విశ్వ కాలం: కల్పాలు మరియు బ్రహ్మ ఆయుష్షు

Cosmic Time: Kalpas and Brahma's Lifespan

bhagavatam Kandadai Ramanujacharya

పరమాణువు నుండి కల్పం వరకు, బ్రహ్మ సంపూర్ణ ఆయుష్షు వరకు విశ్వ కాల విభజనలు వివరించబడ్డాయి. వంద బ్రహ్మ సంవత్సరాలు ఒక కల్పం. ఈ విశ్వ చక్రం వరాహావతారంతో మొదలవుతుంది కాబట్టి వరాహ కల్పం అని పేరు. సృష్టి వర్గాలు మరియు వాటి విశిష్ట లక్షణాలు కూడా వివరించబడ్డాయి.

Cosmic time divisions are explained in detail - from paramanu to kalpa to Brahma's full lifespan. Three paramanus make one trasa-renu; through successive multiples the scale reaches divine years, and one hundred divine years constitute a kalpa. This entire cosmic cycle is called the Varaha-kalpa because it begins with the Varaha avatar. The session also describes the different categories of creation and their distinguishing characteristics.

← Prev Next →
Cosmic Time: Kalpas and Brahma's Lifespan Kandadai Ramanujacharya bhagavatam

రామానుజిత్ చరణౌ చరణం ప్రపద్యే మాతా చితా యువతయస్ తనయా విభూతి సర్వం జ్యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేరు కులాభిరామం శ్రీవత్సజంగి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంద్రినేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ ఏయు కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేత్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రం కల్మషం పరాచరాత్మజం వందే సుఖతాసం తపో నిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేటి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా సృష్టి క్రమ వివరణలో కాడము గురించి చెప్పుకున్నాం. పరమాణువు. మూడు పరమాణువులైతే ఒక త్రసరేణువు. రెండు త్రసరేణువులైతే ఒక అణువు. ఆ ఐదు అణువులైతే ఒక లవం. 15 లవములైతే ఒక కాష్టం. 15 కాష్టములైతే ఒక తృటి. 15 తృటిలైతే మన పాటలో ఒక సెకండ్. ఇంత పూర్వభాగం చెప్పుకొస్తారు. అలాంటివి 15 అయితే ఒక నిమిషం అంటే నిమిషం అంటాం. ఈ నిమిషములు 60 అయితే ఒక విగడియ. ఈ విగడియలు 60 అయితే ఒక గడియ. ఈ గడియలు రెండున్నర అయితే ఒక గంట. ఇవి 24 అయితే ఒక రోజు. అవి ఏడైతే ఒక వారం సప్తాహం అంట. ఈ రెండు వారములు అయితే ఒక పక్షం రెండు పక్షములు అయితే ఒక నెల, రెండు నెలలు అయితే ఒక ఋతువు, మూడు ఋతువులు అయితే ఒక అయనం, రెండు అయనములు అయితే ఒక సంవత్సరం. ఇది మానవుడికి ఆయుః ప్రమాణం నూరు. మానవుని నూరు ఆయుః ప్రమాణములు పితృ దేవతలకు ఒక రోజు. మామూలుగా. అలాగే దీని మనది అందుకనే సంవత్సరం అంటే ఒక పూట అంటాం మనం. సంవత్సరం మనం తిరువజ్జీనం పెడతాం చూడండి కారణం అదే. సంవత్సరము అంటే వారికి ఒక పూట అపరాఢ కాలం అయింది అప్పుడు వారికి తాగుడు పెట్టాలి. అది విధానం. ఇలా మళ్ళా క్రమం గంధర్వాణం అలా చెప్పుకొని యక్తులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు ఇవన్నీ అయిపోయి వాళ్ళ వాళ్ళ సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్లి చివరికి బ్రహ్మ యొక్క కాలాన్ని చెప్పుతూ మళ్ళా వాటిని యుగాలుగా చెప్తాడు. ఇవి దేవతల యొక్క మానము దివ్య వర్షములు అంటారు. దివ్య వర్షములు అంటే మనం చెప్పుకునేటువంటి ఏ మన ఆయుఃప్రమాణం ఉందో అది నూరు పితృ దేవతలకు ఒక సంవత్సరం.

అలాంటివి నూరు కిన్నరులకు ఒకటి. అలాంటివి నూరు ఇలా చెప్పుకుంటూ వెళితే చివరికి దేవతలకు ఒక సంవత్సరము అంటే మనకు 16000 సంవత్సరముల 432 సంవత్సరాలు అయితే వాళ్లకు ఒక సంవత్సరం అంటాం. దాన్ని మనం దివ్య సంవత్సరములు అంటాం. ఇలాంటి దివ్య సంవత్సరములు కృతయుగానికి 1000 దివ్య సంవత్సరములు కృతయుగం. 1000, 4000. త్రేతాయుగానికి 3000, ద్వాపర యుగానికి 2000, కలియుగానికి 1000, మన పైన చిల్లర ఉంటుంది. అంతా కలిపితే 12000 దివ్య వత్సరాలు నాలుగు యుగాల కాలం. దీన్ని మన పాఠంలో చెప్పుకోవాలంటే 32, 16, 8, 4 అంటే 60 మలో రెండు 62 లక్షల సంవత్సరాలు అయితే మన దీని ప్రకారం మనకు దీన్ని ఒక మహాయుగం అంటారు. ఒక మహాయుగానికి 62 లక్షల సంవత్సరాలు. అలాంటి మహాయుగాలు ఒక 1000 అయితే చెప్పుకున్నాం కదా చతుర్యుగ సహస్రేషు బ్రహ్మణః దిగోమచ్చరి అని చెప్పుకుంటామే. మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మకు ఒక పూట. ఆ లెక్కలో బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణం నూరు సంవత్సరాలు. బ్రహ్మకు ఒక పూట అయితే దాన్ని నైమిత్తిక మనం చెప్పుకున్నాం, నైమిత్తిక ప్రళయము అని చెప్పుకున్నాం. బ్రహ్మకు నూరు సంవత్సరాలు అయితే బ్రహ్మ కల్పము అంటే ఈమానంలో దాన్నే బ్రహ్మ కల్పము అన్నాం. ఈ ఒక బ్రహ్మకు ఒక పూట. అంటే 4000 సంవత్సరాలు, 4000 యుగాలు ఉన్నాయే, ఈ 4000 యుగాలలోనే 14 మన్వంతరాలు గడుస్తాయి. పూటలో 14 మనవంతరాలు గడుస్తాయి. మనం చెప్పుకున్న స్వామి యొక్క 21 అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మ ఒక పూటలోనే ముగిశాయి. ఇలా కల్పం ఒక్కో కల్పం ఉంటుంది కదా శేతవరాహ కల్పం అని మనకి ఓ వేసు మనం చెప్పుకుంటాం కదా మనవంత్రాల పేరు మళ్ళీ పాద్మ కల్పం అంటాం వరాహ కల్పం అంటాం కాగితి చెప్పుకుంటాం కాబట్టి ఇలా ఒక్కొక్క కల్పం.

అంటే కల్పం అంటే బ్రహ్మకు నూరేళ్ళు. ఆ నూరేళ్ళ కాలం ప్రారంభమయ్యేది వరాహావతారం తోటి బ్రహ్మ కల్పం ఒక వరాహా కల్పం అంటే అంటే ఆయనకి మళ్ళా రెండుసార్లు రాదు అది. బ్రహ్మ పుట్టినప్పుడు అతను పుట్టి ప్రారంభించే ముందు ఒకసారేమో వరాహ రూపంలో వస్తాడు. ఒక పద్మంలో నుంచి పుడతాడు. ఒకటి పాత్మ కల్పం, ఒకటి శ్వేత వరాహ కల్పం ఇలా మళ్ళీ అందులో మారుతాయి. మనవంతరాలు వేరు, కల్పాలు వేరు. ఈ ఇది మనకు మనకు స్థూలంగా సృష్టి స్వరూపాన్ని చెప్పడానికి ప్రతి బ్రహ్మకు మహాగారి ప్రళయం ఉండాల్సిన సమస్య అన్నీ ఉంటాయి. ఒక బ్రహ్మకు నూరేడు గాంగానే మహా ప్రళయం అదే ప్రాకృతిక ప్రళయం అంటారు దాన్ని. ఒక పూట అయితేనేమో నైమిత్తిక ప్రళయం. బ్రహ్మకు నిండితే ప్రాకృతిక ప్రళయం. ప్రకృతితో సహా అంటే అవ్యక్తంగా కూడా పరమాత్మ లీనమవుతుంది. ఈ బ్రహ్మకు ఒక పూట కాగానే అన్నీ పోవు. ఒక మూడు లోకాలే పోతాయి. భూహు భువః సువః. ఈ మూడు లోకములే అంతర్ధానం ఉంటాయి. జనోలోకం అందుకనే అప్పటికి ఈ బ్రహ్మ నైమిత్తిక ప్రళయంలో భూలోకవాసులందరూ జనోలోకానికి వెళ్తారు. అలాగే సువర్లోకవాసులందరూ మహర్లోకం జనులోకానికి వెళ్తారు. ఇక్కడి వాళ్ళు కింద ఉన్నవాళ్ళు భూలోకవాసులు కొందరు మాటలు ఉంటారే వాళ్ళు ఆ వితల సుతల సుతలానికి వెళ్తారు. ఇక్కడ వాళ్ళు రసాతలానికి వెళ్తారు. రసాతలం అనేది ఒక బ్రహ్మ కలపం కాదు. నూరు బ్రహ్మ కలపాలు అయిపోతే సదా నశిస్తుంది. అందుకే రసాతలాధిపత్యం ఇచ్చాడు భరిజకవర్తి కారణం అది. ఇప్పుడైతే కానీ మళ్ళీ ఆయన బ్రహ్మ కాడు. బలి మళ్ళీ బ్రహ్మ అవుతాడు. ఇలా మనకు ఈ సృష్టి యొక్క స్వరూపంలో ప్రధానంగా కాల గణన అందులో ప్రమాణం కాబట్టి ఎందుకంటే ఆ మాట చెప్పాడు మనకు అంతః పురుష రూపేన. కాలరూపేన యోబహిహి ఆరాధయతి లోకేస్మిం సంబొంది జనార్ధనం అని చెప్పారు. కాలం ఎందుకు అంటే మన లోపలనేమో అంతర్యామిగా పురుషునిగా పొందుతాడు ఆరాధన. వెలుపలనేమో కాలరూపంగా ఆరాధన పొందుతాడు. అంటే భగవంతుడిని అంగీకరించని వాళ్ళు కూడా కాలాన్ని ఒబే మస్ట్ ఒబే అన్నారు. టైం అవుతుందండి వెళ్ళాలి అంటారు వాళ్ళు ఎవడో నాస్తికుడు కానీ రాష్ట్రజోధుడు కానీ ఎవ్వడన్నా

కానీ ఆ టైంకి ఆ పని చేయాలి వాళ్ళు. ఇంకా అందులో వారు అందులో చెప్తారు వ్యాసుడు మనకు పద్మపురాణంలో ఆస్తికుల కంటే సాధువుల కంటే దుర్మార్గులే ఎక్కువ కాలాన్ని పాటిస్తారు. అది కూడా చెప్తాడు. మరి ఈ టైం కంటే ఆ టైంకి ఆ పని కావాలి. అప్పుడు మనం చూస్తే నాకు అది నిజమే అనిపించింది. ఆ సవిత్ర ఎమ్మటే నవ్వు వచ్చింది. ఎంత దూరదృష్టి మహానుభావుని దివ్యదృష్టి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ కార్లు అయిపోతుంటే బాంబులు పేలుస్తా చూడండి. కరెక్ట్ గా సెకండ్ గా అది పేలాలి. లేకుంటే వాడు చావుడు మళ్ళీ. సరే ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ కాలాన్ని ఆరాశిస్తున్నారు. అందుకే సజ్జనులకంటే ఆస్తికులకంటే నాస్తికులును అసాధులు ఎక్కువ కాలాన్ని ఆరాశిస్తారు. న్యాయంగా వాళ్లే ఆస్తికులు. ఉద్దేశం తెలుగులో ఉంటే పరిచయం అనుభవిస్తాడు. సౌద్దేశం ఎందుకు అనుభవిస్తాడు? అందువల్ల అందరికీ ఆమోదయోగ్యమైనది అందరూ ఆరాధించేది కాలాన్ని కాబట్టి సృష్టిలోని ప్రతి కార్యక్రమము. మనం ఏ పని చేయాలన్నా కాలాజనం. ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలకు తినాలి. మేము ఏర్పరచుకుంటాం కాబట్టి కాలమే మనను అంతటా ప్రవర్తింపచేస్తూ ఉన్నది. మరొక మాట చెప్పాలంటే కాళరూపి జనార్ధన. అతనే ఆ రూపాన్ని తీసుకొని తనకి ఏదైనా కొంచెం ఇష్టం లేదు అనుకోండి నెట్టేస్తాడు ఇంకా సమయం రాలేదు అంటారు. బాధపడుతున్నామయ్యా అంటే చేస్తాను కదా సమయం రాని అంటాడు. ఎక్కడికి సమయం ఆయనే ఆయన సంకల్పమే సమయం. కాలం అంటే ఏంటి పరమాత్మ సంకల్పనే అంటే ఇంకా నేను సంకల్ప పరిచే సంకల్పించలేదు ఓ నా మాట అర్థం. చెప్పుకున్నాను చూడండి బాగా మనకు పోతున్నది కూడా ప్రహ్లాదు ఏడనే కసి ఇప్పుడు బాధ పెడుతున్నాడని దేవతలందరూ వస్తే ఏమన్నాడు శుద్ధ సాధులందు సురలందు స్తుతులందు ఏదో వేదములందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు తవిలి నా యందు వాడెన్నడ అడుగు నాడే అంత ముందు. నీ సవరణ మీది వాడే చేస్తాడు. నేను జంపనే అన్ని పనులు వాడే చేసుకుంటాడు అపత్యం అంతా చేయిస్తాడు వాడే చేస్తాడు. ఇదంతా నేను చేయను. కాబట్టి. మనం సృష్టి కార్యక్రమాన్ని తెలుసుకోవాలి అంటే తప్పకుండా కాల స్వరూపాన్ని తెలుసుకొని తీరాలి అనే ఉద్దేశంతోటే మనకు ఆ కాల స్వరూపం చెప్పారు 11వ అధ్యాయంలో అంటే మనం ఒకసారి పూర్వకథా ప్రసంగం చేయాలి కాబట్టి ఆ భాగాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు.

సృష్టిలోని భేదములు చెప్తాడు. మనకు సృష్టి ఎన్ని రకములు? ఇది చాలా చమత్కారమైనటువంటి అధ్యాయం. సృష్టిలోని భేదాలు చెబుతూ ఒక్కొక్క సృష్టి చేయగానే ఆ సృష్టి చేసినటువంటి ఆ దేహాన్ని ఇది ఒక బ్రహ్మ విడిచిపెడతాడు. ఏదో పాపం చేస్తున్నారు ఎందుకు నాకు ఈ శరీరం అని విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన శరీరము ఇంకో రూపాన్ని తీసుకుంటుంది. తీసుకొని మనందరి చేత ఆరాధించబడుతుంది. సేవించబడుతుంది. ఎందుకు అంత అంత దాకా వెళ్ళాలంటే మనము వేటిని ఎవరిని ఎలాంటి వాటిని ఆరాధిస్తున్నాము దానిని బట్టి మన స్వరూపం లోకానికి తెలుస్తుంది. ఉదాహరణకు కాళి ఏదో ఏదో ముత్యాలమ్మ ఏదో పోజాలమ్మ మరియమ్మలు ఉన్నారు తలమ్మలు ఉన్నారు మనం చూస్తున్నాం. వారిని పూజిస్తున్నారు అనుకోండి. మన స్వభావం ఏంటన్నమాట? తామసులు. ఏదో నవగ్రహాలు ఇంకేవో గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆరాధిస్తుంటారు. ఇదంతా రాజసులు. శ్రీ శ్రీ నారాయణుడు, రాముడు, విష్ణుడు ఇలా ఆరాధిస్తున్నారు సాత్వికుడు. ఇలా అంటాము. ఆరాధించబడే దేవతలే అంటే ముఖ్యంగా దీన్ని మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆరాధించబడే దేవతలే కాక ఆరాధించే సమయం కూడా నిర్ణయిస్తుంది మన స్వభావం. బ్రాహ్మీ ముహూర్తం ఆరాధించామనుకోండి సాత్వికులు, అర్ధరాత్రి ఆరాధించామనుకోండి తామసులు. అదే అంటే ఎంత ఋషులు మనకు ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మూల సూత్వాలు మనం ఒకసారి నరుపు మనం. అవగాహన చేసుకొని ఇక్కడ ఉంచుకున్నాం అనుకోండి, వాడు చేస్తున్న పూజే కాదు, చేస్తున్న సమయాన్ని బట్టి వాడు ఎవడో చెప్పొచ్చు. అర్ధరాత్రి చేస్తాడు. అంటే మూడు, చేస్తున్న పూజ, చేస్తున్న సమయం, చేస్తున్న ప్రదేశం. నది తీరంలో చేశాడు. దేవతా వర్షాల దగ్గర చేశాడు. ఇంట్లో చేసుకున్నాడు. దేవాలయాల్లో చేసుకున్నాడు. పది మంది భక్తుల దగ్గర చేశాడు. సాత్విక.

