కుంతీ స్తుతి: ఆపదలు భగవత్కృపగా
Kunti Stuti: Calamities as Grace of the Lord
కుంతీ స్తుతి కొనసాగింపులో ఆపదలు నిజానికి భగవత్కృపే అని లోతైన తత్త్వం వివరించబడింది. కష్టాలు తెచ్చేవారు నిజమైన మిత్రులు మరియు సంపదలు తెచ్చేవారు శత్రువులు కావచ్చు అని నిరూపించబడింది. ప్రభువు మనకు పనులు అప్పగించినా ఆ పనులు ఆయనను మర్చిపోయేలా చేయకూడదని ముఖ్య సందేశం.
This session continues Kunti's prayer, deepening the philosophy that calamities are actually the Lord's grace in disguise - those who bring trouble are friends, those who bring prosperity may be enemies. The teaching explores how even those who criticize the Lord attain liberation by constantly keeping Him in mind. The Lord assigns us tasks but we must not let those tasks make us forget Him.
గురా రామ్ రోహిత్య మత్సిత పరాంగుయే శ్వరుత్మ నామోమ సత్సరితరాణి దృణాయమీని అస్వది గురోప పర్వతో స్థితయైహ సింధోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితాయుతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్ సదంగిరియుగటం తృణమామి మోధన భూతం సరస్య మహదాత్వయ పట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహా భక్తాంజిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం కుచమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం శంస జాణూర మర్ధనం దేవసీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందేతి గద్గురుం కుడిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలహరం దేవం కృష్ణం వందేతి గద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం గంగ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం పరిహి పించ్యావ చూడాంగం కృష్ణం బుందే జగత్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీశాంబరు శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం బుందే జగత్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ స్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టన ఉత్తారం శిక్షేత్ పౌత్భ్రమ కల్మకం పరాజరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధుల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధగోపవహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ మంత్రి
ద్వారా కృష్ణ పరమాత్మను కుంతీదేవి స్తోత్రం చేస్తూ ఉంది. ప్రధానమైనటువంటి తత్వమును చాలా స్పష్టంగా వివరించిన తల్లి కుంతి. ఏమిటది? నీవు చేస్తున్న దానిలో నీ హృదయం అర్థం కాదు. నీ హృదయాన్ని ఫలితం కలిగిన తరువాతే తెలుసుకోవాలి. సంసారంలో విషయ భోగములలో ఆశ చూపే వారందరూ ఆశపడుతున్నవారు అనుభవిస్తున్నవారు. అనుభవం వల్ల తాత్కారికంగా ఆనంద ఆభాసాన్ని తెలుసుకొని అవి మాత్రమే కావాలి అని కోరే వారికి ఆ విషయ భోగములు వాస్తవంగా కలిగించేది ఏమిటో రుచి చూపటానికి వారిని అనుగ్రహించదలచిన నాడు వారి సంపదలను హరించి ఆపదలను కలిగించి నిజమైనటువంటి ఆప్తులు, మిత్రులు, పిత్తులు ఆపదలలోనే మన వెంట ఉంటారు. ఆపదలలో కూడా విడిచిపెట్టని వారే మనవారు. సంపదలప్పుడు వచ్చేటువంటి వారు మనకోసం వచ్చిన వారు కాదు. మన కోసం వచ్చిన వారందరూ మనకెలా గితులు కారో, మనకు కష్టాలు కలిగించేవారు శత్రువులు కారు. తాత్కాలికంగా ఆపదలు, ఇబ్బందులు ఇలాంటివి కలిగించిన వాటి అనుభవ పరివాహనలో మనకు పరమాత్మ యందు భక్తి ప్రపత్తి లాంటి భావములు దృఢంగా నెలకొనటానికి దారి తీస్తున్నాయి కాబట్టి వారే హితులు.
ఆపద కలిగించేవారు చితులు. సంపద కలిగించేవారు శత్రువులు. పరమాత్మ ఎవరిని సంహరిస్తున్నాడో వారికి మోక్షం ఇస్తున్నాడు. ఎవరిని ఎంట ఉండి కాపాడుతున్నాడో వాళ్లకు స్వర్గము లేదా ఇంకోటి ఏదో ఇస్తున్నాడు. మరి ఇద్దరిలో ఎవరు స్వామికి కావలసిన వారు? ఎవరికి స్వామి మేలు చేస్తున్నాడు? పునర్జన్మ లేకుండా చేయడానికి సంహరిస్తున్నాడు. ఇంకా నీ కర్మ పరిపాక్యం కాలేదురా మరి ఆ సార్లు పుట్టండిరా అని చెప్పడానికి స్వర్గం ఇస్తున్నాడు. వెంట ఉండి కాపాడాడు కాబట్టి పరమాత్మకు మా యందు చాలా ప్రీతి ఉంది, ప్రేమ ఉంది అనుకుంటే మనం పక్కలో కాలేసినట్టే. అయ్యో వాళ్ళందరినీ చంపాడు. వాళ్ళంటే స్వామికి పడదు అనుకుంటే కూడా తప్పే. కాబట్టి అనుగ్రహించే విధానం అతని ఇష్టం. అతను అనుసరించే విధానంలో మనకు నిగ్రహం కనపడొచ్చు. అతను మాత్రం వాస్తవంగా చెప్పేది అనుగ్రహమే. అందుకే కహా ఇహ వేద తవ అనుభావితం. నీవు ఆచరించే పనులలోని నీ ఆంతర్యం ఎవరికి అర్థమవుతుంది అని స్వామి యొక్క స్వభావాన్ని చెప్పి. ఇంతకా తల్లి ఏమడిగింది? స్వయమే అనన్య విషయామతిహి భవతు అంది కదా. నేను కోరేటువంటి కోరిక మరి ఏదీ లేదు. నా బుద్ధి నీ యందే ఉండాలి. నీ యందు ఉండాలి కాదు. నీ యందే అనన్య విషయాలు. మరోవైపు వెళ్ళకూడదు. కాసేపు అటు, కాసేపు ఇటు. ఏ పని లేదు, గుడికి వెళ్ళొద్దాం. చాలా బిజీగా ఉన్నాం, దేవుడు జ్ఞాపకం అంటాడు. కదా? అది కాదు.
పరమాత్మ ఎప్పుడు ఏ పనులు మనం నియోగిస్తాడో వాటిని చేయాలి తప్ప ఆయనను మర్చిపోయే పనులు మనం చేయకూడదు. అంటే ఇది మన చేతిలో లేదు. తనను తాను మరిపించేవాడు స్వామి. గుర్తు చేయించేవాడు స్వామి. అందుకే స్వయమే అనన్య విషయామతిర్భవతు. ఇతరములను తాకని బుద్ధి నీ యండే నాకు ఉండాలి. ప్రతిం ఉద్వహతాత్ అద్ధ గంగే వౌహముదన్వతి చెప్పాం. గంగా ప్రవాహం సముద్రంలోకి మాత్రమే ప్రవహించినట్టు నా మనసులోని ప్రీతి నీవైపే ఉండాలి. అది మరో దిక్కు పోదు పంపిరాక. నా బుద్ధి కూడా ఇంకో దిక్కు పోవు అని నీవు వెళ్లదలుచుకున్నట్టు కనబడుతూ ఉన్నది. మరి నీ ఎడవాటు ఇక్కడ ఎవరు సహించగలరు? అయిన వాళ్ళు, కాని వాళ్ళు. చమత్వం ఏంటంటే లోకంలో శత్రువులు మనకు దూరంగా ఉండాలనుకుంటారు. మిత్రులు దగ్గర ఉండాలి. కానీ పరమాత్మ విషయంలో భక్తుల కంటే శత్రువులే దగ్గర ఉండాలి. ఎందుకంటే పరమాత్మ చేసేటువంటి లీలలను అలా చూస్తూనే ఆయన ఆచరణలోని ఎన్ని తప్పులు ఉన్నాయో లెక్కపెడదామని ఉంటాను. ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడో, ఎంత పక్షపాతం ఉంది ఈయన దగ్గర, అవేమి దగ్గరుండి చూచి ఈ స్వామిని సభలో మొత్తం ఏకరువు పెడతాం. అని విమర్శించడానికి భక్తులకంటే ఎక్కువ శత్రువులు వెంట ఉండాలని ప్రయత్నిస్తారు. ఆ నిరంతరం నిరంతరం వెంట ఉండటం వలన స్వామిని సేవిస్తారు. స్వామి పనులు సేవిస్తారు. స్వామి గుణాలను సేవిస్తారు.
విమర్శించే నెపంతో నిరంతరం స్వామినే తీర్పిస్తారు. మరి వాళ్ళకి ఏమొస్తుంది? మోక్షము. శత్రువులు కూడా దగ్గర ఉండాలని కోరేది ఒక్క నీతి. ఈ విషయంలోనే ప్రియులకంటే మిత్రులకంటే వాళ్ళ భావదులు ఎవరు శత్రువులో వాళ్లకే నీవు మోక్షం ఇస్తావు. లేదా మనకు వేదములలో వేదాంతములలో ప్రత్యక్షంగా చెప్పని పరోక్ష ప్రియా దేవా అని అంటాం కదండీ. చెప్పబడిన విషయంలోని అన్యార్థం స్వాపదేశార్థం అంటారు. కుంతి ఆ విషయాన్ని బోధించింది. పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పింది కుంతి. దగ్గర ఉండి అన్నీ చేస్తుంటే స్వామి మనవాడే అనుకుంటే తప్పు. యుద్ధం చేసి వాళ్ళని చంపుతున్నాడు కాబట్టి వాళ్ళకు స్వామి శత్రువు అనుకుంటే తప్పు. ఆయన ఏమనుకొని ఏమి చేస్తున్నాడో ఆయనకు తప్ప మనకెవరికీ తెలియదు. అందుకే శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభ అవనిధృక్రాజన్య వంశ దహన అనపవర్గ వీర్య గోవిందా పరమాత్మ యొక్క నామాలు ఇవి. ఒక్కొక్క నామము ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ సారం. మై పేరు ఏమిటి? శ్రీ కృష్ణ. చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను. కృష్ణ ఉంది. ఇందులో కృషిహి భూవాచకః. నః నిరూవృత్తివాచకః. అంటే కృష్ణ అంటే ఏమిటి? అపరిమిత ఆనంద స్వరూప. కృష్ సాధునకర్ధం అనంతం అపరిమితం. న అర్థం ఆనందం. కృష్ణ అంటే అపరిమిత ఆనందమును. ప్రసాదించేవాడా అంటే మోక్ష సామ్రాజ్య ప్రదాయక ముత్తకృష్ణ కాదు శ్రీకృష్ణ.
ఒక్కడు ఇవ్వడు పక్కన అమ్మవాడు ఉంటేనే ఇస్తాడు కదా బాబుకు నాన్న ఏదన్నా ఎప్పుడు ఇస్తాడు పత్తడం ఉంటేనే ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అమ్మని అడిగితేనే ఇస్తాడు. కదా? ఏదో స్కూల్ ఫీజులో, నోటు బుక్లో మరొకటి మరొకటి కావాలని పిల్లవాడు ఎవరిని అడుగుతాడు? అమ్మ స్కూల్ ఫీజు కావాలి నాన్నని అడగడు. అడిగి ఫీజు ఇది కావాలట ఇది ఇవ్వండి. ఆ అలాగే అని అంటారు. అప్పీల్ ఏం లేదు. నిన్న ఇచ్చాను, మొన్న ఇచ్చాను, ఇవాళ ఇచ్చాను ఏం లేదు ఫీజు పంపిస్తావు అని అడిగితే మొన్న కాడ అట్లా కట్టింది ఫీజు వేసావా మళ్ళీ ఫీజు అడుగుతావ్ అంటారు. మరి నాన్న చెప్తే అమ్మ చెప్తే. ఏం లేదు. కాబట్టి ఇచ్చేది నాన్నైనా ఇప్పించేది అమ్మ. అందుకే ఆమెకు పేరు శ్రీ. అందుకే ఈ స్వామి శ్రీకృష్ణుడు. అమ్మవారితో కలిసి ఉండి అపరిమితమైన ఆనందాన్ని మనకు ప్రసాదించేడు అంటే అపరిమితమైన ఆనందమును మాత్రమే ప్రసాదించేడు. అంటే మిత్రులకు, శత్రువులకు అంటే మన దృష్టిలో ఆయన దృష్టి అందులో మంచి వాళ్ళు అందరూ ఆయన మిత్రులు. శత్రువు ఆయనకి ఎవడు లేదు. మనము మనలో పరమాత్మను శత్రువు అనుకున్న వాళ్లకు ఆనందాన్ని ఇస్తాడు. మనవాడు అనుకున్న వాళ్లకు ఆనందాన్ని ఇస్తాడు. యుద్ధం చేయడానికి వచ్చిన వారికి ఆనందాన్ని ఇస్తాడు. దేవి తాగుతున్న వారికి అందాన్ని ఇచ్చాడు, కుజేలునికి ఇచ్చాడు, నరకాసురునికి ఇచ్చాడు. జరాసంతుడికి ఇచ్చాడు, పపం కౌసుడికి ఇచ్చాడు. నీ పరాక్రమాన్ని ఇగో రెండేళ్ల పిల్లవాడు, ఏడాది పిల్లవాడు, ఆరు నెలల పిల్లవాడు, మూడేళ్ల పిల్లవాడు. నేను పంపిన మహా మహా వీరులందరినీ సంహరించావని విన్నాను. నీ బలాన్ని కనులారా తులాలు అనుకున్నాను అన్నాడు కంసుడు. అంటే మరి ఇంకోళ్ళతో అంతే నిన్ను చంపాను అని అడిగారు. అంటే ఇంకా నీతో చేసి చూపానా వేరే వాళ్ళని చంపి చూపానా రెండు చూపుతాను అని మొదలు చాణుర ముర్చికులను సంహరించారు బలాన్ని చూశారు కదా.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళ తమ్ములను చంపాడు ఓ నూరు మంది. డౌట్ తీరలేదా? నీ మీదికే వస్తున్నాను. అంటే ఎవరు ఏది కోరితే స్వామి వారికి అది సాక్షాత్కరించదు. బలం చూస్తావా? సౌందర్యం కావాలా? పరాక్రమం కావాలా అది చెప్తున్నాను. సమ్మోహనత్వం కావాలా అది చెప్తున్నాను. జ్ఞానం కావాలా బోధిస్తున్నాను. చెప్పు ఏం కావాలి. అంటే ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు పరమాత్మను ఆరాధించినా దానితోటే వాళ్ళు నిరువృత్తిని పరమానందాన్ని పొందాలి ఇమోషన్ రజ్జని పొందాలి. అది శ్రీ కృష్ణ. అపరిమితమైన అన్ని విధములైన ఆనందములను అందరికీ వారు కోరిన రీతిలో అందించే మహానుభావ అమ్మవారి పురుషగానంతో. ఇది శ్రీకృష్ణ. ఇంకొకటి కృష్ణ సఖ. అదేం కదా? ఆయన ఎవరు? కృష్ణుడు అంటే అర్జునుడు. కృష్ణ సక అంటే ఏంటి? అర్జున మిత్రమా అని. మనకు భారతంలో ఐదుగురు కుష్ణులు ఉన్నారు. పంచకృష్ణ సమాగమము అని శాస్త్రం ఉంది. అది అయిన తెల్లారో మర్నాడో అంతే. ఐదుగురు కుష్ణులు కలిసిన కొద్ది రోజుల్లోనే దుర్యోధన కులాంతం అవుతుంది అని దుర్యోధనుని యొక్క అంటే వాళ్ళ కౌరవ వంశం. ఉత్తరాస్త్రునికి ఒకసారి చెప్పాడు నీ కొడుకులు నూరు మంది, నీ రాజ్యము, నీ బలగమంతా నిశ్శేషంగా సమాప్తమయ్యేది. మీ సభలో ఐదుగురు కుష్టులు ఒకసారి కలిసిన తర్వాత అని చెప్పాడు. అందుకే ధృతరాష్ట్రులు వీలున్నంత వరకు వాళ్ళను కలవకుండా చూశాడు. అంటే మనకు వ్యాసుడు ఒక కృష్ణుడు, అర్జునుడు ఒక కృష్ణుడు, సుఖయోగిన్ ఒక కృష్ణుడు, వ్యాస అర్జున సుఖ, నిధురుడు ఒక కృష్ణుడు. ఈ కృష్ణుడు ఇక్కడ ఉంది. ఈ ఐదుగురు ఎప్పుడు కలిపారు? కృష్ణ రాయబారంలో కలిపారు. అందుకే కృష్ణ రాయబారం కార్యక్రమం జరుగుతున్నప్పుడు సుకుణ్ణి, వ్యాసుణ్ణి రాకుండా చేయాలని సుకుణ్ణి చాలా ప్రయత్నం చేశాడు.
