నవమ స్కంధం ముగింపు: కృష్ణుని పూర్వుల కథ

Canto Nine Ends: Ancestors of Krishna Narrated

bhagavatam Kandadai Ramanujacharya

రాజు శివి కథ - ఒక పావురం రక్షణ కోసం అడిగినప్పుడు పావురం బరువుకు సమానమైన తన శరీర మాంసం ఇచ్చాడు. పావురం మరియు డేగ రెండూ పరీక్షిస్తున్న దేవతలే. 'ఒట్టు పరీక్షించబడేది కష్టమైనప్పుడే' - నిజమైన సంకల్పం యొక్క స్వభావం చర్చించబడింది. 'ధర్మ రక్షిత రక్షతి' - ధర్మాన్ని రక్షించేవాడిని ధర్మం రక్షిస్తుంది అని భాగవతం బోధిస్తుంది.

The story of King Sivi who gave his own flesh to save a dove from a hawk - an extreme test of his vow never to deny asylum to any creature who sought his protection. Both hawk and dove were gods testing him. The session uses this to explore the nature of sankalpa (resolve): a true vow is tested precisely when it is hardest to keep. The teaching from the Bhagavatam: dharma-rakshita rakshati - he who protects dharma is protected by dharma.

← Prev Next →
Canto Nine Ends: Ancestors of Krishna Narrated Kandadai Ramanujacharya bhagavatam

ఆద్యజన కులపతేను కులాభిరామం శ్రీ వత్వదనిక యువలం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహలాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యుమివాః భక్తాన్ విరేణు పరకాల హిదీంద్ర కృష్ణాన్ శ్రీమత్ పరాం శ్రీజమనిం ప్రణతో నివిధ్యం వసుదేవ సుతం దేవం కంస జానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతతీ పుత్పసంకార్యం హార నూపుర శోభితం రత్న జంజన కేయూరం కృష్ణం వందే జగత్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీర దీమోద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందేనగద్గురుం కుటిలాలజ సంయుక్తం పూర్ణ చంద్ర నిహారనం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం మనమాలా విరాజితం జంగచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం శత్రోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేటి సంయుక్తం పీతాంబరు శత్రోభితం అవాప్త దులతి గంధం కృష్ణం వందే జగత్గురుం గోపికానాం కుజత్వంగ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మహేత్వాతం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధారగత్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ వృత్త పర బ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నస్తారం సిప్తే పౌత్మ నమః నమః పరాచరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్ర చింత మనుపేత మపేత కృత్యం స్వైపాయనో విరహ కాతల ఆనుభావః పుత్రేతి తన మనసయా పరమో భేతి సం సర్వ భూత హృదయం శ్రీ భారతో శ్రీ శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం పాదూల కులపూషణం శ్రీ రంగాయ కురోక్తూత్రం షడగోపవం భజే ఆత్మది గురుభ్యో నమః

దశమస్య పాఠాత్ సొంతా చెదలు కాదు ప్రజే ఎవరు కాదు కాదు సంజ అంటే ఏంటిది అందుకే ప్రేమ అనక ఏం లేదు కధితః వంశ విస్తారః భవతా సోమ సూర్యయోహో చెప్తున్నాడు మహానుభావుడు పరిషిత్ అవుతున్నాయా ఇంతవరకు మీరు సూర్య చంద్ర వంశముల యొక్క విస్తారాన్ని చెప్పావు రాజ్యాంచు వేవం ధ్యానం చరితం పరమాద్భుతం. పరమ ఆశ్చర్యకరమైనటువంటి ఉభయ వంశానాం రాజ్యా రాజ్యా సూర్య చంద్ర వంశుల రాజుల యొక్క అద్భుత చరిత్రను వివరించావు ఏదోస్య ధర్మశీలస్య అలాగే పరమ సమర్భమైనటువంటి యదు యొక్క వంశం కూడా చెప్పావు. హత్తరాంశయనావతీర్ణస్య విష్ణోహ వీరియాని శంస. ఏదో రెండు శ్లోకాలు చెప్పేది కృష్ణావతారం అయిపోయింది అంటే అట్లేం ఒప్పుకోము. ఆ ఇలా ఇలాంటి యదువంశను అవతరించినటువంటి పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి పరాక్రమాలను వివరించవలసింది అవతీర్య సూక్ష్మంగా పూర్తి అయిపోయింది కదా కృష్ణ అవతరం అయిపోయింది మరి. ఏమో ఇచ్చేనో ఏమో ఉంది ఎప్పుడైనా భయపడింది ఈయనకు. రెండు జోకాలు చెప్పాడు మూడు జోకాలు అయిపోయింది ఇగో సంవత్సరం అంటే ఆయన అయిపోయింది నాకు చాలా ఉంది చెప్పమంటున్నాడు. ఇలా కృతవామి యాని విశ్వాత్మ తానినోవద విస్తరాత్. భూత భావన సకల చరాచర జగత్తు సృష్టింపజేసేటువంటి పరమాత్మ యదువంశంలో అవతరించి యాని కృతవాన్ ఏ ఏ పనులు చేశాడో కానినోవదా విస్తర. సంగ్రహంగా కాదు చాలా విస్తరముగా బాగా వివరించాలి మాకు. ఎందుకయ్యా వినాలి చాలదా అంటే పరమాత్మ చరితను వింటుంటే చాలు అనే మాట ఎవరైనా అంటారా? నివృత్త సర్సైహి ఉపగీయమానా భవౌషధాత్ శ్రోత్ర మనోధినామాత్ కౌత్తమ శ్లోక గుణాను వర్ణనాత్ కుమాను విరజ్యేత వినా పశుజ్ఞ ఇది చాలా కృష్ణ పరమాత్మ కథను ఎందుకు వినాలో చెప్పేటువంటి శ్లోకం.

ఎవరు వింటారో కూడా చెప్పేసేయ్. ఎవరు వింటారో అంటే నివృత్త సరసై ఇది. ఆశ తొలగిన వారి చేత గానము చేయబడేది అట. సంసారం యందు ఆశ ఉన్నవాడు ఎవడు? పరమాత్మ నామాన్ని కలసాడు. వాడి కలిసి ఏం లాభం? టైం వేస్ట్ అంటారు. కదా? భక్తులు ఏమంటారు ఎందుకురా పొద్దుపోక ఆ ఇంటికి టైం వేస్ట్ అక్కడ గుడికి పోదాం అంటారు. భక్తులు ఏమంటారు గుడికి ఎందుకు టైం వేస్ట్ ఇంటికి పోదాం అంటారు. కదా అందుకే నివృత్త తర్షైహి ఉపగీయమాత్ ఆశ తొలగిన వారి చేత గానము చేయబడేది ఏమిటది భవౌషధాత్ సంసారానికి మందు కొన్ని మాటలు వినటానికి బాగుంటాయి, కొన్ని మాటలు విన్న తర్వాత ఆలోచించడానికి బాగుంటాయి. అంటే కొన్ని మనస్సు జింపు కలిగిస్తాయి, కొన్ని చెవులకింపు కలిగిస్తాయి. ఏం చదువుకుంటావు రా హాయిగా కురిగాక అంటే చెవులకింపు బాగుంటుంది, బుద్ధి లేదు చదువుకో దాతక. వినడానికి బాగుండాలి. తర్వాత ఆలోచిస్తా ఉంటాం వాళ్ళు నాకు బాగా ఎక్కువ పోలేదు అప్పుడు బాగుంటది. కదా. కాబట్టి కొన్ని మాటలు మనస్సుకు నచ్చుతాయి, కొన్ని మాటలు చెవులకు నచ్చుతాయి. కానీ స్వామి మాటలు విని నేను నచ్చుతాయి. స్తోత్ర మనోభిరామ అది చెవులకు మనస్సు కూడా సుందరమైనటువంటి స్వామి కథ. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పరమాత్మ యొక్క గుణములను వర్ణిస్తుంటే కహాపుమాను విరంజేత ఏ పురుషుడు చాలంటాడయ్యా ఒక్కడు అంటాడేమో అంటే ఎవరు వాడు విన పశుజ్ఞా కసాయి వారు తప్ప కటిక వారు తప్ప ఎవడండి స్వామి కథ తాలు అనేది పితామహమే తమరే అమరంజయైహి దేవవ్రతాధ్యాపి అతిరసైహి తిమింగిరైహి దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వా కరణ్ వత్సపదం స్మయత్ ప్రవా ఈ చెందుకయ్యా ఆ కథ అంటే వీరే చెప్పారు మా తాతగారి గురించి. మా తాతగారిలో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఏదో బాహే ఇక్కడ అలా ఉన్నారు. ఇలాంటి ఎదరినో గెలిచారు.

చిన్నవాళ్ళా అతిరథులు, మహారథులు కదా? ఇలాంటి వారందరినీ ఎలాంటి వాళ్ళు వాళ్ళు అమరం చేయాలి. ఎన్నో సార్లు దేవతలను కూడా గెలిచినటువంటి వారు అతిరథులు. ఎవరు వారు? దేవవ్రతాద్యేహి భీష్ముడు వరుగా గల మహానుభావుల చేత. అలా అంటే ఎలాంటి వాళ్ళంట? కౌరవ సంగ్రామం అనే సాగరంలో తిమింగిలులు. అందులోకి పడ్డామంటే మళ్ళీ వెలికి రాము. అలాంటి తిమింగిలులతోటి కూడా కొట్లాడి. దాటరాని కౌరవ సైన్య సాగరాన్ని ఏ మహానుభావుణ్ణి పడవగా చేసుకొని దాటారో మరి అతని చరిత్ర వినొద్దా? వీరంతా మన సథ వేస్తున్నారు మహావీరులు మహావీరులు ఓ సూర్యులు దీరులు వీరులు. పక్కనుంచి చెప్పారు కృష్ణాశ్రయాః కృష్ణానాగః కృష్ణప్రాణః. ఆయన లేకుంటే వీళ్లేం చేస్తారంటారు. దాన్ని నేను మర్చిపోలేను అయ్యా. ఇంత పెద్ద యుద్ధంలో వారందరినీ మా తాతలు ఎవరి వల్ల గెలిచారో అలాంటి వారి చరిత్ర వినండి మరి. తప్పకుండా వినండి. అందుకే దాన్ని వివరించండి. దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత కృతా కృత్వాతరన్ వత్సపదం స్మయత్లవాః ఏ మహానుభావుని పరముగా చేసుకొని వత్సపదమట. గోత్పదం కూడా కాదు. పెద్ద సముద్రము ఆవు పాదం కాదు. ఆవు యొక్క దూడ పాదం. ఆవు బాలం పెద్దగా ఉంటుంది కదా ఇది దూడ బాలం అంతా అయింది కదా మొత్తం ఈ రీతిలో ఏ మహానుభావుడు దయతో దాటారో ద్రౌణ్యస్త విపృష్టమిదం మలంగము సంతాన బీజం కురు పాండవానాం కౌరవ పాండవ వంశానికి బీజముగా ఉన్నటువంటి నన్ను అష్టత్సామ యొక్క బ్రహ్మాస్త్రంతో దహించబోతుంటే కడుపులోకి ప్రవేశించి చక్రం ధరించి ఏ మహానుభావుడు కాపాడాడో నన్ను నా తల్లిని అలాంటివాడు నాకు శరణము రక్షకుడు వీర్యాని కస్య అఖిల దేహ భాజాం అంతర్బహిహి పురుష కాల రూపైహి మహానుభావుడే ప్రతివారికి అఖిల దేహ భాజం ఎల్ల శరీరధారులకు

పోతా అనువాదం ఏంటి? అఖిల దేహ భార్యం అంటే ఎల్ల శరీరధారులకు అంటారు. శరీరం ఉన్న ప్రతి వారికి లోపల వెలుపల ఉంటాడు స్వామి. హృదయంలో అంతర్యామిగా ఉంటాడు, పురుషుడిగా ఉంటాడు. బయట కాలముగా ఉంటాడు. ఏంటి కాలం? రెండున్నరకి మొదలు పెట్టాలి, మూడింటికి మొదలు పెట్టాలి. ఊరుకొస్తున్నాను కదా, ఎవడు అని జ్ఞాపిస్తున్నాడు? కాడమే ఎవడు వాడు ఆడే కనపడేది కాడము కనపడకుండా ఉండేవాడు అంతర్య ఇలా అంతర్భహిత్య సత్సర్వం వ్యాప్య నారాయణ స్తుతః ఇదన్నమాట ఇలా దా పురుష కాల రూపై ప్రయచ్ఛతః మృత్యుముతామృతంచ మాయా మనుష్యస్య వదత్వ విద్వాన్ మాయా మనుష్య విగ్రహుడు. మృత్యువును ప్రసాదిస్తున్నాడు అలాగే మోక్షాన్ని ఇస్తున్నాడు. రెండు స్వామి ఇస్తారు కదా నరకం ఎవరు ఇస్తారు స్వామి మోక్షం ఎవరు ఇస్తారు స్వామి అలాంటి స్వామి యొక్క చరిత్రను మాకు వివరించండి మహానుభావ రోహిణ్యాసనయః ప్రోక్తః రామః సంకర్షణత్వయా నీవు బరరాముడిని రోహిణి పుత్రుడని చెప్పావు దేవత్యాహ గర్భ సంబంధః కుతో దేహాంతరంజినః మరి అదే బరరాముడిని దేవకి గర్భంలో ఉన్నాడు అని చెప్పాడు. ఇద్దరి కొడుకాయ ఇద్దరి తల్లుల గర్భంలో ఒకడు ఎలా ఉండగలడు అయ్యా వేరే జన్మ లేకుండా ఒకే జన్మలో ఒకే జన్మలో ఒకే వ్యక్తి ఇద్దరి తల్లుల గర్భాల్లో ఉంటాడా? దేవుడి గర్భంలో ఉన్నాడు అన్నావు మన రోహిణి కొడుకు అన్నారు. ఈమె గర్భంలో ఉన్నాడు ఆమె కనింది. ఇదే కదా. వేరే జన్మ లేకుండా ఒకే వ్యక్తి ఇద్దరి గర్భ సంబంధంతో ఎలా పుడతాడో. రక్మాన్ ముకుందః భగవాన్ చతుర్దేహాతు వ్రజంగతః పరమాత్మ మధురా నగరం నుండి రేపల్లెకి ఎందుకు వెళ్ళాడు కోవాస కోవాసం జ్ఞాతిభీ సార్ధం కృతవాను సాత్వసాంతసి బంధువుతో కలిసి మహానుభావుడు ఎక్కడ? వివాసం నివసించాడు ప్రజేవసం తిమసరోతు మధుపురియాంచ కేశవా అంటే ఏదైనా తప్పు తప్పించుకుంటాడేమో అని అని అడుగుతున్నాడు కృత పరమాత్మ రేపల్లెలో ఉండేవి ఏం చేశారు మధుపురిలో ఉండేవి ఏం చేశారు ద్వారకలో ఉండేవి ఏం చేశారు

