బ్రహ్మాండ పొరలు: ప్రభువు సృష్టిలోకి ప్రవేశం

Brahmanda Layers: The Lord Enters Creation

bhagavatam Kandadai Ramanujacharya

బ్రహ్మాండంలోని పొరలు - ప్రతి పొర దాని ముందు పొరకంటే పది రెట్లు పెద్దది - అన్నీ జడంగా ఉండగా ప్రభువు ప్రవేశించి చైతన్యవంతం చేశాడని వివరించబడింది. బొమ్మలాట ఉపమానం - ప్రభువు తాడు లాగితే చేయి లేస్తుంది, వదిలేస్తే ఆగుతుందని చెప్పబడింది. వాక్ ఇంద్రియ అధిష్ఠాన దేవత అగ్ని కాబట్టి కఠినంగా మాట్లాడినప్పుడు 'శరీరం కాలుతుంది' అంటారని వివరించబడింది.

The brahmanda's layered coverings are described - each successive layer ten times greater than the previous - all inert until the Lord entered and animated them. The analogy of a puppeteer's marionette is used: the Lord pulls the string and the hand rises; release the string and it stops. The presiding deities (adhishthana-devatas) of each sense organ are explained - Agni presides over speech, hence harsh words "burn" the body.

← Prev Next →
Brahmanda Layers: The Lord Enters Creation Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ గుండ్రోహ రామ జరోజనం ప్రభత్యే మాతా శ్రయ్యా ఓతి సర్వం యదేవ నియమేనమదన్వయానాం ఆద్యత్యనత్ కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగిరియుగలం ప్రణమామి మూర్ధ్రనా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం గ్రిదేను పరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్పరాంకుచ మునిం స్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుట్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీమోత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్కుండలహరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బలిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబరసు శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంక్షిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యః పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్చతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టణప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాచరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూళ కులభూషణం

శ్రీ రంగారియ గురు పుత్రం శధగోపమహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా యత్ర లోక వితానోయం రూపం భగవతో హరేహి మనకు 24 తత్వములు చెప్పారు. ఆ 24 తత్వములు వాటి స్వరూపం అంటే లక్షణం అలాగే అవి చేసే పని ఏంటి? పంచభూతములు కానీ అలాగే శబ్ద స్పర్శ రూప రస గ్రంథములు అన్నాం అవి అలాగే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇవి ఏమేం పనిచేస్తాయి? ఎలా వాటిని గుర్తించాలి? ఇవన్నీ చెప్పారు. చెప్పి ఏం చేశారు చివరికి? ఇవన్నీ. అలా విడివిడిగా పరసబడినట్టు ఉన్నాయి కానీ కలవలేవు. కలవలేదు కలవలేవు. అన్ని అచేతనములు కాబట్టి, జడములు కాబట్టి తమకు తాముగా కలవటానికి వాటికి శక్తి లేదు. అంటే వీటిని ఎవరో ఒకరు కలపాలి. ఆ పని పరమాత్మ చేశాడు. తాను వాటిని కలిపి అందులోకి తాను ప్రవేశించాడు. ఇవన్నీ కలిపినటువంటిది అండము అన్నాం. ఈ అండము ఎలా ఉంది? సప్త ఆవరణైహి దశోత్తరైహి అని చెప్పాడు. పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశ, మహత్, అహంకార అని ఏడు ఆవరణలు. ప్రతి ఆవరణము తన పూర్వపు ఆవరణం కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. పృథ్వి కంటే అప్పు 10 దానికంటే తేజస్సు దానికంటే ఇలా తరువాతి తరువాతి ఆవరణములు.

మొదటి ఆవరణముల కంటే 10 రెట్లు ఆదిక్యంతో ఏడు ఆవరణాలు తయారయ్యాయి. ఇదంతా అచేతనంగా ఉంటే అందులో ఉత్తితం పురుషః యస్మాత్ ఉదతిష్టత్ అసౌ విరాత్. అందులో నుంచి ఓ స్వామి ఇచ్చాడు. అతనే మనం చతుర్ముఖుడు అంటున్నాం, విరాక్షసుడు అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం. ఈ మహానుభావుడు. ఇది తత్వాత్మకమైన అండరూపమైన విశ్వమే ప్రపంచమే ఇంచుమించు. ఇదంతా ఎవరిది రూపం భగవతో హరేహి. పరమాత్మ యొక్క శరీరం ఇదంతా ఆయన స్వరూపమే ఇది. అక్కడే మొత్తం లోక వితానః సకల లోక వ్యాప్తి అక్కడే ఉంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి స్వామి. సృష్టిని అంటే ఈ బ్రహ్మాండము నుండి అఖిల ప్రపంచం ఆవిర్భవించడానికి కావలసిన పని తాను చేయాలి కాబట్టి అతను ఉత్తాయ తల్లిలేశయాత్. నీటిలో ఉన్నటువంటి అండములో నుండి ఆ పరమాత్మ తాను లేచాడు. లేచాడు అంటే అర్థం క్రియోన్ముఖుడు అయ్యాడు అన్నమాట. ప్రయత్నశీలుడు అయ్యాడు. బహుస్యం ప్రజాయయ్య అంటాం చూడండి ఆ సంకల్పాన్ని పెట్టుకొని తయా ఆవిష్య మహాదేవః బహుధా నిర్భిభేద ఖం. శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలో ఆవేశించాడు. ఎవరెవరిలో వచ్చాడంటే ఏం చెప్పాలి మరి? పరమాత్మ ఎలాగో సర్వాంతర్యామి కాబట్టి అతను బ్రహ్మాండములో వేంచేసి ఉన్నటువంటి తన అంశగా చెప్పబోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మలో తాను ప్రవేశించి చతుర్ముఖ బ్రహ్మ అంటే ఏమిటి అర్థం? మనందరికీ ఆయన ఒక మోడల్. మనం ఒకసారి చెప్పు నాకు జ్ఞాపకం అనుకుంటా. అతను కన్నో చెవ్వో కదిలిస్తేనే మన ఇంద్రియాలు పనిచేస్తాయి. అతను మూలం అది మనవన్నీ బ్రాంచెస్ అన్నమాట. అది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ లైట్ పెరుగుతుంది. అక్కడ కరెంటు లేదు ఇక్కడ రాదు. అందుకే నేను చూస్తున్నాను నేను వింటున్నాను.

అన్న మాట తప్పు చెప్పాను కదా తోలుబొమ్మలాట లాగా. ఆయన దారం లాగితే మన చెయ్యి లేపుతుంది. ఆ దారం గట్టిగా పడితే అది ఎగదు అంతే. ఎప్పుడు చెయ్యి పని చేస్తుందో ఎప్పుడు కాలు పని చేస్తుందో. కాబట్టి అతను చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం అతన్ని మనం సమష్టి పురుషుడు అన్నాం అంటే తరువాత ఏర్పడబోయేటువంటి సకల చరాచర జంతువులు, ప్రాణులు వాటి యొక్క స్వరూప స్వభావాలు నిర్ణయించడానికి అది మోడల్. అందుకే స్వామి మార్పులన్నీ అక్కడ చేశాడు. తన ముందు ఒక బొమ్మను పెట్టుకొని ఆ బొమ్మ అంటే అదే బ్రహ్మ, తెలుగు బాగా వస్తే బ్రహ్మకు వికృతి బొమ్మే కదా. తెలుగులో తెలుగు సంస్కృతం బాగా ప్రకృతం ప్రకృతి వికృతి అంటాం మనం భాషలో, కొంచెం ఆంధ్ర వ్యాకరణం వస్తే బ్రహ్మ ప్రకృతి. తెలుగులో వికృతి బొమ్మ. బొమ్మ అంటే బ్రహ్మ అండి. మనందరికీ ఆయన బొమ్మ. ఆ బొమ్మను తాను కనుములు ఎలా చేయాలి, కళ్ళు ఎలా చేయాలి, ముక్కు ఎలా చేయాలి, పెదవులు ఎలా చేయాలి అక్కడ చూస్తాడు. ఇది మన అవన్నీ అలా ఏర్పాటు అవుతాయి. మళ్ళీ విడిగా మనం వేరే చేయవలసినటువంటి పని ఒక్కొక్కడిని పట్టుకొని చేయాలంటే ఎన్నాళ్ళు కావాలి ఆయనకు? 84 కోట్ల జీవరాశులను ఒక్కొక్క దాన్ని పట్టుకొని దిద్దాలంటే ఏ పని? అక్కడ దిద్దేస్తే ఇవన్నీ ఏర్పడుతుంది. ఇలా. సమష్టి ఇంద్రియముల నుండి వ్యష్టి ఇంద్రియములను పరమాత్మ తయారు చేశాడు. అది ప్రధానం. అంటే ఏమిటి? ఈ పేరుతో వయోగం ఏమిటి? ఇంద్రియం ఏమిటి? అధిష్టాన దేవత ఏమిటి? మనకి మూడు తెలియాలి. అంటే మనం మామూలుగా మాట్లాడే మాటకును వివరణకు తేడా ఉంటుంది. కన్ను అంటున్నాం. మనం కన్ను అని దేని నాడే న్యాయంగా? కనపడే ఆకారాన్ని చెప్తున్నామే, నేత్రం అంటున్నామే, ఇది కేవలం గోళమే. అంటే కేవలం ఇది అవయవం మాత్రమే. కనబడేటువంటిది అవయవం గోళం అంటాం. అందులో ఉండేది ఇంద్రియం. అదేమి ఇంద్రియం? చక్షురింద్రియం అంటాం.

కదా అవయవం వేరు, ఇంద్రియం వేరు. తత్ అధిష్టాన దేవత వేరు. అంటే ఆ దేవత ఆ ఇంద్రియంలో ఉండి ఆ అవయవంతో ఆ పని చేయిస్తారు. ఇంత స్పష్టంగా మనం. తెలుసుకున్నప్పుడే సందేహాలు పోతాయి. ఇప్పుడు ఆ స్వరూపాన్ని ఇందులో మనకు సమష్టి నుండి వేష్టికి కావలసిన సందేహాలు చెప్తున్నాడు. అందులో మొదటిది నిరభిజ్ఞతాస్య ప్రథమం ముఖం. వాణి తతో భవత్. పరమాత్మ మొదలు ఆ బ్రహ్మ యొక్క సమస్త పురుషుని యొక్క ముఖమును ఏర్పాటు చేశాడు. ముఖం అంటే అవయవం. ముఖం అంటే ఇది కాదు. నోరును ముఖం అంట అది నిజ వాస్తవం వాస్తవం ముఖం అంటే దీన్ని అనాలి. మనమేం మొరం కడుక్కున్నాం ఇది చెప్పుకుంటాం. నా సంగ ముఖం కాబట్టి ఇదే ఇది కాదు. దీనికి మళ్ళీ రాటం అని వేరే పేరు ఉంది. కాబట్టి ఈ నోరు అంటున్నానే, ఆస్యం అంటున్నానే దీన్ని ముఖం అంటారు. ఇదేమిటి? అవయవం. ఈ అవయవంలో ఇంద్రియం ఏమిటి? అంటే ఇందులో రెండు ఇంద్రియాలు ఉన్నాయి. ఒకటి కర్మేంద్రియము, ఒకటి జ్ఞానేంద్రియం. కదా ఆ జ్ఞానేంద్రియాన్ని మనం దృష్టిలో పెట్టుకొని. జ్ఞానేంద్రియం అంటే రసన అంటాం మనం రసం అంటాం విహు అంటాం. అదే కర్మేంద్రియం అయితే వాక్కు అంటాం. ఇందులో ఉండే ఇంద్రియము వాక్కు చెప్తున్నాడు నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవత్. ఆ ముఖంలో వాక్ అనే ఇంద్రియం ఏర్పడింది. ఈ వాక్ ఇంద్రియానికి అధిష్టాన దేవత ఎవరు? వన్ని. అగ్నిహోతుడు. వాక్కులకు దేవత అగ్నిహోతుడు. అంటే పరమాత్మ మనం ఏం చెప్తాం భాగవతంలో హిందువుని దశమ స్నందంలో కృష్ణ పరమాత్మ అదే ఏ అగ్ని అది దావాగ్ని దావాగ్నిని తాగేశాడు. మింగేసాడు డబ్బా ఎట్లా మింగేసాడు ఏంటి అంటున్నాడు ఉన్నదే అక్కడ. అగ్ని ఉండేదే వాకులో. అది ఉండేది నోట్లోనే. ఒట్లో ఒట్లో వేసుకున్నాడు కొత్తది ఇంతేం లేదు పెద్ద గొప్ప పని ఏం చేయలేదు. మనకు ఆ సంగతి చూడగా బాగా అనుకుంటున్నాం అది స్థానం అది. ముఖములో ఉండేటువంటి ఇంద్రియాన్ని వాగింద్రియం అంటాం.

ఆ వాగింద్రియాధిష్టాన దేవత వన్ని అందుకే కొంచెం అడ్డగోలుగా మాట్లాడదాం అనుకోండి ఏమంటాం మనం ఒళ్ళు మండుతుందంట. మాట్లాడితే ఒళ్ళు మరడటం ఏంటి అంటే ఏం చెబుదాం? మరి ఆ పని అగ్ని అది. ప్రతి మాట అగ్ని లాగా మండిస్తుంది. అందుకే వాణ్య వన్నిహి. ఇలా ముఖము అవయవము వాస్తు ఇంద్రియము అధిష్టాన దేవత అగ్నిహోస్తుడు. దాని తర్వాత నాసే అంటాడు. ఇంకో అవయవము ఇంక పైకి వస్తున్నాం నాసిక అంటే రెండు నాసిక రంధ్రము చెప్తున్నామే. అవి అందులో అతః ప్రాణః ఘ్రాణయేతయోః ఈ నాసికలో ఉండేటువంటి ఇంద్రియాన్ని ఏమంటాం? ఘ్రాణేంద్రియము అంటాం. కదా? ఏమో నాసిక ఉండే ఇంద్రియం పేరు ఘ్రాణేంద్రియము. దీనికి అధిష్టాన దేవత ఎవరండీ? వాయుహు. ఘ్రాణాత వాయుహు. అని స్పష్టం ముఖము, వాక్కు, అగ్నిహోతులు. నాసిక, ఘ్రాణము, వాయువు. ఘ్రాణాత్ తరువాత ఏర్పడ్డవి చక్షుషి. నేత్రములు అంటాం చూడండి అక్షిణి అంటాం. రెండు కళ్ళు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆ కళ్ళలో ఉండే ఇంద్రియం పేరేమిటి? చక్షురింద్రియం అంటాం. ఇది చక్షువు. దీనికి అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడు. తస్మాత్ సూర్యః తరువాత అన్వభిజ్యేతాం కర్ణౌ. తర్వాత మనం చెవులు అంటున్నామే కర్ణములు అవి ఏర్పడ్డాయి అంటే వాటిని అభిముఖం చేశాడు ఏర్పడ్డాయి అంటే ఏమిటి? స్వరూపాన్ని ఏర్పరిచాడు. అందులో ఉండే ఇంద్రియం పేరు శ్రోత్రేంద్రియము. దాని యొక్క దేవత దిశః. దిక్కులు దానికి అధిష్టాన దేవత. తతః విరధాజతః త్వత్ రోమ స్మస్రాదయః తతః తరువాత మనం చర్మము అనుకుంటున్నాం చూడండి మనం దీన్నే స్వగింద్రియము అని చెప్పుకుంటాం. ఇది రోమ స్వస్త్రాదయః రోమములు, కేశములు అంటే మీసములు, గ్రిడములు అవుతాం కదా. ఇవన్నీ కేశములు వచ్చాయి. ఈ కేశములకు అధిష్టాన దేవత ఎవరు?

ఓషధులు చెప్తున్నాడు. తద ఓషధయః శాసనం తర్వాత చిత్సనం నిభిభిజేతతః తర్వాత మనం ఏమంటాం ఆ రేతస్థానం అంటే ఉపస్థ అంటాం జ్ఞానేంద్రియాన్ని ఉపస్థ అంటాం కర్మేంద్రియాన్ని చిత్స మనం దీనిగా చెప్పుకుంటాం ఆ రీతిలో ఈ ఉపస్త అని చెప్పేది కర్మేంద్రియం అని మనం చెప్పేది దానికి మనం శిస్తునము అని పేరు చెప్పుకుంటాం దాని నుండి ఏమొస్తుంది అధిష్టానం అంటే రేతస్సు అంటాం వీర్యము అంటాం. దీని నుండి వచ్చే ఈ రేతస్సుకు అధిష్టాన దేవత ఎవరు? జలం. ఆపః శిసునము రేతస్సు జలం. అత్యం జనాం ఆపః నిరభిజ్యతవై గుదం తర్వాత అయిపోయేటువంటిది మల విసర్జన స్థానం అంటామే అవయవాన్ని గుదం అంటాం అందులో నుంచి గుదాత్ అపానః ఇంద్రియం పేరు అపానేంద్రియము అంటాం. ఈ అపాన ఇంద్రియమునకు అభిష్టాన దేవత ఎవరు? మృత్యుహు. మృత్యుహు ఎవరు మృత్యుహు అంటే అర్థం కాదేమో అని లోక భయంకరః అంటున్నారు. అందరినీ భయపెట్టేటువంటిది మృత్యుహు అని చెప్తున్నాడు. హత్. తర్వాత వచ్చేటువంటివి హస్తములు అన్నాం. వీటికే మనము పాణి ఇంద్రియము అంటాం. హలో దీంట్లో ఉండేటువంటి స్వరూపం ఏమిటి? బలం. ఈ బలము. బలము ప్రధానంగా ఉండేటువంటి హస్తములకు అధిష్టాన దేవత ఎవరు? స్వరాత్. స్వరాత్ అంటే ఇంద్రుడు. చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. పాద తద రావు చేయునటువంటివి పాదములు. దీని యొక్క పని ఏమిటి? గతి అంటాం, గమనము అంటాం కదా. ఈ పాదములకు అతి సంగతి ఎవరు? హరిహి. విష్ణువు పాద అది మనకు ఎలా చెప్తున్నా జ్ఞాపకం ఉంది అనుకుంటాను. మనకు కోపం వస్తే ఎదుటివాడు ఏం చేస్తాడు? కాళ్ళు పట్టుకుంటాడు. చెదురు పట్టుకోడు. కదా? ఎందుకు? అక్కడ ఉండేది విష్ణువు. ఆయన డ్యూటీ ఏమిటి? రక్షించడం. రక్షించేవాడు విష్ణువు కాబట్టి ప్రతివారు కాళ్ళే పట్టుకుంటాడు. దాంతో తలబడి బతుకు పోరా అంటా ఉన్నాం. అధిష్టాన దేవత పాదాధిష్టాన దేవత విష్ణువు. హస్తాధిష్టాన దేవత ఇంద్రుడు.