వాళ్ళెందుకు వచ్చారయ్యా అంటే ఎప్పుడూ స్వామి అందరినీ ఆజ్ఞాపిస్తూ, ఆదేశిస్తూ, అనుగ్రహిస్తూ ఉన్న స్వామి అర్గిస్తూ ఉంటే ఎలా ఉంటాడో చూడాలనుకుని వచ్చాడు. సరే నా అర్పించేరా? ఇక్కడ ఇక్కడ ఇది కూడా ఇచ్చేరా నాన్నయ్య అన్నాడు. యాసుడు చివరికి వచ్చి నువ్వు అడగడానికి వచ్చి కూడా ఆదేశిస్తే ఎలాగ ఏమైనా వింటారా? నాన్న అబ్బబ్బబ్బా ఐదుగులు వాళ్ళకి ఇవ్వు అంటే ఇస్తారు కానీ నీవు వాళ్ళకి ఐదుగులు ఇవ్వకుంటే నీ వంశ తెలవదు. అది ఇస్తారా అని. ఆ రాజారు ఎవరు తిరుపతి ఒక రకాల ప్రజలు ఉంటారు. అరుగుటయే ఎరుంగరి మహా భగితాత్ముడు అజాత శత్రుడే అరిగిన నాడు ఇట్లా బెదిరిపో అడిగితే. తల్లి ఒప్పుకుంటాడని నువ్వు ఎందుకు వచ్చావయ్యా నాయనా అడగడానికి వచ్చావా ఆ బెదిరించడానికి వచ్చావా అవతల పోయినాక సుఖయోగిని అంటాడు లీలా మానుష విద్రముడు. అని చెప్తే దూరం నుంచి చూసి ఆనందించాం. మీ రీల ఏంటో ఇప్పుడు అర్థమైంది. చూసిన వారందరికీ కృష్ణుడు కౌరవుల కితాన్ని కోరుతున్నాడు. కౌరవు ద్వారా ప్రియుడు మేలు కోరుతున్నాడు బాబు వద్దు వద్దు యుద్ధం చేయకండి అనవసరంగా అందరూ చస్తారు వారి భాగం వాళ్ళు తీసుకోండి. అందరూ క్షేమంగా ఉండండి అని చెప్పటానికే ఉచ్చారణం అందరూ అనుకున్నారు. మా సలగులు అందరూ అలాగే అనుకున్నారు. కానీ నువ్వు ఎందుకు వచ్చావో అందరికీ అర్థమైపోయింది. ఇంత స్పష్టంగా లేనట్టు ఉండేవాడు ఎవరో ఉన్నాడు కదా చిన్నోడు. నిన్ను ప్రేమించేవాడు ఆహా మహానుభావుడు అని, విడిపించేవాడు ఆహా నువ్వే గొప్పవాడవని. ఇదే పల్లి అంటే ఇది. ఏమన్నావ్ ఎందుకు వచ్చావు నువ్వు? అవుతారే ఎందుకు? భూభార ఉపసంభరణ కదండీ. భూమి బరువు తగ్గించాలి. మరి తగ్గించాలంటే దుర్యోధన అందరూ ఉండాలనా పోవాలనా? పోవాలి. అందరూ పోవాలనుకో యుద్ధం చేయొద్దంటే వాళ్ళు ఉంటారా పోతారా? మరి ఉంటారు ఏం చెప్పడానికి వచ్చారు? యుద్ధం మానేవు చేయమని చెప్పడానికి వచ్చారు. పై మాటలు మాత్రం యుద్ధం చేయకండి మీరు పాడైపోతారు అందరూ బాగుండండి ఐదుళ్ళు ఆయనకి ఇవ్వండి. ఇవ్వకుంటే ఎట్లా మీరు ఉండరు ఇది మొదలు అన్నమాట. గుండ రాజానం తిత్తుకుందాం అనుకుంటున్నారేమో. పర్యాదగా ఇవ్వకుంటే మాత్రం మీరు ఒక్కడు మిగలడు. సరే ఇచ్చిన మిగలడు వేరే సంగతి అనుకోండి ఇలా మోసిపోతారు. మీరు ఉండరు, మీరు చస్తారు, మీరు గెలవరు, మీరు యుద్ధం చేయరు, మీ సైన్యం పనికిరాదు. ఇంత అన్యాయం మీరు చేసేది మొత్తం సవల వాళ్ళని తిత్తుకుంటూ మాట్లాడితే ఎవడండీ వినేది?
మరి పేరుకు రాయాలి. అందుకే ఆ దృశ్యాన్ని చూచే శకునికి గుండెలు అవిచాయి. చదవండి భారతం ప్రభా పర్వాన్ని చదివితే మనకు ఎంత అద్భుతమైనటువంటి ఉద్యోగ పర్వం. ఎంత అద్భుతమైన ప్రకరణ కనబడుతుందంటే, అప్పటిదాకా తెగుని నేను మహామాయావిని, నా బుద్ధిబలం ముందు రుష్యుడు ఏంటి ఎవ్వరు పనికిరారు. ఎట్లా పిక్చర్ మొత్తం చత్ర అని నేను ఒక్క మాట అంటాడు రాయ్ బారం ఇక్కడ ఉన్న వారందరిలో ఎంతో ఎంతో బుద్ధిమంతుడు ఒక్క చకుని కానీ ఆయన కూడా బుద్ధి తప్పుతున్నాడు మరి ఏం చేస్తాడు ఎందుకంటే దుర్వంతులంటే ఏమన్నా అది యతోయం బుద్ధిమాన్ లోకే స్వానాం ప్రియమభీప్సతః అంటారు. తన వారికి ప్రియమును కలిగించేవాడు బుద్ధిమంతుడు. మరి అలా అనుకున్నాడు బాబు శగుని బుద్ధిమంతుడు ఆయన అప్పటిదాకా అబద్ధం ఏం లేదు తన వాళ్ళకు ప్రియం కలిగించి అని అనుకున్నాడు కానీ బలవంతులను అవమానించి బలహీనులకు ప్రియం కలిగిస్తే అది అప్రియమో ప్రియమో అర్థం చేసుకోలేదు అభ్యవాదం బలవంతులకు అవమానం జరిగించి బలహీనులను తనవాళ్ళు అనుకొని ఆ బలహీనులకు తాత్కాలికంగా ఆనందం కలిగించే వాళ్లకు దొరకబోయేది ఆనందమా విషాదమా? అవమానించబడ్డ బలవంతుడు ఊరుకుంటాడా అండి? మరి శకుని ఏం చేయాలనుకున్నాడు? నాకైతే అర్థం కాలేదు విశ్వపితామహ మీకు అర్థమైందా అని. డైరెక్ట్ గా ఆ దిక్కుని కి చెప్పారు. శకుని మీ ఒకే పార్టీ. మా ఇద్దరి ఉద్దేశం కూడా ఒకటే. అయితే అనుకూలంగా ఆయన వ్యతిరేకంగా నేను అంతే చేస్తున్నా. నావాడు నావాడు అనుకొని వాడిని నమ్మి వాడు పాడైపోతున్నారు. వీడు నావాడు కాదు నన్ను నమ్మక పాడైపోతున్నారు. ఇది ఎంత చమత్కారం అంటే భగవంతుని ప్రకృతిలో ఉన్న వాళ్ళని నమ్మిన వాడికి భగవంతుడిని నమ్మని వాడికి పరికమం ఒకటే. మాకు ఇది కూడా చాలా తక్కువ రాశారు. ఆయభారం అంతా ఉపనిషత్తులు. అద్భుతమైన శాస్త్రం. ఇంత దభలో ఒక శకుని మేచ్చుకున్నారు.
శకున్ని మెచ్చుకున్న తరువాత అప్పుడు సుఖయోగి నీకు అర్థం అయింది. ఇది ధ్వంసం చేయడానికి వచ్చాడు కత్తయ్యని. అన్నీ కోదయ్యారు అమ్మో మహా బాబా. నీవు ఎవ్వరికీ అర్థం కావు బయటికి వచ్చి ప్రత్యేకించి వ్యాసుడు, శుకుడు, ఉష్ణమధుడు, భరద్వాజుడు, భృగు, ఆంగీరథ, కశ్యప, ద్యుతిహోత్ర ఈ ఏడుగురు వచ్చి బయట స్వామిని స్తుతించి అభినందించి. ఎవ్వరికీ అనుమానం రాకుండా దిగ్గుయ్యంగా కార్యక్రమం పూర్తి చేశావు మహానుభావా. నీకు నువ్వే సాయి. ఇంకా వస్తాం. ఇంక మేము ఉండం. ఏమైంది అర్థమైపోయింది ఏమవుతుందో ఇంక మేము ఎందుకు. ఇట్లా ఐదుగురు కృష్ణులు కలిసిన సమావేశం ఆ పంచకృష్ణ ఖండం అని పంచకృష్ణ సమాగమము పంచకృష్ణ తీర్థం మనకు రెండు ఉన్నాయి పరతనం. ఈ మన ఈ ఐదుగురు దుష్టులు ఆ కలుస్తారు రవా తీర్థంలో దానం అవుతుంది కదా. సూర్య గయానం రవా తీర్థంలో ఐదుగురు దుష్టులు కలుస్తారు. గుజరాత్ ఆ మొదటిసారి కలిసినప్పుడు కౌరవ భోజన నాశనం. రెండోసారి కలిసినప్పుడు పాండవం స్వర్గాలు. విడుపోవాల్సిందే. అయ్యోరు వచ్చారంటే వీళ్ళు ఉండొద్దు వాళ్ళు ఉండరు. కానీ అందులో కృష్ణుడు అర్జునః ఫల్గుణః పార్థః కిరీటి ఉత్సాహ నామాలు ఏం లేదు కదా. దీభత్సః విజయః కృష్ణః సవ్యసాచి ధనంజయః. ఈయన పేరు కృష్ణుడే. అర్జునుడు కృష్ణుడే. అందుకే కృష్ణ సఖ. నీవు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడవు. అపరిమితమైన ఆనందము కోసం ప్రయత్నించే వారికి నీవు మిత్రుడవు. ఎవరు కృష్ణుడు? అర్జునుడు ఏం చేస్తాడు? అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే ప్రసాదిస్తాడు. లేదు, అందరి వలన తాను ఆనందమును మాత్రమే పొందాలనుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మనకు ఆనందం కలగాలంటే ఎదుటి వారు ఎట్లా ఉండాలండి? కదా అందరి వలన ఆనందమే పొందాలి అనుకుంటారంటే మన చుట్టూ వారందరినీ ఆనందంగా ఉంచాలనే అనుకుంటున్నారు.
అలాంటి మహానుభావుడికి ఈయనే శకుడు. శ్రీకృష్ణ కృష్ణ శక వృష్ణి వృషభ. వృష్ణి మోచం అంటున్నాం వృష్ణోని మోచం పేరు ఏంటి? వృష్ణులు అంటారు. ఆ రాజు పేరు వృష్ణిహి. ఎవరు వృష్ణిహి? ఆ హైహయ్య మహారాజు అంటే కార్తగిరి యాద్యయుడిని తండ్రి కదా ఆ హైహయ్యని తండ్రి వీతిహోత్రుడు. వీధిహోత్రునికి తమ్ముడు వృష్ణి. అంటే కార్తవీర్యార్జునునికి చిన్న తాతగారు. వారెందుకు అంటారా? మరి ఎవరు వృష్ణి మోచం ఎవరిది అదే మోచం. కార్తవీర్యార్జును మోచం. దాని తర్వాతనే తాత విజయాద్యుడిని ఒక కొడుకు నందుడు తర్వాత ఆ మహానుభావుని కొడుకు ఆయన పేరేంటి చితికంటుడు అతని యొక్క కుమారుడు ఆ భూకుడు. ఆ భూపుని కుమారుడు సూరసేనుడు. సూరసేనుని కుమారుడు వసుదేవుడు. వసుదేవుని కుమారుడు కృష్ణుడు. కాబట్టి ఆరవ తరం వృష్టి అనేటువంటి వారు. ఎందుకు ఈ పని చేశాడు? పరమాత్మ యదువంశాన్ని ఉద్ధరించడానికి రెండు కారణాలు. ఒకటి యదువుకు తండ్రి శాపం వచ్చింది. యాది మహారాజ్ శాపం వచ్చింది. ఆ తండ్రి శాపాల వల్ల వచ్చినటువంటి మురికిని పోగొట్టాలి. తరువాత హైహయ్యుడికి కార్తవీర్యార్జుణుడికి బ్రాహ్మణ శాపం వచ్చింది. దిమదగ్ని కార్తవి మన పాలిష్రాముడు. ఆ దోషాన్ని పోగొట్టాలి. ఇటు క్షత్రియ దండము అటు బ్రహ్మ దండము రెండి వలన తగినటువంటి కళంకాన్ని తొలగించడానికి తాను వచ్చాడు. తాను వచ్చి పెద్దలిచ్చినటువంటి శాపాన్ని తూచా తప్పకుండానే తాను పక్కన ఉండి రాజ్యం వేదించాడు. తాను ద్వారకకు రాజు కాదు. తాను మధురకు రాజు కాదు. ఆ సూరశేనుడో ఉగ్రశేనుడో రాజుగా పెట్టేసి నేను అన్నాను మీరు ఉండండి నేను పక్కన ఉంటాను. ఒక మాట అన్నాడు. నేను పక్కన ఉండగా నీ మీదికి నీ రాజ్యం మీదికి తన్నెత్తి చేసే శక్తి ఎవరికి ఉంది అన్నారు. అప్పి ఇంద్రః స్వయం శక్తః కిము తాన్యే మహేక్షితః అంటారు. ఇంద్రియోద కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తారో.
నీకు చెప్పు ఏమన్నా కావాలంటే మీ ఇష్టం. ఏ సభాభవనం బాగాలేదు కొత్త కొత్త బిల్డింగ్ కట్టాలి కదా ఎక్కడి నుంచి కట్టిద్దాంలే అని ఇందిరా నీ సభ ఏవయ్యా అన్నాడు. ఇందిరా సభ పేరు ఏంటి? సుధర్మ. ఆ సుధర్మ సభా మండపాన్ని ఈ మహానుభావుడికి కానుగగా ఇప్పించాడు కృష్ణుడు. ఆ సభా మండపంలోనే రాజ్య పరిపాలన. అందుకే అక్కడికి వచ్చిన వాడు ఎవడు? పొరపాదన కూడా అబద్ధం చెప్పలేడు. అందుకే ఆ సభలోకి పిలిపించి అక్రూరుని దమంతక ఉత్తాంతంలో నాకేం తెలవదు అంటే నాకు తెలుసు అనుకో నాకు తెలవదు మళ్ళీ నీ దగ్గరే ఉంది కదా మా అన్నయ్య గారు నమ్మటం లేదు. నువ్వే ఉంచుకో మాకేం ఇవ్వొద్దు కానీ ఒకసారి చూపి నా మీద ఉన్న అనుమానం పోతుంది. ఏమర్థం ఉంది? ఆ కుడు కాదంటాడా స్వామి నా దగ్గరే ఉంది ఆయన నా దగ్గరే పెట్టాడండి ఇందులో కుడు కే సంబంధం లేదు వి విగో మని. ఎవ్వడే ఒప్పుకున్నాడు. మరి ఇంత బాగా ఒప్పుకున్న వాడు పక్కన విందాల ఎందుకు దాక్కున్నాడు మరి. ఎందుకు పరిగెత్తాడు? ఆ ఒప్పుకోవటం వారి ప్రభావం కాదు, సభా ప్రభావం. సుధర్మలోకి వచ్చి కూర్చున్నాడంటే నోరు విప్పితే ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయేది ఉంది కదా. ఏదో మిషన్ ఆ డిటెక్టర్ ఏదో అంటారు కదా అది పెడితే మొత్తం ఉన్నది ఉన్నది చెప్పేస్తారు అంటారు మరి ఏమి లేదు అని. ఒకసారి ఇది ఫే అవుతుంది కానీ సభ మాత్రం దానికి ఒకటి చెప్పాడు మరి అందులో ఒకటి చెప్పాడు అలా డిటెక్టర్ పని చేయకుండా ఉండాలంటే ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఏదో ఉంటది పరమాణులు లాగా. అది నాలిక కింద వేసుకుంటే ఇదేం పని చేయలేదు అనుకో నేను చెప్తాను. అప్పుడే వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా. ఎవరు తిరిగినా వాళ్ళు దొంగలా దొరలా అంటే దొంగలే తిరిగినారు. ఎందుకంటే దొరలన్నీ మోసం చేయకపోయాడు వాడేమో అని. కాబట్టి ఈ సుధర్మలో అలాంటి వ్యవహారం కుదరదు. అందువల్ల మనకు అతను వృష్ణి వృషభ అవనిధుకు రాజన్య వంశ దహన. భూమినికి భూమికి ద్రోహం చేసేటువంటి రాజుల వంశములను దహింపచేసినవాడా? ఊరు పేరు చెప్పలేదు.
