గజేంద్ర మోక్షం: ఆపదలో ఏనుగు శరణాగతి
Gajendra Moksha: Elephant's Surrender in Extremity
గజేంద్ర మోక్షం కథ సారాంశం - మొసలి పట్టుకోగా గజేంద్రుడు చివరకు అన్ని శక్తులు వదిలి 'ఆదిమూలే' అని పూర్ణ శరణాగతి చేశాడు. ప్రభువు వైకుంఠం నుండి సాధారణ కార్యాలు కూడా పూర్తి చేయకుండా పరిగెళ్ళాడు. లక్ష్మీదేవి మరియు మునులు ప్రార్థించగా విశ్వంలో స్థాపించబడిన విశ్వ వైకుంఠం, శరణాగతులను నిరంతరం కాపాడే ప్రభువు చర్చించబడ్డారు.
The Gajendra Mokshana story is summarized - Gajendra the elephant, trapped by a crocodile, finally surrenders completely when all strength fails, calling out "Adimule" (O Primordial One). The Lord rushes from Vaikuntha without even completing His normal routines. The session reflects on the cosmic Vaikuntha that was established within the universe when Lakshmi and the sages prayed, and whose Lord constantly watches over all who surrender.
స్వామి గురు గురు గురు దేవు శర్మాల ముర్చరణం మంగరం జై ఏ. మాతాధిశాత హరే శరాన్ పూర్త్యే సర్వం యదేవ నియమేనపద నమః మనమం భయనాం. ఆద్యత్విన కులపతే కులాధిరామం శ్రీవంతదం శ్రీ గణం ప్రణమామి మోహనా భూతం సరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీవత్పితా కులశేఖరయో వివాహా భక్తాస్వి రూపనకాల యదీంద్ర మిశ్రా శ్రీవత్వరాం సుతమునిం గణదోస్వి నిత్యం వసుదేవ పుతం దేవ పుతం సజానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం ముందే జత్గురుం హదసీ పుస్ప సంకా సింహార నోపుర సోహితం రత్న చంతల సేయురం కృష్ణం ముందే జత్గురుం ఉత్కుల్ల పస్మ పుత్రాక్షం నీల జీవోద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుడిలాలగ సయుక్తం పూర్ణ చంద్ర నివాహనం విరస కుండలదలం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరత్నం మనమాలా వితలాజతం వెంకట చక్రహరం దేవం కృష్ణం ముందే జగత్గురుం మందార గర్భ సంయుక్తం చారవాహ ముస్తోధితం బరిని పించావ చూడాంగం కృష్ణం ముందే జగత్గురుం రుగ్మిణి శిరిడి సంయుక్తం సీతాంబర సుస్తోధితం అవాస్త సురశీ గంధం కృష్ణం పుణ్యే జగత్గురుం గోపికానాం జద్వంద్వ కుంకుమాం శిత వర్తసం నీనికే సంభనే శ్వాసం కృష్ణం పుణ్యే జగత్గురుం కృష్ణాక్షణ గమితం పుణ్యం ప్రాతః ఉత్సాయ జగత్వతే కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శత్యే భౌత్రమ జన్మసం పరాభరాత్మ నిమృత్యే సుఖతాసం తపోదికిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనితయే వాసిస్తాయ నమో నమః యం ప్రవ్రజంత మనుతేత మపేత కృత్యం స్వైపాయనో విరహ గాతన ఆదిభావా పుత్రేతి సన్మయతయా సరవోభినేదుహో సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగాయ గురు పుత్రం షడగోకమహం భజే అత్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా
గజేంద్ర మోక్షణ కథ శ్రవణం అయింది. రాజన్ ఉదితమేతత్తే హరేహే కర్మ అధనాశనం. పాపమును నచింపజేయటువంటి పరమాత్మ యొక్క కర్మను. వివరించాం, చెప్పాం. ఏమిటది? గజేంద్ర మోక్షణం పుణ్యం. అది గజేంద్ర మోక్షణం. పరమ పావనమైన గజేంద్ర మోక్షణమును. లేదా జయేంద్ర మోక్షణం అనేటువంటి పరమాత్మ యొక్క లీల అది సకల పాపనాశకము అలాంటి దాన్ని చెప్పాను ఇక ఇప్పుడు రైవతం త్వంతాం శృణు రైవత మనవంతరంలోని గాధలను వినవలసింది. అనుకున్నాం స్వయంభు అయిపోయింది, స్వరోచిష అయిపోయింది, ఉత్తమ తామస ఇది చెప్తున్నాం కదా. దాని తర్వాత ఇప్పుడు రైవతం త్వంతం ఇది. రైవత అంతరంలోని కథను వినవచ్చు అని చెప్తున్నారు. పంచమో రైవతో నామ అంతే కదా స్వాయంభువ చెప్పుకున్నాం. అలాగే స్వారోచిష ఉత్తమ తామస నాలుగు రైపు అయ్యారు. ఐదవది రైవత మనవంతరం పంచమో రైవతో నామ మనుహు తామస సోదరః వీడు తామసుడికి సోదరుడు. ఇతనిలో బలివింధ్యాలయ సస్య సుతాః అర్జున పూర్వకాః మనం చెప్పుకున్న మనువు అనగానే మొదలు మనువు తరువాత మనుపుత్రులు ఆ తరువాత ఇంద్రుడు ఆ తరువాత దేవతలు. సప్త ఋషులు అవతారం. ఎక్కడైనా ఏ మనువు అయినా యా ఉంటాయి. అందువల్ల మనువు రైవతము అతని పుత్రులు బలి, వింధ్య, అర్జున వీరంతా మనువు యొక్క పుత్రులు. విభువు ఇంద్రః ఇంద్రుడు విభు అనేటువంటి పేరు గలవాడు ఆ సమయంలో ఇంద్రుడు. సురగణాః రాజన్ భూతరయాదయః భూతరయుడు ఇత్యాదులు కొంతమంది వాళ్ళను దేవతలు అని చెప్తాం. హిరణ్యరోమా వేదశిరాః ఊత్వ బాపాదయో ద్విజాః వీళ్ళు సప్తర్షులు. అంటే ఒక్కొక్క మరువంతంలో ఋషులు మారుతారు కదా అలాగే హిరణ్య రోమ వేదశిరా ఊత్వబాహు అనేటువంటి వారు మన ఒక నలుగురు కలిసి సప్తఋషులు పత్నీ వికుంఠా శుభ్రస్య వైకుంఠైశ్వర సప్తమైహి సమయంలో సుభ్రుడు అనేటువంటి మహానుభావుడు అతని భార్య పేరు వైకుంఠ. సురతత్వములైనటువంటి వైకుంఠుల చేత తయోహ స్వకలయా జగ్ని వైకుంఠో భగవాన్ స్వయం. పరమాత్మ వైకుంఠ నామముతో వారికి కుమారుడిగా అవతరించాడు. ఇది వైకుంఠ అవతారం అన్నమాట.
వైకుంఠ కలిపితోయేన లోకః లోక నమస్కృతః తమయా ప్రార్థ్యమానేన దేవియా తత్ప్రియ కామ్యయా ఈ మహానుభావుడు ఏం చేశాడు అంటే లక్ష్మీదేవి అమ్మవారు ప్రియురాలు ప్రార్థించింది. కొందరు దేవతల రుషులు కూడా ప్రార్ధించారు. ఏమని మీ లోకం చాలా దూరం ఉంది ఒక బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే కొంచెం సౌకర్యంగా ఉంటుంది అంత దూరం దారేమో. దగ్గర దగ్గర చూసుకుంటాం. మనం కూడా పిల్లలకు దగ్గరగా ఉంటామండి అల్లులం ఎందుకు అని లక్ష్మి అడిగింది. దేవతుడు అడిగితే బ్రహ్మాండ కోచన లోపల ఒక వైకుంఠ నగరాన్ని స్వామి సృష్టించాడు. ఇక్కడికే అందరూ వెళ్ళే అని. హిరణ్యకశ్యపుడు ఆ కాదు వాళ్ళది వేరు మళ్ళీ. హిరణ్యకశ్యపుడు కానీ మరసలు కానీ పరమపదం కాదు అది కూడా కారణమే అబ్బో. అక్కడికి పోతే మళ్ళీ రారు అక్కడ అక్కడ మినహాయింపు లేదు. ఎవడైనా ఒకటే. ఆ పోదు పోతే మళ్ళీ రారు ఇక. అక్కడికి పోతే కొంచెం క్వశ్చన్ లేదు. ఇదంతా ప్రకృతి మండలంలోనే. కారణ వైపుం తాలే ఐదు ఉన్నాయి. ఇది బ్రహ్మాండ లోపల భాగంలో భూమండలంలో ఒక వైకూంట ఉంది. భూలోకంలో ఒక వైకూంట ఉంది. చిరుతాగం ఎక్కడిది? భూలోకం మీద కదా అవతలది కాదు. ఇక్కడ ఒక వైకూంట ఉంది. తర్వాత మహర్లోకంలో ఒక వైకూంట ఉంది. సత్యలోకం కంటే కింద ఇంకో వైకుంఠ ఉంది. సత్యలోకం పైన ఇంకో వైకుంఠ ఉంది. పరమపదం పరమపదం. లాస్ట్. అప్పుడప్పుడు మనం ఒక తప్పు చేస్తే ఇక్కడికి పోయి వస్తాం. బ్రాంచ్ ఆఫీస్ లో వెళ్తాం. తప్పు పుణ్యం చేస్తే ఇక్కడికి పోయి వస్తాం. అది అమ్మో ఐదు రకాల వైకుంఠాలు. పంచేమి వైకుంఠ అలా చెప్తాడు. అదేంటి? ఉపశ్లోక సంహిత. పుజ్యకుమారుడు ఉపశ్లోకుడు పాంజరాత రాగవం రాశారు కదా అందులో చెప్తాడు ఐదు రకాల వైకుంఠాలు ఉన్నాయి. రావణాసురుడు ఈ నది పైకుంఠం పోయి వచ్చారు చక్రంతో జగువుకున్నారంటే పెద్ద కాంగాయ తపస్సుతో మనం కూడా పోయి రావటం లేదు. పోయి మరి రావటమే పోయి వచ్చారంటేనే అది కాదన్నమాట వేరే అవసరం ఏం లేదు. లేదంటే యద్యత్వా నది వర్తంతే. ప్రధాన పరమం మమ స్వామి చెప్పిన తర్వాత ఇవన్నీ ప్రాత్యాప్యం ఇలా అమ్మవారికి ప్రీతిని కలిగించడానికి దేవతలకు సౌకర్యం కలిగించడానికి స్వామి.
ఈ బ్రహ్మాండ కోసం లోపల చేరేటువంటి ఒక వైకుంఠ నగరాన్ని సృష్టించారు. రమయా ప్రార్ధ్యమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా సత్యానుభావ కటితః గుణాస్య పరమోదయా భవమాన్ వేనుం తరిముమే యో విష్ణోః వర్ణయేతు గుణాన్ ఇలాంటి పరమాత్మ యొక్క ప్రభావం వైకుంఠ నగరాన్ని నిర్మించడముగా చెప్పామని ప్రభావం ఇంతే అనుకోకు పరమాత్మ భావాన్ని చెప్పాలి అంటే భౌమాన్ రేణుని గుణమే. భూమిలో ఉన్నటువంటి పరాగములను లెక్కపెట్టినప్పుడు చెప్పొచ్చు అంటున్నాం. కదా? నాకు అందులో విష్ణోహో విష్ణోర్ము గంభీర్యాని ప్రవోచన్ యః పార్థివాగుం వివమే రజాగుంసి ఏం చెప్పారు కృష్ణ సూప్తం గురించి. ఆర్తివాగుం రజాగుముతి విమమే. భూమి యొక్క పరాగములను లెక్కపెడితే అప్పుడు విష్ణోర్వీని అని ప్రవోచనం. పరమాత్ముని యొక్క అనంత గుణములను చెప్పగలరు. ఎవరు చెప్పగలరు? ఎవరు భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్కపెడితే వారు చెప్పగలరు. భూమిలో ఉన్న రేణువులను లెక్క పెట్టినాడు పరమాత్మ కళ్యాణం అని విపరాక్రమం అని చెప్పగలడు అదే వేద వాక్యాన్ని విత్వి శ్లోకంగా చెప్తున్నాడు భవమాన్ రేణువున్ తవిమమే యో విష్ణోహ వర్ణయ అది మమ్మే చెప్పాడు. మమ్మే పదం అదే పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే గుర్తుకోవడానికి. అయినా ఇది వేరే మంత్రం కదా బాబు అని మన చేత గుర్తింప చేయడానికి ఆ పదం అంటే కోడ్ అన్నమాట. విమమే అంటే ఓహో విష్ణోన్ గంభీర్యాని ప్రవోచనం యత్పార్థివాగుం విమమే రజాగుంసి ఆ విమమే వచ్చేసరికి ఇది అది అర్థం అవుతుంది ఈ రీతిలో భూమి యొక్క రేణువుల లెక్కపెట్టగలం వాడే పరమాత్మ గుణములను వర్ణించగలడు. సత్స చాక్ష సత్పుత్ర చాక్షతో నామ వైమను ఆరవ వాడు. చక్షు యొక్క పుత్రుడు ఇది చాక్షుష మన్వంతరము అంటాం. ఈ మహానుభావుడు చాక్షుషో నామవు ఈ మనుహు పూరు పూరుష సుద్యుమ్న ప్రముఖాః చాక్షుషాత్మయా. వీరు పూరు పూరుష ఇత్యాదులందరు అనేక కుమారులు అలాగే మునయక్త్రవై రాజన్ హవిష్మత్ వీరకాదయః హవిష్మత్ వీరక అనేటువంటి వీళ్ళందరూ సప్త ఋషులు మనకు
భవిష్య పురాణంలోనూ హరివంశంలోనూ అలాగే పద్మ పురాణంలోనూ మనువంతరము, మనువు, మనుపుత్రులు, సప్తఋషులు, ఇంద్రుడు, దేవతలు అవతారు. అందరినీ ఇస్తారు. దేవుని నమోదరం. అలా మొత్తం వేసుకున్నాం అనుకోండి నాకు డౌటే ఉండదు. ఇందులో ఉత్తగా ఆ దేహా అని చెప్పి వదిలిపెడతారు. వాళ్ళందరి పేరు చెప్తారు. ఒక్కొక్క మనువంతు సత్తోర్తులు ఎవరెవరు. మన పుత్రుల పేర్లు ఏంటి? ఆ ఇంద్రుని పేరు ఏంటి? అలాగే దేవతల పేర్లు ఏంటి? పరమాత్మ అవతారం ఏంటి? ఆ అవతారంలో ఏం చేశాడు? చాలా సింపుల్. ఈ ఎండ్ రి ఉంటది చూడండి. అలా సీ సీ లాగా ఉంది. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తే సౌకర్యం ఉంటుంది. ఇలా హవిష్వద్వీరచాదయః తత్రాపి దేవః సంపూజ్యాం వైరాజస్యాభవత్సుతః వైరాజ అనేటువంటి మహానుభావుడికి సంభూతి యందు పరమాత్మ అజితో నామ భగవాన్ శ్రీమన్నారాయణుడు అజితుడు అనేటువంటి పేరుతో అవతరించాడు. ఏం చేశాడు? క్షీరసాగరాన్ని మథనం చేసి దేవతనకు అమృతాన్ని ప్రసాదించాడు. వికుంటుడేమో వైకుంఠ నగరాన్ని నిర్మించారు. హరి గజేంద్ర మోక్షణం చేశాడు. యజ్ఞ మనువాదులను కాపాడాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు కదా. అజితుడు క్షీర సాగర మదనం జరిపి. దేవతారి అమృతాన్ని ప్రసాదించి ఘాట జరగకుండా చేసి ఇదంతా కార్యక్రమం జరిపారు అది ఆయన పని. పయోధిమ్య నిర్మత్య సురానాం సాధితా సుధా. సముద్రాన్ని తిరిగి దేవతలకు అమృతాన్ని అందించాడు. భ్రమమాన్వం పతికృతః కూర్మరూపేన మందరః. దానికి ఈయన ఎందుకు అంటే ఆయన ఏం చేయాలి? సముద్రాన్ని వాళ్ళే తిరుగుతారు కదా. అంటే కూర్మ రూపంలో మునుగుతున్న పర్వతాన్ని ధరించాడు. కూర్మాకారం లేదనుకోండి అమర్థం వస్తుందా? కుదరదు. అందువల్ల కూర్మరూపేన మందరః. అంటే రాయా అడుగుతున్నాడు రాజు యథా భగవతా బ్రహ్మన్ మతితః క్షీర సాగరః యదర్ధంబ యసస్యాద్రిన్ తధార అంబుచరాత్మన పరమాత్మ పారసముద్రమును ఎలా చిలికాడు?
పారసముద్రమును చిరుకుతున్నప్పుడు మందర పర్వతమును కూర్మ రూపంలో ఎందుకు తాను ధరించాడు? యధాము సంసునై ప్రాప్తం. దేవతల అమృతాన్ని ఎలా పొందారు? కించి అన్యదభోత్ ఇంకేమేమి విచేతులు అక్కడ జరిగాయి. ఎతది భగవత కర్మ వదస్వ పరమాద్భుతం ఇది. పరమాత్ముని నీల కదా అత్యసహ కర్మ కాబట్టి దాన్ని మాకు వివరించవలసింది. స్వయా సాఖ్యద్యమైన మహిమున సాత్పతాంపతేహే. నీవు వర్ణిస్తున్న పరమాత్మ యొక్క మహిమతో నాతి తృప్యతి మే చిత్తం. నాకు తృప్తి ఏం కలగటం లేదు ఇంకా చెప్పాలి. ఇంకా చెప్పా కదయ్యా చాలరా అంటావేమో నాతి తృప్తికి మే చిత్తం. నా మనస్సు తృప్తినే పొందటం లేదు ఎందుకంటే కారణం శుచిరం తాప తాపితం. బాగా కాగి కాగి కాగి ఉన్న భూమికి ఒకటి రెండు మూడు వానలు వస్తే చల్లాగుతుందా పాపం. వేడంతా పోయి నీరు గినకాలంటే చాలా పెద్ద వర్షం రావాలి కదా. ఎంతో కాలం నుంచి ఎన్నో కోట్ల జన్మల నుంచి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తపములతో తపిస్తున్న నా మనస్సు. మీరు చెప్తున్న ఈ అరకద వల్ల పూర్తిగా తృప్తి కలగలేదు ఇంకా చెప్పండి. పరమాత్మ కథలు వింటుంటే మన గుండెలో వస్తుంది దశవర్షం వస్తుంది. నివృత్త సర్షైహి ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్. ఔత్తమ శ్లోక గుణాను వర్ణనాత్కుమాన్ విరజ్యేత విన పశుమ్నా పరమాత్మ కనుక్కుంటే సాయి వాడు తప్ప ఎవడండీ చాలనేది ఎందుకంటే ఆ కథను ఎవరు చెప్తారు నివృత్త కర్షైహి ఉపగీయమాన ఆశ తొలగిన వారి చేత జ్ఞానం చేయబడుతుంది. ఆశ ఉంటే ఆయన ఎందుకు చదువుతారు?