తతో హరిహి నాడ్యః అస్య నిరభిజ్యేత తరువాత మనం నాడులు అంటే నరములు అంటాం చూడండి. ఈ నరములు ఏర్పడ్డాయి. ఇందులో ఉండే ఇంద్రియాన్ని ఏమంటాం? లోహితం అంటే రక్తము అన్నమాట. రక్త ప్రసారం దేనితోటి అవుతుంది మనకు మరి? నదము నుంచే కదా అందుకే లోహితం ఆపృతం దీనికి అధిష్టాన దేవత ఎవరు రక్తమునకు నదులు. నదులు సక్రమంగా ప్రవహిస్తేనే అందుకే ఇప్పటి వాళ్ళకి అర్థం కాదు ఏదో అడుగుతారు కానీ ఆరోగ్యం బాగుండటానికి పాత రోజుల్లో నదులలో స్నానం చేసేవాళ్ళు. కొన్ని కొన్ని నదులలో స్నానం చేస్తే కొన్ని రోగాలు పోతాయనే శాస్త్రం. ఇప్పుడు నదు నదుల్లాగా వాటిని పాడు చేశారు కాబట్టి సరే కొత్త రోగాలు వస్తున్నాయి అది వేరే సంగతి కానీ నదులు రక్తమునకు అధిష్టాన దేవత. ఎలా మన శరీరంలో నరములలో రక్త ప్రసారం జరుగుతుంటుందో అలా భూగోళంలో నదీ ప్రవాహం జరుగుతుంటుంది. నదులలో జలం ప్రవహిస్తున్నది అంటే మన నాడులలో రక్తం ప్రవహిస్తున్నది అని అర్థం. దానికి దానికి లింక్ అది అంటే భూగోళాన్ని కూడా ఒక ఆకారంగా మనం తీసుకుంటే అక్కడ నదులు ఇక్కడ రక్తము అక్కడ కాలువలు ఇక్కడ. నరములు ఈ సంబంధం అన్నమాట. నద్యః దత సాహోవన్ తర్వాత ఉదరం నిరపిద్యత తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే ఉదరం. మనం కడుపు కొండ చూడండి ఇందులో వచ్చేది కలిగేవి ఏమిటి క్షుత్తు పిపాసే. ఆకలి దప్పులు. ఉదరంలో ఏర్పడేటువంటి వికారములు. దీనికి ఎవరు అధిష్టాన దేవత? సముద్రము అధిష్టాన దేవత. అంటే సముద్రం ఎప్పుడు అల్లకల్లోలమే కదా కదా అలాగే మన కడుపు కూడా ఎప్పుడు అల్లకల్లోలంగానే ఉంటుంది అందులో గోట లాగా ఇందులో ఎప్పుడు ఏదో ఒక గోట ఏర్పడుతూనే ఉంటుంది. సముద్రం ప్రశాంతంగా ఉండదు, మన కడుపు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అందుకే దానికి అంత పోలికలు ఉన్నాయి దాగా చెప్తాడు. సముద్రః యతయో రఘువతు అసాత్య హృదయం భిన్నం.

ఇప్పుడు హృదయం ఏర్పడింది. ఈ హృదయము నుండి మనస్సు పుడుతుంది. మనస్సుకు దేవత ఎవరు? చంద్రమా మనసో జాతః. మనస్సు యొక్క దేవత చంద్రుడు. అందుకే చంద్రుడిని చూడగానే మన మనస్సు ఏమైతుంది? వికారాన్ని పొందుతుంది, ఆహ్లాదం కలుగుతుంది. నిండు చంద్రుడు ఆహా ఎంత బాగున్నాడండి అంటాం. వాడే సానాగా ఉంటే అయ్యో ఇవాళ చంద్రుడు రాదు. అంటే మన మనస్సుకు దానికి లింక్ ఉంది కాబట్టి వాడు చంద్రుడు వికారాత్మకం. చంద్రుడు కూడా 15 రోజులు ఉద్బొందుతాడు, 15 రోజులు క్షీణిస్తాడు. మన మనస్సు కూడా 15 సెకండ్లు ఉత్సాహంగా ఉంటుంది, మళ్ళీ 15 సెకండ్లు దీనబడిపోతుంది. వికారాత్మకం చూడండి. మనస చంద్రమా జాతః బుద్ధిహి బుద్ధేహే గిరాంపతిహి. హృదయము నుండి నాలుగు పుడతాయి. ఒకసారి మూడు అంటాడు నాలుగు రెండు బాగా ఉన్నాయి. అందులో ఒకటి మనస్సు పుట్టింది. ఇది నది స్థాన దేవత చంద్రుడు. అదే హృదయము నుండి రెండోది బుద్ధి అది ఎక్కడి నుంచి పుట్టేది? బుద్ధి కూడా హృదయమే స్థానం. ఈ బుద్ధికి అధిపతి ఎవరు? గిరాంపతి బ్రహ్మ. బ్రహ్మ బుద్ధికి అధిష్టాన దేవత. అహంకారః ఈ హృదయము నుండే అహంకారం కూడా అభిభవించింది. దీనికి ఎవరు అధిష్టాన దేవత? రుద్రుడు. తతో రుద్రః. అంటే హృదయము నుంచే మనస్సు, హృదయము నుంచే బుద్ధి, హృదయము నుంచే అహంకారము, నాలుగవది హృదయము నుంచే చిత్తము. ఇందులో ఉండేవాడే చైత్య అంటే జీవుడు. వీడు ఇక్కడ ఉంటాడు అసలు వాడు ఇక్కడ అన్నమాట. వాడు అక్కడ ఉండి ఇవన్నీ ఆడిస్తుంటాడు. అందుకే ఏం కావాలన్నాడు యోగః చిత్తవృత్తి నిరోధః అన్నాడు తప్ప మనోవృత్తి నిరోధః చిత్తవృత్తి అంటే వాడిని గట్టిగా పట్టుకోవాలి. జీవునండి, జీవాత్మను ప్రశాంతంగా ఉంచగలిగితే తక్కినవన్నీ హాయిగా ఉంటాయి. అంటే ఆ చైతన్యవంతుడు చైత్యః అంటే జీవుడు.

పురుషులు అంటాం మనం, క్షేత్రజ్ఞులు అంటాం మనం. క్షేత్రజ్ఞులు సక్రమంగా ఉంటేనే వాడు సంకలిపిస్తేనే ఈ శరీరంలో ఉండే ప్రతి అవయవము, ప్రతి ఇంద్రియము. సక్రమంగా పనిచేస్తాయి. వాడు నేను బబ్బుంటాను అనుకోండి ఇవేవి పని చేయవు. వాడు బబ్బున తర్వాత తక్కిన ఇంద్రియాలు ఏం లేచినా ఏం ప్రయోజనం లేదు ప్రధానమైన అధిష్టానం చైతన్యం అంటే జీవుడు వాడు చిత్తంలో ఉంటాడు. ఏకే అభ్యుత్తిత దేవా నైవాస్య ఉత్తాపనే శకన్. అదే అంటున్నాడు. ఇంతమంది అధిష్టాన దేవతలు, ఇన్ని ఇంద్రియములు, ఇన్ని అవయవములు వాటి కర్మలు ఇన్నిగా చెప్పినా ఇవన్నీ కలిసి కూడా అక్కడ పడుకొని ఉన్నారు. అంటే నివృత్తి కర్మలో ఉన్నటువంటి జీవుణ్ణి ప్రవర్తింపచేయలేకపోయే కన్ను వచ్చినా కంటి చక్షురింద్రియము ఎవడో సూర్యుడు ఎంత ప్రయత్నం చేసినా కానీ పని చేయదు. ఎప్పుడు పనిచేస్తుంది? చైత్య హృదయంలో జీవాత్మ అంతర్యామిగా ప్రవేశి దాహరాకాశం ఉండదు చూడండి. ఆ దాహరాకాశంలో జీవాత్మ ప్రవేశిస్తే ఒక్కసారి శరీరం లేస్తుంది. ఇప్పటిదాకా ఇవన్నీ ఉంటాయి. బొమ్మకు ఉన్నట్టు మనకు కూడా ఉంటాయి. బొమ్మకు మనిషికి తేడా ఏమిటి అంటే చైతన్యం ఇక్కడ ఉండాలి. చైతన్యం ఎవరిది? జీవ అధిష్టాతత్వం అన్నమాట. ఒక జీవుడు రావాలి. మనకు అది కూడా చెప్తున్నాడు. ఇవన్నీ కలిసి కూడా దేవతలందరూ ఇంద్రియములన్నీ అవయవాలన్నీ కలిసి కూడా అత్య ఉత్తాపనే నైవ శకం. ఈ జీవుణ్ణి ఈ వ్యక్తిని ఉత్తాపనం అంటే ప్రయత్నశీలుణ్ణి చేయుట. వాడు ద్రవ్య ఏం లేదు ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు. కానీ వాడు పని చేయాలి కదా ఈయన ఏం చేయదు అని కూర్చుంటే మనం ఏం చేద్దాం? చెయ్యి కదిలిస్తాడని సంకల్పం వాడికి కలగాలి. వాడి కయ్యి వాడు హృదయానికి వాడు అహంకారం అహంకారం హృదయానికి హృదయం కానీ కాస్త బుద్ధికి ఆ బుద్ధి నుంచి మనస్సుకు అక్కడి నుంచి ప్రాణానికి వస్తే అప్పుడు మన చేయి వేస్తుంది.

ఇదంతా వర్ణించి అబ్బా అనుకుంటాం కానీ ఇవన్నీ ఆటోమేటిక్ అన్నమాట. చాలా స్పీడ్ జరిగిపోతాయి. మనం చెయ్యి కదిలిస్తున్నాం అంటే చెయ్యి కదిలించడం అనేది చెరికే కాదు. అక్కడిదాకా వెళ్ళాలి కదా జీవాత్మకు చైతన్యాభిస్థానమునకు జ్ఞానం తెలియకుండా మనం చెయ్యి కదిలిస్తాం కదా. వాడి సంకల్పం లేకుండా ఏ చిన్న కదలిక జరగదు. అలాంటి వాడిని ప్రయత్నశీలుడిగా చేయడానికి వీళ్ళంతా ప్రవేశించినా. పని కాకపోతే పునః ఆవిష్షుహు తానే సముత్థాపయుతుం క్రమో అది మళ్ళీ ఒక్కసారి ఆ ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క అవయవంలో ఆయా అధిష్టాన దేవతాలు అధిష్టాన దేవత. ఇంద్రియ రూపంలో అవయవంలో మళ్ళీ ఒకసారి ప్రవేశించాలి అంటే కదిలించాలి. కాస్త ఏమన్నా పని చేస్తారో చూతామని కదిలించే చూడండి పునః ఆ విష్యు కానీ తముత్తాపయుతుం క్రమాత్ దీన్ని మనకు మొదటిసారి చెప్పాలి. లాభం ఏమిటంటే మనం మొదలు రాసుకున్నవి తప్పు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు సవరించుకోవచ్చు. మోర్ ఆలోచించుకునే సరిగ్గా అర్థం కాకుంటే మళ్ళీ ఏమన్నా రివ్యూ అంటాం కదా సరే రిపీట్. ఇప్పుడు చేస్తున్నాడు చూడండి వన్ని వాచాముఖం భీజి. వన్నిహి వాచా ముఖం దేవి ఎవరు దేవత అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడు వాగింద్రియము ద్వారా ముఖమును ప్రవేశించాడు ముఖములో ప్రవేశించాడు కానీ త్వదా విరాత్ అయినా ఆ విరాత్ పురుషుడు అంటే సమష్టి జీవుడు అంటామే ఆ వ్యక్తి నోదతిష్టత్. లేవలేదు. లేవలేదంటే ప్రయత్నశీలుడు కాలేదు. ప్రవృత్తి ఉన్ముఖుడు కాలేదు. ఘ్రాణేన నాసికే వాయుహు తరువాత వాయువు ఘ్రాణేంద్రియము ద్వారా నాసికలో ప్రవేశించింది. అయినా అతను ప్రయత్నశీలుడు కాలేదు. అక్షిణీ చక్షుష ఆదిత్యః. సూర్యుడు కతురేంద్రియము ద్వారా నేత్రంలోకి వివేకించాడు. అయినా స్పందనం కదలిక లేదు. తరువాత శ్రోత్రేచ కరణౌ.

దిక్షః దిక్కులు శ్రోత్రి ఇంద్రియముతో కర్ణములలో ప్రవేశించాయి అయినా వాడు లేవలేదు. త్వచము రోమపిహి ఓషధ్యః ఓషధులు రోముల ద్వారా త్వగింద్రియంలో ప్రవేశించాయి కానీ జీవుడు స్పందించలేదు. రేతసా శిష్ణమాపస్తు అలాగే జలము ప్రేతస్సుతో ఉపస్థను చేరాయి అయినా వాడు లేవలేదు. గుదం మృత్యుహు అపానేన అలాగే మృత్యువు అపానము ద్వారా పాయు అంటామే ప్రవేశించినా గాని నోదతిష్టతు. అలాగే విష్ణువు గమనముతో పాదములలో చేరాడు స్పందన లేదు. ఇంద్రుడు బలముతో హస్తములను చేరాడు నోదతిష్ట తతో విరాత్. నాడీహి నద్యః లోహితేనా. నదులు రక్తముతో నరములలోకి ప్రవేశించాయి అయినా చలనం లేదు. క్షుత్రుడ్భ్యాం ఉదరం సింధుహు సముద్రము ఆకలి దప్పులతో ఉదరాన్ని ప్రవేశించింది కానీ అయినా స్పందన కలగలేదు. హృదయం మనసా చంద్రః చంద్రుడు మనస్సుతోటి హృదయంలో చేరాడు. అయినా పని కాలేదు. బుద్ధ్యా బ్రహ్మాది హృదయం. మళ్ళీ బ్రహ్మ బుద్ధితో హృదయంలోకి చేరాడు స్పందన లేదు. రుద్ర అభిమత్య హృదయం. రుద్రుడు అహంకారంతో హృదయం చేరాడు. మోద తిష్టతు అయినా మనకు స్పందన కలగలేదు. చిత్తేన హృదయం చైత్యః క్షేత్రజ్ఞ ప్రావిషత్యదా. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ చిత్తముతో హృదయాన్ని ప్రవేశించినప్పుడు జీవాత్మ చిత్తముతో హృదయంలో ప్రవేశించగానే విరాత్ తదైవ పురుషః శరీరాత్ ఉదతిస్తతః అప్పుడు లేచాడు ఆయన. అంటే జీవుడు ప్రవేశిస్తే కానీ ఈ శరీరం కూడా ఎప్పుడు లేస్తుంది? స్పందనం ఎప్పుడు అవయవాలన్నీ ఉంటాయి, ఇంద్రియాలన్నీ ఉంటాయి. కానీ జీవాత్మ ప్రవేశం లేకుండా అవన్నీ. వ్యర్థములని చెప్పటానికే తదైవ పురుషః సలిలాతుదతిస్థత అంతవరకు నీడలో ఉన్నటువంటి ఈ స్వామి ఉన్నాడే ఎవరాయనే సమష్టి పురుషుడు మనం చెప్పుకున్నాం కదా అతను చైతన్యం జీవుడు ప్రవేశించిన తర్వాత అతను లేచాడు. అంటే అందుకే మన సిద్ధాంతం ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మ కూడా జీవుడే. బ్రహ్మాది స్తంభ పర్యంతం అన్నాడు చూడండి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోజులు ఎందుకన్నాడు మరి? అంటే వాడైనా పోవాలి రావాల్సిందే. సరే అందులో

స్వామి యొక్క అధికాంశ ఉండబట్టి అతన్ని మనం విరాకుర్లు అంటున్నాం, విరాకుర్లు అంటున్నాం. ఈ పనికి వానికి అప్పజెప్పి వాడి పని చేయమన్నాడు. వాడు ఇందులో భాగాలోనే చేరుతాడు. అందుకే అతనికి కూడా సమ్మోహం లాంటివి, మోహాలు ఉన్నాయి, అహంకారం ఉంది, గర్వం ఉంది, దంబ ఇవన్నీ అతనికి మన చిత్త వికారాలే కలిగాయి. అందువల్ల అతన్ని కూడా మనం జీవునిగానే గుర్తిస్తాం. తదే సరజాదు ప్రతిష్టతా యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియః ప్రభవంతి వినాయేన నోత్తా. అందుకే ప్రసుప్తం పురుషం పడుకున్న నిద్రపోయిన వాడిని ప్రాణ ఇంద్రియ మనోధియః ప్రాణము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ పడుకున్న వాడిని లేపగలవా? ఎవరు లేకుంటే జీవుడు లేకుంటే క్షేత్రజ్ఞులు లేకుంటే అతని యొక్క ప్రవృత్తి లేకుంటే ఇంద్రియములు కానీ బుద్ధి కానీ మనస్సు కానీ ప్రాణము కానీ ప్రవృత్తి అభిముఖుడిని చేయగలవా? లేదు. అంటే ప్రధానం ఎవరు? క్షేత్రజ్ఞుడే ప్రధానం. వాడు ఉంటేనే తక్కినవన్నీ ఉన్నట్టు లెక్క. జీవుడు ఇందులో ఉంటేనే తక్కినవన్నీ ఉన్నట్టు లెక్క. వాడు లేడు, ఇవన్నీ ఉన్నా ఇస్తాడు. సభవంతి వినాయేన నోత్థాపయుతు మోజేసా. అయ్యా ఇదంతా మాకెందుకండీ అంటారా? ఇంత జాగ్రత్తగా విషయాన్ని మీరు తెలుసుకున్నందువల్ల కలిగిన లాభం ఏమిటంటే తతస్వం. ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్యయా భక్త్యా విరత్యా జ్ఞానేన వివిత్య ఆత్మని చింతయే ఇంత ఎందుకు చెప్పారండి మాకు అంటే ఇదంతా ప్రత్యగాత్మ అధీనం కదా అంటే జీవాధీనం. జీవుడు ప్రవర్తిస్తేనే జీవునిలోని చైతన్యం అది ఉన్ముఖమైనప్పుడే ఉద్బుద్ధమైనప్పుడే.

