సుదాముని పేదరికం: ప్రభువు బ్రాహ్మణ మిత్రుని గౌరవించడం
Sudama's Poverty: Lord Honors a Brahmin Friend
సుదామ ఘట్టం లోతుగా వివరించబడింది - అవలక్కి బహుమతిగా తేవడం యొక్క అంతరార్థం చర్చించబడింది. అవలక్కి మానవ సేవ - వినయంగా, హృదయంతో, నిజాయితీగా శ్రమించి సంపాదించిన పండు. పేదరికంలో ఉన్నా ఏమీ అడగలేకపోవడం అత్యున్నత భక్తి - 'కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాను.' భక్తుడు కేవలం ప్రభువు సమీపంలో ఉండడానికి వచ్చినప్పుడు అడగకుండానే అన్ని అవసరాలు తీర్చబడతాయి అని బోధించబడింది.
The Sudama episode revisited and deepened - the session explores the inner meaning of Sudama bringing beaten rice (poha) as his gift. The poha is described as the quintessential offering: humble, given from the heart, the fruit of honest labor. Sudama's inability to ask for anything despite his poverty is explained as the highest expression of bhakti - "I came only to see You." The session draws the teaching that when a devotee comes purely to be near the Lord, all needs are fulfilled without asking.
పూజ యుత్మ యాభోగ పశ్వతి తరార్జునాయ నీనే మద్గురు భగవటోస్తుతే కసిందో రామానుజస్య జననౌ స్మరణం ప్రభజ్ఞే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్జన కులపతే రోకులాభిదామం శ్రీమత్పతంగి యుగడం ద్రణమామిమోర్జునా భూతముదరస్య మహదాస్వయ వత్నా శ్రీవత్మిసార కులశేఖర యుగుదువా దస్తాన్ నేరు పరకాం ఇంద్ర మిత్రాం జీవ సుపరాం కుచముని కణదోస్తి నిత్యం వసుదేవ సుతం దేవం కంత జన నూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతతీ పుష్ప సంకాశం హారము పుర శోభితం రత్న చంచన కేయురం కృష్ణం వందే జగత్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీర నీమూక సన్నిభం యాదవానాం శిరోవాసనం కృష్ణం వందే గద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిపానం విరగ కుండదరం దేవం కృష్ణం వందే గద్గురుం శ్రీవత్సాంకం మహోరక్షం పునమాలాభిరాజితం శంఖచక్రధరం సేవం కృష్ణం ముందే జగత్గురుం మందార గంధ సయుక్తం చార్భాతం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం ముందే జగత్గురుం రుగ్మిణీ కేశ యుక్తం హితాంబర సుశోధితం అవాప్త కులదీ కంథం కృష్ణం వందే జగత్గురుం గోపితానాం కుచద్వంత్వ కుంకుమాం కితవర్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాక్ష కమిలం గుణ్యం ప్రాతరస్తాయ స్వతే కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశించన సారం సిష్టే పౌస్త్రమ జన్మకం రాజరాత్మయం ముందే రుగతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ దిశయే వాసికాయ నమో నమః యం ప్రవ్రజంతమరుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాసర ఆజురా పుత్రేకి తన్మరితయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంఖ్యాసం వాధూల కులభూషణం శ్రీ రంగాయ కురో పుత్రం జలగోపమహం భజే మరే గురుభ్యో నమః భగవత్ బంధువులారా కుచేరుని స్వామి మిత్రునిగా ప్రాతగా బ్రాహ్మణోత్తమునిగా ఆతితిగా నాలుగు రకములుగా అతి ఇచ్చే స్వయముగా తాను ఎదురు వెళ్ళి తీసుకొని వచ్చి తన పర్యంటనలో కూర్చోబెట్టి తాను పాద ప్రకారం చూసి ఆ తీర్థాన్ని చిరమున తాను చల్లుకొని రుక్మిణీ దేవితో శ్యామలతోటి విజనాలు ఇలాంటి అన్యత పరిగెలు చేసి మనము చిన్ననాడు గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు అందులో అపర్తు వర్షం అంటే వర్ష ఋతువు కాని సమయంలో వచ్చిన వర్ష ఋతువు అన్నమాట. దానివల్ల తెల్లవారు అడవిలోనే తిరిగి తెల్లవారిన తర్వాత గురువుగారు వచ్చి తీసుకొని వెళ్ళారు, అవన్నీ గుర్తున్నాయా? ఇది చెప్పారు అలాగే గురువు గారి వైభవం చెప్పారు. ఇతరులు బోధిస్తే అర్థం కాని విషయం గురువు గారు చెప్తే సులభంగా బోధపడుతుంది. సంసారాన్ని కూడా సులభంగా దాటవచ్చు. ఎందువల్ల ఏ మయ గురునా మయ వాచ్. గురువుగారు అంటే నేనే. గురువుగారి మాట అంటే నేనే. కృష్ణ పరమాత్మ రెండు రహస్యాలను చాలా విస్పష్టంగా చెప్పారు. ఒకటి అగ్నిహోత్రములో హవిస్సుగా వేసిన దానికంటే బ్రాహ్మణోత్తముల నాలుక మీద కూర్చొని నేను పూజిస్తాను. ఇది ఒక మాట. అలాగే నేను నేనుగా కంటే గురువు వారి నాలుక మీద కూర్చొని మాట్లాడిస్తాను. అంటే గురువు గారు మాట్లాడుతున్నారు అంటే ఆ మాట.
నాలుక వారిది కాదు. నాలుక అందుకే మనకు వేదాంత దేశికులు స్వామిని ప్రార్థిస్తారు. ఈ పువాగ్ర సింహాసనం అభ్యుతేయ. ఆ దిహ్వాగ్ర సింహాసనం అన్నారు. ఈ దిహ్వాగ్ర సింహాసనాన్ని మీరు వేయించి మాతో పలికించండి అన్నారు. అదే వాక్యాన్ని మనకి ఇందులో శివరమా చెప్పాడు. నేను నా రీతి మీద ఉండి మాట్లాడతాను. గురువుగారి మాట అంటే నా మాట నేనే. గురువు గారు అంటే నేనే. కాబట్టే తరాంతి అంజ భవార్ణవం. గురువు గారి బోధ విన్నవారు సులభంగా సంసార సాగరాన్ని దాచుతారు. ఇలా చెప్పిన తర్వాత కిమత్మాభి అనివృత్తం దేవ దేవ జయ దద్గురు భవతా సత్య దాన యేషాం వాసః గురా భవతు బాబా నీవు సత్యకాముడవు అంటే ప్రతి కోరిక లోకక్షేమం కోసం. నిర్వర్తించే మహానుభావుడవు. మనం ఊరుకోణంలో ఉన్నప్పుడు చాలా చేసాం. అందులో మీరు దగ్గర ఉండి చేయించని దాంట్లో మాత్రమే ఉంది. అన్ని చిత్తాలు జరిగాయి. ఎందుకంటే యత్య ఛందోమయం బ్రహ్మ దేహః ఆవపనం విభోశ్రేయతాం సత్య గురుషు వాసః ఎంత విడంబరం రహస్యాన్ని చెప్పారు ఏ పరమాత్మ యొక్క భేదం అంటే ఏమిటి ఛందోమయం పరమాత్ము యొక్క దేహము శ్రేయతాం ఆవపనం. సకల శ్రేయస్సులకు బీజం మూలం విత్తుతం అంటారు ఆవపనం అంటే మనం విత్తనం వేస్తాం చూడండి దాన్ని అంటారు ఆవపనం అని. శ్రేయతాం ఆవపనం దేహః. పరమాత్మ యొక్క శరీరము ఒక విధంగా వ్యదమయము మరో రకంగా సకల శ్రేయస్సుకు మూలభూతం. అలాంటి మహానుభావుడు గురుకులంలో ఉండుట అత్యంత విడంబనం. ఓ ఆట ఓ నాటకం అంటే మనకు చూపటానికి నేను మానవుడిని కాబట్టి మరి విరుద్ధాల దగ్గర చదువుకోకుంటే విద్యలు రావు అనేది లోక.
సహజమైన ధర్మం కాబట్టి తాను కూడా గుడి దగ్గరికి వెళ్లి అధ్యయనించగలరు. తత్వాన్ని మనకు గుడిలో చెప్పాడు. సైస్తం విజ ముఖ్యేనః సంకశయన్ హరిః సర్వభూత మనో విజ్ఞ సుమయమాన ఉభాచతం. ఇలా కుచేలుడు ద్విజముఖేన సహసం కథయన్ బ్రాహ్మణోత్తముడితో కలిసి మాట్లాడుతూ సర్వభూత మనోపిజ్ఞ ఇది. సాధిప్రాయం ప్రతి ప్రాణి యొక్క మనస్సును తెలుసుకునేటువంటి మహానుభావు కాబట్టి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటున్నారు బ్రహ్మణ్యః బ్రాహ్మణం కృష్ణః భగవాన్ ప్రహసం ప్రియం భగవంతుడు బ్రహ్మణ్య అంటే బ్రాహ్మణ ప్రియ అని అంటారు. బ్రాహ్మణులై ఎందుకు పూజి గలవాన్ని బ్రహ్మణ్యుడు అంటారు. కృష్ణ పరమాత్మ బ్రహ్మణ్యుడు. అలాంటి స్వామి ప్రహస నవ్వుతూ తన ప్రియమిత్రులైనటువంటి కుచేరుని ప్రేమున ఈ క్షణే లైవ ప్రేమ చూపులతోనే చూస్తూ సతాంగతి ఎవరాయన కృష్ణుడు సద్కృష్ణులకు నిరంతరము ఆధారభూతుడు అలాంటి స్వామిగా మాట్లాడుతున్నాడు. కిముపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్ మరి నేను సాలా మనం బాల్య మిత్రులం కదా మరి మిత్రుడి ఇంటికి వస్తున్నప్పుడు ఉత్తజదులతో రాకూడదు కదా ఏదైనా తీసుకొనే వచ్చి ఉంటావ్ ఏం తీసుకొని వచ్చావయ్యా న్యాయంగా మన వరగం ఇంటికి వచ్చిన వారు ఇస్తే తీసుకుంటాం. కానీ కృష్ణుడు ఏం తెచ్చావు అని అడుగుతున్నాడు. స్వామికి మొహమాటం లేదు. ఎందుకు అడుగుతున్నాడు అంటే స్వామి తీసుకునేది దానికి కోట్ల రెట్లు మనకి ఇవ్వడు. అతను అక్కడే కలం దిగ్గుపడ్డాడు. రెండోది ఇలాంటిదాన్ని ఈయనకి ఇస్తానని సంకోచిస్తున్నాడు. అడగకుంటే వారు ఇవ్వరు. ఇవ్వకుంటే వానికి ఇవ్వరు. అతను ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో అది తెలవేరు. అతను కోరినటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే అతని నుండి ఏదో కొంత తీసుకోవాలి. అది అతనుగా ఇచ్చే ఇద్దరు వేడు. ఒకటి అడిగి తీసుకోండి. తిముపాయన వారి తందమే భవతా గృహాతుమి ఇంచు నుంచి నాయనా నీవు నాకు ఏ కానుక తెచ్చావు? చిన్నది తెచ్చాను పొద్దున్నది తెచ్చాను మామూలుగా.
అణ్వవి ఉపాహృతం ప్రేమణ భూరియేవమే భవి ప్రేమతో తెచ్చింది కొంచెమైనా చాలా నవి. నువ్వు కొద్దిగా తెచ్చానని దిగులు పెట్టుకోకు అన్వపి ఉపాహృతం ప్రేమ్నా అది కూడా భక్తై అందరూ కాదు. భక్తులు ప్రేమతో కొద్దిగా తెచ్చినా నాకది చాలా పెద్దగా అవుతుంది. అది పూరియపి అభక్తోపవృతం నమేతోతాయ తరపతి. భక్తులు కాని వారు ఎంత ఇచ్చినా నాకు సంతోషం కలగదు. భక్తులైన వారు ఎంత కొంత ఇచ్చినా నాకది అంతా ఇచ్చినట్టే లెక్క పత్రం. పుష్పం, ఫలం, తోయం యోమే ప్రత్యా ప్రవిచ్ఛిని. ఇంకా వివరిస్తున్నారు, మరీ అటుకులు పెట్టాలా అనుకుంటున్నావా? ఓ ఆకు ఇచ్చినా చాలయ్యా, ఓ పూ ఇచ్చినా చాలు, ఓ పండు ఇచ్చినా చాలు, ఏమి లేవా? నీళ్లు పోయచాలు. కానీ ఎలా భక్తి అని. నువ్వు ఏమి ఇస్తున్నావో కాదు, ఎలా ఇస్తున్నావో కావాలి. మనం కూడా ఏమి చేస్తున్నామో కాదు, ఎలా చేస్తున్నామో కదా చెప్పాను. కోట్ల మంది రాక్షసులను సంహరించిన రాముడేమో దేవుడయ్యాడు. మరి ఇంచుమించు అదే పని చేశాడు రావణాసుడు. మరి మనం ఏమవుతున్నాం? రాక్షసులు. పని ఒకటే. ఎందుకు మారింది? భావ ఓది భవ ఉద్దేశ్యం రాముడు చేసినది లోక రక్షకు రావణుడు చేసినది లోక పీడకు అందువల్ల పని కాదు పని వెనక ఉన్న భావన కాదు భక్తులైన వారు ఏ కొద్దిగా ఇచ్చినా నాకు గొప్పే. భక్తులు కాని వారు ఎంత పెద్దగా ఇచ్చినా నాకు తక్కువే. నీకు ఇంకా అర్థం కాకుంటే ఆకైనా చాలు, పువ్వు అయినా చాలు, పండైనా చాలు, నీరైనా చాలు. కానీ భత్య. నాకు భక్తితో ఇస్తే తదహం భక్తి ఉపహృతం ఎన్నిసార్లు చెప్తున్నాను అక్కడ భక్తి ఆ ప్రయోక్షటి ఇక్కడ భక్తి ఉపహృతం.
