హయగ్రీవుడు: వేదాలు దొంగిలించి తిరిగి పొందడం

Hayagriva: Vedas Stolen and Recovered

bhagavatam Kandadai Ramanujacharya

బ్రహ్మ యజ్ఞ సమయంలో శంఖాసురుడు వేదాలను అపహరించాడు. ప్రభువు హయగ్రీవ రూపం ధరించి గుర్రపు హ్రేషతో ఆ రాక్షసుని బుద్ధిని ఆకర్షించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. సృష్టి స్థితి లయ - ఈ మూడు కార్యాలు హయగ్రీవ అవతారం ద్వారా వివరించబడ్డాయి.

The story of the Hayagriva avatar is narrated - during a great yajna by Brahma, the demon Shankhasura stole the Vedas. The Lord took the form of Hayasirsha (horse-headed) and recovered the Vedas by attracting the demon's intellect with a horse's whinny and restoring the scriptures to Brahma. The three functions of the Lord - creator, sustainer, protector - are illustrated through this avatar.

← Prev Next →
Hayagriva: Vedas Stolen and Recovered Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ భక్తికాయ శ్రీ కులదేవ హరి మంగళామాన్ భక్తా గురిదేవ పరకాలే ఉమింద నమస్తాన్ శ్రీ మత్పరాం సుశ్రమనిం ప్రణసోస్మిని జయం భక్తుదేవ పరునేభం గముతయాముర మత్పరం ఏవతి పరమానందం కృష్ణం వందే జగద్గురుం అమృత పుష్ప గంగా సుంహా నమో ప్రశోభితం సవక్ర గంగ దే గురుం కృష్ణం వందే జగద్గురుం పుల్ల పత్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానం తిరోహస్తం కృష్ణం వందే జగద్గురుం ప్రజరాద సంయుక్తం పుదల నన నిలిమారణం ఇరహత కుమర దందం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వక్త్రాక్షం ఓరస్తం పరమాలా విజాజితం చక్ర చక్ర ధనుదేవం కృష్ణం వందే జగద్గురుం మందా జంగ సంయుక్తం చార్వాసం చతుర్విదం పరిశి దార పూరానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కే సమిత్తం వినాంక సులోహితం అవాత్ స్వత్యే హర్ణం కృష్ణం వందే జగత్ గురుం ఓం కరానాం దశపంద కుంకుమాం కితా వక్షపం శ్రీ కే సమే కాతం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణ నారాయణ కణ్ణం పుణ్యం ప్రాంత ఉత్సాయ మతే ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం నమో వై నామ మతి శే వాతి శాయ నమో నమః యమ ప్రభ జంత మతుపే సమభేద కృత్యం స్వైపాయనో విరాహ కాతర ఆదిభావా పుత్రే తత్మయతయా సరవోభి తేజో తం సర్వభూత హృదయం మునిమాతోస్మి సుఖ బ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం పాడుల కులపూడనం శ్రీరంగాని పుత్రం కడగోపమలం గజే మత్మది గురుభ్యో నమః భగవత్ బంధులారా పరమాత్మ యొక్క అవతార శేషములను వరుసగా చెబుతూ హయగ్రీవావతారం యొక్క వైభవాన్ని నిన్న ప్రారంభించాం. సత్రే మమాస భగవాన్ హయతీర్శాఖ్యః సాక్షాత్ స యజ్ఞపురుషః తపనియ వర్ణః

సత్రే మమాత ఈ మహానుభావుడు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు చేస్తున్నారు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ మనది బ్రహ్మనారద సంవాదం కదా ఇది. బ్రహ్మ చేసేటువంటి యజ్ఞంలో ఈ మహానుభావుడు హయశీర్ష రూపంలో ఆవిర్భవించాడు. మనకు హయగ్రీవ అవతారాన్ని గురించి ఇంచుమించు 11 పురాణాల్లో వివరించారు. ఇప్పుడు రెండు కాదు విశేషంగా స్కాంద పురాణం వివరించాలి. శంకరుడు పార్వతీ దేవికి వేద వ్యాఖ్యానాల వైశిష్ట్యాన్ని చెబుతూ ఇన్ని ఇన్ని వేద శాఖలలోని మూల మంత్రంలోని రహస్యాలను భేదించి వివరిస్తున్నారు మాకు. మీరు సహజమైనటువంటి పరమాత్మ తత్వ ప్రభావం వల్లనే మీకు ఆవిర్భవించాయా? అలా మాకు రావాలంటే ఏమన్నా చేయాలా? అంటే నాకు రాలేదు. మేమందరం కలిసి కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటే. హయగ్రీవ రూపంలో పరమాత్మ ఆవిర్భవించి ఒక నాలుగు సార్లు హేష అంటాం. అంటే గుర్రపు సఖిలింపు అంటాం. అలా ఒక నాలుగు సార్లు హేష రాభం చేస్తే నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. అంటే నిశ్వచితం మనం నిష్టూర్పు అంటాం కదా తస్య నిశ్వచితం వేదః అని శాస్త్రం. ఆ పరమాత్మ యొక్క నిశ్వాసమే వేదము అంటాము. అందువల్ల ఇలా బ్రహ్మ చేసేటువంటి యజ్ఞంలో మీరందరికీ వేద తత్వమును ఉద్బోధించాలనేటువంటి అభిప్రాయంతో అనుగ్రహించిన పరమాత్మ యొక్క ఆవిర్భావ రూపం వేదముదు అని ఒక కాత. మనకు భాగవతంలోనూ ఒకటి రెండు సార్లు చెప్తారు. విష్ణు పురాణంలోనూ అలాగే పాద్మంలోనూ బ్రహ్మ వైవర్తంలోనూ బ్రహ్మాండంలో ఈ నాలుగు పురాణాలలో హయగ్రీవ స్వామి గాథను మూడు రకాలుగా వివరించారు. అంటే ప్రత్యేకించి చెప్పుకున్నాం జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒక రాక్షసుడు అతన్నే మనం సోమకుడు అంటాం.

ఈ మహానుభావుడు ఇతరుల యొక్క ప్రోత్సాహం వల్ల, ప్రోద్బలం వల్ల బ్రహ్మ నుండి తాను హయశీర్షునిగా రూపాన్ని సంపాదించుకున్నాడు. అంటే గుర్రపు తలకాయ చెరిరమంతా మానవ. హయగ్రీవు. అతనికి ఆ పేరు ఉంది రక్షసుడికి. అతను తపస్సు చేసి బ్రహ్మ వస్తే నాకు మరణం లేని వరం ఇవ్వయ్యా అని అడిగాడు. అంటే మరణం నాకు కూడా ఉందిరా, నీకేలా ఇస్తాను ఆవరం. నాకు ఆరోగ్యత లేదని చెప్పా. సరే పోనీ అలాంటప్పుడు నాలాంటి వానితోనే చర్చ చేయ ఎవరమ్మ ఏమన్నాడు. అంటే ఇలాంటి ఆకారం. ఎలా ఇంకోడు ఉండడు కదా ఈయన ఆ సావు లేదు అనుకున్నాడు. వాళ్ళు ఆలోచన వచ్చిందంటే అలా ఉందని అర్థం ఎవరో ఉంటాడు లేకుంటే కుదరదు. కాబట్టి అతని వరమును అతని యొక్క దౌర్జన్యాన్ని తొలగించడానికి స్వామి ఒక చిన్న నాటకం అది. నారదుడిని పంపించి రుద్రుని దగ్గరికి, శంకరుని దగ్గరికి. నిన్ను చూస్తే జాలేస్తుంది. అమృతం దేవతలు సంపాదించడానికి అందరూ విష్ణువునే పొగుడుతున్నారు. నువ్వు అట్లనే ఉత్తమాయకుడు, బోడా శంకలుడు, అట్లనే ఊరుకుంటున్నావు నువ్వు. అంటే ఏమైందయ్యా? ఏమైంది ఏమిటండీ? కొంచెం ఆలోచించండి. మొదలు ఏమి వచ్చింది అమ్మ సముద్రం తీస్తే? హలాహలం వచ్చింది. అది నువ్వు తాగకుంటే అమృతం తాగేవాళ్ళం ఏమన్నావ్? నిజమే. మరి విషం తాగి అందరికీ మేలు నువ్వు చేస్తే ఆయన్ని పొగొడతారేమయ్యా? ఏముంది? వాసుకి కావాలి. వాడు ఎక్కడ ఉన్నాడు వాసుకి? నీ చేతికి ఉన్నాడు. నువ్వు ఇస్తే కదా వాడు చేసింది ఆ పని. ఒక్కడు చెప్పడు అయ్యా సంగతి. పోనీ మందరం కావాలి. ఎక్కడిది మందరం? నీ పక్కన నివాసమే కదా. పొమ్మంటేనే పోయారు కదా. మందరం నువ్వు పంపించావ్, వాసుగు నువ్వు పంపించావ్, విషం నువ్వు తాగావ్. అందుకని ముందు నువ్వు కూర్చున్నావ్. ఇన్ని చేస్తే ఒక్కడు నీ ఊరు పేరు తేరేమయ్యా. ఇంకోటి మూడు నగరాలు ఉన్నాయి ఆకాశంలో. ఎవడో ఒక రాపికుడు ఏర్పడ్డాడు. ఎవడు దొరకడం లేదు. వాడిని ఎవరు చంపారయ్యా? నువ్వు చంపలేదు. అందరి మీద విష్ణువు చంపాడు అంటాడు ఏంటి? అలా రాస్తావు కదా చంపింది అది ఊర కదా. నువ్వు చంపితే ఆయన చంపాడు అంటాడు ఏంటి అయ్యా?

పోనీ అటు పోయింది ఆ సంగతి పోనిద్దాం. మహా ప్రళయ కాలంలో మూడో కంటితో ఇంత ప్రపంచాన్ని పరమాత్మ ఓ సృష్టికర్త రక్షకుడు రక్షకుడు ఏ రక్షకుడు అండి ఇప్పుడు ప్రళయం చేసినోడు ఏం చేశాడు ఆయన? కట్టించారా? సరే ఏం చేసింది నువ్వు? ఒక్కడు మాట్లాడే ఏంటి? అన్నీ నీ దగ్గర ఉంటే అందరూ విష్ణువు విష్ణువు విష్ణువు అంటున్నారు. జాలి వేస్తుంది నాకు నిన్ను చూస్తే. నువ్వు ఉత్త గోల వాడవు. ఏం ఏం చేయ ఏం చేయ కొట్లాడాలి అట్టా ఊరుకుంటారు. నేను ఎట్లా కొట్లాడాలి నువ్వే నీ పేరు కావాలంటే చెప్తారు. నేను పోయి అయ్యా అయ్యా నేను ఇప్పుడే కైలాసి నుంచి వస్తున్నాను. సంకరుడు ఉన్నాడే అన్నీ ఆయనే చేశారట. మందరం తిరికింది మీరు కదా, పర్వతాన్ని మోసింది మీరు కదా, వాడకుండా పైన ఉన్నది మీరు కదా, లాగింది మీరు కదా, మోసింది మీరు కదా, ఇన్ని మీరు చేస్తే మీ మిషన్ తాగబట్టే అమృతం వాడు దొరికింది అంటున్నాడయ్యా ఆయన. ఏమన్నా బాగుందండి? ఆ త్రిపురాసురుని చంపాడు బాగానే ఉంది. ఎట్లా చంపారండి నారాయణ నాశ్రం మీరే కదా? అశ్రం మీది బ్రహ్మ ఇంకొకడు అందరూ కలిసి చెప్తే ఆయన పేరు వేసుకుంటాడు ఇట్లా అంటున్నాడండి ఆయన. ఏమన్నా బాగుందండి? అశ్రం మీది నా పేరు ఇంతకీ ఏమంటావురా నువ్వు ఆ సంగతి ఏమైనా తేల్చాలండి. పిలువురా యుద్ధం చేయడానికి ఆ తన్నారు బాబు నేను వచ్చిన అందుకే సరే నన్ను తీసుకురా ఇద్దరు చూద్దాం బ్రహ్మాండం శివ కేశవ ఇద్దరు ఏం యుద్ధం అది ఎవరికో ఉందండి ఓ రెండు రోజులో నాలుగు రోజులో వారం రోజులో చేసి పాపం విష్ణుమూర్తి నిద్ర వస్తుందట శంకర దేవి యతమయ్య నిద్ర వస్తున్నది అది పడుకుంటాడు. అయ్యా స్వామి పడుకొని ఏం కొట్లాడుతున్నాడు. అంటే యుద్ధరంగం యుద్ధం చేసిన వారు యుద్ధరంగం నుంచి బయట పడుకోకూడదు. ఆ బౌండరీ ఉంటుంది. అది వద్దు అది దాటిపోతే ఓడిపోయినట్టే. అంటే అక్కడే పడుకోవాలి. ఆ అయిపోయేదాకా పోకూడదు. ఇంకా పోకుండా ఆ ధనస్సు కొత్త ఉంటుంది. ఒక్కొక్క చిన్ని పెట్టుకొని ఒక్కొక్క పై ఇట్లా గగన్యం పెట్టుకొని ఇట్లా పో. రాకే పిండి ఇక్కడ. ఇది పోతుంటే ఒక పెద్ద తుమ్మెద లాంటిది వచ్చింది. వచ్చి అవాంత ఈ నారి ఉంటుందే ధనువుకు తాడు దాన్ని కొలికేసింది. ఏమైతుందండి? ఈ పైన కొట్టేసింది. తలకాయ పోయింది. అయ్యో తలకాయ పో తలకాయ పోయింది స్వామి ఎట్లా ఇట్లా అంటే అక్కడ చూస్తే ఒక తెల్ల గుర్రం ఆ తలకాయ పెట్టండయ్యా అని తలకాయ పెట్టేసింది. ఇది ఇదే కై ఇది ఇంతకే ఇది ఏం చేసింది

ఆహా అగ్రేస్ స్వామి అవతరించారు అక్కడ నుంచి ఒకసారి కేకారావు చేశారు కదా అందరూ ఆయనతో అవతరించి మొదలు పెట్టారు. అయ్యా పడంగాడు ఉన్నాడు వెళ్ళండి అందుకే పోతున్నానులే. ఇక్కడ పోయి వాని సమాధానం తీసుకొని వచ్చారు. ఇదొక హయగ్రీవావతారం యొక్క ప్రత్యేకత. మరి ఒకటి బ్రహ్మ వేదములను వర్ణలే వేస్తూ ఉంటే అతని నోటి నుంచి వచ్చేటువంటి వర్ణములన్నిటినీ ఒక బ్రహ్మ రాక్షసు రూపంలో ఒక రాక్షసుడు వచ్చి వాటిని తీసుకున్నాడు. ఆకర్షించాడు. ఆకర్షించడం వల్ల ఏం జరిగింది అంటే అందుకే మనకు శాస్త్రం వేదములను, మంత్రములను కొన్ని విశిష్టమైన వర్ణములను బహిరంగంగా చదవకూడదన్న కారణం. ఈ మంత్రములు ఇవి ప్రభావితం. ఇవి పలికినప్పుడు ఎదుటివాడు దాని ఎదురుంగా కూర్చొని కాస్త వాడికి మంత్ర శక్తి ఉన్నట్టయితే వీటిని మొత్తం వాడు ఆకర్షించొచ్చు. ఆకర్షిస్తే మంత్రాలే కాదు వీడి మేధస్సు కూడా పోతుంది. బుద్ధిని లాగేస్తాడు. బుద్ధిహీనుడు అవుతాడు. 10 మంది ముందర మంత్రాలు చదివితే ఏమవుతాయి అడుగుతున్నాడు. ఆడవాళ్ళు చదవకూడదా శూద్రులు చదవకూడదా అందరూ చదివితే ఏమవుతుంది? అంటే అవుతూనే ఉంది దేవత్ నాయన అడిగి ముందే చెప్పాను ఏమవుతుంది అవుతూనే ఉంది ఆరేళ్ళు అయింది వరుణు వర్షాలు లేక మేఘమథనం మనం చెప్తాం కదా మేఘమథనం కాదు మేషస్ మథనం చేస్తే వస్తుంది వర్షం మేఘం చేస్తే వర్షం కాదు బుద్ధి బాగా కావాలి అది కాదు కలుషితం కావద్దు దీనివల్ల ఆ వర్ణము కానీ, ఆ అక్షరం కానీ, ఆ బీజం కానీ, ఆ తత్వం కానీ ఆ ప్రభావం అనేది బహిరంగం అయితే ప్రభావం కాస్త వారు లాక్కుంటే మెదస్సు పోతుంది, వర్చస్సు పోతుంది, యశస్సు పోతుంది, మహస్సు పోతుంది. అలా బ్రహ్మవన్నీ లాక్కున్నాడు. ఇదే కారణం అస్పృశ్యత కూడా. ఈ చేతి నుంచి ఆ చేతికి మనకు సహజంగానే విద్యుత్ ప్రసారం ఉంటుంది మనకు. ఏమవుతుంది తెలిస్తే ఏం తెలవదు. గట్టిగా ఒక చేయిని ఇంకో చేయి ఒక అరగంట ఉప్పావంట పట్టుకోండి సంగతి తెలుస్తుంది ఏమో చెప్పండి. విద్యుత్తు అక్కడ ఇక్కడ అనులోమం ఉంటే ఏం కాదు. విలోమం ఉందనుకోండి ఇద్దరిలో కచ్చితంగా ఒకడు దబ్బు కొడతాడు. అట్లా చెప్తున్నారు అలా అందుకే ఇట్లా ఇట్లా తాగొద్దు ఇలా చేయొద్దు ఇలా వాడిన వాటిని వాడటం ఆ రక్తం ఈ రక్తం అని చెప్తున్నారు చూడండి ఇదే కారణం. ఆకర్షణ. ఈ ఆకర్షణతో మన శక్తి అంతా వాడికి పోతది. ఇలా రాక్షసుడు బ్రహ్మ యొక్క మేధస్సును ఆరించాడు. దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ఈ హయగ్రీవ స్వామి వెళ్లి

అతని మేధస్సును కేవలం శ్రేషారవం సఖిలింపు తోటి ఆకర్షించబడి అతని వజ తాను తీసుకొని మళ్ళీ బ్రహ్మకు అప్పజెప్పాడు. ఉపదేశం అంటే అర్థం కూడా అదే. దక్షిణ కర్ణే వాచయిత్వా అంటాం మనం ఉపదేశం ఎక్కడ చెప్తారండి కుడి చెవులో చెప్తాం ఏమిటి కారణం మనం చెప్పుకున్నాం సకల తీర్థములు. సకల వేదములు కుడి చెవు అని చెప్తున్నాం. అందులో పెదవుల యొక్క స్పందనం వలన ధర్మశాస్త్రం ఎంత సూక్ష్మం అంటే మేధస్సు ఉందే? మేధస్సు నుంచి ప్రసరించేటువంటి ఆయా నరముల నుంచి వచ్చేటువంటి ప్రభావం శక్తి ఉందే? పెదవుల ద్వారానే బయటికి వస్తుంది అని శాస్త్రం. అందుకే వీలున్నంత మౌనంగా ఉన్నవాడు ఎక్కువ బుద్ధిమంతుడు ఉంటాడు, మేధావంతుడు అవుతాడు. మౌనం ఎక్కువ పాటించేవాడు జ్ఞాని దివ్య జ్ఞానం అంటాం దివ్య దృష్టి ఏంటి కారణం ఈ శక్తి ఇక్కడి నుంచి వ్యర్థం కాకుంటే వ్యయం కాకుంటే అది హృదయంలోకి ఆత్మలో తేజోమూర్తిగా వెళుతుంది అని శాస్త్రం. అందుకే పెదవులతో దక్షిణ కరణంలో ఉచ్చరిస్తే ఈ మెదడులో నుంచి ఈ రంధ్రం ద్వారా ఎదుటి వాని బుద్ధికి బలం పోతుంది అని అర్థం. యతః కర్ణాభ్యాం భూరి విశృతం బ్రహ్మణ కోశోచి మేధయా విహితః ఏమిటి వేదం అది? కర్ణాభ్యాం బ్రహ్మణః కోశోచి మేధయా విహితః బ్రహ్మణః బ్రహ్మణః మేధయా కర్ణాభ్యాం కోశో విహితః బ్రహ్మ యొక్క మేధస్సు తోటి చెవులతోటే కోశం అంటే ధనాగారం నిధి బ్యాంక్. అంటాం కదా ఏంటి ప్రెజర్ అలా ప్రెజర్ ప్రెజర్. ప్రెజర్ అంటే అదే మరి నిధి. ఈ నిధి బ్రహ్మ యొక్క నిధి మన కరణములతో. మేధస్సులో విక్షేమింపబడింది. బ్రహ్మన స్పోచవచ్చి మేధగా తీర్చి. అంటే బ్రహ్మ యొక్క నిధిని మేధస్సుతో మనం దాచిపెట్టి అది కరణాభ్యాం భూరి విస్తృతం. దాన్ని మళ్ళీ బయటికి చెప్పాలంటే చెవుల ద్వారానే అంతటా విస్తరింపచేశాము. అది ఉపదేశంలోని ప్రభావం. హయశీర్షుడు బ్రహ్మకు కర్ణోపదేశము ద్వారా మొట్టమొదలు అపహరించినటువంటి వేద భాగాలను మేధ శక్తిని చెవుల ద్వారా బ్రహ్మకు అందించాడు. అందుకే సత్రీమ మాత భగవాన్ హయశీర్షః.