తక్కినవన్నీ పని చేస్తాయి. అవి కాలేదు ఏవి పని చేయలేవు. అంటే మనము ప్రతి పని అక్కడి నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అన్న మాట మొదలు తప్పు తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ అవయవాలతో ఆ ఇంద్రియం జయించేవాడు. జీవునిలో ఆ చైతన్యాన్ని కలిగించినవాడు పరమాత్మ కదా మరి వాడే ప్రవేశించాడు కదా అంటే పరమాత్మ ప్రవేశించినటువంటి జీవాత్మ ఈ శరీరంలో క్రియాశీలమైన నాడే మన అవయవాలు మన ఇంద్రియములు, మన అధిష్టాన దేవతలు పని చేస్తున్నారు. వాడు పని చేయలేదు, ఇవన్నీ పని చేయవు. కాబట్టి ఇంత జాగ్రత్తగా పరిశీలించి చెప్తున్నాడు. తస్మిం తం ప్రత్యగాత్మానం. ఈ శరీరంలో లేదా ఆ సమస్య పురుషుల్లో ఉన్నటువంటి వ్యక్తి పురుషుడిగా పేరుగాంచినటువంటి ఆ ప్రత్యేకాత్మను బుద్ధితో విభిచ్య బుద్ధి తెలుసుకోవాలి. ఎలాంటి బుద్ధి తోటి యోగ ప్రవృత్తియా బుద్ధియా ఉత్త బుద్ధి కాదు. యోగ బుద్ధి కావాలి. అంటే మనస్సు. ఇంద్రియములు, చిత్తము, అహంకారం. ఈ నాలుగింటితో కలిపి వాస్తవంగా ఈ సముదాయాన్ని పని చేయిస్తున్నది ప్రత్యేకాత్మగత. తెలుసుకోవాలి. మరి ప్రత్యేకాత్మకు అలాంటి సంకర్మ కలిగించినవాడు పరమాత్మ కదా. ఇలా జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? శరీరం అంటే ఏమిటి? ఇంద్రియములు అంటే ఏమిటి? అవయవములు అంటే ఏమిటి? అధిష్టాన దేవతలంటే ఏమిటి? ఈ సమగ్ర స్వరూపం తెలిసిన తరువాత దానికి ఏమిటి పేరు? జ్ఞానం అంటాం కదా? అంటే యదార్థ జ్ఞానంతో.

నేను చేస్తున్నాను, నేను కొడుతున్నాను, నేను చేస్తున్నాను కాదు. ఇంత తెలుసుకొని ప్రతి పనికి ప్రారంభం ఎక్కడో తెలుసుకొని దాన్నే జ్ఞానం అంటాం. జ్ఞానం అంటే. శరీరము కంటే భిన్నమైన ఆత్మ ఉన్నది జ్ఞానం అంటాం చూడండి. అలాంటి జ్ఞానముతో జ్ఞానం కలిగిన తరువాత వాడు చేయకుంటే ఇవన్నీ దండుగైనప్పుడు మరి ఇవన్నీ నాకెందుకండీ? కదా? ఎవరి ప్రేరణతో, ఎవరి ప్రవృత్తితో, ఎవరి ప్రవేశంతో, ఎవరి సంకల్పంతో ఇవన్నీ పనిచేస్తాయో, అలాంటి వాడి సంకల్పం లేకుంటే ఇవన్నీ నిష్కమమైనప్పుడు ఇలాంటివి నాకెందుకు? అనిపిస్తుంది కదా? దానికి ఏం పేరు? విరక్తి. మొదలు యధాసరపు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగిన తర్వాత ఏం జరుగుతుంది? విరక్తి కలగాలి. శరీరం మీద అనేటివి విరక్తి కలిగిన తర్వాత ఇన్ని ఏర్పరచి మనతో ఇన్ని పనులు ఇంత జాగ్రత్తగా చేయిస్తున్న పరమాత్మ యందు ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. అందుకే అంటున్నాడు భక్త్యా విరక్య జ్ఞానేన వివిత్య ఆత్మని చింతయే. జ్ఞానేన వివిత్య జ్ఞానముతో స్పష్టంగా విడదీసి తెలుసుకొని వివేకంతో తెలుసుకొని అలాంటి పరమాత్మ యందు భక్తి కలిగి ప్రపంచము యందు విరక్తి కలిగి ఈ మనస్సులో ఆ స్వామిని ధ్యానం చేయాలి. సకల ప్రపంచాన్ని ప్రవృత్తికి ఉన్ముఖంగా చేసిన పరమాత్మను ధ్యానం చేసిన నాడు కలిగే లాభం ఏమిటంటే ఆ అంచారం కాదు. కదా? శరీరమే ఆత్మ అన్న భ్రమ అప్పుడు తొలగిపోతుంది. తెలవద్దు. శరీరం ఏమిటి, ఇంద్రియములు ఏమిటి, అవయవములు ఏమిటి, వాటి పనేమిటి, అందులో ఉన్న దేవతలు ఎవరు? ఇలా ప్రతి చిన్న పని ఎలా జరిగిందో తెలిసిన నాడు ఇంకా అహంకారం ఉంటుందా? అసలు నేనంటే శరీరం కాదు. మీరే పని చేయటం లేదు. తెరిచిపోతుంది. ఇది తెరిచిన తర్వాత ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మను మన చిత్తంలో ధ్యానం చేస్తాం. అంటే భగవంతుడిని ధ్యానం చేయాలంటే.

ఇంత తెలిస్తే ముందరిపోతాదో. తెలియదనుకోండి ఆ ఇవాళ నా మనస్సు బాగాలేదండి నేను గుడికి రాను అంటాడు. నీ మనస్సు బాగుండటం కాదు ఇవాళ స్వామి నీకు దర్శనం వేయలేవు. అసలు సంగతి ఏంటంటే భగవంతుడు నీకు ఇవాళ దర్శనం వేయలేదు నో అన్నాడు అన్నమాట. ఆయన నో అంటేనే మనకు బుద్ధి పుట్టదు. అదే మనం ఎక్కడికో పోతుంటాం. అయ్యో పక్కన గుడి ఉంది పోదాం పో అంటాం. అనుకోకుండా పోయామంటారు. ఎవరు అనుకోకుండా? నువ్వు అనుకోలేదు వాడు అనుకున్నాడు. సంకల్పం వాడిది. ఇలాంటి వివేకంతో దీన్నే మనం వివేకం అంటాం. ఇలాంటి వివేకంతో పరమాత్మను ఈ ఆత్మలో బుద్ధితో ధ్యానించు. ఇప్పుడు మీకు అహంకార మమకారాలు దూరమవుతాయి. మనస్సు ఏకాగ్రమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, చిత్తము నిశ్చంచలమవుతుంది. ఎందుకు ఆ విధానం చెప్పాడు అంటే మనం ఈ భాగం ఈ అధ్యాయం అంటాం మనకు కూడా ఏం దానట్టు ఉన్నది. సద్వి ప్రతీది నేను కూడా చదివాను అంటుంటాడు అప్పుడప్పుడు. అదే అంటున్నా. ఆయన పెద్దది నేను చదివాను అంటాడు పాపం. ఇంకా వాళ్ళు ఆ ఉంటది వాళ్ళ ఏదో సంఘం ఒకటి ఉంది. అందులో చదువుకుంటాడు పాపం. వాళ్ళంతా పైపైనే చెప్తారు. ఇంత రోతుకు వెళ్లరు. అది బాగా. కానీ నేను కూడా చదువుకున్నాను అని చెప్పాలి మరి వాళ్ళు. ఆ పెద్దది చదివారు అది. కానీ పాపం ఇంత సూక్ష్మం రాదు చెప్పలేం ఇందులో భాగవతం అంటే ఎక్కడ ఎక్కడ మొత్తం ఇట్లా విస్కర ముద్ర పడేస్తాడు. డౌట్ రాదు. ఇప్పుడు ప్రకృతి స్థోపి పురుషః నాద్యతే ప్రాకృతైహి గుణైహి. అవికారాత్, అకర్తృత్వాత్, నిర్గుణత్వాత్, జలార్ఖవత్. చాలా విషయాన్ని లోటుగా చెబుతున్నాడు. అంటే ఏమిటి? సకల చరాచర జగత్తు యొక్క సృష్టి చేసిన వాడు ఎవరు? పరమాత్మ. కదా? మనందరికీ శరీరాన్ని ఇచ్చిన వాడు వాడు. అవయవాలు వాడిచ్చాడు, ఇంద్రియాలు వాడిచ్చాడు. అధిష్టాన దేవతలను వాడు పంపాడు. వాళ్ళతో ప్రేరేపింపజేశాడు, వాళ్ళతో పని చేయిస్తున్నాడు. వాళ్ళు తప్పు దగ్గరుండి సవరిస్తున్నాడు. ఇన్ని చేసి ఫలితం వాడే ఇస్తున్నాడు.

తప్పు చేస్తే దండన ఇస్తున్నాడు కదా? ఇంత స్పష్టంగా తెలిసిన తరువాత మనం ఏం చేస్తాం? వాడిని తప్ప మరెవరిని? ధ్యానం చెయ్యం. కాబట్టి అలాంటి మహానుభావుడిని తప్పకుండా మనం ధ్యానం చేయాలి. ఇదంతా ఆ మహానుభావుడి యొక్క పాలనలో, శాసనంలో, అధికారంలో ఉంది. కదా సంతోషం. మరి ఇంత మహానుభావుడైనటువంటి పరమాత్మను మనం చేరటానికి ఉపాయం ఏంటి? ఇదంతా వాని చేతిలో ఉన్నప్పుడు వానిని పట్టుకుంటే మా సమస్య లేదు ఇక. భగవంతుడిని చేతిలో పట్టుకోవాలి. దానికి ఏమిటయ్యా మార్గము అంటే. భక్తి. కదా? మరి భక్తికి ఏమిటి కారణము? భక్తి కలగాలంటే ఆత్మ యాధాత్మిక జ్ఞానం కలగాలి. అంటే జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి అనేది స్పష్టంగా తెలియాలి. దాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి మొదలు నీవు అనుకున్నట్టుగా నీకు ఆత్మ స్వరూపం తెలియదు. ఎందుకంటే ఆత్మ స్వరూపము అతీంద్రియం. అంటే నీ కంటికి, నీ ముక్కుకు, నీ చెవుకు, నీ ఏ ఇంద్రియాలకు ఆత్మ స్వరూపం అర్థం కాదు. మరి అర్థము కానటువంటి ఆత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి బుద్ధి కానీ, మనస్సు కానీ, చిత్తము కానీ అలాంటి వాటితో ఎలా మనం అనుసంధానం చేయాలి? అది ఏమో అర్థం కాదు. ఇవేమో అర్థం చేయవు. శరీరంలో అవే ఉన్నాయి. మరి దాన్ని వాటితోటే తెలుసుకోవాలి. వాడేమో దొరకడు. ఇవేమో చిక్కవు. మన గతి. కదా అని దాన్ని మనసులో పెట్టుకొని ఈ శంకను తీసేసుకొని మనము ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ఆత్మ. నిద్ర అంటాం, స్వప్నం అంటాం, జాగరణం అంటాం కదా. మనకు అవస్థలు నాలుగు లేదా ఐదు ఉంటాయి. ఈ నాలుగు అవస్థలలో జీవుడు ఏ ఏ స్వరూపాలలో ఉంటాడు? నేను నిద్ర పోయాను అంటాం.

వాస్తవంగా ఆత్మ నిద్రపోతుందా? పోనీ బుద్ధి నిద్రపోతుందా? పోనీ మనసు నిద్రపోతుందా? నిద్ర ఈ మూడు పోవు. మనస్సు పోదు, బుద్ధి పోదు, ఆత్మ పోదు. ఆత్మ ఏమో అక్కడికి పోతుంది. ఇక్కడికి పరమాత్ముడు దగ్గర చూద్దాం కదా సుష్టు అపీతో భవితి స్వపీతః మనం చెప్తుంది బృహదారణ్యకంలో నిద్రపోవడం అంటే ఆ కాసేపు జీవుడు పోయి పరమాత్మ ఒళ్ళో హాయిగా కూర్చుంటాదట ఏ బాధలు లేకుండా. అందుకే మనం ఒక్కసారి లేపినాం అనుకోని వాడు ఉరికి పడలేస్తాడు ఎక్కడో అయ్యో అనవసరంగా పాడు చేశారే. నిద్ర పాడు చేశారంటే ఈ నిద్ర కాదు భగవత్ సాహిత్యాన్ని పాడు చేశారే. సంసారం నిద్రపోతున్నామని లేపకూడదు అన్న కారణం అది. ఏ సంసారం బాధ కాయజం తప్పది వాడు వాడిద్దరు మాట్లాడుకుంటారు. ప్రియురాలు ప్రియుడు ఏకాంతంగా ఉంటే అలా భంగం చేయకూడదో జీవాత్మ పరమాత్ములు ఏకాంతంగా ఉంటే అలా భంగం చేయకూడదని శాస్త్రం అందుకే లేపకూడదు. సుష్టు అందుకనే స్వపీతి అంటే సుష్టు అపీతో భవతి. చక్కగా పరమాత్మతో కలిసి ఉంటాడు. అందుకే లేపగానే మనం శరీరాన్ని తడితే ఈ త్వగింద్రియము పోయి మనసుకు చెప్పాలి, మనసుపై బుద్ధికి చెప్పాలి, బుద్ధిపై చిత్తాన్ని చెప్పాలి, చిత్తంపై జీవుడికి చెప్పాలి. ఆ జీవు పరమాత్ముని అడగాలి. వాడు ఎస్ అంటే అప్పుడు రావాలి. ఇంత టైం పడుతుంది. ఇదంతా మనకు కొన్ని సెకండ్లలో అవుతుంది. కొందరిని మొద్దు నిద్ర అంటాం. కానీ శాస్త్రం వాళ్ళే పుణ్యాత్ములట. ఇక్కడ ఎక్కువ కొందరి దగ్గర ఉంటారు. త్వరగా రాదన్నమాట. తక్కువ నిజం అనుకోండి వీనకు ఈ సంసారం మీద ఎక్కువ అర్థం అన్నమాట. అందుకోసమని ఇలాంటి భావాన్ని పూర్తిగా చెప్పడానికి అసలు ఆత్మ ఆత్మ శరీరంలోకి రావటం ఏమిటండీ? ఆత్మకు సంసారం ఏమిటి అంటే ఆత్మకు వాస్తవంగా ఎలాంటి సంసారము లేదు. ప్రకృతితో ఏర్పడిన సంబంధం వల్లనే ఆత్మకు సంసారం అంటూ ఉంటుంది. దాన్నే మనము జాగరణం అంటాం, సుచుప్తి అంటాం, స్వప్నం అంటాం. ఇవన్నీ ఇవన్నీ ఏమిటి?

