స్వాయంభువ మనువు: దక్షుడు మరియు యజ్ఞ అవతారం
Svayambhuva Manu: Daksha and Yajna Incarnation
స్వాయంభువ మనువు మరియు దక్షుని వంశం పరిచయం చేయబడ్డాయి. మనువు కూతురు ప్రసూతిని దక్షుడికి మరియు అకూతిని రుచికి ఇచ్చాడు. రుచి అకూతులకు యజ్ఞ అవతారం జన్మించి ముల్లోకాలను పీడించిన కష్టాన్ని తొలగించాడు. ప్రతి తల్లిదండ్రీ తమ వంశానికి కీర్తి తెచ్చే సంతానాన్ని కోరుకుంటారని సందేశం.
Svayambhuva Manu and the lineage of Daksha are introduced. Manu gave his daughter Prasuti to Daksha and Akuti to Ruchi, from whom the Yajna avatar was born. The Yajna avatar removed the great affliction troubling the three worlds and then returned to his divine state. The section also discusses what every parent hopes for - a child who brings honor to the lineage.
మాతాపితా ఇష్టే తనయామి కుంచి సర్వో కేదేవ యమీన ఫలన్మయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగి యుగలం ప్రణమామి మూర్ధనాత్ భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస జానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకా సంహార నూపుర సోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం తిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిబాలనం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం పునమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేరి సంయుక్తం సీతాంబర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాం కిత వత్ససం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనస్తారం శక్తి స్పౌత్భ్రమ కల్మటం పరాచలాత్మజం వందే సుఖదాతం తపోనిధిం యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ దిశయే వాసిష్కాయ నమో నమః యం ప్రవ్రయంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం
శ్రీ రంగారియ గురు పుత్రం షఢగోపమహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః భోత్ బంధువులారా పరమాత్మ యొక్క అవతార కథలను గానము చేయటంతో లేదా శ్రవణము చేయటంలో చేయటంతో ఆయుష్యము సద్వ్యయం అవుతుంది అని చెప్పారు మనం చెప్తున్నాం కదా. ఎలా వ్యయం కావాలి ఆయుష్యుతోటి ఎలా వ్యయం అవుతుంది? ఏం చేసినా అదేం ఆగదు పోయేది పోతుంది. గడిచేటువంటి ఆయుష్యాన్ని, తరుగుతున్న ఆయుష్యాన్ని ఆపలేము కానీ కాస్త సద్వ్యయం మంచిగా ఖర్చు చేసాము. పరమాత్మ యొక్క అవతారములతోటే. ఆపియ్యతాం కర్ణ కషాయ శోషాం అనుక్రమిష్యే చెవులకున్న అన్ని రకముల మురికిని పోగొట్టేది పరమాత్మ యొక్క అవతార లీలా కథలు అని చెప్పి మరి చెబుతున్న మనం ఎందుకు ఆ పని చేయకూడదు అనుకున్న సుఖయోగింద్రుడు తానే అవతార కథలు మోదిపించాడు జ్ఞానం చేయడం. అందులో మనకు మొదలు వరాహావతారాన్ని చెప్పాడు. ప్రళయ జలంలో మునిగి ఉన్న పృథ్విని బయటికి తీసి ఆ పనిలో అడ్డు వచ్చినటువంటి హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ స్వామి అని చెప్పి రెండవదిగా ఆ కూతి రుచి. ఆకోతిం రుచయే ప్రాదా ఎవరికి మనకు స్వాయంభువ వయోస్తతమం అని చెప్పుకుంటాం స్వాయంభువ మనువు అంటామే మనువు శతరూప వారికి ముగ్గురు అమ్మాయిలు చెప్పాను. ఆ పూతి ప్రసూతి దేవపూతి. ముందర వస్తుంది ఆ భాగం. ఇందులో దేవపూతిని కర్దముడికి ఇచ్చాడు.
కదా? ప్రసూతిని దక్షునికి ఇచ్చాడు. ఆ పూతిని రుచికి ఇచ్చి పెళ్లి చేశాడు. రుచి అంటే ప్రజాపతి. అతను ప్రజాపతి. ఈ ఆకూతి రుచి ఈ జంటకు కలిగినటువంటి మరొక జంట అంటే కవలలు. యజ్ఞ దక్షిణ. ఈ మహానుభావుడు ఏమి చేశాడు? లోకత్రయస్య మహతీం అహరత్ యదాస్తిం. మూడు లోకములకు అంతవరకు ఉన్న మహా బాధను తొలగించాడు. దేనితోటి? యజ్ఞమున చెప్పాం కదా యజ్ఞాద్భవతి అద్యజ్ఞ ఆదిత్యాత్ వరశతి అంటారు. ఇంకొంచెం ముందరికి పోతే ఆదిత్యః సముద్రమేతి సముద్రాత్ గోభిహి మేఘాన్ అన్వేతి. మేఘైహి వర్షతి వర్షాత్ సత్యం సత్యాత్ అన్నం అన్నాత్ ప్రజాః ప్రజాత్ యజ్ఞ రౌండ్ సర్కిల్. యజ్ఞము, యజ్ఞము నుంచి సూర్యుడు, సూర్యుడి నుండి సముద్రము, సముద్రం నుంచి మళ్ళీ జలం మేఘము, మేఘము నుంచి వర్షము, వర్షము నుంచి సత్యము, సత్యము నుంచి. పంట, పంట నుంచి ప్రజలు, సంతానం, సంతానం నుంచి మళ్ళీ. ఇక్కడి నుంచే మొదలవుతుంది మళ్ళా. అందుకని యజ్ఞాద్భవతి పర్జన్యః. యజ్ఞ కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విత్తి బ్రహ్మ అక్షర సముద్భవం కాబట్టి యజ్ఞము చేయనందువల్ల లోకములు ఎంత పీడించబడతాయో ఇప్పుడు మనం చెప్పవలసిన పని లేదు కదా. నడుస్తూనే ఉన్నాం కదా. ఎంత బాగుందో తెలుస్తూనే ఉంది. కదా ప్రత్యక్ష అనుభవం ఉన్నాం. అందువల్ల ఈ యజ్ఞ పురుషుడు వచ్చి
యజ్ఞములు ఆచరించి అంతవరకు మూడు లోకములు మూడు లోకములు అవుతున్నటువంటి ఆర్తిని బాధను ఈ మహానుభావుడు తొలగించాడు. స్వాయంభువేన మనునా హరిహి ఇత్యనోక్తః యజ్ఞేచ కర్దమ కృతే ద్విజ దేవ పూజ్యం తర్వాతి పరమాత్మ యొక్క అవతారం కపిలావతారం. ఇతను ఏమంటాం మనం? కపిల మహర్షి. ఏం చేశాడు ఇతను? సాంఖ్యమును. తన తల్లి అయిన దేవభూతికి అని కాదు దేవభూతి ద్వారా తల్లి ద్వారా మనందరికీ సాంఖ్య శాస్త్రాన్ని అందించారు. తండ్రి ఎవరు? కర్ధముడు. తల్లి ఎవరు? దేవభూతి. ఇలా. కర్దమ దేవభూతులకు వారి ఇంటిలో స్త్రీభిస్తమం నవభిహి ఆత్మగతిం స్వమాత్రే. ఈ మహానుభావుడు ఒంటిగా పుట్టలేదు. తనకంటే ముందు తొమ్మిది మంది ఆడవారు పుట్టారు సహోదరులు. ఓ దరి మను ఈ తొమ్మిది ఎవరు తొమ్మిది మంది ఈ తొమ్మిది మండే నవప్రజాపతులకు భార్యలు. గురువు యాక్టివ్ అంతా ఉండాలి కదా ఇలాంటి తొమ్మిది మంది ప్రజాపతులకు ఈ కర్దముని తొమ్మిది మంది పుట్టికలే. దేవభూతిని మనువు స్వయంగా తీసుకొని వచ్చి కర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు. అది కూడా ఎలా? కర్దముడు తపస్సు చేస్తున్నాడు పరమాత్మ గురించి. పరమాత్మ వచ్చి ఏం కావాలి అన్నారు. అవంతా మోక్షం కావాలంటే సమస్య పోలేదు. మోక్షం కావాలని కాడని అనడని తెలిసే వచ్చాడు. మా వంశం సద్వంశం కావాలి కదా. మరి మా నాన్నగారు, తాతగారు లాగా నాకు ఒక ఉత్తమ పుత్రుడు లోకమును ఉద్ధరించగల పుత్రుడు.
ఓ జాది కీర్తి ఇచ్చేవాడు తావరే ఉంటాడు ఎవరైనా ఎంగోరుకుంటాడు తన సంతానం. ఓ జాదికి మంచి పేరు చేయడు. దేవుడేం లేదు ఇంకో ఇవాళకి మూడో రోజు మనువు పెద్ద రూపం కుమార్చెను తీసుకొని వస్తాడు దేవకుడిని. అతను ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు. అంగీకరించి వివాహం చేసుకో, నేనే కుమారుడిగా పునుగును. ఎందుకంటే ఆయన కంటే ఉత్తమ పెద్ద వస్తాడండి. అలా వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా ఈ మహానుభావుడు రావటము, అడగటము, ఇతను అంగీకరించి వివాహం చేసుకోవటము. కర్దమ దేవభూతుల వివాహం అయిన తరువాత ఒక 100 సంవత్సరముల వరకు దేవభూతి ఎవరో ఆయనకు తెలవదు కర్దమ వివాహం చేసుకున్నాడు. ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు, ఈమె సేవలో ఈమె ఉంది. ఎప్పుడో వందేళ్ల తర్వాత కండు తిరిచాడు పాపం, సమాధి నుంచి బయటికి వచ్చాడు. ఏదో పుష్పాల సొరజలో పక్కన ఉండి. సేవ చేసుకున్నాడు. చూశాడు. అవును ఎవరో ఉండి ఎప్పుడో చూసినట్టు ఉంది అనుకున్నాడు మనసులే. ఓహో వివాహం చేసుకున్నాను కదా భార్యే. చాలా తప్పు చేశాను అని. ప్రపంచంలో మనకు ఆగాహాలో వస్తుంది. ప్రపంచంలో అందరికంటే అన్నిటికంటే ప్రియమైనది శరీరము. అలాంటి దేహాన్ని నాకోసం పుష్టింపచేసుకొని ఇన్ని వ్రతాలతో ఇంత సేవించావు. ఏం కావాలో వరం కోరుతున్నాను. నవ్వి భార్య భర్తను దేనికోసం సేవిస్తుందో తెలియని అమాయక లా అండి అది. కుమ సంతానం కాదు. మంచిది ఆ పక్కన పుష్కరిణి ఉంది. అందులో వెళ్లి స్నానం చేసేయండి. పుష్కరణలోకి వెళ్ళగానే ఒక నూరు మంది అత్సరసలు ఒకటి తీసుకొని వెళ్లి నలుగు పెట్టి అభ్యంగనాలు అన్నీ చేయించి చక్కగా అలంకరించి పైకి తీసుకొని వస్తారు. నన్ను పంపించాడు ఇందులోకు ఈయన వెళ్ళిపోయాడు నా బాధ అవ్వదు. ఇంతలో వచ్చేసరికి ఈ కర్దముడు తన దివ్య యోగ ప్రభావంతో ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని సృష్టించాడు.
ఏర్పరిచాడు. అతను అభ్యంగనాదులు అలంకారాలని పూర్తి చేసుకొని విమాన ద్వారంలో ఎదురు చూసుకున్నాడు. ఆమె రాగానే ఇద్దరు కలిసి ఆ విమానం అకాటి చారి కదా. ఒక నూరు సంవత్సరాలు ఆకాశంలోనే విహరించారు. ఆ విమానం ఎంత బాగుందయ్యా అంటే ఎన్ని భోగాలకు నిలవు అంటే సాక్షాత్తు త్రిలోకాధిపతి ఇంద్రుడు అది చూసి ఒక గంట నేను కూడా విమానంలో కూర్చోగలిగితే బాగుండేదేమో. అని ఆశపడ్డాడు. ఇంద్రుడు. ఈ నూరు సంవత్సరాల్లోనే ఈ మహానుభావురాలకి తొమ్మిది గురు అమ్మాయిలు కలిగారు. సరే ఆ విహారం అయిపోయింది, కిందికి వచ్చేసాడు. సరే మళ్ళీ తపస్సులో మునిగిపోయే ముందు మరి ఇక నేను సంతానం కలిగింది కాబట్టి సన్యాసం తీసుకున్నాను. భార్య అనుమతి పొందాలి ధర్మం. ఎలాగ మీరు అనుకున్నాక తీసుకుంటారు మా దగ్గర నాకు తెలుసు. మీకు ధర్మాన్ని చెప్పే అంత గొప్ప దాన్ని కాదు. తన వంటి అర్థం పుత్ర సంతానం అనుకుంటాను. వంశాన్ని ఉద్ధరించాలంటే పుత్రి కాదు పుత్రుడే కనాలి కదా. మరి మీరు వెళ్తారంటే నేనేం చేస్తాను. అది నీకు తెలియదు ఇప్పుడు నువ్వు గర్భవతివి కుమారుడు పుట్టబోతున్నాడు. ఇప్పుడేం చేయాలి? సరే సంతోషం కానీ అబ్బాయి పెళ్లి అంటే ఎవరైనా చేస్తారు కానీ మరి అమ్మాయిల పెళ్లిళ్లు చేయాలి కదా నేను ఎక్కడ చేయాలి వెతికి. కదా ఆ కొమ్మండు ఊరికి యోగ్యమైన ఊరులను వెతికి వివాహం చేస్తూ ఉంటారు అంటే ఎలాగో అంతసేపు కొన్నాళ్ళు డిలే చేసి వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్ గా ఉండండి అంటే ఆయన ఎట్లాగో ఉండడు. మరి ఏం చేయాలంటే అమ్మాయిలకు వరులను చూసి వివాహం చేసి పెళ్లికే మంచిది. అది కూడా ఏర్పాటు చేశాను. చేసే వెళ్తాను. అబ్బాయి మొఖం చూసిన తర్వాతనే పోతాను.
అలా ప్రజాపతులందరికీ ఇచ్చి వివాహం చేసి ఇంతలో మహానుభావుడు ఉదయిస్తే ఆయన తెలుసు నేనే వస్తున్నా అని చెప్పాడు కాబట్టి పరమాత్మ తెలుసు. అతను కొద్దిగా ఒక ఐదేళ్లో ఏడేళ్లో సుత్తి దాకా ఉండి ఏకాంతంలో కూర్చొని ఇద్దరు కథేం మాట్లాడుకుని ఏం చేయాలో కబురుడు చెప్తే ఆ మార్గం అవలంబించి పెద్దమ్మడు బయలుదేరి వెళ్తాడు. తను వెళ్ళిన తర్వాత దేవభూతి. మరి భర్త వెళ్ళాడు. సరే బిడ్డలు పెళ్లి చేసుకొని అల్లుళ్ళు బిడ్డలు వారంతర వాళ్ళు వెళ్ళారు. అయినా నువ్వు మరి ఏదో ఎప్పుడో సమాజం కూర్చున్నావ్. మరి నాకేంటి ఏంటి? అసలు నేనేమిటి? నాకు తత్వోపదేశం చెయ్యి. నేను వచ్చిందే అందుకు అందరూ శిష్యులుగా మగవాళ్ళను చిన్నవాళ్ళను చూసుకొని. ఏమో చెప్తే సరే బుద్ధి పొందుతున్నది. ఈసారి నేను ఆడవారిని ముందర పెట్టుకొని తస్తా అడుగుతున్నాను. అందులో వేరే వారి కంటే కన్న తల్లికి చెప్తే చాలా లాభం. ఎందుకంటే ధర్మ సూక్ష్మం ఏమిటంటే శిష్యుడికి గురువు మీద హృదయపూర్వకమైన అనన్యమైన ప్రేమ ఉండాలి. అంటే భక్తి. ప్రేమ అంటే ఏమిటి? భక్తి. తన ప్రాణం కూడా ఇవ్వడానికి ఇష్టపడాలి. ప్రాణేన, ధనేన, ఆత్మన, వస్తున, ఫలత్రేన, హితేన, గృహేన, స్వయంభువ సప్తవీహి ధనైహి గురుం తర్పయతి శిష్య అంటాడు. ఏడు తనములు తాను సేవించాలి, తన భార్యతోటి సేవింప చేయాలి, పుత్రులతో సేవించాలి, తన శరీరం తోటి, తన విద్య తోటి, తన సంపద తోటి, తన వస్తువులతోటి, తన మనస్సుతోటి. ప్రేమించాలని మనఃపూర్వకంగా శ్రీ గురువుగారిని ప్రేమించగలిగితే గురువు చెప్పినటువంటి విద్య బాగా అంటుతుంది. ధర్మరాయి ఇంకెన్నాడు వినాలే ఎప్పుడే పోతుంది పాఠం గురువుగారిది అనుకుంటూ పోయామనుకోండి. మనకు ఇప్పుడున్న విద్యార్థుల్లాగానే ఉంటాం.
