నారాయణ కవచం: రక్షణకు దివ్య సంరక్షణ కవచం
Narayana Kavacham: Divine Armour for Protection
అష్టమ స్కంధంలో నారాయణ కవచం - దివ్య సంరక్షణ కవచ ప్రార్థన - పరిచయం చేయబడింది. సమస్త ఇంద్రియాలు అవయవాలు ప్రాణ శక్తులకు ప్రభువు రక్షణ కోసం ప్రార్థన. పుణ్య పాపాలు జీవులకు సంబంధించిన కేవలం రెండు కర్మ వర్గాలు. 'సంసార సాగరం ఘోరం అనంత క్లేశ భాజనం' - నారాయణ కవచ శక్తితో దాటగలిగే అనంత కష్టాల ఈ భయంకర సంసార సముద్రం.
The Narayana Kavacham - the divine armor prayer from Canto Eight - is introduced. The prayer invokes the Lord's protection for all the senses, limbs, and vital forces. The session explains punya and papa (merit and sin) as the only two categories of karma relevant to living beings. The metaphor of the ocean of samsara is used: "samsara saagaram ghoram ananta klesha bhajanam" - this fearful ocean of infinite suffering, which the Kavacham's power can help one cross.
భూత మృత మృత మధుమ ముని వర్ణనాథ శ్రీమత్ సిధార కుజ నియు సురశీ హర యోధివా భక్తాంత్రేను పర కాల యతీ విన కృష్ణాం శ్రీమత్ పరా కుజ మునిం గణతో స్థితి దివ్యం వసుదేవ సుతం దేవోం కంస చానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే దివత్గురుం అతతీ పుష్ప సంతా సింహార నోపుర శోభితం రత్న చందన శీరురం కృష్ణం వందే దివత్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీర దీమూత సన్నిహం వ్యాధవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారచనే యుక్తం పూర్ణ చంద్ర నిభాననం జగద్గుండలదరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్తాంకం మహోరకం పరమాళా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జద్గురుం మందారజం సంయుక్తం చారుహాసం సుశోభితం వరిని సింధ్యావసూరాంగం కృష్ణం వందే జద్గురుం రుక్మిణీకే యుక్తం పీతాంబర శోభితం అవాప్త పులజీ గ్రంథం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాన్ధిత వక్షతం శ్రీనిఖేల మనేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తగటితం పుణ్యం ప్రాత సుద్ధారయత్పదే కోటిజం మతృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నమస్తారం చరిత్తే పౌత్రమ కర్మకం పరాజరాత్మయం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ ధ్యాసరూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావ పుత్రేసి తన్మయతయా సర్వోభినేదుహు తం సర్వభూత హృదయంబుని మానసోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగాయ గురో పుత్రం శతగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః అది డై ఎక్కడ ఉంది అది చెప్పింది డై ఎక్కడ ఏ రోజు ఉంది ఆ ప్లస్ పెట్టి ఇవ్వాలి చూసిన వాళ్ళు ఎక్కడ వస్తారు నేను నేను రాసి ఇచ్చిన పేరు రాసి ఇచ్చిన ఇంకా టైం మనం రాయాలి టైం వాళ్ళ మీద రాయాలి సార్ కదా రోజు ఇంతోళ్ళు టైం చెప్పుకోవాలి విషయం ఏమంటే విషయం రాసి ఇచ్చాను అలా అలా అని అది చూసి ఇక్కడ ఇస్తారు తప్ప ఆ
విషయం మీరు ఇచ్చారని తెలుస్తూనే ఉంది. అది అంత క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ లెక్కతో వాళ్ళు వాళ్ళు సంవత్సరం వాళ్ళు ఇన్ని గంటలకు కొని టైం లెక్కితే బాగా అనుకూలంగా ఉంటుంది. ఓ మరుగ అది ముఖ్యంగా నాకు పంపరేయ్ పంపరేయ్ ఇంకా వస్తూనే ఉంది. ఉమ్ వాళ్ళ ఇద్దరికీ ఉంది తక్కిన వాళ్ళకి ఉంది. ఉమ్ ఇంతవరకు వచ్చినాము. సనత్ కుమార్ సనత్ కుమార్ దేవత్ ఊర్మో హరిర్మాం నిరయాత్ అకేషాత్ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి నారాయణ కవచం జరుగుతుంది భాగవతంలో చాలా ప్రధానమైన స్తోత్రం అది. నారాయణ కవచం ఉంటేనే దాన్ని భాగవతం అంటారు. అందువల్ల దీనికి చెప్పుకున్నాం హయగ్రీవ బ్రహ్మ విద్య అని పేరు. అలాంటి నారాయణ కవచంలో కూర్మో హరిర్మాం నిరయాత్ అశేషా మధ్యావతారం చెప్పుకున్నాం. అలాగే మనకు దత్తాత్రేయుడు ఆ శ్రీరాముడు ఇలా చెప్పుకొని ప్రస్తుతం కూర్మం. ఈ కూర్మం ఏం చేస్తుంది? అశేషాత్ నిరయాత్ మామ్ అవతు. నిన్న చెప్పుకున్న విషయం జ్ఞాపకం ఉండి ఉంటుంది ఒకటే మొదలు ప్రదేశాలు జలే స్థలే అంటే భూమి మీద నీటిలో ఆకాశంలో దిక్కులలో అవి చెప్పారు. దాని తర్వాత మన మనస్సుకు కలిగే దోషలు అంటే చాంచల్యం మనస్సు యొక్క చాంచల్యం ఉంటుంది అలాగే. మనస్సులో కోరికలు కలుగుతాయి. మనస్సులో కోపం కలుగుతుంది. మనస్సులో మోహం కలుగుతుంది. ఎదుటి వారి మీద ద్వేషం కలుగుతుంది. ఇలాంటి మానసిక భావాలు బౌద్ధుక పరిణామాలు అంటే బుద్ధి యొక్క పరిణామాలు. వీటి వల్ల ఎవరెవరు మనల్ని కాపాడాలో చెప్పారు. ఇప్పుడు.
ఇలాంటి పనులు చేయటం వల్ల కలిగే ఫలితాలు. మనం పాపం ఒకటి, పుణ్యం ఒకటి రెండే కదా. తక్కిన విభాగం వద్దు. పాపం ఆచరిస్తే నరకం, పుణ్యం ఆచరిస్తే స్వర్గం. రెండు ఆచరించకుంటే అంటే రెండు లేకుంటే మోక్షం. నిరంజనః పుణ్య పాపే విధూయ అని పుణ్యం పాపము రెండు తొలగించితేనే మోక్షం వస్తుంది అని శాస్త్రం. కాబట్టి నరకం మించి కాపాడేవాడు కూర్మః. హరిహిమాం నిరయాత్ అశేషాత్ సకల పాపముల నుండి కూర్మావతారం కాపాడాలి. పాపము కాదు, పాప ఫలితం నరకం. అన్ని రకముల నరకముల నుండి కూర్మావతారం కాపాడాలి. మనం ఇంతవరకు చెప్పుకున్న దానిలో ఏ అవతారం దేనికి ప్రాధాన్యం ఇస్తుందో, ఏ అవతారం ఏ పని చేస్తుందో ఆ సంబంధం ఉన్నదాన్ని చెప్పాం. మత్స్య అవతారం జలములో కాపాడుతుంది అన్నాం. అలాగే వరాహ అవతారం స్థలములో కాపాడుతుంది అన్నారు. వామన త్రివిక్రమ అవతారం ఆకాశంలో అన్నారు. వారు వారు అవతారాల్లో అక్కడ ఆ పని చేశారు కాబట్టి వారికి అందులో ఒక ఔచిత్యం. మరి నరకానికి ఇన్ని కూర్మావతారానికి ఏమిటి సంబంధం? సామాన్యంగా వింటే ఎవరు ఏమి లేదు కదా ఏముంది నరకం ఏంటి కూర్మావతారానికి నరకానికి ఏం సంబంధం మామూలుగా చదివితే అర్థం కాదు గురువు గారి వల్ల వింటే అర్థం కూర్మావతారం ఏం చేసింది మందల పర్వతాన్ని మునగకుండా తేల్చింది. ఋషులు చెప్పే ప్రతి కథలోనూ కథ కాక దాని వెనుక ఒక తత్వం రహస్యం. కొన్ని సాహిత్య ప్రకర్షణ అయితే వ్యంగ్యం అంటారు కదా ఉంటాయి. మరి సముద్రంలో పర్వతం మునగకుండా కూర్మావతారం కాపాడింది అంటే.
మనందరికీ సముద్రాన్ని దేనితో మనం పూడుస్తాం? సంసార సాగరం ఘోరం అనంత క్రేష భాజనం. ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునగటానికి సిద్ధంగా ఉన్న మనమందరం ఏమిటి? మందరములమే కదా. మనకు మునుగకుండా పూర్తిగా తేలకుండా చాలా దూరంగా జాగ్రత్తగా వెళ్లి ఆలోచించాలి. కవ్వము మనం పెరుగును చిలుపుతాం మామూలుగా మర్చిపోయారో జ్ఞాపకం ఉందో కానీ ఇప్పటి రోజుల్లో వీరు కానీ ఇది ఏమైనా. కవ్వాన్ని తిరికినప్పుడు కవ్వము పూర్తి పెరుగులో పూర్తిగా మునిగిపోయింది అనుకోండి వెన్న రాదు. అలాగే పూర్తిగా పైనే ఉంటే తేరే ఉంటే లోపలికి పోవాలి పైకి రావాలి. కొంత భాగం తేలుతూ ఉండాలి మరికొంత భాగం ముడుగుతూ ఉంటే అంటే ఎంత భాగంలో సారం ఉంటుందో ఆ భాగాన్ని పైకి తీసే అంత మునగాలి. మొత్తం మునిగితే కవం మునిగితే ఇంక వెన్నే వస్తుంది? లేదు. అలాగే మనం కూడా సంసారంలో ఉండాలి. బయటికి రావద్దు. పూర్తిగా పైకి వచ్చామనుకోండి ఎందులోనూ చేరాం. పూర్తిగా మునిగిపోయామనుకోండి పనికిరాదు. అందులో ఉన్నట్టే ఉండాలి దాంట్లో మునుగకూడదు. అంతేనండి. అంటే ప్రతి పని మనం ఆచరించాలి. సత్తాహ కర్మాణి అవిద్వాంసః యథా కురువంతి భారతా. కురియాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుహు లోక సంగ్రహం గీతాచార్యులు కృష్ణ పరమాత్యం ఏం చెప్పారు? సంసారంలో అజ్ఞానులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు కదా? పండితులు సంసారంలో ఉంటారు, మూర్ఖులు ఉంటారు. ఇద్దరు ఇద్దరికీ ఇల్లు ఉంటుంది, వారికి ఇల్లు ఉంటుంది, వీరికి ఇల్లు, వారికి భార్య, వీరికి భార్య.
వారికి సంతానం వీరికి సంతానం వారికి బంధువులు వీరికి బంధువులు. వారు కృత్యాలు వీరు కృత్యాలు అన్నీ సమానంగా ఉంటాయి. ఎలా తెలుస్తుంది ఇది చెప్తా పని ఒకటి కదా ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నందు ఇది ఒక్క జీరే ఉంటారు. మరి ఎవరు జ్ఞానులు ఎవరు సంసారులు ఎలా గుర్తుపట్టాలి? స్వామి చిటికా చెప్పారు. జ్ఞానము లేని వారు సాంసారిక ప్రక్రియల యందు సాంసారిక ప్రక్రియల వలన కలిగే ఫలముల యందు ఆసక్తితో వ్యవహరిస్తారు. జ్ఞానులు అనాసక్త. పని చేస్తారు ఆశతో చేయాలి, కోరికతో చేయాలి. ధర్మం కాబట్టి చేస్తారు. వివాహం చేసుకున్నారు. కాబట్టి భార్యతోటి తను కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంటే సంతానం కావాలి. సంతానం కలిగి వారిని పోషించాలి. జీవితంలో అది ఒక భాగము కానీ అదే జీవితం కాదు. సంసారమే జీవితం కాదు. జీవితంలో సంసారం ఒక భాగం. మనకు బాగా అర్థం కావాలంటే బతకటానికి తినాలి కానీ తినటానికి బతకొద్దు. అది గుర్తు ఇన్ని గలుగులు జ్ఞానులు సాంసారిక ప్రక్రియలో ఉంటారు ఆసక్తి లేకుండా ఉంటారు. అజ్ఞానులు అదే లోకమునుకుంటూ ఉంటారు. కవ్వం అంటే జ్ఞాను. జ్ఞాని కృత్యం కవ్వం. మునుగుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది, వెన్న మాత్రం బయటికి తీస్తుంది. సవ్వానికి జ్ఞానికి చాలా సంబంధం మంధానాచల మూలమేచక శిలా సంఘట్టన శ్యామికాకారం యత్రు గినద్యుతౌ విరసతే తతు సారంగమాచక్షతే అంటాడు విద్యానాధుడు ఒక అరంకార కావ్యం ఉంది. ప్రతాపరుద్రీయము అలంకార సాహిత్యం అందులో చమత్కారం అంటే దీనికి సంబంధం లేదు జాగ్రత్తగా ఆలోచిస్తే సంబంధం అవుతుంది మనకి. కవ్వము జ్ఞానికి ప్రతీక అంటాడు. ఎందువల్ల పెరుగులోనే ముంగుతుంది, పైపైన తేలుతుంది, వెన్నను బయటికి తీస్తుంది. పెరుగులో దాగి ఉన్న వెన్నను బయటికి తీసిన కవ్వం.
తాను తీసిన వెన్నెలో ఎంత భాగం తాను తింటుందండి? అది ఎంతైనా ఏమన్నా కొంచెం మనం ఎంత గొప్పవాళ్ళం అంటే చాలా జనాలు అంటే ఆ తవ్వానికి ఏ కొద్దిగైనా అంటుకుంటుంది బరువుపాటున గోరుతో కూడా గీకి శుభ్రంగా తుడిచి. అమ్మా నీ పని అయిపోయింది, ఇది ఇది మా పని అంటాం. జ్ఞాని కూడా తాను సంపాదించిన జ్ఞానాన్ని ఏ కొంచెము మిగుల్చుకోకుండా అందరికీ పంచిపెడతాడు. తనకంటూ ఏమి దాచుకోడు. అలా పెట్టిన వాడినే జ్ఞాని. అలాంటి వాడినే మంధాన కవ్వం అంటాం మనం. ధర్మశాస్త్రం. కాబట్టి ఈ మందర పోత మునుగకుండా కూర్మం తాగువచ్చు. మనం సంసారంలో ఎప్పుడు మునుగుతాం? పాపం బాగా చేస్తే. నరకం అంటే మునుగుతాం. పుణ్యం చేశాం మునుగుతాం రెండు. ఇంకో జవత ఏంటి అంటే సంస్కృతంలో నిరయం అంటే నరకము, నిరయం అంటే స్వర్గం, రెండు అర్ధాలు ఉన్నాయి రెండు. ఎందుకంటే పరమ సిద్ధాంతంలో వేదాంతంలో స్వర్గము నరకం కంటే ఏ మాత్రం తీసిపోదు. బుద్ధిమంతులు స్వర్గాన్ని కోరుకోరు నరకాన్ని కోరుకుంటారు. ఎందుకంటారా తొందరగా ఎవరెట్ట గలుగుతుంది. సంతానం కా చెప్పు నాకు జ్ఞాపకం రాకుండా భాగవత మహత్యం మొదలు చెప్పుకున్నాను. సంతానం కావాలి కానీ దుష్ట సంతానమే కావాలి అని కోరుకుంటారు. మంచి సంతానం వద్దు, దుష్ట సంతానమే కావాలి. తెలుసా ఎందుకు? తొందరగా విరక్తి కలుగుతుంది. ఒక బహుమాన్ని మంచి వాళ్ళయ్యాడు అనుకోండి, ఓహో మా పిల్ల మా బా మా వాడు బంగాళ కొండ మా బాబు, ఓ రత్నం ఓహో ముఖ్యం ఓహో వచనం అని వాని వెంటబడి సంసారం ఇంకా పెంచుకుంటారు. దుష్ట సంతానం బాబోయ్ నీ భార్య వద్దు ఇగ సంతానం వద్దు నాకు స్వామి తొందరగా మోక్షం ఇయ్యి త్వరగా విలక్తి కొనుతాం కాబట్టి దుష్ట సంతానం కలిగితేనే స్వామి దయ బాగా ఉన్నట్టు అంటారు చమత్కారంగా భక్తుడు ఇటు పడి బయటికి రావాలి. అందువల్ల నరకము స్వర్గము రెండూ సమానమే. దేనిలో మనను సంసారము యందు ఆసక్తి కలిగించడంలో రెండూ సమానమే కదా. పాపము పుణ్యం.
ఈ కూర్మము ఆ రెంటి నుంచి మనను కాపాడుతుంది. మునుగకుండా ఉంచుతుంది అంటే కేవలం మంతానం కబొమన్న పేరుతో జీవాత్మను సముద్రం అన్న పేరుతో సంసారాన్ని. మూహరం అనేటువంటి పేరుతో స్వర్గ నరకముల యొక్క కామనలం మూటిని కరిపి కూర్మ హరిమ్మాం నిదయాత్ అశేషాత్. కరింకు జమత్కరం ఏంటంటే నరకముతో పాటు స్వర్గాన్ని కూడా స్వీకరించాలన్నాడు. ఏమిటి కారణం? అశేషాత్ అన్నాడు. అంటే అన్ని రకముల నరకములు. అన్ని రకములు అంటే ఒక రకం అందులో స్వర్గం కూడా. స్వర్గము నుంచి కాపాడాలి మమ్ములను నరకము నుంచి కాపాడాలి. రెంటి నుంచి కూర్మావతారం కాపాడాలి. ఇప్పటి వాళ్ళు అంతగా ఆచరించరు కానీ ప్రాచీనులు పాతకాలం వాళ్ళు. సంధ్యావందనాదులు నిత్య నైమిత్తిక కర్మలు అనుష్టానం చేసేటప్పుడు కూర్చోవాలి అంటే కదా ఏం ఆసనం వేసుకుంటారు? ఆసనే కూర్మే ఆసనే వినియోగః కూర్మ మంత్రాన్ని జపం చేసి అప్పుడు కూర్చుంటారు. దర్భే శ్వాసీనః దర్భాం ధారయ మోనః త్రి పవిత్ర పాణిహి అని చెప్పుకుంటాం మనం. అలా అయి ప్రాంతః భవిత్య అన్నప్పుడు కూర్మ మంత్రా కూర్మ మంత్రేణ సంప్రవిష్య అనమాట. కూర్మ మంత్రంతో కూర్చోమంటాడు. కూర్మము స్థిరమునకు గుర్తు. అంత పెద్ద మందర పర్వతాన్ని 33, 66 నేను చెప్పుకున్నా. 99 కోట్ల మంది తమ పరిపూర్ణమైన బలం ఉపయోగించి చిడికిన. ఆయన కదిలారా? పొరపాటు కదిలిస్తే గట్టి ఏమిటి? పోనీ ఇంత గట్టబడితే ఏమైందంటే ఇన్ని యుగాల యుగాలకు యుగాల నుంచి వీపు దురద ఉండేది ఇవాళ పోయింది అన్నాడు. ఈ మంధనం మథనమేమో కానీ విభు యొక్క దుర్గ పోయింది కండూయనం మన్యతే అన్నాడు స్వామి. అలా స్థైవ్యాన్ని గుర్తు.