కదా ఆశ తీసి అనుకోలుస్తారు. నివృత్త తర్షైహి తర్షం అంటే ఆశ ఇచ్చ కోరిక. కోరిక తొలగిన వారి చేత గానము చేయబడేది భవోషధాత్ సంసారానికి మందు శ్రోత్ర మనోభిరామ చెవులకు మనస్సుకు ఇంపైనది. అలాంటి ఉత్తమ సులోగ గుణాన్ని వర్ణనా చహాపుమాన విరజిత ఈనా పశుజ్ఞ. కసాయి వారి తరపున వాడండి ఇక్కడ చెప్తారు. ఇక్కడ. తాపత్రయ తాపితమైన నా మనస్సు మీరు చెప్పే పరమ త్వర్తి పొందటం లేదు ఇంకా ఇంకా వివరించండి అని పరీక్షిత్ పత్రికే సూచుడు అంటున్నాడు సంపృష్టః భగవానేవం ద్వైపాయన సుతో ద్విజాః అభినంద్య హరి హరి హరి నియమభ్యాచిష్టుం ప్రచక్రమే ఈ రీతిలో అడిగితే ద్వైపాయన సుతః అంటున్నాడు అంటే వ్యాస భగవాని హృదు యందు సుఖ యోగీంద్రుడు ఆ ప్రశ్నను అభినందించి పరమాత్మ అని అడిగే వరనైనా మంచి పని చేశావు. అని అభినందించి పరమాత్మ యొక్క పరాక్రమాన్ని చెప్పటానికి ప్రారంభించాడు. యదా యుద్ధే అసురైహి దేవహ బాద్యమానాః సీతాయుధ డైరెక్ట్ కథలోకి వస్తుంది మనం. ఉపోద్ఘతాలు అవన్నీ అయిపోయాయి. అలా మొదలు పెట్టాలి. ఎలా దేవదానవ యుద్ధంలో క్రీష్ణమైనటువంటి ఆయుధములు కల దానవుల చేత దేవతలు పీడించబడుతున్నారు వర్ణించబడుతున్నారు. ఇలా వచించబడుతున్నటువంటి దేవతలు గతాసవహాని పతితాః నోస్తిస్తే రత్వ పూయసః ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు మళ్ళీ లేవలేకపోతున్నారు. ఇలా చాలామంది అయ్యేసరికి యదా దుర్వాస సత్యాపాదు సేంద్రాలోకా త్రయోన్రుప. రాక్షసులు తమోగుణ సంపన్నులు కదా, తమో దీపం తిప్పాలి అది ఉండదు. దీపం ఆయనకి ఎదురుగా ఉండదు. తన ఇతన పెట్టండి. స్వామికి అది ఎవ్వరి కా వేడి అయితుంది ఎట్లా చూస్తున్నావ్. స్వామి వర్షస్థలానికి అట్లా ఉంటుంది కదా. స్వామి వర్షస్థలానికి వేడి అవుతుంది. ఇటువైపు ఇటువైపు పెట్టొచ్చు అట్లా ఉన్నా కదా. దేవతలు రాశసుల చేత పోషించబడడం ఏమిటి? బాధించబడడం ఏమిటి? వారు తమోగుణ సంపన్నుడు కదా.
దేవత సత్వగుణం కదా? సత్వగుణం తమోగుణంతో ఊడిపోతుందా? ఏమిటి కారణము? అంటే దానికి కూడా కారణం చెప్తున్నారు. యదా దుర్వాస సత్యాపాత సేంద్రాలోకాః త్రయో నృపమన చెప్పుకున్నాం విష్ణుపురాణంలో వివజిస్తారు. దుర్వాత మహర్షి అన్ని లోకములు సంచరిస్తూ సంచరిస్తూ అప్సర లోకం నుంచి ఒక చక్కని అప్సర అప్సరస ఒక చక్కని పూలమాల పట్టుకొని వస్తుంటే ఎలా ఉంది ఆ పూలమాల? ఎలాంటి వారికైనా మనస్సును మత్తు కలిగించే సువాసన. దర్జు దుర్వాసునుడు అమ్మాయి అమ్మాయి ఆ మాల నాకిస్తావా అన్నాడు. అడిగింది దుర్వాసునుడు కదా ఏం చేస్తారు ఈ బొక సమర్పించి నమస్కరించి అయ్యా స్వీకరించండి మహా ప్రసాదం రకంగా ఎక్కువ కదా. ఆయన అడుగుతాడు దుర్వాసునికి ఏం పని. అని సమాజం పెట్టి వెళ్ళిపోయాడు. ఇతను ఆ మాల పట్టుకొని ఆ లోకం ఆ లోకం అలా తిరుగుతూ తిరుగుతూ స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు వైర అతని నుంచి వస్తున్నాడు. ఏ పడరా అని ఆ శేషమాలను అతనికి ఇచ్చారు. అతను మహా ప్రసాదం అని స్వీకరించాలి పాపం. ఉన్నది ఐదా వస్తా మీద సరే ఇచ్చా లే వాసన చూసేసి ఆ ఎనుగు మీద పడింది ఐదా వస్తా మీద మంచి మంచి వాసన లాగే పిచ్చెక్కిస్తున్నా మాల ఏనుగు ఏమి ఎక్కువ లేదు వాసన చూస్తాడు దానికి చేస్తా అని చెప్పేసి అమాంతం మాలని తీసేసి ఇసిరి నేరకొట్టింది. ఇన్ని లోకాలు తిప్పుకుంటూ మోసుకుంటూ నేను మాల తెచ్చి నీకు ప్రసాదంగా ఇస్తే అభినందించకపోగా ఆనంగ మీద పడేస్తావా. నీకు ఇచ్చిన మాలను వారని పడేస్తావు కాబట్టి మూడు లోకాలలో లక్ష్మి ఎంత సహజంగా ఉంటుంది. నీ అధికారం రాస్తా పోతుంది. ఇప్పటికి ఆనవాయిక అదే. బెల్లో వేసిన మాల కారు మీద వేస్తే అధికారం పోతుంది, పోతున్నావ్ చూడటం లేదా? ఇది అప్పటికే కాదు, ఇప్పుడు విని కాదు ఉందా అని. దుర్వాత మహర్షి శాపం వల్ల మూడు లోకాలలో లక్ష్మి అంతర్ధానం చెందింది. అలా అంతర్ధానం చెందిన లక్ష్మి అమ్మవారిని బయటికి ఎలా తీసుకురావాలి అని పాపం శ్రీమన్నారాయణుడు ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు చూపు వచ్చాడు అయ్యా మోసం అంటున్నారండి రాక్షసుడు. అమ్మ బతుకుతారా? ఓహో మీకు బాధ అవుతున్నారా మీరు చంపుతున్నారా అని నేను నీకు చావు లేకుండా మందే పాలు చేస్తాను. సముద్రాన్ని తిరికేస్తే సముద్రం చేస్తుంది ఆ సాయంకి మీరంతా బతుకుతారు అని వాండవి చెప్పాడు. అదర్ధానమైన అమ్మవారిని బయటికి తెచ్చుకోవాలి. అంతర్ధానమైన అమ్మవారిని బయటికి తేవగానే జరిగిన కథ. అసలు అయితే మా అత్త దిన్ మాత్రమే చెప్తారన్నమాట దేవతలకు అమృతం కోసం సముద్రాన్ని తీర్చించాము అని చెప్తారు. అంటే పూర్వాపర
అందరు కము అంటాం. ఈ రీతిలో దూర్వాత మహర్జి చేత శపించబడినందువల్ల మూడు లోకములు అమ్మవారు లేకుండా అయిపోయి నిశ్రీతా భవన్. అమ్మవారు లేకుండా అయిపోయాయి మేషుహు ఇజ్యాదయః క్రియాః. యజ్ఞయాగాది క్రియలు కూడా లోపించాయి కదా చేయాలంటే ఏం కావాలి డబ్బు అమ్మ కావాలి అమ్మని ఎందుకు చేస్తాం ఎందుకంటే అమ్మ కేవలం ధనాన్ని ఇచ్చేదే కాదు కదా అమ్మ ఏమేమి ఇస్తుంది మనకు అంటే వాక్యం ఇస్తుంది ఆమె, శుద్ధి ఇస్తుంది ఆమె, విద్య ఇస్తుంది ఆమె, జ్ఞానం ఇస్తుంది ఆమె, తేజస్సు ఇస్తుంది ఆమె, అంటే అప్పటినుంచి అక్కడే ఉన్నారా? పిల్లాడు ఇక్కడ అక్కడ చూపించారు. అట్లా అక్కడే లేపడ్డారు ఇంకా చూస్తున్నాం. పిల్లవాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ అక్కయ్య కొడుకు. ఇక్కడ ఇక్కడ చూపించారు. నేను చూశాను కానీ ఎందుకు ఆగింది. ఈ రీతిలో యజ్ఞయాగాదులు చేయటానికి విజు లేకుండా అయ్యేసరికి నిజమేశ గురు గణాః మహేంద్ర వరుణాదయః నాత్యగచ్ఛన్ స్వయం మంత్రైహి మంత్రయంతః నిత్యయం ఇలా అమ్మవారు అంతర్ధానం చెద్దటం, యజ్ఞయాగాదులు లోపించటం, ఆచరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు సన్నగిల్లటంతో దీనికి పరిష్కారం ఏం చేయాలి అనేటువంటిది వారందరూ కలిసి ఆలోచించిన. నిశ్చయాన్ని చేయలేకపోయారు. అంటే ఏం పని చేయాలి కర్తవ్యాన్ని నిశ్చయించుకోలేక తతో బ్రహ్మ సభాం జగ్ము వారంతా. మేరు భవతం యొక్క శిఖరం మీద ఉండేటువంటి బ్రహ్మ లోకానికి మహానుభావులందరూ వెళ్లారు. సర్వం విజ్ఞాపన అని చెప్పి జరిగిందంతా బ్రహ్మకు వారు విజ్ఞాపన చేసుకున్నారు. విలోక్య ఇంద్ర వాయువాదీ నిస్వత్వాన్ విగత ప్రభాన్ ఈ రీతిలో. ఇంద్రవాయువాది దేవతలు బలహీనులయ్యారు. తేజోహీనులయ్యారు. శక్తిహీనులయ్యారు. ఇలా వారు కావటం చూచి లోకానమంగలాత్ అమంగళప్రాయాన్. అమ్మవారు లేదు కాబట్టి అన్ని లోకాలు. ఇంచుమించు అమంగళప్రాయం అశుభముగా అయిపోయాయి. అలా ఉండటాన్ని చూచి అసుర అసురాన్ అయథాద్భు రాక్షసులు మాత్రం విపరీతం.
ఓకే బలం, శక్తి, తేజస్సు అన్నీ వచ్చాయి కదా. శాస్త్రం కదా. సత్వగుణాన్ని క్షీణించిందంటే అర్థం ఏమిటి? తమోగుణం పూర్తి పొందింది. తమా కూడా చిని తమా కూడా ఉద్భవ పొందుతుంది. కాబట్టి దాడదులు బాగా విద్రంభిస్తున్నారు, దేవతలు క్షీణించారు. ఈ స్థితిని చూచి తమాహితేన మనసా తత్పరం పురుషం పరం అని తానేం చేస్తాడు? వారేదో తాను పెద్దవాడని వచ్చారు అంటే తప్పేం లేదు. మార్గం చూపాలి. చేతనైతే దుఃఖాన్ని పోగొట్టాలి. వీల్లేదు చేత కాదు అంటే పోగొట్టగలవాడిని చూపాలి. తాను దానం చేయకున్నా చేయగలవాడిని చూపితే కూడా పుణ్యమే కదా శాస్త్రం అది అందుకే నాయనా. ఇది మనతో అయ్యే పనేం కాదు. ఈ తమస్ పరిష్కారం వాడే చేయాలి అని బ్రహ్మ తస్మార పురుషం పరం. పరమ పురుషుడిని స్మరించాడు. ఉవాచ ఉత్పుల్లవదనః దేవాంత భగవాన్ పరః. పరమాత్మ దగ్గరికి వెళ్లే ఛాన్స్ వచ్చింది. భగవంతుని ఈ వంకతో దర్శించుకోవచ్చు కదా అందుకే ఉత్ఫుల్లవదనః ముఖం వికసించిందట బ్రహ్మది ఎలాగైతే మనము మనకు కావలసిన వారు ఉన్నచోట ఏదైనా పని ఉంటే అక్కడికి పోయే ముందు మన ముఖం విప్పాడుతున్నా అలా నడుపుతున్నా అబ్బా చాలా చాలా మంది మన వాళ్ళని చూస్తాం. చూడండి ఎంత సహజమైనటువంటి పాతవార్తలో యాస భగవానుడు. భగవాన్ ఉత్పుల్ల వదనః అంటాడు. వికసించిన మొఖమట. ఎందుకు మొఖం వికసించింది? స్వామిని చూడబోతున్నారు కాబట్టి. ఎలా వెళ్ళాలి ప్రశ్న చేసుకోవాలి విజ్ఞాపన చేసుకోవాలి కాబట్టి భగవాన్ ఉత్ఫుల్లవద ఉవాచ ఉత్ఫుల్లవదనః దేవాంత భగవాన్ పరః ఈ బ్రహ్మ యోధులతో వికసించిన ముఖంతో ఇలా చెప్తున్నాడు అహం భవః యోయం అథ అసురాదయః మనుష్య తిర్య కృతృమ ధర్మ జాతయః విక్ష్యావతారాంశ కలా విసర్జితాః అయినా ఒక విషయాన్ని తెలుసుకోండి. ఏమిటి నేను భవః అంటే రుద్రుడు, యూయం మీరు అసురాలయః రాక్షసులు, మనుష్యాతిరియకు ద్రుమ.
ధర్మ జాతయః మానవులు, పక్షులు, చెట్లు ఇతరమైనటువంటి ప్రాణులు యక్షి అవతారాంశ కలా విసర్జితాః హయే భగవానుడి యొక్క అవతారములు అని అంశ చిన్న భాగం మన దాని యొక్క కల. అంశలు అంశలు అని అంశలు అంశలు అంశలు అని ఒక కళాభాగంగా ఉన్నటువంటి వాళ్ళం మనమంతా. కాబట్టి మనకేదైనా ఆపద వస్తే ఎవరిని ఆసిరిస్తాము? వ్రజేమ సర్వే శరణం కమవ్యయం. ఎవరి అంశతో మనం ఏర్పడ్డామో ఆ పరమాత్మనద్దరం కలిసి శరణు వేడుదాము. అయత్య వర్జః అచ రక్షణీయః. అతన్ని ఆశ్రయిస్తే మాత్రం లాభం ఏమిటండి? ఆయనకు అండర్లు సమానమే కదా. వాళ్ళని చంపి మనల్ని కాపాడుతాడా? అంటే అతనికి సంపద అయిన వాడు లేడు. అలాగే కఠినం అయిన వాడు లేడు. నయత్య వత్యహా రక్షణ నిల్య. అలాగే నోపేక్షనీయః అరణీయ పక్షః అతను ఉపేక్షించేవాడు లేడు. ఆశ్రయించడానికి, భోజించడానికి, రక్షించడానికి, ఉపేక్షించడానికి ఈ రకమైన అసలు ఏం లేవు. కానీ అతను అరణీయ పక్షః. ఎవరు ఆశ్రయిస్తారో ఆయన పక్షం ఉంటాడు స్వామి. అతనికి అందరూ సమానమే కానీ ఆశ్రయించిన వారి పక్షంలో స్వామి అవలంబించి ఉంటాడు. అథాపి సద్గత్పితి సంయమార్థం సప్తే రజస్తత్వ సమాంసి కాలే. అయినా. అథాపి సర్గ స్థితి సంయమార్థం సృష్టి సంహారాల కోసం ఆ స్వామి సత్వగుణాన్ని, గజోగుణాన్ని, తమోగుణాన్ని అవలంబిస్తాడు. ఆయా కాలములలో. కాలి అయంత్య తస్య తితి తితి పాలనక్షణః సత్పంచు కానస్య భవాయ దీవినాం రండి ఇలా వస్తున్నాయి చూడండి బాగా. అయంత్య సత్య స్థితిపాలనక్షణః మనం ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నాం? స్వామిని. ఎందుకు ఆయన ప్రార్థించాలి అంటే స్థితిపాలనక్షణః. ఉన్న ప్రపంచాన్ని రక్షించడానికి కావలసినటువంటి రక్షించడానికి కావలసిన తత్వ గుణాన్ని తీసుకున్నటువంటి మహానుభావుడు. అయంచ్య తచ్య క్షితిపాలనక్షణః సత్వంజుషానచ్య భవాయ దీప్నాం.