అడగకుండా చెప్పమంటే ఏదో ఒక మాట చెప్తే అయిపోయిందంటే కష్టం కదా. అందుకే గుణజీవసం చిబ కరోత్ మధుపురియాంచ కేశవః భ్రాతరం త్యావదీతు కంసం మాతుహు హర్ధా ప్రదర్శనం. తల్లి సోదరుని. సంపద దగని వాని ఎందుకు అంతే కదా అదద క్షణం దేహం మానుష మాతృత్య కతి వరుస అని ఉష్ణితి మానవ చరిత్రను తీసుకొని చదువులతో కలిసి ఎన్ని సంవత్సరములు యదుపురియాం సహా వాస్తీత్ ఈ మద్రా నగరంలో ద్వారకా నగరంలో ఉన్నాడు పత్న్యః తత్న్య భవన్ ఎందరు భార్యలు ఉన్నారు ఉండిరి ఇది. అన్ని ఇచ్చా ఇంకా నేను అడగని ఉంటాయి కదా అవి కూడా కలిపి సర్వమే మునే కృష్ణ విచేషితం మహానుభావా పరమాత్మ యొక్క అన్ని లీలలను నాకు వివరించవలసింది వక్తుమల్హది సర్వజ్ఞ శ్రద్ధ దానాయ విస్తృతం శ్రద్ధ ఉత్పత్తి శ్రద్ధతో ఉన్నవానికి చెప్పు అన్నాడు. అర్థమైందా? ఎవరికి చెప్పాలి మనం కూడా గద్ద ఉంటే చెప్పాలి, ఏదో మళ్ళీ చెప్తారండి 2 రోజులు అంటే ఆ అంటే వా అంటే వీడి ఇది. కాకుండా శ్రద్ధ దానాయ అలాంటి వాడికి విస్తరంగా నాకు చెప్పవయ్యా నైశాతి దుస్తః క్షుణ్మాం చర్పో నమతి బాధతే నీళ్లు తాగవు అన్నము తినవు ఆకలి కాప లేదా? నైశాతి దుస్తః శృణ్మాం సహించడానికి శక్తిము కానటువంటి ఇంత పెద్ద ఆకలి కూడా యక్తోదం మీరు కూడా మానేసిన నన్ను బాధించడం లేదు. ఎందుకంటే అలా విబంతం త్వన్ముఖ ముఖాంభోజత్యుతం హరికథావృతం. నీ ముఖమనే పద్మము నుండి జాలు వారుతున్న కృష్ణ కథ అమృతాన్ని పానము చేస్తున్న నాకు నీరు వదిలి పెట్టిన ఆఖరి కూడా బాధ ఉండదు.

అమృతం తాగిన వాడికి తాగుతున్నాను ఆవేశం అండి. ఎక్కడిది ఆకలి? ఎక్కడిది? అందుకే ఇది మకరందాన్ని తాగుతున్నాను. ఏ మకరందం? నీ ముఖాంభోజచ్యుతం. ముఖ పద్మము నుండి దాలు వారుతున్న కృష్ణ కథ మకరందాన్ని పానము చేస్తున్న నాకు ఆఖరి దప్పుల బాధ లేదు. అంటే మళ్ళీ లేచిపోతావా అని చెప్పి వస్తావా అని అడుగుతావో ఏమో ఏమి లేదు నువ్వు చెప్తుంటే నేను వింటుంటాను. ముందే చెప్పాడు ఏవం నిత్యమ్య భృగునందన సాధువాదం వయ్యాస శిహిత భగవాన్ అథ విష్ణురాతం ఇంత బాగా అడిగారు కాబట్టి అలాంటి పరీక్షిత్తుకు విష్ణురాత ప్రత్యర్ఛ కృష్ణ చరితం ప్రత్యర్ఛ బాగా మెచ్చుకున్నాడు బాగా అడిగారు. ఎవరు గారు కృష్ణ కథ గారు వినపానంగా చెప్పాలని అందుకే అభినందించి యధాంటిది కృష్ణ జీవితం కలి కల్మ సఘ్నం కలియం యొక్క దోషాన్ని నశింపజేసేటువంటి పరమాత్మ చేరిస్తాను యాహర్తుమారసతా చెప్పటానికి ప్రారంభించాడు. ఎలా భాగవత ప్రధానః ఎవరిని? ఒక జోగం చూడండి భాగవతోత్తములందరిలో ముఖ్యుడు. ఇతను వచ్చాడంటే ఆ అందరూ లేస్తారు. అందరంటే వ్యాస పరాచలు కూడా లేస్తారు తండ్రి సారు కూడా లేచిన పడతారు. భాగవత ప్రధానః సమయోచిత బుద్ధిహి తవ రాజరిష్ట సమ మహానుభావా నీవు మంచి నిర్ణయం తీసుకున్నావు బాగా సంకల్పించావు వాసుదేవ కథాయాంతే జ్ఞాత నైష్టికి రతిహి నీకు పరమాత్మ కథ వినటంలో నిష్టాత నిష్టాంతమైనటువంటి ప్రీతి కలిగింది ఏదో విన్నాను అన్నట్టు కాదు ఒక నిష్ట. పరమాత్మ కథ ఈ కథను వినాలనేటువంటి నైశ్రికమైనటువంటి కోరిక కలిగింది. ఎందుకంటావా? వాసుదేవ కథా ప్రజ్ఞః పురుషాను స్త్రీను పునాతి. పరమాత్మ యొక్క కథ ప్రశ్న ఉంది అది ముగ్గురిని పవిత్రం చేస్తుంది. వక్తారం, పురుచ్ఛకం, శ్రోత్రున్.

చెప్పే వారిని పవిత్రం చేస్తుంది, అడిగే వారిని చేస్తుంది, వినే వారిని చేస్తుంది. ఎలా చేస్తున్నావ్ తాతారా? తత్పాద శరీరం చేస్తా. ఆయన పాదోదకం లాగా ఏంటది? గంగ. ఎలా గంగ అందులో మునిగిన వాడిని పవిత్రం చేస్తుంది, మునిగిన వాడిని చాచిన వాడిని పవిత్రం చేస్తుంది, మునిగొచ్చి విన్న వాడిని పవిత్రం చేస్తుంది. గంగా అని పేరు వింటే చాలు పవిత్రమైతాం. గంగా పేరు పలికిస్తే పవిత్రమైతాం. గంగలో మునిగిన పవిత్రం. ఎలా పరమాత్మ పాదజలం పవిత్రం చేస్తుందో పరమాత్మ కథా ప్రశ్న కూడా ముగ్గురిని పవిత్రం చేస్తుంది. భూమిహి దృప్నరవ్యాజ దైత్యానేక శతాయుతైహి ఆక్రాంతా భూరివారేన బ్రహ్మాణం శరణం వ్యయౌ ఈ భూదేవి బాగా మదించినటువంటి రాజులనేటువంటి విషతో వచ్చి ఉన్న రాక్షసుల బరువుతో బాధపడుతూ ఆక్రాంతా భూమి బారేనా ఎంత రాజులు అనేది ఒక వంక రాజులు కాదు ఎవరు వానంత రాక్షసులు. పరమాత్మ చేత వహించబడ్డ పూర్తి పాపం పరిహారం కానందువల్ల మళ్ళీ పుట్టారు. అలీదంలో రాజుల రూపంలో పుట్టారు. అలాంటి వారిని అలాంటి వారి బరువుతో బాధపడుతున్న భూమి సహించలేక బ్రహ్మను శరణు వీడింది. గౌర్భూత్వ ఎలా గౌర్భూత్వ ఆవుగాయి అశ్రుముఖి కళ్ళెంబడి నీరు కారుస్తూ ఖిన్న దీనురాలై క్రందంతి అరుస్తూ దయ కలిగేలా అరుస్తూ ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వం అవోదత ఆయన దగ్గరికి వెళ్లి తాను పడుతున్నటువంటి బాధను వివరించినది. బ్రహ్మ తదుపధార్య బ్రహ్మ కూడా వెంటనే ఆ విషయాన్ని విని సహదేవై తయాసః ఆవురు తీసుకొని దేవతలందరితోటి కలిసి మహానుభావుడు యగామ సత్రి నయనః శంకరుని కూడా వెంట పెట్టుకొని తీరం క్షీర పవి ఉంచేరు. క్షీర సాగర తీరానికి ఈ మహానుభావుడు వెళ్ళాడు తత్ర గత్వ అక్కడికి వెళ్లి పరమాత్మను ఉషాదపి దేవదేవుడు పరమ పురుషుడిని పురుష సూక్తంతో స్తోత్రం చేశారు గీరం సమాధౌ గగనే సమీహితాం నిశ్రమ్య అలా స్తోత్రం చేస్తే స్వామి కనపడలేదు.

కానీ ఆకాశం నుండి ఒక పక్కనే మాట వినవచ్చింది, దాన్ని విన్నాడు త్రిదశానువాచః అంటున్నాడు. దేవ దేవతో ఈయన అంటున్నాడు, ఆయన ఒక్కడికి వినవచ్చింది, అందరూ వినలేదు. పరమాత్మ ఎవరిని చెప్పాలి? ముండ్ర వాళ్ళనే చెప్తాడు. పగరుణ రుణ వానికి ఉండాలి. దాన్ని విని బ్రహ్మ వీళ్ళతో చెప్తాడు దశానువాచ. గాం పౌరుషీం మే శృణుతామరా పునః విధీయతామో తథైవ మాచిరం. నేను చెప్పినటువంటి పురణు సూక్తం ఈ పురుషుని వాక్యమును విని మీరు చెప్పినట్టు చేయండి. ఆలసించకండి. పురైవ పుంసావధూతః ధరాజ్వరః మీరు వచ్చి చెప్పకముందే భూమి యొక్క బాధ. పరమాత్మ తెలుసుకున్నారు. భవద్భీతి అంశైహి యదుషు ఉపజన్యతాం కాబట్టి బదులు మీరంతా యదువంశంలో మీ మీ అంశలతోటి మీరంతా పుట్టండి. ఉపజన్యతాం స యావదుర్వ్యా పరమీశ్వరేత్వ స్వకార శక్త్య క్షపయాస్కరేత్ భువి. పరమాత్మ తన కడతో అవతరించి భూభారాన్ని తొలగించేంతవరకు మీరు మీ అవసరతో అక్కడే ఉండాలి. ఇలా వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః పరమాత్మ వసుదేవుని ఇంట్లో పుడుతాడు. అతనికి ప్రీతి కలిగించడానికి దేవతా స్త్రీలు అందరూ ముందే గోపికలుగా అవతరించండి. ఎప్పుడూ ముందే చేస్తున్నాడు. మనకు తెలియ అపనిందా. ఆయన తెలుసుకున్నాడు వాళ్ళందరినీ. మనం ఎలా ఊరికి వెళ్తూ ట్రైన్ లో పోతూ టిఫిన్ క్యారియర్ బ్యాగ్ తీసుకుని పోతాం కదా. మనం మన సినిమా తీస్తాం. దొంగతనం వాళ్ళు. ప్రయాణం చేస్తున్నామండి ఆఖరి అవుతుంది క్యాలరీ తీసుకుని ఉన్న వాళ్ళు పండ్లు తీసుకొని పోతాము. వాడికి ఆఖరి బాగా ఉంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అరే వీడు దొంగతనం చేశాడు పండ్లు అన్నీ తెచ్చుకున్నాడు పండ్లు ఒక్కడే తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నాడు. నిజం ఏం కాదే అలాగే స్వామి ముందు వాడే చేసుకున్నాడు తనకన్నా ముందే రమ్మన్నాడు వాడు అద్దం మీరంతా ముందే పుట్టండి దేవతా స్త్రీలు మునులు గోవులు మీరంతా ముందు పుట్టండి నేను వచ్చేలోపే పుట్టండి ఎందుకంటే భగవత్ ప్రియార్ధం ఆ సేవ కోసం నాకు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేస్తున్నారు గాయత్రం ముందు పోతే క్యాంప్ అవర్ అంతా పోరు యూడీసీలో యూఎల్ఈసీ అటెండల్ పోరు. దేరా వేసుకొని ఉండాలా వాళ్ళంతా ముందు సేవలు అయ్యా ముందు స్వామి వస్తున్నారంటే అందరూ వచ్చారండి. ఎవరి జనం అది?

