మరణానంతర కర్మలు: పరలోకం మరియు జీవాత్మ

Death Rites: Afterlife and the Departed Soul

bhagavatam Kandadai Ramanujacharya

మరణానంతర కర్మలు మరియు జీవాత్మ యొక్క తదుపరి గమనం ఈ సత్రంలో వివరించబడింది. ద్వాదశ, షోడశ, త్రింశతి, నలభై నాలుగు రోజుల కర్మకాండ చెప్పబడింది. శరీరం పోయిన తర్వాత ప్రేత స్థితి నుండి పునర్జన్మ వరకు ఆత్మ పయనం - అదంతా సంచిత కర్మ ప్రకారమే అని ముఖ్య సందేశం.

This session covers post-death rites (antyesti) and the philosophical nature of the departed soul - explaining the stages from preta to the next birth. The dharmashastra prescriptions for the 12th, 16th, 30th, and 44th day rites are described. The key teaching is on the meaning of "udakam" (water rite) and how the atma, once the body is gone, takes its journey according to accumulated karma.

← Prev Next →
Death Rites: Afterlife and the Departed Soul Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ నగపుమానం వందే అస్మదామాథం గురి లక్ష్మీనాథకుమారంభరాం నాథయామునమత్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుయై మరుక్మవ్యామోహ తత్సతితరాని తృణాయమీ అస్మదు గురోః భగవతో స్థితై చసింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మజన్వయానాం ఆద్యస్య న కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగి యుగలం ప్రణమామి మోధ్నా భూతం సరస్య మహదాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రిదేను పరకాల గితీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణతోస్వి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతి పుట్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిబారణం విరగత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర దుశోభితం అవాప్త తులసీ జంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చిత వత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనత్తానం చిత్తే పౌత్రం కల్మసం పరాచరాత్మయం వందే సుతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసితికాయ నమో నమః యం ప్రౌరజంతమనుపేతమపేదకృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆదుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం

శ్రీ రంగాది గురు పుత్రం శతగోపమాం భజే అస్మద్ గురుభ్యో నమః పుత్ర శోశాతురా సర్వే పాండవాః సః కృష్ణయా స్వానాం ముతానాం యత్కృత్యం చకృహు నిర్హరణాదికం అని చెప్పుకున్నాం. పుత్ర శోకము చేత పీడింపబడిన పాండవులు ద్రౌపదితో కలిసి మరణించిన వారికి స్వానామృతానాం అన్నారు. నమస్కారం ఏమిటంటే పుత్ర శోకం వల్ల పీడింపబడిన వారు అని పైన చెప్పి స్వానామృతానాం. చనిపోయిన తన వారికి అంటే ఒక పుత్రులే కాదు యుద్ధంలో చాలామంది చనిపోయి ఉంటారు కదా తన వారిని. ఆ యుద్ధంలో యుద్ధం అంటే చాలామంది చనిపోయి ఉంటారు. ఇక్కడ ఇద్దరు చనిపోయిన వారందరికీ చేయవలసినటువంటి తర్పణాదికం అంటాం మిరుధరణాదికం. ఇక్కడ శిశువులకేమో దహన సంస్కారాదులు. తగిన వాళ్ళందరికీ సర్పణ నదులు. అందుకే స్వానామృతానాం యత్కృత్యం చకృహు నిర్హరణ ఆదికం. గ్రహనాది సంస్కారములు చనిపోయిన తమ వారికి సర్పణాదులు ఇవన్నీ జరిపారు ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో అదతే సంపదేతానాం స్వానాముదకమిచ్యతాం దాతం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుహు స్త్రీయః దాన్నే కాస్త వివరిస్తున్నారు. చనిపోయినటువంటి అనవర్ చనిపోయిన వారే కాదు ఉదకమిచ్ఛతాం ఎవరెవరికి ఎవరెవరు తర్పణ జలమును కోరుతున్నారో వారికి ఇవ్వాలి.

ధమశాస్త్రం ఏంటంటే చనిపోయిన తరువాత ద్వాదశే షోడశే కూన త్రింశతి అంటే 12వ రోజు 16వ రోజు 29వ రోజు 44వ రోజు. అలాగే 59వ రోజు ఇలా కొన్ని ఉన్నాయి. ఆ రోజుల్లో వారు దప్పికొని ఉంటారు. వారికి జలబు ఇవ్వాలని శాస్త్రం. ఆ సంఖ్య ఎందుకు అంటే ధర్మశాస్త్ర ప్రకారం 12 మనం చెప్పుకున్నాం. 10 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇవి కూడా. ఆయా ప్రదేశాలకు చేరాయి. అప్పుడు వాటికి జలం అనేది ఇవ్వాలి. ఇదే 16కు వచ్చేసరికి పంచభూతములు కూడా. కేరై పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ భూతములు, మనస్సు. ఇది 16 అని చెప్తాం. తర్వాత 29 కి వచ్చేసరికి వీటి యొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలు. 16, 16, 32 అంటాం. అందులో ప్రవృత్తి నివృత్తి మార్గం కాబట్టి 32. ఈ 32 లో గుణత్రయం యొక్క విముక్తి అయింది కాబట్టి 29. అలా ఇది తొమ్మిదవ రోజు అని దీన్నే 45వ రోజు వచ్చినప్పుడు గుణత్రయమును అలాగే తాపత్రయమును కలుపుకున్న 15 ముళ్ళు 45 అవుతుంది ఆ రోజు మళ్ళీ రుదకం ఇవ్వాలని దీని తర్వాత 59వ రోజు. వీటికి ధర్మ, అర్ధ, కామ అనేటువంటి పురుషార్ధ బంధాన్ని కూడా తొలగించినప్పుడు 45, 14, 49 సరిపోతుందని ఈ సమయంలో తప్పకుండా ఉదకం ఇవ్వాలని ఈ ఉదకం అనేటువంటిది. విష్ణుపాదోద్భవి అంటే గంగాజలం ఇవ్వాలని శాస్త్రం. మనం ఇప్పుడు మర్చిపోయాం కానీ మనకు రామాయణంలో కానీ ఈ భగీరథుడి యొక్క ప్రయత్నం అదే కదా. తమ ముత్తాతల తాతలకు కపిల మహర్షి యొక్క దృష్టి అగ్నితో భస్మమైనటువంటి సగరుని పుత్రులందరికీ తపనం ఇద్దామని ప్రయత్నిస్తే అహమంజసుడు మహానుభావుడు అంసుమానంత మంసుమంతుడు వాళ్ళ మేనమామ.

అంటే చనిపోయిన వారి మేనమామ గారు ఎవరు? సాక్షాత్తు గరుడుడు. అతను వచ్చి కేసిని, సుమతి ఇద్దరు చెప్పుకున్నాం చూడండి అందులో. ఆ సుమతికి భరాత కాబట్టి ఆయన వచ్చి గరుడుడు వచ్చింది. ఆయన మహర్షి యొక్క క్రోధాగ్ని ద్రోహనం అయ్యారు. ఏదో ఈ జలాన్ని ఇచ్చి తే అది బ్రహ్మ దండం కాబట్టి వారికి విముక్తి కలగదు. స్వర్గంలో ఉన్నటువంటి ఆ రకంగా తీసుకొని రావయ్యా. దాంతో ఇస్తే వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పి ఆ ప్రయత్నం ఆయన చేశాడు. అప్పటినుంచి పితృ దేవతలకు న్యాయంగా 12, 13 రోజు లోపు గంగాజలం ఇస్తే విశేషం. అది కాని రోజు కనీసం సంవత్సరం లోపైనా చేయాలి అని శాస్త్రం. ఇక అసలు మానడం కంటే ఎప్పుడు వీరు ఉంటే అప్పుడు పోయి చేయండి అంటున్నారు. కానీ గంగాజలము గంగాజలము విష్ణుపాదోద్భవి కావున ఆ జలమును పొందితే తాపత్రయ నిర్మూలం అంటే శరీరము పోయినా దీనికి ఒక సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారము మనసుకు అంటిపెట్టుకొని ఉంటుంది. అదే శరీరం అని అడిగేవాళ్ళు. ఏ శరీరంతో చేశారో ఆ అది పోయిన తరువాత మళ్ళీ వాడు అవే అలవాట్లతో పుట్టడం ఏమిటండీ అని ఒక వాదం, ఒక ప్రశ్న అడుగుతారు. ఈ మనిషికి ఉన్న ఇవే అలవాట్లు మళ్ళీ వస్తాయి అంటున్నారు. ఏ శరీరంతో ఆ పని చేశారో ఆ శరీరం పోయింది. మళ్ళీ అలవాటు ఎక్కడిది? ఎలా వస్తాయి? అంటే శరీరం పోవటం అంటే నిద్రపోయి లేవటం లాంటిది అని చెప్తాడు అంత భగవంతుడు. నిద్రపోక ముందు ఉన్నటువంటి పనులు మళ్ళీ లేచినాక అవే చేస్తాం. మర్చిపోయామండి. కొంచెం గ్యాప్ ఉంటుంది. అలాగే శరీరముతో ఆచరించే పనులు. శరీరమే స్వయంగా చేసేది కాదు అది. కదా? మనస్సు బుద్ధి శరీరాన్ని ఆజ్ఞాపిస్తుంది. నాకు ఇలా ఒప్పుకోనండి, నాకు అలవాటు లేదు. అండి నాకు అది నచ్చదండి అని అంటాడు. ఇక్కడ నాకు ఉంటే తెలివే అనికే. కానీ ఎవరికీ సంస్కారం అనేది మనసుకు ఉంటుంది. ఆ మనస్సు శరీరం పోయినా ఉంటుంది.

శరీరం పోయినా ఇక్కడే ఉందనుకోండి అంటే భూవాతావరణంలో ఉన్నటువంటి మనస్సును మనం ప్రేత అంటారు. దీని దాటి వెళితే పితృలోకానికి వెళితే పితృ దేవతలు అంటారు. సంస్కారం బాగా ఉండి పెద్ద కృప ఉంటే వైకుంఠానికి వెళ్తాం. దాని అప్పుడు మనం ముక్తాత్మ అంటాం. వైకుంఠానికి వెళితే తిరిగి రారు తప్ప. అది కాక ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తాము ఆచరించినటువంటి కర్మల వలన కలిగిన పాప పుణ్య సంస్కారములతో ఏర్పడిన వాసనను అనుభవించడానికి మళ్ళీ వస్తాం. వాడే మళ్ళీ పుట్టాడు అంటే అర్థం ఏమిటి? ఆ చిరుణమే వచ్చింది అని. ఆ ఆత్మకు ఆ ఆత్మ ఏ దేహంలో ఉందో ఆ దేహంలో ఉన్నప్పుడు ఆ ఆత్మకు అంటిన సంస్కారానికి. కావలసిన ఫలితం అనుభవించడానికి యోగ్యమైన పనులు చేయడానికి మనకు శరీరం వస్తుంది. దూరం చెప్పుకో. అంటే మనం అంతకుముందు ఏమేం పనులు చేశామో ఆ పనులు చేసి మనకు ఎలాంటి భావ పుణ్యాలు విశేషాలు కలిగాయో వాటిని అనుభవించడానికి. ఎలాంటి దేహం కావాలో అలాంటిది ఇస్తాడు. దేహం మారుతుంది తప్ప మనస్సు మారదు. బుద్ధి మారదు. సంస్కారము అదే వస్తాయి. వాటితోటే చేస్తాం. వీరుని అంటారు ఎప్పటి జన్మ ఏ జన్మలో వదు అంటారు. ఏ జన్మలో వదు అంటే ఏ జన్మలో శరీరమా? కాదు కదా సంస్కారం. కొందరు మహానుభావులు పుట్టుక తోటి ఐదేళ్లో నాలుగేళ్లో మూడేళ్లో రెండేళ్ల పిల్లల నుంచే దేవాలయము దేవుడు నమస్కారము దీపము దీపము ఏదో పండు. అలవాతు ఉంటుంది. కొదరు నలభై వేడు కూడా రాదు. ఏం చెబుదాం? పక్క వాళ్ళు చేస్తుంటే కూడా పట్టించుకోరు. నాకు నమ్మకం లేదండి, నువ్వెవరు? ఈ నేను ఎవరు? ఈ దేహం కాదు. ఇందులో ఒక మనస్సు ఉంది. అదే కంటిన్యూ అదే మంచి ఇక్కడికి వచ్చింది. కేవలం ఇల్లు మారింది. ఏ ఇంటిలోకి మారినా ఇంకా ఉన్నాం ఇంకో ఇంటికి వెళ్తాం వెళ్ళినా మన అలవాట్లు మారవు. మన వస్తువు సర్దుకునే విధానం మారదు మనం తినే ఆహారం మారదు. అంటే మనం మారలేదు కాబట్టి మారింది ఇల్లు.

జన్మాంతరం అని అర్థం అది. శరీరం అది. తగనీయన్ని అది వాళ్ళే అది. ఇది ఉదకమిచ్యతాం. మీరు కోరుతారు అంటే అర్థం ఆ సంస్కారం ఉన్నవారు ఎలాంటి పవిత్రతను పొందటానికి కావలసిన జలాన్ని వాళ్ళు కోరుతారో. అందుకే కుమారులు కుమారులు లేకుంటే బంధువులు ఇవ్వాలి ఎందుకన్నారంటే అతని అలవాట్లు తెలిసి ఉంటాయి కాబట్టి ఆ అలవాట్ల వలన ఎలాంటి పాపమో పుణ్యమో అతన్ని సంక్రమించిందో ఇంచుమించు అర్థమైపోతుంది. దానికి తగ్గ జలం ఇవ్వాలి. గంగా జలం ఇవ్వాలా? యమునా జలం ఇవ్వాలా? ఏదో నదీ జలం ఇవ్వాలా? పటాక జలం ఇవ్వాలా? లేక ఉన్న జలంలోనే ఆ నదీ జలాన్ని అభిమంత్రించి ఇవ్వాలా? ఇది ప్రధానం. అందుకే ఇక్కడ ఉదకమిచ్చేతాం నీరు కోరుతున్నారు అంటే అది మరి నెల రోజుల్లోపలో 15 రోజుల్లోపో 40 రోజుల్లోపో ఏ రోజులలో ఎలాంటి ఉదకం ఇవ్వాలో. అలాంటి వారికి అలాంటి ఉదకాన్ని ఇవ్వటానికి అందరూ వెళ్లారు. దాన్ని చూడటానికి ఇంకో చౌత్ గా ఏంటంటే ఇప్పుడు మనం చేయడం లేదు కానీ కొందరు న్యాయంగా చేయాలి. ఆడవారు కూడా తర్పణం ఇవ్వాలి. లాధాదురు వానలు పనికిరాదు కానీ తర్పణ జనం కుమార్తెల నుండి, కోడళ్ళ నుండి, మరదళ్ళ నుండి, బిడ్డల నుండి ఇంకా వారి నుండి ఎవరెవరు అంటే సమానోదకులు, సపిండులు అంటారు చూడండి. ఈ ఇద్దరి ద్వారా ఇటు స్త్రీలు అటు స్త్రీలు కూడా తర్పణం ఇవ్వాలి. రాధాదులు అనేది పనికిరాదు కానీ తపనాదులు మాత్రం చేయాలి. అందుకే ఇందులో అంటున్నాడు మనకు స్వానాముదగముచ్చిదం దాత్వం సకృష్ణాః గంగాయాం పురస్కృత్య యయుహు స్త్రియః. స్త్రీయః పురస్కృత్య యయుహు. ఆడవారిని ముందర పెట్టుకొని వెళ్లారు అంటే కొన్నిటికి ప్రధానంగా ముందు వాళ్ళే ఇవ్వాలి. కాబట్టి ఆ ధర్మం శాస్త్రం తెలుసు కాబట్టి వారిని ముందర పెట్టుకొని వీరంతా తర్పణాదులు ఇవ్వటానికి గంగాయాము ఇయ్యి. యమునా కాడ ఉండి ఇప్పుడు మన ఇంద్రప్రస్తం హస్తినాపురం పక్క యమునా ఉంది కదండీ అక్కడికి వెళ్ళాడు. తే నినీయ ఉదకం సర్వే విలప్యచ భృజం పునః ఆపులుతా హరిపాదాభ్య రజఃపూత కరిజ్యలే.

తే నినీయ ఉదకం సర్వే అందరూ ఉదకం నినీయ సర్పణాదులు ఇచ్చి అలాగే విలప్య బహు ఇచ్చి వేయమంటారా కాసేపు విలవకుంటే మరి బాగుండదు లాంచనం చాల అందుకోసమని కాసేపు బాగానే ఏడ్చి బహు అంటున్నారు విలప్య బహు భృజం భృజం విలప్య ఆప్లుతాహ హరిపాదాబ్జ సజపూత సరిత్ జలే గంగా నదిలో మునిగారు. అంటే అది ఏంటంటే ఎక్కడ మునిగారు? గంగా నదిలో మునిగారు అని చెప్తే కవిత్వం కాదు. పరమాత్మ పాదము నుండి పుట్టడం వల్ల పవిత్రమైన నీరు గల జనంలో మునిగారు. అంటే గంగా నదిలో మునిగారు. విశ్వోద్భవి గంగం కదా. కాబట్టి. స్వామి యొక్క పాద స్పర్శతో పావనమైన జనము గల ఆ నదిలో అందరూ మునిగి స్నానం చేశారు. పత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం గాంధారీం పుత్రశోకార్తాం కృభాం కృష్ణాంచ మాధవః ఇప్పుడు. తర్వాత పని ఏంటండీ అంటే పరామర్శించాలి. ఓదారుస్తారు కదా మరి. చనిపోయిన వారి గురించి వారి వారి దగ్గరి వారిని ఓదారుస్తారు. ఎవరు ఓదారుస్తారే? వారి కంటే వేరే వారు ఓదారుస్తారు. కుమారుడిని చంపి అయ్యో నాయనా కుమారుడు చచ్చిపోయాడు అంటే ఎట్లా ఉంటుందండీ? పాండవులగా అర్హత లేదు తమిళం వాళ్ళు వీళ్ళే. కాబట్టి ఇప్పుడు కౌలవులను కానీ ధృతరాష్ట్రుడిని, గాంధాలిని అలాగే విదురుడిని అలాగే కుంతి వీళ్ళంతా ఉన్నారు. పాండవులు ఉన్నారు. ఇప్పుడు తమవారు తన పేరు అన్న మాట ఇద్దరికీ సమానమే. పాడవు సమానమే, తో సమానమే. కాస్త కావాలకి ఎక్కువ అవి లేక తక్కువ. కాబట్టి ఇందరిని కూడా సంజాయించడానికి ఇంకో మూడో వ్యక్తి కావాలి. వాళ్ళు కాకుండా మరి ఇద్దరికీ కావలసిన వాడు కావాలి. ఇద్దరికీ దగ్గరివాడు కావాలి. ఇద్దరినీ ఓదార్చడానికి కావలసినటువంటి వాక్య సంపద ఉన్నవాడు కూడా కావాలి. ధర్మాన్ని ధర్మముగా బోధించగలవాడు కావాలి. ఒక్కడే ఉండాలి. కృష్ణుడు. కదా? అందుకే ధృతరాష్ట్రుడిని, జ్ఞానధారిని. విదురుని, అతని భార్యను, ఈ మిగిలినటువంటి పాండవులను వీళ్ళందరినీ కృష్ణ పరమాత్మ సాంత్వయామాస.

