ఇంద్రుడు శక్తి కోల్పోవడం: బృహస్పతి దేవతలను వదలడం
Indra Loses Power: Brihaspati Leaves the Gods
ఇంద్రుడు బృహస్పతిని అగౌరవించిన తర్వాత శక్తి తేజం కోల్పోయాడు. బృహస్పతి సభ వదిలి ఎక్కడికో వెళ్ళాడు. బ్రహ్మ దేవతలు తాత్కాలిక గురువు స్వీకరించమని సూచించాడు. 'ఈ రోజు కూడా ఆ విషయం గుర్తొచ్చినప్పుడు అదే కోపం కలుగుతుంది' - మనసు పూర్వ అవమానాలు మళ్ళీ మళ్ళీ అనుభవించే ధోరణి ఆధ్యాత్మిక పురోగతికి గొప్ప అడ్డంకి అని బోధించబడింది.
Indra loses his power and radiance after disrespecting Brihaspati, the preceptor of the gods. Brihaspati leaves the assembly and cannot be found. Brahma suggests the gods temporarily accept an alternative teacher. The session teaches the psychological insight: "even today, when I remember what happened, I feel the same anger" - the mind's tendency to re-experience past insults is one of the great obstacles to spiritual progress.
ఆత్మ గురు భగవనోస్తే నర్వీ గురు రామాజి పుర్బోణ విపూతి సర్వం యదీవ నియమేనమదన్వ యా ఆ కులపతే కులాభిరామం శ్రీమత్ దంగియుగరం పరమాభిముక్నా భూతం సదస్య మహదాత్వయ భక్తనాథ శ్రీవర్తిసార కులశేఖర యోగివాహాన్ హస్తాంజునేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశముని ప్రణతోద్వినిత్యం వసుదేవ సుతం దేవం కంపచానూరమద్ధరం దేవజీ పరమానందం కృష్ణం ముందే హిరద్దురుం అతి పుష్ప సంఘా జంహార నూపుర శోధితం రత్న కణ్ణ కేయురం కృష్ణం పుందే హృద్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం పుందే హృద్గురుం కుటిలారక నైయుక్తం పూర్ణ చంద్ర నివారణం విరత కుండల దల దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరక్షం పుణమాలాదిరాజితం క్షణ చక్ర దల దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంభ సంయుక్తం చారుణాం సుసోహితం వరిహి పించ్యావసూరాంగం విక్తం వుందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర సుసోహితం అవాత్వ తురసీ గ్రంథం కృష్ణం వందే జద్గురుం గోపికానాం కృశత్వం కుంకుమాన్హిత వక్షతం హరీనికేతం మయే శ్వాసం కృష్ణం వందే జద్గురుం కృష్ణాక్షచమిజం పుణ్యం ప్రాత ఉత్సాహయ స్వహే కోటి జన్మ కృతం వా ఓం మరణేన వినజ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః వ్యాసం వసిక్తనుస్తా పు శక్తే పౌత్ర జన్మతం రాజరాత్మజం ముద్దే సుఖదాసం తపోనిధిం ధ్యాసాయ విష్ణురూపాయ ధ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత గుత్యం దురిపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేహి తన్మయతయా సర్వోభినేదుహో తం సర్వ భూత ఉదయం మునిమానసోస్మి
శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం శ్రీ రంగార్య గురు పుత్రం షడగోపవహం భజే ఆత్మ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఇంద్రుడు బృహస్పతిని అవమానించడం వలన కూడా త్రైలోక్య రాజ్య మద అంధః అని చెప్పాడు. ఇంద్రుడు కాస్త గుడ్డివాడు అయిపోయాడు. ఎందువల్ల అంటే మదం ఆవరించింది. ఎక్కడి నుంచి మదం అంటే కైరోక్య రాజ్యం. ఒక ఊరు కలిపేతేనే చాలా మదం ఉంటుంది కదా. మరొక ఊరు కాదు, తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఓ దేశం కాదు. ఒక భూలోకం కాదు భూహు భువః శువః ఇలా మూడు లోకములు ఇలాంటి త్రైలోక్య ఆధిపత్యం అది చేకూర్చిన గర్వం దానితో గుడ్డివాడై సభకు వేయించిన బృహస్పతిని ప్రత్యుత్థాన ఆసనాదులతో అంటే వేచి ఎదురు వెళ్లి మనకు ఇందులో చెప్తారు ఇందులో కూడా వస్తుంది రామాద్యంగా చెప్పాడు పెద్దలు వస్తే వీళ్ళు ఎందుకు లేవాలి అంటే మనం లేచినా లేవకున్నా మన ప్రాణాలు ముందు తెచ్చిపోతాయంట. మాకు కూడా చెప్తారు శిష్పాల అనే కావ్యంలో మహాకవి. ప్రత్యాదుత్సురివ ప్రాణాన్ ఉత్తితః భగవాన్ హరిహి. నారద మహర్షి ఏం చేస్తారు? కృష్ణుడు జగిరి. వెంటనే శివ రావు లేచాడు దవచరి మహర్షి అని మహర్షి ఎందుకు లేచాడు అంటే అతన్ని చూసి లేచి వెళ్ళబోతున్న ప్రాణాలను మళ్ళీ తనలో చేర్చుకోవడానికి లేచాడు ఆయన ఏమి అంటే. పెద్ద రక్షణ మనం లేవకుంటే మన ఆయుష్షు, శ్రీ, తేజస్సు ఈ మూడు వారే హరిస్తారు అని చెప్తాం. అది కనీసం అరియాద. పెద్దవాళ్ళు వచ్చారు తల్లికి నమస్కారం చేస్తే చాలు.
కనీసం మన కొత్తవి రాకుండా మన ఏమన్నా పెరుగు ఉంటాయి. మరి ఎక్కడికో పోకుండా కనీసం మన వాజ్ఞను మనం కాపాడుకోవాలంటే పెద్దలకి ఆ మాత్రం మర్యాద చేయాలి. ఒక్క క్షణం. తన సింహాసనాన్ని విడిచిపెట్టడానికి వెనుకాడిన పాపానికి ఒక పదివేల సంవత్సరాలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇందులో. అలా ఉంటుంది ప్రతి పదం అది. క్షణంగా అయితే అయిపోయేది పంది. దానికి కొంచెం సోమరితనం చేస్తే ఆ లేవకుంటే ఏమవుతుందిలే అంటే అసలు సుమ్మా కూర్చోకుండా అయింది. లేవగలిగినప్పుడు లేవుకుంటే అదే సింహాసనం మీద కూర్చోకుండా అయ్యాడు కొన్ని వేల సంవత్సరాలు, ఇందులో దొంగలాగా మహా భయం చేసింది ఎక్కడో దాక్కొని ఎన్ని బాధలు పడ్డాడు నువ్వు అని. ఈ పెద్దలను గౌరవించటానికి ఆచార్య ప్రసాదానికి చక్కని దృష్టాంతం సంకు రుద్రాపురవత. చదువు అలాంటి వానే కదా గురువు గారి నిగ్రహంతో వచ్చిన వాళ్ళు. ఇలా అవమానించినందువల్ల అంతర్ధానం చెందిన బృహత్పతి స్థానంలో ఇంకొక పురోనితుడిని ఏర్పాటు చేసుకోవడానికి బ్రహ్మ ఇచ్చిన సలహా మేరకు ఇంద్రాదులు త్వష్ట యొక్క పుత్రుడైన విశ్వరూపుడినే ఆచార్యుడిగా వరించారు పురోనితుడిగా వరించారు. ఎందుకు బృహస్పతి అంతర్ధానం చెందాడని తెలిసిన వెంటనే రాక్షసులు శుక్రాచార్యుల యొక్క అనుగ్రహంతో వరంతో ప్రోత్సాహంతో స్వర్గ మీదికి దండెత్తి వచ్చి స్వర్గాన్ని హరించాడు. ఇంద్రుడు వెంటనే రాజ్యభ్రష్టుడు అయ్యాడు. మళ్ళీ తన రాజ్యం తాను కాపాడుకోవడానికి బ్రహ్మను శరణి వెడితే తప్పదు నాయనా. సింహాసనం నుంచి తగలను అన్నావు కదా.
కదిలించే వారే కదిలించేశారు తప్పదు. ప్రస్తుతం అతను నీకు లభించదు కాబట్టి త్వష్ట పుత్రులైన విశ్వరూపుడిని పురోహితునిగా స్వీకరించి నీ కార్యమును సాధించుకో అని బ్రహ్మ సూచన చేస్తే. దాన్ని అనుసరించి మనం చెప్పుకున్నాం విశ్వరూపుడిని ప్రార్థించి అతని ఆమోదాన్ని పొంది అతను చేసిన నారాయణ కవచ ఉపదేశంతో మద్రంతో బ్రహ్మ విద్యతో కాటదురు జయించినటువంటి సౌర్గాన్ని మళ్ళీ ఇంద్రుడు స్వాధీనం చేసుకొని మళ్ళీ తన ధైరోగ్య రాజ్యాన్ని పరిపాడించాడు. ఇది చాలా అద్భుతమైన కథాభావం. అంటే లోకంలో మనం తప్పు చేసిన మనం మన తప్పును ఎలా సమర్భించుకుంటామో. సమర్ధించుకున్నందువల్ల ఇంకా ఆ తప్పు ఎలా రెట్టింపు అవుతుందో, ఫలితం ఎలా విపరీత ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్తుంది. ఇంద్రుడిని అవమానించాడు, రాజ్యం పోయింది. ఇది భూపి నమ్మానించాడు రాజ్యం పోయింది. ఇంకో గురువు గారిని స్వీకరించి రాజ్యాన్ని పొందాడు. కానీ మన బుద్ధి ఎలాంటిది అంటే ఒకసారి ఒక తప్పు చేయటానికి మనం బుద్ధికి మనస్సుకి అవకాశం ఇస్తే అది ఆ దారిని వదిలి పెట్టదు. అది దాని ఉద్దేశం అది బ్రహ్మస్పతిని అవమానించడం చేసినటువంటి ఇంద్రుని యొక్క బుద్ధి ఆ ఆచార్య దిక్కారం అతని బుద్ధిలో సెట్ అయిపోయిందన్నమాట. ఏమవుతుంది? కాక అయిపోయింది రా ఇది మళ్ళా వాహమా వస్తుంది కదా. మనం పోయిన దాన్ని మళ్ళీ పొందగానే చేసిన తప్పును మర్చిపోతాం. ఏమైంది కానీ కొన్ని నాలుగు పోయిందేమో మళ్ళీ నాలుగు దాకా వస్తుందా లేదా అంటే ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అన్న భావన అంటే ఏ సక్తి లౌకిక మానవ
మన మనోవిజ్ఞానం. పురాణాలు కాదు అదన్నీ ఏదో కాదు మనకు మనోవిజ్ఞానం. మనం ఏమంటాం సైకాలజీ ఏదో అంటాం కానీ అదనమ్మండి. ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈనాడు నీవు నీ రాజ్యం పోయిన రాజ్యం పోయిన సంపద పోయిన గుహోం మళ్ళీ లభించిందనగానే మురిసిపోకు ఆ ప్రభావం ఆ బలం ఆ శక్తి ఆ తేజస్సు నిన్ను వెనక్కి వెళ్తుంది. ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది. అలాంటి ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ ఇప్పిస్తుంది. కాబట్టి దానికి నువ్వు పశ్చాత్తాపం చెంది తప్పు ఎవరికి చేశావో వారి దగ్గర క్షమాపణ వేరి వారి అనుగ్రహాన్ని పొందితేనే పరిష్కారం తప్ప ఏమైంది నాకు చేస్తే చేశాను మళ్ళీ వచ్చాను అనేటువంటి స్థితిని అనేటువంటి స్థితిని మనం అలవర్చుకోకూడదు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇలాంటి భాగాన్ని మనకు చెప్పడానికి చాలా ప్రధానమైనటువంటి గతం నారాయణ కవచం అంటాం. దీన్నే హయగ్రీవ బ్రహ్మ విద్య. అది చెప్పుకున్నాం మనం. ఆ రోజు తనలో ఈ ప్రారంభంలో ఇక్కడ రాలేదు. మొదలు చెప్పుకున్నాం. దధీకి మహర్షి అంటే కొంచెం దాని కథ మనం విన్నదాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక మహర్షి ఉన్నారు ఇందులో వస్తుంది అది కూడా ఇందులో వస్తుంది. దధికి మహర్షి ఇతను అంగిర అంగిరసుని యొక్క సంతానం, ఇతనికి వచ్చిన విద్య అది నారాయణ కవచం అనేటువంటిది. బ్రహ్మ మంత్రం బ్రహ్మోపదిశం పరమార్థ యొక్క స్వరూపం. అయితే మంత్రం కాబట్టి మనం వాస్తవంగా దాని నుండి ఏది తెలుసుకోవాలో అది రహస్యంగానే ఉంటుంది. బహిరంగంగా ఉండదు. ఇది ఎక్కడ ఉందండి ఈ మంత్రం? బ్రహ్మ విద్య ఎక్కడ ఉంది? పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉంది? మీరు కవచాన్ని చూస్తే ఏమి అర్థం కాదు. ఆ కార్య ముఖతః తత్వాన్ని రహస్యాన్ని వింటేనే అందులో ఉన్న మంత్ర త్వం అర్థం ఉంది. ఇది బ్రహ్మ విద్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేది ఇది ఒక
దధితి మహర్షికి మాత్రమే తెలిసిన విద్య. ఇతను ఇంత గొప్ప భ్రమ తెలుసుకున్న మహానుభావుడని. దేవతలలో దేవలోకానికి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. రిజిస్టర్డ్ డాక్టర్లు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అశ్విని దేవతలు అంటారు. స్వరు స్వరు వైద్యౌ అశ్విని సుతౌ. మొత్తం సర్జారికి ఇద్దరే డాక్టర్. పెద్ద అక్కడ రోగాలు, నప్పులు, బాధలు, జరా ఇవన్నీ లేవు కాబట్టి చాలు. ఈ ఇద్దరికీ ఈ రహస్యం తెలిసి ఫలానా వారి దగ్గర ఈ విద్య ఉన్నది అని తెలిసి వారి దగ్గరికి వెళ్ళారు. అది ఎంత పెద్ద దిశ మహర్షి గారు. మరి బ్రహ్మ విద్యను మాకు ఉపదేశించండి. మూల శిష్యులుగా స్వీకరించి మమ్ములను తారింపచేయండి. అని అడిగితే ఎలాగ నాయనా? ప్రస్తుతం నేను యజ్ఞంలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను. ఇది మనం కూడా ఏం చేయకూడదు యజ్ఞం పూర్తి అయిన తర్వాత. రండి అలా చేయొద్దు. పాపం వెళ్ళిపోయారు. రాజైన వాడు ఏం చేస్తాడు? తన రాజ్యంలోని వారు ఎవరెవరు ఈమె చేస్తున్నారు అని ప్రతి వ్యక్తి యొక్క చరిత్ర. నడవడి కాదు తెలుసుకోవాలి. రాజానః చారచక్షుషః అని శాస్త్రం. మరి గూఢచారులు ఉంటారు. ఆ ఇంద్రుడికి సంగతి తెలిసిపోయింది. అశ్వని దేవతలు దదీష్మ దగ్గరికి వెళ్లారు. నారాయణ కౌజోపదించి ఏమని ప్రార్థించారు. దధితి మహర్షి దానికి అంగీకరించాడు. అది బ్రహ్మ విద్య. మూడు లోకాల్లో మరి ఎవరికీ తెలియదు. మరి ఎవరికీ తెలియనిది అపురూపమైనది రత్నంలా ఉన్నటువంటిది. మరి ఎవరికి తెలియాలి? రత్నహారీతు పార్థివహారి శాస్త్రం రత్నం రాజు దగ్గర ఉండాలి. బ్రహ్మ విద్య కూడా తనకే తెలియాలి. తనకు తెలియకుండా తనకంటే ముందు తన లోకంలో వారి తన సేవకుడు దాన్ని పొందితే తాను అది లేనివాడైతే ఏమవుతుంది? అవును కదా. అందుకు తాను వెళ్ళాడు ఇంట్లో కూడా నాకు చెప్పండి. నేను ఎవరికైనా చెప్తా నాకు ఇబ్బంది లేదు యజ్ఞంలో ఉన్నాను. ఆయన ఎక్కడ రావాల్సింది. నేను వచ్చినది నాకు చెప్పమని కాదు నాకే చెప్పమని.
