విదురుని శోకం: ఆత్మజ్ఞానంతో దుఃఖ జయం
Vidura's Grief: Atma Jnana Conquers Sorrow
ఉద్ధవుడు పాండవుల మరణం గురించి చెప్పగా విదురుడు ఆత్మజ్ఞానంతో శోకాన్ని అదుపులో ఉంచుకున్నాడు. లోక నిష్క్రమణ ముందు ప్రభువు విదురుని స్మరించాడని ఉద్ధవుడు చెప్పాడు - ఇది అత్యంత గొప్ప గౌరవం. పరమాత్మ కృపతో సంసార దుఃఖం క్షణంలోనే శమించగలదని ముఖ్య సందేశం.
Vidura hears of the deaths of the Pandavas and his own dear ones from Uddhava, and subdues his grief through atma-jnana (knowledge that the Atma is eternal and beyond birth and death). Uddhava reveals that before departing from the world, the Lord remembered Vidura - a supreme honor. The session teaches that the burning of samsara (worldly suffering) can be extinguished in an instant through the Lord's grace.
ఆద్య శ్రీ నక్త్రపతే రుద్రాభిరామం శ్రీ నిభూత దంగియుగణం అమరః విమోస్మః భూతం సరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాః భక్తాంగిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం విందే జగద్గురుం మందార గంధదం యుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేణి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంత్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నవస్కారం త్యక్తే స్వౌత్రమ కల్మకం పరాశరాత్మయం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా సర్వోభినేదుహు సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధూల కులభూషణం
శ్రీ రంగారియ గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, ఉద్ధవుడు విదురుడికి జరిగిన వృత్తాంతాన్ని కృష్ణ పరమాత్మ యొక్క లీలలను. అంటే కృష్ణ పరమాత్మ అవతారాన్ని ముగించాడు అన్న విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పడానికి మనసుకు ధైర్యం చాలలేదు. అందువల్ల ఆ మహానుభావుని యొక్క అనంతమైన లీలలన్నీ వర్ణించి ఇలాంటి స్వామి ఏ పని కోసం వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని పని అయిపోగానే వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయే ముందు మైత్రేయుడు వచ్చాడు. నేను అడిగిన ఆయన బట్టి నాకు మహా భాగవతాన్ని ఉపదేశించాడు. నన్ను బద్రికాశ్రమానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ విషయాలు చెప్పి ఈ మహానుభావుడు బద్రికాశ్రమానికి వెళ్ళాడు. నరనారాయణుడు ఎక్కడ వివరించేసి ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. ఇలా ఉద్ధవుని చేత వివరించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను అవతార సమాప్తిని ఇవన్నీ విని ఇత్యుద్ధవాత్ ఉపాకర్ణ్య సుహృదాం దుస్సహం వధం ఏం చెప్పాడు ఉద్ధవుడు యాదవులంతా తమలో తాము కలహించుకొని సంహరించబడ్డారు. వాళ్ళంతా మిత్రులు, బంధువులు, పితరులు తనది. అలాంటి సుహృదుల యొక్క సుహృత్తులు, మిత్రుల యొక్క సహింపరాని వధ. వేరే వాళ్ళు అసలు ఇతర వతే మనకు సహించరానివి. అందులో మన వాళ్ళు అంటే మరి కాస్త బాధ ఉంటుంది కదా. అలాంటి దాన్ని విని జ్ఞానే నాసమయత్ క్షత్త శోకం ఉత్పత్తితం ఉధః
అనుభవడు వారి వధను వినటం వలన కలిగిన దుఃఖాన్ని జ్ఞానముతో తగ్గింపచేసుకున్నాడు, క్షమింపచేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే బుధః పండితుడు కాబట్టి. అంటే మరణం అనేది శరీరమునకే కానీ ఆత్మకు లేదు అన్న విషయం తెలిసినవాడు కాబట్టి ఆ జ్ఞానంతో తన వారి మరణం వల్ల తగినటువంటి దుఃఖాన్ని తానే అనచుకున్నాడు, శమీంప చేసుకున్నాడు. శతం మహాభాగవతం బ్రజంతం కౌరవర్షభః. విశ్రంభాలభ్యదత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే ఇలా జరిగిన వృత్తాంతాన్ని మొత్తం వివరించి వెళ్ళటానికి నిశ్చయించుకున్నటువంటి ఉద్ధవునితో ఒక మాట మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభ విశ్రంభాదభ్యత తన మీద ఉండేటువంటి ప్రేమతోటి తెలుసుకోవలసిన విషయాన్ని త్వరగా తెలుసుకోవాలనేటువంటి ఆర్తితోటి ముఖ్యం కృష్ణ పరిగ్రహే కృష్ణ పరమాత్మను పొందటానికి. ఏది ప్రధానమైనటువంటి సాధనమో దాన్ని వివరించమని విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాః యోగేశ్వర ఈశ్వరః అతి నాయనా. యోగేశ్వరుడు అలాగే ఈశ్వరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ నీకు స్వాత్మ రహ ప్రకాశం. పరమాత్మ స్వరూపము జీవాత్మ స్వరూపము. ఈ రెండిటి యొక్క రహస్యాన్ని తెలియజేటువంటి ఏ జ్ఞానాన్ని బోధించాడో దేన్ని ఆ స్వామి భాగవతం అన్నాడో. మరి భాగవతాన్ని భగవంతుని ద్వారా సాక్షాత్తు వినే అదృష్టం ఎవరికి కలిగింది? ఉద్ధవునికి కలిగింది. అయినప్పుడు నీతోటి అది నేను వింటే కొంచెం పరంపరయా నేను సెకండ్ వాడిని అవుతాను కదా అందువల్ల అలాంటి తత్వాన్ని నాకు చెప్పండి. వక్తుం భవాన్ నోర్హతి యద్ధి విష్ణోః భృత్యాః స్వభృత్యార్థ కృతః చరంతి. నేను ఆయన వల్ల వింటే నీకెందుకు చెప్పాలన్నయ్యా అంటావా? అనకూడదు కదా. ఎందుకు అనకూడదు అంటే విష్ణోః భృత్యాః అంటే
విష్ణు భక్తులు స్వపృత్య అర్ధకృతః తమ భక్తుల యొక్క కార్యము చేసేవాళ్ళు. భగవంతుని భక్తులు తమ పని తాము చేసుకోరు. తమవారి పని తమ చేసుకుంటారు. ఎందుకంటే ఆరు నెలలు సావర్ధన చేస్తే వారు వీరవుతారు కదా. మరి పరమాత్మ భక్తులైనప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? తన పని మానుకొని తన వారి పని చేస్తాడు. మరి భక్తులు ఏం చేస్తారు? అదే పని చేయాలి కదా. కాబట్టి పరమాత్మ భక్తులు తమ భక్తుల కార్యములను పూర్తి చేయటంలోనే తృప్తి పొందుతారు కాబట్టి దాని కోసమే తిరుగుతారు. భక్తులు ఒకవేళ భగవంతుని కంటే భిన్నమైన వాటిని సేవించడము, దర్శించడము ఇలాంటివి ఏమీ చేయకుండా భగవంతుడినే సేవిస్తూ ఉండాలనుకుంటే ఒక జరు ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు జరగాలి మొత్తం ప్రపంచం ఎందుకు జరగాలి? సగల దేశాటన ప్రయోజనం ఏమిటి? ఆయా దేశాలలో ఎవరెవరు పరమాత్మ భక్తులు ఉంటారో, తమ శిష్యులు ఉంటారో వారికి ఎలాంటి ఆపదలో, సంపదలో పనులు పడతాయి. అలాంటి వారి పనిని నెరవేర్చడానికే తిరుగుతుంటారు చరంతి. పరమాత్మ భక్తులు ఎందుకు తిరుగుతుంటారు మొత్తం భూలోకమంతా అంటే తమ భక్తులను తమను ఆశ్రయించిన వారి కార్యక్రమములను పూర్తి చేయటం. అంటే పరమాత్మ భక్తులకు కానీ పరమాత్మ భక్తుల భక్తులకు కానీ ఏముంటాయండి కార్యములు? పరమాత్మ కార్యములు. భగవంతుని సేవే ఉంటుంది. దాన్ని చేస్తారు. అంటే వీరు వారికి అయ్యే పని భగవత్ సేవే. అందులో ముందు వారు తర్వాత వారు ఒకవేళ పొరపాటున ఏదైనా అజ్ఞానం ఉన్నా బాధ ఉన్నా దాన్ని తొలగించి తాము ముందుకు వెళుతుంటారని శాస్త్రం కాబట్టి నీవు స్వామి భక్తుడవు మరి ఇప్పుడు నేను. నీ భక్తుడినయ్యాను కాబట్టి నీవు స్వామి వల్ల ఏ భాగవతాన్ని విన్నావో దాన్ని నాకు ఉపదేశించవయ్యా మహానుభావ అంటే ననుతే తత్వ సమ్రాధ్యః ఋషిహి కౌశారవోంతిమే సాక్షాత్ భగవతాధిష్టః మర్త్యలోకం దిహాసత నాయనా, నీకు ఇలాంటి దిగులుతో పనే లేదు, నేను ఇంకెవరో ఇంకెవరో నీకు భాగవతాన్ని చెప్పవలసిన అవసరం లేదు.
పరమాత్మ భూలోకాన్ని వదిలి పెట్టబోయే ముందు నిన్నే గుర్తు చేసుకున్నాడు. ఎంత అదృష్టవంతుడో నాయనా. స్వామి ఏమో ప్రపంచంలో అందరూ అంతకారేచ మామేవం స్మరణ్ ముక్త్వా కడేవరమని అంతకు నన్ను తలుచుకుంటే మోక్షం వస్తుంది అనుకున్న స్వామి తాను వెళ్ళే ముందు నిన్ను తలుచుకున్నాడయ్యా ఎంతటి మహానుభావుడవు నీవు తక్కువ వాడవు కాదు నా ముందర నా దగ్గరే మైత్రేయుడు కూర్చోని ఉన్నప్పుడు మైత్రేయునికి సాక్షాత్ భగవతా ఆదిష్టః పరమాత్మే ఈ భాగవతాన్ని నీవు విదురునికి చెప్పవలసింది అని పరమాత్మే చెప్పాడు మైత్రేయుడికి అంటే నీకు భాగవతం చెప్పాలని. స్వామికే సంకల్పం. స్వామి మైత్రేయుడిని ఆదేశించాడు, నిన్ను మైత్రేయుడు కలుస్తాడు. లేదా నీవు వెళ్లి మైత్రేయుడిని కలిస్తే నీకు ఆ భాగవతం పరిపూర్ణంగా మైత్రేయుడు వివరిస్తాడు. అతను అందుకోసమే ఉంటాడు. స్వామి ఆజ్ఞాపించాడు కాబట్టి నిన్ను కలుసుకోవాలి, నీకు భాగవతాన్ని చెప్పాలి. దానికోసమే ఆ మహానుభావుడు వస్తాడు, ఉంటాడు, నీవు దిగులు పడవద్దు అని ఉద్ధవుడు చెప్పాడు. ఇది సహ విదురేన విశ్వమూర్తే గుణకథయ సుధయ ప్రావిత ఉరుతాపః ఈ ప్రకారంగా ఈ మహానుభావుడు ఉద్ధవుడు సహ విదురేన విదురునితో కలిసి విశ్వమూర్తే గుణకథయ పరమాత్మ యొక్క గుణములను గానం చేయుట గానము చేయుట వలన పరమాత్మ గుణ కథ అనే సుధతో అంటే అమృతంతో సుధయా ప్రావిత ఉరుతాపః పొలగించబడిన పెద్ద పరితాపమట. ప్లావితం అంటే తేల్చబడినది, చల్లార్చబడినది, ముంచబడినది అని అన్నారు. మంట ఉంది చెమస్కాయ ఏంటి అంటే మంట పోగొట్టాలంటే నీళ్లు పోస్తాం. కదు మంట పోతుంది. మనకు మరీ ఆదురుదా ఎక్కువ ఉంటే నీళ్ళలోనే మంట పడేస్తామంట. ఇంకేం మండుతుంది? ఆలోచించండి. మంట మీద నీళ్ళు పోయడానికి అంటే అమాంతం మంటను తీసుకెళ్ళిపోయి నీళ్ళలో పడేస్తామంట. మళ్ళీ పొరపాటున శేషం కూడా ఏమీ ఉండదు. అలాగే సంసారం వలకైనటువంటి ఈ తాపమంతా భగవత్ గుణ కథా సుధరో ముంచేశాడు.
ఇంకేముంది? ఇలా అంటే నిస్తేషముగా సంసార తాపము తొలగబడినది. పురుతాపః క్షణమివ పురినే యమస్వసుహు తాం సముషిత ఔపగవిహి నిత్యాం తతః అగా. ఏం చేస్తున్నాడు? వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? రుజుర ఉద్ధవులు కలిసింది ఎక్కడ? మనం మరిచిపోతున్నామని స్వామి గుర్తు చేస్తున్నాడు. క్షణమివ పులినే యమస్వసుహు యముని చెల్లెలి తీరంలో అంటున్నాడు. అంటే యమునా నది తీరంలో ఎవరు యమునా చెల్లెలు? యమునా కదా యమస్వసుహు పులిని అనగా ఆ ఛందస్సులో ఆ అక్షరాలు పడాలి ఆ పడతాయి అర్థం కాక మనం అవసరపడాలి ఆయనకి ఆయన బాగానే ఉంటాడు. అందుకే క్షణమివ పులినే యమస్వసుహు యమస్వస అంటే యముని చెల్లెలు ఎవరమే యమునా నది ఆ యమునా నది తీరములో సముషితః ఔపగవిహి నీచాం ఆ విదురుడు ఆ రాత్రి అక్కడ గడిపి అంత పెద్ద రాత్రిని కూడా క్షణకాలంలా గడిపాడు. ఎందువల్ల భగవత్తుద్గుణ కథ సుధలో మునిగినందువలన ఏదో మాట్లాడుతూ అయిపోయామనుకోండి రాత్రి రాత్రి అనిపించదు. అందులో ఏదో మాట్లాడితేనే అనిపించినప్పుడు సాక్షాత్తు భగవంతుని కథనే చెప్పుకుంటే ఇంక పొద్దుపోదా. హాయిగా రాత్రి గడిపి అక్కడి నుంచి బయలుదేరాడు. నిధానముపదతేషు వృష్టి భోజేషు అధిరథ యూధప యూధపేషు ముఖ్యా ఇవన్నీ చెబుతుంటే వింటున్న పరీక్షిత్తుకు ఓ చిన్న డౌట్ వచ్చేసింది. ఏంటట? స్వామి చెప్పారు బాగానే ఉంది. యాదవ వంశంలోని అతిరథులు, మహారథులు, అర్ధరథులు, మహావీరులు. గా ఎందరు చెప్పబడ్డారో వారందరూ మరణించారని మీరే చెప్పారు. మరణించారని కూడా కాదు స్వామి దగ్గర ఉండి మరి మరణింపచేశానని చెప్పారు సతుకదమవశిష్ట ఉద్ధవః. మరి ఉద్ధవుడు కూడా యదువంశం వాడే కదా. వాడెలా మిగిలాడు? యదువంశం మొత్తాన్ని సంహరిస్తాం అనుకున్న స్వామి సంకల్పానికి ఇది. మరి విరుద్ధమా? వీరొక్కడు తప్పించుకున్నాడా? స్వామి ఎలా అయితే అని తప్పించాడు. తత్కడ మౌశిష్ట ఉద్ధవ యక హరిరపి తత్యజ ఆకృతిం త్యధీశః. స్వామి కూడా వదిపెట్టాడు కదండీ.