మనము కూడా సంసారంలో ఉన్నవాళ్ళము నరకానికి స్వర్గానికి పోకుండా ఉండాలంటే మన బుద్ధికి ఏముండాలి? స్థైయం. నిలక స్థిరత్వం ఉండాలి. మనం ఏం చేస్తాం సార్ వ్యాసుడు. కలియుగంలోని మానవులు కలియుగమనే కాదు. అన్ని యుగాల్లోని మానవులు భార్య మీద విరక్తి ఎప్పుడు పుడుతుంది? కోపం వచ్చినప్పుడు పుడుతుంది. ప్రేమ కలిగినప్పుడు. ఇంకా అంత వ్యామోహం పెరుగుతుంది. ఈ కాలే కోపము రాకూడదు, ప్రేమ కలగకూడదు. జీవితంలో ధర్మం, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మము కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రమాదమే ద్వేషించిన ప్రమాదమే. ఈ రెండూ లేకుండా సమత్వాన్ని మనకు కలిగి ఉండేటువంటిది కలిగించేటువంటిది కూర్మము. అంత ఒలిపిడి కలుగుతుంటే మరి లోపలికి పోలేదు. తట్టుకోలేకు. బయటికి రాలేదు. మందర పర్వతము ఎంత లోతు ఉంటే చిలకటానికి ఉపయోగిస్తుందో అంత లోతులో ఉంచాడు. కొంచెం కిందికి పోయినా చిలకటం కాదు, కొద్దిగా పైకి వచ్చినా చిలుకుట కాదు. అలాగే మనం కూడా సంసారంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరీ లోచుకు పోయాము మళ్ళీ పైకి రావు. పూర్తిగా పైకి వచ్చాము సంసారంలో ఉండలేము. సంసారంలో ఎందుకు ఉండాలి? నీ ఇష్టం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క శుభాశుభ భరితములను అనుభవించేంతవరకు నీవు వద్దన్నా ఉంటావు. పరమాత్మ విజ్ఞించాడు, పరమాత్మ కనిపించాడు, పరమాత్మ అనుభవింపచేస్తున్నాడు, మనకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అన్న భావన ఉన్నవాడు అంటి అంటకుండా ఉంటాడు. ఆ అంటి అంటకుండా ఉండే స్థితి కూర్మము యొక్క స్థితి. అందుకే కూర్మ అరిమాం నిరయాత్ అశేషా ధన్వంతరి భగవాన్ పాతు అపస్యా. ఇంకో మహానుభావుడు వచ్చాడు. ఎవరాయనే? ధన్వంతరి. తెలుసు అనుకుంటాను. అమృతాన్ని అందించినవాడు ఆయనే.
ఎవరు వైద్య శిఖామణి కదా? అన్ని రకాల మందులు ఆయనే మనకు అందిస్తాడు, పెద్ద వైద్యుడు వైద్యో నారాయణో హరిహి ఔషధం జాహ్నవీ తోయం వైద్యః. నారాయణో హరి అని చెప్తాం మనం. ఎలా విజ్ఞనారాయణ అయ్యాడు ఏ విజ్ఞనారాయణ ధనువంతరి రూపంలో అయ్యాడు. ధనువంతరి ఎలా కాపాడాలి అంటే మనము ఎంతటి స్వార్థపరులమో చెప్తున్నాడు. మందేసుకుంటాం. కానీ ఏవేవి తినకూడదో వాటినే తింటాం. ఇప్పుడు ఇప్పటి డాక్టర్లు చెప్పడం లేదు కానీ ఆయుర్వేద వైద్యులు మందు ఇచ్చారంటే పత్యం చెబుతారు. వంకాయ తినొద్దు, చింతపండు తినొద్దు, శనగపప్పు తినొద్దు. ఇలాంటి ఏదో పెరుగు తినవద్దు ఇలాంటి కొన్ని చెప్తారు. దాన్ని ఏమంటారు అపథ్యం. అంటే ఏమిటి అలాంటిది తింటే శరీరంలో మనకు వచ్చిన రోగము మన శరీరంలో ఉండేటువంటి ఉండే దొర్లు మూడే. ఏంటది? కప, వాత, పిత్తయి అంటే వాతము, పిత్తము, శ్లేష్మం. ఇవేముంటాయి మూడు పోతాయి ఏముంటాయి నాలుగు ఉన్నదే ఉండవు. ఈ మూటిలో మన శరీరంలోని ఏ ఏ భాగాలకు ఇవి ఎంతెంత అందాలో అంత అందితే బాగుంటది. కాస్త ఎక్కువ తక్కువ అనింది అనుకోండి. కాబట్టి ఆ అందించకూడని దాన్ని అందించి పదార్థాలు మన ఆహారంలో ఉన్నాయి. వాటిని తగ్గించాము జబ్బు చేయొద్దు. వాటిని పెంచాము జబ్బు చేయొద్దు. కాబట్టి తినకూడని అండి తినకూడని వాటిని తినటం వల్ల కలిగే దోషం నుండి ధనమంతరి కాపాడని అంటున్నారు. తినకూడని వాటిని తినమనటం లేదు అది తింటాం మేము. నువ్వేం మానవబ్బా అలాంటివి ముందే కూర్చోవచ్చు అయ్యా. ఇబ్బంది ఏం లేదు ఇరికి ఎందుకు ముందే కూర్చోవచ్చు. తినకూడని వాటిని తినటం వల్ల వచ్చే దోషాన్ని దర్మంతరు కాపాడాలి. అంటే మేము అపత్యాన్నే తింటాము అన్నమాట. మేము మానం మన కథ మానం. అలాంటి వాటిని తినటం వల్ల వచ్చే దోషం కలిగించకుండా మనం ధనువంతుడు అందుకే మనం ఆహార పరిణామార్థం.
మరామి ఎనుగైనా ముగ్గురు ఉన్నారు అగత్యం కుంభకర్ణంచ చైవ్యంచ బడబానలం ఆహార పరిణామార్థం సంస్మరామి వృకోదరం ఇది మనకు భోజనం చేసే ముందు ఒక్కసారి మర్చిపోయాం కానీ భోజనం చేసే ముందు భోజనం చేసిన తరువాత ఈ శ్లోకం చదువుకోవాలి. ఒకరు అగస్త్యుడు అగస్త్యం కుంభకర్ణంచ శైభ్యంచ బడబానలం. అది కూడా ఉన్నారు. బాగా తినిపోతున్నారు మన వాటిలో చెప్పాలంటే. ఎంత తిన్నా అరిగించుకుంటారు. అగస్త్యం కుంభ రాసుకున్నావా? కుంభకర్ణం చే సేద్యం చే బలబాలం. ఆహార పరిణామార్థం సంస్మరామి గురుకోదరం. ఇంకో మహానుభావుడు భీముడు. వాడు ఉరుకోదరుడు. ఉరుకం అంటే అంగుష్ట ఇంత ఇది. ఇంత ఉంటుందట అగ్ని కడుపులో వారికి. మనకేమో అణువు అణువులాగా అంతా ఉంటుంది చాలా చిన్నది. యఠరాగ్ని మన గుండె పైనేమో చాలా స్వల్పం. భీముడికి ఇంత ఉంటుందట. ఇంత అగ్గి నుంటే గతి ఏమిటి ఎంత తిన్నా రాదు భస్మం. దుడ్డునే ఆకలేసి ఉంటుంది అన్నమాట. అందుకే మనకు గుప్పెడు సార్ భారతంలో చెప్తారు ఆ రేవం దగ్గర బ్రిక్షాధన కాలంలో అలాంటి కాలంలో వచ్చిన దాంట్లో సగం భీమునికి మిగిలిన సగం నలుగురికి. సరిపోదు ఏం చేయమంటారు కాబట్టి అగస్త్యుడు అలాంటి వారే కదా వాతాపిని ఇరువణుని జీర్ణం చేసుకున్నాడు సరే కుంభకణుడు సంగతి తెలుసు కదా మీకు చెప్తారు రామాయణంలో మరి ఎవరు మొట్టమొదటిసారి రావణాసురుడు యుద్ధానికి వచ్చి రామునితో ఓడింపబడి ఇంటికి వెళ్ళిపోతాడు చెప్పాను కదా గత్యానుజానా అని తనార్జి తత్వం ప్రవిష్య రాత్రిం చిరరాజలంక ఆశ్వాస్య నిర్యాహి రథి సహంజి. సదారధస్తః ప్రేక్షిసి మే పరాక్రమం. రావణాసురుడు యుద్ధానికి వస్తే సాయంకాలం దాకా యుద్ధం చేసి సాయంకాలం అయ్యే ముందు రాముని దగ్గరికి వచ్చాడు. ఎక్కువ సమయం లేదు, టైం వేస్ట్ చేయకూడదని రాముడు అనవసరంగా విని తుమరొక మాటలు వేయడని పని మొదలు పెట్టాడు. ధ్వజమును, సారధిని, రథమును, గుర్రములను, కవచమును, ధనస్సును అన్నీ ఇరగ్గొట్టాడు, నిరాశులయ్యాడు రాముడు కూడా.
ఇంకో వానం కొడితే పోతాడు, మనమైతే కొట్టేస్తాం కానీ రాముడు పరమ దయామయుడు. చూస్తున్నారేమో ఇంత దెబ్బ తిన్నాడు కదా సరే పోరా నాయనా యుద్ధంలో బాగా అలిసిపోయావు రణార్ది తస్త్రం ఇప్పుడు నిన్ను చంపితే అలిసిపోయిన వాడిని చంపినా నా ప్రతిష్ట నాకెందుకు లంచకు వెళ్ళు, హాయిగా రాత్రి పూట విశ్రాంతి తీసుకో, అన్నీ అనుభవించు, అందరినీ చూసుకో. మళ్ళీ రేపు వస్తే పోవు కదా. కాబట్టి అన్నీ ఓదార్చుకొని, అన్నీ చూసుకొని, అసలని తీసుకొని, ధనస్సు తీసుకొని, ఆయుధాలు తీసుకొని, సైన్యం తీసుకొని రా. అప్పుడు... నా పరాక్రమాన్ని చూడు గాని. ఎందుకు వద్దాడు? కనీసం వాడికి కొంచెం బుద్ధి ఉంటే ఇంత అయినాక మళ్ళీ నిన్ను ఏమవ్వకుండా అమ్ముడు మిస్ గారిని పోవాలి. ఛీ పోకూడదని సీతమ్మను తీసుకొచ్చి అప్పజెప్పి దాన్ని పెట్టి జనంలో వేడుతారేమో బగ్గుతాడు అనుకున్నాడు. వ్యాఖ్యాన కాదు చెప్తారు. మన అదృష్టం బాగుండి వాడు రాముని చరణం వేయలేదు. కదా? చరణం వేయడం ఉంటే ఇప్పటికి ఇంకా? రావణ రాజ్యమే అదేముంది అది విరుద్ధంగా ఉంది కానీ ఇంకా రావణ రాజ్యమే ఉండేదేమో. ఇంకా మా మా ఆత్యగారు ఉన్నారు మా గురువుగారు ఇంకా చాలా స్వారప్యమైన వ్యాఖ్యానం చేశారు. రావణాసురునితో ఓడిపోయే పుణ్యం రాముడు చేసుకొని ఉండలేదు, అందుకే ఓడిపోయాడు అన్నాడు. అర్థమైందా? రావణాసురుడితో ఓడిపోగల పుణ్యం రాముడు చేసుకోలేదు. అందుకు రాముడు గెలిచాడు అన్నాడు. అంటే ఏమర్ధం? రావణాసురుడి శరణు వెడితే రాముడు క్షమిస్తాడు. పరమాత్మ నీ దగ్గరికి రాను అన్న వాడిని ఓడిస్తాడు. దగ్గరికి వచ్చిన వారితోటి తానే ఓడిపోతాడు. భక్త పరాధి నా కదా పరమాత్మ. ఆ అన్న వాడిని అణుస్తాడు. స్వామి అన్న వాడిని తానే అణిగి ఉంటాడు. సరే. ఒకవేళ రావణాసురుడు చెందులు జోడించి ఉంటే అప్పుడు రాముడే ఓడిపోయేవాడు.
కాబట్టి ఓడిపోయేంత పుణ్యం రాముడు చేసుకోలేదు అన్నారు. పుణ్యం ఏమిటిరా బాబు అంటే రావణాసురుడిని క్షమిస్తే అంత పెద్ద అపకారం చేసిన రావణాసురుడిని కూడా క్షమించాడండి అన్నారు. గొప్ప కీర్తి రాముడికి వచ్చేది. కీర్తి రావాలంటే ఏముండాలి? పుణ్యమే కదా. అందుకే రాముడు అంత పుణ్యం చేసుకోలేదు అంటారు మా గురువు. అది కొంతసేపటికి అర్థమవుతుంది. ఓ అలా గంటకు అమ్మ బాబోయ్ అంటే పెద్దగా చాలా లోతుగా మాట్లాడుతారు. డైరెక్ట్ గా అర్థం కాదన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఓడిపోయిన రావణాసురుడు లంకకు వెళ్లి చేసిన మొట్టమొదటి పనేమిటి ఆయన చేసిన పని కుంభకర్ణః విభోద్యతాం. ఇప్పుడు సమయం వచ్చేసింది వాడిని లేపండి. అంటే ఇప్పుడు లంకలో ఉన్న వారిలో ఎవ్వరూ రామునికి సరిపోరు. వాడు ఒక్కడే సరిపోతాడు. అంటే రావణాసురుని మనస్సులో పరిపూర్ణంగా భయం చోటు చేసుకుంది. అప్పటిదాకా ఉన్న గర్వం. ధైర్యం విశ్వాసం అన్నీ జీరో ఏమన్నాడు నా ధనువు నుంచి వెలువడే బాణముల రుచి రాముడు చూడలేదు తేనమామ్ యోద్భుమిచ్చెతి అన్నాడు కాబట్టి యుద్ధం చేయాలనుకుంటున్నాడు రాముడు నాతోటి అంటే ఏంటి అనుకుంటున్నాడు ధన్య తెలవదు అన్నాడు. అని వెళ్లి ఆయన ధన్య తెలుసుకొని వచ్చాడు. సరే ధన్య దేవు తిరుగు తెలుసుకొని వచ్చి అప్పుడు కుంభకామిని లేపాడు. సరే కదా మీకు తెలుసు. చాలా కష్టపడి ఒక 2000 ఏనుగులు అతని మీద పరిగెత్తితే ఏదో కీమలాగా పారినట్టు ఉంది అని ఇలా అన్నారు. చిన్నగా ఇలా అన్నాడు అన్నమాట, ఆ 2000 కిలోమీటర్లు సరిపోయాయి మరి ఏంటి ఏంటి అయిపోయాయి. మనం చీమ కరిస్తే ఇలా అంటే సరిపోతాది చూడండి, అప్పుడు మెల్లగా లేచి అలా చూసేసరికి వాళ్ళకి తెలుసు మా సంగతి ఏమిటో ఒక 2000 కుండలతోటి ఉన్నదంటే ఈ మాత్రం కాదు పెద్దవి ఉంటాయి చూడండి. బాణ అంటాం పెద్ద బాణ బాణ బాణ ఒక 2000 బాణల మద్యం ఒక 18000 మేకరు. ఆహారం అంటే బ్రేక్ ఫాస్ట్ ఏమంటాం కదా బిస్కెట్ టీ అంటాం చూడండి. బిస్కెట్ టీ ఉంటుంది కదా అది 18,000 మేకలు బిస్కెట్స్ మనకి ఓ 2,000 భాగాల మద్యం టీ.
అవి పుచ్చుకొని కించిత్ ఆఘూర్ణిత లోచనః కొద్దిగా కన్ను ఎర్రగా అయిందట. ఏయ్ ఎందుకు లేపారురా అన్నారు. మరి బ్రేక్ ఫాస్ట్ అంతా ఉంటే వాళ్ళు అసలు అట్లా ఉంటారే, అందుకే మనం అన్నం తినే ముందు వాడిని కలుసుకోమన్నారు అంటారు. అంత తినమని కాదు, ఎంత తిన్నా ఎంత తిన్నా అరుగుతుంది అని అర్థం. ఆహార పరిణామం కోసం అగస్త్యం కుంభకర్ణం చైభ్యం చైభ్యం బడబానలం ఆహార పరిణామార్థం సముస్మరామి రుకోదరం ప్రతి వరు ఉన్నాయి స్తోత్రాలు. అలాగే అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ పేషజాత్ నశ్చయంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహం అనారోగ్యం చేస్తే నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే రోగ తీవ్రత తగ్గుతుంది. ఆ రోజు నీవే కాగ్ చేస్తు. అప్పుడు డిస్పెర్సరీలు హాస్పిటల్ డాక్టర్లు లేరు మనం అడగాలి అంటే చూసేవాళ్ళం. జ్వరం వచ్చి అరే జ్వరం వచ్చేసింది నాకు కొద్దిగా స్నానం చేయాలి. జర చానా చేసేవారు కూర్చొని జపం చేసేవారు కానీ జర చేయకపోతున్నారు మనకు అవేం అంటారు ఏమున్నాయి వాళ్ళే దాని మించిన ఏం లేదు కాబట్టి ఈ రీతిలో మనకు ధన్వంతరి అనేవాడు మనం మందు స్వీకరించేటప్పుడు ధన్వంతరి నామాన్ని స్మరించుకొని ధన్వంతరి మంత్రం ఉంది చెప్పాను ఈ ఫోన్ అనుకుంటా. మహారోగం ఒక మహారుభావురాలు చెప్పాను కదా హార్ట్ ఎలా చేస్తే వేలూరా ఏలూరు ఏదో హాస్పిటల్ ఉంటది. వీడు ఏదో రాయ వీడు ఏదో అక్కడ పోయి మద్రా చెన్నె కి పోయి ఇంకో ఆరు నెలల్లో పోతుంది అన్నారు. వచ్చి అడిగితే మంచిది అమ్మ పోవాలి తగ్గుతుంది అని అడిగింది. 40 రోజులు రామజపం చేస్తే తగ్గింది. ఎలాజి కాలేదు ఏదో వేరే కార్యక్రమం జరిగింది అన్నారు. అందువల్ల ఆరోగ్యాన్ని ధనువంతరి మాత్రం కాపాడుతుంది. కాబట్టి మనం రోగమును పెంచేటువంటి ఆహారం తీసుకున్న అలాంటి అపద్యము నుండి మనను ధనువంతరి కాపాడుగాక. ద్వంద్వాత్ భయాత్ వృషభః నిర్జితాత్మ. మరి ఇప్పుడు చదివి ఉన్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఎవరు ఈయనే? వృషభుడు.