నేను చేసేటువంటి యజ్ఞములో ఆ మహానుభావుడు ఆ రూపంతో హయశీర్షః సాక్షాత్తు యజ్ఞ పురుషః తపనీయ వర్ణః మహానుభావుడు అతను మనకు వరాహము యజ్ఞ పురుషుడే హయగ్రీవుడు యజ్ఞ పురుషుడే అలాగే హంసః చెప్పుకుంటాం కదా అతను యజ్ఞ పురుషుడు ముగ్గురు యజ్ఞ పురుషుడు అంటే ఈ ముగ్గురు యజ్ఞం సందర్భంలోనే వచ్చిన వారు హంసావతారం ఇంకా మనకు ముందర వస్తుంది చాలా హంస ముఖ్య స్తోత్రం అని మనకు ఇందులో వస్తుంది చాలా విశిష్టమైన స్తోత్రం అది దాన్ని కేవలం పాండిత్యమో, కేవలం ప్రతిభనో, కేవలం యశస్సు ఉంటే అస్సలు బుర్ర ఎక్కుతది. మా బుర్ర అనేవాడు బుర్ర ఉంటే ఎక్కుతుందయ్యా అని. బుర్ర ఉండేటి మనకు అర్థం కాదు. బుర్ర ఉంటే అంటే యతో జ్ఞానాచినాచిత్వా సత్సంగం పరమం మతం. జ్ఞానం అనే కద్గంతో దుస్సంగాన్ని ఛేదించి. సత్సంగాన్ని బుద్ధిలో నిలుపుకుంటే ఆ స్తోత్రం అర్థమవుతుంది. అదేమిటంటే ఋషులు, దేవతలు, బ్రహ్మ వీరందరూ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ఋషులకు దేవతలకు సందేహం వచ్చేస్తుంది. అందరూ బ్రహ్మాన్ని అడిగారు. అవునండి. మీరెవరు, మేమెవరము? పరమాత్మ ఎవరు? ఈ దేవతలని, ఋషులని, మునులని, యోగులని చెప్పుకుంటున్నామే, ఇదంతా దేనికి పేరు? శరీరానికే కదా? ఇది లేకుంటే ఆత్మ? అన్ని ఆత్మలు అపాత పాత్మ విజయ రహా వి మృత్యు అన్నీ సమానమే కదా. అప్పుడు వీడు దేవతలు మేము ఏమిటి? అసలు ఆ మీరు మేము అన్నటువంటి భేదం ఎందుకు? ఇదంతా అద్వైతమే కదా? మరి చేసేవాడు, చేయించేవాడు, అనుభవించేది, ఆచరించేది, అలమటించేది ఎలా కుదురుతుంది? తత్వమతికి వాక్యార్ధానికి ఏమిటి సమాధానం? ఎవరు త్వం? అన్నీ తత్తే కదా? త్వం ఎవరు? బ్రహ్మాత్మ ఏం చెప్పాలి పాపం? ఏం స్వామి సమస్య వచ్చేసింది ఏం చెప్పాలి? అంటూ ఉంటే ఆ పక్కనే ఒక తెల్లటి కంస. గలగలగల నడుచుకుంటూ హంస నడుచుకుంటూ హంస నడుస్తుంటే గజ్జేల ధ్వని నడుస్తుంది అన్నమాట. అండెలు అంటే అది నోపురా అంటాం కదా చూడండి. ఆడవారు అండెలు పెట్టుకొని నడిచేటప్పుడు వస్తుంది ఆ సప్పుడు వస్తుంది.

ఆ ధ్వని విని హంస ఇక్కడికి ఎలా వచ్చింది ఏమిటి? చూసి కోభవాన్ అని అడిగారు అందరూ. వచ్చిన హంసను కోభవాన్ నీవెవరు అని అడిగారు. హంస నవ్వింది. నీకు మాకు తేడా శరీరమైనప్పుడు నువ్వెవరేమిటి నేనెవరేమిటి? నన్ను అడిగింది ఈ శరీరం ఏమిటేనా? ఇందులో ఉన్న ఆత్మ ఎవరేనా? ఇది ఏంటంటే నీకు కూడా కనపడుతుంది హంస అని. హంసాకారం కనపడుతూ ఉండగా నీవెవరు అన్నావంటే మరి ఆచారానికి వచ్చే ప్రశ్న ఆత్మను గురించా? ఆత్మ గురించి ప్రశ్న రాకూడదు అందరూ ఆత్మలో ఒకటే. స్వరూపం అంతా ఒకటే దేహాకారం కనబడుతుంది అది కదంగ జతకోభవ అని ప్రశ్న. అప్పుడు కదంగ అయింది మనం. ఈయన వచ్చింది మాకు తత్వోపదేశం చేయడానికి వచ్చాడు. ఆ అందరూ సాష్టాంగ పడితే హంస దుప్యమని. వ్యవహార సత్యం, పారమార్థిక తత్వ సత్యం, ప్రాతిభాసిక సత్యం. మనకు సత్యములు మూడు రకాలు. ఒకటి వ్యావహారిక సత్యం. ఇంకొకటి ప్రాతిభాషిక సత్యం. మూడవది పరమార్థ సత్యం. అంటే వ్యవహారంలో నువ్వెవరు, నేనెవరు, వాడెవరు ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ తప్పని తెలుసు కానీ సత్య అది. అంటే మనం మాట్లాడేదంతా కూడా శుద్ధ తప్పు మనకే తెలుసు. మాట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఒరిజినల్ వరే కాదు మన సార్ చెప్పి ఆ జ్ఞాపకం అనుకుంటాను. అన్నం వండుతున్నాను అంటారు. కరెక్టే అండి? ఒప్పుకున్నావా ఏ భారత రక్షణ అది ఏం వండాలి బియ్యం వండాలి అన్నం వండితే ఏమైతది లయ అయితది ఎవడు తినడు తింటే చస్తాడు ఇప్పుడు అని అమ్మ ఏం చేస్తున్నాను అంటే అన్నం వండుతున్నాను పిండి విసురుతున్నాను తిరుగుతూ ఒక మాట పిండి విసురడం ఏంటండీ బియ్యం విసిరాలే పప్పు విసిరాలే పిండి విసిరడం ఏంటి? పిండిని మళ్ళీ ఏం చేస్తున్నారు? కాదు కుదరదు అది. మరి ఏమంటాం? ఎవడు తప్పు పట్టలే అందరూ కదవడు అయిపోయింది. అసలు ఏంటంటే అన్నము వండుతున్నాను అంటే అన్నముగా వండుతున్నాను. పిండిగా విసురుతున్నాను. అంటే మనం చేసే పని వల్ల ఏ ఆకారం ఏర్పడుతుందో దాన్ని భావి సంజ్ఞాకరణాద్వ్యవహార సత్యత్వం అంటాడు.

భావి సంజ్ఞాకరణ అంటే మనం చేస్తున్న పని వలన ఏ రూపం ఏర్పడుతుందో అది ముందు చెప్తాడు. వండుతున్నానంటే ఏం వండుతున్నాం అంటారు ఇప్పుడే వాళ్ళు. బియ్యం వండుతున్నానంటే మీకు పిచ్చా అంటారు. అన్నం వండుతున్నానంటేనే కరెక్షన్ అంటారు. పరుబా మన శాస్త్ర ప్రకారం బియ్యం వండుతున్నాం అనుకోండి విన్నవాళ్ళు ఏమంటారండి? బుర్ర లేనట్టు ఉంది బియ్యం వండడం ఏంటి అదే కరెక్టు. కానీ మనం దీన్ని విని విని విని తప్పైంది. ఎలాగంటే నూనె నూనెని ఏమంటాం తైలం అంటున్నాం మరి నూనెని ఏమందాం తిల్ల తైలం అంటున్నాం. అంటున్నాం కర్మ. తైలం అంటే నూనె నూనె కాదు. తైలం అంటే ఏమిటండీ? తిలాత్భవం తైలం. నూనె నుంచి వచ్చిన దాన్నే తైలం అన్నాడు. మనం ఈ తైలం అంటే నూనె కలశం అయిపోయి ఈ తిల తేలం అంటుంటే నవ్వన్నా ఎడవన్నా. ఇది అంటారు, ఇదంతా వ్యవహార సత్యం అంటారు. ఇది తప్పులేదు కానీ పైపైన వ్యవహారం రూఢాత్మ మేము ఏం చేయలేం. ఇంకొకటి ప్రాతిభాషిక సత్యం అంటే కళలో వచ్చేది. మనం ఏనుగు ఎక్కుతాం, సింహాన్ని ఎక్కుతాం, గుర్రాన్ని ఎక్కుతాం. తెల్లారి లేచి ఇంకో కలలో మనకి కలలో ఎవడో వచ్చి నా తలకాయ నరిచేస్తాడు. పొద్దున్న లేచి అతను నా తలకాయ నరికేసిండయ్యా అంటాడు. ఇప్పుడు లేదా అంటే ఏమనాలి? కలమే అంటాడు. తలలో వాడే ఉన్నాడు, వాడి తల నరికి పక్కన పడితే కూడా వాడు చూశాడు. ఒప్పుకున్నావా అని నమ్ముదామా? నమ్మాలి వాడు చెప్తున్నాడు. దీన్ని ఏమంటారు? ప్రాతిభాషిక సత్యం. అంటే అలా అనిపిస్తుంది. రా కలే కదా అది అనిపిస్తుంది. ఇంకొకటి పరమార్థతః సత్యం. ఆత్మ, జీవాత్మ. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. తత్వత్రయం ఇది పరమార్థతః. ఇలా సత్యములు మూడు రకాలుగా ఉన్నాయి. వ్యవహారికం, ప్రాతిభాసికం, పారమార్థికం. అందువల్ల ఒక్కొక్క దానిలోని వైశిష్ట్యాన్ని విడివిడిగా లాక్కోవడానికి ఒకసారి పెదవులకు, ఒకసారి కళ్ళకు, ఒకసారి చెవులకు, ఒకసారి మేధస్సుకు, ఒకసారి హృదయమునకు, ఒకసారి హస్తమునకు. మనం చెప్తాం కదా దేవస్వహితు ప్రసవే అశ్వినోర్బాబుభ్యాం ఉష్ణోహస్తాభ్యాం ఆదదేయ అంటాం. మనం ఒక వస్తువుని ఇస్తే ఇచ్చినప్పుడు

ఇచ్చినప్పుడు ఒక వస్తువును తీసుకోవడానికి నేను తీసుకుంటున్నాను. తీసుకునేది నేనే. కానీ నాకు బాహువులు లేవు, చేతులు లేవు. అశ్వినోహో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం. నాకు బాహువునిచ్చింది అశ్విని దేవతలు. హస్తమునిచ్చింది పూష. అంటే అతని బాహువులను వివిది హస్తములను జోడించి పదార్థం తీసుకొని మనకు అందిస్తారు. ఏం పాట అండి ఇది? అంటే అశ్వని దేవతలు ఆరోగ్యాతి దేవతలు. మందు మందు తయారు చేయడానికి ఏం కావాలి? బాహుబలమే కావాలి. ఇప్పుడు ముందు జవాబు కానీ పాత రోజుల్లో కలవం పెట్టి ఎంత నూరితే నూరి నూరి నూరి నూరి నూరి నూరి నూరి మళ్ళా నూరిన దాన్ని ఒక దాన్ని తయారు చేసి మళ్ళా దాన్ని పుట్టం పెడతారు. ఓ గురి ఏదో ఉంటుంది. ఇందులో పెట్టి పైన మట్టి పెట్టి కప్పుతారు. భూమి తొవ్వుతారు, రబ్బడ పెడతారు, చుట్టూ పొయ్యి పెడతారు. అట్లా వెయ్యి సార్లు సహస్ర పుటం. ఈ పుటం పెట్టడానికి, నూరటానికి బాహుబలమే కావాలి. ఇక్కడ ఔషధ ధ్యానానికి ప్రధానమైన బలం బాహుబలం. ఇంకోటి ఏంటంటే ఆ మొలకలేవో ఉంటాయి ఆకు చెట్లయి. కొన్ని కొన్ని రకాల మొలకలు లాగటానికి మన బలం సరిపోదు. మంత్రం చదివి తీస్తేనే అది వస్తుంది. మనకు కనపడుతూనే ఉంటుంది. అది ఏదో మరి హనుమతుడు సంజీవ భోతం ఉంది సంజీవని అంటాం చూడండి. ఆ సంజీవని కూడా అదే. భోతం మీద ఉన్నాయి. వీడు పోగానే అంతర్ధానం అయ్యాయి హనుమతుడు కనపడలేదు అది. ఇప్పుడు నాకు మెరిసాయి, పోగానే అంత ధనమయ్యాయి. ఈ తలకాయ లేకపోయినా ఆగెందుక పావుతున్నా లేకపోయినా మొత్తం శిఖరాలేకపోయిండు. ఆయన చూసుకుంటాడు నాకెందుకు. శిఖరం శిఖరమే వేస్తుంది. మీ ఆయతుకు ఆయనకు వైజుని ఇష్టం మీ ఇష్టం అంటే వృక్షములు దేవతా వృక్షములు ఔషధ వృక్షములు అందరికీ కనపడేవి కావు. కనపడ్డా లాగితే రావు. మంత్రం చదివి సుమరత లాంటిది సుమరత చేస్తా సుమరత అది కూడా అలాంటిది. కాబట్టి ఇలా లాగి ఆ మంత్రంతో దాన్ని లాగాలి. లాగడానికి చేతులు కావాలి, నూరడానికి బాహువులు కావాలి. అశ్వినో బాహుభ్యాం ఉష్ణో హస్తాభ్యాం ఆదదే. ఈ మంత్రం తోటి ఔడదం తయారు చేసేటువంటి విధానాన్ని, ఔడదాన్ని సేవించే విధానాన్ని.

