మాయ శక్తి: సంసారాన్ని ముగించే జ్ఞానం
Maya's Power: Knowledge That Ends Samsara
మాయ శక్తి పరీక్షించబడింది - ఇది ఆత్మ నిజ స్వభావాన్ని కప్పి సంసారాన్ని సుఖ మూలంగా కనిపింపచేస్తుంది. కర్మలు కట్టవు - కర్మలతో అహంకార తాదాత్మ్యం కట్టేస్తుందని ముఖ్య సందేశం. ప్రభువు కృపతో మాయ పర్దా తొలగినప్పుడు సంసారాన్ని ముగించే జ్ఞానం వెలుగుతుంది. 'సదేవ త్రైకాలిక్షం' - మూడు కాలాలలోనూ సత్యమైన జ్ఞానం - ప్రభువు మాత్రమే ఇవ్వగలడు.
Maya's extraordinary power is examined - it covers the soul's true nature and makes samsara appear as a source of joy. The critical teaching: it is not karmas themselves that bind, but the ego's identification with karmas. When the Lord withdraws maya's veil through His grace, the knowledge that dissolves samsara is revealed. "Sadeva traikaliksam" - the knowledge that transcends all three times - is what the Lord alone can give.
ఈ జరీరంలో జ్ఞానీంద్రియములు ఒక ఐదు, కర్మేంద్రియములు ఒక ఐదు. కదా దానికి తోడు మళ్ళీ పంచతన్మాత్రలు అలాగే వీర్యద గ్రహించబడేటువంటి ఐదు విషయములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు అలాగే మహత్తు అహంకారము. ఈ 24 గణములతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ శరీరములో పంచభూచ రచితే శరీరే. ఈ శరీరము పంచభూత రచిత లాంటి దాంట్లో క్షన్నహాయగ ఇంద్రియ గుణార్ధ చిదాత్మకోహం వాస్తవంగా రచితః కదా జీవుడు వాస్తవంగా అందులో లేడు. కానీ అందులో ఉన్నాను అనుకుంటున్నాడు చంద. కప్పిపుచ్చబడి ఉన్నాడు. దాగి ఉన్నాడు. ఎలా కనపడుతున్నాడు అంటే నేనే నేనే నేనే అని ఈ శరీరమును నేనే అనుకుంటున్నాడు. నేను బ్రాహ్మణుడను. నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను, నేను పశువును, నేను పక్షిని. కరెక్టా? దేవ మనుష్యత్వాదులన్నీ పంచభూత రక్తమైనటువంటి శరీరానికి కానీ ఆత్మకు అందులో ఏవి లేవు. లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడమే మిధ్యాభిమతి మనం మొన్న మనం చెప్పుకున్నాం. దేహాత్మాభిమానం అన్నాం మిధ్యాభిమతి అని చెప్పుకున్నాం. అంటే ఇలాంటిది మనకు శిదాత్మకోహం. తేనా వికుంఠ మహిమాన ఋషిం తమీనం వందే పరం ప్రగతి పురుషయోహో కుమాంసం. వాస్తవంగా ఈ శరీరంలో లేకున్నా ఉన్నట్టు చేస్తున్నవాడు పరమాత్మ. పాంచహోతికమే శరీరంలో ఏర్పాటు ఎవరు? పరమాత్మ. అతను అవికుంఠ మహిమానం.
దాని మహిమ దేని చేత మొక్కవోనిది. మనకు అప్పుడప్పుడు కాస్త బుద్ధి వస్తుంటుంది. బ్రహుడు కొంచెం జ్ఞానం వస్తుంటుంది. కదా? మళ్ళీ అంతలోనే. పోతుంది. దేశ కాల వస్తు పరిచ్ఛిన్నం పొదటి దాకా బాగున్నానండి అంటాడు. మరి ఇంతలో ఏమైందిరా బాబు అంటే ఏమో అయి ఉంటుందంట బాబు నాకేమైంది. కానీ ఆ పరమాత్మ అవికుంఠ మహిమ. దాని యొక్క ప్రభావం ఏనాడు మొక్కబోనిది. అలాంటి పరమాత్మను తద్ధి పురుషయోహపు మాంసం పరంపుమాంసం వందే. ప్రకృతి కంటే పురుషుని కంటే అతీతులైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. ఆయనకెందుకయ్యా నమస్కారం చేస్తున్నావ్ అంటే నీ బాధలన్నీ ఎవరి వల్ల? ఆయన వల్ల నేను అంటున్నాను. ఆనందములు ఎవరి వల్ల? సంసారం బంధించేది అతని వలనే బంధించే సంసారం విడిచేది అతని వలనే మోచకుడు అతనే బంటకుడు అతనే పాపములు ఆచరిస్తే శిక్షిస్తాడు, పుణ్యములు ఆచరిస్తే ఏదో సుఖాబుద్ధి కలిగిస్తాడు. రెండు నాకు వద్దంటే నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు అనుకుంటే. పరమాత్మ ఆగరా అంటాడు. అందుకే రెండు ఆయనే. సంసారం ఇచ్చేవాడు అతనే, మోక్షం ఇచ్చేవాడు అతనే. యెను మాయయ ఉరుగుణ కర్మ నిబంధనే అస్మిన్ సాంసారికే పది చరం. తదభిశ్రమేన ఈ సంసార మార్గం సంచరిస్తున్నది ఎందువల్ల? యన్మాయయా ఏ మహానుభావుని యొక్క మాయకి ఇతనే ఉరు గణ గుణ కర్మ నిబంధనే. చూడండి ఇది కర్మ నిబంధన. అనేకమైనటువంటి కర్మల చేత మనం ఇది నిబంధని రజ్జురేఖ అంటాడు మనం. ఈ సర్పము కట్టేసే తాటి ఇది. ఏంటి ఇంకా కట్టేస్తుంది? కర్మ నిబంధిని. మనం ఆచరించేటువంటి కర్మలే మనను బంధిస్తుంది.
ఇంకొంచెం జాగ్రత్త చెప్పుకోవాలంటే మనము ఆచరిస్తున్నాము అనుకున్న కర్మలే బంధిస్తున్నాయి. అది అసలు తత్వం. కర్మలు బంధించవు. ఇవి నేను చేస్తున్నాను అంటే బంధిస్తాయి. ఏంటది? ఇలా చేయటం వల్ల ఇలా చేయటం వల్ల వచ్చేటి ఫలితం నాకు కావాలి. స్వర్గము, నరకము, మత్యము, పాత లోకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ నాకు కావాలి అనుకుంటే బంధిస్తాయి. అంటే కర్తృత్వ భోక్తృత్వ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే కర్మలు మనల్ని బంధిస్తాయి. కర్తృత్వ భోక్తృత్వ జ్ఞానం ఎప్పుడు ఉంటుంది? దేహాత్మాభిమానం ఉంటే ఉంటుంది. అది లేదనుకోండి ఇది కూడా ఉండదు. అప్పుడు ఇది బాంధమే కాదు. ఆ దేహాత్మాయమానం అనేటువంటిది పరమాత్మ యొక్క మాయతో కలుగుతుంది. యోగమాయ అంటాం కదా మనం. ఆత్మ కాని దాని ఆత్మ అనిపించేది ఎవరు? ఆయన యొక్క మాయ. అందుకే యన్మాయయా ఉరు గుణ కర్మ నిబంధనే గొప్ప గుణములు అంటే విషయములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి ఈ విషయములన్నీ అందులో నిబంధనే అస్మిన్ సంసారికే పతి ఈ సంసార మార్గంలో చరణ్. సంచరిస్తూ తదభిశ్రమేన నష్టస్మృతిహి ఆ దారిలో నడిచి నడిచి నడిచి నడిచి నడిచి ఆ శ్రమతో అలసిపోయి నష్టస్మృతిహి జ్ఞానము కాస్త పోతుంది. మృతి నశిస్తుందట అంటే స్వస్వరూప జ్ఞానం పోతుంది. నష్ట స్మృతిహి పునరయం ప్రవృణీత లోకం. దాని కూడా మళ్ళీ ఇదే లోకానికి వస్తాడు. ఇక్కడికి వస్తాడు, పనులు చేస్తాడు. ఇవన్నీ నేనే చేశాను అనుకుంటాడు. ఈ పరిధమంతా నాకే కావాలనుకుంటాడు. ఈ అహమాభిమానం వచ్చేసరికల్లా అసలు విషయం మర్చిపోతాడు. ఇక్కడి నుంచి పోతాడు. మళ్ళీ ఇక్కడికే వస్తాడు.
ఒకసారి జైలుకు వెళ్ళిన తర్వాత ఇంటికంటే అదే బాగుంది అక్కడికే పోదాం అనిపిస్తుంది అన్నమాట. అలాగే మనకు ఆ స్వర్గము, నరకము, ఈ పాతాళము, ఈ లోకములు ఇవే బాగుంటాయి తప్ప. అసలు మన ఇల్లు ఏదో మనం మర్చిపోయాం. పరమాత్మ సన్నిధికి పోవాలని కానీ అది మన ఇల్లు అని కానీ మనకు తెలియదు. అందుకే యుక్తాకయ మహానుగ్రహానంతరేణ ఇలాంటి నేను మళ్ళీ నా అసలు లోకాన్ని చేరటానికి స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా? ఏ యుక్తి అయినా ఉందా? సంసారంలోకి వచ్చినవాడు సంసారాన్ని విడిచి మళ్ళీ పరమాత్మ దగ్గరికి పోవటానికి కానీ దేహాత్మాభిమానాదులు. తొలగిపోవటానికి కానీ మహ అనుగ్రహమంతరేన పరమాత్మ నీ దయ లేకుండా మరి దేనితోనైనా వెళ్లగలమా? ఈ లోకం నుంచి మళ్ళీ నీ లోకానికి రావాలంటే నీ కృపే ఉండాలి. నీ దయ కంటే వేరే సాధనం లేదు. జ్ఞానం యదేతత్ అదథాత్ కతమస్తదేవ త్రైకాలికం. శిరచరేషు అనువర్తితాంశః పరమాత్మ ఎలా మనకు సంసారం లేకుండా చేస్తాడు? పరమాత్మ ఎలా మనకు మోక్షాన్ని ఇస్తాడో అనుకుంటే జ్ఞానం యజేతత్ తథా రెండూ పరమాత్మే ఇస్తాడు. అభిమానాన్ని ఇచ్చేది పరమాత్మే, జ్ఞానాన్ని ఇచ్చేది పరమాత్మే. దదామి బుద్ధి యోగం తం యేనమాం ఉపయాంతితి స్వామి చెప్పారు. బుద్ధి యోగాన్ని నేనిస్తానయ్యా అన్నారు. నన్ను చేరటానికి కావలసిన బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను. అందుకనే జ్ఞానం యదేతత్ అదధాత్.
సంసారాన్ని విడిచిపెట్టి పరమాత్మను చేరటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవడు? ఆయనే ఇవ్వాలి. సదేవః త్రైకాలికం సదేవః అరధాత్ ఆ పరమాత్మే యతి యతతి జ్ఞానం అరధాత్. ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు పరమాత్మే ఎవరికీ అందరికీ బ్రహ్మాది స్తంభ పర్యంతం చదువు చతుర్ముఖ బ్రహ్మకు నీరు అభిమానం ఆయన ఇచ్చాడు సీమకు నిలిపి పీలికా కదా? పిపీలికాది బ్రహ్మ పర్యంతము సకల చరాచర జీవులలో ఉండే మిథ్యాభిమానం ఇచ్చింది ఎవరు? మరి దాన్ని తొలగించి జ్ఞానం ఇచ్చేది ఎవరు? కాబట్టి వెనక అంటున్నాడు స్థిర చర్యేషు అనువర్తితాంశ ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎలా ఇస్తాడు పరమాత్మ జ్ఞానాన్ని అంటే స్థిర చర్యేషు అంటే స్థావర జంగమములలో అనువర్తిత అంశః అంతర్యామిగా తాను లోపట ఉండి కలిగిస్తాడు. అంటే నేను ఫలానా అనిపించేది ఎవరు? ఆయనే. అబ్బే ఇదంతా ఉత్తమ మాట అండి, అంతా ఆయనే నాదే ఉంది అనిపించేది ఎవరు? అంటే రిమోట్ కంట్రోల్ అన్నమాట. అసలు ఆయనే న్యాయంగా. ఏంటి ఒకసారి అంతా నీతి అపారం స్వామి నాదేమీ లేదు అన్నాం అనుకోండి ఇక మన చెయ్యి పట్టుకొని మరీ తీసుకొని పోతారు. ఆ నా చెల్లులు కాడ లేవా మీరు పోలేనా? అంటే ఆయన అమ్మ చూసే పందె పడేస్తాడు. అప్పుడే ఏం చేసేపోతాడు దీప కూడా తప్ప ఏం చేయదు. అదేం మానడు తీ పడుకుంటాడు చూసేపోతాడు ఓ గోతిలో పడేస్తాడు. అయ్యో పడేసావ్ ఏమయ్యా అంటే నువ్వు పోతా అన్నావు కదా నన్ను పిలుస్తావ్ ఎందుకు అంటాడు. అయ్యో తప్ప అయింది స్వామి నువ్వే నాటి పడు మళ్ళీ లేపుతాడు. కాబట్టి స్థిర కేరేటు అనువర్తిత అంశః అతను స్థావరంలోనూ ఉంటాడు జంగమంలోనూ ఉంటాడు.
చరాచరాత్మకమైన సకల జగత్తులో తిప్పీరిక ప్రాంపర్యంతో అన్ని ప్రాణులలో అన్ని వస్తువులలో తాను అంతర్యామిగా ఉండి అనువర్తితం అనుసరించే ఉంటాడు అనేక అంశం. చిత్వరి గీతలు నమైవాంశః జీవలోకే జీవభూతః సనాతనః. ఈ ఏడో నెలలో జ్ఞాన రావడం అనేది ఆ మిగిలిన జీవులకు కూడా ఉంటుందంట అది. ఆ రోజుకి అయితేనే ఏడు నెలల్లో ముందు జ్ఞాన అది వస్తుంది కదా. అది మిగిలిన జీవులకి అదే ఉంటది కదండీ. అదే అన్నిటికీ ఉంటది. చెట్లకి పురుగులకి అన్నిటికీ తొమ్మిది నెలల దాకా రోజుకి ఉంటది అంటారా. అంటే కొన్ని కొన్ని అన్నిటికీ టైం ఎక్కడ ఉంది? వాడికి ఇప్పుడు చీమలు ఉన్నాయి, దొమలు ఉన్నాయి, ఎడకలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. వీడికి అంత 40 రోజులు, 20 రోజులు, 10 రోజులు ప్రశ్నే లేదు వాడికి. దాంట్లోనే ఉంది. ఉమ్ అంతే కదా తాత్కాలికం. ఇప్పుడు చేప ఉంది, చేప ఒక కడిగాలో ఆరు వీతలు ఉంటుంది. వాడికి ఎక్కడ తింటాయి? అందుకే వారికి తిరి ఎక్కని పేరు. క్రిమి కీటగాళ్ళు సద్యోగాలు సంకల్పం సద్యోగాలు కదిలి. జీవు కూడా ప్రవేశించడం కూడా మొదలెట్టి ప్రవేశించడం కదా ప్రవేశించడానికి ప్రకృతి ఏర్పడడానికి జీవు ప్రవేశించడం ప్రకృతి జీవు. జీవుడు రేతస్సులో ప్రవేశించాడని చెప్పండి రేతస్క్షణాశ్రయః పుంసః రేతస్క్షణాశ్రయః పురుషుని యొక్క రేతస్క్షణమును జీవుడు ఆశ్రయించి స్త్రియాః ప్రవిష్ట ఉదరం ప్రవృత్తిలోనే ఉంటాడు వాడు రేతస్క్షణం అంటే తప్పుతే కదా ప్రవృత్తిలో ప్రవేశించి అందులో ఉండే అంటే రేతస్కళము స్త్రీలో ప్రవేశించింది అంటేనే జీవుడు రేతస్కళ కాదు జీవుడే ప్రవేశించాడు. అందుకే అమా ఉండదా అమా వస్తుందనే పుంసః రేతస్కణాశ్రయః స్త్రీయాశ్రయ విస్తౌదరం. వానికి ఆ శక్తి లేదు కదా అంటే అంతే. ఆ క్వశ్చన్ లేదు. వానికి ఆ శక్తి ఎక్కడిది అంటే కర్మణా దైవ నేత్రేణ. కర్మణా దైవ నేత్రేణ. మనము ఆచరించిన కర్మను పరమాత్మ ఈ జీవుడికి తగిలిస్తాడు. తగిలించి అమాంతం ఆ జీవుడిని పురుషుని యొక్క రేపత్తులో వేషబడతాడు. తద్వారా త్రి ఉదరంలోకి వేషిస్తాడు. రేపించేది అందుకే అందుకే చాలామంది వాదం ఏమిటంటే జాతకం అనేది ఎప్పటినుంచి చూడాలి? గర్భాధానము నుండా? గర్భాధానం కన్ఫర్మ్ అయినప్పటి నుంచా?