తెలుసు కదా వృషభుడు మహా యోగి ఆ మహాయోగి వృషభు వృషభుని కుమారుడే భరతుడు ఆగ్నేద్రుని కొడుకు నాభి నాభి కొడుకు వృషభుడు కదా ఇంకొంచెం పైకి పోవాలనా ప్రియవ్రతుడు. స్వయంభువ మనువు అనుకుందాం మనం. అవును ఇద్దరు మనువు మనువుకి ఇద్దరు కుమారుడు కదా ప్రియవ్రతుడు ఉత్తానపాతుడు. అందులో ప్రియవ్రతుని కొడుకు ఆగ్నేద్రుడు. ఆది నిద్రుని కొడుకు నాభి. నాభి పుత్రుడు వృషభుడు. వృషభుని పుత్రుడు భరతుడు. ఇది వంశ్చ్య. అందులో వృషభం అని చెప్పుకున్నాం ఉపదేశం. 16 శ్లోకం వృషభం అని చెప్పుకున్నాం. వృషభోపదేశం అని చెప్పుకున్నాం. హంసోపదేశం, భరతోపదేశం, వృషభోపదేశం. ముందు వచ్చేది ప్రహ్లాదోపదేశం. ఈ ఋషభుడు ఏం చేశాడు? ఋషభుడి యొక్క యోగ మార్గం అజగర వ్రతం అన్నాం. కదా? ఏ సమయానికి ఏ వస్త్రం దొరికితే దాన్ని కట్టుకున్నాడు. ఏదీ లేకుంటే అలాగే తిరిగాడు. లడ్డులతో భోజనం పెడితే తినేశాడు. గువాసం ఏం దొరకకుంటే మానిస్తాడు. పండు దొరికినా అవే తినే ఉన్నాడు. ఏం ఆహారం లేదు అలాగే ఊరుకుంటాడు. ఆహారం బాగా దొరికింది తినేస్తాడు. కిందే పడుకున్నాడు. ఎవరైనా పిలిచి చెయ్యి ఇస్తే పడుకున్నాడు. ఈయన పడుకుంటున్నాడని కింద పడుకుంటున్నాడని వనదేవతలు ఇతనికి చెప్పుకున్నాం. ఆకులన్నీ కింద పరిచి మెత్తగా చేశాడు. పడుకున్నాడు. గాలి కొట్టకపోతే పడుకున్నాడు. అంటే ఏమిటి మనము ఇందులోకి వచ్చినది ప్రకృతిలోకి మనము రాలేదు కదా మనం వచ్చామా ఎవరైనా పంపేయాలి కదా? పరమాత్మ పంపాడు. ఎందుకు పంపాడు? ఇది జైలు. మనం ఖైరీలం. అబద్ధం కదా? ఆచరించిన పుణ్య పాప ఫలితం అనుభవించడానికి పంపాడు. పంపినప్పుడు జైల్లో ఉండి మాకు జైల్లో ఈటీ రూము కావాలి. సరే ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి జైల్లో సెల్ కూడా ఇస్తున్నారు మనకి అందులో పెట్టాడు. పెద్ద సెల్ జైలుకి ఇస్తున్నారు చెప్పాడు అన్నీ ఇప్పుడు అన్ని సొకాయలు వచ్చేస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా ఆ స్వామి దగ్గర
ఈ పక్క ఉపాయాలేం కుదరవు కాబట్టి మనం దేన్ని అనుభవించడానికి వచ్చామో దాన్ని పరిపూర్ణంగా అనుభవించి తీరా. సంసారంలోకి వచ్చి పాపం పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్న మనము అందులో మళ్ళా డిస్కౌంట్ కావాలంటే ఆయన ఇస్తాడా? కాబట్టి ఎందుకు వచ్చామో ఆ పని చేసుకొని పోదాం. అయ్యో నాకింత రోగం వచ్చేసింది, నాకిన్ని బాధలు వచ్చాయి, స్వామి తప్పించు అని బాధలను రోగాలను తగ్గించడానికి విశేషమైనటువంటి వ్రతములు, పూజలు, జపములు. ఆచరించడము ఎలాంటిది చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. ప్లస్ ఎలాంటిది లోన్ తీసుకోవడం లాంటిది. మన అకౌంట్లో ₹10,000 ఉన్నాయి మనం లక్షల రూపాయలు కావాలి ఏం చేస్తాం ఏదో కొత్తగా ఏదో లోన్ అన్నారు కదా పర్సనల్ లోనా ఏదో లోన్ అంటాడు ఇస్తాడు వాడు లోన్ ఇస్తాడు. కానీ అసలు కట్టాలి వడ్డీ కూడా కట్టాలి కదా అలాగే మనము ఆచరించినటువంటి కర్మ ఫలితముగా దీన్ని అనుభవించాలో దాన్ని ఇప్పుడు తప్పించుకుంటే తరువాత ఇది అనుభవించాలి దీనికి వడ్డీ కూడా అనుభవించాలి. అవునండి మనం లోన్ తీసుకున్నాక అనుభవించుకుంటాము వేరే మార్గం లేదు కాబట్టి మనకు వాస్తవంగా బాధ దేనితోటి చెప్పండి శరీరం తోటే కదా. అంటే శరీరానికి ఏది ప్రకృతి ఇస్తుందో అది పనికిరాదు. శరీరానికి గొప్పతనం ఏంటి? ప్రకృతి ఇచ్చేది వద్దు. విపరీతంగా ఆపాడు. చలికాలం అంటే ఆ కాలంలో మొత్తం చలే ఉంటుంది, అది మనకు పడదు, మనకు అప్పుడు వేడి కావాలి, అదే వేడి కాలం ఉంటుంది, వేసలి కాలం అంటాం, అప్పుడు మనకు వేడి పడదు చలికాలం. అది ఇంతే అండి. సహజంగా ప్రకృతిలో ఏది ఉందో అది మనకు పడదు. మరి వర్షం వస్తే నీరు వస్తుంది అది మనకు పడదు. వర్షం వస్తే గొడుగు తడి పడితే హీటరు ఎండ పడితే కూలరు. మరి నీకే ఏంటి? ఇవి మనకు ద్వంద్వములు అంటారు వీటిని. చలి, వేడి, ఆకలి, దప్పి, జర, రోగము, శోకము, మోహం. ఇవన్నీ ద్వంద్వములు. బాగా చెప్పాలంటే మానావమానయోస్తుల్యః తుల్యోమిత్రారి పక్షయోః. లాభాలాభములు, వ్యయాజయములు, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు వీటిని ఏమంటారు? జంటలు.
ఇవన్నీ శరీరానికి జాగ్రత్తగా గమనించండి, ఇందులో ఆత్మ దాకా మనస్సు దాకా ఏదీ పోదు, ప్రత్యేకించి మనస్సుని ఎవడు అవమానిస్తాడు కనబడుతుందా? అడగబడదు పోనీ బుద్ధి కనపడుతుంది ఎక్కడ ఉందో వాడు అడిగాడు అయ్యా నీకు బుద్ధి ఉందా అయ్యా నాకైతే లేదండి మీ దగ్గర ఉంటే కొంచెం అప్పు ఇయ్యండి తీసుకుంటాను లేదు ఎక్కడ దొరుకుతుంది షాపులో అని చెప్పండి పోయి కొనుక్కుందాము ఏం చెప్దాం కనపడేది శరీరమేంటి? శరీరానికే పేరు పెడతాం. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే దేవదత్త ఇతి కశ్చన మాంసపిండస్య నామా అంది. ఇది బెట్టిగా ఉంటుంది కానీ పేరు ఎవరికి? ఓ మాంసం ముద్దకు పేరు. ఈ మాంసం ముద్దకు రామానుజ అని పేరు, ఇంకో మాంసం ముద్దకు ఇంకో పేరు. ముద్దలే ఇవన్నీ. అంటే ఈ ఆకారం బట్టి ఈ పేరు గుర్తుపట్టాలి కాబట్టి అన్నీ ఒక జర ఉంటాయి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు అది ఒక జర ఎలా గుర్తుపడతావ్? పేరు పెట్టాలి. ఇలాంటి మాంస భాగానికి బయట నుంచి వచ్చేటువంటి పంచభూతముల వల్ల కలిగేటువంటి పరిణామాల వల్ల ఏర్పడేటువంటి సుఖ దుఃఖములను సహించగలుగుట జ్ఞాని పని. బాధపడి ప్రార్థించుట అజ్ఞాని పని. అప్పుడు ఏం చేశాడు? చల్లోరు తిరిగాడు. గ్రీష్మే పంచతపా భూత్వ వర్షాతు ఆకాశగః స్వయం అని చెప్పాడు. వేషమి కాలంలో ఆయుధ అందున వశువు తపస్సు చేశాడు. 5 అర్జునులు అంటే 4 దిక్కుల 4 అర్జునులు మంటలు పెట్టుకున్నాడు పైన ఎవ్వరం ఉంటాడు కదా 5 అర్జునులు వచ్చి తపస్సు చేశాడు వేసవి కాలంలో సరికాలంలో ఆ కంఠ దగ్నః నీలాల ఉద్యోగం ఉండి నిలబడి తపస్సు చేశాడు. శరీరం మనదే. దాన్ని మనం ఎంత గారబంగా చూస్తే అంత గారబం చేస్తుంది. పిల్లవాడిలాగా అంటాడు. యథా శిశు తథా శరీరం. ఎలా చెప్తారు భారతంలో విదురుని వాక్యం. పసిపిల్లవాడిలాగా శరీరము అన్నాడు. అదైనా? పచ్చి పిల్ల ఎవంటే దారా నాన్న మా కొండ రారా అని దగ్గరికి తీసుకుంటే వచ్చి ఒడిపోతుంటారు. ఏయ్ ఉండురా. ఉండు ఉండు పో. రాడు. రెండు సార్లు గదిరించండి మనం మన దగ్గరికి వస్తారా మూడు సార్లు.
మన దగ్గర నుంచి బుద్ధుడు చేస్తున్నాడు, వచ్చి ఒళ్ళో గుంచుతున్నాడు, నిద్ర నిద్ర తాతాడు, కొడుకుతాడు, అది చేస్తాడు. శరీరం అంతే, అమ్మో తడి పెడుతుందంటే ఇంకా అది వడుపుతుంది అది, అబ్బో ఉడకపోతుంది అంటే ఏ నాన్న అసలు ఏ. సరి సరి పోయి అందులో ముడుగక ముడుగగా ఉండరు. దీన్ని సహింప చేయగలవాడు అలాంటి తత్వాన్ని మనకు బోధించిన వాడు ఎవరు? వృషభుడు. కాబట్టి అలాంటి వృషభుడు ద్వంద్వాత్ భయాత్ జంటల వలన కలిగేటువంటి భయము నుండి వృషభుడు కాదు ఎందుకంటే నిర్జితాత్మ అదే చెప్పారు విషేధం. ఎందుకు వాడు అలా మనల్ని వినిపించాడు అంటే నిర్జితాత్మ మనస్సును తెలిసిన వాడు కాబట్టి. అది దేనికి తెలియదనికే మనస్సు కదా. ఆలోచించండి మనస్సుకే తెలియదనికే ఏం లేదు. నిజంగా సరిసరి దానికే ఉంటే మనస్సు వద్దని దొరకాలి. కొనకలే. మనస్సులో దార్ధ్యం ఉంటే సరిగ్గా చేయం. పట్టించుకోం. దుఃఖాన్ని పట్టించుకోం. ఇదంతా అనిత్యం అన్న తర్వాత బాధ ఎక్కడిది? అందుకే నిర్జితాత్మ మనస్సును గెలిచిన ఋషకుడు ద్వంద్వాత్ భయాత్ జంటలనేటువంటి శీతోష్ణ రూప భయముల నుండి కాపాడుగాక యజ్ఞత్య లోకాత్ అవతాత్ జనాంతాత్ ఇంకో మహానుభావుడు తెలుసు కదా అవతార యజ్ఞుడు దక్షిణ దంపతులను పెట్టి అని చెప్పాము మనం ప్రజాపతి నుంచి వచ్చిన ఈ యజ్ఞ పురుషుడు ఈయన అవతార పరమాత్మ యొక్క అవతార ఇతను ఏం చేయాలి లోకాదవతార్. లోకము నుండి కాపాడాలి. అదేంటి? ఉత్తలోకం కాదు జనాంతాతులోకా. వ్యాస భగవానుడు లోకానికి ఒక ముద్దు పేరు పెట్టాడు జనాంతం అని. జనాంతం అంటే అపవాదు అని. అపవాదుల భూయిష్టమైన లోకము నుండి మనం మంచిగా ఉన్నా ఏమంటారు వాళ్ళు వాడు మరీ వెడ్డిబాబుల వాళ్ళండి వాళ్ళకి లౌక్యం అయితే రాదు అంటారు. పోనీ బాగా దాస్యము పరమ దుర్మాముడు అండి వాడు పరికూల బతకనియ్యడు. మరి ఎలా ఉన్నావ్?
ప్రతిరోజు గుడికి వెళ్తాం వాడికి పని పాత ఏం లేదండి అని గుడికి వస్తాడు. భక్తి రామ అన్నా ఏం పని లేక మన మన లేదు అండి పోవాలని మనం పోలేము అని. వాడికి పని లేదు పోతున్నాడు మనం పోయేవాళ్ళం ఏం లేకుంటే. ఇది మౌనానుమూకః ప్రవచన పటుహు వాచకః జల్పకోవ అట్లా శ్లోకం ఉంది. ఒకడు మాట్లాడడు మౌనంగా ఉంటాడు వాడు మూగివాడండి ఏదో ఒక నిమిషం బాగా వాడు ఉత్త వదిలిపోత అండి మాట్లాడితే వదిలిపోతు మాట్లాడకుంటే మూగవాడు కొంచెం రిజర్వ్ ఉన్నాడు అనుకోని మహా గర్వం ఉండేవాడు అయ్యా అయ్యా అని అడగొట్టు ఉత్త పిచ్చోరండి అందా అందా అని పెడుకుంటాడు. ఎలా ఉందని చెప్పండి అలచించే. అందుకే లోకే పోవ నహి తాదృకో సంభవతి ఇహ నిర్దోషః. ఈ లోకానికి తప్పు చేయని వారెవరూ కనపడడు, మాట్లాడలేదు ముద్దువాడు మాట్లాడితే వద్దు బోతుడు ఏం చేయాలి? కాబట్టి లోకానికి పేరు జనాంతం అపవాదాలు. లోకము నుండి వచ్చేటువంటి అపవాదాల నుండి యజ్ఞ పురుషుడు కాపాడాలి. అతను ఎందరు ఏమంటున్నా పట్టించుకోకుండా. తన కొచ్చములు తాను చేసుకుంటూ లోకానికి జ్ఞానం ప్రసాదించిన మహానుభావుడు, అందుకోసం ఆ యజ్ఞ లో ఆజనాంతాత్ బలోగణాత్ క్రోధవచాత్ అహీంద్రః గుంపులు ఉంటాయి గణం అంటే గ్రూపులు. మన మీది గ్రూపుగా వచ్చి దాడి చేశారు అనుకోండి ఎవడు కాబడాలి అంటే బలః బలరామ్. కదా అసలు బలరాముడు కాబట్టి ఎంతమంది ఉన్నా కానీ ఎన్ని గ్రూపులు ఉన్నా ఆయనే తన బలం తోటి ఓడించగలడు. అందుకే గణాత్ బలః క్రోధవశాత్ అహీంద్రః. మనకు కోపం రాకుండా ఉండాలి. కోపం రాకుండా ఉండాలంటే ఎవరు మనల్ని ఆలవంత కలవలంటే ఒక్క ఆదిశేయుడు కలవలరు. నిత్యము సంకరసన జపాత్ క్రోధం జయతి మానవా అని శాస్త్రం.
సంకర్షణ మంత్రాన్ని మనం రోజు బాగా జపం చేస్తే కోపాన్ని గెలువగలము. మనకు కోపం వస్తాయనే వస్తుంది కదా? తప్పు చేసినా వస్తుంది, ఒప్పు చేసినా వస్తుంది. అబద్ధం కాదు అది. మన వస్తువులు ఉన్నాయి. ఎవడో పెద్దవాడు వచ్చాడు పాపం. అయ్యో పాపం ఏం లేని వారిని ఇంట్లో అమ్మాయి అబ్బాయి వారి ఇంట్లో పెడతారు. నేను ఎప్పుడైనా నడిపించుకో నడిపించకుండా పోనీ వాడు వస్తే ఏ ఏం లేదు బావయ్యా. అలా వచ్చినోడు ఎలా కొడుతున్నాడో బుద్ధి లేక పెట్టిందా? పెట్టాలా పంపిస్తాలా ఏం చేద్దాం? కాబట్టి మంచి చేసినా కోపమే, చెవి చేసినా కోపమే. సహజంగా అంటే మన ప్రమేయం లేకుండా మనకు అధికారం ఇవ్వకుండా ఎదుటి వాళ్ళు మన పని చేస్తుంటే కోపం వస్తుంది. ఎలా చేస్తూనే ఉంటారు ఊరుకోరు కాబట్టి మనలో కోపాన్ని మనం జయించాలంటే సంకర్షణ మంత్రాన్ని జపించాలి. అందుకే ప్రాతఃకాలం లేవగానే మనం ఏం చేయాలి? మన సంధ్యావందనం ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అచ్యుతానానంతయానమో గోపుర్ జీవ ఈరోజు నాలుగు నామాలు ఉన్నాయి కదా. రెండు నాలుగు నామాలు ఉన్నాయి. వాటిని మనం సంధ్యావందనంలో చేస్తాం. సంధ్యావందనం చేయని వాళ్ళు కూడా కేశవాల్ చిత్రోజన నామములను స్నానం చేయగానే జపించండి అని చెప్పారు. అందరూ వస్తుంది మనకు. ప్రాతఃకాలం మాం కేశవః గదయ ప్రాతరవ్యాత్ అందరూ వస్తుంది. వచ్చిందో వస్తరో. ప్రాతఃకాలం కేశవుడు, మధ్యాహ్నం నారాయణుడు, సాయంకాలం మాధవుడు, రాత్రి పూట దామోదరి ఇలా ఉన్నాయి కొన్ని పేరు. కాబట్టి ఆ 24 నామములను పొద్దున్నే స్నానం చేయగానే కేశివాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. అని వీరుంటే చెప్తుంటే ఆ 24 పూలు తెచ్చి స్వామికి నామాలు చెప్తూ చేయాలి. పూలు దొరకలేదు నామాలు స్వామి దగ్గర కూర్చొని ఏకాగ్ర మనస్సుతో 24 నామాలు మనం స్మరిస్తే మన శరీరం వల్ల. మనసులో కలిగే వికారాలు కాదు. కోపం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ మరి ఏదో ఉండగలేదు ఏంటి? మోహము తప్పే కదా, ద్వేషము తప్పే, కోపము తప్పే, అలాగే ప్రేమ తప్పే, అతి వ్యామోహం ఏం చేస్తుంది?
