ఆత్మ స్వభావం: స్వయం ప్రకాశ మరియు విభు
Atma's Nature: Self-Luminous and All-Pervading
కపిలుడు ఆత్మ యొక్క రెండు గొప్ప గుణాలు వివరించాడు: ప్రత్యగాత్మ (లోపలికే చూసే స్వరూపం) మరియు స్వయంజ్యోతి (తనంతట తాను ప్రకాశించేది). దీపం ఇతర వస్తువులను మరియు తనను తాను వెలిగించే ఉపమానం వాడారు. సాలీడు వెబ్బు ఉపమానంతో ఆత్మ అనుభవాలను సృష్టించి, పోషించి, వెనక్కి తీసుకొని, అంటించుకోకుండా ఉంటుందని వివరించబడింది.
Kapila Muni teaches the two great qualities of the Atma: pratyak-atma (the innermost, self-referential self) and svayam-jyoti (self-luminous, needing no other light). The analogy of a lamp that reveals all objects yet also reveals itself is used. The Atma's all-pervading nature (vibhu) is explained - it is not limited in size but is subtler than the subtlest. A spider's web analogy illustrates how the Atma creates, sustains, and withdraws experience without being affected.
అది ఒకటి ప్రత్యక్తామ స్వయం జ్యోతిహి. ఈ ఆత్మకు చాలా విరక్తమైన రక్షణం చెప్తున్నాడు. ఒకటి ప్రత్యక్తామ. ఇంకొకటి స్వయంజ్యోతిహి. ఆత్మ స్వయంజ్యోతి. స్వయంజ్యోతి అంటే స్వయం ప్రకాశం, స్వప్రకాశం. అంటే దీపం ఉంది చూడండి. దీపం ఏం చేస్తుంది? మనకు కావలసిన అన్ని వస్తువులను చూపుతుంది. కదా? దాంతో పాటు తనను కూడా చూపుతుంది. తనను చూపుడా మరి ఇంకో అవసరం లేదు. ఒక దీపాన్ని చూడటానికి ఇంకో దీపాన్ని చూపవలసిన పనిలేదు. దీపము వస్తువులను చూపుతుంది, తనను తాను చూపుతుంది. ఇలాంటి దాన్నే స్వయంజ్యోతి స్వప్రకాశము అంటాం. ఆత్మ కూడా స్వప్రకాశమే. కానీ ఆత్మకు ఇంకో గుణం ఏమిటంటే ప్రత్యక్తామా. మనకు రెండు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ ధామ అని ఇంకోటి పరాగ్ ధామ అని. ప్రత్యక్ ధామ పరాగ్ ధామ. పరాగ్ థామ అంటే ఎదుటి వాడికి తనను చూపేది. తనకు తాను చూపదు. దీపము అది దీపమని మనకు తెలుపుతుంది. కానీ దీపము దీపానికి నేను దీపాన్ని అని చెప్తుందండి. తనను తనకు తెలుపదు. ఇతరులకు తనను తెలిపేదాన్ని పరాగ్ ధామ అంటాం. పర ఆత్ పర అంటే ఇతరులకు అంచెటి జ్ఞాపయటి. ఎదుటి వారు ధనం చెబుతుంది కానీ తన గురించి తనకు చదవదు. చాలా స్వయం ప్రకాశములన్నీ అలాంటివే కదా. ఏ దీపమైనా వస్తువులను మనకు చూపుతుంది, తనము మనకు చూపుతుంది. వస్తువులను తాను చూస్తుందా? దీపం లేదు. పోనీ తనను తాను చూపుతుందా? లేదు. కాబట్టి ఏ స్వయం ప్రకాశమైనా
కృతికి సంబంధించిన అన్ని విషయములు మనకు తనను చూపుతుంది. మనకు ఇతరులకు చూపుతుంది. తనను తనకు తెలపగల సత్తా వేరే వాటికి లేదు. ఒక ఆత్మకు ఉంది. ఆత్మ ఇతరములను చూపుతుంది, ఇతరములకు చూపుతుంది, తనను తనకు చూపుతుంది. నేను నేను అని మనమే అనుకుంటాం కదా. నేను ధనవంతుడిని, నేను గుణవంతుడిని, నేను బుద్ధిమంతుడిని, నేను బలవంతుడిని. తనకు తానే చెప్పుకుంటుంది. ఆ ఒక్క గుణం లేదనుకోండి ఆత్మకు ఇంకా బాధ ఏముందిగా? చాలా బుద్ధిమంతుడు అన్నమాట. డైరెక్ట్ గా మూర్ఠానికి పోవచ్చు. అది ఒక్క చేయి పుట్టింది. కానీ అదే పెద్ద బాధ అవుతుంది. తనను తనకు తెలుపుతుంది, తనను మనకు తెలుపుతుంది. ఇతర మూలకు తెలిపే గుణం దీపానికి లేదు. ఏదో ఇది కఠము, ఇది పటము, అది బీరువా, అది ఇంకోటి ఇంకోటి అని మనం వెలుతురుతో చూస్తాం కానీ దీపము ఇది బీరువా, ఇది టేబుల్ అని చూడదు. చూడదు. చూడలేదు. అలాగే దీపము నేను ఇక్కడ ఉన్నానని చెప్తుందా? అవసరం లేదు చెప్పలేను. కానీ ఆత్మ ప్రపంచాన్ని చూపుతుంది తనను కూడా చూపుతుంది. అందుకే ఆత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటి అంటే ప్రత్యక్ ధామ. ఇది పరాత్ ధామ కాదు ప్రత్యక్ ధామ. తనను కూడా తనకు చూపుతుంది. తనను ఇతరములకు కూడా చూపుతుంది. ఇతరములను తనకు కూడా చూపుతుంది. ఈ విలక్షణత్వం ఒక ఆత్మకు మాత్రమే ఉంది. ప్రకృతికి ఈ లక్షణము లేదు. చెప్తున్నాడు ప్రత్యక్తామా శయంజ్యోతిహి విశ్వం యేన సమన్వితం. అంటే ఇలాంటి ఆత్మతోటే సకల చరాచర ప్రపంచము వ్యాపించి ఉంది, కూడి ఉంది. ఇది లేకుండా ప్రపంచం అనేది లేదు. ఈన విశ్వం.
చరాచరం సకల ప్రపంచము వ్యాపించి ఉంది. అదేమిటండీ అలా అంటున్నారో, ఆత్మ అంటున్నారో, విశ్వం అంటున్నారో, ప్రపంచం అంటున్నారో, ఒక ఆత్మే అంతటా వ్యాపించిందా? అన్ని ఆత్మలు వ్యాపించి ఉన్నాయా? ఏం చెబుదాం? అన్ని ఆత్మలు వ్యాపించి ఉన్నాయి అన్నారు. మరి ఒకటే ఆత్మ అన్నారు ఏమిటండీ? అంటే ఈ ప్రపంచమంతా అన్నముతో బతుకుతుంది అంటారు. కదా ఇదంతా మెతుకు బతుకండి మనం చెప్తాం కదా ఎలా బతుకుతుంది బతికేది మెతుకుతోటే అంటే ఒక్క మెతుకేనా అంటే అన్నముతో అది జాతి. ఎలాగైతే జాతిని చెప్తుందో ఆత్మత్వం నజాతిహి న్యాయంగా కానీ సమూహాత్మకమైనటువంటి విధానం చెప్పుకున్నప్పుడు అన్ని ఆత్మలు కూడా ధాన్యము అంటే ఒక జింజన కాదు కదా. అన్నము అంటే ఒక మెతుక మనిషి అంటే ఒకడా. ప్రపంచమంతా మనిషేనండి అంటే ఏమర్థం? మానవ జాతి నిండి ఉంది, ధాన్య జాతి నిండి ఉంది. అలాగే ఆత్మలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. అంటే అంతగా వ్యాపించి ఉండేది ఆత్మ. స్వయం ప్రచాచమాత్మ. ప్రత్యగ్ధమా ఆత్మ. ప్రకృతి కంటే విలక్షణమైనది ఆత్మ. గుణరహితమైనటువంటిది ఆత్మ. అనాది ఆత్మ. ఇలా ఆత్మ అంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి మళ్ళీ అనాదిహి ఆత్మా పురుషః నిర్గుణః ప్రకృతేశ్వరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిహి విశ్వం యేన సమన్వితం. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదాన్నే ఆత్మ అంటాము. ఇది ఇంకో మాట చెప్తున్నాడు నజాయతే నమ్రియతే సహ దేహాది ఉపాధితి. ఈ ఆత్మ సావదో పుట్టదో పుట్టదో సావదో ఎలా వేయ అంటే ఎలా దేనితోటి సచ్చేవి చాలా ఉన్నాయి. పుట్టేవి చాలా ఉన్నాయి. పుట్టే దిచ్చే వారితో కలిసి ఉండి కూడా ఇది పుట్టదు చావదు. అంటే ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది శరీరంలో ఉంటుంది. శరీరం చస్తుంది.
ఆత్మ పుట్టిందా? శరీరం పుట్టింది. ఆత్మ పుడుతుందా? అసలు ఆత్మ అంటే ఏమిటి పెద్ద విచారం. ఆత్మ పెద్ద భాగం ఆత్మ ఆత్మ భాగం అని ఒక అదృష్టమైన గ్రంథం భరద్వాజుడు రాశాడు. చాలా చిన్న గ్రంథం. చాలా అంటే 48 వాద్యములు ఉన్నాయి. 24 వేల పేజీల గ్రంథం. కొందరు కన్ను ఆత్మ అంటారు. కొందరు ముక్కు ఆత్మ అన్నారు, కొందరు చెవు ఆత్మ అన్నారు, కొందరు నాలుక ఆత్మ అన్నారు. కొందరు చెయ్యి, కొందరు కాలు, కొందరు శరీరం, కొందరు బుద్ధి, కొందరి మనస్సు. కొందరు విజ్ఞానం ఇలా అన్నీ తిని చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ కాదు కాదు కాదు కాదు కాదు కాదు కాదు కాదు కండిపించుకుని అన్నీ కూడా వెళ్లి వెళ్లి ఆత్మ అంటే జీవుడు అని నిరూపించడానికి. 48 వాక్యములు కావాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తము 392 మతాలు ఉన్నాయి. మాకు తెలిసింది మా ఇంట్లో ఒక ఆరు ఎనిమిదో పదో పన్నెండో ఉంటే ఎక్కువ. కానీ 392 మతాల సిద్ధాంతం. ఇన్ని చేసుకొని ఖండించుకోవడం వస్తది. ఎందుకంటే కన్నో, ముక్కో, చెవ్వో ఆత్మ అంటే వాడికి ఒక కన్ను పోయింది. అంటే ఆత్మ గోవిందా. అంటే గుడ్డోడికి ఆత్మ లేదు, కుంటోడికి కాలు పోతే ఆత్మ ఉండదు, ఓ చెవు పోతే ఆత్మ ఒప్పుకున్నానా? కన్ను పోతుంది కానీ ఆత్మ పోదే. చెవు పోయినా ఆత్మ పోదు, కాలు పోయినా ఆత్మ పోదు. చివరికి బుద్ధి పోయినా ఆత్మ పోదు. అదేంటి ఏమంటాను కోమానా ఏదో అంటాను చూడండి స్పృహ పోయింది అప్పుడు వాళ్ళు ఉంటారు లోపల చూడడానికి కానీ. అందుకే ఇంక వాడిని ఎందుకు బాధ పెడతా తొందరగా పంపించండి అంటారు. ఆ బాధను చూడలేక ఇంకెందుకు వాడికి ఈ అవస్థ ఎలాగ వాడు ఏది ఉద్ధరించే వాడిని గురించి ఏం లేదు వాడిని ఆగించేందుకు తొందరగా వాడిని విముక్తి కలిగించండి అని పడే బాధను చూడలేక ఎవరి వాడిని మరి వాడు ఉన్నాడు ఆత్మ. అంటే ఆ శరీరంలో ఉండి ఎన్ని రకముల బాధలు, క్షోభలు, వేదనలు అనుభవించాలో మనస్సు ద్వారా అవన్నీ అనుభవించేదాకా అక్కడే ఉంటారు. వెళ్ళబుద్ది కాదు చెప్పాను కదా నరకానికి వెళ్ళిన ఓ 50 ఏళ్ళు నరకంలో ఉన్నాం అనుకోండి మనం. 50 ఏళ్ళు ఉన్నాం. మన పాపం అంతా అయిపోయింది. పాపం తీరిపోయింది. ఆ యమమలుడు వచ్చి స్వామి నాయనా నాయనా ఈ పాపం అంతా అయిపోయిందిరా నరక విముక్తి అయిపోయింది స్వర్గానికి వెళ్ళిపో రేపు పొద్దున్నే బయలుదేరు. అంటే ఏమంటాడు మళ్ళీ ఇప్పుడే పోతాం బాగానే ఉంది లే దూరి ఇక్కడే ఉంటాం.