ఏక భూపతనం నుంచా శిరిషోదయం నుంచా ఓ చాలా అదర ఉన్నాయి. అయితే ఏంటంటే అక్కడ చమత్సారం ఏంటంటే భూమి భూగోళం మీద నవగ్రహాల ప్రభావం. పరటాన్ని బట్టి జాతకము రాచారము కాబట్టి ఆ భూస్పర్శ వారికి అయిన తర్వాతనే ఆ జ్ఞాపకం లెక్క చెప్పాలి. గర్భంలో ఉండగా భూస్థలి సంబంధం డైరెక్ట్ గా ఉండదు. అందువల్ల ఆ కాలాన్ని తీసుకోవాలి. గర్భంలో ఉండగా వాడు పొందే పరిఖ్యం తల్లి యొక్క గ్రహచారాన్ని బట్టి జతకాన్ని బట్టి ఉంటుంది. పొరపాటున ఈ అమ్మాయికి గర్భవాసం అవుతుంది అని ఆచారం ఉందనుకోండి. గర్భంలోకి వస్తాడు పోతాడు. వీడి పాపం అంటే స్వామి అట్లా కూరుస్తాడు. కేవలం గర్భవాసం మాత్రమే వాడు చేసిన కర్మకు అనుభవం అనుకోండి. గర్భంలో ప్రవేశిస్తాడు గర్భవాసం ద్వారా. మరణం అయింది. జీవమైంది మరణం అయింది. మరి కళ్యాణ వాళ్ళు వచ్చాయా రాలేదా అంటే రాలేదు. వచ్చాయా లేదా ఏం చెప్తాం తలకాయ రాకముందే పోవచ్చు నెల రోజుల్లో కొన్ని పోతాయి. కొన్ని రెండు నెలల్లో పోతాయి కొన్ని మూడు నెలల్లో పోతాయి కొన్ని నాలుగు నెలల్లో పోతాయి. అంటే ఆ జీవుడికి సంపూర్ణమైన శరీరం యొక్క ఉత్పత్తి రూప అనుభూతి కూడా కలగముందే వాళ్ళు పోవాలి. తవాన్మాత్ర కర్మోదయ అర్థం చెప్పుకోవాలి. నువ్వు అలా భూపతనమే సిద్ధాంతమని మన వరాహమిశరుడు కానీ వీళ్ళందరూ అదే సిద్ధాంతం చేశారు మనకు. అనే కామందకుడు కానీ ప్రతిశ్రత్నం అని చెప్పుకుంటాం కదా. ఆయన ఇంకెవరు? వశిష్టుడు. ఇదంతా భూపతనాన్ని బత్తే సాధించాలి సిద్ధాంతం చేశారు. కృతం జీవ కర్మ పదవీం అనువస్తమానా తాపత్రయోపశమనాయ వయం భజేమా. ప్రతి స్థావర జంగమములలో అంతర్యానిగా ఉన్నటువంటి స్వామి మనము ఆచరించిన కర్మకు అనుగుణమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే సంసారంలో బంధిస్తాడు. సంసారం నుండి విడిపిస్తాడు. కాబట్టి తం జీవ ధర్మ పదవీం అనువర్తమానః మా పనేమిటి?
రెండు వాణమేము జీవ కర్మ పదవీం అనువర్తమాన పరమాత్మ నిత్య అసంకుచిత జ్ఞానమయుడు. పరమాత్మ జ్ఞానము సంకుచితం కాదు. పరమాత్మ జ్ఞానము అనిత్యము కాదు. కానీ మన జ్ఞానమే అనిత్యము సంకుచితం. కాబట్టి నిత్య అసంకుచితమైనటువంటి జ్ఞానము గల పరమాత్మ అనేకమైనటువంటి ఆ శరీరాలలో తాను ప్రవేశించి జీవ కర్మ పదవి సంసారంలో ఆచరించేటువంటి కర్మ పరంపర అనేటువంటి ఒక అంటే ఏంటి కర్మ పరంపరే కదా. ధర్మ పరంపరగా పేరు గాంచినటువంటి సంసారాన్ని అనువర్తిస్తున్న మేము మానవు ప్రవేశించి మా చేత ఆయాపనులు చేయించి నిన్ను ఈ సంసారం నుంచి తప్పించమని ప్రార్థించుటకు శరణు వేడుచున్నాము. చూడండి. తాపత్రయోపశమనాయ వయం భజేమ. స్వామి మేము తాపత్రయాన్ని తగ్గించడానికి తొలగించడానికి మేము భయం అంటే బ్రహ్మాదేవః భయం అంటారు యక్షణ కరుడు. ఒక మేమే కాదు బ్రహ్మ దగ్గర ఉన్న మీ జీవులందరం. బ్రహ్మాది స్తంభ పర్యంతం వయంజీవాః ఎందుకంటే ఈ భ్రమ మోహము దేహాత్మాభిమానము మమకారము మనకు కొంచెం తక్కువ. చాలా ఎక్కువ. ఎవరికి బ్రహ్మకు. ఇక్కడ సృష్టికాత కదా మరి ఇంత ప్రపంచం ఆయన దేనా. మనం ఒక్క ఇల్లు కడితేనే ఇల్లు దీనికి అట్లనే అంటున్నప్పుడు 14 లోకాలు చూపించడానికి ఎంత ఉండాలి అండి. అబ్బా ఇన్ని లోకాలు నేను చూపించాను అనుకోడు మరి. ఒక సరజం కదా మనం ఏం లేదు అందులో. అందుకోసమని ఈ అక్కడ సమానమే. అహంకారంలో కానీ, మమకారంలో కానీ, దేహాత్మాభిమానాల్లో కానీ, మోహం పొందటంలో కానీ అక్కడ సమానం కాబట్టి నాయనా, మీకు నమస్కారం చేయటంలో మేమందరం సమానమే. అందరం నిన్నే అందుకే మనం ఏం చెప్తామంటే కో మధ్యతోహో అనుకులాచలయోర్ విశేషః అనుకోందా?
ఆరు వందారు స్తోత్రంలో బ్రహ్మ అలాగే శివః శతముఖః పరమస్వరాత్ ఇత్యేతేపి యస్య మహిమార్ణవ విపురుసస్తే. ఉండారంటాడు స్వామిని మహానుభావా నేను నిన్ను స్తోత్రం చేయడానికి ముందరికి వచ్చాను. నిన్ను స్తోత్రం చేయడానికి ముందరకు వచ్చినటువంటి బ్రహ్మ శివ శతమసః బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మనం స్తోత్రం చేయడానికి వచ్చి చేయలేకపోయారు. నేను గవ నేరకు నేను. చేస్తున్నా. అంటే చేయగలవా? చేయలేను. నువ్వు మరి ఎందుకురా బాబు? నేను అంతటి వాడని చెప్పుకోవచ్చు కదా. నేను బ్రహ్మంతటి వాడనండి. వాడితో నీకు పోటీ ఏమిటిరా వాడు సృష్టికర్త, శంకరుడు ప్రళయకర్త, ఇంద్రుడు లోకపాలకుడు, నువ్వు వారంత అవన్నీ ఎవరికి కావాలండి ఈ కబుర్లు. సముద్రం ఉంది, సముద్రంలో ఆవగింజ వేశాం ఏమైతుంది? ముగుతుంది. తర్వాత ఏం వేశాం? ఏమైతుంది? ముగుతుంది. మునిగింది ఆవగింజ పోతుందా కాదు రెండు మునిగాయి లేదా? ఆవగింజ మునుగుతుంది, పర్వతం మునుగుతుంది. అలాగే పరమాత్మను బ్రహ్మ స్తోత్రం చేయలేడు, నేను స్తోత్రం చేయలేను. ఇతనిక మానం కదా? అవునండి ఏం తక్కువ అండి వాడకడ నేను. స్తోత్రం చేయలేను సమానం. రెండు ఎలాగైతే మునిగేవో ఇద్దరు స్తోత్రం చేయలేదు మనమే. కానీ నేను బ్రహ్మాంతం వాడినే అన్నాడు. అలా కేవలం స్తోత్రం చేయలేక మోహమే కాదు, అజ్ఞానంలో, అహంకారంలో, మోహంలో, ద్వేషాదులలో, రాగాదులలో సమానమే. అందుకే పరమాత్మ మేమందరం నిన్ను ఆశ్రయిస్తున్నాము. దేహి అన్యదేహ నివరే విరరాగ్నిన అధృద్ముని మూత్రకుప పతితౌ భుజ తత్ప దేహ ఇచ్చెన్నితో నివతితుం గుణయా. గుణ జనయన్ స్వమాంసాన్ నిర్వాస్యతే కృపణ జీవి భగవన్ కదాను. అన్యదేహ వివరే జరరాగ్నిన అసత్విను మూత్తరో పతితౌ హృతప్త దేహః. అదో నేనే ఇదే ఒక దేహం. కదా ఈ శరీరం. కదా.
దీనికి ఎన్ని ఉన్నాయి రంఘాలు? నవరంధ్రములు. నవరంధ్రములు ఉన్న ఈ శరీరము ఇంకో శరీర రంఘంలో ప్రవేశించాం. అంటే గర్భంలో. ఎవరో అర్థం లేదు మరి వివరం అండి. మరి అన్య దేహ వివరే ఇంకో దేహం యొక్క వివరంలో అవకాశంలో ప్రవేశించి ప్రవేశిస్తే బాదలేదు. పోక పోక గర్భంలో చేరాం. గర్భంలో నేను చెప్పుకున్నా జ్ఞాపకం ఉంది కదా. గర్భంలో అంటే ఏంటి అక్కడ జటరాగ్ని ఉంటుంది. అంటే నిప్పుల కుంపటి పక్కన కూర్చున్నాం అన్నమాట. జటరాగ్ని ఎప్పుడు అగ్ని తోటి మంచిగా వేపుతూ ఉంటారు. ఈ మొఖజొన్న కంకువులు అవి కాలుస్తుందో చూడండి భోగుల మీద పెట్టి అలా ఎక్కడ ఉంటాడు జీవుడు అంటే అక్కడ ఉంటాడు జటరాగ్ని దగ్గర. పోనీ వేగితే వేగాము తక్కినవన్నీ బాగుంటాయా అంటే అశ్రుతు విణు మూత్ర కూప పతికే నెత్తురు మలము మూత్రము ఇవన్నీ బాగా గత్తం పెద్ద గోతి. బోతి నిండా ఉంటాయి అందులో నేను ఉంటాను. కదా అక్కడ ఉండి ధృష తప్త దేహః ఆ అగ్ని తోటి. అక్కడ ఉన్న వేరే క్రిములతోటి ఆ మలమూత్రాదులతోటి బాగా తపించి తపించి తపించి నేను ఇచ్చన్ ఇతహావివసితుం స్వామి ఎప్పుడు పంపిస్తావు బయటికి ఎప్పుడు పంపిస్తావు ఎప్పుడు పంపిస్తావు ఎప్పుడు పంపిస్తావు అని. బయటికి వెళ్ళడానికి కోరుతూ గణయన్ స్వమాసాన్ ఓహో 10 నెలలు కావాలేమో కదా 7 నెలలే గడిచిందా ఇంకా 3 నెలలు ఎప్పుడైపోతాయి అని ఒక్కొక్క రోజును లెక్క పెట్టుకుంటూ ఉంటాను. నిర్వాస్యతే కృపనజీహి భగవన్ కదాను పరమాత్మ నన్ను నువ్వు ఎప్పుడు ఈ గర్భకూపనుల నుంచి బయటికి పంపుతావయ్యా ఎప్పుడు పంపుతావయ్యా ఎప్పుడు పంపుతావయ్యా అని. లెక్కపెట్టుకుంటూ ఉంటాను స్వామి ఈయన ఇది గతిమతౌ దశమాస్యైచ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన
మనకు రెండు జన్మలు అంటాడు. ఇంకా మాట్లాడితే మూడు జన్మలు అంటాడు. గర్భంలో ఉండటం ఒకటి అదొక జీవితం. ఆ పది ఏళ్ళు ఒక బతుకు. కాదు తర్వాత భూపతనం రెండో బతుకు. ఈ రెండిటిలో ఏది బాగుంది అంటే గర్భవాసమే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటారా? కనీసం ఏడో నెల అయినా జ్ఞానం వస్తుంది. ఇక్కడ నూరేళ్ళు రాదు కదా. అంతే అండి. నూరేళ్ళు ఉన్నా నేను నేను తప్ప మా భూజన్మ జ్ఞానం లేదు, ఆ సంస్థ లేదు, స్మరణ లేదు అంతా నేనే అంటాం. శత్రవాసంలో. ఈ జ్ఞాపకం కోసం మనం తప్పు చేశాం, ఇలా ఇలా ఇందులో వచ్చాము, ఇలా పుడతాం బావే తవి ఉంది. ఈ జ్ఞాపకం రాలే బయటికి రాలే అందుకే ఇదే బాగుంది. గర్భవాస స్థితి పరమ దయాలైన నీవు మాకు ప్రసాదించిన ఉత్తమమైన సాధన. అదే ఈయన ఈ దృష్యం గతిం. ఇలాంటి గతిని ఏంటది దశమాన్ దశమాస్యః ఇది ఇది పాది నెలల బతుకు కదా. గర్భ ఎన్ని నెలలు ఉంటున్నాం? 10 నెలలు. కదా? 10 నెలలు ఉండాలి. అందువల్ల ఈ 10 నెలలు ఉండేటువంటి ఈ గర్భవాత స్థితి ఉంది అది ఏన సంగ్రహిత? ఏ నీవు మాకు అందిచ్చావు? ఎందుకు ఇచ్చావు? పురుదయేన భవాదృచేన. గొప్ప దయగల నీలాంటి మహానుభావుని చేత ప్రసాదించబడిన ఈ పది నెలల జీవితం అనేటువంటి జ్ఞాన మార్గం ఉందే ఇది. నీవు ఎంతో దయతో మాకు అంటించావు. స్వేనైవ తుస్యత కృతేన త దీననాథః. ఒక చిన్న మాటయ్యా. ఎన్నదైనా నేను నిన్ను ఇలా గర్భవాసంలో ఉంచమని అడిగానా? లేదు కదా? ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? అంటే తప్పు చేశావు కాబట్టి. మరి తప్పు ఎవరు చేయించారు? నువ్వే చేయించావ్. మరి శిక్ష ఎవరు? నువ్వే అనుభవించు నాకెందుకు అంటున్నావ్. అవునండి తప్పు చేయించేది నువ్వే శిక్ష అనుభవించేది మరి నాకెందుకు చేయించేది?
అంటే తప్పు చేశావు కదరా క్షమాపణ వేడు సరే వేడుతాను. క్షమాపణ వేడు అంటే నేను తప్పు చేశానని క్షమించవయ్యా స్వామి అని అడిగించే జ్ఞానం ఎవరి అని. మరి ఈ దొక చూడు ఎందుకు? సే నైవ తుష్యతు. నీ స్వస్థ నువ్వే చేసుకో. నీ సేవ నువ్వే చేసుకో. నువ్వే ఆనందించుకో. క్షమా పడ్డాను. నువ్వే చెప్పుకో నాకెందుకు వచ్చినావ్ బాగానే నాకేం తెలుసు. స్వేనైవ తుశ్చత కృతేన ఉపకారానికి ప్రత్యుపకారం అనేది నువ్వే చేసుకో. నాకెలా చేయరాదు. నేను చేస్తే ఎలా సృష్టి కలగదు నాకేం తెలియదు కదా. అబద్ధం కాదు. విద్యువుడు ఉన్నాడు. తపస్సు చేశారు. పరమాత్మ కృష్ణ అయ్యాడు. ఒకసారి ఆ స్వామిని చూశాడు. అబ్బా ఎంత బాగున్నాడురా స్వామి. ఏమన్నా చేయాలో ఏం చేయాలి ఏమన్నా చేయాలి. అయ్యో బ్రో ఏం చేస్తావ్ నోరు లేదు రావటం లేదు నన్నే అంటున్నారు. పులుపు ఇచ్చోడా అని శంఖం తగిలించాడు. దక్షిణ కపోలానికి కపాలానికి శంఖ స్పర్శం. యోన్ తస్వర విచ్చ అక్కడ స్తోత్రం మోజి ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్తోత్రం న్యాయం ఎవరు చేసినట్టే అండి? ఎవరు చేసినట్టేనా? కావాల్సిన శక్తి ఆయనే ఇచ్చి తనను తాను సొంతంగా నేర్చుకున్నాడు అదే చేస్తున్నాడు సేనే ఎందుకు నాకు ఈ బాధ నువ్వే సంతోషం పడరాదు. ఉపకారం నువ్వే చెయ్యి ప్రతిపకారం నువ్వే చేసుకో. కోపం నీకు సంతోషం నీకు నేను నిన్ను సంతోషం పెద్దగా పడతాను. అందుకే స్వేనైవ తుష్యతు కృతేన నీవు చేసుకున్నటువంటి ఆ పనితోటి అంటే నీవు కల్పించుకున్న ఉపకారం తోటే నీవు సంతోషించు. ఎందుకంటే నీకో పేరు ఉంది సదీననాథ. నీ పేరేమిటి? వీరులందరికీ నాధుడవు నీవు. కోనామ తత్పతి విన అంజలి మస్య కురియాత్. ఒక్కసారి ఆలోచించవయ్యా. నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయగలవాడమా నువ్వు? అంటా కదా నీ రుణం ఈ జన్మలో తీసుకోలేను ఒక బాల్ తో పీడా పోతుందేమో అని. అంతా ఉన్న అప్పట్లో అయిపోతుంది. ఒక లక్ష రూపాయలు తీసుకొని అబ్బా మీ రుణం ఈ జన్మలో తీసుకోలేమో అని అంటే అయిపోయింది ఇక వేరే ప్రశ్న లేదన్నమాట. అలాగే నిజముగా నీ ఉపకారం వచ్చి ఉపకారం నువ్వు చేయగలమా? నువ్వే చేసుకో. ప్రతి పుగాడు నువ్వే కడిపించుకో. నీవే సంతోషించు. మరి నువ్వేం చేస్తావయ్యా అంటే భూయిష్టాంతే నమ బుక్తిం విహేమా. మాకు ఒక యగన అవుతుంది.
