుభవించబడేటువంటి ఉత్తమమైనటువంటి వయస్సు కల వాళ్ళు అని అర్థం. అందుకే సమాన వయసౌ సమాన వయసం సమాయాం దేవో అచక్షత గృహీత గదౌ పరార్థ కేయూర కుండల కిరీట
విటంకి వేసౌ వారి చేతిలో ఏముంది గద వారి ఒంటి మీద కేయూర కంకణ ఇలాంటి అనేకమైన ఆభరణముల చేత అలంకరించబడి ఉన్నారు చేతి గద ధరించి ఉన్నారు సమాన వయస్సులు అలాంటి వారు మత్తద్విరేప వనమాలికయా నివీతౌ వారు కూడా ఇంచుమించు పరమాత్మతో సారూప్యాన్ని పొంది ఉంటారు కాబట్టి వీరికి శంఖము, చక్రము, గద ఇవన్నీ వీరి దగ్గర ఉంటాయి. వీరికి కూడా వనమాల ఉంటుంది మెడలో. ఎలాంటి వనమాల అంటే మత్తద్విరేభ వనమాల అంటున్నాడు. వనమాలలో కూర్చబడిన పుష్పముల యొక్క మకరంద సౌగంధ్యం మీద ఆశపడి వాటి వెంట తిమ్మజరు ఉంటాయి. తుమ్మిదలతో కూడి ఉన్న వనమాల అన్నమాట. ఇగో కొత్త పుష్పాలా ఏమి బాగున్నాయని చూసేవాళ్ళు భ్రమ పొందేలా ఉన్నటువంటి తుమ్మిదలతో కూడి ఉన్న వనమాల చేత అలంకరించబడిన వారు. మత్తద్విరేభవనమాలికయాని వీతౌ విన్యస్త విన్యస్తయా అసిత చతుష్టయ బాహుమధ్యే వక్త్రం భ్రువా కుటిలయా ఫుట నిర్గమాభ్యాం రక్తే క్షణేనచ మనాత్ రఫసం దధానౌ అసితత చతుష్టయ బాహు మధ్యే చతుర్భుజాలు వీరు కూడా నాలుగు బాహువులు ఉంటాయి. అవి కూడా అష్టమములు అంటే నీలమేఘశ్యాముడు కదా అదే వర్ణం వీరు కూడా ఉంటుంది. అలాంటి వాటితోటి వక్త్రం భృవా కుటిలయా అన్నీ స్వామి లాగానే ఉంటాయి కానీ ఒక ముఖం మాత్రం ఉండదు. నేత్రములు మాత్రం ఉండవు. ఎందుకు ఉండవయ్యా అంటే ఆ స్వామి నేత్రములు ఎప్పుడు వాత్సల్యాన్ని, ప్రేమను, దయను కుదిపిస్తూ ఉంటాయి, ప్రసన్నంగా ఉంటాయి. కానీ ద్వారపాలకులు అట్లనే ఉంటారా? ఉంటే వారేం ద్వారా పోవాలో కదా. లోపలికి వెళ్ళే వారిని వచ్చే వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. దూకుడుగా వస్తున్న వాళ్ళను ఆపాలి నవ్వుకుంటూ వద్దండి అని వాడు ఆగుతాడు. కొంచెం కథినంగానే ఉండాలి కాస్త కోపం కూడా పెట్టాలి కాబట్టి భృకుటి ఆ కనుబొమ్మలు.
ముడి వేసి కాస్త ఎర్రబడిన కనులట. చెప్తున్నారా మనకు అందులో వక్త్రం భ్రువాకుటిలయాత్ పుట నిర్గమాభ్యం రక్టేక్షణేన చమనాత్ రహసం దధాను ఎర్రబారిన కనులు కాస్త కోపంగా చూడాలి ముచ్చే మనం అలా ఉన్నటువంటి వారు. ద్వారి యేతయోహో నివివిసుహు మిషతోహో అపురుష్ట్వా పూర్వా యథా పురతవత్ కపతికా యా ద్వారకాలకులు ఉంటే అయ్యా వెళ్ళొస్తా అని అడగాలి. అడిగి ఒక ఓవిడం తీసుకొని వెళ్ళాలి న్యాయంగా. కానీ ఈ మునులు ఇంతకుముందు ఆరు దాటి వచ్చారు. అక్కడ ద్వారకాకులు ఉన్నారు అడగలేదు వాళ్ళని అలా వచ్చేసారు. వారెవరిని అడగరు, వారిని ఎవరు ఆపరు. మహానుభావులు అదే అలవాటుతో ఏడవ ద్వారం కూడా వీరిని అడగకుండానే పోవెళ్ళబోయారు. కనీసం అయ్యా వెళ్తున్నాం అంటే బాగుండేదేమో అలా కాకుండా ద్వారియేతయోనివివిసుహు మిషతోహు అపృష్ట్వా వారు చూస్తూనే ఉంటే అపృష్ట్వా అడగకుండా పూర్వాయథ పురడ వజ్ర కపాటికా. ఇంతకు ముందు ఉన్నటువంటి వజ్ర కవాసములు గల పూర్వ ద్వారముల వారిని అడగకుండా ఎలా ప్రవేశించారో వీరు కూడా అలాగే ఇక్కడ కూడా ప్రవేశించే ప్రయత్నం చేశారు. సక్షిస్తే సర్వత్ర తే అవిషమయ మునయః స్వదృష్ట్యా యైహి సంచరంతి అవిహితాః విగతాభి శంకా మరి పక్క ద్వారాల్లో ఇంతకుముందు ద్వారాల్లో ఎందుకు అడగలేదు వాళ్ళను? మరి వాళ్ళైనా ఎందుకు వీరిని ఆపలేదు? అంటే వీరు ఎలాంటి వాళ్ళండి? అవిషమయా దృశ్య. సామ్య దృష్టి కలవాళ్ళు వైషమ్యం ఉంటే కాబట్టి పోవద్దండి కదు వంకర బుద్ధి ఉంటే పోవద్దు కానీ పరమాత్మ యందు భక్తి ఉన్నవాళ్ళు. నువ్వు వెళ్ళకూడదు. పరమాత్మకి ఏమైనా హాలి కలుగుతుందేమో అని అనుమానం వస్తే వీళ్ళు ఆపాలి. అలాంటి వాడైనా వీళ్ళు? అలాంటి బుద్ధి లేదే. అంతటా సామ్య బుద్ధి ఉన్నటువంటి మహానుభావుడు అందులో మునయః.
మౌనశీలులు మననశీలులు స్వదృష్ట్యాయే సంచరంతి అవిహితాః విగతాభిశంకా వీరిని చూస్తే ఎవరికీ శంకే సందేహమే కలగదు పరమ భక్తాగ్రసర్లు మహానుభావులారా దయచేయండి అని అందరూ చెదులు జోడించి తల ఉంచి వారికి ద్వారం దారి ఇస్తారే తప్ప ఎవరయ్యా మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలి ఎవరు అడగరు వారిని చూస్తేనే అడగరు. వారి మనస్సులో కానీ, ముఖంలో కానీ, భావంలో కానీ, మాటలో కానీ ఎక్కడ వైషమ్యం లేదు. అందువల్ల విగత అభిశంకాః. వీక్ష్య వాత రచనాన్ చతుర కుమారాన్ వృద్ధాన్ దశార్ధ వయసః విధితాత్మ తత్వాన్. వ్యాస భగవానుడు కూడా వాళ్ళను మరి భక్తులు కదా కాస్తయినా వర్ణించకుంటే మరి వాక్కునకు సార్ధక్యం లేదు పరమాత్మను వర్ణించడం కంటే. పరమాత్మ భక్తులను వర్ణించినప్పుడే సార్ధక్యం కదా అందుకే తాన్వీక్ష్య వీళ్ళని ఎలాంటి వాళ్ళు అంటే వాత రచన. వారికి వస్త్రం ఏమిటి అంటే గారే వారికి వస్త్రం అంటే దిగంబరులే ద్వాతరచనాన్ చతురస్కుమారాన్ అంటే అదేంటండీ వస్త్రం ఎందుకు లేదు చిన్నపిల్లలా అంటే వృద్ధాన్ సాలా వృద్ధులు. ఎంత వృద్ధులు? వృద్ధులందరికంటే వృద్ధులు. కానీ దశార్ధ వయసః. వాస్తవంగా వృద్ధులే కానీ వారి వయస్సు మాత్రం ఐదేళ్లే. దశార్ధం అంటే పదిలో సగం అండి ఐదు. ఐదు సంవత్సరం వయసు ఉన్న వారిలా కనబడుతున్నారు అంటే ఐదు సంవత్సరాల పిల్లలు. వాళ్ళకి బట్టలు ఉన్నా లేకున్నా పెద్ద పట్టేది ఏం ఇబ్బంది ఏం లేదు కదా. అందుకే వృద్ధులైన ఐదు సంవత్సరముల వయస్సు పిల్లలాగా ఉండేటువంటి మహానుభావులు. విధిత ఆత్మ తత్వం ఎవరి దగ్గర బట్టలు ఉండవు ఎవరు వస్త్రాలు ధరించరు అంటే ఎవరికి ఆత్మ తత్వం బాగా తెలుసో. కదా ఆత్మ గురించి తెలియక శరీరమే ఆత్మ అనుకున్న వాళ్ళు శరీరాన్ని చాలా భద్రంగా దాచుకుంటారు జాగ్రత్తగా చూచుకుంటారు ఎవరికి పరమాత్మ తత్వము.
ఆ దత్వం బాగా కనపడిందో ఇది పాంచభౌతికము చెట్టుకు, గుట్టకు, పుట్టకు, రాతికి, రప్పకు మనకు తేడా ఏమిటండీ? అన్ని చెట్టు దాని ఒకటే. ఆత్మజ్ఞానం ఉన్నవాడు శరీరాన్ని అతిగా పట్టించుకోడు. ఎవడికి ఆత్మజ్ఞానం లేదో వాడు దీన్నే ప్రేమగా చూసుకుంటూ దీనికి అన్ని రకాల పట్టు బట్టలు, పీతాంబరాలు, చీన చీనాంబరాలు ఏమిటో గోల గోల ఇంత చేస్తే ఇంతకది ఏమిటి అంటే ఏం చెబుదాం? మలిన శ్వరం క్షుద్రం కదా. అందువల్ల ఈ మహానుభావులు దిగంబరులుగా ఉండి వృద్ధులుగా ఉన్న వృద్ధాన్ దశార్ధ వయసః. వృద్ధులైన ఐదు సంవత్సరముల వయస్సు ఉన్న వారిలాగా విధిత ఆత్మ తత్వాన్ ఆత్మ తత్వం ఆత్మజ్ఞానం బాగా కలిగినటువంటి మహానుభావులు వేత్రేన కాస్కరయతౌ అదబర్హనాన్తౌ వారు చేతిలో ఉన్నటువంటి వేత్రం అంటే బెత్తం వేత్రేనచ బెత్తముతో కూడా అంటే మొదలు వాక్కుతో ఆగండి. నోటితో ఆగండి అన్నారు, చితిలో ఉన్నటువంటి దండ ఉంటుంది కదా దాన్ని అడ్డుగా పెట్టారన్నమాట. వేత్రిన చాస్కలయత అలదారహనాన్ అలాంటి మర్యాద వారికి చేయకూడదు. కదా ఇలాంటి వారు వస్తూ వస్తుంటే. దండం అడ్డం పెట్టడము, ఆపుమని మాట్లాడటము ఇవన్నీ పనికిరావు. అలాంటి వాటికి తగని వారు అలాంటి వారు ఇద్దరు తేజో విహస్య భగవత్ ప్రతికూల శీలౌ. వీరు భగవత్ ప్రతికూల శీల వారు. పరమాత్మకు వ్యతిరేకమైన స్వభావము కలవారు. కదు మరి భగవంతుడు వీని రావద్దంటాడా? ఇంకానండి? మరి పరమాత్మ వీరిని కోరుతాడు, వీరు పరమాత్మను కోరుతారు. అలాంటి పరమాత్మను దర్శించదామని వెడుతున్న వారిని ఆపారంటే వీరు పరమాత్మకు వ్యతిరేకమైన స్వభావం కలవాలి. వ్యతిరేక శీలౌ తాభ్యాం మిషత్సు అనిమిషేషు నిషిధ్యమాన. ఇంకో భాష ఏమిటంటే వీరు వారు మాత్రమే ఉంటే ఇబ్బంది ఏం లేదు.