కదండీ అవనితృత్ అన్నారు అంటే భూమండలమునకు ద్రోహము చేసిన రాజుల వంశములను దహింపచేసిన వారు అంటే వినాశ సాధునా సాయచ దుష్కృతా పరిత్రానాయ వై పదాలు ఉన్నాయే శ్రీకృష్ణ కృష్ణ సఖ విష్ణు సభ ఈ మూడు పదాలకు మనకు పరిత్రానాయ సాధునాం. అనమాటకు వ్యాఖ్యం వినాశాయ చదుష్కృతాం అవని ధృకు రాజన్య వంశ గహన అలాగే అనపవర్గ వీర్య గోవిందా మోక్షము కోరని వాళ్లకు సాంసారిక విషయ భోగముల యందు మాత్రమే ఆశ ఉండి అలాంటి వాటి కోసం పరితపిస్తున్న వారందరి బుద్ధిని మార్చడానికి కావలసిన పరాక్రమము కరవాడా. సంసారంలో ఉండే వారికి నీ మీద భక్తి కలిగించగల చాతుర్యం ఉన్న మహానుభావ. ఎందుకంటే. వ్యాసుడు, శుకుడు, పరాచరుడు ఇంకెవరో నారదుడు నిన్ను స్వరం చేస్తే గొప్పా? వాళ్ళంతా ఇలాగ నీవు అండి. చెప్పాను కదా. అంతా పక్షపాతి సహా అంటాడు మనం. సమ్మే హమ్మే విరోజన స్వతంత్రం నాకు సాక్ష్యం భక్తులు రా జ్ఞానులు అంటే సత్యం జరగదు వాళ్ళంతా నీ పట్ట పోతారు. పరస్తులు చెప్పాలి. అన్నట్టుగా వాళ్ళంతా నీ వాళ్ళయ్యా, వాళ్ళతో నేను గొప్ప ఉంది. నీకు నిజంగా శక్తి ఉంటే మాతో చేయించుకో. సంసారము యందు మాత్రమే నిరంతరం మగ్నమై అసలు మీ ఊరు పేరు తలవకుండా ఉండే వారితో తలపించుకుంటే గొప్పవాడవు. అప్పుడు నువ్వు అఘడన ఘడన సమర్ధురవు అని ఓ మహానుభావుడు చిన్న ఛాలెంజ్ అన్నమాట. స్వామి నవ్వి మరి ఎవరితో చేయించావంటావురా అని అడిగాడు. సంసారం తప్ప మరి ఇది వద్దు. అంటే వాడు ఊరుకోక కలిపురుషుడితో నీకు వసరం చేయించుకోవయ్యా ఒప్పుకుంటాను అన్నాడు.
ఓ పిచ్చివాడా వాడే అన్నోళ్ళ భక్తుడు ఎక్కువరా ఎందుకంటే కలియుగంలో నన్ను స్మరించినట్లు మరే యుగంలో స్మరించడు. గ్యారెంటీ. తగిన యుగాల్లో దానం చేస్తారు, ధర్మం చేస్తారు, యజ్ఞం చేస్తారు, భజన ఎక్కడ చేస్తారండి? కానీ ఏది టైం ఏది ఎప్పుడు యజ్ఞమే నిరంతరం యజ్ఞమే. ఒక కలియుగంలోనే భగవంతుని పరణ. ఎందుకంటే కలియుగంలో ఉన్న వాళ్లకే మేము భక్తులం కామని తెలుసు. పట్టిన వాళ్ళకి తెలవదు కదా. అంటే మనము ఇంత సంసారంలో ఉండి ఇన్ని బాధలు పడుతూ భగవంతుడిని మరిచిపోయి కూడా మేము మా పనుల్లో పడి భగవంతుడిని మరిచిపోయామని తెలుసుకుంటున్నాం. మనం చాలా గొప్పవాళ్ళం. చాలా మంది నిజంగా మర్చిపోయి గుర్తు చేసుకోవడం లేదు. వాళ్ళకంటే మీరే గొప్పరు. ఇచ్చు వరాక్క అందుకే రా కలియుగంలో నాకందరూ భక్తులే ఉంటారు. కలియుగంలో లేరు ఇప్పుడేం చేస్తావు? ఆహా ఇప్పుడు దండం కుదరదు వ్యవహారం వెళ్ళిపోతాను అన్నాను. అంటే భగవంతుడిని మరిచిపోవటం సంసారంలో తప్పు కాకపోవచ్చు కానీ మరిచిపోయామని తెలుసుకోవడం చాలా గొప్ప. ఎవరు తెలుసుకుంటారండి? జ్ఞానులా అజ్ఞానులా? జ్ఞానుడే కదా మరి ఎవరు జ్ఞానుడు వాళ్ళా వీళ్ళా? ఇది అనపవర్గ వీర్య. అంటే మోక్షము యందు ఆసక్తి లేని వారిని కూడా మోక్షమునకు మలలించడానికి కావలసిన పరాత్మము కల మహానుభావ. గోవిందా గోద్విజ సుర ఆర్తి హరావతార పరమాత్మకు మరో పేరు గోవిందా తెలుసు కదా గాహ విందతి అంటే ఆవులను పరిపాలించేవాడు. వేదములను పరిపాలించేవాడు, రాజులను పరిపాలించేవాడు, ధర్మములను పరిపాలించేవాడు, స్వర్గ, ఇషు, పశు, వాతు, వజ్ర, భృణి, నేత్ర, అంబు, వృష్టిషు. కోచా దారి తొమ్మిది రాసా. కాబట్టి ఇష్టం అంటే తొమ్మిది ఒక కోచాలు. మనకు 192 కోచాలు ఉన్నాయి. కోచా అంటే మన పాటలో డిక్షనరీ ఉన్నాయి కదా. ఒక మన సాంప్రదాయంలోనే భారతదేశంలోనే డిక్షనరీ కూడా కంట్రోల్ చేసే అలవాటు ఉంది ఇంకెక్కడ లేదు. డిక్షనరీ పేరు నోటి పరిమాణం కొత్త అండి నోటికి. ఎవరి వరుడు కావాలంటే బుక్కు తేవాలి ఆ ఆల్ఫా బిర్గు ఎక్కడ ఉంది అక్షరం తీయాలి. ఆ ఇది అర్థం అంటారు తప్ప మనకు అవసరం లేదు.
పద చెప్పగానే అర్ధం చెప్తాం. విత్ రిఫరెన్స్ ఆ శ్లోకం కూడా చెప్పు. ఇప్పుడు గోవు ఉంది ఏం అర్ధం అయ్యా అంటే స్వర్గ ఇషు పశు వాకు వజ్ర ద్రుణి నేత్ర అంబు వృక్షి తొమ్మిది అర్ధాలు నీకేం కావాలో తీసుకో. నోటికే ఉండే. ఈ ఈ శక్తి మరి ఎక్కడ ఉందండి వేరే వాళ్ళకి? ఏం లేదు. ఇలాంటి ఫిల్మ్ కూడా కంపేర్ చేయండి. అన్నిటిలో కలిసి గో శబ్దానికి 962 అర్ధాలు ఉన్నాయి. అవన్నీ మనం లిచ్చి చెప్పుకున్నామంటే ఈ తొమ్మిది నెలలు అయిపోతుంది. లేకపోతే మనం ముందుకు పోయే అవకాశం ఏమి ఉండదు. కాబట్టి ఆవులను కాపాడేవాడు, స్వర్గమును అందించేవాడు. బాణమును, ధనుష్షరమును, శరమును అనుసంధానం చేసేవాడు. అలాగే వేదములను కాపాడేవాడు. వజ్రమును ప్రసాదించేవాడు. అలాగే కిరణములను ఇచ్చేవాడు, వర్షము ఇచ్చేవాడు, నేత్రమును ఇచ్చేవాడు, జ్ఞానమును ఇచ్చేవాడు ఇన్ని అర్ధాలు. ఇవన్నీ స్వామి చేసినవే. కదండీ. ఇక్కడ ఉన్నప్పుడు మోచ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. రెండు చోట్ల వేదములను ఆవులను కాపాడాడు. దాన్ని మర్చిపోకుండా గోవిందా. అందులో కుంతీదేవి గోవింద్ అనటానికి ఉద్దేశం లేదు. గో శబ్దానికి అర్థం తొమ్మిది అర్థం ఒక అర్థం విష్వు కదా బాణం. బాణము నుంచి తప్పించిన వాడని. ఇప్పుడే జరిగింది కదా. శర్తామ క్షేత్రమును నుంచి కాపాడిన ఉత్తరా గర్భాన్ని కాపాడాడు, పాండవులందరినీ కాపాడాడు. అంటే సందర్భంలో ఆమె మాట్లాడిన మాటకి అర్థం మా అందరికీ ప్రాణభిక్ష పెట్టిన మహానుభావా. గోవిందా గోద్విజ సుర ఆర్తి హర అవతార గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఈ ముగ్గురికి పీడ కలిగించే వారిని సంహరించటానికే పుట్టినవాడా? గోద్విజ సురార్తి హరావతార.
స్వామి గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఎవరు బాధ కలిగిస్తారో వారందరినీ తలుపులాగా తీసివేరి పారివేయటానికి అవతరించినటువంటి మహానుభావ యోగేశ్వర అఖిల గురు. పరమాత్మ యోగులందరికీ ఈశ్వరుడు. మొత్తం గురువులందరికీ ఆయన మొదటి గురువు కదా సర్వేషాం ప్రథమాచార్యం అంటాం కదా. కాబట్టి గురువులందరికీ మొదటి గురువు. అంత అంత కాకుండా భగవన్ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనేటువంటి ఆరు గుణములు కల మహానుభావా నమస్తే. మీకు నమస్కారం. ఇది మనకు కుంతి స్తోత్రంలోని చివరి శ్లోకానికి చాలు అనుకుంటే ముగించవలసిన అర్ధం. చాలా విశేషమైన శ్లోకం ఇది. నలకని ఆపయమన్నారు. అరగంటన పడుతుంది అనుకున్నాం కదా. ఇంకో ఎక్కువనే కొట్టింది. ఇలా స్తోత్రం చేసి హృదయేత్తం కలపదైహి పరిణూతాఖిలోదయః ఈ రీతిగా కుంతి చేత స్తోత్రము చేయబడి పరినూత అఖిల ఉదయః పరమాత్మ యొక్క సమగ్ర వైభవాన్ని స్తోత్రం చేస్తే మందంజహాస వైకుంఠః మోహయన్నివ మాయయా ఆమె ఇంత స్తోత్రం చెప్తే ఓ చిన్న చిరునవ్వు విసిరాడు. అది కూడా మందం. చాలా చిన్నది. అంటే పెదవి. పదవి కదలనట్టు విచ్చుకో ఎందుకంటే పెద్దల ముందర ఎక్కువ పదవి పళ్ళు కనపడకూడదు. పెద్దలు ముందు ఉన్నప్పుడు నవ్వాలి కానీ దంత పంక్తి నిజరిసేయన్ వాడు ఉన్నాడు. దశప్రజాపతి దశయజ్ఞం కద జజ్ఞం ఉంటుంది కదా అందరికీ. దశప్రజాపతి ఆ ఘట్టంలో ఆ శంకరుని దత్తుడు ఏదో మాట్లాడుతుంటే కాస్త ఉన్న 32 పండ్లు బయట పెట్టిన వినేవాడు పూష. అంటే మనము ఎంత జాగ్రత్తగా ఎంత రహస్యంగా ఉండి ఏ పని చేస్తున్నా మనం చేస్తున్న ప్రతి పని రికార్డ్ అవుతూనే ఉంటుంది.
అది ఎక్కడ రికార్డ్ చేయాలో అక్కడ రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ దానికి అలాంటి ప్రతిఫలమే వస్తుంది. అందుకే వీరభద్రుడు వచ్చి చేసిన పని ఏమిటి? మనకు భృగు అనే మహారుభావుడు ఉన్నాడు, భృగు మహర్షి. ఇతను వాళ్ళ పక్షం, శివ పక్షం అన్నాడు. కావాలని చెప్పి. అయితే ఈ పూష అనేటువంటి వాడు దంత పంక్తిహి ప్రదర్శయన్ జహ అంటాడు. పళ్ళు చూపుకుంటూ నవ్వాడు. అది గుర్తించిన వీరభద్రుడు వాడి 32 పండులు అలా కొట్టింది. దశయజ్ఞం. ఇంకో మహానుభావుడు మీసాలు తిప్పాడు. వాడి మీసాలు కూడా తిప్పాడు. వెళ్లి కూడా ఒకడు చేతులను పాలనం చేశాడు. ఆహా బాగా చేశావయ్యా అన్నాడు. అని రెండు బాహువులు ధ్వంసం. అంటే దేవత్యత్వ కవితు ప్రసవే అచ్చినోరు బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఇది. వాళ్లకు బాహువులు లేవు వీళ్లకు హస్తాలు లేవు. అందుకే వీడి చేతులు వాడు తీసుకోవాలి. మనకు పాత రోజుల్లో పాట ఉండేది. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు ఇద్దరం కలిసిపోదామని. పూటకేమో బాహువులు లేవు, అశ్రయంకేమో చేతులు లేవు. కానీ వారి బాహువులు వీడి చేతులు అన్నీ పెట్టుకో ఇద్దరు తింటారట. మహాభాగ్య అవునండి. మహాభాగ్య వ్యాఖ్యాన శాస్త్రం పతం చెప్పింది. ఆయన పాఠం చెప్తూ సూత్రాన్ని వ్యాఖ్యానం చెప్తూ దగ్ధాశ్వ. దగ్ధ శకట హతాశ్వన్యాయం అంటారు. అంటే ఒకడికేమో రథం కాలిపోయింది. ఇంకోడికేమో బుర్రాలు చచ్చిపోయాయి. వాళ్ళిద్దరు శత్రువులు. అంటే వాడికి బండి కాలిపోయింది, వాడికి ఎడ్డు పోయింది అనుకోండి. ఇద్దరు వ్యవసాయం చేస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు తప్పదు. సంధి చేసుకున్నాం. నా బండి నీకు ఇస్తాను, నీ ఎడ్డు నాకు ఇస్తాను.
ఇప్పుడు ఆ బండి కి ఎట్లు కడితే దేవాలు అయిపోతాయి. కదా? ఇది విధానం. ఇంకో ఎవడు వీడి చేతులు లేకుంటే వాడి చేతులు ఇస్తాడు. వీడికి బాహులు లేకుంటే వాడి బాహులు ఇస్తాడు. ఇది అశ్వినోహ కూతాహస్తాభ్యామ్ అని చెప్తామే ఇదే నమః. అలా పెద్దది ఉన్నప్పుడు నవ్వాలి కానీ పళ్ళు కనపడకుండా నవ్వాలి. పొరపాటున ఆపుకోలేము. పరమాత్మ మనకు ఎన్ని చేతులు ఇచ్చారండి? రెండు ఇచ్చారు కదా. కనీసం మాట్లాడుతున్నా నవ్వుతున్నా ఒక చెయ్యి. నోటికి అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. ఏమిటి కారణము అంటే దంతములకు రాజు యముడు. అది గమనించాలి మనకు మన అవయవంలోని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిపతి ఉన్నాడు. మరి ఎవరిని చూపుదామంటే ఏం చేద్దాం? కాళ్ళకు అధిపతి ఎవరు? విష్ణువు. అందుకే కోపం వస్తే ఎదురుగా ఏం పట్టుకుంటారు? నడకాయ కాదు కాళ్ళు పట్టుకుంటారు. అంటే కాపరోడు ఎవరు? విష్ణువు గారు. ఎందుకు ఓమోచిన కాళ్ళు పట్టుకుంటే ఈ పోరా బతుకు పో అంటారు. అంటే రక్షకత్వం అనేది వాడికే ఉంది ఇంకోడికి లేదు. అడిగాడు కొట్ట చేస్తాడు. మెడ కవి తోరని చేస్తా గుద్రుడు. అది పడుకున్నాం అనుకోండి వీడు చేస్తాడు వాడు చేస్తాడు. చంపేవాడు ఆడ జంపే తొందర చంపుతాడు. వాడి పని సంహారం. వీడు పని రక్షణ. ఇలా ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైనటువంటి అతిపతులు ఉన్నారు. దాన్ని మనం గమనించాలి. అందుకే నవ్వేటప్పుడు పెద్దగా నవ్వు అందులో కుంతి ఉంది. నేను తయ్యారు. ఎంతో రుష్యులు కూడా ఉన్నారు. రమరాజులంతా ఉన్నారు. పెద్దగా ఉంటే మరియాద కాదు కదా. అది కాక ఆ మేనత్త గారు ఏదో స్తోత్రం చేస్తే ఏదో ఒక్కడి నుండి చేస్తే ఇబ్బంది ఉండకపోయేది. ఇందరి ముందర ఇట్లా మోది పెడితే చూసిన వాళ్ళందరూ నిజంగా దేవుడికి కూడా కష్టంగా ఉందండి. కొందరికి ఎలా కూడా ఉంది. అందుకే మందం జహా. పెదవి విప్పి విప్పనట్టుగా చాలా చిన్నగా నవ్వాడు. ఎందుకు అసలు నవ్వాడు అంటే ఆ చిరునవ్వు చూసే ఈ 14 లోకాలు మాయలో పడుతున్నాయి. అందుకత మోహయన్నివ మాయయా మందంజహాద శ్రీకృష్ణ మోహయన్నివ మాయయా తన మాయతో మోజింప చేయటానిక అన్నట్టు మెల్లగా నవ్వాడమ్మ ఇంకా ఎక్కువ సొద్దరు ఎక్కువ చాలు అందరికీ గుడ్డు రట్టవుతుంది.