పరమాత్మ తన శరీరాన్ని వదిలిపెట్టి తాను వెళ్ళిపోయాడు. పరమాత్మ కూడా వెళ్ళిపోయినప్పుడు వీడే తన మీద వెళ్ళాడు మరి. అదే వంశం వాడు కదా. ఇందులో ఏదైనా ఒక విశేషమైనటువంటి రహస్యం విడి ఉందా వివరించవలసింది అని పరీక్షిత్ అడిగితే బ్రహ్మ శాపాపదేశేన కాలేన అమోఘవాన్. వాంఛితః సమృత్య సకులం నూనం చక్ష్యం దేహం అచింతయత్. అదే చెప్తున్నాడు పరమాత్మ బ్రాహ్మణుని శాపం అనేటువంటి మిష తోటి మొత్తం యాదవ కులాన్ని. చింపచేసి తాను కూడా వారితో పాటు తన శరీరాన్ని విడిచి పెట్టదలుచుకున్న స్వామి తనలో తాను ఇలా ఆలోచించుకున్నాడట. ఏమి జటా చూడండి. అస్మాల్ లోకాదు పరతే మయి జ్ఞానం వదాశ్రయం అర్హతి ఉద్ధవయే వార్ధా సంప్రతి ఆత్మవతాం వరః. మరి నేను కూడా వెళ్ళిపోతున్నాను. వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. మరి అందరూ వెళ్ళిపోతే నాకు సంబంధించిన జ్ఞానము నేను పోయిన తరువాత ఎవరి దగ్గర ఉండాలి? ఎవరిని ఆశ్రయించి ఉండాలి? అంటే నా తరువాత కూడా భూలోకంలో కలియుగంలో పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు కావాలని పరితపించే వారికి బోధించడానికి ఒక మహాజ్ఞాని ఉండాలి కదా. అది మరి నా జ్ఞానం కావాలి కదా. ఇది ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకొని ఇప్పుడున్న వాళ్ళలో ఆత్మజ్ఞానం కలవారందరిలో ఉత్తముడైనటువంటి ఒక్క ఉద్ధవుడే దీనికి తగినవాడు. తన్ని నా ప్రతినిధిగా భూలోకంలో ఉంచి నేను వెళ్ళిపోతా అస్మాల్ లోకాదు పరతే నోద్ధవః అన్వపి మన్యూనః యద్ గుణైహి నార్దిత ప్రభుహు. తన్నే ఎందుకు ఎన్నుకున్నావయ్యా అంటే ఉద్ధవ అణ్వపి నన్యూనః అంటున్నాడు. నాకంటే కొద్దిగా కూడా తక్కువ కాదు.
ఇంత మించి నా అక్కది వాడే. ఎందుకంటారా? యతు గుణైహి నార్జిత ప్రభువు. ఎవరు భగవంతుడి దగ్గరి వాడు అవుతాడు? ఎవడు ప్రకృతికి సంబంధించిన సత్వరజస్తమో గుణముల చేత పీడింపబడడో వాడు దగ్గరివాడు అవుతాడు. గుణైహి నార్దితః గుణైహి అంటే త్రిగుణైహి సత్వ రజస్తమో రూప గుణైహి. యహ నార్పితః ఎవరు బాధించబడలేదో అంటే ప్రకృతికి లొంగని వారు. ప్రకృతి గుణముల చేత పరాభవింపబడని వారు. అంటే ఏమిటి? దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్కృతః వీతరాగ భయ క్రోధః స్థిరభీహి. ముని రుచ్ఛేతి అని చెప్పి ఆమె గీతలో కాస్త బాధ రాగానే అయ్యో అని మొత్తుకోవడం నా అంటే నీ కుష్ణుడు నీ జుడు చెండా లేదు అంటాడు. ఆనందం రాగానే మీరంటే ఏమనుకున్నావయ్యా ఏదో ఒకసారి వచ్చిపోయింది కానీ నేను తప్పుకోని అనుకుంటున్నావా? ఇలాంటి వాడు చంచల స్వభావుడు అంటారు. అంటే ప్రకృతిలో కలిగే ప్రతి చిన్న పరిణామము మనలో మార్పు కలిగిస్తే మనం మరి భగవంతుడిని ఎలా సేవించగలము? ఆత్మలీల కాసేపు ఎండ, కాసేపు వాన, కాసేపు చలి. ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఎల్లకాలము వేడి ఉండదు, ఎల్లకాలము మంచు ఉండదు. మంచి ఎండలో చలి రావచ్చు, మంచి చలిలో ఎండ రావచ్చు. అలాగే మంచి దుఃఖంలో సుఖము రావచ్చు, సుఖంలో దుఃఖము రావచ్చు. సుఖము కానీ, దుఃఖము కానీ, పాపము కానీ, అవమానం కానీ దీనికి. శరీరానికి తప్ప ఆత్మ కాదు. అన్న ఆత్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ప్రకృతికి సంబంధించిన గుణముల చేత పీడింపబడడు. అలాంటి వారు మా ఉద్ధవుడు. అందుకే అణ్వపి మత్తః నన్యూనః నాకంటే ఏ కొద్దిగా కూడా తక్కువ కానివాడు. అతః మద్వైనం లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు.
అందుకే నాకు సంబంధించినటువంటి లోకాన్ని అంటే వైకుంఠం. ఆ లోకం యొక్క ప్రభావాన్ని ప్రాప్తి కామనను బోధిస్తూ అడిగిన వారికి పరమాత్మ అంటే ఏమిటి? పరమ పదం అంటే ఏమిటి? దాని స్వరూపం ఏమిటి? ఇలాంటి వాటికన్నీ నాకు సంబంధించినటువంటి నా జ్ఞానమును బోధించేటువంటి నా లోకమును అందరికీ తెలియజేస్తూ ఉద్ధవుడు ఇక్కడ ఉండని. ఏవం త్రిరోగ గురునా సంధిష్టః శబ్ద యోనినా పదరి యాత్రమ మాసాజ్య హరి మీజే సమాధినా ఇలా సంకలిపించుకున్న పరమాత్మ ఉద్ధవుణ్ణి ఇక్కడే ఉంచాడు. ఆ ఉద్ధవునితో నాయనా నీవు బదరికాశ్రమం వెళ్లి నరనారాయణులను సేవించమని చెప్పాడు. పరమాత్మ చెప్పిన రీతిలో ఉద్ధవుడు అక్కడికి వెళ్లి బదరియాశ్రమం ఆసాధ్య హరిమీజే సమాధిన సమాధిలో చేరి పరమాత్మను ఆరాధించడం మొదలుపెట్టాడు. విదురోపి ఉద్ధవాత్ శృత్వా కృష్ణస్య పరమాత్మనా కిడయా ఉపాత్త దేహస్య కర్మాణి శ్లాఖితానిత్యా విదురుడు కూడా ఉద్ధవునితో పరమాత్మ యొక్క అనంతమైనటువంటి నిధులను చరితమును అన్నీ విని దేహన్యాసంచి తస్యేవం ధీరానాం ధైర్యవర్ధనం. ఈ పరమాత్మ తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆ మాట జ్ఞానులు వింటే ధైర్యం పెరుగుతుంది. అజ్ఞానులు వింటే భయం పెరుగుతుంది. అమ్మో శరీరాన్ని పోల్పెట్టాలా నువ్వు ఏం పెడతావ్ కానీ ఈ శరీరం ఈ శరీరం పరిణామ ప్రేశం మనం వదిలి పెడితే కాస్త అంత బుద్ధి ఉందనుకుంటాం అదే మనం విడిచిపోతే మనం ఏమవుతాం కదా? శరీరాన్ని మనం విడిచిపెట్టాలా? మనం శరీరం విడిచిపెట్టాలా? శరీరాన్ని మనం విడిచిపెట్టడం బుద్ధిమంతు లక్షణం.
నేను పని చేయని ససేమిరా కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఇంకా లాగు ఇంకా లాగు. కళ్ళు కనబడలేదు అద్దాలు పెట్టు కనబడలేదా ఇంకా లోపల ఏదో పెలుకుంటాడట పైన కాకుండా. లోపల కళ్ళు లోపల ఏదో పెలుకుంటారు. ఆ ఏదో లైట్ చెట్టు ఏదో చేసి ఆ కళ్ళను పొడిచి చిల్లులు పొడిచి సూదులు గుద్ది నానా అసపడి చూడు నువ్వు చూడు చూడు బాబా నువ్వు చూడు. వినను అంటే చెవులో మిషన్, చెవులో మిషన్ తిను ఇట్లా అది కదా మిషన్ అన్నమాట. తినకుంటే మన కొత్త పండ్లు నవలకుంటే దాన్ని కష్టపెట్టి చేయించి చేయించి చేయించి విసుగు వచ్చినదానికి ఇవన్నీ పెట్టుకుంటావు కదా అసలు నేను ట్యాగి చేస్తే ఏం చేస్తావని ఆ గుండె కాడ అది చేస్తుంది హార్ట్. ఇక అప్పుడు ఏం చేద్దాం? ఇక అప్పుడు ఏం పని చేయదు. కళ్ళు చేయిస్తావు, ఏదో నాలుక చేయిస్తావు, చెవులు చేయిస్తావు, ముక్కు చేయిస్తావు. మరి గుండె తెగేస్తే ఏం చేస్తావు? అది కూడా మార్చి పెడుతున్నారా? కొత్తది చేస్తారా గుండె కూడా ఏముందో మరి ఏమైనా ఏదో చేస్తారు ఆడ జీవింగ్. ఇలా ఇన్ని రకాలుగా చేయను చేయను వద్దు మొర్రో వద్దు మొర్రో అంటే చేయించి చేయించి నా వల్ల కాదు పో. అది విడిపోయింది అనుకోండి అప్పుడు మనం అజ్ఞానులం అవుతాం. ఎందుకు వచ్చిన బాధ త్వరగా పంపించురా నాయనా కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అంటాడు. తాము ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ పని పూర్తి అయిన తర్వాత ఇంకెందుకు ఉండాలి? మనం పనిలో ఇంటికి వెళ్ళాం. పని పూర్తి చేసుకున్నాం. ఒక రెండు రోజులు ఉంటామండి. అబ్బే పని అయిపోయింది కదండీ వెళ్ళాలి కదా ఇంకెందుకు పని అయిపోయిన తర్వాత? మరి ఈ న్యాయం ఇక్కడేనా దీనికి కాదా? ఎలాగైతే బంధువుల ఇంట్లో, మిత్రుల ఇంట్లో, మరొకళ్ళ ఇంట్లో, మరొకడి ఇంట్లో పని కోసం వెళ్తావు, పని కాగానే వెళ్ళిపోతావు. అట్టే ఇక పని కోసం వచ్చావు, పని అయిపోయింది బయలుదేరు. అందువల్ల తాను చేయవలసిన పథలన్నీ పూర్తి చేసుకున్న తరువాత మృత్యువును ప్రియ అతిథిని ఎదురు చూసినట్టు చూసి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తాడు అనేటువంటిది విధానం. అందువల్ల స్వతహా చేయాలి అది. కాబట్టి పరమాత్మ తన దేహాన్ని విడిచి పెట్టడాన్ని విన్నవాళ్ళు జ్ఞానులైతే ధైర్యాన్ని పెంచుకుంటారు. అజ్ఞానులైతే భయాన్ని పెంచుకుంటారు. అమ్మో అంత కృష్టుడు అయిపోయాడు అంటే ఇక మేము ఉంటామా? మేము కూడా పోవాలి కదా ఇక అయ్యో అని కూడా ఏడుస్తుంటాడు. ఆహా పరమాత్మ అండి. చేయడమే ఆయన ఇష్టం తెచ్చుకున్నాడు పని అయిపోయింది వెళ్ళిపోయాడు మనం అలాంటి వాళ్ళమే పని కాంగానే పోదాం ఇంకెందుకు ఉండాలి అంటాడు జ్ఞాని.
అందుకే దేహన్యాసంచ తస్యైవం ధీరానాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనా చాలా స్పష్టంగా చెప్తున్నాడు పశువునాం అంటే జ్ఞాన రహితులు దానికే విక్రవాత్మనాం దైన్యమైన దీనత్వము గల మనస్సు గలవాడు ఎవరయ్యా పశువులు ఉంటే వచ్చి ప్రతి చిన్న కష్టానికి ప్రతి చిన్న బాధకు అయ్యో అయ్యో ఇవన్నీ నా ఒక్కడికే వచ్చాయి, వాళ్ళంతా బాగున్నారో నాకే ఎందుకు కావాలో వీడి బాధ ఏంటంటే, వీడికి బాధ రావడం కాదు వాడు బాగున్నాడు. అంటే పక్కోడు నాలా బాధపడితే ఆ సంతోషం అవుతుంది. అలాంటి వాళ్ళను పశువులు అన్నారు. అందుకే విక్లవాత్మనాం దైన్యమైన మనస్సు గల పశువుల వంటి ఇతరులకు ఇది దుష్కరతరం. శరీరాన్ని విడిచిపోయే అన్నమాట ఊహ కూడా అందదు. ఆత్మానంచ పురుష శ్రేష్ట కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోదాత్ ప్రేమ విహ్వరః ఆహా. నేను ఎంత అదృష్టవంతుండండి. పరమాత్మ నన్ను తలుచుకున్నాడా? స్వామి నన్ను తలుచుకున్నాడా? ఆత్మానంచ కురుశ్రేష్ట కృష్ణేన మనసేక్షితం. చూడు నన్ను తన మనసులో చూశాడా అంటే నీవు వెళ్లి ఉద్ధవ విదురునికి చెప్పురా తాగవద్దని అన్నాడు కదా అంటే ఆయన నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎంత అదృష్టం అవుతుందండి. ఆ భావాన్ని తాను తలచుకొని ధ్యాయన్ ధ్యాయన్ ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ గతే భాగవతే ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత రురోద ప్రేమ విహ్వలః ప్రేమతో. శివు అడిగిపోయాడు ఆ స్వామి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏమిటయ్యా నేను తలుచుకోవాలి ఇంత ప్రేమ నా నీకు నా మీద ఇంత ప్రేమ నా ఎంతటి కరుణ ఇస్తావని స్వామి తలుచుకొని జలిగెత్తి ఏడ్చాడు వితుడు ప్రేమ విఫ్ఫలః కారింద్యా కచభి సిద్ధః అహోభిహి భరతరషభః ప్రాపద్యత స్వత్సరితం యత్ర మిత్రా సుతో మునిహి ఇలా.
కొంతసేపు దుఃఖించి, రోధించి మళ్ళీ ధైర్యాన్ని కూడా కట్టుకొని త్వరగా తాను వెళ్లి మైత్రేయుని కలిస్తే కానీ భాగవతాన్ని వినవచ్చు మరి. అవకాశం కదండీ. దాన్ని వదులుకోలేక విదురుడు అతి త్వరలో కొద్ది రోజులలో గంగా నది తీరానికి చేరుకున్నాడు. ఎందుకంటే యత్ర మిత్రాసుతో మునిహి. అక్కడే ఎవరున్నారు? మైత్రేయుడు అంటే మిత్రాసుతుడు. మిత్రాయాహ అపత్యం మైత్రేయః అన్నమాట. కదా ఆ ప్రకారంగా మిత్రాలతో అయినటువంటి మైత్రేయుడు ఉన్న గంగా నది తీరంలోకి ఈ మహానుభావుడు వెళ్ళాడు త్వరగా వెళ్ళాడు అంటే ఎంత త్వరగా గురువు గారి దగ్గరికి వెళితే అంత త్వరగా మనము జ్ఞానాన్ని అధికరించవచ్చును. రేపు పోదాం, ఎల్లుండి పోదాం అంటున్నా కొద్ది పొందవలసినటువంటి జ్ఞానంలో భాగం తగ్గుతుందని చెప్తాడు వ్యాసుడు మనకు పద్మపురాణంలో గురువుగారు అక్కడే ఉంటారు మనం కూడా ఇక్కడే ఉంటాం ఓ ఓ చేడు విందాంలే అనుకుంటే ఈ వచ్చే ఏడు వరకు గురువుగారి శక్తిలో కొంత భాగం తగ్గుతుంది. ఉత్సాహంలో మరి వీళ్ళంతా ఇంతే అని చెబుదాంలే. సగం తగ్గుతాడు. ఆ వచ్చే వాళ్ళదైనా సరే విను ఇది రాసుకో పో అయిపోయింది. మనం ఎంత పొందాలో అందులో శాతం తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పైస భాగం తీసేస్తే 20 ఏళ్లకు పోతే 20 ఏళ్లు వినవలసింది పోయినట్టే కదా. అప్పుడే వింటాం. ఇప్పుడు పోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా వింటావ్. ఇప్పుడు వస్తే ఇప్పటిదే వింటావ్. మరి పాతది జీరో. అయిపోరే కాబట్టి శిష్యుడికి ఆ ఆర్తి ఉండాలి. ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం స్వామిని చూడాలి, కలవాలి, అడగాలి, చెప్పుకోవాలి, వినాలి. ఒక క్షణం పోతే. రెండు కారణాలు విషయము తగ్గుతుంది తమ ఆయుష్యం కూడా ఏమో ఎప్పుడు వస్తుంది ఒడి జోబి అయ్యాడు గృహీత ఈవ కేశేషు మృత్యునా ధర్మవాచరేతు అది ఇక్కడే ఉందట దుద్దు పడుకొని మరి కూర్చున్నది అన్నమాట. తీసుకొని పోతా తీసుకొని పోతా తీసుకొని పోతా ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్తాడు. అందువల్ల మనం దానికి దగ్గర అయినప్పుడు ఎక్కువ వినలేం కాబట్టి దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ వినాలని శాస్త్రం కాబట్టి అలా తొందరపడి ఈ మహానుభావుడు బయలుదేరాడు. శ్రీ సుఖ ఉవాచా ద్వారిద్యునద్యా ఋషభా కురూణాం మైత్రేయం ఆసీనం అగాధ బోధం.