రాజమే పుట్టిన వాళ్ళందరూ వారిని జనం సమానమే ఎన్నో అనుకుంటాం ఎన్నో జడ్జలు అనుకుంటాం ఏదో ఏదో కలిపి పెట్టుకుంటాం రాజ్యాలు పెట్టుకుంటాం ఆస్తులు సంపాదించుకుంటాం నా చేతిలో ఏముందండి అందరూ పోయే వాళ్ళే కదా అలాగే వాళ్ళు పోయారు నాయనా ఏం బాధపడకండి. వాడు చెప్పాలి ఈ మాట కృష్ణుడే చెప్పాలి ఇంకోడు చెప్తే బదులు వస్తుంది. అందుకే మాధవః కృధాం అందుకనే కృధాం కృష్ణాంచ మాధవః కుంతిని ద్రౌపదిని ధృతరాష్ట్రుడిని గాంధారిని విదురుడిని కుంతిని ద్రౌపదిని. వీరందరినీ కూడా శాంతయామాస మునిభిహి హతబంధును సుచార్పితాన్. ఒక్క కృష్ణుడే కాకుండా ఆయన భక్తులు వాళ్ళెవరు మునులు అందరూ వచ్చారు అందరూ వస్తారు కదా వీళ్ళందరూ కలిసి దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓదార్చారు. భూతేషు అదే భూతేషు కాలస్య గతిం దర్శయన్ అప్రతిక్రియాం. ప్రాణి అనగానే కాలం అయిపోగానే పోతారు. భూతేసు కాలస్య గతిం ప్రాణులలో కాలము యొక్క గమనాన్ని ఎలాంటిది గమనం కాలము అంటే అప్రచిక్ క్రియ దానికి మనం నివృత్తి ఏం చేయలేం. ఇల్లు పోతే ఇంకో ఇల్లు మార్చుకుంటాము. ఇప్పుడే వాటిలో కాలు పోతే ఇంకో ఇల్లు కూడా మార్చుకుంటున్నాం కదా. ఇలా ఏమేమో చేసుకుంటున్నాం. కానీ ప్రాణం పోతే ఇంకో ప్రాణాన్ని లేదు అని. దాన్ని ఏం చేయలేం. తిరుగులేని వేగము గలది, తిరుగులేని స్థితి ఒక కాలమే మృత్యువి అంటారు చూడండి. అందుకే ఎదురు అనేది ఏదీ లేదు. నివారణోపాయం మాత్రం చేయటానికి వీలు లేని కాలగతిని వారికి వివరించారు. అయినా ఎవ్వరూ ఆపలేదు. సరే పోవడానికి ఏదో ఒక నింద కావాలి కాబట్టి వాళ్ళంతా యుద్ధం అన్న పేరుతో పోయారు, పోవాలంటే ఒకరు చంపాలి కాబట్టి వీరికేమో ఈ నింద వచ్చింది వారికేమో ఆ నింద వచ్చింది, చంపారన్న పేరు వీరికి వచ్చింది సచ్చారన్న పేరు వారికి వచ్చింది, వీరు చంపలేదు వారు చావలేదు రెండు. కాలమే చేసాయి కదా. మహత్వం అదే. అంతకు మించి వేరే మార్గం లేదు. మేమే చంపామయ్యా ఏడవ కంటే బాగుండదు కదా. మేము చంపడం ఏంటి వాళ్ళు చావడం ఏంటి కాలం చేయించుకుంటే మనం ఏం చేస్తాం. దాన్ని ఎవరూ మార్చలేరు అని మునులు కృష్ణ పరమాత్మ ఓదార్చి. దాసయిత్వా అజాతశత్రోహో స్వంరాజ్యం కితవైరుచితం. ఇక్కడ మాత్రం పాపం వ్యాస భగవానుడు కుండ వద్దకు కొట్టినట్టు చెప్తున్నాడు ఏం దాస రాదు.

ఎవరో చేశారు ఏమో ఎందుకో ఆయనే చేయించారు. ఎవరు చేశారు ఏంటో కుష్ముడే. సాధయిత్వ అజాత శత్రో హృతాం హితవైహి హృతాం రాజ్యం. కపటులైన కౌరవుల చేత హరించబడిన రాజ్యమును ధర్మరాజులకు మళ్ళీ ఇప్పించి ఎవరు? ఘాతయిత్వా అసతః రాజ్ఞః కచత్ పరిషక్షతాయుషః దుర్మాధురైనటువంటి రాజులను చంపించాడు. చంపించారన్న పేరు మాత్రం కృష్ణుడిది కానీ వాళ్ళు చచ్చారు అంటున్నాడు. వాళ్ళ ఆయుష్యం తరిగిపోయింది. బొమ్మను కొట్టించాడు కృష్ణుడు. ఎలా పోయింది ఆయుష్యం వాళ్ళది? కచస్ పరిష క్షత ఆయుష. కేశములను సిగను ముట్టుకోవటం వల్ల తరిగిన ఆయుష్యం గల కౌరవులను కృష్ణుడు దంపించాడు. ఎవర్ సిగ్గా తెలుసు కదా ద్రోపదిని జుట్టు పట్టి మరి లాగారు అప్పుడు వాళ్ళు నేను చాలా ధనకార్యం చేస్తున్నాను అనుకున్నారు తిస పరమాత్మ పగలబడి నవ్వాడట తభలో తన ఆవాసంలో కూర్చొని ఆ పద్మ పురాణం చెప్తారు పగలాపడి నవ్వుతున్నాడు. రుక్మిణి, సత్యభామ ఎవడో ముగ్గురు ముగ్గురు ఉంటారు సమయానికి వీడు ఉన్నాడు ఉద్ధవుడు ఉన్నాడు అక్రూరుడు ఉన్నాడు. స్వామి ఏమిటి ఇంత ఆనందం మీకేమిటి? ఆనందం కాదు నా పని సులభమైపోయింది. అంటే ఏమైంది ఏమైంది ఏమైంది ఏముంది దుట్టు పట్టుకున్నారు ద్రౌపది దేవుళ్ళు. ఎందుకంటే పతివ్రతాయాః శిరజా కాలాదపి సమేయుషః చక్రాలపి మహావేగా శూలాదపి శీత్రతరా పతివ్రత యొక్క శేషములు చక్రం కంటే త్రిశూలం కంటే యమపాశం కంటే వరుణ్ణిపాశం కంటే మహా తీవ్రములు. పొరపాటున ముట్టుకున్నారో తగిన పరి వేసేసారు. అదే చమత్సకారం. భారతంలోనేమో ద్రౌపది కేశపాశమును సృష్టించుట వలన ఆయుష్యం పోయింది. రామాయణంలోనేమో సీతమ్మను తాకడం వలన వాన విక్షంపుడు. అందుకే నిమిత్త మాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి. రావణాసురుని రాముడు చంపలేదు. ప్రాణం కొత్త ప్రాణం ఉండే ఊపిరి ఒక దెబ్బ కొట్టి చచ్చాడు వాడు. అసలు చంపింది ఈమె సీతమ్మ.

ఆ రహస్యం తెలియకే చాలామంది చాలా కథలు పుకార్లు పెట్టేస్తారు. చిదమణ రావణాసురుడు ముట్టుకోలేదు. గడ్డ పెగిలించుకొని తీసుకొని పోయాడు. పచ్చి ఊడట కదండీ ముట్టుకుంటాడా అని. ముట్టుకుంటేనే చస్తాడు. అంకేనాదాయ వైదేహిం ఉత్పపాత నభః అసురః అని చెప్పాడు రామున్నేయుడు. శంకరేసుకొని పోయాడు. అందులో అందులో కూడా. ఒక ఒక చెయ్యేమో తొడల మీద ఇంకో చెయ్యి మూర్థ చెయ్యి కేశవుల మీద ఇలా దుట్టు ఒక చెయ్యి తోటి తొడ ఒక చేతితో పట్టుకొని ఆమెను లేపాడు అంటే వాడు కూడా సచస్పర్శత అక్షా అని వాడు వాడినే ముట్టుకున్నాడు. కేశములను ముట్టుకుంటేనే సంపూర్ణంగా మరణము అంటాడు. ఎంత ధర్మశాస్త్రం అండి ఇప్పుడు మన వాళ్ళంతా ఫ్యాటర్ అయి వాటిని కత్తిరించుకుంటున్నారు కానీ అవి అవునండి అవి సహజంగా ఎంత పెరిగితే వాటికి ఎంత పోషణ చేస్తే భర్త యొక్క సౌభాగ్యం పెరుగుతుంది. భర్త యొక్క సంపద, భర్త యొక్క సుకృతము, భర్త యొక్క ప్రేమ, భర్త యొక్క జీవితం ఇవన్నీ భార్య యొక్క కేశభాశాన్ని బట్టి ఉంటుంది. వాటిని వీళ్లే కట్ చేసుకుంటున్నారు. ఇంకేముంటుంది ఇక ఉండేది లేదు పెరిగేది అంటే కారణం చెప్తాడు. కలియుగంలో చాలామంది చెప్తాడు జాగ్రత్త మనకు ఇందులో నేను భారతంలో వస్తుంది. కలియుగంలో చాలామంది స్త్రీలు కేశములను కత్తిరించుకుంటారు వర్ధయంతి. వస్త్రు వర్ధక అని చెప్తాలే వర్ధనం అంటే కట్ చేయడం అన్నాడు. ఎందుకయ్యా అంటే భర్తలకు పట్టుకునే అవకాశం పోకుండా అంటాడు. కోపం వస్తే పట్టుకు ఉండాలి కదా ఇక లేకుండా చేసి మీరేం చేస్తారు? చమత్సారో మాట అది. కానీ భర్తలకు పట్టు దొరకకుండా అంటే దేంట్లో పట్టు? జీవితంలో, సంపదలో, పుణ్యంలో, ధర్మాచరణలో పట్టు లేకుండా చేశారని చెప్తారు. ప్రతి మనకు ఆచారం యొక్క ఆంతర్యం తెలియదు కానీ పెద్దల యొక్క అనుచారంగా వచ్చే ఆచారాన్ని ఎందుకు ఎందుకు వీళ్ళు అనుదరిస్తున్నారు అంటే అందులో ఏదో ఒక సంపదో ఐశ్వర్యం ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. కొన్ని చోట్ల మనకు అందుకనే మనకు పురాణాల్లో భాగవతం వినాలి. మళ్ళీ అంత వినవలసినటువంటిది పద్మపురాణం. ఎందుకంటే

భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, భారతంలో కానీ ఏ ఏ పాత్రలు వచ్చాయో ఇన్ని పాత్రల పూర్వజన్మ గాథలు అందులో వస్తాయి పద్మపురాణానికి. రథాల్ భోజనములు ఎవరు? హిరణ్య కశ్యపుడు ఎవరు? అలాగే రావణాసురుడు ఎవరు? వాడు ఎవడో ఉద్యోగ తండ్రి ఉన్నాడే వాడెవడు? అంటే వారు ఏ ఏ దుష్కృతముల వలన ఏ ఏ సుకృతముల వలన ఇలాంటి తర్వాతి జన్మలను పొందారు? అని చెప్పి మనం చెప్పి అమ్మ ఇది అనుకున్నాం విశుధర్మోత్తమం అని చెప్పాను చూడండి. విశు పురాణం అనే భాగమే విశుధర్మోత్తమం. విశుధర్మోత్తమంలో ఒక నాలుగు అధ్యాయాలు వాటిని ఏమంటారు? కాస్మో. అలంకరణ సామాగ్రి ఉంటుంది, ఆడవారు వాళ్ళందరూ చేసుకుంటారు. ఈ కేసి తైలం అంటే అలాగే క్రీమ్ అన్నీ ఉంటాయి కదా. అంటే మొఖములో ఏ ఏ భాగాల్లో ఎలాంటి మచ్చలు ఉంటే ఏ క్రీమ్ వాడితే పోతుందో చెప్తారు. విరుద్ధం వస్తది. ఉంది. అంటే వేడితో క్రీమ్ తయారు చేయాలి, వాటిని ఎలా వాడాలి, ఎందులోను వాడితే ఆ మచ్చలు పోతాయి, మళ్ళీ ఎక్కువ వాడితే ఏ మచ్చలు వస్తాయి అది వాళ్ళు చెప్తారు. ప్రేమ బాగా పుట్టింది అనుకోండి ఇంకా ఇంకో రెండు సార్లు ఇప్పుడే ఇప్పుడు గోడలోకి వేసినట్టు కొందరు వేసుకుంటున్నారు. అది కూర్చుకోవడం కాదు గోడగా మనది వేస్తా చూడండి. అలా వేసినట్టు ప్లాస్టరింగ్ చేస్తాం చూడండి రెండు సార్లు మూడు సార్లు డబల్ డబల్ కోటింగ్ అని. ఈ కోటీశ్వర వారి కన్నా అసలు ముఖం ఎక్కడ పోతుంది? ఈ రంగు కనబడుతుంది అందరికీ తెలుస్తుంది. ఇది అసలు రంగు కాదురా బాబు, ఇదంతా బేరంగేను అని. ఇవన్నీ చెప్తారు అందరూ. అంటే వైదికమైనటువంటి సనాతనమైన ఆర్షేయ విధి కేవలం ముక్తి గురించి చెప్పలేదు. ముక్తి పొందడానికి కావలసిన పరిపక్వ స్థితి రాకముందు మనం వేటి వేటితో జీవిస్తున్నామో. అందులో కూడా ఏది ఉత్తమమో దాన్ని కూడా చెప్పాడు. బ్రతుకు మంచిగా బ్రతుకు. అన్ని భోగములు అనుభవించు. కానీ ఏ భోగమైనా నీవు కోరితే రాదు. వాడిచ్చిందా అనుభవించు. పరమాత్మ భోగం ఇస్తాడు వద్దనకు. పరమాత్మ ఇవ్వలేదు కావాలనుకు. వారికి దారిద్ర్యమే ఉంది అలాగే ఉంది. కుచేరుడిని అన్ని ఏళ్ల తర్వాత భార్య చెప్పింది విన్నాళ్ళకి భార్య జ్ఞాపకం లేదా మరి. కృష్ణావతారం ముగుస్తుంది అనగా కొద్ది ఓ 20 ఏళ్లో 30 ఏళ్లో ఉండగా.

అంటే కృష్ణుడికి 90 ఏళ్ళు, 80, 90 ఏళ్ళ వయసులో అప్పుడు వెళ్ళాడు పూచేరు. అప్పుడు చెప్పింది భార్య. కృష్ణుడు మిత్రు వేయదండి. ఒకసారి పై చూడరాదండి. ఏది కించిద వాప్సతి. కొంచెం ఏదైనా పొందుతావో ఏమో అంటే నవ్వుకుంటూ వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళాడు బహుశా పాపక్షయం అయిందేమో. కొత్త పుణ్యాన్ని అనుభవించాలేమో. నవ్యస్య పుణ్యస్య ఫలం సమీయుహు గతోహమస్మి అజ్య మహామతే ప్రభో అంటాడు. సంపద కావాలని అడగలేదు. ఏదో కొత్త పుణ్య ఫలాన్ని పొందాలనుకుని దగ్గరికి వచ్చినట్టు ఉందండి అన్నాడు. నేను ఎవర వండి చూస్తున్నాను నేను. ఇప్పుడు కష్టం అనుభవించాను. ఇప్పుడు సుఖం అనుభవించాలని ఉందో ఏమో అని దగ్గరికి వచ్చాను. నా భార్య పంపింది. ఎందుకంటే అక్కడ చెప్తాడు. భార్య మన రంగమ్మ అంతా కార్యేతు దాసి శరణేకు మంత్రి అంటాం చూడండి. ఎవరి సలహా విన్నా వినకున్నా భార్య సలహా తప్పకుండా వినాలని శాస్త్రం. ఏది హితమిచ్చతి అక్కడ మాట అంటాడు. ఇప్పుడు వాళ్ళ భార్య కష్టం కదా వాళ్ళు ఏమో చెప్తారు. హితము కోలే భార్య. ఎవరి హితము? ఇద్దరిది. నేనే బాగుండాలని కోరితే ఒప్పుకోను మళ్ళీ. మేమిద్దరం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని కుటుంబ హితాన్ని కోరిన భార్య చెప్పిన సలహా తప్పకుండా పాటించమని ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి నేను వచ్చాను స్వామి. ఎందుకు వచ్చానో చెప్పలేదు. ఆయన స్వామి అర్థం ఆయన అంటే అంతరంగం అర్థం. అంటే మనకు పరమాత్మ ఏ సమయంలో ఎలాంటి బుద్ధి ఇచ్చాడో. ఆ బుద్ధి వల్ల ఎలాంటి ఫలితం మనం పొందుతామో దానికి పర్యాప్తం కావాలి తప్ప అయ్యో స్వామి నాకు చిన్న ఇల్లు ఉంది ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే బాగుండు ఎప్పుడు ఇస్తావు దానికి ఏం చేయమంటావు చెప్పు. నీ కాహకు లేదు. నీ సంస్కారంతో స్వామి నీకు ఏది ఇస్తా అని తీసుకో. అప్పుడు అన్నీ అనుభవించావు అంటారు ఇచ్చాడు కుజోనికి ఇచ్చాడు. హాయిగా అనుభవించాడు మనం చెప్పాం కదా కర్దమ ప్రజాపతి అనుభవించాడు. కర్దమ ప్రజాపతి

యావతి ఏర్పరిచినటువంటి యోగమాయ విమానాన్ని ఇంద్రుడు ఒక్క పూట అందులో ఉంటే బాగుండు అనుకున్నాడు. అంత దివ్యమైన ఇందులో వస్తుంది స్పందాల్లో ఆ విజయాన్ని ఇస్తారు. అంటే వెనకటి వాళ్ళు ఋషులు కానీ మునులు కానీ యోగులు కానీ రాజులు కానీ భక్తులు కానీ భోగం అనుభవించకుండా ఉండలేదు. కానీ నేను అనుభవిస్తున్నాను అనుభవించండి. అందులో అహం లేదు. తాను భోక్త కాదు. ఇందులో ఉండి ఆత్మ ఎలా తీసుకుంటుందో అందులో ఉండి పరమాత్మ తీసుకుంటున్నాడు. అతను ఏసీ రూమ్లో ఎవరున్నారు? నేను కాదు. ఆ స్వామి చాలా ఉండాలేమో ఏసీ పెట్టుకున్నాడు. నేను పెట్టుకున్నాను కాదు ఆయన కావాలంటే ఆ స్వామి ఎండాలేమో ఎండలో ఉండని నాకేం మాది అంటాడు. అంటే అంతటి అధ్యవసాయం కావాలి. ఇది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు దీన్ని అనుభవింపచేస్తున్నాడు. కాబట్టి ఏ అనుభవమైనా వాడిస్తాడు, వాడిస్తే తీసుకుందాం. కాబట్టి ఇలాంటి ప్రధానమైన విధికి ప్రధాన పాత్ర పోషించేది భార్యే. భర్త సౌభాగ్యం కానీ, భర్త యొక్క బుద్ధి బలం కానీ, భర్త యొక్క సంపద కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే భార్య యొక్క శేషపాశంలో ఉన్నాయి. ఆ శేషపాశములను భర్త తప్ప భార్య ఒకరు స్పృశిస్తే వారి ఆయువు యశః అన్నీ క్షీణిస్తాయని శాస్త్రం. భర్త కూడా ప్రేమతో స్పృశిస్తే సౌభాగ్యం పెరుగుతుంది తప్ప. కోపంతో, ఆగ్రహంతో అదే పని చెప్తాడు అందులో. కొంచెం కోపం వచ్చి చుట్టుపట్టి తాగారనుకోండి వాడికి మూడిందని అర్థం అంట. ఏ శాస్త్రం అవసరం లేదు. పరమాత్మ స్పష్టంగా చెప్తాడు. కోపంతో స్వీకరించినా, శిక్షించాలని తాకినా అది వాడికి అపయయం. అంటే హాని చేయాలని ఉద్దేశం ఎంతో కజములను ముట్టుకోకూడదు శాస్త్రం. మనకు విశ్వ శర్మోత్తరంలో ప్రత్యేకించి కేశపాశం గురించి రెండు అధ్యాయాలు ఇచ్చారు. కేశపాశములు ఎంత పొడుగు ఉండాలి ఆ కొనలు పాదముల యొక్క విణయం ఏమంటాం మడి మీద అంటాం చూడండి వాటిని తాకాలి. మొత్తం సంవత్సరంలో మూడు సార్లే తాకాలి. అంటే ఎప్పుడు వాటిని ముడేసే ఉంచాలి. జుట్టు విరబోసుకొని ఉన్న భార్య వలన భర్త యొక్క సంపద పోతుంది అని చెప్పారు. ఇప్పుడు మాకు అదే ఫ్యాషన్ ఎంత వెల పోసుకుంటే అంత బ్రహ్మాండమైన ఫ్యాషన్. అంత పెద్ద దితి కూడా జుట్టు వెల పోసుకున్న పుణ్యాన్నే వారి కొరుకులందరూ చచ్చారు. అవును. వాళ్ళెవరో మరుత్తులు చెప్పుకున్నాం కదా మరుత్తులే చెప్పుకున్నామే. ఆమె ఏంటి కృతమూర్ధజ పాదయోహ కృతమూర్ధజ వాల్మీకి అంటాడు.

