దక్షుని రెండవ సృష్టి: నారదుడు పుత్రులకు మోక్ష మార్గం
Daksha's Second Creation: Narada Guides Sons to Moksha
దక్షుని రెండవ సృష్టి వర్ణించబడింది - నారదుడు రెండుసార్లు పుత్రులను మోక్ష మార్గంలో మళ్ళించగా కుపితుడైన దక్షుడు నారదుడికి శాపం ఇచ్చాడు. నారదుడు ఫిర్యాదు లేకుండా స్వీకరించి ముందుకు సాగాడు. దక్షుడు పెళ్ళి చేసుకుని ప్రసూతి ద్వారా వంశం కొనసాగింది. మహాత్ములు పట్టు పట్టుకోరు - శాపాలు కూడా సమభావంతో స్వీకరించి ముందుకు సాగుతారు అని ముఖ్య సందేశం.
Daksha's second creation is narrated - after Narada twice turned his sons toward the path of liberation (and Daksha lost his intended progeny twice), Daksha's anger at Narada is expressed. Yet Narada accepted the curse without complaint and moved on. Daksha then married and fathered Prasuti, through whom the lineage continued. The key teaching: great souls do not hold grudges, but move forward - accepting even curses with equanimity.
ఓ నిత్యాశ్చత పదాం శేఖ్మత్వ యామోహత సుద్రాయ సునాయ దేనే ఆత్మద్యురో భగవతో స్వదేక సింధో రామానుజ శరణౌ శరణం ప్రపద్యే మాతా దుతానివతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతే కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగళం ప్రణమామి మోధ్రా భూతం సరస్య మహాదాత్ వయభక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరి రేణు పరకాల యదీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరానం కుజ మునిం ప్రణదోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతతీ పుష్ప సంకా సింహార నూపుర శోహితం రత్న జంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల గీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలారజ సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరత కుండల దలం దేవం కృష్ణం వందే జగత్ గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం జంగ చత్ర దలం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగత్గురుం రుక్మిణీకే సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచత్వంద్వ కుంకుమాం కృత వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్రం కల్మశం పరాచరాత్మజం వందే సురతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిషయే వాకిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగార్య గురో పుత్రం షడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధు గులారా దక్ష ప్రజాపతి యొక్క రెండు సార్లు కలిగిన సంతానం మొదలొక పదివేలు తర్వాత ఒక పదివేలు హరియస్వరం అని చెప్పుకున్నాం పేర్లు ఆ ఇద్దరిని నారద మహర్షి పక్క దారి పట్టించాడు. పక్క దారి అంటే న్యాయంగా సరైన దారే. సంసారాలకు అది పక్క దారి. జన్మ మానవుడిగా పుట్టి మానవ దేహాన్ని స్వీకరించిన వారికి దేహ త్యాగం తరువాత వెళ్ళవలసిన దారి పరమాత్మ సన్నిధి కదా పరమపదము వెళ్ళాలి సమానం అండి. కాబట్టి దేహం వెళ్ళగానే దేహాన్ని వదిలిపెట్టగానే అమాంతం పరమాత్మను చేరగలమా? లేదే. దేహములో ఉండగా పరమాత్మ ఇచ్చిన శరీరంతోటి పరమాత్మకు కైంకర్యం సేవలు చేయటం మొదలు పెడితే అతని కతాక్షం ప్రసరిస్తే ఈశ్వరస్రీ సౌపార్థం యదురిచ్ఛా సుకృతం తథా విష్ణో కటాక్షః అంటాడు. ఆ పరమాత్మ కటాక్షం పడితే కదా వెలవలసింది. శరీరం పోయిన తరువాత పరమాత్మను చేరాలంటే శరీరం ఉన్నప్పుడు పరమాత్మను సేవించాలి. ఆ మార్గంలో నడవాలి. నారదుడు ఆ పని చేశాడు. కానీ సంసారంలో ఉన్న వారిని భగవంతుడిని సేవించవయ్యా, ధ్యానించవయ్యా అంటే వీడు పక్క దారికి పోతున్నాడురా అంటాడు. అలాగే సన్యాసులు ఉన్న వాడిని సంసారం చేయమంటే దారి తప్పారని అంటారు. దక్ష ప్రజాపతి సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మ యొక్క ఆజ్ఞను
విస్తృత పరసరమే తన కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి వారిద్దరిని పక్కదారి పట్టిస్తే అంటే పరమాత్మ మార్గాన్ని పట్టిస్తే కోపించి నారదునికి శాపం ఇచ్చాడు. నీవు ఎక్కడ ఉండటానికి నీకు స్థలం ఫలానా అంటూ లేకుండా భ్రమతః అంతర తిరుగుతూ ఉంటావు. నీకు నిలువ నీడ ఉండదు మన పాటలో చెప్పాలంటే నిలువ నీడ ఉండదు అని శపించారు. ఇతరులైతే అలా శపిస్తే కోప్పడతారు. కానీ పరమాత్మ భక్తులు ఎదుటివారు అప్రియం మాట్లాడినా నిందించిన తాము ఉద్వేగానికి గురి కారు అంటే ప్రతిజగ్రాహ తద్బాఢం నారదః సాధు సంవతః ఏతావాన్ సాధువాదోహి తితిక్షేత ఈశ్వర స్వయం. తప్పకుండా గుర్తుంచుకోవలసిన మాట. ఏంటది? తితిచ్చేత ఈశ్వర స్వయం. మనల్ని నిందించిన వారిని, మనతో కలహానికి దిగిన వారిని. తామస ప్రవృత్తి ఉండి అలా వ్యవహరించే వారి విషయంలో మనము కోపించకూడదు. మళ్ళీ అధిక్షేపించకూడదు. నిందించకూడదు. స్వామి వారిని క్షమించవయ్యా. పరమాత్మును ప్రార్థించాలి. ఎందుకు ఆ మాట అనాలంటే ఒక గుణం ఆయన దగ్గర ఉంది. స్వామి దగ్గర. ఏమిటది తనని ఏమన్నా ఊరుకుంటాడు. భక్తులను నిండిస్తే మాత్రం క్షమించడు. అందుకే భక్తులు అడగాలి స్వామి క్షమించండి. అహం భక్త పరాధీనః అని స్వామి చెప్పిన మాట కదా. కాబట్టి భక్తులను ఏమన్నా అంటే స్వామి ఉండకూడదు. అదే ఇవాళ తెలియక అన్నారండి వాళ్ళు క్షమించండి స్వామి. అని స్వామిని ప్రార్థించాలి తప్ప అధిక్షేపించిన వారిని నిందించిన వారిని మనం మళ్ళీ అధిక్షేపించకూడదు ఆక్రోశించకూడదు అది సాధువాదం. తద్యంలో మాట్లాడే మాట ఏతావాన్ సాధువాదోహి యత్ తితిక్షేత ఈశ్వర స్వయం స్వయముగా పరమాత్మ క్షమించాలి అని మాత్రమే సాధువులు మాట్లాడుతారు మళ్ళీ దానికి ప్రతిక్రియగా ఏమి మాట్లాడరు కాబట్టి నారదుడు ఏమి అనలేదు
వెళ్ళిపోయా స్వీకరించి తత ప్రాచేతసః అతిజ్ఞామ్ అనునీతః స్వయంభువ సత్తి సంజనయా మాత దుహిత్రీహి పితృవత్సరః ఇప్పుడు ఈ మహానుభావు అశక్ని ఎవరు అశక్ని గతభోది యొక్క భార్య మనం చెప్పుకున్నాం అశక్ని చెప్పుకున్నాం. బ్రహ్మ ఇచ్చిన ఆనతి ప్రకారం అశక్నిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆమె యందు సక్తిం సంజన్యామాస దుదిద్రూహు అంటే ఏమిటి పుత్రులను సృష్టి చేస్తే వారు మోచం అవ్వడానికి పడిపోయారు. సృష్టి కార్యక్రమానికి పుత్రుల కంటే పుత్రికాస దారిగా ఉంటారేమో అని ఒక 60 మంది పుత్రికలను సృష్టించాడు మహానుభావుడు. ఎలాంటి వాళ్ళను పితృవత్సల. తండ్రి మీద అపారమైన ప్రేమ గల అంటే వాళ్ళకి లేన అర్థం కదా కొడుకు కొడుకు ఏదో అన్నమాట. వాళ్ళకి కూడా సరిగ్గా తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని శాస్త్రం. అందుకే తండ్రి మీద బాగా ప్రేమ ఉన్నటువంటి 60 మంది పుత్రికలను సృష్టించారు మహానుభావుడు. దశ ధర్మాయ కాయ ఇందోహ ద్విషట్ త్రినవ దత్తవా ఈ 60 మందిలో ధర్ముడికి ధర్మ ప్రజాపతికి 10 మంది కన్యకాలికి వివాహం చేశారు. అలాగే కాయ ద్విషట్. కశ్యపు ప్రజాపతికి 12 ప్లస్ ఒకటి 13 మందిని అతనికి ఇచ్చారు. ఇందోహో అంటే చంద్రుడు. చంద్రునికి త్రినాభతి త్రినవ అంటే మూడు తొమ్మిదులు. లెక్క వస్తుంది కదా 27 నక్షత్రాలు అన్నమాట. అశూన్యాలు అలా వారిని ఇచ్చాడు. భూత అంగిర కుశాస్వేభ్యః ద్వే ద్వే రుద్రుడికి అంగిర అగ్నిహోత్సం ఈ ముగ్గురికి ఇద్దరిద్దరు అమ్మాయిలను ఇచ్చి వివాహం చేశారు. తాచ్యాయచ అపరా మిగిలినటువంటి నలుగురిని తాచ్యుడికి ఇచ్చారు అని అన్నారు. ఇక్కడ మనకు నామధేయాని అమోషాం త్వం శాపధ్యానాంచ మేశ్రుణు. ఇప్పుడు ఎందరికెందరు ఇచ్చారో లెక్క చెప్పారు. వాళ్ళ పేర్లు కావద్దు. అధ్యాయం మొత్తం పేర్లే ఉంటాయి. కథ నడుస్తుంది అన్నమాట. అందులో వారందరి పేర్లు చెప్తున్నాను వినండి మీరు. యాసాం ప్రసూతి ప్రసవైహి లోక ఆపూరితాస్త్రయః
వాళ్ళ పేర్లు మనకెందుకండీ? 10, 13, 20 లెక్క వచ్చేసింది కదా. అది కాదు, వీరి సంతానమే మూడు లోకాలు నిండి ఉన్నది. అంటే ఈనాడు. మనం చూస్తున్న ప్రతి ప్రాణి వీళ్ళ దంతం. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్ని రకరకాలుగా పర్వతాలు, నదులు, చెట్లు, గుట్టలు, తీగలు మొత్తం ఇవే కాబట్టి మరి ఇంత పెద్ద ప్రపంచం సిద్ధించిన వాళ్ళ పేరు తలుచుకోవడం. మంచిది కదా పుణ్యం కూడా. మహానుభావు కాబట్టి లోకా ఆపూరితాస్త్రయః భానుహు లంబా కతుపు జామిహి విశ్వా సాధ్య మరుత్వతి వసుహు ముహూర్త సంకల్ప ఇవి ధర్మపత్నియః సుతాను శృణు వీళ్ళంతా ధర్మపత్ని యొక్క ధర్ముడి యొక్క భార్యలు. ధర్మ భార్య మొత్తం వీళ్ళు ఎంతమంది? అందులో భానువు, లంబ, తకుపు, జామి, విశ్వ, తాత్య, మరుత్పతి, వసుహు, మూర్త, సంకల్ప చల్పిరి. వీళ్ళు పదిమంది ధర్ముని యొక్క భార్యలు. ఇంక వాడు అంతా చెప్తాడు భానోస్తు దేవ వృషభ ఇంద్రసేనః తతో నృప విద్యోతః ఆచీత్ లంబాయాః తతస్య తన ఇత్నవః ఇందులో భాను యొక్క సంతానం నోరు భాను చెప్పారు కదా మనకి దేవర సభ ఇంద్రసేనుడు వీరు కుమారుడు దేవర సభ కుమారుడు అతని కుమారుడు ఇంద్రసేనుడు విద్యోతా సీత లంబాయాః లంబ యొక్క పుత్రుడు విద్యోదులని తతశ్చ స్తన జిత్నవః ఒకటే గుర్తు మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనము జీవితంలో ఏ ఏ అనుభవాలన్నీ పొందుతున్నామో ఏ అనుభవము అచేతనం కాదు. ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత ఉంది. మనం వణికాం. శరీరంలో వణుకు పుట్టింది. ఒక 96 కాలాలు ఉంటే దానికి. కానీ ఈ కంపః నామ కశ్యన సుతః వాడు ఒక రాత్రి చూడలేదు. వరక ఒక అద్దేవతే వాడు కూడా. అతని ప్రభావం వచ్చిన ముందు మనకు ఆ కంపం కలుగుతుంది. అలాగే ముందు వస్తుంది ముహూర్తం అంటాం మంచి ముహూర్తం కాదు మంచి ముహూర్తం కాదు వారో సంతానం దేవతలు వాళ్ళు. అది వేరే ముహూర్తం. ముహూర్తం బాగా లేకుంటే ప్రభావం పడేస్తాడు.
వాడి దృష్టి పాపమే బాగా ఉండాలి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క ముహూర్తాలు చెబుతా ఉంటాడు. వాడి దృష్టి ఉంటేనే ఆ ముహూర్తం పనిచేస్తుంది. చెడు ముహూర్తం పెట్టాము, వాడి దృష్టి వంకర దృష్టి ఇస్తాడు. దోషం అవుతుంది. ఇలా కాలం కానీ, ముహూర్తం కానీ, కంపం కానీ, అలాగే శ్వేతం. ఒక్కోసారి శ్వేతం అనుకోకుండా బాగా వచ్చేస్తుంది. మన సమయం ఉండదు. ఏదో అంటారు షుగర్ ఎక్కువైనా, ఇంకోటి ఎక్కువైనా, బీపీ ఎక్కువైనా, షుగర్ ఎక్కువైనా వస్తుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది కరెక్ట్ గా? అదే ఆహారం తీసుకుంటున్నాం, అదే ఇంట్లో ఉన్నాం, అదే పని చేస్తున్నాం, కొత్త పని ఏం ఒక చోటికి పోలేదు, కొత్త ఆహారం తీసుకోలేదు. ఉన్నట్టుండి చెవుడు పట్టు తీసింది. ఏం చేద్దాం? ఏం చెప్పాలి కారణం? అంటే శరీరం యొక్క అవయవాలలోని వికారాలకు సంబంధించిన ప్రతి వికారానికి ఒక అధిదేవత ఉన్నాడు. పరమాత్మ ఎంత డిపెండెంట్ అయితే అన్నీ ఆయనే చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆయనే కూర్చోని ఎందుకు ప్రజలు పోతారా ఇవన్నీ చూసుకోరా అంటారు. వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఎవడన్నా మారాడంటే చిన్నగా ఇంజెక్షన్ ఇస్తారన్నమాట. స్వాహా అన్నమాట. ఏదో చిన్న టాబ్లెట్ పడేస్తాడు అయిపోతుంది. ప్రతిదీ ఉంది ఏది అకేసనం కాదు ఏది పరమాత్మ సంకల్పం కంటే భిన్నగా జరిగేది కాదు పరమాత్మ సంకల్పాన్నే ఈ రూపాలతోటి మనకు అందరు ఉన్నారు అందరు మాదిరి మన చుట్టే ఉన్నారు మనమే ఉన్నాం అనుకుంటున్నాం మాట్లాడినా చూసినా కనురెప్ప వేసినా చెవులు కదిలి ప్రతి స్పందనకు ప్రతినిధులు ఉన్నారు. వల్ల మనము చేస్తున్నామని కానీ ఇవి అకేతనములు ఇవి వల్ల ఏమవుతుందని కానీ అనుకోవటం భ్రమ. అందుకే చెప్తున్నాడు ఇందులో విద్యోతః ఆసిత్ విద్యోతః అంటే మెరుపు. కాంచనమని. తతస్య తనయిత్ నవః ఆ అతని నుండి వచ్చినటువంటివి ఏమిటి? తనయి అంటే ఉరుములు. మెరుపులు ఉరుములు. తన ఇష్టమైన మెరుపు ఉరుములు విద్యుత్ అంటే విద్యుత్ అంటాం కదా మనం విద్యుతే విద్యుతః విశేషేన ద్యోతతే బాగా మెరి ప్రకాశించేది అంటే మెరుపు అది కొద్దిసేపే ఉంటుంది కానీ బాగా వెలుగు వస్తుంది. ఆ చూడండి, మీకు మెరుపు వచ్చిన కాసేపటికే ఉరుము వస్తుంది. ఏమని మనం గుర్తుపట్టొచ్చు. బాగా ఉరుమబోతుంది. మెరుపులో తీసిన బట్టి ఎట్లా ఉరుముతుందో మనం అర్థం చేసుకుంటాం. ఏంటది ఇది తల్లి అని కొడుకు. ఎందుకు ఉంటాడు? కొంచెం పరిశీలించి సమన్వయం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. అందుకే తన ఇస్త్రవః కకుభః సంకతః దస్య కీకదస్తనయోయతః కకుభ అనేటువంటి అమ్మాయి నుండి సంకరుడు పుట్టాడు. అతనికి కీకరుడు పుట్టాడు.
భువః దుర్గాణి జామేయః భువః భు అనే దానికి జామేయః దుర్గములు మనం కోటలు అంటాం కదా అవే దుర్గములు అన్నమాట. స్వర్గః నందిస్తతో భవోత్ దాని నుంచి స్వర్గః స్వర్గము నుండి నంది వచ్చాడని విశ్వే దేవాస్తు విశ్వాయాః విశ్వ యొక్క సంతానం మనం చెప్పుకుంటాం విశ్వే దేవతలని వారు ఉపనియమించారు అప్రజాస్తాంత జక్షతే విశ్వే దేవతలకు సంతానం లేదు. సంతానం లేదు కాబట్టే ప్రపంచంలో శ్రాద్ధం పెట్టే ప్రతివాడు మొదటి మొదటి క్షణం వాళ్లకే ఇవ్వాలి. మనం చేస్తాం చూడండి. ముసురుదు తాయెత్తు విశ్వే దేవా నామ సంకర్మ చెప్తాం. ఒక క్షణం విశ్వ దేవతలకు పిలుపు దామాలకు విష్ణువు. విశ్వ మనం ఎందుకు పెట్టాలి విశ్వ దేవతలకు? ఎందుకు పెట్టాలి ఏంటి కారణం? సంతానం లేదు మనకి. సంతానం ఉంటే సంతానం పెడుతుంది. తవి జోన్లకు తపణాలు ఎవరు చేస్తారు? కుమార్లు చేయాలి. వాళ్ళకి సంతానం లేదు మరి. వాళ్ళు వరం పొందారు స్వామి తో. మనకి సంతానం లేదు కాబట్టి ప్రపంచ తపణం ఎవరికి చేసినా సాధ్యం ఎవరికి పెట్టినా మొదటి క్షణం మాకే ఇవ్వాలి. బొట్టో విషయ ఏదో అని పిలుస్తాం కదా. తర్వాత పిలుస్తాం అని పిలుస్తాం. అంటే మనకు మనం చేస్తున్న దానికి పురా పౌరాంగం ఆధారం. రెండు మనం కలుపుకుంటే ఒక స్పష్టత ఏర్పడుతుంది, సందేహం కలగదు. విశ్వే దేవతాలు సంతానం లేని వారు కాబట్టి ప్రతి శ్రాద్ధకర్త మొదలు వారికే క్షణం తర్పణం చేస్తాడు అని అర్థం. విశ్వేదేవాస్తు విశ్వాయ అప్రజాంస్తాన్ ప్రచక్షతే సాధ్యః గణస్తు సాధ్యాయాః ఇక సాధ్య అనే అమ్మాయికి సాధ్య గణ మనం అంటాం సిద్దులు సాధ్య చెప్తుంది చూడండి అలాంటి సాధ్య గణం అవతరించింది అర్ధ సిద్ధిస్తు తస్సుతః వారి కుమారుడు అర్థ సిద్ధి అంటాం. సాధ్యం నుంచి సిద్ధి. కొంచెం సమన్యం చేసుకోండి ఈజీ గా అర్థమవుతుంది. సాధ్యం అంటే ప్రయత్నం వల్ల ఏర్పడేది. ప్రయత్నం వల్ల ఏం ఏర్పడుతుంది? పని అవుతుంది అదే సిద్ధి. కాబట్టి సాధ్యుల నుంచి సిద్ధి ఏర్పడింది. మరుత్వాంస్య మేయంతస్య మరుత్వత్యాం బభూవతుహు. మరుత్వతి అనే అమ్మాయి యందు ఒకతను మరుత్వాన్ మరొకతను జయంతుడు అనే కుమారుడు కలిగినారు. ఈ ఇందులో జయంతుడు పరమాత్మ యొక్క అంశ.