భక్తి చేత శక్తి బలినది అత్తిన అని నేను స్వయంగా ఆరయిస్తాను మనకి ఇదే భావాన్ని ముందర కూడా చెప్తారు ఈ మహానుభావుడు మిథులా నగరానికి వెళ్ళినప్పుడు మిథులా నగరానికి రాజు ఉంటాడు రాజు ఇతను భక్తుడే ఏమి లేని ఒక బ్రాహ్మణుడు ఒకడు ఉంటాడు, అతను ఇతని భక్తుడే. ఎవరి ఇంటికి ముందు పోతాడు స్వామి అని పెద్ద పరీక్ష? నేను మహారాజును చక్రవర్తిని, ముందు నా ఇంటికే వస్తాడు అని అన్నీ ఏర్పాటు చేశారు. అమాంతంగా అక్కడికి పోయాడు బ్రాహ్మణుడు. కానీ పురాయి లోపల ఇక్కడ వచ్చేసాడు. రెండు చోట్ల ఉన్నారు. కానీ అక్కడ వెళ్లి ఆనందించారు, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నారని చెప్తారు. అప్పుడు రాజుకు చెప్తాడు, సంపదలు కాదు, వైభవాలు కాదు, భోగాలు కాదు, నాకు పురాయి అయింది. నా ఎందే నగ్నమైన హృదయంతో రెండు నీళ్లు చుక్క ఇచ్చిన నాకు సంతోషం ఉంది. ఎక్కడో మనస్సు పెట్టుకొని ఎన్ని లడ్డూలు చేపించినా గానీ అది నాకు సంతోషకారకం కాదు. ఇత్యుక్తోపి ద్విజా తస్మై వ్రీడితః పదయే క్రియః ఇంత చెప్పినా. ఆ కుజేరుడికి సిక్కు విడియం దైవాని అటుకు అందులో తలే కావు ఇక్కడ అటుకొచ్చాడు. అవి ఎలాంటివో ఇన్ని భోగాలు ఈ సల్పాలు ఈ వైభవం చూస్తే ఈయనకి అటుకు ఇస్తే నాకు తారం అని విడియత అందుకే మనకు. ఎందుకు బిడియబడ్డాడో చెప్పడానికి ప్రతి పదం అభిప్రాయం పతయే త్రియః. త్రియపతికి ఏమి ఇవ్వాలండి? గౌరవం కాదు ఆయన సాక్షాత్తు లక్ష్మీపతి. అది అది కూడా ఇచ్చారండి అంటే మొహం చెయ్యొద్దు అందుకే ఇది కృతక్ ప్రసృతిం రాజన్ న ప్రాయచ్ఛత్ అవాంగు ముఖ తల మీద వేసుకున్నాను. గుళమూటను విరేక పోయారు. సర్వభూతాత్పదృక్ సాక్షాత్ సత్య ఆగమన కారణం వారి గురించి ఏంటి? నేను చదవరా? ఎవరాయనే? సర్వభూత ఆత్మదృక్. సకల పనుల మనస్సును చూచేవాడు అతను సాక్షాత్ తస్య ఆగమన కారణం వాడు ఎందుకు వచ్చారో విజ్ఞాయ తెలుసుకున్నాడు అచింతయత్ నాయం శ్రీకామా మామభజ పితృహ ఇతను సంపద కోరి ఎన్నడూ నన్ను సేవించలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? పత్మియా పతివ్రతాయాస్తు సఖ క్రియతి తీశ్వా అది భార్య కదా.
అందులోనూ పతివ్రత అలాంటి భార్యకు కొంచెమైనా ప్రీతి కలిగించకుంటే భర్తృ ధర్మం పరిపూర్ణం కాదేమో అని ఆయనకు ప్రీతిని కలిగించడానికి ప్రాప్తః మామ్ అంటే తన కోసం రాలేదు, తాను సంపదలు భోగాలు సుఖాలు కోరలేదు స్త్రీయురాలు పతియుల పాయ గారు. అందులో ఆమె ఏమడిగింది ఆకలికి అన్నం అడిగింది రత్నాలు వజ్రాలు వరహాలు చెయ్యాసనాలు లేదు కనీసం పిల్లలకు కడుపు నిండా ఒక పూట అయినా భోజనం పెట్టకుంటే మన విధి మనం నిర్వర్తించిన సామ్యత. కేవలం భోజనం అయింది. కనీసం భోజనం పెట్టలేని భర్త ఎలా భర్త అవుతాడు? అలాంటి ఆమెకు ప్రీతి కలిగించకోరి నా దగ్గరికి వచ్చాడు. అత్య దాస్యామి సంపదః అమర్త్య దుర్లభః. కాబట్టి ఇతనికి ఇస్తాను. ఏమి ఇస్తాను? సంపదలు ఎలాంటివి? అమర్త్య దుర్లభః. దేవతలకు కూడా లభించనంతటి గొప్ప సంపదలు ఇతనికి ప్రసాదిస్తాను. ఇష్టం విపించేవా? ఇక ఆలోచించి వదనాతు చీరభద్రాను ద్విజాత్తమ ద్విజోత్తమః. ఆ ఉత్తరీయం పొంగుల కట్టి ఉన్నాయి దాన్ని కాస్త విప్పి స్వయం జహార చిమిదం ఇతి కృతృక తాందుల ఏదో కనపడుతుంది ఈ పొంగులో ఏంటిది అని అడిగి దాన్ని విప్పి చూశాడు. అంత సర్ప యంతి నన్ వెదుపని తంమే పరమ ప్రియననం సకే ఏమయ్యా ఇంత మంచివి తెచ్చి అలా మొహం చిన్న గుచ్చుకుంటావేమిటి అది కూడా తెచ్చావా నాకు చాలా ఇష్టం కదా తెస్తా ఎందుకు ఇస్తావు గుడి అంటే ఎలా తయారు చేస్తారో తెలుసు కదా? ధాన్యాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి ఎండబెడతారు. ఎండబెట్టి వేయిస్తారు. వేయించి దంచుతారు. దంచి కొట్టంతా పోయేటట్టు చెరుగుతారు, అప్పుడు తయారయ్యే వాటిని ఆ పువ్వు అంటారు. ఒక బీజాన్ని ఎన్ని తీర్లుగా మారిస్తే ఉపభోగ్యం అవుతుందో.
మొదలు ఉడకబెట్టాలి, మనం కూడా మొదలు జ్ఞానాగ్నిలో ఉడకబెట్టాలి జీవుడిని. తరువాత ఉడకబెడితే వేడితో పాటు కొంచెం కొంచెం తడి కూడా ఉంటుంది. ఉంటుంది కదా ఉంటుంది. అంటే ఏమిటి? జ్ఞానం వచ్చినా స్నేహం పోదు. ప్రీతి పోదు. ఆ స్నేహం పోవటానికి మళ్ళీ ఎండబెట్టాలి. అంటే అదే అజ్ఞ యొక్క రెండో సారి ఉపయోగపడుతుంది. ఎండబెట్టిన తర్వాత ఇంకా మనకు కావలసిన పరిమాణం అభివృద్ధి రావాలి కాబట్టి మళ్ళీ వేయి ఇస్తారు. ఇది. ఆచార్య ఉపదేశ రూప అది. ఈ అగ్ని ఏమిటి? గురువు వారి యొక్క ఉపదేశం. ఈ ఉపదేశం తోటి అది బాగా వేగి బాగా ఉగ్గుతాయి. అలాంటి వాటిని రోకటి పూటుతో రోలుతో రోకటి పూటుతో దంచితే రోలు అంటే కింద ఉండే భాగాన్ని రోలు అంటాం పైన కొట్టే భాగాన్ని రోకటి అంటాం కదా మన హృదయం రోలు. బుద్ధి ఓకే. హృదయాన్ని బుద్ధితో మార్దన చేస్తే అవి విత్తరించి ఉపభోగ్య సాధనం అవుతాయి. పరమాత్మకు. ప్రీతికరము అందుకే వారి పేరు పృథుక తండుల తండులములేక ఏమి పృథుకములు పెద్దగా అయ్యాయి పెద్దగా కాలేదు పెద్దగా చేశాయి. ఎందుకు పనికిరాని వడ్లగింజను అన్ని వేళలా అనుకున్నప్పుడు అనుభవించడానికి యోగ్యమైన అటుకులుగా తయారయ్యాయి, తేడా గమనించండి. అదే బియ్యం అయితే అలాగే తినలేం, అన్నం అయితే కూడా తినలేం. ఇప్పుడు ఇది బియ్యము కాదు, అన్నము కాదు. కానీ వడ్లను బియ్యము అన్నము కాకుండా అంటే అదే పదార్థం. ఇది కొద్ది కాలం ఉంటుంది అలా నిల్వ ఉంటుంది, చెడిపోదు. అనుకున్నప్పుడు తినవచ్చు, దానిలో మనం కావాలంటే మజ్జిగ పోసుకోవచ్చు, బెల్లము వేసుకోవచ్చు, కారము వేసుకోవచ్చు లేదా కాస్త మనకు మసాలా కావాలంటే నూనె ఏదో ఆవాలు మెంతులు జీలకలు అన్నీ గోపు చేసుకోవచ్చు అనుకున్న రీతిలో.
జీవిలో మార్చుకొని అనుభవించబడేవి పుక్తులు. ఎవరికివి? పరమ జీవాత్మే ఆచార్య ఉపదేశంతో గురుభక్తి గల జీవాత్మే ఆశిష్ణులు. గురుభక్తి కలిగి గురువుగారి ఉపదేశాన్ని పొంది పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి గలవాడిని పరమాత్మ తాను అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో అనుభవిస్తాడు. నివాస సేయాసన పాదుకాంసుక ఉపధాన సీతాతప వారణాదిభి శరీర భేదైహి తవ శేషతాంగతః అని చెప్పుకున్నామే ఇదే. పరమాత్మకు అటుకులు అంటే ఏంటి? ఒకసారి సుమాసనం కావాలి, ఒకసారి గొడుగు కావాలి, ఒకసారి పాదుకలు కావాలి, ఒకసారి చెయ్యి కావాలి. ఏ సమయంలో ఏ కైంకర్యం కావాలంటే ఆ కైంకర్యానికి కావలసిన రూపాన్ని అలవరుచుకొని జీవుడు అంటే ముక్తుడు సేవ చేస్తాడు. కాబట్టి అటుకులు అంటే ముక్తాత్మలు అన్నమాట. బాగా చెప్పాలంటే పుత్తాత్మలు పరమాత్మకు సర్వదేశ సర్వకాల సర్వావత్సలలో సర్వవిధ కైంకర్యములకు యోగ్యమే ఇతి కృతుక సందుల. అందుకే ఇది అందుకే వారు చెప్పారు కదా చమత్సారంగా నాలుగు ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చాను అని చెప్పారు అడుక్కొచ్చారు ముక్తాత్మ తయారు కావాలంటే పురుషార్ధాలు నాలుగు ఉండాలి ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు పురుషార్ధాలతో ఏర్పాలైనటువంటి ముక్తుడే పురుషక తండ్రి. అందుకే స్వామి అంత బాగా ఇష్టపడ్డాడు. నాకు విడిచ్చావా పరమ ప్రియననం. నాకు ఇవి చాలా ఆనందాన్ని కలిగించేవయ్యా. పరమ ప్రియరణం సకే తత్వయం త్యంగమాం విశ్వం ఏతే పృథుక తండ్యులా నన్నే కాదు విశ్వం తత్వయం. సకల ప్రపంచానికి తృప్తి కలిగించేవయ్యా అటుకులు అన్నాడు. ముక్తులే సకల ప్రపంచాన్ని పరమాత్మ కైంకర్యానికి అనుగుణముగా తీర్చిదిద్దుతారు. అందువల్ల ముక్తులు సకల ప్రపంచానికి ఆనందాన్ని కలిగించేవారు, దాన్ని మనసులో పెట్టుకొని ఏతే పుర్బుక తందురాః
పైయం త్యంగమాం విశ్వం ఏటే పుతుక తంబురా ఐతి ముష్టిం సకృతి జంతువా ఇలా చేసి ఒక పిడికిలి తీసుకొని తినేశాడు రాయిగా. ద్వితీయాం జగ్ధుమాదదే చాలా బాగున్నాయి చేటు బాగున్నాయని ఇంకో పిడికిలి తీసుకొని పోయారు. తాగుతూ శ్రీహిజ గుడికే హస్తం తత్పర పరమేశ్వర అంతలో అమ్మవారు సుక్కుణ్ణి దేవి నాయనా మేము కూడా గోవ చూస్తూ లేము. చాలు చిన్నవి కాదు ఇక్కడే ఉంచు నీ ఆ మాత్రం అని చేయి పట్టుకున్నారు. యగురిగే హస్తం తత్పరా పరమేశ్వర అంటే ఆమె అతన్నే చూస్తూ ఉన్నది ఏమేం చేస్తున్నాడో ఆమెకు తెలుసు మనకు తెలియదు కానీ అతను ఆ విప్పి పిడిగడ తీసుకొని తింటున్నాడు అంటే అక్కడికి ఎన్ని రవాణా అయ్యాయో అప్పుడే అర్థమైపోయింది కుచ్చేలు దిగించి ఏమేమి సరహలు అయ్యాయో తెలుసుకున్నది ఆమె పరపాటిన ఇంకో బిడ్డ గట్టి తింటే మీ అక్కడికే పోవాలి అందుకని చెయ్యి పట్టుకొని తావత్తు జగురి హస్తం తత్వరా పరమేష్ణః ఏతావతారం విశ్వాత్మన్ సర్వ సంపత్ సముద్ధై మా నీవు అనుకున్న అన్ని సంపదల సమృద్ధి చేకూరటానికి ఈ ఒక్క పిడికెడు చాలయ్యా. మళ్ళీ రెండోది ఎందుకు అస్మిన్ లోకే అథవా అముస్మిన్ పుంసః త్వతోటకారం. మనకు సర్వ సంపత్ సాల ఇవన్నీ ఈ ప్రతి శ్లోకం ఒక అమృత గుడిక ఒక్క మాట ఒక్క పదంతో వివరించమని చెప్తాడు మనకు. అస్మిన్ లోకి అథవా అముస్మిన్ ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ పుంసః కొత్తోష కారణం. నీ సంతోషానికి కారణం కలిగించే సంపదల సమృద్ధి పురుషుడికి కలగటానికి ఇది చాలు. అంటే ప్రతి దాన్ని చాలా స్పష్టంగా చెప్పింది అమ్మవారు, సంపదలే కాదు సర్వ సంపద, సంపదలు ఉండుటే కాదు అన్ని సంపదలు సమృద్ధి వృద్ధి పొందుట అంటే నిరంతర పెరుగుతాయి, మీరు కష్ట పెడుతున్నాక అది పెరుగుతుంది. చేయటాలు అలా పెరిగిన సంపదలోని ప్రతి చిన్న ఉపయోగం వ్యయము నీకు సంతోషం కలిగిస్తుంది. అంటే ఎలాంటి సంపద ఇచ్చాడు కృష్ణుడు, తనకు సంతోషం కలిగించే రీతిగా వ్యయము చేయగల బుద్ధి కలిగిన సంపత్ సమృద్ధినిచ్చాడు.
అందుకే ఎందుకంటే ఈ మాట చెప్పకుంటే మనము కోరినట్టుగా మనం అనుకున్నట్టుగా మన భోగాల పనికొచ్చే సంపదే కృష్ణుడు ఇస్తే శ్రీమదాంతుడు అని చెప్పుకున్నాం, అతతః శ్రీమదాంతస్య దారిద్ర్యం పరమాంజనం అన్నారు. ఇందులో మరో చమత్సారం లోకంలో శ్రీ సంపద పెరిగితే గుడ్డివాడు ఉంటాడు. ఏం తెలియదు అది. అందుకే తానే స్వయంగా ఏం చెప్పాడు? యత్యానుగ్రహ విచ్చామి సత్య విత్తం హరామి అన్నాడు. నేను దయ చూపాను అనుకుంటే వాని సంపదను హరిస్తాను అన్నాడు. హరిస్తానన్న స్వామి సంపద ఇచ్చాడు. తన మాట విపరీకము లేదు కదా. తన ప్రతిజ్ఞ యొక్క భంగమా? ఎలాంటి సంపద ఇస్తున్నారు? నా సంతోషానికి కారణమయ్యే వ్యయము చేయగల సంపద అంటే. సంపద అంటే ధనము, ఇల్లు, భార్య, భోగములే కావు. భారతంలో చెప్తాడు నృణామి ప్రథమ సంపదు బుద్ధిహి అంటారు. సదరైన సంపద బుద్ధి మొదలు. అది ఉంటే తగినవి లేకున్నా సంపాదించుకోవచ్చు. అదొక్కటి లేదనుకోండి ఎందున్నా. వ్యర్థం పొదలు బుద్ధి ఉండాలి. ఎలాంటి బుద్ధి ఉండాలి? పరమాత్మనే సేవించగల బుద్ధి ఉండాలి. నాకింత సంపద వచ్చినది ఇంక నాకేమి వ్యవహరిస్తానని మూడు రోజులు ఉన్నంత ఖర్చు చేస్తే మళ్ళీ బుద్ధి నడుస్తాను. లేదు, మూడేళ్లు వాడుకున్నా ఇది నాకోసమే అని తన దేహోపత్తికి వాడుకున్నాడు అనుకోండి, మళ్ళీ జన్మిచ్చి నరకానికి పోవాలి. ఇలాంటిది కాకూడదు, ఇలాంటిది కాదు. భగవంతుడు ప్రసాదించినది సర్వకాలములలో భగవంతుని కైంకర్యానికి మాత్రమే ఉపయోగించగలగాలి. అది ఎప్పుడైతుంది? అలాంటి బుద్ధి ఉంటేనే అది ఉంటుందా పరమాత్ము ద్వారా? ఆయనే కాబట్టి తనకు నిత్యము సంతోషాన్ని కలిగించే విధంగా సేవ చేయగల సంపదను సమృద్ధిగా ఇచ్చారు.