ఇంద్రుడు ఎందుకు ఉదర ప్రవేశించింది అంటే పాదయోహ కృత మూర్ధజ. మూర్ధజ అంటే మూర్ధజ అంటే కేశముడు. అది పాదయోహ పాదాలకు తగులుతూ ఉండగా పడుకుంది. అంటే జుట్టు ముడి వేసుకోకుండా పడుకుంది. అపవిత్రాలు అయింది. అంత ఇంద్రుడు ఉదరంలో ప్రవేశించాడు. ఆ శిశువు యొక్క పిండాన్ని ఏడు భాగాలుగా ఛేదించారు. 99 ఏళ్ళు ఇంచుమించు అనుష్టానం చేసింది కాబట్టి పరమాత్మ రాధించింది కాబట్టి ఆ ప్రభావం వల్ల ఏడు ముక్కలు చేసిన ప్రాణాలు పోయేది వేరు ఊరయ్యారు. ఇంకా ఇంకా పగ చల్లారక మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఏడేడు చేశారు. అంటే 49 చేశారు. మరి అందరూ అన్ని అందమంది అయ్యారు. మళ్ళీ మనకు పూన పంచాయ చేత మరుతః అంటాం. మరుత ఎంతమంది అండి? 49 మంది మరుతులు. ఒక్కసారి జుట్టు ముడి వేసుకోకుంటే ఒక ఒకడి బదులు మీరు అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఒక్కడి ఎలాంటి వాడు పుట్టవలసి ఉండే? ఇంద్రుడిని చంపి పుట్టవలసి ఉండే. ఇంద్రుడిని చంపేయేవాడు పుట్టవలసింది పోయి ఆమె జుట్టు ముడి కాస్త విప్పేస్తే ఇంద్రుడికి సేవకు వేయవలసింది అది ఒక్కసారి. మరి కలియుగంలో ఎప్పుడు జుట్టు ముడి జుట్టు విరబోసుకునే ఉంటుంది. అందుకే వీర్యవత్తరులు లేరు, మేధావులు లేరు. ధర్మము సత్యం ఆచరించేటువంటి అధ్యవసాయం గలవాళ్ళు లేరు. అంత ఉంది తకిమల యొక్క వ్యాఖ్యానం. అందుకే వ్యాసుడు తచస్పర్శక్షతాయుషః ద్రౌపది యొక్క కేశపాచమును స్పర్శించుట వలన తరిగిన ఆయుష్యం గల కౌరవులను చంపించి. జాతయిత్వా అసతో రాజ్యః కచస్పరిశక్షతాయుషః యాజయిత్వా అశ్వవేధైహితం త్రిభిహి ఉత్తమ కల్పకైహి అత్యుత్తమమైనటువంటి మూడు సమేధ యాగములను చేయించి ఎవరి చేత ధర్మరాజు కూడా స్వామి దగ్గర నుండి మరి చేయించాడు ఒకడు చేసి సరిపోదని మూడు చేయించాడు త్రిభిహి తద్యచ పావనం దిక్షు శతమన్యోరివ ఆతనోత్ ఇంద్రునికి ఎంత కీర్తి వచ్చిందో అంత కీర్తి మరదుకు.

ఈ మహానుభావుడు పరమాత్మనే వ్యాపింపచేశాడు. ఇక్కడ మాత్రం అంతా స్పష్టంగా చెప్తున్నాడు. తాడు దగ్గరుండి చేయించాడు. అన్నీ వాడు బొమ్మ రమరాజుకి ఏమన్నా ఒక తొలి బొమ్మ అన్నాడు. గుద్దు అంటే గుద్దు వాళ్ళు లేమంటలే వారి ఇలా దగ్గర ఉండి అన్ని చెప్పి చేయించి ఆమంత్రియ పాండు పుత్రాంచ్య శైనేయ ఉద్ధవ సయ్యుతః అప్పుడు ఇక ఈ రచన పని అయిపోయింది మళ్ళీ ఇక మా ఊరికి నేను వెళ్తాను అంటే ద్వారకకు వెళ్లాలనుకొని. చైనేయ ఉద్ధవ. చైనేయ అంటే సాత్యకి. ఉద్ధవి, ఉద్ధవుడు, సాత్యకురి ఇద్దరితో కలిసి వెళ్ళటానికి పాండుపుత్రులతోటి ఆమంత్రియ వారు అనుమతి పొంది అంటే వారికి చెప్పి. అత్త చెప్పి ద్వైపాయనాదివిహి విప్రైహి పూజితైహి ప్రతిపూజితః యాస పరాచర అగస్త్య భరద్వేయులు అందరూ ఉంటారు ఎప్పుడు ఉంటారు అక్కడే ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఋషులందరూ ఉంటారు. నారదుడు త్రిలోక సంచారే మనం పేరు కానీ పాపం చితపరమాత్మతో పుట్టిన తర్వాత ఆయన కేరా అడ్రస్ రేపల్య. మొత్తం తర్వాత మధుర తర్వాత ద్వారక. ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి. పరంగా అక్కడే తిరిగేవాడు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి. పైకి పోలేదు ఎందుకు నాకు ఆ వైకుంఠం ఇక్కడ ఉండంగా హాయిగా. మళ్ళా వైకుంఠంలో పోతే అవేమిటి అంటారు ప్రోటోకార్డ్స్ తోని ఉంటాయి వైకుంఠంలో పోతే. ఇక్కడ చేయేది లేదు హాయిగా కూర్చోవచ్చు ఆయన దండం పెడతాడు మన కాళ్ళు కరుగుతాడు అలాగే ప్రాక్టికమ్ పెడతాడు భోజనం పెడతాడు. పూజించబడుతూ ఉండొచ్చు అక్కడే పోయి పూజించాలి ఎందుకు వచ్చిన వాళ్ళని ఇక్కడే ఉన్నాడు అంటాడు బ్రహ్మ వివర్త పురాణంలో నారదుని కేరా బటాస్ ద్వారక నగరం అన్నాడు. ఈయన వెళ్ళేదాకా అంతే ఒక నారదుడే కాదు యాసుడు, పరాచరుడు, అగస్త్యుడు, సుగువు, భరద్వాజుడు, అత్రి, కస్యపుడు, సుశ్రమధుడు ఎందరు చేరారు అక్కడ. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఆ ప్రదేశాన్ని ద్వారక కానీ, వేపల్లె కానీ, ఎరుగు వాళ్ళు గొల్ల వాళ్ళు కానీ ఇంతమంది మహర్షుల నివాసం అక్కడ ఉంటే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళతో చూసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొంది. పాండ తీర్థం పుచ్చుకొని వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్ళు అక్కడికి పోయేవాళ్ళు. ఆచారం ఎవరిది ఉందో ఏం చెబుదాం? కుసురు ఉన్నాడు అక్కడ. కృష్ణే స్వధానం ఉపగతే ఇంకేం చేస్తాం వాడే అక్కడ ఉన్న తర్వాత ఎవడు ఆచారం? ఆయన ఉన్నదే ఆచారం. వెన్న తినాలా వద్దా రుషులు? రుషులు వచ్చారు. ఇప్పుడు ఆయన తింటున్నాడు వచ్చాడు ఇవాళ ఎంత పెడతాడు. ఇప్పుడే ఆచారం తినమని అంటారా ఎందుకు? ఇంకెక్కడ ఆచారం ఆయన పెడితే అది ఆచారం. మరి అవన్నీ ఎవరు తీశారంటే యశోదమ్మ తీస్తుంది ఇంకెవరో రోహిణి అమ్మ తీసుకుంటే ఇంకో అమ్మ తీసుకుంటే ఏదో అమ్మ తీసుకుంటుంది. తీస్తే ఆయన మొక్కుకున్నది.

అంటే ధర్మం అనేది పరమాత్మ కర్మము ఎలా సంచరింపజేశాడో చూడటానికి కృష్ణ పరమాత్మ యొక్క బాల్యం తార్కాణం ఉంది. యద్యత్ భగవతా స్పృష్టమ్ యత్య దృష్టమ్ సనాతనైహి. అథవాయత్ మనుప్రాప్తం తద్విదుహు పరమం తపః అదే తపస్సు అండి. పరమాత్మ తుదించిన దాన్ని తీసుకోవటం, పరమాత్మ చూచిన దాన్ని తీసుకోవటం, పరమాత్మ మాట్లాడిన వాటిని వినగలగటం తపస్సు ఇది. కాబట్టి నాజులు అక్కడే ఉన్నాడు, జాసులు అక్కడే ఉన్నాడు, ఇంకొకడు అక్కడే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి పేరుకు మాత్రం వాళ్ళు ఋషులు కాబట్టి కుస్తును బదులు అయ్యా నమస్కారం అంటారు. మర్యాద అన్నమాట. కాదు వాళ్ళు అయ్యా నమస్కారం అంటారు. ఎవ్వరూ లేరనుకోండి, మా గురువుగారు స్వామి వారు అనేవారు. ఉపాధ్యాయ వృత్తి ఇచ్చారు కొత్త రోజుల్లో. 15 రోజులు, 10 రోజులు అయింది. పాఠం చెప్తున్నా అక్కడ పాఠం చెప్తున్నా మధ్య ఎప్పుడో పోయి అక్కడ నమస్కారం చేస్తా. ఇంత లేదు అటు వెళ్తూ ఆ టైం నుంచి వెళ్ళాలి. మండపం మధ్య మండపం మధ్య కూర్చునేవారు ఆ క్లాసుకి పోవాలన్నా ఈ క్లాసుకి పోవాలన్నా ఏ క్లాసుకి పోవాలన్నా చుట్టూ క్లాసులు మధ్యన పోవాలి. వారి మండపం మధ్యన ఏ క్లాసుకి వెళ్లాలన్నా అటు పోయినా కనబడతారు మొత్తం వారి దృష్టి ఎవరు వెళ్తున్నారో క్లాసుకి ఎవరు వెళ్లటం లేదు ఎవరు పాడ మొత్తం అక్కడ ఎవడో చూస్తారు. వీజు డీడీ ఉన్నట్టే. టీవీ ఉన్నట్టు లెక్క అట్లా చూసేవారు. పని ఉంటే అయ్యా రండి అని పిలిచేవారు ఏదో మాట్లాడేవారు. ఆయన ఒక క్లాసుకి వ్యాకరణ మహాభయ చదువుతుంటే ఆ రామనాయక తెలవారు రండి అని. ఏ ఎట్లా ఎట్లా చూశాను తామయ్య తెలవారు అన్నారు. నన్ను వారే అంటావ్ ఇంత గురువుగారు ఏదో ఏదో తప్పు చేశానో ఏమో శాస్త్రం తప్పు చేస్తేనే గురువుగారు గౌరవిస్తారు అని లక్షణం ఉంది శాస్త్రాన్ని. అది ముందు ఏమయ్యా అంటారు అయ్య అంటే ఏం చేయాలి అసలు ఏమండీ అంటే మీరు గొప్పవాళ్ళు అయ్యారు అంటే తప్పు చేసిన గొప్పవాళ్ళు అయ్యారు అని గొప్పతనం గొప్పతనం దేనికంటే తప్పు చేయడానికి. అది చేస్తాడు అందువల్ల ఏమో ఏం తప్పు చేశావో దేవుడే పో అయ్యా ప్రార్థన పలానా అంటే పలానా క్లాస్ పలానా క్లాస్ ఉంటే పలానా చదివి పెట్టాడు అది మీరు తీసుకోవాలి అని చెప్పలేదు వీళ్ళకి ఏం చెప్పాలి పొద్దున మనసు ఉంటుంది ఆ మహా ప్రయత్నం చెప్పాలి పురదాల పురదాల నేను చెప్తున్నాను ఎవరికీ ఎవరికీ ఇయ్యలేదు ఎప్పటినుంచి మీకు ఇస్తున్నాను మీరు ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పండి. రేపు మీరు వారు తప్ప ఇంకో పాట రావటం లేదు. ఇంత కోపం ఏమి వచ్చింది వారికి నా మీద ఎందుకు అంటుంది వారికి. ఇద్దరం ముగ్గురం చెప్పారు అందరూ వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయారు ఎప్పటినుంచి వారు చెప్తారయ్యా మీకు పాట అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు అందరూ. విద్యార్థులు ఉంటే ఏమండీ పిలవాలి. నేను పోలేదనుకో వాళ్ళని గౌరవించరు. నేను ఏమయ్యా అంటే వాళ్ళు ఏమయ్యా అంటారు.

నేను ఏమండీ అన్నాను అనుకో స్వామి గారు ఏమండీ అన్నారు అంటే మీరు చాలా పెద్దవాళ్ళని గోడ చూస్తారు. ఇది లక్షణం. పిల్లలు ఉన్నప్పుడు ఏమండీ మీరు అంటారు. మనం ఉన్నామనుకో రావయ్యా అన్నారు. సరేనా? మనసు నువ్వు ఎప్పుడు చూసే మొహం మారింది అట్టేం లేదు ఇది లక్షణం. అంటే ఆ విధానం అన్నమాట అది. అందుకే చెప్పాను జ్ఞాపకం వచ్చింది. ఎవరు ఎవరైనా ఉంటేనేమో నా పుట్టి నమస్కారం అంటారు. ఎవరు లేకుంటే వాళ్ళే నమస్కారం అంటారు. లాంఛనం అది. పెద్ద పెద్ద పెద్ద చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు అంటే పక్క లోక సంగ్రహం చెప్పాలి కదా లోక సంగ్రహం అని. అక్క వారికి నేర్పడానికి పెద్దలు ఆచరి తమ కోసం కాదు. ఇలా అందుకని పూజితైహి ప్రతిపూజిత అని చెప్తున్నాను ఈ మాట. ఎక్కడ ఉంది ఇది? పూజితైహి ప్రతిపూజితః. ఋషులందరినీ మొదలు కృష్ణుడు పూజించాడు. తర్వాత కృష్ణుడిని వాళ్ళు పూజించారు. పూజితైహి ప్రతిపూజ అంటే అయ్యా వెళ్తున్నాము అంటే ఏదో వాళ్ళ నమస్కారాలు వాక్యాలు ఉంటాయి కదా. ఇవన్నీ జరుగుతున్నాయి. గంతుం కృతమతిహి బ్రహ్మన్ ద్వారకాం ప్రథమాస్థితః. ద్వారకా నగరాన్ని చేరాలి వెళ్ళాలి అనుకొని రథమును ఎక్కుదామని వథం దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఎక్కలేదు. సరిగ్గా ఆ సమయంలో ఉపలేభే అభిధావంతీ ముత్తరాం భయవిహ్వలాం. మహా భయంతో రక్షిన రక్షిందని అరుస్తూ ఉత్తర పరిగెత్తుకొని వచ్చింది. ఎవరు ఉత్తర? అభిమన్యు భార్య. అప్పుడు ఆమె గర్భవతి కదా మరి. గగవతిగా ఉన్నటువంటి ఉత్తర భయం భయముతో పరిగెత్తుకొని వచ్చి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంది. ఉత్తర అంటుంది పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతి ఎవరు కాపాడదండి నువ్వు జగత్పతివి. గడ జగత్తుకు భర్తవు మహా యోగివి కాబట్టి నాణ్యం తద తదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటున్న లోకంలో నీకంటే వేరే వారెవరు బతికించేవారు లేరు అన్నారు. ఏ నని ఎత్ర మృత్యు పరత్పరం ఒకరికి ఇంకొకరు మృత్యువుగా మారిన ఈ జగత్తులో నీకంటే వేరే రక్షకుడు ఎవ్వడు లేవు. ఎవరో ఒక వాడిని వీడు చంపుతున్నాడు, వీడిని వాడు చంపుతున్నాడు. అందరినీ కమవడం నువ్వే. అందుకే నాణ్యంతో భయం నీకంటే వేరే భయాన్ని నేను చూడలేను. ఎందుకు ప్రపంచమంతా ఒకరినొకరు చంపుకుంటున్నారు.

