భగవన్మూర్తి ధ్యానం: మనస్శుద్ధి మార్గం
Meditating on God's Form: Mind Purification Path
శివుడు ప్రచేతసులకు అన్ని మనసులను ఆకర్షించే ప్రభువు దివ్య రూపాన్ని ధ్యానించమని ఉపదేశించాడు. ఏ రూపం హృదయాన్ని అత్యంత ఆకర్షిస్తుందో ఆ రూపాన్ని ధ్యానించి మనో శుద్ధి పొందాలి. సాయంత్రం దీపారాధన చేయడానికి కూడా సమయం లేని గృహస్థులకు ఏమి చేయాలో సూచనలు ఇవ్వబడ్డాయి. నిజమైన ఆధ్యాత్మిక సహాయం సత్సంగంలో కలిసి అనుభవించబడుతుంది అని ముఖ్య సందేశం.
Shiva instructs the Prachetasas to meditate on the Lord's divine form that attracts all minds and eyes - among all the Lord's forms, choose the one that most captivates your heart and meditate on that for purity of mind. The session addresses those householders who have no time for even the evening lamp offering to the Lord but must leave early morning. The teaching: "whatever is help, how does it feel?" - true spiritual help is experienced together in community.
యోధిక్య వర్చిత ప్రధాముజై స్వరూపవ్యామోహతస్సవితరాణి సురాయనేనే అస్మద్ గురోః భగవతోస్య దయైన సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయత్ తనయా విభూతి సర్వం యదీవ నియమేన మదన్వయానాన్ ఆద్య శిర కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగళం ప్రణమామి మూర్ధ్నాన్ భూతం సరస్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తి సాన కులశేఖర యోగివాహాన్ భక్తాం హిరేణు పరకాల యతీంద్ర తిత్రాం శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హార నూపుర సోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే దిజద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రం కర్మషం పరాచరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరిధయే వాసిద్ధాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీరంగార్య గురో పుత్రం శడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః ఓహో మడకారం పోయిందా మనకు భాగవతానికి వర్షానికి కరందుకు దగ్గర సమయం అవునట్టుంది రాత్రి వర్షం బాగా పడ్డది బాగా పడ్డది పెద్ద మంచిగా పడ్డది ఏతద్రూపం అనుధ్యేయం. శంకర భగవానుడు ప్రకేద్యులతో చెప్పాడు. మీరు తపస్సులో కూర్చున్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ఇలాంటి ఈ రూపాన్ని బంద్ చేద్దామని చెప్పుకున్నాం కదా. పీతాంబర వనమాల అలాగే మకరకుండల గ్లైవేయ హార కేయూర శ్రీవత్స కౌస్తుహాది ఆభరణములు అలాగే కేశముల నుండి నాభి పర్యంతం బొడిష్యోది అని చెప్తున్నాను చూడండి పరమాత్మ కిరీటకాంతం చెప్తున్నానే ఇలా సమస్తమైనటువంటి సకల మనోహరమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని. ఇప్పుడు నేను చెప్పిన రీతిగా దాన్ని మీరు యదద్రూపం అనుధ్యాయే ఆత్మశుద్ధిమభిక్షతాం ఏం కావాలి ఎందుకు ఇది ఈ పని చేయాలి? ఇలాంటి రూపాన్ని ఎందుకు మనం ధ్యానం చేయాలంటే ఆత్మశుద్ధి కావాలి. అంటే మనస్సు శుద్ధి. మనస్సు పరిశుద్ధం కావాలంటే ఒకటే మార్గం పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనస్సులో పడేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ రూపాన్ని ధ్యానించిన తర్వాత ఇంకో రూపాన్ని తలతాల అనిపించదు. అంటే మంచిది ఎక్కడ ఉంది? ఏమున్నా నశ్వరములు వికార్యములు మారిపోతున్నాయి కదా. చెప్పాను చూడండి ప్రాప్తేదు సోడసే వరకే రాసభ్యేపి అప్సరాయతే. అమ్మాయి 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల అయినా రంభలా కనపడుతుందట. విపరీతే ఆ 16 తలకిందల అయితే 61 వస్తే రంభ కూడా గాడిద అవుతుంది. లక్షణం శాస్త్రం. ఇలా కాలాన్ని బట్టో, దేశాన్ని బట్టో, వయస్సును బట్టో, వ్యక్తిని బట్టో మారేది భగవత్ రూపం కాదు. అది తరగదు, పెరగదు, మారదు, నశించదు.
కాబట్టి అందులో ప్రతి వారి మనస్సును కనులను ఆకర్షించేటువంటి దివ్యమైన రూపం కాబట్టి దాన్ని మనస్సులో ధ్యానం చేసి మనస్సుద్ధిని పొందండి. ఇంకొంచెం మార్చి చెప్పాలంటే మనస్సుద్ధి కావాలనుకున్న వారు ఇలాంటి రూపాన్ని ధ్యానం చేయండి. ఇదదు రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిం అభీప్సతాం మనస్సుద్ధి కోరిన వారికి ఇలాంటి రూపాన్ని ధ్యానం చేయాలి యద్భక్తి యోగః అభయదః స్వధర్మమనుతిష్ఠతాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులు కానీ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాది ఇలా వర్ణాశ్రమాదులు ఉన్నాయి కదా ఈ వర్ణాశ్రమాదులలో తమ తమ ధర్మమును అనుష్టించేటువంటి మహానుభావులందరికీ అభయదః అభయము ఇచ్చేటువంటిది ఒక్కటే మార్గం ఒక్కటే యోగం ఏమిటిది భక్తి యోగం. అంటే ఏది ఆచరించినా, ఏ ధర్మాన్ని అవలంబించినా, ఏ వర్ణం కానివ్వండి, ఈ ఆశ్రమం కానివ్వండి, ఇలాంటి వాటిని ఆచరించే వారిని అనుక్షణం భయం కలుగుతుంటుంది. ఏం భయం? సక్రమంగా ఆచరించగలమా లేదా? అనుసరించగలమా లేదా? క్షణం చెప్పు. ఆ ఈ ఒక్క పూట సంజామం చేయకుంటే రోజు చేస్తున్నాం కదండీ. అనే వాళ్ళే నూటికి 90 మంది. కానీ అదే వాళ్ళు ఈ ఒక్క పూట భోజనం చేయకుండా ఈరోజు రోజు చేస్తున్నాం కదండీ అన్నారు. భోజనం మాత్రం మూడు పూటలు చేయాలి. సంధ్యావందనం ఒక్క పూట చేయొద్దు. మనస్సు అటువైపు లాగుతుంది. అంటే వర్ణ ఆశ్రమ ధర్మముల నుండి భ్రంశము చేయకుండా అదే భయం అంటే భయం ఏంటి భ్రంశం మనం భ్రష్టులం అవుతామో ఏమో జారిపోతామో ఏమో ఆకర్షణకు గురై సంధ్యావందనం ఇప్పుడమ్మా అందాం. స్నానం మానుదాం. ఇప్పుడు చాలా మహానుభావులు స్నానం చేయరు. స్నానం మానేస్తున్నారు. సంధ్యావందనం మానేస్తున్నారు. సరే మహానుభావులు చాలామంది.
తమ ఇళ్లలో పరమాత్మకు తిరువడిక దీపారాధన చేయడం కూడా టైం లేదండి. పొద్దున్నే ఆరి దిగిపోవాలి. కానీ ఐదుంబావుకి సాపాడు ఇచ్చిపోతారు. ఉదయం ఐదు నిమిషాలకే శుభ్రంగా సాపాడు చేసి క్యారియర్ కట్టుకొని పోతారు. టైం దానికి ఉంటుంది. పరమాత్మకు దీపారాధన టైం ఉంటుంది. అది భయం ఉంటుంది. తాము ఆచరించేటువంటి వరుణాశ్రమ ధర్మ భ్రంజం అనేటువంటి భయం తొలగటానికి అలాంటిదేమి జరగదని అభయం ఇచ్చేది ఒక భక్తి యోగం మాత్రమే. యద్భక్తి యోగః అభయదః అంటే సాక్షాత్తు మోక్షాన్ని సాధించటానికి ఉపయోగించేది భక్తి యోగమే. స్వధర్మమనుతిష్ఠతాం భవాన్ భక్తి మతాలభ్యః. స్వామి మీరు ఎవరికి దొరుకుతారు? చెప్పాం కదా భగవంతునితో మాట్లాడతున్నట్టు ఉంటుంది శంకర గీత. ఆయన ఆయన అని చెప్పడు నీవు నీవే అంటుంటాడు. ఎదురుగా స్వామిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. భవాన్ భక్తి మతాలస్య మహానుభావా తాము భక్తి గలవారికి మాత్రమే లభిస్తారు. దుర్లభః సర్వదేహినాం. భక్తి గలవారికి తప్ప తక్కిన వారందరికీ మీరు దుర్లభులే లభించరు. దుర్లభ సర్వదేహినాం. నేను చెప్పుకున్నాను స్వారాజ్యస్యాపి అభిమతః ఏకాంతేన ఆత్మ విద్గతి మీరే స్వారాజ్యం స్వయం రాజ్యతే కైవల్యం చెప్పుకున్నాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను ఈ కైవల్యము కంటే స్వారాజ్యస్యాపి అభిమతః కైవల్యము కంటే కూడా కావలసిన వారు జ్ఞానులు ఎవరు కైవల్యాన్ని కోరరు కదా? ఏం కావాలి మరి? మోక్షం కావాలి. కైవల్యం అంటే కేవలాత్మానందం అండి. ప్రకృతి వద్దు, పరమాత్మ వద్దు. కేవలం ఆత్మ స్వరూపం. కైవల్యం ఎలాంటిది అంటే స్వయంపాక భోజనం లాంటిది అని చెప్పారు. జ్ఞాపకం దొరుకుంటాను. జైలకు పోతారు, తల పెట్టుకుంటారు, తల వేసుకుంటారు. ఆ బ్రహ్మాండం అండి చాపాడు ఏం కూరగాయ పరమాది ఎంత భోగ్యంగా ఉంది అనుకున్నారు పరమాన్ని చేసుకున్నా ఓహో అంటుంటే తినేవాడు బాగుంది రండి అంటాడు వాడికేం తెలుసు వాడు ఏం తిన్నది.
అది సహాయం అయితే ఎలా ఉంది? ఆ బాగుంది ఆ బాగుంది. కలిసి అనుభవించాలి. ఏదైనా కానీ మనకు బ్రహ్మణా సహ విపశ్చిత కదా. సోస్తు ఉంటే సర్వానుకామాన్ బ్రహ్మణా సహ విపశ్చిత అని కాబట్టి అలా కలిసి. అది మనం కూడారై వెళ్ళుం తీరు. కూడారై చెప్పి పోయే మనం ఏంటి అందరూ కలిసి భాగవత గోష్ఠి కావాలి. అందువల్ల కైవల్యము కంటే కూడా మీరు రావలసిన వారు ఏకాంతేన ఆత్మవిద్గతిహి ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానులు ఆత్మజ్ఞానులకు మీరే ఉపాయము చేయవలసిన వారు మీరే. దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా ఎలాంటి వాడు పరమాత్మ సజ్జనులకు కూడా పొంద శక్యము కానివాడు దురాప దుఃఖేనాపి ఆప్తుమశక్యః కష్టపడి ప్రయత్నించినా కానీ లభించడు. ఎవరికి? సతామతి. సజ్జనులు అనుకున్న వారికి కూడా ఎంత కష్టపడా? స్వామి లభించడు. ఎందుకంటే మేము సజ్జనులము కాబట్టి స్వామి రాకపోతాడా అనుకున్న వారికి అష్టాలు దొరకడు. ఎందుకంటే పరమాత్మను పొందటానికి యోగ్యత ఏమిటి? ఏ యోగ్యత లేకపోవడమే. కరవహడు పినుచెను. స్థానం చేరుందునుగో మరి వన్నుమిల్లాదా అంటారే మాకు ఏమీ లేదు. నిన్ను పొందటానికి కావలసిన యోగ్యతలు ఏవి మా దగ్గర లేవు. నీవే మా యోగ్యత. తను గుప్ప జూడి ఇవ్వాలి తప్ప మన సర్టిఫికెట్ కాక కూడా చూసుకుంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలి దానికి సాహర్ సర్టిఫికెట్ కావాలి అవి మనం కోటి జన్మాల్లో కూడా లభించవు అందుకే సతామపి దురాపయా సజ్జనులు అనుకున్న వాళ్ళ కూడా పొంద శక్యము కానటువంటి స్వామి తం దురారాధ్యం ఆరాధ్య అలాంటి పరమాత్మను అతన్ని మనం ఆరాధించలేం దురారాధ్యం. అతనికి ఇవన్నీ పేర్లు దురాపం దురారాధ్యం. అతన్ని ఎవ్వరూ పొందలేరు. అతన్ని ఎవ్వరూ ఆరాధించలేరు. అంటే భగవంతుడిని ఆరాధించడానికి చెప్పినటువంటి శాస్త్రాన్ని ముందర పెట్టుకొని యథాశాస్త్రం నేను ఆరాధించి నిన్ను పొందుతాను అనుకుంటే సున్నా.
ఎందుకంటే అంత కఠిన శాస్త్రం మొదలు తనను తాను తనలో తాను పరమాత్మను ఆవాహింప చేసుకోవాలి. రాజరా త్రాగం ఉంచునండి సృష్టి న్యాసం స్థితి న్యాసం లయ న్యాసం అని మూడు చెప్తారు మనం. మూడు న్యాసాలు చేయాలి చేసుకొని తన శరీరంలో పరమాత్మను ఆరోగింప చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడిని ఆరాధించగలవాడు ఎవరు? భగవంతుడే. మరి ఎవరు ఆయన్నా? ఎందుకంటే పవిత్రత కావద్దు. ఎక్కడ ఉంది పవిత్రత? కాబట్టి భగవంతుడిని తనలో ఆవాహన చేసుకొని జ్ఞాసత్రేయము జరుపుకొని అప్పుడు స్వామిని ఆరాశించాలి. కూర్చున్న ప్రదేశము, పూజా సాధనములు, పూజా ఉపకరణములు, పూజించే తాను సర్వం విష్ణుమయం. అన్నీ పరమాత్మాత్మకముగా ఆవాహన చేసి ఆరాధన చేయాలి. అందుకే పాచిరాత్రం చెప్తుంది ఆరాధన అయ్యేటప్పుడు తలుపు పెడతారు. తలుపు తీసి ఆరాధన చేయాలి. నేను మోడర అంతా వీడియో తీయడానికి తప్పి చేసుకున్నాడు కదమ వేరు. తలుపు పెట్టి ఆరాధన చేస్తారు. ఆరాధన పూర్తి అయిన తర్వాత కరతాళద్వయం కృత్వా అని రెండుసార్లు సప్పొడు చేసి తబురు తీస్తారు. ఈ తలుపు తీసినప్పుడు పూజారికి ఎదురుగా ఎవ్వరూ ఉండకూడదు. పొరవాడని పరమాత్మ వచ్చినా పక్కకు పోతాడు. ఇప్పుడు ఎలా ఉంటాడంటే సృష్టి, స్థితి, ప్రళయాలు మూడు ఆయనలోనే ఉంటాయి. మహాద్య తేజస్సుతో ఉంటాడు, అందరూ కలిసిపోతారు. తలుపు తీసి ఒక మొత్తం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి హారతి తీసుకుంటారు. నీరాజనం ఇచ్చిన తర్వాత పూజారి ముఖం చూడాలి. అప్పటికి స్వామి దింగిపోతాడు అన్నమాట. అది విధానం. అంటే తనలో పరమాత్మనావాహింపచేసుకొని పరమాత్మే పరమాత్మను ఆత్మానం ఆత్మనాధ్యాయం చెప్పాను కదా. తననే తాను పూజించుకో మనమే పూజిస్తాం ఆయనను. ఇంత విధానం ఉంది కాబట్టి అతన్ని మనం ఎవరము ఆరాధించలేము.