అంజలి పరమా ముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని దాని పేరు ఎంత మంచి పేరు అండి అంజలి అం జలయతి ఉత్సతి అం అకార వాక్యం పరమాత్మానం జలయతి ద్రవయతి భగవంతుడినే నీరు చేస్తుండు. నీరు కారిచేస్తుంది భగవంతుడు. కరిగిస్తుంది. ఎంత గొప్పవాళ్ళైనా అయ్యా అంటే ఏమవుతాడు ఆ ఎందుకు లేడు ఊరుకోకుండా అంటాడు. ఐస్ అన్నమాట ఐసే పోతాడు. ఈ అంజలి ఎంత గొప్పదయ్యా అంటే పరమాత్మను కూడా ఐస్ చేస్తుందన్నమాట. అందుకే చెప్తున్నాడు కోనామ తత్ ప్రతివిన అంజలిమత్య కురియాత్. పరమాత్మకి వచ్చిన ఇంత గొప్ప ఉపకారానికి చేతులు జోడించడం తప్ప మరే ప్రతిపకారం చేయగలడు. అందుకే చేతులు జోడించడం కంటే ఇంకేదైనా కావాలనుకుంటే నువ్వు చెప్పు. రుప్పి నువ్వే పొద్దు మరి నువ్వేం చేస్తాం? పత్యత్యయం చిచునయా నను సప్తమ త్రివి శారీరకే దమ శరీరి అపరస్వదేహి. ఈ జీవుడు ఎలా ఉన్నాడు? సప్తవర్శిహి అంటే ఈ శరీరంలో ఉండే పరమాత్మ. శరీరం ఉందండి. ఈ శరీరంలో ఎవరున్నారు? జీవాత్మ ఉన్నాడు. అందులో ఎవరున్నారు? పరమాత్మ అయితే ఈ సప్తవద్ధి మనం చెప్పుకున్నాం. సప్తధాతులు ఉన్నాయి చూడండి. తక్కువ మాంస రుధిర మేడు రక్త ఉపా మధ్య చెప్తున్నాను అత్తి చెప్తున్నాను. ఈ సప్తధాతులు ఎవరికి ఉన్నాయి? శరీరం జీవుడికే. పరమాత్మకు సత్తవ లేదు కదా అంటే వాస్తవంగా మనకు కనబడే ఒక శరీరంలోని మూడు శరీరాలు ఉన్నాయి. కదా? ఒకటి ఈ శరీరం, రెండోది జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరం, మరి అందులో పరమాత్మ ఎన్ని ఉన్నాయి? మూడు. ఇప్పుడు ఆ పరమాత్మ ఈ జీవాత్మను ఈ పాంచభౌతికాన్ని చూస్తుంటాడు. జీవాత్మ తనను తన పాంచభౌతికాన్ని చూస్తుంటాడు. కదా? అయినప్పుడు ఈ
దేహాత్మాభిమానం ఎవరికి కలుగుతుంది? జీవాత్మకే. నేను అనుకునేవాడు చాలా జాగ్రత్త చాలా లోతుకు వెళ్ళాడు అన్నమాట. చాలా సూక్ష్మం. నేను అనుకునేవాడు నేను అనుకునే శరీరం కంటే వేరే ఉన్నాడు. కదా? జీవుడు నీ శరీరము కంటే వేరు ఉన్నాడు. కదా? మరి ఆ శరీరం వేరే. వాడు ఎవరిని మీను అనుకుంటున్నాడో వాడు మీను కాదు. నేను కాదు వీడు అనుకునేవాడు అక్కడ లేడు. అంటే ఉన్నాడు, తెలియటం లేదు. వాడికి నేనంటే శరీరం కాదు అనిపించేవాడు వాడిలో ఒకరు ఉన్నారు. జ్ఞాన ప్రదాత. ఒక శరీరంలో ఉండి ఇంకో శరీరం గురించి ఆలోచిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, భావిస్తున్నాడు. చూడండి. ఏంటి? ఇందులో ఎక్కడ పోయింది? సోహం దేహి అన్య శరీరి పస్యత్యయం శిషణయా అనను సప్తవ శరీరి శారీరకే దమ శరీరి అపరః స్వదేహి. ఒకటి దమ శరీరి ఇంకొకటి అకరహ దమమే శరీరముగా కలవాడు దమ అంటే ఇంద్రియ నిగ్రహం. శమో దమ తపస్సు శాంతి అని చెప్పుకుంటాం చూడండి ఇతను దమ శరీరి అంటే అయన్ జీవః జీవ కర్మ ఇతను అపరః తను స్వదేహే శారీరకే తనకు దేహముగా ఉన్నటువంటి జ్ఞానాకారాన్ని విడిచిపెట్టి పాంచోళన కూడా ఇంకో శరీరంలో తాను ఉండి దిశల తపస్యతి తన బుద్ధి బలంతో చూస్తుంటాడు. దేహన్మయం. పరమాత్మ అందులో ఉండే చూస్తూ ఉంటాడు. జీవాత్మ కూడా అందులో ఉండే చూస్తూ ఉంటాడు. ఇద్దరికీ తేడా ఏమిటంటే పరమాత్మ తాను ఉన్నప్పుడు తాను అనుకుంటున్నప్పుడు శరీరాన్ని, జీవుణ్ణి, తనను ముగ్గురిని చూసుకోగలడు పరమాత్మ. కదా? జీవుడు ఒక్క శరీరమా చూసుకోగలడు, తను కూడా తాను చూసుకోగలడు.
సంజీవ అనుకుంటే సమస్య ఎక్కడ ఉంది? చదువు. శరీరమే నేను అనుకోవడం అజ్ఞానం అండి. అది కాకుండా నేను జీవుణ్ణి, నేను శరీరం కాదు అనుకోవడం జ్ఞానం. అనుకుంటాడా? తాను ఎక్కడున్నాడో దాన్నే తాను అనుకునేవాడు జీవుడు. వానిలో ఉన్న పరమాత్మ తనను జీవుణ్ణి శరీరాన్ని మూటిని మనకు విడిగా స్పష్టంగా చూపుతాడు. అయినప్పుడు శరీరంలో పడవేసినవాడు శరీరంలో పడిన వానితో శరీరంతో కడిగి ఉండే పరమాత్మ శరీరమునకు ఆత్మకు సంబంగాన్ని వియోగాన్ని కలిగించేవాడు అవునా అయినప్పుడు యత్ సృష్టమా తతమాం పురుషం పురాణం. ఈ శరీరం దాని సంబంధం అందులో ఉండే జీవాత్మ ఈ మూడు యత్ సృష్టయా శిషణయా. ఈ పరమాత్మ ప్రసాదించినటువంటి బుద్ధితో పశ్యతి. అయం పశ్యతి ఇతను చూస్తాడు. దేహాత్మ జ్ఞానం దేహం కంటే భిన్నమైన ఆత్మ జ్ఞానం ఈ దేహంలో ఈ ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఈ మూడు మనకు ఏ పరమాత్మ కృపతో లభిస్తాయో యతి సృష్టవా శిషణయ ఏ మహానుభావుడు ప్రసాదించిన బుద్ధి బలంతో పశ్యతి చూస్తాడు అలాంటి పురుషం పురాణం. అహం ప్రపద్యే లేదా పత్యే అలాంటి పురాణ పురుషుడిని అది కూడా స్వదేహే తన శరీరంలోనే ఉంటాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నాడని అనిపించేటువంటి బుద్ధిని ప్రసాదించినటువంటి పురుషం పురాణం అలాంటి పురాణ పురుషుడిని బహిహి వృద్ధిచపస్యే. వెలుపలా చూస్తాను, హృదయంలో కూడా చూస్తాను. భగవంతుడిని అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. పశ్యే బహిహి హృది. స్వామిని నా హృదయంలోనూ చూస్తాను అలాంటి స్వామిని వెడుపల కూడా చూస్తాను ఎట్లా చైత్యమివ ప్రతీతం మనకిది చాలా ప్రధానమైనటువంటిది ఉపాసన.
ఏమంటారు ఉపాసన చైత్యమివ అంటే పరమ పురుష ప్రసాదంతోటే మనము పరమాత్మను హృదయంలో చూడగలం. భగవంతుని అనుగ్రహం తోటే ఆ పరమాత్మను వెలుపల చూడగలం. వెలుపల లోపల ఒకే రీతిగా పరమాత్మను చూడగలుగుతే తైలధార తర్వాత అవిచ్ఛిన్న స్మృతి సంతతి అంటాం. కదా? ఉపాసన అండి. ఉపాసన అంటే ఏమిటి? నిరంతరానువృత్తిహి ఉపాసన. ఎల్లప్పుడూ పరమాత్మ మీదనే బుద్ధిని మనస్సును లగ్నం చేయుట ఉపాసన. నిరంతరం అంటే. ఎలాంటి వ్యవహానం లేకుండా అవిచ్ఛిన్నం తైలధార నూనెధార అంటారు. ఈ ఉపాసన ఎలా ఉండాలి? కళ్ళు మూసుకుంటే ఉండాలా? కళ్ళు తెరిస్తే ఉండాలా? అంటే అంతర్దృష్టి వారికే ఉండాలా? బలదృష్టి వారికి కూడా ఉండాలా? అంటే అంతా ఆలోచించాలి. కళ్ళు మూసుకొని అంతర్యామిని చూడాలి. కళ్ళు తెరిచి విశ్వవ్యాపకుడిని చూడాలి. ఇది నిరంతర ఉపాసన అంటాం. కదా? ఇలాంటి ఇలాంటి నిరంతర ఉపాసన కూడా మన గొప్పతనం వలనే కలుగుతుందా? అది ఆయన పెట్టే బిచ్చే. కదా? కైరసారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి కూడా పరమాత్మ కృపతోటే కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి విడపాదం నేనండి సమాజం వెళ్ళానంటే మూడేళ్ళు బయటికి రాను అని బయటికి రాగానే చెప్పుకున్న వాడికి భగవంతుని కృప కలిగినట్టా కలగనట్టా? లేదు. ఇంత చెప్పడు. నిజము అని కృప ఉంటే వాడు ఏర్పాటు చేస్తున్నాడు. భగవతో వీర్య న భగవతో వలె భగవత తేజస.
నీలో తనియా మీద మధు సంకర్పం ఉండే అతనే కారయతి. కాబట్టి అంతరుపాసన, బహిరూపాసన, ఉభయాత్మకు ఉపాసన అలాగే. అంతర్వృత్తి సర్వ నిరంతరాయమైనటువంటి సకల ఉపాసన పరమాత్మ కృపతోటి యత్ సృష్టయా తమహం భిషణయా ఏ పరమ అనేటువంటి బుద్ధితోటే భక్తి చూస్తాను బహిహి హృదిచ చైత్య వివ ప్రతీతం. చైతన్య ప్రకాష్ చేతన్య కాంతి. చేతన్య కాంతిగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవాత్మ యొక్క స్వరూపాన్ని వెనుపల లోపల చూడగలుగుటకు కావలసిన బుద్ధినిచ్చేవాడు. ఆ పరమాత్మే కాబట్టి అలాంటి వాడిని పురుషం పురాణం పశ్యే. అంటే నాయనా ఇంత కాలము నన్ను నీవు ఎందుకు చూడలేదురా అడుగుతావా? నీకు ఆ ఛాన్స్ లేదు. చూపించేది నువ్వు, నేనేం చేస్తాను? నేను అడుగుతాను, నిన్ను అడుగుతాను నేను. ఈ పని ముందెందుకు చేయలేదు? అవునండి, స్వయంప్రకాయమైన నీవు నిన్ను ఎప్పుడూ చూపొద్దు కదా. ఇంతకాలం ఎందుకు ఆడావు? అని నేను అడగాలి. నన్ను నువ్వు ఎందుకు ఆడడానికి నీకు వీల్లేదు. నేనే అడగాలయ్యా. అంటే పూర్తిగా ప్రపత్తి. పరిపూర్ణమైనటువంటి పారతంత్రయాన్ని ప్రకటించుకుంటున్నాడు. గర్భవాసంలో ఉన్న జీవుడు పత్యే బహీహృద్య చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో. బహు దుఃఖవాసం అనేకమైనటువంటి దుఃఖములకు నివాస స్థానమైనటువంటి ఈ గర్భవాసంలో ఉంటూ కూడా అలాంటి గర్భాల్లో నుంచి నా నిర్జయం నా నిర్జయం కే బయటికి రావాలనుకోవడం లేదు అన్నా. అదేంటిరా అంటే ఇంటికంటే ఇప్పుడు దానికంటే ఇదే బాబు. ఈ ప్రపంచంలోకి వచ్చి ఇన్ని బాధలు పడే బదులు ఓ నాలుగేళ్ళు ఇందులో ఉంటేనే మనకు కొంచెం జ్ఞానం అన్న ఉంటుంది.
ఎందుకు వస్తే ఉన్నది బాయే వచ్చింది బాయే అని బాయే ఈ జ్ఞానం బాయే అజ్ఞానం బాయే ఎందుకు వచ్చిన బాధ అందుకే బహు దుఃఖవాసం. గర్భాత్ న నిర్జగింసే ఇలాంటి గర్భాన్నించి నేను బయటికి రావాలని అనుకోవటం లేదు. ఎందుకంటావా? బహికి అంధకూపే. ఇది కానీ బాగుందా? గర్భవాసం కొంచెం బాగుందా అండి? గర్భవాసం అప్పుడు కాస్త వెలుతురాలని వస్తుంది. నువ్వు కనపడతావు కాబట్టి. సంసారంలో హస్తా లేదు అది నిండా చీకటి భావి. అది ఈ అంధకూపే ఇలాంటిది ఎత్ర ఉపయాతం ఉపసత్పతి దేవమాయ. భూమ్మీద పడటం ఆలస్యం అవాంత వచ్చి నువ్వు మాయ కప్పుతావు. గర్భలో ఉంటే ఏం కప్పడం లేదు. నీ మాయ కప్పని గర్భవాసమే. నీ మాయ కప్పే భూవాసనం కంటే మంచిది. అందులో వాళ్ళు ఉంటారు వాళ్ళు పెడతావు అన్నమాట. బయటికి రప్పించి మన దేహాత్ అభిమానం ఈ బాధలు ఆ బాధలు అంటే ఇక్కడ ఉంటే ఏదో ఆ మధ్య ఇంత ఉప్పు కారం ఒంటికి పడుతుంటుంది అది మత మత అన్నా కానీ స్వామి స్వామి అని చెప్పుకున్నాం కదా. మాతు జగ్ధాన్న పాని చెప్పుకున్నాం చూడండి. తల్లి తినేటువంటి ఆవకాయలు, ఊరగాయలు తల్లికి బాగా వేడి పాలు తాగుతాడు అనుకోండి. పాలు వేడి తాగుతుంటే వీడు మంట మంట అని చెబుతుంటాడు అన్నమాట. తల్లి అని చూడు ఎంత వేడి పాలు తాగుతున్నానో అంటుంది. ఏ వారి సస్తంలో పడ్డా అంటే అవును కదా అప్పుడు తాగుతుంది అని. అదే కొంచెం నయము అని అప్పుడప్పుడే తాగుతుంది. బయటకు వస్తే ఎప్పుడు అన్నీ తాపాలే తాపత్రయం కదా మూడు తాపాలు. ఇక్కడ ఒక్క తాపం ఉంది. ఇదే బాగుంది నాయనా నేను బయటికి రాను అంటున్నారు. యత్రోపవాత ఉపసర్పతి దేవమాయ. నీ యోగమాయ బయటికి రాగానే వచ్చి చేరుతుంది. తమ వల్ల ఏమవుతుంది? మిధ్యామతి. ఆ యోగమాయ రాగానే దేహాత్మాభిమానం వస్తుంది. వచ్చే అయ్యా అంటారా దానితోటి అనుసము శృతి చక్రం. దానితో మళ్ళీ సంసారం. ఇక్కడ ఉంటే నేనేమిటో, నా భోజనం ఏమిటో, నా జ్ఞానం నా జ్ఞాపకం వచ్చేసింది. తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. భూమిలో పడగానే మళ్ళీ శరా మామూలే. నీళ్లు చల్లుతారు, నాలుగు పిండుతారు, వేడిపిస్తారు, ఆ గత జ్ఞానం అంతా పై కువ్వెంతో నేనంతా.
ఇప్పుడే జ్ఞాపకం కదా పొరపాటున వాళ్ళు ఏడవకుండా ఊరుకుంటామా? నువ్వు వచ్చింది మా దగ్గరికి. నువ్వు అందరూ ఏడుస్తూ నవ్వుతావా నువ్వు ఏడువు. కాబట్టి ఆ అందరూ కలిసి ఏడ్చేదాకా ఊరుకోరు. కాబట్టి ఆ ఏడుపు ఎందుకు నాయనా ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఇలా మిధ్యామతి ఏదో సంస్కృతి చక్రం ఈ సత్తు. తత్మాదహం విగత విక్లభ ఉద్ధరిష్యే ఆత్మానమాసు నాయనా కాబట్టి వైక్లప్యాన్ని అంటే దైన్యాన్ని పూర్తిగా పోగొట్టుకొని నన్ను నేను ఉద్ధరించుకుంటాను. అదెలా సుహృదాత్మనైవ మిత్రుడవైన నీతో నీ స్నేహంతో నీ సేవతో అని నిర్భరించుకుంటాను భూయో యథాయసమేతత్ అనేక రంధ్రం మామే భవిష్యత్. ఉద్ధరించడం అంటే ఏమిటంటే మళ్ళీ ఈ అనేక రంధములు గల శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేలా. కదా ఏ అంటున్నాడు అనేక రంధ్రం మామే అభవిష్యేదు ఇన్ని చిల్లులా మరి పేరు మాత్రం నేను తారా గొప్పోడిని అన్ని తూట్లేనండి ఎందుకా బతుకు చి చి చి నాకు అసలు వద్దు బొమ్మ అంటున్నారు. అనేక రంధ్రం మామే అభవిష్యతు ఇన్ని రంధ్రాల ఈ నరకం నాకు వద్దు. వద్దని రక్షణ అయ్యా అంటే ఉపకాంత విష్ణుపాదః. ఇది రాకుండా ఉండటానికి నేను నీ పాదములను ఆశ్రయించి నీ సుహృత్వంతో, సహృదయంతో, నీ అనుగ్రహంతోటి ఈ ఆత్మను ఉద్ధరించుకోవాలనుకుంటున్నాను. అని చాలా జ్ఞానం వచ్చేసింది నాకు ఇక విరక్తి పుట్టింది ఇక నేను ఉద్ధరించబడతాను అని అనుకునే లోపల పదో నెల వస్తుంది. ఉమ్ ఉమ్ సో చేయరా మరి. ఇత్యభార్య అనేది చేస్తే అప్పుడప్పుడు ఏడుస్తాడు. లేకుంటే ఎప్పుడు ఏడుస్తాడు. అంటే ఆ స్మరణ ఉంటే ఆ కాయ భక్తులు హాయిగా ఉంటారు. అసలు మన స్వరూపం ఇది. పరమాత్మ సృష్టించాడు, పరమాత్మ దేహం ఇచ్చాడు, పరమాత్మ ఇంధ్యా ఇచ్చాడు, పరమాత్మ జ్ఞానం అజ్ఞానం అలా పారతంత్రియాన్ని శరణాగతి రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పారతంత్రియం మరొకటి శరణాగతి నిరంతరం ఉంది.
