భాగవతం సారాంశం: సృష్టి రహస్యాలు
Bhagavatam Overview: Secrets of Creation
భాగవతం మొదటి శ్లోకంలోనే దాగిన సృష్టి రహస్యం ఈ సత్రంలో వివరించబడుతుంది. భాగవతాన్ని తత్త్వ కల్పవృక్షంగా - అంతిమ సత్యాల కల్పతరువుగా - వర్ణించారు. తేజో వారి మృదాం నుండి ముప్పది-తత్త్వ సృష్టి క్రమంలో శృంగార రసంలో సంభోగ విప్రలంభాలు పరిచయం చేయబడతాయి.
This session provides an overview of the Bhagavatam's contents including the secret of creation (srishti-rahasya) embedded in the very first verse. The Bhagavatam is described as a tattva-kalpa-vriksha - a wish-fulfilling tree of ultimate truths. The concepts of sambhoga (union) and vipralambha (separation) in shringara-rasa are introduced in context of the three-fold creation from tejo-vari-mrida.
శ్రీశైలేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణాన్వమం యతీంద్ర ప్రవణం వందేరమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ సస్తతితరాధి తృణాయ వీనే ఆత్మది గురుహో భగవతో స్థితి ఏక సింధ్రోహ రామానుజస్సు చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేను కులాభిరామం శ్రీమత్పదంగిరియుగలం ప్రణమాభిమూర్తన భూతంతరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రా శ్రీమత్వరాంకుశమునిం ధనతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం సంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుట్ప సంకా సింహార నూపుర సోహితం రత్న కంగణ కీయూరం కృష్ణం బుందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం నీలకీ మూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం బుందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నివారనం విరసత్ కుండలధరం దేవం కృష్ణం బుందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం బుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవా ద్రవీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుష్టాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మచం పరాచరాత్మజం వందే సుఖదాదం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావాత్ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ శుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఇప్పటివరకు జన్మార్ధ్యస్య అనే మంగళ శ్లోకమునకు విశిష్టాద్వైత పరముగాను అద్వైత పరముగాను అర్థం చెప్పుకున్నాం. దానితో కాకుండా గాయత్రి మంత్రము యొక్క అర్థం సమన్వయము, బ్రహ్మ సూత్రముల యొక్క సమన్వయము, శృంగార రసము యొక్క సమన్వయము. సాయమైనటువంటి తర్క మీమాంస పూర్వ ఉత్తర భాగముల సమర్పణం. ఇలా మనం ఒక ఆరు అర్థములు చెప్తున్నాం. సరే చాలా ఉన్నాయి. కనీసం ఒక తొమ్మిది అర్ధాలు మనం చెప్పుకుంటే భాగవతం అంతా భక్తిమయం కదా. కాబట్టి నవవిధ భక్తులు కాబట్టి తొమ్మిది అర్ధాలు చెప్పుకొని వన్వయం చేసుకుందాం అనేది ఒక సాంప్రదాయం. సమయాన్ని పెట్టుకుంటాం మనకు యథీత్యగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వీలున్నంత ఎక్కువ అర్థము ఎంత మన మనస్సులో దృఢపడితే భావం దృఢపడుతుంది. అంటే ఈ వస్తువు ఇంత విలువైనది కదా అని మనకు తెలిసిన నాడు దాని మీద మనం అంతటి ఆదరాన్ని చూపుతాం. ఈరోజు రాధాపరముగా అంటే ఈ శ్లోకము రాధా స్తుతి. అనేది ఒక సంప్రదాయం. అలాగే ఈ శ్లోతము భక్తి సిద్ధాంతాన్ని స్తోత్రం చేస్తున్నది అనేది ఇంకో అభిప్రాయం.
ఇక సృష్టి రహస్యాన్ని చెప్పేటువంటిది కూడా ఈ శ్లోకమేను. ఇది కాక మనకు భాగవతంలోనే భాగవత గ్రంథాన్ని ఐదు రకములుగా స్తుతించారు. అధ్యాత్మ దీపం అతి స్థితీర్షతాం తమః అంధం సుఖయోగింద్రుని నిత్య చేసేటువంటి ప్రార్థనలో సంసారం అనేటువంటి మహాసముద్రంలో అజ్ఞానం అనే అంధకారం కమ్మి ఉండి ప్రయాణం చేయడానికి దిక్కు దిశ కనపడకుంటే ఈ భాగవతము. అధ్యాత్మ దీపముగా దారి చూపినది. ఆ దీపమును పట్టి చూపించిన వారు సుఖయోగేంద్రులు అని వారిని ధ్యానం చేస్తూ దీన్ని అధ్యాత్మ దీపంగా చెప్పారు. ఇంకొకటి అజ్ఞాన అంధ వినివృత్యై జ్ఞాన దీప ప్రకాశితః మనకు ముందర వచ్చేస్తుంది. అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టడానికి శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు జ్ఞానం అనే ఈ దీపాన్ని వెలిగించి ఇచ్చాడు అని. ఇలాంటి కొన్ని భాగాలలో భాగవతాన్ని దీపముగా వర్ణించారు. ఇంకొకటి పురాణార్కః అధునా ఉదితః. ఇంతకాలానికి ఒక సూర్యుడు ఉదయించాడు. ఏమి సూర్యుడు అండి? భాగవతం అనేటువంటి పురాణం అనే సూర్యుడు ఉదయించాడు. అని ఇంకో రకం వర్ణన చెప్పారు. మనమందరం చదివాం నిగమ కల్పతరోర్గలితం ఫలం అని పివత భాగవతం రసం ఆలయం అని దీన్ని ఫలరసముగా మనం చెప్పుకున్నాం. ఇవి కాక వెన్నెల రాత్రులలో అలాగే మనస్సు బుద్ధి ఈ రెండు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనను మనను మరిపించేటువంటి సమ్మోహిని మంత్రం. యతు సూరయః ముఖ్యంతి అన్నారు కదా వీరే చెప్పారు. కాబట్టి ఇది మహా మోహిని మంత్రముగా మరికొందరు దీన్ని వర్ణించారు.
ఈ నాలుగే కాక యత్ తత్వం అతులితం ప్రభవే సహిష్ణవే అని ఇది తత్వ కల్ప వృక్షముగా వర్ణించారు. ఒకటి కల్పవృక్షమని, రెండవది మోహిని మంత్రమని, ఫల రసమని, అలాగే సూర్యుడని, దీపమని ఐదు చెప్పారు. ఈ ఐదు చెప్పటం వల్లనే మనం దీనికి ఇన్ని అర్థములు చెప్పుకొనవలసి వస్తున్నది. ఏమిటి కారణం అంటే వేదాంతం అంతా మనం దీపమే కదా. కర్తుం ప్రదీపమివ కారుణికో దదాతి మానం ప్రదీపమివ కారుణికః దదాతి అంటాడు మనకు వాళ్ళు అందరూ స్తోత్రంలో మనకు పరమాత్మ మహాదయామయుడు శాస్త్రమును దీపముగా ఎలా చీకటిలో దీపం ఇస్తే వెలుగును చూడగలమో అలా అజ్ఞానంలో శాస్త్రం ఇస్తే మనం పదార్థాలను తెలియగలము అని ప్రదీపం అంటాడు మహానుభవుడు. అందువల్ల ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత పరముగా చేసేటువంటి అన్ని వ్యాఖ్యానములు దీపముతో సరిపోయేవి. ఇక పురాణ అర్కః సూర్య భగవానుడు అని చెప్పాడే దానికి అర్థం ఏమిటండి సత్సవితిరువరేణ్యం స్వర్గోదేవస్య ధీమహి కాబట్టి గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఏదైతే ఉందో అది మనకు చాలా స్పష్టంగా సూర్య భగవానుని వర్ణన అనే విషయం అందులో మనకు స్పష్టమైంది. ఇక ఫలరసము అనేటివంటిది నిన్న చెప్పుకున్నాం. ప్రత్యేకించి పరమాత్మ యొక్క స్వరూపాన్ని కృష్ణ భగవానుడి గాని చెప్పుకున్న ఒక వ్యాఖ్యానం గుర్తు ఉంది కదా. ఈ వ్యాఖ్యానంలో కృష్ణుడే అని చెప్పుకున్నాం చూడండి. అంతకంటే మిగిలిన రథం ఎక్కడ ఉంది రసో వైసహ కదా. రసోవైసః కాబట్టి కృష్ణ పరమాత్మ పరమైనటువంటి వ్యాఖ్యానము ఫల రసముతో సరిపోతుంది. ఇక ఇది కాకుండా సమ్మోహినీ మంత్రము.
తేజో వారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్గో మృష అని శృంగార రసం అని చెప్పుకున్నారు. ఉన్నామే సంభోగమని విప్రలంభమని చెప్పుకున్నాం కదా ఈ రెండు రకముల శృంగారము కూడా జ్ఞానులను అజ్ఞానులను సమానంగా మోహింపచేసేది కాబట్టి శృంగార రస వ్యాఖ్యానము మోహితి మంత్రముగా మనము సమన్వయం చేసుకుంటాము. ఇక తత్వము అనేది ఈ నాలుగు ప్రధానముగా తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే. సాక్షా చతుర్ముఖ బ్రహ్మకే తత్వమును బోధించాడు అని చెప్పుకోవటం వలన ఇది తత్వము కూడా అయింది. అంటే భాగవతాన్ని ఎవరెవరు ఏ రూపంగా స్తోత్రం చేశారో. అవన్నీ దాని యొక్క వ్యాఖ్యానంలో అర్థంలో మనకు స్పురించిన నాడే మనము దాని విలువను దాని మీద గౌరవాన్ని దాని మీద భక్తిని పెంచుకుంటాం. ఇక భాగవతంలో ప్రధానమైనటువంటి నాయక ఎవరు? ఇందులో చెప్పలేదు కానీ అది వేరే విషయం అనుకోండి. ఇందులో కూడా చెప్పాడు. రహస్యం ఏమిటంటే రాధా పునాతు జగదచ్యుత చిత్తవృత్తిహి మంధానమాకలయతి. దది రిక్త పాత్రియే రాధా నామము చాలు అంటాడు. కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి, రాధ యొక్క నామాన్ని ధ్యానం చేస్తే చాలు. రాధా నామాన్ని ధ్యానం చేస్తే ఆమె కంటే ముందు వచ్చేది కృష్ణుడే. ఇతను ముందు వచ్చి ఆమెకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు అంటాడు. ఏమిటి కారణం అంటే రాధాకృష్ణులలో మనకు అందులో వస్తుంది బ్రహ్మోభవ్యక్త పురాణం అధ్యయనం చేసి తెలుస్తుంది. రాధాకృష్ణులలో ఎవరు అధికమైనటువంటి దయ గలవారు అంటే రాధనే అంటారు. ఏమిటి కారణం అంటే కౌతుడిని, శిశుపాలుడిని, దంతవక్తుడిని అందరినీ చంపుతుంటే ఆమె ఒప్పుకోదు, చంపొద్దయ్యా. వ్యక్తిలో పరివర్తన తీసుకొని రావాలి.
అతను చేస్తున్నది తప్పని వారికి అర్థమయ్యేటట్టు బోధించి వారి మనస్సును మార్చి వారిలో కరుణను, వారిలో జ్ఞానమును, వారిలో దయను. ప్రేరేపించాలి, ఉద్బోధింప చేయాలి కానీ చంపడంతో ఏమవుతుంది? శిక్ష వద్దు, శిక్ష వద్దు. శిక్ష వద్దు అని రాధమ్మ చెప్తూ ఉంటుంది. అంటే ప్రపంచానికి అపకారం చేసే వాళ్ళను కూడా శిక్షతో కాకుండా బోధతో బాగు చేయాలని చెప్పేటువంటి మహానుభావురాలు రాధా. ఆరాధనాత్ రాధాని రాజ్యతే అనయా ఇతి రాధా. రాత్రు ఆరాధనే అని అర్థం. రాత్రు హింసాయం అని ఒకటి ఉంది కాదు. హింసింపజేసేది అని వేటిని మన అరిషడ్వర్గాన్ని. తగ్గించి మనలో తత్వమును, జ్ఞానమును, ధర్మమును ఉద్బోధించే మహానుభావుడాలను రాధా అంటాం. అంటే కృష్ణ పరమాత్మ కూడా రాధ ఉంటేనే ఆవిర్భవిస్తాడు. అమ్మ లేకుండా స్వామిగారు రారు మనం చెప్పుకుంటాం కదా మన సిద్ధాంతం కూడా కేవలం శ్రీమన్నారాయణుని కానీ కేవలం లక్ష్మీదేవిని కానీ పూజించకూడదు. ఆరాధించాలి అంటే దంపతులను అమ్మవారిని స్వామి వారిని కలిపి ఆరాధించాలి. మనకి సిద్ధాంతాన్ని రామాయణం చెప్పింది అంటాడు. కేవలం రామచంద్రుడే కావాలి సీత నాకు అవసరం లేదు అంది ఓ మహానుభావురాలు తెలుసు కదా ఎవరమే సూర్పణక అలా అమ్మవారు వద్దు రాముడినే పూజిస్తా అంటే మనమందరం సూర్పునగరం అయితాం. రాముడితో నాకేం పని సీతే కావాలన్నాడు ఇంకో మహానుభావుడు. తెలుసు కదా రావణాసురుడు. కాబట్టి కేవలం అమ్మవారిని పూజించే వాళ్ళందరూ ఏమవుతారు? రావణాసురులు అవుతారు. ఇద్దరిని పూజిస్తే విభీషణుడు అవుతారు, సుగ్రీవుడు అవుతారు, ఇంకెవరో అవుతారు. కాబట్టి మిధునం.
పుణస్వామి కూడా భవాంస్తు సహ వైదేఖ్య గిరిసానుషురంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః స్వపతత్యతి స్వామి నీ ఒక్కడిని సేవిస్తానలేదు లక్ష్మణ స్వామి సీతా అమ్మవారితో కలిసి మీరు పర్వత గుహలలో శిఖలలో శిఖరాలలో విహరిస్తూ ఉంటే నేను మీ ఇద్దరికీ అన్ని సేవలు చేస్తాను. మీరు నిద్రపోయి ఉన్నప్పుడు చేస్తాను, మేలుకొని ఉన్నప్పుడు చేస్తాను. ఏకాంత సేవలో లక్షణ వాడు పాల్గొనుతాడు. యదా దీపస్తంభః అని చేస్తాడు. అక్షణ స్వామి ఎలాంటివాడు? వారిద్దరి ఏకాంతంలో లక్షణ స్వామి ఉండొచ్చా? అంటే భార్యాభర్తల ఏకాంతంలో వేరే వారు ఉండరు కానీ పరుపు ఉండగానే. పరుపు అవతల వాడేసి భోగ అభిలాష పెరుగుతారా? వారి భోగా వివాస స్థానం ఏది ఆలయం? పరుపే. పరుపు ఎంత మెత్తగా హాయిగా ఉంటే వీరిలో అంతా భోగ అభిలాష పెరుగుతుంది. మరి అక్షం స్వామి ఎవరు? చెయ్య పరుపు అండి వారు కాబట్టి ఏకాంతంలో ఉండకూడదన్న ఆంక్ష వేరే వస్తుంది వారికి ఆంక్ష రాదు చెయ్య ఇది నివాస చెయ్య ఆసన పాదుక. అంశుక ఉపదాన సీతాతప వారణాదిభిహి శరీర భేదైహి తవ చేతతాంగతః అంటాడు అదిగో అందరు మహానుభవ పరమాత్మకు ఏ సమయంలో ఎలాంటి సేవ అవసరమో ఏ సేవకు ఏ ఆకారం అవసరమో, ఏ శరీరం అవసరమో ఆయా సేవకు పనికొచ్చే ఆయా శరీరాలను సంకల్ప మాత్రంలో గ్రహించి స్వామికి అన్ని కైంకర్యములు చేస్తున్న మొదటి సేవకుడు కాబట్టే అతన్ని ఆదిశేషుడు. ఆది అంటే మొదలు, శేష అంటే సేవక, ఆదిశేషుడు మొదటి సేవకుడు అని చెప్తున్నాం. అందువల్ల మిధున కైంకర్యం చేయాలి. స్వామి ముందు వచ్చి ఉంటే అమ్మవారు తర్వాత రారు, అమ్మవారు ముందు వచ్చి ఉంటేనే స్వామి వస్తారు. ఉదాహరణ కావాలంటే సీతమ్మ వచ్చిన తర్వాతనే రామచంద్రుడు లంకకు ఏం చేశారు కదా ఇలా అన్ని చోట్ల అదే వర్తిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి రాధా అనేటువంటిది ఒక శ్లోకం ఉంది రాధా పునాతు జగత్ అచ్యుత
దత్త చిత్తా మంధానమాకలయతి దధిరిక్త పాస్త్రే కమ్మని చక్కని సీన్ ఒకటి ఇది. ఎలాంటి సీన్ అయ్యా అంటే. రాధాకృష్ణులు ఒకరినొకరు పరిపూర్ణముగా ఆరాధించుకుంటూ ఉన్నారు అంటే మన భార్యలో ప్రేమిస్తూ ఉన్నారు. ఆమెను చూడకుండా ఈయనే ఉండలేడు, ఈయనను చూడకుండా ఆయన ఉండలేడు. మరి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. తమ పనులు చేసుకుంటూనే. ఎదుటి వారిని తమ వారిని సేవిస్తూ ఉండాలి. కర్తవ్యానికి ఊహత్వం కాకూడదు. రాదమ్మ ఏం చేయాలి అంటే పెరుగు చిలకాలి ఆమె పని. పెరుగు చిరికి వెన్న తీసి స్వామి వారికి అర్పించాలి. అందుకు పెరుగు చిరికి కళం తల్లమ్ముకో వెన్నమ్ముకో అని కాదు. అంటే ఈ చిన్ని సంఘటన మనకు ఎలాంటి తత్వాన్ని బోధిస్తుంది? అంటే మనము ఏ పని చేయటానికి మొదలు పెట్టినా ఈ పని మన కోసం కాదు స్వామి కోసం. రాధ పెరుగు చిలుకుట కృష్ణునికి వెన్న ఇవ్వటానికి కోసం. కృష్ణుడు పాలు పిసుకుట పిసుకుట అవి రాధకృష్ణ పెరుగు చేసి తిరగడానికి వస్తుంది. పరస్పరం భావయంత అంటే పరమాత్మ మనకు ద్రవ్యాన్ని ఇస్తాడు దాన్ని శుద్ధి మనం పరమాత్మకు ఇస్తాడు. మన పని కేవలం పరికరం. కుండలోని పెరుగు ఇస్తే అందులో కవ్వాన్ని వేస్తే ఏం చేస్తుంది అది? అందులో నుంచి వెన్న తీసి మళ్ళీ మనకి ఇస్తుంది. ఆ కవ్వము పెరుగును తాగదు, తల్లను తాగదు, వెన్నను తాగదు. పొరపాటున ఇంతో అంతో వెన్న దానికి అంటించుకుందాం అనుకుంటే తీసే మనం ఏం చేస్తాం? గోరు పెట్టి మొత్తం గీకి ఏమన్నా లేదని లేకుండా నమ్మకం కలిగించుకొని కడిగి మరీ పక్కన పెడతాం పొరపాటున అడుగుతుందో ఏమో. పరమ ఉదారులం కదా మనం అందుకోసం అన్నాం. కాబట్టి ఈ కవ్వం. పెరుగు నుంచి వెన్నను మనమందరం కవ్వల్ లాంటి వాళ్ళం. చెప్పాం భారతంలో కథ చెప్పాం కదా మీకు. దాని వలన ఈ రాధమ్మ కృష్ణ పరమాత్మకు వెన్న అందించడానికి కోసం పెరుగు చిలికే ప్రయత్నంలో ఉంది.