ఇన్ని ఇన్ని రకాలు కదా అని వ్యాఖ్యానం చేశారు మహానుభావులు. తావత్ ఏతా అస్మిన్ లోకి అటవా అముష్మిన్ పుంసః త్వత్తోష కారణం అంటే కుచేలుడికి పరమాత్మ ఏ ఉద్దేశ్యంతో సంపదించాడో కూడా అమ్మవారు. నీవు సంతోషించడానికి కావలసిన ఇహఫలములలో నీవు సంతోషించడానికి కావలసిన సకల సంపదలు ఈ ఒక్క పిడికిలి తో సారు. మళ్ళీ ఇంకో పెరిగిలి తోటి పని లేదు. బ్రాహ్మణ శాంతు రజనీం పుషిత్వా అచ్యుత మందిరే చమత్సరం ఏంటంటే మనకు. ఇదే భాగాన్ని పద్మపురాణంలో చెప్తాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో కుజేలునికి అర్థమే కాదు. అర్థమైతే అర్థం లేదు. తప్ప నాకు వచ్చేసింది అంతే. ఏదో కోడ్ లాంగ్వేజ్ మాట్లాడతాను. నచితత్ జజ్ఞే కుటేలః యత్ అనయోహో అభిభాషణ మంత్ర కొండపురా. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో కూర్చోండి అక్కడే. స్వామి మరి పిడికిరి తీసుకున్నాడు తినబోయి ఎందుకు ఆగాడు మళ్ళా పక్కన ఎందుకు పెట్టాడు ఆయన అనుకుంటాడు మరి ముట్టిపోయి ఉంటాయి. మొహమాటానికి ఒక పిడికిరి తిన్నాను కానీ ఇంకొకటి ఇక్కడ తింటాడు ఇప్పుడు బాగా లేవు ఉంటే నేను బాధపడతాను. అందుకోసమని ఒక మాత్రం తిని ఎలా కష్టంగా పడి తిని నీళ్లో పెరిగి తిప్పు కూడా ఆపేసి అమ్మవారు పూజి నట్టుంది ఆ దాకా వాసన వచ్చిందనేమో బాగాలేవని స్వామి అన్నట్టుంది ఏం చేస్తావ్ స్వామి అయ్యో ఇన్ని బాధలు పెట్టాను మీకు చేలు లోపల కప్పిస్తాను అంటే ఇది ఆశ్చర్య లక్షణం. శ్రీ వైష్ణవం శ్రీయాదేయం శ్రీయాదేయం ద్వియాదేయం సంవిధాదేయం ఎలా దానం చేయాలి మనకున్న సంపదకు అనుగుణంగా దానం చేయాలి ₹100 ఉన్నాయి, ₹1 ఇచ్చి దానం చేశాను అంటే దానం చేస్తారు. అట్లా కూడా ₹1000 ఇవ్వాలి. ₹1000 ఇచ్చి కూడా ఫిర్యా సిగ్గు పడుతున్నారు. ఎందుకు తింపోవాలి అంటే నేను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది దాతలు ఉన్నా దానం చేస్తామంటే ఇంకా తీసుకునే ప్రతిగ్రహీతలు ఉన్నారంటే మా దానం పరిపూర్ణం కాదు కదా అని చెప్పి పోతారు.
అలాగే ప్రియాది నేను ఇచ్చినది ఈ తీసుకునే వాడికి సరిపోతుందో లేదో మళ్ళీ ఇంకో ఇంటికి బిచ్చానికి పోతారో లేదో అని భయపడుతూ ఉన్నాడు. సంవిధ ఎదుటివాడు పాత్ర ఉచితమా వియోగ్యుడా కాదా అని తెలుసుకుని దాన్ని అంటారు దాన్ని అంటారు. అయినప్పుడు ఇలాంటి స్వామికి ఈయన ఇచ్చినటువంటి ఈ అటుకులు స్వామి ఉపచారానికి బాగుంటుందా? బాగా పెట్టారేమో అని మనం కూడా రోజు తిరువారాధన పూర్తి అయిన తర్వాత స్వామికి విజ్ఞాపనం చేస్తున్నాం. ఉపచారాపదేశేన కృతాన్ హారహల్మయాత్. ఉపచారాని మాను సర్వా క్షమిస్వా. నేను మాత్రం ఉపచారాని అనుకుంటున్నాను కానీ పాతముగా నేను చేస్తున్నది ఉపచారాలే. క్షమించు స్వామి. ఈ కుచేరుడి ప్రవృత్తిలో అది వ్యంగ్యం, ఇక్కడ తీసుకోబోయారు ఒకటి తినేశారు, నోట్లో పోసుకున్నాడు కాబట్టి బయటికి వేసి ఏమనుకుంటారో ఏదో తినినట్టు మరి ఇక్కడ రెండు పేరు ఇంకేం తీసుకుంటారు అందుకే అమ్మ వద్దు అన్నట్టు ఉంది, అయ్యో అపచారం చేశానేమో స్వామి క్షమించవయ్యా అందులో తాను కుచేరుడు. ఎలాగైతే ఏమి కృష్ణ పరమాత్మ యొక్క ఆతిధ్యంలో బ్రాహ్మణోస్తాంతు రజనీ ఉషిత్వా అచ్యుత మందిరే పరమాత్మ మందిరంలో ఆ రాత్రి బ్రాహ్మణోత్తముడు ఉండి భుక్త్వా పిత్వా అయ్యో పాణిజ్యములు, భోజనాలన్నీ భుజించి సుఖం వేనే ఆత్మానం స్వర్గతం వ్యతార నేను స్వర్గంలో ఉన్నాను అని మాట్లాడాలి. అంత ఆనందించారు స్వభూతే విశ్వభావేన స్వతుకేనాభివందుతః తెల్లవారింది పరమాత్మ తన సంపదతో అతన్ని ఆరాధించాడు ఇలా ఆరాధించబడినటువంటి మహానుభావుడు జగామ స్వారయం తాత పతి అనుగ్రద్య ఈ సహా కృష్ణ పరమాత్మకి ఆమోదించబడి అభినందించబడి తన గ్రామానికి తన ఊరికి తన ఇంటికి తాను బయలుదేరాడు. సత్యాలబ్ధ్వాదనం కృష్ణాతు నతు యాచితవాముత్తయం దారిలో అనుకున్నాడు. మరి అది కానీ కానీ గాములు కట్టినప్పుడు ఏం తెలియదే అయ్యో అనుకున్నాడు మళ్ళీ నత్తి యాక్ట్ చేయమా నీ వరక లేదు కదా
దురుడికి ఇస్తే ఏమనుకుంటాడో అని ఆయన వినియోగం అంటుంది. మరి స్వామి నేను వచ్చా ఫలాంగా పోతానే. అది ఇస్తే వచ్చాను ఇది నా పరిస్థితి నాకు దయచేసి గుడవైన ఒక్కరు అన్నారు కదా నేను అడగలేదు. అయ్యో ఆయనే పోలేదు నేను అడగలేదే స్వగృహాను వీడితో గెత్తదు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలే పోయి ఏం చేశావయ్యా ఎందుకు పోయావు నువ్వు? అరే లేదా? ఇప్పుడేనా వస్తా ఫ్రెండేనా? కబుర్లేనా? అంటే గట్టి ఏమిటి? అబ్బా కృష్ణుడు శ్రీయఃపతి నా మిత్రుడు గొప్ప అని చెప్పుకున్నారు. ఏం చేశాడు అని. అంటే ఏం చేయాలి అయ్యో నా మూలంగా నా మిత్రుడికి మాటలు ఇస్తానని సిగ్గుపడుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. మహా మహా దర్శన నిరువురుత అతని దృష్టితో మాత్రం పోలేదు. ఏం తృప్తి అండి మహా దర్శన నిరువురుత. అలా మా ఆత్మాను దర్శించానండి డబ్బు ఉంటే ఏం లేదు ఉంటుంది. అది కావాలి, భగవంతుడు కావాలా? ధనం కావాలా? చెరో పక్క పెడితే ఎవరు భక్తులు? ధనం నాకెందుకయ్యా, ధనం మదీయం తవ పాద సంకులం. ఏమన్నాడు వాడు అన్నాడు. ఈ ధనం ఏది? అవ పాద పంతకం. అలా భావించిన వాడు ఉత్తమ భక్తుడు. ఆ నువ్వు నాకెందుకయ్యా? ఏమన్నాడు భారతమంతా ఇదే రహస్యం, చేతులు చేతులు ఏమీ లేకుండా ఉచ్చలు కూడిచి నువ్వు నాకెందుకయ్యా నీ సైన్యం కావాలి అన్నాడు. అది అర్జునుడు సైన్యం వద్దు నువ్వే కావాలి. ఆయన ఉంటే చాలు అన్నీ ఉంటాయి. అస్తి బ్రహ్మేకి చేతి వేద సంతమేనం తతోయు పరమాత్మ ఉన్నాడు అంటేనే వాడు ఉన్నవాడు. వాడు లేకుంటే సైంజం చేద్దాము. అర్థమైందా? పరమాత్మ సైంజం ఏంటి? పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ విషయాలు ఇది ఆయన సైన్యం కాదు. అందుకే పదివేలు అన్నాడు. అది జ్ఞానేంద్రియాలు అది పదివేలు సార్. ఇది ఆయన సైన్యం. దుర్యోధనుడు సైన్యాన్ని కోరాడు, అర్జునుడు స్వామిని కోరాడు. ప్రకృతి బలాన్ని దుర్యోధన అహంకారం ఎప్పుడు ఏం కోరుతుంది? అహంకారం భగవంతుని కోరదు. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రకృతి సంపదను కోరుతుంది. ఏమయ్య జీవుడు? భగవంతుడు.
నువ్వు తారయ్యా నాకు అబ్బ నా కడుకు అనగలవాడే అసలైన భక్తుడు. అందుకే కుచేలుడు మహా దరిచన నిరువురుతా ఇంతటి మహానుభావుడైన పరమాత్మను దర్శించారు చాలండి డబ్బుంటే లేకుంటే. అది ఎవరికీ చెప్పలేడే అయ్యో ఆమె ఏమనుకుంటుందో అని కొంచెం అది దిగులు పడ్డాడు. మహత్ దర్శనం ఎదురుతా అహో బ్రహ్మణ్య దేవత్య దృష్ట బ్రహ్మణ్య కామ్య లోకమంతా చెప్పుకుంటే కృష్ణ పరమాత్మయుడు బ్రాహ్మణుడు అంటే దేవతాళ్ళని ఆరాధించాడు. అని విన్నాను కానీ ఇప్పుడు అది ప్రత్యక్షంగా బ్రహ్మణ్యత ఎంత ప్రీతి అండి బ్రహ్మణ్యత స్వయంగా నేను చూశాను మయా యద్దరిద్రతమహాలక్ష్మీం ఆకృష్తః విభ్రతా ఉరతి. ప్రపంచంలో నాకంటే దరిజ్జుడు ఎవడు ఉన్నాడు కదా, అంత నిపుట్టు దరిజ్జుడు ఉంది. అలాంటి నన్ను అమ్మవారిని దాచుకున్న హృదయంతో పగులుచుకున్నాడు. అంటే అతని యొక్క బ్రాహ్మణీయత ఇంకేం కావాలి ఇక్కడ ఉంది ఉదయం ఎవరు ఉంటారు? అమ్మవారు ఉంటారు. పరమ దరిద్రుడిని నేను. లక్ష్మీ నిలయం స్వామి యొక్క వక్షత్వం. అలాంటి వక్షస్థలంతో ఇంత దరిద్రుడిని ఆలింగనం చేసుకున్నారు. అందుకే దరిద్రతమః లక్ష్మీవా స్రిష్టః వివ్రతా ఉరతి క్వాహం దరిద్రః పాపియా పరమ పాపిని. ఎందుకేనాడు పాపిని అని మరి బాధలు దరిద్రాలు ఎవరికి ఉంటాయి పాపిని కదా అందుకే నేను పరమ పాపిని వా కృష్ణః ఈ వినికే సుహరణం. సాక్షాత్తు పరమాత్మ శ్రీయపతి బ్రహ్మ బంధురితి స్వాహం బాహుభ్యాం పరిరంభితః ఒక్కటే నాకు వేడి యోగ్యం ఏం లేదు నేను ఆయన ఏం లేదు ఆయన గౌరి కూడా బ్రహ్మ బంధుడు బ్రాహ్మణుడు. అని మాత్రమే అనుకొని బాహుభ్యాం రెండు చేతులతోటి అందులో బాహుభ్యాం ప్రతి మాట అది అభిప్రాయం ఒక చేతితో రావయ్యా అనొచ్చు. ఇలా అది ఒక చేయి చేస్తే ఏదో రాంచినాక ఆ దగ్గర తీసుకోకుంటే ఏమనుకుంటారో అనుకుంటాం కదా, అందుకే మనకు స్వామి చెప్తారు వైకుంఠంలో అమ్మవారు ప్రేమతో ఎదురుగా వస్తే ఆత్మలో చెప్తారు అమ్మవారిని ఒక చేయి దగ్గర తీసుకుంటాడు ఆమె మూతి మూడు వంటలు తిప్పుతుంది.
