నారాయణ యోగ నిద్ర: విశ్రాంతిలో ఉండి ఆధారించడం
Narayana's Cosmic Sleep: Sustaining While Resting
నారాయణ యోగనిద్ర వర్ణించబడింది - పదినాలుగు లోకాలను తనలో మింగి విశ్రమించినా ఆయన పోషణ కార్యం ఆగలేదు. శేష శయన వర్ణన: శయ్య తెల్లగా, చల్లగా, మృదువుగా, ఎత్తుగా ఉండాలి - ఇవి ప్రభువు మహిమను సూచించే లక్షణాలు. ప్రభువు విశ్రమించినట్లు కనిపించినా ఆయన 'జాగరదీయ కృత లోకయాత్ర' - లోక పోషణ నిరంతరం కొనసాగుతుందని ముఖ్య సందేశం.
The session covers Narayana's yoga-nidra (cosmic sleep) - after swallowing all fourteen worlds into Himself, He lay down on the cosmic waters yet never ceased His sustaining work. The Shesha-sayana description is given: the bed must be white, cool, soft, elevated, and spacious - qualities reflecting the Lord's transcendent nature. Even in apparent rest, the Lord's sustaining activity (jagaradeeya-krita-loka-yatra) continues without interruption.
నీరు పరజ్ఞా యోని జమచ్యుత పదాంబు నే సుమర్పవ్యః ఆత్మ స్పృహాని గుణాష్మిని నీరనియే ఆత్మ గురు భగవతో స్థిత ఏక సింధ్వో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగలం ప్రణమామి మూర్త్నా భూతంతరస్య మహదాస్వయ భక్తనాధ శ్రీభక్తి సార కులశేషర యోగివాన్ భక్తాంధ్రిదేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలస కుండల సలం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తగమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట తారం శక్తే పౌత్రమ కల్మషం పరాచరాత్మయం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావాత్ ఉద్రేకి తన్మయతయా సర్వోభినేదుహు తం సర్వభూత హృదయం ఉయిమానతోస్మి
శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురోపుత్రం షఢగోపవహం భజే మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా బ్రహ్మ పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు ఇందులో యో అవిద్య అనుపహతోపి దశార్ధవృత్యా నిద్రాం ఉవాహా పాల అంటే క్షీరసాగరంలో ఆదిశేషుని పైన పడుకొని నిద్రపోతున్న స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. ఈ నిద్ర వినక ఎందుకు వచ్చింది అని సందేహం. అంటే మనకు నిద్ర ఎప్పుడు వస్తుంది? తమోగుణము ఆవహించినప్పుడు వస్తుంది. నిద్ర అనేటువంటిది కోరికలు అనేటువంటివి రజోగుణము నిద్ర తమోగుణం. తమోగుణము ఆవరించినప్పుడు వచ్చేది నిద్ర. పరమాత్మకు గుణం ఉందనుకుందామా? లేదే అదే అంటున్నాడు. యహ అవిద్యయా అనుపహతోపి. మనమందరం అవిద్యా ఉపహతులం. ఎలాంటిది అవిద్య అంటే దశార్ధ వృత్య. చాలా స్పష్టంగా చెప్తున్నాడు అవిద్య అనేటువంటిది ఐదు రకాలుగా ఉంటుంది. తామిశ్రము, అంధతామిశ్రము, మోహము, మహామోహము, తమస్సు. ఈ ఐదు అవిద్య యొక్క స్వరూపాలు. ఒకటి తామిశ్రం. తామిశ్రం అంటే సహజంగా మనం చీకటి అంటాం. చీకటి కూడా నాలుగు రకాలుగా ఉంటుంది. చీకటి. ఒకటి వెలుగు లేకపోవుట. రెండు వెలుగు ఉన్నా మనం చూడలేకపోవుట. మూడు వెలుగు ఉంది మనము చూడగలము వస్తూ ఉండదు. ఈ మూడు ఉన్న చూడాలనేటువంటి సంకల్పం ఉండదు.
ఈ నాలుగు రకమైనటువంటి చీకట్లు. ఎందుకంటారా? ఇది పగలు ఉంది, కనబడుతూ ఉంది. రాత్రి పూట వెలుగు ఉండదు, చూడలేము. పగలు సూర్యుడు ఉన్నా వెలుతురు ఉన్నా మనకు కళ్ళు లేవనుకోండి. చూడలేము. కన్నులో ఉండి వెలుతురు ఉన్నా అక్కడ వస్తువు లేదనుకోండి చూడలేము. వస్తువు ఉంది, కన్నులు ఉన్నాయి, వెలుతురు ఉంది. పరమాత్మ ఎవ్వరు చూడలేదు. అంటే భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి కోరిక, తపన, ఆర్తి, అభిలాష, ఆకాంక్ష లేనప్పుడు అది చీకటే కదా. ఇవి ఐదు పేరు. ఒకటి తామిశ్రమని, ఒకటి అంధతామిశ్రము అంటాడు. సమిశ్రమంటే చీకటి. అంధతామిశ్రమంటే నిజంగా చీకటి అన్నమాట. చీకటిలో చీకటి. అంటే కళ్ళు లేవు, సూర్యుడు లేడు. ఈ రెండు ఉన్న మోహం. ఉన్నదాన్ని ఏదో కామేరంలో వ్యాధి ఉంటే పచ్చగా ఉంటుంది చూడండి. అలా ఉన్నదాన్ని ఒకదాన్ని ఇంకో రకంగా చూసేటువంటి అభిప్రాయం. ఇంకోటి మహా మోహం. ఇది వస్తువు వస్తువుగా కనపడుతున్న దాన్ని గుర్తించలేని స్వభావం. ఇక తమస్సు అనేటువంటిది అదే మనం అజ్ఞానం అంటాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవుట అన్నమాట. ఈ ఐదు దశార్ధ వృత్తి అంటున్నాడు. దశ అర్ధ వృత్తి దశార్ధం అంటే పదిలో సగం ఐదు. ఐదు రకములైనటువంటి అవిద్య చేత కొట్టబడకున్న. అవిద్యయా అనుపహతోపి దశార్ధ వృత్య నిద్రామువాహా స్వామి నిద్రపోయాడు. పోనీ ఒక్కడి పోయాడా దాని పని మనం మానుకున్నాడా అంటే మనం చెప్తామే సుఖ సుప్త పరంతపః అని. రామే అన్న సీతమ్మ అనవసరంగా లేపాడు స్వామిని. అతను నిద్రపోయి కూడా శత్రువులను సంహారించగలడు, నిద్రపోతూ కూడా. మనం ఏదైనా పని చేయాలనే లేవాలి. కానీ పరమాత్మ నిద్రపోతూ శిప్సంహారం చేయగలవాడని తెలియక లేపానే స్వామిని అన్నట్టుగా ఈ మహానుభావుడు నిద్రపోయాడట. ఎలా పోయాడు అంటే జఠరీకృత సర్వలోక.
జగరదీయ కృత లోకయాత్ర అంటే 14 లోకములను కడుపులో దాచుకొని నిద్రపోయాడు. ఆ పని మాత్రం మానలేదు. పడుకున్నాడు కానీ పడుకున్న తన పని తాను చేసుకునే ఉన్నాడు. ఏమిటది 14 లోకములను తన కడుపులో భద్రంగా దాచుకుంటూ. తన జగత్ రక్షణ చేస్తూనే ఉన్నాడు. తన వ్యాపారానికి ఎలాంటి భంగం లేకుండా నిద్రపోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే అవిద్యా ఉపహతులైతే మనందరం ఉన్నాం కదా. మనం నిద్రపోయాం అనుకోండి పని ఎక్కడో పోతుంది వ్యాపారం ఎక్కడో పోతుంది. మన స్వరూపం ఏమో అవుతుంది అన్నీ మర్చిపోతాం. ఏమి చేయలేం. కానీ పరమాత్మ నిద్రపోతూ కూడా అన్నీ చేయగలడు. ఏమిటి కారణం అంటే అక్కడ అవిద్య లేదు. మన దగ్గర అవిద్య ఉంది. అందుకే అంటాడు గఠరీకృత లోకయాత్రః అంతర్జలే అహి కశిపు స్పర్శానుకూలాం భీమ ఊర్మిమాలిని ఈ మహానుగుడు ఎక్కడ పడుతున్నాడండి చక్కగా మెత్తటి పరుపు. అంటే పరుపు బాగానే ఉంది అంటున్నాడు. కానీ పరుపు ఎక్కడ ఉంది, మంచం ఎక్కడ ఉంది అంటే అంతర్జలే. అది నీటిలో ఉంది. పోనీ నీటిలో ఏముందయ్యా అంటే అహి. సర్పం అనేటువంటి కసిపు అంటే పరుపు. పాము పరుపు మీద. నీటిలో ఉన్నటువంటి పాము పరుపు మీద అది కూడా స్పర్శ అనుకూలమేనట. ఆయన పేరే చేసుడు కదా. స్వామికి ఎలాంటి స్పర్శ కావాలంటే అలాంటి స్పర్శ. అంటే చెప్తారు మనకు ఇందులో. ఎరక సమ్మితలో మన శరీరంలో ఏ ఏ జబ్బులు ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పరుపును వేసుకోవాలి అని ప్రశ్న. ఏదో కొబ్బరి పీచు లేకుంటే ఇంకేదో పత్తి లేకుంటే మరొకటో మరొకటో ఇలా రకరకములుగా మనం పరుపులు మారుస్తాం. అంటే వేడి కావాలా, చల్లదనం కావాలా, కొంచెం సగం వేడి, సగం చల్లదనం కావాలా, ఇలాంటివేవో ఉంటాయి. కాబట్టి మన శరీర ప్రకృతికి ఏ స్పర్శి అనుకూలమో అలాంటివి. స్పర్శను కలిగించే పరుపు అది అది శేషుడు. స్వామి ఎలా అంటే అలా ఏసీ ఎయిర్ కండిషన్ ఏదో అంటాం కదండీ. అంతా కండిషన్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఉండాలి అంటే స్వామి అలాగే ఉండాలి చెప్పండి చల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, విశాలంగా ఉండాలి. మెత్తెన్న పంచసేనెత్తిన్ మేనేరి అని తిరుప్పావులో చెప్తారు మనకు ఆండాలమ్మ. పరుపు పరుపులో ఐదు గుణాలు ఉండాలి.
ఒకటి తెల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి. మెత్తగా ఉండాలి. ఎత్తుగా ఉండాలి. కాదా? విశాలంగా హాయిగా పోట్లా ఇలానే కింద పడితే ఇంకేం పరుపు అది తనకి నాది కదా అందుకే అది విశాలంగా కూడా ఉండాలి అంటాడు. ఈ పరుపే అలాంటిది అనట ఈ స్వామి. చికాసిపు ఉన్నాడే సర్పం అనేటువంటి పరుపు ఇది స్పర్శానుకూలం. స్పర్శకు అంటే అనుకూలమైన స్పర్శ గల అనేటువంటి పరుకు మీద నీటి లోపల భీమ ఊర్మి మాలిని ప్రశాంతంగా ఉందా పడుకోవడానికి మరి నిద్రపోవడానికి ఇబ్బందులే లేవా అంటే పడుకున్నది సముద్రం నుండి సముద్రం అంటే భయంకరమైన తరంగాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి, కింద పడుతుంటాయి, మళ్ళీ లేస్తుంటాయి, మళ్ళీ కింద పడుతుంటాయి. ఒకటే ఘోష దాని పేరే సముద్ర ఘోష అంటారు కదా. ఆలోచించండి. ఇంత పెద్ద ఘోష. విభే తరంగారు అంతా అలకల్లోలం అక్కడ పడుకున్నాడు. అందులో పడుకున్నాడు. ఆయన నిద్రపోయాడు. ఎలా పోయాడయ్యా అంటే మనకు ఆ విషయం చెప్పటానికి అంటున్నాడు. నిద్ర సుఖం ఎడగదు. నిద్ర అనేది వస్తే అది నేరనా, మట్టియా, దుమ్మా, రాళ్లా, ముళ్ళా ఏమున్నాయి? ఏమీ చేయదు అంతే పడుకుంటాడు. కదా అదే అంటున్నాడు ఇప్పుడు మనకు జనస్య సుఖం వివృణువన్ లోకంలోని మానవుల యొక్క నిద్రా సుఖం ఇలా ఉంటుందని బోధిస్తూ. లేకుంటే ఎక్కడైనా అంత పెద్ద సముద్రంలో అన్ని తరంగాలు అంత పిషణమైన కోశ కయించి ఆ మహానుభావుడేమో సర్పము. అది ఊరుకుంటాడండి ఎప్పుడు మిగులుతూనే ఉంటాడు. దాని పేరే సర్పానికి ఏం పేరు? దాని పేరే సర్పం. సర్పం అంటే సరతీతి. కదులుతూనే ఉంటుంది. కదలకుండా ఉండదు ఏ మాత్రం. పేరే అది. నిరంతరం కదిలే సర్పమేమో పరుపు. ఎప్పుడు ఆగకుండా వచ్చే తరంగాలు ఉన్నాయే ఊర్ములు అంటాం. అలలు అంటాం అలలు. అది ఇంకోటి. ఈ అలలు, అలల కదలిక, సర్పం కదలిక, పిసిన సముద్ర ఘోష ఇన్ని ఉన్నా ఈ మహానుభావుడు హాయిగా పడుకున్నాడంటే అర్థం ఏమిటంటే.
నిద్ర అంటే అలాగే ఉంటుందన్నట్టు చెప్పడానికి. నిద్ర సుఖమెరగదు అంటావే జనస్య సుఖం వివృణ్వన్ మానవుల యొక్క సుఖమును నిద్ర ఎలాంటి స్వరూపంలో ఉంటుందో దీన్ని ఒకసారి నిద్ర వచ్చింది అనుకోండి ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము ఏమవుతున్నది ఏమి ఆ నిమిషమో రెండు నిమిషాలో మా గురువు గారు డాక్టర్ గారు చెప్పేవారు వెంకట్ రెడ్డి తెలుసు కదా బి వెంకట్ రెడ్డి. అయ్యాడు మీరు ఏం గడపడొద్దండి. పడుకోవడం ఏం వద్దు. కూర్చుంటారు కదా నిద్ర వచ్చింది అనుకోండి ఆ కూర్చొని రెండు సార్లు కూర్పాడు తీయండి రెస్ట్ అయిపోతుంది అండి. అదే రెస్ట్ మరి ఆయన ఊరుకోడు ఆయన పడుకోడు పడుకోడు పడుకోవడం ఏంటి పగలు అంటాడు. పడుకోవడం ఏంటి పగలని చెప్పాలి ఇంకా. అది రండి బాగా చెప్పండి అది అది అచ్చం పడకపో పడకపో పడకపో కానీ మంచం పరుపు ఏమొద్దు కూర్చుంటారు కదా నిద్ర వస్తే ఆయన కూర్చోండి సరిపోతుంది. ఆ రెండు నిమిషాలు పట్టి పట్టింది అనుకోండి అది విశ్రాంతి బాగుంటుంది అలా అలా అయితే చేస్తానులే అని చేస్తారు. అంటే దేశము కానీ, పాత్రము కానీ, పరిస్థితి కానీ దేన్ని నిద్ర గమనించదు. వచ్చిందంటే వచ్చేస్తుంది అనే సత్యాన్ని మనకు చెప్పుతూ స్వామి నీవు అంత సముద్రంలో ఆ శయ్య మీద అన్ని అడల గోళలో కూడా. ఏ అవిద్య లేకున్నా నిద్ర పోయావే దీన్నే యోగ నిద్ర అంటారు కదు అని పరమాత్మను స్వామి స్తోత్రం చేశాడు. భీమోద్మి మాలిమి జనస్య సుఖం వివృణువన్ యన్నాభి పద్మ భవనాత్ అహం ఆసం ఈడ్య ఈడ్య అంటే స్తోత్ర అర్హ అన్నమాట. స్తోత్రము చేయదగిన వాడా ఈడియా ఏమంటున్నాడు ఎన్నాభి పద్మ భవనాత్ అహం ఆతం నీ యొక్క నాభి పద్మం అనే మహా భవనం నుంచి నేను ఆవిర్భవించాను, నేను అవతరించాను, నేను పుట్టాను. లోకత్రయోపకరణః యదనుగ్రహేణ ఎలాంటి నేను. నేనంటే ఎలాంటి నేనంటే లోకత్రయ ఉపకరణః అంటే మూడు లోకములను సృష్టించడానికి పనికి వచ్చే నేను నీ నాయకత్వం నుంచి పుట్టాను అంటే నువ్వు అందుకే చుట్టించావు నన్ను.