మనము ఏది స్వీకరించినా మనము స్వీకరిస్తున్నామన్న మాట తప్పు ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. మనకు సాంప్రదాయంలో వంట గింట మనం తవి చేసేటప్పుడు అన్నం తప్పెలు అన్నం జిన్నో పెట్టేటప్పుడు ఏం పండి ఏమంటాం ఆండాలు శ్రీహస్తం అంటాం. నేను వండుతున్నాను కాదు. పెరుమాళ్ళకు అర్ఘ్యం పాద్యం ఇస్తూ ఆచార్య శ్రీహస్తేన అర్ఘ్యం సమర్పయామి. శ్రీహస్తం మనది కాదు ఆచార్య గారు. వారి ఇష్టం నచ్చుతుంది మనవిస్తే అసలు వారి ఎక్కడ ఉంది వాళ్ళకి రావంటాను. అంటే స్వరూపాన్ని, స్వభావాన్ని ఒక నిక్షిప్తమైనటువంటి శక్తితో ఆయుర్వింపచేసినటువంటి పారమార్థిక తత్వాన్ని చెప్పేటువంటి విధానం ఇది. అలాంటి విధానంతో ఇందులో ఛందోమయః, మధమయః, అఖిల దేవతాత్మా. ఈ హయగ్రీవుడు ఒకటి యజ్ఞ పురుషుడు. రెండవది ఛందోమయః అంటే వేద పురుషుడు. అలాగే మఖమయః తానే. యజ్ఞమే ఆరా మఖం అన్న కొద్ది తేడా ఉందనుకోండి. యజ్ఞమా కొద్ది తేడా ఉంటుంది. యజ్ఞము అన్నదానికి పంచకర్తృకం యజ్ఞం అంటాం. ఏకకర్తృకం మఖం అంటాం. అలాగే బహువార్షికం. సత్రం అంటాం. సత్రం అంటే కనీసం ఒక 100 ఏళ్ళు ఉండాలి అవధి. 100 ఏళ్ళు చేస్తారు సత్రం చేస్తాం. 100 కంటే లోపల ఏదో యాగం, ఒకరోజు చేస్తే హోమం ఇలా పేర్లు ఉన్నాయి. భోమం వేరు, శవనం వేరు, క్రతువు వేరు, నాగం వేరు, చత్రం వేరు. ప్రతిదానికి ఒక విశిష్టమైనటువంటి నిర్దిష్టమైన స్వరూపం ఉంది. మరి అన్నీ ఒకటే కలిపేస్తున్నారు వేడి సంగతి అనుకోండి. అందువల్ల ఈ రీతిలో మఖము మరి యజ్ఞం అనుకుందాం. యజ్ఞ స్వరూపుడే పరమాత్మ, వేద స్వరూపుడే పరమాత్మ, ఛందోమయః మఖమయః అఖిల దేవతాత్మ. ఆత్మ అంగాన్యన్యా దేవతాః ఏం చెప్తుంది కదా పరమాత్మ ఆత్మ దేవతలందరూ శరీరం అవయవాలు అతను ప్రధానము వీరంతా అవయవాలు అంటే దేవతా స్వరూపుడు అతనే. యజ్ఞ సుహతనే వేదమతనే యజ్ఞమతనే దేవతనే అందుకే ఛందోమయః మఖమయః అఖిల దేవతాత్మా వాచోభూవుహు ఉషతీహి స్వశతో అశ్యనస్తః

ఈ మహానుభావుడు ఒక్కసారి నిట్టూ విడిచాడు. ఈ నిశ్వాసం వలన తీసినప్పుడు అతని నాసిక నుండి పరమాత్మను స్తోత్రం చేసేటువంటి అఖిల వేద మంత్రములు ఆవిర్పదించాయి. వాచోబభూవు. వేదములు ఆవిర్భవించాయి. ఎలా అండి చెప్తుంటే ఉషతీహి ఉషతీహి అంటే స్తుతిపరాః. స్తోత్రములు చేసేటువంటివి అని ఉషతీహి స్వశతః అస్యనష్టః. నిట్టూర్పులు ఇస్తున్నటువంటి ఈ మహానుభావుని నాసిక నుండి అఖిల వేద వాక్కులు ఆవిర్భవించాయి. తరువాత మత్స్యః యుగాంత సమయే మనునోపలబ్ధః శోణీమయః నిఖిల జీవనికాయకేతః అవతారం ఏంటి? మత్స్యావతారం. సత్యవ్రతుడు. మహారాజు గారు. ఈ సత్యవ్రత మహారాజు గారు సముద్రంలోకి వచ్చి స్నానం చేసి అర్ఘ్యం వేడుద్దామని పొరపాటున ఇలా దోసి పట్టుకుంటే అందులో ఒక అంగుష్ట మాత్రమే ఒక చిన్న చేప పిల్ల పడింది. అయ్యో పడిందని గోలి పెట్టాడు. అయ్యో రాజా సముద్రంలో తిమింగిరాలు ఉంటాయా ఉంటాయి నన్ను చంపేస్తాయి నేను చిన్నదాన్ని. ఓ బిడ్డ ధర్మం కాదు రక్షించు అంటే ఏదో మాట్లాడుతున్న చేప ఉన్నట్టుంది అని మళ్ళీ తీసుకున్నాడు. తీసుకొని ఇక్కడ దాకా అయ్యో దోషిడి చిన్నగా అయింది నాకు పెద్దగా కావాలి నేను పెద్దగా అవుతున్నా పెరిగిపోతున్నాను ఏదైనా ఇవ్వు అంటే కమాండర్ వాడు ఇచ్చాడు. అతను గమ్మడిగా సరిపోవడం ఇరుక అయింది. ఒక పెద్ద తోటి అందులో పడేశాడు. సన్యానం చేసుకో పోయి ఒక చోట స్వామి నాకు ఇరుక సరిపోవడం లేదు ఓ మడుగులు వేశాడు. సాయంకాలం లోపే మధ్యన అది సరిపోలేదు, ఇగో కొలను ఓ నది ఇగో సముద్రం మడ సముద్రం. సముద్రం సరిపోలేదంటే ఇక ఏం చేయలేం మనం కదండీ? అందులోకి పోయినాక అప్పుడు అనుమానం వచ్చి రాజుకు నువ్వు ఎవరయ్యా ఇంత ఉన్నావ్. పొద్దున సాయంకాలం లోపు సముద్రమంత అయ్యావు ఏదో చూసి జాపిలో కావు నువ్వు సాక్షాత్తు పరమాత్మవే అయినా ఏం సేవ చేయాలో ఆజ్ఞాపించు. అయినా ఏం లేదురా బాబు, ఈనాటికి ఏడో రోజు ప్రళయం రాబోతుంది. సముద్రం అంతా ముంచేస్తుంది. మహా జంఝా మార్గములు వచ్చేస్తాయి. నీవేమీ భయపడవసిన పనిలేదు, ఇక్కడే నిలబడు. ఓ పడవ వస్తుంది. ఆ పడవలో సప్త ఋషులు ఉంటారు.

నీవు అందులో ఎక్కువ అందులోనే పెద్ద వాసుకి సర్పం ఉంటుంది. నా కొమ్ముకు ఆ సర్పం తోటి పడవను దాన్ని గట్టిగా కట్టి. ఈ ప్రళయం కాలం ఉన్నంత సేపు నేను సముద్రంలో సంచరిస్తూ ఉంటాను, మీ అందరినీ కాపాడుతాను. ఈ టైం అయిపోగానే మళ్ళీ మిమ్మల్ని వదిలి పెడతాను. మళ్ళీ కల్పం కొత్త కల్పం ఆరంభం కాగానే దానికి నీవే మనువు అవుతావు. కడుపానికి నీవు మనువుగా అవతరిస్తావు అని చెప్పి అతని మహానుభావుడు వినుతాడు. అదే రీతిలో అదంతా జరుగుతుంది. సముద్రంలో ఈ మహానుభావుడు తిరుగుతున్నప్పుడే ఎలాగో సముద్రంలో కూర్చున్నాం కదా, పరవలే కూర్చున్నాము, మనకేం భయం లేదు, ఆయనే మోస్తున్నాడు, ఇలా ఏదో పిచ్చాపాటి బతకానిని అంటాం కదా, అమెరికాలో, రష్యాలో, వీసాలో, పాస్పోర్ట్లో మాట్లాడితే ఏం లాభం? మహానుభావుడు ఉన్నాడు కదా కాస్త తత్వాన్ని విందాము అని సత్యవ్రతుడు తత్వాన్ని గురించి అడుగుతాడు. సృష్టి సంహారం అంటానే ఆ స్వరూపాలను పరమాత్మ యొక్క అవతారాలను వైభవాన్ని అడిగితే ఆయన చెప్తాడు. దాన్ని ఏమంటారు? మత్స్య పురాణం అంటారు. మత్స్యముగా ఉండి చెప్పిన పురాణం అది మత్స్య పురాణం. 10,000 శ్లోకాలు చదివింది. చిన్నదే పెద్దదేం కాదు. ఒక పరివేల స్వకాల మహానుభావుడు చెప్పారు. అది మత్స్య పురాణం. అయితే తాను అక్కడ ఉన్నాడు కాబట్టి కొందరి బుద్ధులను పక్కదారి పట్టించడానికి మత్స్య పురాణంలో శివ మహిమన శివ శివుని యొక్క మహిమను ఎక్కువ వర్ణించాడు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళు ఉన్నది ఎక్కడ? ప్రళయంలో. ప్రళయం ఎవరి పని? ఆయన పని. మరి ఆయన పనిలో ఉండి ఆయనను స్తోత్రం చేయకుంటే మర్యాద కాదు కదా. ఎవరి టైం ఉంటే వారిని పొగడాలి కదండీ. మనకు నారదుడు కూడా హిరణ్యకశ్యపుడు వస్తే ఏమన్నాడు నమో హిరణ్యాయ అన్నాడు. అవునండి ఏమన్నాడు అనండి కూడా ఓ హిరణ్యాయ అన్నాడు. వాడెవడు పిచ్చివాడు అనుకున్నాడు వాడు నన్నే అంటున్నాడు అంటున్నాడు కానీ హిరణ్య వర్ణః హిరణ్య స్మత్రుహు హిరణ్య నఖః ఆసమంతా సరోమేవ హిరణ్యం. కత్యక అభ్యాసం పుండరీకమేవ అక్షిణి. ఆ పేరు ఎవరిది? శ్రీమన్నారాయణ అండి. హిరణ్యుడు అంటే వాడే. నమో హిరణ్యాయ అంటే నమో నారాయణ అంటే ఏంటి? వారికి ఆనందం వచ్చింది వీళ్ళకి ఆనందం వచ్చింది.

నొప్పించక తెలుసు కదా అది అందువల్ల ఇలా ఒక ప్రళయ కాలంలో సత్యవ్రత మహారాజుకు తరువాత కాబోయేటువంటి మనువునకు అఖిల వేదాంత తత్వ రహస్యాన్ని సత్వ సకలే ఉన్నారు. వారికి కూడా బోధించి ప్రళయకాలం పూర్తి కాగానే బ్రహ్మ నిద్ర లేస్తే నిద్ర లేవగానే అప్పటిదాకా ఎక్కడో దాక్కున్నటువంటి ఆ పాఠసుడు సోమకుడు ఉన్నాడే ఈ మహానుభావుడు అతని దగ్గర నుంచి వేద ప్రతిభలన్ని లాగకపోతే అయ్యో స్వామి నిన్ను సుచ్చట చేయాలయ్యా. నా రికార్డు అంతా పోయింది ఏదో ఫైల్ అంటాం కదా ఆయన ఫైల్ పోయింది అన్నమాట. అలా ఫైల్ లేకుంటే సుచ్చట చేయలేదు. మళ్ళీ ఈ మత్యావతారంగానే స్వామి వెళ్లి వాడిని చీల్చి ఆ భాగ్యాన్ని తీసుకొని మళ్ళీ వచ్చి బ్రహ్మకి ఇచ్చాడు. మత్స్యావతారం కూడా వేదమయము, వేద రక్షకము, దుష్ట శిక్షకము, తత్వ ఉపపాదకము. అందుకే నమో మనకు మంత్రాల్లో కూడా మత్స్య మంత్రం ఇప్పటికీ కారణం ఏమిటంటే ప్రళయకాలంలో ఆవాసం లేని వారు ఆవాసం కోసం స్వామి తెచ్చినటువంటి పడవను ఆశ్రయించారు సప్తరణులు, రోగ్నర్మణులు, మహారాజు ఇంకొందరు ఉన్నారు. మొత్తం 16 మండే ఉన్నారు అందరూ. ఇంతమందికి ఆవాసం కల్పించిన వాడు మత్స్యుడు. అంత మహా భీకర ప్రళయంలో కూడా అలలు ఉవ్వెత్తున లేస్తూ 16 తాడి చెట్ల ఎత్తు ప్రమాణంలో అలలు లేచాయి అన్నారు. అయినా పడవ సురక్షితంగా అంటే పాముతో కట్టారు కదండీ దాన్నే మనం బంధం అంటాం మత్స్య బంధం కొంచెం. శాస్త్రం తెలిస్తే అదే మత్స్య యంత్రం. యంత్రం అంటే ఏమిటి? స్వర్ణ ద్విజయాలతో బంధం. వాసుకి కొమ్ము, చాప కొమ్ము, వాసుకి పడవ కొమ్ము. ఏమయ్యాయండి మూడు? కదా ఓమే అదే ఓం అదే ఓం మత్స్యం చెప్తాం కదా నమో మత్స్యాయ నారాయణే విస్మహే వాసుదేవాయ ధీమహి అన్నో మత్స్య ప్రచోదయాతి. అది అదే ఇది ఒక్కటి మారుతుంది గాయత్రి ఒక్కటి మారుతుంది. మళ్ళీ మత్య మంత్రం అది కొంచెం వేరే ఉంది మనకి ప్రకారం చెప్పుకొని వస్తాము. ఆ అది వేరే ఉంది అది పదహారు అక్షరాలు పద్దెనిమిది అక్షరాలు ఉంటుంది. అదే యంత్రం.

అంటే అంత ఒడుదుడుకులలా ఊగి సెలాడుతున్నటువంటి పడవ కూడా అంత పెద్ద కెరటాల్లో నుంచి కూడా పడకుండా సురక్షితంగా అందులో ఉన్న వాళ్ళందరినీ ఉంచి కాపాడినటువంటి మహా మత్స్యం కాబట్టి ప్రతి ఇంటి వాడు ఈ ఇల్లు బాగుండాలి, ఇంట్లో ఉన్న మేము బాగుండాలి, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు బాగుండాలి. ఇంటిని ఏమన్నా చేసే వాళ్ళు చెడిపోవాలి. అని మచ్చే దుర్చానికి కారణం. ఆవాస మూర్తి కాబట్టి నివాస మూర్తి, ఆవాస మూర్తి, సత్వ మూర్తి, వేద మూర్తి కాబట్టి వాస మూర్తి వాస్తువు. అలాంటి వాస్తు ద్వారా పరిహారార్థం సర్వత్ర మత్స్య యంత్రం స్థాపయేసి తప్పులు లేకున్నా తప్పులు ఉంటేనే కాదు దోషాలు లేకున్నా పెడితే వచ్చేవి పోతాయి. దోషాలు ఇప్పుడు లేకపోవచ్చు రేపు మనం బాగుంటే పక్కవాడు బాగుండొద్దు వీడు నాకంటే బాగుంటాడని వాడు పడేసిపోయాడు అనుకోండి. ఏం చేస్తాం? కాబట్టి ఆవాస క్షేమార్థం మత్స్య యంత్ర స్థాపనం అని శాస్త్రం. మనకు ఆసన క్షేమార్థం కూర్మ యంత్రం. మనం కూర్మం అంటే స్థిరత్వం కదండీ. అలా అది కూర్మం అలా ఉందంటే అంత పెద్ద మందల భూతం చుట్టూ తిరిగినా కానీ అబ్బా ఈ పుదురులో పెట్టి చాలు అయింది. ఇంతకాలం ఒక్కసారిగా వీళ్ళు మంచి గీకినట్టు ఉంది కొంచెం దురద పోయింది అన్నారు ఆయన. వందల పోటం పెట్టి తిప్పితే శాస్త్రం అది. అందుకోసమని స్థిరత్వానికి కూర్మం క్షేమానికి మత్స్యం. ఈ మత్స్యావతార గాదే మనకు మత్స్య యంత్ర ప్రతిపాదకము అంటాడు. మత్స్యో యుగాంత సమయే మనునా ఉపలబ్ధః మను అంటే సత్యవ్రతుడు. బలబ్దః క్షోణీమయః నిఖిల జీవ నికాయకేతుహు అలా స్పష్టంగా సంకేతం ఇస్తున్నాడు మత్స్యం అంటే ఏ స్వరూపం అంటే క్షోణీమయః క్షోణీ అంటే భూమి అతను భూస్వరూపుడే. భూమే ఆ రూపంలో వచ్చాడు. భూమే కదండీ మరి. కాబట్టి మత్స్య యంత్రం అంటే భూమి బాగుండాలంటే మత్స్య యంత్రం పెడుతున్నాడు. శోణీమయః నిఖిల జీవ నికాయ కేతుహు కేతః ఇంకో మహానుభావుడు సకల ప్రాణుల యొక్క ఆకారాన్ని సురక్షితంగా కాపాడేటువంటి మహానుభావుడు విశ్రమ్సితో విశ్రమ్సితాన్ కురుభయే సలిలే ముఖాన్నే ఆదాయ ఎక్కడ సలిలాత్ ముఖాత్ మే సలిలే అంటే మొత్తం జలమయం కదండీ.

అంభత్య పారే చెప్తాం కదా సముద్ర మొత్తం ఉంది ఏ కారణం అవ్వం ఆ సముద్రంలో నేను ఉన్నాను నేనంటే బ్రహ్మ ఈయన చాలా భయపడుతూ ఉన్నప్పుడు ఆ భయంలో నా నోటి నుంచి జారిపోయినటువంటి వేదములను ఆ వేద మార్గములను ఆదాయ తత్ర విజహార నా ముఖములో నుండి పడిపోయిన జారిపోయినటువంటి వేదమార్గములను ఇతరుడు అపహరించకపోతే అక్కడి నుంచి తీసుకొని అవే దగ్గర పట్టుకొని సముద్ర జనమంతా విహరించాడు. అదే వేద తత్వములను సత్యవృతుడికి సప్త ఋషులకు బోధించాడు. అందుకనే వేద మార్గాన్ ఆదాయ తత్ర విజహార క్షీరోదధౌ అమరదానవ యూధపానాం ఉన్మర్ధనతాం అమృతలబ్ధయ ఆదిదేవః పుష్టేన కత్యభవపుః. విదధార గోత్రం నిద్రాక్షణః అద్రి పరివర్త కషాణ ఖండు అదే చెప్తున్నారు. తర్వాత అవతారం ఏంటండీ? కూర్మావతారం. ఈ కూర్మావతారం క్షీరోధవో క్షీరోధదౌ అమరదానవ యూధపానాం కూర్మర్ధనతాం. పాన సముద్రమును చిరుకుతున్నటువంటి దేవ దానవ సైన్యం ఉందే దాని ఉన్వర్ధనతాం అమృతాలబ్ధయే దేనికోసం ఉంచారు? దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలికింది దేనికోసం అండి? అమృతం కోసం. కదా? కానీ వారితో చిలికించింది దేనికోసం స్వామి? అమ్మ కోసం. అది స్వామి వారి లవ్ ఎఫైర్. పైకి మాత్రం అమృతం అమ్ముతాం అన్నారు కబుర్లు అనమని. అవునండి ఇంట్లో కూడా ఇస్తారు మనకు. ఇప్పుడే ఏదో విశ్వపురాణంలో చెప్తారు విశ్వపురాణంలో. దూర్వాస మహర్షి అప్సరలోకానికి వెళితే ఒక అప్సర కన్య చక్కని పూలమాలను పట్టుకొని దిగుతూ ఉన్నది. ఈయన పైకి ఎక్కుతున్నాడు. అమ్మాయి పూలదండ బాగుంది నాకు ఇస్తావా అన్నాడు. చస్తుంది అసలే దూర్వాసుడు. అయ్యా తీసుకోండి అంటాడు. దాన్ని పెట్టి ఇచ్చింది వెళ్ళిపోయింది అడిగినాడు ఆయన. ఆ వాగ్యం కదండీ. ఇచ్చిన ఆ సైడ్ ఎండిపోయింది. వాళ్ళ చూడు ఆ చాలా బాగుంది. అయినా నాటి పూలు ఎందుకు అని స్వర్గానికి పోయారు. వాళ్ళు ఇంద్రుడు వస్తున్నాడు ఏదో ఇంద్రుడు వస్తున్నాడు ఐరావతం మీద. ఐరావతం అంటే పట్టపుటేనుడు. కానీ ఏమంటాం మనం భద్రగయం అంటాం. అంటే రాజలాంఛనాల్లో అదొకటి. సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు పట్టబుట్టేనుగు నెక్కినప్పుడు బ్రహ్మ వచ్చినా దిగకూడదు.