నేను తెలుగు గా అడుగుతున్నాను. ఇద్దరు మీ దగ్గరికి వచ్చారట. ఏదో సీనియారిటీ సీనియారిటీ అని ముందు వచ్చిన వాళ్ళని క్యూ అని ఆ రోజు లేవో పెట్టుకొని వాళ్లకైనా గనుక చెప్తాను అన్నావనుకో. నాకు చెప్పకుండా మా దేవతలు మరెవరికి చెప్పిన మొదలు నేను నీ శిరస్సు ఖండిస్తాను. రాజు కదా చెప్పి వెళ్ళిపోయాడు. ఋషులు పరమశాంత మూర్తులు కోపాలకు సంబంధించిన మాటలకుండా ఊరుకుంటున్నారు. యజ్ఞం పూర్తి అయిపోయింది. పూర్తి ఎప్పుడైతుందో శిష్యుల ద్వారా ఉంటారు. శిష్యుల లక్షణం ఏంటంటే ప్రశ్నకాల ప్రతి ఇచ్ఛాహా శిష్యుల లక్షణం. అడగవలసిన సమయం ఎప్పుడు వస్తుందని నిరంతరం ఎదురు చూస్తూ కూర్చుంటారు శిష్యుడు. గురువుగారు బిజీగా ఉంటారా, మూడ్లు మంచి మూడ్లే ఉన్నారా లేదా చెప్పాలనుకుంటున్నారా లేదా అని. ప్రసన్నంగా ఉంటే అప్పుడు మనం అంతా వెళ్లి స్వామి మాకు ఈ రాక్షం చెప్పండి. నిరంతరం గురువుగారి ప్రసన్నతను కాంక్షిస్తూ శిష్యుడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ప్రసన్నంగా ఉన్నారు అంటే యజ్ఞం పూర్తి అయిపోయింది వచ్చేసాడు అశ్చర్య దేవత గురువుగారు యజ్ఞం పూర్తి అయింది అనుగ్రహించండి చాలా మంచిది నాయనా తప్పకుండా చెప్పాలి. కానీ ఇంతకుముందే మీ లీడర్ వచ్చిపోయారు లీడర్ గారు ఇంద్రుడు. మీరు బెజరించి పోయారు. అతనికి చెప్పకుండా మీకు చెప్తే నా చిరసుఖం అందిస్తారట. అది ఏమిటి శిరస్సు ఖండించబడడం ఏంటి? కొంచెం ఆలోచించాలి కదా. గురువుగారు అదే మీ సమస్య. శిరస్సు ఇంద్రుడు ఖండిస్తాడని మీరు చెప్పడం లేదా? శిరస్సు మాకు ఖండిస్తాడు అని చెప్పండి. అదేమిటి రా బాబు? మీ మొహ శిరస్సు మేమే ఖండిస్తాం ఆయన దగ్గర ఎందుకు పోవాలి అట్లా ఆయనకెందుకు? సంగతి ఏంటి అబ్బే ఏం చేయాలంటే మీ ఈ శిరస్సును కాపాడటానికి దీన్ని ఖండి. అదేమిటి? శిరస్సు తీసేస్తాం, ఇంకో శిరస్సు పెడతాం. దాంతో మంత్రం మాకు చెప్పేసేయండి. ఇంద్రుడు వచ్చి ఆది రసం ఖండిస్తాడు. మళ్ళీ మేము ఈ వజ్యం తలకాయని ఇవ్వాలి. ఏమంటారు ట్రాన్స్ ప్లాంటేషన్ అన్నమాట. అంతే కదా ఏమంటారు సిరస్ అవయాయ మాత్రమే ఆ ట్రాన్స్ ప్లాంటేషన్. ఈ రోజుల్లో రాజకీయ నాయన తలలు మారుతున్నారు. కానీ ఆ రోజుల్లో వైద్యులు మార్చేవారు. సో తలకాయ తీసి తలకాయ పెట్టేస్తాం. మీ తలకాయ మీకు ఉంటుంది.
మాకు విద్య వస్తుంది, ఇంద్రుడి పని కూడా నెరవేరదు. విద్యను గురువు దగ్గర నుంచి ప్రార్థించి స్వీకరించాలి కానీ బెదిరించి అవమానించి స్వీకరించకూడదు. ఇక్కడ ఇస్తే రాదండి, ఆ తప్పింద్రుడు చేశాడు. మా రాజైనా తప్పు తప్పే, వారికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు సార్ వైద్యులు కాబట్టి తలకాయ తెచ్చి పక్కకు పెట్టేసారు, ఓ గుర్రం తలకాయ తెచ్చి పెట్టారు తెచ్చి. ఇప్పుడు ఆ హయగ్రీవ రూపంతోటి ఈ మంత్రాన్ని ఉపదేశించారు. అందుకే ఇది బ్రహ్మవిద్య ఎందుకైంది అంటే ఇది హయగ్రీవ బ్రహ్మవిద్య. హయగ్రీవ ఆకారంతో వచ్చిన బ్రహ్మవిద్య కాబట్టి దీన్ని. అయ్య ది ను విద్య అంటారు. సాధారణంగా మామూలుగా తెలుసు ఇంద్రుడు వచ్చాడు శిరాసు ఖండించి వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవతలు యశో దేవతలు ఆ తరకాయ వారికి పెట్టి వారిని పోయారు. శిరస్సును ఖండించి అపరాధం చేశాడు కాబట్టి గురువు యొక్క అపరాధం. వీడికి దదీచి ద్వారా ఆ విద్య రాలేదు. ఒక విద్యను ఏ రూపంలో పొందాలో ఏ రీతిలో పొందాలో ఆ రూపంలో అదే రీతిలో ఆ విద్యను పొందాలి. అంటే గురువుగారిని ఆశ్రయించి పొందాలి, గురువును ప్రసన్నం చేసుకొని పొందాలి, గురువుగారి అనుగ్రహంతో పొందాలి, బెదిరించో భయపెట్టో. కదా తీసుకోకూడదు. అందుకే దధీచి మహర్షిని బెదిరించినందువల్ల అతనికి విద్య అతని నుంచి రాలేదు. ఒకసారి ఆ విద్యను కోరాడు కాబట్టి ఆ విద్య రావాలి. గురువుగారి ద్వారా రావాలి కాబట్టి అదే విద్యను మనకిప్పుడు అదే ఇంద్రుడు ఇదే నారాయణ కవిత్యాన్ని విశ్వరూపుని వలన పొందుతున్నాడు. విద్యదే మొదలు చెప్పింది ఎవరు గధీజి మహర్షి ఏ రూపంలో చెప్పాడు హయగ్రీవ రూపంలో చెప్పాడు అందుకే ఆ విద్యకు హయగ్రీవ బ్రహ్మ విద్య అని పేరు విశ్వరూపుడు మరి అది దయచికి తీసుకున్నాడు
అది వేరే కథ అంట. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వరూపుడు. ఇంద్రుడికి ఈ నారాయణ కవచాన్ని ఉపదేశించి ఈ బలంతో రాక్షసులను గుడించి తన త్రైలోక్య రాజ్యాన్ని తాను పొందాడు అన్న మాట ఇది మనకు పూర్వరంగం అప్పుడు చెప్పుకున్నాం. చెప్పాను కానీ ఐదారు నెలల కింద కాబట్టి. వ్యాప్తి విస్ఫూర్త ప్రాయం కూడా కావచ్చు. జరిగిన దాన్ని కొంచెం గుర్తు చేస్తే మళ్ళీ పునశ్చరణ పునశ్చరణ అంటాం కదా అది జరిగింది. ఇప్పుడు యయా గుప్త సహస్రాక్షః సవాహాన్ దిపు సైనికాన్ క్రీడన్ నిర్దిత్య త్రైలోక్య బుకుజే స్త్రీయం ఎవరాయనే సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు యయా గుప్తః యయా ఏ విద్యతో ఏ హయగ్రీవ బ్రహ్మ విద్యతో కాపాడబడి రక్షించబడి అంటే నారాయణ దాని పేరే నారాయణ కవజం. కవజం తెలుసు కదా మనం యుద్ధరంగ లేచినటువంటిది. మొత్తం తనకు నారాయణ కవచాన్ని తొడుక్కొని యుద్ధం చేసి రాక్షసులను ఓడించి తాను కోలుపోయిన త్రైలోక్య రాజ్యాన్ని మళ్ళీ పొందాడు. అదే మాట సవాహాన్ రిపు సైనికాన్ ఇందులో ప్రత్యేకమైనది ఏంటి శత్రు సైన్యములను ఓడించారనకుండా సవాహాన్ వారి వాహనములతో కూడిన సైన్యం అంటే రథ గజ పదాతి శాస్త్రం చతురంగ బలం రథ గజ తురగ పదాతి ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఆరో రారే నువ్వు అంటే సేమ్ ఇంకా మొదలు కాలే ఉపాస మొదలైంది అంతే ఎనిమిదిలో మొదలు చేశాను కాబట్టి నారాయణ కవత్యం ఎందుకో చెప్పాను అన్నమాట ఇప్పుడు జస్ట్ మొదలు అయితుంది అంతే.
కాబట్టి సైన్యాన్ని ఓడించాడు అనకుండా వాహనంతో కూడుకున్న సైన్యాన్ని ఓడించాడు అని చెబుతున్నాడు. ఇందులో చమత్కారం ఏమిటి, రహస్యం ఏమిటి? నిజంగా యోద్ధ వాహనం ఉన్నంతవరకు ఓడిపోడు. రథం మీద కూర్చోనించడానికి వచ్చినవాడు రథం చెడిపోతేనే వానికి హాని. ఆ తత్వాన్ని చెప్పడానికే కర్ణ వధకు మూలం ఏమిటి? రథం కుంగిపోతే తన్నుడు ఓడిపోయాడు. రథం కూడా బాగుండాలంటే చక్రాలు బాగుండాలి. రథ చక్రాలు పోయాయి. అది పోయాయి పూర్తిగా పోలేదు కుంగాయి. ఇంకా దానికి ఉన్నాయి. అవి భూమిలో కుంగాయి. అంటే కదలలేని స్థితి వచ్చేసింది. కదా? మరి మనకేం అర్థం? పరిహర్యుని యొక్క ఆంతర్యం మననం చేసుకుంటే కర్ణుని వధ ఒక అద్భుతమైన బ్రహ్మ విద్యను బోధిస్తుంది మనకు తత్వాన్ని బోధిస్తుంది కదు రథ ఏమిటి? ఆత్మానం రథనం విద్ధి శరీరం రథయేవచ. రథం ఏమిటి? శరీరం. మరి రథానికి చక్రాలేమిటి? పుణ్య పాపే విధూయ పుణ్య పాపములు చక్రములు కదా? రాథము నడిచేది క్షత్రాలతో. అలాగే ఈ శరీరం వచ్చేది వెళ్ళేది దేనితోటి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అవి కుంగిపోయాయి అంటే అవి నడవలేకుండా అయ్యాయి అంటే స్తంభించాయి అంటే ఏమిటి పుణ్యము పాపము రావటానికి కావలసిన కర్మలను చేయటానికి
అనుగుణమైన శక్తి క్షీణించింది అన్నమాట. పతనం అయిపోతాం. కర్మలు మానటం ఏ శాస్త్రము చెప్పదు. ఈత నా కర్మ నామనారంబాత్ నైష్కర్ణ్యం పురుషో శ్రుతి. చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. మన వాళ్ళు దాన్ని పట్టుకోరు. శ్లోకం చదువుతారు. దాన్ని పంపిస్తే ఏమిటో మరిచిపోతారు. నైష్కర్మ్యం అంటే మీరు ఏ పని చేయటం లేదు. నేను నిష్కృయుణ్ణి నిష్కృయుణ్ణి అంటారు. కదా? కానీ న్యాయంగా నైష్కర్మ్యం. అనేది కర్మ నా మనారంభాత్ కాదు. కర్మలను చేయనందువల్ల నైష్కర్మ్యం సిద్ధించదు. నచ సన్యతనాదేవ సిద్ధిం సమధిగచ్చితి. కేవలం సన్యాసం స్వీకరించగానే సిద్ధిని పొందలేరు. పనులు ఆపగానే నైష్ఠర్మ్యాన్ని పొందలేరు. మరి ఏం కావాలి మైతన్యస్య మత్ఫలః అరుమాను దుర్జో సర్వ కర్మ ఫల త్యాగః సత్యాగ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోగితం సామ్య కర్మలను విడిచిపెట్టాలి. తక్కిన నిత్య నైమిత్తిక కర్మలను ఫలితమును విడిచిపెట్టాలి. అది ఎవరికి? నాకు. ప్రతి పని ఆధరించి నారాయణాయేతి సమర్పయ సమర్పయ బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా కాబట్టి చేసే ప్రతి పని పరమాత్మ యందు అర్పణ చేస్తే మన పని మనకు జన్మల ఇచ్చే బలాన్ని కోరిపోతుంది. కాబట్టి కథం కుంగిపోయి చక్రములు కుంగియాయి అంటే పుణ్య పాపములు స్తంభించాయి. చాలా విచిత్రమైన కథ కర్ణుడి వికరమైన సందేశం ఇస్తుంది.
కర్ణుడు ధర్మాత్ముడే అని మనం ఏం లేదు, దానం కూడా దాన దానకర్ణుడు అని పేరు, మైత్రి ధర్మం కృతజ్ఞత అబ్బబ్బా చాలా ఉన్నాయి, చాలా గొప్పవి ఉన్నాయి, ఏమయ్యాడు మరి ఎందుకు? పతనం అయ్యాడు. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఏం చెప్తాయి మనకు? ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించాలి. సామాన్య ధర్మము కంటే విశేష ధర్మాన్ని పరిత్యాగించిన వారికి పరిచయం ఉండదు. తనకు సాయం చేసిన వాడికి వేలు చేయాలి. కృతజ్ఞత పరమ ధర్మం కాదనటం లేదు. కానీ తనకు సాయం చేసి తన బలాన్ని అధర్మాన్ని పెంచటం ఉపయోగించే వాడిని ఆమోదించాలా తిరస్తరించాలా? తనకు సహాయం చేశాడు. తనకు రాజ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది త్యాగమేనా? దాన్ని దానం అందామా? ముందు ముందు పాండవులతో జరగబోయే మహాయుద్ధంలో ఇంతటి మేహి బలచారి తనకు సాయంగా ఉంటాడు. తన వైపు ఉండి వాళ్ళని ఓడిస్తాడు. తనకు సహకరిస్తాడు. అధర్మాన్ని గెలిపించటానికి, ధర్మాన్ని ఓడించటానికి, ధర్మాన్ని అడగదొక్కటానికి. ఉపయోగించుకోవాలనే దుర్బుద్ధితోటి వీడికి ఇచ్చాడు రాజ్యం. ఆ స్వార్థం కూడా అధర్మ పోషణకైన స్వార్థం. పరమాత్మ ఆరాధిస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, సహాయం చేయవయ్యా అంటే అది స్వార్థం కాదు. అధర్మాన్ని వృద్ధి పొందటానికి, పొందించడానికి, ధర్మాన్ని అడగదొక్కటానికి వారు సహాయం చేశారు. వాడి చేతిలో సాయమే చూశావు కానీ అది ఎందుకు చేస్తున్నాడు? దానివల్ల లోకంలో భూమండలంలో ఎలాంటి ఒక కొత్త ఎవరు సాంప్రదాయం వ్యాప్తి చెందుతుందో కర్ణుడు తెలుసుకోలేకపోయాడు అంటే పావై కర్ణుడు పావై మిత్ర ధర్మం మిత్ర ధర్మం కరెక్టే కానీ ఇలాంటి మిత్రుడిని స్వీకరించాలి
దుర్యోధనుడు రాజ్యాన్ని స్వీకరించవద్దు. కానీ నేను రాజ్యాన్ని స్వీకరించను అనే అనటానికి నోరు లేకుండా సమయంలో దానం చేశాడు దుర్యోధనుడు. చెడు వారి బుద్ధి మంచి వారి కంటే 62 రెట్లు ఎక్కువ ముందు ప్రవహిస్తుంది. తల్లా చూడడానికి మీరు ఎక్కడో తేవాలి తల్లా పెట్టడానికి. అగ్ని త్వరగా ప్రసరిస్తుంది. చల్లారక చదారిశ్యంగా ఉంటుంది. అసలు పరీక్ష వచ్చింది నేను బలవంతుడిని సమర్ధుడిని నేను పాల్గొంటాను అన్నాడు. కానీ నీకు అయోగ్యత లేదు. నన్ను అవానించారు. నేను గౌరవించాను. ధర్మం ఎప్పుడు అధర్మాన్ని ఆమోదించదు. వారు ఎంత గొప్పవాడైనా ఆమోదించాలి. అలాంటి అధర్మాన్ని నేను ప్రోత్సహిస్తానన్న వారు ధర్మాత్మ అవుతారు. నువ్వు పనికిరావయ్యా, నీకు అస్త్ర విద్యే పనికిరాదు. నీ పరీక్షకు యోగుడవు కా ఇది మేమందరం కూర్చొని మా మిత్రులు, మా కుటుంబం అంతా కూర్చొని మా ఇంట్లో ఆడుకుంటున్నారు. ఇది ఎక్కడిది? కౌరవ పాండవులు ఒక వంశం వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు సభలో కూర్చొని వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు. నువ్వు ఎవరు రావడానికి ఆ వంశం నీకు? ప్యూర్లీ పర్సనల్. ఇది జాతీయ నేతలిజం కాదు. అయినా వీర భార్ దాకా అర్ధమే లేదు. ఇది అస్త్ర విద్య, ఇది వీర పరీక్ష, అందరం వీరులమే, ఎవరికైనా రావచ్చు. ఎంత కుత్సితమో ఆ వాదం. అందులో ఏం దొరికింది దుర్యోధన నుండి తనకు సాయం దొరికింది. చేసాడు. అంటే పుణ్యం పాపములని రెండింటిని అధర్మానికి ఉపకరించి ధర్మ ప్రవర్తనకు అడ్డుపడ్డాడు. కదలకుండా ఆగిపోయాడు. అందుకే ధర్మాన్ని అనుస్తానంటే పదం కూడా సహకరించలేదు. చక్రాలు కుండిపోయాయి. పుణ్య పాపములు అధర్మానికి సహకరించవు. దానితో పడిపోయాడు అంటే ఇంత పెద్ద కర్ణుడు కూడా ఎలా పడిపోయాడు వాహనం లేనందువలనే పడిపోయాడు
రావణాసురుడు ఇంద్రజిత్తు అంటే ఏంటి? ఇంద్రజిత్తు వాహనం లేకనే పారిపోయాడు. లక్ష్మణ స్వామి గురువానంద తార మీద తప్పేశాడు మొదలు. అద్భుతంగా ఉంది సార్ వాళ్ళు మీకు రామాయణంలో. తారతి పోతే తనే తారతిని తీసుకున్నాడు. గుర్రాల నడుపుతున్నప్పుడు ఇంద్రజిత్తు గుర్రాల ముందు కొన్నాడు కదా. గుర్రాల మీద మనసు పెట్టినప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని కొట్టాడు. యుద్ధమే మన పిండి అప్పుడు గుర్రాలని పెట్టాడు. లోపం. కాబట్టి బలీయమైనవి వాహనములు. యోద్ధ కంటే యోద్ధ వాహనములు బలీయం. అవి బాగా ఉన్నంత కాలం సైనికుడు దెబ్బ తినడు, ఓడిపోడు. అందుకే ఏ యుద్ధం మొదలు కొట్టేది దేన్ని? వాహనాన్ని కొంటాం. యుద్ధం ప్రారంభమై శత్రువు వచ్చాడంటే మొదలు శత్రువును శారీరకంగా కాకుండా మానసికంగా బలహీనుని చేయాలి. అరే నాకు అపజగనం అయింది నేను ఓడిపోతానో ఏమో. అని లోపల ఒక రకమైనటువంటి బెరుకు అంటాం, అది కలిగించాలి అదే తెలిసాల విషయం, సిల్లు లేచించాడు మరి నువ్వా అది నుండే గెలుస్తావ్. ఏం పని అయినా? ఎన్ని సార్లు ఓడిపోలేదు జ్ఞాపకం లేదా? ఇత్త రోజు వచ్చాడు గెలిచావా? ఉత్తర గోవాకు గెలిచావా? నువ్వు ఎప్పుడు గెలుస్తావు? ఇన్ని సార్లు ఓడిపోయి కూడా వాడికి సిద్దు లేదు నీకు కూడా లేదా? మర యుద్ధానికి వచ్చావ్ గెలుద్దామని? అర్జునుడు అంటే ఏమనుకున్నావ్? మరి గెలిచే చేస్తాడండి? అదే సార్ దాన్ని అంటారు తెలుగు సారధ్యం అని. సార్ నమస్కారం అది ఉత్తమ ప్రతిదీ రహస్యం భారతంలో. సారధి ఎవరు? బుద్ధి గెలు. మరి మన బుద్ధి వ్యతిరేకంగా పని చేసి మనం ఎప్పుడు గెలుస్తాం? మనస్సు పగ్గాలు, గుర్రము ఇంద్రియములు, సారథి బుద్ధి. మన బుద్ధి ఏం చేస్తుంటుంది? పుణ్యమా, స్వర్గమా, నీకా? ఎప్పుడో చచ్చినాక వస్తుందో లేదో మీకు తెలుసా? మగ్గు ఉన్నప్పుడు హాయిగా అనుభవించక చచ్చిన తర్వాత ఈ శరీరం ఉంటుందా? అది పోయేది. నీ శరీరంతో అనుభవిస్తావు.