సాంసారిక ప్రవృత్తులు అంటారు. అంటే ప్రకృతి సంబంధం వలన వచ్చినటువంటి వికారములు. ఆ వికారములలో నేను పడుకున్నాను, నేను కలలు కన్నాను, నేను నిద్రపోయాను, నేను త్వరగా లేచాను, నేను బాధపడుతున్నాను అని చెప్పి. అనుకుంటాం. ఇదంతా ఎందువల్ల? శరీరం ఉన్నందువల్ల. శరీరం లేదనుకోండి, నిద్ర లేదు, జాగరణం లేదు, స్వప్నం లేదు. ఇవన్నీ కూడా పదాయత్త సుఖ దుఃఖ భోక్తృత్వం అంటారు. అంటే ప్రకృతి సంబంధం వలనే సుఖ దుఃఖములంతి కలుగుతాయి. దృశ్య సంబంధం లేదనుకోండి సుఖం లేదు దుఃఖం లేదు. శరీరం ఉంటే ఇవన్నీ అండి శరీరం లేకుంటే. ఏముండదు. అంటే ఏంటి? ఈరోజు ఎక్కడ వచ్చింది చదువు అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి సంబంధాధీనమే సుఖ దుఃఖ భోక్తృత్వము. ప్రకృతి సంబంధాధీనమే కర్తృత్వ జ్ఞానము. నేను చేస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఆనందపడుతున్నాను, నేను బాగా నిద్రపోయాను. నేను బాగా కలలు కన్నాను. ఈ మాటలు ఉన్నాయే కర్తృత్వం కానీ, జ్ఞాతృత్వం కానీ, భోక్తృత్వం కానీ ఇవన్నీ కూడా. ప్రకృతి సంబంధాయత్తములే కానీ వాస్తవంగా ఆత్మ ప్రయుక్తమైనటువంటివి కావు. కదా ఇది మనకు బాగా తెలియాలి. ఇది తెలియటానికే ప్రకృతిస్తోపి పురుషః నాద్యతే ప్రాకృతైహి గుణైహి. ఏంటి అదే మాట చెప్తున్నాడు అంటే జీవుడు శరీరంలో ఉన్న అంటే మళ్ళీ సందేహం ఈ జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు శరీరానికి ఉన్నటువంటి దోషాలు వాడికెందుకు అంటావు వాడు అందులోనే ఉన్నాడు కదా. అంటే వాడు అందులో ఉన్న ప్రకృతి గుణములు వాడికి రావు. ఏ గుణాలు అంటే ఏంటి? నేను దేవుని దేవతను, నేను మనిషిని, నేను రాక్షసుడిని, నేను పశువును, నేను పక్షిని. ఇవన్నీ ఆత్మ ఏం కాదు. పశువు, పక్షి, దేవ మనుష్యాలు ఏంటివి? శరీరాలే. కదా? శరీరానికి ఉండేటువంటి దేవ మనుష్యాదులు ఉన్నాయే, అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి తత్వ రజత్వము గుణాలు ఉన్నాయే ఇవి కూడా. ఈ గుణాల వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి చూడండి ఇవి కూడా జీవునికి అంటవు. అంటే దేవత్వ మనుష్యత్వాదులు కానీ సత్వరజస్తము గుణాలు కానీ సుఖ దుఃఖాదులు కానీ.

ఆత్మకు అంటవు వీటికి స్పర్శ ఎందుకంటే ఆత్మ చెప్తున్నాడు మనకు మూడు కారణాలు చెప్పాడు ఏంటివి అందులో ఒకటి అవికారాత్ అకర్తృత్వత్. ఈ వికారము శరీరంలోనే తప్ప ఆత్మకు లేదు కదా? దేవతల ఆత్మ రాక్షసుల ఆత్మ అంటుందా? ఏం లేదు. ఆత్మ ఎప్పుడూ ఒకటే ఉంటుంది అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సమానమే. ఆ శరీరంలో ఉంటే అలా మనం భావిస్తున్నాం. కానీ దేవత్వ మనుష్యత్వ సత్వరజ సమత్ సమోగుణాలు సుఖదుఃఖాయ వికారాలు ఉన్నాయే ఈ వికారాలు ఆత్మకు కలగవు. ఆత్మలో ఇలాంటి మార్పు లేదు. రెండవది అకర్తృత్వాత్. ఆత్మ ఎక్కడికి వెళ్లదు, ఎక్కడికి రాదు, ఏమి చేయదు. నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను నిద్రపోయాను, నేను పూజించాను, నేను మంచి నీళ్లు తాగాను, ఆత్మ తాగుతుందా అండి? ఆత్మానం తింటుందా? కాబట్టి దానికి అకర్తృత్వ బాహ్యమైనటువంటి సాంసారిక బాహ్య సాంసారిక వ్యాపారాశ్రయత్వాభావాత అంటాడు. మీకు అర్థం కావాలంటే. వెలుపలగా ఉండేటువంటి సాంసారిక వ్యాపారములు ఆత్మకు ఉన్నాయా? వెళ్ళటం, రావటం, కూర్చోవటం, నిలబడటం, తినటం, పడుకోవటం, ఏడవటం, నవ్వటం ఇవన్నీ ఆత్మకు లేవు. అందుకే అకర్తృత్వాత్ నిర్గుణత్వ. తత్వ గుణము, రజో గుణము, తమో గుణము. ఇవి దేనికి? ప్రకృతికే ఆత్మకే? ఇవన్నీ ప్రకృతికే. ఆత్మకు ఎలాంటి గుణములు లేవు. ఆత్మలో సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు దాన్నే శుద్ధం అంటారు. అంటే గుణత్రయ అతీతము. అందువల్ల ఈ ప్రకృతిలో శరీరంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్న ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మకు శరీరగత దోషములు ఏవి అంటావు. ఎందుకండీ? దృష్టానందర చెప్తారా? అంటే జలార్కవత్. జలార్కవత్ అంటే ఏమిటి? సూర్యుడు ఎక్కడో పైన ఉంటాడు.

నీటిలో ప్రతిబింబిస్తారు. కదా? ప్రజుడు ఎక్కడ ఉన్నాడో నీటిలో ఉన్నాడో ఆకాశంలో ఉన్నాడో. అక్కడే ఉన్నాడు. నీరు కదిలితే మనకు సూర్యుడు అవో కదులుతున్నాడంట, వాడు కదులుతున్నాడా? వాడట బానే ఉన్నాడు ఇక్కడ నీళ్లు కదులుతున్నాయి. నీటిలో ప్రతిబింబం కదులుతుంటే సూర్యుడు కదులుతున్నాడు అనుకుంటున్నాను కానీ వాస్తవంగా సూర్యుడు కదలటం లేదు. మనం రా వేశాం తెల్ల తెల్ల అయిపోతాడు అంటే సూర్యుడు భేదించిపోయాడా? ఇంకా బురద అంటింది. అయ్యయ్యో సూర్యునికి మట్టి అంటిందండి. అంటుతుందా? లేదు. ఇవన్నీ జలానికే తప్ప అందులో ప్రతినింబానికి లేవు. అలాగే ఈ సుఖ దుఃఖ అదన్నీ శరీరానికే తప్ప ఆత్మకు లేవు. చెప్తున్నాడు జలాక్షవత్ తానా స్పష్టం చెప్తున్నాడు. ఇంకా ఏంది? ఇందులో కూడా మనకు మూడు రకాలు చెప్తున్నాడు. ఆకాశం ఉంది. ఆకాశము కొబ్బరికాయలోనూ ఉంటుంది. సరే ఓ కుండలోనూ ఉంటుంది, ఓ ముంతలోనూ ఉంటుంది, మన శరీరంలోనూ ఉంది. మన శరీరంలో అన్నీ నేను చెప్పాను కదా చిద్రములు రంధ్రములన్నీ ఆకాశములే. అయినప్పుడు మరి ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క మలం ఉంది కదా. చెవులో ఏదో ఉంది, ముక్కులో ఏదో ఉంది, నోట్లో ఉంది, కంట్లో ఉంది, పెద్ద దాంట్లో ఏదో మలం ఉంది కదా. మరి ఈ అన్ని మలములు అక్కడ ఉన్న ఆకాశానికి అంటాయా? పోనీ అక్కడ ఉన్న వాయువుకు అంటుతాయా? లేదు కదా. అవన్నీ ఆ ప్రకృతము శరీరక దోషముదే తప్ప అక్కడి వాయువు కానీ. అక్కడ ఆకాశానికి కానీ ఎలా అయితే ఆ దోషాలు లేవో శరీరంలో ఉన్నటువంటి ఆత్రం కూడా అలాంటి దోషము లేదు. ఎందుకయ్యా అంటే కారణం ఏంటంటే విప్రకర్షః అంటాడు. అసలు వస్తువు చాలా దూరంలో ఉంది. కదా? ఏంటి ఆ వస్తువు? సూర్యుడు. వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో ఉన్నాడు. నాకు కనబడుతున్నది నీటిలో. మనము చూస్తున్న సూర్యునికి ఉన్న సూర్యునికి చాలా దూరం ఉంది. కదా ఈ దూరాన్ని శాస్త్రకారుడు మూడు రకాలుగా చెప్తాడు. ఒకటి దేశ విప్రకర్షం అంటాం. రెండవది కాడ విప్రకర్షం అంటాం. మూడవది స్వభావం. అంటే ఏమిటి? చాలా దూరంలో ఉంటాడు, చాలా కాలం క్రితం ఉంటాడు. ఆ స్వభావం వేరు, ఈ స్వభావం వేరు. దేశము, కాలం స్వభావం మూడు రకాలుగా చెప్పి సూర్యుడేమో దేశ వేరు. ఇప్పుడు ఘతం ఉంది, ఓ కుండా ఉంది.

ఈ కుండలో ఏముంది? ఆకాశం ఉంది. కుండ పగిలిపోతే ఆకాశం ఉంది, కుండ లేదు. కుండ పగిలిన ఆకాశం ఉంటుంది. కుండ పగిలిన ఆకాశం ఉంటుంది. కుండ పగిలితే కుండ ఉండదు. ఆకాశం ఉంటుంది కానీ కుండ ఉన్నంత కాలం మనం దాన్ని ఘటాకాశమే అంటాం. కదా ఇప్పుడు ఘటాకాశము ఈ ఘటాకాశము ఎప్పటిదాకా ఉంటుంది? ఘటం ఉన్నంత కాలం ఉంటుంది. కదా ఘటం లేదు. ఘటాకాశం లేదు, ఆకాశం ఉంది. ఘటాకాశం లేదు. అంటే ఘటాకాశం అనేది సమయాన్ని బట్టి ఉండేదే. కొంత కాలం అయిపోయింది, ఘటం పోయింది. ఘటాకాశం పోయింది, ఆకాశం ఉంటుంది. అందువల్ల ఇదేమో మనకు కాలభిప్రకర్షము అంటాం. అలాగే స్వభావం. కరక్కాయ ఉంది. మనం కరక్కాయం తినేసి నీళ్లు తాగితే తీయగా ఉంటుంది అంటున్నాం కదు. ఇప్పుడు తీపి ఎక్కడ ఉంది న్యాయంగా? కరక్కాయలో ఉంది. ఎంతసేపు ఉంటుంది? అది ఉన్నంత గరం ఉంటుంది. తరక్కాయ లేదు పోతుంది. అంటే స్వభావంతో వచ్చేదేమో అది. ఒకటి స్వభావంతో వస్తుంది, ఒకటి దేశంతో వస్తుంది, ఒకటి కాలంతో వస్తుంది. ఇవన్నీ సహజమైనవి కావు సోపాధికములే. అలాగే శరీరంతో శరీరం వలన శరీరంలో వచ్చేటువంటి వికారాలన్నీ ప్రకృతివే కానీ. ఆత్మవి కావు. ఆత్మకు ఎలాంటి సంబంధము లేదు. జలమునకు ఆధారమైన పాత్రను బట్టి జలం మారుతుంది. కదా? కట్టి పొడుగ్గా ఉంటే మంట పొడుగ్గా వస్తుంది. కట్టే గుండ్రగా ఉంటే మంట గుండ్రగా వస్తుంది. నీళ్లు పోసిన పాత్ర గుండ్రగా ఉందనుకోండి, నీళ్లు గుండ్రగా ఉంటాయి. అదేదో పొడుగ్గా ఉంటే నీళ్లు పొడుగ్గా నీళ్లు ఉన్నాయా పాత్ర ఉందా? పాత్రే నీళ్లు ఎలా ఉండవు? నువ్వు పాత్ర మార్చి ఇంకో దాంట్లో పోయి మళ్ళా నీళ్లు గుండుగా అయితాయి. అదే ఇక్కడ నీళ్లు గుండగా ఉన్నాయి, ఇక్కడ నీళ్లు పొడుగ్గా ఉన్నాయి, ఇక్కడ నది వంకరగా పోతున్నది.

వంకరగా నదిపోతున్నదా? భూమి వంకరగా ఉంది. కాలువ చక్కగా లేక వంకరగా ఉంది. ఓ పెద్ద గుండె వచ్చేయండి ఎక్కుతుంది. వంపు వచ్చింది దిగుతుంది. ఇప్పుడు వంపు కానీ, మిట్టె కానీ, వంకర కానీ, రాళ్ళు కానీ, ముళ్ళు కానీ, మురికి కానీ ఇవన్నీ నీళ్లే అయ్యా. కాదు భూమిది. అలాగే మరి పొట్టి, పొడుగు, బ్రాహ్మణ, క్షత్రియ, దేవ, మనుష్య, రాక్షస, స్త్రీ, పురుష ఇవన్నీ ఆత్మయే. ఎవరివి? శరీరాన్ని. అందుకే నాజ్యతే. ప్రకృతిస్తోపి పురుషః నాజ్యతే ప్రాకృతైహి. గుణైహి ఎలాగయ్యా అంటే మనకు అవికారాత్, అకర్తృత్వాత్, నిర్గుణత్వాత్ మూడు కారణాలు. ఒకటి ఏమిటి దానిలో ఎలాంటి వికారము లేదు. అది దేనికి కర్త కాదు. మూడు ఆత్మలో ఎలాంటి గుణములు లేవు. ఉదాహరణము జల అర్కవత్. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు అర్థం చేసుకోవద్దు మనం. సరేహ ఎరిహి ప్రకృతిహి ప్రకృతేహ గుణేషు అభిమిషద్యతే అహంక్రియా విమూఢాత్మ సత్తాస్మిత్యభిమన్యతే. అయ్యా వాడికి ఏ సంబంధము లేదన్నారు. అదంతా ప్రకృతిది కానీ వాడిది కాదన్నారు. వాడికి దోషాలు లేవు అన్నారు. మరి అయినప్పుడు నేను చేస్తున్నాను అని ఎందుకు అనుకుంటున్నాడు? నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను. నేను నిద్ర పడుతున్నాను కదా అంటే ఆ నేను అనేది వాస్తవంగా నేను కాదురా బాబు, అదే ప్రకృతి. తయేచ ఎరికి ప్రకృతే గుణేషు అభివిసజ్యతే ఇలాంటి జీవుడు తయేస ఆ ఆ ఈ అట ఆ ఈ అంటే ఏ ఈ ప్రకృతి విలక్షణమైన జీవుడు. ప్రకృతి కంటే వేరుగా కనబడేటువంటి ఆ జీవుడు ఏమైతున్నది మనకు చూడండి. ప్రకృతి గుణేషు అభివిషజ్యతే అంటున్నాడు. ప్రకృతే గుణేషు అని ప్రకృతే గుణేషు అంటే మనం

ప్రకృతి యొక్క గుణములలో బంజీరులై ప్రకృతి యొక్క గుణములలో ఈ జీవుడు తగులుకొనినప్పుడు అంటే వాటిలో చిక్కుకున్నప్పుడు జీవుడు ప్రకృతి గుణములలో చిక్కుకున్నప్పుడు అహంక్రియా విమూఢాత్మ ఈ అహంకారంతో అప్పుడు అహంకారం వచ్చేస్తుంది అంటే అది తనని తప్పేస్తుంది దానితోటి నేనే కర్త అనుకుంటాడు. అసలు కత్తను ఇది గమనించకుండా పోతుంది. ఎందుకు చేస్తున్న దానిలో తాను మునుగుతాడు. మునినందువల్ల తాను అందులో పడి అది వేరు నేను వేరు అన్నా. జ్ఞానాన్ని కోల్పోతాడు. అదే నేను అనుకుంటాడు. ప్రకృతి నేను అనుకుంటాడు. శరీరమే నేను అంటాడు. నేనే శరీరం అంటాడు. దానికే పేరు అహంకారం. అహం క్రియా విమూఢాత్మ కర్తాస్మితి అభిమన్యతే నేనే కర్తను అంటే ఆ ప్రకృతి ఈ ఆత్మను కప్పివేస్తుందన్నమాట తిరోచితః ఇదే మనకు ఈ భాగాన్ని తీసుకొని అద్వైతుడు ఆత్మను కాదు పరమాత్మనే కప్పేస్తుంది అన్నాడు. భగవంతుడినే అవిద్య కప్పేస్తుంది, అవిద్య కప్పేసిన పరమాత్మే బ్రహ్మే జీవుడు అవుతాడు, అవిద్య తొలగిన బ్రహ్మదేవుడు. సింపుల్ అద్వైదం అంటే ఏంటంటే అవిద్య తొలగితే దేవుడు, అవిద్య మునిగితే జీవుడు. మనమేమో జీవుడికి అహంకారం అనేది కప్పేస్తుంది ఇక్కడ చెప్తున్నాను. అవిద్య అనేది వాడు చెప్తున్నాడు. అహం తత్వం అంటే అహంకారం. అదే కదా. విమూఢః అని చెప్తున్నాడు మనకు అహంకార విమూఢాత్మ కర్తాస్మీతి అనుమన్యతి తన స్వభావం ఆత్మ స్వభావము. ప్రకృతి గుణముతో కప్పిపుచ్చబడిన నాడు ఆత్మ యొక్క స్వభావము ప్రాకృతములైన గుణములతో కప్పిపుచ్చబడ్డ నాడు నేనే నేనే. అని నేను కర్త అనే భావానికి వారు వస్తారు. కర్తాస్మిత్యభిమన్యతే తేన సంసార పదవీం మనసా అభ్యేతి చాలా స్వసంగా చెప్పాడు. ఈ కారణం వలనే జీవుడు

