అర్జున శోకం: కృష్ణ నిష్క్రమణ ఫలితాలు
Arjuna's Grief: Krishna's Departure and Its Aftermath
అర్జునుడు ద్వారక నుండి ఏడు నెలల తర్వాత దుఃఖంతో తిరిగొచ్చి 'వంచితో అహం' - నన్ను మోసం చేశాడు - అని విలపించాడు. కృష్ణుడు వెళ్ళిపోగా అర్జునుని ధనుర్విద్య, తేజం, సాహసం అన్నీ క్షీణించాయి. భక్తుడి శక్తులన్నీ పరమాత్మ కృప ఉన్నంత వరకే - ఇది ఆత్యంతిక పరాధీనత యొక్క తాత్త్విక సందేశం.
Arjuna returns from Dvaraka after seven months grief-stricken, declaring "Vanchito aham" - I have been deceived - because Krishna's departure has stripped him of all his powers. The session explores the devastating spiritual truth that all of a devotee's capacities - archery, brilliance, courage - exist only as long as the Lord's grace is present. Arjuna's grief becomes a teaching on absolute dependence on Paramatman.
పరాం యోనిత్య వశ్చతపతాం హరు మలుకుమ యామోహ దృష్ట సరాని సురాయ వీని అత్మద్ గురుహో భగవతోచ్ఛ దయైశ సింధో రామానుజస్య చరణవు చరణం ప్రవిద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతే రువకులాభిరామం శ్రీమత్పదంగి యుగళం ప్రణమామి మూర్చునా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేను పరకాల యదీంద్ర నిశ్చితాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్పి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కీయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలగీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండల ధనం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుపాదం బరిహి బించావ చూడాంగం జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర సుతోపితం అవాప్త తులసీ గంధం కృష్ణం బుజ్జే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాం కిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యః పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నత్తారం శిష్కే పౌత్రం శల్మషం పరాచరాత్మయం వందే సుతదాతం తపోనితిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిజయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగార్య గురు పుత్రం శదయోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః ద్వారకా నగరానికి వెళ్ళిన అర్జునుడు ఏడు మాసముల వరకు తిరిగి రానందున ధర్మరాజు భీమునితో ఏమిటి కారణం? ఎందుకు ఇన్నాళ్ళు రాలేదు? కొన్ని దుశ్చకునాలు కనపడ్డాయి. మనకు ఈనాడు సర్వసామాన్యలవి. అప్పుడవి దుర్నిమిత్తాలు. ఇలా అనుకుంటూ ఉండగానే అర్జునుడు వచ్చాడు. అతని దీనత్వాన్ని అలాగే నిస్తేజస్సుగా మొహంలో ఏ మాత్రం తేజస్సు లేదు. కారణం అడిగి అందరి క్షేమాలు అడిగి ఎవరి వల్ల మనం మనముగా నిలిచామో అన్నిట్లో గెలిచాము. ఆ కృష్ణ భగవానుడు సాత్వ దాంపత్తిని చెప్తారు. ఎవర మనకే కాదు సాత్వతాం అంటే సకల జీవులకు. ప్రాణము హరించిన వాళ్ళందరినీ సాత్వతులు అంటారు. అంటే సత్వం యక్తతు మనః సత్వం అంటే మనస్సు. ఆ మనస్సు బుద్ధికి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళు సాత్వతులు. సజ్జనులు, జ్ఞానులు అని చెప్పుకుంటాం. సామాన్యార్థం ప్రాణులను చెప్పుకుంటాం. ఇలా యోగులకు, మునులకు, జ్ఞానులకు, ధీరులకు ఇలాంటి వారందరి పరమాత్మ క్షేమంలో ఉన్నారు. అంటే తను అందులో మనకు ముఖ్యంగా మూడు చెప్పారు నాకు జ్ఞాపకం అనుకుంటాను సఖ్యం, మైత్రియం, సౌహృదం. ఈ మూడు. ఇందులో సారధ్యాది శుఖ చెప్పుకున్నాం సారధ్యము, దౌత్యము, సమయపాలన అనేటువంటి మూటిలో సఖ్యమును, మైత్రిని, సౌహృదాన్ని. చూపినటువంటి మహానుభావుడు బాగున్నాడా అంటే వారిని తలుచుకుంటూ అర్జునుడు వంచితోహం మహారాజ హరిణ బంధురూపిణ మొదటి మాటే.
వంచితోహం నేను మోసగించబడ్డాను. ఎవరి చేత? వారి చేతనే. ఇంకొకరు మోసగిస్తే తాను మోసపోయేంతటి వాళ్ళు కాదు. నరుడు కదా మరి జూయించడనే యొక్క అంశ. బంధువుగా ఉన్నటువంటి శ్రీహరి తోటి నేను మోసగించబడ్డాను. ఇక్కడ మోసగించుట అంటే ఏమిటి? ఎన్నడూ ఊహించని సంఘటన ఎదురైనప్పుడు. ప్రపంచంలో అందరూ పోతారన్న సంగతి తెలుసు. కానీ కలిసి ఉన్నప్పటినుంచి, తెలిసి ఉన్నప్పటినుంచి అతన్ని అందరూ ఏమనుకుంటున్నారు? కృష్ణుడిని పరమాత్మ. అజరః అమరః కదా. పుట్టుక లేదు, మరణము లేదు. మరణము లేనివాడు కావాలంటే ముందు మేము పోతామేమో కానీ ఆయన పోడే ఏంటి? అనుకున్నటువంటి స్వామి మరి అవతారం సాధించాడు అంటే మోసమే. నేను మోసగించబడ్డాను. ఈయన మీ అపహృతం తేజః దేవ విశ్వాపనం మహత్. ఎందుకు మోసం కింద పడ్డావయ్యా? ఆయన ఏమని అయితే నీకు మోసం ఏమిటి? అంటే ఎంతో కాలం నేను నా పరాక్రమంతో మూడు లోకాలలోని వారిని ఆశ్చర్యపరిచాను. ఇందులో దేవ విస్మాపన దేవతలను కూడా ఆశ్చర్యపరిచినటువంటిది నా పరాక్రమం నా తేజస్సు అదంతా ఇంతకాలం నా తేజస్సు అనుకున్నాను అతను పోయిన తర్వాత ఏమీ కనబడటం లేదు. అంటే ఆయనతో పాటే అది కూడా పోయింది. మరి అప్పుడు దెయ్యస్సు ఎవరిది అనుకోవాలి? ఆయన అనుకోవాలా రాదు అనుకోవాలా? అదే అంటున్నాడు ఏ ఏనమే అపకృతం తేజా. ఈ మహానుభావుని చేత దేవ విస్మాపనం దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నా పరాక్రమం అపహరించబడింది. దేవ విస్మాపనం మహత్వం. యస్య క్షణ వియోగేన లోకః అప్రియ దర్శినః ఉక్తేన రహితో కేశ మృతకః ప్రోచ్యతే యథా
అతను పోతే నీ తేజస్సు పోవడం ఏమిటయ్యా? అతను నిన్ను మోసగించడం ఏమిటి? అంటే ఏమోనండి ఇప్పుడే ఒక విషయం అర్థమైంది. ఏ ప్రాణి అయినా, ఏ జీవుడైనా, ఏ వ్యక్తి అయినా ఏది ఉంటే బాగా రాణిస్తున్నాడో, ఏది ఉంటే అన్ని రకాలుగా ప్రకాశిస్తున్నాడో, అన్ని పనులు చేస్తున్నాడో. ఏది లేకుంటే అంతకుముందు చాలా ప్రేమగా చూసిన వారందరూ కూడా భయపడి దూరంగా పోతున్నారు. ఏంటండీ అది? పురాణం కదా. ప్రాణం ఉంటే అందరూ చాలా గొప్ప వాళ్ళండి. అన్నీ ఉన్నవాళ్ళు. ప్రియులు, మిత్రులు, మిత్రులు, స్నేహితులు ఎన్నో చెప్పుకుంటారు. మరి ప్రాణమిత్రుడు అండి. అతని మొదట నా ప్రాణమైనా ఇస్తానని కబురు చెప్తారు కదా. మరి ఆ ప్రాణం పోయిన తర్వాత ఏమి ఇస్తారు? అబ్బో ఇప్పటికి చాలామంది మహానుభావులు ప్రాణం పోయిన దేహాన్ని చూడడానికి భయపడతారు చాలామంది. మన జ్ఞానం ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అబ్బో నేను దగ్గరికి పోమండి అని భయపడతారు. అదే అంటున్నాడు ఇత్య క్షణ వియోగేన లోకః అప్రియదది క్షణః ఇది చాలా. చమత్కారమైనటువంటి శ్లోకం. ఇటు ప్రాణమునకు అటు కృష్ణునికి కలిపి చెప్తుంది. యస్యక్షణ వియోగేన లోకః అప్రియదర్శనం. ఏ మహానుభావుని యొక్క క్షణకాల వియోగంతో ప్రపంచమంతా శూన్యముగా కనపడుతుందో ఎలాగయ్యా అంటే ఉక్తేన రహితః ప్రాణములేని దేహమును ఏమంటారు మృతకః శవం అంటారు అప్పటిదాకా వాడు అతను ఆమె వాడు అతను ఆమె అనేవన్నీ ప్రాణం పోగానే ఏమైతుంది అది. మరి నీవు వాడు ఆమె అనటానికి ఏమి కారణమో అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. కదా? కేవలం ఆకారము, శరీరము, అవయవాలు బట్టే వాడు ఆమె అనాలంటే ప్రాణం పోయినా అవి ఉన్నాయి కదా అను వారు. అది అంతే. అంటే మరి వ్యవహారం అంతా దేనికి?
శరీరానికా ప్రాణానికా ఆత్మకా ఒక్క క్షణకాలం వియోగం సంభవించినంత మాత్రాన సకల లోకము అప్రియముగా కనపడుతూ ఉన్నది. ప్రాణములు లేని ఉక్తేన రహితః ఏష మృతక ప్రోచ్యతే యథా. ప్రాణము లేని వాడిని శవమని ఎలా అంటామో కృష్ణుడు లేని మనము. అంతే. అంటే మన ప్రాణం ఎవరు న్యాయంగా ఆయనే. ఆయన లేడు. మనమంతా ఉన్నా కానీ లేని వాళ్ళతో సమానమే. యత్ సంశ్రయాత్ ద్రుపదగిరిహముపాగతానాం రాజ్యాం స్వయంవరముఖే స్మరదుర్మదానాం తేజోహృతం కలో. మయాభిహతస్య మత్స్యః సజ్జీకృత్యేన ధనుషా అధిగతాచ కృష్ణా. పాండవులు అందులోనూ అర్జునుడు జీవితకాలం నుంచి ఈనాటి వరకు ఎన్నెన్ని విజయాలు సాధించారో. సాధించిన విజయాలలో ఆయన లేకుండా ఏ ఒక్కటైనా సాధించారా? అతని కృప లేకుండా, అతని కటాక్షం లేకుండా, అతని ప్రేరణ లేకుండా. అందుకే అవన్నీ తలుచుకుంటున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. చూడటానికి విలాపాన్ని బోధించే అధ్యాయం. కృష్ణస్వామి విరహాన్ని. సహించలేక, తట్టుకోలేక ఆలపిస్తున్న అధ్యాయం. కానీ పరమాత్మ యందు భక్తి కలగటానికి చాలా దూరముగా వెళ్ళిపోయిన బంధువులు త్వరగా తిరిగి రావటానికి ఇంకో పాటలో మనం ఏమంటాం తప్పిపోయినా లేదో అంటాం కదా తప్పిపోయిన వారిని మళ్ళీ తిరిగి రప్పించుకోవడానికి ఈ అధ్యాయాన్ని పారేయణం చేస్తాం. బంధు సమాగమం. దూరదేశ గత, విదేశ గత బంధు సమాగమం. చెప్పకుండా తప్పు అయిపోతారు కదా, అలాంటి బంధు సమాగమం. పరమాత్మ యందు భక్తి.
మూడు కామనలు ఉన్నవారు ఈ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేస్తారు. అది విధానం. ఇందులో అర్జునుడు తన జీవిత కాలంలో నేటి వరకు సాధించిన విజయాలన్నీ. అతను ఉన్నంతవరకు నావి అనుకున్నాను. అతను పోగానే అనుభవం ఒకటి అయింది. అందువల్ల ఇవి నావి కావు అతనివే. యత్ సంసయాత్ దృపద గేహముపాగతానాం రాజ్ఞాం. ద్రౌపది స్వయంవల వృత్తాంతం చెప్తున్నాడు. ఏ మహానుభావుని ఆశ్రయం వలన మనకు ద్రుపద దేశం దుష్టద్యుమ్నుడు ద్రుపదుడు మహారాజు ఉన్నారు కదండీ. అక్కడికి ఆ ద్రుపద రాజ్యమునకు వచ్చినటువంటి మహారాజులను యువరాజులను. సామ్రాతులను అలాంటి వారందరినీ ఓడించి స్మరదుర్మదానాం తేజోహృతం కలుమయా ఎందుకంటే ఇది మొదలు చెబుతున్నాడు. అసలు జరిగిన సంఘటన ఏమిటి? ద్రౌపది స్వయంవరానికి అందరూ వచ్చారు. వీరు వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నారు వీరందరూ? బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. ఏకచక్రపురంలో వీళ్ళంతా భిక్షాధన చేస్తూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అలా ఆవేశంతోటే వెళ్ళారు. క్షత్రియులమని చెప్పుకున్న అనేక బల పరాత్మ ఉన్న వారందరూ విఫలులయ్యారు. నోరు కొట్టలేకపోయారు. అప్పుడు రాజుగారు మరి స్వయంవరం ప్రకటించిన తర్వాత ఒక పణం పందెం ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత విఫలం అయితే తనకే అవ్వమని. కాబట్టి క్షత్రియుడే కావసిన అవసరం లేదు. ఎవరైనా సరే కొట్టగా అయితే ముందరికి రండి అని ఆయన ప్రకటిస్తే ఏకేచన అత్ర వీరాస్యుహు. సంలక్ష్య సం సుహృదః సమీరితః మూడు వాక్యాలు ఉన్నాయి భోగుని వాక్యాలు. ఒకటి సంలక్ష్య అంటే లక్ష్యమును చక్కగా చూచి కొట్టగల వాళ్ళు కావాలి. అలాగే సం సుహృద కొట్టిన చేసే పనిలో సౌహార్దం ఉండాలి తప్ప ద్వేషము అసూయ ఉండకూడదు. మూడవది సమీరిత చక్కని శాస్త్ర పాండిత్యం ఉన్న వాళ్ళు కదా.
స్వాధ్యాయ నిరతాయేచ ఏచ విప్రజనాః అపి వేదాధ్యయన సంపన్నులు బ్రాహ్మణోత్తములైనా తల ముందరికి రావచ్చు. అలా దృపదుడు ప్రకటించిన తరువాత అర్జునుడు వెళ్ళాడు. సరే స్వామి అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్పాడు అనుకోండి. వెళ్ళాడు పెద్ద లక్ష్యాన్ని కొట్టాడు. మరి పందె ప్రకారం ఇవ్వాలి. చూడడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు. రాజులందరూ కాదన్నారు. క్షత్రియులందరూ గట్టగాని వాళ్ళు ఒక బ్రాహ్మణుడు మన గారికి ఇవ్వాలని. ఎవరందారు కొట్టలేకపోయారు కదా. తమ చేతిగానే కదా నొక్కోరు. అలాగే తమకంటే ఇంకొకడు ఒకవాడన్నా ఒప్పుకోరు రెండూనే లక్షణం. మమ్మలందరినీ గెలిస్తేనే అతని క్షాత్రం క్షాత్రం దీనివల్ల క్షాత్రం నిరూపించబడలేదు. ఏదో గురు దిశ్వా దానికి వస్తే ఏమైపోయింది? లక్షయ యగత్వం ఒక్కటి సరిపోదు క్షాత్రానికి. ఇంతమంది ఉన్న మా అందరినీ ఓడించి తీసుకోమనండి. ఇప్పుడు అందుకే అంటున్నాడు స్మర దుర్మదానాం. వాళ్ళందరికీ ఏ మదము అంటే స్మరమదం మన్మధ మదం. అంటే ద్రౌపది యొక్క సౌందర్యం మీద అందరికీ ఆశ ఉంది కోరిక ఉంది. అలాంటి ఆశతో మదించిన వాళ్ళు. లేక అది కాకుండా వేరే పణం ఏదైనా అయ్యుంటే వాళ్ళెవరూ ఆపేవాళ్ళు కాదు. ఎందుకు అంత సౌందర్యవతి చెప్పాను కదా. భారతం మొత్తంలో సౌందర్య రాశి అయిన స్త్రీ ఎవరు? ద్రౌపది. ఎంత గొప్పది అంటే ఆడవారు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి మూర్ఛపోయారు. శ్రేతాయుగంలో రాముని సౌందర్యానికి మగవాళ్ళు భ్రమించారు. ద్వాపర యుగంలో ద్రౌపది పాంచాల్యా పద్మభద్రాక్షా పశ్యంత్యా జగనంధనం యాహ స్త్రీయ ఉపకురువంత్యః కుంభావం మనసాయయుహు అంటారు. ఆయనకు స్నానం పోసి బట్టలు కట్టి వస్త్రాలు ఆభరణాలు అన్నీ తీసి ఇలా కూర్చోబెట్టి ఆహా ఎంత సౌందర్య అవుతుందండి ఈ అమ్మాయి అని స్నానం పోసిన స్త్రీలే మేము పురుషులమైతే బాగుండేది అని కుంభావాన్ని పొందారు అంటారు అంత సౌందర్య అవుతుంది.
