ఏకాదశ స్కంధం: నర నారాయణ మరియు పరమాత్మ స్వభావం
Eleventh Canto: Nara-Narayana and Paramatma's Nature
ఏకాదశ స్కంధం ముఖ్య బోధ స్థాపించబడింది - నర నారాయణుల సంవాదం పరమాత్మ స్వభావం గురించి. మూడు శరీర సిద్ధాంతం (స్థూల సూక్ష్మ కారణ శరీరాలు) మరియు సూక్ష్మ శరీరం వాసనలు ఎలా తీసుకెళుతుందో వివరించబడింది. విముక్తి అంటే కారణ శరీరం చివరి విలీనం - కోరికల విత్తనాలు లేనప్పుడు పునర్జన్మకు భూమి లేదు. సాక్షి చైతన్యం స్వభావంపై వివరమైన వ్యాఖ్యానం ఇవ్వబడింది.
The Eleventh Canto's core teaching is established - Nara and Narayana's dialogue about the nature of Paramatma. The session explains the three-body doctrine (sthula, sukshma, karana sharira) and how the subtle body carries the vasanas (tendencies) from birth to birth. Liberation means the final dissolution of the causal body (karana sharira) - when there are no more seeds of desire, rebirth has no ground to arise. The session includes a detailed commentary on the nature of the witness-consciousness.
శ్రీ శైలేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందే రస్మేజా మాతరం ముని లక్ష్మీనాథ కుమారంభా నాగయా సత్యమా అత్మ రాజాధ్య పర్యంతాం బుద్ధి ఉత్వల పరాం యోనిత్య మచ్యుత పదాం భుజ యుగ్మ రుక్మ ధ్యామోహ సస్తరితరాయ గుణాయ వీనే ఆత్మ గురు భగవతో శ్రీ శని గురు రామాజస్య చరనౌ శరణం ప్రవజ్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వభ్యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్య నః కులపతే నౌడాభిరామం శ్రీమత్పతన్ని యుగడం ప్రణామి మోర్చనా భూతంతరస్య మహదాస్వయ పట్టనాద శ్రీ వస్మితార కులశేఖరయో వివాహాన్ భక్తాం శ్రీనేను పరకాల యదీంద్ర మిశ్రాన్ శ్రీ వస్మ మహా శకునిం ప్రణకోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం గంగ శరాం సుర వర్ధనం ఏవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హతతీ పుష్ప సంకాత కుమార దుంపుర జోధితం వర్ణ గంగ హేయురం కృష్ణం వందే జగద్గురుం పుల్ల పద్మ పత్రాక్షం నీర జీభూత కన్నివం యాధవానాం శిరోరత్నం విఘ్నం వందే జగద్గురుం కుటిలాలజ తయ్యుక్తం పూర్ణ చంద్ర నివానం విలక కుండలవరం దేవం విఘ్నం వందే జగద్గురుం శ్రీ వర్షాంతం మహోమరస్కం బనమాలా విరాజితం శంక చక్రదలం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధద యుక్తం చార్వాతం స్తోభితం భరిమి పిచ్చావ సూడాంకం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేర్జ యుక్తం పీతాంబర సుతోహితం అవాప్త దులమీ చంద్రం విష్ణం వందే జగత్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాం శిలవర్షహం శ్రీనిశేతం మహేశ్వాసం విష్ణం వందే జగత్గురుం నా చదవిదం పుణ్యం ప్రాత రుత్సాయయ త్వనేత్ కోటి జన్మ కృతం పాపం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశుత్ నత్తారం శిక్షేత్ పౌత్ నమః జన్మకం పరాసరాత్భజం వందే సుఖతావంత పోరె కిం వ్యాసాయ విత్నురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేత మపేత కుత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేచి తన్మయతయా తరవోభినేతో తం తరువ భూత హృదయం మునివానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజారంబు అనుకూల పులపూటనం శ్రీ రంగాదియ గురు పుత్రం గడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధులారా నారాయణ అభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్టామర్హ ధనో వక్తుం నూయం హి బ్రహ్మ విత్తమా భగవంతుని గురించి ఎవరు చెప్పాలి? ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉన్నదో. బ్రహ్మజ్ఞానం ఉన్న ప్రతివారు చెప్పలేరు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారిలో కూడా శ్రేష్టులు కావాలి. రేష్టుడు అంటే వ్యాఖ్యానం నాకు బ్రహ్మ జ్ఞానం ఉన్నది అని భావన లేని వాళ్ళం. నాకు జ్ఞానం ఉన్నది అనుకుంటే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజ్ఞానతాం అంటుంది వేదం. నాకు తెలుసు అన్న వాడికి ఏమి తెలియదు. అబ్బే నాకేం తెలుసండి అన్న వాడికే తెలుసు అని శాస్త్రం. అందువల్ల నేను బ్రహ్మజ్ఞానిని అని బ్రహ్మజ్ఞానం ఉండి కూడా ఎవరు భావించుట లేదో వారు బ్రహ్మవిత్తములు. అంటే దీనులు, అజ్ఞానులు, ఆర్తులు, పతితులు, బాధితులు వారు పొందేటువంటి దుఃఖాన్ని చూచి సహించలేక తమకు తాముగా పరమాత్మ స్వరూపాన్ని దూడను చూచి ఇచ్చేపి పాలు ఆవు ఎలా తనకు తానుగా ఇస్తుందో గురువు తనకు తానుగా తత్వాన్ని వర్షిస్తారు. అలా వర్షించేవాడిని బ్రహ్మవిత్తముడు అంటారు. బ్రహ్మవిత్తముడు అన్నారు. బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు చాలామంది ఉంటారు. బ్రహ్మజ్ఞానం కలవాళ్ళలో తమ ఇది బెస్ట్ అంటారు కదా శ్రేష్ట గుడ్ బెటర్ అన్నారు చూడండి ఇది మూడోది. ఉన్నవారిలో అత్యుత్తమమైనటువంటి వాడు శ్రేష్టుడు అని అన్నారు బ్రహ్మవిత్తమ అదే తరాతమ అదే చెప్పుకుంటాం అని అడిగారు ఏమనిగాడు నారాయణాభిధానస్య
శ్రీమన్నారాయణుడే చెప్పుకోబడేటువంటి పరమాత్మ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, స్థితిని, స్వభావాన్ని దాన్ని వివరంగా మాకు అందించవలసింది. అని అడిగితే పిప్పరాయణ చెప్తున్నాడు చిత్యుద్భవ ప్రళయ హేతుహు అహేతురస్య యత్ స్వప్న జాల సుక్షుప్తి తత్ బహిత్య దేహేంద్రియాసు హృదయాని చలంతి యేన జీవితాయం. నవేతి ఫలం నవేతి ఫలం పరబ్రహ్మ ఏమిటి ఒక్క మాటలో చెప్పాలి పెద్దగా కట్టబడకుండా ప్రపంచం యొక్క సుక్తి స్థితి లయములకు కారణం ఎవరు అలాగే వీటికి వీటి యొక్క దోషములు అంటని వారు. అందుకే అతను కారణం కాదు అని అంటారు. హేతుహు అహేతుహు. అతనే కారణము అతనే అతనే కారణం కాదు ఎందుకు కారణం కాదు కారణంలో కార్యదోషాలు అంటుతాయి. కారణంలో కాలు దోషాలు ఉంటాయి అంటే తల కింద అనుకోండి కారణ దోషాలే కాలు దాటికి వస్తాయి తల్లి గుణాలు తండ్రి గుణాలు పోలికలు స్వభావాలు పుత్రునికి వస్తాయి. కానీ మనం తర్వాత పుత్రుడిని చూస్తాం కాబట్టి అచ్చం అబ్బాయి నానా లాగే అబ్బాయి ఉన్నాడు అంటే మంచిదే. కానీ అబ్బాయి లాగే నానా ఉన్నాడు అంటే. కాబట్టి కారణం అవుతాడు కారణం కాడు. ఎత్తు స్వప్న జార సుషుప్తిషు సత్తు బహిత్యా మనకున్న అవస్థలు మూడు ఉన్నాయి. స్వప్నావస్థ, జాగృత అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలలోనూ ఆయనే ఉంటాడు, ఈ అవస్థల కంటే వెలుపల ఉంటాడు అంటే ఈ అవస్థల వలన మనము పొందుతున్న అనుభూతి అతనికేముండదు. అది గుండె అతను రోను వాడే కదా. అన్నిటిలో ఉండి అవస్థలు కలిగించేవాడు తానే. అవస్థలు కలగటం వలన కలిగేటువంటి వికారాలు తనకేం కలగవు. అందుకే భయం. నేను ఫలానా స్వప్నం చూశాను నాకు ఇంత ఆనందం అయింది. నేను మేల్కొని ఉన్నాను.
నేను ఈ పని సాధించాను. నేను బాగా నిద్రపోయాను, నాకేమీ కలవలేదు. ఈ భావాలన్నీ మనకు ఉంటాయి కానీ అందులో ఉన్న పరమాత్మకు ఉండవు. అందుకే బహి. లోపల ఉంటాడు స్వామి వెలుపల ఉంటాడు. దేహేంద్రియాతు హృదయాన్ని చరంతియేనా శరీరము ఇంద్రియము ఇంద్రియములు ప్రాణములు హృదయము ఎవరికేత పని చేస్తాయో ఎవరి చేత బ్రతికించబడతాయో సంజీవయంతి తలవేహి పర దాన్ని పరబ్రహ్మ అంటారు అంటే స్వప్న జాగ్రత్త సుషుక్తి అవస్థలకు వెలుపల లోపల ఉండేవాడు సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, కారణము కానివాడు, దేహము ఇంద్రియములు ప్రాణములు హృదయము వీటిలో సంచరిస్తాడు, వీటితోటి పని చేయిస్తాడు, వీటిని జీవింపచేస్తాడు. వాడు వాడు పరబ్రహ్మ అది కాదు కదా పరబ్రహ్మ అంటే ఎవరు నారాయణుడు అంటే ఎవరు ఈ ఇతను ఇలాంటి వాడు పరబ్రహ్మ ఈ పనులు చేసేవాడు ఏ పని చేయనివాడు భగవేహి పరం నరేంద్ర నైతన్మనో విచతి వాక్ భూత చక్షురాత్మ ప్రాణేంద్రియానిచ యధానరమస్తి షఠా ఈ పరమాత్మను మనస్సు చేరలేదు వాక్కు చెప్పలేదు. నేత్రములు చూడలేవు. ప్రాణేంద్రియానిత్య ప్రాణములు, ఇంద్రియములు ఇవి కూడా ప్రవేశించలేవు. యథా అనలం అర్చితః స్వాః. చక్కగా చూస్తా ఉంటారు, బాగా అవగాహన చేసుకుంటే ఆ ఉదాహరణ చెప్పినందుకు వ్యాసుడికి ఒక కోటి జన్మలు నమస్కారం చేస్తూనే ఉండాలి. అనరం అర్చిత అనరం అంటే అగ్ని అగ్నిని అగ్ని యొక్క జ్యోతులు ప్రవేశించలేవు అర్థమైందా? అగ్ని నుంచి జ్వాలలు బయటికి వస్తాయి. మళ్ళీ దొగడికి పోతాయా? అన్నీ అక్కడి నుంచే వస్తాయి. అగ్ని నుంచి వెలువడినటువంటి జ్వాలలు కాంతులు ఎలా అగ్నిలో ప్రవేశించలేవో.