కాబట్టి కపిలుడు ఏమెనుకున్నాడు? తల్లిని ఎన్నుకున్నాడు. లాభం ఏంటంటే కొడుక్కు తల్లి మీద ఉండే ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి. హలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ ఉంది ప్రపంచంలో లేదు. కానీ తన మీద ఆమెకు అనన్యమైనటువంటి ప్రేమే ఉంది చాలు. తాను చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటుంది. అలాగే మా అబ్బాయి చెప్పాడండి దీక్షగా ఆచరిస్తుంది. మా అబ్బాయి చెప్పాడు ప్రచారం చేస్తుంది. అది ఇది బోధ ఆచరణ ప్రచారణ. త్వరగా ప్రచారం చేయటానికి కపిల మహర్షి ఎన్నుకున్న మార్గం ఇది. తల్లికి బోధించాలి. చెప్పాలనుకుంటాను గోపాలాజాయ స్వామి వారు. ఎవరు వినకున్నా భార్య చెప్పండి అనేవాడు. పేక గోపాలాజాయ వారు. ఎవరు వినరా మీకు చెప్తే భార్య ఏది ఉంటుంది తిట్టుకుంటేనే ఉంటుంది కదా. భర్తనే తప్ప కర్మ ఏం చేస్తావ్ వెడికిపోతుంటే బాగుండదు అదే వింటానండి అట్లనే వింటుంది నెల రోజులు ఉన్న తర్వాత ఇంట్లో అంత ప్రేమ పుడుతుంది విషయం కొంచెం అర్థమవుతుంది అంటే మీరు చెప్పగలిగితే మరి రోజులు చూసుకోండి చెప్పు వస్తుందని చూసుకోండి చెప్పు వస్తుంది అంటే మోర భార్య ఉంచోబెట్టి చెప్పండి. భార్య మిల్లేదనుకోండి, మీరు చెప్పింది ఎవ్వరి నరువు. మీకు ఆచార్యతో తెలవమ్మని. అండి విధానం అది. అంటే వినేవాళ్ళు దొరకకుంటే అన్నమాట. దొరికితే ఇబ్బంది లేదు. అందుకే కపీలుడు ఏం చేశాడు? దేవభూతిని ఎంపుకున్నాడు. ఆమెకు సాంఖ్య శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, భక్తి తత్వాన్ని అలాగే భౌతిక తత్వాన్ని. గర్భస్తుడైనటువంటి శిశువు గర్భములో ఎలా శిశువు పడతాడు బిందు రూపంలో. ఒక రోజుకి ఏమిటి, రెండు రోజులకి ఏమిటి, మూడు రోజులకి ఏమిటి, వారానికి ఏమిటి, 15 రోజులకి ఏమిటి, నెలకి ఏమిటి, రెండు నెలలకి ఏమిటి మొత్తం గర్భ పరిమాణం అంతా తెలుస్తుంది. నువ్వు చెప్పాడంటే ఇంత పెద్ద ఆకారము, ఇంత పెద్ద సౌందర్యము, ఇంత పెద్ద బలము, ఇంత పెద్ద బుద్ధి అని చాలా గొప్పలు చెప్పుకుంటున్నారే మీ అసలు ఒరిజినాలిటీ అది.
ఇక్కడ సక్రమంగా పెరగలేదనుకోండి, తల్లి గర్భంలో సరైన ఏమంటారు గ్రోత గ్రాత ఏదో అన్నారు కదా అది లేదనుకోండి బయట ఏం విద్య వస్తుంది? ఏం బుద్ధి వస్తుంది? కాబట్టి తల్లి గర్భంలో సక్రమంగా పెరగాలంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లవాడు కావాలనే తపన ఉన్నవాళ్ళు కావాలి. సంతానత్వం మాకే అవసరం, మా సౌఖ్యం మాకు చాలు అనుకుంటే మొట్టమొదటి నిస్వార్ధ జీవి తల్లి. సెకండ్ నిస్వార్ధ జీవి తండ్రి. వాళ్ళిద్దరిలో స్వార్ధం వచ్చిందనుకోండి ప్రపంచం లేదు అన్నాడు కపిలుడు. ఇలా స్వార్థం ఎక్కడి నుంచి పుడుతుంది? స్వార్థం ఎందుకు పుడుతుంది? ఎన్ని వెర్రి తలలు వేస్తుంది? అలా వేసేటువంటి స్వార్థాన్ని అనచటానికి సాంఖ్యము యోగము ఎలా సమర్థములో వివరించారు తత్వాన్ని. ఒకటి ఇది మనకు కపిలా అనేటువంటిది మూడవ అవతారం. జజ్ఞేచ కర్మ కర్ధమ గృహే ద్విజ దేవ భూత్యాం స్త్రీభిస్తమం నవభి ఆత్మగతిం స్వమాత్రే ఊచే. ఆత్మ స్వరూపాన్ని తన తల్లికి బోధించాడు యయా ఆత్మ శమలం గుణ సంగపంకం అస్మిన్ విధూయ ఇలా తల్లికి బోధించడం వలన ఆ మహానుభావురాలు తనకంటినటువంటి మురికిని ఎక్కడిది మురికి? గుణసంగం. ప్రకృతి సంబంధముతో అంటినటువంటి మలమును ఈ శరీరంలో విధూయ తొలగించేసి తీసిపారేసి కపిలస్య గటిం ప్రపేదే. పరమాత్మ సన్నిధికే ఆమె చేరుకుంది అంటే మహర్షి శిష్యుడు తాను చెప్పిన దాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నాడు, ఆచరించాడు, ఫలితం పొందాడు. అంటే టీచర్ పర్ఫెక్ట్ గా కాదు. కదా వాడు పెళ్ళాడు అనుకోండి టీచర్ పెళ్ళాడండి. ఆమె హాయి కపిల మార్గాన్ని పొందింది అంటే గురువుగారు సక్రమంగా బోధించాడు. తరువాత అత్రేహే అపత్యం అభికాంక్షతాహ తుష్టాహ దత్వో మయామితియత్. భగవాన్ సదత్త. తరువాత ఇంకో ప్రజాపతి అత్రి. ఈ అత్రి మహర్షి అనసూయతో కలిసి
ఉత్తమ సంతానం కోసం పరమాత్మ గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఒకరి గురించి చేశాను అనుకున్నాడు. ఆయనకు ముగ్గురు వచ్చారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు వచ్చారు. ఇదేమి చెండి ముగ్గురు వచ్చారు. నేను తప్పు చేసింది ఒక్కరి గురించే కదా అన్నారు. నువ్వు అనుకున్నది ఒకరినో ముగ్గురినో నీకు తెలుసా నాకు తెలుసా అన్నారు. అదేమిటండీ? నేను ఎక్కడ ఉంటాను రా? హృదయంలో ఉండండి. నువ్వు ఎక్కడి నుంచి అనుకుంటావ్? హృదయంలో నుంచి. నేను అక్కడే ఉన్నాను కదరా? అందరికీ వినరాక ఎవరి వినేది ఎవడండీ? మనం ఏమనుకున్నది మనం అనుకున్న దాన్ని మొట్టమొదట వినేవాడు ఎవడు? అంతరాత్మ ఆయన అక్కడే ఉంటారు. ఇలా దూరంగా ఉంటారండి. తక్కిన వాళ్ళకి మనం చెప్పి తెలుస్తుంది. ఎలాగో మనం చాలా గొప్ప వాళ్ళం కదా ఎందుకంటే అనుకున్న అనుకున్నట్టు ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికీ ఎక్కడ చెప్పం. చాలా గొప్పోడు అది అనుమానం ఏం లేదు ఏం చెప్పను. కాబట్టి అందుకే అంటాడు పద్మపురాణంలో ఆయన ఎందుకు హృదయంలో ఉన్నాడంటే మీరు ఎట్లా నమ్ముకున్నారో చెప్పడం లేదు నేను అక్కడే ఉండి తెలుసుకుంటాను. అన్న అబద్ధాలు కోరే కదా ఎందుకు వచ్చిన బాధ అక్కడ నేను ఉన్నాను అనుకోండి. ఇక అబద్ధం అనడానికి ఆస్కారం ఉండదు. ఇది అప్పటినుంచి మొదలైంది అత్త దగ్గర నుంచి మొదలైంది. నేను ఒక్కడినే పిలిచానండి అన్నాడు. ఇవాళ నేను అక్కడే ఉన్నాను రా. నాకు తెలుసు. ఇంతకీ ఏం కావాలి? ఏం కావాలి అంటే నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి. మూడు సార్లు ఎందుకు రా? మీరు ముగ్గురు ఉన్నారు కదండీ. అంటే మీరు ముగ్గురం కావాలనా? మరి అంతే అంతే కదండీ. సరే ఇచ్చేసారు పోండి. అహం దత్తః నేను ఇవ్వబడ్డాను. ఆయనే దత్తుడు ఆత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు రెండు కలిపితే దత్తాత్రేయుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అత్రి మహర్షి కుమారులుగా పుట్టారు. విష్ణువేమో దత్తాత్రేయుడు. బ్రహ్మ ఏమో చంద్రుడు. రుద్రుడేమో దుర్వాసులు. ఎవరు ముగ్గురు? దత్తి అత్రి అనసూయ పుత్రులు ముగ్గురు. ఇలా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను.
అలాంటి దత్తాత్రేయ మహర్ దత్తో మమాహమితి యత్ భగవాన్ స దత్తః యత్ పాద పంకజ పరాగ పవిత్ర దేహాః యోగర్ధిమా పురుభైం యదుహ హైహయాద్యః యదు హైహయాద్యః అతని ఎంత గొప్పవాడంటే అతని నుండే యదు మహారాజు. రాధ వంశం అంటున్నా చూడండి అతను అతని వంశంలోని వాడే హైహయ్యుడు అంటే కార్తవీర్యార్జునుడు. అలాగే అలర్కుడు. అలాగే పరశురాముడు. అలాగే ప్రహ్లాదుడు. ఇలాంటి వారందరూ అతని ద్వారానే యోగమును అధ్యయనం చేశారు. దత్తాత్రేయుడు అంటే యోగివయుడు మనం చెప్పాను. ఎలాంటి యోగి అంటే యోగి భోగులను దూరంగా ఉంచుతాడు. అది గుర్తు. నిజంగా యోగి అయితే అతను సంసార భోగం మీద బాగా ఆశ ఉన్న వారిని దరిదాపులకు రానివ్వడు. దాని ఇవ్వకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే వారికంటే ఎక్కువ తానే భోగినని వారికి చూపెడతాడు. మద్యము, మగువలు, ఏదో నల్ల మందు అలాంటి మత్తు ద్రవ్యాలు, అలాంటి కొంత వికృత వేషము, చుట్టూ నాలుగు కుక్కలు పెట్టుకొని కూర్చునేవారు. ఎందుకంటే అబ్బే ఈయనే యోగి అండి. ఈయనకి అమ్మాయిలు ఎందుకు, మద్యం ఎందుకు, మామత్వం ఎందుకు, అవేమిటో మగవాళ్ళు ఎందుకు. ఈ నాలుగు కుక్కలు ఏమిటి అమ్మ కుక్కలు మనం కుక్కలను చూస్తేనే దూరంగా ఉంటాం కదా చండాలం అంటాం. కుక్కలు, మధ్య భాండాలు, ఇక్కడ మగువలు వీళ్ళంతా కూర్చొని ఆ హుక్క అంటారు నల్ల మందు. అది పెట్టి బాగా పిలుచుకుంటూ ఆనందంగా ఉండే తర్వాత అమ్మో మనం ఈ దగ్గరికి పోవద్దురా అని అన్నది వెనక్కి పోయాడు. న్యాయంగా ఆలోచిస్తే ఈ నాలుగు కుక్కలు నాలుగు వేదాలు. మధ్యముగా కనబడుతున్నది మోక్ష అమృత రసం. ఉన్నటువంటి నలుగురు అమ్మాయిలు ఉన్నారే ఒక ఆమె ముక్తి ఒక ఆమె భక్తి. ఒక ఆమె శ్రద్ధ, ఇంకొక ఆమె బుద్ధి. బుద్ధి. ఈ నలుగురు స్త్రీలు, నాలుగు కుక్కలు, నాలుగు భాండాలు. ఇక నల్ల మందు అంటున్నానే సదా నామాముసం సత్యం.
పరమాత్మ యొక్క నామకీర్తన వల్ల యోగులకు మాత్రం ఇది కనబడుతుంది. అర్థమైంది? యోగులకు ఇది అనిపిస్తుంది. యోగులకు ఇది నల్ల మందు. నల్ల మందు అంటే నల్లని వాని మందు. ఆయన ఎవరు? నల్లని వాడు పద్మనయన ఆయన మందు అన్నది. నల్ల మందు. ఈ నల్ల మందు వల్ల మత్తు ఎక్కువ వస్తదో రాదో తెలియదు కానీ ఆ మందు తీసుకుంటే. ఒకడు ఏడుస్తుండు, ఒకడు వెక్కిరించు, ఒకడు ఆడు, ఒకడు పాడు అలా అని చెప్తారు మనం. అంత మత్తు ఏ మత్తు మందు ఇవ్వరు. పరమాత్మ యందుకైనటువంటి భక్తి వలన కలిగే మత్తు మనకు ఏ మాదక ద్రవ్యంలో కూడా కలగదు. అలా స్వామి పైకి అలా చూపి అసలు తత్వ పరశురాముడు వస్తేనే ఆ విషయంలో ఉన్నారు. అంటే మా అమ్మ చెప్పిందయ్యా నువ్వు గురువు అని నిన్ను బొమ్మ అన్నది వచ్చాను నువ్వు కాదంటా ఏమిటి? పో అమ్మ చెప్పిందా అయితే రా అప్పుడు లేచాడు రా నాయనా. రేణుక చెప్పాం కదా కృతేతు రేణుకా శక్తిహి కృతయురసి రేణుక అది క్రేతాయం జనకాత్మజ సీతం ద్వాపరే ద్రౌపది శక్తి కలియుగంలో మీరు అంటారు కలో శక్తిహి గృహే గృహే అన్నారు. కలియుగంలో ప్రతి ఇంటా శక్తి ఉంది అని చెప్పారు. అలాంటి రేణుక శక్తిగా స్వరగుణం పడింది. ఇది ఎందుకు చెప్పాలి ఇంత వివరంగా అంటే చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. యోగులు కాని వాళ్ళు మేము మహా యోగులమని షో. చూపుకుంటున్నారు. నిజమైన యోగులు భోగులుగా కనబడుతున్నారు. ఇవాళ పై ఆకారాన్ని చూచి, పై వేషాన్ని చూచి, పై భాషను చూచి వ్యక్తిని తప్పు పట్టినా, నిందించినా, అపార్థం చేసినా, మనస్సులో మరో తీరుగా భావించినా, ఎవరు చెడిపోతారండి? ఎవరిలో ఏముందో, ఏ వేషంలో ఏ మనస్సు ఉందో చెప్తాడు పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే. బాగా చదువుకున్నవాడు కపటము, ద్వేషము, మోహము, రాగము.
తెలియని పసిపిల్ల వాడిలాగా ఉండాలి. పసిపిల్ల వాడిగా ఉంటే అబ్బే వీడికేం తెలుసండి అనుకున్నాడు అనుకోండి, అనుకున్నోడు తిడుతాడు వాడికేం నష్టం. ఇది నిప్పు కాదనుకొని తొక్కితే తిడుస్తుంది కాళ్ళ నిప్పు. నష్టం నిప్పు కాదు. ఇలాంటి పరమ తత్వాన్ని బోధించిన మహానుభావుడు దత్తాత్రేయుడు. యదు హైహయ సాక్షాత్తు కార్తవీర్యాజ్జనుడు. దత్తాత్రేయుని ద్వారా కార్తవీర్యాజ్జనుడు యోగమును పొందాడు. యోగంలో నిష్ణాతుడు అయ్యాడు. చాలా బాగుందిరా. ఏమన్నా వరం కావాలంటే కోరుకో అన్నారు. అంటే మీరు ఇంత శక్తి ప్రసాదించారు చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను కదా. ఎవరండి కత్తి విజ్ఞుడు? సుదర్శనాడు వారు. చక్రం అండి ఎవరో కాదు. ఎన్ని చేతులు ఆయనకు? చక్రానికి సహస్రాల అని పేరు దానికి. ఆయనే ఆయనే కత్తి విజ్ఞుడు. అందువల్ల మరి ఇంత తపస్సును, యోగమును, సిద్ధిని ఆదించి పొందావు. ఏం వరం కావాలో కోరుకో. బలమును ఆయనే ఇచ్చాడు. సహస్ర భుజములు అజేయమైనటువంటి పలాక్రమం. అతన్ని ఎవరు? ఓడించలేదు. కార్తవీర్యాద్యన్ని రాజ్యంలో పగలు కానీ రాత్రి కానీ తలుపేసిన ఇల్లు లేదు. దొంగ లేరు. అతని చక్రవర్తిత్వంలో వేటకు వెళ్ళిన రాజులు, వ్యాధులు లేరు. రాజులంటే వేటగాళ్ళు, బోయేవాళ్ళు. డబ్బులు కావు, రాజులు వచ్చేస్తున్నారు అని కూడా పొరపాటు అనుకుంటారు. అంటే వేట ఆరలేదు. అంటే క్రూర మృగాలు అవి వాటి పరిధిలోనే ఉండాలి. అడవిలో ఉండేవి అడవిలో ఉంటే ఊళ్ళ వాళ్ళనికేం ఇబ్బంది లేదు. అలాగే ఊళ్ళో ఊళ్ళో ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమవుతున్నది? ఊళ్ళో ఎవరైనా అడవిలోకి పోతున్నారు, అడవి మృగాలు ఊళ్ళోకి వస్తున్నారు. అర్థం అదే కనపడుతుంది అది. కాబట్టి ఆనాటి కాలంలో అడవిలోని మృగాలు అడవిలోనే ఉన్నాయి. నగరంలో గమన వాళ్ళు నగరంలో ఉన్నారు. వీళ్ళ రాజ్యం వీళ్ళు ఏడుకున్నారు, వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏడుకున్నారు. అందువల్ల గూడ మృగముల బాధ లేదు, దొంగల బాధ లేదు, అబద్ధం ఆడిన వాడు లేడు.
