మైత్రేయ సంవాదం: సృష్టి మరియు పరమాత్మ సంకల్పం
Maitreya Dialogue: Creation and Paramatma's Will
విదుర మైత్రేయ సంవాదం ఆరంభమవుతుంది. స్వయంగా శ్రీకృష్ణుడే భాగవతం చెప్పగా విన్న విదురుడు ఇప్పుడు మైత్రేయుని నుండి సృష్టి కథ వినాలని కోరాడు. ప్రళయ తర్వాత సరైన సమయంలో పరమాత్మ సంకల్పంతో లోకాలు ఉద్భవిస్తాయని వివరించబడింది. ఆయన సంకల్పం - జరగవలసిందే జరిగించే అభ్రాంతమైన సంకల్పం.
The Vidura-Maitreya dialogue begins. Vidura, who had heard the Bhagavatam from Krishna Himself, now seeks to hear creation's story from Maitreya. The session explains the five appearances of creation in the Bhagavatam and why the Lord - the sole witness (drashta) - wills the universe into existence at the right time after pralaya. The Lord's will is described as infallible: He wills only what is true and what must inevitably happen.
శ్రీ నృత్య దేవజ్ఞనే నమః సురానాం ఆధ్య శ్యాస్తమ హే పుతాధిరామం శ్రీ నృత్య దంగి యుగలం ప్రణమామి మూర్థ భూతం సరస్య మహదాత్వయ పట్టనాథ శ్రీ భక్తి దార కులశేఖర యోగివా భక్తాంగిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసిహి పుష్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండాదరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం జంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ జప్టయేత్ కోటి జన్మ తృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట లప్తారం శిష్యే పౌత్రం కల్మకం పరాచరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా విదుర మైత్రేయ సంవాదం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే విదురుడు కృష్ణ పరమాత్మ చేత ప్రత్యక్షంగా విన్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఉద్ధవుని ద్వారా వినాలని ఆశపడ్డాడు, అడిగాడు కూడా. అయితే ఆ ఉద్ధవుడు ఏం చేశాడు? నీకు ఆ దిగులు అవసరం లేదు. తన అవతారాన్ని చాలించే ముందు పరమాత్మమే నిన్ను గుర్తు చేసుకున్నాడు. నీకు ఈ భాగవత తత్వాన్ని ఉపదేశించమని స్వామి మైత్రేయునికి ఆదేశించాడు అందువల్ల. అతను వచ్చి చెప్తాడు నువ్వు వెళ్ళవయ్యా అని అతన్ని పంపాడు. ఈ మహానుభావుడు అదే రీతిలో ఎక్కడైతే నిద్రాసుతుడు అంటే మైత్రేయుడు ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చి అతన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని వివరించడానికి కావలసిన అన్ని రకముల ప్రశ్నలు ఎలా సృష్టి జరుగుతుంది, ఎలా ఆరక్షణ జరుగుతుంది. అడిగితే అవన్నీ విని ఈ సమయంలో సకల లోకమును అనుగ్రహించడానికి కావలసినటువంటి విషయాన్ని ప్రశ్నించావు కాబట్టి తప్పకుండా వివరిస్తాను నీకు అని ప్రారంభించాడు అందులో అధతే భగవల్లీల యోగమాయ ఉపబ్రహ్మితాః విశ్వస్థిత్త్భవాంతాః వర్ణయామి అనుపూర్వశః అని చెప్తున్నాం మనం. పరమాత్మ యొక్క లీలలు. భగవంతుని లీలలను చెప్తాను. ఎలాంటివి అవి? యోగమాయ ఉపబ్రహ్మితాః. యోగమాయ చేత విస్తరించబడిన వృద్ధి పొందింపబడినటువంటి పరమాత్మ యొక్క అన్ని రకముల లీలలు విశ్వ స్థితి ఉద్భవ అంతార్థ. ప్రపంచం యొక్క జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహారములు ప్రధానంగా వివరించబడేటువంటి వాటిని ఆనుపూర్వశః వర్ణయామి. యథాక్రమంగా వరుసలో నీకు నేను వివరిస్తాను అని చెప్పాడు అందులో భగవాన్ ఏకయేవాసీత్ ఇదం అగ్ర ఆత్మ ఆత్మనాం విభుహు ఆత్మేచ్ఛానుగతౌ ఆత్మ నానామతి ఉపలక్షణః మళ్ళీ ఒకసారి మనం
మొదట చెప్పుకున్నాం జగత్తు యొక్క సృష్టి విధానం. దాన్ని గుర్తు చేసుకోవాలి. మొత్తం మనకు భాగవతంలో ఈ సృష్టి విధానం ఒక ఐదు సార్లు వస్తుంది. ఒక విధంగా మన బుద్ధికి పరీక్ష అన్నమాట. చెప్పింది జ్ఞాపకం ఉందా లేదా? లేదా విన్నది అర్థమైందా లేదా? రెండు కావచ్చు అనుకోండి. అయితే ప్రతిసారి కొంచెం తేడా చెప్తాడు. అది పెరుగుతుంది. విధానం మొదలు తగ్గ ఉంటుంది. కొంచెం మరి కొంచెం మరి కొంచెం ఇలా చాలా విస్తృతంగా ఉంటుంది. ఏం చెప్పినా మనం చెప్పుకున్నాం ప్రకృతి అని. అంటే మూల ప్రకృతి, అవ్యక్తం, తరువాత ప్రకృతి, మహత్తత్వం, అహంకార తత్వం. మళ్ళీ దాని నుంచి త్రైవిద్యం, దాని నుంచి దేవతలు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇలా ఉన్నాయే. ఈ వరుస అంతా చెప్పుకుంటూ వచ్చి మనకు. 23 తత్వాలని చెప్పి ఈ 23 తత్వములలో పరమాత్మ ప్రవేశించి అండమును భేదించి బయటికి వచ్చి బ్రహ్మగా పేరు గణించి అతన్ని మనం విరాట్పుడు అంటాం కదా ఈ రీతిలో జరిగేటువంటి సకల సృష్టి విధానాన్ని మళ్ళీ ఒకసారి వివరిస్తాడు. అయితే మొదలు చెప్పిన దానికంటే మరి కాస్త విస్తృతిగా ఉంటుంది. అదే విషయం కొద్దిగా మారుస్తుంది. గమనించండి. భగవాన్ ఏక ఏవాసీత్ అగ్ర. ఇదమగ్రహ ఆత్మ ఆత్మనాం విపుహు మొదలు ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఉపనిషత్తులో బ్రహ్మా వా ఇదమగ్ర ఆసీత్ ఆత్మా వా ఇదమగ్ర ఆసీత్ ఆపో వా ఇదమగ్ర ఆసీత్ ఇది మనకు సృష్టి ప్రారంభమైన వాక్యం అంటే జగత్తు ఎలా సృష్టి చేయబడింది అంటే నాలుగు రకాలుగా చెప్తారు. ఒకటేమో మొదలు పరమాత్మ మాత్రమే ఉన్నాడు, బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. మొదలు ఉంటే దేనికంటే మొదలు? సృష్టి కంటే మొదలు.
అంటే ప్రళయ కరణం సకల చరాచర జగత్తును తన గర్భంలో దాచుకొని పొడించినటువంటి పరమాత్మ. సమయము రాగానే మళ్ళీ జగత్తును సృష్టించడానికి సంకల్పించి వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. ఇది మొదటి వర్తం. కాబట్టి సృష్టి వ్యాపారం కొనసాగించాలనుకుని ముందు ఉన్నది ఎవరు? ఒక పరమాత్మ. అప్పుడు మరి ఎవ్వరూ లేదు. ఆ పరమాత్మను ఎలా చెప్పాలంటే ఆత్మనాం ఆత్మ. కదా అన్ని ఆత్మలకు అతనే ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? అత సాతత్య గమని అని ధాతు. రెండోది అంతటా వ్యాపించి ఉండేవాడు. అంతటికి వెళ్ళేవాడు. అంతఃప్రవిష్టః శాస్త జనానాం అని చెప్తామే. ప్రతి వానిలోనూ ప్రవేశించి ప్రతి వాడిని శాసించగలవాడిని ఆత్మ అంటారు. కాబట్టి అదే పరమాత్మ అంటున్నాం మనం. ఆత్మనాం ఆత్మ అన్ని జీవాత్మలకు అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ అతను విభుహు. విభు అంటే వ్యాప్నోతి సర్వవ్యాపకుడు. అంతటా వ్యాపించి ఉండేవాడు అందరిలోనూ ఉండేవాడు అందరికీ ఆత్మ అయినవాడు ఆత్మ ఇచ్చా అనుమతౌ తన ఇచ్చా తన కోరిక తన సంకల్పం ఏడ సంకల్పం బహుశ్యాం ప్రజాయేయ అంటామే సకల చరాచర జగత్తును సృష్టించాలి అనుకునేటువంటి సంకల్పము అనుమతౌ అంటే ఉన్మేషే అంటాడు. వికసించినప్పుడు. మనం మనస్సులో ఒక మాట అనుకుంటాం మొదలు. ఎన్నో అనుకుంటుంటాం. అనుకున్న ప్రతిదీ మనం ఆచరించాం. కొన్ని ఉత్పద్యంతే వినశ్యంతే మాదృశానాం మనోరసాః అంటాడు. కొందరి కోరికలు పుడుతుంటాయి. అలాగే పోతుంటాయి. పుట్టిన ప్రతి కోరిక రూపు దాల్తది. దాలిస్తే ప్రపంచం ఎటువంటిది ఇలా ఉండదు అంటాడు. కానీ పరమాత్మ సత్యకామః సత్య సంకల్పం.
అనుకున్న ప్రతిదీ అవుతుంది. నిజమునే జరిగే దాన్నే జరగవలసిన దాన్నే జరగవలసిన విధానముగానే సంకల్పిస్తారు. అదే ఆత్మ ఇచ్ఛ అనుమతౌ తన ప్రపంచం యొక్క సృష్టి వ్యాపారం కొనసాగించాలనేటువంటి సంకల్పము వికసించినప్పుడు నానామచ్యుపలక్షణః ఎలాంటిది సృష్టి అంటే ఒకడుగా ఉన్నటువంటి తాను పలు విధములుగా కనపడాలి. ఒకే బుద్ధిగా ఉన్నాడు, ఒకే ఆత్మ, ఒకటే బుద్ధి, ఒకటే మనస్సు. ఒకే స్వరూపంగా ఉండాలి. ఇలాంటి వాడు నానా పలు రకాలుగా పలు దేహములు, పలు ఆత్మలు, పలు ఇంద్రియములు, పలు బుద్ధిలు ఇలాంటి వాటి చేత గుర్తింపబడే విధముగా. అంటే మొత్తం వ్యాఖ్య ఏంటి? బహుస్యాం ప్రజాయేయ అనేటువంటి వాక్యం ఉంది. అలా ఈ స్వామి ఉపలక్షితుడై ఉపలక్షణః సవాయుదదా ద్రష్టా నా పశ్యతు దృశ్యమేకరాట్. ఇలాంటి ఈ పరమాత్మ ఇతను ఏకరాట్ అంటే. ఒకడుగా ఒకనిగా ప్రకాశించేవాడు. సృష్టి కంటే ముందు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఇంకొక ప్రపంచం ఏది ఆ సమయంలో లేదు. అంటే తానే ద్రక్త తానే దృశ్యం. మొదలు మనం ఈ విధానాన్ని, ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకుని మనస్సులో ఉంచుకుంటే ఇక తర్వాత మనకు సృష్టి గురించి ఎలాంటి సందేహము కలగదు. సృష్టి కంటే ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అంటే రెండో వస్తువు ఏది? జగత్తు కూడా కనబడటం లేదు. జగత్తు కూడా లేదు అనడే మహానుభావుడు. జగత్తు కనబడటం లేదు అంటున్నాడు. అంటే పరమాత్మలోనే అంతర్భూతంగా ఉన్నది అన్నమాట. అందుకే ఈ స్వామి సవా దయా ద్రష్టానాపశ్యత్ అలాంటి ఆ మహానుభావుడు ద్రష్ట పరమాత్మ.
చూసేవాడిని. ద్రష్ట అనేది ఎప్పుడు మనం ఒప్పుకుంటాం? దృశ్యం ఉన్నప్పుడు కదా. చూడబడేది ఉంటే దాన్ని చూసేవాడిని ద్రష్ట అంటాం. అలాగే చూసేవాడు ఉన్నప్పుడు మరి నేను చూడాలి కదా దృశ్యం ఏది అని అడుగుతాం. అంటే ఇవే ద్రష్టు దృశ్య సంబంధం అంటారు. చూడబడే వస్తువు, చూడబడేవాడు. ఈ ఇద్దరు ఉన్నారు అనుకోండి సృష్టి అయిపోయినట్టే. ఇద్దరు లేరు అంటే ప్రళయం అయిపోయినట్టు. ప్రళయమై సృష్టి కాకముందు ఏకమేవ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అతను ఇంకొక చూడవలసిన చూడదగిన దాన్ని దేన్ని చూడలేదు చూచుతలేదు అంటే స్థూల ఆకారమైన ప్రపంచం ఏర్పడలేదు అన్నమాట. ఉంది. ప్రకృతి ఉంది. జీవుడు ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు. కానీ పరమాత్మ మాత్రమే కనబడుతుంది. పరమాత్మలో ప్రకృతి జీవులు కలిసి ఉన్నారు. సూక్ష్మ చిత్ అచిత్ విశిష్టమైనటువంటి బ్రహ్మ ఒక్కడే. సృష్టి జరగక ముందు ప్రళయ కాలంలో పరమాత్మ ఒక్కడే. ఒక్కడే అంటే అతనిలోనే జగత్తు జీవుడు సూక్ష్మ రూపంలో ఉన్నారు. సరే పరమాత్మ ఎలా మనకు కనబడడు ఆయన సూక్ష్మ రూపం అండి. మొత్తం కలిపితే సూక్ష్మ చిత్ అచిత్ విశిష్టమైనటువంటి పరమాత్మ ఒక్కడే. కదా? ఒక్కడే అంటే అద్వైతము అంటాం. కదా వీటితో విశిష్టమైన అద్వైతం అంటే ఏమంటాం దాన్ని విశిష్ట అద్వైతం అని దానికే పేరు విశిష్టాద్వైతం విశిష్ట అంటే కూడి ఉన్న అద్వైతం ఒకటి వేటితో కూడి ఉన్న ప్రపంచముతో జీవు జీవాత్మ తత్వంతో కలిసి ఉన్న పరమాత్మ తత్వము ఒకటే. ఇది ఎప్పుడు సృష్టి కంటే ముందు.