మరి కోపం ఎప్పుడు వస్తుంది అంటే భర్త తిడితే రాదు. భర్త నలుగురి ముందర తిడితే వస్తుంది. ఒంటిగా ఉన్నప్పుడు పిట్టినా కొట్టినా కోపం రాదు ఆ లే పోనీలే అంటారు. ఎవరైనా చూస్తున్నా కదా తిట్టారనుకోండి నన్ను ఇంత మందిలో అవమానం చేస్తావా అప్పుడు కోపం వస్తుంది. కదా ఇక్కడ కూడా వీరిద్దరు ఆ నలుగురిని ఒంటిగా ఆపుంటే పట్టించుకోకపోయేవారు. మిషత్సు అనిమిషేషు దేవతలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఎక్కడ వెళ్తే అక్కడ ఒకడు వస్తారా వారి వెంట? కొన్ని వందల మంది వేల మంది వెంట వస్తూనే ఉంటారు. ఉన్నవాళ్ళు పక్కవాళ్ళు ఇక్కడి వాళ్ళు ఎక్కడి నుంచో వెతికి మరి వస్తారు. మహానుభావులు కనబడితే వదిలిపెడతారండి. అందులో ఇలాంటి ఎక్కడ దొరుకుతారు సనకాల లాంటి వాళ్ళు? ఈ సనకాదులు వస్తున్నారంటే వారి కుటుంబం వాళ్ళందరూ వారి వెంటనే పడతారు. స్వామి కంటే ముందు వీలాంటి వారిని చూడాలి కదా. మరి ఇలాంటి వారు వెళ్తుంటే వెంటనే వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది చూస్తుండగా ఆచారండి. మిషత్సు అనిమిశేషు దేవతలందరూ చూస్తూ ఉండగా తాభ్యాం నిషిధ్యమానా. అలాంటి ద్వారపాలకుల చేత నిషేధించబడిన వారై అర్హత్తమాపి హరేహే ప్రతిహార ప్రతిహారపాభ్యాం అర్హత్తమాః అపి అంటే యోగ్యులైన వాళ్లే పూజించదగిన వాళ్లయినా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుల చేత నిషేధించబడి ఆపబడి ఊచుహు సుహృత్తమ దిద్రక్షిత భంగ ఈషత్ కామానుజేన సహసా త ఉపకృతాక్షా ఏం జరిగింది అంటే సుహృత్తమ దిదృక్షభంగ అత్యంత ప్రీతిపాత్రుడైన పరమమిత్రుడైన పరమాత్మ దర్శనానికి విఘాతం కలిగించటం వలన వారి దగ్గరికి ఇంకో మహానుభావుడు వచ్చాడు. ఎవరాయనే? కామ అనుజేన మన చూడండి తమ్ముడు. ఎవరండీ? కోపం. మనకు ఇద్దరే కదా ఒకటి కామం రెండవది క్రోధం. క్రోధం ఎవరు ఉంటే కామానుజుడు.
కదా వారేమో రామానుజుడు వీడేమో కామానుజుడు. ఒక అక్షరం తేడానండి. మనకు కోరిక పడింది అనుకోండి పొరపాటున కలిగిన కోరిక తీరలేదు అనుకోండి ఏమొస్తుంది? వెంటనే కోపం వచ్చింది. అందుకే దానికి ముద్దు పేరు కోపానికి కామానుజుడు అని. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన పరమాత్మ దర్శనానికి భంగం కలిగించడం వలన వచ్చినటువంటి కామానుజుని చేత వేయబడి వారి నేత్రములు కొంచెం ఎర్రబడాయి. అంటే కాస్త పెద్ద కోపం కాదు బాగా వస్తే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఉంటారు దొండపాతులు. కాబట్టి వైకుంఠలో ఎక్కువ రాదు కొద్దిగా కోపం వచ్చి కామానుజేన త త ఉపకృతాక్షాః వారి నేత్రాలు దానితో పూయబడ్డాయట. కోపంతో పూయబడ్డాయి అంటే ఎర్రబారాయి. ఎర్రబారిన కన్నులతో వాళ్ళు అంటున్నారు కోవాం ఇహైత్య భగవత్ పరిచర్యయ ఉచ్చైహి తత్ ధర్మిణాం నివసతాం విషమ స్వభావః వైకుంఠంలో ఇలాంటి స్వభావం ఎలా వచ్చిందయ్యా? కోవా విషమ స్వభావః. ఇదేమి వైషమ్య స్వభావం వచ్చేసింది వైకుంఠంలో ఎలాంటిది అంటే ఇహ ఏత్య భగవత్ పరిచర్యయ. వైకుంఠానికి వచ్చి వైకుంఠంలో కూడా పరమాత్మకు సేవ చేస్తూ తద్ధర్మిణాం నివసతాం అలాంటి పరమాత్మ యొక్క ధర్మాన్ని స్వీకరించి ఉండే వారిలో క్షమ స్వభావం. ఇలాంటి స్వభావం ఎలా వచ్చింది? రాకూడదే. మనం ఎక్కడ ఉంటామో ఎవరితో కలిసి ఉంటామో అలాంటి స్వభావం వచ్చేసింది కదా. మరి వైకుంఠంలో పరమాత్మ, పరమాత్మ యొక్క భక్తులు. మరి ఇష్టులు ముక్తులు విలక ఉన్నారు కదా నిత్య శూరులు ఇలాంటి వారందరితో కలిసి ఉన్న మీకు ఇలాంటి విషమ స్వభావం ఎలా వచ్చింది తస్మిన్ ప్రశాంత పురుషే హత విగ్రహేవాం కోవా ఆత్మవతు కుహకయోహో పరిశంఖనీయః తస్మిన్ ప్రచాంత పురుషే ఇలాంటి వాడు ఆయనే అని కోపం ఉందా ఆయనే ద్వేషం ఉందా?
మనకు భయం ఎప్పుడు? కాపలా ఎవరికి కావాలి? 10 మందితో విరోధం పెట్టుకుంటే కాపలా కావాలి. కదా? లక్షణం ఎప్పుడండి? పేజీ పెట్టుకుంటే ఎవరొచ్చి ఏం హాని చేస్తాడో అని బందోబత్తు ఏర్పాటు చేసుకోవాలి. ఏం పేజీ లేదనుకోండి. ఆ తరగుల్లో లేవు ఈ బందోబత్తులు ఏమీ లేవు హాయిగా. పాటికీ నాయకులు కానీ మంత్రులు ప్రధానమంతరం అయినప్పుడు హాయిగా ఓపెన్ ఆ ఏదో జీపుకు పైన ఇది ఉంటది టాప్ అది లేకుండా నిలబడి తిరిగేవాళ్ళు మొత్తం. సందు సందుకు వచ్చారు. ఏదో పేరుకు పైన పోలీసులు ఉంటే ఉంటారు ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఏమీ లేదు. ఇప్పుడు పెరిగే వరకల్లా అదేం కారదు ఏం అద్దాలు ఉంటాయి. ఆ బుల్లెట్ అంటే కాల్చినా తగలకుండా అద్దాలు ఏదో ఉందేమో దాంతో తిరిగి మరీ దాచుకొని మొఖం దాచుకొని పోతుంటే వచ్చే రాకుంటే. కాబట్టి ఎప్పుడు అనుమానం ఉంటుంది? ఎప్పుడు భయం ఉంటుంది? ఎప్పుడు రక్షణ కావాలి? విరోధం ఉంటే కావాలి. పరమాత్మ ప్రశాంత పురుషుడయ్యా. అతను పరమ ప్రశాంతుడు, గత విగ్రహుడు. అతని గ్రహం అనేది లేనే లేదు. అతన్ని ఎవరు ద్వేషించరు అతనికి అవేం చేయట్లేదు. ఇలాంటి మహానుభావుడు దస్మిన్ ప్రశాంత పురుషే గత విగ్రహే వాం కోవా ఆత్మవత్ కుహకయోహో పరిశంకనీయః మీలాంటి అనుమానించదగిన స్వభావం కలవారు ఎవరున్నారయ్యా అన్నాడు. అర్థమైందా అండి? ఆత్మవత్ కుహకయోహో మీలా కపట కలవారము కలవారని అనుమానించదగిన వారెవరు? అర్థమైందా? అంటే ఎవరికి ఉంది కపటం? మీకే ఉంది. ఇంకా వైకుంఠంలో మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా అని అంటున్నారు. ఆ కపటము కలవారిలో ఇంకెవరైనా అనుమానించదగిన వారు ఈ వైకుంఠంలో ఉన్నారా? అసలు వైకుంఠంలో ఎవరినైనా అనుమానించవచ్చా? శంకించవచ్చా? నిషేధించవచ్చా? పరిశంకరీయః నశ్యంతరం భగవతీహ సమస్త కుక్షౌ ఆత్మానమాత్మని నభో నభసీవ ధీరాః ఏమయ్యా?
