ప్రకృతి పురుషుడు: విశ్వ శరీర తత్త్వాలు

Prakriti and Purusha: Elements of the Cosmic Body

bhagavatam Kandadai Ramanujacharya

విరాట్ పురుష శరీరాన్ని నిర్మించే ప్రకృతి పురుష తత్త్వాలు ఇంకా లోతుగా చర్చించబడ్డాయి. త్రివృత్ సూత్రం మరియు సమస్త జీవులలో ఉన్న పరమాత్మ అంశం మళ్ళీ స్పష్టపరచబడింది. పరమాత్మ ప్రవేశం లేకుండా సేకరించిన తత్త్వాలన్నీ జడంగానే ఉంటాయని నిరూపించబడింది.

The cosmic body of the Virat Purusha and its constituent elements are further explored - how Prakriti and Purusha together form the material and efficient causes of the universe. The Trivrit principle and the Atma-ansha (portion of Paramatma) present in all beings are re-examined. The session emphasizes that without the Paramatma's infusion, all the assembled tattvas remain inert.

← Prev Next →
Prakriti and Purusha: Elements of the Cosmic Body Kandadai Ramanujacharya bhagavatam

మనం ఏమంటాము అండజలము. ఆ జలము ఎప్పుడు ఒకటేమో ప్రకృతి జలము మరియు ఒకటి అండజలం. ఈ అండజరము అండము సృష్టించబడిన తరువాత వచ్చి ఉండాలి. అంటే బ్రహ్మ కంటే ముందే జరం ఉందన్నమాట. పుట్టిన బ్రహ్మ తనకు ఇబ్బంది అవుతుందని ఆ జలాన్ని తాగేస్తాడు. తాను తాగి అప్పుడు శుచి చేస్తాడు. సృష్టి చేసినప్పుడు మనకు మనువు దాకా వచ్చినప్పుడు ఆ మనువు అడుగుతాడు అయ్యా మరి సృష్టి చేస్తున్నారు ప్రజలను సృష్టి చేస్తాము కానీ ఉండటానికి ఆధారం లేదు. భూమి కాస్తా జలములో మునిగిపోయి ఉంది. అలాంటి భూమిని బయటికి తెస్తే, తెచ్చే ఉపాయం చేస్తే మనం చేసేటువంటి సృష్టి చైతన్యము, ప్రాణులు ఉండటానికి ఆధారం దొరుకుతుంది. ఇది మనువు అడుగుతాడు. ఇప్పుడు అంటాడు బ్రహ్మ నేను పుట్టగానే జడాన్ని తాగేశానే అయినా మళ్ళీ జడం వచ్చేసింది నేనేం చేయాలి ఇది నా నా జీవిత కాని పని అని స్వామి ధ్యానం చేసినప్పుడు మనకు వరాహావతారం వస్తుంది. కాబట్టి అండ సృష్టి కాగానే అండములో ఏర్పడినటువంటిది జలం. అందుకే ఆపోవా ఇదమగ్ర ఆసీత్. ఏదో వాక్యం అది. మొదలు జలమే ఉండెను. ఎవరికంటే మొదలు అంటే బ్రహ్మ కంటే మొదలు కూడా జలమే ఉంది. 23 తత్వములు ఏర్పడ్డాయి. అవన్నీ అండముగా ఏర్పడ్డాయి. అందులో పరమాత్మ ప్రవేశించి ఈ పరపర శోదక శక్తిని వాటిలో ప్రవేశింప చేసినప్పుడు అవన్నీ కలిసి ఒక పురుషుడిని సృష్టి చేయడానికి అంటే ముందే అందులో జలము ఉన్నది అని మనం సిద్ధాంతం చెప్తున్నాడు. అలాంటి జలములోనే ఈ స్వామి కొంతకాలం ఉన్నాడు. అంటే నారములలో ఉన్నాడు కాబట్టి ఆయనను

నారాయణుడు అంటాం మనం తర్వాత ఆ పేరు వస్తుంది ఇలా సవిస్తుత్యాం గర్భః దేవ కర్మాత్మ శక్తిమాన్ విభాజ ఆత్మనాత్మానం ఏకధా దశధా త్రిధా ఇప్పుడు ఈ మహా విశ్వసుజామస్ గర్భా ఇప్పుడు ఇది గర్భం అయింది మనకు లోపల పురుషుడు ఏర్పడ్డాడు జలము ఏర్పడింది దీనివల్ల ఏమైందంటే ఈ గర్భము దేవ కర్మ ఆత్మ శక్తిమా అంటే జ్ఞానేంద్రియములు దేవ అంటే జ్ఞానేంద్రియములు కర్మ అలాగా కర్మేంద్రియములు ఆత్మ అంటే భోక్తురు వర్గం అన్నమాట భోక్తురు వర్గము భోగ్య వర్గము ఒకటి భోక్త, ఒకటి భోగ్యము, మూడవది కరణం. అంటే ఇంద్రియము. ఇంద్రియములు విషయములు భోక్త అంటే ఆత్మ. దేవ కర్మ ఆత్మ శక్తిమాన్ ఇలాంటి మూడు శక్తులు కలిగినటువంటి కలిగినటువంటిగా విభవాజ విభాగం చేయబడింది. ఎట్లా అంటే ఆత్మానం ఆత్మన తనను తాను. ఎలా విభాగం చేశారంటే ఏకధ దశధ త్రిధ అర్థమైందా బహుశా దశధ అంటే ఇంద్రియములు త్రిధ అంటే గుణములు అలాగే ఏకధ మనస్సు. ఇలా మనస్సు ఇంద్రియములు సత్వ చూడడానికి తృణార్ధకము ఇలా ఈ రకముగా ఒకటి పది మూడు అనే రీతిలో విభాజ తనను తాను విభాగం చేశాడు అంటే పురుషుడు ఏర్పడ్డాడు అతనిలో శక్తి ఏర్పడింది. అతని ఆవాసానికి జలము ఏర్పడింది. ఇప్పుడు తాను వ్యక్తి సృష్టి చేయటానికి ఒకటే సమ సృష్టి మనం చెప్పుకున్నాం ఈ పురుషుడు. ఇతను తనలో ఏర్పడేటువంటి ప్రతి వికారమే మనకయన ఒక ఆదర్శం. అతని కన్ను చూస్తున్నది అంటేనే మన కన్ను చూస్తుంది. అతను చెవు వినబోతున్నాడు అంటే మన చెవు వింటుంది. కాబట్టి మనందరికీ ఆయనే ఒక మోడల్ అంటాం చూడండి అదే నా మాట. కాబట్టి అతను మొదలు తనను తాను విభాగం చేసుకున్నాడు. మనకు దాన్ని 10 ప్రాణములు అనొచ్చు, 10 ఇంద్రియములు అనొచ్చు. అలాగే మూడు గుణములు అనొచ్చు లేదా త్రివృత్తి అంటాం.

అకార ఉకార మకారములుగా త్రివృత్తు అంటాం. ఏకము అంటే ఉదయము అంటాం, మనస్సు అంటాం. అంటే సృజ్య సృజక అన్నమాట. కొంచెం జాగ్రత్తగా వింటే బాగా అర్థమవుతుంది. ఇది ఒకసారి మనసులో నిలిచింది అనుకోండి, ఇక భాగవతంలో మనకు ఏ గ్రంథము కష్టం కాదు. ప్రధానమైనది ఏంటంటే సృష్టి. సృష్టి విధానము సృష్టి రహస్యమైనటువంటి ఆ మూలం మనకు బాగా అర్థమైతే మనం ప్రతి స్తోత్రంలో ఇంచుమించు వీఠనే చెప్తారు. ఏ స్తోత్రం వెళ్ళండి నారదుడు చేయండి దేవతలు చేయని ఋషులు చేయని పరమాత్మ అన్నిటికంటే అసలు అతని పరమాత్మత్వాన్ని చాచేది సృష్టియే కదా. మనము ఊహించ అందనటువంటి విచిత్రమైనటువంటి ఒక శక్తి ఏదో మనం వింటున్నాం, తింటున్నాం, అంటున్నాం ఇవన్నీ చేస్తున్నాం మనం. కానీ మనలో శరీరంలోని ఏ ఏ భాగాలు ఏ ఏ పనులు చేస్తున్నాయి వాటికి ఏ ఏ భాగాలు సహకరిస్తున్నాయి. రెండు కావాలి. ఈ సహకరించడానికి అవసరమైనటువంటి ప్రేరణ ఎవరిది? బలం ఎవరిది మనం చెప్తున్నాం ఓజః సహః బలం అని చెప్పామే. ఇవన్నీ కలిగించేటువంటి చాలా అతి ప్రధానమైనటువంటి విధానం ఇది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఏక అసేద సత్వానాం ఆత్మాంశః అదే భాగాన్ని చెప్తున్నాడు ఈ పురుషుడే. ఇతన్ని మనం విరాట్ పురుషుడు అంటున్నాం. చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం ముందు ముందు హిరణ్యగర్భ అంటున్నాం ఈ మహానుభావుడే అశేష సత్వానాం ఆత్మాంశః అఖిల ప్రాణులు. 14 లోకాలు అనండి, అనంత కోటి బ్రహ్మాండములు అనండి. వీచిలో ఉండేటువంటి అన్ని ప్రాణులకు ఇదే ఆత్మ. అంటే ఇక్కడి నుంచే మనందరిలో ప్రేరణ చలనం కలుగుతుంది. మనం చెయ్యో, కాలో, నోరో, కన్నో కదిలిస్తున్నామంటే మనం కదిలించడం లేదు. అసలు కీ అక్కడ ఉంది. చెప్పాం కదా తోలుబొమ్మలని. దారం వాడి దగ్గర ఉంటుంది, వాడు తిప్పితే ఇది ఎగురుతుంది, వాడు తిప్పకుంటే ఆగుతుంది. అయ్యో బొమ్మలు బాగా ఆడుతున్నాయి అంటే ఎంత మంచిగా ఉంటుందో, మీరు పని చేస్తున్నాను అంటే అలా ఉంటుంది. అందుకే ఈ పురుషుడే ఈ విరాట్ పురుషుడే ఆత్మాంశ. మనందరికీ అతను ఆత్మ.

అసలైన మూల భాగం అది. ఎవరికి? అశేష సత్వానాం. అఖిల ప్రాణులకు అదే ఆత్మాంశము. ఇది ఎవరిది అంటే పరమాత్మనః ఆత్మాంశః. పరమాత్మ యొక్క ఆత్మ భాగము ఇది ఆత్మాంశః ఆద్యః అవతారః కాబట్టి దీన్నే మనం పరమాత్మ యొక్క మొదటి అవతారము బ్రహ్మ అంటున్నాం అంతే కదా. సృష్టి చేయడానికి అవసరమైనటువంటి విరాట్ పురుషుడిని హిరణ్య గర్భుడిని సూత్రాత్మగా అఖిల సమష్టి జీవులకు వ్యష్టి ఆకారముగా ఏర్పడినటువంటి పురుషాకారం ఉందే ఇతన్నే మనం సహస్ర శీర్ష పురుష అని ముందు చెప్పుకోబోతాం. ఇదే మనకు ఇతను ఆద్యః అవతారః పరమాత్మ యొక్క ఇది మొదటి అవతారము. యత్రాతౌ భూతగ్రామః విభావ్యతే. ఈ అవతారమునందే ఈ మహానుభావుని దేహమునందే సకల చరాచర ప్రాణుల యొక్క సమూహము ఆవిర్భవింపబడుతుంది. ప్రేరేపించబడుతుంది. సృష్టి చేయబడుతుంది. నేను చూడాలి అన్నప్పుడు నేత్రము. తినాలి మనం చెప్పుకున్నాం కదా పోయినసారి. తినాలి అనుకుంటే ఆశ్రయం అని చెప్పామే. ఇలా సకల చరాచర మొత్తము ప్రాణులు జడములు చేతనములు. అన్నిటి యొక్క స్వరూప స్వభావ ప్రవృత్తులు. ఇక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. ప్రేరేపించబడుతున్నాయి. సాధ్యాత్మః సాధి దైవస్య సాధి ఇదే చెప్తున్నాడు. సాధ్యాత్మః అంటే భోక్తృ వర్గము. సాధి దైవః భోగ్య వర్గము సాధి భూతః అంటే కరణములు. ఇది అవే కదా మరి ఈ ప్రకారంగా మనకి ఇది చెప్తా మనకి ఏంటంటే శరీరేంద్రియ విషయభ్యా అంటాడు. సర్కంలోకి వెళితే శరీర ఇంద్రియ విషయములు అంటే ఇంద్రియములు ఇంద్రియార్థములు అవి ఉండేటువంటి శరీరం. ఒకటి అనుభవించేది, రెండోది అనుభవించబడేది, మూడోది అనుభవింపచేసేది. అంతే కదా. ఇంకేముందండి? మన కన్ను, చెవు వగైరా ఇటువంటివి చూస్తాయి, వింటాయి, తింటాయి. ఇవన్నీ ఇంద్రియములు అంటాం. చూడబడేటువంటి విడిబడేటువంటి విషయాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప రస గంధములు.