పరమాత్మ నుండి ఏర్పడినటువంటి శరీరము కానీ, ఇంద్రియములు కానీ, హృదయము కానీ, మనస్సు కానీ, అవస్థలు కానీ, జగత్తు కానీ పరమాత్మను చేరుకోలేదు. దాని నుంచి పుడతాయి దానిలోకి వెళ్లలేవు. పరమాత్మ నుంచే మనం అందరం వచ్చాం. మన అవయవాలు, శరీరము, ఇంద్రియములు, ప్రాణములు, హృదయము మనకున్నటువంటి అవస్థలు అన్నీ అక్కడినుంచే వచ్చాయి. కానీ ఆయన చెరువు ఎలా పడతది? అందుకనే యథ అనలం అర్చితస్వాః శబ్దోపి బోధక నిషేధతయా ఆత్మ మూలం అర్ధోక్తమా యధృతే న నిషేధ సిద్ధిహి. ఓయ్ పరమాత్మను చెప్పగల శబ్దం ఏదైనా ఉందా? అంటే ఏ శబ్దము లేదు. బోధక నిషేధతయా రెండు ఉన్నాయి. పరమాత్మకు రెండు పేర్లు ఉన్నాయి. సహస్రనామం మనం చదువుకుంటే ఒకటి శబ్దాతిగః ఇంకొకటి శబ్ద సహః. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి అర్థం అవుతుంది. మనము వాడేటువంటి ఏ శబ్దానికైనా ఆయనే అందనివాడు. మనము ఏ పేరుతో పిలిచినా పరిగెడుతాడు. శబ్ద అతిగః శబ్ద సః అన్ని శబ్దములను దాచేవాడు అన్ని శబ్దములకు ఒదిగి ఉండేవాడు. మనం ఎలా ప్రిత్యా అనిపిస్తాది. అందుకే సుబోధ నిషేధ రెండు ఉంటాయి. పరమాత్మ అంటే చాలా సులభడండి బాగా అర్థమైపోతాడు అని చెప్తుంది శబ్దం. అదే శబ్దం పరమాత్మ అస్సలు తెలియదండి. ఇదే కొందరు అసలు లేరండి. భగవంతుడిని నిషేధించేది శబ్దమే, భగవంతుడిని విధించేది శబ్దమే. భగవంతుడిని బోధించేది శబ్దమే. భగవంతుడు ఏ బోధలకు అందరని చెప్పి కూడా. అందుకే అబోధ బోధ చ నిరేదయ ఆత్మ మూలం అర్ధోక్తమాహ యగృతే న నిషేధ సిద్ధిహి ఎందుకంటే
పరమాత్మ లేకుండా పరమాత్మే లేకుంటే పరమాత్మ లేడు అని ఎలా చెప్తాం? ఏ వస్తువు లేదని చెప్పారే? కొంతకాలం ఉండాలి. కొందరికైనా తెలిసి ఉండాలి. మనం కొన్నిసార్లు ఆ వస్తువును చెప్పు ఉండాలి, విని ఉండాలి, అలాంటిది లేదు అంటే అర్థం ఉంది. నాన్న లేడు అంటారు, మొదలు ఉన్నాడు కొంచెం ఆలకు లేకుండా ఉంటది కానీ దేవుడు కొంచెం ఆలకు లేకుండా వెళ్ళాడు. ఎప్పుడూ ఉంటారు. కానీ ఎప్పుడూ ఉండే స్వామిని ఎప్పుడూ లేడంటూనే ఉంటారు. ఒక్క భగవంతుడే ఉన్నాడనే మాటతోటి లేడు అనే మాటతో కూడా పలుకుతాడు. దేవుడా నువ్వు లేవు అవునురా నేను లేను అంటాడు. దేవుడా నువ్వు ఉన్నావు నేనే ఉన్నాను రా అంటాడు. ఒకటి విధి తోటి నిషేధం తోటి వ్యక్తమయ్యేవాడు పరమాత్మ ఒక్కడే. తత్వం రజస్సమయితి త్రివృత్తు ఏకమాదౌ శూత్రం మహానహమితి ప్రవదంతి జీవం. ఇందులో మనకు తత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణాలు. ఈ మూడు గుణాల యొక్క త్రివృత్తు ఏదైతే ఉందో అది ఏకమాధ సూత్రం మహాన్. ఈ త్రివృత్తు అంటే ప్రకృతి. ప్రకృతి నుండి మహత్త్వం, మహత్త్వం నుండి అహంకార తత్వం. జ్ఞాన తరపున గుణాలు, తన్మాత్రలు, భూతములు, ఇంద్రియములు ఇదంతా ప్రకృతి. అందులో ఉండేటువంటి వాడు జీవః. ఈ స్వరూపంలో జ్ఞాన క్రియ అర్థ ఫల రూపతయా పురుషక్తి బ్రహ్మైవపాతి. జ్ఞానము కానీ, క్రియ కానీ, అర్థము కానీ, ఫలము అని కానీ మనం చెప్పేటువంటి పలు రకముల శక్తులన్నీ అంటే ఎక్కడ మనకు శక్తి అనబడింది ఉందో. అది ఎవరు బ్రహ్మ ఇవ శక్తి అంటే బ్రహ్మే బ్రహ్మైవపాతి సత్తు అసత్య తయో పరం సత్తు అతనే అసత్తు అతనే ఆ వ్యక్తి కంటే అవతల ఉన్నవాడు అంటే కారణము అతనే కార్యము అతనే అతనే ఈ రెండు కానివాడు కూడా రెండు కంటే విరక్షణ. రెండు కంటే అవతలి వాడు. రెండు కంటే విరక్షణ మళ్ళీ రెండు తాను. తానే కారణం అవుతాడు, తానే కార్యం అవుతాడు అంటే అర్థం ఏమిటి?
ప్రపంచాన్ని సృష్టించక ముందు ఉన్నాడు, ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఉన్నాడు. ప్రపంచాన్ని సృష్టించాలని సంకల్పించుకోక ముందు కూడా ఉన్నాడు, సంకల్పించిన తర్వాత కూడా ఉన్నాడు. కారణమే కార్యమవుతుంది అంటే పరమాత్మే జగత్తైతే మళ్ళీ జగత్తు కంటే విడిగా పరమాత్మ ఉండకూడదు ఉండడా? కుండ మట్టి కుండ అవుతది అంటే కుండలు పోగా మట్టి లేదా విలక్షణంగా ఉంటుంది కాబట్టి దీనికంటే వేరు దానికంటే విలక్షణుడు దానిలాగానే ఉంటాడు దాని చోటే వస్తాడు దానికంటే విలక్షణుడు జగత్తుకు కారణము అతనే, కార్యము అతనే, ఈ రెండిటికంటే పైవాడు కూడా అతనే. బ్రహ్మైవ భాతి సలదశ్చ తయో పరం యతు నాత్మా జజాన న మరిష్యతి నైజతేతౌ. ఆత్మ పుట్టదు, చావదు, పెరుగదు, న క్షీయతే. సలగదు సవరభితు వ్యభిచారిణం అంటే ఏమిటి? షట్ భావ వికారములు జొప్పున జ్ఞాపకం ఉంటుంది అంటే గ్యాయతే అస్తి వర్ధతే విపరణమతి క్షీయతే నశ్చయం. ఈ ఆరు వికారాలు ఉంటాయి అంటే ఏమిటి? పుడుతుంది, ఉంటుంది, పెరుగుతుంది, తరుగుతుంది, మారుతుంది, నడిపుతుంది. విజ్ఞ అంటారు షట్ భావ వికారములు అంటారు. పుట్టిన ప్రతిదానికి ఈ ఆరు ఉండి తీరుతాయి. పరమాత్మకు పుట్టుక లేదు కాబట్టి ఈ ఆరు లేవు. అందుకే అంటున్నాడు నాత్మా జజానా నమరిష్యతి నైహతేశౌ నక్షీయతే. పుట్టలేదు, పెరుగదు, మరణించదు, తరుగదు. చెప్పడంతోటి మారదు. మనం కూడా కలుపుకోవచ్చు ఇలా ఈ 6 ధర్మాలు సవనవితు వ్యభిచారణం సర్వస్వ శశ్వతు అనపాయి ఉపలబ్ధి మాత్రం మహాత్మ సర్వత్ర అన్ని చోట్ల సచ్వత్ అన్ని విధాలుగా అనపాయి. ఎలాంటి హాని అపాయము లేనిది అంటే మరణం లేనిది. పోనీ ఎలా ఉందయ్యా అంటే ఉపలబ్ధి మాత్రం ఉన్నది అనే చెప్పుకోగలం.
పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చెప్పడా? ఉన్నాడని మాత్రమే చెప్పగలం. అలాగే పరమాత్మ నశించడు అని చెప్పగలం. పాయం లేనివాడు పుట్టుక లేనివాడు. మరి ఎలా ఉంటాడయ్యా ఉంటాడు. ఉంటాడని మాత్రమే తెలుసు. ఉపలబ్ధి మాత్రం ప్రాణః యధా ఇంద్రియ బలేన వికల్పితం తతో అండేసు పేటిసు తరుసు అవిరిక్షితేసు ప్రాణోహి జీవం. ఉపధావతి హత్ర ఉన్నాడు అంటున్నారు, చెప్పలేము అంటున్నారు, నటించింది అంటున్నారు, ఎలాగయ్యా? ఎలా మేము దీన్ని నమ్మాలి అంటే అయ్యా సమస్య ఏం లేదు ప్రాణం ఉన్నది అంటున్నారు ఎక్కడ ఉన్నదో చెప్పండి. తెలియనలో అవయవాల లేదా ఇంద్రియాల మనస్సులో బుద్ధిలో గర్భలో గర్భలోని శిశువులో చూచి చుట్టూ ఉన్నటువంటి మావిడిలో అట్లా ఉన్నటువంటి రక్త మాంస వప మద్య శ్రేష్మ అస్తి వాటిలో ఎక్కడ ఉంది అన్నిట్లో ఉంది అన్నిట్లో ఉంది పరమాత్మ అంతే అన్నిటిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి అన్నిటిలో ఉండాలి. పోనీ ఎలా ఉంది ప్రాణం చెప్పండి, ఆ పేరు చెప్పనేమండి ఉన్నది. ఎవరైనా చూస్తారా ప్రాణాన్ని? ఇలా కనపడదు అక్కడ ఉన్నది. కనబడదు కాబట్టి లేదు అంటే ప్రాణమే లేకపోవాలి. అదే చెప్పాం. చూసిన దాన్నే నమ్ముతాము అంటే మనం బతికున్నామని నమ్మడానికి వీల్లేదు. ఎందుకు మనం ప్రాణాన్ని చూడలేము. చూస్తారా ప్రాణాన్ని చూడండి. కంటి కనపడంగానే మేము నమ్ముతామండి అన్నాడు అనుకోండి మనమందరం ప్రాణం ఉన్నవాళ్ళం అని నమ్మకూడదు. ఎందుకు ప్రాణం కనపడదు? మీ వాళ్ళం ఆ. ఎక్కడ ఉంది? తల అందులో చూపెట్టండి. ముక్కులో ఉందా, కంటిలో ఉందా, చెవులో ఉందా, మెడలో ఉందా, గర్భంలో ఉందా? ఎక్కడ ఉంది? అంతటా ఉందండి.