పరమాత్మ దగ్గరికి వెళుతుంటే వద్దంటున్నారు. మరి వద్దనే మీరు వచ్చే మేము ఉన్న ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి? అతని ఉదరంలోనే ఉన్నాయి కదా? మరి లోకములన్నీ అతని ఉదరంలో ఉన్నప్పుడు మరి ఇంకో రెండు రోజులైతే అతని ఉదరంలోకి వెడుతున్న లోకాలను కూడా మీరు ఆపుతారా? దండం పెట్టి ఏ ఈ లోకాల లోపలికి పోకండి, మేము కాపడా అంటారండి. ఆపగలరా? అన్ని లోకాలు ఆయన కడుపులో ఉంటాయా? మనం కూడా ఎక్కడ ఉన్నాం? ఆయన దగ్గరే ఉన్నాం. అలాంటి వాడిని చూడవద్దా? అక్కడికి పోవద్దా? ఏమంటున్నారు? నశ్యంతాన్ భగవతీహ సమస్త కుక్షౌ. అన్ని లోకములు పరమాత్మ యొక్క కుర్చీలో ఉన్న అన్ని లోకములలో తేడా ఉందా? ఆయనకు వైకుంఠం ఎక్కువ భూలోకం తక్కువ? కాదు ఎందుకంటే అన్నీ ఆ యొక్క కబురులు ఉన్నాయి. ఉత్తంగా కో కో మధ్యతోహో అనుకూలాచయోర్ విశేషః అళవందారు స్తోత్రం కదా అళవందారు ఏమన్నాడు బ్రహ్మ శివః చితమకః పరమ స్వరాత్ ఇచ్చేతీపియస్య మహిమార్ణవ విపురుషస్తే అంటాడు. మీరందరూ కూడా పరమాత్మ యొక్క మహిమ అనే మహా సముద్రంలో చిన్న తుంపరలు. అలాంటి పరమాత్మను స్తోత్రం చేయడానికి విధి శివాది లేదా బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు ఇంకెవరో ఇంకెవరో ఇంకెవరో అందరూ ప్రయత్నం చేసి విఫలులు అయ్యారు. చిత్త కాలేదు. నేను ఆ స్తోత్రం చెప్తాను. అదేమిటయ్యా నువ్వు వాళ్ళకంటే గొప్ప వాడవా? పోనీ గనేశం వాళ్ళంతా వాడవా? వాళ్ళతో నీకు సాధ్యం ఏమిటి? నాకు వాళ్ళకి ఎక్కువ ఏమిటి? నేను అంతా పోనీ నా అంటున్నా. ఇది ఎట్లా ఏమన్నా బాబు అంటే నా సమయం ఎందుకు అనుకుంటున్నావ్? స్తోత్రం చేయలేకపోవటంలో. అందరూ సమాయం అన్నారు.
బ్రహ్మ వదల చేయలేదు, శంఖడు చేయలేకపోయాడు, నేను చేయలేకపోయాను. ముగ్గురం ఒకటే. రాత అయితే ఎన్ని మాకులు అంటాం కానీ పోయిన వారికి ఎన్ని మాకులు ఏంటి అని అందరూ ఒకటే. వీళ్ళంతా పేల్డ్ కాని చేరు. అంతా ఒకటే తిరగ ఏముండదు. దుశాంతంగా అవ్వడా? అనుకూలాచలయోహ విశేష సముద్రం ఉంది. సముద్రంలో ఓ ఆవగింజ పడేశాను. ఏమైతుంది? మునుగుతుంది. పర్వతం పడేశాను. ఏమైతుంది? రెండు సమానమే. ఇంక మునిగే వాటిలో తేడా ఏమిటంటే రెండు మునిగేవి అది మునుగుతుంది ఇది మునుగుతుంది. ఆయన చేయలేదు నేను చేయలేదు ఇంక అందులో తేడా ఏముంది? అని చెప్పినట్టుగా అన్ని లోకాలు పరమాత్మ కుర్చీలో ఉన్నప్పుడు ఏ లోకం ఎక్కువ ఏ లోకం తక్కువ? అన్ని అందులో ఉండేది. అన్నీ సమానమే అన్నప్పుడు కుక్ష సమస్త కుక్షౌ ఆత్మానమాత్మని నభో నభసీవ. ఆత్మలో ఆ ప్రాప్తం దాగి ఉంటుంది. ఒక ఆకాశంలో ఇంకో ఆకాశం ఉంటుంది. అటాకాశం అంటాం, అటాకాశం అంటాం. ఓ కుండ ఉంది, అందులో ఆకాశం ఉంది కదా. ఓ చెంబు ఉంది, అందులో ఆకాశం లేదా? ఓ ఇల్లు, ఇక్కడ ఆకాశం ఉంది. అక్కడ ఆకాశం ఉంది. ఇవన్నీ వేరే ఆకాశం అంటే ఒకటేనా? అన్నీ ఒకటే. కదా? ఎలాగైతే ఆకాశంలో ఆకాశం చేరిపోయినట్టుగా. వాయువులో వాయువు చేరినట్టుగా, ఆత్మలో ఆత్మ చేరినట్టుగా ఆ పరమాత్మ లోకాలన్నీ చేరుతాయి. పరమాత్మ కుర్చిలో ఉండటం అనేటువంటి సామ్యము అన్ని లోకములకు ఒకటే. కాబట్టి నక్షంతరం భగవతీశ సమస్త కుక్షౌ ఆత్మానమాత్మని నభో నభ జీవ ధీరాః పశ్యంతి. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ధీరాః పశ్యంతి. ఎవరం జ్ఞానులు మాత్రమే చదువుకోవచ్చు యత్ర యువయోహో సురంగినోహో కిం యుత్పాదితం ఉదరభేది భయం యతోస్య అలాంటి స్వామి దగ్గర స్వామి విషయంలో స్వామి యొక్క సేవకుల వేషం వేసుకున్న మీలో
పరమాత్మకు హాని కలిగిస్తారన్న చిన్ని భయం ఎందుకు కలిగినది? ఉదరభేది అంటాడు మనకు ఉదరమంతరం కురుతే అధతస్య భయం భవతి చెప్తుంది వేదం. ఏంటి ఉదర మంత్రం పాపం చాలామంది సౌహృదయం మాకు బాగా వస్తుంది అనుకొని ఉదరం అనగానే పొట్ట ఉదర మంత్రం ఆయన మాకు తేడా ఏంటంటే ఇద్దరి తేడా కడుపేనండి మన పొట్టలో అన్నీ ఉంటాయి ఆయన పొట్టలో ఏమీ ఉండవు. అని చెప్పుకుంటాం. వ్యాఖ్యానం అంటే పండితులు ఏం చేస్తారో కర్మ. అర్థం అది కాదు. ఉదరం అంటే ఊతు అరం. ఊతు అంటే కొంచెం, అరం అంటే తేడా. భేదం. కాబట్టి ఉదరనంతరం కురుతే ఏ కొంచెం తేడానైనా వేదముగా చెప్పుకుంటారు అంటే పరమాత్మ యందు వేద దృష్టి ఉన్న వాడికి భయం కలుగుతుంది. అంటే ఆత్మతత్వ జ్ఞానం ఉన్నవాడికి ఏ భయం కలగదు. కానీ ఉదరవంతరంగు అసస్య భయంభవ అప్పుడు వాడికి భయం కలుగుతుంది. ఏ కొంచెం తేడా ఆయనకు కూడా కలిగి ఉన్నాడు. వాడు వేరు, నేను వేరు, వాడు చిన్నవాడు, నేను పెద్దవాడిని, అది మృగము, నేను మనిషిని. అన్నిట్లో ఉంది ఆత్మ ఒకటి. పరమాత్మకు అన్ని ఆత్మలు ఒకటి. ఎలా ఎక్కడికి వచ్చింది? ఈ తేడా రావటం మొదలు పెట్టి ప్రపంచం పుట్టింది. కదా? అందువల్ల ఇలాంటి భేదాన్ని తీసి పక్కకు పెట్టి ఉండాలి న్యాయంగా. ఇలాంటి మీకు ఉదరభేది అంటే పొట్ట తీల్చుకొని వచ్చేది అనేది మామూలుగా చెప్పే అర్థం. కుదరదు కదా భేదమును. కరిగించేటువంటి ఈ బుద్ధి ఉందే తేడా అది వేరు, ఈయన వేరు, స్వామి వేరు. ఆయన దగ్గర నువ్వు రావద్దు. మేము మీ మాత్రాన సేవకుల మేమే వెళ్తాం వస్తాం, నువ్వు వెళ్లొద్దు. స్వామికి నువ్వేంతో నేను అంతేనయ్యా. దర సాయి భక్తులమే. ఒకడు ఆపేవాడు ఇంకొకడు ఆపబడేవాడా. పరమాత్మకు పరమాత్మను సేవించటానికి వెళ్ళేవారు పరమాత్మకు హాని కలిగిస్తారన్న ఈ పేద బుద్ధి. దేవతా వేషం వేసుకున్న మీకు ఎలా కలిగిందయ్యా? ఏదో వేషం మామూలుగా ఉంటే అనుకోవచ్చు ఈ వేషం ఏమిటి? సురలింగినో నీ డ్రెస్సు మాత్రం భక్తుల డ్రెస్సు, బుద్ధి మాత్రం పాటసుర బుద్ధి.
ఎలా వచ్చింది ఈ బుద్ధి మీకు ఉదర భేది భయం వ్యతోస్య తత్వాం అముష్య పరమస్య వికుంఠ భక్తుహు కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మందశీభ్యా ఇలాంటి పరమాత్మ దగ్గర ఇలా ప్రవర్తించారు కాబట్టి ఇలాంటి మందమతులకు ఎలాంటి చోటు ఉండదగినదో ఆలోచిస్తాము మనం. ధీమహి ధ్యానం చేస్తాము అది కూడా మర్యాదగానే మాట్లాడుతున్న వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఇలాంటి పరమాత్మ ఉండే ప్రదేశంలో కాక మీరు ఉండే ప్రదేశం ఏదో ఆలోచిస్తాం అంటున్నారు. అంటే మిమ్మల్ని కనించి ఊష్ఠం అన్నమాట పంపించేస్తాం అని చెప్తున్నాడు మనం. తద్వామముష్య పరమస్య. వికుంఠ భర్తు కర్తుం ప్రకృష్టం ఇహ ధీమహి. అది కూడా ఎందుకంటే ఇలాంటి పరమాత్మ యొక్క కీర్తిని మరికాస్త పెంచటానికి మీ గురించి ఆలోచిస్తాను. అంటే మీలాంటి వారు వైకుంఠంలో ఉంటే పెద్ద పేరు ఎవరికి వస్తుంది? అముష్య పరమస్య భర్తుహు. అయ్యో ఇలాంటి వాళ్ళు స్వామి పుర్యులా? ఆయన కీర్తి కూడా గంగలో కలుస్తుంది కదా? అలాంటి మహానుభావుడికి అపగీతి తెచ్చే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలో. ధీమహి కొంచెం ఆలోచిస్తాం జాగ్రత్తగా చెప్తున్నారు. ధీమహి మందదీభ్యాం లోకానితో రజత అంతరధామ దృష్ట్యా పాపీయతః త్రయయిమే రిపవః అస్యయత్ర కాబట్టి మీరు. ఈ లోకాల నుంచి బయలుదేరి ఎక్కడ మూడు బాగా ఈ మూడు ఎక్కడ బాగా ఉంటాయో ఆ లోకంలో ఉండండి అంటున్నారు. త్రయైమేరిపవ. ఈ ముగ్గురు శత్రువులు ఎక్కడ ఉంటారో ఏ ముగ్గురు? కామ, క్రోధ, లోభ. కదా? కామ క్రోధ లోభాలు కామయేక క్రోధ ఈ ముగ్గురు శత్రువులు కదా కాబట్టి ఈ ముగ్గురు శత్రువులు ఏ లోకంలో బాగా విహరిస్తుంటారో మీరు అక్కడ ఉండాలి ఇక్కడ కాదు. ఇక్కడ ఉండవు. దానికి దాకా ఉండడానికి. కాబట్టి ఈ మూడు బాగా ఉన్న చోటికి మీరు అయ్యా దయచేయండి ఇక్కడ మీరు ఉండకూడదు. పాపే త్రేయిమేరిపోహాస్యయత్రాత్తేషాం ఇతీరితం ఉభౌ అవధార్య కోరం తం బ్రహ్మదండం.