అని స్తోత్రం చేసిన ఆమె కూడా ఇతను భగవంతుడి విషయాన్ని మరిచిపోయేలా చెప్పాం కదా స్మిత పూర్వ భాషి. వితోత్తర పాటి అని చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. రామచంద్రుడు మాట్లాడే ముందు నవ్వి మాట్లాడతాడు. మొదలు ఒక చిరునవ్వు పారేస్తాడు తర్వాత నవ్వు మాట్లాడతాడు. ఈ చిరునవ్వు ఎంత బాగుందో ఆలోచించి మాట్లాడి అయిపోతది. వాడు ఏమన్నాడు ఒక్క మాట విని వస్తే ఒట్టు అర్ధం కాదు. కృష్ణుడేమో అన్నీ మాట్లాడలేక నవ్వుతాడు. నువ్వు నే మర్చిపోతావ్. అక్కడేమో వినవ్ నే మర్చిపోతావ్. ఎట్లా ఇది ఇది రెండు ఒకటే. ఆయన స్మిత పూర్వ భాష ఈయన స్మిత ఉత్తర భాష. అంతా మాట్లాడకు దాన్ని వేస్తాడు. పాయ్ అన్నీ పాయ్. ఆ మొత్తం ఆయన నవ్వినాకే మాట్లాడతాడు. మనం ఆలోచిస్తుంటే ఆయన ఏమన్నాడో వినడు అంతే దండదు. అందుకే ఆయన పరమాత్మ మాయా మాయా జహాస రుచిరహ అంటాడు. మాయ అనేటువంటి నవ్వుతో అందమైనవాడు. స్వామి అందగాడే దేనితో నవ్వుతో ఏ నవ్వుతో మాయ రేపు నవ్వు ఆ మాయలో ఒక పట్టి పేరు కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఎరుగన్నీరక ఉన్నదాననో యశోదా దేవినో కాదో ఇంత అన్నా అమ్మ అమ్మా అక్కడ ఈ దున్నిరి కళ్ళ కూడా మాయ నభ దారా భవ భవ భవ భావి ఇది ఏమయ్యా వైష్ణవం అంటే ఇది దీన్ని అంటారు వైష్ణవం అయ్యా అందుకే ఈ మోహ ఎన్నివ మాయయా తాం బాలమిచ్చు పామంత్య అమ్మా ఆమె కాస్త ఓదారికి ప్రవిష్య గజ సాస్వయం మరి ఆమె పోవద్దు అన్నది కదా. ప్రయాణానికి రెడీ అయిన తర్వాత మన హితం కోరే వాళ్ళని ఆయన ఒక పూట ఉండిపోరా అప్పుడే పోకు అంటే వెళ్ళకూడదు. అదో అపశేకం అండి. ప్రయాణం సాధి కాదు అది. అందుకే పెద్ద మనిషి అందుకే మళ్ళీ మళ్ళీ హస్తినాభకానికి వచ్చేసాడు. ప్రవిష్య గజ సాస్వయం. స్త్రీయశ్చ సపురం యాస్యన్ ప్రేమ్నా రాజ్ఞా నివారితః. ఎందువల్ల? ఎందువల్ల ఆగాడు అంటే కుంతీ వద్దన్నది. రాజ్ఞా నివారితః. ఎవరు రాజు ఇప్పుడు? ధర్మరాజు. కదా బావగారు ఇంతవరకు ఏదో మీరు బయలుదేరాగానే ఏదో అడ్డం వచ్చినాయి. అతను ఇక్కడ ఉంటేనే మేము బాగుండేట్టు ఉంది. ఉండొద్దు నాయనా ఎందుకు వచ్చిన బాధ అని.
స్త్రీలు ఆపారు, రాజు ఆపాడు, కుంతి వద్దని ఉంది, ఇందర వద్దంటే పోవడం ఏం బాగుంటుంది అని మారిపోయారు. వ్యాసాద్యైహి ఈశ్వరేహాద్యైహి కృష్ణేన అద్భుత కర్మణా ప్రబోధితోపి ఇతిహాసైహి నా బుజ్జత. సుచార్పితః అంటే ఇప్పుడు కథలోకి వస్తున్నారు. ఇంత జరిగి, ఇంత విని, ఇంత చూసి, ఇంత అనుభవమైనా. సభలో ఉన్నటువంటి వ్యాస, పరాశర, శౌనక ఇలాంటి మహామహులు జ్ఞానులందరూ ధర్మరాజుకు బోధించారు. నీవు చేసింది అధర్మం కాదు, ధర్మ యుద్ధం చేశావు, ధర్మ యుద్ధంలో గెలిచావు, శత్రు సంహారము రాజ్యాన్ని పొందునటువంటి శత్రుయులకు పరమ ధర్మము. ఇది ఎలాంటి పాపము ఉండదు. ఇన్ని రకములుగా బోధించినా కృష్ణేన అద్భుత కర్మణా ప్రబోధితోపి అత్యాశ్చర్యమైన పనులు చేసేటువంటి కృత పరమాత్మ బోధించినా కూడా నా బుజ్యత. తను రాజు తెలుసుకోలేకపోయాడు. ఎందువల్ల అంటే సుచార్పితః. తనను తాను దుఃఖమునకు అప్పగించుకున్నవాడు కాబట్టి. అంటే దుఃఖవశంబదులయ్యాడు అన్నమాట తన మనం మనవశంలో ఉంటే పట్టబడి మనకు అర్థమవుతుంది. మన మనస్సు ఎక్కడో ఉంటే ధర్మరాజు మనస్సు అంతా దుఃఖం ఆవరించి ఉంది కమ్ముకొని ఉంది. ఇంత పెద్ద దుఃఖంలో ఎవరేం చెప్తున్నారో అర్థం కాలేదు. అందుకే ఇందరు చెప్పినా నేను రాజ్యాన్ని పరిపాలించను, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యం పోకు, ఇంతమందిని చంపిన రాజ్యం నాకెందుకు? ఏ ఏ స్త్రీలు భర్తలు పోయి, పుత్రులు పోయి, తండ్రులు పోయి, బంధువులు పోయి విలపిస్తూ ఉంటే వాటిని వింటూ నేను రాజపరిపాలన చేయగలనా? నేను భోగానుభవం చేయగలనా? ఇంత పాపిని నేను. అశ్వమేధాదులు చేసిన ఈ పాపం పోదు. ఎందుకంటే మధుర మధుభాండం, మధు అంటే మద్యం. మద్యభాండాన్ని మద్యంతో కడిగితే సుగుణం అవుతుందండి. ఏదో అంటిందేమో ఇంతో అంతో ఏదో ఉంటుంది ఇది శుభ్రం చేయాలని ఆ మధ్యమే పోసి కడిగాడు అనుకోండి. కాదు. అలాగే ఇన్ని లక్షల మందిని శింసించడం వలన వచ్చిన పాపాన్ని
అశ్వం వేశావంటే ఏంటండీ? ఇంకో అశ్వాన్ని వివజించడం. కదా? అంటే అశ్వాన్ని కోసి చంపి యజ్ఞంలో వేయాలి కదా? మరి ఆ ప్రాణులను చంపితే వచ్చే పాపము ఈ ప్రాణిని చంపితే పోతుంది. వింసతో కలిగిన పాపం వింసతో పోతుంది. ఇది కాని పని ముందర అదే భావం వస్తుంది చెప్తాడు తను. నా బుద్ధత సుచార్పితః దుఃఖవశం మొదలైనటువంటి శర్మరాజు తెలుసుకోలేకపోయాడు. ఆహా రాజా ధర్మసుతః చింతయన్ సుహృదాం వధం ప్రాకృతేనాత్మనాభిప్రాహ స్నేహ మోహ వశంగతః ఎంతమంది మహా ఎన్ని రకాలుగా చెప్పినా వారు చెప్పినటువంటి మాటలన్నీ వింటూ కూడా చింతయన్ సుహృదాం వధం తన మిత్రుల బంధువుల వధన ఇంతమందిని చంపించానే అని దాని గురించే ఆలోచిస్తూ ప్రాకృతేనాత్మన విప్రాహ స్నేహ మోహ వశంగతః స్నేహంతోటి మోహంతోటి వాడు బ్రాహ్మణోత్తములతో ప్రాకృతేనాత్మన సామాన్యమైన మనస్సుతో అంటే పామర మనస్సుతో తత్వం ఏ మాత్రము తెలియని వానిలా విప్రాహ బ్రాహ్మణోత్తములారా అహోమే పశ్చతజ్ఞానం కృతిరూఢం దురాత్మనః పరమ దుర్మార్గుణైనటువంటి నా హృదయంలో బాగా నెలకొని ఉన్న ఇంత పాపమును మీరు చూచారా భారత్య చైవ దేహత్య బశ్యః మే అక్షౌహిణి హతా పద్దెనిమిది లక్షల సైన్యాన్ని అంటారు కదా 11 అటు ఏడిటు ఈ పద్దెనిమిది లక్షల సైన్యం సంకటం దేనికోసం అన్నట్టు? ఎవరికోసం? నాకోసమే కాదు. నాకోసం అంటే ఈ శరీరాన్ని ఇంతేదో భోజనం చేయడానికి కదా. ఇంత కష్టపడి ఇంతమందిని చంపి లభించిన ఇన్ని భోగాలు అనుభవిస్తున్న నా శరీరం పోనీ నాతో పాటు వస్తుందా? పోనీ నా కొరకే ఉంటుందా? అంటే కొన్నాళ్ళకి ఇది జరిగిన కూడా ఇంకెవరో కదా దిక్కు దిశ ఉంటేనేమో అగ్ని కర్పిస్తాము ఆ దిక్కు లేకుంటే
కుక్కలో నా కలవు పిట్టి కాదు మరి ఒక ప్రాణికి ఆహారం కాబోయే ఈ శరీరం కోసం ఇన్ని ప్రాణాలు అక్షౌహృలు కోట్లు. 18 అక్షోమ సైన్యాన్ని పరకీయమైన శరీరం కోసం అంటే పరుల సొమ్ము కావలసిన శరీరం కోసం. ఎలాగండీ? ఆ పారక్యం అన్న మాట ఉందే. మొత్తం నాలుగు వేదాలకు సారం అది. బ్రీఫ్. ఎలాగండీ అంటే ప్రపంచంలో తన శరీరాన్ని తన కోసం మాత్రమే వాడుకునేవాడు ఎవరైనా ఉన్నాడా? ఏ ప్రాణాన్ని ఉన్నాడా? ఎక్కడ చెప్పుకున్నావ్? పుట్టుక దగ్గర నుంచి లేదా? తన కోసమే తాను పుట్టాడా? ఎవరి కోసం పుట్టాడండి? ఎవరి ఆనందం వలనో వీడు పుట్టాడు. వీడి పుట్టుక కారణం వీడు కాదు. వీడి కోరికే కాదు. వాళ్ళెవరో కావాలంటే వీడు పుట్టాడు. పోనీ పుట్టిన తర్వాత ఎప్పుడైనా వీడు అనుకున్న దాన్ని వీడు పొందాడా? తల్లి అన్నం పెడుతున్నది వద్దు అని టెంపలు వాయించి పెడుతుంది. ఫలానా తక్కువ కావాలి రెండు కొట్టి ఇంకో తక్కువ ఇస్తుంది. నేను కూడా వస్తాను రెండు దంచి కింద గుద్ద గుద్ద పెడుతుంది. ఎప్పుడైనా పిల్లవాడు తను అనుకున్నది పొందుతారా? పోనీ పిల్లవాడు కాదు పెద్దవాడే అని అనుకుంటుంది. పొరపాటున బుద్ధి తక్కువై పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఎవరి ఇష్టం అండి? వీడికేమో భార్య ఇష్టం, ఆమెకేమో భర్త ఇష్టం. అయ్యో మా వారికి నచ్చదండి, ఈ రంగు మా వారికి నచ్చదండి, ఆ చీర తీసుకుంటాడు. పర్లేదు నువ్వు గాని నీ వారా? అంటే ఆయన అత్తం నేను కట్టుకోవద్దండి. మరి ఆమె నచ్చే వీడు కట్టుకోడు. పోయి ఉండి ఇద్దరు ఎవరి కోసం ఉన్నారు? పారప్తి సేవ. మరి కాస్త పెద్దగా అయ్యారు, పిల్లలు పుట్టారు. ఆ అబ్బాయి వద్దు అంటున్నాడండి, పోయింది. మా ఆవిడ పోయింది, మా వారు పోయింది, ఆ అబ్బాయికి ఇష్టం లేదండి. నాలుగు ఎవరైనా అనుకుంటారండి. మరి నువ్వు ఉన్నది ఎవరి కోసం? ఎప్పుడన్నా, ఎక్కడన్నా ఏ చిన్న విషయం ఏమైనా నా ఇష్టం నేను అనుకోని నా కోసం చేస్తున్నాను అని ఎవడైనా గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కడు చెప్పగలరా అండి?
అంతా పరార్థమే. పేరుకు మాత్రం నేను నాది ఏది నీది? ఉద్యోగం చేసేది నీకోసమా? డబ్బు సంపాదించేది నీకోసమా? ఆశ పెట్టేది నీకోసమా? భోజనం చేస్తున్నది నీకోసమా? పుట్టుకాని కోసం కాదు, చావు నీ కోసం కాదు. నువ్వు నీ కోసం పెట్టావా? చాలామంది ఎవరినో బాధ పెట్టలేక చస్తారు కొన్ని. కొందరు బాధ పెట్టాలని చస్తారు కదా. వాళ్ళకి వాళ్ళకి మనస్సు బాగుండవడం నేను చేస్తానంట. అంటే బతికేది వారి కోసం. పుట్టేది నీ కోసం కాదు, బతికేది నీ కోసం కాదు, సచ్చేది నీ కోసం కాదు. మరి నువ్వు ఎవరి కోసం? పారక్షి చేయి. ఈ శరీరమంతా పరకీయమే. ఇతరుల కోసమే తప్ప పేరుకు మాత్రం అంతా నీ అనుకున్నట్టు జరుగుతుందండి. ఏం జరుగుతుంది అనుకున్నట్టు? నీకు నీవుగా ఎవ్వరికీ భయపడకుండా, ఎవ్వరికీ లొంగకుండా, ఎవ్వరి ఆ ఆజ్ఞకో, కోరికకో, ఇష్టానికో అనుగుణంగా నిన్ను నీవు మరల్చుకోకుండా. అనుకున్నది అనుకున్నట్టు నిక్కచ్చిగా ఎవడైనా చేయగలడని తెలియదా మీదా మండిదా అందుకే పారక్య చేయ్ ఒక్క పదం పారక్య మొత్తం బ్రీఫ్ అన్నమాట మన లైఫ్ కు మొత్తం అదే తిన్నా టాపిలేట్ అని కాబట్టి ఇతరుల కోసం ఇతరుల అధీనంగా ఉండేటువంటి ఈ శరీరము శరీరం కోసం ఇంతమందిని సంచాని. పారక్యస్యైవ దేహస్య బస్యహా మే అక్షౌగుణీ సతా బాల ద్విజ సుహున్ మిత్ర పితృ భ్రాతృ గురుద్రుహః కదా అందరికన్నా ద్రోహం చేసింది చిన్న పిల్లలా పెద్ద పిల్లలా మిత్రులా సోదరులా గురువులు బ్రాహ్మణులు క్షత్రియులు అన్ని రకముల వారికి ద్రోహం తప్ప నేను మరేదీ చేయలేదు. నమేస్యాత్ నిరయాను మోక్షః అపి వర్ష అయుత అయుతై.
అది వెయ్యిల కోట్ల కోట్ల సంవత్సరాలు గడిచిన నాకు నరకం నుండి స్వర్గం రాదు. ఎందుకంటే చనిపోయిన ఒక్కొక్కనికి 100 ఏళ్ళు అనుకుందాం. ఎంత అయితుంది? కదా? చనిపోయిన ఒక్కొక్క ప్రాణికి ఒక వందేలు నరకం ఉండాలి అనుకుంటే మరి ఎట్లా అయినా ఎంతమంది ఉంటారండి? ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏలు ఎంతమంది మనుషులు? కాబట్టి 10 కోట్ల కోట్ల సంవత్సరాలకు కూడా నాకు మోక్షం లేదు, స్వర్గం లేదు, నరకం పోదు. నైనో రాజ్య ప్రజాభర్తుహు ధర్మ యుద్ధే వధో ద్విషాం ఇతిమే నతు బోధాయా. మీరందరూ ఏం చెప్తున్నారు ధర్మ యుద్ధంలో శత్రు సంహారం చేయుట రాజునకు పాపము కాదు అని మీరు బోధిస్తున్నారు కానీ కల్పతే శాసనం వచారం. అది కూడా నా మనసుకు సంతృప్తిని కలిగించుట లేదు. రాజైన వాడు ధర్మ యుద్ధంలో శత్రు సంహారం చేయటం పాపం కాదు. అని ధర్మమని మీరు చెప్తున్నా నాకది సంతృప్తిని ఇచ్చుకోలేదు ఎందుకు చంపాలి? అసలు యుద్ధం ఎందుకు చేయాలి? వాడిది మనకు కావాలని మనది వాడికి ఇద్దామని. కదా? వాడి రాజ్యం మనం కొనుక్కోవాలి. మరి వాడు చేస్తున్న పని ఏమిటి? ప్రజాపాలనే కదా, నువ్వు చేసే పని ఏంటి? ప్రజాపాలనే వాళ్ళు ఎందుకు చంపాలి మరి? మీరు కొత్త పని చేస్తావా? అదే పని ఎవరు చేస్తారు? మీ కొట్లాట సంపద కోసమా? శాసనం కోసమా? సరే మైతి చేయము తమనమే చెప్పాం కదా. ముద్దుగుండుడికి స్వర్గం ఇస్తానంటే స్వర్గంలో కొత్తే ఉందా ఇంత లేనిదే ఉందా అని. స్త్రీలు యువతులు భార్యలు ఇక్కడే ఉన్నారు నాకు రాంబాబు వెనక అక్కడే ఉన్నారు వాళ్ళే వీళ్ళు మీరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒట్టిగా ఉన్నారు. ఎక్కడ చూస్తావ్ కదా వాళ్ళు అదే లేదు మరి ఇదంతేనా యా? పరిపాలన వాడు చేస్తో నేను చేస్తాను మరి ఎందుకు నీకు కావాలని?