పరమాత్మ సంకల్పించుకున్న తరువాత ప్రకృతి తత్వము, జీవ తత్వము స్థూలములు అవుతాయి. అంటే దృశ్యములు అవుతాయి. అప్పుడు స్థూల, చిత్, అచిత్, విశిష్ట పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు ఒకడే ఇప్పుడు ఒకడే స్వామి ఒక్కడే రెండితో కూడు ఉంటాడు. ఈ రెండిని బట్టి ఆ ఒకటి మనకు కనపడుతుంది. జగత్తు కనపడింది అలాగే జీవుడి యొక్క తత్వము కనపడింది ఆ రెండితో ఉన్న స్వామి కనపడతాడు. అబ్బే ఆ రెండు లేవండి ఆయనే కనపడడు. అంటే సూక్ష్మాకారంలోనూ ఒక్కడే పరమాత్మ, స్థూలాకారంలోనూ ఒక్కడే పరమాత్మ. అతనిలో ఈ రెండు అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి. ఈ ప్రధానం ప్రళయకాలంలోనూ ఆ రెండు కలిసే ఉంటాయి. సృష్టికాలంలోనూ ఆ రెండు కలిసే ఉంటాయి. రక్షణలోనూ కలిసే ఉంటాయి. స్థూల చిత్ అచిత్ విశిష్టమైన పరమాత్మ అనే భావాన్ని చెప్పడానికి సవాయేష తదా ద్రష్టానా పశ్యత్ దృశ్యం ఏకరాట్ మేనే అసంతమివాత్మానం సుప్తశక్తిహి అసుప్తదృక్ అతనిలో అన్నీ ఉన్నాయి అన్నారు. అంటే జీవుడు ప్రకృతి అతనిలోనే అంతర్లీనంగా ఉన్నాయి. వాటిలో స్వామి ఉన్నాడు. మరి ఈ విషయం ఎవరికి తెలవాలి? పోనీ అవ్యక్తానికి ఏమైనా తెలుస్తుందా? పోనీ జీవుడికి ఆయనకే తెలియాలి. నాలో ఇవి సూక్ష్మావస్థలో ఉన్నవి వీటిని స్థూలావస్థకు తీసుకొని రావాలి. కనపడకుండా ఉన్న వాటిని కనపడేలా ఏర్పాటు చేయాలని అతను అనుకోవాలి. దాన్నే మనం బహుస్యామ అనుకున్నాం. అందుకే అంటున్నాడు మేనే అసంతమివ ఆత్మానం. తాను సూక్ష్మ స్థితిలో ఉన్నాడు కాబట్టి తనలో తాను తనకు తాను తానుగా కూడా లేనట్టుగానే కనపడుతున్నానేమిటి అనుకున్నాడట.
అంటే స్థూలాకారంలో లేను. తక్కిన వాళ్ళందరూ దేవుడు ఉన్నాడా అని చెప్తారు ఎంబడే తక్కిన జవాబు లేడు. ఎందుకు ఉంటే కనబడతాడు. కనబడిందే ఉండేది. అందువల్ల అప్పుడు ఉంటే కనపడతాడు ఎవడంటున్నాడో వాడు కనపడుతున్నాడా? అదే ప్రశ్న రామంజ వారి ప్రశ్న అదే. ఆయన ఎవరు? యాదబాబు ప్రకాశుల వారిని గురువుగా యాదవ ప్రకాశుడు. నాయనా కనపడితేనే ఉన్నట్టు లెక్క. కనపడడం లేదు అంటే అది లేదు. అయ్యా గురువుగారు సంతోషం అండి. ఇప్పుడు ఎవరైతే లేదు అంటున్నాడో వాడు మనకు కనబడుతున్నాడా? జీవాత్మ అండి. కనబడుతున్నాడా? మీరు పడ్డారా? మీరు కనబడుతే కనబడుతూనే ఉండాలి కదా. ఏది కనబడుతుందో అదే ఉండాలి అనుకున్నప్పుడు కనబడటం లేదు అని కానీ కనబడుతున్నాడని కానీ ఎవరు అంటున్నావో వాడని కనబడుతున్నాడా? లేదు. వాడు లేడు, వాడిలో ఉన్నవాడు కనబడటం లేదు. ఈ రెండు ఎవరిలో ఉన్నాయో అది కనబడుతున్నది. అంటే శరీరం కనబడుతున్నది. ఇది అవయవాలు కనబడుతున్నాయి. ఇంత పెద్ద శరీరాన్ని నడిపింప చేసే వారెవడు? కేన ఇదం ప్రేషితం పతతి ప్రాణః మనః అని చెప్పుకున్నామే కేనోపనిషత్ అంటారు దీన్ని ఆయన ప్రశ్నే అది ఇంత పెద్ద శరీరం ఉంది కదా ఇంత పెద్ద శరీరంలో ప్రాణము ఉచ్వాస నిశ్వాసలు తీస్తున్నామంటున్నామే అదే తీస్తూ ఉందా ఎవరన్నా తీయిస్తున్నారా? అదే సంకల్పిస్తూ ఉందా ఎవరైనా సంకల్పించేస్తున్నారా? అదే చూస్తూ ఉందా ఎవరైనా చూపిస్తున్నారా? అంటే మనలో కనపడే సకల ఇంద్రియములు స్వతంత్రములా పరతంత్రములా? ప్రశ్న అది. ఎందుకంటే స్వతంత్రమే అయితే ఈ పని మంచిది కాదు, ఇలా చేయకూడదు అని ప్రతి వాడికి తెలుసు.
అబద్ధం ఆడేవాడు, దొంగతనం చేసేవాడు, చూపించే ప్రతివాడు ఈ దొంగతనము, అబద్ధము, హింస అనేవి తప్పని వాడికి మనకన్నా ముందు వాడికే తెలుసు. తెలియక వాడు చేయడు. తెలిసి కూడా చేయకూడదని కూడా అనుకొని కూడా మనస్సు అటువైపు విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉన్నది. అంటే మరి ఇది మన పనేనా? మనకు తెలుసు అది చెప్పా మధకేన ప్రయుక్తోయం పాపంచరతి పురుషా అంటాడు ఈ గీతలో అనిచ్ఛన్నవ వాష్మేయ బలాదివ నియోజితః అంటాడు మనకు ఇష్టం లేకుండా కూడా ఎవరో మన వెనక ఉండి బలవంతముగా చేయిస్తున్నట్టుగా మనం చేయకూడదనుకున్న వాటిని కూడా చేస్తున్నాము. అలా చేయించేవాడు ఎవడు? ఎక్కడి నుంచి శ్లోకం అంటే కేనోపనిషత్తుకు వ్యాఖ్య అనమం. అంటే ఇంకోటి ఏం లేదు. కాబట్టి మనకు ఇష్టము లేని వాటిని కూడా మనం చేస్తున్నాము. మనము ప్రయత్నం చేయకుండానే మన ప్రాణవాయువు అంటే ఉచ్వాస నిశ్వాస ప్రతిసారి మనం ఓహో ఊపిరి పీల్వాలి అని అనుకుంటున్నామా? మనం మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, పరిగెత్తుతున్నా, ఏం చేస్తున్నా దాని పైన అది చేస్తూనే ఉంది అంటే దీనికంటే వెనుక మరెవరో ఉండి చేయిస్తున్నారు. అని స్పష్టంగా తెలుసుకోవాలి కాబట్టి మరి ఆ చేయించేవాడు కనబడటం లేదు. చేస్తున్నవాడు కనబడటం లేదు కదా. మరి ఇప్పుడు ఇద్దరు ఉన్నట్టు లేనట్టు. కాబట్టి కనబడిందే ఉన్నది అనుకుంటే. స్థిత్వానికే వినాశము మొదటికే మోసము కాబట్టి మనం మేనే అసంతమివ ఆత్మానం తనకు తాను లేని వానిలా కనపడుతున్నట్టుగా అనుకున్నాడు. అసలు నేనే ఏమి అని అనుకొని సుప్త శక్తిహి అసుప్త దృక్ పరమాత్మకు ఒక విశేషణం ఏమిటంటే అసుప్త దృక్ ఎప్పుడూ సంకోచము చెందని జ్ఞానము కలవాడు అన్నమాట. సుప్త దుఃఖ అంటే అసంకుచిత జ్ఞానవాన్ అని అర్థం. మనకు ఒకప్పుడు విషయం బాగా తెలుస్తుంది. మరొకప్పుడు అదే విషయం అర్థం కాదు. ఏమనండి సరిగ్గా వాళ్ళ బుద్ధి పని చేయడం లేదు.
అది ఇంకో రోజు విశాలని అబ్బా బాగా చాలా బాగా అర్థమైందండి. మరి అదే బుద్ధి ఏమైంది? అంటే మన బుద్ధికి సంకోచ వికాసాలు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే మనము పూర్వజన్మలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలరూపమైనటువంటి సంస్కారం యొక్క వృద్ధి వికాసాలను బట్టి మన బుద్ధి వికాసాలు ఉంటాయి. ఎదుటివాడు చూడవలసిన దాన్ని వినవలసిన దాన్ని మనము ఆపామనుకోండి దాని అనుభవం మనకు వచ్చినప్పుడు మన బుద్ధి కూడా చూడలేదు. పక్కనే ఉంటుంది మనం లోపల పోతూనే ఉంటాం. మళ్ళీ ఒక్కసారి ప్రతి దాన్ని చూస్తాం. నీ ఇష్టం కాదు. నీకు ఏ వస్తువు గురించి ఏ సమయంలో తెలియాలో అప్పుడు వాడు తెలుపుతాడు. మనం కదా ఇది రెగ్యులేటర్ అంటాం చూడండి. అంటే ఏ సమయంలో మన బుద్ధి ఎక్కడ ప్రసరించాలో ఆ వైపు స్వామి ప్రసరింపచేస్తాడు. ఎప్పుడు వద్దో అప్పుడు అసలు ఇబ్బంది చేయడు. యథా ప్రియా ప్రియౌ అనుదాహన అంటాడు. భారతంలో విదురుడి వాక్యం అది విదురుడి చంపునానే. మనకు తెలియకుండానే మన ఇష్టంతో సంబంధం లేకుండానే మనము మన బుద్ధి. సంకోచిస్తుంది, వికసిస్తుంది. ఎలాగయ్యా ఉదాహరణ అంటే ప్రియుడు ప్రియురాలండి అన్నాడు. అదేం ప్రశ్న అంటే ఏరి కోరి చేసుకున్నాడు. అమ్మాయి అబ్బాయిని కోరింది, అబ్బాయి అమ్మాయిని కోరాడు. వాడిద్దరూ శత్రువులా మిత్రులా? అదేంటండీ పరమామిత్రులు కదా? అలాంటి పరమామిత్రులు కూడా అప్పుడప్పుడు కాస్త మిరపకాయలో మిరియాల్లాగానో చిటపటలాడుతుంటారు. మరి ఎందుకు? వీడే కదండీ. ఏరుకోరు చేసుకున్నారు కదా. పోపు ఎందుకు? కలహం ఎందుకు? పోనీ నిజంగా దోషం వచ్చిందా? అలా ఉద్దేశం ఉంటుందా? ఓ పూటో అర పూటో గంటో అరగంటో మళ్ళీ వాళ్ళిద్దరి పీగులే. ఇప్పుడు ప్రీతి అనేది పోయి వచ్చిందా? కొత్తగా అప్రీతి వచ్చిందా? కదా? మరి ఉన్నది పోయింది అంటే నీ ఇష్టమా వాని ఇష్టమా? మనలో ఉండి ఎవడో మనం చెప్పుకున్నాం చూడండి తోలుబొమ్మలని దారాలు పెట్టి ఏదో అది చెప్పాను చూడండి అలా వాడు దారం గుంజాడు అనుకోండి మనం చిరుబూరులు ఆడుతాం. దారం వజిరాడు అనుకోండి ప్రశాంతంగా ఉంటాం. అందుకే స్వామి పేరు ఆ సుప్తదృత్.
అంటే ఎప్పుడు దృక్ అంటే జ్ఞానం. నిదురించని జ్ఞానము కలవాడు. మన జ్ఞానం నిదురిస్తుంటుంది. మళ్ళీ ఇటు వచ్చి మీదకు పోస్తుంటుంది. కానీ పరమాత్మ యొక్క జ్ఞానము. అందుకే దాని పేరే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరమాత్మ నిత్యము జ్ఞాన రూపుడు అతని జ్ఞానం ఎప్పుడూ నిద్రించదు. అతని జ్ఞానం నిద్రించదు కానీ అతని శక్తులను స్వామి కావాలనే నిద్రింపచేస్తాడు. సూప్త శక్తిహి అంటే జీవులను వారి దేహములను ఇంద్రియములను. ప్రకృతిని రాసేపు బబ్బో అంటాడు. అన్నీ పడుకుందాయి. మళ్ళీ స్వామి లే లే అంటాడు అప్పుడు లేడు. అంటే ప్రళయ కాలంలోనూ పరమాత్మ అన్ని విషయాలను తెలిసే ఉంటాడు. సృష్టి కాలంలోనూ తెలిసే ఉంటాడు. రక్షణలోను తెలిసే ఉంటాడు. అతని జ్ఞానము నిత్యము జాగృతమే. ఎప్పుడూ మేలుకొనే ఉంటాడు. మనము అతను జోగొడితే పడుకుంటాం, తట్టి లేపితే లేపుతాం. ఇది విసానం. అందుకే అసుప్త దృకో సుప్త శక్తిహి. ఈ రెండు పదములను ఎంత జాగ్రత్తగా మనం తెలుసుకుంటాము మొత్తం సృష్టి కార్యక్రమం మనకంతా సులభంగా అర్థమవుతుంది లేకపోతే ఏమి తెలియదు. పరమాత్మ నిత్య అసంకుచిత జ్ఞానము కలవాడు. అంటే ఎల్లప్పుడూ అతని జ్ఞానము సంకోచము చెందదు, నిద్రపోదు. కానీ అతని ఇచ్చా ఉండేటువంటి జీవరాశులు ఉన్నాయే, ప్రపంచము జీవులు ఉన్నారే వీళ్ళు అతను అనుకుంటే లేస్తారు, అనుకోనప్పుడు నిద్రపోతారు. ప్రళయకాలంలో అన్నీ నిద్రపోయి ఉంటాయి అన్ని శక్తులు అదే సుప్త శక్తిహి. తన శక్తులన్నీ నిద్రించే స్థితిలో ఉన్నప్పుడు తనను తానే కనపడకుండా ఉన్నానా ఏమి అనుకొని. మేనే అసంతమివాత్మానం తానే లేడా ఏమి అనుకున్నట్టుగా చూస్తున్నారని తాను భావించి సావా ఏతస్య సందృష్టుహు శక్తిహి సత్ అసదాత్మిక
అతను లేనట్టు ఉన్నదే అనుకుంటే ప్రళయం. ఓహో కనబడుతూ ఉన్నదే అంటే సృష్టి. సృష్టి ప్రళయం అనేది అతని దృష్టి అధీనం. అంటే సంకల్పాధీనం. ఉన్నది అనుకుంటే మొత్తం ఉంటుంది. అబ్బే ఇప్పుడేం లేదే ఏం ఉండదు. సత్ అసదాత్మిక ఉనికి లేకుండిక ప్రకృతి జీవుడు ఇలాంటి రెండు రూపాల్లో ఉండేటువంటి ఈ శక్తి ఉండేది అవాయతస్య సంద్రష్టుహు శక్తిహి చూచేవాడి శక్తే తప్ప ఇది మరి ఇంకోటి కాదు. మాయా నామ మహాభాగ యయా ఇదం నిర్మమి విపుహు. ఈ శక్తికే మరో పేరు మాయ. దీన్నే మనం ప్రకృతి అంటాం. కదా ఈ మాయతోటే దీనికి ఇంకో పేరు సంకల్పం అంటారు. పరమాత్మ తన సంకల్పము చేతనే సకల జగత్తును సృష్టిస్తాడు. సంకల్పంతోటే రక్షిస్తాడు. సంకల్పంతోటే సంహరిస్తాడు. కాబట్టి ప్రళయకాలంలో ఈ మాయ ఉండి లేనట్టుగా ఉంటుంది. ఉంది కానీ లేనట్టుగా ఉంటుంది. లేనట్టుగా అంటే కనపడకుండా సూక్ష్మాకారంలో ఉండి. చూచేవాడు పరమాత్మ తప్ప తక్కిన వారెవరూ లేరు కాబట్టి అది కూడా లేదు. ఒక వస్తువు ఉన్నదా లేదా అని చెప్పవలసింది ఎవడు? అది చెప్పదు. మన ఇంట్లో ఏ కుర్చీయో ఏ టేబులో నేను ఉన్నా ఉన్నా అంటుంది ఆయన. మనం ఆ ఉంది కదండీ అంటే ఉంది. అది ఎక్కడ ఉంది లేదండీ అంటే లేదు. కాబట్టి దీనికే సత్తని అసత్తని. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అలాగే అసదేవ ఇదమగ్ర ఆసీత్ అసద్వా ఇదమగ్ర ఆసీత్ అది వేద వాక్యం. మొదటిది అసత్తుగానే ఉంది కాదు కాదు సత్తుగానే ఉంది. అంటే ఏమిటి సత్త అంటే? ఏమిటి అసత్త అంటే? మన జ్ఞానేంద్రియములకు గోచరమైతే ఉన్నది అని అర్థం. గోచరం కాలేదు లేదని అర్థం.