అతన్ని మనం ఎవరము పొందలేము. అలాంటి స్వామిని ఆరాధ్య ఎలా ఏకాంత భక్తియా? పరమాత్మ అది ఒకటే మార్గం. ఏంటిది? ఏకాంత భక్తి అంటే అనన్య భక్తి. పరమాత్మ యందు మాత్రమే భక్తి. కాసేపు నారాయణుడు, కాసేపు శంకరుడు, కాసేపు బ్రహ్మ, కాసేపు ఇంకెవరో, కాసేపు ఎవరో అందరూ దేవసరేనండి అనేది ఆరాధన కాదు. ఏకాంత భక్తి కావాలి. శ్రీమన్నారాయణుడే పరదైవము. శివాత పరతరం నాస్తి అని చెప్తే ఏం చెప్పారు? ద్రోణమస్తి తతత్వరం కురత్ కాదు. చూడరా నువ్వు ఎవరు మహానుభావులు. ఆ వాడు శివుడి కంటే గొప్పవాడు లేడని ఒప్పుకుంటేనే ఆ రాజ్యంలో ఉండాలి. అవును. అని ఆ మాట సంతకం ఎవరు పెట్టాలంటే రామాజ గారు పెడితే అందరూ ఒప్పుకుంటారు ఈ బాధ ఎందుకు? రామాజ గారు పెట్టండి ఆయనతో పెట్టించండి మీకు ఈ బాధ ఎందుకు బాధ పెడతారు? మా మొత్తం మా మతానికి అధిపతి ఆయనే. ఆయన్ని పిలిపించి పెట్టించండి, మీరందరం తల కడుస్తాం. ఆయనైతే నాకేం గొప్ప నేను రాజును కదా నేను పిలిస్తే ఆయనే వస్తాడు. ఇటు రండి. పోతే వారు లోపల ఉన్నారు, ఈ మామ కూడా బయటే ఉన్నారు పురతాలుగా. ఈ దుమాల వేకి వారెందుకు నేనే రావాలి అన్నాను. గబడి పోయి ఆ కథ వ్యవస్థలు వేసుకొని వెళ్ళాలి. ఆపదలో కొన్ని నియమాలు ఉండవు. పెడితే మీరే రామామూల్ గారు ఒప్పుకోండి రాయండి. శివాత్ పరతరం నాస్తి రాయండి. ఏంటి కరం తీసుకున్నారు అమ్మ రాసుకుంటా కింద లోన వస్తే తత పరం అని చెప్తారు అది కుంచ చమత్సరం ఏంటంటే శివ అంటే ఒక కుంచ ధాన్యము కుండ రెండు కుండలు చూడండి ఒక రెండు కుండల పేరు శివం అని పేరు పౌకుండ శివం అంటే రెండు కుండలు ధాన్యం ద్రోణం అంటే ఎనిమిది గుండలు రా. నువ్వు చెప్పేది రెండు గుండలేరా? దాని ఎనిమిది గుండలు కూడా ఉంది. పందుం పుట్టి అన్నాడు చూడండి. పందుం లేదు అంటే పుట్టి ఉంది అన్నాడు. వాస్తవంగా ద్రోణ గజా కథ నారాయణుడు. ద్రోణో వృహిహి వృహి వృహి వై భగవాన్ నారాయణ వేదం. నాకు ఎదురు చెప్తావా మీ కళ్ళు తీయించండి రా. చూడను నేనే తీసుకుంటున్నాను తీసేది ఎట్లా అట్లా ఉంది. నీలాంటి పాపిని చూసినా కానీ లోకాన్ని చూడకూడదు మళ్ళీ మా గురువుని చూడకూడదు కానీ తానే కళ్ళు పీపు కరేశాడు.
దాన్ని అంటారు ఏకాంత భక్తి. భయపడో, బెదిరింపులకు లొంగో, కామనలకు లొంగో, ఆశకు లొంగో ఇంకొక దైవాన్ని కలలో కూడా స్మరించకుండా ఉండుటే ఏకాంత భక్తి. శ్రీమతి గారు ఉన్నారు, భక్తి సార్లు ఉన్నారు. పాత మంది వచ్చి అడిగారు ఏం కావాలి అని. నేను నమస్కారం సార్ అని అడిగాను. అడిగే భక్తుడే కాదు. ఆయన వచ్చినా అడగొద్దు. శివనారాయణ వచ్చినా కానీ ఏం కావాలంటే మీ పాదమూలం కావాలి. ధనం మదీయం తవ పాద పంకజం. దాన్ని అంటారు ఏకాంత భక్తి. అలాంటి ఏకాంత భక్తి తోటి మహానుభావులకు కూడా పొంద శక్యము కానీ. ఆరాధించ శక్యము గాని పరమాత్మ ఆరాధించిన తరువాత ఆ పరమాత్మ యొక్క పాదమూలము తప్ప ఇంకొక దాన్ని ఏ జ్ఞాని అయినా కోరుతాడా? చూడండి ఏకాంత భక్త్య కోవాంచెత్ పాదమూలం విన బహితి. పరమాత్మ పాదమూలము కంటే అవతల ఉన్నదాన్ని ఏకాంత భక్తితో పరమాత్మ ఆరాధించిన వాడెవడైనా కోరగలడా? అంటే నిజమైన భక్తులు మోక్షమైపోవడ అండి. నేను మోక్షం ఇస్తానురా బాబు అంటే నాకు వద్దు బొమ్మ అన్నారు. మోక్షంతో నాకేం పని నాకు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడే ఉంటానయ్యా మోషన్ అవ్వొద్దు. ఎందుకు వద్దు? నీ గుణాలన్నీ ఇక్కడ అక్కడే మాసిస్తాయి. వెలుగు ఎక్కడయ్యా తెలుస్తుంది? చీకటి బాగా ఉన్న చోట. కదా? ఒక బ్యూటీ ముట్టించి అందులో పోతే వెళ్తూ ఉంటుంది. కానీ ముట్టుకు బయటికి పోతే నువ్వు వినబడదు. కదా చూడడానికి ఇది కనబడుతుందా? కానీ పరమాత్మ యొక్క అన్ని గుణాలు ఇక్కడ కనబడతాయి. అక్కడ కనబడతాయి. అక్కడ ఆయనలో కూర్చోవాలి ఇక్కడ వీడిని ఇక్కడ కూర్చోవాలి. ఆయన ఈయన చూడాలి ఈయనలో ఆయన చూడాలి. అక్కడ మాపుడు ఇక్కడ మాపుడు ఇద్దరే ఇద్దరు పరమాత్మ విజయరా విమృత్యో విశోక విమిత్త ఆయనకి ఎనిమిది ఈయనకి ఎనిమిది. సత్య వర్ష వయో వృద్ధాః దంపతీ యత్ పరత్పరం వీక్షేతే తద్వతన్ అరుజ్ఞేయం అన్నాడు. 60 ఏళ్ళు ఉన్న భార్యాభర్తలు ఒక్కరే ఇంకా ఉండి ఒక మొహం చూసుకుంటే ఏం లాభమో అక్కడ ఉండి అదే లాభం అన్నాడు.
ఈ లోకం ఎక్కడ ఎక్కడ ఎందుకయ్యా మాకు కానీ నాకు మొట్ట వద్దు పోమన్నాడు చెప్తాడు పాత్మాలో స్థానంలో చెప్తాడు శంకరుడు చెప్తాడు మాకు వైకుంఠం పోవాలనిపిస్తుంది ఇక్కడికే రావాలనిపిస్తుంది అక్కడ ఏముంది ఆయన మీద ఒక తీరే ఉంటాడు. కడుగ గుణాలన్నీ బాగా భాసిస్తాయి కళ్యాణ గుణాలన్నీ. వాటితో అనుభవించి ఆహా ఆహా అని ఆనందం పొందుతాం. అందుకోసం అంతకంటే మించి మాకు ఏది వద్దు. ఏం కావాలి నీ పాదమూలంగా. పరమాత్మ ద మూలము కంటే ఇతరమైన దాన్ని కోరము. యత్ర నిర్విష్ట మరణం కృతాంతః నాభిమన్యతే విశ్వం విద్వంసయం వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా మళ్ళీ చెప్తున్నాడు. ఇందులో యత్రా నిర్విష్త మరణం. అరణం అంటే శరణం అన్నమాట. పరమాత్మ యొక్క పాదమూలే ఇక్కడ చూడండి. పరమాత్మ యొక్క పాదమూలమును శరణముగా తీసుకున్నటువంటి మహానుభావుడు అతను కృతాంతః నాభిమన్యతే. అలాంటివాడు యముణ్ణి కూడా లెక్కించడు. శ్రీమన్నారాయణుని పాదమూలమును శరణు వేడినవాడు యముణ్ణి కూడా లెక్కించడు. మనం చెప్పుకున్నాం జర ముందర వస్తుంది. అజాన్యుడు ఒక అక్షానంలో స్వపురుషం అభివీక్ష్య పాచహస్తం. వదతి యమస్కిల తస్య కర్ణమూరే యముడు పిలిచి తన పాటు ఉంది నాయనా జాగ్రత్త అందరూ వింటారు దగ్గర రా పరిహర మధుసూదన ప్రపన్న ప్రభురాహ మన్యంద్రుడాం న వైష్ణవా నేను విష్ణు భక్తులకు ప్రభువును కాదు ఇతరులకు మాత్ర ప్రభువును కాబట్టి విష్ణు భక్తుల దోలికి వెళ్ళకు. కాబట్టి పరమాత్మ పాదమూలమును శరణముగా పొందిన వారు యముణ్ణి కూడా లెక్కించరు. యముడు నా వశమయ్యాడయ్యా ఆయన ఏంటి అంటారు తప్ప అమ్మో యముడా భయపడరు. కృతాంతః నాభిమన్యతి విశ్వం విద్వాంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత ధ్రువ ఎలాంటి వాడు అంటే పరమాత్మ లాంటి వాడు.
యముడు లాంటివాడు సకల చరాచర ప్రపంచమును తన ప్రభావంతో, పరాక్రమంతో ధ్వంసం చేస్తాడు. అలా ధ్వంసం చేసేటువంటి యముడిని కూడా పరమాత్మ పాదమూలమును శరణులు వేగినవాడు లెక్కించడు. వారికి అవసరమే లేదు. ఆయన ఉంటే మాకేమండీ. మా వాడు మాకు ఉన్నాడు. అధతో భయంగతో భవతి. పరమాత్మ జనులు వీడితే ఇంక భయం ఎక్కడిది? కాబట్టి అలాంటి వాడు యముణ్ణి కూడా లెక్క చేయి. క్షణార్ధే నా పితులయే నా స్వర్గం నా పునర్భవం. భగవత్ భక్తి సంగస్య మధ్యాహ్నాంతిముత ఆశిషా చమక్కారం ఏంటంటే క్షణార్ధేనాపి తులయేన స్వర్గం నా పునర్భవం భగవత్ సంఘి సంగస్య పరమాత్మ భక్తులతో అరక్షణం కడిచి ఉండటము దొరికితే అలాంటి వాడు స్వర్గమును కానీ పునర్జన్మ రాహిత్యము అంటే మోక్షమును కానీ లెక్కించరు. సక్కని ఒక ఆశ వస్తుంది ఈ శ్లోకం. క్షణార్ధేనాపితులయేన స్వవ్యం నా పునర్భవం. అరక్షణము పరమాత్మ భక్తుల సహవాసంతో సహవాసం కలిగితే ఆ సహవాసంతో స్వర్గము సమానం కాదు, మోక్షం కూడా సమానం కాదు. నేను దాన్ని కోల్తాం నాటి తులయే. నేను తుల చూస్తాం దాన్ని. ఏది గొప్ప అంటే భగవత్ సంగి సంఘమే గొప్ప. అదే గొప్ప పరమాత్మ భక్తులతో అరక్షణం కలిసి ఉంటే ఇక వారి జీవితమే మారిపోతుంది. తెలియకుండా సులభం అంతా వేరే అయిపోతుంది. అది రకరకాల ప్రభావం పడేస్తుంది. ఈ ప్రభావాన్ని చెప్పటానికి స్వామి. హిరణ్యకశ్యపుని ఇంట్లో ప్రహ్లాదుని కొడుకుగా పుట్టించాడు. ఏం అంటే ఆడు మరి మారిపోయాడు. వేరే పుట్టాడు ఇంకోడు ఏం లేదు ఏం అనలే ఆయన కొడుకుని బలి చేశాడు. మనసులో జరిగే ఆయన చేరాడు. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంది? నేను మూడు లోకాలు గెలిచాను, ఒక్క పిల్లవానికి ఇవ్వలేకపోతున్నానా? అయిపోయాయి. నువ్వు భగవంతుడి భక్తుడినే గెలవని వాళ్ళ భగవంతుడిని ఏం చెబుతావు? ఐదేళ్ల పిల్లవాడు వాడు అందులో నీ కొడుకు వాడి శాధించుతావ్. చెదకాలేదే. పోనీ వాడిని మర్చిపో. అదే అన్నాడు రహురాజుడు నువ్వు విష్ణువుని మర్చిపోరా. అంటే నాన్నగారు నువ్వు మర్చిపోయావు అని అడిగారు.
మరి ఎలా విష్టులు మరి తాగి ఏం చెప్తావ్? శత్రువు అని భావిస్తున్న నువ్వే మరలనప్పుడు నేను భక్తుడినేయా? నా స్వామి ఎలా మరుస్తాను? ఒక కండిషన్ నువ్వు మర్చిపో వెంటనే నేను మరుస్తాను. పడేమన్నాడు నువ్వైనా మరి దూరం నీ మనిషి మర్చిపోను అన్నాడు. మరి ఇద్దరం కలిసి ఆయన కొడుదాం పోదాం అన్నాడు. అబ్బో ఏం చేయను నీతో మాట్లాడితే నన్ను కూడా మార్చేసేస్తావ్ వద్దు పో దూరంగా. ఏం చేయాలి ఒక్క చిన్న పిల్లవాడిని తోటి అదే అంటాడు లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధ చేయున ఈ భీకర శత్రువులారువుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడు ఒకడు. నేర్పున చూడుము దానవేశ్వర. నీ ఇంద్రియాలను మనస్సు గెలిస్తే అందరి మిత్రులేరా అన్నాడు. శత్రువుడు ఎవరు మరి లోకంలో? అది ప్రభావం. పరమాత్మ భక్తునితో ఒక్క క్షణం కాదు అరక్షణం. కలిసి ఉండటము స్వర్గము కంటే మోక్షము కంటే విశిష్టమైనటువంటి స్వరూపం అది. మరి దాన్నే లెక్కించని వాడు స్వర్గమును మోక్షమును కూడా లెక్కించని వాడు తోటి మానవుల నుండి కోరికలను కోరుతానా? మోక్షమిస్తానయ్యా అంటే వద్దన్నవాడు నేను మంచి ఇల్లు కట్టిస్తాను రావయ్యా అని రొప్పుకుంటా లేండి. అందుకే మర్త్యానాం కిముతాశిసః. స్వర్గ మోక్షములనే పరిగణించని వాడు ఇక మానవుల ఆశీస్సులను కోరికల గురించి ఇంకేం చెప్పాలండి వేటిని కోరడు. అఘ అనఘాంగ్రే తవ కీర్తె తీర్థయోహో అంతర్బహిస్నాన విధూత పాప్మనాం భూతేషు అనుక్రోచ సుసత్వ తీరినాం శ్యాత్ సంగ్రమః సంగమః అనుగ్రహ ఏవ నస్తవా పరమాత్మను ఇలా ప్రార్థించాలి.
పొరపాటున స్వామి కనబడితే ఏం కావాలని అడిగితే స్వామి నువ్వు కావాలి, నీ పాద మూలం కావాలి, వైకుంఠం కావాలి, మోక్షం కావాలి. ఇవన్నీ కాని పనులు. ఎందుకు మనకది ఏం చేసుకుంటాం? నిజముగా నీకు భక్తి పరమాత్మ యందే ఉంటే నిరంతరం పరమాత్మ దర్శనము పరమాత్మ స్మరణ మాత్రమే నీవు కోరుకుంటే ఏం కోరా ఆయన? స్వామి ఎప్పుడు నీ భక్తులతో కలిసి ఉండేవారని ఏమన్నారు? నీతో మాకేం పని? నేను మీ పిలవం. నీ భక్తులతో కలిసి ఉండాలి. అందరం భక్తులం ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు? పైగా పోదా తప్పే వారు ఉన్నారే ఈ ముగ్గురు ఉంటే ఆయనే ఊరికి వచ్చాడు. ఇంకా ఇరికి అవుతున్నది ఇంకా ఇరికి అవుతున్నది అంటే నాలుగో వాడు వచ్చాడు. ఆ నాలుగో వాడేం చిన్నవాడు కాదు అంతట వ్యాపించి ఉన్నవాడు. చిరుచిరుగా అయిపోయి ఆయన సరిపోతుంది. కాబట్టి మద్భక్తాయత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా. ఇక నిజమైన భక్తుడు ఏమలగాలి నీ భక్తులతో సమాగమం కావాలి. ఎలాంటి వాళ్ళు అథ అనగాంగ్రేహే తవ కీర్తి తీర్థయోహో అంతర్ బహిస్మాన విభూత పాప్మనాం పరమాత్మ ఎలాంటివాడు అనగాంధ్రి పరమ పావనమైన పాదములు కలవాడు. పాపములను నచింపచేసేటువంటి పాదములు కలవను. అఖిల పాపములు నచించేటువంటి పాదములకు పదతీర్థం జనం ఏమిటది కీర్తి కీర్తి తీర్థయోహో. పరమాత్మ పాదములకు తీర్థం కీర్తి. అనగుడు, అమోగుడు. పవిత్రాణం పవిత్రంయో మంగళానంచ మంగళం. అవన్నీ పాదాలే. కాబట్టి అలాంటి నీకు అంతర్బహిహి స్నాన విధూతపాప్మనాం మనకు అంతర్దోషము బహిర్దోషము అంటే దేహము బాగు కావాలి అటు మనస్సు కూడా బాగు కావాలి రెండు అంటా. అంతర్బహి స్నాన విభూతాం నీ కీర్తి అనేటువంటి తీర్థంతోటి అలాగే నీ పాద తీర్థంతోటి అంటే గంగ.