తత్వమును స్వీకరించి ప్రాణుల యొక్క రక్షణాన్ని స్వీకరించేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి మనము రక్షించమని అడగాలి. ఎవరని అడగాలి? ఎవరు ఆ పని చేస్తే అని అడగాలి కదా? పరమాత్మే మూడు చేస్తాడు. తమోగుణం తీసుకుంటే సంహరిస్తారు, రజోగుణం తీసుకుంటే కృష్టిస్తారు, తత్వగుణం తీసుకుంటే రక్షిస్తారు. మనకిప్పుడు రక్షణ కావాలి కాబట్టి తత్వగుణము తీసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిద్దాము. తస్మాత్ వ్రజామత్సరణం జగద్గురుం. స్వానాం తనో దాస్యతి స్యం సురప్రియః కాబట్టి మనం ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుని చరణు వేడుదాం అతను తన వారికి శుభమును కలిగిస్తారు. ఎందుకంటే ఎంత నిష్పక్షపాతంగా ఉన్నాడని చెప్పుకున్నా అతనికి ఒక బిరుదు ఉంది. ఏమిటది? సురప్రియః. దేవతాలంటే ప్రీతి తరవాత సురప్రివః ఇత్యాభాస్య సురానువేదాః సహ దేవైహి అనిందమా ఈ రీతిలో మాట్లాడి బ్రహ్మ యోద అందరితో కలిసి అజితస్య పదం సాక్షాత్యగామ తమతఃపరం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు అజిత రూపంలో అజితం అనే పేరుతో ఉన్నారు స్వామి అజితుడు అనే పేరుతో ఉన్నటువంటి స్వామి యొక్క తమతఃపరం. ఆ స్వామి యొక్క నివాసాన్ని వైకుంఠానికి వెళ్ళాడు, తత్రా దుష్ట స్వరూపాయ శృత పూర్వాయ వై విభో. అతని లోకానికి వెళ్ళినా అతని భవనానికి వెళ్ళినా ఆయన కనపడడు. మనమైతే ఇంటికి రాగానే అతిథిలను మర్యాద చేస్తాం అయ్యా రండి చేయండి కూర్చోండి ఏదో చేస్తాం కాపీ పుట్టి తిరిగి నువ్వు పిలిచి ఇంత బోధం ఉంటుంది కదా కానీ ఆ స్వామి దగ్గర అలాంటి మొహమాట అదేం లేదు. నిజంగా ఆయన కావాలంటే రావాలి, ప్రార్థన చేయాలి, స్వామి నివేదించి అనాలి, బదిలాడితే అప్పుడు ఎవరైనా తడుచుకుంటే.
స్వామికి దయ కలిగితే కాపాడుతాడు. కాబట్టి ఆ స్వామి సుతిమా అదృష్ట స్వరూపాయ అంతపూర్వాయ కనబడలేదు అక్కడికి పోయినా కానీ. మరి పోనీ దారి తప్పేమంటే శృతపూర్వాయ అతను ఎలాంటి వాడో ఇదివరకు విన్నావా అండి. అంటే ఎవరి కనపడడు విన్నావా ఆయన దగ్గరికి పోయి ఆయన ఎవరి కనపడడు అని తెలుసు అందుకే పోయి విబో స్తుతిమభృత దైవీ గీతి వేద వాక్కులతో ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఎలా అవహితేంద్రియః సావధానంతో పరమాత్మ యంటే ఇంద్రియమైన మనస్సును పెట్టి ధ్యానం చేయాలి. ఎక్కడో మనస్సు పెట్టి కేసువాయన మా నారాయణ మా అంటే స్వామి రాడు. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు కదా. ఆయన మనసులోనే ఉన్నాడు. ఆ మనసు ఎక్కడ ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన మీద ఉంటే కనపడతాడు. ఇలా స్తోత్రం చేసి బ్రహ్మోవాచ అవిత్రియం సత్యం అనంతం ఆద్యం ముఖాశయం నిష్కలం అప్రసత్యం. అది మనకు పరమాత్మ యొక్క స్తోత్రం వస్తుంది. అద్భుతమైన సిబ్బే కదా భాగవతం అంటే అంతా భగవంతుడి స్తోత్రాలే. లేదు భక్తుల కథలు. అవి లేకుంటే మరి ఏముంటాయి ఇందులో? అందుకే మొదలెట్టి అవిక్రియం ఎలాంటి వికారము పొందనివాడు అంటే గుణముల యొక్క కలయికతో వచ్చే వికారం. మూడు అంటాం మనకు మూడు వస్తుంది కదా. ఒకసారి మహా ఆనందంగా ఉంటాం. ప్రసన్నంగా ఉంటాం. ఒకసారి చిన్న పుచ్చుకొని మొహం అంతా మార్చుకొని ఉంటాం. ఇంకోసారి మహా కోపంగా ఉంటాం. ఎందుకు మనకే తెలియదు. అప్పటిదాకా రానే ఉంటారు. కథ చెప్పేవాడు. నేను రాను చూస్తాను కథ వాడు అంటాడు. ఒక కోతి. వేసవికాలం. ఆ ధ్యానం పట్ట మొదలు మండుతున్నది పాపం అతడే కోతి. పొరపాటున ఒక గన్ తీసింది. అదృష్ట బాగాలేదు అని కింద నిప్పు ఉంది దాంట్లో తిరిగింది. ఈ మంట దాక పక్కకు పోయింది. ఇరవలో ముళ్ళ చెట్టు ఉంది ఒక ముళ్ళు గుచ్చుకుంది. అమ్మో ఈమె తాగడం ఇంకొంచెం బాగా కాకపోతే అదే నేను చెప్పాను కదా చెట్టు నుంచి ఈ మద్యం ఏదో వస్తుందని అది కనబడింది పోయి అది తాగేసింది. ఇట్లా ఉంటుంది దాని స్వభావమే కోతి వేసవి కాలం నిప్పు తొక్కింది ముల్లు గుచ్చుకుంది మద్యం తాగింది.
అన్నట్టు ఉంది వ్యవహారం. మరి ఎందుకు కోపం వస్తుందో తెలవదు మనకు. ఎందుకు సంతోషంగా ఉంటామో తెలవదు. ఎప్పుడు ఆదరిస్తామో ఎప్పుడు రాము తెలియదు. ఇవన్నీ వికారాలు అంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి వికారములన్నీ మనలో ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే మనమందరము మాటిమాటికి వికారమును పొందేవాళ్ళం. పరమాత్మ అవిక్రియం. ఎలాంటి వికారము పొందయేవాడు సత్యం. త్రికాలములలో బాధించబడని వాడు మనం పొద్దున ఉంటే మధ్యాహ్నానికి ఉండం, మధ్యాహ్నం ఉంటే సాయంకాలం ఉండం కదా? కాబట్టి అతను త్రికాల అబాధితం సత్యం అంటే త్రికాలముల యందు బాధితుడు సత్యం అంటారు అలాగే అనంతం. తమ లేనివాడు అన్నిటికి ఆర్యం అతనే మొదటివాడు గుహాశయం ప్రతివారి అంతఃకరణంలో ఉండేవాడు నిష్కలం. ఎలాంటి విశేషణాలు సేవి చేయనివాడు అప్రతస్యం ఎవరి ఊహకు అందనివాడు మనోగ్రయానం ఎప్పుడు మనస్సు కంటే ముందు పోయేవాడు ప్రపంచంలో మహా వేగమైంది ఏది? మనసే. కానీ స్వామి దానికంటే ముందు పోతాడు. మనోగ్రయానం వచసానిరుక్తం ఏ వాక్యులకు అందనివాడు. నమామహే దేవవరం వరీణ్యం అలాంటి సర్వశేషులైనటువంటి పరమాత్మను నమస్కరిస్తున్నాను. ఆ చాలు మరి ఆయనకి ఆయనకి ఏమైనా చెప్తారు. విపశ్చితం ప్రాణమనోధియాత్మనాం ప్రాణము, మనస్సు, బుద్ధి అలాగే ఆత్మ నాలుగింటిని విపశ్చితం అంటే సాక్షాత్ కురువాణం అన్నమాట. సాక్షాత్కరించుకునేవాడు అని అర్థం విపశ్చితం. అర్ధేంద్రియాభాసం, అనిద్రం, అనిద్రం, అవరణం. అర్ధేంద్రియాభాసం అర్థములకు ఇంద్రియములను రెండిటినీ ప్రకాశింపచేసేవాడు. సాక్షాత్కరిస్తాడు సాక్షాత్కరింప చేసుకుంటాడు మనకవి సాక్షాత్కరింప చేస్తాడు అర్ధేంద్రియాభాసం అనిద్రం ఔరణం
తమోగుణం లేనివాడు. అలాగే ఇతర గుణముల యొక్క ప్రభావం కూడా లేనివాడు. అవరణం, అవరణం అంటే ప్రకృతి సంబంధమైన శరీరము లేనివాడు. వ్రణం అంటే శరీరం. గాయం అండి, ఆత్మకి ఏది గాయం? ఆ మరి కాదా? మనకు గాయం అయితే మనం పెట్టుకున్నాం కదా, శరీరానికి గాయం కాదు, శరీరమే గాయం. ఆత్మ ఆత్మకు గాయం ఏమిటి? అది లేదు అంటే ఆత్మ హాయిగా ఉంటుంది. ఈ గాయం ఒకప్పుడు తగ్గేది కాదు మందులు పెడుతూనే ఉండాలి. ఎన్ని యాంటీ పెయింట్లు రాసినా అది గాయం అవుతుంది. ఆ గాయం కడుపు ఉంటే అది గాయం కదా. అందుక ఇది న్యాయంగా ఇదే వ్రణం. కానీ స్వామికి అలాంటి వ్రణం ఏం లేదు. అంటే శరీరం లేదు అన్నమాట. ప్రకృతి సంభవమైన శరీరము లేనివాడు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆనందం కలుగుతుంది. దాని గురించి మనం ఆలోచించగలగాలి. వాస్తవంగా దీని స్వరూపం ఏమిటి మనం దీన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా వర్ణిస్తున్నాము, వాస్తవంగా అది ఆత్మకు గాయం. నిరంజ బాయ పెట్టింది. మరి ప్రాకృతి హీరనేం అంటే కాయమే. అప్రాకృతి హీరనేం అంటే అప్పుడు అది దాన్ని కాయం అంటారు. అది కూడా కస్య అయం కస్య బ్రహ్మనః అయం బ్రహ్మకు నివాసము అన్నమాట కాయం. ఇలా అనిద్ర మౌరణం ఛాయా తపౌ యత్ర న గురుద్ర పక్షౌ సమక్షరంకం త్రియుగం వ్రజామహే ఇది చాలా సౌద్భుతం వచ్చిన అర్థమేమీ కాదు ఎలాంటి విషయము మనకు చేయదు అంటారు. శాయా తప ఛాయా అంటే అజ్ఞానం, ఆతపం అంటే జ్ఞానం. తెలిసిందా? ఈ అజ్ఞాన జ్ఞానములు ఛాయా తపవ్యత్య నా గురుధ్ర పక్షౌ. గురుధ్ర పక్షములట. గురుధ్ర అంటే ఏమిటి? గురుధూ అభికాంక్షాయం కోరిక. కోరే దాన్ని గురుధృము అంటాం. ఆకాంక్ష అంటే కోరిక గలవారికే జ్ఞాన అజ్ఞానాలు ఉంటాయి. అది లేని వారికి.
అర్థమైతుందా అండి? గురుద్దామంటే మన గడ్డ తోపుతోరా గడ్డ అని. హత్తం అంటే రెక్కలు. ఆలోచించండి. ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ఎండ. ఎండ నీడలు గడ్డకు రెక్కలు రావు. ఏం జరిగిందండి? వినడం కావాలి. వ్యాఖ్యానం తెలవకుంటే వీరరాగవీయము నీరజన విహరీయము కొందరు సార్లు చూస్తే కొంచెం అర్థమవుతుంది. అంతా కోడు సౌభోగ్రం వస్తే ఏం లాభం లేదు. ఇక్కడ ఛాయ నీడ అంటే అజ్ఞానం. ఆతపం అంటే వెలుగు కాబట్టి జ్ఞానం. దాయాతపో అంటే అజ్ఞాన గానం రాచారా? ఆ ఆ గృధ్ర పక్షౌ అజ్ఞానం తన్మిస్తు జ్ఞానం జ్ఞానం అలాగే గృధు గృధు అభిగాంశాయం ఇచ్చేది కదా అభిగాంశాయం రాదు తప్పదు అది లేకుంటే కూడా చెప్పలేం. వృద్ధం అంటే పోరికర అది. అంటే న్యాయంగా మనం అందరం గద్దరం. ఇది గాయం. ఆలోచించండి కొంచెం గద్దలు ఎక్కడ ఉంటాయి? గద్దలు ఎక్కడ ఉంటాయండి? గాయం అయితే వస్తాయి పొడుచుకొని తినవా మరి ఎక్కడికో పోతున్నారు? గద్దలకి ఇష్టం ఏమిటి? పశువుల యొక్క శరీరం గాయమైన శరీరం చూస్తే అక్కడ జలమాస్తం వచ్చి వారి పొడుచుకొని తింటాయి కదా అని. మరి ఎందుకు ఇది చెప్తున్నాడు ఎంత ఎంత ఎంత తామరచ్చ ఎంత అయ్యా పది నిమిషాల్లో వస్తా ఏం లేదు ఆ అయిపోయాడు ఏముండదు ఆలోచించండి ఎందుకు గడ్డ అన్నాడు శరీరాన్ని గాయం అన్నాడు వ్రణం కదా వ్రణం కనపడితే గడ్డలు ఊరుకుంటాయా? శరీరం కనపడితే మనస్సు ఊరుకుంటుందా? కొడదు. ఎంత అంటే ఏంటి లోతుకు వెళ్ళాలి. పూర్తిగా అందులో మునగాలి. అంటే ఏ ఏ దృష్టితో ఎంత అంతర్దీనంగా వ్యాధప గారు అలా కళ్ళు మూసుకొని ఆయన మనదు ఏవేవి కనబడుతున్నాయి. ఏ కనపడుతున్నాయి ఎంత చక్కని దృశ్యం, పశువు గాయమైన పశువు శరీరాన్ని చూస్తే పశువు చూస్తే గదల ఎలా నిలబడతాయి? అలాగే మన ఆత్మకు ఈ శరీరం గాయం, దీని వెంటనే ఉంటాయి కోరిక కోపం. అందుకే అదే అదే అజ్ఞానం. అయ్యో ఆ కు మీద జ్ఞానం. అందుకే ఛాయా తపవు యత్య న వృద్ర పక్షవు. అజ్ఞానము జ్ఞానము ఎవరికీ కోరికకు పక్షంగా ఉండేవి కావో పరమాత్మకు ఉండవు కదా. ఆయన జ్ఞానము లేదు.
అజ్ఞానము లేదు అంటే కలిగిన కృత్రిమ అజ్ఞానము లేదు. అజ్ఞానము లేదు. కోరిక లేదు. కోరిక ఉంటే ఈ రెండు ఉంటాయి అంటే వృద్ధ పక్షౌ ఛాయాతపౌ యస్యన. అది అన్వయం. నిరంతరము ఆశనే పరమావధిగా పెట్టుకునేటువంటి జీవుడికి కలిగేటువంటి జ్ఞాన జ్ఞానములు ఏ పరమాత్మకు లేవు. అర్థమైందా? శాయాతప యుయస్య త గురుధ్ర పక్షౌ తమక్షరం కం. త్రియుగం వ్రజానం అలా అంటే అక్షరం నాదరహితం హం అంటే నిరాకార నిర్గుణ స్వరూపం త్రియుగం వాకృతిక ప్రభావం అదే కదా మనకు త్రిగుణం త్రియుగం మూడు యుగములు అంటే మనకు ధర్మ, అర్ధ, కామములు, సత్వ, ప్రజ, తమస్సులు అలా మూడు ఉన్నాయి. మనం ఇష్టం ఏదైనా మూడు తీసుకోవచ్చు. అలాంటి స్వామిని వ్రజామహే నమస్కరిస్తున్నాము. అజస్య చక్రం అజయేర్యమానం మనోమయం పంచదశారం ఆ సుద్ధుని చక్రముగా చెప్తున్నాడు. కాలచక్రం. పరమాత్మ చక్రం. ఇలాంటి చక్రం అజయా ఈర్యమానం. అజయ అంటే పరమాత్మ యొక్క మాయ తోటి ఈర్యమానం. నడువబడేది, తిప్పబడేది. మనోమయం పంచదశారం. ఈ చక్రం ఏం చక్రం అండి ఇది? మనస్సు అనేటువంటి చక్రం. దీనికి 15 ఆకులు ఉంటాయట పట్టం చెప్పుకుంటాం కదా అలా లేదా ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పంచభూతం. ఇలాంటి పంచదశారం ఆసు త్రినాభి మూడు గుణాలు సత్రజ గుణము ఉన్నాయి కదా ఈ మూడు త్రినాభి విద్యుజ్జలం అష్టనేమి. విద్యుత్ అనే విద్యుత్ లాగా చంచలమైంది. ఈ చక్రం చంచలమైంది. అష్టనేమి ఇందులో ఏమేమి ఉంటాయి నేములు ఏమిటి? భూమి రాపోనలో వాయుహో కమ్మనో బుద్ధిరేవచా అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతికే అష్టతా. ఈ అష్ట ప్రకృతినే అష్టనేమి. అష్టనేమి యదక్షమాహుహు తమృతం ప్రపద్యే. ఇంతగా చెప్పడానికి అసలు ఇరుసు మధ్యభాగం ఎవరు అంటే పరమ. అలాంటి వారికి నా నమస్కారం. ఏకవర్ణం తమత పరం తత్ అలోకం అవ్యక్తం అనంత పారం. ఈ పరమాత్మ ఏకవర్ణం.