ఇద్దరిలో చెప్తారు చెప్తారు చూడండి. ఆ మరుత్వామస్య జయంతస్య మరుత్వద్యాంబభూవతుహు ఆ జయంతః వాసుదేవాంశః. జయంతుడు వాసుదేవుడి యొక్క అంశ. అతనికి కూడా ఉపేంద్రుడు అనేటువంటి పేరు ఉంది. జయంతుడికి ఉపేంద్ర. ఉపేంద్ర ఇతి యం విదుహు మౌహూర్తికా దేవగణాః ముహూర్తాయస్య జజ్ఞిరే ముహూర్త అనేటువంటి ఆమె నుండి మౌహూర్తికమైన దేవగణాలు అంటే వీళ్లే ముహూర్త అభిమాన దేవతలు. వీరు సక్రమంగా వీరు సక్రమంగా ఏదో అనుకోండి దుష్ఫలితం వస్తుంది. అంటే మనం ఏ ముహూర్తం పెట్టినా ఆ అతి దేవత ఆ సమయాన్ని చూడాలి. వారు చూస్తున్నప్పుడు పాప దృష్టి వాళ్ళ ఉందనుకోండి. లగ్నాన్ని శని చూశాడు. లగ్నాన్ని రాహువు చూశాడు అనుకోండి, లగ్నాన్ని కేతువు చూశాడు అనుకోండి. దేవా దజరం అంటే ఏమిటి? దేవత కదా? మరి వీరికి బలమైనటువంటి ఆ గ్రహాలు దృష్టి పడితే ఉత్పత్తి పెంచుతుంది. అదేమని మంచివాడు చూశాడు, గురువు చూశాడు, శుక్రుడు చూశాడు, బుధుడు చూశాడు. శుభ గ్రహం, శుభ దృష్టి, అశుభ గ్రహం, అశుభ దృష్టి. అందుకే లగ్నానికి వెళ్ళినంత వరకు గురు దృష్టి, శుక్ర దృష్టి లగ్నం పెట్టామనుకోండి, ఉన్న తప్పులన్నీ వాడు వింగేయడం. ఇది గొప్పవారు చెప్తాడు వాడు. ముహూర్తంలో లగ్నంలో తప్పు లేని లగ్నం ముహూర్తం పెట్టగలవాడు ఎవ్వరూ లేరు. బొద్ద పెట్టినాక తప్పు వస్తుంది. ఏంటి కారణం? మనం వాటిని మార్చలేం కదా. గ్రహ సంచారం ఉన్నప్పుడు గ్రహములు కానీ నక్షత్రములు కానీ అది వాళ్ళు తిరుగుతూనే ఉంటారు నీ కోసం వాళ్ళు ఆగరు. అయినప్పుడు అన్ని గ్రహాలు, అందరి దేవతలు, అన్ని సిద్ధులు, అన్ని యోగాలు శుభంగా ఉండాలంటే ఎవరు చేయగలరు? ఎక్కడో మూడో, నాలుగో, పదో, పన్నెండో పక్కకే పోతాయి. అందుకే తప్పులన్నీ లేకుండా అనే బదులు తప్పులున్నా పరిహారంతో పెట్టామనుకోండి అవి వీక్ అయిపోతాయి. రోగం రాకుండా ఆపలేరు. రోగం వచ్చి దాంట్లో మందులు ఇస్తే రోగం తగ్గుతుంది. రోగం రాకుండా మందులు ఇవ్వండి ఎవరైనా ఇస్తారా? కానీ పని. అలాగే ఏ దోషములు లేవు లేవు.
పెట్టలేదు. కలిగిన చోటాలకు పరిహారం ఏర్పాటు చేయగలిగితే ఇవే మౌహూర్తిక గణ. ముహూర్త అనేటువంటి అమ్మాయి నుండి ఎవరిమె ముహూర్త? ధర్ముడి యొక్క సంతానం. ఇంకా రోజుకి బాగా చెప్పుకున్నాం కదా ధర్ముడికి భార్య సంతానం కదా. ధర్ముడికి భార్య చెప్పాం కదా పది మంది అని చెప్పాం. పది మందిలో ముహూర్త ఒకటి. అంటే ఏమిటి? మనము ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తే ముహూర్తం అనేది ఆమె సంతానమే కాబట్టి అతని సంతానమే కాబట్టి అతను అమ్మాయిని అమ్మ కాస్త వాళ్ళని బాగు చేయగలుగుతాడు. మనం ధర్మ తగిన ముహూర్తం పెట్టామనుకోండి ఓ తండ్రి గారి కోపం వస్తుంది. కానీ ఇవ్వాళ కానీ అంటారు వీళ్ళు. వీళ్ళు వాళ్ళు గణాలు ముహూర్తం ఇన్ని కలిసి స్వరూపనాత్యము అని పేరు. అందుకే మొదలు ముహూర్తము శాస్త్రబద్ధము కావాలి. చేసే కార్యకృత ధర్మబద్ధం కావాలి. వివాహాలు కూడా చేస్తున్నారు, వివాహాలు సగోత్ర వివాహం చేస్తున్నారు. ఒకే గోత్రం అంటే ఆయన చేయలేరు. పోతే తండ్రి బిడ్డలు అలా ఉంటారు. చేసుకుంటున్నారు. మేము బాగానే ఉంటున్నాం కదా అంటున్నారు. సరే ఏం బాగుంటదో తర్వాత పిల్లలు తర్వాత తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి సంతానంలో పుట్టిన నలుగురిలో ముగ్గురు అగైవ్ వికల్లు పుడుతున్నారు. అదేంటి మన దీన్ని ఏమంటారు ఈ కాళ్ళు ఉంటాయి కదా ఇలా వంకర పుడుతుంది. పుట్టినప్పుడే మధ్యన రావడం కాదు మధ్యన ఏం వస్తదో కదా పుట్టిన తర్వాత కాళ్ళు. పోలియో పుట్టినాక కాదు పుట్టుకే ఆ కాలు వంకరతో పుడుతున్నారు. కొందరికి పెదవులు వేయకపోతున్నాయి. కొందరికి చెవులు జారుతున్నాయి. కొందరు బుద్ధి పని చేయటం లేదు. దండ రైతు ఉండాలంటే నైన్ టు వై గంట అవుతుంది. ధర్మం ధర్మం తట్టిన తర్వాత ముహూర్తం ఎలా బాగుంటుంది? లగ్నం ఎలా బాగుంటుంది? అందుకే ధర్ముడికి ముహూర్త అనేటువంటి భార్య. వారికి పుట్టిన సంతానం మౌ అంటే మనం ఆ కారణాన్ని సరిగ్గా గమనిస్తే మనకు దాని యందు శ్రద్ధ ఏర్పడుతుంది. తండ్రి ధర్ముడు, భర్త ధర్ముడు, భార్య ముహూర్త. వారి సంతానం మౌహూర్తికములు అంటే ముహూర్త గణములు. కాబట్టి మనం ముహూర్తాన్ని మూర జరిగే కార్యక్రమం బద్ధం కావాలి. ముహూర్తము నిర్దుష్టం కావాలి. మంచి ఫలితం వస్తుంది.
ముహూర్తికా దేవగణాః ముహూర్తాయాస్తి తిగ్నిరే ఏవై చూడండి ఏవై ఫలం ప్రయచ్ఛంతి భూతానాం స్వస్వ కాలజం. ఈ మహూర్తి గణములే ప్రపంచంలోని అన్ని ప్రాణులకు తమ తమ సమజనంలో రావలసిన ఫలికాన్ని ఇస్తాయి. మరి ఇస్తారు. ఆ గణములు భూతానం ప్రాణులకు అన్ని ప్రాణులకు స్వస్వ కాలజం తమ తమ సమయంలో ఎలాంటి ఫలినో ఆ ఫలినం ఇచ్చేస్తారు. రాబు కాలం అంటాం, యమగండకం అంటాం, ఇంకేదో అంటాం, ఇంకేం అంటాం. అలా అప్పుడు చేశామనుకోండి, ఆ పరిస్థితిలో అవి ఇస్తాయి. వాళ్ళు ఎవరని కాదు, వాళ్లకు పశువులు, పక్షులు అందరూ సమానమే. ఈ సమయంలో ఎవరు అలా సవర్పిస్తారో ఫలితం వారికి వస్తుంది. స్వస్వకా కాలజం సంకల్పాయాస్త సంకల్ప కామః సంకల్పజస్ముతః సంకల్ప అనే ఆమె నుంచి ఈయన అబ్బాయి పేరు సంకల్పుడు. ఈ సంకల్పం యొక్క పుత్రుడే కామ. అంతే కదా? ఇందులో కొత్త ఏం లేదు, నా అనుభవం చెప్పుకోండి. కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? సంకల్పం నుంచి. ఇలా అనుకుంటే కోరిక పుడుతుంది. ఫలానా అమ్మాయి బాగుంది అనుకున్నాం అనుకోండి పెళ్లి చేసుకోవడానికి పోద్ది. ఇప్పి ఇప్పి రాత్రి అండి అంటే ఇంకేం పుడుతుంది? కదా? వివాహం చేసుకున్నాం సంతానం కావాలని గోర్లు పుడుతుంది. సంతానం కలిగింది ఇంకో అడుగు కాబట్టి కామం అనేది సంకల్పజః కామః సంకల్పజ స్మృతః వసః వసవు అష్టౌ వసోహ పుత్రాః వసువుకు అష్టౌ వసవ ఏం మంది బుద్ధులు ఉన్నారు. తేషాం నామాని మేస్తును అని పేరు చెప్తున్నాడు పేరు చెప్తున్నాడు ద్రోణః ప్రాణః ధృవః అర్కః అగ్నిహి దోషః వసుహు విభావసుహు ఇలా మొత్తం ఎనిమిది మంది కుమారులు. ద్రోణస్య అభిమతియేహ పత్నియా హర్ష శోక భయాదయః ఇందులో ద్రోణునికి అభిమతి అనేటువంటి భార్య నుండి హర్ష శోక భయ ఇత్యాది సంతానం.
వారి కల్లి ప్రాణస్య ఊర్జస్వతి భార్య ప్రాణుడి భార్య ఊర్జస్వతి సహ ఆయువు పురోజ వీరికి పురోజవుడు ఆయువు వీడి సంతానం. ధ్రువస్య భార్య ధరణిహి. ధ్రువుని భార్య ధరణి. అర్థం చేద్దావా తెలిసిందా వీళ్ళ దగ్గర ఎవరో? ఎవరు ధ్రువుడు ధరణి. నందయ శోధలు నందయ శోధలు ధృవః ధరణి ధృవస్య భార్యా ధరణిహి అశూత వివిధాః పురః వీరి సంతానం ఏంటంటే పురములు వీరి సంతానం. అంటే పట్టణములు అంటాం కదా పట్టణములు అవి వీరి సంతానం. అర్కత్య వాసనా భార్య అర్కుడి భార్య పేరు వాసనా. పుత్రః తర్షాదయ స్మృతా. సంతానము తరషం అంటే కోరిక. కంపము కోరిక అంతే కదా ఇది ఇచ్చా తరషాలయః. సుద్ధ స్మృతా అగ్నేహ భార్య వసోర్ధార అగ్ని భార్య. వసుధార అంటాం వసు అంటే నెయ్యి ఆద్యధార మంత్రం కూడా ఉంది వసోర్ధార మంత్రం అది. అగ్నేహ భార్య వసోర్ధార పుత్ర ద్రవిణ కాలయ వారి సంతానం ఏంటంటే ద్రవిణం. దక్షిణ అంటే ద్రవ్యం అంటే దక్షిణ. ద్రవ్యం అండి అదే ద్రవిణం దక్షిణ. అందుకే హతో యజ్ఞ దక్షిణ అని యజ్ఞం చేసి అగ్ని ఇచ్చాం అగ్ని భర్త వసువు భార్య వారిద్దరిని కలిపి సంతానం లేకుంటే. ఊడ మొదల అందుకే హతో యజ్ఞస్తు అదక్షిణః దక్షిణ యజ్ఞం పెద్ద మూలక దవిణ కాయయః స్కందస్య కృత్తికా పుత్రః ఈ విశాఖాదయ తతః కృత్తిక యొక్క పుత్రులు స్కందుడు అంటే కుమారస్వాలి వారి నుండి విశాఖాదులు అవతరించారు. దోషస్య శర్వరీ పుత్రః దోషునికి శర్వరీ పుత్రుడు శిశుమారః హరే కల వీరికి సంతానమే శిశుమారుడు అంటారు ఇతను పరమాత్మ యొక్క అంశ హరే కల
హరే కళ వసోహో అంగిరతి పుత్రః విశ్వకర్మ కృతిపతిహి తర్వాత వసువుకు అంగిరతి నుంచి పుత్రః విశ్వకర్మ. ఓరినే కృతిపతి అంటే శిల్ప కళాభిజ్ఞుడు. తెలుసు విశ్వకర్మ నా నగరాలు సృష్టించే ఆయనే 14 నగరాలు విమానాలు. కుబేరుని కుబేరునికి ఈ నా పేరు పుష్ప విమానం ఈయన సృష్టి. ఇలాంటి విమానాలు అన్నీ అన్నీ శిల్ప మంచి శిల్ప సార్ సార్ అన్నారు. కృష్ణ ప్రభువు కూడా శిల్పు కూడా ద్వారక నుంచి ఈయనకే ఇచ్చారు. మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. వచ్చేసి ద్వారక గారికి అత్త ఇవ్వయ్యా అని మొత్తం ఇచ్చేసారన్నమాట. సముద్రుడిని పిలికేమో స్థలం అడిగాడు ఓ 12 వేలు అడిగామని విశ్వకర్మని పిలిచి నగరాఖా రావు అంటే మొత్తం పెట్టేసాడు అన్నమాట. ఇప్పుడు కృత్తిపతి మన పార్టీలో సివిల్ ఇంజనీర్ ఏమంటాం ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ ఆ. కృతిపతి తతో మను చాక్షిసో భూత్ విశ్వేసాధ్యా మనోశ్రుత తర్వాత వారి నుండి విశ్వగామియులు విశ్వగామియుల కుమారుడు చాక్షిసుడు అంటే మనువు ఇతని నుండి విశ్వేసాధ్యాః మనోశ్రుతః మన యొక్క సంతానము విశ్వేదా శ్రీ సాధ్య వీరు వారు ఉన్నారు. విభావతోహ సూతోష యుష్టం రోచితమాతపం. అగ్నిహోత్రుడు అతని నుండి ఉషా అనే మహానుభావురాలు యుష్టం రోచితం ఆతపం ముగ్గురిని కుమారమ్మని కణింది. పంచయామోధ భూతాని ఈన జాగృతి కర్మసు ఇందులోనే పంచయామ అంటాడు అంటే ఒక రోజు రోజుకి ఐదు దాములు అంటాడు. ఎలా కారణం అంటే పగలు మూడు రాత్రి రెండు అంటాడు. అదేంటయ్యా నాలుగు నాలుగు కదా అంటే పూర్వ సంధ్య, మధ్య సంధ్య, అపర సంధ్య మూడు సంధ్యకాలం ఉంటాయి. ఏమి సరిపోలే? మొత్తం ఐదు, మూడు, ఎనిమిది. మేము నాలుగు నాలుగు అంటాం. కానీ సూర్యగదే సమయము, సూర్యాస్త్ర సమయము, అపరాణ సమయము. అపరాణం అర్ధరాత్రం ఈ రెండు సగం సగం శాము గురించి పరిగణిస్తారు. ఉదయ సంధ్యా ఒకటి శాము అది ఒకటి సాయంక్రమ సంధ్యా ఒకటి మూడు ఉన్నది ఎనిమిది. అందుకే దీనికే పేరు పంచయామః.
5 ధాములు వెల దినమన్నమాట, పంచయామోద భూతాని ఈయన జాగ్రత్త కర్మసు అన్ని ప్రాణులు సూర్యోదయం అవుతూ ఉండగానే మేల్కొని ఉంటారు, ఈ ధాములలోనే అంటే దినం పగలు. అందరూ పని చేస్తారు. జాగ్రత్త కర్మసు సరూపాసూత భూతస్య భార్య రుద్రాంశ్చ కోస భార్యగా రుద్రుని యొక్క భార్య ఉంది ఆమె సరూప ఆమె కోట్ల కొలది రుద్రులను సృష్టించేటువంటి మహానుభావులాడు కోటిశః రైవతః అజః భవః భీమః వామః ఉగ్రః వృషాకృతి అజైకపదైర్భుజ్నియః బహురూపః మహానితి ఏంటి ఏకాదశ రుద్రుల పేరు చూడండి రైవతః అజః భవః భీమః వామః ఉగ్రః ఉషాకపిహి అజైకపాల అజైబుజ్నిహ బహురూపః మహా అనేటువంటి మొత్తం 11 మంది రుద్రులు రుద్రస్య పార్వతాస్యాన్యే ఘోరాః భూత వినాయకా వీరికి పారధులు అంటే చతురి గారి అనుచర్యులు అన్నమాట. వీళ్ళంతా వీళ్ళు కోట్ల కొరిగి ఉన్నారు భూతాలు వినాయకులు వీళ్ళు ప్రజాపతి అంగిరసః స్వధాపత్ని పితృనథా. ఎవరూ అంగిరా ఉన్నాడు, ఈ అంగిరుడి భార్య స్వధ మీరు వెనకైన వాళ్ళు పితృ దేవతలు. ప్రజాపతి అంగీరుడికి స్వధ అనేటువంటి భార్య కైన సంతానమే పితృ దేవతలు. మనం ఇచ్చేది వీరికి. వారి కాదు. ఎందుకంటే కారణం ఏంటంటే చెప్పాం కొందరు ఎందరో మోసరానికి పోతారు. కొందరు జన్మ లేదు. మరణించారు మోసరానికి పోయారు. అయినా మనం మా నాన్నగారు మోసరానికి పోయే సజ్జనం అక్కర్లేదండి అని ఊరుకుందామా? ఏం చేద్దాం అది. అంటే వాళ్ళు ఎక్కడికి పోయినా నరకల్లో ఉన్నా, మోటాల్లో ఉన్నా, అసల్లేకు ఉన్నా అవసరం లేదు కాదు. మనం పెట్టేది వారి ప్రతినిశ్వులకు, పితృ దేవతలకు. వీళ్ళు పితృ దేవతలు. స్వధా అంగిర సంతానం ఉండే అందుకే మనం ఏం చేద్దాం వీడెప్పుడు స్వధా స్వధా అంటాం. తపణం అయితేనేమో స్వాహా అంటాం. కదా విద్యుత్ యొక్క అయితేనేమో స్వధా అంటాం. తల్లికి ఇచ్చి పిల్లలకి ఇచ్చిందన్నమాట.