ఎంత ధర్మబద్ధంగా పరిపాలించాడు కత్తెలు. తలచుకుంటే ఉండేవాడు చక్రం కదండీ ఏం బాగా. ఇప్పుడు రాజేమో వాడు ఇంకోడిని పెట్టాలి వాడు ఇంకోడిని పెట్టాలి వాడు ఇంకోడిని పెట్టాలి. అటుపోయి వాడు ఏం తీసుకోకుండా ఉన్నట్టు చెప్పాలి. చెప్పి ఏం నలుస్తుంది చెప్పకుంటే. అలాంటి మహానుభావుడు ఇంత బలం నాకు ఇచ్చావు, ఇంత శక్తి ఇచ్చావు, ఇంత సామర్థ్యం ఇచ్చావు, మరి నన్ను యుద్ధంలో ఓడించగలవాడు. ఎవ్వరు లేరు. మరి నేను మరణించాలి కదా. ఎలా మరణిస్తాను? నా పాలనలోని వాళ్లకే జబ్బులు రాలేదండి నాకు వస్తాయా? వ్యాధి రాదు. వార్ధక్యం వచ్చినా చంపేంత వార్ధక్యం రాదు. నన్ను ఓడించేవాడు లేడు. మరి ఎలా నండి? ఇంతకీ ఏమంటావు రా? ఆపై కూడా నువ్వే చేయరా అంటావు. అంటే నీ నుంచే నేను వర్జించబడాలి. సరేలే వేషం మార్చుకొని వస్తాంలే అని ఆ మహానుభావుడే పరశురాము. అంటే స్వామి నుండే అన్నీ పొందాడు అన్నీ పొందాడు మరణం కూడా స్వామి నుంచే పొందాడు అంతటి మహానుభావుడు హైసయుడు. ఇంతటి హైహైయుడు ఏమైంది? కొరియర్ కొరియర్ రమ్మ తీసుకున్నాడు. అంతే కదా వాళ్ళు రావాలి. ఇంతటి మహానుభావుడైనటువంటి కార్తవీర్యార్జునుడు, యదు, అలర్కుడు, పరశురాముడు. ప్రహ్లాదుడు ఇలాంటి మహానుభావులు ఎందరో అతని ద్వారా యోగమును అభ్యసించి ఉత్తమ గతిని పొందారు. అతంతపః వివిధ లోక శుశ్రుక్షయామి ఆదౌ సనాత్ స్వతపసః స చతుస్సనోభూర్. ప్రాకల్ప సంప్లవ వినష్ట విహాత్మ తత్వం సమ్యక్ జగాద మునయః యదధ్యక్షత ఆత్మన్. ఇంకో మహానుభావుడు ఉన్నాడు ఇంకో అవతార ఎవరయ్యా అంటే బ్రహ్మ తపస్సు చేశాడు. ఇందులో మొదటి మాట చూడండి తప్తం తపః నువ్వు వేశాడు వివిధ లోక శిశుక్షయ అనేకములైనటువంటి లోకములను సృష్టి చేయాలనేటువంటి కోరికతో.
తపస్సు ఎలా చేశాడు? మే ఆదౌ సనాత్ స తపసః. ఆదౌ స్వనాత్ స్వనాత్ సనాత్. స్వనం అంటే ధ్వని, స్తనం అంటే మనస్సు. మనస్సులో కలిగినటువంటి అంతరాత్మ ప్రబోధనతో సనము వలన ఘోరమైన తపస్సు చేస్తే సన అనేటువంటి పదమును ఆదిలో పెట్టుకొని ఓ నలుగురు ఋషులు పుట్టారు. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు. సనం అంటే స్వనం. మనస్సు సంకల్పం బుద్ధి జ్ఞానం. జ్ఞానముతో సంకల్పముతో ఆశతో కోరికతో. పరమాత్మ నన్ను సృష్టి చేసి అనంతమైనటువంటి లోకములను సృష్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఇలా లోకాన్ని సృష్టించలేను. సృష్టించగలగాలి అంటే పరమాత్మ యొక్క దయ కావాలి అని. అలాంటి భగవంతుని కోసం ఘోరమైన తపస్సు సంకల్ప పూర్వకముగా, హృదయ పూర్వకముగా, జ్ఞాన పూర్వకముగా చేస్తే ఈ సంకల్పము నుండే ఈ హృదయము నుండే నలుగురు పుట్టారు. కాదు నువ్వు ఎవరు? బ్రహ్మ యొక్క మానస పుత్రులు. మనలాగా శరీర సంబంధం వలన వచ్చిన పుత్రులు కారు వాళ్ళు. మానస పుత్రులు. మనకి ఇందులో వస్తుంది రామాయణంలో బ్రహ్మదత్త ఐతిఖ్యాతః సూళీ నామ మహా అకృత్యోక మహర్షుడు ఉన్నాడు సూళీ అని. కదా ఆ మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తుంటే ఒక అప్సర కన్య దేవకన్య అనుకోండి పోనీ ఆ మహానుభావుడిని సేవించింది. సమిథలు, పుష్పాలు, ఆసనం సిద్ధ చేయడం అన్నీ బాగా ఎన్నేళ్ళు ఒకటే ఏళ్ళు కాదు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు సేవిస్తే 100 ఏళ్ళకి ఆయన చూశాడు ఎవరో పని చేసుకున్నారో అని. అమ్మ ఇంతకాలం రోజు చేస్తున్నావు ఏం కావాలి నీకు? నాకా వేరే ఇతరమైనటువంటి ఎలాంటి ఆశలు అభిరాషలు లేవు.
నువ్వు ఎందుకు సేవిస్తున్నావు? ఎందుకు సేవ ఈ సృష్టి అంతా చేస్తున్నావు? ఏం కో నీకేం కావాలి? నేను సంతోషించాను చెప్పు నీకేం కావాలి? అది నాకు బ్రహ్మ తేజస్సుతో ఉన్న పుత్రుడు కావాలి. నాకు వివాహం కాలేదు. నేను ఎవరికీ భార్యను కాదు. కాలేను కూడా. నాకు ఉత్తమ సంతానం ఉత్తమ పుత్రుడు కావాలి. మనం అనుకుంటాం ఈయనే పెళ్లి చేసుకుంటాడేమో. సంతానం కావాలంటే పెళ్లి చేసుకోవాలి మన జ్ఞానం ఇంతే అసలు రాదు కదా. అంటే ఆయన నవ్వి అలాగే ఇస్తాను. బ్రహ్మణః మానస పుత్రం బ్రహ్మదత్తమితి విదుహు తన తపస్సు సంకల్పంతో మానస పుత్రుడిని ఆమెకి ఇచ్చాడు. ఆ మహానుభావుడికే కుశనాభుడు యొక్క నూరు మంది పుత్రికలనిచ్చి వివాహం చేశారు కుశనాభుడు కదా రమాణ్యంలో వచ్చింది. కుశనాపుడి పుత్రికలు నూరు మంది యవ్వనవతులై ఉద్యానవనంలో క్రీడిస్తుంటే వారందరినీ వాయువు ప్రేమిస్తాడు. నేను వాయుదేవుడినే. అహం వః కామయే సర్వాః మీ అందరినీ ప్రేమించాను. ఈ మనుష్యత్వం, ఈ అల్పాయుత్వం ఇవన్నీ వదిలిపెట్టండి. నిత్య యవ్వనత్వం వస్తుంది దేవతలైతే. దీర్ఘాయుష్యం ఉంటుంది, విచ్ఛ యవ్వనం ఉంటుంది, పెద్ద సౌందర్యం ఉంటుంది, అన్ని భోగాలు హాయిగా అనుభవించవచ్చు. నన్ను కోరండి. నన్ను ఒప్పుకోండి, భర్తగా మనం వివాహం చేసుకుందాం. ఏమన్నారు? మా భూత్ సకాలః దుర్మేధా అవమత్య పితుం స్వకం స్వయంవరముపాస్మహి. నాయనా అలాంటి పాడు కాలం కావద్దు. మా భూత్ సకాలః ఎలాంటి పాడు కాలము తండ్రిని అవమానించి.
మాకు కావలసిన వరులను మేమే ఎన్నుకునే పాడు కాలం రాగుండు గాక. ఆలోచించండి ఋషులు ఎంతటి క్రాంత దర్శులు ఆలోచించండి. అసలు ఆ పద విన్యాసమే చాలా చమతగా ఉంది. మా భూత్ సకాలః దుర్మేధ అవమిత్య పితుం స్వకం యతు స్వయం వరముపాస్మహి. ఇది లౌకికమైన కాస్త గూఢమైన అర్థం. ఇంతకంటే గూఢ అర్థం ఇంకోటి ఉంది అందులో. దుర్మేధ బుద్ధి లేని వాడా సహా మమ పితా తే కాలః మాపుత్. మా నాన్న నీకు యముడు కాకుండు గాక. ఇలాంటి పిచ్చి పనులు చేశామంటే మా నాన్న వచ్చి నిన్ను చంపేస్తాడు జాగ్రత్త. యశ్యనో దాస్యతి పితా సమే భర్త భవిష్యతి. మా నాన్నగారు ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారు మాకు భర్త అవుతారు. కానీ నాన్నగారిని అవమానించి మాకు కావలసిన వరుణ్ణి మేము కోరుకునే చండాలమైన కాలం రావద్దు. ఏ వాయువు కోపించి వారి శరీరాల్లో చొరబడ్డాడు. దానితో ఏదో అంటాం కదా కీళ్లవాతం. అదే కీళ్లవాతం. వేళ్ళు, కీళ్ళు వంకర పోయి పొట్టిగా అయిపోయి ఇలా తిరిగి ఇలా ఇలా నడుచుకుంటూ పోయాడు తండ్రి దగ్గర. అమ్మ ఏమైంది? ఏం చెప్తారు? అమ్మని ఎవడో ప్రేమించాడు అడిగాడు తండ్రిలాగా చెప్పలేరు కదా తలకాయ మచ్చుకో అని కూర్చున్నాడు. మహానుభావుడు కాబట్టి లోగంతో చూసి ఈసారి అర్థమైంది. నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఈ నూరు మందిలో ఒక్క అమ్మాయి అయినా వాడి పొరపాటున ప్రేమించింది అనుకోండి. నా పర్వం ఏం కావాలి? ఐకమత్యం ఉపాగమ్యా పితృత్వం రక్షితం. ఇది ఐకమత్యం తోటి వంచ మర్యాదను ధర్మాన్ని కాపాడారు. క్షమా నార్య క్షమా దాస్య క్షమా భాగ్యం క్షమా సుఖం క్షమాయాం వ్యక్తం పర్వం.
క్షమే క్షమా సర్వం ప్రతిధి. అతను శిక్షించిన మీరు అతనికి ప్రతీకారం చేయలేదు. మీరు శపించవచ్చు తలుచుకుంటే. కానీ మీరెవరు శపించలేదు. క్షమలోను ఐక్యమత్యం చూపారు ధర్మంలో ఐక్యమత్యం చూపారు. అంటే నాకు తెలుసు ఏం చేయాలో కన్యాదానం చేస్తాను, వరుడిని ఎత్తుకుతాను అని ఇతన్ని తూళిపుత్ర అని చెప్పి మొత్తుకమే ఆ బ్రహ్మదత్తుడు అనేటువంటి మా వాడికి నూరు మందిని ఇచ్చి వివాహం చేశారు. అతను పాణిగ్రహణం చేయగా అంటే కేటిని తాకిన వెంటనే వాయువు వెళ్ళిపోయాడు. ఎందువల్ల అంటే ఇప్పుడు వాళ్ళు పరస్త్రీలయ్యారు. వివాహం కాకముందు ఎన్ని స్లోగన్లు చెప్పినా ఇబ్బంది లేదు. పెళ్లి అయిన తర్వాత ఏమైంది ఆమె? వధువు అయింది. పరస్త్రీ అయింది. పరస్త్రీ అంటే మాతృవత్వం తల్లిగా చూడాలి కదా వెళ్ళిపోయాడు. అంటే ధర్మమును ఆచరించడానికి ప్రధానమైన విడి ఏమిటి? సంకల్పం కదా? ఆ సంకల్పం ఎక్కడ పుట్టాలి? మనస్సులో పుట్టాలి. ఆ మనస్సు నుంచి నలుగురు పుట్టారు. బ్రహ్మ యొక్క మానస పుత్రులు అంటే శరీరం సంబంధం వల్ల కానీ మరో సంబంధం వల్ల కానీ కాకుండా సంకల్ప బలం తోటి మానస పుత్రులు. సృష్టి యొక్క ప్రారంభంలో ఉండేవారు అలాంటి వారే సనకా సనందన సనత్కుమార సనత్ నలుగురు వీరు సకల ప్రపంచమునకు యోగ మార్గము బోధించారు. సనత్వపసవదాత్ చతుస్సనోపు చతుస్సనః ఒక సనం కాదు ఒక సనం నుండి నాలుగు సనం వచ్చారు అంటే తన యొక్క సనం చెప్పుకున్నాం కదా. ప్రాకల్ప సంప్లవ వినష్టమి వినష్టం ఇహ ఆత్మ తత్వం. ఈ నలుగురు ఏం చేశారంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కల్పంలో నశించినటువంటి యోగ మార్గాన్ని మళ్ళా వీళ్ళు ప్రచారం చేశారు. ఒక కల్పంలో బోధించిన ప్రచారం చేసినటువంటి తత్వం ఆ కల్పంతో పాటే పోతుంది. మళ్ళీ కల్పం మారితే
మళ్ళీ ఎవరో ఎవరో చెప్పాలి. ఎందుకంటే ప్రతి కల్పానికి ఒక అవతారం వచ్చి మనకు ఆ తత్వాన్ని బోధిస్తుంది. ప్రాత్కల్ప సంప్లవ వినష్టం ఇహ ఆత్మ తత్వం ఇంతకుముందు కల్పనలో ఉన్నటువంటి నచించిన ఆత్మ తత్వాన్ని సమ్యక్ జగాద మునయః యత్ అచక్షత ఆత్మం దీన్ని ఆత్మ తత్వం అంటారు అచక్షత అంటారు ఆత్మ ఆత్మ తత్వము అనబడేటువంటి యోగమును ఈ నలుగురు సనులు ఇంతకుముందు కల్పన రసించిన దాన్ని మళ్ళీ ఏర్పరిచారు. ఆత్మ తత్వం. ధర్మస్య దత్త దుహితరి భజనిష్ట మూర్త్యా తరువాతి అవతారము నర నారాయణులు. అంటే వీళ్ళు అంటే దక్ష ప్రజాపతికి ఒక పుత్రిక ఉంది. చాలా ఉంది అనుకోండి 60 మంది. అందులో మూర్తి అనేటువంటి అమ్మాయిని ధర్ముడు అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. ధర్ముడు మూర్తి. ఈ ఇద్దరికీ 6-గురు సంతానం, 6-గురిలో ఇద్దరు నర నారాయణులు. పరమాత్మే ఆ రెండు రూపాల్లో అవతరించాడు. నారాయణః నరైతి స్వతప ప్రభావః దృష్టువాత్మనో భగవతో నియమావలోపం. దేవ్యత్వనంగ పృతన ఘటితుం నశేకుహు కాస్త ఈ అవతారాన్ని వ్యాస భగవానుడు కూడా కొంచెం వివరిస్తున్నారు. తక్కినవన్నీ ఒక్కొక్క శ్లోకంలో లాగేసాడు. ఎందుకంటే మరి కలియుగంలో ఎవరు ఆ రాజ దైవము? నరనారాయణ. కలియుగంలోని క్షేత్రం అంటే బదరి, కలియుగ దైవం అంటే నరనారాయణుడే. అందుకే కలియుగంలో పుట్టిన వాళ్ళం ఒక్కసారైనా ఆ నరనారాయణుడిని సేవించి వచ్చామనుకోండి మన యుగదైవని మనం చూసిన వాళ్ళం అవుతాం. ధర్మం కైం ధర్మం. ఈ మహానుభావులు ఘోరమైనటువంటి తపస్సు చేశారు.