నీవే కాపాడాలి అభిద్రవది మామీశ శరః తప్తాయసః విభు బాగా కాల్చిన ఉక్కు లాంటి ఈ శరము బాణము. నా మీదికి మహా వేగంగా వస్తూ ఉన్నది. కామం దహతు మామ్ నాథా మామే గర్భోనిపాత్యతమ్. ఇప్పుడు నేను ప్రార్థించేది నన్ను బ్రతికిస్తామని కాదు. కావాలంటే నన్ను చంపండి. ఆ శరము నన్ను కాలిస్తే ఇబ్బంది లేదు కానీ నా గర్భమునకు మాత్రం ఎలాంటి ఎందుకంటే వంశం ఉంది. ఆ ఉత్తరం వచ్చింది అందుకు వీరి అజ్ఞాతవాసం దానికోసమే. పాండ వంశం నిర్వంశం కాకుండా ఉండడానికి అజ్ఞాతవాసం పనికొచ్చింది ఉత్తరం ఎప్పుడు ఏం చేస్తున్నారని. నేను వస్తాను కదా మరి. కాబట్టి ఒక్కొక్క బాధ కలిగించే సంఘటనలన్నీ ఉజ్జ్వల భవిష్యత్తును కలిగించడానికి పనికొస్తాయి. పాండవుల అజ్ఞాతవాసము ఉత్తర అభిమన్యు వివాహానికి పనికొచ్చింది. దానివల్ల ఉత్తర కల్ప సంభుతుడే పరీక్షిస్తే మరి తర్వాత వంశానికి వాడే మూలాధారం. కదండీ పరిషిత్తు జనమే యూరి ఇలా ఇంకా పెరిగారు. ఒకవేళ ఉత్తర వివాహం కాలేదు అనుకోండి శశిరేఖ ఇంకెవరో ఉన్నారు వాళ్ళు ఉన్నారో ఊడారో అని చెప్పడం. సంతానం కలిగిందా సంతానం లేదా కొడుకులు పుట్టారా బిడ్డలు పుట్టారా ఏమీ లేదు. ఒక్క ఉత్తరను మాత్రం జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎవరు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మోసం కావాలి. అందువల్ల అలా భయం పరిగెత్తుతున్నటువంటి ఆ ఉత్తరంను చూచి నన్ను కావాలంటే ఆ శరం నన్ను కాల్చి వేయని ఎందుకంటే భర్త పోయాడు. తను ఎందుకుంది తాగమనం చేయకుండా గర్భవతి కాబట్టి వాళ్ళ వంశాన్ని ఉద్ధరించేటువంటి సంతానాన్ని ఇచ్చే బాధ్యత తనది స్త్రీది నాకు ఎత్తలో రామాయణంలో కూడా ఉత్తరకాండలో సీతమ్మ అంటుంది అధునైవాహం ప్రవేశిష్యే గంగాం పరమ పావనం. ఇది రామః నాసూయేత్మాం వంశ విచ్ఛేదినీం కదా నేను ఇప్పుడే గంగాట దూకేదాన్ని. కానీ రాముడు ఏమని ఏమంటాడు? వంశ విచ్ఛేదం చేసింది అంటాడు. గర్భవతి సీతామ్మ కూడా. గర్భవతికి గర్భవతికి బాధ్యత ఏమిటి? సంతానాన్ని ఇచ్చి ఆ వంశాన్ని కొనసాగించే బాధ్యత స్త్రీది మరి. తాను గర్భవతిగా ఉండి మరణిస్తే వంశం ఏమైంది? దానికి ఎవరు కారణం? తానే అవుతుంది. కాబట్టి వంశాన్ని కొనసాగించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి గర్భాన్ని కాపాడు నన్ను కావాలంటే.

దహించువేని మామాం కామం దహతుమాం నాథా మామే గర్భః నిపాత్యతాం ఆ గర్భం మాత్రం దహించ పోనీయవద్దు. వదా విచస్తస్య భగవాన్ భక్త వత్సలః అపానమిదం కర్తుం ద్రౌణే అస్త్రమబుధ్యత ఏదో అస్త్రం వస్తున్నది పరిగెత్తుకొని వచ్చి అనురక్షించు అది ఏమిటో ఇమికేం తెలుసు స్వామికి తెలుసు అశ్వద్ధామ్యే ఈ అస్త్ర ప్రయోగం బ్రహ్మాస్త్రం మళ్ళీ ప్రయోగించాడు అశ్వత్తామ. ఎవరి మీద? ఉత్తర మీద, పాండవుల మీద. ఎందుకంటే అపాండవ మీద అంతత్వం. ఎలాగైతే కౌరవులు ఎవరూ లేరో అలాగే పాండవులు కూడా ఉండొద్దు. నా స్వామి వసం ఎప్పుడు యోజన ఎందుకు ఉండాలి? పాండవులు లేకుండా చేయాలన్న సంకల్పంతో అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం ఇది అని పరమాత్మ తెలుసుకున్నాడు. అబుజ్జత సరిసేవాద ముని శ్రేష్ట పాండవాహ పంచసాయకాన్ ఆత్మనా అభిముఖాన్ దీప్తాన్ ఆలక్ష్య అస్త్రాణి ఉపాదదుహు. అదే సమయంలో మరొక ఐదు బాణములు అటు వెళ్ళాయి. వాళ్ళ వైపు పాండవుల వైపు. ఒక బాణం ఇటు వస్తూ ఉంది. ఐదు బాణాలు అటువైపు పోతున్నాయి. పాండవులు కాబట్టి ఏవో అస్త్రాలు వస్తున్నాయని కొట్టడానికి వారు కూడా మళ్ళీ ప్రతిసంధానం వాళ్ళు చేస్తున్నారు. వాళ్లకేం తెలుసు అది ఏ అవసరం? ఈయనకు తెలుసు స్వామి. వీళ్ళు ప్రయోగించేటువంటి ఈ అస్త్రాలతో అది. తగ్గదు అని తెలుసు స్వామికి. ఈ రెండు విషయాలను మొత్తం సంపూర్ణంగా చూసి యచనం వీచ్ఛ తత్తేశాం అనన్య విషయాత్మనా. వాళ్లకు వచ్చిన ఆపదను చూశాడు స్వామి. ఎవరండీ వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? అనన్య విషయాత్మలట. అంటే తనయందు తప్ప మరెవ్వరి మీద మనస్సు పెట్టని వాళ్ళు అనన్య భక్తులు. కృష్ణ కృష్ణ ప్రాణాః కృష్ణాశ్రితాః కృష్ణ జనాః కృష్ణ ప్రాణాః అంటాడు స్వామి. ప్రాణాలు అంటే ఎవరు అంటే కృష్ణుడిని ఆశ్రయించుకున్నారు. కృష్ణుడు వెంటనే ఉంటున్నారు. కృష్ణుడి ప్రాణాలే వాళ్ళ ప్రాణాలు. అంటే ఈయన పోతే వాళ్ళు పోవాలి అంతకు ముందు ఆక పోవు. నాకు వస్తుంది ఆ గత్తం కూడా ఇందులో. అందుకోసమని తననే దిక్కుగా నమ్ముకున్న వాళ్ళు తనకంటే ఇతరులు ఏనాడు.

యాచించని వాళ్ళు, ఆశ్రయించని వాళ్ళు అలాంటి మహానుభావులైనటువంటి పాండవులను అనన్య సుదర్శనేన శాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాత్తు విభుహు. తన అక్రమైన సుదర్శనాన్ని ప్రయోగించాడు. చాలు కదా? తన వారందరి రక్ష అది చూసుకుంటుంది. తనకేం బాధ లేదు. సుదర్శనమేమో తన వారందరినీ కాపాడింది అంటే పాండవులందరినీ కాపాడింది, ఉత్తరను కాపాడింది, బయట ఉన్న వారిని కాపాడింది. లోపల ఉన్నవారే? గర్భంలో శిష్యం ఉంది కదా, దాన్ని ఎవరు కాపాడాలి? తానే వెళ్ళాడు దానికి. స్వయంగా తాను వెళ్లి తన సుదర్శనాస్త్రం తోటి ఆ గర్భానికి ఒక కవత్యం. ఆవరణ అంటూ కలిపించి ఆ బ్రహ్మాత్రాన్ని కూడా వెనక్కు పంపించాడు ముందు చెప్తున్నాడు చూడండి. అంతస్థ సర్వభూతానామాత్మా యోగేశ్వరో హరిహి స్వమాయయ ఆవృణోత్ గర్భం వైరాక్యాః కురు తంతవే. ఇది అంత సర్వభూతానాం అంతస్థః పెద్ద వింత కాదు కదా అందరికీ అంతర్యామ అయినాయి. మనమైతే వెళ్లాలండి ఆయన అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడు అలా చేయి పెడితే సరిపోతుంది. అందువల్ల ప్రతి వారికి అంతర్యామిగా ఉండే పరమాత్మ వైరాక్యాః ఆవృణోతు గర్భం. వైరాటి విరాటరాజు యొక్క పుత్రిక అంటే ఉత్తర ఆయన గర్భాన్ని తాను ఆవరించాడు. అంటే బ్రహ్మాస్త్రం ఎలా అంటే పని చేయకుండా ఎందుకండీ అంతశ్రద్ధ అంటే కురుతంతవే. వంశం యొక్క సరవాతి భాగం కొనసాగటానికి. ఆ వంశం మరి అయిపోవద్దు కురు ఎవరు లేరు కురు వంశాలు ఇప్పుడు వీళ్లే. మొత్తం కురు వంశానికి పరీక్షిత్తే ఉత్తరాధికారి వారసుడు అన్నమాట మన పాటలో ఆయనే వారసుడు. మరి లేకుంటే ఎవడు ఉంటాడు? అందువల్ల అలాంటి కురువంశం యొక్క ఉత్తరాధికారిని కాపాడటాని కోసం తాను స్వయంగా ఆ ఉత్తర గర్భాన్ని ఆవరించి కాపాడాడు. అదేమిటండీ అది బ్రహ్మాత్రం కదా. బ్రహ్మాస్థానికి ఎదురు లేదు, తిరుగు లేదు. దాన్ని ఎవరు తిప్పి పంపలేరు. అవన్నీ మామూలు కబుర్లే. ఎందుకంటే ఆయన వస్తే ఇవన్నీ ఏం చేస్తాయండి? అదే అంటాడు యద్యప్యస్త్రం బ్రహ్మశిరః అమోహం చ అప్రతిక్రియం.

బ్రహ్మశిరాస్త్రము వ్యర్థము కాదు దానికి ఇలాంటి ప్రతీకారము కూడా లేదు కానీ వైష్ణవం తేజ ఆసాధ్య సమసామ్యత్ బృగుద్యోహ ఇక్కడ ఏం చెబుతుందండి? కింద కింద చోట్లో చాలా గొప్పదే కానీ వైష్ణవం తేజః ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తేజం దగ్గరికి వచ్చిన తర్వాత చల్లారిపోయింది. దాని వేడి వేజో కనుక వస్తుంది కానీ ఇక్కడ పనికిరాదు కాబట్టి చల్లారిపోయింది. ఉత్తర కాపాడబడింది. పాండవులు కాపాడబడ్డారు. ఉత్తరా గర్భం కూడా కాపాడబడింది. అలా మా మౌస్తాయదదాశ్చర్యం సర్వాశ్చర్యమయే అచ్యుతే. అతను మాత్రం ఎలా చేశాడండీ బ్రహ్మాస్త్రాని అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అంటే ఆయన అంటేనే ఆశ్చర్యం. శ్రీమన్ నావేడు అంటేనే ఆశ్చర్యం. అన్ని ఆశ్చర్యములకు ఆయన మూలం సర్వాశ్చర్యమయే. పరమాత్మకి ఇవన్నీ నామాలు బిరుదులు. ఎలాంటి వాడు పరమాత్మ అంటే సర్వ ఆశ్చర్యమయే. ఈ మాట ఉత్తగా లేదు వ్యాసుడు. మనం వేదం చదువుకుంటే ఆ మంత్రం జ్ఞాపకం వస్తుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం కశ్చిదాశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ ఖాదతి అన్యః ఆశ్చర్యవత్ భ్రమతి ఏ వక్యం పరమాత్మను కొందరు ఆశ్చర్యం ఉన్నవాళ్ళలాగా చూస్తారు. కొందరు వింటారు, కొందరు వెంట వెళ్తారు, కొందరు అనుభవిస్తారు, కొందరు అనుభవింపచేస్తారు, కొందరు అరుదించుతారు, కొందరు స్వామిని రప్పిస్తారు. అన్ని విషయాల్లో స్వామి ఏమి చేసినా చూసే వాళ్ళకి అది ఆశ్చర్యం. తాము అక్కడికి వెళ్ళినా ఆశ్చర్యం లేదండి. ఇక్కడ మనం అక్కడికి పోతామండి. మనం ఉన్నది ఎక్కడ? అన్నీ పాపములకు. అన్ని రకములైనటువంటి క్షుద్రమైన భావములకు అంటే మలినం. మలభూయిష్టమైన ప్రదేశంలో ఉన్న మనము. ఏ మలముతో సంబంధం లేని పరమ పావనమైన వైకుంఠానికి పోవటం అంటే ఇదంతా మన గొప్పేనా అండి? ఒప్పుకుందామా? అదే చెప్తాడు అక్షిరాదు చెప్తాడు వైకుంఠానికి వెళ్లి అవన్నీ దాటి గోపురము మహా మండపము అవన్నీ దాటి స్వామిని చూసి ఓం నమో నారాయణ అని

పరమాత్మకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం, సమస్త పరివారాయ, సర్వమంగళ విగ్రహాయ, శ్రీమతే నారాయణాయ నమః అని నమస్కారం చేయగానే మొదలు జ్ఞాపకం రావలసింది ఆచార్యుల గారు, గురువు గారు. ఇంత మహోపకారకులు. ఒకవేళ కొన్ని కోట్ల జన్మలనైనా వైకుంఠాన్ని ఈ కన్నులతో చూస్తాను అనుకున్నాను. ఎన్ని నరకాలు, ఎన్ని పోరాలు, ఎన్ని మలినాలు, ఎన్ని పాపాలు, ఎన్ని క్షుద్రాలు, ఎన్ని అనుభవాలు అలాంటి వాటి మధ్యన ఉన్న మనం ఒక గుడ్డ అని పేరు వింటాం తప్ప. కదా? మనకు ఎలాంటి ఊహకు అది దరిదాపుల్లో అందదు. అలాంటి చోటికి ప్రత్యక్షంగా తీసుకొని వచ్చిన వాడు ఎవరు? గురువు గారు ఏమో అందుకే అక్కడ స్వామి ఉన్నారు కదా నమస్కాయ ఆయనకు పడేసి ఏదో రాంచాను తలుచుకోవాల్సింది మాత్రం అస్మద్ గురుభ్యో నమః ఇంత ఘటనా ఘటనాన్ని చేశావే మహానుభావా. పైకుంటాన్ని నా కళ్ళకు చూపించావయ్యా. ఇది ఎవరు చేయగలరయ్యా అని అక్కడ ఆచార్య ఆచార్యన్ తాన్ చేత ఉపకారమానం పరిచిప్పగు అంటాడు. అది అయ్యేటువంటి ఉపకారాన్ని స్మరించుకోవాలి. అది లేనినాడు వైకుంఠం వచ్చి వ్యర్థం. అంటే వైకుంఠంలో కూడా ఆ పరమాచార్య స్వాచార్య స్మరణమే ఉత్తారకము అని శాస్త్రం మనం. కాబట్టి ఇలా ప్రతిదీ ఆశ్చర్యమే. అక్కడికి తీసుకుపోయినా ఆశ్చర్యమే. ఆ ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యమే. ఆయన మాట్లాడిన ఆశ్చర్యమే మనము విన్న ఆశ్చర్యమే. అందుకే ఆశ్చర్యవతు పశ్యతి, ఆశ్చర్యవతు వదతి, ఆశ్చర్యవతు శృణోతి. కాబట్టి ఈ మొత్తం మంత్రానికి ట్రాన్స్లేషన్ సర్వాశ్చర్యమయో విభుహు. భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ అంతా వేదమే కదా? వేదం అని గుర్తు చేసేటప్పుడు కొన్ని ఆ మంత్రాల్లో అని ఒక పదం పడేస్తాడు. గుర్తు అంటే నీ జ్ఞాపకం ఉందా ఫలానా మంత్రం ఇది చెప్పాం కదా. రామాయణంలో కూడా. విశ్వామిస్తులు అంటాడు రాము రాముని యొక్క శక్తిని నీకేం తెలుసయ్యా అదే ఉంటాడు. అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మయం వశిష్టాది మునయః అన్యే ఏచ ఏతే తపస్సు స్థిత.

రాముడు ఎంత మహానుభావుడో నాకు తెలుసు. వశిష్టుడికి తెలుసు. ఇంకా మిగిలిన కొందరు తపస్సులకు తెలుసు. అంటే నీకేం తెలవదు నీకు నువ్వు కొడుకే అనుకుంటున్నావ్ ఆయన మహానుభావుడయ్యా. అక్కడ ఏమన్నాడు అహం వేద్మి మహాత్మానం. ఎందుకన్నాడు అది చదవగానే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్. మంట అలా పెడితే వేదాహం అంటే వేదం అవుతుంది అహం వేద్మి శ్లోకం అవుతుంది. వేద అహం వేదంలో అహం వేద్మి శ్లోకం. పదాలను కొంచెం అటు దిండి ఇటు చేసేసి ఇది శ్లోకం అంటాడు. అది మనకు జ్ఞాపకం వస్తే మనం చదువుకున్నాం అనకే లెక్క. ఏదో అర్థం చెప్పుకుంటే అంతే సంగతి. ఇది పరమాత్మ సర్వాశ్చర్యమయుడు. అన్ని ఆశ్చర్యములే మూలముగా ఉన్నటువంటి పరమాత్మ బ్రహ్మాస్థాన్ని వెనక్కి తొమ్మడం పెద్ద గొప్ప అండి. దయపించనా? ఇదంతా ఏమీ ఆశ్చర్యం కాదు. అందుకే. యైదం మాయయా దేవ్య సుజతి అవతి హంతి అజః మళ్ళీ ఒకసారి ఎక్కడ పరమాత్మను తలుచుకున్నా ఋషి సాంప్రదాయం వైదిక సాంప్రదాయం పరమాత్మ నామము ఎక్కడ వచ్చినా ఆ మూడు చెప్పాలి సృష్టి స్థితి విలయం. ఈ మూటికి కారణమైన స్వామి అని చెప్తేనే కానీ మనము ఆయన మాయలోని ఎన్నో భాగం అర్థమవుతుంది. దేవుడండి అంటే ఏం దేవుడో అందరూ దేవుడే అంటున్నారు కదా. సరేనండి కొందరు కొందరు తిప్పి దాన్ని ఇంకేదో అంటున్నారు. అందుకే అవే కాకుండా తిజగన్నుమయః వ్యవస్థామయః త్రివురున్మయః అని చెప్తాం. అంటే శాస్త్రిక అనవం. సృష్టి, స్థితి, లయములను ఏ మహానుభావుడు చేస్తాడో అది కూడా మాయయా తాను కాదు మాయయా దేవియా. తనలా కూర్చోని ఆ నువ్వు కానీ అంటాడు. సంకల్పం యోగమాయ యోగమాయ తోటే ఇవన్నీ చేయించేటువంటి మహానుభావుడు బ్రహ్మతేజో వినిలి ముక్తైహి ఆత్మయై సహ కృష్ణయ ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాహ వృధా సతి ఇలా బ్రహ్మ తేజస్సు తోటి అంటే బ్రహ్మాస్త్రముతో ఏర్పడబోయేటువంటి ఆపద నుండి కాపాడిన తన పుత్రులను తన కొడుకులను కోడలును వారి కోడలును వారి పుత్రులను చూచిన కుంతి.