ఏం చేస్తావ్ బాగానే ఉంది బాగానే ఉంది ఏం పోతావ్ ఉండు ఉండు ఉండు మళ్ళీ ఒకసారి అల్లుకోవాలి పోవాలి ఎందుకు బాగానే ఉంది గమనించాలి అది స్థితి అన్నమాట కాబట్టి సహ దేహాది ఉపాధి విహీన జాయతే శరీరం పుడుతుంది కానీ ఆత్మ పుట్టదు. శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ మరణించదు. శరీరంలోని అవయవాలు పోతాయి కానీ ఆత్మ పోదు. ఎలాగయ్యా అంటే మనకు ఇందులో క్వశ్చన్ చెప్తారు. మనకు ఉదాహరణలు ఇంకా చాలా ముందర ముందర వస్తాయి. ఇల్లు కట్టుకున్నవాడు ఇంటిలో గోడ కూలిపోదా వీడు పోతాడా? కప్పు పోయింది వీడు పోతాడా? ఓ గది పోయింది వీడు పోడే, భూమి పొంగింది వీడు పోడే. మళ్ళీ వాటిని బాగు చేసుకుంటాడు. లేదు బాగు కావనే జ్ఞానానికి వస్తే దాన్ని వదిలిపెట్టి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు మరణించడు, ఇల్లు కూరిపోయింది, ఇంటి యజమాని బతికే ఉన్నాడు. కానీ బాగు చేసినా ఇల్లు బాగు కాదు, వదిలిపెట్టి ఇంకో ఇల్లు కొనుక్కుంటాడు. అట్లనే ఈ శరీరం కూడా. వీలు అంతవరకు ఏదో మందులో, మాకులో, ఆపరేగంలో, కుట్టులో ఏమో చేసి దాన్ని బాగు చేసుకొని ఉందాం అనుకుంటాడు. బాగు పడదు. వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పోయి ఇంకో జన్మ తీసుకుంటాడు. అదే ఇంకో జన్మ. అంతే కదా. కన్ను బాగు చేస్తే, కారు బాగు చేస్తే, చెవు బాగు చేస్తే లేని బాధ. చెయ్యే మా ఊరు తినుకున్నారా? విడిపోయిందండి. వెళ్ళిపో ఎట్లా పోయాము? ఒక చొక్కా తినిగిపోయింది, ఇంకో చొక్కా వేసుకుంటాం మనం ఏడుస్తున్నాం అయ్యో ఒక చొక్కా పోయింది. వాతాంశ జీర్ణాని యథా విహాయ నవాని బృన్నాటి నరోపరాణి. పాత బట్టలు చిని వదులు కూడా తీసుకుంటాము. ఈ శరీరం చిని వదులు ఇంకో శరీరం తీసుకుంటాము. కదా కాబట్టి శరీరంతో పాటే ఆత్మ పుట్టదు. శరీరంతో పాటే ఆత్మ గిట్టదు. ఒక శరీరమే కాదు దేహాది ఉపాధిభి శరీరమే ఉంటది. అంటే మనస్సు అనొచ్చు, బుద్ధి అనొచ్చు, అవయవాలు అనొచ్చు, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇవి నజాయతే. నిమిత్తైహి ఆతత ధర్మ యథా స్వప్నే తదిక్షిత నేను దేవుణ్ణి, నేను దేవతను, నేను మనుష్యుణ్ణి. నేను రాక్షసుడిని, నేను లావుగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను కొడుగ్గా ఉన్నాను, కరెక్టే?
చెప్పుకున్నామా? ఆత్మ పొట్టిగా ఉంటుందా? ఆత్మ పొడుగ్గా ఉంటుందా? ఆత్మ లావుగా ఉంటుందా? అది తానా సూక్ష్మ పదార్థం. చెప్పాం కదా? వాల అగ్ర ధూమస్య సహసరదాంత ఆవు తోక కు ఉన్నటువంటి కేశములలో అతి సన్నని కేశములోని కొతలో చివరి భాగం ఉంటుంది దానిలో వెయ్యో భాగం ఆత్మ. అది ఏమంటారు దాన్ని పెట్టుకొని చూస్తా చూడండి వాటికి కూడా కనపడదు. సూక్ష్మ వస్తువు చూస్తామే మైక్రో మైక్రో లేవా మైక్రో లేవా ఉంటుంది కదా దానికి కూడా దొరకదు. కనపడదు. కానీ దాన్ని చూస్తుంది ఇది. మైక్రోస్కోప్ ని అట్లా చూస్తుంది కానీ ఆత్మను మైక్రోస్కోప్ కూడా లేదు వ్యవహరించాలి అందుకే అంటున్నాడు అందులో నమ్రియతే సహదేహాది ఉపాధితిహి నిమిత్తైహి ఆత్మ సద్ధర్మ అంటే ఏమిటి ఆయా నిమిత్తములతో నిమిత్తైహి ఆత్మ తత్ ధర్మ. ఈ ఆత్మ ఎలాంటిది అంటే శరీరాన్ని పొందుతుంది కదా. ఏ చెరిటాన్ని మనిషిగా పుట్టొచ్చు, దేవతగా పుట్టొచ్చు, దాటకుడిగా పుట్టొచ్చు, పశువో, పక్షో, మృగమో, కీటకమో ఎందువల్ల పుడుతున్నది? నిమిత్తై అంటే పుణ్య పాపములతో. ఏటి నిమిత్తానికి ఇక్కడ? పుణ్యము, పాపము. తాను ఆచరించినటువంటి పుణ్య పాపములతోటే ఆ పుణ్య పాపములను అనుభవించడానికి ఏ శరీరం కావాలో దాన్ని పొందుతుంది. దానికేం లేదు అది శరీరాన్ని పొందుతుంది అంటే పరమాత్మ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక అద్భుతం అనిపిస్తుంది అన్నమాట. అద్భుతమే కాదు, ఆ ఆనందంలో అలా పడి మునిగిపోతాం. పరమాత్మ మనకు ఏం చేశాడు? వేరే ఏమి ఇవ్వడు, ఒక శరీరం ఇస్తాడు. చేస్తావు దాంతోటి.
సరే కదా? ఇంకా వేరే ఏం లేదు. ఓ మనిషిగా పుట్టించాడు. ఇక వాడు ఆ శరీరాన్ని కోషించడానికి, పెంచడానికి, బాగు చేసుకోవడానికి అమ్మ బాబోయ్ ఇంత ప్రపంచం అంతా అవసరం ఉంది. ఇంత కష్టం ఎప్పుడు మళ్ళీ దాన్ని మాత్రం వదులుకోలేదు. అన్ని బాధలు పొందుతాడు, అన్ని వేదాలు పొందుతాడు, అన్ని వర్గం పొందుతాడు కానీ సిరి మాత్రం పోదు. అమ్మ నేను బతికుండాలి ఇంక నాలుగు వద్దు. కోమారవు ఉన్నా ఒక 10 ఏళ్ళు ఉన్నా మునిగిపోయింది వాడు ఉన్నాడు జ్ఞాపకం ఉందా? సి.వి.జి రాదని 16 ఏళ్ళు ఉన్నాడు కోమారవుడు. నెపురు తడి పోయినప్పుడు వాడు గాయపడితే. వాడు పోయి లాలబదూరు పోయి ఇందిరా గారి పాలన వచ్చినాక 16 ఏళ్లకో 14 ఏళ్లకో మళ్ళా కోమానించి బయటికి వచ్చి మళ్ళా కొన్నాడు పోయినాడు కానీ మళ్ళీ కొన్నాళ్ళు ఏదో ఈడాడు ప్రమాంచం ఏడాడు వాళ్ళు మళ్ళా మళ్ళా కొన్నాడు బతికాడు దయ ఉందా దాన్ని మరి కాబట్టి ఏవి జరిగినా మనకు ఒక శరీరాన్ని ఇస్తాడు స్వామి. ఇక దాంతో నువ్వు ఆడుకో ఇక. మనం కాదు ఆయన ఆడుకుంటాడు మనతోటి. దాన్ని మనం వదులుకోలేము, దాన్ని పట్టుకోలేము. అయితే అది కూడా పరమాత్మ ఎంత మహా అబ్బాయి నేనేమి ఇస్తున్నాను నువ్వే చేసుకున్నావు అంటాడు. నేనెందుకు ఇస్తున్నాను? నిమిత్తైహి నువ్వు చేసే పుణ్యం పాపం నీకే వస్తున్నది. నేనేమి ఇయ్యటం లేదు కదా. నువ్వు సంపాదించావ్ సంపాదించుకున్నావ్. మహి పాపం చేశావు ఏ పురుగుగా పుడతాడు? కొద్దిగా చేశావు లేదా పశువుగా పుడతాడు. మనం చెప్తాడు వాక్ దోషైహి మృద పక్షితాం అంటాడు. అంటే అవాకులు చవాకులు పేరితే నెత్తు జన్మలో మృగమో పక్షిగానో పుడతాం. మానసైహి అంత్యజాతితాం. మనోదహాలు చేస్తే అంత్యజాతిగా పుడతారు. శరీరజైహి కర్మదోషైహి శరీరంతో చేసినటువంటి కర్మదోషాలు ఉంటాయే ఇలాంటి వాటిని ఆచరిస్తే మనం పుట్టేటువంటిది మన స్వరూపము భూత ప్రేత ప్రజాలుగా పుడతారు. అంటే ఏది తప్పు చేస్తే అది లేకుండా పుడతాం. జాగ్రత్తగా ఆలోచించండి. నోరును అడ్డగోలుగా వాడుకుంటే ఆ నోరు లేకుండా పుడతాం. పసు పసుపులండి ఎవడు నోరు లేదు కదా మాట్లాడలేదు.
అనవసరంగా వాక్కును వాడితే మాట్లాడలేని జాతిగా పుడతారు. మృగభక్తులు అంటే ఏంటండీ? మాట్లాడలేవు వాళ్ళు. అలా అంతే. అలాగే మనస్సులో తప్పు చేస్తే ఎలా పుడతాం మానసైహి అంత్య జాతితాం అంటే ఆలోచించి సంకరిపించగల శక్తి లేని జాతిగా పుడతాం. అంతే జాతి అంటే ఏం అర్థం? వాడు ఎంత డిగ్రీలు, పీహెచ్డీలు, డాక్టరేట్లు, ఆఫీసర్లు, మహా ఉద్యోగాలు చేసినా వాడు పరిపక్వమైన ఆలోచన వాడికి తెలవదు. ఇక చెరువు ద్వారా ఉందనుకోండి అవి చేస్తే వృక్షాలుగా పుడతారు. లతాలు వృక్షాలు ఉన్నాయే ఇవి శరీరం వల్ల శరీరం తప్పు చేస్తే అట్లా పుడతాం. అంటే వాడి శరీరం ఉన్నా కానీ శరీరం మీద స్పృహ లేకుండా పోతుంది. వేటితో తప్పు చేస్తే అవి లేకుండా పుడతాం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అందుకే నోరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే మన సవాదయంలో కూడా నోరు ఉంటుంది. ఇది మాకు వద్దు అనుకుంటే మన కర్మ వాడు చేస్తున్నాడు. అందుకే బాగా గుర్తుంచుకోవాలి నిమిత్తైహి ఆత్మ తద్ధర్మ. నిమిత్తైహి ఆత్మ తద్ధర్మ. మనము ఆచరించినటువంటి ఆయా పుణ్య పాపములతోటే తద్ధర్మ ఆత్మ అంటే ప్రాప్త. ఆయా స్వరూపాన్ని మనము స్వప్నంగా పొందుతాము. యథా స్వప్నే తదీక్షిత ఉదాహరణ కావాలంటే స్వప్నద్రష్ట. కళ వచ్చేసింది. ఏది మనం చూశాం? సింహాన్ని చూశాం, మరేమో మరేమో చూశాం, మరేమో చూశాం, తాల వాటికి చూశాం. వేలికి వచ్చేసింది. ఉన్నాయా? ఏమి లేదు. అయ్యో ఇప్పుడు చూశానండి మరి ఏమి చూపెట్టవు. అబే కలలండి. కలలో ఉన్నట్టు లేనట్టు. ఎక్కడ మీ కల? మనం చెప్పాను నిజం జ్ఞాపకం అనుకుంటాం కదా. బృహదారణ్య కలలో స్వప్న లోకం అనేది మూడో లోకం. నరకము స్వర్గము. మనుష్యలోకం కాకుండా కొత్త లోకం స్వప్నలోకం. అంటే మనం చేసిన పాప పుణ్యాలను అనుభవింప చేయడం అది మూడోది. పాపం బాగా చేశాము నరకం. పుణ్యం బాగా చేశాము స్వర్గం. అది కొంచెం కొంచెం చేశాము మనుష్యలోకం. బాగా చేస్తే నరకానికి స్వర్గానికి పోయేంతవరకు సహించలేని పరమాత్మ కొంచెం ముందు చూస్తున్నాడు అన్నాడు. ఎలాగయ్యా అంటే.
