దక్షుని వంశం: ఆయన కుమార్తెల ద్వారా సృష్టి
Daksha's Lineage: Creation Through His Daughters
దక్షుని వంశావళి మరియు ఆయన కుమార్తెల ద్వారా జీవుల సృష్టి వర్ణించబడింది. దక్షుడు అరవై కుమార్తెలను వేర్వేరు ప్రజాపతులకు ఇచ్చాడు - వారి సంతానం ముల్లోకాలను నింపింది. ఈ వర్ణన వినడం పాపాలను నేరుగా పోగొట్టదు - భక్తిని జనిపించి పాపాలు అప్రస్తుతంగా చేస్తుందని వివరించబడింది. లోభం నికృతి వంశాలు మరియు వారి ప్రమాదకర సంతానం చర్చించబడ్డాయి.
Daksha's genealogy and the creation of living beings through his daughters is narrated. Daksha gave sixty daughters in marriage to various progenitors - their offspring filled the three worlds. The session discusses how listening to this narrative removes sin: not by directly making sins disappear, but by generating the kind of bhakti that makes sin irrelevant. The lineages of Lobha (greed) and Nikriti (deceit) and their dangerous progeny are traced.
యామోహ సత్వ చరాని సునాయనే అస్మద గురో భగవతో సుదేక సింధో రామానుజస్తి చరణౌ శరణం ప్రపయ్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్యన కులపతేను కులాభిరామం శ్రీమత్తదంహి యుగళం ప్రణమామి మూధ్నాత్ భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోత్వి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవసీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న చంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి బించావ చూడాంగం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చితవర్షకం శ్రీమికేతం మహేత్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యఃపడేత్ మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం శక్తే పౌత్రమ కన్మకం పరాచరాత్మయం వందే సుతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుసేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆయుహావ పుత్రేసి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శధ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా దక్ష యజ్ఞ గాథ పూర్తి చేసుకున్నాం అంటే సప్తమ ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇందులో ఇదం పవిత్రం పరమీశ చేష్టితం యశస్యం ఆయుష్యం అగౌహ మర్షణం ఈ దక్ష యజ్ఞ గాథ. దానికి వాస్తవమైన పేరు దక్ష యజ్ఞ పరిత్రాణం. దక్ష యజ్ఞాన్ని కాపాడుతా అన్నమాట. ఎవరు ఆ పని చేసింది? పరమాత్మ కదా? మోసం చేసింది అతను, కాపాడింది ఇతను. అందుకే దీనికి దక్ష యజ్ఞ పవిత్రాణం దక్షాధ్వర దక్షణం అని పేరు దీనికి. అందుకే ఇదం పవిత్రం పరమేశ చేష్టితం పరం ఈశ చేష్టితం ప ప కు పెట్టి క్రమేశ చేష్టితం వ్యాస భగవానుడు ఎవరికి ఎలా అర్థం కావాలో అలాంటి పదాలు రాస్తాలే. పరం ఈశ చేష్టితం. పరమేశ చేష్టితం. పరమేశ చేష్టితం. అంటే ఇది శ్రీమన్నారాయణ చరిత్ర. పరమాత్మ చరిత్ర. పరమాత్మ యొక్క అంశ అయినటువంటి శంకరుని చరిత్ర. అందుకే యశస్యం, ఆయుష్యం, అఘౌఘ మర్షణం. కీర్తిని ఆయుష్యాన్ని కలిగించి అఘ ఓఘ మర్ధనం అన్ని పాపాలను అఘము అంటే పాపము. ఓఘము అంటే సమూహం. అఘ ఓఘ అంటే పాపరాశిని మర్ధించేటువంటిది. యో నిత్యదా ఆకర్ణ్య నరః అనుకీర్తయేత్ ఇలాంటి జరితాన్ని ఎవరు రోజు
విన్నవాడు లేదా చెప్పినవాడు ధునోత్యగం కౌరవ భక్తి భావతః ఈ చరిత్ర వింటే పాపం పోతుంది అనటం లేదు ఈ చరిత్ర వినటం వలన భక్తి కలిగి ఆ భక్తి వలన పాపం పోతుంది అంటే దక్ష యజ్ఞం దక్ష చరిత్ర మనకేం కలిగిస్తుంది? భక్తిని కలిగిస్తుంది. పరమాత్మ యందు భక్తిని కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది భక్తిని దక్ష చరిత్ర? అంటే పరమాత్మ ఏర్పరిచినటువంటి వ్యవస్థను ఎవరు భంగపరచినా ఫలితం అనుభవించక తప్పదు. ఆయన మిమ్మల్ని చెప్పుకున్నాడు. ఒక అంశ సృష్టి చేస్తున్నాడు బ్రహ్మగా. మరొక అంశ తానే తీసుకొని రుద్రునిగా సంహారం చేస్తున్నాడు. తాను స్వయంగా రక్షణ చేస్తున్నాడు. ఈ మూటిలో ఏ అంచైనా మళ్ళీ అతని స్వరూపమే. తాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారిలోనూ తానే ఉండి ఆ పని చేస్తున్నాడు. రుద్రుడు తన సత్వం ఏర్పరిచి ప్రళయం చేస్తున్నాడు. బ్రహ్మలు తన సత్వం ఏర్పరిచి సృష్టి చేస్తున్నాడు. అయినప్పుడు వీరిలో ఏ ఒక్కరిని అవమానించినా అవమానం ఎవరికి? స్వామికి కాబట్టి అలాంటి వాడికి చక్కగా బుద్ధి చెప్తాడు. ఇందాక పొరపాటు చేశాను స్వామి నేను తప్పు చేశాను మరి వాడితోటే ఒప్పించి పాపాన్ని తొలగింపచేసి యజ్ఞాన్ని రక్షిస్తాడు కాబట్టి తప్పు చేస్తే స్వామి శిక్షిస్తాడు. స్వామి విన్నట్టు వింటే రక్షిస్తారన్నారు. విషయం మనకు తెలిస్తే పరమాత్ముని మనకు ఏం జరుగుతుంది? భక్తి కలుగుతుంది. అందుకే భక్తి భావతః ధునోతి అగం. ఈ కథ వినటం వలన ఈ కథను కీర్తించటం వలన కలిగిన భక్తితోటి పాపము తొలగుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు తనకాద్యా నారదాస్య రుహుహు హంసః అరుణః య యతిహి నైతే రుహాన్ బ్రహ్మసుతాః ఆవసన్ ఊర్ధ్వరేతసః మనకు ముందు కొన్ని చెప్పుకున్నాం కదా స్వయంభువ మనువు అన్నాం శిత రూప అన్నాం.
కదా ఆ వంశంలో ఎవరు కర్దమ ప్రజాపతి, దేవభూతి అలాగే ప్రసూతి మూడు చెప్పుకున్నాం. ఆ భూతి, దేవభూతి, ప్రసూతి అని ఆ ముగ్గురు అమ్మాయిల యొక్క చరిత్ర చెప్పుకున్నాం. వాయంభుము యొక్క పుత్రికాల సంతానం యొక్క విషయం అంతా చరిత్రలో చెప్పుకున్నాం. అందులో ఇంకా వారిలో కొందరు మహానుభావులు మిగిలారు. బ్రహ్మ సంతానం సనకాదులు, నారదులు ఉన్నారు కదా. వాళ్ళ గురించి కొంచెం చెప్పుకోవాలి. కానీ ఏం చెప్పుకోవాలంటే వాళ్లకు వీళ్ళలాగా వివాహాలు సంతానాలు ఏం లేవు. ఒక్క మాట చాలు వాళ్ళు. పెళ్లి చేసుకుంటే చరిత్ర కానీ చేసుకుంటే చరిత్ర ఏమో ఇంకా మారదైపోతుంది. అందుకే తనకాద్యాః నారదాస్య తనకాదులు కానీ నారదుడు రుహు హంస. అరుణి, యతి వీళ్ళంతా నైకే గృహాను బ్రహ్మ సుతాః వీరంత ఎవరు? బ్రహ్మపుత్రులే. వీరు గృహాన్ నైకే వీరు గృహశాశ్రమాన్ని స్వీకరించలేదు. అవతన్ ఊర్ధ్వరేత్ కవిలంతా బ్రహ్మచారులుగా ఉన్నారు దితేంద్రుయులై యుతపురాణం అని చెప్తున్నామే ఇంద్రీయము సంపాదించి బ్రహ్మచర్యం తోటే వీళ్ళంతా పరమాత్మను ధ్యానించారు గృహస్తాశ్రమాన్ని స్వీకరించలేదు. మృషా ధర్మస్య భార్యాసీత్ అలాంటి ఆ వంశంలోనే కొందరు మహానుభావులు ఉన్నారు అందులో మనకు అధర్మః ఉంది కదా ఇదంతా అధర్మ సంతానం కావాలని ఇప్పుడు చెప్పాడు మోయమ్మ చెప్పాడు ధర్మ చెప్పాడు ధర్ముడు మూర్ఛ అన్నా నరుడు నారాయణుడు చెప్పుకున్నాడు ఇప్పుడు అధర్మ సంతానాన్ని చెప్తున్నాడు. అధర్మునికి భార్య ఎవరంటే మృష అంటే అసత్యం. అధర్మానికి ఎవరు భార్య? అసత్యం సహజంగానే వస్తుంది. మృష అధర్మస్య భార్యా సీత్ వీరికి దంభం మాయాంచ శత్రుహం. వీరికి ఇద్దరు కుమారులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిగాడు. అవ్వలేదు. అబ్బాయి పేరు దంభము, అమ్మాయి పేరు మాయా. వీరికి శత్రుహన్ అసూత మిధునం తత్తు నిరుతిహి జగృహే అప్రజా. మనం చెప్పుకున్నాం పాత రోజుల్లో. అబ్బాయి అమ్మాయి పుడితే వారిద్దరికే వివాహం జరపడం ఆచారం ప్రాచీన కాలంలో జరిగిందరా. అది తర్వాత మారింది ఇటు వచ్చే తర్వాత వ్యవహారం మారింది. కానీ ఎలాగో అధర్మత్య భార్య కాబట్టి. వీళ్ళు అప్పటికి అధర్మంగా మారినటువంటి కవల వివాహాన్ని వీళ్ళు జరుపుకున్నారు. ఇలాంటి ఇద్దరిని సంతానము లేని నిర్రుచి అనేటువంటి మహానవస దిక్పాలు నిర్రుచి చూడండి. ఆ నిర్రుచి అనేటువంటి వాడు వారిద్దరిని తాను దత్తుగా స్వీకరి తన సంతానముగా స్వీకరించాడు.
నిరుతిహి అప్రజాః తయోహ్ రోమోభవల్ లోభః నికృతిశ్చ మహామతే వారిద్దరికీ లోభము నికృతి అనేటువంటి వాళ్ళు సంతానం కలిగినారు. తాభ్యం క్రోధస్య హింసాచ వారిద్దరికీ మళ్ళీ క్రోధము ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలాగే వస్తున్నారు క్రోధము అనేవాళ్ళు కలిగింది యద్దురుక్తిహి స్వసాకరిహి వీరి చెల్లెలు దురుక్తి అంటున్నాం అదే కళి అని చెప్పుకుంటున్నాం అతను అడిగారు దురుక్తౌ కలిహి ఆసత్త ఈ దురుక్తి యందు కలిపురుషుడు ఆవిర్భవించాడు భయం మృత్యుంచ సత్తమా కళి అనొచ్చు ఒకటి కలిహి అంటే కలహం. వినరు కాదు కరిహి కరిపురుషః కరిహి కరః అతను కలిశాడు భయం మృత్యు చ సత్తమ అలాగే మృత్యు అని భయమని వారి సంతానము. కయోస్య మిధునం జజ్ఞే యాతన నిరయస్తథా వీరికి మళ్ళీ కవతల పుట్టారు. ఒకరు యాతన మరి ఒకరు నిరయం అంటే నరకం. యాతన అంటే బాధ బాధ. సంగ్రహీణ మయాఖ్యాతః ప్రతిసర్గః తవానఘ దీనంతా ఏమంటారు? అధర్మ సృష్టి అంటారు. దీనికే పేరు ప్రతిసర్గం అని చెప్పుకున్నాం చూడు సర్గస్య. ప్రతిసర్గస్య వంశః మనువంతరానిచ వంశా చతురదంచేతి పురాణం పంచలక్షణం అందులో రెండవ ప్రతిసర్గం ఇది ఎక్కువ విస్తరించలేదు మేము. సంగ్రహంగా అధర్మమని, మృతమని, మృత్యువని, నిదయమని, దంపమని, మాయ ఇదంతా ప్రతిసర్జం. అంటే అధర్మ యమున అన్నమాట. దాన్ని సంగ్రహంగా వివరించాను. త్రిశ్వేజత్పుమాను పుణ్యం విజునోతి ఆత్మనః మల ఇంత మాత్రం చాలు అంటాడు. అంతే కాదు దీన్ని విన్నా మానవుడు తన పాపాన్ని పోగొట్టుకుంటాడు తన కల్మటాన్ని పోగొడుతాడు ఎందుకంటే ఆ దంభమని మాయ అని కరి అని వృస అని. ముసలా పేలు అనుకున్నా పో మన బల మనం కట్టా గొడి జల ధరిస్తుంది కదా దాంతో ఈ పాపం అంతా ఆత్మనః మలం విసునోతి దీన్ని మూడు సార్లు వింటే చాలు అన్ని పాపములు మన దోషములన్నీ తొలగిపోతాయి మలం
అధాత కీర్తయే వంశం పుణ్యకీర్తే కురూద్వః స్వాయంభువస్యాపి మనోహో హరేహే అంశాంశ జన్మనః ఇప్పుడు ఇప్పటిదాకా సంతానం గురించి చెప్పాం అమ్మాయిల గురించి. ఇప్పుడు అబ్బాయిల దాకా వద్దాము. ఎవరిది మనకు అంటే పుణ్యకీర్తి కురుత్వః స్వయంభవ మనువు ఉన్నాడే. ఎవరు స్వయంభవ మనువు? హరేహే అంశాంశ జన్మనః. వారి యొక్క అంశ బ్రహ్మ కదా అతని యొక్క అంశ మనువు. కాబట్టి అలాంటి మహానుభావుడు బ్రహ్మ వల్ల పుట్టినటువంటి మనువు, మనువు వల్ల పుట్టినటువంటి వాడు. ఎవర ఆయన ప్రియ వ్రతుడు ఉత్తానకుడు. ఇద్దరు కుమారులు ఉన్నారు అది రాబోతుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణుడి యొక్క సంతానమైన బ్రహ్మ, బ్రహ్మ సంతానమైనటువంటి మనువు వారి వల్ల పుట్టినటువంటి వారి చరిత్ర ఇప్పుడు మీకు వివరంగా తీసుకొస్తున్నాను చెప్తున్నాను. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతేహ సుతౌ ఎవరు వీళ్ళిద్దరూ? శతరూపాపతి అంటే స్వయంభువ అని ఉన్నాడు కదా ఈ మహానుభావుడికి ఇద్దరు కుమారులు ఒకరు ప్రియవ్రతుడు మరి ఒకరు ఉత్తానపాదుడు. వాసుదేవత్య కలయ రక్షాయాం జగతః స్థితౌ మీరు పరమాత్మ యొక్క అంశతోటే జగత్ రక్షణకు ఆవిర్భవించిన మహానుభావులు. స్వాయంభో మను అంటే ఎవరు? పరమాత్మ ఉంచే. అలాగే వారి సంతానం కూడా పరమాత్మ ఉంచే. అతనే ఉంచే తోటే జగత్తును కాపాడటానికి పుట్టారు. ఇతనికి పుట్టిన వాడు కూడా ఎవరయనే? ధృవుడు అంటామే. ఆయన ఎవరు? పరమాత్మ యొక్క ఆవేశావతారం. ఒక అవతారం అంశావతారం మరొకటి ఆవేశావతారం అంటాం. పుట్టిన తర్వాత వస్తాడు ఆవేశం అంటే పరశురాముడు. ధృవుడు, రహ్లాదుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా పుట్టిన తర్వాత స్వామి వస్తారు. కాకుష్ట మన గురించి ఆఘోణం లేదు. కాకుష్ట ఉన్నాడు, మాంధాత. అలాగే పురు పురుహు పురు చక్రవర్తి అలాగే పురు చక్రవర్తి వీళ్ళంతా ఆవేశావతార పుట్టిన తర్వాత వచ్చారు.