వాటిని ఏమంటాం విషయములు అంటాం వీటిని ఏమంటాం ఇంద్రియములు అంటాం మరి ఈ ఇంద్రియములతో ఆ విషయాలను గ్రహించాలంటే ఇంద్రియాలకు ఒక అధికారం ఉండాలి ఆధారం ఉండాలి. అదేమిటి? శరీరం. కేవలం ఇంద్రియం ఇంద్రియంగా ఒక కన్ను తీసి బయట పెట్టండి చూస్తుందా? ఓ చెవు బయట ఉంటే చూడలేదే? శరీరంలో ఉన్నప్పుడే అది కూడా దాని స్థానంలో ఉన్నప్పుడే మనకు వస్తుంది కథ జమత్కారంగా మనం గమనించాం కానీ ఎవరు రామాయణంలో ఒకడు ఉన్నాడు కబంధుడు అని. ఆ మహానుభావుడికి నోరు కాస్త పొట్టలో పెట్టాడు. పెట్టి అక్కడే కన్ను పెట్టాడు. చేతులు పెంచాడు. ఇంక నీ కన్ను ఉంది, నోరు ఉంది కావాల్సింది రెండే కదా. దానికి ఏం కావాలండి? చూడాలి, తినాలి. తినడానికి చూడాలి. చూడడానికి తినాలి, ఇంకోటి ఏమొద్దు. ఆ రెండు నీకు ఇచ్చాను. పని చేసుకోమన్నాడు. అంటే అయ్యా కన్ను ఇక్కడ ఉంటే చూస్తుంది కానీ ఇక్కడ ఉంటే చూడదు కదా. ఓ అదొకటి ఉందా సరే చూడకు చేతులు బాగా పెద్దగా ఇచ్చాను. ఆ చేతులు అలా తిప్పుతూ ఉండు ఏది వస్తే అది నోట్లో వేసుకో అయిపోయింది. దొరికిందా అని నోట్లో వేసుకో ఇది దాదా వ్యంగ్య చిత్రం అది. మనం అంతా ఏ పని చేస్తున్నామో అని చెప్పడం రామాయణంలో ఏ కథ మామూలు కథ చెప్పడం కాదు. కళియుగంలోని మానవులు సామాన్య ప్రాణులు అంటే జంతువులు ఉన్నాయా జ్ఞానం లేని వివేకం లేని ప్రాణులు ఏం చేస్తున్నాయి దొరికిందా అని తింటున్నాయి. దొరికినప్పుడు తింటున్నాయి, దొరికినంత తింటున్నాయి. దొరకలేదు అది పడుకుంటుంది. అంతకు మించి ఇంక వేరే పని చేయాలన్న ఆలోచనే వాటికి లేదు. వాటికి ప్రతినిధి కబందుడు. మరి మనం కూడా ఏం చేశాం అనుకోండి, మనం ఏమవుతాం? కదా? అందుకే కేవలము ఏ ఇంద్రియము ఆ పని చేస్తున్నా ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి. దాని స్థానము మారకూడదు, దాని శక్తి మారకూడదు, దాని కృత్యము మారకూడదు. ఇదే. సాధ్యాత్మం సాధిదైవం సాధిభూతం అని సాధిభూత ఇతి త్రిధా విరాత్ ప్రాణః దశవిధః ఇక ఇప్పుడు ఈ మహానుభావుడు మొదలు చేశాడు అంటే తానంతట సంచరించాలి కాబట్టి

వ్యవహరించాలి కాబట్టి మొదలు ప్రాణవాయువును దశ దశవిత అంటే ప్రాణః అపానః ఉదానః సమానః వ్యానః ఇదందరికీ తెలుసు మనకు. ఇంకో ఐదు నాగః, కూర్మః, కృకరః, దేవదత్తః, ధనంజయః అని ఇంకో ఐదు. మొత్తం వాయువులు ఎన్ని మనకు? 10. అంటే లోపల ఉండి. మనతో పని చేయించే వాయువులోక ఐదు. మన ఇంద్రియాలలో ఉండి పని చేయించే వాయువులోక ఐదు. ఇది చెప్పుకున్నాం అనుకుంటా జ్ఞాపకం ఉందేమో. వాగ్ ద్వారే నాగ ఆఖ్యాతః. నోరు మనం తెరిచినప్పుడు అంటే మాట్లాడుతున్నప్పుడు కానీ ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ ఎందుకంటే ఒక రహస్యం గమనించాలి ప్రతి కదలిక వాయువు వలనే జరగాలి. స్పందనం అంటాం చూడండి మూమెంట్ అంటాం మనం. ఆ మూమెంట్ జరిగాలంటే వాయువు ఉండాలి కచ్చితంగా. మన ఎక్కడ ఎక్కడ మూమెంట్ ఉందో అక్కడంతా వాయువు ఉంటుంది. మాట్లాడుతున్నాం అంటే నోరు తెరుచుకుంటున్నది మూసుకుంటున్నది. తెరుచుట మూయుట అంటే మరి వాయువు ఉండాలి. కాబట్టి వాగ్ద్వారంలో ఉండేటువంటి వాయువు పేరు. నాగము అన్నాడు. వాగ్ ద్వారే నాగ ఆఖ్యాత. అలాగే కనురెప్ప మూస్తున్నాం, తెరుస్తున్నాం. కదా అందుకే కూర్మః ఉన్మీలనే స్మృతః కనులు తెరుచుట మూయుట ఉందే అక్కడ ఉండే వాయువు పేరు కూర్మము. క్రకరాత్యక్షుతం జ్ఞేయం మనం తుమ్ముతున్నాం. అప్పుడు వచ్చేటువంటి అక్కడ ఉన్న వాయువు పేరు క్రకరము. అలాగే ఆవరిస్తున్నాం. చమత్కారం ఏంటంటే ఆవరించడానికి కూడా నోరే తెరుచుకుంటాం. కానీ తినడానికి తెరిచేటువంటి నోరుకు, మాట్లాడకుండా ఉన్న నోరుకు, ఆవరించకుండా ఉన్నటువంటి నోరుకు తేడా ఉంటుంది. ఆవరింత కేవలం నోరునే కాదు కన్నులను, చెవులను, ముక్కులను కూడా పొందన కలిగిస్తుంది. అందుకే దేవదత్తాత్ విజృంభణం.

ఆవరింతపుడు ఉండేటువంటి వాయువు పేరు దేవదత్తము. ఇక చనిపోయిన మనను విడిచిపెట్టని వాయువు ధనంజయము అంటాడు. అజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ. చనిపోయిన వాడిని కూడా ఈ వాయు విడిచిపోయాడు అందుకే ప్రాణం పోయిన తర్వాత ఆ దేహాన్ని ఓ గంటో రెండు గంటలో అలాగే ఉంచితే ఏమవుతుంది? శరీరంలో వాపు ఉబ్బు వస్తుంది, వాపు వస్తుంది. ఎక్కడిది వాపు మరి ఏం చేద్దాం? వాయువు తేలితేనే వస్తుంది. కాబట్టి మొదలు స్వామి పది విధములైనటువంటి ప్రాణములను ప్రాణః దశవిధః అలా ఏక ఏకధా హృదయేనచ తరువాత హృదయమును కూడా అదే రకముగా ఏర్పు అంటే ప్రాణమును సృష్టించాడు తరువాత హృదయాన్ని సృష్టించాడు. దీనితోటి స్మరణ్ విశ్వసృజాం ఈశా మనం బంద్ చేయలేదే ఇది. అంటే జ్ఞాపకం చేస్తున్నావ్ బంద్ చేయలేదు సరే ఈ బాధ ఉందనే. స్మరణ్ విశ్వసృజాం ఈశః విజ్ఞాపితం అధోక్షజః విరాజమతపతో ఈ ప్రకారంగా దశధా ఏకధా సృష్టి జరిగిన తరువాత విశ్వకృజాం ఈశః అంటే 23 తత్వముల యొక్క అధిపతి అంటే ఎవరు ఈ విరాట్ పురుషుడు ఈ పరమాత్మ విజ్ఞాపితం అధోక్షజః ఇవన్నీ చేసిన చేసిన యొక్క విజ్ఞాపనను పరమాత్మ అనుగ్రహించాడు. అంటే వాటికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తే విరాజం అతపతుస్వేన. పనిలో ఆలోచించగల సంకల్పించగల శక్తిని ప్రవేశింపచేశాడు. ఇక్కడ అపత్ అంటే తపింపచేశాడు అంటున్నాం కదా. న్యాయంగా చాలా లోతుకు వెళ్ళాలి మాట అర్థం చేసుకోవాలండి. తప్పించడము అంటే ఏమిటి? వేడి, ఉడుకుట, ఎండిపోవుట అనుకుంటున్నాం కదా. అంటే మనం ఒక విషయాన్ని బుద్ధితో ఆలోచించాలంటే

తిన అన్ని ఇంద్రియములు ఏం చేయాలి? నిష్క్రియములు కావాలి. ఒక్క బుద్ధి మాత్రమే పని చేయాలి. అలా కాదు విడివినవి చేస్తున్నాయి అనుకోండి ఏదో చూసుకుంటూ ఏదో రాసుకుంటూ ఏదో వినుకుంటూ ఏదో తినుకుంటూ మనం ఆలోచించామనుకోండి స్ఫురించదు. పరిష్కారం లభించదు. అంటే ఏమిటి? అన్నిటినీ ఏకముఖం చేయాలి. తక్కినవన్నీ తమ పనులు మానేసి తమ శక్తి మొత్తాన్ని బుద్ధికి ఇవ్వాలి. అప్పుడు బుద్ధి ఆలోచిస్తుంది. తాము చేసేటువంటి పనిని మానేయటమే తపస్సు. అంటే ఇంద్రియములు ప్రవృత్తి నుంచి నివర్తిస్తే అదే తపస్సు. అంతే కదా? కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, నోరు మూసుకొని, మనస్సు మూసుకొని. బుద్ధిని కూడా మూసుకొని ఏకాగ్రత అంటాం చూడండి కేవలం ఐహికమైన ప్రపంచము యందు అన్ని రకాల ప్రవృత్తిని మానేసి పరమాత్మ యందే లగ్నం చేస్తాం దాన్ని ఏమంటారు తపస్సు అంటారు. అంటే బుద్ధి యొక్క పని దాన్నే మనం మనసాధ్యాయతి అంటాం ధ్యానము అంటాం. ఇలా ధ్యానము అనండి ఆలోచన అనండి దీన్నే తపస్సు అంటారు. పరమాత్మ ఈ విరాట్ పురుషునికి ఆలోచించగల శక్తిని ప్రసాదించాడు విరాజం అతపతు స్వేన తేజసా ఏషాం వివృత్తయే. 23 గణములలో 23 ఇంటి యొక్క వివృత్తి అంటే ప్రవృత్తి అన్నమాట. ప్రసరించుట. ఇవన్నీ పని చేయటానికి వాటితో. ఆలోచింపచేశాడు, ప్రవర్తింపచేశాడు. ఎవరు? పరమాత్మ. తన తేజస. తేజస్సు వాడికి లేదు, తన శక్తి. అలా చేసి అథ తస్య అభితప్తస్య కతిచాయ తనానిహ నిరవిద్యంత దేవానాం తానిమే గగత సృణు. ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఆలోచించడం మొదలుపెట్టాయో, ప్రవర్తించడం మొదలుపెట్టాయో, ఈ 23 గణములలో ఒక్కొక్క గణం ప్రవర్తించడం వలన కలిగిన మార్పు ఏర్పడిన స్వరూపం అంటే అవయవాలు. కదు మనము కన్ను చెవ్వు అంటున్నాం. ఈ మనకు కనపడే పై భాగం ఉందే కన్ను అని అది చూడదు.

అందులో చూచే ఇంద్రియం ఉంటుంది. అలాగే ఇది కేవలం ఇంద్రియానికి ఆధారం. ఇవన్నీ గోళాలు, ఇవన్నీ రంధ్రాలు వాస్తవంగా కన్ను కానీ, ముక్కు కానీ, నోరు కానీ ఏముంది వాస్తవంగా రంధ్రాలు. అందులో ఆ పని చేసే ఇంద్రియం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి ఇంద్రియ అధిష్టానములు. ఇంద్రియములు కావు. కాబట్టి ఏ పని చేయాలని ఆలోచించినప్పుడు. ఇప్పుడు ఆ అధిష్టానం ఏర్పడింది మనం చెప్పుకున్నాం. చూడాలనుకుంటే కన్ను, వినాలనుకుంటే చెవ్వు, తినాలి అనుకుంటే ఏదో ఆస్యము ఇలా అనుకుంటాం మాట్లాడాలనుకుంటే. కాబట్టి పరమాత్మ వీటికి ఆలోచింప చేసేటువంటి శక్తిని ప్రసాదించి ప్రవర్తింపచేసే శక్తిని ప్రసాదించి దానితో అవయవములు ఏర్పడ్డాయి. ఆయతనము అంటే ఆధారం. యోపాం ఆయతనం వేదా అపామాయతనం అపామాయతనం అంటే ఏమిటి జలం దాని యొక్క ఆయతనం అంటే ఆధారం అంటే ఏమంటుంది నారాయణ యోపామాయతనం వేదా అంటే యహ నారాయణం వేదా సహా ఏమవుతాడు? పుష్పవాన్, ప్రజావాన్, పశుమాన్ భవతి కదా? అంటే భగవంతుని స్వరూపం తెలుసుకున్న వాడే. సంతానం కలవాడు అవుతాడు, ధనం కలవాడు అవుతాడు, కోరికలు కలవాడు అవుతాడు, కోరికలను తీర్చుకోగలవాడు అవుతాడు. అందుకే అపామాయతనం వేద అంటే యహ నారాయణం వేద అనాధ్యం అది. అలా చెప్పకుండా ఇలా చెప్పాడు అందరూ అనుస్నానం చేయాలి దాన్ని. అందరూ అనుసంధానం చేయాలి, అందరూ ధ్యానము చేయాలి. ఆ రీతిలో ఇప్పుడు ఎన్ని అవయవాలు ఏ ఏ రీతిలో ఏర్పడ్డాయో వాటిని నేను చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి అంటున్నాడు. తానిమే గదతః శృణు. యోగింద్రుడు కూడా పరీక్షిత్తును అలాగే మైత్రేయుడు విదురుడిని ఒకసారి హెచ్చరిస్తున్నాడు ఏమని విను ఇది ఎవరి డ్యూటీ టీచర్ డ్యూటీ కదా టీచర్ ఏం చేస్తాడు చెప్తున్నాను జాగ్రత్తగా విను అంటాడు అనకుంటే వాళ్ళు మనం చెప్పాం కదా అయ్యా మొత్తం మనసులో పట్టిందా అంతా మనసులో పట్టిందా అంటే అంతా పట్టిందండి, ఒక తోక మిగిలింది అన్నాడు. అదేమిటిరా బాబు అంటే అప్పటినుంచి చూస్తున్నానండి ఆ రంధంలో ఎలుక పోతు కదపడుతుంది పోతున్నది పోతున్నది అంతా పోయింది కానీ ఆ కొత్త తోక మిగిలింది ఎప్పుడు పోతుందా అని చూస్తున్నా అన్నాడు వాడు.