కలియుగంలో వంట చేసే ఆడవాళ్ళు ఉప్పు కారం తక్కువ ఉందో లేదో తెలుసుకోవడానికి వడ్డించి కాకుండా ఇంత నాచి సూచి ఆ తక్కువ ఏముంది అయ్యో అవసరం కాదమ్మా చూస్తున్నారు చేస్తున్నారు మనం చెయ్యం కానీ మనకు దేవుడు పెరుమాళ్ ఆదింపు కాబట్టి కానీ 190 మంది తీసుకొని నాకు నాగితో నాకి నాకు వచ్చిన ఉప్పు తక్కువ ఉన్నట్టు కొద్దిగా చేస్తా ఉంటారు. అబద్ధం కాదు. వ్యాస వాక్యం నా మాట మరి కాదు వ్యాస మహర్షి వాక్యం. కలియుగంలో వాళ్ళు వండిన దాన్ని వడ్డించేదాకా ఓపిక పట్టకుండా ముందు తామే రుచి చూస్తారు. అలాగే మనము ఆచరించిన పాపము యొక్క ఫలితాన్ని అనుభవింప చేయటానికి స్వర్గానికో నరకానికో పంపించేంతవరకు సహించవాని పాపం అయితే కాస్త ముందే ఇక్కడ స్వామి చూపుతాడు ఏ రూపంలో కల అనే రూపంలో. ఈ కలలో మనకు స్వర్గ సుఖము లభిస్తుంది. నరక బాధ లభిస్తుంది. ఎవరో తలకాయ తీసేస్తాడు. అయ్యో తలకాయ నరికేయాలండి, అయ్యో వద్దు వద్దు వద్దు అని ఏడుస్తాడు, బాధపడతాడు, పరిగెత్తుతాడు. అంటే భయము వస్తుంది, బాధ వస్తుంది, కన్నీళ్లు వస్తాయి, శరీరం చెమరుస్తుంది ఇవన్నీ జరుగుతాయి. కొన్ని కొన్ని కొన్నిసార్లు కల బాగా భయంకరంగా అయితే మన హార్ట్ స్పీడ్ కూడా చూసుకుంటే అక్కడ జరుగుతుంది ఏమీ అవ్వలేదు బీప్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇవన్నీ ఏంటి? నరక అనుభూతి. అనుభూతి, స్వర్గానుభూతి, నరకానుభూతి అంటే పాపాన్ని ఈ రూపంలో తగ్గిస్తున్నాడు. అందుకే కలలు భయంకరంగా వచ్చాయి అంటే మన పాపం కొంచెం. తక్కువ అయిపోయింది అన్నమాట. కొంచెం మనం పరిశుద్ధిని పొందాము అని అర్థం అందుకోసం అని చెప్తున్నాడు. యథా స్వప్నే తతిష్టితాం స్వప్నంలో చూస్తాడు. సమస్య ఏంటంటే స్వప్నంలో తాను చూచిన పదార్థములు నశిస్తాయి కానీ చూచినవాడు కళ్ళలో ఏనుగు చూశాం. మెలుకువ రాగానే ఏనుగు పోయింది. విడిపోయాడా? వాడు ఉన్నాడు ఆడిపోతే అవసరం ఉంది ఇంకా. వస్తున్నాడు లేడు కదా. కళ్ళలో చూచినవి పోయినా చూచేవాడు పోనట్టు.
బ్రతుకులో కూడా కన్ను, ముక్కు, కాలు, చెవు పోయినా ఆత్మ పోదు. శరీరం పోయినా ఆత్మ పోదు. చాలా స్పష్టంగా చెప్పాడు యథా స్వప్నే తదీక్షిత. స్వప్నంలో చూసేవాడు స్వప్నంలో చూసిన పదార్థాలు పోయినా చూసేవాడు పోనట్టుగా శరీరాదులు పోయినా ఆత్మ పోదు అది అలాగే ఉంటుంది. సయేస ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుహు యదురుచ్ఛైవ ఉపగతాం అభ్యపద్యత లీలయా. మరి అయినప్పుడు వాడికి చావు లేదు, వాడికి పుట్టుక లేదు, వాడికి నాశము లేదు, వాడికి పెరుగుదల లేదు, వాడికి సుఖము లేదు, వాడికి దుఃఖము లేదు అంటున్నావు కదా. మరి ఇంత వాడే సమస్య ఏముంది? ఇంక ప్రపంచం ఎందుకు? మరి వాడికి బాధ ఎందుకు? వాడికి ఏమీ లేదు అంటున్నారు స్వామి, మరి ఇవన్నీ వాడికి ఎందుకు వచ్చాయి? అంటే వాడు మంచోడే. కానీ మన పాటలో ఆ దేవుడే మనకు జోడు కాదు. అంతే కదా చూడండి వాడు ఇంత బాగా హాయిగా ఉంటే దేవుడు చూసి అరోయలేదు. ఆ పాట వాడి ఇష్టమైనా పడేస్తాం. అది ఏమో భూతమేమో అర్థం కాదు. తెలియని వ్యవహారం. వాడు మంచోడేనండి కానీ పరమాత్మ సంకల్పముతో సమీపించినటువంటి ప్రకృతిని తాను చేరుతాడు. జీవుడు ప్రకృతిని పొందుతాడు. ప్రకృతిని పొందినందువల్ల అది చాలా బాగుంటుంది. అది బాగుండగానే నేను కూడా బాగున్నాను అనుకుంటాడు. ప్రకృతిలో వచ్చే ప్రతి పరిణామము ఇతన్లో ఏమంటాం ప్రతిఫలిస్తుంది. ఏమంటారు డిఫ్లెక్షన్ అని అంటాం కదా. ప్రతిఫలించడం. బాధపడేది శరీరం అబ్బా నాకు బాగాలేదు చెయ్యి బాగాలేదు కానీ నాకేం బాగాలేదండి అంటాడు. నీకే నువ్వు బాగా ఉన్నావు కదా చెయ్యి బాగాలేదు. నేనేనండి, మీ చెయ్యి వేరు, నేను వేరా ఏంటి? అంతా నేనే అంటాను. అది మాది. పరమాత్మ సంకల్పంతో వచ్చినటువంటి ప్రకృతిని పొందిన జీవుడు ప్రకృతిలో కలిగేటువంటి అన్ని విచారములను తనదే అనుకుంటాడు.
తనకే అనుకుంటాడు. దానితో అన్ని బాధలు, అన్ని జన్మలు, ఇన్ని ఇబ్బందులు బ్రహ్మం జనం అంతా దానికోసం. ఇదంతా ప్రకృతి వల్ల వచ్చేదే తప్ప న్యాయంగా ఆత్మకు ఎలాంటి దోషము గుణము లేదు. చెప్తున్నాడు సయేక ప్రకృతిం సూక్ష్మం. ఇదివరకు మనము దేనితో కూడా చూడటానికి శక్యము కానటువంటి అతి సూత్స్మమైన దశలో ఉన్నటువంటి ప్రకృతి అంటే ప్రకృతి రెండు రకాలుగా ఉంటుంది. రెండే ఏంటి మూడు రకాలుగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను అవ్యక్తము అంటాం. ప్రధానము అంటాం. ప్రకృతి అంటాం. కదా అవ్యక్తము అంటే ఏమిటి? అందులో అన్ని గుణములు ఉన్న తత్వ, రజత్, తమో గుణాలు ప్రకృతిలో ఉంటాయి. కానీ ఉన్నట్టు మనకు కనపడదు. దాన్ని ఏమంటారు? సూక్ష్మ దశ అంటారు. ఎప్పుడని? ప్రళయ కాలంలో పరమాత్మ ప్రకృతిని జీవుడిని సమాంతం మింగేసి కర్పులో భద్రంగా దాచుకుంటాడు. మళ్ళా సృష్టి చేయాలి అనుకున్నప్పుడు స్వామి దాన్ని బయటికి తీస్తాడు. పరమాత్మ సంకల్పాయత్తమే సృష్టి. పరమాత్మ సంకల్పాయత్తమే రక్షణ. పరమాత్మ సంకల్పాయత్తమే ప్రళయం. అయినప్పుడు ప్రళయావస్థలో ప్రకృతి కానీ జీవుడు కానీ ఎలా ఉంటారు? సూక్ష్మావస్థలో ఉంటారు. శూళావస్థలో కాదు అతి సూక్ష్మావస్థలో ఉంటారు. అతి సూక్ష్మావస్థ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి గుణత్రయము గుర్తించడానికి వీలు లేకుండా పోతుంది.
దాన్నే అవ్యక్తం. వ్యక్తం అంటే తెలియుట, కనబడుట, స్పష్టపడుట. అవ్యక్తం అంటే కనబడదు. మనలో దాగి ఉన్నటువంటి గుణత్రయము కనపడకుండా ఉండేటువంటి ప్రళయకాలంలో మాత్రమే స్థితిని ఏర్పరచుకున్నటువంటి సూక్ష్మావస్థ ఉండే దానికి పేరు సూక్ష్మావస్థలో ఉన్నటువంటి ప్రకృతికి మూల ప్రకృతి అంటాం దాన్ని దానికి పేరు అవ్యక్తము. ఇది సృష్టి సమయంలో గుణత్రయములను కూర్చుకొని కూర్చుకున్న వాటిని. చూపి చూపిన వాటిని మరొక దాని సృష్టికి కారణం కావడానికి కావలసిన యోగ్యతను సంపాదించుకున్నప్పుడు దాన్నే ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి సృష్టిని ప్రారంభించినప్పుడు అంటే మహత్ అహం చెప్పుకున్నానే అహంకారము ఇక పంచదాన మాత్రలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సృష్టిస్తాయే ఇవన్నీ సృష్టించినప్పుడు దాన్నే ప్రధానము అంటారు. అదే ప్రధానం అండి మరి అది లేకుంటే ఇవన్నీ లేవు కదా. ఇంద్రియములు లేకుండా శరీరము లేకుండా ఆత్మ ఏమైనా పని చేయగలదా? చేయాలంటే మనకు కాళ్ళు కావాలి, చేతులు కావాలి, కళ్ళు కావాలి, ముక్కు, చెవులన్నీ కావాలి. ఇంద్రియములు ఉండాలి, అవయవములు ఉండాలి, శరీరము ఉండాలి. ఈ మూడు ఉంటేనే దాన్ని ప్రకృతి అంటాం. అందులోకి చేయని ఆత్మ వాటితో పని చేసుకుంటూ వాటితో అంటే అవి వాటితో కావాలని న్యాయం కాకూడదు. అవి పని చేస్తుంటే కలిగే ఫలితము తనది అనుకుంటుంది. న్యాయంగా జాగ్రత్తగా ఆలోచించండి. న్యాయంగా చూసేది కన్ను. కానీ ఏమంటాం నేను చూస్తున్నాను అంటాం. వినేది చెవ్వు. ఏమంటావ్ నేను వింటున్నాను. నేను తింటున్నాను. నేను సంతోషిస్తున్నాను. నేను బాధపడుతున్నాను. ఇక్కడ నేను ఉందా? దానికి అన్వయమే లేదు. తాను ఉన్న శరీరము యొక్క అవయవములలో ఇంద్రియములు ప్రవేశించి అవి పని చేస్తుంటే ఇంద్రియములు చేస్తున్న పని వలన కలుగుతున్న ఫలితం శరీరానికైతే నాకే అనుకుంటున్నాను. అదే సంసారం.