అన్ని కిలో ఉంది. ఏ ఒక్క దానిలోనూ లేదనడానికి వీలు లేదు. అది లేకుండా ఏ ఒక్కటి పని చేయదు. మన శరీరం మొత్తంలోని అవయవాలలో ఏ చిన్న మార్పు అయినా కానీ ప్రాణం ఉన్నప్పుడే సంభవం. ప్రాణం లేదు. నిశ్చేత్తు ఉంది. మరి ప్రతి దానితోటి పని చేయిస్తుంది. ప్రతి దానిలోనూ ఉంటుంది ఎవరికీ కనబడదు. పరమాత్మ అంతే అన్నిట్లో ఉంటాడు అందరితో పని చేయిస్తాడు ఎవరికీ కనబడదు. సరిపోయింది కదా అందుకే అంటున్నాడు ప్రాణః యథా ఇంద్రియ బలేన వికలిపితం తత్ అందుకే మనం శరీరం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు ఏవేవి అంటాం మనం అంటాం కానీ మామూలుగా పల్లెపీళ్ళలో ఏం బాగాలేదు అంటారు, నా ప్రాణం బాగాలేదు అంటారు. అబద్ధంగా వాళ్ళు నా ఒళ్ళు బాగాలేదు ఎవడు అనడు, చూడండి చూడండి మీరు కరెక్ట్ గా నాకు పోయాడు. వాడి శరీరం బాగాలేదన్న, పానం బాగాలేదన్న. మనకి ఈ పానం ఏమిటో అర్థం కాదు, ఇక్కడ అర్థమైంది అది, న్యాయంగా బాగా అయింది అది. అంటే అది మన శరీర అవయవాలలో ఏ ఏ అవయవాలలో ఎంతెంత వరకు ప్రసరించి ప్రసరించి పని చేయించాలో. అలా చేయించలేకపోతే ఇవి పని లేదు. అందుకే అదే అలా లేదు ఇవన్నీ పని లేదు. పరమాత్మ కూడా అలాంటి పని లేదు. పండేసు, పేజిసు, తరుచు గుడ్లలోనూ ఉంటుంది, మావిలోనూ ఉంటుంది, చెట్లలో ఉంటుంది. ప్రాణోహి జీవం ఉపధావతి. ఈ ప్రాణమే జీవుణ్ణి చేరుతుంది. ఎక్కడ తత్ర తత్ర. ఆయా ప్రాంతాలు. గుడ్డులోనూ ప్రాణం ఉంది. మావిలోనూ ప్రాణం ఉంది. శిశువులోనూ ప్రాణం ఉంది. శిశువు యొక్క శరీరంలోనూ ఉంది, ఇంద్రియాలలోనూ ఉంది, బుద్ధిలోనూ ఉంది. ప్రతి చోటికి వెళ్తుంది, అన్నిట్లో ఉంటుంది, ఎవరికీ కనబడదు. పరమాత్మం అంతే అన్నిట్లో ఉన్నాడు. అన్ని రోజులు అన్ని జేయిస్తున్నాడు ఎవరికీ కనబడు. ఇలా సన్నేయత ఇంద్రియ గణే అహమిచ ప్రసుప్తే కూటస్తః ఆశయ మృతే తదనుస్మృతిన్నః. మరి ఈయన ఎక్కడ దొరుకుతారా మనకి ఎప్పుడైనా అంటే సన్నేచయతింద్రియగనే ఇంద్రియములన్నీ బలహీనములైపోయిననాడు పరిచేయతినాడు అలాగే అహమిచ ప్రసుక్తే అహం అనేటువంటి
తత్వం అహం నేను నేను అంటాం కదా నేను అనే దాన్ని అనలేకుండా ఉన్నాడు కూటస్థః అంటే ఎలాంటి వికారము లేనివాడు మార్పు లేనివాడు ఆశయమృతే తదనుస్మృతిర్నః ఇవేవి లేనప్పుడు మనకు అలాంటి పరమాత్మ ఉన్నాడని మనం పరమాత్మను స్మరిస్తాం. కాళ్ళు, చేతులు, ఒళ్ళు, మనస్సు, బుద్ధి అన్నీ సుష్టుగా, పుష్టిగా ఉండి బాగా పని చేస్తుంటే బ్యాంకు నిండా డబ్బులు ఉండి, మన చుట్టూ చుట్టాలు ఉండి, మిత్రులు ఉండి, మన శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటే దేవుడెవరు? ఆయన ఉంటాడా అంటా. ఇవన్నీ పోయాయి అనుకోండి ఎవడు చూసే దిక్కు లేదు. మన జన్మ మధ్య మా మాట వినదు. పరంగా లేదు ప్రాణం పోతుంది అయ్యో దేవుడా ఒకసారి చూడురా అప్పుడు జ్ఞాపకం ఉంటది. ఇవన్నీ పోతే అహంకారం కూడా భాసించకుంటే మనవాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు మన చుట్టూ లేకుంటే మనం ఏ పని సక్రమంగా చేసుకోలేకుంటే తదను స్మృతి. ఇప్పుడు మనకు ఆ పరమాత్మ యొక్క స్మరణ కలుగుతుంది. ఎరిహి అభ్యనాపచరణైనయా ఉరుభక్త్యా చేతోమలాన్ విధమేత్ గుణకర్మయాని ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాదములను తేదారనేటువంటి కోరికతోటి పెద్ద భక్తితోటి మనస్సు యొక్క అన్ని కర్మచాలను పరిశుద్ధి చేసుకోగలిగితే చెప్తున్నాడు చేతో మలాని విధవేత్ ఎలాంటివి గుణ కర్మజాని. గుణమలతో పుట్టినవి కర్మలతో పుట్టినవి మనం పని చేస్తాం. పని చేస్తున్నప్పుడు ఇది నేనే చేస్తున్నానన్న భావనే కర్మ దోషం. ఆ కర్మ సాత్వికమా, రాజసమా, తామసమా అది గుణదోషం. ఇలా గుణముల వలన, కర్మల వలన కలిగినటువంటి మనస్సు యొక్క మలములు, మురికిలను విధమే తొలగించుకోవలెను. తస్మిని విశుద్ధే ఆ మనస్సు పరిశుద్ధమైన నాడు ఉపలభ్యత ఆత్మ తత్వం అప్పుడు దొరుకుతుంది. మనస్సు పరిశుద్ధమయ్యేదాకా నీకు పరమాత్మ తత్వము దొరకదు తెలియదు నాకు అర్థం కావడం లేదండి అంటే ఏమర్థం?
మన మనస్సు ఇంకా ఏ మూలకో కొంత మురికి దానికి అంతే ఉన్నది. మనస్సు పరిశుద్ధమైన నాడే ఆత్మ తత్వం లభిస్తుంది. సాక్షాత్తు యదా అమల దృశోహో సవి తృప్న కాశ. కన్నులో ఏ దేశం లేకుంటేనే సూర్యుని వెలుగు మన చేత గ్రహించబడుతుంది. కళ్ళలో దోషం ఉంటే తెల్సురు సైంత మనం చూడలేం. అప్పుడు వెలుసురు ఉందా ఎక్కడ ఉందండి అంత చీకటి కదా అంటాడు. ఉంది చీకటి కాదు నీ కంటిలో దోషం. కంటిలో ఏ దోషము లేనినాడే సూర్య ప్రకాశం కనబడేటట్టుగా మనస్సులో ఏ దోషం లేనినాడే ఆత్మ తత్వం కనబడుతుంది. అస్తులో దోషం ఉందనుకోండి అపగత్వం మనకు అవగమనానికి రాదు. అంటే కర్మయోమజతనో పురుషోయేన సంస్కృతః ఎలాగు మీరు ఆ మాట అన్నారు కదా కర్మల వలన కలిగేటువంటి మలములు పోగొట్టాలన్నారు కదా మరి దాని గురించి చెప్పండి. మాకు కర్మ యోగాన్ని చెప్పండి. ఏన సంస్కృతః పురుషః. ఏ కర్మ యోగము చేత సంస్కరించబడినటువంటి పురుషుడు విధూయేహాసు కర్మాని నైస్కర్ణ్యం విందతే ఫలః. తాను ఆచరించినటువంటి అన్ని కర్మలను దూరంగా తరిమేసి నైష్కర్మ్యన్ అంటే అన్ని పనులు చేస్తున్నా కానీ పని చేసిన వాడిలా ఉండడు. చెప్తాడు ఇతరు కర్మణి అకర్మయ పచ్చేత్ అకర్మణిచ కర్మయః తబుద్ధిమాన్ మనుష్యేషు. సయుక్తః కృత్సన కర్మవిత్ అంటారు. కర్మ చేస్తూ ఉండాలి మనకేం లేదే. ఏ కర్మ చేయకుండా ఉండాలి అన్ని కర్మలు నేనే చేస్తున్నాను. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ అభిమానాలు లేకుండా ఆచరించే కర్మ కర్మత్వా. కర్మ చేస్తుంటాం కానీ కర్మత్వాన్ని చెప్పుకోము. కర్మ చేయకుండా ఉంటాం అని కర్మలు చేస్తున్నాం. భగవత్ అర్పణంగా భగవత్ బుద్ధితో ఫలం అంతా అతనికి ఇస్తే మనం చేసిన కర్మ కర్మ కాదు. ఫలం మనకు వద్దు అంటే కర్మ కాదు. ఫలం మనకే కావాలన్నాం కర్మ అవుతుంది. ఇలా భావాన్ని విధూయేహాస కర్మాని నైష్కర్మ్యం అన్ని కర్మలను దూరంగా చేసి అతను నైష్కర్మ్యాన్ని పొందుతాడు.
ఏవం ప్రశ్నం ఋషియును పూర్వం అపురుచ్ఛం పితురంతికే నేను మా నాన్నగారి దగ్గర ఇలాంటి ప్రశ్నలను ఇదివరకు అడిగి ఉన్నాను నా ప్రువన్ బ్రహ్మణ పుత్రాః తత్ర కారణముచ్ఛతాం. అన్నీ చెప్పారు కానీ ఈ ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేరు. ఎందుకు చెప్పలేదు? దాని కారణాన్ని మహాస్తులారా పైవన్నీ చెప్పారు. కానీ కర్మ యోగాన్ని పోగొట్టుకొని ధర్మయోగము తోటే సంస్కరించబడి నైస్కమ్యాన్ని పొందటానికి కావలసినటువంటి విధానం ఏది అని అడిగితే అప్పుడు ఆ ఋషులు మాకు చెప్పలేదు. మరి ఇన్ని చెప్పిన వారు ఇదొక్కటి ఎందుకు చెప్పలేదో వివరిస్తారా అని అడిగితే కర్మ కర్మ వికర్మైతి వేదవాదః ఆ లౌకికః ఇది మొదలు అదంతా తెలుసుకోవాలి. కర్మ, అకర్మ, వికర్మ. మనము సహజంగా ఆచరించేటువంటి ఆచరించవలసిన ఉండే నిత్య నైవిత్తిక కామ్య అంటామే ఇవి అకర్మ అంటాం. వికర్మ ఏది కర్మ దీన్ని మొదలెట్టడానికి కర్మ అంటారు. వికర్మాని దేన్ని అంటారు? పరకర్మో భయావాహ అని చెప్తామే విరుద్ధమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి. ధర్మ విరుద్ధమైనటువంటి ఉత్పద ప్రవృత్తితో ఆచరించేది ఉండే దాన్ని వికర్మ అంటాం. అకర్మ అనేది ఏందంటాం? కర్మ చేస్తూ కూడా కర్మత్వ భావన, కర్తృత్వ భావన ఎప్పుడు వదిలి పెట్టామో దాన్ని అకర్మ అంటాం. అది అది శృంఖర ప్రవృత్తి అంటారు అదే శృంఖర ప్రవృత్తి. ఇలా ఈ మూడు ఉన్నాయి ఇది వేదవాదము నా లౌకికః వేదస్థిత ఈశ్వరాత్మత్వాత్ తత్ర ముఖ్యంతి శూరయాత్. ఇది లౌకికం కాదు అంటారు లోకంలో ఉండేది కాదు ఇది. వేదం మాత్రమే చెప్పింది కర్మ అని, అకర్మ అని, వికర్మ అని లోకంలో మూడు భాగాలు ఉండవు. లోకంలో ఒకటే పేరు కర్మ అని. ఏం చేసినా కర్మే కదా. పనే కదా ఏం చేసినా కర్మే. అది ధర్మం ధర్మమా అధర్మమా అనేది వేద నిర్ణయం ఇస్తుంది. మనకు మాత్రం అది కర్మే. కాబట్టి లౌజ్యంగా లేదు అంటే చాలా సూక్ష్మంగా పెడుతాడు. ఇది కేవలం వేదవాదము. మరి ఆ వేదము.