ఏమైతుంది మనకు ఇది లాభం లేదు కాబట్టి సావధానంగా మీరు వింటున్నారా లేదా అని చదవడానికి శృణు మనకు అందులో ఆండాడు తల్లి కూడా కేటు కేటు అంటుంది మరి తల తర విను విను విను ఆమె అధ్యాపయంతి కదా ఆమె పెద్ద టీచర్ ఆమె. గురువుగారండి మరి టీచర్ అమ్మ అందులో ఆమె ఆయన టీచర్. పరమాత్మకే టీచర్. అందువల్ల విను అనేటువంటి మాట సహజం. దృష్టి పక్కకు పెట్టకండి, జాగ్రత్తగా వినండి అని మనకు మైత్రేయుడు విదురుని చెప్తున్నాడు శృణు గదతః శృణు. తస్య అగ్నిహి ఆస్యం నిర్భిన్నం లోకపాలః అవిశతు పదం. మొదలు ఏం కావాలి? పని చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే శక్తి లోపల ఉండదు. బయట నుంచి మనం ప్రవేశింప చేసుకోవాలి. అంటే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా? ఆహారం తీసుకోవాలి ఇప్పుడు నాకు ఆహారం కావాలని చెప్పవలసిన పని ఉంది. సరే రెండే ఒకటి తినాలి తినటానికి ఏదైనా అనాలి అంటే నాకు ఆఖరి అవుతుంది ఆహారం అనొద్దు మరి రెండిటి ప్రధానం ఏది నోరే అందుకే మొట్టమొదలు. ప్రథమ ఆవిర్భూతం హాస్యం. మొదలు ముఖము అంటాం, నోరు అంటాం, ఇది ఆవిర్భవించింది. ఈ నోరుకు ఎవరండీ అధిష్టాన దేవత అంటే అగ్నిహి. దిక్కుపాలకుడు అగ్ని. అతను ఈ వాక్కులో ప్రవేశించాడు. అంటే వాక్కునకు దేవత ఎవరు? అగ్ని నేను చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను. అందుకే మనం ఏ అవాకులు యవాకులు మాట్లాడితే ఏమంటాం నాకు ఒళ్ళు మండుతుంది రా అంటాం. అది అగ్ని కాబట్టి మండుతుంది అని అన్నారు. లేకుంటే మండదు కదా. అలాగే అగ్ని కాబట్టి మనం తింటే చాల్చి పారేస్తుంది, అరుగుతుంది. అక్కడ లేకుంటే ఏం లాభం లేదు. అందుకే మొదలు ఆస్యం ఏర్పడింది దానితోటి. అగ్ని ప్రవేశి లోక పారవశత్ పదం వాచ స్వాంసేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే ఇప్పుడు చెప్తున్నాడు ఈ వాక్కు ఉందే ఈ వాక్కుతో ఏం చేస్తాడంటే చెప్పవలసిన దాన్ని చెబుతారు. అగ్ని ప్రవేశించడం వలన మనము ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో దాన్ని చెప్పడానికి కావలసిన శక్తిని మనం పొందుతున్నాం.

మొదలు వాక్కు ఏర్పడింది. వాక్కులో అగ్ని ప్రవేశించాడు. ఈ ప్రవేశించిన అగ్ని వలన ఆ వాగింద్రియము చెప్పవలసిన దాన్ని చెబుతుంది అంటే మాట్లాడే శక్తి ఏర్పడింది అన్నమాట. నిర్భిన్నం తాలు వరుణః లోకపాలః ఆవిషత్ హరే దీంతో పాటు. తాలు అంటాం అంటే మనము కొండ నాలుక భాగం ఉంది దాన్ని ఈ దౌర యొక్క కింది భాగం ఉంటుంది దాన్ని తాలు అంటారు. ఈ తాలు లోకి అతి దేవత ఎవరు వరుణుడు. ఎందుకంటారా? ఎక్కడ నిప్పు ఉంటుందో ఆ పక్కనే నీరు ఖచ్చితంగా ఉండాలి. ఉండొద్దు మరి. ఎక్కువ మండింది అనుకోండి ఏం పోయాలి మరి? నీళ్లే పోయాలి. అందుకు నీళ్లు ఉన్న ప్రతి చోట నిప్పు ఉంటుంది అగ్ని రాపహ కదా మీరు పుట్టేది ఎక్కడి నుంచి అగ్ని నుంచే కాబట్టి అగ్ని నుంచి ఆపహ నీటి పక్కన అగ్ని పక్కనే ఉంటాయి అవి ఎందుకంటే స్వకారణ తత్వాన్ని కార్యతత్వము. విడిచి పెట్టదు అని శాస్త్రం. కాబట్టి మొదలు అగ్ని చెప్పాడు అది కాగానే ఆపః జలం చెప్పాడు. అదే వరుణుడు ఈ మహానువారు ప్రవేశించాడు ఇతను విలహించి ఏమైంది అంటే జిహ్వయా అంసేన చ రసం హేయా సౌ ప్రతిపద్యతే. వర్ణుడు అన్నాం, జలం అన్నాం. జలమే గుణం ఏమిటి? రసం కదా. జలే మధుర ఏవ రసః అంటుంది తర్కం. ఇప్పటి సైన్స్ ఏమో రూపు, రంగు, రుచి లేనిది నీరు అంటుంది. కానీ జలే మధుర ఏవ రసః. మీకు కావాలి అంటే ఒక చిన్న ఉసిరికాయ తిని నీళ్లు తాగండి రుచి తెలుస్తుంది అని. ఇష్టమవు నీళ్లు తాగండి. అది అదే వర్ణ అది వేరే. మనకు ఉసిరికాయ తిన్న తర్వాత మీరు ఉప్పు నీళ్లు తాగండి ఎలా ఉంటాయి? తీయగానే ఉంటాయి. ప్రశ్నే లేదు. కాబట్టి ఈ వరుణాంశంతో రసము జిహ్వ గ్రహిస్తూ ఉంది. అంటే జిహ్వ యొక్క కలిసిన రసం అందుకే మనకు నాలిక మీద ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. పొరపాటు నాలిక మీద నీరు ఊరటం లేదు అనుకోండి.

అంతే కదా వరుణుడు పని చేయడం లేదన్నమాట. అంటే వరుణుడు కాస్త అగ్నివత్తుడు వరుణుడు కాస్త సింగేసి ఉండడం అర్థం అన్నమాట. ఇలా దిక్వయా. అంశేన రసం వ్యయాస అంటే జిహ్వ అనేటువంటిది వరుణుని అంశము. అతను రసమును దీనితో స్వీకరిస్తాడు. నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణో ఆవిషతాం పదం తరువాత ఈ మహాపురుషుని యొక్క మహాపురుషునికి నాసే అంటే నాసికా రంధ్రములు ముక్క అంటున్నామే ఈ నాసికా రంధ్రము ఏర్పడినది. అందులో అశ్వినీ దేవతలు ప్రవేశించారు అది వారి పని. ఘ్రాణేనాంసేన గంధస్య ప్రతిపత్తిహి యతోభవేత్ దాని తర్వాత ఈ నాసికలో ఘ్రాణ ఇంద్రియం ఆవిర్భవించింది. దీనితోటి మనం ఏం చేస్తున్నాం గంధమును స్వీకరిస్తున్నాము. జ్ఞానేంద్రియము తోటి గంధమును స్వీకరిస్తున్నాను. నిర్భిన్నే అక్షిణీత్వస్తా లోకపాలః ఆ విశత్ విభోః తరువాత స్వామికి రెండు కన్నులు ఏర్పడ్డాయి. ఈ అక్షిణ క్షీరణ్ సారకు త్వష్ట అనేటువంటి లోకపాలకుడు అందులో ప్రవేశించాడు. దానితో అందులో చక్షులు చక్షు అనేటువంటి ఇంద్రియం ప్రవేశించింది. ఈ చక్షురింద్రియము రూపమును గ్రహిస్తుంది. అలాగే లోకపాలః ప్రతిపత్తిహి రూపభివృత్తితో భవేతు నిర్భిన్నాన్ని అత్య చర్మాని లోకపాలః అని తర్వాత మనకు చర్మం అంటామే ఈ చర్మము ఏర్పడింది ఇందులో. అనిల అంటే వాయువు ప్రవేశించాడు. ఈ వాయువులో వచ్చినటువంటిది త్వక్ అనేటువంటి ఇంద్రియము. ఈ ఇంద్రియం ఏం చేస్తుంది? స్పర్శను గ్రహిస్తుంది. చెప్తాడు. ప్రాణేనాం తేనా సంస్పర్శం యేనా సౌ ప్రతిపద్యతే ఇది ప్రాణం అంటే వాయువు అంటే ఏమిటి మనకు స్పర్శ జ్ఞానం కలగాలంటే ఏముండాలి? ప్రాణవాయువు ఉండాలి. అది లేదనుకోండి స్పర్శ పని చేయదు. అందుకే ప్రాణేనాంసేన సంస్పర్శం యేనాసో ప్రతిపద్యతే కర్ణావశ్య వింది తరువాత మనకు కర్ణౌ కర్ణ అర్ధములు ఉన్నాయే అవి ఆవిర్భవించాయి దానికి అధిపతిగా ఉన్నవాడు.

దిక్కులు అనేటువంటి దేవతలు అందులో చేరారు. యొక్క ఇంద్యం ఏమిటి? శ్రోత్రం అంటాం. ఈ శ్రోత్రము శబ్దమును గ్రహిస్తుంది. యేన ప్రపద్యతే స్వశబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే త్వచమస్య వినిర్భిన్నం విసుహు దిష్ణమ్ ఓషధీహి చర్మము వేరు మళ్ళీ. ఒక్క వేరుగా రెండు చెప్తున్నాడు మనకు ఒకటేమో స్పర్శ మరియు ఒకటి కండూహు అంటాం అంటే దురద. అప్పుడు ఏళ్లతోటి గోడతోటి కాస్త రాసుకుంటాం కదా. ఈ రాయటం అనేటువంటి దేని వల్ల అంటే దురద అంటున్నాం. దురద అంటే ఏమిటి అర్థం? ఆ భాగంలోని ఉండేటువంటి ఏడు ధాతువులలోని విపరిణామం దురదకు కారణం. రక్తము కానీ, రేఖ మాంసము కానీ, అస్తి కానీ, వపా కానీ, మధ్య కానీ ఉంటుంది. వీటిలో ఏదైనా కాస్త వికారం ఏర్పడితే వృదగా వస్తుంది. అదే మనం ఏమంటున్నాం ఎలర్జీ ఎలర్జీ అంటున్నాం చూడండి. ఏంటి అర్థం? సహజంగా వాటిలో ఏ ప్రక్రియ జరగాలో దానిలో మార్పు వస్తే దురద అంటున్నాడు. ఇదే అంటున్నాడు అందుకే ఇది తొక్కని ఇప్పుడు ఈ వచ్చి ఇందులో ఔషధీహి ఇందులోని దేవత ఎవరంటే ఓషధీ దేవత చెడుతాడు దీనివల్ల మనకు రోమములతోటి ఇవి రోమములు అంటాం కదా ఈ రోమములతో కండూయనని తెలుస్తుంది అంటున్నారు. కండు అయిన దురదను మనకు తెలిపేవి ఏమిటి అంటే రోమములు అన్నమాట. అవి కాస్త లేవనుకోండి దాని ప్రభావం కాస్త మనకు దురద కలుగుతుంది. కలిగినట్టు. తెలియదు అన్నమాట. అంశేనరోభిహి ఖండూమ్యైరసౌ ప్రతిపద్యతే మేధసంతస్య వినిర్భిన్నం స్వధిష్ణం క ఉపావిషత్ తరువాత మనకు జననేంద్రియం అంటాం దీన్నే. కాహా అంటే ఎవరు దీనికి అధిపతి? ప్రజాపతి అంటాం. ఈ మహానుభావు ప్రవేశించాడు ఇతను రేతస అంశేన తేతస్సు అంటే వీర్యము అంటాం. దీనితోటి ఈ ప్రజాపతి ఆనందము లాంటి దాన్ని

ప్రతిపద్యతే అంటే పొందుతాడు ప్రతిపద్యతే. తరువాత పాయునాంసే అనే తరువాత అవయవం మనం పాయువు అంటాం. పాయువు అంటే మల విసర్జన ద్వారము. అందులో ఉండేటువంటి ఇంద్రియము పేరు పాయు ఇంద్రియము అంటారు. దాని యొక్క దేవత ఎవరు? మిత్రుడు అధిదేవత. ఈ మిత్రుని అధిదేవత వలన పాయు ఇంద్రియము పనేమిటి? విసర్జన కలిగిస్తుంది. వినిర్భిన్నం మిత్రః లోకేశ ఆవిచతు పాయున అంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే తరువాత హక్తౌ అత్య వినిర్భిన్నౌ తరువాత మనకు చేతులు ఏర్పడ్డాయి. కదు దీనికి ఎవరు దేవత? ఇంద్రుడు అతి దేవత. ఇతని వలన ఈ చేతులలో పాణి అనేటువంటి ఇంద్రియము ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుంది? విచ్చుట. పుచ్చుకొనుట అంటే వార్త, వృత్తి కదా? మనం ఏ పని చేయాలన్నా ఏం కావాలి మనకు మరి? దాని పేరే కరం. కరం అంటే కరోతితి కరః. చేసేది కాబట్టి కరం ఇలా హస్తావస్థవి నిర్భిన్నౌ ఇంద్రః స్వర్పతిహి ఆ విషత్ వార్తయా అంశేన పురుషః యయా వృత్తిం ప్రపద్యతే వార్త అంశం అంటున్నాడు అంటే మన బ్రతుకు తెరువు కావాలంటే ఏం కావాలి మరి. చేతులు ఉండాలి పని చేయాలంటే అందువల్ల దీనితోటి మనము జీవించడానికి కావలసినటువంటి వృత్తిని పొందుతున్నాము. వార్తయాంశేన పాదావశ్యవి నిర్భిన్నౌ తరువాత పాదములు అంటున్నాం మనం, కాళ్ళు అంటున్నాం కదా. దీని దేవత ఎవరు? విష్ణువు. విష్ణువు పాదములకు అధిదేవత. అందుకే మనకు భయం కలిగితే ఆపద వస్తుంది అనుకుంటే ఎదుటి వాడిని ఏం పట్టుకుంటాం? చేతులు పట్టుకోం. కాళ్ళే పట్టుకుంటాం. ఎందుకంటే రక్షించేవాడు ఎవడు? రక్షిన డ్యూటీ విష్ణువుది కదా ఇంకొకటి కాదు. అందుకే రెండు కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి వాడు శత్రువు అయినా సరే బతుకుపోరా అంటాడు. అంటే ఆ దేవత విభక్తి ఇచ్చుకుంటున్నాడు అన్నమాట. అందువల్ల పాద అధిష్టాన దేవత విష్ణువు. ఈ మహానుభావుడు విష్ణువు ఆవిషతు ఇందులో మనము