సరే మోసం తల్లి చేసేది ఎవరు చేసినా మోసం ప్రతి వాళ్ళు దృష్ట అపహరిస్తారు కానీ తల్లి పిల్లవాడి యొక్క ఆశ్రయం హరించదు కాబట్టి స్వధా రూపంలో మనం ఇస్తే ఆమె పిల్లలకి ఇస్తుంది. పితృ దేవతలు ఈ గణం వీరికి మనం ఇచ్చేది వారు స్వర్గంలో ఉన్నారండి వారికి ఇది మోటు ఉన్నాయండి వారు మోషానికి పోయారండి తల్లి మీద పెట్టాలండి. జ్వర వాడ సగల ఆయన వాళ్ళ ప్రతినిధి. ఎందుకంటే దేవతల్లో ఈ పితృ దేవతలు కూడా స్వామి యొక్క అంశే. చెప్తాం కదా పితృ రూపి జనార్థ ప్రియతాం అంటాం. పరమాత్మ యొక్క అంశ పితృ రూపంలో ఉంటారు కాబట్టి వీర్గొణ చేసే కార్యక్రమం. ఇక ఈ విషయం అర్థమైంది అనుకోండి మనకి ఇక సందేహం రాదు అది. అంగిరథ స్వధాపత్ని పితృనథా అధర్వాంగిరసం వేదం పుత్రత్వేచ అచరోతు సతి వీరే ఆంగిరసం వేదం పుత్రత్వేచ అచరోత్. అధర్వన వేదాన్ని వీరు తమ పుత్రునిగా స్వీకరించారు సతి అంటున్నారు కదా ఆమె స్వీకరించింది కుశాశ్వః అర్షిసి భార్యాయాం ధూమ్రకేశం అజీజనత్ ఇక అగ్నిహోత్రుడు తన భార్య అయినటువంటి అర్చిస్తులో కుమారుడు ఎవరు? ధూమవిహేను కుమారుడిని ఆమె కనింది. దిశనాయాం వేదచిరః దేవలం వైనం తర్వాత దిశన. ఆమె యందు వేదశీరుడు దేవరం, వయునం, మనుం ఈ ముగ్గురిని సంతానంగా పొంచాడు. తార్క్షస్య వినతా కద్రోహు పతంగీ యామిని కిచా ఈ తార్క్షునికి నలుగురు భార్యలు. ఎవరు వినత, కద్రు, పతంగి, యామిని. అర్థమై ఉంటాయా మీకు ఈ పరికి? ఈ వినత పుత్రుడే వైనతేయుడు. ఎవరాయనే? హరుత్కుమార్. అలాగే కద్రు పుత్రులంతా కాద్రవేయుడు నాగములు మహాసర్పములు. అది ఇస్తాడు. చూడండి వినతా కద్రూహు పతంగీ యామినీతిచ పతంగీ అసూత పతగాన్. ఈ పతంగి అనేటువంటి అమ్మాయి పచ్చులను సంతానంగా ఆమె పొందింది. యామిని శరభా యామిని ఉందే మహానుభావులారా ఈమె శరభా అంటే ఏమిటి మిడతలు వీరి సంతానం మిడతలు.
సుపర్ణ సూత గరుడం, సుపర్ణ భార్య పేరు మనం వినత అంటున్నాం. ఈమె గరుడుని కుమారుడిగా పుట్టిపొందింది. సాక్షాత్తు యజ్ఞేచ వాహనం. మరి వీడు ఎవరు అనుకుంటారేమో అని ఈ గరుడు ఇలా పోచ్చు కదా తప్పు కదా పక్కకు పోతాం మనం. అలా పోకుండా సాక్షాత్ యజ్ఞేచ వాహనం. పరమాత్మకు వాహనమైన గరుడుని కుమారుడిగా పొందింది. సూర్య సూత మనురుంచ ఒకరే కదా సంతానం ఇద్దరు. ఒకరు అనురుడు, మరొకరు గల్వుడు. ఎవరు అనురుడు ఎవరు? సూర్యుని యొక్క సారధి. అతనికి ఊరూరు లేవు. అనురు అంటే ఊరూరు లేనివాడు అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళు పచ్చులు కాబట్టి గుడ్లు పెడతాయి మొదలు అండములు. కొన్నాళ్ళకి గుడ్డు పిల్లలు తయారవుతారు బయటికి వస్తారు. తన సపత్ని కదురు నాగులు వాళ్ళు గుడ్లే అవి కూడా గుడ్లే పాములకు గుడ్లే. ఇద్దరు గుడ్లే పెట్టారు. పాము త్వరగా బయటికి వస్తుంది అండా నుంచి. పట్టికి లేట్ అయింది. పాములనే ముందు వచ్చేసాడు. నా సపత్నికి ఇందరు పిల్లలు పలిగారు నాకు చలగలేదు అని ఒక గుడ్డును పూర్తి కాకముందే పగలగొట్టేసాడు. అలా పగలగొడితే అప్పుడు ఎవరికి తయారీ ఇంతవరకు అయింది. ఊరు ఊరు నుంచి కింది భాగం తయారీ కాలేదు పై భాగం తయారీ అయింది. ఆమె కోప్పడి నన్ను అయ్యగారు నీకు దాస్యం వస్తుందని సపత్ని దాస్యం పొందుతావని చెప్పించి ఇంకో గుడ్డు ఉంది వాడు మహానుభావుడు అవుతాడు. లోకో తొందర పడకు అయినప్పుడే బయటికి వచ్చినప్పుడే ఊరుకో. నేను ఆభోజిస్తున్నాను నీ ద్వేషాన్ని అని సూర్య భగవానునికి సారథి వెళ్ళిపోతాడు. రెండో వాడే సుపర్ణోసి గరుత్మాన్ అని ఆయన గరుత్మాన్ తో. కాబట్టి అది మనకు గమనించాలి. సుపర్ణాసూత గరుడం సాక్షాత్తు యజ్ఞేచ వాహనం సూర్యసూతం అనురుంచ అంటే ఏమిటి? ఒకడేమో సాక్షాత్తు స్వామికి వాహనం అయ్యాడు. మరొకడేమో సూర్య భగవానుడు అంటే ఇద్దరు మహానుభావులే. ఇలా జరిగినా కానీ సారధ్యం చేశారన్నమాట.
ఒకరు సవరోకాయ స్వామి పియ్యరు ఒకరు సేవ వారు చేశారు. సూర్య సూత మనురుంచ కద్రూహు నాగాననేకశః కద్రూ అనే ఆమె ఎంతో మంది భార్య నాగులను కుమారులుగా పొందింది. కృత్తికాది నక్షత్రాని ఇందోహ పత్న్యస్తు భారత. చంద్రుడి భార్యలు ఎవరు? కృత్తికాది నక్షత్రం ఇప్పుడు కృత్తికా రోహిణి ముగ్గురు నక్షత్రాలు ఇలా ఈ నక్షత్రాలు మొత్తం చంద్రుడికి 27 మంది భార్యలు. దక్ష ధ్యాపాతు సహా అనపత్యః తాసు యక్ష్మ గ్రహాద్వితః వారికి సంతానం కనగలలేదు. వారికి ఉండంగా లేదు. ఎందుకు అవ్వలేదు? దక్ష శాప దక్ష శపించాడు. మామగారే ఆ రెండు చలవ పెట్టాడు. ఒకటి సంతానం లేకుండా, రెండోది నీకు. క్షయ వ్యాధి వస్తుంది అని. ఏమిటి కారణం అంటే 27 మందిలో ఈ చంద్రుడు ఎక్కువ సౌందర్యంగా ఉన్నటువంటి రోహిణి అంటే ఎక్కువ పిచ్చి కలిగి ఉన్నాడు. తగిన వారిని ఆదరించలేదు. రోహిణిని మాత్రమే ఆదరించాడు. మరి వాళ్ళు భార్యలే కదా వాళ్ళని ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళని పోయి కంప్లైంట్ చేశారు నాన్న గారు. ఇలా చేస్తున్నాడు మీ అల్లుడు. మా దగ్గరికి రావటం లేదు. రోహిణి దగ్గర ఎప్పుడు ఉంటున్నాడు. పక్షవాదం చూపియావు కాబట్టి పరిధానం అయిపోయినప్పుడు అందరూ అందరూ భార్య సమానాన్ని అందరినీ సమానంగా జరిపించాలి. పక్షవాదం చూపియావు కాబట్టి నీకు సంతానము కలగదు. నీ శరీరం క్షయవ్యాధిగ్రస్తం అవుతుంది అని శపించారు. తర్వాత తెలుసు కదా ఈ స్వామి మన శ్రీరంగంలోని పుష్కరిణిలో స్నానం చేసి ఆ రోగానికి పోవచ్చు. అందుకే ఆ పుష్కరిణికి ఏం పేరు? చంద్ర పుష్కరిణి. ఇప్పటికీ ఉంది శ్రీరంగంలో అదే పేరుతో మనకు ఉంటుంది. అది కదా. దక్ష దయపాదుతు వనపత్యః తాతు దయక్ష్మగ్రహాద్వితః పునః ప్రసాజితం సోమః కలాలేపేక్షయేచితాః మరి దక్షుడిని ప్రసన్నం చేసుకొని తమ యొక్క కలలని మళ్ళీ పొందాడు. శృణు నామాని లోకానాం మాతృణాం శంకరాని చాలా వాళ్ళ పేర్లు చెప్తున్నాము అన్నీ వినండి ఎవరిది అత సత్యపత్నీరాం యత్ ప్రసూతమిదం జగత్. సత్య ప్రజాపతి యొక్క భాయుల పేరు చెప్తాను వినండి అంటున్నాడు ఎవరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు శంక లోకానాం శంకరానిచ. సకల లోకములకు హితమును కలిగించేటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్యల పేరు చెప్తున్నాను. విను నాయన అంటే ప్రత్యేకంగా చెప్తున్నాను. వీళ్ళ వల్లనే అత్త దితియా దితి ఉన్నారు కదా దేవతలు ఇక్కడికి వస్తారు. దేవతలు, దైత్యులు, దానవులు, రాక్షసులు వీళ్ళంతా ఎవరు కశ్యప ప్రజాపతి యొక్క వాళ్ళని.
అందుకే ఆ తదుల పేరు వాళ్ళు లోకమాతలు అయ్యారు, చాలా మంది ఉత్తమ ఉత్తమ వాళ్ళే కదా కానీ లోకమాతలు సకల లోకములకు వాళ్ళు శుభాన్ని కలిగించే మహానుభావులు కాబట్టి శంకరాణిచ అధ కత్యపత్రీనాం యత్ ప్రసూదమిదం జగత్. కత్తిబుడి యొక్క భార్యలతోటి జగత్తంతా ఏర్పడింది. అందుకోసమని ఆ పేరు చెప్పుకొని అంటున్నాడు. అదితిహి, దితిహి, ధనుహు, కాష్ట, అరిష్ట, సురస, ఇలా మునిహి, క్రోధవశ, తామ్ర. సురభిహి సరమ తిమిహి తిమిహి యాదో ఇది సంతానం అన్నమాట మీ భార్యలు చూడండి అతిథి దితి ధను కాష్ట అరిష్ట సురస ఇలా మునిహి క్రోధవశ తామ్ర సురభిహి సరమ తిమిహి సరిపోయాయి 13 మంది. ఈ బైబిల్ మందిలో తిమేహ యాదో గణ ఆసన్. తిమి అనే దానికి యాదో అంటే రాక్షసులంతా. జలని జల జల చెరువులు. యాదస్సులు అంటే జరజరములు. వారు సంతానం కలిగినారు. స్వాపదాః సరమాసుతాః. సరమా సంతానం ఎవరు? సారమేయములు అంటాం. సరమాయాః అయం సారమేయః. సరమా పుత్రులు. ఏమిటి సారమేయం అంటే? కుక్కరు. సారమేయములు, సునకములు చెప్తాం కదా ఇవి అంటాయి ఇవి సరమా యొక్క సంతానం. సరమాసుతాః సురభేహే మహిషాః సురభి నుండి మహిషా గావః. గేదెలు, ఆవులు, ఏషాన్యే ద్విషపాః. పేలెం చెప్పారే? రెండు గిట్టలున్న జంతువులన్నీ వీరి సంతనం. సురభి యొక్క సంతానము రెండు గిత్తలు ఉన్నటువంటి జంతువు జపం అంటాం కదా అలా. విశపా నృప తాంబ్రాయాహ సేన గృధ్రాజ్య తాంబ్రపు సేన గృధ్ర బేగలు గద్దెలు గద్దెలు మునేహే అప్సరసాంగణ ముని యొక్క సంతానము అప్సరస్సులు అంటున్నారు. దంతసూకాదయః సర్పా రాజన్ క్రోధవశాత్మయాః క్రోధవశ యొక్క సంతానము దంతసూకము. అంటే సర్పము బ్రగ సర్ప సర్పాహ రాజన్ క్రోధవశాత్మజ ఇలాయాహ భూరుహ సర్వే ఇలా అనే భార్యకు సంతానం భూరుహ వృక్షములు వృక్షములన్నీ వారి సంతానం.
యాదుధానాస్య సౌరసా సురసా సంతానము రాక్షసులు కాదు దానం అరిష్టాయాస్య గంధర్వా అరిష్ట సంతానము గంధర్వులు కాష్టాయాః ద్విచపేతరాః కాష్ట యొక్క సంతానము ఒక గిట ఉంటాయే ఆ జంతువులు కాష్ట యొక్క సంతానము సుతాహ ధనోహో ఏక షష్టి ధను యొక్క పుత్రులు 61 మంది పేషాన్ ప్రాధానికాన్ శృణు. ఈ 61 మందిలో ముఖ్యుల పేరు చెప్తున్నాం విమూర్ధ. శంబరః, అరిష్టః, హయగ్రీవః, విభావసు, అయోముఖః, శంకుశిర, స్వర్భానుహు, కపిలః, అరుణః. పురోమా వృషభర్వాచ ఏకచక్రః అనుతాపనః ధూమ్రకేశః విరూపాక్షః విప్రతిత్తిశ్చ దుర్జయః వీళ్ళందరూ వారి యొక్క సంతానం. ధను యొక్క సంతానం. ఇందులో స్వర్భానుహో సుప్రభాం కన్యాం ఉవాహ నముచి పిల్ల. స్వర్భాను యొక్క బిడ్డను ఆయన సుప్రభాను అనేటువంటిది ఆమెను నముచి వివాహం చేసుకున్నాడు. గుణపర్వనస్తు శర్మిష్టాం యయాతిహి నపుషోబలి నపుషోబలి. గుణపర్వ యొక్క అమ్మాయి పేరు శర్మిష్ట. ఈమెను వివాహం చేసుకున్నారు. యయాతి మహారాజు శర్మిష్టను వివాహం చేసుకున్నారు. వైశ్వానర సుతాయాస్య చతస్త్రః చారదర్శనాః వైశ్వానర రంగవత్ చెప్పాను కదా ఆ వైశ్వానర పుత్రులు పుత్ర చతస్త్ర నలుగురు ఉన్నారు ఉపదానవి హయశిర కులోమ కాలక అనేటువంటి నలుగురు. ఈ నలుగురు ఆ ఉపదానవీం కిరణ్యాక్షః క్రతుమయ కిరాం దృప ఉపదాన అనేదాన్ని విరణ్యాష్టుడు వివాహం చేసుకున్నాడు. కరతువు హయశిరస్సును పురోమాం కాలకాంచద్వే వైశ్వానరసుతేతుకః కచవ ప్రజాపతి ఇతని వివాహం చేసుకున్నాడు పురోమాని కాలకాని.
వీరి సంతానమే నివాత కవచులు అంటాం. 60,000 మంది మనకి అదే వస్తుంది కదా. కాలకా ఉప పులోమా పులోమాం కాలకాంచ్యద్వైవైత్వరుచేదుకః ఉపయేమిశ భగవాన్ కశ్యపః బ్రహ్మ చోదితః పౌలోమాః కాలకేయాస్య దానవాహ యుద్ధశాలినః వీరి కుమారులు పులోమా పుత్రులు కావ్యుల యొక్క పుత్రులు ఉన్నారు ఇద్దరు కాలకేయులు వీళ్ళు షష్టి సహస్రాణి 60 వేల మంది. వీళ్ళ పని ఏమిటి? ఎవరు యజ్ఞాలు చేసినా దోషం చేస్తారు. యజ్ఞఘ్నా తే పితుః పితా జగానా వీరిని మీ తాతగారు చంపారు అంటున్నారు. ఎవరు తాతయ్య గారు? ఎవరు తాతయ్య గారు? అది ఎవరి కోసం? ఆ పరిష్క్ష తాతయ్య గారు. అరిజిత్ తాత ఎవరు? అయ్యో నాయనా అర్జునుడు కదా? అర్జిత్ ఎవరి కొడుకయ్యా? అభిమన్యుడు మరి అభిమన్యుడు ఎవరు తండ్రి? అభిమన్యుడు కొడుకు ఎవరు? అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు. అభిమన్యుడు తండ్రి అర్జునుడు. మరి తాత అంటే ఎవరు? అది అప్పుడప్పుడు కథ జ్ఞాపకం ఉందా మర్చిపోతున్నా అనడానికి ఇట్లా చెప్పు పెడతాడు. స్వామి ఎప్పుడప్పుడు తేసి చొప్పి తాలుడు ఒక్కసారి. నీ నీ తండ్రి తండ్రి అన్నాడు ఇప్పుడు నీ అంటే ఎవరు తెలవాలి మొదలు. అంటే మనం సందర్భంగా ఉంటే మన ఎరత్రికి ఉంటే ఓహో అభిమన్యుడు చెప్తున్నాను కదా అభిమన్యుడు తండ్రి సరే సరే పరిచితి తండ్రి అభిమన్యుడు అభిమన్యుడు తండ్రి అర్జునుడు అనుకుంటా. నీ బాధ కోసం రాక్షసులను అర్జునుడు చంపాడు. ఇంద్రుడిని బాధ పెడుతుంటే వారు బాధ పెట్టడం వచ్చి సముద్రంలో దాక్కోవడం. ఏం చేయాలి అంటే అప్పుడు యుద్ధం కలిశారు. అగస్త్యుడు అర్జునుడు. అగస్త్య మహర్షి సముద్ర జలాన్ని కేశవాయ స్వాహా అని అంటాడు. అంటే వేని నీళ్ళు సముద్రం నీళ్ళు అయిపోయినాయి కాబట్టి బయట పడ్డారు వానపు అర్జునుడు చంపాడు. అందుకే తే పితుస్పితా జగాన స్వర్గతో రాజను ఏక ఇంద్ర ప్రియంకరః విప్రచిత్తిహి సింహికాయాం శతంచ ఏకమజీ జన విప్రచిత్తి అయినటువంటి వాడు సింహిక యందు 101 మంది కుమారులను సంతానాన్ని పొందాడు.
రాహు జ్యేష్టం కేతు శతం. మొదటివాడు రాహు చివరివాడు కేతు. మొత్తం 101 మంది సంతానం. కేతు శతం గ్రహత్వంయ ఉపాగతః ఈ రాహువు ఏమయ్యాడు పరమాత్మ కృప వలన వీడు గ్రహముగా. గ్రహత్వాన్ని పొందాడు య ఉపాగతః అథాసః కృయతాం వౌచః యః అతితేహే అనుపూర్వశః మరి వేవినారిగా అంటే అతిథి వంశం విందాం. వాళ్ళంతా ఆదిత్య వీళ్లే మహానుభావులు లోకారు కాబట్టి అతిథి వంశాన్ని చెప్తున్నాను వరుసగా వినండి అంటున్నాడు యత్ర నారాయణో దేవః స్వామ్సేన అవతరతు విభుహు ఎందుకు సగలగా చెప్పుకున్నావ్ అదితి వంశాన్ని జాగ్రత్తగా వినండి అంటే ఆ అదితి వంశంలోనే శ్రీమన్నారాయణుడు అవతరించాడు కాబట్టి కొంచెం వంశాన్ని జాగ్రత్తగా వినండి అంటున్నారు. అనుపూర్వచః వివత్వాన్ హర్యమా పూషా త్వష్టా సవితా భగః ధాతా విధాతా వరుణః మిత్రః చక్రః గురుక్రమః ఎవరు వీళ్ళు? ఇప్పుడు పేరు విన్నారా లేదా? ఎప్పుడు విన్నారా? ద్వాదశ ఆదిత్యులండి. ఆ అదే ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యులు అంటే ఏమిటి? ఆదిత్యులు అంటే అతిథి సంతానము ఆదిత్యులు. ఇది సంతానము దైత్యులు. తల్లి పేరు వీళ్ళందరికీ ఆదిత్యులు ఉంటే ఎందుకంటే తండ్రి ఒక్కడే. అందరూ అంతా కాసేపులే. కదా వీళ్ళందరూ వీళ్ళు తండ్రి కాసేపులే వీళ్ళందరూ కాసేపులే. తల్లులు వేరు. దితి పుత్రులంతా దైత్యులు, ఆదితి పుత్రులంతా ఆదిత్యులు. ధను పుత్రులు దానవులు. తల్లి పేర్లే తండ్రి పేర్ లేదు. దీని కోసమని ఈ మొత్తం 12 మంది. ధాతా, విధాతా, వరుణః, మిత్రః, చక్రః, ఉరుక్రమః, వివర్పతః, సార్థదేవః, సౌజ్ఞాసూయత వైష్మణం. ఇందులో మనకిప్పుడు అయిపోయిన తర్వాత సార్థదేవం సౌజ్ఞాసూత. సూర్య భగవానుడికి భార్య ఎవరు సౌజ్ఞ, ఆమె యొక్క సంతానం శ్రాద్ధ దేవుడు అంటే ఇప్పుడు మనవ అవుతారు చూడండి, శ్రాద్ధ దేవం సౌజ్ఞాసూయతవై మనుం మిధునంచ మహాభాగ యమం దైవం యము.