ఇందులో వాసుదేవస్య కరయా రక్షాయాం జగతస్థితౌ జాయే ఉత్తాన పాదస్య ఇందులో ప్రియవృత చరిత్ర తర్వాత చెప్పి మొదలు. వై డెబ్బా ఎవరు ఉత్తానపత్ అతని గురించి చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే అతనికి ఇద్దరు భార్యలు ఒక భార్య సునీతి మరొక భార్య సుదితి. యాయి ఉత్తాన పాదస్య సునీతిహి సురుచిహి తయోహో వారిద్దరిలో సురుచిహి ప్రియసి పత్యుహు నేతరా యత్సుతో ధ్రువః ఇద్దరు భార్యలలో ఉత్తాన పాదుడికి సురుచి అంటే ఎక్కువ ప్రీతి. సురుచి చిన్న పాదు. మరొక ఆమె సునీతి అంటే నీతికి నీతి ఎవరికీ ప్రియము కాదు. కదా అందరికీ ప్రియమైంది ఏది రుచియే కదా సురుచి అవునండి పేర్లు ఉత్త పేర్లు కావని ఋషులు ఏది చెప్పినా ఉత్త పేరు చెప్పరు ఉత్తాన పాదః గమనించండి ఉత్తానం ఊర్ధ్వం పాదౌ యస్య అంటే ఊర్ధ్వ గతి మోక్షానికి పోవాలనుకునేటువంటి వాడికి మనందరం ఉత్తానపాదులమే న్యాయం అంటే మనందరికీ మనందరము మోక్షానికి పోవలసిన వాళ్ళమే కదా అందరం ఉత్తానపాదులమే కానీ మన బాధ ఏమిటంటే అందరం సునీతిని వదిలిపెట్టి తులసిని ఆదరిస్తున్నాం అందుకు పోవటం లేదు. మనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. భార్య సునీతి, మన ఒక భార్య సురుచి. అంటే సమ్యకు నయతీతి సునీతి. చక్కని దారిలో తీసుకుపోయే ఆమెను సునీతి అంటాం. ఇంకొకరు సురుచి. చక్కనో వంకరో బాగా రుచించింది మనకు అందించే భార్య ఇంకో భార్యను. అంటే శరీరానికి ఏం కావాలి, మనస్సుకి ఏం కావాలి, నాలుకకి ఏం కావాలి అనే వాటిని అందించేవారు సురుచి అని అన్నారు. బుద్ధికి ఏం కావాలి అందించేవాళ్ళు సునీతి. ఇలాగ నీతి అంటే కొద్దిగా దూరమే కదా. నీతి ఏంటి అబ్బా ఇప్పుడు ఎందుకండీ అంటారు. అదే అడ్డులోకి పెడుతున్నామంటే ఆ మోహ పెట్టండి అంటారు. ఇది కథ. కథా రూపంలో మనకు వ్యాస భగవాన్ వ్యంగ్యాన్ని అందిస్తాడు. అందుకే సురుచి చాలా ప్రియమైనది. సునీతి పుయురాలు కాదు నేతరాయత్ సుతో ధ్రువః ఆ సునీతి సంతానమే ధ్రువుడు కదా అంటే మనము సునీతిని ఆదరిస్తే మనకేం లభిస్తుంది ధ్రువం.
అంటే యత్ నిత్యం శాశ్వతం పదం పరమ పదం అది రచిస్తుంది. కదా? పరమ పదం ఎవరు వచ్చింది? సునీతి వల్ల వస్తుంది. సురిచి వల్ల ఏమొస్తుంది? ఉత్తమ లోకాలు వస్తుంది. కదా? అందుకే సురిచి సంతానం పేరేంటి? ఉత్తముడు. సురిచి సంతానం ధ్రువుడు. అంతా కథే కాదు అంతా తత్వం వేదం చూడండి. యత్సుతో ధ్రువః ఏకదా సురుచేహ పుత్రం అంకమారోప్య లాలయం ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజా అప్యనందతా. సరే ఆ సురుచి పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఉత్తముడు. సునీచి పుత్రుడు ధ్రువుడు. సరే ఇద్దరు వచ్చారు రాజు గారి దగ్గరికి. ఈ సురుచి పుత్రుడు అమాంతం రాజు యొక్క ఒడిలో పైకెక్కి ఒడిలో కూర్చున్నాడు. మరి వాడు కూర్చుంటే పిల్లల సంగతి ఏంటి వాడు చేసినప్పుడు చేస్తాడు కదా అందులో పోటీ. మరి వాడు ఎక్కితే నేను గుడుక్కోవాలని భగవంతుడు కూడా తాను కూడా తండ్రి గారి ఒడిలోకి. అది రోజించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ పిల్లవాడు వస్తేనేమో మనతో రాజుగారు తీసుకొని వెళ్లి కూర్చోబెట్టుకున్నారు. ఇతను ఎక్కడైనా ప్రయత్నం చేస్తుంటే. నాభ్యనందత అభినందించలేదు అంటే ప్రోత్సహించలేదు. పిల్లలకు మనం ఎక్కవద్దు చెయ్యి అందిస్తాం. పట్టుకొని ఎత్తుతారు. నేను రాజుగారి చెయ్యి అందించలేదు. ఎందుకని అందించలేదు? కర్మ గారి పక్కన భార్య ఉంది. సురుచి పక్కన ఉంది. మరి ఆయన పక్కన ఉన్నప్పుడు ఇంకో ఆయన కొరకు పొరపాటు ఎత్తుకుంటే మరి మా పట్టికో లేకపోతే తన గట్టి ఏమిటి కష్టంగా కదా అందుకే ఈయనే నా అభినందత అభినందించలేదు తథా తికీర్షమానంతం సపత్నియాహ తనయం త్రూవం స్త్రీ ఎంత గొప్పదంటే ఏ స్థితిలో అయినా కానీ భర్త యొక్క భావాన్ని గ్రహిస్తుంది. తన కుమారుడు వస్తే అమాంతరం తీసుకుని కూర్చోబెట్టుకున్నాడు. ఆ కుమారుడు రాబోతుంటే కనీసం రా నాన్న అన్నా కూడా అనలేదు అలా చూస్తూ కూర్చున్నాడు. అంటే తీసుకోవడం ఇష్టం లేదు. లేదు తనకు భయపడుతున్నాడు ఏదైనా చాలు కదా రెండు ఏదైనా కాదు తనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి అంటే నా అధికారాన్ని తను
అంగీకరించాడన్న విషయం తెలుసుకున్న సురుచి అతనితో అంటున్నది అబ్బాయి తోటి నవస్పనపతేయ దిశ్యం భవాన్ ఆరోఢు మర్హతి నాన్న. రాజుగారి ఒడిని నీవు చేరలేవు. నీకు అర్హత లేదు. భవానారోభమర్హతి న గృహీతో మయాయత్వం పుక్షావపి నృపాత్మయః. నువ్వు రాజుగారి పుత్రుడవే కానీ నా పుత్రుడవు కాలేదురా బాబు. అంటే నిన్ను నేను నా గర్భంలో ధరించలేదు. అంటే నీవు వచ్చిన కడుపులో ఉండలేదు కాబట్టి నా కడుపు వేసించని వాడికి రాజుగారి ఒడిలో ఉండే అధికారం లేదు. అంటే రాజుగారి ఒడిలో నా కుమారుడే ఉంటాడు కానీ వేరే వారి కుమారుడు ఉండడు. అందుకే నృపాత్మజః బాలోచి బత నాత్మానం అన్య స్త్రీ గర్భ సంపృతం నూనం వేదభవా. నువ్వు పిల్లవాడవు ఇవన్నీ నీకేం తెలుస్తాయండి. నాకెందుకు ఆ యోగ్యత లేదు వారికెందుకు ఉంది ఆ స్త్రీ గర్భం వేరే స్త్రీకి ఇవన్నీ నీకేం తెలుస్తాయండి అందుకే అన్య స్త్రీ గర్భ సంభవం మరొక స్త్రీ గర్భంలో పుట్టినటువంటి నీకు. ఈ అర్హత ఎందుకు లేదో పిల్లవాడవు కాబట్టి తెలియదు. అన్య స్త్రీ గర్భ సంబృతం నూనం వేద భవాన్ యత్య దుర్లభేర్ధే మనోరథ నీకు విషయం తెలియవు. నీవు పొందలేని దాన్ని కోరుకున్నావు. నేను కూడా రాజుగారి ఒళ్ళో కూర్చోవాలంటే మాటలా? రాజుగారి ఒళ్ళో అంటే ఏమిటని? నా అబ్బాయి అచ్చెప్పు ఉంటాడు. నీకు ఆ యోగ్యత లేదు అని అటు వాటిని నువ్వు కోరకు. ఒకవేళ నీవు కూడా రాజుగారి ఒళ్ళో కూర్చోవాలి అనేటువంటి కోరిక నీకు బలంగా ఉంటే. ఒక పని చేయు నాయనా శ్రీమన్నారాయణ గురించి ఘోరంగా తపస్సు చేసి నా కడుపులో కొడుకుగా పుట్టి అప్పుడు అభిరోధి చేయు ఆయన. తపస ఆరాధ్య పురుషం తస్యైవ అనుగ్రహేణ పరమాత్మను తపస్సుతో ఆరాధించి అతని దయతోటి మే గర్భేత్వం సాధయాత్మానం నా గర్భంలో రా అప్పుడు నా సుమారుడిగా పుట్టి అప్పటి క్షతి నృపాసనం. ఇప్పుడు నీవు రాజు యొక్క ఆసనం అంటే సింహాసనం అయినా సరే దీనికి ముందు సంకేతం. రాజుగారి ఒడియే కాదు నువ్వు పెద్దవాడివే వయస్సుకు.
అయినంత మాత్రాన రాజుగారి సింహాసనం నీకు దక్కదు. మా అబ్బాయికే రాజు సింహాసనం వస్తుంది. రాజుగారి ఒడేరాని నీకు సింహాసనం ఏమొస్తుంది? కాబట్టి అది కావాలన్నా ఇది కావాలన్నా పరమాత్మను గూర్చి తపస్సు చేసి. నా కడుపులో పుట్టు. అప్పుడు నీకు ఆ యోగ్యత లభిస్తుంది అని ఆ సురుచి పలికిన మాటలు అవి. మాతుస్తపత్నియాః సదురుక్తివిద్ధః పిల్లవాడు ఐదేళ్ల వాడే కానీ జాతి ఏం జాతి? క్షత్రియ జాతి. కదు క్షత్రియులకు అభిమానం ఎక్కువ. ఎవరు పడితే వాళ్ళు కాదు ఎవరన్నా పడరు. అభిమానం చాలా గొప్పది. అందువల్ల అలాంటి అభిమానం తోటి సపత్న్యా మాతుహు దురుప్తి సిద్ధః. సవతి తల్లి దుర్భాసనతో కొట్టబడినవాడై స్వతనృషా దండహతో యథాహి కోపంతో బుసలు కొడుతున్నాడు. నిట్టూరించాడు. ఎలా కట్టెతో కొట్టబడిన సర్పం లాగా దండహతో యధాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం మిషంతం పితరం చూస్తూ ఉన్న తండ్రిని వదిపి తీసేయడట తండ్రి చూస్తున్నాడు. ఎక్కుదాం అనుకుంటే చేయుత ఇయ్యలేదు. చిన్న తల్లి మాట్లాడుతున్నా కానీ చూస్తూ కూర్చున్నాడు. సన్న వాచ్యం నోరెత్తలేదు. అంటే నోరు మూసుకున్నవాడు గుడ్లపు గీసి చూస్తున్నా తండ్రిని ఎందుకు గీనై మనకు అని వదిలిపెట్టి రెండోడు మనకేం పని అండి అని హిత్వా వదిలిపెట్టి. జగామ మాకు కరుదన్ సకాశంబము ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ తండ్రి పాత్ర ఏమిటి? సాక్షి ప్రేక్షకుడు అలా చూస్తున్నాడు. అది మాట్లాడుతున్నా. ఏమనలేదు జనం వద్దామనుకున్నా ఏమనలేదు. అలాంటి తండ్రిని విడిచిపెట్టి తల్లి దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. తమ్ముని స్వసంతం స్పురితాధరోష్టం. కోపంతో ఉసలు కొడుతున్నాడు, పెదవి బాగా అదురుతో ఉన్నది. సునూతిహి ఉత్సంగ ఉదూక్య బాలం పిల్లవాడిని సునీతి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నిసన్నత పౌర ముఖాన్ని శాంతం.
చూడు ఈయన దగ్గరికి వచ్చే లోపే అక్కడ ఏం జరిగిందో తెలిసిపోయింది. పౌరము ఒక ప్రజ ఊరుకుంటారా? అమ్మాయి రాదండి ఇలా అన్నారండి ఇలా చేస్తున్నారండి. మీ అబ్బాయి అబ్బాయి గోబొత్తి తీసుకోలేదండి. ఆమె ఊరుకుంటారా? ఎప్పుడు దొరుకుతుందో సంద చూస్తుంటారు కదా. అందువల్ల వాళ్ళ అమ్మాయి అప్పుడే వార్త అందించారు. అలాంటి పౌరుల వల్ల ఆ వార్త విని సా వివ్యధే యద్గదితం సపత్నియా తవతి మాతగా ఆమెను ఆమెను కూడా చాలా బాధించాయి. సోత్సృజ్య ధైర్యం విలలాప శోక దవాగ్నిన దావల చేయవ పాదా ఆమె మాత్రం ఏం చేస్తుంది మహారాజు గారికి ఇష్టదారు కానప్పుడు. ఏం చేయలేరు కదా అందుకే ఈమె కూడా ధైర్యాన్ని విడిచిపెట్టి బాగా దుఃఖిస్తూ వాక్యం సపత్నియా స్మరతి సరోజ స్త్రియా దృచ బాస్కలం వాహ బాస్పకలా వాహ కన్నీళ్లు నింపుతూ సరోజ స్త్రియా దృశ పద్మము వంటి కన్నులతో నీళ్లు నింపుకొని అంటే విలపిస్తూ దీర్ఘము స్వసంతి బాగా నిత్తూర్పు విడుస్తూ వృజినస్య పారమపస్యతి దుఃఖము యొక్క అంతము ఎప్పుడు వస్తుందో తెలియక బాలకమా తన పిల్లవాడితో మాట్లాడింది. మా మంగళం తాత పరేషు మౌస్తాహ పుంకేజనః యత్ పర దుఃఖదః తత్ నాయనా. మీ పిల్ల తల్లి ఏదో మాట్లాడింది. అది నాకు బాధే, నీకు బాధే కలిగించింది. సరే క్షత్రియులకు కాబట్టి కోపం కూడా కలుగుతుంది. అంతవరకు పర్వాలేదు కానీ ఈ కలిగిన కోపంతో కలిగిన బాధతో ఇలాంటి బాధ వారికి కూడా కలిగించాలని అనుకోకు. మా మంగళం తాత పరేసు మౌస్తా శత్రువులైనది పరేసు అంటే కాదు పరులు అంటే ఇతరులు పరులు అంటే శత్రువులు. ఇతరుల విషయంలో అమంగళం మా మౌస్థ. అశుభాన్ని తలతకు కలిగించాలనుకోకు. ఇతరులకు అశుభాన్ని కలిగించాలని భావించకు. ఎందుకంటే కారణం ఏమిటి? గుంఖే జనః యత్ పర దుఃఖదః తత్ మానవుడు ఇతరులకు ఎలాంటి దుఃఖాన్ని ఇస్తాడో తాను దాన్నే అనుభవిస్తాడు.