పాదం అనేటువంటి ఇంద్రియం ముందే యయా ప్రాప్యం ప్రపద్యతే. చేరవలసిన చోటుకు చేరుస్తుంది. ఏం చేస్తాయి పదాలు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం మళ్ళీ అక్కడికి ఇక్కడికి వస్తాం కదా. మన గమ్యాన్ని చేల్చేది ఏది? పాదములే అంటే మనందరికీ మన గమ్యాన్ని చేర్చేది ఎవరు? విష్ణువే కదా? అమ్మ చాలా చమత్సారంగా ఉంది. కేవలం అవయవాలే కాదు, కేవలం ఇంద్రియములే కాదు, వాస్తవంగా మనను చేరవలసిన చోటుకు చేర్చేవాడు. ఒక్క విష్ణువే. తక్కిన వాళ్ళందరూ వాళ్ళక మీద వాళ్ళక ఆయనే కావాలి. కూర్చుంటా అంటే తప్ప పోవాలి అంటే విష్ణువే కావాలి. ఇలా గత్యా స్వాంసేన పురుషః యయా ప్రాప్యం ప్రపద్యతే బుద్ధించాస్తవి నిర్భిన్నాం వాగీశః ధిష్ణ్యమావి తర్వాత మనకు బుద్ధి ఏర్పడినది. దానికి ఎవరండీ దేవత అంటే వాగీశ్వరుడు. ఎవరాయనే బ్రహ్మ. ఈ మహానుభావుడు అక్కడ ప్రవేశించాడు మనసా అంశేన బోధేనాంశేన బోధవ్య ప్రతిపత్తిహి యతోభవేత్. బోధన అనేటువంటి అవసరంతో తెలియవలసిన దాన్నే తెలుసుకుంటాం. అంటే బ్రహ్మ మనకు సక్రమంగా ఉంటే మనకు విషయం బాగా తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం లేదనుకోండి. మనకింకా ఏ జ్ఞానము కలగదు అన్నమాట. అందుకే మొదలు మనకి ఏం కావాలి? బ్రహ్మ జ్ఞానం కావాలి అన్నమాట. దాని తర్వాత హృదయం జాస్య నిర్భిన్నం చంద్రమాధిష్ణ్యమావి తర్వాత మనకు హృదయం ఏర్పడింది. దీని దేవత ఎవరు? చంద్రుడు. చంద్రమా మనసో జాతః కదా. కాబట్టి ఇక్కడ చంద్రుడు ప్రవేశించాడు. దీనితోటి మనసాంసేనయేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే. ఇందులో ఇంద్రియం పేరు మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే వికారమును పొందుతుంది. దాని స్వభావం ఏమిటంటే వికారం పొందటం. వికారం పొందకుండా ఉంటేనే మనం మనిషి అంటున్నాం. ఇది ఎక్కడ కర్మ అండి మరి? అది చేయాలి. కన్ను చూడాలి, చెవ్వు వినాలి అట్లనే మనసు ఏం చేయాలంటే వికారం పొందాలి మరి. పొందుతుంది. మనం కంట్రోల్ చేసినాక అది ఊరుకోదు. అది మన కంట్రోల్ కి వచ్చిందనుకోండి అంటే అప్పుడు బుద్ధి ప్రాబల్యం ఉన్నది అని అర్థం మనసు చెప్పినట్టు ఉంటుంది. ఇలా మనస ఆ...

అంశేన ఏనాసౌ విక్రియాం ప్రతిపద్యతే ఆత్మానం చాత్య నిర్భిన్నం అభిమానః ఆ విష తరువాత ఆత్మానం అంటున్నాడు అంటే అంతఃకరణము అన్నమాట. ఏమంటాం దాన్ని? అంతఃకరణం అంటాం. ఈ అంతఃకరణం ఎవరు వచ్చారు? అభిమానుడు వచ్చాడు. వాడెవడు అంటే శంకరుడు. అభిమాన దేవత ఎవరండీ? అహంకారం అహంకారం ఎవరిది? శంకరుని యొక్క గుణం అన్నమాట. అందువల్ల దాన్ని అభిమానం అంటారు. అతనికి పేరే అభిమానం అని. అతనే అంతఃకరణ అధిష్టాత. అక్కడే మనకు ఏముంటుందన్నమాట అహంకారం ఉంటుంది. దాన్ని కాస్త మనము తొలగించుకోవాలి. అంటే కాస్త స్వామిని ప్రార్థన చేస్తే ఆయన కొంచెం తగ్గుతాడు. అందుకే అభిమాన అభిమానః ఆవిషత్ పదం. కర్మణాంసేన యేనాతౌ కర్తవ్యం ప్రతిపద్యతే ఈ అంతఃకరణము ఏ పని చేయాలో దాన్ని నిశ్చయిస్తుంది. బుద్ధి ఆలోచిస్తుంది, మనస్సు సంకల్పిస్తుంది, అంతఃకరణం నిశ్చయిస్తుంది. డౌట్స్ వస్తాయి కదా, ఈ పని చేయాలనా, ఆ పని చేయాలనా, ఈ లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అవుతుందా, కాదా? సక్షమంగా పోతామా లేదా? ఇవన్నీ ఆలోచన ఆలోచించి ఆ ఇలా చేస్తాం అంటాం చూడండి. ఆ నిశ్చయము మనస్సుది కాదు, బుద్ధిది కదా దాన్ని అంతరాత్మ అంటారు కదా అంతరాత్మ అంతర సభోదం అంటారు చూడండి. వాళ్ళకి అర్థమైనా కాకుండా ఏదో మాట ఏదో అంటున్నారు. కాబట్టి అదే అంతరాత్మ ప్రబోధం అంటే దాన్నే అంటారు అంటే నిశ్చయం. అంతఃకరణం పని నిశ్చయము అన్నమాట. అది చేశాడు ఎవరంటే మనకు శంకరుడే అభిమానమే. అహంకారంతో నిశ్చయించబడితే ప్రమాదం. కదా అహంకారం తోటే అహంకారం తొలగించాలని ఇష్టమించుకున్నాం అనుకోండి అది మనకు వేణులు కలిగిస్తుంది అర్థం. సత్వం చాస్య వినిర్భిన్నం మహాన్ ధిష్ణ్యముపావిషతు దీని తర్వాత మనకు సత్వం అంటాడు అంటే దీన్నే చిత్తం అంటాం మనం ఇంకొకటి. ఇప్పుడు ఇందులో మహాన్ భిష్ణ్యం మహాన్ భూతః అంటామే మనం బ్రహ్మ స్వరూపం అంటాం దీన్ని ఆత్మాంశం అంటాం ఇలాంటి ఆత్మాంశ అక్కడ ప్రవేశిస్తే చిత్తేనాంశేనయేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే. ఇక్కడ ఇందే ఏమంటాం మనం? చిత్తము అంటాం. దీనితో ఏమొస్తుంది? విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏమంటారు? మన పాఠంలో సైన్స్ అన్నాం అన్నమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటామే. అంటే ప్రతి దానిలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రతిపత్తి విశ్లేషణ.

అవును అన్నమాట. అంటే పరిశీలన అంటాం చూడండి, ఈ పరిశీలనాత్మకమైనటువంటి శక్తి చిత్తానిది. అంటే ఈ పని ఇలాగే ఎందుకు జరుగుతున్నది అని దాన్ని బాగా పరిశోధించి పరిశీలించి. ఒక నిర్ణయం చెప్తాం కదా, పరిశీలించే పని చిత్తాన్ని. నిశ్చయించే పని అంతఃకరణాన్ని. ఆలోచించే పని బుద్ధిని. మార్పు చెందే పని మనస్సుది. మనస్సు వేరు, బుద్ధి వేరు, అంతఃకరణం వేరు, చిత్తం వేరు. అంటే మనం ప్రతిటప్పుడు ఇవన్నీ చేస్తాం. మార్పు చెందుతాము, ఆలోచిస్తాము, ఒక నిశ్చయానికి వస్తాము, పరిశీలిస్తాము. జాగ్రత్తగా ఆలోచించి బాగా పరిశీలించి నేరమని చెప్తారు మనవాళ్ళు. అంటే ఉత్త బుద్ధి పెట్టకు. అంతఃకరణము కాస్త చిత్తము కూడా అందులో పాలుపాయి ఇన్ని ఉపయోగించి అన్నిటితో పరిగైని చేయించాలి. అంతే తప్ప చిత్తం పడు అంటే ఇవన్నీ ప్రవర్తించకముందే మనం పని చేస్తే అది అసఫలం అవుతుంది. అంటే ధరాన్ని పొందదు. మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి, అంతఃకరణము ఉండాలి, చిత్తము ఉండాలి. ఇలా చిత్తేనాంసేనయేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే. తరువాత శీర్ష్ణోస్యద్యౌహు ధరాపద్వ్యాం ఖం నాభేహే. ఉదపద్యత భూపాదౌ యశ్చనాభిరివియత్ అసురనిలః చంద్ర సూర్యోచ్ఛ నేత్స్యం చెప్పుకున్నామే అది చెప్తున్నాడు. ఇందులో శీష్ణః అస్యద్యౌహు ఈ మహానుభావుని శిరస్సు నుండి ద్విలోకం అంతరిక్షం అంటామే ఆ ద్విలోకము. ఆవిర్భవించింది. పద్వ్యాం ధరా పాదముల నుండి భూమి ఏర్పడింది. ఖం నాభే నాభి నుండి ఆకాశం అంటాం కదా ఖం నాభే ఉదపద్యత ఉణానామృత్తయః యేషు ప్రతీయంతే సురాదయః వీటిలో నుంచే అంటే మనం ఈ అంతరిష్టం అంటున్నాం, జౌ అంటున్నాం, ఆకాశం అంటున్నాం. ఇలాంటి వాటి నుండి వృత్తయః యేషు ప్రతీయంతే సురాదయః. ఈ మూడు లోకాలు వచ్చాయి. భూలోకం అన్నాం. ద్విలోకమన్నాం అలాగే ఖం ఆకాశం అన్నాం. అంటే భూహు భువః సువః అని చెప్పుకుంటున్నాం. అంటే ద్విలోకము, భూలోకము, అంతరిక్షం.

ఈ మూడు లోకాలు మూడు గుణములు కలవారికి నిలయములు. అంటే సత్వగుణము కలిగినటువంటి దేవతలు ద్విలోకంలో ఉంటారు. తమోగుణం ఉన్నటువంటి మానవులు వారిని అనుసరించినటువంటి పశుపక్షాలు ఉంటాయే వీళ్ళు భూలోకంలో ఉంటారు. తమోగం ఉన్నటువంటి భూత ప్రసాదాలు ఉన్నాయే ఇవి అంతరిక్షంలో ఉంటాయి. కింద కాదు పైన. అడిగోగా నివాసం లేదు అందుకే ఉత్తిష్ఠంతో. భూత పిశాచాః శ్లోకం ఉంది కదా ఏతే భూమి భారగాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే మనం సంధ్యావందనం చేసుకున్నా, ఆరాధన చేసుకున్నా మొదలు తీర్థాన్ని ప్రోక్షించి అమ్మ తల్లులు మీరందరూ ఇక్కడ పాటిన ఉంటే మీరు దయచేయండి. మేము ఇక్కడ దేవుని ధ్యానం పూజ చేసుకోవాలి. పూజ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. పోయి వేసినాక మంత్రోచ్చారణ వేసినాక అవి వచ్చి బాసి మీరు వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళిపోండి. మీ మనస్సు మీకు బాధ కలగకుండా మేము పని చేసుకుంటాం. దయచేసి మీరు ముందే వెళ్ళిపోండి అంటాం చూడండి ఆ భూత ప్రేత పిశాచ అదులు తమోగుణం ఆవిర్భావం. వాళ్ళు అంతరిక్షములో ఉంటారు. అది చెప్తున్నాడు. గుణానాం వృత్తయః యేషు విప్రతీయంతే సురాదయః దేవతాదులందరూ ఈ గుణానాం వృత్తయః సత్వ రజ తమో గుణ వృత్తులు సురాదయః ఆత్ ఆత్యంతికేన సత్వేన దివం దేవా ప్రపేదిరే మళ్ళీ అర్ధమవుతుందో లేదో అని ఆ వాక్యాన్ని ఆ మహానుభావుడే మళ్ళీ వివరిస్తున్నాడు. చెప్పుకోవచ్చు సత్వం అంటే దేవత రజస్ అంటే మనం చెప్పుకోవచ్చు కానీ పొరపాటు తప్పు అర్థం చేసుకొని ఇంకోటి చెప్పడం కష్టం కదా అందుకే అంటున్నాడు ఆత్యంతికేన సత్వేన దివం దేవా ప్రపేదిరే పూర్తి సత్వగుణంతో దేవతలు ద్విలోకాన్ని చేరుతున్నారు. ధరాం రజస్వభావేన పణయః ఏచ తాన్ అను. ఇక పణయా పణయా అంటే ఎవరు? మానవుడు. ఎందుకంటే పణయ మత్స్య జీవనం అన్నమాట. మానవుడు అంటే ఏమర్థం అంటే బేరంతో బతికేవాళ్ళు అన్నమాట. ఇచ్చి పుచ్చుకోవడం బతికేవాడని మనములు అన్నారు. అంతే కదా ప్రతిదానికి ఒకటి దాన్ని ఏంటి ఏమంటారు వినిమయం ఎక్స్చేంజ్ వినిమయం. ఆ ఎక్స్చేంజ్ అన్నమాట. ఒకటి ఇవ్వాలి ఒకటి ఇప్పుడు డబ్బులు వచ్చాయి కానీ ఊర్లో మా చిన్నప్పుడైతే ధాన్యం ఇచ్చి తీసుకునేవాళ్ళు.