మనకు అందుబాటులో లేదు కాబట్టి చెప్తున్నాడు వేదత్య ఈశ్వరాత్మత్వా వేదం అంటే ఏమిటి పరమాత్మే. కాబట్టి మరి ఏది కర్మో ఏది అధర్మో అంటే ఏం చెప్పాలి ఇది పరమాత్మ ఇది కాదు అంటే ఏం చెప్తాం? అందువల్ల మహా మహా గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ఈ విషయంలో మోహాన్ని పొందుతారు. పరోక్షవాదః వేదోయం. బాలానాం అనుశాసనం ఎలాంటిది వేదము అంటే పరోక్షవాదః అంటే అది చెప్పేది కరెక్ట్ కాదు చెప్పిన దాని వల్ల తెలిసేది కాదు అన్ని కర్మలు చేయమంటుంది. ప్రతి కర్మ మనం అంటున్నాం. పరోక్ష వాదః వేదోయం ఎలాంటిది అంటే బాలానాం అనుశాతనం. చిన్న పిల్లలకు బుజ్జగింపు లాంటిది వేదము అంటున్నాడు. అంటే ఏమీ తెలియని పసిపాపలు ఉంటారు. అలా బయటికి వెళ్లారు. ఆకాశం ఎదురు చూశారు. నాన్నో తాటో అతని మామ కావాలని కోర పెట్టారు. అతని మామ వస్తారా? పోనీ వాడు రాడు రాడు అని వింటారా? ఇల్లు పీకి పంది చేస్తారు. ఏం చేస్తాం తెలుగు వాళ్ళం? ఒక అద్దం తీసుకొని పోయి కింద పెట్టి ఎవరో చంద్రమామ ఇక్కడికే వచ్చేసారు. ఆ చంద్రమామ వచ్చారని అడుగుతారు. ఇది సత్యమా అసత్యమా? ధర్మమా అధర్మమా ఏం చెప్పావ్? తాత్కారికంగా వాడిని బుజ్జగించడానికి మరి మోసనే చేశాడు. మోసగా అనుకుందాం ఒక మాట. ఎప్పుడైతే వాడు ఇది బింబం కాని చంద్రుడు కాదు నన్ను నాన్నగారు మోసం చేశారు అని తెలిసిన తర్వాత అనుకుంటాడా? అనుకోదు. ఎందుకనుకోడు? ఇది చంద్రబింబము బింబమే కానీ చంద్రుడు కాదని తెలిసేనాటికి అక్కడున్న చంద్రుడు ఇక్కడికి రాడని కూడా తెలుసుకున్నాడు. అంటే సత్యము తెలిసేంత వరకే అసత్యాన్ని నమ్ముతాము, బ్రహ్మ తత్వం దొరికేంత వరకే కర్మలు చేస్తాము. అది దొరికినాక ఇది ఎందుకు ఇంకా? అందువల్ల ఇది.
కర్మ అకర్మ కర్మ అంటే భారానాం అనుచాసనం. కర్మ మోక్షాయ కర్మాని విధత్యే. అన్ని కర్మల నుండి నీకు విముక్తి కలగటానికే కర్మలను విధిస్తున్నాడు. అహరహ సంధ్యాముపాసీత. జ్యోతి స్వోమేన స్వర్గకామో యజేత విభూతికామో పశుమాల భేత అని వాడు చెప్తాడు. ఐశ్వర్యం కావాలంటే ఇంకోటి కావాలంటే ఇంకోటి కావాలంటే ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి ఆ పని చెయ్యి ఆ పని చెయ్యి ఏమని చెప్పింది? ఎందుకు చెప్పింది? తాను చెప్పిన రీతిలో ఆ కర్మలు ఆచరించి ఆ కర్మలను ఆచరించినందువలన కలిగిన ఫలితాన్ని పొంది పొందిన ఫలితం నీ ముందరే నశిస్తే ఈ మాత్రానికి పని చేయాలా? నశించే పరిధమించే కర్మ నాకెందుకండి? నశించని పరిధమించేది కావాలి. అని తెలుసుకుంటే అది పరమాత్మ. దానికి ఏ కర్మలు చేయకపోవడమే మార్గం. ఇవన్నీ కర్మలు చేస్తే వస్తాయి, అది కర్మలు మారితే వస్తాయి. కాబట్టి పరమాత్మ స్వరూపం అర్థమయ్యేంతవరకే కర్మ విధానం. పరమాత్మ బోధపడ్డానాడు అన్ని కర్మలు మానుతాం. ఆ అన్ని కర్మలు మానటాని కోసమే ఈ కర్మ విధానం. కర్మ మోక్షాయ కర్మాణి విధత్యే అగదం యధా ఇది ఉదాహరణం ఔషధం వాడుతాం దేనికి రోగం పోవటానికా రోగం రావటానికి అది పోగానే మందు మానేస్తాం. అయ్యో మందు పడేదాకా వేసుకున్నాం కదా రోజు వేసుకున్నామా? రోగం ఉన్నంత వరకే మందు వేసుకుంటాం. అజ్ఞానం ఉన్నంత వరకు మనం చేస్తాం. ఆ రోగం ఏది ఇప్పుడు న్యాయంగా అజ్ఞానం. అది ఉన్నంతవరకు కర్మలు చేస్తాం. అజ్ఞానం పోయింది కర్మలు మానుతాం. రోగం పోయింది మందు మానుతాం. అందుకే అగరోయగ మందు వేసుకునేది మందును మానటానికే కానీ రోజు మందు తినడానికి కాదు. అలా కర్మలు చేసేది కర్మలు మానటానికి కర్మ మోక్షాయ కర్మాని పూర్తే ఇలా అగదం వ్యధా నాచరేత్ యత్తు వేదోక్తం స్వయం అజ్ఞః అతితేంద్రియః అలా అని ఎలాగు మనం కర్మలు మానేసేవే కదా వదిలేయమని కానీ ఇంకెందుకు మానేయాలి అని పొరపాటున అజ్ఞా జ్ఞానము లేక
ఇండియ నిగ్రహం లేక వేదోక్తమైన కర్మలను ఆచరించకుంటే వికర్మన అధర్మేణ మృత్యోహ మృత్యుముపైకి అప్పుడది వికర్మ అవుతుంది. అంటే ఆచరించవలసిన కర్మను ఆచరించక అధర్మ అనేది. కాబట్టి అది అప్పుడు వికర్మ అయి అధర్మమై మృత్యోహో మృత్యుముపైకి. సరకానికి వెళ్తాడు. సంసారంలో అంధకూపంలో పడతాడు. కాబట్టి వేదోక్తమేవ కురువాణః నిస్సంగః అర్పితం ఈశ్వరే. ఏం చేయాలి? వేదోక్తమైన కర్మను చేయాలి. ఎలా చేయాలి? నిస్సంగా చేసే పనియందు ఆసక్తి లేకుండా చేయాలి. అది ఎలాగండీ? అంటే అర్పితం ఇస్తారే. వాడి గర్భించేయవయ్యా. భగవంతుని గర్భిస్తూ నీవు పని చెయ్యి కృష్ణార్పణం. యత్ కరోషి, యత్ అక్షిణాసి, యత్ జుహోషి, దదాసి యత్, యత్ తపస్యతి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. లేదు కర్మలు చెయ్యి కానీ నన్ను ఆకర్పించు. నేను చేస్తున్నానన్న భావాన్ని వదిలిపెట్టి నాకోసం అన్న భావాన్ని వదిలిపెట్టి స్వామి ఇదంతా నీ భగవతాజ్ఞేయ భగవత్ కైంకర్య రూపం. పరమాత్మ ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నాను. పరమాత్మకు కైంకర్య రూపంలో ఈ పని చేస్తున్నాను. వేదోక్తమేవ కురువానః నిస్సంగః అర్పితమీశ్వరే నైస్కన్యం లభతే సిద్ధిం. ఓ జనార్థ ఫలసుతిహి. ఇవన్నీ అవర్టైజ్మెంట్ అండి. కొంచెం ఆ రేపు రాసుకుంటే ఈ చెంబులు ఇంత బార్ అవుతాయి, ఉన్నవి ఊడిపోతాయి. ఏం కావు ఇది రోచనార్క ఎట్లా రాస్తావ్ ఆకర్షణ రుచించడానికి చెప్తున్నాడు ఇలా ఇది ఇలా అవుతుంది ఇలా అవుతుంది స్వర్గం వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది అవన్నీ దేనికి నీకు వాటి యందు రుచి పుట్టడానికి వేటి యందు స్వర్గం యందు కాదు కర్మల యందు కాదు పరమాత్మ ఈ పని చేస్తే పరమాత్మ ఈ ఫలితాన్ని ఇస్తాడు అని తెలిస్తే నీకు కర్మల యందు ఫలముల యందు మొదలు బుద్ధి ఉన్నా రుచి పుట్టినా న్యాయంగా ఇవి కాదు కదా ఇచ్చేది వాడు కదా.
అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు ఇచ్చేవాడు అని అటు రుచిపోతుంది. భగవంతుని మీద నమ్మకం కలగడానికే అర్థవాదాలన్నీ. ఈ పరిస్థితి దానికోసం. ధర్మల కోసం కాదు, రోచనార్థ రుచించటానికి, నచ్చటానికి, ఆకర్షించబడటానికి పరమాత్మ తత్వం ఒకటి ఉన్నదని ఏదో రీతిలో. విశ్వసించటానికి మాత్రమే ఫలకృతి తప్ప అది చెప్పారు కాబట్టి నేను వాటి కోసమే అన్ని పనులు చేస్తాను అంటే. కరణం అవుతావు సంసారంలో పడిపోతావు. రోజనార్థా పరశుద్ధి వ్యయాసు హృదయ గ్రంథిం నిర్జగీషు పరాత్మనః ఏ మహానుభావుడు కర్మ సంస్కారము బంధం అనేటువంటి హృదయ గ్రంథిని. గెలువాలనుకున్నవాడు విధినా ఉపచరేతు దేవం తంత్రోక్తినక కేశవం. భగవంతుణ్ణి ఆరాధించాలన్నా ఆత్మజ్ఞానం కలగాలన్నా అహంకారాదులను పోగొట్టుకోవాలన్నా. వేద విధితో బోధించబడినటువంటి కర్మల చేత భగవంతుడిని ఆరాధించాలి మొదలు, అంటే మనకు ఆగమాలు కావాలి ఆగమోక్త విధానేన అర్చయేతు. శ్రీ హరిన్ సదా నిత్యము ఆగమ విధానం తోటి పరమాత్మను ఆరాధించాలి విధినా ఉపచరేద్ది అది కూడా తంత్రోక్తం అంటున్నాడు తంత్రం అంటే ఏమిటి ఆగమ విధానం. పాజరాత్రం, వైగాగతం మరొకటి ఏదో చెప్పుకుంటాం కదా. ఇలా రకరకాల ఆగమములతో స్వామిని ఎందుకు చేయాలంటే మనసుకు శుద్ధి కలగడం. అదే కదా ఇంకేం చేస్తాం డైరెక్ట్ మొత్తం డైరెక్ట్ కొడతాడు ఇట్లా పక్క దారిలో పోవు. నీ మనస్సు నీకు బాగుండాలంటే, నీకు ఆత్మజ్ఞానం కావాలంటే, నీవు చేసేటువంటి కర్మలకు పరిశుద్ధి కలగాలంటే, భగవంతుడిని తంత్రోక్త విధితో ఆచరించాలి, ఆరాధించాలి. ఎందుకు ఆరాధన? శుద్ధి కోసం. ఆరాధనతో శుద్ధి కలిగితే తరువాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ హృదయ గ్రంథి ఉంది అది వేదించబడుతుంది.