కాబట్టి ఈ ఉన్నది అనేది లేదు అనేది కూడా ఉన్నదే. ఎప్పుడు శక్తి మేలుకుంటే ఉన్నది. శక్తి నిద్రపోతే లేదు. ఈ స్వరూపాన్ని దీన్నే మనం మాయ అంటాము. ఇది మాయా నామ మహాభాగ యయా ఇదం నిర్మమే విభుహు విభుహు. సర్వవ్యాపీ అయినటువంటి పరమాత్మ ఆ మాయ చేతనే ఈ సకల చరాచర జగత్తును సృష్టించాడు. ఏదం నిర్మమే విభు కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యాం అధోక్షజః పురుషేణ ఆత్మభూతేన వీర్యమాధక్త వీర్యవాన్ ఇది రో జ్ఞాపకం రావాలి గీతలో మమ యోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దథామ్యహం స్వామి చెప్తున్నాడు కదా నేను ప్రకృతి తత్వంలో నా శక్తిని నిక్షేపం చేస్తాను. దాని వల్లనే ఆ ప్రకృతి గర్భమును ధరించి మహత్ తత్వాన్ని ఆవిర్భవింపజేస్తుంది. మళ్ళీ అందులో నా శక్తిని నిక్షేపించేస్తే ఈ మహత్ తత్వం నుండి అహంకార తత్వం ఆవిర్భవిస్తుంది అని చెప్తామే ఆ భావాన్ని చెప్తున్నాడు. మాయా నమో మహాభాగ ఇందులో కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యాం. ఈ మాయ అంటే ప్రకృతి. ఎలాంటిది ప్రకృతి? గూఢమయి సత్వ రజస్తమో గుణముతో. కూడి ఉన్నది మాయ ఈ ప్రకృతి ఇది కాలవృత్య అంటే పరమాత్మ సంకల్ప అనువృత్తితో. భగవంతుని యొక్క సంకల్పమును అనుసరించి దానికే పేరు నా ఇష్టం అనకుండా అబ్బే నాదేముంది కాలం రాలేదంట.
స్వామి తప్పించుకోవాలంటే ఏంటి సాకు? ఇంకా సమయం రాలేదయ్యా అంటాడు. చేయాలనుకో ఆ సమయం వచ్చేసింది. ఆ దేవునికి సమయం వస్తే చేస్తాం. అందుకే కాలః కలయతామహం ఎవరు కాలం ఆయనే. అన్నిటినీ కలిపేవాడు అతనే అన్నిటినీ విడదీసేవాడు అతనే. కానీ తన మీద ఎప్పుడూ పెట్టుకోడు. అబ్బే నాకేముంది సమయం రాలేదు. నేను కాదు చేస్తున్నది కాలమే చేస్తుంది కాలః గ్రసతే కాలః సృజతే అంటాడు పరమాత్మ. అన్నీ చేస్తున్న స్వామి మీరు చేయటం లేదు అంటాడు. ఏమీ చేయలేని మనము అన్నీ చేస్తున్నాము అంటాడు. ఇదే మనకు. స్వామికి ఉన్నటువంటి తేడా. అందుకే కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యాం ఈ కాల అనుసరంగా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి యందు మళ్ళీ పడేశారు పదో ఒకటి అధోక్షజః చెప్పాం కదా సకల ఇంద్రియ వ్యాపారములను తన నియమనంలో ఉంచుకునేటువంటి మహానుభావుడు పురుషేన ఆత్మభూతేన తన స్వరూపమే పురుషునిగా ఆవిర్భవించి వీర్యమాధత్త వీర్యవామ్. అనంతమైనటువంటి శక్తిగల పరమాత్మ తన శక్తిని ఈ ప్రకృతిలో నిక్షేపం చేశాడు. తతః అభవత్ మహత్తత్వం. ఇలా ప్రకృతి తత్వంలో తన శక్తిని నిక్షేపం చేసి ఆ ప్రకృతిని శోభింప చేయటం వల్ల ప్రకృతిలో నుండి మహత్తత్వము ఆవిర్భవించినది. మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ చూడు ఏమంటాడు ఎలా ఆవిర్భవించింది అయ్యా అంటే అయ్యా కాలం ప్రేరేపించిందండి అంటాడు.
పరాకారం పరమాత్మ. పరమాత్మ తన సంకల్పముతో అవ్యక్తము నుండి మహత్తత్వమును ఆవిర్భవింపచేశాడు. విజ్ఞానాత్మ ఆత్మదేహస్తం విశ్వం వ్యంజన్ తమోనుదః తతో భవత్ మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ ఇది విజ్ఞానాత్మ. మహత్ తత్వం అంటే దీనికే పేరు బుద్ధి తత్వం అంటారు. మహత్ అంటే బుద్ధి. అందుకే మహత్ తత్వాన్ని విజ్ఞానాత్మ. జ్ఞాన స్వరూపమైనటువంటిది మహత్తత్వం. మహత్తత్వం లేకుంటే మనకు బుద్ధి తత్వం లేదు అదే బుద్ధి. కాబట్టి తెలియకుండా ఉన్నటువంటి జగత్తు తెలవటానికి అవకాశం ఏర్పడింది. ప్రపంచము సూక్ష్మ రూప ప్రపంచం ఉన్నది అన్న భావన మనలో పుట్టిందంటే ఏమర్థం? సృష్టి మొదలైంది అన్నమాట. అందుకే విజ్ఞానాత్మ ఆత్మ దేహస్తం విశ్వం వ్యంజన్. తన శరీరంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని వ్యక్తీకరింపచేసినది. కనబడకుండా ఉన్నటువంటి జగత్తును కనిపించేలా చేసింది. ఏది? ప్రకృతి మహత్తత్వాన్ని ఆవిష్కరింపచేసింది. అంటే ఏంటి? చాలా లోతుగా జాగ్రత్తగా వినాలి. మహత్తత్వం ఆవిర్భవించనంత వరకు. మన ముందర ఉన్న జగత్తే మనకు కనపడటం లేదు. ప్రపంచం ఉన్నది. మనము ఉన్నాం. ప్రకృతి ఉంది. పరమాత్మ ఉన్నాడు. కానీ ఈ మూటికి పరపరం లింకు లేదు. ఎలాగైతే ఆపరేషన్ చేసినప్పుడు స్పృహ లేకుండా చేసి ఆపరేషన్ చేస్తారో అప్పుడు శరీరము ఉంది మరి లేదా శరీరం వేయకుండా దేనికి వస్తాడు అలాగే మనస్సు ఉంది ఇంద్రియములు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడే దాన్ని చేదిస్తున్నారు. కానీ వాటిలో వాటి ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు. మనస్సులు దూరం చేస్తాడు శరీర నుంచి. అది వేరు ఇది వేరు. అందుకే స్పృహ వచ్చిందో ఎలా ఉందిరా బాబు?
అంటే అప్పుడేమో తెవ్వలేదు కానీ ఇప్పుడు బాగా నొప్పి ఉందండి అంటాడు. ఏమర్దం అండి? కోసినప్పుడే తెవ్వలేదట ఇప్పుడు నొప్పి ఉందట. అప్పుడు నొప్పి లేదంటే నొప్పి తెలియలేదు. ఉన్నది. వస్తువు ఉంది, ఛేదనము ఉంది, గ్లాని ఉంది. వాటికి వాటికి లింకు లేదు. అలాగే అవ్యక్తము, మహత్తత్వము, జీవతత్వం అన్నీ ఉన్నాయి. వాడికి లింకు లేదు, సంబంధం లేదు. సంబంధము లేకుండా ఉన్న స్థితిలో నుండి సంబంధము ఉన్న స్థితికి వచ్చావు. ఇది ఇదే సృష్టి యొక్క ప్రధాన సూత్రం. పరమాత్మ సృష్టి చేశాడు అంటే అర్థము లేని వాటిని కల్పించలేదు. కొత్తగా వేటిది స్వామి? కొత్తగా సృష్టించలేదు. కనపడకుండా ఉన్న వాటిని కనపడేలా చేశాడు. ఎంత సూర్యోదయాస్తమయౌ అంటాడు ప్రదమ్ పురాణంలో సూర్యుడు దగించాడు అంటాం. అంటే కొత్తగా పుట్టాడా? పోయి అస్తమించాడు పోయానా? సూర్యుడు ఉన్నాడు. అస్తమయమైనా ఉన్నాడు కానీ మనకు కనపడటం లేదు. మన వాడే మన పిల్లాలి ఆ భ్రమణంలో కనబడుతున్నాడు. కనబడితే ఉదయిస్తున్నాడు అంటాం. కనబడకుంటే అస్తమిస్తుంది అంటాం. ప్రపంచము అంతే. కనబడుతుంది అనుకోండి అయ్యా సృష్టి జరిగింది అంటాం. కనబడలేదు ప్రళయము అంటాం. న్యాయంగా అది ఎక్కడికీ పోలేదు, సురక్షితంగా ఉంది. ఒకే చోట ఉంది, ఉన్న చోటనే ఉంది. పరమాత్మలోనే ఉన్నది. పరమాత్ముడు ప్రపంచంలోనే ఉన్నాడు. అతను ఈ వస్తువు కనపడాలి అనుకుంటే అది సృష్టి. కనపడొద్దు ప్రళయం. ఉన్నాడు ఉండని అంటే రక్షణ. అందువల్ల కనపడని దాన్ని కనపడేలా సంకల్పముతో ప్రేరేపించబడి పరమాత్మ ఏర్పరిచాడు అంటే చూపాడు. అతను ఎప్పుడు చూస్తున్నాడు అప్పుడు మనతో కూడా చూపిస్తాడు.
దీన్ని సృష్టి అంటాం. తత్వర్ మహత్ తత్వం అవ్యక్తాత్ కాల చోదిదాత్ విజ్ఞానాత్మ ఆత్మ దేహస్తం విశ్వం వ్యంజన్. తన శరీరంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని వ్యక్తీకరింపచేస్తూ. ఎందువల్ల అంటే తమోనుదః ఆ పరమాత్మే అజ్ఞానమును తొలగించేవాడు చీకటిని తొలగించేవాడు. ఇక్కడ సాభిప్రాయం ఈ పదం చీకటిని తొలగించేవాడు అన్నాడు. అంటే ఇప్పుడు చీకట్లో మనకు మన ఇంటిలోనే ఏ వస్తువు కనపడదు. అంటే వస్తువులేం లేవా? అన్నీ ఉన్నాయి. ప్రతి వస్తువు ఉంది, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. మనం కొత్తగా ఇప్పుడు దీపం వెలిగించామనుకోండి, అమ్మ వస్తువులన్నీ పుట్టాయండి అంటామండి. కనపడ్డాయి అంటాం. అక్కడే ఉన్నాయి. ఇప్పటిదాకా ఏవి కనబడలేదు, ఇప్పుడు అవి కనబడుతున్నాయి, వెలుతురు రా కనబడుతున్నాయి. అంటే ఉన్నవే కనబడ్డవి. మనం చూచిన ప్రతి వస్తువు కొత్తగా మన చేత ఇప్పుడు సృష్టించబడలేదు. కదా అలాగే సృష్టి అంటే అంతే. కనబడకుండా ఇప్పటిదాకా ఉన్నవి కనపడ్డాయి. పరమాత్మ వద్దు అనుకుంటే ప్రళయం, కావాలి అనుకుంటే సృష్టి. అందుకే తమోనుదః అన్నాడు. చీకటిని తొలగించేటువంటి ఆ శక్తి ఉండే పరమాత్మ యొక్క సంకర్పము దానితో మనకు తనలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తును కనిపించకుండా ఉన్నదాన్ని కనిపించచేశాడు. తమోనుదః సోపి అంశ గుణ కాలాత్మ భగవత్ దృష్టి గోచరః ఆత్మానం వ్యకరోతు ఆత్మ విశ్వస్య అస్య శిశుక్షయా ఆ పరమాత్మ సకల చరాచర జగత్తును సృష్టి చేయాలి అనుకున్నాడు అంటే కనిపించేయాలి అనుకున్నాడు. అలా అనుకొని సోపి అంశ గుణ కాలాత్మ ఆ పరమాత్మ మూడు రూపాలుగా ఉంటాడు. ఒకటి అంశ రూపము, రెండవది గుణ రూపము, మూడవది కాల రూపము.