ఆయన తెచ్చుకున్న స్త్రీలు ఆయన జారుడు ఆయన సూర్యుడు ఎంత పాపం అండి పాపం మా వస్తువు వాడికి ఇచ్చే దొంగ అయ్యాడా మనమే వాడి దొంగ తింటున్నాం మనం దొంగ వాడికి మా తినేవాడు దొంగ ఆలోచించండి. ఎవరి తొమ్ము ఇదంతా? మనం తినేది ఎవరి తొమ్ము? కరుణి తొమ్ము గారు. ఎవరు తొంగలు? మనం కావాలి. ఆయన పేరు చెప్పుకున్నాం. కానీ ఇది అక్కి పిలువు రానికి మోట వస్తుంది అన్నారు. తిట్టు నీకు మాత్రం వస్తుంది అన్నాడు ఇంతకంటే ఎక్కడ ఉంటుందని ఆలోచించండి ఈ రీతిలో వసుదేవ చలానంతః సహస్రవదనః స్వరాక్ష పరమాత్మ వాసుదేవ కళ సహస్రవదన అంటే ఆదిశేషుడు కూడా అగ్రతో భవితా దేవః ఇతని కంటే ముందు పుడతాడు ఎందుకు హరే హే ప్రీతి గీర్జయ పరమాత్మకు ప్రీతి కలిగించాలని కోరికతో ముందు పుడతాడు విష్ణోర్మాయ భగవతి పరమాత్మ యొక్క యోగమాయ ఈమె యయా సమ్మోహితం జగతు. ఈ యోగమాయతో సకల జగత్తు మోహించబడుతుందో ఆదిష్టా ప్రభుణాంసేన కార్యాభిశే సంభవిష్యతి. పరమాత్మ చేత ఆజ్ఞాపించబడి దేవతా కార్యకోసం ఆమె కూడా అవతరిస్తుంది. ఇలా విన్నదాన్ని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. ఇత్యాది అమరగణాన్ ప్రజాపతి పతిహి బ్రహ్మ ఇలా ఆజ్ఞాపించి వారిని ఆశ్వాస్య ఓదార్చి అలాగే స్తోత్రములతో పరమాత్మను స్తుతించి స్వనామ పరమ వారి వారి ఇంట్లోకి వారు వెళ్ళిపోయారు. దాదా గాలి ఇప్పుడు సూరసేనుడు యదుపతి యదు వంశము యొక్క రాజు ఇతను మధురలో ఉంటూ మధు మాధురాన్ సూరసేనా ఉచ్చ విషయాన్ గుబ్బియే మధుర దేశములను సూరసేన దేశముల యొక్క సంపదను ఈ మా అనుభవించాడు. రాజధాని తస్తాభూతు సర్వ యాదవ భూబుజాం మధురా. సకల యాదవ రాజులకు రాజధాని మధురా నగరము. ఎందుకయిందయ్యా అంటే ఆ నగరంలో పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. పూర్మావతారం మోహిని అక్కడే ఆ ప్రాంతంలోనే. అలాగే వామనావతారం అక్కడే. నారసింహుడు వచ్చి యోగనిష్టలో ఉండి ఉన్నది ఆ ప్రాంతమే. పరశురాముడు తపస్సు అక్కడే చేశాడు. సరే రాముడు చతుర్భుణుడు రాముడి తమ్ముడుగా వచ్చి రావణాసురుని చంపి దాన్ని రాజధాని చేశాడు. తరువాత వీళ్ళంతా అక్షరేపున్నారు. అంటే సృష్టి ఆది నుంచి పరమాత్మ నిరంతరం విడువబడకుండా సేవించబడే నగరం.

ఓ గుడ్డం తర్వాత మధుర అని. అంత గొప్పది కాబట్టి అక్కడ మధురా భగవానేస్త్ర నిత్యం సన్నిహితో హరి తస్యాంతు రహితు శౌరి వసుదేవః కృతోద్వః అలాంటి మధురా నగరంలో ఒకసారి సూరసేయుని పుత్రులైనటువంటి వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. ఎవరిని? దేవకిని. అందుకే దేవకియా సూర్యయా సార్ధం ప్రయాణే ప్రథమారుహత్. దేవకి ఎవరు ఇప్పుడు? సూర్య అంటున్నాడు. సూర్య అంటే కొత్త పెళ్లి కూతురును సూర్య అంటారు. కొత్త పెళ్లి కూతురైనటువంటి దేవకితో కలిసి రథాన్ని అధిరోగించి తన నగరానికి ప్రయాణానికి బయలుదేరాడు. ఉగ్రసేన సుతః కంసః స్వతుహు ప్రియతి కీర్తయా ఉగ్రసేనుని పుత్రుడైనటువంటి కంసుడు సరే ఆమె కూడా చెల్లెలే కాబట్టి చెల్లెలు కాస్త ప్రీతి కలిగించాలనేటువంటి భావంతో గురుముల యొక్క పగ్గాలను తాను తీసుకున్నాడు. అంటే సారధ్యం చేయడానికి రౌక్మై వరజతేరుతః ఒక్కడు కాదు కదా ఇంత పెద్ద మహానుభావుడు వెడుతుంటే. అతను ఒక్కడే ఉంటున్నాడు. అతన్ని సాగదంపడానికి ఆయన వెంట వందల వందల బంగారు రథాలు వెంట వచ్చాయి. రౌక్మేహి అంటున్నారు అవి వందలు. ఇలా వెంట వచ్చి చతుస్సతం పారిభరహం గజానాం హేమమాలినాం 400 ఎలుగులను కానుకగా ఇచ్చాడు అల్లుడి గారి పాపం. అలాగే అశ్వానాం అయుతం. 10,000 10,000 గుర్రాలని ఇచ్చాడు. సార్ధం రధానాంచ త్రిషక్షతం 1800 రథములు ఇచ్చాడు. దాసీనాం సుకుమారానాం ద్వేషతే సమలంకృతే. 200 మందిని దాసీ జనాన్ని ఇచ్చాడు. దుహిత్రే దేవకా ప్రాదాత్ యానే దుహిత్రు వత్సరః బిడ్డ అంటే చాలా ప్రీతి ఉంది కాబట్టి ఇవన్నీ కానుకలుగా ఇచ్చి పంపారు. చంఖ తూర్య మృదంగాస్య నేదుహు దుందుభయః మంగళ వాద్యాలు మోగాయి ప్రయాణం ప్రారంభించినప్పుడు వరవధ్వోహు సుమంగళం పది ప్రగ్రహిణం కంసం ఆభాస్య అశరీరవాక్ ఇలా. మహా ఉత్సాహంగా కౌంచుడు రథాన్ని తీసుకొని వెళుతుంటే దారిలో ఆకాశవాణి ఊరుకోక చిన్న మాట అంది అంటే విత్తనం వేయాలి కదా చెట్టు బాగా పెరగాలి మరి పాపం పండకుంటే వాడు చావడు. అందుకే ఏమంది అస్యాస్వాం అష్టమో గర్భా హంతా

యాం వహతే అబుధ ఈ తోడబుట్టును చాలా ప్రేమతో తీసుకొని పోతున్నావో అజ్ఞాని ఈమె యొక్క అష్టమ గర్భము నిన్ను చంపుతుంది. నమస్కారం ఏంటంటే అష్టమ గర్భము అన్నాడు. అష్టమ సంతానం ఉండేది. ఎనిమిదవ కొడుకు అని లేదు. ఇది ఏదో గర్భం. అక్కడినుంచే మొదలు పాచికలు. ఎందుకంటే కృష్ణుడు వాస్తవంగా దేవకికి ఎనుగో ముడుగై కదా. ఏడవకూడదు కదా? గర్భం ఏం అది? ఏం ఇది? అర్జునా గర్భం మారిపోయింది కదా? అలా గర్భాలు అయితే ఏం అవుతాయి? సంతానం అయితే ఏం అవుతుంది? మందుడు కన్ఫ్యూజ్ కావాలని అష్టమ గర్భము నిందు తప్పుతుంది. అలా ఇత్యుక్త సకలః పాపః భోజనాంకులపాంసనా ఈ మాట విన్నాడు. వాడు భోజనం దానికి. అలక్యం ఇచ్చేవాళ్ళు కదా మహాపాపి అట భగినీం హంతుమారబ్దః కద్గపాని కత్తి అద్రహి జుట్టు పట్టి కిందికి లాగి పిల్లలను చంపడానికి కత్తి చూపించాలి. అయ్యాడు తం దుగుప్సిత కర్మాణం ఇంత నీచమైన పని చేయటానికి పూనుకున్నటువంటి నృశ్యం ఉంటాం మానవులలో ఏదో మనిషి అనొచ్చట. పేరుకు మనిషి. సరిగ్గా యా సంగ్రహించాలంటే నుర్జంశం అంటే పేరుకు మనిషి. అలాంటివాడు నిరపత్రపం సిగ్గు వదిలినవాడు అలాంటివాడు వసుదేవః మహాభాగః ఉవాచ పరిసాంతయం చార్తవాని ఓదాలిస్తూ వసుదేవుడు. ఇలా మాట్లాడుతున్నాడు అది సాంత్వయన్ శ్లాఘనీయ గుణః శౌరై శూరైహి భవాన్ భోజయ శస్త్రాయ మయా సూర వంశం వాళ్ళందరూ నిన్ను ఉత్తమ గుణవంతుడని పగులుతున్నారు, భోజ వంశానికి నీవు కీర్తిని తెచ్చే వారెవని స్తోత్రం చేస్తున్నారు. హకథం భగినీం హర్యాత్.

అలాంటి నువ్వు చెల్లెలు కొంటావా? అందులో ఎలాంటి చెల్లెలు? స్త్రీయం ఉద్వాహ పరమం వివాహంలో. స్త్రీని చంపడం తప్పు. శ్రీ హత్యే పాపం. ఆ అత్త చెల్లెలు అయితే మరి కాస్త అది వివాహంలో. ఇంకైతే అత్తగారి ఇంటి పంపించే దాకా వివాహంలో అవుతూనే ఉంటుంది. అంటే యాత్రలో ఉన్నట్టే కార్యక్రమం. అత్తగారింటికి ప్రవేశించి అక్కడ నిద్ర చేస్తే వివాహం అయిపోయినట్లు అవుతుంది. ఇదంతా వైవాహిన ప్రక్రియ. వివాహ ప్రక్రియలో చెల్లెలను స్త్రీని చంపుతావా? ఇంత గొప్పవారు ఇలాంటి పని చేస్తావా? మృత్యుర్ చర్మవతాం వీర దేహీన సహజాయతి అజ్యవ అప్లజతాం సేవ మృత్యురు బలి ప్రాణాం కాదయ్యా నన్ను చంపుతారట ఈమె సంతానము సరే వాడు చంపడు ముతావా అమ్మాయి చంపుతావు. చంపుతావు కదా? ఎందుకంటే మృత్యుహు జన్మవశాం వీరా దేహేన సహజా ఇది పిచ్చి వారా? నీ శరీరం పుట్టడంతో పాటే మృత్యువు కూడా పుట్టిందిరా. ఎప్పుడో విడిగా పుట్టదు. నీవు పుడుతున్నప్పుడే ఇలా పుడుతుంది. జీవేన సహజాయతే మృత్యుహు జన్మవతాం వీర దేహేన శరీరంతో కలిసే పుడుతుంది. మృత్యువు వేరే ఎప్పుడో రాదు జీవ వెంటనే ఉంది. అది అజ్యల అబ్ద జటా అంతే. అది ఇవాళ రావచ్చు కాకుంటే నూరేడు తర్వాత రావచ్చు. రావడం మాత్రం కాదు. మృత్యురువై దేహినాం ధృవః. శరీరమున్న వాళ్ళందరికీ ముంచుకు రావటం తప్పదు. దేహే పంచత్వ దేహే పంచత్వమాపన్నే దేహి కర్మానుభోవుచః దేహాద్ర అనుప్రాప్య ప్రార్థనం త్యజసేవహు. పూర్తి వాడికే అర్థం కాదని చెప్తున్నాడు. మరి అర్థం అవుతున్నాయా అండి? ఏం చేస్తుంది వాడికి చూడండి. దేహే పంచత్వమాపణే శరీరం మరణిత్యే దేహీ కర్మవశానుగా.

శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరముతో ఆచరించిన కర్మకు వశమై ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. దేహాంత్రం అనుప్రాప్య ప్రాస్తనం అంటే ఇంకో దేహాన్ని తీసుకునే ఈ దేహాన్ని ఉంచి పెడతాడు. సరిపోయిన తరువాత పోయకుండా ఉండడం కాదు. ముందు వాడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు ఖాళీ చేస్తాడు. అవునండి ఖాళీ ఉంటే ఏం చేస్తాడు? ఇంకో ఇల్లు గిరాయి తీసుకుకోవద్దా? అందుకే నోటీస్ ఇవ్వాలి రెండేలా ముందు మూడేలా ముందు. ఇయ్యాలి అట్టే మనకు కూడా స్వామి నోటీస్ ఇస్తాడు. చస్తున్నావ్ ఫలం కూడా ఒత్తిడి పోయి చూసుకోపోమంటాడు ఆయన వెళ్లి చూడటం బాగాలేదు. కాబట్టి ఇంకో శరీరాన్ని పొందిన తరువాతనే అంతకు ముందున్న శరీరాన్ని విడిచిపెడతాడు భజంతి సన్పదేకేన యదైవేకేన గచ్ఛతి యదా ద్రజలుకేయం దేహి కర్మగతిం గతా. అనుమానం ఏం లేదు వ్రజంతిష్టన్ పదైకేనా యథా ఏకేన గచ్ఛతి మన నడక చూస్తున్నారు కదా మీరు ఎలా నడుస్తారండి? ఒక కాలు భూమి మీద ఉంటుంది. ఇంకో కాలు లేపుతాడు. లేపిన కాలు ముందర పెట్టిన తర్వాత ఈ కాలు తీస్తాడు. కదా? ముందు కాలుకు భూమి లేకుంటే ఏక కాలు తీస్తానా? కాలు మోపడానికి ముందర భూమిని చూసుకున్న తరువాతే కాలు తీస్తాడు. కదా? తీసినా కాలు మోపిన తరువాత ఎలా కాలు తీస్తావ్? అంతే. మనం కూడా ఇంకో శరీరాన్ని చూచిన తరువాతే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటాం. సూచన దాన్ని పొందిన తర్వాతనే విడిచిపెట్టాడు. అంటే మొదలు ఆస్పైర్ చేస్తానా ఇది నా ఇల్లు వచ్చి ఉండొచ్చు కదా అని నన్ను లేచి రాడు. పోయి అందులో తేరినంక వదిలిపెట్టాడు తిరిగి. కాబట్టి యథా తృణజలుకైవం దేహి కర్మగతిం తృణజలుక అంటాడు అంటే గడ్డి పురుగు. గడ్డిలో ఆపపత్త పురుగులు ఉంటాయి నాలుగు ఆరో కాళ్ళతోటి పెద్ద ఇంచెత్తు అనిపిస్తాయి ఇంచెత్తు అనిపిస్తాయి సన్నగా ఉంటుంది.