ఆ మర్చిపోయాను నేను నడి జోలు కవుగులించుకున్నాను. ఏమిటయ్యా ఆ కాలం అంటే మనస్సు ఎక్కడో పెట్టుకుంటే ఒక జోలు అయ్యా. నేనంటే ఏమనుకుంటున్నావ్ నీకు? సంగతి అంటే అయ్యో మర్చిపోయాను నడి జోలు కవుగులించుకున్నాను. అంటే భార్యను కౌగలించుకునే విధానంలోనే భార్య భర్త మనస్సును పట్టి చేసుకుంది. ఏదో మొగ ప్రియం చేస్తున్న పనే నీకు కూడా మనస్సులో అనురాగము ప్రతిక్షణం వ్యాజుడు ఎవ్వరిని వదిలి పెట్టడు ప్రతిక్షణం. అవగరించుకోవడంలో ఏకీయయం మొదలు వాడావు. కుడి చెయ్యా ఎడమ చెయ్యా రెండు కలిపా ఇలాంటి తల ఉంది కదా. అందువల్ల ఏదో లాంఛనాను కోసం కాకుండా బాహుభ్యాం. రెండు చేతులతో బ్రాహ్మణుడు అన్న ఒక్క కారణం తోటి నన్ను రెండు చేతులతో ఆలింగనం చేసుకున్నాడు. నివాసితః ప్రియాజుత్తే పర్యంకే ప్రియురాలు వేంచేసి ఉండేటువంటి పర్యంకం మీద. అన్నను పెద్దన్నగారిని ఎలా ఆదరిస్తారో అలా కూర్చోబెట్టారు, పర్యంటే భ్రాతరోయత మహిష్యాభిజితః శ్రాంతః వానంద్య దినహత్యయా. తమ రుక్మిణీ దేవి శ్యామదంతో నాకు వీచినది. సుశ్రుషయా పరమయా పాద సంవాహనాదిది అంట దేవుడి శరణండి. ఆ పరమాత్మ నా కాళ్ళు వత్తాడు. పాద సంవాహనాదిది. పూజితః దేవదేవేన విప్రదేవేన దేవవత్ ఆయన ఆయన దేవదేవుడు చదువు అందులోనూ విప్రదేవుడు కాబట్టి అంటే బ్రాహ్మణుడు అనే దేవతలుగా భావించేవాడు కాబట్టి అలాంటి దేవదేవుడు నన్ను పూజించాడండి పరమా దరిద్రుడిని ఎందుకు ఊరించాడు బ్రాహ్మణుడు ఒక్కటే మాట ఇలా స్వర్గాభువర్గయోహ పుముతాం ప్రతాయాం భువి సంపదాం సర్వాతామభి సిద్ధీనాం మూలం అశ్చరణాస్యం ఏంగా 14 లోకాలు అనంత కోటి బ్రహ్మాండములు. ఇందులో ఉండేటువంటి అన్ని రకముల సంపదలు రావాలంటే ఎవరైనా ఏం చేయాలి? ఆ పరమాత్మ యొక్క పాదములను అర్హించాలి.
మూలం తత్ శరణాత్ శరణం అది అంటున్నాడు స్వర్గ అపవర్గ యోహో స్వర్గం కానీ మోక్షం కానీ అలాగే రసాయం. తతా సవరోకములోని సంపద భూవి భూలోకంలోని సంపదను సర్వాతామపి సిద్ధిన ఒక్క మాట చెప్పు ఏం చెప్పాలి నేను లెక్క పెడతా అన్ని సిద్దులకు మూలమేమిటి సచ్చరం. సర్వాసామభి సిద్ధీనాం మూలం తత్ చరణార్చనం సకల సిద్ధులకు మూలము పరమాత్మ పాదములను అర్చించుటే అలాంటి పరమాత్మ నా పాదాలను కూర్చోడు చరణార్చనం అధనోయం ధనం ప్రాప్య మాధ్యై మాధ్యన్ ఉచ్చైహి నమః స్మరేతు ఇతి కారుణికో నూనం ధనమే పూరి నా మరి ఇంత గొప్పవారేమో ఎందుకు ఇవ్వలేదు నాకు ధనము? ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఎరుపాటున వీడికి ధనం ఇస్తే కన్ను మట్టి కూడా కావాలి. వీడికి ధనమిస్తే నన్ను మరిచిపోతాడో ఏమో అనే స్వామి నాకు ధనమును ఇచ్చి ఉండకపోవచ్చును. అని చెప్తున్నాడు. అధనోయం. ధనం ప్రాప్య మాద్యన్ ధనం పొంది మదించి మాద్యన్ ఉచ్చైహి నమాముస్మరే నన్ను స్మరించడు ఏమో అని ఇతి కారుణికః అంటే నేను పతనం కాకుండా ఉండాలని దయతో మహానుభావుడు ధనం నీ భూరినాథ దాత్మకు గొప్పగా ధనాన్ని ఇవ్వలేదు చింత చింతయన్నంతః ప్రాప్తః నిజ గృహాంతికం మీద ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ తన ఇంటి పరిసర ప్రాంతానికి చేరాడు. నలితాపురిలో అక్కడ వెళ్ళాడు. అంతికం సూర్యానలేందు సంకాసేహి విమానై సర్వతో వృతం విచిత్ర భవనో ధ్యానైహి కూజ ద్విజ కులాకులైహి. ప్రోత్ఫుల్ల కుముదాం బోయ జలగార ఉత్పల వారివి దుష్టం త్వరంత సై కుంబి శ్రీ బిత్య హరినాక్షిని చూస్తే సూర్యుని చంద్రుని నక్షత్రాలను
ఇంకేమైనా ఉంటే ఆ పై లోకాలను అందుకునే అంత ఎత్తైన గోపురాలతో అద్భుతమైన భవనాలు కనుగొంటున్నారు. ఉద్యానారావణాలు, సరస్సులు, పక్షులు, పువ్వులు, దుమ్మెదలు, కోకిలలు, హంసలు, రాయంతలు. ఇలా ఉన్నదాన్ని చూసి తిమిదం కత్యవాస్తానం. ఏంటబ్బా ఇది? ఇది ఎవరి ఇందు? కత్యవాస్తానం. కథం పతిదం. ఆ ఇల్లు ప్రాంతానే అనుకోని వచ్చానే ఇప్పుడైతే ఇప్పుడైతే ఇవన్నీ ఎక్కడివి పొరపాట దానివే ఎవడో అటు నుంచి ఉన్నాడు ఇప్పుడు అన్ని అటు నుంచి ఉన్నాడు కదా ఇది పోయే లోపల ఎవడో అది తీసుకొని ఇంకోటి ఇటు కట్టుకున్నాడో ఏమో ఇది ఎలా వచ్చింది ఆ అన్ని పోయాయి కదా అపార్ట్మెంట్ వచ్చేసాయి అలాగే అన్నీ వచ్చేసినట్టు ఉంది. ఏవం ఇమాం సమానానాం పొరపాటున కిం మార్గ విభ్రంశః నేను పొరపాటున దారి కట్టానా? ఏదో ఆలోచిస్తున్నాను కదా ఎటు పోపోయి. ఇది వచ్చానో ఏమో అయ్యో దారి తప్పాను ఇది ఎవరిదో ఏంటో అని మీమామ సమానంతం నరాః నారియః అమరప్రధా అని ఆలోచిస్తూ ఉంటే దేవతల వంటి కాంతి గల స్త్రీలు పురుషులు అతన్ని ప్రత్యగృణ్ణ ఎదురేగి అతనికి ఆతిథ్యమిచ్చి తీసుకొని వస్తున్నారు. ప్రత్యగృణ్ణన్ మహాభాగం గీత వాద్యేన పూయతా మంగళ వాద్యాలతోటే వారిని స్వాగతంగా తీసుకొని వచ్చారు. పతిమాగతమాకరణ్య పత్ని ఉద్ధరిత అతి సంభ్రమ భార్య కూడా భర్త వచ్చాడని పరమానందంతో నిత్యక్రామ గృహాత్ పూర్ణం అంతఃపురం నుండి బయటికి వెలవింది. ఎలాగండి రూపిణి శ్రీవాయ. రూపు దాల్చిన లక్ష్మి లాగా తన ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. పతివ్రత పతిన్ దృత్వ ప్రేమోత్కంఠా సురోచన మీని తాక్షి అనమతి దుద్య పతివ్రత. భర్తను చూసి సంతోషంతోటి కళ్ళు మూసుకొని నమస్కరించింది. అంత మధ్యలో విడిగా నమస్కరించవద్దని మీరితా జనమదు బుజ్య మనతా పరిసస్వయే. మనస్సులోనే ఆ నిద్ర చేసుకోండి. పత్నీం వీక్ష్య విస్ఫూరంతీం దేవీం వైమానికీం యువా విమానాల్లో దేవ విమానాలు సంచరించేటువంటి దేవతా స్త్రీలా ఉన్నటువంటి తన భార్యను చూచి దాసీనాం నిష్కకంఠీనాం మధ్యేభాంతీం ఎలా ఉండితే
అనేకమైన ఆభరణము మెడలో ధరించిన దాసీల మధ్యన ఉండట. అనకుండా చెప్పడం లేదు నమస్కారం గమనించాలి. అంటే ఇదే వ్యాసుని యొక్క గొప్పతనం. తన దాసీలకి ఆవరణాలు ఉన్నాయి అంటే ఆమెకి ఎలా ఉన్నాయి? ఆ నలంకరించుకుంది అంటే గొప్పతనం ఏముంది? దాసీనాం నిత్య గంతీనాం మధ్యే బంగారు హారములు మెడలో వేసుకున్న దాసీల మధ్యన శోభిస్తున్నటువంటి భార్యను చూశారు. భాంతీం స విస్మితః అతను ఆశ్చర్యాన్ని పొంది ప్రీతః స్వయం తయా యుక్తః ప్రవిష్టః నిజ మందిరం ఇలా ప్రీతించింది ఆమెతో కలిసి తన మందిరం ప్రవేశించి మణిస్తంభ చతోపేతం మహేంద్ర భవన్ ఇలా ఉంది అది. మహేంద్ర ముందు చెప్పారు కదా దేవతల గూడ అందరా అని చెప్పి ఇస్తారు. అందుకే ఈ ఇల్లే మహేంద్ర భవనం లాగా ఉంది కొన్ని మణిస్తంభ శత. అంటే వెయ్యి స్తంభా బరువు అంటాం కదా ఇల్లే అంటాం. మణిస్తంభాలతో కూడి ఉంది భయ పేన నిభాశయ్యాః దాంతాః రుక్మ పరీక్షగా పాల మురుగు లాంటి చెయ్యలు. ఏనుగు దంతములతో చేయబడిన మంతములు. ఆ ఏనుగు దంతముల పైకి రుక్మ పరిచ్ఛదాహ బంగారు తొడుగు తొడిగారు. వజ్రములు చంద్రకాంత మణులు సూర్యకాంత మణులు రత్నములు మధ్యన పొదిగారు. అలాంటి మంతములు ఇలాంటి చెయ్యలు. పరియంకా హేమదండాని చామర వ్యజనాని చామరములు జీవనలు ఆసనానిచ హైమాని మృదూపస్తరణానిచ బంగారు సింహాసనాలు అది కదా వారికి మళ్ళీ వాళ్ళ మృదూపస్తరణాని మెత్తది ఏదో అంటాం మనం స్పాంజలి గింజ అంటున్నాం కదా హోమ్ ఇవన్నీ పైకి రాని హోమ్ అప్పటి ముందు వేరే ఉంటాయి అలా అలాంటి వారితోటి ముక్తాదామ విలంబిని వితానాని యుజ్జువంతిచ ముత్యాగహారాలు అన్ని వేలాడుతున్నాయి. ముక్తాదామ విలంబాన్ని వేలాడుతూ ఉన్నాయి స్వచ్ఛ స్ఫటిక కుర్యేతు మహా మరక కేశిచ. స్వచ్ఛమైనటువంటి పటిక మణులతో గోడలు ఏర్పాటు చేశారు. ఆ గోడలకు మధ్య మధ్యన స్వో ఉండటానికి మరకత మణులు పొదిగారు. తత్ర దీపాః భాజమానః. ఈ ఎలక్ట్రిసిటీ లైట్ నెంబర్ ఉంటే పూజ పోతుంది. చదువు అందుకే రత్న దీపములు. ఓ రత్నం పడేశారంటే హాల్ లో నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది. పూజ పోవడం కరెంట్ కాస్ట్ ఏ పవర్ కట్టు ఏ కట్టు లేదు అలా ఉంటూనే ఉంటుంది నిరంతరంగా. ఇలా రత్న దీపాని రాయమాన.
దలనా రత్న సంగీత అది కూడా రత్నాలు పడవేయడం కాదు పడవేస్తే శోభ ఏముంది పట్టుకొని రత్నం లాంటి దలనాలు. అంటే అష్టవికారము అన్న వాళ్ళు సేవకులు ఉంటే నిజమాల యొక్క ఐశ్చర్యం అంతా ధ్వంతం అవుతుంది శాస్త్రం. సేవకులను చూస్తే కూడా అమ్మ వీడు శ్రీమంతుడేనా అనిపించాలి. వాళ్ళు ఏడుచుకుంటూ పడుకున్నారు అనుకోండి మనం చూస్తుంటాం. దేవాలయ దిగుడి కూడా దేవాలయ అది ఈ పక్కన ఇది కారుతూ ఉంటుంది. ఇక్కడికి కొంత కారుతూ ఉంటుంది. ఇక్కడ దుమ్ము వస్తుంటుంది. దేవాలయ తీస్కోయి బయట దిగుడి పడతాడు. ఏం చేయాలి? ఎలా ఉండాలి సేవకుడు సుభ రకంగా ఉండొద్దు. సేవకులకు కూడా ఉత్సవం అప్పుడు కొత్త వస్త్రాలు ఇవ్వాలి. అవి వాళ్ళు కట్టుకొని ఆ సేవ చేయాలి. జీవం పట్టుకొని అంటే పడుకునే వాళ్ళు కూడా మీ సేవకు దాసీనాం నిష్ట కంఠీనాం మెళ్ళో హారాలు ఉండాలి. వాళ్ళు కూడా రత్నం మణి లాగా ఉండాలి. అలాంటి యువతులు రత్నం పట్టుకొని నిలబడతారు. అది భోగం అండి. ఇలా తలనా రత్న సంజితా విలోక్య బ్రాహ్మణ స్తత్ర సమృద్ధిహి సర్వ సంపద అవన్నీ చూశాడు బ్రాహ్మణుడు. ఆ ఇల్లే ఇది. ఓ ఇవన్నీ వచ్చేసాయా అనుకోని సర్కయామాస దిర్వ్యగ్రహ స్వత ముర్ధిం అహైతుకీం. ఏంటిది ఏ కారణం ఏం లేదే. ఏ కారణము లేకుండా హఠాత్తుగా ఇంత సంపద ఎలా వచ్చినది నూనం వతైటతు మమ దుర్భగత్య. శశ్వ దరిద్రస్య సమృద్ధి కేతువుని నాయన దౌర్భాగ్యవంతుడే కదా దరిద్రుడిని అలాంటి నాకు ఇంత సమృద్ధి కారణం ఏమై ఉంటుంది మహా విభూతే అవలోకతః మహావిభూతి అయిన పరమాత్మ యొక్క కటాక్షము కంటే ఏ కారణం ఏముంటది? స్వామిని చూచాం, స్వామి చూచాడు, స్వామి చూచుట కంటే స్వామిని చూచిన వారే అదృష్టం. అందుకే మన సాంప్రదాయంలో ఏం చెప్తాడు? మహాత్మ భీమాం అవలోక్యతాం నయ క్షణేపి యత్తే విరహః అతి దుస్సహః సకృత్పదాకార విలోకనాచయాత్ చునీకృత అనుత్తమ భక్తి ముక్తిభి మహాత్మభి మామ్ అవలోక్యతాం నయ.