మనస్సు తోటి సంసారాన్ని చేరుతాడు. వాడు మంచోడు పాపం. జీవుడు చాలా మంచోడే. ముంచింది ఎవరు? ఈ ప్రకృతి ముంచుతుంది. ఈ ప్రకృతిలో మునిగిపోగానే మనస్సుకు ఛాన్స్ దొరికింది నాకని అమాంతం పట్టి లాక్కొచ్చి నిలబడేస్తాడు. ఇక దీన్ని విడిపించుకొని పోవడం వీడి తరం కాదు వాడి తరం కాదు. అందులో అలా పడి బహునాం జన్మనామంతే జ్ఞానవానమాం ప్రపద్యితే. ఒక్కసారి అందులో మునిగితే దాన్ని మళ్ళీ విడిపించుకోవడం అనేది వాళ్ళ తరంక విడిపించుకున్నా బాధ అదే. అంటారు విడిపించుకుంటే ఏమైతది అంటే విడిచిపెట్టినా బాధేనట. ఏం బాధ అంటారా విడిచిపెట్టారని అంటారు. కాదా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వేరుగా ఉంటే ఏమంటారండి అయ్యో ఈ అమ్మాయా ఆ అమ్మాయిని మోగించి పెట్టారండి. పోయిండు. పోయి వాడు వాడా పెళ్ళాంటి వచ్చిండండి వాడు. పెళ్ళైపోయింది విడిపి వాళ్ళ అంతా మాదిరి ఉంటున్నా విడిచిపెట్టిన బాధ పోదు. అందువల్ల ప్రభువుని విడిద్దామని అయ్యో విడిచారా అంటారు. పట్టుకుంటే పట్టుకున్నా వీడి గతి ఏమిటి పోలేడు ఉండలేడు ఇదే అహంకార విమూఢాత్మ అందుకే సంసారంలో పడటం. చాలా సులభం కానీ దాన్ని విడిపెట్టి పోవడం అనేది అంత సులభ సాధ్యం కాదు. అందుకే ప్రాసంగికైహి కర్మదోషైహి సదసతు మిశ్రయోధిషు. ప్రాసంగిక ఇయ్యంటే ఏంటి? ప్రకృతి సంబంధం వల్ల వచ్చేటువంటి కర్మ దోషములు. ఎక్కడికి మొదలు చేశారు? మనం తింటున్నాం, నిద్రపోతున్నాం, ఏదో ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం అంటాం చూడండి, ఇవన్నీ ఎక్కడివి? భోజనం చేస్తున్నామంటే ఏమర్థం? ప్రకృతికి ప్రకృతితో మరి కాస్త ఒత్తిడి. మన పాఠంలో ప్లాస్టరింగ్ అంటాం చూడండి. ఇటుకే సిమెంట్ గోడ పెట్టాం అది పొరపాటున ఊడిపోతుందేమో అని గట్టిగా ఉండడానికి మళ్ళీ పైన సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తాం. అది పోకుండా మళ్ళీ కలర్ వేస్తాం. అది పోకుండా ఇంకేదో పెయింట్ వేస్తాం. అంటే లోపల వాళ్ళు అందులో మరిగి చావాలి. అలాగే పొరపాటు ఫిరి దం వస్తే వచ్చింది ఏదో పోతే పిడియా పోయే కదా కాదు దానికి మళ్ళా. అన్నము పెట్టి, లడ్డూలు పెట్టి, మైదులు బాకు పెట్టి, జిలేవి పెట్టి, క్లాస్ స్ప్రింగ్ చేసి చేసి చేసి పొరపాటున వాడు బయటికి రాకుండా కదరేసి ఇంక దానికి ఓ గ్రిల్స్ పెట్టి తాళం వేసి ఇచ్చి తాళం వాళ్ళు ఎక్కడికి వస్తారు ఇవే ప్రాసంగికైహి. కర్మ దోష ఇది. ప్రకృతి సంబంధం వల్ల వచ్చేటువంటివే పుణ్య పాపరు. కర్మ దోష అంటే పుణ్య పాపమే. రెండు దోషమే. అయ్యా పొరపాటు ఏం పలకండి. పుణ్యం ఎంత పాపం దోషము పుణ్యము దోషమే. పుణ్యం మంచిది కాదు అది కూడా వద్దు.

అవుతాం కాదు, పుణ్యం బాగా చేయకు మన సంసారంలోకి వస్తాం. పుణ్యం వస్తే ఏమైతుంది? స్వర్గానికి పోయి మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టుక లేనిది మంచిది. సంసారం ఇచ్చేటువంటిది ఏది? మంచిది కాదు దోషమే. అందుకే భార్యాభర్తల ప్రేమ చూస్తే నవ్వాలన్నా ఏడవాలన్నా చెప్పాను జ్ఞాపకం ఉంది కదా ఏడవాలే నవ్వొద్దు. ఇప్పుడే కాదు స్వామి మీరు చాలా ఉత్తములు మా వారు బంగారు కొండ ఓ నూరు జన్మలు మీరే ఉండాలి అన్నారు అనుకోండి ఏమంటాం అన్నమాట చుట్టు పట్టి వాని ఇక్కడ లాగుతుందన్నమాట. మోచాయి పోతావా నేను ఉండగా? అయ్యే పని అయినా నేను దుత్తి కొట్టుకున్నా లేకపోతే పో ఇక. కానీ ఇది ఏంటనమాట పుణ్యం అంతా తప్పే పాపం అలాంటిదే పుణ్యం అలాంటిదే. అందుకే ప్రాసంగికైహి కర్మ దోషైహి ఇది సత్ అసత్ మిశ్ర యోనిసు. అంటే దేవ, రాక్షస, మానవ. సత్ అంటే దేవతలు, అసత్ అంటే రాక్షసులు, మిశ్రమం అంటే మానవులు. కేవలం పుణ్యం జరగవుతారండి, కేవలం పాపం చేస్తే రాక్షసులు, రెండు చేస్తే. మనం సంకరం. మానవ జాతి అంటే సంకర జాతి అన్నమాట. అంటే పూర్తి పుణ్యము కాదు, పూర్తి పాపము కాదు. కొంచెం అది కొంచెం ఇది. అది కాస్త పోతాం కాస్త వస్తామన్నమాట. అదే అంటున్నాడు సదసత్ మిశ్రయోనిషు. ఇలా దేవతలు, రాక్షసులు, మానవులు. ఇంకొంచెం బాగా ఇంకొంచెం ముందైపోతే దేవతలు, మానవులు, తిరియం. దేవ తిరియం మనుషులు అంటాం చూడండి ఇది సత్తు అసత్తు మిశ్ర. ఈ రీతిగా పాపం మరీ పాపం బాగా చేస్తే పసుపు వచ్చాడు. పుణ్యం చేస్తే దేవతలు, మధ్యరకంగా ఉంటే మానవులు. ఇలాంటి వాటిలో పుడతారంటే ఏమిటి అర్థం? ఇలాంటి దేహములతో ఆత్మకు సంబంధం ఏర్పడుతుంది. చమత్కారంగా గమనించండి. పుట్టాడు ఆత్మ పుట్టదు. ఆత్మ చావదు. కదా పుడుతుంది ఆత్మ. అది పుట్టారే. పుట్టడం ఏంటి మరి అంటే. ప్రకృతి చేసిన అంటే ఆ శరీరం చేసిన పనిని నాది అనుకున్న పాపానికి ఆ శరీరం నాదే అంటాడు. అందువల్ల ఆ శరీరానికి ఏ శిక్ష పడాలో ఆ ఇంకో శరీరం వీడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనిషిగా పుట్టాడు, తప్పు బాగా చేస్తే వచ్చేసారి పశువుగా పుడుతాడు. అందులో ఇంకా తప్పు చేస్తే పురుగుగా పుడుతాడు. అంటే ఏమర్థం? శరీరమే.

ప్రమోషన్ కాదు ఏమంటారు రివర్షన్ తగ్గిపోవడానికి కదా ప్రమోషన్ అంటేనే ఏదో వాడు యూడీసీ పోయి సూపరింటెండెంట్ వస్తాడు రివర్షన్ అంటే మళ్ళీ వాడు ఎల్డీసీ అయితాడు. మనిషిగా పుట్టిన పశువుగా పుడితే ఏమైనట్టు? వివర్ణి వస్తుందన్నమాట. అంటే ఏంటంటే బాగా ఆలోచించండి. మానవుని శరీరం తట్టుకునేటువంటి కష్ట సుఖాలను క్రిమి శరీరం తట్టుకుంటుందా? ఆకారం తగ్గుతుంది. పాపం పెరుగుతున్న కొద్దీ ఆకారం తగ్గుతుంది గమనించండి. మనం ఎంత పాపం ఎక్కువ చేస్తామో అంత చిన్న ఆకారం వస్తుంది. చిన్న ఆకారం వస్తే నాభం ఏమిటి అంటారా? చిన్న సమస్య పెద్ద బాధ అవుతుంది. మనిషి ఎండను తట్టుకోవాలో కొంతవరకు. అదే ఎండలో చీమ మామూలుగా మాడిపోతుంది. అది అది చేయలేదు నేను అది. అంటే ఏమిటి? ఏ మాత్రం దుఃఖాన్ని, ఏ మాత్రం సుఖాన్ని తట్టుకోలేని చాలా అల్పాత్రయత్వం ఇస్తాడు దానికి. అందువల్ల అసలు నేను ఎలాంటి పాపం చేస్తే నాకు ఇలాంటి గతి పట్టిందో అని ఆలోచించే అవకాశం కూడా లేనంత అల్పకాలం ఇస్తాడు శరీరానికి. ఎట్లా పుడతారు ఎట్లా పోతారు మళ్ళా పోతారు మళ్ళా పోతారు మళ్ళా పుడతారు మళ్ళా పోతారు నేను తప్పు చేశానో ఏమో ఈ ప్రార్థన చేసుకుందాం. ఏమంటాం మనం? సమీక్ష, పర్యాలోచన అంటే ఆయన పశ్చాత్తాపం చూడండి. పశ్చాత్తాపం పొందటానికి కూడా ఛాన్సు లేని జన్మలన్నీ చేస్తాయి. అందుకే అంచనాలు ఎక్కడ ఉన్నాయి? ఒక్క మానవ జన్మలో ఉన్నాయి. ఆ జన్మలో ముందు ముందు వస్తుంది ఇందులోనే గర్భ ఉత్పత్తి విధానంతో ఉందండి అందులో వస్తుంది. ఎప్పుడు వానికి పురజన్మ జ్ఞానం కలుగుతుంది ఎప్పుడు స్వామి అయ్యో ఎందుకు పుడుతున్నాను రా స్వామి అంటారు నేను పుట్టడం ఏంటి? అంటే నాకు మళ్ళీ శరీర సంబంధం ఎందుకు వస్తున్నది తదసన్ తదసన్ మిశ్రయోనితు ఇలా అర్ధే అవిద్యమానేపి సంస్కృతిహి నవినిద్యతే.

ఏమిటి అని చెప్పింది నాకు అర్థం కావటం లేదు. దేవత్వము, మనుష్యత్వము, రాక్షసత్వము, పశుత్వము, క్రిమికీటకాదులు ఇవన్నీ ఆత్మ కాదంటున్నావు కదా. ఆత్మకి ఇవన్నీ లేవంటున్నావు కదా, అవన్నీ ఎవరికి? శరీరానికి అంటున్నావు కదా, ప్రకృతికి అంటున్నావు కదా, మరి అయినప్పుడు ఆత్మకి ఎందుకు ఉంటాయి? లేదు కదా, మరి ఆత్మ హాయిగా మోర్శానికి పోవచ్చు కదా. దేరో ఇక్కడ పడేసి ఆత్మ పోనీ అంటే అర్ధే అవిద్యమానేపి సంస్కృతిహి ననివర్తతే ఆత్మకు వాస్తవంగా దేవద్వి మనస్యత్వాదులు లేకున్నా ఈ ఆత్మ సంసారాన్ని విడిచిపెట్టదు. తిప్పి చెప్పాలంటే సంసారము ఆత్మను విడిచిపెట్టదు. నేను మనిషిని కాదు అన్నా అహంకారమే కదా. ఆలోచించండి. నేను మనిషిని అంటే ఎంత అహంకారమో, నేను మనిషిని కాదు అన్నా అంత అహంకారమేనండి. నేను మంచివాడిని కాదు అంటే ఆ మీరు చెప్తారు. తప్పు. నేను నేను చెడ్డవాడేనండి. అన్న ఆయన చేయలేను. సరే నేను చెడ్డవాడిని వాడేం తప్పు చేయాలండి. అది మీ అప్పు మీద పాత రోజుల్లో సంభావనలు. సంభావన ఇస్తారు పెళ్లిళ్లు కొడుగులు చేస్తే దాముల దక్షిణ ఇస్తారు. అందా సంభావన అంటాం మనం. ఈ సంభావన కోసం పాత రోజుల్లో మైళ్ళు మైళ్ళు నడిచిపోయేవాళ్ళు. ఒక రూపాయి ఇస్తే ఒక ఆమెడ ఆమెడ అంటే ఇప్పుడు ఎనిమిది మైళ్ళు ఎంతో ఉండేది నడిచిపోయేవాళ్ళు. అట్లా పోయారు. అబ్బా వాళ్ళు కోటి వారు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఆ ఇయ్యాలంటే అలా కాదు చాలా రూపాయి ఇయ్యరా చాలా బాగా పాత ఉంటుంది. అయ్యా ఏమి ఇయ్యాలి అంటే అయ్యా మాకు సంటాస్ అన్నం ఇయ్యండి నక్షత్రం. జ్ఞాపకం ఉందే నక్షత్రం కంటాభరణ సౌంగ్యం ఇవన్నీ. అవును. నక్షత్రం అంటే పావుల. కంటాభరణం అంటే బేడ. తదర్ధం అంటే అర్ధ రూపాయి. శుభ్రం అంటే రూపాయి. ఇవి లక్షణాలు. నా ఏమి చేయాలి? ఓ నా ఓ నక్షత్రం ఒక గంటాపానం ఇయ్యండి ఇంటి బారు పో వా అంటావా? అబ్బో ఈ గంటాపానం వద్దు నోడు అంటే మెడలో గొడుసు వేయాలనేమో. అయ్య అంత లేదండి తల రూపాయి పారేస్తాను నాకు వద్దు లేదు. తల రూపాయి ఇస్తాను మీరు నక్షత్రం గంటాపానం నా వద్దు. నాయనా నీ ఇష్ట అచ్చేయ్ మొహానికి అంత రోజు.

ఇది అందరితో ఒక పై ఇచ్చాడు. ఇచ్చి పోవచ్చు కదా. అందులో ఒకడు లేచాడు. ఏమయ్యా కావు గారు. అయ్యా చెప్పండి. నన్ను నేను పొగుడుకోను. పక్క వాడిని తిట్టను. నాకేం మీద కోపం లేదు. ఇంత మంచి వాడిని నాకు రూపాయే, ఇవన్నీ ఉన్న ఆ ముద్దుకు వాడికి రూపాయే. ఏం ధర్మమయ్యా ఇది? అట్టెట్ట ఇచ్చావే నువ్వు. ఏం చెప్పండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి వచ్చే అదే వాళ్ళు. ఏ మాత్రం ఆత్మహత్య లాగా ఫలని ఇందాక నాకు రూపాయి ఇస్తావ్, అవన్నీ ఉన్న వాడికి రూపాయి ఇస్తావా? నాకు ₹2 ఇవ్వద్దు. అంటే తనను మంచివాడని చెప్పుకున్నా పాపమే, ఎదుటివాడని చెడ్డవాడని చెప్పుకున్నా పాపమే. నాకు సంసారం లేదు అన్నా ఉన్నదని అర్థం. కదా అందుకే అర్ధే అవిద్యమానేపి సంస్కృతిహి ననివర్తతే. దేవ మనుష్య సంబంధాదులు ఆత్మకు లేకున్నా సంసారం మాత్రం తొలగిపో పోదు ఎందుకంటే ధ్యాయతః విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా ఈ ఆత్మ మంచివాడైతే సమయం ఎందుకు ఉంటదండి. అదే రోగం అంటావా? వీడు శరీరంలో ఉండి ఊరుకుంటాడా? ఏమంటాడు? నాకు పెద్ద ఇల్లు కావాలి, మంచి సౌందర్యవతి అయిన భార్య కావాలి, సౌందర్యవతి కాదు మళ్ళీ గుణవతి కావాలి, ఈ రెండు చాలనా పుత్రవతి కావాలి. ఎన్ని బాధలండి మనకు? ఎలాంటి ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి పుత్రుడు కావాలి ఇవన్నీ చెప్తా చెప్తారు. ఇవన్నీ వీళ్ళు ధ్యానం అంటే మనసులో ఆలోచిస్తున్న కొద్ది ఏమైతున్నట్టు సంబంధం. సంస్కారం పెరుగుతుందా లేదా? ఇంకెక్కడికి పోతుంది? వీడు అవేవి కాకున్నా తాను ఏది కాదో వాటినే తాను తలుచుకుంటాడు. చెప్పాం కదా అయ్యా ఈ గది కాదని వేశాము. అందులో చాలా విషయమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎవ్వరు ఆ గడ్డికి మాత్రం పోకండి. ఒక దాగు తీయకండి, చూడకండి. ఇల్లంతా మీ ఇష్టం కానీ అవగది మాత్రం ఎవ్వరు పోకండి అన్నాం అనుకోండి. ఏం చేస్తారు వాళ్ళు?