ఎవరు అంశము? గీత వచ్చి ఉంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః కదా? ఎవరు జీవుడు అంటే? నా అంశే. పరమాత్మే అంశ రూపంలో జీవుడిగా గుణ రూపంలో ప్రకృతిగా అవస్థా రూపంలో కాలముగా కనబడతాడు. జీవుడు ఉన్నాడు, ప్రకృతి ఉన్నది, పరమాత్మ ఉన్నది. ఎలాగైతే మనకు పరమాత్మ కనపడుట లేదో, జీవాత్మ ప్రకృతులు కూడా కనపడుట లేదు. పరమాత్మ కనిపించేలా చేస్తే సృష్టి జరిగింది. కమలకుండా చేశాడు, ప్రళయం జరిగింది. ఇది ప్రధాన సూత్రం. అంశ గుణ కాలాత్మ. అంశం అంటే జీవుడు, గుణం అంటే ప్రకృతి, కాలం అంటే సంకల్పం. పరమాత్మే తన సంకల్ప రూపంలో ప్రకృతిగా జీవుడిగా భగవత్ దృష్టి గోచరః పరమాత్మ యొక్క జ్ఞానమునకు విషయమైన వాడై ఆత్మానం వ్యకరోతు ఆత్మ. తనను కానీ ఈ ప్రపంచాన్ని లేదా జీవాత్మను ప్రకృతిని వ్యకరోత్ అంటే వికారము కలిగించాడు. ఒక తీరుగా ఉన్న దానిని మరొక తీరుగా చూపాడు. అసత్తుగా ఉన్న దానిని సత్తుగా చూపాడు. కనపడకుండా ఉన్న దానిని కనపడేలా చేశాడు. అంటే వికరోదాత్మ ఎందుకంటే విశ్వస్య శశి సృష్టయా. సకల చరాచర జగత్తును సృష్టి చేయాలనేటువంటి సంకర్పంతోటి మహత్తత్వాత్ వికురువాణాత్ అహత్తత్ అహం తత్వం విజాయత. ఇప్పుడు ప్రకృతి అయిపోయింది. ప్రకృతి నుండి మహత్తత్వాన్ని ఆవిర్భవింప చేశాం. ఈ మహత్తత్వంలో కూడా వికారం కలిగిస్తే ఎవరు? పరమాత్మ.
పరమాత్మ మహత్తత్వంలో ప్రవేశించి దాన్ని క్షోభింపచేశాడు. చేస్తే అందులో నుంచి ఇంకో తత్వం కనబడింది అంటే పుట్టింది. ఏమిటది? అహంకార తత్వం అంటాం. చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. కట్టెల పోయి కట్టెలు మండకుంటే ఏం చేస్తాం? ఆ కట్టెలను కాస్త అటు ఇటు కదిలిస్తాం. కదా? ఎంత మంచి ఎండి కట్టెలైనా కానీ. కదలించకుండా మండదు. అంటే మనం కొత్తగా మంటను సృష్టించామా అక్కడ? అందులోనే ఉంది. నిప్పు అందులోనే ఉంది, మంట కూడా అందులోనే ఉంది. లోపల దాగి ఉన్నదాన్ని కదలించి బయటికి తెచ్చావు. అలాగే ప్రకృతిలో ఉన్న మహత్తత్వాన్ని క్షోభింపచేసి కనపడేలా చేశాం. మహత్తత్వంలో దాగి ఉన్న అహంకార తత్వాన్ని కూడా మహత్తత్వానికి వికారం కలిగించి ఆవిష్కరింప చేశాం. దీనికి అర్థము. అహంకార తత్వం పుట్టినది ఆవిర్భవించినది మహత్ తత్వాది కురువానాదహం తత్వం వ్యజాయత ఇది కార్య కారణ కర్తాత్మ. ఈ అహంకారమే మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి కార్యమని, రెండవది కారణమని, మూడవది కర్త అని. కార్యం అంటే ఏమిటి? శరీరం. శరీరం అండి కార్యము. కారణం అంటే ఇంద్రియములు. కర్త అంటే జీవుడు. మూడే కదా? ప్రపంచం మొత్తం మూడ్రా కాదు ఇంకా నాకు చెప్పండి ఏముందో? శరీరేంద్రియ విషయ భేదాత్ అంటారు మనకు. ఒకటి శరీరమని మరి ఒకటి ఇంద్రియములని ఇంకొకటి విషయం దాన్నే కర్త అంటాం ఆత్మ అంటాం. ఇలా కార్యకారణ చంత్రాత్మ. ఇంకా అర్థం కాదని భూత ఇంద్రియ మనోమయః అహంకారం మూడు రకాలు అవుతుంది. సాత్విక అహంకారం, సాయస అహంకారం, ప్రామస అహంకారం. ఇందులో సాత్విక అహంకారము నుండి మనస్సు. రాజస అహంకారం యొక్క సహకారం వల్ల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. తామస అహంకారం వలన భూతములు, పంచభూతములు. కాదు అంతకన్నా ఇంకొంచెం ముందు పంచ తన్మాత్రలు.
తామస అహంకారం నుండి తన్మాత్రలు తామస అహంకార సహకృతం వలె సాత్విక అహంకారం తోటి ఇంద్రియములు సాత్విక అహంకారంతో మనస్సు లేదా ఇంద్రియాధిష్టాన దేవతలు. దీన్నే దేవ ఇంద్రియ మనస్సు అంటాం. భూత ఇంద్రియ మనస్సు అంటాం. ఇలా మూడు రకాలుగా ఉండేటువంటి ఈ మహత్వత్వం ఆవిర్భవించింది. దానికే పేరు వైకారికః, ధైజసః, తామసః. వైకారికము అంటే సాత్విక అహంకారం. తైజసము అంటే రాజస అహంకారం. మూడవది తామసం తామసమే. అహంకారం మూడు రకాలు సాత్విక, రాజస, తామసములు. దానికే కొంచెం పారిపారిక టెక్నికల్ అంటాం కదా అది వైకారికమని. తైయసమని, తామసమని, అహంకార మూడు రకాలు. అహం తత్వాద్వికుర్వానాత్ మనః వైకారికాదపు అదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అహంకార తత్వంలో కూడా పరమాత్మ ప్రవేశించి క్షోభ కలిగిస్తాడు. అంటే వికారమును ఏర్పాటు చేస్తాడు. ఏ వికారమూలి అహం తత్మంలో పరమాత్మ వికారమును ఏర్పాటు చేశాడు. అలా వికారము చేసినప్పుడు వికారము చెందినది కాబట్టి దాని పేరు వైకారికం. వికార వికారము వలన ఏర్పడినది వికారముతో కూడుకున్న దాన్ని వైకారికం అంటే సాత్వికం. ఇలాంటి ఈ సాత్విక అహంకారం వలన అహం తత్వాద్వికురునా వికురువానాత్ మనః వైకారికాత్ అకూత్. వైకారికా అహంకారం వలన అంటే సాత్వికా అహంకారం వలన మనస్సు ఆవిర్భవించినది. ఇప్పుడు వైకారికాశ్చయే దేవాః అర్ధాభివ్యంజనం యతః దీన్ని బట్టే ఆయా ఇంద్రియముల అధిష్టాన దేవతలు ఉన్నారే వారు కూడా సాత్విక అహంకారం నుంచే పుడతారు. అందుకే వారిని ఏమంటారు వైకారికులు అంటారు.
మనస్సును ఏమంటాం? వైకారికం అంటారు. భాష అర్థం కాలేదు అంటే నిరంతరము మార్పు చెందేదే మనస్సులో. మనతో నీటి అండి వైకారికం అంటే నిరంతరం వికరణశీలం అది స్థిరంగా ఒకే రూపంగా ఎప్పుడు పొరపారిన కూడా ఉండదు మనం భాగవతమే వింటూ ఉంటాం. మన మనస్సు కూడా మొత్తం భాగవతాన్ని వింటున్నదని ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరైనా గట్టిగా చెప్పుకోగలరా అండి? ఏమో ఏం ఆలోచిస్తున్నారో మనకేం తెలుసు కదా? పక్క వారు బాగా హెచ్చరిస్తే అయ్యో ఇప్పుడే కొంచెం అక్కడ దాకా పోయి వచ్చానండి అంటాడు. ఏం చేస్తాం మరి? దాని పేరే అది వైకారికం. నిరంతర వికార శిలవ అని అర్థం. అదే సాత్విక అహంకారం నుంచి పొట్టింది అని అర్థం. కాబట్టి. కార్యకారణ కర్త అయిపోయినా అహం తత్వాద్వికుర్వాణాత్ మనః వైకారికాదభూత్ దీనివల్లనే దేవతలు కూడా సాత్వికాహంకారం నుండే వచ్చారు. అందులో అర్ధాభివ్యంజనం యతః అంటే ఈ దేవతల వల్ల ఈ మనస్సు వల్లనే మనకేమవుతున్నది విషయములు తెలియబడుతున్నాయి. చదువు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించేవి ఇంద్రియములైనా వాటితో మనస్సుకు లింకు లేదనుకోండి. తెలుస్తుందా? గ్రహించబడదు. కన్ను ఉంది, ఎలుతురు ఉంది, వస్తువు ఉంది. కానీ మనస్సు లేదనుకోండి దాని మీద. గ్రహించబడదు. అందుకే ఇది ప్రధానము అంటున్నాడు. వైకారికః అందులో అర్థాభివ్యంజనం యతః అర్థం అంటే విషయం. ఈ విషయములు దేనితో తెలియబడతాయో. దేనితో మనస్సు తోటే కదా ఈ మనస్సుకి అందుకే పేరు వైకారికం. విషయములో కూడా పేరు వైకారికములు. అందుకే అంటున్నాడు వైకారికాదభూత్.
తేజసాని ఇంద్రియానియేవ జ్ఞాన కర్మమయానిచా ఇక తేజస అహంకారం చెప్పుకున్నాం అంటే తేజస అహంకారం. రాజస అహంకారం వల్ల ఏర్పడినవే ఇంద్రియములు. దేవింద్రియములు జ్ఞాన కర్మమయాని అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియం అనేటువంటివి ఉన్నాయే ఈ పది ఇంద్రియములు. దేని నుంచి పుడుతున్నాయి అంటే రాజస అహంకారం నుండి పుడుతున్నాయి. తయసాని ఇంద్రియాన్యేవ జ్ఞాన కర్మమయానిచ తామసః భూత సూక్ష్మాదిహి యతః ఖం లింగం ఆత్మరః ఇక తామసాహంకారం నుండి పుట్టేది ఏమిటండి అంటే పంచ తన్మాత్రలు అంటారు. దానికే పేరు భూతాదులు. అందుకే తామస అహంకారానికి ఏం పేరు? భూతాది అని పేరు. అంటే పంచభూతములకు సృష్టికి మూలమైనటువంటి తనుమాత్ర సృష్టిదాముల కలుగుతుంది. తనుమాత్ర అంటే సూక్ష్మావస్థ. ఒక్కొక్క గుణము యొక్క సూక్ష్మావస్థ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము ఉన్నాయి. ఇవి గుణములు. వీటి యొక్క సూక్ష్మావస్థ ధనుమాత్రం అంటే ఋజధనుమాత్రం, రజిధనుమాత్రం ఇలా చెప్పుకుంటాం. శబ్ద స్పర్శ రస అన్నాం అంటే ఇలాంటి. ఈ ఐదు గుణముల యొక్క తన్మాత్రావస్థ సూక్ష్మావస్థ ఉంటుందే దానికే పేరు తామసాహంకారం దాని నుంచే వస్తుంది. తామసాహంకారం నుంచే వస్తుంది. దీనికే పేరు భూత ఆది. పంచభూతముల యొక్క మొదటి స్థితి అండి. అంటే దేని నుండి పంచభూతములు పుడతాయో దానిని భూతాది అంటాం. అది ఏది అంటే తామస అహంకారము.
ఇప్పుడు ఈ తామస అహంకారం నుండి మొదలు ఏం పుట్టాయి? ఏం చెబుదాం అంటే పరమాత్మకు ఏది ప్రమాణమో దాని సూక్ష్మావస్థ పుట్టిందట. అంటే భగవంతుడు ఉన్నాడని మనకు చెప్పేటువంటి ప్రమాణం ఇది దుర్గదన్మానం. మన ఇంద్రియాలు చూస్తున్నాయా? ప్రత్యక్షం కాదు, అనుమానం కాదు, ఉపమానం కాదు. మరి ఏది? శబ్దం. వేద విద్య కదు పరమాత్మ ఉన్నాడని బోధించబడేది దేనితోటి వేదమలతోటి వేదం అంటే శబ్దం శబ్ద ప్రమాణం అందుకే ప్రమాణం ఖం యతః అంటున్నాడు ఖం లింగమాత్మనః ఆత్మనః లింగం అంటే పరమాత్మకు చిహ్నము, పరమాత్మకు గుర్తు. పరమాత్మ ఉన్నాడనటానికి ఏది మనకు చిహ్నమో, ఏది నిమిత్తమో అది పుట్టిందట. అంటే శబ్ద తనుమాత్రము ఆవిర్భవించినది. మొట్టమొదలు తామస అహంకారం నుండి పుట్టినటువంటిది. శబ్ద తన్మాత్రము కాల మాయాంస యోగేన భగవద్వీక్షితం నభః ఈ శబ్ద తనుమాత్రము నుండే కాల పరమాత్మ యొక్క సంకల్పము ప్రకృతి. ఈ మూటి నుండి ఏం పుట్టింది? మూటి ప్రేరణ తోటి. ఏం పుట్టింది? ఆకాశం. కదా? ఆకాశం దేని నుంచి పుట్టిందని ఏం చెప్తాం? శబ్ద తను మాత్రము నుండి ఆకాశం పుడుతుంది. అంటే దాని గుణం ఏమిటి? శబ్దమే. కదా? మళ్ళీ ఈ ఆకాశం నుండి ఏం పుడుతుంది? తర్వాత ఏమిటి? స్పర్శతను మాత్రం.
దాని నుంచి ఏం పుడుతుంది? వాయువు పుడుతుంది. ఆ వాయువు గుణం ఏమిటి? స్పర్శ. మళ్ళీ ఈ వాయువు నుండి ఏమిటి? శబ్ద స్పర్శ రూప తనుమాత్రం. దాని నుండి పుట్టేది అగ్ని. దాని గుణం రూపము. ఇప్పుడు ఈ అగ్ని నుండి పుట్టేటువంటిది ఏమిటి? రసతను మాత్రం. దాని నుండి పుట్టేది జ్వరం. దాని గుణం రసం. రసతను మాత్రము నుండి చెప్పుకున్నామే ఈ రసము నుండి పుట్టేటువంటిది గంధతను మాత్రము. జనములు పుట్టేది మన తరమత్రం. దాని నుంచి పుట్టేటువంటిది భూమి. దాని గుణం గంధం. ఇలా శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి విషయముల యొక్క గుణముల యొక్క మూలాధారములు ద్రవ్యములు వాటిని. భూతములు అంటున్నారు, పంచభూతములు అంటున్నారు. పంచభూతములను గుర్తించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? వాటి గుణములే. చదువు. శబ్ద స్పర్శ రూప రస గంధములు లేవనుకోండి పంచభూతాలు ఉన్నట్టా లేనట్టా కదా కాబట్టి వీటినే విషయములు అంటాం. వీటినే ప్రమాణములు అంటారు. వీటినే గుణములు అంటారు. కదా? ఈ గుణములు ఆ ద్రవ్యమునకు ఉంటాయి. ద్రవ్యము అంటే గుణవత్ ద్రవ్యం. గుణము లేకుండా ఏ ద్రవ్యము ఉండదు. పృథివి, అప్పు, తేజో, వాయు, రాకాశ, ఆత్మ చెప్పుకుంటాము. మనః పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశ, ఆత్మ మనః చెప్పుకుంటాము ఇవి నవద్రవ్యాణి అంటాం. మొత్తము తొమ్మిది ద్రవ్యములు అంటాం. ఈ తొమ్మిదవ నుండి తొమ్మిదికి గుణములు ఉన్నాయని అర్థం కదా. అలాగే పంచభూతములు అంటున్నామంటే పంచ విషయములు, పంచ గుణములు వాటి యొక్క సూక్ష్మావస్థ. ఇలాంటి సూక్ష్మావస్థలో ఉండేటువంటి ఆయా విషయములతో ఏర్పడినటువంటి భూత ఆదులు అంటే తనుమాత్రులతో.