ఆయన ఏం కోరాడు స్వామిని? సత్తనాలు, వజ్రాలు, భవనాలు, ఏనుగులు, గుర్రాళ్ళు ఏం కాదు. పోనీ భక్తి వద్దు. మోత్సం అసలు నువ్వేం కావాలి? నిన్ను ఒక్కసారి చూస్తే చాలు ఇంకా ఏమీ వద్దు అని భక్తిని ముక్తిని అన్ని సంపదలను తృణప్రాయంగా నీ దర్శనం కోసం భావించేటువంటి మహానుభావుల చూపులో నన్ను బడుకు. అంటే ఒకసారి వారు నన్ను చూచేలా చేయి. వారు నన్ను చూస్తే చాలు. నేను చూడకుండా ఇబ్బంది లేదు. భగవంతుని భక్తులు చూస్తేనే ఇంత వైభవం అంటే మరి భగవంతుడే చూస్తే? ఏముంది అందువల్ల ఇది మహావిభూతే అవలుపుతున్నాం అయితే భక్తులు మహానుభావులు మననెప్పుడు చూస్తారు అంతకుముందు మనము కొన్ని వందల మంది భాగవతోత్సములను దర్శించి దర్శించి మనస్సును బుద్ధిని శరీరాన్ని పవిత్రం చేసుకుంటే అప్పుడు మనం బాలుచుకుంటాం. అందువల్ల భగవంతుడిని మనం చూడటం కొన్ని లక్షల సార్లు అయితే భగవంతుడు మనను ఒక్కసారి చూస్తాడు. అందువల్ల ఇలాంటి మహా విభూద్యు అవలోగనం చూపు కంటే వేరే కారణం ఏది లేదు. నైవోపపద్యేత యదుత్తమస్య నన్వభ్రువానా విజతే సమర్థం. నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సంపద ఇచ్చాడు. నేను తెచ్చిన అన్ని పతికులను ఇంత అన్నాడా? అదేంటి పరమాత్మ. తాను ఎంత ఇచ్చినా తల్లెత్తి ఇంకా ఇచ్చానని చెప్పలేదు. నేను ఎంత కొంచెం ఇచ్చినా ఎంత తెచ్చావురా? ఇది భగవంతుని యొక్క లక్షణం. నన్ను వబ్రువానా ఆదిశతే సమక్షం యాచిష్ణవే పూర్యపి పూరి పోజః. ఇంత ఇచ్చి కూడా పద్యన్యవత్తత్ స్వయ వీక్ష్యమానా దాచారకాణాం కుశపః సథామినా మిత్రుడు పద్యన్యవత్. మేఘం లాగా ఇచ్చాడు చెప్తున్నా మేఘం నేను ఇంత ఇచ్చానని మొత్తం దాని మొత్తం మీరు కత్తి పెట్టేసి గుడిపించేసి తెల్ల మొఖం వేసుకొని వెళ్ళిపోతున్నాడు అయ్యో ఏమి ఇచ్చానో లేదో సరిపోయింది లేదో వారికి మనం విడిచి తిరుగుతున్నాడు అని తనను తాను తెల్ల మొఖం వేసుకొని వెళ్ళిపోతున్నాడు.
అలాగే స్వామి కూడా ఇంత ఇచ్చాడు నోరు మెదిపి నేను ఇంత ఇచ్చానని మాట్లాడాడు. అలా ఉంటాడు స్వామి కించిత్ కరోతి పూర్వపి యత్ స్వదత్తం అని చెప్తున్నాడు. తాను ఇచ్చినది ఎంత పెద్దదైనా కొంచెం పెద్దగా అనిపించాను కొద్దిగా అనిపించాను స్వామి. సుహృత్కృతం ఫల్వతి భూరికాయి. అదే మిత్రుడు భక్తుడు చేస్తే కొద్దిగా చేసినా కానీ అబ్బా నాకు ఇంత పోలిశాడయ్యా అని చెప్పుకుంటాడు. తాను ఇంత ఇచ్చి ఎంత కొంచెం ఇచ్చాను అంటాడు. భక్తుడు కొంచెం ఇస్తే ఎంత చేశాడండి? చెప్పుకున్నాను కదా. పద్యం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనే అని చెప్పు నాకు. గుహుడు వస్తే నా కోసం నడిపించావా? కాళ్ళతో నడిపించావా? ఇంత స్నేహం చూపావా? కాళ్ళు తోయి ఇచ్చావా? అంటే భగవంతుని చూడటానికి మనం నడిచి భగవంతుడిని వెడితే వీడు నా భక్తుడు ఎంత చేశాడండి అంటున్నారు. తాను ఇంత సంపద ఇస్తాడు నీరే ఇచ్చారంట. అతని ఒక్కొక్క అడుగుకు ఎన్నో ఇవ్వాలి నేను కొంచెమే ఇచ్చాను. వాడు 100 అడుగులు ఇచ్చాడు నేను అష్టైశ్వర్యాలు ఇచ్చాను ఎనిమిదే ఇచ్చాను. అశ్వర్య ఏంటి ఎనిమిదే కదా వాడు వచ్చి నడిపించింది ఎన్నడుగులు 100 అడుగులు ఇచ్చాడు. అడుగుకు ఐశ్వర్యం చేయొద్దు కానీ నీవు వెలుగులే ఉంది ఏం చేస్తావ్. అయ్యో నిన్ను అడిచాడు వాడు, నేను ఎనిమిదే ఇచ్చానని స్వామి బాధపడతాడు. అదే తాను కొంచెం ఇచ్చిన, తాను పెద్దగా ఇచ్చిన కొంచెం అని మనం కొంచెం ఇచ్చిన పెద్దగా అని భావిస్తాడు. మయోపనీతం కృజుకైక ముష్టిం ప్రత్యగ్రహీతు ప్రీతివితాః. నేను తీసుకొని పోయిన అటుకుల ఒక పీడికెడ అటుకులను ప్రేమతోటి స్వీకరించాడు మహానుభావుడు తత్సైవమే సౌహృద సత్య మైత్రి దాస్యం పునర్జన్మని జన్మనిత్యాత్. అందుకే ఇవన్నీ పెద్ద సమస్య కాదు ఇది నాకెందుకో. అలాంటి మహానుభావుని స్నేహము, అలాంటి మహానుభావుని దాస్యము నాకు ప్రతి జన్మలోనూ కావాలి. జన్మని జన్మనిత్య మహానుభావేన గుణాలయేన విసజ్జతా తత్పురుష ప్రసంగ అక్షిత గుణములకు ఆలవాలమైన పరమాత్మతో కలిసి ఉంటే పాపం ఏంటి పరమాత్మ భక్తుల కథలను
చెప్పుకోవచ్చు అంటే వారి వారితో కలిసి ఉండొచ్చు. భక్తులు భక్తులతో కలిసి ఉండాలంటే మొదలు భగవంతుని యందు మనస్సు లగ్నం కావాలి. అలాంటి వారిని స్మరించుకుంటూ ఉంటే వారి వారితో మనం కలిసి ఉండొచ్చు. వారి వారితో కలిసి ఉంటే భగవత్ దర్శనము మోత్సం కూడా మనకు లభిస్తుంది. భక్తాయ చిత్ర భగవాన్కి సంపదః రాజ్యం విభూతి న సమర్ధ ఇతి అజః ఆయన పరమాత్మ తన భక్తులకు ఎప్పుడు సంపదలు, ఐశ్వర్యాలు, భోగాలను ఒప్పుకో ఉండడానికి. మా భక్తుడు అంటే అవి లేకుండానే ఉండాలి. అది ఉంటే నన్ను మర్చిపోతారు. కాబట్టి పరమాత్మ చిత్ర విచిత్ర విభూతులను తన భక్తులకు ఇవ్వటానికి ఒప్పుకోడు, ఆమోదించడు. నా నదవర్తః అదీర్ఘ బోధాయ విచక్షణః స్వయం పశ్యం నిపాతం ధనినాం మదోభ్య ఎందుకంటే అదీర్ఘ బోధాయ విచక్షణః స్వయం. చాలా చాలా దూరంగా చూచి విపులమైనటువంటి జ్ఞానం కలగటానికి తాను స్వయంగా విచిక్షణుడు కాబట్టి పత్యన్ నిపాతం తనినాం మదోద్భవం. ధనమిచ్చే ధనవంతులకు మదం కలుగుతుంది. మదం వలన పతనం అవుతుంది. ధనవంతులు పతనం అవుతారని తన పక్షులకు సంపద నిలబడానికి స్వామి అంగీకరించడు ఒప్పుకోడు. ఇత్తమ్యోచితో బుజ్యా భక్తః అశీవ జనార్ధని అయినా నాకిచ్చాడు అంటే. నేను ఎందుకు వెళ్ళానో స్వామి తెలుసుకున్నాడు. నా భార్యకు ప్రీతి కలిగించాలని నేను వెళితే నా మనస్సు కూడా స్వామికి తెలుసు కాబట్టి. ఇతనికి తృష్టి కలిగించాలి, ఇతని భార్యకు ప్రీతి కలిగించేదన్నా ప్రీతి ఇతనికి కలగాలి కదా. భర్త యొక్క ధర్మం ఏమిటి? భార్యకు ప్రీతి కలిగిన భర్త ధర్మం. ఆ పని చేయలేదు అనుకోండి, పెళ్లి చేసినా కానీ తనకు దిగులే ఉంటుంది. నా భక్తుడు దిగులు పడాలా?
పడకూడదని ఇవన్నీ ఇచ్చాడని పరమాత్మ యందు భక్తి మరి కాస్త తీర్చింది. మనం చెప్పుకున్నాం కదా. పరమాత్మకు సంతోషాన్ని కలిగించడానికి కారణమైన సంపదనే ఇచ్చాడు. సంపదను చూస్తున్న కొద్ది కుచేరుడికి ఏం జరుగుతున్నది? పరమాత్మ యందు భక్తి మరి కాస్త మరి కాస్త మరి కాస్త పెరుగుదు. మా లాంటి వారికి ఇంత ఇచ్చాడా? ఒక్క మాట చెప్పకుండా ఇచ్చాడా? ప్రకటించకుండా ఇచ్చాడా? ఎంత దయా ఉంది ఎంత దయా ఉంది అని భక్తి బాగా పెరిగి విషయ అంజయ యచ్ఛన్ బుభుజే నాతిలం దుజయాన్ యాయయా త్యక్షన్ బుభుజే నాతిలంపట భార్యతో కలిసి సాంసారిక విషయములను అనుభవిస్తున్నాడు కానీ నాతిలంపట ఎక్కువ లౌల్యంతో కాదు. భగవంతుడు ఇచ్చిన దాన్ని మరి ప్రసాదంగా స్వీకరించాలి కదా. అసలు అనుభవించకుంటే ఆయన ఇచ్చి. పార్థకం కాదు. అందుకే త్యక్ష్యం అంటున్నారు. విషయములను వదిలి విడిచిపెడుతూనే భగవత్ ప్రసాదంగా భార్యతో కలిసి దానియందు లౌల్యం లేకుండా అనుభవించారు. నాతిలంపతా తత్తైవమే దేవదేవత్య హరేహే యజ్ఞపతే ప్రభువో బ్రాహ్మణ ప్రభో దైవం అతి యోగ్య దేభయం. కాబట్టి ఆ పరమాత్మ యజ్ఞపతి ఈ మహానుభావుడికి పరమాత్మకు ఎవరు దైవము? బ్రాహ్మణులు దైవము. ఎవరు ప్రభువులు? బ్రాహ్మణులు ప్రభువులు. నతేత్యః విద్యతే పరం కాబట్టి బ్రాహ్మణుల కంటే అధికమైన వస్తువు శ్రేష్టమైన వస్తువు ఏది ఉండదు ఏవం స విప్రః భగవత్ స్వ హృత్వదా దృష్ట్వా స్వ హృత్యై అజితం పరాజితం పరమార్థముకు పేరు ఉంది ఏమని అజితుడు అని, అజితుడు అంటే ఏం అర్థం? ఎవ్వరి చేత ఓడింపబడని వాడు తప్పది నాతో ఓడిపోగలిగిన. తన భక్తుల చేత ఓడించబడిన అతిథుడిని చూశాడు స్వామి. ఇతను న్యాయంగా అతిథుడే కానీ తన భక్తులతోటి ఓడించబడిన స్వభృత్య ఇది.
భగవత్ భగవత్ సుహృత్ తదా గృష్ట్వా స్వభృత్యైహి అజితం పరాజితం స్వభృత్యైహి పరాజితం అజితం గృష్ట్వా ఎవరి చేత ఓడిపోని పరమాత్మ తన భక్తులతో ఓడిపోవటాన్ని చూసి తద్ధ్యాన వేగోద్వరితాత్మ బంధన అతని ధ్యానం యొక్క వేగంతోటి మనస్సును ఆత్మను భంజించేటువంటి అన్ని సంసార బంధములను. చూసుకొని సద్ధామలేపే అచిరతః సతాంగటిం అతి త్వరలోనే పరమ ఫలాన్ని పొందారు ఎలాంటిదని సతాంగటిం సజ్జనులకు ఉత్తమ మార్గం. ఏతదు బ్రహ్మణ్య దేవత్య శృతా బ్రహ్మణ్యతాం నరః లబ్ధ భావః భగవతి కర్మ బంధాత్ విముచ్యతే ఇది బ్రహ్మణ్య దేవత్య బంధః. ఇది పరమాత్మ యొక్క బ్రాహ్మణ ప్రియత్వం. ఇలాంటి దాన్ని లబ్ధభావః వింటే ఎలా వింటే అతను ఏంది మన సుంచి వింటే. ప్రభావం ఉండాలి. పరమాత్మ యందు భావం లేకుండా ఏదో విన్నామంటే విన్నామంటే కాదు అంటే తన్మయం కావాలి. పారవత్యం చెందాలి. అలా చెంది అదే భగవతి కర్మ బంధా శ్రీ ముర్చి. సాంసారిక కర్మ బంధములన్నీ కుచేరుని చరిత్రాన్ని వింటే తొలగిపోతాయి. మరో చమత్సరం ఏంటంటే సంపద మీద ఆశలు కూడా తొలగిపోతాయి. ఉతేలోపాఖ్యానాన్ని రోజు పారాయణం చేస్తే సంపదల మీద ఆశలు తొలగిపోతాయి. అందుకే ఎవరూ చేయరు పారాయణం. ఎందుకంటే ఎవరైనా ఏమనుకుంటారు సంపదలు కావాలంటారు కానీ పోవాలన్నారు కదా అందుకోసం చేయరు. కానీ భగవత్ భక్తి సంపద ఉందరా? ఐత్య సంపద సంపదే కాదు. కర్మ బంధాలన్నీ పోతాయి కదా సంపద విడిచిందా? ఇది సంగ్రహంగా మనకు కుచేర ఉపాధ్యానం అన్నమాట. అదే కదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయోహో సూర్యోక రాజస్తు మహానాశీ ఇలా.