మన కర్తవ్యాన్ని దూరం చేస్తుంది కదా, వ్యామోహం బాగా పెరిగితే మనం చేయవలసిన పనులు చేయలేం. వాడు ఉన్నారు కదా భరతులు ఏం చేశాడు పాపం? ఒక లేడీ పిల్లను ప్రేమించేస్తే వారి యజ్ఞయాగాలు సున్నా. కాబట్టి మానసిక వికారాలు 24. తెలుసా? మనకు శత్రువులెందరూ? ఆరు కదా? ఒక్కొక్కరికి నాలుగు ఉంటాయి కదా? ఆరు నాలుగు ఇరవై నాలుగు. ఈ ఇరవై నాలుగు మానసిక వికారముల నుండి కామ, క్రోధ. మానవిక దశ 10 కామ వికారములు, 10 ఎనిమిది క్రోధ వికారములు, 6 మనో వికారములు మొత్తం. 24. ఈ 24 వికారములను తొలగించటానికి కేశవాది తిరువిదతి నామ బుద్ధి చేస్తాం. అందువల్ల సంకర్షణ నామాన్ని నిరంతరం మనం స్మరిస్తే మనలో పెందుకు ఎటువంటి కోపం అనసబదులు క్రోధవశాత్ అహీంద్ర ద్వైపాయనః భగవాన్ అప్రబోధా తరువాతి వాడు ఎవరు మనకి అవతారం వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు మనను అజ్ఞానము నుండి కాపాడుదాక. కదా. వ్యాసః నారాయణే 18 పురాణములు మహాభారతం. అది మొత్తం కలిపి 5,25,000 శ్లోకాలు రాశారు వ్యాస భోగవాను. మనం ఐదు శ్లోకాలు రాయడానికి ఐదేళ్ళు లెక్క పెట్టి గణాంఖర్ లెక్క పెట్టి ఇంకో రెగ్యులర్ కి అందగోలం చేసి. చెప్పిందని మళ్ళీ చెప్పి అలా పోయి ముందు వరకు పోయి అమ్మ బాబోయ్ అమ్మ నేను కవిని అంటా. కానీ ఆ స్వామి 5,25,000 పుస్తకాలు పెరిగాడు. ఎవరి కోసం? పోయే పుస్తకాలు పుస్తకాలు చూసుకొని అమ్ముకున్నారా? మనం అమ్ముకుంటున్నాం ఆయన పేసేది. కదా ఆయన రాసిన పుస్తకాలను మనం ప్రింట్ చేసి పాపం కాపీ నడుపులే ఆయనకు లేదు చూడండి. మనం ఎవ్వరికీ కాపీ నాడు అంటాము. నవ్వు వస్తుంది. వాడు భాగవతం ప్రింట్ చేసి కాపీ నాడు పబ్లిక్ కి వస్తా అంటాడు. అది కాపీ నాడు ఎవరికి న్యాయంగా వారిని అడిగాడు ప్రింట్ రాసి.
అర చిత్తే పస్తక ప్రింట్ చేయి అన్ని హక్కులు మావి అంటాడు. అదే నీ హక్కు కాలే ఇవి హక్కులు మీకు ఎక్కడ బాబు? అతను రాసిన దాన్ని మనం ప్రింట్ చేసుకొని అమ్ముకుంటున్నాం. ఆయన అమ్ముకున్నాడు ఆయన పాపం. ఆ రోజుల్లో కాగితాలు ప్రెస్ లు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు రాశాడు? మనందరికీ. జ్ఞానం కలగడానికి రాశాడు. అంటే మనందరి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడు వ్యాత భగవాన్. అందుకే ద్వైపాయనః భగవాన్ అప్రబోధాత్ బుద్ధస్తు పాఖండ గణాత్ ప్రమాదాత్. ఇంకో అవతారం బుద్ధావతారం, ఈ బుద్ధావతారం ఏం చేయాలి? అసలు బుద్ధుడు వచ్చింది ఎందుకు? చాలామంది బుద్ధుడి యొక్క అవతారాన్ని గుర్తించరు, అపార్థం చేసుకుంటారు. ఇప్పటికి చాలా మంది తెలిసిన వాళ్ళు సగంలో మూడు బాల మంది అతడు బుద్ధుడు అవతారమే కాదని స్థితి కూడా ఉంది. పద అవతారాలో బుద్ధుడు లేడు చెప్పడు. ఆ అడిగేలాగా ఉంటాడు మత్స్యః కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య రామస్య కృష్ణ కలిపిరేవచ అని బుద్ధుడిని కాస్త నింజేశారు కూడా. ఏమిటి కారణం అంటే అతను వేద విరుద్ధమైన వాదములు చేశాడు. కదా యజ్ఞములు వద్దన్నాడు విగ్రహారాధన వద్దన్నాడు. ఇంకేదో వ్యక్తి పూజ వద్దు అన్నాడు. ఇవన్నీ వద్దు అన్నాడు కాబట్టి వాడు అవతారం కాదు అంటున్నారు. కానీ అవతారమే. ఎందుకు వద్దు అన్నాడు? ధర్మమును ఆచరిస్తుంటూ ఆచరిస్తూ అధర్మపు మార్గాలకు దారి లేపారు మహానుభావులు చాలామంది ఇప్పుడు మనమే ఉన్నాం కలివినందుల్లో వాళ్ళమే. ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున సాయంత్రమే పూజ చేస్తారు. మధ్యాహ్నం హత్యలు ఉండాలని చెప్తారు. మధ్యాహ్నం హత్యలు సాయంకాలం దొంగతనాలు వేదిగారా రాత్రిపూట. పొద్దున సాయంకాలం యజ్ఞము దేవుడి పూజ. మరి ఏమందాం? మంచి వాళ్ళు ఎలా అవుతారు? శిక్షించాలా అవుతాయా? శిక్షించాలంటే ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు. మరి దాటిపూట కాగానే అది జరాదు దొంగ దొంగలు హత్యలు చేస్తున్నారు.
ధర్మపు ముసుగులో అధర్మాన్ని ఆచరించే వారి ఆట కట్టించటానికి వారు ఆచరించేటువంటి కపట యజ్ఞయాగాదులను ఆచరింపకుండా చేశారు. పిచ్చివాడా ఇక్కడ నిప్పులో నెయ్యి పోసి చెబుతారు అని పుట్టింది. ఏం పని ఉంది అర్ధం ఉంది. మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎవరికో మనం భోజనం పెడితే పితృలోకంలో వానకు ముడుతుందా? ఒక చోట తింటే, ఒక చోట ఉన్నవాడు తింటే, ఇంకో చోట ఉన్నవారి కడుపు నిండితే. యాత్రలకు పోయే వారందరూ దారి పచ్చారు టిఫిన్లు ఎందుకు? 20 మంది యాత్రలకు పోయారు అనుకోండి మనం రోజు వారే రోజు ముక్క పొయ్యి పోయే వాళ్ళం. అది తాగును ఉడుకుతుంది. అదే అదే ఇదే బుద్ధ వాదన. మా ఇంటి అబ్బాయి బాగుంది నాన్న బాగుంది ఆ విధంగానండి తగ్గిన పెరిగిన ఏంటంటే అసలు దీని పని అనుకుంటున్నాం. ఇలాంటి వాదములతో ప్రతివాడి మనస్సును ఆకర్షించి వాళ్ళు ఆచరించే ఆ మాత్రం ధర్మాన్నించి వాళ్ళను పక్కకు తప్పించి పూర్తి అధర్మాత్ములుగా మార్చి వారిని శిక్షించి లోకానికి పట్టిన చీడలు. గురికిని తొలగించాడు. అతను పాఖండ గణాన్ని మార్చినవాడు. ఏం పాఖండ చూసారా? పాఖండ చూసారా? పాపఖండం. చెప్పుకున్నాం పాఖండం అంటే పాప ఖండం. ఖండం అంటే లింగం గుర్తు చిహ్నం. పాపానికి చిహ్నం. వాటిని పాషండులు, పాపఖండులు, వాళ్ళు తర్వాత పాషండులు. ఈ పాషండ గణం ఏం చేస్తుంది? తాము ఎలాగో అధర్మం ఆచరిస్తూ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళను కూడా ధర్మం వైపుకు లాగుతుంది కూడా బుద్ధి ఉందిరా తద్దినం పెడితే నాన్న తింటాడురా. వాడు ఉన్నాడో లేడో ఎక్కడో స్వర్గంలో ఉన్నాడో గ్యారెంటీ ఏంటి? చనిపోయిన వాడు స్వర్గానికే పోతాడా? స్వర్గానికి పోతాడు. లేదు పుణ్యత అయితే మోషానికి పోయాడు. మోషాకి పోతే మడత దినా పెట్టినా ఏంటండీ?
ఏమన్నా అది నిజమే పెద్ద ఏంటి మనం త్వరగా ఆకర్షించబడతాం అధర్మాన్ని బోధించే మాటలకు మనస్సు ఉండరుగా ఆకర్షించబడుతుంది. చదువుకునే విద్యా ఏంటి పుస్తకాల పురుగు ఎప్పుడు చదువుకోవడం ఏంటిరా? అయ్యో సినిమా చెడుతాయి కదా చెప్పి ఎప్పుడు చదివానా అని చెప్తే వాడు మంచోడు. చదువుకోరా అంటే ఏ టీచర్ మంచోడు కాదండి అంటారు. బుద్ధుడు ఆ స్టేజిలో ఉండి అధర్మాన్ని ప్రోత్సహించే వారిలో అధర్మాన్ని పెంచి వారిని శిక్షించి లోక కళ్యాణాన్ని చేశాడు. పోతారమే. మన శంకరుడి లాగా చెప్పాం కదా. పద్మపురాణంలో శంకరుడి కథ కూడా అలాంటిది. పద్మపురాణం చదివితే కానీ అది చెప్తే మనకు బాగాలేదు కానీ కొంచెం చూస్తాను అది చెప్తే చాలామంది మండిపోతారు. అరసరగా మండేస్తారు పద్మపురాణం కథ అని. ఆయనే వైష్ణవుడి బాబు తిరువని గాపు జమ జగదారులు అన్ని బాగున్నాయి సరక్షణ అన్ని. ఆ స్వామి తర్వాత వచ్చింది పాపం స్వామి చెబితే నాకదులందరూ తయారయ్యారురా పాడు చేస్తున్నారు నువ్వు కొత్త మతం పెట్టు వాళ్ళని ఆకర్షించు అడిగిన ఆదరకు నన్ను బడాన్ని ఇచ్చేసి నువ్వు లోపల ఉన్నా పో. నాకు పూర్తిగా ఆపోజిట్ నేను పితాంబరం కదా నువ్వు జిగంబరం నేను ఆభరణాలు లేదా రత్నాలు వచ్చారో నువ్వు పాములు పెట్టుకో నేను గంధం పూసుకుంటా నువ్వు బూడిద పూసుకో నేను పాములంలో ఉంటా నువ్వు స్మశాంతంలో ఉండు నేను పిలిచినా రాను పిలోకుండా పో నేను అడిగినా ఇవ్వు అడగకుండా ఇవ్వు ఆపోజిట్. ఒప్పందం అండి ఇద్దరిది. కాదు అవసరం కాదు ఒప్పందం ఇది. అప్పుడు సరే ఓకే అప్పుడు ఒక మతం శివ మతం ఒక అద్వైతం దానికి ఒక కాష్టాలు స్మశానాలు నేను నేను నేను నేను ఇష్టం ఇచ్చాను నువ్వు ఇద్దరు ఎక్కు. ఓ పద్యం ఉంది చూసారా తెలుసా మీకు సనా రామకృష్ణుడు భాష్యం తెలుసా సనా రామకృష్ణుడు మహానుభావుడు శంకరునికి ఎద్దుకు పోలిక స్తోత్రం శంకరుని కంటే ఎద్దే గొప్పది ఓకే నమస్కారం. ఎందుకయ్యా అంటే అతడు శూలము తిప్పు. ఇతడు వాలము తిప్పు. ఇతడు నా తోడి అంటే ఇతడే జనుడు. అతడు అంబకు మొగడు. ఇతడు అమ్మకు మొగడు. నా తోడి అంటే ఇతడే జనుడు. నమస్కారం అట్లనే ఆయన గద్దె నెక్కాడు ఇదే ఇది నెక్కాడు. ఆయన బడ్డ కడుక్కున్నాడు వీడు దిగంబరంగా ఉన్నాడు. ఆయన నిలువుగా పెట్టాడు ఈ రాజ్యాంగ పెట్టాడు. ఆయన కాక అన్నాడు నువ్వు మతం తయారు చెయ్యి. పిలోగున్నా పో అరిగి మీద ఇవ్వు అందరినీ తిరుగుతాడు. బాగుంటుంది.
కానీ అన్నీ చేయడానికి కానీ మనసులో మాత్రం ఇన్నే స్మరించి ఆత్మ రావాలంటే నీ భార్యకు కొందరు నీ ముఖ్య భక్తులకు నా తాలగ మంత్రం విజయించి నీకు ఆశీర్వత్వం ఇస్తున్నాను. రాక్షసులందరినీ బయటికి లాగి అధర్మాన్ని పారదోలి ధర్మాన్ని స్థాపించటానికి అవతరించినారు. అవతారం రుద్రావతారం శివావతారం అందుకే అతని శివం మహాభాగవతం స్మరాని పరమ భాగవతం. దాన్ని ద్వేషించడం తప్పు కావాలి పోత్రం చేయకు నువ్వు పూజించకు. ఏ వ్యక్తిని మనం ద్వేషించకూడదు. కాబట్టి విధానం ఒక్కటే ధర్మాన్ని స్థాపించాలి. ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని పారదూలక ఒక్కటే మార్గం. కానీ ధర్మపు ముసుగులో అధర్మం ఆచరించే వాళ్ళం ఏం చేయాలి మరి? వాళ్ళ ముద్దుగు ధర్మం. అది ఏం జరిగింది అది. అలాంటి దాన్ని బయటికి రాపలాగడానికి వచ్చినవాడు బుద్ధుడు. అందుకే బుద్ధస్తు పాఖండ గణాత్. ప్రమాదాత్ కలికి కలిహే కాలమలాత్ ప్రపాతు తర్వాత అవతారం కలికి ఈ మహానుభావుడు కాలమలం కలి కలి అంటే కలహం. దేవి యుగం కలియుగం అంటే కలహ యుగం. నువ్వేం చెయ్యి కలహం. దారి నుంచి పక్కకు పోయావు కలహం ఎదురుగా వచ్చావు కలహం. మాట్లాడితే కలహం. అయినా బాగుపడరా ఆ ఆవి చెప్తావ్ మధ్యలో అంటాడు. చెప్పలేదు ఏమయ్యా తప్పు చెప్పొద్దయ్యా చూసురు కూర్చుంటావ్. ఏమన్నావ్ మరి అందుకే యుగ ప్రభావం కాబట్టి అయంతు యుగ ధర్మ తిలియతే కత్య దూషణం. ఇది యుగ ధర్మ నాన్న ఎందుకు ఊరుకో. కాబట్టి ఇది కాలము యొక్క దోషం. ఈ కాలం యొక్క మలం ఇది మురికి. దాన్ని పోగొట్టేవాడు కలి. కలికిహి కలిహే కాలమల కలికి అనే మహానుభావి అవతారం చెప్పాం కదా. ఈ కలికి అనే అవతారం పుట్టోడు కాలమలము నుండి కాపాడుతాడు. ఎందుకు వచ్చాడు ఆయనే? ధర్మావనాయ ఉరు కృతావతారః ధర్మమును కాపాడటానికే అవతరించినటువంటి మహానుభావుడైన కల్కి.
కాలము యొక్క మలమును పాపాన్ని తొలగించుకాక. మా ఇప్పుడు వస్తుంది చూడండి మాం కేశవః గదయ ప్రాతరవ్యాత్. పొద్దున్నే కాపాడేవాడు ఎవరాయనే కేశవు అంటే ప్రార్థన ఇవ్వగానే కేశవా అని మనకొక శ్లోకం ఉంది, ఏమంటారు చెప్పానా? నేను విన్నాను చాటు శ్లోకం కేశవం పతితం దృష్టువా పాండవ హర్షమాయుహు. వృదంత ఏమర్ధం కేశవ అంటే కృష్ణుడు కదా కృష్ణుడు చనిపోవటాన్ని చూచి పాండవులందరూ సంతోషించారు వృదంతి కౌరవా సర్వే హా హా కేశవ కృష్ణువా కౌరవులందరూ కేశవ కేశవ అయ్యో కేశవ అని ఏడుస్తున్నారు, కృష్ణ పరమాత్మ కేశవుడు చనిపోతే పాండవులు ఆనందించారు కౌరవులు ఏడించారు. ఏడుస్తారండి? నేను శ్లోకంలో బాగాలేదు కదా? శ్లోకం బాగానే ఉంది. మనకు అర్థం కాలేదు. కేశవ అనకుండా కే శవం పతితం దుష్టువాని. కే కే అంటే కం అంటే జలం. కే అంటే నీటిలో నీటిలో శవంని పడటం చూసి. ఏ శవం పతితం దృష్టువా నీటిలో శవం పడటాన్ని చూచి పాండవాః హర్షమాయుహు పాండవుడు అంటే కొంగరు. అవి నీటిలో ఉంటాయి కాబట్టి సంతోషించండి. మాకు ఆహారం దొరికింది. కౌరవ అంటే నక్కలు. నక్కలు ఏడిచి అయ్యో నాతో ఒకరే లేదు అని అర్థం. దాన్ని చాటు పర్యము అంటారు సంస్కారం. అలాగే కేశవ ప్రర్థన చెప్పుకున్నాం కాకుండా కేశవుడు అంటే అందమైన జుట్టు గలవాడు. అలాగే కేశి అనేటువంటి రాక్షసుడిని సంహరించేవాడు. మూడవది బ్రహ్మ రుద్రులకు మూల కారణము. కయితి బ్రహ్మనో నామ ఈశః అహంచ జనార్ధన ఆవాం తవాంగ సంభూతౌ తస్మాత్ కేశవ నామ ధృత్. ఇలాంటి కేశవుడు ప్రాతఃకాలం కాపాడాలి అంటున్నాడు. ప్రాతఃకాలం తమోగుణం పోయి సత్వగుణం అప్పుడే ప్రాదుర్భవించేటువంటి సమయం.