అంటే ఈనాడు మనం బాధపడుతున్నామంటే కారణం ఇలాంటి బాధ మనం ఇదివరకు ఇతరులకు ఇచ్చామన్నమాట. అంటే ఇతరులను బాధించిన వారే ఆ బాధను తాము పొందుతారు. అందువల్ల ఇతరులను బాధించాలనుకుంటే ఆ బాధ నీకే వస్తుంది. అంటే మనం బాధపడుతున్నామంటే ఎప్పుడో మనం పూర్వజన్మలో ఎదుటి వాళ్ళను బాధించే ఉంటాం. మళ్ళీ ఆ తప్పు చేసి ఇంకెందుకు బాధపడాలి? అందుకే మా మంగళం తాత పరే ఇసుమౌస్తా అయినా ఇతరులకు అమంగళాన్ని కలిగించకు భుంతే జనః యత్ ఫల దుఃఖదః తత్ సత్యం సురుచ్య అభిహితం. ఎలా అన్నా సురుచి ఉన్న మాటే అన్నది అంటున్నాడు. సత్యం సురుచ్యాయదభిహితం ఎందుకు భవాన్మే దుర్భగాయాహ ఉదరే దుహితా. దౌర్భాగ్యవంతురాలైన నా కడుపులో నువ్వు గుట్టావు కాబట్టే నీవు రాజుగారి ఒడిలో కానీ రాజుగారి సింహాసనంలో కానీ కూర్చునే అవకాశం నీకు లేకుండా పోయింది. ఎందుకంటే రాజుగారు నన్ను భార్యగా చెప్పుకోవడానికి ఇచ్చేవాడు అన్నాడు. వీడు నీకు ఒక విభయం చెప్పుకుంటాడు. అందుకే దుర్భాగ అంటున్నాడు ఆయన. అన్యేన వృద్ధస్య విరజ్జతేయాం నాకు కొడుగ్గా పుట్టావు, నా తనుబాలతో నీవు పెరిగావు. తప్పేమిటమ్మా నువ్వు చేసింది అంటే విలజ్జతేయాం భార్యతి వావోడుం విడస్పతిర్మాం రాజు నన్ను భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాడు. అయ్యో ఆమె నా భార్యనా ఏమో రా ఇది ఏమో లే. అని తప్ప తను మహా ఆమె పెద్ద భార్య అని అత్తప్రాణి కావాలి ఆమె మహారాణి న్యాయంగా ఆమెను మహారాణిగా కానీ తన భార్యగా కానీ చెప్పుకోవడానికే మహారాజు సిగ్గుపడుతుంటే అలాంటి దౌర్భాగ్యవతి అయిన నా గర్భంలో పుట్టి ఆ పారతో నువ్వు పెరుగుట అనే మాట నిజమైనది తిన తల్లి.
నీకు ఉన్న మాటే అండి. అంతే కాదు ఉపదేశం కూడా మంచిగా చేసింది అంటుంది బాబు. మంచి మాటే చెప్పింది. అయితే ఇది వెనకల్లో అయింది ఈ సంవత్సరంలో అయింది కానీ ధర్మాన్ని మాత్రం. బాగా చెప్పినది అంటే నువ్వు ఏం చేయాలో ఆ మాట చెప్పింది. వాస్తవమే అది ఏంటంటే ఆతిత తాత విమత్సరస్వం ఉక్తం సమాత్రాపి యత అవ్యరీకం సమాత్రాపి అంటే సవతి తల్లి అయినా ఆమె. కపటం లేని మంచి మాటే చెప్పింది. అందుకే నీవు మాత్సర్యాన్ని వదిలిపెట్టి ఆమె చెప్పినట్టే చెయ్యి. ఏ భాగంలో రెండు భాగాలు ఉన్నాయి కదా ఉత్తర భాగం వదిలిపెట్టి పూర్వ భాగం చేయాలి. అంటే పరమాత్మను గూర్చి తపస్సు చేసి నా కడుపులో పుట్టు అన్న తర్వాత సంగతి. మొదలు ఈ పని చెయ్యి. ఏ దుఃఖం వచ్చినా పోగొట్టేది ఎవరు? ఏమన్నారు ఆయన? ఉన్న మాటే చెప్పింది పోయి ఆ పని చెయ్యి. చెప్తున్నాడు ఆమె ఆరాధన అధవక్షజ పాద పద్మం. పరమాత్మ యొక్క పాద పద్మాలనే ఆరాధించు నిజమైన పాతి అది. యదీచ్ఛసే అధ్యాసనం ఉత్తమః యథ. ఉత్తముడి లాగా నీవు కూడా సింహాసనాన్ని కోరుకుంటే లేదా ఉన్నత స్థానాన్ని కోరుకుంటే ఆమె చెప్పినట్టుగా పరమాత్మ పాదాలని ఆరాధించు. యశ్యాంగి పద్మం పరిచర్య విశ్వ విభావనాయ ఆత్మ గుణాభిపత్తి ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నవారందరూ అందరిలో ఎవరెవరు గొప్పవారిగా పేరు పొందారో గొప్ప స్థానం అలంకరించారో వారంతా ఆయన అలంకరించేవారు. కదు ఒకాయన ఉన్నాడు సృష్టికాతగా. ఇంకొకాయన ఉన్నాడు ప్రజాపతిగా. మరొకాయన ఉన్నాడు సంహారకర్తగా ఇంకో అతను స్వయంభూడి మనువుగా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరిని ఆరాధించి ఆ లోకాల స్థనాలు పొందారు పరమాత్మ వీరు. అందుకే అంటున్నాడు యస్యాంక్రి పద్మం పరిచర్య విశ్వవిభావనాయ ఆత్మ సగుణాభిపత్తి సకల జగత్తును కాపాడటానికి అనంతమైనటువంటి కళ్యాణ గుణములను కలిగి ఉన్నటువంటి ఏ మహానుభావుని యొక్క పాయపద్మాలను ఆరాధించి అజః అధ్యతిష్టత్కలు పాయ.
పరమేష్యం చతుర్ముఖ బ్రహ్మ పరమేష్ణి స్థానాన్ని పొందాడు పరమేష్యం. అతను పరమ ఇష్టి అంటే తక్కిన వారందరితో పూజలు పొందే ఆయనే కదా. నెంబర్ వన్ ఎవరు విష్ణువు అంటారు. నెంబర్ టూ. ఎవరు బ్రహ్మే కదా ఈయన సెకండ్ అయ్యాడండి అందరూ మళ్ళీ ఆయన్నే ఆరాధిస్తారు ఎందువల్ల ఆయనకి ఆ పోస్ట్ ఎలా వచ్చింది అంటే ఏ పరమాత్మ యొక్క పాద పద్మములను ఆరాధించడం వల్ల అతను పారమిత్యం బ్రహ్మలోకాన్ని బ్రహ్మ ఆధిపత్యాన్ని పొందాడు పదం జితాత్మ శ్వసనాభివంద్యం జిత ఆత్మ శ్వసనాభివంద్యం ఎలాంటిది బ్రహ్మ యొక్క స్థానం మనస్సును వాయువును ఆత్మ కదా రెండు కదా ఒకటి మనస్సు మరొకటి వాయువు రెండింటిని గెలిచిన వాళ్లే అంటే జితాసనః జితప్రాణః చెప్తాం కదా అందువల్ల ప్రాణాయామ పరాయనుదై వాయువును తన వచనంలో చేసుకున్నవారు ఇంద్రియాల మనస్సును తావసినటువంటి మహానుభావులు. ఆరాధించే ఉత్తమమైన బ్రహ్మలోకాధిపత్యాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఏ పరమాత్మ యొక్క పాద ధ్యానం వలన పొందాడో నువ్వు ఆ పని చెయ్యి. అందుకే అంటున్నాడు పదం జీతాత్మ స్వచనాభివంద్యం తథా మనుర్వో భగవాన్ పితామహ అందాకెందుకో మీ తాతగారు ఉన్నారు. ఎవరాయనే మనువు. ఏం మనువు స్వాయంపువ మనువు ఉన్నాడు కదా తాతగారు అతను. యమేక మధ్య పురు దక్షిణైహి మఖైహి ఈ మహానుభావుడినే బాగా దక్షిణ ఇచ్చి యజ్ఞము యజ్ఞం చాలా గొప్పది అంటే గొప్ప యజ్ఞం అంటే ఏమిటి అర్థం చాలా మందిని చూపి కూర్చోబెడటం కాదు. దక్షిణలు చాలా ఇష్ట గొప్ప యజ్ఞం. కాదు హతో యజ్ఞస్తో అదక్షిణః ఎంత బాగా యజ్ఞం చేసినా సరిగ్గా దక్షిణ ఇవ్వకుంటే ఆ యజ్ఞం. వ్యర్థం లేదు కాదంటే యజ్ఞుని భార్య ఎవరు అని చెప్పుకున్నాం కదా దక్షిణ యజ్ఞుడు వాళ్ళే దంతా కదా కాబట్టి దక్షిణ భాగ ఉత్త యజ్ఞం చేస్తే
ఫలించదు. ఈ స్వాయంభవమును గొప్ప దక్షిణలిచ్చి ఎన్నో యజ్ఞములతో ఈ పరమాత్మను ఆరాధించి పురు దక్షిణైహి మకయి ఇష్టువభిపేదే దురవాప మంజతా భౌమం సుఖం దివ్యం అధ అపవర్గం. ఇతరులెవరూ పొందలేనటువంటి భూలోక సుఖము, పరలోక సుఖము అలాగే అపవర్గం అంటే మోక్షం. ఇలా అన్ని సుఖములు పొందటానికి. ఏ మహా పద్మాల పూజ కారణం కదా అంటే మీ తాతగారు అతన్ని ఆరాధించారు. వారి తండ్రి గారు బ్రహ్మ అతన్ని ఆరాధించారు. ఇది మనకు వంశపారంపర్యమే మీ సహోత్ తల్లి ఉన్న మాటే చెప్పింది నాయనా నువ్వు కూడా అదే పని చేసి నీ ఇష్టాన్ని పొందు. తనే వత్తాశ్రయ భృత్య వత్సలం నీవు కూడా అలాంటి పరమాత్మను ఆరాధించు ఆశ్రయించు ఎందుకు అతనిలో గుణం ఉంది ఏమిటది భృత్య వత్సలం తన భక్తుల యందు అమితమైన వాత్సల్యం కలవాడు, ప్రీతి కలవాడు, ప్రేమ కలవాడు. భక్తవద్భృత్య వత్సలం ముముక్షిభి మృగ్య పదాబ్య పద్ధతిం మోక్షం కావాలని కోరుకున్న వారందరూ అతని పాద పద్మములనే. అన్వేషిస్తూ ఉంటారు. మృద్య పదాత్మ పద్ధతిం. అనన్య భావే యధర్మ భావితే మనసి అవస్థాప్య భయస్వ పురుషం చిన్న చిన్న మాటలు చెప్తున్నారు. తత్వమంతా ఉంది. అనన్య భావే నిజ ధర్మ భావితే పరమాత్మను ఆరాధించడానికి ఇది ప్రధానమైన సాధనం. ఏమిటని అనన్య భావం. అంటే అన్ని భావములు అన్ని అభిప్రాయాలు అతని యందే ఉంచాలి. అన్యముల యందు ఉంచకూడదు. మనస్సును ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కదా నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాదింద్రో జాయతే చెప్తాం మనం నారాయణ సూత్రం కదా అంతా ఆయనే కాబట్టి కాసేపు ఆయన కాసేపు ఈయన అని ఇతరుల యందు మనస్సు ఉంచుకోకుండా పరమాత్మ యందే భావాన్ని ఉంచి అనన్య భావే నిజ ధర్మ భావితే మనసి మనస్సులో నీ ధర్మం ఏమిటది శ్రీమన్నారాయణ చరణౌ చరణం ప్రపయ్యే దీన్ని మనస్సులో పెట్టుకొని మనసి అవస్థాప్య భజస్వ పురుషం పరమాత్మ
అను సేవించు. ఎందుకు ఆయన్నే సేవించాలి? నాన్యం తతః పద్మ పరాస లోచనాత్ దుఃఖ చిదంతే మృగయామి. కంచనా. నీ దుఃఖాన్ని పోగొట్టాలంటే పుండరీకాక్షుని కంటే ఇంకెవరు మనకు దొరకరు లేరు పద్మ పరాశలోచన ఎవరాయనే పుండరీకాక్షుడు. అంటే శ్రీమన్నారాయణుడు తప్ప మరెవరో దుఃఖాన్ని పోగొట్టేవారు నాకు దొరకరు లేరు. ఎందుకంటే యో మృగ్యతే హస్తగృహీత పద్మయా స్త్రియా ఇతరైహి అంగ విమృగ్యమానయా. ఎందుకంటావా? అతని కోసం ఎప్పుడు చేతిలో ఓ పద్మం పత్తుకొని ఒక అమ్మాయి ఎదురుతూ ఉంటుందట ఎప్పుడు. ఎవరండీ? లక్ష్మీదేవి నిరంతరము అతని ఎదురుతూ ఉంటుంది. ఎలాంటిది ఆమె అంటే చెప్తున్నాడు ఇతరైహి అంగల్ మృగ్యమానయ. బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలేమో ఎక్కడ వస్తుంది అమ్మవారు ఏమో చెప్తుంటారు. బ్రహ్మ రుద్రాది చేత అనువేషించబడే అమ్మవారు చేతిలో పద్మం పట్టుకొని ఎవరిని వెతుకుతూ ఉంటుందో అంటే ఐశ్వర్యం. తన్ని లేక కదా? సంపద ఎవరిది? అతనిదే. ఎవరి చేతిలో లక్ష్మి ఉంటుందో వారే జగన్నాథుడు. వేరే ఫలితం ఎందుకు? కర్త్రి స్త్రీయః. పరమ సొత్తు సమాశ్రయ కః కః పుండరీక నయనః పురుషోత్తమః కః క్వశ్చన్ ఇవన్నీ. ఎవరండీ ఈ పరమాత్మ అంటే స్త్రీహి క్రియ. ఎవరు స్త్రీకి కూడా స్త్రీయో. అంటే అమ్మవారి చేత ఎవరు ఆశ్రయించబడుతున్నారో, సత్వగుణము ఎవరిలో ఉంటుందో, ఎవరు పుండరీకాష్టుడు, ఎవరు పురుషోత్తముడు ఆయనే పరమంత్రి. అంటే పరమాత్మగా గుర్తించేదో గుర్తు ఎవరి వెంట అమ్మవారు పడుతుందో ఆయనే స్నానం మనమందరం అమ్మ అమ్మ అని ఆమె అడుగుతున్నాం. ఆమె ఏమో ఆయన ఊగిపోతుంది. కాబట్టి అమ్మవారి చేత నిరంతరము అన్వేషించబడేటువంటి భాగ గల మహానుభావుడు.
ఇందరేకాక్షుడు తప్ప ఇతరులు ఎవరూ మన దుఃఖాన్ని పోగొట్టలేరు. వినోగ్యమానయా ఏవం సంజల్పితం మాతుహు ఆకర్ణ్య అర్ధాగమం బశా ఈ రీతిలో. తల్లి పరిగినటువంటి అర్థవంతమైనటువంటి మాటలను విన్న కుమారుడు తన్నియమ్య ఆత్మన ఆత్మానం తన ఆత్మతో మనస్సును నిగ్రహించుకొని నిత్యక్రామపితుపురా తండ్రి నగరం నుంచి నిత్యక్రమం బైరు తీరాడు. నారదాత రూపాకర్ణ ఈ వార్త ఆమెకు తెలిసిపోయింది. ఎవరయనే నారదుడు ఊరుకోడు కదా ఎవరు పోతున్నా ఆయన ప్రమేయం లేకుంటే వాళ్ళు దారికి రారు సహలాదుడు కావచ్చు. దేవుడు కావచ్చు, మరొకడు కావచ్చు, మరొకడు కావచ్చు, ఎవరు బాగుపడాలన్నా ఆయన పట్టుకోవాలి. ఎలా మనం కలిపితే ఆయనే వస్తాడు. దొంగలను మనం పిలిస్తే వేరే వాళ్ళు మనం పోతాం. ఆయన స్వయంగా పోతాడు మన దగ్గరికి, అదే గురువు గారి యొక్క దయ అలా ఉంటుంది. గురువే స్వయంగా శిష్యుల దగ్గరికి వస్తాడు. శిష్యులు వెళ్లరు. ఎందుకు వెళ్లరు? వాళ్ళకి అన్నీ తెలుసు. కదా? ఎవరొకడు పెడతారండి. మనకి అన్నీ తెలుసు వస్తువు పోదాం మురుగారి దగ్గరికి. అబ్బో ఏం తెలియ గురువే వస్తా మాది. ఏం తెలియక అంటే అయ్యో వీళ్ళు చెడిపోతున్నారే. వీళ్ళలా బాగుపడతారని ఆలోచిస్తూ ఆయన వస్తాడు. అందుకే నారద దూపాకర్మి ఈ వార్తను నారదుడు విని జ్ఞాత్వా తస్య చికీర్చితం ధ్రువుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకొని అది స్పృష్ఠ్వా మూర్ధ్రని అఘఘ్నేన పాలిన ప్రాహ విస్మితః వచ్చి పిల్లవాడిని తన చేతితోటి శిరస్సును తాకాడు. ఎలాంటి చెయ్యి అది? అఘఘ్నేన. అన్ని పాపాలు పోగొట్టే హస్తంతోటి మూర్తిని స్కృతి చిరస్తును స్కృతించి ప్రాహా ఆశ్చర్యంతో అంటున్నాడు. అహో తేజ క్షత్రియానాం మానభంగమమృచ్ఛతాం అబ్బా ఎంత వింత అండి ఎంత ఆశ్చర్యం నిజంగా క్షత్రియుడు చాలా గొప్పవారండి. ఎందుకంటే మానభంగం అమృష్యతాం అవమానాన్ని సహించే చేయొచ్చే తల గొప్పది బాలోప్యయం ఇప్పుడు పిల్లవాడండి అయినా కృదా హత్యే యత్సమాతుహు అసద్విచా ఎవాడై కూడా సవది తల్లి మాటలను మనస్సులో పెట్టుకొని బయలుదేరాలంటే నిజంగా క్షత్రియులు చాలా గొప్పవాళ్ళు లేను అనుకొని.