బద్దు వస్తే దేవుడు అక్కడే ఆ రామి మీదే ఉండి ఎదురు నమస్కారం చెలు జోడించాడు. పడ్రా అని దండ ఇచ్చాడు. విందుడు అతను చూసి ఆ ఎనిమిది మీదే పడేశాడు. దూర్వాసునికే పిచ్చి పుట్టించిన వాసన ఏనువుని ఏం చేస్తుందని తొండంతో తీసుకుని చూసింది అన్నది మత్తెక్కింది ఇచ్చింది ఎలా కొట్టింది. నేను అన్ని లోకాల నుంచి మోసుకొని తెచ్చి నీకు ఇస్తే నేలకేసి కొడతావా? ఇది నీ శ్రీమతం కదా. ఈనాటి నుంచి లోకంలో స్త్రీ లేకుండా పోవుగాక అన్నాడు. తప్పు చేసింది ఇంద్రుడు. భార్య పోయింది ఆయనకు. అవునండి. అందుకే శాస్త్రం ఏమిటంటే మనం మెళ్ళో వేసిన వాహనాలు దండలు కానీ మనకే దండలు కానీ వాహనాలకే వేయకూడదు వేసి మన పదవి పోతుంటాం. అవునండి అబద్ధం కాదు. ఇప్పుడు రాజకీయ నాణకులో ఏం చేస్తున్నారో దండ వేయంగానే కారు వేస్తాడు. వచ్చే ఏడు వాడు ఉండడు. సున్నా అస అనుమానం ఏం లేదు. పత్తి ప్రజా ఇంకో మాటే ఉండడు వాడు. ఆ దండ వేయడానికి మాను ఆ రోజు ఉంటాడు. వేసింది నీ గౌరవం కోసం రా దాన్ని నువ్వు కాలు మీద వేస్తే ప్రతివాడు అది చూసి అది కొట్టకపోయా కింద పడే మీద పడే దాని శుద్ధి ఏమైంది అది ఎట్లా పడిపోయిందో వీడు అట్టే పడిపోతాడు. అంటే ఇది అక్కడి నుంచి వస్తుంది మనకు. మనం వెళ్ళేసిన ఒక దండను వాహనానికి వేయటం మనకు ఆదర్శ పురుషుడు ఇంద్రుడు ఇంద్రుడు అన్నమాట. మరి ఏం చేస్తామంటే అలా అంతర్ధానమైనటువంటి లక్ష్మిని. మళ్ళీ పైకి ఉద్ధరించడానికి ఎలా రా బాబు అని స్వామి ఆలోచిస్తూ ఉంటే దేవతరు పరిగెత్తుకొని వచ్చారు. అయ్యా దాడు మనల్ని తన్ని పంపించేశారు. చంపుతున్నారు మీ మరణం. చంపుతున్నారా? మరణం లేకుండా కావాలి కదా. సో అది దొరికింది పాయింట్ ఒకటి. ఈ వాళ్ళను వీళ్ళందరినీ పిచ్చివాళ్ళని చేసేశారు. మొత్తం సముద్ర మథనం చేసేశారు. మొదలు అమ్మ వచ్చినాకనే అమృతం వచ్చింది. చూడండి ఎవరు వచ్చారండి? నా పని అయిపోయింది కదా ఇక మీరు తీసుకోండి. మరి కాదు నేను ఇస్తాను మీకు అండి అండి. అసలు క్షీర సాగర మథనం యొక్క పరమ ఉద్దేశ్యం లక్ష్మీ ఆవిర్భావం. అమ్మ కోసమే చేశారు అతను.

తర్వాత అమృతం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, ఎందరో ఐరావతం వచ్చింది. ఇవన్నీ ప్రయోజనాల. అమ్మ వచ్చినాక ఆయన సంగతి మీరు ఏమన్నా చేసుకోండి అన్నారు. అందుకే అమృతం వచ్చినా వచ్చిన అమృతాన్ని రక్షతులు గుంజుకొని పోతే వీడు లేడు అక్కడ ఉంటే గుంజుకొని ఇస్తారండి. అమ్మవారు రాగానే పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. కొత్త పెళ్లి కొడుకు అండి. ఇక్కడ ఉంటాడా వెళ్ళిపోయాడు. ఓ రబోదియో మొత్తుకుంటే ఆ సరే వస్తుందలే. ఇప్పుడే తెలిసింది కదా అమ్మవారి సంగతి ఏంటో ఈరోజు అమ్మ కూడా అమ్మ వేషంతో వస్తానో వచ్చాడు మోగిని. అదే వేషణ తో వచ్చాడు. అందుకనే పెళ్ళైన కొత్తలో అబ్బాయిలందరూ అమ్మాయిల్లా అని కనపడతారు. విష్ణువేనండి. ఎంబడి మోహిని అయ్యాడు. పెళ్లి చేసుకొని పోయాడు, అమ్మాయి అబ్బాయి లాగా పోయి అమ్మాయి లాగా వచ్చాడు. అంటే అబ్బాయిలందరూ పెళ్లి అయిన కొత్తలో ఏమైతారు? చెప్పిన మారే కొత్త మాట ఏం కాదు. అందుకోసం ఈ అమృత మథనం. ఆ అవునండి శాస్త్రం అండి. చూడడానికి నవ్వులాటగా ఉంటుంది. మొత్తం ఏదో తత్వం అన్నమాట. ఇలా అమ్మవారి కోసం కనపడ్డా అమృతం కోసమే చిలకండని మీ అందరికీ చెప్పాడు స్వామి అలా దేవదానవ సైన్యము అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు క్షీరోదధౌ అమరదానవ యూధపానాం ఉన్మర్ధనతాం అమృతలబ్ధయే ఆదిదేవః పృష్టేన కష్పవుహు విదధారా ఈ మందర పర్వతం బరువు ఎక్కువై సముద్రంలో మునిగిపోబోతుంటే మునుగకుండా తాను కచ్ఛపవపుహు అంటే కూర్మ రూపంలో మహానుభావుడు ఆ పర్వతాన్ని మోశాడు. ఎందుకు మోసాడయ్యా? పర్వతం మునకుండా ఉండడానికేనా? అంటే మాటిమాటి ప్రతిసారి నాకు ఈ దురద పెడుతుంది. అసలు మీరు గీయకండి అడుగు గీస్తారండి. అది ఓపిక లేదు. ఇప్పుడు అందరూ బాగా చెబుతుంటారు కదా నేను కింద ఉంటే నా పని కాస్త అయిపోతుంది, నా కండు ఈనం కాస్త దురద బాగా తగ్గుతుంది అనుకోని. దాని కింద కూర్చున్నాడు అన్నాడు. కానీ ఏం లాభం వచ్చిందయ్యా అంటే వాళ్ళకి అవసరం దేవుడు ఎరుగు కానీ ఈయన వీపు దూరం కాస్త పోయిందంట. చెప్తున్నాడు అందులో పృష్టేన కట్ట విజధార గోత్రం నిద్రాక్షణః అప్పుడు నిద్రపోయాడా క్షణకాలం అప్పుడు నిద్ర పట్టింది అంటే హాయిగా దురద పోయింది మంచిగా గీకుతుంటే ఆ నిద్ర పట్టి నిద్రపోయాడు నిద్రాక్షణః

అద్రి పరివర్త కషాయ ఖండూహు చెప్తున్నాడు కదండీ అద్రి పరవర్త పరివర్త కషాయ ఖండూహు పర్వతాన్ని తిప్పడం వలన తొలగిన దురుద కలవాడై నిద్రార్క్షణః కూర్పాపడాడు కూర్పాటు. ఇంత గానీ నిద్ర వచ్చింది నాకు, ఇందాక కొద్దిగా మేలు చేస్తున్నారులే. అంటే రెండు ఆయన లాభమేమో, వానకేం లాభం లేదు. అమ్మవారు వచ్చారు, భగవానం తీస్తే ఈయన ఎప్పటినుంచో బాబు ఎన్ని లక్షల కోట్ల యుగాలు అయిందో దూరంలో పెట్టబోతుంది. అది కాపే పోయింది. ఒకటి నిమిషం అన్నారు హాయిగా నిద్ర కళ్ళు పడ్డాయి నిద్రాక్షణః అంటున్నారు. నిద్ర కళ్ళు పడ్డాయి కండు వినం పోయింది కాబట్టి అసలు చమత్కారం ఏమిటి అంటే పరమాత్మ యొక్క నిద్ర అంటే ఏమిటి? యోగ నిద్ర అంటాం. అంటే కృష్టిని ఎలా కూర్చాలి. ఏ ఏ ఆత్మను ఏ ఏ శరీరంతో కూర్చాలి చెప్పాం కదా. మనకు పరమాత్మ సృష్టి చేయాలి అంటే ఏం చేస్తాడు? దేన్ని చూస్తాడు? మనం ఆచరించేటువంటి కర్మల యొక్క స్వరూపాన్ని చూచి వీడు మానవుడు, వీడు దానవుడు, వీడు దేవత, వీడు ఇలా ఇలా రకరకాలుగా వస్తారు మనకు. అసలు మనకి అదే స్తోత్రం. శ్రీగుణ్ణి రత్న కోశం. అందులో ఏం చెప్పారు స్వచ్ఛంగా అమ్మవారి యొక్క గురు విజృంభనాన్ని బట్టి మనకు ఎవరి వేద ప్రమాణం ఎవరి వక్షస్థలంలో అమ్మవారి అడుగు జాడలు ఉంటే. పరమాత్మ అని అనుకుంటున్నాము. ఏ మహానుభావుదారుల యొక్క కనుబొమ్మల కదలికతో సృష్టిలోని తారతమ్యం బయటపడుతుందో అంటాడు మనకు. ఇదిగో ప్రకోచం. అంటే అమ్మవారు కనుబొమ్మలను పైకి ఎక్కి బొమ్మ పైకి అన్నాడు అనుకోండి వాడు దేవత అవుతాడు. కిందికి అన్నాడు అనుకోండి వాడు ఓ మృగం అవుతాడు. భూ విజన్మణాన్ని బట్టి భూ విలాసాన్ని బట్టి సృష్టి అంతా చేస్తాడు అని చెప్తాడు. అన్యాయం కదండీ. ఆయనకు ప్రేమ ఉంటే ఆయన ప్రేమ ఎవరికైనా అవ్వద్దు మనం చంపడం ఏంటండీ అట్లా చూడుగా అంటే. ధర్మశాస్త్రం ఏమిటి అంటే భ్రూ అంటే ఏమిటి? ఉశతీహి పూరితి వేదా అని శాస్త్రం. కనుబొమ్మ అంటే మన సంస్కారం. వాసన అంటామే యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వ చింతాం మురభిదురసి యతు పాద చిహ్నైహి తరంతి

చెప్పాడండి యద్భ్రూ భంగాః ప్రమాణం. స్థిర చర రచన తారతమ్యే వాడు రాయి కావాలా, ఓ రప్ప కావాలా, ఓ మనిషి కావాలా ప్రమాణం ఏంటండీ? భ్రూ భంగమే. బ్రూ అంటే ఉచితి. ఉచితి అంటే వాసన. అంటే అమ్మవారు స్వామి ప్రతిసారి పుస్తకం తీసి కమ్మ తీసి ఎక్కడ ఉంది వాని జాతకం ఎక్కడ ఉంది ఇతక పని లేకుండా అడిగారు ఇటువంటి పుస్తకం అని. ఈయన చూడగానే చెప్తుందన్నమాట. ఓ పైకి వేయండి ఆ వీడు దేవత వీడి సంస్కారం బాగుంది దేవత. బాగాలేదా ఇట్లా అంటుంది వీడు పైకి రానుడు వీడు పురుగు. అంటే ఇద్దరు కలిసి సంసారం అంతా మరి సంసారం కదండీ ఇది ఆల్మోగల్ చేసుకుని ఒక్కడు చేస్తే ఏం చేస్తాడు ఇద్దరికి ఈయన చూస్తే ఏం లాభం లేదు ఈయన చూస్తాడు ఆమె చెప్తుంది మనం పుడుతున్నాం. అందుకే మనం కాస్త అమ్మను కాకా పట్టామనుకోండి మన పాటలో మన మన దగ్గర కన్ను పైకి వేస్తుంది. మనం కాస్త దేవతలం కావచ్చు సోను అందుకే అమ్మ దయ కావాలి అన్న కారణం అదే. ఎందుకంటే నాన్న మంచోడే కానీ. నాన్న మంచోడే అమ్మ చెప్పినట్టు వింటాడు ఏం లాభం నా మాట వినడు. ఆయన మంచోడే కానీ ఏం చేస్తాం మనదంతా అక్కడ ఉంది అమ్మ చెప్పినట్టు నాన్న వింటున్నాడు. మనం ఇప్పుడు ఎవరు మంచి చేసుకోవాలి అమ్మని చేసుకోవాలి. ఆమె ఇతను అనుకోండి మనకు పై రాకూడదు. ఇటు అంటే కిందకి పోకూడదు. కాబట్టి ఇది ధూభంగా ప్రమాణం అంటాడు. ఇలాంటి స్థితి అంటే ఓ పక్క అమ్మవారు ఆయనకే దొరికింది. దురద ఆయనకే పోయింది. నిద్ర ఆయనకే వచ్చింది. మనకేం లాభం అయిందండి అంటే ఏం చెబుదాం? తత్వం. ఆత్మ పరమాత్మ తత్వ స్వరూప జ్ఞానం దీనివల్ల కలిగింది. ఎందుకంటే అమృతం తాగిన దేవతలు కూడా ఆనందంగా బ్రతకలేకపోతున్నారు. విషం తాగిన శంకరుడు పరమానందంగా ఉన్నాడు. కదా ఎందుకోసం నేను తాగడం లేదు మా స్వామి సంతోషిస్తా తాగుతున్నాడు అన్నాడు. రానినాం ఆర్తి నాశనం నాసితి ఆస్తౌతు నాసితే లోకే జంగమానం తదా హరిహి ప్రియతే సర్వదా నిత్యం. హరవు ప్రీతే నమ ప్రీతిహి. పరమాత్మ సంతోషిస్తే నాకు సంతోషం ఉంది. అందుకే విషం తాగుతున్నాను. నేను సమర్ధుడిని విష్ణువుకి ఎదగాలిసం తాగడానికి నేనే వచ్చి తాగుతున్నాను అనుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమయ్యేవాడు. ఆయన కోసం తాగుతున్నాను నేను తాగితే ఆయన సంతోషిస్తాడు లోకాలన్నీ.

బాగుంటాయి. సకల లోక హితానికి మరి విషం తాగాలి. స్వామి సంతోషిస్తాడు. ఏమమ్మా పార్వతి తాగాలనా అన్నాడు. భర్త భార్యను విషం తాగుతాను అనుమతి ఇవ్వు అని అడిగాడట. ఆమె తాగండి అనేసి. ఎంత గొప్పదండి పాపం. పోతాను అంటాడు. మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో అంటాడు. ఆమె పొంగుచు అనుమతించింది అంటాడు పార్వతం. సంతోషంతో ఆ తాగండి అందరూ. ఏది కారణం అంటే మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో. అంటే లోక హితం కోసం త్యాగం చేసే వాళ్ళనే మహాదేవులు అంటారు. సినిమా పొట్టకు ఉన్న వాళ్ళను రాక్షసులు అంటారు. ఇలాంటి తత్వాన్ని బోధించిన అవతారం కూర్మావతానం పృష్టేన కక్ష్యభవపుహు విదధార గోత్రం నిద్రాక్షణః అద్రి పరివర్త కషాయ ఖండు త్రైవిష్ట పోరు భయః స నృసింహ రూపం కృత్వా భ్రమద్భృకుటి దౌస్త్ర కరాళ వక్త్రం దైత్యేంద్రమాసుగదయాభి హరిపతంత మాలాదూరౌనిపాచ్య విధదార నఖైస్ఫురంతం తర్వాత అవతారం వరాహం మొదలే వచ్చింది కదా మత్స్య కూర్మ వరాహం అయిపోయింది కదా ఇంకేం కావాలి నారసింహం కావాలి ఈ మహానుభావుడు ఎలా వచ్చాడు నరసింహుడు త్రైవిష్ట పోరుభయః పూరుభయః స నృసింహ రూపం నృసింహ స్వామి దేవతలకైనటువంటి మహాభయాన్ని తొలగించడానికి వచ్చాడు. అతను భ్రమద్భుకుటి దౌంశ్ర కరాళ వక్రం భ్రమద్భుకుటి కనుబొమ్మలు చుళ్ళు తిరుగుతున్నాయి. పెద్ద కరాళ దౌంశ్రం నోరు బాగా తెరుచుకొని. గంతములు పెట్టుకొని మహా భయంకరంగా వచ్చాడు. పోతన కూడా చెప్పాం జ్ఞాపకం ఉంది కదా. అంత పెద్ద పోతన పోతనది ఒక్కడే కుండ పోత అంటా అన్నాడు. ఏంటి ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము. సంభవంబు గల ఇదో సంభవ మానవ కోటికి చావు నిక్కమౌ. కాన హరిం దలంపుమిక కలగదు జన్మము. మానవనాథ పొందెదవు మాధవరోక నివాస సౌఖ్యముల్ అర్థముందండి భజం అందరికీ అర్థమవుతుంది కదా హాయిగా ఉంటుంది అంటే పోతన ఇట్నే రాసాడు అనుకున్నా బుద్ధివంతుడు అనుకున్నా

రోజు దుష్మాతారానికి ఏం చేశాడు దుష్మాతారానికి? వర్ణించామంటే వర్ణించాడండి. రళయ వేళా సంపూత సప్తస్కంధ బంధుర దురంధర ఘోర రజోపుష్యమాన మహావలాహ వర్గ నిర్గత నిబిడ నిష్టుడ దుస్సహ సంఘ నిర్ఘాత ఛట ఛట స్పట స్పట ధ్వని ప్రముఖ భయంకర ఆరావ పుంజంబులు సదదిశల మిడుంగు సదదిశల బంభజ్యమానంబగు మహాసభాంతరాళ స్తంభంబున ఆవిర్భవించే రామ బాబోయ్ ఒక్క అక్షరం అర్థమైతే వద్దు. అంటే అంత తిరిగేమో ఇది. తిరిగే. ఆవిర్భవించి అన్నాడు కదా. ఇంచి అంటే జరిగైపోయింది. అంతకుముందు ఏది ఇచ్చిన పాకే చదువుతున్నాడు. అంటే ఏంటంటే రచన ఎట్లా ఉండాలి? రసానుగుణ శైలి. రసాన్ని బట్టి శైలి. నృసింహావతారం దేనికోసమో చెప్పాము జ్ఞాపకం అనుకుంటాను. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ స్వస్య అఖిల భూత గమ్యతాం. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయం న మృగం న మానుషం. ఇందులో వస్తుంది ప్రవాసనాలో ఎందుకు వచ్చారు దుర్సింహ స్వామి ప్రధాదుని కాపాడటానికా కిరణికశేపుడిని చంపడానికా అబ్బే రెండు కాదు మరి ఎందుకయ్యా? తన భక్తులు మాట్లాడిన మాటను నిజం చేయడానికి వచ్చాడు. ఏమన్నాడు భక్తుడు సహ్లాదుడు సౌర్గ రాదు కదా ఇందు గలదు అందు లేడని సందేహము అందరికీ వచ్చి వేయడం. సర్వ భగతుండు ఎండెందురికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంతడు ఉన్నాడు అన్నాడు డింబక సర్వ స్తంభములో అంబో నేత్ ఈ స్తంభమును చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని ఆయన గిక్రిన్ అన్నాడు. అంతర ఉన్నది వాడన్నాడు ఇందులో ఉండని వీడు అన్నాడు. ఈ మధ్యన వాడికైతే ఏంటి? ఇట్లా ఉంటుంది వ్యవహారం. బలవాడు తనుకుంటే ఈయన అవసరపడాలి. ఆయన సంభోజించలేదు అరే లేదు అంతర ఉన్నాడని ఆయన ఇక్కడ చూపిస్తా అని వీడు మధ్యన వాడి రా తచ్చుకుంటూ రావాలి. అందుకే పోతాను అంటాడు హరి సర్వాకృతులం గదండనుచు. ప్రహ్లాదుండు భాషింప నిర్దయుడై యందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నక్షితుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ప్రత్యక్ష స్వరూపంబునను. ఏమో ఎక్కడ చూపు అంటాడు. పొరపాటు లేదు అనుకోండి పరుగు ఎవరికి పోతుందండి? భక్తుల పరుగు పోతుంది. భగవంతుల భక్తులందరూ అబద్ధాల కోరు అంటారు. ఒక్క మాట నమ్మొద్దు వాళ్ళది. ఇక పొరపాటు భక్తులను నమ్మకండి అంటే గట్టి అనేది తన దగ్గర ఎవడు వస్తాడు పూజ దండం పెట్టాలి ఎవడు పెట్టడు ఎందుకంటే భక్తులంతా మోసగాడు అబద్ధాల కోరు.