వచ్చినందుకు యోగమును, తత్వమును, తపస్సు యొక్క ప్రభావమును, తపస్సు వలన ఎలాంటి దుస్తరమైన, దుర్జయమైనటువంటి దుస్సాధ్యమైన కార్యమును సుసాధ్యం చేయవచ్చో లోకానికి బోధించడానికి వాళ్ళు తపోమూర్తులయ్యారు. అయితే షరా మామూలే. ఏంటది? తపస్సు ఎవరు చేయడానికి కూర్చున్న ఆయన ఉన్నాడు కదా. ఇందులో చూడండి ఆయన డ్యూటీ ఎవరూ కాదు తపస్సు చేస్తున్నావా పంపిస్తున్నావా ఆయన దగ్గర. మనకు 16 మంది పెద్దవాళ్ళు. 160 వాళ్ళు రెండో సెకండ్ ర్యాంక్. 600 మంది థర్డ్ ర్యాంక్. 16000 మంది ఫోర్త్ ర్యాంక్. అప్సర పని. అంటే ఉన్నవాళ్ళను బట్టి వీళ్ళకి ఏ ర్యాంక్ సరిపోతుందో చూసి వాళ్ళని పంపుతారు అన్నమాట. నరనారాయణులు అంటే వీళ్ళకు సెకండ్ థర్డ్ పనికిరాదని రంభ, మేనక, తిలోత్తమ, గృతాచి ఇలాంటి వాళ్ళందరినీ పంపారు. వాళ్ళంతా ఒక నూరు దివ్య వత్సలాలు డాన్స్ చేశారు నాట్యం. అప్పటికి పాపం వీళ్ళు కళ్ళు తెరిచారు. మరి వాళ్ళ కాళ్ళు పీకబోతున్నాయి, గొంతు పీకబోతున్నది, చెమటలు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తారు చస్తారా? చూసి అయ్యో అమ్మలారా పాపం నువ్వు చాలా చాలా సేపు నాట్యం చేసినట్టు ఉంది, కాళ్ళు లాక్కపోతున్నాయా? ఆకలి అవుతున్నదా? దప్పి అవుతుందా? దొడబడు ఉంది కదా అక్కడనే గంగ ఉంది శుభ్రంగా వెళ్లి హాయిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని కాస్త బాగా అలంకారం చేసుకొని తిన్ని మంచి నీళ్లు పుచ్చుకొని అక్కడ పండ్లు ఉన్నాయి తిని అదే విశ్రాంతి తీసుకొని అప్పుడు రండి మాట్లాడదాం. వాళ్ళేమనుకుంటారండి? వాళ్ళని స్నానం చేసి రమ్మంటున్నారు, బట్టలు మార్చుకొని రమ్మంటున్నారు, ఇవేమో చేసుకోమంటున్నారు. అమ్మా, మేము గెలుపు సాధించాం. అనుకోని జవా అంత మహావేగంగా ఉరికి పరిగెత్తి అందులో ఒక దుంకినట్టు చేసి ఏదో స్నానం చేసి బట్టలు వేసుకొని తినేసి మంచిగా ఏదో ఏమంటారు మేకప్ ఏదో కప్పు అంటారు కదా ఆ కప్పులన్నీ చేసుకొని వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చారా స్నానం చేశారా పచ్చాలు కడుక్కున్నారా ఆహారం తీసుకున్నారా అలసట అయిపోయిందా? అంటే ఫ్రెష్ అయ్యారా? అయ్యా కూర్చోండి. ముమ్మిలని ఇంద్రుడే పంపారా? ఏం చెప్పాలి? అవునండి పంపా. మా కోసమేనా? మా కోసమే. మా తపస్సు బాగా చేయడానికి? మా తపస్సు బాగా చేయడానికి ఏనా?
మరేమోనండి. అయినా కాస్త ఇంద్రుడిని చెప్పరాదండి ఏమిటి? తపస్సు భంగం చేయాలంటే కాస్త అందమైన అమ్మాయిలను పంపాలి. ఇంద్రులను పంపాలి ఏమిటి? అక్కడ చెప్తారు రాశిలో మా చెప్తారు. స్త్రీనాం ఇదం స్వతః తత్వం స్వవైరూప్యం నచక్రతుహు. ఆడవారి గొప్పతనం ఏమిటంటే తాము ఎంత కురూపంగా ఉన్నా మేము అందంగా లేమని సత్య ఒప్పుకోవడం. ఇంకోటి ఏంటంటే మాకంటే ఇంకో అమ్మాయి అందంగా ఉందని అసలు ఒప్పుకోరు. నిజంగా ఉన్నారు. తత్వం మనమే చేస్తాం. వీళ్ళకి ఒళ్ళు మండింది మమ్మల్ని పట్టుకొని రాంబాను మీ అనగా అందంగా లేదంటే ఈ కర్మ ఎవడు ఒప్పుకుంటాడండి. మనం కూడా ఒప్పుకోం వాళ్ళు ఒప్పుకుంటారా? ఏం చేయమంటారు ఏం లేదులే సరే కష్టపడ్డారు వస్తే వచ్చారు కానీ నేను అమ్మాయిని కానుక ఇస్తాను. ఇద్రు తన తొడను చీల్చి ఇలా కొట్టాడు ఒకసారి. ఓ అమ్మాయి వచ్చేసింది. ఈయన కానుక ఇవ్వండి. ఆమె వచ్చింది ఎక్కడి నుంచి? ఊరూరి తొడను ఏమంటాడు సంస్కృతంలో ఊరు ఊరు. అందులో తెచ్చిన అమ్మాయిని. ఊరు వసి. ఆమెను పంపించాడు. ఆమెను చూసి ఇంద్రుడు ఒక నూరు దివ్య సంవత్సర రాజ్య పరిపాలన మర్చిపోయాడు. అంటే ఇలాంటి అమ్మాయి వస్తే పని చేస్తుంది కానీ ఇది అంబా మేనక ఎందుకు పనికొస్తారు వాళ్ళు అన్నారు. అంటే తమ తపస్సును భంగం చేయటానికి ఇంద్రుడు ప్రయోగించిన మన్మధ కేళి వారి దగ్గర వ్యర్థమైంది. ఇందులో మనకు రెండు తత్వాలు చెప్పాడు. ఒకటి కామమును గెలుచుట. అంతతో ఎవడు గొప్పవాడు కాదు. దానికి ఒక తమ్ముడు ఉన్నాడు. కామానికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా. కోపం. దాన్ని గెలిచిన వాడు యోగి. విశ్వామిత్రుడు కామాన్ని గెలిచాడు. మొదలు మేనక వచ్చేసింది, ఒక 10 ఏళ్ళు కాపురం చేసింది. ఆమె ఎవరు? శకుంతల పుట్టింది, ఆమె వెళ్ళిపోయింది. తప్పు తెలుసుకున్నారు, తపస్సు అంతా పాడైపోయింది అని మళ్ళీ కూర్చుంటే రంభ వచ్చింది. రంభ వచ్చిన సంగతి అర్థం చేసుకున్నాడు, అందుకే వచ్చింది ఈమె కూడా. నన్ను నా తపస్సు. తిరగొట్టడానికే నేను చాలా నిష్టగా జాగ్రత్తగా తపస్సు చేస్తుంటే నీ తర్వాత మళ్ళీ ఏం పోయింది నిన్ను ఎవరెవరు ఏమన్నారు నువ్వెందుకు వచ్చావు తపస్సు పాడు చేస్తావా శైలీభవ అన్నారు.
పాపం పెట్టి నేను గెలిచాను అనుకున్నాను. ఏం గెలిచాడు? కామాన్ని గెలిచాడు. పక్కనున్న దాన్ని? అందుకే యస్తు క్రోధ వినిర్జేత సజేత. నాన్య. కామాన్ని చాలా మంది గెలుస్తారు. కామాన్ని గెలిచిన వారు కూడా కోపానికి దాసులు అవుతారు. వాడు ఉన్నాడు. ఎవరు? శంకరుడు. మన చూడండి మూడవ కన్నుతో మరి కామాన్ని గెలిచినట్టేనా? కామాన్ని గెలిచినట్టు. వాడిని బూడిద చేయకుండా ఉంటే గెలిచిన వాడయ్యేవాడు. వాడిని కాల్చాడంటే కోపానికి. నొంగిపోయాడు. లక్ష్మి అదే అంటుంది. ఒకడేమో కామాన్ని గెలిస్తే కోపాన్ని గెలవడు. ఒకడు కోపాన్ని గెలిస్తే శాంతాన్ని తీసుకోడు. ఒకడు శాంతుడైతే కోరిక ఉండదు. కోరిక కోరుకుంటే యోగ్యత ఉండదు. ఒకడికి యోగ్యత ఉంటే ఆశ లేదు. నాకైతే ఏంటంటే. ఒకడికి దీర్ఘాయుష్యం ఉంది, తపస్సు లేదు. ఒకడికి తపస్సు ఉంది, కామాన్ని గెలవడు. ఒకడికి కామాన్ని గెలిచాడు, కోపాన్ని గెలవడు. ఒకడికి కోపాన్ని గెలిచాడు, అభిలాషం ఉంది. ఒకడికి అభిలాషాన్ని గెలిచాడు, ఐశ్వర్యం లేదు. ఒకడికి ఐశ్వర్యం ఉంది. తగినటువంటి మనస్ఖీరత్వం లేదు. మనస్ఖీరత్వం ఒకడికి ఉంది. త్రైలోక్య రాజ్యం లేదు. ఇవన్నీ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నన్ను కోరడం లేదు దేవుని జై అంటాం. ఎవడండి వాడు? ఎక్కడో కూర్చున్నాడు దూరంగా. ఆయన కూ నిలబడలేదు అందరూ కూ కట్టారు దేవుళ్ళందరూ. ఆయన ఒక్కడు దూరంగా ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఎత్తుకొని వచ్చి వడ్డిస్తాడు. మా అమ్మ కూడా వెతుక్కుంటూ వెళ్లి వెళ్లి ఆయన వెళ్ళనేసింది మా. కాబట్టి ఎవరు పుమాన్, ఎవరు ధీరుడు, ఎవరు యోగ్యుడైన వాడు, ఎవరు కోపాన్ని గెలుస్తారో వాడు. నరనారాయణుడు కామాన్ని గెలిచారు, క్రోధాన్ని కూడా గెలిచారు. యత్ ఘడితుం దేవ్యాః అనంగ పృతన ఘడితుం నసేకుహు. అనంగ పృతన అంటే మన్మథ సైన్యం. మన్మధ సైన్యమంతా వారిని కూర్చలేకపోయారు ఘటితున్నతేకుహు తమ సైన్య ప్రవేశానికి
అవకాశం లేకుండా అయింది. కామం దహంతి కృతినః తను రోష దృష్ట్యా రోషం దహంతము తతే అదహంతి అసత్యం. చెప్తున్నాడు. మొత్తం ఏం చెప్తున్నాడు ఏంటట కామం బహంతి కృతినః. చాలామంది సమర్ధులైన వాళ్ళు కామం దహంతి. కోరికను కాచి పారేస్తారు. ఎట్లా నాతో రోష దృష్ట్యా రోషం దహంతం కుతతేహి నగహంతి. రోషము నిండిన చూపుతో డైరెక్ట్ చెప్తున్నానండి. రోషము నిండిన చూపుతో సమర్ధులు అనుకునే వాళ్ళు కాముణ్ణి. కాలి చేస్తారు. కానీ తమను కాలి చేస్తున్న రోషాన్ని వాళ్ళు కాల్చేయలేదు. కదా? చూడండి నేను చెప్తున్నాను. కామం దహంతి కృతినః నను రోగ దృష్ట్యా రోగం దహంతం. ఉతకే నదహంతి అసస్యం. తమను కాల్చి వేస్తున్న కోపాన్ని తాను సహించలేని కోపాన్ని తే నదహంతి. వారు కాల్చి వేయటం లేదు. తమను కాల్చేసే దాన్ని కాల్చేయకుండా తమను చల్లబరుస్తున్న దాన్ని కాల్చేస్తే ఎలా గొప్పవాళ్ళు అవుతారండి? చెప్పాం కదా మన్మధ వేదన అంటే అనంగ విలాసము అంటే ఏమిటి అర్థము? శరీరం ఉన్నటువంటి ఒక ఆర్తిని బాధను తొలగించుటే ఇంకోటేం లేదు. మరి బాధను తొలగించే దాన్నేమో కాల్చేసి కాల్చేసే దాన్ని కాపాడుకుంటే తెలివి గలవాడు చాలా తక్కువ వాడండి. కదా. అందుకే నదహంతి అసత్యం స్వయం యదంతర మలం ప్రమిసన్ విభేతి కామస్క ధన్ను పునరస్య మనస్త్రయేతా. ఇలాంటి మహానుభావుడు ఎవరైతే కోపాన్నే గెలిచారో, ఎవరు కోపాన్ని దహనం చేశారో, కోపాన్ని కాల్చి వేసిన వాని మనస్సులో కామము నెల ఉండగలదా? ఎందుకంటే అప్పటికి వారి మనస్సు నిండా అగ్ని ఉంది. అగ్నిలో వచ్చి ఏది పడ్డా ఏమవుతుంది? అందుకే నిజంగా కామాన్ని గెలవాలనుకున్నవాడు మొదలు కోపాన్ని కాల్చేయి.
కామం ఏంటంటే మంట రెడీగా ఉంటుంది. పొరపాటున కామం వచ్చిందనుకోండి అందులో పడి కాలిపోతుంది. వేరే ప్రయత్నం అవసరం లేదు. ఇలా విద్వా తపత్ని ఆ కామక్రదన్ను పునరక్ష మన అంటే నరనారాయణులు తమ తపశ్శక్తితో తమ ఆచరణతో కామమును గెలిచిన వాడు ఇంద్రియ నిగ్రహము కలవాడు కాడు. ఎవరు కోపమును గెలిచారో వాడే ఇంద్రియ నిర్జేత. కదా అంటే తపస్సుకు యోగమునకు ప్రధానమైనటువంటి ఫలం ఏమిటి? కోపగీయం. కోపించే రుషులు మునులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏమందాం అంటే ఆలోచించుకో వాళ్ళు కావాలంటే వాళ్ళు ఏమన్నా అన్నారు. అందువల్ల ఇంతే నిగ్రహం కాదు, కొందరు పరమాత్మ ఆజ్ఞ తోటి. పరమాత్మ తత్వాన్ని ప్రచారం చేయటానికి కొందరు కోపిష్టులుగా ఉన్నారు దుష్యులు. కదా? ఉదాహరణ కావాలంటే దూర్వాసుడు ఉన్నాడు. ఆయన ఎవరు ఇప్పుడు చెప్పాను రుద్రావతారం కదా పరమ విష్ణు భక్తుడు పాపం ఆయన ఏం చేశాడు దుర్వసుడు విష్ణు తత్వాన్ని ప్రభావాన్ని ప్రచారం చేశాడు భగవంతుని భక్తుల దోలికి వెళ్ళితే పుట్టగతులు ఉండవు అని తానే వెళ్లి తానే పరిగెత్తి లోకం మొత్తం చాటాడు పాపం దొరికిపోకండి. చూశారండి అంబరీష్ ఉపాస్యానం ఇంకో మక్తుడు ధర్మరాజు ఇంకో మక్తుడు బృహత్స్రవా ఇలా నలుగురి వెంట వెళ్ళాడు గురువు ఇలాగే పరిక్ష కోసం. నలుగురితో పరాభవం పాలైనట్టు మనకు చూశాడు. కారణం ఏమిటంటే భగవంతుని భక్తుల జోలికి వెళ్ళకండని మనకు బోధించడానికి. ఆత్మ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, భాగవత తత్వాన్ని ప్రచారం చేయడానికి, ప్రసారం చేయడానికి ఉదయించిన మహానుభావుడు దూర్వాసుడు. రుద్రావతారం కదండీ.