రెండు కదా? గంగ పాద తీర్థము, ఆ గంగకి అంత గొప్పతనం అంటే కీర్తి కదా మరి, అది ఇంకో తీర్థం. భగవంతుని కీర్తి, భగవంతుని పాద తీర్థం. ఈ రెండిటినీ కలుపుకొని అంతర్బహి పాప విధూతః లోపల వెలుపల అంటే మనస్సుద్ధి శరీర శుద్ధి. ఇలాంటి రెండిటినీ చెప్తాడు. అంతర్బహ స్నాన విధూత అలాంటి స్నాన విధూత పాపమనా స్నానము చేత తొలగించబడిన పాపములు కలవారు. పరమాత్మ యొక్క పాద తీర్థముతో అన్ని పాపములు తొలగించబడ్డాయి. అలాగే యద్భక్తి భూతేషు అనుక్రోష సుసత్వశీలినాం సకల ప్రాణుల యందు దీనుల యందు జాలి కలిగిన వారు కావాలి. అది కూడా సుసత్వం సత్వగుణం స్వభావంగా ఉండేటువంటి మహానుభావులతో నాకు సంగమము కావాలి. నీ భక్తులతో అనలేదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావని. నిరంతరము నీ పాద తీర్థము తోటి నీ కీర్తి తీర్థము తోటి తమ మానసిక శుద్ధిని శరీర శుద్ధిని పొందిన వారు. అలాగే సకల చేతనాత్మకమైనటువంటి సకల జగత్తులు పడేటువంటి దైన్యాన్ని చూసి జాలిపడేవారు. కామ క్రోధాదులకు లోను కాని సత్వగుణం కలవారు. ఇలాంటి మహానుభావులతో సంగమహస్యాత్ మాకు కలేక కావాలి. ఇదే అనుగ్రహ ఏకనస్తవ. స్వామి మాకు ఇదే నీ అనుగ్రహము. నువ్వు రావాలి కాదు వాడతో కలుపుకుంటే చాలు. నిరంతరము నీ భక్తులతో ఒక తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం. మరలోకనాథ అని చెప్పాడు ఇవే. భాగవతం చదివి చదివి చదివి చదివి చదివి చదివి చదివి ఆ భావం అంతా లోపలికి మొదలలేక బయటికి వచ్చింది. చెరువు పుల్లు నిండించే పువ్వు వదిలేయడం అంటాం కదా నిరంతరం అన్నాడు కదా ఆ భావం ఉండదు చెప్పాలి చెప్పాలి చెప్పాలి చెప్పాలి అని చెప్పేసాడు. నమ్మాలే తొండరు తొండరు తొండరు తొండరు పడి ఉంది.
అది కండోం కండోం కండోం కండు తిని నా కండోం కంటి కంటి కరువు తీర చూశారన్నాడు. స్వామిని కాదు భక్తులు. తొండ అంటే భక్తులు. పరమాత్మ భక్తులను నా కంటి కరువు తీర సేవించాను. శవించగానే మరి ఏం చేయాలి? పొలిగా పొలిగా పొలిగా మంగళం మంగళం మంగళం. అందుకే నిజమైనటువంటి ఏకాంత భక్తులు నీ భక్తులతో సహవాసం కోరుతారు. తత్రివాడుతో పంపిలు మయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాంచ విశుద్ధమాదిశతు యద్భక్తి యోగానుగ్రహీతం అంజసా మునిరు విచిత్తే నను తత్ర తేగతిం మళ్ళీ ఇప్పుడు మనకి ప్రత్యేకించి భాగవత సంఘం వల్ల జరిగేది పరమ భక్తులతో మనం కలిసి ఉండటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఈ భగవంతుని యొక్క భక్తి చేత అనుగ్రహించబడినటువంటి అనుభవులు భాగవతోత్తముల సహవాసం వల్ల ఏమవుతుందంటే యస్య చిత్తం బహిహి అర్ధ విభ్రమం తమో గుహాయాంచ విశుద్ధం. అది చెత్ యద్భక్తి యోగానుగ్రీతం భక్తి యోగము చేత అనుగ్రహించబడినటువంటిది ఏమిటి అంటే విశుద్ధం సత్వగుణము రజస్తమస్సులు తరగిపోయి కేవలం సత్వగుణమును మాత్రమే ప్రకరింపజేసేటువంటి వ్యక్త చిత్తం. ఏ మహానుభావుడి యొక్క మనస్సు ఉందో అది అది బహిహి అర్ధవిభ్రమం న ప్రవిహతి. అర్ధ విభ్రమం అంటే అర్ధేషు విభ్రమం. విషయముల యందు ఆశ. శబ్ద స్పర్శ రూపరస గధములు ఉన్నాయే వాటియందు విభ్రమం నభవతి. పరమాత్మ యొక్క భక్తి యోగము చేత అనుగ్రహించబడినటువంటి మనస్సు ఉన్నవారు పరమాత్మ భక్తులతో కలిసి ఉన్నవాడికి శుద్ధ తత్వమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది.
ఆ మనస్సు ఏర్పడినట్టు ఎట్లా గ్రహించాలి అంటే అంతర్బహిహి అర్ధ విభ్రమమున అంటే లోపల వెనుకల శబ్దాది భాక్య విషయములు అంటాడు. లోపలిమ ఎత్తాడు సత్వం ప్రవణం. బయట ఏమున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇలాంటి వాటి యందు విభ్రమం నభవతి. ఆశ కలిగి ఉండదు. అంటే? మంచి పాట వినాలి, మంచి మాట వినాలి, మంచి రూపాన్ని చూడాలి. ఇలాంటి ఆశలే కలగవు. అలాగే తమో గుహాయాంచ విశుద్ధం నా విషత్. అజ్ఞానమయమైనటువంటి ఈ ప్రపంచంలో ఆ మహానుభావుడు చేరడు. ఎందుకు పోతాడు? మనస్సు పరమ శుద్ధ సాత్వికమైన తర్వాత అజ్ఞానంలోకి వెళ్తాడా? తత్వము కాదు, తమస్సు కాదు. అంజతా మునిర్విచిస్తే నను తత్రతే గటిం అంటే ఎక్కడ? భక్తి యోగము చేత అనుగ్రహించబడిన వారు తమో గుహకు వెళ్లరు. శబ్దాది భాష విషయముల యందు మనస్సు లగ్నము చేయరు. అది అలాంటిది ఏం చేస్తాడు సహా మునిహి చూడండి అంజస తే గతిం విచస్తే. అలాంటి మహానుభావుడు నీ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. నిన్ను పొందుతాడు. భక్తుల సమాగమముతో కలిగిన భక్తి పెరుగుతుంది. వాడి చెప్పాలంటే మనస్సుకున్నటువంటి అన్ని మురుకులు తొలగిపోతాయి. విషయముల యందు ఆశ తొలగిపోతుంది. ఇంకేం కావాలండి? రజస్సు పోయింది, తమస్సు పోయింది, విషయాభిలాష పోయింది.
కదా. ఇవేవి లేకున్నప్పుడు పరిశుద్ధము అయింది. నిన్నే కోరుతుంది. పరమాత్మను మాత్రమే కోరగలుగుట పరమాత్మ భక్తుల సమాగమంతో కలిగే త్రియోగం. ఇంకేం కావాలి? అందుకే యద్భక్తి యోగానుగ్రీతం. అంజతా మునిహి విచస్తే నను తత్ర తేగతిం సుఖేన విచస్తే సులభంగా నీ స్వరూపాన్ని పొందుతాడు. తెలుసుకుంటాడు. పరమాత్మ అంటే ఏమిటో, పరమాత్మ స్వరూపాన్ని సులభంగా తెలుసుకోగలడు. అంటే పరమ స్వరూపం తెలుసుకోవాలంటే తమస్సులో ప్రవేశించకూడదు. విషయముల యందు ఆశను చూపకూడదు. కదా అది కాకుండా మనకు మనస్సు సత్వప్రవణం సత్వము యందే సత్వమే మనస్సులో నిండి ఉండాలి. యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతియత్ అంతర్బహిస్య తత్సర్వం వ్యాప్య నారాయణ అంటున్నామే యత్రేదం వ్యజ్యతే విశ్వం ఈ సకల ప్రపంచము ఎవరిలో తోసుచున్నదో విశ్వజ్ఞం అవభాతియత్ ప్రపంచంలో ఎవరు కనపడుతున్నారో. ఎవరిలో ప్రపంచం కనపడుతున్నదో, ప్రపంచంలో ఎవరు కనపడుతున్నారో తత్వం బ్రహ్మ పరంజ్యోతిహి. అది నీవే. నీవే పరంబ్రహ్మ. నీవే పరంజ్యోతి. అది నీవే. ఎలాగయ్యా అంటే ఆకాశం విస్తృతం. ఉప్మానం ఏంటి? నేను మీ అందరిలో ఉన్నానా? మరి నేను మీ అందరిలో ఉంటే మీ అందరూ చూడాలి నాకు అంటాలే కదా. దే ఆకాశం విశ్వాసం. ఆకాశం అన్నిట్లో ఉంటుంది. దానికి ఏదో అనవంటుంది. ఘటనలో ఆకాశం ఉంది, బురదలో ఆకాశం ఉంది, పాలలో ఉంది, నీళ్ళలో ఉంది. బురద అంటుంది ఆకాశానికి ఉంటది. నీటిలో ఆకాశం నీరు అంటుతుందా? ఎలాగైతే అంతగా వ్యాపించిన ఆకాశం పరిశుద్ధముగా ఏ దోషములు అంటకుండా ఉంటుందో
అఖిర ప్రపంచంలో వ్యాపించి ఉన్న పరమాత్మకు ప్రకృతి జీవగత దోషములేవి అంటవు ఉండవు. యో మాయయ ఇదం పురురూపయ సృజత్ వివర్తి భూయః క్షపయతి అవిక్రియః పరమాత్మ పురురూపయా మాయయా విశిష్టమైనటువంటి బాగా వ్యాపించి ఉండేటువంటి గొప్ప మాయతో యోగమాయతో ఈ ప్రపంచాన్ని సృజత్ సృజిస్తున్నాడు, విభర్తి రక్షిస్తున్నాడు, క్షపయతి నశింపజేస్తున్నాడు. ఎలా తెలుసా? అవిక్రియ ఏ మాత్రం వికారం లేకుండా. మనకు పరపాతమా? కొడుకు పుడితే ఊరు వాడ ఇల్లు వాకిలి పీకి పందిరి వేస్తాం. నా కొడుకు పుట్టాడు నా కొడుకు పుట్టాడు ఒకటే గంతులు. మరి బ్రహ్మ పుట్టాడు స్వామికి ఏమైనా మారాడా అండి? మా స్వామి కొడుకు పుట్టాడని గరుడాలు వారు అది అనంతాలు వారు దంతునాట్యం చేశారు. ఇక్కడ చెప్తా ముదలాలు వారు చెప్తారు. ఇరాళ్ళు వాళ్ళు మా తిరువా ముందు మొగ ఇది ఉంది కదా అందరూ చెప్తారు. మా స్వామి కొడుకు పుట్టాడు మాతో కొడుకు పుట్టాడు ఇవడిని గందులు వేశారట. ఎవరు అనంతా గెలుడా విశ్వసేనరు మా స్వామి నాన్న అయ్యాడు నాన్న అయ్యాడు. అంటే స్వామి ఏంటిరా నీ గోల? అంటే మీరు నాన్న అయ్యారు ఎవరికి రా? అయ్యా బ్రహ్మ పుట్టాడండి మరి మీకేమయ్యాను రా? మీరు ఎవరు? ఆ మీరు ఎప్పటికి నాన్ననేరా కొత్తగా ఏనోళ్ళు పడాలి మా అమ్మ ఎందుకు రాదు వస్తోళ్ళు ఎన్నడు కానివాడు ఎట్టి సంతోషిస్తాడండి అన్ని సంబంధాలు కొత్తగా పెళ్లి చేసుకున్న వాడు నాన్నే సంతోషిస్తాడు ఎప్పుడు పెళ్లి పెళ్లి ఉన్నవారికి నాన్నే కడితే అమ్మ ఎక్కడ అన్ని ఆయనే అమ్మ ఆయనే అన్నాడు మరి నిజంగా కొడుకు పుట్టినప్పుడల్లా ఎగిరి గంతులేయాలంటే ఈ అనంత కోటి బ్రహ్మాండములు పుట్టించిన స్వామి అసలు నాట్యం ఆపకూడదు. ఎప్పుడు నాట్యం చేస్తూనే ఉండాలి. మరి అందరూ కొడుకులేనండి ఏం చేస్తామా ఏం చేస్తామా ఆయనకు? కాబట్టి అవిక్రియ అది అక్కడ సారస్యం అది. ఏ మాత్రం వికారం చెందడు. ప్రపంచాన్ని సృష్టించినప్పుడు కానీ సృష్టించిన జగత్తును రక్షిస్తున్నప్పుడు కానీ రక్షించిన జగత్తును ధ్వంసం చేసినప్పుడు కానీ అంటే మింగినప్పుడు కానీ.
అవిక్రియః ఎలాంటి వికారము లేని వాడు అంటే అతనే ఉపాదాన కారణము, అతనే నిమిత్త కారణము, అతనే సహకారి మనం ఎప్పుడు అలా చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. కుండకు మట్టి ఉంటుంది. ఇది ఉపాదాన కారణం. ఆ కుండ చేసే ఎవడున్నాడే కులారుడు. వాడు మనకు నిమిష్ట కారణం. వాడి తండ్రియో, గాడిద, గుర్రం ఏవో ఉంటాయి కదా పదార్థాలన్నీ. కత్రి, చక్రం ఇవన్నీ సహకారి కారణం. కదా అలాగే ప్రపంచానికి ఉపధానకారం ఎవరు? శ్రీమందర అండి. మట్టి లాంటి వారు. మరి ఏమి కారణం? ఇంకొకడు లేడు మరి ఉన్నది ఒక్కడు ఆయన. ఆయన నిమిత్ర కారణం. పోనీ సహకారి అదే అండి. ఆయన ఆయన కంటే ఇంకొక ఆయన లేరు కాబట్టే ప్రధాన వాదమే అది ప్రధాన సమాధానం కూడా అదే. ప్రయోజనము లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చేయనప్పుడు పరమాత్మ సృష్టిని ఏ ప్రయోజనమాపించి చేశాడు? ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేకుంటే బుద్ధి వీణుడు కాదు. వాడు కూడా కోరడు అనడంట. కొని ప్రయోజనం ఉంది అన్నామంటే ప్రయోజనం ఉంటే ఆయన పరమాత్మ గారు. అవాప్త సమస్త కాముడు కావద్దు మరి. పరమాత్మ కూడా కోరికలు ఉండికి మనకొద్దరి ఐడెంటిటీ ఇస్తాడండి. కదా. ఏ ప్రయోజనము కోరి అంటున్నావు, ప్రయోజనం కోరేవాడు వేరు, ప్రయోజనం వేరు రెండు ఉండాలి కదా. కదా. ప్రయోజనం వేరుగా ఉండాలి, కోరేవాడు వేరు ఉండాలి. ఇద్దరు ఉంటే ఆ బాధ పరమాత్మ ఒక్కడే. ఇంకోడు లేనే లేడు. అతని కంటే భిన్నమైనది ఏమీ లేనప్పుడు అతన్ని అతని కంటే భిన్నమైనది ఎలా వచ్చి చేరుతుంది? ప్రయోజనం లేదు, సమస్య లేదు. అది సమాధానం. అందుకోసమని ఈ అవిక్రియ. ఎలాంటి వికారము లేకుండా ప్రపంచాన్ని సృష్టిస్తాడు, రక్షిస్తాడు, ప్రళయం కూడా చేస్తాడు.