ఈ సమయంలో కేశవుడు కాపాడాలి, బ్రహ్మ రజోగుణానికి శంకరుడు తమోగుణ పెట్టింది కదా, ఆ ఇద్దరికి నాధుడు కాబట్టి వాటిని తగ్గించి సత్వగుణాన్ని పెంచేవాడనే ఉద్దేశంతోటి కేశవుడు కాపాడాలి. అలాగే కేశవుడైనా కానీ నిరాయుధంగా వస్తే ఒప్పుకోము. గదయాత్రా ధరవ్య. గదను ధరించిన కేశవుడు. మరి చక్రం శంఖం వద్దు. ప్రాతఃకాలం జద కావాలి. జదను చేతిలో దాచిన కేశవుడు ప్రాతఃకాలం కాపాడాలి. ఒక్కొక్క మనకు ముందర వస్తుంది. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క విభూతికి కారణం. కౌమోదకి ఉండే కదా ఇది మాయకు ప్రతీక. అంటే యోగమాయ శిల్షమాయ ఉంది కదా ప్రకృతి అంట చూడండి ఆ మాయకు గద ప్రతీక గదయా ప్రాతరవ్యాత్ అంటే మాయను అదే మూలం మాయకు మనకు ప్రాతఃకాలం న్యాయంగా ఏం రావాలి మెలుకువ రావాలి కదా ఏమొస్తుంది మనకు చలచల వాసు ఉండగా ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండేది అని కప్పుకొని పడుకుంటాం మనం. దాన్నే అంటారు మాయ. దాన్ని పోగొట్టేవాడు అందుకే మెదకవ రాగానే కేశవా అని ఒక పెద్దగా అరిచేసాం అనుకోండి నిద్ర అయిపోయి వెళ్ళిపోయి అమాంతం మీదకు వచ్చేసి పని చేసుకుంటాం. కేశవాయ నమః అనుకుంటూ లేవాలి. పక్క నుంచి లేచే ముందు కేశవాయ నమః. ఇంకా ఓపిక ఉంటే కేశవాయ గదాధరాయ నమః. మంత్రం శ్లోకం కాదు ఇవన్నీ మంత్రాలు. మనము లేచినప్పటి నుంచి నిదిరించేంత వరకు ధర్మాన్ని, న్యాయాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, సంప్రదాయాన్ని నిలుపటానికి ఇవన్నీ మంత్రములు. అందుకే నారాయణ కవచం నిత్యం పటించి పటించినందువల్ల పాత ధ్యానం చదివితే త్రికాలం చదివితే ఎలాంటి వ్యామోహాలు, అజ్ఞానాలు, పాపాలు, బాధలు, శత్రువులు ఉండరు. అందుకే మాం కేశవః గదయా ప్రాతరవ్యాత్ గోవిందః ఆ సంగవం ఆస్తవేణు. తర్వాత వాడు గోవిందుడు. ఇతను ఎప్పుడు కాపాడాలి ఆ సంగవం.
ఇది ఏం కాలం అంటారా? సూర్యోదయం కంటే ముందు ఉండే కాలాన్ని ప్రాతఃకాలం అంటారు. సూర్యోదయం నుంచి రెండు గడియ వచ్చే కాలాన్ని సంగవ కాలము అంటారు. దాన్ని సంగవం అంటారు. సంగమ కాలం ఉంటే కలిసేది అర్థం. సంగమ కాదు సంగవ. అంటే గోవులు బయటికి వెళ్ళే కాలము. మనం అన్నీ మర్చిపోయాం అంటే మనకి అన్నీ ప్యాకెట్లే కదా. పాలు ప్యాకెట్లే, పెరుగు ప్యాకెట్లే, నెయ్యి ప్యాకెట్లే, బియ్యము ప్యాకెట్లే. కాబట్టి నేను చెప్పాను కదా కొంత కాలం అయితే బియ్యం ఏ ఆవుకి ఏ ఆవుకి వస్తాయో అడుగుతారు. అంటే అప్పుడప్పుడు బర్న్ లో పో పాలు కుడితే ఆ పాలు ప్యాకెట్స్ వస్తున్నాయి కదా మరి బియ్యం కూడా ప్యాకెట్లే వస్తున్నాయి మరి బియ్యం ఇచ్చి ఆవు ఏ విన్నాక దిక్కు లేదు మాకేం తెలియదు పరిస్థితి. సిటీ సిటీ లైఫ్ అండి ఎంత మనం లేకుండా పొద్దున్నే పాత రోజుల్లో ఊళ్ళల్లో సూర్యోదయం కంటే ముందు లేచి ఆ గేజ్ అవరనే విడుస్తాడు. పోదు పెడతారు అది అలా అలా బయటికి వెళ్లి మొత్తం పోవు దూరంగా దగ్గర దగ్గర వెళ్లి లేకపోతే పచ్చిగా జడక ఉంటుంది దాన్ని మంచు మంచు తడుస్తూ ఉంటాయి దాన్ని తిని వాళ్ళు వస్తాయి లోపలికి ఆ రాగానే మనకు పాలు పిండి పోలి పెట్టారు. దీన్ని ఏమంటారు? చిరువీడు, చిరుపాలు చెప్పాను కదా అది చిన్న బీడు అని చెప్పాను. సనై తిలంగ తిరుమై కన్నుక్కి రంగు చెప్పుకున్నాం, దాని గురించి వివాదంలో చిన్న బీడు అంటాం అంటే ఇది ఈ కాలం సంగవ కాలం. సూర్యోదయం నుంచి 2 గడియల కాలాన్ని సంగవకాలము, ప్రాతఃకాలము, సంగవకాలము, మధ్యాహ్నము, అపరాహ్నము, తర్వాత సాయంకాలము, ప్రథమ రాత్రి, అర్ధరాత్రి, అపరరాత్రి, భ్రాంధి. మొత్తం ఎనిమిది ధాములు. ఎనిమిది కాలములు. ఆయన పేరు ఉంది. అందులో ఈ ఆ సంగవ కాలం ఉండే సంగవ కాలం అంటున్నామే ఈ కాలాన్ని గోవిందుడు కాపాడాలి. ఎలాంటి గోవిందుడు ఆర్తవేణువు వేణువు ధరించిన గోవిందుడు అంటే ఆవులను తోల్కొని పోయేది ఎవరు మరి
ఆయనే కదా మరి గోవింద ఆయన పేరు అంతే గోవింద అని ఎలా అర్థం గాహ విందటి ఆవులను కాకేవాడు అన్నమాట గోవులను కాపాడేవాడు గోవిందు అలాగే గో శబ్దానికి అర్థం వేదములు కూడా వేదములు కాపాడేవారు గోవింద స్వామి. స్వర్గ, ఇషు, పశు, వాకు, వజ్ర, గృణి, నేత్ర, అంబు, వృష్టిషు. గో శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఎనిమిది అర్థాలు. స్వర్గమని, ఇషు అంటే బాణమని, పశువని, వాక్యని, వజ్రమని, కిరణమని, నేత్రమని, జలమని, వర్షమని. ఇవన్నీ వాడిస్తే వేరేది మనకు, అందుకే ఆయన పేరు గోవిందుడు. ఈ సంఘావకారంలో వేడువ ధరించినటువంటి గోవిందుడు కాపాడగాక నారాయణః ప్రాణ ఉదాస్త శక్తిహి ప్రాణం ప్రాణ అపరాణ మధ్యాహ్న. ఒప్పుకో కదా అమరం అది గుర్తు అమరం వస్తే లాభం అది. అమరం ఒట్టికి వస్తే పదం చెప్పగానే టక్కున అర్థం వచ్చేస్తుంది డిక్షనరీ. మన డిక్షనరీ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నుండి బాగా ఇచ్చిన సరికి ఏమో పుస్తకం ఉంటది ఉండదు తీసుకొని దాన్ని ఏమంటారు ఆల్ఫాబెట్ కి ఏదో అంటారు కదా ఆ ప్రకారం తీసి చూడాలి. మా దావ అవసరం లేదు పసుపు ఏముంది ఇక్కడ ఉంటే చాలు. పద రా అంటే ప్రాణము ప్రాణ అపరాణ మధ్యాహ్న త్రిసంధ్యా ఆ ఇది మధ్యాహ్నం అండి అపరాణం అండి అంటారు. కాబట్టి ఈ ప్రాణ కాలంలో అంటే రెండవ ధాము ప్రారంభమైనప్పుడు నారాయణుడు కాపాడాలి. అదే మధ్యాహ్నము విష్ణువు కాపాడాలి. మధ్యాన్ని అనడా చూడండి. మధ్యంది విష్ణువు. ఎలాంటి విష్ణువు? హరీంద్ర పాణిభుని. హరీంద్రం ఏంటది? చక్రం చక్రం అరి అంటే చక్రం ధరం అంటే శంఖం ధరారి చర్మాసు గదాతిపాశ ఒక నెల చూడు మరి ధరం అంటే శంఖము అరి అంటే చక్రం అరీంద్రపాణి చక్రహస్తుడైనటువంటి పరమాత్మ మధ్యం దినంలో మనల్ని కాపాడాలి. అపరాహ్నే దేవః మధుహ అంటే మధుసూదనుడు.
మధు అనేటువంటి రాక్షసుడిని సంభరించినటువంటి మహానుభావుడు అపరాంఘ కాలంలో కాపాడాలి. ఏమిటి సంబంధం? అపరాఢానికి మధుసూదన్కి ఏమిటి సంబంధం? ఇద్దరు ఉన్నారు అఖర్ ఇద్దరు ఉన్నారు మధు కైటభులు అని. తెలుసు కదా మహానుభావులు. మొట్టమొదటి సృష్టి అంటే బ్రహ్మకు కాదు వీళ్ళు పుట్టినటువంటి సృష్టి బ్రహ్మ సృష్టి కాదు ఎవరి సృష్టి నారాయణుడి సృష్టి శ్రీమన్నారాయణి యొక్క ఊరూరు ఉండి పుట్టారు వాళ్ళిద్దరూ. నాభి నుంచి బ్రహ్మ పుడితే ఊరువుల నుండి వీళ్ళిద్దరూ పుట్టారు. ఇద్దరు పుట్టి ఓ మాకంటే ముందు ఇంకోడు ఉన్నాడా వాడు ఉన్నాడా బ్రహ్మ ఇంకోడు ఉన్నాడు వాడి సంగతి చూస్తామని అతన్ని ఏదో అలా పాటించుకొని పోయారు. స్వామి వాడిని తేవటానికి వాడి దగ్గరికి పోతే మమ్ములను గెరిస్తే వేదనిస్తా ఉన్నారు. చాలా యుద్ధం రా బ్రహ్మాండం చేసేసరికి ఓ శ్రీమన్నారాయణుడికి సంతోషం కలిగి మీరు చాలా గొప్పవాళ్ళురా నాతో ఇంత కాలం ఎదురు నిలిచి యుద్ధం చేయాలంటే సమర్ధులు. ఆనంద్ మిచ్చా నేను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నారు. వాళ్ళు గర్వించి ఉన్నారు కదా, నువ్వు వరం ఇచ్చేవాళ్ళు మేము తీసుకునేవాళ్ళం అన్నారు. ఇద్దరం సమానం కదా, నిన్ను అడిగితే మేము తక్కువ వాళ్ళం కాదు ఒప్పుకో మేమే ఇస్తా నీకు ఏం కావాలో. నాతో చావాలి రా నీ ఇద్దరం. అరే తప్పైపోయింది. అప్పుడు చెప్పాడు. ప్రపంచంలో ప్రాణిని బ్రతికించేది వినయం. గర్వము మూడు నాకు నష్టమే లేదు నేను దండం పెట్టినా దండం తీసుకున్నా నమస్కారం చేసినా నమస్కారం పొందినా నేను నారాయణుడిని. నాకు పని లేదు. అడిగిన వాడు తక్కువ, ఇచ్చిన వాడు ఎక్కువ అన్నా బుద్ధి యామోహం అజ్ఞానం. నిజంగా ఎవడు గొప్పవాడు? తీసుకున్నవాడా ఇచ్చినవాడా? తీసుకున్నవాడు.
పుచ్చుకున్న వాడే గొప్పవాడు కాకుంటే మనము బ్రాహ్మణుడికి దానం ఇచ్చి దండం తెగతామా వరుస పిలుచుకుంటాం. మనమే పెట్టాలి. మనం ఇచ్చాం కదా గొప్పోడు కదా. ఎవరైనా వారం మనకు పెట్టాలి. ఒప్పుకున్నావా? తీసుకున్న వాడే గొప్పోడు. ఎందుకు గొప్పోడు? వాడు ఏం తీసుకుంటున్నాడు? మనం ఇచ్చిన వస్తువునే కాదు. వస్తువుతో పాటు మన ఇంటి పాపం అంతా వాడే తీసుకుంటున్నాడు. మనం ఒక వస్తువు దానం ఇచ్చామంటే అది సంపాదించింది ఎలా మనకు తెలుసు కదా. ఎంత మంచివాడైనా. చాలా పాపం చేసే సంపాదించారు, అది వారికి ఇస్తే ఏమి ఇచ్చినట్టు? పాపం ఇచ్చే దళం చూడడానికి తీసుకుంటున్నారు, మన పాపాన్ని తీసుకున్నవాడు మనల్ని పరిశుద్ధం చేయగలిగాడు కదా ఉత్తముడు కాదు అయ్యా నమస్కారం అందుకే అందుకే నమస్కారం. ఇప్పుడు లేదు కానీ పాత రోజుల్లో గోదానం తీసుకోమంటే ఒడిగేవారు భయపడి తీసుకోవాలేను. ఎందుకంటే ఆ గోవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సార్లు గాయత్రి జపం చేయాలి. దానం తీసుకునేవాడు చేయగలిగి తీసుకోవాలి. ఎవరు చేస్తారు? ఎవరు చేయలేదు. అందుకే అయ్యా నమస్కారం గోదానం మాత్రం తీసుకో. అందుకే గోదానం తీసుకున్న తరువాత ఒక ఏడాది ఆ తీసుకున్న వారు ఊరి నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. జపం చేసుకుంటూ కూర్చుంటారు. వేరే మాట లేదు. అందుకే ఇచ్చేవాడు గోదానం ఇచ్చేవాడు గోవుకు, దూడకు తీసుకున్న వారి కుటుంబం. సంవత్సర కాలం సరిపోయేంత సామగ్రితో కూడా గోదావరి వెళ్ళాలి. ఇది ముసలి ఆవిడను పారిగిన ఆవిడను ఇద్దా విడ అన్నారు. సంవత్సర కాలం ఆవుకు దూడకు కుటుంబాన్ని సరిపోయే ఆహారం ఇచ్చి సామగ్రి ఇచ్చి గోదావరి వెళ్ళాలి. అంటే ఎన్నో ఎన్నో పాపాలు చేసి ఉంటే కానీ గోదానం చేయలేను అన్నమాట. శాస్త్ర కాబట్టి అలాంటి గోదానం చేసుకున్న వారు ఎంత గొప్పోడై ఉంటారు. నమస్తే అండి. అందుకే మధుసూదనుడు ఏం చేశాడు వరం కోరుకో అంటే అయ్యా సంతోషం అండి నాతో చూస్తా ఉండండి. అమ్మ నా గుణతో కష్టమే బాబు ఎట్టైనా కష్టం మనం ఓడిపోయాం. అందుకే అడిగాడు. స్వామి వరవ్యరం చదువు ఇదంటే కానీ వాళ్ళు ఆయనే తీసుకోవచ్చు.
మనం ఎట్లా రెత్తగొట్టిందా మనం అందులో ఆయన కనులు రాశసులు అన్నమాట అది ఎప్పుడు ఏంటి చిరుదర మదన సముద్రం దిగినప్పుడు కావాలనే స్వామి ఎవ్వ తారంతా పాము యొక్క తలకాయ పట్టుకున్నాడు తలకాయ పట్టుకున్నాడు ఎవ్వ తారంతా అవును కదా ఆ మేము రాక్షసులం మేము విట్టి పుత్రులం విట్టి పుత్రులం మేము తోక పట్టుకుంటాము అన్నారు సరే ఇంక వాడు తలకాయ పట్టుకో పట్టుకో విషం ఎక్కడ ఎక్కడ ఉంటుంది విషం పామ తో పట్టుకుంటే విషం దుమ్ముతుంటుంది. బుస్సు బుస్సు అన్నట్టు విషం పడుతుంటుంది. కావాలి ముందే పోయాక పట్టుకోవాలి. ఏయ్ మీ సది జోక పట్టుకో అమ్మే సదరగా పట్టుకో. పోయే చెప్పాడు వాడిని ఏమంటే అది ఇవ్వు వద్ద నువ్వు అనొద్దు. అడిగింది ఇది తరగ తరగ తీసుకో. వీడికి అర్థం ఎవరికీ అర్థం కాలేదు అరే ఈ తరగ వాడిని ఎవయ్యా పోనీ. కానీ చెప్పడానికి అర్థం అయిపోయి విషయానికి ముందు ఉంటే మూర్చి పోయి వేడి తట్టి బతికి అయ్యో అయ్యో అప్పుడు స్వామి అంటుంది అంతే. తొందర పడితే. అందుకే స్వామి ఎందుకు అంటున్నారు మాయా మాయా కాదు మహామేఘ అని. తనకంటూ ఈటి కోరని వారు బుద్ధిమంతులండి ఈ సాతం. నాకు ఫలానా కావాలని కోరని వారు జ్ఞాని. నాకు కావాలనుకున్న వారు అజ్ఞాని. కోరిక ఉందంటే మనం పడిపోతాం. ఓయికి మనలో పుట్టిందంటే మనం పతనం అవుతాం. ఏది కోరని వారికి? దేని వ్యామోహం లేదు. అమృతం కావాలన్న ఒక్క కోరికను దేవతలకు కాచి చూపి స్వామి ఎంత నాటకం ఆడాడో. కదా? కదా? ఆట బాగా చూపెట్టాడు. అసలు అసలు లాభం పొందింది ఎవరు న్యాయంగా మా దగ్గర తోటి అమ్మాయి దొరికింది ఈ పానికి ఏదో అమృతం వాళ్ళకి వచ్చింది దేవుడు ఆయన తర్వాత దొరుకుతుంది అమ్మవారు వచ్చారండి కాదా మరి మరి లక్ష్మి వచ్చింది కానీ దగ్గర ఇది కాదా అందుకని అందరూ అనక నాయక పోతున్నారు అమృతం ఉంది కర్మ ఏమన్నా పోండి మాకు నా భార్య వస్తుంది తావని ఏమన్నా పోండి. అమృతం వాళ్ళకి ఆశ చూపి తాను పోయి పాటి పోయి లక్ష్మి తాను ఉంచుకున్నాడు దగ్గర ఉంచుకున్నాడా లోకాన్ని అంత కాపాడుతున్నాడు. తనకి ఏ కోరిక లేదు. మనము కూడా దేన్ని కోరని నాడే అన్నీ మనకు దక్కాయి. అలాంటి వాళ్ళం మనం ఎలాంటి వ్యామోహానికి లోండము. కాబట్టి మధుసూదనుడు అంటే కోరికను విడిచినవాడు. అహంకారమును మదమును గెలిచినవాడు. మనకు మదము అహంకారము ఈ రెండు అపరాంఘ కాలంలో బాగా పెరుగుతాయి. మధ్యాహ్నం అయ్యేసరికి కడుపులో పగపగా మండుతుంటే కోపం.