గడ్డి దొరుకుతాయి మనకి. అది ఏం చేస్తుంది? దానికి ఆరు కాళ్ళు ఉంటాయి. ముందరి రెండు కాళ్ళు లేపి ముందరకు పెడుతుంది. పెట్టేసారు ఆ ముందరి కాళ్ళని ఇట్లా వండుతుంది. అంటే ఈ ముందరి భాగం గట్టిగా ఉందా లేదా? అంటే వెనక్కి కాళ్ళు కూడా తీస్తే ఇది నా బరువు ఆపుతుందా లేదా? చూసి ఆపినాక అప్పుడు ఆయన కడుపు తీస్తుంది. అవి మళ్ళీ ఆ మోసు మూసల కడుపు తీస్తుంది. మనం కూడా మనం ఉండటానికి ఇంకో శరీరం నడిగే ఉందా లేదా? ఉండడం కాదు అది మనల్ని పోషిస్తుందా భరిస్తుందా లేదా అని చూసి పోయి అక్కడ ఉండి తిను వదిలేయండి. నువ్వు చెప్తున్నావ్ అంటే సత్తానని దాన్ని చంపుతాను అంటున్నావు ఆయన్ని చంపకున్నా చంపినా నువ్వు చట్టేది సాయం. నీకు చావంటే తలదూరం వెళ్ళాలి. నీకు చావంటే ఎందుకు భయం? శరీరం పోతుంది కదా అని అడిగావు నీతో శరీరం. కొత్త ఇల్లు వస్తుందయ్యా పాది ఇల్లు అమ్మ కూడా భయపడతారేంటి ఏడుస్తా ఎందుకు? ఇల్లు బాధైపోయింది. ఎప్పటిదో ఇల్లు ఇది. దీని దగ్గర ఏం ఎందుకు? కొత్త ఇల్లు మంచిగా ఉంది. చాలా బాగుంది నువ్వు చూసుకుని ఉంటావా అది. ఆ ఇల్లు చాలా బాగుంది పోయి అందులో ఉండురా ఎందుకు ఏడుస్తావ్? అనవసరంగా చేతి ఎందుకు తమ్ముస్తావ్? నా మాట లేదు కానీ వేదాంత మొత్తం తత్వము వాసుదేవుడండి. అందుకే స్వప్నే యధా ప్రసిద్ధి దేహం ఈ దృశం మనోరథేనాభినిష్ట చేతనా దృష్ట శ్రుతాభ్య మనసాను చింతయంత భర్జితి తత్ కిమపి అసంస్మృతిహి కల మనకు వస్తుంది. ఈ కలలో మనం ఏనుగును గుర్రాన్ని ఏమేమో ఎక్కుతాం ఏమేమో చేస్తాం ఇవన్నీ చూస్తాం ఎక్కడిది కల మన కల ఎందుకు వస్తుందో తెలుసా మనోరతేన మనము మెడకో ఉన్నప్పుడు దేన్ని దేన్ని తలుచుకున్నామో అవే కలగా వస్తాయి. ఎందుకోనండి నాకు అలా కనపడింది ఉత్తగ బుర్ల అవన్నీ నువ్వు అలా గుడ్డిని కనపడ్డావ్. నీవు వేటిని వేటిని ఈ జీవితంలో బెలకువల ఉన్నప్పుడు పొందలేవో వాటిని కలలో పొందుతావు. కల అంటే అదే. ఈ దిరో మనోరభేన అభినివిష్ట చేతనః దృష్ట స్కృతాభ్యాం మనసా ఎవరు చెప్తున్నాడు ఎలా వస్తుందో కల దృష్ట స్కృతాభ్యాం మనసా అనుచింతయన్ ఒకసారి చూచిన దాన్నో ఒకసారి విన్న దాన్నో మనస్సుతో ఆలోచిస్తే అవే కల వస్తాయి.

అలా వెళ్తున్నా అబ్బా వీళ్ళు ఎంత బాగుందండి అనుకున్నాం అనుకోండి నువ్వు కాళ్ళలో వచ్చి ఆ ఇడ్ల ఉన్నట్టు కల వచ్చేస్తుంది. అబ్బా వాడు బాగా భోజనం చేస్తున్నాడండి అన్నా పొరపాటున ఆ భోజనం కల వచ్చేస్తుంది. ఆ అత్యాశకు గురైనవన్నీ కల వస్తాయి. మనం వేటిని పొందటానికి వీలుండదో పొందలేమో అలాంటి వాటిని ప్రపద్య విరత్ కిమపి అపస్మృతి అది అపస్మృతి అనట కల అంటే న్యాయంగా అపస్మారజం అంటున్నారు. మన భాషలో చెప్పాలంటే కల చేరినే సారం అపస్మారకమే కల. మగధ నిద్ర అంటాం కదా అదన్నమాట. ఇలా యతో యతో తావత్ దేవ జ్యోతితం మనో వికారాత్మక మాప పంచతు. పరమాత్మ చేత ప్రయోగించబడి ప్రేరేపించబడి ఈ శరీరం ఎలా ఎలా ఎలా వెళుతుందో వికారాత్మకమైనటువంటి మనస్సు పంచసు ఐదు వృత్తుల యందు పంచభూతముల యందు గుణేషు మాయారసిచేషో అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి మాయ ప్రకృతి వలసినటువంటి వాటియందు దేహియతౌ ప్రపద్యమానః సాహస్యేన జాయతే, వేటిని అనుకుందో వేటిని తలంచిందో వేటిని కోరిందో వాటితో కలిసి వీడు మళ్ళీ కుడతాడు జాయతే జ్యోతి హదైవ. ఉదక పార్థివేసు అదః సమీర వేగానుగతం విభాగ్యతే అగ్నిహోత్రము. వాయువుతో ప్రేరేపించబడి ఉదక పార్థివేసు నీటిలోనూ ఉంటుంది కట్టెలోనూ ఉంటుంది కదా. ఉండి ఏం చేస్తుంది వాయువుతో అది ప్రేమించబడి ముందు ముందుకు పెడుతుంది సమీరనేన అనుగతం విభావ్యతే ఏవం స్వమాయా రచితే తదౌ పుమాన్ అంటే ఓ కత్తిని ఓ దీపాన్ని పెట్టి మనం ఇళ్లలో వదిలేస్తాం. ఆ దీపం పోతూ ఉంటుంది అబ్బా దీపం పెడుతున్నాడు. ఉన్నాదండి అని చిమ్మ పెడుతున్నాడు. గాలి తరిమిస్తుంది అలాగే నేను పుడుతున్నానండి అంటాడు. ఆలోచించండి మామూలు విషయం కాదు. ఒక దీపాన్ని ముట్టించి నీడలో వదిలి పెట్టాం. ఆ దీపం వెడుతూ ఉంటుంది. అబ్బా దీపం చాలా వేగంగా పోతుందండి అంటాం. దీపం పోతుందా? గాలి దీపాన్ని తీసుకొని పోతుంది. కేవలం నీటి మీదే ఉంటుంది అది. పంపేది గాలే.

దీపం పోదు, నీటికి దీపానికి మధ్యన ప్రమిద ఉంది అవునా? మనకు జన్మకు జన్మాంతరానికి మధ్యన శరీరం ఉంది. దుర్గ మనం కాదు మనం శరీరంతో ముందుకు పోతున్నాం మనం పోతున్నామా కర్మ తీసుకొని పోతుంది నీటి మీద దీపం పోదు వాయువు తీసుకొని పోతుంది ప్రపంచంలోకి మనము రాము కర్మ తీసుకొని వస్తుంది ఈ రీతిలో ఏమని చెప్తున్నాడు ఏవం స్వమాయా రచితే సదౌ పుమాను గుణేషు రాగానుగతః విముక్యతి. శబ్ద స్పర్శాది గుణముల యందు రాగానుగతః ఆశతో ప్రేమతో కోరికతో ఇతను ఈ ప్రపంచంలో అనుసరిస్తూ ఉంటూ మోహం చేదును తస్మాత్ నా కలిసి ద్రోహం ఆశ లేదు కాబట్టి నాయనా నీవు చేసినా చేయకున్నా నీ కర్మ వానికి తప్పదు కాబట్టి ఎవ్వరికీ బుద్ధిమంతుడు ద్రోహం చేయకూడదు. ఎలాంటి వాడంటే ఆత్మనః క్షేమమని విచ్చన్. తాను తాను బాగుండాలి అంటే ఎదుటి వానికి ద్రోహం చేయకూడదు. ఆత్మనః క్షేమ మరిమిచ్చే ఎందుకంటే ద్రోహ్గురువై పరతో భయం మండవేం చేసుకోవాలి. ద్రోహ్గురువై పరతో భయం. ద్రోహము చేసిన వాడికే ఎదుటి వాని వల్ల భయం కలుగుతుంది. కదా? వాళ్ళకి అపకారం చేసి వరం చేసిన భయం అండి. చేయని వాడికి ఏం భయం? భయపడుతున్నాము అంటే నువ్వు వాడికి ఏదో ద్రోహం చేశావు. ద్రోహం చేసిన వాడికి ఎదుటి వాడి నుండి భయము. చేయని వాడికి ఏం భయం? అందుకే నీవు బాగుండాలంటే ఇంకోనికి ద్రోహం చేయకు. జో గురువై పరతోభయం ఏషా తవానుజ ఏషా తవానుజ బాల కృపన పుత్రి కోపం. నాయనా నీ చెల్లెలురా చిన్న పిల్ల దీనురాలు అందులో పుత్రి కోపమా? బిడ్డ లాంటిదయ్యా హంతుం నారదసి కళ్యాణీం ఇమాం త్వం దీనవస్త్రా ఇలాంటి దాన్ని నీవు చంపతగవు ఇలా. అనేక రకమైనటువంటి సామమార్గాలతో చెప్పినా కానీ దారుణః నన్య పరమ క్రూరుడు కాబట్టి సంకర్పాన్ని మానుకోలేదు. పురుషాదాననువ్రతః ఎందుకంటే

ఎందుకు మారలేదు అంటే వాడు అప్పటికే రాక్షసులను అనుసరిస్తున్నాడు. పురుషాదులు అంటే ఎవరు? పురుషులను తినేవాళ్ళు. మంసలు తినేవాడండి రాక్షసులు వాళ్ళను అనుసరించేవాడు. అంటే ఆకాశవాణి మాట చెప్పిన వెంటనే కౌంతులో రాక్షసులు ఆలోచించారు వచ్చి. ఆ శబ్ద తరంగాలు రాక్షసులు కావచ్చు అని మనసులో పడ్డారు. అందుకే అంటున్నాడు నిర్బంధన సితం జ్ఞాత్వా విచిం ధ్యానక దుద్దువి. ఇంత చేసినా వాడు వినకుంటే వారి పట్టుదలను చూసి వసుదేవుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ప్రాప్తం కాలం ప్రతివ్యోఢం ఇదం తత్రాన్ ఒకటి ఏదో చేయాలి మరి. సమయానుగుణంగా ఏదైనా పని చేయాలి కదా అని మృత్యుహు బుద్ధిమత అపోక్షః యావతు బుద్ధి పరోదయం. ఏమి చేసినా చావు రాకుండా ఉండటం కుదరదు కానీ చావు వచ్చేంతవరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేసుకుంటాం. మన బుద్ధి ఉన్నంతవరకు మరణాన్ని తప్పించుకోవడానికే ప్రయత్నం చేయాలి. యజ్జేశ అనివర్తేత నాపరాదోస్తి. అయినా పోలేదనుకోండి మన తప్పు ఉండదు. మరీ చదవ లేని వారిలా కూర్చున్నారండి పశువులాగా చచ్చారని అప్పటించాడంటే ప్రేచనం చేసి చచ్చారండి బాబు వానే వానే వానే అంటాం. ప్రేచనం చేశాడు ఏం చేశాడు తాగలేదు చత్తం కాలేదు పోయ్యాడు న్యాయ ప్రభ లేదండి. సాంభృతి వస్తుంది మనకు. అందుకే యజ్ఞ సౌన్ అనివర్చేతు నాపరాదోచ్చు. ప్రయత్నం చేసినా చావు తప్పకుంటే అప్పుడు వీణి తప్పు ఉండదు. ప్రదాయ మృత్యవే పుత్రాను మోచయ్యే కృపనామిమాం. తెలివిగలగా ఏం చేయాలంటే ఈమెకు వచ్చిన మృత్యువు ఉంది. ఈమెకు వచ్చిన మృత్యువును తప్పించాలి. తప్పించాలంటే ఆ మృత్యువుకు ఈమెను కాకుండా ఈమె పుత్రుని ఇస్తానని మాట్లాడుకోవాలి. నువ్వు తప్పదు. అది ఈమె కాక ఒకరు తాదాపు చేద్దాం. మొదలైతే ఆ మాట అంటే ఈమె తప్పుతుంది కదా. ఇలా పుత్రులను మృత్యువుకిచ్చి మోచయే ఈమెను విడిపిస్తాను. సుతామా ఇది జాయేనను మృత్యురువా నా ప్రియేత చేత్. అంటే ముర్త్యువుకి ఇస్తారంటే అర్థం ఏంటి ఇక్కడ ఎవరు ముర్త్యువు దేవకి కంసుడు. కంసుడికి అబ్బాయిని ఇస్తానని చెప్తాను వాళ్ళేమో అంటున్నారు. అయ్యో మరి పిల్లల్ని ఇస్తావా అంటే నాకు పిల్లలు పుడతారని గ్యారెంటీ ఏంటి.