ఇలా అనుకుంటుంటే ఏవం కృతమతిం గర్భే పరమాత్మ ఎంబడే వీడు సరిపోతున్నాడు రా ఇంక నాలో ఉంటే కష్టమని మొత్తం అయిపోతారు వీడికి లాభం లేదని స్వామి ఇలా అండి గర్భే దశమాత్యం సపది ఋషిం. ఇంతలో ఇవన్నీ స్తోత్రాలు చేసుకుంటుండగానే 10 నెలలు వచ్చేస్తాయి. అలాంటి జీవుణ్ణి సద్యః క్షిపతి అవాచీనం. వెంటనే సూతి మారుతః అంటే ప్రసూతి వాయువు అంటాం. ఆ ప్రసూతి వాయువు గర్భంలో శిశువును బయటికి నెట్టేస్తుంది. శిపతి సద్యః శిపతి అది కూడా అవా కీనం క్రిందికి నెట్టేస్తుంది ప్రసూత్యై ప్రసరించుటకు తేన అపసృష్టః ఇలా ఆ ప్రసూతి మారు వాయువు తోటి బయటికి నెట్టబడి సహసా కృత్వ అవా స్థిరః శిరస్సును క్రిందికి పెట్టుకొని ఆతురః చాలా బాధపడుతూ వినిష్క్రామతి కృచ్చిరేన ఎంతో అతి కష్టం మీద బయటికి వెడువడుతాడు. ఎలాగయ్యా అంటే నిరుచ్ఛాసః. శ్వాస తీసుకునే అవకాశం కూడా లేదు. అలా ఉచ్ఛాయ హతస్మృతిహి ఎప్పుడైతే ఆ సూతిక వాతం బయటికి నెట్టిందో. పోయే జ్ఞానం అంతా పోయింది. పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, సంసారం అబ్బబ్బా ఇదే బాబు అని మరి చావు అని ఎవడా అని వాళ్ళు పాలు పోయాలి పోయకుండా ఏడుకు. పోసి ఒక ఏడుకు పోయకుండా ఇంకో ఏడుకు అని చెప్పారు ముందర. ఇలా హతస్మృతిహి. జ్ఞానం అంతా తొలగిపోయి నిరుశ్వాసుడై అతి కష్టం మీద బయటికి వెలువడుతాడు. పతితః భువి. దీన్ని అంటాం మనం భూపతనము అంటున్నాం కదా భూమ్మీద పడ్డాడు. అత్రుకు దిగ్ధః శరీరమంతా రక్తంతో తడిసి ఉంటుంది. ఎలాగయ్యా అంటే విష్టా భూరివ చేష్టతే. ఒక క్రిమి లాగా పురుగు లాగా అటు ఇటు కొట్టుకుంటున్నాడు. చేష్టతే రోరూయతే గతే జ్ఞానే విపరీతాం మతింగతః. ఆ జ్ఞానం అంతా పోయింది కాబట్టి రోరూయతే వేద ఏడుస్తుంటాడు.
జ్ఞానం పోయినా ఇబ్బంది లేదు, కొత్త జ్ఞానం వస్తుంది. ఏంటది? దేహాత్మాభిమానం. విపరీత జ్ఞానం. విపరీతాంమతింగతః విపరీత జ్ఞానము కలవాడై ఏడుస్తాడు. ఇక అప్పటి నుంచి మొదలు అట. ఏంటి? ఏడుపు. భూమ నుంచి ఏడుపు మొదలు. ఎందుకంటే పరచ్ఛందం నవిదుస పుష్యమానః జనేన సః. పుట్టినప్పటినుంచి తల్లో తండ్రో బంధువులో వాడిని పెంచుతుంటాడు. ఎలా పెంచుతారో అంటే వాడికి ఏం కావాలో తెలవకుండా పెంచుతాడు. పెంచేవాడు తనకు కావలసింది వాడికి ఇస్తాడు తప్ప వాడు కావాలని సత్తే ఇవ్వడు. పసిపాపను పెంచాలంటే వాడికి ఏం కావాలో ఇవ్వాలి. బాగా ఊరగాయ కలుపుకొచ్చిన అలవాటు. పిల్లవాడు కారం తినకుంటే నిర్విజయం అవుతాడండి, ఉప్పు కానీ తినొద్దు అని కారం కలిపి మాగి పెడుతుంది. వాడు ఓ మంటో మంటో మంటలైతే తిను. మళ్ళీ బాగా వచ్చినావ్ ఒకడేస్తానని ఇప్పుడు ఆఖరి దీనికే వారికే తెలుపు ఆఖరి దీనికే తల్లికే తిట్టి పిల్లలకి పెడుతుండు. అందుకే పరచందన్ చెప్తున్నాడు పిల్లల ఇష్టం తెలియని వారు పెంచుతారు. ఇంకోటి పిల్లల బాధ తెలియని వారు కూడా బగులో వాడు ఏడుస్తుంటాడండి. ఎందుకు ఏడుస్తున్నాడు? కరువు నొప్పి ఏడుస్తుంటేనేమో ఆకలి అయి ఏడుస్తున్నామని పారిస్తుంది. ఆకలి అయి ఏడుస్తుంటే ఇంతకుముందే పారిచ్చాను కదా అని. ఇప్పుడు తాగిన రోజు పారిచ్చాను కదా మళ్ళీ ఏడుస్తున్నాడు కప్పు దెబ్బ ఏమో అని మందు కొడుతుంది. అది ఆలోచించండి. పాలు కానప్పుడు మందు పోస్తుంది, మందు కానప్పుడు పాలు పోతుంది. మరి పోసింది తాగాలి. వేరే ఏం చేయలేదు. చూడండి పరచ్ఛండం న విదుషా పుష్యమానః జనేన తన ఇష్టం ఏమిటో తెలియని వారి చేత పెంచబడుతున్నవాడు అనభిప్రేతమాపన్నః. తనకు ఇష్టము లేని దాన్నే పొందుతాడు. మరి కావలసిన అంటే ప్రత్యాక్షాతు మన ఈశ్వరః. కాదనడానికి చేత కాదు. ఇష్టము లేని దాన్ని తీసుకోకుండా ఉండడానికి శక్తి లేదు. కాదన్నా లేడు. అవసరం లేని దాన్ని కాదన్నా లేడు. ఇచ్చిన దాన్ని తీసుకోక తప్పదు.
పుట్టినప్పటినుంచి ఇప్పుడే కాదు పుట్టినప్పటినుంచి మరణించేదాకా జీవుడు తన ఇష్టం లేని దాన్నే పొందుతాడు. ఇతరుల ఇష్టాన్ని అందరంటే చెప్పుకుంటాం గొప్పగా నేను అనుకూల సాధించాను అని అసలు మీలో అలా అనుకునే జీహే ఎవరు పక్కా అండి. ఏం పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఇంకేం ఇట్లా ఇన్ని ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎట్లా మేమందరం చేసుకోలే? అబ్బో చేసుకోవాలనేమో. ఇక అప్పటినుంచి అలా పరచ్ఛందం మామూలే కదా. ఈ రీతిలో అలా అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతు మనీశ్వరః. చిరత్కరించడానికి శక్తి లే శక్తి లే వారి. ఇష్టం లేని దాన్నే పొందుతాడు. వారి బాధలు ఏం చెప్పాలండి? త్యాజితః అతిరపరి అశుచి పర్యంకే జంతు స్వేదజ దూషితే మురికి పట్టిన మలినమైన పక్క మీద పడుకోబెడతాడు. ఎలాంటిది ఆ పచ్చ అంటే జంతు స్వేదజ దూషితే దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, నల్లులు ఉంటాయి. చెమటతో పుట్టినవి, మురిగితో పుట్టినవి ఇలాంటి అనేక రకమైన తిమిలన్నీ నిండి ఉన్న పక్క మీదనే పడుకుంటాడు. వాడి బాధ ఏంటంటే నేశా పండు అని అవి కరుస్తుంది నిజం గోక్కుందాం అంటే కాళ్ళు చెయ్యి ఆడదు. కనీసం కండులినం కూడా చేసుకోలేడు. ఆసన ఉత్తాన చేష్టని కూర్చుందామన్నా, నిలబడుదామన్నా, కదులుదామన్నా, కలిగిన వాటిని వారిద్దామన్నా చేత కాదు. అంటే పడుకోబెట్టిన చోటనే ఉండాలి. పడుకోబెట్టినట్టే ఉండాలి. కదండీ ఈ ఈ పడుకున్నప్పుడు కలిగే బాధ ఒక నోరుతో ఎవ్వ జగటిస్తాడు. ఆ తల్లి తెలగండి అయితే ఆ బాధ పోతుంది. ఎప్పుడు ఎప్పుడు కూడా ఏడు రాసే పడేది అనుకోండి అని మనం ఏం చేయలేం. అదే బలం. ఏ బలం తల్లికి బలం. ఇలా చేస్తేనే తుదంతి యామత్పచం దమసా మత్గుణా మశకాదయః ఇది యామత్పచం అంట అంటే లేత చర్మం. రుద్రాభ చర్మం కాస్త మందపడుతుంది. ఆ పుప్పై పుట్టిన వాడి చర్మం చాలా సుకుమారంగా ఉంటుంది. అలాంటి ఆమత్వచాన్ని గముసాహ మత్కుణాహ మతికాహ. నల్లులు, దోములు, ఈగలు, ఇతర చిన్న పురుగులు, తుదంతి తరుస్తాయి.
రుదంతం విగత జ్ఞానం. మరి జ్ఞానం లేదు వారికి. ఇవి కరుస్తున్నాయని చెప్పలేడు. కరుస్తున్నావవాటిని తొలగించుకోలేడు. ఎలా అంటే క్రిమయా క్రిమికమ్యగా ఒక పురుగు ఇంకో పురుగును కరిచినట్టే ఈ పురుగును కరుస్తుంటాయి ఇవన్నీ. ఏం వాళ్ళలా ఉంటారు కదా. ఇంకో పురుగు ఒక పురుగు కరుస్తుంటే అది వారించుకోలేదు. చదవలేదు. అవన్నీ కలిసి అంటే తనను ఒక పురుగు కరుస్తుంటే ఆ కోపంతో ఈ పురుగు వీని కరుస్తుంది. అది నిజంగా ఉంది. ఇదంతా జీవో జీవో జీవో అదే జీవనం. మనం చూడాలి ఇప్పుడు దోమ ఉంది, ఓ చీమ ఉంది. చీమ కడుస్తూ ఉంటుంది. దాన్ని ఇంకో పురుగు తినబోతుంటుంది. దాన్ని ఇంకో దోమ తినబోతుంటుంది. దాన్ని ఏదో దోమ తినబోతుంటుంది. ఈ మూడు వీడిని కడుస్తుంటాయి. కారవబడుతూ ఇంకొకరిని కార కరుస్తుంది. అంటే పరహింస పరాయణత్వం స్వధర్మం అన్నమాట ప్రాణులకు. అదే స్థితి ఇలా. విగట జ్ఞానం క్రిమయ క్రిమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇన్ని కష్టాలతోటి శైశవాన్ని అలాగే పౌగండం అంటే ఆరు సంవత్సరాల పౌగండం అంటాం మనం ఇలాంటి పౌగండాన్ని కూడా గడుపుతారు. అంటే తేజవము, బాల్యము, కౌమారం అంటాం. ఆ కౌమారం కంటే ముందు పావుగండం. ఆరవేళ్ళ వయస్సు వచ్చేసరికి ఆ శిశువు, ఆ బాలుడు ఎలా తయారవుతాడు అంటే ఈ ప్రపంచము మనం అనుకున్నది ఏది మనకి ఇవ్వదు. మనం కోయిన దాన్ని మనకు పంచం అందివ్వదు. వద్దన్నదే ఇస్తుంది. విపంచాన్ని నమ్మకూడదు. ఈ భావంతో పెరుగుతది. అంటే పుట్టినప్పుడు లేని కోపం పెరుగుతుంటే ఎందుకు పెరుగుతున్నదయ్యా అంటే ఇది కారణం. ఏనాడు ఇష్టం తీయలేదు వాడికి ఏం వస్తుంది ఇష్టం లేకుంటే కోపం వస్తుంది చూడండి. అలభ్వ అభిప్సితః కోరిన దాన్ని పొందనందువల్ల అజ్ఞానాపి యుద్ధమన్యుః
డౌట్ ఏంటంటే వీడు కోడినా కానీ వీడు ఎందుకు మందలేదు? ఆరంజ్ హెచ్చి వేయలేదు వాడికి లేదు. నాకు ఏం కావాలో నేను చెప్పగలిగానా? మరి నేను చెప్పలేనప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు అని ఆలోచించే జ్ఞానం వీడికి ఉండదు. వాడికి పోనీ ఇచ్చేవాడికి వీటిని ఇంకేమైనా ఇవ్వాలో ఏమో అదో ఏదో ఇచ్చి చూద్దామని ఆలోచన వాడికి ఉండదు. అందువల్ల అలబ్ధాభిక్షితః కోరిన దాన్ని పొందనందువలన అజ్ఞానాత్ యుద్ధమన్యుహు అజ్ఞానంతోటి కోపం పెరుగుతుంది. అంటే పిల్లలు పెరుగుతున్నారంటే అర్థం పెరిగేది పిల్లలు కాదు వాళ్ళతో పాటు. కోపం పెరుగుతుంటుంది. పిల్లలతో పాటే కోపం పెరుగుతూ వస్తుంది. ఏంటి కారణం అంటే అనుకున్నది పొందలేదు. అనుకున్న కోరిక తీరకపోవడం వల్ల పెరుగుతున్న శరీరంతో పాటు సమానంగా పెరిగేది కోపము. అందుకే సుచాత్పితః ఆ కలిగిన కోపాన్ని తీర్చుకోలేక ఏడుస్తాడు. అంటే దుఃఖ పెరుగుతుంది. పోపం పెరుగుతుంది, శోకం పెరుగుతుంది. ఈ రెండు కలిసి ఎజుటి వారి మీద మనకు ద్వేషాన్ని, అసూయను, అమర్శాన్ని వీటిని కలిగిస్తుంది అంటున్నాడు. దేహీన మానీన వర్ధమానీన మన్యునా అదే చెప్తున్నాడు. శరీరంతో పాటే అభిమానం పెరుగుతుంది. శరీరంతో పాటే కోపం పెరుగుతుంది. సంకారము జరుగుతుంది నేను అడుగుతుంటే ఇవ్వుగా. ఎవరు అడుగుతున్నారు నేను అడుగుతున్నాను. ఇవ్వు ఇంటికి ఇవ్వు కోపం వచ్చింది. కదా ఇలా మానేనా మన్యునా. శరీరంతో కూడా అభిమానం పెరిగింది. శరీరంతో పాటే కోపం పెరుగుతుంది. ఇలా పెరిగి కరోతి విగ్రహం. తాను కోరే దాన్ని తీర్చని వారి మీద కోపం తెచ్చుకుంటాడు. విరోధం తెచ్చుకుంటాడు. ఎందుకే ఆ కోపం?
నేను అనుకున్నది వాడు ఇవ్వలేదు. నీకు కోరిక ఉండి కోరిక ఉన్నవాడిని నువ్వు గొప్పపడతావ్ ఏదో నేర్చుకుంటావ్. ఎంత గొప్పవాడెవరా? ఆయన కానీ కానీ విగ్రహం కరువు కదా నీకు ఒక వస్తువు కావాలి అది వస్తువు ఆయనకు కావాలి. మరి వాడు అలాగే నా నా లాఖ పోరి వాడు పొందని నేను తర్వాత పొందుతానులే కాదు. నా కోరిక తీస్తావా అని వాడు కోప్పడుతాడు. అరే వాడికి ఉంది లే మాట వాడికి కోరిక ఉంది మరి. కోరిక ఉన్న నీవు కోరుతున్న మరొకరిని ద్వేషించడం మొదలు పెడతావు. ఎంతవరకు న్యాయం అండి? బతకాల మనం ఎప్పుడూ జ్ఞాపకం కదా? బతకాలనుకున్న తాను బతకబోని ఇంకో ప్రాణిని తంపి బతుకుతున్నాడు. న్యాయమేనా? రా గోరిక వాడికే ఉంటుంది కదా? నీ ఎలా బతకాలో వాడు అలాగే బతకాలి కదా? బతకడానికి ఏమి హక్కు? జన్మ హక్కు. అది ఇప్పుడు మారి మానవ హక్కు ఎందుకు వచ్చింది?
పశువులు, బత్తులు, మృగాలు ఎన్ని చచ్చినా హక్కు కాదు. అది హక్కుల ఉల్లంఘన కాదు. ఒక మనిషిని చంపితేనే హక్కుల ఉల్లంఘన. మృగాలను చంపితే? అది హక్కు. అది హక్కు. బతకడం మానవ హక్కు. దోసడం కాదు ఇంకో టైం బతకడం. మురుగాల అన్నీ తండ్రి తడమ కానీ శా యాద చెప్పింది అలా కాదు బతకడం జన్మ హక్కు అన్నారు. పుట్టిన ప్రతి వాళ్ళని బతికే హక్కు ఉంది. కదా? అయినప్పుడు తాను కోరి తనలా కోరిన ఇంకొకరిని తాను ద్వేషిస్తున్నాడు. కరాపి విగ్రహం కామి కామిషు అంతాయ జాత్మనః. కోరుకున్న వారిలో కోరుకున్న తాను ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషంతో ఆత్మనః అంతాయా ఈ శరీరం. పడిపోవటానికి కారణం అంటే బలనాన్ని కోపి తెచ్చుకుంటున్నాడు. కోపం ఏమిస్తుంది? తన కోపమే తన శత్రువు, తన శాంతలు తనకు రక్ష దయ సుత్తంబవు ఇదే పద్ధతి. చిన్నప్పటి పద్యం జ్ఞాపకం ఉంది అనుకుంటా. పెద్దవారి ఇంట్లో ఎప్పుడు ఆరు ఏళ్లో ఐదు ఏళ్లో అప్పుడు చెప్పి పద్యాలు కాబట్టి ఈ కోపం ఏం చేస్తుంది అంటే తన అంతం చేస్తుంది. తనకి అవకరం అన్నమాట. కరాతి విగ్రహం కామి కామిషు అంతాయచ ఆత్మనః భూతైహి పంచధిహి ఆరబ్దే దేహే దేహి అబుధః అసకృతో అహం మమేతి అసద్గ్రాహః కరోతి కుమతిహి మతిం. భూతైహి పంచభి ఆరబ్ధి ఈ శరీరం ఉండే ఎలాంటిది శరీరం? పంచభూతముల చేత ఆరంభించబడిన శరీరం. కదా అందులో అభుధా దేహి జ్ఞానము కోల్పోయిన దేహి అసకృతు అంటే చాలా సార్లు అహం మమేతి అసద్గ్రాహ మాటిమాటికి నేను నాది నేను నాది రెండు కావు నువ్వు కాదు నీది కాదు.