అదే ఆత్మకు లేని దోషాలన్నీ అంటినట్టు కనపడతాయి. దీన్ని చాలా చాలా లోతుగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే. నేను తింటున్నాను నేను వింటున్నాను మనకు ఎంత ముందు వస్తుంది. చతుర్ధ పంచమ స్కంధాల్లో ఎవరయనే జడభరతుడు. జడభరతు వాక్య నందంలో రహువు గణ భరత సంవాదం వింటే మనం ఏది మాట్లాడినా తప్పి అసలు మాట్లాడటమే రాదు. ఏం మాట్లాడలేం. అందుకే అంటున్నారు సయేష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయం విభుహు. ఎలాంటిది ఇది అంటే ఈ ఆత్మ విభుహు. అంటే సర్వవ్యాపి. ఇంత అంటే మనం కంటికి కనబడనంత సూక్ష్మము. అది ఎంత సూక్ష్మమో. వర్ణించడానికి కూడా వీల్లేదు. అంత సూక్ష్మావస్థలో ఉన్నటువంటి ఈ ఆత్మ సూక్ష్మాం ప్రకృతిం దైవాం. ప్రకృతి కూడా అంతకంటే సూక్ష్మమైనటువంటిది అంటే గుణత్రయము కూడా భాసించనంతటి సూక్ష్మావస్థలో ఉన్నటువంటి దాన్ని. అందుకని గుణమయి అంటే సత్వ రజస్తము గుణములు కలిసి ఉన్నటువంటి దాన్ని ఇది ప్రాప్తాం అంటారు. ఎలాంటిది మనకు దైవీం చూడండి సూక్ష్మం గుణమయి దైవీం. అంటే దేవ సంబంధం వల్ల వచ్చేటువంటిది అంటే ముందులో పరాభిధ్యానేన అంటాడు. ప్రకృతి కూడా అంతగా ఉంది. ఎలా జీవుడు అవుతే అలాగే ఉంటుంది. ప్రకృతి ఉంది జీవుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ముగ్గురు ఉన్నారు. ఉన్నప్పుడు మరి పరమాత్మ రాకుండా ప్రకృతి ఎందుకు వస్తుంది వీడి దగ్గరికి? అంటే ప్రకృతి తప్పేం లేదు, తప్పంతా జీవుడిదే. ఏం తప్పు? ధ్యానిస్తాడండి. నాకు ఒక అద్భుతమైన శరీరము, అద్భుతమైన ఇంద్రియములు, మంచి అవయవాలు ఇవన్నీ నాకు ఉంటే నేను ఈ ప్రభుత్వం అనుభవిస్తాను. ఇవేవి నాకు వద్దు, పరమాత్మ అనుభవం కావాలంటే వాడే వస్తాడు. అప్పు ఎవరిది మరి? పరాభిధ్యానేన అవి గమనించాలి. మనము దేనిని మనస్సుతో ధ్యానిస్తామో అదే నీకు లభిస్తుంది. అందుకే పర దారలను, పర ద్రవ్యములను, పర విభూతులను మాటిమాటికి ధ్యానం చేస్తుంటే
అవి రాకపోగా దాని వల్ల కలిగేటువంటి పాపము. ఫలితము వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? నువ్వు ధ్యానం చేస్తేనే వస్తున్నాయి. వివాహం చేసుకుంటేనే భార్య వస్తుంది. భార్య ఉంటేనే సంతానం కలుగుతుంది. సంతానం కలిగితేనే కోరికలు, మమకారాలు పెరుగుతాయి. తప్పు ఎక్కడ ఉంది? వివాహం చేసుకున్నావు కదా, భార్య వచ్చిందండి తప్పు అంతా భార్యదే అన్నవాడు బుద్ధి తక్కువ వాడు. భార్య వచ్చిందా? నువ్వు పిలిస్తే వచ్చిందా? నువ్వు చేసుకుంటే వచ్చిందా? పెళ్లి చేసుకోకు భార్య వస్తుందా? తలచుకోకుంటే ప్రకృతి వస్తుందా? అందుకే అంటున్నాడు దైవీం గుణమయిం విభుహు ఇలాంటిది. యదృచ్ఛైవ ఉపగతాం అయితే ఎలా వస్తువు ఇది అంటే యదృచ్ఛైవ పరమాత్మ ఒక చిన్న పని చేస్తాడు దీన్ని దాన్ని పక్కపక్కన చేరుస్తాడు. తాను ఉంటాడు, ప్రకృతిని ఉంచుతాడు, మధ్యన ఆత్మను ఉంచుతాడు. ఛాయి. నన్ను కోరుకుంటావా? ప్రకృతిని కోరుకుంటావా? మనం ఏం చేస్తాం? అదే కాస్త బాగుంది అని దాన్నే కోరుకుంటాం. ఎందుకంటే ఈ పరమాత్మకు మెరుపులు, సొబగులు, మేకప్పులు, లిప్టిక్కులే ఉండవు ఆయనకు పాపం. మన లిప్టిక్కే మన రాసుకుంటారు చూడండి. అది ఆయనకు ఉండవు. ఆయన పరమాత్మకు బాగుండడు. ప్రభుత్వం చాలా బాగుంటుంది. అరే ఇదే బాగుంది కావాలా అంటాడు. అందులో పడతాడు. స్వామి నా గుడ్డకు చూస్తుంటాడు. మరి ఆ స్వామి ఎందుకు దీన్ని పక్కన చేర్చాడయ్యా? దాన్ని తప్పించి తాను ముందరికి రావచ్చు కదా? ప్రకృతిని పక్కన చేర్చకుంటే వాళ్ళని తన వెనక పడతారు. యదా మాతా పీడనకాని బాలస్య దగ్యాత్ అంటాడు. ఏడుస్తున్న పిల్లవాడికి తల్లి ఏం చేస్తుంది? ఓ బొమ్మ ఇస్తుంది ఆడ బొమ్మ. వాడు ఏం చేస్తాడు? దాన్ని పట్టుకొని ఆడుకుంటూ తల్లిని తడి తోసి ఆడుతాడు. అది ఇవ్వలేదు అనుకోండి తల్లి వెంట పడతాడు పాడి బొమ్మ. తనకి పని ఉంది. ఇది బాగా నాకు ఎక్కడ ఆడుకోబడ కాసేపు. వాడు మా జోలికి రాదు. తన వెంట పడకుండా తప్పించుకోవడానికి తల్లి బొమ్మని ఇస్తున్నట్టుగా పరమాత్మ తన వెంట బాబు తప్పించుకోవడానికి తొక్కుని ఇచ్చాడు. ఇది బొమ్మ ఆడుకో ఇగ.
అబ్బే నాకు బొమ్మ వద్దు అమ్మే కావాలంటే నాకు పుట్టా నే వస్తాడు. అందుకే విరక్తి కలిగితేనే పరమాత్మ వస్తాడు. అనురక్తి కలిగితేనే ఈ ప్రకృతి వస్తుంది. నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలని తొగు వెంట పడితే అది వచ్చేస్తుంది. నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దు అంటే ఆయన వస్తాడు. వద్దు అంటే వచ్చేవాడు పరమాత్మ రమ్మంటే వచ్చేది ప్రకృతి అనేది సిద్ధాంతం. ఒక ఆగమం అండి ఎందుకంటే అంటే యదృక్షేయోపదక మనం చెప్పే జ్ఞాపకం ఉంది కదా యదృక్ష అంటే. భగవత్ సంకల్పము మనం సారాసారా ఎదురుస్తే అంటే అకస్మాత్తుగా హఠాత్తుగా అనుకోకుండా కరెక్టే తప్పు కాదు అర్థాలు కానీ ఎవరు అనుకోకుండా ఎవడు అనుకోకపోయినా ఇది ఉన్నాయా? ఈవిడ అనుకోలేదు. ఒక పని కావాలంటే ఎవడు అనుకోవాలి కదా? మనం అనుకోలేదు ఇంక ఉన్నది ఎవడు? వాడు అనుకున్నాడు అన్నమాట. అయ్యో అనుకోకుండా అయిందండి అంటే నువ్వు అనుకోకుండా అయింది వాడు అనుకుంటే నీకు. మనం కోరకుంటే వాడు కోరుతారండి. వాడు కోరకుంటే మనం కోరుతాం. మనందరం ఎదురుచ్చా అని ఎట్లా జ్ఞాపకం ఉంది కదా. రామాయణంలో వాల్మీకి గురించి చెప్పింది చూడండి. అంత పెద్ద రామాయణంలో వాల్మీకి ఎదురుచ్చా శబ్దాన్ని ఆరు సార్లు మాత్రమే వాడాడు. 24000 శ్లోకాలు రామాయణంలో ఆరు సార్లే మా చతురు ఇచ్చా అని వాళ్ళు. అంటే ఆ పదం ఎంతటి పవర్ఫుల్ ఆలోచించండి. అంటే భగవత్ సంకల్పము. మీకు బాగా అర్థం కావాలంటే యదురిచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతః విమత్సరః ఇత కదు యదురిచ్ఛా లాభం అంటే ఏమిటి భగవత్ సంకల్పముతో లభించిన దాని సృష్టి పొందినవాడు కాదు. తాను ప్రయత్నం చేయబడదు. ఎలాగంటే అజగరం అన్నారు. కొండ సిలువ. అది కదలందు అక్కడే కూర్చుంటుంది. ఏనుగు వస్తే మింగేస్తుంది. చీమ వచ్చినా తినేస్తుంది. ఒకే రోజు ఏనుగు నాలుగు వచ్చాయి నాలుగు తింటుంది. ఒక ఆరు రెండు తిమ్మ కూడా రాలేదు అలాగే పండుతుంది. అయ్యో నాకు ఆకలి అయితుందని మొత్తుకోదు. అది నాకు అజెన్ చేయిందని మొత్తుకోదు. దొరికినప్పుడు దొరికినంత తింటుంది తొలగినప్పుడు పొడపుతుంది. మనము కూడా పరమ ప్రసాయ జలా కుత్వరం. ఇల్లు ఇచ్చాడా చాలు, గుడిసి ఇచ్చాడా చాలు, అడవి ఇచ్చాడా ఇంకా చాలు. మనకు ఎంతెంత ఆస్తి తగ్గుతుంటే అంత బంధం తగ్గుతుంది, ఆశ తగ్గుతుంది. జ్ఞానం చెప్పుకున్నాం కదా నాడవ చరిత్రలో చెప్పలేదు.
తల్లి చనిపోయింది అంటే నాది ఏమనుకున్నాడు? పరమాత్మ కృపా మీద ఒక్కొక్క బంధాన్ని పెంచేస్తున్నాడు మహానుభావుడు అనుకున్నాడు ఆస్తి కావాలి. కదా అందుకోసం ఎదురుచ్చే ఉపగతాం అభ్యపద్యతాత్. పరమాత్మ సంకల్పము చేతనే వచ్చినటువంటి ఈ ప్రకృతిని అభ్యపద్యత అంటే ఆమోదించాడు. తను కోరుకోలేదు. ప్రకృతి కావాలి అని కోరుకోలేదు. తన దగ్గరికి వచ్చిన ప్రకృతిని ఆమోదించాడు. సరే ఉండు అన్నాడు. సబ్బ తీసింది. నిన్ను ప్రేమించానండి అని అమ్మాయి రాగానే మంచి సంతోషం అన్నాడు అనుకోండి. ఇక వీడు నిండా మునిగేశాడు అని మళ్ళీ లేవడన్నమాట. పొరపాటున కూడా లేవడు. వాడేం కోరలేదండి వస్తే ఆమోదించాడు. చాలు. అంగీకారమే అన్ని పాపాలకు మూలము. తిరక్కారం చేయకుండా అంగీకరించామనుకోండి ధ్వంసం. అది వీడు కావచ్చు వాడు కావచ్చు. ప్రియురాలు అంటే నాట్ ఓన్లీ అమ్మాయి అని కాదు అబ్బాయి వచ్చి ప్రేమించానంటే అమ్మాయి ఒప్పుకున్నా అమ్మాయి వచ్చి ప్రేమించానంటే అబ్బాయి ఒప్పుకున్నా. అన్ని పాపాలకు అన్ని కష్టాలకు మూలం సంసారం. పరమాత్మ పక్కన ఉండి ప్రకృతిని పంపాడు. పంపిన ప్రకృతిని జీవుడు కూడా లీల అభ్యపద్యత. ఇతను కూడా కోరి కాదు. గమనించండి. ఒక్కొక్క పదాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాడు. పరమా చెప్తున్నాడు ఎవరు మాట్లాడలేదు. ఇంకోడు చెప్తే తప్పు చెప్తాడు ఆయనకి అవసరం పడింది. చూడండి లీలయా అభ్యపద్యత ఇక్కడ లీల అంటే జన్మ జత జర మరణం నరకం. ఇవన్నీ లీల కాదు. కదా? కానీ లీలగా దాన్ని ఒప్పుకోవడం వల్ల ఇవన్నీ వచ్చాయి. ఆ లీల ఈ నరకానికి కారణం. ఈ జన్మ జరకు కారణము, ఈ జరకు కారణము, ఈ మరణానికి కారణము, ఇదంతా ఎవరి లీల? ఈశ్వరుని యొక్క లీల. పరమాత్మ లీలతో. నీలతో పరమాత్మ పంపిన ప్రకృతిని ఆమోదించటం వలన జీవుడికి సంసారముతో సంబంధం. ప్రకృతిని అతను ఆమోదించలేదు.