నాధునాతి అవమానంతే సమ్మానం వాపి పుత్రకా అంటున్నారు నారదులు. నాయనా నీకు అవమానం సమ్మానం ఏమిటయ్యా? నువ్వైతే ఏం పిలవబడవు? ఈ వయస్సు ఏదో ఆడుకుంటూ పాటలు పేడాలి తప్ప నాకు అవమానం జరిగింది. నీకు సమ్మాన అవమానం చేసే ఈ వయస్సేనా ఇది. నాదునా అవమానంతే సమ్మానం బాపి పుత్రక లక్ష్యయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిసు ఆటపాటలో ఉండాలి. ఆడపాడల్లో ఉండే నీకు అవమానం సమాన విషయాన్ని పెద్దగా పట్టించుకునే స్థితి కాదు. నాకు అదేం తెలియటం లేదు. వికల్పే విద్యమానేపి నక్య సంతోష హేతవః పుంసః మోహ మృతే భిన్నః. చెల్లోకి నిజ కర్మ ఆ కాదండి నేను క్షత్రియుడిని అవమానం సహించను నన్ను వాళ్ళు అవమానించారు నేను దాన్ని పట్టుకోను ఏదో చేస్తాను. అంటే నేను వయస్సుకు పిల్లవాడిని కానీ జ్ఞానానికి నాకు మొత్తం విషయం తెలుసు అనుకున్నా రెండే మార్గాలు చాలా చంపేశం ఉంటుంది నాలుగు మార్గాలు. చూడడానికి ఏం లేవు కానీ అంత రోసంగా అందుకులే ఉంటుంది. రెండే విషయాలయ్యా నువ్వు పిల్లవాడవు. నీకేం తెలియదు. అవమాన సన్మానం మీకేమిటి ఆడుకోక. కాదంటావా నాకు అన్నీ తెలుసంటావా? ఒకవేళ నీకు అన్నీ తెలిసుంటే అవమానం కలిగినది అంటే అది ఇతరులు చేసింది కాదు. నువ్వు చేసుకున్న కర్మ. కదా. నువ్వు జ్ఞానివైతే కోప్పడవు. ఎందుకంటే నీ కర్మే కాబట్టి. అజ్ఞానివైతే అవకాశమే లేదు. పిల్లవాడో ఆడుకో. తెలియకుంటే ఆడుకో, తెలిస్తే మర్చిపో. తప్ప కోపించి సాధించాలనే సమయం కాదు అది అంటున్నారు. వికల్పే విద్యమానికి ఒకవేళ నీకు బాగా తెలుసు అనుకున్నా నాకి అసంతోష హేతవః సంతోషం అంటే దుఃఖం. దుఃఖాన్ని కలిగించేటువంటివి ఇతర విషయాలు ఉన్నాయని తెలుసుకో ఎందుకు మోహమృతే.
అన్ని దుఃఖాల కారణం ఏమిటి? మోహమే అజ్ఞానం. శరీరమే ఆత్మ అనుకోవడమే కారణం. న్యాయంగా ఆత్మకే దుఃఖం ఉందా? ఆత్మకు అవమానం ఉందా? ఆత్మకు సమ్మానం ఉందా? ఏం లేవు. దేనికి? శరీరానికి. శరీరం ఆత్మ కాదు, శరీరానికి ఏ బాధ లేదు. పోనీ శరీరానికే వాళ్ళు కలిగించారు కదా అంటే ఇదివరకు ఈ శరీరం ఆ శరీరానికి ఏదో కలిగించి ఉంటేనే. అతను ఇప్పుడు నీకు మళ్ళీ కలిగించాడు. అంటే మనం ఎంత రోజు వెళ్ళాలి? మన నిత్య జీవితంలో కూడా ఏ సంబంధము లేకుండా ఎటు వెడుతుంటాం. ఎవడు బుద్ధి లేదు అంటారు. మనం వాడిని తిడుతాం. మరి ఎవడు మనం ఎందుకు వెళ్ళమా వాడిని? ఏయ్ నీకే బుద్ధి లేదు అంటాడు. వీడు పోతావా ఆడు పోతావా? అయిపోయింది మేడం, నీ జ్ఞాపకం వాడికి వాడి ఎడబోతాడు. కానీ ఇది ఎక్కడిది అంటే ఎప్పుడో వాడి వల్ల నీవు, నీ వల్ల వాడి దాన్ని పొంది ఉంటాడు. ఆ కొంచెం బాకీ ఉంది అది చెల్లించుకోవాలి. ఇచ్చి రసిది తీసుకుంటే అది పోయిపోద్ది అన్నమాట. అనేసావు కదా వాడిని ఇవ్వమన్నావ్ నిన్ను వాడు అన్నాడు బాకీ ఇచ్చాడు వెళ్ళిపో. అంటే మనం ఆచరించిన యొక్క సుకృత దుష్కృతములు అతి సూక్ష్మంగా ఉంటాయి. ఏ బాకీ ఉన్నా స్వామి ఒప్పుకోడు. అంతా బ్యాలెన్స్ నిల్ కావలసిందే. కాబట్టి అసంతోష హేతవః నీకు దుఃఖాన్ని కలిగించేవి ఏవైనా ఉన్నాయి అనుకుంటే అది ఒక్క మోహమే. ఏ దుఃఖము ఆత్మకు లేదు. ఆత్మకు లేని దుఃఖాలన్నీ ఆత్మలు అనుకోవడం ఒక మోహం. రెండవది శరీరమే ఆత్మ అనుకోవడం ఇంకో మోహం. కాబట్టి అందుకే మోహ మృతి భిన్న ఎల్లోకే నిజ కర్మభి ఇలాంటి మోహం మాత్రం ఎందుకు వస్తుందండి మన కైమర తోటి. చదువు ఓ పకాష పడి ఓ నాలుగేళ్లో రెండేళ్లో మూడేళ్లో ఏడాదిలో ఆరు నెలలు కష్టపడి లక్షలు కోట్లు పెట్టి ఓ పెద్ద ఇల్లు కట్టాం. అప్పటినుంచి ఏమైతుంది నా ప్రాణానికి అంటే ఎక్కువ అండి అంటారు. మరి లేనప్పుడు ఏది ఎక్కువ? నువ్వు ఇల్లే కట్టాకుంటే ఏది ఎక్కువ? పెళ్లి ఎక్కువ అంటే తెల్లారి నా భర్త అంటుంది ఆ అమ్మాయికి. ఏయ్ నా మా ఆయన్ని ఏమనకు. నిన్నదాకా ఆయన ఎవరే అంటే ఏమంటుంది? ఏమో నాకేం లేదు.
పెళ్లి చేసుకుంటే భర్త అయ్యాడు, పెళ్లి చేసుకుంటే భార్య అయింది, కట్టుకుంటే ఇల్లు అయింది, సంతానాన్ని పొందితే సంతానం అయింది, ఇవన్నీ దేన్ని బట్టి? నిజ కర్మ ఇది. కదు తన కర్మలతోటే ఇవన్నీ కలుగుతున్నాయి. అంటే కర్మలతో మోహం కలుగుతున్నది. మోహంతో బాధ కలుగుతుంది. అవమానం కానీ సన్మానం కానీ దేని వల్ల? మోహం తోటే. మోహం దేని వల్ల? కర్మ తోటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనాను తప్పదు. అదే మాట చెప్తున్నాను. నీకన్ని తెలుసా కోపించవు. ఏం తెలియదు కోపానికి అవసరం ఉంది. అందుకే నిజ కర్మసి పరుచి చేతదస్తాత తావను మాత్రేన పురుషః దైవోపసాధితం యావతి వీక్ష్య ఈశ్వర గతిం ఇంతకీ ఏం చేయమంటావయ్యా. అంటే నిజమైన బుద్ధిమంతుడు పరమాత్మ ప్రసాదించిన దానితోటే సంతోషించాలి. అంటే యదృచ్ఛాలాభ సంతుష్టః అన్నారు చూడండి అదే మనం చెప్తున్నాం. పరిదుష్యేత్ తతత్తాతా తావనుమాత్రేణ అంతమాత్రంతు సంతోషించాలి ఎంత దైవోపసాధితం యావత్ పరమాత్మ ఎంత ప్రసాదించాడో దానితోటే తనతోటి అవమానం కలిగించాడు అనుకోండి. ఆ స్వామి ఓ బాకీ చేయించాడు. స్వామి థాంక్స్ అయ్యా అని చెప్పాలి. సన్మానం చేశాడు. ఓహో పరమాత్మ బరువు పెట్టావా నాయనా ఎందుకయ్యా కొన వస్తా ఉంది అని. ఇలా సన్మానం కానీ అవమానం కానీ కష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ. ఎప్పుడు ఏది పరమాత్మ మనకు ప్రసాదిస్తాడో దానితోటే తృప్తి పొందు. ఎందుకంటే ఈశ్వర గటిన్ వీచిదంతా మనము చేసేది కాదు, మన ప్రయత్నంతో పొందేది కాదు. మన సంకల్పంతో మనకు లభించేది ఇదంతా ఈశ్వర గతి. పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ ప్రసాదం ఇది. ఇదంతా భగవంతుడు అందించినది అని తెలుసుకొని అతను ఇచ్చిన దానితోటే.
సంతృప్తి పొందాలి అంటే దొరకని దాని కోసం ఎడవద్దు. కానీ ఎగిరి గంతులేవద్దు. అర్థమైందా అండి? న ప్రపుర్షేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్యచ అప్రియం అదే శ్లోకం. అంటే మనకు దొరికింది అనుకోండి ఇక నా అంత వాడు లేడు. దొరకలేదు అయ్యో ఉండొద్దు. వాడు ఇచ్చినప్పుడు ఇస్తాడేమో తీసుకునేటప్పుడు తీసుకుంటాడేమో. నీకెందుకు ఆ బాధ? కాబట్టి ఇదంతా పరమాత్మ లీలగా తెలుసు కథ మాతృ ఉపదిష్టేన యోగేన అవరురుత్ససి. ఇవన్నీ నాకెందుకండీ? ఇదేం చెప్తున్నారు? నాకు మా అమ్మ చెప్పింది స్వామిని ఆరాశించమని నేను వేడుతున్నాను. తల్లి మాట విని నేను బయలుదేరానయ్యా. ఆమె చెప్పినట్టు యోగాన్ని అవలంబించి నేను పరమాత్మను చేరుకుంటాను. అంటావా? అల్లి ఏదో నీకు ఉదాసరం చెప్పేది ఎక్కువ ఉండొచ్చు. నువ్వు అమ్మ చెప్పింది బయటికి రావచ్చు కానీ నువ్వు అనుకున్న పని సులభమా? అయ్యే పని ఏముంది అది? నీలాంటి పిల్లవాళ్ళు చేయగలదా? చూడండి. యత్ ప్రసాదం చెప్తున్నాడు సవై పుంసాం దురారాధ్యో మతో మమ పరమాత్మ అనుగ్రహం పొందాలి అనుకుంటున్నావు అతను మనలాంటి వాళ్ళ చేత ఆరాధించగలవాడేనా అంటే మనం స్వామిని ఆరాధించగలమా? ప్రసన్నుడిని చేసుకోగలమా? అంటే ఏమిటి? అతను సంతోషించి వరమిస్తే తప్ప ఎవరండీ ఆయన్ని మెప్పించేది? నువ్వు లయ్యే పనినా? దురారాజ్యుడు సనకాదులకు కూడా అందని మహానుభావుడిని చిన్న పిల్లవాడవు. నువ్వేం చేస్తావయ్యా? ఎలా సాధిస్తాది ఇది? మతో మమ. మునయా పరవీం యస్య నిస్సంగేన ఉరుజన్మపి ఎందుకంటే అన్నిటి యందు సంగమును వదిలిపెట్టినటువంటి మహానుభావులు మహామునులు ఎన్నో జన్మలతో
ప్రయత్నించి కూడా నవిదుహు మృగయంతు వెతుకుతూ కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎలా? తీవ్ర యోగ సమాధిన. గొప్ప యోగ సమాధితో వెతికి వెతికి వెతికి వెతికినటువంటి మహానుభావులు ఋషులు ఒకసారి కాదు పురుజన్మభి చాలా జన్మలతో. కొన్ని వేలు లక్షల జన్మలతో కూడా పరమాత్మను పొందలేకపోయారు, నువ్వు పొందుతావా? నువ్వు సాధించే పనేనా ఇది? అత నివర్తతాం మేచ నిర్బంధః తవ నిష్ఫలః నాయనా, ఇది అయ్యే పనేం కాదు. ఈ ప్రయత్నము, ఈ నిర్బంధము నిష్ఫలము. అందుకు నివర్తతాం వెనక్కి తిరిగి ఇంటికి పోవయ్యా నాయనా యతిష్ఛతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే పెద్దవాడవైన తర్వాత నువ్వు అనుకున్న శ్రేయస్సు నీకు వచ్చేటప్పుడు పరమాత్మ అప్పుడు సహకరిస్తాడు. అప్పుడు పొందవచ్చు కొంతకాలం మాత్రం. ఇప్పుడు నీది తపస్సు చేసే వయస్సు కాదు. వాళ్ళు వీళ్ళు అన్నారని మాటలు పట్టించుకునే వయస్సు నీది కాదు. వెనక్కి తిరిగి వెళ్ళవయ్యా. యక్షేతత్ దైవవిహితం సతేన సుఖ దుఃఖయో ఆత్మానం సోషయేన్ దేహి తమసత్పార ముచ్యతి. అంటే పరమాత్మ ఎవరికి ఎప్పుడు ఎలాంటి సుఖ దుఃఖాలు ప్రసాదిస్తాడో పరమాత్మ ఇచ్చిన వాటితో తనను తాను తృప్తి పరుచుకుంటే అలాంటి వాడు సంసారాన్ని దాటుతాడు. నాకు దొరికింది చాలదు. నేను ఇంకా పొందాలి, ఇంకా నేను ప్రయత్నిస్తాను, అనుకున్నది సాధిస్తాను అంటే మనం ఏమనాలి? విని నవ్వుకో. వాడు నీకు ఇచ్చింది అదే. పరమాత్మని ప్రాధించింది ఇది చాలదు అనుకుంటే అది రాదు. ఈ ఉన్నది కాస్త కూడా పోతుంది వద్దన్నావు కదా. ఇచ్చిన వద్దా ఇది పోయింది వస్తది రాదు నీ గతి ఏమిటి? దుఃఖం మరి ఏం లేదు. అందుకే సంసారాన్ని దాటాలి అనుకుంటే మొదటి మెట్టు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడు.