ఇలా విన్నటువంటి మహానుభావుడు జునద్యాహ ద్వారి గంగా ద్వారం అంటారు అంటే దాన్నే మనం హరిద్వారం అంటాం కదా దానికే పేరు హరిద్వారం అని అక్కడ ద్వారి జునద్యాహ కురభ కురూణాం వృషభః ఎవరు విదురుడు మైత్రేయ మాసీనం అగాధ బోధం అతని జ్ఞానము అగాధం అంటే అంతులేనిది ఇంతటి జ్ఞానమని చెప్పలేనంత జ్ఞానం ఉన్న మహానుభావుడైన మైత్రేయుడు కూర్చోని ఉండగా క్షత్త ఉపశృత్య విదురుడు సమీపించి అచ్యుత భావ శుద్ధః గురువుగారి దగ్గరికి చేరే ముందే మనము పరిశుద్ధమైనటువంటి భావంతో వెళ్ళాలి. కర్మషాన్ని దాచుకొని గురువుగారి దగ్గరికి వెళితే మనకు రావలసిన జ్ఞానం రాదు. అందుకే విదురుడు భావశుద్ధః. ఎందువల్ల అచ్యుత భావశుద్ధః. పరమాత్మను గురించే ధ్యానం చేస్తున్నాడు కాబట్టి పరిసిద్ధుడై పప్రత్య సౌశీల్య గుణాభి తృప్తః అడిగాడు. ఎలా అడిగాడు? సౌశీల్య గుణ అభితృప్తః. గురువుగారి దగ్గర ఏం గుణం ఉండాలి? సౌశీల్యం ఉండాలి. శిష్యుడి దగ్గర ఏ గుణం ఉండాలి? వినయం ఉండాలి. కౌశల్యం అంటే మహతో మందైస్తః నీరంధ్రేన సంశ్లేషః. పెద్దవారు, చిన్నవారు, గొప్పవారు, తక్కువవారు అనేటువంటి భేదాన్ని చూడకుండా అందరికీ సమానంగా బోధించగల గుణాన్ని కౌశల్యం అంటారు. రామచంద్రుడు. గుహుని తోటి ఉన్నాడు, శబరి తోటి ఉన్నాడు, వానరులతోటి కలిసి ఉన్నాడు. ఇఫీడిన్ తోటి ఉన్నాడు. భరతుని తోటి సమానమే. గుహః ఆత్మ సమస్తత అన్నాడు. ఇలా గొప్పవారు తక్కువవారు అనేటువంటి తేడాను చూడకుండా అందరితో సమానంగా ప్రవర్తించటాన్ని సౌశీల్యం అంటారు. మైత్రేయుడు సాక్షాత్తు వ్యాస భగవానుని సహ చేయండి. యాసనిక్ క్లాస్ మేటు. యాసనికి మిత్రుడు. మరి మనం ఈరోజు కాక కొద్దిగా బాగా పండితన వారికి వారిని కలిసి చదువుకున్నామంటేనే మనం అందరం అధ్యక్షులం అవుతాం కదా ఇవి ఎక్కడో ఉంటాయి.
కదా అలాంటప్పుడు సాక్షాత్తు వ్యాసుడి సహధ్యాయం అంటే మరి ఆయనకి ఎంత ఉండాలండి? అలా ఉంటే వీడి దగ్గర రానిస్తారా? ఎప్పుడు వస్తారు ఆయన దారా కూర్చోరా చదువుకుంటావా కొందరు రా. గురువుకే తపన ఎక్కువ ఆర్తి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వింటాడు చెప్పానే ఎలాగైతే అంటే. లవ్ యు గోదాహన వ్యాసుడు చెప్తాడు. మద్యము అలాగే మాంసము అలాగే జూత క్రీడ ఇలాంటి విధ వ్యసనాలు ఉన్నాయి కదా అలాగే స్త్రీ ఈ నాలుగైదు వ్యసనాలు ఎలాగైతే ఒకసారి పట్టుకుంటే విడిచిపెట్టవో. గురువుగారికి బోధ అనేది కూడా ఒక వ్యసనం అట. అలవాటు అయింది అనుకోండి చెప్పకుండా రేయ్ కొద్దిగా కూర్చోరా చెప్తాను. ఇలా దారిన పోయే వాడిని పిలిచి ఆడదామా జూతామా అని పిలుస్తారే అలాగే కాస్త కూర్చుంటావా వింటావా జ్ఞానం వస్తుంది రా. పోపం గురువుగారే బతిలాడి మరీ పాఠం చెప్తారు. చెప్పకుంటే ఉండలేడు మరి ఏం చేశాడు పాపం ఆయన ఆయన అలవాటు అది అలవాటు ఆయన. కానీ విసనాభి తప్తః అని అది శాస్త్రం. ఆ రీతిలో ఎప్పుడు విదురుడు వస్తాడా ఎప్పుడు చెప్పుదాం ఎదురు చూస్తూ ఉన్నాడు మైత్రేయుడు కాబట్టి అలాంటి మైత్రేయుడి యొక్క సౌశీల్య గుణమునకు తృప్తి చెందినటువంటి ఈ మహానుభావుడు. శక్త ఉపశృత్య పప్రత్య అడిగారు. ఎలాగే కృష్ణుడు చెప్పాడు చెప్పమని. ఆయన ఆయన చెప్పారు కాబట్టి అని పోయి కూర్చుని చెప్తాడండి. నమస్కారం చేసి కూర్చున్నాడు ఇంకోడిని మోలు పెడతాడా మైత్రేయుడు అని అడగాలి. నా పృష్టః సత్యతితు బ్రూయాత్. అడగకుండా ఎవ్వరికీ చెప్పకూడదు అందుకే అంత పెద్ద కృష్ణుడు కూడా అర్జునునితో అడిగించుకొని మరి చెప్పాడు. అడిగించుకోవాలని అర్థం కాకుండా మాట్లాడాలి. కదా అర్థం కాకుండా మాట్లాడితే ఈ న్యాయం స్వామి ఏంటి ఇది అని చెప్పలేదు అంటాడు మోయి పెట్టాను అంటాడు ఏంటి గతాసున్ అగతాసుంశ్చ నాను సోచంతి పండితాః అన్నాడు కృష్ణుడు. చచ్చిన వారి గురించి, చావని వారి గురించి పండితులు ఆలోచించరు అన్నారు. ఒక్క ముక్క అర్థం అయితే కొట్టు. వర్జనుడు చూసినా ఆయనకి అర్థం కావడమేదయ్యా. శిష్యప్తే శాధిమాం త్వాం నాయనా శిష్యుడిని అవుతాను ఈ మన దరిని చంపుతావ్ విషయం చెప్పు కాస్త అడిగావా ఇహపుతో. అని అడిగించుకొని మరి చెప్పడం గురువుగారి శర్మం అడగకుండా చెప్పకూడదు కాబట్టి ఆ అవకాశం మైత్రియునికి ఇవ్వకుండా విదురుడు సహజంగానే అడిగాడు. సుఖాయ కర్మాని కరోతి లోకః నతైహి సుఖం వా అన్యదుపారమం వా ఎంత? సులభంగా అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మనమందరము రోజు మనసులో వేసుకోవలసిన ప్రశ్న. ఏమిటి? ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఎందుకు పని చేస్తున్నది?
ఏం చెప్పావు సుఖాయ కదా సుఖం కలగాలని లోకము పని చేస్తుంది సుఖాయ కర్మాని కరోతి లోక చాలా సింపుల్ అన్నమాట మొత్తం ప్రపంచం యొక్క నడవడి సుత్తు నా దగ్గర ఉంది. ఎక్కడికి పోండి 14 లోకాల్లో ఏ లోకంలో అయినా ఏ ప్రాణి అయినా ఎందుకు పనిచేస్తుంది? సుఖాయా. నాకు ఆనందం కలగాలి నేను బాగుండాలి అని కదా. కాబట్టి ప్రతి ప్రాణి సుఖం కోసమే పనిచేస్తుంది కదయ్యా కానీ నతైహి సుఖం వా అన్యదు పారమం వా. వాళ్ళు చేసే పనితోటి సుఖం వాడ తొలగుతున్నదా? తొలగటం లేదు. పోనీ సుఖం కాదకుండా ఇబ్బంది లేదు, కనీసం దుఃఖమైనా తొలగుతున్నదా? అది లేదు. మరి ఎందుకు చేస్తున్నారు పని వీళ్ళు? చూడండి చిన్న చిన్న సూత్రాలు. సుఖాయ కర్మాని కరోతి లోకః నతై సుఖం వా అన్యదుపారమంబ. అలాంటి వాటితోటి సుఖం కలగటం లేదు అన్యత్ అంటే దుఃఖం. వేడంటే ఏంటి ఇంకోటి. సుఖం కంటే వేరే ఏంటి దుఃఖం అది ఉపారమంబ. తొలగటం కూడా లేదు. విందేత హూయా తతయేవ దుఃఖం. అంతే కాదండి సుఖము కలగటం లేదు, దుఃఖం తొలగటం లేదు. పోనీ ఈ రెండు లేపుల ఉన్నా బాగుండేది కానీ ఆపనుల వలన మరికాస్త దుఃఖం కలుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? అది ఇది ఎక్కడ అన్యాయం అండి? మనం అనుకున్నది ఏమిటి? మనం అనుకొని చేస్తున్నది ఏమిటి? మనం చేస్తున్న దాని వల్ల మనకు కలుగుతున్న ఫలితం ఏమిటి? ఇలా ఎన్ని సార్లు అవుతున్నా ఎందుకు మానటం లేదు మరి? ఒక్కసారన్నా పని అయితే అమ్మ ఏదో పని వచ్చింది అని ముందరికి పోవచ్చు. ఎప్పుడూ కలగదు. ఎప్పుడూ సుఖం కలగదు. దుఃఖం పోదు. కొత్త దుఃఖం వచ్చేయదు. అయినా మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వింద్యేత భూయః తదైవ దుఃఖం యదర్త యుక్తం భగవాన్ వదేన్నః ఇది న్యాయమేనా? మరి న్యాయంగా ఈ విషయంలో ఏది యుక్తమో ఏది యోగ్యమో దాన్ని మీరు చెప్పండి. ఎవరితో దుఃఖము కలుగుతున్న అవే పనులను మాటిమాటికి ప్రాణి ఎందుకు చేస్తున్నదో చెప్పాలి. అంటే ఏం చెప్పాలి? ఈ మనస్సు మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. మహతత్వము, అహంకారము, వాటి ప్రభావాలు ఇవన్నీ చెప్పాలి కదా. అంటే ఏం చెప్పాలి? భాగవతం చెప్తాం. చిన్న ప్రశ్నే. సమాధానం మాత్రం చాలా పెద్దది. అర్థం కాదు. చాలా సింపుల్ ప్రశ్న.
ప్రతివాడు సుఖం కోసం పని చేస్తున్నాడు. తాము చేస్తున్న పనులతో సుఖం కలగటం లేదు. దుఃఖం తొలగటం లేదు. పోగా పైగా ఇంకా దుఃఖం పెరుగుతూ ఉన్నది. మరి ఇది ఏం న్యాయము? కాస్త మీరే నాకు చెప్పండి. మామూలు మాటలు పెద్ద విహేరమైన ఏమీ లేదు సమాధానం మాత్రం లోతుకు వెళ్లాలన్నమాట. అంటే జనస్య కృష్ణాభిముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ జరంతి నూనం భూతాని భవ్యాని. జనార్ధనస్య నువ్వు అడగాలి చెప్పాలా అంటే ఏం చేద్దామండి స్వామిని అడుగుతాడు వచ్చి 100 చెప్తూ కూర్చుంటానా నాకు ఇదే పనే. అంటే స్వామి స్వామి ఇంకో రహస్యం కూడా ఉంది. ఏమిటంటే జనస్య కృష్ణాధిముఖస్య దైవాద ధర్మ శీలస్య లోకంలో నూటికి 99 పాళ్ళు మానవులు పరమాత్మకు దుముఖంగానే ఉంటారు. అంటే ద్వేషం కాదు. ఆయన్ని పట్టించుకోరు. ఎందుకంటే మనల్ని మనం బాగా పట్టించుకుంటాం. లేవగానే మొహం కడుక్కోవాలి. మొహం కడుక్కోకముందే నేను ఎవడు ఉన్నాడు కదా ఎవడు చెప్తున్నాడు. కడుక్కోకముందే తినడామో తాగడామో చేస్తారట మహానుభావుడు. నా దగ్గర పక్కన ఒకడు ఉండేవాడు వెనక. పొద్దున్న లేచే వరకే మూడు సార్లు తూలేవాడు. పావు దొక్క ఐదు ఇంటికి. అంటే నాయన రాత్రి దా పొద్దున్న దారా అంటే అబ్బే నేను నాలుగు బావుకే లేస్తానని ఏంటి దీని కోసమే దీని కోసమే అంట వాడు. నాలుగు బావు లేచి ఒకడు ఒకటో రెండో వాడేంటి వాడి లెక్కలు ఏముంటాయో తెచ్చుకొని వాడు ఊగుతూ ఉంటాడు. ఓ వాడి భార్య మొత్తుకునేది. రోజు వెళ్లి ఒక రెండు గంటలకు కూర్చొని వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేసి అంతా చెప్తే మా అదృష్టం బాగుంది స్వామి కరుణించాడేమో హఠాత్తు ఒక్కసారి టక్రం అనేశాడు. ఆ అమ్మాయి వచ్చి రెండు కాళ్ళు పట్టుకుని నా జీవితం బాగు చేశారండి ఆయన ఈయన కదమ్మా అదృష్టం స్వామి కృప అంటే నాలుగు బావుకే మోది పెడతాడు అన్నమాట ఇప్పుడు మరి ఏం చేయాలి ఏమందాం. నానమా భోగవా ఏమీ లేదు అందుకే అధర్మశీలస్య వాని స్వభావమే అధర్మం. అంటే శరీరానికి ఏదో లేనిపోని ఒక కొత్త ఉత్సాహాన్ని శక్తిని కలిగించుకోవాలి తొలగించుకోవాలన్న భావంతో శరీరాన్ని బాగా పట్టించుకొని అందులో ఉన్నటువంటి మనస్సును పట్టించుకోడు. అంతే కాదు శరీరానికి ఏదో సుఖమో సంతోషం కలిగిద్దాం అనుకున్నవాడు శరీరాన్ని నాశనం చేస్తున్నవాడు అంటాడు మన ముందు వస్తుంది. ఆయన ఎవరు? కృష్ణ ఉద్ధవ సంవాదంలో ఏ శరీరానికి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించాలని.
విషము లాంటి మద్యాన్ని పానం చేసేవాడు ఆ శరీరంలోని అవయవాలను నాశనం చేసుకుంటున్నాడు అన్నాడు. అంటే ఆరోగ్యం పాడైపోతుందేమో నా శరీరం అంటే పాడైపోకపోవచ్చు కానీ ఏదో ఆసనాలు వస్తున్నాయి కదా అంటే ఈ శరీరమే పోవలసి వస్తుంది. ఏ శరీరానికి ఉత్సాహం కావాలనుకుంటున్నాడో ఆ శరీరాన్నే పాడు చేసుకుంటున్నాడు. మరి దీన్ని ఏమందాం? జ్ఞానం ఉందామా? అంటే శరీరాన్ని చూసుకోవడం లేదు, అందులో ఉన్న మనస్సును చూసుకోవడం లేదు, దానికి మూలమైనటువంటి ఆత్మను చూడటం లేదు, అందులో ఉన్న పరమాత్మను చూడండి. అందుకే జనస్య కృష్ణాద్విముఖస్య నూటికి 99 పాళ్ళు పరమాత్మకు విముఖులుగా ఉంటారు. దైవాత్ అధర్మశీలస్య సుదిహ్వితస్య ఇలా. పరమాత్మకు విముఖంగా ఉన్న వాడికి పరమాత్మ ఏం చేస్తాడు? అతని మనస్సులో అధర్మాన్ని బాగా నింపుతాడు. నిన్ను వద్దు అంటున్నావు కదా, నిన్ను వద్దు అంటే పరమాత్ముడి ధర్మమే. ఇప్పుడే ధర్మం నీకు లేదో ఇంక వేరే ఎందుకు అని అధర్మశీలస్య. వాడి స్వభావమే అధర్మం అవుతుంది. అధర్మ స్వభానం ద్వారా ఏమైతుంది? సుదిప్పితస్య. నిరంతరము దుఃఖాల్లో కొట్టుముట్టాడుతుంటాడు. అలాంటి వారిని అనుగ్రహించటానికే. పరమాత్మ భక్తులు ఈ భూమండలంలో సంచరిస్తుంటారు. అంటే అయ్యా మీరు ఇక్కడ ఉంది ఎందుకోసం? మాలాంటి వాళ్ళకి చెప్పడానికి కోసం. అడగంగానే చెప్పాలంటారా ఇది ఉంది అందుకు. మేము చెప్పము అంటే అదేం కుదరదు చెప్పే తీరాలి. మీరు ఉంది అందుకే. జ్ఞానము పొంది పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన నీలాంటి మహానుభావులు పరమాత్మ అంటే పడకుండా అధర్మాన్ని ఆచరిస్తున్న మూర్ఖులకు జ్ఞాన బోధ చేసి అనుగ్రహించటానికే మీరు ఇక్కడ ఉన్నారు. భూతాని భవ్యాని జనార్ధనస్య చరంతి. తిరుగుతూ మళ్ళీ చెప్పాం గమనించాలి. పరమాత్మ భక్తులు ఎందుకు భూమండలం అంతా సంచరిస్తారు? ఇలాంటి మూర్ఖులను, అజ్ఞానులను.