ఎక్కడ ఇంటి వరండాలో. వరండాలో ఆమె ఎందుకు ఉన్నదయ్యా అంటే ఆ పక్కనే ఎదురుగా గోశాలం ఉంది. అక్కడ కృష్ణుడు ఆవులకు పాలు పిండుతుంటాడు. పాలు పిండుతున్న కుశ పరమాత్మను చూచుకుంటూ పెరుగు తిరుకవచ్చు అని ఆ తల్లి అభిప్రాయం. అంతవరకు బాగానే ఉంది తప్పేం కాదు. కానీ కుష్ట పరమాత్మను చూచుకుంటూ పెరుగు తిరిగితే ఇబ్బంది లేదు. కానీ దృష్టి అంతా అటే ఉండి కుండలో పెరుగు ఉందో లేదో చూడలేదు. చూడలేక దధిరిక్త పాత్రే మంధానమాకరయతి. పెరుగు లేని కాళీ కుండలో కవ్వ అని చెప్తున్నది. ఎందుకు జగత్ అచ్యుత దత్త చిత్త మనస్సు అక్కడ ఉంది. మనం ఏ పని చేస్తున్నామో దాని మీదనే మనస్సు ఉంటే అక్కడ ఏముంది మనకు కనబడుతుంది. మనస్సు దాని మీద ఉంది, కవం ఇక్కడ ఉంది, చెదులు ఉన్నాయి చెప్తున్నాం. అందులో పెరుగు లేదు. మరి ఈ ప్రేమ కేవలం ఈమె ఒక్కటేనా అంటే ఈమె కంటే నాలుగు ఆవి ఎక్కువ ఆయన కదిలించారు. మహానుభావుడు. ఆయన కూడా రాధమ్మ సౌందర్యాన్ని చూచుకుంటూ తస్యాహ తన స్తబక చంచల లోల దృష్టిహి కృష్ణోపి దోహ నదియ ఋషభం బబంధ ఇష్టపరమాత్మ కూడా పాలు పిండుదామని ఆవుకు బదులు ఎద్దుకు తాడు కట్టాడు. వెనకాళ్ళకు తాడు కడతారు చూడండి అవి కాళ్ళు అరించకుండా తాడు కడతారు. ఆ మహానుభావుడు ఎద్దు కాళ్ళకు తాడు కట్టాడు. ఈ మహానుభావురాలు తాళీ కొండలో కావు అని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? పరావశం అంటారు. అంటే మనము పరుని వశంలో ఉండాలి. పరావశం అంటే? పరుని వశం ఎవడా పరుడు? పరమాత్మ. అతని వశంలో మనం ఉంటే ఈ చేసే పనిలోని లోపాలన్నీ పరిపూర్ణం అవుతాయి.
కాబట్టి రాధ వల్లనే రాధ ఉంటేనే రాధ ముందు వేయించేస్తేనే కృష్ణ పరమాత్మ వస్తాడు. అందుకే ఆద్యస్య జన్మ యతః. ఎవరు ఆద్యస్య? కృష్ణ పరమాత్మే కదండీ. అతను ఎవరి నుండి మనకు కనబడతాడు, పుడుతాడు అంటే పరమాత్మ పుట్టుక అంటే కనబడటమేదండీ. దర్శనం. కృష్ణ పరమాత్మ ఎవరి వల్ల మనకు కనపడతాడు అంటే రాధా అమ్మవారు వస్తేనే కనపడతాడు. అందువల్ల యతః ఆద్యస్య జన్మ ఏ రాధా అమ్మవారి వల్ల పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుందో. అంతే కాదు అన్వయాత్ ఇతరతః ఈ మహానుభావుడు వీరిని తప్ప అంటే రాధమ్మను తప్ప తక్కిన వారందరినీ వదిలిపెట్టాడు. అందరినీ వదిలిపెట్టి ఈమె వెంట తిరుగుతున్నాడు. ఇష్టపరమాత్మ ఎప్పుడది? మనకు భాగవతంలో రాసలీల ఘట్టంలో నేను చెప్పుకున్న జ్ఞాపకం ఉంది అనుకుంటాను. సౌభగమదం సంవీక్ష్య అని. ఇష్టపరమాత్మ కూడా ఆడవారంటే పిచ్చున్న వాడే స్త్రీదోరుడే ఈయనే. ఏం పెద్ద గొప్పవాడేం కాదు, మీ లేకుంటే ఆయన కూడా బ్రతకలేడు అనేటువంటి సౌభాగ్యం మదం పెరిగిన గోపికల మదాన్ని హరించడానికి స్వామి అంతర్ధానం అయ్యాడు. కాసేపు. అదేబు అంటే ఒక ధాము. రెండో ధామును మొదలుపెట్టి మూడో ధాము అయిపోయేదాకా అంతర్ధానం అయితది. ఎలాగో నాలుగో ధాము అంటే బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఒక్క ధాము అతను అంతర్ధానం అవుతే. వీళ్ళంతా వెతికారు. రాసలీల అనేటువంటిది రాస పంచాధ్యాయి అంటాం. మనకి బ్రుందులాది అర్థం వస్తుంది. రాసలీలలో ఐదు అధ్యాయాలు. మొత్తం భాగవతానికి హృదయం దశమ స్కంధం. దశమస్కంధానికి హృదయం రాస పంచాధ్యాయని. మనము అపార్థం చేసుకునేది కూడా దాన్నే. కదా? రాస పంచాధ్యాయని. ఆ ఘట్టంలో ఇది అత్యద్భుతమైన ఘట్టం. గోపికలందరూ కృష్ణ పరమాత్మ నల్లనీయు వారు పద్మనయనంబుల వాడు చెప్పు తెలుసని మీకు ఓ మల్లయ్యలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని పోతన అంటాడు.
అలా చెట్టు చెట్టు పుట్ట గుట్ట గుట్ట గుట్ట అడుగడుగు వెతికారు. కొంతసేపు వెతికితే కనపడనప్పుడు ఇక ఈ ప్రాంతంలో లేడని వెనుతిరిగిపోకుండా ఇంకా ఎందుకు వెతికారు అంటే. వెతుకుతున్న గోపికలకు కృష్ణుడు కనపడకుండా పోలేదు. అంటే కనపడ్డాడా? కనపడ్డాడని చెప్పలేం కానీ ఇక్కడే కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని తెలిసింది. తాము ఏ ప్రాంతం వెతుకుతున్నారో ఆ ప్రాంతంలోనే కృష్ణుడు ఉన్నాడన్న గట్టి నమ్మకం గోపికలకు కలిగింది. ఎలాగయ్యా అత్ర కాంచిత్ అనుయాంతి అనుయాంతః స్వయమత్ర బభ్రామ హరిహి అంటారు. ఇక్కడ చూస్తే ముందర కొంచెం చిన్న అడుగులు వెనక కొంచెం పెద్ద అడుగులు కనబడుతున్నాయి ఇసుకలో ఏదో అమ్మాయి వెనక కృష్ణుడు నడిచాడు. మరి మేమందరం ఇక్కడ ఉంటే ఏ అమ్మాయి అయి ఉంటుంది? అంతే కాదు ఇక్కడ ఆ అమ్మాయి కొప్పులో పూలు తురిమాడు. అంటే అడుగుదాడలతో ఎన్ని గ్రహించవచ్చు ఏమంటారు నేర పరిశోధన డిటెక్ట్ వేద అంటారు చూడండి అదన్నాను పూలు పెట్టేవాడు. ముని కాడమే నిలబడతాయి. అక్కడి నుంచి కొంచెం ఇలా లేచి నిలబడాలి కదా. అప్పుడు మొత్తం పాదాలు పడవు. ముందరి పాదాలు అంటామే అవి మాత్రం పడతాయి. ఎవరి సిగలో పూలు పెడుతున్నారు ఆమె కాస్త వంగుతుంది. అంటే ముందర ఉన్నటువంటి పాదాలు లోతుగా పడతాయి. వెనక ఉన్న పాదాలు సగం పడతాయి. ఈ రెండింటిని చూసి ఇక్కడ కృష్ణయ్య రాధమ్మ సిగలో పూలు తురిమాడు. అంతే కాదు రాధమ్మ నడవలేకపోతే ఇక్కడ కృష్ణయ్య రాధమ్మను ఎత్తుకున్నాడు. ఎలా తెలుసయ్యా అంటే ఒక పాదాలే లోతు లోతుగా పోతున్నాయి ఇంకో పాదాల యొక్క మడిమలు మాత్రం కనబడుతున్నాయి. అంటే కృష్ణుడు నడుస్తూ ఉంటే నడుస్తున్న కృష్ణుని పాదాలు రాధమ్మ పాదాలు పెట్టింది. ఆమె కాళ్ళు తన కాళ్ళ మీద పెట్టుకొని ఇతను నడుస్తున్నాడు. అంటే ఇంచుమించు ఆమెను ఎత్తుకొని నడుస్తున్నాడు. ఇక్కడ రాధమ్మను కృష్ణయ్య ముద్దు పెట్టుకున్నాడు.
నీకేలా దొరుకుతాయా అంటే రెండు కాళ్ళు ఎదురెదురుగా ఉన్నాయి. చిన్న కాళ్ళు పైకి లేచి ఉన్నాయి అంటే ముందరి భాగం కనబడ్డాయి వెనక భాగం కనబడలేదు ఏం అర్థం అండి? తన కుటుర్లు ఉన్నాడు రాధా కానీ తనకు తానుగా పైకి లేచి తన అధరాన్ని అందించింది. ఇన్ని ఫ్లోగాలు ఉన్నాయి భాగవంతుల్లో. మరి రాధా ఉన్నట్టా లేనట్టా ఇప్పుడు? అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అన్న దృఢమైన విశ్వాసం గోపికలకు అందరికీ కలిగింది. మా వెంట లేడు ఇంకో అమ్మాయి వెంట ఉన్నాడు. ఈయన పేరు చెప్పడు. కృష్ణ పరమాత్మ అందరినీ వదిలిపెట్టి ఏమంటా ఉంటాడు? ఉన్నామే ఒక రాధా అన్ని హక్కులు ఆమెకే ఉన్నాయి. కాబట్టి రాధను స్తుతించారు అనేది శాస్త్రం. అందుకే అన్వయాత్ ఇతరతః. తక్కిన వారందరినీ విడిచిపెట్టి అను అయాత్ వెంట వెళ్ళాడు. ఎవరి వెంట వెళ్ళాడో? ఇతర గోపికలనందరినీ విడిచిపెట్టి ఎవరి వెంట వెళ్ళాడో? అంతే కాదు అర్ధేషు అభిజ్ఞ. ఎందుకు రాధా వెంటనే వెళ్ళాలి? అంటే ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి సంహారం అనేటువంటి కార్యములలో పరమాత్మ సంకల్పాధీనంగా ఆచరించేటువంటి కార్యములో జగత్తు స్థితి అంటే రక్షణ. రక్షణకు అడ్డు వచ్చేటువంటి దుష్టజనులను శిక్షించి సజ్జనులను కాపాడుతారు. బాగా చెప్పాలంటే సజ్జనులను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తారు అనేటువంటిది విధానం. ఈ కార్యక్రమంలో సంహరించకుండా మార్పు చేసి దారికి తేవటానికి కావలసిన ప్రక్రియను బోధించిన మహానుభావురాలు రాధా. అర్ధేషు అభిజ్ఞాతి అభిజ్ఞాతి గుర్తు కదా. కాబట్టి చేయవలసిన విషయములలో చేయవలసిన కార్యములలో ఆచరించవలసిన విధానములలో ఏది సరియైన పద్ధతో దానిని గుర్తించి ఎవరు బోధించారు.
అది ఒకటి స్వర. స్వేన రాజతే. తక్కిన గోపికలందరూ కృష్ణ పరమాత్మ పక్కన ఉంటేనే ఉన్నట్టు లెక్క. కానీ రాధ మాత్రం రాధ ఉంటేనే శివ ఆత్మ ఉన్నట్లు లేదు. తనకు తాను గాని స్వయముగా ప్రకాశింపచేసేది తనను తాను ప్రకాశింపచేసేది ఇతరులకు తనను చూపేది తనతో పాటు కృష్ణ పరమాత్మను కూడా. చూపేటువంటి మహానుభావులు ఎందుకు చెప్పాం కదా రాద్రు ఆరాధనేని భగవంతుణ్ణి మనము గుర్తించాలని భగవంతుడు మనను గుర్తించాలన్నా మనకు వారికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏమిటండీ? రాధే అంటే ఆరాధనే. కదా మనం భగవంతుడిని ఏమని విజ్ఞాపన చేస్తాం అమర్యాదః క్షుద్రః చలమతిహి అసూయ ప్రతోపుహు కృతజ్ఞః దుర్మానిహి ఇవన్నీ మన బిరుదులు కదా ఇన్ని విరుదులు ఉన్నాయి మరి తక్కువ వాళ్ళమా మనం చిన్న వాళ్ళమా? కాబట్టి ఇంత గొప్ప వాళ్ళం కాబట్టి ఇవన్నీ మిమ్ములను ఆశీర్వదించడం వల్ల తొలగించుకోవాలి. మేము చేసినటువంటి అఖిలమైన పాపరాశిని మీ కరుణా కటాక్షంతో నశింపచేయాలని పరమాత్మకు మనం విజ్ఞాపన చేస్తాం. అసలు వాస్తవంగా దీన్నే ఆరాధన అంటాం. ఎందుకంటే ఆసమంతాత్ రాజ్యతే అంటే హింస్యతే. రాత్రి హింసాయం కదా హింసించేది వేటిని మనము చేసేటువంటి పాపములను ఏది హింసిస్తుందో అది ఆరాధన. భగవంతుని పూజించటం వలన ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ పోతాయి. కదండీ? పరమాత్మను స్తోత్రం చేయటం వలన, పరమాత్మను దర్శించటం వలన, పరమాత్మను పూజించటం వలన. మనము చేసేటువంటి అఖిల పాపములు తొలగుతాయి. ఇంకో చమత్కారం ఏమిటంటే మృగము వచ్చిన తరువాత దాన్ని సంహరించటము తొలగించటము కంటే అనాగత విధానంభి కర్తవ్యం భూతిమిచ్ఛత అంటాడు వ్యాస భగవానుడు.
ఆపద రాకముందే జాగ్రత్త పడి రాకుండా చూసుకోమన్నారు. ప్రక్షాళనార్ధి పంకస్య దూరాత్ అస్పరిశనం వరం అంటే బురదలో కాలు పెట్టి. కాలు నిండా బురద అంటించుకొని పొయ్యి కడుక్కోవడం కంటే బురదం తొక్కకుండా ఉంటే మంచిది కాదండి. దూరాత్ అస్పర్శనం వరమని శాస్త్రం. ఆపద వచ్చిన తర్వాత ఎలా పోగొట్టుకోవాలిరా దేవుడా అనుకోవడం కంటే రాకుండా చూసుకో. మృగములు వచ్చిన తర్వాత చంపడం కంటే మృగములను రాకుండా చెయ్యి. సర్పమును ఇంటిలోకి రప్పించి ఇంటి ముందరికి రప్పించి దాన్ని చంపడం కంటే రాకుండా చూసుకో. అంటే అయ్యా పాము రాకుండా మనం ఏం చేస్తామండి? ఓ చిన్న ఆవును పెంచుకో చాలు అన్నారు. ఏమీ అవసరం లేదు. ఎందుకంటే గోమయపు వాసనతో విడదర్పాలు పురుగు కూడా ఇంటికి రాదు. అందుకే పాత రోజులు మరి పోయాము అనుకున్నా కానీ పాత రోజుల్లో ఇంటి ముందర పేడ కడిపి కళ్ళాపి అంటాం. చల్లుతారు. ఎందుకది? ఆ పేడ యొక్క ప్రభావం 24 అవర్స్ ఉంటుంది. ఈరోజు ఉదయం నీవు చల్లావంటే రేపు ఉదయం దాకా మళ్ళీ నీ ఇంటి ముందరికి ఎలాంటి పురుగులు, పాములు, తేళ్లు వగైరా వగైరా ఏవి రావు. ఇంటి ముందర ఒక్క తులసి మొక్క. ఒక చిన్న ఆవు ఆ ఇంటి ముందర పేడ నీళ్ళు మనం చల్లటం తోటి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికం అనేటువంటి తాపత్రయమును తొలగించుకోవచ్చు చిన్న జాగ్రత్త. తులసి ఇంటి ముందర ఉన్నది అంటే భూత ప్రేత పిశాచాదులేవి రావు. అలాగే ఆవు ఉన్నది అంటే పాములు, తేళ్ళు, విడజర్పాలు రావు. ఇంటి ముందర పేడ నీళ్ళు చల్లాపి అంటాం మనం. ఆ చల్లాపి మనం చల్లామంటే రోజు చల్లుతూ పోతే చెప్తాడు మనకు ఆయన ఎవరు? వరాహమిద్రుడు భూకంపాన్ని ఆపవచ్చు అన్నాడు. వచ్చేటువంటి భూకంపాన్ని రోజు పేడనీళ్లతో తల్లుకుంటూ పోతే ఈ పేడనీళ్లలోని పేడ భాగం అడుక్కు వెళుతూ వెళుతూ వెళుతూ వెళ్లి భూకంపము అంటే చెప్తారు మహానుభావుడు భూమి లోపల. మన కాగితాల మడతల లాగా పొరలు ఉంటాయట. ఒక పొరలో ఇంకో పొరలో ఎక్కువ తేడా గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ను సర్దుకోవడానికి కొంచెం అది అటు ఇటు కదులుతుంది. గ్యాప్ లేదనుకోండి కదలదు. ఆ గ్యాప్లో ఈ పేడ పోయి చేరుతుంది.
రాజు భూకంప రాదని చెప్పాడు. అంటే ఆది భౌతిక తాపాన్ని పోగొట్టేది పేడ నీళ్ళు అన్నాడు. దాని మనవాళ్ళు అబ్బే వీళ్ళకు నాదికి తెలవదండి వీళ్ళంతా అనాగరికులు పేడ నీళ్ళు చల్లుకోవడం ఏంటండీ? నా దగ్గర నరసం ఏంటి అంటే ప్రమాదాలను ఆహ్వానించడం అని అన్నారు. కదా మరి వ్యాఖ్యాన్ని ఆహ్వానించడానికి ఏం చేస్తాం అండి. నాగరికత అంటే ప్రమాదాలను ఆహ్వానించే వాళ్ళు నాగరికులు, పోగొట్టుకునే వాళ్ళు నాగరికులు వాళ్ళ వ్యాఖ్యాన్ని సంతోషం అయినా అదే పేరు తెచ్చుకుందాం అంటారు. ఆ రీతిలో పరమాత్మను ఆహ్వానించడానికి మనము చేసే పని స్తోత్రం చేయటమే. రెండోది మన నైత్యాన్ని మనం అనుసంధానం చేయటమే. కాబట్టి ఆమె వచ్చి స్వయముగా పరమాత్మను మనకు ఆవిర్భవింప చేస్తుంది కాబట్టి స్వర. తరువాత తేనే బ్రహ్మ కృత య ఆదికవయే ముహ్యంతియత్ సూరయః. బ్రహ్మ హృద ఇప్పుడు రాదు మనం హృద బ్రహ్మ ఆదికవై తేనే అన్నాం. సంకల్పముతో వేదమును బ్రహ్మకు చెప్పినవాడు అన్నాం. సంస్కృతం కాబట్టి రెండు పదాలు కలపండి అన్నాడు. వృధా బ్రహ్మ కాదు బ్రహ్మ వృధా. బ్రహ్మ యొక్క హృదయం నుంచి ఎవరు పుట్టారు? నారదుడు కదా. బ్రహ్మ వృధా అంటే నారదేన ఆదికవయే వ్యాసాయ ఓం భగవతని భాగవతాన్ని చెప్పారు. భక్తి భావాన్ని చెప్పారు. నారదుని చేత వ్యాస భగవానునికి దీన్ని బోధించారు. లేదు వ్యాస భగవానుడు సుఖయోగీంద్రునికి ఈ తత్వాన్ని బోధించారు. ఇంకాస్త లోతుకు వెళితే నారదునికే భాగవత తత్వాన్ని రాధ బోధించినదనేది రహస్యం. ఇది మనకు. బ్రహ్మ వైవర్త పురాణంలో దొరుకుతుంది మనం సేవించి ఉంటే బృందావనం ఉంది కదా ప్రతివానులు యోగులు ఋషులు మునులు బ్రహ్మరుద్రేంద్ర దేవతలు అందరూ బృందావనానికి వెళ్లి కాసేపు అలా విహరించి వస్తున్నారు అక్కడ ఏముందో చూద్దాం అని ఈయనే పోయాడు. పోతే ఒక అమ్మాయి వచ్చావా నాయనా దా ఏం కావాలి అంటే కృష్ణుడు ఉన్నాడేమో చూతామని వచ్చాము ఇక్కడికి వచ్చి అందరూ ఆయన కోసం వస్తారు నా కోసం ఎవరు వస్తారు రావాలి అని తీసుకొని పోతాను.