అతను ఎప్పుడు ఎంత ఇస్తాడో ఏది ఇస్తాడో దానితోటే తృప్తి పడితే సంసారాన్ని నువ్వు దాటవచ్చు. తమస పారమృచ్ఛతి. గుణ ఎందుకంటే ఎలాగండీ అట్లా అంటున్నారు మీరు. ఇవ్వడానికి బానే ఉంటుంది. కొందరు గొప్పోళ్ళు ఉంటారు, కొందరు చిన్నోళ్ళు ఉంటారు, కొందరు సమాధులు ఉంటారు. మనం నాకంటే గొప్పవాడు ఉంటే మనం సహిస్తామండి? మరి అంత అన్యాయం అయితే ఎట్లా? కదా? నేనేం ఇంత గొప్పవాడినండి, వాడిని నన్ను మించిన వాడిని ఎట్లా ఒప్పుకుంటాం? పోనీ నా అంత కావాలన్నా ఒప్పుకుంటామా? నేనంత గొప్పవాడు కాదు, ఏం మాట? నా అంత వాడు కూడా ఉంటాడా? గొప్పవాడు వస్తున్నాడు. పోనీ చిన్నవాడు వాడు చిన్నవాడు నా దగ్గరికి వస్తాడండి వాడు ఎంత వాడు? వీడేం పనికి రాని వాడు వాడేం చాలా గొప్పోడు అంటే ఒప్పుకోము వీడు నా అంత వాడు అదర పోతాడు. ఈ ముగ్గురు అంత వరకు మనకు ప్రపంచంలో శాంతి లేదు నాలుగో వాడు దొరకడు. నది ముగ్గురు కదా. మరి దీనికి ఏమిటి మందు? చెప్తున్నాడు సంగ్రహమా అని చెప్తున్నాడు గుణాధికాత్ ముదన్ లిప్చేత్ అనుక్రోచం గుణాధమాత్ మైత్రీయం సమానాదనివిచ్ఛన్ నతాపైరభి భూయతే. చిటికా చెప్తున్నాడు. ఒకవేళ వాడు నీకంటే గొప్పవాడైతే అబ్బా ఇంత మహానుభావుడు ఉన్నాడా అని నీకంటే గొప్పవాడిని చూసి నీవు సంతోషించడం నేర్చుకో. గుణాధికాత్ ముదం లిప్తే. సంతోషాన్ని పొందు అనుక్రోశం గుణాధమాత్ హీనుడు చిన్నవాడు ఉన్నాడు తక్కువవాడు చాలా నీచుడు ఉన్నాడు అయ్యో భగం మరి అత్తయ్యా లేండి. తక్కువ వాని చూసి జాలి పడు. గొప్ప వాని చూసి ఆనందించు. తక్కువ వాని చూసి జాలి పడు. సమానుడా? మైత్రి ఫ్రెష్ షిప్ చేయి. చెప్పండి కదా. సమానుడిని చూసి మైత్రి చేయి. తక్కువ వాడిని చూసి జాలిపడు. ఎక్కువ వాడిని చూసి ఆనందించు. మీ బాధ ఏముందండి? ఈ మూడు చేస్తే నా తాపయ్య అలాంటి వాడికి ఏ తాపము ఉండదు. ఎలాంటి బాయి మనకు సార్వకారికం. చెప్పాను చూడండి ఇలాంటి వాడిని రాసుకో పెట్టుకోవాలి గోడలకి అట్లా అట్లా రాసుకోవాలి. ఇట్లా నాలుగు గోడలు ఉంటాయి కదా ఒక గోడలో గుణాధికాత్ ముదంబులిస్తే. పెద్ద అష్టాలతో ఉండాలి. అనుక్రోశం గుణాసమాత్ మైత్రీం సమానాదనివిచ్చేత్. ఎందుకంటే మనం ఎలాగో ఏదో అనుకుంటున్నాం ఎంత గొప్పోడమైనా ఓ వాడు నాకంటే బాగా సంపాదిస్తున్నాడండి పేచరిస్తున్నాడు కానీ ఊరడం లేదు. ఈ ఏడుపు కంటే వాడు సంపాదిస్తున్నాడు సత్తు ఉన్నాడు అంటే బాగా ఉంది.
అదృష్టవద్దు రండి వాడు సంపాదిస్తున్నాడు సంతోషం. సంతోషించు. గుణాధికాతు ముదన్ నిచ్చేది. అయ్యో వాడు నాలాగే డాక్టర్ అండి అసలు ఒక్కడు రాడు వాడి దగ్గరికి ఇదో ఇయ్యడు అది నీకే ఏడుపు. వాడు నాకంటే చదువుకోలేదండి, వాడు నాకంటే బాగా ట్రీట్మెంట్ చేయలేడు, వాడు బంధం వస్తున్నారండి వాడి దగ్గరికి. వాడికి ఒక్కడు రాడు ఇదో ఏడుపు. ఎవడు రాడు అదో ఏడుపు ఈ గడ మీద ఎట్లా? సరే వాడికి బాగా చదువుకున్నాడు పాపం పెద్ద వాడు నా పని సేవ చేస్తున్నాడు సంతోషం అండి బాగుపడడు అని విను. వీడు చదువుకున్నాడు కానీ పాపం ఎవడు రావట్లేదు ఇప్పుడు బాగుపడతాడు సరిపోడు. ఇతర సమాన వాడిని సంతోషించు. చాలు మూడు చాలు. ప్రతి దానిలోనూ గొప్పవాడు, తక్కువవాడు, సమానవాడు మూడే ఉంటాయి కదా. గొప్పవాడిని చూసి ఆనందించు, తక్కువవాడిని చూసి దారిపడు, సమానంగా ఒకే స్నేహం చెయ్యి. తర్వాత నా తాపైహి ఉపాపి పూయతే ఎలాంటి వాడికి ఆధ్యాత్మికం కానీ ఆదిభౌతికం కానీ ఆదిదైవకం కానీ ఇలాంటి తాపములు ఏమీ ఉండవు. ఈ మూడు అంటే చిటిక. మా మార్గం సుసు మార్గం అన్నమాట. పక్కెన స్లోగం ఇది మనకు మూడు సార్లు వస్తుంది. ఇది మనకు ఆయన చెప్తారు ఉద్ధవ సమాధానం చెప్తారు. ఏకాదశి తరగతిలో శ్రీకృష్ణ ఉద్ధవ సమాధానం ఉంది అక్కడ చెప్తారు. కాబట్టి మనకు తాపముల అందకుండా ఉండాలి అంటే మనం ఈ మూడు పనులు చేయడం నేర్చుకోవాలి నాయనా. అందువల్ల నీవు ఇవన్నీ మానుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవయ్యా అంటే చూడు అంటున్నాడు స్వయం క్షమః భగవతః. సుఖ దుఃఖ తాత్మనాం దర్శితః సుఖయాత్ము సాం దుర్దర్శః ఆత్మద్విజయస్యః స్వామి నమస్కారం అండి మీరు చాలా మంచి మాట చెప్పారు. సుఖము దుఃఖము అనే వారితో అలవటించే వారికి ఆ రెండు తప్పేటువంటి ఉపాయం చెప్పారు. కానీ ఆ ఉపాయం మీలాంటి వారికి పనికొట్టింది కానీ మాలాంటి వారికి పనికొట్టింది. అంటే కామ క్రోధాలతో కుత కుత అడుగుతున్న మాకు ఈ నీతి వాక్యాలు పనిచేస్తాయా? అవేం కుదరదు. ఇలాంటివి మాకు అస్సలు పనికిరావు అంటున్నారు. అది చెప్తా చూడండి దుర్దర్శ ఆత్మద్విషయిస్తు. మాలాంటి వారికి వాటిని చూడడానికే వీలు పడవు. వినడానికి బాగుంటాయి వాటిని మేము చేయలేమయ్యా కుదరదు. అధాపిమే అవినీతస్య శాస్త్రం ఘోరముపే నేను వినీతుడిని కాదు అవినీతుడిని అంటే గర్వం ఉన్నవాడినే అహంకారం ఉన్నవాడినే ఎందుకు?
శాస్త్రం మా జాతి అది అలాంటి వాడిని ఉపేయుషః సురుత్యా దుర్వచోపారైహి నభిన్నే శ్రయతే హృది సురుత్యా ఈ యొక్క మాటలతో హృదయం చీలిపోయింది. మరి మళ్ళీ అతకదు ఈ మధ్యన. అందుకే పదం త్రిభోనోత్కృష్ణం జిగేషోహ సాధు స్వామి. మీకు మా మీద దయ ఉంటే మూడు లోకాల కంటే ఉన్నతమైన స్థానాన్ని కోరుతున్నాను. నా దగ్గర స్థానం కాదు ఏదో ఆయన ఒక మాట చెప్పాను. ఇక్కడ ఈ చిన్న సీటుకే ఇంత గొడవ వెళ్తుంది, దానికే అంత గొడవ ఉంటుంది. ఇలా పోటీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నేను దాన్నే గొడవ రాము అని చూస్తున్నాను. ఇవన్నీ వద్దు. మూడు లోకాల కంటే ఏది అత్యున్నతమో అలాంటి స్థానాన్ని పొందగోరుతున్న నాకు మీరు దయ తడికి ఉపాయం చెప్పండి. అంటే ఏమి చేస్తే ఆ స్థానాన్ని పొందగలుగుతానో అలాంటి మార్గాన్ని ఉపదేశించండి. వర్త్మ సాధు వర్త్మమే బ్రూహి అత్పత్పురు బిహి బ్రహ్మన్. అన్యైహి అపి అనభిష్టితం. చూడండి ఎలా మనస్సు మారింది, ఎలా కొత్త ఆలోచనలు వచ్చాయి. నాన్నగారి ఒడి కాదు నాకు కావాల్సింది ఇప్పుడు. నాన్నగారు కానీ వారికంటే గొప్పవారు కానీ. ఎవరు పొందని ఉన్నత స్థానం నాకు కావాలి. అంటే ఈ స్థానం చూసి నాన్నగారు, తాతగారు కూడా అయ్యో వాడు ఎంత గొప్పవాడు అయ్యాడే, అయ్యో నాకు దొరకకపోయినానే అని వాళ్ళంతా నా స్థానం చూసి ఇర్జపడాలి అలాంటి స్థానం కావాలి. అలాంటి వారు ఎవ్వరూ అధిరోహించలేని ఎవ్వరూ పొందలేని అత్యున్నత స్థానం కావాలి. అందుకే అంటున్నాడు అన్యైరపి అనధిష్టితం. ఇతరులు ఎవ్వరూ పొందనటువంటి ఉన్నత స్థానం కావాలి. నూనం భవాన్ భగవతః యహ అంగజః పరమేశ్వరు. నువ్వు చిన్నవాడో కాదు సాక్షాత్తు పరమాత్మ నుండి పుట్టిన బ్రహ్మ నుండి పుట్టిన వాడు కదా బ్రహ్మ యొక్క
తీరని పుట్టిన మహానుభావుడు కాబట్టి అంగజ పరమేష్టినః యుద్రన్ అటతే వీణాం హితార్ధం జగతః అర్చవతో వీణను విడుతూ మీరు లోకమంతా తిరుగుతారు. ఎందుకోసం? నీకోసమా? హితార్థం జగతః నారదు జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జగ జ ఇది మొత్తం ఎప్పుడు ఏ మాత్రం కదలకుండా సంచరిస్తున్నారంటే, ఆగకుండా సంచరిస్తున్నారంటే ఏమిటి కారణం? మన కోసమా ఆయన కోసమా? ఆయన లేడనుకోండి మన గతి ఏంటి? పొరపాటున ఒక్కరోజు అరగంట ఆలస్యంగా వస్తే అందరూ లేట్ లేట్ నివసర లేట్ వస్తా అనుకున్నాను అనుకోండి మన గతి ఏం కావాలి అనుకుంటున్నాను. జగతః హితాయ. ఎలాగైతే సూర్య భగవానుడు జగద్హితం కోసం జగత్తులన్నీ సంచరిస్తున్నాడో, మీరు కూడా జగద్హితానికి సంచరిస్తున్నారు స్వామి. అందుకు నాకు మార్గం చెప్పండి. అంటే ఇది ఉదాహృతం ఆకర్ణ్య భగవాన్ నారదః అంటే పిల్లవాడు ఏమంటాడో చూతామని చెప్పాడు నారదుడు. వెళ్ళిపోతా సమస్య లేదు కదా వింటే. మరి ఏమంటాడో చూద్దాం పరిశ టెస్ట్ అన్నమాట. అలాంటి మాటలు విని ప్రీత ప్రత్యాహ సంపాదం సంతోషించాడు. ఆ పట్టదల గట్టిగా ఉండమని తెలుసుకొని సంతోషించి సద్వాక్యమనుకంపయా దయ తలచి మంచి వాక్యాన్ని భోజిపిస్తున్నాడు అన్నమాట. సద్వాక్యం అంటే. మంచి వాక్యము. సద్వాక్యం అంటే పరమాత్మను బోధించే సత్ అంటే ఏమిటి? పదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ కదా. సత్ అంటే ఆయనే సత్ వాక్యం. పరమాత్మను బోధించే మంచి మాట ఇతను చెప్పాడు. జనన్యాభ్యతః పంథా తవై నిశ్రేయసాయాతి నాయనా నీకు ఉత్తమమైనటువంటి ఫలం పొందటానికి మీ తల్లి చెప్పిన మాటే. సత్యము అదే నిజము అదే ఉత్తమ మార్గము భగవాన్ వాసుదేవః తం భజ తత్ప్రవణాత్మన పరమాత్మ యందే మనస్సు ఉంచి
మనస్సును మరొక వైపు పోనీయకుండా అతన్ని సేవించు. ధర్మార్థ గామ మోక్షాత్ కరిచ్చే స్త్రీయాత్మన ఏకమేవ హరే సస్త్ర కారణం పాద సేవనం. ఒక నీవే కాదయ్యా, అన్ని లోకాలలోని అన్ని ప్రాణులకు ఏ పురుషార్ధం కావాలన్నా అంటే ఒక మోషమే కాదు. ధర్మ, అర్ధ, కామ, మోఠ్ అనేటువంటి నాలుగు పురుషార్ధాలలో ఏ పురుషార్ధం కావాలన్నా కాము ఎలాంటి శ్రేయస్సును పొందాలన్నా దానికి ఒక్కటే కారణం. ఏమిటది? శ్రీహరి పాద అర్చనము. కదా శివన్నారాయణుడిని పాదములను పూజించుట ఏకమేవ హరేస్తత్ర కారణం పాద సేవనం. పరమాత్మ పాదములను సేవించుట ఒక్కటే కారణము. తత్తాత గచ్ఛ భద్రంతే. యమునాయా తటం శుచి కరనండి. మరి ఎక్కడ కూర్చొని సేవించాలి? ఎక్కడికి పోవాలి ఇక్కడ ఎందుకు కూర్చోవాలన్నా ఎక్కడైనా పోదాం. అంతే కాదు కాదు యమునాయా తటం. యమునా తీరానికి చేరు నాయనా అది శుచి పరమ పవిత్రమైనది పుణ్యం మధువనం యత్ర సాన్నిత్యం నిత్యదాహరే యమునా తీరంలో ఒక వనం ఉంది. ఏం వనం అది? మధువనం. ఇదే తరువాత మధురా నగరం. ఇదే మధుర. ఇదే సిద్ధాశ్రమం. ఇదే రవణాసురుడు ఇదే అసలుడు శత్రువుడు బాడి చేసి అంతరి ఇక్కడే ఇక్కడ పరమాత్మ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. అందుకే మన గుర్తుకి ఏం చెప్పాడు యమునా తీరం అన్నాడు అది ఒక్కటి చాలు కదా ఏ గుర్తు ఏం అవసరం లేదు. యమునా తీరంలో ఒక మధువనం ఉంది. సాన్నిధ్యం నిత్యదాహరే అక్కడ ఎప్పుడూ పరమాత్మ ఉంటాడు. అన్ని వేళల్లో నిరంతరం పరమాత్మను అర్హించే ప్రదేశము యమునా తీరము మధువనము అక్కడికి వెళ్లి స్నాత్వా అనుసవనం తస్మిన్ కాలింద్యాః
సరిలేసిదే అక్కడికి వెళ్లి ఆ యమునా నది యొక్క పరమ పవిత్రమైన జలములో అనుచవనం స్నాత్వా అనుచవనం అంటే ప్రతి పూట మూడు సంఖ్యలు అతక్కరమ్. మాధ్యాహ్నికం సాయంకాలం ఇలా మూడు సార్లు స్నానం చేసి కృత్వా ఉచితాని నివసన్ అంటే సంధ్యా ఒక అగ ఉంటాయి కదా ఇవన్నీ ఉచితములన్నీ నీవు ఆచరిస్తూ తస్మిన్ కాలింద్యాః నివసన్ ఆత్మన కల్పితాసనః మనస్సు నొచన చేసుకొని అక్కడ సిద్ధంగా నాచి ఉచ్ఛితం నాచి నీచం. తేలా చేసినప్పుడు చెప్తానే అలా ఉత్తమాసనాన్ని ఏర్పరుచుకొని ప్రాణ అంటే యమ నియమ ఆసన ప్రాణ చెప్తున్నాడని అలాగా ప్రాణాయామేన త్రివృత ఎలా ప్రాణాయామం త్రివృత్తు అంటే ఏమిటి? ఓంకారము. త్రివృత్తు అంటే ఓంకారము. ఓంకారంతో ప్రాణాయామం చెయ్యి. అదేంటి? ఓంకారంలో మూడు ఉన్నాయి ఆ ఉ మ. ప్రాయామంలో మూడు ఉన్నాయి. కుంభక, పూరక, రేచిక. అంటే ఒక్కొక్కటి కుంభకం కానీ, పూరకం కానీ, రేచికం కానీ ఎన్ని ఓంకారాలతో చేయగలవో చూడాలి. జపం. అంటే ఓంకార సంధానం చేస్తూ ఎన్ని మార్లు ఓంకారం చేస్తావు కుంభకానికి, ఎన్ని మార్లు ఓంకారం చేస్తావు పూరకానికి, ఎన్ని మార్లు ఓంకారం చేస్తావు రేచకానికి. ఎక్కడ ఉన్నాయి కదా? ఒకటి, రెండు, మూడు కాదు ఎన్ని ఓములు? 100 ఓములా? 50 ఓములా? 18 ఓములా? ఎక్కడ ఉన్నాయి కదా? ఇలా త్రూ తో ఓంకారంతో ప్రాణాయామాన్ని చేస్తూ. వివృత ప్రాణేంద్రియ మనోమలం చెప్పాం కదా. ప్రాణాయామం తోటే ప్రాణమలము, ఇంద్రియమలము, మనోమలం మూటిని పోగొడతాం. అలా వాటిని పోగొట్టి మనోమలం. జనైహి విధత్య అభిధ్యాయేత్ మనసా గురుణా గురుం. అప్పుడు మనస్సును ఏకాగ్రంగా నిలిపి గురుం పరమాత్మ. పరమాత్మ నిరుపాలి ఎలా గురుణ.