కర తీర్చడానికి అనుగ్రహించడానికే తిరుగుతుంటారు తత్సాధువర్యాదిశ వర్త్మస్యంనః మహానుభావా కాబట్టి నీవు మాకు మంగళం కలిగించేటువంటి మార్గాన్ని సూచించు తెలుపు వర్త్మస్యం నః సమురాధితః భగవాన్ యేన పుంసాం హృదిస్థితః యచ్ఛతి భక్తి పూతే జ్ఞానం స తత్వాధిగమం పురాణం ఏం చెప్పాలి అంటే భగవంతుడిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? దేని చేత దేని చేత ఆరాధించబడిన పరమాత్మ పరిశుద్ధమైనటువంటి జీవుని హృదయంలో నివాసం చేస్తాడు. ఎలాంటి చిత్తము? భక్తి పూతే భక్తి చేత పవిత్రము చేయబడిన చిత్తములో పరమాత్మ నిలుస్తాడు. ఎలా పూజిస్తాడు? ఏన విధిన. అంటే స్మరణమా, వందనమా, ధ్యానమా, కీర్తనమా, దాస్యమా, అర్చనమా ఏం చేయాలి? అంటే మననం చేయాలా, శ్రవణం చేయాలా, కీర్తనం చేయాలా, తపస్సు చేయాలా, సమాధి చేయాలా? ఏమి చేసినా చేసిన పని వల్ల రెండు పనులు కావాలి. ఒకటి హృదయం పరిశుద్ధం కావాలి. అంటే మన బాధలు కడగబడాలి. అన్ని మురుకులు ఉంటాయి కదా, మలినం అంతా అదంతా తీసి పారేయాలి. ఆ మలినం తీసి పారేయటానికి భక్తి అందులో చేరాలి. ఒకసారి భక్తి వచ్చి చేరితే హృదయం పరిశుద్ధమవుతుంది. ఇక ఎలాంటి మురిగి అంటదు. అలాంటి భక్తిపూతమైన చిత్తములో పరమాత్మ చేరటానికి కావలసిన ఆరాధన విధానాన్ని మాకు మీరు ఆ దిశా నిర్దేశించండి, ఉపదేశించండి. చితో యచ్ఛతి భక్తి పూతే జ్ఞానం సతత్వాధిగమం. పరమాత్మ హృదయంలో నివసించినందువల్ల ఏం లాభమయ్యా మీకు? అంటే పరమాత్మ హృదయంలో చేరి జ్ఞానాన్ని కలిగిస్తాడు.
ఎలాంటిదండి? తత్వ అధిగమం. పరమ తత్వాన్ని, పరతత్వాన్ని పొందడానికి పనికొచ్చే జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. నమస్కారం ఏమిటంటే ఎదురుగా ఉండి చెబితే మన మనస్సుకి ఎక్కదు అక్కడే కూర్చోని చెప్తాడు. ఎక్కడ మనస్సులోనే కూర్చొని తత్వాన్ని చెప్తాడు సులభంగా ఎక్కుతుంది. బయట ఉంటేనేమో. ఎవ్వరికి పోవాలి కదా అంటే మందు టాబ్లెట్ లాగా కాకుండా ఈ ఎక్కం లాగా అన్నమాట. టాబ్లెట్ ఎప్పుడో వేసుకుంటే అది ఎప్పుడో నరాలకు పోవాలి. నరాలకే ఇచ్చామనుకోండి ఏమంత డైరెక్ట్ గా పోతుంది. అన్నట్టుగా బయట కూర్చొని చెప్తే మనసుకి ఎక్కదు. అంటే అక్కడే కూర్చుంటాను. పరమాత్మ అయి ఆ మనస్సులోనే కూర్చొని తత్వాదిగమాన్ని అందిస్తాడు అన్నమాట. పురాణం పరవతి కర్మాని కృతావతారః యాని ఆత్మ తంత్రః భగవాన్ త్రియతీశః పరమాత్మ. శ్రీ అధీశుడు అట. మూటికి అధిపతి స్త్రీ అంటే ప్రకృతి. గుణత్రయ సమావిష్తా. సత్వరజ స్వభ కూడా ఉన్నాయి కదా వాటితో ఉన్న ప్రకృతికి అతను అధీశుడు పరమాత్మ ఆ మహానుభావుడు కరోతి కర్మాణి కృతావతారః. అవతారాన్ని స్వీకరించి అనేకమైన కర్మలను ఆచరిస్తుంటాడు. యాని ఆత్మ తంత్ర భగవాన్. మనము కూడా పుట్టి చాలా పనులు చేస్తున్నాం కదండీ. మరి ఆయనే చేస్తున్నాడు మనకు ఆయన తెడా ఏముంది మనం ఆయనతో వాళ్ళమేనా? అంటే మనము పని చేసేది మన కర్మాధీనం. కదా? పరమాత్మ పని చేసేది స్వాధీనం. ఆత్మ తంత్ర అతను స్వతంత్రుడు. మనము ఏడవాలనుకుంటే నవ్వుతాం. నవ్వాలనుకుంటే ఏడుస్తాం. ఇవాళ మొత్తం ఈ రోజంతా పొద్దున్న లేచినప్పటి సాయంత్రం దాకా ఏంటి జాలి. వాళ్ళంతా జాలికి గడపాలనుకుంటే లేస్తాడు. కర్మగారి అమాంతం లేచి ముందర పోతుంటాడు. ఆ బాత్రూంలో బోర్లా పడతాడు. ఇక ఒకటే జాలి జాలి జాలి. అందరూ వాడు చూసి జాలి పడావు అన్నమాట. జాలి కాకుండా జాలి కిందకి వస్తుంది ఏమో. ఏం చేయాలమ్మా. మనం ఒకటి అనుకుంటాం ఇంకోటి అవుతుంది. ఎందుకంటే మనము ఇంతకు జన్మలో ఏ కర్మ చేశామో. దాని వల్ల మనము ఆ రోజు ఆ పూట ఆ క్షణంలో ఈ ఫలితం అనుభవించాలో దాని గురించి మనం అనుభవించము మనం ఇష్టం ఏం లేదు అక్కడ. పరమాత్మ అట్లా కాబట్టి స్వతంత్రుడు. తాను అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో అనుకున్న పనిని చేసే మహానుభావుడు. అందుకే అతన్ని ఆత్మ తంత్రః.
భగవాన్ త్రిధీశః ససర్జగ్రహితం నిరీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్య చిన్నగా అన్ని అడుగుతున్నాడు. మొదలు మాత్రం సింపుల్ అన్నాడు తర్వాత దింపుతున్నాడు. ఇలాంటి పరమాత్మ ఈ సకల చరాచర జగత్తును ససర్జ. సృష్టించాడు. ఎలా? నిరీహః. ఏ మాత్రము కోరిక లేని వాడై మనము వివాహం చేసుకున్నామంటే కోరికే కదా. అబ్బాయి అమ్మాయి పుట్టారంటే కోరికే కదా. పుట్టిన వాడిని పెంచడం కూడా. ప్రతి పని మన కోరికే ఉంటుంది. పరమాత్మకు ఏ పని చేసినా కోరిక ఉండదు. ఎందుకు ఉండదు అంటే కొలబద్ద నువ్వు ఈ పని చేశావా నీకు ఇది పడిద్ది. ఇది చేసావా ఇది నీకు పని తనకేం లేదు. కాబట్టి తన కోసం ఏమి చేయటం లేదు, తాను అనుకొని ఏమి చేయటం లేదు. మనం ఏం చేసామో. వాడికి ఏ ఫలితం రావాలో దాన్ని సమవర్తిగా ఇచ్చే మహానుభావుడు కాబట్టి నిరీహః ససర్జే సంస్థాప్య వృత్తిం జగతః విధత్తే. జగత్తునకు వృత్తిని ఏర్పరుస్తాడు అంటే ప్రవృత్తిని, నడవడిని, సృష్టి, స్థితి, లయములు అనేటువంటి మూడింటిని ఈ జగత్తుకు ఏర్పరుస్తాడు. యథా పునస్వే స్వయిదం. నివేశ్య సేతే గుహాయాం స నివృత్త వృత్తిహి మళ్ళీ ఈ మహానుభావుడు తాను సృష్టించినటువంటి ఆ జగత్తును మళ్ళీ తనలోనే ఉంచుకొని హాయిగా గుహాశయః పడుకుంటాడు. అప్పుడేమో ప్రవృత్త వృత్తిహి, ఇప్పుడేమో నివృత్త వృత్తిహి. తన సంకల్పాన్ని నివర్తింప చేసుకుంటాడు. బహుశ్యాం ప్రజాయేయ అప్పుడు అన్నాడు, మొత్తం ఉపసంహరేయ ఇప్పుడు అనుకున్నాడు. కాబట్టి లోకాలను తనలో ఉంచుకొని పడుకుంటాడు ప్రళయకాలంలో తనలో ఉన్నటువంటి లోకములను బయటికి వెలువరించి దాని యొక్క స్వరూపాన్ని పాలనను ఏర్పాటు చేస్తాడు. ఇలా సృష్టిలో కానీ, స్థితిలో కానీ, సంహారంలో కానీ పరమాత్మకంటూ ఈ ఆశ, కోరిక, అభిలాష ఏవీ లేవు.
నివృత్త వృత్తిహి యోగీశ్వరః అధీశ్వర ఏక ఏతత్ అనుప్రవిష్టః బహుధా యధాసీత్. తాను సృష్టించినటువంటి తన ముందు ఏర్పడి ఉన్నటువంటి ప్రకృతిలోకి తాను ప్రవేశించి దానిని బహురూపం చేస్తాడు. ఒంటిగా ఉన్న తాను జగత్తుగా మారుతాడు. సూక్ష్మంగా ఉన్న తాను స్థూలంగా మారుతాడు. ప్రకృతిలోకి తాను చేరి ప్రకృతిని బహురూపముగా చేస్తాడు. తనలో నుండి ప్రగతిని బయలుపరిచేవాడు తానే బయటికి వచ్చిన ప్రగతిలోకి మళ్ళీ తాను వెళ్లి దాన్ని విస్తరింపచేసేవాడు తానే యోంతః ప్రవిష్ట శాస్తా జనానాం అది కాకుండా తత్సృష్ట్వా తదనుప్రవిష్య సత్య చ చ చ అభవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ సత్యంచ అనృతంచ సత్యమభవతు. ఇది ఏంటి ఇది తత్ సృష్టివా ఈ ప్రకృతిని సృష్టించి తత్ అనుప్రవిష్య మళ్ళీ అందులో తాను ప్రవేశించి సత్య త్యచ్య అభవతు సత్ అంటే ఉండేది త్యత్ అంటే లేనిది. ఈ లేనిదే ఉండేదైంది. అంటే కనపడనిది కనపడేదిగా మారింది. ప్రళయకాలంలో ఏ జగత్తు మనకు కనపడలేదో సృష్టికార ఏ జగత్తు మళ్ళీ మనకు కనపడింది. ఇదే నిరుక్తము అనిరుక్తము. ఇంతకుముందు జగత్తు ఇలాంటిదని చెప్తాం. ఎప్పుడు కనబడితే. మనకు జగత్తు కనబడితే అది నిరుక్తం. కనబడలేదు ఆ నిరుక్తం. నిలయనం అంటే నివాసం మనం ఉంటే లేకుంటే ఆ నిలయనం. సత్యము అందుకు ఇలా ఏది ఉన్నదో అదే లేదు ఏది లేనిదో అది తర్వాత ఉంటుంది ఎక్కడ తాను ఉండడో అందులోకి తాను వస్తాడు. తాను సృష్టిస్తాడు, అందులోకి తాను వెళ్తాడు, తన అనుకూలంగా తన అనుకూలం తన రూపం కాదు మన కర్మల ఫలిత రూపంగా మనకు ఏ ఆకారం రావాలి, ఏ ఏ ఆకారాలకు
ఏ ఏ ఫలితం కలిగించేటువంటి పని చేయగల అవయవాలు ఇవ్వాలి. కొందరికి నాలుగు కాళ్ళు, కొందరికి రెండు కాళ్ళు, కొందరికి ఆరు కాళ్ళు, కొందరికి ఎనిమిది కాళ్ళు ఏం కర్మ ఇది? మరి ఏమి గొప్పవి అంటే ఏం చెబుదాం? నాలుగు కాళ్ళ రెండు కాళ్ళ అంటే న్యాయంగా మనందరం కూడా నాలుగు కాళ్ళ వాళ్ళని కదా. ఇప్పుడు చేస్తూనే ఉన్నాం కదా. అయితే రెండు ఏమంటున్నాం చేతులు అంటున్నాం కదా పరోక్వాత్మ అవే కింద పెడితే కాళ్ళు అయిపోతుంది. అంటే గమనించండి అందులో ప్రశస్తమైన అర్జునుల రహస్యం ఉంది. రెండు చేతులు ఎందుకు సృష్టించారు మనకు అంటే. మనము తీసుకోవలసిన ఆహారాన్ని డైరెక్ట్ గా పాత్ర నుండో భూమి నుండో కాక శుద్ధి చేసి హస్తములో వేసుకొని హస్తంలో నుండి నోటిలో వేసుకుంటాం. ఓకే విద్వార ఆస్తే మనుజః అంటారు పద్మపురాణంలో. మానవుడు రెండు ఉపకరణములతో తింటాడు అన్నాడు. అంటే నోట్లోకి పోవటానికి ముందు రెండు ఉపకరణాలు. ఒక పాత్ర ఉంటుంది ఇంకోటి హస్తం ఉంటుంది. పశువులు అద్వారాస్తే పశవ వారికి ద్వారమే ఉండదు. భూమి మీద నుంచి అలాగే తింటాడు. అంటే అది మట్టో, దుమ్మో, చెండనో ఏముందో అందులో ఎలా ఉంటే అలాగే నోట్లోకి పోతుంది. నోట్లోకి పోయిన తర్వాత నాలుక రుచి చూసి ఇది తినకూడదు అంటే నోరు వలి పెడుతుంది. వాటికి కళ్ళు ఉంటాయి. తినకూడని కనపడుతుంది. తినకూడని దాన్ని కూడా వాళ్ళు నోటితోనే విడదీయాలి. మనము తినకూడని దాన్ని చేతితో విడదీయొచ్చు. కానీ కలియుగంలోని మానవులు భగవంతుడు ఇచ్చే చేతిని వాడుకోరు అని అడిగాడు. అంటే వీళ్ళు కూడా నోటితోటే తింటున్నారంట. చెయ్యి వాడరు. అయితే మరి వీళ్ళు కూడా వాన సమానం అయిందా కాలేదా అంటాడు. అయ్య బాబు వీళ్ళని చూసి స్వామి అంటే అరవా స్వామి రెండు చేతులు ఇచ్చాను వీళ్ళకి కూడా నాలుగు కాళ్ళు ఇస్తే నేను బాగుంటేదేమో అని స్వామి అప్పుడప్పుడు కాస్తంత బాధపడతాడు అంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు? కాబట్టి అంటే మనము అనుభవించవలసిన విధానాన్ని మనము ఆచరించిన కర్మకు ఫలముగా ఏర్పరచడం.