యదనుగ్రహేణ నేను పుట్టలేదు. నీ అనుగ్రహంతో ఆవిర్భవించాను. నీ అనుగ్రహంతోటే తక్కిన లోకాను సృష్టించడానికి నేను పనికొచ్చే వాడిగా తయారవుతున్నాను. యదనుగ్రహేణ తస్మయి నమస్తే ఉదరస్తభవాయ. యోగ నిద్రావసాన దశసన్ మలినేక్షణాయ అలాంటి నీకు నమస్కారము తస్మై నమస్తే ఉదరస్త భవాయ సకల ప్రపంచమును కడుపులో దాచుకొని ఉన్న నీకు నమస్కారము. యోగ నిద్రావసాన వికసత్ నలిన ఈక్షణాయ. యోగ నిద్ర పూర్తయిన తరువాత అప్పుడే విచ్చుకుంటున్న నేత్ర పద్మములు కల నీకు. ఇప్పుడే కళ్ళు తిరిచావు. ఇప్పటిదాకా నిద్ర పోయి ఉన్నావ్. ఏ నిద్ర అయిపోయాం కదా యోగ నిద్ర. ప్రపంచంలో ఉండేటువంటి సకర జలాధర జీవులకు ఆయా దేహములను ఎలా కూర్చాలి. ఇది యోగాయ నిద్ర. యోగార్ధం నిద్ర. లేదా యోగా ఇతి నిద్ర. మీరు ఏమి చేయటం లేదు, అన్నీ మీరే చేసుకుంటున్నారు, నాదే ఉంది అంటాడు స్వామి. ఎందుకంటే మీకు ఏ ఏ దేహాలు కావాలో మీరే సంపాదించుకున్నారు. రండి. ఆయా కర్మలు చేశారు. ఆ దేహాలు మీకు అడమెడుగా వచ్చేస్తాయి. నేనేం చేయాలి? నాకేం పనిలేదు. ఎవరికి కావాలన్నా అన్నీ వాళ్లే కూర్చున్నారు. మీ సొమ్ము మీ వెంటే. మూట కట్టుకొని అంటాం కదా అది టిఫిన్ క్యారియర్ అంటాం చూడండి కద్ది బాట అంటాం కదా కాబట్టి ఆ క్యారియర్ తెచ్చుకొని మీరే వచ్చారు అది మీరే తింటున్నారు మీరేం చేస్తున్నారు అబ్బే నేను హాయిగా నిద్రపోతున్నాను అంటాడు. అన్నీ చేస్తున్న స్వామి నేనేమీ చేయటం లేదు అంటాడు. ఏమీ చేయని మనం అన్నీ మేమే చేస్తున్నాను అంటామన్నమాట. ఇది ఇది తేడా. అజ్ఞానానికి జ్ఞానానికి ఉన్న తేడా ఇది. అందుకే వికసన్ నలినేక్షనాయ సోయం సమస్త జగతాం సుహృత్. ఇంతకి ఎవరండీ ఈ పరమాత్మ మనల్ని బాగా బాధ పెట్టేవాడా?
కాదు ఇతను సకల జగత్తుకు సుహృత్. అంటే చక్కని హృదయమును ఇచ్చేవాడు, చక్కని హృదయంలో ఉండేవాడు, చక్కని హృదయముగా ఉండేవాడు. అంతర్యామి కదా ఎవడు ఉంటాడు మహంతం వాడు. కాబట్టి సమస్త జగతాం సుహృతు ఏకః ఆత్మ. ఇలాంటి సుహృతులు చాలామంది దొరకరు ఒక్కడే. పరమాత్మ ఒక్కడే నిజమైనటువంటి మిత్రుడు. ఇతనే ఆత్మ కూడా. అందరిలో అంతర్యామి కూడా ఈ మహానుభావుడే. సత్వేనయన రుడయతే భగవాన్ భగేన. భగం అంటే ఐశ్వర్యం. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులోనే ఆరు ఉన్నాయే క్షణం భగ ఇతీరణ. ఈ ఆరు కలవాడు కాబట్టే భగము కలవాడు భగవాన్. ఏమంటాం స్వామిని? భగవంతుడు అంటే భగము కలవాడు. భగము అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు అనేటువంటి. ఆరు గుణ సమూహములకు పేరు భగవనే అలాంటి కలవారు భగవాన్ అనంతః అంటాం కదా ఇలాంటి స్వామి ఈ తన ఐశ్వర్యముతో భగవాన్ అందుకే యన్ మ్రుడయతే భగవాన్ భగేనా అతను భగవంతుడు కాబట్టి తన భగ శబ్ద వాక్యమైనటువంటి ఐశ్వర్యముతో రాజమైన నీ సత్వముతో మ్రుడయసే అంటే వర్ధయసే మొత్తం ప్రపంచాన్ని వృద్ధి పొందిస్తున్నావు వ్యాపింపచేస్తూ ఉన్నావు అని మ్రుడయసే. భగవాన్ భగేన తేనైవమే దృశ్యం అనుస్పృశతాత్ యథాహం స్రక్ష్యామి పూర్వవతిదం వర్ణత ప్రియో సౌ అయితే ఇంతకీ ఏం చేయమంటావయ్యా అంటే అబ్బే ఏమి చేయొద్దండి మీరు ఈ సకల చరాచర జగత్తును ఏ చక్కని అనుగ్రహ దృష్టితో చూచి వృద్ధి పొందిస్తున్నారో
అదే చూపులో కొంత భాగము కాస్త పడేయండి. నా మీద కూడా పడేయండి ఏంటి తప్పు ఆజ్ఞాపిస్తామా పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడాలి కదా మహానుభావ ఆ చూపు నన్ను కూడా తాకని. నీవు చూడు నీవు పడవేయు అంటే అవినయం అవుతుంది. సకల చరాచర జగత్తును వృద్ధి పొందించే నీ చూపు నన్ను కూడా తాకని. అనుస్పృశత నన్ను తాకని దృశ్యం దేన్ని తాగాలి నా దృక్కును అంటే నా జ్ఞానాన్ని. నాకు రుడ్డి ఇచ్చావు కదా? జగత్తును సృష్టించాలి. దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి కదా? నాకెక్కడిది? ముందు ఇవ్వాలి. నన్ను నువ్వు ఎలా సృష్టించావో, నాకు ఏ జ్ఞానాన్ని ఏర్పరిచావో, అలాంటి జ్ఞానాన్ని నీ చూపు తాకని. ఇలా తాకితే అనుస్పృశతాత్. యథాహం సక్ష్యామి పూర్వవత్ ఆ చూపు తాకితే కానీ నేను ధాతా యథా పూర్వమ కల్పయత్ అంటాం కదా బ్రహ్మ సృష్టించాడు ఎలా యథాపూర్వం మొదలున్నట్టే ఏమి ఏం అంటున్నాడు ఏమి లేదు ఉన్నదా ఉన్నాడు చూపించేయండి. తను కొత్తగా ఏం చేయలేదు జరాస్ కాపీ ఇచ్చాడు మనకు. ఇప్పుడు వాడు ఉంటే జరాస్ చేస్తుందండి ఎక్కడ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందది ఏం లేదు యథాపూర్వం అకల్పయతు ఇదివరకు ఎలా ఉందో అలాగే ఏర్పరిచాడు. ఉన్నదాన్ని ఉన్నట్టు మనకు చూపాడు. అది కూడా కష్టమే కదా ఏ పనైనా. పరమాత్మ ఉదరంలో ఉన్నదాన్ని తెచ్చి బయట పెట్టాడు. దానికి ఎంత కష్టం కావాలండి. అయ్యా అది నేనేం కాదండి మీ చూపు పడితే ఆ పని చేస్తాను. నీ చూపు తాకితే నేను స్పక్ష్యామి. పూర్వాదిదం ప్రణత ప్రియోసౌ సృష్టి ఏమో నువ్వు చేయాలి నేనే నిన్ను చూడాలా? ఎందుకనా? నాకెందుకు ఈ పని?
మీరేం చేసుకుంటావ్ నేను సృష్టి మరి నువ్వెందుకు అంటావా నాయనా నీకో బిరుజు ఉందయ్యా ప్రణత ప్రియుడు అని అంటే ఆశ్రయించిన వారి యందు ప్రీతి కలవాడు ప్రణతార్తిహరుడు అంటారు స్వామిని ప్రణత అర్ధి అర్ధప్రదుడు. వారికి పేరు అది? కాంచి వరదరాజ స్వామికి బిరుదు ప్రణత అర్ధి అర్ధప్రదుడు అని స్వామికి పేరు అది. అంటే ఒకసారి స్వామి అంటే ఇచ్చేసాడు. అందరికంటే ముందు ఉండేవాడు కంచి అని పేరే వరదుడు. వరద అంటే వరం ఇచ్చేవాడు కదండీ. అరే అని ఇస్తాడన్నమాట. ప్రణత అర్ధి అర్ధ ప్రదుడు పరమాత్మ కంచి వరద రాయు స్వామికి బిరుదు ఒకరు ఒక బిరుదు ఉంటుంది. ఆ రీతిలో ప్రణత ప్రియః నిన్ను ఆశ్రయిస్తే నీకు నమస్కరిస్తే నమస్కరించిన వారి యందు ప్రీతి గల నీవు నీ అమోఘమైనటువంటి దృష్టిని నా వైపు ప్రసరింపచేస్తే, నన్ను తాకితే నేను ఈ జగత్తును ఇదివరకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా మళ్ళీ సృష్టి చేయగలను. తనత ప్రియో సౌ ఏష ప్రపన్న వరదః రమయ ఆత్మ శత్య ఈ మహానుభావుడు ప్రపన్న వరదుడు. ఆశ్రయించిన వారికి వరములను ఇచ్చేటువంటి మహానుభావుడు ఏష ప్రపన్న వరదః రమయ ఆత్మ శక్య యద్యతి కరిష్యతి తాను ఒక్కడు చేయడు ఎవరు చేస్తాడు? అమ్మవారితో కలిసి చేస్తాడు. కదా ఆమె లేకుంటే ఈయనే కళ్ళు తెరవడు చూడడు. ఆమె కళ్ళు తెరిపిస్తే ఈయన మాట్లాడుతాడు. మన పిల్లవాడండి ఓ అలాగైతే సరే అంటాడు. ఇందులో రమ లక్ష్మి ఎవరండీ ఈమె ఆత్మశక్తి ఆమె వేరే ఎక్కడో ఇంకో అమ్మాయి ఎక్కడో లేదు. మన యొక్క శక్తికే స్వామి యొక్క హృదయానికి స్వామి యొక్క సంకల్పానికి స్వామి యొక్క కృపకే పేరు అమ్మ అని లక్ష్మి అని రామ అని చెప్తున్నాడు రమయ్య ఆ మసిక్ యా ఇలాంటి తోటి యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః ఇతను అన్ని పనులు చేస్తున్నాడు ఏవేవి చేస్తున్నాడో.
ఎలా చేస్తున్నాడు? గృహీత గుణ అవతారః అంటే ఒక్కొక్క గుణమును తీసుకొని ఆ గుణముతో అవతారం తీసుకుంటున్నాడు. అంటే రజోగుణాన్ని తీసుకుంటాడు. బ్రహ్మగా సృష్టి చేస్తాడు. తమోగుణాన్ని తీసుకుంటాడు, రుద్రునిగా సంహారం చేస్తాడు. సత్వగుణాన్ని తీసుకుంటాడు, విష్ణువుగా రక్షిస్తాడు. గృహీత గుణ అవతారః ఆ గుణము తీసుకొని ఆ రూపంలో అవతరిస్తాడు. పరమాత్మే గుణత్రయములో ఒక్కొక్క గుణాన్ని తీసుకొని ఒక్కొక్క రూపంలో అవతరించి ఏం చేస్తున్నాడు? ఈ జగత్తులో ఏమేమి చేస్తున్నాడో ఒక్కడు కాదు రమయ్య ఆత్మశక్తియా. తన శక్తి అయినటువంటి అమ్మవారితో కలిసి ఆయా గుణాలను తీసుకొని ఆయా అవతారాలతో ఏమేమి చేస్తున్నాడో తస్మిన్ విక్రమమిదం స్వవిక్రమమిదం సుజతోపి చేతః యుంజీత కర్మ సమలంచ యథా విజహ్యాం తస్మిన్ స్వవిక్రమమిదం సుజతః పరమాత్మ చేస్తున్నటువంటి ఆ పనిలోనే ఒక పని నేను చేస్తున్నాను కదా. ఏంటిది సృష్టి. ఎక్కడిది సృష్టి అంటే ఏం చెప్పాలి? స్వవిక్రమం. పరమాత్మ యొక్క ప్రభావం. అదే జగత్ అంటే ఏమిటి? జగత్ యొక్క వ్యాప్తి అంటే ఏమిటండి? అంతవరకు కడుపులో నిద్రపోతున్నటువంటి ప్రపంచాన్ని బయటికి ఆవిష్కరింపచేశాడు. అంటే పరమాత్మ యొక్క మహిమ ఇది. ఏషా మహిమ పురస్తా దృశ్యతే అంటుంది వేదం మనకు. పరమాత్మ యొక్క మహిమే ప్రపంచముగా మన ముందర కనపడుతూ ఉంది. కనపడకుంటే ప్రళయం. ప్రపంచము నస్తే ప్రపంచమునకు నాశనం లేదు. ప్రపంచం సత్యం అంటాడు. ఎలాగ అంటే యథా సూర్యః. అంటున్నాం ఒక మాట. ఏమని సూర్యుడు అస్తమించుచున్నాడు. అస్తమించుచున్నాడా? పోతున్నాడా? కనబడటం లేదు అంతే. వాడు ఉంటున్నాడు మనం చూడటం లేదు.