మనకు భాగవతంలో ఒక ప్రధానమైన ఘట్టం వస్తుందన్నమాట ఇదే. ఏమిటి అది కుంతి స్తుతి. కృష్ణ పరమాత్మను కుంతి మర్చిపోయాం కానీ పాత రోజుల్లో ఊళ్ళల్లో అన్నీ చదువుకుంటారు. భీష్మస్తవము కృష్ణస్తవము రోజు ఇవే పారాణం భాగవతంలో. రామాయణంలో వేదాలు ఇవన్నీ వద్దు. ఈ కుంతి స్తోత్రం అలాగే భీష్మ స్తోత్రం, తర్వాత వచ్చే ఉద్ధవ స్తోత్రం, విదురుని స్తోత్రం ఉన్నాయి. సయ్యేంద్ర మౌఠంలోని స్తోత్రం, ప్రహ్లాద స్తోత్రం మొత్తం స్తోత్ర రత్నానికి మూలం ఇదే అంటారు సంప్రదాయంలో. మొత్తం భాగవతంలో 16 స్తోత్రాలు ఉన్నాయి. బ్రహ్మ చేసిన స్తోత్రం, ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం, గోపి చేసినటువంటి రెండు స్తోత్రాలు భమల గీతలు అంటాం ఇంకో గీతలు అంటాం. అవి రెండు అక్రూర స్తోత్రం. మొత్తం 16 స్తోత్రాలు షోడశి అని పేరు భాగవతం. అందువల్ల కూడా ఈ 16 స్తోత్రాలను నిత్యం చదువుకునేవారు. ఇంక వేరే వేదం వద్దు ఇంకెందుకు వేదం? అన్ని వేదాలు ఇవే. ఇదే వేదము వేదము కూడా ఇదే. అలాంటి ప్రధానమైన ఘటము అంటే పరమాత్మను మనం ఎలా స్తోత్రం చేయాలన్న సంగతిని మనకు కుంతి నేర్పుతుంది. స్వామి దగ్గర ఉండి ఏం మాట్లాడాలి, ఏం కోరాలి? అయ్యా మాకు ఇల్లు, మాకు వాకిళ్ళు, మాకు సంపదలు, మాకు సిరులు, మాకు భోగములు, మాకు సుఖములు. అనే కోరేవాడు భక్తుడు కాదు మాకు ఆపదలు రావాలి అని కోరాలి. నిజమైన భక్తులు ఏం కొనాలి? మాకు ఎప్పుడూ ఆపదలు రాని ఆపదలు రాని ఆపదలు రాని అని కోరాలి. భక్తులు వస్తాయో ఉండండి. నమస్తే పురుషం నమస్యే పురుషం త్వాజ్యం ఈశ్వరం ప్రకృతే పరం. పరమాత్మ ఎప్పుడు మనం గుర్తు చేసుకున్నాం చెప్పాను కదా సృష్టి స్థితి లయం మూడు చెప్పుకోవాలి. దీనికంటే ముందు ఆ పరమాత్మ ప్రకృతి కంటే అవసరివాడు. అంటే విలక్షణుడు. ప్రకృతేహ పరం ప్రకృతి కంటే విలక్షణుడైనటువంటి పరమాత్మ అది అందులో ఆద్యం పురుషం. కదా? మొట్టమొదటి విరాట్ పురుషుడు అంటాం మనం. బ్రహ్మాండ వచ్చిన మహానుభావుడు అంటాం. ఇతను మొదటి పురుషుడు. ఏం చేస్తాడు ఈయన? ఈశ్వరం. అందరినీ శాసించేవాడు. తన శాసనంలోనే ఆ అంశాన్ని ఉంచుతాడు. కొందరు ఆజ్ఞ వినరు కదా. ఈయన ఆజ్ఞ ఆపిస్తే వినరు ప్రశ్నే లేదు అందరినీ వినిపిస్తాడు.

తాను చెప్పడం కాదు అందులో ఉండి చేయిస్తారు ఇంకే చేస్తాం ఏం చేస్తాం అని. చెప్తే విన్నాం మనం. కానీ ఇక్కడ ఏం చేయిస్తారు ఇంకేం చేస్తాం. అందుకే ఈశ్వరం అందరికీ ఈయన శాసకుడు. ఆద్యం పురుషం ప్రకృతేహ పరం అలక్ష్యం సర్వభూతానాం. ఇంత చేస్తాడు కానీ ఎవ్వరికీ కనపడడు. కనపడడు అంటే లేడేమో అనుకుంటే అంతర్బహితి వ్యాప్తం. లోపల ఉన్నాడు బయట ఉన్నాడు. మన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు కానీ ఎవరికీ కనపడడు. లేడు అని అందరితోటి లేడు అనిపించుకుంటాడు. ఎందుకంటే కనపడడు కదా. కానీ మన లోపల ఉన్నాడు, మన వెనుకలో ఉన్నాడు. పోనీ తర్వాత వచ్చాడా అంటే ఆద్యం పురుషం. ఆయనే మట్టమేటివాడు. అట్టమాటి పురుషుడే అతను. మన లోపల ఉన్నాడు, మన వెలుపల ఉన్నాడు. ఏమో మనం చూడలేదేమో అంటారా, మనందరినీ ఆజ్ఞాపిస్తున్నాడు. దాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రకృతి కంటే అవతల ఉన్నాడు, ప్రకృతి లోపల ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మనకంటే అవతల ఉన్నాడు. అయినా అదృశ్యం తరువభూతాను. ఎవ్వరికీ కనపడడు. అలాంటి మహానుభావుడిని మాయాజవనికాచ్చన్నం అజ్ఞ అధోక్షజం అవ్యయం. మరి ఎందుకు కనపడడం లేదయ్యా? లోపల ఉన్నాడు వెలుపల ఉన్నాడు కదా ఎందుకు అనబడటం లేదు అంటే మనకు ఆయనకు మధ్యన ఓ తెర ఉంది. వాళ్ళు చెప్పారు అక్కడ కళ్యాణంలో తెర ఉంటుంది కదా ఇది తెర అంటే ఇది మాయా యవనికా చన్నం మాయ అనేటువంటిది యవనిక తెర. చెప్తాం స్వామి యొక్క స్తోత్రంలో. ఈ మాయ అనేటువంటి తెర తొలగింది అనుకోండి, అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూస్తారు కదా. తెర ఉంటుందండి ఈ మధ్యన. తెర పోతే కనబడతారు. అలాగే మనకు మాయ పోతేనే పరమాత్మ మనకు కనబడతారు. అందువల్ల ఇతను మాయా యవనికాక్షన్నం అజ్ఞ అఘోక్షజం అజ్ఞ అఘోక్షజం అంటే అజ్ఞుడు అంటే జ్ఞానము లేనివాడు జ్ఞానము లేని వారి ఇంద్రియములను క్రిందుగా చేసేవాడు.

డిపెండ్ యాప్ కూడా అది అక్షయ అంటే అధః అక్షజ. ఇంద్రియ వ్యాపారములను క్రింద చేసేవాడు అంటే అజ్ఞానులు చేసేటువంటి ఏ వ్యాపారములకు అందనివాడు. తాను పైనే ఉంటాడు, మేమందరం కిందే ఉంటాం. అజ్ఞాఘోత్సజం అవ్యయం అలక్ష్యసే మూఢదృచ నటః నాట్య తరో యథా. ఇంత ఉండి కూడా మూర్ఖులైన వారికి నీవు కనపడవు. ఎలాగయ్యా? నటః నాట్య ధరోయతః. నాటకానికి వెళ్ళాం. కూర్చున్నాం. ఆ అబ్బా రావణాసురుడు అండి ఎంత పెద్దగా ఉన్నాడండి ఎంత భయంకరంగా ఉన్నాడండి. అబ్బా అంటాం తప్ప దేవుడు యశీరంగా రావండి అనం. లేదండి. రావణాసురుడు అండి. విషయము తెలియని వాడు నటుడు నటునిగానే తప్ప ఆ విషయము ఎవడో గుర్తు గుర్తుకొట్టనట్టుగా పరమాత్మను పరమాత్మగా గుర్తుకొట్టలేము అంత మాయే అనుకుంటాము. ఓకే మూఢ దృశ్యం ఇంద్రియములన్నీ మోహము చెందాయి. మోహము చెందిన ఇంద్రియములు కలవారి చేత నీవు చూడబడవు. ఎలాగా నట నాట్యధరోయ వేషమేసిన నటుడు. ప్రేక్షకుల చేత గుర్తింపబడనట్టు ఇది రావణాసురుడు మరొకడో మరొకడో మనం ఆ పాత్ర గురించే మాట్లాడతాం తప్ప వ్యక్తి గురించి మాట్లాడం పోనీ ఇప్పటి కాలంలో వ్యక్తి ఉమ్ అన్నారు తప్ప అతని గురించి మాట్లాడండి. సినిమా చూస్తే ఫలానా వాడు బాగా చేయాలంట తప్ప వాడి పాత్ర వినడానికి జరిగింది. వాడు రాముడైనా వాడు గుర్తొయినా ఫలానా వాడు చేస్తేనే బాగుంటుంది. రాముడు బాగుండాడు వినబోడు బాగుంటుంది. ఈ తమ హీరోని ఎవడు కొట్టకూడదు. ఎవడు తిట్టకూడదు. వాని అవమానిస్తే ఆ సినిమా టాకి శుద్ధం అవుతాం. ఇది మూఢ దృశ్యం కదా. హిందువులేమో నటుడిని చూస్తున్నారు, పాత్రను చూడడం లేదు. బరికాలంలో పాత్రను చూడడం లేదు, నటుడిని చూడడం లేదు. రెండు అజ్ఞానారి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నటో నాట్యధరో యథా సథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహిస్త్రియా.

మరి ఎవ్వరికీ కనపడక అందరిలోనూ ఉన్న ఎవరికీ కనపడక ఎదురుగా ఉన్న ఎవరికీ అర్థం కాక మరి ఎందుకండీ అని ఇంకా. మరి ఎందుకు వచ్చినట్లు? ఎందుకు ఆయన ఉన్నట్టు? ఆయన ఉన్నది అందరి కోసం కాదు, పరిత్రాణాయ. వారి కోసం. ఎలాంటి వారండి వారు? పరమహంసానాం మునీనాం అమలాత్మనాం. పరిశుద్ధమైనటువంటి మనస్సు గల మునుల కొరకు. అలాగే పరమహంసాన చెప్పాం కదా మనం పరమహంసాలు అంటే సన్యాసం. పరివ్రాజకులు. పరిత్యజ్య సర్వం వ్రజతి. ఇక్కడ సన్యాసులు అంటే సటిన్యాసః. పద్ధతి పరమాత్మ. తమవన్నీ పరమాత్మ యందు ఉంచినవాడు సన్యాసి. అందువల్ల అతనే పరమహంస సత్ జ్ఞాతః. పరమాత్మ యందు అన్ని భారములు ఎవరైతే ఉంచుతారో తన అన్ని పనులు, అన్ని చేష్టలు, అన్ని క్రియలు పరమాత్మ యందు సతి సత్ చెప్పడానికి అర్థం పరమాత్మ. సతి జ్ఞాతః సన్యాసః. సన్యాసః ఏషాం తే సన్యాసినః సన్యాసము కలవారు సన్యాసి అంటే పరమాత్మ యందే అర్పించిన వారు. తమకంటూ ఏదీ లేకుండా, తమదంటూ ఏమీ లేకుండా, తామంటూ కూడా ఏమీ లేకుండా ఉండేటువంటి వారు సన్యాసులు. వారికి పేరు మనం చెప్పాను పరమహంసలు. ఈ హంసలేమో పాలల్లో నీళ్ళను వేరు చేసి పాలు తీసుకుంటాయి. ఈ ఆ హంసలు ప్రపంచంలోని మురికిని తీసేసి పరిశుద్ధంగా ఉన్నారు. పరమాత్మను పట్టుకుంటాయి. అందుకు వారు పరమహంసలు. అలాంటి పరమహంసలు, అమలాత్మలు, మునులు అలాంటి వారికి. భక్తి యోగ విధానార్థం నువ్వు వచ్చింది అందుకు నా కొండం కాదు. అలాంటి వారికి భక్తి యోగాన్ని పెంపొందింప చేయడానికి వచ్చావయ్యా. మరి పరమహంసలకు పరిశుద్ధమకు ఎటువంటి మునులకు కనపడే నిన్ను స్త్రీయః కదంపసీము. మీ ఎవరవండి? ఆడవాళ్ళ. మీ పురగా నువ్వు మాకు కనపడతావా? నువ్వు వాళ్ళకు కనపడతావా? ఆడ కనపడతావా? అంటే మాకు నువ్వేమి?

అర్థం కావు తెలవవు కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః ఇప్పటినుంచి మీరందరూ బుక్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇలాంటి శ్లోకాలు వస్తే రాసుకోండి. 192 శ్లోకాలు ఉన్నాయి. ఈ నమో అంకిత శ్లోకాలు. నమో నమః నమో నమః నమో నమః అని. ప్రధానమైనవి 28 శ్లోకాలు. అందులో ఇది మొదటిది కాలం పోయింది. మనకు ముందర ఇంకొకటి వస్తుంది. నమః పదం ఉంటుందన్నమాట ఆ శ్లోకంలో నమః నమః అని ఉంటుంది. నమో నమః కావచ్చు నమః నమః కావచ్చు మనకి ఇందులోనే రెండో మూడు శ్లోకాలు వస్తాయి కుంతి శ్లోకంలో. అందులో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ ఈ పరమాత్మ వసుదేవుని కొడుగ్గా పుట్టాడు దేవకీ పుత్రుడిగా పుట్టాడు. నీ పరమాఠం అంటే జ్ఞానం దేవకి అంటే భక్తి. దేవం కైతీతి దేవకి అంటే పరమాత్మను ఆహ్వానించేది అన్నమాట. దేవకి దేవకి అంటే పరమాత్మను ఆహ్వానించేది. భగవంతుని ఆహ్వానించేది అండి. ఓన్లీ భక్తి గోల్ విద్ర రాలే అమ్మ అన్నారు కదా కాబట్టి దేవకి అంటే భక్తి ఇక వసుదేవుడు అంటే జ్ఞానం ఎందుకు దేవః ఏవ వసు వసు అంటే ధనం దేవః అంటే భగవంతుడు భగవంతుడు సంతుడే ధనము అని భావించేవాడు వసుదేవుడు. ఎవరు భావిస్తారండి? జ్ఞానం ఉన్నవాడే కదా. కాబట్టి వసుదేవుడు అంటే జ్ఞానము, దేవకి అంటే భక్తి. జ్ఞాన భక్తులతో సాధింపదగినవాడు. పైకి మాత్రం వాసుదేవాయ దేవకీనందనాయచ ఆయన తండ్రి ఈయన తల్లి మా తల్లి తండ్రి మనకెందుకు అంటే జ్ఞాన భక్తులకు మాత్రమే నీవు అందేవాడవు దొరికేవాడవు మహానుభావుడవు చెప్పడానికి దేవకీనందనాయచ ఇంకోటి నందగోప కుమారాయ జ్ఞాన భక్తులకు సాక్షాత్కరించేవాడే కానీ గురువుగారు చెప్పినట్టు వింటాడు.

పరమాత్మ ఎవరు వచ్చామండి? ఆచార్య తను మంత్రం బ్రాహ్మణాధీనం దుప్కర్మలకు. దైవాధీనం జగత్ సర్వం. మంత్రాధీనంతో దైవతం. తను మంత్రం బ్రాహ్మణాధీనం. మరి ఎవరు గొప్ప అయిపోయారు? సకల చిరాచిర జగత్తు పరమాత్మ వశంలో ఉంటుంది. ఆ పరమాత్మ మంత్ర వశంలో ఉంటుంది. ఆ మంత్రం గురువు గారి వశంలో ఉంటుంది. ఎవరండీ గొప్ప? అందుకే బ్రాహ్మణు మమ దేవతా. ఆయన దేవుడి పేరు ఏమన్నార ఆయన వణయం వద్దు. గురువు గారు ఉంటే చాలు అందరూ ఆయన బడికి వస్తారు. కాబట్టి ఆచార్యాధీనుడు పరమాత్మ అక్కడేమో వాసుదేవాయ దేవకీ నందనాయ అన్నాడు. అంటే వసుదేవుడికి వసుదేవునికి అపత్యం. జ్ఞానము నుండి ఏర్పడేవాడు. అలాగే దేవకి నందనాయ భక్తిని మురిపించేవాడు. మంచి సంతోషం కదండీ. భక్తుని ఏమ ఉరిపిస్తాడు జ్ఞానంలోకి జ్ఞానం నుండి ఆవిర్భవిస్తాడు. ఈ రెండు కంటే నందగోప కుమారాయ నందగోపునికి కుమారుడట అంటే చెప్పినట్టు వింటాడు. ఇప్పుడు ఏమి వింటాడండి డిఫరెంట్ వింటాడు. ఎవరి కొడుకు ఈయనే? నందగోపుడు. ఎవరు నందగోపుడు? నాట్య వీడు. నంద ఏటి? గోప ఏటి? నందం గోప ఏటి? చదవండి. ఆనందింప చేస్తాడు. రహస్యంగా దాచి పెడతాడు. ఆనందాన్ని దాచి పెడతాడు. గురువుగారు మూడు పనులు చేస్తారు. ఏం చేస్తారు? అంతకాలం దుఃఖంలో ఉన్న మనను తమ దివ్య జ్ఞాన ఉపదేశంతో ఆనందింపచేస్తాడు. మనను ప్రకృతి వల్ల ఏర్పడేటువంటి కామ క్రోధాది అరిష్టముల నుండి కాపాడుతది. నందయతి గోపయతి. మననే కాదు నందం గోపయతి. పరమ ఆనంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మను కూడా దుష్టులకు అండకుండా కాపాడుతున్నాం. అది ప్రధానం కదా? ఆయుధాలు అండకూడని వారికి అందితే ఏమవుతుందో చూస్తున్నాం కదా? అలాగే పరమాత్మ కూడా అండకూడని వారికి అందితే మహా ప్రమాదం. అలాంటి వారికి అందకుండా కాపాడేది గురువుగారు. గురువుగారు మననే కాదు పరమాత్మను కూడా కాపాడుతున్నాడు. అందుకే గురువుగారికి పేరు నందగోపుడు.