యద్ వేద బుద్ధిహి సదివ ఆత్మ దుష్టయా తమాత్మ తంత్రం భగవన్ ప్రతీమహి అందుకే యజ్యత్ మనము దేన్ని దేన్ని నిమిత్తముగా, ఉపాదానముగా, సహచారి కారణముగా విడివిడిగా మనం చెప్తున్నామో అలాంటి వాడిని జస్ట్ భేద బుద్ధిహి. పరమాత్మను సది సదివ ఆత్మ దుష్టవా తమాత్మ తంత్రం భగవన్ అలాంటి నీవు ఆత్మ తంత్రం సదివ సత్ సత్య సత్య భో చిత్తం పరమాత్మ సత్తా సత్తా అని ఏం చెప్తాం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ కదా ఏకమేవాద్వితీయం సదేవా ఒక్కటే ఉంది. మనకు భయం ఎప్పుడు కలుగుతుందంటే చెప్తారు ఇక్కడ మనకు యతు భేద బుద్ధిహి చాలా స్పష్టంగా చెప్తారన్నమాట. మనము నిమిత్త కారణం కానీ సహకారి కారణం కానీ. ఉపాదాన కారణం కానీ ఈ మూడు వేరు వేరుగా ఉన్నప్పుడు అది వేరు వేరు జ్ఞానం మనకు కలుగుతుంది. ఉన్నదే ఒకటి. ఉన్నవాడే ఒకడు. అయినప్పుడు అక్కడ వికారం కలగటానికి వీలే లేదు. అంటే కర్తృత్వమే నిమిత్తం. కర్తృత్వమే సహకారి. కర్తృత్వమే ఉపాదాన కారణం. అన్నీ అతనే. అతనే అంటే. పరమాత్మ తప్ప మరొకటి ఏదీ లేదు. ఈ వివేకమే మనకు వివేకః క్షపయతి అంటాడు. వేద బుద్ధిని పోగొట్టేది ఏది? వివేకం. జ్ఞానం కలిగితే వేద బుద్ధి పోతుంది. అజ్ఞానం ఉంటే వేద బుద్ధి ఉంటుంది. అందుకనే ఆత్మ తంత్రం. పరమాత్మ ఎవరి అధీనుడు కాదు. ఎవరు చెప్పినట్టు పని చేసేవాడు కాదు. బహుశ్యాం ప్రజాయేయ తాను సంకర్పించుకుంటే జరుగుతుంది. సత్యకామః సత్య సంకల్ప కాబట్టి సత్యం కలిగిన మహానుభావుడు అతను బ్రహ్మవనం బ్రహ్మ సవృక్ష ఆసీత్ అతడే వనము అతడే వృక్షము అంటే యతో ధ్యావ పృథివి నిష్ట కక్షుహు
ఎవరి నుండి ఆకాశము, భూమి, లోకములన్నీ ఏర్పడ్డాయో తమాత్మ తంత్రం. ఇలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనము ప్రత్యేకించి ఆరాధిస్తాము. ప్రతి మహి తెలుసుకుంటాము. స్వామి నిన్ను ఆరాధించే మాకు నీ యదార్ధ స్వరూపము ఇలా అవగతం కావాలి. ఇలా మనం స్వామిని ప్రార్థించాలి. అంటాడు క్రియాచలాపైహి ఇదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాతు యజంతి సిద్ధయే. యోగులు ఉన్నారే మహానుభావులు వారందరూ క్రియాకలాపై యమాని యమా ఉన్నాయి కదా అష్టాంగ యోగములు యజ్ఞములు జపములు ఆరాధనలు తపస్సులు ఇలాంటి అన్ని క్రియలతోటి ఇదమేవ యజంతి. ఈ విధంగానే కోరుతారు, ఈ విధంగానే ఆరాధిస్తారు. దేనికోసం? సిద్ధయే. సిద్ధిని పొందటానికి ఏంటి? భూతేంద్రియాంతఃకరణోపలక్ష్యం వేదేచ తంత్రేచ. త ఏవ కోవిదా ఎవరు ఇలాంటి నీ స్వరూపాన్ని మాత్రమే సకల యజ్ఞ యాగ దాన తపస్ సమాధి సాధ్యాయాదులతో కోరుతారో వారు మాత్రమే తెలిసినవారు. తయేవ కోవిదా వారే పండితులు. కాకుండా ఇంకా వేరే వేరే కోరుకున్నారు అనుకోండి పరమాత్మ ఒక్కడు కాదు బ్రహ్మ ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు ఎవరెవరో ఉన్నారు. ఒక్కొక్కడికి కావాలంటే ఒక్కొక్కరిని అడగాలి. ఎందుకంటే మనకు కోరికలు అన్నీ ఉన్నప్పుడు మరి దేవతందరు ఉండొద్దు కదా. అన్నీ ఒకడే ఇస్తారండి. ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, సేవకుడు ఉంటాడు, అమ్మ అన్నం పెడుతుంది, నాన్న బట్టలు ఇస్తాడు. కదా. అవునండి. కాబట్టి ఎన్ని కోరికలు ఉన్నాయో అంతమంది అవతల ఉండాలి. ఒకోడు ఉంటే ఎలాగో? అనుకునే వాళ్ళు ఏమందాం? అజ్ఞానులు. నిజమైనటువంటి జ్ఞానము కలవాళ్ళు నిన్ను మాత్రమే తమ అఖిల కర్మలతోటి శమదేమాదులతోటి యజ్ఞయాగాదులతోటి నిన్నే ఆరాధిస్తారు. ఎందుకంటే అసలు ఇంకొకడు కనపడడు. ఆలోచించండి. ఎంత చక్కని మాట అంటే ఓ భగవంతుడిని, ఓ పరమాత్మను ఆరాధించాలి. పరమాత్మను ధ్యానం చేయాలి. పరమాత్మను హవిస్సు ఇచ్చి ఏదో ఆరాధించాలి, తృప్తి పరచాలి.
అంటే చూడాలన్నా, వినాలన్నా, చెప్పాలన్నా, ధ్యానం చేయాలన్నా, మనస్సులో ఉంచాలన్నా. ఎవరున్నారు? ఒక్కడే ఉన్నారు. ఎందుకు అంటావా? నిన్ను వేడితో తెలుసుకో అవన్నీ నువ్వు వేడితే. భూత, ఇంద్రియ, అంతఃకరణ ఉపలక్ష్మితం. మనకున్న ఇంతే కదా? పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు ఓ మనస్సు. కదా? అవునా? మరి ఈ పంచభూతములతోటి, పంచజ్ఞాన తోటి, పంచకర్మేంద్రియము తోటి, మనస్సు తోటి కనపడేది ఎవరు? నువ్వే. ఎందుకంటావా? వాటిని సృష్టించిన వాడు ఎవడు? అప్పుడు ఆయన లేడు. మనము పరమాత్మ కంటే ఇతరముగా ఏ ఏ దేవతలు ఉన్నారని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ పుట్టక ముందు పుట్టినవి. కదా ఆలోచించండి. పరమాత్మ సృష్టి చేయాలని సంకర్పించి ప్రకృతిని క్షోభింపచేసి ప్రకృతి నుంచి మహత్తత్వం. మహత్తత్వం నుండి అహంకారతత్వం. అహంకారతత్వం నుండే జ్ఞానం ఇంద్రియములు, కరణే కర్మేంద్రియములు అలాగే పంచభూతములు, పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి. కదా? ఇవన్నీ పుట్టిన తరువాత వాటిని కలిపి అందులో నుండి బ్రహ్మ పుట్టాడు. వాడు పుట్టిన తరువాత ఉద్ధుడు పుట్టాడు. తరువాత ఎక్మాల్ గారు పుట్టారు. కాబట్టి ఎవ్వరూ పుట్టక ముందు ఇవన్నీ పుట్టినవి ఎవరి నుండో వాడిని కొలుస్తావా తర్వాత వాడిని కొలుస్తావా? ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన మేము అంటాం కదా శాస్త్రం. ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు నేనే లేరు. మనకు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు లేనే లేరు. ఎవరు వీటిని సృష్టించారో వాడిని కొలవయ్యా. తర్వాత వచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళే. కదా తర్వాత మనం వచ్చేమో వాళ్ళు వచ్చేరండి ఏంటి గొప్ప వాళ్ళని. ఆయన అంటాడు ఆడు ఉన్నారు అంటాడు వాళ్ళ గొప్ప ఏంటి. నీ స్తోత్రాన్ని రుద్రుడు చేయలేడు, బ్రహ్మ చేయలేడు, నేను చేయలేను. కాదు అది నేను చేస్తాను. అదే నువ్వు చేస్తావేమిటి? నేను తప్పు నేను మానుస్తావా అని. ఆ?
దుర్జంత ఎవడవా? ఏ? ఎందుకు కాదు? ఏ ఎందుకు కాదు? ఎట్లా అయితావురా? ఎట్లా అయితావు ఏమిటండీ? కో మధ్యతో అనుకూలాచల యోరు విశేష. సముద్రం ఉంది, పర్వతం పడేశాం, ఏమవుతుంది? మునుగుతుంది. ఆవు గింజ పడేశాం. మునుగుతుంది. రెండు సమానం కాదు ఎందులో మునుగటం లేదు. అలాగే నీ స్తోత్రం చేయలేకపోవడంలో వాళ్ళు మేము సమానమే. ఏం గొప్ప అండి ఒకటి. అవును ఎందులో చేయలేకపోవడంలో కాబట్టి తరువాత పుట్టిన వాళ్ళు మాలాంటి వాళ్ళే లేవయ్యా. నిన్ను ధ్యానం చేయటానికి, స్తోత్రం చేయటానికి, పూజ చేయటానికి, యోగంలో ఉండటానికి ఏవేవి కారణములో పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, అంతఃకరణం. ఇవన్నీ పుట్టినప్పుడు ఎవడు ఉన్నాడో వాడినే కొలుద్దాం. ఇంకా చెప్పాలంటే వీటన్నిటిని ఎవరు సృష్టించాడో వాడినే కొలుద్దాం. తరువాత నీటి నవచన వాడదు మాకేం పని అండి? ఆ మాటను భూత ఇంద్రియ అంతఃకరణ ఉపలక్ష్తిత అన్ని భూతములతో, అన్ని ఇంద్రియములతో, అన్ని అంతఃకరణములతో ఏ మహానుభావుణ్ణి చూడగలమో వాన్నే ధ్యానం చేస్తాం. అందుకే వేదేచ తంత్రేచ ఏం చెప్పారు? నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరం నారాయణ పరోజ్యాత ధ్యానం నారాయణో హరి. ఎచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శృయతేపి వా అంతర్బహిస్య తత్ సర్వం వ్యాప్య నారాయణ ఇంకో పేరే లేదు ఊరే లేదు. వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు. వాడితో మాకేం పని అండి కాబట్టి వేదంలో కానీ తంత్రములో కానీ ఎవరు చెప్తున్నారు ఈ మాట? శంకరుడు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు రుద్రుడు చెప్తున్నారు. తర్వాత వాళ్ళంతా మాకెందుకండీ? మేము వచ్చింది ఎవరితోనో వారు మాకు కావాలి. ఎవరితో వచ్చారు? స్వామి నితో వచ్చారు. రావడమే కాదు వేదనలు ఎవరిని చెప్పారు? తంత్రములు ఎవరు చెప్పారు? పాంచలాత్రం అనండి, వైగానసం అనండి, ఇంకోది అనండి, ఇంకోది అనండి, శైవం అనండి అనుకోండి. మనం చెప్తే వాళ్ళు అదే నవ్వేస్తారు. శైవ తంత్రం మేము శైవాగమం అండి. అన్నారు తద్వారా నాయనా మీ జైవాగమంలో ఏముంది చెప్పువయ్యా. ఏముందండి పంచాయతనం పేరు చెప్పు. అదేమిటండి తర్వాత అన్నీ చెప్పమంటావా?
ఆ వాళ్ళు కాదు వేరే పేరు వేయకూడదు ఆదిత్యం, అంబికం, విష్ణుం, శివం, శక్తి అని చెప్పారు. ఆయన విష్ణువే కావాలి. మరి మిగతా ఇవాళ ఏమిటి అష్టమయ్యో విష్ణువా అని పెట్టుకొని. అందులో ఇటు ఇద్దరు ఉన్నారు అటు ఇద్దరు ఉన్నారు ఆయన మధ్యన ఉన్నారు. మధ్య కి ఇష్టతి మాధవ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అక్కడే మధ్యనే. పదిహేను రోజులు వాడే మధ్యన. ఓ ఆయన అన్నాడు అయ్యా మీకు శైవాగమం కూడా వస్తాది. ఒక్క ఆగమం వస్తే అన్ని వస్తాయయ్యా వాడు వస్తే అందరూ వస్తారు. వాడు రాకుంటే రావు కానీ వాడు వస్తే రాకపోవడం ఏమిటయ్యా. ఆ నిజమేనండి అది కావాలి. అందుకే వేదేచ తంత్రేచ తంత్రములలో వేదములలో సకల భూతములతో సకల ఇంద్రియములతో సకల అంతఃకరణములతో ఎవరు గోచరమవుతాడో కనబడతాడో తెలియబడతాడో. ఎవరిని తెలుసుకుంటారో వాళ్లే పండితులు. అంటే ఇది మనకు నారాయణ పరంబ్రహ్మ అనేటువంటి ఉపనిషత్తు యొక్క వాక్యానికి ఇది సిద్ధాంత ప్రతిపాదకం అన్నమాట. మంచి హేతువు వాళ్ళు అసలు లేనే లేరండి. వాళ్ళంతా ఎక్కడున్నారు నువ్వు ఉన్నప్పుడు? వాళ్ళు మాట రాదు వచ్చారు. వాళ్ళు మాకు జవసరం ఏంటి? అది అది వాళ్ళు వచ్చిన మా తరవాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటి నువ్వే కాబట్టి తయేవ కోవిదాః త్వమేక ఆద్య పురుషః సుప్త శక్తిహి అనుమానం మళ్ళీ మారుతుందేమో అని త్వమేక నువ్వు ఒక్కడవే నీవు ఆద్య పురుషః నీవే ఆది పురుషుడవు సుప్త శక్తిహి తవ రజస్తత్వ తమః విభిద్యతే ఇప్పుడు ఇలాంటి పరమాత్ముడి యొక్క స్వరూపం చెప్తున్నాడు. సృష్టి కంటే పూర్వము నువ్వు ఒక్కడివే ఉన్నావు. కదా? నీవే సుప్త శక్తివి. ప్రళయావస్థలో నిద్రించి ఉన్నావు. సృష్టి కంటే ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆ నువ్వు ప్రళయావస్థలో యోగ యోగ నిద్రావసులవై ఉన్నావు. సుప్త శక్తిహి ఎలాగ మరి అందులో చెప్తున్నాడు తల రజత్పత్వ తమః విభిద్యతే.
అప్పుడు నీవు సృష్టి చేయాలి అనుకొని ప్రకృతి నుండి గుణత్రయములను క్షోభింపజేశావు. ప్రకృతిని క్షోభింపజేశావు అంటే దాగి ఉన్నటువంటి గుణత్రయములు బయటికి వచ్చాయి. చెప్తున్నాను కానీ రజః తత్ప తమో విభుజ్యతే విభిజ్యతే. కాబట్టి మహానహం ఖం మరత్ అగ్ని వా ధరా సురరశయః భూతగణా ఇదం కేతః. కదా అలా నీవు ప్రకృతిని క్షోభింపచేసి అందులో సత్వ, రజ, తమో గుణములను ఆరు వేయిన తర్వాత మహాన్ అంటే మహత్వత్వం పుట్టింది దాని తర్వాత అహం. అహంకారత్వం పుట్టింది. దాని తర్వాత ఖం, మరత్, అగ్ని, వాహ, ధరాః అంటే పంచభూతములు పుట్టాయి. తర్వాత సురరచయః. అంటే పంచ జ్ఞాని జీవులు పుట్టాయి. భూత గణః పంచ కర్మీ జీవులు పుట్టాయి. దాని తర్వాత ఇతర పాండలు పుట్టాయి. ఏం అర్థం అయింది? ఎవ్వరూ పుట్టక ముందు ఎవరున్నారు? నువ్వే ఒక్కడివే. అందరూ పుట్టిన తర్వాత ఎవరున్నారు? నువ్వు ఒక్కడివే. మీ అందరం ఎలా వచ్చామో వాడిని కొలుస్తామండి. మాతో వచ్చిన వారితో మేము ఎందుకు కొలుస్తాం? మీ అందరం ఈక్వల్. అవాయి అంటే ఒకసారి అయ్యామండి అంత సమానం ఏముంది? ప్రమోషన్ మాకు వస్తే నువ్వే ఇస్తావు అందరికీ. నిన్ను కొలుస్తాం. అందుకే అంటున్నాడు భూత గణః ఇదం యతః. సృష్టం స్వచత్యాయుదం అనుప్రవిష్తః తత్సృత్వా సదేవానుప్రవిష్య సత్యత్యచ్ఛ అంతర్వేదనే. ఇది జాగ్రత్తగా ఆసం చేస్తే మనకు ఇది పురుష సూక్తం, ఇది నారాయణ సూక్తం అని చెప్తాడు ఇది తైత్తీయం. తత్సృష్ట్వా తదేవానుప్రావిచతు సత్య క్షత్యాపవతు నిరుక్తంచ అనిరుక్తంచ నిలయనంచ అలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ. సత్యంచ అనురుతంచ సత్యమొభవత్. పరమాత్మ సకల జగత్తును సృష్టించాడు. సృష్టించిన జగత్తులో తాను ప్రవేశించాడు.