కనబడితే ఉదయిస్తున్నాడు అంటాము, కనబడకుంటే అస్తమిస్తున్నాడు అంటాము. ప్రపంచం కూడా అంతే, కనబడకుంటే ప్రళయం, కనబడితే శృష్టి. కడుపులో దాచుకుంటే ప్రళయం అండి, బయటికి వస్తే దుష్టి. అంతకు మించి కూడా ఏమీ లేదు అందుకే దీనికి పేరు స్వవిక్రమం. పరమాత్మ యొక్క ప్రభావం. ఇలాంటి పరమాత్మ యొక్క ప్రభావ రూపమైనటువంటి ఈ జగత్తును సృజతః నాకు రుడి ఇచ్చాడు సృజి చేయమని సృజిస్తున్నాను. సృజిస్తుంటే పొరపాటున ఈ వాసన నాకు వస్తే కష్టం కదా. ఏం వాసన? నేనే జగత్తును సృష్టిస్తున్నాను అనుకున్నాను అనుకోండి. మనకు స్వరూప నాశనం కదా. పరమాత్మ సృష్టించిన దాన్ని చూపెడుతున్నాడు. బ్రహ్మ ఏం చేస్తున్నాడు? పరమాత్మ తన కడుపులో దాచుకొని ఉన్నటువంటి దాన్ని. నాయనా పోయి బయట పెట్టురా అంటే తీసి బయటకి వెళ్తున్నాడు. మళ్ళీ దాచుకుంటానంటే పోదుకుంటున్నాడు. ఇది ఏం లేదు. కానీ ఆ మాత్రానికే సృష్టి నేనే చేశాను అనేటువంటి అహంకారం నాకు వస్తుందో ఏమో నాయనా అది నన్ను తాకకుండా ఉండే ఏర్పాటు చెయ్. పని చేస్తాను. ప్రభువా నీ కృపతో బాగానే చేస్తాను. స్వామి సంకల్పం కదండీ. ఇంత బాగా నేను చేశానన్న భావం పుట్టింది అనుకోండి స్వరూప నాశనం అవుతుంది. కాబట్టి భగవతస్యయస భగవతోపరేన భగవత్ కృపయా భగవానేవ స్వయం కారయతి అన్న భావన ఉండాలి తప్ప నేనీ పని చేశానన్న అహంకారం నన్ను తాకకుండా ఉండటానికి నీ దృష్టి కావాలి అందుకు ఆయన దృష్టికి కారణం చెప్తున్నాడు. చేతః సుజతోపి చేతః యుంజీత కర్మ సమలంచ యథా విజహ్యాం ఇంత చేస్తూ ఉన్నా నా చిత్తము అక్కడ కాకుండా నీ యందే లగ్నం కావాలి అంటే పరమాత్మే జగత్తును సృష్టి చేస్తూ నన్ను ఉపకరణంగా ఉపయోగించుకుంటున్నాడు. ఉపకరణం అండి. అన్నం కలిపేసాం, అన్నం మనం కలిపామా? ఆలోచించండి. వంట ఏం చేస్తున్నావ్ అంటే కడుపుతున్నాను అంటాడు. కడుపుతున్నావా అండి? కలిపేది గరిచె న్యాయం. మనం చేస్తున్నాం గరిచె తిప్పుతున్నాం. కైమం ఏమంటాం కలుపుతున్నాం అంటాం. నవ్వాలనా ఏడవాలనా. ఎందుకంటే ఆ గడిక ఏయ్ కలిపేది నేను నువ్వా అని అనలేదు కాబట్టి మనం కలుపుతున్నాం అంటాం.
మనము కూడా స్వామికి గరిటె రాము. ఉపకరణం అండి. అందులో పెట్టేసారి అలా అలా తిప్పేస్తున్నాడు. వేడి తగలదు, తలదనం ఉండదు, తీపి పులుపు. పొరపాటు గరిటె రుజిజేసింది అనుకోండి మన దాకా పడాల్సిన వస్తున్నాయని. అబ్బా బాగా తీయగా ఉంది ఇప్పుడు మీరే పిలవాలనుకుంటే మనకు ఉపవాసమే అందుకే యధా ధరివి అగుణమయి అంటాడు మనకు పద్మపురాణంలో మనమంతా గుణములు లేని గరిటె లాంటి వాళ్ళం. అతను పట్టుకొని తిప్పితేనే తిరుగుతాం. ఎవరి కిందనే బయటనే ఉంటాం. కాబట్టి చేస్తున్నది మనం కాదు చేయిస్తున్నవాడు పరమాత్మ. సృష్టి నాది కాదు స్వామి, నీవే చేయిస్తున్నావు. కాబట్టి సకల చరాచర జగత్తును సృష్టిస్తున్న నా మనస్సు నీ నుండి దూరంగా పోకూడదు, నీతోటే కలిసి ఉండాలి. ఈ సృష్టి అనేటువంటి కర్మ చేస్తున్నందువల్ల సంసారంలో ఉన్న నాకు సాంసారికమైనటువంటి మురికి అంటకుండా ఉంది. పడాలండి, మీ చూపు పడాలి. నీలాగా సృష్టి నేను చేయగలగాలి. చేస్తున్న నేను నేనే చేస్తున్నానని అనుకోకూడదు. సృష్టి చేస్తున్న నా మనస్సు నీ మీదనే ఉండాలి. సృష్టి చేస్తున్నప్పుడు అంటుకున్నటువంటి మురికి తొలగిపోవాలి. ఇలా మనకు ఐదు రకముల వరములు అడుగుతున్నాడు. ఇందులో స్వవిక్రమమిలం విజతోపి చేతః యుంజీత కర్మశమలవిచ యథా విజహ్యాం కర్మలను ఆచించడం వల్ల వచ్చేటువంటి మురికిని ఎలా నేను తొలగించుకుంటానో అలా అనుగ్రహించు. నాభిశ్రదాత్ ఇహ సతః అంభసి యస్య పుంసః విజ్ఞాన శక్తిహి అహమాసం అనంత శక్తి. దాన్ని మరొకసారి అంటే నేను పుట్టాను కాదు సృజించబడ్డాను. మనం బ్రహ్మని ఏమంటున్నాం స్వయంభూ స్వయంభూ స్వయంభూ అంటాం ఆయనే పుట్టాడు ఆయనే పుట్టాడు ఆయనే పుట్టాడు. నాలుగు సార్లు వింటే నిజమేమో అనుకుంటాడు ఆయన.
కాదు కాదు కాదు నేను పుట్టలేదు. నీ నాభి పద్మములో నుండి నీ చేత ఆవిష్కరించబడ్డాను. నాభి శ్రదాత్ ఇహ సతః అంభసి యస్య పుంసః నాభి శ్రదాత్ ఏ పరమాత్మ యొక్క నాభి అనేటువంటి రథము సరస్సు అందులో ఉన్నటువంటి పద్మము నుండి నేను వచ్చాను. విజ్ఞాన శక్తిహి అహమాసం. ఇది ఏ శక్తి అంటే విజ్ఞాన శక్తి. జ్ఞాన శక్తి, ద్రవ్య శక్తి, క్రియా శక్తి ముక్కులు మూడు ఉంటాయి కదా. బ్రహ్మ ఏ శక్తి? విజ్ఞాన శక్తి. అంటే మొత్తం జగత్తును రచించడానికి మరి జ్ఞానం కావద్దా? అందుకే విజ్ఞాన శక్తిగా నేను ఆవిర్భవించాను. ఇక్కడి నుంచి నీ నాభి పద్మము నుండి ఎలాగో అంటే నేను పెద్ద గొప్ప ఏం కాదండి నీకు ఒక పేరు ఉంది అనంత శక్తి అని ఆ అనంత శక్తిలో నుండి ఒక శక్తిగా నేను వచ్చాను. ఆ అంశా ఎక్కడ జరిగేది అబ్బే నీరేం కాదు అంతా మీదే. మీరు అనంత శక్తులు అందులో ఒక శక్తి విజ్ఞాన శక్తి అది ఆవిర్భవించబడింది బయటికి వచ్చింది. అహమాసం అనంత శక్తి. రూపం విచిత్రం ఇదమస్య దూర్వతోమే మారీరి శిష్ట నిగమస్య గిరాం విసర్గః నీవు నీ నా పద్మము నుండి నన్ను ఎందుకు సృజించావో అలాంటి సకల చరాచర జగత్తు యొక్క స్వరూపాన్ని ఏర్పరుస్తున్నటువంటి నాకు రూపం విచిత్రమయం అస్యవివరణవతః ప్రపంచము యొక్క విచిత్ర రూపాన్ని వివరిస్తున్నటువంటి నాకు మా రీధిశిష్ట నిగమస్య గిరాం విసర్గః. నిగమములు అంటే వేదములు. గిరములు అంటే వాక్కులు. వేద వాక్కుల యొక్క విసర్గము, ప్రభావము, జ్ఞానము మారీరి శిష్ట అంటే నశించకుండా ఉండుగాక రీంగ్ క్షయే ధాతువు. రింగ్ చేయి ఉంది కదా దీని నుంచే మనకందరికీ ఏంటి పేరు నరులు నరులు అంటాం మనందరిని ఏమంటాం నరులు నరులు అంటే నశించని వాడు నరియతేతి నరః నరుడు అంటే ఆకారం కాదు ఆత్మకు పేరు నరుడు అని
కే వాల్మీకి రామాయణంలో జ్ఞాతుమేవం విధం నరం మహర్షి త్వం సమర్ధోసి జ్ఞాతుమేవం విధం నరం ఇలాంటి నరుని గురించి చెప్పవయ్యా అడిగాడు వాల్మీకి. ఆదుడు కూడా ధైర్యుక్తః శ్రూయతాం నరః అంటే ఇదంతా ప్రపంచము కథా ముచ్చట కాదు ఆత్మ గురించి అడిగారు ఆత్మ గురించి చెప్పారు. ఏమాత్మ అంతరాత్మ అంతర్యామి. పరమాత్మ స్వరూపాన్ని అడిగాడు. పరమాత్మ స్వరూపాన్ని చెప్పాడు. ఒకటి రీంగ్ క్షయే ధాతువు అది. మారీరి శిష్ట నశించకుండా ఉండుగాక. అంటే జగత్తు యొక్క సృష్టిని చేస్తున్న నేను ఆ పనిలో పడి వేదాన్ని మరిచిపోకుండా ఉండే వరం కూడా నువ్వే ఇవ్వు. వేదాన్ని మర్చిపోకూడదు, జగత్తును సృష్టించాలి. నా మనస్సు నీ యందే ఉండాలి, అహంకారం నన్ను తాకకూడదు. నడువుతున్నాడు. అంటే ఇవన్నీ మనకు సహజంగానండి. ఒక పని చేస్తున్న మనము ఆ పని బాగా చేశామనుకోండి, అబ్బా నా అంత గొప్పోడు ఉన్నాడు ఇంత బాగా పని చేశాడు అని పని మొత్తం పూర్తి అయ్యేసరికి ఈ పని ఎందుకు చేశామో మర్చిపోతాం. బాగా అన్నం వండాం అవునెందుకో వండి తిని అనుకోండి అయితే ఏంటి? వంట చేసింది ఎక్కడికి పోదాం? మరి భుజించాలి కదా అది మర్చిపోదాం బాగా వంట చేశాం కదండీ. అందుకే ఇప్పటికి వంట చేసినవాడు సక్రమంగా తినలేడు. అంతా చూసి చూసి విసిరి వెగటు పుడుతున్నాడు అండి. ఇంకేం తింటాడు అందులో ఆ ఉప్పు, ఆ పసుపు, ఆ కారం, పులుపు వేసి కలిపి నానా వివర్సం చేస్తే బయట ఏదో రంగులు వేసి మనకు బాగుంటుంది కానీ ఒకసారి వంట ఇంట్లో చూస్తే. ఆ గురువుగారు చెప్పేవారు. ఓ ఓడ ఓడ పోతావా ఓడను ఓడను. ఓడకు పోకు ఓడకు పోతే ముందు హోటల్లో వంట ఇల్లు ఉంటది. అక్కడికే చూడు మళ్ళా పో ఓడకు పోయేవాడు. ఎవరో ఊరికే అయ్యగారు మీరు చూపించండిరా. అప్పురా చూడు అప్పురా చూడు చూడాలనా. మనం సృష్టి మనం పుడతాం కదా మనం ఎక్కడ పుడతాం? మలమూత్రంలో పుడతాం ఇప్పుడు బాగున్నాం అనటంలే అదంతా మలమూత్రాలే అంటాం ఇది ఇది అక్కడ ఎందుకు ఉంది?
అల్లా ఒదవి పోతే కొట్టు. అదే పుట్టించి దూరంగా పంపిస్తున్నాం. ఇది అర్థం. అంటే చేస్తున్న వాడికి ఆ పదార్థముల యొక్క కలయిక. అది చూసిన తర్వాత మళ్ళా వీడు ఆ పని చేయలేడు. దాన్ని మర్చిపోతాడు. కాబట్టి స్వామి సృష్టి చేస్తాను కానీ ఈ పనిలో పడి వేదాన్ని మర్చిపోయే పని మాత్రం పెట్టకు నాయనా మర్చిపోకుండా ఉండాలి గిరాం విసర్గః సోతౌ అదభ్య కరుణః భగవాన్ వివృద్ధ ప్రేమ స్మితేన నయనాంబురుహం విజృంభన్ ఎలాంటివా పరమాత్మ అదభ్య కరుణః అంటే అమోఘమైన గొప్ప దయకర మహానుభావుడు అదభల కరుణః భగవాన్ వివృద్ధ ప్రేమస్మితేనా ఇతను నా పిల్లవాడే అని ప్రేమ బాగా పెరగాలి పెరిగిన ప్రేమతో కలిగిన చిరునవ్వుతో నయనాంబురుహం విజృంఫన్ నేత్ర పద్మాన్ని వికసింప చేయాలి అంటే నన్ను చిరునవ్వుతో ప్రేమగా చూడండి స్వామి అంటున్నారు. నయనాంబరుహం విజృంభన్ ఉత్తాయ విశ్వవిజయాయచ నో విషాదం మాద్వ్యాగిర అపనయేదాత్ పురుష పురాణః ఇంకా పడుకునే ఉన్నాడు స్వామి. కళ్ళు తిరిగాడు తెచ్చినప్పుడు కానీ స్వామి లేవలేదు. కాస్త బద్ధగా ఉంటుంది కదా పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు. స్వామి బద్ధగా చాలు ఉత్తాయ ఇక లేచి దేనికి విశ్వవిజయాయత. ప్రపంచాన్ని సృష్టించాలి కాబట్టి ఈ పని కోసం నీవు లేచి మహా విషాదం నేనేమిటి జగత్తును సృష్టించడం ఏమిటి నా వల్ల అయ్యే పనేనా నేను. ఇలా పడిపోనయ్యా అలాంటి నా విషాదాన్ని తొలగించాలి. ఎలా మాద్వ్యాగిరా తేనెలుకి ఎటువంటి తన చక్కని తీయ తీయని మాటలతో. నా విషయాన్ని పోగొట్టు. ఆ నీకేందా చేస్తావ్ నేను ఉన్నాను కదా మొదలుపెట్టు అంటే చేస్తాను. లేకుంటే ఏం చేస్తావ్? ఏవాలి ప్రేమతో చిరునవ్వుతో. దాక్షించాలి తరువాత చక్కని తీయని కమ్మని నాలుగు మాటలు ధైర్యాన్ని నిలిపిసేటప్పుడు మాటలు నాకు వినిపిస్తే నేను ఇక నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను మాద్వ్యాగిర అపనయతాత్ పురుషః పురాణః తను పురాణ పురుషుడు కాబట్టి.