ఉంటూ ఉండగా రామకృష్ణుడు బలరామకృష్ణుడు ద్వారకలో ఉన్న సమయంలో సూర్య గ్రహణం వచ్చింది. గ్రహణం వస్తున్నది అంటే సముద్ర తీరానికో నదీ తీరానికో వెళ్లడం అనేది అలవాటు. ఎలా స్నానం చేయాలి ఎలా స్నానాలు ఇవన్నీ చేస్తారు సంప్రదాయం అది దృష్టిలో పెట్టుకొని సంజ్ఞాత్వ మనుజాః రాజన్ పురస్తా దేవ సర్వతా ఆ విషయాలు తెలుసుకొని అందరూ ముందే శ్యమంత పంచకం క్షేత్ర వేయుహు శ్రేయో విచిత్తయ వేయస్సును కలిగించాలంటే భక్తి, ముక్తి, భగవంతుని ముందు భావం ఇవన్నీ కలగటాని కోసమని అందరూ కలిసి శ్యమంత పంచక్షేత్రం అంటే పరశురాముడు. శ్రీ దేవునితో తృప్తి కలిగించడానికి శక్తురులందరిని 21 సార్లు సంహరించి వారి రక్తం తోటి ఐదు నదులను పారించారు. అదే పచ్చ కథ. ఆ నదులలోనే రక్తాన్ని తర్పణ చేసి తృప్తిని తాను శాంతిని కొంది అప్పటినుంచి ఆయుధాన్ని విడిచిపెట్టి ఈ ఐదు నదులను తర్వాత ఇవే మనకు పంచ రథములు అన్నారు తర్వాత ఈ ప్రాంతమే పంచ అలం అన్నాం ఆప పంచాప ఆప అంటే మీరు పంచాప అంటే 5 నదులు అదే ఇప్పుడు మనకు పంజాబ్ అంటున్నాం ఇది పంచాప. అక్కడ ఐదు నదులు ఉంటాయి. ఆ ప్రాంతానికి అందరూ వెళ్లారు శ్రీయో నిక్షత్రియాం మహీం కుర్వన్ భవేతి అని చెప్పాడు లోకస్య గ్రహయే నీచః యథ అన్యః అఘ అపనుత్తయే తాను చేసినటువంటి తరశురాములు తాను ఆచరించినటువంటి క్షత్రియ వదల అనేటువంటి పాపాన్ని తొలగించడానికి తాను నదులను అక్కడికే రక్షించి అందులో తాను స్నానం చేసి ఎంతటి వాడైనా తప్పు చేస్తే ప్రాయక్షిత్తాన్ని చేసుకునే తీరాలి అని లోకానికి. దారి చూసిన మహానుభావుడు మహత్యాం తీర్థయాత్రాయాం తత్రాగం భారతీ త్రయా ఇంత పెద్ద సూర్య జ్ఞానం రాబోతూ ఉన్నది కాబట్టి గొప్ప తీర్థయాత్రలో భారతదేశవాసులు అంతా ఇంచు ఇంచు అక్కడికి వచ్చారు అంటున్నారు. అందరూ వచ్చారు ప్రజాః వృష్టయత్య తథా క్రూర వసుదేవ ఆహుకాదయః చూసారా అక్రూరుడు వసుదేవుడు ఆహుకుడు యయుహు భారత తత్ క్షేత్రం.
స్వమ స్వమధం క్షపైష్ణవా తమ తమ పాపాలు పోగొట్టుకోవాలని అందరూ వచ్చారు వసుదేవుడు అక్రూరుడు ఆహకుడు ఇలా సూరసేమ అందరూ ఇలా. గద ప్రద్యుమ్న సాంబాద్యా సుచంద్ర సుఖ సాధన అంటునించు అందరూ వచ్చారు. ఆస్తి అనిరుద్ధ రక్షాయం కృతవర్మాచ యువక ఇంతమంది వస్తున్నారు కాబట్టి. ఎలాంటి శత్రువు ఆపదలు ఇలాంటి ఆపదలు జరగకుండా అనిరుద్ధుడు వారికి సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ బాధ్యత అంతా. ఐరుద్ధుడు కృతవర్మ వీళ్ళిద్దరూ తీసుకున్నారు. తే రథైహి దేవ విజ్ఞాభైహి హయైత్య తరల ప్రవైహి గజైహి నరద్భిహి అబ్రాభైహి ధ్రువిని విద్యా ఏనుగులు అక్షములు రథములు ఇలాంటి వాహనాలను తీసుకొని. అనే గంధములు, మాల్యములు, ఆభరణములు, మణులు, మాణిక్యములు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చి అక్కడ స్నానం చేసి ఉపవాసంతోటి సావధాన మనస్కులైపోయి బ్రాహ్మణులకు నేను అంటే గోదానము, వస్త్రదానము, పుష్పదానము అలాగే బంగారు హారములు రామకృతే విధివతు పునరాపుర్చ్య ఉష్ణ ఇవన్నీ ఇచ్చి. పరశురాము వేయపడినటువంటి హదములలో మళ్ళీ స్నానం చేసి తదుహు స్వర్ణం ద్విజాగ్రేభ్యః రామణోత్తమునకు ఉత్తమంగా భోజనం కూడా పెట్టేసి. భక్తి రక్వితి ఎందుకు పెట్టారు బ్రాహ్మణ భోజనం అంటే అయ్యా మన అందరినీ ఆశీర్వదించండి ఏమని పుట్ట పరమాత్మ యందు భక్తి కలగనుంది. అబొదల దాని డబ్బులు దాని కాదు కృష్ణే భక్తిహి అస్కుమః మాకు కృష్ణ పరమాత్మ యందు భక్తి కలగని అని ఆశీర్వదించండి అని బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. వాళ్ళు ఏమని వినసిస్తారే ధన కనక వస్తు వాహన దాయ యదా ఉద్యకాలు పరమాత్మని భక్తి రస్తుతే అలాగే అపరమాత్మని విరక్తి రస్తుతే
భగవంతుడు కాని దారి యందు విరసి కలగాలి, భగవంతుని యందు భక్తి కలగాలి. ఇలా కృష్ణ దేవతాః భుక్తోభవిషుహు కామం సిద్ధచ్చాయాం ద్రిప అంజుషు. దట్టమైన నీడగల చెట్ల మూలములో అందరూ భోజనం చేసి కూర్చున్నారు. అందుకు తత్రాగతాంద దృచు సుహృత్ సంబంధిన ఇలా వచ్చి అందరూ కూర్చుంటే మిత్రులు బంధువులు మత్స్య ఉత్తీంద్ర కౌసల్య విదర్భ పురు శృంజయాన్. సకల దేశపు రాజులు అందరూ ఏం చేశారు? కాంబోయ కైకయాన్, మద్రాన్, కుంతీన్, ఆనంత కేరళాన్ అన్ని రకములు అన్ని ఆత్మ పక్షియాన్ పరాం పరవారు. తమపక్షం వారు, శత్రుపక్షం వారు, మిత్రపక్షం వారు ఉదాసీనులు అన్నందాదీన్ సుహృతః గోపాన్ గోపీత్య ఉత్కంతితః ఆఖరికి నందాదులు వచ్చారు. గోపికలు వచ్చారు. పాపం ఆనాడు చూచిన కృష్ణుడిని గోపికలు మళ్ళీ ఈనాడు చూస్తారు, ఇప్పుడు చూశారు 125 వేల తరువాత కృష్ణ భగవాత్మ చూశారు గోపికలు. ఇలా ఉత్ఖండిత స్థిరం అన్యోన్య సందర్శన హర్ష రంభత గోపాలకులు, గోపికలు, నందాదులు, వసుదేవాదులు రాజులు ఆ? ఆ అందరూ ఉంటారు. రే నమాజ్ రాను కూడా దగ్గరికి తీసుకుంటే గులవానికి అవకరించుకుంటుంది. ముద్దాడుతుంది నిద్ర పుదర పెట్టుకుంటుంది నాయనా. ఇంతగా గౌరవం బాబు ఒక ఏడుకోవచ్చు ముద్దు వచ్చి. ఇలా ఆశీర్విష్య గాఢం నయనై స్వద్యల కృష్యత్వజః వృద్ధగిరః నైయుర్ముదం పులకింతలు వచ్చాయి. కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి. స్త్రీయచ్ఛ సంవీచ్ఛ మిథః అతి సౌహృత స్మితామలాపాంగ దృశః అభిరేభిరే వారు ఆలింగనం చేసుకున్నారు. ఆడవారు ఆడవారు, మగవారిని మగవారు ఇలా తతోభివాచ్యతే వృద్ధాం పెద్దవారికి నమస్కారం చేశారు. చిన్నవారి చేత నమస్కరించబడ్డారు. అలాగే స్వాగతము, కుశలము ఇవన్నీ కూడా చెప్పారు, అడిగించారు. తరువాత కుంతీదేవి వృధా భ్రాత్రున్ శత్రుహు వీక్ష్య. ఆ కుంతి సోదరులను అలాగే స్వశ్రుహు వీక్ష్య తత్పుత్రాన్ పితరాలపి చెల్లెను చూశారు పెళ్లి చూశారు వారి పుత్రులను వారి తండ్రులను అందరూ వచ్చారు కదా మొత్తం అందరినీ చూచి భ్రాతృపత్నీ ముకుందంచ
నయ్యారి భార్య అంటే వసుదేవుని వెనక కదా వాళ్ళను అరే కృష్ణుడిని జహౌ సంకథయ వారందరితో కలిసి మాట్లాడుతూ దుఃఖమును విడిచిపెట్టారు. కుంతి అంటుంది ఆర్య ప్రాతరహం మన్యే ఆత్మానం అకృతాచిత్తం అనయ్యారు నేను ఎక్కువ దృష్టం చేయలేదు. కో లేని దానిగా భావిస్తున్నాను. ఎందుకు యద్వా ఆపత్సు మద్వార్తాం నానుస్మరత సత్మా నాకు ఇన్ని ఆపదలు వస్తే. ఇంతమంది బంధువు ఉండిన ఎవ్వరూ గుర్తు కూడా తీసుకోలేదు మంద భాగ్యులారా నేను చేస్తున్నాను. సుహృదః జ్ఞాతయః పుత్రాః ద్రాతరః పితరావపి నానుస్మరంతి స్వజనం యస్య దైవం అదక్షిణ. పరమాత్మ అనుకూలంగా అనుకుంటే మిత్రులు కానీ, బంధువులు కానీ, పుత్రులు కానీ, సోదరులు కానీ చివరికి తల్లిదండ్రులు కూడా స్మరించాలనుకుంటాను. దానికి నా జీవితమే. కార్కానా వేరు కావాలి అందు జాని లేదు. అంటే అంబా మా ఆత్మాన సూయ అమ్మ మాలో తప్పు పడదు. దైవ సీనా కానీ నారా మనం అంతా ఎవరము దేవుడి చేతిలో ఆటబొమ్మలము. ఈ చేస్తే ఈ వచ్చే లోకః కురుతే కార్యచే అటవా లోకమంతా పరమాత్మ అధీనంలో ఉండి చేస్తుంది చేయిస్తుంది. కౌంస ప్రతాపితా సర్వే వయం యాతాః దిశం దిశం. మనందరం ఒకనాడు కౌసుడితోటి భయపడి దిశం యాతాః. రకరకాల దిక్కులకు తలో దిక్కు వెళ్ళాం వాడికి భయపడి ఏతరిక్షేవ పునఃస్థానం దైవేన ఆసాధితాః మళ్ళీ. ఆ పరమాత్మే మనందరిని ఇప్పుడు దొరకరిచాడు. అతనే ఒకప్పుడు కౌంతుని నిమిత్తంగా వేరు చేశాడు. ఇప్పుడు గ్రహణ నిమిత్తంగా అతనే కలిపాడు. వసుదేవ ఉగ్రసేనాద్యైహి యజుబిస్తే అర్చితాహయ్యా వారందరూ వసుదేవ ఉగ్రసేనాది యాదవుల చేత అర్చించబడి రాజులు ఆసన్ అచ్యుత సందర్శ పరమానంద నివృతా.
పరమాత్మను కృష్ణ పరమాత్మను చూశాము అన్న పరమానందంతో వారు తృప్తిని పొందారు. భీష్మః ద్రోణః అంబికా పుత్ర అంటే ఋతురాక్షరు అలాగే గాంధారి ససుత. సదారాహ పాండవాహ కుంతి తృంజయహ విదురహ కృపహ కుంతిభోజహ విరాహ భీష్మకహ నగ్నచిత్ పురుచిత్ ద్రుపదహ శల్యహ దుష్టకేతుహు అలాగే తాచిరాట్, దమభోష, విశాలాక్ష, మైజిరా, మద్రకేకయౌ, యుధామన్యు, సుచర్మ, సంస్కృతః, బాత్రికాదయః, రాజానః ఈచ రాజేంద్ర, యుధిష్ఠిర మనోహరత ఇలా ఇందరూ వచ్చారు. ధర్మరాజు వెంట అతని సామంతరాజులంత అనుసరించి వచ్చారు. శ్రీనికేతం వపుశ్యౌరేహే సస్త్రీకం వీక్ష్య విస్మితాః పరమాత్మ యొక్క కృష్ణ భగవానుని. శ్రీనిలయమైనటువంటి దివ్య మంగళ విద్యా నలిప్రధానం స్వామిని చూస్తే చాలు ఎలాంటిదని శ్రీనికేశం దాన్ని శనివార చూచి అందులో సస్త్రీకం అని ఒక్కడు అడగలే కదా అందరిని తీసుకొని వచ్చాడు అలాంటి వారిని చూచి ఆశ్చర్యం పొంది అసతే రామకృష్ణాభ్యాం సమ్యక్ ప్రాప్. త సమర్ధన వీళ్ళందరూ బలరామకృష్ణుల తోటి చక్కగా పూజింపబడి ప్రేశ సుహముదా యుక్తా వృష్ణీన్ కృష్ణ పరిగ్రహాన్ కృత పరమాత్మ చేత కాపారు ఉన్నటువంటి యాదవులందరినీ ప్రశంసించారు. ఆ భోజపతి యూయం జన్మభాజః నృణాం నాయనా భోజపతి ఎవరు ఇక్కడ ఉగ్రసేనుడు ఉగ్రసేన ఇంతమందిలో ఒక్క మీ జన్మే సార్భకము అంటున్నారు జన్మభాజః నృణాం ఎందుకు యతు పత్యదాసకృతు కృష్ణం దుర్దరిత్యమపి యోగినాం యోగులకు కూడా చూడదారి మీద లేని పరమాత్మను రోజు చూస్తున్నారయ్యా. ఎంత ముఖ్యమండి ఒకదారి కాదు రోజు చూస్తున్నాం. మేము చూస్తే బాగుండు చూస్తే మీరు కాదు యోగులు. పరిసరిపిస్తుంటే అలాంటి స్వామిని మీరు రోజు చూస్తున్నారు నిజంగా మీ జన్మ సార్ధకము. యద్విశ్రుతిహి శ్రుతినుతేదమలం పుమా పునాతి పాదావనే జనపయక్ష వచస్య శాస్త్రం. ఇది నా యత్ విశ్రుతిహి శ్రుతి నుత ఎవరి కీర్తి వేదముల చేత స్తోత్రం చేయబడుతుందని శ్రుతి నుత.