పరిశుద్ధి చేసుకున్న ఆహారాన్ని తినడానికి కావలసిన పుణ్యం చేసి ఉంటే చెదిరిస్తాడు. తేలేదా? మానవునిగా ఉండి కూడా చెప్పాను కదా పరస్త్రీని ఆరింగనం చేసుకోవాలనే కోరిక ఉన్నవాడికి కోరికే పనేం అవసరం లేదు అలా కోరినంత మాత్రాన్నే. నరకంలో అయస్సంభం అన్నాం. ఉక్కు స్తంభాన్ని బాగా కాల్చి నాయనా కవ్వలించుకోరా అంటాడు పోగానే. అదే కర్మ స్వామి అంటే నువ్వు కవ్వలించుకుందాం అనుకున్నావా కదా అమ్మాయిని అది వేరే ఇది వేరే కవ్వలించుకో. అంటే పరమాత్మ మనకు ప్రసాదించినటువంటి శరీరాన్ని కానీ, బుద్ధిని కానీ, మనస్సును కానీ, అవయవాలను కానీ ఎలా ఉపయోగించాలో అలా కాక. ఒక పని చేస్తూ ఇంకో పని ఆలోచిస్తున్న వాళ్లకు మరి రెండు వేరు వేరు ఎందుకని రెండు కాకుండా నాలుగు కాళ్ళు ఇస్తారు. మరి రెండు వేరు ఎందుకు ఇంకా? మనం రెండు ఇక్కడ వేరు చేశామనుకోండి, శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అవయవాలన్నిటిని ఒకే విధానంగా ఆలోచించి ధర్మపదంగా ఆచరించాము. అప్పుడు ఓహో నీకు విడదీసే బుద్ధి ఉంది కదా చేతులు ఇస్తాను అంటావు. కాబట్టి అవయవాలను బట్టే మనం కాస్త పక్క వాళ్ళ కంటే పుణ్యం చేసుకున్న వాళ్ళలోనే దమ అంటే మనిషి ఎందుకు పుడతాం మరి? ఈ రీతిలో ఎలాంటి వాటిని ఎలాంటి రీతిలో అనుభవించడానికి కావలసిన సౌకర్యాన్ని కల్పించిన పరమాత్మ తాను ఆచరించవలసినటువంటి కర్మలను తన ఇష్ట ప్రకారమే చేస్తాడు తప్ప పరాధీనంగా చేయడు అందుకే. యాని ఆత్మ తంత్రః అనుప్రవిష్టః బహుధా యధాసీత్ క్రీడన్ విధత్తే ద్విజ గోసురానాం క్షేమాయ కర్మాణి అవతార భేదైహి ద్విజ గోసురానాం బ్రాహ్మణులు, గోవులు, దేవతలు ఇలాంటి వారికి క్షేమాన్ని కలిగించడానికి, అనుగ్రహించడానికి స్వామి అవతరించి ఆయా కర్మలను చేస్తూ ఉంటాడు. మను న తృప్యతి అపి శృణ్వతాంనః సుశ్లోక మౌలేహే చరితామృతాని. చాలా కాలం నుంచి వింటున్నట్టు ఉంది నువ్వు స్వామి కథలు మళ్ళీ ఇంకేం చెప్పాలయ్యా అంటే నాయనా ఎంత కాలం విన్నా పరమాత్మ కథలు వింటుంటే మనస్సుకు
తృప్తి కలగదు పరమాత్మ యొక్క అనంతమైనటువంటి అవతార లీలలను వింటుంటే తృప్తి కలగదు. అవితృప్త అమృతాని యైహి తత్వభేదైహి అభిలోకనాథ లోకాన్ అలోకాన్ సహ లోకపాదాన్ అతి కృపత్. ఈ పరమాత్మ తత్వ భేదైహి తత్వ రజత్ తమో ఉన్నాయి కదా అలాగే మహత్ అహంకార చెప్పుకుంటాం మనం అలాగే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పంచ తన్మాత్రలు పంచభూతములు ఇలాంటి 24 లేదా 25, 26 తత్వములతో లోకాన్, అలోకాన్, సహలోకపాలన్. లోకమును సృష్టించాడు. అలాగే ఆకాశను సృష్టించాడు, అలాగే లోకపాలన సృష్టించాడు. ఎలా చేశాడు వీళ్ళు? అతి క్లుపత్ అంటారు అంటే కల్పించాడు. కాస్త సంస్కృతం కాదు వ్యాకరణ వచ్చే సమయం అవుతుంది. అది అతి కృపత్ అంటే కలిపించాడు సృష్టించాడు యత్రహి సర్వ తత్వ నికాయ భేదః అధికృత ప్రతీతః పరమాత్మ. సర్వ సత్వ నికాయ భేద అంటే అన్ని ప్రాణుల యొక్క శరీరాన్ని వేరువేరుగా చేసి తనలో దాచుకోగల పరమార్థం. ఈ కడుపులో అన్ని ప్రాణులు ఉంటాయి. ఒక్క ప్రాణులే ఉంటాయా? వారి కర్మలు కూడా ఉంటాయి. ప్రశ్నలే అడుగుతాడు శ్రీభాక్యంలో. మనము చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మనకు లోకాలు వస్తున్నాయి. కష్టాలు సుఖాలు వస్తున్నాయి అంటున్నారు. కర్మ మొత్తం నిల్లైతేనే ఏదో మోర్షం అవుతుంది అంటున్నారు. మరి ప్రళయకాలంలో అందరూ పోతారు అన్నీ పోతాయి కదా. ఇంకెక్కడ ఉంటాయి కర్మలు? అన్ని పోయాయి ప్రవేశకాలలో. అందరికీ మోషన్ రావాలి కదా. ఎందుకు రాలేదు? అన్ని పోయాయి కదండీ. అంటే ఎక్కడికి పోయాయి అంటారు. ఎవరి పాస్ బుక్కు వారి దగ్గరే ఉంటుంది. అయి కదా ఉంటుంది కదా పాస్ బుక్ ఉండదా బ్యాంకులో అలాగే ఒక పాస్ బుక్ మనకు అంత గట్టిగా వాడు పడేస్తాడు అన్నమాట వాడు రాగానే చూసుకుంటాడు నువ్వు. పని చేశావా? సరే నీ పుట్టుకు పుట్టుకు పో. కలయకాలంలో కూడా అందరూ పరమాత్మ ఉదరంలో కేవలం జీవులే ఉండరు. వారి కర్మల వివరాలతో సహా ఉంటారు.
వాడిని చూసుకుంటాడు, మళ్ళీ స్వామి సురకిస్తాడు. ఎప్పుడైతే నేను చేయటం లేదు నువ్వే చేస్తున్నావ్ స్వామి అంటాడో వాడికి పాతు లేదు బుక్కు లేదు. ఇంకెక్కడిది నువ్వే స్వామి. వాడు వాడే అలాంటి వాడు బ్రహ్మణ సహ విపశ్చిత సోస్తునుతే సర్వానుకామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అలాంటి వాడు పరమాత్మతో కలిసి అన్ని రకం ఆనందాలు పొందుతాడు ఈ శాస్త్రం. అందుకోసం లోకాన్ అలోకాన్ సహ లోకపాలాన్. అదే యత్ర సర్వ తత్వ నికాయ భేదః అధికృతః ప్రతీతః యేన ప్రజానాం ఉత ఆత్మ కర్మ రూపాభిధానాం చపిదాం వ్యధత్తా అని చెప్తున్నాడు దాన్నే కాస్త అంటే నేను అడిగిన ప్రశ్నకు ఏదో పైపైన సమాధానం చెప్పి తప్పించుకుందామని పేచన మాత్రం చేయకండి మహానుభావా. నాకు వివరంగా కావాలి. మొత్తం భాగవతాన్ని వివరంగా చెప్పాలి అనే భావాన్ని గురువుగారికి అర్థం కావటాని కోసం. ఈయన అడుగుతున్నాడు. ఇదంతా ప్రశ్నే. మీరు అంటున్నారు చూడండి. యైహి తత్వభేదః ఆ ప్రజానాముత ఆత్మ కర్మ రూపాభిధానాంచభిదాం వ్యధత్త ప్రాణులకు ఒక కర్మ ఒక రూపము అలాగే ఒక పేరు. కదా? అంటే ఇది మానవాకారము. అయ్యా వీళ్ళంతా మనుషులు సరిపోతుందా? మళ్ళీ ఒక్కొక్కనికి పేరు. పోనీ చాలనా? ఈ పేరు ఉన్నవాడు ఈ పని చేయాలి. ఒకడు కలెక్టరు, ఒకడు అటెండరు, ఒకడు సూపరింటెండెంట్ కదా. మళ్ళీ అంటే చేసే పనికి పేరు ఉండాలి, చేసేవాడికి పేరు ఉండాలి. ఈ రెండు పేర్లు సరిపోక తాము పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకో పేరు రావాలి కదా అనుకోరా ఆలోచించండి వ్యక్తికి పేరు ఉండాలి ప్రతి ఏటువంటి కర్మకు పేరు ఉండాలి ఆ వ్యక్తి ఆ కర్మను చేసినందువల్ల వాళ్ళకి ఇంకో పేరు రావాలి. బాగా చేశాడని లేదా బాగా చేయలేదని రావాలి ఏదో ఒకటి దానికి ఏదో అవార్డులు రివార్డులు అని ఉన్నాయి కదా ఇవన్నీ వస్తాయి అంటే ఇన్ని చెప్పాడు.
ఆకారము ఇచ్చాడు, కర్మను ఇచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు, కర్మకు పేరు ఇచ్చాడు, కర్మకు ఫలితాన్ని ఇచ్చాడు, ఫలితానికి పేరు ఇచ్చాడు. ఒక్కొక్కరికి. 84 కోట్ల జీవరాశులు అంటే అన్ని తేడాలు ఉన్నాయి. జాతులు మొత్తం లెక్కగా కాదు 84 కోట్ల జాతులు ఉన్నాయి. మానవుడు, మృగము, మన మృగాల్లో కొన్ని మానవుల్లో కొంతమంది ఉన్నారు కదా. రాక్షసులు, దేవతలు, సిద్దులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, చిన్నరులు వాళ్ళంతా దేవతలు. అలాగే రాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు ఇదో జాతి మళ్ళీ. మళ్ళీ ఇందులో తేడాలు. మళ్ళీ మానవుల్లో ఇందులో తేడాలు. మళ్ళీ మృగాలు అందులో తేడాలు. ఇలా 84 కోట్ల జాతులు ఉన్నాయి. ప్రాణి ఉన్నది అది ప్రాణి. ప్రాణం ఉన్నది. మళ్ళీ ప్రాణము లేని కొండలు, శిలలు ఉన్నాయి కదా మళ్ళీ అవి వేరు ఉన్నాయి. చలనం లేనివి. చరములు అచరములు. జగత్తు రెండో కారణం కదా చర అచరములు. మళ్ళీ వాటికి పేర్లు, మళ్ళీ వాటికి పనులు, మళ్ళీ వాటికి పనులకు పేర్లు, పని చేసే వారికి పని వలన పేర్లు. ఇక్కడ ఏ పని అండి ఇది? 10 మంది ఉంటేనే పేర్లు పెట్టి చేద్దాం అంటే అమ్మ బాబోయ్, 10 మంది వద్దు బాబు ఒకళ్ళు చాలు లేకుంటే అసలు లేకుంటే మరీ వద్దు అంటున్నారు కదా. మరి ఇన్ని నామరూప కర్మలను. సంకల్ప మాత్రంతో కల్పిస్తున్నాడు మహానువా అవిధత్తే రూపాభిధానాంచ భిదాం వ్యధత్తా నారాయణః విశ్వతృటు ఆత్మయోనిహి ఏతత్యనో వర్ణయ విప్రవర్యా బ్రాహ్మణోత్తమ మాకు ఈ విధానాన్ని కూడా వివరించు ఎలా సృష్టి చేశాడు? ఎన్ని రకాలు చేశాడు? ఏమేం పనులు బోధించాడు? వాడికి ఏమేం ఫలితాలు చెప్పాడు? ఇవన్నీ మాకు వివరించండి స్వామి. పరావరేషాం భగవన్ వ్రతాని శృతాని మే వ్యాసముఖాత్ అభీక్షణం. తృప్నమా శుల్ శుల్ సుఖావహానాం శేషామృతే కృష్ణ కథామృతౌ ఘాతు వ్యాస భగవానుడు ఇవన్నీ చెప్పాడు కదయ్యా మళ్ళీ నన్ను ఎందుకు అవసర పెడతావు విన్నావు కదా సరిపోదా? అంటే ఆయన చెప్పాడు విన్నాము సరిగ్గా అర్థం కాలేదు మాకేం అర్థం అయింది అంటే వ్యాసభావం చెప్పినవన్నీ.
క్షుద్రమైనటువంటి సుఖాన్ని పొందడానికి కావలసిన పనులే చెప్పినట్టు అనిపించింది అంటే భారతం. అంటే మా ఉద్యోగం కావచ్చు మాకు అర్థం చేసుకునే శక్తి మాకు లేదు అనుకోండి కానీ మేము విన్నది మాత్రం క్షుల్ల సుఖావలీసి. క్షుద్రమైనటువంటి సుఖమును పొందటానికి. ప్రయత్నించడానికి కావలసిన వాటినే చెప్పినట్టు అనిపించింది. ఇక చాలనిపించింది విని విని అంటే మానవుల ప్రాణుల. సహజమైనటువంటి శరీరాన్ని మనస్సును పోషించుకోవడానికి కావలసిన విధానాన్ని వర్ణించే కథలు విని విని చాలైంది. తృప్తి పుట్టింది. ఎంత విన్నా దేనితో తృప్తి కలగదు అది చెప్పు. అంటే నిరంతరము పరమాత్మ కథాసుధను మాకు ఆస్వాదింపచేస్తే తృప్తి కలగదు. వాటితో మాకు తృప్తి కలిగింది నాయనా. అవి మళ్ళీ నీవు చెప్పవలసిన పని లేదు. పరావరేషాం భగవంత్ వ్రతాని శృతాయి. అన్ని వ్రతాలు విన్నావంటున్నాడు. సత్యనారాయణ వ్రతాలు, సంతోషి మాత వ్రతాలు, లలితా వ్రతాలు, ఇంకేమో వ్రతాలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు. పొద్దున లేస్తే తెల్లవారు పొద్దున వ్రతాలు ఉంటూనే ఉంటాయి. కదండీ, ఈ తాలా వ్రతాలు విన్నామండి, ఈ వ్రతాలన్నీ ఏం చేస్తాయి? చుల్ల సుఖావహాని. కొన్ని వ్రతాలు చేస్తే అబ్బాయి పుడతాడు, కొన్ని వ్రతాలు చేస్తే అమ్మాయి పుడుతుంది, కొన్ని వ్రతాలు చేస్తే పెళ్లి అవుతుంది. అంటే కోరి కోరి కష్టాలు కొను తెచ్చుకునే వ్రతాలు అన్నమాట. కానీ బాబు తెలియక పొరపాటున పిల్లవాడు పెళ్లి చేసుకుంటే ఆనంద మందుతో పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడు తెలుస్తుంది? చేసుకున్నాక తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఒక తాతగాడిని అడిగాడు. తాత తాత ఎందుకు ఇలా చేశావు నువ్వు? ఇన్ని బాధలు ఉన్నాయి కదా పెళ్లి చేసుకుంటే కష్టాలు పడుతున్నాం కదా, నువ్వు అనుభవించావు, మరి ఆయన నీ కొడుకు అనుభవించాడు, మళ్ళీ నాకెందుకు ఇచ్చావయ్యా? అంటే మీ అందరం కష్టపడుకుని నువ్వు ఒకడవు బాగుంటావు. అట్లా ఉంటే మా మనస్సు ఒప్పుతుందా? మరి నీకు తెలియొద్దు ఆ సంగతి ఏమిటో. ఇప్పుడు బాగుంది మరి ఊరికే అవ్వలేదు పెళ్లి చేసుకునే పని చేసుకుంటా అని. అప్పుడే ఏమైంది? ముందున్నది.