అతను ఏ పని చేసినా ఈన తుష్యేత హరిహి తత్ కర్మ పరముచ్యతే అంటాడు. ఏ పని చేస్తే అంటే పరమాత్మను సంతోషింప చేసేదే అసలైన పని. మనం ఒక పని చేశామంటే ఆ పనితో ఏం కావాలండి? పరమాత్మ సంతోషించాలి. సంతోషించలేదు పని కాదు. అందుకే విషం తాగాడు శంకరుడు. తన కోసం కాదు. కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్త్తినాశనం నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం. రాజ్యమును కానీ స్వర్గమును కానీ చివరికి మోక్షమును కూడా నేను కోరను. అరేం కోరుతావయ్యా దుఃఖదప్తానాం ప్రాణిని నా మార్తి నాచనం కామయే దుఃఖంతో బాధపడుతున్నటువంటి ప్రాణుల యొక్క బాధను తొలగించుటే నేను కోరుతున్నాను. కాబట్టి సంసారంలో ఉండేటువంటి మహానుభావులు సాంసారిక విషయపోగా వాసనాలంపట పరులు ఉన్నారే వారి బాధను పోగొట్టటాని కోసం. దూర్వాసుడు, నారదుడు అలాంటి అవతారం నరనారాయణులది. ఈ నరనారాయణులు కూడా మీకు అదే పరిస్థితి చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. ఇంకొక ప్రధానమైన పనేమిటి? సహస్ర కవచుడు ఒక రాక్షసుడు ఉన్నాడు. సహస్ర కవచుడు. వాడికి వెయ్యి కవచాలు. వాడు తపస్సు చేసి శంకరుడి ద్వారా వరం పొందాడు. ఏమని అంటే నన్ను చంపాలి అంటే వాడు వెయ్యేళ్ళు తపస్సు చేయాలి. రెండవది వెయ్యేళ్ల నాతో యుద్ధం కూడా చేయాలి. రెండు ఒకేసారి చేయాలి. వెయ్యేళ్ల తపస్సు, వెయ్యేళ్ల యుద్ధము ఒకేసారి చేసేవాడితో నేను చస్తాను. ఎవరు చేస్తారండి? నేను చావననుకున్నాను. కానీ వరం ఇచ్చేవాడు అలాగే అంటే ఏం అర్థం అండి? చాలా చెది తక్కువ వాళ్ళు ఏంటంటే నేను వరం కోరుకున్నాను ఇక నాకు ప్రమాదం లేదు పిచ్చివాడా అని ఒప్పుకోవాలంటే వాడు చస్తాడు అని అర్థం కాదు. ఆలోచించండి. వెయ్యేళ్ళు తపస్సు, వెయ్యేళ్ళు యుద్ధము. రెండు ఒకేసారి చేసే వాడితో నేను చావాలి అన్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. తథాస్తు దేనికి? చావటానికి కదా.
అలాంటి వాళ్ళు ఉంటారని అర్థం. అలాంటి వాళ్ళు ఉంటారు. లేకుంటే చావరు ప్రశ్నే లేదు. అందుకే స్వామిలో ఒకే స్వామి నరనారాయణుడిగా పుట్టారు. ఇప్పుడు ఒకడే ఇద్దరు కాదు. ఒకరు తపస్సు చేయు ఒకరు యుద్ధం చేశాడు. ఇద్దరే ఒకరే కదా. ఈయన తపస్సు చేస్తున్నాడు ఆయన యుద్ధం చేశాడు. ఆయన ఆయనకు అలస వచ్చింది అనుకో కూర్చుంటాడు ఈయన పోయి తపస్సు చేస్తాడు. వేయ్యేళ్ల తపస్సు అయింది వేయ్యేళ్ల యుద్ధం అయింది ఎవడు తెచ్చాడు. కవచం చమస్కారం ఏమిటంటే మనందరము సహస్ర కవచులమే. కాదు కవచం అంటే ఏంటి? చేయలేమండి ఆత్మ కవచం ఏమిటండి? మనకు ఎన్ని వచ్చాయి మనకు? ఇంకా సహస్రం తక్కువేమో లక్ష కోటి పది కోట్లు బహురాం జన్మనామంతే జ్ఞాన వర్మ ప్రపోజ్యతి కదని ఇన్ని జన్మలు వచ్చాయి కదా ఇవన్నీ శరీరాలేనా కవచం కాదు మరి అది. మనను ఎవరు చంపుతారు అంటే తపస్సు చేసినవాడు చంపుతాడు. తపస్సుతో తపస్సు చేస్తూ యుద్ధ చేసినవాడు చంపుతాడు. ఒకటి జ్ఞానము మరి ఒకటి ఏమిటి? రెండే ఉన్నాయి సత్యం. సత్యం ఒకటి జ్ఞానం. సత్యం అంటే అనుష్టానం అదే చెప్పుకోవచ్చు రెండు ఒకటి. అలాంటి వాడు చంపుతాడు. శరీరం లేకుండా చేయగలవాడు గురువే. నరనారాయణ అవతారంలోని మూడు తత్వాలు కనపడతాయి. ప్రధానమైనటువంటి తత్వము కామక్రోధములను గరుచుట. కదా? రెండవ తత్వము తపస్సుతోటే ఎలాంటి దాన్నైనా గెలవవచ్చు. మూడవ తత్వము గురు శిష్య పద్ధతి. గురు ఎలా ఉండాలి? నాకు రెండు తెలవవు. మనం చాలా గొప్పోళ్ళం అండి. ఎందుకంటే గురువుగారిని ఎలా అడగాలో తెలవదు. గురువుగారికి ఎలా చెప్పాలో తెలవదు. వాడు చెప్పలేము, మనం అడగలేము. ఇదిగో ఏమంటే మనకు అన్నీ వచ్చు. ఎందుకు చెప్పలేము ఏమంటే తెలియనోడికి చెప్పినా రాదు. నా జ్ఞానం అంతే కదా. వాడు తెలియదండి, తెలియనోడు చెప్తే మాత్రం వస్తుంది.
తప్పు లేదు అండి. మరి నువ్వేందుకు అడగాలి ఏమంటే నాకంటే తెలుసు. నేను ఎందుకు అడగాలి? కాబట్టి మహానుభావులు, జ్ఞానులు, ఉత్తములు, తపస్సులు, యోగులు మనకు కనపడితే అలాంటి వారిని మనం ఎలా ఆశ్రయించాలి? సద్బుద్ధిహి, సాధుసేవి, సముజిత చరణః, ప్రాప్తకాల ప్రతీచ్ఛః, దాంతః, నిరశాంతః, కృతజ్ఞః ఇవన్నీ శిష్య లక్షణాలు. శిష్యుడు ఎలా ఉంటాడో మాకు తెలవదు. గురువు ఎవడో అది తెలవదు. అందుకే రెండు తానై ఇలా అడగాలి రఘువు అని చెప్పాడు. ఇలా చెప్పాలని ఇక్కడ గురువు తానే అయ్యాడు. తానే శిష్యుడు మై సునంత అర్థం ఉంది కదా. తానే శిష్యుడు, తానే గురువు. ఎలా అడగారో చెప్పాడు, ఎలా చెప్పాలో చెప్పాడు. అందువల్ల ఆచార్య శిష్య తత్వాన్ని, కామ క్రోధ తత్వాన్ని, తపస్సు తత్వాన్ని మూడు తత్వములు ప్రబోధించడానికే నరనారాయణ అవతారము. ఇప్పుడు విద్ధః తపత్ని ఉదిత పత్రిభిహి అంతి రాజ్ఞః బారోపిసన్ ఉపగత తపసే వనాని. తరువాత అవతారం ధ్రువుడు. ఈ ధ్రువుడు ఎంత మహానుభావుడు అయ్యా అంటే ఐదేళ్ల పిల్లవాడైనా సవతి తల్లి మాట్లాడిన మాటలకు హృదయం గాయపడి అడవికి తపస్సు చూడలేదు. ఐదేళ్ల పిల్లవాడు. అతడికి మానవమానయోస్తులియా అవమానం లేదు, సమ్మానం లేదు, కోరిక లేదు, కోపం లేదు, న్యాయం లేదు. కానీ తవసి తల్లి మీ నాన్నగారి ఒడిలో కూర్చోవాలంటే నీవు నా కడుపులో పుట్టాలి. నా కడుపులో కాదు, పోయి భగవంతుడు తపస్సు చేసి వచ్చి నా కడుపులో పుట్టు అని. తెలుసా అండి ఎందుకు? మనమందరం సురుచులమే. సురుచి. అందరికీ ఏది బాగుంటుందండి? రుచి అండి. కరుపుకాయ బొచ్చి తినాలి, బిర్యానీ తినాలి. నారాయణ కృష్ణ గోవింద్ ఎందుకని పొద్దుపోక? బూరా పేరా. కదా మనమందరం సురుచి. మంచి రుచి అండి. ఎంత అజ్ఞానంగా ఉంటామో చెప్పాడు. నాన్నగారి ఒడిలో కూర్చోవాలంటే నా కడుపులో పుట్టాలి. భగవంతుడిని గూర్చి తపస్సు చేసి ఆయన వస్తే నా కడుపులో పుట్టేలా వరం కోరుకోమన్నాడు.
ఆయోజ్ తినక వాడ పుట్టుకెందుకండి? చాలా తింటే మనం ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తామో చెప్పాడు ఈ నాయకుడు. అంటే భగవంతుడు వచ్చిన సంసారం కావాలి కానీ మోక్షం కావాలని అడగము. ఎవరయ్యా దాసరా సురుచి. అంటే ఈమె దృష్టిలో మోక్షం కంటే తండ్రి ఒడి గొప్పది. మోక్షం కంటే తల్లి కడుపు గొప్పది. ఇప్పటికీ కూడా అదే రాస్తా. రాయమంటే పాట మోక్షాన్ని మించింది తల్లి కడుపు. మోక్షానికి అంటే గొప్ప రుచి ఇచ్చేది తండ్రి వడెండి. పది గంటలు గొప్పవాళ్ళు. అది విని అబ్బా నిజమే కావచ్చు. మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళము. పుట్టుక మరణం అనేటువంటి చక్రం నుంచి బయటపడేటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడైన పరమాత్మ సాక్షాత్కారం లభించిన మళ్ళీ పుట్టుక కావాలి, మళ్ళీ గర్భవాసం, పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలని కోరుకోమని చెప్పిన తల్లి. ఎలాంటి పెళ్ళండి? మనమందరం అలాంటి వాళ్ళమే. తపస్సు దేవుడు తపస్సు చేయరా, దేవుడు వస్తాడా? నాకు తరగని సంపద ఇయ్యవను. అంటే కొంచెం నయమే. ఈ ఇల్లు, ఇన్ని వాకిళ్ళు, ఇన్ని మిద్దెలు, ఇన్ని మేడలు, ఇంతమంది భార్యలు, ఇంతమంది సంతానం కావాలి. తరగని సంప్రదాయం అంటే ఏది న్యాయంగా? మోర్షమే. అట్లా అడిగితే బానే ఉండేది. అడగరు ఇట్లా అడుగుతారు. దేనితో మనం ఎక్కువ బాధపడతామో, దేనితో మనం ఎక్కువ తపిస్తామో దాన్ని అడుగుతారు. కానీ స్వామి యొక్క అవతారమే కాబట్టి తల్లి వక్ర భాష్యం చెప్పినా. పక్క దారికి పొమ్మని చెప్పిన ఆ మాటలను అవమానంగా భావించిన మహానుభావుడు అడవికి తపస్సుకు వెళ్లి పరమాత్మ కావాలన్నాడు కానీ రాజ్యం కావాలన్నాడు.
ఆ చెంబు చిన్వన్ తమవాప్య రత్నం వరం నయాచి స్థానాపి రాశి తపసిస్థితోహం త్వాం ప్రాప్తవాన్ యోగమునీంద్ర గుహ్యం దేవుడు తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమై నాయనా ఏం కావాలో చెప్పురా. అంటే అయ్యా ఉన్న మాట చెప్తానండి నేను. ఇది మొదలు మాత్రం ఉన్నవారందరి కంటే ఉన్నతమైన స్థానం కావాలని తపస్సుకి వచ్చాను. రావడం మాత్రం అందుకే. అందులో ఏ మాత్రం మార్పు లేదు. కానీ తపస్సు చేస్తే నువ్వు కనబడ్డావు. ఏడవడవు నువ్వు? యోగి మునీంద్ర గుప్యం. యోగులకు, మునులకు అలాంటి వారికి కూడా దొరకని వారవు నువ్వు. దొరికావు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే కాచం విచిన్వన్ సమవాప్య రత్నం ఓ గాజు పెంకు దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఓ రత్నం దొరికింది. వరం నయాచి. నాకే వరం వద్దు నువ్వే కావాలి. అంటే పరమాత్మ సాక్షాత్కారంతో ఇతని అజ్ఞానం పోయింది. మోక్షకు కావాలన్నాడు. మరి స్వామి ఇచ్చారా? 16 వేల ఏళ్ళు పరిపాలన చేసినాక రమ్మ అన్నాడు. ఇదేం కర్మ బాబు అంటే తపస్సు చేయటం మొదలు పెట్టి తపస్సు చేసి నేను కనబడక బుద్ధి మారితే మంచిదే మోక్షం ఇస్తాను. కానీ నువ్వు మొదలు ఈ అసూయతో, కోపంతో, అసహనంతో, ఆశతో వచ్చావు. నాలుగిటితో వచ్చావు కదా. ఒక్కొక్క దానికో నాలుగు వేలు. 16 వేలు ఇక్కడ ఉన్నావంటే ఆ పాప ఫలితం అయిపోతుంది. అప్పుడు ఇస్తాను నిమ్మన్నాడు. అంటే ఆలోచించండి, ఒక చిన్న తలంపు 4000 సంవత్సరాలు అనుభవించాలి. మరి మనం అందరం ఎంత గొప్ప వాళ్ళం అండి? మనకు ఎన్ని తలంపులు వస్తున్నాయి, ఎన్ని ఆచలు వస్తున్నాయి, ఎన్ని సంకల్పాలు వస్తున్నాయి, మరి వచ్చిన ప్రతిదానికి ఒక నాలుగు వేలు లెక్కేసుకుంటే మనము ఎన్ని కోట్ల సంవత్సరాలు. ఎన్ని యుగాలు ఎన్ని కల్పాలు పుట్టాలి అందుకే ఏమనవాటు చేసుకోవాలంటే మనస్సుకు తలపులు రాని అలవాటు చేసుకోవాలి.
ఏ కోరిక రాదలుచుకున్నా స్వామి నువ్వు ఇస్తున్నదేనా? నువ్వు తీసుకో నా కొట్టు. ఆయన వే పడేసాం అనుకోండి మనకు ఎలాంటి బాధ లేదు. ఇలాంటి ఉత్తమ తత్వాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు ధ్రువుడు. అందుకే అంటున్నాడు బాలోపేసన్ ఉపగత తపసేవనాని తస్మా అదాత ధ్రువగతిం భృణతే ప్రసన్నః. పరమాత్మ యొక్క నామము నిరంతరం ధ్యానం చేసినటువంటి ధ్రువుడికి ప్రసన్నుడైన పరమాత్మ ధ్రువ పదం అదాత్. ఏమి ఇచ్చాడండీ? ధ్రువ స్థానాన్ని ఇచ్చాడు. దివ్యాః స్తువంతి మునయః యదుపరి యధస్త అది ఎంత గొప్ప పదవి అంటే అతనికంటే పైన ఉన్నవారు అతని కంటే కింద ఉన్నవారు నిరంతరము అతన్నే స్తోత్రం చేస్తున్నారు. సప్తరషులు ఉన్నారు. ఇలాంటి వారు కూడా ఆహా ఆహా ధృవుడండి ఎంత మహానుభాయులు. ఐదేళ్ల పిల్లవాడు ఇంత కార్యాన్ని సాధించి ధ్రువ పదవిని పొంది ఇలాంటి మహానుభావుల చేత కీర్తింపబడుతున్నాడంటే నిజంగా మామూలు పిల్లవాడండి ఆయనే ఈయనే. మనవారేనండి అవతారం అన్నమాట. అందుకే అంటున్నారు తస్మ అదాత్ ధ్రువపదం దివ్యాస్తువంతి మునయః యదుపర్యధస్తాత్ యత్ వేనముత్పదగతం ద్విజ వాక్య వజ్ర విప్లుష్ట పౌరుష భగం నిరయే పతంతం. త్రాత్వార్ధితో జగతి పుత్రపదంచరేభే దుగ్ధావసూని వసుధా సకలానీయామి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి అవతారం. ఏమంటారు దాన్ని? మృధు చక్రవర్తి అంటారు. ఓరినే వేన వేనుని కుమారుడు. ఆయన ఎవరండీ అంటే వేనుడు అంగ ప్రజాపతి కుమారుడు. అంగుని కొడుకు వేనుడు. అంగుడు మృత్యువు పుత్రికైనటువంటి సునీత అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అమ్మాయిని చేసుకున్నారడం కంటే అమ్మాయి చేసుకుందంటేనే బాగుంటుంది. ఆమె ఇట్టనే చేసుకుంది. అదేంటండీ ఇది చేసుకోలేదా అంటే ఏం మ్యారేజ్ అంటారు ఇప్పుడు? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే మన లవ్ కాదు అది. ఈ మహానుభావురాలు మృత్యుపుత్రి కదండీ, పరమ అధర్మాత్మురాలు. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు వచ్చే రావటమే వనల్లో ఆడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నీ అడవులే వనాలే. ఎవరు ఉంటారు అడవుల్లో? అంత ఋషులు ఉంటారు, తపస్సు చేసుకుని కూర్చుంటారు. ఒక మానవుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈమె ఈమె దృష్టి వాడి మీద పడింది. వీడు తపస్సు చేస్తున్నాడు వీడు దంగ చెప్తానని రోజు నాలుగు రాళ్ళు వేసుకుంటూ పోయింది. రావటం ఆ రోజు నాలుగు రాళ్ళు వేయటం వెళ్ళిపోయింది. చిన్న పిల్ల పోనీలు ఏం పట్టించుకోలేదు. ఊరికోక ఈ మహానుభావురాలు ఒక ఏడాదో ఆరు నెలలో చేసి నాన్నకు చెప్పింది. నాన్న నాన్న ఇలా నేను చేసుకున్నాను. నీకు బుద్ధి లేదా ఎందుకు ఇన్ని రాళ్ళు ఎందుకు పెద్ద రా ఒకటి వేయకపోయినావా అన్నారు. చిన్న రా లేదు కానీ సౌకర్యం అండి పెద్ద రా వేసే వరకు నీకు రోజు పోయే సమస్య ఉండదు. వారికి ఉండే సమస్య ఉండదు. సౌకర్యం కదా, తప్పు చేశావ్. నాకు తోచలేదు నాన్న ఇవాళ చేస్తాను. చూడండి. అంటే మనం బాల్య చేష్టలో చేసిన పొరపాట్లు ఎంతటి విషమ పరిణామాన్ని ఇస్తాయో చెప్తుంది ఈ కథ. మరునాడు వచ్చి అన్నట్టు పెద్ద రాయి లేపింది. అప్పటిదాకా చూశాడు. నేను నువ్వే అనుకున్నాను తప్పు నీది కాదు తనయుడు దుష్టి అయినా తండ్రి తప్పు అసలు బుద్ధి మీ నాయనకు లేదు వాళ్ళని అన్నారే చెడు పుత్రిక పుడితే ఎలాంటి ఫలితం వస్తుందో వాడికి ఎలాగో తెలియదు కానీ చెడు సంతానం కలిగితే ఎలాంటి బాధ కలుగుతుందో నీకు అర్థమయ్యేలా చేస్తాను.