పుట్టారండి. పొరపాటున పుట్టారు. పుట్టిన వారు విరుచు వస్తారని గ్యారెంటీ ఏంటి? ఈలోపు వాడే సావస్తు కదా. ఏమో ముందు ఏమవుతుందో. కాబట్టి నాకు పిల్లలు పుట్టకపోవచ్చు. పుట్టిన మృత్యురువానం ప్రేయత విరువా తావకుండా ఉంటే కదా. విడదస్తే ఈ మధ్యన సమస్య లేదు. కాబట్టి విపర్య వా చిన్న శ్యాత్. మా వాళ్ళే బతికి విరు ఎందుకు తావకూడదు. కాబట్టి నస్యాద్ గతిర్ధాతుహు దూరత్యయ పరమాత్మ యొక్క విధానం మనకు తెలియరానిది. ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్ వచ్చింది కాస్త పోతుంది పోయిన ఎన్నో మళ్ళీ వస్తాయి. కదా భగవంతుడు ఎలా ఉంటుందండి అయ్యో వచ్చేసింది వచ్చేసింది అనుకుంటాం పోతుంది అయ్యో పోయిందండి అంటే ఆడొచ్చు చేతికి అందింది జారుతుంది జారిపోయినది చేతిలో పడుతుంది ఎవరు తెలుసండి వారి వీల అందుకోసమని అగ్నేర్యతా దారు వియోగ యోగయోహో అదృష్టతా అన్యత్ న నిమిత్తమస్తి. కట్టెలో నిప్పు ఉంటుంది. కట్టెలోనే ఉన్న నిప్పు ఆ కట్టెకి ఎప్పుడు అంటుకుంటుందో అని చెప్తానా? కట్టేకి అంటుకున్న నిప్పు ఎప్పుడు చల్లారుతుందో ఎవరైనా చెప్తారా? ఇది కట్టే. ఇది ఏమిటి? కట్టే. ఇది ఎప్పుడు కారిపోతుందో, ఎప్పుడు బదుగుతుందో ఎవరు చెప్పాలి? అందుకోసమని అదృష్టత అన్యత్ ననిమిత్తమస్తి. అదృష్టానికి అంటే వేరే కారణం లేదు అంటే భగవంతుడి కారణం. మనం పుట్టాలంటే ఎవరికి కారణం? వాడే చావాలంటే ఎవరి కారణం వాడే ఏవం భీ జంతోరపి దుర్విభావ్యః శరీర సంయోగ వియోగ హేతుహు ఇలాగే ప్రాణికి కూడా శరీరం రావటం శరీరం పోవటం వానిష్టం ఎవడు చంపడానికి. కాబట్టి ఈ ప్రకారంగా ఆలోచించి వీడిని యావదాత్మని దర్శనం పూజయామాసవై శౌరీహి బహుమాన మోరువాణి వజ్రాల మధ్యలో ఉంది కాస్త వాణి గౌరవించుకుంటూ మర్యాదగా ప్రసన్న వదనం భోజః దీని నవ్వు తెచ్చి ముందర పెట్టుకొని అంటాం కదా ఆ రండి అయ్యా అంటాం భగవాన్ నవ్వు ఉండదు ఆ నవ్వు చూస్తే ఇది తిరుగు నవ్వులా కర్మ లేక ఇక విధి లేక నవ్వుతున్నాడని మనం అర్థం అయిపోతాం.

అలా మొహం పెట్టి నృత్యముసం నిరపత్రపం సిగ్గులేని వాడిని మనసాదూయమానేనా బాధపడుతున్న మనస్సుతోటి విహసన్ నవ్వుతూ ఇలా అంటున్నాడు నశ్యస్యాస్తే భయం సౌమ్య యద్దు ఆగాహ అశరీరిని. అదే నీ వాక్కు చెప్పిన భయం ఈమె వల్ల నీకు కలగదయ్యా. పుత్రా సమర్ప ఇచ్చి అస్యాహా యతస్తే భయ ముత్తితం. నీకు భయం ఈమె వల్ల కాదు కదా. ఏం చెప్పింది ఆకాశమణి ఈమె పుత్రుల వల్ల అని వారిని నీకు ఇచ్చేస్తాను. అంటే వాన సముద్ధి ఇష్టం సాం పోయి వాన చేసుకో అని ససురు వధాన్ని వవృత్తే కంసహా తద్వాక్య సార వి విషయం తెలుసుకున్నా తెలివిగలవాడు రా వీడు మంచి పని చేశాడు అయినా నాకేం పని ససురు పిల్లలే కదా పిల్లల్ని ఇస్తాను అంటున్నాడు ఇంక నాకెందుకని మానేశాడు. వసుదేవ సంప్రీతః ప్రసత్య ప్రావిషతు గృహం ఆయన కూడా ఇంటికి వెళ్ళాడు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత దేవకీ దేవి పుత్ర ప్రసువే చాస్తౌ కన్యాన్ సేవ అంటే మామూలు చెప్పుకుంటున్నాడు. కుమారులకు అన్నారు అలాగే అమ్మాయిని ప్రసవించింది కీర్తిమంతం ప్రథమజం మొదటి కుమారుడి పేరు కీర్తిమంతుడు ఈ మహానుభావుడిని ఆనకదుందుభి అంటే సుదేవుడు తీసుకొని వెళ్లి కంసునికి అర్పించాడు. సహా అనురుతాదతి విశ్వల అబద్ధం అనేది అబద్ధం అంటే భయపడేవాడు కాబట్టి మొట్టమొదటి కొడుకు పుట్టగానే తీసుకొని పోయి కొండలు కడిగించాడు. అంటున్నాడు కిం దుస్సహన్ను సాధువునాం విదుషాను కిమపేక్షితం. సజ్జదులు సహించలేదు ఎవరైనా ఉందా ఎందుకంటే మయురి సంతానం పుత్రుడు అంటే తల్లికి తండ్రికి ఎలాంటి ప్రేమ బంధం ఉంటుంది దాన్ని పట్టించుకోలేదు పోయి ఇచ్చేసింది. అందుకే సాధువులు సహించలేనిది ఏది విజుషాం కిమపేక్షితం విజ్ఞానులు కోరెదైనా ఉంటుందా కిమకార్యం కదరియానాం. దుర్మార్గులకు చేయరాని పని అంటూ ఉంటుంది. దుశ్చజం కిం ధృతాత్మనాం ధైర్యం కలవారు దేనిని వదిలిపెట్టారండి? ఇలా దృష్ట్వా సమత్వం తత్సౌరే ఇలా వసుదేవుని యొక్క సమదృష్టిని సత్యవాక్యత్వాన్ని చూసి కంసుడు సంతోషించి నవ్వుతూ అయ్యా అబ్బాయిని తీసుకొని పోండి ఇతనితో నాకు ఎలాంటి భయమే లేదు, నాకు చెప్పినది అశ్రమ గర్భం అని కదా ఎనిమిదో వాడు కదా. కాబట్టి ఇతరితో మాకేం పని, ఇతన్ని తీసుకొని వెళ్ళవయ్యా అని చెప్తే పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు. నాభ్యానంద సద్వాక్యం.

పిల్లవాడిని తీసుకొని పొమ్మని చెప్పినా వసుదేవుడు సంతోషించలేదు. ఎందుకు అతతః ఆ విధితాత్మ. వారు గురు మార్గులు ఇందే నిగ్రహం లేనివాడు రేపు ఎప్పుడు రమ్మంటే ఏం చేద్దాం అందుకే నందాద్యాహ యే వరజే గోపాహ యాస్యామీ శాంతి యోషితః కృష్ణయః వసుదేవాద్యాహ దేవాద్యాహ యదుస్త్రియః సర్వేవై దేవతా ప్రాయ ఉభయోరపి భారతా ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలు అంటే చెప్పలేదు అలా చెప్పుకుంటూ పోతున్నాడు కంసుడు వదిలిపెట్టాడు చంపలేదు. అయ్యయ్యో వీరు మంచి చేస్తే ఎట్లా పుణ్యం చేస్తే కౌన్సు ప్రపంచం సలగింది కాదు. అందుకే నారద మహర్షి విని చేసి వచ్చి నువ్వు పిచ్చివాడవారా నీకేమైనా బుద్ధి ఉందా? లేపల్లెలో ఉండేటువంటి నందుడు దగ్గర నుంచి మొత్తం గొల్లవారు. మధురలో ఉండేటువంటి దేవకి, వసుదేవుడు వారి బంధువులు, వారి బంధువులు, వారి బంధువులు. మీరంతా దేవతలు. ఊరి ఇవాళ ఉన్నారు రాక్షసులు. నిన్ను చంపడానికే వాళ్ళు వచ్చారు. నువ్వు మరీ అమాయకుడిలాగా వాడిని బతికిస్తున్నావు. ఏదో మనవాడవు కాబట్టి ఎవరి దగ్గర మళ్ళీ నన్ను అంటావా అని చెప్పవచ్చు చెప్పడం ధర్మం కాబట్టి నేను నీ క్షేమం కోరించిన వాడిని అందుకు అయినా ఇలాంటి పాడు పని చేయకురా. నువ్వు ఇలా చేస్తే ఎలా రావు బాబు? నీవు అంటే ఎంత మాయపడవా మరి? నిన్ను చంపడానికి వాళ్ళు సిద్ధంగా మొత్తం వ్యూహం తయారు చేశారు అంత దేవతలో వాళ్ళు. నువ్వు ఎవరనుకున్నావ్ నువ్వు కారణం ఏమిటి? అట చూడవు. ఎవరికి ఒకసారి చంపేసాడు వాడు నిన్ను. అయినా పగ తడ మళ్ళా చంపడానికి వచ్చాడు. పొద్దున్నాడు కదా. నువ్వు ఇలాగే ఊరుకున్నావనుకో చంపేస్తాడు ఆయన. ఈ రీతిలో చెప్పి నారదుడు వల్ల విని భూమేహ భారాయమానానం దైత్యానాంచ వదోద్యమం ఋషేర్వి నిర్గమే కౌంసః యదూర్మత్వాసుర్వాం. ఓహో వీళ్ళంతా యదూంశం వాళ్ళు అంటే కాదా వీళ్ళంతా దేవతలా? సరే మీ సంగతి చెప్పారని దేవ గర్భ సంభూతం విష్ణుంచ ప్రవహ ప్రతి దేవ కడుపులో విష్ణువే పుడతాడు వాడు నీ కొడుకును చంపుతాడు అని విని ఓహో అందుకే మొదటి వాడిని ఇచ్చారా తర్వాతి వాడిని కాపాడుకుందామని ఇచ్చారా ఓ ఇంత కుతంత్రం పని మరి వాడిని వదిలి మంచి వాడు అనుకున్నాను. పలేటి వాడిని రెండో వాడిని ఇచ్చి చివరికి చిన్న చిన్నగా నమ్మకం కలిగించి ఎనిమిదో వాడిని తీసుకొని పోదామని ఇచ్చాడా?

మరి మగిటాల అచ్చి సంగ అందుకోసమని వీడు అసలు బయటికి పోకుండా చేయటం అని దేవుడికి వసుదేవులను చెరసారలో పడించాడు అవి కూడా ఏమంటారు నిగదైని అంటే సంచరణ. సంకెళ్లు వేసి ఇంట్లోనే బంధించి జాతం జాతమహన్ పుత్రం. పుట్టిన వాడిని పుట్టినట్టు చంపేశాడు. తయోహో అజన సంఖయ ఎవరో ఇందులో మనకేం తెలుసు. మాతరం పితరం భ్రాత్రోను సర్వాంశోరుదత్వదా ధ్రంతి హసురుసుపోలబ్ధాః రాజాన్ రాజా రాజులు తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని తమ పదవిని కాపాడుకోవాలని తల్లిని తండ్రిని తమ్ములను సోదరులను బంధువులను చంపుకుంటారు. అని చెప్తున్నారు మాతరం పితరం భ్రాత్రోను సర్వాంశ సుహృతః మిత్రులందరినీ ఘనంతి అసుతృపః లుబ్ధాః ప్రాణం మీద ఆశ పడేటువంటి లుబ్ధులు రాజానః ఇది మామూలే అంటున్నాడు. భువి ఆత్మానమిహ సంజాతం ధ్యానం ప్రాత్ విష్ణునాహతం మహాసురం కారణేమిం. నా చూపుకోలేదు నువ్వు కాలనేమి వీరా పో నా అడుగు కడవు నిజోగత వాడు చంపాడు విష్ణువు ఇంకా పగ పోలేదు మళ్ళీ చంపడానికి వస్తున్నాడు అని చెప్పాడు. తను నా విషయం తెలుసుకొని యజువంశం వాళ్ళతో కూడా ఓ విద్య పెట్టుకున్నాడు. ఓహో మీరంతా మాకు శత్రువులు. ఉగ్రసేనంచ పితరం యదుబోజాంధకాధిపం స్వయం నిగృశ్య బుభుజే సూరసేనాను మహాబరః. తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో బంధించి మొత్తం రాజ్యాన్ని తానే తీసుకున్నాడు సూరసేనః మహాబరః. ఇలా రలంబ బక చానూర తృణావర్త ఇలా వారికి కావలసినటువంటి కౌంతుల యొక్క అనుచరులందరినీ తీసుకొని యజువంశపు రాజులతో యుద్ధం చేశాడు. ఇతని బాధకు భరించలేక చాలామంది కురు పాంచాల శేఖయాన్ చాలువాన్ విదర్భాన్ నిశదాన్ విదేహాన్ కోచలానపి వెళ్ళిపోయారు. ఈ ప్రాంతాలు వదిలిపెట్టి వేరు వేరు దేశాలకు వీరికి భయపడి వెళ్లారు. ఇక వెళ్లలేని వారు ఆయన నువ్వే రాదురా అనుకుంటున్నావు బాగా అని అతన్ని తమ్ అనురుంధానః జ్ఞాతయః పర్యుపాసతే.