సంతానం కలగముందే ఇంత విరక్తి పుడితే పొరపాటు దెబ్బకు పిల్లలు పుడితే నీ గతి ఏమిటిరా బాబు. అప్పుడు నీవు కూడా మీ అబ్బాయికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటావ్. ఎందుకు? ఇందుకే కాబట్టి ఇలా అనేకమైన వ్రతాలు ఉన్నాయిరా బాబు మేము విన్నాము. అవన్నీ క్షణికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖాన్ని కలిగించడానికి ప్రయత్నించేవి అంటే. సుఖము నాకు కలిగినది అని అనుకునే లోపే అది దుఃఖంగా మారుతుంది. కొంచెం ఈ పూట ప్రశాంతంగా ఆనందంగా ఉందనుకుంటే లోపు మళ్ళీ ఏ ప్రళయం వస్తుందో ఏం తెలుసు మనకు? అందుకోసమని అలాంటి క్షుద్రమైనటువంటి సుఖాన్ని సంతోషం లాంటి దాన్ని కలిగించే వ్రతాలు చాలా ఉన్నాయి. చాలా విన్నాం అవి మాకు చాలు. ఇక వద్దు. మరేం కావాలి? పరమాత్మ కథలు పరావరేషాం అతృత్పుణ్మా క్షుళ్ళ సుఖావహానాం తేషామృతే కృష్ణ కథామృతౌహా అవి తప్ప వేరే మాట చెప్పు. వ్రతాలు ధర్మ ఈ వ్రతాలు మాకొద్దు నాయనా. కృష్ణ కథ అమృత ప్రవాహాన్ని కురిపించేటువంటి కథలను మా వివరించండి. కతృప్నుయా తీర్థపదోభిధానాత్ సత్రేషువః సూర్యభిహి ఈడ్యమానాత్ మరి ఇవి వింటే తృప్తి కలగదా? విసుగు రాదా అంటే ఇవి వింటే విసుగే ఖర్చు అండి. ఎందువల్ల అంటున్నాడో చూడండి కస్త్రు ప్రియాత్ తీర్థ పదః అభిధానాత్ సత్రేషువః సూరిభిహి ఇడ్యమానాత్. మానుభావులు, మహర్షులు సత్రం అని చెప్పే జ్ఞాపకం కదా వెయ్యేళ్లు. వెయ్యేళ్ల యాగం మొదలు పెడుతున్నారు సంకల్పిస్తారు అన్నమాట. సహస్ర వస్త్రం సమం ఆసతా. అయ్యా ఒక వెయ్యేళ్లు మేము యజ్ఞం చేస్తున్నాం. సంకల్పించి ఆ అందరిని పిలిచి అందరూ యజ్ఞంలో పాల్గొనండి. ఏంటి లాభం అంటే ఒక్కసారి యజ్ఞంలోకి అడుగు పెట్టారంటే యజ్ఞం పూర్తయ్యేదాకా మీరు ఇక్కడే ఉండాలి. మధ్యన వాడు పిలిచినా గానీ పోవద్దు. ఎవడు వాడు? యముడు. వాడు పిలిచినా పోవద్దు కాబట్టే ముందే వాడిని పిలిచి కూర్చోబెట్టాం. ఏముండి అండి ఎవడు వాడు విదురుడు విదురుడు వచ్చి ఇక్కడే ఉన్నాడు వాడు ఇక్కడ ఉన్నంతవరకు ఇక్కడి నుంచి కూడా అక్కడికి పోవడట అక్కడ వాడే లేడు ఏం చేస్తాం పోయి పడిసి పోవాలండి చిట్టా కాదు అకౌంట్ పాస్బుక్ చూసి సంతకం పెట్టి వాడికి చిట్టా వేయాలి కదా వాడు ఇక్కడే ఉన్నాడు మరి మీకేం డోకా లేదు ఈ యాగంలో పాల్గొన్న వారందరూ
వెయ్యేళ్ళు బతుకుతారు. చాలు కదా వచ్చి కూర్చోండి. అంటే మనకు యజ్ఞమే ప్రేమ లేకుండా వెయ్యేళ్ళు బతుకుతామనే సంతోషంగా చేయవచ్చు అన్నమాట. ఇలా అలాంటి అంత గొప్ప యజ్ఞాలలో కూడా ఋషులు జ్ఞానులు ఏ పరమాత్మ యొక్క అమృతము వంటి కథలు చెప్పుతుంటారో యహ కర్ణనాడీం పురుషస్య యాతః భవప్రదాం గేహరతి ముచ్చినతి ఈ పరమాత్మ జీవుని యొక్క కర్ణ నాడిలోకి ప్రవేశించి శష్కుళి అంటాం కర్ణ రంధ్రం అంటాం కదా అందులోకి ప్రవేశించి అంతవరకు మనస్సుకు సంసారానికి ఒక లింక్ ఉంటుంది. ఎలాగైతే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు నాభితోటి ఎలా ఒక పేగుతో సంబంధం ఉంటుందో సంసారానికి మనస్సుకు అలా ఒక పేగుతో సంబంధం ఉంటుంది. దాన్ని ఈ కథ కట్ చేస్తుంది. సినత్తి చూడండి. భవప్రదం గేహరతిం సంసారము యందు ప్రీతిని. సంసారం యందు ప్రీతిని. అది దాని వల్లే మనకు ఏమొస్తుంది? భవం అంటే జన్మ, పుట్టుక వస్తుంది. అది ఎందుకు పుడుతున్నాను? మన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, మనదే తప్పు. మనమే కోరుకుంటున్నాం. అబ్బా నా భార్య రంభ, ఉర్వశి, మేనక, తిరోత్తమ, పతివ్రత, ఉత్తమురాలు. నువ్వు దొరకదు కానీ ఇప్పుడే కాదు ఓ 100 జన్మలు నాకేమే భార్య కావాలి అని నువ్వు కోరుకున్నావంటే ఏం అర్థం? ఇంకా 100 సార్లు నేను నువ్వే కాదు ఆమె పుట్టాలి నీ ప్రేమ ఇంత ప్రేమ ఉంది కదా మా ప్రేమించావు కాబట్టి 100 సార్లు నువ్వు పుట్టాలి ఆమె పుట్టాలి ప్రేమ అండి. ఇది భగవంతుని కథ వింటే పోతుంది. భవప్రదాం గేహరతిం చినతి. జన్మనిచ్చేటువంటి ఇంటి మీద సంసారం మీద ప్రీతి. పరమాత్రలు వింటే తొలగిపోతాయి. మునిహి వివక్షుహు భగవత్ గుణానాం సకాపితే భారతమాహ కృష్ణః. నీ సఖ ఎవరు వ్యాసుడు కదా చెప్పాను కదా మైత్రేయునికి ఫ్రెండ్ అని సహధ్యాయుడు కదండీ నీ మీ మిత్రుడైనటువంటి కృష్ణుడు అంటే వ్యాసుడు ముని వివక్షుహు భగవత్ గుణానాం పరమాత్మ గుణాలను చెప్పదలుచుకునే భారతాన్ని చెప్పాడు.
అంటే భారతం నింపడానికి ఉద్దేశం ఏమిటంటే పరమాత్మ యొక్క గుణాలను అందరికీ బోధించాలనుకునే చెప్పారు. కర్మ ఏమిటంటే విన్న వాళ్ళకి ఎవరికీ బుర్రకెక్కలేదు. మనకేమెక్కినాయి భారతం అంటే ఒక అమ్మాయికి ఐదుగురు భర్తలు. ఏం చేయాలిరా ఎవరి ఆస్తి ఎక్కువ వాడు కాపాడుకోవాలి. ఎదురివాడు గుంజుకున్నాడు అనుకోండి వాడిని చంపేయినా తీసుకోవాలి. యగ అండి పాదం లేదు. ఇంక మనకి నా ఎప్పుడు వస్తుంది అందుకే అంటున్నాడు. యత్మిన్ రుణాం గ్రామ్య సుఖానువాదైహి మతిహి గృహీతా న హరేః కథాయం. ప్రమాత్మ గుణాలను చెప్పాలని వ్యాసుడు భారతాన్ని రాశాడు కానీ ఆ భారతం విన్న వాళ్ళందరికీ ఏమర్థమైంది అంటే గ్రామ్య సుఖాన్ని వాల అయింది. రాజ్యం కావాలి, ఆస్తి కావాలి, ఒకడు సరిపోకుంటే నలుగురు ఐదుగురు పెళ్లి చేసుకోవాలి, హాయిగా విహరించాలి, బాగా చెలగాలి, మందిని గుంజుకోవాలి, పడిపోకుంటే వాడిని చంపి గుంజుకోవాలి. బుద్ధి ఇటు పోయింది కానీ పరమాత్మ కథను గ్రహించాలని బుద్ధి కలగలేదు. ఎందుకంటారా? సహజంగా మనకు ఏ బుద్ధి ఉందో దాన్నే చెప్పాడు వ్యాసుడు. ఎవడు ఎక్కువ వాడు కాపాడుకోవాలి, ఎవడు చొమ్ము వాడు తినాలి ఇంతే కదండీ. పాఠం అంతా ఇంతే. కొట్లాడుకోండి, చావండి, రాజ్యం తీసుకోండి. అన్నభావం అర్థమైంది కానీ ఆ కొట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు చస్తున్నారు? మనకంటే ఎక్కువ, మన శరీరం కంటే ఎక్కువ, మన బంధువుల కంటే ఎక్కువ, మన బంధముల కంటే ఎక్కువ కామము, కోరిక. కోపము, లోభము, మోహము ఇలాంటి వాటితో మానవుడు ఎలాంటి క్రూర పనులైనా చేస్తాడు. శరీరానికి సుఖాన్ని కలిగించాలనే కోరికతో తోబుట్టువులను కూడా స్వయంగా దగ్గరుండి చంపిస్తారు. సరే అండి? వరు దంపించారు తెలుసా అది? హిడింబి. అబ్బో హిడింబుడు ఎవరో నరులు వచ్చారో ఇద్దరం కలిసి భోజనం చేద్దాం పోయి చూసి రా పోమ్మా అని చెల్లెల్ని పంపించాడు ఒకడు.
అబ్బే చా మహా గోల అమాంతం వచ్చి భీముడిని చూసింది. అబ్బా ఇంత అందగాడు దొరికాడు నాకు. ఆ మాన నాకెందుకులే అని తానే ఎలా అన్నం చంపాలో చెప్పేసింది. వాడు వస్తే వీడితో వాడిని చంపేసింది. అన్న చెల్లెలు గోవింద భార్యాభర్తలు స్థిరమైపోయారు. అంటే కామ అభిరతి సోదర ప్రీతిని ధ్వంసం చేస్తుంది. తన శరీరాన్ని బాగా పోషించుకోవడానికి ఎదురుగా ఉన్నటువంటి చాలా శరీరాలను శిముసించి పూజిస్తారు. మరి నీకు నీ శరీరం ఎలాంటిదో మరి వాళ్లకు వాడ తినాలంటే కదా. నీకు ఆకలి అయింది నాకు మోటలను కత్తి తినేసావు. మరి వాడకి ఆకలి అయితే నేను తినొద్దా? నీకు మాత్రం వాళ్ళ ఆహారం కావాలి, వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ ఇబ్బంది లేదు. నశించబోయేటువంటి అంటే ఎంతమంది ప్రాణాలను తీసి ఎన్ని ప్రాణులను ఆహారముగా చేసుకొని బాగా పెంచుకున్న నీ శరీరం మరి ఎప్పటికీ ఉంటుందా? మరి అది పోయేదే. పోయే శరీరం కోసం ఇంకో పోయే శరీరాన్ని నీలో నింపుకునేటువంటి తత్వము. శరీరం మీద ప్రేమ ఎంతటి ఘోరాన్ని చేస్తుందో బకాసు రూపాఖ్యానం మీరు ఇక్కడ బ్రో బకాసు రూపాఖ్యానం ఇలా ఈ దాకా ఎవ్వరు వెళ్లరు. ఏమంటారంటే ఆకలి అయితే తన పైన తినాలి. రాజ్యం పోతే యుద్ధం చేసినా సంపాదించాలి. ఇలా గ్రామ్య సుఖాల యందే మనస్సు పోతుంది కానీ పరమాత్మ కథల యందు. మతిరి గృహీతా న హరేత్ కథాయాం స శ్రద్ధదానస్య వివర్ధమాన విరక్తి మన్యత్ర కరోతి పుంసః ఇలా. శ్రద్ధగా పరమాత్మ కథల యందు శ్రద్ధ ఉంటే తక్కిన వాటి యందు విరక్తి కలుగుతుంది కదా అలాగే శ్రద్ధ సంసారం మీద ఉంటే పరమాత్మ ఎందుకు విరక్తి విరక్తి తప్పేముందండి. వద్దు వద్దు రక్తి వద్దు విరక్తి. సంసారం వద్దు అంటే పరమాత్మ కావాలి పరమాత్మ వద్దు అంటే సంసారం.
అందువల్ల పరమాత్మ యందు విరక్తి కలగకుండా సంసారము యందు విరక్తి కలిగి పరమాత్మ యందు ఆసక్తి కలగడానికి కావలసిన కథలు చెప్పవయ్యా మహానుభావా. విరక్తి మన్యత్ర కరోతి. పుంస హరే పదానుస్మృతిహి నిర్వృతస్య సమస్త దుఃఖాత్ ఆత్యయం ఆసుధత్తే పరమాత్మ పాదముల యందు మానస్సు నెవ్వినటువంటి వాడికి సకల దుఃఖములు త్వరలో నశిస్తాయి. ఇలా సాంసారికమైన సకల దుఃఖములు నశించడానికి కారణమైన పరమాత్మ యొక్క పాదముల భక్తిని పెంచేటువంటి స్వామి కథను మాకు వివరించండి. తాన్ శోచ్య శోచ్యాన్ అవిదః అనుశోచి హరే కథాయాం విముఖాన్. తానే అంటున్నాడు శోచ్య శోచ్యాన్ అంటే. సోచిరు అంటే విచారించదగిన వారు. విచారించదగిన వారి చేత కూడా విచారించదగిన వారు. అయ్యో పాపం వీళ్లా అని మనం ఎవరిని అంటామో వాళ్ళు కూడా ఇంకొకరిని అయ్యో వీళ్ళు ఇలాగా అనుకుంటారు. అంటే కానని వాని నువ్వు తగుని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అంటాడు పోతన భాగవతం ఇప్పుడైనా చదువుకుంటున్నారా చదువుకుంటూ ఉంటే పొరపాటున ఈ పద్యం జ్ఞాపకం వస్తుంది. రహ్లాదుడు చెప్తాడు గనక చెప్పండి. గుడ్డి వాళ్ళ చేయి పట్టుకొని పోతే వాయుద్య పోయి గోతిలో పడతారురా. కన్నుల వాడు చేయి పట్టుకొని పోతే గమ్యం చేరుస్తారు. కానని వానిని ఊత కొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. గుడ్డి వాడి చేయి పట్టుకొని వెళ్ళిన గుడ్డి వాడికి కూడా ఏ వస్తువులు కనబడవు. అలాగే సంసారం మీద ఆశ ఉన్న వాడిని పట్టుకుంటే మనకు కూడా ఏమొస్తుంది? అవుతామే అదే పెరుగుతుంది. కదా సన్యాసులను పట్టుకుంటే మనం సన్యాసులం అవుతాం. కదా అంటే సంసారము యొక్క యధార్థ స్వరూపాన్ని తెలుసుకొని దీని యందు విరక్తి కలిగి పరమాత్మ యందు ప్రీతి కలిగి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి గుణ అమృతాన్ని ఎవరు బోధిస్తారో వినిపిస్తారో వారిని ఆశ్రయిస్తే మనకేమైనా కాస్త ఇంత భక్తి, ఇంత భుక్తి, ఇంత ముక్తి లభిస్తాయి. కానీ అయ్యో వీళ్ళు దరిద్రులండి.
అని మనం ఎవరిని అంటున్నామో వాళ్ళు కూడా అయ్యో ఇప్పుడు డబ్బు సంపాదించారు కానీ. ఒకనికి పెట్టాడు తాను తినడు ఎందుకెండి ఆ బతుకు అంటాడు. సరిపోయింది కదా. ఇప్పుడు ఎవరు ఎవరు తక్కువ వాళ్ళండి. సోచ్య సోచ్యా విచారించదగిన వారి చేత కూడా విచారించదగిన వారు. చెప్పాం కదా దానం భోగః నాశః. తిస్సురోగతయో భవంతి విత్తస్య యో నలదాతి నపుంక్తే తస్య తృతీయ గతిర్భవతి డబ్బుకు మూడే మార్గాలు. డబ్బు బాగా ఉందనుకోండి అర్థపడాలి కదా. ఎలా అర్థపడదాం. అయితే దానం చేయాలి. లేదా అనుభవించాలి. ఈ రెండు చేయలేదు నాశ. నశిస్తుంది. అంటే దొరల పారో దొంగల పారో అన్నమాట. అందుకే ఎవడు దానం చేయడో, ఎవడు తాను అనుభవించడో అలాంటి వాడికి మూడో గతి అనట. అంటే నాశమే లభిస్తుంది అని అర్థం. అందువల్ల ధనవంతుడు దరిద్రులను గురించి విచారిస్తుంటే దరిద్రులు ధనవంతుల గురించి జాలిపడతారు. నాకు లేక వాడి గుండి సమానమే. వాడు అనుభవించడు నేను నాకు లేదు వాడికి లేదు ఎందుకండీ వాడి బ్రతుకు ఇంత డబ్బు ఉండి ఏం చేస్తాడు? అందుకే తాన్ సోచ్య సోచ్యాన్ అలాంటి వారిని అవిదః అనుసోచే ప్రధానమైన కారణం ఏమిటంటే అవిదః అంటే అజ్ఞానులు ఏమీ తెలియని వారు. అలాంటి వారిని గురించి అనుసూచి నేను బాధపడుతున్నాను. అజ్ఞానం గురించి నేను బాధపడుతున్నాను. హరే కథాయాం విముఖాన్. వారు అజ్ఞానులైతే నీకేమిటయ్యా బాధ అంటే నాకేం కాదు. అజ్ఞానులు ఏం చేస్తారంటే పరమాత్మ కథను వినటంలో వైముఖ్యం చూపుతారు. ఆ ఎందుకండీ అప్పుడే పురాణం ఎన్ని ఏళ్ళు 40 ఆ 30 ఆ 60 70 ఏళ్లకు పోవచ్చు ఇప్పటినుంచి ఎందుకు? ఉద్యోగం, సంసారం, పిల్లలు, ఇల్లు అది సంసారం చూసుకోవాలి కానీ ఇప్పుడు రామకృష్ణ ఏంటండీ 70 ఏళ్ళు తినక పోదాం పనేం ఉండదు కదా హాయిగా పోదాం. అప్పటికి కాళ్ళు పోనీయవు. చెవులు విననియ్యవు, కళ్ళు కాననియ్యవు, ఇంకపో ఏం చేద్దామని. డెబ్బై ఏళ్లకి యాత్రలకు పోదామంటే అక్కడ నడవలేము. ఆ లైన్ ఉంటది అక్కడ ఎక్కడో స్వామి ఉంటాడు. అయ్యో ఇట్లా చూసినా ఎలా పడుతుందో ఇట్లా ఉండి ఎట్లా చూడాలి స్వామిని.