నీ కడుపులో పరమ నాస్తికుడు, ప్రజా కంటకుడు, అధర్మాత్ముడు. పాటితులు కూడా చూచి భయపడేంతటి చండశాతనులు దుర్మార్గుడు. భ్రష్టుడు కుమారుడుగా పుడతాడు. అని చెప్పి పోయి మా నాన్న కానీ మా తప్పులు ఏం చేస్తే వాడెవాడు చెడు వాడేవాడు ఏంటి అని ఎందుకు ఇలా ఇచ్చావు ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి అవును ఆయన చెప్పాడు కదా మా నాన్న చేసిన తప్పుకు శిక్ష నాకు అన్నాడు అంటే నేను చెడిపోతే మా నాన్న ఎలా బాధపడతాడో మా నాన్న తగలలేదు కదా అది నాకు తెలపాలా? బాగా ఈ ఆలోచన అయితే బానే ఉంది కానీ ఇప్పుడు నా కర్మ ఏమిటి? నేను ఇలా అయితేనే ఇన్ని బాధపడుతున్నారు, మరి నా సంతానం చెందాలమైతే ఏంటి గతి? పక్కన చెలికెత్తే ఉంది, చెలికెత్తే ఉంటారు కదా. ఏం ఇట్లా జరిగింది, శపించాడు, ఏం చేద్దాం? ఆ ఆయన చేపిస్తే ఏమైతుంది? ఆ తపస్సు వీడుతోడు కాదు. అవును. ఇక పోయి దానికి కూడా ఉంటుంది కదా, నువ్వు ఒక పని చెయ్యి. ఇద్దరం కాస్త బయలుదేరుదాం. అంతకు ముందు మనం తిరుగుదాం. ఏ అందగాడు, యువకుడు, బుద్ధిమంతుడు. పెద్దలతోటి ఉత్తమ పుత్రుడు కలుగుతారని వరం పొందిన వాడిని పెళ్లి చేసుకున్నారు. ఏమవుతుందండి? ఏం కావాలో మళ్ళీ ఆ ఇదేదో బాగుంది మొదలు పెట్టారు. అబ్బో ఈ అంగుడు మహానుభవుడు అప్పటికే మహా పరాక్రమవంతుడు. అప్పటికే ఇంద్రుడికి ఆశీర్వాద వస్తే తాను వచ్చి యుద్ధం చేసి ఇంద్రుడికి విజయం సాధించి స్వర్గం వచ్చి అక్కడ విహరిస్తున్నాడు. బృహస్పతి, ఇంద్రుడు ఇంకో ఇద్దరు ఋషులు వచ్చి నాయనా నువ్వు ధర్మాసనవు, బుద్ధిమంతుడవు, మహావీరుడవు. మా రాజ్యం మాకు ఇచ్చావు. లోకాన్ని ఉద్ధరించే ఉత్తమ పుత్రుడు నీకు కలుగుతాడని జై వారు. ఒక రెండు విన్నాను. అమ్మాయి చూసావా? నాకు ఎలాగో వానిని పట్టుకో. పెళ్లి చేసుకో. ఆ విషయం మాట ఏమవుతుంది ఇక్కడ? ఇంద్రుడు ఇచ్చాడు గృహపతి ఇంద్రుడు ఇచ్చాడండి వరం ఏమవుతుంది? బానే ఉంది. అమాంతం వెళ్ళింది సాష్టాంగం పడింది అయ్యా మిమ్మల్ని వరించాను నేను ఇప్పుడు కొత్తగా చెప్తా కదా ఒక మాట ఉన్నాయి కదా అని. మిమ్మల్ని నేను ప్రేమించాను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను.
అందులో అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే కాదు అనకూడదు అని చెప్పావు. అందులో సంతానం కోసం అయితే మరి ఉత్తమ సంతానం కావాలి నాకు. ఓ ఏం చేస్తారు ఏం చేసుకుంటాడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాలి. అందుకే అంటున్నాను ఆమె పెళ్లి చేస్తుంది వీడు కాదు. పెళ్లి చేసుకున్న తరువాత సంగతి తెలిసింది వాడికి. ఈమె ఇంత ఘన చరిత్ర గడది అని. ఇప్పుడేం చేయాలి? ఆమె చెప్పింది నాకు ఇలా వరం శాపం ఉంది మీకు ఇలా వరం ఉంది మరి ఏమవుతుంది అని. వాడు పండుగ తిరగబోతూ రెండు అవుతాయి అని. నాకు అర్థం కాయలేదు రెండు టైప్ అయితాయి అయితాయి. కొన్నాళ్ళ మంచివాడు కొన్నాళ్ళ చెడవాడు ఏముందో సమస్య. మంచివాడు పుడతాడు అన్నాడు. మరి మంచివాడు చస్తాడని చెప్పాడా చెప్పలే కదా మంచి బాబు చస్తాడు వాడు చస్తాడు ఏం పెద్ద భాగ్యం అండి. అలాగే పుట్టాడు పాపం. సట్ శాస్త్రాలు కాదు బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు అయ్యాడు, వీరుడు అయ్యాడు, రాజు అయ్యాడు, ధర్మాన్ని పరిపాలిస్తున్నాడు. ఓ ఇంత కడి ఎక్కువ ఆనందం ఏంటి? అబ్బా పాపం ఇది మర్చిపోయింది. 26 ఏళ్ళు వచ్చేసరికి ఒక యోగి వచ్చాడు. ఏం రాజా? ఈ మధ్య నీకు బుద్ధి తక్కువ అయినట్టు ఉందా అన్నారు. ఆ బుద్ధి తక్కువ. మరి ఏమిటి యజ్ఞాలట, దానాలట, పుణ్యం ఏమేమో చేస్తున్నావట. ఇక బుద్ధి లేదా? యజ్ఞం చేస్తే ఏమైతుందయ్యా? ఏమైతే ఏంటండీ దేవతలకు దేవతలకు పోతాది. నువ్వు కింద నిప్పులోకి వస్తే వదలకపోతాది. ఒట్టి చెప్పా నీకు. తద్దినం పెడుతున్నారు. ఒక గనం పెడితే అక్కడ నన్ను కమ్మి నిడుతాది. మరి ఒకచోట తిన్నావో తింటే ఇంకొకడి కడుపు నిండితే యాత్రలకు పోయే వాళ్ళందరూ ఇంట్లో ఒకటి భోజన పెట్టి చెప్పుకోవచ్చు కదా తట్ట బుట్ట మోసపోవడం ఎందుకండి. నాకు రోజు వాడికి పోయింది బిడ్డ, నా బదులు వాడికి పోయిన బిడ్డ. వాడు చూడు కాబట్టి ఇప్పుడు చూసి పారే పారే. ఒప్పుకుందామా అండి? అన్ని పిచ్చి బుద్ధి లేని పనులు ఎట్లా చేస్తావయ్యా? నువ్వే కాదు నువ్వు రాజు. సమర్ధుడవు. కదా? బుద్ధిమంతుడవు. ప్రజాపాలకుడు అధర్మం నువ్వు చేస్తే లోకమంతా పాడైపోదు నువ్వు చేయకూడదు వాళ్ళని చేయించకూడదు ఏదో పరిశ్రమ చెప్పాడు ఏదో బాగుంది తెల్లారే తాది పునహోతవ్యం నదాతవ్యం నభేదవ్యం గదంచరామి
పోమని చేయొద్దు, దానం చేయొద్దు, యజ్ఞం చేయొద్దు, ఏం చేసినా నాకే చేయాలి. నేనే ప్రభువు, నేనే పరిపాలిస్తున్నాను. ఏంటి ఇది? మునులు కొన్నాళ్ళు చూసి వచ్చి నాయనా తప్పురా. ఇట్లా ఎప్పుడు నువ్వు చేయకురా. చేసే వాళ్ళను ఆపకు. ధర్మం అది. అంటే ఏంటయ్యా? మీరు తపస్సు చేస్తున్నారా? చేస్తున్నాం అయ్యా. యజ్ఞం చేస్తున్నారా? చేస్తున్నాం. దానం చేస్తున్నారా? చేస్తున్నాం. మీకు ఆశ్రమాలు బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఎవరి వల్ల బాగున్నాయి? ఏ నాయనా మీ వాళ్ళని ప్రభువుగా పరిపాలన చేస్తున్నావ్. మరి అన్ని సౌకర్యాలు నా దగ్గర నుంచి తీసుకొని అన్ని సంపదలు నా దగ్గర తీసుకొని వాడిని ఎవడో పొగుడుతారేమిటి? భర్త నుండి బోధం అనుభవిస్తూ జారుని వెంట తిరిగిన వేద్యలాగా మీరు నా సొమ్ము తిని నా దయతో తగిలినప్పటికి వాడిని పూజిస్తారా? మీరు కూడా పూజించడం మానేయండి. దుర్మార్గుడా అయితే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లారే నాయనా ఒక తరఫా తీసుకుని అలా అయిపోయినాడు. పడతాడు ఎంతసేపు కావాలి వీళ్ళు వాగ్వోజ్యులం కదా వీళ్ళ ఆయుధం అంతా నాలుకే. ఓ కత్తులు వకాయలు వే మతోసారి భస్మి ఇవ్వా వాడు అవుట్. ఇంకా వేరే ముచ్చటే లేదు. వాడు చచ్చాడు. నడ రాజు ఎవడు అప్పుడు తల్లి ఇరుకొచ్చింది. అయ్యో మా అబ్బాయి పోయాడు. నువ్వు ఏడుస్తున్నావు. అసలు న్యాయంగా ఒకప్పుడు మీ నాన్న ఏడుచుంటే నీకు ఈనాడు ఏడుపు తప్పింది. నీలాంటిది పుట్టిందని మీ నాన్న ఏడుచుంటే ఇప్పుడు నీకు ఏడుపు అర్థమైందా? పుత్రులు దుష్టిలోకి ఎలా ఉంటుందో అర్థమైందా? జ్ఞాపకం ఉందా వరం శాపం జ్ఞాపకం వచ్చిందా ఎప్పుడైనా నీకు? 16 ఏళ్ల పిల్లకి గంతులు ఇచ్చాదే పిచ్చి గంతులన్నీ అర్థమయ్యాయా? అంటే ఏమంటుంది అప్పుడు? అయ్యా ఈయన్ని ఇప్పుడు ఉద్ధరించండి నేనేం చేస్తాను తెచ్చిపోయాను. మళ్ళా దేవతలు వచ్చి అవిర్భాగం తీసుకుంటుంటే యజమాని కస్త యజ్ఞం ఏంటయ్యా? అలాంటి వాడిని బతికించే ప్రయత్నం చేయండి అని దేవతలను అడిగారు. ఏమి తల్లి సునీత. అంటే ఋషులు ఉండి వాడు చావలేదు అనుకుంటాందే. వంశం కావాలి కదా ఏర్పాటు వాళ్ళు చేస్తారు పోమ్మ. అంటేనే ఋషులు ఈ వేనుని యొక్క ఎడమ తొడను చిలికారు. ఒక పొట్టివాడు వచ్చాడు.
వాడు ఇంత నల్లగా కొట్టిగా ఎంత్రికళ్ళు నిక్క పొడుచుకొని ఏదో తోలు వస్త్రం కట్టుకొని వచ్చి ఏం చేయమంటారు ఏం చేయమంటారు? కింకరోహం కింకరోహం కింకరః అంటే నిషీదత నిషీదత ఆ జాతి నిషాద జాతి అయ్యో వీడు వచ్చాడే అని అప్పుడు దక్షిణ బాహువును చిలికారు. ఇప్పుడు ఒక కవలలు జంట ఆడ మొగ. చెప్పాం కదా కవలలు అంటే అతను ఆ రోజుల్లో లక్ష్మీనారాయణుడు. వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారు. అతను తన పరాక్రమంతో ప్రాభవంతో మొత్తం భూమిని దారికి తెచ్చాడు. అతని పేరే వృద్ధ చక్రవర్తి. ఇతను భూమిలో ఇంకిపోయిన అన్ని ఔషధులను ఆయా వాళ్ళు జూడలుగా తెప్పించి యం సర్వశైలాహ పరికల్పే వత్సం. తెలుసు కదా. దోగ్ధరి దోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధి మా సంభవం జ్ఞాపకం ఉందా అంటే ఇలా మనకు భూమండలంలో ఇంకిపోయినటువంటి ఓషధులన్నిటిని మళ్ళీ ఆయా రూపంలో పిండించి పండించినవాడు. పుధు చక్రవర్తి, పుధు చక్రవర్తి రాజ్య పరిపాలనలోనే భూమిని దున్ని పంట పండించే వ్యవస్థ ఏర్పడినది. నగర పత్తణ. జనపద మండల అంటే తాలూకాలు, జిల్లాలు, ఊళ్ళు, పట్టణాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అంతే కాదు డాములన్నీ అప్పుడే ఏర్పడ్డాయి. డామ్ డామ్ నేను డామ్ అంటారు కదా. నాగార్జున డామేనా అది? డామ్. కదా? డామ్ ఆయనే ఏర్పాటు చేశారు పుజోగవర్తి. భూమి అంటుంది. భూమిని నన్ను సమానంగా చెయ్యి. ఎత్తు ఉన్నదాన్ని తొవ్వేసి కింద పోసేయ్. పోస్తే భూమి సమానం అవుతుంది. మరీ ఎత్తుగా ఉన్నదాన్ని తొవ్వితే అక్కడ లోతవుతుంది. చుట్టూ సమానంగా ఉండి మధ్యన లోతుంటే వర్షంతో వచ్చిన నీరు అందులో నిలుస్తుంది. నిలిస్తే అపర్తావపి సత్యం ఫలతే.
వడ రుతువు కాకున్నా పంట పండుతుంది. అంటే వాన పడితేనే పండించాలనుకునే మాట తప్పు. వాన పడకున్నా ఒకప్పుడు పడ్డ వాన వల్ల వచ్చే నీరు ఉంటుందే, ఆ నీరును నిల్వ చేసుకుంటే దాంతో పండర పండించుకోండి అంటే డామే కదా. అది పుత్తి యొక్క గొప్పతనం. అన్ని వనసులను, అన్ని వనస్పతులను, సకల జలమును, నగర గ్రామ వ్యవస్థను ఏర్పరిచిన. మహానుభావుడు పృథు చక్రవర్తి. ప్రాత్వార్ధితో జగతి పుత్రపదజ్ఞలేభే దుగ్ధా వసూని వసుధా సకలాని యేన. సకల వసువులు అన్ని ఉషధులు అన్ని పంటలు ఏ మహానుభావుడు పిండారో అలాంటిది. నాదేహే అసౌ వృషభ ఆస సుదేవి సూనుహు యోవై చచార సముద్రకు జడయోగ చర్యాం ఇంకో మహానుభావుడు. చెప్తాడు నాభి అనేటువంటి వాడికి చెప్తాడు ఇందులో మనకు నాభేహ అసా వృఢభాస సుదేవి సూనుహు. అంటే మనకు మేరు, మేరువు నాభి అని ఆమెకే పేరు సుదేవి అంటాం మనం. ఈ నాభి అనేటువంటి వాడి భార్య పేరు మేరు అంటారు. వీరిద్దరికీ ఒక మహానుభావుడు పుట్టాడు. ఎవరాయనే? వృషభః. ఆయన పేరు వృషభుడు. ఎవరంటే తెలుపుతున్నానండి? వృషభుడు అని మనకు ఎక్కడి నుంచి రావాలంటే ప్రియవ్రతుడు ఉన్నాడు. ఉత్తాన్న పద్మ విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్న విరుద్ధాన్ తమ యొక్క కుమారుడు ఎవరయనే? మనువు. మనువు. మనువు యొక్క కుమారుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుని కుమారుడు నాభి. నాభి కుమారుడు వృషభుడు. వృషభుని కుమారుడు పరుధుడు. భరతుని తండ్రి అండి ఇరుక్కు అంటే ఎవరో కాదు. భరతునికి తండ్రి. నాభికి కుమారుడు. సరిగ్గా భరతుని దగ్గర ఇచ్చి ఆ వంశం మళ్ళా వేరే ఇటు వస్తుంది. ఆ. అతని కుమారుడు విజితాశ్వుడు. భరతుని కుమారుడు విజితాశ్వ మహానుభావుడు. అతనే చేశాడు. ఇంకా చాలా ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఈ మహానుభావుడు వృషభుడు ఆయన పేరే వృషభుడు అంటే అవతారమే సాక్షాత్తు.