మరి వాడు సీనియర్ అండి అందుకంటే ఆయనే కదా కాబట్టి అలాంటి ప్రధాన పురుషుడు పురాగుడి స్వామి కన్నులు తెరిచి చిరునవ్వుతో నా వైపు చూడవయ్యా. నాలుగు మంచి మాటలు మాట్లాడి నా అభ్యాదాన్ని పోగొట్టవయ్యా అని బ్రహ్మ స్వామిని స్తోత్రం చేశాడు. మైత్రేయ ఉవాచ చేస్తున్నాడు. స్వసంభవం నిశ్శామ్యైవ తపోవిద్యా సమాధిభిహి ఓ వచ స్తుత్వా విరరామ స ఖిన్నవత్ పాపం ఇంత స్తోత్రం చేశాడు కదా అరిసిపోయాడట ఖిన్న అరిసిపోయిన వానిలా ఆగిపోయాడు. వినరామ సఖిన్నవత్. ఇంతకు స్తోత్రం ఏం చేశాడు పరమాత్మను స్తోత్రం ఆయన గురించి ఏం చెప్పలే తన గురించి చెప్పుకున్నాడు. అంతే కదా అదే అంటున్నాడు స్వసంభవం నిశామ్య తన పుట్టుకను వినిపించాడు. అంటే నేనే పుట్టాను అని మాత్రం అనలేదు అది విశేషం. జయ్య జయ్య నేనే పుట్టాను అని చెప్పి అలా అనకుండా స్వామి నీ అనుగ్రహంతో నేను నీవు నన్ను ఆవిష్కరింప చేశావని చెప్పుకున్నాడు. ఇలా తన సంభవాన్ని ఆవిష్కరిస్తే ఎలా తపోవిద్యా సమాధిభిహి యావన్ మనోవచస్తుత్వా స్తోత్రం చేయాలంటే ఉండాలి కదా తపస్సు ఉండాలి విద్య ఉండాలి సమాధి ఉండాలి పరమాత్మ ప్రసాదించినటువంటి తపస్సు విద్యా సమాధులతో తన యొక్క సృష్టిని వివరిస్తూ స్తోత్రం చేసినటువంటి వాక్కులు యావన మనోవచ పరమాత్మను పరిపూర్ణంగా స్తోత్రం చేశాడా అంటే యావన్ మనోవచః తన మనస్సు ఎంత దూరం వెళ్లగలదో తన వాక్కు ఎంత చెప్పగలదో అంత చేశాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః ఇదే అన్నమాట. బ్రహ్మ స్తోత్రం చేశాడు మొత్తం చేశాడా? అతని మనస్సు అతని వాక్కుకు అందినంత చేశాడు. ఎందుకంటే మనకు వాక్యం ఉన్నది పద్మపురాణం చెప్తారు మనకు ఓ మహానుభావుడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. వేసి వేసి వేసి ఆగిపోయాడు. అంటే ఆకాశం మొత్తం నిండిపోయిందా బాణాలతోటి? ఒప్పుకున్నానా?
ఏమైంది? తన దగ్గర ఉన్న బాణాలు అయిపోయాయి. ఇశుక్షయాత్ నివర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాత్. ఆకాశము భూమి అయిపోయి కాదు తన దగ్గర ఉన్న బాణములు అయిపోయి అలాగే మనకు పరమాత్మ యొక్క గుణములు వర్ణించేటువంటి వాక్కులైపోయి ఆగుతాం కానీ నా శ్రీపతి గుణక్షయ పరమాత్మ గుణములైపోయి మనము స్తోత్రము ఆపము అన్నట్టుగా యావన్ మనోవచః స్తుత్వ తన మనస్సుకు తన వాక్కుకు అందినంత రీతిలో స్తోత్రం చేసి అలసిపోయిన వాని వలె వీరరామ సఖిన్నవతో అదాభిప్రేతమనివీక్ష్య బ్రహ్మణః మధుసూదనః పరమాత్మ అద అభిప్రేతం అన్వీక్ష్య బ్రహ్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఈ మహానుభావుడు విషణ్ణ జడసం తేన కల్పవ్యతికరాంభసా వచ్చిన బాధ ఏమిటంటే మనకు సరుపాధి ఏమిటి అంటే బ్రహ్మ సృష్టించబడ్డాడు నాది పద్మంలో నుండి. కదా అసలు స్వామి కనపడటం లేదు పద్మం కనపడటం లేదు ఒక బ్రహ్మే కనపడుతున్నాడు. అంటే ఏమైంది మొత్తము జలము నిండిపోయింది ఆపయేవ ఇదమగ్ర ఆసీత్ అంటాం కదా అదే అంటున్నాడు. కల్పవ్యతికరాంభస ప్రళయకాలంలో మార్పు చెందినటువంటి వ్యాపించినటువంటి నీటితో ఏం చేయాలి ఎక్కడ ఉన్నాను ఎవరిని చూడాలి ఎందుకు శిష్టబడ్డాను ఏమి అర్థం కాకుండా ఆయనే అయోమయంలో పడ్డాడు ఇలా జలమును చూచి అయోమయంలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క అభిప్రాయాన్ని కోరికను తెలుసుకొని అంటాడు. ఇక్కడ చమత్పాయం ఏంటంటే వ్యాస భగవానుడు కొన్ని కొన్ని వృత్తాంతములను సంగ్రహిస్తారు. మరికొన్ని వృత్తాంతాలను వివరిస్తారు. అంటే ఏ ఏ పురాణాలలో దేన్ని ప్రధానంగా చెప్పాలో దాని జోలికే వెళ్తాడు. అన్ని పురాణాల్లో అన్ని కథలు వివరించరు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సమ్మితం పరమాత్మ స్వరూపాన్ని సృష్టి స్వరూపాన్ని. బ్రహ్మ జ్ఞానాన్ని భక్తుల స్వరూపాన్ని ఇందులో ఇవి చెప్పాలి. వీటికి సంబంధం ఉన్నా మరీ అవసరం లేని వాటి జోలికి వెళ్లడు.
కానీ ఇక్కడ ఈ సంఘటన జరిగిందని చెప్పడానికి సూచన చేస్తాడు. ఏం జరిగింది అని చెప్తున్నాడు. అద అభిపరీతం అన్వీక్ష్య బ్రహ్మణః ఏమన్నాడు మధుసూదనః ఒక పదం పడేశాడు. యాసుడు మధుసూదనః ఏం కథ అన్నమాట ఇద్దరు ఉన్నారు అట చూడు మధుకైటభులు ఆ సంహారం సూచితం. బ్రహ్మకు పరమాత్మ బోధించినటువంటి వైదిక జ్ఞానమును దాని వల్ల కైనటువంటి తేజస్సును సృష్టి విధానాన్ని వాళ్ళిద్దరూ హరించుకొని సముద్రంలో దాగి ఉన్నారు. అలాంటి వారిని స్వామి హయగ్రీవ రూపంలో వెళ్లి సంహరించి వేదాన్ని తీసుకొని వచ్చాడు. మధుసూదన అంటే హయగ్రీవావతారాన్ని స్మరించుకోండిరా అన్నా అని వెదలు పదం పడింది. ఇది ఒకటి. తర్వాత మధుక అని ఇద్దరు ఉన్నారేమో మన మహానుభావులు. వారు ఎక్కడ చావమన్నారు. ఆకాశంలో చావము, భూమి మీద చావము. నీ ప్రపంచంలో చావమన్నారు. సరే. సంతోషం ఉంది అని ఏం చేశాడు స్వామి తన ఊరు ఊరు తొడల మీద కూర్చోబెట్టుకొని చంపాడు. ఇప్పుడు తొడలు ఆయన ప్రమాణం ఆయన్నే. పని ఎలాగ నీ ప్రపంచంలో చావమన్నారు సరే నాలో చావండి మళ్ళీ వచ్చి నాలోనే కరవండి. అఖిల విశ్వరూపుడు పరమాత్మ. అలాంటి పరమాత్మ చేత సృష్టించబడినటువంటి జీవులు సృష్టించబడిన పరమాత్మను మర్చిపోయి పరమాత్మ ప్రసాదించినటువంటి జ్ఞానశక్తి బలైశ్వర్యాలకు మిడిచిపడి అహంకరించి తమోగుణమును వృద్ధి చెందించి లోకానికి అపకారం చేయటానికి ప్రయత్నిస్తే పరమాత్మ మళ్ళీ తనలోనే కలుపుకుంటాడు అనటానికి మధుకైటప సంహారం దృష్టాంతం. దృష్టి వెంట జరిగిన పని అదే. ఎవరో వాళ్ళు పుట్టేశారు. ఒకడు మధు, ఒకడు కైటభుడు. ఏంటి మధు కైటభుడు వాస్తవంగా?
మనతో పాటు మనకు తెలియకుండా మన ఎంబడే ఉంటారు ఇద్దరు. ఒకటి రుచి మరియు ఒకటి వాసన. కదా మనం వచ్చామంటే ఏముంటుందండి మనం వచ్చామా మనం చెప్పాం కదా మూడ కడుక్కొని వస్తామని సంస్కారం. చదువు వాసన సంస్కారం అంటాము రుచి అని వాసన రుచికి పేరు మధు అని వాసనాకు పేరు కైటపుడు. వారిద్దరిని మనము తొలగించుకోలేము పరమాత్మే తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు ఊరు భాగంలో ప్రవేశపెట్టి. ఊరువులు అంటే దేనికి ఆధారము? ఒక్కొక్క భాగం మనకు నడుము అని ఉంది కదా, ఈ నడుమునకు ఆధారము ఊరువులు కదా. అంటే నడుము సక్రమంగా నిలవాలి అంటే ఊరు బలం బాగా ఉంటే పిక్క బలం అంటాం కదా, ఇలా పిక్కలు ఊరువులు బలంగా ఉంటేనే నడుము నిలుస్తుంది. నడుమంటే ఏమిటి చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందనుకుంటాను. వైరాగ్యాన్ని నడుము అంటాం. వర్షస్థలాన్ని భక్తి అంటాం. మరి ఊరూరు జ్ఞానము అంటాం. మూడు కలిస్తే జ్ఞానము, వైరాగ్యము, భక్తి. ప్రపంచమునకు హాని కలిగించేటువంటి అజ్ఞానత్వపై మద్కైటపులను గురువులంటే జ్ఞానం. జ్ఞానముతో పరమాత్మ సంహరించాడు. అజ్ఞానం పోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కలగాలి. కదా? నా వీడియో పంపిస్తావు. జ్ఞానం ఏర్పడితే అజ్ఞానం పోతుందని ఇలా జ్ఞానముతో అజ్ఞానాన్ని తొలగించుననేటువంటి వృత్తాంతాన్ని. మధు కైలవ సంహారంతో చెప్తారు. వారిని చంపిన వారు హయగ్రీవ స్వామి కాబట్టే హయగ్రీవ స్వామి జ్ఞానానందమయం దేవం. నిర్మల స్ఫటికాకృతి ఆయన జ్ఞానానంద స్వరూపుడు. మధుకైనవులు అహంకార మమకార స్వరూపులు దానికే పేరు రుచి వాసన ఆ మొత్తానికి పేరు అజ్ఞానం పరమాత్మ జ్ఞానం. ఇంత ఉపాశ్య అని మళ్ళీ చెప్తే ఇంకో పది అధ్యాయాలు వేసి నేను భోజన పాద అని స్వామి మధుసూదనః ఒక పదం పడేసి ఇదంతా మీరు స్మర్యతాం స్మర్యతాం గురువుగారు చెప్తారు తెలుసుకోండి అలా ఇక్కడ రాయమంటారు అని స్వామి సూచించాడు. ఆ పదముల యొక్క స్వారస్త్యాన్ని తెలుసుకుంటే ఆనందం అన్నమాట. ఇలా మధుసూదనః విషణ్ణయత సంతేన కల్భవ్యతికరాంభసా లోక సంస్థాన విజ్ఞాన ఆత్మనః పరిఖిద్యతః
ప్రపంచమును సృష్టించడానికి కావలసినటువంటి విజ్ఞానం నాకెలా లభిస్తుందని పరితపిస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మను తమ తమ అగాధయా వాచా కస్మలం శ అతని యొక్క విషాదాన్ని బాధను తొలగిస్తున్నట్టుగా గంభీరమైనటువంటి వాక్కుతో బ్రహ్మతో ఇలా మాట్లాడుతున్నాడు. మా వేద గర్భ గాహ తంద్రీం స్వర్గ ఉద్యమం ఆవహా వేద గర్భ పిలుస్తున్నాడు నాయనా బ్రహ్మ నీవు తంద్రీం మా గాహ అంటే విషాదాన్ని పొందకు, సోమరితనాన్ని నేర్చుకోకు. తందరం అంటే సోమరితనం. అలసట అంటాం కదా, అబ్బా ఇదంతా చేయాలా అంటే ఇంకేం చేస్తాం? ఇంక వారేం మొదలు పెట్టలేదు. స్తోత్రం చేయగానే అరిసిపోతే ఇంక సృష్టి ఏం చేస్తాడండీ? అందుకే అంటున్నాడు నాయనా, తంద్రీ మాగా సోమరితనాన్ని అలగటను పొందకు. సర్గ ఉద్యమం ఆవహ జన చిన్న మాటలు. సర్గ ఉద్యమం ఆవహ. సృష్టి యందు ప్రయత్నం మొదలుపెట్టు. సోమరితనాన్ని పొందకు సృష్టికై ప్రయత్నించు. ఆవహ. తన్మయ ఆపాదితం శ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవన్. నీకు ఏమేమి కావాలని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో నేను అవన్నీ నీకు ముందే ఇచ్చాను రా. నువ్వు అడగనా? ఒక పనికి నియమించినప్పుడు ఆ పనికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేసి నియమిస్తాను రా బాబు. నువ్వు అడగవలసిన పని లేదు. అవన్నీ ముందే నీకు ఇచ్చాం. తన్మయ ఆపాదితం అగ్రే ముందే ఇచ్చాము యనుమాం ప్రార్థయతే భవన్. నీవు నన్ను దేన్ని అడుగుతున్నావు అవన్నీ ముందే ఇచ్చాను. భూమిత్వం తప ఆశిష్ట విద్యాంచైవ మదాశ్రయం. ఈయన ఇచ్చినట్టు తెలియాలి అంటే మళ్ళీ తపస్సు చేయాలి. ఎందుకంటే ఓ మా నాన్నే దారాయోడు అండి అడగకుండా నాన్న నాకు ఇస్తాడు అన్న భావనిలో వచ్చిందనుకోండి నువ్వు పని చేయడం మానేస్తావ్.