కొద్ది దూరం తీసుకో వెళ్లి ఎక్కడికో భూగ్రహా తీసుకొని వెళ్లి అక్కడ ఒక కొలను పుష్కరిణి ఉంది. నాయనా అందులో పోయి స్నానం చెయ్యి అన్నాడు. ఒక స్నానం చేశాడు. చేస్తే వాడు కాస్త అమ్మాయి అయ్యాడు. గోపికయ్య అయ్యో ఇలా ఉంటేనే లోపలికి ప్రవేశం. ఇక్కడ మగవాడు ప్రవేశించరాదు. సరే ఏమిటో అని వీరా పోతే పోతే పోతే ఎక్కడెక్కడో మహానుభావుడు ఆపిలా బోలా మహానుభావుడు ఉన్నాడు. ఆ వచ్చావా రా అన్నాడు. ఈ రాధనం అంటే ఈ నారదుడిని అమ్మాయిలు ఉన్నటువంటి ఆ నారదుని తోటి కృష్ణ పరమాత్మ దాసలీలానుభూతి ఆమెకు కూడా కలిగించి ఇక పోరా అన్నాడు. కాసేపు ఉండి మళ్ళీ వచ్చాడు మళ్ళా నదిలో మునిగాడు లేకపోతే బయటికి వచ్చాడు చూసి మర నారదుడే ఉన్నాడు. అర్థమైందా అన్నాడు. ఏం కాలేదు ఏం కాలేదు అని కృష్ణుడు కొద్దిసేపు కనబడిపోయాడు. ఎప్పుడు దగ్గరే ఉంటే బాగుండు. ప్రపంచమంతా అలాగే అనుకుంటున్నది ఆయన ఉండడు. నువ్వు అనుకున్నావు కదా నీకు అది భక్తి తత్వం ఇక పొమ్మన్నాను. భక్తి తత్వాన్ని నారదునికే తన హృదయ సంకల్పంతో అందించినటువంటి మహానుభావురాలు రాధ ఆమె రాధ. నారదుని తీసుకొని వెళ్లి పుష్కరిణిలో ముంచి స్త్రీ వేషాన్ని కలిగించి కృష్ణానుభూతిని కూడా అందించి భక్తిలోని భావబంధాన్ని మరికాస్త పెంచిన తల్లి రాధా. అందుకే తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే. దీని తర్వాత ముఖ్యంతి యత్ సూరయః. ఈ రాధా లేదా గోపికలు వీరి యొక్క రాసలీలను చూసి పరమజ్ఞానులు కూడా మోహాన్ని పొందారు. పరీక్షిత్తే అడిగాడు సుఖయోగింద్రుడిని చెప్పు పరీక్షిత్తే ఏమడిగాడు అంతా బాగానే ఉందండి కానీ మీరే కృష్ణ పరమాత్మ ఆ బృందావనంలో ఆ వెన్నెల రాత్రి వేణువు పూరిస్తూ ఉంటే భర్తలను, కొడుకులను, అత్తలను, మామలను, బంధువులను, చేస్తున్న వంటను, పిడుతున్న పాలను, తిలుకుతున్న పెరుగును. ఎలా ఉంటే అలా అన్నీ అలాగే విడిచిపెట్టి స్వామి దగ్గరికి వెళ్లారు అని చెప్పారు. మరి వెళ్ళిన గోపికలను స్వామి ఇది అన్యాయం, అక్రమం, అధర్మం ఇలా భర్తలను బంధువులను విడిచిపెట్టి రాకూడదు. పితరం, మాతరం, దాదాను, పుత్రాను, బంధువును, సఖీను, గురువును రత్నాని, ధనధాన్యాన్ని ఇవన్నీ విడిచిపెట్టి రాకూడదు. ఏదో సరే ప్రేమ ఉంటే వచ్చారేమో కానీ ఇల్లాలకి ఇది న్యాయం కాదు ధర్మం కాదు మీరు మీరు వెళ్లి మీ బంధువులను భర్తలను ఆనందింప చేయండి ఇక రావటం తప్పు ఆమె ప్రేమ కజనం సంతోషం అని కృష్ణుడు బుద్ధి కూడా చెప్పాడు.
పానే ఉన్నారు. లౌకికమైనటువంటి ఆచారాన్ని పాటిస్తే ఇందరిని సేవించాలి పితరం మాతరం భయోదారా అని పుత్రా. దూన్ సతీన్ గురువున్ రత్నాని ధనగా అన్నారు కానీ నువ్వే చెప్పినట్టు గుర్తు అవన్నీ నేనే అని పితాహ మధ్య జగతః మాతా తాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకారః రుకు సామా యజుహు చెప్పినట్టు గుర్తు నిన్ను సేవిస్తే అందరిని సేవించినట్టు అవుతుందని వచ్చామయ్యా. ఎవరిని సేవించకూడదని రాయలేదు అందరూ నీలోనే ఉన్నారు కదయ్యా. అది నువ్వు నా మాట కాదు మీ మాటే. మరి ఇప్పుడు అన్నీ విడిపెట్టి మేము వస్తే నువ్వు స్వీకరించకుండా పంపించేస్తే వెళితే వాళ్ళు స్వీకరిస్తారు. నాకైతే ఏంటి? ఊయ ప్రసత్వం కదా. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు పొమ్మంటే ప్రాణాలు విడుస్తాను ఇక్కడే. అని వారి దృఢాధ్యవసాయాన్ని చూచిన తరువాత ఆత్మారామోపి అరీరమత్ అంటాడు వ్యాసుడే. పరమాత్మకు ఇతరుల యొక్క సంబంధం వలన, సంయోగం వలన, సంభోగం వలన ఆనందించవలసిన అవసరం లేదు. పురుషునికి స్త్రీ సంపర్కం కానీ స్త్రీకి పుర్ర సంపర్కం తోటే ఆనందించే స్థితి మనకు మనువు నుంచి వచ్చింది. ఇదరూప మనం ఉన్నారు కదా మనకు అప్పటినుంచి వచ్చింది. అంతకుముందు అంతకుముందు మనకు చెప్తాడు విశ్వపురాణంలో అంతమునకు కపాల చంద్రికా భాతిహి అని దాన్ని కపాలభాతి అంటున్నాం ప్రాణాయామం. కపాల చంద్రికా భాగ్య స్వయం ఆనందయత్ జగత్ అంటాడు విశ్వపురాణంలో. అంటే వెన్నెల కాలంలో ఆడవారు కానీ మగవారు కానీ ఆరుబాడే వెన్నెలలో కూర్చునేవారు. కూర్చుంటే చంద్రుడు తన తల్లని వెన్నెల కిరణములను ఈ బ్రహ్మ కపాల మీద ప్రసరింపజేసేవాడు. ఈ బ్రహ్మ కపాలము ద్వారా ఆ వెన్నెల లోపటికి వెళితే ఆనందం. మైమరుస్తాం, పరవశం వస్తుంది, ఇంకో సంపర్కం సంబంధం తోటి అవసరమే లేదు. అసలు.
స్త్రీ పురుష సమాగమంతో పని లేకుండా సంతానం పొందే స్థితి మనకు కొన్ని జంతువులు చెప్తాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఉదాహరణకు నెమలి ఉంది. నెమలికి సంతానం కలగడం అనేది స్త్రీ సమాగమం వల్ల కాదు. మేఘములు కారు మబ్బులు బాగా ఆకాశంలో కమ్మి ఆ మబ్బులు కమ్మగానే గమనించాలి నెమిలి పించములు ఉన్నాయే ఆ నెమిలికి ఉండవు. మొగ నెమరికే ఉంది. అలాగే మొగ హంసే అందముగా నడుస్తుంది. చమత్సారాలు. అందుకే వాళ్ళు ఒప్పుకోరు కానీ శాస్త్రంలో అసలైన సౌందర్యం మొగవాడిదే స్త్రీది కాదు అంటాడు వ్యాసులు. ఎందుకంటే మగవానికి సౌందర్యము లేని నాడు సృష్టి జరగదు. కేవలం ఒకరి కోసమే అయిన నాడు రెండో వారి ప్రవృత్తి ఎక్కడిది? ఆకాంక్ష అక్కడ ఉండాలంటే అందరికి ఉండొద్దు మరి. అసలైన సౌందర్యం పురుషునిదే అంటారు. ఉదాహరణకు మీకు మొగ నెమిదికే పించం ఉంటుంది. కదా అలాగే కోడెకే మూపుర ఉంటుంది. మగ సింహములకే జూలు ఉంటుంది గమనించండి జంతువులకు. ఆరసింహానికి జూలు ఉండదు మెడ చుట్టు. ఆవుకు మూపురం ఉండదు బ్రహ్మాండంగా కోడికే మూపురం ఉంటుంది. ఇవన్నీ అందాన్ని ఆహెచ్కరించు. కాబట్టి ఆ నెమిలి పించములు నెమిలి తన పించముల యొక్క సముదాయాన్ని మేఘం బాగా రాగానే పురి అంటాం మనం. పురి విప్పుతుంది. మేఘము ఉరుముతున్న కొద్దీ ఇది నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తున్నప్పుడు ఈ హృదయము కామ ఉన్మత్త పరవశమై కంటి నూనె నుండి వీర్య కణములు కారుతాయి. మొగనెమిది నాట్యం చేస్తున్నప్పుడు ఆడనెమిది దాని దగ్గర కూర్చుంటుంది ఉంటుంది. ఎప్పుడైతే ఆ కణం రాలుతూ ఉందో అమాంతం నోరుతోటి స్వీకరిస్తుంది. ఇదే అశ్రుజల సంభవం అంటాం పేరు మనం. కన్నీటితో పుట్టే వాళ్ళు అంటారు. ఆ నీరు తీసుకున్నందువలనే మెమలికి సంతానం కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ సంతానం ఎలా వచ్చింది?
సంపర్క లేదు. సంబంధం లేదు. ఆనందం పొందటానికి కానీ సృష్టి చేయటానికి కానీ స్త్రీ పురుష సమాగమము సంపర్కముతో పని లేదు. ఇంద్రియ స్కలనం అనేది దీన్ని అనరు. అందువల్ల ఇలా సంతానం కలిగితే కలిగించిన వారిద్దరు బ్రహ్మచారులే. కదా అస్కలిత బ్రహ్మచారులు అంటాం. కృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారులు. మరి ఇంతమంది సంతానం కలిగింది నీకు నువ్వు అత్యర్థం ఏమిటి అని చెప్పి కదా జ్ఞాపకం ఉంది కదా బబురువా అని కదా చెప్పాం మరి జ్ఞాపకం ఉండదు. అంటే మీకు ఆ రహస్యం తెలపటానికి. నా నెత్తి నిమిలిపించెం పెట్టినాను. ఆయనకి అలంకరణం ఒకటి నచ్చినా. మరి ఇంకేం దొరకవు అది ఎందుకు అని చెప్తున్నా పొద్దుపోక. ఓ కిరియడము ఏదో పెట్టుకోవచ్చు కదా. నిమిలిపించెం పెట్టింది ఎందుకు అంటే సంభోగము తోటి, సంయోగము తోటి, సంపర్కము తోటే సంతానం కలగదు. ఆనందంతో కలుగుతుంది. ఆనందానికి సంబంధంతో పని లేదు. మన సహజంగా ఎదుటి వారిని చూసి ఉద్రేగించి పరవచమైతే సంతానం కలుగుతుంది. నందువల్ల బ్రహ్మచర్యమునకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఇప్పటికీ బ్రహ్మచారినే. ఎప్పటికీ బ్రహ్మచారి ఇప్పటికీ ఎందుకు? కాబట్టి దశిమస్కంధంలో అంటాడు వ్యాస భగవానుడు మనకు నచ్చిన ఒక అందమైన అమ్మాయి ఏదో ఒక చిన్న కనుసైగనో ఒక ఏలో ఒక కాలు ఒక పెదగో లేక ఒక కేశమో ఒక పువ్వు అలా విసిరేయగానే మగవాడు అన్నీ మర్చిపోతాడు, పరవసం అవుతాడు. 16000 మంది ప్లస్ 108 మంది ప్లస్ ఇంకో ఎనిమిది మంది ఇంతమంది. భావ భావ పిసున శృంగార పిత్త శౌండైహి యస్యాహ ఇంద్రియం మధితుం నసేకుహు అన్నాడు. ఇష్ట పరమాత్మ వచ్చినప్పటి నుంచి తన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోకుండా చేతామని ఆడవారికి సహజమైనటువంటి హావభావ విలాస సేవా చేష్టలతో అన్ని రకములుగా ప్రయత్నించి
తాంబూల, చర్వన, సుగంధ, విలాస, పేష, పుష్ప, శ్రజ, నీవి, ఆలింగన, చుంబన, అధర ఇది చెప్పాడు. విలాసైహి యస్యాహ ఇంద్రియం మహితుం నసేకుహు. ఇంతమంది ఇన్ని దిక్కుల నుండి ఇంతగా ప్రయత్నించిన ఏ పరమాత్మ యొక్క ఇంద్రియమును అంటే మనస్సును కదిలింప చేయలేకపోయారు. ఎందుకయ్యా అంటే మనస్సు అంటేనే ఆయనే. మనకేమో మనం వేరు, మనస్సు వేరు. మనస్సే ఆయనే. ఆయనను కదిలిస్తే లేదండి మనస్సు కదిలించేది. అందులో ఇంకో చమత్కారం ఏమిటంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని పుట్టుపూర్వోత్తరాలు. సమగ్రంగా చూడగలిగిన నాడు మనకు అర్థమవుతుంది. మనస్సు చలించుట. ఇంద్రియము స్కలనమగుట హృదయము కామ పరవశమగుట ఈ మూటిని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమిటండీ? ఇంద్రియ చలనానికి మూల ఏం చెప్పాము? సృష్టికర్త ఎవరు? ప్రజాపతి. ఆయనే కదా. ఎవరండీ? ఆయనే. హృదయంలో ఉండేది ఎవరు? అంతర్యామిగా ఆయనే. మరి మనస్సును జమించడానికి మనస్సు ఎవరు? ఆయనే. మరి మూడు ఆయన అయినప్పుడు ఆయన సంకల్పన లేకుండా ఆయన చెలిస్తాడా? ఇంకో చమత్కారం ఏమిటంటే ఇక్కడ ఎదురుగా అతను ఉన్నాడు ఆ గోపిక నాన్న మనస్సులో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. మరి వారి విలాసాల్లో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. కడగంటి చూపు కానీ, ఊరగంటి చూపు కానీ, కొనగంటి చూపు కానీ, పన్ను కదలిక కానీ, పెదవి కొరుకుట కానీ ఇవన్నీ ఎవరు? నాత్యం అంటే ఆయనే. దంతం అంటే ఆయనే. పెదవి అంటే ఆయనే. నేత్రం అంటే సూర్య చెప్పుకున్నాం కదా. చక్షుషి సూర్య చంద్రం అంటాం కదా. కాబట్టి మరి ఓ అమ్మాయి కన్ను కొట్టింది అంటే ఏ కన్ను కొట్టింది అన్నమాట ఎడవ కన్నా కుడి కన్నా కుడి కన్నా సూర్యుడు ఎడవ కన్నా చంద్రుడు ఎవరిని కొట్టాలి ఆయనే. ఏం కొట్టాలి? కాబట్టి మన శరీరంలోని అణువణువునా ఆయన ఉంటే ఆయనే అక్కడ రూపుదాకి ఉన్నాడు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. తనను తాను మోహింప చేసుకుంటారా?
తన విలాసాలకు తాను లొంగుతాడా? కృష్ణ పరమాత్మ కంటే నేను వేరు అన్న భావనతో ఉన్నవారు చేసే ఏ ప్రయత్నానికి కృష్ణ పరమాత్మ లొంగడు కదండీ. కదా ఆలోచించండి. పరమాత్మ వేరు, నేను వేరు, నేను నా శక్తి. శక్తితో పరమాత్మను చెలింపచేస్తాను. నేను నా శక్తితో పరమాత్మను ఓడింపచేస్తాను. అయ్యే పనే? చేయగలమా? పరమాత్మే నా చేత తనను మనవశం చేయించడానికి ప్రయత్నిస్తాడు అనుకున్న వాళ్ళకి లొంగుతాడు. చేసేవాడు పరమాత్మే, చేయించేవాడు పరమాత్మే, ఎదురుగా ఉన్నవాడు స్వామి, వశం చేయించేవాడు స్వామి, వశం అయ్యేవాడు స్వామి. ఎక్కడ గోపికలను పక్క దారికి పట్టారో అంటే మేమంతా స్త్రీలము. మేమంతా సౌందర్యం మూటగట్టుకొని ఉన్నవాళ్ళం. ముద్ద సౌందర్యమే ఒక ముద్దలాగా ఉన్నాం. మా సౌందర్యాన్ని చూసి లొంగని వారెవరు? ఆయనైతే ఏం గొప్పవాడా? ఆడవారికి లొంగడా? బ్రహ్మ కూడా లొంగాడు కదా ఆడవారికి ఈయన లొంగడా? బ్రహ్మ ఏ భాగం? ఎక్కడి భాగం? ఎందుకు లొంగాడు? ఏ తత్వాన్ని చూపుతున్నాడు? ఆలోచించలేదు. తమ సౌందర్య మదంతో కృష్ణ పరమాత్మను తాము లొంగదీసుకుంటామన్న అహంకారంతో చేసిన ప్రయత్నం నిష్ఫలము. పోనీ అలా అని త్రివాకు వారితో కలిసి ఉండలేదా? కలిసే ఉన్నారు. చెప్పాను కదా. ఒక అధ్యాయాన్ని మనకు ప్రత్యేకించి వస్తుంది. నారదుడు. లోకంలో ఒక్క భార్యతో ఉన్నవారే ఇన్ని అవసరాలు పడుతున్నారు. బాబు ఎట్లా తప్పించుకున్నానురా, ఎందుకు పెళ్లి చేసుకున్నానురా బాబు, బాబు చేసుకోకుండానే బాగుండేది అని చాలాసార్లు నాతోటే అన్నారు. మరి ఈయన ఇందని చేసుకున్నాడు ఎలా ఉంటున్నాడు? నిజంగా బాగుంటున్నాడా? మరి అందరి దగ్గర ఉంటున్నాడా? అందరికీ సంతృప్తి కలిగిస్తున్నాడా? ఎవరికైనా మనస్సులో ద్వేషం కలిగిస్తున్నాడా? ఎలా సంభవమో చూతాము అని బయలుదేరాడు.