స్మశానాలలో ఇంకేదో చేత అయ్యారనుకోండి తామసుడు. అది కాక పెద్ద వేదిక పెట్టి ఓ లక్ష మందిని పిలిచి చేశారనుకోండి రాజదుడు. వాడికి చేసే పూజ కంటే నేను పూజ చేస్తున్నాను అని అది తెలవాలి. నేను ఏం ప్రధానం కాదు నేను చేస్తున్నాను నన్ను మీరంతా గుర్తించారా లేదా ఒకసారి జిందాబాద్ అంటే వాడి జన్మ సంధ్యం ఇక పూజకి వేరే దాన్ని ఏమంటారు రాయొచ్చు అంటే ఏంటి ప్రదేశాన్ని బట్టి కాలమును బట్టి వ్యక్తిని బట్టి మనం స్వభావాన్ని అంటే అంత డీప్ గా వెళ్ళాడు. వ్యాస మహర్షి మనకు ఎక్కడ అసలు డౌటే ఉండదు. ఫాలో అయితే ఉందండి ఫాలో కావాలి. తర్వాత ఆరాధించే వాడు కూడా ఏ ముఖం తిరిగి చేస్తున్నాడో నిర్ణయంతో ఉన్నాడు. తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు చేశారనుకోండి సాత్వికుడు. పశ్చిమం చేసామనుకోండి రాజసుడు. దక్షిణం చేసామనుకోండి తామసుడు. అలాగే అఘోగం కూర్చొని చేసారనుకోండి భూత ప్రతిభజాలు ఉంటాయి ఆ ఆరాధన. ఎలా కూర్చున్నాడు, ఏ ముఖంగా ఉన్నాడు, ఏ ప్రదేశంలో చేస్తున్నాడు, ఏ సమయంలో చేస్తున్నాడు, ఏ దేవతలను ఆరాధిస్తున్నాడు. ఆరాధనం పంచముఖం. ఈ ఐదును బట్టి మనం వ్యక్తి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అతను ఏం కోరుతున్నాడో తెలిసిపోతుంది మనం. ఇంకా ఇక్కడ లేదు ముందా చెప్తా ఇంకెందుకు అడుగుతున్నాడు అంటే చేసేవాడు ఏ రంగు వస్త్రం కట్టుకొని చేస్తున్నాడో చూసి చెప్పమన్నాడు. తెలుపు రంగు వస్త్రం కట్టుకున్నాడు అనుకోండి సాత్వికుడు, ఎర్ర బల కట్టుకున్నాడు అనుకోండి తామసుడు. ఏదో నీలము పసుపు బల కట్టుకున్నాడు రాజసుడు. కూర్చునే వస్త్రం కట్టుకుని చేసే చోటు కూర్చునే దిక్కు చేసే దేవత సమయం పెద్ద వేరే అవసరం లేదు వాడు చెప్పబోతున్న పని లేదు వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం అయిపోతుంది. ఇంత సూక్ష్మంగా అవన్నీ అంటే శాస్త్రం అంత అంత లోతుగా ఉంది శాస్త్రం మనకన్ని ద్వేషించారు మనం మెత్తుకోవచ్చిన పని లేదు. అయితే ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నాం అనుకోండి ఆహా అలాగే అండి. అయ్యో నేను కూడా ఫరాఫ్ అవుతున్నాను అనేటప్పుడు నవ్వు వచ్చింది. వాడు నేను కూడా ఫరాఫ్ అవుతున్నాను అండి అన్నాడు అంటే పెద్దగా నవ్వు వచ్చింది నవ్వేసాను. పక్క వాడు ఉంటే ఏంటి అయ్యగారు నవ్వారు అని. అంటే పెట్టా పోయాను చెప్తారులే అందరూ నీ సంగతి నీకు అది సంగతి వస్తుందిలే అన్నారు.

ఉండగాడు వస్తుంది కదా అహం లంకాపురి వీర విక్రమ నిర్జితేన అహం లంకాపురి ఆ ఇదేనండి నేనే ఎవర వద్ద అండి ఇలాంటి వాడిని అయ్యో స్వామి నాకు తెలియదండి అన్నాడు. నువ్వు భక్తులు నేను చెప్పాలి నువ్వు గాని. చూసిన వాళ్ళు భక్తులు అనుకోవాలి కానీ నీ భక్తులని చెప్పుకుంటే ఏమవుతుందయ్యా. కాబట్టి ఈ స్వరూపం అంతా మనకి ఇందులో దానికి మూలం. వాటిని ఎందుకు ఆరాధించాలి, అక్కడే ఎందుకు ఆరాధించాలి, ఆ సమయంలో ఎందుకు ఆరాధించాలి, అలాంటి వాటితోటి ఎందుకు ఆరాధించాలి అనే రహస్యాలకి ఇది మూలం. సరే మనం దీన్ని జాగ్రత్తగా పట్టుకున్నాం అనుకోండి ఒక నిశ్చిత మనకి ఏది డౌట్ ఉండదన్నమాట మనం చూసి అర్థమైపోతుంది అయ్యా నమస్కారం అండి మరి మనం చేసుకోవచ్చు. అందులో ఇతితే వర్ణితక్షతః కాలాఖ్యః పరమాత్మనః మహిమా వేద గర్భోధ యధా త్రాక్షేత్ నిబోధమే ఇప్పుడు ఇతితే వర్ణితః అక్షత్రః నాయనా విదురా మీకు ఈ విషయాన్ని నేను చెప్పాను ఏం చెప్పాడు కాలాఖ్యః పరమాత్మనః మహిమ పరమాత్మ యొక్క కారం అనే మహిమ గురించి అదో పేరు. భగవంతుని మహిమకు అదో పేరు ఎన్ని పేర్లు లేవు ఆయనకు. ఈ పేరు కారం. కారం అనేది భగవంతుని మహిమ చెప్పాను. ఇక ఇప్పుడు ఈ బ్రహ్మ ఎలా ఎలా సృష్టి చేశాడో చెబుతాను నీ బోధ నేను తెలుసుకో అని ముందు మనం చెప్పిన వాళ్ళు జాగ్రత్తగా వినో అని చెప్తారు కదా అందుకే అంటున్నాడు నీ బోధ. జాగ్రత్తగా వినాలి ఏ విషయాన్ని మనకు గురువుగారు చెప్పాలనుకుంటున్నారో దాన్ని పట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కడికో పోతారు. ఎవరో చెప్తుంటారు దాన్ని వింటాం. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు దేని గురించి చెప్తున్నారు అంటే ఏ విషయం మనకు సులభంగా అర్థం కాదో. దాన్ని అర్థం చేయడానికే దాని పక్కన చుట్టుపక్కల తిప్పుకొని పోయి మళ్ళీ ఆ మధ్యకు వస్తారు. ఈ పక్కకు వెళ్తున్నప్పుడు ప్రధాన విషయ వివరణ కోసం ఈ భాగాన్ని మనకు చెప్తున్నారు. ఇదంతా దీని కోసమని ఆ మూలమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు కొందరు మోలు పెడతారు ఏదో చెప్తారు ఎక్కడో ఉంటేనే అంటారు వారు మర్చిపోతారు విన్నవాళ్ళం మనం మర్చిపోతాం. స్వస్తి ప్రజాలు అంటే వాళ్ళకి వినేది ఏం ఉండదు ముందర శిష్యుడు పట్టుకోవాలి.

ఫలానా విషయం చెప్తున్నారండి, ఇది మాకు బాగా ఈ విషయం కావాలి, ముందరకు వస్తుంది. మరి గురువు మర్చిపోకూడదు, శిష్యులు మర్చిపోకూడదు, అందుకోసమే నీ బోధ జాగ్రత్తగా విను, జాగ్రత్తగా తెలుసుకో అంటున్నారు. సగర్జాగ్రే అంధతామిశ్రం మధతామిశ్రం ఆదికృతు మహామోహంచ మోహంచ తమశ్చ అజ్ఞాన వృత్తయః మొదలు బ్రహ్మ అజ్ఞాన సృష్టి చేశాడు. దీన్ని అబోధ సృష్టి అంటారు. ఇది రెండు రకాలు. ఒకటి అబోధ సృష్టి మరియు ఒకటి బోధ సృష్టి. అంటే అజ్ఞానం కలిగించే సృష్టి, జ్ఞానాన్ని కలిగించే సృష్టి. అంటే బ్రహ్మను కూడా అజ్ఞానంలోకి లాక్కపోయేంత సృష్టి అది. అజ్ఞానం అంటే చిన్న అజ్ఞానం కాదు మనం ఎట్లాగో పడతాం పెద్ద అవసరం లేదు. ఆయనను కూడా అయ్యో నేను తప్పు చేశానా అనిపించేంత అజ్ఞానం. అందుకే అందులో మొట్టమొదలు పుట్టినటువంటి సృష్టి ఏమిటయ్యా అంటే. అంధతామిశ్రం దాని పేరే అంధం అంటేనే తీకటి. ఇంక అందులో తామిశ్రం ఇంకేం చెబుదాం ఓ వికలదనం ఏమి ఇది మొదటిది అంధతామిశ్రము తరువాత తామిశ్రము తరువాత మహామోహము తరువాత మోహము. చివరిది తమస్సు. ఈ ఐదు వృత్తులు వీటిని ఏమంటారు? వృత్తులు అంటారు. ఏ వృత్తులు ఇవి? అజ్ఞాన వృత్తయా. ఈ ఐదు అజ్ఞాన వృత్తులు అంటే చీకటి అని కూడా చిన్న ఉందా చీకటి అని కూడా తెలుసుకోలేని స్థితి అందటానుష్టము అది. మనం ఇట్లా ఉన్నాము పగురు పెట్టామనుకోండి చీకటి అయింది అంటాం. కనీసం మనము చీకటిలో ఉన్నామని తెలిస్తే వెలుతురు కోసం ప్రయత్నిస్తాం. ఎలా జరిగేమో తెలియదు. ఇంకేం చేస్తాం? ఎలాగైతే అజ్ఞానంలో ఉన్నవాడు నాకు ఇదే జ్ఞానం అనుకుంటే వాడు మళ్ళీ జ్ఞానం పొందటానికి ప్రయత్నించడు. చీకటి ఇది అనేటువంటి విషయం కూడా తెలుసుకుండా ఉండటానికి పరమాంధకారం అది. అంధతామిస్త్రం. కొద్దిగా తర్వాత స్టేజి దిగింది తామిస్త్రం.

దాని తర్వాత మనకు అలాగే మహా మోహం. దాని తర్వాత మోహం. దాని తర్వాత కామః. ఈ ఐదు అజ్ఞాన వృత్తులు. ఇది అజ్ఞాన సృష్టి. అజ్ఞానంతో సృష్టించాము అంటే అది పాపమే కదా. మనకు అజ్ఞానానికి కారణం ఏమిటి? పాపమే అజ్ఞానానికి కారణం. పుణ్యం జ్ఞానానికి కారణం. మనలో దుష్టమైనటువంటి ఆలోచనలు, హింసా ప్రవృత్తి, దుష్ప్రవృత్తి ఇవి మనకు తెలియకుండా కలుగుతాయి. అప్పటిదాకా బాగుంటాం. ప్రశాంతంగా ఆనందంగా నవ్వుకుంటూ గంతులు వేసుకుంటూ తుళ్ళుకుంటూ అంత ఊషంగా ఉంటాం. ఒక ఐదు నిమిషాల్లో ఎవర్ని చంపేయాలి అని కోపం వచ్చేస్తుంది. ఏదో ఒక వస్తువు దొంగిలించాలి, ఏదైనా బాగా తినాలి. ఏంటి కారణం? ఇప్పుడు దాకా బాగున్నావు కదా? ఏంటి కారణం? మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను. మనము ఆచరించిన కర్మ అంతా అకౌంట్ పాస్ బుక్ లో క్లియర్ గా ఉంటుంది. ఏ సమయంలో ఏ భాగం నువ్వు అనుభవించావో దాని మీద పడేస్తావ్. మనం మారిపోతాం. తప్పదు మనం నిసహాయం మనం ఏం చేయలేం. అందుకే ప్రధానమైన పని ఏమిటంటే అలాంటి పాపాన్ని. అలాంటి అజ్ఞానాన్ని నా దరికి రానియ్యకుండా కాస్త ఆ తీసిన పాపాన్ని మాఫ్ చేయవయ్యా. నువ్వు అనుకుంటే పాపాన్ని తీసి చేయొచ్చు కదా. సర్వశక్తి గల వాడవు కదా మళ్ళీ గడప విభజిస్తావయ్యా. ఈ ప్రార్థన ఎందుకు? ఎప్పుడైతే మనం చేసినటువంటి పుణ్యము సాత్విక గుణాన్ని, సాత్విక భావనను, భక్తిని కలిగించే స్థితిలో ఉన్నప్పుడే ఇంకాస్త ఎక్కువగా ప్రార్థన నాయనా మళ్ళీ నా మీద పాపాన్ని పోలకయ్యా. అని ఈ ప్రార్థన అందుకోసం కొంతమంది అడుగుతారు ఎలాగో మన కర్మ దొరికే ఆయన రాజంజలం ఎందుకు? మన కర్మ మనకు వస్తుంది కదా ఆయన ఎందుకు? అది రాకుండానే రా బాబు. అలాంటిది రాకుండా కాబట్టి మనం చెడు చేస్తున్నామంటే తప్పకుండా పూర్వజన్మలో పాపం ఆచరించాం. ఆచరించిన పాపమే ఇప్పుడు మనకు ఈ బుద్ధి రూపంలో, ఈ ఆలోచన రూపంలో, ఈ కృత్య రూపంలో పరిణమిస్తూ ఉన్నది. ఇది మళ్ళీ నెక్స్ట్ జన్మలో అంటే ఇది పోదు.

ఇలా ఇలా వరుస వస్తుంటది. పాపం చేశాం అది పాపం అని చేయిస్తుంది. మళ్ళీ ఈ పాపం ఇంకో జన్మలో, మళ్ళీ ఆ పాపం ఇంకో జన్మలో. ఇది ఎప్పుడు తగ్గేది ఇది? ఎండ్ ఎక్కడ? కాబట్టి ఎప్పుడు నీవు పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నావో ఆ సమయంలోనే పరమాత్మ మళ్ళీ నా దగ్గరికి పాపం వంతు రానివ్వకయ్యా. నువ్వు పరమ దయామయుడవు కదా. సర్వ సమర్ధుడవు మనం అంటే చేయలేం మనం అన్నీ చేయగలం. ఆ పాపాన్ని నువ్వే క్షమించేసి ఇలాంటి సాత్విక బుద్ధి నాకు కలగనియ్యని భగవంతుడిని ప్రార్థించమంటాడు. అంటే మనం చెడు పని చేశాము అంటే పాప ఫలితమే. గతం అనుభవించడానికి కాదు, ముందు అనుభవించడానికి కూడా మనం ప్లాన్ అదేంటి అని అంటారు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం. దాచుకుంటున్నాం. బ్యాంకులో ఏదో అంటే ఏం బ్యాంకు అది? సేవింగ్, సేవింగ్ బ్యాంకు అంటాం కదా. డబ్బులు దాచుకుంటాం కదా. అలా మనం పాపాన్ని దాచుకుంటున్నాం అన్నమాట. నాయనా పాపాన్ని దాక్కోకుండా చేయవయ్యా అని మనం స్వామిని ప్రార్థించాలి. ఎందుకు చెప్పుకోస్తున్నాను అంటే ఈ సృష్టి చేసిన బ్రహ్మ ఇది పూర్తి కాగానే దృష్ట్వా పాపీయతీం సృష్టిం నాత్మానం బత్వమన్యతా. ఏం కర్మ? నేను ఈ దాసు చూశానేమిటి? ఛీ! నేను సరిగ్గా పని చేయలేదు. తనను తానే నిందించుకున్నాడు. తనను చూసి తాను అసహ్యించుకున్నాడు. ఆత్మానం న బహు అమన్యత. తనను తాను బాగా భావించాడు అంటే నేను మంచి పని చేశానని కానీ నేను మంచివాడిని కానీ అనుకోలేదు. అంటే ఏదో చెడ్డ పని చేశాను అనుకున్నాడు. చెడ్డ పని చేయడానికి కారణం ఏమిటి? చెడ్డ బుద్ధి. పోనీ దానికి కారణం ఏమిటి? అప్పుడు చేసిన పాపం. మరి ఇన్ని పనులు చేయడానికి కారణం ఏమిటి? దేహమే కదా. ఇది లేదనుకోండి ఆత్మకే పాపం అంటాది. చమత్స్య ఏం లేదు అది పరిశుద్ధమే. అది నాది అనుకున్న పాపానికి ఓ శరీరాన్ని కలిగిస్తుంది. చమత్స్య ఏమిటంటే అది ఆత్మ శ్రేయ సురక్షితంగానే ఉంటుంది. దానికి మనం తొడుగు వేస్తామే ఈ తొడుగుకి ఇవన్నీ బాధలు. అది దానికి ఏం లేదు. కానీ ఇది నావి అనుకున్న పాపానికి మళ్ళీ దానికి ఇంకో చెడు ఏముంది? మళ్ళీ అందులో నావి ఇలా బాబు ఆ నావి అనేది పోగొట్టవయ్యా అని అడుగుతాం మనం. అందుకే మూలం దేహం.