నాన్నైనా సరే ఎలా జ్ఞానం రావాలో అలాగే రావాలి. అంటే నువ్వు కష్టపడాలి, తపస్సు చేయాలి, సమాజంలో ఉండాలి, జ్ఞానం విలువ నీకు తెలవాలంటే తపస్సు చేయాలి. అంతేగాని మా అబ్బాయే కదా అని అడగకుండా అన్నీ ఇచ్చేసాం అనుకోండి వాటిని పాడు చేస్తాడు తాను పోతాడు. కాబట్టి నీకు జ్ఞానం యొక్క విలువ తెలవాలంటే కష్టపడు. భూయస్తపః సమాతిష్ట మళ్ళీ తపస్సు చేయనీవు. విద్యాన్ చైవ మదాశ్రయాం నన్ను తెలుసుకునేటువంటి విద్యను అప్పుడు పొందుతావు. ఆ తపస్సు చేస్తే లభిస్తుంది. తాభ్యాం అంతర్ హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యసి అపావృతాన్. తపస్సు చేసి నీవు విద్యను జ్ఞానమును సంపాదిస్తే ఈ తపో విద్యలతో ఏమవుతుందయ్యా నా లోపల దాగి ఉన్నటువంటి అన్ని లోకములను చూడగలవు. ఏం చేయాలి? జెరాక్స్ టాపీ కదా? ఒరిజినల్ చూడొద్దా? ఒరిజినల్ కూడా చుట్టి ఏం చేస్తారండి? అవి నాలో ఉన్నాయి కదా? అవి నువ్వు చూడాలంటే మళ్ళీ తపస్సు. తపస్సు తోటి జ్ఞానము తోటి నాలో ఉన్నటువంటి లోకములను అపావృతాన్ ఇప్పుడెదాకా కప్పడి ఉన్నాయి తపస్సు చేయగానే ఆ కప్పు పోతుంది. పైకము తొలగిపోతుంది కనపడతాయి. ఇలా నాలో ఉన్నటువంటి లోకములను చూడు నాయనా తథా ఆత్మని లోకేచ భక్తి యుక్తః సమాహితః. అప్పుడు నా యందు నాలోని లోకముల యందు భక్తి శక్తి కలిగి సావధానంతో పని చేసే వాడికి చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. డ్యూటీ మైండ్ అంటాం కానీ అదే విడి మైండ్ అండి. కానీ నా డ్యూటీ నాకు దైవము. నేను చేస్తున్నాను కాదు. నేను కాదు చేసేది. పని నాతో చేయిస్తూ ఉంది. అంటే మనము క్రియాశీలులం కావడానికి ఏది కారణం? పనే ఏం పని లేదు అనుకోండి మన స్వరూపం ఏమిటి? ఈగరి చూపు కూడా నిద్రపోతుంటాం. అదే పని ఉంటే నిద్రపోలేం. అంటే మనం న్యాయంగా ఉత్సాహంగా ఉంచేది ఏది? వర్క్ డ్యూటీ కదా?
కాబట్టి ఆ ఆ వర్క్ ఇది వర్క్ చెప్పుకొని ఎందుకు ఎక్కడ చేయకూడదు ఇప్పుడు ఏం కాదు అని చెప్తున్నాడు. నీవు చేసే పని మీద భక్తితో చెయ్యి. అలాగే లోకే ఆత్మ ఆత్మని అంటాడు ఆత్మని లోకేచ భక్తి నా యందు ఉండాలి నాలో ఉన్న లోకముల యందు ఉండాలి నువ్వు చేసే పని మీద ఉండాలి. అది కూడా సమాహితః భక్తి యుక్తః సమాహితః. సమాధానంతో చెయ్యి. ఏకాగ్ర మనస్సు ఉంచి మనసు ఒకచోట పని ఇక్కడ చేస్తుంటే ఏదో గురువు గాని తిందాం అనుకుంటే అయ్యగారి నిద్ర పోతే కోతి అవుతుంది. ఏం చేస్తాం మరిచిపోయారండి. ఒక ముక్కు పెట్టబోయి తోక పెట్టిండు ఏం చేస్తావ్ తెలియనవద్దు. ఎందువల్ల అవగాహనం లేకుంటే అందుకే సమాహితః. భక్తి కావాలి, శ్రద్ధ కావాలి, ఏకాగ్రత. చేసే పని యందే మనస్సు లగ్నం చేసి ఉండాలి. ఎప్పుడు చేస్తాం? ఆ పని మంచిది అనుకుంటే చేస్తాం. నమ్మకం ఉండొద్దు, భక్తి ఉండొద్దు. ఇలాంటి కలిగి సమాహితః ద్రస్తాసిమాం తతా. తతం బ్రహ్మన్ మై లోకాం స్వమాత్మనః అప్పుడు ఇలా భక్తి శ్రద్ధలు ఏకాగ్ర చిత్తము ఉంటే మై తతం లోకం మాం ద్రష్టాహి. నాలో విస్తరించి ఉన్న జగత్తును చూడగలవు. జగత్తును విస్తరింప చేస్తున్న నన్ను చూడగలవు. అంటే రెండు చేయాలి. నేను కనబడాలి మీకు, నాలోని లోకాలు కనబడాలి. కానీ లోకంలో మనం ఏం చేయ ఒకటి చూడలేం కదా. అయితే పరమాత్మం చూస్తాం. లేదా ఆయనలో ఉన్న లోకాలను చూస్తాం. రెండు చూడాలంటే నీకు రెండు కావాలి. తపస్సు, విద్య. తపస్సుతో నన్ను చూస్తావు, విద్యతో నా లోకాను చూస్తావు. ఒకటి భక్తి మరి ఒకటి శ్రద్ధ. ఇలా తపోవిద్యలతో, భక్తి శ్రద్ధలతో, సావధానంతో నన్ను చూడగలవు.
నాలో వ్యాపించి ఉన్నటువంటి సకల చరాచర ప్రపంచాన్ని లోకాన్ని దృష్టాసిమాం తతం బ్రహ్మన్ మయి లోకాంత్వమాత్మభి. యధాతు సర్వభూతేషు దారుషు అగ్నిమివస్థితం. ఇవన్నీ నాగేం చెప్తున్నావయ్యా అంటావా? నీవు ఇందులో ఒక్కటే చూస్తే పని చేయలేవు. రెండు చూడాలి. లోకాలను చూడాలి. లోకాలలోని నన్ను చూడాలి. నాలోని లోకాన్ని చూడాలి. పరమాత్మను చూడాలి, లోకాలను చూడాలి. లోకాలను చూస్తూ పరమాత్మను చూడాలి. ఎక్కడ ఉంటాడు ఆయనే? లోకాల్లోనే ఉంది. సకల చరాచర జగత్తులో అంతర్యామిగా ఉన్న నన్ను చూడగలిగిన నాడే ప్రపంచాన్ని నా రూపంగా చూడగలిగిన నాడే విశ్వం విష్ణువు అంటాం కదా. పరమాత్మ జగత్తు. జగత్తు వేరు. పరమాత్మ వేరు కాదు. పరమాత్మను చూడాలి, జగత్తును చూడాలి, జగత్తును పరమాత్మగా చూడాలి. పరమాత్మలో జగత్తును చూడాలి. ఏ కొద్దిగా బుద్ధి మనస్సు ఏకాగ్రత తప్పినా జగదాత్మకమైనటువంటి పరమాత్మను పరమాత్మాత్మకమైన జగత్తును మనము చూడలేము. ఇలా చూసిననాడు యదాతు సర్వభూతేషు దారుషు అగ్నిమివస్థితం. నమస్కారం ఏమిటంటే అన్ని ప్రాణులలో ఉన్న నన్ను చూడాలి అన్నాడు. ఎలాగయ్యా అంటే దారుషు అగ్నిమివ. కట్టెలో ఉన్న నిప్పు వలె కనబడుతుందా నిప్పు కట్టెలో? లేదా? ఉంది. కదా? కట్టెలో నిప్పు కనబడాలంటే మథనం చేయాలి. ఇందులో ఇంకో చమత్కారం ఏమిటంటే కట్టెలో ఉన్న నిప్పులో కనపడుతున్న వికారాలన్నీ కట్టెలవే కానీ నిప్పులవి రావు. అంటే ఒక కట్టె పెట్టాం. మండుతూ ఉంది. ఆ కట్టె ఎలా ఉంటే ఆ మంట అలా వస్తుంది. పొడుగ్గా ఉందనుకోండి, మంట కూడా పొడుగ్గా సాగుతుంది. పొరపాటున కట్టె వంకర ఉందనుకోండి, మంట కూడా వంకరగా పోతుంది. కట్టె పొట్టిగా ఉందనుకోండి.
మంట అంటోడు కట్టే పొడుగ్గా ఉంది పొడుగ్గా సాగుతుంది. ఇప్పుడు మంట పొడుగ్గా ఉందా కట్టే పొడుగ్గా ఉందా? కదా? వంకర కానీ, తక్కదనం కానీ, పొట్టిగా కానీ, పొడుగ్గా కానీ ఈ అవసరలన్నీ కట్టేవే తప్ప నీ పువ్వు కాదు. మంటవే కాదు. మనకు మంటలా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకు చెప్పాడంటే ఈ మాట మనలో ఉన్న పరమాత్మ మనకున్నటువంటి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, రజస్సు, సత్వము, తమస్సు, దుఃఖము, ఆనందము, ఉత్సవం, బాధ ఏ ఏముంది. ఓ నెక్కరివి శరీరాన్ని ఆత్మకే అంటావు పరమాత్మకి ఏమంటుందండి కదా సౌమారం యవ్వనం జర తథా దేహాంతల ప్రాప్తిహి ధీరస్తత్ర నమోక్యతి కదా బాల్యము కానీ, కౌమారం కానీ, యవ్వనము కానీ, జరా కానీ ఇవన్నీ ఎవరికి? ఆత్మ కానీ. తెలియదా నీకు? ఒకసారి శరీరం ఏర్పడ్డ తర్వాత మొదలు శిశువు అంటాం, తర్వాత బాలుడు అంటాం, తర్వాత కుమారుడు అంటాం, తర్వాత యువకుడు అంటాం, ఆ తర్వాత వృద్ధుడు అంటాం, ఆ తర్వాత కోయాడు అంటాం. ఇవన్నీ లేనప్పుడు వచ్చే బాధ పోతే ఎందుకయ్యా? అదో అవస్తే కదా. శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. తర్వాతది. అంటే మనోడు ఏమర్దానం అండి? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం దాన్ని తీసుకున్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి బాల్య కౌమార యవ్వన వార్ధక్యాది అవస్థలు మనం మానగానే ఏడుస్తామండి. శిశువు పిల్లవాడయ్యాడు అయ్యో అని ఏడుస్తామా? ఒక పిల్లవాడు యువకుడు అయ్యాడు ఏం లేదు యువకుడు వృద్ధుడు అయ్యాడు. అవస్థలు. ఎలాగైతే బాల్య యవ్వన కౌమారాదులు అవస్థలో మరణం కూడా వస్తే. కదా దేహాంతర ప్రాప్తి. ఇదే విడిచి ఇంకో దేహం తీసుకుంటున్నాం. దానికెందుకండీ ఏడుపు? లేదు కదా? అలాగే కట్టెలోనే మార్పులు తప్ప అగ్నిలో కాదు. శరీరానికి అవస్థలు తప్ప జీవుడికి కాదు. అలాగే జీవుడిలో ఉన్న పరమాత్మ కూడా కాదు. అనే స్వరూపాన్ని స్వభావాన్ని వివరించడానికే దారుషు అగ్నిమివ కట్టెలలో ఉన్న నిప్పు వలె దానికి ఏదీ అంటదు.
అంటినట్టు కనబడుతుంది. అలాగే నాకు ఏది అంటదు. నేను అన్నిటిలో ఉంటాను. అంటే ఏ సంబంధము లేని ఏమి అంటకుండా అన్నిటిలో ఉన్నా ఏమి అంటకుండా ఉండేవాడు పరమాత్మ అని తెలుసుకున్నవాడు జ్ఞాని. ఆ ఆయన కూడా యవ్వరం వచ్చింది మా స్వామి కూడా మా స్వామి ముసలోడు అయ్యాడు అంటే ఏమంటామండి అజ్ఞాని అంటారు అందుకే అంటున్నాడు దారసు అగ్నిమివర్చితం ప్రద్యక్షితమాం లోకః జక్ష్యాత్తరిచేవ కస్మలం ఏనాడు లోకము జనము లోకములో ఉన్న నన్ను కట్టెడలో ఉన్న అగ్నిహోత్రంలా చూడగలిగిన నాడే ఆ లోకుల యొక్క దుఃఖం తొలగుతుంది. కానీ ఈయనకు కూడా ఇవన్నీ ఉన్నాయండి, ఆయన కూడా ఏడుస్తారండి, అయ్యో రాముడే ఏడిచాడు, మరో కొండ ఎలాగండి అన్న వాడిని ఏమందాం? జ్ఞానం దామా? అజ్ఞానం దామా? స్థితి అనన్నమాట. అందువల్ల ఈ తెలుసుకున్న వాడికి ఎలాంటి దుఃఖము ఉండదు. యదా రహితమాత్మానం భూతేంద్రియ గుణాశయైహి స్వరూపేణ మయోపేతం పశ్యం స్వారాజ్యముచ్ఛతి సామ్రాజ్యం. స్వారాజ్యం చెప్తున్నామే, సామ్రాజ్యం పూజ్యం, స్వారాజ్యం వైరాజ్యం చెప్పామే. ఇలాంటి ఈ మహారాజ్యం, సామ్రాజ్యం పట్టాభిషేకం అంటాము మనం. ఏంటది? ముక్తి సామ్రాజ్యం. పరమాత్మ సామ్రాజ్యం. పరమాత్మ యొక్క స్వారాజ్యం ఈ జగతం. దాన్ని పొందాలంటే ఏం కావాలి? యదా రహితమాత్మానం భూత ఇంద్రియ గుణ ఆశయైహి. ఆత్మకు పంచభూతములతో కానీ, జ్ఞానేంద్రియములతో కానీ, కర్మేంద్రియములతో కానీ, సత్వాది గుణత్రయముతో కానీ, ప్రకృతితో కానీ. వీటితో ఆత్మకు ఎలాంటి సంబంధము లేదు. ఆత్మ అంటే ఇవేవి లేనిదే. పరమాత్మ అంటే వీటికి వేటికి పరమాత్మ అంటుబడడు, బద్ధుడు కాదు అని తెలుసుకున్నవాడు మాత్రమే స్వారాజ్యాన్ని పొందుతాడు మయోపేతం.