బాగా వస్తుంది కదా, అలాంటి కోపాన్ని తగ్గించడానికి మధుసూదనాయ నమః. అపరాహ్నం కాగానే మధుసూదనుడిని స్మరించండి. సాయం త్రిధామావతు మాధవః సాయంకాలము మాధవుడు కాపాడాలి అమ్మవారు సత్త నాన్నగారు ఎలాంటి మాధవుడు త్రిధామ మూడు లోకాలు అంటే భూహు, భువః, సువః. అలాగే ఉదరే, హృది, ఉరక్. ఉండడు స్వామి ఉదరే కృతి అఘోరసి పరమాత్ముని స్థానాలు మూడు ఉదరంలో జగరాధినిగా ఉంటాడు హృదయంలో దహరాకాశంలో అంతరాత్మగా అంతర్యానిగా ఉంటాడు. కదా అలాగే గురస్ అంటాం అంటే వక్షస్థలం, వక్షస్థలంలో సాక్షాత్తు మాధవుడు వినిపించేసి ఉంటాడు. 3 ప్లేసులు ఇవి అందుకే ఉదరంలో ఆయన ఉంటాడు కాబట్టి ఆ కడుపును ఎంసిహి చేయొద్దు అంటాడు. అడ్డమైన చెత్త అంతా కగుల పడేయకండి. తినవలసిన దాన్ని తినండి. తినవలసిన రీతిలో తినండి. తినవలసినంత తినండి. అది వానికి ముడుతున్నది. ప్రాణాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, అపానాయ స్వాహా. స్వాహాకారములతో ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైన జనార్ధనునికి మనం హవిస్సు ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా భక్తిగా ఉచితమైనది శుచి అయినది శుచి ఉండాలి రుచి ఉండాలి. మితము బాగా చాలా బాగుందని ఇంకో నాలుగు అడుగులు తిన్నామనుకోండి పడిపోరాలే మనం. కాబట్టి త్రిధామ ఉదరే వృద్ధి ఉరతి. ఈ మూడు లోకాల్లో ఉండేవాడు అలాగే భూహు భువః సువః ఈ మూడు లోకాల్లో ఉండేటువంటి వాడు త్రిధామ.
ఆహం వసాన్ని వైకుంఠే నా యోగి హృదయే రవౌ అన్నాడు. స్వామి నివాసం వైకుంఠము యోగి హృదయము సూరి మూడు చోట్ల ఉంటారు త్రిధామ. మూడు నివాసములు కలవాడు. ఎక్కడ? యోగి హృదయము, వైకుంఠము, సూర్య భగవంతుడు. భూహు, భువ, శువ, ఉదరము, హృదయము, ఉరస్. ఇలా ఉండేటువంటి త్రిధామ అయినటువంటి స్వామి మాధవుడు సాయంకాలము కాపాడుదాక. ఇక దోషే ఋషీకేశ దోషం అంటే రాత్రి కదా రాత్రి కాగానే మనం ఎంత బుద్ధిమంతులం తెలుసు కదా ఏంటి? మన ఇంద్రియములన్నీ రాత్రి కాగానే ప్రకోపిస్తాయి, విజృంభిస్తాయి. తమోగుణం కాబట్టి తామసకమైనటువంటి సుఖానుభూతికి ముందరిపోతానే. ఆ ఇంద్రియములను ఎవరు అరికట్టాలి? ఎవడు వాటికి అధిపతో వాడు, వాడికేం పేరు సుషింకేశః? కృషీకముడు అంటే ఇంద్రియములు. కృషీక ఈచుడు. ఇంద్రియములకు అధిపతి. అతను రాత్రి పూట అతను కాపాడాలి అంటే మన ఇంద్రియములను మన మనస్సును మన వశంలో ఉంచవలసిన వాడు ఎవరు? కృషీకముడు. అందుకే దోషే ఋషీకేశః ఉత అర్ధరాత్రే నిశీజేయేకః అవతు పద్మనాభః. అర్ధరాత్రి కానీ అపరరాత్రి కానీ ఎవరు కాపాడాలి? పద్మనాభుడు కాపాడాలి. అర్థమైందా అండి? పద్మనాభుడికి అర్ధరాత్రికి ఏమిటి సంబంధం అంటారా? పద్మనాభుడు దేనికి ప్రతీక అండి? సృష్టికి అండి కదా పరమాత్మ ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మలు ఎప్పుడూ పని చేశారు సృష్టి కదా మనం కూడా అపరరాత్రి అర్ధరాత్రి ఏం ప్రయత్నం చేస్తాం సృష్టిని పెంచడానికి ప్రయత్నం చేస్తాం సృష్టి కొరకే అయితే ప్రయత్నం చేయాలి. సృష్టికి భిన్నమైతే వ్యామోహమో, కామమో, ఆశో, తృష్ణో, అభిలాషో అయితే జీరో. పనికిరాదు.
ప్రజాయై గుహమేచినా సంతానం కోసమే వివాహం చేసుకునేవారట. ఎవరు? పాదవంశ పాదవంశుల్లో ప్రధవంశకు రాజులు. ఇప్పటి కాలంలో సంతానం మాత్రం వద్దు సంసారం మాత్రం కావాలి. ఏం అన్నాం? సంసారం అంటేనే సంతానం కోసం. సంతానం లేకుండా సంసారం చేసే ఉపాయాలు చాలా చేస్తున్నారు. కదా ప్రజలు చేస్తున్నారు సమానం. దీనంతా ఏం అన్నాం? ఇలాంటి దాని నుండి పద్మనాభుడు కాపాడాలి. అందుకే అర్ధరాత్రి అంటే ఏమిటి? మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి ఆచరించేటువంటి అన్ని రకముల వక్ర మార్గముల నుండి పరమాత్మ కాపాడాలి. ఉతార్ధరాత్రే నిశీధయేకోవతు పద్మనాథః శ్రీవత్స ధామ అపరరాత్ర ఈశః అపర రాత్రంలో ఎవరు కాపాడాలి ఈశ్వరుడు ఎలాంటి ఈశ్వరుడు శ్రీవత్స ధామన్ శ్రీవత్సమును ధరించినవాడు తెలుసా ఏమిటి శ్రీవత్సం అంటే పుట్టుమచ్చ. వర్షత్వరంలో ఉన్నటువంటి పుట్టుమచ్చ పేరు శ్రీవత్సము. ఎందుకు వచ్చింది ఆ పేరు దానికి? తెలుసా? స్త్రీ అంటే ఎవరు? అమ్మవారు. వత్సము అంటే ఏమిటి? ప్రేమించేది. అమ్మవారికి ఇష్టమైనదట అది, అమ్మవారు స్వామిని ఎందుకు ప్రేమించారు అంటే పరమాత్మ చక్కని అందమైన క్రాప్ ఉండట. ఏమి ఏమి మేము చెప్పినది ఏమో వేయరు, కానీ తల్లి అది ఇయ్యాల ఉంగరాల చుట్టడం చూడండి ఆ. ఆ కర్లీ రనము అది బాగా ఉంది కాబట్టి ప్రేమించడు అమ్మవారు ఎవ్వరు ఆయన ప్రేమించరు. ఇంకోటి వక్షస్థలంలో తక్కరి పుట్టు మొత్తం ఉంది. ఈ రెండు చూసి శీవన్నాథ అని నా దగ్గర అని ప్రేమించి. అమ్మకు బాగా నచ్చిన మచ్చ శ్రీవత్స. ఆ శ్రీవత్స ధామ చెప్తున్నాడు అపరాత్రః మరి శ్రీవత్స ధామ ఏమిటి అంటే శ్రీవత్సమునకు నివాసమైన అంటే వర్షత్వం. ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది. అపర రాత్రంలో వాడు కాపాడాలి అంటే మనము అపర రాత్రంలో మన మనస్సు వ్యభిచర్యించకుండా ఉండటానికి శ్రీవత్సధాముని స్మరించుకో.
రైనా అమ్మవారిని మనం ఏం చేస్తాం మనం అంటే లోకంలో తరములు ఏం చేస్తారు తనకు ఏదైనా దుష్ట బుద్ధి దుర్బుద్ధి పుడితే మనం చెప్పుకున్నాం రామాయణంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి స్వామిని ఎవరికింది మనమే తప్పు చేస్తుంటే లోకంలో మానవుడు తప్పు చేయరా పితేవత్పత్తే అంజనని పరిపూర్ణాయుజ్జనే హితశ్రోతో విచ్య భవతి చ కదాచిత్ కలుటవిహి ఈ మే తత్ నిర్దోష కైహ జగతి ప్రపంచంలో తప్పు చేయని వాడెవడు అని అమ్మవారు స్వామిని అడిగేసింది. అంటే నేను తప్పు చేశానా? నేను ఉన్నాను ఎలా అన్నాడు స్వామి. చెప్పమంటే మీ తప్పు చెప్తాను. చెప్పు నా కథ జ్ఞాపకం అనుకుంటాను. చెప్పు ఏం చేశావు? అబ్బే ఇప్పుడు కాదండి రామావతారానికి వెళితే శూర్పణశ ఒక అందమైన పడుపు పిల్ల దగ్గరకు వచ్చింది కదా చెప్పాను కదా ఆమె ఓ సేపు జ్ఞాపకం ఉంది. ఆ 55,000 సంవత్సరాల పడుచు పిల్ల సూర్పు పండు. వచ్చి అడిగింది ఒక స్వామిని కదా అప్పుడు మీరు ఏమన్నారు? నేను ఏమన్నాను నాకు పెళ్లి అయింది భార్య పక్కనే ఉంది నేను ఇలా పెళ్లి చేసుకుంటాను. నా మాట చెప్పండి ఎవరి మీద వస్తావు అండి అయ్యా నాకు తెలుసు మీ తండ్రిని. తప్ప అబ్బే తప్పేం కాదు తప్పేం కాదు అంతే కానీ పెళ్ళయింది నువ్వెందుకు అనాలి కానీ పెళ్ళయింది భార్య పక్కనే ఉంది నువ్వెందుకు అంటే మరి భార్య పక్కన లేకుంటే నువ్వు కావాలన్నావ్. పెళ్లి అయింది ఆ దొరక ఓకే. పెళ్లి అయింది భార్య పక్కనే ఉంది ఎట్లా పెళ్లి చేసుకుంటా అని ఏమర్ధం? భార్య పక్కన లేకుంటే పెళ్లి చేసుకుంటాను అన్నట్టేదో వచ్చినట్టే ఉంది కదండీ అని అది మన కోసం అన్నమాట. కలియుగంలోని వ్యక్తులు దుష్ట చింతలను అమలు చేయడానికి భార్యను దూరంగా పంపి తాము వ్యవహరిస్తుంటారు. భార్య నుండి మరొక స్త్రీ వైపు మనస్సు మరలచకుండా కాపాడేవాడు శ్రీవత్సధామ. అంటే మనస్సు యొక్క వికారము నుండి మనస్సును కాపాడేవాడు శ్రీవర్తధామ. అందుకే శ్రీవర్తధామ అపరరాత్ర ఈశః. ప్రత్యూష ఈచః అసిధరః జనార్ధనః ప్రత్యూష కాలంలో మనకు జనార్ధనుడు కాపాడాలి. ఈ ప్రత్యూషం అంటే రెండు వ్యవహారాలు ఉన్నాయి. సాయంకాలానికి రాత్రికి మధ్యకాలం ప్రత్యూషం అని.
సూర్యోదయానికి ఉదయ సంధ్యకు మధ్యకాలం ప్రత్యూష రెండు అర్ధాలు ఉన్నాయి. ఈ రెండు సంధ్యలు రెండు ప్రత్యూషములు కూడా రెండు భాగాలు చెప్తాం. ఇలాంటి ప్రత్యూష కాలంలో జనార్ధనుడు ఖడ్గమును ధరించి కటిగం ఎందుకంటే మనస్సులో కలిగేటువంటి కోరికలను ఖండించడానికి కటిగం కావాలి. తెల్లవారు సామున నిద్రపోదామని బుద్ధి కూడుతుంది మనకి. లేచి స్నానం అనుస్కాణం అప్పుడే చల్లగా ఉంటుంది. అప్పటిదాకా కాస్త వేడి వేడి ఉంటుంది. ఉరక పోసి ఏదో పోలా ఉంటుంది. ప్రభావం పూర్తిగా పోయి చల్లదనం వస్తుంది. అబ్బా చల్లగా ఉంది. కాస్త రగ్గు కప్పుకొని ఇంకో ఐదు ఐదు నిమిషాలతో ఎంతరా ఐదు నిమిషాల్లో ఇస్తానంటాడు. లేపకుంటే 5 గంటలు లేకపోయే అనుమానం లేదు. 10 దాకా వాడు లేవడు పొరపాటు కాబట్టి ఇలాంటి మానసికమైనటువంటి చాంచల్యాన్ని ఖడ్గధారి పోగొట్టాలి జనార్ధనః. దామోదరః అవ్యాత్ అనుసంధ్యం ప్రభాతే ప్రభాత కాలంలో సంధ్యా కాలం తరువాత మనం కాపాడేవాడు దామోదరుడు. దామోదరుడు అంటే భక్త వత్సరుడు అన్నమాట కదా. దామోదరుడు ఎవరు? యశోదమ్మ చేత తాటితో కట్టేయించుకున్నవాడు. దామ అంటే తాడు, కుదరం అంటే కడుపు. కడుపునకు తాడు గలవాడు. ఎప్పుడు? ఇది వదల మక చే చిన్న కృష్ణుడు కదా కళ్ళను చిరుత్తాంబినార్ కట్టున్న పణ్య పెరుమాయన్ చిరుత్తాంబినార్ చిన్న తాదుతో కట్టుబడ్డ పెద్ద మాయావి అని చెప్తారు స్వామి మా మధుర కవి గారు వారు ఆ రీతిలో అలాంటి దామోదరుడు భక్తుడు పరవశుడు. నిజంగా యశోదమ్మ దామోదరుని కట్టేసిందా? స్వామిని కట్టేయగలదా? తజ్జనని లోగి టంగల రజ్జు పరంపరల తెచ్చి తగ తాగ్రత్తన్ గొజ్జ తిరిగి రాదెయ్యను అన్నాడు పోతాడు. యశోద బాపం తన దగ్గర ఉన్నటువంటి 200 కోట్ల ఆవులను కట్టేసే తాళ్ళు తెచ్చి ముళ్ళు వేసిరా ఈయన పొట్ట తొత్తి తిరగాలి. అమ్మ బాబోయ్ ఇదంతా కథ అండి పుక్కిరి పగడే చెప్తారు ఇదంతా సంభవమేనా అంటే 200 కోట్ల ఆవులు ఒక ఎక్కడ ఉన్నాయి ఒక ఇరు ఇరు ఇరు ఉన్నాయి కానీ మరి స్వామి బొజ్జలో ఏమున్నాయి 14 కోట్ల ఆవులు ఉన్నాయి
కదా 14 లోకాలు ఉన్న గొజ్జ చుట్టూ తాడు తిరిగాలంటే ఎంత తాడు కావాలండి? 14 లోకాలు కట్టే చాలు కావాలి. అందుకే అన్నాడు బొజ్జ తిరిగి రాదయ్యను జగజ్జాలములున్న బొజ్జ కట్టను వజమా అన్నాడు. ఆ బొజ్జలో 14 బొజ్జాలు ఉన్నాయి బాబు ఈ తాళ్ళేం పని చేస్తే ఉత్తదే. అయినా స్వామి కట్టుకొట్టాడు. ఎందుకు? భక్తికి కట్టుకొట్టాడు. నా వల్ల కాదురా నాయనా నేను మీకు కట్టేయకమని చెత్తు జోడించింది. అన్నావు కదా కట్టేయమని. భక్త పారవత్యానికి భక్త పారతంత్య్రయానికి గుర్తు దామోదరత్వం. అందుకే దామోదరః అనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ ఇతనే కాలమూర్తి అంటున్నాడు. సకల జగన్నాథుడు విశ్వేశ్వరుడు కాలమూర్తి అయినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు కాపాడలి ఇంతవరకు పరమాత్మ యొక్క అవతారములు పరమాత్మ యొక్క నామములు కదా చూడండి అలాగే అతని ఆయుధాలు చెప్పాలి పుయ్యత్వర ఆయుధాలు. నామములు చెప్పాడు, వాహనము చెప్పాడు, గరుడు చెప్పాడు కదా. ఇలా నామములు, భూషణములు వచ్చాయి. ఇప్పుడు ఆయుధములు చెప్తున్నాను. ఇది మనం నారాయణ గారు చదువుకుంటే పరమాత్మ యొక్క అన్ని అవతారాలు, అన్ని పేర్లు, అన్ని ఆయుధాలు, అన్ని భూషణాలు మొత్తం వచ్చేస్తాయి. దాని ఏమంటారు? దాని పేరు ఏంటి మొత్తం ఇన్స్టెంట్ అన్నమాట. ఇన్స్టెంట్ ఏదో అంటాం కదా? ఇదంతా అన్నిటికీ ఇన్స్టెంట్. మీకు భాగవతం, భారతం, రామాయణం, వసాయజ పురాణాలు పరమాత్మ యొక్క సకల రూపములు, సకల నామములు, సకల ఆయుధములు, సకల అవతారములు. ఒక దాంట్లో వచ్చేసేయ్. అందుకే ఇది ఇంత వైశిష్ట్యం. ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఆయుధాలు. చక్రం యుగాంతాన అలగబోతివి. విశ్వాస్తరో భగవాన్ కామ ఆ ఆ చక్రం కామ చెప్పండి కదా.