ఇలా హతేషు సట్సు బాలేషు ఐదుగురు ఆరుగురు పిల్లవాళ్ళు చనిపోయారు. సప్తమహా వైష్ణవం ధామ యమనంతం ప్రజక్షతే ఏడవ గర్భము. ఎవరు సాక్షాత్తు అనంతుడు ఆదిశేషుడు మహానుభావుడు గర్భో బహువ దేవత్యాః హర్ష శోక వివః దుఃఖాన్ని సంతోషాన్ని పెంచే గర్భం అట. మధ్య రాదు ఎందుకు అంటారా? కొన్ని నెలలు కాగానే పక్కకు పోతారు లేదు. గర్భం పోతుందా గర్భం పోయిందన్న దుఃఖము పుట్టాడు బతికున్నాడన్న సుఖం రెండు కలుగుతాయి కాబట్టి ఆ రెంటిని పెంచేటువంటి మహాన్ భగవానపి విశ్వాత్మ విశ్వ కౌసయం భయం పరమాత్మ కూడా దేవకి వసుదేవులకు, దేవకి సంతానానికి కౌంతుని వల్ల కలిగేటువంటి భయాన్ని తెలుసుకొని తనను దిక్కుగా నమ్ముకున్నటువంటి యాదవులకు క్షేమం కలిగించడానికి తన యోగమాయను గచ్ఛ దేవి వ్రజం భద్రే గోగోపాల అలంకృతం. అమ్మ నీవు. గోవులు గోపా ఉన్నటువంటి రేపల్లెకు వెళ్ళవలసింది అలంకృతం రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే నందగోకులంలో వసుదేవుని భార్య రోహిణి ఉంది ఇతర ఇతరులు కూడా కౌతునికి భయపడి అక్కడ ఉన్నారు దేవ గర్భంలో ఉన్నటువంటి ఈ శేషాక్షం తామ మామకం నా అంశ ఆదిశేషుని యొక్క తేజస్సును తీసుకొని వెళ్లి తత్ సన్నికృష్య రోహిణ్య ఉదరే సన్నివేశయ తీసుకొని వెళ్లి రోహిణి గర్భంలో దాన్ని ప్రవేశపెట్టు తర్వాత నేను దేవకి పుత్రునిగా పుడతాను. త్వం యశోదాయాం నందపత్నియాం నీవు కూడా యశోద యందు పుత్రికగా నీవు అవతరించు. అలా పుట్టినటువంటి నిన్ను అర్చయిచ్చెంతి మనుష్యాత్వాం సర్వకామవరేశ్వరి. మానవులు తమ సకల కోరికలు తీర్చే దానిగా నిన్ను ఆరాధిస్తారు ధూప ఉపాహార బలివి. ధూపము దీపము ఏదో నైవేద్యము ఇలా చేసి నిన్ను ఆరాధిస్తారు నీకు. ఎన్నో పేర్లు పెడతారు, ఎన్నో దేవాలయాలు కడతారు, ఎన్నో స్థానాలు ఉంచుతారు. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, తన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద. ఆంబిక. పదహారు పిళ్ళలతో నిన్ను లోకులు ఆరాధిస్తారు. అర్థమైందా ఎవరో దొరికే ఇప్పుడు? పద్మకాడు ఎవరో తెలిసిందా? ఆ కబుర్లు వాని చెప్పుకుంటే ఏం లాభం? సరే ఇలా ఇన్ని పేర్లతో ఆయా స్థానములతో

భూలోకంలోని మానవులు నిన్ను కామవరప్రదగా కోరిన కోరికలన్నీ తీర్చే దానిగా ఆరాధిస్తారు. అంటే కోరికలు బాగా ఉన్నవాళ్ళు ఆరాధిస్తారు. ముందుకి చెప్పేసేయ్. అరగానికి వదిలేసేయ్. నా నుంచి దూరంగా పోతారు. అది నేను వాళ్ళ పని చెప్తా అది తనకి. ఈ రీతిలో మాయా గర్భ సంకర్షణాలు సంవై ప్రాబుకు సంకర్షణం. ఇక్కడి నుంచి గర్భాన్ని లాగి అక్కడికి చేర్చావు కాబట్టి అలా గర్భాన్ని లాగేసి పుట్టినవాడు కాబట్టి అతన్ని సంకర్షణ అంటారు. సమ్యత్ కర్చతి అన్నమాట అంటారు రామేతి లోక రమణాత్ బలం బలవగుచ్చి అది లోకం మొత్తాన్ని ఆనందింపజేస్తాది కాబట్టి రాముడని బలం ఉన్నవాడు కాబట్టి బలుడని రెండు కలిపితే బలరాముడని స్వామిని చెప్తారు. సంధిష్టైవం భగవతాతధేత్యోమితి ఇలా చెప్తే ఆమె కూడా అయ్యా అలాగే చేస్తానని ఒప్పుకొని. వెళ్లి ప్రదర్శనం చేసి అక్కడి నుంచి భూలోకానికి వెళ్లి గర్భాన్ని తీసుకొని లోకు యందు ఉంచారు, అది చూచి ఈమెకు కడుపు దిగేదారిననుచు లోకుడు. కడపు పడింది అంటాడు పోతాడు. అయ్యో కడపు జారిపోయింది కడపు జారిపోయింది అని అందరూ చెప్పుకున్నారు. అహో విశ్రమచితో గర్భః గర్భం కాస్త తమసమైపోయింది. భగవానుడు పరమాత్మ కూడా భక్తానా భయంకరః పరమాత్మ లోకానికి అభయమిచ్చేటువంటి స్వామి ఆవివీచ అంశభాగేన మన ఆనక దుండితే వసుదేవుని మనస్సులో తాను ప్రవేశించాడు. స బిభ్రత్ పౌరుషం తామ భ్రాజమానః యథా రవిహి పరమాత్మ తేజస్సు పొందినటువంటి వసుదేవుడు. రెండవ సూర్యుడిలాగా ప్రకాశించాడు. దురాసద అభిదుర్ధరతః భూతానం అమభూవ. లోకంలో ఎవ్వరూ వసుదేవుడిని అప్పుడు సూచి తట్టుకోలేరు. ఇలా పరమాత్మ యొక్క అంశము వసుదేవుని ద్వారా దేవతిలో ప్రవేశించినది. దదార సర్వాత్మకమాత్మభూతం. కాస్తా తథా ఆనక చందరం మనః ఇలాంటి ప్రియమైనటువంటి తేజస్సును దేవకి వహిస్తుంది. ఆ దేవకి సర్వ జగన్నివాస నివాస భూతా అంటారు. పరమాత్మకి ఏం పేరు జగన్నివాసుడు అని కాదు అంటే సగల జగత్తులు తనలో ఉంచుకున్నవాడు.

దేవకి జగన్నివాసునికి నివాసం అయింది. అందుకే ఆమె సర్వ జగన్నివాస నివాసభూతా నితరాం నరేజే అయినా అంతగా ప్రకాశించలేదట. ఎందువల్ల భోజేంద్ర గేహే అగ్నితికేవా వృద్ధా పైన మూసి వేసిన దీప సికలాయ భోజరాధి ఇంట్లో ఉంది కదా అవును నీ ఇంట్లో ఉంది కాబట్టి ఏమో అని భయంతోటి బాగానే ఉత్సాహంగా లేదు సరస్వతి జ్ఞాన చలే యథాసతి. మూర్ఖుడైన వాడికి వచ్చిన విద్య లాగా దేవతి శోభించలేదు అంటున్నారు. దుర్మాకుడు యుజ్ చేస్తే ఏం లాభం అండి? దాంతో కూడా తెలవగా ఆడుకుంటాడు. ఇలా నరేజే అప్పుడు తాం వీచ్ఛ కంసః ప్రభయాజి తాంతరాం విలోచయంతిం కౌంతుడు చూశాడు. బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నది. బతికి నన్ను చంపేది వీడేనా ఏమి? ఆ హైషమే ప్రాణహర హరిర్గుహాం ధృవం సృతహాయన్న పురేయ ఎందుకంటే ఇన్ని గర్భాలు ధరించింది కానీ అప్పుడు దేవకి ఇంత ప్రకాశంతో తేజస్సుతో ఇంతగా విరాజిల్లలేదు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను కాపాడుకోవడానికి ఈ అర్ధతంత్రానవిహంతి విక్రమం నా పరాక్రమాన్ని కొట్టివేయకుండా ఉండాలి. మరి ఇప్పుడు ఈమెను చంపాలా? చంపితే ఆడదాన్ని, చెల్లెనును, అందులోనూ గర్భవతిని. వదోయం యచః స్త్రియం హరతి. నా కీర్తి పోతుంది, సంపద పోతుంది, ఆయువు కూడా పోతుంది. అర్థమైందా? స్త్రీని చంపితే కీర్తి పోతుంది. చెల్లెలు చంపితే సంపద పోతుంది. గర్భవతిని చంపితే ఆయుర్ పోతుంది. వరుస మూటికి మూడు. నాకు ఈ మూడు చెడిపోతాయే సయేత జీవంతలు సంపరేతః వత్తేతయో అత్యంత నృచ ముట్టిచేనా. అలా ఆమెను చంపి నేను బతికినా నన్ను అందరూ జీవ క్షవమే అంటారు. కదా? ఏహే మృతేతం మనుజాః జపంతి గంతా తమోంధం తనుమానినో ధ్రువం. శరీరం పోయిన తరువాత కూడా పరమ దుర్మార్గుడండి. పోయారు పీడా పోయిందండి అనుకునే వానికి తావు అన్ని తావు అతంటే నికృష్టమైన తావు.

బ్రతికున్నప్పుడు ఎందరు ఎన్ని చిట్టినా చనిపోతే అయ్యో పాపమని ఒక్కడైన అనగలిగితే వాడి జన్మ జన్మ. చనిపోయిన తరువాత కూడా నిందించబడ్డ వాడి జన్మ నికృష్టమైన జన్మ. ఇప్పుడు నేను నన్ను బతికించుకోవడానికి ఈమెను చంపితే నా బ్రతుకు జీవోత్సవమే. నేను చనిపోయిన తర్వాత అప్పుడు తీసి అంటారు, ఇప్పుడు తీసి అంటారు. ఈ పనిని ఎలా చేయాలి? ఈ ప్రకారంగా భూరతమాత్ భావాత్ సన్నివృత్తః ఈ చెడ్డ పేరు ఎందుకని ఆమెను చంపకుండా ఎప్పుడు కుమారుడు పుడతాడో అని ఎదురు చూస్తూ ఆసీనః సంవిషన్ సిత్తన్ పుంజానః పర్య కర్మహీం చింతయానః ఉచికేశం అపస్యత్ తన్మయం జగతు వర్తూచున్నా నిలబడ్డా. అలాగే అటు ఇటు తిరుగుతున్న, తింటున్న, భూమి అంతా పర్యటిస్తున్న చింతయానః రుచికేచము వస్తున్నారా? గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ గుష్ కూర్చుంటే విష్ణువు, నిలబడితే విష్ణువు, కడుక్కుంటే విష్ణువు, లేస్తే విష్ణువు, నడిస్తే విష్ణువు, తింటే విష్ణువు, నీళ్లు తాగితే విష్ణువు. ఎవరండీ భక్తులు? భక్తుని కంటే శత్రువే పెద్ద భక్తుడు. మొత్తం ప్రపంచమంతా హరిమయము అనుకున్నాడు తన్మయం జగతు బ్రహ్మ భవశ్చ తస్త్రేత్య మునిభి నారదాదిభి బ్రహ్మ రుద్రుడు నారదాది మునులు. దేవతలందరు అనుజరులతో కలిసి వేదములతో సహా వచ్చి పరమాత్మను స్తోత్రం చేశారు. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, సత్యత్య యోనిం. నిహితం చ సత్యే సత్య చ సత్యం పుత సత్య నేత్రం సత్యాత్మ సంత్వాం శరణం కృతకే. ఇది బ్రహ్మ యొక్క స్తోత్రం. మనం కాస్త వ్యాఖ్యానం చెప్పుకుందాం అంటే మార్చి ఎప్పటిది అయిపోతుంది. ఇవాళ కాదు. ఇవాళ కాదు మార్చి ఎరువులో అయిపోతుంది అంటే ఇది సకల ఉపనిషత్ సారం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవే ధనిహితం గుహాయాం పరమే వ్యోమన అని చెప్పుకుంటామే అందుకే మొదలు సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం పరమాత్మ

సత్యమే వ్రతముగా కలవాడు. అంతే కాదు సత్యము కంటే పరుడు. త్రిసత్యం అంటే త్రికాల సత్యం. మనం అప్పుడప్పుడు ఉన్నట్టు అనిపించుకుంటాం. పరమాత్మ ఎప్పుడూ ఉండేటువంటి వాడు. సత్యమున కూడా ఈయనే కారణం. సత్యస్య యోనిం. నిహితంత్య సత్యే సత్యమునకు ఇతనే కారణము సత్యములో ఉన్నవాడు కూడా ఇతనే సత్యస్య సత్యం పరమాత్మ సత్యమునకు తాను సత్యము సత్యస్య సత్యం పుత సత్య నేత్రం సత్యము తోటి సగల జగత్తును చూచేవాడు ఇతను సత్యాత్మకుడు ఇలాంటి పరమాత్మకు నమస్కారము అలా చెప్పి ఏకాయనః ద్విఫలః త్రిమూలః చతురసః పంచవిధః షడాత్మ సప్తత్వకు అష్టవిటప నవాంశః సశత్యతి ద్విసజః ఆది వృక్షః సంసార మహా వృక్ష అని చెప్తున్నాడు. ఈ సంసార మహా వృక్షానికి ఒక్కటే ఆధారం. ఎవరు? పరమాత్మ. ఏకాయనః ద్విఫలః దానికి రెండు చెట్లు ఉంటాయట రెండు ఉంటాయి ఒకటి జీవాత్మ ఇంకొకరు పరమాత్మ త్రిమూలః దీనికి మూలం మూడు తత్వము రజస్సు, తమస్సు అలాగే చతురసః నాలుగు రసములు ఉంటాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్షములు. పంచవిహః ఐదు ప్రాణములు, షడాత్మ, హరి షడ్వర్గములు, సప్తత్వతు. మనకు ఉండేటువంటి భూమి, ఆప, అనల, వాయు, క్రమ్, మన, బుద్ధి అనేటువంటి ఏడు త్వక్కులు అష్టవితపః. చివరికి మనం అహంకారాన్ని కలుపుకుంటే ఎనిమిది శాఖలు నవాక్షః నవ. రంధ్రములు అవ ఇంద్రియములు నవక్షః తొమ్మిది రంధ్రములు అలాగే దశత్యది పది ఇంద్రియములు ద్విఖగః రెండే పచ్చులు ఒక పచ్చి జీవాత్మ ఇంకో పచ్చి పరమాత్మ ఇదో ఇలాంటిది ఆది వృక్షము. మొత్తం సంసారాన్ని చూశారు. చిన్ని శ్లోకం తోటి అన్ని బ్రహ్మాదరణ్యకం, చాందోగ్యం, కఠోభరణ్యతో అన్నీ వచ్చేసాయి మనకు ఓపి కూడా అని చెప్పుకోవచ్చు అందులో. ఇలా స్వమేక ఏవాస్య సతప్రసూతి పరమాత్మ. సకల జగత్తుకు నీవు మాత్రమే కారణము. త్వం సన్నిధానం త్వం అనుగ్రహస్య. నీవే ఉండేవాడవు, నీవే కాపాడేవాడవు, నీవే త్వన్మాయయా సమృదేగతస్వాం పశ్యంతి. నీ మాయ తోడే నిన్ను చూస్తారు.