అందుకే ఏమంటున్నాడు అసాకుర్తు అబుధః జ్ఞానమును కోరిపోయి నేను నాది నేను అనేటువంటి బుద్ధిని కుమతిహి. చెడి బుద్ధి గలవాడై అహంకార మమకారాలను పొందుతుంటాడు. నేను నేను అనుకుంటాడు, నాది అనుకుంటాడు, మాటిమాటికి అనుకుంటూనే ఉంటాడు. తదర్ధం కురుతే కర్మ. అలా అనుకున్నటువంటి నేను అనే దాని కోసం నాది అనే దాని కోసమే అన్ని పనులు అంటే శరీరం కోసం. శరీరం కోసం వచ్చిన వారి కోసం శరీరం వలన వచ్చిన వారి కోసం ఎన్నో కర్మలను చేస్తుంటాడు. తదర్భం కర్మ కురుతే కర్మ యద్బద్ధ యాతి సంస్కృతి. అలాంటి కర్మల చేత బద్ధుడై సంసారంలోకి ప్రవేశిస్తాడు. యోనియ దదత్క్లేశః శ్లేషం అవిద్యా కర్మ బంధనః. ఇవన్నీ కలిసే తన్ని బంధిస్తాయి. ఒకటి అవిద్య మరియు ఒకటి కర్మ. ఈ రెండిటి బంధించబడి దదత్ క్లేశం అనుయాతి సంస్కృతి మాటిమాటికి కష్టాలు ఇచ్చేటువంటి సంసారాన్ని తను అనుసరిస్తూ ఉంటాడు పునఃపునః మాటిమాటికి. ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి కష్టములకు మూలమైన సంసారాన్ని అహం మమాభిమానములతో ప్రవేశిస్తాడు. ఒకసారి కాదు. పునః పునః పోతుంటాడు వస్తుంటాడు పోతుంటాడు వస్తుంటాడు అయ్యో అప్పుడు నేను నాది అనుకోబట్టే సంసారం వచ్చింది కదా ఈసారన్నా మానుదాం అనుకుంటాడా? స్వబుద్ధిహి అయం అని ముందర అంటాడు. మనం చాలా గొప్ప వాడం మనం. ఎలా అంటే కుక్క బుద్ధి రా అని చెప్పాడు. స్వబుద్ధిహి చెప్పాను జ్ఞాపకం ఉంది కదా. అలాగే వాకిట ఉంటుంది కుక్క. బాగా ఆకలి అవుతుంది. చుట్టు చూస్తుంది. కళ్ళు ఎక్కడైనా తీసి ఉందా? ఏదో తీసి ఉంటుంది. ఇంట్లోకి పోయి అమాంతం పోయి తినేస్తుంది. కర్మ గారి యజమాని చూడనుకోండి, ఒక కట్టె తీసుకొని ఎత్తగా తిరుగు చేస్తాడు. ఆ దెబ్బలు తింటున్న కుక్క ఇక పొరపాటు దొంగతనం చేయొద్దు.
ఒరేయ్ ఇలా పెడితేనే తింటాను కానీ మీరు మాత్రం పోనండి అని ఏడుచుకుంటూ పాపం బయటికి పోయి కుయ్యో మరో అని పోయి మళ్ళీ అప్పు అంటుంది పోయి బయట. ఎక్కడ దాకా ఉంటుంది అది? అది అరిగేదాకా ఉంటుంది. అది అరిగే ఆఖరికి మళ్ళా లేచి ఒకసారి ఒళ్ళు తులిపింది అనుకోండి దానితోటి బుద్ధిని కూడా తులిపేస్తుంది. బాధలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, కష్టాలు వచ్చి, ఆపదలు వచ్చినప్పుడు ఇలాంటి పని మళ్ళీ చేయకూడదు. ఇప్పటిదాకా అవి పోయేదాకా అవి పోయాయి అనుకోండి క్షరము. అందుకే అహం మమేతి అతద్గ్రాహం. కుమతిహి మతిం దుష్ట బుద్ధి గలవాడై ఇలాంటి దుష్ట బుద్ధినే మాటి మాటికి చేస్తుంటాడు కారణం ఏంటంటే చెప్తాడు ఏది అసద్భిహి పతి కృతః శిష్నోదర కృతోద్యమై వీరు కాదు. వీడు నడిచే దారిలో అంతా అలాంటి వాళ్లే ఉంటారట. ఒకడన్నా మంచివాడు ఉంటే మన వాడితో కలిసి ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు. ప్రతివాడు శిష్నోదల పరాయణుడు అంటే ఔపస్య జైస్య కార్పణ్యౌ అంటాడు. ఉపస్థకు జిహ్వకు ఈ రెండింటి కోసం తాపత్రయ పడేవాళ్ళే. అసద్వి అందరూ ఉన్నారు, వాళ్ళకి ఇంకోటి అవసరం లేదు. రెండే కావాలి. ఇది ఆ రెండింటిని, ఈ రెండింటిని పొందటానికి ప్రయత్నం చేసేటువంటి అసద్వి ఇది. దుర్జనుల చేత కృతః లాగబడతాడు. వాడు పక్కకు పోకపోతే ఆహా మేమందరం బుద్ధి లేదు ఒక బుద్ధి ఉందా దాన్ని అడగ అంటాడు. పొరపాటున జ్ఞానము గుడు ఆలయము అంటే నువ్వు ఒక్కడే భక్తుడు నేను కాదు మాకు భక్తి లేదు నాకేమైనా బుద్ధి ఉన్నది ఈ మాత్రం మాకు తెచ్చుకోండి రా. మరి ఏం చేయాలి? పోతా ఉన్నా వాళ్ళు పోతది లాగుతారట. అందుకే పాతి కృతః. 10 మంది కాములు ఉంటే ఒకరు నిష్కాములు అలా బతకలేరు. వాళ్ళు లాగుతారు. అవునా అవి జ్ఞానం మాకు ఉంది. ఓ బండి బండి ఇంత మనం అయ్యో నేను దాన్ని చూడలేదు. వెనుక తే నడువు. అయిపోయింది. అంటే పుట్టిన నెలకి ఏం చేయాలంటే తినాలి, పడుకోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ తినాలి మళ్ళీ పోవాలి అంతే ఇంకోటి ఏముంది. ఇలా శిశునోదల పారాయణులై ఆ తృప్తి కోసం ప్రయత్నం చేస్తున్న దుర్మార్గుల చేత.
పక్క దారి నుంచి పక్క దారికి లాగపడి పతి హృత ఆశ్రితో రమతే జంతుహు తమో విశతి పూర్వ వసు అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తాడు వాళ్ళతోటే కలిసి ఉంటాడు వాళ్ళతో కలిసి ఉండుటే ఆనందం అనుకుంటాడు. వాటిని పొందటమే సంతోళం అనుకుంటాడు అని కూర్చోవద్దు తమో విశతి మళ్ళీ క్షరా మామూలే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జరరే చేయనం. యధాపూర్వం మళ్ళీ అజ్ఞానాన్ని పొందుతాడు. సత్యం, శౌచ్యం, దయ, మౌనం, బుద్ధిహి, శ్రీహి, శ్రీహి, యశః, క్షమ, క్షమః, దమః, భగత్శేతి. మనకు మొత్తం ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు గుణాలు జదు గుణాలు అంట మొత్తం. ఈ పద్నాలుగు గుణాలు ఇవన్నీ మంచి గుణాలు. ఇవన్నీ జ్ఞానాంగములు. ఇలాంటి జ్ఞానాంగములు శిశునోదర పరాళుల సహవాసంతో పోతాయి. యత్ సంఘాతి యాతి సంక్షయం. అలాంటి సాంసారిక వ్యామోహం ఉన్నవారితో స్నేహం చేయడం వలన ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే అంటున్నాడు పొరపాటును కూడా అలాంటి వారితో కలవకు. కేషు అశాంతేషు మూహేషు ఖండితాత్మసు అసాదుషు సంగమునకుర్యాత్. వాళ్ళు ఎప్పుడూ అశాంతులు అంటే ఆశ తీరని వాళ్ళు. ఇక్కడ శాంతం అంటే ఏమిటి? తగ్గని వాళ్ళు. ఏం తగ్గడం? ఆశ. ఆశ లేని వాళ్ళని ఏమంటారు? అశాంతులు. శాంతులు అంటే ఏ ఆశ లేని వాళ్ళు శాంతులు. ఆశ లేని వాళ్ళు పరమ శాంతులు. వీడికి శాంతులు కాదు అంటే వీడికి ఆశ తెలియదు అమ్మ. కోపం ఎందుకు వస్తుందండి? కోరిక ఉంటేనే కదా. అందుకే అశాంతేసు. రెండోది మూఢేసు. శరీరము ఆత్మాని వివేకం లేని వాళ్ళు, ఖండితాత్మసు అదే దేహమే ఆత్మాని తగ్గించుకునేటువంటి వాళ్ళు, అసాధుసు పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు రెండు యోచితు క్రీడా మృగేసుచ. మనకు పెద్ద బిరుదు ఆడవారు ఆట కోసం పెంచుకునే మృగాలు అలాంటి వారితో యోచితు క్రీడా మృగం. ఆటకు ఆడే పెంచుకుంటాం కదా జింకెలను ఎల్లను ఇంట్లో పిల్లలను కుక్కలను పెంచుకోమా?
అలాగే మనందరిని ఎవరు పెంచుకుంటున్నారు అంటే ఏం చెబుదాం? యోచితి క్రీడాములు చేసుక ఆడవారు ఆటబొమ్మలుగా పెంచుకునేటువంటి పెరిగేటువంటి వారితోటి మనము స్నేహం చేయవద్దు. జ్యోతి క్రీడా మృజేర్య సంగమ్న కుర్యాత్. ఎందుకంటే నతథా అస్వ అవే నమోహ. బంధస్య అన్య ప్రసంగతః స్త్రీ ప్రసంగం వలన స్త్రీ ప్రసంగాన్ని కోరే వారి ప్రసంగం వలన అంటే స్త్రీ సహవాసం వలన స్త్రీ సహవాసం ఎందుకు గొప్ప అనుకుంటారా కొంతమంది మహానుభావులు వాళ్ళ వలన కలిగే అంతటి అనర్థము మరి దేని వల్ల కలగదు. తగ్గిన ఏవైనా అనర్థం ఇస్తాయి కానీ ఇంత అనర్థాన్ని ఇది కేవలం మెడకు నిబంధిని రజ్జురేఖ ఇది ఉరితాడు రా బాబు. అనే తెలుసుకోలేవు అని అడుగుతున్నాడు. అవివాస అవే నమోహ బంధస్య అన్యప్రసంగతః. ఇతర సహవాసముల వలన ఇతర కోరికల వలన ఇలాంటి వ్యామోహం కలగదు. యోచిత సంఘాత్ యధా పుంసః యధా తత్సంగి సంగతః స్త్రీ సహవాసం వల్ల కానీ స్త్రీ సహవాసం కోరిన వారి సహవాసం వల్ల కానీ భగవంతుని పక్కన ఉండాలనుకోండి, మనం ఆ పక్కన కూర్చుంటే వాడు ఏం చెప్తాడు? ఏదో అనంత, వీకుంట, ముకుంద, కృష్ణ, అజ్ఞం, పాద్యం, అచన్యం అంటాడు. అదే అమ్మాయి యొక్క శోభను వాడు పడుకుంటే ఏం చెప్తాడు వాడు? అమ్మాయి యొక్క సౌందర్యాన్ని, స్నేహాన్ని, సంసారాన్ని వండిస్తాడు. అంటే సన్యాసి కూడా త్వరలో సంసార అవుతుంది. అందుకే స్త్రీ సంఘం కంటే ప్రమాదము స్త్రీ సంఘ సంఘము. అంటే స్త్రీ సంఘాన్ని కోరిన వారితో మనం కలిసి ఉన్నాం అనుకోండి, బ్రహ్మచారు త్వరలోనే గృహస్తులు అవుతారు అని చెప్పుకున్నాం కదా. మీరు ఇన్ని బాధపడుతుంటే పెళ్లి చేయకుడు ఒక పెళ్లి చేయకుడు ఉంటాడా? వీడు సుఖంగా ఉంటాడా? ఇంకెప్పుడరా పెళ్లి చేసుకుంటావు? పైకేమో అయ్యో బాధపడుతున్నాం అని. ఒకడు ఏమో అయ్యో ఆనందంగా ఉంటున్నాడు రా వీడు. నాలాగే పోయేతాడు వీడేమో ఆత్మ సౌర్గభూతి జరిగాడు. తనలాగా అందరినీ కోరుకోవాలి కాబట్టి అయ్యో వాడు ఇంత బాగుండట ఎట్లా? త్వరగా పడి జన్మ ఎలా వీడియో చేసుకో?
నేను ఇప్పుడే నేను పెరిగి ఒక పనికి వెళ్ళిపోతున్నా అనే ఒక పని జరుగుతుంది వాడికి. అయ్యో ఎందుకా అని ఎందుకు చెప్పా అంటే అందుకే నాలాగా నువ్వు ఉండొద్దా అని. ఆ సమానం కోరుకోవాలి కదా అన్నట్టుగా ఆ యోగి సంఘి సంఘం ఉండే. స్త్రీ సహవాసం కానీ స్త్రీ సహవాసం కంటే గొప్ప ఇంకోటి లేదని భావించే వారి సహవాసం వల్ల కలిగేటువంటి అనర్థము మరి దేని వల్ల కూడా కలగదు. ఉదాహరణ కావాలా? ప్రజాపతిహి స్వాం దుహితవం దృష్ట్వా తద్రూప దర్చిత ఎవరు దాకా ఎందుకండీ? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే తను సృష్టించిన తన పుత్రికల యొక్క సౌందర్యం తోటే తాను వ్యామోహం చెంది రోహిత్ భూతాం సహా అన్వతావత్. అయ్యో మీరు నాన్నగారు మీరు కూతురునండి. ఇది అన్యాయం అజ్ఞానం తప్ప బాగా అని ఆయన సమయం ఇలా ఉంటే వీళ్ళు వదిలిపెట్టట్లేదు అని ఓ లేటు రూపంలో బయటికి పోయింది పైకి ఎక్కింది. బ్రహ్మ కూడా లేటు రూపంలో పోయాడు. రోగం నరించి బయట పరిగెచ్చినటువంటి ఆ మృగం వెంట పడ్డాడు బ్రహ్మనే పడ్డాడు ఎలాగంటే గతత్రపః సిగ్గు విడిచి. మరి బ్రహ్మకే శిక్కు లేనప్పుడు తత్ సృష్ట సృష్టేషు అంటున్నారు చూడండి. తత్ సృష్ట సృష్ట సృష్టేషు. బ్రహ్మ సృష్టి ఎవరు? ప్రజాపతులు. వాణ సృష్టి ఎవరు? కత్యపుడు. వాణ సృష్టి ఎవరు? మనువు. వాణ సృష్టి అంటే మనం. నాలుగో తరం అండి. వారికే తప్పు తప్పుతుందా అంటున్నారు. కదం తత్ సృష్ట సృష్టేషు కోన్ వఖండిత దీపుమాన్. బ్రహ్మ సటి వాడికే తన పుత్రికా సౌందర్యంతో వ్యామోహం చెంది వెంటబడితే అలాంటి వాడి చేత సృష్టించబడిన వాడి చేత. సృష్టించబడిన వారి చేత సృష్టించబడిన మనము అఖండిత జీవి కొట్టుబడని అజ్ఞానమంటని బుద్ధి కల వాడెవడైనా ఉంటాడా అండి? ఎవరైనా ఉంటే వారి నాన్న అయితే ఉంటాడు. వారి తర్వాత వాడు ఉండడు. కదా? బ్రహ్మ తర్వాత వారు ఎవరూ ఉండరు. ముందు ఎవరు ఉండాలి? బ్రహ్మ కన్నా ముందు వాడు ఉండాలి.
ఆయనకు అంటలేదు కాబట్టి. అందుకే అంటున్నాడు ఋషిం నారాయణ మృతే యోసిన్మయ్యేహ మాయయా. స్త్రీమయమైనటువంటి ఈ మాయతో అంటుబడని వాడు ఒక్క శ్రీమన్నారాయణ ఋషి తప్ప మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే మన మూలపురుషుడే వాడు మనం ఏం చేస్తాం? మూలం వాడండి పాపం. కానీ మనం అంటాం కదా ఓంచా ఓంచా లక్షణాలే వస్తాయి అంటారు కదా. తండ్రి లక్షణాలు కొడుకు అట్లా ఆ లక్షణం అక్కడ నుంచి పుట్టిన లక్షణం ఎక్కడ పోతుంది? వస్తుంది. అందుకే స్వామి. శ్రీమన్నారాయణుడు అప్పుడప్పుడు మేము జ్ఞానం పొందాం, మేము బుద్ధిని పొందాం, మేము తప అంటుంటే పిచ్చి వాళ్ళలారా ఎంతసేపు ఉంటుంది అంటాడంట. ఏమంటాడంటే పస్య బలమ్మే పస్య మాయాయాః ఏయ్ నాన్న, నా మాయాబలం చూసావా నువ్వు? తెలుసా ఏంటి నా మాయాబలం? స్వామి అంటాడంట. ఏంటంటే స్త్రీమయ్యా. నా మాయ ఎవరు? స్త్రీ. ఎంత గొప్పోడైనా జయినో దిశాం. మొత్తం దిక్కులన్నీ జయిస్తుంది. ఎంత గొప్పోడైనా జయిస్తుంది. చెప్తున్నాడు యా కరోతి పదాక్రాంత భ్రూవిజృంభేన కేవలం. ఎలాంటిదయ్యా స్త్రీ అంటే ఒక్కసారి ఒక చిన్న కనుగొమ్మ అలా పక్కకు కదిలిస్తే ఎంత మహావీరుడైనా పాదాక్రాంతుడు అవుతాడు. నా బలం చూసావారా అంటాడట స్వామి. అంటే ఏంటి ఎక్కడికి బాబా మొదలు నా బలాన్ని సెట్ చేశాను ఎవరితోటి మా అబ్బాయి తోటి ప్రార్థికాలో అన్నమాట ప్రార్థికాలో బాగా చేశాడు అంటే ఓ ఇది చాలా బాగుంది ఎందుకు వేరే బాధ ఈ బలం ఉపయోగిద్దాం అదే యోగ మాయ అనుకుంటే పోతుంది కదా అదే పరమాత్మ మాయ ఇలా గురు విజృంభేన కేవలం కాబట్టి సంగం న కుర్యాత్ త్వనదాసు జాతు యోగస్య పారంపరం ఆరు వృక్షుహు యోగమును పొందాలనుకునేవారు సంసారాన్ని దాటాలనుకునేవారు మోక్షాన్ని చేరాలనుకునే వారెవ్వరూ ప్రమదాసు సంఘం నకుర్యాత్. స్త్రీలతో సహవాసము పొరపాటున కూడా చేయకూడదు. చెప్తారు బాగానే ఉంది చేయొద్దు. అదేలా అంటే మత్సేవ ప్రతిలబ్ధాత్మలాభః.