ఎక్కడ తన భక్తుల పరువు పోతుందో అని తన భక్తుల మాట నిజం చేయడానికి ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కాదు ప్రహ్లాదుడు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలిగాడండి ఆయన గురువుగారు ఉన్నారు నారదుడు చెప్పాడు కదా. గర్భములో ఉండగానే హరితత్వోపదేశించిన మహానుభావుడు. పోయి మరి నారదునికి ఎవరు చెప్పాడు అంటే బ్రహ్మ చెప్పాడు. ఇప్పుడు ముగ్గురు భక్తులు ఈయనకు. బ్రహ్మ, నారదుడు, ప్రహ్లాదుడు. పొరపాటు ప్రహ్లాదుడు అబద్ధం అయింది అనుకోండి, ప్రహ్లాదు అబద్ధం అవ్వలేదా? అబ్బే నాకే తెలుసండి, మా గురువు గారు చెప్పాడు అంటాడు. నారద నువ్వయ్యా, అబ్బే నాకే తెలుసండి, మా నాన్నగారు చెప్పాడు అంటాడు. ఆయన అడిగితే నాకు మా నాన్న చెప్పాడంటాడు. నువ్వు మా నాన్న ఆయనే. నువ్వు మన మాట తప్పి అవ్వయ్యా అంటే ఏం చెప్పాలి? ఈ బారి ఎందుకురా బాబు వచ్చి కనపడతాను కొమ్మన్నాడు. అంటే పరమాత్మ ఆవిర్భావము. శిష్ట రక్షణకు తప్ప దుష్ట శిక్షణకు కాదు. ప్రధాన ప్రయోజనం శిష్ట రక్షణే పరిత్రాణాయ కాదు అన్నాడు. రెండోది వినాశాయ చ. అల్లే పని అంటే రైతు వ్యవసాయం ఎందుకు చేయును? గడ్డి పీకుడకు చేయును. అయిపోద్దా అండి? ఒప్పుకున్నామా? విత్తనం వేస్తాడండి, పై పెరుగుతుంది. పై వాడు ఏమంటారు కలుపు కలుపు అంటాం. పెరుగుతుంది దాన్ని పీకుతుంటాడు. ఎవడో చూసి ఆ అర్ధం ఏందండీ నాకు రైతు వ్యవసాయం గడి పీకుడు ఎక్కువ చేయును గడి పీకుతున్నాడు కదా అంటే పెరుగుతున్న పైడుకు పాట వచ్చి పీకుతాడు రా ఆయన. అత ప్రయోజనం ఏంటి? భైరు పెరగడం. కానీ అడ్డం వచ్చింది ఏంటి అని తీసి పారేశాడు. పరమాత్మ అత ప్రయోజనం భక్త రక్షణ. వీడు అడ్డం వచ్చాడు కొట్టి పారేశాడు. దుష్ట శిక్ష దుష్టులు అంటే కలుపు లాంటి వాళ్ళు. భక్తులంతా పంట లాంటి వాళ్ళు. పైరు బాగా పెరగడానికి రైతు కదా కలుపును తీసేస్తాడు. తన భక్తులు కాపాడబడడానికి దుష్టులను సంహరిస్తాడు. అందుకే సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. అది ఒక ప్రయోజనం. వ్యాప్తించ స్వత్య అఖిల భూత గమ్యతాం. అందులో ఆయనకు ఒక పేరు ఉంది కృష్ణ స్వామికి. ఏం పేరు? విష్ణువు అని పేరు.

విష్ణువు అంటే వ్యాప్నోతి ఇతి విష్ణుహు అంతటా వ్యాపించి ఉండాలి. సంభవంలో లేకుంటే ఆయన పేరే పోతుంది. అంటే దాన్ని కూడా కాపాడుకుందామని అదృశ్యత. అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుష్యం. కాబట్టి నృసింహావతారం యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనము త్రైవిష్టప ఉరుభయః. దేవతల యొక్క గొప్ప భయాన్ని తొలగించుట. గొప్ప భయం ఏమిటి? ప్రహ్లాదుడికి ఏమవుతుందో అని. మాకేమవుతుందో అది మర్చిపోయారో అని. అయిపోయింది. మరి ఐదే ఐదేళ్ల పిల్లవాడు పంచాబ్దంబులవాడు చెప్తాం పోతన చెప్తారు మనం. తండ్రినగున మాదంబు ఏదో చెప్తారు. ఐదేళ్ల పిల్లవాడు నా వాదాన్ని ఎదిరించి కించిది భీతియు లేక అంటాడు. కాబట్టి వాళ్ళని చంపాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తిట్టాలి, వాళ్ళని హింసించాలి. ఐదేళ్ల పిల్లవాళ్ళని ఇన్ని హింసలు పెడుతుంటే పాపం దేవత వీడు ఎప్పుడు చస్తాడో. ఎందుకంటే వాడు ఉండబట్టి మేము వతికాము. కదా? ఇరణ్య కశ్యపుడు దేవతా దూరికి పోలే వాడు పుట్టినప్పటినుంచి. నేను వాడినే చూసుకుంటున్నాను ఎవరికి పోతారో ఏం చేస్తావ్ వాడు పెద్ద ఏకు మేకు కూర్చున్నాడు వాడు చెప్పినట్టు వినడు. చెప్తే వినడు పోదంటే పోడు తీసి ఇస్తే అన్న గారు సంతోషం అంటాడు. సముద్రంలో ముంచానంట అయ్యో అనరా అంటే అయ్యో ఎందుకు మా తాతగారి ఇల్లే కదా అది. తాతగారి పిత్తు చూసే వచ్చాను అంటాడు చస్తాను. అగ్నిలో పడేస్తే అయ్యో మా తాతగారి నోరే నోట్లో అగ్ని అక్కడే పుడుతుంది కదా అని చెప్పుకున్నాను వాచాంబు అని. పర్వతం నుంచి కింద చూసేయాలి అనుకోండి పర్వత పర్వత ఇవాతి గంభన ఆయన ఇల్లే అది. ఇంకేం చేయాలి? పొరపాటున ఎనుగును పంపించాడు. అయ్యో మా అత్తగారి భక్తుడేనండి. కాపాడాడు అని. పాము పాము మీద పంపించాడు. ఆ తాతగారు పక్కల పడగొడుతున్నాడు. పాము అంటే ఆయన తాత పక్కే కదా. చావడు మనల్ని చంపడు ఏం బాధరా ఇది అని హిరణ్యకశ్యపుని యొక్క మనస్సు పూర్తిగా ప్రహ్లాదుడిని మార్చటంలో లగ్నమై దేవతల విషయం మర్చిపోయాడు కాబట్టి వారికి ఏమైనా అయిందనుకోండి వీళ్ళు చస్తారు. భయపడుతున్నారు అందుకే స్వామి చెప్పడం మాత్రం త్రైవిష్టప ఉరుభయః దేవతల యొక్క గొప్ప భయాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడు అలాంటి నృసింహ రూపం కృత్వా భ్రమద్భృకుటి దంష్ట్ర కరాళ వక్త్రం దైత్యేంద్రమాసు గదయాధిపతంతం నరసింహ స్వామిని చూచి కిరణకత్యపుడు గడ తీసుకొని మీదికి వచ్చాడు.

అభిపతంతం ఆరాతు ఊరవుని పాత్య దూరం నుండే పట్టుకొని తన తొడల మీద వేసుకొని విధధార నఖైహి స్పురంతం తన గోళ్ళతో చీల్చాడు. హిరణ్యకశ్యప సంహారం అంటాం దాన్ని నృసింహావతారం నృసింహ తాప అని ఇక్కడ ఒకటి ఉంది కూడా చెప్తుంది. తాపనీయోపనిషత్ నృసింహ తాపనీయోపనిషత్. అది నృసింహావతారంలోని పరమ రహస్యం అంతా చెప్తుంది ఇప్పుడు వద్దు అప్పుడు చెప్తుంది. పద్మ సంభాణం చెప్తున్నాం. పురంతం అంతఃసరసి గురుబలేన పదియే గృహీతః తరువాత ఇంకో అవతారం ఏంటండీ? హరి అవతారం. ఏమవతారం అది? హరి. ఆయన ఎవరు అంటారా? గజేంద్ర మోఠం అండి. ఆ అవతారం పేరు ఆయన హరి. అది హరి అవతారం. అంటే తామస మన్వంతరం చెప్పుకున్నాం కదా. తైవత, చాత్స, తామస మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరంలో పరమాత్మ ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపుతో ఒక్కొక్కరి బాధను తొలగించి జగత్తును కాపాడాడు. ఇలా ఈ మన్వంతరంలో హరి రూపంలో వచ్చి గజేంద్రుడిని కాపాడాడు. ఆ ఏనుగు కూడా సరస్సులోకి వెళ్లి స్నానం చేసి వెనక్కి మళ్ళీ వద్దామనుకొని దూరంలో నాలుగు పద్మములు కనబడ్డాయి. చెప్పాను జ్ఞాపకం కదా పుష్పం దృష్టవా హరిం స్మరేత్ అని శాస్త్రం. అందమైన పువ్వు కనబడితే మనకెవరి జ్ఞాపకం రావాలి? మనకెవరు వస్తారు కాదు ఎవరి జ్ఞాపకం రావాలి అంటే హరిం స్మరేత్. పరమాత్మను స్మరించాలి. అందమైన పువ్వు కనబడితే ఇది ఆయనది కదా అని ఆయనను స్మరించాలని శాస్త్రం. గజేంద్రుడు కూడా ఇన్ని మంచి పువ్వులు కనబడ్డాయి స్వామికి అర్పిద్దాం అని లోపలికి పోయి తొండంతో తీసుకోబోయాడు. ఇంకో అడవు లోపలికి వేసేసరికి ఎలా ముసలి కాస్త పట్టేసి. పట్టేస్తే మా స్వామిని సేవించడానికి వచ్చి నువ్వు అడ్డం వస్తావా అని సంగతి చెప్తా అని కోపంతోటి దాంతోటి ఒక వెయ్యి ఏళ్ళు కొట్టాలి. దానివల్ల కాలేదు అప్పుడు నీవే తప్ప ఈ తత్పదం పెరుగు అని ప్రార్థించారు. ఆ పరమాత్మ వచ్చి అమాంతం మా వాడు వచ్చేసి చక్రంతో చమత్కారం భరత్మతి మీద వస్తాడు అక్కడ దాకా ఒడ్డు దాకా. గుడ్డు దాకా వచ్చి అమాంతం దూకి నీళ్ళలోకి ఉరికి ముసలి లేబట్టి చక్రం తీసి ఆయన మెడ కోసిండు ఇక్కడ. చూడండి సార్. మహా దయ భాగవత స్వరాయై నమః అంటాడు మనకు శాస్త్రంలో. పోస్తే గయ్యెందుడు చూసి స్వామి ఇంత పిచ్చి ప్రేమ ఎందుకయ్యా ఎట్లా అక్కడి దాకా వచ్చావు కదా.

చక్కరగా వేయొచ్చు కదా? ఇక్కడ దాకా వచ్చావు కదా? చక్కరగా పని చేయదా? పట్టుకొని కోరేం ఎందుకు? అంటే నేను పట్టుకొని కోసేంత సేపట్లో చక్కరగా ఇక్కడ దాకా రాదో ఏమో. ఇంకా చాలిస్తే బాధపడతావు నువ్వు అని. ఎక్కడికంటే నేను తొందరగా వచ్చాను అని అంది. భగవత స్వరాయై నమః. ఇంత గడబడి పోస్తే ఏనుగు అంటుంది నాహం కళేవరస్య అక్షత్రానాయ మధుసూదన. అయ్యో స్వామి అనవసరంగా ముసల్లి చంపావేమయ్యా. నేను నన్ను కాబడమని నేను ప్రార్థించిన అది. శరీరాన్ని కాబడమని అడిగాన నేను. నేను ప్రార్థించిన అందుకు కాదయ్యా. నాహం కడేవ రక్షాస్య త్రానాయ మధుసూదన. మరి ఎందుకు ఇచ్చావు? హలో కదా కరత్త కమలాన్యేవ పాదయోరర్పితుంతవా పద్మాలు కనపడ్డాయి స్వామి నీ పాదాలు అర్పిద్దామని పిలిచాను ఈ ముసటి నన్ను అక్కడ రానియ్యటం లేదు నువ్వు వచ్చి తీసుకోవయ్యా అని పిలిచాను తప్ప నన్ను కాపాడవనే అంటే ప్రాణం పోతున్నవాడు కూడా పరమాత్మ కనబడితే నన్ను బ్రతికించమని అడగడు. నిన్ను పూజిస్తానంటాడు. ఇది భాగవతోత్తముల వైష్ణవాగ్యుల ప్రత్యేకత. విష్ణు భక్తులు నాకు ఫలానా కావాలని అడగరు స్వామి నువ్వు బాగుండాలి. నీకు ఆరాధన చేస్తాను, నీకు అభిషేకం చేస్తాను, నీకు అలంకారం చేస్తాను. అందుకు నేను ఉండాలి తప్ప నన్ను బతికించడం కాదు. తక్కిన వాళ్ళు నిన్ను చంపుతాం అంటారు. చూశాం కదా వాడు ఉన్నాడు. వాడు వాడు హర్షమాసురుడు. ఏం చేశాడండి? ఇంకోడు రుత్రాసురుడు ఉన్నాడు. ఇంకోడు వృకాసురుడు ఉన్నాడు. ఇదంతా ఏం చేశాడు? ఒకడు అంధకాసురుడు ఉన్నాడు. ఒకడేమో వచ్చి కగుళ దఃఖం అన్నాడు. ఒకడేమో వచ్చి ఉదయం ఉండమన్నాడు. ఒకడేమో ఎత్తిని చేపిడు చావాలి అన్నాడు. ఇవన్నీ ఆయనకే గతి. చక్కగా ఒకడు కావులు దాచుకున్నాడు, ఒకడు గుండెలు దాచుకున్నాడు, ఒకడు బూడిద చేస్తాను అన్నాడు, ఒకడు పండుకొమ్మన్నాడు. ఈ బాధ ఎందుకని స్వామి ఆయనను పిలికి పిలిచినా, ఆయనను కొలిచినా భక్తి కలిగిందంటే ఆయన ముందే మనను. సరే ఇంతే జలం చేసేస్తా. ఏమిటి కనబడగానే నాకేం వద్దు స్వామి నువ్వే కావాలి అంతే. పరిపూర్ణముగా స్వార్థం అనేది, ఆశ అనేది, మోహం అనేది, అభిలాష అనేది విశేషంగా తొలగిస్తాడు. స్వామి నువ్వు బాగుండాలి. నీకు సేవ చేస్తాను.

గజేంద్రుడు ప్రాణం పోతూ పిలిచి అయ్యో నన్ను కాబడడానికి కాదయ్యా నిన్ను పూజించడానికి అయ్యా అన్నాడు. అంటే ఇది వైష్ణవ తత్వం అంటాడు వ్యాసులు చెప్పినటువంటి గజేంద్ర మోక్షంలోనే శ్రీ వైష్ణవ తత్వము. బహుముఖంగా ప్రకటింపబడింది ఇది వ్యాఖ్యానం మన పూర్వాచార్యుల వ్యాఖ్యానం విరదాకి ఉన్నోడు ఇచ్చాడు ఇదం వైష్ణవానాం అగ్రియం తత్వం అంటాడు బ్రజేంద్ర మోక్షం అంటే పరమాత్మ వస్తే స్వామి నీకు సేవ చేయాలి అంటాడే తప్ప నాకు ఇల్లు ఇవ్వు, వాకిలి ఇవ్వు, భార్యనివ్వు, పిల్లల్నివ్వు అని అడిగాడండి కుచేలుడు అడిగాడా కుచేలుడు అడిగాడా? వాడెవడు రామావతారంలో కౌసికుడు అడిగాడా? వాడి అడిగాడు. ఒక ధూడు అడిగాడా? స్థానాభిలాషి తపసిశ్చితోహం స్వాం ప్రాప్తవాన్ యోగి మునీంద్ర గుప్యం కాక్యం విచిన్మన్ సమవాప్య రత్నం వరం నయాచే. నాకెందుకయ్యా మణి దొరికింది ఇంక వరం ఎందుకు? అందువల్ల గజేంద్ర మోక్షణ తత్వం వైష్ణవ తత్వ ప్రకాశకం అని శాస్త్రం అంటే పరమాత్మ బాగుండాలని కోరేవాడే. రక్తుడు నేను బాగుండాలని కోరితే వాడు ఏమవుతాడు? రక్తుడు. అవునండి నా శరీరం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా బాగా నువ్వు ఏమన్నాక. దేవతలు ఓ స్వామిని మత్స్యమని, పూర్వమని, వరాహమని, నారసింహమని ఎన్ని రూపాలు మార్చి స్వామి షేపులన్నీ మార్చారు. లేదండి? వాన వయన షేపులన్నీ మార్చి మారారు. ప్రాణగతి ఏంటి ఎవరు బాగుపడాలి? వాళ్ళు కోరితే రావాలి వీళ్ళందరినీ కాపాడాలి వీళ్ళేమో బాగు చేస్తారు వాళ్ళేమో మార్చేస్తారు. సరే భక్తులేమో స్వామి నువ్వు బాగుండాలి అంటున్నారు. భక్తులం చెప్పుకుంటారు దేవతలేమో స్వామి షేపులన్నీ మార్చేస్తున్నారు. చాపేలం చేశారు, తాబేలం చేశారు, ఇంకేమో చేశారు, ఇంకేమో చేశారు. సగం మనిషి సగం మన బాధ పడలేక ఇన్ని రకాల వేదనలు చేశారు. తను భక్త పరాధీనత్వానికి ప్రత్యేకమైనటువంటి దృష్టాంతము. గజేంద్ర మోక్షణంలో కులము, జాతి, మతము, లింగము, పాండిత్యము, పవిత్రత ఇవేవి? పరమాత్మ దయకు కారణములు కావు. భక్త్యా తుష్యతి మాధవః నహి ధనం భక్తి ప్రియో మాధవః.