స్వరూపేన మయోపేతం పశ్యన్ స్వారాజ్యముచ్ఛతి పరమాత్మ యొక్క నా స్వరూపాన్ని తెలుసుకొని ఈ ప్రపంచమంతా పరమాత్మతో నిండి ఉన్నది. ప్రపంచములో పరమాత్మే ఉన్నాడు కానీ ప్రపంచంలోని గుణదోషములు పరమాత్మకు అంటవు. పంచభూతములు కానీ జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ, పంచతన్మాత్రులు కానీ, ప్రకృతి కానీ ఇవేమీ పరమాత్మకు కానీ, ఆత్మకు కానీ అంటవని ఎవడు తెలుసుకుంటాడో. ఇవేవి లేకున్నా ఈ జగత్తులో పరమాత్మ ఉంటాడని ఎవడు తెలుసుకుంటాడో అలాంటివాడు స్వారాజ్యాన్ని అంటే నా సాన్నిధ్యాన్ని. పొందుతాడు స్వారాజ్యముచ్చతి నానా కర్మ వితానేన ప్రజా భగ్వి దృష్టతః నాత్మ అవసీలతి అస్మింతే వర్షీయాన్ మదనుగ్రహః ఇప్పుడు బ్రహ్మ అడిగినటువంటి ఒక్కొక్క వరాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. అయినా ఇంత విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి జగత్తును సృష్టిస్తావు కదా, జీవులను సృష్టిస్తావు కదా, ఎలాంటి వాళ్ళండి? నానా కర్మ విధానేన ఎన్నో రకాల గుణాలు, ఎన్నో పనులు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆనందాలు కదా. ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తూ అబ్బా ఇవన్నీ చాలా బాగున్నాయే, నేను కూడా కాసేపు ఇందులో ఉంటాను అనుకుంటే గతి ఏమిటి? ఇక రుచి చేసేవాడు అయిపోయిందా? వంట చేసేవాడు రుచి బాగుందనుకుంటే మనకేం దొరకవు పదార్థాలు. వంట ఇంట్లోనే అయిపోతాయి ఇంకేముంటాయి బయటికి బయటికి ఏం రావు. కదా? అందుకే నీవు ఇందులో చిక్కుపడవు వరమిస్తున్నాను అంటున్నాడు. నానా కర్మ వితానేనా ప్రజాహ బహ్వీహి శిశుక్షతః అనేకమైనటువంటి కర్మ విస్తారములతో ఎంతో మంది జీవితం సృష్టించేటువంటి నీకు నాత్మావసీదతి నీ ఆత్మ నీ మనస్సు విషాదమును పొందదు, శ్రమను పొందదు, అలసట పొందదు అస్మిస్తే ఎందుకంటే అలా వర్షీయాన్ మదనుగ్రహః
నీకు నా మీద అనుగ్రహం, నా అనుగ్రహం చాలా ఉంది. వృద్ధి పొందుతుంది. అలా నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది. నా అనుగ్రహం నీ మీద బాగా వర్షిస్తుంది కాబట్టి, నా అనుగ్రహం పొందిన వాడు విషాదమును పొందడు, దుఃఖమును పొందడు, అజ్ఞానమును పొందడు. మోహమును పొందడు కాబట్టి ఇంత సృష్టి చేస్తున్న నీవు అలసిపోవు. బాధను పొందవు. వ్యామోహాన్ని కూడా పొందవు. వర్షీయాన్ మత్ అనుగ్రహః ఋషివాద్యన్ అబద్ధనాతి పాపీయాం స్త్వామ్ రజోగుణః ఇంకో వరం ఇస్తున్నాడు అయ్యా ఋషి చేస్తాను నేను. ఇయ్యే అహంకారం నాకు రావద్దు అన్నాడు కదా, నీకు రాదు. ఎందుకంటే ప్రపంచాన్ని చూచిన మొట్టమొదటి జీవుడవు నువ్వే కదా. సరే అండి. తానద మరి కోరునో ఎవ్వడు లేడు ప్రపంచ సూచి. మొదలు సూచిన వాడు బ్రహ్మే. అందుకే ఋషి మాద్యం నీవు మొదటి ఋషివి అన్నారు. ఋషి అంటే దర్శి కదా ద్రష్ట. క్రాంత దర్శి అంటామే సామాన్యులు అనే దాన్ని ఎవరు చూస్తారో వాడిని ఋషి అంటారు. నా గర్భంలో దాగి ఉన్న చరాచర ప్రపంచాన్ని చూచే మొదటి వాడవు నువ్వే. అందుకే నీవు ఆది ఋషివి. ఆది ఋషివైనటువంటి నిన్ను నీ తమోగుణము, రజోగుణము అంటవు, ఆవరించవు. ఋషివాద్యం నబద్ధనాతి పాపీయాంత్వాం రజోగుణః ఆయనే చెప్పారు. ఆయనే చెప్తున్నాడు పాపీయాం. రజోగుణం అంటే పరమ పాపిష్టమైనది అన్నమాట. పాపిష్ట రజోగుణం నిన్ను ముట్టదు. ఎందుకు నా అనుగ్రహం ఉంది కాబట్టి. అంటే పెరిగిన వాళ్ళందరినీ. వాడు ఎంత గొప్ప పాప శివ కూడా తప్పదన్నమాట. మనం దాని నుంచి తప్పించుకోలేము. పాపీయాం స్త్వాద్రజో గుణః యేన మనోమయుని నిర్బద్ధం ప్రజాః సంసుచతోపితే ఏంటి కారణం అంటే. ప్రజలను సృష్టిస్తున్న నీ మనస్సు నా యందే లగ్నమై ఉంటుంది కాబట్టి నిన్ను రజోగుణము అంటదు. అంటే మనకు పరమాత్మ సూచించాడు. మనకు అంటకుండా ఉండొచ్చు.
ఇప్పుడు అంటే మనము ఏ పని చేస్తున్నా పరమాత్మ యందు మనస్సును నిలుపగలిగితే అంటే నేను చేస్తున్నానన్న భావన వదిలిపోయి స్వామి చేయిస్తున్నాడు. స్వామి పోటం జరుగుతూ ఉంది. ఇందులో నేను నిమిత్త మాతృణ్ణి అని ఎవడు అనుకున్నా వాణి రజోగుణము అంటదు ఆవరించదు. కృషి యెన్ మనోదయ నిర్బద్ధం ప్రజా. జ్ఞాతహం భవతాత్వజ్య విజ్ఞేయోపి దేశినాం ఇంతవరకు ఎవరికీ తెలియరాని నేను నీకు తెలిశాను. అంటే నీకు కనబడ్డాను. నేను నీకు తెలియబడ్డాను. ఇందులో నీకు ఉపయోగం లేదు. నేను నీకు ఆవిర్భవించాను, నా స్వరూపాన్ని చూపెట్టాను. సర్లవరికి దేహినాం ఏ జీవుడికి తెలియబడని నేను నీకు తెలియబడ్డాను జ్ఞాతోహం భవతాత్పద్య దుర్విజ్ఞయోపి దేహినాం యన్మాంతం మన్యసే యుక్తం. భూతేంద్రియ గుణాత్మభిహి నన్ను నీవు చూశావని ఎందుకు చెబుతున్నానంటే నీవు చేసిన స్తోత్రంలో పంచభూతములు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు ఉన్నాయి. ఇవన్నీ నాకు అంటలేదని చెప్పినావు. కాబట్టి తెలిసినావు అంతే. ఆ నీకు ఉన్నాయి అన్నావనుకో నీ జ్ఞానం కూడా జీరో అన్నావని. భూత ఇంద్రియ గుణములతో కూడకుండా నేను ఉన్నానని తెలుసుకున్నావు అంటే నన్ను నువ్వు చూసినట్టే బ్రహ్మజ్ఞానం లేనివాడు అవజానంతి మా మూఢా మానుషియం తను అని చెప్పలేదు గీతలో పరమాత్మ వస్తే ఆయన కూడా మాలాంటి మనిషి బొమ్మ అన్నారు. చెప్పుకున్నాం కదా జలాత్ ఇప్పుడు అందులో మనం మత్యా ఇవ ఉడుపం నా విందంతిమాన్లోకి పరమాత్మ ఎంత బాధపడి చెప్పాడండి. మిమ్ములను ఉద్ధరించాలని, మీ జ్ఞానం కలిగించాలని, మీ దుఃఖం పోగొట్టాలని, విషయాన్ని తెలపాలని మీలో ఒకడిగా వచ్చి మీతో కలిసి తిరుగుతుంటే ఆ ఈయన మాలాంటి వాడేలే.
అన్నారు తప్ప భగవంతుడిని అనలేదు. అయినా తప్పు మీది కాదు నాదే అన్నారు. మీ దగ్గర రావటం ఇది కదండీ. ఎలాగంటే జలాన్ మత్స్య ఇవోడుపం అని చెప్పి మాకు ఇంట్లోనే వచ్చింది మొదట జ్ఞాపకం ఉండుకోండి. పడవ. నీటిలో పోతూ ఉంటుంది. ఆ నీటిలో ఏముంటాయి? చేపలు ఉంటాయి. ఈ చేప ఏమనుకుంటాయి పడవని చూసి? ఇది ఒక జలచరమే అనుకుంటాయి. ఇది కూడా మాల ఒక మాల ఒక జలచరమే. కూడా తప్ప నీటిలో మునిగే వానని ఇది ఒడ్డుకు చేరుస్తుంది అన్న జ్ఞానం వారికి ఉంటుంది. ఏంటి కారణం అంటే కూడా నీటిలో ఉంది కదా. మీ నీటిలో ఉన్నా భవ నీటిలో ఉంది అది మాలాగా నీటిలో తిరిగేదే. కానీ నేను కూడా మీలోకి వస్తే నువ్వు కూడా నాలాంటి వాడివే అనుకుంటా. నీవు అలా అనుకోలేదు కాబట్టి భూత ఇంద్రియ గుణ ఆశయములతో సంబంధము లేని వానిగా నన్ను తెలుసుకున్నావు కాబట్టి నా స్వరూపాన్ని యదార్ధంగా చూచిన మొదటి ఋషివి నీవు. ఇలాంటి నిన్ను పాపిష్టమైన రజోగుణం అంటదు, ఆవరించదు. మన్యసే యుక్తం భూతేంద్రియ గుణాత్మభి. తుభ్యం మద్బు చికిత్సాయాం ఆత్మామే దరిచితః అపహిహి. నీకైనా ఎందుకు నన్ను నేను చూపానంటే నీవు ఎక్కడున్నాడు స్వామి ఎక్కడున్నాడు స్వామి ఎక్కడున్నాడు స్వామి అని ఓ వెయ్యేళ్ళు మాత్రం తిరిగి తిరిగి తిరిగి చాలా. అవస్థ పడ్డావు అంటే నన్ను చూడాలి నన్ను చూడాలి నన్ను చూడాలని ప్రయత్నించావు నా కోసం వెతికావు కదు ఇంత కష్టపడుతున్నాడు పిల్లవాడని అప్పుడు నేను నా స్వరూపాన్ని చూపాను అదే అంటున్నాడు. ఇందులో తుభ్యం మద్వి చికిత్సాయాం ఆత్మామే దర్శితః అబహిహి వెలుపల కాదు లోపల సూపాను అంటే మొదలు. తపస్సు చేస్తున్న బ్రహ్మకు స్వామి అతని మనస్సులో సత్కరించాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. పెరగను. అందుకే అబహిహి నాలే శైలే మూలం పుష్కరస్య విచిన్వతా నువ్వేం చేశావు? నన్ను వెతకడానికి పద్మం యొక్క నాడ ఉంటుందే దానిలో పడి అడుక్కు దాకా వెళ్ళా వెతికావు. ఇక్కడైనా ఉంటాడేమో అని ఇంత కష్టపడ్డావు కాబట్టి సరే కనబడకుంటే బాగుండదని.
తపస్సు చేయమని చెప్పి తపస్సు చేయించి నా స్వరూపాన్ని మీకు నేను అప్పుడు చూపాను నాడేన సలిలే మూలం పుట్కరస్య విచిన్వతః యత్యకర్తాంగ మతుస్తోత్రం మత్కథాభ్యుదయాంకితం నువ్వు రెండో పని ఇంకో పని చేశావు నన్ను స్తోత్రం చేశావు కదు. స్తోత్రంలో ఏముంది? అంతా నా కథ ఉంది. మరేముంది? నా విజయం ఉంది. ఇంకేముంది? నా గుణములు ఉన్నాయి. కదా? అనంతమైనటువంటి కళ్యాణ గుణములు, నా కథలు, నా ప్రభావముతో నిండి ఉన్నటువంటి నిర్మించినటువంటి ఈ స్తోత్రం ఉందే యద్వా తపసి తే నిష్ట. సయేష మదనుగ్రహః నువ్వు రెండు పనులు చేశావు కదా ఒకటి బాగా తపస్సు చేశావు రెండు నన్ను స్తోత్రం చేశావు అనుకుంటున్నావా నువ్వే చేశావా అనుకుంటే మునుగుతారు. అబ్బే ఇదంతా నువ్వు చేసింది కాదు, మాది అనుగ్రహం. నేను చేయించాను రా బాబు. నీలో సంకల్పం కలిగించి. తపస్సు చేయించి వాక్కునిచ్చి స్తోత్రం ఆయన గతి ఇంత పట్టించండి చూడండి. పరమాత్మ గతి ఏంటంటే మనకు తెలివి ఇవ్వాలి, వాక్కు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, సంతోత్రం చేయించుకోవాలి. ఇన్ని ఇచ్చే మనం మరి ఏమో మనం ఏం వచ్చే మనకేం వచ్చే అండి అబద్ధం కాదండి వాడు వచ్చాడు వాడి పేరు ఏంటి ధ్రువుడు తపస్సు చేశాడు ఐదెళ్ళ పిల్లగాడు ఆరేళ్లలో స్వామి ప్రత్యేక్ష అయ్యాడు స్వామి తేరి పార చూస్తున్నాడు ఏం చేశాడు అక్షరం లేదు. ఏమొచ్చు వాడికి ఏదో తెలుగు కాటిస్తున్నాడు. అయ్యో బాబు పిలవ లేదని ఆ తనిఖం కాస్త కపోరానికి అంటించాడు. బ్రహ్మాండంగా స్తోత్రం చేశాడు. ఒకరి గతి ఏమంట అన్నమాట. తెలివి తానే ఇవ్వాలి, విద్య తానే ఇవ్వాలి, నోరు తానే ఇవ్వాలి, తనను తానే స్తోత్రం చేయించుకోవాలి. అందుకే ఒక కావెన్ చాడు మీన్ చేయించుకుంటే తప్పేమిటయ్యా అన్నాడు. మేము డబ్బులు ఇచ్చి టైటిల్ తీసుకుంటే కొనుక్కుంటే అందరూ ఎక్కిరిస్తున్నారు నువ్వు బుద్ధి తెలివి జ్ఞాన సొంతం చేయించుకోవడమే. మీన్ చేయించుకుంటే ఏంటి తప్పు? అంతే కదండీ ఆదిమూర్తికి నువ్వే కదా ఆ పనే మేము చేస్తున్నాం. అంటే పరమాత్మను స్తోత్రం చేస్తున్నా, పరమాత్మను పూజ చేస్తున్నా, పరమాత్మ గురించి తపస్సు చేస్తున్నా ఇదంతా నా గొప్ప అనుకుంటే పతనం అవుతావు. ఎందుకంటావా? మరి ఇవాళ ఏం చేయలేదు? ఇవాళ ఏం చేశావు? ఇవాళ బుద్ధి పుట్టిందండి. పుట్టలే పుట్టించాడు. దదామి బుద్ధి యోగం.
నీవు తరించడానికి కావలసిన అవకాశాన్ని సృష్టించగోరి సంకల్పించి పరమాత్మ అనుగ్రహించి నీకు ఆ బుద్ధి స్తోత్రం చేస్తున్నావు తప్ప నువ్వు చేస్తున్నావా? బ్రహ్మ అనుకునేవు నేను స్తోత్రం చేశాను, నేను తపస్సు చేశాను అవే అవని వస్తాయి. నేను చేయించాను. యదేశ మదనుగ్రహః నువ్వు చేసిన తపస్సు కానీ, నీ స్తోత్రం కానీ, నీది కాదు, నీ తెలివి కాదు, ఇది కేవలం నా దయ. ప్రీతో నమస్తు భద్రంతే లోకానాం విజయేత్యయా కాబట్టి నేను ఇచ్చిన దానితో నా సంకల్పంతో నా స్తోత్రాన్ని చేసి నన్ను సకల లోక అంతర్యామిగా తెలుసుకున్నావు కాబట్టి నీకు నేను ప్రీతిని చెందాను ప్రీతోహం భద్రంతే లోకానాం విజయేచ్ఛయా సకల లోకములను సృష్టి చేయాలనేటువంటి నీ కోరిక ఉందే దానికి భద్రం శుభం మంగళం కలుగుగాక యదస్తౌశీహి గుణమయం నిర్గుణం మానువర్ణయన్ నేను గుణమయుణ్ణి అలాగే నిర్గుణుణ్ణి. కదా అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడిని. ప్రాకృతికమైనటువంటి సతోదత్తము గుణములు లేనివాడిని. అలాంటి నన్ను నీవు ఏ స్తోత్రమైతే చేశావో యయీతేన పుమాన్ నిత్యము స్తుత్వా స్తోత్రే నమాం మొదలు చెప్పానే భాగవతంలోని ఏడు బ్రహ్మ స్తోత్రాలలో ఇది చాలా ప్రధానమైన స్తోత్రం నిత్యం యస్పఠతే పుమానం తనే చెప్తాడు. ఇలా నీవు చేసినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం తోటి ఎవరు నన్ను రోజు సేవిస్తారో తస్యాదు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః అలాంటి వాడికి నేను ప్రసన్నుడినవుతాను. వాడు అడిగిన అన్ని కోరికలను వరములుగా ఇస్తాను. ఈ స్తోత్రం ఏంటంటే ఈ స్తోత్రాన్ని రోజు చదవటం మొదలు పెడితే ఇంకా కోరికలు ఉండవు. ఇంకా ఎక్కడ ఉంటాయి? కదా ఎవరైతే పరమాత్మను స్తోత్రం అని పోయేందుకు పుడతాయి అంటే ఏంటి ఇది ఎవరి కోరిక?