శృతి అంటే వేదము, శృత అంటే స్తోత్రం. యత్ విశృతిహి ఏ పరమాత్మ కీర్తి వేదములతో స్తోత్రం చేయబడుతుందో ఇదం అలం పునాతి. ఆ కీర్తి సకల జగత్తును పావనం చేస్తుంది. అంతే కాదు పాదావనే జన పయత్య పునః పరమాత్మ యొక్క పాదము నుండి బయలు పెట్టినటువంటి జనం ఏంటది గంగా అది సకల జగత్తును అతని కీర్తి వేదములను పవిత్రం చేస్తుంది, అతని పాదజనం జగత్తును పవిత్రం చేస్తుంది, అతని మాట శాస్త్రం. అదే వేరు అదే పురాణములు పరమాత్మ మాట్లాడిన మాటలే పురాణములు ఇతిహాసములు ప్రత్యక్ష శాస్త్రం భూహు కానపర్చిత భగాపి యదంగిరి పద్మ స్పర్శోత్త శక్తిహి అభివర్చతి మహా అఖిలాధా ఈ శ్లోకం ఇది రోజు చదువుకోమంటాడు శ్లోకాన్ని. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే భాగవతం మొత్తం రోజు పారాయణం చేసిన ఫలితం వస్తుంది మొత్తం ఏందిరా? పరమాత్మ పాదజలం. జగత్తును పావనం చేస్తుంది. పరమాత్మ కీర్తి వేయములు స్తోత్రం చేస్తున్నాయి. అలాగే పరమాత్మ వాక్యము అగ్ని పురాణములు శాస్త్రములు భూము కాలభర్జిత భగాపి ఈ పూజ ఎలాంటిది కాలం చేత బాగా అర్జితం వేయబడుతుంది. మనం ఈ గోలి వేయిస్తామే అలా కాలంతో భూమిని భూమి గుండ్రగా అవుతుంది భూగోళం అంటాం కదా ఆ భూగోళాన్ని కాలంలో పడేసి బాగా అటు ఇటు వేపుతారు. అంటే పూర్తిగా ఉడికిపోతుంది ఈ కాలం యొక్క పాపాలు ధ్వరాలు చూస్తే అలా అనేకమైనటువంటి పాపుల స్పర్శతో పాపుల సాపంతో వేపబడినటువంటి భూమి కాలవర్జిత వగాపి యదంగిరి పద్మ స్పర్శోత్త శక్తి ఈ పరమాత్మ యొక్క పాద పాత్ పద్మ స్పర్శ వలన మళ్ళీ కొత్త శక్తి నీకు ఉంది నా అభిరాధా అభివర్షతి మనకు అన్ని కోరికలను ఇస్తున్నది. భూమి పంటలు ఇస్తుంది కదా? పంటలు ఎక్కడివి? మనం విత్తనం వేస్తే వస్తున్నాయి. నయంగా వస్తాయా? ఇంత పాపం చేసి ఈ పాపంతో బాధ మన భూమిని కాల్చేశాం.
కాలిపోయిన భూమి విత్తనాలు వస్తే పడుతుందా అండి? ఆలోచించండి. వ్యవసాయం చూడండి తెలుస్తుంది. ఏదో చెరుకు అలాంటిది ఏదో కార్యత్రం అది వస్తుంది కానీ తక్కినవి ఏమైనా కానీ కాలిస్తే రాదు. మరి భూమి అంతా కాస్త పడింది మన పాప తోటి. అయినా పరమాత్మ పాద స్పర్శ అయింది కాబట్టి మళ్ళీ మనకు అన్నీ ఇస్తున్నారు. అది చమత్సారం. కాస్త పడింది స్పర్శ ఇవ్వరు కానీ పరమాత్మ పాద పద్మ స్పర్శ తోటి. పంట మనకు మళ్ళీ వస్తుంది. వ్యవసాయ శాస్త్రంలో కూడా పొరపాటున ఏది ప్రమాదం జరిగి భూమి అంతా కాలబడితే మచ్చి అయితే మళ్ళీ అది పంట పండాలంటే. కొన్ని వందల కిలోల పూలు తెచ్చి ఒక వారం రోజులు మొత్తం భూమిని చల్లండి అలా ఉంచండి వారం రోజులు తీసి విత్తనం వేయండి మళ్ళీ పంట కొంటాం. ఏ పద్మం పాద పద్మం పరమాత్మ పాద పద్మంతో సృష్టించబడి మనకు అన్ని కోరికలను ఇస్తున్నది అక్షినార్ధాన్ తద్దర్జన స్పర్చన అనుపద ప్రజల్పతి యాదనాజన స యౌన సపిండ బంధ కృష్ణ పరమాత్మను చూడడానికి కాదండి. తద్దరిచన తర్వాత స్పర్చన చెప్పాను కదా దర్శనాత్ స్పర్చనాత్ ధ్యానాత్ వందనాత్ అర్చనాత్ మరణాదపి పూయంతే అంటారు లోకంలో. దర్శనం అంటే చూడటం. అలాగే స్పర్శ కాస్త తాగుదాం పెద్దలు తాగుదాం అనుకుంటాం. వీల్లేదు ధ్యానం. దర్శనాత్, స్పర్శనాత్, ధ్యానాత్ మనసులో ఫలానా వాళ్ళు. పోనీ దూరంగా ఉన్నారు వందనాలు. అర్చన మరీ దగ్గరలో ఉన్నారు కదా పుష్పార్చన. ఇది చేయలేము స్మరణ. మరి ఇంట్లో కూర్చొని. ప్రహ్లాద నారద పరాధర పుండరిక వ్యాస అంబరిక సుత సుర్మత భీష్మ దాల్భ్య రుక్మాన అర్జున బలి అని పేరు చదువుకుంటే అలాంటిది పరమాత్మను చూస్తున్నారు తాకుతున్నారు అనుపద అతని వెంట నడుస్తున్నారు ప్రజల్ప అతనితో మాట్లాడుతున్నారు
తెయ్య అతనితో కలిసి ఒకే నెయ్య మీద పడుకుంటున్నారు, అలాగే ఆసన అతని పక్కన కూర్చుంటున్నారు, ఆసన అతనితో కలిసి భుజిస్తున్నారు, సయౌన అతని పిల్లలను చేసుకోవడం, అతని పిల్లలకు పిల్లల్ని ఇవ్వడం సంబంధం వివాహ సంబంధం చేసుకుంటున్నారు. కపిండ బంధః అక ఈ రంగం కదా ఇలాంటి ఇన్ని రకముల బంధములు పరమాత్మతో మీరు ఏర్పరచుకున్నారే ఏషాం నిరయ వర్త్మని వర్తతాంబః స్వర్గాపవర్గ విరమః స్వర్గమాత విష్ణు. స్వర్గ విరమః అపవర్గ విరమః. అంటే ఇన్ని రకముల సంబంధంతో పరమాత్మ ఉన్నచోట స్వర్గమెందుకు మోక్షం ఎందుకు? కదా? నిజంగా పరమాత్మను ప్రేమించేవాడు ఏం కోరుతాడు? పరమాత్మనే కోరుతాడు. నాన్న మోచం ఇస్తాను రా అంటే వద్దు బాబోయ్ అంటాడు. నాన్న మోచం వద్దు బాబోయ్. నువ్వే కావాలి. ఎందుకంటే బాగా పనిలో ఉన్న కన్నతల్లి పిల్లవాడు పాడకో దేనికో అల్లరి చేసుకుంటే ఏం చేస్తుంది? ఓ బొమ్మ ఇచ్చేస్తుంది. మరి మనం చదవడు అట్లా ఆగపో కూర్చుంటాం. ఎప్పుడో మన జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడుస్తాం. అప్పుడు దానికి పని చేసుకోవచ్చు. అట్లనే మనం కూడా స్వామిని స్వామి స్వామి స్వామి ఇలా ఊరికి అరుసుకుంటే ఏం కావాలిరా? అబ్బ పోదా పడుకో. ఇల్లు కావాలి పడుకో మళ్ళా నా దొరికి రాకు. కానీ మనం ఏం చేయాలి నువ్వే కావాలి అన్నాం అనుకుంటే దొరుకుతాడు దొరుకుతాడు. నువ్వే కావాలి మనతో అనిపించకుండా ఇల్లు, వాకిలి, సంపదలు, భార్యలు, భోగాలు ఇష్టపో ఆడుకో పో. ఈ బొమ్మలు మనం ఇస్తాం కదా పిల్లలకు. తోలు బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, ఏదో బెలూన్లు ఇంకేమిటో ఇంకేమిటో ఎన్నో ఇస్తాం. వాడితో ఆడుకుంటూ ఆ అమ్మ అమ్మని జ్ఞాపకం చేయాలి. మనం కూడా వీటితో ఆడుకుంటూ ఆయనను జ్ఞాపకం చేయకుంటే హాయి. పోండి బతకాలి పోండి ఆడుకోండి పోండి. కానీ నిజమైన ఆక ఎక్కువ అయింది అనుకోండి పిల్లవాడు ఏమి ఇస్తే ఎక్సలెంట్ అవ్వలే. నాకు సౌర్గ కావాలి ఇవన్నీ నాకే మీకు సన్యం కావాలి అవతల పారేస్తాదని అప్పుడు ఏం చేస్తుంది మా ఆయన అలా బాబుని దగ్గర నుంచి ఒడ్డు తీసుకొని అప్పుడు పాలేస్తుంది. మనం కూడా పరమాత్మ ఏమి ఇచ్చినా ఇచ్చి అవతల పాలేస్తే ఆయన వస్తాడు. ఇలా తీసుకొని ఆడుకుంటే పీడా పోయిన వరకు పోతారు. అందుకే ఇలాంటి వాటిని వేటిని మనం కోరకూడదు. అందుకే స్వర్గాపవర్గ విరమః
స్వయమా అతనే విష్ణువు అతనే స్వర్గానికి అపవర్గానికి ఆయనే విశ్రాంతి అలాంటి స్వామి దగ్గర ఉన్నాడు ఇంకా మీకు మోక్షం ఎందుకయ్యా ఇంకా స్వర్గం ఎందుకయ్యా ఎంత అదృష్టవంతుడు మీరు అని నంద సత్ర యదు యదును ప్రాప్తాని జ్ఞాత్వా కృష్ణ పురోగమనప్పుడు నందుడు కృష్ణుడు వీరంతా వసుదేవుడు దేవసి బలరాముడు అందరూ వచ్చారన్న వార్త విని తత్రాగమతువృతః గోపైహి అనస్తార్ధైహి దూర్తయా అంటే అందరూ వచ్చారు కానీ ఇంత పెద్ద విచారం ఒక లాంబోలకు ఒక ఎక్కడ పడో వాళ్ళు విడుచుకొని వాళ్ళు ఎలా రేపటి వస్తున్నారు రేపటి వస్తున్నారు. ఇలా అందరూ కూర్చోని పోయేటప్పుడు అగో కుష్ఖుడు వచ్చారంట బదా వచ్చారంట నందాదులు వచ్చారంట వస్తున్నారు అలా అందరూ ఉన్నారు అయ్యో ఉన్నారా పోదాం పోదాం అని. ఇంకే ఈ ఆయన చూస్తాం కదా మనం ఎంత శోశం అందరూ బయలుదేరి బండ్లు తీసుకొని అక్కడికే వచ్చేసారు. తం దృష్ట్వా వృష్ణయా కృష్టా తన్వ ప్రాణమివోచ్చితా. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా వారిని చూసి యాదవులంతా పరిశక్తు జరిగే గాడం చిర దర్శన సాతరా అందని చూడక అయ్యో నరేంద్ర అంద అని ఆ కంఠతోటి గాధంగా కౌగలించుకొని పొద్దు దేవః పరిస్పత్య సంప్రీతః ప్రేమ విత్వలః స్మరణ్ కంస కృతాన్ స్వేజాన్ పుత్రన్యాసించ గోత్రేవ దేవుడు నందుడిని చూచాడు. చూచి ఆ అన్ని గుర్తొచ్చాయి. అప్పుడు ఎన్ని బాధలు చూశాడు. ఒకరికి భయపడి చివరికి మా పిల్లలను కూడా మేము మీ దగ్గరే ఉంచాం కదా. మీరు మా పిల్లలను మీ పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా పెంచారు కదా. కృష్ణరామవు పరిస్వజ్య పితరా కృష్ణురామవు కూడా వాళ్ళని కోవరించుకొని తండ్రికి నమస్కారం చేసి నకించెనుజతు ప్రేమ్న సాసురు కంఠవు అంత వాడు కనబడాలి నాదేమి చూడక ఆరా తార వై చూడక జోల కొల కనబడితే గట్టిగా గౌరవించుకుంటారు నోటి నుంచి మాట వస్తుందా? ఏమి మాట్లాడలేదు అలా చూస్తూ కూర్చున్నాడు అంటే ఎన్నో భావాలు మనసులో ఉన్నాయి కానీ ఏం ముద్దు మాట్లాడాలి మాట్లాడలేదు ఏముంది. గొంతు కాస్త పెగలలేదు కళ నిండా అనండ వస్త్రాలు వచ్చాయి ఆ ఉద్వేగంతో ఉన్నారు సాస్త్రు కంఠౌ తూద్వా తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిదభ్యచ యశోదాచ మహాభాగ సుతౌ విజహసుహు సుజలిత నిల యశోదమ్మ
అది దేని పిలవాణం గట్టిగా ఊరిసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఇంత కాలం వియోగం యొక్క బాధను విడిచిపెట్టింది. రోహిణి దేవకి పరిస్పర్య వృజీశ్వరం ఫలం చౌ తత్కృతాం మైత్రీం బాస్ప గంఠ్యో సమూసతు అలాగే దేవకి రోహిణి అంతా కూడా. నందుడిని వారందరినీ పూజ పూజ చేసుకొని ఆత్మ చేసుకొని కాల్ స్వరేతవాం మైత్రీయం అని ఉత్తాం బ్రజేశ్వరి. యశోధన అంటున్నారు అమ్మ వరగేశ్వరి నీవు చేసినటువంటి ఉపకారం నీవు చూపిన మైత్రి ఎవరైనా మనుషులు కావు స్మరేత అవాప్యపి ఆంధ్రమైశ్వర్యం దధ్యానేహ ప్రతిక్రియా ఇంద్ర పదవి లాంటి సంపద ఇచ్చిన నీవు చేసిన దానికి ప్రత్యుపకారం కాదు ప్రతిక్రియ.
Opening invocation verses saluting the Acharya lineage - Srimate Ramanuja, the Tiruvaimozhi acharyas, Bhaktisara, Kulashekhara, Yogi, Bhakta, Parakala, Yatindra - and the Srivaishnava guru parampara leading up to Sri Rangam. Concluding with Asmad gurubhyo namah.
Sri Sukha Brahmanaya Namah. "Kanyabharani samkhasam vadhula kulabhushanam, Sri Rangaya guro putram jala gopam aham bhaje, marey gurubhyo namah." Dear devotees - Kuchela was received by the Lord as a friend, as the most excellent brahmin, as a revered guest - in all four ways at once. The Lord Himself went out to receive him, seated him on His own couch, and washed his feet with great reverence.
This tongue is not theirs to command. That is why Vedanta Deshika prays to the Lord: "O divine tongue-throne, please be seated on the throne of my tongue and speak through me." The same sentiment is echoed here by the speaker. "I will speak in my own natural manner. The Guru's words mean..." - only when the Guru's teaching is internalized can one truly speak from understanding.
Since it is his natural dharma, he can also go to the temple and study scripture there. "Saitam dvija mukhyena sankashayan harih sarvabhuta mano vigna sumayamaana ubhachat" - thus Kuchela, through a brahmin intermediary, speaking with him, while knowing the minds of all beings - "sadhiprayam" - He communicated with deep inner perception of each soul's state.