కళ్ళ కడబడదు, వాడు పాడుతున్న చేవిలోకి వినబడదు, నడుస్తామంటే కాళ్ళు కదలవు. మనస్సేమో ఈ శరీరం మనస్సేమో ఇప్పుడు ఏం చేస్తా అయ్యో నా కాళ్ళ నొప్పులు ఎప్పుడు పోతాయో అయ్యో ఇప్పుడు చూస్తాను. అక్కడ స్వామి ఉంటే కాళ్ళ నొప్పులు పడుకోదు అంటాడు. ఎందుకు మరి పోదా? అందుకోసమని కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతాని శాస్త్రాలు అంటాడు బుద్ధిమంతులైన వాళ్ళు ఆరేళ్ల వయస్సు నుండే భగవత్ ధర్మాలను ఆచరించాలి. ఎందుకంటే ఆ 60 ఏళ్ల దాకా ఉంటాము ఊడుతాం అని అడుగుతున్నాడు. అందువల్ల ఇలాంటి వాళ్ళు పరమాత్మ కథ యందు విముఖులై అఘేన. పాపముతోటి క్షీణోతి దేవః అనిమిషస్తు ఏషాం ఆయుర్ వృధావాద గతి స్మృతీనాః అలాంటి వారిని పరమాత్మ సంసారంలోకి నెట్టి వేస్తాడు దానివల్ల ఏమవుతుంది అనిమిషస్తు ఏషాం ఆయుహు వృధా వాద గతి స్మృతినాం పాపాత్ములు అంటే ఎవరయ్యా అంటే వృధా వాద గతి స్మృతులట. అర్థం కాదండి. అకారణంగా వాదులాడేవాళ్ళు, అకారణంగా తిరిగేవాళ్ళు, అకారణంగా పనికిరాని వాటిని తలుచుకునేవాళ్ళు. అంటే వాదం అంటే కాయిక వ్యాపారము, గతి అంటే దైహిక వ్యాపారము, స్మృతి అంటే మానసిక వ్యాపారము. కాయి అయినా వాక్యా మనస్సు. శరీరాన్ని వాక్కును మనస్సును అనవసరంగా ఖర్చు పెట్టేవాడు. అందుకే పండితులు ఎవరు వాదానికి దిగరు. అంటుంటారు ఇన్ని విమర్శలు వస్తున్నాయండి, ఇన్ని పత్రికల్లో వస్తుంది, వెపర్లో వస్తున్నాయి, మీరు వెళ్లి వాదించి నిరూపించవచ్చు కదా. మనం వాదానికి పోయామనుకోండి వానికి మనం విలువ ఇచ్చినట్టే. చాలు ఇంకేం కావాలి? రోజు ఎన్నో పోతుంటే ఎన్నో అరుస్తుంటాయి మళ్ళీ అవే నోరు మూస్తుంటాయి. ఇలా ఎప్పటినుంచి కావడం లేదు, ఎంతమంది రాలేదు, ఎంతమంది రాలేదు, ఎన్ని మంది పోలేదు. ఏమైనా ఒక గుడి పోయిందా? ఒక భాగవతం పోయిందా? ఒక కథ పోయిందా? ఏమైంది? పని వాళ్ళు చేస్తారు. వాటిని మనం పట్టించుకొని వాదానికి దిగామనుకోండి, మన కాలవ్యయము వారి కర్మ వ్యయము. ఎందుకు వచ్చిన బాధ? అందుకే వృధా వాద గతి స్మృతినాం. వారి వాదము వృధానే, వారి గతి వృధానే, వారి స్మృతి వృధానే.
ఇలాంటి వారికి ఆయుష్యం కూడా వృధాగానే గడుస్తుంది. చెప్పాం కదా ఆయుషః యత్ అసద్వ్యయః అంటాం కదా. దుష్ట వ్యయం. నడుస్తున్నారు ఏదో దేవాలయానికో పెద్దల ఇళ్లకో వెళితే ఆ నడకకు ఒక అర్థం ఉంది ఇంకేవో ఉన్నాయి కదా అక్కడికి పోతుంటారు ఆ నడకకు వాడికి అర్థం లేదు వీడికి అర్థం లేదు ఇవి వృధావాద గతిస్మృతినాం తదత్య కౌషారవ శర్మధాతుహు హరేహే కథామేవ కథాసు సారం కాబట్టి నాయనా కౌశారవా అంటే మైత్రేయ మాకు హరే కథామేవ పరమాత్మ కథ యందే శర్మ అంటే సుఖము కలుగుతుంది కథాసు సారం వృద్ధిత్య అట్లా అంటే మొత్తం నడ చెప్తా నేవు నాకు వినే ఓపిక కూడా ఉండదు అంత ఆయుష్యం కూడా ఉండదు కాబట్టి సారాన్ని తీసుకొని చెప్పు. మరి ఇప్పుడు ఈ పుస్తకం ఏంటి? మొత్తం కథ కాదు ఇది కథా సారం. చెప్పాను కదా అసలు భాగవతం శతకోటి ప్రవిస్తరం నూరు కోట్ల శ్లోకాలు వింటేనే హార్ట్ ఫెయిల్. నూరు కోట్ల అమ్మ బాబోయ్ మనం ఎప్పుడు చదువుతామండి అనే స్వామి వ్యాసుల మన దయ తలిచే. 18,000 చేశాడు. ఆ రోజు ఎక్కడ నూరు కోట్లు 18,000. ఎంత భాగం? ఒకటి కాదు కదా ఇంక అందులో సగం అందులో సగం అందులో సగం ఏం కాదు. కాబట్టి. సారం చెప్పవయ్యా అంటున్నారు. మైత్రేయ పరమాత్మ కథలలోని సారమును మాకు బోధించు. కథాసు సారం ఉద్ధృత్య పుష్పేభ్యైవ ఆర్తబంధో శివాయన కీర్తయా. తీర్థకీర్తి ఎలాగైతే తుమ్మెద పువ్వులలోని మకరందాన్ని సారాన్ని మాత్రమే తీసుకొని పుష్పాన్ని అలాగే ఉంచుతుందో వారు కూడా పరమాత్మ అలాగే ఉంచండి. కథ సారం అంటే ఏదో షార్ట్ అన్నమాట. సంక్షేపంగా చెప్పాలి కదా అంటామే. ఇప్పుడు ఇప్పుడు విద్యార్థులు ఏమంటారు హాయిగా చెప్పమంటారు. ఇవన్నీ ఎందుకని కొద్దిగా మీకు రోజు మాకు కష్టం. ఆ ఐదు చెప్పాను అనుకోండి అవి రాసేస్తాం పాస్ అవుతాం. అవి ఆ ఐదే మరి వేరే ఇంకా ఆరు ఏడు ఇంపార్టెంట్ అవి వద్దు అది ఎలాగో తెలుసు మీకు ఏమిటో అవి చెప్పండి మేము రాసేస్తాం అని చెప్పాను. అన్నట్టుగా ఇన్ని పురాణాలు మాకెందుకండి ఐదో సారం ఉంటే అది కాస్త చెప్పండి.
మేము తరిస్తాము. తీర్థ కీర్తే శివాయ న కీర్తయా స్వ విశ్వ జన్మ సిద్ధి సంయమార్ధే కృతావతారః ప్రగృహీత శక్తిహి చకార కర్మాణి అతి పురుషాణి యా పరమాత్మ విశ్వ కర్మ స్థితి స్వర్గం పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితి. లయములు వీటి కోసమై కృతావతారః పరమాత్మ అవతరించాడు దేనికోసం జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయం. వీటి కోసం అవతరించి ఆయా శక్తులను తాను తీసుకొని చకార కర్మాణి ఎన్నో పనులను చేశాడు. ఎలాంటివి? అతి పురుషాణి మానవులు చేయలేనివి. అంటే మానవాతీతమైన పనులను ఎన్నిటినో మహానుభావుడు చేశాడు యా నీశ్వర కీర్తయా దాని వాటిని మాత్రం చెప్పాడు. అతి మానుషములైనటువంటి పరమాత్మ మన మీద దయతో మనను ఉద్ధరించడానికి ఏవేవి అనుకున్నాడో. అలాంటి వాటిని వివరించు స్వామి అని విదురుడు పైత్రేయుణ్ణి ప్రశ్నించాడు అన్నమాట. ఇప్పుడు శ్రీ సుఖ ఉవాచ్యాతయేవం భగవాన్ పృష్టః క్షత్ర కౌశారవిర్మునిహి పుంసాం నిశ్రేయ సార్ధేన తమాహ బహుమానయన్ ఇంత బాగా అడిగాడు అతను ఎందుకు బాగా నేను ఒక్కడిని బాగుపడాలని అడిగాడు కదా నాకు మూత్సం వచ్చే మార్గం చెప్పమని లేదు సుఖాయ కర్మాని కరోతి లోకః అన్నాడు నేను లేదు కదండీ అంటే ప్రపంచమంతా అన్ని లోకములు ఇలా ప్రవర్తిస్తున్నాయి, ఇలా బాధపడుతున్నాయి, వాటి బాధ తీరే మార్గం చెప్పమన్నారు. ఆ ఒక్కరి గురించి అడగలేదు. అందుకే అంటున్నాడు కౌషారవీరు మునిహి పుంసామ్ని శ్రేయసార్థేన సకల ప్రాణులకు మోక్షమును కలిగించే విషయాన్ని అడిగాడు కాబట్టి అలాంటి విదురుని ప్రశ్నను బహుమానయన్. చాలా గౌరవిస్తూ అంటున్నాడు సాధు పృష్టం త్వయా సాధువో నాయనా నీవు చాలా చక్కగా అడిగావు ఎందుకు లోకాన్ సాధు అనుగ్రున్నత నీ ప్రశ్న లోకానుగ్రహ కాంక్ష ఉంది ఈ ప్రశ్నలో అందరూ బాధపడుతున్నారు ఎలా వాళ్ళు బాగుపడతారు కదా ఇలా సాధ్వనుగ్రుణ్ణత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనః అధోక్షజాత్మనః
పరమాత్మ యందు మనస్సు ఉంచినటువంటి వారు ఎంతటి ఉత్తమమైనటువంటి కీర్తిని పొందుతారో తెలియజేయటానికా అన్నట్టు భగవత్ భక్తుల కీర్తిని వ్యాపింపచేస్తూ సకల లోక హితమును కోరుతూ లోకులందరినీ అనుగ్రహించాలని కోరుతూ ఇంత చక్కని ప్రశ్న అడిగావు నాయనా. నైత చిత్రం త్వయి క్షత్తః బాదరాయణ వీర్యజే. నీ ఒక్కడికి ఇంత మంచి బుద్ధి ఎందుకు పుట్టిందని నేను ఏ మాత్రం ఆశ్చర్యం పొందటం లేదు. ఇది ఆశ్చర్యం కాదు. నేను నాకు వ్యాసుడు ఫ్రెండ్ కదా మరి నువ్వు వ్యాసుడికి కొడుకు. మరి ఇద్దరం ఇంకా అవసరవాళ్ళమయ్యా. బాధ రాలేదని వల్ల పుట్టిన నీలో ఇలాంటి ఉత్తమ బుద్ధి కలుగుట. ఆశ్చర్యమేమి క నైత చిత్రం త్వయి క్షత్తః బాదరాయణ వీర్యయే గృహీతః అనన్య భావేన యత్వయా హరిః ఈశ్వరః యాస భగవానుని వలన పుట్టిన వాడవు కాబట్టే నీవు పుట్టినప్పటినుంచి పరమాత్మనే స్వీకరించి ప్రవర్తించావు తప్ప సంసారం మీద ఏనాడు ఆసక్తి వెలని కలగలేదు. అందుకే మాండవ్య చాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః రాతు క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. ఎవరైనా పొరపాటున భారతం చదవకుండా దీన్ని చదువుకుంటే కథ అర్థం కాదు కాబట్టి ఎవరో విదురుడు చెప్తున్నాడు. ఎవరు విదురుడు? సాక్షాత్తు యమధర్మరాజు. ఆయనకు ఈ గతి ఏం పట్టింది అంటే ఒక సందర్భంలో మాండవ్య మహర్షి అనే మహానుభావుడు సరే దేహ త్యాగం చేసి యమలోకానికి వెళితే అతని చిట్టా చూసి ఆ యమభటులో యముని ఆజ్ఞ అని అతన్ని శూలానికి దిగేశారు. గురా ఉంటుంది కానీ దిగే వేశాడు. అయితే తన ప్రభావం ఉంది కాబట్టి అలాగే బాధ అనుభవిస్తూనే సహిస్తూ యముడి దగ్గరికి వెళ్లి నేను ఏం తప్పు చేశానో నాకు చిచ్చ వేశావయ్యా అని అడిగాడు.
అంటే నీవు బాల్యంలో పురుగులు ఉంటాయి రెక్క పువ్వులు అంటామే తిరుగుతుంటాయి. దాన్ని పట్టు తూనీగలు తూనీగలు దాన్ని పట్టుకొని దానికి తుమ్మ ముల్లు విరిచి దాంట్లో కుచ్చేవాడట. నీవు ఆ ప్రాణికి ఏ శిక్ష చేశావో ఆ శిక్ష నీవు చేశావు. సంతోషం నాయనా, అప్పుడు నా వయస్సు ఎంత బాగు అని అడిగింది. అబ్బే ఎంత నాలుగేళ్లే అన్నారు. ఐదేళ్ల వరకు బాలుల కర్మలకు బాలులు బాధ్యులు కారని రాసిన నీ నీతి శాస్త్రం ఎక్కడ తగలబెట్టావు? జ్ఞానము ఉండి కూడా అజ్ఞానుల ప్రవర్తించావు కాబట్టి శూద్రునిగా పుట్టు అని శపించాడు. అతని శాపం వలన పుడితే పుడతాను కానీ పరమాత్మ సంబంధం మాత్రం ఉంచవయ్యా అని అడిగాడు. దివ్య భువివా మమాస్తు వాసః నరకేవ నరకాంతక ప్రకామమని ఎక్కడ పుడితే నాకేం కానీ భగవంతుని సంబంధం ఉండేది అనుగ్రహించుట తథాస్తు అన్నాడు. ఈ మహానుభావుడే మనకు అంబికా అంబాలిక అని చెప్పుకున్నామే వారిద్దరిలో వ్యాస భగవానుడు వారిద్దరిలో సంతానం ప్రయత్నించినప్పుడు ఇతని భయంకరమైనటువంటి రూపాన్ని చూచి రెండోసారి అతనితో వెళ్ళటానికి అంగీకరించని ఆ మహానుభావురాలు తన దాసీని పంపింది. ఆమె దాసే కావచ్చు ఈయన ఎవరు? వ్యాసః నారాయణ సాక్షాత్. ఇలా నారాయణ అంశతో పుట్టాడు. యముడే శాపమే అంటే ఏమిటి? మహానుభావుల శాపముకు శాపము వలన హాని కంటే ఎక్కువ మేలే జరుగుతుంది. నిరంతర భగవత్ స్మృతి కలిగేలా భగవత్ అంశతో ఏర్పడ్డాడు మహానుభావుడు. అదే చెప్తున్నాడు మనకు మాండవ్య చాపాద్ భగవాన్ ప్రజా సంయమనః యమః ప్రజలను నియమించేటువంటి యముడు. భ్రాతుహు క్షేత్రే భుజిష్యాయాం సోదరుని యొక్క భుజిష్య భ్రాతే కదా మరి సత్యవతి పుత్రులే వాళ్ళు కూడా సత్యవతి పుత్రుడే కాబట్టి వాళ్ళంతా భ్రాత అన్నట్టు లెక్కే అందువల్ల
చంతన్ యొక్క భ్రాతో క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. సత్యవతి జాత భగవానుని వల్ల ఈ మహానుభావుడు పుట్టాడు. భవాన్ భగవతః నిత్యం సమ్మతః. నీకు నేను చెప్పడం ఏమిటయ్యా, నీవు పరమాత్మకే సమ్మతుడవని మనం చెప్పుకున్న జ్ఞాపకం ఉందో లేదో, పరమాత్మ యొక్క అనంతమైనటువంటి మాయా విలసము చేసినటువంటి మహా జ్ఞానులు 12 మంది అన్నాం. అందులో యముడు నాలుగో ఫోర్త్ ర్యాంక్ అన్నమాట యముడిది. కాబట్టి పరమాత్మకు మీరు అత్యంత సమ్మతులు ఒక పరమాత్మకే కాదు సానుగస్య భక్తులతో కూడిన భగవంతునికి అంటే భక్తులకు సమ్మతులే భగవంతునికి కూడా మీరు సమ్మతులే సానుగస్యచ యస్య జ్ఞానోపదేశాయ మా దిశతో భగవాను వ్రజన్. నీకు అర్థం అంటావా? పరమాత్మకు నీవంత సమ్మతుడవు కాబట్టే తాను వెళ్ళబోతూ కూడా నీకు ఉపదేశం చేయమని నాకు ఆదేశం ఇచ్చాడు. అంటే ఏమవసరం అండి మరి ఎంత గొప్పవాడై ఉండాలి? ఎంతటి మహానుభావుడు కాకుంటే వెళ్ళబోతూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడా? నీకు ఉపదేశం చేయమని నాకు చెప్తాడా? వాడు నీ భగవంతుడికి సమ్మతుడవు చాలా ఇష్టుడవు మా. అధ అధతే భగవల్లీలా యోగమాయోపబ్రహ్మితః విశ్వస్తుద్భవాంతార్ధః వర్ణయామి ఆనుపూర్వశః కాబట్టి నీకు ఈ పరమాత్మ యొక్క లీలలన్నీ సృష్టి, స్థితి, లయములు వాటిని వరుసగా వివరిస్తాను. భగవాన్ విశ్వజితి ఉద్భవాన్ అంతర్ధా వర్ణయామి అనుపూర్వశః భగవాన్ ఏకయేవాసీత్. ఇదం అగ్ర ఆత్మ ఆత్మనాం విభువు ఆత్మేచ్ఛానుగతౌ ఆత్మ నానామతి ఉపలక్షణః అంటే ఇక్కడి నుంచి మనకు మళ్ళీ సృష్టి ప్రారంభించబడుతుంది. మనం చెప్పుకున్నాం మనకు చెప్పామే భగవంతుడు ప్రకృతి మహత్తత్వము, అహంకార తత్వము మళ్ళీ వాటి యొక్క త్రైవిద్యము దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇక్కడి నుంచి. ఈ మైత్రేయుడు వివరిస్తాడు అంటే మనం ఆ భాగం మొదలు పెడితే మధ్యలో ఆ భాగాన్ని ఆపోదు కాబట్టి ఈ మైత్రేయ ఉపదేశాన్ని మళ్ళీ మనకు మధ్యలో ఒక రెండు రోజులు బ్రేక్ వస్తుంది కదా.