ఇది మానేసి ఉన్న తిరిగి దాని హాయిగా వాన భయమించక దీన్ని పోయి పెట్టాక అక్కడ ఎక్కడో వస్తుందట పరోడి చేస్తే నువ్వు కూడా నమ్ముతావా? ఇదంతా ఎవరి పని? బుద్ధి పని ఇంక మనం ఏం చేస్తాం? కథలన్నీ కథలు కాదు, అది భారతం అంతా సూక్ష్మం మహాబ్రహ్మ విద్య పక్కనే చెప్తా అన్నమాట, అందుకే ప్రధానమైనటువంటిది వాహనం. తత్వాన్ని చెప్పడానికి సవాహా శత్రు సైన్యమును ఓడించి అని చెప్పలేదు వ్యాసుడు. వాహనములతో కూడి ఉన్న శత్రు సైన్యమును ఓడించి. మొదలు వాహనాలను కొట్టేశారు. వాళ్ళు వాహనం లేని వాళ్ళు అయ్యారు. సగం చక్కారు వాహనం పోయింది. అయితే దీన్ని కూడా ఎలా చేశారు? దొక్కలేదా నాయనా? మొదటి శ్లోకమేనా అయ్యా? ఏమని శ్రోత అని ఇది యయా గుప్త సహస్రాక్షః యయన గుప్త అస్నే శ్రీలింగం పుల్లింగం ఏముంది అక్కడ కవచేన యయన అంటే కవచేన యయ అంటే విజయ ఏనా అంటే పుల్లింగం ఏనా అంటే శ్రీలింగం. బ్రహ్మ విద్య అంటే శ్రీలింగము. నారాయణ కవచం అంటే ఏనా. కాబట్టి ఇలాంటి హయగ్రీవ బ్రహ్మ విద్యతోటి కాపాడబడిన ఇంద్రుడు వాహనములతో కూడి ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని క్రీడన్నివ వినిద్నిత్య అనాయాసంగా గెలిచాడు. అంటే మన శక్తి సామర్ధ్యాల కంటే మంత్ర శక్తి ఆచార్య అనుగ్రహం యొక్క బలం ఎంతో చెబుతున్నాడు. రాక్షసులు ఆనాడు. అవదిలి ఇంద్రుడు గెలిచాడు. శుక్రాచార్యుల బలంతోటి అవదిలి గెలిచాడు. మరి ఇప్పుడు అదే ఇంద్రుడు? అప్పుడు ఓడిపోయిన ఇంద్రుడు ఇప్పుడు? అనాయాసంగా గెలిచాడు. క్రీడన్ని ఆడుకుంటున్నట్టుగా వినిర్జిత్య త్రైలోక్య బుభుజే క్రియం. త్రైలోక్య లక్ష్మిని అనుభవించాడు.
దేనితో అనుభవించాడో, ఏ విద్యతో ఇంద్రుడు సవాహరిత సైనికులను ఆడుతున్నట్టుగా ఓడించి తైలోక్య రాజ్యాన్ని పొందాడో భగవన్ తన్ మమ ఆఖ్యాగి. సరియా గురువర్యా ఆ కవచాన్ని మీరు మాకు ఉపదేశించండి. ఎవరు అడుగుతున్నారు? పరీక్షిత్తు సుఖయోగి అడుగుతున్నారు. వర్మనారాయణాత్మకం యథా ఆతతాయినః శత్రూన్ యేన గుప్తః అజయన్ బుధే నీకెందుకయ్యా అది అంటావా? ఇంద్రుడు తన శత్రువులను ఏ విద్యతో గెలిచాడో దాన్ని నాకు చెప్పండి. అంటే నేను కూడా నా శత్రువులను గెలవాలి కదా? శత్రువులు ఎక్కడ ఉన్నాయంటారా? మరి మోక్షానికి పోవాలంటే ఏం చేయాలి? శత్రువు జయం కావద్దు. లోకములన్యయన్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయునా భీకర శత్రులారువురా. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి నేడొకడు. నేర్పున చూడును దానవేశ్వరా ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు తండ్రిగారితో మాట్లాడిన ముద్దు ముద్దు మాటలు అందరినీ గెలిచావు, అందరినీ గెలిచావు, అందరినీ తెగ పొగుడుతున్నావు, తెగ పొగుడుతూ మాట్లాడుతున్నావు. నువ్వు అందరినీ గెలవవలసిన అవసరం ఏం లేదు. పైకి వారిని కాదు, నీ లోపరి వారిని గెలిస్తే అసలి చతురులు. ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేనవు. ఈ ఇంద్రియములు మనస్సు నువ్వు వాటిని గెలిస్తే నీకు శత్రువే లేడు. కాబట్టి ఇప్పుడు శత్రువు ఎవరని మనకు మన శత్రువులు మన ఇంద్రియములే మన మనస్సే మన బుద్ధి.
వీళ్ళంతా మన సైన్యం కాదు శత్రు సైన్యం, మన దగ్గర ఉండి వాడికి సాయం చేస్తారు. ఒక నాటకం ఉంది. విశాఖదత్తుడు అనేటువంటి మహాకవి సంస్కృతం కవి. ముద్రారాక్షసం విని ఉంటారు నాటకం పేరు. అద్భుతమైన నాటకం. ఏంటది చాణక్యుని కథ. చాలా చరిత్ర ఉంది. ముమానే రాశారు దానికి చాలా మంచి పేరు వచ్చింది మంచి నాటకం ఉంది. అందులో గొప్పతనం ఎక్కడ ఉంది చాణక్యుడు తెలుగు ఏమిటి అంటే చాణక్యుడు శత్రువు రాజులను వారి మంత్రిని. మంచి రాక్షసుడు వాడు, వాడు మంచి బలార్జుడు, బుద్ధిమంతుడు, మంచిది. నీతి బాబు. అలాంటి వాడిని ఎలా ఓడించాడంటే తన వారిని వారి దగ్గర పుచ్చులుగా పెట్టాడు సేవకుడిగా. తన కూడా చేర్లు వాళ్ళంతా. చాణిక్యుడు తన కూడా చేర్లు వాళ్ళ దగ్గరే పెట్టాడు. వాళ్ళకు నమ్మిన బంటుల్లాగా. వాళ్ళు ఏం చేస్తారు? సేవ చేస్తూనే ఉంటారు, అన్ని కూర వీడికి అందిస్తున్నారు. వాడు దొరకగానే ఏ కాంట దొరకగానే అంతా అయిపోతుంది, బండి ఇచ్చే పడతాడు. ఇది అర్ధుల కథ. ఓ తారా బాగుంది, తారా బాగుంది, తారా బాగుంది అంటే సరే ఓ జా తారా గుచ్చే ఫోన్ అడిగాడు కొంచం అని. కొట్టడం ఏం లేదు. పరమాత్మ చేసిన వ్యూహమే రాజనీతి అది. పరమాత్మ తన ఇంద్రియాలను మన దగ్గర సౌకర్యగా పెట్టాడు. కదా. మన ఇంద్రియాలను మన దగ్గర పెట్టాడు. అవి మనకు సేవ చేస్తున్నట్లు కనబడతాయి. ఆయనకు సాయం చేస్తాడు. మనం చిక్కు చిక్కే కానీ ఆయన బంధించేడు. ఇదంతా వేదాంతమే మామూలు విద్య ఇది ఇందులో గొప్పతనం ఏం లేదు. కానీ దాన్ని చాణుక్యుడు మహారాజనీతి మహాలౌకికుడు మహావేద అని అంటున్నారు. ఉపర్యత్తు బాగా చదివి ప్రయోగించాడు. బొరి శక్తిలో నాలెడ్జ్ ఎందుకు దొరకదు మీకు? ఉపయోగించుకోగలిగాలి. కదా? ఇవన్నీ ఎవరివి న్యాయంగా మనవి అంటాం నా కన్ను నా చెవ్వు. అప్పుడు ఆ చెవ్వు నీ కన్ను అయితే వాడికి ఎందుకు మేలు చేస్తుంది నీకు మేలు చేయాలి.
నీ కన్ను నీకు హాని కలిగిన దానే చూస్తుంది, నీ చెవ్వు నిన్ను పాడు చేసే మాదిరి వింటుంది, నీ కాళ్ళు నిన్ను కూల తిరిగి విండుతుంది, నీ చేతులు నిన్ను చంపే పనులు చేస్తుంది, మరి నీవే వాడిగా. అందరి దగ్గర ఉన్నాయి వానిదే ఏమి. అందుకే వానిని ప్రార్థిస్తే మనకి ఇవి మేలు చేస్తాయి. ఇంద్రియాలు మనవైనా మనం చెప్పినట్టు వినవు వాడు చెప్పినట్టు వింటాయి. అయినా నిన్ను ప్రార్థిస్తున్నాను బాబు లేకపోతే మా ఇండియా మా మా అరవి ఉండేటట్టు చేయరా బాబు అని వాడిని ప్రార్థిస్తే తథాస్తు అంటే అవి మన మాట ఏంటి. ఇది రహత్యం. అందుకే ఇందులో అలాంటి శత్రువులు నాకు ఉన్నారు కాబట్టి మహానుభావ అలాంటి నారాయణ కవచాన్ని నాకు కూడా ఉపదేశించండి. యదా అసతాయిన అని చెప్పాను నేను అగ్నిదహ గరుదహ చెప్పాను గరుదహ అగ్ని పెట్టేవాడు నిప్పు. విషం ఇచ్చేవాడు శత్రపాణి ధనాపహః స్త్రీ రాజ్యహర్త షడేచే ఆతతాయినః అని చెప్పుకున్నాం అలాంటి శత్రువులను యుద్ధంలో ఏ నారాయణ కవచంతో ఇంద్రుడు గెలిచాడో అలాంటి నారాయణ కవచాన్ని మహానుభావా మీరు మాకు ఉపదేశించండి అని పరీక్షిత్తు సుఖయోగింద్రుని అడిగితే సుఖ మహర్షి చెప్తున్నాడు వృతః పురోజితత్వాస్త్రః మహేంద్రాయ అనుకృత్యతే మొదలు. పురోహితః వృతః పురోహితుడుగా వరించబడ్డాడు. ఎవరాయనే? త్వాష్ట్రః. అందుకే ఆయన పేరేంటి? త్వాష్ట్ర. త్వాష్ట్ర అంటే త్వష్ట యొక్క పుత్రుడు అని అర్థం. త్వష్ట. ప్రజలు అందుకే ఏమంటారు మనం గోపం వస్తే గురువులు. త్రాస్తా త్రాస్తా అని తెలుసా? అవును. ఏది త్రాస్తా అంటే అయోగ్యులను శిష్యుడిగా స్వీకరించిన వాడా అని బుద్ధి లేనోడా? శాస్త్రం చదవ ఈ శత ఇంద్రుడిని రాదా అన్నమాట. స్వార్థపరుడిని శిష్యుడిగా స్వీకరిస్తే నీకే నాశనం. ఇది నిజం చూడడానికి అప్పుడు అర్థం అవ్వదు మరి. వీడు మరి వాడే చంపాడు వీడు ఇంద్రుడే చంపాడు విస్వరూపుడు.
గురువుగారు స్వీకరించాడు. అతని వల్ల వేలు పొందాడు. అతను చిన్న తప్పు చేసింది అని చెప్పాడు. ఇలాంటి అయోగ్యులను శిష్యుడుగా తీసుకుని అప్రాచ్యుడు అని అర్థం రాస్తా రాస్తా అంటే. కుశల బుద్ధి లేనివాడు అన్న మాట అని చెప్పుకుంటాం. అందుకనే పురోహిత పురోహిత త్వాష్ట పుత్రుడు త్వాష్ట అంటే త్వాష్ట పుత్రుడు కదా ఇలాంటి మహానుభావుడు పురోహితుడిగా వరించబడి అనుకృచ్ఛతే మహేంద్రాయ అడుగుతున్న ఇంద్రుడి కోసం నారాయణాఖ్యం వర్మాః నారాయణ అనే పేరు గల కవచాన్ని బోధించాడు తత్ ఇహ ఏకమనః శృణౌ అలాంటి నారాయణ కవచాన్ని నేను ఇప్పుడు మీకు ఇక్కడ చెబుతున్నాను. ఇది అన్నిటి లాంటిది కాదు కాబట్టి ఏకమన దాని యందే మనస్సు ఉంచి సావధానముగా ఏకాగ్రముగా మహా మంత్రం కాబట్టి దిక్కులు చూసుకుంటావ్ మరి దేన్నో ఆలోచించుకుంటావ్ కాకుండా దీని యందే మనస్సు ఉంచి ఈ కవచాన్ని శ్రద్ధగా వినవలసింది. మొదలేం చేయాలి? మొత్తం విధి చెప్తున్నాడు. కవచం ఏమో తప్ప అది ముందు కానీ ఒక మహామంత్రం వినాలంటే ఏం చేయాలి మొదలు? ధౌతాంగ్రి పాణిహి. అచ్చమే తెలుగులో చెప్పు మన తెలుగు పాట చెప్పారు. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంగ్రీ పాణిహి. అంగ్రీ అంటే పాదములు. పాణి అంటే చేతులు. ధౌత అంటే కడుక్కొని. కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమ్య. తర్వాత ఏం చేయాలి? అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని ఆచరణం చేసి సపవిత్రః చేతికి దర్బేష్వాసినః దర్భాం ధారయమానః పవిత్ర పాణిహి అంటాం. దర్భలు వేసుకొని కూర్చోవాలి, దర్భలను ధరించాలి, గొడ్డులో చెక్కోవాలి, అలాగే పవిత్ర పవిత్రం ధరించాలి, ఉదన్ముఖః. ఎందుకంటే ఆచార్య పూర్వరూపం అంతే వాసి ఉత్తర రూపం. గురువుగారు తూర్ముఖంగా కూర్చోవాలి శిష్యుడు ఉత్తర ముఖంగా కూర్చోవాలి. గత్యం కూడా కావచ్చు గురువు ఉత్తర ముఖంగా కూర్చుంటే శిష్యుడు తూర్ముఖంగా కూర్చోవచ్చు.