కనపడేవి పంచభూతములు. ఈ పంచభూతములకు ఆది ఏమిటి? తామస అహంకారం. అందుకే దానికి పేరు భూతాది అని. ఇలా తామసః భూత సూక్ష్మాదిహి యతః ఖం లింగమాత్మనః కాలమాయాంస యోగేన భగవద్వీక్షితం నభః పరమాత్మ సంకల్పముతో ఈ శబ్ద తన్మాత్రం వలన నభః ఆకాశం ఆవిర్భవించింది. నభసః అనుస్కృతం స్పర్శం. ఇప్పుడు ఈ ఆకాశము నుండి శబ్ద కాదు స్పర్శత మాత్రం అంటున్నాం కదా స్పర్శత మాత్రం ఇందులో నుంచి ఆవిర్భవించినది అంటే సూక్ష్మ అవస్థ. ఆకాశము నుండి వాయువు యొక్క సూక్ష్మావస్థ అయినటువంటి స్పర్శ తన్మాత్రము ఆవిర్భవించినది. ఇది వికురువత నిర్మమే అనిలం. ఈ తన్మాత్రమే వికారము చెంది వాయువును సృష్టించినది. అనిలం అనిలోపి వికుర్వాణః ఈ వాయువు కూడా వికారాన్ని చెంది నభస ఉరుబలాన్వితః. నభస్సు యొక్క చెప్పుకున్నాం కదా మనం వాయువు యొక్క ఈ రెండిటి బలముతో కూడుకొని సగర్జ రూప తన్మాత్రము. దాని నుంచి పుట్టేదే రూప తన్మాత్రము. ఈ రూప తన్మాత్రము నుండి జ్యోతిహి లోకస్య లోచనం దీని నుంచి వచ్చేటువంటిదే మనము రూపము అంటున్నాం అదే అగ్ని అంటున్నాం. అరే అగ్ని, ఈ అగ్ని ఏమిటి? లోకస్య లోచనం. ఇది సకల ప్రపంచానికి నేత్రం కదా. అగ్ని లేదనుకోండి, ఈ కళ్ళు ఉన్నా లేకున్నా. ఒకటే కాబట్టి ఇది లోకస్య లోచనం. అనిలేనాన్వితం జ్యోతిహి వికురువత్ పరవీక్షితం. ఇప్పుడు ఈ అనిలంతో
వాయువుతో ఏర్పడినటువంటి ఈ అగ్ని ఉంది అది, అది వికారం చెందుతూ పరమాత్మ దృష్టి పడ్డప్పుడు ఆఘత్త అంభః రసమయం అంటే రతతను మాత్రం ఏర్పడింది. దాని నుంచి అంభః అంటే జలము ఏర్పడినది. ఎలా? కాల మాయ అంశ యోగతః మళ్ళీ ఆ మూడు మర్చిపోవద్దు. కాలము ఉండాలి, మాయ ఉండాలి, అంశము అంటే సంకల్పం ఉండాలి. ఈ మూటి తోటి ఆ రసమయమైనటువంటి అంభః జలం ఏర్పడింది. జ్యోతిష్య అంబోను సంస్కృష్టం అగ్ని జలముల యొక్క కలయికతో ఏర్పడేటువంటి వికిర్వత్ బ్రహ్మ వీక్షితం. వికారము చెంది పరమాత్మ సంకల్పముతో మహీం గంధ గుణాం ఆధా గంధ తను మాత్రము ఏర్పడినది దానితోటి మహీ భూమి ఏర్పడినది. ఎలాగు మళ్ళీ అంటే కాలమాయ అంశయోగతః భూతానాం నభ ఆదీనాం యద్యత్ భవ్య అవరావ పరం తేషాం పరానుసంసర్గాత్ యథాసంఖ్యం గుణాన్ విదుహు. మళ్ళీ ఈ ఒక్క మాట చెప్పలేదు అనుకోండి మనమంతా కన్ఫ్యూజ్ అవుతాం. కదా ఆకాశములో శబ్దము ఉన్నది, వాయువులో స్పర్శ ఉన్నది, అగ్దిలో రూపము ఉన్నది, జలంలో రసము ఉన్నది, భూమిలో గంధము ఉన్నది. కరెక్టేనా? కాదు. ఇది తప్పు అంటాడు. ఎందుకు తప్పు అన్నాడు అంటే దేని నుండి పుడుతున్నదో దాని గుణాన్ని కూడా తీసుకొని పుడుతుంది. అంటే ఇప్పుడు ఆకాశం ఉంది కదా ఈ ఆకాశం అనేది ఎక్కడి నుంచి పుట్టింది భూతాది నుంచి పుట్టింది సరిపోయింది అందులో ఏముంది శబ్దం ఉంది సంతోషం ఒప్పుకున్నాం. ఈ శబ్దము గుణముగా కలిగిన ఆకాశము నుండి స్పర్శ పుట్టినది అంటే మరి వాయువులో ఒక స్పర్శే ఉందా? శబ్దం కూడా ఉందా?
ఉండాలి. తాను దేని నుంచి వచ్చిందో ఆ గుణం కూడా తెచ్చుకుంటుంది. తన కారణం ఏదో వస్తుంది. కాబట్టి వాయువులో శబ్దము ఉంది, స్పర్శ ఉంది. కదా అలాగే మరి అగ్నిలో పైన రెండు ఉంటాయి కదా శబ్దము, స్పర్శ, రూపము. అలాగే జలంలో శబ్దము, స్పర్శ, రూపము, రసము నాలుగు ఉంటాయి. మరి భూమిరా శబ్ద స్పర్శ రూప రసగభవ దీన్ని వివరించటానికే తనకు ఏది కారణమో అంటే దేని నుంచి ఏది వస్తూ ఉన్నదో దానిలో ఉన్న గుణాలను కూడా ఇది తీసుకొని వస్తుంది. తన గుణము ఉంటుంది. తనకు కారణమైన దాని గుణం కూడా ఉంటుంది. అయితే మరి ఐదు సమానంగా ఉంటాయా అంటే కాదు కాదు. ప్రధానము సగభాగము. మిగతా నాలుగు కలిసి సగభాగం. ప్రతి దానిలో మాత్రం ఐదు ఉంటాయి. ఒకటే ఐదుగా విభజింపబడుతుంది. దీన్నే శాస్త్రీయ భాషలో పంచీకరణం అన్నాం. ఈ తత్వాన్ని చెప్పడానికి బహుశా చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను. మహాభారతంలో విరాట పర్వంలో పంచపాండవులు విరాట మహారాజు కొలువులో మారు రూపాలతో, మారు పేర్లతో, మారు పేరు పనులతో డ్యూటీలో జాయిన్ అయ్యారు మన పాటలో. చేరిన తరువాత ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతున్నారు. బానే ఉంది. వీళ్ళు ఎంత బాగా పందు చేసుకుంటున్నారయ్యా అని మాకు తెలియడానికి కోసం అని ఒక అధ్యాయం ఉంది. 23 శ్లోకాలు. మళ్ళీ శ్లోకాలు ఎక్కువ కూడా లేవు. ఏం చెప్తాదంటే ధర్మరాజు. తన జ్యూత కౌసలం వలన ధర్మాధర్మ నిలయ కౌసలం వలన సంపాదించే ద్రవ్యం ఉంటుందే సాయంకాలంగా అందరూ దశ వంగాల అవుతారు ఏ రాత్రికో ఎప్పుడో అయ్యి ధర్మరాజు. తాను సంపాదించిన దాన్ని అందరికీ పంచుతాడు. అలాగే భీముడు తాను వండిన దాన్ని సమానంగా అందరికీ పంచుతాడు. అర్జునుడు తన నాట్యంతో సంపాదించుకుంటుంది కదా అందరికీ పంచుతాడు. నకులుడు తన అశ్వవృత్తితో వచ్చిన దాన్ని తక్కిన నలుగురికి పంచుతాడు.
సహదేవుడు తన గోర ఏదో వెన్న పాలు అని ఉంటాయి కదా అవి అందరికీ పంచుతాడు. ఇలా ఐదుగురు తమ తమ విద్యలతో తమ తమ వృత్తులతో తాము కష్టపడి సంపాదించే ద్రవ్యాన్ని అందరికీ సమానంగా పంచుకొని అందరూ లేచిపోయారు. ఇది అధ్యాయం అండి. ఏం చెప్పినట్టు ఏంటి? మనకు ఈ జ్ఞానం లేకుంటే ఏం చెప్పినట్టు కాదు. ఐదుగురు సమానంగా పంచుకున్నారు అంటే పంచీకరణం. నీరా గంటలు కింద నీరా గంటలు కింద ఇదం పంచీకరణం అంటుంది. ఒక్కటే మాట. వివాదలో ఐదు యొక్క సంపద దాంట్లో ఉండేది. అంతే కదా. లేకపోతే అవసరం లేదు ఏం చెప్పాలి ఆ మాట అసలు అధ్యాయమే వేస్ట్. అంటే భారత మొదటి నుంచి ఆ దృష్టి చోటే నడుపుతున్నాం కాబట్టి. దీన్ని పంచీకరణము అంటారు. ఇది పంచభూతముల యొక్క సృష్టి స్వరూపాన్ని చెప్పేది. అనిలేనాన్వితం అయిపోయింది జ్యోతిషాంభోను సృష్టం ఆహత్తాంభః సమయం కాలమాయాంశ యోగతః మహీం గంధ గుణామాధాత్ కాలమాయాంశ యోగతః. భూతానాం నభ ఆదీనాం యద్యత్ భవ్య అవరావరం తరువాత అది మొదటిది ఇవన్నీ కూడా తేతాం పరానుసంసర్గాత్ తరువాత దానితో కలిసి ఉంటుంది, మొదటి దానితో సంబంధం ఉంటుంది. అంటే తరువాత దానిలో మొదటి గుణము పోయి చేరుతుంది. శబ్దం ఉందే అది వాయు గుణంలో కలుస్తుంది అంటే వాయువులో రెండు ఉంటాయి శబ్ద స్పర్శలు ఇలా తేశాం పరాను సంసర్గాత్ యథా సంఖ్యం గుణాను విధు యథా సంఖ్యం మొదటి దాంట్లో ఒకటి రెండో దాంట్లో రెండు మూడో దాంట్లో మూడు నాలుగో దాంట్లో నాలుగు ఐదు ఐదు దాంట్లో ఐదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం అంటే ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. ఇలా పర అవర. ఇటు వెళ్లొచ్చు అటు వెళ్లొచ్చు అనులోమం అంటాం విలోమం అంటాం. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఏతే దేవా. వీరే దేవతలు. వీరే అంటే ఈ విషయములను మనం దేనితో గ్రహిస్తామో వాటిని దేవతలు అంటారు. అంటే అవే ఇంద్రియములు అని ఇంద్రియాధిష్టాన దేవతలు. ఏటే దేవాః కలావిష్ణు కాలమాయాంస లింగినః పంచభూతములు మనం చెప్పుకున్నాం వాటి యొక్క గుణములు అన్నాం అలాగే ఏకాదశ ఇంద్రియములు ఏకాదశ
చెప్పుకున్నాం. దానికంటే ముందు సత్వము అన్నాం అంటే మనస్సు అన్నాం. వీటి దేవతలు. అధిష్టాన దేవతలు. మనస్సుకు ఇంద్రియములకు అలాగే పంచభూతములకు. పంచభూతములు పంచ తనుమాత్రలు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు అలాగే మనస్సు అలాగే మహత్తు అహంకారం. మొత్తం టోటల్ ఎన్ని? 23. ఈ 23 తత్వములు వీటి యందు ఆవేశించి ఉన్న అధిష్టానులమైనటువంటి దేవతలు. వీళ్ళంతా అయితే దేవా కళా విష్ణు ఇవన్నీ పరమాత్మ యొక్క అంశాలే. ఎలా కాలమాయ అంశలింగినః పరమాత్మ యొక్క. సంకల్పము, పరమాత్మ యొక్క ప్రకృతి, పరమాత్మ యొక్క శక్తి. ఇవి ఆధారంగా ఉన్నవి. నానాత్వాత్ స్వక్రియానిశాహ ప్రోచుహు ప్రాంజలయః విభుం. ఒక్కడైతే పని చేయగలడు కానీ అదే పని ఎవరికి ఏటా ఇస్తే ఏమైతుంది అండి? ఆ పని సురక్షితంగా ఉంటుంది. అక్కడ అందరూ ఉంటారు, వీడు చేస్తారని వాడు అనుకుంటాడు, వాడు చేస్తారని వీడు అనుకుంటాడు, ఎవ్వరూ చేయరు. 10 మందిలో కదా అది పేరుకు మాత్రం ఇన్ని ఉన్నాయి కానీ పని కావటం లేదు ఏం పని సృష్టి కార్యక్రమం జరగటం లేదు ఎందువల్ల అంటే అవి విడివిడిగా ఉన్నటువంటి 23 తత్వములు ఒకచోట చేరి కలిసి ఇంకొక తత్వాన్ని సృష్టించగల శక్తి వాటికి లేదు. అన్నీ ఉన్నాయి పదార్థాలు. అంటే ఇంట్లో పప్పులు, ఉప్పులు, కూరగాయలు, బియ్యము, పొయ్యి ఏదో గ్యాస్ అన్నీ ఉన్నాయి. కానీ వంట కాదు కదా. అయిపోయిందా అండి? పప్పు, ఉప్పు, కారం, నూనె, నెయ్యి అన్ని పస్ ఉన్నాయి. అవన్నీ కలిపి చేయబోయేవాడు కావద్దు. అవి లేకుంటే అన్నీ ఉంటే ఏం లాభం? పదార్థాలు అట్లనే ఉంటే మనం ఇట్నే ఉంటాం. అన్నీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. వాటిని కలిపేవాడు అదే అంటాడు యోజకస్తత్ర దుర్లభః అంటాడు. మనకు ప్రతి వానిలోనూ అన్ని గుణాలు ఉంటాయి అందరూ తనలో ఎవడు చేయగానేవాడు కాదు. వానిలో ఉన్న గుణాన్ని బయటికి తెచ్చేవాడు కావాలి.