ఎప్పుడు పోదామా? ఎప్పుడు అదే తాళం తీద్దామా అది ఏమో చూస్తావా అని అనుకుంటారు. నువ్వు వేటి గురించి ఆలోచించకురా బాగుపడతావు అంటే మన చేయు పని ఏంటి? ఆలోచిస్తూనే ఉంటాం. కదా అందువల్ల వీడు కాకుండా వీడిలో ఏం లేకున్నా ఉన్న వాటిని అన్నిటిని వీడే ఆలోచిస్తున్నాడు కాబట్టి. శబ్ద స్పర్శ రూప రస గంధములను మరి వీడే ధ్యానం చేస్తున్నాడు. నేను మంచి పాట వినాలి, నేను మంచి మాట వినాలి, నేను మంచి రూపాన్ని చూడాలి. నేను మంచి ఆహారాన్ని తినాలి, నేను మంచి ఇంట్లో ఉండాలి. ఇలా అన్ని విషయములను అందుకే అంటాడు జాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే. గీత అండి. జాయతః విషయానుపుంసః సంగస్తేషుపజాయతే. మానవుడు విషయాలను ధ్యానం చేస్తుంటేనే వాటితో సంబంధం ఏర్పడుతుంది. ధ్యానం చేయరు, ఏర్పడదు. అందుకే ఈ ధ్యానం మానేసి ఆ ధ్యానం చేయండి. ఎవరిని? పరమాత్మ గురించి ధ్యానం చేశారనుకోండి, సంసార సంబంధం రమ్మన్నారు అది. అందుకే అంటున్నాడు ధ్యాయతః విషయానస్య వాడు ఏమి కాకున్నా, వాడికేమీ లేకున్నా, ఉన్న వాటిని ఎక్కడో ఉన్న వాటిని వాడు ధ్యానం చేయటం వలన వీడికి ఆ సంబంధం వస్తున్నది. లేనిది ఎలా వస్తుందయ్యా? ఈ మాట ఏం అర్థం కాలేదు అంటే పిచ్చివాడా స్వప్నే అనర్థాగమోయత నువ్వు పడుకుంటావు కల వస్తుంది ఆ కలలో ఏనుగు ఎక్కుతావ్, సింహం ఎక్కుతావ్, సింహాసనం ఎక్కుతావ్, రాజవుతావ్, దెబ్బలు తింటావ్, తలకాయ పోతుంది, మెడకాయ పోతుంది, రోగం వస్తుంది. ఇది ఒంటి నిండా ఏమో అంటుతాయి, అబ్బబ్బా అని లేస్తావ్. ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయండి? ఏనుగు ఉందా? పోనీ సింహం, పోనీ సింహాసనం, బంధువులు ఎవ్వరు లేరు అక్కడ.

ఎవరున్నారండి? ఎవరు లేరు కదా? మీరు సంబద్ధం ఎక్కడ చూసింది? నేను ఏనుగు ఎక్కాను. నేను సింహాసనం ఎక్కాను. కదా? ఎక్కడ ఎక్కాము లేనప్పుడు? లేవు కదా? ఎలా? మరి కల అంటే ఏమిటి? ధ్యానం ఏమిటి? నీవు ఎప్పుడో మనస్సులో ధ్యానం చేసినవి కల వస్తాయి. లేదు మనం చెప్పాం జ్ఞాపకంలో అనుకుంటాను మనం చేసినటువంటి పాప పుణ్య ఫలితములు ఈ లోకంలో నరక స్వర్గాలు అనుభవించినా సరిపోదు అనుకుంటే అనుకున్న పరమాత్మ కొత్త లోకం సృష్టించాడు. అదేమిటి స్వప్న లోకం. అక్కడ నీవు కష్టపడతావు, సుఖపడతావు, సంతోషిస్తావు, విచారిస్తావు, హింసపడతావు, హింస చేస్తావు. అబ్బా ఎంత హాయిగా ఉందండి నేను కలలో రాజునైపోయాను ఆ క్షణకాలం ఎంత ఆనందం ఉందంటే పుణ్యం కాస్త అయిపోయిందన్నమాట. అబ్బా నన్ను కోడాలతో తెగ కొట్టారండి ఎంత బాధో అంటే కొంత పాపం. అందుకే పీడకల వస్తే మన పాపం పోయింది అన్నమాట. మన కష్టాలు బాగా జీవితంలో వస్తున్నాయి అంటే పాపం తగ్గిపోతుంది పరమాత్మ అందుకే కుంతి అంటుంది ఏమని విపదస్తంతు నష్టస్వతు తత్త తత్ర జగత్పతి స్వామి మాకు మాటిమాటికి ఆపదలే రానియ్యండి సంపదలు భోగాలు అడగాలి అని. ఏమిటయ్యా కారణం అంటే మాకు ఆపదలు రాగానే ఎవరు వస్తారు? నువ్వే ఊరికి వస్తారు. భవతో దర్శనం యచ్ఛాత్ అపునర్భవ దర్శనం. మోక్షాన్ని ప్రసాదించే మీ దర్శనం ఆపదల్లో అవుతుంది కాబట్టి మాకు ఆపదలే రావాలి. అంటే కష్టాలు బాగా వస్తే, బాధలు బాగా వస్తే మన పాపం తరగిపోతున్నది అని అర్థం. అందువల్ల ఈ రీతిలో ధ్యానం చేయటం వల్ల లేనివి కూడా వస్తాయి అంటే కలలో ఏనుగులను, సింహాలను, మృగాలను. అలాగే భోగాలను అనుభవించినట్టుగా లేని వాటితో సంబంధము ధ్యానం వలన ఏర్పడుతుంది. అతయేవ ఇంతకీ ఏమంటావయ్యా నీకు వాస్తవంగా ఏదీ లేవు. చూడండి తల్లికి బాబు కుమారుడు ఎంత జాగ్రత్తగా ఎంత వివరంగా చెప్తున్నాడో చూసారా ఇంట్లోనే కూడా చెప్తారా? నీకు వాస్తవంగా ఏవీ లేవు. నీవు వాస్తవంగా ఏవీ కావు. ఉన్నవాటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. వచ్చిన బాధ ఎక్కడంటే సంబంధము లేని వాటిని నీవు ధ్యానం చేస్తుంటే సంబంధం ఏర్పడినట్టు కనబడుతున్నది.

కదా? మరి ఏం చేద్దాం? అంటే ప్రకృతితో తగులుకొని అంటే పూర్తిగా అంటిపెట్టుకొని నేను విడిచిపెట్టను నేను రాను నేను రానని మారాం చేస్తుంది. ఎవరు? చిత్తం. ప్రకృతిలో ఆసక్తి మీద చిత్తాన్ని మెల్ల మెల్లగా బయటికి లాగు. నీ ప్రయత్నం దేనికోసం అంటే ఆ చిత్తాన్ని బయటికి లాగాలి. అది ప్రకృతిలో ఉన్నంత కాలం నువ్వు ఏం చేసినా. ఈ ఫలితం ఉండదు అందుకే అతయేవ శనైహి చిత్తం ప్రసక్తం అసతాంపది చాలా స్పష్టంగా చెప్తున్నారు అసతాంపది అంటే ఏమిటి ఇంద్రియ మార్గములో అసత్తులు ఏమిటి? ఇంద్రియములండి మన ఇంద్రియాలే మనతోటి ఉంటాయి కానీ అవి మనకు హాని చేస్తాయి. లోకంలో రాజుగారి సైన్యము శత్రువుతో కొట్టాడుతుంది కదా మన సైన్యము ఇక్కడ మనతోనే కొట్టాడుతుంది. మన చేతులు, మన కాళ్ళు, మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు మనను తేలనియ్యవు, నిండా ముంచుకుంటాయి. పేరుకు మాత్రం మనయే. ఏం చేస్తాయి మనల్ని ఇది? నిండా ముంచుతాయి. ఇది మన సైన్యం కాదు, వాడి సైన్యం. పేరు వాని సైన్యం అనుకుంటున్నాం కానీ మన వాడే ప్రతి వ్యక్తికి ఇంతమంది గూఢ చేతన పెట్టాడు వాడు. నిన్ను కదలనివ్వడు. నిద్ర నివ్వడు. వీళ్ళంతా వాని సైన్యం. పేరు మనమేం చేయక నా చేతిలో నా చాలు ఎక్కడ చేతిలో వాని చేతిలో. చేతులు వానివి, కాళ్ళు వానివి, కళ్ళు వానివి అన్నీ వాడివే, నీవేం లేవు. నిజంగా నీవే అయితే నిన్ను మూస్తాయా. అందుకే నువ్వు ఏం చేయాలంటే ఇంద్రియ మార్గము అసతాం అసతాంపతి ప్రసక్తం. ఇంద్రియముల యొక్క మార్గములో ఆసక్తంగా ఉన్నటువంటి చిత్తమును మెల్లగా నీ వశంలోకి తెచ్చుకో. అర్థమైందా? ఎలా తెచ్చుకోవాలి? కొంచెం దారి చూపండయ్యా. సాధన ఏంటంటే భక్తి యోగేన తీవ్రేన విరక్త్యాగ రెండే మార్గాలు. ఒకటి భక్తి, రెండవది విరక్తి. భక్తి అంటే పరమాత్మ యందు ప్రేమ. విరక్తి అంటే సంసారం మీద అసత్యం. అంటే పూర్తి అపోజిట్.

నీవు చేస్తున్న దాన్ని తిప్పేసేయాలి. నువ్వేం చేస్తావు? భగవంతుడు అంటే పడదు, సంసారం అంటే వదిలిపెట్టరు. కదా? నీకు వాస్తవం ప్రేమ కదా ఉంటుంది? సంసారంలో ప్రేమ ఉంటుంది భగవంతుని మీద? ఆ క్షేమో, కోపమో, విరక్షమో ఆ రోజు ఏం చేస్తావండి? పూజలు నడపదా సరిపోదా? అన్న మాత్రం రోజు మూడు సార్లు తింటాడు. ఏ కాబట్టి ఏం చేయాలి? భక్తి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయాలి. ప్రపంచం నుండి బయటికి పంపేయాలి. విరక్తి తోటి భక్తి తోటి ఇంద్రియ మార్గంలో సంచరించేటువంటి చిత్తమును నీ వశం తెచ్చుకో. అయితుందా అండి? తెచ్చుకుంటే అవుతుందా? ఇంకేమైనా ఉన్నాయంటే ఓ చాలా ఉన్నాయి యమాదిభిహి యోగ మార్గైహి. అభ్యసన్ శ్రద్ధయాన్వితః ఈ పని చేయాలంటే మొదలు ఏం కావాలి? శ్రద్ధ కావాలి. అంటే? బుద్ధిని, మనస్సును, అహంకారమును, చిత్తమును నాలుగింటిని ఒకే దారి వేయింపు నడిపించుట శ్రద్ధ. మనం ఒక పని చేస్తుంటాం, మనస్సు ఎక్కడో ఉంటుంది. ఒకరితో మాట్లాడుతుంటాం, ఒక మాటలు వింటుంటాం, చెయ్యి ఒక పని చేస్తుంటుంది, మన కళ్ళు ఇంకోటి చూస్తుంటాయి. ఇప్పుడు ఎందులో లేక? రోడ్డు మీద చూడండి మీరు. వెహికల్ నడుపుతుంటాడు. అది ముందర పోతుంటాడు, వాళ్ళు వెనక్కి చూస్తూ నడుపుతాడు. దాన దేనో బుద్ధి కూడా తెలవదు. ఏముంది మొదటి మోసం ఉంది. శ్రద్ధ కావాలి. అంటే మనస్సు, శరీరము, ఇంద్రియములు, బుద్ధి నాలుగు ఒకే దానిలో ఉండటమే శ్రద్ధ. కాబట్టి సంసారం నుండి దూరంగా వెళ్ళాలి అనేటువంటి భావన మీకు దృఢంగా ఉంటే ఈ నాలుగింటిని ఒకే దారిలో పెట్టు. ప్రతి శ్రద్ధతోటి యమాదిభిహి యోగ మార్గైహి యమ నియమ ఆసన ప్రాణాయామ హృత్యాహార చెప్పాం కదా మనకు ధారణ ఏదో సమాధి అని చెప్పుకుంటాం అష్టాంగ యోగం అంటాం చూడండి ఈ వీటి యమ నియమాలు అన్నిటితోటి ఏం చేయాలి? మరల్ సారి అనలేదు, బయటికి తేవాలి అనలేదు, అభ్యసన్. చిన్నగా ప్రాక్టీస్ చెయ్యి. ఒకసారి రాదు, బహురాం జన్మనామంతే జ్ఞానవానుమాం ప్రపద్యతే. ఇలా అలవాటు చేస్తుంటే చేస్తుంటే చేస్తుంటే చేస్తుంటే.

ఏ లక్ష జన్మలకో, కోటి జన్మలకో ఆ మనస్సు ఆ ప్రకృతిని విడిచిపెడుతుంది. అది పడుకుని వదిలిపెట్టదు కదా మరి, ఎంత కావాలి? గట్టిగా పడితే వదిలిపెట్ట అవసరం లేదు. వదిలేయాలంటే ఒక్కదా వదిలిపెట్టదు. మెల్లగా ప్రాక్టీస్ చేయవయ్యా చేయవయ్యా చేయవయ్యా అయ్యా అభ్యసన్ శ్రద్ధయాన్రితః మై భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ. అయ్యా, మరి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఏవో అంటున్నావు. అవి మాత్రం అలవడతాయా? దానికి ఏం చేయాలి అంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ చెవులు నా కథల మీద పడేయ్. మత్కథా శ్రవణేనచ నా కథలు వింటూ పోతే ఏమవుతుంది? మనస్సు నా యందు తగులుకుంటుంది. పరమాత్మ ఎంత మహానుభావుడు అండి, ఇంకా అసలు ఇక్కడ రెండు వింటే బాగుండు, రెండు సార్లు చూస్తే బాగుండు. అంటే చిన్న చిన్నగా మనము ప్రకృతికి కేటాయించే సమయాన్ని పరమాత్మ కేటాయించడం మొదలుపెట్టు. టైం అంటే 24 గంటల్లో కదా మనం పరమాత్మను ఓ రెండు గంటలు వింటున్నాం. తగ్గిన 22 గంటల్లో. ఏం చేస్తున్నావ్? అన్నీ ఇచ్చిన వాడికేమో రెండు గంటలు. అన్నీ తీసుకుని మనమేమో 22 గంటలు. ఎంత బాగుందండి? దీన్ని పెంచుకుంటూ పోవాలి. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. సంసాదానికి తక్కువ టైం. భగవంతుడికి ఎక్కువ టైం. అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ పోతే మరి అప్పుడు కూడా మనం పూజ కూర్చున్నాం అబ్బా ఇంతకే పూజ రేపటి నుంచి ఒక గంట తగ్గిద్దాం అంటాడు. భోజనం మాత్రం ఒక బుద్ధి తగ్గిస్తాడు. ఇంకో బుద్ధి ఎక్కువ తినాలి భోజనం ఇంకో రెండు కూరగాయలు ఎక్కువ చేసుకోవాలి ఇంకో బుద్ధి ఎక్కువ తినాలి. స్వామి పూజ మాత్రం గంట తగ్గిస్తాడు. అంత బలీయం ప్రభుత్వం అందుకే అభ్యాసం చేయాలి క్రమక్రమంగా నా యందు భావాన్ని పెంచుకోవయ్యా మై భావేన అది కూడా సత్యేన.

మరి సత్యేన భావేన పూజ చేస్తున్నట్టు నటించకు షో వద్దు ఫలానా వారి ధర్మం అని ఆ గుడి భయం రాస్తాడు. మరి చేసింది ఏమి కోసం అన్నమాట నా పేరు అందరికీ తెలవాలి. అందుకే కపటం వద్దు, వంచన వద్దు, మై భావియేన సత్యేన. సత్యమైన భావన కావాలి. అంటే నిజముగా నీ త్రికరణములో పరమాత్మనే కోరాలి. అంత త్రికరణ శుద్ధి కావాలంటే ఏం చేయాలి? నీకు ఇష్టమున్నా లేకున్నా నా కథలు విను. మత్సధా శ్రవణేనచ సర్వభూత సమత్వేన నిర్వైరేన అప్రసంగతః అది పరమాత్మ యందు మనకు భక్తి కలిగినట్టు ఏదైనా సింహం సింపుల్ ఏదైనా గుర్తుందా? గుర్తిస్తామా మనము అంటే నిజముగా భగవంతుని మీద భక్తి కలిగితే నీలో కలిగే గొప్ప భావన సర్వభూత సమత. కదా? అంటే ఏమిటి? వారిలో ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. వీడులో ఎవరు ఉన్నారు? పరమాత్మే ఉన్నాడు. వాడు మిత్రుడు, వీడు శత్రువు కరెక్టే అండి? ఏం చేద్దాం? అందుకే విద్యాభినేయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినే సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అవునా అంటే సమత్వం చూస్తారని కాదు. అందరిలో సమానంగా ఉన్న వాని చూస్తారు. సమం భగవంతన్ దశ అయిద్ది. ప్రతి వానిలో దాగి ఉన్న పరమాత్మను చూస్తారు అని అర్థం. పరమాత్మ అక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడండి. నీడోను వాడిలోను వాడిదోను అని చెప్పి చూడండి. రక్తం వాడిదో నా రక్తం కాదు వాడిలో దేవుడు ఉన్నాడు ఇగో దేవుడు ఉన్నాడు. జరో ఒకటి అలా చెప్పుకో. కాబట్టి ఈ సర్వభూత సమభావన వస్తుంది. దీనికంటే ముందు వాడు నేను ఒకటే అన్న భావన వచ్చే ముందు రావాల్సిన భావన ఏమిటి? నిర్వైరేణ.