ఇతను యోగ గతిలో అజగర చర్య ఆజగరీం వృత్తిం భరతుడు మొదలుగా గల నూరు మంది కుమారులు. ఉన్నప్పుడు పెద్దవారికి భరతునికి తను రాజ్యభట్టాభిషేకం చేసి తాను అడవి మార్గం అప్పటి రోజు అలవాటు ఉండేది అన్నమాట. పెద్దది మనకు 58 రిటైర్మెంట్ ఉంది కదా 58 సంవత్సరాలకి అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వివాదం వచ్చేసింది బలము సామర్థ్యము విద్య అన్నీ ఉన్నాయి అంటే నాయనా. వెళ్తున్నా ఛార్జ్ ఇచ్చేస్తున్నా తీసుకో పట్టాపచ్చెక్కి అప్పజెప్పేసి నమాంతం బట్టలు కట్టుకోనో బట్టలు లేకోనో వాళ్ళ ఇష్టం అంటే శరీరం మీద. శరీరమునకు సంబంధించిన వారి మీద పూర్తి యామోహాన్ని తొలగించుకొని అయితే దిగంబరః లేదా అల్పాంబరః బయలుదేరి వెళ్ళేవారు మహాత్మూలు. రకరకాల చేతి మనం చెప్పుకున్నాం కదా ధమలాలు కూడా ఎలా వేయొచ్చు. అది సిద్ధాంతం. అలా వెళ్ళాడు వృషభుడు. ఈ వృషభుడే 16 రకముల మార్గం. గడ్డములు అవలంబించాడు. ఒకసారి గడ్డం మొత్తం షవరం చేసేసుకొని మీసాలు పెంచుకున్నాడు. ఏదో పిచ్చి పనులు అన్నీ. ఒకసారి మీసాలు తీసేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు. ఒకసారి తలకాయ మొత్తం కొరిగేసుకొని గడ్డ పెంచుకున్నాడు. మరి గడ్డ తీసుకొని తలకాయ పెంచుకున్నాడు. చమత్కారంగా ఉన్నాడు. కదరక్కారు ఆలోచించండి. ఇంకొకసారి ఇంకొకసారి తెల్ల వస్త్రాలు కడుతున్నాడు. ఒకసారి ఎర్ర వస్త్రాలు. ఒకసారి పచ్చ వస్త్రాలు, ఒకసారి నల్ల వస్త్రాలు, అసలు వస్త్రాలు లేకుండా, ఒకసారి బూడిద పూసుకున్నాడు, ఒకసారి మట్టి పూసుకున్నాడు, ఒకసారి పండుకొని చేపని చేశాడు, ఒకసారి పరిగెత్తుకొని చేశాడు. శ్వేతాంబరులు, పీతాంబరులు, దిగంబరులు ఎవరున్నారో ఇప్పుడు అరే వీళ్ళే వీళ్ళే ఇదే ఆశ్చర్యం అంటున్నారు. అయితే ఆ ఉన్నారు జైనులు ఆయన శ్వేతాంబర్లు, పీతాంబర్లు, దిగంబర్లు, కృష్ణాంబర్లు. ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు దొరికితే దాన్ని వేసుకున్నాడు, కోరుకోలేదు. అలా వెళ్తున్నాడు, నల్ల బట్ట దొరికింది కట్టుకున్నాడు. ఈ చిన్నిగి పోయింది ఇంకో తెల్ల బట్ట దొరికింది కట్టుకున్నాడు. పచ్చ బట్ట దొరికింది. ఒకరోజు బట్ట తోకాలేదు అట్లనే తిరిగాడు ఆయనకి ఏం బాధ వచ్చిందని. ఏముంటే ఏం లేకుంటే కానీ దీన్ని చూసిన వాళ్ళు ఇదేదో మార్గం ఉన్నట్టుంది.
ఇదో మతం ఉన్నట్టుంది. ఒక మతం బట్టలు లేని మతం, ఒక మతం తెల్ల బట్టల మతం, ఒక మతం నల్ల బట్టల మతం, ఒక మతం ఎర్ర బట్టల మతం. ఇట్లా తయారై పాడైపోయారు. ఒకరు ముండులు, స్వస్త్రులు, ఒకరు ముండ స్వస్త్రులు, ఒకరు స్వస్త్ర ముండులు ఇట్లా తయారయ్యారు. చాలా బాగుంది కదా అతను మహానుభావుడు. అతను ఎంత మహాయోగి అంటే అతను పురీష మలం అంటానే అతను మలం విడిస్తే 16 యోజనాల దూరం సుగంధం వ్యాపించేది. దాన్ని చూచే ఋషభుడు వచ్చాడు అని గుర్తుకొట్టాలి. మా ఋషభుడు మా ప్రాంతంలో ఉన్నాడు, వెళ్లి దర్శనం చేసుకుందాం. అంత మహానుభవుడు. అతను యోగంలో ఉంటే అందుకే ఏంటంటే చెప్పేది ఆచారమును, వేషమును, భాషను, వ్యవహారమును బట్టి వ్యక్తి యొక్క జ్ఞానాన్ని పొరపాటున అంచనా వేశారో పతనం అయిపోతది. వృషభుణ్ణి ఎక్కిరించిన వాళ్ళు, అధిక్షేపించిన వాళ్ళు సద్యః భస్మమయ్యారు. వీళ్లే తరువాత పాషండులు, మ్లేచ్యులు, యవనులు, కిరాతులు, పూణులు, బర్బరులు, శకనులు వినతమాయారు. అంటే ఇతన్ని ఏ రకంగా ఎక్కిరించారో ఆ పేర్లు వచ్చాయి మనకు. అవే పేర్లు. వాననే జైనులు అన్నారు. మహానుభావులు మన వీళ్ళు జీల అర్ధమే చెప్తారు ఆయనకి కమని జాయా ఇనశ్చయచ్చేతే జైనాహతే పరికీర్తితాః ఎవరికి భార్యే సూర్యుడో వాళ్ళు జైనులు అంటారు. అంటే వాళ్ళ బుద్ధి అంతా భార్యతోటే ప్రకాశిస్తుంది. భార్య చెప్పినట్టు వినేవాళ్ళు, భార్య దాసులందరూ చేయుందున్నాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు దిగంబరంగానే ఉంటారు కదా అంటున్నాం. దిగంబరంగా ఎప్పుడు ఉంటారండి? భార్యదాసులు అప్పుడే ఉంటారు. అందుకు వాళ్ళు జీవితం దిగంబ జీవితం అంటే భార్యదాసులని వ్యాఖ్యానం చేశారు. వీళ్ళంతా జ్ఞానులండి, వీళ్ళండి యోగులు. ఇలా వృషభుడు తనను అడ్డదారిలో అర్థం చేసుకున్న వాళ్ళను అధఃపతనం చేస్తూ. తన దారిని అర్థం చేస్తూ అనుసరించే వాళ్ళను ఊర్ధ్వగతికి పంపుతూ సక్కని వృషభ చర్య యోగ చర్యనని ప్రత్యేకించి ప్రచారం చేసేవాడు. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే తాను ఈ అరణ్యంలో ఉండి యోగంలో ఉన్నాడో పడుకొని ఉండేవాడు. ఇలా చేతులు చాచుకొని పడుకొని ఉండేవాడు. ఆ చేతులు ఏదైనా పడితే దాన్ని నోట్లో వేసుకునేవాడు.
ఇదొక చర్య. మనకు హస్తచర్య అలాగే ఆస్యచర్య అంటారు. చేయి చాచిన అడుగుతున్నారు అనుకోని దేవతలు ఇస్తారేమో అని అది కూడా మానేసి నోరు తెరిచి పడుకోరు. నోట్లో పడితే దాన్ని తినాలి. పడలేదు. ఆదాయ విపులం భక్తం అని చెప్పలేదు. తపస్సు అలా చేశాడు ఆయన. మహానుభావుడు. ఎందుకంటే శరీరం ఈ శరీరం వచ్చినందుకు మనం ఏమేం చేయాలో అవన్నీ చేసేసాం. మన పరిస్థితి ఏమిటి అంటే ఏమి చేయలేకపోవుట. శరీరం ఇచ్చింది ఏమైనా చేయమని వచ్చావు, శరీరం అంతా వచ్చావు, ఆ పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ శరీరం ఏ పని చేయలేదు, మరి ఇంకెందుకు? పో. వేటానికి వచ్చావు చేసావు అయిపోయింది వెళ్ళిపోవయ్యా. కృతకృత్యా ప్రతిచ్ఛంతే మృత్యుం ప్రియమివ అతిథిం. అన్ని పనులు అయిపోయాయి ఇంకెందుకు ఇంకెవరు ధరిస్తా చెప్పలేదా సుత్రాష్ట్రుడిని ఇంకెందుకు ఉన్నావురా బాబు ఆ పిండం తిట్టేందుకు చెప్పని జ్ఞాపకం లేదు మరి ఇంకెందుకు ఉండాలి అవన్నీ అయిపోయింది వెళ్ళిపోదాం. పరమాత్మ చేయిస్తున్నాడు, చేయి కలిపి చేయి. చేత కాదు, ఆ ఏరు కొట్టు సవర బాబు అనాలి. అంటే శరీరం మనను వెలివేయక ముందే మనం శరీరాన్ని వెలివేయాలి. శరీరం వెలివేయడం అంటే స్ట్రైక్ చేస్తుంది. కదా? మొదలు స్ట్రైక్ కళ్ళు చేస్తాయి, నేను చూడను అంటుంది. తర్వాత నేను వినను, తర్వాత నేను నవలను. అంటే పండ్లు పోతాయి, కళ్ళు పోతాయి, చెవులు పోతాయి. కొన్నాళ్ళకు కాళ్ళు పోతాయి, నడవలేను బాబు అంటే వీడు నడుచుకుంటూ ఆటోలు, టాసీలు, కార్లు, విమానాలు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు అవి నడవలేను రా బాబు అంటే వాళ్ళు అవి అనుకుంటే ఇంకేమో కాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చినాయి. ఏవో కాళ్ళు పెట్టుకుంటున్నారు ఆ అదే కాళ్ళు కొత్త కాళ్ళు కొత్త కాళ్ళు కొత్త పళ్ళు ఏం కామరా బాబు ఎందుకు ఇది పెట్టరాదు. అది చెయ్యి ఒక సైకి చేస్తున్నది నేను చెయ్యను అంటున్నది చెయ్యను మాను పో నా పొద్దు పో అన్నారు. అది వృషభ చర్య అతను అడవిలో కూర్చొని తపస్సు చేస్తుంటే అడవికి దావాగ్ని వచ్చేసింది. లేచి పారిపోలేదు. పని అయిపోతుంది అనుకుంటున్నాను. చెప్పాను కదా. రాముడు, అది తెలుసు కదా రామాయణం. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ. అరణ్యానికి ముగ్గురు పోతే ఒక రాకసుడు వచ్చాడు. విరాధుడు. అది మీకు తెలుసనుకుంటానా? సీతమ్మను మొదలు ఎత్తుకొని పోబోయాడు. పోతే రామలక్ష్మణ వాడు బాణాలు వేశాడు. ఈ దెబ్బల మంటకు ఇతమ్మ దింపేశాడు. దింపి ఉండిద్దని ఎత్తుకుంది రామలక్ష్మణ. తిరుపుజా నిస్కో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నరుపుతున్నా అని కత్తి తీసి నరుపుతా అన్నాడు. ఆగా కాసే మోయని అన్నాడు. ఎందుకురా అంటే అయమేవకిన స్పంద యేన యాతి నిశాగ్ర.
మనం పోయే దారి ఇదే, కాసేపు మోయని నా కాళ్ళు నడపడం తగ్గుతుంది. ఎందుకు నడవాలో అనుకోరా ఇంకా. అయ్య మేమో మనం పోయే దారి ఇదే, పాడై దారి పోతున్నాడు, అది మోసుకొని పోయి నడకాలం తప్పుతుంది కానీ అన్నాడు. ఇంత భయంకరుడైన రాక్షసులు మోసుకొని పోతుంటే రాముడు వాడికి అది పిల్లలాట అయింది. అదే మోయని అంటే సారం నాక దెబ్బ వేసి నడుస్తాడు వాడే. ఎందుకు ఉత్తగిరిని చంపాలి ఒక పని చేసుకొని చంపదాం ఏమో అది పోనీ రాదు. సీతమ్మ ఏడిస్తే అయ్యో ఆ రోజు ఉంది కదా మనం మర్చిపోతున్నాం రా మళ్ళీ ఆమెను ఎవరు మోయాలి నరికేసేయాలి. చితప్రజ్ఞ. దీనికి భయపడొద్దు. వచ్చేసింది వెళ్ళిపోదాం. ఇంత పెద్ద దావాగ్ని వచ్చి చుట్టుముడుతుంటే అనవసరంగా యోగము, తపస్సు మళ్ళా సమాధి అగ్ని పుట్టించింది. కావటం ఎందుకు ఆ పని వాడే చేశాడు అగ్ని వచ్చింది పోతాను కానీ అందులో పోయాడు. దావాగ్నిలో పోయాడండి. తలుచుకుంటే పైకి రాకపోయేవాడా బయట పడకపోయేవాడా అనవసరం. అలా యోగ చర్యకు వృషభ చర్యకు దాని పేరే. వృషభ మార్గం మహాయోగ్య అంటే వృషభుడు ఇలాంటి మహానుభావుడు యత్ పారమహంస్య వృషయః పదమామనంతి అందే చెప్పాడు నాభేహి అసో వృషభ ఆస సుదేవి సూనుహు యోవై చచార సమద్రకు జడ యోగ చర్యం సమద్రకు జడ యోగ చర్యం. పరమహంస ఋషయః పదమా దీన్నే మనకు పరమహంస పదం అంటున్నారు. పరాపరు అక్కడికి వెళ్ళాడు అక్కడినుంచే వచ్చాడు అక్కడికే వెళ్ళాడు. యత్ ఆవనంతి స్వత్తః ప్రశాంత కరణః పరిముక్త సంగః ఒకటి స్వత్తః. ఎలాంటి జబ్బు లేదు. అంటే తనలో తాను ఉన్నాడు స్వస్థః. స్వస్మిన్ తిష్టతి. తానంటే ఎవరు? ఆత్మ. ఆత్మకి ఏం జబ్బు ఉన్నదండి? ఆత్మ ఎంత ఎలా ఉంటాదండి చెప్పుదామా ఎంత పొడుగు? ఏమీ లేదు. ఇది స్వ. ఏ డబ్బులు, ఏ బాధలు, ఏ భ్రమలు, ఏ మోహాలు లేనిదే స్వ. స్వస్థః అంటే ఆత్మస్థః. ఆత్మ ఆత్మయాధాత్మ జ్ఞానవాన్ అని అర్థం. అందుకే స్వత్తః అందుకే ప్రశాంత కరణః. కారణం అంటే ఇంద్రియములు. అన్ని ఇంద్రియములు ప్రశాంతముగా ఉన్నాయి. ఏమిటి కారణం? సమదృక్.