అని వాడే చేస్తాడు. సరిగ్గా చెప్పి చేయించుకోగలిగితే ఇలాంటి వాడే చేస్తాడు. ఎందుకంటే యోజక తత్వ దుర్లభం. ఇది కూర్చేవాడు కావాలి. ఇలా ఈ 23 తత్వములకు. అధిష్టానములైనటువంటి దేవతలు, ఈ శక్తులు, ఈ తత్వములన్నీ నానాత్వాత్ చాలా ఉన్నందువల్ల స్వక్రియ అనీశాః తమ పని తాము చేసుకోలేనందున చేసుకోగల శక్తి లేనందున ప్రోచుహు ప్రాంజలయః విభుం. దేవతలందరూ చేతులు జోడించి పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. స్వామి, మేమందరం పేరుకు మాత్రం ఉన్నాం కానీ మేము ఏ పని చేయలేము. మమ్ములను అలా సంధానం చేసి మాతో ఆయా పనులను చేయించండి మహానుభావా అని అధిష్టాన దేవతలందరూ పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. నమామ నమామ తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశ్యమాత పత్రం దేవా మహానుభావా తే పదారవిందం నమామా నీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాము. ఆశ్రయించాలి. అది ఏం చేస్తున్నాయి అంటే ప్రపన్న తాపోపశమాప శమాతపత్రం. ఆశ్రయించిన వారి తాపమును పొలగించడానికి గొడుగు లాంటి నీ పాదపద్మములను నమస్కరిస్తున్నాను. యను మూలకేత యతయః అంజత ఉరు సంసార దుఃఖం బహిహి ఉక్షిపంతి. ఏ పాదపద్మములను ఆశ్రయించినటువంటి యతులు అంటే తపస్సులు సన్యాసులు నారే వారు ఉరు సంసార దుఃఖం చాలా గొప్పదైనటువంటి సంసారం అనేటువంటి మహా దుఃఖాన్ని బహిషి ఉక్షిపంతి అవతల విసరివేస్తున్నారు. సంసార దుఃఖాన్ని బయటికి పారేస్తున్నారు. దేనివల్ల? నీ దయ వల్ల.
నీ పాద పద్మములను ఆశ్రయించటం వలనే మనము తొలగించుకో జాలమనుకున్నటువంటి గొప్ప అయిన పెద్ద సంసార తాపాన్ని సులభంగా అంజె స సులభంగా అవతలికి విసరివేస్తున్నారు. ధాతర్య దస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేన ఉపహతా న శర్మ అస్మ ఆత్మ లభంతే భగవన్ తవాంగృచ్ఛాయాం సవిద్యాం అత ఆశ్రయేమ. తాతః యదస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేన ఉపహతాః స్వామి ఈ సంసారంలో పుట్టినటువంటి జీవులు ఉన్నారు మహానుభావులు వీళ్ళు వీళ్ళు ఏమవుతున్నారు తాపత్రయేన ఉపహతాః ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవికం అంటాం కదా ఇలాంటి మూడు రకమైనటువంటి తాపములతోటి ఉపహతాః కొట్టబడి న చర్మ లభంతే. శుభమును శుభమును పొందలేకపోతున్నారు కదు మరి జీవులు జ్ఞానం గలవాళ్లే కదా వీళ్ళు జ్ఞానాధికరణమే వాళ్లకుంది జ్ఞానం వీలకుంది ఆయనకుంది మనకుంది మనకున్న జ్ఞానం ఆయన అనుకుంటే కనపడుతుంది. ఆయనకున్న జ్ఞానం స్వయంగా కనపడుతుంది. మనందరికీ జ్ఞానం ఉంది కానీ ఉన్నట్టు ఆయన చెప్పాలి అని మనందరం హనుమనితో ఉన్నాం అన్నమాట. ఆ శక్తి బాగానే ఉంది. మరి నువ్వు చెప్తే కానీ ఇంత గొప్పవాడని అప్పుడు తెలవదు. మనందరం గొప్పవాళ్ళమే కానీ స్వామి వచ్చి నువ్వు గొప్పవాడవు అంటే అలాగ అంటే ఎట్లా లేవు అని అంటాము. అట్టిమైన పరిస్థితి. అందువల్ల ఇందులో వచ్చినటువంటి జీవులుని సంకల్పన లేకుండా సుఖాన్ని పొందలేదు. అన్నీ దుఃఖములే పొందుతున్నారు ఆత్మన్ లభంతే భగవన్ తవాంగ్రిక్షాయాం సవిద్యామత ఆశ్రయేమ కాబట్టి నీ సంకల్పం లేకుండా సుఖాన్ని శుభాన్ని పొందలేం కాబట్టి. నీ పాదములను ఆశ్రయిస్తున్నా. అంటే ఏమర్థం? నీ పాదములను ఆశ్రయించటం వలన తాపశ్రయ బాధలు తొలగుతాయి అని అర్థం. మార్గంతి యత్తే ముఖపద్మ నీడైహి ఛందస్సుపర్ణైహి ఋషయః వివిక్తే యస్యాఘ వర్షోదర సరిద్వారాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః ఇవి కేవలం ఇది ఓ విధంగా మనకు చూస్తే ఏమంటామన్నమాట పరమాత్మ యొక్క
పాదుకా సహస్రం అంటామే అదనమాట. పరమాత్మ పాదముల ప్రభావాన్ని చెప్తున్నారు. ఇందులో మార్గంతి యత్తే ముఖపద్మ నీడైహి ఛందః సుపర్ణైహి ఋషయః వివిక్తే పరమాత్మ నీ పాద పద్మముల త్యాయ నుండే ఋషులు దేవతలు కూడా సకల వేదముల యొక్క రహస్యార్థములను వెతుకుతారు. దాంతోటే వస్తాయి. లేకుంటే జ్ఞానం వేదం ఏమీ భాసించదు. అందుకే ఏ త్యాగమరుభోదర సరిద్వారాయ పదం పదం. తీర్థపదః ప్రపన్న మనకు ఒక మంత్రం ఉంది అఘమర్షణ మంత్రం అంటాం తెలుసు కదా అఘమర్షణం అంటే అఘం అంటే పాపం. అటు తొలగించేది. పాపాన్ని తొలగించేది అని అర్థం. న్యాయంగా మన పాపాన్ని తొలగించే నది ఏమిటి? గంగ. హలో అఘమర్షణ తరిత్ అంటే పాపం తొలగించే నది గంగ. ఇంత గంగ ఎక్కడి నుంచి పుట్టింది? తీర్థపదః. పరమాత్మ పాదం నుంచి పుట్టింది. అంటే సకల జరాజర జగత్తు తన పాపాలను తొలగించుకోవాలని ఏ నదిలో మునుగుతుందో ఆ నదిని పాదం నుంచి పుట్టింది. అందుకే నీ పాదానికి పేరు తీర్థ పదం అని. అంటే పవిత్రమైన పరిశుద్ధమైన పాదము. తీర్థ పదః ప్రపన్నాః యశ్రద్ధయా శృతవత్యా జభత్యా సంసృజ్యమానే హృదయే అవధాయ ఏం చేయాలి మనం అందరం కలిసి అంటే శ్రద్ధతోటి అలాగే శృతవత్యాచ భక్త్యా శృతవతి అంటే జ్ఞానం. శాస్త్ర జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తితోటి సంసృజ్యమానే హృదయే ఏర్పడేటువంటి ఈ హృదయంలో అవధాయ చక్కగా. విషయమును నిలుపుకొని జ్ఞానేన వైరాగ్య బలేన ఉత్పజ్ఞానం అంటే లాభం అంటే పరమాత్మ సకల జగన్నాథుడు ఇదంతా అతని సంకల్పమే ప్రపంచమంతా అతనే కాపాడుతున్నాడు ఇంచుమించు మనందరికీ గట్టిగానే తెలుసు కదా.
కదా? అయినా మనం సంసారాన్ని వదిలిపెట్టామా? సంసారాన్ని గట్టిగా పట్టుకున్నాం. అంటే ఇదంతా పరమాత్మ సృష్టి అని ఎంత గట్టిగా మనకు తెలుసో. తవుతారా నీకు కూడా మనం అంత గట్టిగానే పట్టుకున్నాం. మేము ఇప్పుడు తెలిసిన వాళ్ళమా? ఏమనుకున్నాం? కాబట్టి కేవల జ్ఞానము సాధకము కాదు, వైరాగ్యం కూడా కాదు. కదా? జ్ఞాన, భక్తి, వైరాగ్యం మూడు ఉన్నాయి. తెలిసిన ప్రేమ పుట్టాలి. ఈ జగత్తంతా పరమాత్మ సృష్టిస్తున్నాడు. పరమాత్మ సంకల్పంతోటి రక్షించబడుతుంది. పరమాత్మే ప్రణయం చేస్తాడు అందరికీ తెలుసు మనం. కానీ మనకు ఆ దేవుడు అంటే మాత్రం ఆ తలభక్తి ఉండదు. ఎందుకయ్యా అంటే టైం లేదు. ఆయనే ఆయనే కలిపిస్తున్నాడు కానీ టైం లేదు. ఎవరికి ఆయనకే మనకే? పొరపాటున ఆయనకు టైం లేదు అనుకుంటే మనకి. ఆలోచించాలి. స్వామి కూడా నాకు టైం లేదు ఊరికే ఏం సృష్టి నో టైం అన్నాడు అనుకోండి. మనమంతా ఎక్కడ ఉండవు. మనము ప్రకృతి మాయతో ఏర్పడేటువంటి విలాసముల వలన కలిగేటువంటి తాత్కాలికమైన సుఖాపాసము లాంటి క్రియలకు కేటాయించే సమయంలో ఎన్నో భాగం పరమాత్మ సేవకు ఉపయోగిస్తున్నాము. మరి తెలిసా తెలియకా? ఆ అందరికీ తెలుసు. అన్నిటికీ దేవుడు అందరికీ తెలుసు ఏం లేదు. అందరికీ బాగా తెలుసు. కానీ ఆయన మీద ప్రేమ లేదు. మనం ఏమడిగామని ఎన్నడైనా ఏమైనా ఇచ్చామా? ఎన్నడైనా ఏమైనా చేశామా ఆయనకు మనం? మరి ఏమి చేయకు స్వామికి ఇంత ప్రేమ ఎందుకు? ఎంత దయగల మహానుభావుడు అయ్యో స్వామి అని అతని స్వరూపం మీద మనకు కొంచెం ప్రేమ పుట్టింది అనుకోండి. అప్పుడు ప్రేమ భగవంతుని మీద పుడితే సంసారం మీద ఆ భయం తొడి ప్రేమ చెల్లేదట చెప్తారు మహానుభావులు ఎందుకు ప్రేమ అంటే పొరపాటున భగవంతుని భక్తి పుట్టింది అనుకోండి ఈ సంసారం వదిపెడతాం. అందువల్ల ఆ వైరాగ్యం ఎందుకు వచ్చిన బాధ అమ్మో సంసారం వదిలిస్తే కష్టం కదా అని అమ్మో ఇది పోవద్దు కాబట్టి ఆయన రావద్దు. ఆయన గొప్పవాడే కానీ ఆయన్ని ప్రేమించం ఎందుకు ఇది పోదు.
ఇదన్నమాట ఇది లింగ జ్ఞాన భక్తి వైరాగ్యం. అందువల్ల కేవలం జ్ఞానంతో ఏం పని కాదు. ఆ జ్ఞానము పరమాత్మ యందు ప్రేమ కలిగించాలి. పరమాత్మ యందు కలిగిన ప్రేమ సంసారం మీద విరక్తిని కలిగించాలి అందుకే జ్ఞానేన వైరాగ్య బలేన ధీరాః వ్రజేమ జ్ఞానము కావాలి దాని యొక్క వైరాగ్య బలముతో ధీరాః అంటే వికార విక్రియంతే యేషాం నచేతాంసి తయేవ ధీరాః అంటాడు కాళిదాసు. అరణ్యంలో గుహలో అన్నీ మూసేసుకుని కూడా కూర్చొని తపస్సు చేస్తూ మేము అందరిని జయించాము అనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదన్నారు. కానీ ఇంకేం లేదు. అన్ని రకముల వికారములు కలిగించడానికి కావలసిన కారణములు ఎదురుగా ఉన్నా ఎవరి మనస్సు వికారము చెందదో వారు ధీరులు. ఏ కష్టాలు లేకుంటే అందరం గొప్పోళ్ళం. చూడు ఎట్లా ఉంటున్నానో వారికి ఏం ఉండదు నీ ఎట్లా ఉంటున్నానో అట్లా ఉంటావు నువ్వు బాగా లేదు. అది కాదు అన్ని ఆపదలు వచ్చినప్పుడు కూడా ఇట్లా ఉంటే ఒప్పుకుంటా. పరోపతి అయితే పాండిత్యం శాస్త్రం ఇది బాగానే చెప్తాం. మనం చేయమని అమ్మ బాబు అయ్యా మన వల్ల కాదు అని. ఈ స్థితి రాదు. వికారము చెందే అవకాశం ఉన్న కారణం శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయం పర్వతంలో. ఇందుడు పంపించాడు, మమతుడిని పంపించాడు. ఒక పక్క వసంతుడిని పంపించాడు. ఒక పక్క మలయాణ్యని పంపించాడు. గోగా కోకిలులు, నెముళ్ళు, తుమ్మెదలు ఇంకేమేమిటో నెముళ్ళు అన్నీ రకరకాల పక్షులు సుఖ, పిక, చారిక. మనం తోటలో అన్నీ పూలు ఒక్కసారే పూసాయి. అన్నీ పట్టులు అరుస్తున్నాయి, అన్నీ పద్మాలు వికసించాయి, మందమార్తం వచ్చేసింది. మలయమార్తం వచ్చేసింది. అమ్మాయి పార్వతి ఎదురుగా పద్మ అంజలి పట్టుకొని ఎదురుగా రెడీగా నిలబడింది. అప్పుడు మన వస్తాడు. గరుణికి ఓ బాణం ప్రయోగించారు. మనలాంటి వాళ్ళమైతే ఏ విశ్వామిత్రులమో ఇంకెవరమో అయిపోయేవాళ్ళం. కానీ స్వామి చూసి ఇలా చూశాడు. వాడు గూడి చేసాడు. అంటే ఇన్ని రకముల వికారము కలిగించే స్థితి ఉన్నా తన మనస్సులో వికారం చెందలేదు. అలాంటి వాడిని మనం ధీరుడు అంటాం. ఇలాంటి ధైర్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే విరక్తి ఉంటే వస్తుంది.