తిరిగి ఉండాలి తప్ప నాకు రోజు ఎన్ని ఎన్ని వరహాలు, ఎన్ని వజ్రాలు, ఎన్ని ముత్యాకులు వేశాడో చూస్తాడా? పూలైనా చాలు. ఏనుగు పిలిస్తే వచ్చాడండి, వానరుడు పిలిస్తే వచ్చాడు, ఒక శబరి పిలిస్తే వచ్చాడు, ఒక గద్ద పిలిస్తే వచ్చాడు. స్వామికి అలాంటి భేదన్ని తత్వం చెప్పేటువంటిది కైంద్ర మోక్షము దైత్యేంద్రమాసు అంతఃసర శిరుబలేన పదే గృహీతః గ్రాహేన యూతపతి. అంబుజ హస్త ఆర్తః అందుకనే యూధపతిహి అంబుజ హస్తః చెప్పాడు చూడండి. తొండముతో పద్మము పట్టుకున్న ఏనుగు అంటే ఎందుకు పిలిచింది ఆమె? పద్మము పట్టుకున్న. అంబుజ హస్త ఆర్త్తః ఆకేదం ఆది పురుషాచిల లోకనాథ తీర్థ స్రవః స్రవణ మంగళ నామధేయ గయ్యేతుడు ఏమనిపించాడు? శ్రవణ మంగళ నామధేయ అంటే చెవులకు శుభమును కరిగించేటువంటి పేరు గలవాడా? నీ పేరు వింటే చాలు, నా చెవులు శుభ్రమైపోతాయి. తుప్పు తుప్పు అంటాం కదా, ఆ చెవుల తుప్పు అంతా పోతుందన్నమాట. స్వామి యొక్క శ్రవణ మంగళ నామధేయ. కృత్వా హరిహి తం అరుణార్ధినమప్రమేయం చక్రాయుధః పతగ రాజభుజాభిరూఢః ఇలాంటి మహానుభావులు. చూడండి అన్ని అవతారాలు ఒక్కొక్క శ్లోకంలో చెప్పాడు. రెండు శ్లోకాలు చెప్పాడు జయేంద్ర మోర్షం. అంటే పరమాత్మ యొక్క అవతారాలలో జయేంద్ర మోర్షం యొక్క వైశిష్ట్యం వ్యాస భగవానుడి యొక్క దిగులు వస్తుంది. అందుకే శృత్వా హరిహి తం మరణార్ధినం అప్రమేయః చక్రాయుధః పతక రాజ భుజాధిరూఢః గరుత్వంతుని యొక్క మీద అధిరోహించి వచ్చి చక్రేన నక్రవదనం వినిపాట్య చూసారా? ఒకసారి లాగి చక్రంతోటి మరి కాస్త కోసేసాడు.

చక్రే అదే ఉంది వినిపాట్య లాగేసి చక్రేన నకరవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ అదిగో చెప్తున్నాడు. హస్తే ప్రగృశ్య చేతిలో పట్టుకొని నకరవదనాన్ని చక్రేన వినిపాట్య. భగవాన్ కృపయా ఉజ్జహారా ఏనుగును సరస్సులో నుండి చేతితో పట్టుకొని పైకి తీశాడు. మరి దానికి వెయ్యేళ్ళు తప్ప వెయ్యేళ్ళు కొట్లాడింది బలం ఎక్కడ ఉందండి? మెత్తురు మాంసం అన్నీ పోయినాయి ఒక ఎముకలు ఉన్నాయంట అతి భంజనం లాగా ఉంది అది. ఉప్పు అంటే పడిపోతుంది. ముసల్లే జంపే నువ్వు రా అంటే అది రాలేదు. డాక్టర్ దగ్గరికి మందులు ఇప్పించాను అని లేచిన వెంటనే వస్తుంది. ఎత్తుకొని పోవాలి మరి ఏమంటారు స్ట్రెచ్చరా స్ట్రెచ్చరా ఇది తోసుకొని పోయేది. ఆ స్ట్రెచ్చరు మరి ఈయనే స్ట్రెచ్చరు అయ్యాడు ఈయన ఎంత మరి వెయ్యి ఏళ్ళు కొట్టాడు బలహీనమైంది తానే స్ట్రెచ్చరు నుంచి తీసి. సరసులో నుండి పైన పెట్టాడు. ముసలిని లాగి చంపాడు, ఏనుగును లాగి బయట పెట్టాడు. దుపయ్య అంటే ఇది భక్త పరాధీనత్వం. భక్తుల మీద పరమార్థముకు ఉండేటువంటి వ్యామోహానికి ఇది ప్రత్యక్షమైనటువంటి తార్కాణం. అందుకే కృపయా ఉద్యహారా ధ్యాయాన్ గుణైహి అవరజోపి అదితే సుతానాం లోకాన్విచక్రమ ఇమాన్ యతదా అతి యజ్ఞః క్షమాం ఇప్పుడు వామన అవతారం చెప్తున్నాడు. ఇది వామనవతారం వాస్తవంగా అంటే ధ్యాయాన్ గుణైహి అవరజోపి అదితేహ సుతానాం లోకాన్ విచక్రమః అదితే అదితే సుతానాం గుణైహి అవరజోపి దాని పేరేమిటి వామనుడు. న్యాయంగా ఉపేంద్రుడు అంటే దేవతలకు తమ్ముడు ఇంద్రుడికి తమ్ముడు అండి. అతిథి పుత్రుడు కదండీ. మనకు వస్తుంది సప్తమ స్కందంలో మనకు సప్తమ స్కందం అష్టమ స్కందం వామన అవతారం ముందు. ద్వాదశి పయో ద్వాదశి వ్రతం అని వస్తుంది. పయో ద్వాదశి వ్రతం. అదితి అదితికి కశ్యపుడు ఆ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి. ద్వాదశి నాడు పూర్తి చేయాలి. అలా ఏడాది ఒక సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ సంవత్సరం ఒక సంవత్సరం అలా చేయాలి. ప్రతి ఏకాదశి అలా చేసి వ్రతం చేస్తారు. దాన్ని పైవో ద్వాదశి ఆ ఒక్క రోజు పాటతోటే ఉండాలి.

స్వామికి భారత అభిషేకం చేయాలి మాకు దానితో వస్తుంది. అలా చేస్తేనే స్వామి అదితికి మరో మాదరివాసం లోపల ద్వాదశి నాడు తానే కుమారుడిగా పుట్టాడు వామనుడు ఉపేంద్రుడు. ఈ మహానుభావుడు. పుట్టుకలో చిన్న అంటే ఇందులో తర్వాత పుట్టిన మరి అవరజః తర్వాత పుట్టినవాడు గుణములతో అందరికీ అంటే జాయాన్ జాయాన్ గుణైహి చెప్తున్నాడు జాయాన్ గుణైహి అవరజోపి అతితే స్తుతానా తర్వాత పుట్టిన వాడైనా జౌతారా తరువాత పుట్టిన వాడైనా గుణైహి ధ్యాయ జన్మన అవరహ గుణైహి ధ్యాయ పుట్టుక తరువాత చిన్నవాడుగా పుట్టాడు గుణార్ధ మాత్రం అందరికంటే పెద్దవాడు అదితే సుతానాం లోకాన్ విచక్రమ ఇమాన్ ఎదర్ అథియజ్ఞః యత్ అథ అథియజ్ఞః బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు తాను వామన రూపంలో అప్పుడే పుట్టడం ఉపయానం చేసుకోవడం దేవతలందరి తనకి అన్ని రకాల కానుకలు అందివ్వడం. అవన్నీ తీసుకొని భిక్షాడనకు వచ్చేసాడు. బొడుకా భిక్షాన్దేహి భవాన్ భిక్షాన్దేహి. చక్కగా బిక్ష ఎక్కడికి వచ్చాడంటే ఈయన ఎక్కడికి వచ్చాడు. బద్దెకో దగ్గరికి వచ్చాడు. అతని యొక్క తేజస్సును చూచి బ్రహ్మ స్థానం వహించి ఉన్న శుక్రాచార్యులు కూడా అమాంతం లేచిన పడ్డాడు వాళ్ళు లేవకూడదు. యజ్ఞంలో బ్రహ్మ స్థానం ఉన్నవాడు బ్రహ్మ వచ్చినా లేవద్దు వాడు పోస్తాడు అంతే. కానీ ఈయన వచ్చింది బ్రహ్మకు తండ్రి. రాస్తాడు ఏమంటే ఏం చేస్తాడు అమాంతం లేచాడు ఒక్కసారి. లేచే ఇద్దరు పోతున్నారు చెంపుండో, హరుడో, సరోజ భగుడో లేచే పుడు పోతాడు మనకు. ఈ రీతిలో దివ్యమైనటువంటి కాంతి తోటి. చిన్నవాడిగా స్వరూపంలో ఉండి గుణములతో ఆధిక్యాన్ని ప్రదర్శించి యాచకుడిగా వచ్చి చెప్తాం మనకు తూలాదపి లఘుహు తృణః తృణాదపి లఘు స్థూలః తూలాదపిచ యాచకః ఉన్నవారందరిలో చులుకన అనేటువంటిది గడ్డిపోత. దానికంటే చులుకన పత్తి, దూది. దానికంటే చులుకన యాచన. ఆ పని చేశాడు. తనకి అన్నీ ఉండి సాక్షాత్ లక్ష్మీపతి అయి ఇతరుల కోసం యాచించినవాడు పరమాత్మ. మనమందరం జ్యేష్టాభక్తులమై మనకోసం అందరిని యాచించిన పద్ధతి మనది. ఎంత గొప్పోడో ఆలోచించండి.

ఆయన లక్ష్మీపతి కదా అన్నీ ఉండి అడిగేవాడు ఆయనే ఏమీ లేకున్నా నేను తలకాయ వంచాను అనేవాడు అన్నమాట. ఎంత తేడా అది ఆలోచించాలి అంటే తన కోసం కాదు ఇతరుల యొక్క క్షేమాన్ని మనం. కోరి చేయాలి మనతో అదే. యజ్ఞంలో వెళ్లి తాను భిక్షగా మూడు అడుగులు అడిగితే భజ కథ మీకు తెలుసు భజ కవత్ నేను ఉన్నాను మూడు ద్వీపాలు ఇస్తాను అన్నాడు. పోతానా? మంచి పద్యం ఇచ్చాడు. స్వామి అంటాడు, వ్యాప్తించెందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేదనుసున్ తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులందు సగంబడుని. చక్కని పద్యం తృప్తి లేనివాడు దొరికిన దాని తృప్తి పొందనివాడు ఏడు దీపాల రాజ్యం వచ్చినా తృప్తి పొందుతాడా అన్నాడు. దాని ఏంటంటే తృప్తి తృష్ణానజీర్ణ వయమేవజీర్ణ మనం ముసలి వాళ్ళం అవుతాం తప్ప మన ఆశ చెప్పాం కదా మన ఆదిశంకరుడు అంగం గరితం ఫలితం ముండం దచన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదభి నముంచతి ఆశాపిండం ఇంటికి ఎట్లా పడతాయి ఈ శరీరం ముడతలు పడుతుంది చేతిలో కట్టే వస్తుంది నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా పన్ను ఉండదు. మనకి ఇదివరకు పన్నులు బాగా ఉండేవి అంటే నిజంగానా ఉండేవా ఇట్ట ఇట్ట అయింది అంటే ఏమో అర్థం కాదు. కొద్ది కొద్దిగా ఇది మనం మనమేనా మన నోరు మన నోరేనా గట్టి గట్టి. ఇంతైనా తదపి నముంచెతి ఆచాపిండం పండ్లు లేకున్నా లడ్డు పొడి చేసినా పెట్టాలి తప్ప నేను తినకుండా మాత్రం ఉండను అంటాడు మరి కమ్మ ఏం చేస్తామండి. కాబట్టి దేని వల్ల ఇదంతా తృప్తి లేనందువల్ల. ప్రధానమైనది తృప్తి. తృప్తి లభించింది అందుకే నాయనా బరిచక్రవర్తి నీ ఏడు లోకాలు నాకెందుకు? నా మూడు అడుగులు చాలు, నాకు మూడు అడుగులే మూడు లోకాలు సమానం ఉంది. ఆయన అవతే వాళ్ళే. అదే అండి ఉన్న మాటే కదా అందుకే మూడు లోకాలు తీసుకున్నారు వాళ్ళకి చెప్పారు ఈ రీతిలో కృత్వా హరిహితం అప్రమేయ లోకాన్ విచక్రమ ఇమాన్ ఏదా ఆది యజ్ఞ క్షమాం వామనేన జగుహే త్రిపద ఛలేన భూమిని

మూడు అడుగుల మిష తోటి మొత్తం భూమిని స్వీకరించాడు ద్రుపదచ్చరేన యాచ్యామృతే పతిచరన్ రోభిహి నచాల్పః చిన్నవాడు పెద్దవారిని యాచించాలి. పెద్దవాడు చిన్నవారిని యాచినా మోహ వరమది గుణే కదా మేదనే చెప్తారు కాళిదాసు. పెద్దవాడిని అడిగి లేదనిపించుకున్నా మంచిదే కానీ చిన్నవాడిని అడిగి పొందినా వేస్ట్ అన్నాడు. పొందినా నాధమే లబ్ధకామ. తనకంటే చిన్నవాడిని యాచించి నీ కోరిక తీరినా నీ బతుకు వేస్ట్ అన్నాడు. నీకంటే గొప్పవాడిని అడిగి దేని పిలుకున్నా గొప్పవాడే. కానీ వామనుడు స్వామి ఆ సూత్రం పక్కకు పెట్టాడు. చిన్నవాడే పెద్ద అన్ని నేనే చిన్నే పెద్దే ఏంటి. మనకే బాధ అండి ఆయనకేం బాధ అండి అన్యాయనే. కాబట్టి అలాంటి స్థితిలో స్వామి వామనేన నార్ధః బలేహే అయం. గురుక్రమ పాదశేవుచమాపస్సికా ధృతవతః విభుదాధిపత్యం. సరే అండి స్వర్గ రాజ్యం కావాలనుకుని దేవతలు అడిగారు అది ఇద్దామనుకోని స్వామి అడిగాడు మరి ఆయన ఎట్లా ఇచ్చాడండి హరిచక్రవర్తి. ఇది కూడా అది నీకు తెలియదు. త్రైలోక్య సామ్రాజ్యం పోతుందని శుక్రాచార్యులు హెచ్చరించిన వారి జార్సులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగము ఏదో బొంకవచ్చు అని చెప్పిన నేను బొంకను అన్నాడు అంతే. ఎందుకంటే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కబోర జటిపై పాలిళ్ళపై నూత్ర మర్యాదం చెందు కరంబు కిందగుట మీదై నా కరంబులట మేలు కాలే. పరమాత్మ చేయి ఎప్పుడు పైనే ఉండేది ఇన్ని సంఘటాలలో ఇప్పుడు నా దగ్గర కింద ఉంటుంది నా రాజ్యం వస్తే పోతే అని. రాజ్యం కావాలని వాడు అడిగాడు రాజ్యం కావాలని వీడు అడిగాడు మరి రాజ్యం పోవాలని వీడు ఇచ్చాడా? వీడికి స్వార్థం లేదా? అంటే ఇద్దరికంటే వీడే స్వార్ధపరుడు అన్నాడు మరి చక్కగా వస్తున్నాడు. తెలివిగల స్వార్ధపరుడు. ఎందుకంటారా? ఒక్కసారి మూడు లోకాలు వదిలిపెడితే నెక్స్ట్ జన్మలో 14 లోకాలు నావే అయితాయి.

అవునండి, భవిష్యత్తు బ్రహ్మ ఈయనే బలి చెప్పాడు. అవును. ఈ రాజ్యం నాకెందుకు? వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పొందని పరమాత్మ యొక్క పాదజలం నా నెత్తిన పడితే నేను 14 లోకాలకు రాజును అంటాను. వీళ్ళు అడిగింది మూడు లోకాలు తీసుకోవాలి. అందరి దృష్టిలో భజకవర్తి మహాదాత. వాస్తవంగా కంజూషం అండి. మూడు లోకాలు ఇచ్చి 14 లోకాలు తీసుకున్నాడండి. తెలుగు వాళ్ళు కాదండి. ఎవరు తెలుగు వారు? భజక తెలుగు. అంటే మూడు లోగాల మూడు రాజ్యాల్లో కూడా ఏం లేదు. త్రైలోక్య రాజ్య సంపద వల్ల కలిగే సుఖం కంటే పరమాత్మ పాద జలం శిరస్సున పడితే వచ్చే సుఖం. ఎక్కడ దొరుకుతుందండి? మనకు ఉందా అది దేవతాలకు? లేదు నాకు దొరికింది. భగవంతుని పాద తీర్థమును మించినదా సామ్రాజ్యం కొని అన్నారు. పరమాత్మ కూడా పోనీ అనే వాడికే ఇస్తాడు. రానియ్య అంటే తీసుకుంటాడు. ఆపోజిట్ అండి. నాకు సంబంధం ఇవ్వు ఉంటే అసలు ఇవ్వడు. నాకు వద్దంటే ఇస్తాడు. ప్రధాగురు నా సంసారం వద్దు అన్నాడు రాజ్యం తీసుకోమన్నాడు. ధృవుడు వద్దు అన్నాడు నువ్వు రాజ్యం వేయమన్నాడు. ఒకడు ఏమన్నాడు తొండరడి పడేయాలి వాడు. ఇప్పుడు చూడండి అండి, ఏదో తోట భూమి పెట్టుకొని, దున్నుకొని, తోట చేసుకొని, పూలు అల్లుకొని, దండలు అల్లుకొని స్వామికి ఇస్తుంటే ఆయనకు దేవదాసుని అంట కట్టాడు. ఎందుకంటే దేవదాసు ఆయనకు? ఆయనకు ఇయ్యండి ఆయన ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి? స్వామి ఇచ్చాడు. వద్దంటే ఇస్తాడు. కావాల ఆయన గుడుక్కో అంటే వద్దని ఇస్తాడు. మనం కూడా స్వామి నాకేం వద్దంటే అన్ని ఇస్తాడు. ఎప్పుడు స్వామి దండం పెట్టి స్వామి నాకేం వద్దు నాకేం వద్దు అన్ని ఇస్తుంటాడు. ఆ టెక్నిక్ ఎవరు చెప్పారు? బరి దగ్గర చెప్పారు. మూడు రాజ్యాలు నీకు ఇస్తాను, 14 లోకాలు నాకు ఇవ్వు. వేరే ఇవ్వకు. పాలు జలం చాలు. అందుకే అంటున్నాడు నార్ధాబలేహే. అయం మురుక్రమ పాదశేవుచమాపస్సిఖాదుతవతః విభుదాధిపత్యం దేవతలాధిపత్యం తోడి నాకేం పని. పరమాత్మ యొక్క పాదజలమును శిరస్సున ధరించిన నాకు వివరాభ్యత్యం ఎందుకండీ? ఈ మూడు లోకాలు నాకెందుకు? జలం దొరికింది, 14 లోకాలు నాకే వస్తాయి.