వడ్లు దొన్నలు ఉంటాయి కదా అవి ఇచ్చి నూనె, పసుపు, కారం ఇవ్వడం తీసుకోవడం. ఆ అదే కదా మొత్తం అదే ఇవ్వడం తీసుకోవడం. వడ్లు ఉంటాయి వడ్లు ఇస్తారు నూనె వాళ్ళ షాపుకి వస్తారు వడ్లు ఇస్తారు వాళ్ళ కాస్త నూనెలు, పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకొని పోతారు. అది పణ్యం అంటే ఎక్స్చేంజ్. మార్పు వినిమయం. ద్రవ్య వినిమయం అంటాం. అంటే వినిమయంతో బ్రతికే వాళ్ళం కాబట్టి మనకు పేరు పణ్య అన్నాం. పేరు పెట్టారు స్వామి. మంచి బిరుదు అన్నమాట అది జాగ్రత్తగా. ఈ రీతిలో వీళ్ళు. ధరం రజస్వభావేన పణయః ఏచె తానను మానవురే కాదు వారిని అనుసరించి ఉండే పశుపక్ష్యాదులు కూడా భూమి మీద ఉంటాయి. రావే నా వాటితో పాటు అంటే గోవులు ఇవన్నీ పశువులు ఉన్నాయి పశువులు పశువులు మృగాలు ఇవి కూడా రజ స్వభావ భూమి ఉంటాయి. తార్తీయేన స్వభావేన మూడవ దాని పేరు. పలకడం ఎందుకని మూడవ గుణము అన్నాడు. ఎందుకంటే నాస్త్రీయదం కిర్తీయ శాస్త్రం కదా. ఆస్త్రీయదాన్ని పలకకూడదు అని శాస్త్రం. ఇక ఆ తామహా ఎందుకనాలని తార్తీయేన మూడవ స్వభావంతో భగవన్నాభిమాశ్రితాః. పరమాత్మ యొక్క నాభిని ఆశ్రయించారు అంటే ఖం అన్నమాట. కదా యస్య నాభి వియత అన్నాం కదా అంటే ఆకాశంలో ఇవన్నీ అంతరిక్షంలో ఉంటాయి. ఉభయోరంతరం వ్యోమ ఏ రుద్ర పార్షదాంగణాః భూ స్వతః అవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్గోహ ఉభయోరంతరం వ్యోమ ఈ భూమికి ఆ ఆకాశానికి మధ్య ఉన్న భాగాన్ని అంతరిక్షం అంటాం వ్యోమ అంటాం అక్కడ ఎవరు ఉంటారంటే రుద్ర పార్షదులు అంటే భూత ప్రేత పిశాచాదులు అక్కడ ఉంటాయి. అవి అనుకున్నాడు భూస్వతః అవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వః యస్తు ఉన్ముఖత్వాత వర్ణానాం ముఖ్యో భూత్ బ్రాహ్మణః గురుః. ఇందులో బ్రహ్మ పురుషస్య ముఖతః అవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వః ఒక చమత్కారాన్ని చెప్తున్నాడు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్యాగం శూద్రో అది ఆయతం ఉంది కదా, మనం ఏమంటున్నామంటే ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, భూవుల నుండి వైశ్యులు, పాదముల నుండి

పుట్టారు అంటున్నాం అది కాదయ్యా అంటాడు ఈయన అర్థం. అక్కడి నుంచి పుట్టడం కాదు ముఖము యొక్క వ్యాపారం ప్రధానంగా గలవాళ్ళు బ్రాహ్మణులు. అంటే అధ్యయనము అధ్యాపనము. ముఖతః అస్య కర్మ. అంటే పంతులు మన బాధ్యతలందరు మనల్ని ఏమంటారంటే పంతులు భక్తులు అంటారు అంటే పాఠం చెప్పేవాళ్ళు చదువు చెప్పేవాళ్ళు చదువుకునేవాళ్ళు ఆ అంతే తప్పేముంది ఏం బాధలేదు. ఎవరైతే ముఖం యొక్క పని చేస్తారో, ఎవరు పాఠం చెప్పుతారో, ఎవరు పాఠం చదువుతారో అధ్యయన ప్రధానముగా కలవారు. ముఖ వ్యాపారం కలవారు. అందుకే వారు ముఖము నుండి వచ్చిన వారు అంటే ముఖము నుండి బ్రతికేవారు అని అర్థం. అక్కడికి పుట్టడం కాదు. వీరి వ్యాపారం ముఖం. పౌనుల వ్యాపారం ముఖము పాఠం చెప్పేవాళ్ళు పాఠం చదివేవాళ్ళు. అధ్యయన అధ్యాపనాదులు కాబట్టి మనకు అన్నిటి ప్రధానమైనది ఏది? ముఖ్యమే. కదా అందుకే వీళ్ళని ఏమంటారు బ్రాహ్మణులు ఏమంటారు ముఖ్యము అంటారు. చదువు చెప్పేవాళ్ళు ముఖ్యులు కదా బాబు అని అర్థం. అది తెలియక బ్రాహ్మణాధిక్యం బ్రాహ్మణాధిక్యం ఓ అని మొత్తుకొని వస్తున్నారు ఏం చెప్తున్నారు మరి. అర్థం ఏంటంటే జ్ఞానం అంతా రావాలంటే దేనితో రావాలి. గురువుతోటే రావాలి. చెప్తేనే జ్ఞానం రావాలి. మనం చదవాలి, పక్కవానికి చెప్పాలి. ఈ రెండు కర్మలు చేసే వాళ్ళ పేరు బ్రాహ్మణులు అన్నారు. అదే ప్రధానం కాబట్టి బ్రాహ్మణః ముఖః. వీరి వీరికి ముఖ్యమైన పని. వీరిని ముఖ్యులై అంటున్నాడు. ముఖతో అవర్తత బ్రహ్మ. స్పష్టంగా చెప్తున్నాడు బ్రహ్మ ముఖతః అవర్తత. బ్రాహ్మణుడు ముఖముతోటే బతుకుతాడు వృత్తి అవర్తత. బ్రతుకుతాడు. అతని యొక్క వృత్తి, అతని జీవనం ఏమిటి అంటే ముఖమే. చదువుట, చెప్పుట. కాబట్టి యస్తు ఉన్ముఖత్వాతు వర్ణానాం ముఖ్యోభూత్. ముఖము నుంచి వచ్చినది కాబట్టే ముఖముతో బతికేవాళ్ళే కాబట్టి. తక్కిన అన్ని వర్ణములకు చెప్పేవాడు వీడే కాబట్టి ఈ బ్రాహ్మణుడిని ముక్షురు అన్న కారణం అది. ముఖ్యోభూతు బ్రాహ్మణః అతనే గురుహు. అతనే గురువు అయ్యాడు బ్రాహ్మణుడు గురువు ఎందుకయ్యాడు పాడని చెప్పేవాడు.

చదివించేవాడు జ్ఞానాన్ని బోధించేవాడు గురువు ఇతను ముఖ్యుడు. బాహుభ్యః అవర్తత క్షత్రం. క్షత్రులు అనువృతః ఇక్కడ క్షత్రువుడు ఏం చేయాలి అందరినీ పాలించాలి దుష్టులను శిక్షించాలి శిష్టులను రక్షించాలి వాళ్లకు వచ్చే ఆపదను తొలగించాలి దానికి ఏం కావాలి ఏం బలం కావాలి? బాహు బలం కాదు. బాహువులతో బతికేవారు కాబట్టి క్షత్రియులు వాళ్ళు బాహువుల నుంచి వచ్చారు అనుకుంటున్నాను. రావడం కాదు బాహువుల నుంచి బతుకుతారు వాళ్ళు. బాహు బలంతో రక్షణ వ్యాపారం చేస్తూ వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు. బాహుభ్యః అవర్తతక్షత్రం తదనువృతః ఏ యో జాతః త్రాయతే వర్ణాన్ పౌరుషః కంటకక్షతః కంటకం అంటే ఆపద. కంటక క్షతాత్ ఆపద నుండి కలిగిన గాయము నుండి ఎవడు కాపాడుతాడో క్షతాత్ త్రాయత ఇతి క్షత్రియః దానికి ఉత్పత్తి. క్షత్రియుడు అంటే క్షతాత్కిర త్రాయత ఇత్యుదగ్రహ క్షత్ర చెప్పాడు కాళిదాసు మమ్మల్ని ఎక్కువ చెప్తారు మనకు. క్షతాత్కిర త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దః అని ఉత్తర్వి చెప్తారు. క్షతము నుండి కాపాడేవాడు క్షత్రియుడు. గాయము నుండి బాధ నుండి కాపాడేవాడు. మనకు బాగా ఎప్పుడు ఆపద రావాలి కదా. ఆపద కలిగినటువంటి బాధను తన భుజవలముతో కాపాడుదుడు కాబట్టి వాళ్ళ వృత్తి బాహువులు బాహుభ్యః అవర్తతః. విశ్వవత్తంత తస్య ఉరువో లోకవృత్తి కరీహి విభుహు ఇంకొకడు ఏమిటి వైశ్యులు ఎక్కడి నుంచి వచ్చారు ఊ నుంచి వచ్చారు. చమత్కారం ఏమిటంటే పరమాత్మ యొక్క ఊరూలు ఉన్నాయే ఇవి ధాన్యమునకు ధనమునకు మూలస్థానం కదా ఊరూలు. అన్ని లోకములు మనం చెప్పుకుంటాం అతల వితల సుతల తలాతల రసాతలం అని చెప్తాం చూడండి. ఈ పరమాత్మ యొక్క ఊరువులే అన్ని రకముల వ్రీహులు ధాన్యులకు మూలం. వాటితో బ్రతికేవారు అంటే ఇచ్చి పుచ్చుకోవడంతో బ్రతికేవారు కాబట్టి వినిమయం వ్యాపారం అంటాం కదా. వినిమయం చేస్తాం చూడండి అందువల్ల వాళ్ళను వైశ్యులు అంటాం. విషహ అంటే ప్రతి చోట ప్రవేశిస్తారు.

వైశ్యులు ప్రవేశించలేని చోటు లేదు. అంటే బిజినెస్ వాడు ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రాకూడదు, మనం పొడపాట్లు అన్నింటికీ కనబడే అహిమాలయం అక్కడ వచ్చేస్తాడు. అవును రేయ్ వాడు పని వ్యాపారం అది చేస్తాడు. సరే ఆ సర్వత్ర విచతి ప్రతి చోటు ప్రవేశిస్తాడు. అయ్యో ఫలానా ఉంటే బాగుండేదే. ముట్టపడుతున్నాడు కదా అడ్వైన్మెంట్ చూస్తాడు ఎక్కడో ఉంటే ఆ ఇక్కడ మారుతి ఏముంది ఏదో షోరూం ఇక్కడ ఉందా అంటే ఆ ఉంది అంటాడు. తకే నీళ్లు కూడా కానీ మాదిరి చూడడానికి దొరుకుతుంది వాడు చెప్తాడు. అంటే ఏంటంటే ప్రవేశిస్తారు. అంటే ప్రాణులకు ఏది అవసరమో దాన్ని వినిమయం చేయటానికి ప్రవేశిస్తారు. అందువల్ల దానికి పిక్క బలం గట్టిగా ఉండాలి కదా. ప్రధానం అదే. అందులో వారు పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఊరు నుంచి పుట్టారు వైశ్యులు అని. పద్వ్యాం భగవతః జజ్ఞే సుశ్రూషా ధర్మ సిద్ధయే. ఈ తక్కిన ముగ్గురు వారి వారి పనులు సక్రమంగా చేయాలి అంటే వారికి కావలసిన అన్ని రకముల సౌకర్యములను అందించగలవారు ఉండాలి. అంటే వారు అందిస్తేనే ఈ తక్కిన ముగ్గురు తమ డ్యూటీ తాము సక్రమంగా చేసుకుంటారు. అందువల్ల ధర్మాన్ని వాస్తవంగా కాపాడుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే శూద్రులే అన్నారు. అందుకే వాళ్ళు పుట్టింది ఎక్కడి నుంచి అంటే పాదముల నుంచి. పాదములు అంటే ఏమిటి? గమననాగమన వ్యాపారము తోటే శృష్టుడు చేయాలి కదా. సేవించాలంటే వెళ్ళాలి, రావాలి, తేవాలి, పోవాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి కాబట్టి ఇదంతా గమనమే కాబట్టి పాద బలము ఎక్కువ ఉన్న వాళ్లే ఆచరించాలి కాబట్టి శూద్రులు. పాదముల నుంచి పుట్టారు అంటే పాదముల వ్యాపారం చేసేవారు. తక్కిన మూడు వర్ణముల యొక్క ధర్మ సిద్ధికి కావలసిన సేవ చేసేది వీరు కాబట్టి వారిని శూద్రః తత్యాం జాతపురా శూద్రః యదువృత్యా తుష్యతే హరిహి. కదా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కంటే పరమాత్మ దేనితోటి సేవ తోటి కదా శిశువుడి తోటి సేవ తోటి స్వామి సంతోషిస్తారు కాబట్టి శూద్ర వృత్తి తోటే పరమాత్మ తొందరగా సంతోషిస్తాడు. తక్కిన వాడు పరమాత్మ సంతోషించాలంటే ఆయన ఆ వాసవాడు ఆయన. యజ్ఞములు, యాగములు, అధ్యయనము, అధ్యాపనము, దానము, ధర్మము, ఓ తపస్సు, తీర్థయాత్రలు ఇవాళకి ఏం అవసరం లేదు ఒక్కదారే అయిపోయింది.

అందుకే మనకు భాగవతం చోరే అని విష్ణుపురాణ చోరే చెప్తాడు మనకు. దాస భగవానుడు చేతులు పైకి ఇచ్చి శూద్ర సాధుహు శూద్ర సాధుహు శూద్ర సాధుహు అని చేతులు పైకెత్తి మరి ప్రకటిస్తాడు. అందరికంటే ఉత్తముడు శూద్రుడే శూద్రుడే శూద్రుడే. తర్వాత రెండోది స్త్రీ సాధ్వి. స్త్రీయే ఉత్తమురాలు, స్త్రీయే ఉత్తమురాలు, స్త్రీయే ఉత్తమురాలు మూడు ఉన్నాయి. శూద్ర సాధ్వుహు. శ్రీ సాధువు తర్వాత కలి సాధువు కలి సాధువు కలియుగమే ఉత్తమము కలియుగమే ఉత్తమము కలియుగమే ఉత్తమము ఇలా మూడు ఆయన వ్యాసుడు చేతులెత్తి మరి చాటిస్తాడు ఎందుకయ్యా అంటే యమనేయమాది శ్రమలేవీ లేకుండా అనాయాసముగా సేవతో ముక్తి పొందగలవాడు ఒక శూద్రుడే. ఇందులో వాడే అందరికంటే ఉత్తముడు. అలాగే యజ్ఞములు, తపస్సు, ధర్మాచరణ వీటితో వేటితో పని లేకుండా రక్త సేవ తోటి తరించేటువంటి ఉత్తమురాలు స్త్రీ కాబట్టి ఆమె గొప్పది. కలి ఎందుకు సాధువయ్యా అంటే స్మరణ తోటే మోచం అవుతారు కాబట్టి కలి సాధువ. శూద్ర సాధుహు, స్త్రీ సాధ్వి, కలిస్సాధుహు. యాధుడు మళ్ళీ బయటికి వచ్చి ఆరు బయటకు వచ్చేసి ఒక్కసారి ఉద్గొట్టిస్తాడు అన్నమాట. అంటే జాగ్రత్తగా నేర్చుకోండిరా బాబు, మేము తక్కువ వాళ్ళం అనుకోకండి, అందరికంటే మీరే గొప్పవాళ్ళు, మీ ద్వారానే సులభంగా మోక్షాన్ని పొందే అవకాశం తక్కేం లభిస్తుంది స్వామి చెప్తారు. అది చమత్స్కారం. కాబట్టి సుశ్రుహ తోటి, సేవ తోటి తరించే మార్గం, పరమాత్మ ఆనందించే విధానం మనకు ఉంది కాబట్టి ఏతే వర్ణాః స్వధర్మేన యజంతి స్వగురుం హరిం. ఇలా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి నాలుగు వర్ణములు తమ తమ ధర్మములతో తమకు అధిపతి అయినటువంటి గురువైనటువంటి పరమాత్మను ఆరాధిస్తారు, పూజిస్తారు. శ్రద్ధయా ఆత్మ విశుద్ధ్యర్థం యజాతాః సహవృత్తిభి ఎలా చేయాలి ఎలా చేస్తారు అంటే శ్రద్ధయా.