ఆమె సౌందర్యం అని ఇటువంటి దాన్ని బట్టి ఇందులో అతి రూపవతి సీత అన్నారే ఈమె అతి రూపవతి. ఈ అతి సౌందర్యమే కౌరవ కౌరవులందరిలో పణవుల మీద. అసూయ కలిగించింది. ఇదిగో ఆమె నవ్వింది, ఈమె ఈడ్చారు ఇవన్నీ ఉత్త కబుర్లు. అతని విషయం అదనమాట. కాబట్టి ఆమె అంత స్మరదుర్మధులు. ద్రౌపది యొక్క సౌందర్యాన్ని ఆశించిన వాళ్ళు. అందువల్ల ఆ మదం ఈ మదం పెరిగి యుద్ధానికి వస్తే అందరి తేజస్సును నేను అపహరించాను రాజ్యాం స్వయంవర ముఖే స్మర దుర్మదానాం తేజో హతం ఖలు. అందరి పరాక్రమాన్ని నశింపచేశాను. మయా అభిహతస్య మత్స్యః మత్స్యాన్ని కూడా నేను కొట్టాను. సజ్జీకృతేన ధనుష అధిగతాచ కృష్ణ ప్రధానం ద్రౌపదిని పొంది అంటే ద్రౌపదిని భార్యగా పొందుటలో కూడా నాగపదనం ఏం లేదు యత్ సంశ్రయ. ఏ మహానుభావుని ఆశ్రయం వల్ల అతనే అతనే నాకు కబురు చేశాడు. పది వారం అవుతుంది రండి నాయనా. కబురు చేసింది ఆ మహానుభావుడే. కూర్చోమని చెప్పింది ఆ మహానుభావుడే. పరస్పరం వాళ్ళని వాళ్ళనే స్వయం అక్షి పక్ష్మాభ్యాం ఆహృతాః కుశలీకృతాః అంటాడు వ్యాసులు. వాళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు దాముల వరస వేరు ఏమంటాం గ్యాలరీ కదా అంటుంది కదా. క్షత్రియులకు అది వేరు, బ్రాహ్మణులకు అది వేరు అని వేరు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు ఉండరు. చూసుకుంటే అక్షి పశ్చిమాద్య బొమ్మలతోటే అంటే బొమ్మలతోటి కండతోటి పిల్లలు నడుపుకున్నారు అంటారు కుర్రామి. అంతటి మహానుభావం. కాబట్టి అతని ఆశ్రయంతోటే ద్రౌపదిని పొందాను. అతని ఆశ్రయంతోటే ద్రౌపదిని పొందటానికి అడ్డు వచ్చిన ఇతర క్షత్రియుల యొక్క మదాన్ని బలాన్ని అణచీవిశాను. యత్ సన్నిధౌ అహము ఖాండవ మగ్నయేదాం ఇంద్రంచ సామరగణం తరసా విజిత్య ఇంకో పదం ఏంటంటే ఇంద్రుని గెలిచానండి. పాండవ వనాన్ని అగ్నికి ఆహుతిగా ఇచ్చాను. నేను ఒక్కడే ఉండబడి ఆయన ఉంటే కదా. పని కట్టుకొని సాయంకాలం దాకా ఇంట్లో ఉండి బాబా అలా వెళ్దాం పద విహారానికి తీసుకొని పోయాడు.
ఏమి లేదు ఉత్తగా విహా ధనుస్సు లేదు ఆయికాయలు లేవు ఏమీ లేవు. మా వాక్య వేస్తాను చూడండి అలా బయలుదేరి వెళ్ళాను. చక్కగా పోయి అట్ట తింపాను. వీళ్ళు వచ్చారా మహానుభావుడు వచ్చి అయ్యా ఇట్లా ఉంది నాకు కావాలి సంగతి ఇది. అంటే కృష్ణుడు అంటే మా అర్జునుడు కూడా చేయగలవాడే కానీ ఆయుధాలు ఏం లేవు నువ్వు ఎట్లా ఏం చేస్తావ్? విహారానికి వచ్చాము విహారానికి వచ్చాము అయ్యో అది నేను ఇస్తానండి ఐదారు మీకేంటి ఆ విధంగా కదా అన్నమాట అగ్నిహోత్రుడి ద్వారా గాండీవాన్ని పొందినాడు దానికి గాండీవం కృష్ణునికి సుదర్శనం మీకు ఇది ఇచ్చాడు ఆయనకు అది ఇచ్చాడు ఆ రెండు తీసుకునే ఆ ఇంద్రుడితో యుద్ధం చేసి వర్షం రాకుండా చేసి చేసి అగ్నిహోత్రుడిని కాండవ వనం ఆకుతిగా ఇచ్చించారు. అందుకే అంటాడు ఇంద్రంచ సామరగణం తరసా విజిత్య సామరగణం అంటే దేవత గణముతో కూడి ఉన్నటువంటి ఇంద్రుడిని కూడా అంటే ఒక ఇంద్రుడు రాలేదు. మొత్తం చంపు ముందు వచ్చింది. మొత్తం సైన్యం వస్తుంది కదా. వాళ్ళందరినీ గెలిచి లబ్ధ సభ మయకృత అద్భుత శిల్పి మారిగా. ఏం చేశాం? అదే సమయంలో కదా మయుడు కాపాడబడ్డాడు. అతని ద్వారా సభ నిర్మించబడింది. మయుడు సభ ఉంది అది కానక చేయబడింది. అడుగుతాడు చమత్సారంగా అయ్యా ఇంత వేలు చేశారు. ఏమి ఏమి ఏమి కానుకగా ఏమంటారు? ఏం కావాలో కోరుకోండి. మళ్ళీ కుష్ణుడిని అడిగాడు మరి మర్యాద భగవంతుడు. అడిగితే నాకేం కావాలి? నేను బంధు ప్రియుడిని భక్త ప్రియుడిని కదా మా వాడిని అడిగాడు. ఆయన ఎవడు ఇస్తే అది నాకు ఇచ్చేయ్. ఆయన ఏం చేశాడు నాకు మాత్రం ఎందుకు మా అన్నగారు ఉన్నారు కదా మొత్తం మా కుటుంబ పెద్ద వారికి గౌరవం కలిగించేది ఏదైనా ఒక. సరే మొత్తం మహారథ ఒక సభ ఇస్తాను అంటే అది ఇది అంటే అదే చెప్పాను మన కుంతి స్తోత్రం చేసింది చూడండి ఇంకో స్తోత్రం చేశారు విష్పుడు చేశాడు స్తోత్రం కుంతి చేసింది మీరు
చేయాలనుకుంటున్నా లేదా చేస్తున్న పనికి ఆంతర్యం ఎవరికి అర్థం కావాలి? గమనించండి. ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే. అర్జునునికి గాండీవాన్ని, కృష్ణునికి సుదర్శనాన్ని, ధర్మరాజుకు మయసభను మూడు కానుకలు ఇప్పించాడు. అర్జునుని పరాక్రమాన్ని జగద్వ్యాప్తం చేశాడు. ఇంద్రుడిని ఓడించే దురాక్రమ చాలని అందరికీ చాటాడు. కాబట్టి ఇదంతా న్యాయంగా మేరే ప్రియమే. కానీ మయసభ వచ్చినందువల్ల జరిగే పరిణామం ఏమిటండీ? పాండవులు అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి మూలం ఏమిటండీ? అది అంటే ఇక్కడ కార్యక్రమం మొదలు పెడితే దాని ఫలితం ఎక్కడో ఉంటుంది. అది వాళ్ళు అనుకోలేదే. అగ్నికి ఆహుతి చేశాను, ఇంద్రుడిని గెలిచాను, పరాక్రమాన్ని సంపాదించాను, మయసభను పొందాను అని మురిశారే తప్ప ఆ మయసభ యొక్క పరిణామం వల్ల మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు జరుగుతాయి అనుకున్నారా? మరి వాస్తవంగా కృష్ణుని యొక్క ఉద్దేశం కూడా అవమానించడమా? విజయం కలిగించామా? ఇవన్నీ బాగా జరిగితే కానీ సజ్జనుల ధర్మాత్ముల హృదయం క్షోభించదు. ధర్మాత్ముల హృదయం క్షోభిస్తే కానీ అధర్మం నశించదు. లాంటిది అంటే చెప్పాను కదా బంగారానికి వన్నె తేవాలంటే నిప్పులో పెట్టి కాల్చాలి. అది ఆభరణంగా మారాలి అంటే సమ్మెట పోట్లు తప్పవు. చూసే వాళ్లకు సమ్మెట పోట్లు కనబడతాయి. కొట్టే వాళ్ళకి తాను తయారు చేయబోయే ఆభరణం యొక్క రూపం కనబడుతుంది. కదా? కృష్ణ పరమాత్మ మైతభవి ఇప్పించాడు. దేనికి ఇప్పించాడు? తాను చేయ సంకర్పించుకున్న భూభార అవతరణకి ఇదొక ప్రధానమైన ఆశ్రయం. అందులో మైసభని ఇప్పించడమే కాదు ఎన్నో మహాభవనాలు ఉండగా దుర్యోధనునికి మైసభనే విడిది విడిదిగా ప్రకటించాడు దగ్గరుండి. ఆరా కదండీ ఇది మామూలుగా ఇస్తే ఏం బాగుంటుంది మర్యాదగా ఉంటుందా?
అది ఇద్దాం. ఆ అయ్యా మీ ఐకే ఇద్దాం. అంటే ఆయన ఏం చేస్తున్నాడో ఏమనుకుంటున్నాడో ఎవరికి అర్థం కావని ఎప్పుడు అర్థం కావని. ఉపకారం చేస్తున్నట్టే ఉంటుంది, హితం చేస్తున్నట్టే ఉంటుంది, మేలు చేస్తున్నట్టే ఉంటుంది. మరి అపకారం చేస్తున్నట్టే ఉంటుంది ఉపకారం చేస్తాడు. ఉపకారం లాగా ఉంటుంది అపకారం చేస్తాడు. ఇలా ఇంద్రుణ్ణి గెలిపించాడు. బలపరాక్రమాన్ని చాటింపచేశావు. మయతభను పొందించాడు. ఎవరి దయ వల్లనో. అలాగే. లబ్ధా సభ మయకృత అద్భుత శిల్పమాయ దివ్యోహరం దృపదయః బలిమధ్వరీతి ఆ మయ సభలోనే సకల సామంత రాజులు నీవు చేసిన రాయసూయ యాగానికి కానుకలు తెచ్చి అప్పించారు. ఎక్కడిది ఆ రబ్బ మరి? అనిపించింది. అంటే అతని జోక్యం లేకుండా మనం ఏమైనా పొందామా? అసలు ఏ కొంచెమైనా పొందామా? యత్తేజస నృపశిరోంఘ్రి మహన్ మహర్ధే ఆర్యోరుజస్తవ గజాయుత సత్వవీర్యః తేనాహృతాః ప్రమధనాధ మఖాయ భూప ఎన్ మోచితాః తదనయన్ బలిం అధ్వరేతే యత్తేయస నృప శిరోంఘ్రి మహాన్ మకార్ధే ఆర్యః అనుజః తవ గజాయుత సత్వవీర్యః ఈ మహానుభావుడు. ఏం యాగం చేశాడు? రాజసూయ ఏం చేశాడు? ఈ రాజసూయ మహా యాగంలో భీముడు గజ అయుత సత్వవీర్యః అంటే అది తమ్ముడు అది వేరు. అది వేర ఏనుగుల బలమున్నటువంటి మీ తమ్ముడు మయాగు అర్భ శిల్ప మాయాదిభ్యః అహరతు నృపతయః బలిం. ఆ రెండోది కదా. ఆర్యోనిజస్తవ గజాయుత సత్వవీర్యః తేనాహృతాః ప్రమధనాధమకాయ భూప ఎన్ మోచితాః తదనయన్ బలిం అధ్వరీతే జరాసంతుడు. జరాసంధుడు కూడా 10,000 ఏనుగుల బలమున్న మహానుభావుడు. అంతటి సమానమైనటువంటి బలమున్న మహానుభావుడైన జరాసంధుడిని మీ తమ్ముడు తవ అనుజః మమ ఆర్యః.
కదా? మరి అర్జునుడికి అన్న కాదండి. అందుకే అన్నగారనే అనాలి. అతనికి తమ్ముడు కాబట్టి ఆర్యః అని చేస్తావా? నాకు అన్నగారు నీకు తమ్ముడు. పదివేల ఏనుగుల బలం ఉన్నటువంటి జరాసంధుడిని సంహరించగలిగాడు. శంకరుడిని అధిపతిగా చెప్పుకునేటువంటి యజ్ఞము ప్రమధనాథ మథాయ అంటున్నారు. అంటే రాజసూయం వాస్తవంగా శివమయమైనటువంటి యజ్ఞమే. చమత్కారం ఏమిటంటే రాజులందరూ సూయంతి అంటే హింస్యంతే అని కదా. ప్రళయం కాబట్టి శివాభిమాన దేవత అన్నమాట. సహజ సంహారం కాబట్టి హింస కాబట్టి అయితే అందులో ఉన్న అసలు చమస్కారం ఏమిటంటే రాజసూయం ఎవరు చేసినా మొదలు సగల దేవత ఆహ్వానం చేసి చివరిది ఆయనకి ఇయ్యాలి. శంకరుడికి ఎప్పుడు ఇయ్యాలి ఆయనకి? కదా? చివరి ఆహుతి ఆయనకి ఇస్తారు. కానీ యజ్ఞ రక్షకుడు విష్ణువు. ఇతనే అతనికి కలిపియ్యారు. అందుకే అతనికేమో ఆహుతి ఇచ్చి ఇతన్ని పిలిచి అగ్రపూజ చేశాడు. ఇంకా వేరే విష్ణు ఎందుకు ఈయనే ఉన్నాడు కదా. ఇందులో పరమాత్మ యొక్క స్వరూపం తెలపబడింది. ఆ శంకరునికి మహాభక్తుడిగా పేరుగాంచిన మహా బలవంతుడైన జరాసంధుని మదము హరించబడింది. జరాసంధుడు సంహరించబడగానే అతన్ని ఆశ్రయించి అతని వెనక ఉన్నటువంటి వాడు కొందరు ఉంటారు మహానుభావులు రాజు వాళ్ళందరూ వచ్చి నీకు కానుకరించారు. అంటే అతని వాళ్ళంతా రాలేదు. మా వాడు ఉన్నాడు మా రాజు ఉన్నాడు కదా నువ్వు ఎందుకు వస్తున్నావ్? మా రాజుని ఓడిస్తే మేము వస్తాం. ఇక్కడ జరాసంధుని హననం అయిన తర్వాత ఆ అందరూ వచ్చేసారు. ఇది అప్పుడు ఇప్పుడు ఎవరు చక్రవర్తి మరి? బ్రహ్మరాజే నువ్వే చక్రవర్తి అయ్యా. అది చూసే దుర్యోధనికి ఒళ్ళుమంట. నేను రారాదునైతే చక్రవతి అంటున్నాడు ఏమిటి? అందరి ఈయనకు వచ్చి సాంకరిస్తున్నారు మరి అందరిని ఈయనే గెలిచాడు. కాబట్టి ఈ రెండు రకములైనటువంటి కీర్తిని రాజసూయంలో సకల రాజులు జదాసంధుడు ముఖ్యంగా శివ పరమైనటువంటి యజ్ఞమును కూడా విష్ణు పారమ్యముగా మరచినవాడు.
ఎవ్వడికి తెలియదు అది ఏం జరిగిందో. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ ఏ మహానుభావుని వల్ల జరిగావో పత్న్యాస్తవాధిమక గుప్త మహాభిషేక శ్రాధిష్ట చారుకవరం కితవైస్తభాయాం స్పృష్టం వికీర్య పదయోహో పతితాసుర్ ముఖ్య. యస్తత్ స్త్రీయః ఆకృత హతేశ విముక్త కేశాః వరుసగా వస్తున్నారు. ఆ రాజసూయమైన తర్వాతనే ఆ రాజసూయ యాగం పూర్తయిన తర్వాత చివరికి ఏం చేస్తారు? అవబృధ స్నానం. సరే అవబృహ స్నానములో పవిత్రమైనటువంటి గంగాజలముతో తడిసిన నీ పట్టపురాణి శేషములను ఆ అసూయతో దుర్మ శత్రువులు స్పృశించారు. వారు స్పృశిస్తే వారి భార్యలు కేశములు ముడి వేయలేకుండా అయిపోయారు. కదా? ఇది కూడా. ఎవరి వల్ల అంటున్నారు. ఏ మహానుభావుని కృప వలన రాజసూయ అధ్వర అవబృహ స్నానముతో తరచిన కేశపాశమును విప్పిన పాపానికి ఆ విప్పిన వారి భార్యలు మళ్ళీ కేశములను ముడివేయలేని. స్థితికి వచ్చాడు. అంటే వెంట్రుకలు విరబోసుకోవడం ఉంటే భర్త లేకుంటే చేయాలి అని శాస్త్రం ఉంది. అది స్థితి. అలా ఇతనికేది ఈమె కేశములను వాళ్ళెవరో లాగితే. వాళ్ళ భాయలు ఎవరికీ కేశములు లేకుండా విరబోయే విరబోయేటట్టుగా ఎవరికి వల్ల తయారయ్యావో నృపశిరోన్ గ్రీ మహాన్ మహార్ధే ఆ. యన్ మోచితాః తదనయన్ బలిమధ్వరీతి పత్నియాః తవ అధిమక కృప్త మహాభిషేక శ్లాఘిష్ట చారుకబలం అవబృద స్నానంతో తడిసి కీర్తి పొందినటువంటి కొనియాడబడినటువంటి గొప్ప కీర్తములు కలిగినటువంటి అంటున్నాడు. కితవైహి సభాయాము స్పృష్టం. హితవైహి స్పృష్టం కపటులతో స్పృశించబడింది. వికీర్య పదయోః పతితాశ్రు ముఖ్య యత్తత్ స్త్రియః ఆకృత హతేశ విముక్త కేశా.
