సన్న్యాస ఆశ్రమం: సన్న్యాసి జీవన నియమాలు
Sannyasa Ashrama: Disciplines of the Renunciant
సప్తమ స్కంధంలో సన్న్యాస ఆశ్రమ నియమాలు వివరంగా చర్చించబడ్డాయి. సన్న్యాసి ప్రతి గ్రామంలో ఒక్క రాత్రే ఉండాలి, అపేక్ష లేకుండా ('గ్రామైక రాత్ర విధినా నిరపేక్షః'). దండం మరియు కమండలువు మాత్రమే ధరించాలి. సన్న్యాసం తీసుకున్న తర్వాత దానిని ఉల్లంఘించకూడదని హెచ్చరించబడింది. ఏ స్థలం, సమూహం, వస్తువుతో కూడా తాదాత్మ్యం లేకుండా ఉండటమే సన్న్యాసి నిజమైన స్వాతంత్ర్యం.
The disciplines of the sannyasa ashrama are described in detail from Canto Seven. A sannyasi must wander for only one night in each village without attachment ("gramaika-ratra-vidhina nirapekshas"). He carries only a danda (staff) and a kamandalu (water pot). The session warns against violations of sannyasa after taking it. The sannyasi's fundamental freedom comes through complete non-identification with any location, group, or possession.
ఆత్మదాశ్చర్య నియంతాం కురి పరంపరాం యోహిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్పదితరాయ తృణాయమేనే ఆత్మవిగురుహో భగవతో స్థితైక సింధోహ రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతే నువ కులాభిరామం శ్రీమత్ పదంగిరి గుళం ప్రణమామి మోర్జునా భూతం సరస్య మహదాస్వయ భక్షనాథ శ్రీ కులశేఖర యోగివాహా భక్తాం విజనేను పరచార యదీంద్ర నిశ్రాన్ శ్రీమత్పరాంగుజ మునిం పరసోస్మి నిత్యం వసుదేవ దుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతసి పుత్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కక్కణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరసి మూత్ర సన్నిభం यादवानाम् शिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलारक संयुक्तं पूर्ण चंद्र निभाननम् विरसद्कुण्डलधरं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ జయుక్తం చారుహాసం సుశోధితం బర్హి పింధ్యావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాంబర సోపితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం భుజద్వంద్వ కుంకుమాన్పిత వక్షసం శ్రీకేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాశ్చకమిదం పుణ్యం ప్రాతరుత్తాయేనస్వజేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః వ్యాసం వశిష్ట రప్తారం శిక్షే పౌత్రమకన్మకం పరాచరాత్మజం వందే సుతాసంతపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిషయే వాసుధ్యాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేసి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యా భరణి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగాదిశ గురో పుత్రం షడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా వానప్రస్థ ఆశ్రమం అలాగే సన్యాసాశ్రమం ఇందులో ఏ ఆశ్రమంలోనైనా కానీ పరమాత్మను చేరటానికి కావలసిన విధానాన్ని చెప్పాడు మొదలు చెప్పుకున్నాం మనం అందులో ఇంద్రియములు మనస్సు ప్రాణము కదా అక్కడ నుంచి ప్రాణం నుంచి క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ పరమాత్మ. అలాగే ఆయా పంచభూతాలు ఉన్నాయి మనకు చెప్పాడు అప్సుక్షితిం అపోజ్యోతిహి అదో వాయు రభసి అము భూమిని నీటిలో నీరును అగ్నిలో అగ్నిని వాయువులో వాయువును ఆకాశంలో ఆకాశమును మనకు కూటస్తే అహంకారం అంటాం అది కాస్త మహత్ములో మహత్మత్వంలో మహత్మత్వం నుంచి ప్రకృతిలో ప్రకృతి నుంచి పరమాత్మలో ఉంచాలి అని ఇలా అక్షరతయా ఆత్మానం చిన్మాత్రం విశేషతం. ఆత్మను చిన్న మాత్రముగా అంటే కేవలం జ్ఞాన స్వరూపము మాత్రముగానే ఆత్మను భావించి జ్ఞాత్వా అద్వయః అథ విరమేత్ దగ్ధయోనిరివానరః అద్వయః భేద బుద్ధి లేకుండా ప్రపంచం వేరు పరమాత్మ వేరు నేను వేరు పక్కవారు వేరు అనే భావం లేకుండా సర్వం విష్ణుమయం జగత్ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపముగానే భావించి దగ్ధయోనిరివా కాలిపోయిన కట్టెలున్న నిప్పులాగా ఉన్నాయా నీ ఉన్న కట్టెలన్నీ కాలిపోతే నిప్పు ఏమవుతుంది? చల్లాగుతుంది. కదా? అలాగే మనకు యోని ఏమిటి? శరీరమే. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము, మనస్సు ఇవే. అవన్నీ పోయాయి అనుకోండి ఇంకేం లేదు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అలా విరమించాలి తన వ్యాపారాన్ని విరమించాలి అని చెప్పారు. అలా చెప్పి కల్పత్వేవం పరివ్రజ్య దేహ మాత్రావశేషితః కల్పః అంటున్నాడు చేతనైతే.
అంటే వానప్రస్థాశ్రమంలో సంచరిస్తున్నవాడు సన్యాసాశ్రమాన్ని తీసుకోగలిగితే అంటున్నాడు. ఎందుకంటే తీసుకున్న తర్వాత దానికి వ్యభిచారం చేయకూడదు, ద్రోహం చేయకూడదు, లోపం చేయకూడదు. ఎందుకంటే వానప్రస్థం కంటే సన్యాసికి కాలా నియమాలు ఉంటాయి. ఏ ఒక్క చోట పొరపాటున తప్పినా ఈ పై మూడు ఆశ్రమాలలా చేసిన పుణ్యం దోషం అవుతుంది. అందుకే మొట్టమొదటి మాటే కల్పః అన్నాడు. సమర్ధుడైతే చేయగలిగితే అంతటి దీక్ష ఉంటే కల్పస్వేవం పరివ్రజ్య అందుకే ఏమంటున్నాడు దేహమాత్రావశేషితః సన్యాసాసనం అంటే ఒక శిరిదేవి ఉండాలి. వానప్రస్థంలో ఆశ్రమం ఉండొచ్చు కనీసం. ఏదో గుహలో ఉంటుంది. ఎందుకంటే ఒక గుహలో ఇక్కడ ఉండాలని చెప్పారు. నిప్పు ఏదో అగ్నిహోత్రం ఉంచుకోవడానికి. సన్యాసి అగ్నిహోత్రంగా ఉండేది. తనదంటూ ఏమీ లేదు ఒక శరీరం ఉంది. ఈ సన్యాసం దేనికోసం? ఆ శరీరం పోయేదాకా ఉండాలి. శరీరాన్ని మనకు మనముగా విడవలేము కాబట్టి ప్రారబ్ధావసానం శరీరం పోవాలి కాబట్టి అందుకు ప్రార్థన ఒకటి ఉంది కదా. ఆ పాపం మొత్తం పోవాలి. ప్రారపు సావసానంలో పోవలసిందే కాబట్టి మనముగా చేసేది ఏం లేదు అందువల్ల ఆ ఒక్క శరీరం ఉంచుకోవాలి. అంటే లోతుకు వెళితే శరీరం మీద వస్త్రం కూడా ఉండకూడదు. ఇందులో ఒక్కడికి చాలు తెలుసు కదా కౌపీన సంరక్షణార్థం వయం పదాటోపహ అని ఆ ఒక్క వస్త్రం వాళ్ళ భార్య పిల్లలు ఇల్లు వాకిలి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి చేతనైతి అంటున్నాడు అందుకనే దేహమాత్రావశేత్రః గ్రామైక రాత్ర విధినా నిరపేక్షః చరేన్మహీం ఏ ఒక్క పూట ఏ ఒక్క రాత్రి రెండో ఊర్లో రెండో ఏ రెండో రాత్రి ఒక ఊర్లో ఉండకూడదు. గ్రామైక రాత్ర. ఒక రాత్రి ఒక ఊరు అంతే. ఈ ఊర్లో వచ్చామంటే ఆ రాత్రి ఆ రోజు గడపాలి వెళ్ళిపోవాలి. తెల్లారి మళ్ళీ ఇంకో ఊరు. ఈ రెండు మూడోరు ఉందా ఇక్కడ? ప్రశ్నే లేదు. గ్రామైక అది కూడా నిరపేక్ష. ఆ ఊరు బాగున్నట్టు ఉంది, ఊరి యజమానులు బాగున్నాడు, నన్ను బాగా ఆదరించినట్టు ఉంది. ఆ మీరెవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? కొంచెం మోది పెట్టామనుకోండి, అయ్యో గురువుగారు రెండు రోజులు ఉండండి మా ఊరినే అంటారు. ఇంతలా మా అమ్మాయి కూడా బాగుందని పెళ్లి చేసుకోను అంటారు ఏం చేస్తాం వాళ్ళని. ఈ బాధ ఎందుకు పెట్టిన బాధ అందుకనే గ్రామ ఏ మాత్రం మనస్సుకు సంబంధాలే కలపకూడదు సన్యాసి అయిన తర్వాత.
అందుకే గ్రామైక రాత్ర విధిన నిరపేక్షః అది కూడా దేని యందు అపేక్ష లేకుండా మటీం చరేత్. మొత్తం పుమండలాన్ని సంచరించాలి. విబ్రూయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరం. మరీ ఉండలేను అనుకుంటే వస్త్రం పెట్టుకోండి. ఆ వస్త్రం కూడా కౌపీనం మాత్రమే. కౌపీన ఆచ్ఛాదనం. కౌపీనాన్ని కూడా ఆచ్ఛాదన కోసమే. పట్టు పెట్టుకున్నామా దాన్ని ఇస్తలి చేతామా దానికి అసల తగులుకుందామా కొందరు ఉన్నారు మహానుభావులు. కాసాయ వస్త్రాలు కూడా ఇత్రి చేసి అట్లా చదువుతున్నారు. ఆ అంతే ఆ అంతే చూస్తున్నారు అంతే నేస్తున్నారు. కాబట్టి ఆ కౌపీనం కూడా అది కేవలం ఆచ్ఛాదనం. మనం శరీరాన్ని ఇంకా ఏదో మూలన ప్రేమిస్తున్నాం అన్నమాట. ఇది నాశీయము అన్న భావన ఏదో మూలన ఉంది. కాబట్టే కఫీ నందు పెట్టుకుంటున్నాం. లేనోళ్ళకు అన్ని చెట్టు గుడ్డ ఇలా అలాంటిది ఇది. వెళ్లగలిగితే అంటే పూర్తిగా ప్రాకృతికమైనటువంటి వాసన అనేది బుద్ధిపూర్వకంగా కూడా తొలగించుకోగలిగిన వాడికి సుఖయోగం ఎందుకు లేదు? వస్తువు లేదు సుఖయోగిందుడు. వాళ్ళ నాన్నగారికి ఉంది మరి వ్యాసుడికి ఉంది. చెప్పాం కదా. అవును. దృష్టవా ఆత్మజం అనగ్నం అపిధావమానం దేవ్యో హృయా పరిదదుహు న సుతస్య చిత్రం అంటాడు. సుఖయోగిందుడు పరిగెత్తుతున్నాడు వ్యాసుడు పిలుస్తుంటే. ముందు ఆయన ఉన్నాడు, వెనక నాన్నగారు ఉన్నారు. గంగ పక్క నుంచి పోతున్నారు. ఆకాశగంగ మందాకిని ఉంది కదా మన బద్రీలో పక్క నుంచి ఆ కింద నుంచి ఉంది చూడండి. అక్కడి నుంచి పోతున్నారు. అక్కడంతా అప్సర అప్సర సలంతా స్నానం చేస్తున్నారు. ముందర సుఖయోగిందుడు పోతున్నాడు. ఆ సుఖయోగిందుడు కదా నమస్కారం చేసి మనల్ని అర్ధమాళం చేసుకుంటున్నాడు. వెనక ఈయన అయ్యో వ్యాసుడు వస్తున్నాడు అండి. ఆయన మాతో పక్కకి పోయి బట్టలు కట్టుకుంటున్నాడు. ఒక చెట్టు దగ్గర బట్టలు కట్టుకొని చూశాడు వ్యాసుడు నీకేం రోగము వాడు 16 ఏళ్ళ వాడు యువకుడు వాడు. యువకుడు నగ్నంగా ఉన్నాడు మీకు బట్ట కట్టుకోవాలని అనిపించలేదు. నేను ఉరుద్దు ఉండి బట్టలతో ఉన్నాను మీకు బట్టలు ఎందుకు? అంటే ఈ మాట ఆయన అడగలేదు మీరు అడిగారేమో. చాలు కదా మరి ఆయన అడగలేదే? అవును సార్ దానికి స్పృహే లేదు. ఇందుకే కడుక్కున్నాను అన్నాను. ఎవరో ఉన్నారన్నది మీకు తెలుస్తుంది వాళ్ళకి ఆయనకి లేదు ఎవరు ఉన్నారు పోతూనే ఉన్నారు. అంటే ఏంటి మనను ఒకరు చూస్తున్నారన్నప్పుడే మనలో బిడియము మరొకటి మరొకటి కలుగుతాయి. మనం కూడా పట్టించుకోవడం లేదంటే మనకేం అవసరం అది. కాబట్టి. యువరా వాసః కౌపీనాచ్ఛాదన ఇక్కడ ఆచ్ఛాదన మాత్రంగా మాత్రమే వస్త్రాన్ని ఉంచుకోవాలి. చెత్తం నదండ లింగాదే అన్యతి కించిత్ అనాపది దండము లింగము తప్ప అంటే
దమ్ము దన్నే ఉంటుంది. అవును అది దన్నం అంటాం. అలాగే ఏదో కమాండ్ ఏదో ఉంటుంది. ఈ రెండు తప్ప మరేది తనదిగా తాను ధరించకూడదు. ఎప్పుడు అనాపది. ఆపద లేనప్పుడు. ఆపద ఉందనుకోండి తప్పదు. ఇప్పుడు రామాజ వారు ఉన్నారు. మరి తిమ్మికంటుడు వల్ల ఆపద వచ్చింది. వస్తువు అయిపోయింది ఏం ఆపద లేదు గడుపుకొని వెళ్ళిపోయారు. తనకే ఆపద వచ్చింది. ఆపద ఉన్నప్పుడు ధరించండి. ఆపద లేనప్పుడు బ్రహ్మదండం దండలింగముల కంటే వేరే వాటిని ధరించకూడదు. అన్యతి కించిదనాపది ఏకయేవ చరియతు భిక్షుహు ఆత్మారామః అనపాశ్రయః. భూమిని సంచరించాలంటే ఒక వెయ్యి మంది ఎండ పెట్టుకొని తిరగాలనా అంటే కాదు ఏకయేవ చరియతు. ఒక్కడే సంకరించాలి. అది కూడా ఆత్మారామః. తనలో తాను ఆనందిస్తూ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏం లేదు. తన యందు పరమాత్మ యందు తాను లభించాలి. అందుకే అనపాశ్రయః దేన్ని ఆశ్రయించి ఉండకూడదు. ఈళ్ళు బాగుందో, ఆ చెట్టు బాగుందో, ఆ గుట్ట బాగుందో, తనకు పరమాత్మ బాగున్నాడు అంతే. వాడు ఇంకా ఇక్కడ ఇరిదాని ఉంచుతున్నాడు. ఇది పోయేదాకా వాడిని ఆదరిస్తాడు. ఇక్కడే ఉండాలి కాబట్టి అలా ఉండాలి. మనకు భారతంలో వస్తుంది. ఆ దృశ్యం చదివితే ఎలాంటి వాడికి కణ బండి కారిపోతాయి. అది అసలైన వైరాగ్యం అంటే దాని ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది. మించు వస్త్రాలు లేని స్టేజిలోనే నడుచుకుంటూ వెళ్ళాడు. అదే అత్యనాపనం విధిలో నుండి స్వర్గారోహణానికి. తలకాయని వెనకేసుకొని ఏ వైపు ఉచ్చుకోలేకుండా బజిరా మూక అంద ఉనుమత్త. అలా అలా నడుచుకుంటూ వెళ్ళారు. మరి లక్షల మంది వారికి వీడుకోలేదు. ప్రభువా అని ఒకరి ముఖం ఒకరి ముఖం చూశారనుకోండి మీరు వెళ్ళలేదు. తలకాయ నేరకేసుకొని రెండు చేతులు కట్టుకొని ఇంచుమించు కళ్ళు మూసుకొని అచ్చిరా ఎత్తు ఇంటికి వెళ్ళని విరవేసుకొని ఒళ్ళంతా దుమ్ము.
మరి ఇదే హస్తినాపురంలో వారు ఎన్ని భోగాలు అనుభవించారు? ఇంద్రుడు కూడా ఒక పూట వచ్చి ఇక్కడ ఉంటే బాగుండు అనుకున్నాడు. అలా ఏర్పరిచాడు కృష్ణుడు ధమరాజు. జవత్కారం అనేది భారతంలోని పాత్రలు అర్థం కావు అద్భుతమైన పాత్రలు. కృష్ణ పరమాత్మ పంచపాండవులకు ఎన్ని ఎన్ని రకముల భోగములు సంపదలు కల్పించారు. ఎందుకు? ఎప్పుడైనా వాటిలో పడి నన్ను మర్చిపోతారా చూడతామని. కానీ ఏమి మరి అన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఇంచుమించు నగనం ఏదో ఒక కౌబినా లాంటిది ఏదో ఉంచుకుంటే ఉంచుకున్నారేమో తలకాయ వంచుకొని ఎవరి వైపు చూడకుండా. ఎత్తి విరబోసుకొని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఏ నగరంలో లక్షల కోట్ల స్వాగతాలు సన్మానాలు పుష్ప వర్షాలు అయో ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పడ్డాయో అదే నగర విరుద్దలో దుమ్ము కొట్టుకుంటూ వెళ్లారు. అంటే మనస్సులో ఏ కొంచెం అపేక్ష లాంటిది ఉన్నా జరిగేదేనా? మొత్తం తీసి పక్కన పడేయాలి. ఇంకోటి ఇవన్నీ తీసి నేను పక్కన పడేశానన్న జ్ఞానం కూడా ఉండకూడదు. నేను వీటిని వదిలి పెట్టాను అనుకున్నారు అనుకోండి మళ్ళీ ఏమైనా తీసుకోవచ్చు. ఓహో నేనే వదిలేశాను అన్నీ నేను తీసుకుంటాను. సరే మనము చేసిన పని మీద కూడా మనకు బుద్ధి. తెలివి. ఎరుక అంటాం కదా ఆ ఎరుక ఉండకూడదు కలంపు ఉండకూడదు. అది స్థితి. అందుకే సర్వభూత సుహృతు శాంతః నారాయణ పరాయణః అన్ని ప్రాణుల యందు మైత్రి. ఏ ప్రాణిని చూడకూడదు కానీ అలా అని ఏ ప్రాణిని ద్వేషించకూడదు. ఎవడో వస్తాడు కాయ మీద పడతాడు చిచి చిచి దిమాకుడే అన్నావనుకోండి పోయింది. మాట వెళ్ళిపోవడమే. కోపం కోప్పడ్డా బాలే చిరునవ్వు నవి బాగున్నావా అన్నా బాలే. బాగున్నావా అంటే బంధన పెరుగుతుంది కోప్పడితే వైరం పెరుగుతుంది. రెండే లాంటివి. అదే రష్ధార వ్రతం మొత్తం అది చెప్పుకుంటా కానీ అయ్యే పని కాదు అది. చాలా స్మాన కృప ఉండాలి. అందుకే అంటున్నాడు సరహోర సుహృతు శాంతః అందుకే ఎప్పుడైతుంది అంటే నారాయణ పరాయణః. కేవలం పరమాత్మ యందు మాత్రమే బుద్ధి మనస్సు లగ్నం చేసి ఉండాలి. పశ్చేదాత్మని అదో విశ్వం పరిహరుతతో అవ్యయే ఆత్మలోనే.
పరమాత్మలో ఉండొచ్చు, ఆత్మలో ఉండొచ్చు, పరమాత్మలో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చూడాలి. అంటే ఏమిటి? నేను ప్రపంచంలో ఉన్నాను కాదు, ప్రపంచం పరమాత్మలో ఉంది. అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఆయనలోని. పరమాత్మ ప్రపంచంలో ఉన్నాడు, ప్రపంచం పరమాత్మలో. జీవాత్మ ప్రకృతి ఈ రెండు పరమాత్మలోనే ఉన్నాయి. సదసతః అవ్యయే ఆత్మానంత్య పరంబ్రహ్మ సర్వత్ర సదసన్మయే తనను పరమాత్మను సన్మయము అసన్మయము. అంటే ప్రకృతి జీవుడు స్వరూపాలుగా ఉండేటువంటి ఈ పరమాత్మలో ప్రపంచమంతా ఉన్నదని సుప్త ప్రబోధయోహ సంధౌ ఆత్మనః గతిం ఆత్మదృకు సుప్త ప్రబోధయోహ సంధౌ అంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అన్నమాట. పడుకునే పడుకోవడానికి లేవటానికి మధ్యన అన్నాడు. ఇది సంధ్యా సమయం కదా అలాంటి సమయంలో. ఆత్మనః గతిం ఈ ఆత్మ యొక్క మార్గం ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని చేరాలి అలాగే ఆత్మ దృక్ పరమాత్మను ఆత్మ రెండిటినీ సాక్షాత్కరించుకోగలవాడై పశ్యనుబంధంచ మోక్షంచ మాయా మాత్రం. ఈ సంసార బంధాన్ని కానీ, సంసార బంధ మోక్షం కానీ ఈ రెండు మాయనే. మోక్షం మాయ ఏమిటండీ అంటారా? మరి బంధం మాయ అయితే మోక్షం మాయ కదా? ఆలోచించండి. ఎందుకంటే. కొరియర్ల అవే వస్తుంటాయి ఇప్పుడు. పొద్దున్న లేస్తే ఓ 50 వస్తుంటాయి. కొట్టగానే కనబడతారు. పస్యన్ బంధంచ మోక్షంచ అంటే ఏంటి? సంసారంతో నాకున్న బంధము మాయ. అయితేనే అంత అర్జున ఉంటుంది. ఏదో అర్జున ఉంటుంది మనకేదో బాధ ఉంది. ఇందులో డబ్బు చాలా ఇబ్బంది కదా. అందుకే నేను సంసారంలో చిక్కుకున్నాను అనేది మాయ అయినప్పుడు విడుదల మాత్రం మాయ కాదు. అర అంతే. మోక్షం మాయ అని అనుకోవాలంటే బంధం మాయ అయితే మోక్షం కూడా మాయ కదా. సంసారంలో ఉండుట అయితే విడుదల జైల్లో పడితే విడుదల కావాలి. జైల్లో లేవు అనుకున్నావ్ విడుదల ఎక్కడికి? నన్ను జైల్లో నేను నన్ను జైల్లో పెట్టారని మరి అబద్ధం అయినప్పుడు విడుదల చేసినా కూడా అబద్ధమే. రెండో బద్ధమే. అందుకే బంధము మోక్షము రెండు మాయామయముగా.