విబుదాధిపత్యం యోవై ప్రతిశ్రుతమృతే నచికీర్షదన్యత్ ఆత్మానం అంగశిరసా హరయే అభిమేనే తన శిరస్సు మీద మొదలు పాద జలం వహించాడు. తరువాత పాదమునే వహించాడు. ఎవరండీ గొప్పవాడు ఇప్పుడు? ఇందులో కూడా జగా వచ్చే అంటే ఒక్కసారి పరమాత్మ పాద జలాన్ని స్వీకరిస్తే నెక్స్ట్ వచ్చేది పరమాత్మ పాదమే ఆ తర్వాత వచ్చేది దాని కింద ఉన్నాయి అన్నీ. అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాలోక అని ఇచ్చింది. రసాతల వేక్షం అండి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే వచ్చింది. రసాతల వేక్షం వచ్చింది అంటే ఇది ఒక్కడేనా? ఈ ఆరాయణే మూడు లోకాలు ఇచ్చి ఆరు లోకాలు తీసుకున్నాడు. అది కీ అండి. ఇదంతా నేర్చుకోవాలి ఆయన దగ్గర పని చేయవద్దు అది. చూడడానికి మూడు ఇచ్చాడు ఆరు తీసుకున్నాడు. మర దాత అని పేరు కొందాడు. భక్తుడు అని పేరు ఏం అర్థం? పరమాత్మను నిస్వార్ధ బుద్ధితో సేవిస్తే. భక్తితో ఆరాధిస్తే ప్రపంచమంతా మనది. స్వార్థంతో ఆరాధిస్తే అన్నీ పోతాయి. ఇప్పుడు ఇంద్రుడికి గొప్పవాడా భై గొప్పవాడా? భలే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు భై? భై జగవర్తికి ఉతల రసాద రాజపత్యము ఇచ్చాడు. అదొక్కటేనా? తానే కాపలా ఉన్నాడు. అదే కదా బలి యొక్క ద్వారభాగుడు ఎవరు స్వామి ఆయనే కాపలా అని చెప్తాడు రామాయణంలోనే వాల్మీకు రామాయణంలో ఉత్తరకాండలో రావణ చరిత్ర ఉంగేరి ఉత్తరకాండలో రావణాసురుడికి ఏదో మాట సందర్భంగా శుక్రాశాయ అది చెప్పాడట. ఇట్లా బరిచక్రవర్తి ఆ ఏమైంది ఏమైంది ఏంటి ఎంత మోసం చేసినా కూడా బరిచక్రవర్తిని ఆ విష్ణుమూర్తి ఇట్లా వామనుడిగా వచ్చి యాచించి మూడు మూడు అడుగులు యాచించి మూడు లోకాలకు ఉంచుకొని వాడి పాతాళాన్ని తొక్కి పడేశాడు. వాడికి కింద పైకి రాకుండా కింద ఉన్నాడు వాడు. మీరంతా రాక్షసకులం ఏం చేస్తున్నావ్ నువ్వు? ఇప్పుడే నేను విష్ణువును చంపి దానికి రాజ్యం ఇస్తాను. ఎక్కడ ఉన్నాడు? ప్రసాదనంలో పోతున్నాడు, పోయాడు. సమాంతం మీద వెళ్ళిపోయాడు. కొద్ది ద్వారానికి పోయాక ఇక్కడ ఎవరో ఒకాయన గిత్త కూర్చున్నాడు కొట్టిగా ఉంది లేకుంటే. ఇప్పుడు వస్తే ఏదో ఏదో పురుగు వచ్చినట్టు ఉంది పాపం స్వామి. ఆ కుడికే బొటనవేలు గోరుతో సట్టి తిమ్మాడు ఇట్లా.

పోయి లంకలో పడాడు. మళ్ళీ దగ్గర అప్పుడు ఏం లేదు. పడేసరికి వాడు తెలుసుకొని ముందరి నుంచి పోతే ఒకటి పోనట్టు ఉంది. ఇది అవ్వ ఇది అవ్వ లేదని దిడ్డి దారి ఉంటుంది కదా పాసి ద్వారం అంటాం. ఆ దిడ్డి దారిలో పడిపోయాడు. ఏదో సభ సభలో కూర్చున్నారు అంతా అంతా కూర్చున్నారు మన పైకి పోతున్నారు ఈయన వచ్చి దాన్ని ఎందుకు ఇయ్యాల ఇంట్లో ఉన్నాడు. ఒక పిల్లగాడు వచ్చాడు రారా అన్నాడు తీసుకొని తొడ మీద కూర్చో పెట్టుకొని ఆయన ఎక్కడి నుంచి వచ్చావురా ఏం కావాలి మళ్ళీ అన్నా తాకి ఎట్లా మిస్టేక్ ఎందుకు వచ్చింది. అంటే ఏం వాడు ఎంత గొప్పోడైతే ఎలా ఉండండి. పరిచక్రవర్తి కృతయుగం వాడే. నువ్వు ఎప్పుడు వాడు వీడే. వాడికి వీడికి 16, 18, 18, 16 నాడు 64 యుగాలు తేడా ఉంది. 64 యుగాలు కింది వాడు పరిచక్రవర్తి. తర్వాత వాడు రావణాసుడు. ద్వాపరి యుగం ద్వాపరి యుగంలో మనుషుల ఎత్తు తొమ్మిది అడుగులు. ఇప్పటికే మనం మన మన మనం తాళా ఎత్తు ఎంత అంటే ఆరున్నర అబ్బా తాళా ఎత్తు అంటున్నారు కర్మ ఇట్లా చూస్తున్నారు. తొమ్మిది అడుగులు అట ద్వాపరి యుగం. అప్పటి రాముడు అప్పటి రాముడు అంటే ఇది కదా ఆ మరి ఇది మన దేవా కాదు 16 మహాయుగాల కింద కదా 16 తేడా ఉంది మనకు 12, 28 కాబట్టి ఎంత 60, 60 యుగాలు. కదా రెండు రెండు రెండు కోట్ల 75 లక్షలకు తేడా. అప్పుడు రాముడు నేను పెడు చతుష్కిష్కుహు. చతుష్కిష్కుహు అంటాడు స్వామిని. అంటే ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు. కిష్కుహు అంటే 24 అంగుళాలు. ఎందుకంటే మన ఎనిమిది అడుగులు కాదు అప్పటి ఎనిమిది అడుగులు. అంటే ఏమర్థం అంటే అప్పటి ఒక అడుగు మనకి ఇప్పటి కొలతలో 16 తాటి చెట్లు. ఇప్పుడు పదహారు ఎనిమిదులు ఒక అడుగు. పదహారు ఎనిమిదులు లెక్క మీద చెప్పాలి. ఎంత 128 ఆ? ఆ 128 తగిలి చేస్తున్నాడు రాముడు. ఇంకేం కావాలో మనం ఎక్కడ ఉంటామో తెలియదు. అంటే అలాంటి అంతటి చిట్టానన్నమాట. అలాంటిది బజ్జక వాతి ఇంత ఉంటే వీడు ఇంత ఉన్నాడు రామ కూర్చోబెట్టుకొని అంటే ఆ ఏం లేదు తాత నిన్ను ఎవరో తొక్కేశారట మనం కనుక్కుందామని వచ్చాను నేను. అనుకుందాం అని వచ్చావా? మధురస్ అన్నాడు చూడు వాడే. అందరూ ఉన్నాడు. పోతావా అన్నాడు. అదేంటి అంటే కాపలా ఉన్నాడు వాడే అంటే దండం పెడితే కాపలా ఉంటాడు. ఎదురు ఇష్టి తొక్కేస్తాడు.

శ్రీ జనమార జత మర్మా అగ్రమండి. య ఇరసా ప్రణమతి తస్య అధీన స్వయం హరికి. యహ తమ్ అధీనమతి తహ అధః కరోతి. తన్ని దీని స్టేకి నీకు తొక్కుతాడు. దాన్ని అన్నం పెడితే తానే వంగుతాడు. అది లక్షణం నువ్వు దాన్ని పెట్టు బాగుపడతాం. సరే మా అదృష్టం బాగుండి వాడు బన్నం పెట్టేది వేరు దంగుతాడు అనుకోండి కానీ అంటే పరమాత్మ యొక్క స్థితి అన్నీ నీకు ఇస్తానన్న వాడికి తాను అన్నీ ఇస్తాడు. అన్నీ నాకు కావాలన్న వాడికి ఉన్నవన్నీ గుంజుకుంటుంది. ఆ ఆ తత్వం మనకు అంటే మనం ఎందుకు పుట్టినాం అంటే అవతార కాచాలు కాదు ప్రతి అవతారంలోనూ ఒక తత్వం. పరమాత్మ అవతారంతా మనకు ఏ తత్వాన్ని బోధించాడో దాన్ని చెప్పుకుంటే కథ దృష్టిలో ఉంటుందని ఉద్దేశం అన్నమాట. క్షుమాం వామనేన జగృహేతి పదచ్చలేన నార్ధో బలేహి అయం గురుక్రమ పాద శయోజమాపస్యవా తతో విభుదాధిపత్యం యోవై ప్రతిస్మృతం రుతే నచికీర్షదన్యత్ ఆత్మానమంగశిరసా హరయీ అభిమేనే తుభ్యంచ నారద పురుషం భగవాన్ వివృద్ధ భావేన సాధు పరితిష్ట ఉవాచ యోగం అంతెందుకయ్యా మహానుభావా ఎవరి తాకనా ఎందుకు నారద పరమాత్మ నీకు కూడా ఆత్మ గుహ్య తత్వ యోగమును నీకు స్వామి బోధించాడు కదా యోగిగా యోగినాం వృషభాః నారాయణ రూపంలో మనకు స్వామి నీకు బోధించాడు. జ్ఞానంచ భాగవతం ఆత్మ తత్వ దీపం అదే ఏం చెప్పాడు? భాగవతాన్ని మొదలు నారాయణుడు బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ నారదునికి చెప్పాడు. నారదుడు ఇలా వర్షం వచ్చింది. అయితే బ్రహ్మ చెప్పిన తర్వాత కూడా సరిగ్గా నాకు గురగెగలేదు స్వామి అంటే మళ్ళీ ఇదే భాగవతత్వాన్ని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించాడు. ఆత్మతత్వం ఆత్మతత్వ దీపం యదు వాసుదేవ శరణాః విదుహు అంజ శైవ. పరమాత్మ భక్తులు మాత్రమే ఈ ఆత్మ తత్వాన్ని సులభంగా తెలుసుకుంటారు. కానీ వారు కష్టపడ్డా ఆత్మ తత్వం అర్థం కాదు వంజశైవ.

చక్రంచ దిక్ష విహితం దశదుత్క్వతేజః మన్వంతరేషు మన్వంశధరః విభర్తి దుష్టేషు రాజసు దమం విరధాత్ స్వకీర్తిం సత్యే త్రిపృష్ట ఉషతీం పథయం చరిత్రై చక్రంచ దిక్షు అవహితం దశతు క్వతేజః మన్వంతరేషు మనువంశధరః విభక్తి దుష్టేషు రాజసు దమం మనకు చమత్సకారంగా పరశురామ అవతారాన్ని రామావతారాన్ని. మీకు ఏది ఓపిక ఉంటే అర్థం చెప్పుకోవచ్చు. రెండు వివరిస్తాడు. ప్రధానంగా రాజులందరూ పరమ దుష్టులైతే అలాంటి వారిని సంవరించడానికి స్వామి. పరశురామ రూపంలో అవతరించి అందరినీ సంహరించినవాడు అదే చెప్తున్నాడు చక్రంచ దిక్షు అవహితం దశసు క్వతేజః మన్వంతరేషు తన దివ్యమైనటువంటి తేజస్సు. ఏ ఏ దిక్కులలో అంతర్భూతంగా అంతర్ధానంగా ఉండి సకల దుష్టుల రాజుల యొక్క వంశములను జన్మలను ధ్వంసం చేశాడో దుష్టేషు రాజసు దమం వెదధాత్ నిగ్రహాన్ని కలిగించాడు. స్వకీర్తిం సత్యే త్రిపుష్టౌషతీం పదయన్ చరిత్ర ఈతన దివ్యమైనటువంటి చరిత్రలతో అన్ని దిక్కులలో కీర్తిని వ్యాపింపచేస్తూ దుష్టులైనటువంటి రాజులందరినీ సంహరింపచేస్తూ ఎవరు గర్వించారో, ఎవరు మదించారో, ఎవరు అహంకరించారో అలాంటి వారి మదమును, గర్వమును, అహంకారమును, బలమును తాను స్వయంగా సంచరించి తొలగించి తన దివ్యమైనటువంటి చరిత్రను కీర్తిని అంతటా వ్యాపింపచేసినటువంటి మహానుభావుడు. తర్వాత అవతారం ధన్వంతరిశ్చ భగవాన్ స్వయనే వైద్య శాస్త్రం. ధన్వంతరి అమృత మథన సమయంలో అమృతం కంటే కాస్త ముందు వచ్చిన వాడు ధన్వంతరి. వైద్యుడు వచ్చినాక మందు పుట్టాలి. మందు పుట్టినాక వైద్యుడు వస్తే లాభం లేదు కదా. ఓ డాక్టర్ గారు వచ్చి ఇది మంద చెప్తే మనం తీసుకుంటాం. పోలే మందు వస్తే మనకేం తెలుస్తుంది? ఇక డాక్టర్ గారికే ముందు వచ్చారు. ఎవరో డాక్టర్ గారు ధనువంతరిహి.

అంటే సముద్రంలో వేసినటువంటి వేళ్ళు, ఆకులు అన్నీ బట్టి తీశారు కదా, అమృతం వచ్చేసింది. మొత్తం ఏ ఏ ఆ వేళ్ళు, ఏ ఏ ఆకులు, ఏ ఏ రసాలు పూర్తిగా అమృతానికి ఉపయోగపడలేదో. మిగిలిన వాటితో మందులు తయారు చేశారు తనువంతకి. అమృతం వచ్చింది. సిష్టేషు దర్భసు అంటాడు మనకు పద్మపురాణంలో. మిగిలిన వాటితో అమృతం మందు తయారు చేశారు తనువంతకి. ముందు వచ్చి ఆ పదార్థం తీసుకున్నాడు. ఎందుకంటారా? అమృతం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కడు ఉండడు. ఉంటారండి వీళ్ళంతా? మానేకపోతే ఇంకెందుకండి? పెళ్లి అయ్యేదాకా వీళ్ళకి మనం నిండా ఉంటారు. పెళ్లి అయ్యేదాకా గంట సేపట్లో మండపం కాడి ఇంక్లూడింగ్ పిల్లగాడి పిల్లతో సహా ఆ అంత కాడి. అలాగే అమృతం వచ్చేసింది ఒక్కడు ఉంటాడండి. అమృతం రాకముందే ముందు వాళ్ళతో వచ్చాడు. వచ్చి ఆ వేరు ఆకులన్నీ పక్కకు పెట్టుకొని అప్పుడు అమృతం వచ్చినాక తను వచ్చి అమృతం వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పటికి ధన్వంతరి మంత్రం ఉంది మహా మహా మహా దుర్నివార్యమైన రోగాలకు ధన్వంతరి ఉపాసన తోటి అవన్నీ వాటి పవర్ ను తగ్గించి ఆరోగ్యాన్ని ధన్వంతరి మంత్రం ఉంది. అలాంటి ధన్వంతరి ధన్వంతరిస్య భగవాన్ స్వయమేవ కీర్తిహి నామ్నా నృణాం పురురుజాం రుజ ఆసుహంతి పురురుజాం అట అంటే పెద్ద రోగం ఉన్నవాళ్లకు అన్నమాట. కదా వాళ్ళ రుక్కు విజయం అంటే బాధ. రోగిష్టుల బాధను ధనువంతరి నామముతో ఔడదంతో తొలగించేటువంటి మహానుభావుడు యజ్ఞేచ భాగం అమృతాయుహు. అవావరుంధ ఆయుష్చ వేదమనుశాస్తి అవతీర్యలోకే వేదము ఎంత ఆయుష్యాన్ని మనకు ప్రసాదించిందో అంతకాలం మనము జీవించడానికి కావలసినటువంటి ఔషధాలను అందించి వేదోక్త పరిపూర్ణ ఆయుష్యాన్ని ప్రసాదించిన మహానుభావుడు ధనువంతరి. అనుశాస్తవతీర్యలోకే క్షత్రం క్షయాయ విధిన ఉపభృతం మహాత్మ బ్రహ్మద్రుగుచ్చిత పదం నరకార్తిలిప్సుహు. ఉద్దంతి అసౌ అవనికంతక ముగ్రవీర్య త్రిస్తప్త కృత్వ పురుధా పురుధార పరశ్వదేన మళ్ళీ మనకు పరశురాముని తత్వాన్ని అందులోనేమో అటూటి కలిపి చెప్పాడు ఇక్కడ స్పష్టంగా పరశురామ తత్వాన్ని పోషిస్తున్నాడు క్షత్రం క్షయాయ విధిన

ఉపవృతం మహాత్మా సృష్టి క్రమానుగుణంగా బాగా వృద్ధి పొందినటువంటి క్షత్రియుల యొక్క క్షయం కోసం ఎలాంటి వాళ్ళు బ్రహ్మ దృక్ ఉచిత పదం బ్రహ్మ ద్రోహం బ్రాహ్మణులకు బ్రహ్మ జ్ఞానులకు బ్రహ్మ తేజలోవంతులకు ద్రోహం చేయటానికి పూనుకున్న క్షత్రియులు. రెండోది ఉజ్జిత పదం ధర్మ మార్గాన్ని వదిలిపెట్టిన వారు. బ్రహ్మ ద్రోహం చేశారు. ఇలాంటి వారిని నరకార్తి లిప్సుహు ఉద్దంతి అసౌ అవని కంటకం ఉగ్రవీర్య త్రిసప్త కృత్వః నరకార్తి లిప్సుహు. అది కూడా పరమాత్మ యొక్క దయనే అంటున్నాడు. అపమార్గంలో అధర్మ మార్గంలో వెళ్లి బ్రాహ్మణ ద్రోహం చేస్తున్న వాళ్ళను సంహరించడం ఎందుకయ్యా అంటే వాళ్ళకు నరక వాది తప్పించడానికి. నరకార్థ సిలిప్సు ఎంత సత్య అని వాక్యం ఆలోచించండి ఆనందం వస్తుంది. పరమాత్మ ఏది చేసినా మనకు మేలే చేస్తాడు సీడు చేయడు. ఎందుకంటే స్వామిని శిక్షించకుండా వాడు ఎక్కడికి పోవాలి నరకానికి పోవాలి. స్వామిని శిక్షిస్తే మోర్శానికి పోతాడు. కదా? బ్రహ్మద్రోహం చేసిన వాళ్ళు, ధర్మమార్గాన్ని తప్పిన వాళ్ళకు వచ్చే నరకాన్ని, నరకంలో వారు పడేటువంటి బాధను తొలగించగోరి. తాను 21 సార్లు క్షత్రియ వంశాన్ని సంహరించి సప్తకృత్వః ఉరుధార పరస్వధేన చాలా తీష్టమైనటువంటి గొడ్డలి తోటి. అంటే క్షత్రియ సంహారం కూడా లక్షణలో భాగమే. దయలోని భాగమే. గమనించాలి. పరమాత్మకు నీవాడు నావాడన్న. పక్షపాతం లేదు. భేద దృష్టి లేదు. చెప్తాడు మనకు రాదు అంటాడు త్వంనః పరోక్ష్యః పరమో గురుః. స్వామి, నీవు పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా దేవతలకు మిత్రుల్లా కనబడుతున్నావు కానీ ఇండైరెక్టుగా చాటుగా మాకు నీవు గురువు అన్నాడు.