నిరంతరము ఒకే తీరుగా ఉండేవాడు, తమసపరం అజ్ఞానానికి అవతల ఉండేవాడు, అలోకం అవ్యక్తం అనంతం ఎవ్వరికీ కనపడనివాడు, ఎవ్వరికీ తెలియబడనివాడు, ఎలాంటి అంతము లేనివాడు. ఆసాంచక ఆసాంచకార ఉపసుపర్ణమీనన్ ఉపాసతే యోగరథేన ధీరాః ఇలాంటి మహానుభావుడిని ధీరులు మాత్రమే యోగరథం తోటి ఉపాసన చేయగలరు. నయత్య కచ్య అతిశ అతిశ అతిశ అతిశ మాయాం యయాజనో ముఖ్యతి వేదనా ఎంత గొప్పవాడైనా ఈ పరమాత్మ యొక్క మాయను తెలియలేరు దాటలేరు. నకశ్చన నయస్య కశ్చన అతితి సత్తి దాతలేదే కాదు కనీసం దాతాదని అనుకోలేరు కూడా. ప్రపంచాన్ని అబ్బా ఏమిటండీ ఇది ఎప్పుడు తిరుగుకుంటాం అనుకుంటామా ఇదే బాగోదు అప్పుడేమో ఎట్లా నలువురు ఉందాం అంటాం కదా ఆ నలువురు మాయలో ఉందాం అంటాం తప్ప మాయను దాటుదాం అనుకోలేం అందుకే యయాజనో ముఖ్యతి ఈ మాయ తోటే లోకమంతా మోహం చెంది వేదనార్థం అర్థం నవేద తెలియవలసిన దాన్ని తెలియజారదు తం నిర్జితాత్మాత్మ గుణం ఆ మహానుభావుడు మనస్సు యొక్క బుద్ధి యొక్క గుణాన్ని గెలిచినటువంటి వాడు పరేషం. పరులందరికీ ఈ ఇసుడు నమామ భూతేషు సమం చరంతం. అన్ని భూతముల యందు సమానంగా ఉండేటువంటి స్వామిని నమస్కరిస్తున్నాను. ఇమేవయం యత్ ప్రియయైవ తన్వ సత్వేన సృష్టాః. భగిరంతరం మేమందరం అంతా మేమంతా ఎవరం? ఏ మహానుభావుడి యొక్క తెలివినము చేత అంశగా సృష్టించబడ్డాము. మేమంతా ఆయన తెలివినమే కదా. కదా ఎవరు మనమంతా? పరమాత్మే మనం అంటే వాడు కూడా. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, దేవతలు రామ ఆంతరు ఎవరు? అతని యొక్క శరీరంతో ఏర్పడ్డ వాడమే, అతని అంశలనే కాబట్టి ఇమే వయం యత్ప్రియైవ తన్వా తత్వేన సృష్టాః. ఏ మహానుభావుడికి అత్యంత ప్రియబదమైనటువంటి శరీరముతో సృష్టించబడ్డ వాళ్ళము అట్లా బహికి అంతః కొందరు లోపల కొందరికి వెలుపల.
గతి న సూక్ష్మాం ఋషయస్య విద్మహే ఈ పరమాత్మ యొక్క అతి సూక్ష్మ గతిని ఋషులు కూడా తెలుసుకోలేరో కుతు అసురాజ్య రుషుడే తెలుసుకోలేక ఉంటుంది ఇక రాక్షరులు ఎలా తెలుసుకుంటారండి ఇతర ప్రధాన ఇతర ప్రధాన అంటే రజస్తమ ప్రధాన సత్వగుణము ప్రధానంగా ఉండే రుషుడే తెలుసుకోలేనప్పుడు రజస్తము గుణం ఉన్నటువంటి అసురాదులు తెలుసుకుంటారా? పాదవు మహీయం కాసేపు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని తలుచుకుంటున్నారు. భూ పాదవు అతిహి వియతు అసురనిదా ఉన్నావు కదా అదేమని చెప్తున్నాడు పాదవు మహీయం. స్వకృతైవ యత్య స్వకృతైవ తన చేత సృష్టి పడింది ఎక్కడిది భూమి? పరమాత్మ సృష్టి ఆ భూమి ఎవరు? యతి యౌ పాదవు ఏ పరమాత్మ యొక్క పాదములో. చతుర్విధోయ త్రయి భూత సర్గః ఈ భూమిలో నాలుగు రకముల ప్రాణులు ఉంటాయి. ఏంటది? జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్విజ్యములు. అంటే మావి నుంచి పుడతాయి, గుడ్డు నుంచి పుడతాయి, చెమట నుంచి పుడతాయి, భూమిని చీల్చుకొని పైకి వస్తాయి. కదా? అంతే. ఇంకా ఐదు రోజులు చెప్పండి చూడండి అక్కడ ఉన్న ప్రాణిని. దొరుకుతుందా కదా నాన్న? అన్ని ప్రాణులు నారి గితన చేరుతాయి. కొన్ని ప్రాణులు మావి నుంచి పుడతాయి, వస్తాయి. కొన్ని ప్రాణులు కొన్ని ప్రాణులు బుడ్డు నుంచి వస్తాయి. కొన్ని ప్రాణులు జమడ నుంచి వస్తాయి. మరికొన్ని ప్రాణులు భూమి నుంచి వస్తాయి. ఇవి కాక వేరే పుట్టే ప్రాణులు ఏమైనా ఉన్నాయా? ఏ ఇది ఇక్కడ అందుకే మొత్తం భూతజాతం నాలుగే రకాలు. ఇలా నాలుగు రకాలుగా ఉండేటువంటి సమస్త భూతజాతము ఏ భూమి మీద ఉంటుందో ఆ భూమి ఆ పరమాత్మ యొక్క పాదములో ఉంటుంది. కదా అంటే మనం ఎక్కడ ఉన్నాం అటు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన కాల కిందనే ఉన్నాం వేరే వాక్యం ఏం లేదు చూడండి భూత సర్గః సవై మహా పురుషః ఆత్మ తంత్రః అలాంటి వాడిని ఏమంటున్నాం మహా పురుషో అతను ఆత్మతంత్రుడు. ఇతరులకు అతను అధీనుడు కాదు. స్వతంత్రుడు అన్నమాట. ఇంకా ఆత్మతంత్రః. ప్రజీవతాం బ్రహ్మ మహా చెప్పుకున్నాం కదా ఇది అద్భుతమైన స్తోత్రం. ఏంటిది ప్రసన్న స్తుతి అంటాం. భగవత్ ప్రసన్న స్తుతి ప్రసన్న భగవత్ స్తుతి.
వేరే ఏంటంటే ప్రసన్న భగవత్ స్తుతి అన్నమాట. అది మనకి శ్లోకాల చివరి ఏమవుతుంది? ప్రతిజతాంసః మహావిభూతి. అలాంటి మహావిభూతి నాకు ప్రసన్నుడగు గాక అని వర్షం వస్తాయి మనకి. మహావిభూతి స్తుతి అంటారు. ప్రసన్న భగవత్ స్తుతి రెండు పేరు దీనికి. ప్రశీలతాంసః మహావిభూతి బ్రహ్మ మహావిభూతిః ఆంపస్తు యద్రేతః ఉదారవీర్యం సిద్ధంతి జీవంతి ఉత వర్ధమానాః మొదలు ఏం చెప్పాడు? భూమిని చెప్పాడు. రెండోది ఏంటి ఇప్పుడు? జలం. జలం అంటే ఏమిటి? యత్ రేతః ఏ పరమాత్ము యొక్క వీర్యము. అంభస్తు రేతః ఎలాంటిది అది? ఉదార వీర్యం. మనలాగా సంకుష్టమైన అలాగే అజ్ఞానమున ఆలయమైనటువంటి ప్రాణుల సృష్టి కలిగించేది కాదు అది ఉదార వీర్యం అతి ఉదారమైనటువంటి పరాక్రమము కలది సిద్యంతి జీవంతి పుతవర్ధమానాః ఏ జలములో పెరిగేవారు పుట్టి పెరిగి అలాగే బలమును కూర్చుకొని సిద్ధిని పొందుతారు బతుకుతారు బతకాలంటే ఏం కావాలి బలవాలంటే అన్నం కావాలి కానీ బతకాలంటే మీరే. అది లేకుంటే అదే సంగతులు. ఎవరైనా ఏం చేయలేరు. అందుకని సిద్ధంతి జీవంతి. దూత వర్ధమానాః లోకాశ్రయః అథ అఖిల లోకపాలాః ఎక్కడ వీళ్ళు? ఏవేమిటి అంటే మూడు లోకములు. 3 లోకముల పాలకులు ఎక్కడ బతుకుతున్నారు? ఏ జలములో బతుకుతున్నారు? ఏ జలములోనే వృద్ధి పొందుతున్నారు? ఏ జలములలోనే సిద్ధి పొందుతున్నారు? అలాంటి జలము పరమాత్మ యొక్క రీతి. సువీర్యము ప్రదేయతాం బ్రహ్మ మహా రూపు అలాంటి స్వామి మాకు ప్రసన్నుడగు రాత సోమం మనః యశ్చతమామానతి చంద్రమా మనసో జాతః చెప్తాం కదా? ఇప్పుడు ఎవరు చంద్రుడు? పరమాత్మ యొక్క మనస్సు. అదే అంటున్నారు సోమం మనః యత్య సమామరంతి. చంద్రుడిని ఏ మహానుభావుని మనస్సుగా చెబుతున్నారో.
యెక ఎటువంటిది చంద్రుడు దివౌకసాంవై బలం అంత ఆయుహు ఈ చంద్రుడే దేవతలకు ఆహారం. ఈ చంద్రుడే దేవతలకు ఆయుష్యం కూడా ప్రాణం కూడా. అంతే కాదు ఈశానగానా ప్రజనః ప్రజానాం. ఇతనే వృక్షములకు అధిపతి. ఇతనే ప్రజలకు ప్రజనః అంటే మానవులకు సృష్టిని పెంచేవాడు ఇతనే. అంటే మానవులకు ప్రాణం ఇతనే, దేవతలకు ప్రాణం ఇతనే, వృక్షములకు ప్రాణం ఇతనే. పితృ దేవతలకు ఇతనే మూలం. చంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు తన వెన్నెలతో మానవులను. కదు తన అమృతంతో దేవతలను తన కిరణములతో పితృ దేవతలను మంచుతో వృక్షములను జీవింపజేస్తాడు చంద్రుడు. కదా? కాబట్టి అతను ఏమంటున్నాడు? ఈతో నగానాం ప్రజన ప్రజానాం ప్రసీదతాం నః తమహాభిభూతి. ఇతనే సోమాత్మకుడు. పరమాత్మ చంద్రుడు అంటే ఎవరు ఆయనే అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనే మనః ఏ పరమాత్మ యొక్క మనస్సు నుండి ఆవిర్భవించారో చంద్రుడు ఏ పరమాత్మ యొక్క వికారము సోమం మనో యస్తి సమామనంతి అలాంటి చంద్రుడు అంటే ఏదో మామూలు వాడు కాదు దేవతలకు, పితృ దేవతలకు, మానవులకు, వృక్షములకు, వనస్పతులకు అన్నిటికీ అలానే ప్రాణప్రదులు. అలాంటి మహా విభూతిహి ఆ పరమాత్మ ప్రసీదతాం. మాకు ప్రసన్నుడగు గాత. అగ్నిరి ముఖం వ్యస్యతు జాత వేదాః జాతః క్రియాకాండ నిమిత్త జన్మ. ఇంకేం కావాలి మనం భూమి అయిపోయింది జలము అయిపోయింది ఇంకోటి ఏమిటి? అగ్ని కదా ఇప్పుడు అగ్ని ముఖం యస్య అగ్ని అంటే ఏమిటి ఈ పరమాత్మకు ముఖం కదా అసురనీలః కదా అనిలహ ఏంటి మనకు అసురు అలాగే అనరహ ముఖం కదా భూపాదౌ ఎత్యనాభిహి వియత్ అసురనిలహ
చంద్ర సూర్యో జనేత్రే కర్ణవు ఆచాహ శిరోద్యోహు ముఖమపి దహనః ముఖమపి దహనః దహన అంటే ఎవరు అగ్ని కాదా అందుకే ఏ మహానుభావుడి ముఖము అగ్నియో యస్య అతను ఎవరంటే జాతవేదా అంటే ఈన వేదాః జాతః లేదా వేదేభ్యః జాతః అర్థమైందా ఏంటి? అది నోత్సవం అంటే ఏమిటి? జాత వేద అంటే ఏమిటి? వేదముల నుండి పుట్టినవాడు వేదములను తెలిపేవాడు. వేదములను సాక్షాత్కరింప చేసేవాడు. వేద మంత్రములతోటే అన్ని వస్తువులు కూరుతాడు. ఇప్పుడంటే మనము హార్ది కర్పూరమో, గొర్రాయో మంత్ర తెచ్చి ఇంకా ఏం చేస్తున్నాం? అది ఎన్ని రోజుల కాదే చవితులన్నీ పూర్తి ఆద్యము పోసి అందరూ పుత్తికుల చుట్టూ నిలబడి అగ్ని సూక్తాన్ని పారాయణం చేస్తారు, అగ్ని సూక్తం పుట్టే లోపల స్వామి అందులో నుంచి ఆవిర్భవిస్తాడు. అత్యంత అత్యంత రాజం కూడా తప్పే అరణ్య అంటే మన బలి నాటకాలు ఎందుకు డైరెక్ట్ గా స్వామి శాస్త్రం చేస్తే వస్తుంది మనకి ఆ పని అక్కడ చేశారు ఇక్కడ జరాంబాబులో పెద్దది అన్నారు అలా మంత్రం తోటే అనిపించింది. అందరూ చూశాం ప్రత్యక్షంగా. పెద్ద ఆ జరాంబాబులో చూడలేదా? ఆ కాలేజీ నాకే ఎంత 16 ఏళ్లో 18 ఏళ్లో వచ్చింది ఎక్కువ నేను ఆ పని చేయండి అయ్యా అంటే ఇవేయండి పని ఆ అంతా చుట్టూ ఉండి ఎంతమంది మూడు ఐదు వందల మంది ఆయన ఆయన ఆయన కూడా ఆయన కూడా స్వామి అంటే అందరూ రాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అయితే రావు కాబట్టి ఆ సిద్ధి ఉంది వచ్చేసేయ్ వచ్చేసేయ్ ఒక దాన్నే కాదు మరి. 108 కుండా అది వచ్చింది. 108 కుండా అది వచ్చింది. 108 కుండా అందరి పెట్టేసి వెయ్యి కొట్టేసి అంతే పడి అందరూ కోకుండా చాలా ఉండి 500 మంది ఉంటే అది చేసుకుంటారు అంతే. ఒక్క దాన్నే. ఒక్కసారి ఓ జై శ్రీ నారాయణ మొత్తం ఆద్రిగా పోయింది. వచ్చేసాం కదా వేరే ఏం కాదు. అందుకే ఆయన జాత వేద. వేదముల వల్ల పుట్టేవాడు వేదములను చెడిపేవాడు. జాత వేదా జాత శ్రీయాకాండ నిమిత్త జన్మ అతనే.
అన్ని క్రియలకు అతనే నిమిత్తం. ఇక్కడ నుంచి ఆ శుక్రవారం మండపం ఉంది చూడండి పుష్కరణి పెదిరింగ మండపం అక్కడ చేశారు. క్రియాకాండ నిమిత్త జన్మ అన్ని రకముల క్రియలు ఉన్నాయి కదా జ్ఞానకాండ క్రియాకాండం అని చెప్తాం ఉపాసనా కాండ జ్ఞానకాండ క్రియాకాండం. కాండ త్రయోపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ వేద్య చెప్తాం కదా తస్మై నమః అని చెప్తాం అని మాత్రం అలాగే ఆయన కాండ త్రయోపాధ్యడు. అందులో ఇక్కడ మన క్రియాకాండ. అగ్నిహోత్రుడు క్రియాకాండ నిమిత్తము అంటే క్రియాకాండ కోసమే పుట్టాడు. అంటే మనం ఎలాంటి కర్మలు ఆచరించాలన్నా. అగ్నివత్ అనే కావాలి. కదా? జాటకణమ కానీ నామచరణం కానీ అన్నప్రాశనం చెవులం మీరు ఏది చేయండి ఆయన లేకుండా ఏమి చేయలేం. అంతస్సముద్రే అనుపచన్ స్వధాతున్ ప్రతీరతాం నః సమహా విభూతిహి. ఇంకా ఇలాంటి అగ్నివత్ ఎలాంటి వాడు? అంటే అంతస్తముద్రే అనుపచన్ స్వధాతున్. ఈ మహానుభావుడు ఏం చేస్తాడు? ఇక్కడ సముద్రం అంటే జలం కాదు మన శరీరం. ముద్రాభిస్తవితః సముద్రః అంటే శరీరం. మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులను జఠరాగ్ని రూపంలో ఉండి పచనం చేస్తారు. కదా త్వకు మాంస రుజిర మేదో మధ్య అస్తి అని చెప్పుకుంటాం కదా ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే సక్రమంగా ఉండాలి. లివర్ బాగాలేదు అనుకోండి తక్కినవన్నీ ఏమైతాయి? అదే కదా లివర్ పురి సాంత దేశం ఉందా అదే ఉంది. ఆ అంతే కదా కదా అందువల్ల అది బాగుంటేనే మాంసం కానీ ఈ రక్తం కానీ ఈ మజ్జిగ కానీ ఈ బొప్పా కానీ అక్కి కానీ కదా అన్నిటికీ బలం అన్నిటికీ తినించేది ఏది అగ్ని. అంటే మనము ఆయా ప్రాంతాలకు కావలసినటువంటి ఆహారాన్ని ఆ ప్రాంత ప్రసరింప చేయాలి. అంటే మొదలు ఇది తీసుకొని దాన్ని పచనం చేసి ఏ భాగానికి ఆ భాగాన్ని కావలసిన అందిస్తుంది సరఫరా చేస్తుంది. ఇది కేంద్రం అన్నమాట. అంతే అందుకే అది అంతఃసముద్రి అనుపచన్ స్వధాతున్. శరీరం లోపల తన శరీరానికి కావలసినటువంటి సప్త ధాతువులను అనుపచెన్ అంటే ఫలింపజేస్తుంది అంటే కావలసిన శక్తిని ప్రపురాణింపజేస్తుంది అందువల్ల చాలామంది సముద్రే అంటే నీటి అనుకొని పప్పుల కాయ అనుకోండి
దేహం అంటే జాత ఆ అర్థం పోతుంది. ఏమంటాడు అన్నాడు ఆ దేహం? అర్థం అంటే దేహం అంటే జాత కుదరదు. సముద్రం ఇక్కడ మనకి పైన చెప్పింది ఏంటి క్రియాకాంద నిమిత్త జన్మ అన్నాడు. పక్కన సంబంధం ఏమి చెంబడే సముద్రం అంటే దేహం అన్నమాట. ముద్రాభిష్ట సముద్రం. అందుకే మనకు సాముద్రిక శాస్త్రం అంటే అదే. ముద్రలు మన శరీరంలో ముద్రలు ఉంటాయి రకరకాల లేఖలు రకరకాల లేఖలు ఉంటాయి. శిరస్సు దగ్గర నుంచి పాదముల దాకా రకరకాల ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలతో కూడుకున్నది సముద్రం. ఇది ఒకటి ఇంకోటి ముదం రాతీతి ముద్ర. సంతోషాన్ని కలిగించేది అన్నమాట. ఉత్త ఆత్మ ఉంటే ఏమవుతుంది? కదా రెండు శరీరముల యొక్క పరస్పర సమ్మేళనం కానీ దర్శనాద సదూరంగా అవుతుంది. అందుకే దీనికి సముద్రం అని పేరు ముద్ర అని పేరు. శరీరానికి పేరు ముద్ర అని. అంటే రేఖలు పెరిగిన అర్ధము సముద్రం అని. ముద్రలతో కూడుకున్నది. సంతోషమునిచ్చే దానితో కూడుకున్నది. సంతోషం ఇచ్చేది మనస్సు లేదా బుద్ధి అది ఎక్కడ ఉంటుంది? శరీరంలోనే ఉండాలి. కాబట్టి ముద్రలతో కూడుకున్నది. ముద్రతో కూడుకున్నది, సంతోషాన్ని ఇచ్చే దానితో కూడుకున్నది. ఇలా ఏ రకాలుగా అర్థం చెప్పినా కానీ సముద్రం అంటే శరీరం. అందుకే అంతః సముద్రే శరీరము లోపల స్వధాతున్ అంటే సప్త ధాతువులను కదా త్వకు మాంస మధ్య రుధిర మేదో వప అస్తి. ఏంటి సప్త ధాతువులు. ఈ సప్త ధాతువులు సక్రమంగా పెరగాలన్నా, సక్రమంగా ఉండాలన్నా గఠరాగ్ని కరెక్ట్ గా ఉండాలి. అలా చేస్తూ ఉన్నటువంటి స్వామి ఉడికింప చేస్తూ అన్న పాత్ర తత్వం చేస్తూ. పక్వం చేస్తూ అన్నమాట అంటే తర్వాత చేయవలసిన. చేసిన పనికి అనుగుణమైన సన్నద్ధత. బియ్యం అన్నం చేస్తే మనం తింటాం, బియ్యం తింటామా? ఆలోచించండి. మన మన బతుకు ఏమిటంటే న్యాయంగా పంచభూతాలు లేకుండా ఈ శరీరం ఒక్క క్షణం ఉండాలి. అది బుద్ధ ఇందులోనూ ఉండాలి మళ్ళా వాటిని లబ్బడి చేస్తారు. ఆలోచించండి. నీళ్లు తాగాలి. అగ్నితో ఉడికించిన దాన్ని తినాలి. కదా.