తిరుప్పౌసారం చెప్తాం పాపదేశా శాస్త్రాన్ని ఇదే మాట చెప్తాం. అందుకే ఇందులో పుద్ధిదేవి మనది కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోప కుమారాయ అంటే భక్తి జ్ఞాన ఆచార్య వశ్యాయ అని అర్థం. పేరు మాత్రం అన్ని వసలు చెప్పాడు. ఎవరో యువకుడు మనకెందుకండీ. తత్వం కావాలి. మీరు జ్ఞాన లభ్యులు. భక్తితో ఆనందించేవారు, గురువుగారు చెప్పినట్టు వినేవారు. ఇంత చేసి కూడా మీరు గోవిందాని వాక్కుల కందేవారు. గావః వాచః కదా వేదములతో తెలియబడేవారు. గురువు గారి వచనంలో ఉన్న గురువు గారు ఎలా చెప్తారు మనకు మరి? వేద మంత్రాలు చెప్పి దాని అర్థాన్ని వివరిస్తారు కాబట్టి ఆ మహానుభావుడు గోవిందుడు. చాలా ప్రధానమైన శ్లోకం. ఇది నిరంతర బలనార్ధం అంటారు శాస్త్రం చెప్తుంది. ఎల్లవేళగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ పోవచ్చు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయత్య నందగోప కుమారాయ గోవిందాయ నమో. అలా పానీయంబులు తాగుతున్ తివ్వురుతున్ వాషించుతున్ ఇలా చెప్పాను కదా. నిలబడ్డా కూర్చున్నా పడుకున్నా నీళ్లు తాగినా అన్నం తిన్నా నడుస్తున్నా ప్రయాణం చేస్తున్నా ఏమి చేస్తూ ఉన్నా నిరంతరం ఈ శ్లోకానుసంధానం చేస్తూ ఉంటే. కలిగిన అంటే అనుభవానికి వచ్చిన సంఘటనలోని వాస్తవ స్వరూపం అర్థమవుతుందండి. ఆపదలు కలగవు, సభ్యత అవుతాయని చెప్పలేదు. కలిగిన వాటి యదార్ధ రూపం తెలుసుకుందాం. ఆపదే వచ్చిందనుకోండి ఎందుకు వచ్చిందో మనకేం తెలుసు. అది ఒక మేరకే. ఓ మహానుభావుడికి పెద్ద ఒక ఇల్లు కట్టుకున్నాడు బాగా బ్రహ్మాండంగా కట్టుకున్నాడు ఇల్లు. ఏడాదో రెండేళ్లో నాలుగేళ్లో మూడేళ్లో అయింది. ఏదో అప్పో సప్పో చేశాడు ఇల్లు కట్టుకున్నాడు. బానే ఉంది. ఉన్నాడు బొన్న కట్ అయింది. మళ్ళా వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నాడు. కానీ ఇల్లు కావటం లేదు. ఓ స్వామి ఎలాగయ్యా ఏదైనా చేయబోయే కాస్త ప్రార్థిస్తున్నాడు. హఠాత్తుగా పెద్ద తుఫాను వచ్చేసింది. ఇల్లు మాత్రం కోయిపోయింది. అంతా పోయి. ఏడ దుప్పు పోయా అంటే ఎందుకు గుల కొట్టే పాడు బా ఎంత దుప్పు కాలం అయ్యా ఇది ఏం చేస్తాం. సరేలే అంటే ఒక గురువు గారు వచ్చాడు. ఏ నాయనా ఏమైంది ఏం చెప్పారండి ఏం దేవుడండి ఈ దేవుడు. చూడు రా అన్నీ మన మంచికే రా. తొందర పడకు రా. మొత్తం కొలగొట్టిన కదా అవన్నీ తీసేది ఏం చేయలేదు. చిద్దాలన్నీ. చిద్దాలు మొత్తం తీశాడు. మరి మళ్ళా గుడిసె అన్ని వేసుకోవాలి కదా తొవ్వురా. తొవ్వు అది. దొరికినాయి లంక బిండి.

దొరికేయండి బునియా లంక మని దొరికేయ్. కొన్ని కోట్లు వచ్చాయి. ఇల్లు కూలాడటం కష్టమా సుఖమా? చూచేవాడికి ఇల్లు కూడా కనపడుతుంది. చూపించేవాడికి అది కూలితే గాని లంక మని బయటికి రావు. అది వస్తే గాని ధనవంతుడు కావురా నువ్వు డబ్బు కావాలన్నావా ఇల్లు కొట్టావా? డబ్బు కావాలంటే ఇల్లు ఊల కొట్టాడయ్యా అని ఒక కథ మనకు. చూడడానికి మాత్రం అబ్బే ఏమిటి అనుకుంటాం. కానీ వాస్తవం అందులోనే ఉంది అది. పరమాత్మ ఆపదను కూడా సంపదగా మార్చగలడు. అది పేరే అఖటన ఖటనా సమర్ధుడు. కాబట్టి జరిగేటువంటి సంఘటనలోని ఆంతర్యాన్ని మనకు ఈ మంత్ర ఇది మాత్రం ఇలాంటి మంత్ర అనుసంధానం చేస్తే అర్థమవుతుంది. అందులో కుంతి చేస్తున్నది. అందులోనూ చనిపోబోయే ముని మనుమడు మనుమడా ముని మనుమడు కదా మరి అలాంటి వాడు బతికిన సందర్భంలో చేసిన స్తోత్రం. అందులో కుంతి మహానుభావురాలు. కుంతి అంటే భూమిని తొవ్వేది అని కుం అంటే భూమి. కుం తనోతీతి కుంతి. భూమిని తొవ్వేది అంటే ఒకడు ఎక్కడో ఉన్న తత్వాన్ని తెచ్చి బయట చేసేది. ప్రధానమైనటువంటి మంత్రం అది కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంక్షయే చూడటానికి చాలా మామూలు శ్లోకం లాగా కనబడుతుంది. ఏం చెప్పాడు మొదలు చూడండి. నమః పంకజనాభాయ నమః పంకజమాలిని స్వామి పద్మనాభుడు అలాగే స్వామి పద్మమాలి. పద్మములు మాలగా ఉన్న మహానుభావుడు నమః పంకజనేత్రాయ పద్మనేత్రుడు నమస్తే పంకజాంగ్రయే పాదపద్ముడు. పద్మముల వంటి పాదములు కలవాడు, పద్మముల వంటి నేత్రములు కలవాడు, పద్మముల మాల కలవాడు పద్మనాభు. ఏమీ లేదు కానీ ఉన్నదంతా పద్మంలో ఉంది. మనకు కల్పములలో వరాహ కల్పము ఇంకోటి పద్మ కల్పము రెండు ఉన్నాయి. అంటే

పరమాత్మ నాభి నుండి పద్మం పుడితే అందులో నుంచి వచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మ పోనీ పుడితే పుట్టాడండి ఇక ఎందులో పుడతాడో అందులోనే ఉంటాడండి యోగంలో బయటికి రాడా? ఎప్పుడైనా వచ్చాడండి వాడు? ఆలోచించండి. బ్రహ్మ ఎప్పుడు అందులో కూర్చుంటాడు. పుడితే పుట్టే పక్కకు వచ్చి కూర్చోవా? ఇల్లు వాకిలి ఏం లేదా? ఇక నేను వదలను. ఎందుకంటే చెప్తాడు యాభ్యుడు చెప్తాడు పొరపాటున వదిలిపెట్టి పోతే ఇంకోడు ఆక్రమించుకుంటాడేమో అని ఇప్పుడు కూడా మనకు ఉంది. ఇటు వైపు పెడితే పక్కోడు కూర్చుంటాడు అనుకుంటున్నాను కానీ రాదిగే రక్త ఇవ్వలేదు రేయ్. బ్రహ్మ పొరవాడిని దిగితే ఎవడు వచ్చి కూర్చుంటాడో అమ్మ బాబోయ్ ఎందుకు అది పెట్టాను. అది హాస్యం కానీ. ఈ పద్మ కోశం అంటే అనంత భువన కోశం. మొత్తం భువనాలు ఒక్కొక్క రేకులో ఒక్కొక్క భూ బ్రహ్మాండం ఉంది. అనంత కోటి బ్రహ్మాండములకు ప్రతిరూపం నమూనా అంటామే ప్రాణేస్తాములు. ఇల్లు ఇలా కట్టాలని ప్రాణేస్తాములు అండి నమూనా. ఆ పద్మము ప్రపంచమునకు నమూనా. అందుకే ఏం పేరు మనకు ప్రపంచాన్ని ఏమంటాం మనం భువన కోశం అంటాం. భూమన కోశం, భూరం అంటే ప్రపంచం, కోశం అంటే గర్భం, పద్మం యొక్క గర్భం ఉంటుందే. ఉప్పడి ఉంటుంది చూడండి, ఆ మధ్య భాగం ఉంటుంది, దాన్ని కోచం అంటాం. ఇలా పద్మం ఉండి ఈ మధ్యన ఒక మొగ్గలాగా వస్తుంది. ఇలా పొడుగు ఉండి మధ్యన ఉంటుంది. దాని చుట్టూ పొడి ఉంటుంది. అది ఉన్నంత వరకే ఈ రేకులన్నీ నిలుస్తాయి. మనం మధ్యదాన్ని గిల్లేశామనుకోండి ఒక్క రేకు ఉండదు. అంటే అది మూల స్తంభం. దాన్ని భువన కోశం అంటారు. అందులో కూర్చున్నాడంటే అఖిల బ్రహ్మాండ అంతర్యామి అని అర్థం. అందులో కూర్చొని ఒక్కొక్క రేకును చూచుకుంటూ సృష్టి చేస్తున్నాడు. గైడ్ అనన్నమాట. ఆ గైడ్ ని పెట్టుకోవాలి, సృష్టి చేయాలి. పక్కకు వచ్చి కనబడదు మరి ఏముంది ఏం తెలుస్తది? అందులోనే కూర్చోవాలి ఆ గైడు చూడాలి వాని ధాతా యధా పూర్వ మకాల పయత అంటాం మనం. ఇదివరకు ఎలా ఉందో అలాగే సృష్టించాడట వీనకేం తెలుసు అందులోనే ఉన్నాడు కాబట్టి.

నారాయణుడు ప్లాన్ ఇచ్చాడు ఇది ప్లాన్ రా తయారు చేయమన్నాడు. దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా సృష్టించాడు. కాబట్టి ఈ పద్మం అనేది అనేకమైనటువంటి బ్రహ్మాండములకు నమూనా మూలం. దేవి నండి నమః పంకజనాభాయ పద్మనాభుడు అంటే అనంత కోటి బ్రహ్మాండములను ఉదరములో దాచుకున్నవాడు. పేరుకు మాత్రం పద్మనాభాయ ఇవన్నీ ఏమంటారు కోడి బడుతనం. ఆ వేదాంత తత్వం మనకు అర్థమైతే ఈ పదానికి అర్థం తెలుస్తుంది లేకుంటే సున్నా. ఇది పద్మనాభ అండి అయిపోయింది. ఏమిటి పద్మం? ఇదం పద్మం. అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపం అన్నమాట. ఇలాంటి అనంతమైనటువంటి బ్రహ్మాండములను ఉదరములో దాచుకున్నవాడు నమః పంకజనాభాయ. నమః పంకజమాలినీ. పంకయములు. పంకయం అంటే బురద. బురదలో పుట్టేవారు ఎవరు? మనందరం. జీవులం అండి. బురద ఏంటి? ప్రకృతి. ఎందుకంటారా? ఉత్తమా కాదు చాలా లోతు ఉంది. ఏంటది? బురద ఎలా ఏర్పడదో తెలుసా అండి? బురద కావాలంటే దుమ్ములో నీళ్లు పోయాలి కదా? అంతే. దుమ్ములో నీళ్లు పోస్తే బురద. దుమ్ము ఏమంటారు సంస్కృతంలో? రాజా అంటారు. నీ మీదనేమంటారు స్నేహము అంటారు. రజో స్నేహమే ప్రపంచం కదా. రాగం అండి కోరిక ఆశ. ఆశ యందు ఆశ ఉండుటే బురద. ప్రకృతి. ప్రకృతి అంటే ఆశ యందు ఆశ ఉండుటే అదే బురద అందులో పుట్టిన వాళ్ళం మనం. ఎప్పుడు మనం ఎక్కడ పుడుతాం జీవులందరూ? ప్రకృతిలో పుడుతున్నాం. ప్రకృతి అంటే ఏమిటి? రజోరాగాత్మకం విద్ధి స్వామి చెప్పాడు. ప్రపంచం అంటే అయ్యో రాగాత్మకం. ఇందులో తమస్సు, రజస్సు ఈ రెండు కలిస్తే బురద. తమస్సు అంటే స్నేహం. అయ్యో వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు లేకుండా నేను ఎక్కడ పోతాను, పోతే ఇద్దరం కలిసిపోతాం అని పోయేదాకా అంటాడంట. పోయేటప్పుడు జ్ఞాపకం ఉండదు నిజంగా అని. అయ్యో నాయన అటు పెట్టి పోయావా? నాని వచ్చేదాకా ఉంటానంటేవి కదా అప్పుడేం పోయే వీడు నోడు ఏడుస్తాడు. వీడు పోడు వాడు ఆగడు. దీన్ని ఏమన్నావని అంటాడు అయ్యో అప్పుడు ఇన్ని చెప్పావు నన్ను చెప్పావు నాతో వాడు వస్తానన్నావు నేను ఉండేదాకా ఉంటున్నావు ఇద్దరం కలిసిపోదాం అను నువ్వు పోరాదు వాడని పిలుస్తున్నావ్. వీడు పోడు వాడు ఆగడు.

దీన్ని ఏమంటారండి? మరణం రాని వాడు పోడు, వచ్చిన వాడు ఆగడు. కానీ ఇద్దరు మాత్రం అనగా ఊరుకోరు. ఇదే బురగ. వాస్తవాన్ని తెలియలేరు, వాస్తవాన్ని దాటలేరు. అతిక్రమించలేరు. భగవంతుని యొక్క విధి విధానాన్ని అతిక్రమించలేరు. ఎలాగో మా చేత కాదు కాబట్టి ఎందుకు విలపించాలని విలపించకుండా ఊరుకోరు. ఏడవగా తప్పదు ఏడ్చి సాధించేది లేదు. అవునా కదా ఇది పంకజమాలిని పంకజములు అంటే బురదలో పుట్టినటువంటి జీవులు జీవులందరినీ హారముగా వేసుకున్నవాడు అంటే తనకు అలంకారంగా వారిని ఏర్పరచుకున్నాడు. ఇంత బురదలో పుట్టిన వారిని తన శరీరం మీద అలంకరించుకొని వారి బురదనంతా పోగొట్టేవాడు. స్వామికి ఇంకో పేరు ఏంటండీ? దోషభోగ్యుడు అంటాం. పరమాత్మకి ఏం పేరు? దోషభోగ్యుడు. పంకజ మాలిని అంటే దోషభోగ్యాయ అని అర్థం. అంటే మేము చేసే తప్పులనే ఒప్పులుగా భావించి కాపాడేవాడా? ఒర పోయి చూడండి. దేనికి అర్థం అది? పంకజ మాలిని. పైకి మాత్రం ఓ పద్మాన మాల మెల్ల వేసుకున్నాడు. ఇది తెలుస్తది అర్థం. గురువు గారు చెప్పకుంటే శాస్త్రాన్ని విశ్లేషించకుంటే ఒక్క సంస్కృత భాష అర్థాన్ని చెప్పదు. అందుకే నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ ఇంకా ఇది ఇది ఇంకా ఇష్టమైనటువంటి అర్థం. ఆయన నేత్రములు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయండి? పద్మముల వంటి నేత్రములు అంటే ఎప్పుడు బురదలో పుట్టిన వారిని చూసేవాడు అని అన్నారు. ఎవరు చూస్తారండి? మననే చూస్తారు. ఎందుకంటే ఈశ్వరస్య సౌహార్దం యదురిచ్చా సుకృతం తథా విష్ణో కటాక్షః అద్వేషః ఆనుకూల్యంచ సాత్వికైహి సంభాషణం క్షటేతాని ఆచార్య ప్రాప్తి హేతవః అంటారు.

మనకు గురువు గారు లభించాలంటే ఈ ఆరు ఉండాలి మొదలు. ఇవి లేకుంటే గురువు గారు లభించరు. ఏంటి ఆరు? ఈశ్వరస్తిత సౌహార్దం. మొదలు పరమాత్మ సరే వీరు బాగుపడనీయలే అని ఒక మంచి సంకల్పం. పరమాత్మ యొక్క సౌహార్దం మొదలుండాలి. రెండవది యదృచ్ఛా సుకృతం అంటే మనం అనుకోకుండా పరమాత్మ సంకల్పంతో మనం పుణ్యం చేయాలి. అంటే మనం చేస్తాం కానీ అది మనకు పుణ్యం అని తెలవదు. ఎలాగంటారా? గుడి పక్కన ఇల్లు ఉందనుకోండి. మన పిల్లవాడు ఉన్నాడు. పడుకున్నాను పరిగెత్తాడు. అయ్యో పిల్లవాడని విని ఎంబడబడ్డాడు తండ్రో తల్లో. ప్రమాంతంగా గుడిలోకి పోయాడు. ఎంబడి వీడు పోయాడు. అయ్యో నాన్న ఊరికొస్తున్నాడు దొరకదని గుడి చుట్టూ తిరుగుతాడు. వీడు కూడా. ఇది ఏమైంది? ప్రదక్షిణమే కానీ వీడికి వారికి ప్రదక్షిణ తెలుసా? తెలియదు. అది ఎదురుచ్చాసుపు అంటే అనుకోకుండా మనం ఒక పుణ్య కార్యం చేశామంటే త్వరలో గురువుగారు మా దగ్గరికి వస్తున్నారు అని అన్నారు. యద్రుచ్ఛా సుకృతం తథా విష్ణోః కటాక్షః ఈ రెండు అయిన తర్వాత పరమాత్మ చూపు కొడుతుంది అని ఇదే పంకజనేత్ర. విష్ణో కటాక్షః పరమాత్మ సుగు పడితే ఏమైతుందయ్యా అద్వేషః పరమాత్మ యందు పరమాత్మ భక్తుల యందు ఉన్న వైముఖ్యం పోతుంది సరే పక్కన ఉంటారు కదా దండం అందా ఏమి ముడిపోయింది పాపం అయితే రాదు కదా దండం పెడదాంలే అప్పుడు నాకు చిచ్చి ఆయన దగ్గరికి అనేవాళ్ళు పెద్ద కనపడితే అయ్యా నమస్కారం అండి అంటారు. దండం పెడుతున్నావే కదా పక్కనే ఉంటారు కదా దండం పెడితే ఏమైంది. వైమనస్యం పోతుంది. తరువాత ఆనుకూల్యం. రండి వాళ్ళు మన వాళ్ళే కదా. అన్నమాట ఇన్నాళ్ళు తప్పు చేశాను కదా. రండి ఏం చేయండి. కూర్చోబెట్టుకుంటాం. మొదలు వేషం తరగిపోతుంది. తర్వాత ఆనుకూల్యం ఏర్పడుతుంది. దీని తర్వాత సాత్వికైహి సంభాషణ. మెలిమెలి ఉన్న వాళ్ళతో కూర్చొని నాలుగు ముచ్చాట్లు మాట్లాడుకుంటుంటాం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తారు వాళ్ళు? సత్తగాడు చెప్తాడు జారుడుతో విడుడుతో విడుడుతో మాట్లాడితే ఏం ముచ్చాట్లు వస్తాయండి? జారుడు విడుడు ఉంటారు అనుకోండి ఏ వేస్తే ఏ ఇంట్లో ఉంటుంది ఆ సందర్భం ఏమిటి అని ఇస్తారు.