బ్రహ్మ తనకొచ్చిన దేహం కూడా మంచిది కాదేమో అని స్థితికి వచ్చాడు. ఇలాంటి శిక్ష చేశానా? ఇంత పాప చేసి ఛీ నేను మంచి పని చేయలేదు అనుకొని. భగవత్ ధ్యాన పూతేన మనత అన్యాం తతః అసృజ్యతు. అప్పుడు ఇది లాభం లేదని ఈ మహానుభావుడు తరువాత పరమాత్మను పరిపూర్ణంగా ధ్యానం చేసి ఇంకొక సృష్టి చేశాడు. అంటే భగవంతుని ధ్యానము చేత పవిత్రమైనటువంటి వాడై పవిత్రమైన మనస్సుతో. మరి సృష్టి సంకల్పం తోటే కానీ అది పరమాత్మను ధ్యానం చేసిన మనస్సుతో కాదు అందుకే ఆ సృష్టి వచ్చింది. అరెరే తప్పు చేశానే అనుకొని పరమాత్మను ధ్యానించి భగవంతుడిని ధ్యానించినటువంటి పవిత్రమైన మనస్సుతో మరొక సృష్టి చేశాడు. ఏంటది దాన్నే కుమార సృష్టి అంటాం మనం. అంటే సనకంచ సనందంచ సనాతన నధ ఆత్మభూహు సనత్ కుమారంచ మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వరేతసః నలుగురు ముద్దలు సృష్టించారు. ఎలాంటి వాళ్ళు ఈ నలుగురు అంటే నిష్క్రియులక. అంటే ఏమిటి? ఫలాకాంక్షతో కర్మ ఆచరించేవారు కాదు. నిష్కా నైష్కర్మ్యం అంటాం చూడండి మనం. నైష్కర్మ్యం. నైష్కర్మ్యం అంటే పని చేయకపోవడం కాదు. పని చేయకుండా ఎవడు ఉండడు. ఏదో పని చేస్తున్నా ఉంది. చేస్తున్న పనికి ఫలితం కావాలనుకుంటేనే నీకు అది ఇస్తుంది. స్వామి కృష్ణార్పణం నాకు వద్దయ్యా. మనం పాటించం. కాబట్టి అసలు దేహం కోసం కానీ, మోహం కోసం కానీ, లోకం కోసం కానీ ఎలాంటి పని చేయని వారు వారు. రెండవది ఊర్ధ్వరేతసః అంటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మచర్యాన్ని. ఆలంబించే వాళ్ళు సృష్టికి కూడా వ్యతిరేకులే బ్రహ్మ మాట నో అంటారు నేను చేయం పొమ్మన్నాను. చెప్పాను కదా మొట్టమొదటి తండ్రి కుమారుల యొక్క ప్రభుత్వం అక్కడి నుంచి నేర్చుకోవాలి. కొడుకు ఏం చేయాలంటే తండ్రి మాట చెప్తే వినకూడదు. ఎవరయ్యా దృష్టాంతులు తన కాదులు.

అదే అదర్ చేయము ఏం పెద్ద పెద్ద అది కాబట్టి వాళ్ళు ఊర్ధ్వరేతసః అంటాడు. తాను బపాతే సభూహు పుత్ర అని చెప్తాడు ప్రజా సృజత పుత్రకా. అప్పుడు వారితో నాయనా నేను ఒక్కడినే అయిపోయానురా పని పూర్తి కావట్లేదు మీరు కూడా నాలాగే ప్రజలను సృష్టించండి అని ఈ బ్రహ్మ వారితో మాట్లాడాడు వారికి చెప్పాడు చెప్తే తన్నైచ్ఛన్ మోక్ష సర్మానః వాసుదేవ పరాయణ. మరి ఎవరు? మోక్ష ధర్మం కలవారు. మాకు మోక్షం కావాలి మళ్ళా సృష్టి ఎందుకు? సృష్టిలో పడ్డాము అనుకోండి ఇక మళ్ళీ బయటికి వచ్చేది ఎక్కడిది? ఇక అంతే పుడుతూనే ఉంటాం చస్తూనే ఉంటాం. బాబు మాకు వద్దు అందుకే వాళ్ళు మోక్ష ధర్మాలు. మరి అంత మంచి బుద్ధి వాళ్లకి ఎలా పుట్టింది అంటారా? వాసుదేవ పరాయణ. నిరంతరము శ్రీమన్నారాయణ ధ్యానంతో ఉండేవారు కాబట్టి మోక్షాన్నే కోరుతున్నారు. మోక్షాన్ని కోరుతున్న పుట్టి చేస్తారా? అందుకే వాళ్ళు తన్నైచ్ఛన్ సో అవధ్యాతః సుతైరేవం ప్రత్యాఖ్యాత అనుశాసనైహి క్రోధం దుర్విషహం జాతం. ఇలాంటి నలుగురు పుత్రులు ఏం చేశారు? ప్రత్యాఖ్యాత అనుశాసన తండ్రి గారి ఆజ్ఞను ధిక్కరించారు. కదా? నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు ధిక్కరిస్తారా? ఉన్న బ్రహ్మకు బ్రహ్మాండమైన కోపం వచ్చింది. చాలా పెద్ద కోపం వచ్చింది. కానీ అంత కోపాన్ని చూపెడితే వాడు చస్తారు. అందుకే అవధ్యాతః జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకుందాం. పిల్లలు మరి ఏం చేస్తాం? ఆ తప్పు ఇంకోడు చేస్తే చిట్టిస్తాం ఇక మనవాడు చేస్తే నాన్న బాబు అబ్బా అంటాం వేరే దారి లేదు కదా. అందుకే బాబు ఈయన కూడా అవధ్యాతః. నిలదొక్కుకున్నాడు, నిగ్రహించుకున్నాడు. అయినా క్రోధం దుర్విషహం జాతం. సహించరానంత అంటే నిగ్రహించుకోలేనంత కోపం వచ్చింది. అయినా నియంతుం ఉపచక్రమే. నియమించడానికి ప్రయత్నించారు. తట్టుకోలేనంత, సహించలేనంత, నిగ్రహించుకోలేనంత మహా కోపం వచ్చినా సరే మొదటి సృష్టి అంటే మన భాషలో లేక లేక పుట్టిన పిల్లలు అన్నమాట.

ఓ గోపం పెడితే కష్టం కదా అందుకో నియంతు ఉపచక్రమే అణుచుకోవడానికి ప్రయత్నం ఇచ్చాడు. దియా నిగృహ్యమానోపి భృవోర్మధ్యాత్ ప్రజాపతి ఇలా వచ్చిన కోపాన్ని బుద్ధితో నిగ్రహించుకున్నాడు. అంటే మనస్సు బుద్ధి కంట్రోల్ అయ్యాయి. కానీ కోపం ఎక్కువ వచ్చినా ఎఫెక్ట్ అయ్యేది శరీరానికి. బుద్ధి మనస్సు తల్లాబడతాయి కాసేపటికి కానీ ఈ వచ్చిన శరీరం ఓ దమ్ము తీస్తాడు, ఎగబోస్తాడు, ఓ చెమటలు పోస్తాయి ఇంచుమించు కొండలు అయితే కింద పడిపోతారేమో అంత గోల అయితుంది వాళ్ళకి. అందుకే మనం కోపం వస్తే బీపీ తగ్గించుకోరా నాన్న అంటాం కారణం లేదు. ఒకసారి పెరిగిపోతుంది అన్నమాట 700లో 300లో మనకేం తెలుసు. కాబట్టి మనస్సు కంట్రోల్ అయింది. బుద్ధి కంట్రోల్ అయింది. కానీ కోపం వచ్చినప్పుడు శరీరంలో కలిగే వికారం కంట్రోల్ కాలేదు. గోపో ఏం చేస్తాం ఒకసారి బొమ్మలు ముడి చేస్తాం. మొఖం చిట్లిస్తాం కదా. అలాగే బ్రహ్మ కూడా మొఖాన్ని చిట్లించి బ్యాంపరం చేసేసింది. ఆయనేమో కంట్రోల్ చేస్తున్నాడు ఇందులోకి వచ్చేసింది కాబట్టి శరీరం ఊరుకోదు ఇక దాన్ని ఏదో ప్రతిక్రియ రియాక్షన్ అంటాం కదా ఈ శరీరం ఆ పని చేసేసింది. అంటే కనుబొమ్మలు ముడిబడ్డాయి. ముడిబడ్డ కనుబొమ్మల మధ్య నుండి ఓ మహానుభావుడు పుట్టాడు. వాడు కోపం నుంచి పుట్టాడు చెప్తున్నాడు. సద్యోగ్యాయత తన్మన్యుహు కుమారః నీలలోహితః. తను మన్యుహు అంటే కోపస్తు అందుకే ఆయన పేరు మన్యు అంటారు. ఆ స్వామికి పేరు మన్యు పురుషుడే, మన్యు సూక్తం మనం చెప్పుకుంటాం చూడండి. ఇతను కుమారుడే నీలలోజితః సగం నలుపట సగం ఎరుపట. ఇదేం కల్తీ అంటారా అంటే కోపం వస్తూ ఉంటే తగ్గించుకుంటున్నాడు. అది గోపం ఉన్నట్టా లేనట్టా? తెలియదు కాబట్టి మరి అలాంటి వాడా అలాంటి వాడా? ఏమన్నా కల్తి రెండయ్యా. అలాంటి ఆకారంతో ఉన్న ఒక కుమారుడు పుట్టాడు. అంటే మొట్టమొదటి దేవత ఎవరయ్యా అంటే ఆయనే.

పూర్వః దేవః మరి సృష్టి దేవతా సృష్టిలో మొదటి వాడు ఆయనే. అందుకే పూర్వ దేవుడు అంటాం ఆయన. కానీ మనకు చమత్సంగా ఏంటంటే పూర్వ దేవుడు ఉంటే అర్థం ఏమిటి? రాక్షకులు అని. అది చమత్సారం. వాస్తవిక ఇక్కడ మాత్రం బ్రహ్మ దేవతా సృష్టి మొదలైంది ఈడతోటే. అందుకే అంటున్నారు సహా దేవానాం పూర్వజః. దేవతలందరికంటే మొదలు పుట్టాడు. పుట్టినవాడు ఊరుకోక పెద్దగా ఏడ్చాడు. ఎంత పెద్దగా ఏడ్చాడు అంటే సృష్టి చేసిన బ్రహ్మే ఉలికిపడి కిందికి దిగాడు. నీ యొక్క పద్మం ఉందే ఆసనం అది కదిలిందట. అంత సుకుమారంగా ఏడించాడు. ముందు అదే కథ చెప్తున్నాం. ఏంటి నాయనా ఏం కావాలిరా నీకు అంటే నన్ను సృష్టి చేశావు కానీ నాకు పేరు పెట్టలేదు. మరి నాకు ఇల్లు వాకిల్లు ఏం లేవు, మరి పెళ్లి చేయాలి భార్య కావాలి కదా. నాకు భార్య కావాలి, నివాసం కావాలి, పేరు కావాలి అని ఆయన అడిగాడు. అయినా లోకంలో ఏ ప్రాణికైనా పేరు దేనితో వస్తుంది? చేసే పనితోటే కదా. అదే నిలవ నా పేరు శిష్య పని తోటి నువ్వు పుట్టగానే పని చేశావు కదా అదే నీ పేరు అన్నారు. ఏం చేశాడు ఆయన రోదనం రోదనాత్ రుద్ర ఉచ్యతి అందుకే ఆయన పేరు రుద్రుడు అన్నారు. రుద్రుడు అంటే ఏడుపు కొట్టుకోవాడు అన్నమాట ఎప్పుడు ఏడ్చుకోవాడు. అంత పెద్ద కాబట్టి అతను రోద వ్యాప్ రుద్ర ఉచ్ఛతే అని చెప్తున్నాడు. సవై రోద దేవానాం పూర్వజః భగవాన్ భవః నామాని కురుమే ధాతః స్థానానిచ జగద్గురు నాయనా నాకు పేర్లు పెట్టు. ఉండటానికి ఇల్లు కూడా ఏర్పరచు ఇతస్య వచస్పాద్మః భగవాన్ పరిపాలయన్ అభ్యధాత్ భద్రయా వాచా తన మాట విని మంగళకరమైన వాక్కుతో మాట్లాడాడు. మారోదీహి తత్ కరోమితే నాయనా మొన్న ఏడుపాపురా నాయనా. ఏడవకు నువ్వు అన్నట్టు చేస్తాన్లే మనకి అప్పటినుంచే బాలానాం రోదనం బలం కదా అన్న కొడుకు తీయాలంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇది ఎక్కడ తింటే వాడి మొయ్యి వాడు పుట్టాలని వీడు కుట్టు పుట్టాడు. ఇక మనకు అది కాక ఇంకేం వస్తుంది?

అంటాం కదా సాపాట్లో కూర్చుంటే తంతిలో మొదలు కూర్చున్నవాడు వద్దు అన్నాడు అనుకోండి తర్వాత వాళ్ళందరూ మాకొద్దు మాకొద్దు అంటారు. అది శాస్త్రం అందుకే రోగి శివానికి కుటుంబ పెట్టడానికి ముందు వాడు తినడు మనం తిననియ్యడు యజమానికి మంచిగా మిగులుతుందన్నమాట. ఉండ అది వని చేస్తున్నాం. అదే రీతిలో పుట్టప్పుడు మోలు పుట్టాడు వాడు. పుట్టగానే ఏం మోలు పెట్టాడు. ఇక అప్పటినుంచి మనం అందరం పుట్టగానే ఏం చేస్తాం? మనం ఏడిపిస్తా ఏడిపిస్తా అందుకే నాయనా నువ్వు చెప్పిన పని చేస్తా కానీ మారోదీహి నువ్వు ఏడవకు అని యదరోదీహి దురశ్రేష్ట సోద్వేగైవ బాలకః తతః త్వాం విధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజా ఇది అరోధి ఇంత పెద్దగా నీ వేడిచావు కాబట్టి ఎలా సోద్వేగ ఇవ మా మాటలో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు ఏడిచావు కదు అందుకే నీకు అదే పేరు పెట్టాను. సోద్వేగ ఇవ బాలకః ఎంతో ఉద్వేగంతో. ఏడ్చావు పిల్లవాడిగా ఏడ్చావు కాబట్టి హతస్వామి విదాస్యంతి నామ్నా రుద్రః ఇతి. నీ పేరు రుద్రుడు అంటే అతనే మనందరికీ అంతఃకరణ అధిష్టాన దేవత. మన అన్ని ఇంద్రియాలకి ఆయనే ప్రభువు. అందుకే మనం ప్రతిసారి ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూనే ఉంటాం. లేదు సద్వదం వచ్చినా ఏడుస్తాం. బాధలు వచ్చినా ఏడుస్తాం. వారి పని అదే అక్కడే ఉంటాడు వాడు. హృదయంలో వాడే వాడినే అభిమాన దేవత అంటారు. అహంకార దేవత అంటారు. అంతఃకర్ణ దేవత అంటారు. మన శరీరంలోని ఇంద్రియములను మనస్సును బుద్ధిని దాన్ని ఇటు దీన్ని అటు లాగి లాగి లాగి మళ్ళీ కూర్చేవాడు. అంటే సమ్యక్ కర్షతి సంకర్షణ ఈ మహానుభావుడే పాతాళ లోకానికి పోతే ఆదిశేషుడు. ఎక్కడో పైన ఉంటే రుద్రుడు. ఆ రూపంలో ఉండి తమోగుణాన్ని ప్రజ్వలింప చేశాడు కాబట్టి ఆయన పేరు రుద్రః బోధనాత్ రుద్ర ఉచ్యతి. ఇప్పుడు కృత్తు ఇంద్రియాని అసుహు