స్త్రీ సేవను విడిచి పెట్టాలి అంటే మొదలు ఏం చేయాలి? నా సేవ చేయడం మొదలు పెట్టాలి. మొత్తం వదిలేశాం కదా, అన్నం తినడం ఆహారం ఆహారం ముందు వదిలేశాం, అన్నం బదులు కొట్టే తింటాం. తర్వాత ఇంకేదో తింటాం, క్రమక్రమంగా తగ్గించుకుపోతాం. అలాగే. యోగి సేవను తగ్గించాలంటే అతను ఆదిస్త్రీ, ఆదిపురుషుడు కాదు. ఆదిస్త్రీ ఎవర ఆమె జగన్మోహిని. ఆమె కదా. ఆయన్ని మోరు పెడితే ఇవన్నీ పోతాయి. నా సేవ తోటి ఆ సేవను విడిచిపెట్టండి అంటున్నాడు. మత్సేవయా ప్రతినాత్మ ఆత్మ లాభ నిరంతరం నన్ను సేవించడం అలవాటు చేసుకున్నందువల్ల ఆత్మ సురభం తెలుస్తుంది. శరీరం కాదు శరీరం కంటే ఆత్మ వేరు. శరీరం పాంచభోత్కమే, అవసరమైన శరీరానికే, నాకేమీ లేవు. ఇలాంటివన్నీ ఇలాంటి జ్ఞానమంతా పొంది. అలా స్త్రీ సంఘాన్ని వారు పెడతారు. ఎందుకయ్యా స్త్రీని అలా అంటున్నారు మీరు అంటే ఏం లేదండి. యా నిరయ ద్వారమస్య స్త్రీ అంటే నరకమునకు ద్వారము. పురుషుడు కాదా? శ్రీకి పురుషుడు అవుతారు ముందర వస్తుంది అది త్రోకం ఆ బాబు వస్తుంది. వీళ్ళంతా నమ్ముల్లే అన్నారు వాళ్ళు పురుషుడు అనుకుంటారేమో వ్యాసురికి అలాంటి పర్చపాతం లేదు ముందర వస్తుంది చూడండి. నిరయ ద్వారమస్య యోహార్జనైహి మాయాయోచిద్ దేవ నిర్మితా. తా నిచ్చేతాత్మనో మృత్యుం తృణైహి కూప వివాత్ నన్ను నిరంతరం సేవిస్తూ సేవిస్తూ ఉంటే మెల్లమెల్లగా మాయా యోచితు దేవభినిర్మితా భగవంతుని చేత నిర్మించబడిన సృష్టించబడిన స్త్రీ అనేటువంటి నా మాయ మెల్లమెల్లగా తొలగిపోతుంది. తెలివి గలవాడు, జ్ఞానం ఉన్నవాడు తామిచ్చేత ఆత్మనో మృత్యుం. సంసారము బ్రతికించేది, సంపద ఇచ్చేది, వరాలిచ్చేది, సంతోషం ఇచ్చేది కాదు. ఏమిచ్చేది? మృత్యువునిచ్చేది ఆత్మనః మృత్యుం తామిచ్చేత ఇలాగయ్యా అంటే మరి మృత్యువైన ఎవరైనా పోరుతారా ఎవరైనా పోతారా అండి?
అలా చెప్తున్నారు ఇది ఎలాంటి ముచ్చు అయ్యా అంటే మొత్తం గోతి ఉంటుంది పైన ఆకులు తీగలు పువ్వులు ఉంటాయి. పువ్వులు జంపుకున్నాం అందులో పోతే ఏమవుతాం? తృణైహి కూపమివ ఆవృతం గడ్డి కప్పిన బావి లాగా గడ్డి కప్పిన గోతిలా అని నీవు తెలుసుకో. పైకి మాత్రం ఆ మెత్తగా ఉంటుంది, పువ్వులు ఉంటాయి, సుగంధం ఉంటుంది, ఏముంటది అందులోకి పోతే ఆ గోతిలో పడతాం. యోషి ఈ మాయ కూడా అలాంటిదే. అంతే కాదు యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయాం వృషభాయతి. ఎలాగైతే స్త్రీని మృత్యుద్వారముగా తెలుసుకొని స్త్రీకి దూరంగా ఉండాలో ఆ స్త్రీ కూడా భర్త అనబడేటువంటి పురుషునికి దూరంగా ఉండాలి. ఇందులో యాం మన్యతే పతిం అంటున్నారు. ఏ స్త్రీని భర్తగా అనుకుంటుందో అంటున్నారు. అదేం కర్మ అంటే ఇప్పటి భర్త కూడా ఒకప్పుడు స్త్రీయే. అప్పుడు స్త్రీ ఇప్పుడు భర్త అయిపోయినాడు. స్త్రీ ఎప్పుడు భర్త అవుతుంది? భర్తను బాగా ప్రేమించిన స్త్రీ తర్వాత జన్మలో భర్తగా పుడతాడు. బాగా ప్రేమించిన వాడు తర్వాత ఏమవుతాడు? స్త్రీ అవుతాడు. చచ్చిపోయే ముందు అంతగా యంయం వాపి స్మరణ్ కాయం. గీత ఏముంది? యంయం వాపి స్మరణ్ మరణించే ముందు ఏ ఏ రూపాన్ని స్మరిస్తూ మరణిస్తారో అదే రూపాన్ని వదులుతారు. అయ్యో ప్రియురాలు అయ్యో ప్రియురాలు భార్య భార్య అయ్యో నేను పోతే ఎట్ట పోతుందో ఎట్ట పోతుందో ఎట్ట పోతుందో అనుకుంటూ చస్తే నువ్వు అట్టే పుడుతావ్. అదే శ్రీ లాగా పుడుతావ్. అయ్యో మా వారు మరీ అమాయకులు నేను లేకుంటే అన్నం వండుకుంటాడో తింటాడో లేదో అని తలుచుకుంటూ ఆమె చస్తే వాడు మగవాడిగా పుడుతాడు. అది మొగవాడంతా ఎవరు భోజనంలో? అవును కదండీ అంతా అవే వాడే. యమ్ యమ్ వాపి స్మరమ గీతా వాక్యం. దానికి వచ్చిన యామ్ మన్యతే పతిం. నీవు ఎవరిని ఇప్పుడు భర్తగా అనుకుంటున్నావో అతను కూడా పురవజన్మలో స్త్రీయే. పురవజన్మలో స్త్రీగా ఉన్నటువంటి మనం చెప్పుకుంటున్నాం కదా అతను భర్తను బాగా ప్రేమించి స్త్రీ అయ్యాడు. పురుషునిగా ఉన్నవాడు స్త్రీ అయ్యాడంటే
ఏటి కారణం అండి? స్త్రీని బాగా ప్రేమించడం. స్త్రీగా ఉన్నవారు పురుషుడు అయ్యారంటే పురుషుడిని బాగా ప్రేమించడం. కాబట్టి ఎలాగైతే స్త్రీని ప్రేమించడం స్త్రీ జన్మ కారణము పురుషుడిని ప్రేమించడం కూడా. ఇప్పుడు జనం చాలు కానీ స్త్రీ గావది పురుషుడు అయిపోయాడు. ఒప్పుకున్నాం కదా ఈ రీతి వలన స్త్రీలు కూడా పురుషుడిని మోహించి, ప్రేమించి, స్నేహం చేసి తన ఆత్మపాతానికి కారణం కాకూడదు. ఎలా స్త్రీ సంఘం పనికిరాదో అలాగే పురుష సంఘం కూడా పనికిరాదు. యా మంజుపతి మోహాత్ మాయయాం వృషభాయతి మన్మాయం నా మాయ ఇది. వృషభాయతి వాడు పురుషునిగా కనబడుతున్నాడు. స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్తః విత్తాపత్య గృహప్రదం. ఈ పురుషుడే. స్త్రీత్వాన్ని పొందాడు. ఎందువల్ల స్త్రీ సంగత. పూర్వ జన్మలో స్త్రీతో స్నేహం చేసి స్త్రీని బాగా ప్రేమించి ఆమెని త్వరించినందువల్ల ఈ పురుషుడు స్త్రీత్వాన్ని పొందాడు. ఎలాంటిది అంటే విత్తాపత్య గృహప్రదం. ఇక ధనము, సంతానము, ఇల్లు, సంసారము ఇవన్నీ ఎవరి నుండి? అమ్మాయికి అబ్బాయి నుండి, అబ్బాయికి అమ్మాయి నుండి. అందుకే మిధున సంగతి పనికిరాదు. స్త్రీలు పురుషులను కానీ, పురుషుడు స్త్రీని కానీ యామోహంతో ధర్మ విరుద్ధంగా కోరకూడదు. సంఘము చేయకూడదు. దానితోటే సంసారం అంతా. తమాత్మమాభి జ్ఞానీయాత్ విత్తాపత్య గృహాత్మకం దైవోపసాధితం మృత్యుం మృగయోహో గాయనం యతా పరమాత్మ మన కోసం తెచ్చి మన ముందర పెట్టిన మృత్యువని తెలుసుకో అంటున్నాడు. దైవోపపాదితం మృత్యుం. ఈ అన్న పురుషుడు అన్న తామాత్మనా విజనీయాత్ విత్తాపత్య గృహాత్మకం భార్య కావాలి కదా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కావగానే ఏం కావాలి ఇద్దరు ఉండడానికి ఏం కావాలి ఓ ఇల్లు కావాలి
మరి ఇల్లు అంటే ఇల్లు మెయింటైన్ చేయడానికి డబ్బు కావాలి. మరి డబ్బు, ఇల్లు, భార్య ఉన్నాక సంతానం కావాలి. తర్వాత ఏం కావాలి? ఇవన్నీ ఏం వద్దు అన్నారు. సరే సరే బాబోయ్ బుద్ధి తక్కువ అయింది ఇవన్నీ లేకుంటేనే బాగుండు. కాబట్టి స్త్రీ సంఘం కానీ కుర్ర సంఘది కానీ విత్త అపత్య గృహాత్మకం. ధనమును, సంతానాన్ని, ఇంటిని రూపంలో కనబడేటువంటి ఇవన్నీ దైవ భావితం మృత్యు. భగవంతుడు మన దగ్గర తెచ్చిపెట్టిన మృత్యువుగా తెలుసుకో. ఎలాగయ్యా అంటే మృగయోహో గాయనం యథా. ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను. లేడిని వేటాడాలంటే ఆయుధంతో కొట్టి చంపకూడదు. లేడిని ఆయుధంతో చంపకూడదు. మరి ఏం చేస్తారు? ఓ సంగీత కచేరి పెడతారు. ఐదా గురు వీణా, వేణు, మృదంగం అన్నీ పెట్టి బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటూ ఆహా ఎంత బాగుందని వచ్చేస్తాయి. అవన్నీ రాగానే ఒక్కసారి ఆ పాట ఆపేసి ఈ ఉంటాది ఏదో ఫేరీ భం భం భం భం భం అని మోగిస్తారు. అది ఇంత కళ సద్ద వినొచ్చు కదా గుండె వైరు చచ్చిపోతాయి. మధుర సంగీతం అది పెట్టినటువంటివి భయంకర సంగీతానికి గుండె వైరు చస్తాయి. మొదలు ఆనందం కలిగించేవే తరువాత ప్రాణం తీస్తాయంట అని దృష్టాంతం. కదా ఆహా పాట. బాగుంది ఓ బడ బాగుంది ఊరికే పరిగెత్తుకొని వస్తాయి. అదే బడ అన్నం తీస్తాడు అయ్యా అమ్మాయి బాగుంది అబ్బాయి అబ్బాయి బాగుంది అని బాగున్నాడు అమ్మాయి పరిగెత్తుకొని వస్తాడు. పోసాక మళ్ళీ అదే రోజు చూస్తున్నాం కదా. ఎన్నో దహనాలు, ఎన్నో హత్యలు ఏమిటి? భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త ఏమో వాళ్ళను. మరి ఎందుకు చంపుకున్నారు ప్రేమించిన వాళ్లే కదా అంటే ఆ ప్రేమే క్రమంగా మరణానికి దారి తీస్తుంది. అందుకే అంటున్నాడు మృగయోహో గాయనం యథా.
మృగములను మురిపించడానికి పాడిన పాటలాగా మనను మరలింపజేయడానికి మన మృత్యువుగా మనకు మృత్యువుగా పరమాత్మ దగ్గర తెచ్చిపెట్టినదే. ఇల్లు, భార్య, సంసారము, సంతానము అని జ్ఞానం ఉన్నవాడు తెలుసుకోవాలి చూడండి. తమాత్మ జ్ఞానీయాతి విద్యాపత్య గృహాత్మకం దైవోపసాధితం మృత్యుం మృగయోహో గాయనం యథా. దేహేన జీవ భూతేన లోకాతు లోకమనువ్రజన్ ఈ మహానుభావుడు ఈ జీవుడు ఓ శరీరం తోటి ఒక శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో నుంచి ఇంకో శరీరానికి, అక్కడి నుంచి ఇంకో శరీరానికి, ఆ లోక నుంచి ఇంకో లోకానికి, అక్కడి నుంచి ఇంకో లోకానికి. ఇలా ఆ లోకాలు ఆ లోకాలు తిరుగుతూ గుంజాన ఏవ కర్మాణి. నిరంతరం తాను చేసిన పనులను అనుభవిస్తూనే కరోత వ్రతం మళ్ళీ చేస్తుంటాడండి. శ్రీ అనుభవిస్తుంటాడు మరొక తయ్య చేస్తుంటాడు. ఇది వరు చేయబట్టి ఇట్లా అయ్యా మానేస్తా అంటాడండి. ఎందుకంటే కర్మ అంటే ఇదివరకు తాను చేసిన కర్మ ఫలము అనుభవించడం అంటే కూడా కర్మే అది. కాదా? భూదమంతా కర్మే కదండీ. ఇది వల్ల మళ్ళీ ఇంకో అది కర్మ ఇది మళ్ళీ ఇంకో సంసారం వస్తుంది. అనుభవం కూడా కర్మ రూపమే కాబట్టి అనుభవం అనేటువంటి కర్మ కొత్త పాపాన్ని కొత్త లోకాన్ని అందిస్తుంది. మళ్ళీ అక్కడికి పోతాడు, దాన్ని అనుభవిస్తాడు, మళ్ళీ అక్కడ చేస్తాడు, మళ్ళీ ఇంతే. కరోతి అవిరతం. కనీసం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోడు. మరి పద్ధతి రెండే. నిరంతరం శ్రవించడం, అనుభవించడం. మళ్ళీ చేయడం, మళ్ళీ అనుభవించడం. వేదం ఎందుకు అనుభవించడానికి. అనుభవించడం ఎందుకు చేయడానికి. మరి రెండు లేకుండా ఎప్పుడు ఉండదు. కాబట్టి అంటే ఏంటి అనుభవం కూడా ఇతనికి ఆత్మావలోకనాన్ని కలిగించడం లేదు జ్ఞానాన్ని ప్రసాదించడం లేదు. జీవః అస్యానుగో దేహః జీవుడు దేని వెంట వెళ్తాడు? శరీరం వెంట. దేహం ఎటు పోతుంది? జీవుని వెంట.
కదా? వీడిని పట్టుకొని వాడు, వాడిని పట్టుకొని వీడు. శరీరంలో జీవుడు వేసేస్తాడు. జీవుడు అంటే శరీరం నెంబర్ వస్తుంది. జీవః అత్యానుగో దేహః. జీవుడు అంటే దేహం ఉంటుంది. ఎలా ఎలాంటి దేహం అది? భూత ఇంద్రియ మనోమయః. ఏంటి దేహం అంటే? పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు మనస్సు. అంతే కదా? ఈ దేహము ఈ దేహము ఈ లాంటి దేహాన్ని జీవుడు అనుసరిస్తాడు. ఇలాంటి జీవుడిని దేహం అనుసరిస్తుంది. తన్ నిరోధస్తు మరవన్. కదు కానీ నిరోధ దేహాన్ని ఆపడం మరణం. అవునండి జీవుని వెంట దేహం రాకుండా ఉండుట మరణం. కదా? దేవుని అంటే జీవుడు పోవడం జననం. సరిపోయినా లేదా? ఆలోచించండి. తన్ నిరోధస్తు తన్ నిరోధస్తు మరణం ఆయుర్భావస్తు సంభవః. అంటే సూక్ష్మ దేహమే స్థూల దేహాన్ని స్వీకరిస్తున్నది. కదా? సూక్ష్మ దేహము స్థూల దేహముగా మారుట పుట్టుక. స్థూల దేహము రాకుండా ఉండుట మరణం. అంటే వచ్చిన స్థూల దేహం నశించుట మరణము. కదా? వచ్చిన స్థూల దేహము నశించుట లేదా రాకుండా చేయుట దీన్ని మరణం అంటారు. మళ్ళీ ఈ సూక్ష్మ దేహానికి సూక్ష్మ దేహం వచ్చుట చాలా సింపుల్. తన్ నిరోధస్తు మరణం ఆవిర్భావస్తుతం భవః. మనకి కదా స్లోగా అద్భుతంగా ఉంటాయి చాలా చాలా లోతుకు వెళ్ళాలి మున్నా స్లోగాలు ఉన్నాయి కానీ జన్మ అంటే ఏమిటి మరణం అంటే చెప్పాలి ద్రవ్యోపలబ్ధిస్థానస్య దైవేక్షా యోగ్యతా యధా పంచత్వం అహమానాత్ ఉత్పత్తిహి ద్రవ్య దర్శనం. కేవలం సంభూతం వచ్చినా, కేవలం శాస్త్రం వచ్చినా ఒక్క ముక్క అర్థం లేదు.