మీం కథ మీరు కాక ఒక కవల పిల్లలు కలిగారు కవల పిల్లలు. అబ్బాయి పేరు యముడు. అమ్మాయి పేరు యముడు చెల్లెలు. ఎవరమే యమునా. అది ఎక్కడ యమునా? ఎప్పుడు చేయలేదండి సూర్య భగవానుని పుత్రిక సూర్య పుత్రిక ఆమెనే కాలింది అంటాం ఈమె కాలింది ఈ కాలిందినే కాలిందే కృష్ణ భగవానునికి ఆ రూపం. అష్టమైదిరిలో కాడి జరేదా? మరి అంతా లింకు ఎలా ఉండాలి అంటే అది ఏమంటారు? సైకిల్ వస్తే కదా ఉంటాది సైకిల్ చేసేది పౌరాణిక వైజ్ఞానం. ఒక పేరు చెప్తే వాళ్ళ నమ్మలు అన్నీ చావాలి ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఉదయం. ఇందులో వీళ్ళు వస్తారు కదా కంప్యూటర్ లో కూడా అది నొక్కగానే నొక్కగానే మొత్తం అంతా ఇస్తుంది బేడటం మొత్తం. అన్న ఎవరు, తమ్ముడు ఎవరు, తల్లి ఎవరు, పుట్టి ఎవరు ఓ పేరు పురుగు అనగానే మొత్తం చరిత్ర అంతా ఇస్తుంది. ఇందులో ఉంది మన దాంట్లో ఇంటర్నెట్ అది అంటాం కదా. అందులో ఒకటి పెడితే ఒక వృగ్గు అనగానే మొత్తం ఇచ్చేస్తుంది. అన్ని ఇస్తాడు. ఈ పేరు సూర్య అంటే అదంతా వంశ ఉంది. ఒక పస్తకం పేరు. ఆ పుస్తకం అంటే ఆ పుస్తకం ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో దాని ఎన్ని కాపీలు ఉన్నాయి ఏ ఏ లైబ్రరీలో ఉన్నాయి దానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి మొత్తం వచ్చేస్తుంది. అదే ఒక పేరు అందుకో మొత్తం చెప్పాలి. ఏ క్వశ్చన్ లేక పడ సున్నా. అందుకే అంటాడు ఇందులో యమునా ఆమెని యమి అంటున్నాం. మనం న్యాయం ఇప్పుడు యమునా అంటాం. యముడి భార్య యముడి చెల్లెలు. సూర్య భగవానుని కొడుకు యముడు. సూర్య భగవానుని యొక్క కూతురు యమునా. మయ్యా ఇంకో అబ్బాయి శ్రాద్ధ దేవుడు అతను మనువు ఇలా సంజ్ఞాసోయితవై మనుం విధునంచ మహాభాగా యమం దేవం యమీం తథా శైవ భూత్వాధ వడవ నాసత్యౌ సుషువేభువి ఈ సౌజ్ఞనే సూర్య భగవానుడి యొక్క తాపాన్ని. సత్తుకోలేక తన ఛాయం నీడను నీడకే ప్రాణం పోసి నా నువ్వు నా స్థానంలో ఆయన భార్యగా ఉండు అని చెప్పి ఆమెను ఇచ్చేసి ఈమె వెళ్ళిపోయింది.
కొన్నాడికి పురాణం గుర్తుపడతారు తర్వాత గుర్తుపడతారు. ఆ ఛాయకు కైనటువంటి కుమారులే శనైశ్వర శని. ఛాయా పుత్రుడు శని. అలాగే ఇంకో మను కూడా ఉంటాడు గౌళిస్తాడు ఇప్పుడు అందులో ఆమె వెళ్ళిపోతుంది సౌజ్ఞ వెళ్ళిపోయి ఒక ఆడ గుర్రం వడవ అంటాం ఆడ గుర్రం రూపంలో సముద్ర తీరంలో విహరిస్తూ ఉంటుంది. ఈమె ఛాయా అని విధంగా తెలుసుకున్న తర్వాత సూర్యుడు అసలు నా దారి ఎక్కడ ఉంది అని చూస్తే ఆమె హస్త రూపంలో ఆడ గుర్రం రూపంలో అక్కడ దొరుకుతుంది. తాను కూడా మగ గుర్రం ఆకారం వేసుకొని వెళ్తాడు. అలా ఆ గుర్రమర దంటకు పుట్టిన వాళ్లే అశ్వినీ దేవతలు. అది వాళ్ళ చరిత్ర. అంతా జాగ్రత్తగా చరిత్ర అంతా రాదా కథ చరిస్తే చాలా రాసి తెలియబడుతుంది చూడండి. శైవ భూత్వాద వరవ నాసత్యౌ ఎవరు నా సత్యులంటే? నా సత్యావశ్విని సుతౌ అమరం వస్తే జ్ఞాపకం వస్తది. ఆ నా సత్యం అంటే ఎవరు? దసర అంటే దసర అంటే ఎవరు? దసరా. అదే? అమర చదువు. దసరౌ నాసత్యా వశ్వినీ సుతౌ పక్కన పైన దసరవే ఉంది. దసరా అన్నా నాసత్యా అన్నా అశ్వినీ పుత్రులకే పేరు. అమరం నెమరుకు వస్తే కావ్యాలెందుకు కారబెట్టనా అని ఒక సాఘ్య. అమరం నెమరుకు వస్తే కావ్యాలెందుకు కారబెట్టనా అన్నాడు. అర్థం కాని ఏమీ ఉండదు. అమరం మొత్తం కంఠస్తం అయితే అర్థం కాని పదమే దొరకదు. అందుకే ప్రాచీన కాలంలో మోహర్ శబ్దమంజలి అమరం ఈ రెండు మొదటి పాథలు. అమరం మూడు కారణాలు నోటికి వస్తేనే పైకి రాస్తుంది. రాత్రి వినియోగించా చెప్పండి చెప్పండి అయ్యో చెప్పాలి. కాబట్టి నా సత్యం అంటే అశ్వయం అదే భాష యొక్క ప్రతిష్టి అదే కారణం దేవుడు ఏమవుతుంది.
ఇలా ఆమె యందు అంటే ఆ వడవ యందు అశ్వాకారం ఉన్నటువంటి వారికి కైనటువంటి మొదలు అశ్వినీ సుతులు నా సత్యౌ అశ్వసువే పువి ఛాయ శనైశ్వరం లేపే సావర్ణించ మనుంతతః ఈ ఛాయ కుమారులు. ఒక మహానుభావుడు శనేశ్వరుడు. ఇంకో మహానుభావుడు సావర్ణి. ఓ ఈయనే మనువు మన. ఆ సౌఖ్యకు ఒక మనువు కుమారుడు ఇక్కడ మనువు సులభ అంటే మా వాళ్ళే మనువులు. అందుకే అందరూ వరసతులే కానీ ఎవడెవడు? మను పేరు వయసు మను. సువ్య స్థానం అంటే సూర్యుడు. వాడు సూర్యుడి పుత్రుడే, వీడు సూర్యుడి పుత్రుడే. వాడొక మనువు అందుకే రుద్ర సావరిణి, బ్రహ్మ సావరిణి మనకు మనువుల పేర్లు వస్తాయి 14 మనువుల పేర్లు అది. అది సావరిణిం. ఆ. మనుం తతః కన్యా తపతిం యాంవై ఈమెకే తపతి అనేటువంటి ఒక అమ్మాయి కుమార్చెగా పుట్టింది కుమార్చెగా పుట్టింది. యావై వవ్రే సంవరణం పతిని ఈ తపతికి తపతి సంవరణుని భర్తగా పొందినది. అర్యమ్నః మాతృకా పత్ని తయోశ్చర్హిణయః సుతాః హరియమున హరియమ హరియమ యొక్క భార్య పేరు మాతృక. వారికి పుట్టిన సంతానం ఎవరు? చర్షణయః. మిత్రస్య చర్షణి. ధృతః ఎవరు చర్షణి అంటే? ఏం చెప్తారు? చర్షణీ అంటే చర్షణం అంటే కర్మ. చర్షణయః అంటే కర్మకారులు అన్నమాట. వాళ్ళు మానవ లోకంలోకి వచ్చారు. పని చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? భూలోకాంలోనే ఉంటారు. పై లోకాలంతా అనుభవించే వాళ్ళే, పని ఉండదు. అంతా సోమరి ఉంటారు. వాళ్ళు ఓన్లీ భోగం అది భోగం ప్లేస్. ఇదిగో ఇది ఇది బుకింగ్ కౌంటర్ అని చెప్పాను టికెట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ పని చేస్తే అక్కడ కూలిస్తారు. నేను కాదు కూలించే ప్లేస్ అన్నమాట రాసుకో ఆలోచిస్తే ఏమంటారు ఏమో క్యాష్ అయినా క్యాష్ గా ఉంటారా ఏమంటారు? పే అక్కడ పేమెంట్. ఇది పని చేసి టోకెన్ తీసుకుపోతే అరే పిమ్మండి సదన్నా వారం అందుకే చర్షణయ అంటే కర్మ కాదు అని అర్థం. చర్షణ చర్షణయ సుతాః యత్రవై మానుషీ జాతిహి బ్రహ్మనాచ ఉపకంపితా ఈ చర్షణ నుంచే
మానుషి జాతి మనుష్య జాతి ఏర్పాటు అయింది అంటే పని చేసే వాళ్ళు ఓన్లీ మనుష్యులే అన్నమాట. తగిన వాళ్ళు ఎవరు పని చేయరు అని చెప్తున్నారు. బ్రహ్మనాదోపకల్పిత పూష అనపత్యః పూషకు సంతానం లేదు. ఎందుకు లేదంటే వాడికి పండ్లు లేవు కాబట్టి అన్నాడు. పండ్లు లేకుంటే సంతానం కలగలదు. వాడి పండ్లు ఏమైనాయి అంటే పిష్టదః వాడు పిండి తింటాడు. చూస్తున్నారా కారణం? దక్ష ప్రజాపతి శంకరుడిని నిందిస్తున్నప్పుడు 32 పళ్ళు బయట పడే నవ్వాడు. అది గుర్తుంచుకొని వాడు వచ్చి వీడి పళ్ళు అలా కొట్టే మొత్తం 32 పళ్ళు చిల్లి పారిపోయాడు. దేవజూలు సంతానం అంతా వచ్చింది సైన్యం అంతా వస్తుంది కదా. అందువల్ల వీరికి పళ్ళు లేవు. పళ్ళు లేనందువల్ల సంతానం కాకుండా అయిపోయింది అది. విష్టదః భగ్నదంతా భవతు పురా యోతౌ దక్షాయ అదే చెప్తున్నాడు యోతౌ దక్షాయ కుపితం యహాస వివృతో ద్విజః దక్షాయ కుపితం శంకరు కుపిత దక్షుడు కోపించినప్పుడు ఇతను 32 పళ్ళు పెట్టుకొని వివృతో ద్విజః ద్విజః అంటే తెలుసా? దంతములు, పండ్లు కాదా? కాదా? అయ్యో చెప్దాం అర్ధం చెప్పు. ద్వియా అంటే ఏంటి? ద్వాపిహం రెండు సార్లు వచ్చేవయ్యా నఖములు. ఒకసారి పోయినా వచ్చేవన్నీ ఇవే. గోళ్ళు ద్విజములకి వస్తూనే ఉంటాయి. పండ్లు పోతే వాళ్ళు రెండు సార్లు వస్తాయి. రెండోసారి వచ్చేవన్నీ ద్విజములే. పక్షులు మొదటి పుట్టుక అండం, రెండో పుట్టుక అండం అందింది. అలాగే సర్పములు గుడ్డు గుడ్డు నుంచి పుడతాయి. కేశములు పోతే మళ్ళీ వస్తాయి వర్ధిజములే. కేశములు దంత అందుకే మనకు స్థానభ్రష్ట నశోభంతే దంతాః కేశాః నఖాః నరాః. ఒక రోజు చూసుకోవాలి. పండ్లు ఇక్కడ ఉన్నాయి అనుకోండి, పొరపాటున ఇక్కడ ఉన్న పండ్లు ముక్కులో ఉంటే ఎట్లా ఉంటాయి? పోనీ మొఖంలో ఉంటే? కేశములు ఇక్కడ ఉన్నాయి, ఇవి కాస్త కేశములు నోట్లో ఉంటే? దంతములు, కీచెములు, నఖములు. ఇవి స్థానభ్రష్టం అయితే శోభించవు. అలాగే నరులు కూడా, మనుషులు కూడా. ఉన్న చోట వదిలిపెట్టి పంకిలారు ఎందుకు పంకిలారు అని. కానీ స్థానభ్రస్తేన శోభంతే. కొందరు ఉన్నారు స్థానభ్రష్టం అని శోభిస్తారు. ఎవరు? సింహాః.
సత్పురుషాః ద్విజాః బ్రాహ్మణులు, సత్పురుషులు, సింహములు. గుణతోట ఉంటే లోకం పారేయటం. కదా సత్పురుషులు నారదుడు, ప్రహ్లాదుడు, బ్రహ్మ బ్రహ్మ మహర్షి, కశ్యపుడు ఆ శ్రీ ఋషులందరూ ఎక్కడో కూర్చుంటే మనకైతే ఏంటి? ఫస్ట్ కార్యక్రమం ఇచ్చి వాడు ద్వైపాయన ఆ ద్వీపంలో ఉన్నాడు వ్యాసుడు అక్కడే కూర్చుంటే. బద్రకే రాకుంటే ఆ గుహ లేకుంటే మనకు భాగవతం ప్రతి పురాణం ఇక్కడ ఉంది. సత్పురుషులు, సింహములు, బ్రాహ్మణులు స్థాన భ్రష్టులు అయితేనే శోగిస్తారు. అలాగే దంతాః కేశాః నఖా నరాః తానభ్రష్టా నచోబంతి. ఇది ప్లేస్ మారితే ఊహించండి. పళ్ళు ఇక్కడ ఉండే పళ్ళు ఏ ముఖం మీద ఉన్నాయి అనుకోండి. గోడు ఇక్కడ ఉండేది ఈ మధ్యన ఎక్కడ గోళ్ళు ఉన్నాయి అనుకోండి. ప్రముఖ ద్విజములు అంటే దంతములు. రెండు సార్లు వచ్చేవి. ద్వాభ్యాం జాయతే లేదా ద్వివారం జాయతే అని చెప్పొచ్చు. రెండోసారి పుట్టేవి. ఎందుకంటే వివృతద్విజః. 32 పండ్లు బయట పెట్టుకొని నవ్వాడు. పెద్దలను అజ్ఞాని పరిహసిస్తుంటే జ్ఞాని అయినవాడు వంత కలి వంత పాడితే పాపమో లేదో. అందుకే నవ్విన పాపానికి వాడికి పండ్లు లేకుండా అయిపోయాయి. అందుకే వాడు ఇప్పటికి ఏం చేశాడు ఆహారం? ఓన్లీ పిండి. పురుషకు మనం పిండి ఇస్తాం. పిత్తు దేవతలే పురుష అర్యమని చెప్పుకున్నాం కదా, పిత్తు దేవతల మీ సంతానం కదా. అందుకే మనం పిండి తోటి పిండములు పెట్టే కారణం అది. వైని కి వెళ్ళా పూషా ఏం చక్ర కుశా స్వహా గిరసః మునిహి సుర శేష దంత సూతః అరిష్ట సోమః అంతే పాడకుంటాను ఈ ప్రకారంగా కన్యా త్యా పూషాన పత్యః పిష్టదః భగ్రదంతా భవతు పురా యోతౌ దక్షాయ కుపితం యహాస వివృత ద్విజః త్వష్టుహు దైత్యానుజా భార్య రచనా నామ సన్యకా త్వష్టకు త్వష్ట భార్య పేరేటి రచనా మోడ్రాన్ పేరు బాగుంది కదా? వాడలేదా రచన? ఫస్ట్ భార్య పేరు రచన అంటారు. భార్య రచన నామ కన్యకా సన్నివేశ సయోర్ జిజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్ వారిద్దరి సంతానమే.
విశ్వరూపుడు. అంటే ఏమన్న మాట? విశ్వరూపుడు ఎవరు ఇప్పుడు? మన ముందర వస్తాడు, త్వరలోనే వస్తున్నాడు. ఇది ఎన్నో అధ్యాయాలు ఇది, ఆరవ అధ్యాయం. కదా? షష్ట స్కంథంలో ఏడు వ అధ్యాయం ఏమిటి? ఇంద్ర ఉప్రాస్తం. ఎవరు పారాయణం చేయట్లేదు అన్నమాట. నారాయణ కవచం. నారాయణ కవచం అయ్యా. ఎక్కడ ఉంది మనది? ఆరవ స్కంధంలో ఎనదవ అధ్యాయం ఉంటుంది నారాయణ కవచం ఇది వస్తుంది మనకి తెలుసు మీకు ఆరవ అధ్యాయం ఉంది కదా ఎనదవ అధ్యాయం ఆరవ అధ్యాయం మనకి తెలుసు ఎనదవ అధ్యాయం నారాయణ కవచం వస్తుంది. ఇక్కడ నాయన గారు ఎవరు చెప్తారు? విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్తాడు. విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్తాడు. విశ్వరూపుడు ఎవరు? త్వర్షయత కుమారుడు. త్వష్ట ఎవరు? ఇంద్రునికి తమ్ముడు. చెప్పుకోలేదు భయ మనం. ఆ అవును. ద్వాదశాదిష్యులు చెప్పలేదా త్వష్ట పేరు చెప్పలేదా పూష హరియమ భగ త్వష్ట అని చెప్పలేదు. చక్రా హృదయ వారు యముడు ఇంద్రుడు. త్వష్ట. స్రస్టా స్రస్టా ప్రజాపతిర్వేధ స్రస్టా ప్రజాపతి స్రస్టా ఇతను ద్వాదశాదిత్యుడు అతను ఒకడు ఒక ఆదిత్యుడు ఇంద్రుడు ఒక ఆదిత్యుడు వర్ణుడు ఒకడు మిత్రుడు ఒకడు భగ అని పేర్లు ఏమిటవే అనగమురే ఎందుకు శరూపుడు ఇంద్రుడికి ఏమవుతాడు? ఏమవుతాడు? కొడుకయ్యా ఏం కంగారు పడతారు? కదా? ఇంద్రుడు తొష్ట అన్నదాములు. మరి తొష్టని కొడుకైతే ఇంద్రుడికి ఏమవుతాడు? కొడుకే. గతిలేని పట్టణంలో కొడుకునే గురువుగా స్వీకరించాడు ఇశ్వరూపుడు. అక్కడ ముందు వస్తుంది మరి ఇది చెప్తాడు అది. అంటే ముందు హింట్ ఇస్తే జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక పేరు వచ్చినప్పుడు. మొత్తం దాని యొక్క విషయం అంతా మనకు జ్ఞానం ఉంటే ఎక్కడ పేరు వచ్చినా అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు మన ఉన్నాడేమో అని అంటే ఉన్నాడేమో అనుకుంటాం. మరి కనుక్కుంటే వెనక భాగం లింక్ అందదు పోతుంది. అందులో ముఖ్యంగా పురాణానికి జ్ఞానం అవసరం. తక్కిన వారు ఉంటారు కానీ పురాణం చెప్పాలంటే ఒక వ్యక్తి పేరు చెప్పామంటే వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అన్నలు, తమ్ముడు, బాబులు, నేనమాములు మొత్తం జ్ఞాపకం ఉండాలి. ఇది పోతుంది లేకుంటే అది చెప్తున్నాను.