ఎందుకయ్యా అంటే దేవతల్లో ఒక్కడికైనా మోర్షం ఇచ్చావయ్యా ఒక పేరు చెప్పు మోర్షం ఇచ్చింది ఒక్కటి మరి మాకు అందరికీ మట్టం ఇస్తున్నావ్. నీ ప్రేమ ఎవరి మీద ఉన్నట్టండి? ప్రేమ మా మీదనే. మా మీద కోపం ఉండి చంపుతున్నావ్, లోగాన్ని చూపుతున్నావ్. వాడను కాపాడుతున్నావ్ అంటున్నావ్. కాపాడుతామన్నా వాడినేమో నరకంలో ఉన్నారు అంటే స్వర్గం పేరుకే అది. ఇటు వాడు వచ్చి వాడినే తాగుతాడు కదా నరజోన్ దగ్గరికి వస్తుంది ఎవరు కొడుతున్నారు ఏంటి నరజోన్ దగ్గరికి. తపస్సు చేసి వరం పొందుతూ తపస్సు చేస్తారు వచ్చి ఇంద్రి పట్టుకొని సుందంతా మేదంతా. తప్పించుకోలేడు బయటికి పోలేడు. అబద్ధం కాదు. పోనీ గట్టి కొట్టి చస్తానన్నా చాలు అమృతం తాగి అమృతం ఇచ్చేయ్ పరమాత్మ ఊరుకోక. అమృతం ఇచ్చాడండి మేలు. ఎందుకంటే వాడు కొడుతుంటే పడుతుంటే అమృతం ఇచ్చాడు. వాళ్ళని పంపించాడు. వీళ్ళని చావనియ్యడు, బతికనియ్యడు, రాజ్యం ఇయ్యడు, మళ్ళీ మా దేవుడు ద్యోత భద్రపాతి. ఇట్లా ఉంటది స్వామి పని. కాపాడుతాను అంటూ స్వాహా చేస్తాడు. స్వాహా చేస్తానంటూ కాపాడుతాడు. పరమాత్మ. అందుకే యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. పరమాత్మ నిగ్రహిస్తేనే మనకు అనుగ్రహం. గుద్ది అందుకే ఏమన్నది విపదస్తంతునస్వస్వతు ఆపదలు రావాలి ఆపదలు రావాలి నువ్వు వస్తావు ఆపదలు. పరమాత్మ సాక్షాత్కారం లభించే ఆపదలే మేలు. పరమాత్మ కనపడని సంపదల కంటే. అందుకే త్రిసప్త కృత్వః గురుధార పరశ్వదేనా. ఆత్మప్రసాద సుముఖః కలయ కలేశ ఇచ్శ్వాక్ వంశ అవతీర్య గురుహో నిదేశేతి తన్ వనం ఇప్పుడు ఇంకా మనకు రామావతారం రాబోతుంది ఆత్మప్రసాద సుముఖః కలయ కలేశ ఇచ్వాకు వంశ అవతీర్య గురు నిదేశే తిష్టన్ వనం తదయితానుజ ఆవివేశ యస్మిన్ విరుద్య దశగంధరః ఆర్తిమచ్ఛత్ ఈ మహానుభావుడు మనకు రామావతారం అంటున్నాం రామావతారం మొదలు పెడితే ఐదు నిమిషాల్లో కాదు కదా మరి దీనికి కనీసం ఒక పావు గంట ఇవ్వాలి కాబట్టి రేపు రామావతారాన్ని విశేషంగా వర్ణించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మ ఇధ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః

సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః రేపు అయిపోతుంది అనుకుంటా పెద్ద అధ్యాయం ఉంది అన్ని అవతారాలు కొంచెం అవతార అవతార రహస్య కొంచెం చెప్తే తత్వం అప్పుడు సులభం వచ్చింది

Opening invocation: Salutations to Sri Bhakti, Sri Kuladeva Hari, salutations to the great guru Parakalanatha. I bow to Sri Matparaamsushramani. Salutations to the divine guru. I offer obeisance to Krishna, the guru of the universe. Salutations to the one adorned with fragrant flowers, to the guru Krishna, the world-teacher. I bow to the lotus-eyed, dark-cloud-hued Lord.

During the great sacrifice that was being performed, a most exalted being appeared. Who was conducting the sacrifice? None other than the four-faced Brahma himself. This is the dialogue between Brahma and Narada. In the sacrifice performed by Brahma, the Lord appeared in the form of Hayasirsha (horse-headed). The story of the Hayagriva avatar is described in approximately 11 Puranas. Among those, particularly in the Skanda Purana...

Through the encouragement and prompting of others, this great being received from Brahma the form of Hayasirsha - that is, a horse's head with a human body. That is the Hayagriva demon. He performed austerities, and when Brahma appeared before him, he asked for the boon of immortality. Brahma replied: 'Even I am subject to death - how can I grant you what I myself do not have?'

Never mind that matter, let it go. During the great cosmic dissolution, with his third eye, the Lord - creator, sustainer, and protector - what did the one who brought about the dissolution do? Did he build anything? Well, what did you do? One person speaks - what is the point? If you have everything, then everyone cries 'Vishnu, Vishnu, Vishnu.' But in compassion...

Ah, the foremost Swami descended. From there, he made a proclamation and everyone began their role with him. 'The demon is there - go deal with him.' So they went and obtained his defeat and returned. This is one special feature of the Hayagriva avatar. Another: when Brahma was reciting the Vedas, what came forth from his mouth was stolen...

He attracted the intellect of that demon by the sound of a horse's whinny alone, took away the demon's power, and restored the Vedas to Brahma. This is also the meaning of 'upadesa' (initiation). We say 'dakshinakarne vachayitva' - where is initiation given? In the right ear. What is the reason? As we have discussed, all sacred tirthas and all Vedas reside in the right ear.

During the sacrifice I performed, that great being appeared in the form of Hayasirsha - truly the Yajnapurusha (the Lord of sacrifice), golden in color. Just as Varaha is the Yajnapurusha, and Hayagriva is the Yajnapurusha, so too is Hamsa. All three are Yajnapurushas - meaning these three avatars came specifically in the context of yajna. The Hamsa avatar is yet to come...

Hearing that sound, how did the swan (Hamsa) come here? Everyone saw and asked: 'Kobhavan - who are you?' The swan smiled. 'When this body dissolves, what is the difference between you and me? You who are asking - is this body asking? Is the atma within asking? When this body's form of a swan is visible, you can see it.' The form of a swan appeared...

Bhavisanjnakarana means: whatever form will arise from the action being performed, that is announced in advance. If someone says 'I am cooking rice,' people today would say 'What are you cooking?' If you say 'I am cooking rice grains,' they'd call it correct. But if you say 'I am cooking rice' - according to our shastra, what would those who heard it say?

When something is given, to receive an object - 'I am receiving it, I am the one receiving.' But I have no arms, no hands. 'Ashvinau bahubhyam pushno hastabhyam' - the Ashvini devas gave me my arms, Pusha gave me my hands. They join their arms and hands to take the object and present it to us. What a beautiful song!

Whatever we receive, to say 'I am receiving it' is incorrect - perhaps you have forgotten this. In our tradition, when serving food - when placing rice on a leaf - we say 'Andal Srihastam' - meaning 'the sacred hand of the Lord.' Not 'I am cooking.' When offering arghya and padya to the Lord, we say 'Acharya Srihasthena arghyam samarpayami.'

This great being sighed once. From that exhalation, from his nostrils emerged all the sacred Vedic mantras that praise the Lord - the Veda itself manifested. 'Vachobabhuvu' - the Vedas arose. How so? 'Ushatihi ushatihi' means stuti-paraah - those that offer praise. 'Swashatah asyanashtah' - from his breath, from his sighs...

'In you there is much - especially the great serpent Vasuki. Tie the boat firmly to my horn with that serpent. As long as this period of dissolution lasts, I will travel through the ocean protecting all of you. When this time is over, I will release you once more. When the new kalpa begins, you yourself shall become the Manu.'

Without causing pain, as you know - therefore, in one dissolution period, to Satyavrata the king, to the one who would become the future Manu, the entire essence of Vedanta philosophy was taught. When the dissolution was complete and Brahma woke from his sleep, the demon Somaka who had been hiding - this great being...

The great Matsya (fish) kept the boat steady even through massive waves and protected all those within it from harm. Therefore, every householder prays: may this home be protected, may those dwelling in it be well, may those who come to it be blessed. May those who harm this home be destroyed.

'Ambhatya pare' - we say that the entire ocean exists, for what reason I am that ocean - Brahma was greatly fearful. In his fear, from his mouth had slipped away the Vedas - those Vedic paths - 'adaya tatra vijahara' - if someone else had not stolen away those Vedic paths that had fallen from my mouth, I would have retrieved them from there...

When the demon came, the Lord was right there on that Rama (Lakshmi), and greeted him with joined hands and bowed. He prostrated and gave the garland. Vishnu saw and fell upon those eight (wives of the sages). The fragrance of the garland that drove Durvasa mad - what would it do to an elephant? The elephant took it with its trunk, smelled it, became intoxicated, and tossed it aside. The elephant said: 'I have carried this from all the worlds...'

Then came amrita (nectar), then the moon, then Airavata (the divine elephant). These all had their purposes. After Lakshmi came, he said you can do what you want with the rest. So even when the amrita came, if the asuras grabbed it - he wasn't there; if he were there, he would have snatched it back. As soon as Lakshmi arrived, he married her and left. Just like a newly married man...

'Adri parivarta kashaya khanduhuh' - he says: from the churning of the mountain, he was freed of his itch, and 'nidrarkshanah' - he fell deeply asleep. 'I was getting such good sleep, and just now you were disturbing me a little.' Meaning - what benefit was there for Varaha? There was no benefit for him. Lakshmi had come, the Lord took her away, and this one...

He said: 'yadbhru bhangah pramanam - the standard of creation for all moving and non-moving beings, for the ordering of different gradations - if you want a rock, or a pebble, or a human being, what is the standard? It is the movement of an eyebrow.' Bhru means Uchiti - meaning fragrance. The Lord does not need to open a book or scroll to check anyone's fate - he simply glances.

All will be well. For the benefit of all worlds, the poison must be consumed. Swami will be pleased. 'What, Parvati - shall I drink it?' the husband asked his wife for permission to drink the poison. She said 'Drink it.' How magnanimous she was. 'I am going to die,' he says. 'How completely she trusted the auspicious thread of marriage,' the poet says. She joyfully gave her permission.

What did he do to the evil cloud that day? He described it in full: 'In the dissolution period, the sky was filled with seven layers of clouds, dense with fierce darkness, roaring, rumbling with terrible thunder, flashing with lightning in all directions - in the great assembly hall, appearing from the pillar with a terrifying sound...'

Where the honor of his devotees was at stake - it was not to make the words of Prahlada come true. But how could Prahlada speak with such confidence? Because his guru was there - Narada had taught him. It was Narada who instructed him while he was still in the womb. And who told Narada? Brahma told him. Now we are in that same lineage...

'Vishnu means vya-pnoti iti Vishnuh' - he who pervades everywhere. If he is not present even in a pillar, his very name is lost. That is why he remained hidden. 'Atyadbhuta rupamudhvan stambhe sabhayam na mrigam na manushyam' - therefore the special purpose of the Narasimha avatar was 'traivistapa urubhayah' - to remove the great fear of the gods.

He seized the one rushing toward him from a great distance and placed him on his thighs. 'Vidhdhara nakhaih sphurantam' - he tore him apart with his claws. This is what we call the slaying of Hiranyakashipu - the Narasimha avatar. There is also here the Narasimha Tapaniya Upanishad, which reveals all the secret knowledge within the Narasimha avatar.

'You could have used the discus here, couldn't you? You had come this far, why use claws?' Meaning: 'By the time I use the discus, it might not arrive in time - perhaps. And if I give you more time, you'll suffer.' 'How far away? I arrived first,' the discus said. 'Bhagavata Svarayai namah.' Even after all that rushing, the elephant said: 'I do not care for this body...'

Gajendra called out as his life was ebbing: 'Not to save me - but to worship you, O Lord!' This is the Vaishnava philosophy that Vyasa has embedded in the Gajendra Moksha story. In the Gajendra Moksha, Sri Vaishnava tattva is proclaimed in many ways. This is the commentary of our previous acharyas - 'idam vaishnavanama agriya...'

He does not look at how many varahas (coins), how many diamonds, how many pearls were offered. Flowers alone are sufficient. When the elephant called, he came. When a monkey called, he came. When a Shabari called, he came. When a vulture called, he came. The philosophy that teaches such non-discrimination is Gajendra Moksha. 'Daityendramasu antahsara sira...'

'Chakrena' - it is said: 'vinipathya' - he severed with the discus. 'Nakara vadanam vinipathya tasmat haste pragrahya bhagavan' - he took hold with his hand. 'Kripaya ujjahara' - with compassion, the Lord pulled the elephant out of the lake with his hand. After all, the elephant had fought for a thousand years - where had its strength gone?

We should perform abhisheka to Swami - that is how blessings will come to us. In that way, in another twelve-year cycle, on Dvadasi, Aditi's son was born - Vamana-Upendra. This great being was born last among his brothers - 'avarajah' - yet he was superior to all in his qualities - 'jayaan jayaan gunaih' - he excelled all in virtues.

He is the Lord of Lakshmi - he had everything, yet he still went asking. He who had nothing bowed his head - what a difference. One must reflect: not for himself, but for the welfare of others, we should act. He went to the sacrifice and as a mendicant asked for just three steps - you know the Bali story - Bali said 'I will give you three islands...'

With the pretext of three steps, he received the entire earth. 'Drupada-ccarena yacyamrite pati-caranno-robhi nacalpah' - a small one should beg from a great one. A great one begging from a small one is like a king begging from a subject - says Kalidasa. Even if refused by the great, it is better; but obtaining from a small one is worthless. Even if obtained...

Yes indeed, the future Brahma - Bali himself said so. 'What do I need this kingdom for? Even they could not obtain it - but if the Lord's foot-water falls on my head, I become king of all 14 worlds.' They asked for three worlds and he had to give them. In everyone's eyes, Bali is the great donor. But in truth, he was actually shrewd - he gave three worlds and received 14.

'Vibudhaadhipatyam yovai pratishrutamrite na chikirshad-anyat - Aatmanam angashirasaa haraye abhimene' - he offered his head first to carry the Lord's holy water on it, and then the very foot itself. Who is the greater one now? Even here, once one receives the Lord's foot-water, what comes next is the Lord's very foot, and then what is beneath it...

He fell in Lanka. Then when he came near, nothing was left. Thinking one who comes from the front is one thing, he took a back path - there is a back door, what we call 'pasi dvaram.' He fell through the back way. There was some assembly - everyone was sitting together, all were gathered. This one came and why should he give that to them...

'Sri Janamara jata marma agrandi. Ya irasa pranamati tasya adhinam svayam hariki. Yah tam adhinamati tah adhah karoti.' He who bows his head - the Lord becomes subservient to him. He who makes the Lord subservient - the Lord in turn uplifts him. That is the mark - offer that, and you will prosper. If our fortune is good and that one bows, it is another matter - but the Lord's...

'Chakranca diksha vihitam dasadutkvatejah manvantareshu manvamshadharah vibharti dushteshu rajasu damam viradhaat svakirtim satye triprishta ushitim pathayam caritrai' - in each Manvantara, bearing the lineage of Manu, he maintains the order, disciplines evil kings, protects righteousness, and establishes his glory. Now charmingly describing the Parashurama and Rama avatars - whichever you prefer, I shall explain.

The roots, leaves and other things cast into the ocean during the churning were all separated out, and the nectar emerged. Whatever roots, leaves, and saps did not fully contribute to the nectar - with the remaining materials, medicines were prepared for Dhanvantari. The nectar came. 'Sishtesu darbhasu' - as said in the Padma Purana - from what remained, medicine was made.

For the annihilation of the Kshatriyas who had grown excessively powerful through the course of creation - what kind of Kshatriyas? Those described by the term 'brahma-drik uchita pada brahma droham' - those who committed treason against Brahmanas, against the knowers of Brahman, against those endowed with brahmic splendor. The second type - 'ujjita padam' - those who abandoned the path of dharma.

'Why, O Lord - has even one among the gods been given moksha? Name one you have given liberation to. Yet you are giving moksha to all of us.' Where does your love lie? 'My love is with you.' You kill us out of anger, you show hell to others, you say you protect that one - yet those you claim to protect are in hell. What then...

Closing benediction: 'Sukhinobhavantu. Asmaad gurubhyo namah.' I believe tomorrow we will complete this - there is a large chapter remaining with many avatars, and a little exposition on the secrets of avatars will make the essence easier to grasp.