తాను ప్రవేశించి సత్వమని రజస్సు అని తమస్సు వహించాడు. ఒకటి ఉన్నదన్నాడు, ఒకటి లేదన్నాడు. ఒకటి తెలిసిందన్నాడు, ఒకటి తెలియందన్నాడు. ఒకటి శూన్యం అన్నాడు, ఒకటి పూర్ణం అన్నాడు. అన్నీ వాళ్ళే ఆయన, ఆయనే శూన్యం, ఆయనే పూర్ణం, ఆయనే ఉన్నవాడు, ఆయనే లేనివాడు, ఆయనే స్రస్త, ఆయనే సంభవ. జగత్తాయనే సృష్టి సృష్టికర్త ఆయనే. అన్నం ఆయనే భోక్త ఆయనే. ఇంకేముంది మరి అందుకే అంటున్నాడు సృష్టం స్వశక్త్య నీవు నీ యోగ శక్తితో దీన్ని సృష్టించావు ఇదం అనుప్రవిష్టః. దీని మేము ప్రవేశించావు. మళ్ళా చతుర్విధం పురం నాలుగు దేవ అసుర మానవ సిరియత్. ఏంటి నాలుగు? మొత్తం శరీరం నాలుగు కదా? ఒకటి దేవతలు, రెండు రాక్షసులు, మనుష్యులు, పశుపక్షలు. ఇలా నాలుగు రకములుగా ఉన్నటువంటి పురం అంటే శరీరాన్ని ఆత్మాంశకేన ప్రవిష్ట. నీ అంశతో ప్రవేశించావు. శరీరంలోకి నువ్వే వచ్చావు. జగత్తులోకి వచ్చావు. ఇన్ని వేల శిక్షించావు, వాళ్ళందరూ శరీరాల్లో శిక్షించావు, అందులోకి నీవు వచ్చావు. ఆత్మాంశకేనా అతో విదుహు తం పురుషం. అందుకే నిన్ను పురుషుడు అంటున్నారయ్యా. ఎందుకు పురుషుడు? పురికేతే. పురంలో ఉండే వాళ్ళవు కాబట్టి పురుషుడు అంటున్నారు. ఏమిటి పురములు? నారుదు జరిగే నారుదు. దేవ శరీరం, దాటద శరీరం, మానవ శరీరం, తిరియ శరీరం. నాలుగు రకముల పురములలో ప్రవేశించిన వాడవు కాబట్టి నిన్ను పురుషుడు అంటున్నారు. మరి ఇప్పుడు చెప్పాలి వేరే వాని కూడా అనొచ్చా అండి? తావరం ఆ? తిరిగ అంటే అదే. తిరిగ కూడా అదే చేరుతాయి తావరాలు కూడా. వేరే అవసరం లేదు. తావరం జంగం అనేటువంటి రెండు భాగాలు మొత్తాన్ని అది వేరు. ఇప్పుడు మరి ఇంకొకడిని కూడా అనొచ్చా? అదే చెప్పాను. ఏదో ఒక కొత్త కథ వచ్చాడు కదా శివుడు విష్ణువు కలిసి ఒకడు పుట్టాడు వాడిని పూజ చేస్తున్నారు. ఆడవాళ్ళలో ఆడవాళ్ళని కలిస్తే పుడతారో నాకు తెలీదు ఏమో ఇంకా ఆశ్రయం ఉంటే ఉన్నదేమో అన్నారు. అదేమిటండీ వాడు మొదలే ఆడోడు కదా రుద్ర కృష్ణుడు ఏంటి?
కురం ఉండేవారు పురుషులు. వాళ్ళు ఒక శ్రీమన్నారాయణ ఉండేవారు. తగునులంటే ఆడోళ్ళు ఉండేవారు. మీ శాస్త్రం ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణ ఆడ అమ్మాయి లాగా వచ్చాడు. అమ్మాయి లాగా వచ్చి ఇంకో అమ్మాయిని కలిసి అబ్బాయి పుడతాడంటే మరి కొత్త సిఫ్టే ఇది ఒప్పుకున్నామయ్యా అని. నువ్వు ఏం చేస్తుంది? ఆ నువ్వు ఏం చెప్పు ఏం కాదు చెప్తావు. ఇది రమ్య గారి సేపు అబ్బాయి పుడతాడా? చెప్పు. ఇంకేవాళ్ళు అంటారు. అందుకే పురుష విత్పత్తి చెప్తున్నాడు పురిషే సేతి పురుష. పురంలో ఉండేవాడు పురుషుడు. ఏది పురము చతుర్విధం పురం. దేవా మానవ రాక్షస అలాగే తిరియత్ అనేటువంటి నాలుగు రకములైనటువంటి శరీరములలో ఉండి పురం అగ ధర్మాంశకేన ప్రవిష్తః నీ అంశతోటే వాటిలో నువ్వు ప్రవేశించావు. అతో విదుస్తం పురుషం సంతం అంతః. ఈ మహానుభావుడు లోపల ఉన్నవాడు అతనే బయట ఉన్నవాడు అతనే. ఏ కాదు వీరందరిలో ఉన్నటువంటి అన్ని అనుభవాలు న్యాయంగా అనుభవించేది ఎవరండీ? మనం అందం తిని కబినేది ఎవరికి? ఆయనకు కాదా? జఠరాగ్ని ఎవరున్నారు? పరమాత్మే కదా నేనే జఠరాగ్ని అన్నాడు కదా నేనే అగ్నిని అని చెప్పాడు. అపం రసం రసాన్ని నేను. అయినప్పుడు న్యాయంగా అనుభవించేవాడు ఎవరు? ఆయనే. అందుకే కృష్ణార్పణం అంటే బాధలేదు. నేను తింటున్నాను అంటే తినేదేమో అని పెద్ద మనకొద్దు. నాది అన్న పాపానికి పాపం మనది. అన్నీ ఆయనకే పోతాయి. మీరు నాది అన్నా ఆయనకే పోదు మనకేం దక్కలేదు. ఎందుకంటే ఆ లోపల ఉంది ఆయనే. ఎవరున్నారు? మకరంధం పువ్వులో ఉన్న తుమ్మిద వచ్చి దాన్ని తీసుకుంటుంది. ఈ మకరంధం నాదిని పువ్వు అనుకుంటే ఏమైతుందండి? ఏం కాదు కదా అలాగే మనందరిలో విన్నటువంటి సంతం అంతః భుక్తే వృషీకై ఎంత జాగ్రత్తగా వెళ్లాలంటే మనం అనుభవించేది వేటితోటి ఇంద్రియములతోటి ఎక్కడివి ఇంద్రియాలు వాడే దేవతలే కదా
చెప్పుకున్నాం కదా. కళ్ళు అంటే సూర్యుడు, చెవులు అంటే దిక్కులు, నాసిక అంటే దశ్చిన దేవతలు, అదే వరుణుడు చెప్పుకున్నాం. వీళ్ళంటే ఎవరు? ఆయనే. మన లోపల ఉండి మనము మనదని చెప్పుకుంటున్న మన ఇంద్రియం అనుభవించేవాడు ఆయనే. రూపాన్ని ఆయన చూస్తున్నాడు. స్పర్శ ఆయనే, రసం ఆయనే, గంధం అతను అన్నీ అతనే అనుభవిస్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటాం నా కన్ను చూస్తున్నది ఏం చూస్తుంది నీ కన్ను వాడు కళ్ళు మూసుకుంటే చెప్పుకున్నాం కదా అక్కడిదాకా పోతాం కళ్ళు మూతలు పడతాయి ఆయన చూడలేం. కనుం ఇదే అయింది. కాబట్టి మహానుభావా సంతవంతః పుంతే కృషీకైహి మధు సారహం యః సారహం మధు అంటున్నారు. తుమ్మెదర ఎలాగైతే తేనె టీగలు అంటారు చూడండి. తేనె టీగ ఎలా తేనెను స్వీకరిస్తున్నాయో ఇది చాలా చమత్కారమైనటువంటి అర్థం ఇచ్చాడు కదా. ఏంటంటే ఎందుకు ఆ ఉపమానం ఇచ్చారంటే వేదన చెప్తుంది మంత్రము. తేనె తీగలు కష్టపడి రకరకాల పుష్పాల నుండి తేనె తీసుకొని వచ్చి తేనె చెట్టు పెట్టి ఇది నాది ఇది నాది అనుకుంటుంది. అనుకున్న తేనెను అవి తాగుతాయా అండి? ఎవరు తాగుతారు? మనం తాగుతాం. కూడబెట్టేది అది, తాగేది మనం ఎలా అంటే మరి మనం తాగుతాం. అర్థమైందా? ఇంద్రియాలన్నీ నావి నావి అని పెట్టుకొని లడ్డూలు, మైజూరు పాకులు, జినేబిలు ఎలా తింటూ ఉంటాం నేను తింటున్నాను కానీ తినేది వాడు లోపల కూర్చున్నాడు. వాడు కూర్చున్నాడు అన్నీ ఆయన తింటున్నాడు. పేరు వాసన నేను తింటున్నా నేను తింటున్నా నీ బొంద ఏం తినేది వాడు. నేను చూస్తున్నా కాదు కళ్ళలో ఉన్నది వాడు. చెవుల్లో ఉన్నది వాడు ముక్కులో ఉన్నది వాడు వాసన ఆయనే చూస్తున్నాడు సుక్కుల ఆయనే చూస్తున్నాడు రుచి ఆయనదే తృప్తి అతనికి. అందుకే ఆయనకి ఏదో ఉందంట. సరే అండి అన్నీ ఆయన ఇవ్వండి వద్దు ఇంకెందుకు కావాలండి అడగకుండా అన్నీ వస్తుంటే ఆయన ఎందుకు కావాలంటాడు మనమేం అడిగినా రావు అడగకుండా అన్నీ ఆయనకే పోతున్నాయి ఆటోమేటిక్ గా పోతాయి ఇదేమంటాం కదా మన అకౌంట్లో ఉంటాయి చూడండి ఆటోమేటిక్ గా అన్నీ చేర్చాయి మనం వద్దు అనుకున్నాం కానీ బ్యాంక్ అకౌంట్ అదో ఒకసారి మనం కట్టేసామంటే ఆటోమేటిక్ గా అందులో పోయి అది చేరుతుంది అందులో చేరుతుంది అది. అడగవలసిన పనిలేదు. నీ అకౌంట్ నెంబర్ రాంగానే నీ అమౌంట్ అందులో పడుతుంది. ఏజెంట్ ఉంటారు కదా ఎల్ఎల్ ఏజెంట్ ఆ ఏజెంట్ ఉంటారు కానీ వాడు ఒకసారి చేయాలంటే. వాడు ప్రతి ఏడు ఆరు నెలలకు ఇది కడుతున్నా కానీ వారికి ఆటోమేటిక్ గా అందులో వాని భాగం ఏదో 1%, 2%, 100, 200 పోతూనే ఉంటాయి. ప్రతిసారి పోయి నా భాగం ఏంది అని అడగడు.
ఇక్కడ చేర్పించిన వాడు వాడు. మరి చేర్పించిన వాడికే ఆటోమేటిక్ గా పోతే మరి చేరిన వాడికి అన్ని చేరింది ఆయనే కదా. అందువల్ల అన్ని వాడికే ముడుతాయి ఎలాగయ్యా అంటే తేనె టీగ తేనె లాగా. అంటే తేనెటీగ పని తేనె కూర్చడమే తప్ప అనుభవించడం కాదు. అలాగే మన పని ఆ రంధ్రాల్లో వేసుకోవడం తప్ప మనకు అందేది వాడికే. అన్ని రంధ్రాల్లో ఆయనే ఉన్నాడు. ఎవ్వడు తెలియకుండా జాగ్రత్తగా తిని నవ్వుతాం ఏం చేస్తాం ఏం చేస్తాం మనం. అందుకే అంటున్నాడు ఋషీకైహి మధుసారఘం యః సయేచ లోకాన్ అతిచండ రేగః వికర్ష చిత్వం కలు కాలయామః. దే నీవు కాలయానః మళ్ళీ కాలం అనేటువంటి వాహనాన్ని తీసుకొని అంటే కాల రూపంలో నీవు అతి చండవేగః మహా భయంకరమైనటువంటి వేగము కలవాడవై నీవు చూస్తుండగానే అప్పుడే అప్పుడే 50 ఏళ్ళు వచ్చినాయా అంటాను. మా పిల్లవారు మాత్రం ఎక్కడ అంటావ్ ఆరేళ్లే పిల్లవారు మననే పెళ్ళయింది. చెప్తారు కదా ఏ నాకు పెళ్ళై 30, 40 ఏళ్ళు అయినట్టు ఉందండి. ఇంతకీ ఇంతకీ ఏమంటావురా అబ్బే ఏం లేదండి నేను బాగా లెక్క చేస్తే ఈ 30 ఏళ్ల మొత్తంలో నా సాదే నా దగ్గర ఉంది మూడేళ్లేనండి అన్నారు. అదే రోగం రా పెళ్లి అయిన కొత్తలో ఒక 18 ఏళ్లో 10 ఏళ్లో సంతానం కోసం అని ఇక్కడ మూడు నెలలు అక్కడ తొమ్మిది ఏళ్లు ఉంటారండి. సంవత్సరం మాకు మూడు నెలలే కదా. ఒక 10 చాలంటే 13, 30 నెలలు అంటే మూడేళ్లే. ఉన్నది మూడు ఏళ్ళు అక్కడ ఉంది బయట దూరం ఉంది ఎక్కువ కదండీ మరి. ఇంకో మాట చెప్పనారా నీకు అని. నువ్వు ఎక్కడ ఉన్నావురా? ఆ నేను నా ఇంట్లోనే ఉన్నానండి తప్ప తప్ప నీ భార్య ఇంట్లోనే ఉన్నావురా. ఎలాగండీ ఎప్పుడు ఆయన తలుపుకుంటున్నావు కదరా అని. ఆ అవునండి మరి ఇక్కడ సరిపోలేదా అది కాదండి అప్పుడే 30 ఏళ్ళు అయిందా అంత రేపు ఉంటది. మనం చూస్తుండగా పెళ్లి అవుతుంది ఏమంటారు పెళ్లి మొదటి సంవత్సరం అయితే ఆనివర్సరీ అది వర్సరీ అంటాం కదా ప్రథమ వార్షికం ద్వితీయ వార్షికం ఇంకో వార్షికం చివరికి మళ్ళీ సంవత్సరం దాకొస్తాం. అయ్యో అప్పుడు అయిపోయింది, అదవ సమయం అయిపోయింది. అందుకే చంద వేగః మహా భయంకరమైన వేగం, ఊహించనంత వేగం. అలా కలిగి త్వం వికర్షతి. మళ్ళీ మొత్తం జగత్తును లాగేస్తావు.
సృష్టిస్తావు అన్నిటిలో చేరుతావు అందరి ద్వారా అన్నీ అనుభవిస్తావు మళ్ళీ అన్నిటినీ మేము చేస్తాము అంటే మేము పెట్టి తిండి సరిపోక మా మూల్నే తింటావు అని అర్థం ఏం లేదు. నీకు ఎంత పెట్టినా సరిపోదయ్యా. మేము పెట్టింది తింటాము, మేము తిన్నది తింటాము, చివరికి మా మూల్ని కూడా తింటాము. అది కాలశక్తి విగల విక్తం కలు కాలయనః భూతాని భూతైహి అనుమీయ తత్వః ఘనావళి వాయురివ అసత్యః అవిసత్యః అంటే నీ వేగం. వాయువు ఒకసారి మబ్బు వస్తుంది. గాలి వస్తే మబ్బు వచ్చినట్టే వస్తుంది ఎక్కడ పోయింది కదా. అయ్యో ఇప్పుడే అప్పుడు అయిపోయిందా? అరే మనం పుడతాం పుడతాం పుడతాం పోతూనే ఉంటాం అయిపోతుంది. అయ్యా వాడు పుట్టాడండి పోయాడండి. ఓ చెప్తాడు బ్రహ్మ బ్రహ్మ చెప్పాం కదా రావణాసురుడు పోయాడంటే అయ్యో అప్పుడే పోయాడు ఇంత అల్పాయేశుడు వాడు. అప్పటికి వాళ్ళు అట్లేను బతికాడు, 60 లక్షల ఏళ్ళు వాడు జీవిని బతికాడు. 60 లక్షలు. బ్రహ్మ అంటాడు అల్పాయుక్తుడు అని. నీకు ఎంతసేపు అయ్యో 10 నిమిషాలు కడుగునాడు ఆయన. రైను రాలి ఇంత గోల చేయు. అందుకే ఇంత అవిశక్య వేశంతోటి నీవు భూతాని భూతైహి అనుమేయ తత్వః అంటే పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు. గమనించండి. ఇందులో ఏమి మనిషి తంతో జరగడం లేదు. కదా? మనం అనుకోని పుడుతున్నామా? పోనీ అనుకోని పెరుగుతున్నామా? ఇక తాడని చాస్తున్నామా? రెండు లేవు. మన ప్రణేయం లేకుండానే పుట్టుక, పెరుగుట, నాశనం. ఇవన్నీ అవుతున్నాయంటే, మరి ఇవన్నీ చేయించేవాడు మనకంటే వేరు ఇంకొకడు ఉన్నాడని ఒప్పుకోవాలా వద్దా? వేరే ఆధారం ఇవ్వద్దు. మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, చస్తున్నాం. మనిషి గడియనా? కాదు. మనం వద్దన్నా పెరుగుతాం, వద్దన్నా చస్తాం. ఎవడు చంపేవాడు, ఎవడు పెంచేవాడు, ఎవడు సృష్టించేవాడు? ఇంకోడు ఉండదు అందుకే భూతాని భూతైహి అనునేయ తత్వః.