తతో జజ్ఞే విశ్వరూపస్య వీర్యవాన్ తం వౌరిరే సురగణాః స్వస్త్రీయం ద్విషతాం అపి విమతేన పరిత్యక్త గురుణ అంగిరసేనయత్ ఇతన్నే ఇంద్రుడు సుర దేవతలంతా కూడా. గోబురిరే గురువుగా స్వస్త్రీయం అంటున్నాడు అంటే చెల్లెలు సంతానము అంటున్నాడు. ఆ పక్క నుంచి వస్తాడు. న్యాయంగా తమ్ముడే కదా అన్నదమ్ములు స్వస్తావిండు. అలాంటి వాళ్ళను దుషతామపి. అంటే ఆమె రాక్షసుల విశ్వరూపుడి యొక్క మన త్వస యొక్క భార్య చెప్పుకున్నాం అప్పుడు. ఆమె ఎవరు రాక్షస స్త్రీ. దైత్యుల యొక్క సంబంధం దిక్ సంబంధం. ఆమెను వివాహం చేసుకున్నందువల్ల. చూడు న్యాయంగా రాత్రి దూరం మరి తల్లి రాత్రి రాత్రి సంతానం. తల్లి రాత్రి తండ్రి దేవత. కాబట్టి మరి పిల్లలకు ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? తల్లి మీద ఉంటుంది. తల్లి ప్రక్ష వారంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది. దేవతల గురువుగా అయినా తండ్రిగా అయినా ఒప్పుకుంటున్నా దేవతల గురువుగా ఉన్నా ముందర వస్తుంది యజ్ఞయాగాదులలో భోజ భాగం దేవతలకి ఇచ్చి ఇంద్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఇలా భాగం ఇచ్చి పక్కన హిరణ్యాయ స్వాహా నమోజయే స్వాహా అని పక్కన మూలిపెట్టారు. రాక సులభిస్తాడు. రహస్యంగా రాక సులభిస్తాడు, సదస్యంగా దేవతలు. ఎందుకు ఇచ్చారంటే తల్లి వాళ్ళని కాబట్టి. తల్లి పోసే వాళ్ళ మీద ప్రేమ ఉంటది. తం వవరిరే సుర గణాః స్వస్త్రీయం ద్విషతామతి విమతేన పరిత్యక్తా గురుణ అంగిరసేనయత్. ఇంద్రుడు ఇతన్ని ఎందుకు గురువుగా స్వీకరించాడు? ఇంద్రుడు గురువు ఉన్నారు కదా? సరే ఉన్నారు కదా గురువు బ్రహ్మ అతన్ని వదిలిపెట్టి ఇతన్ని ఎందుకు స్వీకరించాడు అంటే విమసేన పరిత్యక్త గురునా ఇంద్రుడు రాజ్య త్రైలోక్య రాజ్య మదంతో ఒకసారి ఒక ప్రజని అవమానించాడు. ఆయనకేం అవసరం పిలిచి పోదాం నాకేం కొంచెం బాధ ఏయ్ వెళ్ళిపోయాడు. అవమానం పొందిన బృహస్పతి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ముందు వస్తుంది కదా వెళ్ళిపోవడం ఆరిస్తే వాళ్ళు ఊరుకొచ్చారు. ఇప్పుడు రెడీగా ఎందుకు ఉంటారు అడుగుతా పని ఏంటి చెత్తులు అంటే ఏం చేస్తారు.
రాజకీయాల్లో కూడా నాకేం అవుతుంది కాదు వారికేం అవుతుందో చూడాలి మరి. ఎదుటి పార్టీ వారు ఎప్పుడు దెబ్బ ఎక్కడ దెబ్బ తింటారో ఏ తప్పు చేస్తున్నాడో మన తప్పు వాళ్ళ తప్పు గుర్తుంటాయి. సందు ఛాన్స్ వచ్చేసింది కొట్టేద్దాం వాడిని. ఇవాళ అదే అవమానిస్తాడు అప్పటినుంచి అది ఏముంది కేజీ రూపం ఏం మారుతలేదు ఏ యుగమైనా. అందుకే ఇంద్రుడు ప్రభువుని అవమానించాడు. బృహస్పతి వెళ్ళిపోయాడు అన్న వాస అవ్వడం అవసరం దాన్ని ఎత్తు వస్తారన్నమాట. ఇంకొక కథ వస్తుంది ఈ రీతిలో బృహస్పతిని అవమానించినందువల్ల బృహస్పతి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ విశ్వరూపుణ్ణి గురువుగా స్వీకరించారు. స్వక్రియం దుషతామపి కస్య హేతోః పరిత్యక్తాచార్యేణాత్మనస్సుర అడుగుతున్నాడు. కాదు అడుగుతున్నాడు పరీక్షిత్తు అయ్యా గురువుగారు అలా శిష్యుడిని వలె పెట్టారా ఎక్కడైనా ఎందుకు వలె పెట్టారు. ఏతద ఆచక్త భగవన్ శిష్యానాం అక్రమం గురౌ. సమస్య ఏంటంటే గురువుగారు అక్రమం గురువుగారిది కాదు కదా. శిష్యుడిది చూడండి ప్రశ్న అది అది అలా అలా ప్రశ్న. గురువుగారు ఎందుకు ఎందుకు వదిలిపెట్టారు అని ఏ ధ్యానస్త భగవన్ శిష్యానామక్రమం గురౌ. గురువు విషయంలో శిష్యుల యొక్క అక్రమ ప్రవృత్తిని మాకు దూరించవలసింది. ఇక్కడ వచ్చి గురువు కాదు గురువు వదిపెట్టి ఉంటాడు కదా. వాడు తప్పు చేస్తేనే వదిపెట్టి ఉంటాడు. ఆ తప్పు ఏమిటో చెప్పండి ఏం చేశారు. అంటే ఇంద్రః త్రిగోరైశ్వర్య మదోల్లంఘిత సత్పదః. ఇంద్రుడు త్రైలోక్య రాజ్య మదంతో దారి పట్టాడు. పక్క దారి పట్టాడు. మరుద్భిహి వసుభిహి రుద్రైహి ఆదిత్యైహి ఋగుభిహి నృప విశ్వే దేవైచ్ఛ సాక్ష్యేచ్ఛ నాసత్యాగ్యాం పరిశ్రితః సిద్ధ చారణ గంధర్వైహి మునిభిహి బ్రహ్మవి అంటే ఎవరు? ఆయన పరివారం కదా? ఇంద్రుడు రాజండి చక్రవర్తి ఉండాలా పక్కన మరి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వ దేవతలు, మరుత్తులు, వసూలు, రుద్రులు, ఆదిత్యులు. సుభవః ఎంత ఉన్నారు ఇలాంటి మొత్తం పరిజనంతో కలిసి నిషేవ్యమానః వీరందరూ సేవిస్తూ ఉంటే స్తూయమానత్య కొందరు సేవిస్తున్నారు కొందరు స్తోత్రం చేస్తున్నారు కొందరు ఉపగీయమానః కొందరు పాటలు పాడుతున్నారు.
ఆ స్థానా శాసనాశ్రితః తన దేవసభలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పాండురేనాథపత్తేన చంద్రమండల చారుణామరి చక్రవర్తి త్రిలోక రాగిపోదా తెల్లని గొడుగు ఉంటుంది. మరి అలాంటి గొడుగు తోటి యుక్తస్య అన్యైహి పారవేచ్ఛైహి చామరవ్యజనాదిపి చక్రవర్తిత్వాన్ని. తైలోక్య రాజ్యా సుచైనటువంటి ఇతర లాంచనాలు ఇవన్నీ లాంచనాలు అన్నమాట ఇవి ఇంతే రాజ లాంచనాలు అంటారు. ఇలాంటి గుర్తులన్నీ ఉండి తామరం వేయడంతోటి విరాజమానః పౌరోమ్య సహార్ధాసనయా పృశం పౌరోమి. ఎవరమే శతీదేవి పులువామ పులువముని యొక్క పుత్రిక. అతను ఆమె అర్ధాసనం సగం సింహాసనంలో ఆమె సగం సింహాసనంలో ఇతను. చక్రవర్తి భారత ఉన్నారు కదా ఇలా ఆయనతో కూడా చేమించబడుతూ పుర్జం సయదా పరమాచార్యం దేవానామాత్వనత్యః నాభే సంప్రాప్తం ప్రత్యుత్థానాత్ అన్నాడు ఇంత భోగంలో వీడు ఉన్నాడు. మాదిరి మీద కూర్చున్నాడు. చిత్ర చామరాలు, వ్యజనాలు, యోదానం వేస్తే గంధర్వ కిన్నర కింపులు వీళ్ళంతా ఉన్నారు చుట్టూ. దేవతలు అలాగే సిద్దులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరలు, మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు. అందరూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, స్తోత్రం చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. ఇంత అట్టహాసంలో ఈ మదం బాగా బాగా మన మదం కై పడ్డాం కదా, కై బాగా ఎక్కేసింది ఇందుడు. పాపం గురువు వచ్చి వచ్చాడు. సవరం రావు రాజు రావాలి గృహపతి. అలా వచ్చి గురువు గారు రాగానే ఏం చేయాలి ఏం చేయాలి లేచి వెళ్లి ఎదుర్కొని తీసుకురావాలి. ఆ పని చేయండి. నాభ్యనందత అభినందించలేదు ప్రత్యుత్థాన ఆసనాదివి లేచి లేచి అయ్యా రండి కూర్చోండి. ఇప్పుడు ఎంత గొప్పైనా గురువుగారు గురువుగారి కదా. దాని కథ మర్చిపోయారు మర్చిపోయారంటే మదం. అలా ప్రత్యుత్థాన ఆసనాదివి వాచస్పతిం ముయివరం సురాసుర నమస్తుతం నోచ్య చాల ఆసనాదింద్రః బృహత్పతి వస్తే ఇంద్రుడు తన సింహాసనం నుంచి లేవలేదు కదలలేదు.
అదిగో ఎట్లా పశ్యన్నపి చూడకుంటే తప్పులేదు. చూసుకుంటూ పశ్యన్నపి సభాగతం సభలకు వచ్చిన వాడిని చూసుకుంటూ కూడా. వాడు చిన్నవాడా? సురాసుర నమస్కృతం. బృహస్పతిని దేవతలతో పాటు రాజులు కూడా గౌరవిస్తారు. అమ్మో బృహస్పతిని కొంప ముచ్చాడ ఆయన దాన్య బెల్లం అంటారు. మహానుభవం కదా మరి. కాబట్టి ఆ దేవతలే కాదు అందరూ నన్ను నమస్కారం చేస్తారు. సకల జగత్తు నమస్కరించేటువంటి బృహస్పతిని. సూచి కూడా ఆసనం నుంచి లేవలేదు మర్యాద తో నిర్గప్తి సహక కవిహి ఆంగిరస ప్రభు ఆయు సుకృతం తూష్ణిం విద్వాన్ శ్రీమత విక్రియం చూచాడు బృహస్పతి అవసరం లేదేమో అవసరం లేదేమో అనుకోని వచ్చేసాడు. తను ఇంటికి వచ్చేసాడు. ఏమనలేదు. మాట్లాడకుండా వచ్చాడు. ఎందుకు మాట్లాడలేదు అంటే విద్వాన్ శ్రీమద విక్రియా. సంపద ఇచ్చే మదములో కలిగే వికారం తెలుసు కాబట్టి ఇది ఒరిజినల్ కాదు ఆ మదం బాగా ఎక్కింది దిగితే కదా మనం జ్ఞాపకం అంటాం. కళ్ళకు బాగా ఏవో కవర్ వేశాడు తప్పేశాడు అన్నమాట. ఆ మదం పోతే మళ్ళీ కాపాడుతుంది. ఎందుకు మన కొరకు పడాలి వాడే వస్తాయండి అని వెళ్ళిపోయాడు. పరిశేవ ప్రతిబుద్ధి ఎంద్రః గురుహేర నమాత్మ గురువుగారు వెళ్ళిపోయేసరికి ఆ కళ్ళకున్న పొరలు దిగిపోయాయి. అరెరెరె నేను తప్పు చేశాను ప్రతి ఏడ నేను గురువు గారిని అవమానించాను గరహయామాస సదతి స్వయమాత్మానమాత్మ మరి ఇంద్రుడు త్రిలోకాభిపతి అతన్ని ఎవరు అడుగుతారు తప్పు చేస్తే తానే అడిగాడు అందుకే తనను తానే నిందించుకున్నాడు. స్వయం ఆత్మానమాత్మన అహోపత మమ అసాధుకృతంవై దభ్ర బుద్ధినా చంచల బుద్ధి నేను నేను చాలా తప్పు చేశాను. యన్మమ యన్మయ ఐశ్వర్యమత్తేన గురుసదసి కాస్కృతః ఐశ్వర్య వదం బాగా ఎక్కి సభలో వచ్చిన గురువుని నేను తిరస్కరించాను అవమానించాను కో గృజ్యేత్ పండితః లక్ష్మీం త్రివిష్టప పతేరసి
యయాహమాసురం భావం నీతోజ్య విభుధేశ్వరః ఐశ్వర్య మదంతోటి గురువును అవమానించాను. అందుకే బుద్ధిమంతుడు ఎవడు సంపదను కోరుకోడు అంటున్నాడు. కో గుజ్జేత్ పండితః లక్ష్మీం త్రివిత్రపతేరపి ఇంద్ర సామ్రాజ్య లక్ష్మిని కూడా పండితులు కోరుకోరు. ఎందుకు సంపద వచ్చిందంటే రెండు కణులు నెత్తికి ఎక్కుతాయి ఏ అంటే అలా పడుతున్నాయి. అవునండి. పెద్దలను అవమానించే బుద్ధి ఎవరికి ఉంటుంది? బాగా సంపద ఉంటేనే. కాబట్టి మహానుభావులను అవమానించి తిరస్కరింపజేసేటువంటి సంపదను బుద్ధిమంతులని కోరుకుంటాడా? అది ఇందుడు సంపద అయినా సరే. స్వర్గాభతి సంపద అయినా సరే అలాంటిది వాడు ఇంద్రుడు మరి స్వర్గాభతి లేదండి. అంటే లోకంలో అబ్బా నేను ఇంద్రుడిని అంటే అంత సంతోషిస్తారు బానే ఉంది త్రైలోక్య రాజ్యం. కానీ బుద్ధుడు వాళ్ళని కోరుకోడు. గతప్పుడే చేస్తుంటాం. అందుకే పతీరతి కేయాహం ఆసురం భావం నీతః ఆ సంపద తోటే త్రైలోక్య రాజ్య సంపద తోటే నేను దేవతల్లో పుట్టి కూడా ఆసురం భావం. రాక్షస బుద్ధిని పొందియాను. ఏ పారమేత్యం శిషణం అతితిష్టం న కంచన ప్రత్యుత్తిష్టేతితి ప్యుహు ధర్మం తేన పరాం విదుహు న పరం విదుహు. తప్పు చేసిన తర్వాత సమర్ధించుకోవడానికి కూడా చాలా కారణాలు పాయింట్ దొరుకుతాయి. కానీ బుద్ధి వద్దు వాళ్ళు ఒప్పుకోరు. ఇంద్రుడు లేవకపోవడం న్యాయంగా తప్పు కాదు. శాస్త్రం ప్రకారం తప్పు కాదు. ధర్మం ప్రకారం అధర్మం కాదు. ఎందుకు కాదు అంటే సింహాసనం మీద రాజుగారు కూర్చున్న తర్వాత దేవుడు వచ్చినా లేవద్దు అది వాని ఇది పారమేస్యం శిషణం చక్రవర్తి స్థానం అది.
సింహాసనం మీద కానీ, రథం మీద కానీ, ఏనుగు మీద కానీ, అశ్వం మీద కానీ. భద్రాశ్వం, భద్రగజం, భద్రరథం, భద్రాసనం. ఈ నాలుగు రాజుల యొక్క చక్రవర్తి యొక్క చిహ్నాలు. వేరేప్పుడు గురువు గారికి పోయి అందుకే రాజు వాంగు గురించి గురువు కూడా దండం పెడతాడు వచ్చి. పురోహితులు కూడా రాజు అంటే అధిపతిగా శివుడికి అధిపతిగా నమస్కారం చేస్తారు. ధర్మం అందరూ తప్పేం లేదు. ఆ రీతిలో అని అంటారు అంటున్నాడు ఇతనే. పారమేక్య ఆసనం మీద కూర్చున్నప్పుడు గురువు వచ్చినా లేవలసిన పనిలేదని తెలిసిన వాళ్ళు అంటారు. కానీ వారికి ధర్మం తెలియదు అంటున్నారు. ఎందుకంటే పరమేక్షి ఆసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? వేరే వాళ్ళు వస్తే లేవవచ్చు కానీ కూర్చోబెట్టినోడు వచ్చి లేవకుండా ఎలా కూర్చుంది మరి? అందుకే నతే ధర్మం పరం విదుహు అలాంటి వారికి ధర్మము తెలియదు. దేశాం ఉపధదేష్ృణాం పదతాం తమసిత్యగా తే చద్దద్యుహు వచస్తేవై మజ్యంతి అస్మప్లవాయువా ఇలాగ ఉపధదేష్ృణాం చెడు దారిని చెప్పేటువంటి అలాగే తమసి అధస్త పతతాం తేషాం అధోలోకాల్లో నరకంలో అజ్ఞానంలో పడుతున్నటువంటి వారి మాటలను ఎవరైతే వింటారో వారు రాతి పడవలా మునిగిపోతారు అంటున్నారు. ఉంటాయండి? అస్మ ప్రవాహ చక్కని మాట అన్నమాట. అస్మ అంటే రాయి. ప్రవాహ అంటే పడవ. దాటిస్తుంది అనుకోని పడవను రాయితో చేసి అందులో కూర్చుంటే తేలుతుందా? అలాగే ధర్మం అని పేరు చెప్పి రాజ ధర్మం అని గురువుని అవమానిస్తే ఇవ్వడు తేలుతాడు. అందువల్ల ధర్మశాస్త్రంగా పేర్లు చెప్పినా పెద్దలను అవమానించేవి అయిననాడు అది ధర్మం కాదు. అలా చెప్పేవాళ్ళు ధర్మజ్ఞులు కూడా కాదు. అశ్వప్రవాయువా అధాహం అమరాచార్యం అగాద్విషణం ద్విజం ఇప్పుడు నేను ఎవరయ్యా చూస్తురి చిన్నవాడా అమరాచార్యుడు మా అందరి గురువు.