న వస్తుతః ఇది వాస్తవం కాదు. న వస్తుతః నాభినందేతు ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం. మరో మాట మృత్యువును. కానీ జీవితాన్ని కానీ రెండిటినీ అభినందించవద్దు. అబ్బా నరుణం వస్తోందా? సంతోషం ఇవ్వండి. ఆహా ఇంకా నాకు ఆయుష్యం ఉందా? సంతోషం ఇవ్వండి. తప్పు ఆ రెండింటిని మానేయాలి. మృత్యువును కానీ జీవనాన్ని కానీ ఈ రెండింటిని అభినందించకూడదు. కాలం పరం ప్రతి చేత భూతానాం ప్రభవాప్యయం. పరమాత్మ ప్రసాదించినటువంటి శరీరం. ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడాలి. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. కాలం పరం ప్రతీక్షిత భూతానాం ప్రభవాప్యయం. ప్రాణుల యొక్క పుట్టుక. ప్రాణుల యొక్క నాశనం. ఈ రెండిటిని చూస్తున్నాం కదా. ఎందుకంటే మన ఇష్టం ప్రకారం ఉండటం లేదు. మన ఇష్టం ప్రకారం పోవటము లేదు. అయినప్పుడు ఏ సమయంలో పుట్టాలో ఆ సమయంలోనే స్వామి ఏర్పాటు చేస్తున్నాడు. ఏ సమయంలో శరీరం విడవాలో అప్పుడే విడిపిస్తున్నాడు. మరి మన ఇష్టం ఎందుకు కదా? అయ్యో అప్పుడే పోవాలా ఇంకో నాగేళ్ళు ఉందాం అనుకుంటాం అనుకోండి ఉంటామా? ఇప్పుడే ఎందుకు పుట్టాలి 50 ఏళ్ల తర్వాత పుడదాం ఏం లేదు మరి. అయినప్పుడు నీకెందుకు ఆ బాధ కాలం పరం ప్రతిక్షేతా. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. నాసత్ శాస్త్రే సజ్జేతా నోపజీవేత జీవికాం సన్యాసి అయినవాడు చెడు అసత్ శాస్త్రములు. అంటే నాస్తికవాదం కూడా ఉన్నాయి కదా ఇలాంటివన్నీ. ఇలాంటి ఇప్పుడు బౌద్ధం ఉంది, జైనం ఉంది, ఇంకేదో నాస్తికం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. అలాగే తర్కం అలాంటిదే. తర్కం కానీ, మీమాంస కానీ, వైశయితికం కానీ ఇవన్నీ అలాంటివి. అంటే అసలు అలాంటి శాస్త్ర జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ శాస్త్రంలో పూర్వపక్షం
ఉంటుంది. పూర్వ పక్షంలో భగవంతుడు లేడు. మొదలు పెడతాడు వాడు. అది మనం కూడా చెప్పాలి మరి పూర్వ పక్షానికి. భగవంతుడు ఉంటే ఇలా చేసేవాడు కదా అలా చేసేవాడు కదా. వాడు బూల్ పట్టి బాధ ఉంటుంది అది మనం వినాలి. నిజంగా అది అనాలి. అదే కదా అందరూ అవును వాళ్ళు కూడా వాళ్ళ మాట కూడా ఉన్నట్టుంది వెళ్ళడానికి ఒక జనం ఎక్కడో పోలా. బుద్ధి పుడుతుంది. అంటే ఏంటంటే మన శాస్త్రం ఏంటంటే మంచి కంటే తొందరగా చెడు ఆకర్షిస్తుంది మనం. రాసులో రాసు ఎందుకు మామూలుగా మహా పెద్ద మహా పండితుడు రామాయణం చెప్తుంటారు. ఆ పక్కన సినిమా టాకిస్ ఉంటుంది. రష్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఎవరో ఒక అపరాధి లాగా లాంటి వారు తప్పు అనుకున్నాం అది వేడి పని అనుకో. వారు చెప్తుంటే తిరుప్పావు కాకినాడలో సినిమా టాకిస్ కలెక్షన్ నిల్. అవుదా కాదు మొత్తం బందు టాకిస్. అయ్యా మా వీడి కదా పక్కకు వెళ్లి పెట్టుకోవడానికి మొట్టుకునేవాళ్ళు పాపం వాళ్ళు టాకీ సినిమా వాళ్ళు. సరే అలాంటి మహానుభావులకు పక్కకు వెళ్ళాం. కానీ ఎలా ఉంటుందంటే అలా ఉంది ఆకర్షణ దానికే ఎక్కువ ఉంటుంది. అది పొరపాటున భగవంతుడు లేడు ఉంటే ఇలా ఎందుకు ఒకడు మనిషి ఒకడు దేవుడు ఒకడు పశు ఒక పశు ఎందుకు ఉంటాడు అందరి మనుషులే ఉండాలి కదా తర్వాత నాకు ఎక్కడ ఉంది తర్వాత లేకుంటే ఇలా ఎందుకు పుట్టిస్తాడు ఆయన మనలాంటి వాడే ఇవన్నీ రావాకు జాబా అని మాట్లాడబోతుంది. ఇవన్నీ మాట్లాడితే విన్నవాడు అవును మరి అవన్నీ తెలియని కదా వాడు జవాబే జవాబు అంతా బాగా చెప్పలేదండి ఇంకా బాగుంది కానీ వీడియో పక్కన అంటాడు. నేను అందులో అదే వింటే అదే బాగుంది అంటాడు. అందుకే నా సత్సాస్త్రేషు సజ్జేత పొరపాటున కూడా అసత్ శాస్త్రముల యందు మనస్సును పెట్టకూడదు. నోపజీవేత జీవికాం బ్రతుకు చెరువు కోసం ప్రయత్నించకూడదు అంటే వ్యాపారం చేద్దాం సంజ్ఞ కూడా వ్యాపారం వ్యాపారం దిక్కు ఏముందండి. సరే అబద్ధం కాదు అది ఏదో ఒక సన్యాసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పోయొచ్చు అని ఆ సన్యాసి అనట మరి అదే సన్యాసి అబద్ధం కాదు. సన్యాసి ఏదో ఉంది పేరు. ఆ ఏదో ఉంది పేరు ఓకే సన్యాసి అయినట ఆయన. సన్యాసి అనే అంటున్నారు. మరి సన్యాసి అయినప్పుడు మరి మాకు ముఖ్యమంత్రి ఏమిటి మరి ఎన్నికలు ఏమిటి మీ పోటీలు ఏమిటి? మీ సన్యాసి ఎక్కడ ఉన్నాయి?
భయ సున్నా అందుకే నోపజీవేత జీవికాం బ్రతుకు సువర సాగించడానికి కావలసిన వృత్తిని స్వీకరించకూడదు. అలాగే వాదా వాదాం త్యజేత్ తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్ ఎవ్వరితోటి వాదించకూడదు. అంటే దాని జ్ఞాపకం ఉందో లేదో ఒక మహానుభావుడు అడిగాడు. ఇలాంటి ప్రకటనలన్నీ పెప్పర్లో వస్తున్నాయి. మీరంతా మీలాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పరు? చెప్పరు ఈ ప్రకటనలన్నీ ఎందుకు ఇవ్వరు? నవ్వేను. మనం వాళ్ళ సమాధానం ఇచ్చామనుకోండి, వారికి కథ మనం ఏమి ఇచ్చినట్టు అయింది? రెస్పాన్స్ ఇచ్చినట్టు అయింది. అంటే వాళ్ళు మనం గుర్తించిన వాళ్ళం అయ్యా. చదువుకుంటూ ఉంటాడు అంతే. దాని మీద ముడికిపోయేది ఏం లేదు సూర్య భగావిడి ముందర ఎంత దుమ్ము కొడితే ఆయనకి ఆయనకి కమ్మాలి. మన కళ్ళనే పడుతుంది. అసద్వాదాల సమాధానం ఇవ్వకూడదు. వాళ్ళని విచ్చాము అనుకోండి మనం వారిని గుర్తించినట్టు అయిపోయింది. వాళ్ళు ఏ పని గౌరవం వారికి మరి మన ముందు వరకు వస్తారు వాదించడానికి. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళనే వెళ్ళాలి. వాదముల జోలికి వెళ్ళకండి, అవాదముల జోలికి వెళ్ళకపోండి. తర్కాన్ని ఆశ్రయించకండి. అలాగే ఒకవేళ ఎవరైనా ఇద్దరు వాదిస్తుంటే అయ్యా మేమిద్దరం వాదిస్తాం, మీరు మాకు న్యాయవాదిగా ఉండి చెప్పండి అంటే అస్సలు పోవద్దు. అయ్యా మా మా పక్షం మాకుంది స్వామి పక్షం మేము అక్కడ ఉంటాము. మా స్వామి గారు పిలిచారు అదే కాదు ఏంటి ఆ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అస్థానం ఎక్కడో ఉంది అక్కడ. పెద్ద ఈ క్షేత్రం ఆ జైపూర్, జైపూర్ ఎక్కడ ఉంది? జైపూర్ జైపూర్లో పెద్ద వాదం పెద్దది జరిగింది, ఒక పెద్దది తారా ఇది అక్కడ వాళ్ళకు పార్టీ ఎక్కువ మతం మీద తారా పార్టీ వాళ్ళకు. చిత్రి రకం వాళ్ళు చాలా ఈజీగా ఉంటారు. ఉండి వాళ్ళు వచ్చి ఈ నాస్తిక వాళ్ళ ఖండన కోసం 24 రకాల మతాల వాళ్ళు వచ్చారు అని అందరూ కలిసి మా గురువుగారు మీరు జడ్జిగా ఉండి తీర్మానం చేయండి అని పిలిచారు. మీరు మా గురువుగారు.
ఇప్పుడు మన గడవ వద్దు మన గడవ వద్దు ఒక మాటతో అదే ఇంకోటి అయితే గంటేసి పోయేవారు ఇది అంత పెద్ద రెస్పెక్ట్ అని చెప్పి ఇది మనకే వద్దు మనకే వద్దు మనకే వద్దు అప్పుడు అర్థం కాదు తర్వాత ఎందుకు వద్దు అన్నారు అర్థం అయింది ఒకసారి పొరపాటు పోయి కూర్చున్న తరువాత అందులో ఎక్కడో మన పక్షం ఉంటుంది ఒకటి. అరే వీడు బాగా చెప్తున్నాడు కదా పక్షపాతం అంటాం. పోయింది మనసు పోయింది. అందుకే ఏమంటున్నాడు ఇందులో చూడండి. పక్షం కంచ న సంశ్రయేత్. ఏ ఒకరి పక్షమును ఆశ్రయించకూడదు. వెళ్ళదలుచుకుంటే నిష్పరిపాతంగా వెళ్ళాలి ఉండలేవు. కాబట్టి అట్లా ఆ వాదాల జోలికి పోవు. వాదాల జోలికి వెళ్ళొద్దు అవాదాల జోలికి వెళ్ళొద్దు. పక్షం కంచన సంశ్రయేత్ నతిశ్యాననుబద్ధనీత గ్రంథాన్నైవాభ్యసేతు బహున్ శిష్యులతోటి కూడా ఎక్కువ అనుబంధం పెంచుకోవద్దు. వాళ్ళను నిర్బంధించవద్దు. అలా పక్షం మిసరా పోరా చదువుకుందాం. గతి ఏం చెప్పడు అంటే ఇప్పుడు గురువు గారి శిష్యులు ఏమైందంటే వాళ్ళ బుక్కు తెచ్చేయాలి ఇప్పుడు చదువుకోవాలి. కాబట్టి శిష్యులతో కూడా అనుబంధం ఉండే అది ఎక్కువ నిర్బంధం వాళ్ళని చేయొద్దు. శిష్యులు ఉన్నారు అయ్యా మీరు రాలేమండి పరిస్థితి మంచిది ఎక్కువ మీ ఇష్టం కదా. అది లేదు తప్పకుండా రావాలి చదువుకోవాలి నువ్వు. మనకెందుకు వారికి ఇష్టం ఉంటే చదువుతారు లేకుంటే లేదు. అందుకని ఎవరిని నిర్బంధం చేయవద్దు నశిష్యాననుబద్నిత గ్రంథాన్నైవ ఎక్కువ గ్రంథాలు కూడా చదవద్దు. అవును మరి సరో రకంగా చెప్తారు. కదా? ఎందుకంటే శాస్త్ర జ్ఞానం బహు క్లేశం బుద్ధి చలన కారణం. ఒకడు వారని ఒకడు విష్ణువు అని ఒకడు శంకరుడు అని ఒకడు కాళిక అని ఒకడు దుర్గ అని ఒకడు భగవంతుడు లేడని ఒకడు ఉన్నాడని అసలు మనిషే లేడని ఆత్మే తప్పని అంతా ప్రకృతి అని. ఒకటి ఏంటి ఒకటి పరమాణువాదం ఉంది, ఆ అణువు పరమాణువు నుంచే ప్రపంచమంతా పోతుంది ఒక వాదం ఉంది. ఇంకోటేమో ఏదో ఒక పెద్ద ఒక ఏమంటారు విస్ఫోటం, ఓ విస్ఫోటం వచ్చేసి విస్ఫోటం నుంచి పుట్టిందని ఒకడు, ఒకటి బుడగ ఉంటుంది గాలి బుడగ బుడగ నుంచి పుట్టిందని ఒకడు. ఏం కర్మలా బాబు ఇది. మా గైన్ అసలు గుంటులో నాచికోడు వచ్చాడు. అప్పుడేదో మాట చెప్పుకుంటూ 25 రామాయణానికి భారతానికి తేడా.
రామోతాల అని కుత రామోతాల అని చెప్పారు 25 కోట్ల సంవత్సరాలు అని చెప్పాను. వాడికి పెద్ద కోపం వచ్చేసింది. తెల్లారి ఉదయం 10 గంటలకు వచ్చి అసలు మొత్తం ప్రపంచం పుట్టే 25 కోట్ల సంవత్సరాలు కాలేదండి. ఏంటి జింగ్ బాంగ్ బింగ్ బాంగ్ ఏదో అన్నాడు. బిగ్ బ్యాంగ్ ఏదో బిగ్ బ్యాంగ్ ఏదో అన్నాడు బింగ్ బ్యాంగ్ బింగ్ బ్యాంగ్ ఆ సిద్ధాంతం అన్నమాట. అది అది వచ్చే 16 కోట్ల ఏళ్ళు అయిందండి. 27 కోట్లు ఎట్లా అయితదండి మీరు చెప్పి రామాయణానికి ఎట్లా కూర్చుందండి. నాకు నీ బింగ్ బాంగ్ బింగ్ బాంగ్ ఏం తెలవదు కానీ అదేమిటో చెప్పు అన్నారు. అంటే ఓ పెద్ద బుడగ వచ్చి విస్కోటం వచ్చేసిందట. అందరితో మంచి మంచి చేసిందట. సంతోషం ఆయన. ఆ మాట ఎవరు చెప్పారు అని. కొడు ఉండాలి ఎవడో చెప్పాలి కదా ఆ మాట. అని ఫలానా వాడు చెప్పాడు. మరి వాడు అంతకు ముందు వాడా తర్వాత వాడా అని. ఇప్పటి వాడేనండి. మరి ఇప్పటి వారికి అప్పటి సంగతి ఏం తెలుస్తది. దాకన ముందు ఎవడన్నా ఉన్నాడా? ఆ చిన్న బుడగ ఉంది కదా, ఆ చిన్న బుడగ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దాన్ని ప్రోత్సహించారు? ఏం చెప్తారు? మన వాళ్ళు కొంచెం అంటే అట్టంటే మీ పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి రాని వాడే పరమాత్మ అయ్యా. నువ్వు అట్ట ఒప్పుకో బుడగ కూడా ఎక్కడి నుంచి రాలేదని సంతోషం మాకు బాధ లేదు. మరి ఒక్కోడే పరాజం చూస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి రాని వాడే పరమాత్మ. ఆయన ఎక్కడి నుంచి రాడు ఇప్పుడు ఉంటాడు. మనం ఆయన నుంచి వస్తాం. వాళ్ళు ఏదో సంసారంలో బాధలు పడి దానివల్ల విరక్తి చెంది అది ఏదో మతాలు ఉన్నాయి కదా బ్రహ్మ సమాజం ఏదో సమాజం రకరకాలకు పోయి. అది అది వాడను వాడే సరిగ్గా అది పటాలు ఉన్నాయి. మనం చదివామనుకోండి అరే మన పక్షం కంటే ఆ పక్షం బాగున్నట్టు ఉంది అనుకున్నామంటే గంగా తెలుస్తుంది. అందుకే గ్రంథాన్న బహు ఎక్కువ గ్రంథాలని ఇంత నియమం ఉంది సన్యాసి అంటే. ఎక్కువ గ్రంథం కూడా అందుకనే భాగవతం చెప్పినంత దీర్ఘ వీర్య గ్రంథం చెప్పలే. సరే చాలా మంది ఇలాంటి సదాచార సంఘం చెప్పి అది అయిపోయింది అంటారు. సదాచార సంఘంలో ఈ నాలుగు అధ్యాయాలు ప్రధానం. సదాచార నిర్ణయం చాలా ప్రధానం భాగవతంలో. మీకు మొత్తం వచ్చేస్తుంది ఇది. దేన్ని వదిలిపెట్టడు ప్రతి సుష్మా అని చెప్పి. అందుకే ఎక్కువ గ్రంథాలు చదవకూడదు. నవ్యాఖ్య ఉపయోగించీత నారంభ నారభేత్ కొచిత్ గ్రంథాలు చదివినా. ఎక్కువ వ్యాఖ్యానాల జోలికి వెళ్ళకూడదు. ఇది వారో వ్యాఖ్యానం చెప్తారు, వీడో వ్యాఖ్యానం చెప్తారు ఎందుకు వచ్చిన బాధ. కాబట్టి వ్యాఖ్యానాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వ్యాఖ్యానం అనేది వారసి తాకం అయిపోయి మూలం కాదు అది.
వ్యాఖ్యాన వాణిష్టం ఏదో మార్చేస్తాడు. అందుకే వ్యాఖ్యాన చదవద్దు. అలాగే నారంభ నారపేతు ఈ ఉద్యమాలు అంటాం చూడు నేను ఆ యజ్ఞం చేస్తున్నాను ఈ యజ్ఞం చేస్తున్నాను 14 కోట్లు 50 కోట్లు అందరూ రండి. అందరితో కూర్చున్నాం ఇక యజ్ఞం ఏం చేస్తాడు ఇంకా? జపం లేదు తపం లేదు అంతా సలవం శ్రీమన్నారాయణ అయిపోతుంది అందుకనే ఎక్కువ ఆరంభాలు ఉద్యమాలు సన్నాహాలు ఉత్సవాలు చేయొద్దు నారంభ నారభేత్ క్వచిత్ నయతే రాత్రిమ ప్రాయః ధర్మ హేతుహు మహా శాంతస్య సమచిత్తస్య విభ్రూయాత్ ఉతవాత్యజియత్. ఇందులో రహస్యం ఏమిటంటే బ్రహ్మచారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ. ఈ మూడు ఆశ్రమాలు ధర్మ హేతువులు. ధర్మాన్ని కలిగించేవి. సన్యాసా ఆశ్రమం ధర్మం కోసం కాదు. ఆత్మ కోసం. దీనివల్ల ఇంకో ధర్మం ఏదో రాదు. అందుకే నయతే నయతే రాశ్రమః చెప్తే స్వష్టం చెప్తున్నాడు. నయతే రాశ్రమ ప్రాయః ధర్మ హేతుహు. ఇది ఎప్పుడు ధర్మ హేతువు కాదు. అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నావు అంటే సాపేష్టం. ఫలం ఉంటుంది. సన్యాసాశ్రమం ఫలం ఉండేది కాదు. ఇది ధర్మ హేతువు కాదు. మహానుభావుల యొక్క యతుల యొక్క ఆశ్రమం అంటే ధర్మం కోసం కాదు. అయితే లోక కళ్యాణం కావాలి. తప్పితే స్వాత్మ యొక్క కారణం కావాలి. అందుకే అంటున్నాడు శాంత సమచిత్తస్య విప్రియాదుతవాత్యజేత్. ఎందుకంటే ఈ సన్యాసాశ్రమంలో పైన చెప్పినటువంటి అన్ని నియమాలను అనుసరించి ఆచరించి దాని యందే మనస్సు ఉండి శాంతః. మనసు లాంటి ఉద్వేగాలు లేవు. వైరాలు, ద్వేషాలు, ఇచ్చలు, ప్రేమలు ఏవీ లేవు అనుకోండి. అవన్నీ పోయి తమ చిత్తః అందరి యందు ఒకే భావంతో ఉన్నాడు అనుకోండి. అలాంటి వారికి సన్యాసాశ్రమం ఉన్నా పోయినా ఒకటే. ఇంకెందుకు? ప్రయోజనం ఏంటి? సన్యాసి అంటే ఎలాంటి కూడా సన్యాసి కావాలండి. సమస్య ఇష్టం ఉండాలి, శాంతి ఉండాలి. ఆ స్థితికి వచ్చిన తర్వాత అవి ఉంటే ఉండు లేకుంటే వదిలి పెట్టుకో.
అంటే అప్పుడు నీకు నియమాలు కొన్ని ఉన్నాయి, ధర్మాలు కొన్ని ఉన్నాయి, వాటిని నేను పాటించాలి అన్న ఆలోచన ఏ కోశంలో ఉన్నా ఇంకా నీ ప్రపంచంతో సంబంధం లింకు ఉన్నట్టే అవుతుంది. కాబట్టి సన్యాశాశ్రమాన్ని స్వీకరించి కొన్నాళ్ళు అభ్యాసం చేసి అది అభ్యసించిన తర్వాత నీ మనస్సు నీ బుద్ధి పరిపూర్ణముగా ప్రశాంతముగా అయి చిత్తంలో సామ్యం వచ్చిన తర్వాత అది ఉన్నా పోయినా ఒకటే. ఇప్పుడు నేను సన్యాసినా, నేను వానప్రస్థమా, నేను గృహస్తునా అనేటువంటి ధ్యాసే ఉండదు వాడికి. లోకంలో దృష్టే ఉండదు. కాబట్టి అలా ఉన్నవాడు వదిలిపెట్టినా ఒకటే, ధరించినా ఒకటే. యువర్యాత్ ఉతవాత్యయేత్. అవ్యక్త లింగః అవ్యక్తార్థః మనేహి ఉన్మత్త బానవత్ అవ్యక్త లింగః అంటే పూర్తిగా తన్మయమైన తర్వాత మనము మననెవరైనా చూస్తే వీడు బ్రహ్మచార గృహస్తుడా వానప్రస్థుడా సన్యాసి అని గుర్తుపట్టకూడదు. ఏ ఆశ్రమ చిహ్నాలు కనపడకూడదు. ఒకటి ఉన్నది అంటే దాని యందు వీడికి కొంచెం ఏదో మనసు ఉన్నదే లెక్క అర్థం గోదు వదిలిపెట్టదు అది. కాబట్టి చూసేవాడికి వీడేమిటో తెలియకూడదు. మనం మనము ఫలానా అని తెలిపే లక్షణాలు గుర్తులేవి మనం ధరించకూడదు. అవ్యక్త లింగః వ్యక్త అర్ధః విషయం మాత్రం స్పష్టంగా ఉండాలి. ఏం విషయం? పరమాత్మను మాత్రమే ధ్యానించాలి. తాను ఎందుకున్నాడు ఇంకా? శరీరం ఎందుకు ఉంచుకున్నాడు? పరమాత్మ తప్ప శరీరం కూడా జ్ఞాపకం లేకుండా ఉండే స్థితి ఇంకెప్పుడు వస్తుందా అని పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. అర్థం మాత్రం స్పష్టంగా ఉండాలి. లింగం స్పష్టంగా ఉండకూడదు. అవ్యక్త లింగః అవ్యక్తార్థః మనిషి బుద్ధిమంతుడు ఉండాలి. కానీ ఉన్మస్త బాలవత్ పిచ్చి పిల్లవాడిలా ఉండాలి అసలే పిల్లవాడు. అందులోనూ పిచ్చి పిల్లవాడు. ఉన్మత్త బాలవతు. కవిహి మూకవదాత్మానం. కవి కావాలి పండితుడే కావాలి కానీ మూకవతు మూగవాడిలాగా ఉండాలి.