అంతే కానీ పరస్పర అభిముఖం గురు శిష్యులకు విధించబడలేదు. గురువు తూర్పు కూర్చుంటే శిష్యుడు ఉత్తరం కూర్చోవాలి. పోనీ గురువు ఉత్తరం కూర్చుంటే శిష్యుడు తూర్పు కూర్చోవాలి. గురువు గారికి కానీ భగవంతుడికి కానీ అభిముఖంగా కూర్చోకూడదు, సేవించకూడదు. దేవాలయంలో కూడా మనం తలుపు తీయగానే ఎదురుగా వెళ్లి స్వామిని సేవించొద్దు. పార్శ్వ విన్యక్త హస్తః పద్మాధాత్రి తరాత్రి అపం యుద్ధరణ రంగరాజం దేహం అంటారండి అది పార్శ్వ పక్కకు సరే అది ఆ సందర్భం కాదనుకోండి విషయం అది. ఒక పక్క నుంచి వెళ్లి స్వామికి శాష్టాంగ ప్రార్థన ఎదురుగా వెళ్లి నమస్కారం చేయకూడదు. ఆరాధన ముగించి బయటికి వస్తున్న అర్చకుని కూడా అటు ముఖంగా వెళ్లకూడదు. గురువు అఘిముఖంగా వెళ్ళకూడదు. శాస్త్రం. అందుకే ఉదన్ముఖః శిష్యుడు ఉత్తరాభిముఖంగా ఉండి కృతస్వాంగ కరణ్యాసః. ఇది మంత్రం కాబట్టి మంత్రాన్ని జపించాలంటే ముందు ఏం చేయాలి? అంగన్యాస కరణ్యాస చేయాలి. ఇది చేయబడి ఎలాగు మంత్రాభ్యాం వీటితోటి. మంత్రములతో మంత్రములు అంటున్నావేమిటి అంటే ఇది నారాయణ వర్మ కాబట్టి నారాయణ మంత్రం. నారాయణ మంత్రం అనేది మూడు రకాలుగా ఉంది. అష్టాక్షరి, షడక్షరి, ద్వాదశక్షరి. కాబట్టి మీ మీ ఫలాన్ని ఉద్దేశించి ఐధికమైతే ద్వాదశాక్షరి షటాక్షరి ఆవశ్యకమైతే అష్టాక్షరి లేదు రెండికి అష్టాక్షరి అష్టాక్షరి ఏటువంటిది ఐహల విజ్ఞం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలోకి రెండో వస్తాయి కాబట్టి అయితే అష్టాక్షరితో చేయండి కాదు సడక్షరి ఓం విష్ణవే నమః ఎవడి తరిక్షలు చెప్తారు మాకు అలాగే ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవా ఏదైనా రెండు మంత్రలు అన్నారు. అంటే ద్వాదశ షట్ లేదా అష్ట షట్. ఇలా మంత్రములతో అంగన్యాస కరణ్యాసములు చేసి వాగ్యతః ఇది చాలా.
ప్రధానం. మనం ఇంతకు నుంచి దీన్ని మర్చిపోయాం. మంత్రాధ్యాయం అంటే రెండు మంత్రాలతోటి అందుకే ఆయన చెప్పినారు. దీనికి సాంప్రదాయ వ్యాఖ్యానం ద్వయ మంత్రంతో ఉంది. రెండు వాక్యాలు కదా ఇందులో చెప్పడం అది కానీ శిష్టాచారం ద్వయ మంత్రంతో అంగయాక కరణ్యాసం చేసి ముక్తి ప్రధానం కాబట్టి హిందీ ఈ ప్రధానం కాబట్టి దాంతో అనేది స్వారస్యార్థం ఆచార్య వ్యాఖ్యానం చెప్తాం ఈ వ్యాఖ్యానం సడచ్చరి అష్టాక్షరి చెప్తాం ఏ మంత్రం జపిస్తున్నా ఏ గ్రంథం మనం పారాయణం కావడమైన మంత్రమే అస్య శ్రీ రామాయణ మహామంత్రస్య వాల్మీకి భగవాన్ ఋషి. దాని మీద కావ్యం అనండి ఇంకోటి అనండి అనండి 24000 అక్షరాల శ్లోకాల మంత్రం అది రామాయణం. 18000 శ్లోకాల మంత్రం భాగవతం. లక్ష శ్లోకాల మంత్రం మహాభారతం. ఇవన్నీ మంత్రాలే అందుకే జపిస్తున్నప్పుడు అంటే పారాయణం జరుగుతున్నప్పుడు మధ్యలో వేరే విషయాలు మాట్లాడకూడదు. తపస్సు వాధ్యాయనం చెప్తున్నా పాలు కార పెట్టావా అంటారు. ఆ శ్లోకం పూర్తయ్యి ఇద్దరు ఇవ్వు అది పాలు పోవు టీ నీకే వస్తుంది వాళ్ళు ఇద్దరు ఇగిస్తారు. ఇద్దరేం కాదు ఇంకెప్పుడు ఎద్దేపు పూలు తీయలేదు. తోం తపస్సు వాధ్యాయనం చెప్తున్నా ఇది మొదలు. అది పారాయణము కాదు జపము కాదు. వాగ్యత ప్రధానం వాక్కును కట్టుకోవాలి. నియమం ఆ సర్గ ఆ సర్గ పూర్తయ్యేంతవరకు మాట్లాడాలి. పారాయణం మధ్యలో మాట్లాడాము అంటే మళ్ళీ మొదట నుంచి పారాయణం చేయాలి. ఆపిన దాన్ని మళ్ళీ మొదలు పెడితే అది పారాయణానికి విచ్చిత్తి అనే అర్థం శాస్త్రం. అందుకే వాగ్యతః. స్నానము వాక్కును నియంత్రించుకోవాలి. ఒక్క వాక్కు ఉంటే లాభం లేదు. మనస్సు కూడా శుచిహి. శుచిహి అంటే అన్యాలోచన శూన్యః అని వ్యాఖ్యానం చెప్తారు విరలాదివ్యంలో. ఇతర ఆలోచనలను పోగొట్టుకొని స్నానము చేసి దేహశుద్ధి. సాయశుద్ధి, వాక్శుద్ధి, మనస్సుద్ధి 3 కావాలి అంటే మనస్సులో ఆ సమయంలో ఇతరమైనటువంటి ఆలోచనలను శిశర్యం ఉన్న వ్యాఖ్యను.
విధమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. ఇలా అయ్యి నారాయణమయం వర్మ సన్నస్యే. ఎంత బాగా చెప్తున్నావో చూసారా పూర్తిగా మరి అందులో ముడిగిపోయి వస్తాను. నారాయణమయమైనటువంటి కవచాన్ని కట్టుకోవాలి. మరి కవచం కట్టుకోవద్దు. కవచం విధానం అంటే సన్న స్కీత్ నహ బంధనే ధాతువు బాగా కవచాన్ని కట్టుకోవాలి యుద్ధానికి పోతున్నాం కదా కవచం ధరించొద్దా ఇది ఏం కవచం నారాయణ మయమైన కవచం అంటే మనం మనం కాదు యుద్ధానికి పోయేది కవచం తీసుకొని పోతున్నాం. లోకంలో కవచం మెడ నుంచి ఉదరం వరకే ఉంటుంది. ఏమిటి కారణం అంటే చమత్కారంగా వనించాలి. యుద్ధంలో నాభి కింది భాగాన్ని కంఠము యొక్క పై భాగాన్ని ఆయుధంతో కొట్టకూడదు అని. యుద్ధ నీతి. రాజనీతి అది యుద్ధ నీతి అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఆ యుద్ధ నియమం అంటాం కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి యుద్ధానికి. రాత్రి యుద్ధం కూడా ముందు అనుకుంటేనే చేయాలి. యుద్ధం ప్రారంభించే ముందు యుద్ధం సంప్రదించుకుంటారు. ఇద్దరు సేనాపతులో ఇద్దరు రాజులో మరి మన యుద్ధం పగలు మాత్రమే రాసుకున కూడానా? అంటే రెండు కూడా చేద్దామంటే రెండు పోయేద్దాం. లేదు పగలు లేదంటే పగలు పోయేద్దాం. అలా ముందు కట్టుబాటు అనుకోని నియమం ఒప్పందం చేసుకొని యుద్ధం చేస్తారు. ఆ ఒప్పందం దాచారంటే వాళ్ళు ఓడిపోయినట్టే. ఇంక వేరే యుద్ధంతో పనిలేదు. నోరు ముక్కి వెళ్ళిపోవాలి అది పద్ధతి ఉంటుంది. ఆ రాత్రి యుద్ధం మొదలైంది అప్పటిదాకా లేదు రాత్రి యుద్ధం. అది అనుకోని అంటే మనం సమయం సరిపోవడం లేదు మరి అనుకోవడం మరి కావట్లేదు రేపటి నుంచి రాక్షి సమయం చేద్దాం. సరే చేద్దాం ఇద్దరు ఒప్పుకుంటే చేస్తాం. అది నీతి ఇద్దరు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్నారు లేకుంటే వీడు ఎట్లా వచ్చేడు వాడు ఎట్లా వచ్చేడు. ఒప్పుకోకుండా ఒకడు మొదలు పెడితే వాడు ఓడిపోయినట్టే. ధర్మం తప్పితే ఊరిపోయినట్టే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ కవచాన్ని కట్టుకోవాలి. అది ఎప్పుడయ్యా అంటే భయ ఆగతి. భయం వచ్చినప్పుడే ఈ కవచాన్ని ధరించాలి. ఏం భయం? మనం నిరంతరం భయంలోనే ఉన్నాం కదా. సంసారం అండి. సంసారం అనే మహా భయంలో ఉన్నప్పుడు మనం ఆపదలు ఏంది ఇప్పుడు? ఇది ఇంకా మహా ప్రమాదకారి. నిజంగా భయం భయంగా వస్తే ఇబ్బంది లేదు. అది విషం అని తెలిస్తే మనం తాగం. దానికి పేరు అమృతం, తాగితే తాగుతాం. పేరు ఉంది కదా పయోముఖ విషకుంకుమము. కుండ ఉంది. లోపల అంతా విషం. పైన పాల మెరుగు పెట్టాడు.
దురుగుంటుంది పాలు అది పైనే ఉంది దాని గురించి ఏమనుకుంటాం మనం అబ్బా పాలు ఎంత కమ్మగా ఉన్నాయి అని లోపల పోసుకుంటాం తెచ్చాం అలాంటిది సంస్థ ఆహా భార్య ఓహో రంభ ఆహా మేనక ఓహో పిల్లలు ఓహో భవనారు ధనములు సంపదలు అంటున్న ఆ కొద్ది నింద నీతి ముందు రమ్ము ఉంచుతాయి ఈ మల లేవకుండా కదా కానీ ఇవన్నీ భయోముఖ విషకు ఉన్న మాట అది. అందుకే భయ అంత బాగా చెప్పాడు వ్యాసుడు నవ్వించుకుంటూ ఆగేది ఆయన సరే భగవంతుడి మీద మంచి ఆపద రా కానీ అంటాడు. నిజమైన అంటే పోయి ముడిపోదాం లేవు. అంటే సంసారంలో ఉన్నవాడు తప్పకుండా నారాయణ కవచాన్ని ధరించాలి కట్టుకోవాలి అది కూడా నక్కేది కాదు సన్నక్కేది బాగా కట్టుకోవాలి. మధ్యలో సంధి పోకూడదు కొంచెం కవచం మార్పు వచ్చిందంటే పోతుంది. లౌక్య కవచం కంఠం నుండి నాభి వరకు నడుము వరకే ఉంటుంది, కానీ ఈ కవచం పాదాంగుఠం నుండి చిరోకిచముల వరకు ఉంటుంది. దానిలో ఫలానా ఫలానా కొట్టకూడదు అని చేస్తారు. కానీ సంసారం అనే యుద్ధంలో మనం కొట్టేవి అవి తలకాయలు. తలకాయ లేని వాడికి సమస్య లేదు కదా. ఆలోచించండి. మనం ముడిగేసి దేనితోటి వాయిన ప్రాక్తవంగా. తలకాయ జోడే కదా అన్ని అక్కయా పెట్టాడు స్వామికి. కళ్ళు చెవులు ముక్క ఇది ఒక్కడి లేదు అనుకోండి సమస్య లేదు బాగానే ఉంది. ఇవి లేకుంటే ప్రమాదం లేదు. అందుకే మొత్తం తలకాయలే పెట్టాడు. పెట్టి అందుకని సర్వస్య గాత్రస్య శిరప్రధానం. శరీరం మొత్తం అని శిరస్సు అన్నారు. అన్ని ద్వారాలు అక్కడే ఉన్నాయి. ఇది ఉపయోగించినందువల్ల, దీనిని ప్రేమించినందువల్ల, దీనిని ఎక్కువగా వాడినందువల్ల. అనుభవానికి వచ్చి పనికిరాని సారం పిప్పి లాంటిది ఉంటే వాటిని పంపించడానికి అధో ద్వారా దండి పెట్టాడు. చెప్పుకున్నాం కదా పురజన ఉపాఖ్య అనడం. ఊర్ధ్వ ద్వారాలు ఏడు అన్నాం, అగువ ద్వారాలు రెండు అన్నాం. అవి ఎందుకంటే ఇది వాడి ఉపయోగించడానికి, వాడిన దాన్ని విడిపెట్టడానికి రెండు ద్వారాలు అన్నాం. ప్రధాన తలకాయ మరి తలకాయ కవచం లేకుంటే ఎట్లా మనం దాన్నే ఈనాడు ఏమంటున్నాం హెల్మెట్ అంటున్నాం కదా హెల్మెట్ అది రాజులకు ఉంది వాళ్ళ యుద్ధంలో తడిస్తారు శిరస్త్రాణం అంటాం మనం ఇలా ఈ కవచము శిరస్త్రాణము అలాగే పాదస్త్రాణము అన్నీ మొత్తం
పాదయో జానునో ఊర్వో బుదరే హృది అథ ఉరసి ఇన్ని చెప్తున్నారు. అంటే శత్రువుల యొక్క ఆయుధాలు మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఆపదను కలిగించనంతగా దృఢంగా ఈ కవచాన్ని సన్నక్కి బంధించి అది చెప్తున్నారు పాదయోహో జానునో అలి వస్తుంటారు పూర్వో ఉదరే కృది అధ ఉరసి. ఎక్కడండి పాదములలో జానువురు అంటే మోకాళ్ళు ఊరువులు అంటే తొడలు ఉదరము అలాగే కృది హృదయము ఉరసి పక్షస్థలము. ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసేత్. ఏం న్యాసం అంగన్యాసం. ద్విజన్యాసం. ఓం నమో నారాయణాయ ఉన్నాయి కదా ఎన్ని అక్షరాలు ఎనిమిది అక్షరాలు. చూడండి పాదయోహో ధ్యానునోహో ఊర్వోహో ఉదరే రుది ఉరతి ముఖే తిరతి ఎన్ని? ఎనిమిది. కదా? ఈ ఎనిమిది అవయవాలలో ఎనిమిది అష్టరాలను ఆనుకూర్విగా. అంటే ఓం పాదయోగ నమః మళ్ళా న జా నో మ ఊర్వో ఇలా ఒక్క అక్షరాన్ని ఒక్కొక్క అవయోగం మీద ఉంచాలి. ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకారాదిని విన్యసేత్ జ్ఞాసం చేయాలి. ఏమిటది? ఓం నమో నారాయణాయతి. ఈ మంత్రాన్ని ఈ అవయవాలలో జ్ఞాసం చేయాలి. లేదా విపర్యయం. అంటే ఏంటి మొదలె చెప్పాడు పాదయోహ జానునోహ అన్నాడు. పాద వల్ల శిరస్సు దాకా చెప్పాడు. లేదా శిరస్సు వల్ల చెప్పుకోండి. ఓం శిరస్సులో మర నా ఏదో ఉదరంలో వక్షస్థలంలో ఇట్లా తీసుకొని శిరస్సు నుంచి పాదముల దాకా కానీ పాదముల నుండి శిరస్సు దాకా ఆనుపూరిగా కానీ పరిచయంగా కానీ న్యాసము చేయవచ్చు. కరణ్యాసం తత కుర్యాత్. అంగన్యాసము అష్టాక్షరి తోటి కరణ్యాసము ద్వాదశాక్షరి తోటి చేయాలి. కరణ్యాసం తత కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా అంటే ఐహికము.
పారమార్జికం రెండూ కావాలి కాబట్టి అంగన్యాతం అష్టాశ్చరి చేస్తే కరణ్యాతం ద్వాదశాక్షరు చేయాలి. ద్వాదశాక్షర విద్యయా ప్రణవాది యకారాంతం అంగుళి అంగుష్ట పర్వసు. ఎలాగది అంగుళి అంగుష్ట ఇక్కడ నుంచే అన్నమాట అంగుష్ట పర్వ అంటాం కదా ఇవి పర్వలు అంటాం. వాటిని ప్రణవాది యకారాంతం ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్తే ఏంటంటే ఏ మంత్రమైనా చివర ఏముంటుంది యానే ఉంటుంది చతుర్ధి వక్తులు మరి అందుకే నారద పురాణంలో తనవాది తథ జ్ఞయంతం సముచ్చరే సంకటి. ఒత్తు కొట్టడం సత్తా అంటాడు. ప్రణవాది అంటాడు బాగానే ఉంది అట్లే నే అంటాం అంటాడు. నే ఏమిటిలాగా వద్దు మనం. వ్యాఖనమత్తి వస్తుంది. సు ఔ జెత్ అం ఔ చెత్ తాభ్యాంభిస్ నే భ్యాం భ్యత్ ప్రత్యయం. చతుర్ధి విభక్తి ప్రత్యయం ప్రథమా విభక్తి ద్వవిభక్తి ఏకవచనం జ్ఞే. జ్ఞే అంటామంటే చతుర్ధి అర్థం అన్నమాట. నారాయణాయ ఏ విభక్తి? అగ్నయే హరయే కదా చతుర్థి అంటే కొరకు అన్నమాట తన కొరకు నారాయణాయ నమః నేను నా కొరకు కాదు నారాయణుని కొరకే, నేను నా కొరకు కాదు భగవంతుని కొరకే, నేను చేసే పనులు నా కొరకు కాదు పరమాత్మ కొరకే, దానం చేసేటప్పుడు అర్పించేటప్పుడు. చతుర్థి విభక్తి చెప్పాలి. చతుర్థి సంప్రదానే అని వ్యాకరణ సూత్రం. సంప్రదానం దానం కాదు. ప్రధానము కాదు సంప్రదానం. అంటే దానం అంటే ఇచ్చుట. విచ్చం అయిపోతుంది. ప్రధానం. విషేధమైన దానం. అది సంప్రధానం, సమ్యక్ ప్రధానం. చక్కగా బాగా ఇచ్చుట. అంటే అర్పించే వస్తువు మీద మమతా బుద్ధి రాహిత్యంగా దానం చేయాలి. సంప్రదదే నా మమ.