వ్యోమ, వాయు, అగ్నం, అగ్ని, జలం, మహి, సూర్య, చంద్ర, తపస్య. రుద్రుడు మనకు ముందర వస్తాయి. ఏకాదశి కదా 11. కాబట్టి రుద్రుడు ఉండే స్థానాలు కూడా 11. ఏమిటి? మొట్టమొదటిది హృదయము. తరువాత ఇంద్రియములు. దీని తరువాత అసుహు అంటే ప్రాణములు. హృదయము, ఇంద్రియములు, ప్రాణములు. తరువాత వ్యోమ అంటే ఆకాశము. తర్వాత వాయుహు, అగ్ని, జలం, మహి ఈ మనకు పంచభూతాలు. దీని తర్వాత సూర్యుడు, చంద్రుడు, తపస్సు. అంటే వాడు లేని స్థానం లేదు. మనకంతా వాడు నడిపిస్తా అందుకే అందరికీ వద్దన్నా వస్తుంది. ఎంత మనం కంట్రోల్ చేసుకున్నా అది అస్సలు మానదనము. ఇలా ఈ 11 నీకు స్థానం ఉన్నాయనా. ఇంకా తపస్సు మోలు వాడక శాపం పెట్టి. రుషుడు అంటేనే శాపం పెడతాడు. మోలు ఫస్ట్ అదే వస్తుంది. రెండు ఒకటి కోరిక లేకుంటే కోపం. పొరపాటున కోరికను గెలిచావనుకో కోపం ఇవ్వలే. అందుకే ఇంద్రుడు కోరిక బాగా ఉన్న వాళ్ళ కోసమేమో రంభా ఉదయ మేఘన పంపుతాడు. అది కుదరదు అనుకోండి వాడి తపస్సుకి ఏదో అడ్డం కరిపిస్తాడు. చౌ అంటాడు. ఇది సురభం. కోరికైతేనేమో 10 ఏళ్లో 20 ఏళ్లో ఉండాలి. రామ జోట రోజులో వీడు ఉండాలి. వీడికి ఎప్పుడో జ్ఞానం కలగాలి అప్పటికి తపస్సు అలా పోతుంది. కోపం ఒక్కటి అయినా చాలు. శాపం పెట్టిన అనుకోండి తపస్సు అంతా చేయం. అయితే ఇంకేముంది కుండెటి తేనెలో నీటి చూపు కండం చూడండి ఒక్క మాట శాపం చేయాలి వాళ్ళ సవస్థ అంతా పాయ మలవారు ఇవన్నీ చేస్తే అందుకే ఋషులు తాత్వికులు ఎవరు శపించరు మరి రామచంద్రుడు అగరేకి వచ్చినప్పుడు ఇంతమంది ఋషులు ఉన్నారే రాఠోడు ఎన్ని బాయ పెట్టారు వాళ్ళని తినేశారు పీక్కున్నారు ఎముకలు పడేశారు ఏ ఈ పచ్చ శరీరాన్ని ఎత్తు పెడతారు పప్పు ఋషులందరూ రాముడికి గుడయ్యా ఎముకల కుప్పలు అక్కడ ఉన్నాయి గుడ్డలు వాళ్ళంతా మా ఋషులేనయ్యా అలా వచ్చి తినేశారు వాళ్ళని కానీ మేము నహి ఉత్సహేమా తాన్ ఘనంతుం.

తపసా భావితాత్మ నేను తపస్సు కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టి మా తపస్సు శక్తితో వాడని మేము చంపి చంపి అయిపోతుంది. డబ్బు కంటే జాగ్రత్తగా దాచుకోవలసింది తపస్సు. కోపం కోపః సర్వార్ధ నాశనః అంటాడు వ్యాసుడు ఆయనకు ఎంత కోపం కోపం మీద అంటే. సర్వార్ధ అందుకే అంటాడు వాడు అపకారిణితే కోపః ప్రశ్న యాదవి మాట మనం అడుగుతాడు. నీ కోపం ఎవరి మీద వస్తుంది చెప్పువయ్యా. అదేంటండీ అపకారిణి మీద వస్తుంది అంతే కదా. నిజముగా నీకు అపకారం చేసిన వాని మీదనే కోపం వచ్చేదైతే, మరి ఆ కోపం దేని మీద రావాలి మొదలు? కోపం మీద రావాలి. పకారిణితే కోపః కోపే కోప కుతన్ కుతో నహి. ఓయ్ కోపమే మోదుకో ముందు ఆమె రావాలి ఎందుకు రావటం లేదు. రావటం లేదు అంటే నీకు అపగాయమే ప్రేమ అన్నమాట. అలా చెప్తారు మనం ఇందులో కొబ్బరి క్షణికం అన్నమాట. అది వచ్చిందంటే మొత్తం మనం సంపాదించినదంతా బూడిదలో పోయి సందేర అవుతుంది. అందుకోసమని ఇవి తపస్సు అనేటువంటి 11. వృద్ధుడు ఉండేటువంటి స్థానములు అలాగే ఆయనకు పేర్లు కూడా చెప్తాడు. మన్యుహు, మనుహు, మహి అలాగే మహాన్, శివః, రుతధ్వజః, ఉగ్రరేత, భవః, కారః, వామదేవః, ధృతవ్రతః. ఈ 11 రుద్రుడి యొక్క పేర్లు. 11 స్థానములు, 11 పేర్లు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మరి 11 మంది భార్యలు కావద్దు. ఇప్పుడు చెప్తున్నారు ధీహి, వృత్తిహి, ఉశెన, ఉమ అలాగే నియ్యితు, సర్తిహి, ఇలా, అంబికా. ఇరావతి, సుధా, దీక్షా వీళ్ళంతా ఏకాదశ రుద్రాణ్య అంటే రుద్రుని యొక్క భార్యలు. రుద్రా కే స్త్రీయః ఈ 11 మంది నీకు భార్యలు. ఈ 11 నీ స్థానాలు. ఈ 11 నీకు పేర్లు. చాలా స్పష్టంగా చెప్పాడు.

కదా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆయన ఉండేది ఎక్కడెక్కడ? ఆయన పేర్లు ఏమిటి? మన పొరపాటు ఎక్కడ నా పేరు కనపడదు అనుకోండి ఇక మనం అందులో పడిపోతున్నాం అని అర్థం అన్నమాట. అందుకే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని చెప్తున్నాడు తెలుసుకొని స్త్రీయః. గృహాని ఏతాని నామాని స్థానాని చ సయోషణః ఏభి సృజ ప్రజాః పక్విహి ప్రజానామతి యత్పతిహి ఇంకేమయ్యా నీకు పేర్లు ఇచ్చాను. ఉండడానికి ఇల్లు ఇచ్చాను, భార్యని ఇచ్చాను. ఇక మూడు ఉన్నాక మనం ఇంకేం పని చేయు పని? సంతానం కదా ఇక కానీ. అవునండి ఉన్నవారిది అదే. బ్రహ్మ మనకు వ్యాసుడు చాలా చమత్సాహనంగా చెప్తారన్నమాట. ఉండడానికి ఇల్లు ఇచ్చాను, భార్యని ఇచ్చాను, ఓ పేరు ఇచ్చాను. శిష్య చెయ్యి. అంటున్నారు నీవు కూడా బహ్వీహి ప్రజాః సృజతా నాలా కాకుండా చాలా మందిని సృష్టి చేయవయ్యా అని ఎందుకంటే నీ పేరు నువ్వు మొట్టమొదటి ప్రజాపతివి నువ్వే. యతు ప్రజానాం పతిహి త్వం నువ్వు ప్రజాపతివి కాబట్టి నీవు సృష్టి జరిపవయ్యా అన్నారు. ఇత్యాదిష్టః స గురుణ భగవాన్ నీలలోహితః అతను సప్త త్వాకృతి స్వభావేన ప్రసజ్య ఆత్మ సమాప్రజాః తండ్రి వారి ఆజ్ఞ కదా పాటించాలి కదా. ఇది ఏమంటే ఆయన చేశాడంటే ఆత్మ సమానం. అందరూ తనలాంటి వానిని సృష్టించాడు. మరి తండ్రి కోరికే పిలవడం ఎక్కడ పోతుంది అని. ఇది బాగుండేది ఉత్త కాకుండా అంతా అందరూ రుద్రులే. అంటే మన పాటలో సృష్టి అంతా ఎరుపు కొట్టుదేను అన్నమాట. అందుకే మనం ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం? ఆయన ఏడుంచి మనందరినీ ఏడుపుతున్నాడు. అందుకే ఆత్మ సమాహ ఫలానాంటి వారినే సృష్టించాడు. అదలాంటి వారంటే మహా కోపిష్టులు, మహా భయంకరులు. వాళ్ళు పుట్టి ఊరుకోక ఈయనేమో పుట్టగా ఆయన ఏడ్చాడు. గమనించండి. ఈ ఏడుపు ఎందుకు అంటే వాళ్ళకి అర్థం కాలేదు పాపం బ్రహ్మకి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు. అడిగితే పేరు కావాలన్నాడు మర్యాదగా పేరు కావాలి ఇది ఇల్లు కావాలి భార్య కావాలి అంటే వాడు ఇచ్చాడు. తర్వాత పుట్టిన వాళ్ళు నీకు ఏం కావాలో అడిగే ఛాన్స్ ఇవ్వలేదు.

ఎందుకంటారా? ఏడ్చారు, ఆకలి అయింది, తినడం మొదలుపెట్టారు. ఉన్నదాన్ని జగత్తును స్వాహా ఇంకేం మిగతలేదు. కొత్తగా మన ముందర వస్తుంది. కొత్తగా ఎవడు మిగిలిండు బ్రహ్మ అక్కడికి వచ్చాడు. నాయన వామ్మో బాబోయ్ నువ్వు ఆగు రా నేను ఏదో చేస్తాను. ఏ రుద్రుడా నీ సృష్టి ఆపు ఇక చేయకు ఇక చేయకు బుజ్జి తక్కువ చెప్పారు సృష్టి మాను అని అప్పుడు ఆయనకు నువ్వు తపస్సు చేయరా బాబు అని చెప్తారు. అప్పటినుంచి రుద్రుడు తపస్సు సమాధిలో కూర్చుంటాడు అది కారణం చెప్పొచ్చు చూడండి. రుద్రానం రుద్ర సృష్టానం సమంతాత్ గ్రసతాం జగత్ గమనించాలి. జగత్ గ్రసతాం. ప్రపంచాన్ని మించేస్తున్నారు వాళ్ళు ఆకలి ఆకలి. అంటే మనకి ఏడుపోలే ఏమవుతుందంటే ఆకలి అందుకే ఏం చెప్తారు డాక్టర్ పిల్లలు బాగున్నారా అంటే బాగా ఏడుస్తున్నారా అని అడుగుతారు. ఆ ఏడుస్తున్నారు అయితే ఆకలి ఉండి పెట్టేసేయండి. ఏ లేదు ఏ లేదండి అంటే ఆకలి లేదు ఏదో ఒక టానిక్ ఏదో ఇవ్వా ఏం అన్నమాట ఏది పోవాలో చాలా లాభాలు ఉన్నాయి అన్నమాట సవంతాత్ గ్రతతాం జగతం నిశామ్య అసంఖతః యూధాన్ ప్రజాపతిహి అసంఖత ఒకే నిద్దరిని కాదు రుద్రుడు గుంపులు గుంపులు గుంపులు సృష్టించాడు. చూచిన వాళ్ళు తినడానికి మొదలు పెట్టారు. ఇంకేం మిగులుతుంది? ఎక్కడ చూసినా రుద్రులే. ఎక్కడ చూసినా రుద్రులే ఉన్నారు. రే కమరా బాబు ఇది ప్రమాదం ఉంది అని అశంకత కొంచెం బ్రహ్మే డౌట్ పడ్డాడు ఏదో తప్పు చేశానేమో మట్టి వినని వాళ్ళు సృష్టించారేంటిరా బాబు అనుకొని అశంకత అలం ప్రజాభిహి సృష్టాభిహి ఈదృశీభిహి సురోత్తమ. దేవతల్లో ఉత్తముడు నాయనా నువ్వు ఇలాంటి వాళ్ళు శిక్షిస్తావురా ఇక వద్దు నాయనా ఇలాంటి వాళ్ళకి వద్దు నీ సృష్టి చాలు అలం మయాతన సహన్ తిభి దిశః శుభేటి దిక్షుభిహి ఉల్బడైహి దిశః చక్షుభిరు బనై జగ దిశ చక్షుభిరు బనై వాళ్ళు తినడం కాదట. క్షమత్వాలు ఏంటంటే ఇవన్నీ మనకు సృష్టి రహస్యాలు చూడు ఇదేమో. ఇక్కడ చమత్కారం ఏంటంటే పరమ రహస్య ఇవన్నీ అంటే వ్యాసుడు ఎంత తత్వాన్ని చెబుతాడో.

అంత హాస్యాన్ని కూడా చెప్తాడు. కానీ దాని వ్యాఖ్యానం విశాల్సం అవుతుంది మనకు. ఈ వృద్ధులందరూ పుట్టగానే తినడం మొదలు చేస్తారు. పెట్టాడు. జగద్దంతా పోతూ ఉన్నది. ఎలా తింటున్నాడయ్యా అంటే ఉడకకుండా తినకూడదు, కాల్చుకొని తినాలి శాస్త్రం. పచ్చి తినకూడదు కదా. మరి ఎలా తారు మరి? మళ్ళీ ఇంకో నిప్పు తేవాలి. ఇదిగో ఏం బాధ చక్షుభిహి ఉర్బనైహి. నిప్పులు గక్కే కళ్ళతో చూస్తున్నారు, నిప్పు పడలే అందులో పడేస్తున్నారు జంతువులను. కాల్చి ఏమంటాం కదా టోస్టా రోస్టా ఏదో అంటారు ఏదో అంటారు అందులో పడేస్తున్నారు అంటే ఇది ఇప్పుడు కాదు. ఇంకా ఉంది అన్నమాట. శుభ్రంగా మనందరిని ఉత్సాహం తినడం కాదు కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. అందుకే రుద్రులు అంటే అర్థం ఏమిటి? ఒక పక్కనే ఏడుపు కొట్టువాళ్ళు రెండో పక్కన కాల్చుకొని తినేవాళ్ళు ఇంక మనం ఏం బతుకుతాం? అనుకొని బ్రహ్మ ఇలాంటి వాళ్ళ సృష్టి వద్దురా నాయనా చాలు. అలం దు ఎందుకంటే ఉల్బనైహి చక్షుభి గసంతిభి జ్వాలలు మంటలు కక్కుతున్న కళ్ళతో కాల్చి తినుతున్న ఇలాంటి వాళ్ళ సృష్టి వద్దు చాలు. ఈజుల తీపి సురోత్తమ మయ ఎందుకంటే ఆ కాలవటంలో నేను కూడా స్పేర్ కాదు మయా సహ నన్ను కూడా కాల్చేస్తున్నారు వాళ్ళు. మయా సహ దహం తీపి. నాకు కలిపే కాచి పారేస్తున్నారు. అంటే ఇంకా అదే ఉంటే వాళ్ళు నన్ను కూడా తినేస్తారు. నీ రుచి వద్దు ఆపు. తపనాతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం నాయనా నీకు మేలు జరుగుతుంది. అన్ని ప్రాణులు. సంతోషంగా ఉంచటానికి పనికొచ్చే తపస్సు చేయవయ్యా. తపః అతిష్ట భద్రంతి సర్వభూత సుఖావహం. తపసైవ యథాపూర్వం సత్త విశ్వమిదం భవాన్. ఎందుకంటే నీవు కూడా ఇప్పటిదాకా సృష్టి చేయడానికి కారణం ఏమిటి? తపస్సు చెయ్యి. నేను ఎలా సృష్టించాను? తపస్సు చెయ్యి. ఇక తపో తప్యత తపస్తప్త్వా ఇదగుం సర్వమ సృజ్యత అని చెప్తున్నాను. తపస్సు చేస్తేనే సృష్టి అంతా ఏర్పడుతుంది, జరుగుతుంది. సృష్టి చేయాలంటే తపస్సు చేయాలి. నువ్వు చేశావు, నేను చేశాను. సృష్టి చేశావు బానే ఉంది. ఆ సృష్టి భయంకరంగా ఉంది కాబట్టి దాన్ని ఆపేసి తపస్సు మాత్రమే ఆచరించు.