ఎవరివి నీవు ద్వేషించో మొదలు మొదలు ద్వేషం పోతుంది. ద్వేషం పోయిన తర్వాత సమభావన వస్తుంది. ద్వేషం పోవాలంటే దానికన్నా ముందు ఏం కావాలి? అప్రసంగత. దేని యందు ఆసక్తి పోతుంది. కాదు కారణం చెప్పండి దేశానికి ఏంటి కారణం? పగ ఎందుకు? వైరం ఎందుకు? నీ కావాలనుకుంది వాడికి వాడు తీసుకుంటాడో ఏమో. నీ ఆస్తి వాడు గుంజుకుంటాడేమో. నువ్వు కోరుకున్నది పక్కవాడు లాక్కుంటాడో ఏమో. అది నీ కోరికే లేకుంటే ఇంకెవరు లాక్కుంటే కదా? కోరిక ఉంటే వాడు లాక్కుంటే చేసామండి, కోరికే లేదు. ద్వేషము లేదు, మెత్తులు లేదు. అందుకే అప్రసంగతః దేని యందు ఆసక్తి ఉండకూడదు. ఎవరి యందు ద్వేషము ఉండకూడదు. అందరినీ సమానంగా చూస్తారు. బ్రహ్మచర్యేనా మౌనేనా ఇది కలగాలంటే శరీరానికి కొంచెం భోగాన్ని తగ్గించాలి. శరీరానికి భోగం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి మీద ఆసక్తి పెరుగుతుంది. కోరికలు పెరుగుతాయి. దానివల్ల అందరినీ ద్వేషిస్తాం. కదా? కాబట్టి శరీరానికి భోగం తగ్గించాలి. ప్రధానమైన భోగం ఏమిటి? సంగతి సంసారమే కదా అందుకే బ్రహ్మచర్య అయినా ఏం చేసుకోవాలి బ్రహ్మచర్యాన్ని అలవరుచుకోవాలి బ్రహ్మచర్యాన్ని భంగం కలిగించేది ఏది? అంటే కనపడ్డ ప్రతి వారితోటి మాటలు కలపడం. పెద్ద ప్రమాదం కదా. ఓ అమ్మాయి కనపడింది లేదా అమ్మాయికి అబ్బాయి కనపడాడు. వాళ్ళు ఈరోజు 5 నిమిషాలు మాట్లాడారు. రేపు 10 నిమిషాలు, ఎల్లుండి అరగంట. ఆ తర్వాత 2 గంటలు, తర్వాత 2 రోజులు, 2 ఏళ్ళు, 200 గంటలు. ఇక వదిలి పెడితే వచ్చు. మకార ముసలి లాగా పట్టు పట్టేసిందన్నమాట. అందుకే ఆ ఐదు నిమిషాలు మాట్లాడలేదు అనుకోండి సమస్య లేదు. వారి దారి వారిది, మీ దారి మీది. కాబట్టి ఇన్నిటికి మూలం ఏమైంది? మాట వెచ్చి ఉండటం వల్ల అందుకే మౌనేన. బ్రహ్మచర్యానికి మూలం ఏమిటి అంటే మౌనము. మౌనం అలవాటు చేసుకుంటే బ్రహ్మచర్యం కూడా అలవాటు పోతుంది.

అందుకే ఇలాగ స్వధర్మేన బలీయత ఈ మౌనం అలవాతు కావాలంటే మన ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి కావాలి. స్వధర్మ ఆసక్తి కావాలి. కానీ మనకు ఆసక్తి ఉంది వెడి మీద పరధర్మం మీద. మన గుడికి పోము పక్కవారు ఇంకేమి ఉంటే అక్కడికి పోతాం కదా. మన దైవం మన ఆరాధన మన రంగం పక్కన పెట్టాలి. అబ్బా వాడు చాలా బాగుండండి, వాళ్ళకి ఎంత పట్టుదనండి, వాళ్ళకి ఎంత నిష్ట అండి. మనకేం లేదండి. మరి పెట్టుకోవద్దు అనండి, నేను పెట్టుకోవాలేనా కదా. కాబట్టి స్వధర్మ ప్రవృత్తి, విధర్మ నివృత్తి, మౌనము, బ్రహ్మజేయము. ఇవన్నీ కలగాలంటే ఇంకేం కావాలి అంటే ఎదురుచ్చయా ఉపస్థితేన సంతోషః. భగవంతుని సంకల్పంతో లభించిన దానితో తృప్తి పొందటం నేర్చుకో. నాకు ఇది సరిపోలేదు అంటేనే అన్ని పుడతాయి. రోగాలన్నీ అక్కడికే వస్తాయి. ఇవాళ నా కడుపు నుండలేదండి, అన్నం తక్కువే తిన్నాను, ఇవాళ మరి ఒక కూరే గీశారు. రెండు చేస్తే అయ్యో మరి సాంబార్ చేయలేదు. అది చేస్తే రసం చేయలేదు, ఇది చేస్తే చైట్నీ చేయలేదు. ఎప్పుడు లేదు ఉన్నాయి చెప్పరా అది ఏమున్నాయో. మరి ఉన్నాయి చెప్పరు ఏం లేవు చెప్తారు. కాబట్టి యదృచ్ఛయా ఉపస్థితేన సంతోష. నీకు పరమాత్మ ఏమి ఇచ్చాడో దానితోటే చిట్టిపడటం నేర్చుకో. వెయ్యి రూపాయలు ఇచ్చాడా చాలు, ఐదు వందలు ఇచ్చాడా చాలు. ఇవాళ ఏమి ఇయ్యలేదు నమస్కారం. సంతోషం నాయనా. ఇచ్చి బాగా అది ఎక్కడ దాచుకోవాలి ఎవడన్నా చూస్తాడో ఏమో ఎవడన్నా గుంజుకుంటాడో ఎన్ని బాధలు ఏం లేవు ఇంకా బాధ ఏముంది అలా చెప్పాను కదా కులత్తాల సంగతి అందువల్ల భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషము. భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషానికి కూడా కారణం ఏమిటంటే కొద్ది ఆహారం తీసుకుంటే ఆశలు పెరగవండి. మితపుకు. గమనించండి. ఆహారం కొంచెం తీసుకుంటే ఆశలు పెరగవు. ఆహారం పెరుగుతున్న కొద్ది ఆశలు పెరుగుతాయి. కదా? కడుపు నిండా తిన్నాము. ఏమో ఏమవుతుంది? పై నిమిషాలు పడుకుంటే బాగుండు. మీరు కడుపు నిండా తిన్నప్పుడు ఏం మళ్ళీ బాగుండదు ఒక పరుపు కావాలి.

పరుపు కింద ఒక మంచం కావాలి. మంచం మరి హాల్ వేసుకుంటున్నావ్ గది కావాలి. ఇవి పెరుగుతాయి. తక్కువ తిన్నాం అనుకో నిద్రే రాదు ఇంక పక్క ఎందుకు వస్తది? అందుకే మీ తప్పుకు దానికి మళ్ళా మునిని మొదలు చెప్పాం కదా మౌనం వహించేవాడు ముని అని. వివిక్త చరణః మౌనానికి ప్రధానమైన సాధనం ఏమిటంటే ఏకాంత నివాసం ఒక్కడు ఉండాలి. ఒక్కడు ఉంటే ఏం మాట్లాడుతాదండి? పక్కన రెండో వాడు ఉన్నాడు అనుకోండి, నోరు మూసుకుందామన్నా మనం మూసుకున్నా వాడు ఊరుకోడు. వాడు మూసుకుంటే మనం అట ఏమంటే అట కూర్చున్నాం మనం మాట్లాడకుండా ఏ నా మాట్లాడాలయ్యా వెళ్లి అపచారం అన్నాడు మనం మాట్లాడుకుంటే చెప్పే చెప్పాలి. అందుకే మనం మౌనంగా ఉండాలంటే వివిక్త చలన. ఒంటిగా ఉండు. హరతిహి జన సంసది ఇదైతే తగిత చెయ్యి. ఏం చెప్పాడు హరతి జన 10 మందితో కలిసి ఉందామని అనుకోకూడదు. అనుకున్నావనుకో పతనం ప్రారంభమైందన్నమాట. లేమన్నా లేవు. అందుకే వివిక్త చరణః దీని తర్వాత శాంతః ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి దానికి మైత్రః. అందరి యందు మిత్ర భావన కావాలి. అది కావాలంటే కరుణః. దయ ఉండాలి. ఎదుటివాడు పడుతున్న బాధను చూసి జాలి పడటం నేర్చుకుంటే వాడితో మనకు మైత్రి ఏర్పడుతుంది. అందరూ మిత్రులే అయితే కోపం తాపాలు ఉండవు. అంటే శాంతం అన్నమాట. ఈ శాంతం వస్తే పైవంద ఎందుకు ఒక్కడినే ఉందా అంటారు. ఒక్కళ్ళనే ఉంటే మౌనం వచ్చేస్తుంది. మౌనంగా ఉన్నవాడు ఎక్కువగా తినడు. ఎక్కువగా తిననివాడు సంతోషంతో ఉంటాడు. ఇవన్నీ లింకులు. ఇక్కడి నుంచి అటు పోవాడే అక్కడి నుంచి ఇటు రాడు. అలాగే మునిహి మైత్రః కరుణః ఆత్మవాన్ అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఆత్మ యాధాత్మ జ్ఞానం కలవాడు. యువత్వే సానుబంధీచ దేహేస్మిన్ అకురువన్ అసదాగ్రహం. ఇవన్నీ కడిగిన తర్వాత ప్రధానమైనటువంటి గుణం ఏమిటి అంటే సానుబంధేచ దేహేత్మిన్ ఈ శరీరము యందు

ఆసక్తిని తగ్గించాలి, ఆగ్రహం. పట్టుదల. ఎలాంటి ఆగ్రహం? అసదాగ్రహం. దుష్టమైన కోరికను ఆసక్తిని తగ్గించాలి. కొత్త శరీరం కాదట, సానుబంధి. అంటే పరివారముతో ఉన్న దేహం. ఎవరు? పుత్ర, మిత్ర, కడత్ర, బంధు, గృహ, ఆరామ, ధన, ఉద్యానం ఉన్నాయా ఉన్నాయే? ఇవన్నీ దేనికోసం అండి? ఆలోచించండి. ఒక్కడే ఆపుకో సంపాదించాం మనం. ఇల్లు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ. ఈ భోగాల్లో ఏదైనా ఒక్కటి ఆత్మ కోసం ఉందా అండి? దాని దేని కోసం? శరీరం కోసం. ఇదే సారు బంధం అండి. ఉత్త శరీరం కాదు. వాడికి అన్ని తోకలు ఉన్నాయి మా. ఇవన్నీ తోకలే అనుబంధాలు. కదా ఇలాంటి అనుబంధముతో ఉన్నటువంటి ఈ శరీరములో అసదాగ్రహం నకుర్వన్. స్నేహం వద్దనంటే లేదు దుష్ట స్నేహం. సత్స్నేహాన్ని పెంచుకో. అంటే ఏమిటి? ఇవన్నీ ఒకవేళ పొరపాటున భగవంతుని మీద భక్తికి, ఆసక్తికి, భజనకు జ్ఞానానికి మార్గం కలిగించేవైతే సంతోషమే. ఆనందించు. ఎక్కడ పెడితే పబ్ తీసేయ్. అందుకే అసదాగ్రహం అకుర్వన్ జ్ఞానేన దృష్ట తత్వేన ప్రకృతేహే పురుషస్యచ. జ్ఞానం సంపాదించాలి. ఏమిటి జ్ఞానం అంటే? ప్రకృతేహే పురుషస్య చ దృష్ట తత్వేన. ప్రకృతి తత్వము పురుష తత్వమును చక్కగా తెలుసుకోవటమే జ్ఞానం. ఏమంటే ఏంటండీ? ప్రకృతి అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటి? పరమాత్మ భక్త త్రయ స్వరూప పరిజ్ఞానమే జ్ఞానం కదా ఇలా దృష్ట తత్వేన నివృత్త బుద్ధి వ్యవస్థానః దూరీభూత అన్య దర్శనః మనకు నివృత్త నివృత్త బుద్ధి అవస్థానః చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. అంటే ఏమిటి? బుద్ధి యొక్క మనస్సు యొక్క. ఆసక్తిని తొలగించాలి. ప్రవృత్తిని మళ్ళించాలి. మనస్సు వేటి యందు ప్రవర్తిస్తూ ఉన్నదో, బుద్ధి బుద్ధి వేటి యందు ప్రవర్తిస్తూ ఉన్నదో అలాంటి వాటిని మరల్చాలి. వెనక్కు మరల్చుకో. కాబట్టి దూరీభూత

అన్య దర్శనం ఇతరమైన వాటిని వేటిని ఆలోచించకూడదు చూడకూడదు. ఇతరములను చూడటాన్ని దూరం చేసుకో అన్నాడు చూడండి ఎంత పొలైట్ లాంగ్వేజ్ అన్నమాట. దూరీభూత అన్య దర్శనః ఇతరములను చూచుట దూరము చేసుకో అంటే మెల్లమెల్లగా విడిచిపెట్టు ఒకేగా విడిచిపెడితే చస్తాడు. మళ్ళీ మరి తగుడుకుంటావ్. అంటే నా కోపం వచ్చేసింది, నేను భార్యని విడిచి పెడతాను అని ఇంకో ఇంకో ఇంకో జోడికి వెళ్తాడు. చెప్తాడు వ్యాసుడు. భార్యను కోపించి ఈ ఇల్లు పెట్టి పక్క ఊరికి పోతే ఇంట్లో ఉంటే ఎదురుగా ఉన్నప్పుడే భార్యను తలుచుకుంటాడు వీడు. పక్కకి పక్క ఊరికి పద్ధతిలోకి పోతే ఇరున్నా అక్కడ తలంచుకుంటాడు. ఈ కోపం కంటే స్నేహమే మంచిది అప్పుడప్పుడు తలుచుకునేది. కదా స్నేహం అనేది ఎప్పుడెప్పుడు తలుచుకుంటే కోపం ఎప్పుడు తలుచుకుంటుంది. కాబట్టి కోపం వద్దు నాయనా ఏదో కలిసే ఉందా ఒక ఇంట్లోనే ఉందా నేను పోనీ బాధ ఎందుకు అప్పుడప్పుడు చూస్తానులే ఎప్పుడు నీ తల కేపే నాకెందుకు ఆయన అనుకుంటుంది ఆయన అనుకుంటాడు. అందుకే దూరీభూత అన్య దర్శనం మెల్లమెల్లగా తగ్గించు. ఒకేసారి కాదు. భగవంతుని కంటే ఇతరమైన విషయములను ఆలోచించడాన్ని చిన్న చిన్నగా తగ్గించు. కొంచెం కొంచెం తగ్గించు. అలా చేసి ఉపలబ్ధి ఆత్మనాత్మానం అప్పుడు. మనస్సుతో, బుద్ధితో జీవుణ్ణి ఆ జీవుడితో పరమాత్మను పొందాలి, తెలుసుకోవాలి. ఎలాగయ్యా? చర్చు సేవ అర్షం ఆత్మదృత్. కథ ఏమనే చర్చి సేవ అర్ధమాత్మదృక్ మనము ప్రపంచాన్ని చూస్తున్నది ఎవరి వల్ల? చూడగలరా కదా? కన్ను ఉన్నంత మాత్రాన మనం జగత్తును చూడగలమా ఆయన లేకుంటే? వెలుగు లేకుంటే కన్ను జగత్తును చూస్తుందా? వెలుగు ఉన్న కన్ను లేకుంటే జగత్తును చూస్తామా? కదా అంటే వెలుగు కావాలి, కన్ను రావాలి అంటే నాకు చెప్తాడు చక్షురేవ చక్షుషేవ ఏమంటాడు అర్కం ఆత్మదృకు సూర్యుడు.

సూర్యుడు ప్రపంచాన్ని చూపుతున్నాడు. కదా? ప్రపంచాన్ని చూపుతున్న సూర్యుడిని కన్ను చూపుతున్నది. కన్ను లేదనుకో కనబడుతుంది. కన్నుతో వాడిని చూడడానికి కూడా కన్నులో ఉన్నవాడే కారణం. సూర్యుడే సూర్యుడిని చూపుతున్నాడు. సూర్యుడే కన్నును చూపుతున్నాడు. సూర్యుడినే కన్ను చూపుతున్నది. కన్ను లేకున్నా సూర్యుడు లేకున్నా జగత్తు కనపడదు. సూర్యుడు చూపే అన్ని విపంచాన్ని చూపేటువంటి సూర్యుడిని ఎలా అయితే కన్ను చూపెడుతుందో అంటే ఏంటంటే అసత్యక్షుహు అసతో దేహాదేరపి క్షెత్తురివ ప్రకాశకం. జాగ్రత్తగా తస్య భాస సర్వమిదం విభాతి. పరమాత్మ యొక్క కాంతితోటే ఈ సకల చరాచర జగత్తు చూస్తాము మనకు. అంటే కన్ను సూర్య భగవానుడు కంటులో ఉంటాడు కదా కన్నులో ఉన్నటువంటి సూర్య భగవానుని చేతనే అంటే కంటి చేతనే మనము సూర్యుడిని చూస్తున్నాము. అలాగే సూర్య భగవానుడు ఉన్న కంటితో సూర్యుణ్ణి చూస్తున్నట్టుగా అంతర్యామి రూపంగా పరమాత్మ ఉన్న ఆత్మతో పరమాత్మను చూడాలి. అర్థమైందా? మనం కంటితో సూర్యుడిని చూస్తున్నాం. కానీ వాస వచ్చేసి కంటితోనేనా? కాదు, అందులో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంతర్యామిగా ఉన్న కంటితో సూర్యుడిని చూస్తున్నట్టు పరమాత్మ అంతర్యామిగా ఉన్న ఆత్మతో పరమాత్మను చూడండి. చూపేవాడు వాడే కన్నులను చూపకుండా ఉంచేవాడు వాడే అని చెప్తున్నాడు. అంటే అది చెప్తున్నాడు ఆత్మన పరమాత్మాధిష్టితేన ప్రత్యగాత్మన ఆత్మానం పరమాత్మానోపలభ్య సాక్షాత్కృత్య.