నాలుగు ఐదు ఉండదు మళ్ళీ ఆరో తారీకు మొదలు పెడతాం ఆరు ఏడులో ఈ మైత్రేయ బోధితమైనటువంటి సృష్టి ప్రకారాన్ని అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ప్రకరణ మూలి పెడితే మధ్య నా పని ఏం కదా? మళ్ళీ అది కూడా అయిందా ఇంకోటి అయిందా? ఆ అయినాయి అండి. ఒక్కో దాంట్లో ఎన్ని గంటలు వస్తున్నాయి? ఒక్కో దాంట్లో 12 గంటలు వస్తున్నాయి. దానికి మార్చి ఉపయోగం అది చేశాను. వస్తుంది వస్తుంది కదా ఆ ఎంపీ త్రీ ఫైల్స్ కి దాంట్లో అలా చేస్తే మామూలుగా
Opening invocation: salutations to the lotus feet of the acharya lineage - Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-renu, Parakala Yatindra, Sri Parankusha Muni - and to Krishna, son of Vasudeva, crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki, the world teacher.
Dear devotees of the Lord: Uddhava described all the glories of the Lord to Vidura - the entire narrative of Krishna's avataara. He could not bring himself to say directly that the Lord had concluded his incarnation. So he described the Lord's infinite lilas (divine pastimes) instead, weaving them around that central, unspeakable fact.
The scholar who heard about the deaths of those dear to him suppressed the grief that arose - he subdued and pacified it through knowledge (jnana). Why? Because he was a pandita - a wise one. He knew that death belongs to the body, not to the atma. With that knowledge, he himself quieted the grief that arose from his loved ones' passing.
Vishnu bhaktas - 'svapritya artha kritah' - they do the work of their own devotees. The Lord's devotees do not do their own work - they do the work of others. Because by serving others for six months, those others become theirs. And when one is a devotee of the Supreme, what does the Supreme do? The Lord abandons his own work and does the work of his devotee. And what do the devotees then do? They abandon their work too and do the Lord's work.
Before leaving this earthly realm, the Lord remembered you. How fortunate you are! The Lord - who tells everyone 'remember me at the last moment and you will attain liberation' - that very Lord, before his own departure, remembered you. What a blessed soul you are - you are no small person.
What more is needed? The burning of samsara (worldly suffering) was instantly extinguished. 'Puru tapah kshanam iva puline yamasvasuhu taam samushita aupagavihi nityam tatah agaa.' What is happening here? Where are all these people? Uddhava and Vidura met - where? Let us not forget: 'kshanam iva puline yamasvasuhu' - on the banks of the river of Yama's sister (Yamuna), meaning near the Yamuna.
The Lord departed and left his body - and the one who was of the same lineage followed him. When the Lord left his body, this one also, being of the same dynasty, felt that pull. That is the same family. Now Parikshit asks: is there anything special, any secret in this departure? The text says: 'brahma shapapadeshena kalena amogha-van - vanchitah samritya sakulam noonam chakshyam deham achintayat' - by the pretext of the Brahmins' curse, by the working of inevitable time, he contemplated leaving this world along with his entire clan.
Beyond this, who is truly close to the Lord? 'Yatu gunaih narpita prabhuh' - who is not tormented by the qualities of prakriti (sattva, rajas, tamas)? He who is not afflicted by the three gunas becomes close to the Lord. 'Gunaih nardita' - not tormented by the gunas - 'yah narpita' - such a one is the Lord's own dear one.
Therefore, from my own realm - meaning Vaikuntha - I will teach you the nature of that realm, its influence, and how to desire and attain it. Uddhava was established there (in Badarikashrama), telling all who asked: what is the Supreme? What is the eternal abode? What is its nature? These things I teach from my proximity to that place. 'Evam tato...' - and so, in this manner...
Now I am working hard - the inner eye saying 'I cannot work, please, please' while being pushed further and further. 'Look inside' - 'but there is nothing inside, I can't see' - 'then look deeper inside.' Strange exhortations to look ever deeper within. That inner eye - those who know how to activate it, who can open it - then everything is seen. That inner vision is the real seeing.
This is stated very clearly: 'pashunam' - those without true knowledge - 'viklavathmanaa' - with a craven, helpless mind - that is the nature of those who are like animals. Who are these 'pashus'? For every small hardship, every small suffering: 'Why does all this happen only to me? Why is this fate only mine?' That kind of constant self-pity - that is the quality of the 'pashu' (animal).
Having grieved for a while, having lamented - then quickly gathering his courage, Vidura set out to find Maitreya without delay. Because if the Lord's teachings are to be heard, opportunities should not be wasted. So Vidura quickly - within a few days - reached the banks of the Ganga. 'Yatra mitrasu to munih' - and who was there? Maitreya. 'Mitraa-suta' means Maitreya - born from Mitra.
Having heard all of this, this great soul arrived at 'Janadvah Dvari' - Haridvar - called the gate of the Ganga (also known as Hardwar). There, at the gateway of the sacred river, Vidura found the sage Maitreya seated. 'Agadha-bodham' - his knowledge was unfathomable, endless - one cannot say 'this is the extent of his wisdom.' Such a sage was Maitreya.
Maitreya was the co-student of Vyasa himself. If that is so, just imagine how vast his knowledge must be. Such a person - would he come to just anyone? But some students come of their own accord, driven by yearning. A guru often has more eagerness - 'when will this one come, when will this one listen, when will this one ask?' This is what Vyasa also reflects upon.
What have you said to bring happiness? 'Sukhaya karmani karoti lokah' - the entire world acts for happiness. That is a very simple observation - the entire world's movement is within my grasp. In all 14 lokas, whatever living beings there are, why do they act? For sukha (happiness). To be well, to experience joy - that is the motivation behind all action. Therefore every being acts for sukha.
Everyone acts for sukha (happiness). But through their actions, no happiness is being attained. Suffering is not being removed. On the contrary, suffering is only increasing. What kind of justice is this? You explain it to me. These are not extraordinary words - there is nothing complex in the question. But the answer must go very deep.
Like poison - drinking liquor destroys the body's organs. The body itself may not visibly suffer immediately, but what seems to be 'health' is actually the body deteriorating. That very body - which one wants to energize - is being destroyed. What do we call that? A person seeking pleasure in the body while destroying the body itself.
Great sages, out of compassion, wander the world to remove the suffering of others and grant blessings. 'Tat sadhu varya adisha vartmasyanah' - O best of sages, please show us and instruct us in the path that is auspicious for us. 'Samuraddhitah bhagavan yena pumsam hridi sthitah yacchati bhakti pute jnanam sa tattvadhigamam puranam' - what should be said? The Lord should be worshipped. How?
Of what kind? 'Tattva adhigamam' - knowledge useful for attaining the Supreme Truth. The Lord grants this knowledge. Remarkably: even if someone teaches you face to face, it may not sink in. But the Lord teaches from within - seated in your very mind, he teaches from inside. And that teaching penetrates immediately. If he is outside (in a temple), one has to go seeking - but from inside, the Lord makes everything clear.
Bhagavan - the triple lord (tridhisha) - 'tri-dhisha sassarga grahitam nirihah' - he created creation with no desire whatsoever. 'Samsthapya vrittim jagato vidhaya' - having established the order and the means of livelihood for the universe. How does our marriage happen? Out of desire (kama). But the Lord created the world with zero desire - that is the difference between the Lord's creation and ours.
'Nivrtta vrittih yogishvarah adhishvara eka etat anupravishta bahutha yadasit' - entering the prakriti he himself had created, he makes it multiform. The one who was alone becomes the universe. The subtle one becomes gross. Entering prakriti, he makes it into many forms - the Lord transforms himself into the world while remaining himself.
Whatever limbs are needed to experience the fruits of whatever karma - those particular limbs must be given. Some get four legs, some get two, some get six, some get eight - what is this variety of legs? And among two-legged creatures - well, right now we are all four-legged in some sense, still learning to walk upright. After all, what is man? He was once on all fours too.
If one has done enough merit to eat purified food, it will be provided. And one who, even as a human, desires another man's wife - for that mere desire alone, without any physical act - the karma is immediate: 'ayas stambham' - a pillar of red-hot iron. 'Narak me ayah stambham' - in hell, embrace this iron pillar, blazing with heat. That is the consequence the scriptures describe.
There is no satiation when listening to the Lord's infinite avatara-lilas. 'Avitripta amritani yaih tattva bhedaih abhilokanaatha lokan alokan saha lokapaadan ati kripat' - these tattva-bhedas - sattva, rajas, tamas - along with mahat, ahamkara, jnanendriyas, karmendriyas, and the five tanmatras and panchabhuta - through all these layers, the Lord surpasses and encompasses all the lokas and their protectors.
When one says 'I am not doing it, you are doing it, O Lord' - the Lord watches over that person. And when one truly says 'you alone, O Lord' - there is no sin, no bondage for that person. 'Brahmana saha vipashchita sostunte sarvanukaman saha brahmana vipashchita' - such a person, together with the Lord, enjoys all forms of ananda (joy).
He gave form, gave karma, gave svarupa, gave a name to the karma, gave a result to the karma, gave a name to the result - to each one individually. There are 84 lakh species of living beings - meaning that many differences exist. So many kinds of human, animal, and everything in between - those among animals who behave like humans, and those among humans who behave like animals.
It seemed as if only the ways to obtain petty pleasures were being taught. 'Kshulla sukhavaleesi' - it seemed only means to achieve small, trivial pleasures were being described. Our job, it seems, was to explain this to them - but our capacity to understand may be limited. But what we heard seemed focused only on the trivial pursuit of pleasures. Is there something deeper?
If dispassion arose even before having children - that is a dangerous sign. 'By some accident if children are born, what will happen to you then? You will want to marry your son off quickly too - for the same reason. That is why so many vows and rituals exist - we have heard about them. All of them are designed to produce momentary, trivial pleasures.' Is that all there is?
Those who live a thousand years through such great yajnas - fine, come and sit here with us. Even without devotion, we can live a thousand years through yajna - that prospect might even make us happy. And in such great yajnas, wise sages narrate the nectar-like stories of the Lord - 'yah karna nadiim purushasya yatah bhava pradam gehe rati mucchinati' - those stories that enter through the ear-canal, grant liberation, and free one from household attachment.
The entire purpose of the Mahabharata was to teach everyone about the Lord's qualities. But karma - those who heard it did not understand. What did people take away from the Mahabharata? 'One girl with five husbands.' And the lesson drawn: 'manage your property carefully - if someone grabs your share, you may have to fight for it.' That is what people remembered.
Immediately Bhima appeared. 'Ah, what a handsome man! This honor is nothing to me' - she herself revealed how to cook and serve him. He (the rakshasa) came - and she used Bhima to destroy him. Brother and sister became husband and wife, firmly bound. This shows how kama (desire) destroys even natural bonds of sibling affection. Excessive bodily indulgence destroys all other relationships.
Therefore, let dispassion toward the world arise - not toward the Lord - and let attachment to the Lord grow, so that attachment to the world naturally falls away. 'Virakti manyatra karoti punsa hareh padaanusmrtihi nirvritasya samasta duhkhat' - the one who fixes the mind on the Lord's feet is freed from all suffering swiftly. This is the path.
The one we call 'pitiable' - even those people say: 'ah, I earned money but never spent it on myself, gave it away.' 'Enough - that life has no value' - they say. So who is truly poor? 'Sochya sochya vicharincha dagatam' - even those to be pitied are pitied by people who are themselves pitiable. 'Danam bhogah nashah - tissuro gatayo bhavanti vittasya yo nala...' - wealth goes in three directions: charity, enjoyment, or loss. If you don't use it for either of the first two, the third takes it.
Eyes that cannot see, ears that cannot hear music, legs that cannot move - the mind keeps thinking: 'What will I do now? Oh, my leg pain, when will it go?' If the Lord is right there and the leg pain keeps your attention away - why doesn't the leg pain go away? Because that is exactly why 'kaumara acharet prajnah dharman bhagavatan shastra' - practice the Bhagavata dharmas from childhood. That is the teaching.
For such people, their lifespan too passes in vain. As stated: 'ayusho yat asad vyayah' - the squandering of lifespan on useless things. Even walking has meaning if one walks to a temple or to visit elders - that walk has purpose. But other wandering has no meaning. 'Itivada gati smritina' - speech that is mere idle talk, memory that stores only trivialities.
We shall be saved - 'tirtha kirti shivaya na kirtaya sva vishva janma siddhi samyamarthe kritavatara pragriheeta shaktih chakara karmani ati purushani ya' - the Lord, for whose sake the universe was created and sustained, took his avatara and, taking up his powers, performed superhuman deeds for the establishment and protection of the cosmic order.
The Lord establishes the minds of those devoted to him in the highest glory - to reveal this, the Lord spreads the fame of his devotees throughout the world. Wishing well for all the worlds, desiring to bless all people - 'for asking such an excellent question, my child, well done.' 'Naitat chitram tvayi kshattah badarayana viryaje' - in you, O Vidura, born of Vyasa's lineage, this kind of wisdom is no surprise at all.
As a child you used to catch fireflies - those insects with glowing tails. You would catch one and pierce its tail with a thorn. The Bhagavatam itself brings up this childhood incident. 'What punishment did you give that creature?' Vidura feels remorse. 'O blessed one, how old were you then?' 'Only four years old!' - 'Then even then!'
Of the field of Shantanu's brother - born in the lineage of Satyavati-suta (Vyasa). 'Bhavan bhagavatah nityam sammata' - you are eternally dear to the Supreme Lord himself. We have said this before - remember? The twelve great jnanis (mahajnanis) who understood the Lord's infinite maya-vilasa - among them Vidura holds an honored place as a true knower of the Lord's mystery.
Four or five days' break now - then from the sixth onwards we resume. On the sixth or seventh we will take up the Maitreya-instructed account of creation (srushti prakara) and meditate on it together. 'Svasti prajabhya pari palayantam nyayena margena mahim mahishah go-brahmanebhya shubhamastu nityam lokas samastas sukhino bhavantu' - may all beings be happy, may rulers govern righteously, may all be well. Salutations to our teachers.