కాలరూపుడైనటువంటి పరమాత్మ ఇతను మొత్తం చాలని విశ్వమునకు ఈశ్వరుడు అండి. విశ్వము అంటే ప్రపంచం. దానికి ఈశ్వరుడు అధిపతి జగన్నాథుడు. మన పాత ర్థం కావాలంటే జగన్నాథుడు. చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వేశ్వరులు అంటే పాపం ఆయన అనుకుంటారు కదా అదే పేరు కదా సమస్య ఉంది అతన్ని ఆయన ఆ రూపంలో ఉండి కాపాడాడు కాబట్టి ఆయనకే పేరు పెట్టారు ఏ కాలంలో విశ్వేశ్వరులు కారమూర్తి కార స్వరూపుడే సకలం అన్నమాట చక్రం యుగాంతానుల తిగ్మనేని భ్రమస్తమంతాత్ భగవత్ ప్రయుక్తం దంధగ్ది దంధగ్ది అరిసైన్యమాతు కర్తం యదా వాతసజః హుతాచః ఇది కాప్సిల్ ఎలాంటి క్యాప్చర్ అంటే శత్రువులు మన దగ్గర మన మీద దాడి చేస్తున్నప్పుడు మన శత్రు బాధ బాగా ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని జపం చేస్తే శత్రు బాధ తొలగిపోతుంది. ఒక్కటి ఒక్కటి మాత్రం. చక్రం యుగాంతానల తిగ్గుమనేమి. పరమాత్మ యొక్క చక్రం ఎలాంటిది అంటే యుగాంత అనల తిగ్మ నీమి. ప్రళయకాలము యొక్క అగ్ని వలె తీష్ణమైన అంచు గలది చక్రం. ఆ అంచం ఎంత గొప్ప ఎలా ఉంది అంచం అంటే అంచం అంటే తీక్షణంగా ఉంది. ఎంత తీక్షణంగా? ప్రళయకాల అగ్ని వలె తీక్షణమైన అంచు గల చక్రము భ్రమత్ సమంతాత్ భగవత్ ప్రయుక్తం. పరమాత్మ చేత ప్రయోగించబడి సమంతాతు భ్రమత్ అంతటా తిరుగుచు దందగ్ధి దందగ్ధి అరిసైన్యం. శత్రు సైన్యమును ఆసు వేగముగా శీఘ్రముగా దందద్ది దందద్ది దహింపచేయాలి దహింపచేయాలి కదా కక్షం యధా వాతసకః కుతాసః ఎండి ఎండిన కట్టెల మోపును సమిధిలను అగ్నిహోట్రులు ఎలా కాల్చుతారు? తక్షం అంటే కట్టెల సమూహం. మనకు అడవిలో బీడు అంటారు చూడండి దాన్ని కక్షము అంటారు. అందులో నిప్పు పడి ఆ నిప్పుకు గాలి తోడైతే
ఎలా కాలి పారిస్తుందో అలా మా శత్రు సైన్యం మొత్తాన్ని చక్రము దహించాలి. పరమాత్మ చేత ప్రయోగించబడిన చక్రము మా శత్రు సైన్యమును అగ్నిహోత్రుడు అరణ్యాన్ని దహించినట్టుగా తొందరగా దహించాలి. దందగ్ధి దందగ్ధి. ఈ పదం ముందే ఇది మనకు మంత్ర శాస్త్రంలో అగ్ని బీజము అని పేరుతుంది. హిందీ హిందీ, భిందీ భిందీ, రంధీ రంధీ, హన హన, పత పత, యప యప, దబ దబ ఇవన్నీ ఏమిటి? బీజ అక్షరం. ఇవన్నీ అగ్ని బీజములు. కొన్ని అగ్ని బీజములు, కొన్ని యమ బీజములు, కొన్ని వరుణ బీజములు, కొన్ని వాయు బీజములు ఇలా ఉంటాయి మనకు. పాంచభౌతికమైన బీజములు ఉంటాయి. కేవలం ఆ అక్షరం పై చాలు ఉచ్చరిస్తే చాలు ప్రభావం ఏర్పడుతుంది కానీ ఆ ఉచ్చరించే నోరు పరిశుద్ధంగా ఉంది. కదా కడ్డెలు కొయ్యిలో పెడితే మండుతాయి. ఎలాంటి కడ్డె మండుతుంది? బాగా ఎండుంటే మండుతుంది. అప్పుడే ఏం చేయగలం కడ్డె? ఆలస్యంగా మండుతుంది. పొగ అంతా వేసి మొదలు మంట పెట్టిన వాడి కళ్ళలో నీళ్ళు తెప్పించి మండుతుంది. అలాగే అపవిత్రుడు ఉచ్చరిస్తే ఉచ్చరించిన వానికే హాని జరుగుతుంది. అందులో నేను బాగుండాలనుకోవచ్చు కానీ ఎదుటివాడు చెడిపోవాలని కోరకూడదు. కానీ కలియుగం ఏమిటి? నేను చెడిపోయే వాళ్ళకి వాళ్ళు మాత్రం బాగుపోడు. మన కోరిక ఏమిటి? నేను చెడిపోయినా సరే అండి, వాడు ఉన్నాడే వాడు, వాళ్ళ అక్కర్లో బాగుపోడు. ఇలాంటి వాడు వేరులు చదివించినా పని చేయవు. మానసిక శుద్ధి కావాలి, సంకల్ప శుద్ధి కావాలి. ముఖ్యంగా సర్వేజనాః సుఖినోభవంతు అన్న ఉదాత్తమైన ఆశయం మనలో ఉంటే మేడు కలుగుతుంది. లోకాన్ని నాశనం చేసే వాళ్లకు ఆయ కలగాలి కానీ లోకాన్ని బాగు చేసే వాళ్ళు వెళ్ళిపోతే కష్టం కాదు. అందుకే దందగ్ధి దందగ్ధి అరిసైన్యమాసు కక్షం యథ వాతసకః హుతాద గదే అశనిస్పరితెనరిస్పురింగే నిప్పిండి నిప్పిండి.
అది త ప్రియా ఇది ఇంకో ఆయుధం గద. ఇది ఎలాంటిది? హతిని స్పర్శన విస్పులింగే. వజ్రాయుధము పిడుగు. పిడుగు పాటులో కలిగే మిరుగుట్లు ఉంటాయి నిప్పుల రవ్వలు ఉంటాయి రవ్వలు అంటాం మనం. విస్పులింగము అంటే రవ్వలు నిప్పు రవ్వలు. రెండు ఇనుప ముక్కలు రాసుకుంటే ఏమైతుంది? నిప్పు రవ్వలు వస్తాయి కదా? అలాగే పిడుగుపాటు తాకిడికి వచ్చేటువంటి నిప్పు రవ్వలు అలాంటి రవ్వలను వెలజల్లుతున్న గద. ఈమె ఎవరు అచిత ప్రియాసి కౌమోదకి మనం మొదలు చెప్పుకున్నాం గద అని. ఈ గద స్త్రీలింగం కదా కాబట్టి విష్ణుమూర్తికి ప్రియురాలవు అంటున్నారు. ఎప్పుడు ఆయన చేతిని విడిచి పెట్టదు కదా అప్పుడప్పుడు ఆయన ఆయన పంపిస్తే పోతుంది సంహారం కోసం అలాంటి పరమాత్మ యొక్క ప్రియురాలవు నీవు కూష్మాండ వైనాయక యక్ష రక్ష భూతగ్రహాన్ చూర్ణయా చూర్ణయా నిష్పిండి నిష్పిండి చూర్ణయ చూర్ణయ పొడి చెయ్యి పొడి చెయ్యి దంచేయి దంచేయి అంటున్నారు. గద ఎవరిని భూత ప్రేత పిశాచ శాతిని. ధాకిని పూష్మాండముడు దుష్ట గ్రహాలు ఉన్నాయే అంటే దుష్ట గ్రహ పీడా నిర్మూలనకు ఈ మంత్రము మనం నిరంతరం వచ్చే రుచిలో మనకు బాల గ్రహాలు ఇలాంటి ఇగో కొన్ని వస్తుంటాయి గాలి చూస్తుంటాయి ఈ శ్లోకం హాయంగా చపించి ఇంత తీర్థం ఇచ్చేసామంటే ఆ గాలి దూరం వెళ్ళిపోతుంది. ఇలా. చూర్ణయ చూర్ణయారీన్ త్వం యాతుధాన ప్రమధ ప్రేత మాత్రు పిశాతి విప్రగ్రహ భోర వృత్తిన్ దరేంద్ర విద్రావయా కృష్ణ పూరిత భీమస్వనః అరేర్ హృదయాని కంపయన్. ఇందులో ఎవరు ధరేంద్ర అంటున్నారు. ధరేంద్ర అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా శంఖము. శంఖరాజమా నీవు. కృష్ణ పూరితః కృష్ణ పరమాత్మ చేత ఊదబడి నింపబడి హరే హృదయాన్ని కంపయన్ శత్రు హృదయములను వణిపిస్తూ మనకు భీమస్వనః భయంకరమైన ధ్వని కలిగి యాతుధానా ప్రమధా ప్రేత మాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృప్తిన్ విద్రావయాత్.
ఈ మొత్తాన్ని పరిగెత్తింపచేయి పంపించేసేయ్. మన ప్రయత్నం లేకున్నా మనము కోరకున్నా మనము చేసేటువంటి కొన్ని తప్పులతోటి. మనలోకి మన దగ్గరికి మన ఇంట్లోకి కొన్ని గ్రహాలు ప్రవేశిస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం? చిన్న చిన్న కప్పులు. ఊడ్చేటువంటి పొలక ఉంటుంది చీపిరి అంటాం మనం. దాన్ని ఎలా పెట్టాలి? ఏ మూలకు పెట్టాలి? ఎలా పెట్టాలి? అందరికీ తెలుసు. మరి ఎలా పెట్టాలి? దాని అడుగు భాగం కింద ఉండాలా, కింది భాగం పైన ఉండాలా? మూలం పైకి ఉండాలా, అడుగు భాగం పైకి ఉండాలా? చాలామంది ఏం చేయ తలకింద పెట్టేస్తారు. తలకింద పెట్టామంటే అర్థం వచ్చేవన్నీ వచ్చేస్తాయి. చీపిరి, రోకలి, తిరుగలి అలాగే తట్టిపీట. తరువాత మనము కూరగాయలు కోచినంక విడిచిపెట్టినటువంటి తొడిమెలు ఇవన్నీ భూత ఆవాసం. చాటా చాటా కుజురు రోకలి చీపిరి ఇవన్నీ భూతావసం వాటిని పొరపాటు తలకింద పెట్టామనుకోండి ఆ కుజురు ఉంటుంది కదా ఇలా మనం పెట్టామనుకోండి కొనలు పైకి ఇలా పెట్టామంటే ఆ మాట ఊరికొస్తాది తలకింద పెట్టాలి అలాగే రోకలి కూడా పొన్ను భాగం కిందికి ఉండాలి, కొన భాగం పైకి ఉండాలి. చాలామంది పొన్ను పైకి పెట్టి అక్కడ కింద పెట్టారు. కత్తి పీట ఎప్పుడు కుడి వైపు వంచి పెట్టాలి. ఎడవై కొంచెం చిన్న చిన్న సూక్ష్మ తెలియదు. ఆ ఏమైతుంది అయ్యే రేపునే ఉంటుంది ఇంకేం చేయాలి మనం. అలాగే తిరుగరి ఉంది. తిరుగరి రెండిటిని వేరు చేసి పెట్టకూడదు. అయితే అలాగే పెట్టాలి, పెట్టవలసి వస్తే రెండిటిని కలిపి పెట్టాలి. మన వాళ్ళు అతి జాగ్రత్తగా దాన్ని తీసి రెండిటి గోడకి గోడకి ఆరిస్తే, ఆ ఆరిస్తే గోడకి ఆరిస్తే కూడా లోపలి భాగం పైకి కనపడకూడదు. గోడ లోపలి భాగం ఉండాలి, పై భాగం మనకు కనపడాలి. చేయను ఇవన్నీ భూత ఆవాసం ఎందుకంటే మనం వాటితోటి కొన్ని లక్షల క్రిములను చంపేస్తున్నాం.
పంచసూనాహ గృహస్తస్య ఇవే చీపురి ఉంది, తిరుగరి ఉంది, అలాగే రోకరి ఉంది, పట్టిపీట ఉంది, గరిచె ఉంది. ఇవన్నీ ఏం చేస్తుంటాం మనం కలుపుతుంటాం, విసురుతుంటాం, కోస్తుంటాం, ఊడుస్తుంటాం. ఎన్ని జంతువులు వస్తాయి? సరే అవన్నీ మనం ఊరుకుంటాయా? పడపడతావా మనకి? అవే భూతాలు, ప్రేతములు, మాతృగణములు, కూష్మాండములు వచ్చి చేరుతారు. అందుకే పొద్దున్నేరు ఇవ్వగానే చీపిరికి కూడా నమస్కారం చేసి తీసుకోమన్నారు. సమ్మాజ్యని శుభాకారే సర్వ భాగ్యప్రదాయిని మమ అశుద్ధం పరిహర శీఘ్రం లక్ష్మీ రూపి నమోస్తుతే గండం పెట్టి చిపిటి తీసుకో ఇంకా తెల్లారు నది ఎన్ని ఉన్నాయో వచ్చి మనకేం దొరుకుతుంది. ఒకసారి బాగా దులుపాలంటే ఇడ మనం దొరుకుతుంది. మనం దాన్ని దులుపాలి మనం దొరుకుతుంది. అలా నమస్కారం చేసి దాన్ని తీసుకోవాలి. అలాగే తిరుగరికి మంత్రం ఉంది. సత్తిపీఠకు మంత్రం ఉంది. రోలుకు రోకరికి ఉరు కల ముసల ఆవీచిని బలరాము నాయకం లోకరి బలరాము నాయకం లోకరి వాడు ఉత్తర పిచ్చిగా పట్టుకున్నాడా రైతు బలరాము నాగలి లోకరి ఏదో ఒకటి ధాన్యం పుట్టిస్తాడు, సృష్టి చేస్తాడు, రెండు ధాన్యం యొక్క పొట్టు తీసేస్తాడు. రైతండి నన్ను గట్టిగా చెప్తే వాళ్ళు బలరామ సంఘం సంఘం పెట్టేస్తారు. వాల్మీకి సంఘం, గంగపుత్ర సంఘం, గంగపుత్ర సంఘాలు అని వచ్చినాయి కదా, అది ఒక సంఘం బలరామ సంఘం అని అనిపిస్తుంది ఇప్పుడు రైతు కొట్టి అమ్మకుందాం. గురు మావాడా అంటారు దేని పని కాబట్టి మనము నిత్యము చేసే పనులు తెలియక చేస్తే వాటిలోని భూతావాసములు కలిగి ఇంటిలో కలహారము. అలాగే మనస్సులో ద్వేషాన్ని, ఉద్రేకాన్ని, అశాంతిని, నిద్రను, రోగాన్ని ఆవిర్ కలిగిస్తాయి. ఇంట్లో చాలా మంది బాగా నిద్రపోతున్నారంటే కచ్చితంగా తిరుగడి, లోకరి ఈ రెండు అపభ్రంశములుగా పెట్టారు అని అర్థం. అవి సవరిస్తే నిద్రపోతుంది ఏం లేదు. మందులు వద్దు, టెస్టులు వద్దు, ఇంజెక్షన్లు వద్దు ఏం అవసరం లేదు. కాబట్టి ఎలాగ మనం ఆ పని చేయలేం కాబట్టి గట్టి జీవనం చేయలేం. ఈ లోకం చదువుకోండి ప్రతిదాన్ని ఆ ద్వారా చూడడానికి పోతాం. ఎవరూ జాగ్రత్తగా ఉండలేము అలవాటుతో పడేస్తాం పోతాం అంట ఎవడు ఆలోచిస్తాడు మీ తల కింద ఉన్నా మొదల ఇంకో తన ఇందులో పూతాలు ఉన్నాయో ఎవడు చూస్తారో టైం ఎక్కడ ఉంది. పొద్దున్న లేస్తే బస్సు పోతుందో రైలు పోతుందో ఆఫీస్ పోతుందో.