నీ మా ఎవరి నిన్ను ఎవరు చూడరు. విపరచి రూపాని అవరోధ ఆత్మ క్షేమాయ లోకస్య చరాచరస్య. సకర చరాచర జగత్తు యొక్క క్షేమానికి నీవు ఎన్నో అవతారాలను ధరిస్తావు. ఎలాంటివి సత్వోపపన్నాని సుఖావహాని. సత్వగుణంతో కూడుకున్నవి. సుఖమును కలిగించేవి సతాం అభద్రాణి ముహుహు ఖలాత్మనాం సత్పురుషులకు సుఖావాములు దుర్మార్గులకు అహందల కళములు అలాంటి అవతారాలు ఏర్పరుస్తావు త్వయంభుజాక్ష అఖిల సత్వధామని సమాధినాదేశి జతసైకే త్వత్పాద పూతేన నీ యొద్దు మనస్సు లగ్నం చేసి నీ పాదం అనేటువంటి నాభతో సంసార సముద్రాన్ని గోపాదం లాగా దాటుతారు నాయనా. నీవు స్వయం సముత్తేజ స్వరం ద్యుమన్ భవార్ణవం భీమం అదభ్ర సౌహృదాః. పరమాత్మ యుద్ధ జన మహానుభావులు సంసార సాగరాన్ని తాము దాటి దాటలేని వారికి కూడా పాదములైన ఆవలను దారిగా కూపడుతారు. ఇది సత్పురుషుల యొక్క సదనుగ్రహ భవాన్. అలాంటి వారిని నీవు అనుగ్రహిస్తావు. వారు లోకాలను నీ అనుగ్రహ రూపంగా అనుగ్రహిస్తారు. సదనుగ్రహః భవాన్ ఏన్య అరవిందాక్ష విముక్తమానినః తయ్యస్త భావాత్ అవిశుద్ధ బుద్ధయః మహానుభావా అపరిశుద్ధమైనటువంటి బుద్ధి గలవారు ఆరుస్య కుచ్రేడ పరంపదం తతః పతంతి అథః స్వర్గానికి వెళ్ళినా పరపదం దరిదాపులకు వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు భ్రష్టులవుతారు. ఎందుకంటే అనాదృత యుష్మగంగ్రయః. పరమాత్మ పాద పద్మములను ఆదరించని వారు ఎంత జ్ఞానవంతులై ఎన్ని లోకాలకు పోయినా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి కింద పడతారు. అందుకే. స్వయాభిగుప్తా విచరంతి నిర్భయా అది నీవు కాపాడితే వినాయకానిపగమూర్ధ సుప్రభో సత్వం విశుద్ధం నిన్ను ఆశ్రయించిన వారు నీ చేత వారు అంతరా సురక్షితంగా ఉంటారు శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయిస్తారు నీవు. శరీరినాం శ్రేయ ఉపాయనం వపుహు. నీ శరీరం ఎలాంటిది అంటే ఇప్పుడు రాబోయే శరీరము నీ యందు అమితమైన భక్తి కలవారికి. నీ విచ్చే కానుక గిఫ్ట్ అట. పరమాత్ము హక్కులకు గిఫ్ట్ ఇస్తున్నాడండి ఏమిటి ఆయన తెలియదని. రూపముడేమి స్వామి రూపాన్ని ప్రసాదిస్తున్నాడు వేద క్రియా సమాధి విహిత వరహనం యేన జన సమీహతి సత్వం న చేర్దత తం నిజం భవేత్.

వేదములు, క్రియలు, యోగములు, తపస్సు, సమాధి అనేటువంటి వాటితోటి నిన్ను ఆరాధించేటువంటి జనము సత్వమునచేతు వారికి సత్వగుణం వారి దగ్గర లేకుంటే ధాతః ఇదం నిజం భవేత్ విజ్ఞానం అజ్ఞాన విధాపమాద్యం ఈ విజ్ఞానం అంతా సత్వగుణబద్ధము కాకుంటే అజ్ఞానం అవుతుంది. నిన్ను ఎంతగా ఆరాధించినా నేనే పరమాత్ముని ఆరాధిస్తున్నాను. చూడండి నా అంత భక్తుడు రోజు చూపండి అని చెప్పుకున్నవాడు విజ్ఞాని అందామా అజ్ఞాని అందామా అంటాడు ముందే స్వామి కాబట్టి గుణప్రకాశీ అనుమీయతే భవాన్. పరమాత్మను నేనే అని నువ్వేలా అనుకుంటున్నావయ్యా అంటే నేనే కాదండి పండితులందరూ తమ గుణాలను చూస్తే తమలు తామే అని హాయిగా గుర్తుపడతారు. నా నామ రూపి గుణ జన్మ కర్ణభి నిరూపితవ్యే తవ తత్య సాక్ష్య నామ అలాంటి వాళ్ళ కంటే నీ పేరేమిటి నీ రూపు ఏమిటి అని అడగాలి కదా నన్ను అడగాలి నాన్నయ్య. నువ్వు కనపడితే గుర్తుపట్టాలి. ధర్మాత మాకు మేము పోతే నువ్వు ఎవరు, నీ ఏ ఊరు, నీదేం పేరు నిజంగా ఇలాంటి వాళ్ళు మనల్ని అడుగుతారు. ఆయన అడగాలన్న. ఈ రూపం చెబుతుంది ఆకార ఏ వాక్య మహిమానం విచస్తే అని శాస్త్రం. ఆకారం చూస్తేనే ఉత్పట్టొచ్చు వాడు ఎవడో నీ గుణాలు చెప్పాలన్న ఈ రీతిలో. మనోవచోవాభ్యాం అనుమేయవర్పణ దేవక్రియాయాం ప్రతియాంత్యధాపిహి మనస్సుతోటి వాక్కుతోటి అలాగే శరీరంతోటి నీ మార్గం ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేరు అయినా. నీ కథలు వింటూ, నీ నామాలు పలుకుతూ, వాటిని స్మరిస్తూ, మళ్ళీ చింతన చేస్తూ, పరమ మంగళమైనటువంటి నామాని రూపాన్ని జగన్ మంగళాన్ని అలాంటి వాటిని కల్పతి. నభవాయ కల్పతి అలాంటి వాడు మళ్ళీ సంసారంలోకి రాడు. స్వామి, నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ భూమి మీద నీవు అడుగు పెడుతున్నావు. నీవు అడుగు పెట్టావంటే ఇంత పెద్ద పెద్ద బరువు పైన పడితే కానీ చిన్న బరువు పోదట. అంతే కదా? ఓ గీతను గీసిన తర్వాత చిన్న దాన్ని చేయాలంటే ఏం చేయాలి? తెడపకుండా పెద్ద గీత గీయాలి కదా? మరి భూమి యొక్క బరువు తీసేయాలంటే ఏం చేయాలి? అంతకు పెద్ద బరువు రావాలి.

ఈయన వచ్చారు భగవంతు కూర్చుంది ఇంకేం బరువు ఎక్కడిది? ఇంత పెద్ద బరువు నువ్వు వచ్చి ఈ భూభారాన్ని తొలగిస్తున్నావు. ద్రక్ష్యామ దిష్టాంకితంత్వ పదకైహి సుశోభనైహి ద్రక్ష్యామ గాంధ్యాంకితవాము కంపితాం. ఇప్పటి నుంచి భూమిని, స్వర్గాన్ని నీ పాద చిహ్నములతో చూచి మేము తరిస్తాము. నతే భవత్యేశ భవత్య కారణం వినా వినోదం బత సర్కయామహే. మేము పుట్టాలంటే మా పాపాలు, పుణ్యాలు, కర్మలు కారణం. నీ పుట్టుకకు వేరే కారణం ఏముందయ్యా? వినా వినోదం లే అదేమో ఆడుకుందామని వస్తున్నారు. వినోదం తప్ప వేరే కారణాన్ని మేము ఊహించలేము భవో నిరోధః స్థితిరప్య విద్యయా కృతాయ తత్వయ అభయాస్వయాత్మని పుట్టుక సంహారము రక్షణము ఇవన్నీ కూడా నీకు వినోదములే కదా. నీవు అసలు అభయమూర్తివి. మాస్య స్వకష్యప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విభుజేషు కృతావతారః. మొత్తం ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఇప్పటిదాకా నువ్వు మత్స్యావతారము అలాగే అశ్వ హయగ్రీవావతారము, కూర్మావతారము, నృసింహ, వరాహ, హంస, రాజన్య, విప్ర. విభుజేషు ఇలా పుట్టి త్వం పాసిన త్రిభువనం నీవు మాకు మూడు లోకాలను కాపాడావు యథా అధునేచ భావం పురో భారం పువహార ఇదివరకెలా కాపాడి భూబాధాన్ని తొలగించావో ఇప్పుడు కూడా ఈ అవతారంతం కూడా అదే పని నీవు చెదుత్తమ వందనంతే నీకు నమస్కారము. దిత్యాంబతే కుర్చిగత ఈ మాట స్వామిని స్తోత్రం చేసి అయ్య అంత పెద్ద సదవ పెట్టుకుంది కదా నమస్కారం చేయకుండా ఆయనకు కోపం కాదో అవును. అందుకే అమ్మ అమ్మ అదృష్టం ఉంది పరమాత్మ నీ కడుపులో చేరాడు. భగవాన్ భవాయ నామము అందరం బాగుండటానికి స్వామి నీ కడుపులోకి వచ్చాడు మా భూద్భయం పూజపతి. ముమూర్షో తావబోతున్న సంసుని వలన మీరు భయపడకండి. ముందే చెప్పేశారు ముమూర్షో భోజపతే మా భూత్భయం గోప్తా యదూనాం భవితా తవాత్మజః నీకు వారుడు అక్కడ యద్వంశం వాళ్ళను కాపాడుతాడు అని చెప్పి ఈ ప్రకారంగా స్తోత్రం చేసి యదురూపమిదం త్వయా బ్రహ్మేచానౌ పురోదాయ దేవాః ప్రతి ఇలా బ్రహ్మనుద్రుడిని ముందర పెట్టుకొని దేవతలు వెళ్ళిపోయారు.

ఈ రీతిలో అథ సర్వ గుణోపేతః కాలః పరమ శోభనః పరమ మంగళకరమైనటువంటి సకల గుణములతో కూడుకున్నటువంటి ఉత్తమ కాలంలో ఎరికేవ అజన జన్మర్థం శాంతత్సగ్రహ కారకం అజన జన్మర్థం అంట. బ్రహ్మ పుట్టిన నక్షత్రం ఏంటిది? అజన జన్మ క్షం బ్రహ్మ పుట్టిన నక్షత్రంలో శాంతక్ష గ్రహ తారకం సగల నక్షత్రాలు సగల గ్రహములన్నీ పరమ శాంతంగా ఉన్నప్పుడు. దిక్షా ప్రసేదుహు గగనం నిర్మలోడు గనోదయం దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి ఆకాశము రాత్రి పూట నక్షత్రాలు ప్రసన్నంగా ఉంది పగలంతా మాత్రం ఇలాగే మబ్బులతో ఉరుముతూ ఉందన్నమాట అలాగే గ్రహ ఓదకం మహీ మంగళ భూయిష్ట పురగ్రామ వ్రజాకర భూమెంత శుభములు మంగళములు తోటి పురములు గ్రామములు వ్రజములు నద్యః ప్రసన్న సలిదా స్వచ్ఛంబులై పొంగే జిలరాసు లేడును కలకోరణముల మేఘంబులు పోతన చెప్తాడు. గ్రహతార కలతోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి పిక్కటిల్లే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే అంటాడు ఆ రీతిలో మహి నద్యః ప్రసన్న సలిదాః హృదా జలరుహ స్త్రియా మడుగులు చెరువులు నదులు ద్విజాలికుల సన్నాద స్తబక వనరాజయ అన్ని తోటలు పుష్పాలు ఫలాలు చిగుర్లు పక్షులు. భవవు వాయువు సుఖస్పర్శ పుణ్యగంధవః వాయువు కూడా చల్లగా సుఖస్పర్శము పుణ్యమైనటువంటి మంచి సువాసన అగ్నేద్విజా దీనాం శాంతాః రామణులు కూడా బాగా ప్రజ్వరిల్లాయి మనాంసి ఆసన్ ప్రసన్నాని సాధువునాం అసుర ద్రూహం లారిత శత్రువు అయినటువంటి దేవతల యొక్క మంచి వారి యొక్క మనస్సులు ప్రసన్నములయ్యాయి. జాయమానే అజనే తత్మెను నేదుహు దుందుభయః పరమాత్మ అవతరించిన సమయంలో దుందుపులు మ్రోగాయి జగు కిన్నర గంధర్వా తుష్టువు సిద్ధ చాలనా దేవతలు గంధర్వులు వీళ్ళు గానం చేశారు నాట్యం చేశారు స్తోత్రం చేశారు మునులు దేవతలు పుప్ప వరుస కులిపించారు మందం మందం జలధరాః జగద్యుహు అనుసాగరం. పెద్దవాళ్ళను పెద్దవాళ్ళ ముందర ఎక్కువగా పెద్దగా మాట్లాడకూడదని సమేకములన్ని మందం మందం జలధరాః.