నారదుడు. ఇల్లు ఇల్లు తిరుగుతాడు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తీరు కనబడతాడు. ఒక నూరు యాభై ఏళ్ల దాకా తన ఇల్లు చూపెట్టాడు. ఇది సరిపోదు వీడికి అనుకోని ఇంకో ఇంటికి పోగానే ఆ స్వామి స్వామి ఏం చేయని కూర్చోబెట్టి వీరిద్దరు కలిపి కాళ్ళు కలిపి ఏదో ఆచమనం అర్ఘ్యం పాద్యం ఇచ్చి ఏదో ఇంత ఉపహారం పరహారము పెట్టి. పాలు కూడా ఇచ్చేసి స్వామి ఇప్పుడే వస్తాను మీరు ఆ పాలు స్వీకరించండి అని ఈయన బయటికి వెళ్ళాడు కృష్ణుడు. అప్పుడు నారదుని బాధ ఏమిటి అంటే ఎక్కడ ఉన్నా ఇద్దరు ఉంటున్నారు. అడుగుదాం ఆమె అంటే ఆయన పక్కన ఉంటే ఏమనుకుంటాం అండి. ఆయన పక్కన లేకుంటే ఆ అమ్మ మంచిగా ఉంటున్నారా నీతో బాగున్నారా అడగాలంటే ఆయన పక్కన ఉంటే ఏం చెప్తారు నిజంగా లేకున్నా మా వారు బాగానే ఉంటారండి ఏమంటారు? భర్త ముందర మీ వారిని బాగా చూస్తున్నారా అంటే చూడలేదు అంటారండి ఆ బాగానే ఉన్నారండి అంటారు. లేం పెడితే బాగుంటుంది ఈయనే పక్కనే కూర్చుంటున్నాడు పోయి పెట్టాడు ఇదేం కొట్టరా అనుకుంటున్నాడు. పాపం వాడికి ఎందుకు బాధ అని పాపం పక్కకు పోయాడు ఈయన. వీడు ఏమనుకోకు ఇంతమంది ఉన్నారు కదా. స్వామి మీతోటి మంచిగా ఉంటున్నాడా? వస్తున్నాడా అప్పుడప్పుడు? అయ్యో స్వామి ఏం చెప్పాలి అప్పుడప్పుడే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారండి. దానికి అయ్యో ఎందుకు ఏం లేదండి మనలో మాట అందరినీ పెళ్లి చేస్తున్నారు కదండీ వాళ్ళంతా మీ అక్క జిల్లేమే కదండీ పాపం నెలకో ఏడాదికో పక్క ఆమె దగ్గరికి కూడా పోవాలి కదండీ వాళ్ళకు పాపం ఏదో ఇంత మనస్సు ఉంటుంది కదా అలా ఇలా చేస్తే ఎలాగండీ కొమ్మని చెప్తే పోరండి ఒక్కసారి పోయి రావయ్యా. నెలకు ఒక్కసారి పోవయ్యా, పోనీ ఏడాది ఒకసారి పోవయ్యా. ఎందుకు కదల ఆహా నేను నీ దగ్గరే ఉంటానంటానండి. మరి ఏం చేయాలండి ఏది నా బాధ. నా దగ్గర నుంచి పోనందుకు బాధ అని చెప్పిండు. ఒకళ్ళను కాదు అందరికీ ఇలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఈ బాధ తనకు పట్టుకొచ్చింది. మళ్ళీ తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ రక్షి ఉండిపోయారు ఏ నారద. అన్నీ అయిపోయాయి ఇంకేమైనా మిగిలాయా? తన కనపడిందా? స్వామి బుద్ధి తగ్గిపోయింది క్షమించండి. ఈ ఏదో మాయ అందరినీ మోహింప చేస్తుంది అని నన్ను కూడానా అనుకున్నారు కానీ ఏం తేడా లేదు పిచ్చివాడా. బ్రహ్మ రుద్రేంద్రాదులే నా మాయ తెలుసుకోలేరు, నువ్వు వారి పిల్లవాడవు నాకు మనువాడవు. పాతకు ఏమంటాం కదని ఆ కాబట్టి ప్రయత్నించవు నాయనా హాయిగా వెళ్ళు అంటే. అను కానిదేమును రహస్యమే ఇది అంతా పరమాత్మ రూపం విశ్వం విష్ణుహోము. సకల చరాచర జగత్తు పరమాత్మే. గోపికలు పరమాత్మే గోపాలుడు పరమాత్మే ముద్దు మధుర పరమాత్మే. కాబట్టి ఈ స్థితిలో విడిగా స్వామి ఉన్నాడు.
నా శక్తితో స్వామిని వశం చేసుకుంటానన్న భావనతో వాళ్ళంతా ఓడిపోయారు. అందుకే ఇంద్రియం విమధితుం నసేకుహు. కాబట్టి ఇలాంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ గోపికల యొక్క రాస లీల వృత్తాంతాన్ని విన్న పరీక్షిత్తు ఏమన్యాయం అండి? ఎంత దేవుడైతే మాత్రం పరభార్యలతో రమించవచ్చునా? ధర్మ సేతువైన స్వామి, ధర్మాన్ని స్థాపించవలసిన స్వామి, ధర్మాన్ని బోధించవలసిన స్వామి, ధర్మభంగం చేయవచ్చునా? ఏం బాగాలేదండి. కారణం చెప్తారా? పరీక్షిత్తరి. పరీక్షిత్తే కాదు సుఖయోగీంద్రుడు వ్యాసుడు తప్ప వశిష్ట మహర్షి. కృష్ణావతారం తరువాత అంతా బాగానే ఉంది కానీ ఈ రాధేయ ఏమిటో అర్థం కాలేదు. మరి ఆయన కృష్ణుడా ఇంకేమిటా ఇంకోటా అంతా గందరగోళం ఉంది అన్నాడు. ఏ నారదుడు అయ్యా సంస్కృతం తెలుగు వేరే భాగం మనకు వద్దు కానీ రాసః అంటే ఏమిటో చెప్పండి. అది వేరే ఏముండదు. రాసమని దేన్ని అంటారు అంటే రసము వలన కలిగిన దాన్ని రాసము అంటారు. కదా. రాసమంటే రసము వలన వచ్చిన దాన్ని రసం వలనకైనటువంటిది రసముతో ఏర్పడేది రాసము. ఆ రాసముతో వచ్చే లీల రాసలీల కదండీ. మరి రసం ఎవరు? రసో వైసః రసగ్గుక్ష్యేవాయల్నభ్వానందీభవతి చెప్పుకున్నాం కదా. రసం అంటే పరమాత్మ అయ్యా, రాసం అంటే పరమాత్మ నుంచి వచ్చినది ఏమిటది ఈ జగత్తు. నీలా అంటే జగత్తు సృష్టి అండి. సకల చరాచర జగత్తు యొక్క సృష్టి, రక్షణ, సంహారము ఈ మూడు రాసి వేశారు. ఇందులో అధర్మం ఏదో చెప్తావు కదా తాను. అవును నాకు ఎందుకు అర్థం కాలేదు అన్నారు. ఎదుటి విషయాన్ని చూచేటప్పుడు మనము ఆ విషయము కంటే చాలా గొప్ప వాళ్ళము, మనం చాలా మేధావంతులము, ఎదుటి వాళ్ళంతా.
తెరిచే వాళ్ళు అనుకుంటే తప్పులే కనబడతాయి. మనమే కాదు తక్కువ వాళ్ళు అనుకుంటే ఒప్పులు కనబడతాయి. శాస్త్రం ఏమిటి అంటే అందుకే మన శాస్త్రంలో సిద్ధాంతంలో నైత్యానుసంధానం ప్రధానం. ఎంత శక్తి సామర్ధ్యాలు పెరుగుతూ ఉంటాయో అంత వినయం పెరగాలి. హనుమంతుడు ఏమన్నాడు? మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాయనా హనుమా నువ్వు అంటే వచ్చావు సముద్రం దాటి లంకలోకి రాముడు ఎలా వస్తాడు రక్షణ స్వామి ఎలా వస్తాడు సుద్ధియుడు ఎలా వస్తాడు జాంబద్యుడు ఎలా వస్తాడు వానరులంతా ఎలా వస్తారయ్యా సముద్రాన్ని దాటి రాగల వాళ్ళు ముగ్గురే ఎవరు? వైనకేయుడు ఒకడు ఉన్నాడు మహానుభావుడు వాయువు నువ్వు. నువ్వు మీ నాన్న గడుపుమంతులు ముగ్గురు తప్ప ఇంకో సంవద్దం దాటలేరు. మరి వాళ్ళంతా ఎట్లా వస్తారు? తల్లి తల్లి మీ నోటి పుణ్యం మీ నోటి వాక్యాన్ని నేను వచ్చాను అన్నారు కదా. అహంతావదిహ ప్రాప్త కింపునస్తే మహాబలా నేనే వచ్చాను వాళ్ళు రారండి వాళ్ళంతా మహాబలాఢ్యులు నేను చిన్నవాడిని. ఉన్న వానరులందరిలో చిన్నవాడిని నేను. నేనే వచ్చాను వాళ్ళు రారా. వినయ మాట కాదు. నాకు ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతేహి ఇతరే జనాః. అయ్యా, ఉన్నవాళ్ళలో పని ఎవరికి చెప్తారండి? కొంచెం చెప్పమ్మ. పని చెప్పేది ఎవరికి? ఉన్నవాళ్ళందరికంటే చిన్నవానికి. మరి వాళ్ళంతా అక్కడ నన్ను పంపించారు ఇక్కడికి. అంటే నేను వాళ్ళందరికంటే చిన్నవాడిని. నేనే వచ్చాను వాడు రాకపోవడం ఏంటి? ఇంకో మాట మత్త ప్రత్యవరక్షస్తిన్నాస్తి సుగ్రీవ సన్నిధితవు. సుగ్రీవుని దగ్గర నాకంటే చిన్నవాడు లేనే లేడు. అందరికంటే నేను చిన్నవాని ఇంత చిన్నవాని నేను వచ్చానమ్మ వాళ్ళు రారు నీకెందుకు డౌటు హాయిగా ఉండవు. ఇది నిజమైనటువంటి వివేకం వ్యక్తిత్వం. మనకు ఎంత శక్తి సామర్థ్యాలు పెరిగితే అంత వినయం పెరగాలి. ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ పెరగాలని ఎంతో తెలుస్తుంది.
అహస్యం ఏమిటంటే మనం అందరికంటే పెద్దవాళ్ళం కాదు కదా? ఎంత పెద్దవాళ్ళం పెద్దవాడు ఉంటాడు. మనం 100 కన్నా చదివాం అనుకోండి, నేను 100 చదివానయ్యా సంతోషం. ఎన్ని పుస్తకాలు? చదవవలసినవి ఎన్నుడి నువ్వెన్ని చదివావు? చదవవలసినవి 100, చదవవలసినవి 100 కోట్లు. కదా? 100 కోట్లలో 100 ఎంతో భాగం ఎన్నో భాగం అండి? చదువుతున్న కొద్దీ. చదవవలసినవి ఎన్నో తెలుస్తాయి. తెలుస్తున్న కొద్దీ తెలుసుకోవలసినవి ఎన్నో తెలుస్తాయి. వాటి వైశాల్యం తెలుస్తున్న కొద్దీ మనము చిన్నవాళ్ళం అయిపోతుంటాం. అన్నీ నాకే తెలుసు ఇంకా చదవవలసింది ఏముందండి? సమాజంగా అంటుంటారు లోకంలో ఏదైనా వెళితే మన బంధువుల ఇంటికి వాళ్ళని వెళితే కాసేపు కూర్చోండి వెళ్ళేస్తామంటే అయ్యో అప్పుడేనా ఏం చేస్తారు పోయి అంటారు. అంటే నువ్వు నేను ఇంటికే ఉన్నాం అన్నాను. నా ఇంటికి నువ్వు రా నీ ఇంటికి నువ్వు రా ఇద్దరం కూడా పిచ్చా పాడి మాట్లాడుకుందాం మన జన్మ సార్ధకం. ఎంత నవ్వు వస్తుందంటే ఏం చేస్తావంటే కర్మ రా బాబు ఎంత చేయాలి రా. నువ్వు ఏం చేశావు ఇప్పటిదాకా వచ్చి ఇన్నేళ్లు అయిపోయింది 50 ఏళ్లో 40 ఏళ్లో 30 ఏళ్లో అయిపోయింది. ఇన్నేళ్లు అయిపోతే నువ్వు ఏం చేశావు ఏం చేశావు ఇదివరకు ఏం చేశావు. చేయవలసింది ఎంత ఉంది? ఏం చేస్తారు అంటే నా వల్ల ఏడు వల్ల అంటే వాస్తవంగా చేయవలసింది ఎంతో మనకు తెలియని స్థితి. ఎవరికి తెలుస్తుంది? చేస్తున్న వాడికి తెలుస్తుంది. ఒక పుస్తకం చదువుతున్న వారికి తెలుస్తుంది. ఒక పని చేస్తున్న వారికి పని తెలుస్తుంది. కాబట్టి శక్తి పెరుగుతున్న కొద్దీ, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనం చిన్నవాళ్ళం అవుతాం పెద్దవాళ్ళం కాదు. కాబట్టి పరమాత్మ స్వరూపం మనకు అర్థమవుతున్న కొద్దీ మన నైత్యానుసంధానం ప్రారంభమవుతుంది. ఎన్న వాళ్ళం ఎంత వంతు. అనంత కోటి బ్రహ్మాండములు ఆదిశేషుని వెయ్యి శిరస్సులలోని ఏదో ఒక శిరస్సులో ఏదో ఒక మూలలో సిద్ధార్ధాయతే అన్నారు. ఆవగింజలు అన్నారు. మరి ఒక శిరస్సే ఇంత అనంత కోడి బ్రహ్మాండములకు ఆవగింజ అయితే మరి అలాంటి ఆదిశేషుని యొక్క విశాలమైన భోగమంతా పరమాత్మ కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకుంటాడు.
గట్టిగా చదివి సరిపోదు మరి సార్ ఏం చేస్తారు పొర్లాలని పర్ప దేవుండా లేండి. మరి చిన్న పొర్లు పోయింది ఏం చేస్తామని కొద్దిగా ఎటు అటు పొర్లకుండా ముడుచుకొని చెప్తారు మన దుష్పురాణ చెప్తారు పరమాత్మ ఇలా ఒరిగి కాళ్ళు ఇలా పెట్టేసి పడుకున్నారండి హాయిగా పండుకోవచ్చు కదా అంటే మనకేం పెద్ద పొర్లు ఉంటుంది. ఆయన పరుపు చిన్నది ఏం చేస్తాం? సరిపోదు మేము సవరణ చేసుకోవాలి మా జంత కదా ఇరుకటం. ఎంత మంచమో మంచం కొద్ది కాళ్ళు ముడుచుకోవాలి దాని జంత లేదు. కదా ఆ ప్రకారం చిన్న మంచం ఉంది ఏం చేస్తాం ఒక కారణం అదట. రెండో కారణం పొరపాటున ఆయన అటు ఇటు పొర్లటానికి మోలు పెడితే పొర్లుతుంటే ఈ పరుపుకు ఆయన శరీరానికి రాపిడితో బాగా ధ్వని సప్పుడైతుంది. గోల గోల. ఈ పెద్ద గోలలో ఎవరు పిలుస్తున్నారో వినరాదు. భక్తుల మొర వినటానికి కదలకుండా పడుకుంటుంది. ఎప్పుడు ఒకే పోజు ఒకే స్టిల్ అంటాం కదా ఆయన స్టిల్ మారదు. ఇది ఎన్ని క్యాలెండర్లు చూడండి ఎన్ని పొడవు చూడండి అదే స్టిల్. ఏమిటి కారణం అంటే. ఆయన చిల్లు కాదు మన ఏడుపు కూడా అదే ఎప్పుడు మారదు. ఎన్ని యుగాలు మారినా స్వామి రక్షించు స్వామి రక్షించు. ఇంకోటి ఉందా అండి మనకు? కానీ వీళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆయన అట్టే ఉంటాడు ఏం చేస్తాడు మహానుభావుడు అంతకన్నా వేరే మార్గం లేదు. మరి ఇంత పెద్ద ఆదిశేషుడు పరమాత్మకు కాళ్ళు చాపుకునే ప్రాప్తం కూడా లేనంత చిన్నవాడయ్యము. అంటే తత్వం తెలుస్తున్న కొద్ది మనం చిన్నవారమవుతాము. ఈ మాట చెప్పొచ్చు కదా. ఇది ఆయనే అది ఆయనే రా. ఈ శరీరము ఆయనే ఆ శరీరము ఆయనే ఈ మనస్సు అతనే ఆ మనస్సు అతనే మరి పరస్పరం కలయిక అంటే ఎవరెవరితో కలిశారు? ఆయన ఆయన తోడే కలిపాడు. ఆయన కంటే ఇంకొకడు ఉంటే వారితో వీరు కలిస్తే వారు భార్య వీరు భర్త ఆ భార్య ఇంకో భర్త ఉన్నాడు ఆ భర్తను వదిలిపెట్టి ఇక్కడికి వస్తే అధర్మం. ఉన్న భర్తే ఒక్కడు నీకు నాకు కూడా. చెప్పారు పరిచిత్ ఆయన వారు వాడికే కాదు నీకు నాకు వాడే భర్తలా బాబు. ఎందుకంటే ఉన్నదే ఒక్క మగవాడు. నలుగురు ఉంటే తలవకుండా తీసుకుంటారు. ఒకడు ఉంటే ఏం చేద్దామండి అందరికీ ఒకడే తిప్పు.
ఇంకోడు లేడు. మనందరికీ ఆయన ఒక్కడే దిక్కు. మరి వ్యభిచారం అనుకుంటే మనం ఎక్కడికి పోదాం మరి ఇంకో మొగోడు లేడు. ఏం చేస్తాం? అంటే అయ్యా తప్పయింది ఇది వాస్తవం. దీన్ని చెప్తాడు ముఖ్యంతియత్ సూరయః. మహాజ్ఞానులు కూడా, ఋషులు కూడా కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలను చూచి మోహాన్ని చెంది అధర్మమేమో, అక్రమమేమో, ఇది సరైన చర్య కాదేమో. కృష్ణ పరమాత్మ ఇలా చేసి ఉండకూడదేమో అని మోహంలో పడ్డారు. అంతే కాదు తేజో వారి మృదాం యధా వినిమయః ఇంకో చమత్సారం ఏమిటంటే రాధాకృష్ణుల విహారంలో రాధమ్మ వారు పక్కన ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే చంద్రుడు అందరూ జాగ్రత్తగా ఉండనుకోండి. వీరిద్దరి రాస లీలను చూస్తున్న చంద్రుడు పారవశ్యంతో గడ్డ కట్టుకొని పోయాడు. అసలే మంచు ఆ మంచులో గడ్డ కట్టింది. అంటే స్తంభించిపోయాడు. చలనం ఆగిపోయింది. ద్రవం కాస్త ఘనమైంది. రాధాకృష్ణులు ఏ రాయి మీద కూర్చున్నారో అంటే కొండా చెరి ఏదో ఉంటుంది కదండీ. ఎక్కడ కూర్చున్నారో వారి స్పరిక్షకు ఆ రథ ఉద్వేగానికి ఆ రాయి కాస్త కరిగి నీళ్లయ్యాయి. వారు జలవిహారానికి ఏ యమునకు వెళ్లారో ఇంత మహానుభావులు వచ్చారు మీరెంత? అదృష్టవంతులము అనుకున్న యమునా జలం గడ్డ కట్టుకుపోయింది. అది కాస్త రాయండి. రాళ్ళు నీళ్లయ్యాయి, నీళ్లు రాళ్లయ్యాయి, చంద్రుడు గడ్డయ్యాడు. తేజో వారి మృదాం యథా వినిమయః. కదా? ద్రవించేది ఘనమైంది, ఘనంగా ఉండేది ద్రవమైంది. కదిలేవాడు కదలకుండా అయ్యాడు, కదలకుండా ఉండేవాడు కదిలాడు. కదలకుండా ఉండేవాడు కదలడం అంటే ఏమిటండీ అంటే చంద్రుడు కానీ సూర్యుడు కానీ మనకు కనపడ్డాడంటే అర్థం ఏమిటండీ భూమి.
తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ తిరుగుతున్నప్పుడు చంద్రుడు ఒకసారి వస్తాడు ఒకసారి శిరుడు వస్తాడు. పొరపాటున భూమి తిరగడం ఆగిపోతే వాడు రాడు, వీడు రాడు. భూమి అంటే ఎవరిది? భూమిది ఏంది అంటాం? మనకు వద్దు విశ్వాసనం ఉండొచ్చు కదా? భూహు పాదౌ. అది భూమి అంటే ఎవరు? పరమాత్ముని యొక్క పాదం. ఆయన కాళ్ళు కదిలించేది భూమి కదిలించేది. భూమి తిరగాలంటే ఆయన కాళ్ళు కదిలించాలి. రాధా ప్రేమ సామ్రాజ్యంలో మైమరిచిన స్వామి కాళ్ళు కదలుతానని మర్చిపోయాడు. అదే భూమి ఏమైంది? వాడు అక్కడే ఉన్నాడు, వీడు ఇక్కడే ఉన్నాడు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. తేజో వారి మృదాం యధా వినిమయః. తిరిగి వలసిన భూమి తిరగకుండా ఆగింది. కానీ వాడు అక్కడే ఆగిపోయాడు. వాడు స్తంభించిపోయాడు. నీళ్లు గడ్డయ్యాయి, రాళ్లు నీళ్లయ్యాయి. కాబట్టి తేజో వారి మృదాం యథా వినిమయః. యత్ర త్రిసర్గో మృషా ఇక్కడ త్రిసర్గ అంటే ఏమిటండి? స్వామికి ముగ్గురు ఉన్నారు దేవేరు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. పోనీ ఇంకా అది కాదు అనుకుంటే గోపిక, రాధా, రుక్మిణి కాదు రాధాని పక్కకు పెట్టండి. గోపిక, రుక్మిణి, నీల ఎవరున్నారు కదా. ఇది వీరు కూడా కాదు అనుకుంటే. మనకు ప్రధానమైనటువంటిది శూరులు, మునులు, యోగులు. ఇలా మనము సకల చరాచర జగత్తులోని విభాగాలను జగత్తులకు నాయకుడైనటువంటి పరమాత్మను సేవించేటువంటి మహిషీ విభాగాన్ని చెప్పుకుంటే అవన్నీ మృష. ఇవన్నీ అసత్యాలే రాధా ఒక్కటే నిజం. ఆమె అన్ని రూపాలలో కనబడుతూ ఉన్నది అసలు మూలం రాదమ్మ తక్కిన వాళ్ళంతా కాదు. రాదమ్మ తత్వం అర్థం కానంత వరకు మనం వాళ్ళనే చెప్పుకుంటాం కాబట్టి ఆ వాళ్ళు కూడా ఆ మృష.