అందరికీ ఉంది అందరూ చేస్తారమ్మ వాళ్ళకి ఉంది విద్యనా ఉపచర్యతి దేవం తంత్రోక్తేనక కేశవం లబ్ధానుగ్రహ ఆచార్యాత్ మరి ఆ తంత్రోక్తం అంటున్నారు ఈ తంత్రం ఎలా చేయాలి? అంటే నువ్వు అనుకుంటే చేసేది కాదు ఆచార్యాత్ లబ్ధానుగ్రహ గురువు గారి వలన అనుగ్రహాన్ని పొంది ఆచార్యాత్ తేన సందర్శిత ఆగమన గురువు గారు చెప్పారు ఆగమం, నువ్వు ఫలానా ఆగమంతో ఆరాధించు అని చెప్తాడు. మన దగ్గర సత్కారాలు చాలా ఉంటాయి, మనకు నచ్చిన ఆగమంతోటి మనం పరమాత్మను ఆరాధించకూడదు. అంతే కాదు మంత్రం కూడా మనకు నారసింహుడు బాగా నచ్చాడు నేను ఆ మంత్రం చేస్తాను. నాకు హయగ్రీవుడు నచ్చాడు నేను ఆ మంత్రం చేస్తాను. నాకు భద్రకార్యం నచ్చింది చేస్తాను అని కూడా. గురువు గారు నీవు ఈ దేవతను ఈ మంత్రాన్ని ఉపాసించు అని చెప్పాలి. గురువు గారు కూడా ఆగమాన్ని దేవతను మంత్రాన్ని ఎలా చెప్తారో తెలుసా? అర్వణాన్ని చూసి చెప్తారు. ఒకటి నామార్వణం, రెండు రాశ్యర్వణం, మూడు రేఖార్వణం సాముద్రికం అంటాం. మన హస్తంలోనును మన వర్షస్థలంలోని రేఖలను చూసి నీవు ఈ మంత్రం చెయ్యి. లేదా ఈ రాశిలోని లగ్నకుండలు అంటాం కదా, మోక్షకారకుడు ఎక్కడ ఉన్నాడు, విద్యాకారకుడు ఎక్కడ ఉన్నాడు, సుఖకారకుడు ఎక్కడ ఉన్నాడు, కడత ఎక్కడ ఉన్నాడు, ఈ నలుగురిని చూచి వారి వారి స్థితిని బట్టి అది ఏ ఏ దేవతను సూచిస్తుందో ఆ దేవతను ఆరాధింపమంటారు. అమ్మో తల లేకుంటే తలం చూస్తున్నాం మేము. ఏం చేయాలో పోయారు అట్లా తలం చూస్తాం పిచ్చి పుట్టింది. మధ్యాంచి చర్యం. ఇప్పుడు కదా మన బాల్యాల్లో ఒరేయ్ మీరు విని ఉంటారేమో. సరే బట్ట సుబ్బ సరే బట్ట ఆయన పేరు ఇప్పుడు ఆయన పేరు ఏంటి సరే వేణుగోపాల రాచారుడు ఉంకల గారు వాళ్ళ తాత అవును కంఠీర వాసల గారని అహండ పండితుడు అగండ అంటే మన భారతదేశంలో లేడు, మా స్వామి గారు కూడా పిలిచి నాయనా ఇది ఏంటి అని అడిగేవారు. దీనికి ఎట్లా ఎక్కాలని చెప్పు, ఆయన గురించి అడిగేవారు మరి చదువుకుంది స్వామి గారు తెలియదు.
కొడే బుద్ధి ప్రకారం వేయడం అంతటి వాడు ఎవరు చెప్పారో తెలియదు హయగ్రీవ పాదం మొదలుపెట్టాడు. మంత్రం మొదలుపెట్టాడు. అక్కడే పుష్కరణం ఉంది కదా ముందు పుష్కరణం ఉంది కదా అవును ఆ పుష్కరణంలో కండ ఇంతవరకు నిలబడేది తెల్లారి రాక తెల్లారి రాక పని చేసేవాడు తెల్లారి రాక స్నానం అనుసారం మనకి ఏమన్నా పెళ్లి తినేవాడు పెద్ద పట్టించుకోకపోయేవాడు ఒక యోగిలానే ఉండేవాడు సడన్ గా ఉండి ఉండి ఉండి ఒక యారది కాగానే పిచ్చి పుట్టింది. ఏమో చూస్తున్నాడు ఏమో అవుతుందని ఏదో చేస్తున్నాడు. కానీ ఇంత పిచ్చిలో కూడా తప్పు చదివితే వాక్యం పడదు కాదు తప్పు ఇది వాక్యం ఇది వ్యాఖ్యానం ఇది. అది ఎందుకు దక్క దక్క చదువుకుంటారు దక్క దక్క చదువుకుంటే నవద్రవ్యాని నవద్రవ్యాని కాదు ఎవరు చెప్పింది అది చూడొచ్చా చూడు. ఆ చూడొచ్చా నవద్రవ్యాని మనం ఏం చదువుతున్నాం. చదువుతున్నాం అన్న కూర్చో మొత్తం వివరించు. కానీ బుద్ధి శాంతి లేదు. నా చేతి చేతి చేతి ఎంతకు మారలేదు మార్పు లేదు ఇప్పుడు శివే మూతి నుంచి ఒక స్వామి వచ్చాడు ఈ పేరు ఉంది మహాత్మాల వీర వీరరాధ వర్ధన గారు మంచి వాడి మంచి ఉపాసన అతను వచ్చి ఈ స్వాయం చూస్తే హైగ్రీవం చేసినట్టు ఉంది కానీ హైగ్రీవం పడదు. ఆకారం చూస్తే హైగ్రీవం పని పడదు. అతను ద్వయ మంత్రం చదివితే అన్ని పోతాయి. అతను ద్వయ మంత్రం చేయొద్దు హైగ్రీవం పని పడదు. కావాలంటే రామ మంత్రం చేయొచ్చు. అని తాను వెంట ఉండి అతన్ని ఆ నీళ్ళలో కూర్చోబెట్టి దాని మీద ఉభయమనం అంటాం పద్మశాంతి మంత్ర జపం చేసి తను ప్రోక్షించి చిన్న హోమం చేసి మూడు రోజుల్లో మళ్ళీ స్వస్తునయ్యాడు. నాయనా త్వర మంత్ర అంశానం చేసుకో నామపాదకం చేసుకో. ఇది ఏమి పడదు. ఇగో నీ ముఖంలో పలాని లేఖలు ఉన్నాయి. ఇది రాముడి దగ్గరకు వస్తుంది అది ఏమి పడదు. అంటే ఏమిటి? మన పెరియద అవయవ నిర్మాణం. మన శరీరంలో రక్తము, మాంసము, మజ్జము, వప్పు, అస్తులు ఇవన్నీ ఏమో మామూలుగా ఈ పరిధానం అంటాం. కానీ ఈ శరీరంలో ఏర్పడే రేఖలు ఉన్నాయి మన ఇష్టం కాదు. మనము పూర్వజన్మలో ఆచరించినటువంటి కర్మ కాల శేషము. మనకు ఎలాంటి కర్మలు చేయడానికి యోగ్యమో ఆ చిన్న రేఖల ద్వారా చేస్తుంది. కాబట్టి ఈ రేఖలు ఉన్నవాడు కొందరి చేతిలో తక్కువ రేఖలు ఉంటుంది.
కొందరికి గరుడ రేఖ ఉంటుంది. మరి కొందరికి సింహ రేఖ ఉంటుంది. ఇంకొకరికి చక్ర రేఖ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఎవరెవరికి ఏ ఏ రేఖలు ఉంటాయో ఎలా ఉంటాయి? వాడు వాడు ఆచరించినటువంటి కర్మలను బట్టి వాడు ముందు ముందు ఎలాంటి కర్మలు చేయడానికి యోగ్యుడో అది సూచించే రేఖలే ఉంటాయి. కాబట్టి దాన్ని చూచి గురువుగారు మనకు నీవు ఫలానా ఆరాధన చెయ్యిరా, ఫలానా ఉపాసన చెయ్యి అని చెప్తారు. ఇలా గురువుగారు చెప్పిన విధానంతోటి దేవతను ఆరాధించాలే తప్ప మహాపురుషం అభ్యర్చేత్. మూర్త్యా అభిమతయా ఆత్మనః ఆచారం నీ ఇష్టం. అభిమతయా మూర్త్యా నీ ఇష్టం. నీకు ఏ మూర్తి నచ్చితే ఆ మూర్తిని పూజించు. కానీ మంత్రం విధానం మాత్రం గురువుగారు చెప్పారు. అంటే నీవు పాంచరాత్రం చేయాలా, వైకానసం చేయాలా, శాస్త్రం చేయాలా, గానపత్రం చేయాలా, లేక ఆగమం చేయాలా, మంత్రశాస్త్రంలో ప్రవచించాలా అది మీ రేఖలో మీ అరవణాన్ని బట్టి గురువు అది. ఆకారమా రాముడిని పెట్టుకుంటావా? ఒక కుర్చీ నీకు కుర్చీ నచ్చుతాడు, కుర్చీ పెట్టుకో రాముడు నచ్చుతాడు, రాముడిని పెట్టుకో నరసింహ అది మా దయామూర్తి ఆ. మూర్తి మాత్రం నీ ఇష్టం, అష్టామూర్తి ఆకారం మాత్రం విగ్రహం మాత్రం నీ ఇష్టం, ఆరాధన మాత్రం గురువు గాయి. గురువు గారు చెప్పిన విధానం తోటే నీకు నచ్చిన మూర్తిని ఆరాధించు. మూర్త్యా అభిమతయా ఆత్మనః శుచిహి సమ్ముఖమాసినః పవిత్రుడు కావాలి. స్వామికి అభిముఖంగా కూర్చోవాలి. ప్రాణ సంయమనాదిభిహి ప్రాణ అవునా కదా. ఇలాంటి ప్రాణాయామము, ఆసనము ఇలాంటి వాటితోటి పిండం విశోధ్య మొదలు శరీరాన్ని శుద్ధి చేయాలి. ప్రాణాయామైహి దహేత్ అంటారు. మానసిక దోషాలను ప్రాణాయామంతో పోగొట్టుకోవాలి. వాగ్ దోషాలను మౌలంతో పోగొట్టుకోవాలి. శరీర దోషాలను గురు సుసురులతో పోగొట్టుకోవాలి. మూటికి మూడు శుద్ధులు ఉన్నాయి. ఇలా ఈ శుద్ధి చేయకుండా గుడికి పోయామనుకోండి, స్వామి యొక్క బింబంలోని శుద్ధి మలిదం అవుతుంది. మళ్ళీ మనం ప్రోక్షణ చేయవలసి వస్తుంది, సంప్రోక్షణ చేయవలసి వస్తుంది.