ఎవరో ఉత్త గురువు కాలేరు అగాధ దిశణం. అంతు బట్టని బుద్ధి దిశణం అంటే ఏమిటి? బుద్ధిర్మనీషా దిశణ ధీ ప్రజ్ఞా సేముషి. అవునా వద్దు కదా అందుకోసం అని దిశణం. అది అది లాభం అది. ఒక పదం రాయాలి ఆ శ్లోకం జ్ఞాపకం రావాలి. వస్తే అర్థం వస్తుంది. లేకపోతే రాదు. చూడు. తను అగాధ శిషణః అంతు తెలియని బుద్ధి విభవం గలవాడిని. అంటా కదా బుద్ధిలో ఎవరంటే ఇద్దరం బుద్ధికి ఎవరు గొప్ప జంట వాడు అంటారు. ఎలాంటి దానిలో కూడా అతను ఆ ఈ పని చెయ్యి అంటాడు. జాగ్రత్తగా ఆలోచిస్తాడు. అంత గొప్ప బుద్ధిమంతుడు అయినటువంటి ద్విజ అందులో ద్విజం. బ్రాహ్మణోత్తముడు ఇలాంటి వాడిని అవమానించాను ఇప్పుడు ప్రసాదయిస్తే నిశతః శీర్ష్ణాత చరణము స్పురుషన్ అతన్ని ఇప్పుడు ప్రసన్నుని చేసుకుంటాను. ఎలా? నిశతః కపకం లేకుండా. అంటే ఏమిటి నీ చక్రవర్తిని దాని భావం వదిపెట్టి శ్రీకృష్ణ తచ్చరణం స్పృశ్యన్ నా తలసుతోటి వారి పాదాలను తాకుతూ కపటం లేకుండా అలాంటి బృహస్పతిని నేను ప్రసన్నుని చేసుకుంటాను. ఏవం చింతయతస్తస్య ఇలా ఆలోచిస్తూ మభోనః భగవాన్ ఇత ఇంద్రుడు గృహాత్ బృహత్పతిహి గతః అదృష్టాం గతివధ్యాత్మ మాలయః ఇంద్రుడు ఇలా ఆలోచిస్తుండగానే అది తెలుసుకున్న బుద్ధివంతుడే ఒప్పుకొడుతున్నాడు. అలాంటి బృహస్పతి తన ఇంటి నుంచి అంతర్ధానం చెందింది. ఎలా అధ్యాత్మమాలయ తన ఆధ్యాత్మిక శక్తితో యోగ శక్తితోటి తన యోగ ప్రభావంతోటి బృహస్పతి తన ఇష్ట నుంచి అంతర్ధానం చేశాడు. గురుహో నాధిగతః సంజ్ఞాం పరీచ్ఛన్ భగవాన్ స్వరాట్ ఇంద్రుడు స్వరాట్ అయినా సామ్రాట్ అయినా ప్రభావం చాలా ఉన్నా
ఒక యోగమాయ శక్తిని మించినవాడు కాలేడు కదా. అందుకే ఆయన గురువుగారు ఎక్కడ దాక్కున్నారో పట్టుకోలేకపోయారు. తెలుసుకోలేకపోయాను. గురుర్నాదిగతః సంజ్ఞాం పరీచ్ఛన్ భగవాన్ స్వరాత్. ధ్యాయంతియా సురే యుక్తః చర్మనాదరత ఆత్మనః. అది ఆలోచిస్తున్నాడు రోజు అందరినీ మీటింగ్ వన్ టైం ఏదో మీటింగ్ రౌండ్ టేబుల్ మీటింగ్ అన్నమాట. ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని అది ఆలోచిస్తూ మనశ్శాంతిని పొందలేదు. తత్సృత్వ ఏవ అసురాస్ సర్వే ఆశృత్య ఔషగ సమ్మతం. ఈ వాస్తవం అనర్జ్జీవినప్పుడే. ఎవరికి అసురులు రాశి గారు ఆ ఇంద్రుడు వీక్ అయిపోయాడు గురువుగారు వైరు పెట్టేశారు మనకి ఇదే సమయం ఎవరు ఉన్నారు అన్నమాట వారి గురువు. ఆయన బుద్ధిలో గల గురుడే కదా ఎదురు చూస్తున్నాడు. మనం మనం బలం పెంచుకోవడం కాదు రాజరీతిలో ఒక సూత్రం చెప్తాడు చాణిక్యుడు. మనం బలం పెంచుకోవడం కాదు. శత్రువుల బలాన్ని తగ్గిస్తే చాలు అన్నారు. సరిపోదా? మనం బలహీనులం అయినా బాధ లేదు. మనం బలం పెంచుకునే బదులు శత్రు బలాన్ని తగ్గించామనుకోండి మనమే గెలుస్తాం వేరే అవసరం ఏం లేదు. అందుకే చాణక్య గాథలో ఒక చమత్స్కారంగా కథ ఉంది. చమత్స్కారంగా. నవనందులు ఉన్నారు కదా కథ తెలుసు అనుకుంటాను. ఇతన్ని చాణక్యుని అవమానించారు. గుడ్డు పట్టి లాగి బయటికి వెళ్లగొట్టారు నందులు. మీ వంశాన్ని నిర్మూలం నిర్వంసం చేస్తాను అని వెతికి చేసి బయటికి వచ్చారు. మా ఇంటి ఆవేశంలో ఉన్నారు. పోవాలి అన్ని కూర్చుకోవాలి కోటను కొట్టి పడేయాలి అందరినీ చంపించే చంపించేసేయాలి. అదే సంధుడు బ్రాహ్మణోత్తముడు మహా కోపం ఆ బ్రహ్మాండంగా వస్తున్నాడు బయటికి వస్తున్నాడు సవా రాచాడు ఊళ్ళో పడ్డాడు వస్తున్నాడు ఊరి వైపు వచ్చే వరకు పెద్ద వర్షం పడుతుంది
ఓకే. సంతా అటు పెట్టుకొని ఎక్కడ తలం లేదు. ఓ ఇంటి ఏదో ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె గుడి ఇట్లా గుడిసె ఇట్లా గుడిసె ఇట్లా ఉంటది చూడు లాగా అంటాం మనం చూడు అంటాం. దాని కింద నిలబడ్డాడు. వస పడుతుందా మరి ఏం చేస్తావ్? లోపల ఒక పెద్ద మనిషి ముసలమ్మ పిల్లవాడికి అన్నం వండిపెట్టింది. అన్నం కొడగా పెట్టి బాగా ఆకలి పెట్టింది పేరు. వాళ్ళ మాత్రం చెయ్యి పెట్టి అన్నం తిన్నారు చెయ్యి పెట్టారు. ఆ చెయ్యి అన్నం మధ్యలో పెట్టారు. అన్నం ఇలా కుప్ప అన్నం ఉంటుంది కదా చుట్టు కూరగాయలు ఉంటాయి. పెట్టేసరికి అమ్మ అన్నారు బుద్ధి నాదిరా మొదలు మధ్యలో ఎవరో ఇడి పెడతాడురా. మొదలు చుట్టూ ఉన్న భాగాన్ని తీసుకో చల్లారుతుంది ఇంత మధ్య చల్లారిపోతుంది తీసుకోవచ్చు. మా అంత మధ్య నేరి పెడితే చెయ్యి కారిపోతుంది. చుట్టూ ఉంది కదా తీసుకో. పిల్లవానికి తల్లి చెప్తున్నది. అర్థమైందా? మహారాజుని గెలవాలన్న మొదలు కోటలో కాదు. చుట్టూ ఉన్న వారి సామంతులను బలగాన్ని తీసుకో అర్థమైంది వారికి. అందుకే నవనందులను చంపి ఎవడు జనిధగుప్తుడు అతన్ని రాజు అయిన దక్షణమే మొదలు సన్మానించింది ఈ అవ్వకు. ఆయన బిల్ సర్వాణం చేయు అంటే అతిపెద్ద రాజనీతి రాజనీతి దిగ్గులకు కూడా అంతు పట్టని గొప్ప విజయాన్ని పిల్లవారికి అన్నం పెడుతూ చెప్పామమ్మ నువ్వు రాజగురువు అంటే మేము కాదు. అది ఏంటంటే చెప్పేవాడు కాదు తనం. దాన్ని గ్రహించేవాడు కాదు. ఒక మాటలో ఒక విషయంలో ఎంత సారం ఉంది, ఎంత లోతు ఉంది అందులో విషయం. బుద్ధి వంతు తీసుకుంటాడు. అందుకోసం వాడు గుర్తు చేశారు శుక్రాచార్యులు. అయినా ఇంద్రుడిని బృహస్పతి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక మీరు బయలుదేరండి. సమయం వచ్చేసింది. అంటే వాడు బలహీనుడు అయ్యాడు మనం వెళ్దాం పద. ఇలా శుక్రాచార్యుల యొక్క సలహాను సూచనను తీసుకొని ఔజనకం మతం దేవాంతరి సుజ్యమంచ కృహు దుర్మదాః ఆతతాయినః రాస్తా లేదు చెప్పడం జ్ఞాపకం లేదు కదా అగ్నిదః గరళదః చెప్పాం. ఎవరయ్యా అంటే అత్త ఎవరంటాడు నిప్పు పెట్టినవాడు అలాగే విషం పెట్టినవాడు శత్రపాణి ధనాపహ అలాగే భార్యను అవమానించినవాడు ప్రాణాలు తీర్చించేవాడు.
ఈ ఆరుగురుని ఏమంటారు? ఆతతాయి అని చెప్పారు. నిత్యం దేవ రాట దేవ అంటారు అస్తయి కదా. ఈ ఉదాహరణ అంతా మనకి ఇక్కడ వచ్చింది ప్రథమ స్కంధంలో పరీక్షిత్తు అని ఏమంటారు అశ్వత్థామ. అశ్వత్థామ ద్రౌపది పుత్రులను తబ్బినప్పుడు వెంటపడతారు కదా అర్జునుడు. అప్పుడు అతతాయి వధార్హణః నహంతవ్యః బ్రాహ్మణస్య అతతాయి వధార్హణః అతరాత అంటే లక్షణం చెప్తారు అగ్నిదః గరుడజ చత్రపాణి అనాపహః అలాగే తారాపహత్తాచ అని చెప్తారు ఆ లక్షణాలు అలాగే ఈ రాక్షసులు దేవతలకు ఆతతాయులు. కాబట్టి ఆతతాయునః సంతోషంతో ఉద్యమంచ కృహు అనయాస్త ప్రయత్నం మొదలుపెట్టారు. తై విసృష్టో విసృష్టేషుభి తీష్ణైహి నిర్భిన్నాంగోరు బాహవః బ్రహ్మాణం శరణం జగ్ముః సహేంద్రాః నత కంధరాః కుదా జ సమయం చూసి వచ్చాడు కాబట్టి దేవతాలందరూ అర్జుల యొక్క బాణాలతో ఆయుధాలతోటి కొట్టబడి వారిని గెలువగల బలం లేక పరిగెత్తుకొని ఎక్కడికి పోయారు బ్రహ్మ దగ్గరికి పోయారు మరి దిక్కు ఆయనే కదా పెద్ద మనిషి ఆయనే మరి పరిష్కారం చేయాలన్నమాట ఇది. సరిగా అయితే వెళ్లి నటగంధరా తామస అభ్యర్థి తాను వీక్ష భగవానాత్మపూహు ఇలా దేవతలందరూ వచ్చి ప్రార్థించారు స్వామి ఇది మా పరిస్థితి. తామస వచ్చి మమ్మలను ఇలా యుద్ధంలో కొడగొట్టారు బాధపెడుతున్నారు. కృపయా పరయా దేవా. వాచ పరిశాంతవయన్ దయతోటి వారిని ఓదాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. అహో సురశ్రేష్టాః అభద్రం వ కృతం మహతు. ఇప్పుడు వస్తే ఏం లాభము? మీరు చాలా పెద్ద తప్పు చేశారు కదా. మహత్ అభద్రం అంటే అమంగళం. దాని ఏం చెప్పాలి? అమంగళమైన పని మీరు చేశారు. ఏంటది? గురువుగారిని ఓమాయించడం చిన్న పని అది. ఇది తప్పు చేయు ఇప్పుడు చేసేస్తాం. అభద్రం వక్తృతం మహతు బ్రహ్మిత్తం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాతునాభ్యనందత. పద ఐశ్వర్య మదంతోటి ఆయన బ్రహ్మిష్టుడు అంటే బ్రాహ్మణానా నిష్ట అలాగే బ్రహ్మణిష్ట.
నిరంతరము పరబ్రహ్మ యందే ఉండేవాడు, నిరంతరం పరబ్రహ్మను తనలో ఉంచుకునేవాడు అంటే నిరంతరం బ్రహ్మోపాసకుడు కదా? అలాంటి అంటే మన వాళ్ళలో భాగవతోత్తముడు అన్నమాట, అందులో బ్రాహ్మణం. ఇంకోటి దాంతం ఇంద్రియ నిగ్రహం కలవాడు. మామూలు వాళ్ళలాగా ప్రతిదానికి కోపించేవాడు కాదు. అలాంటి వాడిని ఐశ్వర్యాతునాప్యనందత. మీ ఐశ్వర్య మదంతోటి మీరు అతన్ని గౌరవించలేదు, అభినందించలేదు. సత్యాయ మన అనయత్యాతి ఈ ఫలితం ఆ అవినీతికి ఇది ఆ తప్పు ఫలితమే అనయత్యాతి పరేత్యా ఏమైంది? మీరు గురువును పరిభవిస్తే మిమ్ములను శత్రువు పరిభవించు. సరిపోయింది. ఏం చేయాలి లభిస్తుంది. రిజిస్టర్ అవమానించారు ఎవరిని గురువు గారిని మీకేం జరిగింది అవమానం జరిగింది ఎవరి వల్ల మీ చెబుతున్నారు మనం ఎంత చేస్తే అంత వస్తుంది ఫలితం తస్యాయం అనయత్యాతి పరేత్య పరాభవః ప్రక్షీణేభ్యః స్వవైరిభ్యః సముద్ధానాంత్య యత్సురాః న్యాయంగా వాళ్ళు మీకంటే అన్నిటిలో తక్కువ వాళ్ళే ప్రక్షీణ తక్కువ ఉన్నవాళ్ళు మీరు సమృద్ధిగా ఉన్నవాళ్ళు. బల మీకు ఎక్కువ ఉంది. ఐశ్వర్యం మీకు ఎక్కువ ఉంది. బుద్ధి మీకు అన్నీ మీకు ఎక్కువ ఉన్నాయి. అన్నీ మీకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతకాలం మీరు ఉన్నారు సినిమా సినిమా మీరు. వాళ్ళ కింద ఉన్నారు. ఈనాడు ఇవన్నీ ఉన్న మీరు కూడా అన్నిట్లో తక్కువగా ఆయన రడ చూపించున అవమానం కొందారు. ఓడిపోయారు. ఎందువల్ల అంటే పెద్దలను అవమానిస్తే తక్కిన ఏ పెద్ద రికార్డు మనను కాపాడలేవు. ప్రక్షీణీత్యః సమృద్ధానాం మగవన్ విశదర్పస్య ప్రక్షీణాన్ గురువతిక్రమా ఇదివరకు రాక్షసులు గురువుగారిని ధిక్కరించి ఓడిపోయారు. శుక్రాచార్యుల మాటను ధిక్కరించినందువల్లనే వాళ్ళు మీకంటే ప్రక్షీణులు తగ్గి ఉన్నారు.
తెలిసేది కూడా ఆ తప్పు మీరు చేశారు. మీరు అవమానించగానే వారు గురువుని గౌరవించారు. స్వామి మాకు మీరే దిక్కు మీరు కాపాడండి. వారేం గురువును ఆశ్రయించారు, మీరు గురువును వదిలిపెట్టారు. ఇంతకాలం గురువును ఆశ్రయించనందువల్ల వాళ్ళు మీకంటే కింది స్థానంలో ఉన్నారు. మీరు గురువును గౌరవించారు కాబట్టి పై స్థానంలో ఉన్నారు. ఈనాడు చేతుల ద్వారా మీరు గురువును అవమానించి సిద్ధి పొందారు. ఇది చూచి గురువు మీద భక్తి కలిగి వాళ్ళ గురువును ఆశ్రయించారు. అంటే ఓడుట గెలుచుట మీ సంపద, మీ బలం, మీ సైన్యం కాదు. మరి ఏమిటి? ఆచార్య కృప. అది ఉంటే చిన్నవాడు కూడా పెద్దవాడు అవుతాడు. అది లేదు పెద్దవాడు కూడా చిన్నవాడు అవుతాడు. మగం బిహదత్తస్య క్షీత్ర క్షీణాన్ గురు అతిక్రమాత్ సప్రతిపచితాను పూయః కావ్యమారాధ్య భక్తితః అదే రాక్షసు ప్రస్తుతం భక్తితోటి శుక్రాచార్యులను బాగా ఆరాధించి ఉపస్థితాన్ బాగా పెరిగిపోయారు. చాలా వృద్ధి చెందారు వారు. ఆద తీరం నిలయనం మమాపి భృగు దేవతాః. మీ స్వర్గాన్ని ఆక్రమించుకున్నారని అనుకోకండి. వాళ్ళు అనుకుంటే నా లోకాన్ని కూడా ఆక్రమించుకుంటారు. మమాపి. అంటే ఇక్కడికి వచ్చినా విచ్చేం కాదు. ఇప్పుడు వాళ్ళని నేను కూడా ఏం చేయలేదు. ఎందువల్ల బృగు దేవత. వాళ్ళ దేవతలు ఎవరు వానికి దేవత ఎవరు వాళ్ళకి శుక్రాచార్యులు గురువు గారి దైవం. గురువు గారిని దైవంగా పూజించి వారి దయ పొందిన తర్వాత. నీ లోకం ఏంటి నా లోకం కూడా వాళ్ళకే పోతుంది. అత్రే నుంచి నా లోకం ఏం అవసరం లేదు. మమా దృగు దేవతా త్రివిష్ట పంక్తిం గణయంతి అభేద్యం. అభేద్య మంత్ర. వారికి వారి గురువుగారు చక్కని బలం ఇచ్చారు, ఆలోచన ఇచ్చారు. ఆ గురువుగారు ఏమి ఇచ్చారో మనకు తెలియదు. ఆ మంత్రం అభేద్యం. దాన్ని ఎవరు భేదించలేరు. అలాంటి వాళ్లకు స్వర్గమో లెక్క అనయ్యా.
శ్రీ శపం కిం గణయంతి భృగానాం భృగుణాం అని శిక్షి అని శిక్షితార్ధ శుక్రాచార్యులతోటి చక్కగా నేరబడినటువంటి మహానుభావులు కాబట్టి నా విప్ర గోవింద గవీశ్వరానాం భవంతి అభద్రాని నరేశ్వరానాం ఆ కూంచోడి జాగ్రత్తగా బ్రాహ్మణులు పరమాత్మ గోవులు బ్రాహ్మణులు భగవంతుడు గోవులు ఈ మూటిని ఆరాధించే వాళ్లకు ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి అమంగళములు జరగవు. అంటే అవవానించే వాళ్లకు. ఇప్పుడు పోయిన పద్ధతి నాసి రగ్ని చేతి కదా చెప్పాడన్నమాట. నా విప్ర గోవింద గవీశ్వరానాం భవంత భద్రాణి హరేశ్వరానాం బ్రాహ్మణులను భగవంతుని గోవులను ఆరాధించేటువంటి రాజులకు ఎక్కడ అమంగళం జరగదు. తత్విశ్చరూపం భజతాసు విప్రం తపస్వినం త్వాస్త్రం అథ ఆత్మవంతం. అదే మార్గం ప్రస్తుతం మీకు ఏం కావాలి? వాళ్లకేం గురువు ఉన్నాడు. మీకు గురువు లేడు కదా? మీరు ఏం చేయాలి మరి? గురువుని తప్పించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే రాడు. ఒక పతి రాడు. మరి గతి ఏంటి కూర పట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత గొప్పవారు ఎవరు మహానుభావుడు అంటే విశ్వరూపుడు, స్వస్త యొక్క పుత్రుడు అతన్ని తపస్వి. మంచి తపస్సు సంపన్నుడు. అథ ఆత్మవంతం. తపస్సు చేసి కూడా మనోనిగ్రహం కలవాలి. అలా ఉండాలి గురువు, గురువుకి ఏముండాయి మొదలు? మౌనిగ్రహం ఉండాలి. అలాంటి వాడు ఆత్మవంతం సభాజితః అర్ధాన్ సవిధాస్యతి. అతన్ని మీరు సక్రమంగా గౌరవించగలిగితే మళ్ళీ అలాంటి పనులు చేయకుండా. మళ్ళీ పాత తప్పు చేయకుండా ఇతన్ని జాగ్రత్తగా మీరు గౌరవించగలిగితే అతను వహా విధాస్యతి అతను మీకు క్షేమాన్ని కలిగిస్తాడు. క్షమిష్యధ్వం ఉతాస్య కర్మ.
నేను చెప్తున్నాను. అతన్ని గౌరవిస్తే పొందుతారు అంటే అర్థం అతను తప్పు చేసినా చూసు చూడనట్టు ఊరుకుంటే. ఉత అత్య కర్మ క్షమిష్యధ్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేస్తారా అని మీరు మళ్ళీ ఎగిరారు అనుకోండి మళ్ళీ పోపోతారు. అందుకే అతను పొరపాటు చేసినా మీరు క్షమించాలి, సహించాలి. దాన్ని గురువుగా ఆశ్రయించాలి, గౌరవించాలి. అప్పుడు మీకు మీరు పోగొట్టుకున్నది మళ్ళీ అతను మీకు పొందింపజేస్తాడు. ఉతాస్య కర్మ అంటే త ఏవం ఉదితారాజన్ బ్రహ్మణాధిగతజ్వరాః బ్రహ్మ వారికి ఇంతటి చక్కని ఉపాయాన్ని. బోధించారు. ఎప్పుడైతే మీరు పోగొట్టుకున్న అతను సాధించి ఇస్తాడని చెప్పారో వీళ్ళకి అప్పుడే విగత జ్వర పరితాపం కాస్త పోయింది అమ్మ ఇంకేం మా రాజ్యం మాకు వచ్చేసింది అని ఋషిముత్వాస్త్రం ఉపవ్రజ్య పరిశ్వజ్య. ఇదమ బ్రూవన్ వెళ్లారు ఎవరి దగ్గరికి త్వాష్టం త్వాష్టం యొక్క కుమారుడు విశ్వరూపుడు వెళ్లి ఎవరు తన పిల్లవాడు తన కుమారుడే కదా అందుకే పరిశ్వజ్ఞ అతన్ని కౌగలించుకొని పిల్లవాడు తన వాడే ఇదమ బ్రూవన్ మాట్లాడుతున్నారు. త ఏవం అప్పుడు భయంతి అతిథయ ప్రాప్తాః ఆశ్రమం భద్రమస్తువః నాయనా మేము వచ్చాం ఎలా వచ్చాం మీకు అతిథులుగా వచ్చాం నీవు మేలు అవుగాక. ఇంకా ఇంద్రుడు అర్జెంటు మారలేదు కదా. పెద్దవానివి అర్జులుగా వచ్చాము. కామ సంపద్యతాం తాత పితృణాం. సమయోచితః ఏం చేయాలి? అతిథులు వస్తే అయ్యా మీకు ఏం కావాలని అడిగి వారు కోరిన దాన్ని ఇవ్వాలి కదా? అతిథులుగా ఎవరో వస్తేనే ఇచ్చేటప్పుడు పితృణాం మేము ఎవరమ్మా నీకు తండ్రులమే కదా? కాబట్టి మా కోరికను సమయ అనుగుణమైన మా కోరికను. పొడిగడ ఎప్పటిదో కాదు ఈ సమయానికి ఏది కావాలో అది. అర్థమైందా అండి? ఈ సమయంలో ఏముంటుంది ఏముంది వీడికి రాజ్యం లేదు అది కావాలి. జాగ్రత్తగా వాడుతున్నారు సమయోచితః.