అనివారణ మస్త్ర పూగై. ఇలా వీరు మాట్లాడిన తరువాత అప్పుడు అర్థమైంది వారెవరో. అయ్యో అయ్యో అయ్యో తప్పు చేశామే. మనకు అనవతరంగా బ్రాహ్మణ శాపం వచ్చింది దాన్ని బ్రహ్మ దండం అంటాం. ఈ బ్రహ్మ దండం అనేది అన్ని దండములక మనం చెప్పుకున్నాం కదా అన్ని దండముల కంటే ఘోరమైన దండం శిక్ష ఇది. ఎందుకంటే వీరిని నరకం వాళ్ళు కూడా రానియ్యరట ఒప్పుకోరట. ఓ బాయ్ మీరు వస్తే మన నరకం పారవుతుంది వద్దు మీరు దూరంగా ఉండండి. అన్ని రకముల నరకం వాళ్ళు కూడా వీరిని రానియ్యరు. అంత గొప్ప అది. అందుకే ఇది బ్రహ్మదండం అనివారణం అస్త్రపూగై. తక్కిన అన్నిటినీ నివారించొచ్చు కానీ ఈ బ్రాహ్మణ శాపాన్ని ఏ అస్త్ర శస్త్రములతో కూడా ఇది నారాయణాస్త్రంతో కూడా తొలగిపోదు. అనివారణ అస్త్ర పూగై. సద్యః హరే అనుచరౌ అప్పుడు అర్థమైంది వాళ్ళకి. మేము చాలా తప్పు చేశాము అనుకొని నిర్ణయించి ఆ హరి యొక్క అనుచరులు ఊరు విభ్యతః చాలా భయపడ్డారు. విభ్యతః తత్ పాదగ్రహౌ అపతతాం అతికాతరిన ఇప్పుడు దైన్యంతో వెళ్లి కాళ్ళు కడుక్కున్నారు. మదరేమో ఆపేశారు. స్వామి రెడ్డి గారు అయ్యయ్య నేను పొరపాటు చేశాను అయ్యయ్య స్వామి నువ్వు నన్ను క్షమించండి అని వెళ్లి కాళ్ళు పట్టుకున్నారు. ఇతి కాతరేణ భూయాదభోని భగవత్భిహి అకారి దండః యోనౌ హరేత సురహీరనమపి అశేషం. ఏమంటున్నారు కాళ్ళు పట్టుకొని అంటే భూయాత్ అఘోని భగవద్విహి అకారి దండః అఘోని అంటే పాపము యందు అంటే తప్పు చేసిన వారి యందు దండః అంటే శిక్ష. భగవద్భిహీ కృతః విధించారు కదా తప్పు కరెక్టే కదా. ఎవరు తప్పు చేశారో వారిని శిక్ష కూడా న్యాయమే.
కాబట్టి తప్పు చేసిన మా యందు మాకు మీరు విధించిన శిక్ష భూయార్తి. కావలసిందే, ఉండవలసిందే. మా ప్రార్థన దాని గురించి కయ్య తాపం ముప్పదం వదలించండి అనటం లేదు. మేము ఇక్కడే ఉంటాం అనటం లేదు. మీరు విధించిన శిక్ష మాకు ఆమోదమే. ఒప్పుకుంటున్నాం. భూయాత ఘోని భగవత్విహి అకారి దండః యోనౌ హరేత సురహీననమపి అశేషు. మేము దేవతలను అంటే పరమాత్మ భక్తులను శరణ చేశాం కాబట్టి ఆ దోషం పోతుంది. కదా అలాంటి దోషాన్ని, పాపాన్ని పోగొట్టేటువంటి మీ శిక్ష మాకు ఆమోదమే. ఎందుకంటారా మీరు ఆ పని చేయలేదనుకోండి అబ్బబ్బో ఇలాగే ఉంటుంది. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తే పాపం పోయి వాడు కూడా పరిశుద్ధుడు అవుతాడు. శిక్షించలేదు నరకానికి పోతాడు. ఇక్కడి పాపం ఇక్కడి శిక్ష మంచిదా అక్కడి శిక్ష మంచిదా అని చెప్పాం కదా నరకం అంటే చెప్పాం కుంభీ పాకం అని మంచిగా అందులో గోలి చేస్తాడు. పెద్ద బాండీ పడేసి అందులో మనం ఏవో వరలు అవి గోలించుకుంటాం కదా పకోడీలు అలా వీళ్ళందరూ పడేసారు అలా తీసి బాగా గోలేవా ఇక పోరా అంటారు. దాన్ని కుంపీ పాకము అంటారు. ఇలాంటి పాప కిచ్చడి ఎన్నో ఉన్నాయి. అక్కడ పడే కంటే ఇక్కడ పడితే అయిపోదు. అందువల్ల మేము చేసిన తప్పునకు మీరు విధించిన దండము మేము చేసిన అవమానం అనే పాపాన్ని హరించేదిగా ఉంది కాబట్టి ఉండండి. ఇది పూజాది. కావలసిందే, జరగవలసిందే. దాంట్లో మార్పు ఏం లేదు. మానోనుతాపకరయ భగవత్మృతిఘ్నః మోహో భవేత్ ఇహతు నౌ వ్రజతోహో అధోధః మరి ఇంతకీ ఏమడుగుతున్నారయ్యా? అబ్బే మేము అడుగుతున్నామండి. ఎలాగో శపించారు, పంపిస్తున్నారు. మరి మీ మాట వల్ల మేము కింది లోకాలకు పోతున్నాం కదా. మరి కింది లోకాలకు పోతున్న మా గురించి మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా? ఆలోచిస్తుంటారు కదా? వీళ్ళు ఇలా చేశారు. వాళ్ళకి మేము ఇలా శిక్ష వేశాము అని మీరు మా గురించి కూడా ఆలోచిస్తుంటారు కదా? మా గురించి మీరు చేసే ఆలోచన మాకు ఉపకారం చేయాలి. ఏం చేయాలి అంటే మేము ఏ ఏ లోకాలకు వెళ్ళినా ఏ ఏ జాతిలో పుట్టినా
అవి వద్దని మీమే మనం కానీ ఈ స్వామిని మాత్రం మరిచిపోకుండా ఉండే వరం ఇవ్వండి. కదా ఆయన జ్ఞాపకం ఉంటే ఏ జాతిలో పుట్టించేవి కదా మనకు ప్రధానమైనది ఏంది? నాస్తా ధర్మే నా వసునిచ్చయే నైవ కామోపభోగే యద్యద్ భవ్యం భవతి భగవన్ పూర్వ కర్మానురూపం ఏతత్ ప్రాధ్యం మమ బహుమతం వత్పాదాం పూర్వ గతా నిశ్చల భక్తిరస్పు. ఎక్కడిది గులచక్రాల భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శ్లోకం తీసుకుంటే అదే భావం. అనే అన్నారు వాళ్ళు. శభం పెడితే పెట్టారు, తిడితే తిట్టారు. నేను తప్పు చేశాం, శిక్ష విధించారు, మాకు మీ శిక్ష కావలసిందే. నేను దాన్నే మాపి చేయ అనడం లేదు. కానీ మేము ఎక్కడికి పోయినా మా గురించి కాస్త మీరు ఆలోచించండి. మీ మనస్సులో మేము మెదులుతుంటే మాకు కలిగే లాభం ఏమిటంటే మీ దయతో ఏ లోకాల్లో ఏ జాతిలో ఉన్నా. పరమాత్మ స్మృతి పోకుండా ఉంచండి. నిరంతరం స్వామిని స్మరిస్తూ ఉండగలిగితే రాత మాత్రమే రాత చూడు రాత చూడు ఏమైంది ఆనందమే. కాబట్టి ఈ ఒక్క సౌకర్యం మాత్రం వసులు కలిగించండి చెప్తున్నారు మనకు యోనుతాప కలయ భగవత్ స్ఫూర్తి ఘ్నః అంటే ఎంత జాగ్రత్తగా వెళ్లాలంటే ఇందులో మనకు ఎన్నో సాంప్రదాయ రహస్యాలు చిన్ని మాటల్లో తెలుస్తున్నాయి మనకు పరమాత్మ యందు భక్తి కలగాలి అంటే మన పుణ్యం కాదు కారణం. మన గొప్పతనం కాదు కారణం. భాగవత అభిమాన వసతిహి. సరే రామాంజలి వారు. పరమ భాగవతోత్తములు ఎవరైనా ఒక్కరు మన గురించి వాడు మనవాడేలే అనుకుంటే చాలు. మన అన్ని పాపాలు పోతాయి. అన్ని పుణ్యాలు మనవే. అన్ని అంటే వారు చేసినవన్నీ మనవే. ఇదే శాస్త్రం చెప్పేది. భర్తను బాగా సేవిస్తే భార్యకు వేరే పూజలు అవసరం లేదు అంటే ఏమిటి కారణం అవన్నీ వీరే. పైగా కూర్చొని చేని పుణ్యం అంతా చేసుకోవద్దు. ఇంట్లో ఉన్న చేసే పనంతా వీళ్ళు చేస్తే ఆ బాగా మెక్కుతున్నారు వీళ్ళు మరి సోమభోదులు అంటారు. ధర్మం ఏమిటంటే శరీరంతో కలవేసిన ఫలితాన్ని వీళ్ళు తీసుకుంటే
ఆతభరితం వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ కారణంగా పుణ్యమంత వచ్చి పడుతున్నారు. ఒక దివం పెట్టొద్దు, ఒక గుడికి పోన పని లేదు, తపస్సు లేదు, జపం లేదు, ఏమీ లేదు. బరబాటిన భర్త భక్త అయితే చాలు. ఆ భక్తి ఫలం అంతా వీళ్ళకు బుద్ధ పుణ్యానికి వస్తుంది. అంటే శరీరం శరీర సక్తం వల్ల వచ్చే ఫలితం భర్తకు పొందితే ఆత్మ తత్వం మనస్సు బుద్ధిలో కలిగేటువంటి పుణ్య ఫలితం అంతా. అది గులా రహస్యం అది. అందువల్ల భాగవతాభిమాన వసతిహి. పరమాత్మ భక్తుల మనస్సులో మనం మెదరగలిగితే మనకు అదే పుణ్యం. అంటే మనం భగవంతుని గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాము, ఎక్కువ ధ్యానం చేస్తున్నాము, ఎక్కువ కైంకర్యం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి? మన మీద భాగవతోత్తముల దృష్టి బాగా ఉన్నది అని అర్థం. మనకు భక్తి కలగటానికి మన బుద్ధి కాదు పెద్దల యొక్క కరుణే కారణం అనేటువంటి తత్వాన్ని చెప్తున్నాడు. మీ శిక్ష మాకు ఆమోదమే ఎక్కడికైనా వెళ్తాం. కానీ పరమాత్మను మరిచిపోయే శిక్ష మాత్రం వేయకండి. ఏ లోకంలో ఉన్నా, ఏ జాతిలో పుట్టినా భగవంతుడిని మరిచిపోకుండా ఉండేలా మాత్రం మీరు అనుగ్రహించండి. స్వారం. ఉన్నాడు అనుతాప కలయ భగవత్ స్మృతిఘ్నః మోహో భవేదిహతు నౌ వ్రజతోహో అదోధిహ పరమాత్మ యొక్క ధ్యానాన్ని మరిచిపోయే మోహం మాకు కలుగకూడదు అంటే ఏమర్థము నిరంతరం పరమాత్మను స్మరించగలిగేలా మీ ఇష్టం ఏ శాఖ మన పెట్టండి. పాట చూడాలంటే పాట చూడగానే పుడతారు. భూతాల, ప్రేతాల, సుజాజాల ఏం పుడితే ఏం బాధ ఉంది? వృత్తరాసురుడు రాషసుడే. పరమాత్మ అయ్యాడు ఇప్పుడు పరమాత్మ ధ్యానిస్తున్నాడు. అందువల్ల భగవంతుని స్మృతిని మరిచిపోయే మోహం మాత్రం మా జోలికి రాకూడదు. అమలం కప్పకూడదు. ఎలా? ఓ అనుతాప కరయా మీ అనుగ్రహం యొక్క లేశ అనుతాపం. అయ్యో వానని మనం శపించాలి. వాళ్ళు పోతున్నారు అని అనుకుంటారు కదా చాలు. కొంచెం అనుకోండి.