తపసైవ పరంజ్యోతిహి భగవంతం అధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమా తపస్సు ఎందుకయ్యా అంటే తపస్సుతోటే పరంజ్యోతి స్వరూపుడు అధోక్షజుడు సర్వభూత గుహావాసుడు అంటే సర్వభూత అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణుడిని. తపస్సు తోటే మనము పొందగలము విందతే పుమా అలా అంటే శ్రీమన్నారాయణుడిని పొందటానికి కావలసిన తపస్సు నీవు చేయి దానివల్ల ఇటువంటి భయంకర సృష్టి అవుతుంది లోకాలు సుఖంగా ఉంటాయి నాయనా అని చెప్పారు. అప్పుడు ఏ మాత్మ భువాదిస్తః పరిక్రమ్య విరాంపతిం ఇలా బ్రహ్మ చెప్పిన తర్వాత అతని చుట్టూ ప్రదక్షిణ శాస్త్రం అది పెద్దలో మాట చెప్తే అలాగే చేస్తామని తలకళ్ళు పడడం కాకుండా వారి చుట్టూ ప్రదర్శనం చేసి నమస్కారం చేశామంటే వారి మాటను మనం ఒప్పుకుందాం అని అర్థం. ప్రదర్శనం చేయకుండా పోయామనుకోండి ఒప్పుకోవాలని అర్థం అవుతుంది. తలకాయ మనం ఇట్లా ఊపినా ఆ వీడు చేయలే అంటారు ఎందుకంటే పెద్ద లేదు. ఇలా సర్వభూత గిరాంపతిం బాలమీత్యము మామంత్రియ వేయ తపస్సీ వనం. స్వామి అలాగే చెప్తామండి అని ఆమోదించి తపస్సు చేయటానికి అరణ్యమునకు బందిరి వెళ్ళాడు. అంటే రెండో వారు అయిపోయారు. కదా ఆ ప్రకారంగా మనకు మూడు న్యాయంగా మొదలేమో అజ్ఞాన సృష్టి తరువాత కుమార సృష్టి తరువాత నీలలోహితుడు. ఇది అయిన తరువాత హత అభిధ్యాయకః సర్గం దచపుత్ర ప్రజజ్ఞిరే. వాళ్ళేమో అలా అయిపోయారు, వీడేమో ఇలా అయిపోయాడు పిల్లలాగా తిట్టుకోండి. దుష్ట పుత్రులు ఉంటే తండ్రికి పెట్టి బాధ చేయడు బ్రహ్మో దుష్టం నేర్చుకోవాలి. దుష్ట అంటే ఏ రకమైనా సరే చెప్పిన వాళ్ళే లేదు ఎలా అయితే ఏమి. వాళ్ళు యోగులే కావచ్చు, మహానుభావులే కావచ్చు కానీ మనల్ని బంద్ చేయలేవు. ఏం చేయాలి దీన్ని? ఆ అవును మీ మీ దగ్గర పర్సనల్ ఇది లేదా పెళ్లి లేదా? నాకు మొన్న అనిపించింది ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ చేస్తున్నాడు. ఇది పర్సనల్ ఫోన్ ఉంటే తెలియజేస్తే అయిపోయేది అనుకున్నా. ఇది ఏడెంత సార్లు చేశాను. వరంగల్ పోతున్నాను కదా. ఇది ఇచ్చి పోతే మళ్ళీ మీరు అది చూడకుండా ఉంటారు బాగుంటుంది. తర్వాత చెప్పింది అక్కడ చేసిందట కదా. అవును.

మిర్జా నుంచి ఇక్కడ నుంచి వచ్చింది మాట కాబట్టి అస అభిజ్ఞాత మొదటి వారేమో అలా అయిపోయింది మహామోహం అజ్ఞాన సృష్టి. తర్వాత వారు పరమ అంటే విపరీత అనమా అతి వృష్టి అరావృష్టి. మొదటి వాడే పూర్తి అజ్ఞానులు తర్వాత వాళ్ళు పూర్తి జ్ఞానులు. ఇలా ఉన్నా పని కాదు అలా ఉన్నా పని పని కాదు. పోనీ ఇంకోడిని చూస్తే వీడు మూర్తి తామసం. లాభం లేదు. అంటే పూర్తి సాత్వికమైన పనికి రాదు, పూర్తి తామసం పనికి రాదు. మరి ఏం పనికి వస్తుంది? రాజ సమయుధ మధ్య భయం ఉంటుంది. కదండీ? కొంచెం సత్వ మిశ్రిత రాజ జగ కూడా ఉండాలి. మనమంతా అదే. పరమాత్మనేమో శుద్ధ సత్వమయుడు. మనము కల్పి సత్వం అన్నమాట. మిశ్రితం. అది తెలుస్తుంది. అందుకోసమని ఏం చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఈ మహానుభావుడు ధ్యానం చేసి ఒక 10 మందిని సృష్టించాడు. దశపుత్ర అని అంటాడు. అథ అభిజ్ఞాతః సర్గం. దశపుత్రాః ప్రజజ్ఞిరి. వీళ్ళనే మనం ప్రజాపతులు అంటాం. దశ ప్రజాపతులు పది మంది ప్రజాపతులు. సరే రుద్రుడు కాకుండా పాపకు అయిపోతారు వేరే సంగతి ఇలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు భగవత్ శక్తి యుక్తస్య. లోక సంతాన హేతవః బ్రహ్మ పరమాత్మ శక్తితో ధ్యానం చేసి 10 మందిని సృష్టించారు. ఈ 10 మంది ఎలాంటి వాళ్ళు? లోక సంతాన హేతవః. లోకమును వ్యాపింప చేయడానికి కారణం సంతానం అంటే విస్తారం వ్యాపారం. వ్యాప్తి అంటాం కదా లోకమును బాగా విస్తరింప చేయడానికి కారణమైన వారిగా. వీరు సృష్టించారు. ఎవరు? మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులః, క్రతు, భృగు, వశిష్టః, దక్షః, నారదః. ఇలా మొత్తం 10 మందిని స్వవీల్య మనకు నవ ప్రజాపతులు అంటాం నారదుడిని పక్కకు పెడితే ఆయన్ని కలుపుకుంటే దశ ప్రజాపతులు. ఆయన పక్కన ఎందుకు పెట్టామంటే ఆయనే సృష్టి కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. నువ్వు వద్దు నీ శిష్యులు పోమన్నారు. అంటే నారదుడు ఎవరో మన ముందు వస్తుంది మనకు. భగవంతుని యొక్క కౌన్సియే కాబట్టి ఆయనే అంటే అన్ని ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తాడు స్వామి. ఈ నారద రూపంతో అన్నీ తిరిగి పరమాత్మ సంకల్పం అనుగుణంగా అక్కడంతా పాఠం ఏర్పాటు చేస్తుంది.

అప్పుడు ఆయన వచ్చి సెంటర్ పూర్తి చేసుకొని పోతాడు. అదనమాట విధానం. అలాగైతే మొత్తం స్టేజి తయారు చేసి సీట్లన్నీ ఏర్పాటు చేసి అంతా ఏర్పాటు చేశాక ఆ ముఖ్యస్థలి గారు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారే. అలాగే వీళ్ళంతా కలిసి స్టేజి ప్రిపేర్ చేస్తే అప్పుడు. ఆయన వచ్చి పని చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళే మన ప్రజాపత్ర పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి. మరీచి, అత్రి, అంగిరస, పులస్య, పులః, క్రతు అలాగే బృగుహు, వశిష్టః. దక్షః నారదస్య దశమత్తత్ర నారదః కశ్చియ మరిచి కొడుకు కదా పరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్య ప్రజాపతి అంటారు. ప్రజాపతి ఆ వరుసకు మనం ప్రజాపతిలో ఉంటాం సరే ఒక పెద్ద తర్వాత అంతే. పరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడి కుమారుడు వీళ్ళంతా అలా. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు ఉత్సంగాత్ నారదః జజ్ఞే. ఎవరెవరు ఎక్కడి నుంచి పుట్టారు అంటే ఉత్సంగాత్ తొడ అంటా మనము ఈ తొడ నుండి ఒడి నుండి తొడ నుండి నారదుడు పుట్టాడు దక్షః అంగుష్టాత్. బొటనవేలి నుండి దక్షుడు పుట్టాడు. ప్రాణాత్ వశిష్ట సంజాతః. వశిష్టుడు ప్రాణము నుంచి పుట్టాడు. భృగుహు త్వచి. భృగు మహర్షి త్వక్కు చర్మం అంటాం కదా చర్మం నుంచి ఈ మహానుభావుడు పుట్టాడు. క్రతువు అనేవాడు కరాత్ చేతి నుండి అంటే వీళ్ళంతా మానవ సృష్టి. సంక్రమం చేసి ఇస్తారన్నమాట. కాబట్టి కరాత్ క్రతుహు పులః పులః నాభితో జజ్ఞి. పులహుడు నాభి నుంచి పుట్టాడు. పులస్యః కర్ణయోహు. శివ నుండి పురస్యుడు పుట్టాడు. అంగిర ముఖతః అంగిర మహర్షి ముఖము నుంచి పుట్టాడు. అత్రి మహర్షి అక్షణః అంటే కందుల నుంచి పుట్టినటువంటి వాడు అత్రి మహర్షి. అంగిరా ముఖతః అక్షణః త్రిహి మరీచిహి మనసో భవత్

మనసు గురించి వారు మరీచి మహర్షి ధర్మ వ్యస నుంచి మనకు కొందరిని సృష్టించాడు ఆ వరస అంతా ఇస్తున్నాడు ధర్మః తనాత్ దక్షిణతః కుడి స్థానము నుండి ధర్ముడు పుట్టాడు. ఎవరంటే యత్ర నారాయణః స్వయం. ఈ ధర్మునికే మూర్తి అనేటువంటి భార్య నుండి శ్రీమన్నారాయణుడే నరనారాయణ రూపంలో అవతరిస్తాడు. అది అది అంటే ధర్మః స్థనాత్ దక్షిణతః యత్ర నారాయణ స్వయం అధర్మః పృష్టతః వీపు నుండి అధర్మము అవతరించి అధర్ముడు అంటాం అధర్మము అంటాం అవతరించాడు. యస్మాత్ మృత్యుహు లోకభయంతః ఈ అధర్మం గురించి పుట్టిన వాడు ఎవరంటే మృత్యువు. వాడు ఎలాంటి వాడు? లోక భయంకర. ఎంతటి వానికైనా భయపడేది దేనికి వాడు? మృత్యువు పుట్టలేదా? కానీ లోక భయంకరమైనటువంటి మృత్యువు అధర్మానికి సంతానము. కృతికామః భృవక్రోభః లోభస్య అదరదచ్చదాత్ హృదయము నుండి కాముడు పుట్టాడు. అనుభవముల నుండి క్రోధులు పుట్టాడు అంటే కోపం వస్తే మనం ఏం చేస్తాం మొదలు బొమ్మలే చిక్కిస్తాం కదా ఇంత పెద్ద మొఘం ఉన్నా ఎక్కడికి పోనీయం. అది పుట్టిన రకానికి ఉండదు. దాని పేరు చెప్పుకుంటారు పుట్టినిల్లు అంటాం కదండీ. కోపానికి పుట్టినిల్లు కనుబొమ్మలు అన్నమాట. కోపం అనేటువంటిది కనుబొమ్మ అంటే రెండు చెప్పుకోవాలి ఇక్కడ. ఆ గుణము ఆ పేరుతో పురుషుడు. ఆ రూడి అదే. ఆ పేరు మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి అదే పేరుతో ఆ ప్రజా వీళ్ళంతా ప్రజాపతులే. వీళ్ళంతా లోకాన్ని బాగా విస్తరింప చేసేవారు ఎందుకంటే అది ముందర వస్తుంది మనకు సృష్టికి కూడా కారణం కేవలం కామమే కాదు కోపం కూడా కారణం అంటారు. పాపం బాగా పెరిగి సృష్టి బాగా పెరుగుతుంది. ఎలాగంటే వారికి ఇద్దరు పుత్రులా మీరు నలుగురిని నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు నలుగురా పిల్లల్ని ఏర్పాటు చేస్తాను. మీరు బాగా ఒప్పుకోవాని కావాలి. ఒకటి అసూయ వారు కావాలని అని క్రోధం తోటి అసూయ తోటి ద్వేషం తోటి.

కూడా సృష్టి పెరగటానికి మూలం అందుకే ఆ పేస్ మాకు ఇందులో సమస్యలు చెప్తున్నాడు. క్రోధాత్ ఉరితిక్రామః భృవ క్రోధః లోభశ్చ అదర దచ్ఛదాత్. దోగ అనేటువంటిది ఆధారం అంటే క్రింది పెదవి. అందుకే మనలో కోరిక పెరిగినా ఏదైనా వస్తువు మనకు కావాలి అనుకున్నా చేసే పని ఏమిటి మనం పంటి తోటి క్రింది పెదవిని గట్టిగా కొరుకుతాం. గుర్తేమిటన్నమాట నాకు ఆ వస్తువు మీద. పరిపూర్ణమైనటువంటి అధిరాశ ఉంది పట్టు అది నాకు కావాలి దానికి పేరేమిటి లోభం. అంటే ఇది లోభం పుట్టిన ప్లేస్ అన్నమాట. అదరదశ్చదాత్ ఆత్. వాక్ నోటి నుంచే వచ్చినటువంటిది వాక్కు. సింధవ మేఢవాత్ మేఢవాత్ జననేంద్రియం అంటాం మనం సముద్రములు అక్కడ నుంచి పుట్టాయి. నిర్వృతిహి పాయోః పాయు అంటే మల విసర్జన ఇంద్రియాన్ని పాయు అంటారు. అక్కడి నుంచి నిరుతి పుట్టాడు. శావాయాహ కర్దమో జజ్ఞే. నీడ నుండి కర్దముడు ప్రజావతి పుట్టాడు. దేవహూత్యా పతిహి ఇతనే దేవహూతికి భర్త. ఎందుకంటారా అంత పేరు చెప్పుకున్నది కారణం ఏమిటంటే మళ్ళీ వీరిద్దరికే స్వామి పుడతాడు కదా కపిల రూపంలో. అందుకే దేవహూతి పేరు వేసుకున్నాడు మనల్ని. మనసః దేహతస్య ఇదం జజ్ఞే విశ్వకృతః జగత్. ఈ రీతిలో కొంతమంది మనస్సు నుండి మరికొందరు శరీరం నుండి ఈ బ్రహ్మ నుండి ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఏర్పడింది. సృష్టి జరిగినది అన్నమాట. వాచం దుహితరం తన్వీం స్వయంభూహు హరతీం మనః అకామాం చకమేక్షత్తః సకామ ఇతి నశ్రుతం అంటే కొన్ని తెలిసిన ఇలా జరిగినదని చెప్పకూడదు. అంటే మనస్సులో అధర్మములా అనిపించిన దాన్ని ఇలా జరిగింది అని ఇలా జరిగినట్టు విన్నాం. జరిగినది ఏంటి అంటే మనకు పాపం వచ్చేస్తుంది ఎందుకు వచ్చిన బాధ. తప్పు అవును మాకు దొరగదు కదా. పెద్ద ఆచరించిన తప్పు మన మనోడు ఇలా అయిందట అంటాను ఇలా జరిగిందట అండి. అట ఎందుకంటే మేము చూడలేదు మాకు మేము చూసాం.

అలాగే ఇందులో చెప్తున్నాడు అంటే వాచం దుహితరం తన్వీం. ఈ మహానుభావుడు ఈ సృష్టిలో తన శరీరం నుంచి ఒక చక్కని వాక్కు రూపంలో నోటి నుంచి వాక్కు రూపంలో ఒక చక్కని అమ్మాయిని సృష్టించాడు. చక్కగా ఎందుకు అన్నాం అంటే తన్వీం. తన్వీ అంటే సుకుమారమైనది, బక్కగా ఉండేటువంటిది మనం ఏమంటాం కదా స్మార్ట్ టైల్ అంటాం చూడండి అదన్నమాట. అలా ఉండేటువంటిది ఎలాంటిది అంటే హరతీం మనః. చూడగానే మనస్సును హరించేంతటి సౌందర్య రాశిగా ఉన్న ఆమెను అకానాం చటనే క్షత్తః సకామ యువ ఆమెకు ఏమే కోరిక లేదు. ఎందుకుంటుంది కూతురు కదా ఈయన తండ్రి. తండ్రి చూసి ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా? కాదు. కానీ ఆమె అకామ ఇతను మాత్రం సకామ యువ కోరిక ఉన్నవానిలా. ఆమెను కామించాడని విన్నాం. కామించాడు అది కాదు చూడండి ఇతిన శృతం. ఇది అంటే ఎంత జాగ్రత్తగా మనం విషయాన్ని మాట్లాడాలి సంప్రదాయం మర్యాద అని విన్నామయ్యా ఇతిన శృతం తమధర్మే కృతమతిం. విలోక్య పితరం సుతాః మరీచి ముఖ్య మునయః విశ్రంభాత్ ప్రత్యబోధయన్. అక్కడే పిల్లలు ఉన్నారు. పిల్లలు మరీచి అత్రి చెప్పుకున్నాం కదా ఇదంతా మహానుభావుడు అంతా ప్రజాపతి అంతా అక్కడే ఉన్నారు. అంతా పిల్లలు. ఏంటి నాన్నయ్య ఇంత పుస్తకం రా అనుకున్నారు. అనుకోని ఊరుకోకూడదు కర్మం కాదు కదా అందుకే పిల్లలు స్వామి ఇది అకర్మం అండి తప్పు ఇలా మీరు మీరు ఇలా ప్రవర్తించకూడదు అని మరీచి ముఖ్యులు. దాన్ని హెచ్చరించారు, బోధించారు. మనకి ఇదే మూలం. ఇలా బ్రహ్మ ప్రవర్తి వస్తుంది. ఇలా వీళ్ళు హెచ్చరించి అపహాస్యంగా నవ్వారు. పెద్దలు పొరపాటు చేస్తే ఆ స్వామి అలా కాదు అని చెదురు జోడించి చెప్పాలి తప్ప అపహాస్యం చేయరు. అపహాస్యం చేసిన పాపానికే వీరు హిరణ్యకశ్యపుని ఆరుగురు పుత్రులుగా పుట్టాడు. రెండో జన్మలో వీరే మూడో జన్మలో దేవకీ వసుదేవులకి ఆరుగురుగా కుట్టి కంసునితో చంపబడ్డారు.