అబద్ధం కాదు సత్యమే. శ్రీదేవి ఉంటుంది, భూదేవి ఉంటుంది, నీలాదేవి ఉంటుంది. గోపికాలు ఉంటారు, రుక్మిణి ఉంటారు, పత్యభావన వరణవులు ఉంటారు. ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, యోగులు ఉంటారు. రుషులకు, మునులకు, యోగులకు ఏం పేరండి? ఆత్మారామ కదా? అంటే మనమందరము కూడా ఏం చేస్తుంటాము? దేని కోసం బతుకుతున్నాము అంటే ఏం చెప్పాలి? సుఖాయ కర్మాణి కరోతి జంతుహు అతై సుఖం వా అన్యదుపారమం వా. ప్రతి ప్రాణి దేని కోసం పని చేస్తుంది? సుఖాయా కదా? సంతోషం కలగటానికి, ఆనందాన్ని పొందటానికి. దానికి ప్రతి ప్రాణి పని చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది కానీ చేస్తున్న పని వల్ల అది జరుగుతుంది అని. మతై సుఖంబా మనము చేసేటువంటి పనులతోటి ఆనందం కలగటం లేదు. సరే ఆనందం కలగకున్నా కలిగిన దుఃఖం తొలగుతున్నదా కనీసం? అది లేదు. సుఖం కలగకున్నా, దుఃఖం దొరికినా సంతోషమే. మనము చేసే పనుల వల్ల కొత్త సుఖం కలగకున్నా వాళ్ళ దుఃఖం కూడా పోవటం లేదు. పోనీ దుఃఖం పోకున్నా మంచిదే అనుకుంటే అది కాస్తా పెరుగుతున్నది. సుఖం కలగాలని చేస్తున్న పనుల వలన దుఃఖం పెరుగుతున్నది. దీన్ని ఏమందాం ఇప్పుడు? కదా? కాబట్టి. ఈ సంతోషము సుఖము అనేది ఎవరి ద్వారా లభిస్తున్నది? ఇది ఎవరిస్తారు? అసలు ఆనందం ఎవరు? ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందే నజాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిషంతి తత్ బ్రహ్మ వేదం తారా స్పష్టంగా చెబుతుంది. పరమాత్మ అంటే ఆనందం ఎందుకు? బ్రహ్మా అంటే ఏమిటి? పరబ్రహ్మ అంటే ఏమిటి? యతో వాయుమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంతి అపి సంభిసంతి తత్ బ్రహ్మం.
ఇది బ్రహ్మ రత్నం అండి. పరమాత్మ అంటే ఎవరు? ఎవరి నుండి సకల జరాజర జగత్తు పుడుతుందో, పుట్టిన జగత్తంతా ఎవరితో బ్రతుకుతుందో. బ్రతుకుతున్న జగత్తంతా ఎవరిలో లీనమవుతుందో వాడు బ్రహ్మ. ఏం చెబుదాం ఇప్పుడు మరి? ఆనందమే బ్రహ్మ. మనం అంతా పుట్టేది దేనికోసం? పోనీ దేని వలన? ఆనందం వల్లే మనం పుడుతున్నాం కదా. మన పుట్టుక ఆనందంలోనే. మన పెరుగుట ఆనందంతోటే మన చివరికి కలియుట ఆనందంలోనే. కాబట్టి ఆనందో బ్రహ్మ. ప్రతి వారు ఆనందం కోసం ప్రయత్నం చేయటం అన్న మాట నిజమైతే. అందరూ పరమాత్మ సాక్షాత్కారం కోసం పరమాత్మ ప్రాప్తి కోసమే ప్రయత్నిస్తారు. ఆనాడే నిజమైన ఆనందం మీకు కలుగుతుంది. భగవంతుడి కంటే భిన్నమైన దాని కోసం ప్రయత్నిస్తూ మేము ఆనందం పొందుతున్నాము అనుకోవటం మూర్ఖత్వం అన్నాడు అప్పుడు. దుఃఖంలో ఉండి దుఃఖం కోసం ప్రయత్నిస్తూ ఆనందంగా ఉండడం దొరుకుతుందా అండి? గొంగడిలో అన్నం పెట్టుకొని ఏమంటాం తెలుసు కదండీ? ఏమి వేరుదాం? అన్నమే రాలనా గొంగడి యొక్క రోమములే రాలనా? దుఃఖములో మునిగిన నీవు దుఃఖములో మునిగి దుఃఖంతో ఉంటూ దుఃఖం కోసం ప్రయత్నిస్తూ దుఃఖిస్తూ ఆనందం పొందాలనుకోవటాన్ని ఏమంటారండి? జ్ఞానానికి పోరా నిజంగా మీకు ఆనందం కావలసి ఉంటే నిజంగా మీరు ఆనందాన్ని పొందాలనుకుంటే పరమాత్మను పొందడానికి ప్రయత్నించండి పరమాత్మను సేవించడానికి ప్రయత్నించండి. పరమాత్మానందం తప్ప వేరే వారు ఆనందాన్ని ఇవ్వలేరు. తక్కిన వారి వలన ఆనందం కలుగుతుందన్నమాట. అబద్ధము, అసత్యము, భ్రమ. మహా పొరపాటు అందుకే త్రిసర్గః మృషా యత్ర త్రిసర్గో మృషా ఇప్పుడేం కావాలి ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి ఇప్పుడు స్వేనధామ్న నిజమైనటువంటి తన ప్రకాశంతో రాధమ్మ యొక్క తన ప్రకాశముతోటే
సకల చరాచర జగత్తు యొక్క అజ్ఞానాన్ని, చీకటిని పోగొట్టి మనకు అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. నిరస్త కుహకం. అన్ని కపటములు, అన్ని మాయలు, అన్ని వంచనలు రాధమ్మ కటాక్షం వలనే పోతాయి. అది పడలేదు అనుకోండి మనకందరికీ మేమంతా బాగా తెలిసిన వాళ్ళం అండి అనుకుంటూ ఉంటాం. చెప్పాం కదా అవిజ్ఞాతం విజానతం. విజ్ఞాతం అవిజానతాం అని మనకు కొంచెం తెలుసు అన్నాం అనుకోండి అతని అర్థం ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడే నాకు తెలుసని చెప్తాడు. నిజంగా తెలిసినవాడు ఈయన తెలుసండి మనకు పాత్రం అదే కదా కాబట్టి మనము తెలుసుకున్నది చాలా తక్కువ అని తెలుసుకున్నవాడు ఎక్కువ తెలుసుకున్నవాడు. అబ్బా నాకు అన్నీ బాగా తెలుసండి అని చెప్పినవాడు అసలు తెలియనివాడు అని శాస్త్రం. అందుకోసమని పరమాత్మ స్వరూపము, పరమాత్మ యొక్క మాయ, పరమాత్మ సృష్టి, పరమాత్మ విలాసము. ఎవరి ప్రకాశంతో బయటపడుతున్నది? రాధమ్మ కటాక్షంతో చెప్పుకున్నాం కదా యద్భూభంగా ప్రమాణం స్థిర చర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వ చింతాం మురభిదురచి యత్ పాద చిహ్నైహి తరంతి అంటాడు పరాశర భక్తరు. అమ్మవారి కనుబొమ్మల కదలికలను చూసి స్వామి సృష్టి చేస్తాడు అన్నాడు. ఒకరిని నరులను, ఒకరిని వానరులను, ఒకరిని స్తంభం, ఒకడు పశువు, ఒకడు పచ్చి, ఒకడు చెట్టు, ఒకడు గుట్ట అందరి జీవులే. గాయి జీవుడే, గుట్ట జీవుడే, చెట్టు జీవుడే, పాము జీవుడే, తేలు జీవుడే. ఈ పుస్తకము ఈ అన్ని జీవులే. అందరూ జీవులే. ఒకరు చదివేవారు, ఒకరు చదువబడేవారు కదా. పైన కూర్చున్న మనము జీవులమే, మనం కూర్చున్న ఈ కుర్చి జీవులే. ఒకరేమో కింద ఉన్నారు, ఒకరేమో పైన కూర్చుంటున్నారు, మరి దాని కింద బండ జీవుడే. దాని కింద భూమి జీవుడే.
మరి అందరూ జీవులైనప్పుడు నీ తేడాలు ఎందుకు? పరమాత్మ పక్షపాతం ఉన్నవాడా? అబ్బే నాకేం తెలియదు అన్నాడు. పోయి ఆయనను అడగండి. అదేమిటి అంటే యద్భ్రూభంగా ప్రమాణం. అమ్మవారు అంటే వారి పని అధోగతి. అది అనుకోండి పైకి వచ్చింది. రూహంగా కనుబొమ్మల కదలిక మన పుట్టుకలను ఉంది. అంటే అన్యాయం కదండీ. ఆయనకు ఎంత ప్రియులైతే మాత్రం ఆమె ప్రేమ ఒక్కడు మనల్ని చంపుతాడా ఇలా? ఇదేం ధర్మం అండి. అందరూ బుద్ధి చెప్తున్నాడు స్త్రీ దోరుడు కావద్దు అంటాడు. మరి ఆయనే అమ్మవారి దోరుడు అయితే మన గతి ఏమిటి అని ఇంకో సంకట. కానీ కొద్దిగా వేదం తెలిస్తే కనుబొమ్మలని దేనిని అంటారు? వాసన భృవు విలాసౌ. కనుబొమ్మలు ఉంటే కర్మలు. మనము చేసే కర్మలకు కనుబొమ్మలు అని పేరు. అమ్మవారు కనుబొమ్మలు కదిరించారు అంటే స్వామి అమ్మవారి ముఖం చూడగానే వాడి జాతకం అంతా ఆమె చూపెడుతుంది ఇది వీడి సంగతి. వీడి పుణ్యాలు ఇవి, వీడి పాపాలు ఇవి, వీడికి ఏటి ఇస్తావో ఇవ్వు. ఇది ఏమంటాం కాంబినేషన్ ఫైల్ ఉంటుంది కదా సీఆర్ సీఆర్ అంటాం మనం కమిషన్ రిపోర్ట్ అంటాం. ఉద్యోగం అందరికీ ఉంటుంది సీఆర్ అంటారు చూడండి ఎంత చమత్సాయంగా ప్రతి ఏడు పంపాలి పెద్ద ఆఫీసర్ అయినవాడు. తన కింది ఎంప్రాయిడర్ అందరికీ సీఆర్ పంపాను. దాన్ని బట్టే ఇంక్రిమెంట్, ప్రమోషన్ వగైరా వగైరా ఏమైనా ఫలిట్మెంట్ ఉంటే పని ఇస్తుంటే అదంతా సీఆర్ ఏదో కొన్నాడు చేశాం కదా అందువల్ల అది కాస్త జ్ఞాపకం వస్తుంది. ఈ సీఆర్ అంతా మన దగ్గర ఉంటుంది. మన ఇప్పుడల్లా దగ్గర ఉంటుంది. ఆమె కరువమ్మ ఎగిరేసింది అంటే వీడు కాస్త పుణ్యం చేశాడు మనిషిగా పుట్టించి పో అంటాడు నన్ను. ఇది యద్భ్రూభంగా ప్రమాణం అంటే పైకి మాత్రం ఇదంతా ఏదో శృంగార రసం అమ్మవారు కన్నులాడిస్తుంటే అయ్యవారు సృష్టి చేస్తున్నారు అనుకుంటాను. కానీ ఈ కన్నులాడిచ్చే కన్నులు ఏ కన్నులు? మన కర్మలే ఆయన బొమ్మలు. కాబట్టి నిజముగా పరమాత్మ యొక్క సకల లీలా విలాసములకు మూలభూతమైనటువంటి ఆధారము ఆ.
అమ్మవారు కాబట్టి ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం. తన దివ్యమైనటువంటి తేజస్సుతో అన్ని అసత్యములను, అన్ని కపటములను, అన్ని మాయలను తొలగించేటువంటి మహానుభావురాలు ఆమె సత్యం పరం. ధీమహి పరం ఉత్కృష్టం సత్యం అంటే సతాం హితం. కదా అని చెప్పుకున్నాం. సత్యం అంటే ఏమిటి? సత్యం సర్వ హితం ప్రోక్తం యధార్ధ కథనం నహి. దాస వాక్యం సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుట కాదు, నిజము చెప్పుటే సత్యము కాదు, సత్యం సర్వ హితం ప్రోప్నం దేని వలన అందరి హితం జరుగుతుందో అది సత్యం కానీ నిజం చెప్పానండి అంటే సత్యమా అండి? ఉదాహరణ కావాలంటే నలుగురు చంపడానికి వస్తున్నారు ఓ బ్రాహ్మణోత్తముడిని. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ ఋషి కూర్చున్నాడు అక్కడ. పోయి వెనక్కి దాక్కున్నాడు. వాళ్ళు వచ్చారు ఏమయ్యా అయ్యగారు ఇక్కడ ఇద్దరు వచ్చారు బ్రాహ్మణులు వచ్చారా? ఏం చెప్పారండి? అవునయ్యా వచ్చారు, వెనక దాక్కున్నారు, తంపు అంటే సత్యం. సత్యమా అది? ఏముందా? పోనీ రాలేదు అంటే ఏమైతుంది? అబద్ధం అబద్ధం ఆడదామా? ఋషి నవ్వాడు. నాకు నీ పాట అర్థం కావట్లేదు అన్నాడు. అదేమిటిలా అన్నాడు. చూసావా చెప్పు అంటావు, చూసేవి చెప్తాయా? చూసేది కళ్ళు, దానికి నోరు ఉందా? చెప్పలేదు. చెప్పేది నోరు, దానికి కళ్ళు ఉన్నాయా? నోరు చూడలేదు, కళ్ళు చెప్పలేవు, మరి ఏం చేయమంటావయ్యా అని. ఏం చేద్దాం చెప్పండి అని చెప్పి. అంటే ఈ ఒక్క చిన్ని మాటతో పక్కన ఉన్నటువంటి వాడు రక్షించబడ్డాడు. సత్యమా సత్యమా? అంతే ఎందుకండి సీతమ్మను రాధుసస్త్రి అడిగారు కోయం కస్య కుతోవాయం కిన్నిమిత్తమిహాగతః కదన్ త్వయా సహాయేన సంవాద కృత ఆచక్షనో విశాలాక్షి మా భూత్యేసు భగోభయం సంవాదం అతితాపాంగి త్వయా కిం కృతవానయం అడిగారు రాధుసస్త్రి. వీడెవడు? ఎవడి వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? నీ దగ్గర ఎందుకున్నాడు? నీతో ఏం మాట్లాడాడు? నీకు అతనికి ఏమిటి సంబంధం?
నీకేం భయం లేదు చెప్పు. ఏం చెప్పిందండి? నాహం ధ్యానామి పోన్వయం. ఇతను ఎవరో నాకు తెలవదు. అంతే కాదు వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతం. నేను కూడా వీడిని చూసి రాక్షసుడే అనుకున్నాను. కామరూపి అనుకున్నాను. అబద్ధం కాదు నిజం అనుకోలేదండి. మరి ఉన్న మాటే. ఇంకో మాట యూయమేవాభిజానిత యోయం యద్వాకరిష్యతి. వారెవడో మీకు తెలుసు, ఏం చేస్తాడో మీకు తెలుసు, మాకేం తెలుసు. ఎందుకంటే మీ మీది ఒకే జాతి. అనుమానమా? అఖిరేవహి అహేష్ పాదాన్ విజయారాధన సంసయ. పాము జాడలు పాము తెలుస్తాయి మనలకి ఏం తెలుస్తాయి? నువ్వు పాము వాడు పాము నాకెందుకు అని. మరి సీతమ్మ అబద్ధం ఆడిందా లేదా ఇప్పుడు? ఏం చెప్తున్నావ్ వాస్తవంలో చూస్తే అబద్ధం ఆడిందే కదండీ కానీ అబద్ధం ఆడలేదు ఇది సత్యము అండి. ఎలా సత్యము? చేసిన పని కాదు, పని వెనక జరిగే పరిణామం చూడండి. పొరపాటు అవును అవును వాడు నా కోసమే వచ్చాడు, మా రాముడే పంపాడు, మా దూతే నాతో మాట్లాడాడు, అక్కడికి పోతాడని చెప్పింది అనుకోండి, వీళ్ళంతా వేసేసారని పట్టుకొని గేళ్ళ పడేస్తాడు. పడేస్తే ఇక్కడ రాముడు వస్తాడా? రాడు. మరి రాముడు రాకుంటే వీడు చస్తాడా? వాడు బ్రతికుంటే మనందరికీ అయితే ఇప్పటికి రావణ రాజ్యమే. సరే ఎలా ఉంటున్నామో అది వేరే సంగతి కానీ ఇంకా భయం చేయకుండా ఉండేది అన్నమాట. అయినప్పుడు... ఇలాంటి ఇన్ని లోకముల పీడను పోగొట్టడానికి చెప్పిన మాట సత్యమా అసత్యమా? సత్యం. సర్వ చితాం అండి. ఒక్క వీను బాగుండడం కాదు. అమ్మవారు వచ్చింది అందరి బాధ తన బాధ కోసం వచ్చింది. వారు చాలవాలి. ఇదే కాదు మీకు మారీజుడు ఉన్నాడు మహానుభావుడు. వాడు ఏం చేశాడు? రాముడు బాణంతో కొడితే హా సీతా కొన అన్నాడు. కదా ఎందుకు అన్నారండి? నిజమా అబద్ధమా అది? సత్యమా సత్యమా? బాధపడేది రాముడా? కాదు. ఓడి చెప్పారు మారేజ్యుడికి. రావణా తోడు చెప్పాడు. నువ్వు వెళ్ళు ఇలా చెయ్యి హాయిగా మోసపుస్త జరిగితే బాధ లేదు.