కదా? అలాగే భక్తులతో మాట్లాడితే ఏమొస్తుంది? ఎన్ని లోకాలు, ఎన్ని భగవంతులు, ఎన్ని అవతారాలు, ఏవేవి చేస్తున్నాడు, వాళ్ళ ఇష్టం లేకుండా అవే చెప్తారు. అయితే భాగవతం లేకుంటే రామాయణం లేకుంటే ఇంకో కథ లేకుంటే ఇంకో కథ వద్దన్నా చెప్తారు. విని విని విని నీ దగ్గరికి వచ్చి దేవి వినాలి బాబు నచ్చితే అనుకోండి అయ్యగారు వచ్చి అసలు ఎందుకు చెప్పండి కాస్తా అంటారు. ఏదైనా ఇందాక ఇంటికి కాకుండా పోవచ్చు వేరే ఎన్నో పని ఇది. కానీ రాకుండా ఏం పోరు ఎందుకంటే అంతోక వచ్చింది కాబట్టి రుచి పూడుతుంది తప్పకుండా. ఇలా సాత్వికైహి సంభాషణం. పరమాత్మ భక్తులతో మాట్లాడటం మొదలయ్యింది అంటే గురువుగారు మన ఇంటి పొలిమేరల దాకా వచ్చారు అని అన్నారు. ఇంతకు వచ్చేసారు. ఇది షట్ గీతాని ఆచార్య ప్రాప్తి హేతవః. ఈ ఆరు గురువు గారు దొరకడానికి కారణాలు. గురువు గారు గుర్తు గురువు గారు మన దగ్గరికి వస్తారు దయ చూపారంటే ఇవేది మన ఈ సీరియల్ లో మరి ప్రారంభం అయింది అనుకోండి. వారు బయలుదేరారు పైరేట్లు ఇవన్నీ అంటే ఏదో పెద్ద గవర్నర్ వాళ్ళు ఎవరో బయలుదేరితే ఏదో కాన్వా ఏదో అంటారు చూడండి. ముందు వాళ్ళు వచ్చి ఒకటో రెండో కార్లో వచ్చినంక వెనక ఈయన రావాలి. ఈ స్వామి రా గురువు గారు రావాలంటే ఈయన ముందర ఆరు కాళ్ళు రావాలి ఆయన ఏడు వాడు. మళ్ళీ వెనక కారు ఉంటాయి అది మనం చెప్పుకుంటాం దాన్నే మనం శరణాగతి అన్నాం కదా శరణాగతికి ఆనుకూల్య సంకల్పః ప్రాతికూల్య వర్జనం రక్షిష్యతి విశ్వాసం అలాగే గోతృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. గురువుగారు రావడానికి ముందు ఈ ఆరు ఉండాలి. గురువుగారు వచ్చిన తర్వాత ఆ ఆరు ఉంటారు. శరణాగతి చపత్తి గురించి గురువుగారు చెప్తారు. కాబట్టి పంకజనేత్రాయ జీవుల యందే నిరంతరము కటాక్షము ప్రసరింపచేసే మహానుభావ అంటే భక్తులను కటాక్షించేవాడా నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయేత్ కటాచించి కటాచించి కటాచించి భక్తులను చూడు ఎక్కడ చేసుకుంటాడు? పంకజాన్పై. సకల జీవులకు ఆశ్రయమైన పాద పద్మములు కలవాడా? ఎందుకయ్యా గంగ పుట్టింది ఆయన కాలుకు అంటే ఒక భగవంతుడు చెప్తాడు ఒక పురాణంలో ఒక పురాణం చెప్తాడు. మనమందరం అంటించిన బురద కడుక్కోవడానికి. ఇన్ని కోట్ల జీవనాలు కదా బతికుంటుంది ఆ బురద.

ఎంత నీళ్లు పోయావ్ ఎవరు తిట్టిపోస్తారు నీళ్లు అని ఆ నీళ్లు అక్కడ ఇక్కడే పుట్టు అన్నారు సార్ నీళ్లు. నువ్వు ఇక్కడే ఉండు అంటే గాని కరువు. ఎక్కడి నుంచి రావాలి ఎవడు చూడడు. పరమాత్మ పాద గంగ ఎందుకంటే మనమంతా పుణ్యాత్ములం. చుట్టూ వచ్చిన బురద పూస్తున్నాడు ఏం చేస్తాం. అందుకే మనమందరం అంటించి బురద కడగటానికి పాదములోని గంగ పుట్టించాడు మహానుభావుడు అంటాడు. పద్మపురాణంలో అంబరీష ఉపాఖ్యాలు అంబరీష స్నోత్రం చేస్తాడు స్వామిని. నీ గంగ ఎందుకయ్యా అంటే మా బురద కడుక్కోవడానికి అన్నాడు చమత్తరా ఆలోచిస్తే అర్థమమే అది. ఈ అర్థం చెప్పేది మనకు పంకజ అంగ్రయే. జీవులందరికీ నివాస స్థానమైన పాద పద్మములు కల మహానుభావ అంటే మొత్తం. మొత్తం వేదాంతం అంతా స్లోకంలో ఉంది. ప్రపంచం యొక్క ఉత్పత్తి, ప్రపంచం యొక్క పెరుగుదల, ప్రపంచం చేసేటువంటి తప్పులు, తప్పులను. మాఫీ అంటాం అంటే ఉపసంభరించేవాడు లేదా శిక్షించేటువంటి పరమాత్మ తప్పు చేసిన వాళ్ళను కాపాడేటువంటి దయ మళ్ళీ వాళ్ళు తప్పు చేసే స్థలానికి పోకుండా తన దగ్గరే దాచుకునే గుణం. ఎందుకు ఎందుకు బాగా దగ్గర పక్కన ఉంచొచ్చు కదా ఇక్కడి దూరం కూడా మళ్ళీ వాడు కూడా వాడికి పోదు. పామి నుంచి దూరంగా పోయాడు అనుకోండి, మళ్ళీ వెనక గుణం మీద మాన అంటాం కదా, మళ్ళీ ఆ గుణం అలవాటు అవుతుంది. అందుకే వచ్చావా? ఇక్కడే ఉండు. బయటికి పోకు. బయటికి పోయావు. నువ్వు మన శరా మామూలే అందుకే జీవులందరినీ తన పాదపద్మములందే ఉంచుకునేటువంటి మహానుభావ నిరంతరము ఈ మొత్తం కలిపితే సృష్టి స్థితి లయములు అనేటువంటి మూడింటిని చేసే మహానుభావాన్ని వ్యంగ్యంగా ఉంచి అంటే మహాజ్ఞాన దల. స్వామి గారు దాని స్తోత్రం అంటే అద్భుతం. మనకు ఎంత సమయం ఉందో అంత బాగా వ్యాఖ్యాన్ని చేసుకోవచ్చు అన్నమాట. అలా నమస్తే పంకజాంగ్రయే యథా హృషికేశ కలేన దేవకీ కౌంసేన రుద్ధ అతిచిరం సుచార్పితా విమోచితాహంచ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుహు విపద్గణ ఇప్పుడు పరమాత్మ చేసినటువంటి ఉపకారాలను తలుచుకుంటారు. మనం ఏం చేయాలి స్వామి కనపడితే? ఇంకేమి ఇస్తావు ఇంకేమి ఇస్తావు కాదు. ఇంతవరకు ఏమి ఇచ్చావో చెప్పాలి.

ఇంత ఇచ్చావు మహానుభావా, ఇంత చేసావు మహానుభావా. ఇంకా నువ్వేం చేయాలయ్యా? అంతే భక్తులం కానీ మాకు ఇంకా ఇవన్నీ కావాలి అన్నాం అనుకోండి, ఎప్పుడు గట్టించారా దుర్మాగుడు అంటాడు. చాలా సేపు మొదలు నీ చేసా ఎందుకు? దానికి చెప్తే ఆ సరే సరే ఇంతకీ మళ్ళీ ఏం కావాలంటారు ఆయనే అడుగుతారు. అప్పుడు అడగొచ్చు. మొదలే కావాలంటే వెనక్కి పడిపోతాడు. అందుకే ఆయనే కాదు మనకు మేలు చేసిన వారు కనబడితే మనం చేయవలసిన పని వారు చేసిన ఉపకారాన్ని తలచుకుంటాం. దాని వారి ముందర మనం కీర్తించాలి. సంతోషించాలి అయితే మన ఆయన చెప్పాయి అరే అవన్నీ పోనీలే ఇప్పేవా నాకు కావాలన్నా చెప్పరాదు ఇంకేమైనా కావాలన్నా అని సరిపోయాయా. మన బాధలు ఉన్నాయా అని అడుగుతాడు అయ్యా ఇంకొకడిని తక్కువ సారి తీసుకుపోమంటాడు. అంటే ఆయనతో అడిగిస్తారే కానీ మనమే అడిగితే అది దురాచార శాస్త్రం. అందుకే ఈమె అంటుంది యథా హృషికేశ ఖలేన దేవకి. ఆయన ఏమని పిలిచారు? కృషీకేచ అంటే కృషీకానాం ఈశః. కృషీకములు అంటే ఇంద్రియములు. కృషీకములు అంటే దేవగణములు. ఇంద్రియ అధిష్టానమైన దేవతలను శాసించేవాడా? ఇంద్రియ ఆజ్ఞానికి ఎందుకు? అంటే మనకు ఒక్కొక్క ఇన్ని ఒక దేవత ఉన్నాడు కదా. చెట్టుకు సూర్యుడు నాసికకు అశ్విని ఇట్లా చెప్పుకున్నాం మనం. రో సోత్రాలకు దిక్కులని ఇట్లా చెప్పామే మనస్సుకు చంద్రుడని. ఇలా ఆయా ఇంద్రియములకు అధిష్టానమైనటువంటి దేవతలను శాసించేవాడా అంటే మూలకందం. దీన్ని పట్టుకుంటే అన్ని జిబిలిటీ ఉంటాయి. కదా అందుకే రుష్యకేశా ఖలేన దేవకి కంసేన రుద్ధా అతిచిరం పరమ దుర్మాగుడైనటువంటి కంసుని చేత శరసాలలో బంధించబడిన నీ తల్లి అయినటువంటి దేవకి సుచార్పితా. చాలా కాలము దుఃఖముతో బాధపడి ఉన్నది విమోచిత. అలాంటి దేవకిని విడిపించావు. దేని నుండి? చెరతాల నుండి దుఃఖమును. రుద్ధ సుచార్పిత రండి కదా. అది కట్టబడినది దుఃఖించబడింది. ఇప్పుడు విముక్త. వాటి నుండి వీటి నుండి. క్షతాల నుండి విడిపించావు. దుఃఖం నుండి విడిపించావు. ఒక్క ఆమెనే కాదు అహం చే.

నన్ను విడిపించావ్. ఎందుకంటున్నది? నేను పేరుకు మేనత్తనే కానీ నీవు తల్లికి మేనత్తకు ఏ మాత్రం తేడా చూపలేదు. ఆమెకు వచ్చిన బాధలన్నీ తొలగించావు, నాకు వచ్చిన బాధ తొలగించావు. ఆమెనేమో ఒక్క ఆమెనే కాపాడావు. నన్ను పుత్రులతో సహా కాపాడు. అంటే కాస్త ఆమె మీద కంటే నీకు నా మీదే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే పోనీ ఆమె పుత్రుల కాపాడుదామంటే మరి నువ్వే పుత్రుడవని. ఎక్కడ ఉన్నావ్? పానలు కాపాడేమనుకో అందరూ అది వ్యంగ్యం. ఎవరికి ఒకసారి ఏం చేసింది? స్వరకి వస్తుంది మనకు కాదా? అందరూ అడుగుతున్నారు మీరేం అడగడం లేదు అమ్మ నాన్న ఏమైనా అడగండి మీరు అని అడిగారు కృష్ణుడు వచ్చింది. ఇప్పుడు బుద్ధి పుడుతుంది ఇప్పుడు మన పుత్రులకు చెప్తాడు మన వ్యాఖ్యానం రాస్తాడు యథా. యధా శ్రీమాన్ పుత్రా ధనార్ధి స్వయం స్వామాభిష్టం ధనం అత్యయేన భుపుత్సతే అంటాడు. ఓ కుమారుడు బాగా డబ్బు సంపాదించాడు. బాగా ఖర్చు పెట్టాడు. అయినా ఇంకా చాలా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాస్త మంచి పేరు చేసుకుందాం అమ్మ నాన్న మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు. ఇవన్నీ అయిన తర్వాత తనకి కావలసినవన్నీ పొంది ఇక పొందవలసినవి ఏమీ లేవు ఇంచుమించు అయినా డబ్బు మోదుగుతున్నది చెడ పేరేం చేసుకోవాలి వాళ్ళకి ఇంత ఇస్తే పెద్ద పెద్ద ప్రజలు కాపాడిన పేరు వస్తుంది కానీ నీకేం కావాలమ్మ అని అడుగుతాడు. అంటే మన కృష్ణుడు అవతారం ముగుస్తున్నది అందరికీ చేశాము ఇంత చేయను కానీ ఏం కొట్టుకున్నాడు అయ్యా తదినలు చేయలేదని ఇక్కడ అంటారు అని అమ్మ నాన్న మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగాడు. వసుదేవుడు నువ్వు ఉన్నావు నాయనా మాకేం కావాలి. అన్నాడు. దేవకి మాత్రం నాయనా గురువుగారికి చనిపోయిన పుత్రుడిని తెచ్చావట. మరి నాకు ఆ పుత్రులు పోయారు కదా వాళ్ళం కూడా తెచ్చేది కాదు నాకు. ఇప్పుడు మీరు తెలుసు మీకు కదా ఇలా పోయి తెచ్చి ఇచ్చాడు అనుకున్నారు వీళ్ళు. అలా తెచ్చి ఇచ్చి పుత్ర వ్యామోహం నుంచి వారిద్దరిని దూరం చేశారు. అందుకు ఆ పని చేసింది. పరమాత్మ ఏదైనా ఇస్తే ఆయన ఇంత ఇచ్చి ఇంత తీసుకుంటాడు. అది మంచి వాడేం కాదు. పేరుకు మాత్రం ఇచ్చాడని పేరు. ఇంత ఇస్తాడు ఇంత తీసుకుంటాడు. ఆరు పుత్రోళ్ళని ఇచ్చి మళ్ళీ ప్రపంచంలో పుత్ర వ్యామోహం లేకుండా చేసుకున్నాడు. మొత్తం తీసుకున్నాడు. పుత్ర వ్యామోహం మొత్తం కృష్ణుడికి అర్పించింది ఇది శాస్త్రం.

కాబట్టి పుత్రులతో సహా నన్నే కాదు ఆమెను కూడా కాపాడావు. అయితే పోయిన వారిని ఆవు తిట్టించావు, ఉన్నవారిని పోకుండా చూశావు. అందరూ మీరు గొప్ప కదా నా మీద ప్రేమ ఎక్కువ ఉంది. అందుకే సహాత్మజేన విమోచితాహంచ సహాత్మజా విభో స్వయైవ నాధేన ముహుహు విపద్గనాత్. మాటిమాటికి వస్తున్నటువంటి ఆపదల సమూహము నుండి. మా దేవతిని నన్ను నీవే కాపాడావు. అంటే మాకు ఏం అలవాటైంది? దిక్కెవరయ్యా అంటే నువ్వే. త్వయానాదేన ఏదన్నా కొంచెం చీమ కరిస్తే కృష్ణ. ఏమన్నా కానీ బాధో ఆపదో లాంటిది కనబడితే కృష్ణ అని తప్ప ఇంకొకళ్ళ ఊరు ధర్మరాజా, భీమ, అర్జున అవన్నీ మర్చిపోయాం ఎందుకంటే వాళ్ళే నిన్ను పిలుస్తున్నారు నిన్ను వాళ్ళే పిలుస్తా అంటారు. వాళ్ళు ఆయన కృష్ణ అంటున్నారు. నేను నిన్నే కృష్ణ అంటున్నారు. అంటే నిజమైన దిక్కు మాకు నీవే. మాకు ఒక్క నాకే కాదు, మా పుత్రలకు నీవే రక్షకుడవు, మాకు కూడా నీవే రక్షకుడు. ఎలాగయ్యా అంటే విషాత్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయాం వనవాస కృచ్ఛతః మృధే మృధే అనేక మహారథాస్త్తః దౌణ్యస్తతస్యాద్య హరే విరక్షితాః ఎన్ని తీర్ల కాపాడావయ్యా ఏం చెప్పుకున్నాం మొదలు విశా అంటే మొత్తం తమ జీవితం అంతా చెప్పేసింది కుంతీదేవి పాండవులు పుట్టిన నాటి నుంచి ఈ దాటి వరకు జరిగిన ఆపదలన్నీ చెప్పింది ఒక చిన్న శ్లోకం. అందుకే ఆయన వ్యాసమహానుభవుడు. ఒక మహాభారతం వచ్చింది మొత్తం మహాభారతం వచ్చింది. మేడేమిటి విషా అని. భీమునికి విషాన్నం పెట్టారు. రెండోది మహాగ్ని లాక్షాగృహ దాహం చెప్పాను కదా. ఇల్లు తలబడిపోతుంది అని తెలవగానే అందులో వాళ్ళు. బయటికి పోతారు చెప్పాను చూడండి అర్థమైంది కదా. ఈ శరీరం అనేటువంటి ఇల్లు తగలబడుతుంటే కాస్త ముందే ఇందులో నారుగురు బయటికి పోతారు. అది లాక్షాదూహదా.