ఇది నాది కాదు, నా వస్తువు నీకు ఇస్తున్నాను అన్నది దానం కాదు. ఆ మాట అన్నందుకే బరిని రసాతనం దాకా చూశాడు మళ్ళీ పైకి లేవకుండా. నాది నీకే ఇయ్యడం ఏంటి అప్పలా చూడని నా వస్తువు రైన్జీవి కాదు నేనిచ్చాను. ఎవరిది వస్తువు గుమ్మత్త ఎవరిదండి? కష్టపడి వరాహ అవతారం సముద్రం లోపలికి పోయి బురదంతా అట్టగా అట్టగా పట్టుకొని వచ్చాడు కష్టపడి చేసుకున్నది ఆయనే. మనం దర మనది అంటున్నాం. ఎవరు ఏంటి భూమి? ఆయన సాంగ్ ఊరుకున్నాడు. ఊరుకున్నాడు పిల్లలు ఆయన. మరి అది వచ్చి తర్వాత సంగతి చెప్తా నా భూమి నాకు ఈ మొహర్ వచ్చి తీసుకున్నాడు. అందువల్ల అది కావాలి. దాన్ని సంప్రదానం అంటారు. అందుకే ప్రణవాది యకారాంతం ఓం నుంచి మొదలుపెట్టి యకారం ఏమంటున్నారో అదే ఉంటుంది. ద్వార తక్షణలోనూ యానే ఉంటుంది. ఆ తక్షణలోనూ యానే ఉంటుంది. సడక్ చెరువు మాత్రం వే ఉంటుంది. ఇలా చెప్పుకొని అంగుళి అంగుష్ట పర్వతు న్యసేత్ సగు చెప్తున్నాడు. న్యసేత్ హృదయ ఓంకారం. హృదయంలో ఓంకారాన్ని ఉంచాలి. వికారం అనుమూర్ధని ఇదేం చెప్తున్నాడు? మొదలేమో అష్టాక్షరి ద్వారా చెప్పాడు. ఇప్పుడు సహస్ర చెప్తున్నాడు. సదస్త్రి తోటి అది మొదలు చెప్పేసారు కదా యథాక్రమం అని అర్ధమైపోయింది. సదస్త్రి ఎలా చెప్పాలి మరి అంటే సదస్త్రిలో ఓం అనేదాన్ని హృదయంలోనూ వికారం అనుమూర్ధని మూర్ధకు అను. ఈ భాగంలో వి కారాన్ని అనుమూర్తి అని షకారంతో భ్రువోర్మధ్యే రెండు బొమ్మల మధ్యన ష సకారం తు భృవోర్మచ్ఛే నకారం శిఖయాదిశేత్ శిఖలో నకారం విశేషం చేయాలి వేకారం నేత్రయోహ యున్జ్యాత్ నేత్రములలో వే కారాన్ని వేరే దాన్ని ఉంచాలి. నకారం సర్వ సంధిషు అన్నీ అంగుళి అంగుష్ట పర్వసు అంటామే అలాగా అన్ని సంధులలో ఉంచాలి.
సర్వ సంధిషు మకారమస్త్రముద్దిత్య మంత్రమూర్తిహి భవేత్ అప్పుడంటే మకారం అస్త్రాయభత్ అన్నమాట. మా ఉంటుంది మా ఏం చేయాలంటే ఇది అస్త్రాయ పద్ అని అస్త్రానికి మకారాన్ని ఇలా తనలో తాను న్యాసము చేసి జపం చేసేవాడు జపము వేరు తాను వేరు. అన్న భావన విడిచి పెట్టాలి. మంత్రం వేరు, తాను వేరు కాదు. తానే మంత్రమూర్తి కావాలి. ఆగమశాస్త్రంలో కూడా ఆరాధించబడే పరమాత్మ వేరు, ఆరాధించే అర్చకుడు వేరైతే పరమాత్మ వేరు. సృష్టి న్యాసము, లయ న్యాసము, స్థితి న్యాసము. మూడు న్యాసాలు తనలో చేసుకోవాలి అర్చకుడు స్వామి ముందర కూర్చొని కప్పులు పెట్టుకొని కూర్చోవాలి. కూర్చొని తానే దేవతా మూర్తి కావాలి. పరమాత్మను పరమాత్మే ఆరాధించాలి ఇంకో ఆరాధించాలి. మనకి ఎక్కడ ఇది యోగ్యత? ఆ పాంచభౌతికమైనటువంటి మలమూత్ర పూయిష్టమైనటువంటి శరీరంతో పరమాత్మను అరవించు. అది యోగిత ఉందా? అందుకే భగవంతుడిని ఆరాధించాలంటే పరమాత్మును ఆవాహన చేసుకోవాలి. మనమే ఏ దేవతా మూర్తి మనం కావాలి. అయి తనను తాను ఆరాధించుకోవాలి మనం ఆయన్ని ఆరాధిస్తాం. నేను మన చెప్పాను కూడా. పరమాత్మ ఆరాధన పూర్తి చేసి తలుపు తీసిన దర్శకుడికి ఎదురుగా భక్తులు వెళ్ళకూడదు, ఒక్కొక్కసారి భస్మం అయిపోతారు అంటారు దర్శకులు కానీ మంచి ఉగ్రంలో ఉన్నారనుకోండి. అక్కడ అరవపల్లి క్షేత్రం సూర్యాపట్నం దగ్గర ఉంది, ఇప్పుడు పోయి ఎందుకు ఎట్లా ఉండేది అని ఆ అరవపల్లి ఆ చూస్తాను, అరవపల్లి క్షేత్రంలో సూర్యాస్తమయం అయితే ఎవ్వరు ఉండకూడదు అందరూ కిందకే పోవాలి. ఇది బయట కూడా ఉంటది. అది ఉంటది కొండలో కొలక పడే పద్ధతి. ఓ మహా భక్తుడు వచ్చాడు స్వామి మంచి మహా భక్తుడు నమస్తే శాస్త్రవేక్త మహేష్ భక్తుడు బాబు. వచ్చాడు స్వామి మందిరం కూర్చున్నాడు ఆ ఆ అత్యవుడు అయ్యా పొద్దుగా కూర్చున్నది వెళ్ళండి అంటే అని నేను వస్తానులే అయ్యా అన్నాడు. అంటే నేను తాళం వేసుకో ఆత్మ శివ వేసుకొని ఆయన బయటికి పోతే స్వామి మీద కూర్చున్నాడు. తన పాదంలో తాను మునిగిపోయింది మర్చిపోయాడు.
అంతర మొత్తం అయిపోయాడు, అర్ధరాత్రి సాయంత్రమే ఉండకూడదు మరి స్వామి నియమం అది, వీడు ఉన్నాడు, ఉమానితో సర్పం వచ్చేసింది దా తీసింది. మొత్తం తెల్లారే వరకు నా మొత్తం నల్లగా అయిపోయింది మనిషి. విషం. ఇది వద్దు నిజంగా మళ్ళీ. ఆ చోట వచ్చాడు అయ్యో ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడే వెళ్లిపోయాడేమో. ఏం చేస్తాడో అర్థం చేసుకుంటున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం 12వ రోజు మామూలుగా వెళ్ళిపోయాడు. ఏమి స్వామి స్వామిని అడిగాను నీ భక్తుడు నీ దగ్గర ఉండొద్దు అయ్యో నీ మీద వెళ్ళాలి చంపుతావా చంపుతావా ఇక జరుడ మంత్రంతో దాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు స్వామి చెప్పాడు, వాడు నా వాడే, వీడు నా వాడే కదా అని. నువ్వు ఎవరిని ఆచరించి ఎవరిని తీకరించావో చెప్పు అన్నాడు. నన్ను ఆశ్రయించావు వేరే మార్క్ అనేది నా నియమాన్ని దాటుతాను అన్నావు నా పృత్యుడిని ఆశ్రయించావు నన్ను ఆశ్రయించినట్టు ఆశ్రయించావు నీ నువ్వు పరిశుద్ధిగా ఉన్నావు. బతికావు. గుడ్డ మీదకి వచ్చే భక్తులందరూ ఇంత పరిశుద్ధిగా ఉంటారని హామీ ఇస్తావా? అందరూ నడిపిస్తావా? ఇక్కడ నివాసం ఏర్పరిస్తే ఇది పుణ్యక్షేత్రం కాదు సంసారం ఉంటుంది, ఇక్కడ భార్యాభర్తలు కాపులం చేస్తారు, తల్లి బిడ్డలు ఉంటారు, తల్లి కొడుకులు ఉంటారు. శత్రువులు ఉంటారు. ఇదంతా మలమూత్ర నిలయం అవుతుంది. నీలాంటి వాడు ఎవరిని అలా ఇస్తాడో చెప్పు అని. కాబట్టి పరమాత్మను ఆరాధించాలంటే పరమాత్మని తనలో ఆవాహన చేసుకోవాలి. అలాగే మంత్రాన్ని జపించాలంటే మంత్రమూర్తి తాను కావాలి. ఆరాధనలో దేవతామూర్తి తానే కావాలి. జపంలో మంత్రమూర్తి తాను కావాలి. అలా కానినాడు ఆ మంత్రాన్ని జపించే హక్కు యోగ్యత దానికి లేదు.
తాను మంత్రం కావటానికి ఏర్పడబడబడినదే అంగన్యాస కరణ్యాసములు. అది ఎందుకో మరి అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు ఇలా చెప్పుకోవాలి అంటే మంత్రం దానిలో ఆవాహనం చేసుకోవాలి. అదేదో రాని మనం ఇప్పుడు చేస్తాం తల మనం చూస్తాం. పరిశేక్షణం చూపించండిరా సాపా చేస్తే అంటే ఇలానే వేసుకొని చేస్తున్నాం. మొదలు తినాలి దాని మీద కాదు. అది ఎందుకు అర్థం కాదు. పరిశేక్షణం దేనికి? మల్లా ఉత్తరా దీనికి ఏం చేయాలి ఏముంది అందులో మనము చేసేటువంటి భోజనం దగ్గరికి భోజన పాత్ర దగ్గరికి భూత ప్రత పిశాచ శక్తులు ఏవి రాకూడదు ఈ అపరిశుద్ధి అంటకూడదు అది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అపరిశుద్ధిలోనే తింటున్నాం ఈ అడ్డకపోవటం అనేది మనం పరిశుద్ధిగా ఉండి అపరిశుద్ధి పక్కన ఉంటే అది అంటకూడదని మనం ప్రతి విధంగా చేయాలి మనం అందులో కూర్చున్నాం అంటే అడ్డకపోలేం అనేది ఇంక పరిశుద్ధి తినండి తినకూడని చోట కూర్చొని తింటూ పరిదర్శనం చేసినందువల్ల అదే జరుగుతుంది అట్లా అని. అందుకని ఆచార ప్రభవో ధర్మః దాన్ని పాటించలేదు. ఎందుకు మనం ధన్యావందనం చేసుకుంటాం అని చెప్తాం ఉత్తిష్ఠంతో భూత పిశాచ ఏకే భూమి భారగా ఏకేతాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమం చెయ్యి. మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న భూత ప్రత్యక్ష ప్రజలన్నీ అమ్మ నమస్కారము, మీరంతా విడిపోండి. సంధ్యావందనం చేసుకోవాలి, మీకు బాధ అవుతుంది, ఇది ముందే విడిపోండి. అంతా అది భారతీయ సంప్రదాయం. దుష్టులను కూడా మనసు నొప్పించకుండానే మన పని మనం చేసుకుంటాం. ఏం మీ పాపం చేసుకుంటా కొంచెం దూరంగా వెళ్ళండి. తర్వాత కావాలంటే వెళ్ళండి. అంత దూరంగా ఉండండి. అది రిక్వెస్ట్ చేసి వాళ్ళని దూరంగా పంపించి అవునండి మనం చేసుకుంటాం. అంటే ఎంతటి సహృదయం. ఇది ఎంత అమృత హృదయం దాన్ని గమనించాలి. అలాగే మన చుట్టూ మన భోజన పాత్ర చుట్టూ మన చుట్టూ దిగ్బంధం చేస్తాం. అవేవి రాకూడదు దీని చుట్టూ ఏది రాకూడదు. అది చెప్తాడు వశిష్ట మహర్షి పరిశేధన చుడుతుంటేనే మధ్యన నీరు తెగిపోయింది ధార.
ఏం చేస్తాం ఇలా అని నోట వేసుకుంటూ పోతున్నాం. ఆ చుట్టూ ఆ కడిగే చుట్టూ జలధార ఉండాలి. ఆ ధార దాటి ఏది రావు. అవతల ఉంటాయి. అది మంత్రభూతం. భూ హు హు వా స్వ మతం చెప్పుకుంటాం కదా. ఈ మంత్ర భూతమైన ఈ ధార చుట్టూ దూరంలో ఉంటాయి ఇవైనా. అలాగే వశిష్టుడు పరిజయం అలా చుడుతుంటే మధ్య వజ్ర ఆగిపోయింది. తరిగేలు పదార్థాలు ఉంటాయి మనం పదార్థాలు ముందే ఉంచుతాం. మొదలు రాజ్యంతో అభికారం చేసి మళ్ళా వడ్డన పూర్తి అయిన గుర్తుకు మళ్ళా రాజ్య అభికారం చేస్తాం. రెండోసారి నెయ్యి వేయకుండా మొదలేమో పాత్ర ఆగారం. తరువాత ప్రసాద ఆగారం అంటారు. పైన నెయ్యి వేయకుండా ప్రజెంత కూడా. అలా చుడుతుంటే ఈ పాత్రలో అన్న పాత్రలో వడ్డించే పదార్థాలలో పరిశేక్షణ యోగ్య పదార్థం ఉంటే పరిశేక్షణం ఆగిపోతుంది. వాడికి అప్పుడు తెలిసింది అన్నమాట. ఇలా ఉద్యోగం లాగా ఆగిపోయింది. చూశాడు ఏముంది అక్కడ ఎక్కడ ఆగిందో అక్కడ ఏముంది. అక్కడ నరమాంసం ఉంది. ఇప్పుడు కదా చెప్పాను కదా మిత్ర తవ కూడా అని చెప్పాను. కల్మాస పాతుడు అని అది చెప్పాను. దాంతో ఏమిటంటే అర్థమైపోయింది. కానీ ఏది వడ్డించాడో తినేవాడికి అడగకుండా తెలిస్తేనే వాడు బ్రాహ్మణుడు, ఇవాళ ఏం పురగ ఇష్టం ఉన్నాడు అనుకోండి ఆ బ్రాహ్మణుడు అన్నమాట. కళ్యాణ గురించి వాడికి ఇష్టం ఉన్నాడు అని అన్నాడు అనుకోండి చెప్పరా సరే పోరా అంటావ్, నీకు అధికారం లేదు. కూర్చుంటే ఒక ప్రధాకరాన్ని యోగ్యములు శుచీని అభ్యవహారాన్ని మూలాన్ని చపరాన్ని. ఎంత బాగా చెప్తారో వాళ్ళు మీకు రాముడికి ఎన్ని ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి ఇచ్చాడు. శుచీని అభ్యవహారాన్ని తినడానికి యోగ్యమైన పరిశుద్ధములు మూలములు ఫలములు. దేవతా నివేదితములు. యాత్ర మనకు మనకు పొయ్యి నమ్మి జరిగేది వత్రా జరిగేది మన తెలియని మందు లేదు ఏదో ఆకలి ఆలై తింటా ఏదో రాయకూడదు ఏమో శేఖరి రోగం వస్తే మందు పోతాం అంతే ఇది తింటాం రోగం వస్తే మందు తెగిరిపోతుంది అది తింటాం మళ్ళా ఇది తింటాం అది తినడం ఏంటి రోగం ఉంచి తినే రోగం పోచి తినే అని మన భయం అంటే ఎలా తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది అలాంటి శుద్ధి కావాలి. దాన్ని విరుద్ధంలో పెట్టుకొని అందుకే.