పరమాత్మ వస్తే మాత్రం రాముడి లాగా ఆర్చనాలు చేసి వాడిని కూడా ఇక్కడ రప్పించు రప్నస్వామి కూడా. నా మాట వినవనుకో నిన్ను చంపేస్తాను. విజిలించింది. అలాగేనండి వచ్చాడు బానే ఉంది ఏదో లేడీగా వచ్చాడు మోస వేయించాడు తీసుకొని పోయాడు అంతా బానే ఉంది. రాముడు బాణం వేసి కొట్టాడు. కొట్టగానే వెంటనే ఆ సీతా ఆ లక్ష్మణ ఏదో అన్నాడు. ఎవరన్నా అన్నాడు ఈ మాట రావణాస్వామి అన్నాడు. ఆ అన్న. ఇప్పుడు వినకుంటే వాళ్ళు ఏం చేస్తారండి ఆల్రెడీ చంపాడు. బ్రతికున్నప్పుడు వాడు చంపుతారండి వీడే చంపాడు కదండీ ఇప్పుడు ఎందుకు అనాలి మరి. అనుకున్నా వాడు మళ్ళీ చంపడు రెండు సార్లు చంపడు మనిషి వచ్చేది ఒక సారి కదా. ఇంక వాళ్ళ లెక్క నాకెందుకు ఊరుకోవచ్చు కదా ఎందుకన్నాడు నన్ను. తాను ఆ మాట అనకుంటే అటువంటి స్వామి రాడు. వీడు రాకుంటే వాడు చితం ఎత్తుకపోడు. ఎత్తుకపోకుంటే వాడు చావడు. ఇలాంటి లోక పీడా పరాయణుడు చావాలంటే నేను ఈ మాట అనాలి. నీలాంటి రాజు ఉండకూడదు అని అప్పుడే చెప్పాడు మారీచుడు. మనం చెప్పాం కదా. అకుర్వంతోయి పాపాని సుచయః పాప సంశ్రయాత్ పర పాపైర్వినస్యంతి మత్స్యా నాగ క్రదయద. మనము తప్పు చేయకున్నా తప్పు చేసిన వారి ఆశ్రయాన్ని పొందితే తప్పు చేసిన వారికి ఆశ్రయం ఇస్తే మనం పరవుతాం. మనం మంచివాడమే. మన ఇంట్లో ఒక ఎవర్నో దాచుకున్నాం అనుకోండి ఏమైంది? ఏమవుతుంది గతి? కాబట్టి మనము బాగుండటం కాదు మన చుట్టూ వారిని కూడా మంచి వారిగా ఉంచటం ప్రజలుగా మన కర్తవ్యం. పౌరుడు ఏం చేయాలి? చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటున్నారో చూడాలి. ప్రజలే కాదు రాజు తప్పినా వాడిని దారికి తేవాలి. అధర్మం చేసిన రాజును తిరస్కరించడం ప్రజల ధర్మం. ప్రజలు అన్నారు యద్య యదది హితం ప్రియం మహ్యం హితమన్య దుచింతితాం. నా కొడుకు రాజు కావడం నాకిష్టం. అది మీకు నష్టాలని ఎక్కడ లేదు. ఒకవేళ మీకు ఇంతకంటే వేరే వారి దిగం జరిగితే వాడి పేరు చెప్పు వాడిని రాజు చేస్తాను అన్నాను. దాన్ని అంటారు ప్రజా స్వామి ఏం కాదు. అది కదా అన్నాడు. ఇది నాకు ప్రియం కావొచ్చినయ్యా హితమన్యతి విచించతాం. ఒకవేళ మీకు ఇతని కంటే వేరే వాడు రాజైతనం జరిగితే చెప్పు వాడిని రాజైచడం చేత.
నేను ఎందుకు నమ్ముకుంటున్నాను? వాణి చేస్తాను. అంటే ఏది జరగాలి? ఏది సత్యం? సర్వ హితం. ఇటు మారీచుడు కానీ, ఇటు సీతమ్మ కానీ, ఇటు ఇంకొకరు కానీ, మరి హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఇన్ని మాటలు చెప్పాడు రావణాసురత్ కి. అవన్నీ సుఖీరుడు చెప్పాడా అండి? చెప్పమా? దేవి రామాన్య ఎక్కడ చెప్పాడు? హనుమతుడు చెప్పాడు మా ఏదో భ్రాతాత్వాం కుశలం పురుచ్ఛతి. అయి నాడు శుద్ధుడు చూసి వెళ్ళా అని చెప్పాడు. సందేశాలు లేవు ఉపదేశాలు లేవు. ఇవన్నీ ఈయనే చెప్పాడు దేనికోసం? బాగుపడితే లోకం బాగుపడుతుంది. కాబట్టి సత్యం అంటే సర్వహితం. సర్వహితం అంటే మంచివారితో పాటు చెడ్డవారి హితం కూడా. పాపం చేసిన వారు కూడా పచ్చపచ్చగానే ఉండాలి పాపబుద్ధి మాని. బాగుంటారండి. పాపం చేసేవారు పప్ప బుద్ధి మానితే బాగుంటారు. పాపం చేసిన వారిని కూడా హింసించవద్దు, శిక్షించవద్దు, చంపవద్దు. వారి మనస్సు మార్చి వారిని బాగు చేయమని బోధించిన రాధా సత్యం కదా. సదోహితం అండి. కాబట్టి ఆమె సత్యం. అలాగే పరం. కృష్ణ పరమాత్మ యొక్క ఉనికిని, స్థితిని, ప్రవృత్తిని అన్నీ తాను తనకు అనుగుణంగా మార్చుకునే మహానుభావురాలు కాబట్టి పరం. ఇలాంటి సత్యం పరమైనటువంటి రాధమ్మను ధీమకి మనమందరం ధ్యానం చేస్తున్నాము. ఇది రాధమ్మ వారి యొక్క వ్యాఖ్యానం అన్నమాట. మనకు ఇంకో వ్యాఖ్యానం ఉంది. ఏమిటది? భక్తి కదా. ఈ శ్లోకము. భక్తినే చెబుతూ ఉంది. ఎలా చెబుతుందండి? జన్మ ఆద్యత్య యతః. పరమాత్మ ఆయుర్భవించేది దేనితోటి? భక్తి తోటి కదండీ కదా భగవంతుడు సాక్షాత్కరించేది దేనితోటి నహి జ్ఞానం నవ శ్రద్ధ భక్త్యా తుష్యతి మాధవః భక్త్యాత్ అనన్యయా శక్యః అహమేవం విధోద్యునా జ్ఞాతుం ద్రక్షుంచ తత్వేన ప్రవేశ్యుంచ పరంతపా. నన్ను వాస్తవంగా తెలుసుకోవాలంటే భక్తే కావాలి. ఎలాంటి భక్తి అండి? అనన్యయ. మనం చెప్పిన జ్ఞాపకం ఉంది కదా అనన్యమైన భక్తి కావాలి. ఒక్కడే ఏకో దేవః నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో అతన్ని మాత్రమే ఆరాధించాలి. కాసేపు ఆయనే కాసేపు ఈయనే వ్యవహారం అది భక్తి కాదు దాంతో నీకు సిద్ధి కలగదు ఉభయభ్రశుడు అవుతారు.
కాబట్టి ఆద్యస్య జన్మ యతః పరమాత్మ యొక్క ఆవిర్భావము సాక్షాత్కారము ఎవరి వల్ల జరుగుతున్నది అంటే భక్తి వల్ల. అది కూడా అన్వయాత్ ఇతరతః ఇది ఇతరతః అన్వయాత్ ఈ భక్తిలో తక్కినవన్నీ కలిసిపోతాయి. అంటే భక్తి లేని జ్ఞానము వ్యర్థము అన్నాడు. నైష్కర్మ్యమపి అత్యుత భావ వర్జితం వృధా. ఎవరి మాట? సాక్షాత్తు బ్రహ్మ చెప్పిన మాట. ఎక్కడ చెప్పాడు? బ్రహ్మకు గర్వభంగం వత్సాపహార ఘట్టం ఉంది కదా భాగవదశమ స్కందంలో ఆ వత్సాపహార ఘట్టంలో వచ్చిన బ్రహ్మ నైష్కర్మ్యమపి అచ్యుత భావవర్జితం వృధానం. అంటే కర్మ ఆచరించేవాడు, కర్మను ఆచరింప చేసేవాడు వీరందరూ పరమాత్మే. పరమాత్మ కంటే భిన్నమైనది ఇంకొకటి లేదు. ఇలాంటి పరమాత్మని చేస్తున్నాడు మనకెందుకు వచ్చిన బాధ? అని జ్ఞానము కలిగి మనం పరమాత్మను శ్రద్ధతో భక్తితో ఆరాధించకుంటే ఈ జ్ఞానం మోక్షమిస్తుందండి. లేదు భక్తి లేని జ్ఞానము గింజ లేని తాలు అన్నాడు. యథా స్థూల సుషావఘాతినాం శ్రమయేవ శిష్యతే. ఉత్త శ్రమ ముగులుతుందట. ఎలా? తాలును దంచినప్పుడులా తాలు ధాన్యం ఉంటుంది కదా, అప్పుడు గింద ఉండదు. ఎంత దంచినా ధాన్యం రాదు, గింద ఉంటే వచ్చేది. మనం దంచుతాము, బియ్యం రావు. జ్ఞానమే కావచ్చు కానీ పరమాత్మ ఆవిర్భవించడు. కాబట్టి ఇతరతః అన్వయ. జ్ఞానము కానీ, కర్మ కానీ, మరొకటి కానీ, మరొకటి కానీ ఇలాంటివి ఏవైనా కానీ. పరమాత్మను సాక్షాత్కరింపచేయలేవు భక్తి మాత్రమే. ఇంకొకటి అర్ఘేషు అభిజ్ఞః.
ఈ భక్తి ఎలాంటిది అంటే తక్కిన విషయములను సమగ్రంగా తెలుసుకొని వాటిని విడిచిపెట్టి వాటిని పక్కకు పంపించి తాను మాత్రమే ముందర నిలిచేది అభిజ్ఞ. ఎదురుగా నిలిచేది అంటే పిపమే జ్ఞానము కానీ కర్మ కానీ ఇతర ఉపాసనలు కానీ ఇతర ఆరాధనలు కానీ మనకు ఆరాధనలు కూడా రకరకాలు ఉన్నాయి కదా ఇలాంటి రకమైనటువంటి వాటిని వేటిని ఆమోదించదు, అంగీకరించదు, వాస్తవంగా ముందర నిలపదు. అన్నిటినీ తనలోనే లయం చేసుకుంటుంది. అందుకే అర్ధేషు అభిజ్ఞః తరువాత స్వరా అంటే స్వేన రాజతే తనచేత తాను పరమాత్మను ప్రకాశింప చేస్తుంది. భక్తి అనన్యయ భక్తిహి కేవలం ఇచ్చ సాధన పరం అంటారు. మన కోరిక వాస్తవంగా తీరేది దేనితోటి? జ్ఞానంతో తీరదు భక్తితోటే. అది చెప్పాడు. తండ్రి గారు ఎటో బయటికి వెళ్తూ కుమారుడికి నాయనా అర్గింపు చేయరా దేవుడికి గుడిలో. నిమ్మల సాయంత్రమో రేపో వస్తాను కొద్దిగా జాగ్రత్తగా చూసుకో స్వామిని చాలా శ్రద్ధగా పూజించు ఆయన కాకలి ఇష్టం అన్నం పెట్టకుంటే బాగా పెట్టరా నాన్న అని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పాడు. సరే నాన్న ఏం చేశాడు, వంట చేసుకున్నాడు, ఏం చేశాడు, తిప్పాడు, ముందర పెట్టాడు, కళ్ళు మూసుకున్నాడు, ఏదో కాసేపు అది ఉంటాది అంట అది చెప్పాడు. తెరిచాడు సట్లనే ఉంది. తినలేదు. తింటానండి. ఏమయ్యా? మా నాన్న పెట్టి తింటావా నీ పెట్టి తినవా? తినకుండా నాన్న నన్ను ఏమంటాడు? తిను. వాడు తినడు. తినకుంటే మా నాన్న నన్ను కొడతాడయ్యా తిను. ఈయన తినడు. కోపం వచ్చి నువ్వు తినకుండా తలకాయ ఇవ్వక చేస్తా ఈయన తలకాయ కొడుతున్నాడు. ఆ పడప కొడుతున్నాడు. నువ్వు పంపిలా ఎక్కడ కొడుతాడు ఈ పని బాధ ఏదో నాలుగు ముద్దలు తిన తిన్నా అంటే ఎట్లా పోరా అన్నాడు. ఆ. అది మరి రోజులాగా తిన్నావా కప్పు తిన్నావా మరి తక్కువ తిన్నావా అని చెప్తావా ఆయనకు. అంటే కప్పు నిండింది రా ఆయనకు పోయి పోయి వచ్చాడు వాడి తన మొగ్గ అనే అడగంటకే వచ్చాడు.
చేసామని అడిగింపు ఆ చేసానండి అన్నారు. చూసేవాళ్ళకల్లా అందులో అందం లేదు. సగం తక్కువ ఉంది. ఏరా నువ్వు తిన్నావా? ఇది నీ ఎక్కడ తిన్నాడు దేవుడే తిన్నాడు. దేవుడు తిన్నాడేమిటిరా? నువ్వే చెప్పింది తినమని చెప్పింది. తిన్నాడు నిజంగా నిజంగా ఏంటి ఇక్కడ చూడండి తలకాయ పగిలింది నాకు. తిన్లేదండి మొదలు తినలేదు ఏమన్నా అంటాడేమో అని నాకు నువ్వు కోరతావు కదా అని భయమై తలకాయ మీద కొట్టుకున్నాను. అయ్యో నాయనా వద్దు అని వచ్చి తిన్నాడు నిజం నాయనా తప్పు కాదు. ఇన్నాళ్ళ నా పూజ ఎందుకు మనకి వచ్చింది? ఒక్క పూజ పూజ చేసి నీకు స్వామి వచ్చింది ఎంత అదృష్టవంతురా, ఎంత భాగ్యం మహానుభావ నువ్వురా నిజమైన భక్తులవు అంటే దేనితో తిన్నాడు? మంతాలో తినలేదు, జ్ఞానంతో తినలేదు. భక్తి నువ్వు తినే తీరాలి. ఎవడు నేను చస్తాను. ఇది భక్తి. ఈ భక్తితోటే స్వరాత్ స్వయముగా రాజతే. అలాగే తేనే బ్రహ్మ కృత యా ఆదికవయే. చెప్పాం కదా ఆది కవి అంటే మనకు వ్యాస భగవానుడు. బ్రహ్మ వృధా అంటే నారదుడు. నారదుడు వ్యాస భగవానుడికి ఏం చెప్పాడండి? భక్తి ప్రభావాన్ని చెప్పారు. అది అలాగే నారదునికి తనకాదులు దేని చెప్పారు మనం విన్నాం. భాగవత మహత్యంలో ఏమి విన్నాం మనకు భక్తి ప్రభావం అంటే ఇలాగే ఉంటుంది రా వాళ్లకు చెప్పారు. ఇది కాక సుఖయోగింద్రుడు పరీక్షిత్తుకు ఈ తత్వాన్ని బోధించాడు. ఇవి కాక సుఖయోగింద్రుడు పుట్టగానే అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే దేన్ని తోటి వెనక్కి మళ్ళించాడు వ్యాసుడు? భాగవతం చెప్తాను రా బాబు అంటే వచ్చి కూర్చున్నాడు. ఆత్మారామాపి ఋషయః నిర్గంధా అపి ఉరుక్రమే కురువంతి అహైతుకీం భక్తిం ఇత్వం భూత గుణో హరిహి అంటాడు మనకి ఇందులో. యోగింద్రుడు అండి మహానుభావుడు అతనికి ఏదీ అవసరం లేదు ఇహము పరము సంసారము తల్లి తండ్రి ప్రపంచం ప్రకృతి కథలు కమామిపి ఏమీ ఆయనకు అవసరం లేదు.
ఏమి అవసరం లేనివాడు ఆత్మారాముడైనటువంటి సుఖయోగింద్రుడు భాగవతం చెప్తానంటే ఎందుకు తిరిగి వచ్చాడండి? దీంట్లో మాత్రం ఆయనకు ప్రేమ ఎందుకు ఉండాలి? అంటే నిర్గంధాపి అంటున్నాడు. వాళ్లకు ఏ వాసన లేకున్నా ఉరుక్రమే కురువంతి అహైతుకీం భక్తిం. పరమాత్మ యందు ఫలాకాంక్ష లేని భక్తి కలిగి ఉంటారు. మనందరిది భక్తి కాదు ఎందుకంటే మనం. కొడుకాయ కొట్టే ముందు మనస్సులో ఓ 100 కోరుకుంటాం. కదా చిన్నవాడు ప్యాసు పెద్ద పెద్ద అమ్మాయికి పెళ్లి ఇంకో అమ్మాయికి కూతురో కొడుకో ఆ పుట్టిన కొడుకు స్కూల్లో సీటు ఇంకో అబ్బాయికి ఐఏఎస్ ఏదో ఉంటాది పరీక్షలు అందులో సీటు ఇన్ని కోరు కొడుకాయ కొడతాం వాళ్ళ కర్మ ఇయ్యాల చావలినా అని. కాబట్టి ఇదంతా భక్తి కాదు. అహైతుకీం భక్తిం. ప్రయోజనాన్ని ఆశించని భక్తి కావాలి. అది వాళ్ళు చేస్తారు. ఆత్మారాములు కూడా ఎలాంటి వాసన లేని వారు కూడా పరమాత్మ యందు నిష్కారణమైన, అవ్యాజమైన, నిష్ప్రయోజనమైన భక్తి కలిగి ఉంటారు. అది వారి గొప్ప కాదు. ఇత్తం భూత గుణో హరిహి. ఆయన అలాంటి వాడు. ఎవర ఆయనే? పరమాత్మ అలాంటి వాడండి. ఆ పరమాత్మను చూసినా విన్నా వారు కూడా ఆయన యందు భక్తిని కలిగించుకునే వారే అవుతారు. అది గుణతా నాయనది. అలాంటి గుణాలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఏదన్నా ఒక్క గుణాన్ని తీసుకొని ఒక 1000 బ్రహ్మ కలపాలి ఆనందుతున్నాడు. పరాచరుడు పరమాత్మ గుణాలు ఎందుకు అనంతముడయ్యా మనం చెప్పలేమా? ఆ చెప్పొచ్చండి అన్నాడు. అబ్బా ఇటు మారుతున్నావ్ ఏంటిరా అంటే ఏం లేదు. ఆయనకున్న ఒక వెయ్యి గుణాలు అనుకుందాం. ఒక్క గుణాన్ని తీసుకొని మనం అనుభవించు పోతే ఒక వెయ్యి బ్రహ్మ కలపారు సరిపోతాయి. ఎందుకంటే మరి చెప్తారు ఎవరు మహానుభావుడు శ్రీవత్సాంకుడు అంటే కూరత్తాళి వారు. కూరత్తాళి వారు రామావతారంలోని రాముని యొక్క శత్రువాత్సల్య గుణాన్ని తీసుకున్నారు. పప్పులం కాదు. రాముడు శత్రువులను కూడా ప్రేమిస్తాడు. శత్రువులను కూడా దయ కలిగి ఉంటాడు అనే గుణాన్ని తీసుకున్నాడు. తీసుకొని చెబుదాము ఏం చెప్తాడు ఏం చెప్పాలి సార్ అర్థం కావద్దు. ఏమిటయ్యా అంటే అయ్యా ఏం లేదండి.
అబ్ధిం నతేరిధ నజజ్ఞిధ రాక్షసేంద్రం నైవాస్య జజ్ఞిధ బలాబలం ఆత్మమూర్త్యా విజనుడు వచ్చాడు, శరణు వేడాడు, అభయం ఇచ్చావు, అంతవరకు బానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. వెంటనే ఊరుకోక అక్కడే కూర్చోబెట్టి వాడిని ఆ పక్కన నీళ్లు ఉన్నాయి ఇబ్బంది లేకుండా. పతావిడియం చేయాలంటే ఏం నీళ్లు కావాలి? సముద్ర జలం కావాలి. మనం ఊర్లో ఉండి కూడా పలా వేయడం అంటే అక్కడి నుంచి తెప్పించాము. లోపల కూడా హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, నరుడు నలుగురు వెళ్లి తెచ్చారు నీళ్లు సౌదజలం. ఇప్పుడు నాకు అర్థం లేదు ఆ పక్కనే ఉంది సముద్రం, సముద్రం పక్కనే ఉన్నాడు. పక్కన కూర్చోబెట్టాడు మిన్న నీళ్లు తెచ్చి అక్కడ ఉప్పించాడు. నువ్వు పడించి లంకా రాదు అన్నాడు. ఇతను కూడా అదైపోలేదు ఇంకా. అబ్దిం నతేరిత. సముద్రాన్ని దాటలేదు. నజగ్నిద రాక్ష చేంద్రం. రావణాసురుని చూడలేదు. నైవాస్త జగ్నిద బలా బలం వాని సైన్యం ఎంత, వాని యుద్ధ నీతి ఏమిటి, వాని శక్తి ఏమిటి ఏమీ తెలియదు. కథం విభీషణం త్వం రాజా చకర్థ. ఎలా రాజును చెప్పారయ్యా? కోవా గుణః ఈ గుణానికి ఏం పేరు పెట్టాలి? కథ మహా ఎన్నవధి? కియాన్ అస్య భూమిహి దీని అవధి ఎక్కడ? కిమ్ అస్య గాథ దీని లోచు ఎంత? మరి దీన్ని ఏ పక్క నుంచి మొదలు పెట్టాలి వర్ణనం చేయడానికి? ప్రపంచంలో ఒక పని చేయాలంటే పుట్టిపూర్వ స్థలాలు, మూలములు, వాడేమిటి, వాని బంధువులు ఏమిటి, వాని ఊరేమిటి, వాని ఇల్లు ఇవన్నీ చూడాలి కదండీ. నీకు రాణా తెలవదు, వాని లంక తెలవదు, ఎక్కడ ఉందో తెలవదు, బలమంత ఉందో తెలవదు. దానా నువ్వు లంకకు రాదు. పరమాత్మ గెలువకుంటే గతి ఏమిటి? మరి ఈ గుణాన్ని ఏమనాలయ్యా? ఇలా అనంతమైన స్వామి గుణాలు ఉన్నాయి వాత్సల్యాలు. సకల జీవ వత్సల తరహ అంటాడు పరమాత్మను. మనకు కొందరికి గద్ద అంటే ప్రేమ. కొందరికి పావురం అంటే ప్రేమ. కొందరికి చిలుక అంటే ప్రేమ. కొందరికి ఉడుత అంటే ప్రేమ. కొందరికి కోతి అంటే ప్రేమ. రామునికి అందరంటే ప్రేమ. గద్దకు మోసం ఇచ్చే, చిలుకకు ఇచ్చే, ఉడుతకు ఇచ్చే, కోతికి ఇచ్చే, అడవి వానికి ఇచ్చే, శబరికి ఇచ్చే. ఏమందాం ప్రేమ ఎవరిదండి? ఏం చేద్దాం? కాబట్టి మనము ఏమీ చేయలేము. తేనే బ్రహ్మ హృద యా ఆది కవయే అంటే.