తనును తాను మూగవాని లాగా సదృష్ట్యా దర్శయేతు నృణాం చూచేవారు వాడు మూగవాడండి అనుకోవాలి. మానవులకు తనను తాను మూగవాణిగా చూపుకోవాలి. అత్రాపి ఉదాహరంతి ఇమం ఇతిహాసం పురాతనం. ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పానే ఇవన్నీ లక్షణాలు ఉన్న ఒక పక్కని కథ ఉంది. చాలా పెద్దలు చెప్పుకుంటారు అది చెప్తున్నాను విను ప్రహ్లాదస్యచ సంవాదం ముని ఆ జగ నేను చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటా. ప్రహ్లాద జగర సంవాదం చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను. అది ప్రహ్లాదుడికి ఒక జగర వ్రతం జరిగినటువంటి ఒక మునికి జరిగినటువంటి సంవాదాన్ని. ఉదాహరణగా చెప్తున్నాను విను. తం శయానం సర్వపస్తే కావేరియాం సస్యసానుని ఎక్కడ? సస్య పర్వతంలో కావేరి నదీ తీరంలో భూమి మీద పడుకొని ఉన్నాడు ఈ మహానుభావుడు. అలాంటి వాడిని ఎలా? రాజస్వరైహి తనువు దేశైహి నిగూఢామల తేజసం శరీరమంతా దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. మొత్తం దుమ్మే శరీరమంతా. అందుకే ఎలా ఉన్నాడు? నివ్వురు కప్పిన నిప్పులా ఉన్నాడు. నిగూఢ అమల తేజసం దాగి రహస్యంగా దాగి ఉన్న స్వచ్ఛమైన తేజస్సు కలవాడు. ప్రదరిచ లోకానుజరం లోకతత్వ విభిత్సయా. లోకజ్ఞానాన్ని పొందాలని లోకములోని తత్వాన్ని తెలుసుకోవాలని కోరికతో లోకాన్ని అంతా సంచరిస్తున్నటువంటి ప్రహ్లాదుడు ఇలాంటి ఈ అజగర వ్రతంలో స్వామిని చూచాడు. వృతోమాస్యై కటిపయై ప్రహ్లాదః భగవత్ప్రియః ఎటువంటి ప్రహ్లాదుడు? భగవత్ ప్రియా కదా పరమ భగవతోత్తముడు. కాబట్టి కొందరు మనుషులను తీసుకొని తిరుగుతూ కర్మణా ఆకృతి విరువాచా లింగైని వర్ణాశ్రమాది విహి నవిదంతి జనా యంబై సోసావితి నవేధిక ఈయనను చూస్తే వచ్చారా గృహస్తుడా ఏటి వానప్రస్తుడా సన్యాసి ఏ గుర్తు లేదు. ఇప్పుడు ఎవడో చెప్పడం లేదు. ఇతను ఇతనా ఇతను కాదా?
ఫలానాని కానీ ఫలానా కాదని కానీ ఏది చూస్తే తెలియదండి. అలా ఉన్నటువంటివి చూసి తం నత్వ ఏమో మహానుభావుడు అయి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడంటే మా అనుకోవడే కదా అందుకే నమస్కరించి అభ్యత్స్య విధివత్ యధావిధిగా పూజించి పాదయోహ శిరసా స్పృశం తల వంచి పాదములను స్పృశించి విముత్సూయమప్రాక్షేత్ మహాభాగవతః అసురః తెలుసుకోదలచుకొని ఇలా అడిగాడు విపరీతి కాయం పీవానం సోద్య మహా భోగవాన్ యథాయ మహానుభావా మీరు బాగా బలిసి ఉన్నారు. బలిసిన శరీరం ధరించి ఉన్నారు. ఎలాగు సోద్యమహా. ఏం చెప్తున్నాడు? సోద్యమహా భోగవాన్ యథా ప్రయత్నం చేసి ధనమును సంపాదించి. భోగములు అనుభవించిన వాడు ఎలా బలిసి ఉంటాడో అలా మీరు ఉన్నారు. అర్థమైంది కదా? ఉద్యమములు చేసి ధనము సంపాదించి భోగములు అనుభవిస్తే శరీరం ఎలా దృఢంగా ఉంటుందో. అలా అలాంటి శరీరం మీరు ధరించి ఉన్నారు విత్తం చేయి ఉద్యమవతాం భోగః విత్తవతాం ఇహ అంటే ఏమిటి మీకు భోగం కావాలంటే ఏం కావాలి భోగం రావాలంటే ఏం కావాలి డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. కదా? విత్తం చైవ ఉద్యోగవతాం. భోగః విత్తవతాం. ప్రయత్నం చేసిన వానికే ధనం వస్తుంది. ధనం ఉన్నవాడే భోగం అనుభవిస్తాడు. భోగవానివ పీవా. భోగం ఉన్నవాడే బలిచి ఉంటాడు. మరి మీకు చివరిది ఉంది అంటే శరీరం బాగా పరుస్తుంది. కత్తి వేయడం లేదు. పడుకొని ఉన్నారు ప్రయత్నం లేదు ఏం లేదు. డబ్బు లేదు ప్రయత్నం లేదు శరీరం మాత్రం ఇలా ఉంది ఏమిటి కారణము? విత్తం చేయయోద్యమవతాం భోగో విత్తవతామిహ భోగినాం కలు దేహోయం ప్రియభవతి నాన్యతా భోగులకు మధ్య శరీరం బలిసి ఉంటుంది కదా.
నతే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హార్దా యతవా యతయేవ భోగః ఇలా పడుకొని ఉన్నటువంటి మీకు నతే శయానస్య నిరుద్యమస్య ఏ ప్రయోజనము లేకుండా పడుకొని ఉన్నటువంటి మీకు బ్రహ్మన్ను అర్ధః యతయేవ భోగ అర్ధం ఎక్కడ వస్తుంది డబ్బు ఎక్కడ వస్తుంది పడుకొని ఉన్నారు. ఏం పని చేయటం లేదు. మరి డబ్బు రానప్పుడు భోగం ఎంత ఇది? అది కూడా లేదు. అభోగినోయత్ర విప్రదేహ పీవా ఎలాంటి భోగము లేకుండా మీ శరీరం ఇలా పీవా ఎలా ఉంది? క్షమం చే తద్వద చెప్పదలుచుకుంటే అంటే నేను ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అనుకుంటే అలా అడగాలి పెద్దను. చెప్పండి కాదు. దానికి యోగ్యునైతే నేను తెలియవచ్చు అనుకుంటే చెప్పండి. అందుకే క్షమం చేయే కవిని కల్పః అని పునద్రుకు చిత్రప్రియ కథః సమా లోకస్య కుర్వత కర్మ సేషే తద్వీక్ష్యతాపివా నిన్ను చూస్తే కవిహి కల్పః నిపుణ దృక్ కవి అలాగే సమర్ధుడు నిపుణంగా చూసేవాడు చిత్రప్రియ కథః సమః లోకస్య పూర్వతః కర్మసేతి తద్వీక్షితావతి లౌక్యమైనటువంటి కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఎలా పడుకొని ఉంటారో అలా అంటే అన్ని భోగాలు అనుభవించిన వాడు అన్ని కర్మలు ఆచరించిన వాడు విశ్రాంతి కోసం పడుకుంటున్నట్టుగా మీరు పడుకొని ఉన్నారు. కానీ చూస్తే మాత్రం ఏ పని మీరు చేయటం లేదు. సయిత్తం దైత్యపతినా పరిపృష్టః మహామునిహి ఇది అరిమితే స్మయమానః తమభ్యాః పద్వాగమృతయంత్రిత చాలా చక్కగా మాట్లాడారు కదా. అముతం లాంటి మాటలతోటి ఆరాధించాడు కాబట్టి ఇలాంటి సమాధానం చెప్పాలనుకున్నా ఈ మహానుభావుడు వేది యెదమసుర శ్రేష్ట భవానను వార్య సమ్మతః నాయనా నీవు
మహానుభావులకు, సజ్జనులకు ఇష్టుడవు. నీలాంటి వారు అడిగితే చెప్పకుండా ఉండకూడదు. తెలుసుకోనయ్యా. ఈహ ఉపరమయోహ నృణాం పదాని అధ్యాత్మ చక్షుషా. ఏం తెలుసుకోవాలి? మనకు రెండే ఉన్నాయి. ఒకటి కోరిక, ఇంకొకటి విరాగం, విరక్తి కదా? రాగము, విరాగం. రెండే ఉన్నాయి కదా. ఈ రెండిటి యందు కూడా కోరిక లేకుంటే సన్యాసి అవుతారు. అంటే నాకు ఫలానా కావాలి అని ఎలా అంటున్నాడో నాకు ఫలానా వద్దు అని కూడా అంటాడు కదా. బ్రహ్మచారికి వేదము స్వాధ్యాయము కావాలి. గృహస్తుడికి స్వాధ్యాయాదులు సంతానము భార్య కావాలి. వానప్రస్తుడికి భార్య తాను కృతజము అగ్ని కావాలి. సన్యాసికి ఏ వద్దు. కానీ సన్యాసం కావాలి. కదా? ఆ సన్యాసము కూడా కావాలన్న భావన లేకుండా పోతే ఇది అవుతాడు. అంటే దీన్ని నేను విడిచిపెట్టాలి, దీన్ని నేను స్వీకరించాలి. నేనెవరు విడిచిపెట్టడానికి? రాగ విరాగముల కర్తను నేనా? నేను కర్తను అన్న జ్ఞానం ఉందంటే మళ్ళీ వాడు సంసారంలో పడ్డాడే. కాబట్టి నాకు ఫలానా కావాలి అన్నవాడు ఎలా సంసారో నాకు ఫలానా వద్దు అన్నవాడు కూడా సంసారే. కాదు వాళ్ళు అహంభావం ఉంది కొంచెం ఎక్కడో పక్కన ఉంది. అందుకే ఈహో పరమయోహ నృణాం పదాని అధ్యాత్మ చక్షుషా వాటిని విధిని యత్య నారాయణో దేవః భగవాన్ కృద్గత సదా. శ్రీమన్నారాయణుడు అన్ని వేళలా హృదయంలో ఉంటే భక్త్యా కేవలయా జ్ఞానం దునోతి ధ్వాంత అర్కవత్ చీకటిని సూర్యుడు పోగొట్టినట్టు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మన హృదయంలో ఉన్న చీకటిని అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. దేనితోటి? కేవలయ భక్తి అని. మనకేముండాలి? ఒక పరమాత్మ యందు భక్తి మాత్రమే ఉండాలి. కేవలయా భక్తియా. అధాపి బురుమహే ప్రశ్నాన్ తవ రాజన్ యథా సృతం.
న్యాయంగా అయితే నేను నీ ప్రశ్న సమాధానం చెప్పకూడదు. మాకు సంబంధం లేదు. అయినా సమాధానం చెప్తాను. ఎందుకంటే నీవు సాక్షాత్తు ఆయన దగ్గర చూసిన వాళ్ళవి. సంభావనీయోగి భవాన్ ఆత్మనః శుద్ధిమిచ్ఛతాం. మనస్సు పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వారికి నిన్ను గౌరవించడం తప్పదు. అంటే నిరంతరం భగవంతుడు తప్ప మరొక దాన్ని చూడని వారిని గౌరవిస్తేనే మన మనస్సు పవిత్రమవుతుంది. ఇప్పుడు ఎంత గొప్పవారైనా సన్యాసి అయినా ఏదైనా ఇంకో వ్రతం ఏ వ్రతం ఉన్నా. ప్రకృతిలోనే ఉన్నారు కాబట్టి ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టిన విడిచిపెట్టిన విడిచిపెట్టినట్టు ఉన్నా ప్రకృతిలో ఉండి పరమాత్మను మాత్రమే స్మరించేటువంటి పరమాత్మ భక్తులను ఆదరించని నాడు భగవంతుని యందు మనకు భక్తి. ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకున్నాం కదా. మరి పెరియనే మహా పూర్ణుడు రామాజ వారి గురువు గారు. వారే అన్నారు రామాజ వారితోటి నాకు పెరుమాళ్ళ యందు. భక్తి కలగటం లేదయ్యా అన్నారు. ఏమిటి స్వామి ఆచార్యులు మీరు మీ దల అంటే అబ్బే వేరే ఏం లేదు నాయనా ఎందుకో భాగవతత్వంలో కనపడితే నా సంతోషం కలగటం లేదు. పులకించాలి ఏదో నా అగటం లేదు అది లేదు అంటే నాకు పట్టి కూడా సున్నా లేనంటే అది విధానం ఇక్కడ ఎంతటి వారైనా ఎలాంటి వారైనా పరమాత్మ భక్తుడిని చూస్తే స్పందన కావాలి చలించాలి పులకించాలి తన్ని గౌరవించాలి. అలాంటి వారందరికీ నీవు గౌరవించదగిన వాడవు కాబట్టి తృష్ణయా భావవాహిన్య యోగ్యైస్కామైహి అపూరయా కర్మాని కార్యమానోహం నానాయోనిసు యోజితః. తన చరిత్ర చెప్తున్నాడు. అయినా నేను అపూరయా కృష్ణయా ఎన్నటికీ నిండని ఆశతో కదా ఎన్నడు తీరదు మనకు ఆశ. అన్నం తిన్నాం. పదహారు కొర్రా వేసుకొని తిన్నాం. అబ్బా కడుపు నిండింది ఇక నాకు వద్దయ్యా అన్నం. జీవితంలో వద్దా? అంటే మాపడి దాకా వద్దు. మొదలే కండిషన్. మళ్ళీ మాపడి దాకా అడగనయ్యా.
పడుకునే ముందు మళ్ళీ పొద్దుల దాకా అడగనయ్యా. అసలు అడగను లేదు. కాబట్టి ఆశకు ముద్దు పేరేమిటి అపూర. నిండనిది, ఎప్పుడూ నిండనిది, ఎప్పుడూ నింపనిది. ఇలా పరిపూర్తి కానటువంటి ఆశతో అది ఎలాంటిది అది భవవాహిన్యా. సంసారం వైపు ప్రవహింపచేసేది. ఆశ సంసారం వైపు ప్రవహింపచేస్తుంది. అలాగే యోగ్యైహి కామైహి వేటితోటి? ప్రగటి చేయాలంటే మరి పడవలు ఉండొద్దు నా వాయిలో ఉండాలి కదా యోగ్యైహి కామైహి ఇంకో మాట అయోగ్యైహి కామైహి రెండు భాగాలు మనకి ఏంటంటే భవవాహిన్యా యోగ్యై అన్నారు కాబట్టి అక్కడ మనకు అక్కడ అయోగ్యమైనటువంటి కోరికలతో కానీ యోగ్యమైన కోరికలతో కానీ సంసారంలోకి ప్రవహింపజేసేటువంటి ఆశతోటి కర్మాని కార్యమాన రకరకాల పనులను చేయించబడుతున్న చేస్తున్నా కాదు చేయిస్తున్నది పనులు ఎవరు చేయిస్తున్నారు మనం చేస్తున్నామా ఆశ ఆశ చేత పనులు చేయించబడుతున్న నేను నానా యోనిషు యోజితః ఎన్నో జన్మలలో పుట్టాను. ఎదురుక్షయా లోకమిమం ప్రాపితః కర్మభి భ్రమన్ ఆయా కర్మలతో. తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ స్వామి గుడిప తోటి భూలోకంలో విచిపడ్డాను. స్వర్గాపవర్గయోద్వారం తిరస్యాం పునరస్యచ ఎలాంటిది భూలోకం అంటే. స్వర్గానికైనా అపవర్గానికైనా ఇదే ద్వారా చెప్పాను కదా బుకింగ్ కౌంటర్ అని చెప్పాను జ్ఞాపకం ఉంది కదా భూలోకం అంటే బుకింగ్ కౌంటర్ టికెట్ తీసుకునేది అన్నమాట. స్వర్గానికి పోవాలనా, మోక్షానికి పోవాలా, నరకానికి పోవాలా ఇక్కడ క్లాసు వస్తుంది ఇక్కడ. ఏసీ ఫస్ట్ ఏసీ ఏదో ఉన్నాయి కదా అలాగే ఆడే ఇది ఇక్కడ తీసుకోవాలి. ఇది కాబట్టి స్వర్గాపవర్గయోహ ద్వారం. భూమి అంటే భూలోకం అంటే స్వర్గమునకు మోక్షమునకు ద్వారము. తిరశ్యాం పునరశ్యచ అత్రాపి దంపతీనాంచ సుఖాయ అన్యాపనుత్తయే కర్మాని పురుగతాం ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ భూలోకంలో మళ్ళీ మొదలు. ఏం మొదలు?
సుఖం కోసం ప్రయత్నం, దుఃఖం తొలగించడానికి ప్రయత్నం. ఆయా లోకాలలో వేరు వేరు జాతులలో వేరు వేరు రూపాలలో పుట్టినప్పుడు ఉన్న ఆలోచన వేరు. భూలోకానికి రాగానే కొత్త ఆలోచన పుట్టిందట. ఏంటది? సుఖాన్ని పొందాలి. సుఖం అంటే ఏమిటి? అబ్బే వేరే ఏం కాదు దంపతీనాం సుఖాయా. స్త్రీ పురుష సమాగమ రూప సుఖాన్ని. సరే సుఖం కావాలి సంతోడమే కానీ పక్కనే దుఃఖాభవంతయే దుఃఖం కూడా పోవాలి. అంటే మనసు నిండా దుఃఖం పెట్టుకొని భార్యాభర్తలు ఆనందంగా ఉండగలరా? లేదు కదా మరి. దాంపత్య సుఖం కావాలంటే అంతకు ముందు వాతావరణం అంతా. చెప్తుంది శాస్త్రం ఓ పెద్ద తోట ఉండాలంట, తోట నిండా పూలు ఉండాలంట, తోట నిండా పశులు ఉండాలి, నెముళ్ళు ఉండాలి, అవి నాట్యం చేస్తుండాలి, కోకిలలు పాటలు పాడుతుండాలి, ఇంకేవో ఆటలు ఆడుతుండాలి, మబ్బులు రావాలి, వాన వచ్చినట్టు పోవాలి. అది ఉంది కదా పాడ కూడా ఉంది చిటపట చినుకు రాసి కదా అలా చినుకులు పడుతుండాలి గాలి వీస్తుండాలి ఇంకా చల్లగాలి రావాలి ఇన్ని ఉంటే వీడికి వాడికి ప్రేమ పుడుతుందని ఆ రోజుల్లో. అంటే ఒక పద్ధతి ఉండేది అన్నమాట. ఇప్పుడు పశువులకు మనకు తేడా ఏం లేదు కాబట్టి ఏమీ లేదు. అమ్మాయి కనబడితే అబ్బాయికి ప్రేమ పుడుతున్నది, అబ్బాయి కనబడితే అమ్మాయికి ప్రేమ పుడుతుంది. అంటే కనీసం ఈ జ్ఞానం కూడా లేదు. సుఖం కావాలంటే దుఃఖం పోవాలి అన్న జ్ఞానం కూడా లేదు. దుఃఖం దారి దుఃఖం లే, సుఖం దారి సుఖం లే. ఇలా భూలోకంలో వచ్చేసరికి ఆశ పెరిగింది. దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, సుఖాన్ని కలిగించుకోవాలని వాటి కోసం రకరకాల కర్మలు చేస్తూ నివృత్తోస్మి విపర్యయం. సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిహి తనుహు ఇలా చేసి చేసి చేసి చేసి కొసకు విపర్యయం విపరీతాన్ని పొంది అను అంటే సుఖాన్ని పొందటానికి, దుఃఖాన్ని తొలగించడానికి పనులు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది. అర్థమైందా అండి?
దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని పొందాలని పనులు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది. ఓ బాబోయ్ ఇక వద్దు అయితే ఇది ఇక నాకు వద్దు అని చివరికి ఒక సిద్ధాంతానికి వచ్చాను. ఏమిటది? సుఖమత్యాత్మనో రూపం సర్వేహోపరతిహి అన్ని కోరికలను విడిచిపెట్టుటే సుఖము అని తెలుసుకుందాం. దాంపత్య సుఖము కాదు, ధన సుఖము కాదు, వస్త్ర సుఖము, గృహ సుఖము, ప్రకృతి సుఖము ఇవేవి కావు, ఇవేవి సుఖములే కావు. సుఖం అంటే ఏమిటి? సర్వేహోపరతిహి. అన్ని కోరికలు చల్లారుట, తొలగుట. అంటే ఏ కోరికలు లేకుండా ఉండుటే సుఖం. సుఖమస్తి విరక్తస్య మునేహే ఏకాంత జీవినః అంటాడు మనకు మనం చెప్పుకున్నాం. భాగవత మాహత్యంలో చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను. సుఖమస్తి విరక్తస్య. నా చేత సుఖం కించిత్ నా సుఖం చక్రవర్తినః ఇంద్రుడికి సుఖం లేదు చక్రవర్తికి సుఖం లేదు సుఖం ఎవరికి ఉంది వీరాక్షునికి సుఖం ఉంది విరక్తి పొందిన వాడికి ఏకాంతంలో ఉండే వానికే సుఖం. అంటే సంసారంలో పడి సుఖాలని, దుఃఖాలని, బంధాలని, బాధలని తిరిగి తిరిగి తిరిగి తిరిగి చివరికి నాకు అర్థమైంది ఇవన్నీ వదులుకుంటేనే సుఖం. ఇందులో ఏ ఒక్క దాన్ని పట్టుకున్నా. దుఃఖం మొదలు కంటిన్యూ అన్నమాట. మళ్ళీ దాన్ని తొలగించుకోవడానికి ఇంకో పని. మళ్ళీ దాని మీద దుఃఖం వస్తే ఇంకో పని. కాబట్టి సర్వేహోపరతిహి తనుహు. సుఖమస్యాత్మనో రూపం సర్వేవోపరతిస్తనుహు మనస్సు సంస్పర్శజాను దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిషన్ మనస్సు మనస్సు యొక్క యోగం వల్ల, ఆసక్తి వల్ల కదా? మనస్సు ఎక్కడ తగిలి ఉంటుందో దాని వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి. మనస్సు లేదనుకోండి, సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి? మనసుకు నచ్చినది సుఖం. మనసుకు నచ్చనిది దుఃఖం. రామాయణం భారతం మనకు సుఖం. ఇంకేదో రామాయణం వారికి సుఖం. రెండో సవరణ ఉన్నాయి కదా రామ అంటే.