అదే ఈ పిండాన్ని దీన్ని ఏమంటారు పిండా అంటారు ఏం పిండం ఇది మాంస పిండం అంటే మాంస ముద్ద పిండి ముద్ద అంటే ఏంటి వాస్తవంగా ఓ మన పిండి ముద్దకు ముక్కు చెవులు కళ్ళు పెట్టి బొమ్మ అవుతుంది కదా అలాగే మాంస ముద్దకి ఇవన్నీ పెడితే మనం దానికి వెళ్ళాలి. కాబట్టి ఇలా ఈ పిండమును శోధించి సన్యాస కృత రక్షే రక్షః అర్చయేతు హరిం ఇందులో న్యాసం చేయాలి. ఏం న్యాసం? సృష్టి న్యాసం, స్థితి న్యాసం, లయ న్యాసం అంటాం. అంటే భగవంతుడిని ఆరాధించడానికి ఈ శరీరము పనికిరాదు. మరి ఏం చేయాలి అంటే ఈ శరీరంలో నుంచి ఆయా తంత్రోక్త విధానంతో ఈ జీవుడిని బయటికి రప్పించి మన ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదముల యందు ఉంచాలి. ఏం చేస్తామంటారు లయం ప్రళయం ఊరిపోయాడు పోయిన తర్వాత భగవంతుడిని ఆరాధించడానికి యోగ్యమైనటువంటి జీవ స్వరూపాన్ని ఆ పాదాల నుంచి మళ్ళీ తనలో ప్రవేశింప చేసుకోవాలి. ఇది సృష్టి మూల్యం. ఇలా ప్రయోజింప చేసుకొని అతన్ని పరమాత్మ ఆరాధనకు అర్హుడిగా సిద్ధం చేయాలి. ఇది సిద్ధిన్యం. అంటే ఇప్పుడు భగవంతుడిని ఆరాధించడానికి కావలసిన స్వరూపము భగవంతుడే మనకు ప్రసాదించాడు, మనం దీనితోటి భగవంతుడిని ఆరాధించాలి. మళ్ళీ ఆరాధన అంతా పూర్తి అయిన తర్వాత స్వామికి మనం ద్వారబంధం అంటామే మన భారత విభాగం చెప్తున్నాను. ఆ ద్వారబంధం చేసే ముందు మళ్ళీ స్వామిలో వచ్చిన దాన్ని స్వామికి అర్పించి మన దాన్ని మనం మళ్ళీ తీసుకొని ఇంటికి రావాలి. ఒకసారి ఇప్పుడు కాదు చాలా పాత రోజుల్లో మనకు నృసింహ క్షేత్రం వేదాద్రి నుండి కృష్ణాపీఠంలో జంగీపేటకు దగ్గరే ఉంటుంది అక్కడ ఉంది. అక్కడ ఒక మహానుభావుడు నృసింహ ఉపాసకు. అద్భుతమైనటువంటి భక్తుడు సత్య మనసా అతని అతను అక్కడ ఆరాభకుడు అయ్యా ప్రతిరోజు మళ్ళీ సరక్షణ కథలు పెట్టేసుకొని అన్నయ్య వాళ్ళు సృష్టి న్యాసం సృష్టి న్యాసం దయ న్యాసం అన్నీ చేయటం మళ్ళీ పారభ్రం చేయటం మళ్ళీ అయిపోగానే స్వామికి అర్పించుతాను మన సంతోష శరీరం తీసుకొని బయటికి వస్తాను అలవాటు అయిపోయింది
ఒకరోజు మరి స్వామి సంకల్పం తెలియదు. అన్నీ చేశాడు. మళ్ళీ బయటికి వెళ్ళే ముందు ఇది స్వామిలో ఇచ్చి తాను తీసుకోవాలి అది మర్చిపోయాను. ఆ భక్తి ఆవేశంతో తన దగ్గరికి బయటికి వచ్చాడు. ఇంట్లో అడుగు పెడితే ఇల్లు మొత్తం కారిపోయింది. బట్టలు, వస్తువులు, ఇల్లు పిల్లలు మొత్తుకుంటే వాళ్ళు అవంతా లాగి బయటికి వచ్చారు. బయటికి వచ్చి చెట్టు చూసి చెట్టు కారిపోతున్నారు, ఇల్లు చూసి ఇంటికి కారిపోతున్నారు. కళ్ళు నిప్పుల కనుకెళ్ళాగా అయిపోయాయి. ఎవ్వడు ముందరికి పోలేడు, ఎవరిని చూడలేడు. వాడికి అర్థం కావట్లేదు ఏం చేస్తాను. పుట్టుకుంటే క్యాలిపోతుంది చూస్తే క్యాలిపోతుంది. ఒళ్ళంతా మండుతుంది అది. తర్వాత వాళ్ళ తాతగారు దూరం చూశారు అరే వాడు మళ్ళీ చితిన్యాసం చేయలేదురా. పట్టుకొని పోరా గుడికి అని ఆయన వచ్చి అది చేయి పట్టుకొని అతను ఉపాయ కాబట్టి చేయి పట్టుకొని మళ్ళీ గుడిలోకి చేపోయి కూర్చోబెట్టి మళ్ళీ స్వామిలో జ్ఞాపకం చేవించి ఒక ఐదు ఐదు గింజల పానకం చేయించి అతనితో ప్రార్థించి శుద్ధి చేయించి బయటికి వస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఆరాధన ఇప్పుడు అందుకే ఎవరు ఏనా వీడు ఏనా అవి ఏనా ఇదేమో వాడెందుకు వాళ్ళు అది చేస్తే కదా ఉంచుకురా తీసి ఏనా ఉంచుకుంటే ఆయన గీసారే అది ఉంచుకోకుండా ఏనా ఎత్తె అట్లనే పోతాం అట్లనే వస్తాం ఇప్పుడు ఆయనే మనం ఒక జనం అంటాం కానీ అది విధానం ఇది చేయాలి మన పిండం విశుద్ధ్య ఇక్కడ పిజ్ఞాసం చేయాలి లయన్యాసం చేయాలి వీడిని తీయాలి వీడు పనికి రావాలి స్వాని తెలియదంటే అక్కడ పడేయాలి మళ్ళీ వానికి తీసుకోవాలి మళ్ళీ వానికి ఇవ్వాలి మనం బయటికి రావాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సైంటిక్స్ ప్రయోగశాలాలు ఉంటాయి చూడండి ల్యాబ్ లేదు అంటారు. అక్కడ పోయేటప్పుడు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఈ బట్టలు పైకి రావద్దు. బట్టలు తీసేసి ఆ డ్రెస్ వేసుకోవాలో పడిపోతారు. ఆపరేషన్ చేయొద్దు. ఆ పని ఇప్పుడు ఆ డ్రెస్ అక్కడ వాడి డ్రెస్ ఇచ్చి బయటికి వస్తాం. ఆ డ్రెస్సుతో బయటికి వచ్చిన ప్రమాదమే ఈ డ్రెస్సు లేకుండా ఓడిపోయినా ప్రమాదం. సేమ్ అదే. అదో ఇంకోటి ఏం లేదు. పరమాత్మకు ఎలాంటి ఆకారం కావాలో అలాంటి ఆకారాన్ని పరమాత్మనే ప్రార్ధించి తీసుకోవాలి. పరమాత్మ ప్రసాదించిన ఆకారంతోటి పరమాత్మను ఆరాధించి మళ్ళీ లోకంలోకి వచ్చే ముందు అతన్ని అతనికి ఇచ్చి మన శృంగ మనం చేసుకుందాం. ఇది జ్ఞాతము అంటారు. ఇది ఆగమంలో చాలా ప్రధానమైన విధానం. దీని దీని మీదే చెప్తేనే దీని మధ్యలో నోరు మూసుకుంటారు. ఇదిగో మనకి ఎప్పుడు కనపడుతుంది ఇప్పుడు కూడా కొన్ని ఆలయాల్లో మనం అప్పుడు పోయాలే అదిరిపోయేది చూడలేము చూడలేము మనం చూడొద్దని చేస్తున్నాం. ఆరాధన పూర్తిగా ఆయన కడుపు తీస్తే అర్చకుడికి ఎదురుంగా మనం వెళ్ళకూడదు.