మేము ఆయా జాతిలో పుట్టినప్పుడు, మేము బాధపడుతున్నప్పుడు కాస్త మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి. దానివల్ల మాకు మోహం అంటే ఎలా ప్రార్థించాలి పెద్దలను. అయ్యా మీకు మేము ఏమి శ్రమ ఇయ్యం కానీ ఒకడు ఈ దాసుడు ఉన్నాడని. వృద్ధి చేసుకుంటే చాలు చాలు ఇంకేం వేరే ఏం శ్రమ లేదు. అంటే ఏమిటి? భగవంతుణ్ణి తలచవలసిన సమయంలో అది మానుకొని మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే వారు మనకు నిజంగా ఎంత ఉపకారం అన్యాయంగా టైం ఎవరిదండి? నిరంతరం ఎలా ఉంటారు భక్తులు నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటారు కదా మరి. మరి ఆ సమయాన్ని మనకు కేతాయించారంటే మరి మనం గొప్పవాళ్ళం కదా. ఎంత పుణ్యాత్మ ఎంత అదృష్టవంతులం మనం. అది ఆలోచించాలి. అంటే అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అని స్మరించవలసిన సమయంలో అందులో ఒక రెండు పేర్లు ఆపి ఓ ఫలానా వాళ్ళు ఉత్తములండి చాలు. ఇంకే వేరే పుణ్యం కావాలి మనకు. అలాగే మహానుభావురాలు మీరు మమ్ములను కొంచెం స్మరించండి. అది అనుతాప కలయ లవం అంశ అలా తృటి ఉంటే చాలు దానివల్ల మాకు. పరమాత్మను మరిచిపోయి మోహం రాకుండా ఉంటుంది ఈ చిన్న అనుగ్రహం చేయండి. ఏవం తదైవ భగవాన్ అరవిందనాభః స్వానాం విభుజ్య తదతిక్రమణం. ఆర్య హృద్యః ఇలా వీరు మాట్లాడుతుంటే ఆర్య హృద్యః అంటే సజ్జనుల హృదయంలో నివసించి ఉండేటువంటి పరమాత్మ తదైవ అప్పుడే ఎవరాయనే భగవాన్ ఇంకెవరు అరవిందనాథః అంటే పద్మనాభుడు ఆ మహానుభావు స్వానాం విభుజ్య తత్వ అతిక్రమం తన సేవకులు పెద్దలను అతిక్రమించారు. అనే విషయాన్ని విభుద్య తెలుసుకున్నాడు. పెద్దలకు అపచారం చేశారు తన వాళ్ళు. అంటే ఎవరు చేసినట్టు మరి? తాను చేసినట్టే. అందువల్ల ఆ విషయాన్ని తెలుసుకొని తస్మిని యయౌ పరమహంస మహామునీనాం అన్వేధనీయ చరణౌ చలయన్ సహస్త్రీ. ఇప్పుడు ఏం చేయాలి మరి దాన్ని సౌకరించాలి కదా అంటే మరి తానే వెళ్ళాలి.
ప్రదేశానికి తాను వెళ్ళాడు. ఎలా వెళ్ళాడయ్యా? గౌడ వాహనమా? ఏనుగా? రఘమా? అంటే చరణవు చరయన్. కాళ్ళు కదలుస్తూ వెళ్ళాడట. అంటే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎలాంటి పాదాలండి చెప్తున్నాడు పరమహంస మహామునీనాం అన్వేషణీయ చరణవు. పరమహంసలు మహామునులు నిరంతరం వెతుకుతున్న చరణములను కదిలిస్తూ. కదా అన్ని లోకాల్లో ఉన్న మహానుభావులందరూ ఏ పరమాత్మ యొక్క పాదపద్మముల కోసం ప్రాకులాడుతుంటారో వెతుకుతుంటారో అనివే. వేటిస్తుంటారో అలాంటి పాదములను కదిలిస్తూ బయలుదేరాడు. ఏదో గరుడుని పిలిచి వెళ్లొచ్చు, వాహనంతో వెళ్లొచ్చు, తన యోగమాయతో వెళ్లొచ్చు, ఇవన్నీ ఆలస్యం అవుతాయని వెళ్ళాడు. పరమాత్మకి ఏమిటి పేరు? త్వర. మహా తొందర ఆయనకు. ఆయన అందరినీ నిదానంగా చేయమంటాడు, ఆయన మాత్రం తొందరపడతాడు. ఎందులో? భక్తుల రక్షణలో. ఏందిరా మోక్షణంలో ఏందిరా అంత మొత్తుకుంటే ఏదో చందోమయేన గరుడేన సముక్ష్యమానః అంటే గరుడు ఎక్కాడు ఇక్కడ దాకా వచ్చాడు. ఎక్కడ దాకా వచ్చాడు కొలం దాకా వచ్చాడు. చక్రం వేస్తే అయిపోతుంది అక్కడ నుంచి ప్రయోగిస్తే అయిపోతుంది. అది అక్కడ నుంచి ప్రయోగిస్తుంది అది వేరే సంగతి. సరే ప్రయోగించే వద్దాం అనుకున్నాడు వచ్చాడు బాగానే ఉంది. చక్రం వేయొచ్చు కదా. కొలం దాకా వచ్చినోడు చక్రం వేయక తాను దిగాడు. చెయ్యితోటి దాన్ని పైకి లేపాడు ముసలిని ఏనుగును. చక్రం అప్పుడు వేశాడు మెడ కోయటానికి. ఏం పని అయ్యా ఇది? చక్రమే చావరా? అంటే చక్రం అక్కడికి చేరడం ఆలస్యం అవుతుందని తానే చేశానంట. తన చేత్తో దాన్ని పట్టుకొని చక్రం అప్పుడు ప్రయోగించాడు. అంటే ఇది దగ్గరే కదా, అది దూరం. ఇంత దూరం చక్రం వచ్చేసరికి అరిసి నేను వెళ్తున్నాను అంటాడు. అందుకే భగవతః త్వరాయై నమః అని స్వామికి పేరు నా నమస్కారం భగవంతునికి కాదు భక్తులను కాపాడటం ఆయన చూపే తొందరకు నా నమస్కారము అంటాడు. దాని అదే దృష్టితోటి ఈ పరమాత్మ కూడా కాళ్ళతో నడిచి వచ్చాడు. ఆరాధనీయ చరణౌ చలయన్ పరమహంస మహామునీనాం అన్వేహనీయ చరణౌ చలయన్ సహ అది ఒక్కడు రాలేదు మళ్ళీ.
సహస్త్రీ అమ్మవారిని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అలా అమ్మను చూస్తేనే వాళ్ళ కోపం కాస్త తగ్గుతుందేమో అని కోపంగా ఉన్నారు కదా. ఒక్కడే వస్తే ఏం నాన్నవయ్యా నువ్వు మమ్మల్ని ఇంత ఆపినావు ఇక్కడ. నీ దగ్గర రావద్దు. అడిగితే ఏం చేయాలి? అమ్మని తీసుకుని వచ్చామనుకోండి, అమ్మని చూస్తే ఎవరికైనా కానీ కోపం. తగ్గిపోతుంది. అందుకే వెంట పెట్టుకొని వచ్చాను. ఇద్దరం పోవాలి పిల్లలు కోపంగా ఉన్నారు నువ్వు కూడా రా లేకపోతే నిన్ను కోపం తగ్గుతుందో ఏమో అని సహస్రీ అమ్మవారితో కలిసి మహానుభావుడు వేయించేశాడు. సంతు ఆగతం ప్రతిహృత ఔకయికం పుంభిహి అత్యక్షత పరమాత్మ వచ్చాడు. ఎలా వచ్చాడు పుంభి పజూత ఉపయోగం ఆయన నడిచి వస్తుంటే చుట్టూ ఉండేటువంటి ఆయన యొక్క అనుచరులు సేవకులు భక్తులు ఆయనకు అనేకమైన కానుకరిస్తున్నారు ఆయనకు కానుకరి ఏంటి పూజ పుష్పాలు ఇవయ్యో అలా చదువుతున్నారు. అలా కానుకలు, పూజలు తనవారు చేస్తూ ఉండగా భక్తుల తేత చేయబడుతున్న పూజలను అందుకుంటూ వచ్చినటువంటి స్వామిని తే అచక్షత. ఈ సనకాదులు చూశారు. ఏంటంటే అత్యక్షత అక్ష విషయం స్వసమాధి భాగ్యం. ఇంతకాలం ఈ మహాపురుషుడిని ఆయా లోకాలలో సమాధిలో ఉండి చూశారు. కదా ఈనాడు ఆ స్వామిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. సమాధి గమ్యం అక్ష విషయం అచర్చక. ఇంతకాలం సమాధిలో మాత్ర పడుతున్నటువంటి స్వామిని కనులకు కనపడ్డ వారిగా చూస్తున్నారు. సో సమాధి గమ్యం. హంసస్త్రియోహో గజనయోహో శివ వాయులోల లోలతో శుభ్రాత పత్ర శశికేసర శీకరాంబుం ఎలాంటి మహానుభావుడు అంటే ఆ పరమాత్మ వస్తున్నప్పుడు హంసస్త్రియోహో వ్యజనయోహో శివవాయులోలత్ శుభ్రాతపత్ర శశికేసర శీకరాంబుం ఆ ఆ పరమాత్మ ఎలా ఉన్నా స్వామి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాడు స్వామి అంటే అతను వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది లేకుండా కొందరు బొరుగు పట్టారు. రాజ లాక్షనాలు కదా.