పరమాత్మ యొక్క ఆరాధన అశ్రద్ధయా కాదు శ్రద్ధయా. శ్రద్ధ ఎందుకు చేశారంటే ఆత్మ విశుద్ధ్యర్థం వికారము పొందేటువంటి మనస్సు వికారము పొందకుండా పరిశుద్ధిని పొందటానికి శ్రద్ధతో ఈ నాలుగు వర్ణములు పరమాత్మను ఆరాధిస్తాయి. యజ్ఞాతాస్తః వృత్తివి ఎందుకంటే ఇవన్నీ వారితోటే పుట్టాయి కదా. అన్ని వృత్తులతోటి ఆయా వృత్తులతో పుట్టారు. తమ తమ వృత్తులతో పుట్టారు కాబట్టి తమ తమ వృత్తులతో పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను ఆరాధించి శుద్ధిని పొందుతారు సహవృత్తిభి ఏతత్ క్షత్తః భగవతః దైవ కర్మ ఆత్మ రూపిణః నాయనా శరీర ఇంద్రియ విషయం అని చెప్పాం కదా భోక్తృ భోగ్యం భోక్తాన్నమే ఈ మూడు రకాల రూపంలో ఇది నాయనా పరమాత్మ యొక్క విశ్వరూపము. అంటే సృష్టి యొక్క విధానము. ఏతత్ క్షత్తః క్షత్తః అంటే విదురుడు అన్నమాట. భగవతః దైవ కర్మాత్మ రూపిణః క శ్రద్ధాత్ ఉపాకర్తుం యోగమాయా బలోదయం. పరమాత్మ యొక్క ఇంతటి అద్వితీయమైనటువంటి యోగమాయా బలమును కహా శ్రద్ధద్యాత్. ఎవడు తెలియగలడు, ఎవడు అసలు నమ్మగలడు. నమ్మ అబ్బా ఇంత చేస్తాడా అంటాం మనకేం తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ఇలా జరుగుతున్నది అన్నదాన్ని చెప్తేనే ఇంత జరుగుతుందా? అంటే జరిగిన దాన్నే జరుగుతున్నట్టు నమ్మటానికి కూడా అందుబాటులో లేదు. అంటే ఊహకు అందదు. అన్నిటికీ దూరముగా ఉంటుంది దీన్ని భగవంతుని బలాన్ని ఎవరయ్యా మనకు. విశ్వసించేది ఎవరు తెలుసుకునేది ఎవరు ఆలోచించగలిగేది అధాపి కీర్తయామి అంగా యధామతి యథాశ్రుతం. గమనించారా? ఇంత వివరించి అతని యోగమాయా బలాన్ని సంపూర్ణంగా ఎవడయ్యా చెప్పగలవాడు? నేను కూడా విన్నంత చెప్తున్నాను. విన్న దానిలో గుర్తున్నంత చెప్తున్నాను. యథామతి ఎందుకంటే వినదంతా ఎవరో చెప్పగలరా అండి? ఎందుకంటే మనం విన్నామంటేనే మన పరమాత్ముడు రెండు చెవులు ఇచ్చాడట. ఎందుకంటే ఒకటే వినడానికి ఇంకోటి.

పంపించడానికి. కదా ఈ చెవు నుంచి వస్తే ఈ చెవు నుంచి పోతుంది. అంతా ఇక్కడ ఉండాలి ఉంటే ఎందుకు ఉంటాం మనం? గొడి అయి ఉంటాం. అందువల్ల యథా తృతం యథా మతి. విన్నంత విన్న దానిలో గుర్తున్నంత. అంటే నా బుద్ధికి ఎంత అర్థమైందో ఎంత నా బుద్ధికి స్మృతిలో స్మృతి రూపంలో ఉంటుందో దాన్ని చెప్పగలను కానీ సంపూర్ణంగా పరమాత్మ యొక్క యోగ మాయా బల విధానాన్ని వివరించలేను. కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరం అన్యాభిధాసతీం ఎవరయ్యా పని చేసేది పరమాత్మ యొక్క స్వరూపాన్ని పరమాత్మ యొక్క కీర్తిని. ఇందులో స్వాం సత్కర్తుం గిరం అన్యాభిధాసతిం మరి చేతగానప్పుడు చెప్పలేనప్పుడు ఈ సగం చెప్పడం ఎందుకు? విన్నంతే అంటున్నావ్, విన్న దానిలో గుర్తున్నంతే అంటున్నావ్. మరి సగం చెప్పడం కంటే మారడం మంచిది కదా పిచ్చివాడా. సగం చెప్పటము నీ కోసము వాళ్ళ కోసము కాదు. నా నాలుక ఆకాసేపన్నా చెడ్డ జారిపోకుండా ఆపటానికి అంటుంది. గిరం స్వాం గిరం అంటే నా వాక్కును. అన్యాభిశాసతిం వేరే విషయాలను మాట్లాడుతూ ఉండేటువంటి ఈ నాలుకను స్వాం కీర్తిం సతః సతః కర్తుం కాస్త మంచి పని చేయటానికి. అంటే భగవంతుని యొక్క లీలా వినోదాలు మాయలు వర్ణిస్తున్నంత సేపే నాలుగు కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడుతుంది అది మానేశామనుకో ఇక తెలుసు కదా ఎవడు ఎంత సంపాదిస్తున్నాడు ఎవడు ఎంత పోస్తున్నాడు ఎవడు ఎవరు బాధ పెడుతున్నాడు ఎవడు అక్రమాలు చేస్తున్నాడు మనం మనం ఒక్కళ్ళం మంచి వాళ్ళం. తక్కిన వాళ్ళంతా అక్రమాలు చేసేవాళ్ళే కదా. మన స్వభావం ఇది. కాబట్టి ఆ పని చేయకూడదు అంటే నాలిక్కకి ఈ పని చెప్పాలి. మనకున్నటువంటి నాలిక్క అసలు మంచి కీర్తిని ఇప్పిద్దామని చెడ్డ పని నుంచి తప్పిద్దామని విన్న దానిలో గుర్తున్నది నీకు చెప్తున్నాను. కాడా? ఇలాంటి వాక్యాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏం వస్తుంది పరమాత్మ నామాన్ని సంకీర్తిస్తే? ఏం వస్తుంది కదా చెప్తే అంటే కాస్త చెడు పని చేయడం ఆగుతుంది మోఠంగా దేవుడు ఎరుగు. మోఠంగా దానే రాకపోని మనం కాసేపైనా

తామసి రాజసి ప్రభుత్వం అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. చిన్న చిన్న మాటలు అన్నమాట. ఇవి మన మనసులో పట్టుకుంటే అసలు నోరును జాగ్రత్తగా కంట్రోల్ లో ఉంచుకుంటాం వేరే ఏం లేదు. కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరం అన్యాభిధ అసతిం ఇతరమైన వాటిని చెప్పటంతో దుష్టమైన గిరం వాక్కును సత్కర్తుం సన్మానించడానికి మన వాక్కును మనం సన్మానించడానికి ఈ మాట చెప్తున్నాను. లేదంటే అన్యాభ్యాసతి వేరే మాటలు చెప్పేది అసత్తు అవుతున్నది. అసత్తును సత్తు చేయటాని కోసం సత్తుగా మంచిదానిగా చేయటం కోసం సన్మానం చేయటం కోసం నా వాక్కును నేను సన్మానం చేసుకుంటున్నానయ్యా అంటున్నాడు. ఎప్పుడవుతుంది సన్మానం? వాడు ముచ్చట చెప్తేనే అవుతుంది. భగవంతుని కథ. భగవంతుని గుణములు, భగవంతుని ప్రవృత్తి వీటిని చెప్పినప్పుడే కీర్తిం హరేహే స్వాం సత్కర్తుం గిరం అన్యాభిదాసతీం ఏకాంత లాభం వచసా వచసోను పుంసాం సుశ్లోక మౌళేహే గుణవాదమాపుహు. సరే స్పష్టంగా చెప్తున్నాడు. ప్రపంచంలో పుంసాం అంటే మానవులకు మానవుల యొక్క వచత వాక్కునకు. మానవుల వాక్కునకు ఏకాంత లాభం ఒకే ఒక లాభము ఏదయ్యా అంటే సుశ్లోక మౌళేహే గుణవాదమాహుహు పరమాత్మ యొక్క గుణానుసంధానమే. పరమాత్మ యొక్క గుణానుసంధానమే మన వాక్కునకు అసలైన నిజమైన లాభం. మనం ఆ పని తప్ప వేరే పని చేస్తుంటాం. మనం న్యాయంగా నష్టపోతున్నాము అన్నమాట. ఏకాంత లాభంబు సోను పుంసాం సుశ్లోక మౌళీహ గుణవాదమభుహు శృతేశ్చ విద్వద్భిహి ఉపాకృతాయాం కథాసుధాయాం ఉపసంప్రయోగం. అలాగే మన చెవులకు కూడా ఏమిటి లాభమయ్యా? శృతే అంటే చెవులకు, శ్రవణములకు. విడిగేంటి విద్వద్భిహి ఉపస్కృతాయాం కథాసుతాయాం అందరూ కాదు. విద్వద్భిహి పండితులు చెప్పేటువంటి కథాసుధను గ్రోలుట చెవులకు లాభం. ప్రక్ష చెప్తున్నారు. విద్వాంసుల చేత వ్యాఖ్యానము వివరించబడే పరమాత్మ యొక్క కథామృతాన్ని గ్రోలుట చెవులకు లాభం.

పరమాత్మ యొక్క గుణములను పలుకుట నోటికి లాభం. అందుకే నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు అంటున్నాడు మా మైత్రీయుడు కుదురునితోటి. శృతేశ విద్వద్మి. ఉపస్కృతాయాం కథా సుధాయాం ఉపసంప్రయోగం ఆత్మనః అవచితో వత్స మహిమా కవినా ఆదినా సంవత్సర సహస్రాంతే ధీయ యోగ విపక్వయా అంటే ఇలా అండములో అంటే బ్రహ్మాండములో ఆవిర్భవించినటువంటి ఆ బ్రహ్మ ఎంతో కాలము అక్కడ ఉన్నటువంటి నీటిలోనే ఉండి ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నాడు. ఏమని మనం తెలుసుకోలేము. అంతే కదండీ పరిజ్ఞానం. ఆత్మన అవసితః వత్స మహిమా కవిన ఆదిన సంవత్సర సహస్రాంతే. యా యోగ విపక్వయ అంటే భగవంతుడు మనకు తెలియబడే విషయం తెలుసుకోవడానికి ఎంతో కాలము యోగముతో బుద్ధిని బాగా పరిపక్వం చేస్తే కానీ ఇది మన బుద్ధికి అందదురా బాబోయ్ అని అప్పుడు తెలుసుకుంటామట. అలాంటి బ్రహ్మకు ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలు పట్టింది. అతః భగవతో మాయ మాయి నామపి మోహిని. అందుకే పరమాత్మ యొక్క మాయ. ప్రపంచంలో ఎవరు మహా మాయావులుగా పేర్కొనబడతారో వారిని కూడా మోహింపజేస్తుంది. మాయినామపి మోహిని యత్వయం చాత్మవర్త్మాత్మ న వేద కిముత అపరే. స్వయముగా ఆత్మ వర్త్మ ఆత్మ అంటే తాను తన స్వరూపాన్ని మనందరికీ చెప్పడానికి మనందరి స్వరూపాన్ని సృష్టించడానికి ఏర్పడిన బ్రహ్మకే మహిమ అర్థం కాలేదంటే తక్కిన వాళ్ళు ఏం తెలుసుకుంటారు తన రూపం ఏది? పరమాత్మే బ్రహ్మ. ఎవరం? మనందరి ప్రతినిధిగా. అంటే ఏంటంటే మనకు ప్రతినిధి అయిన పాపం వల్ల పరమాత్మ తత్వం లేకుండా అయిపోయింది. ప్రపంచానికి ప్రతినిధి అంటే ఏం తెలియని వాడు అని అర్థం అవునా? అది పరమాత్మకు కూడా ఏ మాత్రం వినిహాయింపు లేదు. అందుకే ఆత్మ వర్త్మ ఆత్మ.

తన మార్గమును వ్యాపింపచేసేవాడైన విరాట్ పురుషుడుగా మనం పేర్కొన్నటువంటి సృష్టికమైనటువంటి బ్రహ్మకు కూడా పరమాత్మ మహిమ తెలియరానిదని వెయ్యి సంవత్సరాలకు యోగముతో తెలుసుకున్నాడు. కిముతాపరే ఇక మిగతా వారి గురించి ఏం చెప్పమంటారు? యతో అప్రాప్య న్యవర్తంత వాచస్య మనసాసః జ్ఞాపకం వచ్చిందా? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః ఇది భాగవం అంటే వేదార్ధ పరిక్రియ చెప్పుకున్నాం కదా అందుకే యతో అప్రాప్య నివర్తంత వాచస్య మనసా సహ అదే మంత్రాన్ని కొద్దిగా ఈ యతో వాచో బదులు అప్రాప్య పెట్టాడు అక్కడ నివర్తంత చివరికి మంత్రాన్ని పెట్టాడు. మన మనసా సా సమానం. అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః. ఎక్కడి దాకా వాక్కులు మనస్సు కూడా వెళ్లి అందలేక పొందలేక మళ్ళీ వెనక్కు తిరిగి వస్తాయో. అందులో అహం అన్యే ఇమే దేవా అంటే బ్రహ్మ ఋషులు ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా ఎక్కడిదాకా వెళ్లి తెలియక వెనక్కు మళ్ళీ వస్తారో తస్మై భగవతే నమః అలాంటి పరమాత్మకు నమస్కారం అంటే ఋషుడు, యోగులు, మునులు సాక్షాత్తు వేదములన్నీ మనకు ఇందులో వస్తాయి. దశమ స్కంధంలో 87, 86 అధ్యాయంలో శృతిగీతలు ఉన్నాయి. శృతి గీతలు అంటాం. అంటే వేదములే పురుషాకారాన్ని ధరించి పరమాత్మను స్తోత్రం చేస్తాయి. వేదములకు కానీ వేదజ్ఞులకు కానీ దేవతలకు కానీ వారి వారి వాక్కులకు మనస్సు కూడా అందనంతటి అపారమైన ప్రభావము కల ఆ పరమాత్మకు నమస్కారము అంటున్నాడు. ఇట్లా ఇప్పుడు షష్టోచ్చాయః అని చెప్పినాం. ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయన సుతో భూతః స్వీణయన్నివ భారత్య విదురః ప్రత్యభాషతః. ఇదంతా విని అంటే మైత్రేయుని వాక్యాన్ని విన్నటువంటి ద్వైపాయన సుత్రుడు ఎవరు విదురుడు? వ్యాసపుత్రుడు కదా అలాంటి విదురుడు ప్రేణ్యేనివ భారత్య విదురః తమ వాక్కుతో గురువుగా విని సంతోషింపచేస్తున్నట్టు అది మంచి పని. విని విన్న దానిలో సందేహం కరిగినప్పుడు తన సందేహాన్ని ప్రకటించేటువంటి విధానం కూడా గురువుగారి మనస్సు సంతోషించేలా అడిగారు.