అతేశ విముక్త భర్తలు చనిపోయారు వారి కేశపాశములు విర విరబోయబడ్డాయి అన్నమాట విముక్త కేశాః యోనో దుగోప వన ఏచ్ఛ దురంత కృచ్ఛాత్ దుర్వాససః అరిరకితాత్ అయుతాగ్రపుక్యః అరణ్యవాసంలో ఉన్న దుర్యోజన మనల్ని వదిలిపెట్టలేదు కదా ఏం చేశాడు దుర్వాస మహర్షిని 10000 మంది శిష్యులతో పంచారు. అక్కడికి ధమరాజు దగ్గరికి వెళ్లి అతని ఆతిథ్యాన్ని పొందండి. అది అర్ధరాత్రి కావచ్చున్న సమయంలో. పరిమితం అనుకుంటాను. అక్షయ పాత్రను పూజించి శుభ్రంగా కడిగి తుడిచేసి హాయిగా బోలించేసి పడుకుందాం అనుకోగానే వచ్చేసారు. పాపం మగర సారం ఇంటికి అట్టం మగర సారం భారతం అనేటువంటివి అనుకోండి. కానీ ఆ కోణంతో చూడం వచ్చిన బాధ అది. సరే అందరూ వచ్చేసారు దమరాజు వీటికి అందరూ స్వాగతం చెప్పారు సత్కారం చేశారు మరి అదంతా అయిపోయింది. అయ్యా భోజనాలకు లేవండి స్నానం చేయండి అని పిలిచారు. ఇప్పుడే స్నానం చేసేస్తాను వెళ్లి పోయాను. అప్పుడు లోపలికి పోయి దుర్వాసులు వచ్చాడు పదిహేను మందితోటి భోజనం ఏర్పాటు చేయండి. అతిథులకు భోజనం పెడుతున్నాను అని ముందు భార్యకు చెప్పినాక ప్రకటించాలి. తెలియదా సంగతి మీకు. వారికి మీరు మగవాళ్ళు ఎవరినో తీసుకోవచ్చు ఇంటికి వచ్చి వీళ్ళు చావాలన్నా మేము రెడీగా ఉండొద్దా అని. ఇబ్బందులు ఎన్ని ఉంటాయో ఉంటాయా లేదా తయారు కావాలన్నా ఇస్తా ఉన్నారు ఏం సంగతి. మొదలు భార్యతో ప్రత్యేక మాట అది. భార్యాయాః అనుమతిమ్ నీత్వా. ఆతిశేయః భవేత్ గురుతి గృహస్తుడైనవాడు అర్జులను పిలిచి మర్యాద చేయాలంటే మొదలు భార్యకు చెప్పాలి. ఇంతమందిని తీసుకొస్తున్నాను, ఇంతమంది వస్తారు, వంట సిద్ధం చెయ్యి, వంట సిద్ధంగా ఉందా? ఏ కొంచెం టైం కావాలా? ఇవన్నీ అడిగారే అంతే తప్ప ఏదో పిలుచుకొచ్చాను అందరూ వచ్చారు భోజనం పెట్టేసేయండి ఏంటి ఎక్కడి నుంచి తయారవుతుంది ఎలా అవుతుంది? ఇవన్నీ చేయొద్దా? అక్కడ గృహస్థ ధర్మములు. అలాగే భార్యా ధర్మములు, భర్తు ధర్మములు, గృహస్థ ధర్మములు ఇలాంటి అన్ని రకముల ధర్మములను ఒక ఇంచుమించు ఒక 60 శ్లోకాలతో చెప్తారు ద్రౌపది. ద్రౌపది ఎక్కడా ఊరుకోదు. మా పేరు బ్రహ్మవాదిని అని పేరు.
ధర్మరాజు కానీ, కృష్ణుడు కానీ, భీముడు కానీ ఎవ్వరికీ భయపడే ప్రశ్న లేదు. ధర్మం ధర్మమే. మనకు మొదలు శకుంతల లాంటిది అంత ధైర్యం లేదు. అప్పుడు వాళ్ళ ధైర్యస్తులే ఇప్పుడు వాళ్ళకే పీల్ ఎక్కువ కానీ. మరి వాళ్ళు ధర్మాన్ని నీతిని ఏ మాత్రం తప్పలేదు. అక్కడ భార్యా ధర్మం ఎంత బాగా వివరిస్తారు. ఇలా కనీసం చెప్పాలయ్యా ముందు ఇలా వాళ్ళు వస్తున్నారు ఏర్పాటు చెయ్యి. చెప్పండి వాళ్ళు తీసుకొని వస్తే ఎక్కడ తయారు చేస్తారు ఎవరు చేస్తారు. ఇది కూడా ధర్మం కాదు. అది సామాన్యం అనుకోండి అందులో మనం ఉన్న స్థితి. నీవు రాజుగా ఉండి పట్టాభిషేకము అధికారం ఉండి మనకు అంగబలం ఉండి ఇదంతా సేవకులు, సేవకులు, వంటవాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు తయారు చేయు అంటే చేస్తారు. నువ్వు ఉండి తప్ప ఇంకొకడు లేడు. మనమందరం వంట చేసేవాళ్ళం కాదు, ఆ పాత్ర ఇవ్వాలి, అది కాస్త మూసిపెట్టాం. అంటే ధర్మరాజు అంటారు ఒక్క మాట అవన్నీ మహాధర్మద్యుని కదా. సత్యమాహ యత్ భవతి ఇవన్నీ ఉన్న మాటలే అన్నారు. అది చేయాలి. భర్త ధర్మాలు, భార్య ధర్మాలు విడిగా ఉన్నాయి. దానితో పాటు కొన్ని క్లిష్ట పరిస్థితులలో ముందుగా భార్యకు చెప్పకుండా, తెలుపకుండా చేయవలసి వచ్చినప్పుడు. భర్త చేసిన తొందరపాటును సహృదయంతో బుద్ధి వైభవంతో సమర్ధించి పూరించగలిగినదే ఉత్తమ భార్య అనుకుంటాను కదా. మరి సమరాలండి. అన్నీ ఒప్పుకున్నాడు నిజమే మరి. కానీ సర్వదా సర్వదా లోకే సంతః చారిత్ర దూషకాః అని. ఎప్పుడు చరిత్ర పాడు చేయరు. కదా? ధర్మధ్వజే సమాయాతే గృహిణ్యః ధర్మ రక్షకః. మన విప్లవం వచ్చింది. హత్విక పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆలోచించడానికి వెళ్లి చెప్పడానికి ఛాన్స్ లేదు. మరి చేస్తారు. భార్యలు ఏం చేయాలి? పేజీ పెట్టుకోవాలా? భర్తను ధర్మం నుంచి కాపాడాలా? కదా అంటే అప్పుడు ఆమె అంటుంది మన ఇద్దరం పీల్చుకోవడం కాదు అక్కడ వాడు వస్తాడు మొదలు దూర్వాసుడు అసలే అదే దూర్వాసుడు మనం పీల్చుకుంటుంటే వాడు వచ్చి లేదంటే ఇదే పని అయిపోతుంది.
మార్గం ఆలోచించాలి అంటే అదేదో నువ్వే చెయ్యి నాకే చదవదు అంటారు. మీకు నాకు వాడేమున్నారో రేపు వచ్చిన వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా అని కృష్ణుడిని కేకేస్తారు. ఆ మహానుభావుడు పొట్ట దువ్వుకుంటూ వచ్చి ఆకలి అయితుందమ్మా అన్నం పెడతా అంటాడు. సరిగ్గా తిందాం అనుకో వెనకాల నువ్వు పిలిచావు, బాగా ఆఖర అవుతుంది. అవే ఒక రెండు ముద్దలు పెడితే చాలు, పెట్టేస్తావా? నవ్వానా ఏడవా అని అర్థం కాదు ద్రోపదికి. స్వామి దుర్వాదిని పాఠ్యం ఇవ్వను అంటుంది. ఈ యోగి పక్ష మాత్రిత్యాగతః అంటున్నాడు. మీరు అటు మీద నుంచి వచ్చారా అని. స్వామి పిలిచిందే ఈ భాష కోసము అంటే నాకంతా తెలుసమ్మా. మరి నేను కొంచెం తెలవకుంటే వాడికి ఏం పెడతాను అందరికీ పెట్టాలి కదా కొంచెం తినొద్దా? ఆఖరి కాదా? అంటే అయ్యా శుభ్రంగా తుడిచి పెట్టేసాను చమత్ర భాగం అది. కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టి పెట్టాను అందులో ఏం ఉండదు. ఏదో ఉండే ఉంటుంది చూడు. కుమ్మ ఇది కదా అంత పెద్ద పాత్ర కదా ఒక్క మెత్తుకు ఉండదా చూడు శుభ్రంగా తుడిచానండి అది నీ నమ్మకం అమ్మ చూడరాదు ఉండకపోతుందా? అంటే మనము చాలా జాగ్రత్తగా పని చేశాము అనుకున్న దాంట్లో ఎలాంటి లొసుగులు ఉంటాయో చెప్పడానికి ఈ పని చేశాడు. అది తాలి కడిగాను, ఇవే తాలి కడిగాను, తుడిచాను, మాడి చేశాను, శుభ్రం చేశాను, ఏముండదు. అందులోనే మెతుకులు ఉన్నాయి. ఒకటి కాదు మూడు మెతుకులు ఉన్నాయి. ఎలా వచ్చాయి? అది ఎలా వచ్చింది అంటారు. అక్షయ భక్తి ఎలా వచ్చిందో అది అలాగే వచ్చాయి. ఏమి సమస్య ఇక్కడ? అంటే ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని అనుభవాలు అవుతున్నా ఇంకా మా వలనే ఇవన్నీ అవుతున్నాయి అన్న భావాన్ని వదిలి పెట్టలేదా మీరు? ఎలా వచ్చింది అక్షయ భాగ అని అలాగే మతికులు వస్తాయి అందులోకి. ఏమమ్మా వాటిని తిని తృప్తోస్మి జగత్ సర్వం తృప్తం అంటాడు. మీరే కాదు సకల జగత్తు తృప్తి పొందింది. అక్కడ దూర్వాసుడు వాడి శిష్యులు పడి పొల్లుతుంటారు ఆయాసం ముక్తాయాసం. భీముడు వచ్చి అయ్యా రెడీ వంట సిద్ధమైంది వేయించేయండి నాయనా నీకు ఒక దండం నీకు పోయేదానికి ఒక దండం.
ప్రబాత్ అయింది కానీ మనలో మాట కృష్ణుడు వచ్చాడా అంటాడు. అంటే అవునండి ఇంతకుముందే వచ్చాను అప్పుడే అనుకున్నాను బుజ్జి సరిపోయింది నేను లేచి రాలేను ఇక్కడికి దండం పెడుతున్నాను. సమర్పించండి దండ ప్రణామాలు సమర్పించండి కృష్ణునికి. మీ అన్న అని చెప్పండి క్షమించమని అండి అబ్బా మాట రావడం లాయాసం ఏం చేస్తారు బాబు అదన్నమాట అంటే చివరికి ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడానికి కూడా అతని కృపే కావలసి వచ్చింది యుద్ధాలు, యజ్ఞాలు అవన్నీ కాదు. వచ్చిన ఒక అతిథికి భోజనం పెట్టాలంటే కృష్ణ పెట్టవయ్యా. నిజంగా ఎవరు అన్నం పెట్టేది? ఎవరు ప్రాణాన్ని కాపాడేది? ఎంత ఎవడు అంతా వాడే అందుకే అంటున్నాడు పత్నియాః స్పష్టం వికీర్య పదయోః పతితాసురు ముఖ్యాః యోనో జుగోకా వనయేత్య దురంత కుర్చ్రాత్ దుర్వాససః అరి రచితాత్ అయుతాగ్ర పుక్ అయుతాగ్ర పుక్ ఒకడు కాదు. 10,000 మంది అయుతం అంటే 10,000. 10,000 మందితో కలిసి భోజనానికి వచ్చినటువంటి ఆ దుర్వాసుడిని శాకాన్న చిష్ట ఉపభుజ్య. యత త్రిలోకీం తృప్తామమౌస్తా శాకాన్న శిష్టం అది కూడా ఉత్తన్నం కాదు కూరగాయతో కలిపి ఉన్నన్నం ఎలా ఉంది అందులో అంటే ఉంది మరి ఇదంతా నీ శుభ్రత అంటాడు ఉబ్బరి పట్టి పాత్రను ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉందో ఇన్ని నిమిషాలు వెళ్ళాయి. అంటే ఏడవాలా నవ్వాలా దొరికాయి కాబట్టి సంతోషం. కానీ నీకేమిటి ఎట్లా ఉన్నాయో అని కనుక్కోవాలి. బయటికి వచ్చి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రతి వస్తువు ప్రతి వస్తువులోనూ ఉంటుంది. కూడా కరిగేవాడు ఉంటే ఎవరు అన్నం? అన్న పుక్క ఎవరు? మరి అందులో నేను లేనా? మరి నీరు ఉంటే అందులో అన్నం ఉండదా? ఏం కడిగానంటే నువ్వేం కడిగావ్? నువ్వు ఎవరికి కడుగుతావ్? నన్ను కడుగుతావా? నన్ను తుడుస్తావా? సర్వాంతర్యామిని కావాలనుకుంటే ఆవిర్భవిస్తాను, వద్దనుకుంటే అంతర్ధానం చెందుతాను. రెండు నావే. అని ద్రౌపదికి తత్వాన్ని బోధిస్తాడు. ఈ చివరి మాట వాడికి వస్తుంది దుర్వాసుడు. కావాలనుకుంటే ఆవిర్భవిస్తాను, వద్దనుకుంటే అంతర్ధానం అన్నమాట వానికి నుంచి. నేనే అందుకే ఆవిర్భవించావా, మా ప్రాణం తీశావు, పొరపాటు అయింది క్షమించండి స్వామి. అంటే చిన్న
భోజనం పెట్టడానికి కూడా కృష్ణ అనుకుంటే వాళ్లకు మాకు వెళ్లలేదు నాకు. అందుకే యే తేజసాద భగవాన్ యుధి శూలపాణి విస్మాపితః సగిరిజః అస్త్రమత్ మదాత్ నిజం మి. ఇంకొకటి. పార్వతితో కూడుకున్నటువంటి శంకరుని కూడా ఆశ్చర్యాన్ని కలిగించేంతటి పరాక్రమాన్ని చూపాను ఎవరి దయ వల్ల సరే అంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు వచ్చి ధర్మరాజా 12 ఏళ్ల అరణ్యవాసం చేస్తున్నావు సంతోషము సరే 13వ ఏడు అజ్ఞానవాసం కూడా చేస్తావు బాగానే జరుగుతుంది అయినాక వెళ్తావు మీరు మన రాజ్యం ఇస్తారా? నీ భాగం నీకు ఇస్తారా? అంటే దుర్మార్గులు అదండీ ఇవ్వరని అనుకుంటున్నాను. మరి నువ్వు కూడా ఇలాగే భిక్షాటన రణయంలో ఉంటావా మరి రాజ్యం తీసుకుంటావా? అంటే న్యాయంగా రావాల్సింది ఎలా ఊరుకుంటానండి పొందుతాను. అది ఎలా పొందుతావ్? రాయిడి యుద్ధం చేసి గెలుస్తాను. గెలుస్తావా? తిరియోధును గెలుస్తావా నువ్వు? వాడు ఒక్కడు ఉన్నాడా? దుష్పుడు ఉన్నాడు. పరశురాముని వేడించినాడు. త్రిసప్తకృతో జగతీపతీనాం హంతా గురువియేస్య సజామదగ్నియః వీర్యావతూతః. ఒకసారి రెండుసార్లు కాదు 21 సార్లు సమస్త భూములో గాని తిరిగి నిక్షత్రియం చేశాడు. అంత పరశురాముడిని అవలీలగా ఓడించాడు విష్ణుడు. మీరు చూస్తా మీ అర్జునుడు చూస్తాడు. పోనీ వాడు పోతే పక్కన ఇంకొకడు ఉన్నాడు ద్రోణాచార్య. తెలుస్తావా? వాడు ఆయన శిష్యుడే పది సంవత్సరాలు. ఇంకొకడు ఉన్నాడు కర్ణుడు ఆయన శిష్యుడే. గారు ఉన్నారు కృపాచార్యులు. దోని దోని చేమాత్ర తీసుకోని వాళ్ళు అశ్వత్థాన్ ఉన్నారు. వీరంతా అస్త్ర బలం దేహ బలం కాకుండా దివ్యాస్త్ర బలం ఉన్నారండి. పశుతోటి ఎందరును ప్రసన్నం చేసుకొని దివ్యాస్వరం పొందారు. మరి మీరేం పొందారు? నువ్వు పోకుండా అవకాశం వచ్చింది అరణ్యవాసం వాళ్ళే ఇచ్చారు. మీకు ఏ బాధ లేదు కలిసి ఎందుకు ఉంటారు అర్జునుడిని పంపించు తపస్సు చేసి శంకరుడిని మెప్పించి.