లేట్ అవుతుంది ఏంటి బాధ మనం పోకు మన వాళ్ళు పోతారు మన ఇటే లేవు ఉన్నాం పిల్లలు ఉద్యోగం చేసుకుంటారు అది త్వరగా త్వరగా చేస్తాను అని అడిగి పోయేసారా పిల్లలు పోవాలా ఆఫీస్ కి అంటారు అది పోయేసారా వద్దా ఏం చేయాలి గోవిందా మన రేటు రేటు రామని లేదు వాళ్ళ వరకు ముందు ఇలా చేయాలి. తొందరపడి చక్కగా చేయలేకపోతున్నా. ఎవరికి ఎవడు చెప్పు ముందే వాళ్ళు సాని అనస్తా అని చేసుకొని ఆరోగ్యం చేస్తే ఆయన ఈ కర్మ ఎప్పుడైనా పొంది లేకపోవచ్చు. లేదు మనం తొందరగా చేస్తాం. అవి ఒకసారి మనకు వస్తాయి. ఇలాంటి బాధలన్నీ పోవటానికి కోసం ఒకసారి నారాయణ పదం చదువుకున్నామంటే. మనం చేసే అన్ని రకాల తప్పులకి ప్రాయశ్చిత్తం. అన్న మాట చూడండి ఓకే. ధరేంద్ర విద్రావయ కృష్ణ పూడితః భీమత్వనః హరే హృదయాని కంపయన్ త్వం తిగ్మధారాశివరారి సైన్యమీచ ప్రయుక్తః మామ చింది చింది చర్మన్ శత చంద్ర సాదయ ద్విషామఘోనాం హర పాప చర్మన్ తర్వాత ఎవరు చర్మన్ ఇదొక ఆయుధం చర్మ చర్మ అంటే మన భారత్లో డాల్ అంటాం మనం. కానీ దాదు కూడా కాదు, న్యాయంగా ఇది కత్తే కానీ ఎలాంటి కత్తి అంటే గుండ్రగా ఉండే కత్తి. సన్నని రేకు ఉండరగా ఉంటుంది, దాన్ని తీసి ఆ రేకును తీసి ఇలా ఇష్టమేస్తారన్నమాట, ఎదుటి వరుస కట్ అయిపోతుంది, దాన్ని చర్మము అంటారు ఆయుధం అది. ఇది తిగ్మధారారి వరారి సైన్యం. ఇది తిగ్మధార అశివర. అశివర అని వచ్చి బన్నీ లేదు. అశివర ఖడ్గమే చుప్పుకోండి చాలు. అచ్చి అంటే ఖడ్గం. అచ్చి వర అంటే ఖడ్గం. ఖడ్గ రాజమా అరి సైన్యమును నీవు ఈచ ప్రయుక్త పరమాత్మ ప్రయోగించబడి శత్రు సైన్యాన్ని చింది చింది చేదించు. మొదటిదేమో ఖడ్గం రెండవది చర్మం. ఒకే శ్లోకం రెండు ఆయుషాలు చెప్పాడు. గమనించండి. ఒకే శ్లోకంలో రెండు ఆయుషాలు. ఒకటి ఖడ్గము మరియు ఒకటి చర్మం. ఈ ఖడ్గము శత్రువులను సంహరించాలి. శత్రువు చర్మం శత చంద్ర చాలయా ఇది చర్మం అనేటువంటిది శత చంద్రాట. నూరుగురు చంద్రుల వంటి కాంతి గది అందులో ఆకారం అలా ఉంటుంది అది మామూలుగా కటిగం లాగానే ఉంటుంది కొత్త భాగము ఇలా మొత్తం ఒక నూరో యాభై భాగాల్లో ఉంటుంది అర్ధచంద్రాకారంలో ఉంటుంది
మొదటిది అలా లావుగా ఉంటుంది, పై భాగంలో అన్నీ అలా ఇగ ఉంటాయి, దాన్ని చర్మము అంటారు. అలాంటిది అది మహా ఆయుధం అది, ఒకసారి కొట్టారంటే వాడి మొఖం మీదే 100 వేరు అయితాయి కొండల. ఆ అలా ఉంటుంది నూరు ఉంటాయి అందులో అలా కొట్టారంటే మొహం మనకు ఏమంటాం పచ్చడి అంటాం కదా పచ్చడి అయిపోతుంది అలా దశ్ధర్మ త్యాగయ విశామఘోనాం పాపచక్షుషాం పాపపు చూపు గల శత్రువుల కన్నులను కప్పేయి అన్నారు. అంటే ఇది దృష్టి దోషాన్ని పోగొట్టడానికి ఈ మంత్రం మనకు పనిచేస్తుంది. ఎన్నో భయాలు ఎన్ని చెప్పాలండి స్వామి? మా వల్ల అయితుందా? అన్ని నీకు తెలుసు కదా. మాకు ఏ ఏ రకాలుగా ఏ ఏ చోట్ల నుండి ఎన్నెన్ని రకాల భయాలు వస్తాయో అవన్నీ తొలగించు. ఒకసారి ఫోర్స్ చేస్తే ఇది ఎందుకు మాకు అని కోసి అడుగుతున్నారు. ఎన్నో భయం గ్రహేభ్యోభూతు కేతేభ్యః కేతుభ్యః నిరుభ్యయేవచ గ్రహములతోటి కేతువుల నుండి మానవుల నుండి సరి తృపీభ్యః సర్పములు దౌష్టిభ్యః దంతములు గలవి భూతేభ్యః అలాగే అంహోభ్యః పాపముల నుండి సర్వాణ్యేతాని ఇలాంటి అంటే గ్రహములు భూతములు కేతువులు నరులు పాములు కొమ్ములు గలవి కోరలు గలవి తోతలు గలవి మన బాధ కదా కొమ్మలు ఉన్నా బాలే కొడుస్తాయి, కోరలు ఉంటే కరుస్తాయి, తోకలు ఉంటే కొడతాయి, కాళ్ళు ఉంటే తన్నుతాయి, చేతులు ఉంటే పట్టుకుంటాయి, కళ్ళు ఉంటే చూస్తాయి, ఇవేమీ లేకుంటే మనం ఉండం. కాబట్టి ఇలాంటి ప్రాణులతో మనకు ఎన్ని సకాల భయములు ఉన్నాయో అన్నిటి మించి కాపాడుస్తారు గర్వాన్ని కానీ ఇలాంటి ఇన్ని భయములు కూడా భగవన్ భగవన్ నామ రూప అస్త్ర కీర్తన. అర్థమైందా? అన్ని రకముల భయములను పరమాత్మ యొక్క నామ, రూప, అస్త్ర వీటిని మనం కీర్తించడంతోటి ప్రయాంతు సంక్షయం సద్యః యేనః శ్రేయస్వ దీపకాః ఒక్క మాటలో చెప్పాడు. ఏవేవి మన శ్రేయస్సును హరిస్తున్నాయో, శ్రేయస్సుకు హాని చేసే అన్నిటి నుండి.
మనం పరమాత్మ యొక్క నామ రూప అస్త్రముల యొక్క కీర్తన కాపాడాలి మనం ఏమనొద్దు, పరమాత్మ నామాలను పరమాత్మ రూపాన్ని పరమాత్మ ఆయుధాలను పరమాత్మ ఆభరణాలు తరుచుకుంటే అన్ని భయాలు పోతాయి. తీర్తనాత్ ప్రయాన్ సంక్షయం పద్యః యేన శ్రేయ ప్రదీపకా ఇప్పుడు గరుడః స్వామి అంటే ఇప్పుడు వాహనం వస్తున్నది. అర్థమైందా? మొదలు నామం చెప్పుకున్నాం, తర్వాత రూపం చెప్పుకున్నాం, తర్వాత ఆయుధములు చెప్పుకున్నాం, ఇప్పుడు వాహనమును చెప్పుకుందాం. వాహనాన్ని చెప్పుకున్నామా? ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏముంటుంది కాబట్టి త్వరగా కవచం అయిపోతుంది. రేపు నారాయణ కవచం సమాప్తి అవుతుంది. అయ్యా ఒకటో రెండో కొబ్బరికాయలు రేపు స్వామికి సమర్పించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపారయంతాం జ్ఞాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురు. శియో నమః ఇక్కడ అక్కడ విశ్వపురాణం ఉంది కదా అవును విశ్వపురాణం ఉంది కాబట్టి తొందరగా ఆస్తే ఇక్కడ ఇంటికి రాసే ప్రాక్టీస్ అలాగ విశ్వపురాణం తీసుకొని అవును అక్కడ విశ్వపురాణం చెప్తున్నా ఈరోజు అశ్చర్య దేవుడు ఆయన అసలు తెలియని చూసి కదా. ఆరున్నర నుంచి ఉంది. ఇవాళ ప్రారంభం. ఇవాళ ఏమైతుంది ఉపాధ్యాయం 40 రోజులు అన్నారు. 126 అధ్యాయాలు ఉన్నాయి. 126. అంటే రోజు మూడు అధ్యాయాలు తప్పకుండా తప్పకుండా చేయాలి. 22, 18, 16.
Opening invocation to the Guru lineage - Bhaktanaatha, Srivakti Dara, Kulashekara, Yogivaan, Hastandaneenu, Parakala Yateendra, Vijnaata, Sri Paraankuja Muni - "pranatosmi nityam." "Vasudeva sutam devam kamsa chaanura mardanam devaki paramanandam krishnam vande jagat gurum" - salutation to Lord Krishna, the world teacher.
The content has been given - that much is clear. With those calculations, they planned the time - so many hours. That principal thing - please send it to me, it keeps coming...
The results of performing such actions. For us there are only two - sin (papa) and merit (punya). No other category is needed. If one performs sin, it leads to hell; if one performs merit, it leads to heaven. If one performs neither - if one is free from both - that is moksha. "Niranjanaha punya paape vidhooye" - the pure one, free from both punya and paapa...
How do we all fill the ocean? "Samsaara saagaram ghoram ananta klesha bhajanam" - this ocean of samsara (worldly existence), full of endless suffering. We who are ready to sink into this ocean of samsara - what are we? We are like Mount Mandara (the churning rod) ourselves. Not sinking completely, not floating completely, maintaining careful balance...
Their children, their children, their relatives, their relatives. Their tasks, their tasks - everything is the same. How to know this? I will tell you - it is like salt: same color, one grain of comparison - they are alike in one way. But who has the wisdom...
Of the butter she churns, how much of it does she eat? However much it is, still - how great are we, so many people? Even from that digging, just a little sticks to (the stick). With effort even scraping clean with a fingernail. "Mother, your work is done"...
The Kurma (tortoise avatar) protects us from both of those. Keeping us from sinking - using the name Manthanam (churning) for the Jiva and samsara for the ocean, and using Muharam (a kind of intoxicant) for the desires of heaven and hell - through all three, Kurma Harimmaam protects...
So we too who are in samsara - to not go to hell or heaven - what must our intellect have? Stability (sthaiyam). Steadiness (sthiratvm). What do we do, says Vyasa? The humans of the Kali Yuga - not just Kali Yuga - humans of all yugas - wife, children...
Who is the crown jewel of physicians? He gives us all types of medicines. He is the great physician. "Vaidyo Naraayano Harih aushadham Jaahnavee toyam vaidyah" - Naarayana, Hari is the physician, the sacred Ganga waters are the medicine. How did He become Vijnaana-Naarayana? He became so in the form of Dhanvantari. In the Dhanvantari form...
"Marami - whether it is an elephant or three of them - Agastya, Kumbhakarna, and Badabaanal" - "Aahaara parima naartham samsmaraami vrikodaram" - before eating, one should once remember this shloka. We have forgotten, but one should recite this shloka before and after eating. One is Agastya...
Another arrow would have killed him, and we would have struck, but Rama is supremely compassionate. He thought - He saw this man took such a hit - "alright, go, my son, you are exhausted in battle" - "Ranaarti tastram" - "if I kill you now, killing an exhausted warrior does not add to my glory."
Therefore they said Rama did not accumulate enough merit to be defeated. "What is this merit?" - "He forgave even Ravana who did such great harm to him" - that is what they said. Great fame would have come to Rama. For fame to come, what is needed?
He received them - "kincit aaghoornitah lochanaha" - his eyes turned slightly red. "Hey, why did you wake me?" he said. Well, with all that food available - that is how one would react - that is why they say meet him before eating. Not to eat so much...
You know - Vrishabha was a great Yogi. That great yogi Vrishabha - Vrishabha's son was Bharata. Agnaindra's son was Naabhi, Naabhi's son was Vrishabha - if one wants to go further back, Priyavrata. Svayambhuva Manu - let us consider that. Yes, Manu had two sons...
These alternative methods do not work here. Therefore we must fully experience what we have come to experience. We who have entered samsara and are experiencing the fruits of sin and merit - if we want a discount in that, will He give it? So why come into samsara?
All of these - be careful and note - none of this reaches the soul (Aatma) or even the mind. Specifically, who insults the mind? Can you see it? Is the mind being asked? Can the intellect be seen? Where is it? If asked - "sir, do you have intellect?" - one says "I have"...
Budhu (the mind/intellect) is doing things - coming close, curling up in the lap, making one sleepy, hitting. That is the body. "Oh, it will get wet!" - and even then it heats up. "It will not get cooked" - what father, any... Fine, fine, gone...
Every day he goes to the temple - he has no old work - comes to the temple. "Bhakti, Rama" - one says "I have no work and I cannot go" - he has no work and he goes. We go-types - we don't go without reason. This is the quality of "maunaanumookaha pravachana patuh" - silent-follower yet eloquent speaker...
By doing regular japa of the Sankarshana mantra, we can overcome anger. Anger does arise in us - it does, right? It comes even when we do right, it comes even when we do wrong. That is not false. Our possessions are there. Some elder came. "Alas" - with respect...
It drives away our duty (kartavya). When delusion (vyaamoha) increases greatly, we cannot do what we are supposed to do. He (Bharata) - what did he do? He loved a baby deer and his yagnas and yagas became zero. Therefore mental distortions (maanasika vikaara) number 24. Do you know? For us...
Print this book - all rights belong to us. "This is not your right - where do these rights come from?" He wrote it, we are printing it and selling it. He sold it - that was his loss. In those days - paper, printing presses - what did they have?
To put an end to the games of those who practice adharma (unrighteousness) under the guise of dharma, He stopped them from performing their false and hypocritical yagnas and sacrifices. "Madman - here they are pouring ghee into fire claiming this is virtue" - that is when it arose. What is the purpose? There is a meaning. We have spoken of it.
Whatever is said - yes that is true - big deal. We are quickly attracted to words that teach adharma. The mind is attracted to such words, it does not resist. The student studying - "what is this reading?" - the bookworm always reading, what is that? "Oh, movies corrupt" - saying this, when does one study?
But to do everything - yet in the mind remember only this - if the Aatma is to come: "To your wife, to your chief devotees, I give my taalam mantra blessing." After pulling out all the demons, driving away adharma, establishing dharma...
May the filth of time, the sin, be removed. "Maankeshava gadayaa praatara vyaatu" - in the morning, who protects us? Keshava. When a prayer is given - "Keshavaa" - we have a shloka, did I say? I have heard it mentioned...
At this time Keshava must protect. Brahma is Rajas-guna, Shankara is Tamo-guna - since Keshava is the master of both, with the intention of reducing both those gunas and increasing Sattva-guna, Keshava must protect. And even if it is Keshava - if He comes unarmed, we will not accept it.
What time is this? The time before sunrise is called Praatahkaala (morning). The time from sunrise until two ghadis (48 minutes) is called Sangava-kaala. "Sangavam" means union-time - not Sangama, but Sangava. That is when the cows go out to graze - the time when cows (go) are brought out.
That is why His name is Govinda - "Gaah vindati" - one who finds/tends to cows - that is Govinda. He who protects cows is Govinda. Similarly "go" (cow) also means Vedas - He who protects the Vedas is also Govinda. Svarga, Ishu, Pashu, Vaak, Vajra, Go (Vedas/cows)...
The great one who conquered the demon called Madhu - he should protect during the afternoon time (aparaahna). What is the connection? What is the connection between Aparaahna and Madhusoodana? There are two - Madhu-Kaitabha. You know of them - great beings. They were the first beings created.
The one who receives (a gift) is the great one. If not - we give a gift to a Brahmin and bow down - then we are claiming greatness? We ourselves must give. We gave it - are we not the great ones? Is it not that whoever gives to us deserves gratitude? Accepted? The one who receives is the great one. Why is the receiver great?
How we brought them there - in that, His eyes were demons (raakshasas) - that is when it is. When going into the churning-ocean, the Lord himself took hold of the head of the snake. He took the head - it is correct. Then "we (the demons) went to the tail" - yes indeed. Ah - we are behind the plan.
Such anger comes readily - to reduce that anger, "Madhusoodanaaya namah" - remember Madhusoodana in the afternoon (aparaahnam). "Saayam tridhaamaavatu Maadhavah" - at evening time Maadhava must protect. What kind of Maadhava? Tridhama - Lord of the three worlds (bhoomi) - three abodes...
"Aham vasaami Vaikunthe naa yogi hridaye ravaou" - He said - the Lord's abode is Vaikuntha, a Yogi's heart, and the Sun - three places (Tridhama). Three abodes. Where? The Yogi's heart, Vaikuntha, and the Sun (Surya Bhagavan). Bhooh, Bhuvah, Svah, Udara (abdomen), Hridaya (heart), Uras (chest)...
"Prajaayai gooha mechina" - they married for the sake of progeny alone, it is said. Who? The kings of the Padava lineage. In modern times - no progeny, just marital life. What did we say? Samsara itself means for the sake of progeny. The means of samsara without progeny...
Even the Divine Mother - what do we do with Her? What do generations do in this world? If an evil or wrong thought arises in us - we spoke of this in the Ramayana too - Lakshmi Devi places the fault on Herself. In the world, when a human makes a mistake...
Between sunrise and the morning Sandhya is the "Pratyoosha" time - two meanings. These two sandhyas (dawn and dusk) are also two pratyooshas - two divisions. In such Pratyoosha time, Janardana carrying His sword - because the desires that arise in the mind...
With 14 worlds around the belly - to go around (the belly) once, how much rope is needed? One needs enough to tie all 14 worlds! That is why He said - "The belly won't go around - all the worlds are in the belly - can I tie that with a rope?" Those 14 worlds are in that belly. What kind of rope would these be?
The Paramatma in the form of Time (Kaala-roopa) - He is the Lord of the entire boundless universe. Vishvam means the world. He is the Lord of the universe - Jagannatha. To get something of ours, it is Jagannatha. Many people think - "Vishweshvara" means someone else - but actually...
Just as forest fire burns everything in its path, so too the Chakra (Sudarshana) must incinerate our entire enemy army. The Chakra wielded by the Paramatma must quickly burn our enemy force just as the sacrificial fire burns the forest. "Dagdhi dagdhi" - burn, burn. This word comes before - this is our mantra.
This other weapon is the Gada (mace). What is it like? "Hatigni spharshana visphulinge" - the Vajraayudha (Thunderbolt), from its touch come sparks (visphulinga). Thunderbolts produce lightning sparks. What we call "ravvalu" (sparks). Visphulinga means fire-sparks. Two iron pieces...
Drive all of this away, dispel it all. Without even our effort, without our wishing for it, through some mistakes we make - some planets keep entering into us, into our proximity, into our homes. What do we do? Small small cups. Sweep away...
The Pancha-soonaa of a householder - here is the broom, the grinding stone, the pestle, the cutting board, the ladle. All of these - what do we do with them? We mix with them, we winnow, we cut, we sweep. How many beings come? Alright, all of those - we leave them alone...
It will be late - what is the problem? We should not go - our people will go - our people are here - children doing jobs - "I will do it quickly" - asking (permission) children went, do children have to go to office? They went - should they or shouldn't they? What to do - Govinda - our rate, our rate...
The first one is thick like that, on the top part it is all spread out like that - that is called leather/skin (charma). That kind is a great weapon - strike once and a hundred marks appear on that face like mountains. It is like that - a hundred strikes - if hit, the face...
We must always glorify the names, forms, weapons, and ornaments of the Paramatma - we should not think anything (negative) of them. By contemplating the names of Paramatma, the forms of Paramatma, the weapons of Paramatma, the ornaments of Paramatma - all fears go away. "Teerthanaat prayan sankshayam padyah yena shreya pradeepaka" - by glorifying them, one attains swift diminution of all that is unfavorable and enlightenment.