ద్రవ్య ప్రవేశం బియ్యపరే ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేచ్ఛా యోగ్యత ఎంత లోతుకు వెళ్లాలంటే జీవుడు కదా ఈ జీవుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. సూక్ష్మ దేహం అంటాం. ఏమంటాం? ఈ సూక్ష్మ దేహము ఇంద్రియ గోచరమా అగోచరమా? కదా? ఇంద్రియ అగోచరమైనటువంటి సూక్ష్మ దేహమునకు స్థూల దేహం వస్తే ఆ వచ్చినటువంటి స్థూల దేహాన్ని ఎవరు చూస్తారు? జీవుడు చూస్తాడు కదా. స్థూల దేహమును చూడగలిగేవాడు సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి జీవుడు. సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి జీవుడికి స్థూల దేహాన్ని చూడగల యోగ్యత లేకపోవుట మరణం. స్థూల దేహంలో ఉన్న అంటే దేహం అనుకోండి స్థూల దేహాన్ని చూడకుండా ఉండగలుగుట మరణమైనప్పుడు సూర్య దేహాన్ని చూడగలుగుట జనులు. సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి జీవుడు సూక్ష్మ దేహంలోకి ప్రవేశించటం పుట్టుక. సూర్య దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళటం మరణం. ఈ గోలెందుకయ్యా ఇంత చెప్తున్నావు అంటే మరణం అనేది పుట్టుక అనేది ఆత్మకు లేదని తెలపటానికి చెప్తున్నా అంటున్నారు. ఈ ఆత్మ ఏ శరీరంలోకి ప్రవేశిస్తున్నదో ఆ శరీరాన్ని చూడగలుగుట పుట్టుక. ఆ శరీరాన్ని చూడలేదు మరణం. అంటే వాడు అందులోకి వస్తున్నాడు పోతున్నాడు. ఆత్మ ప్రవేశించడాన్ని జననం అంటున్నాం. ఆత్మ వెళ్ళిపోవడాన్ని మరణం అంటున్నాం. మరి వాస్తవంగా ఈ జననము మరణం అనేటువంటివి దేనికి? పంచభూత సంఘాతం పుట్టుక పంచభూత విఘాతం మరణం కదా ఐదు భూత యొక్క అవయవాలు ఉన్నాయి ఇవన్నీ కలిస్తే ఒకటిగా ఏర్పడితే పుట్టాడు అంటున్నాను మరణిస్తే మళ్ళీ అన్నీ
పృథ్వి పృథ్విలో, అగ్ని అగ్నిలో, జలం జలంలో, వాయువు వాయువులో. ఏది అందులో తేలిపోతుంది. అది మనకు మరణం అది చెప్తున్నాడు. ద్రవ్యోపలబ్ధిస్తానత్యా. ద్రవ్యేక్షా యోగ్యతా పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క స్వరూపాన్ని చూడకుండా ఉండుట. అంటే సూక్ష్మ శరీర ప్రాప్తి ఇచ్చారా? సూక్ష్మావస్థ చెప్తున్నాను. ఈ శరీర ప్రాప్తి ఇది తదే వాక్య పంచత్వం. అదే మరణము. అంటే పృథివి, అప్పు, తేజో, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూత సముదాయముతో ఏర్పడినటువంటి తెలియబడేటువంటి ఈ శరీరమునకే ఆత్మాభిమానం కలుగుతుంది. కదా అంటే దేహాత్మాభిమానం కలగడం పుట్టుక అది నశించడం మరణం కదా ఎప్పుడు నేను అని పుడితే కదా. శరీరం వస్తే నేను అంటాను ఏం చేస్తానండి అందుకే అంటాను అన్నమాట ఇలాంటి దేహాత్మాభిమాన విషయము దేహంలో ఉండేటువంటి పలు రకముల ద్రవ్యములను చూడటానికి యోగ్యత కదా. అది లేనప్పుడు యోగ్యత పోయింది అంటే దేహాత్మా విమానం పోయింది. కాదు కాదు దేహమే పోయింది. దాన్నే మనం మరణం అంటాము. నేను అనబడేటువంటి పదార్థాన్ని చూచుట పుట్టుక. అది లేకపోవుట మరణము. శరీర ప్రాప్తి జన్మ శరీర వియోగము మరణము. దీని అంటే జాగ్రత్తగా. ప్రధాన ఉద్దేశ్యము ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము. ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు తదేతత్ అక్షయం ధ్రువం. అమృత్యుం సనాతనం పురుషం పురాణం పురుషం ఏకం అవిచారి కూటస్తం అచలం ధ్రువం అంటామే అంతే ఏమిటి ఆత్మ లక్షణం.
దానికి పుట్టి ఎక్కడిది? అలాంటి ఆత్మ శరీరంలోకి రావటమే. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి. అంటే ఎంత లోపల వెళ్ళాలంటే జీవుడు ఎలా నిత్యమో ప్రకృతి నిత్యమే. ఇది నశించదు. చాలా జాగ్రత్తగా చెంబివరించాడు వ్యాస భగవానుడు. చాలా లోతుకు వెళ్ళాలి. మరణం చెయ్యడానికన్నా తప్పే. ఎందుకంటే అది నిత్యమే. ప్రకృతి పోదు. ప్రభువు నిత్యంగా ఉంటుంది. ఎలాగైతే ఈ జీవుడు నిత్యంగా ఉన్నాడో పంచభూతాలు ఉన్నాయి. నువ్వు అనుకున్న పంచభూతాలు ఉన్నాయి. నువ్వు అనుకున్న ఆత్మ ఉంది. ఇది కూడా వెళ్ళిపోదు. ఏది లేదు. చేపు లేదు గిప్పు లేదు. భావన పుట్టుక. ప్రకృతి నేను అనుకోవడం పుట్టుక. ప్రకృతి అనుకోలేకపోవడం మరణం. భావనా భావః భావనా. అంటే ప్రకృతిం పురుషంచైవ విద్యనాది ఉభావపి. అంటే రెండు నిత్యములు కాబట్టి. ప్రకృతికి నాశనము లేదు, జీవుడికి కూడా నాశనం లేదు. కదా? అయితే తేడా ఏమిటంటే ప్రకృతిలో పరిణామం ఉంది. పురుషుల్లో లేదు. ప్రకృతి మారుతుంది. కదా? పువ్వు అవుతుంది, పిండి అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. అది పరిణామి, జీవుడు అపరిణామి. ఆత్మకు ఎలాంటి పరిణామము లేదు. అయినప్పుడు ప్రకృతితో పుడతాడు, ప్రకృతి పుడుతుంది ఇలాంటివి ఏవి కుదరవు. ప్రకృతి పుడుతుంది, ప్రకృతి నశిస్తుంది అని చెప్తే మరి ప్రకృతి అనిత్యం కావలసి వస్తుంది. గుండా విధి అనాది ఇవే చెప్పావు. జీవుడి లాగా భవృత్తి కూడా నిత్యమే. అది కూడా పుట్టదు మరి. ఎలాగైతే ఆత్మ పుట్టదో ప్రకృతి పుట్టదు. ఆత్మ
ఏమో మార్పు లేదు, ఒకటేమో మార్పు ఉంది. మారుతున్న ప్రకృతి మారని ఆత్మ అనుకోవడం పుట్టుక. నిరంతరము పరిణామశీలమైన ప్రకృతిని ఏ పరిణామము లేనటువంటి ఆత్మగా భావించుట పుట్టుక. అంటే దేహాత్మాభిమాన ఉత్పత్తే ఉత్పత్తి. దేహాత్మాభిమాన నాశనే మరణ.
ఇంత జాగ్రత్తగా మనకు మరెక్కడా చెప్పలేదు. లోకంలో ఉత్తమి మాత్రం పని చేయదు. మరి లోకంలో చాలా చోట్ల ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము కాదు శరీరం కూడా నిత్యం. ఇది అనిత్యం అది ఉంటుంది. దాని పరిణామం పోతుంది. తగుతి పోయిందా? పోదు. ప్రళయే నవ్య శాంతి అని చెప్పాడు. ప్రళయ కారణం కూడా పోదు అన్నాడు. ఎక్కడ పోదు ఎక్కడ పోతది? ఎక్కడికి పోదు. అన్నీ ఆయన బొద్దలోనే ఉన్నాయండి. ఎలాగైతే జీవుడు ఉన్నాడో వీడు ఎక్కడనే ఉన్నాడు. ఈవుడు అక్కడే ఉన్నాడు, ఒకడు అక్కడే ఉంది. ఆ రెండిటిని విలిగే ఒకడు రెండు కాపుతాడు అంతే. ఆ రెండిటిని కలిపితే పుట్టుక, రెండు మూడు చేస్తే మరణం, ప్రళయం ఏముంది అక్కడ? ప్రకృతిని పురుణుడిని కలిపితే సృష్టి, వేరు చేస్తే ప్రళయం. కలిపిన ప్రకృతి కలియని ఆత్మగా భావించడం పుట్టుక. భావించలేకపోవడం మరణం. మరి భావనే తప్ప ఇది వాస్తవంగా ఇది చెప్తున్నాడు మనకు. రే ద్రవ్యం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే బైక్ కి ఉదాహరణ వస్త్రము అంటున్నారు. వస్త్రం ఇప్పుడు వస్త్రం నశించింది అంటున్నారు. వస్త్రం తయారైంది ఏం తోటి? దారం పొలుచుకున్నారు. మరి వస్త్రం అంటే ఏం అర్థం? దారాలు వేరు చేస్తాం. దారం నశించలే అట్లనే ఉంది. ప్రతి ఉన్న వస్త్రంలోని దారం తీసేస్తే ఏమంటాం? వస్త్రం పోయిందంటాం. దారం కూడా పోయిందా? అది ఉంది. కరిస్తే వస్త్రం విడిపోతే పోయిందా? అలాగే ప్రకృతి పులుడు కరిస్తే పుట్టుక అదే అయితే మరణం లేదు అంతే. విమానమేనండి నాశయము దీనికి దానికి లేదు చూడండి యుక్తా సంతు విశేషా పదాన్ని ఉచ్ఛంతే అసత్కార్య ఆదినా అది చెప్తున్నాడు సంతు సంతాన విశేషాత్ అలాగే మచ్ఛంతే ఘటం ఉంది కుండ పోయింది పంచభూతాలు పోయి షేప్ పోయిందండి అలాగే మాకు కూడా షేప్ పోయింది. పంచభూతాలు పోయాయా? ఆలోచించండి. ఒక మనిషో ఒక ప్రాణో చనిపోగానే పంచభూతాలు చనిపోయాయి అంటామనుకోండి ప్రపంచం ఎక్కడిది అని ఆలోచించండి.
పోలేదు వాటి కలియగలోని ఒక స్వరూపము కనుమరుగైంది. అందుకే ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షా యోగ్యతా యధా. ద్రవ్య ఉపలబ్ధి స్థానం అంటే శరీరం. కదా? పుతివి, అప్పు, తేజం, వాయు, ఆకదం అనేటువంటి ఆ యొక్క ద్రవ్య యొక్క ఉపలబ్ధి స్థానం ఈ శరీరమునకు ద్రవ్యేక్షా యోగ్యత. ద్రవ్యములను చూసేటువంటి యోగ్యత ఎప్పుడైతే ఉండదో తత్ సంచ్యత్వం. దాన్నే మరణం అంటారు. అదే అహమానాత్ ఉత్పత్తిది ద్రవ్య దర్శనం. అలా కలిపి చేసినటువంటి పంచభూత సముదాయాన్ని అహం అనుకుంటాం. అదే ఉత్పత్తి. అదే పుట్టుక. అంటే ఏమిటి? అదే ద్రవ్య దరిశనం. బలలో ఉండేటువంటి పంచభూతాత్మక సమూహాన్ని చూడగలుగుట. పుట్టుకంటు చూడగలుగుట. మాగమూర్తి చూడలేకపోవుట. చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ద్రవ్యోపదర్భిస్థానస్య ద్రవ్యేక్షా యోగ్యతా యథా తత్ పంచత్వం అహం మానాత్ ఉత్పత్తిహి ద్రవ్య దర్శనం. ఇంకా అర్థం కాలేదంటే యథా అక్షణోహు ద్రవ్యా యవ దర్శనా యోగ్యతా యథా తథైవ చక్షుషోహు ద్రష్టుహు దృష్టతా అయోగ్యతా అనయోహు. ఏం అండి? కాదు. ఎందుకు కాదు అంటే ఎక్కడ మనకు అందేది కాదు ఇది. అక్షరోహ ద్రవ్యాల దర్శన యోగ్యత. ఒక వస్తువును మనం చూశాం. నేను ఈ వస్త్రాన్ని లేదా ఈ టేబుల్లో ఆ కుర్చీని చూశాను అంటున్నారు. మరి వాస్తవంగా చూసేది నువ్వా నీకన్నా? ఏం చెబుదాం? కన్ను కాదు నేనే అన్నారు. మరి కన్ను కాదు నేనే అంటే నువ్వు కన్ను మూసుకున్నప్పుడు చూస్తున్నావా? చూడటం లేదు.
పోనీ చూడాలనుకున్నటువంటి నీవు కన్ను తెరిచిన వెదురు లేకుంటే చూస్తున్నావా? వెదురు ఉంది కన్ను ఉంది చూడాలనుకోవడం లేదు చూస్తున్నావా? మరి ఏంటి కారణం? అంటే. సూర్య భగవానుడే కంటిలో చేరి చూపిస్తాడు. అంటే పరమాత్మ సూర్యుడు. యః అంతరాదిత్యే పురుషః యః అక్షిణి పురుషః సయేవ అయం పురుషః కదా ఆత్మే సూర్య భగవానుడిలో ఉంటాడు. ఆ సూర్య భగవానుడే కంటిలో ఉన్నాడు. ఆ కంటిలో ఉన్నవాడే నీ ఆత్మలో అంతర్యానిగా ఉన్నాడు. ఈ ముగ్గురి కలయిక జరిగితే చూస్తావు. సూర్యుడు లేకున్నా, వస్తువు లేకున్నా, నీ కన్ను లేకున్నా, ఈ మూడు ఉన్నా నీకు చూడాలని లేకున్నా చూడలే. చూడాలి సంకర్పం ఉన్నా కన్ను లేకుండా చూడలేవు. సంకర్పం ఉంది కన్ను ఉంది వస్తువు ఉంది చూడలేవు. వస్తువు ఉంది సంకర్పం ఉంది కన్ను ఉంది సూర్యుడు లేడు చూడలేవు అంటే వెలుచురు లేదు. పద్మ సూర్యుడు కావాలి, కాస్త దీపం కావాలి. అంటే లైట్ అనుకోండి. లైట్లు లేనిది చూడలేవు, వస్తువులు లేనిది చూడలేవు, కన్నులు లేనిది చూడలేవు, సంకల్పం లేనిది చూడలేవు. మరి వాస్తవంగా ఇన్ని ఉన్నా ఏది లేకుంటే చూడలేవో వాడు గుడ్డివాడు అంట. కదా? కువ్వు ఉంది, సూర్యుడు ఉన్నాడు, మనకు కన్ను ఉంది, మనం చూడాలనుకోవడం లేదు. కనబడుతుంది వస్తువు. వస్తువు కనబడుతుంది. కానీ వస్తువును చూసే మనం జ్ఞానం ఉండదు.
అంటే శరీరం ఉన్న ఇది శరీరము ఇది నేను కాదు అన్న సంకల్పం ఉన్నవాడికి ఈ శరీరం కనపడదు. దేహాత్మాభిమాన నాశనం అంటే ఇది. ఉంటారు కదా శరీరంలో ఉండి, సంసారంలో ఉండి, ప్రపంచంలో ఉండి కాపురం చేస్తూ, పిల్లలు వెంకట్టు, డబ్బు సంపాదిస్తూ, అన్ని భోగాలు అనుభవిస్తూ నాకే సంబంధం ఎట్లా పోతుందండి అంటారు దానికి జవాబు. ఇవన్నీ చేస్తున్నా నీ సంకల్ప వికల్పాలకు సంబంధం లేకుంటే ఇది ఏది నీకు కాదు. అంటే ద్రష్ట దృశ్యం. ఈ రెండిటికీ ఏకత్ర అనుసంధానమే దర్శనం. చూడడం అంటే ఏమిటి? చూడబడేది చూచేవాడు ఒకే సూత్రం మీద అంటబడితేనే దర్శనం అవుతుంది. ఈ రెండిటిలో ఏం జరిగినా కాదు. కాబట్టి సూక్ష్మ దేహంలో ఉన్నవాడికి స్థూల దేహము వచ్చినా ఈ స్థూల దేహము నాకు వచ్చినదని భావన కలిగినప్పుడే పుట్టుక. భావన కడగలేదు, పుట్టుక లేదు. దాన్ని ఏమంటారు? జీవన్ ముక్తి. సంసారంలో ఉండి కూడా పరమాత్మ సన్నిధిలోనే ఉంటాడు. కదా? భగవంతుడి దగ్గర ఉండి కూడా దేవాలయంలో అంటే అంతే కదా దేవాలయంలో ఉండి కూడా భార్యనో, ప్రియురాల్నో, పిల్లల్నో, డబ్బునో తలుచుకుంటే వాడిని సంసారి అంటామా, సన్యాసి అంటామా? ఏ కారణం మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అందుకే. దక్షణో ద్రవ్యా దర్శనా యోగ్యతా యథా తవయ త్యక్షుసః ద్రష్టు ద్రుష్టతా అయోగ్యతా అనయోహో ద్రష్టు ద్రుష్టతా అయోగ్యతా చూడగలుగుట చూడలేకుండుట ఎవరికి స్థూల సూక్ష్మ దేహముల చాలా విశాయంగా అంటే కన్ను ఉన్న
కోరాలని ఉన్నా, వెలుతురు ఉన్నా, వస్తువు లేకుండా చూడలేము. వస్తువు ఉన్నా, సంకల్పం ఉన్నా, వెలుతురు ఉన్నా, కన్ను లేకుండా చూడలేము. ఇవన్నీ ఉన్నా కోరిక లేకుండా చూడలేము. ఈ కోరిక కూడా ఉన్నా కర్తృత్వాభిమానం లేకుంటే చూడలేం. కాబట్టి ఆ కర్తృత్వాభిమానం కలుగుట పుట్టుక కలగకుండుట పోవుట మర. ఇది యధాశ్రయం ద్రవ్యావేగ దర్శన తారా బతుకుపోతాం ఇంత చాలు ఇంకా బతుకుపోయామనుకోండి బూరా కేస్తే వీడైపోతుంది వద్దు స్వరూపం తెలిసిపోవాలి. యక్షుతః ద్రష్టుర్ దృష్టతః యోగ్యతః అనయోహో తస్మాత్ నకార్య సంత్యాసః ప్రకృతి ఉంది జీవుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ముగ్గురు నిత్యమే ఏదీ నశించదు జననం లేదు మరణం లేదు. వాస్తవం. అయితే ఉన్న ప్రకృతిలో తాను వెళ్లి ఆ ప్రకృతిని నేనే అనుకుంటే పుట్టుక. అనుకోలేకపోవడం మరణం. అయినప్పుడు భయం దేనికి? ఆ భావన పోగొడితే అయిపోయాయి కదా. కాబట్టి తస్మాత్ నకార్యః సంత్రాసః. భయపడవలసిన పనే లేదు. అలాగే నా కార్పణ్యం దైన్యంతో పనే లేదు నా సంభ్రమః కోపంతో కూడా పని లేదు బుద్ధువా జీవగతిం ధీరః వీరుడైనవాడు అంటే జ్ఞానము పొందినవాడు జీవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ముక్త సంఘా చరిత్ ప్రకృతితో సంబంధాన్ని విడిచిపెట్టి సంచరించు నీవు నిత్య ముక్తుడవు. పద్ధతి ఏంటి? ప్రకృతి సంబంధమే సంసారం. దాన్ని వదిపెడితే ఏ భయం లేదు, ఏ బాధ లేదు నీకు, సమస్యే లేదు. కనపడుతున్నది ఇది నేను కాదు అయిపోయాయి అవసరం లేదు. కాబట్టి ముక్త సంఘః చరీత్ సమ్యక్ దర్శనయా బుజ్య ఇలా దీన్ని ఏమంటారు సమ్యక్ దర్శనం అన్నమాట.