అదే ఇవన్నీ అయ్యేవా పోయేవా అండి అన్నీ ఏవో ఏవో చెప్తున్నారు లేదు పోనీ కల్పనలు ఇది ఏం బాగోదు ఎలా అయితుందండి అన్నాడు అనుకోండి ఏం చెప్తాడు వాడు ఇంకా ఇంకేం వింటాం అందువల్ల ప్రేణయన్నివా గురువుగారి మనస్సుకు అంటే వీడు బాగా జాగ్రత్తగా విన్నాడు శ్రద్ధగా విన్నాడు విషయం అర్థమైంది అందుకే సందేహం అవుతున్నాయి అవి మనం చెప్పుదాం అన్న భావం రావాలి. అందుకే పీడయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషతః విదురుడు అడుగుతున్నాడు. బ్రహ్మన్ కథం భగవతః చిన్మాత్రస్య అవికారిణః లీలయాచాపి యుజ్జేరన్ నిర్గుణస్య గుణాస్త్రియాః అంతా విన్నాడు. పరమాత్మ సృష్టించాడు అన్నారు. ప్రకృతిలో ప్రవేశించాడు మహాతత్వం, అహంకారతత్వం ఏదో తన్మాత్రలు, పంచభూతాలు, పంచజ్ఞానింద్యాలు, పంచకర్మింద్యాలు. మరి అందరూ ప్రవేశించాడు ఇవన్నీ గోల గోల చేస్తున్నారు బానే ఉందండి. దీనికంతా సృష్టి అంటున్నారు. సృష్టి పరమాత్మ ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పారు మీరు? అయ్యా లీలనండి, క్రీడనండి అన్నారు. ఏదో ఆట అన్నారు. అంటే అది కూడా కుదరదు అంటాడు. ఎందుకు కుదరదు అంటే ఆట అంటే ఆడుకోవాలనే కోరిక ఉన్నవాడే ఆడాలి. ఆడవల్ల వానికి కొంచెం వినోదం కలుగుతుంది. మరి ఆడకుంటే ఏం కలుగుతుంది? ఆడవల్ల వినోదం కలుగుతుంది అంటే ఆడక ముందు వినోదం లేనట్టే కదా. మనస్సును విరోధింప చేయడానికి ఆడుతున్నాం అన్నాం. అంటే మనస్సు విరోధించకాకో, బాధో, కష్టో, ఉష్ణీభవమో, అసంతోషమో ఉంటే దాన్ని పొగడడానికి ఆడుతారు. దానికి విరువు ఉన్నాయా? ఏదైనా ఒక ప్రయోజనం ఆశించి ఆడుతారు అంటే ఆయనకి అది కావాలనా? అవాప్త సమస్త కాముడు అన్నారు కదా. అతను పొందవలసింది లేదు, పొందనిది లేదు. అతను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు, ఆనందు అన్నారు, ఆనంద సులపుడు అన్నారు. అతనే సంతోషం అన్నారు, అతనే జ్ఞానం అన్నారు, అతనే సత్యం అన్నారు. అతనికి ఏది అవసరం లేదు అన్నారు. అయినప్పుడు లీల కోసం కూడా సృష్టించుట కుదరదు. ఎందుకంటే విరోధం అతనికి లేదా? అతనికి ఆనందం లేదా? ఎందుకంటే అతని సృష్టి అంతా సగుణం. అతను ఏమో నిర్గుణుడు.

కళ ఉత్పద్యంతే నిర్గుణస్య గుణాక్రియాః గుణములు లేని వారికి గుణములు గల సృష్టి ఎలా జరుగుతుంది? అసలు స్వామి ఎందుకు సృష్టి చేయాలి? అందుకే చెప్తున్నాడు చిన్మాత్రస్య అవికారిణః చిన్మాత్రం అంటే కేవలం జ్ఞాన స్వరూపు. రెండోది అవికారి అతనికి ఏ వికారం లేదు. సంతోషం అంటే ఒక వికారమే. దుఃఖం అంటే ఒక వికారమే. ఏ వికారము లేని పరమాత్మ సంతోషం చేశాడా? అంటే మనకు వికారం వచ్చినట్టే కదా. పోనీ విచారం కోసం చేశాడా? అది వికారం అవుతుంది. ప్రయోజన కోసమా? ప్రయోజనం లేదా? కాబట్టి లీలయాచాపియుజ్జేదన్ నిర్గుణస్యక గుణాః క్రియాః. ఇలాతో అనుకున్న గుణరహితుడైనటువంటి పరమాత్మకు గుణ సహితమైన క్రియలు ఎలా కుదురుతాయి. అలాగే క్రీడావాం ఉద్యమః అర్భస్య కామః తిక్రీశయా అన్యతః చెప్తున్నాడు. క్రీడ అంటే ఆట ఎవరు చేస్తారు? పిల్లలు ఆడుకుంటారు, అర్భకులు. దేని వల్ల? వాళ్లకు కామః అంటే కోరిక. ఇది మేము ఆడాలి. రెండోది చిక్రీడ. ఆడాలనేటువంటి కోరిక ఒకటి ఉండాలి. ఈ ఆట వల్ల ఒక విజయం ఏదో ఫలం పొందాలనే కోరిక ఉండాలి. లేదా అన్యతః లేదా వినోదమైనా కావాలి. అయినప్పుడు స్వతంత్ర ఆత్మ తృప్తి చ కథం నివృత్తస్య సధాన్యతః పరమాత్మ ఆత్మ రము స్వత తృప్తుడు కదు పరమాత్మకు తృప్తి కలిగించడానికి ఇంకేదైనా పని చేయాలా అంటే అంతా అసంతృప్తి కాబట్టి ఏదో మనం మాట్లాడు చేసుకుంటున్నాం. అతను నిత్య తృప్తుడు నిరాశ్రయ అంటాం. అతనికి ఆధారము లేదు అతనికి అసంతృప్తి లేదు. సంతృప్తి లేని పరమాత్మ అన్ని క్రమల నుండి నివృత్తులైనటువంటి పరమాత్మ సదా అన్యతః నివృత్తః ఎప్పుడు ఇతరము కంటే వేరు విలక్షణుడు.

ప్రకృతి కంటే విలక్షణుడు, మహత్తు కంటే విలక్షణుడు, అహంకారం కంటే విలక్షణుడు. అన్నిటికంటే దూరంగా ఉన్నవాడు నిత్యము ఆనందపూర్ణుడు, నిత్య తృప్తుడు. ఇలాంటి పరమాత్మకు ఆడాలని కోరిక ఎందుకు ఉంటుంది? విరోధించాలనేటువంటి కోరిక ఎందుకు ఉంటుంది? అసరాక్షిత్ భగవాను విశ్వం గుణమయ్య ఆత్మమాయయ తవ సంస్థాపయేతదు భూయః ప్రత్యాపితాస్యతి. పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించారంటున్నాం అశ్రాక్షి. దాని తర్వాత భగవాను విశ్వం గుణమయ్య ఆత్మమాయయ్య. తన మాయ అంటే ప్రకృతి. తన సంకల్పం. అది ఎలాంటిది? అది గుణమై. తాను నిర్గుణుడు, ప్రకృతి గుణమై. గుణమై అయినటువంటి ప్రకృతితో సృష్టించాడు తప్ప తాను ప్రపంచాన్ని సృష్టించలేదు అంటున్నాం కదా. అంటే ఎవరు సృష్టించారు ఇప్పుడు? ప్రకృతి. ఇతను ప్రకృతి చేత సృష్టింపచేశాడు అన్నారు. మాయ జగత్తు అసృజిత అంటున్నాం కదా అంటే పరమాత్మ మాయతోటి జగత్తును సృష్టింపచేశాడు. మాయ గుణమై కాబట్టి గుణాలు పుట్టాయి. పరమాత్మ నిర్గుణుడు కాబట్టి ఇవి ఆయనకు అంటవు అని చెప్తున్నారు కదా మిధ్య చెప్పేది. అయినప్పుడు. తన సంస్థాయత భూయః ప్రత్యపి దాస్యతి ఆ మాయతోటే జగత్తును సృష్టింపచేస్తున్నారు మళ్ళీ మాయతోటే జగత్తును లయం చేస్తున్నారు. సృష్టి దానితోటే, సంహారం దానితోటే, లక్షణ కూడా దానితోటే అని చెప్తున్నారు. అభిధాస్యతి. దేశితః కాలతః యోసౌ అవస్థాతః స్వతః అన్యతః అవిరుప్తావబోధస్య సయుజ్యేత అజయా కథం. పరమాత్మ మాయతోటి గుణవత్తైన మాయతోటి పరమాత్మ జగత్తును సృష్టిస్తున్నాడు. గుణవత్తైనటువంటి మాయతోటే సంహరిస్తున్నాడు. గుణవత్తైనటువంటి మాయతోటే రక్షిస్తున్నాడు. అంటే పరమాత్మను మాయ ఆవేశించినదా? చెప్పాలి కదా మరి. మాయతో పరమాత్మ కూడుకొని ఉన్నాడా? పరమాత్మను కూడా మాయ ఆవేశిస్తే మరి దాన్ని ఎవరు పోగొట్టాలి?

ఇదే మనకు శ్రీ భాష్యంలో ఒకటి ఉంది. ఏంటంటారు దాన్ని? సప్తవిధ అనుపపత్తులు అని పూర్వ పక్షాన్ని ఖండిస్తారు భగవత్ రామానుజులు. ఏంటంటే బ్రహ్మే అవిద్య ఆవరించినప్పుడు జీవుడు అవుతాడు. అదేమిటంటే వేరే జీవుడు లేడు, వేరే ప్రపంచం లేదు. సర్వం కవిదం బ్రహ్మ అంతా పరమాత్మే. ఈ పరమాత్మను అవిద్య ఆవరించినప్పుడు జీవుడుగా భాసిస్తాడు. అవిద్య తొలగితే దేవుడు అవుతాడు. అంటే చీకటిని పోగొట్టేది దీపం కదా? చీకటిని పోగొట్టే దీపానికే చీకటి కమ్మితే ఆ చీకటిని దేనితో పోగొట్టాలి? అవిద్యను ఆ అవిద్యను తొలగించే పరమాత్మకే అవిద్య ఆవరిస్తే అది దేనితో పోవాలి? ఇది సిద్ధాంత వాదం అన్నమాట. అంటే అవిద్య ఆవరిస్తే పరమాత్మ అంటే పరమాత్మను అవిద్య ఆవరిస్తే ఇంక దిక్కు ఏముందండి ఎక్కడ ఉంది అది. స్వరూప హాని కదా అంటారు అదే రీతిలో. నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిత్య పరమాత్మను కూడా మరి గుణమయమైన ప్రకృతి ఆవేశించి, ఆవరించి సృష్టి దానితో చేస్తుంది అంటే అతనికి ప్రకృతి సంబంధం ఎలా ఉంటుంది అంటున్నాడు. రండి. దేశతః కారతః యోసౌ అవక్తాతః స్వతః అన్యతః అవిరుక్తావబోధాత్మా మనకు వికారం కలగడానికి ఇవన్నీ కారణాలండి. దేశము, కారము, అవస్థ, తాను, ఇతరుడు. అంటే మనము ఒక విషయాన్ని లేదా ఒక అనుభూతిని ఒక వికారం అనుకోండి. ఒక వికారం పొందాలంటే అన్ని వికారాలు ఒకచోట పొందాం. ఒక ప్రవేశం. దేవాలయానికి వెళ్ళామనుకోండి, అప్రయత్నంగా మనస్సు ప్రశాంతమైపోయి భక్తి భావం కలుగుతుంది. అదే ఏ సినిమా హాల్ కు పోయామనుకోండి, పరభక్తాదేశ్వరుడికి కూడా విరక్తి పూడుతుంది. దేని మీద? భక్తి మీద. కదా? అంటే కొన్ని స్వభావాలు కొన్ని వికారాలు దేశము నుంచి వస్తాయి, ప్రదేశం నుంచి. కొన్ని స్వభావాలు కాలము నుంచి వస్తాయి. ప్రాతఃకాలం పొద్దున్నే లేచాడు అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. అదే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చాడు అనుకోండి ఎండలో ఎలా ఉంటాడు వాడు? ఎండే ఇవ్వగా వీడే మండుతూ ఉంటాడు.