తినాలంటే వ్రంతాలు కావాలి, ఆకాశం కావాలి. గబడ్డీ పోవాలంటే వాయువు కావాలి. కదా? భూమి కావాలి, జలము కావాలి, అగ్ని కావాలి, వాయువు కావాలి, ఆకాశం కావాలి. బయటికి పోవాలన్నా వాయువే కావాలి, లోపలికి పోవాలన్నా వాయువే కావాలి. లోపలికి పోయింది శరీరం మొత్తం వ్యాపించాలంటే అన్నీ కావాలి. అవసరం లేనిది బయటికి పోవాలంటే మన జనం కాదు. ధనరూపంగా కానీ ద్రవరూపంగా కానీ గబడికి వెళ్తుంది బయటికి వస్తుంది. ఇది అనుపత్యాన్ని అంటే. కావలసిన దాన్ని ఉంచుకోవాలి అవసరం లేని దాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రక్రియ ఎవరు చేస్తున్నారు? అందుకే ప్రదియతాం మహా తమహా విభూతిహి యత్యక్షురాతీత్ తరణిహి దేవయానం గమనించండి భూమిని చెప్పారు స్తోత్రంలో కూడా ఒక క్రమం ఉంది అది కూడా చక్కని క్రమం. అర్ధవంతమైన క్రమం. మొదలు భూమి మీద చెప్పాడు. వెంటనే జలమును చెప్పాడు. జలం కాగానే జలాధిదేవత చంద్రుడిని చెప్పాడు. రావు పెట్టాడు వాళ్ళ ప్రశ్న రావాలి అది కాగానే అగ్ని అని చెప్పాడు తర్వాత అగ్ని దేవత ఎవరు సూర్యుడు ఆయన చెప్తున్నాడు జలం కాగానే చంద్రుడు అగ్ని కాగానే సూర్యుడు ఒక క్రమం ఒక క్రమం ఉంది ఏదో ఆయన జ్ఞాపకం చెప్పడం కాదు ఒక పుర్ణదూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం కావాలి. ఏదేం కావాలి? ఏదేం చెప్తున్నావ్ అది? మనకు పంచభూతముల యొక్క అవసరం ఎంత? ఈ శరీరం పంచభూతములతో ఏర్పడినది. పంచభూతములతో ఏర్పడినటువంటి శరీరములకు పంచభూతముల యొక్క రకరకాల విభాగాల సరూపాలతోటే జీవనం నడుస్తుంది. ప్రవృత్తి కానీ నివృత్తి కానీ వేడితో ఉంది పంచభూతములతోనే ఉంది. ఇక్కడ చంద్రుడు వెన్నెలతో కొంత ఇవ్వాలి, సూర్యుడు వేడితో మరికొంత ఇవ్వాలి. సూర్యుడు నేడు, చంద్రుడు నేడు అనుకోండి, పంచభూతాలు చంద్రంలో ఉన్నా ఏం చేయలేరు. గఠరాగ్ని బాగున్నా బయట మన ఇంట్లో ఏ గ్యాస్ పోయి పెట్టుకున్నా వాడు వాడు వెళ్ళడు అనుకోండి ఇవి బంద్. ఎందుకంటారా భూమిలో నుంచి గ్యాస్ రావాలంటే ఏం కావాలి? సూర్యుడు కావాలి చంద్రుడు కావాలి ఇద్దరు లేకుంటే నువ్వు గ్యాస్.
అది మన సుజా కదా. వరుసగా 25 రోజులు ఆ 16 రోజులు కూర్చోగా వచ్చి మొత్తం వరుసగా వచ్చి గ్యాస్ కొట్టి బంద్. ఎమ్మడే గ్యాస్ ఆచ్. ఆ రోజు కంద బాగుంది మరి మనం గోపం వాడికి ఆ తమ్ము అంటే బంధువు మూసుకుంటే బంధువు తెలుసుకుంటే బంధువు మనం ఏం చేస్తాం మరి ఆలోచించాలి అందుకోసమని అన్ని అవస్థలలో పంచభూతముల యొక్క ప్రవృత్తి సహకారం అంటే మరి పంచభూతములే పరమార్థం ఎందుకు సృష్టించారో అర్థం అయింది కదా. ప్రకృతి మహత్తత్వము, అహంకార తత్వము అది కాగానే తనుమాత్రలు కాగానే చెబుతారు. అంత్యభూతాలు అంటే ఎప్పుడో వచ్చాడు బ్రహ్మ. బ్రహ్మకు కూడా కారణం అదే. కదా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అంతఃకరణం ఇవన్నీ పంచభూతాలు, పంచతనమాత్రం అన్నీ వచ్చినాక ఆ గుంపు గుడ్డైతే అందులో పుట్టాడు. బ్రహ్మ కూడా కారణం ఈ పంచభూతాలు కదా, అందుకోసమే ఇవి అన్నిటికీ ప్రధానము అందుకనే అనాదన్యం. ఆ అనాది చాలన వరే కదా అతను అనాది ఇదైతే ఏమో అనంత గత ఈ రీతిలో ఇప్పుడు చెప్తున్నాడు ఏ చక్షురాతి తరణిని దేవయానం ఈ మహానుభావుడు చక్షువు కదు చంద్రమామనసో జాతః శక్షోః సూర్యః మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు నేత్రము నుండి సూర్యుడు పుట్టాడు యత్యక్షు రాశి అంటాం చూడండి ఇలా తరణిని ఇతను ఎవరు దేవయానం అంటే అర్చిరాది మార్గంలో మొదటిసారి ఈయనే కదా. అర్చి ఎవరిది కాంతి మరి సూర్యుని కాదా. తడుదంగ్ మాస అబ్జ వాత ఔంశి మత్ ద్రౌర్ విద్యుత్ వరుణేందు ధాతృ మహితః శ్రీమాంత సింధ్వాభూతః అంటాడు. మొదటిది అర్చి ఎక్కడది ఈయనే సూర్యుడే.
అందువల్ల ఇతనే దేవయానము అంటే అక్షిరాది. యక్షక్షురాసీత్ పరణిహి దేవయానం త్రయీమయః బ్రహ్మణ ఏక దిష్టం ఈ సూర్యుడు త్రయీమయుడు అంటే. వేదమండల చొత్తు అలాగే బ్రహ్మణః దిప్యం బ్రహ్మకు మూలస్థానం అంటే ఏమిటి జేయత్సద కవిత్రు మండల మధ్యవర్తి. మరి మండల మధ్యలో ఉంటే మండలం ఆసనం నివాసం కదా మరి. అందుకే బ్రహ్మణ ఏక దిజ్ఞం ద్వారంచ ముక్తే అమృతంచ ముక్తికి ఈనే ద్వారం కదా. మోత్సం పోవాలంటే సూర్యుని గుండానే వెళ్ళాలి. అందువల్ల ముక్తికి ద్వారం ఈయనే, అమృతం కూడా ఈయనే. ఇతనే అమృతము, ఇతనే మృత్యువు రెండు. కదా అరనించాలన్నా ఆయనే కావాలి, బ్రతకాలన్నా ఆయనే కావాలి, వెళ్లాలన్నా ఆయనే కావాలి, వద్దన్నా ఆయనే కావాలి. అంటే అజ్ఞానాన్ని కలిగించే చీకటిని ఆయనే ఇస్తాడు. జ్ఞానాన్ని కలిగించే వెలుతురు ఆయనే ఇస్తాడు. అంతర్ధానంతో చీకటిని ప్రకాశంతో వెలుతురు. ఇలా ప్రతిజతాం స్నః సమహా విభూతిహి ప్రాణాదభూత్యత్య చదాచదానాం ప్రాణః ఇప్పుడు వాయువు చెప్తున్నాడు క్రమం అర్థమైందా భూమి జలము చంద్రుడు అగ్ని సూర్యుడు వాయువు వరుస స్తోత్రంలో ఎంతటి స్పెషాలిటీ ప్రత్యేకత ఉంది ఎంత క్రమికత్వం ఉంది ఏదో వచ్చినోడు చెప్పడం కాదు విధానం చెప్తున్నాడు ఇప్పుడు ప్రా ద్వారంచ ప్రాణాద భూతి చరాచరానాం ప్రాణః ఏ మహానుభావుని యొక్క ప్రాణం నుండే సకర చలాచల ప్రాణములు ఏర్పడ్డాయో కదా. వియత్ అసురనిలః అన్నాడు కదా అసుహు అనిలః. వాయువు అంటే ఆయనే కదా వీడు అభూత్ ప్రాణః. సహ బలం ఓజత్య వాయుహు ఈ వాయువే సహ బలము ఓజ మనం చెప్పుకున్నాం కదా వేగ ధారణ సామర్థ్యం ధారణా ధారణ సామర్థ్యం. బలం అంటే ధారణ సామర్థ్యాన్ని బలము అంటారు. సహా అంటే వేగ సామర్థ్యాన్ని సహా అంటారు. ఓజః అంటే ఎదుటి వారిని నిగ్రహించే సామర్థ్యాన్ని అంటారు. ఇలా.
ఓ జత్తాహా బలం అన్వాత్మ సమ్రాజ్యమివానుగా వయం ప్రతిద్రతాం నహాత మహావిభూతిహి ఒక సమ్రాత్తును అనుచరులు అనుసరించేటట్టుగా మేము ఎవరిని అనుసరిస్తున్నామో అలాంటి మహానుభావుడు మాకు ప్రసన్నుడగు రాక శ్రోత్రా దిశ ఆయస్య ఇకేం కావాలి ఆకాశం కదా బాయ్ కదా వాయువు ఏముంటుంది ఆకాశం ఆకాశానికి మూలం ఏమిటి ఇక్కడ శ్రోత్రమే కదా జోని జోని అందువల్ల పరమాత్మ యొక్క స్తోత్రము నుండి దిక్కులు ఆయుర్భవించాయి. కృదస్య కానీ హృదయము నుండి ఇంద్రియములు ఏర్పడ్డాయి. ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యా. ఏ మహానుభావుని యొక్క నాభి నుండి ఆకాశం ఉద్భవించిందో హెచ్ నాభి వి ఎస్ అనలేదా అదే అన్నమాట ఇలా ఆకాశం ఉద్భవించిందో ప్రాణేంద్రియాత్మాత్ శరీరకేతం ప్రసీదతాం ప్రాణ, ఇంద్రియ, ఆత్మ, అసు, శరీర అనేటువంటి ఈ ఐదింటికి ఏది కేతం నిలయమో, మూలాధారమో ప్రజీత కాంసః మహా మహా విభూతి ఎలాంటి మహా విభూతి బలాత్ మహేంద్రః శిజకాః ప్రసాదాత్ మన్యో గిరీశః చూడండి ఆ పరమాత్మ యొక్క బలము నుండి పుట్టినవాడు ఇంద్రుడు. అతని యొక్క అనుగ్రహాల నుండి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు. అలాగే మన్యోహో గిరీశః అతని కోపం నుండి పుట్టిన వాడు బుద్ధుడు. మన్యో అని ఆయన నుంచి మన్యో దుక్తం అంటారు చూడండి. తను మన్యు నుంచి పుట్టినవాడు రుద్రుడు. అందుకే మన్యోహ గిరీచః హిటనాతు విరించః బుద్ధి నుంచి బ్రహ్మ అవభవించాడు. కేభ్యస్య చందాంసి. ఇంద్రియముల నుండి వేదములు పుట్టాయి. ఋషయః మేషతస్థాదుపస్థ నుండి మేషము నుండి ఋషులు పుట్టారు. ప్రతీదతాం నః సమాధిపుతి. మొత్తం పుద్ధి చెప్తున్నాను పరమాత్మది. శ్రీహి వర్షతః వర్షతః నుండి శ్రీ అమ్మవారు శ్రీరి వర్షతః పితర క్షాయయాసన్ అతని యొక్క క్షాయ తోటి పితృ దేవతలు ఏర్పడ్డారు ధర్మః తనాత్ తనముల
అంటే ధర్మం ఆవిర్భవించింది. ఇతరః పుష్టతో భూత్. ఇతరః అంటే అధర్మం. ఆ మాట అనొద్దని ఇతరః అన్నాడు. కదా నా శ్రీరం కీర్తయేత శాస్త్రం. అధర్మం నోటితో. జరించనే కూడదు. అందుకే ఇతరః అన్నారు. ధర్మము స్థనము నుండి ఇంకొకటి వీపు నుండి అన్నారు. ఇంకొకటి అంటే అధరం అన్నమాట. ఇతరః పృష్టతో భూ. హే జ్యోహు యత్య జీష్ణః శిరస్సు నుండి జ్యో ఆయుర్భవించింది అప్సరసః విహారం ఏ మహానుభావుడి యొక్క విహారం అంటే విరాసం నుండి అప్సర చదువుకుంటారో శ్రీ యతామ్నః తమః ఏముంది స్తోత్రం మొత్తం మొత్తం ఇంతకు వచ్చిన భావం అంతా చూసినా కదా అదే మొత్తం భావం వచ్చింది కదా అలా మహా విభూతి ఆ అదే ఇప్పుడు చూస్తా ఎవరు చెప్పేది ఏం పెట్టలేదు ఏం లేదు చంద్ర మామనసో జాతః శత్రో సూర్యో కి జాయత ముఖాదింద్ర త్యాగ్నిత్య ప్రాణాతు వాయుర జాయత నాభ్య ఆసీదంతరిచ్ఛం విష్ణు చెప్తున్నారు. ఆ పేరు అనటం లేదు చెప్తున్నారు. ఆవిరి మొత్తం గుడ్డ చూస్తున్నాడు ఎంత చమత్సారో అని చెప్పాడు గుడ్డ చూస్తున్నాడు అని పిలవకుండా అతని గుడ్డ చూస్తున్నాడు అంతే ఈ గుడ్డ ఆప. యౌ యత్య తీర్థ్నః అప్సరసః విహారాత్ ప్రజురతాం విప్రః ముఖం బ్రహ్మ యత్య దుశ్యం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజిన్య కృతః పూర్వోతదస్య యద్వైత్యం విరజ్జున విప్రః ముఖం బ్రహ్మ తన యొక్క ముఖము నుండి విప్రః యత్తే గుహ్యం రాజన్యః ఆసీత్ భుజయోః బలం రాజులు భుజము నుండి పుట్టారు. ఊర్వోహో బిట్ ఊర్వోహో వైశ్యుడు పుట్టాడు, అజః అంగ్రీహి అంగ్రీరవేద శూద్రౌ శూద్రులు అంగ్రీవి పాల నుంచి పుట్టారు, ప్రతిదతా మహా మహావిభూతి అలాంటిది. స్వామి ప్రసంగుటవు గాక లోభః అధరాత్ ప్రీతిహి ఉపర్యభూతు క్రింది వెలి నుంచి లోభం పుట్టినది పై వెలి నుంచి ప్రీతి కలిగినది ద్యుతిహి నస్తః
నాసిక నుండి ద్యుతి ఏర్పడినది. పశవ్యః స్పర్శేన కామః. నక్తః పశవ్యః నాసిక నుండి పశువులు. స్పర్శేన కామః స్పర్శ తోటి కోరిక. ధృవోహ యమః. ఎప్పుడు పుట్టింది? పరమాత్మ యొక్క కనుబొమ్మల నుండి. పస్మభవత్తు కాలః. రెప్పలతో పుట్టినవాడు కాదు. కడిగి కాలం రెప్పలతో పుట్టాడు అందుకే మనం కాలాన్ని దేనితో లెక్క పెడతాం రెప్ప పాడుతోటే కదా సెకండ్స్ అండి సెకండ్ అంటాం కదా ఇన్ని సెకండ్లు అయితే ఇంత సెకండ్లు అయితే నిమిషం. ఎన్ని నిమిషాలు అయితే గంట ఎన్ని గంటలు అయితే ఇడ ఎప్పుడు పోతాం అందుకే పస్మ భవస్తు కాలః అలాగే ప్రతిదిత ఆమ్నస్త మహా విభూతి ద్రవ్యం వయః కర్మ గుణాని విశేషః ద్రవ్యం అతని యొక్క వయః కర్మ గుణాని విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి ఏ పరమాత్మ యొక్క యోగమాయ చేత గుణములు, కర్మలు, ద్రవ్యం ఇవన్నీ దాని నుండి వచ్చేవిగా చెబుతారో యద్దుర్విభావ్యం ప్రహుదాప బాధం ఏది. ఊహకు అందరితో ఏది పండితులను కూడా జ్ఞానులను కూడా మోహింప చేస్తుందో పరిశీలత తామ్నః తమహాది అలాంటి స్వామి కాపాడాలి నమోస్తు తస్మై ఉపశాంత శక్తయే స్వారాజ్య లాభ ప్రతిపూరితాత్మనే ఉపశాంత శక్తయే అంటున్నాడు. అన్ని ఇతర శక్తులను నివింపజేసేటువంటి మహానుభావుడు స్వారాజ్య లాభ ప్రతిపూరితాత్మనే అతనికి మనం ఏదో అవసరం లేదు. నిరంతరము సామ్రాజ్యం, పూజ్యం, స్వారాజ్యం, వైరాజ్యం రామస్వామి కథ విష్టపడే స్వారాజ్యం వైరాజ్యం అన్నాం కదా అలాంటి స్వారాజ్య రాభం తోటి ప్రతిపూరితాత్మమే. ఆత్మానందము తర మహానుభవుడు గుణేషు మాయా రక్టేషు వృత్తిభిహి నసంధ్యమానాయ అతని యొక్క మాయ చేత ఏర్పరచబడినటువంటి హదోజ సముహరమైనటువంటి గుణములయందు ఆయా వృత్తులతోటి అతను ఆసక్తుడు కాడు నభస్వదూతయి ఆకాశానికి కూడా మూల కారణమైనటువంటి స్వామికి నమస్కారము. సత్వన్నోదర్శయాత్మానం అస్మత్ కారణ గోచరం. మాకు మా అందరి పుట్టుకకు కారణమైన నీవు మా కన్నులో కనపడవయ్యా.