అంటే ఎదురుగా వస్తువు ఉంది అది మనకు కావాలనిపిస్తే విరాజం ఎక్కడ పుడుతుంది ఇంకా లేదు కదా. దాంతో మనకేం పని అంటే ఏది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి అనుకుంటున్నావో ఆ వస్తువులోని దోషాన్ని చూస్తే విరక్తి పుడుతుంది. దొరకలేదు అనుకోండి, బాగుంది అనుకుంటే కోరిక పోతుంది. ఎందుకంటే వస్తు తత్వ వివేకం మనకు తత్వ ముక్తా కలాపం అని శాస్త్రీయ గ్రంథం విని ఉంటారు. అది ఏం చేస్తుందంటే ప్రతి వస్తువు యొక్క తత్వాన్ని చెప్తుంది. ఏం ఏం అదే మాట్లాడదు. అదే ఆయన లడ్డు రాసారా ఆ చాలా బాగుంది ఒక లడ్డు తినండి రేపు మీరు హాస్పిటల్లో చేరుదురు గాని అంటారు డాక్టర్ గారు ఉపయోగకర. మరి అయ్యో మనం ఇప్పుడు లడ్డు తీయగా ఉందని తిందామా హాస్పిటల్లో పోవాల రోగం ఎందుకు వద్దురా ఆయన ఈ లడ్డు వద్దు నువ్వు వద్దు అంటారు. ఇలాగే. భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, సంపద కానీ, అబ్బోయ్ ఈ ఒక్కసారి అయ్యో మా అమ్మాయి ఇలా మా అబ్బాయి అనుకుంటే దీని కర్మ నువ్వు 100 సార్లు మళ్ళీ ఇక్కడ పుట్టాలి రా అని చెప్పాడు అనుకోండి. అయినా నువ్వు వద్దు, నీ పుత్రులు వద్దు, నీ భార్య వద్దు, నీకో దండం అండి. కాబట్టి జ్ఞానం కలగాలి, భక్తి కలగాలి, విరక్తి కలగాలి. ఇలాంటి మూడు కలగాలంటే మనకు మనముగా అవి కలగవు. అవి కలిగించుకోవడానికే స్వామి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. జ్ఞానేన వైరాగ్య భలేన ధీరాః వ్రజేమ తత్తే అంగ్రీ సరోజ పీఠం. నీ పాద పద్మ పీఠమును ఇందుకే మేము ఆశ్రయిస్తున్నాము. విశ్వస్య జన్మస్థితి సంయమార్థే కృతావతారస్య పదాంబుజంతి ఎలా పరమాశ్వరు లాంటివాడు సకల చరాచర ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను ఏర్పడటానికే అవతరించినటువంటి నీ పాదములను వ్రజీమ సర్వే శరణం. స్వామి అందరం కూడా దాన్నే శరణు వేడుతున్నాము. యదీశ స్మృతం ప్రయచ్ఛతి అభయం స్వపుంశాం. ఈ పాదమును తలుచుకుంటే మానవులకు అభయం కలుగుతుందో దర్శనం అవసరం లేదు కూర్చొని శ్రీమన్నారాయణ చరణం అన్నాం అనుకోండి అన్ని భయాలు పోతాయి. కాబట్టి ఏ మహాత్మ యొక్క ఏ పరమాత్మ యొక్క పాదద్వంద్వమును స్మరించినంత మాత్రముననే అన్ని భయాలు పోతాయో అతి నీ పాదపద్మములను మేము శరణు వేడుతున్నాము.
అభయం సకుంసాం యత్సానుబంధే అస్తి దేహ గేహే హమాహమితి ఊఢ దురాగ్రహాణాం ఏంటి అదే చెప్తున్నాడు. దేహ గేహే మమాహం ఇతి. శరీరంలో నేను అని, ఇల్లు నాది అని. కదా మాకున్న గుణం ఏంటి రెండే. మనంతా మంచివాడిమే కానీ ఆ ఒక్క రెండు లేవనుకోండి మనంతా మంచివాడు లేడు. కదా ఏమిటి ఒకటి నేను ఇంకొకటి నాది. దేహమేమో నేను అనుకుంటున్నాం. గేహం అంటే ఇల్లు ఇంటిని నాది అనుకుంటున్నాం. ఎటువంటిది అంటే సానుబంధే అసతి. ఎలాంటి అనుబంధము లేనప్పుడు నాది నేను అంటే అంటావా? కాబట్టి పూర్వంలో ఉన్నటువంటి వాసన సంస్కారం ఉంటుందే ఇలాంటి వాటితో అసతి దేహ గేహే న్యాయంగా లేదు ఇల్లు లేదు. ఒళ్ళు లేదు, రెండు లేవు. ఉన్నాయండి? ఆత్మ ఎక్కడ ఉన్నాయి రెండు? ఏం లేవు. అలాంటి వాటి మీద అసతి దేహ గేహ మమాహమితి. లేని శరీరం మీద, లేని ఇంటి మీద నేను నాదనేటువంటి ఊఢ. దురాగ్రహానాం బాగా పాచుకొని పోయినటువంటి ఒక ఆగ్రహం పట్టుదల భావన అలాంటి వారు పుంసాం సుదూరం వసతోపి పురియాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం. అలాంటి వాళ్ళు ఎంతగా నీ దగ్గరికి రావాలనుకున్నా వారికి నీకు చాలా దూరం ఉంటుంది. ఎవరికి అహంకారంలో కాలాలు బాగా పాదుకొని మనస్సులో ఉంటాయో అలాంటి వాడికి పరమాత్మ చాలా దూరం అంట దగ్గరనే ఉంటాడు అక్కడే ఉంటాడు. కానీ అంతకు ముందున్న వాడినే చూడని నీవు అందులో ఉన్న వాడిని చూస్తావా అంటాడు. అంటే శరీరమే నాది అంటున్నావు తప్ప ఈ శరీరములో ఉండేది ఆత్మ అని మనం అనుకుంటున్నామా? శరీరంలో ఉండేటువంటి ఆత్మనే చూడని వాడవు, ఆత్మలో దాగి ఉన్న పరమాత్మను చూస్తావా? నీకు వాడికి చాలా దూరమయ్యా అంటున్నాడు. దురాగ్రహాణం పుంసాం సుదూరం వసతోపి పుర్యం.
భజీవ తత్తే భగవన్ పదాబ్జం అందుకే నీ దగ్గరికి చేర్చేటువంటి నీ పాద పద్మములను నిరంతరము స్మరిస్తాము. తాన్వై అసత్వృత్తిభిహి అక్షిభియే పురాహృతాంతర్ మనసః పరేషా మహా బాబా, మేము ఏం చేస్తున్నాం అట? అసద్వృత్తిభిహి అక్షిభిహి. మన ఇంద్రియం ఎవరున్నాయే? అవి ఎలాంటివి? అసద్వృత్తులట, సద్వృత్తులు కావు. మంచి వాటి వెంట పడవు అవి. చూడండి, మన ఇంద్రియాలు, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, మన నాలుక ఏం చేస్తుంది? ఏ పని చేయకూడదో ఆ పని చేస్తుంది. ఉప్పి ఏం కదా? ఫలానా వస్తువు తినకూడదు అంటే మొదలు దాన్ని తింటాం. అయినా పొరపాటున మధ్యలో ఇస్తరితో ఉప్పు వేసుకోవద్దురా అంటే ఇస్తరి ఏం మొదలు ఉప్పే వడ్డిస్తాం. లేకపోతే వాడికి లేదు సంతోషం, ఇవ్వకుంటే మనకు లేదు. తప్పు మనదేం కాదు, ఆ ఈ దేవుళ్ళు పుట్టినాయి అక్కడి నుంచి. ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే అహంకారం నుంచే పుట్టాయి, అవి బొమ్మలు ఎక్కడి నుంచి పోతాయని అందుకే వాడికి పేరు ఇచ్చాడు స్వామి. అవి అసద్వృత్తిభి దుష్ట మార్గంలో ఉండేటువంటివి అన్నమాట. అసద్వృత్తిభి అక్షిభీయే పరాహృతాంతర్మనసః ఇలాంటి ఇంద్రియం మాత్రం మనయే కానీ అవి. ఎదుటి వాడికి సహాయం చేస్తాయి. మరి మిత్రులా చతురులా మనకేమి? సైన్యం మనదే. మన సైన్యం మననే ముచ్చుతుందన్నమాట ఎదుటి వాని కాదు. అందువల్ల పరా ఆహృత అంతర్మనసః. ఇవి శత్రువుల చేత ఆకర్షించబడిన మనస్సు కలవాళ్ళమైపోతాం. కొంతమంది అందరూ మిత్రులు ఆకర్షిస్తారు. ఇవి మాత్రం శత్రువులను ఆకర్షిస్తాయి. ఇలా ఇలాంటి మనస్సు కలవాళ్ళమై పరావృతాంతర్మనసః పరేష అధోన పశ్యంతి ఉరుగాయ నూనం కాబట్టి వాళ్ళు నిన్ను లోపల దాగి ఉన్న నిన్ను నపశ్యంతి చూడలేకపోతున్నారు ఏతే పదన్యాస విలాస లక్ష్మ్యా పరమాత్మ నీ పాదన్యాసం వల్ల ఏర్పడేటువంటి శోభ, ప్రభావం, మహిమ దాని యొక్క ప్రభావాన్ని దగ్గరలో ఉండి కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు విలాస లక్ష్మి పానేనతే దేవా.
కథా సుధాయాః ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే మరి ఏమిటయ్యా మార్గము? ఆయన కనబడడు. ఇవి కనబడుతుంటాయి. ఆయన రమ్మనడు ఇవి పిలుస్తుంటాయి. ఆయన ఆకర్షించడు ఇవి ఆకర్షిస్తుంటాయి. మరి ఇక ఏమిటి? ఇట్లా పడదామా? ఆయన దగ్గరికి పోదామా? అంటే ఇక్కడే ఉండి ఆయన కథలు వినండి అని. చాలు కదా? పరమాత్మ యొక్క కథామృతాన్ని మనం గానం చేస్తే, పానం చేస్తే అప్పుడు ప్రవృద్ధ భక్త్యా. భగవంతుని కథలు మాటిమాటికి మాటిమాటికి మాటిమాటికి వింటుంటే మనలో భక్తి పెరుగుతుంది ప్రవృద్ధ భక్త్యా విశద ఆశయాః భక్తి పెరగటం వలన మనస్సు పరిశుద్ధమవుతుంది. అలాంటి వాళ్ళు వైరాగ్య సారం ప్రతిలభ్య బోధం యథాంజసాన్వీయుహు అకుంఠ దిష్యం. అలాంటి వాళ్ళు ఆ వైరాగ్య చారమైనటువంటి జ్ఞానమును తత్వమును బాగా తెలుసుకొని సులభంగా నీ లోకమైన వైకుంఠమును చేరుతారు. తథాపరేచ ఆత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్టాం. మరికొందరు సమాధి తోటి, తపస్సు తోటి, యోగము తోటి వీటి బలం తోటి ప్రకృతిని గెలిచి త్వామేవ ధీరా పురుషం విశంతి. కష్టపడి వాళ్ళు కూడా నిన్ను చేరుకుంటే తేషాము శ్రమః శ్యాతు నతు సేవయాతి. వాళ్ళు కూడా చేరుతారు అనుకుంటున్నాం కానీ అలా చేరే వాళ్లకు శ్రమ తప్ప. పరితమంతగా వైరాగ్యము, జ్ఞానము, తపస్సు, యోగము, నిష్ట ఇవన్నీ పెట్టుకుంటే కూర్చుంటే ఎక్కడో చోట వైకుంఠ పాడి ఆట ఉంటుంది కదా అమాంతం పోతాం పై దాకా పోతాం పోయా పాము వేళ్ళలో పడతాం నోట్లో పడతాం మళ్ళీ అమాంతం వచ్చి వైకుంఠ పాల దృష్టాంతం ఎవరంటే మన విశ్వామిత్రుడు ఉన్నాడు కదా. ఓ పదివేలు ఏళ్ళు చేశారు ఇంకేం నేను ఇక బ్రహ్మశి అయ్యాను అమాంతం వచ్చి నువ్వు రాజశి అయ్యావురా అన్నాడు. నేను దాయసం పోలేదు అన్నాను. వెనక వచ్చినాక రా అమ్మ మా ఇంట్లో మా ఇంట్లో పది ఏళ్ళు ఉండు అన్న తర్వాత ఇంక నువ్వే నుంచు అయ్యావు. అని పిలిచి పది ఏళ్ళు తన ఇంట్లో ఉంచాడు బాబు మహానురావు.
అయ్యో పదేళ్లు గడిపిపోయాయా అనుకో ఆలోచించాక నాకు అర్థమైంది మేనక్కు. అమ్మ వీడు పట్టేశాడురా సంగతిని. మరి నా గతి ఏంటో ఉంచుతాడో ఇడగొడతాడో భయపడుకుంటూ దూరానికి సౌధాల దాక్కుంది బాబు. ఇది ఏం భయం తప్పు నాది నిన్ను ఏం చేస్తావు? నేను నా మనస్సును నిగ్రహించుకోలేకపోయాను నువ్వేం చేస్తావు వెళ్ళు తల్లి అని. ఇదేనమాట. కాబట్టి ఈ ఇలాంటి దానికి మన జ్ఞానము మన యోగము మన సమస్య అంటే అడుగడుగునా ధంగపాటు తప్పదు. అది లేదు నాయనా శ్రీమన్నారాయణ చరణౌ చరణం ప్రపద్య అంతా నీవే దిక్కు నాకేం లేదంటే సులభంగా చేదుతాము. వైరాగ్య సారం ప్రతిలభ్య బోధాయ ధాంజస బలేన చిత్వ ప్రకృతిం బలిష్టాం త్వామేవ ధీరా పురుషం విశంతి తేషాం శ్రమస్యాత్ నతు సేవయాతే సత్యేవయం లోకశిశుక్షయ అజ్ఞ త్వయ అనుసృష్ట త్రిభినాత్మభిహి స్వ నాయనా మేమందరము నీ చేత సృష్టించబడ్డాం దేనికోసం లోకశిశుక్షయ. లోకాలన్నీ సృష్టించే అయినటువంటి కోరికతో అంటే మాతో మీరు చేయాలనుకున్నావ్. మమ్మల్ని సృష్టించి నువ్వు మొత్తం లోకానికి సృష్టి చెప్తున్నావు కదా నువ్వు. ఇలాంటి నీ కోరికతోటి మా సర్వే విజుక్తాః విహార తంత్రం వసక్రుమః సత్ప్రతిహస్తవేత్యే అందరం కలిశాం కానీ మేము నీవు అనుకున్నటువంటి ఆ సృష్టి చేయడానికి మేము సమర్ధులం కాము. ఆ పనేదో నీవే మాకు అందించాలి. యావత్ బలింతేయ హరామ కాలే యధా వయం చాన్న మదామ యత్ర. అంటే మాకు నీవు శక్తి ఇవ్వు. అప్పుడు మేము సృష్టి చేస్తాం. చేసిన తర్వాత కృష్ణార్పణ అంటాం. నీవు మాకు ఇస్తే నీవు మాకు ఇచ్చిన దానితోటి నీకు పెడతాం మేము కూడా తింటాం. ఇది సృష్టి బీజం. బాగా విశ్వాసం గుర్తుంచుకోవాలి. అదామా అన్నమదామా అంటే మేము తింటాం. బలింతే విభజ నీకు పూజ చేస్తాం. అంటే నీకు అన్నం పెడతాం మేము అన్నం తింటాం. ఎక్కడిది నువ్వు ఇస్తావ్. నీవు మాకు ఇచ్చినటువంటి అన్నమునే నీకు పెట్టి మేము తింటాం. అంటే ఇది కొందరు నయమే. కదా మనం చేస్తున్నది ఏంటి?