సమయోచితమైన మా కోరికను మీరు తీరుస్తారి, పుత్రానంది పరో ధర్మః పితృ సుశ్రూషణం సతాం. చెప్పవచ్చు ఏముంది? సత్పుణ్యమైనటువంటి మహానుభావులు పుత్రులు ఏం చేయాలి. పితృ సుశ్రూషణం. తండ్రిని సేవించాలి. తండ్రిని సేవించుట సత్పుత్రుల పరమ ధర్మము. పుత్రాణాం పరమో ధర్మః పితృ సుశ్రూషణం సతాం కొట్టేశాను అన్నమాట రాసి పెట్టుకోవాలి సత్పుత్రుల ధర్మము తల్లిదండ్రులను సేవించుట సతాం అది పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారినాం మళ్ళీ అందులో ఇంకో మాట. సంతానమున్నవారైనా సరే పుత్రులు కలవారు కూడా తమ తండ్రి వస్తే తాను వారిని సేవించాలి. అన్నప్పుడు పెళ్లి కాని వారి గురించి వేరే చెప్పాలా అంటున్నారు. బ్రహ్మచారులైన వాళ్లకు ఇంకా ఎక్కువ కదిలి చేయించాలి. కదా మరి మీరు పెళ్లి కావాలి సంతానం కావాలంటే ఎవరి దయ ఉండాలి పుత్తి దయ ఉండాలి పుత్రవంతులైన పుత్రులు కూడా తండ్రిని సేవించుట ధర్మం అని భావిస్తున్నప్పుడు బ్రహ్మచారులైన పుత్రులు తల్లిదండ్రులను సేవించాలని విడిగా పడా గురువు అంటున్నాడు బ్రహ్మచారిణం ఎందుకు అడిగి మనకు కొన్ని ధర్మాలు చెప్తారు బాగా గుర్తుంచుకోవాలి ఆచార్యః బ్రహ్మణో మూర్తిహి గురువు గారు అంటే ఎవరు సాక్షాత్తు పరబ్రహ్మే పరబ్రహ్మ స్వరూపమే ఆచార్యులు. పితామూర్తిహి ప్రజాపతి. తండ్రి అంటే ప్రజాపతి సుమ గుణ అంటాం కదా. ప్రజాపతికి స్వరూపం తండ్రి. రాత మరుత్పతి మూర్తి అన్నగారు మరుత్పతి మరుత్తుల స్వరూపము. మాతా సాక్షాత్ క్షితే తనుహు తల్లి భూమికి ప్రతిరూపము.
దయాయాహ భగినీ మూర్తిహి ఏంటంటే దయకు ప్రతిరూపము. ధర్మస్య ఆత్మ అతిథిహి స్వయం. తాను ఉండే తాను ఆత్మ ధర్మ ప్రతిరూపం. ఆత్మ అంటే ధర్మ ప్రతిరూపము. ధర్మానికి ప్రతిరూపం ఆత్మ స్వయమతిథిహి. అతిథిహి అంటే తానే. తన రూపే అతిథి అండి. అతిథిని గౌరవించాలి ఎందుకంటే నాడు అంటే తానే తన తాను గౌరవించుకున్నట్టు. అతిథికి మర్యాద చేస్తే అతిథికి భోజనం పెట్టి అతిథికి మన్నిస్తే ఘనకార్యం చేయడం లేదు తాను తాను గౌరవించుకుంటున్నాడు. అది అంటే తానే స్వయం అతిథిహి స్వయం అగ్నేహే అభ్యాగతో మూర్తిహి అభ్యాగతుడు అగ్నికి ప్రతిరూపము సర్వభూతానిచ ఆత్మనః తనకు తన ఉన్నాడే ఇతను సర్వభూతాని అన్ని ప్రాణులు తనకు ప్రతిరూపాలు అంటే ఆత్మవత సర్వభూతేషు యపసి పపండిత జపనేదా అన్ని ప్రాణులను తనలాగా చూసుకోవాలి ఎందుకంటే తానే ఎలా తాను తాను ప్రాణే వాళ్ళు ప్రాణులే. అంటే ఏంటి? తనకు హాని కలిగితే ఎలా దుఃఖము బాధ కలుగుతాయో ఆ పని వారి కలిగిన అందుకే నహి క్షతకంటకః నహి క్షతకంటకః అంటే ఏంటి మనకు మరలా చెప్తాడు ఒక్కసారి ముల్లు కుచ్చుకొని కాలుకు గాయమైన వాడు. తాను వెళ్ళే దారిలో అలాంటి ముల్లు కనబడితే చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? ఆ ముల్లు తీసి దూరంగా పారేస్తాడు. కానీ నహి ఉపానత్పాద అంటాడు. చెప్పులు వేసుకున్నవాడు ఆ పని చేస్తారా అంటాడు. అర్థం కాదా? ముళ్ళు కుచ్చుకున్నవాడు దారిలో ఉన్న ముళ్ళు పక్కకు పారేస్తాడు. కానీ చెప్పులు వేసుకున్నవాడు చేయదు. అందుకే తన శరీరానికి బాధ కలిగితే ఏదైనా గాయం అయితే ఇబ్బంది జరిగితే ఎంత బాధ ఉంటుందో అన్ని శరీరం అలాంటివే.
పశువైతే, పక్షి అయితే, మనిష అయితే, మృగమైతే, జంతువైతే, ప్రాణము, దేహము వాటికి మనకు సమానమే కదా? అదే ప్రాణము, అదే దేహము, అవేం క్రియములు? అదే బాధ, అదే ఆనందం. అందుకే ఆత్మవత్ సర్వభూతేషు అన్ని ప్రాణులను తనలాగే చూసుకోవాలి, తనకెలా ఇబ్బందులు ఆపదలు బాధలు రాకుండా సంతోషంగా క్షేమంగా సుఖంగా యాత్ర సాధించుకోవాలనుకుంటున్నాడు. ప్రతి ప్రాణికే ఉంటుంది. కానీ గలికే ఉంటుంది. ఎలా నీ శరీరం ఎలా నీ నీ దగ్గర సుఖం కావాలి, నీ సంతోషం కావాలి, నీకు సంపద కావాలి, మంచి భోజనం కావాలి, మంచి ఆహారం వాడికే కావాలి. ఆహారం లేకుంటే ఆకలి నీకు అవుతుంది, వారికి అవుతుంది, వారికి అవుతుంది. అందుకే అన్ని ప్రాణులు తనకు సర్వభూతానికి ఆత్మనః. తస్మాత్ పితృనాం ఆర్తానాం ఆర్తిం పరపరాభవం తపసా అపనయం తాత సందేశం కర్తుమకసి నాయనా నీ తండ్రులం మేము. శత్రువుల చేత అవమానించబడి ఆర్తితో వచ్చాము. ఈ శత్రువుల వలన అవమానం పొందిన మా అవమానాన్ని నీ తపస్సుతో తొలగించు. ప్రతీకారం చేయి వారికి. సందేశం కత్మ సతిని చెప్పిన మాటను వినాలిరా బాబు అన్నారు. వృణీమహేత్వోపాధ్యాయం అంటే నేనేం చేయాలయ్యా అంటే వృణీమహేత్వ ఉపాధ్యాయం. ఈ ఆపదలో మేము నిన్ను గురువుగా పురోహితునిగా వరిస్తున్నాం. నువ్వు మాకు పురోహితులవ్. రుణీమహే కోపాధ్యాయ బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం. నేను చిన్నవాడిని అంటే మాకు అవసరం లేదు బ్రహ్మిష్టం వైద పండితుడవు. అలాగే బ్రాహ్మణుడవు దానితోడు ఇప్పుడు గురువు పెద్దవాడైపోయావు. యశాంతశాభి చేస్యామః తపస్సునాం స్తవతేజసా నీ తేజస్సుతో నీ తపస్సుతో మేము శత్రువులను సులభంగా గెలవగలగాలి. నగర్హయంతి చత్రేషు యవిష్టాంగిరి అభివాదనం నేను మీ గురువుని ఏమిటంటే నేను చిన్నవాడిని కదా మరి గురువు అంటే ఏం చేయాలి దండం పెట్టాలి కాళ్ళు పడుకొని దండం పెట్టాలి.
చిన్నవారి పాదముడుకు నమస్కారం చేయొద్దునా అంటే అంటున్నాడు పని ఉన్నప్పుడు తప్పు కాదు అమ్మో నాకు ఎరగ ఎంతి అర్ధేటు అవసరాలలో సందర్భాలలో చిన్నవారి కాళ్ళు కూడా పెట్టడం కూడా తప్పు కాదు. ఎందుకు ఎక్కడ? ఛందోభ్యః అన్యత్రన బ్రహ్మను వయోజ్జేష్టస్య కారణం. వయస్సులోని పెత్తనం ఎక్కడ లెక్క పెట్టాలి? ఛందోభ్యః అన్యత్ర. వేదము కంటే ఇతర చోటనే చిన్న వయస్సు వాడా పెద్ద వయస్సు వాడా అని లెక్క పెట్టాలి. వేరే నోతులు ఉంటారు వేరే పండితులు ఉంటారు. వాడి ఏళ్ళు వాడి ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఉంటాయి. వేరే పండితులు గడం పెడతావా లేదా? ఆలోచించండి. వాడు తొమ్మిది ఏళ్ళ వాడండి మనం అరవై ఏళ్ళ వాడాం. అరవై ఏళ్ళ వాడం చదువుకుంటూ వస్తున్నాడు అన్నం పెడతారా లేదా? కాబట్టి వయోజ్యేష్టస్య కారణం వయస్సులో పెద్దమనం ఆలోచించవలసింది ఛందోభ్యః అన్యత్ర వేదము కంటే ఇతరముల యందే. అంటే వైదిక ప్రక్రియలో వయస్సును పరిగణించవలసిన పని లేదు, పరిగణించకూడదు. ఇప్పుడు ఇది కూడా నీ తపశ్శక్తి తోటి. నీవు యజ్ఞయాగాలు నిర్వహించి మాకు విజయాన్ని అందించాలి కాబట్టి ఇది వైదిక ప్రక్రియ నాయనా. ఈ వైదిక ప్రక్రియలో చిన్నవారు పెద్దవారు అనేది వయసును బట్టి కాదు జ్ఞానమును బట్టి. చందోభ్యన్యత న బ్రహ్మన్ వయోజ్యేష్టస్య కారణం. వయః జ్యేష్టస్య న కారణం అంటున్నారు. అభ్యర్థితః సురగణైహి పౌరోహిత్యే మహాతపాః స విశ్వరూపస్థానాః ప్రసన్నః శ్లక్షణయాగిరా ఇలా. పెద్దలు వచ్చి అడిగారు. అలాంటి దాన్ని విని మహాతపస్వి కాబట్టి విశ్వరూపుడు వారితో అంటున్నాడు. విగర్హితం ధర్మతీరైహి బ్రహ్మవర్త్య ఉపవ్యయం తదన్నుమద్విదోనాదా. లోకేశై యభియాజితం ప్రభ్యాధ్యాసితి తత్శిష్యః సయేవ స్వార్థ ఉచ్యతే. హయంగా అయితే పౌరోహిత్యాన్ని అందరూ నిందిస్తారు. బుద్ధిమంతుడు ఎవడు పురోహితుడిగా ఉండటానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ బ్రహ్మవర్త్య ఉపవ్యయం. తపస్సుతో సంపాదించిన బ్రహ్మవర్చస్సునంతా ఖర్చు చేసేది పౌరోహిత్యం.
కదా మరి వాడు శిష్యుడు ఉన్నాడు. అయ్యా నాకు ఆప వచ్చింది అన్నాడు. వాడి చేత కాదు అది వీడు చేయాలి. వీడు చేస్తే తపస్సు దార పోసేయాలి. తన శక్తిని వాడి కోసం కట్టి పెట్టాలి కదా? అవునా? కాబట్టి బ్రహ్మ వచస్సు తగ్గించి పురోహిత్యాన్ని బుద్ధిమంతులు ఎవరూ ఒప్పుకోరు. కానీ ధర్మశీల అతి ధర్మశీలైహి బ్రహ్మవర్తి ఉపవినయం కదన్నుమద్విదోనాధాః లోకేశీయపియాచితం నా సంకటం వచ్చేసింది. ధర్మము తెలిసిన వారెవరు పరుగు ఇచ్చే ఒప్పుకోరు. కానీ మీలాంటి లోకపాలకుల యాచన కూడా చేయపడతారు. ఈ ధర్మం చిన్నవాళ్ళే వచ్చింది లోకపాలకు. అంటే ఇంద్రుడు వరుడు అని వెళ్తే ఎవరండి? కాబట్టి మీలాంటి లోకపాలకుల చేత యాచించబడిన విషయాన్ని తిరుకరించను కూడదు. ఎలా కాదంటారు మరి? కథన్ మద్విజో నాథా ప్రత్యాశ్య శిష్యః సయేవ స్వార్ధ ఉచ్ఛితే ఒకవేళ తిరస్కరిస్తే మీకు నాకు తేడా ఏముందంట సరేనా? మీరు మీరు ఎలా వచ్చారు? స్వార్థపరులయ్యే వచ్చారు కదా? మీ స్వార్థం సాధించడానికి మీరు వచ్చారు. దాని నేను కాదండి ఇప్పుడు నేను ఏమవుతాను? నేను స్వార్థపరులని అవుతాను. కదా కాబట్టి ఎలా కాదంటాను అంటే నేను త్యాగం చేస్తున్నాను అన్నమాట. చూడండి మాటలు ఎంత జాగ్రత్తగా ఉంటాయి ఇది వైదిక భాష అంతా ఇంత పారిష్యుల లాంగ్వేజ్ అన్నమాట. మీరు వచ్చిందే స్వార్థంతోటి. దాని కాదంటే నేనేమైతాను? స్వార్థంతోటి. కాబట్టి నేను దాన్ని చిరస్కరించను. తయేవ స్వార్థ ఉచ్యతే అకించనాన్ విధనం శిలోంచనం. పెద్దల పెద్దలని ఆశ్రయించడం పెద్దలని ఆశ్రయించడం చాలామంది లోకాచారమే అంటే అన్నం బతారా కావాలంటే ధనం కావద్దు జజ్ఞం చేయాలి యాగం చేయాలి తపస్సు చేయాలి సౌకర్యం చేయాలి మరి మాలాంటి ఆశ్రయించొద్దా అంటే అబ్బే ఏం లేదండి మాలాంటి వాళ్ళకు వృత్తి ఉంది ఏంటది శిలోంచనం
ఒకటి శిలావృత్తి, ఒకటి ఉంచ వృత్తి. శిలా అంటే కణసః ఆదానం. ఉంచనం అంటే కణానాం ఆదానం. అంటే ఏంటి? బుచ్చాటన చేస్తాం. చేస్తే ఇంటి ముందర మనం పోయే వాళ్ళు బుచ్చాటన ఎత్తుకోం. వాళ్ళు ధాన్యం తీసుకుంటారు, పోతుంటారు, వస్తుంటారు. ఆ ధాన్యం కింద పడతాయి. కింద పడిన వాటిని ఏరుకోటడం శిల. అది ఊర్లో. పొలంలో కళ్ళాం అంటాం. ధాన్యం కుప్ప పోసి కొడతారు. కొట్టి ఆ ధాన్యం పోసి ఆ కుప్ప తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత ఈ పొలంలో కొన్నాళ్ళు నీళ్ళు పెట్టారు ఎండిపోతాయి పొలం. ఎండిపోయి పగుళ్ళు పాస్తాయి. మళ్ళు ఉంటాయి కదా, వరి మళ్ళు అంటాం, పగుళ్ళు పారుతాయి. ఆ పగుళ్ళలో వీళ్ళు కొట్టి చొప్పుకొని గింజలు పడి ఉంటాయి. వాటిని వాళ్ళు తీసుకోరు. వచ్చి వాటిని ఏరుకుంటాడు. ఆ దొరికిన దాన్ని దంచుకొని తింటారు. దాన్ని ఉంచే వృత్తి అంటారు. ఇంటి ముందర ఊళ్ళ దగ్గర గింజ చేసుకోవడం ఇలా అంటారు. కాబట్టి ఏ దిక్కు లేని వాళ్లకు ఏ ధనము లేని వాళ్లకు శిలోచనమే ధనం. అలా సంపాదించిన వాటితోటి మా యజ్ఞ యాగాలని మేము చేసుకోగలం. రాసి అవసరం లేదు అందుకే అంటాడు శిలంకి మదరం భవేత్ అనలమౌదరం బాచితుం. ఎవరి మాట అది? మీ వారి మాట అది. వైరాగ్య పచ్చగా ఉంది. శిలంకి మనలం భవేత్ అనలమౌదరం బాధితుం విద్యారణ్యుడు. విద్యారణ్య స్వామి వేనంతేశ్వరు సహధ్యాయుడు క్లాస్ మెంట్. విద్యారణ్య స్వామి ఒక రాజుని ఆశ్రయించి ఇదే నాగార్జునుడు ఉన్నారు కదా, రాజుని ఆశ్రయించి బాగా సంపదలో ఉంటాడు. ప్రేమ చేసి కూడా దరిద్రం ఎవరూ ఆశ్రయించలేరు. కూడా కూడా కష్టం అవస్థ పడుతున్నారు. అందుకే ఆయన ఉత్తర రాశి ఎందుకు అవస్థ పడతారు? మహారాజు నుంచి దాత ఉదారుడు వచ్చి ఉండండి ఇక్కడ మీరు ఒక్క ఒక్క శ్లోకం చెప్పాలంటే.
తరతరాలు బతుకుతారు మీరు మహానుభావులు మహా మహా అని అడుగుతాం ఆయన ప్రయారిటీ గొప్ప అని అడగాలి నాకు చెప్పాలి మహానుభావులు అంటే ఇది పంపుతారు రాయి స్లోగా అనుకో మొదటి మాట ఇది శిలంకి మదలం భవేత్ అనలమౌదరం బాచితు ఔదరం అంటే ఉదర. అనరం అంటే అది ఉదరాగ్ని అంటే జథరాగ్ని. జథరాగ్నిని చల్లారడానికి భిక్షాగమ సరిపోదా అన్నారు. రాదునే ఆశ్రయించాలనే అది ఆ జమత్సకారం అన్నమాట. శిలంకి మదలంభవే అనరం ఒక అనరాన్ని వాదనించడానికి శిలం అనరం కాదా అని అంటే చాలదా? జఠరార్ధి చల్లాచడానికి భిక్షాటన సరిపోదా? కాబట్టి అకించనానం ధనం శిలోచనం తేనేహ నిర్వర్చిత సాదు సత్క్రియః ఆ శిలోచన వృత్తితోటే అతిథి సత్కారము యజ్ఞేగాట్ కాక దానితోటే చేయవచ్చు తదం విగర్షన్ను కరువుమి అతీశ్వరా పౌరోతసం కృష్యతి యేన దుర్మతిహి అయినా 10 మంది నిందించేటువంటి పౌరోహిత్య కర్మను ఇలా చేస్తానయ్యా. పౌరోహిత్యం చేస్తే దుర్మతిని వృష్ఛితి. దుష్ట బుద్ధి గలవారు సంతోషిస్తారు. అంటే వాడు కూడా దారిలో పడ్డాడు రా ఇంకేం. ఏం దారిలో మా దారిలో అంటే పాపకు దారిలో. పాపులు సంతోషించి పాపులు సంతోషించేది సజ్జనులు నిందించేది అయినా. పౌరోహిత్యాన్ని ఎలా చేయవుతావయ్యా? పౌరోద సముక్షతి యేన దుర్మతిహి తతాపి న ప్రతిబ్రూయామైనా మీలాంటి పెద్దలు అడిగారు కాబట్టి నేను. తిరస్కరించను గురుభి ప్రార్థితం క్రియతు భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైహి అర్ధైచ్ఛ సాధయే. ఆరు భావులు తప్పు మాట్లాడరు. పొరపాటు కూడా నోరు దారరు వాళ్ళు. అందుకే మీరు అడిగిన దాన్ని నా ప్రాణములు అర్పించైనా తీరుస్తాను అన్నాడు.