అప్పుడు సత్వన్నో దర్శయాత్మానం ప్రపన్నానాం దిద్రక్షాణాం సస్మితంతే ముఖాంభుజం ఎవరము ప్రపన్నానాం నిన్ను ఆశ్రయించిన వాళ్ళం రెండోది దిద్రక్షూణాం నిన్ను చూడగోరుతున్నాము అలాంటి ఏ జర పడుతున్నాం సస్మితం తే ముఖాంబుజం చిరునవ్వుతో కూడుకున్న నీ ముఖపద్మాన్ని చూడగోరుతున్న నిన్ను ఆశ్రయించిన మాకు నీ స్వరూపాన్ని చూపవయ్యా. దర్శయాత్మానం సైత్తైహి స్వేష్ట్యాసృతైహి రూపైహి కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నః భగవాన్ తత్ కరోతి. ఆయా సమయంలో తన తన సంకల్ప అనుగుణముగా ఆయా రూపాలను స్వీకరించి ఎదుటి వారికి అర్థము కాని రీతిలో నిలలను ఆచరించేటువంటి ఏ మహానుభావుడు ఉన్నాడో అలాంటి మహానుభావుడు మాకు ప్రసన్నం కావాలి తత్ కరోతిహి క్లేశ పూరి అల్పసారాణి కర్మాని విఫలానివా మనం చేసే పనులు ఎలాంటివి అండి క్లేశ పూరి అల్పసారాణి కష్టం ఎక్కువ సరిపోతుంది కదా? మనం అనుకుంటున్నాం అబ్బా ఎంత బలం వస్తుందో అనుకుంటున్నాం. కానీ న్యాయంగా ఎంత గడియ పడుతున్నాం? మనం పడుతున్న కష్టానికి మనం పొందేటువంటి బలం ఎంత? ఒక జీవితకాలం మొత్తం జాగ్రత్తగా ఉంటే అబ్బా ఆయన ఉత్తమమైన బత్త అండి వాడేం బాగా కూర్చున్నాడు అంటాడు. ఒక మాటతో అవును. పొరపాటున ఒక్కనాడు బయటికి పంపించాడు అనుకోండి వాడేం బత్త అండి. అరే భక్తరు ఒక కుమార్ ఒకసారి బాధ అయింది అనుకోండి గెయ్యాలి అని. ముప్పై ఏళ్ళు కాపరంగా కడగదు. ఒకసారి బాధ అంటే గెయ్యాలి అయిపోయాయి. అందుకే క్లేశ పూరి అల్పతా ఉంది. అలాంటి కర్మలు విఫలానివా ఇంకా అయితే అంటే ఏమంటున్నాడు మళ్ళా అల్పసారాని అంటే మనం చాలా అవగంద ఉంటున్నాం ఎందుకంటే కొద్దిగా పరిధం వస్తుంటే చాలంటాం. అదే నారాయణ అంట అందుకే విఫలాని ఫలితం కూడా రాదు. కష్టం మిగులుతుంది తప్ప ఫలితం రాదు. శ్రేయ పూరి అల్పసారాణి.
అలాగే ఆ విఫలానివా దేశినాం విషయార్స్థానాం నతథైవార్షితంత్వం విషయార్స్థానాం దేశినాం విషయములచేతాస్తులైనటువంటి దేహుల యొక్క కర్మలు తథైవార్పితం త్వయి దేజినా విషయార్స్థాన తథైవార్పితం త్వయి అంటే నీ యందు అర్పించని పనులు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. నీ గర్పిస్తే కష్టం తక్కువ అంటావ్ చూడండి. కదార్పితం త్వయి మామ మత్ కర్మ కల్పోపి విఫలాయ ఈశ్వరార్పిత. అదే మనము పరమాత్మ గర్భిస్తే కర్మ కల్పోభి పని కాకున్న పని లాంటిదైనా సరే అది నావమహా తక్కువది కాదు చిన్నది కాదు అది విఫలాయన. ఫల రాహిత్యం ఉండదు. పరమాత్మ యందు అర్పిస్తే ఫల రాహిత్యం ఉండదు. అదే పరమాత్మకు అర్పించకుంటే ద్వేష పూరి అల్పతారా. ఏ ఏదైనా కానీ బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాపుతం చెప్తున్నాడు ఇలా పురుష సేహ ఆత్మా కల్పతే పురుష సేశ తస్యాత్మా దహితోచితః ప్రతి ప్రాణికి అతనే ఆత్మము. అతనే ప్రియుడు. అతనే హితమును కలిగించేవాడు. యథాహి స్కంద చాచానాం తరోర్ మూలావశేచనం. చెట్టు మొత్తానికి నీళ్లు పోయాలంటే ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క ఆకుకు పోస్తానంటే ఏం చేస్తాం మూలావశేషణం. మొదట నీళ్లు పోస్తాం. అదే రీతిలో ఈవమారాధనం విష్ణోహో సర్వేసామాత్మనశ్చ. ఇలా ఒక్క పరమాత్మను శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే సర్వేసాం ఆరాధిస్తాం. కదా ఒక్కొక్క అమ్ముని ఆరాధిస్తామా? ఒక్కొక్క అమ్ము ఒక్కొక్క రాగ్యుల లీల నమోస్తామా? కాదు అది. చెట్టు మీద నీళ్లు పోస్తే అన్ని కొమ్మలకు, అన్ని ఆకులకు, అన్ని చిగుళ్ళకు, అన్ని పూలకు, అన్ని పండ్లకెలా అందుతాయో శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే దేవతలందరినీ.
అందరూ తృష్టి పొందుతారు. ఏవమారాధనం విష్ణో సర్వేతాం ఆత్మనస్య మన మనకు కూడా. ఆత్మనస్య నమస్తుభ్యమనంతాయ మహానుభావా నీవు అనంతుడవు నీకు నమస్కారము దుర్వితర్కి ఆత్మ కర్మణే. నీవు ఏ సమయంలో ఏ పని చేస్తావో ఎవ్వరూ ఊహించలేరు. నిర్గుణాయ గుణేశాయ తత్వస్థాయత్య సాంప్రకం. ఆ మహానుభావుడు నిర్గుణాయ అంటే ప్రకృతి సంబంధమైన గుణములు లేనివాడు. అలాగే గుణేశాయ. అన్ని గుణములకు ఆయనే ఈశ్వరుడు. నములు అంటే ఇంద్రియములు, పంచభూతములు ఇవన్నీ గుణములే. అప్రధానం అన్నమాట. అందువల్ల పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు ఇలాంటివి అన్నిటికీ నీవే ఈశ్వరవు తత్వస్థాయచ. సాంప్రతం ప్రస్తుతం నీవు తత్వ మూళంతో ఉన్నావు నాయనా అలాంటి నీకు నమస్కారం ఇది అద్భుతమైన స్తోత్రం పుల సూత్రాన్ని చెప్పారు. చమత్కారం పద్ధతిలో తత్వమంతా వివరించారు. అందరికీ ధన్య పెట్టడం అర్థం లేదు నాయనా ఒక వానికి పెట్టి చాలు. ప్రతి కొమ్మకు నీళ్లు పోస్తావా? ఏదో చెప్తున్నారు మనకు యధాహి స్కంధశాఖానాం తరోరు మూలావశీచనం ఏవమా ఏవం ఆరాధనం విష్ణోహో సర్వేషాం ఆత్మనత్యా అది సిద్ధాంతం. కాబట్టి వారికి వదల వదల వద్దు. ఈయన పెట్టేసి ఈయనే అందరికీ పని చేస్తాడు. మొదటికి నీళ్లు పోస్తే ఎలా అయితే అన్ని కొమ్మలకు అన్ని రెమ్మలకు పోతాయో స్వామిని ఆరాధిస్తే అందరికీ ఉంటాయి అనే సిద్ధాంతం తోటి పరమాత్మను అందులో సొంతం ఎవరిది? బ్రహ్మ చేసిన స్తోత్రం మహా విభూతి స్తోత్రం ఇది. చాలా అదురుమైన స్తోత్రం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇలా. ఏవం స్తుతః సురగణైహి భగవాన్ హరి ఈశ్వరః ఈ రీతిలో దేవతా గణముల చేత స్తోత్రము చేయవైనటువంటి పరమాత్మ తేషామావిరభూ సాక్షాత్వాత్.
వాడికి సాక్షాత్కరించాడు ఎలాగో సహస్రార్కోదయ స్థితికి 1000 మంది సూర్యుడు వస్తే ఒక్కసారి వస్తే ఎలా శాంతి ఉంటుందో అంతటి దివ్యమైన తేజస్సుతో అభిభవించాడు అంటే ఏంటి ఆయన ఉన్నామని కనబడతాడు లేకున్నా కనబడుతుంది అవునండి, అంత కాంతి వస్తే ఎవరు చూడాలి? అటువంటి శిక్షలు దేవుడు అది చూడండి. దేనైవ సహత మహత సర్వే దేవాః ప్రతిహత ఈక్షణాః అదే వాడు చెప్తున్నాడు. ఆ మహానుభావుని శాంతితోటే జవతలందరి కళ్ళు మూసుకుంటే. కళ్ళు తెరిచినా కనబడలేదు ఆయన ఎవ్వరం కనబడలేదు ఇంకా ఆయన ఎందుకు ఉన్నాం మనం ప్రతిగాతి యక్షణా నాపత్యమిశం దిచాక్షోణిం ఆత్మానంచ కృతోమిపుం ఆయన కాదు ఆ వెలుక్కు కం దిక్ష ఆకాశాన్ని కానీ దిక్కులను కానీ భూమిని కానీ చివరికి తమను తాము కూడా చూసుకోలేకపోయినప్పుడు కుతో విభుం ఇంకా దేవుడు అరణ్యం చూస్తాడయ్యా కాంతితో కళ్ళు మూసుకోబోయాయి. ఇలా విరింక్యా భగవాన్ దుష్వా సహచరివేణ తాం తనుం ఒక బ్రహ్మ రుద్రుడు మాత్రం స్వామిని ఆ దిగుమ గృహాన్ని సాక్షాత్ కలిగి చూడగలిగారు తాం తనుం. అది స్తోత్రం వస్తుంది చూడండి. దావతం అంటే స్తోత్రమే. రామ్ తనుం స్వచ్ఛాం మరకతస్యామాం కంజగర్భాగునేష్టనాం. ఎలాంటి వారు స్వామి మరకత శ్యామ మరకతము వంటి నీలవర్ణం గల మహానుభావుడు కంజగర్భాదునేష్టనా పుండరీకి పుండరీకాశ్వుడు తప్తహేమావదాతేన సదత్కౌశేయవాసనా చక్కగా బాగా సాయిచ్చి వర్ణి తీర్చిన బంగారకు రంగు గల వస్త్రము కట్టుకొని ఉన్నవాడు. తప్త హేమావదాతేన లసత్కౌసేయ వసతా ప్రసన్న చారు సర్వాంగీం సుముఖీం సుందర బ్రూవం అందమైనటువంటి సర్వాయోము కలవాడు. సత్యని ముఖము మంచి కనుగొమ్మలు మహామణి కిరీటేన కేయూరాభ్యాంచ భూషితం మణికిరీటములు కేయూరములు కర్ణాభరణ నిర్భాత కపోద శ్రీ ముఖాంబుదం
మకడ కుండలముల యొక్క కాంతి చేత కపోలములు ఉన్నాయి కదా వాటి కాంతి బాగా ప్రకాశిస్తూ ఉంది. కాంతి కలాప వలయ హార నూపుర శోభితం. వలత్రాడు అలాగే వలయములు, హారములు, నూపురములు వాటితో ప్రకాశించబడేది కౌస్తుభాభరణాం లక్ష్మీం విభ్రతీం వనమాలుం. కౌతుభాన్ని వరమాలను అలాగే ఆ రెట్టి మధ్యన అమ్మవారిని ధరించినటువంటి స్వామి ఆ వైకుంట మరి రాకుండా ఎట్లా మరి పరమాధినిం సుదర్శనాదిభిహి స్వాస్త్రైహి మూర్తిమద్విహి. పరమాత్మ వచ్చారంటే వ్యాసుడు భయమరిసిపోతాడు. అలా స్తోత్రం చేస్తున్నాడు. అప్పుడు ఈసారే ఆయనకు వచ్చింది పోతనకు. బాగా చదివి చదివి చదివి ఇక్కడ శ్రీమనారాయణుడు అంటే మొదలుపెడతాడు స్తోత్రం. ఆ చవితి కూడా మారిపోతుంది. అప్పటిదాకా మామూలు పద్యాలు రాస్తాడు. స్వామి వర్ణన వచ్చింది అంటే ఓ వెళ్ళిపోతాడు. ఆ రీతిలో సుదర్శనాది ఆయుధములతో ఉన్నటువంటి మహానుభావుడు దుష్టావదేవప్రవరః సచర్వః పురుషం పరం ఇలాంటి స్వామి. స్వామిని చూసి రుద్రుడితో కలిసి బ్రహ్మ అతన్ని అంతకుముందేమో స్వామి కనపడాలని స్తోత్రం చేశారు. ఇప్పుడు కనపడ్డ స్వామి స్తోత్రం చేస్తున్నారు. సర్వామర గణైహి సాకం సర్వాంగైహి అవనింగతై అంటే దేవతలందరూ కలిసి సాష్టాంగ ప్రణామం చేసి స్వామికి స్తోత్రం చేస్తున్నారు అజాద్ జన్మ సిద్ధి సంయమాయ. అజాత జన్మ స్థితి సంయమాయ పుట్టుక కానీ బ్రతుకు కానీ తడయము కానీ ఇవేవీ లేనివాడు అంటే ఆద్యంత రహితుడు అన్నమాట ఇలాంటివాడు గుణాయ నిర్వాణ సుకారణవాయ అన్ని గుణములు ఆయనే. నిర్వాణ సుఖం అంటే మోర్త సుఖం. అలాంటి దానికి ఆయనే మూల కారణము. అణోరణిమ్ని అపరిగణ్యధామ్ని అణోరణీయన్. మహతోమధి అని అంటాం కదా ఆ రీతిలో అణోనణిమ్నే అపరిగణ్యధామ్నే పరమాత్మ లోకం ఇంత ఉంటుంది ఇలా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు మహానుభావాయ నమో నమస్తే నమస్తే.