పరిపాలన అనేది సాకు కదా? మరి ఏమిటి నీ పొట్ట నింపుకోవడం. వాడు నీకంటే బాగా తింటున్నాడు, నువ్వు వానికంటే బాగా తిందామని సాధ్యం కావాలి. చంపడం ఏమిటి? అనుభవానికి. అంటే ఈ దేహానికి. కాబట్టి ఇందులో స్వార్థం ఉంది తప్ప ధర్మము ఏ మాత్రం లేదు. నతు స్త్రీనాం మత హతబంధువునాం ద్రోహో యోసౌ ఇహ ఉత్తితః. ఆ వలన చంపబడిన బంధువుల స్త్రీలు ఉన్నారే, వాళ్ళ విలాపం చూస్తుంటే నేను ఎన్ని లక్షల మందికి ద్రోహ చేశాను. మరి ఇంత ద్రోహానికి పరిష్కారం ఏం చేద్దాం అని ఏది కుదురుతుంది? కర్మభి గృహమేధి నాహం కల్పః వ్యపోహితుమ్. గృహస్తాశ్రమంలో ఆచరించదగిన పనులు చేస్తూ నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోజాలను. అంటే యజ్ఞములు, యాగములు ఏం చేసినా గానీ ఈ పాపం పోయి అదే చెప్తాడు. యథా పంకేన పంకాంభః సురయావా సురాకృతం భూతహత్యాం తథైవేతాం న యజ్ఞైహి మాస్తుమర్హతి. బురదను బురదతో కడగలేనట్టు, మద్యపాత్రను మద్యముతో కడగలేనట్టు, హింసతో హింసను శుద్ధి చేసుకోగలమండి. అంటే ఒక కర్మ వలన భూత హత్యాం తథైవేకాం ప్రాణి హత్యను యజ్ఞములతో తొలగించుకోవాలనా? మరి యజ్ఞం అంటే ఏమిటి? అది ప్రాణి హత్య కదా? విలేన్స్ అంతే పాపం పోవాలని మరుల పాపం జంతువులంటే పోతాయి. అది హింసే ఇది హింసే అబ్బే మేము ఒప్పుకోము. నేనైతే ఒప్పుకోనండి అని ఇంతమంది బోధించిన ధర్మరాజు వినలేదు. చివరికి కృష్ణుడు చెప్పినా వినలేదు. మరి గతి ఏమిటి?
సరే నాన్న ఇంత ఎవరు చెప్తే వింటావురా చెప్పు. నీకు ఎవరు నచ్చుతారో ఆ పేరు చెప్పి మా మాట వద్దు పోనీ. ఇది ధర్మమే. ఇందులో పాపం లేదు అని ఎవరు చెప్తే నువ్వు నమ్ముతావో చెప్పు అక్కడికి పోదాం. ఏమన్నాడు మా తాతగారు ఉన్నారు కదండీ ఎవరాయన శీష్ముడు ఆయన చెయ్యి అంటే చేస్తాను అది బలవాన చేయవయ్యా తప్పు లేదు అని తాతగారు చెప్తే పరిపాలన స్వీకరిస్తాను అని చెప్తే అందరూ కలిసి కరివి వెళుతున్నారు రాత అధ్యయనం చేస్తాడు. ఇది భీతః ప్రజాద్రోహాత్ సర్వ ధర్మ వివిత్తయా తతో వినచనం ప్రాగాత్ యత్ర దేవవ్రతః అపతత్. కదా ఎంతో మందికి ద్రోహం చేశాను నేను పాపం పొందాను నా పాపాన్ని తొలగించుకోలేను అని భయపడుతున్నటువంటి ధర్మరాజు. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరికతోటి దేవవ్రతుడు ఎవరాయనే భీష్ముడు. భీష్ముడు పడి ఉన్న వినశనం కురుక్షేత్ర భాగాన్ని అక్కడికి ఇతను వెళ్ళాడు. సదా తే భ్రాతన సర్వే సదస్వైహి స్వర్ణ పూషితైహి అన్వగచ్ఛన్ బధైరి విప్రాః వ్యాస ధౌమ్యాదయస్తదా అలాగే సొదరులందరూ వచ్చారు. అలాగే వ్యాసుడు, ధౌమ్యుడు అంటే విప్రోజు ధౌమ్యుడు అండి. ఈ ధౌమ్యుడు వీళ్ళంతా వచ్చారు. భగవానపి విప్రశే స్వామి కూడా కృష్ణ పరమాత్మ కూడా. సధనంజయః అజనుని తీసుకొని అతను వచ్చాడు. ఇలా అందరూ వచ్చి ప్రణేముము పాండవాభిస్వం సానుగాహ సహచక్రినా. అందరూ వచ్చి విష్ణుడు విష్ణుడు రామువానికి ప్రణేము నమస్కారం చేశారు. సహచక్రీణ అంటే కృష్ణుడితో కూడా మరి ఈయన పిలవ వాడే కదా ఆయన ముందర. కృష్ణ పరమాత్మ, పాండవులు, వచ్చిన రుషులు అందరూ గొప్పవాళ్ళయిన ఆయన ముందర అందరూ కాబట్టి అతనికి అందరూ పరిణయము నమస్కారం చేశారు.
తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయః రాజర్షయః ద్రక్తుం ఫరత పుంగవం ముఖ వీళ్లే కాదు బ్రహ్మర్షులు వచ్చారు దేవర్షులు వచ్చారు రాజర్షులు వచ్చారు. వరంటి పేరు చెప్తున్నాడు పర్వతః నారదః ధౌమ్యః భగవాన్ బాదరాయణః బృహదశ్వః భరద్వాజః సశిష్యః రేణుకాసుతః అంటే పరశురాముడు వశిష్టః ఇంద్రప్రమదస్త్రితః గృస్నమదః అసితః కచ్చి ఇవాన్ గౌతమః అత్రిహి కౌశికః సుదర్శనః అన్యేచ మునయః ఇలా ఇంకా చాలా మంది ముదులు ఉన్నారు బ్రహ్మరాతాదయః అమలాః శిష్యైహి ఉపేతాః ఆజగుముః ఒక్క రాలేదు శిష్యులందరినీ తీసుకొని ఈ మహానుభావులంతా వచ్చారు కాశ్యప అంగిరసాదయ కాశ్యపుడు అంగిరసుడు భరద్వాజుడు అత్రి భృగువు ఇలా ఎవరెవరు మహానుభావులందరు ఉన్నారో ఆ మహర్షులందరూ వచ్చారు ఎందుకంటే భీష్ముడు ధర్మం చెప్తున్నాడట. మళ్ళీ ఛాన్స్ వస్తుందా అండి? కదా? ఎవరు చెప్పినా ఇంతే వింటానో లేకొంటుంది కానీ భీష్ముడు అందులో అక్కడ ఉండి. మరణ చెయ్యి మీద పడుకొని ఉన్న భిష్ముడు ధర్మ ప్రవచనం చేస్తున్నాడంటే వినాలని కోరని వాళ్ళు ఎవరుంటారు? ఎందుకంటే మొత్తం ధర్మమునకు అతనే రామో విగ్రహవాన్ ధర్మః అన్నామే ఇలా ధర్మం మూర్తి భోగించిన మహానుభావుడు కాబట్టి. వీరందరూ వచ్చారు. తాన్ సమేతాన్ మహా ఉపనభ్య వసూత్తమః పూజియామ ధర్మజ్ఞః దేశ కాల విభాగవిత్ మనకు ఎలాంటి శక్తి లేకున్నా ఈ ప్రదేశం ఎంత గొప్పదో ఇప్పుడు రాబోయే కాలం ఎంత గొప్పదో తెలుసు మన వాళ్ళకి. దేశ కాల విభాగవిత్ దేశము తెలిసినవాడు. కాలము తెలిసిన వాళ్ళు అంటే ఈ కురుక్షేత్రానికి ఈ ప్రాంతానికి ఇందరు ఋషులు వచ్చారంటే కాదు ఇప్పుడు వచ్చారంటే.
ఆ రోజు నేను తదుర్భవంతుడు గీష్ముడు. లోకంలో అంతకాలేచ మామ్ ఏవం స్మరణ్ ముక్త్వా కళేబరం అంటున్నాను కదా. అంతకాలంలో స్వామిని తలుచుకుంటే మనకు అభావం వస్తుంది ఇందులో. తలుచుకుంటే మోర్శం వస్తుంది అనుకున్నాం. కానీ అంతకాలంలో స్వామి వచ్చి తలుచుకుంటే? ఏమవుతుందండి? ఆ స్వామి వచ్చి ఎదురుగా కూర్చుంటే, నన్ను చూసుకుంటూ పరమదానికి పోరాని స్వామి వచ్చి కూర్చుంటే ఇంకేం అర్థం ఉందండి? కదా అందుకే వచ్చాడు కృష్ణుడు. ఒక్కడే రాకుండా భగవత్ భాగవత్ ఆచార్య గోతి మొత్తం వచ్చేసింది. ఇంతమంది మహానుభావులందరినీ దర్శించుకుంటూ ధర్మ విచారం చేసుకుంటూ వారి మాటలు వింటూ వారికి బోధ చేస్తూ వెళ్ళిపోతున్నాడంటే. ఎలాంటి వారు తీసుకుని అందుకే ప్రాతఃకాలే సకృత్ భీష్మం స్మృత్వా మాయాం నవిందతి అంటాడు మనకు భారత పంచబలలో. ఏ పేరు జ్ఞాపకం లేదు అని వాదలేదు కానీ లేవగానే ఒక్కసారి భీష్మ అనుకుంటూ లేవండి. మీకు ఆ రోజు మొత్తం శుభం జరుగుతుంది. ధర్మ సందేహం కలగదు అని చెప్తారు. ధర్మానికి మారు పేరు భీష్ముడు అంటే ఎంత గొప్పవాడంటే భీష్ముడు. ప్రార్థన పెడుతూ పిండ ప్రధానం దధ మీద పెట్టబోతుంటే తండ్రి చేతిలో పెట్టాడు. నన్ను ఈదా ఈ పద్ధతిలో చదివిపోయాడు. అక్కడ పెడతాను తీసుకున్నాను. అదేంటిరా బాబు ధర్మశాస్త్రంలో తండ్రి చేతిలో పెట్టడం లేదు. ధర్మం పెట్టాలి. అసలు ఎలా పడు ధర్మం పెడతా తీసుకో. కన్న తండ్రి చేతిని ధర్మ భంగ భయంతోటి పగులు జరిగినా ఏకైక ధర్మం అది ఏం చేస్తా అబ్బా మా నాన్నగారు వచ్చారు అరండి నాన్నగారు అని ఇస్తాం. కదా ధర్మం అధర్మం అవుతుందా? ఈ ప్రక్రియ ఇంట్లోనే ఇస్తాం. శాస్త్ర ప్రక్రియ సాతంత్రం ప్రకారం చదవాలి. తద విధినే పెట్టాం. అంటే ధర్మాన్ని అంత నిశ్చితంగా శ్రద్ధతో ఆచరించిన మహానుభావుడు కాబట్టి అతని కోసం ఇందరు వచ్చారు. ఇలా వచ్చిన వారందరినీ పూజింపచేశాడు. తాను పూజించలేదు కదా, తను లేవలేడు. తనకి ఎవరికో పరివారాలు ఉన్నారు. అందరితో అందరికీ.
అతిథి పూజ అనారే మనం మరి అతిథి ధర్మాన్ని సక్రమంగా అది అంటే ధర్మజ్ఞః అంటున్నాడు. ధర్మములు తెలిసిన మహానుభావుడు కాబట్టి తన వారితో చక్కగా పూజింపచేసి కృష్ణంచ తత్ప్రభావజ్ఞః ఆసీనం జగదీశ్వరం కృతిష్టం పూజయామాసా. మాయయా ఉపాత్మ విగ్రహం. పెద్దలందరినీ పూజించాడు ఋషులందరినీ. ఋషులందరు కంటే ఓ మూలకు చివర కూర్చున్నారు. చాలా చిన్నవాడు అందరికంటే. అరే ఆయన కృష్ణుడు. ఆయన ఋషి కాదు కదా. ముని కాదు, యోగి అసలు కాదు. కనీసం రాజు కూడా కాదు. ఏమవుతాడండీ ఆయన? యజువంశ వాడండి, రాజు కాదు. ఋషి కాదు, ముని కాదు, యోగి కాదు, ఆయనకి ఏముంది డిజిగ్నేషన్ ఏమంటాం కదా. డిజిగ్నేషన్ ఏం లేదు, ఓ మూల కూర్చుందాం. ఎందుకు వచ్చిన వాడే. కానీ చెప్తున్నాడు కృష్ణం చ ప్రభావజ్ఞః ఆయన ఏమిటో ఈయనకు తెలుసు భీష్ముడికి అతని ప్రభావం చక్కగా తెలిసినటువంటి వాడు ఆసీనం ఓ పక్కకు అమాయకంగా ఏమీ తెలియని వాడిలాగా ఒక పక్కన కూర్చున్నాడు. కూర్చున్నాడు కానీ వాస్తవంగా ఆయనే జగదీశ్వరం. ఇక్కడ కూర్చున్నాడు కానీ ఆయనే మొత్తం జగత్తుకు ప్రభువు. మరి ఆయన్ని పూజిద్దామంటే ధర్మం ఒప్పుకోదు. పిల్లవాడు చిన్నవాడు ఓ రాజు కాదు, ఓ దేవత కాదు, ఓ ఋషి కాదు, ఓ గురువు ఏమీ కాదు. అందులో రాయాన్ని ఓ ధన్యం పెడతాడు తనకి. వాడు పిల్లవాడు మహా పెద్దవాడు. ఇతన్ని పూజించలేమని కృధిస్థం పూజయామాత. అతన్ని పూజించే ఉపాయం మరి దొరకదు కాబట్టి అఖిల భూతాంతర్యామి కాబట్టి. అదే విగ్రహం ఇక్కడ కూడా కూర్చొని ఉంది కానీ హృదయంలో ఉన్నటువంటి స్వామిని పూజించారు. మరి అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు ఉన్నాడయ్యా? డబల్ యాక్షన్ ఇది అంటే మాయయా ఉపాక్త విగ్రహం. అందరికీ ఇక్కడే ఉంటాడు. బయట ఉన్న ఆకారం ఉందే అది మాయతో తీసుకున్న ఆకారం. యోగ మాయతోటి ధర్మ రక్షణకు తీసుకున్న ఆకారం తప్ప అసలు ఆకారం ఇక్కడ ఉంది.
అందుకే భగవంతుడిని పూజించాలంటే అక్కడ కాదు ఇక్కడ పూజించాలి. ధర్మం తెలుసు కాబట్టి అంతర్యామి అయినటువంటి పరమాత్మను ఎవ్వరికీ తెలియకుండా ఆరాధించాడు. పాండుపుత్రాన్ ఉపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అభ్యాచిస్త అనురాగాస్త్రైహి అంధీభూతేన చర్చుతా ఇప్పుడు వచ్చారు పాండుపుత్రులందరూ. పుష్యులందరూ వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ప్రశ్రయ ప్రేమ సంగతా వినయంతోటి ప్రేమతోటి కలవటానికి వచ్చినటువంటి పాండుపుత్రులను చూచి. అనురాగాశ్రయిహి అంధీభూతేన చర్చుతా అంటే ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తుండగా ఆ ధర్మ విధిలోని ఔన్నత్యాన్ని చూడగల అదృష్టం నాకు లేదు కదా. కదా మావాడు రాజుగా ఉంటే భీష్మునికి ఎంత పండుగ అండి. ధర్మం గురించి చెప్పవలసిన అవసరం ఆయనకు పడదు అన్నీ ఈయనే చూసుకుంటాడు. ధర్మబద్ధంగా ధర్మబద్ధ జరుగుతుంటే చూచే అదృష్టం నాకు లేదు. రెండవది న్యాయంగా మీకు రావలసిన మీ భాగాన్ని పెద్ద దిక్కుగా ఉన్న పెద్దవాడై ఉన్న అన్ని శక్తులు ఉన్న నేను ఈ క్షణంలోనూ చెప్పి ఒప్పించి మీకు ఇప్పించలేకపోయాను. మీరు ఇన్ని బాధలు పడుతుంటే మూగపోయి సాక్షిలా చూసుకుంటూ పోతున్నాను తప్ప ఏం చేయగలిగానండి? ధర్మం తెలిసిన వాడినే. మన ధర్మజ్ఞులలో ఇంత మించం ఎవరూ లేరు. ఇంత ధర్మజ్ఞుడనై కూడా ఎదురుగా అధర్మం జరుగుతుంటే వారించలేకపోయాను. మీకు రావాల్సిన మీ భాగాన్ని మీకు దగ్గర ఉండి నేను ఇప్పించలేకపోయాను. ఇందులో నేను ఇంత బాధ పెట్టాను. ఎవరికీ యుద్ధంలో ఇంత చేస్తే కానీ న్యాయంగా మీకు రావాల్సినది మీ చేతికి వచ్చినది.