భూతములతోటి ప్రాణులతోటి ప్రాణులను గమనిస్తే పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది. చెప్పాం కదా కనపడనిది లేదు. కొందరు అంటారు కదా చూసిందా అని నమ్ముతాం. వాడు పుట్టుక లేదు, చావు లేదని ఒప్పుకుంటావా? నన్ను నేను చూడను. నా పుట్టుక నేను చూడను, నా మరణాన్ని నేను చూడను. కాబట్టి ఆ రెండు నాకు లేవు. కరెక్టే? అభ్యే చాదండి మరి ఎట్లా? అవునండి అద్దం అడగొచ్చు పిచ్చివాడా పుత్రాత్ జన్మ పితుహు మరణం యేన జానాతి సజ్ఞాని అన్నాడు. కొడుకు పుడుతున్నాడు చూస్తున్నావు కదా? నీ ముందు తండ్రి చస్తున్నాడు కదా? తండ్రి వల్ల మరణాన్ని కొడుకు వల్ల పుట్టుకను తెలుసుకో. ఈ రెండింటికీ నీ ఇష్టం సంబంధం లేదు కదా? కాబట్టి ఇంకోడు ఉన్నాడని తెలుసుకో. భూతాని భూతైహి అనుమేయ తత్వః ప్రాణులతోటి ప్రాణులను ప్రాణుల ఇష్టా ఇష్టాలకు పని లేకుండా రాకపోకలు జరుగుతున్నాయంటే ఈ పని చేయించేవాడు వీటికంటే వేరు ఇంకొకడు. ఉండి ఉండాలి అనే అనుమానంతో ఆ స్వరూపాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం కాబట్టి భూతాని భూతైహి అనుమేయ తత్వః. ఘనావడి ఏంటది మనకు భూతాని మీకు అడమైతాయని చెప్పుకోవద్దు. భూతములతో, ప్రాణులతో, ప్రాణులను రాకపోగలను ఊహించి పరమాత్మ స్వరూపను అనుమానించవచ్చు. నీవు అసస్యవేగుడవై భూతాని భూతైహి వికరిషసి. ప్రతిసారి నీలో చెందుకు దంపాలి అని ఎలుకలకు పిల్లిని పెట్టాడు. పిల్లికి కుక్కను పెట్టాడు. కుక్కకు పెద్ద పుల్లి పెట్టాడు. పెద్ద పుల్లికి సింహాన్ని పెట్టాడు. ఇలా సింహానికి శరభాన్ని పెట్టాడు. ఇవాళ వీటన్నిటికీ పాములను తేలను విడిచాడు. మనం ఏమంటాం అయ్యో పాను తక్కింది చచ్చాడండి. ఎలుకన ఎవరు తిన్నారు పిల్లి ఎలుకల పిల్లి తిన్నారు. పిల్లిని కుక్క తిన్నారు. పరమాత్మ ఎక్కడ లేడు. కదా తల్లిదండ్రులు మేమిద్దరం అంటున్నాం ఒకడు కారణం పుట్టడానికి ఒకళ్ళు కారణం పెరగడానికి ఒకళ్ళు కారణం చావటం.
వాడు నోరు మూసుకుంటాడు, మనం నోరు తెరుపుకుంటాం. నేను నేను నేను. వాడు నేననదలుచుకుంటే వాడి నోరు మూతే పడుతుంది. ఎప్పుడు అది అయిపోతుంది ఇంకేముందండి స్వామికి. కాబట్టి. ఒక భూతాన్ని సృష్టించడానికి, రక్షించడానికి, సంహరించడానికి వేరు వేరు కారణాలను కల్పించి వాటికి నీతో లింకు పోకూడదు కాబట్టి నీకు వాటికి మధ్యన కాలమును లింకుగా చేపుకొని హై స్పీడ్ అనమని. కాలమే అంటే ఏం అర్థం చెప్తాం? అప్పటిదాకా బాగుంటుంది. గమనించండి చిన్న చిన్న విషయాలు ఏదో ఇల్లు ఇల్లు రంధ్రం ఉంది ఆ రంధ్రంలో ఎలుక ఉంది ఆ పక్కనే పిల్లు ఉంది. పోతూ అది వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే మనం గృహ్యం చూస్తూ ఉన్న గృహ్యం చూస్తే అప్పటిదాకా లో కూడా ఉంటుంది కదా వెనుక. బుద్ధి రమా అంతా బయటికి వస్తుంది. సరిగ్గా ఎప్పుడు వస్తుంది ఇది ఎక్కడ ఉన్నప్పుడే వస్తుంది. అది లోపల ఉండొచ్చు కదా. ఆ ఆరిత్యం అయ్యో ఆరిత్యం వచ్చి బాగుండేది మనం అనుకుంటాం. కానీ దాని టైం దీని టైం కలిపి వచ్చిన వాడు ఉన్నాడు వాడు. లింక్ ఉంది. స్విచ్ చక్కగా తిప్పేవాడు ఎవడు వాడు ఉన్నాడు. దాన్ని బయటికి రప్పించి, దీన్ని ముందరికి జరిపించి, దాన్ని నోట్లో పడేసి అమ్మ ఇది కానీ పిల్లి చంపి చంపిస్తాడు. న్యాయంగా చంపింది ఎవడు? వాడే. తనకు ఏ మాత్రం నీలో నీకు కారణత్వాన్ని ఏ మాత్రం నీవు ఆపాదించుకోవు, చెప్పుకోవు. చెప్పుకున్నాం కదా జీవో జీవస్య జీవనం. కదా. కాళ్ళు లేనివి కాళ్ళు గలవారికి ఆహారం. నాలుగు కాళ్ళు కలవి రెండు కాళ్ళు గలవారికి ఆహారం. ది పదాని తపదానం ద్విపదాంచ చతుష్పదాం ఫలుగుని తత్ర మహతాం చిన్న ప్రాణులు పెద్ద ప్రాణుల కాదు. జీవో జీవస్య జీవనం. ఒక ప్రాణి ఇంకో ప్రాణి బొగ్గు తెరువు అని. అదే సర్వకాలికం అదే. ప్రపంచమంతా ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అండి.
అందరూ ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ప్లాన్ లో పెట్టుకున్నాం ఇంకేం చేస్తున్నాం? పేరుకి మాత్రం అందరూ అహింసావాదులే. బతికేది మాత్రం వాడి పేరు. అందుకే జీవో జీవస్య జీవనం. అందుకే భూతాని భూతైహి వికర్షసి. ప్రాణులతో ప్రాణులను ఆకర్షిస్తున్నావు. అది ఎలాగో అంటే అతి చండ వేగః. మహా తీవ్ర వేగం గలవాడవై మనం చెప్పిన హై స్పీడ్ అంటాం చూడండి అలా వచ్చి అణువేయ తత్వః ధనావళి వాయురివ అసస్యః. బబ్బు వస్తుంది, బబ్బు ఉందనుకుంటాం. తొడపు వచ్చి బయటికి పోతాం, బబ్బు పోతుంది. అరే గాలి బాగా వచ్చినట్టు ఉందండి అంటారు. సరే. కనబడిన మబ్బు కనబడకుండా అయ్యేసరికి బాగా గాలి వస్తున్నట్టు సన్మానిస్తాము. పుట్టిన మనము పుట్టాడములోకి పోయేసరికి అంతా వానిష్టం అంటాం. భగవంతుడిని కూడా అనుమేయ తత్వ ఊహించాలండి. మరి ఇప్పుడే పుట్టాడు అప్పుడే పోయాడు ఇంకేం చేస్తాం అర్ధం ఎక్కువ వాడు తప్ప. ఇలా ఇలాంటి కార్యములతో కారణాన్ని ఊహించాలి. జగత్తు యొక్క సృష్టి లయములను బట్టి పరమాత్మ నీవు ఉన్నావని అనుమానించాలి, తెలుసుకోవాలి. అనుమీయ తత్వ నీ తత్వము ఇలా ఊహించాలి చెప్తున్నాడు. ప్రవర్తం ఉచ్చైహితి కృత్య చింతయా ప్రవృద్ధ లోభం విషయేసు లాలసం త్వమప్రవర్తః సహసాభి పర్యసే క్షుళ్ లేలిహానః అహిరివా ఆకుం అంటట ఇంచుమించు అదే చూస్తా మనం చెప్పుకున్నామా ఇప్పుడు కొంచెం మార్చారు. ఏమో పిల్లి ఎలుక అన్నాం ఆయనేమో పాము ఎలుక అన్నాడు. చూడండి ఖుల్లేనిహానః అహిరివా ఆకుమంతకః నోరు తెరిచి నాలుకలను బయటికి తాపుతూ తమ నాలుకలను తాము బాగా నాకుతూ ఎప్పుడు ఎరుకయ్య వస్తుందో నోట్లో వేసుకుందామని. ఎదురు చూస్తున్నటువంటి పాము లాగా మమ్ములందరినే నువ్వు నోట్లో వేసుకుంటున్నావ్ చెప్తున్నాడు. ఎలాగంటే తప్పెత్తలయ్యా అంటే.
మనమందరం అజాగ్రత్తగా ఉంటాం అంట ఎప్పుడు ప్రమత్వం. మనకు ఒకటే బిరుదు. ఏం బిరుదు? ప్రమత్వులం మనం. అజాగ్రత్తగా ఉంటాం. ఓహో నూరేళ్ళు కదా ఆలోచిద్దాంలే. కానీ నూరేళ్ళు ఉంటాడు ఎవరు గ్యారెంటీ ఇచ్చారు నీకు? ఇయ్యలేదు ఎవడు ఇయ్యలేదు. మన ఎందుకు అవసరం అయ్యా అంటే ఇతికృత్య ఇయ్యిస్తాయా. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి. ఇప్పుడే పెళ్లి అయిందండి, ఇల్లు కట్టుకోవాలి. బాగా సంపాదించాలి, మరి పిల్లలు వస్తారు, మనం చదివించాలి. ఓ ఇంకా ఇంత పని ఉంది, అప్పుడే ఎక్కడ? అంటే పెళ్లయిన ప్రతివాడు పిల్లలు పుట్టి ఇల్లు కట్టి వేరేలాగా ఉంటారని అడిగారు. అంటే ఇచ్చారండి లేదు అందుకే అంటున్నాడు ఇతి కృత్య చింతయా ఈ పని చేయాలి ఈ పని చేయాలి అంటే అన్ని పనులు పూర్తయ్యేదాకా వాడు రాడు అని అనుకుంటాడు ఇదే మన అజాగ్రత్త. కదా నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేసేదాకా నాకు మృత్యువు రాదు. కరెక్టా? ఇది ప్రమత్వం. ఇలా ఎందుకు అనుకుంటాడంటే ప్రవత్వ లోపః ఆ బాగా ఉంది వారికి. ఇప్పుడే వివాహం అయింది, భార్య వచ్చేసింది, భార్య సంగమం కావాలి, పుత్ర ప్రాప్తి కావాలి, పుత్ర జాత్ర పరిశ్వంగం కావాలి. వాడితో ఆడుకోవాలి, వాడి కలపాషణాన్ని వినాలి, నేను చూస్తున్నాగా వాడిని పెంచాలి. వాడి ద్వారా నాకు ఇంకొక మనవడు పుట్టాలి. మేమందరం ఒకే ఇంట్లో ఆడుకోవాలి. అంటే ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు పెద్దగా ఉండాలి, దానికి ఇంత డబ్బు కావాలి, అది ఇలా సంపాదించాలి, ఇవన్నీ ఏమిటి లిస్ట్. ఏమిటి ఏమంటాం పత్రిక ఏమో నెంబర్ అన్నాం. ఇదంతా మనం నెంబర్ అన్నాం స్వామికి ఇస్తామన్నమాట. అందుకే ప్రవృద్ధ లోభం. ఇతికృత్య చింతయా ప్రవృద్ధ లోభం. చేయవలసిన పనులను ఆలోచించడం వలన తగ్గిన లోభం కలవాలమ్మ. మనం మంచి వాళ్ళమే కానీ ఈ డ్యూటీస్ ఉన్నాయే వాటితో ఆశ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవద్దంటే బాగాలేదు. కదా? పెళ్లి కానంత వరకు అయ్యో పెళ్లి కాకపోయాయి, పెళ్లి కాకపోయాయి, పెళ్లి కాకపోయాయి. పెళ్లి అయినప్పటినుంచి అయ్యో పిల్లవాళ్ళు, పిల్లవాళ్ళు, పిల్లవాళ్ళు. పిల్లవా పుట్టినప్పటినుంచి లైన్ క్యూ.
కాబట్టి ఇతి కర్తవ్యములను ఆలోచిస్తూ లోభం కలిగినటువంటి మనును దీనివల్ల ఏమైతుంది విషయేషు లాలసం చక్కని శ్లోకం. మన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టు ముందర పెడుతున్నారు. రుద్రుడు కూడా బాగా చెప్తాడు మన సంగతి అంతా చెప్పేది ఆయనే. విషయేసు లాలసం. శబ్ద, స్పర్శ, రూప రస గంధముల యందు లాలస మరీ వ్యామోహం అన్నమాట. ఇవన్నీ కారణాలు. మొదలేమో ప్రమత్తం ఏమెర పాడుతూ ఉన్నాం ఆ సూతాన్లే అని. ఎందుకంటే ఇతి గుత్య చింత ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలి. చేయవలసిన పనుల గురించి ఆలోచించడం తోటి లోపం పెరుగుతుంది. లోహం పెరగటం వలన విషయముల యందు వ్యామోహం పెరుగుతుంది. అలాంటి వాడినే త్వం అప్రహత్తః. ఒకటే గుర్తు, ఒకడు చంపాడు, ఒకడు చచ్చాడు అంటే ఏమర్థం అండి? చచ్చినవాడు అజాగ్రత్తగా ఉన్నాడు, చంపినవాడు జాగ్రత్తగా ఉన్నాడు. కదా? మేమందరం అజాగ్రత్తగా ఉండు, ఒక్కడు జాగ్రత్తగా ఉండు. నిద్రపోయిన వాడిని చంపుతున్నావయ్యా నువ్వు పోతున్నావ్. త్వం అప్రమత్తః నీవు ఏ మాత్రం ఏ మరిపాటు లేకుండా ఉండి ఏ మరి ఉన్న పాదన మనం సహసా అభిపద్యతే అమాంత అసివా చేస్తున్నావ్. మాద నాకే ఉందని ఆయకే పండుకుంటున్నాడు గురు కొట్టి పడుకుంటున్నాడు. వాడు వచ్చి మింగేశాడు. ఎలాగయ్యా అంటే క్షుణ్లేరిహానః అహురివాకుం. ఎలుకను పాము ఎంత వేగంగా వచ్చి ఎలా ఒడిచి పడుతుందో. అలా నీవు మమ్మల్ని అందరినీ పట్టేస్తున్నావ్. అయితే పేరు మాత్రం నీది కాదు. ఏం పేరు అంతక. ఈ మూడు చంపారండి నాకేం తెలుసు అంటావ్. వాళ్ళందరూ వచ్చి మొత్తుకుంటూ ఉంటారు, అందరూ వచ్చి స్వామి స్వామి వాడు బాధ పెడుతున్నాడు అంటే సమయం వస్తే అది అయిపోతుంది లే అన్నారు. మెల్లగా అదేమో చస్తున్నారు. వచ్చి వచ్చి స్వామి స్వామి వాడు చంపుతున్నారు, బాధ పెడుతున్నారు ఎందుకు కంగారు పడతారు సమయం రానియ్యండి. శుద్ధ సాధులందు, సురలందు, సుతులందు, గోవులందు, విప్రకోడి యందు, ధర్మ పదవి యందు, సవిధ న్యాయందు వాడెన్నడరుగు నాడే అంతమందు వాడే సత్త నేను దంపనందు. టైం రాని?