రామస్య యయనం ఒకటి, రామాయాహ యయనం ఒకటి. రాముని జీవితము రామ అంటే సీత. అలాగే రామ అంటే స్త్రీ. కొందరికి స్త్రీ కథ సుఖము, కొందరికి రామ కథ సుఖము, కొందరికి సుఖము. కాబట్టి వారి వారి మనస్సులకు నచ్చిన వాటిని సుఖములుగా భావించి వాటి యందు వారు ప్రవర్తించడం మొదలుపెడితే సంసారం పెరుగుతుందా తరుగుతుందా? జీవితం అయిపోతుందా? కుదరదు. అందుకే దృష్వా భోగాన్ స్వప్స్యామి. పొరపాటున లేచానంటే మనస్సు ఎక్కడో చోట లగ్నమయ్యే ఉంటుంది. లగ్నమయ్యిందంటే మళ్ళీ కష్టాలు మొదలు. ఎందుకు వచ్చిన బాధ అని పలుకున్నానయ్యా. కళ్ళు తెరిస్తే బాధని కళ్ళు మూస్తున్నాను. ఏ బాధ తెరిపినాను అంటూ స్వప్స్యామి. సంవిషన్ ఇత్యేతతో ఆత్మనః స్వార్థం తంతం విస్మృత్య వైపుమాన్ విచిత్రాం అసతి ద్వైతే ఘోరామాప్నోతి సంస్కృతిం. అతను ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వార్థాన్ని, పరమాత్మను చేరుటను మరిచిపోయినటువంటి మానవుడు విచిత్ర వసతి ద్వైతే. విచిత్రమైనటువంటి ద్వైతం భేద బుద్ధిలో అది లేనిది లేని భేద బుద్ధిలో మనస్సు ఏర్పాటు చేసి ఘోరా ఆత్మ ఇంత ఘోరమైనటువంటి సంసారాన్ని పొందుతున్నాడు జలం సదుద్భవైహి చన్నం విత్వా అజ్ఞః జల కామ్యయా మృగ కృష్ణ ఉపాధావేత్ యధా అన్యత్రార్థ దుఃఖ సతః మనకు నీరు కావాలి. మనం నీటి దగ్గరే ఉన్నాం. కానీ నీటి మీద నాత్ ఒక బడి ఉంది. నీరు ఉందండి అడుగున పైన నాసు కొబ్బరి ఉంది. ఇదంతా ఆకు ఏదో తామర ఆకు ఆకు ఉంది గుర్రపుడి ఆకు ఏదో ఆకు అంటున్నారు వీళ్ళు. ఎలా ఉంటుందంటే ఆ మొత్తం ఆకు ఆక్రమిస్తే అక్కడ నీరు ఉన్నట్టు మనకు ఏమీ కనపడదు. తదుద్భవయించెన సంస్కారం అది. నీటిలో పుట్టిన వాటితోటే నీరు కప్పబడి ఉంటుంది. సంసారంలో పుట్టినవే సంసారాన్ని మనల్ని ముంచేస్తాయి, మనల్ని కప్పేస్తాయి. మన నుంచి పుట్టినవేనండి కాదా?
నీతిలో పుట్టిన ఆకులు నా చెల నీరును కప్పేస్తుందో మన మనసులో ఉంచి పుట్టినటువంటి కోరికలే మన మనసును కప్పేస్తుంది. కదా అదే ప్రధానం. అందువల్ల దాని నుండి పుట్టిన వాటితో కప్పబోయినటువంటి జలమును అక్కడ చూడక ఎండమాములం చూసి నీరు అనుకుంటే ఎలాంటి నీరు మీకు లభిస్తుందో మన మనసులో పుట్టినటువంటి కోరికలతో ఆ మనసులోనే వేయించేసి ఉన్న పరమాత్మ కప్పబడితే అలాంటి పరమాత్మను బయట మనం వెతుకుతున్నాం. ఎలా దొరకాలి కదా? ఉన్న చోట చూడటం లేదు, వదిలి పెట్టేసాం. పైన వెతుకుతున్నాం. అది ఎక్కడ మా ముందు? కనపడదు. కాబట్టి నీరును వెతకాలంటే కప్పిన వాటిని తీసేయాలి. పరమాత్మ జతకాలంటే ఈ కప్పిన వాస తీసేయాలి. మనస్సును ఏది ఆవరించిందో మాయ అంటాం కదా ప్రకృతి మాయ. అహంకారం అని చెప్తున్నాం కదండీ ఇలాంటి వారిని తీసేయాలి. చిత్వాజ్ఞః జలకామ్యయా మృగ తృష్ణాముపాధావేత్ యథా అన్యత్ర అర్ధదుకు పరమాత్మ కంఠే. స్థిరమైన చోట మనకు కావలసినటువంటి ఆశలు తీరుతాయి అనుకోవటం కప్పి కప్పబడి ఉన్న నీటిని వదిలిపెట్టి ఎండమావులలో నీరు వెతకుట. గా తెలుసుకోవాలి. దేహాదిమిహి దైవ తంత్రైహి ఆత్మన సుఖమిహతః దుఃఖాత్యయింత్యానీశత్య క్రియా మోఘాత్పుతస్వతః ఎంత బాగా చెప్తున్నాడంటే దేహాదివిహి దైవ తంత్రై నాకు సుఖం కావాలి అంటున్నాడండి కోరుకుంటున్నారు. సంతోషం. తప్పేం లేదు. కానీ తాను కోరుకున్న సుఖం దేనికి పొందాలనుకుంటున్నాడు? శరీరము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియములు వీటితో పొందాలనుకుంటున్నాం అవి నీవే
నీవేనా? ఎవరివి దేహాదులు? దైవ సంతువి. అవి వాని మాట వింటాయి, నీ మాట వినవు. ఆలోచించండి. ఇంకెవరి దగ్గరో ఉద్యోగం చేస్తున్న వారి దైవ చేస్తాడయ్యా. ఇతని చేసేది వారు వాడు. యజమాని వాడు. అది వాడి చెప్పేది కదా. భగవంతుని ఇహంలో ఉన్నటువంటి దేహాదులతో మనస్సుకు సుఖం కావాలని కోరుకునేవాడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? అవి నీవే కావు, నీకెలా ఇస్తాయి ఆ? అందుకే అంటున్నాడు దేహాదిపిహి దైవ తంత్రైహి ఆత్మనః సుఖం. దైవాధీనమైన దేహాదులతో మనస్సుకు ఆత్మకు దుఃఖం కోరేటువంటి వాడు అలాగే దుఃఖాత్యయించ దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు ఆ నీశస్య అసమర్థుడై క్రియా మోఘాః కృతాః చేసి అన్ని పనులు వ్యర్థములు అవుతున్నాయి. ఆధ్యాత్మికాదివిహి దుఃఖైహి అవిముక్తస్య కర్హిచితు అంటే తాపత్రయముల చేత విడుదల కాని వారికి మర్ద్యస్య కృశ్రోపనతై అర్ధైహి కామైహి. ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి అర్ధకామములతో మానవుడికి తృప్తి సుఖము కలుగుతాయా? కష్టం వల్ల వచ్చిన వాడు సుఖం ఎలా వస్తుంది అది? కొంచెం ఆలోచించండి. కదా? ఎలా ఉంటారు పిల్లలు? తల్లి లాగానా ఉండాలి, తండ్రి లాగానా ఉండాలి, కదా? మన నుంచి పుట్టిన పిల్ల మనలాగా ఉంటారు. మరి కష్టం నుంచి వచ్చినటువంటి పనులు ఎలా ఉంటాయి? కష్టాలు ఉన్నాయి. అంటే ఎంతో కష్టపడితే లభించినవి వాడి తండ్రి తల్లి ఎవరు? కష్టాలు. నీకేమిస్తాయి? కష్టాలు. కష్టపడ్డ దాని వల్ల సుఖం ఎలా వస్తుంది రా మాటకి అర్థం ఉందా? తల్లిదండ్రి లక్షణాలు పిల్లలకు వస్తాయి ఆ? కాబట్టి మీ ప్రయత్నాల వల్ల కలిగేది కష్టమే తప్ప సుఖం మీకు రాదు. అందుకంటే పశ్యాభిధనినాం క్లేశం లుబ్ధానాం అచితాత్మనాం ఎందుకంటే నేను అందరినీ చూశానయ్యా. ధనవంతులు ఏడుస్తున్నారు, దరిద్రులు ఏడుస్తున్నారు, లోభులు ఏడుస్తున్నారు.
మరి ధనంతోటి సుఖం ఉంటే వాళ్ళు ఎందుకు ఏడవాలి? పోనీ ధనం లేకుంటే సుఖం ఉంటే వీడిని ఎందుకు ఏడవాలి? దరిద్రులు ఏడుస్తున్నారు. ధనవంతులు ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. వీడికి ఒక లేదనే బాధ. లేని వాడికి డబ్బులు ఏకపాయమే అని బాధ. ఉన్నవారికి వంద బాధలు. ఆ డబ్బుని ఎట్లా దాచుకోవాలి, వాటి శోఖం ఉండాలి, ఎట్లా లేకుండా లేదని చెప్పాలి. ఇన్ని బాధలు. చెప్పాను కదా అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్ధితానాంచ రక్షణే ఆయే దుఃఖం, గేయే దుఃఖం, తస్మాత్ దుఃఖతరం ధనం వద్దు బాబోయ్ అన్నారు. కాబట్టి ధనినాం కులేజం లుబ్ధానాం అజితాత్మనాం భయాత్ అలబ్ధ నిద్రాణాం ధనవంతులకు, లోపులకు నిద్రే పడతదట. దరిద్రులే హాయిగా నిద్రపోతారట. అదెందుకంటారా భయం. దెబ్బ ఎక్కడ పోతుంది ఎవడు వచ్చి గుంజుకుంటాడు. మనం పడుకోగానే దొంగలు వస్తా ఎట్లా? అందుకోసమని కాపలా కాకు ఉంటాడు వీడు. దరిచ్చుడు వారికి పోయేది ఏం లేదు. అయ్యో గుండాడు గమ్మగా నిద్రపోతాడు. అందువల్ల భయాత్ అలబ్ద నిద్రానం సర్వ ఎందుకంటే సర్వతః అభివిషంకిన చూడండి ఎంత సహజంగా చెప్తున్నాడో. ధనవంతుడు ప్రతిక్షణం ప్రతి చోటి నుంచి ఆపద వస్తుందేమో అని శంకిస్తూనే ఉంటాడు. వాడికి అన్నీ అనుమానాలే. వాడు ఎందుకో వచ్చాడు, నిజంగా బిచ్చానికి వచ్చారా, ఇల్లు చూడడానికి వచ్చారా అంటాడు. అదే చిన్నవాడికి ఆలోచన ఉండదు, ఇక్కడ పడేస్తాం పంపిస్తాం. వాళ్ళు అట్ట అడుగుతాడు వాడిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్? ఇక్కడే ఉంటావా? ఇవన్నీ ఎందుకంటే నేను వాడు అందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఏం తెలుసు నాకు. సర్వతః అభివిషంకినాం అన్ని చోట్ల నుంచి అనుమానం వెలిగేది. దానికి ఉదాహరణ సుగ్రీవుడు. రామలక్ష్మణుడు వస్తే తన సమాధానానికి వచ్చాడు అని పరిగెత్తాడు. హనుమాన హనుమాన ఆనంద రాసి ఇంకోటి కాలే సుగ్రీవుడికే వచ్చింది. అంటే ఏదైనా ఉంటే భయం అండి. చెప్పాం కదా. ఎవరు కూరత్తాళ్ళు వారు భార్య. అయ్యా స్వామి భయం అవుతుంది భయం అవుతుంది అని అడిగి పోయారు. భయం అవుతున్నదా? అన్ని ఇచ్చి చలేదా? ఏమైనా డబ్బులు తెచ్చినావా అన్నారు.
అంటే స్వామి ఎక్కడ మంచి మంచి గుమ్మలు అడిగి ఇవ్వు కదా సాపాడు కావాలి కదా దగ్గర చీర కొమ్మలో ఓ రెండు నాణ్యాలు కట్టుకున్నాను అందుకే భయపడింది దాన్ని ఇప్పి ఆ బయట పడేయ్ అన్నాడు పడలే పడలే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంకేముందని భయం? లేకుంటేనే భయం. లేకుంటే భయం ఉంటుంది, ఉంటేనే భయం. కాబట్టి ధనవంతులు అన్ని దిక్కుల నుంచి అన్ని వైపుల నుంచి అనుమానిస్తూనే ఉంటారు. ఇది అనుమానిస్తున్న వారికి చిత్రపడుతుంది. సర్వతః అభివిషంకినాం రాజ ఇక అనుమానం లాగా చెప్తున్నారు చెప్తున్నారు రాజతః చోరతః శత్రోహో స్వజనాతు పసిపక్షితః అర్ధిభ్యః కాలతః స్వత్మాత్ నిత్యం ప్రాణార్ధవతు భయం. తన ఇప్పే తన ఉన్నవాడికి మొదటి భయం రాదు కదా అంటే ఇన్కమ్ టాక్స్. ఏదైనా ఆస్తి పన్ను, వృత్తి పన్ను ఏదో రకాలు ఉన్నాయి. అంటే డబ్బు డబ్బు దాచుకున్న పన్ను పెట్టాలి. డబ్బు దాచినా పన్ను పెట్టాలి అన్న వాటి ఉండేమో. అదో పన్ను. ఉద్యోగం చేసే పన్ను. ఇల్లు కట్టుకుంటే ఇంటి పన్ను. కదా కాబట్టి ఇల్లు కట్టుకోవాలి నా పేరు ఉండకూడదు ఇది దాచుకోవాలి మరి ఇది ద్వారా రాజు నుంచి తర్వాత దొంగల నుంచి చోరతః తర్వాత శత్రువు. కదా వీళ్ళంతా తప్పించుకోవచ్చు కానీ ఇంకోటి ప్రమాదం నాలుగోది స్వజనంత. తన వాళ్ళు ఉన్నారు. వాళ్లకన్నీ తెలుసు ఏం రోగం అండి అని దాచుకున్నాడు ఇస్తే ఏం పుట్టింది? లేనోళ్ళు లేకపోయారు వారికి ఉంది కదా దాచుకోలేదు నాలుగుకి నాలుగు ఇస్తే ఏమైందండి అందరికి కాదు మనకన్నీ ఇయ్యొచ్చు కదా దగ్గర వాళ్ళం కదా. అవునా అండి అంటున్నారు అందువల్ల పెద్ద భయం వీళ్ళతోటి స్వజనతః తన వారితో పోతా ఇంకా పశుపక్షితః ఎలా కూడా అందరూ చేసుకుంటారు డబ్బులు అన్నీ ఉంటాయి కాబట్టి ఏ ఏ పశు పొడుస్తుందో ఏ పశు జరగకపోతుందో అదో బాధ పశుపక్షితః ఆర్థివ్యః యాచకులు ఉంటారు. ఎక్కువ వీడికే వస్తుంటారు ఆ ఇల్లు పెద్దగా ఉన్నట్టుంది అయ్యా ఏమన్నా ఇయ్యండి పొద్దునోడు మధ్యాహ్నం వాడు సాయంత్రం వాడు ఇంక బక్కి ఏమవుతారు అర్ధిభ్యః ఇవన్నిటికంటే కాలతః ప్రమాదం కాలం మూడింది అనుకోండి డబ్బు అంతా పోతుంది. కాబట్టి స్వస్మాత్ తనకే దుష్టబుద్ధి పుట్టొచ్చు. ఇంత డబ్బు ఉందండి ఏం దాచుకొని ఏం చేస్తాం రాయి ఉందా అని వాడుకుందా అని కానీ తన డబ్బును తానే ఎక్కడ ఖర్చు పెడతాడో. నేను అడిగితే ఇయ్యకు, ఒక మామ ఉండేవాడు, డబ్బు దాచి పెట్టేవాడు పక్కన. నువ్వు అడిగే పెడుతున్నానయ్యా, నేను అడగనే ఇయ్యకు ఎందుకు అని అడిగి ఇవ్వు. వీడే పోయి వాడే పెడతాడు. ఎందుకంటే అడిగిస్తే మరి వడ్డీ వస్తుంది, వడ్డీ కూడా ఇస్తాడు. దాచి పెట్టే వాడే వాడే వడ్డీ ఇస్తాడు.
బ్యాంకు ఓడీ కంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు. కాబట్టి నేను అడిగితే మళ్ళీ నాకు ఇయ్యకు అడిగి ఎందుకో అడిగి నిజంగా అవసరం అయితే ఇవ్వు. తనను తాను అనుమానించుకుంటారు. అందుకే స్వస్మాత్ ప్రాణార్భవతు భయం. ప్రాణవత్భయం, అర్ధవత్భయం. ఈ భయం ప్రాణానికి ఉంటుంది, అర్ధానికి ఉంటుంది, ప్రాణార్థములకు ఉంటుంది, ప్రాణం ఉన్నవారికి ఉంటుంది, అర్ధం ఉన్నవారికి ఉంటుంది. కాబట్టి శోక మోహ భయ క్రోధ రాగ శ్రద్య శ్రమాదయః యనుమూలాసురుణాం జస్యాతసురాం ప్రాణార్థయోన్భుతః మనకు శోకము, మోహము, భయము, క్రోధము, రాగము, విషాదము, అలసట ఉన్నాయి కదా? ఇవన్నీ దేని వల్ల కలుగుతాయండి? ఏముంటే కలుగుతాయి? కాదా ఆశ కాదా అది లేకుంటే ఎందుకని ఆశ ఒక్కటే లేకుంటే శోకం ఎక్కడిది మోహం ఎక్కడిది ఈ లోకం ఎక్కడిది క్రోధం ఎవరి ఏమి జరగవు కాబట్టి ఏ ఆశ? రెండే ఆశలు. ఒకటి బాగా డబ్బు ఉండాలి నేను. రెండోది నేను చాలా కాలం బతకాలి. ఏమైనా గానీ చావకూడదు. అంటే అది ఏముంది ప్రాణవాయువు నడవదు. న్యాయంగా పోతాడు విరుద్ధ పెడితే ఆ ప్రాణవాయువు పోపోతుంటే హాస్పిటల్లో ముక్కు గిల పెడతారు పెద్ద నోచుకు ముక్కు పెడతారు. ఆ ఆ వెంట్రిలేట్ ఆ వెంట్రిలేట్ అది పెడితే అది వాళ్ళ ఇంట్లో న్యాయంగా సచ్చినా బతికినట. న్యాయంగా తగ్గినట్టే కానీ మనం బతికున్నాడని కూపెడుతున్నాం అన్నమాట. ఎవరికి అంటే వారి వాళ్ళకి. మీ వల్ల వైద్యాలకు లాభం అంట. అది బెట్టి ఉంది శాక్ ఉత్తమం శాక్ బాయ్ వేస్తుంది చెప్తాలేం. సరే వాడికి డబ్బు కట్ అవుతుంటుంది వాడికి మావాడు బతికే ఉన్నాడు అని ప్రేమ అనుకుంటుంది మీరు మాత్రం చావడు బతికాడు. కాబట్టి పెద్ద ఆశే ప్రాణం మీద రెండవ ఆశే ధనం మీద. ఆ రెంజ్ కి పోటీ వస్తే ఏది ఎక్కువ అంటే ధనం మీదే ఎక్కువ. ప్రాణం పోయినా సరే డబ్బు మాత్రం ఇయ్యరు అంటారండి మరి కాబట్టి ప్రాణం మీద ఆశ డబ్బు మీద ఆశ ఈ రెండిటి వల్లనే శోకము, మోహము, రోగము, క్రోధము, లోభము అన్నీ వీటి వల్లనే ఉంటాయి కాబట్టి
మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ అని చెప్పాను జ్ఞాపకం నాకు ఇప్పుడు సరసారి చెప్పాను. ఏంటది నాకు ఇద్దరు మహా గురువులయ్యా. ఎవరు? ఒక గురువు మధుకార అంటే తేనెటీగ. మరో గురువు అజగర కొండచిలువ. అంటే ఏం నేర్చుకున్నావయ్యా? అంటే కొండచిలువతో తృప్తిని తేనెటీగతో వైరాగ్యాన్ని. అది ఎలాగో పెరింటింగ్ ఏం చేస్తుంది? రకరకాల పుష్పాల దగ్గరికి వెళ్లి మకరందాన్ని తీసుకొని వచ్చి ఒక చోట కూరుస్తుంది. ఒకటి కాదు అన్నీ 10, 20, 100 ఇవన్నీ కలిపి కూర్చుంటాయి. ఆ కూర్చి దాన్ని ఇంకొకటి తీసుకోకుండా ఇవన్నీ దానికే కాపరా కాస్తాయి. ఎవరైనా వచ్చారనుకోండి వెంటబడి కుట్టి కుట్టి మరీ తరుముతాయి. కదా కాస్త వచ్చినవాడు. తెలివి గలవాడైతే ఇంత గొంగడి కప్పుకోను కింద మంట పెట్టావ్ పొగ పెడితే అన్నీ వెళ్ళిపోతాయి. పెద్దగా తేనె చెట్టు ఎవరిదన్నట్టు? ఎంతో కష్టపడి ఎందరో చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలవైన ఎట్లు అన్నట్టుగా కొన్ని వందల చెందలు కలిసి చేరితే వాటిని ఎడగొట్టి మనం సంపాదిస్తాం, మనం తింటున్నాం. అలాగే మనం కూడా తినకుండా, తాగకుండా ఒక్కొక్క పైసలు దాచిపెట్టి మనం సంపాదిస్తే మన అబ్బాయి ఒక్క పూటలో స్వాహా. పిల్లవాడు ఇయ్యకుండా ఊరుకోలేము. ఇస్తావా తంపాలనా అంటాడు. మొదలేమో దారిగా నాన్నగారు ప్లీజ్ నాన్నగారు ఇయ్యండి అంటాడు. రెండోసారి ఇంతకీ ఇస్తావా లేదా అంటాడు. మూడోసారి ఇస్తావా తంపాలనా అంటాడు. ఏం చేస్తున్నావ్ అని చెప్పపోరా ఎందుకు మరి, ఇంత సంపాదించి వానితో చచ్చే బదులు సంపాదించి కూడా చచ్చే ఎట్లా చస్తావ్ నేను? అది ఏదో సంపాదించి కూడా చచ్చిపోలేదా? ఎందుకు బాధ అందుకోసమని ఆ తేనెటీగ వైరాగ్యాన్ని నేర్పింది. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కలిసి సంపాదించి కూడబెడితే ఒకడు వచ్చి రాకపోతాడు. మరి సంపాదించడం ఎందుకు ఆ భయం ఎందుకు? మా రాజుగా ఉందాం హాయిగా ఏ బాధ లేదు కదా.