ఈ ఆరు గురినే దేవకి అడిగితే కృష్ణుడు వెళ్లి తీసుకొని వచ్చి దేవకికి ఇచ్చి వారి కాప విమోచనం అయింది అందుకే నేను స్తుతించాను ఇక వారు మళ్ళీ వారి పూర్వ స్థానాలకు వెళ్తారు. వాళ్ళు మరీచి రాలే వీళ్ళే. తొమ్మండి గురు ఒక ఆరుగురే నవ్వారు. తక్కిన ముగ్గురు మనకెందుకు లేవు అని ఇస్తామని ఊరుకున్నాను. అంటే ఇలాంటి ఏదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు పెద్దలను విమర్శించడం కానీ పెద్దలను అధిక్షేపించటం కానీ అపహసించటం కానీ పనికిరాదు. ఎందువల్ల? ఏమో ఎందుకు చేశారో వాళ్ళు మనకేం తెలుసు. అంతరాశం ఏముందో మనకు కనపడేది ఈ దృష్టి కావచ్చు మరి వారి దృష్టి మనకేం తెలుసు. రీతిలో అపవాసించినటువంటి వాళ్ళు అలా వచ్చారు. ఇందు మర్యాద ఇస్తారంటే అన్నగారు ఆ ధర్మం కదండీ అలా మీరు ప్రవర్తించవద్దు అని హెచ్చరిస్తే ప్రత్యబోహయన్ హెచ్చరించారు సూచించారు అయితే అది పూర్వైష్కృతం తద్య నకరిష్యంతి చాపరే. అన్నగారు ఇలాంటి పని మీకంటే ముందు వారు చేయలేదు. తరువాత వారు చేయరు అని ముందు చెప్తున్నాడు. ఋషులు గారు ప్రజాపతులు. ఆలోచించండి. ఈ పని ఇంతకంటే ముందు వారు చేయలేదు. ఇక ముందు వారు కూడా చేయరు. యత్వం దుహితరం గచ్చేహే అనుగృహ్య అంగజం ప్రభుహు. శరీరం మీద కలిగినటువంటి కోరికను నిగ్రహించుకోకుండా బిడ్డతో ప్రవర్తిస్తానంటే ఇది ధర్మం కాదు. ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇక ముందు వారు కూడా చేయరు అని యద్వృత్తం తేజియ్యసామపి కేతతో న సుశ్లోక్యం జగద్గురు నువ్వు మహానుభావుడవే. జగత్తు గురువు నీ సామర్థ్యంతో చేసిన పాపాన్ని కూడా అంటకుండా తప్పించుకోగల శక్తి కూడా నీకు ఉంటే ఉండొచ్చు మహానుభావుడు. మీ పాపం రాదు మీ దగ్గరికి. కానీ గొప్పవాళ్ళంతా మాకు పాపం అంటది కదా అని అన్ని పాపాలు చేయడం మొదలు పెడితే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అవే చేస్తారు. అంటే.

పెద్దవాళ్ళు తప్పు చేయకుండా ఉండడానికి చాలడం పాపం వారికి అందుతుందని కాదు తర్వాతి వారి తప్పులు. చేయకుండా ఉండాలి. ఇప్పుడే కదా ఉత్సీదేయురిమే లోకాః నకుర్యహం కర్మచేదహం సంకరస్య చకర్పాస్యాం ఉపహన్యామి మా ప్రజాః పరమాత్మ గీత ఒకవేళ నేను ఇలాంటి మంచి పనులు చేయకుంటే నన్ను చూసి లోకమంతా చేయక అంతా నశిస్తుంది శ్రీదేవి మీ లోక. సంకరస్య కర్తాస్యాం లోక సంకరానికి నేనే కారణం అవుతాను. ప్రజా నాశనానికి నేనే కారణం అవుతాను. కాబట్టి నేను ధర్మాన్ని ఆచరిస్తాను. నేను అవందనం చేస్తాను, తర్పణం చేస్తాను, తపస్సు చేస్తాను ఎందుకంటే నా కోసం కాదు తర్వాత వాళ్ళది. పెద్దలు ధర్మమును ఆచరించేది అధర్మమును ఆచరించకుండా ఉండేది వారి కోసం కాదు మన కోసం. వారు రెండు సమానమే. అధర్మము అంటదు అని చెప్పాం కదా భగవత్ రామానుయుల చరిత్రలో రామానుయుల వారు శిష్ట గణాన్ని తీసుకొని సంచారానికి బయలుదేరారు యాత్ర తిరుగుతారు కదా మొత్తం పర్యటన ఏదో భిక్ష అంటారు. అడవి అడవి కాట ఒక ఊళ్ళోకి వెళ్ళేవారు ఊరి పేటినే ఫస్ట్ ఒక అని ఏమంటారు కీచకుడు అంటాం అంటే మనం ఈ చెట్ల నుండి మద్యం తీస్తాడు చూడండి వాళ్ళను కీచకులు అంటారు. వాడు ఓ మద్యపాన చేతిలో ఉంది. గురువుగారు వస్తున్నారు. శాస్త్రం ఏంటి గురువుగారు కనబడితే చేదు ఏది ఉండి దాన్ని సమర్పిస్తారు. ఇది విలువ అయిందా కాదా ఇంకోటి పక్కకు పడేది పైకి లేవు అందరూ గురువుగారు అది. ఇది ముందు ఇయ్యాలని శాస్త్రం. ఇది కదా సంగతి తెలిసింది. మరి గురువుగారు వచ్చారు చేతిలో ఉంది. మరి ఆలోచన ఎందుకు అదే పెట్టాడు. మధ్యమానం ఇచ్చాడు చెప్తారు భగవత్ చరిత్రలో ఉంది మనకు. మరి శిష్యుడు ఇస్తే గురువుగారు ఏం చేయాలి స్వీకరించాలి వాళ్ళని హాయిగా అడగించాలి. ఇక వెనక వాళ్ళకి ఎంత ఆరంధం అనుకున్నారు. ఎందుకంటే మా గురువుగారు దారి చూపారు, రేపటి నుంచి మాకు ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. ఇకపోయి అందరం చక్కగా నేను ఉంటాం, మా ఊళ్ళో ఎందుకు ఇంకా అనుకున్నారు బాబు. వారే చేశారు మాకెందుకని. అలా కొంచెం దూరం దొరికిపోయాడు, కొంచెం ఊళ్ళేకపోయాడు. పోతే ఒక కౌన్సివాలి వాడు ఉన్నాడు. అంటే ఈ సీసం అంతా కరిగించి పూత పోస్తాడే వాడు ఉన్నాడు. వాడు సీసం కరిగించి ఒక భాండంలో పోసి ఇది పక్కన ఉంటుంది దాంతో ఇలా పట్టుకున్నాడు లేచాడు. గురువుగారు వస్తున్నారు.

అది అది ఉంది అది అది అది పుచ్చుకున్నాడు. వెనక వాళ్ళ గట్టిగా విడిచిపోడు. మరి అది మనం చేయాలి కదా. మరి అది ఏం చేయాలో అది చేయొద్దు ఇది రేపటి నుంచి రోజు తలా సిలా తాగు. అమ్మ బాబోయ్ వాడు చేసింది మనం చేయకూడదు బుద్ధి తక్కువ అయింది. మన వల్ల కాదు అంటే తేజవంతులు దాన్ని దీన్ని సమానంగా హరించుకోగలరు. కానీ దాన్ని చూచిన తర్వాత వాళ్ళు అకర్మాన్ని ఆచరించడానికి మూలం ఎవరవుతారు? పెద్దవాళ్ళం. కాబట్టి పెద్దలు తప్పు చేయకుండా ఉండడానికి కారణం అది. ఒప్పయ్యడానికి కూడా కారణం అది. తాము ధర్మం ఆచరిస్తే తర్వాతి వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు. తాము అధర్మం ఆచరించకుంటే తర్వాతి వాళ్ళు అధర్మాన్ని ఆచరించరు. కాబట్టి చెప్తున్నాడు తేజీయ సామభిహేతతో నా సుశ్లోక్యం జగద్గురు మీరు మహానుభావులే తేజోవంతులే మీ దివ్యమైన దేశాలతో మీరు చేసిన పాపాన్ని మీరు హరించుకోగలరు కానీ అయినా ఇది. నలుగురు పొగడే పనికి ఆ సుశ్లోకి అన్న చెప్పుకునే విషయమే కాదు మా బ్రహ్మ మా నాన్నగారండి మా బ్రహ్మగారండి తన కూతురితో పోయారండి ఎవరు చెప్పుకుంటాడు ఇది. అందరికీ జుగుప్సాకరమైన విషయమే కాబట్టి ఇది సుశ్లోక్యం కాదు నలుగురికి చెప్పుకొనదగినది కాదు. కాబట్టి ఇది వృత్తమరతిష్టన్వైలోకాః క్షేమాయ కల్పతే. అలా స్పష్టంగా చెప్తున్నాడు. తేజోవంతులు ఆచరించిన దాన్ని తరువాత వారు ఆచరించి క్షేమం పొందాలి. పెద్దలు చేశారండి. కాబట్టి మనం దాన్ని చేసి బాగుపోవాలండి. వాళ్ళు తేజోవంతులండి. తనకంటే ముందు వారు చేసిన మంచి పనిని చూసి మనం ఆచరిస్తే దాని వల్ల మనకు క్షేమం కలగాలి. కాబట్టి. తర్వాత జగత్తు క్షేమంగా ఉండడానికి కావలసిన పనే మీరు చేయాలి కానీ మీరు ఎంత గొప్పవారైనా మీరు ఎంత తేజోవంతులైనా ఎంత సమర్ధులైనా ఇలాంటి పని ఆచరించకూడదు. ఎందుకు మీరు చేసేది మీ కోసం కాదు. మీరు మానేది మీ కోసం కాదు.

రెండు మీ తర్వాతి వారి కోసం కాబట్టి లోకక్షేమాన్ని ఆలోచించి మీరు ఇలాంటి పని చేయకూడదు. తస్మై నమో భగవతే యైదము స్వేన రోచిసా ఆత్మస్తంభ్యం జయామాసా. సధర్మం పాతు మరపతి ఎంతటి మర్యాద చూడండి గమనించండి. బ్రహ్మకు ఇంత చక్కగా చెప్పారు. చెప్పి ఊరుకుంటే మనలాంటి వాళ్ళే అయిపోతారు. గమనించండి ఏం చేశారు ఇది చెప్పి తస్మై నమో భగవతే. శ్రీమన్నారాయణుడికి నమస్కారం. మరి ఆయన ఎందుకయ్యా అంటే యైదము స్వీయనరోచిసా ఆత్మస్తం వ్యంజయామాసా. తన దివ్యమైనటువంటి ప్రభావంతో ఈ సకల జగత్తును తనలో దాగి ఉన్న దాన్ని వ్యక్తీకరించి ఆయనే కదా మరి మొదలు ఆ మహానుభావుడే వ్యక్తీకరింపజేశాడు కదా తనలో దాగి ఉన్న సకల ప్రపంచాన్ని వ్యక్తీకరింపజేసిన పరమాత్మకు నమస్కారం. ఎందుకంటే కాస్త మా నాన్నగారికి మంచి బుద్ధి ఇవ్వని. చెప్తే వింటాడో లేదో మరి వినకుంటే మనం ఏం చేయలేం కదా తండ్రిగా పెద్దవారు కదా. పరమాత్మ నారాయణ నీకు నమస్కారం అయ్యా. మా నాన్నగారికి కాస్త మీరు మంచి బుద్ధి ప్రసాదించండి. తర్వాతి వారు బాగుపడటానికి. ఆ మస్తం వ్యంజయామాసా సైత్తం గుణతః పుత్రాణ్ పురోదుత్వా ప్రజాపతిర్ ప్రజాపతి పతిహి తన్వం తస్యాజ వ్రీడితస్తదా ఇలా పుత్రులు బోధించేసరికి మా నాన్నగారికి ఏమైంది? సిగ్గు పడ్డాడు. నేను ఇలాంటి జుగుప్సాకరమైన పని చేశానా? అని సిగ్గుపడి తన్వం తత్యాజ. అలాంటి పని చేసినటువంటి శరీరాన్ని విడిచిపెట్టాడు. మరి ఆ శరీరం పని కాదు ఇక. పాపం చేసాడు కదా మళ్ళీ ఇంకో పని చేయకూడదు అందుకే దాన్ని తన్వం తత్యాజ ఆ శరీరాన్ని విడిచిపెట్టి సాం దిజః యగురుహు ఘోరం నిహారం యద్విదుస్తమః అలా విడిచిపెట్టిన బ్రహ్మ యొక్క శరీరాన్ని అన్ని దిక్కులు పట్టుకున్నాయి తీసుకున్నాయి తమ వంతు చేసుకున్నాయి అంటే ఈ ఆకారం అన్ని దిక్కులకు వ్యాపించింది. ఎప్పుడు వ్యాపించినది? అయితే పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు వ్యాపిస్తుంది. దానికే పేరు నీహారం, మంచు అంటారు.

అందుకే ప్రాతఃకాలపు మంచును తాకకూడదు అని శాస్త్రం. అదొక పాపం అదో పాపం పాపాల్లో. దాన్ని తాకకుండా పక్కనుంచి పోవాలి. మనమేమో చల్లగా ఉంటుందండి ఒక కథ వెలగుతున్నాం. మంచుకు తిరుగు బయటికి కానీ ఆ మంచును మనం తాకొద్దు. నీహారం యద్విదుహు ఇదే తమః కదాచితో ధ్యాయతః సష్టుహు వేదాః ఆసన్ చతుర్ముఖాత్. ఇలా బ్రహ్మ ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం చేస్తున్న బ్రహ్మ నోటి నుండి నాలుగు వేదాలు బయటికి వచ్చాయి అవభవించాయి. అలా సవం సక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథాపురాత్ సృష్టి కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ అంత అనుకున్నంత బాగా సృష్టి జరగడం లేదు. అంటే ఏంటి ఇదివరకు ఎలా ఉందో అలా జరగడం లేదు. దాతా యథాపూర్వ మకర ప్రేయతి కదా. ఇదివరకు ఎలా అంటే ఎలా పరమాత్మ ఉదరంలోకి వెళ్ళిందో అలా సృష్టించాడు. అదంతా రాము మళ్ళీ. ఎంత కష్టపడ్డా అలాంటి సృష్టి రావటం లేదు అని అదేంటి చాతుర్హోత్రం కర్మ తంత్రం. ఉపవేదనయైహి సహా ధర్మస్య పాదాః చత్వారః తథైవ ఆశ్రమ వృత్తయః ఇకప్పుడు ఇది లాభం లేదని నాలుగు వేదములను వ్యక్తి గెలింపజేశాడు. దానితో కాకుండా మీమాంసా శాస్త్రము, జ్యోతిష శాస్త్రము అలాగే న్యాయ వ్యాఖ్యానం ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ సృష్టించారు. ఉపవేదములు అంటే ఆయుర్వేదము. ధనుర్వేదము అలాగే గాంధర్వ వేదము అంటాం అంటే సంగీతం అన్నమాట. ఇలాంటి నాలుగు ఉపవేదాలను, నాలుగు వేదములను అలాగే ఆనివీక్షకి తర్క నీతి అని చెప్పుకుంటామే ఇలాంటి రాజనీతులను ఇలా అన్ని న్యాయములను అన్ని శాస్త్రములను. ధర్మస్య పాదా చత్వారః మనకు ఇవి ధర్మము యొక్క నాలుగు కాళ్ళు. మనం ముందు చెప్పుకుంటాం మన ధర్మము యొక్క నాలుగు కాళ్ళని అహింస, సత్యము, దయ చెప్పుకున్న చూడండి. ఈ నాలుగు పాదములు అంటాం. వాటిని కూడా బ్రహ్మ సృష్టించాడు. తవైవ ఆశ్రమ వృత్తయః ధర్మము యొక్క నాలుగు కాళ్ళు సృష్టించాడు. నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యము, గృహస్తాశ్రమము, వానప్రస్థము, సన్యాసము.