ఇప్పుడు చేతికి వచ్చిన అయ్యో ఇంత మందిని బాధ పెట్టానే అని ఇప్పుడు బాధే రాజ్యం రానప్పుడు బాధే రాజ్యం వచ్చిన తర్వాత బాధే అర్ధానం ఆర్జనే దుఃఖం ఆర్జితానాంచ రక్షణే అని శాస్త్రం డబ్బు సంపాదించానన్నా కష్టం ఏదండీ? బాధే. పోనీ పొరపాటు సంపాదించాం. అప్పటినుంచి బాధ రెట్టింపు అయితది. కాపరుకో అది. మొట్టమారు ప్రభుత్వానికి దొరకకూడదు కదా అదేం టాక్స్? ఇన్కమ్ టాక్స్. వారు దొరకకూడదు. అన్ని పారాలు నింపాలి ఒక్క దాంట్లో ఇల్లు మాత్రం బాగుండాలి పారంలో డబ్బు ఉండదు. ఒక్క పైస ఉండదు. నాకు ఆదాయం లేదు నేను సంపాదించలేదు. ఇల్లు ఎక్కడ ఇది రా అత్తగారో అమ్మగారో భార్య ఎవరో ఇచ్చింది అయిపోయింది. ఇన్ని అబద్ధాలు అడగాలి, నానా గొడవల చేయాలి. అయినా వాళ్ళు వచ్చి ఒకత ఏమో చేస్తున్నారు, రైడింగే రీడింగే ఏదో అంటారు. వాళ్ళు వచ్చి ఇది ఇది అంట కొనుక్కొని పోతారు. వీడు సంపాదించుకున్నది ఏం చేస్తాం కదా మనం. కాబట్టి ఈ డబ్బు సంపాదించినా బాధే, సంపాదించుకున్న దాన్ని కాపాడటము బాధే. పోనీ వాడికెందుకు పెట్టాలి మనం అనుభవిద్దామని ఖర్చు పెడదామా? అయ్యో చెమటోడిది కష్టపడి ఖర్చు పెట్టాలనా అది బాధే. కదండీ అన్నీ బాధలేనండి ఎందుకు వచ్చిన బాధ దీనికంటే రాజ్యం లేకుంటేనే బాగుండే అని అనే స్థితికి మా ధర్మరాజును రప్పించాను నేను. న్యాయం చేయలేకపోయాను నాయనా, ఇన్ని బాధలు పెట్టాను రా నీకు అని వాళ్ళని చూడగానే హృదయంలో ఎక్కడో దాగి ఉన్న ప్రేమ పెల్లుబుకి వచ్చింది. ప్రేమ కానీ బాధ కానీ హృదయంలో నుంచి పెల్లు బుగితే ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ప్రవాహానికి తూము కావాలి కదా. కాబట్టి రెండు తూములు ఉన్నాయి అన్నమాట. కళ్ళు. ప్రేమ అయినా అక్కడినుంచే పారుతుంది, దుఃఖమైనా అక్కడినుంచే. రెండిటికీ కన్నీరే వస్తుంది. ఒకటేమో ఆనంద బాస్మాను అంటాం, మరొక వాటిని దుఃఖాసురులు అంటాం. ఇలా ఇలాంటి ప్రేమతో అనురాగాస్త్రైహి అంధీభూతేన చర్చుతా ప్రేమ పరవశంలో కలిగిన కన్నీటితో కరులు నిండా నీరు నిండితే ఎవరు మనం దొరగలేమండి నీళ్లే అడ్డం అందుకని అంధీభూతేన చర్చుతా
గుడ్డి కన్నులు కలవాడయ్యాడు, గుడ్డి పోయిన కన్నులు. అంటే ఎదురుగా ఉన్న వస్తువు సరిగ్గా కలబడటం లేదు. అంటే ఇప్పుడైనా మా ధర్మరాజును, మా దేవుణ్ణి కన్నులారా చూస్తామంటే నా కన్నులు చూడటం లేదు. అప్పుడేమో వాళ్ళని చూడనివ్వలేదు దుర్యోధనుడు దుర్యోధనుడు ఇప్పుడేమో నీళ్ళు చూడనివ్వలేదు మన మనసులో ఉండేటువంటి మనకున్న అనుబంధం ఉన్న విధిని మనం తప్పించలేము అని చెప్తూ అందీభూతేన చక్షుషా అహో కష్టమహోన్యాయం యద్యూయన్ ధర్మనందనా నాయనా మీరంతా ధర్మనందనులు అంటే ధర్మమును ఆనందింపచేసిన వారు ధర్మమునకు సంతానము. అంటే ధర్మాన్ని కాపాడేవారు ధర్మ స్వరూపులు అవి కూడా జీవితం నార్హదక్రీష్టైహి విప్రధర్మాచ్యుతాశ్రయాః ఇంత గొప్పవాళ్ళయి కూడా మీరు నీ కష్టాలతో బతికారే. న్యాయమా? ఎందుకంటే పోనీ మీరు ఆశ్రయించిన వాళ్ళు చిన్నవాళ్ళా అంటే. విప్ర ధర్మాచ్యుతాశ్రయాః మీరు రాజులైకుండా కూడా విప్ర ధర్మాన్ని ఆశ్రయించారు కదా. కొన్నాళ్ళు ఏ దగ్గర పురళంలో భిక్షారణం చేశారు. అది ఎవరి ధర్మం? బ్రాహ్మణ ధర్మం. కాబట్టి బ్రాహ్మణ ధర్మాన్ని ఆశ్రయించారు. రెండవది బ్రాహ్మణ ప్రియుణ్ణి ఆశ్రయించారు. ఎవరాయన? అచ్యుతులు కృష్ణుడు విప్రధర్మ అచ్యుతాశ్రయ విప్రధర్మాన్ని శిష్ట పరమాత్మను ఆశ్రయించి ఉండి కూడా ధర్మము తెలిసి ఉండి కూడా ధర్మమును ఆచరిస్తూ ఉండి కూడా ఇన్ని కష్టాలు పడ్డారే న్యాయంగా మీరు ఇవన్నీ కష్టములను పడటానికి యోగ్యులు కారు. సంస్థితే శిరధే పాండవు వృధా బాలప్రజా వధుహు యుష్మత్కృతే బహున్ క్లేశాన్ ప్రాప్తా తోకవతి ముధుహు. మీరే కాదు మీ తల్లి చాలా కష్టాలు పడ్డారయ్యా. ఎందువల్ల మీరు బాల్యంలో ఉన్నప్పుడే సంస్కృతే పాండవు. పాండు మహారాజు స్వర్గమునకు వెళ్ళాడు.
వృధా బాలప్రజా వధువు. అప్పుడు కుంతి బాలప్రజా అంటే చిన్న చిన్న పిల్లలు సంతానం ఉన్నవాళ్ళు. పసిపాపలు సంతానంగా ఉన్న అమ్మాయి ఆయన వధువు. కదా అలాంటి పురుధా కుంతి యుష్మకృతే బహున్ క్లేశాన్ ప్రాప్త మిమ్ములను పెంచడానికి ఎన్ని కష్టాలు పడుందయ్యా. ఎవరి నుంచి తప్పించుకోవాలో తెలవదు. ఎవరు బంధువులో, ఎవరు ద్రోహం చేసేవాళ్ళో వద్దు దాస అయ్యో అమ్మ అక్కడికి పోతావ్ ఇక్కడే ఉండు మన దగ్గరే నీకు అన్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఉండాలా వద్దా? పెద్దవాడు పిలిచాడు మరి బావగారు ఉండాలి. ఉండాలి అంటే మరి ఉన్నవారందరూ తెలుసు కదా. అన్నం పెడుతున్నారో, విషం పెడుతున్నారో, పాలు ఇస్తున్నారో ఏమి ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మొద్దు. ఉండ క్షణక్షణం ఒక గండం. అందరూ అంతా మహానుభావులు, ధర్మాత్ములు. ఓహో కానీ కృష్ణుడే ఉన్నాడు వాళ్ళకే తక్కువ అంటాం. ఎన్నడన్నా ఆనందం ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళ తల్లి కనీసం కుంతి. పోనీ తండ్రి, పోనీ తాత. ఎవడు బాగున్నాడండి? అందుకే అంటారు భగవంతుని నమ్ముకున్న వాడు ఎవడు బాగుండడు. అన్నీ కష్టమే ఈ బాధలే కానీ ఇక్కడ ఎన్ని కష్టాలు పడితే అక్కడ అంత సుఖం ఉంటుంది. ప్రేత్య సుఖాయక ఇక్కడ. వైకుంఠంలో అన్నీ సుఖపడతారు. అదే అంటాడు వ్యాసుడు ఇక్కడ కష్టపడక సుఖపడతారా? ఇక్కడ సుఖపడి అక్కడ కష్టపడతారా? నరకం కాదు బాగా సుఖపడండి మనం చెప్పాం కదా సౌరవం దందసూకం అహిపాత్ర మనకు ఉన్నాయే కుంభీపాకం కాబట్టి ఇక్కడ సుఖంగా ఉంటే అక్కడ కష్టపడాలి. ఆ కష్టపడే వాళ్ళ అనుకోండి అక్కడే ఆనందంలో ఉంటారు. కాబట్టి కుంతి కష్టపడింది, పాండురాజు కష్టపడ్డాడు. పిల్లలు కూడా కష్టపడ్డారు.
మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ తండ్రి పరమపదించినప్పుడు చిన్న పిల్లలను సంతానముగా పొందినటువంటి కుంతి మీ కోసం ఎన్ని కష్టాలు అంతరించింది మహర్భావా. ఇలా సర్వం కాలకృతం మన్యే భవతాంచ యదప్రియం. జాగ్రత్తగా చూస్తే మీకు జరిగిన ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు సర్వం కాలకృతం. తప్పు మీది కాదు, మీరు చేసుకున్నవి కాదు, కారం చేసింది ఎవరు చెప్పారండి? సర్వాధార కాలః కదా అంటే పరోక్షంగా చెప్పాడు, కారం అంటే దైవం. కదా కాలస్థలయతామహం చిత్తది గీతలు ఇదంతా స్వామి చేసిన పనే తప్ప ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నాకు బాధలు రావాలి నాకు కష్టాల పని చేస్తాడని ఎవడు చేయడు కానీ అదే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మన ఎదురు లేదు సర్వం కాలకృతం మన్యే తవతాంచయద ప్రియం సపాలః యద్వసే లోకః వాయోరివ ఘనావళిహి సపాలః యద్వసే లోకః మీరే కాదు సకల లోక పాలకులు కూడా దాని వసంలోనే ఉంటారు. ఏ వసంలో? సకాల వసంలో. సకాలః యద్వతే లోకః ఎలాగంటే వాయోరి వర్ధనావళి మబ్బులు ఎలా మబ్బులు ఎలాగైతే గాలి చేతుల్లో ఉంటాయి కదా, పెద్ద మబ్బు వస్తుంది. బాబోయ్ ఎంత వాన పడుతుందో అని భయపడతాం. ఒక్కసారి 10 నిమిషాలు గంటలకు గాలి వస్తుంది అనుకోండి, ఏ మబ్బు కా మబ్బు విడిపోతుంది, మళ్ళీ ఆ ప్రకారం నిర్మలం. అంటే వాన పడాలంటే మబ్బిస్తామా గాలిస్తామా? ఏం చెబుతాం? గాలిస్తే మబ్బిస్తాం ఏం లేదు అప్పుడే పడేయ్. అలాగే సుఖపడాలన్నా ఆనందం పొందాలన్నా మన ఇష్టమా కాలం ఇష్టమా? కాలం ఇష్టమా? మనకి ఆ యోగం ఉంది జరుగుతుంది. యోగం లేదు జరగదు. యోగం అనేది కాలం. కాలం అంటే పరమాత్మ. ఇలా వాయోరివ ఘనావళిహి. యత్ర ధర్మసుతో రాజా గదాపాణిహి వృకోదరః కృష్ణః అస్త్రి గాండీవం చాపం సుహృత్ కృష్ణః తతో విపత్
ఇదంతా కాలాధీనం అనటానికి మీరే ఉదాహరణ అయ్యా. ఎగ్జాంపుల్ మీరే ఇంకో ఎవరూ వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆధిపత్యం ఎవరిది మీ మొత్తంలో ఎవరయ్యా రాజు అంటే ధర్మకుతః సాక్షాత్తు. ధర్మరాజు పుత్రుడు ధర్మరాజు రాజు అధిపతి అదేంటి మొత్తానికి ధర్మసుతో రాజా గదాపాణిని వృకోదరః రెండోవాడు గదాధారి భీముడు. ఇక మూడవ వారు కృష్ణః అస్త్రి అర్జునుడు సకల క్షత్రాస్త్ర సంపన్నుడు. పోనీ ధనువు బాగాలేదా అంటే గాండివం చాపం. ఆయన సరస్సు గాండీవం. మరి ఇద్దరు బాగున్నా మిత్రుడు మంచి వాళ్ళు లేరు ఏం బాధపడుతున్నారు అంటే కృష్ణః సుహృతు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడు అండి. అర్జునుడు ధనుర్ధారి, గాండీవం తనువు, కృష్ణుడు మిత్రుడు, కదాధారి భీముడు తోడు ఉండేవాడు, రాజు ధర్మరాజు. ఇన్ని ఉండి కూడా అన్నీ ఆపదలే. ఎవరు గొప్పోడిని? ఏం చెబుదాం కాలము అంటే జరగవలసిన దాన్ని ఎంత గొప్పవాళ్ళు ఉన్నా చూస్తూ కూర్చోవాలి తప్ప ఎవ్వడు నివారించలేడు ప్రాప్తవ్యమర్ధం లభతే మనుష్యః పొందవలసిన దాన్ని పొంది తీరుతాడు. ఇది కష్టమైనా పొందుతాడు, సుఖమైనా పొందుతాడు. సుఖము పొందగానే నేను సాధించాను అని. చెప్పుకొనుట బాధలు రాగానే దేవుడికి దయలేదు అనుట పోనీ ఆ సిద్ధాంతం ఒప్పుకున్నా ఆ రోజు ఎప్పుడు దేవుడు ధైర్యం తిన్నప్పుడు, ఆనందం వచ్చినప్పుడు దేవుడు ధైర్యం చెప్పొచ్చు కదా. చెప్పుకుంటున్నారండి అబ్బే నేను సంపాదించాను. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ జరిగేదాన్ని ఆపలేరు, దానికి మీరే సాక్ష్యం. ఇంత పెద్ద గుంపు ఉన్నదండి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మరి గాండీవము, గద, కృష్ణుడు, ఆ ఎదురులో చక్రము.
ఏం చేశాయండి? ఏవైనా పాండవులకు చట్టం రాకుండా ఆపాయా? ద్రౌపది వస్త్రాపహరణ చట్టాన్ని ఆపాయా? యుద్ధంలో ఓడిపోకుండా ఆపారా? అరణ్యవాసాన్ని ఆపారా? పోనీ బాల్యంలో విషాన్నం ఆపారా? లాక్షాదహనం ఆపారా? అసలు పాండవులకు వచ్చినన్ని కష్టాలు ఎవరికొచ్చాయండి? ద్రోపగి పొందినంత అవమానం ఈ స్త్రీ అయినా పొందిందా? ఇన్ని పొందారు ఎవరుండగా కుష్ణుడు ఉండగానే. కుష్ణుడేనండి మొత్తం దిక్కు మమ ప్రాణాది పాండవ అన్నాడు. పాండవులు ఆయనే ప్రాణ. మరి ఏం చేశారు? ఏం చేద్దాం? ఏం చేయాలి? బంగారానికి చక్కని ఆకారం రావాలంటే ఏం చేయాలి? బంగారాన్నే కాదు దానికి అంటుకున్న నిప్పును కూడా కొట్టాలి. కదా? అది మా భైర్య గారు అంటుకున్నారు. దుష్టులను శిక్షించడానికి సజ్జనులు కూడా నాలుగు సమ్మెడ పోట్లు పడాలి, తినాలి, పట్టడు. ఎందుకు? దుష్టుల బలము సజ్జనుల బాధతోటే తగ్గుతుంది. ఒక సజ్జనుడు అయ్యో వీడి దుర్మాగుడా ఇంత బాధ పెట్టాడా అనుకుంటే వాడి సగం బలం రౌండ్. ఇలా భూభారాన్ని హరించడానికి ఏ దుష్టులైతే బాగా బాధ పెడుతున్నారో వారిని సంహరించడానికి మరి పరమాత్మ రావడానికి ఒక శాకు ఉండొద్దు. ఎందుకు వచ్చావు? మనం దగ్గర పిలిచి వచ్చాం. ఎవరు? బాధపడుకున్న వాళ్ళు. వాళ్ళంతా నీ వాళ్ళే కదా? మా వాళ్ళని బాధ పెట్టినారు. మళ్ళా నేను వాళ్ళను కాపాడు. కాపాడిన తరువాత తగిన బాధలు గుర్తుండవు. అబ్బా మా స్వామి కాపాడాడు. కాబట్టి ఇదంతా కాలకృతము. మీలాంటి వారికి ఇన్ని బాధలు వచ్చాయి అంటే ఇంకేముందయ్యా ఇదంతా కాలకృతము. నక్షస్య కర్షిచిత రాజన్ పుమాన్ వేద విజిచ్చితం. యద్విజిజ్ఞాసాయ యుక్తా ముఖ్యంతే కవయోపిహి చిన్న చిన్నగా తగులుతానికి వస్తున్నాడు నాయనా ఈయన ఉన్నాడే.