కాబట్టి దేశతః కాలతః అలాగే అవస్థాతః అంటే పిల్లవాడు ఉంటాడు అనుకోండి అంతా మంకు మొండి నానా చిక్కాకు కాస్త యువకుడు ఇంకో తీరు కాస్త వృద్ధుడు పరిపక్వ అని వస్తాడు వీడే. వ్యక్తి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలతో పని లేకుండా వాడున్న అవస్థ అంటే తలుపు నిండా తిన్నాడు అనుకోండి. ప్రశాంతంగా ఉంటాడు. బాగా ఆకలి ఉందనుకోండి ఒళ్ళు మండుతుంది. పాలు తాగుతున్నాడు అనుకోండి హాయిగా మాట్లాడతాడు. మద్యం తాగుతున్నాడు అనుకోండి చిరుబురులాడుతాడు. కదా దీన్ని అవస్థ అంటారు. అంటే మనము ప్రదేశాన్ని బట్టి, కాలమును బట్టి, మనం ఉండేటువంటి స్థితిని బట్టి, దేశతః, కాలతః, అవత్పాతః అలాగే స్వతః. మన స్వభావం ఒకటి వేరే ఉంటుంది కదా ఒకటి అలాగే అన్యతః మనం మంచిగానే ఉన్నాం ఇటు వెళ్ళాలా బుద్ధి లేదా అన్నాడు అనుకోండి ఆ ఏమంటావురా అంటాడు అయ్యా నమస్కారం అంటాడు అయ్యా బాగుంది మన మనస్సా వాడి మనస్సా వాడి నమస్కారం అంటే ఆశీర్వదిస్తమి, వాడు తిడితే మనం తిట్టిమి. ఇప్పుడు మనస్సు మనదైందా వాడిదైందా? అందుకే అంటాడు మనకు రామాయణంలో దశరథుడు శతాంతు ధర్మ నిత్యానం. కృత శోభి న సంశయః మనసుకు బిరుదు ఇచ్చాడు వాల్మీకి కృత శోభి దానికంటూ ఏమీ లేదు చేసిన దానితో శోభిస్తుంది. కృతేన శోభతే. అయ్యా నమస్కారం అండి, నేను బాగుంటున్నాను. సరే బుద్ధి లేదా? ఏమన్నా అంటావ్. అంటే ఎదుటి వాడి యాక్ట్ ను బట్టి రియాక్ట్ రియాక్ట్ అవుతుందన్నమాట. మరి మన మనస్సులో వాడు ఏమంటాం? ఎలాంటి మనస్సు అయినా ఎదుటి వాడి యొక్క వ్యవహారం మన మనస్సు మారుతుంది. ఇది అన్యత. స్వతః అన్యతః. సదరి కొంచెం భో మనకు ఉంటుంది. ఇది కూడా ఇతరుల యొక్క ప్రవర్తిని బట్టి మారుతుంది. ఇలా దేశతః, కాలతః, అవస్థాతః, స్వతః, అన్యతః. ఇలా ఐదు రకములుగా. విరుత్పావబోధాత్మ అంటే మనము ఈ ఐదింటితో మన జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. మన స్వరూపాన్ని మార్చుకుంటాం. కదు దేశం బట్టి మారుతుంది, కాలం బట్టి మారుతుంది, అవస్థను బట్టి మారుతుంది, స్వతహా మారుతుంది, ఇలా మారుతుంది. కానీ పరమాత్మ

అవిలుప్త అవిబోధాత్మ అతను ఇలాంటి వాటికి వేటికి అతని యొక్క జ్ఞానము అతని యొక్క స్వరూపము లోపించదు సంకోచించదు అని చెప్తున్నావు కదా అవిలుప్తావబోధాత్మ. సయుజ్జేత అజయా కథం అలాంటి పరమాత్మ మాయతో ఎలా కలిసి ఉంటాడంటే పరమాత్మ కూడా మాయలో పడితే మరి ఆ మాయను పోగొట్టేవాడు దిక్కేవాడు కదా మరి ఇలాంటి పరమాత్మ ఎలా మాయతో కలుస్తాడు యుజ్యతే కథం భగవానేక ఏవైచ సర్వక్షజ అవస్థితః అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిహి కుతః అయ్యా, మీరు ఇంకో మాట అన్నారు అంతఃప్రవిష్ట శాస్తా జనానాం. ఇది అడగాలి వింటే ప్రశ్న. ఏమంటాం అంతత సర్వం వ్యాప్య నారాయణ స్థితః పరమాత్మ లోపల వెలుపల అంతతా వ్యాపించి ఉన్నాడు. ప్రతి ప్రతి వాణిలోనూ పరమాత్మే, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. మన చేత చేయబడే ప్రతి పని పరమాత్మే చేయిస్తున్నాడు. మరి పరమాత్మే చేయిస్తే నరకం ఎవరికి రావాలి? పరమాత్మకు రావాలి. నాకు రావడం ఏమిటండీ? వాడు చేయించేవాడా? మనం నరకం పోయేవాళ్ళం మరి ఏమి శాస్త్రం అండి ఇది కదండీ? అముష్టి దుర్భంగత్వం కథం మనమెలా పాపులం అవుతున్నాం? చేయించేవాడు వాడైతే పాపలు మనమేమిటండీ? చేసేవాడు వాడైతే అజ్ఞానం మనకేమిటండీ? లేదంటారా? మనమన్నీ తప్పులు చేస్తున్నప్పుడు. మనలో ఉన్నటువంటి వాడికి కూడా ఈ పావఫలితం అంటొద్దు మరి. బురదలో కాలు పెట్టాడు, బురద వాడికి అంటాలి. వేరే మార్గం లేదు. జీవుడిలో పరమాత్మ ఉన్నాడంటే వీడు చేసేటువంటి ప్రతి తప్పు, ప్రతి ఒప్పు వీడికి పరమాత్మ కూడా అంటాడు. కాబట్టి మరి పరమాత్మకి దోషం లేదు అంటున్నారు. పరమాత్మకి ఎలాంటి దోషములు లేవు అంటున్నారు. పరమాత్మకి ఏ పాపములు లేవు అంటున్నారు. మళ్ళీ అన్నీ ఆయనే చేయిస్తున్నారు అంటున్నారు. చేయిస్తున్న వానికి ఏమో ఏ శిక్ష లేదు. అన్ని శిక్షలు చేసిన వానికి. మరి ఆయనకెందుకు లేవు? ఆయనకెందుకు ఈ జోషాలు అంటుట లేదు. దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిక్కుతః ఏతస్మిన్ మే మనో విద్వన్ ఖిద్యతే అజ్ఞాన సంకటే స్వామి.

వినటువంటి విషయాన్ని చూస్తే నేను మహా సంకటంలో పడ్డాను. సంకటము అజ్ఞానం అనే పెద్ద సంకటం పడింది దానివల్ల మీ మనః కిద్యతే నా మనస్సు చాలా పరితపిస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. విద్వన్ తన్న పరానుద విభో కస్కలం మానసం మహతు మహానుభావా మీరు నా మనస్సు కంటిన ఈ బురదను ఈ మురికిని మీరే తొలగించండి. అంటే మీరు చెప్పిన దానివల్ల నాకు అర్థమైంది ఇది. అర్థమైనందువల్ల మనస్సు ఇంత పెద్ద అజ్ఞాన అరణ్యంలో పడింది. ఈ మురికి అంతా నాకు అంటింది. దీన్ని మీరు తొలగించి మహానుభావ మనస్సును పరిశుద్ధి చేయండి అని విదురుడు. మైత్రి అడిగాడు. ఇది వాస్తవంగా ఆయన ప్రశ్నే కాదు. మనందరికీ అడిగే ప్రతివాడు ఈ మాట ఆడతాడు. ఆయన చేయిస్తుంటే మనం పోవడం ఏమిటండీ? ఆయన వస్తే మనం పోవడం ఏమిటండీ? ఇక ఆయనకు రావాలి కదండీ. అడుగుతున్నాం కదా. ఇవన్నీ అడిగాడు. దీని సమాధానం మళ్ళీ మనకు. 10వ తారీకు. నాడు ఎందుకంటే మళ్ళీ సమాధానం పెట్టామనుకోండి ఇప్పుడు సరిపోదు కాబట్టి 10 అంటే కూడా మంగళవారం అనుకుంటాను. మంగళవారం దీని సమాధానం ఈ అధ్యాయం మనం చెప్పుకుపోదాం మనకు 10, 11 అధ్యాయాల్లో వరాహ అవతారం వస్తుంది. రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి ఎయిత్ నైన్త్ మన టెన్త్ ఉంటుంది మన టెన్త్ నుంచి ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః ప్రసాద్ పూర్వ నమః ప్రయాణం. అయ్యా మీరు చేసింది రావటంలే అందులో డివిడి సిడి ప్రేయర్ రావటంలే కదా. నేను చూస్తాను. ఆ చూడండి ఎందుకంటే కాదు ఏ ప్రేయర్ అయినా రావాలి కదా ఫలానా మేటర్ రావాలంటే కరెక్ట్ గా కాదు. అది చేయదు అది ఎత్తు కొడుతుంది కదా సిడి ప్లే అయినా రావాలి ఎత్తు రావాలి.

We call it 'anda-jalam' (cosmic waters). There are two kinds of water - one is Prakriti-water, and the other is Anda-jalam. This cosmic water must have come into existence after the cosmic egg (anda) was created - meaning it preceded even Brahma.

We call Him Narayana - that name will come later. Thus: 'Savistustayaam garbhah deva-karmaatma shaktimaan vibhaja aatmanaatmaanam ekadhaa dashadhaa tridhaa' - in this great cosmic form, He divided Himself.

As the three letters A, U, M (which form the Pranava Om), we call this trivrit. 'Ekam' means one - the rising, the mind. That is both creator and created. If you listen carefully, this becomes clearly understandable.

That is the true essential portion. For whom? For 'ashesa satvaanam' - all creatures. That very portion is the Atma-ansha. Whose is it? 'Paramaatmanah aatmaamshah' - it is the Atma-portion of the Supreme Being. This Atma-ansha is the foundational Atma.

Those objects we call vishayams (sense objects), and these we call indriyas (sense organs). To grasp those objects through these indriyas, the indriyas need an authority, a support. That support is...

To engage properly, the ten vital airs (prana-vayus) must function. The ten are: Prana, Apana, Udana, Samana, Vyana - these are known to all. Plus five more: Naga, Kurma, Krikara, Devadatta, and Dhananjaya.

The vital air present during yawning is called Devadatta. The vital air that does not leave even the dead is called Dhananjaya - 'Ajahaati mritam vaapi sarva-vyaapi dhananjaya' - even in death, Dhananjaya pervades everywhere.

For this, all the sense organs must become inactive. Only the intellect (buddhi) should work. If the individual senses are still operating - one is looking at something, another is writing - they interfere with the unified awareness.

Within it is the seeing faculty (indriya). Similarly, these organs are just spheres and openings - the eye, nose, and mouth themselves are not the actual sense organs. The sense organ is the power within them.

Otherwise we gain nothing. So listen with care. The teacher says 'shrunu' - listen! Even the mother in the womb says 'listen, listen.' So listen attentively with all your mind.

First, speech (vak) was formed. Fire (Agni) entered into speech. Because of this Agni entering, the organ of speech gained the power to speak - the power of articulation was established.

That means Varuna is not functioning here. That is, Varuna being somewhat subdued means the moisture is reduced. Thus: 'Dikvayaa. Amshena rasam vyayaasa' - the deity of taste (Varuna) withdrew his portion of rasam (taste/water).

The deities called the Directions (Dik-devatas) entered it. What is that indriya? We call it Shrotram (hearing). This Shrotram grasps sound. 'Yena prapadyate svashabdasya siddhim, yena pra...' - through which one attains the perfection of one's own sound.

'Pratipadyate' means 'to attain.' Next is the organ called Payu. Payu means the organ of excretion. The indriya residing there governs the disposal of waste.

The indriya called Pada (feet/locomotion) - 'Yayaa praapyam prapadyate' - carries one to the place that must be reached. What do the feet do? They take us from here to there and back again.

'Amshena enaasau vikriyaam pratipadyate aatmaanam chaatya nirbhinnam abhimaanah' - next is 'aatmaanam', meaning the inner instrument (antahkarana). What do we call it? Antahkarana.

Yes, that is the examining power. The power of investigation (parikshanam) belongs to the Chitta. That is - asking 'why is this happening this way?' and thoroughly investigating, examining, and discerning.

These three worlds are the abodes of those with three types of qualities. Those with Sattva-guna - the devatas - dwell in the higher worlds. Those with Tamo-guna - humans and those who follow them - dwell in the middle and lower worlds.

There are baskets of paddy. They exchange paddy for oil, turmeric, and chili. That is the entire economy - giving and taking. Paddy goes, paddy is given; oil people give oil. This is the exchange economy of the ancient world.

He says: 'They were not born from those.' The primary occupation defines one's varna. Those whose primary function is the mouth - meaning study (adhyayana) and teaching (adhyapana) - are Brahmanas.

The one who teaches, who imparts knowledge - the Guru - is the primary person. 'Baahubhyah avartata kshatram' - Kshatriyas arose from the arms. What must the Kshatriya do? Rule over all, protect the good, and restrain the wicked.

There is no place that Vaishyas cannot enter. A businessman can go anywhere - he appears at the Himalayas, at every place. That is the nature of the Vaishya who pursues commerce everywhere.

That is why in Bhagavatam it says - and Vishnu Purana also says - the Lord Himself raised His hands and said 'Shudra sadhu! Shudra sadhu! Shudra sadhu!' - 'The Shudra is holy! The Shudra is holy!' - raising His hands in praise.

The worship of the Supreme Lord should be done not with negligence (ashraddha) but with devotion (shraddha). Why with shraddha? For 'atma-vishuddhy-artham' - to purify the mind, so that the mind which tends toward modification remains pure.

To send it across. What enters one ear should not just exit through the other. It must stay within. Otherwise we remain hollow. Therefore: 'yatha shrutam, yatha mati' - as you heard it, as you understood it.

He describes so clearly - 'Taamasi raajasi prabhritvam' - how clearly he teaches about governance under tamas and rajas. These small words, if kept in the heart, truly help one control the mouth carefully.

Speaking about the qualities of the Supreme Lord - that is the benefit for the mouth. That is why Maitreya says: 'I am telling you and you are listening' - addressing Vidura. 'Shruteshe vidvadmi. Upaskrita...'

For Brahma himself - who is described as the Virat Purusha who spreads his path through creation - even he cannot comprehend the greatness of the Supreme Lord. After a thousand years of yoga, the Lord's glory remained beyond Brahma's grasp.

One said: 'Have all these things passed? None of this, these are just speculations. None of this works. How will it happen?' - if someone speaks like that, what would he say? He would go on speculating further.

'Kalaa utpadyante nirgunasya gunaakriyaah' - how does one who has no gunas create a world full of gunas? Why should the Lord create at all? That is why it is said: 'Chinmaya...' - He is pure consciousness.

He is distinct from Prakriti, distinct from Mahat, distinct from Ahankara. Distant from everything. Eternally full of bliss, eternally content. Such is the Supreme Being - He is beyond all manifestation.

This is also in the Sri Bhashya. What is it called? The 'Sapta-vidha Anupapattis' - Bhagavad Ramanuja refutes the opponent's position with seven logical impossibilities. What are they? 'That Brahman Itself, when covered by avidya...'

Therefore: in terms of space (deshatah), time (kaalatah), and also condition (avasthata) - a child is one way - stubborn and capricious; a youth is another; an elder is mature. These variations apply to conditioned souls but not to Brahman.

'Aviluptaavabodhaatma' - whose knowledge never diminishes, whose essential nature never contracts. You said: 'aviluptaavabodhaatma' - his knowledge does not diminish, does not contract. 'Sayujyam...'

Hearing this subject, I have fallen into great difficulty. The difficulty is the great calamity of ignorance (ajnana) - I have fallen into it. 'Mee manah kidyate' - my mind is greatly distressed and troubled.