అందుకోసమని ఈ తేనెతీగ వైరాగ్యాన్ని నేర్పింది. ఇక కొండ సిలువ ఉండేది. అదేం చేస్తుంది? ఉన్న చోటు నుంచి కదరదు. అక్కడే కూర్చుంటుంది. తన దగ్గరికి వచ్చిన దాన్ని తింటుంది. ఒకరోజు ఏనుగు వచ్చేసింది తినేస్తుంది. నాలుగు రోజులు ఏమి రాదని పోవడం లేదు. దొరికినప్పుడు దొరికిన దానితో తృప్తి పొందటం కొండచిలువ పని. కాబట్టి కొండచిలువ తృప్తిని తేనెటీగ వైరాగ్యాన్ని నాకు నేర్పాయి. అందువల్ల వాళ్ళిద్దరూ నాకు గురువులు. విరాగః సర్వకామేత్యః శిక్షితోమి మధురతాత్. తేనెటీగ వలన అన్ని కోరికల నుండి వైరాగ్యాన్ని నేను నేర్చుకున్నాను. కృచ్శ్రాప్తం మధువతు విత్తం హత్వాప్యం యాహరేత్ పతిం అని చెప్తున్నాడు. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి తేనెను ఇతరుడు తేనెటీగలను చంపో వెళ్లగొట్టో పొందినట్టుగా మనము సంపాదించిన ధనాన్ని హత్వాప్జన్యహరేత్పతిం ధనపతిని చంపి డబ్బు తీసుకొని పోతాడు. ఇంతకా డబ్బు ఎవరిది అన్నట్టు. మనదా వాడిగా మనదైతే వాడమని ఏం చంపుతాడు? అందువల్ల హరే పతిం అనిహః పరిశుద్ధాత్మ యద్రిక్షోపనతాదహం ఏ కోరిక లేకుండా సంతోషంతోటి భగవంతుడై తోచినటువంటి దాన్ని. తీసుకుంటాను. నోచేత్ చేయే బస్వహాని మహా హిరివసత్వవాన్. ఏమి దొరకలేదు కొండజోలు లాగా హాయిగా పడుకుంటాడు. దొరికింది తింటాడు కొండజోలు. ఒడికా లేదు. వస్తే వద్దనేది లేదు, లేకుంటే పని లేదు. మహా అధిపతులు. కొద్ది అల్పం, కొద్ది బూరి గుంజీ అన్నం. స్వాదు అసాదువా, కొద్ది బూరి గుణోపేతం, గుణహీనము తత్కొచ్చితు. ఒకరోజు ఇంతే అన్నం దొరుకుతుంది. ఒకరోజు ఇంత దొరుకుతుంది. ఒకరోజు ఇంత దొరుకుతుంది. ఒకరోజు లడ్డూలు, మసూరిపాకు వస్తాయి. ఒకరోజు ఒక గగ్గి అన్నం వస్తుంది. ఒకరోజు అన్నం కారం వస్తుంది.
రుచి జరిగి ఉన్నా, రుచి లేకున్నా, కొంచెమైనా, గొప్పైనా, మంచిైనా, చెడ్డదైనా దొరికినప్పుడు దొరికిన దానితోటి చూస్తుపడతాం. ఇలా శ్రద్ధగా ప్రకృతం క్వాపి కదాచిను మానవ యువనేమో అయ్యా మాకు వచ్చి ఆ విక్ష చేయండి అయ్యా విక్ష చేయండి అని గౌరవంగా పిలిచి పెడతారు. ఒక జనం రోజు ఈయనకి ఇదే పని అయ్యా ఆ రావయ్యా ఇటు వా అని పెడతారు. కాబట్టి అలా శ్రద్ధగా పెట్టిన దాన్ని ఇలా అవమానంతో విసుగ్గో పెట్టేటువంటి దాన్ని సదాచితు మానవర్జితం భుంజే భుక్వాదక సంచితు దివాన సంబెలుచ్చయ తింటాను తిరుగుతాను దొరికిందానో రాత్రి తింటానో ఎక్కడ పడుకుంటానో దొరికిందానో తింటానో ఉన్నచోట పడుకుంటాడో దొరకకుంటే అయ్యో లేదన్న బాధ లేదు దొరికితే ఆహా దొరికిందన్నా అయ్యో వీడు నన్ను గౌరవించారని సంతోషం లేదు అవమానిస్తాడా అన్న విచారము లేదు కొందరు ప్రసాద పర్యంకే కజ్వ ఉపాపాలిత్తయ్యా కొందరు స్నాత అనుదిత్తాంగా కొందరు మహానువాలు అయ్యా పెద్దలు వినిపించారు అయ్యా రండి అని మేల మీద వినిపించారు. అయ్యా స్నానం చేయండి పందిరి స్నానం చేయిస్తారు. పైకి తల నుంచి అయ్యా పడుకోండి అంటారు. కొందరు మహానువాలు అయ్యా ఏం వచ్చారు పడుకోవయ్యా మేల మీద నీ పలుకెందుకు అంటాడు. కాబట్టి అక్కడ ఇస్తే అక్కడ పడుకుంటాను. ఇక్కడ ఇస్తే ఇక్కడ పడుకుంటాను. కటిక నేడైనా, పరుపైనా ఎప్పటిదాకా తెలుస్తుంది? నిద్ర పట్టేదాకా కదా. ఎక్కడ ఉన్నావ్ అండి? ఇద్దరం పడిన తర్వాత ఎక్కడ ఉన్నావ్? ఒకటి కొందరు అంటే నేను చెప్పాను. మరిద్దరం కలిసి అన్నం తిన్నారండి వినిపించిండు ఒక మహానుభావుడు. అయ్యో ఒక కంత ఉన్నాను. అయ్యో రామ రామ అంట కాదండి. మరి కలిసి ఎక్కడ దీని నీ సరి నీ సరి కలిసి నీ ఏంటిరా ఇంకా. నేను నువ్వు నా ఆ మాట్లాడుకుంటూ తిందామండి. అప్పుడు ఆ సిరి తింటే అప్పుడు మాట్లాడకూడదు రా మగ ఉంది రా. మౌని ఏన పోస్తాది ఏమో తింటావు రా వాస అనుకుంటూ. అంటే వాళ్ళకి ఏమిటో అదొక ఏదో కలిసి కూర్చోండి తిన్నా కలిసి మాట్లాడుకుంటూ తిన్నా ఏం కలిసి తింటావ్? కలిసి ఎవరన్నా వాళ్ళే తింటారు ఎవరికి అంతం వారికి ఎవరికి ఇష్టాయి వారికి ఎవరికి బల వారికి. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు తినడం మొదలు అయితది ఇంక మాట్లాడలేం ఎక్కడికి. మాట్లాడితే తినం తింటే మాట్లాడం. తినుకుంటూ మాట్లాడితే సరిపోద్ది అది. అంతే కదా ఆ పని చేయదు అందుకే అలాంటివి ఏవి వద్దు కొచ్చేస్తున్నా అత అందరి కొద్దరు మంచిగా అభ్యంగనం తలంటు పోస్తారు ఒంటికి అంటే అత్తర పన్నీర్ రాస్తారు గంధం రాస్తారు మరి ఏం చేస్తారు.
కొచ్చి స్నాతా అనులిస్తాంగః సువాతా సృగ్ని పటు వస్త్రాలు పెడతారు. పూలమాలలు వేస్తారు. చక్కగా అలంకరిస్తారు. రథే భాస్వయి చేరేక్వాపి దిగ్వాసా గ్రహనోస్యుని కొందరు రథ మీద పోతారు. కొందరు ఏనుగుల మీద కొందరు గురువార మీద కొందరు ఒంటిల మీద. ఒక దారి దిగ్గు ఆసా దిగంబరంగా నరమతి యుద్ధం. రెండు ఆయన ఇస్తాము మాకే కోసం పడనా. ఎక్కిస్తారో భూమి ఎక్కిస్తారో బట్టలు ఇస్తారో బట్టలు కూడా చూస్తారో. ఇలా ఆ చెప్పండి నా అమ్మని ఇందే ఆహా ఆ సరే సరే నా నిందే నచత్తౌమి స్వభావ విషమం జనం. నన్ను ఆదరించిన వాడిని పొగడను నన్ను అవమానించిన వాడిని నిందించను. అది వాడి స్వభావం. నీకు నచ్చకుంటే మంచిది కాదు, నీకు నచ్చితే మంచిది అని. వాడు పని లేదు. స్వభావ విషమం జగ రక స్వభావాలు ఉంటాయి మన ఊళ్ళలో. మనం ఎందుకు వాటికి పెట్టాలి? కాబట్టి నేను నేను ఎవరిని నిర్మించను, ఎవరిని స్తోత్రం చేయను. ఏకేశాం సేయా జాతే ఉదయగాత్మ్యం మహాత్మని నాకు కాస్త స్పృహ ఉంటే అయ్యా వారందరికీ స్వామి భగవాన్ వారికి మేలు కలిగించు. దేనా వారికి సంసార బంధాన్ని తొలగించవయ్యా. మోక్షం ప్రసాదించవయ్యా అని అడుగుతాను. సేదేశాం శ్రేయ ఆకాంక్షే ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని వికల్పం జుహుయా చిత్తౌ తాం మనతి అర్ధ విభ్రమే మనో వైకారిక అందుకే ఏమంటున్నాడు అంటే చిత్తాన్ని మనకు మొదలు చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఏం ఉంచాలని వికల్పాన్ని చిత్తంలో చిత్తాన్ని మనస్సులో మనస్సును అహంకారంలో అహంకారాన్ని ప్రకృతిలో జుహుయా అంటే విడిచిపెట్టాలి. జుహోచ్ఛను ఆత్మానుభూతవుతాము. మళ్ళీ దీన్ని ఆత్మానుభూతిలో మాయను సత్య దృక్మునిహి ఈ మాయను పరమాత్మలో. సతః నిరీహః ఇది మొదలుపెట్టి ఈ విధాన్ని అవలంబిస్తే అప్పుడు ఆశపోతుంది మనకు. ఇవన్నీ ఉంటే పోవు. అంటే మన అవయవాలు, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తము, మన అహంకారము, మన అంతఃకరణము.
ఉన్నాయి కదా. ఈ ఏడు మన దగ్గర ఉన్నంతవరకు ఆశ లేకుండా పోదు. కాబట్టి శరీరాన్ని అవయవాల్లో, అవయవాన్ని ఇంద్రియాల్లో, ఇంద్రియాల మనస్సులో, మనస్సును ప్రాణంలో, ప్రాణమును చిత్తములో, చిత్తమును మనస్సులో, మనస్సును బుద్ధిలో బుద్ధిని అంతఃకరణంలో అంతఃకరణాన్ని అహంకారం. అహంకారాన్ని మహత్వత్వాన్ని ప్రకృతిలో ప్రకృతిని జీవాత్ములో జీవాత్ముని పరమాత్ములో. ఆ పైన నాలుగు మాత్రం పనికి రావాలి ఇప్పుడు మోర్షం అప్పుడు వస్తాయి. అక్కడిదాకా అంటే ప్రకృతి దాకా అన్నిటిని విడిచిపెడితే అప్పుడు వీడు నిరీహః. ఏ ఆశ ఏ కోరిక ఉండదు అలా లేకుండా విరమి స్వానుభూత్య ఆత్మనిస్థితః తన అనుభూతితో ఆత్మలో ఉండి పరమాత్మలో మనస్సు లగ్నం చేసి పరమాత్మానుభూతి తోటే ఉండాలి. స్వాత్మ వృత్తం మయేత్తంతే సుగుప్తమపి వర్ణితం నాయనా. న్యాయంగా దీన్ని అందరికీ చెప్పకూడదు. ఇది పరమ రహస్యం. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీవు పరమాత్మపు తార కావలసిన వాడవు కాబట్టి నీకు చెప్పినందువల్ల నాకు ఇంకాస్త భక్తి విరక్తి పెరుగుతాయి కానీ. అది అందుకే స్వాత్మవృత్తం మయేత్తంతే సుగుప్తమపి వర్ణితం అతి రహస్యమైన సరే నీకు నేను వివరించాను. వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవానిహి భగవత్ ఇది లోకశాస్త్రముల కంటే అవతరవి. చెప్పరు లోకంలో చెప్తారా ఇవన్నీ? ఇది ఎవడో అని చెప్తారా? లేదు. శాస్త్రంలో చెప్పరు. లోకశాస్త్రములకు కూడా అందని అతి రహస్యమైనటువంటి ఈ వృత్తాంతాన్ని. చెప్పకూడదు కానీ నీకు చెప్పాను. ఎందుకంటే భవానిహి భగవత్ పరః. నీవు పరమాత్మకు అధీనుడవు, పరమ భక్తుడవు. ధర్మం పారమహంస్యంబై మునేహ తృత్వా శేషరా పూజయిత్వా తస్త్రీతః ఆమంత్ర్య ప్రయయౌ గృహం ఈ రీతిలో పరమహత్ ధర్మం అంటే సన్యాస ధర్మాన్ని.
ముని వలన విన్నటువంటి అసురేశ్వరుడు ప్రహ్లాదుడు ఆ మహానుభావుని పూజించి సంతోషాన్ని పొంది ఆమంత్రియా తన అనుజ్ఞను పొంది ప్రియయౌ గృహం తన ఇంటికి వెళ్ళాడు. అని చెప్పి గృహస్థః ఏతాం పదవీం విధినాయేన త్యాంజతాయాతి దేవరుషే బ్రూహి మాదృశః గృహన్మూఢతీహి ఇది బ్రహ్మచార్య అన్నావు. వానప్రస్థం అన్నావు, సన్యాసం అన్నావు, గృహస్తుడిని అలా పైపైన చేతి పోది పెట్టావు, అసలు అదే మెయిన్ కదా, మాకు కావాల్సింది అదే కదా. కాబట్టి కాస్త ఆ గృహశాస్త్ర విధానాన్ని వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు చెప్తున్నాడు గృహేజవస్థితః రాజన్ క్రియాః కురువన్ గృహోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహామునీన్ ఇది ప్రధానం. గృహస్తుడు గృహస్తాశ్రమానికి కావలసిన యోగ్యమైన పనులన్నీ చేస్తూ చేసిన పనుల ఫలితాన్ని వాసుదేవార్పణం చేయాలి. కృష్ణార్పణం. మనం ఏ పని చేసినా కానీ నారాయణ అరవి మనకి అంటకుండా ఉండాలంటే మార్గం అది, ఎందుకంటే మనం పాపమే చేస్తాం ఎక్కువ కదా? అరుమానం ఏం లేదు గ్యారెంటీ కదా? పుణ్యం చేస్తాం చేయగలం కాబట్టి నువ్వు ఏమైనా చెయ్యి నారాయణ అర్పణం. ఆయన మన గుండా ధ్యానం తీసుకుంటాడు ఆయన చూసుకోవాలి ఒక చిన్న పాత ఇలా వాసుదేవార్పణంగా ఉపాసించాలి ఆ తయారు ఈ వాసుదేవార్పణంగా పనులు చేయాలంటే ఉపాసిత మహాముని మహా ఆమృదులను సేవించాలి, ఉపాశించాలి. శృణువన్ భగవతః అభీక్షణం అవతార కథామృతం శ్రద్ధధానః యధాకాలం ఉపశాంత జనావృతః. మనము కష్టపడి పని చేసి సంపాదించి ఫలితం వానికి ఏమిటయ్యా అనే భావం నీలో రాకుండా ఉండాలంటే మాటిమాటికి పరమాత్మ యొక్క దివ్యమైన అవతార కథలను వింటూ ఉండాలి. అవన్నీ ఏంటి లాభం? నాది అన్న భావన పోతుంది. మీరు కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అన్న భావన పోతుంది. ఇలా పరమాత్ము యొక్క అవతారకథలు వింటూ శ్రద్ధాలు ఎట్లా శ్రద్ధదానః
ఆ చెప్పండయ్యా మేము వింటాంలే అని హాయిగా వెనక్కి అనుకో నిద్రపోయాం అనుకోండి ఆయన కూర్చో వస్తాడు చెప్పుకుంటాడు మనకు ఆయన వేలు కొడితే విందా లేకుంటే లేదు అని కాకుండా శ్రద్ధ సానాః అద్భుతమైనటువంటి పరమాత్మ కథ మనం వినగలుగుతున్నామన ఆనందంతోటి శ్రద్ధతోటి యథాకాలం సమయాన్ని మించకుండా చెప్తున్నారు టైంకి రావాలని జ్ఞాపకం ఉంచుకోండి యధాకాలం. ఏదో రెండున్నరకో మూడు గంటలకు వదిలేస్తే నెలగా నాలుగు గంటలకు వచ్చి కూర్చొని మేము కూడా విన్నామంటే ఒప్పుకోము. అది వినట్లేకే కాదన్నమాట యధాకాలం సమయాన్ని మించకుండా రావాలి అది కూడా ఉపశాంత జనావృతః. శాంతమైన స్వభావము కలవారితో కలిసి వినాలి. అంటే ఆ మధ్యన కోపిస్తులు, కామాత్ములు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే మనం వినలేం. శాస్త్రం ఎంత గొప్పది అంటే పరమాత్మ కథ చెబుతూ ఉంటే మధ్యన తమ విషయాలు పొరపాటున మార్చారు అనుకోండి 100 బ్రాహ్మణుల అత్యధ్యనం పాపం వస్తుంది. శత బ్రాహ్మ హత్య మహాపాపం సద్యః ఫలతి. పొరపాడన కథ విఘ్నం చేస్తే వారు వా చెప్తున్న వాళ్ళని వేరే మాట్లాడుకుంటే లేక వారినే వేరే ప్రశ్న అడిగి చేసింది వాళ్ళని. ఏం అడగవద్దని వినాలి. తర్వాత అయ్యా అలా అని చూడు ఇలా చెప్పుకున్నారు కొంచెం మాకు అర్థం కాలేదు వివరించండి అయినాక అడగాలి. మధ్యన అడిగాము బ్రహ్మహత్య. అంత గట్టిగా అని చెప్పాలి స్వామి. అంటే ఉద్దేశం ఏమిటి? దాని ఇందే మనస్సు ఉండాలి. ఇంకెవరో భయం ఎందుకు? ఏదో వచ్చి మనం ఏమో అవుతున్నామని కాదు. విషయాన్ని చాలా రసవత్తరంగా జరుగుతుంది అనుకోండి. అప్పుడు బ్రేక్ పడితే ఎలా ఉంటుంది? ఈ అనుభూతి ఒక్కడి సందేహం ఇందులో అనుభూతిని పోగొడుతుంది. కదా? దాన్ని మనం డిస్టర్బ్ అంటాం. అది చేయకూడదు. అందుకోసం శ్రద్ధ అందుకనే చేయకూడదంటే ఏం కావాలి? ఉపశాంత జనావుతః అలాంటి వారితో కలిసే విధానం. అంటే పరమాత్మ కథను తప్పకుండా వినాలి. తగిన వారిని అన్నిటిని పచ్చన పెట్టాలి అన్న దృఢమైన పవన వాళ్ళని నవ్వుచుంటే వాళ్ళు వేరే మాట్లాడరు. అయ్యా చెప్పండి అని హాయిగా వింటుంటారు. ఇలా ఉపశాంత జనావృతః.
సంఘాచనకైహి సంఘం ఆత్మజాయాత్మజాదిసు ఇది ఎందుకు చెప్పామంటే ఇలాంటి వారితో సంఘం వల్ల ఏం జరుగుతుంది? మెల్లమెల్లగా తన మీద, భార్య మీద, పిల్లల మీద, ఇల్లు మీద, ఆస్తి మీద. ఆసక్తి తగ్గుతూ వస్తుంది, పోతుంది అనడు. పోతుందంటే దేవుని నుంచి ఎవ్వరు రాడు. వీడు ప్రమాదం అన్న బాబు ఈయనతో స్నేహం ఉంటే పెళ్ళాన పిల్లలు వద్దట మనకు ఎవ్వరు రాడు. అందుకే తగ్గుతుంది. సత్సంగాత్ జనకైహి సంఘం ఆత్మజాయాత్మజాదిషు విముచ్యేషు ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్తితః ఒక్కొక్క ఆసక్తి తొలగుతున్న కొద్దీ కలగని లేచిన వానిలా అవుతాదట. అదే పెద్ద కల వచ్చింది, మహా ఆపద వచ్చేసి కలలో ఏడిచాం, మొత్తుకున్నాం ఏమో అని ఉరికి పడి చేశాం. ఒక కలనా మనకేం లేదు. అదేను. ఇంత కాలం ఇదా వాల్మీకి అక్కయ్యారు కదా నారదుడు నువ్వు దారి దోపిడీ చేస్తున్నావు ఇంత పాపం కూడా కట్టుకుంటున్నావు నీ పాపంలో నీ భార్యకు భాగం ఉందా మరి అడిగావా అడిగేది ఏమిటండీ నా భార్య కదా భాగం ఉంటుంది నువ్వు అంటే ఒప్పుకొని పోయి అడిగి రాకో. పాపం ఏముంది ఆమె? నాకేం సంబంధం? పిల్లలను భార్యను పోషించడం భర్తగా నీ డ్యూటీ. ఎలా పోషించాలో నేను చెప్పి నువ్వు నేను చెప్పాను గమనించమని. అది నీ నిర్ణయం నాకేం సంబంధం అయ్యగారు ఇట్లా అన్నారండి ఇంకో మాట ఇవాళ నుంచి అన్ని బంద్ చెయ్ రోజు గుడికి పో నదీ స్నానం చెయ్ భక్తులంతాలు భజనకి పుణ్యం వస్తుంది మరి అందులో భాగం వస్తుంది అని అనుకోకు ఎట్లా వస్తుందండి వద్దా అని అడగవయ్యా పోయి పోయి అడిగాడు బాధ లేదు నేను నీ భార్య అని ఏమనుకుంటున్నావ్ సగ ధర్మచారిని సగం భాగం ఆపు నాకు రావాలి ఆ అదేం మాట ఇంతే ఈ రెండు మాటలతో వాల్మీకి అన్ని వదిలిపెట్టించి తపస్సు చేశారు. కాదు ఎంత కావాలి అందుకోసమని ఇలాంటి వాడితో విరక్తః విముచ్యేతు ముచ్యమానేతు స్వయం స్వప్రవదుత్తితః ఇవన్నీ వదులుతున్న కొద్ది. కళ నుండి మేల్కొన్న వాడిలాగా ప్రవర్తించాలి. యావదర్ధముపాతినః దేహే దేహేచ పండితః. ఇంటి మీద కానీ ఒంటి మీద కానీ పని ఉన్నంతవరకే రాదు. నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు ఎందుకు నీ ఇల్లు? ఎందుకు నీ ఒళ్ళు?