అంటే నిలువురా భక్తవం అంటే మనం ఆకార భక్తవం కాకపోవచ్చు మనలో ఉన్నాయి చాలా భక్తవం ఆయన ఉన్నారు కదా భట్టాచార్యులు ఫాస్ట్ సార్ భట్టాచార్యులు అన్నారు అలా అంట ఆయన ఇద్దరం పోయాం కదా ఇద్దరం పోయాం కదా ఆ చిన్నవాడు అన్నాడు కదా వైకాంగ సాగం అని పన్న చాలా తేడా ఉందండి మీరు పని చేస్తున్నారో పట్టుకోవాలో వేడి కాదని ఆ మాట వద్దండి అన్నాడు ఆయన. నవ్వి మీ దాంట్లో జ్ఞాతాలు ఉన్నాయండి అని. అంతులే ఉన్నాయి ఏం జ్ఞాతాలు ఉన్నాయి ఏం జ్ఞాతాలు మూడే సుత్తి దిద్దులే అయ్యా. మూడే ఉన్నాయా మీ తన సన్లో ఇంకేమైనా ఉన్నాయా? పిల్లగారి మాట లేదు. ఆ మూడి అండి అక్కడ ఈ నోడు బర్దర్ ఇంకో రా అదండి ఎన్ని జ్ఞాపకం ఉంది మరి ఇప్పుడు వైజ్ఞానిత మా పని చేత వచ్చిన తర్వాత ఏం అర్థం ఓ పర్వాని నాకు తెలుసు మీకు పర్వాని తెలుసు చెప్పండి రామ సార్. మీరు ఈ న్యాయకాలు స్వామికి చేస్తున్నారా అని అడిగిన ఒక దగ్గర ఉన్నారు. న్యాయమే చెప్పండి. దంభం మోసం వద్దు. ఈ వైచానసంలో ఏ ఎనిమిది న్యాసాలు చెప్పారో తెల్లవాసమున రెండున్నరకు మూడున్నరకు మా దగ్గరికి పోతున్నారు. అప్పుడు ఈ న్యాసం మీరు అక్కడ మా దగ్గర చేస్తున్నారా? చేస్తున్నామంటే ఒక్కొక్క జ్ఞాపకం ఆయన ఎట్టపడుతుంది. మీరు తలుపు తీసి లోపలికి పోయిన తర్వాత ఎంత సేపటికి దర్శనాన్ని అనుమతిస్తున్నారు. ఈ వ్యక్తి ఆయనే ఆయనే అవును ఆయన కమిటీకి చైర్మన్ ఆయనే ఆయనే అండి ఆ బాగుంది చెప్పండి అన్నాడు అది పట్టించాడు ఆయనకి అబ్బో మహా తెలివి అండి ఆ చెప్పండి అన్నాడు ఏం చెప్తావు ఇవే నేను చెప్తున్నది. మాకు వైకాంతం తెలవదు సంతోషం. నీకే తెలుసు ఒప్పుకుంటాం. కానీ ఏ యాగమంలోనైనా ఒక న్యాసం చేయడానికి ఎంత టైం పడుతుంది? మూడు న్యాసాలకి ఎంత టైం పడుతుంది? మీరు మూడు న్యాసాలలో ఏ న్యాసం చేస్తున్నారు? హనుమతి ఎప్పుడు ఇస్తున్నారు దర్శనానికి? మరి న్యాసాలు రోజు చేయకుంటే కల కలలో ఉండేటువంటి తేజస్సు, జ్యోతి, అచ్చి ఏమవుతుంది? ప్రధానం అది అక్కడే కాదు దేవాలయంలోనే కాదు మన ఇంట్లో కూడా మనం మన పెరుమాళ్ళని ఆరాధన చేసుకున్న ఆ 3 మంత్రాలు ఉన్నాయి ఆ 3 మంత్రాలతోటి ఈ 3 న్యాసాలు చేసుకొని ఆ కాసేపు స్వామికి దీన్ని లఘున్యాసం అంటాం
మహాన్యాసం ఉంది, లఘున్యాసం ఉంది, స్థూలన్యాసం ఉంది, విభేదన్యాసం ఉంది, హర్కిన్యాసం ఉంది, తేజోన్యాసం ఉంది. ఇన్ని ఉన్నాయి ఆరాధన చేయగలరా అది. అందుకే ఈ బాధ అండి కానీ ఉపచార అపధేయ చేత కృతానహరార్భయ అపచారాధి మా సర్వాన్ క్షమస్వ పురుభత్ ఏ ఏం తెలియదని ఆయన చేసిన దాన్ని పూజ అనుకో అన్ని క్షమించి దండం పెట్టి నారాయణ ని పెట్టుకో. ఎలా చేయలేం. ఎందుకంటే జ్ఞాపకంలో ఉండగా లౌకికమైన ప్రాకృతమైనటువంటి మాటలు మన చెవులో పడకూడదు. మనవాళ్ళు ఒక పక్క టీవీ, ఒక పక్క రేడియో, ఇంకో పక్క పాటలు ఇవన్నీ పెట్టుకుని ఆరాధన చేస్తుంటారు. అసలు నాకే ఏదైనా వినపడితే ఒళ్ళు చేయలేం. అందుకే నాయనం అంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పిండములు అంటే ఈ మాంసపిండాన్ని శుద్ధి చేసిన తర్వాతనే పరమాత్మను ఆరాధించాలి. అర్చ్యాదౌ హృదయేత్యాపి యధాలబ్దోపచారకై ఫలానా వాటితోటి చేయాలనేం పెట్టుకోకండి. స్వామి సర్వసులభుడు. మీకు ఏది లభిస్తే వాటితోటే ఉపచారం చేయండి. ఫలానా పూలే కావాలి, ఫలానా పండే కావాలి, అది ఇంత పరిమాణమే కావాలంటే చేయలేదు. అందుకే యధాలబ్ధ ఉపచారం చేయండి. దొరికిన వాటికి మాత్రం లోపం చేయండి. ఉన్నా ఎందుకు పెట్టాలని కాదు. దొరికిన వాటిని ఉపచారం యధాలబ్దోపచారకైహి ద్రవ్య క్షితి ఆత్మ లింగాని నిష్పాద్య. ద్రవ్యమును, భూమిని, ఆత్మను, శరీరాన్ని ఏర్పాటు చేయాలి, శుద్ధి చేయాలి. శుద్ధి కేవలం తెలియదానికే కాదు మనం ఎక్కడ పూజ చేస్తున్నామో ఆ భూమిని భూమిని భూమునాద్య ఉర్వరిన అంతరిక్షం మహిత్వా భూసూక్తం తోటి భూమిని శుద్ధి చేయాలి అలాగే ద్రవ్యం ఉంది ఆపోషిస్తాము యభువస్తా దదాతన ఆ పద్ధతి నీరు తీసుకొని ఏ ద్రవ్యం తీసుకుంటే ఆ పదార్థాన్ని శుద్ధి చేయాలి. అలాగే ఆత్మను సహస్ర తీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ పురుష సూక్తం తోటి ఆత్మను శుద్ధి చేయాలి. తర్వాత శరీరాన్ని సిద్ధి చేయాలి. ఇది ఇదం పాంచభౌతికం శరీరం. దీన్ని అగ్నిరు వైశ్వ నరో వంది అగ్నిహోత్తము మాత్రం ఉంది మరి అగ్ని సూక్తం దానితోటి శరీరాన్ని చేయాలి. నాలుగు సూక్తములతోటి ద్రవ్య, క్షితి, ఆత్మ, లింగములు.
ఈ నాలుగిని శుద్ధి చేసి ఏర్పాటు చేసి ప్రేక్షిత ప్రోక్షిత ఆసనం మనం ఎక్కడ కూర్చుంటామో ఆసనాన్ని మొదలు ఆపోహిస్తాని ప్రోక్షణ చేసి పాద్యాదిని ఉపకల్ప్య స్వామికి అర్ఘ్యము, పాడ్యము, ఏలాలవంగ తక్కోల జాతి ఆచమలీయకే క్రోష్టుమాన్య హరిద్రేద్వే అని చెప్తాం కదా ఏ ఏ పాత్రలో ఏ ఏ సుగంధ వలయాన్న వాటిని వేసి దానితోటి అర్ఘ్య పాడ్య కలిపి సన్నిధాప్య సమాధితః సావధాన మనస్కుడై కృదాదిభిహి కృతన్యాసః హృదయన్యాసము కరణ్యాసము అంగన్యాసము వీటిని కూడా చేసుకొని కృతన్యాసః మూల మంత్రేణ దేనితోటి ఓం నమో నారాయణాయ అనేటువంటి మూల మంత్రం తోటి అర్చించి సాంగోపాంగ సపార్శ్వదాం తాం తాం మూర్తిం స్వమంత్రతాం. ఏ మూర్తిని మీరు ఆరాధిస్తారో ఆ మూర్తికి ఏ మంత్రమో, ఆ మంత్రానికి ఏ మూల మంత్రమో, ఆ మూల మంత్రం తోటి మీరు ఆరాధించే ఆ మూర్తిని ఆరాధించాలి. స్వమంత్రతః పాద్యార్ఘ్య ఆచమనీయార్ఘ్యైహి స్నానవాసో వీటిని ఏమంటారు? ఉపచార పూజలు ఇవి చేసి గంధ మాల్య అక్షత త్రక్ ధూప దీప ఉపహార కైహి సాంగం సంపూజ్య చక్కగా ఆరాధించి అది కూడా విధివత్ యధావిధిగా ఆరాధించి స్తవైహి స్తుత్వ రకరకాల స్తోత్రములతోటి స్వామిని స్తోత్రం చేసి నమేత్ స్వామికి నమస్కరించాలి. ఆత్మానం తన్మయం ధ్యాయన్ తనను పరమాత్మమయంగా ధ్యానం చేసి మూర్తిం సంపూజియేత్ అంటే. భగవంతుడిని పూజించే ముందు ఈ శరీరము భగవను మూర్తిమయముగా భావించే చేయాలి. మనము స్వామిని పూజించలేము. స్వామిని ఆరాధించడానికి స్వామిని కావాలి. ఈ శరీరాన్ని కూడా భగవన్మయంగా భావించి ఆ స్వామిని ఆరాధించాలి. శేషామాధాయ శిరసి శేష వస్త్రాలు పుట్పాలు ఉంటాయి కదా వాటిని శిరస్సులో ధరించి స్వధామిని ఉద్వాస్త సత్కృతం. మామూలుగా ఉండే సామిధినేమో ఉద్వాసన చేయాలి. సత్కృతం ఏవం అగ్నిర్కతో యాదౌ అతిథౌ హృదయే అంటే విగ్రహాలే కావాలి పెట్టుకోకండి. విగ్రహాలు లేనప్పుడు అగ్నిలో కానీ సూర్యుడిలో కానీ జలములో కానీ అతిథిలో కానీ.
ఏవి లేకుంటే హృదయం. అంతర్ధ్యానం ఉన్నాడు కదా మరి ఇలా హృదయంలో కానీ యజతి ఈశ్వర మాత్మానం ఎవరైతే ఈ విధానంతో పరమాత్మను ఆరాధిస్తారో అతిరాను ముచ్యతేతి సహా. ఇలాంటి వాడు త్వరలో ముక్తిని పొందుతాడు ఇలా చేస్తే. చాలా బాగుంది. యా అని అబ్బో అద్భుతంగా ఉంది. ఏకాదశం మీరు ఏకాదశంలో ఏ భాగం వదిలిపోతే లేవు. ఏకాదశాన్ని శ్రద్ధగా తినకుంటే ఏకాదశం అంతే సంగతి. యాని యాని కర్మాని యై యై స్వచ్ఛంద జన్మభి చక్రియే కరోతి కర్తావా హరిహి తాని భృవంతునాః ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో చెప్పాడు. పరమాత్మ అంటే ఏమిటో చెప్పారు. ఈ పరమాత్మను ఎలా ఆరాధించారో చెప్పారు. ఇప్పుడు పరమాత్మ ఏ ఏ అవసరాలలో ఏ ఏ పనులు దేని కోసం ఎలా ఎలా చేశారో అది చెప్పండి. చాలా ఇంపార్టెంట్ రికార్డ్ చేస్తున్నాం అంటే ఎంత మనస్సు అక్కడే పెట్టి వినాలి కొంచెం పక్కకు పోతే మరి మొత్తం సున్నా అంతా పోతుంది. కాబట్టి స్వామి ఏమేమి చేశాడు చక్రే కరోతి కర్తావ ఇది వాళ్ళకి ఏం చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక ముందు ఏమి చేయబోతాడు. ఇలాంటివన్నీ మాకు వివరించవలసింది అని అడిగితే యోవా అనంతస్య గుణాన్ అనంతాన్ అనుక్రమిష్యన్ సతు బాలబుద్ధిహి. ఏం ప్రశ్న రా నాయనా నీది? పరమాత్మ యొక్క అనంతమైనటువంటి గుణములను చెప్పాలి అనుకున్నవాడు బాలుడు అన్నాడు. చెప్తారా అయ్యే పని ఏంది? మరి వేరే అనంతముడు. అతని గుణములు అనంతములే, కర్మలు అనంతములే. అనంతములైనటువంటి పరమాత్మ యొక్క గుణకర్మలను సంపూర్ణంగా చెప్తాను అనుకున్నవాడు బాలబుద్ధి. ప్రజాంసు భూమేహ గణయేత్క సంచితో కార్య నైవ అతిల శక్తి ధామ్నః కావాలంటే కష్టబడి భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్క పెట్టవచ్చునేమో కానీ పరమాత్మ యొక్క గుణాలను మాత్రం పరిపూర్ణంగా చెప్పలేము. నైవాచిన శక్తి ధామ్నః భూతైహి యద పంచభి ఆత్మ తృష్టైహి పురం విరాయం విరచయ్య తస్మిన్
పంచభూతములతోటి అంటే అర్థం పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ విషయములు ఈ సమూహంతోటి పురం విరాజం ఈ బ్రహ్మాండం అంటాం కదా దీన్ని సృష్టించి అందులో స్వాంసేన విత్తః పరమాత్మ తానుగా అందులో ప్రవేశించి పురుషాభిధానం అవాప అతను ఏమంటున్నాం మనం విరాట్ పురుషుడు అంటున్నాం. బ్రహ్మాండములో ప్రవేశించి అతను విరాత్ పురుషుడు అంటున్నాం. అవాప అతనికి ఏం పేరు? నారాయణః ఆదిదేవః అతనే నారాయణుడు అయ్యాడు. ఎందుకు నారాయణ అని చెప్పాడు. బ్రహ్మాండములో ఉండేటువంటి జలములో ఉన్నాడు కాబట్టి ఆపో నారాయితి ప్రోక్తా ఆపోవై నరసూనవః సదస్య అయనం యేన తేన నారాయణః ఇది నారాయణ శబ్దానికి యుత్పత్తి. నారాయణుడు అంటే ఏమిటి? నార అయన నారములు అంటే ఆపహ జలమును నారములు అంటారు. ఆ జ్ఞారములో ఉండేవాడు కాబట్టి నారాయణ అంటారు. ఈ రీతిలో అతను అందులో ప్రవేశించాడు కాబట్టి అలాంటి స్వామిని నారాయణుడు అంటాం.