సంసారం లేదు. కానీ ఆమోదించకుండా అచ్చలు ఊరుకోరు. ఎందుకంటే ఇదేమో ఏమీ లేనిది, అదేమో అన్నీ ఉంది. అన్నీ అంటే. రంగులన్నీ ఉన్నాయండి, చెమక్కులు అంటాం చూడండి. ఆకర్షణ రంగు రంగులు ఉన్నాయి, మెరుపు అని పెడతా కదా కాగితాలు ఆ కాగితాలు ఎంత బాగుందండి అంటాం. ఉత్తదే రంగులు వేశాడు. దొబ్బర మట్టి పైన ఆ రంగు బంగారం రంగు వెండి రంగు ఇంక రంగు ఎంత బాగుందో చూస్తే అది మట్టి. అవి తీసేస్తే ఏముండదు. గుణత్వరం తీసేస్తే ఒకటే ఉందండి. ఏమీ లేదు కానీ ఈ రంగులు హంగులు చూసి చాలా బాగుంది నాకు ఇది కావాలని అనుకుంటాడు కోరుకుంటాడు అంటే ఏమిటి ఆ ఫలాన్ని పరాన్ని ఎందుకు పొందుతున్నాడు అంటే వచ్చిన దాన్ని కాదననందుకు పొందుతున్నాడు. పరమాత్మ వీలా మాత్రముగా పంపిన ప్రకృతిని తిరత్కరించకుండా ఆమోదించాడే అది అన్నీ జన్మలకు జరకు మరణానికి అదే మూలము. అంటే ఏంటి? పరమాత్మ యొక్క లీలారసం ఉందే. ఆయన ఆట. తాను ఆడుకుంటూ. కునే బదులు మనతో ఆడిస్తాడన్నమాట. ఇప్పుడే బొమ్మ ఇస్తాడు. ఈ రీతిలో లీలయ అందుకే అంటాడు గుణైహి విచిత్రాహర్జతిం సర్వుతాః ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహే సజ్జః తైవ జ్ఞాన గూహయా మరి ఈ జీవుడు ప్రకృతికి ఎందుకు లొంగుతున్నాడు? ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? అంటే ఆ ప్రకృతి ఊరుకుంటుందా? అది తనలాంటి వాటిని చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తున్నది. కదా? అవి చూసి అవి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. సృష్టించిన వాటిని గుణైహి సుచిత్రాః సుజతీం స్వరూపాః ప్రకృతిం ప్రజాః స్వరూపా ప్రజాః సుజతీం అన్నమాట.
చిత్ర విచిత్రమైన తనలాంటి ఎన్నో రకముల ప్రజలను సృష్టిస్తున్నటువంటి ఈ ప్రకృతిని విలోక్య సూచి ముముహే సద్యః సద్యః ముహే వెంటనే ఈ మహానుభావుడు మోసపోయాడు. దేవతలు, రాక్షసులు, మానవులు, గుర్రములు, ఏనుగులు, పక్షులు, కోకిలలు, నెముళ్ళు, జింకలు, చిలుకలు అబ్బా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి. ఏంటి వాని? ఆ పై పొర తీసేస్తే గబడు ఉందంతా? ఎవరండీ? ఆత్మే. చిలికాయ ఏముంది? నెమిళ్ళో ఏముంది? చెట్టులో, పుట్టలో, గుట్టలో. ఈ ఆకారం తీసేస్తే అంతగా ఆత్మ ఉన్నది ఒకటే. మనం దాన్ని చూస్తున్నామా? అబ్బా చిలుక బాగుందండి, నెమిలి బాగుందండి, కోతిల తార బాగుందండి. ఆ చెట్టు చూడండి ఆకులు ఎన్ని రంగులు ఉన్నాయో, ఈ పూడు చూడండి ఎన్ని రేకులు ఉన్నాయో. ఊవును చూసి, ఈ కొమ్మను చూసి, ఈ రెమ్మను చూసి, ఈ చిలుకను చూసి, ఈ కోకిలను చూసి, నెమలిని చూసి, ఏనుగులు చూసి, సింహను చూసి, హంసను చూసి. ఆహా బాగుంది, ఓహో బాగుంది, ఓహో బాగుంది, ఇవన్నీ ఏమిటి? శరీరాలే. కదా? అంటే ఏంటి? ప్రకృతి. ఆ శరీరం తీసి మరి నీ ఆత్మ ఆ ఆత్మ ఆ ఆత్మ అని ఒకటేమిటి? ఆత్మకి ఏ రంగు లేదు. బేరంగి మనం ఆత్మని ఏమంటాం? బేరంగి అంటాం. కదా ఏ రంగు లేదు. ఈ రంగులన్నీ దేనివి? ప్రకృతివి. ప్రకృతి ఇలాంటి చిత్ర విచిత్రమైన అనేకమైనటువంటి స్వరూపాలను, రూపాలను, రంగులను. చమత్కారాలను సృష్టిస్తుంది. అలా సృష్టించిన చిత్ర విచిత్రమైన వాటిని చూచి జీవుడు ఇది చాలా బాగున్నట్టు ఉందని మోహాన్ని పొందుతున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు స్వామి. మనకెక్కడ మళ్ళా డౌట్ రాదు. మన మోహానికి కారణం ఏమిటి? లేని వాటిని ఉన్నది అనుకోవడమే కారణం. మోహం అంటే అదే. కదా లేని దాన్నే ఉన్నది అనుకుంటాం. నశించే దాన్నే నిత్యం అనుకుంటాం. నిత్యమైనది నశించేది అనుకుంటాం.
ప్రపంచం ఎప్పుడు ఉందనుకుంటాం. ప్రపంచం ఎప్పుడు ఉండదు. ఉండేది ఆత్మ. నేను ఇవాళ వస్తాను రేపు పోతానయ్యా, నేను ఉన్నా పో ప్రపంచం ఉంటుంది కదా అంటాడు. ముక్కుందామండి. ప్రపంచం ఉన్నా పోయినా నువ్వు ఉంటావు. నువ్వు ఉన్న ప్రపంచం కాదు. ప్రపంచం ఉన్నా లేకున్నా నువ్వు ఉంటావు. అంటే ప్రకృతి ఉన్నా లేకున్నా ఇల్లు, వాకిలి, ఆస్తి, సంపద ఉన్నాయి కదా ఇవన్నీ లేకున్నా ఆస్తం ఉంటుంది. అగణం ఆస్తం. మరి అనుకునేదేమో ఇది. ఎందువల్ల? ప్రకృతి సృష్టించేటువంటి సృష్టిం స్వరూపాః ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహే సజ్యః సైవ జ్ఞాన గూహయా. ప్రకృతి ఏం చేస్తుంది? జ్ఞానమును కత్తి పుడుస్తుంది, దాటి పెడుతుంది. ఆత్మ జ్ఞాన సరపు మనం మర్చిపోతాం. జ్ఞానాధికరణమాత్మ. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ బ్రహ్మ చిత్వాన్ని సంపాదించుకుంద కపస్సు కూర్చున్నాడు కదా. ఇంద్రియ నిగ్రహం ప్రధానం. నేను అన్నీ మానేస్తాను దేనికి ఆశపడను. కూర్చున్నాడు. ఏం జరిగింది? మేనక వచ్చేసింది. ఆహా సరే. సౌందర్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. అమ్మాయి నాతో కొన్నాళ్ళు ఉంటావా అన్నాడు. ఏమైంది తపస్సు? ఉంటావా అంటే ఉంటానండి. ఆమె వచ్చి నేను ఉంటాను అనలేదే. ఆమె అలా అలా వెళ్తుంది. వెళ్తున్న దాన్ని ఈయన పిలిచాడు. చరిత్ర ఏమిటి మన చరిత్రే. మేనక అంటే ఎవరు? ప్రకృతి. విశ్వామిత్రుడు ఎవరు? ఆత్మ. వచ్చిన మేనకను విశ్వామిత్రుడు అమ్మాయి రా అంటే వచ్చినట్టుగా ప్రకృతికి రమ్మంటే మన దగ్గరికి వచ్చేస్తుంది. పిలవలేదు రాదు కానీ అలా వచ్చిన యొక్క మేనకను ఎందుకు మనం ఎందుకు విశాల చూపించాడు ఆమె సౌందర్యానికి రంగులకు. అంగులకు పొంగులకు మురిశాడు, మైమరిచాడు. దాన్ని ఏమంటారు? మోహం అంటారు. ప్రకృతి సృష్టించిన రకరకాల విచితమైన రూపాలను చూసి వీడు ముముహే మోహాన్ని పొందాడు ఎలా? జ్ఞాన గుహయా. మనకున్నటువంటి జ్ఞానాన్ని కూడా కక్కుపుచ్చుకున్నాడు. కనబడనియ్యదు. మేనకను వరించినా లేదా ప్రేమించినా లేదా మోహించినా విశ్వామిత్రుడికి జ్ఞానం లేదన్నావా? ఒప్పుకున్నావా?
మహాజ్ఞాని అండి, జ్ఞానం లేకపోవడం ఏంటి? కానీ తాత్కాలంగా ఆ జ్ఞానం అడుగున పడింది. ఎవరు చేశారు? ప్రకృతి ఆ పని చేసింది. మనకున్న జ్ఞానాన్ని అడుగున పడవేసి మోహాన్ని పైకి తెచ్చేదే ప్రకృతి. అలాంటి ప్రకృతిని పొందినందువల్లనే జీవుడు. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు, తనవి కానిది తనవి అన్నట్టు, తాను కాని వారిని తాను అన్నట్టు, పొందని వారిని పొందుతున్నాను అన్నట్టు. ఈ బాధలన్నీ, ఈ నరకాలన్నీ, ఈ లోకాలన్నీ నేనే పొందుతున్నానన్న భ్రమకు మోహానికి గురి అవుతాడు. చూడండి. ఏవం పరాభిధ్యానేన కృత్వం ప్రకృతి పుమా ఇందులో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ ప్రకృతి చాలా సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పాడు కదా. దాన్ని పరాభిధ్యానేనా ఎదురుగా ఉన్న దాన్ని ధ్యానం చేయటం వల్ల ఉన్నదాన్ని మర్చిపోతున్నాడు కదా? ప్రకృతి బాగున్నది అనుకోవడం వల్ల నేను బాగా లేను అనుకుంటున్నాడు. వాస్తవంగా బాగున్నది ఎవరు? తానే బాగున్నాడు. అవునండి ఆత్మే బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఎందుకు బాగుంటుంది? ఏం బాగుండదు. బాగున్న తాను బాగా లేని ప్రకృతి రంగులు మార్చేసరికి అదే బాగుంది అనుకుంటాడు. ఒక ఆత్మకు రంగులు లేవు. రంగులు ఉంటే మారుతుంది, లేదు ఏం చేస్తాదండి పాపం. కదా? రంగులు ఉంటే మారవచ్చు, ఆత్మకి ఏ రంగు లేదు, అది చెప్పాను కదా బేరంగని. అందువల్ల ఈ రంగులను చూసి ఏదో బాగుందని. తోని మోహంలో పడుకున్నాం. ఏవం పరావిద్యానేనంటే తన స్వరూపాన్ని దాచిపెట్టి దాన్ని పూర్తిగా మడిపించి.
లేని రూపాన్ని ఉన్నట్టుగా మనం ప్రకృతి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయడం వలన పరాభిధ్యానేన కుమాన్ అంటే జీవుడు. చేస్తున్నాడు గుణైహి క్రియమానేషు కర్మసు ఆత్మని కర్తృత్వం మన్యతే చాలా స్పష్టంగా చెప్తున్నాడు గుణైహి క్రియమానేషు కర్మసు పనులు వాస్తవంగా ఎవరు చేస్తున్నారు? ఆత్మ చేస్తుందా? ఆత్మ ఏదైనా పని చేస్తుందా? అదే పని చేయదు. అదేమిటండీ, మరి చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను. ఇవన్నీ నువ్వా? కన్ను చూస్తుంది, చెవు వింటుంది, నోరు తింటుంది. ఆత్మ వేయం లేదు. ఇవేమిటి గుణములు. ప్రకృతి యొక్క సత్వరజ సమో గుణముల వలన పుట్టినటువంటి ఇంద్రియములు చేస్తున్నాయి పనులు. కదు? ఇంద్రియములు చేసే పనులలో తన కర్తృత్వాన్ని భావిస్తున్నాడు. ప్రకృతే క్రియమానాని గుణైస్ కర్మాని సర్వస అహంకార మూడాత్మ కర్తాహమితి మన్యతే. ఏం చెప్పారు గీతలో? నేను చేస్తున్నాను కాదు ప్రకృతి గుణైహి క్రియమానాని కర్మాని. ప్రకృతి యొక్క గుణముల చేత చేయబడేటువంటి పనులను నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం. దాని వల్లనే మోహం వస్తుంది. అబ్బే నాకే సంబంధం అది చేస్తున్నది అంటే ఏ బాధ లేదు. అందుకే అంటున్నాడు గుణైహి క్రియమాలేసు కర్మసు ప్రకృతి యొక్క గుణములతో చేయబడేటువంటి కర్మల యందు కర్తృత్వం మన్యతే పుమాన్. పురుషుడు నేనే కర్తను అని కర్తృత్వం ఆత్మని మన్యతే. నా యందగి గుణాలు. కదా. ప్రకృతి యొక్క గుణముల చేత చేయబడే పనులకు తాను కర్త అని జీవుడు తనలో కర్తృత్వాన్ని ఆపాదించుకుంటున్నాడు.