మంత్రమూర్తిహి భవే ఇది ప్రధానం, ముఖ్యంగా ఏం చేయాలి మనం మంత్రమూర్తి కావాలి. సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిద్యతీత్, చివరికి విసర్గం ఉన్నాయి నమః అంటాం కదా అది భట్ అత్రాయ భట్ ఓం నమః భట్. అని విసర్గ రిచుతో చేసి నమః మంత్రా విచ్చరించి ఫట్కారం తోటి అంగన్యాత హరణ్యాతలను ముగించాలి. అది సర్వదిక్షుమి నిర్దశేతు ప్రాచ్యై ప్రతీచి మనం చెప్తాం కదా ఇలా ఎనిమిది దిక్కులలో కూడా. ఇదే మంత్రంతో దిగ్బంధం చేయాలి. మనం ఓం భోం భోం భోం సుభా ఇది దిగ్బంధః అంటాం. అది గాయత్రి మంత్రం తోటి. అలాగే విష్ణు గాయత్రి తోటి ఓం నారాయణాయ విద్మహే దిగ్బంధః అని మన ప్రమాదం శాస్త్రం ఉంది. ఇలా అన్ని దిక్కుల్లో బంధం చేసి ఆత్మానం పరమం ధ్యాయే. ఇప్పుడు పరమాత్మను ధ్యానం చేయాలి ఆత్మానం పరమం. పరమాత్మానం కాదు ఆత్మానం పరమం కావాలి అని చెప్పారు అంటే పరమాత్మను. ధ్యానం చేయాలి. మళ్ళీ పరమాత్మ అంటే ఎవరు అనుకుంటామా? ధ్యేయం షట్ శక్తి విరియుతం. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు అనే వాటితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుడిని పక్కకు పోతాం కదా మనం. అలా పక్కకు పోకూడదని అలాంటి శ్రీమన్నారాయణుడిని పరమాత్మను ధ్యానం చేయాలి. విద్యా తేజస్ తపో మూర్తిం ఇమం మంత్రం ఉదీరయేత్. ఇంత ఇంత తర్వాత మంత్రాన్ని ఉచ్చరించాలి. ఎలాంటి మంత్రాన్ని? విద్యా తేజ తపోమూర్తిం. ఈ మంత్రంలో ఏముంది? విద్య, తేజస్సు, తపస్సు. మూడు ఉన్నాయి. ఆ మూడు మూర్తి భవించిన ఈ మంత్రాన్ని ఉదాహరే ఉచ్చరించాలి. చమత్సకారం గమనించండి. ఎక్కడ మీకు మన వరకునే మాత్రం ఏం లేదు. సడక్ అక్షరో, అష్టాక్షరో, ఇంకో ద్వాదశాక్షరో ఏమీ లేదు.
పరమాత్మను మన శిరస్సు నుండి పాద అంగుష్ట నఖముల వరకు ఉన్న ప్రతి అవయవాన్ని రక్షించమని ప్రార్థిస్తాం. అదేమంటారు? ఎంత దాకా వెళ్ళాలి? మన శరీరంలోని ఏ అవయవము దేనికి ప్రతీకో? దాన్ని పరమాత్మ ఏ రూపంతో సృష్టించాడో ఆ రూపంలో ఉన్న పరమాత్మ ఆ అవయవాన్ని అలా కాపాడు. అంటే పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని గమనించుకుంటే భూపాదౌ ఇచ్ఛనాభి దివ్యత్ ఇప్పుడు కేశవుడు ఉన్నాడు అతను అందమైన కేశపాశములు కలవాడు. కేశవ దాట నుండి సంహరించినవాడు బ్రహ్మ రుద్ర అని మూడు అర్ధాలు ఉన్నాయి కేశవానికి ఓ మాత్రం ఒక్కగా అలాగే అజ్ఞః భక్తానాం అపరాధ అజ్ఞః స్వామికి ఒక పేరు అజ్ఞుడు అంటే ఏమీ తెలియనివాడు పోనావా? పరమా తెలియని వాడా? అంటే తెలియని వాడు. ఏం తెలియని వాడు? భక్తులు చేసే తప్పులు తెలియని వాడు. ఆ మరి అది వేరే రాయవాలి అది వేరే గురించి. ఎందుకంటే మనం చేసిన తప్పులు స్వామికి తెలుస్తాయి అనుకోండి మనకైతే ఏంటి ప్రతి తప్పుకు శాస్త్రం అని చెప్పి శిక్ష. నీవు ఈ తప్పు చేశావు అని చెప్పారంటే మీరు అందరూ వింటారు. అబ్బే మా వాళ్ళు మంచి వాళ్ళండి ఏం తప్పు చేయలేదు మనం చెప్తాం కదా అదే. ఇదే కానీ కొంచెం మార్చి. మా భర్తం. సుపజం వాపి నిందాం కురువంతి నరా కల్ప కోటి చటేనాపి నక్షమాలయో సుందరే నా భక్తుడు చండాలుడైనా సరే వానిని నిందిస్తే అలాంటి వానిని నేను క్షమించను అన్నాడు. విచేత దురాచారః భజతే వామన నియమాతు సాధుదేవ సమంతవ్య ఒక ఆచారమ్మ పనిలేదు నన్ను చేడిస్తే మంచిది. కాబట్టి పరమాత్మ ఏ ఏ రూపంలో, ఏ ఏ అవతారంలో, ఏ ఏ భాగంలో మన శరీరంలోని ఏ ఏ అవయవాలను సృష్టించాడో
ఆ అవయవాలను ఆ రూపంతో కాపాడాలి. అంతా ఒకడే పరమాత్మ ఒకడే. ఇవన్నీ ఆయనవే అవయవాలు ఎక్కడివి? అతనివే అతని సృష్టి. అతన్ని అతను కాపాడుకొని. అదే మంత్రం. అంటే ఇందులో ఏ ఒక్క శ్లోకమో మంత్రం కాదు. ఏ ఒక్క అక్షరమో మంత్రం కాదు, మొత్తం శ్లోకాలు కలిసి మంత్రం. జపిస్తే ఈ మొత్తం జపించాలి. ఒక రోజు చదువుతానండి అంటే జీరో. నూటికి 99 వస్తేనే పాత అన్నమాట. 98 తెచ్చినా పే. హరే యుదద్యాత్ మమ సర్వరక్షా ఇందులో మొదటి మాట హరయే నమః అంటాం కదా మొదటి పేరేమిటి అంటే మనకి ఏమిటి దీన్ని దీన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ప్రతి నామానికి వ్యుత్పత్తి తెలియాలి. అర్థం తెలియాలి. అర్థం తెలిసినప్పుడే ఆ స్వామి అలా ఎందుకు కాపాడాలో అర్థమవుతుంది. ఉదాహరణకు హరిహి అన్నాడు. పరమాత్మ నాకు అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించుగాక. తను సర్వరక్షకుడు ఎందుకంటే హరిహి ఆయన పేరే అది. హరిహి అంటే ఏమిటి? హరతీతి హరిహి. హరించేవాడు దేన్ని హరించేవాడు? పాపములను హరించేవాడు. పాపములే మనకు భయములుగా, విఘ్నములుగా, ఆపదలుగా. వస్తాయి కదా అది అది అది పాపాలు ఆ అంతే మనకెందుకు విఘ్నాలు వస్తాయి మనం చేసిన పాపాలు కదా మనకు భయం ఏమిటి? పాపాలు కలిగిస్తాయి. మనకు అడ్డుగా ఏముంటాయి? పాపాలు విరోధిస్తాయి. ఆపదలు కానీ, భయములు కానీ, ప్రమాదాలు కానీ, విఘ్నాలు కానీ వచ్చేది వేటి వల్ల? పాపం వల్ల నేను రోజు స్వామిని పూజిస్తున్నానండి, ఆయన నాకు అన్నీ ఇబ్బందులే ఇది పెద్ద పాపం. ఇంక ఇబ్బంది రాక మరేం వస్తుంది?
అంటే ఇన్ని ఇన్ని అఖిలాండ కూడా బ్రహ్మాండాలలో నువ్వు ఒక్కడివే సమయం చూపిస్తున్నావ్ ఎవడు ఎక్కడ నమ్మాడు. ఎందుకు పోవడం అండి మనం అలాగే ఆయన మనం ఒక్కడివే ఇంకొకడు లేరు కాపాడడానికి ఎప్పుడు చెప్పినా రాడండి. అదే ఇదే పైన ఇక్కడ వదులు పెట్టాలి ఇక్కడ వదులు పెట్టాలి. ఆయన ఎక్కడ ఉన్నారు రావలే? ఆయన రాడేమంటే అంటేనే వాక్యం అన్నమాట ఇక్కడే ఉన్నారు రావడానికి ఏంటి ఆయన అక్కడే ఉన్నారు. రావాలంటే పోడేమని అడవాలి రావడానికి కాదు. అయ్యో ఎందుకు పోడండి అంటే వార అర్థం ఉంది రాకపోవడం ఏంటి ఉన్నాడు అక్కడ. కాబట్టి కష్టాలు, ఆపదలు, విఘ్నాలు, ప్రమాదాలు వస్తున్నాయి అంటే మనము చేసిన పాపాలన్నీ ఖర్చు అవుతున్నాయని సంతోషించాలి. అలాగే ఉన్నాయి అనుకోండి నన్ను ఇంకా ఏడిపిస్తాయి కదా ఎన్ని బాధలు వస్తే మనం ఏమంటాం ప్యూరిఫై చేద్దాం అంటాం కదా మురికెంత పోతున్నది పరిశుద్ధి పొందుతున్నామన్నమాట స్వామి అందుకే కుంతి విపదస్తంతునస్వస్యత్ చెప్పుకున్నాను కదా కుంతి స్తుతిలో తత్ర తత్ర జగత్పతి మాకు మాటిమాటికి ఆపదలే రావాలి అని ఆపదలు పోతాయి. ఆపదలు వస్తే నువ్వు వస్తావు కాపాడటానికి. మనం చాలా బుద్ధిమంతులండి. ఎప్పుడు స్వామిని పిలుస్తాం? అయ్యో స్వామి అంటావ్ ఏం లేకుంటే నేనేంది ఏం అనుకున్నారు ఇన్నేళ్లయింది నేను పుట్టి ఇంత ఇన్నాళ్ళు బతికాను కదా ఎన్నడైనా నాకు అనుకుంటే ఏదైనా పనికి అడ్డు వచ్చిందా చెప్పండి రాదస్తా ఎందుకు మనం అంటే ఏమనుకుంటున్నారు ఏదో రాయాలి అయ్యో స్వామి భయపడితే వాడేదుకు ఇప్పుడు మరి అయ్యో తప్పు చేశాను రాదు ఆహా అప్పుడు వాడదు పరమాత్మ గుర్తొచ్చేది ఆపదలోనే అంటే పరమాత్మ నామమును స్మరించి ఆపద రూపంగా ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాము అన్నమాట. అందుకే హరిహి హరతీతి హరిహి పాపహరః భయహరః విఘ్నహరః ఆపత్హరః అని హరి ఇలా. మమ సర్వ రక్షాం న్యస్తాంగ్రి పద్మః పతగేంద్ర పృష్టే కేవలం అది కాదట తారా రూపుకు వెళ్ళాలి ఎలాంటి పరమాత్మ
గరుత్మంతుని వీపు మీద పాదములు పెట్టి కూర్చున్న హరి. తెలుసా ఎందుకో ఆయన స్వమడిపోతో ఏమో పిలిచి ఎంబడి వస్తాడా? రావాలనుకున్న వాహన రెడీగా డ్రైవర్ తల పెట్టి తీసేయండి కదా, మనం దారి ఏం కాదు మరి మహానుభావుడు వస్తారో లేదో అనుకోకుండా రెడీగా ఉన్న హరి. గరుడు మీద కూర్చొని అడిగే ఉండాలి సువానంగా రావనమ్మ. చెప్పలేదా తిరికిన్ చెప్పడు సంగతి ఏదో ఇతన్ని పడే పరివారంబును జీరడు అభ్రగవతిన్ మన్నింపడు. ఆ తరణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్సిత శ్రీకుచో పరికేలాంచలమైన వీడడు. గజప్రాణావనోత్సాహి. అర్థమైందా నేను చెప్పానా ఒక పద్యం ఇది అర్థమైందా? బాగుండదు. గజేంద్రుడిని కాపాడిన అవతారము పేరేమిటి? హరి. రాక్షసమా తామసమా మనవంతరంలో స్వామి హరిగారే అవతరించాడు ఆ పేరుతో అతను. అతను వచ్చి గజేంద్రుడిని కాపాడాడు. జజేంద్ర రక్షకుడైనటువంటి హరిని స్మరిస్తున్నారు సర్వరక్షాంత అవుతూ. ఆపదలు వస్తే ఆపదలు వచ్చిన వాడు స్వామి అని పిలవగానే ఎంత తత్తరపాడుతో పరిగెత్తుకొని వచ్చే సహజమైన భక్త వాత్సల్యాధినుడైన పరమాత్మగా ఎవరికి పేరు? హరికి పేరు. హరి అంటే అలాంటివాడు. మహానుభావులు చెప్పాను కదా వర్షం అనేది. సముద్రంలో పడితే పెద్దగా లాభం లేదు. నదిలో పడితే జలం వచ్చేస్తుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. జిల్లేడు ఆకులో పడితే చెట్టు రాలి మారిపోతుంది. తప్పు వర్షాన్ని కాదు కదా. అలాగే ఋషులు ఎంత తన్మయావస్థలో శ్లోకాలు, తత్వము, ధ్యానము, జ్ఞానాన్ని బోధించినా వినేవాళ్ళు అపాత్రులైతే అపార్థం చేసుకుంటారు. ఈ పద్యాన్ని చెప్పాను కూడా జ్ఞాపకం లేదు. ఈ పద్యాన్ని ఉస్మానియాలో సిటీలో భాగవత ఏదో చర్చా గోష్టి అని పెట్టి వ్యాఖ్యాన చర్చా గోష్టి. అలా ఉన్నారు కదా ఒక తెలుగు గెడ్డు ఒకాయన మహానుభవం.
తెలుగు మాత్రమే వచ్చు సంగతం అక్షరంలో. అతను కొన్నాళ్ళు ఒక ఏడు రోజులు కవితా రాజసూయం అని ఒకటి పెట్టి అంతా అందరిని అందరి గౌరవం వివజించాడు మనం బోధి గారితో అక్కడికి పోతే వీళ్ళు నన్ను పిలిచారు నేను నన్ను ఉత్పత్త వెళ్ళాను. వ్యాఖ్య అంటాడు ఇది ఇయ్యం మేము ఈ దృష్టిలో వెళ్ళాము. వాళ్ళు భాగవతాన్ని నవ్వుతో భాగవతాన్ని విభజించడానికి విడిచారు. అసలు భాగవతం వేద విరుద్ధం అది భాగవత వేద కాదు. ఏదో కథలు కథలు ఉన్నాయి కానీ ఇక్కడ విభాగ అవుతాను దానికి వాళ్ళ వాదన ఏమిటంటే జజేంద్ర మోక్షమే అదేంటి? ఎవ్వని జే జనెంతు జగము ఎవ్వని లోపల ముందు సర్వము తాన యైన వాడెవ్వడు అని పోదం ఉంది అక్కడ. అంటే ప్రపంచాన్ని ఆయనే సృష్టిస్తాడు, ప్రపంచం ఆయనే అవుతాడు ఎట్లా అవుతాదండి? మట్టితో కుండ ఏర్పడింది. కుండ మట్టి కాదనయ్యా. ఏం చెప్తావ్? ఆ కుండ మట్టి కుండనండి. బ్రహ్మ జగత్తు నష్టం వస్తుందా నీకు? ఏం బాధ వచ్చింది? తానే జగత్తు అయితే మళ్ళీ జగత్తు వేరే తానుంటాడా అని మన క్వశ్చన్. కుండ మట్టి అయితే కుండ కాక వేరే మట్టి లేదా అన్నయ్య? మట్టితో కుండ చేసాం. ఉన్న మట్టిలో కొంతతో కుండ చేసాం. లక్షల కోట్ల కుండలు ఉన్నా కుండల కంటే వేరే మట్టి ఉంటుంది. మొత్తం మట్టిని కుండ చేయలేం. మట్టిని ఒక భాగం కూడా చేస్తాం. భగవంతుడు మొత్తం జగత్తు కాలేదు, ఒక భాగం జగత్తు అయ్యాడు. అంటే కారణము కార్యము ఒకటి ఎలా అవుతుందండి? అర్థం లేని మాట. నవ్వే అది సరిగ్గా నాయనా. లే అది పెట్టి వండిస్తావా? ఏం భయపడి నేను తిరిగి ఏం దాయానో భయపడి ఈ గీ గీ ఇప్పుడు ఇది ఏమిటి? ఈ అగ్గి పెట్టి ఏమిటి ఈ మంట ఏమిటి? ఇది మంటనా అగ్నినా? మంట దేని నుంచి వస్తుంది? అగ్గి నుంచి వస్తుంది. నీ వాదం ఏమిటి? దేని నుంచి వచ్చిందో అది కాదు. జగత్తు పరమాత్మ కాదు. మరి మంట అగ్ని కాదు. ఇది అగ్ని కాదని ఒప్పుకో దీన్ని ముట్టుకో. కారొద్దు. కారితే నీ వాదం తప్పు.