కదా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలుగుట ఇలాంటి బుద్ధి ఆ అదంతా వేరు అది ఇది కాదు ఇక్కడ దాకా పోతే బాగుండేది బుద్ధి కూడా అందరికీ తెలిసినాము మనల్ని మోహింప చేయడానికి ఎందుకంటే ఈ భాగంలో శరీరం ఉంది. శరీరం ఉన్నదాన్ని ఒప్పుకుంటే పుట్టుక, లేకుంటే నాశనం. ఇక్కడ శరీరంలో ఈ రూపం లేదు కదా. రూపం రూపం లేనప్పుడు రూపాన్ని భావించకుండా ఉండాలి కాబట్టి. భావించకూడని రూపాన్ని ఆరాధించడం ఏంటి? సంజ్ఞ దృష్టి సంజ్ఞ దృష్టి తర్వాత మీకు అర్థం కావట్లేదు. విగ్రహారాధనను ఖండించడానికి దీన్ని సాధ్యం తీసుకున్నారు. అల్లు గోల నీరా బాబు అని కత్తి ఇస్తే తలకాయ కోశాడు అన్నమాట. ఆ చాలా తేడా ఉంది. కన్ఫ్యూజన్ కాదు అందులో మొత్తం కుప్పెలు పడేస్తాడు అన్నమాట దాని కారణం ఒకటే. తప్పు కూడా వేరే కాదు. అలాంటి భావాలతో శింసాపరాయణుడు అయ్యాడు. అందరూ సంచరిస్తున్నారు. ఆ హింసాపరాయణత్వాన్ని వాళ్ళతో మానిపించడానికి వేరే ధరతగా విగ్రహారాధన వద్దు, మూర్తి ఆరాధన వద్దు. అలా వెళ్ళాడు అంటే ధర్మాన్ని సవరణ తీసుకొని అధర్మవాదాన్ని పెంచాడు. అది కాదు నదురా సవరణ కాదు అది. అందువల్ల బుద్ధువా ఈ సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ అందుకనే యోగ వైరాగ్య యుక్తయా యోగము అంటే జ్ఞానం. జ్ఞానముతోటి, వైరాగ్యముతోటి కలిపి ఉన్నటువంటి చక్కని సమ్యక్ దర్శనం అంటామే దృష్టి అంటే ప్రకృతి వివిక్త ఆత్మ దృష్టి. అంటే ఏంటి? ప్రకృతి విబుక్తమైనటువంటి ఆత్మ దర్శనం తోటి మాయా దచితే లోకే చరిత్. అది మాత్రం అక్కడ నో ఛాన్స్. మినహాయింపు ఇయ్యను. ఇక్కడ తిరగాలి నువ్వు. ఎక్కడ? ప్రకృతిలోనే తిరగాలి. ఎలాంటి రూపతిలో మాయా విరచితే అక్కడ ఏం లేదు బాగా లాగా అన్నమాట. మేము వాటిని మాత్రం వదిలిపెట్టాం అంటారు కదా అట్లనే స్వామి మాయా విరచితే మాయకే తరించబడినటువంటి లోకంలోనే నీవు తిరగాలి. ఎలా కలేబరం నిత్య. శరీరాన్ని ఇక్కడే ఉంచి అంటే ఆ దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టి కలే తల చూడండి.
శరీరాన్ని విడిచిపెట్టి ఏంటి? దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టి ఇక్కడే నెత్య కళేబరం. ముక్త సంఘః శరీర్ అంటే సంఘమును విడిచిపెట్టి ఉండాలంటే శరీరాన్ని విడిచిపెట్టాలి. అంటే మరణం కాదు శరీరంలో ఆత్మ బుద్ధిని విడిచిపెట్టి సంచరించాలి. ఇటువంటిది తత్వము అస్మత్ గురుభ్యో నమః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా ఓ బ్రాహ్మణేభ్యత్ శుభమత్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మత గురుభ్యో నమః అస్సో స్టేషన్ బిస్ అస్సో స్టేషన్ పై వే స్టేషన్ ఆ అది అస్సో స్టేషన్ అది వాళ్ళు పోయారు
In this body there are five jnanendriyas (sense organs of knowledge) and five karmendriyas (organs of action). Together with these, the pancha-tanmatras (five subtle elements) - these are all components of the subtle body (sukshma-deha). The subtle body accompanies the jiva across births.
Its glory is unsurpassed. Occasionally we get a little wisdom, a little understanding arises. The ignorance that covers us (maya) - what is its greatness? Its greatness is such that even Brahma and Shiva are covered by it. This is the power of the Lord's maya, whose glory is without limit.
To be more careful - the karmas that we think we are performing are what bind us. That is the real tattva. Karmas (by themselves) don't bind. It is the 'I-am-doing' feeling - the sense of doership (kartritva-abhimana) - that binds. Karma + ahankara = bondage. Karma without ahankara = liberation.
Once you go to jail, it begins to feel like 'this is better than home, let me just stay here.' Similarly - for us - heaven, hell, this earthly existence - we get used to wherever we are placed. The jiva becomes adapted to its current condition and forgets its true nature and higher possibilities.
Who gives the knowledge needed to leave samsara and reach Paramatma? He alone must give it. 'Sadeva traikaliksam sadeva ardha...' - the knowledge of the eternal, the timeless - only Paramatma can reveal the truth that is valid across all three times (past, present, future). Seekers must approach Paramatma.
In the entire moving and unmoving universe - in all beings, in all objects - He dwells as antaryami (inner ruler) and follows (anuvartita), accompanying each being at every moment. There is no space in all of creation where Paramatma is absent. His presence is utterly pervasive.
From the fall of a leaf to the rise of the sun - many such phenomena happen. But the extraordinary thing about it - the influence of the nine planets (navagrahas) on earth. Every cosmic event - every planetary movement - is the Lord's purposeful arrangement for the benefit and instruction of beings.
'Running according to their karma position' - jiva-karma-padavi-anuvartamana - Paramatma is eternally omniscient (nitya-asamkuchita-jnanamaya). Paramatma's knowledge is not contracted. His knowledge is not limited. The jiva's knowledge becomes contracted through karma and prakriti, but Paramatma's is always infinite.
In the 600-verse stotra, Brahma says: 'Shivah shatamukhah paramasvarad ityetepiyasya mahimarnavavipurasthe' - even Shiva with a hundred faces, having emerged from that supreme source, offers praise to the Lord's glory. The great ones (Brahma, Shiva) acknowledge Paramatma's supreme greatness above their own.
How many openings does it (the body) have? Nine openings (navarandhras). Through this body with nine openings we entered another body's opening - meaning the womb (garbha). Who understands this? The person who investigates truly understands how the jiva travels from body to body through the mystery of birth.
We are said to have two births. If elaborated - three births. Being in the womb is one - that is itself a life. Those ten months are one life. Then from birth to the age of ten - that is another life. Then from there to death - another life. The womb-life is a complete experience in itself, often overlooked.
It means: 'You did wrong - seek forgiveness. Alright, I will seek it.' Seeking forgiveness means making the sinner say 'I did wrong, please forgive me, Lord.' Is that all that happens? No - seeking forgiveness also means the resolve never to repeat the wrong. True repentance includes transformation.
'Anjali parama mudra kshipram deva-prasadini' - what a beautiful name! Anjali - 'am jalayati utsati' - 'am' is the akara-vakya, the syllable that refers to Paramatma. 'Jalayati' means to offer, to present. Anjali mudra literally means: presenting Paramatma (in the space of joined palms). It is the offering of self to the Lord.
To whom does dehatma-abhimana (body-as-self identification) arise? To the jivatma alone. The one who says 'I am' - he has gone very deep (into ahamkara). It is very subtle. When this 'I am the body' belief is removed, what remains is the true nature of the jiva as pure consciousness distinct from the body.
If you think 'I am alive (sanjiva)' - where is the problem? Study it carefully. Thinking 'the body is me' is ignorance. Besides that: 'I am the jiva, I am not the body' - even that understanding is incomplete. The subtler truth is: 'I am the atma, which is neither jiva in the ordinary sense nor body.'
What do they say? 'Upasana chaityamiva' - only through the grace of the Supreme Purusha can we see Paramatma in our heart. Only through the Lord's grace (anugraha) can we illuminate that Paramatma - reveal Him within. The vision of Paramatma is not achieved by personal effort alone but requires divine grace.
He who has honey (madhuram) within you - he alone causes it (kaarayati). Therefore - antara-upasana (inner worship), bahir-upasana (outer worship), and upasana of both together - that is the complete path. Continuous inner contemplation (antarvritty-sarva-nirantara) covers all forms of the Lord.
Why does this happen? The ignorance that came - came through prakriti. This knowledge - prakriti. The ignorance - prakriti. Why did the suffering come? For that reason there is great suffering (bahu-duhkhavasa). From the womb-experience (garbhavaasa) - entering with ignorance and exiting with ignorance - this is the tragedy of embodied existence.
Just now we remember - won't we cry when they cry inadvertently? 'You came to us.' When you come and everyone is crying - you are laughing. When they are laughing - you are crying. The newborn cries while the gathering celebrates. This reversal points to the deeper tragedy of each birth into suffering.
'Evam kritamatim garbhe' - Paramatma saw that this one (the jiva) is getting ready - 'he is ripening within me, it is time.' When the jiva's resolve is complete - when the karma is ready for the next phase - the Lord arranges the birth at the appropriate moment for the jiva's continued journey.
Even if knowledge is lost - no problem, new knowledge will come. What is that? Dehatma-abhimana (body-self identification). Inverted knowledge (viparita-jnana). 'Viparitam-matim-gatah' - having attained inverted knowledge - the jiva, coming out of the womb, forgets its past-life wisdom and is recaptured by maya.
From birth - not just now, from birth until death - the jiva only gets what it does NOT want. It must follow others' wishes. Nothing goes according to one's own desire. This is the fundamental condition of samsara - the jiva is never truly autonomous, always subject to forces beyond its control.
'Rudantam vigata-jnanam' - knowledge is gone from them. They cannot even say 'these things are biting me.' They cannot remove what is biting them. How? Like the body - without any power to protect itself, the newborn is completely helpless, dependent on others for even the most basic care and protection.
The doubt is: 'This one cried - why didn't that one get the medicine? Why wasn't it administered? Nothing worked.' 'Could I even tell what I needed?' Moreover - I could not express my own needs! The infant's helplessness extends even to communication - it cannot tell others what it requires.
'What I thought - he didn't give.' You have a desire - and when the one who has desires considers you great, you learn something. Who is truly great here? The one who knows what you truly need - Paramatma - not the one who just gives you what you asked for without knowing what you truly need.
Animals, birds, beasts - however many die - that is not a rights violation. Killing one human - that is a rights violation. But killing animals - that is considered acceptable. The discourse considers the inconsistency in how human societies value different forms of life, while karma sees all life equally.
Therefore he says - 'asamkurtu abudha' - having lost wisdom and gone away - 'I, mine' - the one who holds such an intellect - 'kumatihi' - one of corrupted intellect - 'having become a wrongly-minded one, through ahankara...' - the one governed by false ego repeats the cycle of dehatma-abhimana birth after birth.
'If you place it like this only then will I eat - but don't you leave' - crying like that, pitifully going outside, crying 'kuyyo maro' and going, then coming back again and again - attachment persists even after repeated disappointments. This is maya's power - creating repeated cycles of craving and suffering.
Being pulled from one side track to another - 'pati-hrita-ashrito ramate jantuhu tamo vishati purva-vasu' - such people take shelter in those (worldly ties) and with them enter the darkness - returning to the previous condition of samsara. The cycle perpetuates itself through attachment to people and things.
Similarly - who is raising all of us? What shall we say? 'Yochiti kridamulu chesuku' - like women who raise (toy-like) play objects - we are being raised like playthings by feminine maya (stri-maya). The universe raises us, shapes us, forms our preferences - and we don't realize we are being shaped by maya.
'Right now I am growing up and going off to work' - that is one thing happening for him. 'Alas, why?' - 'Why did I say that?' - because of that reason - the jiva in the world doesn't choose its trajectory; it is driven by karma and maya into whatever role it occupies in the family and society.
It doesn't attach to Him (Paramatma) - that is why it is said: 'Rishim narayana mrute yosinmayy-eha mayaya. Strimayam' - this maya which is feminine in nature - 'the one who is untouched by this stri-maya is Narayana alone.' Only Narayana is completely beyond the reach of prakriti's feminine power.
To abandon the service of the feminine (material world) - what must one begin first? Begin serving me (Paramatma). We abandoned everything entirely - even eating, food - that restriction is needed. The discipline of withdrawing from sensory indulgences must be replaced by active engagement in Paramatma's service.
They say this - what kind of trap is this? - there is a pit (goti) entirely, on top of which there are leaves, creepers, flowers. We jumped to the flowers - fell into the pit. Similarly - the attractions of maya are beautiful on the surface but hide the pit of suffering beneath. The seduced jiva falls in.
What is the reason? Deep love for the woman (stri). If one who is female becomes male - through deep love for the male. Therefore - whatever it may be - the attachment is the mechanism. The strong attachment to one gender or type - the dominant attachment - shapes the next birth through that impression.
And a house - to maintain a house, money is needed. And when there's money, a house, and a wife - children are needed. Then what is needed? More of everything. The expanding chain of worldly desires - each fulfilled desire creates two more - this is how samsara perpetuates itself through the householder's path.
Like a song sung to enchant animals - what is arranged to distract us, to turn us away from Paramatma - what is our death, what leads us to death - what brings us before Paramatma - this is the role of feminine maya. It is simultaneously the path to death (samsara) and the vehicle that eventually exhausts the jiva and turns it toward God.
Yes - this one holding that one, that one holding this one. Into the body enters the jiva. Jiva - then the body's number comes up. 'Jivah' - 'atmaiva' - the jiva is the atma itself. So 'jiva' and 'atma' are the same thing - with different emphases. Atma emphasizes the pure self; jiva emphasizes the embodied wanderer.
'Dravya-pravesham, biyapare, dravya-upalabdhi-sthanasya dravya-iccha-yogyata' - how deep must one go? The jiva - this jiva's subtle form (sukshma-rupa) - how does the jiva travel? In what form does it exist between deaths? The sukshma-deha (subtle body) carries the jiva between births, carrying all karmic impressions.
Earth into earth, fire into fire, water into water, wind into wind. What floats away in that? That is what we call death - that is what he is saying. 'Drava...' - the gross elements return to their source, and what was the 'I' - the jiva's identity - is found to be neither earth, fire, water, nor air.
Where does birth come from? What kind of atma enters a body? 'Prakritim purusham chaiva vidyanadyo ubhavapi' - how deep must one go? Even the jiva - how far within does it exist? The atma, being finer than the finest prakriti, cannot itself be located anywhere - it pervades yet transcends its sheath.
Is it the same or is there change? What changes is prakriti; what does not change is atma - thinking this is 'birth.' The prakriti that is constantly transforming (parinamsheelam) - what Paramatma dwells in as its witness - the two: changing prakriti and unchanging atma - their union is birth, their apparent separation is death.
This carefully has not been told to us anywhere else. In this world - an uttamam (great soul) alone does not work in a certain way. In the world - in many places - 'the atma is eternal, the body is impermanent' is said. But here in the Bhagavatam, Kapila Muni's depth of explanation surpasses all other sources.
'Dravya-upalabdhi-sthanasya dravyaksha-yogyata yatha' - dravya-upalabdhi - the capacity (yogyata) for perceiving objects through the appropriate sense organ: what is the capacity to perceive something? The eye has the capacity to perceive form. Without this three-way alignment (desire, sense, light), perception is impossible.
If you want to see - you want to look - even if you open your eye - if there is no light (veluru), you cannot see. There is light, there is the eye, but if there is no desire to look - still you cannot see. The seeing requires all three: the sense organ, the object, and the desire/intention (sankalpa) to perceive.
'The body is this - this body is not me' - one who has this firm resolve (sankalpa) will not see this body (as self). This is dehatma-abhimana-nashana (destruction of body-as-self identification). They are present - the body is present - but they are not identified with it. The great ones live in the body without attachment to it.
Even if there is desire to see - even if there is light - without the object, we cannot see. Even if there is an object - even if there is desire - even if there is light - without the eye, we cannot see. All four conditions must be simultaneously present for seeing (drishti) to occur - a profound teaching on the conditions of consciousness.
Seeing what exists as it exists - this kind of buddhi is different - 'that is different, this is different' - if we could go that far - buddhi would help everyone. But everyone's buddhi is the same - everyone is bound by the same maya - so where is the difference between one samsaric being and another?
Leaving the body - what? Leaving the dehatma-buddhi (body-identification) - here itself the body becomes a corpse. 'Mukta-sanghah shareera' - having left (released) the association (sanha), meaning: even while alive, the one who has released dehatma-abhimana lives as a jivanmukta - free while still in the body.