అసలుగా తాను కర్త కాదు. కర్తే కానప్పుడు భోక్త కాదు. కానీ కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం కూడా వస్తున్నది. చివరికి భోక్తృత్వం నిలుస్తున్నది కతృత్వం పోతున్నది. కదా? అవునండి అనుభవించాలి. మరి ఏం చేస్తాం చేసిన తర్వాత? ఏమంటున్నాం? చేసినప్పుడు అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? జీవుడే. వాడు చేశారా? లేదు. అనుభవం పోదు. ఇప్పుడు చేకున్నా పోదు. అది చేసినా రాదు. ప్రకృతికి ఏం అనలేదు. కన్ను పోతే నేను పోను ఏమి కూడా అంటాడు. చూడండి చమత్సారం. ఓ కన్ను పోయింది. ఏమంటావ్ అరేయ్ అయ్యో మీరు కూడా గుడ్డోడే అండి మీరు గుడ్డోడే అంట. కన్ను ఆత్మకు పోయిందా? కన్ను పోతే కన్ను పుట్టిది కావాలి. నువ్వు గుడ్డోడే అంటే ఏంటి? కదా? కాబట్టి వాటిలో ఉండేటువంటి అనుభూతిని నాదనుకుంటున్నావు. నీవు కర్తృత్వాన్ని తెచ్చుకుంటున్నావు, భోక్తృత్వాన్ని కూడా తెచ్చుకుంటున్నావు. సంస్కృతిర్బంధః ఇదేనయ్యా బంధం అంటే. నీకు లేని కర్తృత్వాన్ని నీవు ఆపాదించుకోవడమే సంసారం. సొష్టంగా అర్థమైంది కదా అది నమాజం ఏం లేదు సంసారం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టు అనుకోవడం సంసారం. నీవు చేయని దాన్ని నేను చేశాను అనుకుంటున్నావ్ అదే సంసారం. అనుకోలేదు సంసారం లేదు. సంస్కృతిహి బంధః ఇదే నీకు బంధం అందుకే అంటున్నాడు ప్రాతంత్య్యంచ తత్కృతం నీవు ప్రకృతికి అధీనుడవు అంటున్నావు. ఏది పారతంత్ర్యం? స్వతంత్రుడివే నువ్వు కానీ ప్రకృతి కాది జీవిన అయిపోయి ఆ జీవినం నువ్వు వింటున్నావ్. పారతంత్ర్యం కూడా దాని వల్లనే అంటే గమనము కానీ ఆగమనము కానీ దర్శనం కానీ శ్రవణము స్పర్శనము ఇలాంటి అన్ని గుణములు. ద్రక్షకు ఉన్నాయా దృశ్యానికి ఉన్నాయా? నువ్వు ద్రక్షమా? కాదే. పోనీ నీవు దృశ్యమా? కాదు. కానీ లేని దాన్ని ఉన్నట్టు నీవు చేర్చుకోవడం వల్ల నిర్వాయమయ ఆత్మ అంటుంది వేదం.
ఆత్మ అంటే ఆనంద స్వరూపము. ఆత్మకు ఎలాంటి దుఃఖము లేదు కదా? ఆత్మకు ఎలాంటి బంధము లేదు. ప్రకృతి యొక్క స్వరూప వానాలు తనవి అనుకోవడం వల్ల ఏర్పడేటువంటి బంధం ఉంది ఇదే సంస్కృతి. ఇదే బంధము దీనివల్లే నీకు పారతంత్రియం వస్తుంది. భవతిహి భవతి అకర్తుహు ఈశస్య సాక్షిణః నిర్వృతాత్మనః న్యాయంగా ఎలాంటిది ఆత్మ అంటే అకర్తుహు. ఆత్మ దేనికి కర్త కాదు. రెండోది సాక్షి. ఆత్మ ఏం చేస్తుంది? పురుషస్తు పుష్కర ఫలాశవం నిర్లేపః ప్రకృతి కర్త్రి అంటారు చూడు. ప్రకృతి కర్త పురుషుడు నిర్లేపుడు అదే సాంఖ్య మతం. దాన్నే చమత్కారంగా చేస్తున్నారు. విషయం అదే కానీ అక్కడైతే మనకు అర్థం కాదు ఇది అర్థమైతుంది. నువ్వు వాస్తవంగా ఏమి చేయవు. ఆకృతి యొక్క ప్రమూవలతో చేస్తున్న వాటిని నేను చేస్తున్నా అనుకుంటున్నావ్. అనుకోవడమే నీకు బంధం. కదా వాస్తవమే. అందుకే అంటున్నాడు. అతి అకర్తహు ఈశస్య సాక్షిణః నిరువుతాత్మనః ఆత్మ కర్త కాదు ఆత్మ సాక్షి ఆత్మ నిరువుతాత్మ అంటే ఆనంద స్వరూపుడు కదు అపాపపాత్మ విజరః విమృత్యుహు విశోకయప్తం అపరక్షణ ఆనందయే వాత్మా ఆనందో బ్రహ్మే దివ్య జ్ఞానాత్ ఆనందాభ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనంద స్వరూపుడు జ్ఞాన స్వరూపుడు జ్ఞానాధికరణమాత్మా లక్షణం ఆత్మ అంటే జ్ఞానం. ఆత్మ అంటే ఆనందం. ఆత్మ అంటే ఈశః. ఆత్మ అంటే సాక్షి. అతనికి ఏ బాధ లేదు. అతను కేవలం చూసేవాడు సాక్షి మాత్రమే. కర్తృత్వం లేదు కానీ లేని కర్తృత్వాన్ని ఆపాదించుకుంటున్నాడు. అందువల్లనే బంధః భవతి. ఆనందం. భంతమయుడైనటువంటి, ఈసుడైనటువంటి, సాక్ష్యైనటువంటి, కర్త కానటువంటి ఆత్మకు తనది కానిది, తనకు కానిది, తాను కానిది, తనది తనకు తాను అనుకోవటం వల్ల సంసారము బంధముగా మారుతున్నది.
అయ్యా, మాకింకా అర్థం కాలేదు అంటారా? అంటే కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుహు. కదా చూడండి. ప్రభువు ఏంటంటే కర్తృత్వానికి కారణము. భోక్తృత్వే సుఖ దుఃఖానం పురుషం ప్రకృతే పరం. ఇప్పుడు ఏమంటున్నాడు కార్యకారణ కర్తృత్వే. కార్యం అంటే ఏమిటి? ఈ శరీరాన్ని కార్యము అంటారు. కారణం అంటే ఇంద్రియములను కారణం అంటారు. కదా? ఇంద్రియములు కారణములు శరీరము శరీరము కార్యము. ఈ కార్యకారణ కర్తృత్వే శరీరమునకు ఇంద్రియమునకు కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నాం కదా. గమనము, ఆగమనము, శ్రవణము ఏదో శ్రవణము ఇవన్నీ నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాయి? నీ కాళ్ళు నడుస్తున్నాయా? అవును, కాళ్ళు నడుస్తున్నాయి. నేను వెళ్తున్నాను అంటున్నావు. వెళ్ళేది నువ్వా నీ కాళ్ళా? కదా? ఇంద్రియములు పనిచేస్తున్నాయండి, శరీరం పనిచేస్తున్నది. శరీరమునకు ఇంద్రియమునకు పని చెప్పడంలో ఎప్పుడు? పురుష అధిష్టి తత్వే జీవుడు ఉన్నప్పుడే శరీరం పనిచేస్తుంది. జీవుడు లేడు సరేనా? పని చేయదు. మరి ఎవరు చేస్తున్నాడు అటు? శరీరమా జీవుడా? శరీరమే. వాడేం చేయడు. వాడు చేయిస్తాడు అంటే వాడు అక్కడ ఉంటాడు ఈ పనులు చేస్తుంటాడు. కానీ నేను ఉన్నాక అవెందుకు నేనే చేస్తున్నాను అంటాడు. పురుషుడు ప్రవేశించడం వల్ల ఏర్పడినటువంటి శరీరం యొక్క ఆచారం యొక్క పరిణామం ఉంది అది ఎలాంటిది ప్రకృతి ఆశ్రయమే కదా. ప్రకృతిని ఆశ్రయించేది అంటే ఇవి భోగ సాధన పూతమైన క్రియలు. చూడటం కానీ, వినటం కానీ, తినటం కానీ, నిద్రించటం కానీ మనము చేసే పనులన్నీ దేనికోసం అండి? భోగం కోసమే కదా.
ఓ సౌందర్యాన్ని చూడాలి, ఓ కమ్మని పాట వినాలి, ఒక పదార్థాన్ని తినాలి. ఈ తినుట, వినుట, చూచుట కదా? ఇది దేనికి? భోగానికి. ఎవరికి భోగం? తెలియదనికా నీకా? నీవు చెయ్యనప్పుడు నీకే రాబోదమయ్యా? నువ్వు చేస్తున్నావా? అంటే చాలా అనుభవిస్తూ వెళ్తే అనుభవించే వాడిని నేనే కాబట్టి చేయని వాడికి అనుభవించే హక్కు లేదు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అంటే నేనే చేస్తున్నాను. కదా ఎవరి జీవితం అనుభవిస్తానా? ఎప్పుడైనా దున్నే వాడిదే భూమి, తన్నే వాడిదే అంత అంతే కదా అలా కొట్టే వాడిదే. కదా అన్నట్టే చేస్తేనే నువ్వు చూస్తే నీకే ఫలితం. నువ్వు చూస్తే ఎవరికి కొడుకు వస్తుందా? కాదే. కాబట్టి కర్తృత్వం లేకుండా భోక్తృత్వం ఉండదు కాబట్టి లేని కర్తృత్వాన్ని ఆపాదించుకుంటున్నావ్ లాజిక్ అది. నేను అనుభవిస్తున్నాను. భోగం నీకా? కాదు కాదు శరీరానికి. మరి భోగం తెలియదని కర్తృత్వం ఎవరికి? ఎవరు తెలియదని ఎవరికి? శరీరమే చేస్తున్నది, శరీరమే అనుభవిస్తూ ఉన్నది. ఒప్పుకున్నామా? ఒప్పుకోవడం న్యాయం. కానీ ఒప్పుకుంటే వారి మధ్య నేనెందుకు అంటాడు. ఇగో రండి ఇగో ఏమంటావ్ దాన్ని? ఇగో మరి నీ ఇంట్లో ఇందులో ఉన్నా నేను నేను ఇంట్లో ఉండింది అది కదా అంటే ఏమన్నాడు అది? నేను కట్టుకున్నానండి నేను ఉంటున్నాను ఎవరిది ఇల్లు? ఆ అదే. ఇల్లు కూడా పోదు నీ నీ ఆస్తి పోయిందంట నా ఆస్తి పోయింది. అది సంపాదించానయ్యా. కదా. కాబట్టి ఈ భోక్తృత్వం అనేటువంటిది. కర్తృత్వ ప్రయోజకం అంటే కర్తృత్వం ఉంటేనే భోక్తృత్వం రావడానికి వీలుంది. పని చేయని వాడికి అనుభవించే హక్కు లేదు ఇప్పుడు అంటున్నారు కదా. వాడే చెప్పినాడు జాతివాదం అయింది.