Opening mangalacharana verses: "Sri Shaileshadaya patram Sri bhaktyadi gunarnavam - iteindra pravanam vande rasme ja mataram." Then: "Muni Lakshminnatha kumarambha nagaya satyama - atma rajadha paryantam buddhi utval param - yonityam achyuta padam bhuja yugma rukma dhyamo" - salutations to the Lord with arms like golden pillars, whose lotus feet are ever sought by the wise, and to the acharya lineage that has preserved and transmitted this knowledge.
"Yam pravrajantam anupetam apeta krityam - dvaipayano viraha katara ajuhava - putreti tanmayataya taravo abhinetus - tam taruva bhuta hridayam muni vanato asmi - Sri Shuka brahmanaye namah." Then: "Kanyabharani samjaramba anukula kulapushanam - Sri Rangadiya guru putram Gadagopam aham bhaje - asmad gurubhyo namah." Salutation to Shuka Brahmarshi and to the acharya lineage - the foundation of this entire Bhagavata discourse tradition.
When asked to describe in detail the true nature, state, and character of the Paramatma - the Parabrahman who is Srimannarayana - Pipparayana says: "Chityudbhava pralaya hetuh ahetuh asya - yat svapna jala sukshupta" - He who is the cause of creation and dissolution of this conscious universe, yet is Himself without a cause. Like a dream (svapna), like a web (jala), like deep sleep (sushupti) - the world exists in Him as a mere appearance while He remains unaffected.
"I accomplished this task. I slept well; I had no dreams." - These are our thoughts and experiences, but the Paramatma who is within us during all these states has none of these experiences. He is beyond all of them. "Bahih" - He is also outside. The Lord dwells both within and without. "Dehendriyato hridayam charantiyena" - the body, the senses, the sense-mind (indriya), the inner heart - all of these move and function by His presence, yet He is untouched by their movements.
Body, senses, heart, mind, the various states of consciousness, and the entire universe - all of these arose from Paramatma, yet cannot reach back to Paramatma on their own. They arise from Him but cannot merge back into Him through their own effort. We all came from Paramatma - our limbs, our bodies, our entire constitution emerged from His being. Yet those same faculties, being finite, cannot grasp the infinite Source from which they arose.
"If Paramatma does not exist - how do we even say Paramatma does not exist?" For any object to be declared non-existent: it must have existed for some time; at least some must have known it; we must have mentioned it; it must have been heard of. Only then does saying "such a thing does not exist" make sense. But Paramatma is ever-present, ever-known (in principle), ever-mentioned in the scriptures - therefore the very logic of denial presupposes the reality of what is being denied.
He existed before creating the world; He exists after creating the world. He existed before He even conceived the intention to create; He exists after the intention. If cause becomes effect - if Paramatma Himself becomes the world - then who is there after the world is dissolved? The argument proceeds: Paramatma is not identical with creation but is the independent, eternal ground that supports creation, sustains it, and remains unchanged through its cycles of appearance and dissolution.
Paramatma exists. How does He exist? Can it be described? We can only say He exists. Similarly, we can say Paramatma does not perish. He has no end, no birth. "But what is He like - how does He exist?" He exists - only this much is known with certainty. "Upalabdhi matram pranah yatha indriya" - like the prana (life-force) that is merely perceptible in its effects through the senses - Paramatma is known only through His presence being felt in all, not through direct description.
He is present in all things. There is not a single thing in which He is absent - one cannot say He is not there. Without Him, not a single thing functions. Any change in any organ of our entire body is possible only when prana is present. When prana is absent, there is only inertness. And prana works in each thing - this is the analogy: as prana pervades the body making all function possible, so Paramatma pervades the universe making all existence possible.
"Tattva - aham - I, I" - we keep saying "I." But the one who cannot even say "I" - "Kutasthah" - the one who is changeless, without any transformation - "ashayamrite tadanusmritir nah" - when all these (the sense of "I", the states of waking, dreaming, sleeping) are absent, even then we remember that such a Paramatma exists. Legs, hands, eyes - when all faculties function, the Lord is present. When all cease, He is still present. He is the witness of all states.
Our mind still has some impurity lurking in a corner - that is the limit of what one can comprehend. Only when the mind is completely purified does the nature of Atma become available. "Sakshat yada amala drishoh savitri prakasha" - only when there is no defect in the eye does the sunlight get properly received. When there is a defect in the eyes, the sun's light is still there but we cannot receive it clearly. Similarly, when the mind is purified, Atma-tattva is directly known.
"Evam prasnam rishiyenu purvam apuruchcham pituh antike" - I had previously asked these same questions before my father. "Na purvam brahmanah putra tatrakarinamuchchatam" - the brahmin scholars could explain many things but could not fully answer this particular question. Why could they not answer? Because this matter is beyond the grasp of ordinary learning - it requires direct realization (anubhava), not merely logical argumentation or textual learning.
"It is beyond our access" - therefore he says: "Vedatya ishvaratmata" - "veda" here means the Paramatma Himself. Therefore what is dharma, what is adharma? What can be said? "This is Paramatma, this is not" - what are we saying? Therefore even the greatest, most exalted jnanis (knowers) - when confronted with the ultimate question of Paramatma's nature as it truly is, beyond all description - they remain in reverent silence, acknowledging the limits of all discourse.
"Karma, akarma, karma" - karma means "bhaganam anushasanam" - governance of the sharers (of creation). "Karma mokshaaya karmani vidhattye" - all karmas are enjoined so that through them you may attain liberation from all karma. "Aharaham sandhyamupasitta" - perform the sandhyavandanam (dawn-dusk worship) every day. "Jyotishtomena svargakamo yajeta" - one desiring svarga should perform the Jyotishtoma yajna. "Vibhutikamo pashum alabheta" - one desiring prosperity should offer the appropriate pashuyajna. Karma leads beyond karma.
Without sense control, if one does not practice the Vedically enjoined karmas - "vikarma adharmi mrityoho mrityum upaiti" - it becomes vikarma (wrongful action) and adharma, leading from death to death (deeper into bondage). Not performing the obligatory karma is itself adharma. Therefore that becomes vikarma, becomes adharma, leading to "mrityoho mrityum upaiti" - not to liberation but to repeated death, deeper entanglement in samsara.
"There is one God who gives" - this begins to taste right. All the persuasive scriptural praises (arthavada) are meant to create faith in Bhagavan. These descriptions are not primarily about dharma itself - they are "rochanartha" - to make things palatable, to attract, to draw the mind toward the truth that there is a Paramatma. Once attracted and having developed trust, one then naturally follows dharma as the path toward that Paramatma.
"Everyone has it, everyone does it - with that knowledge, one worships the Lord. Vidyana upacharyati devam tantra uktena Keshavam - labdhanugr aha acharyat" - and that tantra (method of worship), the speaker asks: how is this "tantroktam" to be performed? "You cannot just do it as you please" - "acharyat labdhanugrah" - it must be received through the grace of the acharya. Worship of Keshava, the Lord of the universe, requires proper initiation and instruction from a qualified guru.
According to his devotional intelligence, he began reciting the Hayagriva pada (a devotional text/mantra). He began the mantra. "There is a pushkarani (sacred pond/tank) right there ahead" - and in that pushkarani, a kanda (rhizome/root) that had been standing there - the following morning it came, the morning came... The speaker recalls a devotional incident involving a particular place of worship and a miraculous sign associated with it.
Some people have the Garuda rekha (mark of Garuda on the palm). Some have the Simha rekha (lion mark). Others have the Chakra rekha (discus mark). And so on - different marks for different people. How do these arise? According to the karma each person has performed, what karmas they are suited to perform in the future is indicated by these marks. The hand lines reveal the soul's spiritual trajectory - the accumulated karmic impressions taking visible form on the body.
"What do you call this pinda (body)?" They say "pinda." What is this pinda? Mamsa pinda - a lump of flesh. "Pindi mudda" - a dough-ball. What does a dough-ball mean? In reality, if you take a ball of dough and put nose, ears, and eyes on it - it becomes a doll (figure). Similarly, when all these organs are placed on a lump of flesh, it becomes what we are. The body as a divine creation - shaped by the Lord and animated by the Atma - is this wondrously complex living form.
One day, the Lord's will was unknown (to the devotee). He had done everything. Just before going out, he remembered: "I need to offer this into the Lord and then take it back - I forgot that." With that bhakti-avesa (devotional transport), he came out to himself. When he stepped into the house - the entire house had burned down. Clothes, vessels, everything - all gone. Yet his heart was at peace because his devotion was complete; only the external had been lost, not the essential.
"Niluvura bhaktavam" - meaning the standing devotion - we may not be outwardly devotional but internally there is much devotion. The Bhattacharyula (a learned scholar) was there - "Bhattacharyulu phastu sar" (very fast at recitation). "The two of us went together" - the younger one said: "Vaikangasam..." - this refers to an incident of two devotees visiting a temple or shrine together, and the younger one's words of wisdom or recognition are what the speaker recalls.
There is Mahanyasa, Laghnyasa, Sthulanyasa, Vibhedanyasa, Harkinyasa, Tejonyasa - so many nyasas (ritual assignments of divine consciousness to body parts). Can one perform all these forms of worship? This is the difficulty. But "upachara apadhaya cheta kritanahara ardhaya apacharadhi ma sarvan kshamasva purushottama" - O Purushottama, please forgive all the shortcomings and omissions in the worship I have offered. The gracious Lord accepts sincere intention even when formal detail is imperfect.
Having purified and prepared these four things - "preksita prokshita asanam" - the seat where we sit is first purified with prokshanam (sprinkling of water). "Padyadini upakalpa svami argha padyam ela lavanga takkola jati achamaneeyake kroshtumanya haridra" - having prepared offerings of arghya (water offering), padya (foot-washing water), along with cardamom, cloves, takkola, jaathi (fragrant substances), achamana (water for sipping), tumeric - the complete ritual of worship as specified in the Pancharatra Agama is outlined.
When none of these (ritual materials) are available - (worship in the) heart. He who is present in antardyana (inner meditation) - "iti yajati Ishvaram atmanam" - whoever worships Paramatma in this manner, "atiranah muchyate iti sa" - such a person is quickly liberated. If one does this, liberation comes swiftly. Very good indeed. "Ya ani aba..." - the text continues. The teaching culminates in this: whether with full external ritual or through pure internal meditation, sincere worship of the Lord leads to moksha.
With the five elements - meaning the five tanmatras (subtle elements), the five jnanendriyas (sense organs), the five karmendriyas (organs of action), and the five vishayams (sense objects) - this entire group constituting "puram" - what we call this Brahmanda (cosmic egg). Having created all this, "svamsena vittah" - Paramatma Himself entered within it. "Pura" - this body is called a pura (city/dwelling). The Lord creates the cosmic body (Viraja), enters it, and also dwells within each individual body as the Antaryami - the Inner Controller.