అంటే మహానుభావునికి నమస్కారము. రూపం తవైతదు పురుషరుష భేద్యం శ్రేయోతిభిహి వైదిక తాంత్రికేన పరమాత్మ ఇప్పుడు నాకు చూపియాలి మీ జీమ గురి రూపాన్ని ఇలాంటిది అంటే పురుష వృషభ ఇద్యం. మహాపురుషులందరి చేత పూజించదగినది, పూజించబడేది. స్త్రీయో ఎవరు స్త్రీయోర్తిపి. ఉత్తమం కాదు. తమకు తాము శ్రేయస్సు కావాలని కోరుకున్న మహానుభావుల చేత నిరంతరము పూజించదగిన దివ్య మంగళ విగ్రధుల గల మహానుభావుడవు. వైదిక తాంత్రికెలా కొందరు పరమాత్మను వైదికంగా ఆరభిస్తారు, మరి కొందరు తంత్రముగా కూడా ఆరభిస్తారు కదా. పాంచరాత్ర తంత్రం అలాగే వైదిక తంత్రాలే. ఆగమారాన్ని తంత్రాన్ని అంటారు. అందుకే వైదిక తాంత్రికేన యోగేన ధాతస్తహన త్రిలోకాన్ పశ్యామి అముర్తిన్ను విశ్వమూర్తే నా యోగం తోటి స్వామి నీ శరీరంలోనే 3 లోకాలను చూస్తున్నాను, మా దివ్య యోగంతో మీ శరీరంలో ఉండేటువంటి లోకత్రయమును చూస్తున్నాను విశ్వమూర్తౌ. త్వయ్యద్రాతి త్వయి మధ్యాతి త్వయ్యంతాసి ఇదమాత్మ తంత్రే ఏం కనపడింది అంటే మరిటి లోకము నీలోనే ఉంది మధ్య లోకము నీలోనే ఉంది చివరి లోకము నీలోనే ఉంది త్వయ్యంత ఆసి ఇదమాత్మ తంత్రే త్వమాతిహి అంతః జగతోస్య మధ్యం నీవే ఆది, నీవే మధ్యము, నీవే అంతము. ఘటస్య మృత్నేవ పరః పరస్మాత్. అర్థం కాదంటే ఘటస్య మృత్నేవ కుండకు మట్టిలాగా. ఉండకు మొదలేది? మధ్యేది? కొడు చివరేది? అన్నట్టుగా జగత్తు మొత్తానికి నీవే ఆది, నీవే మధ్య, నీవే అంతము. ముర్తేవ పరస్పరస్మాత్ త్వం మాయయా ఆత్మాశ్రియయ స్వయా ఇదం నిర్మాయ విశ్వం తదనుప్రవిష్తః మహానుభావ నీవు నీ యోగమాయ తోటి ఈ సకల చరాచర ప్రపంచాన్ని సృష్టించి తత్సృష్ట్వా తదనుప్రవిష్య
అలాంటి జగత్తులో అనుప్రవిక్తః అందులో చేరి పత్యంతి యుక్తా మనసా మనీషినః గుణవ్యవాయేపి అగుణం విపస్తితః అలాంటి నిన్ను. హస్యంతి యుక్తాః యోగ యుక్త నమః యోగము కలవారు జ్ఞానులు మనస్సుతో నిన్ను చూస్తారు ఎక్కడ గుణవ్యయాయేపి అగుణం. గుణముల సమూహంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న నీవు అగుణుడవి. ప్రకృతిలోనే ఉన్నాడు ఆయన కానీ ఆయనకు ప్రకృతి గుణాలు అంటావు ఇలాంటి అగుణ విపష్టితః పండితులు చూస్తారు యధాగ్ని మేధతి అమృతం చ గోటు చూసారా యధాగ్ని మేధతి అంటున్నాడు అంటే కట్టెలలో నిప్పు లాగా గోవులలో అమృతం లాగా అంటే పాలలాగా అన్నమాట. ఆవులలో పాలు ఉన్నాయా లేదా ఎక్కడ ఉన్నాయి? పిండితే వస్తాయి. కచ్చెల్లో నిప్పు ఉందా లేదా ఎలా వస్తుంది? పదనం చేస్తే వస్తుంది. అలాగే భూమి అన్నం. భూమిలో అన్నం ఉందా లేదా భూమిలో ఉంది. అలాగే అంబు ఉద్యమనే. అదే భూమిలో నీరు కూడా ఉంది. ఎప్పుడు వస్తుంది ఉద్యమనే. తొమ్మిది రోజు వస్తుంది. ప్రయత్నం చేస్తే భూమిలో ఉన్నటువంటి అన్నం కానీ జలము కానీ వస్తుంది. అందుకని ఉద్యమ నేత్య వృత్తి ఈ రెండు కాక మనం కూడా కష్టపడి ప్రయత్నిస్తేనే బ్రతుకు తెరువు లభిస్తుంది. ప్రయత్నించకుండా ఉద్యమనేకే ఉద్యం యోగైహి మనుష్యాః అధ్యయంతిహిత్వామి రీతిలో చూడండి ఆలోచించండి ఏం తున్నాడు కట్టెలో నిప్పు ఆవులలో పాలు బూనిలో జలము, అన్నము ప్రయత్నంతో బతుకు తెరువు ఎలా ఉంటాయో, దొరుకుతాయో స్వామి యోగముతో నిన్ను పొందుచు. యోగైహి మనుష్యాః దుష్టాత్మం అండి. స్వామి ఎందుకు కనబడడం లేదు అంటే ఏం చెబుదాం? భూమిలో నీరు ఉందా లేదా? ఎందుకు రాదు మరి? ఎందుకు కనబడలేదు? తగిలితే వస్తుంది.
సరే దున్నులో అన్నం ఉందా లేదా? దున్ను వ్యవసాయం చేయొస్తుంది. గడ్డలో నిప్పు ఉందా లేదా? శిలుపం వస్తుంది. తర్వాత జగత్తులో లేదా? యోగం తూపు వస్తాడు. జగం చేయి జగం కాబట్టి యోగేన యోగైహి మనుష్యాః అథయంతిహి త్వాం గుణీయతు బుద్ధ్యా తవయో వదంతి. విషయాన్ని ఆయా గుణాల్లో ఉన్న పరమాత్మ యోగముతో లభిస్తాడని కవులు అంటే జ్ఞానులు వదంతి చెబుతారు. సంత్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాపాతి చిరేప్సితార్ధం. మహానుభావా మేము ఇప్పుడు ఎంతో కాలం నుండి నిన్ను దర్శించాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం. దృష్ట్వాగతాః నిర్వృత్తిం చూచాము. దర్శించుకోగలిగాము. ఆనందాన్ని పొందాము. గజాదవార్తా ఇవ గంగవంపః. దావాగ్ని తాపంతో ఉడికిన ఏనుగులు గంగాజలంలో మునిగితే ఎలాంటి ఆనందం పొందుతావో నిన్ను చూసి మేము అలాంటి ఆనందాన్ని పొందాము. సత్వం విధత్వ అఖిల లోక పాలా వయం యదర్థాః తవ పాదమూలం. అఖిల లోక పాలకులమైన మేము దేన్ని కోరి నీ పాద మూలం చేరాము సమాగతాహతే బహిరంతరాత్మన్ మేము దేన్ని కోరి చేరామో దాన్ని ప్రదానించు అన్నారు. ఏం కోరి చేయాలని చెప్పవా ఏం చెప్పాలో ఎలా తెలుస్తుంది అంటే బహిరంతరాత్మన్ మా లోపల ఇక్కడ నువ్వే ఉన్నావు ఇంక మేము చెప్పాలనా చెప్పకుండా ఎలాగ అనకుండా ముందే బహిరంతరాత్మన్ బహిరంతరాత్మన్ కిం వాన్య విజ్ఞాప్యం అశేష సాక్షిణః అశేష సాక్షికి ఇంకేం చెప్పాలయ్యా? అది నువ్వు వేసా అచ్చి లేదు కదా. నీకు తెలియదా మేము ఎందుకు వచ్చాము. మళ్ళా చెప్పా. శివాన్య విజ్ఞాప్యం అశేష సాక్షిణః అహం గిరిత్రత్య సురాదయోయ నేను శంకరుడు ఇతర దేవతలు దక్షాదయః. దక్షాదులు అగ్నేరివ కేతవస్తే అగ్నికి రవ్వల్లాగా మేము నీ యొక్క అంశలము. కేతవః గుర్తు ఉన్నాయా ఎలాగంటే అగ్నేరివ నిప్పు నుంచి రవ్వలు వస్తున్నట్టుగా మేమందరం మీ నుంచి వచ్చాము.
నేను రుద్రుడు దేవతలందరూ నీ నుంచి వచ్చాము కేతవస్తే కింవావిదామేచ కృతద్విభాత అలా అయినప్పుడు నీకంటే వేరుగా మేము ప్రకాశించాలంటే ఏం ప్రకాశించామంటే రబ్బలు బయటికి వస్తాయి కానీ ఎంత పెద్దగా ఉంటాయండి? అయిపోతాయి. అలాగే మేము నిన్ను వివరగా వస్తే మాకేమిటి? మేము బయటికి రాలేము. కింవా విదామీచ కృతద్విపాతాః విదత్వ శెమునో ద్విజ దేవ మంత్రం మాకు. బ్రహ్మణులకు, దేవతలకు, మా అందరికీ నీవు శ్యమునో విధత్స్వ శుభమును కలిగించు. ఏం కావాలో అవసరం లేదు తెలుసా ఆయనకి. ఇలా అంటే ఏవం విరించాదిభిహి ఇడితః ఈ రీతిగా. బ్రహ్మాది దేవతలతోటి స్తోత్రం చేయబడి తత్ విజ్ఞాయతే సం హృదయం వారి హృదయాన్ని తెలుసుకొని తథైవ జగాద జీమోత గభీరయాదిగా మేఘ గంభీర నాదంతో పలికాడు బద్ధాంజలిన్ సంవృత సర్వ కారకాన్, అన్ని అవయవాలు ముడుచుకొని చేతులు జోడించి నిబడి ఉన్న వారందరితో మాట్లాడాడు. తానాడు ఏకయేవేశ్వరస్తత్మిన్ సురకార్యే సురేశ్వరః విహత్తుకామః తానాః సముద్ర ఉన్మదనాదివి దొరికింది ఛాన్సు కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు. అది ఎప్పుడు బోర్ కొడుతున్నది ఈ పార సముద్రం ఈ యార్జి జూడు నేను అక్కడ అమ్మాయి ఇక్కడ నేను. ఇలా ఉంటే ఏమొస్తుంది కాస్త ఆడుకుందాం. అది కూడా ఎలా ఏకయేవ నేను ఒక్కడినే ఆడుకోవాలి అనుకున్నాను. ఏకయేవేశ్వరః తాను ఒక్కడే సురకార్యే పని వాళ్ళదే. ఈ దేవతా కార్యములో తాను సురేశ్వరుడు కాబట్టి విహర్తు కామః విహరించాలనుకున్నాడు ఎలా సముద్ర ఉన్మదనాదితిహి సముద్రాన్ని చిరుకుట పర్వతాన్ని మోయుట పర్వతాన్ని నిలుకుట ఏదో అమృతాన్ని తెచ్చుట కాసేపు కాసేపు మోజిని కదా కాసేపు అబ్బాయి కాసేపు అమ్మాయి కాసేపు పిల్లవాడు కాసేపు తాపేరు కాసేపు రాక్షసులు కాసేపు దేవతాలు కాసేపు పాము అన్ని రకాలుగా మరీ ఇక్కడే కూర్చుంటే ఏం బాగుంటుంది నాకు. బోరెత్తి చేస్తున్నది బయటికి వస్తాను అనుకొని ఇలా సముద్ర మథనాదులతో విహరించదలిచి వారితో ఇలా అంటున్నాడు.
అంత బ్రహ్మన్ అహో శంభో హే దేవాః బ్రహ్మ రుద్ర దేవతలారా మోభాసతాం శృణుతా నా మాటలను అవహితాః సావధానంతో వినండి. శ్రేయో వత్స్యాత్ యథాసురాః మీ అందరికీ మేలు కలుగుతుంది. యాత వెళ్ళండి. ఎక్కడికి దానవ దైతేయాన్. దైతేయైహి తావత్ సంధిహి విధీయతాం మొదటి పని మీరు వెళ్లి మీ జ్ఞాతులతో సంధి చేసుకోండి. అది లేకుంటే పని కాదు అందరూ కలిపే ఉన్నారు పని చేసుకుంటారు. అందుకే సంధిహి విధీయతాం కాలేన అనుగ్రహీతైహి తైహి. యావత్వోభవ ఆత్మ ఇది ఇప్పుడు కాలం బాగాలేదు కదా అందువల్ల కాలం బాగా అయ్యేంతవరకు మీ జ్ఞాతులతో మీరు సంధి చేసుకుని ఉండండి. ఎందుకంటే అరయోపిహి సంధ్యేయాః సతి కార్యార్ధ గౌరవే పని ఉన్నప్పుడు శత్రువులైనా అది చేసుకోవద్దు ఏం చేస్తాం. అరయోపిహి సంధ్యేయాః శత్రువులు కూడా సంధి చేయదగిన వారే ఎప్పుడు సతి కార్యార్ధ గౌరవే పని ఉన్నప్పుడు ఏం చేస్తాం పని వాళ్ళతోనే ఉంది. అన్ని వేసుకోవాలి. సతి కార్యార్ధ గౌరవే అహిమూషకవతు దేవాః అర్ధస్య పదవీం గతి. పరత శత్రువులు ఉన్నారు పాము ఎలుక. వాటికి కూడా స్నేహం అవసరం. ఎప్పుడు పాము ఓ చెక్క బెడ్డలో బంధించబడింది అనుకోండి. అది బయటికి రావాలి. ఏం చేస్తుంది? మామ మా అమ్మ కాస్త ఇది తిల్లి చెయ్యి నేను బయటికి వస్తాను మనం ఫ్రెండ్స్లే నిన్నేం అనము అంటుంది. సరే నాన్న ఈ యొక్క కాస్త రంధం చేసేసుకోండి. బయటికి రాగానే దాన్నే తెచ్చుకోండి. అలాగే మీరు కూడా అక్షరతోటి మీ పని పూర్తి అయ్యేదాకా సంధి చేసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ మీ ఇంట్లో మీ మున్నరేముంది కదా. అది చూడండి అహి మూర్చికవతు దేవా అర్ధస్య పదవీం గతైహి అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం మీరు తొందరపడి ఆలస్యం చేయకుండా అమృతాన్ని సృష్టి చేయటంలో ప్రయత్నం చేయండి. యత్య పీతస్య వై జంతుహు మృత్యుగ్రక్తః అమరో భవేత్. మరణించిన వాడు కూడా మరణం లేని వాడు అవుతాడు బతుకుతాడు మళ్ళీ ఏ అమృతాన్ని తాగితే అలాంటి అమృతాన్ని మనం ప్రయత్నం చేసి సృష్టి చేస్తాము క్షిప్త్వా శిరోదద అవుతారు వా
నీరు చులల కౌసతి ఈ పాల సముద్రంలో లతలు, తీగలు, ఆకులు, అలములు, చెత్త చెదారం అన్నీ అందులో పడేయండి మొత్తం. అలా పడేసి మాన్ మంధానం మందరం కుత్వా. దౌర్ఘతాన్ని కవము చేసుకొని నేత్రం కుత్వాసు వాసుకిం వాసుకుని తాడు చేసుకొని సహాయేన మయా దేవా నిర్మధ్యత్వం. నా సహాయంతో మీరంతా సముద్రాన్ని చిలకండి. అతంత్రితా సోమరితనాన్ని విడిచిపెట్టి చెప్తారు ఇక. బాబోయ్ ఇంకా రాలేదు ఇంకెన్నాళ్ళు వచ్చేలా వినండి. అతంత్రితాః క్లేశభాజు భవిత్యంత దైత్యాః యూయం ఫలగ్రహాః పాపం రాక్షసులకు కష్టం మాత్రం విడుతుంది ఫలితం నీకు వస్తుంది. క్రేచభాజః భవిష్యంతి దైత్యాః యూయం ఫలగ్రహాః యూయం తదన్మోదగ్వం యదిక్ష్యంతి అసురాసురాః వాళ్లకి ఎలాగో పరిసం రాదు కాబట్టి, పరిసం మీకు వచ్చేంతవరకు వారు ఏం కోరినా ఒప్పుకోండి. దేనికి నో అనకండి. నాకు ఇది ఆ తీసుకో, ఆ తీసుకో. ఎందుకంటే చివరిది మీకే కదా. వినవాడు తీసుకోండి అది ఏమవుతుంది చెప్తున్నాడు క్లియలవా యోయంత ధన్మోదద్వం యదిత్యంతి అసురాః సురాః నా సారంభేన సిద్ధ్యంతి సర్వేంతాః సాంత్వయాయతా. శాంతముతో ఓదార్పుతో నెమ్మదితో పనులైనట్టు కోపంతో కారు. నా సౌరంభేన సిద్ధ్యంతి కోపంతో పనులు సిద్ధించవు. ఇలా సర్వేర్థ సాంత్వయాయత శాంతనముతో శాంతముతో సిద్ధించినట్టు కోపముతో పనులేవి. నభేతవ్యం కాలకూటాత్ విషజ్వాలాతి సంభవాత్ సముద్రం తిరుగుతుంటే మొదలు విషజ్వాలలతో కాలకూటం వస్తుంది దాని గురించి కూడా మీరు భయపడవలసిన పని లేదు లోభస్నార్య నవోజాతు రోటః కామస్తు వస్తుకు ముందే అని చెప్తున్నాను. ఎందుకంటే సముద్రాన్ని తిరుగుతుంటే విషమే కాదు ఇంకా తారాలు వస్తాయి.