మొదలు ఎవరిని ధ్యానం చేయాలి? గురువుగారిని. గురువుగారిని ధ్యానం చేయడం అలవాటు చేపుకొని మనస్సులో గురువుగారు నిలువగలిగితే ఆ గురువుగారి ద్వారా పరమాత్మ నిలుపుకోవాలి. అంటే డైరెక్ట్ గా భగవంతుడిని ధ్యానం చేయకూడదు. ఎందువల్ల చేసి ఆయన రాడు. ఆయన ఉండడు. మరి ఎవరు ఉంటారు? మన గురువు గారు ఉంటారు. కానీ మన గురువు గారిని ధ్యానం చేసుకున్నామంటే, ఈ గురువు గారి మనస్సులో ఉండే వాళ్ళు అలవాటు అయిపోతే, అప్పుడు ఇలాగే ఇతని ద్వారానే పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మను బోధించేటువంటి మంత్రము మంత్రాన్ని మనం జపించాలంటే. అది ఆలోచించండి. మనం మంత్రం జపించాలంటే మొదలు ఎవరిని ధ్యానం చేయాలి? మంత్రం బోధించినా లేదా నోటితో మంత్రం ఉచ్చరిస్తున్నాము అంటే చెప్పిన గురువుగారు. ధ్యానంలో ఉండాలి. అందువల్ల ధ్యానం మొదలు గురువుగారిని నిలిపి గురువుగారి ద్వారా ఈ మనస్సులో పరమాత్మ నిలుపాలి అంటే అస్మద్గురుభ్యో నమః అని తర్వాత ఎప్పటికో శ్రీయై నమః శ్రీహరాయ నమః అని లాస్ట్. కదా ఫస్ట్ ఎవరు అస్మద్ గురుభ్యో నమః చివరి ఎవరు శ్రీధరాయన కాబట్టి గురువు గారి ద్వారానే పరమాత్మను ధ్యానం చేయాలి. జనైహి విదష్టి అభిధ్యాయేత్ మనసా గురునా గురుం ఎలాంటి వాడిని ప్రాసాదాభిముఖం సత్సత్ ప్రసన్నవదనేక్షణం గ్రంథరము. అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ప్రసన్నమైన ముఖము, ప్రసన్నమైనటువంటి చూపులు కలవాడిని. సునాథం, సుభ్రువం చక్కని ముక్కుతీరు, చక్కని కనుబొమ్మలు, చారు కపోలం మంచి కపోల భాగములు. సుర సుందరం. దేవతలందరికంటే సుందరుడు కదా. దేవతలందరి సుందరంగా ఉంటారు కదా. అలాంటి వారికంటే ఈయన సుందరుడు. అలాంటి వారికి ఏమిటి ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటది? మన్మధ మన్మధః. అది వస్తుంది కదా అది వస్తుంది కదా తాతాం ఆవిరభూత్ సాక్షాత్ స్మయమాన ముఖాంబుజా పీతాంబరధరః శ్రగ్వి సాక్షాత్ మన్మధ మన్మధ
గోపికలందరూ కాసకేళి ఘట్టంలో గోపికలంతా పరమాత్మతో చేరి ఆనందిస్తున్నారు. ఆనందంలో ఉన్న గోపికలకు ఒక భావం కలిగింది. ఏం భావము? ఇంతే నా కృష్ణుడు అంటే ఈయన కూడా మామూలు లాంటి వాడే. మేము లేకుండా అయినా కూడా ఉండలేడు. ఆయనే మా కోసం పరితపిస్తున్నారు అంటే మేము చాలా గొప్పవాడినాం. అంత పెద్ద కుష్ఠుడే మా కోసం పరితపిస్తున్నాడంటే మేము గొప్పవాడా కాదండి. వారికి సౌభాగ్య మదం వచ్చిందట. ఆసాం సౌభగమదం సన్నిరీక్ష్య మహామతిహి ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరదీయతాం అంటాడు వ్యాస భగవాన్. పరమాత్మ మన ఎంబడే ఉంటాడు. మనతోటి ఉంటాడు, మనకన్నీ ఇస్తుంటాడు. ఎంత వింత వాడు అంటే స్వామి, అన్నీ అడిగినవన్నీ ఇస్తూ తాను ఇచ్చిన దాన్ని స్వీకరించిన వీడు ఏమనుకుంటున్నాడో చూస్తుంటాడు. అక్కడే ఉంటాడు ఇక్కడ ఉండేది స్వామి హృదయంలో కదా సరే అక్కడే ఉంటాడు మనకు కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి కోటి రూపాయలు తీసుకోవడానికి ఆహా పరమాత్మ తక్కువ పాలుడండి అనుకుంటున్నాడా నేను చాలా గొప్పవాడినండి నాకు కోటి రూపాయలు వచ్చాయి అనుకుంటున్నాడు మీకు ఉన్నాయా అనుకుంటున్నాడా అక్కడే ఉంటాడు. తెలుసుకోగానే నేను చాలా గొప్పవాడిని అనగానే ఆ రూపాయలన్నీ అందులో పడేస్తాయి. అయ్యో స్వామి ఏం పడదన్నా అంటావ్. ఇదంతా స్వామిదే అంటావా ఇంకేం చేస్తావ్. అప్పటిదాకా వాళ్ళనే అడిగారు పాపం గోపికారే వ్రతం చేశారు కదా కాత్యాని వ్రతం. అందులో వ్రతం దేహి దేహి దేహి పతిమ్మే పరమేశ్వరిని కాత్యాయని మహామాయే మహాయోగిని అదిష్కరి అందులో వ్రతం దేహి పతిమ్మని వ్రతం చేశారు పాపం అందులో. స్వామి వస్తే అడిగారు. పిల్లలు కష్టపడ్డాక చాలా కోరుతున్నారు అని వచ్చి అడిగారు. మేము కోరినందుకు పరమ దయారవుడై మా దగ్గరికి వచ్చాడు అనుకోక మేము చాలా గొప్పవాడని నమస్తే స్వామి మా దగ్గరికి వచ్చాడు. మేము లేకుండా స్వామి ఉండడని భావం వచ్చేది మీకు ఇలా ఉందా అని ప్రశ్నిమాయ వారి గర్వాన్ని. తొలగించడానికి అంతేనా ప్రసాదాయం వారిని అనుగ్రహించడానికి అక్కడే అంతర్ధానం వెంటనే. ఇక చూడాలి వాళ్ళ వ్యవస్థ చూడాలి మత్తుకొని ఏడ్చి రుదుహు విస్వరం అంటారు ఓ అని ఏడ్చారు ప్రభువు స్వామి ఒక రేఖ ఏడ్చి ఏడ్చి స్వామి అని ఆలోచించి ఆలోచించి ఆచరించి ఆచరించి పూతనాటక దాసులు ఇవన్నీ చదివి మళ్ళీ నాటకం అనుకరణ నాటకం ఆడి
ఇప్పుడు మరి ఏంటి చెబు ఉండదని వచ్చేస్తుంది. అది కాతాం ఆవిర భూతు చెవురిది. పరమాత్మ ఆవిర్భవించాడు. ఎలాగో స్మయమానం సంగుణ తిరునవ్వుతోడు ఈతాంబరధరః సాక్షాత్ మన్మధ మన్మధ ఎవరంటే మన్మధుడు అది కాదు మన్మధుడికి మన్మధుడు. లోకంలో అందగాడు ఎవరంటే ఏం చేస్తాం? మహమధుడు. ఎందుకనికే పేరు వచ్చింది? మనః మర్ధనాతి. అతని పని ఏంటి అంటే ఎలాంటి వారి మనస్సునైనా చిరికేస్తాడు. పెద్ద పెరుగు చాలా చిరికేస్తాడు అలా చిరికి పారేస్తాడు. వికారం కలిగిస్తాడు. అందరి మనస్సును చిరికే వానిలో చిరికేవాడు ఈ పరమ మన్మధ మన్మధ. మనస్సుని కూడా చిరికేవాడు స్వామి అంటే అంతటి పరమ సౌందర్యరాశి అంటాం. కదా మరి అలాంటి వాడు అలాంటి వాడు కూడా అంత దివ్య సుందర విగ్రహాన్ని మనం ఒకసారి కళ్ళారా చూస్తే ఏమనుకోవాలి నా యందు పరమాత్మ దయ ధరించి అట్టా కరించాలని తప్ప నేను తపస్సు బాగా చేశాను కాబట్టి నాకు కనబడలేదు అంటే మళ్ళీ తిరిగిపోదు. అది రాకుండా ఉండటానికి అని చెప్తున్నాడు సురసుందరం. దేవతలందరికీ కూడా ఈ మహానుభావుడు దేవతలకు కూడా సుందరుడు తరుణం రమణీయాంగం నవయువకుడు అతని వారసిక్యం అనేది కదా రమణీయాంగం సుందరమైనటువంటి అవయవాలు కలవాడు అరుణోష్ట దీక్షణ అధరం ఇది మనకు త్రితాంబ్రం. చదివారా సుందరకాండ చదివారా సుందరకాండలో ఆయన ఎవరు హనుమంతుడు చెప్తాడు త్రితాంబు వారికి రాముడు ఎంత గొప్పవాడు అంటే సౌందర్యం త్రితాంబ్రం త్రిపుచ ఉన్నతం త్రియవలీగం త్రియవనతం చతుస్కుష్టుం చతుస్తమం. పంచస్నిగ్ధః షడ్వంశః అష్టతను నవదీర్ఘ ఒక అర్ధం అంతా కూడి గత్యం అయ్యా కదా ఒక మూడు ఎర్రగా ఉన్నాయి ఒక మూడు ఎత్తుగా ఉన్నాయి ఒక మూడు సమానంగా ఉన్నాయి ఒక మూడు చతురస్రాకారంగా ఉన్నాయి ఒక నాలుగు చతురు నాలుగు అంటాడు. చతుస్తమం అలాగే పంచ స్నిగ్ధం ఐదు దగ్గరగా ఉన్నాయి, ఆరు విశాలంగా ఉన్నాయి, ఏడు పొడుగ్గా ఉన్నాయి, ఎనిమిది సమానంగా ఉన్నాయి, తొమ్మిది సూక్ష్మంగా ఉన్నాయి. ఏం అర్థమైతాయి? ఇదంతా సాముద్రికం.
అంటే త్రితాంబ్రం మూడు ఎరుపు ఉండాలి. నాలుగు ఎరుపు ఉండాలి, మూడు ఎరుపు ఉండాలి. ఏమిటయ్యా చెప్తున్నాడు మూడు ఎరుపు మనకు? ఉష్ణ ఔష్ట ఈక్షణ అధరం పెదవి కన్నులు కనుతూపు అలాగే ఇంకోటి ఏమన్నాడు పెదవి ఒకటి. చూపు ఒకటి అధరం మూడు చెప్తున్నారు. ఓస్తము ఈ క్షణం అధరం. పెదవి కన్ను ఓస్తము. ఓత్తము ఈక్షణం అధరం మూడు చెప్పాడు. అంటే క్రింది పెదవి, పై పెదవి అలాగే కనుతూకు అంటాం. ఈ మూడు అధరంగా ఓ ఎర్రగా ఉన్నవాళ్ళు అంటే కన్నుల కన్నులు ఎర్రగా ఉండాలి. అనుకోనలు ఎర్రగా ఉండాలి. అలాగే పెదవి ఎర్రగా ఉండాలి. అరిచేతులు ఎర్రగా ఉండాలి. అరిచేతులు, అరికాళ్ళు, పెదవులు, కన్నులు నా ఎదురు ఉంటే చతుస్తామ్రం అంటాం. కొన్ని దీన్ని పంచతామ్రం అంటాం, ఐదు అంటాం. ఐదోది గోళ్ళ కొనాలు ఉంటాయి చూడండి ఇవి ఇలా మనం ఇలా ఒత్తి ఎరుపు ఉండాలి ఉంటే రక్తం ఉన్నట్టు లెక్క లేకుంటే వీడు రక్తహీనుడు బయటికి పంపిస్తాడురా అని చెప్పి అన్నారు అంటే డాక్టర్లు పరిచయం చేస్తారా రక్తం లేదు ఒట్టి ఇలా గోరు ఒత్తి పెరిగితే చేయమని చెప్తారు. ఆ రక్తం ఉందా లేదా అని ఇదొకటి ఇలా గోళ్ళ కొనలు, అరచేతులు, అరికాళ్ళు, పెదవి, కన్నులు చెప్పుకుంటామే ఇవి ఎర్రగా ఉండాలి. కరుణార్ణవం, శ్రీవత్సాంకం చక్కని పుట్టుమచ్చ శ్రీవత్సం అలాగే ఘనశ్యామం, నీలమేఘశ్యాములు, పురుషం. వనమాలినం మెడలో వనమాల ఉన్నవాడు శంఖ చక్ర గదా పద్మైహి అభివ్యక్త భుజం నాలుగు భుజాలు ఉన్నాయి ఎందుకంటే శంఖము చక్రము గదా పద్మం. ధరించాలి కాబట్టి నాలుగు ఉన్నాయి. అవసరం ఉంటే ఐదు, ఆరు, ఏడు ఎన్ని కావాలంటే ఆ చేతులు వస్తాయి. చేతులు పని లేదండి. ఐదు వస్తే ఇంకో నాలుగు చేతులు వస్తాయి. ఇప్పుడు అష్టభుజులు ఇచ్చాడు ఆయనే ఎదురు భుజుడు, అష్టభుజుడు, ద్వాయశ భుజుడు, షోడశ భుజుడు. ఆయుధాలు కావాలంటే ఓ భుజం దొరుకుతుంది కదా. మనం అంటాం చూడండి పని చెప్తుంటే నాకే నాలుగు చేతులు ఉన్నాయా అంటాం. ఆయనకు నాలుగు కళ్ళు నలభై ఎదురు ఉంటాయి కావాలని. అందుకే శంగయదా పద్మైహి అయతుర్భుజం కిరీటినం కుండలినం మహాకిరీటము కుండలము కేయూర వలయాన్వితం కేయూరములు అలాగే వలయములు కౌస్తుభాభరణగ్రీవం పీత కౌశేయ వాససం.