అంటే ఈ ఆత్మ తోటి పరమాత్మను చూడాలి. పరమాత్మను చూపేది ఎవరు? పరమాత్మే. పరమాత్మను దాచేది ఎవరు? పరమాత్మే. కాబట్టి భగవత్ సాక్షాత్కారం. భగవంతుని తోటే జరుగుతుంది. కదా? భగవత్ అంతర్ధానం భగవంతుని తోటే జరుగుతుంది. రెండు అంటే ఏమిటి? నేత్రం లేకుంటే దేహం కనబడదు. కనపడుతుందా? కనపడదు. అంటే దేహాన్ని చూపేది ఎవరు? కన్నీ. దేహంలో ఉన్న ఆత్మను చూపేది ఎవరు? తను చూపలేదు. పరమాత్మ దగ్గరికి పోవాలి. పరమాత్మ ఎవరిని చూపుతాడు? ఆత్మను చూపుతాడు. ఎలాంటి ఆత్మను తను అందులో ఉండి. తాను అందులో ఉన్న ఆత్మతో తనను తాను చూపుతాడు. మన కంటిలో ఉన్న సూర్యుడు కంటితోటి సూర్యుడిని చూపుతాడు. రెండింటిని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే భగవంతుడిని చూపేది పరమాత్మే. సంసారాన్ని చూపేది పరమాత్మే. కదా? మరి మనం సంసారాన్ని చూడొద్దు అనుకుంటే ఎవరిని పట్టుకోవాలి? మన మనస్సును నమ్మితే మన మనస్సు మహా డోకాబాదు అసలు నమ్మద్దు. నిండా ముంచుతుంది. పోనీ బుద్ధి ఇంకా నిండా ముంచుతుంది. బుద్ధిని నమ్మకు. మనస్సును నమ్మకు, ఆత్మను కూడా నమ్మకు. ఒక్క పరమాత్మను నమ్ముకు. వాడిని గట్టిగా పట్టుకుంటే వాడే ఈ ఆత్మలో ఉంటాడు కాబట్టి ఈ ఆత్మతోటి తనను తాను చూపుతాడు. తానే లోపల ఉంటాడు, తానే బయట ఉంటాడు. తాను లోపల ఉండి బలివంతనం చూపుతాడు. తాను బయట ఉండి లోపల సార్థి చేయాలి అని చెప్తాడు. తపస్సు చేస్తున్నాం కదా, ప్రత్యేక్ష అవుతాడు ఎక్కడ ఉండి పైన ఉంటాడు అప్పుడు ఉంటాడు బయటనే ఉంటాడు. లోపల పదార్థ తెలుస్తాది. అందుకో మనకు చక్షుషే చిన్న ఉదాహరణే కానీ ఇంత చక్కగా ఉదాహరణ చక్షుషేవ అర్ధం ఆత్మదృక్. చిన్న ఉదాహరణ మీకు మొత్తం ప్రపంచం కలిపిపోతుంది అందులో. అందుకనే మనం ఏమన్నారు మహర్షులు అన్నారు. మనకి ఇలాంటి ఉదాహరణ కనబడుతుందా? కనపడాలన్నా కనపడదు. అందుకే మనం ఉపలభ్య ఆత్మనా ఆత్మానం పరమాత్మ తోటి.

పరమాత్మ అంతర్భవించినటువంటి జీవాత్మ తోటి పరమాత్మను చూడాలి. సూర్య భగవానుడు నిండి ఉన్న కంటి తోటి సూర్య భగవాన్ని చూస్తున్నట్టు ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుహు. అసత్యక్షుహు సర్వానుస్యూతం అద్వయం మళ్ళీ మళ్ళీ కొంచెం వ్యాఖ్యానం కాబట్టి దీన్ని విశేహంగా ఉంది పునః రేపు చెప్పుకొనగలను. ఆత్మన పరమాత్మాధిస్థితేన ప్రత్యేకాత్మన ఆత్మానం పరమాత్మ ఉపలబ్ధ్య సాక్షాత్ విత్య. ఆ విషయం తెలియకుంటే మీకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః వ్యాఖ్యానం లేకపోతే ఏమి అర్థం లేదు. గురువు గారి దగ్గర బాగా వినాలి. వింటే ఆ సంస్కారం ఉండాలి అప్పుడు వ్యాఖ్యానం చూడాలి. ఇదే మరి వినకుంటే ఇది అమ్మో ఇది వినకుంటే చూసినా అర్థం కాదు. ఏం అడగకపోతే ఒక వేయగా వెళ్ళాలి వేయగా వెళ్ళాలి ఒక సోల్ సామ్.

The discourse opens with the invocation verse 'Sri Gundroha Rama Jarojananam...' honoring the acharya lineage - Nathamuni, Yamunacharya, Nammazhvar, Periyazhvar, Kulashekhara - culminating in the prayer 'Srimat padangi-yugalam pranamami murddhna' (I bow with my head to the lotus feet of the foremost acharya).

Opening invocation continued: 'Sri Rangariya guru putram Shatagopam aham bhajet, asmad gurubhyo namah.' Now: 'Yatra loka vitano ayam rupam bhagavato hareh' - we have described the 24 tattvas. Their swarupa (nature), lakshanam (characteristics), and their karya (function) - all of this is Hari's own cosmic form.

Each successive covering of the brahmanda (cosmic egg) is ten times greater than the previous. This entire structure was inert (acetana). Within it arose a purusha: 'Uttitham purushah yasmat udatishtat asau virat' - from this cosmic egg arose the one we call Chaturchaturmukha (four-faced Brahma) - the Viraja/Virat Purusha.

Like a puppeteer's marionette - the Lord pulls the string and our hand rises; when the string is released, it does not move. When the hand works, when the foot works - all of it is because of that divine thread. Thus Chaturchaturmukha Brahma is not independent; he works only as the Lord directs.

The physical organ (avayava) is different, the indriya (sense faculty) is different, and the adhishthana-devata (presiding deity) is different. The deity resides within that indriya and through that organ causes the action. When we understand this clearly, all doubts dissolve. The body is a layered instrument - each layer with its own dimension.

The presiding deity of the vag-indriya (organ of speech) is Agni (fire). Hence when one speaks harshly or wickedly, we say 'one's body burns' - that burning quality is Agni at work. Every word carries the quality of Agni. Right speech is like controlled fire; harmful speech is like wildfire.

Now the text describes: 'Tada oshadayah shasanam' - then the herbs and plants came under divine command. Then 'nibibhijetatah' - then the retas-sthana (reproductive organ), called upastha as jnanendriya and as karmendriya - these organs of generation were established with their presiding forces.

'Tato harih nadyah asya nirabhijyeta' - then the nadis (nerve channels/veins) were formed. These nadis that we call nerves - they were established. And within them? 'Lohitam' (blood). Blood circulation - by what? The heart and the nadis together allow blood to move through the body.

Then the hridaya (heart) was formed. From the heart, the manas (mind) was born. Who is the deity of the mind? 'Chandrama manaso jatah' - the Moon is born of mind; or, the Moon is the deity of the mind. Hence when we see the Moon, our mind is immediately moved - it becomes enlivened, emotional, or poetic. The Moon governs the mind.

We speak of 'purusha,' of 'kshetrajna' (the knower of the field). When the kshetrajna is properly situated and wills it - every organ and sense in the body functions correctly. If He withdraws - 'I will be absent' - nothing in this body works. The Lord as inner witness and controller is the very life of the body.

All of this - we describe it and marvel, but it all happens automatically, with incredible speed. When we say 'I move my hand' - moving the hand is not a simple act. The jivatma's chaitanya (consciousness) must reach that limb, activate the prana there, and through the indriya, cause the organ to move. All of this is instantaneous.

The directions (dik) entered the ears through the shrotra-indriya - yet the (cosmic) being did not stir. The plants (oshadhyah) entered through the skin's pores into the tvag-indriya - yet the jiva did not respond. Likewise through the shishna (genitals) entered water - yet the being remained unawakened. The cosmic Virat awaited the entry of jiva and Paramatma.

Because the Lord's dominant share (adhikamsha) is present in this form, we call him Virat. He was given this charge and told to perform this work. He enters as part of the whole. Hence he too can be subject to moha (confusion) and such states - but only apparently, as the Lord's divine play.

All others work because of that one (the Lord). Nothing else can work without Him. Therefore the phrase 'I am doing, I am doing' - that is fundamentally wrong. We must understand: all actions through these limbs are done not by the jiva alone but by the Lord who empowers them.

'I am doing, I am hitting, I am making' - no. Having understood all this, we understand where every action truly begins. That is what we call jnana. Jnana is knowing that the atma is distinct from the body. And the body's master is not the jiva - it is the Lord who makes everything work.

If one does not know this - 'Today my mind is not good, I won't go to the temple.' Your mind being good or bad is not the issue. The real situation is: Bhagavan has decided whether or not He will give you darshan today. It is His will that determines when He reveals Himself and when He withholds.

He punishes the wrongdoer clearly. Having understood this so clearly - what do we do? Whom else do we meditate upon? No one. Hence one must meditate on that Mahaprabhu - the Lord who controls everything, rewards, and punishes. All our action is His, all our experience is ordained by Him.

Does the atma truly sleep? Does the buddhi sleep? Does the manas sleep? The answer: none of these three truly sleep. Manas does not sleep, buddhi does not sleep, atma does not sleep. The atma simply moves - it goes to be near Paramatma. That proximity is what we experience as the deep sleep state.

'Samsarika pravrittis' - modifications arising from association with prakriti. In these modifications: 'I was sleeping, I was dreaming, I slept, I woke up early, I am suffering' - all these 'I' statements are the jiva speaking. But the atma does not sleep, does not dream - these belong to the mind-body complex.

These (modifications) do not touch the atma. Why not? Because of 'avikarat, akartritvat' - the atma has no vikara (modification); the atma is not the doer. Modification (vikara) belongs to the body, not to the atma. Is there a 'devata's atma' or a 'rakshasa's atma'? No - the atma is beyond all such designations.

The Sun is reflected in water. Is the Sun in the water or in the sky? He is in the sky (where He always is). When the water moves, we say 'the Sun is moving.' Is He moving? He is perfectly still - the water is moving. The Sun's reflection shakes but the Sun does not. So too the atma appears to undergo changes but does not.

Inside this pot - what is there? Akasha (space). If the pot breaks, the akasha remains; only the pot is gone. As long as the pot exists, we call that space 'ghatakasha' (pot-space). Once the pot breaks, the ghatakasha merges back into the infinite akasha. So the jiva's individual consciousness ultimately merges back into the infinite.

Is the river flowing crookedly? The ground is uneven. The channel is not straight but winding. When a large stone comes, water rises over it; when it falls away, water descends. The bends, the humps, the twists, the stones, the thorns - all these are the river's path. But the water is always the same water. The atma is always the same atma.

When the jiva becomes entangled in prakriti's gunas - when it gets trapped in them - 'ahankrita vimudhama' - bewildered by ahankara (ego). When ahankara takes over, the jiva falsely claims doership and enjoyership of everything. This is the root of all samsaric bondage.

Through the mind, the jiva continues in samsara. The jiva is actually good. Who drowned it? This prakriti drowns it. The moment the jiva is submerged in prakriti, the mind seizes its opportunity and drags it along - holding it captive. The mind, allied with prakriti, perpetuates the cycle of birth and death.

We become neither non-attached nor do we accumulate enough punya (merit) to stay in the world properly. If we accumulate punya - we go to heaven and must return again. Better to have no more birth. What does samsara give us? Not good - only defects. Husband and wife and children - this is the web of attachments.

Not a promotion - what we call 'reversion' - a demotion. A person who was an Upper Division Clerk (UDC) getting promoted to Superintendent and then reverting to Lower Division Clerk (LDC). If born human and then reborn as an animal - what has happened? That is 'vivarna' - a downgrade of existence.

'I don't understand what you said is not the atma.' Being divine, being human, being demonic, being animal, being insect - you say none of these is the atma. And the atma has none of these. Then who has them? The body (sharira), you say. Let the body have all these. Why am I suffering? Because you identified with the body - that is why.

He gave everyone one rupee each. After distributing, He left. One man stood up: 'Sir, I will not praise myself. I will not insult others. I have no anger toward anyone. I am a good person - and yet I only got one rupee.' The swami uses this story to illustrate: our self-assessment does not determine our spiritual station - the Lord's grace does.

'When can I leave? When can I finally open that lock?' - one thinks. 'Don't think about all these things - you will be alright.' Then what is my work? I keep thinking anyway. Therefore - without him (the Lord), without anything else within him - what remains? Only the Lord alone within the jiva can free it from samsara.

'Who is there?' 'No one.' 'Where did you find a connection?' 'I rode an elephant. I climbed a throne.' But when you were not there (in deep sleep) - where were these? They did not exist. How can they exist if you were not there? What is a dream? What is meditation? What you had once experienced in your mind - that alone replays as dream.

What to do then? Prakriti has completely attached itself - 'I will not let go, I will not come, I will not go' - it stubbornly clings. Who does this? The chitta (deep mind). When the chitta is attached to prakriti, one must slowly, gradually, draw it out. The practice is: turn the chitta's attachment gradually from prakriti toward Paramatma.

You must reverse what you are doing. What do you do now? You have no taste for Bhagavan; you cannot let go of samsara. Is it not? Your true love is there - samsara has your love. For Bhagavan - what remains? Only anxiety, anger, or indifference? Kapila says: this reversal is what practice (abhyasa) must accomplish.

In perhaps a hundred thousand births or a crore of births, the mind will release prakriti. It does not just let go and sleep - how much more does it need? If grasped firmly enough, there is no need to push it away - it will release on its own. To let go, a single nudge is not enough. Gradual practice over many lifetimes.

'Satyena bhavena' - do not pretend worship. No show. Writing one's name on a temple saying 'this is my dharma' - but doing it for name and fame - that is deceit. Hence: no deceit, no deception. 'Mai bhaviyena satyena' - with a pure, true heart. Only sincere bhakti (devotion) can draw the Lord's grace.

Whoever you hate - begin with them. When you hate them enough and exhaust the hate, the hatred begins to dissolve. Once hatred dissolves, equanimity (samabhavana) comes. What is needed before hatred dissolves? Aprasangata - non-attachment. When attachment to what offended you fades, the hatred itself fades.

Hence: 'svadharmena baliyata' - this silence and equanimity must be cultivated through one's own dharma. For this inner silence to become natural, one must develop interest in one's own dharma (svadharma). But we have interest in other people's dharma. We don't go to our own temple - we wander to whatever attracts us externally.

A mattress needs a bed, a bed needs a room, a room needs a hall - desires keep expanding. If one eats too little - sleep won't come, and what is the point of the bed? Hence one's faults are at the root of discomfort. We began talking about mauna (silence) - the same principle: discipline the body's demands first.

Reduce asakti (attachment) and agraha (obstinate clinging). What kind of agraha? Asad-agraha - clinging to impure, bad desires. Not a new body - but 'sanubandhi sharira' - the body along with its entourage. Who? Son, friend, wife, relatives, home, garden - these comprise the full web of bodily entanglement.

'Anya darshanam' - looking at, thinking about other things. Stop seeing other things. Turning away from 'others' - the instruction is given so gently. 'Duribibhuta anya darshanah' - make the seeing of others distant. Meaning: gradually reduce the gaze that wanders to external objects and bring it inward toward the Lord.

The Sun illuminates the world. The eye shows us the Sun who illuminates the world. Without the eye, the Sun is not seen. But the very cause of seeing the Sun through the eye - is also the Sun (as antaryami within the eye). The Sun illuminates the Sun through the eye. Paramatma reveals Paramatma through the jiva.

With the atma, one must see Paramatma. Who reveals Paramatma? Paramatma Himself. Who conceals Paramatma? Paramatma Himself. Therefore bhagavat-sakshatkara (direct vision of God) happens only through Bhagavan. And bhagavat-antardhana (God's concealment) also happens through Bhagavan. Both revelation and concealment are His play.

'Muktasingam sadabhasam asati pratipadyate, sato bandhuh. Asatya-kshuhu sarvanusyutam ad...' - the one who is free from all clinging (mukta-sanga), who always shines (sada-bhasa), who understands the unreal and the real - such a one finds the Lord everywhere. The atma filled with Paramatma sees Paramatma, just as the eye filled with sunlight sees the Sun.