అలాగే నాలుగు ఆశ్రమములు, నాలుగు వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి నాలుగు వర్ణములు. ఇలా అంటే చిన్నగా వర్ణములు, ఆశ్రమములు, ఆచారములు, ధర్మములు. విన విగత్తు వ్యాప్తి చెందుతున్నది అన్నమాట. అప్పుడు విదురుడు అంటాడు తలై విసృజామీసః వేదాదీన్ ముఖతః అసృజతు. యద్యద్ ఈనసుజద్ దేవః తన్మే బ్రూహితపోధన తొందరెందుకు గురువుగారు మెల్లగా చెప్పండి అంటున్నాడు శిష్యుడు పాపం. ఎందుకంటే ఏం చెప్పబడింది ఈయన నాలుగు వేదాలు, నాలుగు పౌవేదాలు, నాలుగు శాస్త్రాలు, నాలుగు ధర్మాలు, నాలుగు వర్ణాలు, నాలుగు అసూచిత జడ అని. ఏం జరుగుతుంది నాకు? ఏం వేదాలు, ఏం ధర్మాలు మాకేం తెలుసు. ఈ బుర్రకేం అర్థం కావు గురువుగారు. కాస్త మెల్లమెల్లగా చెప్పండి మళ్ళీ ఫీల్డ్ అవుతున్నాడు. సవై రుష్య సృజామి సహా వేదాదీను ముఖతః సృజత్. చెప్పకుంటే బాగుండేది. మీరు మొదలు ఏం చెప్పారు? వేద గురించి చెప్పలేదు. నాలుగు వేదాలను ముఖము నుండి సృష్టించారు అన్నారు. అంటే మొదలు పెట్టారు. మరి తక్కిన వాటిని ఎక్కడ నుంచి సృష్టించారు? చెప్పొద్దు. వేము యొక్క పుట్టక ముఖము నుండి ధర్మములు ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి, వర్ణములు ఉన్నాయి, అశ్రయములు ఉన్నాయి. ఏవేవి శరీరంలోని ఏ ఏ ప్రాంతంలో నుండి లేదా? ఏ ఏ ప్రదేశానం అంటే ఏ ఏ స్తుతి జరిగిందో మాకు వివరాలు ఇవ్వండి అంటే రుగ్యజ సామాధర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిహి ముఖైహి రుకు యజు సామ అధర్వ ఏవైనా నాలుగు వేదములను పూర్వాదివి అని చెప్పుకుంటాం కదా తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అనేటువంటి అంటే తూర్పు నుంచి ఋగ్వేదము, దక్షిణం నుంచి యజుర్వేదము, ఉత్తరం నుంచి పశ్చిమం నుంచి సామవేదము, ఉత్తరం నుంచి అజర్వేదము అనేటువంటిది ఒక భాగం. తర్వాత నాలుగైదు ఉన్నాయి దీన్ని ప్రధానంగా మనం తీసుకోవచ్చు ఇలా వేదాన్ పూర్వాదిభిహి ముఖైహి శస్త్రం విజ్యాం స్తుతిస్తోమం ప్రాయస్చిత్తం వ్యథాత్ క్రమాత్ తర్వాత ధనుర్భేదం అంటాం అది అలాగే విజ్య అంటే మీమాంస.

యజ్ఞ విధానం అన్నమాట. అలాగే స్తోమం స్తుతి ప్రాయశ్చిత్తం అనేటువంటి వాటిని అదే వరసలో సృష్టించాడు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం వేదమాత్మనా ఆయుర్వేదం అంటే ఉపవేదం అంటాం మనం. ఆయుర్వేదమై అలాగే స్థాపత్యం అంటే శిల్ప వేదం. వేదం నాకు ఉపయోగాలు నాలుగు. ఒకటి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్ప వేదం. ఇలా నాలుగు వేదములను క్రమాత్ పూర్వాదిభిహి ముఖై అవి కూడా. ఆయా ముఖముల నుండే సృష్టించాడు. ఇతిహాస పురాణాని పంచమం వేదనీశ్వర. ఇవే చెప్తే అందరికీ అందుబాటులో లేవు. అర్థం కావు. ఎందుకు వచ్చిన బాధ అని అక్కడి నుంచి ఇంకొకటి ఇతిహాస పురాణం అనేటువంటివి ఐదవ వేదాన్ని సృష్టించాడు. పంచమో వేదః అంటాం కదా ఏంటది ఇతిహాసములో పురాణంలో. పంచమం వేదం ఈశ్వరః సర్వేభ్యేవ భక్త్రేభ్యః తసుయే సర్వ దర్శనః ఆ మహానుభావుడు అన్నిటినీ చూసేవాడు కాబట్టి, అన్నిటినీ తెలిసేవాడు కాబట్టి, అన్ని ముఖముల నుండి అన్ని శాస్త్రములను ఆ ఆ అంతే కదా ఇంకా అప్పుడే కాదు మనం పురాణానికి వెళితే ముందు చివ్వ పురాణాలు అంటారు. పురాణం ప్రథమం విదుహు వేదేభ్యేవ సర్వేభ్యః పురాణం ప్రథమం విదుహు పురాణం జరిగిన తర్వాతనే ఇన్ని విషయాలు పురాణాల్లో ఎక్కడి నుంచి వచ్చాయి క్రమ యొక్క సంకల్పమేనా దీని కంటే ముందు ఏదైనా ఉందా మనకి పురాణం ఉందా ఇంకేమైనా వచ్చిందా ఆలోచించి అప్పుడు తరువాత వేదాలను అందించే ప్రమాణబద్ధాన్ని ముందు ప్రమేయం చెప్పాలి ప్రమాణం చెప్పాలి కదా. సబ్జెక్టు రాయాలి కాదు ప్రియెన్స్ రాయాలి. అదే రీతిలో సబ్జెక్టు మొదలు పెట్టే ప్రియెన్స్ రాయాలి. అది ఇలా సర్వే వైవేద్య శోళశ శైహి పూర్వ వక్తాత్ పురీష యజ్ఞ ఇవన్నీ మీమాంసలు అంటాం ఆయా హోమ ప్రక్రియ మనకు అవసరం లేదు ఇలాంటి యాగ్నిక ప్రక్రియలను ఆప్తా ఉరియమ అతిరాత్రం వాజ ఇవన్నీ యజ్ఞ మీద పేరును.

అతిరాత్రం వాజపేయం అలాగే గోతవం ఇవనేటువంటి వాటిని కూడా విద్యా దానం తపః సత్యం ధర్మస్యేతి పద అని ఇచ్చాడు ధర్మాన్ని నాలుగు కాళ్ళు కర్మానికి ఒకటి విద్యా దానము తపస్సు సత్యం. అనే నాలుగు పాదాలను అలాగే సావిత్రం, రాజాపత్యం, బ్రాహ్మం చాద గృహత్వధా వార్తా సంచయశాలీని శిలోంచైకివై గృహే ఇప్పుడు. నాలుగు ఆశ్రమాలు చెప్పారు కదా ఏ ఏ ఆశ్రమాలలో వేటిని వేటిని ఆచరించాలో చెప్తారు. సావిత్రము, రాజాపత్యము, బ్రాహ్మము, బృహత్ అని చెప్పుకుంటున్నామే ఇవి చెప్పి తర్వాత వార్త. సం వార్త అంటే బతుకు తెరువు. వార్త అంటే జీవనం బతుకు తెరువు. ఈ బతుకు తెరువుకు సంఖ్యయా శాలీనా శిలోంచ. మూడు మార్గాలు. సంచయం అంటే కూర్చుకోవడం. ఆ వెళ్లి సంపాదించుకొని ఇంట్లో దాచి పెట్టడం. సంచయం. రెండోది శాలీనం అంటే భూమిలో పైలేచి పండించి ఆ ధాన్యాన్ని తీసి పెట్టుకోవడం. మూడోది శిలోంచ. తాను పండించిన వాళ్ళు పండించి ధాన్యాన్ని తీసుకొని ఇంటికి పోయిన తర్వాత ఆ కళ్ళల్లో పడ్డ గింజలను ఏరుకొని తెచ్చి వాటితో బదులు ఉండుంటారే దాన్ని శిలోంచ అంటారు. ఇవి ఇవి గృహే ఇవి గృహస్తాశ్రమ వృత్తములు అన్నమాట అంటే గృహస్తాశ్రమాన్ని ఈ చర్యలతో వాస్తా కానీ సంచయం కానీ శారీరం కానీ అలాగే శిలోంచం కానీ. అంటే సంపాదించుకొని దాచుకొని తిను. వ్యవసాయం చేసి పండించి తిను. ఇదకాలేదా? పోయి ఏరుకొని తిను ఇంకేం చేద్దాం. ఇదా గురుకే. వైశారస వాలఖిల్య ఔదుంబురా సేనపావనే జ్ఞాతే కుటీజగాహ పూర్వం దఖ్వాదః హంసనిష్క్రియౌ ఇప్పుడు ఆశ్రమాల్లో కూడా కొందరు వైఖానసులు, వాలశల్యులు, ఔదుంబురులు, ఫేనపా ఇవన్నీ పేర్లు. అంటే ఫేనపా అంటే కేవలం అన్నము లాంటిది ఏం తినకుండా నురుగును మాత్రమే తిని బతికేవారు.

వారిని పేనపా అంటారు. ఔదుంబురా కేవలము పండ్లను కాయలను మాత్రం తినేవాళ్ళను ఔదుంబురులు అంటారు. ఇక వాళ్ళ చిందులు తల చిందులుగా ఉండి నిరాహారంతో జీవిస్తారు. తరువాత వారు వైఖానస. ఈ వైఖానసులు నిత్య తపోనిష్ఠులుగా ఉంటారు. ఆహారం కోసం ఏ మాత్రం మీరు ప్రయత్నించరు. పరమాత్మ కలిపిస్తే తీసుకుంటారు. కలిపించలేదు. దీన్నే మనం అజగర వృత్తి అంటాం చెప్పి అని జ్ఞాపకం అనుకుంటున్నాను. అజగరం అంటాం చూడండి ఇది వైఖానత. న్యాసే కుటీచకా పూర్వం మరి కొందరు సన్యాసంలో కుటీచకా పూర్వం బకోద హంస నిష్క్రియౌ అంటున్నారు. కుటీచకులు దీనికి తారార్థం ఉంది అంటే కేవలము ఒక కుటీరంలో మాత్రమే ఉండి. భిక్ష కూడా బయటికి పోకుండా ఉండే వాళ్ళు ఒక రకం వాళ్ళు. రెండో వాళ్ళు బకోదః. వారి ఇంట్లోనే ఉంటే వారి దగ్గరికి వచ్చి అందరూ ప్రసాదాన్ని బాగా పెడతారు. వారు బాగా తినేవాళ్ళు. సన్యాదులు రెండు రకాలు. అగజులని మనం బకువోదః. ఇంకొకరు హంస నిష్క్రియవు. హంసల్లాగా వాళ్ళని మనం పరమహంసలు అంటాం. వాళ్ళు నిష్క్రియులు. ఏ పని చేయరు. తన కోసం. అదేంటంటే హంసలు కూడా ముందర పాలు మనం పోయి పెడితే అందులో చెడు ఉంది కాబట్టి చెడును తీసి పారేసి మంచిని మనకు పెడతాడు. సన్యాసులు కూడా ఏం చేయాలి? మనం భర్తుకుతున్న జగత్తులో చెడేమిటి మనకు చూపాలి. ఇదంతా చెడురా బాబు మీరు వాటి జోలికి వెళ్ళకండి, ఈ మనిషిని ఆశ్రయించండి. ఇది హంస నిష్క్రియౌ ఆన్వీక్షకి త్రైవార్త దండనీశిష్ట సైవచ ఆన్వీక్షకి అంటే వేదాంతం అను ఈక్షణం. వెంట వెంట వెంట ఉండి చూసేది కాబట్టి గురువు గారి వెంట ఉండి జాగ్రత్తగా అధ్యయనం చేసి మననం చేసి ధ్యానం చేసి పరమాత్మను పొందవలసిన విద్య కాబట్టి దాన్నే.

తర్వాత త్రివార్త అని చెప్పుకుంటాం కదా అలాగే వార్త దండనీతి వార్త అంటే గృహశాస్త్రమ జీవితం అని వాక్యం అంటాం ఆ తర్వాత అది దండనీతి శిక్ష. దాని మనం అర్థశాస్త్రం అంటాం, రాజనీతి అంటాం. ఇలాంటి వాటిని ఏవం వ్యామపేత్యాసన్ ప్రణవః అస్య దాశ్రతః తరువాత బ్రహ్మ యొక్క దహరాకాశము నుండి మూడు వ్యాపృతులు పుట్టాయి. భూహు, భువః, శువః. ఇవి పుట్టి దాని తర్వాత ప్రణవం అంటే ఓంకారం కూడా ఆయుర్భవించింది. అలాగే ప్రణవః అస్య దశరథః తస్య ఉష్ణికాసీదు లోభమయః గాయత్రీ చ త్వచో విభో ఇతన్ నుంచే మనకు ఏడు ఛందసులు వచ్చాయి. గాయత్రి, త్రిష్టపు, ఉష్ణికు, జగతీ అని చెప్పుకుంటాం ఏడు ఏడు ఛందస్సులు అంటాం. ఈ ఏడు ఛందస్సులు ఎలా పుట్టాయో చెప్తున్నాడు ఇప్పుడు ఉష్ణిగా తీతు లోమభ్యః పరమాత్మ యొక్క లోమములు అంటే కేశములు. వీటి నుండి పుట్టినటువంటి ఛందస్సు ఉష్ణిక మొత్తం సృష్టి. దీన్ని మనం జ్ఞాపకం ఉచ్చుకున్నాం అనుకోండి చాలా డౌట్ తీరిపోతుంది. డౌట్ కలవకు. ఉష్ణికాతీతి లోమభ్యః ఇంకోటి ఆ గాయత్రి త్వచో విభో గాయత్రి ఛందస్సు శర్మము నుండి పుట్టినటువంటిది త్వచో విభో తృష్టపు మాంసాత్ సునుతః అనుష్టుపు జగత్యస్థాన ప్రజాపతీహ ఇలా స్తుష్టుపు అనేటువంటిది మాంసము నుండి అనుష్టుపు అనుష్టుపు జగత్ అనేటువంటిది అస్త్నః అంటే ఎముకల నుండి పుట్టినటువంటిది. ప్రజాపతే మధ్యాయ పంక్తిహి ఉత్పన్న మధ్య మనం కొవ్వు అంటాం చూడండి దాని నుండి పంక్తి అనేటువంటి ఛందస్సు పుట్టింది గృహతి ప్రాణతః బృహత్స్యందస్సు ప్రాణం నుంచి పుట్టింది. స్పర్శ తస్యాభవత్ జీవః స్వరో దేహ ఉదాహృతః అప్పటినుంచే.

పరిచయం ఏర్పడింది. దీనితోటి మనకు దేహము నుండి స్వరము పుడుతుంది. స్వరః దేహ ఉదాహృతః భూష్మణాం ఇంద్రియాన్యాపుహు. ఇక్కడ మనకు వర్ణములలో కూడా కొన్ని చెప్తాడు ప్రధానంగా స్వరః ఊష్మానః ఊష్మలు అంటే శేషాసాః అనే నాలుగు అక్షరాలకు ఊష్మ చ ష స హ ఈ నాలుగు ఊష్మలు ఎందుకంటే డైరెక్ట్ గా యఠరాజి నుండి అక్షరాలు వస్తాయి. వీడికి పేరు ఊష్మలని, స్వరములంటే పేరు అచ్చులు అని. స్పర్శలు అంటే కాదయోమావసాన స్పర్శ. కా నుంచి మా వరకు నక్షఠాలకు స్పర్శలు ఉరిపేరు. కొంచెం వ్యాకరణం అన్నమాట అది చెప్తాడు. అందుకే అన్నీ రాకుంటే రావదు అర్థం కాదు అది చెప్తే ఏం చదవదు. అది రావాలి అది చెప్తున్నాడు ఊష్మానం ఊష్మాన ఇంద్రియాన్యాహో అంతత్సాహ పరమాత్మనః. ఈ వర్ణములు ఉన్నాయి ఉష్మాన శేషా సాహ ఇవి పరమాత్మ యొక్క ఇంద్రియములట. ఇక అంతస్థములు అంతస్థములు అంటే యారా లావా. ఈ నాలుగు అక్షరాలకి ఏం పేరు? అంతస్థములు అంటారు. ఇవి బలం. బ్రహ్మపు అంతస్థములే బలం. బ్రహ్మ యొక్క ఇంద్రియములు ఊష్పలు. స్వరా సప్త విహారేణ భవంతిస్మ ప్రజాపతే స్వరములు అంటే అచ్చులు. ఈ ఏడు అచ్చులు ఆ ఈ ఊ లూ ఏ ఓ అంటాం కదా ఇవి ఏడు. ఈ ఏడు అచ్చులు పరమాత్మ యొక్క విహారము నుండి పుట్టాయి. శబ్ద బ్రహ్మాత్మనః ఇలా పుట్టినటువంటి బ్రహ్మని ఏమంటాం మనం? చతుర్ముఖ బ్రహ్మ, విద్యోద బ్రహ్మ అనం. శబ్దాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనను శబ్ద బ్రహ్మ అంటాం. ఇలా శబ్దం స్వామికి వ్యక్తావ్యక్తాత్మనః పరః ఒకసారి వ్యక్తుడు ఆయనే ఆ పరమాత్మే అవ్యక్తః కనబడతాడు కనబడడు తెలియబడతాడు తెలియబడడు కదా వ్యక్తమని అవ్యక్తమని ఈ రెండు ఆయన యొక్క స్వరూపములే.