"Anvavi upaahritam premnna bhuri yevame bhavi - what was brought with love, even if little, is very great for Me. Do not be sad that you brought so little. Anvi api upaahritam premnna - even the smallest thing brought with devotion is immense. Bhaktai andaru kaadu. Bhaktulu prematho konchigemaina techina naku adi chala peddha ga avutundi. Adi puri yapi abhakto pa vrittam name tottaaya tara pati - but even the largest gift from one without devotion does not satisfy Me."
Devotion makes the offering powerful. "Atty atty ananu" - the Lord ate and ate with relish. Thus He tells us the same principle in a later episode: when He went to Mithila, there was a king and a poor brahmin - both devotees. Whose house would He visit first? That was the great test. "Nenu maha..." - and He chose the poor devotee's humble dwelling over the king's palace.
Especially for a pativrata (devoted wife) - if the husband cannot give even a little joy to such a devoted spouse, his dharma as husband is incomplete. So to give her some happiness: "Praptah mam antey" - she did not come for herself alone. She did not seek wealth or pleasures. As a devoted wife - what did she ask for? She asked for food when hungry. No jewels, no gold, no throne.
First one must cook it - we too must first "cook" the jiva in the fire of jnana. After cooking there is both heat and some moisture remaining. What does that mean? Even with jnana (wisdom), love (sneha) does not disappear, affection does not go. For that love to go, it must be dried out again. That is the second use - the drying. After drying well, the atuku (flattened rice) is ready.
"Jivilo marchukoni anubhavimpadevi puktulu. Evaarikivi? Parama jeevathme aachaarya upadeshanttho guru bhakti gala jeevathme aashishyulu. Gurubhakti kalighi guruvugarika upadeshaanni pondi paramathma yandu atyantamamainu preethi galavaddini paramathma taanu anukunnapudu anukunna reethilo anubhavistadu. Nivaasa seyaasana paadukamsuku upadhana seeta tapava..." - the Lord experiences through the devotee as His own instrument of enjoyment.
"Payyam tyanga maam vishvam ete putukata tambura aiti mushtim sakriti jantuvaa" - thus He took one fistful and ate it like a stone of contentment. "Dviteeyam jagdhumaadade" - finding it so delicious, He reached for a second fistful. "Taagu taagu shreehijaa gudike hastam tat para parameshvara" - at that moment, Devi (Lakshmi) herself - the consort of the Lord - gently held His hand: "O Lord, we too are watching - we are also here."
That is why - because if we say this, the Lord might give us exactly what we desire for our enjoyment, and then we become "Srimadamtudani" as we said before - and "atatah Srimadamtasya daaaridhryam paramanjjanam" - for such a person, poverty is the best eye-salve. There is also another charm here: when Sri (prosperity) increases in the world, one becomes blind. That is why He Himself said something about this.
"Taavateetaa asmin loki atavaa amushmin pumsah tvattosha kaaranam antey" - everything the Lord gave Kuchela - what was the Lord's purpose? Devi also understood. "For Your satisfaction, all the worldly and spiritual wealth needed by You in this world - one single fistful was enough." Reaching for a second fistful - and then it was held. "Malli imko peri..." - another round would have been for something beyond this world.
"Alagey priyaadi nenu ichchinadhi ee teesukonevadiki saripotundho ledo malli imko intiki bicchaniki potaro ledo ani bhayapadutuu unnaadu. Samvida edutivadu patra uchitama viyogyudaa kaadaa ani telusukooni daanini antaaru daanini antaaru. Ayinappudu ilanthi svaaminiki eyana ichchinatuvantiye ee atukulu svaami upacharaanniki baagunttundaa? Baa..." - would this simple gift of atukulu be appropriate as an offering to the Lord of all?
"Durudiki isttey ema nanukunttadho ani aayana viniyogam antundi. Mari svaami nenu vacchaanu phaangaa potaanee. Adi isttey vacchaanu idi naa paristhiti naaku daya chesi gudi vaina okkaaru annaaru gada nenu adagaledu. Ayyoo aayana poleydu nenu adagaledhe svagrihaanu veditho gettadu. Ipudu nenu e mukham pettukoni intiki povaale poyyi emu chesaayaa" - he could not even ask for anything from the Lord, and now must return empty-handed to face his wife.
"Nuvvu tarayya naku abba naa kaaduku anagalaavaadey asalaim bhaktudi. Andukey kucheludu maha darichhana niruvurutaa intanthi mahaanubhaavudaaina paramaatmanu darshinchhaaru chaalaandu dobbuntu dhabbuntu." It is enough to have had the darshan. "Aayana emanukuntaadho ani konnchame adhi digulu padaadu. Mahat dharshanam eduru taa" - having seen the Lord is enough; that itself is the fulfillment.
"Aa marchipoyaanu nedi jolu kavugalimchukunnaanu. Emitayya aa kaalam antey manasuuu ekkado pettukuntey okka joluayya. Nenu antey emanukunnaav niku? Sangathi antey ayyoo marchipoyaanu nedi jolu kavugalinchukuunnaanu. Antey bhaaryana kaugalimchukune vidhaanamlooney bhaaryaa bharta manasuunu patti chesukundi" - his wife's embrace recaptured his mind - the mind absorbed in Krishna returned to domestic awareness, just as it should.
"Mulam tat sharanaatta sharanam adi antunnadu svarga apavarga yoho svargam kaani moksham kaani alageye rasayam. Tata savaroka moloni sampada, bhuvi bhulokamlo sampada, sarvaasamapi siddhina okka maata cheppu em cheppali nenu lekka pedataa anni siddulaku mulam emiti saccharam. Sarvaasaam api siddheenaam mulam tat charanaarcha nam, sakala siddulaku mulamu" - the root of all accomplishments, the Lord's lotus feet.
"Imkemainaa untey aa pai lokalannu andukone ant ettaina gopuralatho adhbutamaina bhavanalu kanugontunnaru. Udyaanaraavanaalu, sarassulu, pakshulu, puvvulu, dummeda lu, kokilu, hamsa, raayantala. Ilaa unnadaanni chusi timidham katyavaastaanam. Entabba idi? Idi evari idu? Katyavaastaanam. Katham patidham. Aa illu praantaane anukooni vacchaanee i..." - he wandered back, looking at his transformed neighborhood in amazement.
"Anekamayana aabharanamu meddalo dharimchina daaseel madhyan undutam. Anakundhaa cheppaadam ledu namaskriiram gaminchali. Antey ide vyaasuni yokka goppathanam. Tana daaseelaki aavaranalu unnaayani antey aameki elaunnaayi? Aa nalankariimchindi antey goppathanam emundi? Daseenaam nitya ganteenam madhye bangaaru haaramulu meddalo vesukkoona daaseel madhyana shobhis tunnatuvanti..." - even the maidservants wore gold necklaces - indicating the wealth of the mistress.
"Dalana ratna sangeeta" - and not just any ornaments - gems were woven in. Fine garlands (dalanas) studded with gems. "Ashta vikaarama anna vaallu sevakuluntey nijamala yokka aishvaryam antaa dhvantam avutundi shaastram. Sevakuulu ni choosttey kuda amma vaadu shreemantudeyaa anipimchaali. Vaalluu educhukuntoo padukunnaaru anukondhaam manaamu chustaamu..." - even the servants must reflect the master's glory.
"Aayana em koraadu svaminini? Sattanalu, vajraalu, bhavanaalu, enugulu, gurraalu em kaadu. Ponee bhakti vaddu. Moksam asalu nuvvem kaavali? Ninnu okka saari choosttey chaalu imka emee vaddu ani bhaktini muktini anni sampadaanu trinapraayamga ni darshaanam kosam bhaavimchetuvamthi mahanuabhaavula chupulo nannu baduku. Antey okkasaari vaaru nannu choosttey..." - if the Lord grants even one glance from such exalted devotees upon me, that is everything.
"Alaagey svaami kooda inta icchaadu nooru medithi nenu inta icchaananti maatladaadu. Alaaa untaadu svaami kinchit karoti purvapi yat svadattam ani cheptunaadu. Tanu icchinade enta peddadainaa konnchame peddagaa anipimchaanu kondigaa anipimchaanu svaami. Suhrit krutam phalvati bhurikayi. Adey mitrudi bhaktudi chesttey kondighaa chesina kaani kaa..." - even a small act by a true friend bears immense fruit; the Lord does not boast about His gifts.
"Cheppukavacchu antey vaari varitho kalisi undavacchu. Bhaktulu bhaktulatho kalisi undaali antey modalu bhagavantuni yandu manasuuu lagnam kaavali. Alantivaarini smarimchukuntuu untey vaari varitho manam kalisi undavacchu. Vaari varitho kalisi untey bhagavat darshanam moksham kooda manaku labhisstundi. Bhaktaaya chitra bhagavanki sampadah rajyam vibhuuti na samartha..." - the Lord cannot adequately repay those who sincerely love Him.
"Padakoodadani ivannee icchaadani paramaatma yandu bhakti mari kaastaa tirimchimdi. Manam cheppukunnaamu gada. Paramaatmaku samtoshammuni kaligimchadaaniki kaaranamaina sampadanee icchaadu. Sampadanu choostuuna koddi kucherudiki em jarugutunnadi? Paramaatma yandu bhakti mari kaastaa mari kaastaa mari kaastaa perugudhu. Maa laanthi vaaraiki inta icchaadaa? Okka maata cheppu..." - with each blessing, his devotion to the Lord grew deeper and deeper.
"Bhagavat bhagavat suhrit tadaa grushtvaa svabhrity aihi ajitam paraajitam svabhriity aihi paraajitam ajitam grushtvaa evari chetha oodiponni paramaatma tan bhaktulatho oodipovataanni choosi taddhyaana vegodvaritaatma bandhana atani dhyaanam yokka vegamtoti manasunu aatmanu bhanjimchetuvanthi anni samsaara bandhamulanuu. Choosukooni saddhaamale pe achirathah sataamgatim ati tvara..." - carried away by the momentum of His devotee's meditation, the Lord swiftly granted him the highest goal.
"Untuu undagaa raamakrishnudu balaraama krishnudu dvaarakalo unna samayamlo sooryagrahaanam vacchhindi. Grahanam vastunaadi antey samudra teeraaniko nadee teeraaniko velladam aneyadi aalavaatu. Ela snanam cheyyaali ela snaanamlu ivannee chestaaruu samprataayam adi dristilo pettukoni samjnaatva manujah raajan purasta deva sarvataa aa vishayaalu telusukooni aa..." - during a solar eclipse, all the Yadavas went to pilgrimage bathing spots to purify themselves.
"Svama svamaadham kshapaishnava tama tama paapaalu pogottukondaali ani andaru vaachaaru, vasudévudu, akruurudu, aahakudu, ilaa suurasemma andaru ilaa. Gada Pradyumna saambaadhyaa suchandha sukha saadhana atunimchi andaru vaachhaaru. Aasti Aniruddha rakshaayam kritavarmaachya yuvaka - imtamandi vastu naaru kaabattti. Elaanthi shatruvu aapadalu ilanthi aapadalu jarakakundaa Aniruddhu..." - all the great Yadavas assembled together for the eclipse pilgrimage.
"Bhagavantadu kaani daari yandu viraasi kalaagaali, bhagavantuni yandu bhakti kalaagaali. Ilaa Krishna devataah bhuktobhavishuhuu kaamam siddhacchaayam dripa anjushu. Dattamaina niddagala chettal mulalalo andaru bhojanam chesi kukuurchunnaaru. Anduky tatraagataand adrichu suhrit sambandhi ilaa vacchi andaru kukuurchunte mitruluu bandhuvuluu" - at the eclipse pilgrimage, all the great kings and relatives of the Yadavas gathered under the shade of trees and feasted together.
"Nayyaarhi bhaaryaa antey vasudévuni vennaka gada vaallaanu are Krishnudini jahau sankathaya varallarintoo kalisi maatlaadutuu duhkhamunu vidichiipettaaru. Kunti antundi: aaryaa praataraham manye aatmaanam akritaachittam anayaayaaru nenu ekkuva drishttam cheyyaledu. Ko leeni daanigaa bhavistunnanu. Enduku yadvaa aapat su madhvaartaamnaaanu smara ta satma" - Kunti laments: I must have been of little account to Him since He has not thought of me in my suffering.
"Paramaatmanu krishna paramaatmanu chooshamu anna paramaanandamtoo vaaru tripitini pondharu. Bheeshmah dronah ambikaa putra antey Dhritarashtra, alaagey gaandhaaree sasuta. Saadaaraa paandavah kunti trinjaayah vidurah kripah kuntibhojah viraah bheeshma kah nagnachit puruchit drupadah shalyah dushtakethuhu, alaagey taachiraatt, dambhoshu, vishaalaaksha, maijiraa, madrakekayou, yudhaa..." - all the great elders and warriors gathered for Krishna's blessings.
"Shruti antey vedam, shruta antey strotram. Yat vishrutih e paramaatma keerti vedamulato strotram cheyyabaadutundho, idam alam punaati. Aa keerti sakala jagattu nu paaavanam chestaundi. Ante kaadu paadaavane jana payatya punah paramaatma yokka paadam nundi bayalu pettinaluvanthi janam emitadi gangaa adi sakala jagattu nu atani keerti vedamulanu pavitram chestaundi..." - the Lord's glory, sung in the Vedas, purifies all the worlds; Ganga flowing from His feet purifies the earth.
"Kaalipoina bhoomi vittanaalu vasttey padutundaa andi? Aalochhimchindi. Vyavasaayam choodandi telustaundi. Edo cheruku alanttidi edo kaarytram adi vastaundi kaani takkinavi em ainaa kaani kaalistey radu. Mari bhoomi antaa kaasta padimdi mana paapa toti. Ayinaa paramaatma paada sparsha aymindi kaabattti malli manaku annee istaaru. Adi chamatkaaram. Kaa..." - by the Lord's touch, even burned earth revives and bears fruit again. Such is His grace.
"Teyya athanithoo kalisi oke neyya meeda padukkuntunnaaru, alaagey aasana athanipakkana kukuurchuuntunnaaru, aasana athanithoo kalisi bhujistunnaaru, sayouna athanipillalanu chesukoddam, athanipillaalu ku pillaluni ivvadam sambandham vivaaha sambandham chesukuntunnaaru. Kapinda bandhah aka ee rangam gada ilanthi inna rakamulagaa bandhaaluu paramaatmatoo meeruu erparchukuunnaare..." - what an intimate bond the Yadavas had with the Lord in so many forms of relationship.
"Svayamaa atanee Vishnuvu atanee svargaaniki apavargaanniki aayanee vishraanti, alanthi svaami daggar unnaadu imka meeku moksham endukayaa imka svargam endukayaa enta adrushttavantuluu meeru ani nanda satra yadu yudunu praaptaani jnaatva krishna purogamana ppudu nandudi krishnudu veerantaru vasudévudu devasi balaramudu andaru vacchaaru annaa vaarta vi..." - having Krishna Himself among you, what more could one need - no separate heaven or moksha required!
"Adi deni pilavannam gattigaa uurisukooni daggar kukuurchobettukkooni inta kaalam viyogam yokka baadhanu vidichiipettindi. Rohini devaki parisparya vrisheshvaram phalam chou tatkritaam maitrim baaspa ganthyo samuusatu" - Devaki and Rohini, embracing each other, could only weep with choked voices, overwhelmed by the joy of reunion and the memory of their long separation.