అంటే అందరిలో ఉన్న వాడిని సమానంగా చూస్తుంటారు. అందరూ సమానం కాదు సమానం అంటే నువ్వు నేను ఒకటి కాదు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒక్కడే చూడటం. సుని జైవ స్వపాకేచ పండితా సమదర్శన అంటే వావి ఎవడని కాదు అందులో ఉన్న పరమాత్మ సమర్పు చేయబడు. కుక్కలును అంతర్యామిగా వాడే ఉన్నాడు కుక్కలు తినేవాళ్ళను అంతర్యామిగా వాడే ఉన్నాడు. వారందరిలో ఉన్న సమం సమం పశ్చతి వాడి సమ పశ్చతి కాదు. అందులో వాడు ఉంటాడు సమాహ పరమాత్మ. వాడిని చూసేవాడు తప్ప నువ్వు నీరు సమానం. చెప్పాను కదా జ్ఞాపకం ఉందా? రక్తం నీలో ఉంది రక్తమే, నాలో ఉంది రక్తమే. మరిద్దరం ఒకటే. పిచ్చివాడు రక్తం పందిలో కూడా ఉందిరా. కుక్కలో కూడా ఉంది. అది నువ్వు సమానమైనా. చెప్పండి. మన మాట కాదు వ్యాజుని వాక్యం. స్వానే వరాహే గురుధ్రేచ మత్గుణే మత్యకే అతుచి రక్తసామ్యం భవేత్. కుక్కనా? కుక్కలో ఏముందండి? పందిరేముంది? మత్తుకు నల్లిలో ఏముంది? దోమలో ఏముంది? అది ఒకడేనా? పోనీ పంది తిన్నా నువ్వు తిను. పని పడదు అబ్బే లేదు సమానం అవుతూ అందుకే రక్త సామ్యం న సామ్యం స్యాత్ జ్ఞాన సామ్యం భవేతిహితం. జ్ఞాన సామ్యంతో సామ్యం. నీ రక్తం నా రక్తం నాతో కూడా ఉంది ప్రభు. నీ రక్తం మాంసంతో కాదురా. ఈ ఉన్నది జ్ఞానం కావాలి. దాన్నే అందుకనే. సమద్రుక్ అంటే సమం పశ్యతి యువర్జున సమం స్థితం పరమాత్మానం సర్వత్ర పరమాత్మానం సమం యః పశ్యతి సః సమద్రుక్ నతు సర్వత్ర సమతాం పశ్యతి. కదా ప్రశాంతకరణః అందుకే పరిముక్త సంఘః ఈ సమం అంతట ఉన్న పరమాత్మను చూడాలంటే ప్రపంచము యందు ఆసక్తిని వదులుకోవాలి కదా. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, పిల్లలు బాగున్నారు, యుద్ధం బాగుంది అన్నాక దేవుడు బాగుంటాడని వాడు అక్కరు బాగున్నాడు. బాగుంటాడు. భార్య పిల్లలు బాగున్నాక వాడెందుకు బాగుంటాడు? వాడు బాగుంటే వీడు బాగుంటాడు. వచ్చిన బాధ అది. అందుకే మొదలు పరిముక్త సంగః.
ఇలా ముక్త సంగత్వాన్ని మనకు చాటి చెప్పిన మహానుభావుడు వృషభుడు. సత్రేమమాస భగవాన్ హయతీర్షః తరువాత అవతారం. హయగ్రీవావతారం అది ఇవాళ కాదు రేపు హయగ్రీవం చాలా వైభవం కాబట్టి కనీసం ఒక మరి వైభవం బాగా చెప్పాలి కదా అందువల్ల ఎప్పుడైతే తీసుకున్నాం హయగ్రీవ స్వామిని రేపు. కీర్తించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః పావగంటనే చెప్పాలి కదా.
Salutations - 'Maataapiita ishte tanayaami kunchi sarvoke deva yameen phalan mayanaam...' I bow with my head to the glorious dual feet of the master of our lineage. Salutations to the great saints: Bhaktisara, Kulashekhara, Yogivahana, Parakala Yatindra, and Shrimat Parankusha Muni. 'Vasudeva sutam devam kamsa janura mardhanam deva...'
Salutations to Sri Ranga's guru lineage and to Shatakopa - I worship him. Salutations to our teachers. Dear devotees of the Lord - hearing or singing the avatar stories of the Paramatma is how one's lifespan is well spent ('aayushyam sadvyayam'). How must the lifespan be spent? Whatever we do - it doesn't stop - it passes. The time that passes...
He gave Prasuti to Daksha in marriage. He gave Akuti to Ruchi (a Prajapati) in marriage. From Akuti and Ruchi - a couple, that is twin children - Yajna and Dakshina. What did this great one do? 'Lokatrayasya mahateem aharat yadaastim' - he removed the great suffering that had been afflicting the three worlds. By what means? By Yajna - by sacrifice...
Having performed yajna and thereby removed the great affliction that had been troubling all three worlds, this great one accomplished his purpose. 'Svaayambhuvena manunaa harih ityanoktah, yajne cha kardama krite dvija deva poojyam' - then the Paramatma's next avatar was the Kapila avatar. What do we call Him? Kapila Maharshi. What did He do? He taught Sankhya philosophy to His own mother Devabhuti...
One who gives good fame and renown to his lineage - that father always desires for his child. He does not want a child who brings disgrace. There is no God otherwise - 'three days from now, Manu will come in a great form and bring a young man. That man will offer marriage. Accept and marry - I myself will come as your son.' Because there is no better suitor than Him...
He made all the arrangements. Having completed the pre-wedding ceremonies of anointing and adornment, he waited at the entrance of the aerial chariot. When she arrived, they both boarded that chariot and went. They spent a full hundred years in the sky. How magnificent was that chariot - what a treasury of pleasures it was - even Indra, the lord of the three worlds, saw it and for one hour thought 'I too wish for such a chariot...'
Having given daughters in marriage to all the Prajapatis, just then the great one rose - 'He told me He Himself was coming' - so the Paramatma knew. He waited a few years - five or seven perhaps - sitting together in private, discussing things, being told by Kapila what path to take, and then the elder would set out on his way. He himself came...
Therefore, what did Kapila choose? He chose His mother. The advantage is this: no love is greater than a mother's love for her son. But she has immeasurable and unequalled love for Him - that is enough. Whatever He says, she listens with full devotion. And when 'my son says so,' she takes it completely to heart. Whatever He teaches her...
If there was no proper growth in the mother's womb - if the right development (growth) - whatever it is called - is not there, what knowledge will come out? What intelligence will emerge? Therefore for proper growth in the mother's womb, both father and mother must be those who earnestly desire a child. If one thinks 'I need only my pleasure, my child can take care of itself' - then from the very start...
For the sake of excellent progeny, he performed wonderful tapas (austerities) dedicated to the Paramatma. He thought he was doing it for one - but three came to him. Brahma, Vishnu, and Rudra - all three came. 'What is this? Three came. I did it for only one.' 'You thought about one or three - do you know? I know. You...'
'Datto mamaaham iti yat bhagavaan sa dattah, yat paada pankaja paraaga pavitra dehaah, yogardhimaa purubhim yadu haihayaadyah, yadu haihaayaadyah' - how great was He? From His lineage alone was Yadu Maharaj. We are talking about the Yadava lineage - he is from that lineage. 'Haihaya' means Kartaveerya Arjuna. Likewise Alarka. Likewise Parashurama. And...
The chanting of the Paramatma's divine names is visible only to yogis. Do you understand? Only yogis experience this. For yogis, this is a dark medicine - 'nalla mandu' - the medicine of the dark-complexioned one. He who is dark-complexioned, lotus-eyed - His medicine. 'Nalla mandu' - from this medicine, whether intoxication increases or not is unknown, but when one takes this medicine - one person was weeping...
One must be like a small child who knows nothing. If someone considers you a small child and thinks 'what does this one know?' - let them think so. He who treads on fire thinking it is not fire - the fire will burn his feet. The fire suffers no loss. Such was Dattatreya - the great one who taught this supreme philosophy. 'Yadu haihaya saakshaat tu kartaveeryajuna...'
How righteously did he rule - what a king! Even thinking about it - he had the chakra (discus), didn't he? How well it worked! Now a king must appoint someone, then that one must appoint another, and that one another - and so on going there, no one takes anything - that's what they say. What a great one he was - 'you gave me such strength, such power...'
How did he perform tapas? 'Me aadau sanaatsatapasah' - 'aadau svanaatsvanaatsamaanaat' - 'svanam' means sound (dhvani), 'stanam' means mind. With the inner awakening of the mind - from the word 'sana' placed at the beginning - four sages were born. Sanaka, Sanandana, Sanatkumara, Sanatsujata. 'Sanam' means 'svanam' - the sound of the mind, the mind's impulse. 'Sanak...'
'Why are You creating all this? What do You want from this entire creation? I am pleased with You - tell Me, what do You want?' 'I want a son who is endowed with brahmic radiance. I am not married, I am no one's wife, I cannot be. I want an excellent son.' We think - 'this one himself has not married' - so we think...
'Let not the time come when we of dull intellect are forced to choose our own husbands.' Consider - how farsighted were the sages! And the very phrasing is so cleverly crafted. 'Maa bhoot sakaalah durmedha avamitya pitum svakam, yat svayam varam upaasmahe' - this has an outer worldly meaning. There is a deeper meaning beyond this as well. 'Durmedha' - one without proper discernment...
'Kshame kshama sarvam pratidhi' - you were punished by him but did not retaliate. You could have cursed him if you wished. But none of you cursed him. You showed unity in forgiveness, you showed unity in dharma. Meaning - 'I know what to do: I will give the daughters in marriage, and receive the bridegroom' - saying 'this is a tulipuutra (good son)' - with all honors, the elder one 'Brahmadatta...'
Again someone else must tell it. Because every kalpa (cosmic cycle) brings a new avatar to teach us that tattva (truth). 'Praatkalpa samplava vinashttam iha aatma tattvam' - the atma-tattva that was known in the previous kalpa - 'samyak jagaada munayah yat achakshata aatmam' - this which the sages called atma-tattva - the yoga and knowledge of the Self - must be taught again...
Having come, teaching the world the power of yoga, of tattva knowledge, of tapas - showing how even the most difficult and unconquerable tasks can be accomplished through tapas - for this purpose they became embodiments of tapas. But the usual condition applies. What is that? Whoever sat down to perform tapas - there He is. Look - it is not His duty to stop anyone, but...
Moreover - could you not have sent Indra to explain this to them? To disrupt tapas one must send beautiful women. Why send Indra? There it is said differently in the rashi. 'Striinaam idam svatah tattvam svavairoopyam na chakratu' - the greatness of women is this: no matter how unbeautiful they consider themselves, they never admit 'we are not beautiful' - that is the truth. But more than that...
He put his sins aside and thought 'I have won.' What did he win? He conquered desire. The one beside him? That is why 'yas tu krodha vinirjet sajet, naanya' - many can conquer desire. But even those who have conquered desire become slaves to anger. He was there - who? Shankara. Look at him - with his third eye - did he truly conquer desire? What about...
No opportunity was left. 'Kaamam dahanti kritinah, tanu rosha drishttyaa, rosham dahantam tatahe adahanti asatyam' - he says. In sum - 'kaamam dahanti kritinah' - many capable ones can burn up desire. How? 'Naa tu rosha drishttyaa, rosham dahantam kut tahe na gahanti' - with an eye full of anger - directly stated - with an angry glance, they don't destroy anger itself.
Desire is like this - the fire is always ready. If accidentally desire arises, it falls into that fire and burns. No other effort is needed. Thus 'vidvaa tapattni aa kaamaakradan punarak shamana' - Nara and Narayana, through their power of tapas and their conduct, conquered desire - the one who conquers desire is not merely one with sense-control. Only the one who has conquered anger is the true conqueror of the senses. So - whoever has conquered anger...
Whatever action he performs - 'ena tushyet harih, tat karma paramuchyate' He says. What is meant by performing an action? With that action - the Paramatma must be pleased. We perform an action - what must come from that action? The Paramatma must be pleased. If He is not pleased, the action is not complete. That is why Shankara drank the poison - not for himself. 'Kamaaye duhkha taptaanaam praaninaam aarttinaashanam, natvaaham kamaaye...'
Such ones exist - that is the meaning. Such people do exist. Without them, the question does not arise. That is why the Lord manifested as one - as Nara-Narayana. Now it is one, not two. One performs tapas, the other fights battles. Two and yet one. He is doing tapas, and He fought the battle. When He felt tired - He sits, and He goes on...
There is no fault in it. Moreover, why should you ask? Because I know better than you. Why should I ask? Therefore great souls, wise ones, those with tapas, yogis - when we encounter such people, how should we approach them? 'Sadbuddhih, saadhusevi, samujita charanah, praaptakaala prateecchha, daantah, nirashantah, kritajnah' - these are all the qualifications of a disciple. A disciple...
'Aayoj thinaka vaada' - why was he born, eating too much? This leader showed how foolishly we behave when we eat too much. Meaning - the Lord came and 'samsaara kaavali kaani, moksha kaavali' - we want samsara but do not ask for moksha. Who is this? Dasaratha's wife Kaikeyi. In her view, moksha is lesser than a father's lap. Moksha is lesser than a mother's womb. Even now I would write the same. Don't ask me to write otherwise...
'Aa chembu chinvan tamavaapya ratnam, varam na yaachi sthaanaapi raashi tapasisthitoham, tvaam praaptavaan yogamunindra guhyam' - when the Lord appeared to one performing tapas and said 'child, tell Me what you want' - the reply was: 'I will tell You the truth, my Lord. From the very beginning, I came for tapas with the desire to attain a position higher than all who exist. I came only for that, honestly...'
Whatever wish arises - 'O Lord, it is Yours to give, isn't it?' - just surrender the shop entirely to Him. Once we cast it all on Him, we have no trouble at all. Such an exalted philosophy was propagated and established by the great Dhruva. That is why it is said: 'baalopasana upagata tapasevanaani, tasmaa adaat dhruvagatim bhrinate prasannah' - by constant meditation on the Paramatma's name...
It is better to say 'the girl chose him' than 'she was given to him.' She chose him herself. What kind of marriage is this? A love marriage? Not that kind of love. This great woman - the daughter of Death herself - was supremely irreligious. At 16 or 17 she came to the forest to play. The only one who came to that forest...
In your womb will be born a supremely atheistic, a tormentor of the people, a thoroughly unrighteous one - such a cruel and violent being that even the righteous tremble at the sight of him - a depraved and wicked son. Having said this and left - 'what fault of ours was this?' - why did He give such a son? Think about it - yes, He had said: 'our father...'
In that matter - a girl came and said she wanted to marry. One must not refuse. And in that, for the sake of progeny - 'I want excellent children.' So what will you do? He came wanting to marry - one must agree. That is why I say she is marrying him, not the other way around. After the marriage the truth was known. She was such a...
'Do not go anywhere, do not give charity, do not perform yajna, do not do anything - everything must be done only for me. I am the lord, I am the ruler.' What is this? The sages watched for some time and then came: 'son, this is wrong. Never do this. Do not stop those who are doing these things. That is dharma.' Meaning what? 'Are you performing tapas?' 'We are, my lord.' 'Are you performing yajna?'
He was so dark, so stocky, with protruding red eyes - wearing some kind of animal skin - and he came saying 'what do you want, what shall I do?' 'Kinkaroham, kinkaroham' - 'kinkara' means servant. 'Nishidatan nishidatan' - 'nishada' - that tribal community. 'Oh, this one has come!' At that moment the right arm was stroked. Now a couple, a pair of twins - a boy and a girl. We said earlier - twins - and in those days...
Even if the growing season is not there, the crop can be harvested. Meaning - thinking 'only when rain falls can we grow crops' is wrong. Even if no rain has fallen now, the water that came from previous rains - if you store that water, grow with it - that is 'putthi' (the concept of stored resources and dams). That is the greatness of the 'putti' principle - all vegetation, all forest resources, all water, all town and village infrastructure - established it.
He followed the 'ajagara charya' (python's method - motionless waiting) in his yoga. 'Aajagareem vrittim' - Bharata and the hundred sons - when they came of age, the eldest Bharata was crowned king, and he himself took to the forest path - that was the custom of those days. Just as we have retirement at 58, similarly when the children are grown up and a conflict arises - strength, wealth...
This appears to be some kind of sect. One sect without clothes, one sect with white clothes, one sect with black clothes, one sect with red clothes. Thus they became corrupted. Some had shaved heads, some did not, some had half-shaved, some quarter-shaved - thus they became varied. It is quite good, isn't it? He was a great soul. How great a mahayogi was he - he did not even move from his place for excrement...
This is one kind of practice - 'hsta charya' and likewise 'aasya charya' - the practice of the hand stretched out, and the practice of the mouth. He stopped even begging with the hand outstretched - thinking 'the deities might give something.' He stopped lying with the mouth open either. If something falls in, he eats it. If nothing falls - he did not say 'aadaaya vipulam bhaktam.' Such was his tapas. The great soul - because this body has come, we must do all that needs to be done...
This is the path we go - for a while my legs that bear cannot walk. Why should I walk anymore? - he thought. A palanquin is being carried - going on the wrong path - the one inside must bear it - though legs are spared, but as he said - 'even such terrible demons when carrying me' - for Rama it was child's play. That means - the one who bears is the carrier - the point is there - the strike fell and...
Meaning they look at the Paramatma equally in all. Not that everyone is equal - 'equal' means recognizing that the one within you and the one within me is the same one. 'Suni jaiva svapaake cha panditaa samadarshana' - not about their caste - but recognizing the same Paramatma as the inner self of all - the dogs and dog-eaters alike. That is the vision of equanimity - not about social equality. The Paramatma is present as the inner self of a dog, and as the inner self of one who eats dogs as well...
In this way the great Vrishabha taught us the nature of 'mukta sangata' (liberated detachment). 'Satremam aasa bhagavaan hayatirshah' - then the next avatar - the Hayagriva avatar. But that is not for today - tomorrow, because Hayagriva is very glorious and should be described with full splendor - at least that deserves a more elaborate telling. Therefore we have taken up the Hayagriva Swami for tomorrow. Let us sing His praises then. 'Svasti prajaabhya paripaalayanataam nyaayena maarga...'