ఈ మహానుభావుడు ఏం చేయాలనుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. పేరు చెప్పలేదు. ఈయన అంటున్నాడు. టీవీ కూడా చూపడడు. పైన కాలం అన్నాడు కదా. అదే పోతున్నాడు అందరూ. కాలము ఏం చేయాలనుకుంటుందో ఎవ్వరికీ తెలియలేని ఉత్తరం అనుకుంటాడు. ఇది మాత్రం ఆయన చూస్తున్నాడు. ఉన్నావు కదా మహానవాడు కూర్చున్నాడు దూరంగా. ఈయన సంగతి ఎవ్వరికీ తెలియదు. ఈయన ఏం చేయాలనుకుంటాడో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అది ఆయనకు తెలిసేలా. అందరికీ తెలిసేలా కాలము ఏం చేయాలనుకుంటుందో ఎవరికీ తెలియదు. నశ్యస్య తరిహిచిత రాజన్ పుమాన్ వేద విధిత్సితం. ఈ మహానుభావుడు ఏమి చేయాలని అనుకుంటున్నాడో. ఏ ఒక్కడు తెలియలేడు అంటే కాలము చెప్పుకోవచ్చు. యది విజిజ్ఞాసాయ యుక్తా ముఖ్యంతే కవయోకి పరమాత్మ చేయదలుచుకున్న దాన్ని. తెలుసుకుందామని ప్రయత్నించిన వారందరూ మోహంలో మునిగిపోయారు. ఇది ఇంతేనేమో అనుకున్నారు మళ్ళీ అందులో మునిగరేస్తారు. అందులో కవయః జ్ఞానులు కూడా. ఆమరులు కాదు మహా పండితులు జ్ఞానులు కూడా పరమాత్మ ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుందామని ముందరికి పోయి అందులో మునిగి మళ్ళీ లేవటం. మోహంలో పడిపోతున్నారు. అందుకే తస్మాజిదం దైవ తంత్రం వ్యవత్య పరతర్షభ తస్యానువిహితః అనాథ నాథ పాహి ప్రజా ప్రభో కాబట్టి ఇదంతా దైవ తంత్రమని తెలుసుకో మన చేతిలో ఏమీ లేదు అయ్యో మేము ఇన్ని బాధలు పడ్డామే ఇంత పెద్ద దిక్కు ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా మాకిన్ని బాధలు వచ్చాయని నీవు విచారించకూడదు. ఎందుకంటే నీవు కానీ నేను కానీ లోకము కానీ మన చేతిలో లేమయ్యా. దైవాధీనం జగత్సర్వం అంటాం కదా. అందువల్ల తస్మాజిదం దైవ తంత్రం వ్యవస్య భరతర్షభ సత్య అనువిహితః అనాథ నాథ పాహి ప్రజా ప్రభో. అలాంటి పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకో. అనాధరైన వారందరికీ నీవు నాధుదవుక ప్రజలందరినీ పరిపాలించు. ఏం చేయాలో చెప్పేసేయ్.
అంటే ఎందుకు వచ్చాడో రమరాజుకు తెలుసు కదా మరి అందుకే తెలిసిన ఆయన నీవు అంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళాడో కృష్ణుడు. నేను ఇంత మందిని చంపాను, నేను ఇంత మందిని చంపాను, నేను ఇంత మందిని చంపాను, ఈ పాపం అంతా నాది. అంటున్న సమాధానం ఏం చెప్పానే, నువ్వు ఎవ్వరినీ చంపలేదు. నీకే పాపము లేదు. నువ్వు ఎవ్వరినీ చంపలేవు. జముగా నీకే అంత గొప్ప శక్తి ఉంటే మరి ఇంత కాలం ఎందుకు అడగపడావు? అప్పుడే నంబొచ్చు కదా? జూదంలో ఓడిపోగానే అప్పుడే దీన్ని చప్పేసేయ్. ఆ జూదమే ఆడకు. ఎందుకు ఆడ జూదం? సో దానికి సలభం కాదని. ఎందుకు ఆడ? ఏం చెప్పాలి? ఆ నా ఎదురు ఏముందండి అంతా దేవుడిదే మరి ఆ దేవుడే చంపించాడు నీకు ఎందుకు బాధ ఎవరు చంపారు అందరినీ కాలం చంపింది పరమాత్మే భగవంతుడే చంపాడు చంపినది నీవు కాదు, గెలిచినది నీవు కాదు, పాపము నీది కాదు. స్వామి చేయించాడో ఆ స్వామి నీకు రాజ్యమును ఇచ్చాడు. నిన్ను రాజుగా ఉండమని స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే ఇంతమంది చనిపోయారే, అయ్యో పాపం నువ్వు ఆలోచిస్తున్నావ్. వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి. ఎందరు చనిపోయారో అందరికీ పది రెట్లు బ్రతికున్న వాళ్ళు అనాథలుగా దిక్కులేని వాళ్ళుగా ఉన్నారు. గురవరిసింది ఎందరు చనిపోయారో కాదు, మరింకెందరు చావడానికి సిద్ధంగా ఉన్నారో చూడండి. కదా? అనాధలుగా ఉన్న వీళ్ళందరినీ నీవు బాధ్యత తీసుకొని కాపాడితే. చేసిన పాపం కంటే పుణ్యం ఎక్కువ అవుతుంది. అందుకే అనాథా పాహిన ప్రజా దిక్కు లేని ప్రజలను పరిపాలించు. అది కూడా నీ ఇష్టం కాదు స్వామికి అవకాశం ఇచ్చాడు. నిన్ను రాజుని చేశాడు నీకు ఆ యోగం ఉంది. దాన్ని నీవు తీసుకొని చేసుకో. ఏషవై ఏషవై భగవాను సాక్షాత్ ఆద్యః నారాయణః కుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. ఇప్పటిదాకా
అలా అలా చెప్పి ఎదురుగా ఉంటే ఆయన మాట్లాడకుండా ఆయన గురించి పొగలకుండా ఉండాలంటే మనసు ఒప్పుతుందా అండి? లోపలంతా నిండి ఉంది స్వామి ఓ మా స్వామి వచ్చాడే ఆయనతో కాస్త ఏదైనా మాట్లాడాలి వీళ్ళంతా ఋషులు పెద్దవాళ్ళు ఉన్నారు ఏం చేస్తాం? ఇప్పుడు అలాగ ఆపుకున్నాడు. ఇప్పుడు ధర్మరాజుకు ధర్మాన్ని బోధించేటువంటి మిషతోటి చెప్తున్నాడు ఏషవై భగవాను సాక్షాత్ ఆద్యః నారాయణ కుమాన్. నువ్వు నా దగ్గర నుంచి ఎందుకు వచ్చావయ్యా ఎదురుగా అని పెట్టుకొని. తను ఆద్యపుమాన్ మొట్టమొదటి పురుషుడు ఆయనే. మనందరం ఏమంటాం వేదాహమేతం పురుషం మహాంతం తను మహాపురుషుడు ఆదిపురుషుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మరి దేవుని అంట ఇక్కడ కూర్చున్నాడేమయ్యా అంటే మోహయన్ మాయయా లోకం గూఢః చరతి వృష్ణిషు. సకల లోకములను తన మాయతో మోహింపచేస్తూ ఎవ్వరికీ తెలియకుండా యాదవ వంశంలో కంచరిస్తున్నాడు ఓ యాదవుడు, ఓ గోలవాడు, ఓ క్షత్రియుడు, ఓ రాజ్యం లేనివాడు. ఇలాంటి గుర్తుపడటానికి వీల్లేని పేర్లన్నీ పెట్టుకొని మనందరితో పాటు కలిసి తిరుగుతున్నారు కానీ నారాయణః ఆద్య కుమాన ఈ మహానుభావుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మొదటివాడే అత్యాను అత్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివః ఈయన మహాత్మము ఎంతో అంతో కొద్దో గొప్పో ఏమైనా అర్థమవుతుంది అంటే శివుడికి కొంచెం తెలుస్తుంది. అక్కిన వాడకు ఏం తెలియదు అది. అత్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం. అతి రహస్యమైనటువంటి ఈ మహానుభావుని ప్రభావము శివుడు కొద్దిగా తెలుసుకుంటాడు ముఖ్యతమం శివః దేవ ఎప్పుడు లీస్ట్ అన్నమాట దేవర్షి నారదః సాక్షాత్ భగవాను కపిలః రుపః కపిలుడు అలాగే నారదుడు ఈ వీళ్ళు వీళ్ళు మాత్రమే ఈ మహానుభావుని యొక్క మాయను ప్రభావాన్ని తెలియగలవారు కానీ నువ్వేమనుకుంటున్నావు అబ్బే నువ్వు నాయన కొడుకే కదా చెప్తున్నాడు యం మన్యతే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం నేను మా కొడుకు నాకు ప్రియుడు నాకు మిత్రుడు నాకు సుహృత్తు అకరో సచివం దూతం సౌహృదాదధ సారథిం
అలాంటి వాడిని నీకు మంత్రిగా ఏర్పాటు చేసుకున్నావు, దూతగా ఏర్పాటు చేసుకున్నావు. స్నేహాసిత్యం వల్ల సారథిగా కూడా ఏర్పాటు చేసుకున్నావు. సర్వాత్మనః సమదృశః అద్వయస్య అనహంకృతేః తత్కృతం అతి వైషమ్యం నిరవద్యస్య న క్వచిత్ నీకు ఉన్నదేమో కానీ ఆయన వేదన. ఏంటి నీకు ఉన్నది? కృష్ణుడు మావాడు, మా మేనమామ కొడుకు, మా మిత్రుడు, మా బంధువు ఆయనకి అన్నీ ఒకటే. నువ్వు ఎంతో కారువులంతే. నీ మీద ప్రేమ ఉంది అని అనుకోకు ఎందుకంటే సర్వాత్మనః ఆ మహానుభావుడు అందరికీ ఆత్మ అండి అతను లేకుంటే ఏ శరీరము ఉండదు. చంపుతున్న వాడి శరీరం ఎవడు? పరమాత్మే. మరి సత్వా జరుపు ఎవడు? అక్కడ వాడే ఉన్నాడు ఇక్కడ వాడే ఉన్నాడు. ఏ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఫలితం అనుభవిస్తుంటాడు. ఆ ఫలితాన్ని అనుభవింపచేస్తాడు. అది మనమే. ఇంట్లో ఇంటికి యజమానిగా ఉంటాం. ప్రియురానికి ప్రియుడిగా ఉంటాం. భార్యకు భర్తలా ఉంటాం. కొడుక్కు తండ్రిలా ఉంటాం. ఆఫీసులో ఆఫీసర్లా ఉంటాం. ఎవరికి ఇంత మనం ఎవరన్నట్టు? ఏమో అక్కెం తెలుసు వీళ్ళందరూ మన వాళ్ళే అంటారు కానీ ప్రపంచం అందరి మనం నిండించే వాళ్ళం ఎవరు మన వాళ్ళం మరి ఆఫీసుల్లోనేమో వాడు తప్పు చేస్తా ఉంటాడు ఏ మా వాడికి బుద్ధి లేదు ఏం సంపాదిస్తున్నావ్ ఇంత కష్టపడుతున్నావ్ డబ్బు ఏది ఆమె అంటుంది ఏ మా నాన్న అడిగింది ఒకటి ఎవడు పిల్లలు అంటారు ఏం చేస్తున్నావ్ ఎవరికీ తృప్తి లేదు. పరమాత్మ కూడా అందరిలో ఉంటాడు అందరికీ ఆత్మ ఆయనే. ఆయన ఆయనను ఎవరు పంపిస్తూ ఉన్నారో ఆయన ఏం దేవుడంటే అందరినీ ఏడిపిస్తుంటాడు ఇది మా విశ్వాస బిరుదు మన అందుకే స్వామి. సర్వాత్మనః సమదృశః అందరికీ ఆత్మ ఆయనే. అందరినీ సమానంగా చూచేవాడు అతనికి పక్షపాతం లేదు నీవాడు నావాడు మనవాడు ఏమీ లేవు. ఎందుకంటే అద్వయత్య. ఆయనకు ద్వయమే లేదు. ఇంక నువ్వు నీవు ఎక్కడిది? రెండు ఉంటే నీవు నేను ఉన్నదే ఒకడు. ఇంక ద్వయం ఎక్కడిది? పోనీ కనీసం నీకు నాకు ఉన్నదని ఆయనకు ఉన్నదా అండి? అస్సలు లేదు. మనకన్నా ఉంది కానీ ఆయనకు లేదట. ఏంటది? అహంకారం.
కదా నేను నేను అని మనం అంటాం తప్ప ఆయన అంటారా ఎప్పుడైనా ఎందుకంటే అహంకారానికి మూలం శరీరం దానికి మూలం ప్రకృతి ప్రకృతి మాయలో పడ్డ వాళ్లే. అహంకార విశ్లవతాలు ఈయన ప్రకృతి కంటే అవతలి వాడు. ఆయనకి ఎక్కడ అహంకారం? అందుకే ద్వైధీ భావం లేదు, అహంకారం లేదు. సత్కృతం మతి వైషమ్యం నిరవజ్జిత్య నక్వచిత్. అలాంటి వాడికి మీ మీద ప్రేమ, వాళ్ళ మీద కోపం, ఇలాంటి మతిభేదము అతనికి ఉండదు. ఎందుకు అది నిరభద్యుడు అంటే అతనికి ఏదీ అంటదు. ఏదైనా అంటుకుంటే బాధ అండి, నువ్వు బాధ ఎప్పుడైతే అంటుకుంటేనే కదా ఇంత బురద అంటింది బాధ. గంధం అంటితే ఆహాహా తల్లగా బాగుంది అంటారు. పడేస్తే సువాసన అంటాం. కానీ ఇప్పులు పడితే బాగా బాగా మంటా అంటాం. ఇవి ఉంటే ఇదే లేకుంటే మళ్ళీ రావాలి. అంటితే బాధనయ్యా ఆ పరమాత్మకు ఏది అంటదో అలాంటి వాడికి ఏమీ లేవు పదాపి ఏకాంత భక్తేషు పశ్య భూపా అనుకంపితం. అలాంటి మహానుభావుడైన ఎవరు అతని వారు కారైనా అతన్నే నమ్ముకొని ఉన్న వారి మీద ఆ మహా గౌరవు పెద్దయ్య ఎంత గొప్పదో చూడవయ్యా ప్రత్యక్షంగా చెప్తున్నాను. చూడు అతన్నే నమ్ముకున్న వాళ్లకు భగవంతుడు తప్ప ఇంకొకడు నాకు దిక్కు లేడని అనుకున్న వారి మీద స్వామి. ఎంత గొప్ప దయ చూపుతాడో చూశావా? అర్థమైందా? కాలేదా? చెప్తాను అంటున్నాను. ఎన్మే అసూన్తిజతః సాక్షాత్తు కృష్ణః దర్శనమాగతః. మరి కొద్ది సేపట్లో ప్రాణాలను విడువాలనుకుంటున్న నాకు స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చాడు. ఇంతకంటే ప్రేమ ఏముండా భగవంతుడికి. తనను నమ్మి తను చెప్తున్నాడు. తనను నమ్మిన వారి మీద స్వామికి ఎంత దయ ఇది సాక్షాత్తు. కొద్దిసేపట్లో పోబోతున్నాను. ఆయనను తలుచుకొని పోవాలి కనబడుతున్నాను. ఎన్మూన్ ఎనిమి అసూన్ తిజితః.