దివ్యాస్త్రం పులిచారు మంత్రం నేను ఇస్తాను కావాలంటే అరణ్యవాసాన్ని అలా ఉపయోగింప చేయండి. సరే మీకు తెలుసు అనుకుంటాను ఆ శంకరుని చోటి యుద్ధం అంటే ఏది యుద్ధం నన్ను కొట్టు నన్ను ఓడించు నీ వరాహ నువ్వు తీసుకో అన్నారు. కొడదామంటే బాణం లేదు, తీతామంటే చెయ్యి లేవదు. ఆయన అమ్మకపోతే అక్షయం. ఎప్పుడు బాణలు అందులో అయిపోవు, అయిపోయాయి. చెయ్యి పైకి లేవదు. అప్పుడు ధనుస్సు తీసుకొని అతని శిరస్సును కొట్టడానికి వచ్చినప్పుడు. సమయస్ఫూర్తి ఉంది గెలిచావులే అన్నాడు. అయితే ధనస్సు తీసి అక్కడ వర్ణిస్తారు ధనస్సు తీసి కొడుతున్నప్పుడు ఈ మధ్య భాగం అంటాం ముష్టి భాగం అంటాం ధనస్సును ఇలా పట్టుకుంటాం. ఇటు పైన ఉంటుంది, ఇటు పక్కన ఉంటుంది, ఈ మధ్యలో ముష్టి భాగం ఉంటుంది, నారి ఉంటుంది. ఆ కొట్టడానికి దీన్ని వదిలి పెట్టాలి. ఇలా కొట్టరాదు. దీనికి ఇలా ఈ కొస పట్టుకోవాలి. రెండు రోజులతో ఈ కొస పట్టుకుంటే ఆ ముష్టి భాగంలో మందస్మిత ఆర్ద్ర వదనః అది అచ్యుతోభూతం. ఆ మధ్య భాగంలో కృష్ణుడు కనపడ్డాడు అర్జునుడు. అతను కనపడితే అప్పుడు కొట్టాడు అన్నమాట. కొడితే శిరోమే కేశవస్పాతం అంటాం కదండీ. ఆ నెత్తిన కొడితే ఆ కృష్ణుడు పోయి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు చూసి ఓహో నువ్వు వాడి బావమరిదివి కదా సరే నీకేం కావాలి చెప్పు అన్నాడు. వాడి బావమరిదివి కాబట్టి అంటే. నా తలకాయ పగలకుండా కాపాడేవాడు వాడు. అడ్డం వచ్చాడు కదా. నీకు హాని చేయనియ్యలేదు, నాకు హాని చేయనియ్యలేదు, ఇద్దరికీ మధ్యన ఆయన ఉన్నాడు కదా. నువ్వు ఆయనకు బహుమతి కాబట్టి చెప్పు నీకేం కావాలి. అంటే ఈ అస్త్రంతో నిన్ను కొట్టాను కదా, నువ్వు నాకు ఇంకో అస్త్రం ఇవ్వావు. అప్పుడే ఆయన పాశుపతం ఇచ్చాడు. కాబట్టి పాశుపతాన్ని పొందటంలో కూడా తపస్సులో కానీ శంకరుడిని మెప్పించడంలో కానీ శంకరుడినే ఓడించాడని పేరు పొందటంలో కానీ ఎవరి కృప కారణము? అలా విస్మాపితః స గిరిజః అస్త్రమదాత్ నిజమ్మే అన్యేపి ఇచాహ మనునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం అప్పుడే కదా అది పొందిన తర్వాత భాగవతం పొందిన తర్వాతనే నివాత కౌసులను సంహరించడానికి ఇంద్రుడికి సహాయం చేసి వాళ్ళందరినీ సంహరించి ఇంద్రుడి ఆహ్వానం మీద
ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్లి ఇంద్రుని సింహాసనంలో అర్ధ సింహాసనం తీసుకొని గౌరవం పొందారు. ఎవరు పొందలేదు. అర్ధ సింహాసనం ఇంద్రుని యొక్క అర్ధ సింహాసనం అంటే మరి అలాంటి వాడే కావాలి కదా. ఇది ఎవరి వల్ల? ఇంద్రార్థ సింహాసనాన్ని కూడా పొందాను. ప్రాప్తః మహేంద్ర భవనే మహదాసనార్ధ ముఖ్యంగా అనునైవ అమునైవ కళేవరేణ ఈ శరీరం తోటే అందరూ ఈ శరీరం పోయినాక స్వర్గానికి పోతారు. నేను ఈ శరీరం తోటే వెళ్ళాను దివ్య అర్ధ ఆసనాన్ని పొందాను తత్రైవమే విహరతః భుజదండ యుగ్మం గాంచి. గాండీవ లక్షణ వరాధివదాయ దేవాహ సేంద్రాస్మితాహ యదనుభావిత మాజమీఢ తేనాహ మధ్య ముషితహ పురుషేణ పూర్ణః ఏ మహానుభావుని యొక్క సంకల్పం వలన, అనుగ్రహం వలన పొందినటువంటి పాశ్వతాస్త్రాది దివ్యాస్త్ర బలముతో విహరిస్తున్న నన్ను దేవతలు వచ్చి ఆశ్రయించారు. వారికి కావలసినటువంటి సాయము చేశాను, అసుర సంహారము చేశాను. గొప్ప వరములు పొందాను. అలాంటి మహానుభావుడు ఇప్పుడు నన్ను మోసం చేశాడు. ముషితోస్మి. యద్ బాంధవః కురుబలాబ్ది మనాంత అనంత పారమేకు రథేన తతరే అహం అతార్య సత్వం. దాటటానికి సరిపోయినటువంటి బలము లేని నేను ఇంత పెద్ద కౌరవ సముద్రాన్ని. ఒక్క రథం తోటి దాటాను. కదా? రథంతో దాటానంటే ఎవరు రథం ఎవరు దాటిస్తారు? పారథి కదా? అది చమత్కారం. ఇంత మహాభారత యుద్ధాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. పెద్ద యుద్ధాన్ని గెలవాలంటే ఎన్నో అస్త్రాలు, ఎన్నో శస్త్రాలు, ఎంతో సైన్యం, ఎంతో గొడవ కావాలి. ఆ మహానుభావుడు ఎదురు ఊపుకుంటూ వచ్చాడు యుద్ధాన్ని. మొత్తం యుద్ధం అయ్యేదాకా అట్లనే ఉంది. ఒక కొరడా పట్టుకున్నాడు. అది కూడా గుర్రాలను తోలటానికి. చమత్కారం ఏమిటంటే ఎంత పెద్ద యుద్ధం అయినా సరే గుర్రాలను బాగా నియంత్రించ గలిగితే గెలుస్తాను.
ఇంద్రియాని హయాన్యాభూ మన ప్రగ్రహ ఏవ ఏమిటి గుర్రాలు ఇంద్రియాని ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఎలాంటి యుద్ధమైనా గెలుస్తాడు. ఎంత సైన్యం ఉన్నా తెలుస్తుంది. అది లేనివాడు ఏమున్నా ఏమి చేయలేరు. అందుకే గుర్రాలని కొట్టడానికి ఏం కావాలి? కొరడా కాదు. అదేమిటి? మన బుద్ధి సారధి అంటాం. బుద్ధికి మనస్సుకు సంయోజనం ఉండాలి. దాన్ని ఏమంటారు? చిత్తవృత్తి అంటాం. అది కొరడా. ఇలాంటి కొరడాతో ఒక్క కొరడా పట్టుకొని 18 రోజులు ఇంత యుద్ధ రంగంలో తిరిగి ఆ అందరినీ స్వాహా ఎవ్వడు లేదు ఒక్క కొరడాతో ఒకటి చేయగలనండి. అంత పెద్ద కురు సంగ్రామం అనేటువంటి మహా సముద్రాన్ని ఒక్క రథంతో ఏ మహానుభావుని దయ వల్ల నేను దాటానో ఏకో రథేన తతరేహం అతార్య సత్వం ప్రజ్యాహృతం బహుధనంచ మయా పరేషాం తేజాస్పదం మణిమయంచ కృతం శిరేభ్యః ఎక్కడ ఇది ఈ యుద్ధం ఉత్తర గోపురం ఉత్తర గోగ్రహణంలో కూడా వారందరినీ ఓడించి వారి శిరస్సులకు ఉన్నటువంటి పుత్తలికలు అంటామే బొమ్మ బొమ్మ వాటి కోసమని ఆ పుత్తులు తీసుకొచ్చాడు. భీష్ముడు, ధ్వనుడు, కర్ణుడు ఆ అందరినీ దుర్యోధనుడు ఆ అందరినీ ఓడించి అవి తీసుకొని వచ్చాడు. నేనే తీసుకొని వచ్చానా? అదే అతని దయతోటి నేను వచ్చాను అంటుంది. ఆయన కలిశాడా ఎక్కడైనా మనకు? మనవాళ్ళు ఆ కథ చెప్పినప్పుడు కృష్ణుని గురువు పేరు ఎక్కడ తేరు. కానీ ఈ మహానుభావుడు సారధ్యం చేయడానికి ఎవడు ఉత్తరకుమారుడు. చేయడానికి బయలుదేరే ముందు తన గదిలోకి వెళ్లి కృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకొని నేను ఫస్ట్ టైం సారధిగా వెళ్తున్నాను. రతికుడిని కాస్త సారధిగా వెళ్తున్నాను. కాస్త నీ చూపు ఉండాలి, నీ చూపు ఉండాలి. అంటే ఆయన వచ్చి ఏం బాధ లేదులే ఊరి బేడ దాకానే సారధివి. తర్వాత నువ్వే రతికుడు అవుతావులే వాడే సారధి అవుతాడు కూడా.
ఓ అర్థం కాయ సంగతి ఏంటో. అక్కడికి పోయినాక వాడు పారిపోతాడు కదా మీకు తెలుసు వాడు పారిపోవడానికి వాడు పట్టుకోవడం అంటది. అప్పుడు కూర్చున్నాక ఓహో స్వామి ముందే చెప్పాడు అంటే మీరు అధికుడిగా వెళ్ళాలి యుద్ధం చేయాలి అంటే ఏమర్థం అండి వాళ్ళందరినీ గెలవాలి. స్వామి ఆజ్ఞ దొరికింది అని విజృంభించారు. కటాక్షం తోటి, స్మితము తోటి, సుందరమైన వాక్యము తోటి, భూ భూ విభ్రమం తోటి నీ కృపను నీ భక్తుల మీద ప్రసరింపచేసే మహానుభావ అంటాడు స్వామిని కృష్ణ పరమాత్మ. అది అందుకే ఏకో రథేన తతరే యో భీష్మ కరణ గురు శల్య చెమూషు అదభ్ర రాజన్యవర్య రథమండల మండితాతు అగ్రేచరః మమ విభో రథయూధపానాం ఆయుహు మనాంసిచ దృశాసః ఓజ ఆర్చత్ ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామము భీష్మ ద్రోణ కర్ణాచల్య ఇలాంటి మహారథులు ఉన్నటువంటి మొత్తం యుద్ధ ప్రాంతంలో రాజన్య వరద మండల మండితాసు అగ్రేచరో మమ విభో. నాకంటే ముందు నిలిచి కదా సార్ ఎక్కడ ఉంటాడు? ముందే ఉండాలి. తాను నాకంటే ముందు ఉండి ఆయుహు మనావంశ దృశ్య ఎందుకయ్యా అంటే ముందర ఎందుకున్నాడు అంటే ఎదురుగా ఉన్నటువంటి శత్రు రాజులను శత్రు రాజు సైన్యాన్ని. వారి ఆయుస్సును వారి మనస్సును వారి బలమును మూడింటిని దృశ్య అహరః కంటి చూపుతోటే ఆయన మొత్తం తీసుకున్నాడు తర్వాత ఈయనే తుప్పు తుప్పు అని వాడకూడదు ఒక సచ్చాడు. అసలు చంపింది ఎవరన్నమాట? నిమిత్త మాత్రం రామస్తు వశేతస్య భవిష్యతి అంటాడు సుందరకాంట హనుమంతుడు. రావణాసురుని మరణానికి అదే రాముడే చంపారనుకోండి కాదన నేను అనలేను కానీ అసలు సంగతి అయితే మా చిత్రాన్నే చంపింది. సీతమ్మను స్పృశించినందువలనే 75% తేజస్సు పోయింది. ఇక్కడ లంకెలో 10 నెలలు ఉంచి నానా దురుపాట్లాడినందుకు 90% పోయింది. ఒకసారి రెండుసార్లు వచ్చి చంపుతానని కడిగి ఆయుధం లేపడతారా మీదకి. తక్కింది పోయింది. ఉత్తగా ఏదో గాలితో ఉన్న తోలు చిత్తి అది రుంగ వచ్చింది రాముడికి. వానితో బాణం కొడితే వాడు పడిపోయింది. అందుకే నిమిత్త మాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి. రావణాసురుని సంభరించడానికి రాముడు నిమిత్తం అవుతాడు. అసలు చంపినది సా ప్రకృత్యైవ తన్వంగి తద్వియోగాస్య కర్చిత.
తత్ ప్రభావవశాత్ ఏషః నిహతః నా ప్ర సంశయం అంతా ఆమె చంపేసింది అన్నట్టుగా భారత యుద్ధం మొత్తంలో కృష్ణుడు తన చూపుతోటే అందరి ప్రాణములను, అందరి బలమును, అందరి మనస్సులను. దానికి మూడు కారణాలు చెప్తారు మనకు సంప్రదాయంగా. సరే బలమును, మనస్సును, ఆయుష్షును గుంజుకోవటం అర్జునుడి కోసం. ఈ చచ్చిన వాళ్ళు పొరపాటున మళ్ళీ పుట్టారనుకోండి, మళ్ళీ పుట్టిన వాళ్ళు చేయాలి కదా? వీళ్ళందరూ మళ్ళీ పుట్టకుండా చేయాలి. అంటే ఎదురుగా ఎవరు ఉండాలి? తాను ఉంటే వాళ్ళందరూ ఈయనను చూసుకుంటూ చచ్చారు. చమత్కారంగా వర్ణిస్తారు. అందుకే వ్యాసుని యొక్క రచనా విధానం ఆరంభించాలి మనం. ఇంత పెద్ద యుద్ధ రంగంలో ఏ మూల ఏ పక్క ఏ పటుడు ఏ ఆయుధంతో లేదా ఏ వాహనంతో చనిపోయినా కృష్ణుని దృష్టి తప్పలేదు అన్నారు. చమత్సరం ఏంటంటే ఈయన ఆడిని చూస్తున్నాడు, చనిపోయేవాడు కృష్ణుడిని చూస్తున్నాడు. ఆయనను చూసి చనిపోతున్నారు అందరూ ఒక సారి చూసి. ఎందుకంటే బయట తేరే ముందు ప్రతి భార్య తన భరునికి చెప్పిండట. వీరంత అదృష్టవంతులు. రెండు రకాల అదృష్టవంతులు. ఏమిటి? యద్యుయం జితాహ లోకే. సాక్షాత్తు కృష్ణం జితా యతః. పొరపాటున అదృష్టం అదృష్టం బాగుండి మీరే గెలిచారనుకోండి. గెలిచి ఇంటికి వచ్చారనుకోండి కృష్ణుడిని గెలిచిన కందులవుతారు కీర్తి వస్తుంది. పొరపాటున మీరు ఓడారనుకోండి కృష్ణుడినే చేరుతారు మళ్ళీ పుట్టకుండా. మళ్ళీ పుట్టుక లేని మరణం వస్తుంది అదృష్టవంతుడే గెలిస్తే వాడిని గెలిచిన వీరు అవుతారు అని తిలకని దిద్ది పంపించారు. అంటే భారతంలో కృష్ణావతారంలో ద్వాపర యుగంలో కృష్ణుడు భగవంతుడని తెలియని వారు లేరు. తిట్టిన దుర్యోధనుడు కూడా నువ్వు భగవంతుడవేమో పత్రవాదం నీకెందుకయ్యా అన్నాడు. గుణి. అందువల్ల చచ్చిన వాళ్ళు మళ్ళీ పుట్టకూడదని తాను సూచించాడు. యుద్ధం చేస్తున్న వాళ్ళు గెలవకూడదని తాను సూచించాడు. వాళ్ళ మనస్సులో
ధర్మ భీతి కలగాలని తాను చూశాడు. అందుకే వారి మనస్సు, వారి పరాక్రమం, వారి ఆయుష్యం ఈ మూడు ఆయన దృష్టితోటి హరించాడు. దీనికి తోడు వారికి మళ్ళీ లేకుండా చేశాడు. దానికి తోడు వారి కుటుంబంలోని వారు తరతరాల వారు ఒక ఏడు తరాలు అటు ఒక ఏడు తరాలు ఇటు మళ్ళీ సంసారం రాకుండా చేశాడు. ఎందుకంటే కృష్ణం దృష్ట్వా స్వయం యోధా యత్ర అసూహు అహరత్ జనః. పరమాత్మను చూచుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వాడు వాడే కాదు దశ పూర్వేషాం దశాపరేషాం అంటాం చూడండి ఇందరు తరించారు. ఈ మూడు కారణాలతో కృత పరమాత్మ సారధ్యం చేస్తానన్నాడు తప్ప ఏదో సరదా కోసం కాదు మొత్తం నేను ఆయుధం పట్టను. అలాగే ఆయుధం పట్టిన వాడిని మిగలనియ్యను అదే అన్నమాట. మనందరం నాలా కావాలి కదా. సముధాత్మ అంటే నేను పట్టను గుడితో నా స్థానం నడిగేను. సోసం అన్నమాట. ఇలా ఇంత చేసి మాకు అంత పెద్ద కౌరవ మహా సంగ్రామంలో విజయాన్ని కలిగించినవాడు అగ్రే చర్మ విభో రథయోధపానాం ఆయుర్మనాంసుచ దృశ్యాసహ ఓజ అర్చ్యత్ యద్దోష్షు మా ప్రణిహితం గురు భీష్మ కర్ణ నప్తృ త్రిగర్ప శర సైంధవ భాస్రి కార్యైహి అస్త్రాని అమోఘ మహిమాని నిరూపితానినో పస్త్రుచుహు నుహరి దాసమివ అసురాణి. పరమాత్మ భక్తుణ్ణి రాక్షసులు ముట్టనట్టుగా అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామంలో మహామహులైన మహావీరులందరూ ప్రయోగించిన అన్ని రకముల అస్త్రములు నన్ను ఒక్కటి ముగ్గురు చెప్పాను కదా జ్ఞాపకం ఉంది కదా. యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఇదివరకు యుద్ధం ముగిసింది అని తన గుడారానికి వెళ్లి అర్జున ముందు నువ్వు దిగురా అన్నాడు. నేను చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటా. అయ్యో బావగారు మీరు సారధి చేయండి ముందు మీరు దిగారే దిగురా ముందు నోరు మూసుకొని ప్రాధం అట్లా కదా. మోయిన కోపం మొత్తం నిలుపు చేసిన పది ఎనిమిది మంది దూకేశారు. స్వామి దూకాడు. పదం మొత్తం నిలుపున కుప్ప బూడి చేయి. ఏంటి బావగారు అంటే మీ పరాక్రమం ఉంది. వీడవని ఏమిటి? భీష్మ, ద్రోణ, కర్ణ, శలి, అశ్రస్తామ, కృపాదు ప్రయోగించిన అస్త్రాలన్నీ అందులో నిక్షిప్తం చేశారు. ఉండండి యుద్ధం అయ్యేదాకా అట్లనే ఉండండి. విజన్మిత్రుడా తర్వాత నేను చెప్పినప్పుడు చేతులు గాని. యుద్ధం పూర్తయింది ఇంకా కాల్తా ఉన్నాం. అదన్నీ కాల్చాయి.