మంట చెట్టి అగ్ని నుంచే వస్తుంది, మరి మంట ముట్టుకుంటే కాలుతుంది, అగ్ని కూడా కాలాలి, మంట ఏమంటే కాలుతుంది? నిప్పులు ముట్టుకో కాలాలి, మంట కారవద్దు ఈ శాస్త్రం ప్రకారం, మరి మొత్తం నిప్పులు. అది ఏం కాదు. సైన్స్ ప్రాథమిక జ్ఞానం అది పెద్ద శాస్త్రం అవసరం లేదు. ఏ పదార్థం నుండి ఏ పదార్థం వస్తుందో దాని ములాదం అదే. కారణం మొత్తం కార్యం కాదు కారణంలోని ఎగరేకం కార్యం. కార్యం మొత్తం కారణము కాదు. ఇక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు. సంబంధం కార్యకాలం సంబంధం ఏం చెప్తున్నావ్. ఇది వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు. దొరకగా ఈ పద్యం తీసుకున్నాం. సిరిగింజ ఎప్పుడు జరిగిందో తెలుసుకొని వాళ్ళకి అంత దూరం ఏంటంటే చివరి పాదం. శ్రీ కుచో పరిచే లాంచలమైన వీడడు లక్ష్మి దేవుడి యొక్క పైడ గొంగు పట్టుకొని ఉన్నాడు ఆయన. పైడ గొంగు పట్టుకొనే పోయాడు. ఆయన కూడా మనలాగా పైడ గొంగు పట్టుకొని అమ్మాయి కొంగు పట్టుకొని తిరిగే వాళ్ళయితే ఆయన దేవుడి ఎట్లా అవుతాడు? ఆ శాస్త్రం చెప్పింది వేద ఎట్లా అవుతుంది? చాలా గొప్పవాడవురా, ఎంత గొప్పవాడవురా నువ్వు. దేవి అండి? దేవి లేదురా నాన్న. డాక్టరు రోగికి మందు ఇచ్చే ముందు ఏం చెప్తాడు? అన్నం తినకు. ఇడ పరాన తినకు. ఇగో ఈ మందు వేసుకో. కొద్దిగా చేదుగా ఉంటుంది. కొంచెం తేడా కడుక్కొని వేసుకో. ఓహో మందు ఇచ్చే డాక్టరు కూడా తిని అంటే రుచి పడ్డాడు కదా ఆయనే డాక్టరు అందామా? ఇంకో మాట మీ సిద్ధాంతం ప్రకారమే భార్యతో ఏకాంతంగా సంతోషంగా ఏదో శృంగారం అనుభవించాలనుకున్న స్వామి దాన్ని కూడా విడిచిపెట్టి మనల్ని కాపాడటానికి. రావటంలో వాత్సల్యం చూస్తావా శృంగారం చూస్తావా? పిల్లవాడికి పాలిచ్చే తల్లి తనంలో సౌందర్యం చూసేవాడు మృగమా మనిషియా ఆలోచించు. ఈ స్త్రీ కూర్చోని పాలిస్తున్నాడు పిల్లవాడిని తీసుకొని పాలిస్తుంది. అబ్బా ఆ తనాలు చాలా బాగున్నాయండి అంటాడు ఆయన. అన్నవారు మనిశా మృదవాలు. పశువు కూడా కాదు కదా. ఇక్కడ నీ దృష్టి అది. గజేంద్రుడిని కాపాడటానికి ప్రియురారిని, ప్రియురారి యొక్క ప్రీతిని అమ్మవారిని కూడా.
వెంట తీసుకొని వెళ్ళాడు, ఎందుకు పట్టుకొని పోయాడు? పొరపాటు అక్కడికి పోగానే ఒళ్ళు మండి వాడి బదులు వీడు చంపితే కష్టమని అయ్యో వాడు కాదని కూడా నాకు చెప్పాలి అమ్మ పక్కన ఉంది. భార్యాభర్తలు కూడా పిల్లవాని క్షేమం కోసం తమ సుఖ సంతోషాలను వదిలిపెట్టి ఉదార త్యాగమూర్తులన్న పరమార్థాన్ని బోధించిన. పోతన హృదయంలో వేద విరుద్ధాన్ని చూస్తున్నారంటే వీరంత గొప్ప సాహిత్యం అంటాయా, నీకు జోహాదు అన్నారు ఒక్కసారి హభ చప్పట్టతో మారుమోగింది. చదువుకో దాని దగ్గర పని చేస్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు అడగాలంటే మీరు కూడా చదువుకో ఉండండి ఇంట్లో. ఇలా వాక్కులు జవాకులు వాకకండి. ఎందుకు చెప్తున్నాను అంటే విషయాన్ని గ్రహించే విధానం బుద్ధి ఉండే వక్ర బుద్ధి ఉంటే పారమచం అనుకుంటాను. సద్బుద్ధి ఉంటే ఇటు నుంచి పాలన తీసుకోవచ్చు. అంటే పరమాత్మ ఆపదలు వస్తే మనకు వచ్చిన ఆపదల కంటే ముందు తాను వచ్చి కాపాడే రూపం హరిది. మొదలు చెప్పాను కదా. ఒక పేరు ఎందుకు చెప్తావ్ ఒక దానికి అంటే ఇక్కడ హరి అన్నాడు. హరి అనే అవతారం ఏంద్రుడిని కాపాడింది. సర్వ రక్ష అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దాంతో స్టార్ట్ చేశాడు. అది కారణం. అంటే ఒక పేరు, ఒక నామం, ప్రతి నామం ఒక్కొక్క మంత్రమే. ఆ సందర్భంలో ఆనా ఎందుకు తీసుకున్నాడు అంటే అతను ఆ పనే చేసి ఉంటాడు. గజేంద్రునికి వచ్చిన ఆపదలో ఎవ్వడు ముందరికి రాలేదే. కరడందురు దీందురు కరడందురు మత్తుకున్నాడు కరడో దేడో అన్నాడు. కదా మనకు ఎవరికే జనుంతు జగం అంటే యస్మాత్ యహ అస్మాత్ పరస్మాత్చ్య పరం తం వందే యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం యయిదం జగత్ యోస్మాత్ పరస్మాత్చ్య పరం తం వందే అంటాడు. దాని అనువాదమే ఎవ్వని చే జనంత జగము ఎవ్వని లోపర నుండు లీనమై పోతన ఉత్తరిగా ఏం చెప్పలే అసలు గొని చెప్పాడు పాపం. అయితే ఇంత పెద్ద కావ్యాన్ని రాయలేడు ఎవడు రాయలేడు అది వేరు కానీ దాని సారం మొత్తం సులభంగా బుద్ధి గెట్టించి పని చేశాడు పోతన. అవును. తెలుగు కొంచెం వచ్చినా కాదు మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఈ రీతిలో జజేంద్రుడిని కాపాడిన అవతారం పేరు హరి కాబట్టి ప్రారంభం హరితో తీసుకున్నాం.
హరి నిదజ్యాత్ మమ సర్వరక్షాం న్యస్తాంధి పద్మః పతగేంద్ర పుత్తే గరుణ్ణి మీద పాదము నుంచి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న హరి. కైరిన్ జనానం ఇప్పుడు రెడీగా ఉంటుంది ఫోన్ రాగానే పైకి పరిగెత్తాలి. అప్పుడు నేను స్టార్ట్ చేస్తే అందులో పిక్చర్లు చూసుకుంటే చూసుకుంటా అంటే వాడు పనికిరాడు. స్వామి ఎవరు రెడీ అంటే ఎవరు రెడీ అని అంటా నేను ఎవరు రెడీ ఆ ఎవరు రెడీ ఎప్పుడు రెడీగా ఉంటారు వాహనా కార్ రాగానే పరిగెత్తాలి. గరుడి లీప్ మీద కూర్చున్నటువంటి స్వామి యక్తాంగిరి పద్మః పతగేంద్ర పుష్టి ఇందులో స్వామిని కూడా వాహనం తోటే ప్రారంభించాడు. నారాయణ కవచంలోని రహస్యం ఏమిటంటే నామ భూష ఆయుధ రూప వాహనాలు. అది చెప్తారు. పేరు ఉంటుంది, ఘోషణాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, స్వరూపం ఉంటుంది. ఆ రోజు మర మనకి మొత్తం షార్ట్ షార్ట్ గుణ్యానికి ఆరింటికి ఆరు చెప్తారు. చమత్కారంగా చెప్తారు. పేరు ఉండాలి, వాహనము ఉండాలి, ఆభరణాలు ఉండాలి, ఆయుధాలు ఉండాలి, స్వరూపం ఉండాలి. నామ రూప యాన ఆయుధానినః ఇటువైపు వస్తుంది. అంటే భగవంతుడిని భగవంతుడిగానే కాకుండా ఆయన పేరు చెప్పినా పలిచినా చాలు. ఆయన ఆభరణం, ఆయన ఆయుధం, ఆయన వాహనం. ఆయన స్మరణ ఆయన గుణం సరే ఏ ఒక్కడి స్మరించినా మంత్ర స్మరణే అవుతుంది అది ఎలా ఊరుకోలేం కాబట్టి మనకున్న స్థితిని బట్టి ఆయన యొక్క రూపాన్ని బట్టి సమన్వయం చేసుకోండి అది నారాయణ కవచం ఆ రీతిలో యస్సాంగ్రి పద్మః పతకేంద్ర పృష్టి ధరారి చర్మాతి గదేశు చాప పాశాంత ధానః అష్ట గుణః అష్ట బాహుః ఊరికే మనకుంది పోతన భాగవతం కథ ఉంది, సిరికిం చెప్పడు పద్యాన్ని చదివి శ్రీనాథుడు పోతన ఏం కవిత్వం బావా ఇది కొంచెమైనా బుర్ర ఉందా నీకు? గగేంద్రుడు ఆపదలో ఉన్నాడు, ముట్టని ముసలి పట్టి పీడిస్తూ ఉన్నది. కాపాడాలంటే ఆయుషాలు తీసుకొని పోవద్దు, ఉపకరణ దగ్గర ఉండొద్దు. సిరికి ఏం చెప్పడు, ఏదో ఏమి లేకుండా ఊటుకు గుట్టుకు పోయి ఏం చేస్తాడయ్యా అక్కడ? ఎలా కాపాడుతాడు? కాపాడే వరకు ఆయుషాలు ఉండొద్దా? ఏం కవిత్వం అయ్యా? తిన్నాడు తిన్నాడు పోతాను.
ఏమో బాబా ఆయన రాయించాడు నాకేం తెలుసా మహాశాస్త్రి మహాశాస్త్రి కూడా పోతాడు కొడుకు కాస్త గట్టిగా ఉంది కానీ ఈ రోజు అంతా ఉందా అన్నాడు అమాంతం దిగిపోయి పెద్ద రాయి తీసి బాయి వేశాడు మామయ్య మామయ్య అని కొడుకు భయపడ్డాడు ఆ వాడా ఊరికొచ్చాడు ఆ వాడా తిరుగుతున్నాడు మావయ్య, బాయిన పడ్డాడంటే తాడు ఓకేనా? పనోళ్ళు తీసుకొని రావాలి కానీ పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తావయ్యా బైక్ ఎటు దగ్గర. ఎలా తీస్తావ్ బయట పడనివ్వండి. ఇప్పుడు వాడు చెప్తే ఏం చేయాలి నువ్వు? ఒక బొకెన్ తీసుకోవాలి, ఒక తాడు తీసుకోవాలి, నగుడు పూల అని తీసుకోవాలి. అన్ని ఏపటి వేయమని వస్తావ్ ఉత్త పరిగెత్తుకొని చెల్లె తీస్తావయ్యా అన్నాడు. అవును బావ అర్థమైందా అని అప్పుడు వెళ్ళిపోతున్నాడు అర్థమైందా బావ అని ఆ ఒక్క కొడుక్కే ఇంత దిగులు ఉంటే జగత్తు మొత్తం ఆయనతో అంటాడు ఆయన పిల్లలకి బాధ ఉంటే ఆయనకి నీలాంటి తొందర పడదయ్యా, ఆర్తి ఉండదు అని తీసుకొని వస్తాడా? నువ్వు తీసుకొచ్చిన వాడు ఏమైనా అయితే ఏం చేస్తావ్? దాని పేరు వాత్సల్యం అంటాదయ్యా, అది అలాగే ఉంటుంది. పరమాత్మలో ఆ వాత్సల్య గుణం లేలినాడు. మనమే కాపాడుతాం, మనమే కాపాడుతాం. అందుకే స్వామి ఇక్కడ అలా కాకుండా అలాంటి లోపం లేకుండా. గరుడ వాహనారూహుడై ధర హరి శంఖ చూడండి. చర్మ ఆశి గద ఇషు చాప పాచ అని. శంఖము, చక్రము, గద, చర్మము, బాణము, ధనస్సు, పాశములు. అనేటువంటి అష్ట ఎనిమిది ఆయుధాలు ధరించి ఎనిమిది బాహువులతో అష్ట గుణః అష్ట బాహువు ఇక్కడ గుణః అంటే ఆయుధాలు త గుణః అష్టబాహు ఎందుకంటే గమనించండి చాలా చమత్కాయమైన పదం అంతా నారాయణ కౌశం వాస్తవంగా మా రోజుల్లో ఒక ఆరు నెలలు చదివాను ఈ శ్లోకాన్ని. నూట ఎనభై రోజులు చెప్పారు నారాయణ గారు. రోజు ఒక్క పాదం. ఒక్కొక్క రోజు ఒక్క పాదం. అందరికీ పోదు. ఈ ఆనంద అనుభూతి వేది మనం ఇక్కడ ఉన్నాం.
ఎందుకంటే ఒక గుణ రహస్యం ఉంది, ఒక మాట కాదు అష్ట గుణః అన్నాడు. న్యాయం గుణమా లేదంటాం, మనకున్న గుణాలు అంటాం. గుణం అంటే ఆయుధం అంటాం, ఎలా అయితాయి అంటే న్యాయంగా మనకు కూడా ఆయుధాలు గుణాలే.
ఎంత గొప్పవాడైనా, ఎంత కోపం ఉన్నవాడైనా దండం పెడితే ఏం చేస్తాడు? అపకారం చేయాలి దగ్గరికి వస్తాం. వాడు మంచివాడండి, వాడిని మనం ఏమంటాం తప్పండి అంటాడు. ఇప్పుడు వాడిని కాపాడింది ఏమిటి? మంచితనమే కదా. ఇది ఆయుధమా గుణమా? గుణమే ఆయుధం. అది ఏం చేస్తుంది? ఎదుటి వాని బలాన్ని తగ్గిస్తుంది, మనను కాపాడుతుంది. ఆతమంతా దుజ్యతే ఇది ఆయుధం. అన్ని వైపుల నుండి యుద్ధం చేసేది అని అర్థం. అన్ని వేపుల నుండి అంటే దుర్మార్గుల నుండి, తన్మార్గుల నుండి, శత్రువుల నుండి, ఆపదల నుండి, విఘ్నముల నుండి, హానుల నుండి. చెడ్డ వాడిని కూడా మంచితనంతో గెలవచ్చు. వాడు చంపడానికే వచ్చాడు. చూసి అయ్యో వాడు మంచివాడండి పోనిద్దురు. ఏమో అని తెలీదు ఏమో అయింది. ప్రపంచ నిజమైన ఆయుధాలు గుణాలే. అందుకే ఏది ఏ పని చేసిన దానికి ఆ పేరు సరిపోతుంది. అందువల్ల గుణములే ఆయుధములు. ఆయుధములే గుణములు. పరమాత్మకు ఎనిమిది గుణములు ఉన్నాయి. ఎనిమిది ఆయుధములు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి అష్టగుణః. అపహతపాత్మ విజరః విమృత్యుః విశోకః విజిగిత్సః సత్యకామః సత్య సంకల్పః ఇవి అష్ట గుణాలు కదా మనకు ఉంటాయి ఆయనకు ఉంటాయి ఇవే అష్ట గుణాలు. ఇవే అష్ట బాహువు అంటే ఆయుధములు అవే ఆయుధములు ధరించేటువంటి బాహువులు అవే ఇవే గుణములు. పరమాత్మ వైకుంఠ ఎలా ఉంటాడు? అష్టభుజుడిగా ఉంటాడు. అష్టాయుధాలతో ఉంటాడు. ఎనిమిది భుజములతో మనకు స్వామి గోదుకల కనబడుతుంది. ఎవరు కనపడ్డారు? కృష్ణావతారంలో గోపిక ఎలా కనపడ్డారు? అష్టభూజం. ఎప్పుడు కనపడ్డారు? వెన్న దొంగతనం చేస్తుంటే దాన్ని వారించాలని గోపికలు వెన్న కుండను ఉట్టి అంటారు ఉట్టిలో అంటారు పైన ఉట్టి మీదే పెట్టారు. పెట్టి ఆ ఉట్టికి ఒక గంట పెట్టారు. తారు రాదే పెట్టుకున్నాం లోపల గజిలో. మనం ఈనాడు బ్యాంకుల్లో పెట్టాం కదా ఏంటిది దొంగలు వస్తే మోగుతుంది. అలా సైరా అనేది అంటాం కదా అట్లా ఏర్పాటు చేశారు.