ఆ రక్షణ ఉంటుంది. అలాగే చామరములు ఉంటాయి. చామరములతో రెండు పక్కల వీస్తూ ఉంటారు. భక్తులు గొడుగు ఇవన్నీ ఉపచారాలే అవసరమని కాదు. రాజోపచారాలు అవి రాజలాంఛనాలు అంటాం చూడండి ఏదైనా ప్రోటోకాల్ అంటాం ప్రోటోకాల ప్రోటోకాల్ ఏదో అంటాం కదా అంటే వస్తున్నారంటే అవన్నీ చేయాలి. అది సరికాయడం కానీ చమటితో వీద్దాలి పోతే ఏం లేదు. అలాగే చందనం చల్లాలి. అది వర్షం పడుతూ వర్షం లేకున్నా ఎండ లేకున్నా తలగా ఉన్నా గొడుగు పట్టాలి తప్పదు. అత్వతరం ఉండాలి వింజామలు అంటాం క్షత్ర చామర కిరీట హార కేజూర మకర మకర కుండల ఇవన్నీ స్వామి యొక్క లాక్షణాలు మర్యాద దీవం పెట్టాలి దేవాలయంలో పగలు కూడా పెట్టాలి ఎందుకు బాధ పెట్టాలి చీకటి పోవడానికా దీపం అనేది లాంఛనం, శుభం. శుభానికి గుర్తు దీపం. శుభ స్వీకారం అంటామే, దీపం ముట్టించామంటే శుభం అన్నమాట. అదే పదార్థం ఎట్లా లాంఛనం అది. అదే రీతిలో ఈ స్వామికి వింధ్యామరలు వీస్తున్నారు, క్షత్రం కూడా పట్టారు. నిజంగా ఉంటావు అలా కాదయ్యా ఎలాంటివంటే హంసస్త్రియోహో వ్యజనయోహో అతని చామరములు హంసస్త్రియో హంసల శోభను పొందే అది మామూలు చామరాలు కాదు హంసల లాంటి చామరములు. హంసలో వద్దు అనేటువంటి వ్యంజనములు శివవాయులోలత్ శుభ్రాతపత్ర శశికేసర శీకరాంబుం ఇక చామరాలు అలాంటి చామరాల వలన వాయువు ఎలాంటి వాయువు? శివ వాయువు. శివ అంటే మంగళకరమైన, శుభకరమైనటువంటి వాయువు చేత శివ వాయువు లోన శుభ్రాత పత్ర. చామరములు పరిశుభ్రమైనటువంటి గాలిని కలిగిస్తున్నాయి. ఇక గొడుగు ఎలా ఉంది అంటే శీకరాంబుం శశికేసర శీకరాంబుం చంద్ర కిరణముల యొక్క చల్లదనాన్ని ప్రకటిస్తూ ఉన్నది. పాతపత్రం శుభ్రమైనటువంటి మంగళకరమైనటువంటి వాయువును ప్రసాదిస్తూ ఉంది చామరములు. ఇలాంటి ఛత్ర చామరముల శోభతో భక్తుల యొక్క పూజలతో పరమాత్మ వించేశాడు. అలాంటి పరమాత్మను సమాధి చూసేటువంటి పరమాత్మను కన్నున చూసినటువంటి ఈ మహానుభావులు కృత్సన ప్రసాద సుముఖం స్పృహణీయతామ స్నేహావలోక కలయ కృతి సంస్పృశంతం.
ఎలా వచ్చాడు స్వామి, మా ఇంటికి వచ్చి మా గేట్ కి ఈ పళ్ళని తిడతారురా అనుకుంటూ రాలేదు ఆయన. కోపంగా వచ్చాడా? ఇది వచ్చింది మా ఇంటికి. వాళ్ళు మా త్వర పాదకులు, వాళ్ళని తిడతారా? అగ అంటే అగ అది ఎవరు మనం అంటాం కదా స్వామి అలా అన్నాడు కృత్సర ప్రసాద సుముఖం పరిపూర్ణమైన అనుగ్రహంతో ఉన్నాడు. ఆయన సుముఖుడు. దేనికి? ప్రసాదం, అనుగ్రహానికి. అనుగ్రహ అంటే ప్రసన్నమైనటువంటి ముఖమును మనస్సులో పెట్టుకొని కృత్సున ప్రసాద సుముఖం. పురుహణీయ ధామ స్నేహావరోహ కలయ కృతి సంస్కృశంతం ఎలాంటి వారైనా ఇలాంటి పరమాత్మను ఒక్కసారైనా కనులారా చూడాలి అని తహతహలాడుతుంటాం. అందరి చేత కోరబడేటువంటి స్వరూపంగా అయినటువంటి మహానుభావుడు తృహణీయ ధామ స్నేహాలలో గలయా హృది సంస్పుషంతం ప్రీతి ఎదదల్లుతున్న చూపుతో హృదయాన్ని తాకుతున్నాడట బలదో చూపు చూశాడు ఎలాంటి చూపు? పరిపూర్ణమైన అనుగ్రహం. పూర్తిగా స్నేహం. అవన్నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాయి హృదిస్పురుశంతం శ్యామే పురుధౌ ఉరతి శోభితయా శ్రియా స్వశ్చూడామణిం శుభగయంతం ఇవ ఆత్మ. మధిశ్యం శ్యామే పురువురసి మహానుభావుడు నీరమేహశ్యాముడు కదా అతని యొక్క విశాలమైన వక్షస్థలం ఎందుకయ్యా అంత విశాలంగా వక్షస్థలం ఉండాలి అంటే అమ్మవారు బాగా ఆడుకోవటం విహరించాలి. కాలేజీలో ముడుచుకొని కూర్చుంటే గతి ఏమిటండీ? మరి ఇంత ఇల్లు అనుకోండి ఇల్లు ఇరుకటం. ఆడు తెలుసు కదా? మరి ఇల్లు ఇరుక్కుంది అనుకోండి ఇంక ఆడు ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇల్లాలు విహరించడానికి యోగ్యంగా ఇల్లు ఉండాలి. వేరే ఇల్లు ఆరు. ఇంటికి ఆరు మనకేం బాధ లేదు గృహిణి అంటారు. సమస్య ఏం లేదు అవునండి ఇల్లాలు అంటే ఏమిటి అర్థం అంటే ఆమె స్వేచ్ఛగా విహరించడానికి ఆరుగా ఉండాలి ఇల్లాలు. ఇప్పుడు ఆమె ఇల్లు ఏది? స్వామి యొక్క వర్షస్థలం. అది చిన్నగా ఉందనుకోండి ఆమె వ్యవహరిస్తుంది. ఒక ఆయుర్వి ముడుచుకోవాలి. అలా కాకుండా పురుష ఊరసి విశాలమైన వర్షస్థలంలో అమ్మవారు హాయిగా వ్యవహరిస్తుంది.
ఉన్నట్టు ఉన్నారు కాబట్టి శోభితయా శ్రీయా ప్రకాశింప ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమ్మవారి చేత చూడామణిం శుభగయంతమివ ఆత్మధిష్ణ్యం. అమ్మవారు వర్షస్థలంలో ఉండటం వలన స్వామి యొక్క మణి ఏంటది కౌస్తుభం అది బాగా ప్రకాశిస్తూ ఉన్నదా అని ఒక అనుమానం. లేదా స్వామి యొక్క కౌస్తుభ మణితో అమ్మవారి సూడామణి బాగా ప్రకాశిస్తూ ఉందా అంటే ముడిచ్యోదియాయి అంటామే మనకు ఒక విషయం దీన్ని తీసుకొని వ్యాస భగవాని సుజనులే వారు తీసుకొని ఆ భావ పరంపరలో చెప్తారు. అంటే స్వామి యొక్క గౌతమ మణిని ఈమె ప్రకాశింప చేస్తున్నదా? అమ్మవారి యొక్క చూడామణిని స్వామి ప్రకాశింప చేస్తున్నాడా? ఇలా పరస్పరం ఒకరికొకరు అలంకారాన్ని శోభను అందించేటట్టుగా ఉండేటువంటి మహానుభావుడు ఆత్మశిష్ణం పీతాంసుకే పృథినితంబిని విస్పురంత్యా కాంచ్యాలిపి విరుతయా వనమాలయాక అలాగే చక్కని పీతాంబరం ధరించినవాడు. తుమ్మెదడు విహరించేటువంటి వనమాలతో శోభించేవాడు వనుగు ప్రకోష్ట వలయం వినతాసుతాంసే విన్యస్త హస్తం. అతను బాగా నృణంగా పుష్టిగా ఉన్నటువంటి ముంజెయ్యి దానికి ఏముంటుంది వలయం అంటే కంకణం ఉంటుంది కదా. వలుగు సుందరమైనది, పుష్టిగా ఉన్నది, కంకణము నిండినది, ఇలాంటి ఈ ముంజేటిని ఏం చేశాడు? వినతాసుతాంసే విక్షిప్తం గరుత్మంతుని భుజం మీద వేశాడు చేయిని. ఇలా అంటే పక్కనే ఆ స్వామి వస్తున్నాడు, ఈయన నడుచుకుంటూ వచ్చినా పరిచారాలు తన వెంట అని సిరి లక్ష్మి వెంట ఎవరో సొర్య రాతమును వాని వెనక పక్షిందు చెప్పాడే పోతానా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నా ఈ నలుబడి ఆయనకి కారు నువ్వేం రావాలి వాడు కారే ఎంబడి రావాలి అన్నాడు. డ్రైవరు కార్ తీసుకొని వీడు నడుపుకుంటూ పోతుంటారు కానీ మాత్రం వాడు రావాలి. రాజరాజ్ అన్నారు ఏం చేస్తాం కర్మ. అలాగే ఇదేమో మనకేమో కర్మ ఆయనకేమో ధర్మం సేవ.
అంటే తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు, పక్కన గరుడుడు వస్తున్నాడు. అలా వస్తున్న గరుణుని యొక్క భుజం మీద తన హస్తాన్ని ఉంచి వినతాసుతాంసే విన్యస్త హస్తం ఇతరేన ధునానమభ్యం ఇంకో చేతితోటి పద్మాన్ని పట్టుకున్నాడు. ఒక చేయి గడు మీద వేశాడు ఇంకో చేయి తోటి పద్మాన్ని పడుకు దునానం అబ్జం విద్యుత్ క్షిపన్ మకర కుండల మండనార్క గండ స్థలోన్నత ముఖం మణిమత్ కిరీటం విద్యుత్ క్షిపతు మకర కుండల మండనార్హం మెరుపులను అంతటా వెలళ్ళుతున్నటువంటి మకరకుండలముల చేత అలంకరించబడిన సోనము కర్ణ మురుగైనటువంటి వాడు. గండస్వరోన్నత ముఖం ఆ మకరకుండలముల కాంతి గండస్వరములు అంటే చెంపలు అంటాం మనం చెక్కిళ్ళు అంటాం చూడండి ఈ చెక్కిళ్ళ యందు ఆ కాంతి అంతా వ్యాపించి అది ఇంకాస్త ముందుకు పోవడానికి ప్రయత్నించినప్పుడు అంటే ఈ కాంతిని ఇటు ఈ కాంతిని ఇటు పరిగెత్తుదాం అనుకుంటే మధ్యన అడ్డు వచ్చిందట. చెప్తారు మనకు పిల్లలోకా చదవలో. అష్టాదశ రహస్యాలు ఉన్నాయి కదా. అష్టాదశ రహస్యాల్లో అర్చినాది విను సేవించి ఉంటారు మహానుభావులందరూ. అందులో స్వామి యొక్క ముఖాన్ని వర్ణిస్తారు. ఆ ముఖాన్ని ముఖంలో రెండు పెద్ద చేపలు ఉన్నాయట. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మిజోబద్ధ స్పర్ధ స్పురిత అని చెప్తారు మనకు. పోటీ నీకంటే నేను బాగున్నాను అంటే నాకంటే నువ్వు బాగున్నావు. అది ఆ రెండు కొట్లాడుతున్నాయి. కొట్లాడి ఒకదాన్ని ఒకటి వచ్చి మింగేయాలని ప్రయత్నించేయండి. ఇలా ప్రయత్నిస్తుంటే ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు కొట్లాడుతున్నారో. వీళ్ళు ఎదురు ఎదురుగా కూర్చుంటే తళ్ళుకుంటారో బాగుండదని ఆ రెండు చేపల మధ్యన ఓ పెద్ద కపవృక్షపు కొమ్మ పడేశాడట. అది దాటి ఇటు పోదు ఇది దాటి అటు పోదు. అర్థమైందా అని రెండు కళ్ళు మధ్యన ముక్కెన ఉన్నది. ఇది లేదనుకోండి ఈ కన్ను ఇటు చూస్తుంది, ఈ కన్ను ఇటు చూస్తుంది. స్వామి యొక్క సౌందర్యం ఇది ఎలాంటిదే. మిదోబద్ధ స్పర్ధ అంటామే ఈ మకరకుండనముల కాంతి చెక్కిళ్ళపై పడి ఆ కాంతి వచ్చి ముక్కు మీద పడింది. మరి పరమాత్మ యొక్క ముక్కు, చెక్కిళ్ళు అలాగే అధరములు ఇవన్నీ వింతగా శోభిస్తున్నాయి. ఎందువల్ల అంటే మకర కుండలముల తేజస్సు అంతగా ఉంది అంటాడు.