ఏమి కాదు ఎంత జా ఉంది పని చేయని వాడికి అనుభవించే హక్కు లేదు అన్నప్పుడు నేను అనుభవిస్తాను అంటే పని నువ్వు చేస్తున్నట్టే. కానీ అక్కడ రహస్యం ఏమిటంటే నువ్వు ఏ పని చేయటం లేదు. చేయని వాటిని చేస్తున్నాను అనుకున్నందువలన భోకృత్వం వస్తున్నది నీకు అనుభవం వస్తున్నది. కర్తృత్వం రాకున్నా భోకృత్వం తప్పడం లేదు. ఏంటి భోకృత్వం సంసారం? జన్మ, జర, మరణము, నరకము, స్వర్గము ఇవన్నీ ఏమిటి? అనుభవాలే ఎవరికీ? నీకే. మరి నేనేం పని చేయలేదు నాకెందుకు ఇవన్నీ? చేశాను అన్నది. ఇవన్నీ నేనే చేస్తున్నాను అన్న పాపాన్ని అనుభవించు. ఒక్కసారి నాది అన్నావు అనుకో ఇక మళ్ళీ లేవు నువ్వు. అందులో శిరోభా సుప్రతిష్టితోభా అని అందులో అనేవారు ఉంటారన్నమాట చెప్తున్నాడు. అందుకే భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. భోక్తృత్వానికేమో ప్రకృతి కారణమైతే భోక్తృత్వానికి పురుషుడు కారణమవుతున్నాడు. కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుహు. అంటే కార్యములకు కారణములకు కర్తృత్వం ఎందుకు వస్తున్నది? ప్రకృతి వల్ల వస్తున్నది. శరీరమునకు ఇంద్రియములకు కర్తృత్వ బుద్ధి ఎందుకు వస్తున్నది? నా కన్ను చూస్తున్నది, నా చెవు వింటున్నది, నా కాళ్ళు నడుస్తూ ఉన్నది, నేను పని చేస్తున్నాను. ఏం చేస్తున్నారా? ప్రకృతి వల్లనే వాటికి కర్తృత్వం చెప్పబడుతున్నది. వాటికి కర్తృత్వం చెప్పడం వల్లనే పురుషుడికి భోక్తృత్వం ఆపాదించబడుతున్నది. అంటే ఏమిటి? ధర్మభూతమైన ఇంకా లోపలికి వెళితే మీకు అర్థం కాదు అంత దూరం వద్దు ఇంత కాదు మనకు. మనము చేయని వాటికి చేస్తున్నాం అనుకోవటమే.
మనం అనుభవించడానికి కారణం అంత కాదు. మనం ఎందుకు చేయటం లేదు, మనం ఎలా చేయకుండా చేస్తూ చేతి కనుక్కుంటున్నాం అంటే ఇంకా లోపలికి వెళితే మళ్ళా ఉన్నది కాస్త. అర్థం కాకుండా పోతుంది అంతవరకే పెట్టుకోండి. భోక్తృత్వే ఆ సార్ ఎక్కువ వద్దు. ఆయనకి ఎట్లా వస్తుంది చెప్తే అంత బ్రెయిన్ వాచ్ చేస్తారు పిక్చర్ రిలీజ్ చేస్తారు అంటే లెక్క రాదు. అందుకే అందుకే భోక్తృత్వే సుఖ దుఃఖానం పురుషం ప్రకృతే పరం. కృత్వం వల్ల అంటే పనులు చేయటం వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయే వాటిని మనం అనుభవిస్తున్నాం. అంటే దీనికి ఎవరు కారణం? ప్రకృతి పురుషం కారణం. పురుషుడు భోక్తృత్వం పురుషునికి, కర్తృత్వం కార్యకారణములకు ప్రకృతికి. ప్రకృతికి కర్తృత్వము, పురుషునికి భోక్తృత్వము ఆపాదించబడుతున్నది. అలా చెప్పి ఇప్పుడు. ఇలా చెప్తే దేవభూతి మళ్ళీ అడుగుతున్నది ఏమో మీరు చెప్పారు కానీ నేను వింటే అంతా బాగానే ఉన్నట్టుంది కానీ ఒక్కటి అర్థమైతే ఒట్టు ఏం తవ్వలేదు మాకు. అంటుంది దేవభూతి ప్రకృతి పురుషస్యాపి లక్షణం పురుషోత్తమా బ్రూహి కారణయోరస్య సత్వ అసత్య యదాత్మకం. ఏమో ప్రకృతి అన్నారు, ఏమో పురువు అంటున్నారు, ఏమిటో ఏమో. ఏమి అర్థం కావట్లేదు స్వామి. ఎలాగో చెప్తున్నారు కాబట్టి కాస్త వివరంగా చెప్పండి. వివరంగా అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏ లక్షణం అని చెప్పు. ఇప్పుడు ఏం అంటారు? ప్రకృతి కారణం అంటున్నావు. పురుషుడు భోక్త అంటున్నావు. పురుషుడు అంటే ఎవడు? ప్రకృతి అంటే ఏమి? పురుషస్యాపి లక్షణం రెండింటికీ లక్షణం చెప్పు నాయనా బ్రూహి కారణయో అస్య సత్ అసత్య యదాత్మకం
దీనికి కర్తృత్వం కానీ కారణత్వం కానీ ఈ రెండు ఏ రూపంలో ఉంటాయి? అంటే ఏంటి? కార్యావస్థను పొందినటువంటి ప్రకృతి. కారణావస్థను పొందినటువంటి ప్రకృతి. అంటే సూక్మంలో ఉన్నటువంటి ప్రకృతి స్థూలంగా ఉన్నటువంటి ప్రకృతి. ప్రళయ కాలంలో పెరుగుతుంది కదా సృష్టిలో పెరుగుతుంది. మరి అది ఇది ఒకటేనా వేరా? వేరైతే దాని లక్షణం ఏమిటి దీని లక్షణం ఏమిటి? ఒకే ప్రకృతి వేరు వేరు సమయాలలో వేరు వేరు రూపాలుగా పొందటానికి కారణం ఏమిటి? కాబట్టి అంటున్నాడు బ్రూహి కారణయోహస్య సత సత్య యదాత్మకం సత అసత్ అంటే ఏమిటి? ప్రకృతి పురుషులకు ఏది అంటే ఇప్పుడు ఒక పుత్రుడు ఉన్నాడు. వీడికి కారణం ఎవరు? పిత. వీడికి వాడి కారణము వాడి పిత. కొడుకు కార్యము కదా? వీడు ఈ కొడుకు వీడికి కార్యము, వాడి కొడుకు వాడికి కార్యము. అంటే ఒకే వ్యక్తి కారణము కార్యము అవుతున్నాడు కదా. కదా? వీడు తండ్రి, వీడు ఎవడు? ఆ రెండు వాడు. వీడు వీడు కారణం, వీడు కొడుకు కారణం. వీడు వీడి తండ్రికి కార్యం. కొడుకుగా కార్యం అవుతున్నాడు, తండ్రిగా ఒకడే. ఒకే వ్యక్తి తండ్రి అవుతున్నాడు, కొడుకు అవుతున్నాడు. ఒకడికి తండ్రి, ఎవరికి కొడుకు అండి? తండ్రి కొడుకు కొడుకు తండ్రి ఎవరు కారణమా కార్యమా? కార్య కారణం వాళ్ళ లోపలికి కదా. మరి ఒకే వ్యక్తి కార్యము కారణమైనప్పుడు మరి కార్యమే కారణం కాదు. కాయమే కాయ ఏం కాదు అది వేరు ఇది వేరు అనడం కరెక్టా? కాదు మరి. ఆలోచించండి. అంటే ఒకే వ్యక్తి పితృ వాస్తవం కారణమై పుత్రావస్థలో కార్యమై ఉన్నటువంటి వీడు మరి కారణమయ్యాడా కార్యమయ్యాడా? రెండో అడుగుతాడు. మరి పరమాత్మ ఎందుకంటే అసలు
ప్రమాత్మ ఏమిటి అంటే ఈ రెండు పరమాత్మే. కదా? సకల చరాచర ప్రపంచానికి కారణం ఎవరంటే ఏం చెప్తాం? పరమాత్మే కదా? మరి ప్రపంచం ఎవరు? పరమాత్మే. సూక్ష్మంగా ఉన్న పరమాత్మ కారణము స్థూరంగా ఉన్న పరమాత్మ కార్యము. పరమాత్మే ప్రపంచము అయ్యాడు, పరమాత్మే కారణము అయ్యాడు. మరి కార్య కారణము ఒకడైనప్పుడు పరమాత్మను కార్యముగా ఆరాధించాలనా కారణముగా ఆరాధించాలనా? జగత్తు కర్తగా ఆరాధించాలనా జగత్తుగా ఆరాధించాలనా? కార్యములకు ఏ దోషము లేదు, అన్ని దోషములు కార్యములకే అంటే కార్యం కూడా పరమాత్మే కాబట్టి ఆ దోషముల వారికే వచ్చిందా? పరమాత్మకు దూధం అంటుతుందా? అంటాడు ఎందుకయ్యా కారణం కాబట్టి. మరి దూధం ఎవరికి? కార్యానికి అండి. మరి వారు పరమాత్మే కదా. అంటే కార్యావస్థ పొందినటువంటి పరమాత్మ కార్యగతమైన దోషములు పరమాత్మకు అంటావు. ఎలాగంటే మట్టిలో ఉన్న దోషాలు కుండకి వస్తాయి కానీ కుండలో ఉన్న దోషాలు మట్టికి రావు. వస్తాయా? మట్టి ఉంది రేవని మట్టి ఉంది కుండ చేశాం అది కూడా గట్టిగా ఉంటుంది అంటున్నాం ఇంకేదో మామూలు ఇర్ర బొట్టు ఉంది త్వరగా పగిలిపోతుంది ఎందుకంటే మట్టి మంచిది కాదండి అన్నారు. గుణాలు, దోషాలు కుండకు వస్తాయి కానీ కుండ తగిలిపోయింది అంటే అర్థం బట్ట పగిలిపోయింది అంటా? కాదు. మట్టికి ఏ దోషము లేదు. అన్ని దోషాలు కుండే. ఎన్ని కుండలు ఉన్నా మళ్ళీ విడిగా మట్టి ఉంది. కానీ ఎంత మట్టి ఉన్నా మట్టి కాయకుండా ఉంటుందా?
అది చూడండి. కుండలు ఎన్ని ఉన్నా మట్టి తీయగలరు. కానీ కుండ కాని మట్టి ఉంది కానీ మట్టి కాని కుండ ఉండదు. జగత్తు కాకుండా ఉండే పరమాత్మ ఉంటాడు కానీ పరమాత్మ లేని జగత్తు ఉండదు. జగత్తులో మోసాలు ఉంటాయి కానీ పరమాత్మలో దోషాలు ఉండవు. ఎందుకంటే జగత్తే పరమాత్మ కాదు కాబట్టి. పరమాత్మ. జగత్తు కానీ జగత్తే పరమాత్మ కాదు చిన్న తేడా. జగత్తు కంటే విడిగా పరమాత్మ ఉన్నాడు. జగత్తుగాను ఉన్నాడు జగత్తు కంటే విడిగాను ఉన్నాడు. జగత్తుగా ఉన్నప్పుడు దోషాలు కనపడతాయి జగత్తులోనే. పరమాత్మగా ఉన్నప్పుడు జగత్తులో పరమాత్మలు కనపడదు. పరమాత్మలు లేవు. కాబట్టి కార్యత్వము, కారణత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అనేటువంటి నాలుగు స్థితులు ఉన్నాయే పరస్పరము ఇవి అసంశ్లిష్టములు. అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉండేవి కావు. ఒకటి ఉన్నంత మాత్రాన దాని పక్కన రెండోది ఉంటుందని భ్రమించకూడదు. భ్రమించటం వల్లనే సంసారం. ధమపోతే జ్ఞానం. జ్ఞానం అంటేనే కైవల్యం. దానికే పేరు మోక్షం. అందుకే అంటున్నారు బ్రూహి కారణయోహస్య తతు అపస్య యదాత్మకం అంటే ఏది కారణం భూతము ఏవి కార్యభూతము అంటే ఏది ప్రకృతి ఏది పురుషుడు. దాని యొక్క లక్షణం ఏమిటి? అంటే ఏంటి కేవల ప్రకృతి కానీ కేవల పురుషుడు కానీ. ఇప్పుడు కొడుకు అంటే తండ్రి కొడుకయ్యాడు ఆత్మావై పుత్ర నామతి కదా తండ్రి కొడుకు అండి ధ్యాయ దేమర్ధం యదస్యాం ధ్యాయతే పిత భర్త అంటే ఆమెలో కొడుగ్గా పుడతాడు. ఎవరు పుట్టారు? భర్తే పుడతాడు కొడుగ్గా. జాయతేతి జాయ. భర్త కొడుగ్గా ఆమెలో పుడతాడు కాబట్టి ఆమెను ధ్యాయ అన్నారు. ఇప్పుడు కొడుకు అన్నా తండ్రి అన్నా కేవలం ఆత్మనా కేవలం ప్రకృతి అని. ఏం చెబుదాం.