పస్సు ధరించినవాడు పట్టు వస్త్రం. అది కూడా పచ్చని పట్టు. పీత కౌసేయ వస్త్రం అంటే పీతాంబ ధరి అన్నమాట. అలాగే కాంచి కలాప పర్యస్తం నడుముకు బొడ్డా అని మొరతాలు అంటామే అలాంటి దానితో ఉన్నవాడు. జన నూపురం దర్శనీయతమం ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనుకుంటున్నట్టు వాళ్ళను శాంతం. పరమ ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఎందుకంటే ఇంతకుముందు నన్నే చూస్తున్నారే నేను చాలా గొప్పవాడినేమో అని ఆయన గర్వం ఏం లేదు శాంతంగా ఉంటాడు. అయ్యో అందరూ నన్నే చూస్తున్నారా? సరే చూస్తున్నారా పోయి. మరి అందరూ చూస్తున్నారా ఏం లేదు శాంతం ప్రశాంతంగా ఉంటారు. మనోనయన వర్ధనం. కొందరిని చూస్తే మనస్సు పాడైతుంది, కళ్ళు పాడైతాయి. అబ్బోయ్ మళ్ళీ చూడొద్దు అబ్బోయ్ మూసుకుందాం. కానీ పరమాత్మ మనసం మనోనయన వర్ధనం. మనస్సును వృద్ధి పొందిస్తాడు, చూపును కూడా వృద్ధి పొందిస్తాడు. నోనయన వర్తనం పద్భ్యాం నకమణి శ్రేణ్య విలసద్భ్యాం సమర్చితం. పాదములు. ఎలా ఉన్నాయి పదాలు? మణులతో అలంకరించబడ్డాయి. ఏ మణులు? ఎర్రటి మణులు. ఎక్కడ ఉన్నాయి పదాలకు? అంటే నఖామణి. గోర్లు ఉన్నాయే ఈ మణుల యొక్క వరుసులు అలంకరించబడినటువంటి అంటే బాగా ఎర్రని అందమైన ఒకళ్ళన్నమాట. అలాంటి వాడు అవస్థితం. కృత్పద్మ కర్ణికాతిత్యం ఆక్రమ్య ఆత్మని అవస్య ఎక్కడ ఉంటాడండి ఆయనే? ఎక్కడ ఉండాలి అంటే కృత్పద్మము కర్ణిక. అంతర్యానం అంటాం కదా హృదయ పద్మము యొక్క మధ్య స్థానంలో ఉండి అక్కడి నుంచి కొంచెం పైకెక్కి. ఎక్కడ చేరుతాడు? ఆత్మలో చేరుతాడు. కృతుపద్మంలో మకా వేసి ఒక అడుగు వేసి పైకెక్కి ఆత్మలో చేరుతాడు. ఆభజవస్థితం స్మయమానం అభి ఇలాంటి అంటే. ధ్యానం చేసి యమనేయమాదులన్నీ ఆచరించి పరమాత్మను ధ్యానం చేయాలి. ఎలాంటి పరమాత్మను? ఇలాంటి పరమాత్మను. ఈ రూపాన్ని ముందర పెట్టుకో. కళ్ళు మూసే ముందు ఈ రూపాన్ని ముందు పెట్టుకొని ఆ రూపాన్ని ధ్యానం చెయ్యి. ఆయన కనబడితేనే కళ్ళు తెరువు. నాధుడు బాగా వివరిపోచాడు. అందుకే తెరిస్తే ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకుంటే తెరిచాడు. అప్పటిదాకా బంద్. కళ్ళు మూసుకున్నాడు అలా ఉంటే ఒప్పుకుంటాను.
ఆయన వేషం మార్చి ఒప్పుకోడు చెప్పాను కదా పద్మతి చూడండి ఏయ్ నువ్వు స్వామివి కాదయ్యా మా గురువు అలా కనపడితే చూస్తాను నువ్వే దేవుడావా అలా కనపడదు. అంటే నిరంతర ధ్యానంతో పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహము ఇక్కడ నిలుస్తుంది. అదే ముందర కనపడుతుంది. అప్పుడు కనపడుతుంది. ఇలా ధ్యాయేత్ అభిధ్యాయేత్. తానురాగావలోకనం చాలామంది ఇలాంటి వేషం వేసుకొని వస్తే వస్తారేమో నమ్మకు. ఎందుకంటే దీనిలో గుర్తు ఏమిటంటే పరమాత్మలో కనులలో చూపులో ఎప్పుడు ప్రేమతోని పిసలాడుతుంది. పిల్ల ఇంత చేశాడా? నా కోసం చేస్తున్నాడని ఆ కలలో ప్రీతి వాత్సల్యం ఉంది అది సరకమాది అది ఉండదు. ఎక్కడ వేసుకొని వస్తారు కానీ అబ్బా వీళ్ళు ఎందుకు పిలిచారు పని పడలేదు ఎప్పుడు నన్నే పిలుస్తున్నారు. అంతా చూస్తే మాత్రం ఆయన కాదు నాయనా బాగా గుర్తుపెట్టుకో. టెస్ట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సానురాగావలోకనం. అలా నియతైహి నియతేనైక భూతేన మనసావరదర్శభం నియతేన ఏకభూతేన నియమంగా ఒకే ఒక విధానం తోటి మనసా మనస్సుతో వరదరి సభం ఏవం భగవతః రూపం సుభద్రం ఛాయతో మనః ఇది పరమాత్మ యొక్క సుభద్రం అంటే పరమ మంగళప్రదం అయినటువంటి ఈ రూపాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనస్సు నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం ననివర్తతే. నువ్వు ఏం చేయాలంటే ఈ మనస్సును ఒక్కసారి ఆయన దగ్గరికి పంపు. మర నూరు తినరాదు గ్యారెంటీ. ఎందుకంటే అంత ఆనందం ఎక్కడ దొరకదు. నివృత్య పరయ అంటే అది పరమానందం అండి. ఇలాంటి పరమానందం పొందిన మనస్సు అక్కడికి మళ్ళీ రమ్మన్నా రాదు. పరయ తూర్ణం సంపన్నం. ననివర్తతే ద్యత్యస్య పరమో గుహ్యః శృయతమ్మే నృపాత్మజా నాయనా నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు నేను పరమ రహస్యమైన మంత్రం చెప్తున్నాను. దాన్ని విను. యహ సప్తరాత్రం ప్రపటన్ పుమాన్ పశ్చతి కేచరాన్. ఈ మంత్రాన్ని నియమంగా
తదే జాగ్రత్తగా ఏడు రోజులు జపం చేస్తే ఆకాశం సంచరించే వారిని చూడొచ్చు. అంటే యక్ష, రాక్షస, భూత, ప్రేత, పిశాచ. దేవా సిద్ధ సాధ్యం ఉన్నారే వీళ్ళందరినీ చూడొచ్చు. ఏడు రోజులు జపిస్తే వాళ్ళు కనపడతారు. తెలుసా మంత్రం ఏంటో ఓం నమో భగవతే వాసుదేవా ఇది ఆక్షరి మంత్రం. దీన్ని ఏడు రోజులు నియతంగా జపం చేస్తే అంతరిక్ష చారులు కనపడతారు అంటున్నారు. మంత్రే నానేన దేవస్య కురియాత్ ద్రవ్యమయీంబుతః ఈ మంత్రం తోటే పరమాత్మకు ద్రవ్యమయ ఆరాధన అంటే అర్ఘ్యం సమర్పయామి. ఓం నమో భగవత్ వాక్ దేవాయ పాద్యం సమర్పయామి. మళ్ళీ ఆచమనీయం ధూపం, దీపం, స్నానం, పుష్పం, ఫలం అన్నీ. ద్రవ్యారాధన అంటా సొడకు చెప్పడం అంటామే దాన్ని దీనితోటి చేయాలి. సపర్యాం వివిధైహి ద్రవ్యైహి దేశ కాల విభాగవిత్ అంటే ఏ ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఏం చేయాలో అవి చేయాలి అన్ని చోట్ల చేయకూడదు కదా ఓ కాలంలో ఏ కాలంలో ఏదో అవి జరగాలి. ఏ కాలం దొరికితే పూజతో ఆ కాలం ఆ పూజ చేయాలి. దేశ కాల విభాగవితు ఆ తత్కారం ఒక తీరు, మధ్యాహ్నం ఒక తీరు, సాయంకాలం ఒక తీరు. నదీ తీరంలో, దేవాలయంలో దేవాలయం ఉంది. మన ఇంట్లో పూజ చేస్తే ఏం చేస్తాం మనం? పూజ పూర్తి కాగానే ప్రదర్శనం చేస్తాం. ఎప్పుడు వచ్చినాం? ఆ ప్రదర్శనం చేస్తాం. అది గుడిలో చేస్తే ఏమవుతున్నా? మన వాళ్ళకి ఏం చేస్తున్నారు గుడిలో వాళ్ళు మహానుభావులు. నవ్వా ఎవర అగండి. ఎదురుగా పరమాత్మతో ఆప్రదేశం ఉందండి. పరమాత్మ ఎందుకు ఆప్రదేశం. స్వామి ముందర గుడి చుట్టూ మన చుట్టూ కాదు. దేహం దేవాలయం అనుకో మన చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు దేవాలయం లేకుంటే. అది వాయ అని పోయి ఆరాధన చేస్తే ఏమంటారు? ప్రదేశాన్ని బట్టి, కాలమును బట్టి, వస్తువును బట్టి ఆరాధన యోగ్యమైన దాన్ని చేయాలి. అన్నిటికీ ఒక పెళ్ళికి ఇంకోదానికి మంత్రం వాడంటామే కొత్త పురోధికుడు వచ్చాడట. కొత్త పురోధికుడు ఒకటే మంత్రం వచ్చు. పెళ్లి పోయిన వాళ్ళు అవుతారు ఇంకోడే వాళ్ళు అవుతారు ఏం చేస్తావ్ అదే లాగా మనం ఇంట్లో గుడిలో నది తీరంలో అడవిలో ఒకే గీ రక్షణ పనికిరాదు. అందుకే దీత్య కాల విభాగవిత్ ఇలా విట్టి తెలుసుకొని సరిలైహి శుచిభిహి మాల్యైహి వన్యైహి
మూల ఫలాదివిరి పవిత్రమైన జలము పవిత్రమైనటువంటి మాలలు అవి వన్యైహి ఉండే అడవిలో కాబట్టి అడవిలో ఉండేటువంటి కందమూల ఫలములు పుష్పములు మాలలు. వాటితోటి శత్తాంకురాంసుకైహి అచ్చే తులస్య ప్రియయా ప్రభుం చక్కని అంకురాంసుకములు ఉన్నాయి తులసి ఉంది ఇలాంటి వాటితో ఆరాధించు అని ఒక ప్రియురాడు. పరమాత్మకు తులసి చూడాలి కదా ఆమెతో నీవు అర్చన చేయాలి. లబ్ధ్వా ద్రవ్యమయీమర్త్యం శిత్యం వాదిచువార్చయేత్. పరమాత్మ విగ్రహం ఉంటే అది పెట్టుకొని చెయ్యి. లేదు భూమి మీదనే చెయ్యి ఆచలనం అంటామే తండ్రిదం అంటాం ఆచలనం అది లేదు జలంలో చెయ్యి అది లేదు సూర్యుడిలో చెయ్యి చాలు క్షితు అంబు ఆదిసు. ఆహృతాత్మామునిహి ప్రధానమైన అంటే మనస్సు పరమాత్మ యందు నిలపాలి ఆహృతాత్మామునిహి శాంత యతవాక్ మితవన్యభుక్ గుడ్ కార్డ్. ఏంటిది యథవాత్. మౌనం వహించాలి. మాట్లాడటం మొదలుపెట్టామనుకోండి జపం ఏం చేస్తాం తపస్సు ఏం చేస్తాం. అరణ్యంలో ఉన్నప్పుడు కూడా యతవాక్కు మితబుక్కు ఈ రెండు కావాలి. మాలలు తగ్గించాలి, ఆహారం తగ్గించాలి. అడవిలో పండ్లు బాగా ఉంటాయి కదా, ఆహాయంగా దొరుకుతాయి. ఎలాగు పండ్లు బాగా ఉన్నాయి కదా అని నాలుగు కందాలు నాలుగు మూలాలు పది పండ్లు తిన్నామనుకోండి. నిద్ర వచ్చి పడుకుంటాయి మీరు ఎప్పుడు ఏం చేస్తావ్ స్వామి కదా అందుకే వాక్కు నియమించుకోవాలి ఆహారాన్ని కూడా నియమించాలి అందుకని మితవన్య బుక్ అంటున్నాడు. అర లభించే వాటినే మితముగా తినాలి అమితంగా కాదు మున్యపుకు స్వేచ్ఛావతార స్వేచ్ఛావతార చరితయి అతింత నిజమాయయ కరిష్యతి ఉత్తమ శ్లోకః తద్ధ్యాయేత్ హృదయంగమం. ఆ పరమాత్మ తన అవతార తాలుటి తన చరిత్రములతోటి తన మాయతోటి సకల లోకములకు పరమాత్మ శుభాన్ని మంగళాన్ని ప్రసాదిస్తున్నాడు అలాంటి పరమాత్మను హృదయంగమం ధ్యాయే
ప్రతి వారు హృదయాన్ని ఆకర్షించేటువంటి స్వామిని ధ్యానం చేయాలి. పరిచర్య భగవతః యావత్యః పూర్వ సేవితా తా మంత్ర హృదయం. దేనైవ ప్రయున్యాత్ మంత్రమూర్తయే ఇంతకుముందు ఉన్నటువంటి ఋషులు, మునులు, మహానుభావులు ఎలాంటి పరిచర్య చేశారో. నీవు కూడా అలాంటి పరిచర్యే చేయాలి. యావత్యః పూర్వ సేవితాః సాః మంత్ర హృదయేనేవ అన్ని రకముల పరిచర్యలు. మంత్రం తోటే మంత్ర హృదయం అంటే ఓంకారం. ప్రణవానికి అర్థం పేరు. హృదయం మంత్రస్య ఓంకారః అని శాస్త్రం. హృదయం ఏంటి మంత్రానికి? ప్రణవానే కదా అలాంటి ఓంకారంతో చేయాలి. తన మంత్ర హృదయం ప్రయున్యాత్ మంత్ర మూర్తయే పరమాత్మ కూడా మంత్ర మూర్తే కదా స్వామి ఎవరు? మంత్ర మూర్తి వివించింది. కానీ మంత్ర మూర్తి అయిన పరమాత్మకు మంత్ర హృదయమైనటువంటి ఓంకారంతో పూర్వం ఆచరించిన వారు ఆచరించినటువంటి పరిచర్యలతో సేవ చేయాలి. ఏవం కాయేన మనసా వచసాచ మనోగతం కాయేన మనసా వచసా అంటే త్రికరణములతోటి మనస్సులో ఉన్నటువంటి పరమాత్మను పరిచర్యమానః సేవించబడుతూ భగవాన్ భక్తిమత్ పరిచర్యయ ఉత్తర సేవ కాదు భక్తిమత్ భక్తిగల సేవ చేయాలి. ఆ తాని పూజ చాలా ఇగో పుష్పాలు, ధూపం, దీపం టైం అవుతుంది. ఆయన పడేసి నీ కర్మ తిన్న తిను. మానితే మాను, నువ్వు వెళ్ళిపోతున్నానయ్యా. ఇది పరిచర్య కాదు. భక్తి మత్తు పరిచర్య. పరమాత్మ యందు భక్తిగా అయినటువంటి సేవతోటి పుంసాం అమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధన పరమాత్మ లాంటి వాడంటే చక్కగా సేవించే వారికి మనస్సులో భక్తి భావాన్ని పెంచుతాడు ఎవరికీ అమాయినం.