ప్రపంచము యందు కోరిక లేకుండా ఉంచవయ్యా అనే పెద్ద కోరిక. దాన్ని ఇస్తాను. ఇక్కడ మనకు ఏది కావాలి? ప్రపంచంలో కోరిక ఉన్నంత కాలం మనకు జ్ఞానం ఉన్నట్టు అర్థం కాదు. ప్రపంచం వద్దు బాబోయ్ అని మనం అడిగిన నాడు ఆ. ఈ కోరిక తీరుస్తాను అంటాడు. తక్కిన వాడు దొరికిపోవు కానీ ఇది మాకు అందుకే సర్వకామవరేశ్వరః అన్ని కోరికలు తీరుస్తాను అన్నాడు. న్యాయంగా అన్ని కోరికలు ఏమిటండీ సర్వకామః అనే పేరు కానివ్వండి. ఉంది. పరమాత్మకే సర్వకామః అని పేరు. ఆ సర్వకాముడిని వరముగా ఇస్తాను అంటే నన్ను తీసుకుంటాడు. ఎవడు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదువుకుంటాడో, జ్ఞానం చేస్తాడో, అధ్యయనం చేస్తాడో, అలాంటి వానికి నేను ప్రసన్నుడనవై అన్ని కోరికలు తీరుస్తాననేటువంటి లౌక్యమైన సమాధానం. సర్వ కామ రూపుడనైన నన్ను ప్రసాదిస్తాను. అంటే అలాంటి వాడికి నేను వశమై ఉంటాను. సర్వకామవరేశ్వరః పూర్తేన తపసా యజ్ఞైహి దానైహి యోగ సమాధిన రాద్ధం నిశ్రేయసం పుంసం మత్ ప్రీతిహి తత్వవిన్మతం ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా రోజు చదువుకుంటే బాగా విషయం తెలుస్తుంది మనకు. స్వామి నిష్కర్షగా చెప్తున్నాడు. మనం ఏం చేస్తామండి అంటే యజ్ఞయాగములు చేస్తాం. కదా? అలాగే తోటలు, చెరువులు, దేవాలయాలు ఏమిటో ఇంకేమిటో ఇంకేమిటో ఇవన్నీ. నిర్మిస్తాం. ఓ తోట కట్టించానండి, ఓ దేవాలయం కట్టించానండి, ఓ చెరువు తవ్వించానండి, ఓ బావి తవ్వించానండి. వాటినన్నిటినీ పూర్తములు అంటారు. యజ్ఞములు, యాగములు ఇష్టములు అంటారు. అందుకే అంటున్నాడు ఆ పూర్తేన తపస. ఉత్తముతో అంటే సత్రాలు దేవాలయాలతోటి అలాగే తపస్సుతోటి యజ్ఞములతోటి దానైహి దానములతో యోగముతో సమాధితో రాద్ధం నిశ్రేయసం పుంసాం. వీటన్నిటి వలన కలిగేటువంటి ఉత్తమమైన శ్రేయస్సు ఒకటే అని సకల లోకములో ఏకగ్రీవంగా సిద్ధాంతం స్వీకరించారు. ఏమిటది? మత్ ప్రీతిహి.
కదా? నేను సంతోషించుటే ఫలం. యజ్ఞములు కానీ, దానములు కానీ, హోమములు కానీ, జపములు, తపస్సులు, సమాధులు ఏవి చేసినా వాటికేమిటి ఫలము? భగవాన్ తుష్యతే. నాకు ఇందులో ముందు వస్తుంది, అష్టమ స్కంథంలో వస్తుంది, క్షీర వృత్తాంతంలో హారాహలం పుడితే అందరూ వచ్చి ఆయన అడుగుతారు. ఎవరు శంకరుడిని. హస్య గౌరీ విశేషణం లోకస్య మహత్ అద్భుతం. ఇంత హింస చూశావు లోకమంతా ఎలా బాధపోతున్నావు కదా. ఆలాహలేన యతు పుంసాం ఆర్తిహి పెద్ద బాధ వచ్చింది తొలగించమంటున్నారు పాశ్యామ్యహం ఇదం గరళం ఈ నిమిషాన్ని తాగుతాను యతః లోక ఆర్తిహ విషం నేను తాగితే లోకులో ఆర్త తొలుగుతుంది. కదు నశ్యతి ఆర్తౌ పుమాన్ ఆత్మ తుష్యతే మధుసూదన. లోకము యొక్క ఆర్తి తొలగితే పరమాత్మ సంతోషించాలి. శ్రీమన్నార సంతోషించే పని ఎవరైనా చేయాలి. విషం తాగేస్తాను. తాగుతా మారా? తాగండి అండి. ఏం భార్య అండి ఎంత ఇద్దరు బాగున్నారండి ఏ పెళ్ళాం లోకంలో విడం తాగుతారంటే తాగేసి ఇంకా ఆలస్యమా అని భార్య ఉందంటే ఏమనుకున్నాం? పోతాను అంటాడు మంగళసూత్రముని ఎంత మది నమ్మినదో అంటాడు. ఆమె పేరే సర్వమంగళ కదండీ పావతిని ఏమంటారు? సర్వమంగళ కదు ఆమె ఎక్కడిది ఆ మంగళం మరి? అందుకే మంగళసూత్రము నెంత మదినం మునిదు శంకరుడు విషపానం చేయటము పరమాత్మ సంతోషానికి. సరేనా అంతే అది చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో చేసే అన్ని పనులకు ఏకాంత ఫలం సిద్ధాంతం ఒక్కటే మత్ ప్రీతిహి. ఇది కూడా నేను చెప్పడం లేదు తత్వ విన్ మతం. తత్వము తెలిసిన వారి సిద్ధాంతం.
జాగ్రత్తగా గమనించాలి అందుకే మనం ఏ పనైనా కానీ భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్య రూపం అహంకరిస్తే ఏదో క్షేమ శైల ధైర్య ఉత్తమాలు ఇవన్నీ అవన్నీ పక్కకు పెట్టాలి కూడా చెప్పాలి భగవత్ ఆజ్ఞయ భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్య రూపం అహంకరిష్యే. అతను ఆజ్ఞాపించాడు అతని ప్రీతికి అతని సేవ చేస్తున్నాడు. పరమాత్మ ప్రీతి చివరి ప్రయోజనం. ఏమంటాం అల్టిమేట్ అంటాం చూడండి అది ఏమిటి అది ఒక్కటే. నీకు ఇల్లు వాకిలి భార్య పిల్లలు సంపద సంవత్సరాలు. ఇవన్నీ ఏం చేయకున్నా వస్తాయి. నువ్వు చేసుకున్నావ్ ఇవన్నీ ముందే ముడగల తడి ఉన్నాయి. ఇది కాదు దొరకవలసింది పరమాత్మ ప్రీతి. మత్ ప్రీతిహి తత్వ విన్మతం. ఇదమేకం ప్రార్థం ఇదొక్కటే పరమ సిద్ధాంతము నా ప్రీతే యజ్ఞము దానము తపస్సు యోగము సమాధి ఇష్టము పూర్తము అన్నీ చేసినా అన్నిటి ఫలితం పరమాత్మ ప్రీతి అనేది తత్వవేత్తల సిద్ధాంతము. నీవు చేసిన స్తోత్రంతో నేను ప్రీతి చెందాను అంటే నీ పని సఫలమైంది బాబు అని సంతోషంగా చెప్తున్నాడు. పూర్తిన తపసా యజ్ఞేహి దానైహి యోగ సమాధిన ప్రార్థం నిశ్రేయసం పుంసాం మత్ప్రీతిహి తత్వ విన్మతం అహమాత్మ ఆత్మనాం ధాతః ఎందుకయ్యా? నీవు సంతోషిస్తేనే మొత్తం ఫలం అని ఎందుకు అంటున్నావు? మా సంతోషం లెక్కలేదా? అంటే అహం ఆత్మా ఆత్మనాం రా నాయనా. అన్ని ఆత్మలకు నేను రా ఆత్మను. ఏం కావాలి? ఆత్మ సంతృప్తి కావాలి కదా? పని చేస్తే ఏం కలగాలండి? ఆత్మ ప్రీతి కలగాలి. ఎవరు ఆత్మ? మీ ఆత్మలకు నేనే ఆత్మ. మీరు మీరు మీ ఆత్మలను ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే ఎందుకు చూసుకుంటున్నారు? నా మీది ప్రేమ తోటే చూసుకుంటున్నారు. ప్రేమ నీ మీది కాదు నా మీది. అహమాత్మ. ఆత్మ ఆత్మనాం ధాతః వృష్టస్తన్ త్రేయసామపి అన్ని ఆత్మలకు నేనే ఆత్మను.
ప్రీతి కలవారందరిలో నేనే ఎక్కువ మీకు ఇష్టమైన వాడిని. ప్రపంచంలో మీరు వేటి వేటిని బాగా ప్రేమిస్తున్నారో, మీరు ప్రేమిస్తున్న వాటన్నిటికంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నారు. తెలియకుండా అది వేరే సంగతి. పరమాత్మ అని తెలియదు మనకు. కానీ మనం ప్రేమిస్తున్నాం. అందుకే నేనే ప్రేష్టః. ప్రకర్షనే ఇష్టః అన్నాం మరి. ఉన్నారు. అందరి కంటే ఎక్కువ ఇష్టుడిని నేనే ఎవరికి ప్రేయసామ ప్రేయస్త ప్రీతి గలవారందరిలో మీ ప్రేమ ఎవరి మీద ఉందో వారందరిలో నేనే ఉత్తమమైనటువంటి ప్రీతి గలవాడిని ప్రేయస్త ప్రియుణ్ణి అతోమయతిం కుర్యాత్ దేహాదిహి యత్కృతే ప్రియః కాబట్టి మీరందరూ నా మీదే ప్రీతి కలిగి ఉండాలి. ఉంటున్నారు కూడా. ప్రతి వారికి ఏదంటే ఇష్టం అన్నిటికంటే శరీరం అంటే ఇష్టం. అమ్మో గోరు నొప్పినా, ఏరు నొప్పినా, కాలు నొప్పినా వామ్మో వాయో గంతులేసి ఉరికి. నా అవసరపడతాం కదా, ఇది ఎందుకు అంత జాగ్రత్తగా చూసుకోవాలి? నాకు ఇష్టం అండి. శరీరం అంటేనే ఇష్టమా? మరి శరీరం అంటే ఇష్టమైతే, మరి చనిపోయిన నాలుగు రోజులు ఇంట్లోనే ఉంచుకో, ఇష్టం కదా బాగా. అబ్బే ఏం లేదు అవతల పారేస్తాం. ఇప్పుడు ఎవరి ఇష్టం ఉన్నట్టు? అందులో ఉండేవాడంటే ఇష్టం. ఆత్మ మీద ఇష్టం ఉంది కాబట్టే ఆ ఇష్టాన్ని చిరు మీద చూపుతున్నాం కదా? మరి ఇంకొంచెం లోతుకు పోవాలి కదా? మరి ఆత్మ... ఎలా ఇష్టమైంది అందులో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను రా నేను ఆత్మలకు ఆత్మను. కానీ నా మీద ఉన్న ఇష్టమే ఆత్మ మీద, ఆత్మ మీద ఇష్టాన్నే ఇరుదల మీద చూపుతున్నారు కాబట్టి శరీరాన్ని ప్రేమించే వారందరూ తెలియకుండానే నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ఆ మాట అనటం లేదు. అందుకే సంసారం. అన్నా మహారథ ఆయనకి. పరమాత్మ నిన్ను ప్రేమిస్తున్నాను నా శరీరాన్ని కాదు అన్నాం అనుకోండి మోహర్శం వచ్చేస్తుంది. నాకు శరీరం ఇష్టం, నాకు ప్రాణం అంటే ఇష్టం అన్నంత కాలం శరీర సంసారం. అబ్బే ఇవన్నీ నాకెందుకండీ?
ఇందులో ఆయన ఉన్నారు కాబట్టి ఈయన ప్రేమిస్తున్నారని యథా స్వరూప జ్ఞానం మనకు కలిగితే సంసారం మళ్ళీ ఉండదు. అందుకే యత్కృతే రతిహి. యత్కృతే ప్రియః సర్వగాయతమయమయేన ఇదం ఆత్మన ఆత్మ ఆత్మయోనిన ప్రజాహ సృజా యథా పూర్వం యాస్య మై అనుశీరతే. ఇప్పుడు చాలా స్పష్టంగా అని చెప్తున్నాడు ఇందులో సర్వవేదమయేన ఇదం ఆత్మనా ఇప్పుడు నీవెవరో అంటే నేనే. ఎలాంటి వారవు సర్వ వేదమయుడు. పరమాత్మ సకల వేద స్వరూపుడు కదా. ఆ వేదం నీకు ఇచ్చాను. కాబట్టి. కల మేధ స్వరూపుడిగా ఉంటున్నటువంటి నాతో నాలో ఉన్న నీవు నీలో ఉన్న నన్ను చూచి నీ మనస్సులో నన్ను తెలుసుకొని నీ బుద్ధితో నేను ఉన్న ప్రపంచాన్ని నాలో ఉన్న ప్రపంచాన్ని సృష్టించు. ఎవరు చేస్తున్నట్టు అయింది? పేరుకు నువ్వు గాని చేస్తున్నది నేను. సర్వ వేదమయేన ఇదం ఆత్మన ఆత్మ ఆత్మయోనిన. ఎవరు ఆత్మయోని? బ్రహ్మకు పేరు. కదా? ఈ ఆత్మయోనిన బ్రహ్మతో ఆత్మన అంటే మనస్సుతో ఆత్మ ఈ జగత్తును సర్వవేదమయేన సృజస్వా. సకల చరాచర జగత్తును నా సంకల్పంతో పుట్టిన నీవు నేనిచ్చిన జ్ఞానంతో నాలో దాగి ఉన్న లోకాన్ని చూచి సృష్టించు. నీ పని అది. అంటే సృష్టి చేస్తున్నానని కానీ, జ్ఞానం ఉందని కానీ, కర్మ ఆచరిస్తున్నానని కానీ త్రివిధాహాంకారాలను నీవు పరిపూర్ణంగా విడిచిపెట్టు. ఉన్నాడు అందుకనే సర్వ వేదమయేన ఇదం ఆత్మన ఆత్మ ఆత్మయోనిన ప్రజాహ సృజా యథా అది కూడా యథాపూర్వం.