అది ఎర్రబోతుంది ముందు. వారే ఇంజులే తములుతారు ఈ చెరువు కూడా. ఉత్తగా అన్నాడు పెద్ద మాట రాదు కదా. సరే నా ప్రాణం తోటి నా ధనము తోటి యుమ్ములను మీరు అన్నదాన్ని తీరుస్తాను. దేవి ప్రతి తృత్య విశ్వరూపః మహాతపా పౌరోహిత్య మృత చక్రే పరమేన సమాధినా ఇలా వాళ్ళ మాట విని వారికి పౌరోహిత్యంలో అంగీకరించి సునద్విషాం క్రియం గుప్తాం ఔషనస్యాపి విద్యయా ఆశ్చిత్యా అదాన్మహేంద్రాయ వైష్ణవ్య విద్యయా విభుహు శుక్రాచార్యుల మాయా విద్యతో సంపాదించిన దేవరాజ్యాన్ని కూడా విశ్వరూపుడు వైష్ణవ మంత్రం తోటి మళ్ళీ గెలిచాడు. వైష్ణవీ విద్య. అది శుక్ర విద్య అంటే రాజ్య విద్య. ఏం బాయ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఏది కదా. అందుకే వైష్ణవీ విద్య తోటి దాన్ని గెలిచి మళ్ళీ ఇంద్రునికి ఇచ్చాడు. యయాగుష్ట సహస్రాష్టః జిగ్యే అసురచము. ఇలాంటి వైష్ణవ మంత్రంతో. వైష్ణవ విద్యతో కాపాడబడిన ఇంద్రుడు కార్దుల సైన్యాన్ని గెలిచినాడు. తాంప్రాత మహేంద్రాయ విశ్వరూపః ఉదారధీహి. అంటే ఏ వైష్ణవి విద్యతో కార్దులను గెలవవచ్చో అలాంటి విద్యను విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించాడు. ఏంటది అదే బ్రహ్మ విద్య. దానికి మరో పేరు హయగ్రీవ బ్రహ్మ విద్య అని దీనికే పేరు. చెప్పు నాకు జ్ఞాపకం లేదు కదా. బ్రహ్మ విద్య అని దీనికి పేరు. మరొక పేరు ఇది మొత్తం భాగవతానికి బీజం. ఇది ఉంటేనే భాగవతం. ఇది లేకుంటే అది భాగవతం కాదు. రేపు మరి మొదలు పెడుతున్నాం. రేపు ఆచార్య సమారాధన చేయాలి. ఇంత శీతలం, ఇంత వడపప్పు, ముంచి కొబ్బరికాయ. మహా ఉత్సవం. నారాయణ కవచం అంటే మహోత్సవం. బ్రహ్మ విద్యను పొందిన ఉత్సవం కాబట్టి దాన్ని రేపు అధ్యయనం చేద్దాం. అంతేనా అంటే అష్టమోధ్యాయం కదా? ఆ అష్టమోధ్యాయం. నారాయణ శివ వర్మ నారాయణ శివ వర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
కవచాన్ని కూర్చాం.
Opening invocation: salutation to the Lord, the eternal refuge. Salutation to the Guru lineage - Nathamuni, Yamunacharya, Ramanuja. "Maataa duta ni vataya tanayaa vibhuti sarvam yadeva niyamena madanvayaanaam" - verse on the Lord's grace. Salutation to the Azhwars: Bhaktasaara, Kulashekhara, Yogivahan, Hastandaneenu, Parakala Yateendra, Mishras, Sri Paraankusha Muni. Invocation verse saluting Lord Vaasudevan.
Sri Shuka Brahma is saluted. Verse saluting the Guru Sri Rangaarya, born under Kanchi Bharani nakshatra, a jewel of the Vatula lineage. Salutation to our Gurus. O devotees! Daksha Prajapati's progeny - first ten thousand and then another ten thousand, known as Hariyasvaas - were guided by Narada Maharshi to the path of liberation. That path, though it appeared a detour from worldly life, was in truth the correct path. Narada was thus cursed by Daksha for disrupting the flow of creation.
Daksha considered it his duty to expand creation. So when Narada twice turned his sons toward the path of liberation, Daksha grew angry and cursed him. The curse was: "You will have no fixed dwelling - you will wander forever without a resting place." In a popular song it is expressed as "niluva needa undadu" - no stable shelter. Thus Narada was cursed. Yet Narada accepted this gracefully.
He accepted it and moved on. "Tata praachetasaha atigjnaam anuneetah svayambhuvaha" - then this great being, on the instructions of Lord Brahma, married Asikni, the daughter of Panchajana. This is the Asikni we mentioned. Brahma ordained it, so he married Asikni. In her womb he begot many children - "saktim sanjanyaamas dudidhroohu" - he desired to beget progeny in her.
Why do we need to know all their names? The count of 10, 13, 20 is already established. What matters is that their progeny filled the three worlds. That means everything we see today - every being - is their descendant. Animals, birds, insects, reptiles of every kind - mountains, rivers, trees, hills, creepers - all of these. So what a vast world was accomplished through them!
His gaze must be pure and auspicious. Each nakshatra, each muhurta is declared by this being. His gaze makes the muhurta work. If a bad muhurta is set, his twisted gaze causes a defect. So time, muhurta, a good omen, and also Shveta (whiteness as an auspicious sign) - sometimes Shveta appears unexpectedly and things turn out well.
"Bhuvah durgaani jaameyaha" - Bhu (earth) - from it came Jameya's fortresses. We call these durgam (fortresses/difficult terrain). "Svargah nandis tato bhavot" - from that came Svarga, and from it came Nandi. "Vishve devaas tu vishwaayaah" - the Vishvadeva class of deities - they are the progeny of Vishwa. They have no progeny of their own: "aprajaas taantam jakshate" - the Vishve Devas have no children.
They say - among the two. "Aamarutvaamas ya jayantasya marutvaad yaambabhoovatuhu" - Jayantu was born of the lineage of Maruts. "Jayantaha vaasudeva amsaha" - Jayanta is an avatar/portion of Vaasudevan. He also has the name Upendra. "Upendra iti yam viduhu" - he is also known as Upendra. "Mohoortikaah devaganah muhurtaayasya jagnire" - from Muhurta (daughter of Dharma), the Mohortika class of devas was born.
Where no remedies are provided, where calamities are not averted - the Mauhoortika Gana is responsible for this. From Muhurta - the daughter - came the Mauhoortika devas. Who is Muhurta? She is the progeny of Dharma. We described Dharma's wives earlier - Dharma had ten wives. Muhurta is one of them. What does this mean? The moment (muhurta) is connected to Dharma - it is the fruit of righteous action.
"Muhoortikaah devaganah muhurtaayaas ti tignire" - it is these Mauhoortika Ganas who bestow upon all beings of the world their appropriate fruits in their proper time. "Evam phalam prayachchhanti bhootaanaam sva sva kaalajam" - these ganas give every being the fruit appropriate to their time. What's coming next? Who is Raabu (Rahu)?
"Praarasya oorjasvatee bhaaryaa" - Prana's wife was Oorjasvati. From them came Aayus and Purojava. "Dhruvasya bhaaryaa dharanahi" - Dhruva's wife was Dharani. Do you recognize who is whose? Dhruva and Dharani - Nandayashoda-like relationship - Dhruvasya bharyaa dharanihi. "Ashoota vividhaah purah" - from them were born various cities (or lineages).
"Hare kalaa vasoho angiriti putraha vishvakarma kritipatihi" - from Vasu through Angiriti came the son Vishwakarma, the master of all crafts. You know Vishwakarma - he created divine cities, 14 divine abodes, and celestial aircraft (vimanas). Kubera's Pushpaka Vimana is his creation. All such aircraft - all great works of divine craft - are his.
5 Dhaamus (abodes of the day). The Panca-Yama-Devatas - beings awaken at sunrise and are active during the day (dina). All beings remain awake and work during these periods. "Jaagrat karmasu" - active in daytime tasks. "Saroopaasuta bhootasya bhaarya rudraams cha kosha" - the wife of Bhuta was Saroopa; she gave birth to countless Rudras.
Very well - a mother's deception is different from others'. Anyone can rob one's vision, but a mother does not steal away the child's refuge. Therefore in the form of Svadhaa, when we offer to the Pitru devas (ancestor spirits), she transmits it to the children. Those Pitru devas are in the heavenly realm - the departed ancestors - offer it through the mother. She will see to it. Just as...
"Suparna soota garudam" - Suparna (Vinata) gave birth to Garuda. This Garuda is none other than the sacred vehicle of the Lord. "Saakshaatu yajnecha vaahanam" - he is literally the vehicle of Yajna (the Lord). "Soorya soota manooram cha kadrooh naagaan anekasaha" - Kadru gave birth to many nagas (serpents) as her sons. "Krittikaaadi nakshatraani indoho patnyastu bhaarata" - the wives of the Moon are the nakshatras beginning with Krittika.
That is why those women became the mothers of the worlds (loka-maathas). Many are noble, but they are called loka-maataas because they bestow auspiciousness on all the worlds. "Shankarani cha adha katyapatrinaam yat prasoodam idam jagat" - from the wives of Kashyapa, this entire universe was born. Therefore their names are recited, saying - Aditi, Diti...
The descendants of Surasaa are called Yaadhudhaanaas - they are related to demons. "Daanam aristhaayasya gandharvaa" - from Aristha came the Gandharvas. "Kashtaayaaha dvichapetaraa" - from Kashtha were born the hoofed animals (horses, etc.). "Sutaah dhanoho eka shashti" - the sons of Dhanu number sixty-one. "Peshaan praadhanikaan shrunu" - hear now the names of the chief ones among those sixty-one.
Their progeny are the Nivaatakavachas - 60,000 of them. "Kaalakaah upa pulomaa pulomaam kaalakaam cha dvai vai tvaruche dukaaha" - Puloma and Kalaka - both were married by Kashyapa on Brahma's command. "Paulomaah kaalaakeyaascha daanavah yuddha-shaalinah" - the progeny of Puloma and the Kaalaakeyas are mighty warriors (daanavas). Their total number: sixty thousand.
Raahu is the eldest, Ketu is at the end (Ketu Shatam - a hundred Ketus). Total 101 descendants. "Ketu shatam graha tvam ya upaagataah" - Raahu, through the grace of the Paramatma, attained the status of a graha (planetary influence). "Atha asaha kriyataam vauchah" - now let us hear the lineage of the Aadityas. "Adititeha anupooryasaha" - from Aditi in order came the Aadityas - they are the great beings.
From Sanjna (Tvashtha's daughter, wife of the Sun) were born twin children. The son's name was Yama. The daughter's name - Yama's sister - was Yamuna. She is the same Yamuna river. She is the daughter of Surya Bhagavan - Surya Putrika - also called Kaalindi. This same Kaalindi became one of the eight principal wives of Lord Krishna. You recall that from the Ashtamahishi episode? So all these lineages are connected.
You recognize it from the Purana now, and will recognize it later too. The sons born to Chhaaya (shadow-wife of the Sun) - Shanishchara (Saturn). Chhaaya's son is Shani. And another Manu also appears. Now she (Sanjna) left, and Chhaaya took her place. Sanjna took the form of a mare (Vadava) and wandered at the seashore. Thus Chhaaya appeared in this manner.
So in her - the Vadava mare - from the Sun in horse form were born first the Ashvini Kumaras. "Naa satyou ashvasuve puvi chhaayaa shanaischarah lepe saavarnim cha manuntathah" - these are the children of Chhaaya. One great being is Shanishchara (Saturn). Another is Saavarni - and he became a Manu. This Manu is our own lineage - Manu is from among us.
Thus the human race (maanushee jaati, manushya jaati) was established. Only human beings work - that is what is being said. Others do not do karmik work. "Brahmannaadopakalpita Poosha anapatyah" - Poosha (a solar deity) has no progeny. Why? Because he has no teeth. Without teeth, can one have progeny? How did he lose his teeth? He ground grain (pishtadaha) - he ground grain...
Sat-purusha - virtuous men - Brahmanas, lions (sattva qualities). If one has good qualities, the world follows. Great souls like Narada, Prahlada, Brahma the sage, Kashyapa - all the great rishis - if they sit somewhere, what are we to do? Priority is given to those who are called first. Vyasa lives on Dvipa (island) - sitting there in Badarika - they were invited there...
Vishwaroopa - what does that mean? Who is Vishwaroopa here? He will appear before us soon. This is coming up in many chapters - the Sixth Skandha, Chapter Six. What is in the Sixth Skandha's seventh chapter? Indra's praise - who recites it? The Naarayana Kavacham. The Naarayana Kavacham is in the Sixth Skandha's eighth chapter.
"Tato jagne vishvaroopasya veeravaan tam vauriree suragan shaah svastree yam dvishataam api vimate na parityakta gurunaa angiras enayat" - then from the great Vishvaroopa was born a mighty son. The Sura-devas accepted him as their teacher (guru) - "svastree yam" - he was like a nephew to them. Though Angirasa had been abandoned by them, they chose Vishvaroopa's son.
Even in politics - it is not about what happens to me but about what happens to the opponent. One watches for when the other party stumbles, what mistake they make. One remembers the other's mistakes better than their own. "A chance has come - let us strike him." This is the same nature in every era. That is what the story is pointing out.
Seated in his royal assembly hall on his throne - "paandurena aathapatena chandramandala chaarunaam" - with a white royal umbrella (chattra) as beautiful as the full moon. Thus he sat as the sovereign of the three worlds. And "anyaihi parivechhaihi chaamaravyajanaadibhi" - with other royal insignia - chamara (fly-whisks), fans, etc. These are the marks of imperial sovereignty.
Behold - "pashyannaapi" - even while seeing. Even while seeing the one who came to his assembly - "sabhaagatam" - the one who came to the assembly. Even seeing him present there - was he a lesser person? "Sura asura namaskritam" - even the gods and demons bow to Brihaspati. Yet even so, Indra did not rise to greet him. That was the great mistake.
"Yayaaham aasuram bhaavam neetojya vibhudhe shvara" - I was led to a demonic nature by "Aishvarya mada" - the intoxication of power - and so I insulted my guru. Therefore a wise person does not desire wealth. "Ko grijjet panditah lakshmim trivitrapaterapi" - even the wealth of the three worlds, a truly wise person does not desire. Wealth, when it comes, intoxicates the mind.
Whether on a throne, a chariot, an elephant, or a horse - these four are the imperial symbols: Bhadrashvam (noble horse), Bhadragajam (noble elephant), Bhadraratham (noble chariot), Bhadraasanam (noble seat). These four are the markers of a chakravarti (emperor). Even a king bows to a guru when he comes. Even priests bow to a king as the master - just as one bows to Shiva as the presiding lord.
Not everyone can become a true guru - "agaadha dishanam" - one of unfathomable wisdom. What does dishanam mean? "Buddhir maneeshaa dishanam dhee prajnaa semushi" - all these words mean intelligence. That is why this word. One needs to write a verse, the shloka must be recalled. If it comes, the meaning comes - if not, it doesn't. See - "agaadha shishanah" - one of unfathomable intellect.
No one can surpass the power of Yogamaya. That is why no one could find where the guru had hidden himself. "Gururnaadiga taha samjnaam pareekshhan bhagavaan svraat. Dhyaayan tiyaa sure yuktaha charmanaadarata aatmanaha" - he reflected daily, gathered everyone - a round-table meeting of sorts - to discuss the problem with all assembled.
Okay. Set everything aside. There is no place at all. One small hut is there. That hut - like this, like this - a thatched hut it looks like, we call it like that. Standing beneath it. Is it safe? What will you do? Inside, an old woman cooked rice for the child. She served the rice separately, and the child was very hungry...
These six types of aggressors are called "aataatayi" (those who commit grave offenses). "Nityam deva raata deva" they are called. This example came from the First Skandha - what do they say about Parikshit? About Ashvatthama. When Ashvatthama killed Draupadi's sons, Arjuna pursued him. At that time - "atataayi vadaarhana na hantavyah brahmanasya atataayi vadhaarhanah" - an aggressor, even a Brahmin, can be killed in self-defense.
One who eternally abides in Parabrahman alone, who ever holds Parabrahman within himself - meaning a constant Brahmopaasaka (one devoted to Brahman). Such a person - among our own people, he would be called a Bhagavata Uttama - within the Brahmin class. Another quality: Daantam - one with controlled senses. Unlike ordinary people who get angry at every little thing. Such a person - "aishvaryaa tu naapyanandatu" - was not pleased even by your wealth and grandeur.
The mistake you made is now clear. As soon as you insulted him, they (the demons) honored the guru. "Master, you alone are our refuge - please protect us." They took refuge in the guru. You abandoned the guru. All this time, because they had not sought the guru's refuge, they were in a lower position than you. But now you have dishonored the guru - so they will ascend and you will fall.
"Shri shapam kim ganayantti bhrigunaam bhrgunaam" - the disciples well-trained by Shukracharya (Bhrigu lineage) - do not even consider a curse. "Na vipra govinda gaveeshvaraanaam bhavanti abhadraani nareshvaraanaam" - those who worship Brahmanas, Lord Govinda, and cows - for such kings, no misfortune ever befalls them. They are always protected.
I am telling you. If you honor him, you will receive blessings - meaning even if he makes a mistake, look the other way. "Uta atya karma kshamishyadhvam" - even if he commits an excess, forgive him. If you get upset about it and go away, you will lose everything again. Therefore even if he errs, forgive, tolerate, take refuge in him as guru, honor him - that is the teaching.
Grant our timely wish. "Putraanandi paro dharmah pitr sushrooshanam sataam" - one can rightly say: for noble beings, what must sons do? Pitr sushrooshanam - serve the father. Serving the father is the supreme duty of righteous sons. "Putraanaam paramo dharmah pitr sushrooshanam sataam" - write this down and remember it.
"Dayaayaah bhaginee moorttihi" - he is the very embodiment of compassion (daya). "Dharmasya aatmaa atithihi svayam" - he himself is the very soul of dharma. "Aatmaa" here means the embodiment of dharma. He himself is the guest (atithi). "Atithihi" - he is the guest in person. To honor a guest is to honor him - because the guest is none other than the Lord Himself.
Whether animal, bird, human, beast, insect - they all have life and a body, the same as ours. The same life, the same body, the same activities - same suffering, same joy. Therefore "aatmavat sarva bhooteshu" - one must see all beings as oneself. Just as one wishes that no troubles, dangers, or suffering come to oneself, and seeks happiness, well-being, and a good journey in life...
Should one not bow at the feet of those younger than oneself? He says - it is not wrong in the right circumstance. In cases of genuine need and appropriate situations, even touching the feet of someone younger is not wrong. Why? "Chhandobhyaha anyatrona brahma vayo jyeshthasya kaaranam" - seniority by age counts only in certain contexts. Where does age-based seniority count? Chhanda-context - outside of Vedic recitation contexts.
But here is a disciple. "Sir, I am in a difficult situation," he said. But that work is not for this person - it must be done by the other. If he does it, his tapasya (austerities) will be used up. He must dedicate his power for this person's sake. Therefore a wise person does not accept Purohitya (priesthood service). But for the extremely dharma-minded, with proper training - "dharma sheela ati dharma sheelaih brahmavarty upavinyam" - it can be accepted.
One is Shila Vritti (gleaning), another is Uncha Vritti (gleaning dropped grains). "Shila" means collecting individual grains (kanasaha aadaanam). "Uncha" means collecting grains (kanaanaam aadaanam). What is this? We do "buchaatana" (gleaning). When people pass by a house, they carry grain - some falls on the ground. Picking up those fallen grains is "shila." That is for the village. In the field there is the threshing floor. After harvest...
You are the great ones who will live for ages. Mahaa mahaa - what a great one! We ask what is great, he must tell us. These great ones are being praised. He sends them slowly - like a stone. The first word here: "Shilamki madalum bhavet analamodaram baachitu audaram" - audara means stomach. Anaram means the fire of hunger. Jatharaagni - to cool the digestive fire, is gleaning (bhikshaagama) not sufficient?
That turns red first. They themselves will enjoy it, these tanks too. Just saying something casually - no great word available here. Very well - "with my life and my wealth I will fulfill your words." "Devi prati tritya vishvaroopah mahaatapaa paurohityam rita chakre paramena samaadhinaa" - thus, hearing their plea, this great ascetic Vishvaroopa accepted the role of Purohita (royal priest) for them with supreme concentration - "sunadvishaam kriyam" - for the benefit of the gods.
We have composed the kavacham (the Naarayana Kavacham has been completed).
[Final closing remarks - end of Day 142 discourse.]