రథంలోనే ఉన్నాయి తప్ప అజనుడిని ఏ ఒక్క అస్త్రము స్పృశించలేదు. ఏ కించిత్ హాని కూడా చేయలేకపోయింది. అదంతా నా గొప్పేనా? యత్ సంశ్రయం. ఏ మహానుభావుని దయ వలన ఒక్క అస్త్రము కూడా అన్ని రోజులు నన్ను స్పృశించలేదు. ఎలాగయ్యా అంటే విష్ణు భక్తుడిని రాక్షసులు స్పృశించనట్టు. రుహరిదాసమివ అసురాణి సౌత్యే వృతః కుమతిన ఆత్మద ఈశ్వరోమే యత్ పాదపద్మమోభవాయ భజంతి భవ్యాః మాం శ్రాంతవాహం అరయః రధినో భువిష్టం న ప్రాహరన్ యదనుభావ నిరస్త చిత్తః మనకు భారత యుద్ధాల్లో చాలామంది ఏం చేస్తారంటే లోకంలో సహజంగా ఉంది, భారతం అంతా చదువుతారు కొందరు ఎవరైనా చదివిన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కానీ భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. సౌక్తిక. ఈ ఐదు పర్వాలు చదవాలి. ఎందుకంటే ఏముంది యుద్ధమే కదా. వాళ్ళు ఏమి కొట్టడానికి ఉంటారు కాస్త అది అద్దిరించే అంతకన్నా ఎక్కువే. ఉన్న నీది ఉన్న సత్యమంతా ఇక్కడ ఉంది. మనము ఈ సంసారంలో ఎలాంటి వారితో యుద్ధం చేస్తున్నామో అందులో తెలుస్తుంది. అర్జునుడు, కృష్ణుడు యుద్ధం చేసి చేసి చేసి ఈ వీడి తిరగడం కంటే మొదలు గుర్రాలు అరిసిపోయాయి. అరిసిపోయిన గుర్రాలని మేము లాగామన్నాయి. మేము మోయలేము అవి. తప్పకుండా ఆ గుర్రాల నుంచి పదాన్ని తీయాలి. బరువు మీద ఉంటే అది. శాంతి కొండలే. ఒక కృష్ణ పరమాత్మే ఆ సాగవయ్యా అరిసిపోయాయి అవి. ఆ రుద్దం చేద్దాం తర్వాత. అని ఆ వాటి ఏదో నొగరు అంటాం కదా అది పక్కకు పెట్టేసారు గుర్రాలు ఆ పక్కకు ఉన్నాయి. అర్జునుడు కృష్ణుడు సరే రథం అట్లనే కూర్చున్నారు. గుర్రాలకు అరసట పోయి మళ్ళీ గుర్రాలను పూంచి బథాన్ని కొంచెం ముందరి కదిలించేదాకా ఎదురుగా ఉన్న వీరులందరూ బొమ్మల్లా చూసి నిలబడ్డారు తప్ప ఒక్క అక్షరం ప్రయోగిస్తే కూడా. యుద్ధం వాడి బాణం వేయొచ్చు కదా, ఆయుధా ప్రేమించొచ్చు కదా. ఇక గురువు రావటం నీ తప్పు కాదు, నా తప్పు కాదు నీ తప్పు. నువ్వు యుద్ధం చేస్తావా మానుతావా? మానుతా అంటే ఎనక్కి మళ్ళీ పోవు.
యుద్ధరంగంలో ఉంటే చేయాలి. యుద్ధరంగంలోనే గుర్రాలను రథాన్ని పక్కకు వేసి కూర్చుంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారండి? అంటే నీ దృష్టితో ఆ పరమాత్మ చూపుతో వారి మనస్సు అంతా ఎక్కడికో పోయిందట. కృత చేతసః మనస్సు హరించబడిన సౌచ్యే వృతః కుమతిన ఆత్మద ఈశ్వర రూమే సౌచ్యే వృతః కుమతిన అంటున్నాడు. అంత పెద్ద మహానుభావుడిని. 14 లోకాలకు అదివైనటువంటి పరమాత్మను నాకు సారథ్యం చేయవయ్యా అని అడిగాను. కుమ్మతి నా దుష్ట బుద్ధిని నేను. ఇలాంటి స్వామిని ఇంత నిజమైన అంటిపోయాను కదా యుద్ధంలో సారథ్యం అని చెప్పి యుద్ధంలో సారథ్యం చేసే పని భగించను. అలాంటి సమయంలో కూడా ఈశ్వర ఓమే యత్ పాదపద్మం అభవాయ భజంతి భవ్య. సంసారం నుంచి దాచడానికి ఏ మహానుభావుని పాదపద్మములను జ్ఞానులు సేవిస్తారో అలాంటి మహానుభావుడిని సారథిగా అడిగాను. అంటే ఎవరి కాళ్ళు పట్టుకొని అందరూ తరిస్తున్నారో అలాంటి వారి భుజాలను నా పాదములతో తాకే ఉద్యోగం ఆయనకి ఇచ్చాను. దాన్ని కూడా మహానుభావుడు సంతోషంగా స్వీకరించాడు. మాం శ్రాంతవాహం అరయః రధినః భువిష్టం నప్రాహరన్. గుర్రములు అలిసిపోయి పదాన్ని ఇప్పేసి పువిష్టం నేను పుమ్మి మీద వినబడ్డాను. అలాంటి నన్ను నప్రాహరన్ శత్రురాజులు నప్రాహరన్ కొట యదను భావిత యదను భావ నిరస్త చిత్త. ఏ మహా స్వభావం వల్ల వాళ్ళ మనస్సు ఎక్కడికో పోయింది అది. ఇంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. రథం విప్పేశారు, గుర్రాల పక్కకు ఉన్నాయి. ఈయన కింద నిలబడ్డాడు అర్జునుడు, ఆ పక్కకు కూర్చోండి నిలబడ్డాడు, వాళ్ళంతా చూస్తూ నిలబడ్డాడు. మరి రెండు అస్తరాలు కొడితే పని అయిపోతుంది. ఎవడు కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? యదనుభావ నిరస్త చిత్త. ఏ మహానుభావుని ప్రభావం వల్ల వాళ్ళ మనస్సు ఎక్కడికో పోయిందట. అంటే మేము ఎక్కడ ఉన్నామో వాళ్లకు అర్థం అంటే ఇవన్నీ తలుచుకుంటున్నాడు. యుద్ధంలో నేనే గెలిచానా? తానుగా గెలవడానికి అవకాశం లేని సంఘటనలు కోకొల్లలు.
అంటే కేవలం పరమాత్మే ఎదురుగా ఉండి గెలిపించింది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. అలా నర్మాని ఉదార రుచి రుచిరస్మిత శోభితాని హే పార్థ హేద్యున సఖే కురునందనేతి సంజరిపితాని నరదేవ హృదిస్పురుశాని స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవస్య అది యుద్ధము, సారధ్యము, భగవత్ ప్రభావము అవన్నీ పత్తన పెట్టి అంత మహానుభావుడు ఎప్పుడు కలిసినా నర్మాణి ఉదార రచితాని అంటే హాస్యాన్ని సూచించేవి. ఆభిప్రాయ గర్భములుగా ఏదో బావ మేస్తుల పిల్లలు కదండీ బావ బావ అవుతారు కదా. అందువల్ల హాస్యానికి పరిహాసానికి నర్మగర్భితంగా ఉదార రుచిరస్మిత శోభితాని అందమైనటువంటి ఆ మహానుభావుని చిరునవ్వులు చూడాలనే. 16000 మంది నీకే భయమే ఉంటావు అన్నారు. ఎందుకు కోరుకున్నారయ్యా ఆయన్ని భర్తగా అంటే బాగా నవ్వుతారని. ఈ నవ్వుకు వీళ్లే కాదు లోకాలన్నీ మోసపడ్డాయి వీళ్లే కమ్మొచ్చింది. 14 లోకాలు ఆ నవ్వుకే మోసపోయాయి. అలాంటి అందమైనటువంటి చిరునవ్వు తోటి. మనస్సును హరించేటువంటి హే పార్థ, హే అర్జున, సఖే కురునందన. కురునందన అని, సఖే అని, పార్థ అని ఇలాంటి మాటలతో కృతిస్పృశాని. హృదయం దాచా వెళ్లి ఆనందింపజేసేటువంటి పరిహాస ఉక్తులు మత్తుహులు కంతి హృదయం ఇప్పుడు తలుచుకుంటే నా హృదయము. వెళ్ళిపోతూ ఉన్నది, హరించకపోతూ ఉన్నది. అలాంటివి అంటే అతని చేష్ట ప్రభావమే కాదు, అతను పిలిచిన పిలుపు ఈ చెవిలో ఆడిన నా హృదయం హరించుకొని పోతూ ఉంది. వర్తుర్రుఠంతి హృదయం మమ మాధవస్య శయ్యాసనాతన వికర్తన పోజనాది ఐక్యాద్వయస్య కృతవానితి విప్రలబ్ధః సక్షు సకేవ పితృవర్తనయస్య సర్వం సేహే మహాన్. మహితయా కుమతేహి అఘమ్యే ఒక పక్క అతను పరమాత్మ అంటున్నాడు. మరో పక్క మహానుభావుడు అంటున్నాడు. ఇంకో పక్క రక్షకుడు అంటున్నాడు. కానీ మరి వ్యవహారంలో జీవితంలో అవేమైనా చూపెట్టామా అని. నేనే కాదు ఆయనే నేను భగవంతుడినే అలా వద్దు అన్నాడండి. చెయ్య ఆసన అటన భోజన సంవిధాన దా పడుకుందాం రా అని ఒకే పరపు మీద హాయిగా పడుకున్నాం. ఒకే ఆసనం మీద.
కూర్చున్నాం. ఒకే బక్మాలో కూర్చొని భోజనం చేశాం. కలిసి సంచరించాం. కలిసి ఆటలాడాం. కలిసి పాటలు పాడాం. ఈ సందర్భంలో అతను పరమాత్మని నాకేమైనా జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం రాకుండా చేశావ్. ఎందుకంటే ఆటల్లో పాటలు ఎదుటివాడి పరమాత్మ జ్ఞాపకం ఇంక వాడేం ఆడుతాడండి ఇంక. ఇంకెక్కడి విజయం? కాబట్టి చెప్తున్నాడు చెయ్యాసనాతన వికర్తన భోజనాది మళ్ళా వికర్తన మశ నేనంటే ఏమనుకుంటున్నావ్ అర్జునుడు కదరా నీకు అంటే చాలా గొప్పవాడో బాబు అంటాడు. ఇప్పుడప్పుడు ఏమనుకుంటున్నావ్ అర్జునుడు? ఎవరితో మాట్లాడుతున్నావ్ అర్జునుడితో తెలుసా నీకు? అవును మర్చిపోయినా బావ అర్జునుడవు కదా అంటాడు. నువ్వు ఒప్పుకో ఏం చేస్తావ్? ఇలా గర్వించినప్పుడు, పరిహాసమాడినప్పుడు, ఆటలాడినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు. ఐక్యాత్ వయస్య రుతవానితి విప్రలబ్ధః మిత్రమా మిత్రమా మిత్రమా అని మాట్లాడాడు తప్ప నేను ఫలానా అని లేదే విప్రలబ్ధ మోసగించాడు అంటున్నాడు అంటే భగవత్ తత్వమును ఏ మాత్రం నా కంటికి మనస్సుకు తాగకుండా చేశాం. ఏదో మేనక్కి పిల్లలం బావ రా బావ అంటే రాకు చూడు కాది తిరిగాం ఆటలాడాం పాటలు పాడాం. అప్పుడప్పుడు నా గర్వాన్ని ఎన్నోసార్లు ఎన్నోసార్లు నా గర్వాన్ని ప్రకటించాను. అంత పెద్ద కృష్ణుడు కూడా నిజమేనయ్యా రుతవా నిజం అంటున్నావ్ రుతవం అంటే సత్యం. నిజం చెప్పావయ్యా నేనే మర్చిపోయాను బాబా పోనీ నువ్వు బాబోవు కదా అన్నారు పోనీలే. మరి ఆయనే వజ్రా జలం. కానీ ఈయన ఏదో మళ్ళా ప్రసన్నమైనట్టు చేయటం ఇలాంటి దృశ్యాలన్నీ చూస్తుంటే సఖ్యు ఎట్లా అంటే సఖ్యుహు సఖేవ పితృవత్ తనయస్య సర్వం సేహే ఒక మిత్రుడిని మరో మిత్రుడు ఎలా క్షమిస్తాడు. ఒక తండ్రి కొడుకు చేస్తున్న ఎలా క్షమిస్తాడు. నేను తప్పు చేసినా పోనీ నువ్వు బా పోదా నేను ఏమన్నాను బా. పిల్లవాడు తప్పు చేశారు తండ్రి పోనీరా అంటాడు అంటే ఏం మాట్లాడడు. అలాగే పితృవతు తనయస్య కొడుకు తప్పును తండ్రి మన్నించొట్టిగా మిత్రుని తప్పును ఒక మిత్రుడు చూసి చూడనట్టుగా ఇన్ని నేను చేసిన అపరాధాలన్నీ ఛే. ఆ మహానుభావుడు సహించాడు. మహాన్ మహితయ కుమతేహి అఘమ్మే కుమతేహి అఘమ్ నేను దుర్బుద్ధిని పాపం చేశాను.
తను నన్ను కురునందన, పార్థ, బీభత్స, కృష్ణ అతన్ని పిలుస్తుంటే నేను యాదవ, యజునందన ఆ గోపాలకే రా అని పిలుచాడు. పసుపులం కాసేవాడా ఆయన. బామరుదు అంటే భయం. గోపాలకన్నా నవ్వాడు, పశుపాలకన్నా నవ్వాడు, దాదవానా నవ్వాడు, ఎలా పిలిచినా పట్టించుకోలేదు. కానీ ఏ సందర్భంలో అయినా అడిగిన పరమాత్మే అందరినీ ఉద్ధరిస్తున్నాడే అన్న భావన కలిగింది. చులుకన చేశాను, పరిహాసం ఆడాను, హీనంగా కూడా మాట్లాడాను, హీనంగా కూడా చూశాను. ఇలాంటి అన్ని తప్పులను తండ్రి లాగా క్షమించాడు. అన్ని గర్వాలను మిత్రుడి లాగా సహించాడు. అలాంటి మహానుభావుడు. సోహం నృపేంద్ర రహితః పురుషోత్తమేన సఖ్యా ప్రియేన సుహృద హృదయేన శూన్యః అలాంటి నేను ఇప్పుడు చెప్తున్నాడు స్పష్టంగా అలాంటి నేను పురుషోత్తమేన రహితః ఇప్పుడు ఆ పురుషోత్తముడు లేకుండా అయ్యాడు అతనితో నేను వియోగం. దాన్ని పొందాను. ఎవరు లేరయ్యా? ఏం చెప్పాలి ఎవరు లేరంటే సఖ్య, ప్రియేణ, సుహృత ఎవరికి హృదయేణ శూన్యం. ఇతరుడు లేడు, స్త్రీయుడు లేడు, అలాగే సుహృత్తు లేడు, అన్నెందుకు నా హృదయమే లేదు. అతను పోయాడంటే ఏం పోయింది? హృదయం పోయింది. హృదయేన శూన్యః అధ్వని గురుక్రమ పరిగ్రహ మంగ రక్షన్ గోపైహి అసద్భిని అబలేవదు నిర్జితి వస్తి. ఇవన్నీ ఎప్పుడు తెరిచాయి అంటే ఆ మహానుభావుడు పోయిన తర్వాత అతను పోయే ముందే నన్ను పిలిచి నాయనా నువ్వు ద్వారకలో ఉండకు త్వరలోనే సముద్రం ద్వారకని ముంచేస్తుంది ఒక్క నా భవనం మాత్రం ఉంటుంది. మా తల్లిదండ్రులు అందరూ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి ఆ వజ్రుడు ఉన్నాడు వజ్రుడు అని వాడికి అతాభిషేకం చేసి నా పరివారం అంతా అంటే నా భార్యలు ప్రియురాలు ఉన్నారు కదా వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు ఇక్కడ ఉంచకు వాళ్ళను.
నీ ఎమ్మటి తీసుకొని వెళ్ళు వాడను. నేను వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వే వాడకు రక్షకుడవు అని నాకు అప్పగించాడు. అప్పగించినటువంటి ఆ స్త్రీ పరిజనాన్ని నేను తీసుకొని వెళుతుంటే దారిలో ఒక చిన్న దొంగల్లో చిన్న గొల్ల పిల్లవాడు అంత చిన్న కట్టెతో నన్ను ఆ రామడు దూరం పారగొట్టాడు. గొల్ల పిల్లవాడితో ఓడిపోయాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ గొల్ల పిల్లవాడు లేడని. కదా? వాడు లేకుంటే నా బలం ఇదని. కృష్ణ పరమాత్మ అంతఃపుర జనాన్ని కాపాడలేకపోయాను అబలేవ. ఒక స్త్రీ లాగా చిన్న పిల్లవాడిని తోటి ఓడించబడ్డాను ఒక దెబ్బ కొడితే అందులో పడాడు పోయి. వాడు వెనక్కి తిరిగి చూస్తే కొట్టు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నా తేజస్సు ఏమిటి, నా బలం ఏమిటి? ఎవరి వల్ల నేను ఇలా గెలిచాను? అందుకే హృదయేన శూన్యః ఏం చెప్పాలి ఎవరి గురించి ఏం చెప్పాలి? నా హృదయమే లేదు. పురుషోత్తమేన సఖ్య ప్రియేన సుహృదా హృదయేన శూన్యః అధ్వని గురుక్రమ పరిగ్రహం. శ్రీ పరమాత్మ యొక్క పరిగ్రహం అంటే అంతఃపుర పేరు. అలాంటి వారిని రక్షణ్ గోపైహి అసద్భిహి అబలేవ దుర్మాగు అనేటువంటి గొప్ప బాలులతోటి అబలేవ వినజ్జితోస్మి స్త్రీ లాగా. ఓడించబడ్డాను. భీష్మ, ద్రోణ, కర్ణ, తెలియాదులను ఓడించిన వాడిని, శంకరుడిని ఓడించిన వాడిని, ఇంద్రుడిని ఓడించిన వాడిని. అగ్నిహోతుడు దుష్టి పరిచిన వాడిని, నివాత కరుజులందరినీ ఓడించిన వాడిని, ఇద్దరు ముగ్గురు కొడపి చమదంబ కొడితే పోయి కలబడ్డాను. అందుకే హృదయేన శూన్యః, సఖ్యా శూన్యః, ప్రియా శూన్యః, సుహృదా చ శూన్యః, తద్వయి ధనుస్తవ విషవః. స రథోహయాస్తే తద్వైధనుహు అదే ధనస్తయా అదే గాండీవం అదే పాష్పతం అలాగే ఇషవః తయేవ అవే బాణములు సయేవ రథః అదే రథము హయాస్తే ఆ గుర్రములే. ధనువు మారలేదు, బాణములు మారలేదు, రథం మారలేదు, గుర్రాలు మారలేవు. సోహం రథీ. నేను కూడా వాడినే నేను. వాడినే అంటే వాళ్ళందరిని ఉడించిన వాడిని కొత్తగా మార్పు అది కదా. సోహం రధి రుపతయః యత ఆనమంతి. ఎవరిని చూసి సకల లోక రాజన్యాలు తల ఉంచుతారో ఆ రధికుడిని నేను. నేను కూడా వాడినే.