కై ఎవరు నువ్వే కాడ కరయతాను. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళను జాగ్రత్తగా ఉన్న నీవు అమాంతం ఒడిచి పడుతున్నావు ఎలుకను పాము పట్టినట్టు. ఆకిరివ ఆకిరివ ఆకుమంతకః తత్ త్వత్వ జాత్కం. విజహాతి పండితః అందుకే ఇవన్నీ తెలిసిన వాడెవడైనా నీ పాద పద్మములను విడిచిపెడతాడా? అమాంతం పట్టుకొని మింగుతావు భయమే ఉండదా? భక్తి లేకున్నా భయంతో నన్ను పట్టుకోవాలి. అయినా నా జోలికి రా నన్ను ఏమనక నేను ఊడుకోవు కానీ ఏదో మా ఆశ కాదు. అందుకే ఇన్ని తెలిసిన వాళ్ళైనా కానీ పద్మ పద్మానను విడిచిపెడతాడా? ఎత్తే అవమాన వ్యయమాన అవమాన వ్యయమాన కేతనః ఈ మహానుభావుడిని రెండు రకాలుగా వివరిస్తున్నాడు. అవమానం వ్యయమానం అంటే ఆదరము అనాదరము. పరమాత్మను అయ్యా నేను గౌరవించాను నేను గౌరవించలేదు అలాంటిది పరమాత్మకు రెండూ శరీరమే. అంటే నన్ను అవమానించాడు వీడు, నన్ను వీడు గౌరవించాడు అని భావించే తెలివిగలవాడెవడైనా నీ పాదములు విడిచి తెడతాడా? అదేంటి అంటే న్యాయంగా ఈ అవమానానికి ఆదరానికి ఏదండీ చిన్నం? అవమానం జరిగేది దేనికి? శరీరానికి కదా ఆత్మను ఎవ్వడు అవమానించడు. మానవమానములకు నిలయమైన శరీరము కలవాడు ఇన్ని తెరిస్తే నీ పాదాలను తప్ప మరి దేన్నైనా పట్టుకుంటాడా? నీ పాదాలను వాడైనా విడిచి పెడతాడా? ఛీ మొత్తం శరీరానికి మనసుకేముందండి. మనసుకి ఎక్కడ చవమా? ఓ దెబ్బ కొట్టాడు, మనసు ఏమంటుంది? నన్ను వీళ్ళు కొట్టాడు అంటుంది. మనసును కొట్టామా? ఆ కలిగేది భావన మనసుకు. జరిగే అవమానం ఎవరికి?
అవమాన వ్యయమాన కేతనః భజమట చిన్న గుర్తు ఏది గుర్తు ఆకార నేరేని నాడు అవమానిస్తామా ఓ దెయ్యం భూతం ఏదో గాలి ఉంది అవమానిస్తామా గాలిని అరే నీకు బుద్ధి లేదు అంటే ఎవరన్నా అరే నువ్వు ఆకారం చూసి అనాలి. కదా ఇంత గాలి చూసి నీకు బుద్ధి లేదు అన్నాం అనుకోండి నీకేదో పైత్య ఉంది అనుకుంటా. కాబట్టి అవన్నీ శరీరానికి అవమానం చేయమాన కేతనః విశంకయ అత్మద్గురు అర్చతిస్మయత్. వినోపపత్తిం మనవః చతుర్దశ అదే భాగాన్ని తన స్పష్టంగా చెప్తున్నాడు. అస్మద్ గురు నిశ్శంకయా. ప్రత్యేకించి ఇంక అదే మాట చెప్తున్నాడు. మీన ఉపత్తి మనవా చతుర్దశ అత్మద్గురుహు ఎవరాయనే బ్రహ్మ గారు. శంకరుని తండ్రి ఎవరండి? మా నాన్నగారైన బ్రహ్మగారు అలాగే నాతో పాటు నా తరువాత పుట్టినటువంటి 14 మంది మనువులు. ఎలాంటి ఆపత్తి లేకుండా, అనుమానం లేకుండా, విప్రతిపత్తి లేకుండా ఎవరిని ఆరాధిస్తున్నారు? నిన్నే ఆరాధిస్తున్నారు. నిన్నే అని చెప్తున్నాడు అన్ని బాగా చెప్తున్నాడు అండి శ్రీమన్నారాయణ కంటే మించిన ఇంకో దైవం లేదని దానికి ఏంటి గుర్తు అంటే నేను మా నాన్నగారు నా కొలీగ్స్ అందరూ నిన్నే ఆరాపిస్తున్నారు. ఆ సరే సరే సరే సరే సరే ఇంకేం చాలు కదా ఇంకెందుకు మా నాన్న అంటే సరిపోయేది ఆయన. మా నాన్న అడిగింది రాలేదండి వీళ్ళంతా కొలీజ్ అయిపోయాయి కానీ సనత్ కుమారుడు శంకరుడు అంతా ఒకటే కదా. సహజ్య వ్యవహ లెక్కి సోదరులేనాయి నూలపదు సమస్యలు లేవు అస్మద్గురుహు అర్చతిస్మ యత్ వినా ఉపపత్తిం మనవః చతుర్దశ 14 మంది మనువులు. అంటే ఎలాంటి అనుమానం లేకుండా మన అనుమానములు ఏవి లేకుండా నీ ఒక్కరివే పరమాత్మవు అనే భావనతో ఏ సందేహం లేకుండా మా నాన్నగారు యుద్ధ జమనువులు మా వాళ్ళందరూ కలిసి ఎవరిని ఆరాధి విశంకయ అంటే విగత శంకయ.
అనుమానంతో కాదు, ఏ శంక లేయకుండా ఎవరిని ఆరాధిస్తున్నారో అలాంటి నీ పాద పద్మాన్ని ఏ పండితుడైనా విడిచిపెడతారా? అథా త్వమసినో బ్రహ్మన్ పరమాత్మన్ విపస్తితాం. కాబట్టి న్యాయంగా అందరికీ పొందదగిన వాడవు నువ్వే. భవతినో బ్రహ్మన్ పరహే బ్రహ్మన్ పరమాత్మన్ పరమాత్మ బ్రహ్మ విపక్షితాం పండితులకు జ్ఞానులందరికీ విశ్వం రుద్రభయధ్వస్తం అపుదశ్చిదు భయాగతిహి. నీవే అభయాన్నిచ్చేవాడవు. ఏం భయం అందరికీ? ప్రళయం భయం. ఆ ప్రళయం ఎవరి వల్ల జరుగుతుంది? రుద్రుని వల్ల. అంటే రుద్ర ఆకారంతో ప్రళయం అనేటువంటి భయముతో ఆక్రమించవలసినటువంటి సకల జగత్తుకు పండితులందరికీ నీ ఒక్కడవే. అభయమును ఇచ్చేటువంటి వాడవు. నీ శరీరము ఆ ఉన్నటువంటి రుద్రునిచే ధ్వసం చేయబడేటువంటి జగత్తుకు. ఎలాంటి భయము లేకుండా ఉండే పొందదగిన వ్యక్తివి నీవే, నీవే దిక్కు. ఇదం జపత భద్రం వహా చెప్తున్నాడు. శంకరుడు నాయనా బాబులారా మీరు ఈ విషయాన్ని ఈ మంత్రాలను ఈ జ్ఞానాన్ని నిరంతరం జపతా. ధ్యానం చేయండి. మహాభద్రం మీకు మేలు కలుగుగాక. విశుద్ధా మర్చిపోకండి. పరిశుద్ధులై జపించండి. మలము లేకుండా ఉండాలి. శరీర మనం, మనోమలం, వాక్కు మనం. త్రికరణ శుద్ధిగా జపించండి. ఎలాగో స్వధర్మం అనుతిష్టంతః భగవతి అర్పితా చయాః.
మనస్సును పరమాత్మ యందే లగ్నం చేసి మేము ఈ ధర్మాలను అనుష్టిస్తూ పరిశుద్ధులై దీన్ని జపించండి. ఎవరిని తమేవాత్మానం. అతన్ని పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఆత్మస్తం. ఆత్మలో ఉండేవాడు అతనే అంతర్యామి. సర్వభూతేషు అవస్థితం. ఒక్క నీలో నారో కాదు సర్వ ఏష సర్వభూతాంతరాత్మ అంటాం కదా అన్ని ప్రాణులకు అంతరాత్మగా ఉండేటువంటి వాడిని పూజయధ్వం అయినా పూజించండి ఎట్లా గ్రుణంతస్య ధ్యాయంతస్య. తీర్చించండి, ధ్యానం చేయండి. ఒకసారి కాదు అసకృత్. పలుమార్లు అనేకమార్లు శ్రీమన్నారాయణుడిని పూజించండి. ఆ మహానుభావుడిని తీర్చించండి. యోగాదేశముపాసాద్య ధారయంతః మునివ్రతాః మీరు ఇలాంటి ఈ యోగా దేశాన్ని తీసుకొని ధారణ చేసి మునులుగా వ్రతాన్ని మోరంబించి సమాహిత ధ్యీయః జ్ఞాపకం ఉంచుకోవాలి. సావధాన చిత్తులై. సర్వ ఏతత్ అభ్యసత మీరందరూ దీన్ని అభ్యసించండి. ఎలా ఆదరంతో అభ్యసించండి. ఇదమాహ పురాత్మాగం భగవాన్ అయ్యా ఇవన్నీ మాకు చెప్పారు మీరు మీకు ఎవరు చెప్పారు అంటారా? దీన్నంతా ఇదివరకు మా నాన్నగారు మాకు చెప్పారు. ఎవరు వారు? బ్రహ్మ విశ్వాసులకు ప్రజాపతిహి పతిహి పురుగువా అందరినీ కలిపి మా పిల్లలందరినీ కూర్చోబెట్టి పాఠం చెప్పారు. నాన్న గారు చెప్పారండి మా నాన్న గారు మా అందరికీ ఎవరికీ అందరం పిల్లలం బృగు అత్రిహి వశిష్ట పులస్య పులః ప్రతువినంత ఉన్నారే దక్ష అందులో ఈమె ఒకడు. ఇలా మా అందరిని గుర్తుపెట్టి మా నాన్నగారు మాకు ఈ పాఠం చెప్పారు. మృగువాదీనాం ఆత్మజానాం. తన పిల్లలు మృగువాదులు. ఎందుకంటే శిశుక్షుహు సంశిశుక్షతాం. నాన్నగారు సృష్టి చేయ గోరినవాడు కాబట్టి సృష్టి చేయ గోరిక ఉన్న తన పిల్లలైన మా అందరికీ ఈ తత్వాన్ని చెప్పాడు. తే వయం నోదితా సర్వే.
ఇలా బోధించబడిన మేమందరము ప్రజా సర్గే ప్రజేశ్వరాః ప్రజా అందరం కూడా ప్రజల సృష్టి కోసం అనేన త్వస్తతమసః సుష్క్షమోహో వివిధాత్ ప్రజాః సుశృష్మః అనేనత్ భక్త తమసః ఈ జ్ఞాన బోధతో మా జ్ఞానం తొలగి మేము సృష్టి చేశాము. అభేదన్ నిత్యదాయుక్తః జపన్ అవహితః పుమాన్. ఈ మంత్రాన్ని, ఈ విషయాన్ని సర్వదేశ, సర్వకాల, సర్వావస్థలలో సావధానముగా ధ్యానించినవాడు అచితాత్ అచిరాత్ శ్రేయాప్నోతి త్వరలోనే. శ్రేయస్తు అంటే ఏంటి? మోర్ఖమును పొందుతారా? వాసుదేవ పరాయణ. పరిపూర్ణముగా వాసుదేవుని యందే మనస్సు ఉంచిన వాళ్ళై. స్వామిని చేరుతారు ఎందుకంటే శ్రేయసాం ఇక సర్వేసాం జ్ఞానం నిశ్రేయస పరం కదు అన్ని శ్రేయస్సుల కంటే ఉత్తమ శ్రేయస్సు ఏమిటి జ్ఞానం. కదా జ్ఞానాన్ని మించిన శ్రేయస్సే లేదండి. అదొక్కటి వచ్చిందంటే అంతే. అందుకే చెప్తున్నాడు సర్వేశాం జ్ఞానం నిశ్రేయ సత్పరం సుఖం తరతి దుష్పారం. జ్ఞాన నౌహు వ్యసనార్ణవం కష్టాల కదలిని జ్ఞానమనే పడవతో సులభంగా దాటగలడు. పడవ లేదనుకోండి సముద్రంలోనే. చెప్తున్నాడు సుఖంతరతి దుష్పారం జ్ఞాన నౌహు యసనార్ణవం యైమాం యైమం శ్రద్ధయా యుక్తః మద్గీతం భగవత్ స్తవం నేను పాడిన పరమాత్మ యొక్క ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో అధ్యయనః చదివితే అధ్యయనం చేస్తే దురారాజ్యం హరిం ఆరాధయతి అసల్. ఎంత కష్టపడ్డా ఆరాధించడానికి శక్తి లేని పరమాత్మను ఇది విన్నవాడు సులభంగా ఆరాధించగలుగుతాడు.
విందతే పురుషః అముత్మాత్ యద్యదిచ్ఛతి అసత్వరన్. ఈ దీని జపం చేసి అతను ఏవేవి కోరుకుంటాడో అవన్నీ. త్వరలోనే పొందుతాడు. మద్గీత గీతాత్ సుప్రీతః శ్రేయసాం ఏకవల్లభాత్. నేను గానము చేసిన దాన్ని గానము చేయుట వలన ధ్యానం చేసిన నాకు, నా ధ్యానం చేసిన మీకు, ప్రియుడు ఒక్కడే కాబట్టి మీకు నాకు అన్నీ వాడే ఇస్తాడని. చూడండి మద్గీత గీతాత్ సుప్రీతాత్ శ్రేయసాం ఏకవల్లభాత్ మనమందరం సౌతులము మనందరికీ ప్రియుడు ఆయనే. అవునండి ఏకవల్లభ ఒకడే ప్రియుడు మనందరికీ. మనందరం ఎవరు ప్రియురాళ్ళు. మనందరం ఏమయ్యా సహకులం అయ్యాం. అందరికీ వాడే ఈయన. కాబట్టి ఈ అందరిలో ఎవరు పాడిన ఫలానా వాడు. గానం చేయాలి అని నేను పాడుతున్నాను వాడి పేరు చెప్పు నా పేరు చెప్పుకొని మీరు గానం చేస్తే నాకు మీకు వాడే ప్రియుడు కాబట్టి నాకు ఇచ్చినవన్నీ మీకు ఇస్తాడు. అందుకే ఏకవల్లభాత్ ఇదన్య చల్య ఉత్తాయ ప్రాతఃకాలమే లేచి ప్రాంజలిహి చెదులు జోడించి శ్రద్ధయాన్వితః శ్రద్ధ కలవాడై శృణుయాత్ శ్రావయేతు మర్ధ్యాత్. విన్న వినిపించిన ముచ్చటే కర్మ బంధనైహి. అన్ని కర్మ బంధం అంటే సంసారం నుంచి విడుదలవుతాడు అంటే మోక్షం పొందుతాడు. గీతం మయేదం నరదేవ నందనాః. రాజప్తులారా నేను ఇది గానం చేశాను. ఏంటిది పరస్య పుంసః పరమాత్మనస్తవం. పరమాత్మ పరమపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క స్తోత్రాన్ని నేను గానం చేశాను. దీన్ని జపంతః ఏకాగ్రతీయః
సాధారణ మనస్సు గలవారై జపం చేస్తూ మహతు చరధ్వం తపః గొప్ప తపస్సును చేయండి అంతే తతాప్సత ఈక్షితం. చివరికి తపస్సు ముగించిన తర్వాత తతః ఆయన నుండి అంటే ఆ పరమాత్మ నుండి ఈప్సితం ఆప్స్యధ కోరికను పొందుతాడు. మీరు కోరిన దాన్ని పొందుతారు. నా చేత చేయబడిన పరమపురుషుడైన పరమాత్మ యొక్క స్తోత్రాన్ని మీరు ఏకాగ్ర చిత్తంతో జపం చేస్తూ గొప్ప తపస్సు చేస్తే మీరు ఆ తపస్సు చివరలో అతని నుండి మీ కోరికను పొందుతారు. ఇలా మనకు 24వ అధ్యాయం దీన్ని రుద్రగీత అంటారు. చాలా జాగ్రత్తగా అంటే పరతత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎలాంటి అనుమానాలు లేకుండా అన్ని రకముల వాద వివాదాల సమాధానం ఆయన చెప్పాడు. సరే ఒప్పుకున్నాక ముద్దాయే నేను ముద్దా అని ఒప్పుకున్నాక కోట్లు బాధలు ఎందుకు పొద్దుపోక ఇంకా. అందుకోకటి అందుకోసమని ఇలాంటి స్తోత్రాన్ని శ్రద్ధతో ఏగా మనసుతో జపం చేస్తే మనకు కూడా అన్ని దుఃఖాలు. సుఖాలనిపిస్తాయి. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అన్నమాట. అయిందా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గో బ్రాహ్మణేభ్యస్తు భవస్తు నిత్యం లోకాశ్ సమస్తాః సుఖినో భవంతో అస్మదు గురుభ్యో నమః ఇవాళ మేడం కూడా అది ప్రకార ప్రకార అక్క తాటి అక్క ఇష్టా ఇష్టా ఇష్టా ఇష్టా ప్రకార ప్రకార ప్రకార ప్రకార ప్రకార ప్రారంభం కూడా ప్రతి ఇష్టా ఇష్టా ఇష్టా ఇష్టా మనం కూడా ఉన్న నెంబర్ అయిపోయింది
Opening benedictory verses (mangalacharana): 'Yodhikya varchita pradhambhujais svarupavyamoha...' - salutations to our Acharya, the ocean of compassion, Bhagavad Ramanuja - I take refuge at his feet. 'Mata pita yuvatayas tanaya vibhuti sarvam yadeva niyamena madanvayanan, adya shira kulapater vakulabhiramam, Srimat tadangiri yugalam pranamami murddhna' - 'Mother, father, youth, children, wealth - all that belongs to my lineage - I bow my head to the beautiful feet of the senior patriarch of our lineage, adorned with vakula flowers.' Then the familiar mangala verses praising the Lord are recited.