నీ ఇల్లు నీకు హాని, నీ ఒళ్ళు నీకు హాని. కాబట్టి ఏదో శ్వాస పీల్చుకోవాలి, భగవంతుని ధ్యానం చేయాలి, శరీరానికి అవసరం, అంతవరకు ఏర్పాటు చేసుకోవాలి. ఏదో నీరే ఉండాలి కానీ ఇట్లా పని చేసుకో. ఓ మహానుభావుడు ఉన్నారు మీరు చూస్తున్నా 16 ఏళ్ళు అయింది ఇల్లు కడుతూనే ఉన్నారు. ఆ 16 ఏళ్ళు పని చేస్తున్నారు ఏంటి జూబిలీ గిడుస్తా పైన ఉంది చూడు ఏదో. ఆ పైకి ఇంకా మాదాపూర్ పోయే దారిలో పెద్దది కడుతున్నాడు. 16 ఏళ్ల నుంచి కడుతున్నాడు. నాకు అనుమానం వచ్చి వీడు ఏం కడుతున్నాడో చూస్తే ఒక కట్టి తీసి మళ్ళా కడుతున్నాడు. మొదట వినేస్తా విజ్ఞ అంటారు కదా ఏదో మార్పులు ఏ బాగాలేవని గ్రానైట్ ఇది బాగాలేదని ఇంకోటి తీస్తున్నాడు కలుస్తున్నాడు కలుస్తున్నాడు తీస్తున్నాడు వాడు ఇంటి నుంచి బయటికి పోడు ఆ ఇల్లు పూర్తిగా వేరే పని అంటే పిల్లలు చేస్తున్నారు. అందుకోసమని నీకు నీడనివ్వాలి. నీ శరీరానికి, నీ మనస్సుకు ఆయాసం లేకుండా ఉండటానికి అంతవరకు తట్టుకొని ఉండు. చాలు. అలాగే ఈ దేహం భగవంతుడిని నీ భార్య పిల్లలను పోయే దాకా పోవాలి అంతవరకు చేయు చాలు. దీని మీద ఆశ్రయ రాచిందే రాచి పూసిందే పూసి ఓ మా అలంకారం అదేం రూము ఎవరూ ఉంటే మేకప్ రూమ్ ఉంటది అంటే మామూలుగా ఏదో ఏదో ఉంటది కదా అందులోకి పోతే మూడు గంటలు బాగా బయటికి రాదు. నేను ఒక రోజు కానీ ఒక రోజు చెప్పేవాడిని మానుగా నాకు వాళ్ళ దగ్గర తెలుసు. ఆ 7 గంటలకు ఉదయం 7 గంటలకు అమ్మ మనం 9 బాబుకి వెళ్ళారే తొందర రెడీ కానీ 7 గంటలకు చెప్పేవాడిని. ఇంట్లో మా వాడు ఉన్నారు. అది మనం పే ఇది పట్టి కట్టా కదా. తొమ్మిది నిమిషాలు గంట రెండు గంటల తయారవుతుంది నువ్వు ఆగు. తర్వాత అన్నావ్ అన్నట్టు 11:30 కి తయారవుతుంది. నాకు అనుమానం ఉంది ఏముంది అదే అదే అదే తోలు కదా ఎన్నిసార్లు రాసినా అంతే ఉంటుంది ఏం రాస్తారు మీరు? పోట రాసినా ఎంత రాసినా కొంచెం రాస్తే ఎలాగ ఇంక ఎలాగే మళ్ళా నాలాగే అవుతుంది. ఆ తర రాస్తే ఇంక ఇది ఎలాగే అవుతుంది ఏంటి? కాబట్టి ఈ దేహం మీద అంత ప్రేమ వద్దు. గేహం అంటే ఇల్లు. దాని మీద కూడా అంత ప్రేమ వద్దు, యావదర్ధముపాతీత వాస్తవంగా నీ బ్రతుకుకు ఎంత అవసరమో అంతవరకు వాడుకో, యావదర్ధముపాతీత దేహే గేహేచ పండితః
విరక్తః రక్తవత్తత్వ అలాగని సన్యాసి లాగా, విరక్తి లాగా, విరక్తుడిలాగా కనపడొద్దు. విరక్తిగా ఉండు కానీ రక్తవత్తు. ప్రేమ ఉన్న వాళ్ళలాగా ఉండాలి. మా వారు నన్ను ఎంత బాగా ప్రేమిస్తారంటేనే చెప్పుకోవాలి పది మందికి భార్య. కశ్యపుడిని అలాగే చెప్పుకున్నాం దితి చెప్పాం కదా దితి. అమ్మో మా కశ్యపుడు సన్యాసి ఏంటి ఆయనే ఆయనే ముని ఏమిటి నేను లేకుంటే తన మీద ఇష్టం ఉండడు. ఇంకా అది కూడా మీకు అర్థం కాలేదంటే కృష్ణుడు. తెలుసు కదా? 16 వేల మంది భార్యల్లో ఏ ఒక్క భార్యను అడిగినా పిచ్చోడండి మా వాళ్ళు నేనంటే మహా పిచ్చి ఆడవాడిన పిచ్చి. అందరూ కాదు నేనంటేనే పిచ్చి. అందరిని పెళ్లి చేసుకున్నాడు అని భగవన్ చెప్తే కదా నాలుగు రోజులు వచ్చాడు పరిశీలిద్దాం అని. పోయి పోయి ఒక ఇంట్లో అమ్మాయి అమ్మ స్వామి ఇక్కడే ఉంటాడా ప్రభువు మీ ఇంటికి వస్తాడా ఇక్కడే ఉంటాడా ఇంతమంది కదా అంటే అమ్మ నేను వేరే కాదు నీ క్షేమం కూడా అడుగుతున్నాను తల్లి అయ్యో స్వామి ఏం చెప్పమంటారండి. పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క క్షణం వదిలి పెడితే ఒట్టు. అక్కడ నేనే అన్నాను. అందరిని చేసుకున్నారు వాళ్ళు కూడా పారేయమని అన్యాయం చేయొద్దు లేకపోతే రెండు రోజులు అక్కడ కూడా పోండి. ఎంత అని చెప్పి విననండి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఈ మాట పదా ఐదు మంది చెప్పారు. ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు? ఆయన ఉంది అక్కడ అని వద్దు గుంట అని. విరక్తి ఉండాలి. విరక్తి నాకు కలిగిందని ఎవరికీ చెప్పకూడదు. భార్య కూడా ఇతనికి సంసారం అంటే పట్టదు అని అనుకోకూడదు. అబ్బో మా వారు పండితులే కానీ కథలు చెప్తారు కానీ ఎప్పుడు నా దగ్గర ఉంటాడు అని. మనస్సులో మాత్రం ఉన్నదంటే మనస్సులో అవ్వడం కాదు చెప్తున్నా వాస్తవం అది కశ్యపుడు కానీ వారి వారు మన పేరేంటి మహర్షి కద్దమ ప్రజాపతి 100 సంవత్సరాలు భార్యతో విహరించాడండి. 100 సంవత్సరాలు. కాబట్టి రక్తవతు ఉండగానే ప్రేమ ఉన్నట్టు అర్థం కాదు. అందుకే మేము చెప్పాము సినిమా సినిమా గురించి మాట్లాడే పెడుతాను. ఒకటే కండిషన్ ఎట్లా ఉందో అని అడగొద్దు. పక్కన కూర్చుంటాను. ఓకే ఇలాగ నేను అసలు చేయలేదు ఇది చేయలేదు అది ఎట్లా ఉండదో నాకు తెలుసు ఎందుకు అది కాళ్ళు మూసుకొని అమ్మ నిద్రపోతా ఇది ఎందుకు వచ్చారంటే నిద్రపోవడానికి వచ్చాను ఇంత నిద్రపోనియ్యలేదు పిల్లలు పడుకోవచ్చు అంటే రక్తవత్వం ఉండాలి వివేక్షి మాత్రం ఉండాలి
ప్రేమ ఉన్నట్టు కనబడాలి. విరక్తే ఉండాలి. అయ్యో విరక్తి అండి సంసారం సంసారం వద్దండి అనుకుంటే మళ్ళీ సంసారం సమయం గృహసాల్ సమయం దెబ్బ తింటుంది. సరే భార్యను ప్రేమించు పిల్లలను ప్రేమించు ప్రేమించినట్టు కనబడు. పరమాత్మాన్ని మాత్రమే ప్రేమించాలి. విరక్తః రక్తవతు తత్ర నృలోకే నరతాం యతేత్ మానవలోకంలో ఉండాలి కానీ మానవత్వాన్ని కూడా విడిచిపెట్టాలి. మానవత్వాన్ని అంటే జీవత్వాన్ని. నేను జీవుడిని నా శరీరము మనసు ఇల్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టు. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరః సుహృతః అపరే యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్ద్మ నిర్మదః. అలాగే నిర్మమ రెండు అంటే ఏంటి మనకు బంధువులు ఉంటారు తల్లిదండ్రులు కొడుకులు అన్నదమ్ములు మిత్రులు భార్య ఏం చెప్పినా మంచిది అలాగే చేద్దాం. అలా ఏం చేయ అది వద్దు ఇది నాకు ఇష్టం లేదు. ఎవ్వరి తోటి వాదనకు దిగకు. ఇలా కావాలండి సరే. కానీ ఈ ఆమోదం ఎలా ఉండాలి నిర్మమ. మమకారం లేకుండా మోదించాలి. నా భార్య ఉత్తమురాలు, నాకు రెండు ఇల్లు కావాలని అందులో తానకాస తెచ్చుకుంటే ఇంకో ఇల్లు కడదాం బారు ఇద్దరం కలిసిపోదాం అన్నాం అనుకోండి. అయ్యా వీళ్ళు సరిపోయే అని ఇంకోటి కడదాం అమ్మ కడదాం. ఎప్పుడు నా నామరు కాదు వారికేం చెప్తారు వ్యాధులు చెప్తారు. ఆడవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తన ప్రతిపాదన భర్త విరోధించకుండా ఆమోదిస్తే ఇక అంత ఆనందం వాళ్లకేం ఉండదట. నువ్వు చెయ్యి చేయకు పట్టు చీర కావాలండి రేపు పొద్దున పోదామా అంటే మనమే ఎలా ముందు రేపు పొద్దున పోదామా అబ్బా తాడు మరి ఎలా దాకా అడగదు. రేపు పొద్దున అనరు. మంచి చీర కావాలా రేపు పొద్దున పోదామా పదా అని అడగదు. అందుకే ఎవ్వలే ఆమోదేత అనగానే ఒప్పుకో. మరి వేరేకి పేజీ లేదు. అది కాదని, పేదని ఇటు లాగి అటు లాగి మన కొద్దరు ఎలా ఒప్పుకోవాలి? ఎట్లా ఇంట్లో ఉండనియ్యదు, అనుమానం ఏం లేదు. ఇల్లు ఇల్లు మనదేనా? ఇంకా మాత్రం ఈ బాధ కంటే అలాగే. ఒకటి తీసుకున్నామా, రెండు తీసుకున్నామా? రెండు తీసుకో రాదు అంతే అనుకో ఇంకా ఆనందం ఉంది. ఆమోదేత కానీ ఏ ఆమోదంలోనూ మమకారం ఉండవద్దు. నిర్మమః చూడండి వ్యాధులు ఎంత లౌక్యకుడో చూడండి. ఆమోదేత నిర్మమః
అలాగే దివ్యం భౌమంచ అంతరిక్షం విత్తం అచ్యుత నిర్మితం తత్ సర్వం ఉపభుంజానః ఏతత్ కురియాత్ స్వతోబుధః దివ్యమైన భోగాలు, భోగమైన భోగాలు, అంతరిక్ష భోగాలు. పరమాత్మ ప్రసాదించిన దాన్ని అనుభవించండి. వేరే వారిని నీవు ఆశించకు. అంటే ఏమిటి? మనము పొందేది ఏదైనా, మనం అనుభవించేది ఏదైనా వాడు ప్రసాదించినది. ఇది వాడి కోసమే, మన కోసం కాదు. భగవత్ అర్పణ బుద్ధితో భగవత్ దత్త బుద్ధితో అనుభవించాలి. పరమాత్మ ప్రసాదించాడు మనం మళ్ళీ వాటిని పరమాత్మకే అర్పించాలి అని. బబుం జ్ఞానః ఏతత్ కురియాత్ స్వతో బుధః ఇది బుద్ధిమంతుడు ఇలా చేయాలి. యావత్ భ్రీయేత గఠరం తావత్ స్వత్వం హి దేహినాం సరే సరే చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. తన కడుపు ఎంతతో నిండుతుందో అదే తనది. నాది నాది అంటే ఏది నీది? ఏది నీ కడుపు నింపుతుందో ఎంత? నీ కవి ఉండడానికి ఎంత కావాలో అది నీది. అధికం యోభిమన్యేత అంతకంటే ఎక్కువను దాచుకున్నవాడు నాది అనేవాడు సత్తేనః వాడు దొంగ. దండమర్హతి అలాంటి వాడిని శిక్షించాలి. నీ పొట్ట నిండేదే నీది. ఇంకోటి తినే దగ నువ్వెవడవు? నువ్వు ఎక్కువ దాచావు అనుకో అది ఇంకోటి సమయం అండి. నువ్వు ఓ రెండు మూడు క్వింటాలు బియ్యం దాచి పెట్టుకున్నావు అంటే రెండు వందల మందిని పసుకొండ పెట్టాము అన్నారు. అందుకే నువ్వు దొంగ అవుతావు శిక్షించాలి అంటున్నారు. దండ మరకది మృగ ఉష్ట్ర ఖర మర్క ఆకు సరి సృప తగ మచ్షికాః ఆత్మనః పుత్రవత్ పశ్చేత్ తైహియేశామంతరఃత్యేత్. మనకు లేడులు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి చూడండి. అలాగే ఏదో గాడిదలు, కోతులు, ఎలుకలు, చిన్న చిన్న పురుగులు, పక్షులు, ఈగలు, దోమలు.
చీమలు. అవన్నీ మనతో పాటు ఉంటాయి కదా? మన ఇంట్లోనే ఉంటాయి. ఏం చేయాలి వాటిని? నీ ఇంట్లో ఉన్న అబ్బాయిని ఎలా చూస్తావో అట్లా చూడాలి. ఆత్మనః పుత్రవత్పసి నీ కొడుకుల్లాగా చూడు. ఎందుకంటావా? ఆలోచించు నీకు వాటికి తేలా ఏంటి? అంతరంకియతు. ఆ దేహం నీ దేహం లాంటిదే, ఆ ప్రాణం నీ ప్రాణం లాంటివే. నీకెట్లా ఆశ్చర్యం కావాలో వాటికెట్నే ఆశ్చర్యం కావాలి. అవి వస్తే చంపి నీ బతకాలి అనుకున్న వాళ్ళు ఏమంటారండి? కాబట్టి ఆత్మనః పుత్రవతు పశ్చేతు తైరేషామంతరంకియతు. తిరువర్గం నాతి కుచ్చేన భజేత గృహమేద్యపి గృహస్తుడైన ధర్మ అర్ధ కామములను కష్టపడి సేవించకూడదు. అంటే భగవంతుడు సహజంగా ఇయ్యని దానిని కష్టపడి ప్రయత్నం చేసి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు పెట్టి వాడిని కూర్చోబెట్టి కట్టేసి దేవుణ్ణి కాళ్ళ తాళ్ళతోటి బిజ్జా అశ్వతి ఇస్తావా చేస్తావా అని అడిగి తీసుకుంటే ఏమైతది? అనుకునే మంతాలు ఉన్నాయి కదా శుద్ధ మంతాలు ఆ మంతాలు కాకీని కూర్చోబెట్టి ఇస్తావా లేదా ఇప్పుడు పాపం ఇస్తే ఏం చేస్తారు కానీ ఇదంతా లోను వడ్డు చౌదరం చేస్తారు. భగవంతుడిని కానీ ఇతరులను కానీ నిర్బంధించి మనకు మనకు లేనివి, మనకు కానివి, మనది కానివి మనం పొందితే కలిగేది దుఃఖమా సుఖమా? కాబట్టి అలా వీటిని పొందకూడదు. గృహమేత్యపి యధాదేశం యధాకాలం యావద్దైవోపాదితం దేశానుగుణంగా కాలానుగుణంగా. భగవంతుడు ప్రసాదించిన దానిని ఆస్వాకాంతి అవసాయిత్యః కామాన్ సంవిభజేత్ యథా మనకు వారి వారికి. విద్యార్థులకు, పిల్లలకు, పశువులకు మరోటి మరోటి అందరికీ వాటిని పంచి ఇవ్వాలి. అప్పి అప్ ఏకాం ఆత్మనోదారాం నృణాం సత్వగ్రహో యతః జక్యాద్యదర్ధే స్వప్రాణాన్ హన్యాద్వాపితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జక్యాత్ యస్తేన త్యజితోజితః ఇందులో మనకు ఏకామాత్వనో దానాం దానాం నృణాం స్వత్వగ్రహః యతః
పురుషునికి కానీ స్త్రీకి కానీ నాది అన్న భావన నా వస్తువు మీద మమకారం అంటే నాది అనే భావన ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది కలిగిన భావన ఎప్పుడు పెరుగుతుంది అవుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళైతే. కదా? భార్య వచ్చిందనుకోండి అలాగే అమ్మాయికి భర్త వచ్చాడనుకోండి అప్పటిదాకా ఏదో మా మా అమ్మగారి ఇంట్లో ఉన్నానండి అంటుంది. పెళ్లి కాగానే నా ఇంటికి వచ్చానంట. అమ్మగారి ఇల్లు అంత ప్రేమ చూసినా చూడకున్నా ఈ ఇంటికి రోజు మేకపులు చేస్తుంటుంది వంద కాలం. ఇది నా ఇల్లు అండి. ఏమనుకుంటున్నారు? నా అనే భావన స్త్రీకి కానీ పురుషునికి కానీ వివాహంతోటే కలుగుతుంది. ఇలాంటి మహానుభావులు తమకు కావలసిన దాని కోసం చెప్తున్నాడు మనకు. జక్యాత్ యదర్ధే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం అవసరమైతే ఆమె కోసం వీడు తండ్రిని చంపుతాడు. గురువును చంపుతాడు. అలాగే ఈమె కూడా తాను కోరుకున్న వారి కోసం ఆ చేసుకున్న భక్తం కూడా చంపేస్తుంది. కదా? యదర్తే పితరం గురుం యదర్తే పతి. స్త్రీ తన కోరిక కోసం భర్తను, తండ్రిని, తల్లిని, ఇల్లును దోషం చేస్తుంది. మగవాడు కూడా తాను ప్రేమించిన వ్యక్తి కోసం తండ్రిని, గురువును, పెద్దలను అందరినీ చంపుతాడు. మరియు ఒకరిని చాలా మందిని చంపడానికి కారణమైన వారు ప్రేమాస్పదులా, ద్వేషాస్పదులా? ఇలాంటి వారిని నా వారు అనుకొని నీ వారు అనుకున్న వారందరినీ చంపిన తర్వాత కూడా వీరు నీ వారు కాదని తెలియకపోతే ఇంతకంటే మూర్ఖులు ఎక్కడ ఉంటారు? అందుకే మొదలు అలాంటి వారిని మొదలు వదిలిపెట్టు. లేదా వారు నీ కోసం తక్కిన వారందరినీ చంపటాన్ని వ్యవహర్చించకుండా జాగ్రత్త పడు. అంటే నీవు వారి మీద అతి ప్రేమ చూపావనుకోండి, ఈయన కూడా నేను ఏమైనా చేస్తానని మొదలు పెడతాడు. మామూలుగా ఉంటే ఆ వీడి కంటే వాడేనా ఏం లేదు అని. కనీసం ఈయన కాదని ప్రజలు చూస్తారు వాళ్ళని ఎందుకు చంపాలి కొంచెం జాగ్రత్త పడతారు.
అందుకోసమని అలా స్వీకరించు కానీ అంటి అంటనట్టే ఉండాలి. చెప్తున్నాడు యక్యా ప్రాణాన్ అన్యాద్వాపితరం గురం తస్యాం స్వత్వం స్త్రియాం యక్యాత్ ఈ స్త్రీ కోసం. గురువును, తండ్రిని, పెద్దలను కూడా చంపుతున్నావో అటువంటి స్త్రీ యందు స్వత్వం నాది అన్నటువంటి భావనను విడిచిపెట్టాలి. యస్తేన స్యజితో జితః అలాంటి స్త్రీపై కోరికను గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినవాడు. అది గెలవలేదు తక్కిన వాటిని ఎన్నిటిని గెలిచిన వాడు గెలిచిన వాడు కాదు చెప్పాం కదా విశ్వామిశ్రుడు. బ్రహ్మత్వాన్ని బ్రహ్మర్షిత్వాన్ని పొందటానికి తపస్సు కోసం పోయాడు. పోయేవాడు ఒంటిగా పోకుండా భార్యను తీసుకొని పోయాడు. ఆ మాట వశిష్యుని చెప్తే నవ్వాడు. ఎందుకు నవ్వారు స్వామి అంటే ఏమీ లేదు ఒక 20,000 ఏళ్ల దాకా డోకా లేదు అన్నారు. అదేమిటి అంటే అంత దాకా రాదు ఆయనకి. ఎందుకు అంటే పది ఇంద్రియాలు కదా. ఒక్కో దానికి ప్రవృత్తి నివృత్తి రెండు కదా. కాబట్టి ఒక్కో దానికి 2000 సంవత్సరాలు. 10, 20, 10 రెండు 25 వేలు తర్వాత చూద్దాం. అన్నట్టే మొదలు 10, 22 తపస్సు చేసి నగురు కొడుకులు పుట్టారు అన్నారు. చెప్పాను కదా జ్ఞాపకం ఉంది కదా. ఘోరంగా చేసి నగురు కొడుకులు పుట్టారు. తర్వాత వాడు రెండు వేలు తపస్సు చేసి సునా సేపటికి మోర్షి స్వర్గం ఇచ్చేసాడు. తర్వాత సుత్యం పు స్వర్గం ఇచ్చాడు. తర్వాత పది వేలు ఏళ్ళు మేనకతో ఉన్నాడు. తర్వాత రంభని శపిరించాడు ఇది మొదటి ప్రారంభం. ఇది అంతేనా అప్పుడు బ్రహ్మ శైల అయ్యాడు. ఏం అర్ధమైంది? ఇన్నిటికి ఏది మూలమో మొదలు ధాన్యం ఎందుకు అంటావ్? మగవాడికైతే స్త్రీ, ఆడవాడికైతే పురుషుడు. నా వాడు నా వాడు అన్నావంటే మునియాము ఎవరన్నా మునియారే. వారన్న ఒకటే వీరన్నది. అలాంటి స్త్రీ యందు స్వత్వాన్ని విడిచిపెట్టు. కృమి పెట్టి భస్మనిష్టాంతం క్వేదం తుచ్ఛం కళేవరం. ఎందుకురా నాన్న ఇంత కష్టపడతావు? ఈ శరీరం కోసమే కదా? న్యాయంగా ఈ శరీరం ఎలాంటిది? ఇందులో నుంచి ప్రాణం పోతే ఏమవుతుంది? భస్మ. బూడిద అవుతుంది. కదా?