సుఖయోగింద్రుడు కూడా భక్తి పారవశ్యాన్ని బోధించేటువంటి భాగవతం చెప్తానంటా అని వెనక్కి తిరిగి వచ్చాడు. ముఖ్యంతి యత్ సూరయః. మహాజ్ఞానులు కూడా భక్తి విషయంలో సందేహిస్తారు. అబద్ధం కాదు, మనకు ఇందులో ఉంది కథ. దీంట్లో ఉన్న భాగాన్ని మనకు హరి వంశంలో చెప్తాడు ఒక కథను. చాలా చమత్కారమైన కథ బహుశా మీరందరూ విని ఉంటారు. నారదుడు, అక్రూరుడు, ఉద్ధవుడు ముగ్గురు ఓ చిన్న మీటింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ కృష్ణ పర్మ సంగతి మనకు అర్థం కావడం లేదు. మనం వెళ్లి స్తోత్రం చేస్తే ఆ బాగుంది అంటున్నాడు. కానీ ద్వారకావాసులు వస్త్రాలు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, పూలు ఇచ్చినా, గంధం ఇచ్చినా స్వయంగా వెళ్లి తీసుకొని వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు. అంతా పరమజ్ఞానులు వాడు ఉత్త భక్తులు వాళ్ళు. మనం ఎక్కువ వాళ్ళు ఎక్కువ అండి న్యాయంగా. మనం జ్ఞానులం కదండీ. పరమాత్మ ఎవరిని బాగా చూడాలి. ఆయన పరమాత్మ గంధము, పూలు, చందనం, వస్త్రాలు ఏంటండీ? ఆయనకు ఆకారం ఉందా? ఓ గుణం ఉందా? ఏదో ఇప్పుడు వచ్చాడు వేహం వేసుకొని. ఆయన వస్త్రాన గంధం ఇచ్చినోడు గొప్పోడై ఉంటాడు. మరి ఆకారం అంటే గంధం ఎందుకండీ? శరీరం లేదు వస్త్రం ఎందుకండీ? ఆకలి కాదు అన్నం ఎందుకండీ? ఆయన కాగింపులు, ఆయన గంధాలు, ఆయన చందనాలు, ఆయన పుష్పమాలలు. వాళ్ళ ఆయనకు భక్తులు మనం పైకి రాలే వాళ్ళం ఏమన్నా బాగుందా ఇది? పోయి స్వామిని నిలబిద్దాం పోదాం పద సెలవా అన్నారు. ముగ్గురు బయలుదేరు. ఎక్కడికి పోవాలి? మరి ఎక్కడికి పోవాలి? ఆయన ఎక్కడ ఉంటాడు 16000 మందిలో ఎక్కడ ఉండాలి? అడ్రస్ కేరాఫ్ ఏం తెలుసుకోవాలి? నారదుడు అండి మనకెందుకు అప్రతిష్ట? పెద్ద భారీ ఇంటికే పోదాం. లేకుంటే తప్ప ఆయన దగ్గరికి పోదాం. సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ముగ్గురు రాక ముగ్గురు ఆ స్వామి వారు వెంచేశారా అయ్యా రండి వచ్చి కాళ్ళు కడుగుతున్నారు అమ్మ కాళ్ళు నువ్వు కడుగుతున్నావ్ స్వామి లేడా ఆ ఉన్నాడండి తలకాయ తెప్పి పాడుకున్నాడు. అగైన్ ఎప్పే స్వామి క్యా అయ్యో ఏం బాధ అసలు పొల్లుతున్నాడు అవస్థ పడుతున్నాడు చెదగలేదు ఇయ్య నేను అడుగుతాను ఏం అనుకోకండి తాత మీద వద్దురు గాని ఏం చేస్తాం సరే కడిగే చెత్తిని దొరుకు దాని లోపలికి చూస్తా స్వామిని చూస్తాను ఏం స్వామి అయ్యో నారదా వద్దా వచ్చావా ఏం చేయాలయ్యా తగాలి స్వామి అది ఏమిటి అయ్యా మీ హోమ్ లో వస్తుంది ఏం చేస్తాం. పోయి మందు పెట్టుకోలేదు ఎవడని ఇస్తే కదా మందు పెట్టుకోవడానికి. మేమేమైనా ఇస్తామో ఏదో చూశారా తగ్గదు. ఉంటే తగ్గుతుందండి. నిద్రపోతే లేపొద్దు. నటిస్తే. ఏ పని ఉంటే నొప్పి పోవాలని అయ్యో తగలేదు అయ్యో తగలేదు. ఒక విసుగొచ్చింది వాడికి స్వామి మా వల్ల కాదు ఆ మందేమిటో నువ్వే చెప్పరాదా తెస్తాం.
అయ్యో అంతేనా చెప్తారు పెద్ద భాగ్యం ఉంది. పరమ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పాదధూళి ఒక చిటికెడి రాసుకుంటే పోతుంది. పోసి ఇంతేనా అని బయల్దేరారు ముగ్గురు. నారద ఇటురా ఏంటి అని రేపు పోతున్నారు చేస్తాం ఏం చేస్తారు? ఇప్పుడే మందు అదే ఏమిటి? పాద చూడు ఎవరిది? భక్తులది మీరు కారా? మీరు ముగ్గురు ఏమిటి కాదా? ఆ మేము భక్తులమే కానీ ఏంటి సందేహం? మా పాదా దూరి మీకు ఇస్తే మా గతి ఏమవుతుంది? మీ పాదా దూరి మేము పెట్టుకోవాలి. మా పాదా దూరి మేము పెట్టుకోవాలి అమ్మో అమ్మ మేము ఇయ్యం సరే పోండిలే. అంతా వెతికారు ద్వారక జోడిస్తా పద్మతులు ఇవ్వండి స్వామికి. వాళ్ళు ఇస్తారండి. అందరూ నో నో నో. మళ్ళీ ముఖం పెట్టుకొని వస్తారు ఏమైంది నాయనా కాబట్టి ఇయ్యలేదండి మహానుభావుడు మీకు పుణ్యం ఉంటుంది ఎలాగో మందు చెప్పారు కదా దొరికే మెడికల్ షాప్ కూడా. అడ్రస్ మీరే చెప్పండి, పోయి తీసుకొస్తాను. కొద్దిగా పక్కకు పోతే యమునా ఉంది. ఆ యమునా పక్కన పోతుగారు ఉంటారు. వెళ్లి ఫోన్ ఇస్తారు. ఊరికే పోయే ముగ్గురు వచ్చారు, మా స్వామి భక్తులు వచ్చారు, వీడెంత బరాబరుస్తారో. అయ్యా అయ్యా నమస్కారం నమస్కారం, మా స్వామి బాగున్నాడా? ఎట్లున్నాడు మా స్వామి? ఆ పొందల వరక ఎట్లా ఉన్నాడు బాగున్నాడో లేదో. బాగున్నాడంటే బాగానే ఉన్నాడు కానీ కొంచెం తలకాయ వేయించి మీరంటే ఏం చేస్తున్నారయ్యా తలకాయ వేయించుకుంటే మందు ఇయ్యొద్దు అయ్యమ్మ అందుకే వచ్చాను తల్లి ఆ స్వామి మందు మీ దగ్గర ఉందని చెప్పి మా దగ్గర నా చెప్పి ఏమి ఇయ్యాలి ఏమి తగ్గదట పాలజూళి కావాలి భక్తులు అన్నాడు. ఆ రాజు వేయనా తీసుకో. రా రా రా రా రా రా రా రా కుష్ణుడికి ఇసుకను తొక్కి బస్తాలన్నీ నుంచి వాళ్ళ మీద వేస్తున్నారు ముగ్గురు మునిగిపోయారు. ఇంకెక్కడ వేస్తారు వాళ్ళు అమ్మ కొద్ది మీ హావిలో దండం పెడతాను కొంచెం ఆగండి తానామని కొద్దిగా చట్టి సపోను. తీసుకెళ్ళిపోతామయ్యా. అమ్మ కొంచెం ఆవేశం తగ్గిస్తాండి. చెప్పు మోలు పోవయ్యా అని నొప్పి తగ్గాలి. తగ్గుతుంది కానీ మీ పాద ధూళి ఆయనకి ఇస్తే మీ గతి ఏమి మీ నాశనం అవుతామయ్యా మా స్వామి బాగుండాలి. మేము చెడిపోతే ఆయన బాగు చేస్తాడు. ఆయన చెడిపోతే ఎవరు బాగు చేస్తాడు? కదా? మేము చెడిపోదాము మళ్ళీ ఆయన బాగు చేస్తాడు. మరి ఆయన చెడిపోతే? మొదలు పోండయ్యా తర్వాత అడుగుదాం ముచ్చట స్వామి బాధపడుతుంటే మీరేమవుతున్నారు పోండి.
వస్తారా? పోయారు ఇచ్చాడు. ఏ నారద ఉద్ధా ఏం జరిగింది? ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? ఏ బాయ దోలు ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చారా? అయ్యో పాపం ఎంత అమాయకులు వాళ్ళు ఏమవుతారో. తప్పు ఏం లేదు చెప్పలేసుకుంటాం. అర్థమైందా? నేను బాగుండాలి అనుకున్న వాళ్లే భక్తులు. నా బాబు కోర అన్నయ్య, మీరు బాగుంటే ఏంటి? మనం ఏం చేస్తాం? నేను బాగుండాలే, నువ్వు ఈ కర్మ ఏమన్నా పో. కదా? దేవతాలండి, పర్వతం కింద పెట్టి, పర్వతం మీద పెట్టి, పర్వతం పక్కన పెట్టి, పామును పట్టి, పాముతో కొట్టి, ఇంకో దానితో కట్టి, మొగవాని కాస్త అమ్మాయిని చేసి. ఇన్ని బాధలు నలిపి నలిపి నలిపి వీళ్ళు బాగుపడ్డారు. వీళ్ళని భక్తులు దేవతల భక్తులారా. స్వామిని కొండ కింద నలిపారు, కొండ పైన నలిపారు, పాముతో నలిపారు, పక్కన నలిపారు, అమ్మాయిని చేశారు, నాట్యం చేయించారు, బాణ దెబ్బలు కొట్టించారు, వీళ్ళు మాత్రం బాగున్నారు. వినండి భక్తులు. భగవంతుడు బాగుండాలి అన్నది భక్తి. జ్ఞానము కంటే భక్తి గొప్పదా అనే విషయంలో మహా మహా జ్ఞానులు కూడా ముఖ్యంతి యతు సూరయః. ఇలాంటి వారు కూడా మోహం పొందుతున్నారు. తేజో వారి మృదాం యథా వినిమయః అంటే మనకి ఇక్కడ తేజః వారి మృద అంటే నీరు, నిప్పు, భూమి ఈ మూడు మారుతాయి. ఎలా మారుతాయండి అంటే భక్తి సిద్ధాంజనేన అంటారు. భక్తి అనేటువంటిది ఒక అంజనం సిద్ధాంజనం. ఈ భక్తి తోటి సూర్యుడు కాస్త చంద్రుడు అవుతాడు. చంద్రుడు కాస్త సూర్యుడు అవుతాడు. భూమి కాస్త అగ్ని గోళం అవుతుంది. అగ్ని కాస్త నీరు అవుతుంది. ఎక్కడ అయింది? గోపాలకులందరూ దావాగ్ని వస్తే కృష్ణా నీవే తప్ప ఇత పరంబెరుగా అని చెప్తే అమాంతం ఆయన తాగాడు. దీన్ని తాగుతారండి నీళ్ళనా నిప్పునా? తాగేది నీరే కదా ఇప్పుడు నిప్పు ఆయనకి ఏమైంది? తేజః వారి. నిప్పు కాస్త నీరయ్యింది. ఇక కాళీయుడు ఉండేటువంటి నీరు ఏమైందండి? నిప్పు కాలేదు అందరిని విష విష జాగులతో కాల్చింది.
నీరు కాస్తా నిప్పు అయింది. ఆ నిప్పులోకి స్వామి పడితే మళ్ళీ దాన్ని నీరు చేసి అంతవరకు భాగాన్ని స్తంభింపచేసి దాని పైకి వచ్చాడు. కదు నీరు కాస్తా మట్టి అయింది. మట్టి కాస్తా ఇక్కడ ఇంతకుముందు నిప్పు అయింది. ఈ నిప్పు కాస్తా మళ్ళీ నీళ్లయ్యాయి. దేనితో ఎవరి కోసం తనను ఎవరు సేవించారో, సేవిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అలాంటి వారి క్షేమం కోసం పరమాత్మ ఒక వస్తువును ఇంకో వస్తువుగా మారుస్తాడు. తేజో వారి మృదాం యథా వినిమయః అలాగే యత్ర త్రిసర్గో మృషా వాస్తవంగా భక్తికి ఎలాంటి భేదాలు లేవు. భక్తి భక్తే. కానీ భక్తి కలవారి భేదాలు భక్తికి వచ్చేస్తాయి. కదా మన భక్తిని ఏమంటాం? సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి ఉన్నాయండి. ఉంటాయా మూడు రకాలు? భక్తి ఒక్కటే కానీ భక్తి కలవాడి గుణమే భక్తిలో అనువయిస్తుంది. మనము కేవలం మోక్షాన్ని కోరితే అది సాత్విక భక్తి. కదు? మన సుఖాన్ని కోరితే రాయస భక్తి. ఎదుటి వాళ్ళ నాశనం కోరితే? తామ చదువు. అయ్యో. స్వామి నాకేం వేయొద్దు కానీ వాడు బాగుండదు. అయ్యో భక్తి అండి పెద్ద భక్తి. చెప్పలేదు జ్ఞాపకం కదా. అన్నదమ్ములు తపస్సు చేస్తున్నారు నదికి ఈ వడ్డున ఒకడు ఆ వడ్డున ఒకడు కదా మీకు తెలుసు. బ్రహ్మ వచ్చాడు. తమ్ముడిని అడిగాడు ఏం కావాలిరా? అయ్యా అయ్యా మొదలు వాడిని అడగండి పోయి అన్నాను. కర్మ యోధువుడిరా చెప్పరా నీకేం కావాలి? ఆయనకేం కావాలండి ఈ ఇంద్రాత్రిత్వం చెప్పు సంగతి ఏమిటో చెప్పు నేను తిరగను. అయ్యా ఏం లేదండి ఆయనకేం కావాలో దానికి రెండింతలు నాకు కావాలి. సరే అక్కడికి పోయాడు. ఏం అడిగాడండీ? నువ్వు అడిగిన దానికి రెండు ఇచ్చారని. అయితే నా ఒక్క కన్ను పోగొట్టుండను. వాడికి ఏం పోతాయి? రెండు కన్ను పోతాయి అది విషయం అన్నమాట. కన్ను పోవడం కానీ వాడికి రెండు కన్ను పోవాలి. దీన్ని ఏమంటారు? ఇది తామస భక్తి. ఈ లోపం లోపం భక్తిదే అండి. మనది. ఆశ్రయించిన వారి గుణములు దానికి వచ్చేస్తాయి. త్రిసర్గః మృష వాస్తవంగా భక్తి అనేటువంటిది గుణాతీతం.
ఎలా గుణము కదా అందదు కానీ కలవారి గుణాలు భక్తిలో ఆరోపిస్తున్నాము. కొందరు మహానుభావులు దేవతలకు మధ్యమాంసాలు నివేదన చేస్తారు. కూడా ఏదో కూడా భక్తి ఒకటి ఉంది కూడాచారం అంటాం మనం దాన్ని. అది పూర్తిగా తామసాహారాలు తామసం అనేటువంటి భక్తి మధ్యము మాంసము మరొకటి మరొకటి నానా దీపత్తం చేసి అది దేవాలయం కాదు ఇంకేదో లయం అవుతుంది అన్ని లయం అక్కడ. దాన్ని ఏమంటాం మనం తామస భక్తి అంటున్నాం. ఈ తామసము, ఈ రాజసము, ఈ సాత్వికము భక్తిలోనివి కావు ఇదంతా మృష. బద్ధము. కేవలము భక్తి కలిగి ఉన్న వారి గుణాలనే మనం భక్తిలో ఆరోపిస్తాము. దామ్నాస్వేన సదా నిరస్త కుహకం. భక్తి తమ యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో, తేజస్సుతో, ప్రభావంతో ఇతరమైనటువంటి అన్ని కపటాలను అంటే రాగమును, ద్వేషమును, మోహమును, దంభమును, మదమును ఇలాంటి అన్ని దోషములను తొలగించేటువంటిది భక్తి కాబట్టి. సత్యం పరం ధీమహి ఇలాంటి పరమాత్మను ఆయుర్భో చేయుటటువంటి భక్తిని ధ్యానం చేస్తున్నాను అని ఇది భక్తి యొక్క వ్యాఖ్య. స్వక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమృత్తాః భూమినో భవంతు అస్మద్ గురు
Obeisance to Śrīśailēśa (Manavala Mamuni's ācārya) - 'Śrīśailēśa dayāpātram dhībhaktyādi guṇārṇavam yatīndra-pravaṇam vande ramya-jāmātaraṃ munim' - I bow to that sage who is the vessel of Śrīśailēśa's grace, ocean of qualities beginning with wisdom and devotion, devoted to Yatīndra (Rāmānuja), the splendid son-in-law (of Paramātman's lineage). 'Lakṣmīnātha samārambhāṃ nātha-yāmuna-madhyamāṃ asmadācārya paryantāṃ vande guru paramparām' - I bow to the Guru lineage beginning from Lakṣmīnātha (Viṣṇu), with Nātha (Nammāḷvār) and Yāmuna (Yamunācārya) in the middle, down to my own ācārya. 'Yo nityam acyuta padāmbuja yugma rukma vyāmoha tatpara hṛdayam tam ahaṃ praṇato'smi' - I bow to Yāmunācārya whose heart is ever captivated by longing for the golden lotus feet of Acyuta.
'Namo vai brahmanidaye vāsiṣṭhāya namo namaḥ' - Salutation to Vyāsa, treasury of Brahman, of the Vasiṣṭha lineage. 'Yaṃ pravrajantam anupetam apeta kṛtyaṃ dvaipaāyano viraha-kātara ājuhāvat putreti tanmayatayā taravo'bhinedus taṃ sarva-bhūta-hṛdayaṃ munim ānato'smi' - When Śuka set forth as a renunciant, still a boy, overwhelmed Dvaipaāyana (Vyāsa) called out 'O son!' - and the very trees, absorbed in that same feeling, gave response. I bow to that Muni who dwells in the heart of all beings. Obeisance to Śrī Śuka Brahman. Born under Kanyābharaṇī - ornament of the Vādhūla lineage...