బ్రహ్మా భవతి మితతః నానా శక్తి ఉపబ్రహ్మితః ఏ ఏ సృష్టి చేస్తున్నప్పుడు ఆయా శక్తిని తనదిగా చేసుకుని సృష్టిస్తాడు. ఫలానా చేయాలి అంటే దానికి ఏ శక్తి కావాలో దాన్ని తనలో జొప్పించుకొని ఇమిడించుకొని పని చేస్తాడు. అనుపాదాయ ససర్గాయ మనోదధే ఇలా ఒక శరీరాన్ని తీసుకొని చేసిన సృష్టి మొదలు బాగుందనిపించింది కానీ చేసిన పని బాగాలేక శరీరాన్ని విడిచిపెట్టాడు. మన సృష్టి కావద్దు అందుకు స్వామి ఇంకో శరీరాన్ని స్వీకరించి సృష్టి చేశాడు మనోదతే ఋషీనాం భూరి వీర్యానాం అపిసర్గం అవిస్తృతం. ఇంతమంది రుచులు ఏర్పాటు చేసే ఏర్పాటు చేశాను. వాళ్ళంతా సృష్టి చేస్తున్నట్టే కనబడుతున్నది. కానీ వాస్తవంగా సృష్టి అనుకున్నంత ఆశించినంత లేదు. ఏదో పని జరుగుతున్నది కానీ ఆశించినంత లేదు. వ్యాప్తి జరగలేదు. ఏమిటిది అని. తాను ఋషీనాం భూరివీర్య అపి సర్గం అవిస్తృతం విస్తరించలేదు. అందుకోసమని జ్ఞాత్వా తత్ హృదయే భూయః చింతయామా స కౌరవా ఎలా? ఏమి చేస్తే సృష్టి బాగా వ్యాపిస్తుంది ఆలోచించి అహో అద్భుతమే తన్మే వ్యాపృతస్యాపి నిత్యదా న కియదంతే ప్రజాహ నూనం దైవమత్ర విధాతకం. ఇంత కష్టపడుతున్నా, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఇంత తపస్సు చేస్తున్నా, ఇన్ని రకాల సృష్టి జరుపుతున్నా, ఆశించినంతగా అనుకున్నంతగా సృష్టి వ్యాప్తి చెందటం లేదంటే, మన ప్రయత్నం పని చేయడం లేదంటే ఎవరు అడ్డుకుంటున్నారు? దైవ మత్ర విశాఖ్యం ఆయనకి ఇష్టం లేదేమో ఇంకేం చేస్తాం అని అతనే అడ్డు కలిగిస్తున్నాడని ఏవం యుక్త కృతస్తస్య దైవం చ అవేక్షతః తాను చేసిన పనిని చూచాడు.

వచ్చిన అడ్డు చూశాడు. ఇది దైవ సంకర్పమే. దైవ సంకర్పం అంటే సృష్టికి ఇప్పుడు మనం అవలంబించే పద్ధతి. సరి అయినది కాదు అన్నమాట అంతే కదా మరి. స్వామి అడ్డు వస్తున్నాడు అంటే పద్ధతి బాగాలేదు. ఇది విధానం కాదు అంటే ఒక కొత్త ప్రక్రియను సృష్టి కోసం ఏర్పాటు చేయాలి అనుకున్న ఆలోచించిన స్వామి భగవంతుడిని స్తోత్రం చేసి కచ్యరు బహుద్వేదా యతు కాయం అపి జక్షతి అప్పుడు ఆ బ్రహ్మ తన శరీరాన్ని రెండు భాగాలు చేశాడు. ఒకటి పూర్వ భాగము మరి ఒకటి ఉత్తర భాగం. ఇలా శరీరము నుండే ఇంకో శరీరాన్ని విభజించి ఏర్పరిచాడు కాబట్టి కహా అయనం అస్య అతహా ఇదం కాయం. దీనికి పేరేమిటి? సిద్ధం ఏమంటాం మనం? కాయం అంటాం కదా? ఎప్పుడైంది కాయం? రెండో రోజు ఇది పడింది కాయం. ఇలా కాయ భూతభిజక్షతే కాభ్యాం రూప విభాగాభ్యాం మిధునం సమపద్యత ఇలా ఆ రెండు శరీరములతో ఒక జంట ఇద్దరు రెండు ఆకారాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పుట్టారు అంటున్నారు విధులం జమజాయత. ఎత్తు తత్ర పుమానుసోభూత్ అందులో ఒక ఆకారమేమో పురుష రూపంగా పుట్టింది. మరో ఒక ఆకారము స్త్రీ రూపంగా పుట్టింది. ఈ పురుషుడుగా పుట్టినటువంటి ఆచారానికి పేరు మనువు. అతనే మొట్టమొదటి మనువు. ఆమెకి భార్య గల పౌరవి అమ్మాయి ఉందే స్త్రీ ఉందే ఆమె పేరు శతరూప. అంటే ఈమె నుండే అనేకమైన రూపములు. ఏర్పడతాయి. అందుకే ఆమె శతరూప. చెప్తున్నారు స్త్రీ రాజ రూపాక్ష మహిష్యస్య మహిషీ అస్య మహాత్మనః ఈ మనువుకు ఆ

తదరూప భార్యగా ఏర్పడింది. తద మిధున ధర్మేన ప్రజాః ఏధాంబభూయే అప్పటినుంచి స్త్రీ పురుష మిధునం దంత అంటామే ఈ దంత మిధున ధర్మం తోటి అంటే వారిద్దరి సమాగమంతోటి సృష్టి బ్రహ్మ కూడా ఆశ్చర్యం పొందే అంత పెరిగింది వద్దురా బాబోయ్ ఇక ఈ సృష్టి వద్దు. వద్దు మొదలేమో సృష్టి జరగటం లేదు బాధపడ్డాడు. దానికి ఈ మార్గం కనిపెట్టాడు. ఈ మార్గం అయితే బాగానే ఉంది ఎంతవరకు బాగుంది? హద్దు దాటనంత వరకు బాగుంది హద్దు దాటిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నా వద్దు వద్దురా బాబు అని అదే అన్నమాట మిధున ధర్మేణ ఏతాంబ భూవిరే. పచ్చాపత్య రూపాయం పంచాపత్యాని అది జనత్ ఇప్పుడు ఈ మనువు మనమంతా ఎక్కడి నుంచి పుట్టాం? మనువు నుంచే కదు అందుకే మనకేం పేరు? మానవులు మనుష్యులు. మానవులంటే మనోహ అపత్యం. మనోహ నుండి పుట్టిన వాళ్ళం కాబట్టి మానవులము. మనోహ నుండి పుట్టిన వాళ్ళం కాబట్టి మనుష్యులము. ఇక మర్త్యులు అంటే సచ్చే వాళ్ళం కాబట్టి. మరల జన్మం అంటే మరల జన్మం అది ఉన్నవాళ్ళు మర్త్యులు. ఇప్పుడు చితరూపకు మనువు వలన ఐదుగురు పుట్టారు సంతానం. ప్రియావ్రత ఉత్తాన పాదవు ఇద్దరు అప్పాయి. అబ్బాయి పేరు ప్రియంవ్రతుడు ఒక అబ్బాయి ఉత్తానపాదుడు రెండవ వాడు. ఒక ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఆపూతి, దేవపూతి, ప్రసూతి. అనేటువంటి అందుకే మనం ఏమంటాం ప్రసూతి జరిగింది అంటాం. అంటే ప్రసూతి అంటే సంతానమే కదా మరి అందుకే ప్రసూతి రీతి సత్తమా ఆకూతిం రుచే ప్రాదాత్ కర్ధమాయతు మధ్యమా. మరి అమ్మాయి మప్పు కన్యాదానం వివాహం అయింది అన్నమాట. ఇప్పుడు ఆ కూతి అనేటువంటి అమ్మాయిని రుచి అనే ప్రజాపతికి పెళ్లి చేశాడు. దేవపూతిని కర్మమునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక రుచి ఉన్నాడే మూడు అమ్మాయి ఆ రుచి అనే అమ్మాయిని దక్ష ప్రజాపతికి ఇచ్చి.

అక్కడి నుంచి సంతానము వంశములు జన్మలు బాగా పెరిగాయి. ప్రదూతించ యత ఆపూరితం జగత్ ఈ ఉన్న ముగ్గురిలో గొప్ప ఎవరయ్యా అంటే దక్ష ప్రజాపతి. ఎందువల్ల అతను చేసిన సృష్టితోటే ప్రపంచమంతా నిండిపోయింది. ప్రధానం వాడే. దక్షుడు అన్ని రకాల సృష్టి దక్షుడి నుంచి ఆవిర్భవించింది కాబట్టి అతను యథా పూరితం జగత్ ఇలా మనకు మనువు చితరూప. అంటే మనకి ఇక దాంపత్యము, దాంపత్య జీవనము, సృష్టి, సంతానం చిన్న చిన్నగా మనం మన దగ్గరికి వస్తున్నాం కదా. ఆ రీతిలో ఇద్దరు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపదుడు. ముగ్గురు కుమార్తెలు ఆ కోతి, దేవభూతి, రుచి. ఇలా వారు వారికి వివాహము ఈ అధ్యాయంలో ముగిసింది. తరువాత దాన్ని మనము రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. స్వస్థి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు ఇక చిన్న ఇక్కడి నుంచి కాస్త కథలో పడతాం. మళ్ళీ కథ అయిన తర్వాత మళ్ళీ సిష్టులోకి వస్తాం తత్వంలోకి వస్తాం.

I take refuge at the feet of Ramanuja. O mother, to these youth who are (Your) manifestations - all things in this family lineage are governed by Your law alone. Salutations to the lineage of Acharyas.

Dear devotee-friends, we discussed Kaala (Time) in the description of creation. Three paramanus make one trase-renu. Two trase-renus make the next unit. Thus begins the ascending scale of time.

Similarly, a hundred such units make one for the Kinnaras. A hundred of those - continuing this way - eventually one divine year equals 360 such years. For the devas, one year equals 432,000 human years.

A 'kalpa' means one hundred years for Brahma. This hundred-year period begins with the Varaha-avatar. So one Brahma-kalpa is called 'Varaha-kalpa' - and within it, further divisions exist.

But at that time, those who must do that work will do it. And Vyasa in Padma Purana explains to us that the conduct of wrongdoers can be worse than that of the righteous.

He describes the distinctions within creation. How many types of creation are there? This is a very fascinating chapter. Describing the distinctions within creation, he explains each type of creation one by one.

In cremation grounds - done with some other force - that person is Tamasic. Whereas setting up a grand platform and inviting a hundred thousand people - that is the royal type. The worship done by him...

'Aham Lanka-puri veera-vikrama nirjitena' - 'I am the one who conquered Lanka by heroic might' - this very ego. 'I am something, who can compare to me!' - 'O Lord, please give me that humility, remove this ego from me.'

Someone is explaining a particular topic, saying 'we need this topic, it should come later.' The Guru must not forget; the disciples must not forget - that is why...

After that comes Maha-moha. Then Moha. Then Kama. These five are the functions of ignorance (ajna-vrittis). This is the creation of avidya - created through ignorance. The five: tamas, moha, maha-moha, tamisra, andha-tamisra.

This is how the cycle goes. We commit sin, and that sin compels more sin. That sin carries over to the next birth, and again to the next. When does this diminish?

Brahma reached a state where he doubted whether even his own body was good enough. 'Did I perform such penances as to deserve this? I committed such sin' - feeling this shame, he...

That is why they are called Uurdhva-retasah (celibates whose energy flows upward). He said to his sons: 'Tanu bapaate sabhuh putra' - 'Go, my sons, create progeny.'

Like putting a restraint - it is difficult. Therefore 'niyanta upachakrame' - he made an effort to restrain it. 'Dhiyaa nigrahyamaanopi bhruvhormadhyaat prajaapati' - even while Brahma restrained it through wisdom, from between his brows appeared Rudra.

'Puurvah devah' - the first among the devas in creation. That is why we call him 'Puurva-deva.' But the curious thing is - if there is a 'Puurva-deva' (first god), there should also be later ones.

Like in a row - when sitting in a banquet line, if the first person says 'no,' then all the rest will also say 'no.' That is the scripture's way - the first sets the precedent for all who follow.

Vyoma (ether), Vaayu (air), Agni (fire), Jala (water), Mahi (earth), Suurya (sun), Chandra (moon), Tapasya (austerity) - Rudra precedes these. There are eleven Rudras. So the places where Rudra dwells...

'Tapasaa bhaavitaatma' - 'I am striving through tapas so that the tapas-power built up will not be wasted by us killing it.' Take care of it more than money.

We must carefully remember. Where does He dwell? What are His names? Our mistake - 'I don't see my name, so I'm not involved' - and we drift away. But He is in all names.

Why? They cried, then felt hunger, and started eating. They swallowed the existing world. Nothing was left. A new world appears before us. A new creation...

He narrates with such humor too. But the commentary on it becomes very profound. All these 'elders' - as soon as they were born, they began eating. He (the Lord) placed it before them.

'Tapasaiva param jyotihi bhagavantam adhokshajam sarva-bhuuta-guhaavaasam anjasaa vindate pumaa' - through tapas alone one finds the Supreme Light, the Lord Adhokshaja who dwells in the heart of all beings.

When the first ones (sanakaadis) became like that - absorbed in the highest - the great-moha types, the avidya-creation. The next ones became the supremely devoted (parama-bhaktas).

When He comes, He completes the central role and departs. That is the method. So the whole stage is prepared, all the seats are arranged, everything is set up...

About the mind and further - from Marichi Maharshi and Dharma-vyasa, Brahma created some beings - now he is giving that entire lineage. 'Dharmah tanaat dakshinatah' - from Dharma (righteousness) on the right side...

This too is the basis for the expansion of creation - that is why in this space the problems are being described. 'Krodhaat uritikraamah bhruvah krodhah lobhashcha adara datchadaat' - from anger, from the brows, from greed...

Similarly here it says: 'Vaacham duhitaram tanvim' - from his own body, from this great one, a beautiful form of speech - from the mouth - speech emerged as his daughter.

These same six - Devaki asked for them from Krishna, and Krishna went and brought them and gave them to Devaki. Their captivity was thus liberated. That is why I praised Him. Now they...

Elders not committing sins is not enough to prevent the sins of those who come after. The coming generation must be guided to not sin. Now indeed - 'utsideyur...'

He grasped what was available and refused to let go of those behind him. We must do this too. What must be done - 'do this, don't do that' - must be demonstrated.

For those who come after you - thinking of the welfare of the world (loka-ksheemam) - you must not do such acts. 'Tasmai namo bhagavate yaidedam svena rochisaa aatmastabhya...'

That is why according to the shaastra, morning dew should not be touched. It is one of the listed sins - touching it is a minor transgression. Walk around it. We think it's pleasantly cool - but shaastra says otherwise.

Similarly the four ashramas and four varnas - Brahmin, Kshatriya, Vaishya, Shudra - these four varnas. And thus the varnas and ashramas together form the social and spiritual order.

The method of yajna. Similarly Stotra (praise), Praayaschitta (atonement) - these were also created in the same sequence. Ayurveda, Dhanur-veda, Gandharva-veda - all the subsidiary Vedas were created.

Atiraatra, Vaajapeya, Gotava - along with these - 'Vidyaa, daanam, tapah, satyam, dharmasya iti pada' - knowledge, charity, austerity, truth - these are given as the four legs of Dharma.

They are called 'Paipalas.' Those who eat only fruits and roots are called 'Audumbaras.' Their matted hair is scattered, they maintain a state of nakedness (niraahaara - extreme austerity).

Then 'Trivarta' as we know - similarly 'Vaartaa' and 'Dandaniti.' 'Vaartaa' means household science - livelihood. 'Dandaniti' means governance - the science of punishment and order.

A connection was established. With this - sound (svara) arises from the body. 'Svarah deha udaahritah bhuushmanaam indriyaanyaapuh' - here among the varnas we are told about sound - the varnas of music.

'Brahmaa bhavati mitatah naanaa shakti upabrahmitatah' - in whichever creation He engages, He takes up the corresponding power and creates with it. When a specific task is needed, He takes the corresponding energy.

He saw the obstacle that had arrived. This is divine will (daiva-sankalpam). Divine will - the method we are adopting in this creation right now. This is not the right one - that much is clear.

She became His consort in that form. 'Tad mithunadharmeena prajaa edhaambabhuuye' - from then on, through the union of male and female (mithuna-dharma) - the couple as we call it - through this, progeny flourished.

From there, offspring and lineages increased greatly. 'Pradootincha yata aapuuritam jagat' - of the three, who is the greatest? Daksha-Prajapati. Why? Because he filled the world with his progeny.