గండస్థలోన్నత ముఖం మణిమత్కిరీటం స్వామి యొక్క కిరీటం అంతా మణులతో వేంచేసి ఉంది మణిమత్కిరీటం దోద్దండ ఖండ వివరే హరత పరార్ధ్యహారేణ కంధరగతేనచ కౌస్తుపేన దోర్దండ షండవివరే అంటే రెండు భుజముల మధ్యన ఏమంటాం వక్షాస్త్రం కదండీ దోర్దండ షండవివరే హరత పరార్ధ్యహారేణ ఉత్తమ విలువలైనటువంటి పెద్ద హారము కంధరగతేన మడువులో వేశారు కదా ఇలాంటి హారము తోటి కౌస్తుభేన కౌస్తుభ మణి తోటి అత్రోపసృష్టమితి చ ఉష్మితం ఇందిరాయా స్వానాం ధియ విరచితం బహు సౌష్టవాగ్యం ఈ కౌతుపమణి ఈ వనమాల ఈ రెండు వచ్చేసరికి అమ్మవారికి చిన్న సందేహం కలిగిందట. ఏంటది స్వామి వర్షస్థలంలో ఇంకెవరినో ఉంచుకున్నారా అని అత్ర ఉపసృష్టం. ఇక్కడ నాకేదో భంగం విఘ్నం వచ్చేసింది అని అనుమానిస్తున్నారు. నిరంతరం ప్రేమ బాగా ఉంటే అనుమానం అర్థం ఏమిటి? భర్తను బాగా అనుమానిస్తున్నారు అంటే భార్యకు భర్త మీద బాగా ప్రేమ ఉన్నది అని అర్థం. ప్రేమ లేకుంటే వానికి సమయం పెట్టన పోనీ నాకేమంటారు. లేదా మా వారు నా దగ్గరే ఉండాలి అనుకున్న వాళ్ళు ఏమంటాం? మంచి వాళ్ళే కదండీ. ఆ అనుమానం కాస్త ద్వేశం దాకా పోతే ఇంకో అర్థం వస్తుంది. అనురాగం వరకే ఉంటే మాత్రం అది ఉత్తమమైన ప్రేమ అంటాం. అమ్మవారిది అలాంటిదే. చెప్తాం కదా మనకు మనకు భూనియోర్నయ యాతిహి స్వభావు చెప్తాడు మనకు. అమ్మవారి యొక్క శ్రీ గూడ కోసం ఉంది. అందులో నీల భూదేవులతోటి స్వామి విహరిస్తుంటే అయ్యో వారు సపత్రులు అనుకోరు. అమ్మవారు ఏమనుకుంటుంది స్వభావు. బాహు తనయోరివా తన బాహువులతోటి తన స్థనములతోటి తన అవయవాలతో స్వామి ఆడుకుంటున్నాడు. వాడంతా ఈమె అంగారే కదా. అంగా జన్యా దేవతా హగదండి వాళ్ళంతా అవయవాలే ఈమె అవయవి. శ్రీదేవి, భూదేవి ఇలా ఎవరు అమ్మవారి అవయవాలే. వారితో స్వామి వ్యవహరిస్తుంటే ఎవరితో వ్యవహరిస్తున్నట్టు స్వామితోటే. ఆయనకు ఈర్ష్యాలు ఇష్యాలు ఏవి ఉండవు. క్షమత్వా ఏంటంటే వనమాల కౌస్తు వారు బాగా ప్రకాశిస్తుంటే పొరపాటున స్వామి ఇంకో పెళ్లి చేసుకున్నారేమో, నా ఇంట్లోకి ఇంకెవరో వచ్చారేమో అని అమ్మవారు అనుమానిస్తున్నట్టుగా.
ఇంకా ఆ ముఖం కాస్త వెరబడింది అంటారు. అమ్మవారి ముఖం వెరబడటానికి ఒకటి లజ్జ కారణం, మరొకటి కొంచెం అసూయ కారణం. ఈ రెండింటికీ మూల కారణం పరమాత్ముని ఉండేటువంటి అనురాగము ప్రేమము. ఇతే జోత్మిత మిందర ఇందిరాయాహ స్వానాం దియా విరచితం బహు సౌష్టవాఢ్యం మహ్యం భవత్య భవతాంచ భజంతమంగం నేముహు నిరీక్ష్య అవితృప్తదృశః ముదా కైహి నేను, నీవు, మహ్యం భవస్య భవతాంచ ఇదంతా ఎవరు చెప్తున్నారు? జ్ఞాపకం ఉందా మర్చిపోయాడా? బ్రహ్మ చెప్తున్నాడు దేవతలకు. అందుకే మహ్యం భవస్య భవతాంచ నాకు రుద్రునికి మీకు. అందరికీ ఎవరు ప్రధాన దిక్కో భజంతనంగం నేముహు ఇరీక్ష్యా నవితృప్తదృశ ఎప్పుడూ సేవించే పరమాత్మను వీరు చూసి తలవంచి నమస్కారం చేశారు. అవ్యోక్త అవితృప్తదృశః ముదా. తృప్తి పొందని నేత్రములతో పరమాత్మ తిరుగుగా తృప్తి పొందుతూ కలుగుతుంది. అలా నిరంతరం చూస్తూ నేముహు నమస్కారం చేశారు. తస్యారవింద నయనస్య పదారవింద కింజలిక మిశ్ర తులసి మకరంద వాయుహు. అంతగత స్వవివరేణ చకార దేశాం సంక్షోభం అక్షర జుషామపి చిత్త తన్వోహో పరమాత్మ వచ్చాడు అంటే అతను అరవింద నయనుడు కదా రెండోది అరవింద పాదుడు. ఆయన పాదములు అరవిందములు లాంటివే నేను ఎట్లా అంటో అలాంటి వాడిని ఇలాంటి ఆయన చేతిలో పద్మం అవుతుంది. రెండోది అరవిందనాభుడు పద్మనాభుడే అంటే స్వామి మొత్తం అన్నీ పద్మాలే. కాబట్టి ఆ పద్మాలో ఏముంటుంది? పుప్పొడి ఉంటుంది, కింజలకం అంటారు. అది చెప్తున్నాను మీకు. కింజలక మిశ్ర తులసి మకరంద వాయుహు ఇలాంటి పద్మము యొక్క పుప్పొడితో కలిసి ఉన్న తులసి యొక్క సువాసన. అంతతా వ్యాపించి వాయు అంతర్గతః సువివరయేన చకారతేచాం అది లోపలికి ప్రవేశించింది. అంటే నోటి నుంచో, చోలం నుంచో, ముక్కు నుంచో, కంఠ నుంచో లోపలికి పోయింది. ఏం చేసిందయ్యా అంటే ఇంతసేపు వారి మనస్సులో ఉన్న కలుషాన్ని శుభ్రపరిచింది. అంటే ఆయనకి కోపం అంతా.
అసలు కోపం వచ్చింది చూడడానికి వల్ల కదా. పరమాత్మను చూస్తానంటే వద్దంటా అంటారా అని కోపం వచ్చింది. పరమాత్మ వచ్చాడు కోపం ఎక్కడ ఉంటుంది? అంటే మనస్సులో చిత్తక్షోభం అంటాం చూడండి ఈ చిత్తక్షోభ తొలగిపోయింది. ఎలాగంటే ఆ వాయువు వచ్చి తలబడిపోయింది. చల్లని వాయువు. దాంతో పాటు కమ్మని వాయి. తులసితో కలిసి ఉన్న కాదు కింజలికములతో కలిసి ఉన్న తులసి గంధం. అంటే కుప్పెడు పడింది ఆ తులసి మీద ఆ వాయు వచ్చేసింది అది ద్వారా ప్రవేశించింది హృదయాన్ని ప్రసన్నం చేసింది. అందుకే సంచోభయన్. అక్షర జూషామపి చిత్త తన్నువో దీన్ని పోగొట్టింది కానీ ఇంకో కొత్త శోభను కలిగించినట. హృదయ శోభ అక్షర జూషామపి. పరమాత్మ తత్వాను నిరంతరం సేవించే వారి మనస్సులో కూడా కాస్త కలకలం లేపింది. పరవశానికి అబ్బా ఎంతటి మహానుభావుడండి ఇలాంటి స్వామి దర్శించగలిగామే అని ఆనందం పొంగింది. మహానుభావులు అంటే సంతోషం కానీ దుఃఖం కానీ ఉండకూడదు కదా సమానంగా ఉండాలి. హృదయం సమానంగా ఉండాలి. కానీ పరమాత్మ జోధికి సమానంగా ఎక్కడ ఉంటుంది? ఉప్పొంగింది. అంత మహానుభావులైనా, జితేంద్రియులైనా, అక్షర సేవకులైనా వారి మనస్సులో క్షోభ కలిగించింది ఈ వాయువు. అంటే ఒక క్షోభను తొలగించి ఇంకో క్షోభను కలిగించింది. కోపాన్ని పోగొట్టింది. భక్తి పారవత్యాన్ని కలిగింది. అక్షర జోషామపి చిత్త తన్వో అది కూడా ఒక మనస్సు కాదు శరీరానికి కలిగింది చిత్త తన్వో. మనస్సుకు శరీరానికి శరీరం పులకించింది మనస్సు పులకించింది అలాంటి వారు అయిపోయి తేవా అముష్య తేవా అముష్య వదనాసిత పద్మకోశము ద్వీక్ష్య సుందర కరాధర కుందహాసం వారు పరమాత్మ యొక్క వదనారవిందాన్ని చూశారు. ఎలాంటిది అది? కుందహాసం. మల్లె మొగ్గల నవ్వు అట. అంటే దంతలు ఎలా ఉన్నాయి అన్నమాట? మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి. అలాంటి ఆ నవ్వును వదనాసిత పద్మకోశము ద్వీక్ష్య సుందరతర అధర కుందహాసం. కడవి కానీ, వదనం కానీ, నాటికలు కానీ పరిపూర్ణమైన ద్వీమగ్రహం కాబట్టి ఆ సౌందర్య శోభను చూస్తూ లబ్ధాశిషః
పరమాత్మ ప్రసన్నంగా చూశాడు అంటేనే ఏమైనట్టు ఆశీర్వాదం పొందినట్టే ఇక్కడ వారి ఆశీర్వాదం వచ్చింది కాబట్టి పునరవేక్ష్య తదీయ మన్నిరిద్వంద్వం నకారుణ మణిశ్రయనం నిదజ్జుహు ఇప్పుడు తల వంచి గోళ్ళ కాంతులతో బాగా ప్రకాశిస్తున్న పరమాత్మ యొక్క పాద పద్మములను తల వంచి నమస్కరించారు. ద్వంద్వం నకారుణ మణిశ్చరణం శ్రీయనం నిదద్యుహు పుంసాంగతిం మృగేతామిహ యోగమార్గైహి ధ్యానా పదం ప్రపంచంలోని అన్ని రకముల జీవులు యమనియమాది అష్టాంగ యోగములతో దేన్ని పొందాలని పరితపిస్తుంటారో పుంసాంగతిం మృగయతాం వెతుకుతూ ఉంటారో యోగ మార్గైహి ధ్యానాత్పదం అన్ని ధ్యానములు ఎవరి కోసము బహుమతం నయనాభిరామం అందరి కన్నులకు ఎవరు సుందరుడు సంస్రం వపుహు దరిచయానం అనన్యసిద్ధై జను సహస్ర తీర్షా పురుష అంటామే పరిపుణ్యమైనటువంటి పురుషోత్తము యొక్క దివ్య మంగళ విగ్రహము చూస్తున్నటువంటి వాళ్ళు అనన్య సిద్ధులు కావాలి. అంటే పరమాత్మను మాత్రమే దర్శించటానికే అన్ని యోగములు చేయాలి. కాసేపు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒక దేవాలయం ప్రాంగణంలో 36 గుళ్ళు ఉంటాయి అందరూ దేవుళ్ళే అన్నమాట. పొద్దుకు ఎవ్వరు కాదు సార్ నిల్తారు నా వాడు నా అతను కూడా పోయేది వాడు చూసుకుంటాడులే అంటే వాడు చూసుకుంటాడులే పొద్దుకు రాజుగారు ప్రజల భాష సామితా అయితుంది. తల ఒక చెంబెడు పాలు తెచ్చి పోయి ఉండి హౌజులో అభిషేకం చేయాలి అన్నారు. అందరూ తాగి పోశారు. అందులో ఒక్కడే అందరూ తాగి పోస్తారు కదా నేను ఒక్క నీళ్ళు పోసి చూడొచ్చాడా ఒక్కడు చెంబెడు నీళ్ళు పోశాడు. అనుకోని పోశారు. బాగా తెలియదు. తర్వాత చూస్తే అన్నీ నీళ్లే ఉన్నాయి పాలు లేవు. అందరూ అనుకుంటున్నారు. ఎందుకు ఏమొస్తాయి నీళ్లే ఉంటాయి పాలు ఉన్నాయి అది మన పరిస్థితి. ఆ స్థితి రాకూడదు. భక్తి అనన్యయాతి అనన్య భక్తి కావాలి. పరమాత్మను మాత్రమే సేవించాలి. ఈయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడే అంటే ఏ దేవుడినీ తెక్కలేదు. పోనీ.