The secret of creation (sṛṣṭi-rahasya) is also described in this very first śloka. Beyond this, within the Bhāgavata itself, the Bhāgavata text is praised in five ways: 'adhyātma-dīpaṃ atisthit-yarthaṃ tamaḥ' - it is the lamp of adhyātma (spiritual self-knowledge) for those seeking to cross the darkness of material existence. This is one mode of praise. The Bhāgavata is described as a means for illumining the ultimate truth of Paramātman to those in the darkness of ignorance - hence 'adhyātma-dīpam.'
Beyond these four praises, there is also: 'yat tattvam atulitatm prabhave sahiṣṇave' - it is described as a tattva-kalpa-vṛkṣa (the wish-fulfilling tree of ultimate truth). The five designations are: (1) kalpa-vṛkṣa (wish-fulfilling tree of tattva), (2) mohini-mantra (the enchanting wisdom that captivates the mind), (3) phala-rasa (the essence/juice of the highest fruit), (4) sūrya (the sun of knowledge), and (5) dīpa (the lamp). Through these five metaphors, the Bhāgavata's multifold excellence is celebrated in its very opening chapter.
'Tejo-vāri-mṛdāṃ yathā vinimayaḥ, yatra tri-sargo mṛṣā' - this is the context in which śṛṅgāra-rasa was discussed. We spoke of sambhoga (union) and vipralambha (separation) as the two aspects of śṛṅgāra. Both forms of śṛṅgāra - union and separation - equally enchant (mohana) the wise and the ignorant alike. This is the extraordinary power of śṛṅgāra as the king of all rasas - it transcends the boundaries of knowledge and ignorance.
Instead of punishment (śikṣā), one should teach them that what they are doing is wrong, change their minds, and awaken in them karuṇā (compassion), jñāna (knowledge), and dayā (mercy). One must inspire and arouse - not kill. What does killing accomplish? Punishment does not reform - it only suppresses. The enduring solution is transformation through love and teaching, not coercion. This is the principle of reformative engagement in dharma.
Lakṣmaṇa also said: 'Bhavāṃs tu saha vaidehyā girisānuṣu raṃsyate ahaṃ sarvaṃ kariṣyāmi jāgratv svapatī api' - 'O Svāmī, you along with Sītā shall delight in the mountain peaks and forest glades; I shall do everything - whether you are awake or asleep.' Lakṣmaṇa's pledge is total and unconditional seva (service). He does not say 'I'll serve you' and 'Sītā separately' - he serves both together, as one unit. This is the nature of perfect dāsya-bhakti (devotional servitude).
'Datta-cittā mandhānam ākalayati dadhi-rikta-pātre' - what a scene this is! It is a scene of Rādhā and Kṛṣṇa worshipping each other completely, absorbed in one another. She looks upon him and churns the curd (mandhāna) - and while churning, her mind is not on the churning but on him. Her eyes are fixed on the beloved. She churns the pot but her attention is entirely on Kṛṣṇa - this is the poet's exquisite portrayal of total absorption in the Lord even while engaged in ordinary household work.
She is on the veranda - and why? Because right across from the veranda is the cowshed (gośālā). There, Kṛṣṇa milks the cows. Thinking 'I can churn the curd while watching Kṛṣṇa milking' - that is the mother's reasoning for placing the churn on the veranda. (The poetry captures the devotee's ingenuity in arranging circumstances so as to keep the beloved constantly in view.) This is the śṛṅgāra of the devotee for Paramātman - every worldly action is oriented toward his darśana (vision).
Only through Rādhā - only if Rādhā is there - only if Rādhā is placed in the forefront - does Kṛṣṇa Paramātman come. Therefore: 'ādyasya janma yataḥ' - who is ādi? Kṛṣṇa Paramātman himself. Through whom does he appear (janma = āvirbhāva) to us? Paramātman's appearance (birth/manifestation) happens through Rādhā, through Śrīdevī - the Purushakāra (divine mediator). Rādhā represents the purushakāra through whom the devotee's approach to Kṛṣṇa is made possible.
They searched tree by tree, mound by mound, hill by hill, step by step. When they had searched for some time and did not find him, instead of concluding 'He is not in this area' and turning back - why did they continue searching? Because, as the Gopīs searched, Kṛṣṇa, invisible to others, began revealing clues to them alone - lotus petals here, peacock feathers there, sandal paste marks on tree trunks. Love guided them deeper into the forest.
They found small footprints: two feet face to face, tiny feet raised upward. The front of the feet are visible, not the back - what does this mean? He is with his sweetheart (kṭuṭurlu = beloved) - Rādhā - but he has lifted himself (raised himself upward on tiptoe) to place the garland around her neck, reaching up to her height. The impression in the mud tells the whole story. By reading the footprints, the Gopīs understood what had happened - Kṛṣṇa was here with Rādhā, reaching up to adorn her.
This is the unique characteristic of Rādhā: 'svena rājate' - she shines by herself. All other Gopīs exist (in count and significance) only when Kṛṣṇa is with them. But Rādhā - even Rādhā alone, without Kṛṣṇa's physical presence, shines with her own inner light. She is svayaṃ-prakāśa (self-luminous) in her love. This is why Rādhā's special place (viśeṣatva) among all the Gopīs is celebrated - hers is an independent, self-sustaining, self-illuminating love for Kṛṣṇa.
'Prakṣālanārthi paṅkasya dūrāt asparśanam varam' - better not to touch the mud at all than to step in it and then have to wash it off. This is the principle: it is better to be careful and avoid the problem before it arises, rather than dealing with it after the fact. Applied spiritually: better to remain pure and unattached from the outset than to entangle oneself in worldly affairs and later struggle to cleanse the mind. Prevention through viveka (discrimination) is superior to purification after the fact.
The king (or wise teacher) said earthquakes (ādi-bhautika tāpa - material suffering from other beings/elements) can be averted by sprinkling gomaya-jala (water mixed with cow dung). The local people said, 'Nonsense - these city folk know nothing! What is this sprinking cow dung water?' And what is the scientific (śāstrīya) explanation? (The discourse here touches on traditional āyurvedic/paurāṇika knowledge about protective properties of pañca-gavya and gomaya in warding off subtle impurities in the environment.)
He was led a short distance to somewhere - to a lake (puṣkariṇī) - and the teacher said, 'Go, my child, and bathe in it.' He bathed once - and when he came out, he had become a girl - a Gopikā. (This is the story from Bhāgavatam or a Purāṇa about a king or young man who bathes in a magic lake that transforms him into a woman, who then becomes a Gopī and experiences Kṛṣṇa's love from the intimate perspective of the Gopīs.) This illustrates how divine grace transforms the devotee's very identity.
Following worldly customs (laukika ācāra) - 'pitaraṃ mātaraṃ bhrātṛ dārān putrān gurūn ratnāni dhanāgni' - one is supposed to serve father, mother, brothers, wives, sons, teachers, wealth, and fire. But as you yourself have said, Paramātman declares: 'Pitāham asya jagataḥ mātā dhātā pitāmahaḥ' - I am the father, mother, creator, and grandfather of this entire universe. Since Paramātman himself is all of these at once, surrender to him alone encompasses all duties.
There are beings that show us how progeny can arise without male-female union. If we observe carefully - the peacock (nēmali) is an example. The peacock's reproduction does not occur through male-female physical union. When the rainy clouds (meghālu = clouds) appear, the peacock dances in joy, and the peahen, seeing the peacock's dance, swallows his tears (which fall as she gazes at him) - and from those tears, the eggs develop. Thus progeny without physical contact. This is cited as proof that even the cosmos can proceed from Paramātman's mere saṃkalpa (will), without any need for the male-female duality.
No saṃparka (contact), no sambandha (physical relationship) needed. Not for pleasure, not for creation, is the male-female union required (in Paramātman's case). What would be called indriya-skalana (sensory emission) in ordinary beings - this does not apply to Paramātman. Brahmacarya is perfectly preserved even while creation proceeds - just as the peacock's example shows. Therefore, those who create life in this manner are described as brahmacārīs - the purity of will-based creation is highlighted.
'Tāmbūla, carvana, sugandha, vilāsa, peṣa, puṣpa, sraja, nīvi, āliṅgana, cumbana, adhara' - all these allurements were offered (to Kṛṣṇa). 'Vilāsaiḥ yasya āha indriyaṃ mahituṃ na śekuḥ' - despite so many approaching from so many directions with so many blandishments, no one could conquer even one indriya (sense) of that Paramātman. This is because Kṛṣṇa's senses are entirely under his own control - he is the master, not the slave, of the senses.
Will he (Kṛṣṇa) yield to anyone's vilāsas (romantic overtures)? Those who approach Kṛṣṇa Paramātman with the sense that 'I am separate from him' - any effort made from that sense of separateness will not work with Kṛṣṇa. Think about it: 'Paramātman is other, I am other - by my own power I will win him over.' No such effort can succeed. Only when the sense of separation dissolves - when the devotee is so absorbed in Kṛṣṇa that there is no felt difference - does Kṛṣṇa respond.
Nārada wanders from house to house, seeing in each home a different face of Kṛṣṇa's presence. He showed one home for a hundred or a hundred-fifty years (metaphorically - meaning Paramātman remains in one form of engagement for a very long time). When that was not enough for him (Nārada), he moved to another house - and there, Svāmī was seated, doing another thing entirely. This is the Nārada-carita in the Bhāgavatam - witnessing Kṛṣṇa's simultaneous, uninterrupted presence in every home of the Gopīs.
All those who thought 'by my own power I will win over Svāmī' were defeated - 'indriyaṃ vimathituṃ na śekuḥ' - none could move even one of his senses. Therefore, Parīkṣit, hearing this account of Kṛṣṇa Paramātman's Rāsa-Līlā with the Gopīs, asked: 'What injustice is this? How can we not complain about this?' This question of Parīkṣit leads to the profound answer about dharma, the ātman's relationship with Paramātman, and why the Gopīs' love is the highest form of surrender.
Those who approach a situation looking for faults will only see faults. Those who approach with humility - seeing themselves as the lesser - will see the rightness of things. Therefore, in our śāstra and in our siddhānta (philosophical tradition), the primary practice is naityānusandhāna - constant, daily recognition of one's own smallness and dependence on Paramātman. However much one's knowledge and capability grows, naityānusandhāna remains the foundation.
What is this secret? Is it not that we are not the greatest? However great one is, there is always one greater. 'I have read a hundred (works), I am satisfied.' But: how many books remain to be read? No matter how many you have read, the remaining are infinite. This is the attitude of humility - 'antam na paryantāya' - the knowledge of Paramātman is boundless; even the greatest scholars stand before it as beginners. Humility keeps the jijñāsā (inquiry) alive.
Reading earnestly (studying hard) is not enough - what else is needed? One must also recline (lie prostrate) before Paramātman. 'Even a small obeisance - even a little prostration - what does one do when one cannot prostrate fully?' The teacher says: curl up, lie on one's side, recite the Purāṇas - in whatever bodily condition one is, continue the sevā (service). The Purāṇas describe Paramātman reclining - so even reciting while lying down is accepted as sevā. There is no position of the body that disqualifies one from Paramātman's remembrance.
There is no one else. He alone is the refuge for all of us. And if one thinks 'I will go elsewhere' (vyabhicāra - unfaithfulness to one's Lord) - there is no other person (no other Lord). What will one do then? It is acknowledged: 'Yes, it was wrong.' This is the truth. 'Muhyanti yat sūrayaḥ' - even great jñānīs (wise ones) become confused about this. Even they are sometimes swayed into thinking there might be an alternative refuge - but there is none.
Because the earth rotates, sometimes the sun comes and sometimes the moon comes (day and night). If by some mistake the earth's rotation were to stop - neither would come. Whose earth is it? 'It is the earth's own,' one might say? But one does not believe that. The earth rotates by Paramātman's will, the sun appears by his will - all of nature's regular functioning proceeds by Paramātman's constant sankalpa, not by the blind operation of inert forces.
It is not false - it is absolutely true: Śrīdevī is there, Bhūdevī is there, Nīlādevī is there. The Gopīkās are there, Rukmiṇī is there, Satyabhāmā and all his consorts are there. The ṛṣis are there, the munis are there, the yogis are there. All of them have a relationship with Paramātman - each category of devotees (ṛṣis, munis, yogis, Gopīkās, queens, divine consorts) experiences Paramātman according to their own mode and measure of love. All these relationships are real (satyam), not imagined.
This is the brahma-ratnam (jewel of Brahman-knowledge). Who is Paramātman? From whom the entire moving and non-moving (jara-cara) universe arises, in whom the arisen world lives, and into whom the living world finally dissolves - that is Brahman. 'Ānanda' - Brahman is also defined as the source of ānanda (bliss). What then can one say? The Bhāgavata has now unfolded nine distinct meanings of this first śloka - and each time, the conclusion is the same: Paramātman alone is the eternal truth.
The darkness of ignorance (ajñāna) of the entire moving and non-moving creation is dispelled, and ānanda (joy) is imparted to all - this is what the Bhāgavata accomplishes. 'Nirasta kuhakam' - all deceit (kapata), all illusion (māyā), all falsehood (vañcana) - these are removed by the grace of Rādhāmmā's kṭākṣa (glance). If that grace has not descended, all of ours (all our efforts) - the darkness does not lift. Rādhā's mediating grace is therefore the pathway to receiving Paramātman's light.
When all jīvas are equal before Paramātman, why are there differences? Is Paramātman partial (pakṣapāti)? 'I know nothing about this,' (comes the gentle reply). Go and ask him. What is the answer? 'Yadbhrūbhaṅgā pramāṇam' - the movement of Śrīdevī's eyebrow is the deciding authority. Śrīdevī's will - her disposition toward a particular jīva - determines the grace the jīva receives from Paramātman. Therefore 'adhogati' (lower states) for those whose approach is improper; 'up' (advancement) for those who gain Śrīdevī's favor. Śrīdevī is thus the purushakāra - the divine mediator.
Because she is Śrīdevī - 'dhāmnā svena sadā nirasta kuhakam' - by his own divine tejas (radiance), all false doctrines, all illusions, all deceptions are dispelled. She - Śrīdevī - is the great one who removes all asatya (falsehood) and all kuhaka (sophistry). 'Satyaṃ paraṃ dhīmahi' - we meditate upon the supreme Satya (Truth) - paraṃ meaning uttama (highest), paramārtha (ultimate) - that which is Satyam in the tri-kāla (three times) sense: ever-existent, never negated.
'Do not be afraid - speak.' What did she say? 'Nāhaṃ dhyānāmi po'nvayam - I do not meditate upon him; I do not know him at all.' And further: 'Vedmi rākṣasam evainaṃ kāmarūpiṇam āgatam - I too thought he was a demon (rākṣasa) who had come in some desirable form (kāmarūpi).' This was not true - but she said it to protect herself or to test the situation. (This is a story - likely from the Rāmāyaṇa or a Purāṇa - where a woman denies knowing a divine figure to protect herself from scrutiny or danger.)
If Paramātman comes - in the form of Rāma - do the arcanā (worship) and also bring Rāma's companion (another person) along. 'If you do not listen to me, I will kill you.' (Here someone threatens to force another into submission.) The response comes: 'Very well, he came.' And then: something deceitful was done - 'mōsa vēyiñcāḍu' (he was tricked). The episode illustrates how those driven by self-interest try to use or manipulate even divine figures - and ultimately fail.
'Vāṇi cestu' - what happens? What is satya? Sarva-hitam (the welfare of all). Whether Mārīca, or Sītā, or anyone else, and then Hanumān - all of them are involved. Hanumān says all these things to Rāvaṇāsura - (the episode of Hanumān's dialogue with Rāvaṇa in Lanka). The truth that Hanumān declares: there is only one path to well-being - surrender to Rāma. No other course produces sarva-hitam. This is the culminating teaching of the Rāmāyaṇa as summarized in the Bhāgavata discourse.
'Ādiḥ janma yataḥ' - through whom does Paramātman's āvirbhāva (manifestation, appearance) take place? Through bhakti. 'Anvayāt itarataḥ' - in this bhakti, all other paths (jñāna, karma, upāsanā) merge and are subsumed. In bhakti, what is absent (itarataḥ - the others) is not truly absent - they are all included. Jñāna without bhakti is incomplete; karma without bhakti is incomplete - but bhakti alone, when perfect, contains and transcends all other sādhanas (spiritual practices).
What is the nature of this bhakti? It knows all other paths thoroughly, then sets them aside - sends them away - and alone stands foremost (abhijñā). Standing foremost means: bhakti alone, not jñāna alone or karma alone or other upāsanās - bhakti is what brings Paramātman before one. Jñāna, karma, and other upāsanās - all become subsidiary in the presence of pure bhakti. The self-sufficient independence and direct efficacy of bhakti is unique.
They asked (the child devotee), 'Did you offer the food (naivedya)?' 'Yes, I did offer it,' he said. Those watching saw that the offering was partly gone - less than before. 'Did you eat it?' 'Where? I didn't eat - it was Bhagavān who ate it.' 'What do you mean Bhagavān ate it?' 'I told him to eat (bhakti's direct instruction to the Lord), and he ate.' This is the story of a child-devotee's pure faith - for whose bhakti was so sincere that Paramātman literally consumed the offering. The Bhāgavata celebrates such innocent, direct bhakti.
Śuka Yogīndra - who has no worldly need, who is ātmārāma (self-satisfied in the ātman) - why, when he set out (having renounced everything), did he come back and agree to recite the Bhāgavata? What love is there in Bhāgavata for him? The answer: 'nirganthāpi api' - even without any trace of worldly attachment, even without any need or desire, the glories of Vikrama (Viṣṇu) itself drew him back. The Bhāgavata's own magnetism - the irresistible pull of Paramātman's guṇas - makes even those who need nothing return to it.
'Abdhiṃ natāridhā na jajñidhā rākṣasendraṃ naivāsya jajñidhā balābalaṃ' - he did not cross the ocean, did not know the demon king, did not know his strength or weakness. Vibhīṣaṇa came, sought refuge (śaraṇu), was given abhaya (assurance of protection) - so far so good, no problem. But instead of letting him rest there, Rāma kept him beside him, questioned him closely about Rāvaṇa's strengths and weaknesses, and used that intelligence to plan the strategy. This is the divine wisdom (divya-yukti) of Śrī Rāma as teacher.
Śuka Yogīndra too, absorbed in bhakti-pāravaśya (the rapture of devotion), returned and agreed to recite the Bhāgavata. 'Muhyanti yat sūrayaḥ' - even the greatest jñānīs are bewildered in the matter of bhakti. This is not false - we have the story right here: Śuka, the supreme jñānī, was himself drawn back to the Bhāgavata by the power of Paramātman's bhakti-rasa. If even Śuka was 'bewildered' into returning - what is there to say about the rest of us?
People say, 'Is that all it takes?' - but there is great fortune in it. If there are any supreme devotees (parama-bhaktas), and one receives even a pinch (ciṭikeḍi = one finger's pinch) of the dust from their feet and applies it - all sins depart. Three of them (Nārada and two sages) set out, thinking 'Is that all there is to it?' Nārada said, 'What are you doing - you're going, we'll manage it.' What will they do?
Did they come? They went, and he gave. What did Nārada (and the others) give? What was given? 'Bāya dōlu' - musical instruments? (Or: 'bāya dōlu' as an expression of casual giving - 'off-the-cuff, without real value'). Did they give? 'Yes, they gave.' What was it? 'Whatever bāya dōlu - just like that.' What will become of them - those innocent givers? They meant well, and what is given in bhakti, even simply, carries weight. The moral: in matters of bhakti and pādadhūḷi, there is no small gift - the intention and the vehicle are what matter.
Water became fire. That fire - when Paramātman entered it - he turned it back to water, calmed that portion (of the cosmic element), and came out through it. Then water became earth. And the earth became fire. (This is a description of the miraculous elemental transformations Paramātman performs - 'tejo-vāri-mṛdāṃ yathā vinimayaḥ' - the mutual interchange of fire, water, and earth - by his divine will. Paramātman commands the elements, causing them to transform into one another at his will to protect his devotees.)
One cannot touch the guṇa (essential quality) itself - but the qualities of those who are kalā-vārus (those endowed with the Lord's glories/portions) are projected onto bhakti. Some great souls offer madhya-māṃsa (fish, meat) as naivedya to certain deities - and in that too, there is a form of bhakti. We call it kūḍācāram (mixed practice). That offering, however, is entirely tāmasāhāra-based (rooted in the tamas quality) - and tāmasa offerings belong to a lower category of worship. Pure sāttvika bhakti requires sāttvika āhāra (food of the sattva quality).