ఇలాంటి దీని నుండి అలాగే విశాతు మహాగ్నే పురుషాద దర్శనాత్ పిడింబుడు, బకాసురుడు, కిమ్మిరుడు రాసులు ఉన్నావు కదా అలాంటి వాళ్ళను వాళ్ళ యొక్క సమావేశం నుండి కూడా. విశాల దర్శనా అసత్సభాయా దుర్మార్గుల సభ నుండి అని అంట ద్రౌపది వస్తాకు అంట జూతము లేదా అసత్ అసత్సభాయా అలాగే వనవాస కృచ్ఛతః అరణ్యవాసంలో కలిగినటువంటి మహా ఆపదల నుండి మృధే మృధే ప్రతి యుద్ధంలోనూ అంటే 18 రోజులు వినండి కదా మరి రోజులు వినండి. భీష్మ, ద్రోణ, కర్ణ, శలియా అని అన్నారు ఎంత మహానుభావుడు. ఇలాంటి వారందరినటువంటి మహాయుద్ధంలో మృదే మృదే అనేక మహారథ అత్రతః. అంటే మా అబ్బాయి మనగాడేం కాదు అర్జునుడు మహావీరు అందరూ గప్పలు చెప్పుకుంటున్నారు కానీ భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఇలాంటి మహారధులు ప్రయోగించిన అన్ని అస్త్రముల నుండి కాపాడారు. మనకు భారతంలో చివర ఒక అధ్యాయం చెప్తారు. యుద్ధం పూర్తయింది. యుద్ధం ఎండ్ అనవసి చేశారు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు అంటే శిబిరానికి వెళ్ళారు అప్పటిదాకా ఎక్కడ ఉండాలి కదా శిబిరానికి వెళ్ళారు. శిబిరానికి వెళ్ళగానే పాపం కృష్ణుడు ఆయన అర్జున దిగురా అన్నారు. దిగురా సాధు స్వామి నాకు ప్రోటోకాలి ఉంటుంది నేను రసకుడిని నువ్వు సారధివి ముందు నువ్వు దిగాలి నువ్వు దిగి అయ్యా అంటే నేను దిగాలి ముందు దిగాలి ఏంటి అన్నాడు నోరు మూసుకొని దిగురా అన్నాడు ఆ మాధం మారింది ఏదో ప్రమాదం ఉంది అని అంతా ఆ మాధం దిగేశాడు. అర్జునుడు దిగగానే కృష్ణుడు దూకి రథం మీద దిగడం కాదు వెంటనే దూకాడు. దూకిన వెంటనే రథం నిలువులో కారి బూడిద అయింది. అయ్యో కృష్ణ ఏమైందయ్యా? నీ పరాక్రమం దాన నా పరాక్రమం అదే పిచ్చివాడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, సౌప్తికులు, మహావీరులందరూ వాయవ్య, వారుణ, ఆగ్నేయ, బ్రహ్మ, పార్వత ఎన్ని అష్టాలు వేశారురా? అవన్నీ నువ్వే తప్పించుకున్నావా? నీవే రాకరా. నీ దేవుడి ఎన్నో బూడిద అయ్యేది. అమ్మలారా కాస్త అందులో ఉండండి. నేను చెప్పినప్పుడు కాదు దురు గానీ.

అని వాడి శక్తిని అందులోనే ఉంచాను. యుద్ధం పూర్తయింది కదా. అందుకే నేను ముందు నేను దిగాను అనుకో. నీతో సహా రథం అందులోనే కలుస్తుంది. అందుకే ముందు దిగాను అన్నాను. ఇప్పుడు నేను దిగాను. ఇక చూసుకోరా బాబు అన్నాను. ఇది మహాస్త్రత. అంత మహారథులు తక్కువ వాళ్ళు కాదు ఎందుకంటే శ్రీ సప్తకృత్వః జగతీపతీనాం హంతా గురుహు యస్య సజామదగ్నియః వీర్యావతూతః అంటాడు కాలేదు. ఎలాంటి వాడండి భీష్ముడు అంటే సకల భూమండలంలోని క్షత్రియులందరినీ 21 సార్లు లెక్కపెట్టి మరి పిలిచి పిలిచి కొట్టి కొట్టి చంపి చంపాడు 21 సార్లు. ఎవరయనే పరశురామ్ ఒకసారి కాదు. వెతికి వెతికి మరి చంపాడు. శత్యుడు ఉన్నాడు అంటే చంపాడు. 21 సార్లు అంటే అతని పరాక్రమాన్ని అతని దాటికి ఏ రాజు ఎదురు ఒడ్డు నిలవలేదు. అలాంటి పరశురాముడిని తన పరాక్రమంతో ఓడించినవాడు. విష్ణుడు. అది వాడు వేసి అస్తాలు నువ్వు కాపడేవు. అది ఏమస్తాలండి? ఆ పరిశ్రామిని శిష్యుడే ద్రోణాచార్యులు. అతని శిష్యుడే కర్ణుడు. ద్రోణాచార్య శిష్యుడే అశ్వత్థా. సరే పరోక్షంగా శల్యుడు అంటే ఎవరండీ తక్కువ వాళ్ళ వీళ్ళంతా. భగదత్తుడు మహా అందరూ ఉన్నారు మహావీరులు. మరి ఇంత ఉపయోగించిన శస్త్రాస్త్రాలన్నీ నీ శస్త్ర పాండిత్యం తోటి తగ్గించుకున్నావా నాయనా. ఇది నీ పరాక్రమం. నేను లేవుడు నిలువునా పూడిదే. అదే పడతా ఉండవు అదే అంటాడు. సారథి అంటే కృష్ణుడు సారథి అని వీళ్ళంటే ఏం సారథులు? ఒక పెద్ద గుంత అవుతుంది అనుకోండి ముందు వచ్చేది ఎవడండి? కార్ నడుపుతుంటే ముందు నడిపి వచ్చేది ఎవడు? ముందు సారథి చేస్తాడు డ్రైవర్ పోతాడు. కానీ ఆ డ్రైవరు అందరిని పోగొడుతాడు, తనను తన కార్ వాళ్ళని బాగా కాపాడుతాడు. అది కృష్ణుడు గొప్పతనం. అష్టాలు వస్తే అక్కడ ఆపేశాడు. ఎవడో కరుణలో శక్తి వేగించాడు, ఇంద్రుడు శక్తి ఇస్తాడు నాకు. నాగాస్త్రం అంట. నాగాస్త్రం ఇస్తే కృష్ణుడు రథాన్ని కిందకి తొక్కాడు. తొక్కుడు దొర్గాడు ఆయన. భూమిలో పడికి పోయింది కదా. ఎందుకంటే వాడు గురి ఇక్కడ పెట్టాడు తన్నులు అజనులు. తొక్కితే కిరీటం తగులుకుంటూ పోయింది. మళ్ళీ నాకు రాదు. పోతే కిరిండం పోయింది రాజ్యం వచ్చిందిలే అన్నారు. పోతే ఆ రోజు నవ్విస్తాడు. భారతం అంతా అన్ని హాస్యాలే అంటే ఏంటంటే.

ఎక్కడ మన మనస్సులో దెబ్బ తిని ఎక్కడ నొప్పి కలిగింది ఏం కిరీడ పోయింది రాజ్యం వస్తే కిరీడ అరుముగు వంద వస్తాయి పో నీ పేరే కిరీడి కదా కొడుకు పోతే ఏం లేదు అన్నారు. ఓ ఆడు నవ్వాడు. వాళ్ళేమో తిరిగి పోయి అవమానం అని పోయాడు. నీ పేరే తిరిగి అయ్యా ఎందుకు ఏడుస్తావ్ బోలెడు వస్తాయి ఉండేది. నువ్వు బతికావు కదా సంతోషం లేదు. ఇది ప్రతి క్షణం అన్నమాట. వాడు సైన్ ఎవడు ఉన్నాడు చంపలేదు అంటే ఆ సూర్యునికి చక్రం ఆటం పెట్టాడు. ఎవరైనా చెప్పారా ఇంకోసారి అది. ముందర వస్తుంది అర్జునుడు కృష్ణ దిరియా అన్నప్పుడు అర్జునుడు కృష్ణుడు ఉపకారాన్ని తలుచుకొని తలుచుకొని కుమిది కుమిది వేస్తాడు. నిజంగా అనుకున్నాం మేము వీరులమని కానీ ఆయన లేకుంటే మా గతి ఏమిటి ఎక్కడ పనికి వస్తుంది అవన్నీ కుంతే అనుకుంటున్నాం. ఇలాంటి మహారథులు ప్రయోగించినటువంటి అనంతమైనటువంటి అస్త్రములను అక్కడ నుండి హరే అభిరక్షిత మేమందరము కాపాడబడము. అందుకే ఇవన్నీ చూచి నాకు ఒకటి అనిపించింది స్వామి అంటున్నారు. ఏమిటట విపదః సంతు నః శశ్వత్. మాకు ఎప్పుడూ ఆపదలే కలుగుగాక. కదండీ, మరి ఎందుకు వచ్చిన నువ్వు ఎప్పుడు ఉంటావు? అవి లేకుంటే నువ్వు రావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావ్? ఆపద వస్తే వస్తావ్. ఎప్పుడు అదే రాని హాయిగా ఉంటుంది అంటాడు విపదస్తంతు నహా సస్తతు తత్ర తత్ర జగద్గురు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు మాటిమాటికి అన్ని వేళలా మాకు ఆపదలే రాని ఇది దాని ఎందుకు భవతో దర్శనం యత్య పునర్భవ దర్శనం అవి మాకు వస్తేనే నీ దర్శనం అవుతుంది. కదండీ ఎలాంటిది ఈ దర్శనం అపునర్భవ దర్శనం. మోక్షమును ప్రసాదించేది ఈ దర్శనం. కదు పరమాత్మను చూస్తే అందరూ పరమ దర్శనం కోరుతారు. కదండీ పరమాత్మ మనకు ఇంకో దర్శనం చేయిస్తాడు. ఏంటది? అపునర్భవం అంటే మోక్షం. మోక్షాన్ని దర్శింపచేసే నీ దర్శనం మాకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆపదలు వస్తే అప్పుడు వస్తుంది.

కదా? మరి మేము న్యాయంగా ఏం కోరుకోవాలండి? నిన్ను కోరుకోవాలనా, అబద్ధలు కోరుకోవాలనా? అదే రానియో ఏ నువ్వే వస్తావ్, నేను పిలవాలనే? వద్దు, విపదామా సంత్వ అంటే ఇది మనం స్వామిని నిజంగా ప్రార్థించవలసిన ప్రార్థన. ఎంసెట్లు, బీసెట్లు, బిల్డింగులు, ఉద్యోగాలు అగో ఇంక్రిమెంట్లు కాదు. అయినా ఆపదలు రాని, ఆపదలు రాని, ఆపదలు రాని. ఎందుకంటే నోరారా ఆయన పిలుస్తాం. కదా అండి అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అని పిలుస్తాం మనం. ఒక్కొక్క ఆపదకు వందనామాలు పిలుస్తాం. కదా ఇదే బాగుందయ్యా నువ్వు మాకెందుకు నీ ఆపదలే రాని. విపదస్తంతునస్యస్తత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యచ్ఛాత్ అపునర్భవ దర్శనం మోక్షమును ప్రసాదించేటువంటి నీ దర్శనం కలిగించేటువంటిది ఆపదలలోనే వస్తాయి కాబట్టి మాకు నీకంటే ఎక్కువ ఎప్పుడు ఆపదలే రాని అని కోరుకుంటుంది. ఇంకా ఒక ఇంచుమించు ఒక 14 శ్లోకాలు ఉన్నాయి. ఎలాగో ఇది కూడా కాదు. మరి రేపు మనం ఏదో సంగ్రహం అనుకుంటున్నాం కదా అది అయిపోతే రేపు చెప్పుకుందాం. కాకుంటే మిగతా స్తోత్రాన్ని ఎల్లుండి చెప్పుకుందాం. ఒక మూడు రోజులు కుంతి అమ్మవారిని కుష్ణి ముందనే ఉంచుదాం. స్తోత్రం చేస్తూ ఉంటుంది. మనం కూడా స్తోత్రం చేసుకోవచ్చు స్వామిని. అలా వస్తుంది రేపు టైం ఉంటే రేపు చెప్పేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

'Sri nagapumanam vande, asma damatham guri Lakshmikumaranabha - Nathayamuna matyamam asma dacharya paryantam vande guru paramparam' - I bow to the entire guru parampara from Sri Ranganatha down to my own acharya.

'Sri Rangadi guru putram, Shatagopam bhaje, asma gurubhyo namah. Putra-sho-shatura sarve pandavah sah Krishnaya svanan mutana' - all the Pandavas, grief-stricken at the loss of their sons, were with Krishna.

Dharmashastra prescribes rituals on specific days after death: dvadasha (12th), sodasha (16th), trimshati (30th), and the 44th day. Similarly at 5 months, 6 months - each has its prescribed rite.

Who was the maternal uncle of those who died? None other than Garuda himself. He appeared. Keshi and Sumati - we mentioned both - they received his grace at this critical moment.

Even if the body is gone but the mind remains here - the mind still in the earth's atmosphere - that is called a 'preta.' Only after crossing that state does one enter the Pitru-loka (realm of the ancestors).

Janmantara - that is its meaning - another birth. That is the body. What belongs to whom is known. 'Udakam ichyatam' - when you request the water rite, that ceremony acknowledges the transition.

'Te niniya udakam sarve' - all performed the water rite and offered serpent libations. After offering them abundantly, they were told to weep - and weep they did, for grief is a natural part of this sacred process.

Born of royal lineage, everyone is considered equal in some way - so many judges, so many assessors, all sorts of people mix together. But a king's grief is a public matter that shapes the kingdom's dharma.

Someone did it, for some reason - He Himself arranged it. Who did it? It was Kusha himself. 'Sadhayitva ajatashatro hrtam hitavaih hrtam rajyam' - O Ajatashatru (Yudhishthira), the kingdom stolen by enemies has been reclaimed.

Without knowing that secret, many people spread many rumors and stories. Chidamani - Ravana could not touch her. He held only the earth beneath her feet. Not knowing this, people say many things.

Whether in the Bhagavatam, Ramayana, or Mahabharata - for every character that appears, the backstory of their previous births comes out. There are hundreds of such past-life narratives woven in.

Krishna was 80 or 90 years old when He left for Dvaraka. His wife said then. Krishna's friend - that friendship is the frame through which devotion and dharma intertwine in this great story.

Indra thought: if only I could stay in Yamati's divine aircraft for just one day! That aircraft built by yoga-maya was so extraordinary that even Indra longed to be inside it.

Why did Indra enter that way? 'Padayoh krita murdha-ja' - murdha-ja means the hair. He placed the hair at His feet - a gesture of complete surrender, placing one's head at the Lord's lotus feet.

This great one pervaded Paramatma everywhere. Here alone everything is stated clearly. He stood nearby and arranged it all. 'Tadu digdarshi kriya' - direction was given but the devotee did the work.

Dharma is how Krishna demonstrated the path of karma in action. Krishna Paramatma's childhood itself is the proof. 'Yad yad bharat' - whatever the Lord does, that sets the standard for all.

When I say 'Swami garu, what did you say?' and they say 'Swami garu said that' - you are simply looking at a wall. That is the sign of the listener who truly receives the teaching.

'You alone must protect me. Abhidravati mamisa sharah, tapta-ayasah vibhu' - a weapon like blazing iron is rushing toward me at great speed. Only You can stop it. The Brahmastra has been launched at the womb of Uttara.

'Dahantu me madam kamam dahatu mam natha mama garbhah nipatyatam' - let it burn me if it must, but do not let it enter the womb. 'Tada vichastasya bhagavan' - then the Lord, seeing the words of the devotee, acted.

Those who do not beg, those who do not take shelter - such noble ones, the Pandavas who depended on none - the Lord protected them with His Sudarsana chakra, the unparalleled weapon of Vishnu.

The Brahmastra does not go to waste - there is no equal countermeasure for it - but Vaishnavam teja, the power of Vishnu's energy surpasses all. Even Bhrigu could not match this divine potency.

Prostration to Paramatma - full prostration - to all His retinue, to the one who is all-auspicious, 'Srimante Narayanaya namah' - this is the salutation that opens the Kunti Stuti.

I know how great Rama was. Vasishtha knows. Some others who have done great tapas know. But what do you know? - that question itself reveals the humility required to understand the divine.

A central and wonderful episode now comes in the Bhagavatam - what is it? The Kunti Stuti. Kunti prays to Krishna Paramatma whom she has almost let go of - a prayer born of recognition and gratitude.

Not telling us what to do - He stands within us and arranges it all. 'What else shall I do, what shall I do?' He does not merely instruct - He acts through us, from within.

Even the app - that too is Akshaya. Adhoksaja means 'one who transcends the workings of the senses.' Whatever the ignorant do through sense-faculties - He stands above all of that.

Invisible to all, yet present in all - unseen even when standing in front of them, beyond comprehension by anyone. Then why? the question arises - and the answer lies in the nature of maya itself.

'Krishnaya Vasudevaya Devaki-nandanaya cha, Nandagopa kumaraya Govindaya namo namah' - from now on, this is how you all should hold the book. This is the Kunti mantra, the heart of her prayer.

Who is Paramatma? 'Acharya mantram brahmanaadheenam. Dushkarmala - dushkarmam daivaadheenam. Jagat sarvam - the entire world is mantradhina.' All things move under the power of the sacred mantra.

In Tirupavai we speak; in Padadesha shastra we say the same thing. That is why here too 'Buddhi devim' - our intellect is dedicated: 'Krishnaya Vasudevaya Devaki-nandanaya cha Govindaya namo namah.'

'Got it - Lanka, Bhunia, got it all.' Crores came. Is a house falling down a hardship or a comfort? For the one watching, even a house collapsing can seem like something. But that is maya.

From Paramatma's navel emerged the lotus, and from that lotus came Chaturmukha Brahma. That Brahma - fine, he was born - but for what? He needed guidance. He received the plan from Narayana.

Narayana gave him the plan - 'this is the design, go create it.' Brahma built the universe by following that plan carefully. Therefore this entire world is Narayana's own design manifested through Brahma.

What is this called? Death cannot leave without arriving; no one can stay once they have come. But those two - neither keeps quiet. That is buraga (the cycle). The truth is this.

For a guru to come to us, six qualities must first exist. Without them, a guru does not arrive. What are the six? The foremost is 'Ishvara sthita sauharda' - genuine goodwill rooted in the Lord.

Similarly, speaking with devotees brings what? How many worlds, how many Lords, how many avatars, what He is doing - all of this flows naturally. The company of devotees is the company of the divine.

'How much water did you pour?' they scold. 'Where did this water come from?' 'Sir, it originated here.' 'Then you should have put it here' - such is the ordinary logic that misses the sacred dimension.

'You gave so much, You did so much, O great one. What more do You need to do? Even so, we are devotees who still want more.' Such is the human heart - always reaching beyond what it has received.

'You freed me. Why do I say this? Because I am aunt in name - but You showed no difference between my sister and me. What You gave her, You gave me too - that is the grace Kunti acknowledges.'

'Therefore you protected not only me and my sons but her as well. And those who were lost - you allowed them liberation. Those who remain - you kept them here.' Both outcomes are recognized as grace.

From such dangers as these - just as 'vishathu mahagne, purushada' - from Hidimba, Bakasura, Kimmira - from all these rakshasas you saved us. Each of these rescues is recounted with gratitude.

'I kept His power contained within it. Now that the war is over. That is why I came first - think of it this way - together with you, the entire chariot was held in His care throughout.'

Where did our mind suffer a wound, where did we feel pain - what has the crown lost? If a kingdom comes, a hundred crowns will come too. The loss is not what it appears to be in material terms.

'What should we righteously ask for? Should we ask for You, or should we ask for lesser things? That very question - 'Rani yo, e nuvve vastav' - You Yourself come, don't You? That is the ultimate asking.'