సర్వం క్షణి తదభూతు అసదీశ రిక్తం సర్వం క్ష తదభూతు అసత్ ఇదంతా ఒక్క క్షణంలో అసత్ లేనిదిగా అయింది ఎందువల్ల తెలుసా అండి ఈశ రిక్తం పరమాత్మ లేనందువల్ల తను ఉంటే ఇవన్నీ చాలా గొప్పవే. ప్రసవం గొప్పదే, బాణం గొప్పవే, ధన మేము కూడా చాలా గొప్పవా అని. కానీ ఆయన లేకుంటే ఇప్పుడు రిక్తం భస్మన్ పుతం కుహకరాద్ధమివ. ఉత్తం ఊష్యం సవట నేలలో నాటిన ఇత్తనం లాగా సవట నేలంటా పూజ అంటాం కదా అలాంటిది ఊషరం అంటాము అందులో ఇస్తే పొలక రాదు. అలాగే ఆయన లేని నేను నేను కాదు రథం రథం కాదు గుర్రములు కావు తారది లేడు అన్నీ పోయాయి అదంతా రిక్తమైపోయింది వ్యర్థమైపోయింది రాజన్. త్వయాభిపృష్టానాం సుహృదాం న సుహృత్పురి విప్ర చాప విమూఢానాం నిఘ్నతాం ముష్టి విరుమిధా మహారాజా ఇప్పుడు చెప్తున్నాను నాయనా. నువ్వు అడిగావే వాళ్ళంతా క్షేమం వీళ్ళంతా క్షేమం పేరు అడిగావు కదా ఏం పేరు చెప్పాలి నువ్వు అడిగిన వారందరూ బ్రాహ్మణ శాపం తోటి ఒకరినొకరు ముష్టిఘాతాదులతోటి కొట్టుకొని ప్రణాళి విల్పితే ముష్టిభిహి మిధః వారుణీం మదిరాం పీత్వా మదోన్మజిత చేతసాం అజానతామివాన్యోన్యం చతుఃపంచ అవశేషితాః ఇంత పెద్ద యాదవ సైన్యము యాదవులంతా కూడా ఏం చేశారు? వారుణీం మధిరాం పీత్వం అంటే బాగా మద్యపానం చేసి ఆ మద్యపాన మదములో తన వారిని ఎదుటి వారిని కూడా మాకు చెప్తారు ఇందులోనే వస్తుంది. మరి ఇక్కడ ఈ మరి శ్లోకంలో ముందు వస్తుంది. కొట్లాడుకుంటున్న వాళ్ళని ఆపడానికి వెళ్ళారు బల్లదాముడు కృష్ణుడు. అవి తీసుకొని ఆయన బాణే కొట్టడానికి వెళ్ళాడు. చూసి నవ్వి బలరాముడి మొహం చూసి నవ్వి మనం పోదాం దా అన్నాడు. అదేమిటి స్వామి ఏంటి అది అంతే పా. అంటే మరి నేను ఊడపో ఎందుకు మరి ఇంకేం నేను అటు పోతాను ఇటు పోము. బలరాముడు హాయిగా అది ఉంది కదా మహాసముద్రం సముద్రంలో కొట్టాడు. సరే అక్కడ ఉండేవాడు కదా వెళ్ళిపోయాడు.
ఇలా అంటే ఆ మదిర పాన మదోనుమత్తులు నీవారు నావారనే సంగతి తెలియకుండా ఒకరినొకరు మద ఉన్మసిత చేతసాం అజానతామివాన్యోన్యం ఒకరినొకరు తెలియని వారులా. కొట్టుకున్నారు చతుః పంచావశేషితాల నలుగురో ఐదుగురో మిగిలారట. అంతమంది యదవులలో అన్ని లక్షల యదవులలో నలుగురో ఐదుగురో అందులో ఒకడు వజ్రుడు ఉన్నాడు మహానుభావుడు. ఈ ఉద్ధవుడు ఒకడు ఇట్లా పతన ఉన్నాడు ఒకడు ఉన్నాడు ఇలా ఒక దారుకుడు సారధ ఒకడు ఉన్నాడు ఇలా. వీళ్ళు మిగిలారు. ప్రాయయతతో భగవతః ఈశ్వరస్య విశేష్ఠం ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎంత మద్యపానం చేసినా అందరూ కొట్లాడుకునే వాళ్ళే ఉంటారండి. అందరికన్నా బుజ్జోజ్ఞాన ఉండాలి కదా. ఎవ్వరికీ లేకుండా అయిపోయిందంటే ఇది వీళ్ళ పని కాదు ఈశ్వరస్య విచేష్టితం ఇది స్వామి సంకల్పమే. అతను కావాలనే అతను సంకల్పించేసినటువంటి పనే తప్ప అరో తీరుగా ఉండదు. మిధో నిఘ్నంతి భూతాని భావయంతి చేయన్ముధః ఆ పరమాత్మ సంకల్పం తోటే ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆయన ఒకరినొకరు మళ్ళీ గౌరవించుకుంటారు. ప్రేమించుకునేది ఆయనతోటే ద్వేషించుకునేది కూడా ఆయనతోటే. అందువల్ల ఇది అతని సంకల్పం మాత్రమే. జహ జలోకసాం జలే యద్వతు. మహాంతః అదంతి అనీయతః దుస్తాంతం కావాలండి. నీళ్లలోని చేపలు ఉన్నాయి. ఏం చేస్తాయి అవి? పెద్ద చేపలు, చిన్న చేపలను. ఏంటి అంటే ఈ ఎదవుల్లో కూడా బలవంతులు బలహీనులను కొట్టేశారు. పోయేవాళ్ళు పోయే వీళ్ళందరికీ కలిసి వాళ్ళని కొట్టారు. ఒక బలవంతుడు పది మందిని కొట్టగలదేమో కానీ వందు మంది బలహీనుల్లో బలవంతుడిని. కొట్ట కొట్ట కదా ఇలా వారిని వీరు వీరిని వారు కలిపి ఒకన్నొక పరస్పరం చేపలు భక్షించినట్టుగా భక్షించబడ్డారు. ఏవం బలిష్ట యదుభిహి మహద్భిహి ఇతరాన్ విభుహు యదు యదుభి అన్యోన్యం భూభారాన్ సంజహారః ఇప్పుడు అనిపిస్తుంది అంత బలాఢ్యులైనటువంటి యాదవులు అలాగే ఉండి ఉంటే వారిని ఎవరు సంహరించాలండి? ఎవరి వారిని ఓడించాలి? మరి స్వామి వచ్చింది ఎందుకోసం? భూభారాన్ని తొలగించడానికి. కేవలం కౌలవులను ఈ సైన్యాన్ని మాత్రమే చంపిపోతే మరి వాళ్లకది? అంతకు రెట్టింపు ఉంది యాదవ బలం.
వాళ్ళు ఉంచిపోయి గువ్వారం పోయినట్టా? కానీ మరి వాళ్ళని ఇంకెవరు చంపలేదు తనను ఆశ్రయించిన వారు కాబట్టి. అది వాళ్ళంతా స్వామిని ఆశ్రయించారండి. స్వామి రక్షకుడుగా ఉన్న వాళ్ళు ఎవరు హరిస్తాడు? అందుకే వారితోటే వారిని హరింపజేశాడు. యదుబిహి యదున్ అని చెప్పి ఆమె ముందు అడుగులు వస్తుంది కంటకేన. వి యధా కంటకం అంటాడు. ముల్లును ముల్లుతోటే తీయాల్సిన శాస్త్రం కదా. కాలుకో ముల్లు ఇరిగింది. అక్కడ ఏం లేదు అడవిలో మరి ఏం చేస్తాం? ఇంకో ముల్లే తీసి దాన్ని తీస్తాం. కదా? తీసి తీసిన ముల్లు పారేస్తాం. మరి ఈ ముల్లు? అది పారేస్తాం. అయ్యో నా కాళ్ళ ముల్లులు తీసింది కదా, దాచుకుంటామండి ఆ ముల్లును. అది పారేస్తాం, ఇది పారేస్తాం. ముందర వస్తుంది ఒకే మాట వస్తుంది, ముందర పరమాత్మ కూడా. లోకంలో ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల దేహాలను అంటే దేహులను శరీరాలను వాళ్ళ బలాలను తీసేయడానికి ఏ శరీరం దాల్చి వచ్చాడో ఆ శరీరంతో వాళ్ళందరినీ తీసేసాడు చివరికి తన శరీరాన్ని కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటాడు. అందువల్ల ఇది స్వామి సంకర్పమే బలినః మిధః యదున్ యదిభి రచ్యోంతం భూభారాన్ సంధ్యహారా దేశ కాల అర్ధ యుక్తాని వృత్తాప ఉపశమానిచ హరంతి స్మరత చిత్తం గోవిందాభిసితానిమి ఆయా సమయాలలో ఆయా దేశములలో ఆయా సందర్భాలలో స్వామి బగిన మాటలు ఎప్పటికీ గుర్తొస్తున్నాయి. అది జ్ఞాపకం వచ్చిన వల్ల హృదయం హరించుకొని పోతుంది. అయ్యో స్వామి ఇంకా లేరు పక్కనే ఉన్నాడేమో ఇంకా చెప్తున్నాడేమో అన్నట్టుగానే తప్ప వాడిని నేను మర్చిపోలేకపోతున్నాను. ఏవం చింతయతః జిష్ణో కృష్ణపాద సరోరుహం సౌహార్దేనాతి గాఢేన శాంతాసీత్ విమలామతిహి ఇలా పరితపించాడు ఆక్రోశించాడు ఇలా బాధపడి బాధపడి బాధపడి ఎంత ఏడుస్తాడు. ఎరువకూడదు కూడా శాస్త్రం. అందుకే ఆ పరమాత్మ కృపతోటే మళ్ళీ మనస్సు ప్రశాంతమైంది విమలామతి. ఏస్తున్నాడు కృష్ణపాద సరోరుహం చింతయతః పరమాత్మ పాదములను స్మరిస్తున్నటువంటి ఇతనికి విమలామతిహి సౌహార్దేనాపి గాఢేన శాంతాసి.
అతిగాఢమైనటువంటి స్నేహం ఉంది కాబట్టి భక్తి ఉంది కాబట్టి అది శాంతము శాంతాసీత్. వాసుదేవాంజనుధ్యాన పరిభృంహిత రహ్మస భక్త్యా నిర్మచితాసేచ కషాయతి షణః అర్జునః. ఒక్కసారి తమ పుట్టుక నుంచి ఇప్పటివరకు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అన్ని రకముల సహాయములను, దయను, ప్రేమను, వాత్సల్యాన్ని, సౌహార్దాన్ని. ఇవన్నీ తలుచుకున్నందువల్ల అలాంటి పరమాత్మ యొక్క ధ్యానం వల్ల పెరిగిన భక్తితో భక్త్య నిర్మతితాశేష కషాయతి షణః బుద్ధిలో ఉన్నటువంటి అన్ని మురుకులు కడగబడ్డాయి. కళ్యాణం అంతా కడికి వేయబడింది. ఎందువల్ల? పరమాత్మ పాదములను స్మరించారు కాబట్టి. పాదములు స్మరిస్తే మురికిపోవడం ఏంటండీ అంటారా? అందులో ఏం పుట్టింది? ఏం చేస్తుందండి? కడిగేస్తుంది కదా? అందువల్ల మురికి అంతా పోయిందట. అలా భక్త్యా నిర్మధితాశేష కషాయతి క్షణోర్జునః గీతం భగవతాజ్ఞానం యత్తత్ సంగమ సంగ్రామ మూర్ధని కాలకర్మ తమోరుద్ధం. పునః అధ్యగమతు విపుహు ఇంత దుఃఖం ఎలా పోయిందయ్యా ఇంత బాధపడుతున్నాడు ఇంతగా తలుచుకుంటున్నాడు కదా అంటే పరమాత్మను గురించి ఇంతగా స్మరించుకుంటూ బాధపడుతున్నటువంటి అర్జునునికి యుద్ధరంగములో బోధించిన గీత గుర్తుకొచ్చింది. సరే ఇంకేం కావాలి? మొత్తం జ్ఞానం మళ్ళీ భాసిస్తుంది కదా. అందువల్ల మనస్సు ప్రశాంతమైంది. అదేంటరా గీతం భగవతా జ్ఞానం వ్యత్తత్ సంగ్రామ మూర్ధ అని యుద్ధరంగంలో పరమాత్మ గానం చేసినటువంటి ఆ గీతా వాక్యములు స్మరణకు వచ్చాయి. కాల కర్మ తమోరుద్ధం పునః అధ్యగమత్ ఇంత కాలం. కాలాన్ని బట్టి, ఆచరించిన క్రమలను బట్టి, దుఃఖాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, అణచివేయబడిన ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ జ్ఞానం మళ్ళీ ఇప్పుడు. పురణకు వచ్చింది. పునరధ్యగమతు మళ్ళీ పొందాడు. విశోకః బ్రహ్మ సంపత్య సంచిన్నద్వైత సంశయః. బ్రహ్మ సంపత్తి తోటి దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. సంచిన్నద్వైత సంశయ ద్వైతం అనేటువంటిది కాస్త పోయింది. అద్వైతం కదా మనకు కావాల్సింది.
విశిష్ట అద్వైదం అండి. ఆ విశిష్టాద్వైదం కాస్త గుర్తొచ్చింది. అందుకే ఈ ద్వైతం ఈ శరీరమా లేక ఇంద్రియములా, మనస్సా, బుద్ధా ఇవన్నీ కాదు ఆత్మ అందులో ఉండేది పరమమ్మ. ఆ జ్ఞానం కలిగి ఈ ద్వైత భేదభావమంతా తొలగిపోయి లీన ప్రబుతి నైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవః నిశ్శమ్య భగవన్ మార్గం ప్రకృతిలో ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని గుణములతో ఏర్పడిన ప్రపంచాన్ని మరిచిపోవాలంటే ఎక్కడి నుంచి గుణములు వచ్చాయో వాటిని అందులోనే లీనం చేయాలి కదా. ప్రకృతి గుణాశ్చర్యం అది. దానివల్ల లోకాలన్నీ వచ్చాయి. మళ్ళీ ఇవి ఎక్కడికి పోతాయి ప్రళయకాలంలో? ప్రకృతిలోకే పోతాయి, అందులోకే పోతాయి, అక్కడినుంచే వస్తాయి, అందులోకే పోతాయి. పోవడం అంటే ఏమిటి, రావడం అంటే ఏమిటి? సూక్ష్మంగా ఉన్నటువంటి గుణములు స్థూలముగా అయితే రావటం. మళ్ళీ అవి సుస్వభావాన్ని పొందితే పోవటం. ఎలాగైతే ప్రకృతి నుంచి వచ్చిన గుణములు ప్రకృతిలోనే లీనమై లేనట్టుగా ఉంటాయో అలాగే అర్జునుడు కూడా తన దేహ మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃక్రమము అనే వాటిని పరమాత్మ యందు లీనము చేసినందువలన నేను కృష్ణుడు అనుకున్నప్పుడు అతను నన్ను విడిచిపోయాడని అడవాలి. కదా ఆయన ఇక్కడే ఉన్నాడు ఎక్కడ పోయాడు? అంతర్యామి అండి. సర్వభూత సుహృతు సర్వభూత అంతర్యామి. అలాంటి స్వామి పోవడం ఎక్కడికి? మనము ఉండటమే కలిగింది. కాబట్టి ఈ స్వరూప జ్ఞానం కలిగి లీన ప్రకృతి నిర్గుణ్యాత్ అలింగత్వాతసంభవః నిశ్శమ్య భగవన్ మార్గం సంస్థాం యదుకులస్యచ స్వపదాయ మతిం చక్రే నిభృతాత్మ యుధిష్ఠిరా పరమాత్మ వెళ్ళిన దారిని విన్న ధర్మరాజు నారదుని మాటను గుర్తు చేసుకొని ఇక తాము కూడా
బయలుదేరటానికి సిద్ధపడ్డారు అంతే కదా మరి మొదలు చెప్పారు ఆయన ఉన్నంతవరకు మీరు ఉండండి. ఆయన పోయాడు మీరు బయలుదేరండి ఇంకెందుకు మీరు ఉండి ఏం చేస్తారు అన్న మాట చెప్పారు కాబట్టి ఈ మహానుభావుడు కూడా స్వపదాయ నిభృతాత్మా విశిష్టిరః కృధాప్యనుసృత్య ధనంజయోజితం నాశం వ్యదూనాం భగవద్గతించతాం ఏకాంత భక్త్య భగవత్ యధోక్షజే నివేచితాత్మ ఉపరరామ సంస్కృతే తల్లి ముందర పిల్లలను పంపడం మంచిది కాదు కాబట్టి తల్లినే పంపేస్తున్నారు. కుంతి కూడా అర్జునుడు చెప్పినటువంటి ఎదుగుల క్షయము కృష్ణుని యొక్క అవతార సమాప్తిని విని ఆ మహానుభావురాలు. ఏకాంత భక్త్యా భగవతి అధోక్షజి ఎలాగో ఉంది కదా ఆమెకు ఎలాగో మొదల నుంచి ఉంది. అందువల్ల అలాంటి పరమాత్మలో ఏకాంత భక్తి భావంతో యోగ మార్గంలో. ప్రవేశించి సంసారం నుంచి ఎడలిపోయి పరమాత్మను చేరుతుంది వృథాపి నివేశితాత్మ ఉపర రామ సంస్కృతే వ్యయాహరత్ భువో భారం తాం తనుం విజహౌ అజః ఏ శరీరంతో భూభారాన్ని తొలగించాడో పరమాత్మ ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎలాగయ్యా కంటకం కంటకేనేవ ద్వయం చాపి ఈచితుహు సమం. ముల్లును తీయడానికి వాడిన ముల్లును కూడా ఎలా మనం వదిలి పెడతామో పరమాత్మకు రెండూ సమానమే. ఆ శరీరము, ఈ శరీరము అన్నీ ఒకటే ఆయనకు. ఆ ప్రపంచ ఏడు పంచము అన్నీ ఒకటే. అన్నీ తానే కదా ఆయనకు బాధ ఏముంది మనకంటే. ఆ ఎదురుగా అది వేరు, నేను వేరు అనుకున్నా అయ్యో అది పోయిందని ఏడుస్తున్నా. అది ఇది రెండు ఆయన అయితే పోయేది ఏముందండి? అక్కడ ఉండి లేదా అక్కడ పడి ఉంటుంది, ఉండేది అక్కడే ఉంటుంది ఎక్కడ పోదు. మనం అంటే పోదాం అనుకుంటున్నాం కాబట్టి అయ్యో పోయిందని ఏడుస్తున్నాం. అక్కడ ఉన్నా పోతుంది ఇక్కడ ఉన్నా పోతుంది మనకు, ఆయనకు అక్కడికి పోయినా ఉంటుంది ఇక్కడికి పోయినా ఉంటుంది. ఇందులో కలుస్తుంది అందులో కలుస్తుంది ఎక్కడైనా ఒకటి. అందువల్ల రెండు ఆ మహానుభావునికి సమానమే యథా మత్స్యాది రూపాని ధత్తే జఖ్యాత్ యథా నటః. రాగయ్య అంటే నటుడు నాటకం వేసినప్పుడు మత్స్య కూర్మ వరాహ నరసింహ రామ కృష్ణ ఇత్యాది రకరకాల వేషాలు వేస్తాడు కదా. వేసి తేజి మీదకి వచ్చి నటన చేస్తాడు. నాటకం పుట్టినాక అవన్నీ.