'Srirangaria guror putram shadagopam aham bhaje, asmad gurubhyo namah.' Has the evening (madakaram) passed? For our Bhagavata discourse, the rainy season and the kaaranduku (ritual vessel) time seems to have come. Rain fell well last night - very well, beautifully. 'Etad rupam anudhyeyam' - This form (of the Lord) is worthy of meditation. Lord Shankara told the Prachetasas: When you sit in tapas, when you are in samadhi, meditate on the supreme -
Therefore, among all those forms, the divine form that attracts the minds and eyes of all - meditate on that form in your mind and attain purity of mind. To put it slightly differently: those who desire purity of mind should meditate on such a form. 'Etad rupam anudhyeyam, atma shuddhim abhipsatam' - This is the form to be meditated upon by those who desire purification of the soul.
In their own homes, they have no time to perform the evening lamp-offering (tiruvadi deeparadhana) to the Lord. They must leave early in the morning. But they bring food by 5 o'clock. They prepare food neatly by five in the morning, pack it in a carrier and leave - for that there is time. For the evening lamp-offering to the Lord there is also time - because there is devotion and concern for it. Performing one's varnashrama dharma -
If that is help, how does it feel? 'Ah, that's good, that's good.' It must be experienced together. Whatever it is - 'brahmanaa saha vipashchit' - remaining together with the wise. 'Brahmanaa saha vipashchit' - so together like that. That is how we should go together as a group. What is the point of going as a group if we go merely for show? Everyone must together engage in Bhagavata goshthi (discourse gathering). Therefore, even more than kaivalya (individual liberation) -
Because such a difficult shastra - first one must invoke the Paramatma within oneself. 'Rajara tragam' (setting aside ego) - Srishti nyasa, Sthiti nyasa, Laya nyasa - these three are mentioned. One must perform these three nyasas (ritual internalizations) and install the Paramatma within one's own body. Because who can worship the Lord? Only the Lord Himself. Then who is -
We cannot attain Him on our own. How then, with ekanta bhakti (exclusive devotion), can we worship such a Lord? For the Paramatma, that is the only way. What is this way? Ekanta bhakti means ananya bhakti - devotion to the Paramatma alone. One moment Narayana, one moment Shankara, one moment Brahma, one moment someone else - saying 'all deities are the same' is not true aradhana (worship). Ekanta bhakti is necessary. 'Srimannarayana' -
That is called ekanta bhakti (exclusive devotion). Not out of fear, not yielding to threats, not yielding to desires or greed - not even in a dream remembering another deity - that is ekanta bhakti. Srimati and the Bhakti scholars are here. The old ones came and asked 'what do you want?' I said 'I don't want, Swami (saluting).' Not even asking (for boons). Even if He comes, one should not ask. Shiva-Narayana -
[ASR unclear - this passage appears to be about not being lured by even the attraction of the higher worlds. Shankara (possibly in the context of the Prachetasas) says: 'I don't want Vaikuntha just to be at a distance from here - I want to come right here' - meaning the devotee's longing is for the Lord's direct presence. In Vaikuntha all the auspicious qualities (kalyana gunas) shine brilliantly - one experiences them and rejoices 'Aha! Aha!']
One like Yama who destroys the entire world of moving and unmoving beings with his power and might - even such Yama, one who has taken refuge at the feet of Paramatma does not count (does not fear). There is no need for them. 'Ayan makku' - our Lord is with us. 'Adhato bhayam gato bhavati' - when the Paramatma's people leave (abandon Him), where does fear come from? Therefore one like Him -
[ASR unclear - this appears to be a story about someone who says 'You think of me as an enemy, but I am your devotee! How can I forget my Lord?' - expressing the sentiment that true devotion persists even when the devotee is considered an enemy. The devotee says: 'I will not forget Him. If you want, let's both go worship Him together.' This illustrates the power of ekanta bhakti that cannot be broken by external circumstances.]
If by chance the Lord appears and asks 'what do you want?' - 'Swami, I want You; I want Your lotus feet; I want Vaikuntha; I want moksha.' These are all unworthy requests. Why - what will we do with them? If you truly have bhakti in the Paramatma alone, and you only desire the continuous darshana and smarana (remembrance) of the Paramatma - what did He give then? 'Swami, when will You be with Your devotees - '
Two things: Ganga paada tirtha (water that washed the Lord's feet - the Ganges), and that Ganga's fame (kirti) - and another tirtha: the Lord's glory (kirti) and the Lord's paada tirtha. Combining these two: 'antarabahi papa vidhutah' - inner and outer - meaning purity of mind and purity of body. These two are mentioned together. 'Antarbaha snana vidhuta' - the sins dispelled by such a bath - by that bath (of glory and foot-water) the sins are removed -
[ASR unclear - this passage appears to describe how the Lord satisfies His devotees' longing. 'Kandu tini na kandu konti karuvuteera chusarannad' - 'Having served the Lord's devotees until my eyes were satisfied' - meaning the Lord Himself finds joy in beholding His devotees. 'Thonda' means devotees (literally 'servants'). Paramatma says: 'I served My devotees and satisfied My longing eyes.' Upon seeing them - what should be done? 'Mangalam, mangalam, mangalam' - auspiciousness upon auspiciousness!]
How to recognize that such a mind (purified mind) has developed? 'Antarbahi artha vibhramanam' - meaning internally and externally - the objects of the senses: shabda (sound), sparsha (touch), rupa (form), rasa (taste), gandha (smell) - 'vibhrama na bhavati' - there is no infatuation for them. Meaning? No craving arises to hear a beautiful song, hear a pleasing word, see a beautiful form -
When none of those (sense cravings) are present, it (the mind) becomes pure. It desires only You. The ability to desire the Paramatma alone comes from the triple yoga of associating with Bhagavata devotees. What more is needed? Therefore 'yad bhakti yoga anugritam, anjata munih vichaste, nanu tatra te gatim sukhena vichaste' - he easily perceives Your true nature. He easily knows and understands. What Paramatma is, what Paramatma's -
The Paramatma who pervades the entire universe is untouched by the faults of prakriti (nature) or the jiva (individual soul). 'Yo mayaya idam pururupaya srijat, vibharti, bhuyah kshapayati, avikaryah' - with His great and all-pervading yogamaya (divine creative power), He creates (srijat) this universe, sustains it (vibharti), and dissolves it (kshapayati), yet He Himself remains unchanging (avikaryah) -
'Avikaryah' - He who has no transformation (vikara). He is the upadana karana (material cause), He is the nimitta karana (efficient cause), He is the sahakari (auxiliary cause) - I think we mentioned this before. For a pot, clay is the material. That is the upadana karana. The potter who makes the pot is the nimitta karana. His father, donkey, horse - various supporting factors. Together -
'Yad veda buddhih, sad iva atma dushtaya, tam atma tantram bhagavan pratimahi' - therefore, what we separately identify as nimitta karana, upadana karana, and sahakari - just 'bheda buddhih' (dualistic thinking). 'Paramatma sadi, sad iva atma dushtava tam atma tantram Bhagavan' - You who are such - atma tantram - Truly real, truly existent, truly revealed - O Lord, self-existent and self-revealing -
From whom akasha (space), earth, and all the worlds arose - 'tam atma tantram' - such a self-dependent Paramatma's true nature - we meditate upon it specifically. 'Prati mahi' - we come to know it. Swami, for us who worship You - Your true nature must be understood this way. We must pray to the Lord thus. He says: 'Kriyachalapaihi idam eva yoginah, shraddhanvitah satam - '
Meaning - whether to see, hear, speak, meditate, or hold in the mind - who is there? Only One. Why? 'Know Me through everything that you seek with longing.' 'Bhuta, indriya, antahkarana upalakshitam' - that is all we have, isn't it? The five bhutas (elements), five jnanendriyas (sensory organs), five karmendriyas (action organs), and the mind. Is that not so? And so these -
[ASR unclear - this passage appears to be about the challenge of praising the Paramatma: 'Who can fully praise You? Why not? How can one?' An analogy is given: a mountain dropped into the ocean sinks; a mustard seed dropped also sinks. Neither the great nor the small can contain the ocean. Similarly, both the learned and unlearned are equal in being unable to fully praise You. What greatness -
They should not give different names - Aditya, Ambika, Vishnu, Shiva, Shakti - He must be Vishnu. Then what about all the others today - taking the ashtami (eighth day) with Vishnu? Among them two on this side, two on that side, He is in the middle. Middle - 'Madhyaki ishthati Madhava' - Brahma, Vishnu, Maheshvara - right in the middle. For fifteen days -
Then, wishing to create, You disturbed the three gunas (qualities) within Prakriti (primal nature). When you disturbed Prakriti, the three gunas that were lying dormant came forth. As I am saying - 'rajas tat tamas vibhujyate, vibhijyate' - therefore: 'Mahan aham kham marat agni va dhara, surara shayah, bhuta gana idam ketah' - thus You disturbed Prakriti and from it -
He entered within (Prakriti) and took on sattva, rajas, and tamas. One said 'it exists,' another said 'it doesn't exist.' One said 'I know it,' another said 'I don't know it.' One said 'it's shunyam (void),' another said 'it's purnam (full).' All of these are He - He is shunyam, He is purnam, He is the existing one, He is the non-existing one, He is the creator, He is the one who takes birth. The universe is He - the creation, the creator - He alone.
[ASR unclear - this passage appears to discuss a philosophical question about the Paramatma's forms: there were purushas (males) and Srimannarayana was among them; and tagunu (females) were also there. Your scripture accepts this. Now Srimannarayana came as a girl and from a union of two girls a boy is born - that is a new shift altogether! This appears to be a contemporary humorous analogy used to explain something about the Lord's transcendence of conventional categories]
We have discussed this: eyes mean the Sun, ears mean the directions (dik-devathas), nose means the Ashvini devas - we mentioned Varuna. Who are these? He alone. The one who enjoys with the senses that we consider ours - within us - He is the one experiencing. He sees the form; touch is He, taste is He, fragrance is He - He experiences everything. But -
He who caused the connection (of senses to objects) - to that same one who caused it, automatically everything returns. Therefore everything is tied to Him alone. How so? Like bees and honey. Meaning: the bee's job is only to collect honey, not to enjoy it. Similarly, our job is only to pour (experience) through these openings (sense organs), but what reaches us goes to Him. All the senses -
You create, You enter into everything, You experience everything through everyone - and when we say 'we do all this,' it means we offer food but it is insufficient so You eat from our very root. There is no end to how much we offer You. Whatever we offer, You eat it; what we eat, You eat it; ultimately You consume our very roots. That is the Kala shakti (power of Time) - 'vikta kalu ka - '
When one observes living beings through (other) beings, one knows that the Paramatma exists. As we have said - there is nothing that is not visible (to Him). Some say 'we believe only what we see.' Do you accept that something has no birth and no death? I don't see myself (my own birth/death). I don't see my own birth; I don't see my own death. Therefore those two don't exist for me? Is that correct? But indeed -
He will shut his mouth, and we will open ours. 'I, I, I.' If He tries to say 'I,' His mouth will close - meaning when His identity is invoked, all individual ego must cease. When that is done, what remains for the Lord? Therefore, to create, sustain, and dissolve a single being, He creates separate causes and links them to Himself - so that the link between Him and them does not become direct, He keeps a -
Whatever everyone is doing, whatever is being planned - what else is being done? In name everyone is an ahimsavadi (non-violent). But what sustains life is (another creature's) death. Therefore: 'jivo jivasya jivanam' - one life is the food of another life. Therefore: 'bhutani bhutaihi vikarsasi' - You attract creatures through (other) creatures. How? With 'ati chanda vegah' - with tremendous, terrifying speed, like what we described -
We are all careless (pramattam) at all times. We have only one title - what title? We are pramattulu (the heedless ones). We are inattentive. 'Oh, we have a hundred years - we'll think about it later.' But who guaranteed you a hundred years? Nobody gave it; nobody can give it. Why is it needed for us? 'Iti krtya - iyistaya' - 'I must do this work, that work, this work - '
Therefore, thinking about one's duties (iti kartavya), with greed arising - 'lobham kalighina manum dinivilayitute vishayeshu lalsam' - a beautiful verse. They present our true nature as it is. Rudra also clearly speaks - everything about us is described by Him. 'Vishayesu lalsam' - craving for the subjects of sound, touch, form, taste, fragrance - complete infatuation. All of these are causes -
'Kai evaru nuvve kada karayatanu' - 'Are you not the one who seizes?' You, the vigilant one, suddenly pounce on the heedless, like a serpent catching a mouse. 'Akiriva akiriva, akumantakah, tat tvatva jatkam, vijahati panditah' - therefore, knowing all this, would any wise person abandon Your lotus feet? You will seize and swallow them in an instant - won't there be fear? Even without bhakti (devotion), at least out of fear -
'Avamana vyayamana ketanah bhajamata' - a small indicator. What is the form (of the soul)? On the day when there is no visible form, do we disrespect it? 'A ghost, a spirit, some wind is there' - do we disrespect wind? 'Aye you have no intelligence!' - if someone says to the wind, would anyone else not think 'this one has a disorder'? So all that - the insults are to the body -
Not with doubt, without any hesitation - would any pandit (wise person) who worships You abandon Your lotus feet? 'Atha tvam asi no brahman, paramatman, vipastitan' - therefore, You are rightly the one to be attained by all. 'Bhavatino brahman, parahe brahman, paramatman, vipakshitam' - for all the wise and learned people in the universe - O Rudra, O Paramatma -
Fixing the mind on the Paramatma alone, while observing these dharmas, becoming pure - chant this. Meditate on whom? 'Tam eva atmanam' - Him alone. Where is the Paramatma? 'Atma stham' - He who resides in the atma, the Antaryami (inner controller). 'Sarvabhuteshu avashthitam' - not only within you or me - 'sarva esha sarvabhutantaratma' - as we say: He who is the inner soul of all beings -
Thus instructed, we all - 'praja sarge prajeshvarah' - all of us as lords of creation - 'anena tvashtatamahah sushkshmoho, vividhat prajah susrikshmah, anena bhakta tamasah' - with this jnana-instruction, our ignorance was removed and we created. 'Abhedan nityadayuktah, japan avahitah puman' - this mantra, this truth - at all places, all times, in all states -
'Vindate purushah amutmat, yadyad icchati asatvaran' - by chanting this, he (the person) - whatever he desires - will obtain it swiftly. 'Mad gita gitat, supritah, shreyasham ekavalabhat' - by chanting what I have sung, by meditating on Me who have sung it, and on you who have meditated - the one who is dear to both of us (the Lord) - since He is the only Beloved - He alone gives everything to both of us. Look -
With a calm, ordinary mind, chanting and 'mahatu charadhvam tapah' - perform great tapas. That's all - 'tatapsa iksitam' - ultimately after completing the tapas, 'tatah' - from that, from the Paramatma - 'ipsitam apsyadha' - you will attain what you desire. You will receive what you sought. Recite with concentrated mind (ekagra chitta) the stotra (hymn) of the Supreme Purusa (Paramatma) that I have composed -