ఆయన ఇచ్చింది తీసుకుంటున్నాం, మేము సంపాదిస్తున్నాం, ఆయన చేసింది ఏంటండీ అని అది ఇది మనమే తింటున్నాం. ఆయన కోపం వచ్చి మనం తింటున్నాం, ఇంకేం చేస్తాం మనం. ఇచ్చింది పెడితే ఊరుకుంటాడు, పెట్టకుంటే మనం తింటాం అంటే అహమన్నం, అహమన్నం, అహమన్నం అంటే అహమన్నాద అంటాడు స్వామి. ఆ రీతిలో బలిం యావత్ బలిం తేజ హరామ కాలే అజాతే యావత్ బలిం కాలే అంటే ఏ ఏ సమయంలో ఎలాంటి పూజ నీకు చేయాలో దాన్ని చేస్తాము. అవన్నీ అయిపోయిన తర్వాత మేము కాస్త మాకు అవసరమైనవన్నీ తింటాము. అన్నమదామ యత్ర యథా ఉభయేశాం తైమేహి లోకాః బలిం హరంతః అన్నమదంతః అనూహాః మాలాగే. ఈ లోకములన్నీ కూడా మీకు పూజ చేయాలి, తాము తినాలి. భగవంతునికి పూజ చేసిన తర్వాతే మనం తినాలి. పరమాత్మకు పెట్టి మనం తినాలి. ఎవరిచ్చింది? మంచి ఇచ్చా అని పెట్టడం లేదు ఆయనే మనకి ఇచ్చాడు. కనీసం నేను ఇచ్చాను రా బాబు స్వామి నువ్వే ఇచ్చావని అనుకో అదే పూజ నాకు అన్నాడు. మనం అంత ఉదారులం కాక నువ్వు ఇయ్యడం ఏంటి? ఇంకా ఎవరు నీ సంపాదిస్తే అని ఆయనను మనను తిందాం అనుకుంటున్నాం. తర్వాత ఆ పని అంతా ఆయనే చేస్తారు తర్వాత. ఇదా ప్రధానం. యథా ఉభయేసంతైమేహి లోకాః బలిం హరంతః అన్నవదంతి అనూహాః. ఎలాంటి విఘ్నము లేకుండా పరమాత్మను ఆరాధిస్తారు. తాము అన్ని భోగములను అనుభవిస్తారు. స్వామి వద్దనటం లేదు అనుభవించమంటున్నాడు. సకల భోగానుభవం చెయ్యి కానీ. మొదలు నేను ఇచ్చానన్న సంగతి గుర్తుంచుకోడే చాలు. స్వామి ఇదంతా మీరు ఇచ్చింది. మీరు ఇచ్చింది మీకు అర్పిస్తున్నాను. అన్నమదంతి అనూహాః త్వన్న సురానామతి సాన్వయానాం కూటస్తః ఆద్యపురుష పురాణః కాబట్టి నీవు. సకల చరాచర ప్రపంచమునకు నీవే కూటస్తులు అంటే మొట్టమొదటి వాడవు నీవే. ఎలాంటి వికారము చెందని వాడవు అవికారి అనపాయి అపచయ అనుపచయ ఉపచయ అది అంటారు అన్నమాట. వికారము చెందడు. నాశము కాదు, పెరగదు, కరగదు, మారదు, నశించదు. ఈ ఆరు భావాలు లేని దాన్ని కూటస్తము అంటారు.
ఆద్య పురుష పురాణః త్వం దేవ శక్త్య గుణ కర్మ యోనౌ రేత స్వజాయాం కవి మాదధే అజః నీవు ఈ ప్రకృతి యందు నీ శక్తిని నిక్షేతింప చేశావు. అలా చేస్తే తతో వయం సత్ప్రముఖాః నీ రేతస్సు వల్ల నీ శక్తి అని మేమందరము ఆవిర్భవించాము. బభూవిమాత్మన్ కరవామ కింతే పుట్టినైతే పుట్టాం కానీ మరి పుట్టిన మేము ఏం చేయాలి మాకేం తెలుసు. అది ఏం లేదు. అది ఇవ్వు చేస్తాం. కరవామ కింతే త్వన్న స్వచ్ఛోహో పరిదేహి శక్త్య దేవ క్రియార్ధే యత్ అనుగ్రహానాం. మాకు కళ్ళే లేవు ఏం చూస్తామండి? మరి ఏం చేస్తామంటే నీ కన్ను మాకు ఇవ్వు చూస్తా ఉన్నాం. స్వచక్షు పరిదేహి అంటే మా కళ్ళను మాకు ఇవ్వు అది నీవిస్తే నిన్ను చూస్తాం నువ్వు అనుకున్న దాన్ని కూడా చేస్తాం అంటే జ్ఞానాన్ని ప్రసాదించు శక్తిని ప్రసాదించు ఈ రెండు నీవు మాకు ప్రసాదిస్తే వాటితో నీ ఆజ్ఞను సక్రమంగా పరిపాలిస్తామని ఇంద్రియాధిష్టాన దేవతలు పరమాత్మను స్తోత్రం చేశారు అన్నమాట. తర్వాతి ప్రక్రియను రేపు మళ్ళీ అనుసంధానం చేద్దాం. ఆ స్తోత్రం చాలా శరీరమైనటువంటిది. స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యత్ శుభమస్తు నిత్యం లోకాస్సముస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః మరి రేపు ఉంది ఎల్లుండి ఉంది.
Salutations to Sri Nritya Devajnana. Salutations to the divine feet of Srimad Sriranga, the ornament of the gods, the purifier of the pure, the supreme lord. I bow with my head to that pair of feet. Salutations to Srimad Bhakti Sara Kulashekhara Yogivaha.
Dear devotee-friends, the Vidura-Maitreya dialogue is about to begin. Vidura heard the Srimad Bhagavatam directly from Lord Krishna Himself. After hearing it from Uddhava, Vidura received this sacred knowledge and now brings it to Maitreya.
First, we discussed the process of creation of the universe. We must recall that. In the Bhagavatam, the process of creation appears approximately five times. In one sense, this repetition is designed to impress upon our minds - just as we need to hear and repeat things to truly understand them.
That is: the Supreme Lord who, at the time of dissolution (pralaya), concealed all of moving and unmoving creation within Himself. When the proper time came, He resolved to create the universe again and set the creation process in motion.
Whatever He wills comes to pass. He wills only what is true, what must happen, what must happen in precisely the way it must. This is the will of the Atma - His own will - in the activity of creation.
He who sees. We accept the word 'drashta' (seer) only when there is something to be seen (drishyam). When there is something visible, we call the one who perceives it the seer. Likewise, when the seer exists, there must be something to be seen.
After the Supreme Lord resolves to create, the principle of Prakriti (nature) and the principle of Jiva (soul) become gross - they become perceptible (drishyam). At that point, the Supreme Being, with His gross, sentient, and insentient aspects (sthula, chit, achit), stands as one - as Vishishtadvaita teaches.
That is to say, 'I am not in gross form.' Others say 'God exists' - they look around but find no answer. 'He doesn't exist, because He isn't visible. Only what is seen exists.' So at that time, during dissolution, God alone was there, and He was not visible in gross form.
The one who lies, the one who steals, the one who harms - they know, before we do, that lying, stealing, and violence are wrong. They don't do it out of ignorance; they do it knowing. This is the moral truth the Bhagavatam teaches.
That was for another day - 'Oh, I understood so well today!' But where did that understanding go? Our intellect has states of contraction and expansion. To put it more precisely, we were once in a state of full knowledge, but now our intellect has shrunk.
That is: 'drk' means knowledge - He whose knowledge never sleeps. Our knowledge keeps dozing off and returning. But the knowledge of the Supreme Lord never dims.
When He considers something as 'non-existent,' that is pralaya (dissolution). When He considers it 'existent,' that is srishti (creation). Creation and dissolution are under His gaze - dependent on His resolve. If He thinks 'it is,' everything appears.
Therefore, even the notion of 'it is' and 'it is not' are real - both exist. When the power (shakti) awakens, it exists. When the shakti sleeps, it doesn't exist. This nature is what we call Maya. This is the nature of Maya.
If one wants an excuse to escape, one says 'the time hasn't come yet.' But if you truly want to do something, the time has already arrived. We act when God's time comes. That is why: 'Kalah kalayatam aham' - among all who calculate time, I am Time itself.
The Supreme Being in His transcendent form (Para). The Supreme Lord, through His will, caused the emergence of Mahat-tattva from the Avyakta (the unmanifest). 'Vijnanaatma aatma-dehastham vishvam vyanjan tamonudah tato bhavat mahat-tattva...' - from this arose the Mahat-tattva.
It is like someone saying, 'When I was cut it didn't hurt, but now it's very painful.' What does this mean? He says it didn't hurt when he was cut, but now it hurts. If there was no pain then, it means the pain is only now being felt - this is the nature of how awareness and consciousness work.
This is what we call creation. 'Tatvarh mahat tattvamaavyaktaat kaala-choditaat vijnanaatma aatma-dehastham vishvam vyanjan' - the Lord manifests the world that resides within His own body.
Whose portion? The Gita says, 'Mamaivamsho jeevaloke jeevabhuta sanatanah' - who is the jiva? He is My own portion. The Supreme Being Himself becomes the jiva in the form of an amsha (portion), becomes Prakriti in the form of qualities, and exists in all states.
The Supreme Lord entered the Mahat-tattva and stirred it. From that stirring emerged another principle - the Ahankara-tattva (ego-principle). I mentioned that from the principle of knowledge arose...
From Tamasic Ahankara arise the Tanmatras (subtle elements). With the cooperation of Tamasic Ahankara, the Sattvic Ahankara gives rise to the sense organs; with Sattvic Ahankara, the mind or the presiding deities of the sense organs arise. These are called devatas.
What do we call the mind? Vaikarika - meaning 'that which constantly changes.' The mind is vaikarikaм - perpetually unstable, always fluctuating. It never stays still.
'Tejasaani indriyaaniyeva jnana karmamayaanicha' - from Rajasic Ahankara arise the sense organs. From Taijasa (Rajasic) Ahankara emerge both the jnana-indriyas (organs of knowledge) and karma-indriyas (organs of action).
Now, from Tamasic Ahankara, what is produced first? Whatever serves as evidence for the Supreme Lord - its subtle form is produced. That is, the subtle elements (tanmatras) that help us perceive the existence of God are the first to arise.
From that, what is produced? Vayu (air) is produced. What is the quality of Vayu? Touch (sparsha). Again from Vayu - it carries the tanmatras of sound and touch. From it arises Agni (fire), which carries sound, touch, and form (rupa).
What is visible are the Pancha-bhutas (five elements). What is their source? Tamasic Ahankara. That is why it is called 'Bhutadi' - the origin of the elements. Thus, 'Tamasah bhuta-sukshmadih yatah kham lingamaatmanah kaala-maayaansayogena...'
The Agni that is formed with Vayu - when it transforms and receives the glance of the Supreme Lord, 'Aaghatta ambhah rasamayam' - the water tanmatra is formed. From it, 'Ambhah' - water arises.
It must carry the qualities of its source. Whatever it came from, those qualities come along. So Vayu has sound and touch. Similarly, in Agni there is sound, touch, and form. Each successive element carries the qualities of all preceding ones.
Sahadeva would share whatever milk or butter he had. In this way, each of the five Pandavas, through their own skills and their own occupations, earning through their own efforts, shared what they had with all others.
We mentioned that. Before that we spoke of Sattva - meaning the mind. And their presiding deities. The adhishtana-devatas of the mind, the sense organs, and also the Pancha-bhutas. The Pancha-bhutas have Pancha-devatas.
And he alone does it - only someone who can coordinate properly does it. That is why it is said: 'Yojaka tattva durlabham' - the coordinating principle is rare. In this way, for these 23 tattvas, the presiding deities...
By taking refuge at Your lotus feet alone, we easily cast aside the great burning suffering of samsara that we thought we could never overcome. 'Dhanyaah sma muktasamasta saansaarika-klesha...' - by Your grace, the fires of worldly existence are extinguished.
This is what we call the Paduka Sahasram. The speaker is describing the glory of the Lord's feet. 'Maarganti yatte mukhha-padma-needaih chhandah suparnaihi rishayah vivkte' - the Vedas, like birds, nest in the shadow of Your lotus face, O Lord.
Even so, have we released our attachment to samsara? We hold on to samsara tightly. We know all this is the Lord's creation - and yet, can we leave it? We know, just as firmly, that we cannot - this is the power of Maya.
This is what it is - linga-jnana, bhakti, vairagya. Therefore, jnana alone is not enough. That knowledge must generate love for the Supreme Lord. The love born of knowing the Lord makes one detached from samsara.
If an object is right in front of you and you desire it - vairagya has not yet arisen. But when you ask 'what does this give me?' and begin to analyze what truly brings you joy - that is the beginning of detachment.
'Abhayam sakumsaam yat saanubandhe asti deha-gehe mamaahamiti udha-duraagrahaanam' - what is being said here is: 'dehe mamaaham' - I-ness in the body, mine-ness in the house. This is the deep, stubborn clinging that we must overcome.
'Bhajiva tatte bhagavan padaabham' - therefore we continuously meditate on Your lotus feet that lead us to You. 'Taan vai asatvritibhih akshibhiyeh puraahritaantarmanasah pareshaam...' - with eyes that had previously been used to pursue external things, we now turn them inward.
'Kathaa sudhaayaah pravriddha bhaktyaa vishadaashayaaya' - what then is the path, you ask? He is not visible. These worldly things are visible. He doesn't call us; these things call us. He doesn't attract; these things attract. But His nectar-like stories, heard with growing devotion, purify the heart.
Then she thought: 'Oh, have ten years passed?' After reflection, Menaka realized: 'This child has caught onto the truth.' And she was afraid - wondering whether he would keep her or send her away. Keeping her distance in fear...
We say, 'What He gave, we are enjoying; we are the ones earning it; what has He done?' And yet we are eating what He created. He gets angry, what do we do then? This is the fundamental question about the relationship between jivatma and Paramatma.
'Aadya purusha puraanah tvam deva shaktya guna karma yonau retasvajaaym kavi maadadhe ajah' - You, the primordial ancient Purusha, deposited Your seed-energy into this Prakriti, the womb of gunas and karma. By doing so, 'tato vayam sat...' - from that, we, the sattva beings, emerged.