అలా విప్పరి వెళ్ళిపోతారు అయ్యో నేను వేసుకున్నాను వేషం బాగుంది వెళ్ళిపోతాను అంటాడండి అన్నాడు కదా రోహ ఒకటి తిరగను ఉన్నారు వేషం కదా అనుకోండి అలా తప్ప అందరూ అలా చేయరు కాబట్టి వేసిన వేషాన్ని నాటకం పూర్తి కాగానే విడిచిపెట్టినట్టు పరమాత్మ తెచ్చుకున్న రూపాన్ని పని పూర్తి కాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనకేం బాధ? పెద్ద నడుము ఏడుస్తారా? అయ్యో నా వేషం పోయిందని. వాళ్ళు వేషం వేస్తారు, రేపు ఇంకో ఏడు ఇంకో వేషం వేస్తారు, మరి ఇంకో వేషం వేస్తారు. వేషం నాటకం వరకే, నాటకం అయిపోయింది. అది మాత్రం లేదు. అలాగే స్వామి నాటకం అయిపోయింది, వేషం మార్చాడు, ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. యధా ముకుందః భగవాన్ ఇమాం మహీం జహౌ సతన్వా శ్రవణీయ సత్కథః ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమ్మీద తన దేహాన్ని విడిచిపెట్టాడో తదా తదాహరేవ అప్రతిబుద్ధ చేతస అధర్మ హేతుహు కరిహి అన్వవర్తత ఈ మహానుభావుడు వెళ్ళటమే ఆలస్యం ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూసి కూడా అడిగి కూర్చున్నాడు స్వామి అక్కడ మహానుభావుడు ఎవరండీ? మహానుభావుడు కరిపురుషుడు. తాచుకొని ఉన్నాడు. ఎప్పుడు పోతాడు వాడు పోతే అడుగు పెడతాను అని. అందుకే ఈయన వెళ్ళగానే తదాహా దేవా కనీసం ఒక పూట కూడా అనలేదట వాడు. ఆ పూటే. ఏ పూట ఈయన వెళ్ళాడో అది తదహరేవ అప్రతిబుద్ధ చేతసాం అధర్మ హేతుహు వికసించని మనస్సు గడవారిలో అధర్మం కలిగించడానికి కారణమైన కరిహి అన్వవర్తత కలిపురుషుడు అనుసరించాడు. యుధిష్ఠిరః తత్పరిసర్పణం బుధః పురేచ రాష్ట్రేచ గృహే తదాత్మని విభావ్య లోభానుత జింహ హింసనాద్య ధర్మచక్రం గమనాయ పర్యతా ధర్మరాజు తన రాజ్యంలోకి వాడు వచ్చాడన్న సంగతి గుర్తుపట్టాడంట. విశిష్టరః తత్పరిసర్పణం ఆ కైపుషుడు యొక్క సంచారం. యా దేశిన అటారా బుధః పండితుడు కాబట్టి జ్ఞాని కాబట్టి పురేచ రాష్ట్రేచ గృహే తథా ఆత్మని
తన పురంలో, తన రాజ్యంలో, తన ఇంటిలో చివరికి తన రోజు కూడా వచ్చాడు వాడు, తెలుసుకున్నాడు. కానీ నాలో కూడా వచ్చాడు అని అనిపించి విభావ్య లోభానృత జిమ్మ హింసనాద్య ధర్మ చక్రం. కలి గుత్త అంటే లోభము, అనృతము, కపటము, హింస. ఈ నాలుగు వచ్చాయి అంటే ఎవరు వచ్చినట్టు? కలి వచ్చాడు. ఒక ధర్మరాజుకు కూడా ఒక చిన్న సంఘటన చెప్తాడు మనం. నగులు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఎవరో మహానుభావులు వడ్డని వడ్డని చేస్తున్నారు. ఏదో నాలుగు మోదకాలు చేశారు. తలా ఒక మోదకం వేశారు. అందరికీ ఒకడే రెండు మూడు వేశారు. ఏమేం ధర్మరాజుకి ఎందుకో ఇంకో లడ్డు చూడమని అనిపించింది. అర్పించి ఇంకోటి చేయలేదా? నేను రాజును నాకు రెండు ఎందుకు వేయలేదు అని అడిగారు. నేను రాజును కదా నాకు కూడా ఎక్కువ వేయాలి కదా రెండు ఎందుకు వేయలేదు? ఓ అర్జునుడు, భీముడు ఆ వంటవాడు బిద్దరా పోయాడు. సరే ఏదో ఉందో తెచ్చేసాడు అయిపోయింది. తిని బయటికి వచ్చిన తర్వాత నేను వీళ్ళకంటే ఎక్కువ నాకు ఇంకో లడ్డు కావాలనే ఆశ ఎందుకు కలిగింది? నాకు లోపం వచ్చేసింది. అంటే కలిపురుషుడు ఓహో నా నెత్తిలో కూర్చున్నాడు నాయనా ఇక నువ్వు ఉంటే నేను బతకదు ఇక నేను వెళ్ళిపోతాను ఇక పోతాను నాయనా పోతాం నువ్వు రాకు మేమే పోతాం. అని అప్పుడు వీళ్ళందరూ ప్రస్థానం కోసం బయలుదేరటానికి కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు పర్యథాత్ స్వరాటు పౌత్రం. వినయినమాత్మనస్సుసమం గుణైహి తోయనీవ్యా పతిం భూమే అభ్యసించత్ గజాత్వయే. మరి తాను పోవాలంటే ఇంకోడిని ఉంటాది కదా ఇంచార్జ్ ఎవరు ఉండాలి మహానుభావుడు. కాబట్టి తన మనవడైనటువంటి పరీక్షిత్తును ఎలాగో సుసమం గుణైహి. గుణము తన గుణములతో ఇంచుమించు సమానుడైనటువంటి అతన్ని తోయనీవ్యాహ పతిం భూమేహి అభ్యసించరి భూమండలానికి రాజుగా అభిషేకం చేసి మధురాయాం తథా వజ్రం సూరసేన పతిం తతః తరువాత మధురా నగరమునకు వజ్రుడిని రాజుగా ఏర్పాటు చేసి అంటే సాంబుడి యొక్క కుమారుడు అన్నమాట. సూరసేన పతిం తతః ప్రాజాపత్యాం నిరూప్య ఇష్టిం అగ్నీన్ అపి
అవిభత ఈశ్వరః ప్రాయాపత్యం అంటా మనం వైశ్వదేవం చేస్తారు కదా వెళ్ళే ముందు ఆ అగ్నిని తనలో ఇచ్చే పని చేసుకోవాలి. నిత్యాగ్నోత్సవం ఉంటారు కదా రోజు హోమం చేస్తారు వైశ్వదేవం చేసుకోవాలి. అంటే ఆ వైశ్వదేవి వాగ్ని తీసుకున్న నాటి నుండి వివాహం కాగానే దాన్ని స్వీకరిస్తారు. ఆ ఉభయంకం చేస్తారు. ఆ తీసుకున్న దాన్ని మళ్ళీ తాను మరణించేంత వరకు అగ్ని చల్లారగూడదు. తెలియకుండా మరణిస్తే ఆది తోటే దాహన నమస్కారం చేస్తారు. విరక్తి కలిగి ముందే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రాజాపత్య హోమం చేసి ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకోవాలి. అప్పుడు అగ్రి సగాస్తాం. తాము వెళ్ళిపోతాం. అంటే ఇది మీన్స్ దైహికంగా మరణించినట్టే లేక. జీవక్షోభం అంటానే అది స్థితి అన్నమాట. అందుకే ఆ పని చేసి నిరూప్యేష్టిం అగ్నీన్ అభిపత్ ఈశ్వరః అగ్నులన్నీ తాగాడంటే తనలో ఆవాహన చేసుకున్నారు. విసుజ్య తత్ర తత్ సర్వం దుకూల వలయాదికం నిర్మమః నిరహంకారః సంచిన్నాశేష బంధనః వస్త్రాలు, పీతాంబరాలు, ఆభరణాలు ఉన్నాయి కదా. మొదలు ఏం చేయాలి? వాటినన్నిటినీ విసృజ్య అవన్నీ విడిచిపెట్టి నిర్మమహా నిరహంకార విడిపెట్టడం అంటే అయ్యో విడిపెట్టాలి కాబట్టి అయ్యో విడిచిపెట్టాను అని ఏడుక్కుంటూ పోయారు అనుకోండి. విడిపెట్టి పోతు దారిలో అయ్యో విడిచిపెట్టాను అయ్యో నా పట్టు అయ్యో నా పట్టు అంటే కాదండి. నిర్మమః వాటి యందు మమకారం లేకుండా ఉండాలి అహంకారం కూడా లేకుండా ఉండాలి సంచిన్న అశేష బంధన అన్ని బంధనాలను తెంచేసుకున్నటువంటి వాడై వాచం జుభావ మనది ఇప్పుడు ఎలా పరమాత్మలు చేరాలో, ఎలా యోగంలో ఉండాలో, ఎలా వానప్రస్థాలు ప్రాక్రమాలు స్వీకరించాలో ఆ స్వరూపాన్ని చెప్తున్నాడు. మొదలు వానప్రస్థాన్ని కానీ, సన్యాసాన్ని కానీ లేక పరమపదాన్ని కానీ పొందకోరేవాడు మొదలు చేయవలసిన పని ఏమిటి? దేన్ని కట్టుకోవాలి? వాక్. నోరు మాట్లాడి ఉన్నంత సేపు శరీరము మనస్సు మనం చెప్పినట్టు వినదు. అందుకే వాచం జుహావ మనసి. ఆ వాక్కును మనస్సులో నియమించాడు. తతు ప్రాణః ఆ మనస్సును ప్రాణంలో ఉంచాడు. ఇతరేచతం.
ఆ ఆ ప్రాణమును అపానంలో, అపానమును ఉదానంలో, ఉదానమును వ్యానములో ఇలా తం పంచత్వేశజియ అజోహవీత్ త్రిత్వే హుత్వాద పంచత్వం ఈ పంచ ప్రాణములను మూకిలో అంటే త్రిగుణములలో. అందులో ఉంచి సత్య ఏకత్వే మళ్ళీ దాన్ని ఆత్మలో అజుహోత్ మునిహి సర్వము ఆత్మని అజహవి ఇలా. అన్నీ కలిపి ప్రాణము వాక్కులో, వాక్కు మనస్సులో, మనస్సు ప్రాణంలో, ప్రాణం అపానంలో, అపానం ఉదానంలో, ఉదానం వ్యానంలో అలాగే మళ్ళీ ఆ వ్యానమును అంటే ఈ ఐదింటిని. తమస్సులో తమస్సును, రజస్సులో రజస్సును, సత్వములో సత్వం మళ్ళీ ప్రకృతిలో ప్రకృతిని ఆత్మ. ఇలా ఆత్మని సర్వమాత్మని అజుహవీత్ బ్రహ్మని ఆత్మానం ఆ ఆత్మను కాస్త. పరమాత్మలు అవ్యయే ఇట్లా అన్నీ ఏర్పాటు చేసి క్షీరవాస నిరాహారః బద్ధవాంగ్ ముక్తమూర్తజః నార వస్త్రాలు కట్టుకొని ఆహారం మానేసి వాక్కును అంటే మౌనం వహించి ముక్త మూర్ధజః కేశములు కూడా దువ్వుకోవడం ముడి వేయడం కూడా చేసి వెంట్రుకలు కాస్త ముడి విప్పేసి దర్శయన్ ఆత్మనో రూపం జడ ఉన్మత్త పిశాచవత్ నన్ను తాను ఒక గడువుడిలాగా, ఒక పిచ్చివాడిలాగా, ఒక పిశాచం లాగా అందరికీ చూపుతూ కొంచెం షోకులు అలవాటు పడ్డామనుకోండి ఇంకా ప్రేమ పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అయ్యో ఎంట్రికల్ తెల్లగా అయ్యాయి అని కాస్త రంగు వేసుకుంటారు. రంగు వేసుకుంటే ఏమైతది అన్నమాట? నల్లగా చేసుకున్నామేనా తెల్లగా అయ్యాయి అని చెప్పడం. కూడని వాడి గుర్తు చేస్తాడు ఓ రంగు వేసుకొని అంటే నీకు బాగా తెలగేనయ్యా అట్లా రంగు వేసుకున్నావ్ అంటాడు. గతి ఏంటి ఇప్పుడు అది? ఏమైతుంది అధ్యక్షా? అంటే ఇంకా మమకారం నాకు 70 ఏళ్ళు వచ్చాయి కానీ నేను 20 ఏళ్ళ వాడిలా కనబడతాను. ఏమిటి అది? మమకారమే దాన్ని వదులుకోవాలి. మమకారం మొదలు వదిలి పెడితే సగం బాధలు పోతాయి. అందుకే నిర్మమః నిరహంకారః అన్నీ వదులుకొని తనను తాను జడ ఉన్మత్త పిశాచవతు.
అంటే అంతకు ముందు మహారాజా మహారాజా మహారాజా అని ఆదరించి గౌరవించి సన్మానించి అబ్బా ఈ మహానుభావులందరూ చూస్తున్నా కానీ ఏమీ తెలియనట్టు అలా చూసుకుంటూ పిచ్చి వాడిలాగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి దండం మనం స్వీకరించామనుకోండి నాకు వీళ్ళు దండం పెడుతున్నారు అని అంటే ఇంకా రాదు నేను అన్నమాట. మళ్ళీ వెనకపోతాను అంటాడు దిక్కు ఎందుకు వచ్చిన బాధ అంటే తలకాయ ఉంచుకొని చేతి మీద విరబోసుకొని నోరు మూసుకొని దిక్కులు చూడకుండా పిచ్చివాడిలాగా అలా చూడండి. దానికి ఎంతటి నిగ్రహం ఇంకా ఒకసారి దృశ్యాన్ని ఊహించండి. సకల భూమండలానికి చక్రవర్తిగా. రాజ రాజుగా వ్యవహరించాడు. పరిపాలించాడు. అనంతమైన భోగములను పొందాడు. దేవతలందరూ వచ్చి ఆయనకి ఇంచుమించు చాలా చోట్ల పరిచర్యలు చేశారు. అశ్వమేధాలు, రాజసూయాలు ఎన్నో చేశాడు. అలాంటి వారు అదే రాజ్యంలో అదే నగరంలో ఓ పిచ్చివాడిలాగా ఓ గడువుడిలాగా ఓ పిశాచం లాగా తనను తాను చూపుకుంటూ నడుచుకుంటూ పోగలిగాడంటే మనస్సులో మమకారాన్ని ఏ కోచాన కూడా లేకుండా చేసినప్పుడు మాత్రమే సంభవం. ఏ కొద్దిగా ఉన్నా మళ్ళీ పోదాం అంటే పోదాం విశ్వామిస్తుడిలాగా అవుతుందన్నమాట. నిజంగా విశ్వామిస్తుడి అందువల్ల యడోన్మత్త పిశాచవతు. అనపేక్షమానః నిరగాత్ అసృణువన్ బధిరో యథా దేన్నీ కోరలేదు. వెళ్ళిపోయాడు. ఎవరు ఏమి మాట్లాడుతున్నా చెవి ఈ వాని వలె వినకుండా వెళ్ళాడు. బ్రహ్మాదరా గారు చూసినా కష్టమే, విన్నా కష్టమే. చూసామనుకోండి మళ్ళీ ఏమవుతుంది? అందరూ అయ్యో మహారాజా మీరు మహానుభావులండి అంటే ఓ నేనే కదు అనుకుంటే అయిపోయాను. అందువల్ల వినకూడదు చూడకూడదు బధిరో యథా ఉదీచిం ప్రవేశాచాం గతపూర్వాం మహాత్మ ఎక్కడికి పోయాలి అంటే ఉత్తర దిక్కుకు వెళ్ళాలి ఎందుకు పోవాలి తనకంటే ముందు వాడు అటే పోయాడు కాబట్టి. గత పూర్వాం మహాత్మభిహి మహానుభావులందరూ ఇదివరకు ఆ దిక్కుకే వెళ్లారు కాబట్టి హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నావత్తేత యతో గతః పరమాత్మను మనస్సులో ధ్యానిస్తూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడికి పోతే మళ్ళీ రారో అక్కడికి వెళ్ళాడు. నావర్తేత యతోగతః సర్వే తమనునిర్జగ్ముః భ్రాతరః కృతనిశ్చయాః
ఆ ధర్మరాజు వెంటే అతని సోదరులందరూ కృతనిశ్చయ పైపై కాదు పైపై నిశ్చయం తోటి అందరూ అతన్ని అనుసరించారు. కలినా ధర్మమిత్రేన దృష్టవా కృష్టాః ప్రజాభూమి అసలు కారణం అదేట ఎందుకు పోయారంటే. అధర్మ మిత్రుడైనటువంటి కలి నా రాజ్యంలోని ప్రజలను తాకాడు ఇక మేము ఉండొద్దు అని వెళ్ళిపోయారు అంటే ఉంటే మమ్మల్ని కూడా కలినా అధర్మ మిత్రేణ దృష్ట్వా స్పృష్టా ప్రజాభువి తే సాధుకృత సర్వార్థా జ్ఞాత్వా ఆత్యంతికం ఆత్మణః అన్నీ మంచి పనులు చేశారు కాబట్టి ఆత్మ యొక్క అసలు స్థితి అంటే మోక్షం. దాని స్వరూపం బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనసాధారయామాసుహు వైకుంఠ చరణాంభుజం మనఃపూర్వకముగా. పరమాత్మ పాదపద్మములను మనఃపూర్వకముగా ధ్యానిస్తూ తధ్యాన ఉద్రిక్తయా భక్త్యా విశుద్ధ శిషణాః పరమాత్మను ధ్యానం చేయటం వలన పరిశుద్ధమైనటువంటి భక్తితో బుద్ధి పరిశుద్ధం జోహాలన్నీ పోయాయి. అలాంటి వాళ్ళై తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతయః పరమాత్మ స్థానంలో వైకుంఠమునందే. ఏకాంతమైనటువంటి బుద్ధి గలవారై ఏకాంత మతయః గతిం అవాపో దురవాపాంతే అసద్భిహి విషయాత్మభిహి విషయములను కోరేటువంటి దుర్జంతువులతో పొందరాని ఆ ఉత్తమ గతిని వీరందరూ పొందారు. విధూత కల్మషాస్థానే విరయేనాత్మన ఆత్మనైవహి ఎందుకంటే అన్ని కల్మషాలు పోయాయి అన్నీ. పాపాలు పోయాయి అలాంటి ఆత్మ ధ్యానంతోటి వీటన్నిటినీ పొంది విజురోభి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్. వీరు పోయారు తెలిసింది కదా అది తెలుసుకొని విదురుడు కూడా ప్రభాస తీర్థంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు ఎలా కృష్ణావేసేన సచ్చిత్తః
కృష్ణుని యందు మనస్సు లగ్నం చేసి పితృభిహి స్వక్షయం యయౌ తన ఇంటికి పోయాడు. తన ఇల్లు తెలుసా తన ఇల్లు అంటే. యమలోకం అండి ఆయన అక్కడే వాళ్ళు యముడే కదా పితృభిహి స్వక్షయం యయౌ ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనాం అనపేక్షతాం. తమ భర్తల యొక్క వైరాగ్యాన్ని చూచినటువంటి ద్రౌపది దేవి వాసుదేవి భగవతి ఏకాంతమతిరాపతం పరమాత్మ యందే. ఎందుకంటే మంచిగా చూసింది కదా ఇబ్బంది లేదు మనం దులభ ఎట్లా కూడా మనం చదవాలే మనం బుద్ధి పెడదాం అంటే. ఆయన బాగా చూసింది కదా కృష్ణుడిని ఆ కృష్ణుడి యందే మనస్సు లగ్నం చేసి అతనినే పొందింది. యహ శ్రద్ధయా ఏతత్ భగవత్ ప్రియానాం పాండో స్తుతానాం ఇతి సంప్రయాణం. ఇనేమంటారు స్వర్గారోహణం అంటారు కదా. పాండుపుత్రుల ముక్తి మార్గము యొక్క ఈ విధానం ఎవరు వాళ్ళు భగవత్ప్రియాణాం కదా పరమాత్మకు ప్రీతిపాత్రులైన పరమాత్మ భక్తులైనటువంటి పాండుపుత్రుల ఈ మోక్షమార్గ విధానాన్ని శ్రద్ధతో వించే శ్రుణోతి అలం స్వస్త్యయనం పవిత్రం లబ్ద్వాహరౌ భక్తిముపైతి సిద్ధిం ఎలాంటిది ఇది అంటే స్వస్త్యయనం. సకర రూమములకు మూలము పరమ పవిత్రము. అలాంటి ఈ పాండవ చరిత్రను ఈ పాండవుల ప్రయాణాన్ని విన్నటువంటి వాడు. పరమాత్మ యందు భక్తిని పొందుతాడు. చివరికి సిద్ధిని పొందుతాడు. పరమాత్మ సిద్ధిని పొందుతాడు. అంటే మనకు ఒకే రోజు కృష్ణ, పాండవ, విదుర. అందరి యొక్క స్వర్గారోహణ భాగాన్ని అంటే ఇప్పుడు వీళ్ళందరూ వెళితే కానీ ఆయన ముందరికి రాడు. ఎవరయన పరిష్కిత్. అతని చరిత్ర మనకు ముందరికి వస్తుంది. ఇలా పంచదశోధ్యాయ అయిందా?