కపటం లేని వారికి. అంటే నువ్వు ఎలా పూజిస్తున్నావో ఆయనకు తెలుసు కదా అని చెప్పాను అక్కడే ఉంటాడు. సరిగ్గా అనుకునే చోట ఉంటాడు. నేను రహస్యంగా స్వామి తెలియకుండా చేసామంటే అది కూడా ఆయన ఎట్లా చేస్తారు. అందువల్ల అమాయినాం పుంసాం కపటము లేని పురుషులకు భక్తి భావాన్ని పెంచేవాడు. శ్రేయః దిశతి అభిమతం యద్ధర్మాదిషు జేజ్ఞాం. దాని పరమాత్మ మనము కోరుకున్న ధర్మ అర్ధ కామ మోక్షాలలో ఏది కావాలో ఏది మనకు శ్రేయస్సో దాన్ని ప్రసాదిస్తాడు. విరక్తస్య ఇంద్రియ రసౌ భక్తి యోగేన పూజసా తం నిరంతర భావేన భజేతాత్త విముక్తయే పరమాత్మను ఆరాధించాలంటే మొదలు చేయవలసిన పని ఇంద్రియములకు వైరాగ్యం నేర్పాలి. కదా సాంసారిక విషయముల యందు అనురక్తి ఉంటే పరమాత్మునే సేవిస్తాడు ఇంకా అందుకే విరక్తస్య ఇంద్రియ రతౌ ఇంద్రియ ప్రీతి యందు విరక్తిని పొందాలి. అలాగే భక్తి యోగేన భూయస భక్తి భావం తోటి తం నిరంతర భావేన భజేత. అలాంచి పరమాత్మ నిరంతరం సుయిం సరి ఎందుకు విముక్తయే ఇత్యుక్తః తం పరిక్రమ్య ప్రణమ్యచ నృపార్భకః ఇలా నాధుడు చెప్పగానే నమస్కారం చేసి అతనికి ప్రదర్శనం చేసి యెౌ మధువనం పుణ్యం హరే చరణ చర్చితం పరమాత్మ పాదముల చేత నలగబడిన మధువనానికి వెళ్ళాడు. ఏమైందా? ఎప్పుడు స్వామి సంచరిస్తున్నాడు మరి. చరణ చర్చితం పరమాత్మ పాదముల పూత నిండినటువంటి మధువనానికి వెళ్లి తపోవనం గతి తస్మిన్ ప్రవిష్టః అంతఃపురం మునిహి. ఆహిత అర్హణకో రాజ్ఞ ధర్మోవార్ధేన సంయుతః ఉస్తున్నాడు ఉవాచితం తపోవనం గటేతస్మిన్
ఇలా ఈ మహారభస్వరం పోయా అంటే అంతఃపురం మునిహి ఆహితార్హనకో రాజ్ఞ సుఖాసీనః ఉవాచతం ఇలా పిల్లవానికి చెప్పి నారదుడు అతన్ని తపోవనానికి పంపించి ఏం చేశాడు? అమాంతం తాను తండ్రి దగ్గరికి వచ్చాడు. ప్రియవర్ధులండి అంతఃపథానికి వచ్చాడు. అక్కడికి పని పరిచించాడు కొడుకును తండ్రి దగ్గరికి వచ్చాడు. సరే నారదు వచ్చాడు కానీ తండ్రి అతన్ని ఆరాధన చేసిన తర్వాత బాగా ఆరాధించి కూర్చోబెట్టి నారదునితోటి ఈ మహానుభావుడు అడుగుతున్నాడు మనం ఆ భాగ్యాన్ని రేపు చెప్పుకుందాం. ఆహితాహనకః మనుహు ఉవాచతం సుఖాతీనః ఉవాచ హాయిగా కూర్చున్న తర్వాత నారదుడు అతనితో ఇలా చెప్తున్నాడు అంటున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య ధ్వమస్తు నిత్యం లోకాస్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః చూడు ప్రతి ప్రసాదం ప్రతి ప్రసాదం చూశాను. అయ్యో ఆ రోజు వెంటనే వచ్చి మీకు ఆ అనుకున్నాను నాకు నేను అంటా అనుకున్నా. నేను వద్దా నీకు వద్దా అని చెప్పినా ఇది.
Opening invocation: 'Ya moha-satva charani sunayane asmad guroh bhagavato sudeka sindho ramanujasthi sharanau sharanam prayye, mata pita yuvata tanaya vibhuti sarvam yadeva niyamena madanvayanam...' - all dear things are surrendered at Ramanuja's feet. The discourse resumes the Dhruva charitra (story of Dhruva).
Opening: 'Sri Sukha-Brahmanhe namah, Kanyabharani sanjatam vadhula-kulabhushanam, Sri Rangarya guru putram Shadhagopam aham bhaje, asmad gurubhyo namah.' 'Bhagavat bandhuvulara...' - The Bhagavatam continues: Vishnu granted the devatas' prayer, the yajna was restored, and now the Dhruva story begins - a new canto narrative about a five-year-old devotee.
'One who hears or one who tells this (story) - dhunotyagam kaurava bhakti bhavatah' - 'this story does not say sins will go away.' What listening to this story does is: through listening to this story - bhakti arises. It is not a transactional exchange. Bhakti emerges naturally and that bhakti purifies - the purification is the fruit, not a direct result of the listening.
In that lineage - who? Kardama Prajapati, Devabhuti, and similarly Prasuti - three were mentioned. From those - Bhuti, Devabhuti, Prasuti - those three daughters (of Manu) - and from Prasuti's daughters - the genealogy of the Bhagavatam's creation section. Dhruva is part of this cosmic family tree.
'Nirutih apraja tayoh romobhavallabha nikritishcha mahamate - for those two - Lobha (Greed) and Nikriti (Deceit/Wickedness) - children were born to them. Tabhyam...' - The Bhagavatam's genealogy of vice: from Adharma and Mithya were born Lobha (greed) and Nikriti (wickedness) - and from them came further progeny of vice that populate the world.
'Adhata - kirtaye vamsham punya-kirteh kurudvaha svayambhuvasya api manor-haroha amsha-amsha-janmanah' - 'Now - tell about the lineage of the Punya-kirti (Dhruva's family) - born from the partial descent (amsha-amsha-janma) of Hari Himself in Svayambhuva Manu's line...' - Dhruva's story is now beginning after the genealogy section.
In this - 'vasudeva-sya karaya rakshayam jagatas-thitau jaye uttanapa-dasya' - in this comes the story of Priyavrata - first that is told, then (Dhruva). 'Vai - who is Debba?' - 'Who are the characters?' - the narrator sets up who Uttanapada, Suruchi, Suniti, and Dhruva are before beginning the dramatic episode.
'That - yat nityam shashvatam padam - paramam padam - it creates.' The paramapadam (eternal supreme abode/Vaikuntha) - who gets there? Through Suniti (good guidance/good character). What comes through Suruchi (attachment to worldly beauty/pride)? The contrast between Suniti (Dhruva's dharmic mother) and Suruchi (the favored co-wife) is being established.
'Having known that he (Dhruva) was accepted (by the king) - Suruchi says to him - abb-ayo - nava-span-apa-taya-dishyam bhavan arodhu marhati nanna.' 'Son - you are not worthy of sitting on this throne as a father (nanna - royal affirmation).' Suruchi's cruel words to the five-year-old Dhruva who tried to climb onto his father's lap.
'Just because you were born as a royal son does not mean the king's throne will come to you. Our son will get the king's throne. You who did not sit on the king's lap - what throne will you get?' - Suruchi's complete rejection of Dhruva - delivered to a five-year-old child - sets in motion one of the most moving stories of bhakti in the Bhagavatam.
See - even before he comes here - what happened there is already known. Would the citizens stay quiet? 'The girl won't come - they said so - like this...' - The entire city knew about the incident. People around the palace were aware of Suruchi's treatment of Dhruva and were distressed by it - showing the injustice resonated beyond the palace.
'That means - today we are suffering - the reason is that we gave such suffering to others before.' That is - those who caused pain to others experience that pain themselves. Karma's logic: the pain we inflict returns to us. Dhruva's suffering from Suruchi's words is karma from his own past - the teaching does not excuse Suruchi but explains Dhruva's experience.
'That is what you have.' And not only that - 'the advice was also given well' - says the child. 'She gave good words.' But this happened earlier - this... - Suniti (Dhruva's mother), after hearing of his humiliation, counseled him wisely: 'If you want a throne greater than your father's, go to Vishnu.' This spiritual guidance is what sets Dhruva on his path.
'Parameshthyam - chatumukha Brahma obtained the parameshthyam (supreme position). Parameshthini position - that was attained. He who receives the worship of all others is the parameshthya.' This describes what awaits Dhruva: Brahma holds the parameshthya position in this cosmic order, and Dhruva will attain an even greater position than Brahma through pure bhakti.
'Will not yield fruit.' 'This svayambhuva - with large offerings, with so many yajnas - worship this Paramatma - puru-dakshinaih makayii ishtuvabhipede - duravapa...' - 'Difficult to attain by ordinary means' - the supreme position that Dhruva seeks - that his mother points to - is not attainable through yajna or wealth but only through direct devotion to Vishnu.
'Serve (Vishnu). Why must one serve Him alone? Na anyam tatah padma-parasalochanat duhkha-chidante mrigayami. Kanchana. To remove your suffering - I am not seeking any other than the lotus-eyed one.' Suniti tells Dhruva: 'I am not aware of any other than Vishnu who can remove this suffering.' Her own spiritual conviction transmits to her son.
'Indra-ekaksha (thousand-eyed Indra) - except for him - no one else can remove our suffering.' 'Vinogya-manaya evam sanjalpitam matuhu akarnya ardha-agamam bashaa' - 'hearing this discussion thus spoken by the mother - the tears came (bashaa - eyes filled with tears)...' - Dhruva hearing his mother's words was moved to tears - then resolved to find Vishnu.
'Nadhunathi - avamantate sammanam vapi putraka - Naradulu say - Nayana, what is insult or honor to you? What are you anyway called (in your true nature)?' - Narada Muni intercepts Dhruva on his way to the forest and asks: 'Do you really understand what honor and insult are? Before seeking Vishnu, understand who you really are.'
'What is the cause of all sufferings? Moha (delusion) alone - ignorance. The belief that the body is the atma - that is the cause.' 'Nyayamgaa - does the atma have suffering? Does the atma have insult? Does the atma...' - Narada's teaching to Dhruva: the atma cannot be insulted, humiliated, or deprived. Only the dehatma-abhimani (one who identifies as body) suffers from insult.
'If you get married - you become a husband. If (a woman) gets married - she becomes a wife. If you buy a house - it becomes your house. If you get children - they become your children...' - Narada expounds: all the relationships and identities we hold are conditional, acquired, and impermanent. None of them is the real 'you.'
'To get satisfaction - don't cry for what you can't get. But don't leap for joy either.' 'Did you understand?' 'Na praptum priyam prapya no...' - 'Don't be overly happy at getting the pleasant - this is the secret of equanimity.' Neither grief at loss nor joy at gain - the seeker maintains the same inner state regardless of external fortune.
'Even trying - navidu - mrigayantu - even seeking - they could not know.' How? 'Tivra-yoga-samadhina - with great yogic samadhi - having sought and not finding...' - The highest Paramatma - even great yogis in deep samadhi could not fully know Him through their own effort alone. He reveals Himself only through grace, not through human achievement.
'Whatever He gives when He gives it - being satisfied with that alone - you can cross this samsara. Tamasa-parama-ricchati.' - 'Cross the darkness.' Because - how can the gunas... - The teaching on equanimous contentment (santosha): being satisfied with exactly what Paramatma gives, when He gives it, as He gives it - this is the key to crossing samsara.
'Don't wish for what is fortunate for another (adrishta-vaddurandi) - he is earning happiness. Rejoice (for him).' 'Guna-adhikatu mudannichedi.' 'Oh - he is a doctor just like me - but actually...' - The teaching on avoiding jealousy (matsarya): when someone more virtuous prospers, the right response is joy, not envy. Envy keeps one in samsara; joy at others' good liberates.
'Shastra says - my caste - such a one - upeyushaha surutya durvachopaaraih nabhinde shrayate hridi surutya' - 'those harsh and painful words - have they pierced the heart?' - 'surutya - these words pierce and split the heart.' The discourse reflects on the power of harsh words: Suruchi's words pierced Dhruva's heart - but they also awakened his determination.
'Great one born of unfulfilled desire (tireni puttina maha-nubhavudu) - therefore anga-ja parameshthih yudra natate - vinam hitartham jagatah archavato - vinam vidutu - you travel with a vina the entire world for its welfare...' - This describes Narada: born from Brahma's longing, carrying a vina (stringed instrument), traveling all worlds for the welfare of beings.
'Serve Him with the mind not going elsewhere. Dharma-artha-gama-mokshat karicchhe striyatmana ekameva hare sastra karanam pada-sevana...' - 'Of dharma, artha, and moksha - for achieving them - the single cause is the service of Hari's feet.' Narada's final instruction to Dhruva: serving Vishnu's lotus feet is the one act that achieves all four purusharthas simultaneously.
'Go there - to the Yamuna river - and in its supremely sacred waters - anuchayanam - taking bath - anuchayanam means three times per session of bathing - that many times...' - Narada tells Dhruva to go to the Yamuna, bathe properly (with the proper ritual counting), and perform his tapas on its sacred banks.
'First - whom to contemplate (dhyana)? The guru. Practice contemplating the guru. If the guru can be established in the mind - through that guru's form one will be guided into Paramatma's form.' The guru-dhyana (contemplation of the guru) is the first step - because the guru's form is the gateway through which Paramatma reveals Himself to the devotee.
All the Gopis were in the kasa-keli scene (the rasa-lila) enjoying with Paramatma. The Gopis who were in joy - a thought came to them. What thought? 'This...' - The discourse turns to the Gopis' experience in the rasa dance: in the midst of supreme joy with Krishna, a subtle pride arose - 'we are the ones most dear to Krishna' - and Krishna disappeared.
'Now then - what is there - it is said it will not be there - it comes.' 'That kata - aavira bhutu - chevuridi - Paramatma appeared.' 'How? Smayamanam sanguna-tira...' - Paramatma appeared with His characteristic gentle smile - wearing a fragrant garland - entering the presence of the Gopis who had been searching for Him in distress.
'It means - tri-tambram - there must be three reds. There must be four reds - three reds must be there.' 'What is he saying with three reds?' - 'Ushna...' - The description of Vishnu's form: three red marks refer to the characteristic red marks on His feet (padma-raga), hands, and lips described in Vishnu-dhyana as part of the visualization practice.
'Passu dharinchina vadu patta vastram' - the one wearing silk garments. 'That too is yellow silk. Pita-kauseya-vastram' - yellow silk cloth - 'Pitambara-dhari' means that. 'Likewise - kanchi-kalapa-paryanta...' - the description of Vishnu's divine form worn as dhyana: wearing yellow silk, adorned with the golden waistband (kanchi-kalapa), beautiful in all aspects.
'He won't accept a changed dress - I told you - padmati - look - 'Hey - you are not the Swami - if my guru appears like this I will look - you alone are the deception...' - The discourse uses an example: a disciple who says 'if you don't look like how my guru described you, I won't accept you.' But Paramatma accommodates all sincere seekers regardless of the form they approach.
'Similarly - carefully chanting japa for seven days - one can see those who travel the sky. That means - yaksha, rakshasa, bhuta, preta, pishaca, deva, siddha, sadhyas...' - Narada describes what becomes possible through sustained mantra-japa for seven days in a sacred space: the practitioner begins to see subtle beings in the various realms.
'Mula-phala-divi - pure water - pure garlands - those that are van-yaih - in the forest - therefore in the forest - kandamula-phala (roots and fruits from the forest) - flowers - pure things...' - The simple forest life of Dhruva's tapas: living on forest roots, fruits, and pure water - wearing garlands made of forest flowers - the ideal life of a forest ascetic.
'Every person should meditate on the Lord who captivates the heart. Paricharya bhagavatah yavathya purva-sevita ta mantra-hridayam. Denaiva p...' - 'All the forms of service that were previously served - through those mantras' essence (mantra-hridayam) - that is what must be done.' The inner essence of all puja (mantra-hridayam) is more important than the external forms.
For those without deceit (kapata). That means - 'He knows how you are worshipping - I already told you - He is right there. He is exactly where you think He is.' For the sincere devotee - Paramatma is exactly where they sincerely believe He is. Sincerity of devotion determines the quality of the Lord's presence - He meets the devotee at their own level.
'Like this - this maha-rabhasavaram (loud sound) - gone - then - antahpuram munihi ahitarhanako rajnah sukhaasinah uvachatam - thus having spoken to the child - Narada - sending him to the forest for tapas - antahpurame - in the palace's inner chambers - to the king (Uttanapada) who was sitting at ease - he (Narada) now spoke to the king.'