కృమి విటు భస్మ అన్నారు చూడండి. కృమి విటు భస్మ నిష్ఠాంతం కదా? నిష్ఠాంతం. నిష్ఠ అంటే ఏమిటి? మతి. పాటి పెట్టాలి మట్టిలో పరుస్తాం. ఇంకొకటి విట్. పాటి పెట్టక దహనము చేయక అలాగే శరీరాన్ని ఎక్కడో అవతల పారేసాం అనుకోండి అది ఏమవుతుంది? ఏ పశువులో ఏ పక్షులో తింటాయి. మృగాలు తింటాయి కదా. తిన్న తర్వాత ఏం చేస్తాయి? మలాన్ని విడిచిపెడతాయి. ఇప్పుడు ఆ మలం ఏమిటి అన్నట్టు? విదేహం కాదు. కాబట్టి అలా మట్టిగాను, బూడిదగాను, మలంగాను లేక పురుగులన్నీ తీసి కుమి చెడు పడతాయి కదా? ఇలా పురుగు గాను. ఇన్ని రూపాంతరాలు చెందే శరీరం మీద అంత ముమకారం ఎందుకయ్యా? కృమి విటు భస్మనిష్టాంతం క్వేదం తుచ్ఛం కళేవరం. దుచ్ఛమైనటువంటి శరీరం ఎక్కడ కోతదీయ రకిహి భార్య. అలాంటి శరీరం చూపేది భార్య. కదా అలాంటి శరీరం చూపేవాడు భర్తకి ఏం కావాలి భార్య కావాలా భార్య దేహం కావాలి. భార్యకి ఏం కావాలి? భర్తనా భక్త దేహమా? అయ్యా శరీరం కావాలి. ఎలాంటి శరీరం? మరి శరీరం కావాలనే బదులు అవతారం రెండు పురుగులు ఉంటాయి తీసుకో సరిపోతుంది అది ఇది ఒకటే కదా. ఏదో ఉంటుంది కదా సరిపోతుందే. కాబట్టి అలాంటి శరీరం మీద ప్రేమ ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ నిజంగా ప్రేమ ఉన్నవాళ్లేనా? నిజంగా జ్ఞానం ఉన్నవాళ్లేనా? అందుకే క్వాయమాత్మా నభచ్చదిహి మరి ఆత్మ? ఈ ఆత్మ ఉందే అదేలాంటిది నభ శరీరం ఆకాశాన్ని కూడా వ్యాపించేది. ఆకాశాన్ని కూడా వ్యాపించే ఆత్మను వదిలిపెట్టి పురుగో, మలమో, కృగో, బూడిదో అయ్యేటువంటి శరీరాన్ని శరీరాన్ని ప్రేమించే భార్యను కోరుతున్నావంటే. జ్ఞానం ఉన్నవాడివా లేనివాడివా అందుకే అంటున్నాడు నభక్షరిహి సిద్ధైహి యజ్ఞావశిష్టార్థైహి కల్పయేత్ వృత్తిమాత్మనః సహజంగా సిద్ధమైన వాటితో బతుకు అంటున్నాడు. తయారు చేసుకొని బతకకు. అదన్నాయినా? అన్నం వండి కూరగాయలు తింటే కాదు సిద్ధై నీ పండ్లో కందములో నడిగా ఉంటాయి అది. నువ్వు వండుకునేది ఏం లేదు. అలాంటి వాడితో తిను.
అయ్యా ఎలాగండీ మీ గృహస్తులం వండుకోవాలంటే యజ్ఞావశిష్టార్థై. యజ్ఞము చేయగా మిగిలిన దాన్ని తిను. యజ్ఞం అంటే చెప్పాం కదా. అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, దేవ యజ్ఞము, ఋషి యజ్ఞము పంచ యజ్ఞాలు ఉంటాయి. పంచ యజ్ఞములు ఆచరించి పంచ యజ్ఞావశిష్టమైన దానితోటి బతుకు. లేదు సహజంగా తయారు అయిన వారితో పోదు. నువ్వు కృత్రిమంగా మసాలాలు పోసి తయారు చేసి తింటే ఉన్న శరీరం మీద మనసు మీద ఏమవుతుంది? చెడిపోతుంది. కల్పయేతి వృత్తిమాత్మనః శేషము స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్. మిగిలిన దాని మీద నాది అనుకోకు అంటున్నారు. ఇదంతా నాది ఏదో వన్ వండుకున్నావ్, నా ఊరికి పెట్టావ్, తిన్నావ్, పొరపాటున మిగిలింది. అయ్యో ఇది నాదండి దాచుకుంటాను. కాదు అమేజింగ్ జోర్న వత్సవం అది ఇచ్చేది. మిగిలింది నీదే కాదు, తినదే నీదే. వాడికి ఇచ్చింది నీది, మిగిలింది ఏది మిగులుతుంది? ఏది నువ్వే వాడతావు కదా. నువ్వు వాడిన తర్వాత మిగిలింది అంటే ఏం అర్థము? ఇలా. అందుకే శేషము స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్ దేవాన్ అది చెప్తున్నాడు దేవాన్ ఋషీన్ నృభూతాని పితృన్ ఆత్మానమన్వహం పౌర్త్యాగత విత్తేన యజేత పురుషం కృతత్ తాను కష్టపడి సంపాదించిన ధనంతోటే దేవతలను, ఋషులను, నరులను, ఇతర ప్రాణులను, పితృ దేవతలను తనను. పోషించుకోవాలి. అలాగే పురుషత్పురుషం యజేత. ఇవి కాక భగవంతుని మళ్ళీ విడిగా ఆరాధించాలి. యరిశ్యాత్మనః అధికారాధ్య సర్వాస్యుహు యజ్ఞ సంపదః. వైతానికేన విజిన అగ్నిహోత్రాదిన యజేత్. మనకు ఆయా అధికారాలతో లభించినటువంటి అన్ని వృత్తులతోటి యజ్ఞాదులతోటి పరమాత్మను ఆరాధించాలి. వైతానికేన విధిన అగ్నిహోత్రాదిన యజేత్ పరమాత్మను అగ్నిహోత్రాదులతోటి ఆరాధించాలి. నత్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వ యజ్ఞ భుకు పరమాత్మ అగ్నిముఖతః
మనం ఇచ్చేదాన్ని అలా కాకుండా అగ్ని ద్వారానే పరమాత్మ భుజిస్తాడు. సర్వ యజ్ఞ భుగ్గెద పరమాత్మ. అన్ని యజ్ఞ ఫలం ఆయనే తింటాడు. ఎలా తింటాడంటే అగ్ని ముఖత. అందుకే అగ్నిలో వేసామంటే స్వామికి అది చేస్తుంది. విద్యేతః విచారాజన్ యధా విప్రముఖే హుతైహి అది వీలు కాకుంటే దాని తర్వాత రెండోది ఏం చేయాలి అగ్ని వల్ల ఆగు చేయడానికి వీలు లేని వాళ్ళు విప్రముఖతః. బ్రాహ్మణులకు భోజనం పెట్టామనుకోండి ఎవరికి పెట్టినట్టు? పరమాత్మ అయితే అగ్ని ముఖంలోను కాకుంటే విప్ర ముఖంతో పరమాత్మ భుజిస్తాడు తస్మాత్ బ్రాహ్మణ దేవేశ్వరి చెప్తున్నాడు. నత్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వేజ్ఞపు కుయ్యేత అంటే అగ్నిముఖంతో తింటాడనే మాట వాస్తవమైనా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే పరమాత్మ అగ్నిముఖంగా తినడు బ్రాహ్మణ ముఖంగానే తింటాడు అధిక ప్రీతి. కాబట్టి విప్రులకు భోజనం పెట్టి పరమాత్మను ఆరాధించాలి. తస్మాత్ బ్రాహ్మణ దేవేషు మర్త్యాదిషు యధార్హతః మానవులయందు బ్రాహ్మణులయందు తైస్తైహి కామై యేజేత్వైనం మీకు ఏమేమి కోరికలు ఉన్నాయ్. దానికి యజ్ఞయాగాదులు చేయొచ్చు. యజ్ఞయాగాదులు చేయలేము అనుకుంటే బ్రాహ్మణ భోజనం తోటి మీ కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు మానేయాం కానీ పాత రోజుల్లో. ఇంట్లో ఒక ఉత్సవం ఉన్నది అంటే వివాహము, ఉపనయనము మరొకటో మరొకటో దానికి నెల రోజుల ముందు తదీయారాధన చేసేవారు. శక్తిని బట్టి 10 మందో, 20 మందో, 50 మందో, 100 మందో. తదీయారాధన అయిపోయింది అంటే పరమాత్మ సుప్రసన్నః మనకన్నీ వచ్చేస్తాయి. పని జరుగుతుంది. మళ్ళీ పని పూర్తయిన తర్వాత కృతజ్ఞతగా ఇంకొంత తరహా ఇంకోసారి. ఇది విధానం. యాత్రలో వెళ్ళిన అదే. యాత్రకు వెళ్ళే ముందు తరహా చేసేవాళ్ళం చేస్తారు ఇప్పుడు అంతా మర్చిపోయారు కానీ అలా యాత్ర నుంచి రాగానే యాత్ర పద్ధతి అలహం చేస్తాం. రెండు సార్లు చేస్తారు. అంటే వీరికి వీరి ముఖంతోటి స్వామి ఆరగిస్తాడు కాబట్టి స్వామి సంతోషిస్తాడు అని ప్రయాణం చేసి వ్యాసంలోకి పోతారు. వ్యాసం జయప్రదంగా జరిగింది మళ్ళా చేస్తారు. అందువల్ల విప్రముఖతః చేస్తాడు కాబట్టి మీలో కోరికలు ఉంటే మొదలు ఆ పని చేయండి. తైస్తైహి కామయెజత్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను కురియాత్ అపల పక్షీయం మాసి ప్రౌష్టపదే ద్విజాః గృహస్తువైనవాడు కృష్ణ పక్షంలో
అందులోనూ భాద్రపద మాసంలో పితృ ఆరాధన చేయాలి. ప్రౌష్టపదే ద్విజః శ్రాద్ధం పిత్రోహ యధా విత్తం తద్బంధునాంచ విత్తవాన్. మన దగ్గర ఉన్న ధనమునకు అనుగుణముగా శ్రద్ధతో పితృ దేవతలకు పూజ శ్రాద్ధమును పెట్టాలి. తద్బంధువునాంచ అది డబ్బు బాగా ఉందనుకోండి బంధువులను కూడా పెట్టాలి. డబ్బు తక్కువ ఉంది పిత్తు తెచ్చుకోవడానికి కాదు అందుకే చెప్తా తద్బంధువునా అంటే విత్తవా డబ్బు ఉన్నవాడే అన్నమాట తద్ అంటే చాలా చాలా విషయాలు చెప్పారు నేను నిర్బంధంగా చెప్పలేదు మీకు డబ్బు ఉన్నా లేకున్నా అప్పు చేసి పెట్టండి ఎవడు చెప్పడు ఉంటే పెట్టండి వీల్లేదు ఏదో కొట్టకో దొరక పెట్టి ఆ యజ్ఞం మాత్రం చేయండి. తద్బంధువునాన్ చెవిత్తవాను అయనే విసువే కురియాత్ వ్యతీపాతే దినక్షయే చూసారా ఉత్తరాయణంలో. దక్షిణాయనంలో, మేఘ సంక్రమణంలో, తులా సంక్రమణంలో అలాగే వితీపాత్రలో దినక్షయం ఉంటుంది కదా. అమావాస్య ఇత్యాదుల యందు దినక్షయే చంద్రాదిత్యోపరాగేచ సూర్య చంద్ర గ్రహణములలో ద్వాదశీ శ్రవణేసుచ. సౌనా దిశిలో సౌనా అక్షత్రం నాడు సౌనా లో తృతీయాయాం శుక్ర పక్షే ప్రతి శుద్ధ తదియ నాడు శుద్ధ కార్తీక శుక్ర తదియ కార్తీక శుద్ధ నవమి నాడు చితస్త్రుషు అష్టకాసు. నాలుగు అస్తములు అంటాడు. హేమంతి శిశిరే అది కూడా చెప్తున్నాడు. అంటే మనకు హేమంతము శిశిరము అంటాడు. ఏమిటి ఏమిటి? కార్తీకము, మార్గశిరము, ఆ మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. ఈ నాలుగు మాసాలలోని శుద్ధ అష్టములు అంటాం. ఈ నాలుగే కాలం అన్నమాట. చతస్పురుషు అష్టకాసు కేవతి జురేతథ మాఘేశ అది చెప్తున్నాడు మాఘేశ హిత సప్తవ్యాం మాఘ శుద్ధ సప్తమి. తెలుసా ఏమిటి సప్తమి. కదా సిద్ధ సప్తమ్యం అలాగే మఘ రాఖ సమాగమే ఏమర్చాం మాఘ పూర్ణిమ నాడు సరజీత మాఘ పూర్ణిమ మన వాళ్ళకి ఏం తెలియదు మాఘ పూర్ణిమ నాడు దీపదానం చేస్తే సద్యః వైకుంఠం యాపీం శాస్త్రం డైరెక్ట్ గా ఉండడానికి పోతారు. మాఘ పూణ్ణిమ అలా ఉంది విషయం. ఇలా మాఘ రాఖా సమాగమే రాఖాయాచ అనుమత్యావ మాస శ్రాణి యుతాన్యపి ఆయా
మాస నక్షత్రాలు ఉంటాయి అంటే మాఘ మాసం అంటే మాఘ నక్షత్రం కదా, ఆషాఢము అంటే ఉత్తరాషాఢ, చైత్రము అంటే చిత్ర నక్షత్రం, వైశాఖము అంటే విశాఖ నక్షత్రం. ఆ మా మాస నామములు నక్షత్రం రోజు పూర్ణిమ వస్తుంది కదా ఎప్పుడు రాదు సరదున సరదున రాదు అలాంటి పూర్ణిమ సమయాలలోను ద్వాదశ్యాం. అలాగే అనురాధ శ్యాత్ శ్రవణాః తిశ్రః మూడు శ్రవణములు శ్రవణము రెండవ శ్రవణము తిశ్రః ఉత్తరః మూడు ఉత్తరలు. ఇది ఏమిటి మూడు ఉత్తరలు అంటే ఉత్తర ఫల్గుణి, ఉత్తరా భాద్ర, ఉత్తరాసర. మూడు ఉన్నాయి కదా మనకు ఇవి తిస్రః ఉత్తరా అంతా కోడు అర్థం కాదు. ఇది అందుకుంటే వస్తుంది. కొంచెం అందిస్తే సరిపోవచ్చు. అందుకే తిస్రః ఉత్తరాః తిస్రుషు ఏకాదశి వాసు జన్మర్థ శ్రోణయో ఇది పొరపాటున ఈ నక్షత్రాల్లో ఏకాదశి వచ్చిందనుకోండి. అలాగే ఈ నక్షత్రాల్లో మన జమ్ము నక్షత్రం ఈ తిధులలో జమ్ము నక్షత్రం వస్తుంది అనుకోండి. జమ్ము నక్షత్రం నాడు ఏకాదశి వచ్చింది అనుకోండి. ఇలాంటి సమయాలలో ఏకాదశి వాసు జన్మర్థ శ్రోణ యోగ యుకో తయేతి త్రేయ సత్కాలా ఇవన్నీ. శుభ కాలములు, పుణ్య కాలములు. ఇలాంటి సమయాలలో భగవంతుడిని బ్రాహ్మణ ముఖముగా ఆరాధించాలి. అలా కారాః నృణాం శ్రేయో వివర్ధనాః. మానవులకు శ్రేయస్సును ఇవి పెంచేవి. కురియాత్ సర్వాత్మనా ఏతేషు శ్రేయః అమోఘం తదాయుషః. అన్ని రకములుగా ప్రయత్నించి ఈ దినములలో శ్రేయస్సును కరిగించేటువంటి భగవత్ భాగవత ఆరాధన చేయాలి. అది ఆయుషః అమోఘం. అలాంటివాడు. దీర్ఘ ఆయు ఆరోగ్యాలతో విలసిల్లుతాడు. యేసు స్నానం, జపః, హోమం, వ్రతం, దేవద్విజార్చనం ఏం చేయాలో చెప్తున్నాడు. రోజుల్లో స్నానం అంటే ఏం చేస్తున్నాం రోజు మనం స్నానం చేస్తాం కదా అలా కాదు నదీ స్నానం.
పుణ్యతీర్థ స్నానం, యేషు స్నానం అలాగే జపము, హోమము, వ్రతము, దేవద్విజ అర్చనం దేవతాలకు చేయాలి. అలాగే పితృదేవ నృభూతేధ్యః పితృదేవతాలకు శ్రాద్ధం పెడతా ఉన్న మహానుభావులు పుట్టినరోజు నాడు శ్రాద్ధం పెడతారు. అయ్యా రండి ఇచోబెట్టి. విద్యుత్ ఆధారం చేయాలి. శాస్త్రం. అలాగే పితృ పితృల దేవతలకు, దేవతలకు, మానవులకు, ప్రాణులకు యద్దత్తం తది అనత్సరం. ఇలాంటి రోజులలో పృథు దేవతలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, పశుపట్యాదులకు అంటే ప్రాణులకు ఏది ఇచ్చినా అది అక్షయం అవుతుంది. అనంత ఫలాన్ని ప్రసాదిస్తుంది. మన స్వరం సంస్కార కారః జాయాయాః అపత్యస్య ఆత్మనస్వధ పేద సంస్కార ముకాహస్య కర్మాణి అభ్యుదయే నృప అలాగే సంస్కార కారః జాయాయాః భార్యకు సంస్కారం అంటున్నారు అంటే. ఏ జగ సరం పూసవనం శ్రీమంతం ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటి సమయాల్లోనూ అలాగే అపత్యస్య పిల్లవాడు ఉంటాడు వారికి ఉపనయనము అన్నప్రాసనము చెవులము నామకరణము జాతకర్మ అక్షర స్వీకారము ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి కుమారుని యొక్క ఉత్సవాలలోనూ అలాగే ఆత్మనః తన పుట్టిన రోజు, తాను చదువుకున్న రోజు, తాను పెరిగే రోజు అన్నీ ఇప్పుడు కొత్తవి అన్నీ దినాలు అంటున్నారు కదా. ప్రేమికుల దినం, ఇంకో దినం అందరి దినాలు చేస్తున్నారు చూడండి. అలా ఆయా రోజులలో ఇలా. ధర్మాన్ని అభ్యుదయే నృపా అద దేశాన్ ఇలాంటివి ఉత్తమ దిన చూసారా చిన్న మాటల్లో చెప్పాడు కానీ ఏవి ఉత్తమ దినలు చెప్పాడు మంచి రోజులు ఇవి. భగవంతుడిని ఆరాధించవలసిన రోజులు విశేషంగా. నిత్యారాధన ఉంటుంది. భగవంతుడిని, భగవంతుని యొక్క భక్తులను, దీనులను, ఇతర ప్రాణులను వీరిని ఆరాధించాలి. ఇక ఇప్పుడు అసలు దేశాన్ ప్రవక్ష్యామి ఇప్పుడు పవిత్ర దేశములు పుణ్య చెప్తున్నారు. పుణ్య దేశములు ధర్మాది శ్రేయ ఆవహా ధర్మమును అర్థమును కామమును మూర్తి ప్రదాయ చేశారు అని చెప్తున్నాను. తవై పుణ్యతమో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే. ఉత్తముడున్న ప్రాంతం పుణ్యదేశం. సరే ఇంకేం కాదు సత్పాత్రం యత్ర లభ్యతే సత్పాత్ర అంటే ఉత్తముడు. అంటే పరమాత్మ భక్తుడు ఉన్న చోట ఉత్తమ ప్రదేశం ఇంక వేరే.
పడతలొద్దు. సత్పాత్రం యత్ర లభ్యతే బింబం భగవతో యత్ర ఎక్కడ పరమాత్మ యొక్క అర్చ్యావిగ్రహం ఉంటుంది అంటే దేవాలయం అన్నమాట. బింబం భగవతో యత్ర సర్వమేతత్ చరాచరం. చదా సకల చరాచర జగత్తులో పరమాత్మ రూపం ఎక్కడ ఉన్నా అది ఉత్తమ దేశము. యత్రః బ్రాహ్మణ కులం తపో విద్యాది యంత్రితం. తపస్సు, విద్యా, జపము ఇత్యాది సదాచార సంపన్నమైన బ్రాహ్మణుల ఇల్లు ఎక్కడ ఉందో అది. యత్ర యత్ర హరేహి అర్చా ఎక్కడ పరమాత్మ యొక్క అర్చా విగ్రహం ఉంటుందో సదేశః శ్రేయసాం పదం అది ఉత్తమ శ్రేయస్సుకు మూలము. యత్ర గంగాదయో నద్యాః పురాణే విశృతాః గంగే జీవనే జీవ గోదావరి కదా ఆయా పురాణాలలో పేరు పొందిన నదులు ఉన్నచోట అలాగే కురుక్షేత్రం గయతిరః ప్రయాగః పులహాశ్రమః అర్థం అవుతుంది చెప్పాల్సిన పనిలేదు చూడండి. అలాగే నైమిషం ఫాల్గుణం సేతుహు ప్రభాసః కుశస్థలి అంటే ద్వారక. అలాగే వారానసి మధుపురి పంప బిందుసరః నారాయణాశ్రమః అనదానాశ్రమం నంద సీతారామాశ్రమాదయః సీతాశ్రమ రామాసులు వారు, సీతారామాసులు వారు, సర్వే కులాచరాః అన్ని కుల పర్వతములు రాజన్ అవేంటంటే మహేంద్ర, మలయ వింజ్ ఉన్నాయి కదా ఈ పర్వతాలన్నీ మలయాదయః ఏతే పుణ్యతమాధీశాః హరేహి అర్చాశ్రితాస్య ఇవి కాక ఎక్కడెక్కడ పరమాత్మ యొక్క అర్చావిగ్రహం ఉంటుందో అవన్నీ పవిత్ర ప్రదేశములే. ఏతాన్ దేశాన్ విశేవేత శ్రేయస్తామః అపీక్షణశః. పుణ్య జైత్యములు అంటే ఒకసారి పోయేస్తాను లేండి అనుకోవడం కాదు అభీక్షణ మాటిమాటికి వెళ్లాలంటున్నాను. ఎవరు శ్రేయస్సు కావాలనుకుంటే మీ ఇష్టం లేకుంటే బాల లేదు. బలవంతం ఏం లేదు శ్రేయస్ కామః. నీకు శ్రేయస్సు కావాలనుకుంటే మాటిమాటికి ఈ ప్రదేశాలను సేవించాలి. ధర్మోయత్ శ్రేహితః పునుసాం సహస్రాది ఫలోదయః. కేవలం వెళ్లి సేవించి రావడమే కాదు. ఈ ప్రదేశాలలో ధర్మమును ఆచరించాలి. ఈ ప్రదేశములలో ఆచరించిన ఏ చిన్న సత్కర్మ అయినా వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.
మన ఇంట్లో మనం చేసే అష్టాక్షరి పుణ్య నృత్య నృత్య చేస్తే లక్ష పరిశ్రమిస్తుంది. నైదీలలో చేస్తే కోటి పరిశ్రమిస్తుంది. దేవాలయంలో కూర్చో చేస్తే పది కోట్ల పరిశ్రమిస్తుంది. పరమాత్సవాలు చేస్తే ఇంకా విశేషం. కాబట్టి నీవు ఆచరించే ధర్మమే ఈ ప్రదేశాల్లో ఆచరిస్తే సహస్ర అధిక ఫలమిస్తుంది. పాత్రం తోత్ర నిరుక్తం వైకవిహి పాత్ర విత్తమైహి. పాత్ర అన్నావు నువ్వు సత్పాత్ర అన్నావు ఆ సత్పాత్ర అంటే ఏమిటి? ఏం చెప్పాలి అంటే కవుడు చెప్పాడు హరిదేవ ఏక ఉర్దీశ జన్మయం వైచరాచరం పరమాత్మ ఒక్కడే పాత్ర. ఇంకే పాత్ర ఎక్కడ ఉంది? అలాంటి పరమాత్మను మాత్రమే ధ్యానం చేసేవాడు సత్పాత్ర. అంటే భక్తులు ఓన మాట. ఇలా దేవి దేవ ఋషి అర్హత్సువై సత్సు తత్ర బ్రహ్మాత్మ జాజిపు దేవతలు కానీ ఋషులు కానీ యోగ్యులు అయినటువంటి సత్పురుషులు కానీ బ్రహ్మపుత్రులు. బృగు వాస్త్రి వశిష్ట కక్షమున ఇలాంటి మహానుభావులు రాజన్య ఉదగ్ర పూజాయాం మతః పాత్రతయా అచ్యుతః రాజుల యందు రాజన్యాత్ అగ్ర పూజాయాం రాజు నుండి రాజులు బ్రాహ్మణోత్తములు ఇలాంటి వారిని పాత్రతయ అచ్యుతః అంటే ఆయన వచ్చి ఇక్కడ వీధిలో ఉంటాడు. తక్కిన వారి కంటే పరమాత్మ ఇలాంటి వారి యందు విశేషమైన ఆదరంతో ఉంటాడు. అందుకు వీళ్ళు సత్పాత్రలు. సత్ అంటే ఎవరు? సత్య చత్య పరమాత్మే కదా కాబట్టి సత్పాత్ర అంటే పరమాత్మకు నివాసము ఎవరు మీరందరూ పరమాత్మ ఎక్కడ ఇష్టంతో ఉంటాడో అసత్పాత్ర. నీటిలో ఆ జీవరాశిపి ఆకీర్ణం అండకోచాంగ్రిపోమహా కదా సకల చరాచర జీవరాశి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ కోశం ముందే ఇది పరమాత్మ యొక్క పాదము చేత కొలబడుతుందంట. కాబట్టి తన్మూలత్వాతచ్యుతేజ్య ప్రపంచమంతా పరమాత్మ పాద స్పృష్టమైంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆరాధన సర్వజీవాత్మ తర్పణం. అన్ని ప్రాణులు, అన్ని జగత్తులు, అన్ని లోకములు పరమాత్మ నుండి వచ్చాయి, పరమాత్మ పాదముతో పవిత్రమయ్యాయి కాబట్టి సర్వజీవ అచ్యుతేజ్య సర్వజీవాత్మ తర్పణం.