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేత్యస్తు శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః గారు ఒక నగర పెట్టా. ఇతను దా ఆ ఇతను దా ఇందా చూడడమే లేదు. ఏం కోటి ఆ ఏం కోటి ఓహో ఈయన ఈయన ఆయన దగ్గర ఎవరు ఉన్నారు?
To those who always meditate on Hari - removing delusion - to the visible Self, to the Ocean of compassion Sri Ramanujacharya - I take refuge at His feet. Mother, father, youth, children, and wealth - all by rule within my lineage. To the progenitor of our clan with such a glorious form - to those auspicious feet I bow my head. To Bhutathalvya Mahadatva Bhattanatha, Sri Bhaktisara, Kulashekhara, Sri Rangayaguru...
Arjuna, who went to Dwaraka, had not returned for seven months. Dharmaraja with Bhima wondered: what is the reason? Why has he not come for so many days? Some ill omens appeared - which in those days were truly foreboding, though for us today they are commonplace. While they were thinking thus, Arjuna arrived...
'Vanchito aham' - I have been deceived. By whom? By Him - by Krishna Himself. No one else could deceive him - he is a man who is the very embodiment of Nara (divine human). His companion, Sri Hari, has deceived me. Here, 'deception' means: an event occurred that was never imagined. Everyone knows that all must leave someday. But when the one who walked alongside us all our life...
If He leaves, what does it mean for your brilliance to fade? How did He deceive you? Perhaps now one thing is understood: whatever being, whatever soul, whatever person - by whose presence they flourish, by whose presence they shine in every way, who enables them to do all things - without whose presence, those who once looked upon them with great love...
Is it for the body? For the prana? For the atma? In one moment of separation, the entire world appears unpleasant and disagreeable. 'Pranair rahitah eshaa mritaka prochyate yatha' - just as one without life is called a corpse, so we, without Krishna. That is all. He is our very life - that is the rightful truth. He is gone. Even though we all remain, we are equal to those who are not there...
Those with three kinds of desires recite this chapter daily - that is the practice. In it, Arjuna describes all the victories he achieved throughout his lifetime. 'As long as He was present, I thought them mine. When He departed, I had one experience: these are not mine - they are His.' 'Yat samsayat drupada geha mupagatam rajnam' - the Draupadi svayamvara episode...
'Svadhyaya niratayecha cha viprajanah api' - even brahmins who are fully accomplished in Vedic study may come forward. That is how Drupada announced it. After Drupada made the declaration, Arjuna went. The Lord was right there. Now He gave a signal. He went and hit the great target. Now, per the conditions of the contest, He had to be given away. He was ready to see...
Her beauty - based on such factors - here they say she was 'ati rupavati Sita' - one of unsurpassed beauty. This very extraordinary beauty aroused envy among all the Kauravas. 'Look how she smiled, and that's how they dragged her' - these are all mere excuses. That is a different matter. Therefore 'smara durmadhula' - those who lusted after Draupadi's beauty. As a result...
There is nothing - no bow, no arrows, nothing at all. 'Watch how I shoot with just my words,' I said, and went to face them. I went and showed them well. They came - that great being came and said 'this is how things are, I need this.' Then Krishna said: 'My Arjuna can also do it, but there are no weapons. How will you manage, what will you do?' So...
Pay careful attention to this. If you examine everything very carefully - Arjuna was given the Gandiva bow, Krishna was given the Sudarshana chakra, Dharmaraja was given the Maya-built palace (Maya Sabha) - three gifts were given. Arjuna's valor was made famous throughout the world. He defeated Indra - that feat of overcoming the unconquerable was publicized to all...
Let's give that. 'Let's give your IQ.' What He is doing, what He is thinking - no one can understand at any time, ever. It appears He is doing a favor, appears He is being helpful, appears He is doing good. Yet it appears He is doing harm - and He is actually doing good. It appears He is doing harm - and He does harm. Like this, Indra...
Is he your brother-in-law? No, dear - so we must say 'elder brother-in-law.' Since He is his younger brother's friend, 'Aryah' - calling Him like that? My elder brother-in-law to me, your younger brother to you. The one who destroyed Jarasandha - who had the strength of ten thousand elephants. The yajna that proclaimed Shankara as its lord - 'pramadhanaatha maathaya' it says. Meaning the Rajasuya sacrifice was in truth a Shiva-aligned yajna...
No one knows what happened. Such wondrous events - by whose doing did all these take place? 'Patnyastavadhi maka gupta mahabhisheka shradhishta charu kavaram kitavaista bhayam sprishtam vikirya padayoh o patita surmukhya' - they come in a sequence. After that Rajasuya was completed - that very Rajasuya yajna...
'Atesha vimukta' - their husbands were slain, their tresses were loosened and disheveled. 'Yono dugopa vana eche durantam kricchraat duurvaasasah arirakshitat ayutagra pukyah' - in the forest exile, Duryodhana did not leave us alone. What did he do? He sent the great sage Durvasa with ten thousand disciples. He sent them to Dharmaraja's ashram - 'go there and...'
Whether Dharmaraja, Krishna, or Bhima - none of them needed to be afraid. Dharma is dharma. We do not have the courage of someone like Shakuntala. They were all courageous individuals. Yet even now, they feel more intensely. But they never deviated even slightly from dharma and righteousness. How beautifully wifely dharma is described there. At least someone should have said earlier, O...
Thinking about a way forward - 'just figure it out yourself, I can't read' they say. Whatever we have for each other - 'my elder brother-in-law is here right?' - they call out to Krishna. That great being comes rubbing His belly, saying 'I'm hungry too, feed me.' Just as you're about to eat, look - from behind, you called, and it turns out well at the end. The same one or two...
It became dawn - 'but between us, did Krishna come?' he asks. 'Yes indeed, He came earlier - at that moment I thought it was fine. But I cannot rise and come there - I bow down here.' Please offer these prostrations to Krishna. Tell Him my elder brother says to forgive him. 'Oh, even speaking is difficult.' What can one do? That is the truth...
Even to give food, you could not call on Krishna - He would not leave. Therefore 'ye tejasada bhagavan yudhi shula pani vismapitah sagirijaah astram atmadat nijam' - I showed such valor as to astound even Shankara along with Parvati, and that valor came from whose grace? Alright - during the forest exile, Vyasa Bhagavan...
The divine weapon was being invoked with a mantra - 'I will give you the mantra. If you want, deploy the forest exile time toward that purpose.' 'Fine, you know that,' he said. 'That battle with Shankara' - what battle exactly? 'Attack me, defeat me, take your boon' He said. When I tried to strike, there were no arrows; when I tried to lift my arms, they would not rise. His quiver - inexhaustible. Whenever the arrows in it ran out...
With this very body, he went to the heavens and obtained half of Indra's throne and was honored. No one else has done that. Half of Indra's own throne - what caliber of person must one be! This was accomplished by whose grace? 'Praaptah mahendra bhavane mahat asanardham mukhyena anunaicha amunaicha kalevarem' - through this very body I obtained half of Indra's throne in his abode...
'Indriyanhi hayan abhuh mana pragraha eva' - what are the horses? The indriyani (senses). One who has sense control wins any battle, no matter the army size. Without that, having everything still means nothing can be done. Therefore to control horses, what is needed? Not a whip. What is it? 'Our buddhi (intellect) is the charioteer,' we say. The buddhi and manas (mind) must be coordinated...
Oh - not clear what this is about. 'Once there, he will flee' - you know that. Capturing him when he flees is the point. 'So after sitting down - Oh, the Lord had told me beforehand!' - meaning 'you must go as the superior one; you must fight, that means you must defeat them all.' The Lord's command was received and they were emboldened. With His gracious glance, His smile...
'Tat prabhava vashat eshah nihitah na pra samshayam' - it was she who killed him, as it were. Throughout the entire Mahabharata war, Krishna - through His gaze alone - absorbed everyone's life force, everyone's power, everyone's mind. Three reasons are given traditionally in our lineage for this. He took their strength, their minds, their lifespan for Arjuna's sake. These who died - lest they be born again...
He gazed to cause them to fear dharma. Therefore their minds, their valor, their lifespan - He took these three with His glance. Beyond that, He made it impossible for them to return. On top of that, He ensured that their family members - going seven generations back and seven generations forward - would not return to samsara again. Why? 'Krishnam drishtva svayam yodha yat...'
They remained on the chariot - not a single weapon touched Arjuna. Not even the slightest harm was caused. Was all that my greatness? 'Yat samshriyam' - by sheltering in that great being's grace, not a single weapon in all those days was able to touch me. How is that? 'Like how demons cannot touch a devotee of Vishnu.' 'Ruharidas amiva asuranan sautye vritah kumatin atmadhah'...
If in the battlefield, one must act. But if in the battlefield one sets aside the horses and chariot and just sits - why would they think anything? 'Because that Paramatma's gaze - their minds went somewhere else entirely.' 'Krita chetasah' - their minds were completely swept away. 'Sautye vritah kumatin atma da ishvara rume' - such a great being, encircled by those of crooked minds, 14 lakh...
All these are testimonies to the fact that Paramatma alone, being present before him, caused the victory. Thus 'narmani udara ruchi ruchirasmi shobhitani he partha hedyuna sakhe kurunandoneti sanjaripitani naradeva hridi spurushani smartur luthanti hridayam mama madhavashcha' - all the battles, the chariot-driving, the divine power - setting all that aside, how that great being at every moment...
We sat together. We sat at the same table. We ate together. We roamed together. We played games together. We sang songs together. In all this, was I ever mindful that He was Paramatma? You made sure that thought never came. Why? Because in games and songs, if the other person remembers Paramatma, how will he play? And where is victory then? Therefore he says: 'cheyasanatana va...'
He addressed me as 'Kurunandana, Partha, Bibhatsa, Krishna' - while I addressed Him as 'Yadava, Yadunandana' - 'O you cowherd, come here!' he called out. 'That cattle grazer!' He laughed. 'Gopala' - he laughed. 'Pasupala' - he laughed. 'Dadavana' - he laughed. Whatever He was called, He did not mind. But in whatever context anyone was in trouble, the Paramatma who rescues all...
'I am your follower - take me along with you.' 'I am going, so now you are the protector of this one' - He entrusted her to me. While I was taking that entrusted group of women along the road, a small gang of robbers - a small cowherd boy - with just a small stick drove me away, scattered me far off. I was defeated by a cowherd boy. How...
'Sarvam kshanam tadbhutatu asat idam ishvaraRiktam' - all of this in one moment became as if nonexistent, as if unreal, why? Because of 'Ishara riktam' - because Paramatma was absent. With Him here, all of these were great indeed. The bow was great, the arrow was great, the wealth was great, all were great. But without Him, now it is all empty - 'bhasman puram kuhakardham iva' - like an illusion filled with ashes...
As if maddened by wine - not knowing mine from yours - 'mada unmashita chetasam ajanatamivanyo nyam' - not knowing each other, like strangers, they fought one another. Four or five survivors remained. Among so many lakhs of Yadavas, only four or five remained. Among them was Vajra, a great being. Uddhava was there too...
They were left there and went away like a sparrow? But who else killed them? Those who took shelter in Him - who would take away those who sheltered in the Lord as their protector? That is why He made them destroy each other through each other themselves - 'Yadubhih yadun' as they say, meaning He used them as instruments against each other. 'Yatha kantakena' - the thorn that is used to remove another thorn...
Because of the very deep friendship and bhakti, it was 'shantamasit' - became tranquil. 'Vasudeva anjana dhyana paribhrimhita rahmasah bhaktya nirmachitasech kashaya ti shanah arjunah' - Arjuna, once he recalled from birth until now all the help, compassion, love, affection, and friendship that Krishna Paramatma had given - all of that came to mind...
Vishishtadvaita, dear ones. That Vishishtadvaita - suddenly came to mind. Therefore this dvaita - this body, these senses, this mind, this intellect - none of these are ultimately real. The atma is the reality within all of these, and Paramatma is within that atma. With that realization, all sense of dvaita and differentiation dissolved - 'lina prabuti nairgunyat alingatatvat asambhavah' - 'nishsaamya bhagavan margam' - in Prakriti, everything that is in Prakriti...
Ready to depart - that is all. The one who said earlier 'stay as long as He is here; once He is gone, then you may leave - why stay any longer, what purpose do you serve?' - having said that - this great being too 'svapada nibrahttatma vishishtiraha kridhapyanusritya dhananjayo jitam nasham vyadunam bhagadgatimsatam ekanta bhaktya bhagavat yadhokshaje nah'...
Like that - some go away quickly saying 'I've put on my costume, it looks good, I'll leave.' Only some do that - the rest don't. Since everyone does not do that, it means when the drama is complete, the actor sheds the costume and leaves. Similarly, the Lord shed the form He had taken up - when the work was complete, He let go of it and departed. He...
In his own city, in his own kingdom, in his own home - finally that very one (Kali) came to him too, and he recognized it. But 'I too have been visited' - feeling this, 'vibhavya lobha anrita jimma himsanad adharma chakram' - 'kali gutta' meaning greed, falsehood, deception, violence - these four have arrived. When these four come, who has arrived? Kali has arrived. Even to a Dharmaraja, a small incident...
'Avibhata ishvarah prayapatyam' - we call it Vaishvadeva, before departing one must perform the rite of surrendering the sacred fire back into oneself. Those who maintain the eternal fire - those who do homa daily, who perform Vaishvadeva - before departing this world, that fire which was taken up at marriage in the Ubhayankam ceremony, that vow taken from the day it was received - must be returned...
That prana into apana, apana into udana, udana into vyana - 'tam panchatveshajiyat ajohavit tritvam hutva panchatatvam' - these five pranas were placed into the trikona (three qualities) - and then 'satya ekatve' - placing all that back into the atma, 'ajuhot munihi sarvam atmani ajahavi' - thus. All merged: prana into vak (speech), vak into manas (mind), manas into prana...
Meaning - before this, the people were saying 'Maharaja! Maharaja! Maharaja!' honoring, respecting, paying respects. But now - seeing all of them passing by without acknowledgment, as if not noticing anything, looking like madmen lost in their own worlds, going away - why? Because 'if we accept their danda (obeisance), the thought arises that they are bowing to me' - and if that thought comes, I shall not go. Again, behind...
All of Dharmaraja's brothers followed with firm resolve - not with surface-level resolve, but with deep inner resolve, all of them followed him. 'Kalina dharma mittrena drishtva krishtah praja bhumi' - the root cause was that adharma-companion Kali had touched the people of my kingdom. 'We should not remain' - they left. 'If we remain, Kali will taint even us with adharma'...
With mind fixed on Krishna, 'pitrubhih svakshayam yayou' - he went to his own home. What is his own home, you ask? Yamaloka - because that is where Yama, that very person, resides. 'Piturvbhih svakshayam yayou, Draupadi cha tadajnjaya patinam anapekshatam' - seeing the dispassion of her husbands, Draupadi Devi, 'Vasudevi bhagavati ekantamatir apatam' - fixed her mind solely on Paramatma...
May the rulers protect the people righteously, along the correct path. May the earth support cows and brahmins. May all be auspicious always. May all the worlds be happy. Salutations to our gurus. He placed one in the city. He this one - he is not looking at this one. What is that? That one - that one - oh this person, this person - who is beside him?