కొడుకంటే ప్రకృత ఆత్మనా? కొన్ని తండ్రి అంటే ప్రకృత ఆత్మనా? రెండూ కలియకుంటే కొడుకు లేడు తండ్రి లేడు. కృతిత్వము ఉండాలి మరి ఆత్మత్వం ఉండాలి భోక్తృత్వం ఉండొద్దు. వినా భోక్తృత్వం కథం పుత్రో జాయతే. వినా కథ కథ పితా జాయతే. ప్రకృతి ఉండాలి, పురుషుడు ఉండాలి, భోక్త ఉండాలి, కారణము ఉండాలి. కాబట్టి కారణత్వ భోక్తృత్వములు రెండు ఇద్దరికీ ఉంటాయా? ఒక్కరికే ఉంటాయా? ఉంటే ఏది కారణము? లేకుంటే ఏది కర్త? ఇలా విడిగా ప్రకృతి అంటే ఏమిటి? పురుషుడు అంటే ఏమిటి? కారణం అంటే ఏమిటి? కార్యం అంటే ఏమిటి? సత్ అని దేనినంటారు? అసత్ అని దేనినంటారు? కేవలం ఆత్మే పుత్రుడా? కేవలం ప్రకృతే పుత్రుడా? కేవలం ఆత్మే తండ్రియా, కేవలం పురుషుడే తండ్రియా, ప్రకృతే తండ్రియా. ఈ రెండు స్వరూపాలన్నీ విడివిడిగా వివరంగా సత్తు అసత్తు, చిత్తు అచిత్తు. కదా? ప్రకృతిలో పురుషుడు చేరితేనే సంసారం. అంటే పురుషుడికి ప్రకృతి సంబంధం ఉన్నప్పుడే సంసారం. ప్రకృతి పురుషుడి యొక్క సంబంధం పరస్పరం లేదనుకోండి సంసారం లేదు. కదా? అతను అలా అయినటువంటి మూల ప్రకృతిలో పరమాత్మ చేరితేనే సృష్టి కదండీ! స్వామి అందులో ప్రవేశించి మమ యోనిహి మహద్బ్రహ్మ తత్విర్గర్భం దదామ్యహ అని స్వామి చెప్పాడు. కదా? కాబట్టి ప్రకృతిలో తాను చేరితేనే పురుషుడు ఏర్పడ్డాడు, ప్రపంచం ఏర్పడింది. మరి తాను చేరాడంటే అది కారణంగానా కర్తగానా? కర్త గాన, భోక్త గాన. ఏది చిత్తు, ఏది అచిత్తు, ఏది కారణము, ఏది కర్త, ఏది భోక్త. ఇదంతా మీరు కన్ఫ్యూజ్ చేస్తే నాకేం అర్థం కాదు, అన్నీ స్పష్టంగా చెప్పండి మహానుభావ అని దేవభూతి కపిల కపిల మహర్షిని. మళ్ళీ అడిగింది కారణం ఎతో అసత్య విశేషవత్ అంటే ఇప్పుడు స్వామి ఎత్త త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాపుహు అవిశేషం
విశేషవత్ ఈ శ్లోకం మొదలు పెడితే ఆరవుతుంది కాబట్టి రేపు దీన్ని మళ్ళీ మనం తక్షణం అనమాట. ప్రకృతి అంటే ఏమిటి? పురుషులు అంటే ఏమిటి? ఈ ఒక్క అధ్యాయం జాగ్రత్తగా వింటే బ్రెయిన్ వాష్ అనమాట. కానీ వేడి మాత్రమే కరియ్యకండి, వాసకి ఇబ్బంది లేదు కానీ అది వేడెక్కితే ఉన్నది పోతుంది, ఉన్నది పోతుంది. ఆ రెండు పోకుండా అందుకే ఇంకా ఊరు వెళ్లకుండా మామూలుగా సామాన్యంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ భావన నిరంతరం ఈ భావన ఉంటే సుల్భంగా వెళ్తుంది. స్వస్తి ప్రజాత్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః ఆ గుర్తు ఉంది గుర్తు ఉంది ఇక్కడ ఎక్కడో ఉంటది ఒక ఆవు ఆ ఒక జయ నాగేదు నాగేదు ఇది
Kapila Muni continues his Sankhya teaching: 'Pratyak-atma svayam-jyotihi' - the atma has two great qualities. One is pratyak-atma (the innermost self, turned inward). The other is svayam-jyoti - the atma is self-luminous, self-revealing. A lamp, for example, illuminates everything around it.
The lamp reveals all the objects we need to see. It reveals others and also reveals itself - no other lamp is needed to see a lamp. Only the atma has this quality of self-revelation. The atma reveals others, reveals itself to others, and reveals itself to itself. We say 'I am' - that sense of 'I' is the atma's own self-luminosity.
The atma pervades the entire universe, all moving and unmoving creation. Is it one atma pervading all, or are all individual atmas pervading? The teaching clarifies: all individual atmas pervade their respective bodies. Yet the supreme Atma (Paramatma) pervades all as antaryami. Both perspectives have their place in Vedanta.
Did the atma take birth? The body was born, but does the atma take birth? What is the atma? Bharadvaja composed a text called 'Atma Atma Bhagam' - a small work of 48 sections yet comprehensive in scope. Some say the eye is the atma - meaning the power of vision. But atma is beyond these physical organs.
The swami uses an analogy about a spider's web: it comes, stays, is re-woven, and goes - yet the spider remains. So too: 'Saha dehavadi upadhi vihina jayate' - the body is born, but the atma is not born. The body dies, but the atma does not die. The body is the upadhi (vehicle), not the atma itself.
Is the atma short? Is it tall? Is it fat? No - it is the most subtle of substances. As stated in scripture: 'Vala agra dhumasya sahasra-dhanta' - take a tip of a cow's hair, the finest strand, divide it into a thousand parts - the atma is one thousandth of that. Utterly beyond physical dimension.
Once born as a human being, the atma requires an entire world of support to nourish, grow, and maintain this body. Yet despite all the trouble, one never lets go of this body. One endures all sufferings, all forms of anguish - all for the sake of sustaining this one body that is ultimately impermanent.
If one misuses speech - talking unnecessarily or harmfully - one is born as an animal that cannot speak. 'Mrigabhaktulu' refers to those who cannot speak. Similarly, if one commits mental sins - harboring wrong thoughts - one is born as 'antya jati' (a lowly form) lacking the capacity for refined thought. The mind's quality determines future births.
The swami gives a charming analogy about cooking in Kali Yuga: women taste from the pot while cooking to check the salt and spice. He notes that for those devoted to Perumal, they offer everything first - 190 people's worth of food - before tasting. This illustrates the difference between self-centered and God-centered living.
Even in a broken body - if the eye, nose, foot, or ear is removed - the atma remains. When the body is destroyed, the atma does not perish. The scripture says 'yatha svapne tadikshita' - just as one who sees in a dream does not perish when the dream objects vanish, so the atma remains even when body and senses dissolve.
The jiva thinks everything belongs to it - 'mine, mine' - and because of this, it undergoes all suffering, all births, all entanglements. 'Brahman janam' - all this creation - is for the sake of this false identification. But in truth all this comes from prakriti; the atma has no defect or quality - it is pure consciousness.
The word 'avyakta' - the unmanifest. 'Vyakta' means known, visible, manifest. 'Avyakta' means invisible. This is the state of the three gunas (sattva, rajas, tamas) in their subtle, unmanifest equilibrium - as they exist during pralaya (cosmic dissolution). This is called the 'mula-prakriti' (root nature) in its subtle state.
All the defects that do not belong to the atma appear to belong to it - this is the great illusion. 'I am eating, I am hearing' - this superimposition (adhyasa) is very hard to see through. In Cantos 4 and 5, the story of Jadabharata and King Rahugana (Bharata-Rahugana samvada) illustrates how we misidentify ourselves completely.
One's own actions invite their consequences. Marriage leads to a wife, a wife leads to children, children lead to expanding desires and attachments. Where is the fault? In marriage itself? No - the fault is in the attitude, in the craving. Kapila teaches: it is the inner orientation that creates bondage, not the external event.
Only when vairagya (dispassion) arises does the Lord come. When anuraki (attachment) persists, prakriti keeps coming. Like a child crying 'I want mother, not a doll' - the one who persistently seeks the Lord alone will attain the Lord. One who pursues prakriti persistently will be caught in prakriti. The choice of orientation determines the destination.
When one's mother dies - what does the great soul see? He sees it as Paramatma's grace releasing one more attachment. The great ones see every loss as the Lord gradually freeing them from bonds. 'Abhyapadyata' - he accepted and welcomed the prakriti that came through Paramatma's sankalpa (divine will), understanding the deeper purpose.
Without acceptance, the jivatmas cannot remain still. Because prakriti has something the atma does not: colors, glitter, attraction. All the colors of the rainbow - the sparkle, the shimmer - it seems so beautiful. But it is ultimately just colored paper, empty glitter. Prakriti's allure is like that - attractive but without true substance.
Prakriti creates beings of every kind - gods, demons, humans, horses, elephants, birds, cuckoos, peacocks, deer, parrots - such variety! The soul is bewildered: 'Vilokya mumuhe sadyah' - immediately upon seeing this creation of diverse beings like itself, this great soul became confused. The sheer variety of prakriti's creation induces delusion.
We think the world is always there. The world does not always exist - it is the atma that always exists. 'I will come today and go tomorrow,' one says, 'but the world will remain.' No - the world may come and go, but you (the atma) will always exist. Even without the world, you exist. You are not dependent on the world for your existence.
The person is a great jnani - how then can jnana be absent? Yet temporarily that jnana has gone under, submerged. Who did that? Prakriti did it. Prakriti suppresses the jnana within us and brings moha (delusion) to the surface. Under the influence of prakriti, the jiva sees what is not (non-eternal as eternal, non-self as self).
By meditating on prakriti's form - 'parabhidhyanena' - the jiva (called 'kumana' here) falls into illusion. 'Gunaih kriyamanesu karmasu atmani kartritvam manyate' - the three gunas perform all actions, yet the atma falsely assumes 'I am the doer.' This is stated very clearly: the atma is not the real doer, yet it identifies itself as such.
The atma is not actually the doer (karta). Since it is not the karta, it is not truly the experiencer (bhokta) either. But by falsely assuming kartritva (doership), bhoktritva (enjoyership) also arises. Once bhoktritva is established, kartritva continues - an endless cycle. 'We must experience what we have done' - this is the logic of karma.
The atma is of the nature of bliss (ananda swarupa). The atma has no sorrow, no bondage. The bondage comes from identifying prakriti's characteristics as one's own. This is samsara. This is the bondage. Because of this, one gets paratantryam (dependence, lack of freedom). The verse says: 'Bhavatihi bhavati akartuh ishasya sakshinah' - though the atma is a non-doer and mere witness, it becomes bound.
Kapila explains further with the Bhagavad Gita verse: 'Karyakarana kartritvasya karanam prakritim viduh / Bhoktritvasya sukha-duhkhanam purusham prakriter param.' Actions and their causes (karyakarana) - the cause of doership is prakriti. But for the experience of pleasure and pain (sukha-duhkha), the purusha (soul) beyond prakriti is responsible.
The desire to see beauty, to hear sweet music, to taste food - seeing, hearing, tasting. What is all this for? For bhoga (enjoyment). Whose enjoyment? It is not yours - you are not the one doing it. But if you claim 'I am the enjoyer,' then enjoyership (bhoktritva) belongs to you. This is the trap: claiming enjoyership of what prakriti does.
One who does not work has no right to enjoy - so if 'I am enjoying,' then I must be working. But the secret is: you are not doing anything. Because you claim to be doing what you are not doing, bhoktritva comes to you, and with it comes experience - both of joy and suffering. The false identification creates the entire karmic cycle.
The real reason we experience is deeper still. Why are we not doing it? How is it that we seem to be doing while not doing? Going deeper - it becomes difficult to grasp, so let us leave it there for now. The swami says on bhoktritva (enjoyership): too much philosophy can overwhelm; understanding the basic principle is enough.
In what form does karta (doer) and karana (cause) exist? What are they? 'Karyavastha' - prakriti in its manifest (gross) state, and 'karakavastha' - prakriti in its causal (subtle) state. Prakriti expands during srishti (creation) and contracts/dissolves during pralaya. In its subtle form it is the cause; in its gross form it is the effect.
And what is Paramatma? Both of these are Paramatma. Who is the cause of all moving and unmoving creation? Paramatma alone. And what is the world? Paramatma alone. Paramatma in subtle form is the cause; Paramatma in gross form is the effect. Paramatma Himself became the world; Paramatma Himself is the cause. Then who experiences? Paramatma alone.
Consider this: however many clay pots exist, you can take the clay out of them. But there can be a pot without being called 'clay-pot' - yet there cannot be a pot without clay. Paramatma can exist without jagat, but jagat cannot exist without Paramatma. The world contains illusions, but Paramatma has no defects - because the world is not Paramatma (but Paramatma is the basis of the world).
Is the son the embodied soul (prakritatma)? Is the father the embodied soul? Both together make the son exist and the father exist. There must be krititva (creative capacity) and there must be atmattva (the soul principle); but bhoktritva must be given up. 'Vina bhoktritvam katham putro jayate' - without the experience principle how is a son born? Both prakriti and purusha are required.
The verse 'vishesha-vat' - if we begin this shloka now, time will run out, so we will take it up tomorrow. What is prakriti? What is purusha? If one listens carefully to this one chapter, it is a complete 'brain wash' (transformation of understanding). But do not get overheated - the study is valuable, but approach it calmly. We will continue tomorrow.