పరమాత్మను ఆరాధించుట సకల ప్రాణులను ఆరాధించుటే. సకల ప్రాణులకు తృప్తి కలిగించుట అంటే ఏమిటంటే భగవంతుడిని ఆరాధిస్తే అన్ని ప్రాణులు తృప్తి పడతాయి. జాగ్రత్త కొటేషన్ వాళ్ళని గుర్తుంచుకోండి. వాక్యాన్ని అండర్ రేంజ్ చేసుకోవాలి. ఏంటి అచ్యుతేజ్య తన్మూలత్వాత్ అచ్యుతేజ్య సర్వజీవాత్మ తర్పణం. సకల జగత్తం జగత్తు పరమాత్మ మూలం కాబట్టి అలాంటి పరమాత్మను ఆరాధిస్తే. సకల ప్రాణులను ఆరాధించినట్టే తృప్తి పొందించినట్టే. పురాణి అనేన సృష్టాని నుత్రిగ్య ఋషి దేవతాః కదు ను తిరియకు ఋషి దేవత ఇవన్నీ ఏమిటి పురములు. శరీరాలు కదా ఈ శరీరాలు ఎవరు సృష్టించారు శరీరాన్ని పరమాత్మే కాబట్టి నర తిరియకు ఋషి దేవతాది సకల శరీరాల్లో శరీరాన్ని అతనే సృష్టించాడు అతను సృష్టించిన శరీరాలలో చేతే జీవేన రూపేన పురే పురేషు ఆయా పురములలో జీవరూపములో ఉంటాడు కాబట్టి పరమాత్మను ఏమంటాం? పురుషః అంటాం. పురి చేతి ఇతి పురుషః. పురములలో ఉండేవాడు పురుషుడు. ఏవి పురములు? ఇది మన శరీరములు. నువ్వు తిరిగి చెప్పుకున్నావే రకరకాల ప్రాణుల శరీరాలన్నీ పురములు. ఆ పురములో ఉండేవాడు పురుషుడు. ఇప్పుడు చెప్పండి ఎవరు పురుషుడు? ఆయనే మనమందరం. ఏరు కదా అది అందుకనే పురుషః అసౌ తేష్వేత్ భగవన్ రాజన్ తారతమ్యేన వర్తతే పరమాత్మే అందరిలో ఉంటాడు కానీ కొంచెం కొంచెం తారతమ్యంతో ఉంటాడు. ఎలాగు అంటే ధర్మాన్ని ఆచరించేది మనం ఎలాగైతే స్లాబిల్లు అయితే ఒక తీరు గుడిసె ఇల్లు ఒకటి ఉంటాం కదా అబ్బే ఇది పెంకుటిల్లు అండి ఆ వేయొద్దు ఒక చీర మంచిది కడుక్కుందాంలే. అనుకున్నట్టుగా స్వామి కూడా కాస్త మంచి ఇల్లు అయితే మంచిగా ఉంటాడు. బాగా లేకుంటే ఈ చర్మ ఎవడో వచ్చే వేయటం లేదు అన్నట్టు ఉంటాడట. అందుకే తారతమ్యేనా వస్తతే తస్మాత్ పాత్రం ని పురుషః యావానాత్మాయ జేనికే దృష్ట్వాతే తం ని సో నూణం అవజ్ఞానాత్మ తాంగృప తోటి మానవులను తోటి ప్రాణులను అవమానించే వారి శరీరంలో పరమాత్మ కూడా ఇబ్బందిగానే ఉంటాడు.
సగల జీవల తర్పణం చేసే వాని యందు ప్రీతిగా ఉంటుంది. అది అర్థం తారతమ్యం అండి. అన్నీ నా ఇళ్లే అయినప్పుడు మరి పక్క ఇళ్లన్నీ ఇల్లు సమానంగా చూడొద్దు. అందరూ అందరూ పరమాత్మ రూపంగా సమానంగా సకల తోటి సకల ప్రాణులను ఆదరించే వాళ్ళను వాళ్ళలో కొంచెం శ్రద్ధగా ఉంటారు. విక్కరించే వాళ్ళలో తారతమ్యంగా ఉంటారు. దృష్ట్వా తేషాం యుగో దృణాం అవజ్ఞానాత్మతాం నృపా త్రేతాది యుగ హరేరస్య క్రియాయి సవిభికృతా త్రేతాది యుగములలో పరమాత్మ యొక్క అర్చ విగ్రహాన్ని పరమాత్ముని యొక్క ఆరాధనను, పరమాత్ముని యొక్క అర్చనను ఆయా జ్ఞానులు చేశారు. తతః అర్చాయాం హరిం కేచితు సంశ్రుద్ధాయ సపర్యయా అంటే. సకల ప్రాణులలో, బ్రాహ్మణాదులలో, దేవతాదులలో ఆదరించుట, ఆచరించుట, అర్చించుట అందరి వల్ల కాదు కాబట్టి అందరూ ఆరాధించడానికి వీలుగా కృతత్రేతాయుగములలో పరమాత్మ యొక్క అచ్చారూపాన్ని ఏర్పాటు చేశారు. ఋషులు పండితులు. కాబట్టి అలాంటి అర్చారూపంలో ఆరాధించిన ఫలితం ఉంటుంది. ఉపాసత ఉపాస్తాపి నార్సద పురుషద్విషాం. అంటే ఫలితం ఉంటుంది కానీ తోటి మానవులను ద్వేషిస్తూ తోటి మానవులను ద్వేషిస్తూ విగ్రహంలో ఉన్నవారిని ఆరాధిస్తే నార్భద ఫలము రాదు. దేవుడికేమో కేశరాయ నమః అంటున్నావ్. ఈ ఎక్కడ వచ్చారురా ఈ దుర్మాగుడు నాయంబడి. ఇప్పుడే రావాలా పూజకు నాతో పాటు. తర్వాత వస్తే ఏమైంది? అన్నాం అనుకోండి అది పూజనా? తోటి వాని నిందిస్తూ, తోటి వాని అక్కిచ్చేపిస్తూ భగవంతుని అక్కిచ్చను ఆరాధిస్తే అది నార్ధత ఫలితాన్ని ఇవ్వదు. ఉపాసతః ఉపాస్తాపి నార్ధద పురుషద్విషాం చూడండి పురుషద్విషాం పురుషేషపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విరు మళ్ళీ అందులో కొంచెం మనం సులభంగా పొందటానికి తక్కిన వాన పురుషులందరికంటే
బ్రాహ్మణుడు ఉత్తమ పాత్ర బ్రాహ్మణం విదుహు తపసా విద్యయా స్తుత్యా ధస్తే వేదం హరేస్తం ఎందుకు వాడు గొప్పవారయ్యా అంటే అతను పరమాత్మ యొక్క శరీరాన్ని ప్రత్యక్షంగా దారుస్తున్నాడు. ఏమిటది? తపస్సు, వేదము, విద్య. ఇవేమిటి మూడు? తపో విష్ణువు, విష్ణురు వేదః కదా. తపస్సు అంటే విష్ణువు, యజ్ఞం అంటే విష్ణువు, వేదం అంటే విష్ణువు. ఆ మూడు నేర్చుకున్నవాడు విష్ణువును మూడు రూపాలు దాచుకున్నవాడు కదా. అందువల్ల తక్కిన వాడికంటే వేద పండితుడు, తపో తపస్వి, ఋషి, ముని అయినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉత్తమ పాత్ర. నన్వస్య బ్రాహ్మణ రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజస త్రిలోకీం దైవసం మహత్. పరమాత్మ. ఇస్తున్నాడు బ్రాహ్మణులే తన పాద రజస్సు తోటి మూడు లోకాలను పావనం చేస్తున్నాడని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పారు. అందువల్ల ఉత్తమ పాత్ర అంటే బ్రాహ్మణుడు. తర్వాత వరుస వరుసగా ఆయా వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ప్రధానంగా గుర్తించవలసినది తోటి వారిని తోటి ప్రాణులను ద్వేషిస్తూ. ఆరాధించినందువల్ల భగవంతుడు సంతోషించడు. సకల ప్రాణి తర్పణం, సకల భూత దయ, సకల జగత్తులో పరమాత్మను చూచుటే గృహస్తునికి అనే కాదు అందరికీ కర్తవ్యము. ఇలా మనకు ఆ ఓకే అధ్యాయం అయిపోయింది రేపు తరువాత దాన్ని చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద గురుభ్యో నమః రాముడు చేయలేదా? రాముడు చేయలేదా? నారాయణం సమర్పించి అప్పటికే పక్కవారిని భగవంతుడు చేతి
Opening invocation: salutations to Ramanujacharya's lotus feet, followed by salutations to the lineage of acharyas and to the Lord.
Salutation to Sri Shuka Brahman. Salutations to our gurus. O devotees - having described the vanaprastha ashrama and the sannyasa ashrama, Narada explains the means by which one may attain the Lord from any ashrama.
One who wanders in the vanaprastha ashrama, if capable of taking sannyasa, may do so. But after taking it, one must not violate it, betray it, or fall short of it. The sannyasi has more restrictions than the vanaprastha. If even one rule is accidentally violated, the fall is greater.
He must wander with complete non-attachment - "gramaika-ratra vidhina nira-pekshas" - spending only one night in any village, without expectation of anything. He must wander the entire earth. If absolutely unavoidable, one may wear a garment - but only a kaupina (loin cloth). Just that much covering.
The danda (staff) has its own meaning, its own command. These two alone the sannyasi may carry - nothing else as his own. "Anapadi" - during non-emergencies. In emergencies exceptions apply. During Ramanujacharya's time there was a persecution - then one must adapt to the circumstance.
What comforts did they enjoy in Hastinapura? Even Indra once came and said he would like to stay there. That is how Krishna had arranged for Dharmaraja. The Mahabharata characters - the depth of those characters is unfathomable. Krishna provided the Pandavas with so many unimaginable comforts.
One may abide in Parameshvara, or in the atma, or see the world within Parameshvara. What does this mean? I am not in the world - the world is in Parameshvara. So where am I? I am in Him too. Parameshvara is in the world and the world is in Parameshvara. The jivatma and prakriti both rest in Him.
This is not real - "na vastutah" - neither birth nor death should be celebrated or mourned. "Na vastutah nabhina-ndeta dhruvan mrityum adhruvam vasya jitvitam" - one should not rejoice at death, and one should not rejoice at life either. Both are impermanent.
The opposing argument says: God does not exist. And then they present their points. We must also rebut them - for the sake of proper discourse. God does not exist because "if God existed, He would have done this and that." That argument and our response to it.
Hence one should not adopt a livelihood (jivika) from wrong sources. Similarly, "vada vadam tyajet" - one should not engage in arguments. Do not take up any side in a debate. As some mahanuabhava asked - all these proclamations are pepper-talks (empty debate).
Our staff - we do not need our staff. One word settled everything, and the other side would leave. But this one - who would respect it? Then later one realizes: that is why they said not to get involved. After one mistake of sitting down with debaters, one understands why the rule exists.
They said it was 25 crore years ago. That person got very angry and came the next morning at 10 o'clock saying: the entire universe has not even existed for 25 crore years! What is this "Big Bang" you speak of? Such arguments are useless.
A commentator changes the meaning to suit his own views. Hence do not read commentaries carelessly. Similarly, do not begin grand schemes - "narambo na rapetu" - I am doing this yajna, that yajna, fourteen crores, fifty crores, come everyone. All gathered for the yajna, but where is the japa, tapas, or genuine spiritual practice?
When the thought arises: I have certain rules and dharmas, I should follow them - as long as that thought exists in any corner of your mind, you still have a connection with the world. Therefore, after taking sannyasa and practicing for some time - after that practice, one's mind must be completely free.
He should show himself to others as if he were mute - "sadrishtya darshayet nrinam" - one should appear to humans as if he were dumb. In the story mentioned here, a great mahanuabhava kept this quality. One should appear to the world as incapable of speech - in order not to create false impressions.
This one or that one - how can one tell from appearance? So seeing him, a person thought: this must be a great one. He bowed, worshipped him properly, and then touched his feet with his head saying: "free me from this samsara." Please grant me the explanation.
"Na te shayanasya nirud-yamasya brahmannu hardha yatava yatayeva bhogah" - for you who are lying down without effort - "niru-dyamasya" - without any exertion - O Brahman, what wealth or enjoyment will come? You are just lying there. How will any artha come to you?
You are a friend to great souls and saints. One like you cannot be denied an answer. "Iha uparamayoh nrinam padani adhyatma chakshusha" - what should one know? We only have two things: desire (raga) and detachment (viraga). Just these two - attachment and non-attachment. Understanding these two clearly.
By rights I should not answer your question - it is none of my concern. Yet I will answer. Why? Because you are one who has directly seen the Lord. "Sambhavaniyogi bhavan atmanas shuddhim-icchatam" - for those who desire purity of mind, you are worthy of reverence. I cannot refuse you.
Before going to sleep one wonders: will tomorrow bring what I want? Actually one should not ask at all. So desire has the nickname "apura" - the never-filled, the never-satisfying. This insatiable desire is "bhava-vahini" - it flows one toward samsara. Desire propels one toward samsara.
The effort for happiness, the effort to remove sorrow - taking birth in various worlds, in various species, in various forms. When coming to this earth specifically, one new thought arises: what is that? To obtain pleasure. What is pleasure? "Damp-atina sukhaya" - the pleasure of conjugal union. This is what the earthly realm offers.
Having tried to remove sorrow and obtain happiness, what actually happened? Happiness left and sorrow came instead. "Oh no, I don't want this anymore!" Then I came to a final conclusion: what is this? "Sukham-atyanmano rupam sarvehoparatihi" - abandoning all desires is the true happiness. Let me understand this.
One person's "Ramasya yayanam" is travel with Rama; another's "Ramaya yayanam" is the life-story of a woman named Rama. For some the happiness is a woman's story; for others it is Rama's story. Each mind defines happiness according to its own inclination. They engage in what makes them happy.
Just as leaves born in a pond cover the water's surface - desires born in the mind cover the mind itself. Hence: one who runs from what was born from the mud (desires) and looks for real water in the mirage - what kind of water will they find? The mirage offers no real water.
Are they yours? Whose are the deha-adis (body and its relations)? They belong to the divine. They obey Him, not you. Think about it. Even in a job - the employee does what the employer says. The Lord is the real Yajamani. These body-things do His bidding - not yours.
Then why do those with wealth weep? If wealth brings happiness, why do they weep? If poverty brings happiness, why do the poor weep? The poor weep because they lack. The wealthy weep even more - they weep because they have and fear losing it. Both are weeping.
A small woman thought: let me keep some money tied in the corner of her sari. The Lord said: take it out and throw it away! She couldn't. She couldn't throw it. Now how do you feel? What is there to fear if you have nothing? Fear comes only from having. Without it, no fear.
The money-lender gives more than the bank overdraft rate. So I decide: even if I ask, don't give it back to me. One suspects oneself. Hence "svasman pranarthavatu bhayam" - even from oneself there is danger. The fear of one's own desires and attachments.
As mentioned earlier: "madhukara mahsarpau lokes-min no guruttamau" - I have two great gurus. One is the bumblebee (madhu-kara). The other is the boa constrictor (ajagara - great serpent). What did you learn? From the boa constrictor - contentment; from the bee - detachment.
That is why the bee taught detachment. And the boa constrictor - what does it do? It does not move from its place. It stays where it is. Whatever comes to it, it eats. An elephant came - it ate it. Four days pass with nothing - it does not go searching. Whatever arrives, it eats contentedly.
Whether tasty or not, little or much, good or bad - whatever arrives, one settles with it contentedly. "Iti shraddhaya" - with great faith, "prakritam kvapi kadachinu" - O great one, please come and give us your blessings - they called with great respect and served him.
Having arrived, he was bathed and anointed with fragrant substances, dressed in fine garments, garlanded with flowers, beautifully decorated. Some brought him in a radiant chariot; others brought him on an elephant; some on a horse; some on a camel. Traveling in style - naked (digvasa) or robed.
These seven (elements) are with us as long as we live - desire cannot leave. Therefore: place the body in the limbs, limbs in the senses, senses in the mind, mind in the prana, prana in the chitta, chitta in the mind, mind in the buddhi, buddhi in the antahkarana, antahkarana in ahankara - dissolve everything progressively.
After hearing from the great sage, the demon Prahlada, that great devotee, worshipped the sage, received his blessings, and with his permission - "priyo yau griham" - returned to his home. Then Brahma says to Narada: the householder, having heard all this, should follow this path according to his own ashrama.
Say "ah well, we'll see later" - just lie back and fall asleep. When the guru comes and gives a flick - you heard it even if you were asleep. Not whether one hears it or not - with "shraddha" and wonder at this extraordinary Parameshvara katha, one should listen attentively at the right time (yathakalam) with devotion.
"Sanghachanakayhi sangham" - through association with such people, "atma-jaya-atma-aja-adisu" - gradually one's attachment to self, spouse, and children diminishes. It is not said that attachment disappears suddenly. But it steadily decreases. This process of gradual reduction in attachment is the way.
Your home is your enemy, your body is your enemy. So breathe, meditate on the Lord, care for the body as minimally as needed - just that much arrangement. One great soul - you can see it has been 16 years of endless home construction.
"Viraktah raktavat tatva" - a sannyasi should not appear visibly renounced or detached. Be inwardly detached but outwardly appear as if full of love. Let your wife say: how much he loves me! Say so to ten people. As we discussed about Kashyapa and Diti - he appeared full of love while being inwardly free.
Show love. Be inwardly detached but appear to love outwardly. If you constantly talk of detachment and how samsara is worthless - your family life will be affected. Love your wife, love your children, appear to love them. But inwardly, love only the Lord. "Viraktah raktavatu."
"Divyam bhaumam-cha antariksham vittam achyuta nirmitam tat sarvam upabhu-njanah etat kuriyat svato budhah" - whether divine, earthly, or atmospheric wealth - whatever the Lord has provided, enjoy it. Do not covet what belongs to others. What does this mean? Whatever we obtain, whatever we experience, it is all His prasad.
Ants - they all live with us, right? In our own homes. What should we do with them? Look at them the way you look at your own children. "Atmanah putravat-pasi" - see them as your own children. Why? Think about it - what is the difference between you and them? "Antaran kiyatu" - the inner self is the same.
The sense of "mine" (mamakara) - the feeling that something belongs to me - when does it arise? When does it increase? It increases when a girl or boy gets married. When a wife comes, or when a daughter gets a husband - that is when the attachment intensifies.
Hence accept this, but remain unattached. "Yakya pranan anyad-vapi taram gurum tasyan svat-vam striyam yaktat" - for a woman for whom one would abandon even one's guru, father, or elders - from such a woman one should remove the "svat-vam" - the sense of ownership and possessiveness.
"Krimi vitu bhasma" - after death the body becomes either worms, excrement, or ash. "Nishthantam" - the final state. "Nishtha" means the ultimate destination. Place in earth or burn - "vittu" - if neither, then abandonment in an open field where it becomes food for animals and birds.
O householders, how should you cook? "Yajna-vashistarthai" - eat only what remains after the yajna. What is yajna? Atithi-yajna (hospitality to guests), bhuta-yajna (offering to all beings), deva-yajna, rishi-yajna - the five yajnas. Perform the five yajnas and eat only what remains from them. Otherwise: "sahjam" - what is naturally available.
But we offer to the Lord through fire - through the medium of agni, the Lord consumes the offering. "Sarva yajna bhug" - the Lord is the enjoyer of all yajnas. He eats all yajna-phala. How does He eat? "Agni-mukhat" - through the mouth of agni. Hence what is placed in fire reaches the Lord. If that is not possible, "vipra-mukhe" - through the mouth of a Brahmin.
Also in the month of Bhadrapada, one must perform the ancestral worship (pitru-aradhana). "Praushtapade dvijah sraddham" - in the Proshthapada (Bhadrapada) month, perform shraddha for the parents according to one's means. "Tad-bandhunanche" - if there are sufficient resources, also include the extended relatives.
There are month-nakshatra correspondences - Magha month means Magha nakshatra, Ashadha means Uttarashadha, Chaitra means Chitra nakshatra, Vaishakha means Vishakha nakshatra. On each month's corresponding full moon day - "purnima" - these are auspicious times for special observances and charity.
Holy bath at sacred tirthas - "yeshru snanam" - along with japa, homa, vrata, and deva-dvija worship. Perform these for the devatas. Similarly, for pitru-devatas and all other beings - shraddha. Those who observe all these on the birth-anniversary day - such great souls - "vidyut" - offer their services accordingly.
Do not spread them carelessly. "Sat-patram yatra labhyate bimbam bhagavato yatra" - where the Lord's archa-vigraha (consecrated image) is present - that is a temple. "Bimbam bhagavato yatra sarva metat characharam" - wherever in all the moving and non-moving world the form of the Lord resides, that is the highest sacred place.
The Ashtakshari mantra done in one's own home brings one unit of merit. Done in Naidida, it brings a crore. Done seated in a temple, ten crore. Done during a festival, even more. Therefore, the same dharma practiced in these sacred places yields proportionally greater benefit.
Worshipping the Lord is worshipping all beings. Making all beings happy - what does this mean? When one worships the Lord, all beings are satisfied. Remember this carefully. What does this mean? "Achyutejya tan-mulatvat" - Achyuta is the root of everything. Worshipping the root nourishes all the branches.
The one who performs tarpana (libation) for all beings - the Lord is especially pleased with such a one. This is a matter of degree (taratamya). When everything is my home, still one should not treat all homes equally. When everyone is the Lord - still there are degrees. Those who adore and care for all beings with equal regard are especially dear to the Lord.
The Brahmin is the highest recipient (uttama-patra). Why? "Tapasa vidyaya stutya dhas te vedam hares-tam" - because the Brahmin directly sustains the body of the Lord. What is that body? Tapas, Veda, and vidya. What are these three? Tapo Vishnus, Vishnu rvedas (tapas is Vishnu, Veda is Vishnu). Hence the Brahmin who embodies these is the Lord's very body.