మబ్బులు మెల్లమెల్లగా జగర్జువు. అవి ఎక్కడ అనుసాగర సముద్రం ఒడ్డు దూరంగా రాలేదు. వస్తే కష్టం మళ్ళీ. అనుసాగరం నిశీధేతమ ఉద్భూతే ధ్యాయమానే జనార్ధనే పరమాత్మ నిశీధేతమే అర్ధరాత్రి అన్నమాట. అలా పరమాత్మ పుట్టబోతూ ఉంటే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణుహు సర్వగుహాశయః పరమాత్మ దేవరూపిణ్యమైనటువంటి దేవకి యందు అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశుర్దిరివ పుత్తరః తూర్పు దిక్కున చంద్రులు. లాగా దేవతి యందు ఈ పరమాత్మ ఆవిర్భవించాడు. ఎలా? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదారియుదాయుధం శ్రీవత్స లక్ష్మం గలశోభి కౌస్తుపం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం మహార్హ వైదూర్య కిరీట కుండల స్విజా పరిస్వక్త సహస్ర కుంతలం ఉద్దామ కాంత్యాంగద చంకణాది విరోచమానం వసుదేవః ఐక్షతః వసుదేవుడు పుత్రుని ముఖాన్ని చూశాడు. పరమాత్మ కాపడ్డాడు కాబట్టి బాగా స్తోత్రం చేశాడు. దాని రహత్యాన్ని అంతా చెప్పుకుందాం. పరమాత్మ ఆవిర్భావం కావాలి కాబట్టి. కృష్ణ పరమాత్మ వచ్చేసాడు. ఎలాగు ఆ అన్ని అవే ఉన్నాయి మరి ఎట్లా ఏర్పాటు అయితాయి. ఇప్పుడు చమత్సకారం చెబు చమత్సకారం వినండి అర్ధ చమత్సకారం వినండి. యాదిగుట్ట నుంచి కార్లో వస్తున్నాం కదా. మేము ఏమైనా కాస్త కూర్చో పడ్డాం. కూర్చో పని ఏముంది ఇలా కూర్చో పడుతున్నాం. రెండు మూడు సార్లు కుటుంబం చూపుతున్నట్టు వచ్చింది. ఎక్కడ ఉన్నారు బొమ్మ ఉందా అని కనబడలేదు. అర్థం కాదని అర్థం కాలేదు. తీర మన ఇంటి మన ఆగోరు తిరిగినంటే ఆ ఇవాళ కృష్ణుడు పుడుతున్నాడేమో నేను ఉన్నానురా అలిసిపోతున్నామని మానేస్తావేమో పోయి చెప్పు అంటున్నాడా మూడు సార్లు దూకినట్టు స్వామి ఎవరో ముందర పడుకో ఏ ఉరిపోయి లేచాను ఇక్కడ ఉన్నాడురా ఈయన ఇట్లా ఇట్లా వచ్చాడు ఎందుకు అని వాళ్ళ స్వామి వస్తాడు కదా ముందు నాకు కనపడ్డాడులే పరమాత్మ ముద్దు ముద్దు జరిగే జరుపుతున్నారు స్వామి. డోర్ ఉంటుంది కదా. అద్దం ముందర ఫ్రంట్ అందులో నుంచి డోర్ బయట నుంచి ఒకడు గుడుకొస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నారు రా స్వామిని చూస్తే ఎక్కడికి వస్తున్నారు. ఓహో ఇవాళ స్వామి వస్తాడు కదా అంటే ఇవాళ నేను వస్తాను అని ముందు వారు కూర్చోవచ్చు అన్నారు.

పరమాత్మ వచ్చాడు ఇలాంటి పరమాత్మను రేపు మనం వసుదేవుడితో కలిసి స్తోత్రం చెప్పాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీశాః గోబ్రాహ్మణే క్షేత్ సుఖమస్తు నిత్యం లోకాశ్రమస్తాః సుఖినో భవంతు. అస్మదు గురుభ్యో నమః ఆ బ్రహ్మ స్తోత్రం 11 రోజులు చెప్తారు. 11 రోజులు అది ఉపనిషత్తులు అది. సత్యవ్రతం సత్యపదం త్రిసత్యం సత్యశ్చ సత్య ముని సత్యయోగి సత్యాత్మకం

Opening invocation: Mangalacharanam - salutations to the divine guru lineage. Today - a historic day in this pravachanam series. We complete the ninth Skanda and take the first steps into the tenth Skanda. The birth of Krishna approaches.

Salutations to all the acharyas. O devotees - today we close the ninth Skanda and open the doors of the tenth. Everything we have heard in 175 days has been preparation for what begins today. The heart of the Bhagavata - the Krishna stories - now begins.

The ninth Skanda ended with the immediate ancestors of Krishna. Shura was a great Yadu king. His son was Vasudeva. Vasudeva had a sister named Pritha - who was given in adoption to Shura's cousin Kuntibhoja. This adopted daughter became Kunti - the mother of the Pandavas.

Kunti received the Atharva mantra from the sage Durvasa - a mantra that could invoke any divine being and receive a son. Out of curiosity, the young Kunti tested it and invoked the Sun god - Surya appeared and she received Karna. Terrified, she set the infant adrift on a river.

Karna was found and raised by the charioteer Adhiratha and his wife Radha. He became the greatest warrior of his era - second only to Arjuna. But he lived his entire life under the shadow of "low birth." The tragedy of Karna - born a kshatriya, raised as a shudra - is one of the most poignant in the Mahabharata.

The ninth Skanda's final adhyayas also describe Vasudeva's wives and children in detail. Vasudeva had multiple wives. From Devaki - seven children were born before Krishna. The first six were slain by Kamsa. The seventh was Balarama - who was transferred through yoga from Devaki's womb to Rohini's womb in Vrindavana.

This "embryo transfer" - "sankarshana" - is why Balarama is also called Sankarshana - the one who was "pulled across." He was born in Vrindavana to Rohini, Vasudeva's other wife, who was staying safely away from Kamsa. Balarama and Krishna will grow up together in Vrindavana.

And the eighth - the eighth child from Devaki's womb - is the One the divine voice prophesied. The eight child who will destroy Kamsa. Kamsa has killed six. The seventh has mysteriously disappeared (transferred to Rohini). Now he waits in terrible anxiety for the eighth.

The tenth Skanda begins with Parikshit's question - "O Shuka, I have heard everything about the solar and lunar dynasties. But my mind is not at rest. It will only rest when I hear about the Lord Himself - his birth, his childhood, his leelas. Please tell me - how did the Lord come to earth as Krishna?"

Shuka replies - "Parikshit, you have asked the right question. The question itself is a mark of your bhakti - for only a true devotee thinks of the Lord's stories as the supreme necessity. Let me tell you. But first - let me tell you why He came."

"Bhumi devi - the earth goddess - was being oppressed by the weight of numberless unrighteous kings and demons. She was like a cow being harassed by too many wild animals. She could bear it no longer. She went to Brahma for help."

Bhumi took the form of a cow - "dharani dhenu rupini" - and went to Brahma's abode. She described her suffering: "I am being oppressed. The kings are dharmic in name only. The demons have taken human birth and are ruling with force and injustice. I cannot bear this weight any longer."

Brahma, Shiva, and all the gods together went to the shore of the Milky Ocean - "kshira samudra tata" - where the Lord rests on Adi Shesha. There they offered the "Purusha Sukta" - the great Vedic hymn - and prayed for the Lord to descend.

The Lord heard their prayer. A divine voice emerged from the Milky Ocean - "akasha vani" - "I know the burden of the earth. I have already decided to descend. I will be born in the Yadu dynasty. Let the gods also take births to assist me. Adi Shesha will go first as my elder brother (Balarama)."

"Bhagavan uvaca" - the Lord's words. "I will descend in the house of Vasudeva. Devaki will be my mother. Vasudeva will be my father. Let all of you - the gods and the apsaras - also take births in the Yadu dynasty and in the cow-herding community. Support my leela."

This is the cosmic decision - the divine council - the moment when the Lord resolves to incarnate. The entire mechanism of the avatara is set in motion. The ten thousand verses of the tenth Skanda - all the plays, all the love, all the battles - all flow from this one divine resolve.

Kamsa's background - how did he become such a tyrant? Narada once revealed to Kamsa that the gods were taking birth in the Yadu dynasty to oppose him. Kamsa became paranoid. He imprisoned his own father Ugrasena. He allied with Jarasandha, Banasura, and other demon kings to become the terror of the age.

Kamsa's treatment of Devaki and Vasudeva - each time Devaki was pregnant, he watched. Child after child was born and killed. He killed them with his own hands - dashing them against the stone floor of the prison. This violence is described to create the full horror of the situation into which the Lord was to be born.

The Bhagavata says - the sixth child born to Devaki was actually not killed by Kamsa. The sixth was Haridasa - who was transferred to another womb. And the seventh - as we heard - was transferred to Rohini. So when Devaki became pregnant the eighth time, Kamsa was in a state of extreme agitation.

The prison context - in the deepest dungeon, surrounded by guards, in chains - Vasudeva and Devaki are waiting. They know this child is special. The divine voice had said so at their wedding. They have prayed through six lost children. They wait with trembling hope and total surrender.

Shuka describes the prison scene - "guhagriham" - deep inside, heavily guarded. Heavy chains. No light, no comfort. And yet - "bhagavan janma karma vimalam" - the Lord's birth is divine, immaculate. Divine birth does not require good external conditions. He chooses the worst conditions deliberately.

Why choose a prison? The speaker explains - the Lord comes where He is most needed, most desired. Vasudeva and Devaki needed Him most desperately, prayed for Him most intensely. And also - it is a statement: no prison can contain the Lord. No chains can bind the one who binds all the worlds.

The auspicious signs at the time of Krishna's birth - described beautifully by Shuka - will be heard in the next pravachanam. Today we stand at the threshold. The ninth Skanda is complete. The tenth has opened its first doors. The Lord is in Devaki's womb - waiting for the auspicious moment.

"Ashtami rohini" - the eighth day of the dark fortnight, with the Rohini nakshatra - that is the night. The monsoon season - heavy rains outside, lightning, thunder - the whole world is in darkness and storm. And in that storm, in that prison, in that darkness - the Light of the world is about to be born.

The speaker says with great feeling - "Friends, we have traveled 176 days to reach this moment. Every shloka, every story, every verse has been bringing us here. Tomorrow - we will hear of the actual birth of Krishna. Come with your whole heart. Come ready to receive the darshana of the Lord."

A reflection on why the Bhagavata structures the Krishna story this way - placing it in the tenth Skanda after nine Skandas of preparation. The greater the gift, the greater the preparation needed. Nine Skandas of purification - and only then is the heart ready to truly receive the tenth. "Shravanena parisudhyati" - purified by hearing.

Closing prayer for today - "O Lord Krishna, who is about to be born - we are waiting for You as Devaki and Vasudeva waited. In our hearts there is a prison too - the prison of ego, desire, and ignorance. Come and be born in our hearts. Break all our chains. Lead us to freedom." "Hari Om."

Thus Day 176 concludes. Ninth Skanda complete. Tenth Skanda opened. Tomorrow - Day 177 - the birth of Krishna. All 226 days of this series now converge on that one supreme moment. "Svasti prajabhya paripalayantam. Gobrahmanebhyo shubhamastu nityam. Loka samastah sukhinobhavantu." Namaskarams. Hari Om. Tat sat.

Final auspicious utterance - "Om namo bhagavate vasudevaya" - the great mantra of the tenth Skanda. This mantra was composed for Krishna - "Vasudeva" meaning the divine one who dwells in all beings, or the son of Vasudeva. Either way, it points to Krishna. May this mantra be ever on our lips and in our hearts. Namaskarams to all.

A special prayer for all those who have listened through all 176 days - "May your punya be immeasurable. May the Lord's grace descend on you and your families. May you witness many more Bhagavata katha in your lives. May your devotion only deepen. May you attain His feet in this very life." "Hari Om. Tat sat." Namaskarams.

The speaker bows before the image of the Lord. The assembly falls silent in reverence. The weight of 176 days of devotion rests in this moment. Tomorrow everything changes - Krishna arrives. "Janma karma ca me divyam" - His birth is divine. His actions are divine. Knowing this, we are freed. "Hari Om." Namaskarams to all.

Ninth Skanda summary and completion announcement. "Navama Skandha - the ninth Skanda - is now fully narrated. We have heard of the solar dynasty from Vaivasvata Manu through Rama, and the lunar dynasty from Atri through Yayati down to Vasudeva. All is ready. All is prepared. The Lord descends tomorrow. Jai Sri Krishna. Hari Om."

Final closing of Day 176 and Ninth Skanda. "Acharya Ramanuja Swami ki jai. Sri Venkateshwara ki jai. Sri Ranganatha ki jai. Sri Krishna ki jai. Srimad Bhagavatam ki jai." Salutations to the acharya, to the Lord in all His forms, to the Bhagavata. Tomorrow - we enter the promised land of Canto 10. Namaskarams. Hari Om.