త్వరలో ప్రాణాలు విడవబోతున్నటువంటి నాకు సాక్షాత్తు కృష్ణ దర్శనమాగతః పరమాత్మ స్వయంగా వచ్చి దర్శనాన్ని ప్రసాదించాడు భక్త్య ఆవేశ్య మనోయస్యును వాచాయన్ నామ కీర్తయన్ కజన్ కడేవరం యోగి ముచ్యతే నామ కర్మ. రండి మహానుభావుడు ఎలాంటి మహానుభావుడిని భక్తి నిండిన మనస్సుతోటి భక్తి నిండినటువంటి వాక్కుతోటి పరమాత్మను ధ్యానిస్తూ భక్తితో పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన యోగి సంసార బంధముల నుండి విడిబడి మోక్షానికి పోతారో ఎవరి మీది భక్తితో ధ్యానంలో ఉండి ఎవరి నామాలను వాస్తుతో కీర్తన చేస్తూ శరీరాన్ని విడిచిపెడితే మోక్షానికి పోతారో ఆ పరమాత్మ రూపు దాలించి నా కనుల ముందర నిలబడ్డాడు. నేను ఎంత అదృష్టవంతుడిని కాదు పరమాత్మకు నాలాంటి వారి మీద ఎంత దయ అండి. ఆయన పిలిస్తే వస్తాడండి? కనబడలేని దర్శనంలో వస్తాడా? మరి ఎందుకు వచ్చాడని? అంటే ఆయన కదా అంటే మళ్ళీ పరిభాగం లేదు. భేదం లేదు. ప్రేమ ద్వేషాలు లేవు. కానీ అతన్నే నమ్ముకుంటే మాత్రం. కాపాడుతాడు. సదేవదేవః భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహం. ఎలాగో వచ్చాడు కాబట్టి పని ఉంది వెళ్లి వస్తా అనకుండా. ఈ శరీరాన్ని విడిచేంతవరకు స్వామి ఇక్కడే ఉండి నిరీక్షించాలి. అంటే ఆయన అడగకుండా వీళ్ళు చెప్తున్నారు సంప్రదానం. స్వామి రువ్వుండు అంటే నో అంటే కష్టం కదా ఎందుకు వచ్చిన వల్ల ఎందుకంటే స్వామికి ఇష్ట చమత్కారం అది. స్వామికి ఏమి ఇష్టం ఆయన అడగొద్దు ఆయన వాళ్ళని అడగడు. స్వామి కూడా ఆయనే చెప్పాడు భక్తి చెప్పిస్తాడు కదా కౌంతే బ్రిద్దే నమే భక్త పురణస్యతిమి భక్తుల ద్వారా చెప్పి ఒప్పిస్తే ఆయన ఒప్పుకుంటాడు
అలాంటి మహానుభావుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేదాకా ఇక్కడే కూర్చొని నిరీక్షించుగాక. ప్రసన్న హాసారుణ లోచనోల్లసన్ముఖాంబుజః ధ్యానపదః చతుర్భుజః అయ్యో ఉండమన్నాడా ఎప్పుడు పోతాడో ఏమో అని ఎదురు చూసుకుంటూ ఉంటాం కదా. బాగా డబ్బు వచ్చింది డబ్బులేమో ఖర్చు అవుతున్నాయి బతకడు చావడు. తొందర చేస్తే వీడు ఆ పోయి ఎప్పుడు పోతాడు రా వీడు అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటారే ఏడవలేక నవ్వలేక. ఉండమన్నాడా అని స్వామి ఇలా పెట్టి ఉంటే ఒప్పుకోము. ప్రసన్న హాస అరుణ వస్త్రలోచన. ప్రశాంతమైనటువంటి చిరునవ్వు. అద్భుతమైనటువంటి దయ. విశాలమైనటువంటి నేత్రములు. అలాంటి నేత్రములతో ప్రకాశించేటువంటి అందమైన ముఖపద్మము కల మహానుభావులు. ఆయన ఇక్కడ ఉండాలని ఏం లేదు. ఉంటే మంచిది ఎలాగో ధ్యాన పదః. ఇక్కడ ఉన్నాడు. నా ధ్యాన మార్గంలో ఆయనే ఉన్నాడు. చెప్పమంటారా ఎలా ఉన్నాడు? చతుర్భుజం. ఇక్కడ రెండే ఉన్నాయి నమ్మకండి అన్నీ మోసమే. అంత మాయే. ఉన్నదేదీ కనబడదు. ఇక్కడ రెండు భుజాలు ఉన్నాయి. ఇక్కడ ఇంత తేడా ఇక్కడికి ఇక్కడికి. ఇక్కడ చూస్తే నాలుగు పూజాలు ఉన్నాయి. అలాంటి వానిని నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. మనస్సుతోటే కాకుండా పోయేంతవరకు పనులతో కూడా ఆనందంగా చూసే అధిష్టాన్ని కలిగించాలి. ఈ స్వామి శరీరాన్ని విడిచిపెట్టేదాకా ఉండని. అని కోరుతున్నాడు సూత ఉవాక్య. ఈ మాట అడిగిన తర్వాత సూతుడు మళ్ళీ రాబోయే కథా ప్రసంగాన్ని చెప్తారు. అది ఇవాళ కాదు కదా, రేపు ఆ భాగాన్ని చెప్తున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాగ్యేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యస్తు భవస్తు నిత్యం లోకాత్ ముక్తాః సుఖినో భవంతు ఆత్మది గురుభ్యో నమః రేపు భీష్మ మోక్షం. భీష్మ మోక్షం. మరి భీష్మ మోక్షం కాబట్టి ఆచార్య సన్మానం చేయాలి. ఆచార్య అండి మాట్లాడాలి సునముగారు. శ్రీమల ప్రభువుల పూజ చేసి స్వామికి అనేసి.
Vandhe guru parampara... I offer salutations to the lineage of gurus, to Ramanuja's feet. Mother, father, youth, children, wealth - all that belongs to my family line by divine ordinance. I bow my head to the beautiful feet of the founder of my lineage. O Bhaktanatha, O Bhaktisara, O Kulashekhara, O Yogivaha - I surrender at your feet.
Through Kunti Devi's prayer to Lord Krishna, she is explaining the most important philosophical truths with great clarity. What is it? You cannot understand what is in your heart from the action itself - it can only be known after the result appears. Those who show attachment to worldly sense enjoyments keep desiring and experiencing. What comes from experience -
Those who cause calamities are friends. Those who bring prosperity are enemies. Whomever the Lord destroys, He is giving them moksha. Whomever He protects by staying near, He gives them heaven or something else. Now, of these two, who is more dear to the Lord? Who does the Lord truly benefit? By destroying them, He removes them from rebirth -
The Lord assigns us tasks - we must do whatever He assigns, but we should not do things that make us forget Him. But this is not in our hands. It is the Lord who makes us forget and it is the Lord who reminds us. Therefore it is said: 'svayameva ananya vishaya matir bhavatu' - let the mind that does not touch other things be fixed in You alone. As the Ganga flows toward the ocean -
Under the pretext of criticism, they constantly judge the Lord. But what do they receive from this? Moksha! Even enemies want to stay near him - this is true in only one regard. In this matter, those who are his enemies receive moksha from Him rather than his devotees and dear ones. Or else the Vedas and Vedanta say indirectly - 'paroksha priya devah' - the gods prefer the indirect -
One father alone won't give - the mother must be present too. The father gives to the child only when the mother is there. More precisely, only when the mother asks. A child in school wanting fees or notebooks - doesn't ask the father directly. The child goes to the mother, and the mother conveys it to the father - 'he needs this.'
Any more doubts? He killed their hundred brothers. Doubt still not cleared? Now I come to you directly. That is - whatever one asks for, the Lord actualizes that for them. Do you want strength? Beauty? Valor? I will show you that. Do you want enchanting power? I'll show you that. Do you want wisdom? I'll teach you. Tell me what you want -
Why did they come? Because the Lord who always commands, orders, and blesses everyone - when He was receiving worship, they wanted to see how He would look. 'Very well, did you offer?' 'Here, I offer this too, dear Father,' he said. Yasoda finally came and said 'Even when you came to ask, you still gave orders - will anyone listen? Come on, son - '
They must be recorded too. That is why that scene shattered Shakuni's heart. Read the Bhagavata, read the Udyoga Parva of the Mahabharata - what a magnificent section it reveals. Until that point, he thought: 'I am the great master of maya, no sage can match my intellect.' See how the whole picture was laid out - that I thought I was supreme -
After praising Shakuni at that point, the Lord said: 'Sukhayogi, now you have understood. This person has come to bring destruction.' Everyone cried out 'Oh great one!' Then Vyasa, Shuka, Ushnamadhu, Bharadvaja, Bhrigu, Angiratha, Kashyapa, Dyutihotra - these seven came out and praised and blessed the Lord outside -
This great soul is Shuka himself. 'Shri Krishna Krishna Shakha Vrishni Vrishaba.' What is the meaning of Vrishnimocham? Vrishnis - that is the clan's name. Their king was Vrishni. Who is Vrishni? That Haihaya maharaja, i.e., Kartavirya's father, Haihaya's father was Vitihotra. Vitihotra's younger brother was Vrishni. So Kartaviryarjuna's lineage -
'Tell me, if there's anything you need.' 'Whatever you wish. This assembly hall is looking old - we should build a new building somewhere - let me handle it.' 'What is your assembly hall called?' 'Sudharma.' 'That Sabha mandapam (Sudhama hall) I will have gifted to this great soul by Indra.' In that assembly hall the kingdom was governed. That is why those who came there -
They say 'avanitrit' - meaning those who destroyed the dynasties of kings who were burdens to the earth - to burn down the forest of such wicked royal lineages - 'vinasha sadhunam saya cha dushkrita paritranaya vai' - these words are there. 'Shri Krishna Krishna Sakha Vishnu Sabha' - these three words relate to 'paritranaya sadhunam.' For 'vinashaya cha dushkritam' - 'avani dhritku rajanya vamsha gahana' -
'You foolish one, that person is an even greater devotee! Because in Kali Yuga, people remember me as they do not in any other age. Guaranteed. In other ages they give charity, practice dharma, perform yajnas. But where do they do bhajana? In Kali Yuga alone is constant devotion (bhajana). Only in Kali Yuga is constant remembrance of the Lord possible - because the conditions of Kali Yuga are such -
As soon as the word is heard, the meaning unfolds. With reference, give that shloka too. Now there is a 'go' (cow) - what does it mean? Svarga, ishu, pashu, vak, vajra, drishti, netra, ambu, vriksha - nine meanings. Take whichever you need. It stays in the mouth. What other language has such power? None. Even films cannot compare. It has everything in it.
The Lord - to remove all those who cause harm to cows, Brahmanas, and gods - He is the one who incarnated for this purpose. Yogeshvara, teacher of all - the Lord is the master of all yogis. He is the very first acharya (teacher) of all - 'sarvesham prathamacharya' as we say. Therefore, the first guru of all gurus. Not just that -
Everything gets recorded where it should be recorded, and the corresponding result always follows. That is why Virabhadra came and what did he do? There is a great sage named Bhrigu. He was on that side - Shiva's side, he declared deliberately. Now this one called Pusha who shows his teeth - 'danta panktim pradarshayan jaha' as it says -
Now how do those wheels get fixed? Those are the techniques. Another one - if he lacks hands, gives him another's hands. If he lacks arms, gives him another's arms. 'Ashvinoh kutahastabhyam' - the Ashvini gods with healing hands - that is the meaning of 'namah.' In such grand situations, one should laugh, but without showing teeth. One can't help oneself. The Lord is in a state where -
She who sang prayers about Him also - we said He makes people forget matters related to Bhagavan - 'smita purva bhashi.' I remember saying 'vitottara pati' - Ramachandra speaks with a smile first. He begins with a gentle laugh, then speaks. Once that smile appears and the speech ends, it's done. But the other person -
The women stopped him, the king stopped him, Kunti protested, so many opposed - was it right to leave with all this opposition? So they changed their mind. 'Vyasadyaihi Ishvaradyaihi Krishnena adbhuta karmana prabodhi topi itihasaihi na budhyata.' Even after hearing so much, seeing so much, experiencing so much - Dharmaraja could not be enlightened. With Vyasa, Parashara, Shuka present in the assembly -
What does placing a horse (ashva) mean? Sacrificing another horse. The horse is killed and offered in the yajna. But doesn't killing that animal also create sin? A sin committed through violence is removed through violence - this seems contradictory. But that is the logic. 'Na budhyata sucharpitah' - even the well-guided Dharmaraja, overwhelmed by grief -
Not even a crow (kukkula) is in distress - yet for this body, which will become food for some creature, countless lives - an akshauhini times 18 - were sacrificed for a body that belongs to others. What is this 'parakiyam'? The essence of all four Vedas in brief. How so? Because in this world no one uses their own body for themselves alone -
Everything is for others. Only in name do we say 'mine.' What is truly yours? Is the job for you? Is the money earned for you? Is the hope placed for you? Is the food eaten for you? Birth was not for you, death is not for you. Did you arrange it for yourself? Many die unable to bear causing pain to others. Some die wanting to cause pain to others.
Even after billions upon billions of years I would not get liberation from hell. Because each one who died - let us say gets 100 years. How many creatures are there? How many horses, elephants, how many humans? So perhaps 10 billion times 10 billion years of hell would be needed - just how long can this go on?
Administration is just a pretext. What it really is - filling your stomach. He eats better than you, you want to eat better than him - you want dominance. What is killing? For enjoyment. That is, for this body. Therefore this has selfishness in it but not even a trace of dharma. 'Natu strinam mata hatba ndhuvunam droho yosau iha uttitah' - the husbands killed, the kin killed -
'Alright son, who would you listen to if they told you? Tell me - whose word would convince you? This is dharma, there is no sin in this - who can tell you so that you believe? Tell me where to go and I'll take you there.' 'Our grandfather is there - Bhishma - if he says it's correct, I'll do it. Let grandfather authorize it and say there's no wrong in it.'
There all the brahmarshis came, all the devarshis came, all the rajarshis came. Names are being listed: Parvata, Narada, Dhaumya, Bhagavan Badarayana (Vyasa), Brihadashva, Bharadvaja with his disciples, Renuka's son (Parashurama), Vasishta, Indrapramada, Trita, Gritsamada, Asita, Kashyapa -
That day I am Tadurbhavanta - Bhishma. In the world - 'antakale mam eva smaran muktva kalebaram' - at the time of death, remembering the Lord, one attains liberation. But what if the Lord Himself comes and sits before you at the time of death? What would happen? He came and sat right in front, watching over me -
He is knowledgeable in dharma, so he honored the guests properly as per Atithi Puja traditions. 'Krishnam cha tat prabhava jnah asinam jagadishvaram kritashtam pujayamasa. Mayayopatta vigrahum' - he worshipped all the elders and sages first. All the sages sat together in one corner except -
Therefore to worship the Lord, not there but here one should worship. Since he knew dharma, he worshipped the indwelling Lord (antaryami) secretly, without anyone knowing. 'Panduputtran upashinan prashrayya prema sanggatan abhyarchista anuraga astraihi andhibhutena chakshusa' - now all the Pandavas came. All five of them came and sat nearby -
Now in hand - 'Oh how I troubled so many!' - now that grief, it was grief when there was no kingdom, it is grief when the kingdom came. 'Arthanam arjane duhkham arjitanam cha rakshanam' says the shastra. If you earned money, that is hardship. If you erroneously earned it, the hardship doubles from then on. First time, government -
He became blind-eyed, eyes that could no longer see. That is, the object in front is not clearly perceived. Now when I finally want to see my Dharmaraja, my dear one, with my own eyes - my eyes cannot see. Then when he was young, Duryodhana did not let them be seen. Now the tears don't let them be seen - the emotion within, our own attachment -
'Vriddha balapraja vadhuvu.' Then Kunti - 'balapraja' means those with young children. A young woman whose children are infants. 'Puratha Kunti yushmakriti bahun kleshan prapta' - she suffered many hardships to raise you. Not knowing from whom to flee. Not knowing who is a friend, who would betray -
When you were children and your father passed away, Kunti, who had these small children, endured so many hardships for your sake, O great ones. 'Sarvam kalaakritam manye bhavatamcha yad apriyam.' Looking carefully at all the humiliations and hardships you faced - 'sarvam kalaakritam' - time is responsible. It is not your fault, you did not bring it upon yourselves -
You yourselves are the example that all this is subject to time. You are the example - no one else is needed. Because here - who has authority, who has sovereignty among all of you? 'Dharmasutah sakshat' - Dharmaraja, son of Dharma. Dharmaraja is the king, the lord. What kind? 'Dharmasuto raja gadapanir vrikodarah' - the second one is the mace-bearer Bhima. The third - 'Krishnah' meaning Arjuna -
What did they do? Did they prevent the Pandavas from receiving their due? Did they stop the disrobing of Draupadi? Did they prevent defeat in war? Did they prevent the forest exile? Did they prevent the poisoned food in childhood? Did they prevent the lac-house burning? Did any people suffer the hardships the Pandavas suffered? Did any woman endure the humiliation Draupadi endured?
This great one - no one knows what He intends to do. He did not even give His name. He is speaking now. Even television would not show this. He pointed to Time above. That is who is leaving along with everyone. Time - no one can know what it intends to do. Uttara thinks this way. He is watching from a distance, that great one seated there. No one knows His story -
Because Dharmaraja knew why He had come - therefore, knowing this, see how carefully Krishna went. 'I killed so many, I killed so many, I killed so many - all this sin is mine,' he says. The answer given was: 'You did not kill anyone. You have no sin. You cannot kill anyone.' Like Yama, firmly -
And thus, having said all this - if He is sitting right before you, can the mind accept not speaking about Him or praising Him? Inside it is filled - 'our Lord has come!' - I want to speak with him a little. But all these sages and elders are here - what to do? He contained himself. Now under the pretext of teaching dharma to Dharmaraja, he spoke -
You appointed such a great one as your minister, as your messenger. Out of friendship you even appointed him as your charioteer. 'Sarvatmanah samadrusheh advayasya anahankriteh tat kritam ati vaishamyam niravadyasya na kvachit' - whatever is in you - but his condition. What do you have? Krishna is ours, our cousin, our friend -
We say 'I, I' but does He ever say so? Because the root of ego is the body, whose root is Prakriti (Nature) - only those who have fallen into the illusion of Prakriti have ego. He is beyond Prakriti. Where would He have ego? Therefore there is no duality, no ego. 'Satkritam mati vaishamyam niravajjitya na kvachit' - for such a one, your -
I who am about to give up my life very soon - 'sakshat Krishna darshanamag atah' - the Lord Himself has come and blessed me with His darshan. 'Bhaktya aveshya mano yasya vachaya yan nama kirtayan kajan kadevaram yogi muchyate nama karma' - O great one, one who with devotion-filled mind and devotion-filled speech meditates upon the Lord -
Such a great one - let him remain seated here, watching until I give up this body. 'Prasanna hasaruna lochanollasan mukha ambujah dhyana padah chatur bhujah' - Oh, he asked him to stay! Not knowing when he will depart, we keep watching. Good money came and money is being spent - he doesn't die, he doesn't depart. When we hurry, he who left - when will -