మర్చిపోవద్దు. నేను సృష్టి చేశాను, కొత్త సృష్టి చేశాను. నాకే నవ్వు వస్తుంది. మేము కొత్తగా కనిపించామంటే నవ్వాలనా ఏడవాలనా? నీకు ఏం కనిపెట్టావు అసలు ఏం లేదు ఇందులో. నువ్వు బాగా కాలం కనిపియ్యవు అంతే. కొత్త కనిపెట్టాను లేనిదే ఉన్నదా? ఉన్నదే. నీకు తెలియనిది చూపెట్టావు. అందుకే అంటాడు గురువుగారు బాగా చదువుకొని గురువుగారు నాకు బాగా చెప్పారండి నేను బాగా చదువుకున్నాను కానీ నేను చదువుకున్నప్పుడు గురువుగారు నాకు ఈ విషయం చెప్పలేదు. నేను పుస్తక చదివి చదివి బాగా ఆలోచించి ఆలోచించి నేను స్వయంగా తెలుసుకున్నానండి అన్న వాడిని చూసి నవ్వాలనా ఏడవాలనా. అసలు ఒక విషయాన్ని చూచిన తరువాత, చదివిన తరువాత దాని గురించి ఆలోచించాలనే బుద్ధి ఇచ్చింది ఎవడు? నువ్వు స్వయం ఏముంది అక్కడ? నువ్వు ఆలోచిస్తే ఆశ్రయం కలిగింది బానే ఉంది. మరి ఇంతకుముందు ఎందుకు ఆలోచించలేదు? వాడు అన్నాడు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి అని. మరి అప్పుడు నీకు అంతే కదండీ అంటే ఆహా అంటే బుద్ధి వచ్చింది అంటే అప్పుడు లేదన్నమాట. మరి బుద్ధి లేని నీకు బుద్ధి కనిపించిన ఆచార్యుడు ఇచ్చిన బుద్ధితో ఆలోచిస్తున్నావా? నీ బుద్ధితో ఆలోచిస్తున్నావా? ఇదే భావాన్ని ఆత్మయోయిన ఆత్మన ఆత్మ. నేనే నీకు కారణం. నా నుంచి పుట్టావు. నేనే నువ్వు. నీ మనస్సు నాది, నీ ఆత్మ నాది, నీ బుద్ధి నాది, నీ సంకల్పన నాది, నీ ప్రయత్నం నాది. నీ సృష్టి ఎవరిది? నాది. కాబట్టి ఇవన్నీతో నువ్వు యధాపూర్వం ఇదివరకు ఏది ఎలా ఉందో దాన్ని అలాగే సృష్టించు. ఎలాగయ్యా అంటే యాత్యమయి అనుసేరతే. నీవు వాటి కోసం కొత్తగా ఏ ప్రయత్నము చేయొద్దు. నాలో హాయిగా పడుకొని నిద్రిస్తున్నాయి. నా కడుపులో ఉన్నాయి. వాటిని చూచుకుంటూ తయారు చెయ్యి. మోడల్ ఇచ్చారండి తయారు చెయ్యి జిరాక్స్ కాపీ అదే అంటారు కదా మనకు బ్రహ్మ కూడా అది వాల్మీకు ఏం చెప్పాడు ప్రత్యక్షంతే భవిష్యతి కదు రహస్యంచ ప్రకాశంచ యత్తే అవిదితం సర్వం విధితంతే భవిష్యతి.
తాటుగా ఉంది, నేటుగా ఉంది, ముందర ఉంది, వెనక ఉంది. అందరికీ తెలియనిది తెలియనిది మొత్తం నీకు తెలుస్తుంది చూచి రాయమన్నాడు. ఓ టీవీ పెట్టుకున్నాడు, ఓ టీవీ పెట్టుకొని అందులో రికార్డెడ్ టీవీ పడేసుకొని చూసుకుంటూ వారి మీద రామాళం రాశాడు. ఆయన అంటే ఏం లేదు అక్కడ. వాటిని వర్ణించడంలో గొప్పతనం తప్ప సంఘటనలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అలాగే బ్రహ్మ కూడా ఇంత జగత్ అబ్బా సృష్టించాడు. ఏ మీరు ఏదో అక్కడ చూసుకుంటూ సృష్టించాడు. యాస్యమయి అనుసేరతే ఏ లోకములు ఏ ప్రజలు నాలో నివసిస్తూ ఉన్నారో ఉంటున్నారో పడుకొని ఉన్నారో ఇదివరకు నాలో ఉన్నటువంటి ప్రజలనే నీవు చూచి సృష్టించు. అదిగో యధాపూర్వం మళ్ళీ కాళిదారు కవిత్వం కొంటా నా పైత్యం కొంటా అని పైత్యం చూపు ఉన్నది ఉన్నట్టు చెయ్యి కొంచెం బక్కకు పోయావో నేను ఊరుకోను అందుకే యధాపూర్వం ప్రజా సృజాత్. యథా పూర్వం యాచ్ఛ మయి అనుసేరతే ఐత్యే ఉవాచ తస్మా ఏవం జగత్ స్రస్ట్రే ప్రధాన పురుషేశ్వరః ఇప్పుడు మనకు ప్రధాన పురుషేశ్వరుడు అట స్వామి అంటే ప్రకృతికి జీవుడికి అచిత్తుకు చిత్తుకు. చిత్ అచిత్ ఈశ్వరుడే పరమాత్మ కాబట్టి ఈ ప్రధాప పరమాత్మ జగత్తు సృష్టరే జగత్తును సృష్టించేటువంటి బ్రహ్మకు. వ్యజ్య ఇదం స్వేన రూపేన తన స్వరూపంతో ఈ సకల చరాచర జగత్తును ఆవిష్కరింప చేశాడు వ్యజ్య అంటే ప్రకటింప చేశాడు సాక్షాత్కరింప చేశాడు ఇగోరా జగత్తు. అలా ఉంది బాగా చూడు దాన్ని చెప్పు. అని సకల జగత్తును ఇంత స్పష్టంగా చూపెట్టి రూపేన కంజనాభః తిరోదధి ఎవరు ఈయనే? కంజనాభుడు అంటే పద్మనాభుడు. స్వామి అంతర్ధానం చేందాడు. తనిష్టమే కదా అడిగితే వచ్చాడు. ఒక ఉదాహరణ అయితే ఇచ్చాడు. నేనే వెళ్తున్నాను ఇక నీ పని జాగ్రత్తగా చెయ్యి. నేను వెళ్తున్నాను అంటే నేను ఈ లోకంలో ఎక్కడ లేను, ఇదంతా సామ్రాజ్యం నాదే అని అనుకోకు. ప్రతి చోట నేనే ఉన్నాను. ప్రతి పని నేనే చేయిస్తున్నాను, ఇదంతా నా స్వరూపమే. ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని.
ఉన్నది ఉన్నట్టుగా నాలో ఉన్నదాన్ని చూచి సృష్టించమని ఇలా సృష్టి చేస్తున్నా నీకు అహంకారం కలగదని అవిద్య కలగదని వేదములు నీవు మరిచిపోవని అలసట ఉండదని ఇలా అనేకమైనటువంటి వరములు ఇచ్చి బ్రహ్మను అనుగ్రహించి స్వామి అంతర్ధానం చెందాడు. కంజనాభ తిరోదది అంటే ఇక్కడికి నవమ అధ్యాయం సమాప్తమైంది. మళ్ళీ అధ్యాయం మొదలు పెడితే ఐదు నిమిషాల్లో చాలు కాబట్టి బహుశా నెక్స్ట్ బుధవారం ఉండదు అనుకుంటున్నాను. నేను సింహాచలం వెళ్తాను ఫస్ట్. మరి సెకండ్ చెప్దామా? సెకండ్ వరకు ఎలా వస్తో ఒకసారి రాసేయండి. ఎందుకు రా? ఫస్ట్ దానికి రాత్రి పెళ్లి చేస్తాం పొద్దున వస్తాం. సెకండ్ వస్తాం పొద్దున 6 గంటకే వచ్చేస్తాం. ఏదో గోదామిలో గిదా ఏదో ఉంటుంది. అలా అంటే పలాస పలాస అన్నా ఏదో అన్నాడు. జా పడ్డా నుంచి ఫలాసనం విశాఖం ఏదో ఉందట. ఆ థర్డ్ సెకండ్ ముందు అనుకోండి అక్కడ చేసుకుందాం. థర్డ్ పెట్టుకున్నామా? మళ్ళీ మూడో తారీకు వేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మది గురుభ్యో నమః చూసిండ్రా అది ఆ సిడి చూసారా?
Salutations to the waters of transcendent knowledge. Salutations to the sacred lotus feet of Achyuta. I take refuge in the feet of Sri Ramanuja, who stands as the sole guide for the Atma, devoted to the Lord's qualities.
Salutations to Sri Sukhabrahma. Born in the Kanya-bharani constellation, ornament of the Vadhula lineage, son of Sri Rangaryaguru, carrier of Shatakopa - I worship him. Salutations to my Gurus. Dear devotee-friends, Brahma is composing a hymn of praise to the Supreme Lord.
These four types of darkness. Why? During the day it is there and visible. At night there is no light, we cannot see. Even during the day, even with the sun present and light available, our eyes...
'Jagaradeeya-krita-lokayaatra' - He swallowed all 14 worlds within Himself and slept. Yet He never stopped His work. He lay down, but even while lying down, He continued His own work. What work is that?
A bed must be white. Must be cool. Must be soft. Must be elevated. Isn't that right? Spacious and comfortable - when you fall on it, nothing else matters. 'That is my bed, after all' - that is why He rests in the cosmic ocean.
To illustrate what sleep is like. 'Janasya sukham vivriṇvan' - He who reveals the happiness of humans - what form does sleep take? This is being described once to show us clearly.
'Yadanugrahena - I was not born. By Your grace I have come into existence. By Your grace alone I am becoming capable of creating the other worlds. Yadanugrahena...'
No - He is the 'suhrut' (well-wishing friend) of the entire universe. He gives a good heart, He dwells within a good heart, He is Himself the good heart. He is the Antaryami - who is He? The mahant (great one) who dwells within all.
In that same glance, cast a little portion toward me as well. Is it wrong to ask? We must speak carefully with elders. 'O great one, let that glance touch me too.'
'What are you creating? I am already creation itself.' 'But why do you ask, my son? You have a title - Pranata-priya - one who has love for those who surrender. Pranatarti-hara...'
How does He do it? 'Grihita-guna-avataarah' - taking one quality at a time and taking avatar with that quality. He takes Rajas-guna and as Brahma, creates.
When visible, we say it rises; when invisible, we say it sets. Creation is the same - invisible means pralaya, visible means srishti. Concealed within - that is pralaya. Manifest - that is creation.
We too are like the ladle for the Lord. An instrument. He placed us in it and keeps stirring. We don't feel the heat, we don't feel the cold - sweet or sour. If by mistake the ladle tasted something, that is wrong - we are mere instruments.
'No, no, no - I was not born. From Your navel-lotus, I was manifested by You. Naabhishraddaat iha satah ambhasi yasya pumsah naabhishraddaat' - from the navel of that Supreme Being...
In Valmiki Ramayana: 'Jnaatumevam vidham naram maharshi tvam samardho asi jnaatumevam vidham naram' - 'O great sage, you are capable of knowing such a person - please tell me about him.' Valmiki also asked with courage.
What is born is sent far away. This is the meaning. The combination of those material elements - after seeing that, the doer again engages in further activity.
He is the senior - that is why He is the one. So that great primary Purusha, the ancient Lord - please open Your eyes and look at me with a gentle smile. Please say a few kind words.
What happened? His arrows were exhausted. 'Ishukshayaat nivartante naantariksha kshitikshayaat' - it is not that the sky or earth ran out - his own arrows ran out. Similarly for us - our resources run out, not the world's.
But here he gives an indication that this event occurred. What happened - 'Abad abhipiritam anviikshya brahmanah' - what did Madhusudana say? He dropped a single word.
Along with us, without our knowing, two things accompany us always - one is taste (ruchi) and the other is smell (vaasana). When we arrive anywhere, what comes with us? We mentioned it earlier - these two always follow.
Brahma was distressed, wondering 'How will I obtain the knowledge needed to create the world?' The Supreme Being, with His profound speech, 'tapta tapta agaadhaayaa vaachaa kashmalam sha' - dispelled his grief.
Even for a father, knowledge must come in the right way. You must work hard, perform tapas, live in society - only when you value knowledge will it come. Not by being handed it - tapas is the way.
So He says: work is work - you cannot avoid doing it anywhere at any time. Do your work with devotion. And also: 'Loke aatma aatmana...' - in the world, perceive the Atma through the Atma.
'Drishtha asimaam tatam brahman mayi lokaan tvam aatmabhi. Yadha tu sarvabhuteshu daarushu agnimiva sthitam' - just as fire resides within wood, I am pervading all of this world that is spread within Me.
He says the flame follows the shape of the wood. If the wood is long, the flame extends long. Does the flame become the shape of the wood? The flame takes the contour of the wood - whether bent, short, or long.
It appears as if touching, but nothing actually touches Me. I exist within everything - yet nothing clings to Me. The one who exists in all yet is untouched by all - that is the Supreme Being.
'Svaruupena mayopetam pashyan svaaraajyam uchchhati' - knowing the nature of the Supreme Being, seeing that this entire world is filled with the Lord - the world is not separate from Him but pervaded by Him - one attains sovereignty.
'Your grace upon Me, My grace upon you - it grows abundantly. My grace upon you rains down constantly. Because My grace rains upon you greatly, through My grace...'
Now - whatever work we do, if we can keep our mind fixed on the Supreme Being - meaning, letting go of 'I am doing this' - understanding that the Lord is doing it through us - that is true yoga.
They said this, not addressing the Lord - yet they said 'the fault is ours, not yours.' The act of coming to you - how is it? Like fish in water - 'jalaan matsya ivodupam' - just as water is the natural home of fish, this is natural for us.
He instructed Brahma to perform tapas, had him do it, then showed him His divine form. 'Naadena salile moolam pushkarasya vinchvatah yatya kartaangam matustotram matkathaa-abhyudayaat...'
It is not you who is praising - it is the Lord who, wishing to create a means for your liberation, willed it and inspired you to praise. Not Brahma doing it - the Lord made it happen through him.
Grant me the great desire - to have no desire in the world. That is the greatest wish. What do we truly need? As long as there is desire in the world, there is no true knowledge.
My being pleased is the result. Whatever you do - yajnas, daanas, homas, japas, tapas, samadhis - what is their fruit? 'Bhagavaan tushyate' - the Lord is pleased. Within all of these, I am the result.
Pay careful attention. Whatever work we do - if done for the Lord's pleasure (bhagavat-priityartham), as service to the Lord (bhagavat-kainkarya-ruupam), without ego - then all obstacles are overcome.
Among all those who have love, I am the most dear to you. Of everything in the world that you love, I am loved more than all of them - more than anything you cherish.
Because He is within all those loved ones, you love them. If we gain the knowledge of this true nature (svaruupa-jnaana), samsara will not bind again. 'Yatkrite ratih. Yatkrite priyah sarvaagaayatamayamaye...'
Do not forget. I created this creation - a fresh new creation. Even I am amused! If we are seeing things as new - should we laugh or cry? What did you discover that was really new?
It is to the side, it is straight ahead, it is in front, it is behind. What is unknown to all - all of that will become known to you. 'See it and write it down,' He said. Like a TV set up - another TV set up - record everything.
'See what is within Me exactly as it is and create accordingly' - so that you will not have ego, not have avidya, not forget the Vedas, not be fatigued - with all these blessings He thus commanded creation.