ఈయన వచ్చాడు ఇక్కడ లేదు పైన ఉంది ఆ సరే మంచిదే పిల్లలు అరేయ్ మొంగురా నువ్వు రా నువ్వు రా వాని మీద నువ్వు రా ఓ ముగ్గురిని ఉంచి పైన ఎక్కేది. కైగిరి ముట్టుకునేసరికెల్లా పట్టుకునేసరికెల్లా బెల్లు మోగపోయింది. అమ్మ వీడు ఆగమం బాగానే చేస్తాడు అనుకుంటున్నాడు ఆగమం చత్ర. కదా పెరువాళ్ళు ఆ రీతి చేస్తుంటే ఏం చేయాలి? గంట మోగొద్దా? ఆ ఆగమ శాస్త్రం వచ్చి వీడు ఎక్కడ అనుకున్నాడు, నేను మరి తర్వాత చూస్తాను లేదు కానీ ఓ 2 జలుపుతో ఆ గండను పట్టుకున్నాడు గట్టిగా, ఓ 2 జలుపుతో కుండను పట్టుకున్నాడు. ఇంకో రెండు తోటి వెన్న తీకి ఇప్పు వాళ్ళకు పెట్టాడు. మరో రెండు తీసుకొని తాని పెట్టాడు. ఎన్ని అయ్యాయి? ఇలా దరి ఇచ్చాడు గో టు గెట్. వాళ్ళు అక్కడి వాళ్ళే కాబట్టి అంత మన మనమేలే, భర్త బయట ఉన్నప్పుడు వేట వేసుకుంటాడు కానీ ఓ కోటు సూటు టై బూట్లు ఇవన్నీ ఇంట్లో వాళ్ళ దగ్గర అవన్నీ వేసుకుంటాడు. నిజ రూపం చూపెడతారు కదా, అలాగే స్వామి కూడా వీళ్ళంతా మన వాళ్ళే కాబట్టి నిజ రూపం చూపెడతారు. పరమాత్మ అష్ట గుణః అష్ట బాహు యస్తాంధి పద్మః పదకేంద్ర పుష్టే దరారి చర్మాతి గదేపి చాప పాశాన్ దధానః అష్ట గుణః అష్టబాహు యరేతు మాం రక్షతు ఇది ఒక మది పెట్టి ఇంకో పావుగంట అవుతుంది కాబట్టి రేపు చెప్పుకుందాం. వివరంగానే చెప్పుకుందాం నారాయణ కవచం కాబట్టి. ఎంత అంటే వీలు మరి ఆరు నెలలు మూడు నెలలు ఏం కాదు రెండు రోజులు అంటే ఏం చేయలేము రా చెల్లి ఆ ప్రారంభం వచ్చింది ఆ ప్రారంభం వచ్చింది సరే స్వస్తి ప్రజాభ్య పరిపాలనితాం న్యాయేన వాక్యేన మహీం మహీశాః గోబ్రాహ్మణేష్య శుభవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః మంచి ఇయ్యదు భాగవతానికి బీజం కాబట్టి అవును. దారక గారు ఏం లేదు అవును. ఏ బక్త నారాయణ చైతన్యం రాసిన నారాయణ భక్తులు ఇంట్లో ఉంది అంటే దాని బట్టి అది ఉంది దీంట్లో అదే ఉంది అది అది ఉంది.
Opening invocation to the Lord and the Guru lineage. Verse on the Guru: "Aatma guru bhagavanoste narvi guru raamaji purbona" - salutation to the Guru who is the Lord Himself. Salutation to the divine lineage - Vaasudevan, Kanchipuram traditions, the Azhwars. "Vasudevan sutam devam kamsa chaanura mardhanam" - salutation to Lord Vaasudevan, the destroyer of Kamsa and Chanura.
Sri Shuka Brahma is saluted. The Guru Sri Rangaarya, born under Kanchi Bharani nakshatra, jewel of the Vatula lineage, is saluted. Salutation to our Gurus. O devotees! Indra's intoxication from ruling the three worlds caused him to disrespect Brihaspati - "Trailokya raajya mada andhah" - the blindness caused by the intoxication of sovereign power over the three worlds. Indra became as if blinded. This arose from the madness of imperial power over the three realms.
At the very least, even if we cannot stop new bad things from coming, we can protect what we have. In order to at least preserve our own dignity, we must show that much respect to elders. For just one moment of hesitation - not rising from his throne - Indra had to lose his kingdom for ten thousand years. That is how precisely these matters work. A momentary lapse brings a great price.
Those who stirred things could not be stopped - they have already stirred. At present, Brihaspati is not available to you, so Brahma suggested: accept Vishwaroopa, son of Tvashtha, as your Purohita (priest) and accomplish your task. Following that counsel, Indra approached Vishwaroopa, sought his consent, and through the Naarayana Kavacham upadesha (teaching) that Vishwaroopa gave - with that strength Indra defeated the demons and regained his sovereignty over the three worlds. That was the context we established previously.
This is our "manah-vigjnanam" (psychology of the mind). Not just Puranas - this is practical psychology. What is that mental state? "Even today, when you have regained your lost kingdom, your lost wealth - do not become puffed up. That same error's influence, strength, energy, and pride will pull you back toward the same mistake." Guard against it.
The knowledge of that incantation was known only to Dadhichi Maharshi. He was such a great being who had mastered this science. Among the divine realm there are two doctors - registered physicians of the heavenly realms - who are they? The Ashvini Devataas (Ashvini Kumar twins). "Svaru svaru vaidyou ashvini sutou" - just two doctors for the entire realm. Major illness, suffering, and pain - all of it their domain.
I am asking you plainly. Two came to you, they say. Claiming seniority - first come first served - if you said "I will tell them today or later, whoever came first..." and if you told anyone other than us devas, I will cut off your head. A king said that and left. The rishis are supremely calm - they do not flinch.
We would gain the knowledge, but Indra's task would also not be accomplished. Knowledge must be sought from the guru through prayer and reverence - not by threat or insult. The mistake Indra made here was that. Even if our king makes a mistake, a mistake is a mistake. Do not give him that chance. We (the physicians) are ready - "since we are the physicians, we will bring the head separately and attach it." The solution they devised...
That is a different story. So now, Vishwaroopa - Indra received this Naarayana Kavacham from him, and with that power defeated the demons and recovered his sovereignty over the three worlds - that is the background we covered before. I mentioned it, but it was five or six months ago, so you may have forgotten. Let me briefly recap what was established.
That is why the text says the army with its vehicles was defeated - not just "the army was defeated." The presence of the vehicle (vahana/chariot) is critical. The significance is: as long as a warrior has his chariot, he does not fall. The one who comes seated on a chariot falls only when the chariot is destroyed. That is the principle being taught here - and why is it the root of Karna's fall? When his chariot sank into the earth, he was struck.
The power conducive to dharma had diminished - that is the fall. Abandoning karmas is what no scripture teaches. "Eeta naa karma naamaarambhaat naishkarmyam purusha ashruti" - Krishna Paramatma said this very clearly. Our people recite the shloka but miss its point. "Naishkarmyam" means you do not perform any action - but I (Krishna) have nothing yet to achieve through action. This is what He says.
Karna was indeed righteous in many ways - his charity earned him the name "daana Karna," his friendship, his sense of dharma, his gratitude - all admirable qualities, very great. Yet what happened? He fell. The Ramayana, the Mahabharata, the Bhagavatam - what do they all teach us? Observe the subtleties of dharma (dharma sookshmam). Ordinary dharma (samaanya dharma) must sometimes be superseded by special dharma (vishesha dharma).
Duryodhana - one should not accept the kingdom. But to make it impossible for Karna to refuse, Duryodhana had gifted him things at the right moment. The cunning of evil persons moves sixty-two times faster than that of good persons. To plant something harmful takes planning. Fire spreads quickly. Cooling it - cooling it takes a long time.
Ravana's son Indrajit - Indrajit's vehicle (chariot) was gone and he fled. Lakshmana destroyed it first. So in the Ramayana, Indrajit's chariot was taken. When Indrajit was focused on guiding the horses, Lakshmana struck the horses first. When the mind was on the horses, the chariot was disabled. This is the Ramayana's profound teaching.
Abandon this and that - pleasures of the senses - run away somewhere and live there. That narrative will also come back to mock you - "you also believed that?" All this is the work of the mind (buddhi). What do we do? All these stories are not mere stories - the entire Mahabharata is a subtle teaching (Mahaa Brahma Vidya), taught alongside the main narrative. That is why the vahana (vehicle) is primary - as a principle (tattva).
The means by which Indra, with his fully-equipped army, defeated the demons as if in play and regained sovereignty over the three worlds - "bhagavan tan mama aakhyaagi" - O Blessed One, please narrate that to me. Alright, Guruvara - please teach us that kavacham. Who is asking? Parikshit is asking Shukayogi. "Varmanaraayanaatmakam yathaa aatataayi nah shatroon yena guptaha ajayan budhe" - O wise one, through what protective armor was it that, being shielded, the wise man conquered the aggressors?
These are not our own soldiers - they are the enemy's army - yet they live with us and serve the enemy. There is a famous Sanskrit play. Vishakhadatta, a great Sanskrit poet, wrote it. It is called Mudrarakshasa - you may have heard of it. It is an excellent play about Chanakya's story. Many have written commentaries on it, and it gained great fame. In that play there is a remarkable teaching...
Your own eye sees what harms you. Your own ear hears what corrupts you. Your own feet walk you toward your ruin. Your own hands do the deeds that destroy you - yet you are all of those! The same is true for everyone. Therefore, if you pray to Him (the Lord), these very faculties will serve your good. The senses - though ours - do not obey us. If the Lord is prayed to, they will work for our welfare.
The guru accepted. Through him, he (Indra) gained power. He (Vishwaroopa) made a small mistake, it is said. Taking such an unworthy disciple makes one "apraachya" - unfit. That is the implication. That is why Purohita - the Purohita who was the son of Tvashtha - in taking such a one as his disciple, he was deemed unwise. That is the reading here.
The guru and disciple are not supposed to sit facing each other. If the guru sits facing east, the disciple must sit facing north. Or if the guru faces north, the disciple faces east. One should never sit facing the guru or the Lord, or serve in that manner. Even in a temple - once the doors open, we should not go directly and stand facing the deity - that is not proper worship.
This is the most important thing - and we have forgotten this since long ago. "Mantradyaayam" means recitation with two mantras. That is why Acharya specified: there is a traditional commentary using the Dvaya Mantra. Two sentences - saying that in this context - the traditional practice is to perform Anga-nyaasa and Karana-nyaasa with the Dvaya Mantra. Since it grants liberation, this is the primary means.
One must be free from all such thoughts. Thus - "Naarayana mayam varma sannas ye" - how beautifully this is said! Completely absorbed in it, I will wear it. One must wear the armor that is full of Naarayana. But do not merely wear it - "sannaskeeta nah bandhane dhaatuvah" - the root "sannaskritah" means to firmly bind it on. One must firmly fasten this armor - we are going to battle, after all.
The cream stays on top of the milk. You think - "Ah, how sweet the milk is!" - and pour it inside yourself when you bring it. Like that: wife - aaah, Rambha - ooh, Menaka - aaah, children - ooh, house - aaah, wealth - ooh. All these things keep this deceptive cream on top, not allowing the bitter impurity to rise. But all of these are "bhayomukha" - facing toward fear - this is the truth.
"Paadayo jaakunoh oorvoh budare hridi atha urasi" - these are all being mentioned. That is, under no circumstances should the enemy's weapons reach any part of our body - to protect every limb so firmly is the binding of this kavacham being described. "Paadayoho jaanunoh" - thus they come - "poorvo udare hridi atha urasi" - where is the protection? Paada (feet), jaanunu (knees), uru (thighs), udara (abdomen), hridi (heart), uras (chest).
"Paarmaajikam" - both spiritual and material protection are needed. Therefore the Anga-nyaasa (limb assignments) with the Ashtaakshara (8-syllable mantra) should be done, and the Karana-nyaasa with the Dvadashakshara (12-syllable mantra) should follow. "Dvaadashaa ksharaa vidyayaa pranaavaadi yakaaraantam anguli anghushta parvasu" - thus placing the mantra from the tip of the thumb to each knuckle. Pranaavaadi yakaaraantam - from Om to Ya - meaning "Om Namo Bhagavate Vasudevaaya."
This is not mine to give to you - when I say "my thing is being given to you," that is not proper giving (daana). For saying such a word, Bali was sent down to Rasatala and could not rise again. "What is mine - giving that?" There is no such thing. The entire earth - whose is it? Who toiled through the Varaha (boar) avatar, diving into the ocean, pulling through the mud, bringing it up - who owns the earth?
"Sarva sandhishu makaaramastram udditya mantramoortihi bhavet" - then the letter "Ma" functions as an astra (weapon). What does Ma do? "Astraaya bhat" - it is declared as the weapon. This Ma - used as "astraaya" - one performs nyaasa of this letter internally, so that the mantra is not separate from oneself. Not the idea that "the mantra is separate, I am doing the japa." One must not be separate from the mantra. One must become the very form of the mantra (mantramoorti).
Then all was done, by midnight it had all become dark. The Lord's rule: He (Narasimha) should not be present at dusk (sandhyaa time) - that is the constraint. He (Hiranyakashipu) was there. Then Uma brought the snake (Adishesha) - it struck. By the time dawn came, the entire man had turned black from poison. Real poison. One would not want that truly. When that being came again - "alas, now there is no need, he has gone" - what will he do? Who can understand?
For one to become the mantramoorti - that is what Anga-nyaasa and Karana-nyaasa are established for. Why must one say all this? Because one must invite the mantra into oneself. But people do not know this and do it mechanically. We observe this now - the head is being looked at (during the ritual). Show the parisheka (ablution) - doing it like this: pouring on top of the head. First one must eat - not on top. (Humorous analogy for performing rituals correctly.)
What do we do - putting it in the mouth while going along. Around that water-stream there should be a flow of sacred water. Nothing impure can cross that flowing barrier. Beyond it they remain. That is the mandra-bhootam (the state of becoming the mantra). The sacred mantric names - Bhoo Bhuvah Svah Mahas - the barrier of this mantra-bhootam keeps impurities at a distance. As with Vasishtha - when he was surrounded by that protective circle (vatara), even the Vajra stopped. Harmful substances fall away.
"Mantramoortihi bhavet" - this is the essential point. What must one ultimately do? One must become the mantramoorti. "Savisargam phadantam tat sarvadikshu vinidyateet" - at the end there is visarga (the colon-like Sanskrit mark "ah"), and Phat - so "Namasah astraaya bhat, Om Namah Bhat." With the visarga-ritu and then the Namah mantra pronounced, ending with Phatkara - thus the Anga-nyaasa and Karana-nyaasa are concluded. "Sarvadikshu nirdishet" - in all directions this is to be applied.
We pray to the Paramatma to protect every limb of ours - from the crown of the head down to the tips of the toenails. How far must one go? What is each limb of our body a symbol of? In whatever form the Paramatma created that limb - may that very form of the Paramatma protect that limb. That is, if one contemplates the Vishwaroopa of the Paramatma - "Bhooh paadou" - the earth is His feet...
Those limbs must be protected by that very form of His. All of it is one Paramatma - only One. These are all His limbs - where did they come from? They are His - His creation. He protects Himself through Himself. That is the mantra. This means no single shloka or single syllable is the mantra - the entire set of shlokas together form the mantra. "Japistae" - one must recite all of it. If someone says "I will read it one day," that is zero. One hundred...
You show yourself in so many boundless universes - who trusts in that alone? Why do we go anywhere else? He is there - there is no one else to protect. Whenever we have said this, He has always shown up. Then - letting go here, letting go there - where is He? Why did He not come? If He did not come - what does that statement mean? It is a contradiction.
Hari, seated on the back of Garutmant (Garuda), with His feet resting there. Why does He sit on him? If He himself wants to come, the vehicle is already ready. The driver has his head turned back ready to go - isn't that so? We say "the road is not for us," but this great being comes. Not wondering "will He come or not?" - Hari is always ready. He is always seated on Garuda, waiting. Said in a verse in Thiruppavai...
He only knew Telugu - in the context of a Sanskrit verse. He hosted a festival for some days - a kavita raajasooyan - honoring everyone's scholarship. When we went there with Bodhi Garu, they invited us. He spoke on Bhagavatam. They approached the Bhagavatam laughing at it (dismissively). He gave a commentary (vyakhya) from this perspective - "We went with this view." Those people approached the Bhagavatam with amusement, then treated it with reverence.
The flame comes from the tree - fire comes from wood. If you touch the flame, it burns. But should the fire itself get burned? Touch embers and you get burned - the scripture says don't. But everything is fire? That is not the point. That is basic science - no advanced science needed. From which substance which substance comes - knowing that is the fundamental rule. That is the basic knowledge.
He took them along - why did He bring them? By mistake going there - "alas, if I kill him instead of the real one, that will be a problem" - and "I must also tell the mother nearby." Husband and wife also set aside their personal happiness and comfort for the child's welfare - that is the supreme spirit of self-sacrifice. Potana's heart carried the Vedic truth of parental devotion.
"Hari nidajyaat mama sarva rakshaam nyastaandhipadmah patagendra putte" - Hari, resting His feet on Garuda the son of birds (Patageendra), placing His feet there, ready to travel - thus may He protect me in every way. "Kairinah janaanaam" - now it is ready; the phone rings and one must run up. If one sits watching pictures while this happens, one is useless. The Lord is ready - whoever is ready - who is ready?
Who knows - Baaba made him write it, what do I know? "Mahaashastri" too will pass away, but the son is a bit stronger. "Is all of this available today?" he said - and immediately got down and threw a large stone into the well. "Uncle! Uncle!" the son cried out in fear. "Is that man (ghost) here? He is roaming that area!" - The man fell into the well - Maamayya, is the rope okay? The workers came and brought him out.
Because there is a secret about the eight gunas. Not just one word - "ashta gunaha" he said. Is justice a guna (virtue/quality)? We say so - we call our qualities "gunas." Guna also means a weapon (in Sanskrit) - how can they be weapons? Because even our so-called virtues can function as weapons.
However great someone is, however angry - if one bows to them (does dandavat pranam), what can they do? To do harm, one has to come close. But one is already at their feet. Then the other person - "he is a good person, what am I saying, this is wrong" - the person says. What protected him then? His own goodness. Is that a weapon or a quality? It is a quality - and a quality is a weapon. What does it do? It diminishes the enemy's power and protects us. That is "aatmam antaa duja..."
[This person came, is not here, is up there - alright, good. Children - "hey, come here, you come here" - three were placed up there to climb. As soon as they grabbed the bell-rope - as soon as they gripped it, the bell rang. "Ah, this fellow knows aaagamam well!" thinks the priest. These Perumaals (devotees) - when they do it this way, what must one do?]