వాడని వీడు వీడని వాడు ఊరుకున్నారు అనుకోండి మనకైతే అగతి అవుతుంది. పుంక్షం వపుహు దర్శయం దర్శయానం అనన్య సిద్ధైహి ఔత్పత్తికైహి సమగ్రుణన్ యుతం అష్టభోగైహి పరమాత్మ అణిమా మహిమా గరిమా లహిమా అంటాం కదా అస్తిత్తులు అలాంటి వారితో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి ఈ మహానుభావుడు ఆ పరమాత్మను స్తోత్రం చేస్తారు. పరమాత్మను వీణుడు స్తోత్రం చేస్తారు. మళ్ళీ స్తోత్రం అంటే కాస్త సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని రేపు చెప్పుకొని పరమాత్మ సనకాదుల యొక్క సంభాషణను ఏ మనం కొనసాగి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా నమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఉమ్ ఉమ్ కారణం అది అసలు ఏం కాదు అసలు ఇది లేదు.
I worship the Guru-lineage from Lakshminatha to Sri Yamunamuni to my own Acharya. I meditate on the eternal lotus feet of Achyuta and take refuge in the feet of Ramanuja.
'Yam pravrajantam anupeta mapeta krityam dvaipaayano viraha kaatara aajuhaavaan' - when Shuka was walking away as a renunciant, Vyasa called out 'Son!' - and out of identification with Shuka, even the trees responded. I bow to that one who is the heart of all beings - Sri Shukabrahman.
They are praying. Raising their faces - 'abhyarthati svaraka unnata viikshya vaktram uchcheshitam bhagavate bhagavataa iti amata aa' - describing a most remarkable scene.
'Sheshitam' - we say remnants, leftovers. What kind of remnants? 'Utusheshitam' - the Lord lovingly placed His face and kissed it - that is the blessed remnant.
Para-duhkha-asahishnutaa - three aspects. Feeling another's suffering as one's own; being able to remove another's suffering; and being unable to bear another's suffering.
Not only that. 'Ye anya vishayaah kukathaa mati-ghnnih shrinvanti' - those who, instead of hearing descriptions of the Lord's creation, maintenance, and dissolution, listen to base stories that destroy the intellect...
There is a short, clever story in Padma Purana. We call him Jambukarna. He was a demon - a great demon, not just any small demon.
Like this - 'change to vegetarianism for 150 days. Change your diet' - 'I can't change it but you are telling me. Alright, since an elder said it.' But then...
If we think about it, such people will never reach Vaikuntha. That is why: 'Kukathaa mati-ghni' - evil stories that kill the intellect - 'Ye anya vishayaah yaat shrinu...' - those who hear them...
We think 'that is available, let me get it.' But the only birth that gives the opportunity to gain true wisdom is the human birth. That is why people of every community...
We know why they stop. 'He is beating, but he won't listen' - 'I know how he will stop.' That is what knowledge (jnana) does - it shows the right method.
'Animishaam' - worthy of service and attainment by the divine beings. Such a one - 'vrishabhaanuvritya duureeyama duupari nah' - one of noble conduct - yama, niyama, asana, pranayama...
When hearing the Lord's story - 'baddhe na anjarinaa natena shirasa gatraih sarvomoodgamaih kantena svaragadgadena nayanena udgirna baasphaa...' - with folded hands, with the body shivering, with choked voice, with tears flowing.
How and why - they call it their yoga-power, their strength. But here too, another point was mentioned that will come - another subject was also placed here.
Not visible. Just as Americans and Russians don't go around announcing they have a small nuclear device. This is a branch office. A duplicate - not the original.
We have never seen such a strange and divine brilliance before. Having seen such divine brilliance, if the mind becomes fixed in that brilliance - what happens next?
'Vitanki' - what is in their hands? A mace. On their body - Keyura, Kankana - many ornaments adorning them. They hold a mace. They are...
With slightly reddened eyes - see what is described: 'Vaktram bhruvaakulilayaat puta nirgamabhyaam raktekshanena chamanaat rahasam dadhaanuh' - with reddened eyes...
Silent by nature, contemplative by nature - 'Svadrishtyaaye sancharanti avihitaah vigataabhishankaa' - moving without prohibition, without suspicion. Seeing such persons, nobody has any doubts. Supreme devotees, great souls.
When the divine nature is clearly visible - this is paancha-bhautika - tree, rock, hill, stone, pebble - what is the difference between us and those? All trees are one. Knowledge of the Atma...
Anger comes when? Not when the husband scolds you alone. It comes when the husband scolds you in front of others. When alone, even if beaten, no anger arises. But in public...
He is a Ramanuja and this one is a Kamanuja - just one letter difference. When a desire arises and an accidentally arising desire is not fulfilled - what happens?
When do we need security? Who needs a guard? When you have enmity with ten people, you need a guard. When does one get a reputation? When you put up a board - who comes?
They are blocking the path to the Supreme Being. 'You come to the Lord and we stop you.' But all these worlds where you dwell - are they not inside Him? Yes, they are in His belly. Then...
Brahma couldn't do it, Shankha couldn't do it, I couldn't do it. All three are the same. Even if you burn at night - what use is counting moths? What use for those who have passed?
Why did even the small fear arise that they might harm the Paramatma? 'Udara-bhedi' - 'Udaram antaram kurate adha tasya bhayam bhavati' - the Veda says: what divides the stomach causes fear below.
How did this idea come to you - 'udara-bhedi' - 'bhayatoasya tatvaam amushya paramasya vikunthabhaaktuh kartum prakrishtam iha dhiimahi mandashiibhyaa' - how to benefit this supreme devotee of Vaikuntha?
'Anivaarana mastra puugai' - with unstoppable weapons. After they spoke, they understood who these ones really were. 'Oh! Oh! Oh! We made a mistake. Unnecessarily we obstructed these Brahmin-sages!'
Therefore - 'the punishment you mete out to us for the mistake we committed - bhuuyaarti' - let it come; it should come; it must come. Our prayer is: please reduce the duration of that punishment.
Grant us at least this one boon - that even though we will be born in those forms, we will not forget this Lord. If memory of Him remains, whatever birth He places us in - that is primary for us.
They take care of it (Vishnu's dwelling) out of love. Therefore all that merit keeps arriving. No lamp needed, no temple visit needed, no tapas, no japa...
When we are born in those species, when we are suffering - please remember us occasionally. Through that - help us, so that delusion won't engulf us - that is the kind of prayer they are making.
He went to that place. How did he go? On a Garuda vehicle? An elephant? A horse? 'Charanavu charayan' - moving with His feet. Meaning He walked.
He brought Lakshmi (Mother) along. Because seeing the Mother might cool their anger a little - they are angry, after all. Coming alone might not have been enough.
That protection is present. Similarly there are chamara (fans) - they fan from both sides. Devotees with umbrellas - all these are royal services - not just necessities. These are royal honors.
How the Lord came - He didn't come thinking 'those people will scold our gates.' Did He come in anger? 'This happened at our home.' What did He feel?
Shining in that radiance - 'Shobhitayaa shriyaa prakaashimm prakaashistuu annatuvantam' - illuminated by Lakshmi who glows with Him - 'chudaamanin shubhagayantam iva aatma-dhishnyam' - like a crown-jewel of His own abode.
He walks along while Garuda comes beside Him. Placing His hand on Garuda's shoulder - 'Vinataasuutaamse' - resting His hand on the son of Vinata (Garuda's) shoulder.
'Gandasthalonnatam mukham mandimat-kiritam' - the Lord's crown is studded with gems - 'mandimat-kiritam' - 'doh-danda-khanda-vivare harata paraardha-haare' - with a most precious necklace adorning His neck.
And that face is slightly blushed, they say. The face of Lakshmi is flushed for two reasons: one is modesty (lajja), and the other is a slight jealousy (asuuya). The root cause of both is the Supreme Being.
The anger arose from wanting to see. 'You say you want to see the Lord and I say no' - anger arose from that. The Lord has come - where has the anger gone?
The moment the Lord looked at them with pleasure - it is as if they received a blessing. Here their blessing came - 'punaraveekshya tadiiya-manniriddvanda...' - looking again at those two...
'Vaadani viidani' - the one who doesn't leave and the one who can't leave - if they were to keep quiet, it would become our problem. 'Pumsham vapu darshayam darshayaanam ananya-siddhaih auutpattikkaih samagriunah...' - showing their divine form with innate, complete qualities.