ఆ వచ్చే వాటి యందు లోభాన్ని మాత్రం చూపకండి. అలాగే కామ కోరిక కూడా చూపకండి. నాకది కావాలి ఇది నేను తీసుకుంటా. నీకు చివరిది కావాలి ఎవరికి తీసుకుంటావ్ నువ్వు? వాళ్ళు అడుగుతా వాళ్ళకి తీసుకుంటా. సముద్ర మథనంలో ఏది కనబడ్డా ఏది వచ్చినా లోభం కానీ కామం కానీ మీరు అంటే కోరిక కానీ ఆశ కానీ పడవద్దు. లోభస్కార్యహనవో జాతు క్రోషః కామస్తు వస్తుతు ఇది దేవాను సమాధిత్య ఈ రీతిలో దేవతలను ఆజ్ఞాపించి మహానుభావుడు భగవాన్ పురుషోత్తమః పేషామంతర్దతే రాజన్. జనేష్ స్వామి అంతర్ధానం చేశాడు స్వచ్ఛంద గతిహి ఈశ్వరః తన ఇష్టం ప్రకారం వెళ్లి వచ్చే మహానుభావుడు కాబట్టి కనపడ్డాడు అంటున్నాడు. నాలుగు విషయాలు చెప్పేసారు. వెళ్ళిపోయారు. అయతస్మై భగవతే నమస్కృత్య పితామహ అంతర్ధానమైన ఆ దిక్కునకు బ్రహ్మాది దేవతలను నమస్కరించి భవస్య జగ్మతు స్వం స్వం. ధామోపేయు బలిం సురాః బ్రహ్మ రుద్రుడు వారి వారి లోకాలకు వెళ్ళాలి. దేవతలు బలిం బలిం తగ్గిపోయారు వారి ఇప్పుడు ఆడుకోవాలి పని చేసుకోవాలి బలిం సురాః దుర్టువారిన్ అప్పేనయ్యత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ నృదేదతు దైత్యరాద్ శ్లోక్యః సంధి విగ్రహ కారవిత్. బడి బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార బడి కార కాబట్టి ఆ బరిచక్రవర్తి దగ్గరికి వచ్చారు వాళ్ళు. యోధాలు రాగానే బరిచక్రవర్తి యొక్క సైన్యం ఉంటుంది కదా మంతులు సామంతులు జైనాపతులు వాళ్ళు ఆయుధాలు తీసుకొని రెడీ అయ్యారు. బలి సంధి సంయమ కాలవితు సంధి గ్రోధాని కాలం తెలిసిన వారు కాబట్టి మీరు ఆగండిరా అని అందరినీ నిషేధించాడు ఎవరిని యుద్ధము కోపము వైరము వద్దు ఆగండి అని వారిని ఆపేశారు సంధి విగ్రహ కాలవితు తే వైరోచన మాసీనం గుప్తం చ అసుర యూధ భై రాచస నాయకులతో జాగ్రత్తగా అంటే బాడీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉన్నారు అన్నమాట. ఇలా అందరి చేతగా గుప్తం కాబట్టి ఆ బలి చక్రవర్తిని స్త్రియా పరమయా గుప్తం జితాశేటం ఉపాగమన అందరినీ గెలిచినవాడు రాజ్య సంపత్తు ఉన్నవాడిని. దగ్గరికి వెళ్లి మహేంద్రః లక్షణయావాచా సాంతవిత్వా ఇంద్రుడు మంచి మాటలతో అతన్ని కాస్త బోధారిస్తే ఎందుకంటే మహామతిహి అట.
ఇంద్రుడికి బుద్ధి బాగా ఉండదు అంటే ఉపాయం తెలుసు బాగా ఎలా చెప్తున్నారో వసం చేసుకోవాలో అలాంటి బుద్ధి ఉంది కాబట్టి మహామతి అభ్యవార తత్ సర్వం శిక్షితం పురుషోత్తమో. శ్రీమన్నారాయణుడు ఏమేమి మాట్లాడమని చెప్పారో అవన్నీ మరి ఉపజీపి అన్నమాట. అవన్నీ అలాగే ఈ మహానుభావుడు మాట్లాడాడు. తదరోచిత దైత్యత్య తదరాంజే అసురాశిపాః మరి స్వామి చెప్పిన మాటలు కాబట్టి అది వింటే ఎవరు కాదంటాడు? మరి జగవద్దు కూడా ఏదో బాగానే ఉంది అన్నాడు. కాటచూడు కూడా ఆ బాగుంది అందరికీ అమ్ముతాం వస్తుంది కదా. అందరం కావాలి బాబు మీకు మీకు ఇయ్య మీకు తీసుకుందాం అన్నాడు. వచ్చింది అందరం తీసుకుందాం అన్నాడు. ఏదో బాగుంది అమ్ముతాం. అందరికీ చావు లేదు అప్పుడు ఇప్పుడైతే సచ్చిదాకా కొట్టాడుతారు అప్పుడైతే నిరంతరంగా కొట్టాడుతారు కదా యుద్ధం బాగా చేసేయండి అదే అమృతం రాకముందు సచ్చిదాకా కొట్టాడుతారు అమృతం వచ్చినాకే చావు కూడా నిరంతరంగా కొట్టాడుతారు మనం ఏదో బాగుంది ఉపాయం అమృతం వినాయకే తీసుకుందాం అది వాళ్ళు దీనికి వరకది రుచించింది అంటాడు. శంబనః అరిత్య నేమిత్య ఈచ త్రిపురవాసినః కతో దేవాసురాః కృత్వా సంవిదం. సౌహృదాః అలా పరస్పరం వారు సంధి చేసుకొని ఒక ఒప్పందాన్ని చేసుకొని వాళ్ళంతా ఉద్యమం పరమం శకృహు క్షీరసాగర మథనం కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టారు అమృతార్ధే పరం ఆ ఏం రాదు ఆ అప్పుడు అలా పాత వాడు పాత వాడు కదా పరంత పాత దత్తే మందరగిరిం పోజతా ఉత్పాష్య దుర్మదా అప్పుడు వీరు వాళ్ళంతా కలిసి మందర భవతాన్ని అడుగు నుంచి తెగిలించుకొని అదంతా వృధిం నిన్యో శక్తాః పరిగ భాగో భాగ అరుస్తూ బరువు మోయ్యాలంటే బాగా అరవాలన్నాడు. అందుకోసం అంటే ఏదో కాస్త బలం ఎక్కువ వస్తది. ఇలా వాళ్ళు అరుస్తూ అరుస్తూ భవతాన్ని చేపి పారసముద్రానికి ఎత్తుకొని పోదామని కొంచెం దూరం పోయాను మొత్తం పోలేను భవతం మోస్తాను అవ్వలేసింది పని అది కాని పని. అప్పుడు దూర భావోద్భవ స్వాంతాః చక్ర వైరోచనాదయా అంత దూరం ఇంత బరువు మోయగలరా కొంచెం మోసి అరిసిపోయారు ఇంద్రుడు భరిచక్రవర్తి వీరందరూ కూడా అపారయంతః తం గూడుం వివశాః విజహు అది చేత గాక దారిలో దాన్ని వదిలిపెట్టి. కింద పడేశారన్నమాట. అప్పుడు విదంతా గిరీష్ చత్ర బహునాం బహునమర దానవాన్ పర్వతం కింద పడుతూ ఎంతోమంది దేవదానవులను చంపించారు. అక్కడ అయిపోయారు ఇంకేముందండి.
సూర్ణయా అయ్యో సంబారం కాదు సూర్ణయా మాత అన్నాడు. బాగా గ్రైండ్ చేసిందన్నమాట పొడి పొడి చేసి వాడిస్తాడు. సూర్ణయా మాన్ మహాతా భారేన కనకాచరః సాంసదా భగ్నమన భగ్నమనతః భగ్న బాహూరు కందరాన్ కొందరేమో పొడి అయ్యారు. కొందరేమో చచ్చారు, మరి కొందరు బతికారు కానీ కాళ్ళు, చేతులు, ముక్కు, ముద్దులు అన్నీ పోయాయి రకరకాలుగా. ఇక్కడ వారం చూడండి. ఆ ఒట్టిగా పడింది చెప్పుకోండి. విజ్ఞాయ భగవాన్ తత్ర బహువ జరుడు అని చెప్పి ఆ వీళ్ళ తిప్పలు చూసి మిచ్చోళ్ళు వాళ్ళు చేయలేరు. కరె అయితే మనం అడగలేదు ఎక్కడ వినిపించుకోవడం అని పాపం స్వామి వినిపించాడు. స్వయంగా వచ్చి గిరిపాత గిరిపాత విని కృష్ణాన్ని విలోక్య అమర దానవా నీ క్షయా జీవయా మాతా. పర్వతం పడి చనిపోయిన వారందరినీ అమృత దృష్టితోటి మళ్ళీ బ్రతికించి జీవయామాత నిర్జరాన్ నిర్వ్రణాన్ యథా చనిపోయిన వారిని బ్రతికించాడు, గాయమైన వాళ్ళ గాయాలకు ఆయన్ని బెండి పెట్టి గట్టు కట్టి అవి కూడా తగ్గించేశాడు అన్నమాట. నిర్వణ అని చెప్పాడు గీరించి ఆరోక్య గరుడే హస్తే కినవీర అని అరమ చేతి పోతే తర్వాత ఆమె లేపి గరుణ మీద పడేశాడు ఇది కూడా అన్నమాట. అందుకని హస్తేన ఏకేన లీలయా ఆ విధానంగా ఓ చేతి తో పోతా నా తీసి దేవుడిని ఏకేన లీలయా ఆ నృత్య ప్రేమ పైనుంచి తాను కూడా దాని మీదనే ఎక్కి హస్మంతుని మీద ప్రేయౌ అబ్దిం సురాసుర గనైరుసః అందరితో కలిసి సముద్రానికి వెళ్ళాడు. అవరోప్యగిరిం సంతాత్ అక్కడ అమాంతం మళ్ళీ అక్కడికి పోగానే స్వామి ఆ పర్వతాన్ని గరుణ వీపు నుంచి తీర్కరించింది. గిరి స్కంధాత్ సుపర్ణః పతతాంబరః వేయ ఉద్జలంత ఉత్సృజ్య హరినాథ విసర్జితః గరుష్మంతుడు ఒక పడేశాడు అయ్యా ఆజ్ఞేనా నా పోరా నాయన అని చెప్పి పోయాడు. పని చేయాలి వెళ్ళిపోయారు. ఆ విసర్జితః ఇలా మనకు తే నాగరాజ మా మంత్రి ఫలభాగేన ఇక్కడికి ఒక పని అయిపోయింది. ఏమైంది మందల వ్రతం వచ్చేసింది. మరి వాసికి రావద్దు. అతన్ని పిలిచారు నాయనా నీకు కూడా చేరిస్తావయ్యా ఆ ముద్దంలో నువ్వు కూడా రావచ్చుంది అని ఫలములో భాగం కరిపించి ఫలభాగేన వాసుకిం పరివీయ గిదౌ సత్యన్ నేత్రమభ్యం ముదాంగితా
ఇప్పుడు అది పోతాం బలేసి తాడు దానికి కట్టి సంతోషం తోటి ఆరే బిరే బ్రహ్మ వ్యత్తాః అమృతార్ధం కురుజ్వాః అమృతం రావటాని కోసం చిలికడం ఇదంతా మొదలు పెట్టారు హరిపురస్తాద్య గృహే పూర్వం దేవాః తతో భవన్ తిరిగా కదా ఇవాళ పట్టుకోవాలి కదా ఇది మొదలే మంచి జాగ్రత్త పడదాం అని ఒక స్వామి ఆయన అక్కడ ఉన్నాడు కదా అమాంతం వెళ్లి పూరక్ తాత ముందర ఆ సర్వం యొక్క తలకాయ వైపు పట్టుకున్నాడు. ఆయన వెంటనే అది మా అంతా మా పార్టీ కదా ఆయన పార్టీ అంటే ఆయన మనకు తెలిసింది. దేవత అందరూ కూడా ఆ వైపు పట్టుకున్నారు. అలా చేసుకుంటే ఒక రూపం సనైక్ష చేచ్యపతయః మహాపురుష చేచ్చితం నగుర్నివయం పుచ్యం అహేహే అంగమ మంగళం. ఆ రోజు చూశారు. ఏమనుకుంటున్నారు మీరు? మేము ఎవరం? మీరు ఎవరెమనుకుంటున్నారు? సత్యపదాయాద సత్యపది పుత్రులమయ్యా మేము, శుద్ధమైన బ్రాహ్మణనం. అమంగళమైన పాము తోకను పట్టుకుంటామా? నాకే తలగాయి కావాలన్నా. దుఃఖంగా అలా బతుకున్నారు. మీకు అది బాబు ముందర పోతే ఒప్పుకోరు మరి వాళ్ళు. వాళ్ళకి ఇది పోవాలి. దేవతల స్వయంగా తొగల దగ్గరికి పోవాలి. ఏంటి కారణం అంటే విసగ్యాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. కడకాయ పట్టుకొని లాగుకొని తేరేస్తే విడి సమాధి ఉంటది వీడు దూరంగా ఉంటాడు వీడు. నీ అటు పోతా అంటే నాకే కావాలంటారు పోటీ కదా నీ ఆత్రుడు కదా సరే మరొక పరుగు నా పోయి ఆయ్ నాకు అది కావాలి ఆ తీసుకో నీ అటు పోతా. అబ్బా ఇంత బుద్ధి మందులు దేవో చెప్పినట్టు ఉన్నారా వాళ్ళ అసురులకు ఆనందం అన్నమాట. ఇది ఇదిలో నగురుణ్ణిమా వయం పుచ్యం అహే యంగవ మంగళం. స్వాధ్యాయం సంపన్నాః ప్రఖ్యాతాః జన్మ కర్మ మేము స్వాధ్యాయం శాస్త్రం ఇవన్నీ ఉన్నాయి ఉత్తమ జన్మ మాది ఉత్తమ కర్మ అలాంటివి మేము పాపం తోక పట్టుకుంటామా మేము పట్టుకోము అన్నారు. కర్మ ఇది సూర్యునియో సితాం దైత్యా విరోత్య పురుషోత్తమా స్మయమాన చిరునవ్వు తోటి రిచిరిజ్య అగ్రం పుచ్చర్జ జద్రాహ రామ ఓరి విషయమాన్ తప్ప తోక పడుకున్నాం. ఆయన తోక ఆయన తోక ఆయన తల ఆయనకి ఆ ప్రకారంగా అమర కుతక్సాన వి ప్రకారంగా ఎవరు తోక పట్టుకోవాలి ఎవరు తల పట్టుకోవాలి అంటే ఏ దిక్కెవరు ఉండాలి నృణయం అయిపోయింది.
ఒక పేకి మరి అయిపోవాలి కదా పుతస్థాన విభాగాహతాః ఏవం కత్యప నందనాః మమంతు పరమాయత్తాః అమృతార్థం పయోనితిం సముద్రాన్ని తిరిగారు మధ్యమానే నవే సోద్రిహి అనాధారః అపోవిజతు. అంత బాగానే ఉంది బాగానే తిరుగుతున్నారు కానీ సర్వతానికి ఆధారం ఏది నిండలబడి పాలెలో పడేశాడు. కింద ఏం లేదు. వండి గట్టిగా ఎంత బలంగా పట్టుకుంటే మాత్రం అది ఉంటుందా? అపహా అభిషతు నీళ్లలో ప్రవేశిస్తూ ఉన్నది. క్రియమానోపి బలిపిహి గౌరవాత పాండునందన బలిపిహి క్రియమానోపి అంటున్నాడు. ఇంతటి బలవంతులు పట్టుకున్న పర్వతము నీటిలోకి ప్రవేశించింది. సునిర్వీణ్ణ మనసః పరిమ్రాణ ముఖశ్రియా. మొఖాలు వాడిపోయాయి. మనస్సు దిగులు చెందింది. ఆసన్ సపౌరుషేనస్తే దైవీన అతిబలీయత. బలియమైన దైవం తన పనిని అడ్డగించిందని అయ్యో అని చిన్నబోయారు. విలోక్య విఘ్నేశ విధింతదేశ్వరః దురంత వీర్యః అవి తథ అభిసంతిహి. ఏది కారణం అంటే విఘ్నేశ్వరుని పూజించకుండా పని మొదలు పెడతారా అని ప్రోతం మొదలు పెడింది. విలోక్య విఘ్నేశ విధిం ఎవరు విఘ్నేశలు విశ్వక్యేను విశ్వక్యేను ఆరాధన చేయలేదని తర్వాత మునిగిపోతున్నారట అందుకే విఘ్నేశ విధిం విలోక్య విఘ్నము కలిగించేటువంటి పరమాత్మ యొక్క సంకల్పాన్ని సూచి సదా ఈశ్వరః స్వామి తనకు తానే దురంత వీర్యః అవితదాపి సంధిహి. అనంతమైన బలము గలవాడు సత్య సంకల్పుడు అయినటువంటి స్వామి కృత్వా వపుహు కాక్షపం అద్భుతం మహత్. అత్యాశ్చర్యకరమైన కూర్మ శరీరాన్ని తరంచి ప్రవిష్యతోయం గిరిముజ్యహార నీటిలోకి ప్రవేశించి పర్వతాన్ని పైకి లేపాడు. అందుకే మనము కార్యసిద్ధి కావాలి అంటే సత్య నిశ్రాసనం కావాలి అంటే సత్య సంకల్పం కావాలంటే పూర్వ మంత్రాన్ని ఉపాసన చేసి కార్యం మొదలు పెడితే
తనే విశ్వాసి ఏనుడికి పరిచయం ఇది అన్నమాట. అందుకే కాక్షపం వపు అద్భుతం మహాచ ప్రవిత్య తోయం గిరి ముజ్యహారా సముత్సితం వీక్ష్య కులాచలం పునః ఇలా మందర పర్వతము పైకి వేసినది దాన్ని చూసి సముత్కితా నిర్మతితుం సురా సురా మళ్ళీ లేచాడు ఇక్కడ దానికి దదార పుష్టేన స లక్ష యోజన ప్రస్తాయెన ద్వీపైవ అపరో మహాన్. అంత పెద్ద పర్వతాన్ని ఈ మహానుభావుడు తన వీపుతో మోశాడు. ఆయన వీపు ఎంత ఎలా ఉందంటే ఇంకో ద్వీపం అంత ఉందట. ద్వీపం కదా సంతోష ద్వీపం కదా ఆ ద్వీపం కొత్త ద్వీపం వచ్చేసింది చెప్తున్నాడు ద్వీప ఇవ అపరో మహాన్ కొత్త ద్వీపం లాగా ఉన్నటువంటి పృష్ఠం తోటి దీపు తోటి ఈ మహానుభావుడు పర్వతాన్ని మోచాడు మళ్ళీ చెప్తారు సురాసురేంద్రైహి భుజవీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్టతః చూడండి. సురాసురేంద్రై దేవతలు రాక్షసులు. వాళ్ళ బలం తక్కువ ఉంటుంది. అందుకే భుజవీర్య వేపితం. బలీయమైన భుజములతోటి పరిభ్రమంతం గిరిం బాగా తిప్పుతున్నటువంటి దాన్ని ఎక్కడ ఇక్కడ చెప్తున్నారు పురుష్టత ఆయన వీపు మీద. ఇంత పెద్ద రాక్షసులు, అంత పెద్ద దేవతలు, అంత పెద్ద బలంతోటి పెద్ద మందర పర్వతాన్ని చిక్కేస్తున్నారు. పుష్టతః విభ్రత్పదావర్తనమాది గచ్ఛపః అలా తన వీపు మీద తిరుగుతున్నటువంటి ఆ మందల పర్వతాన్ని మేనే అంగ తండ్రుయనం అప్రమేయః. పాపం చుట్టిదైన పనికి వీపు దురద పెడుతున్నది. ఎవ్వడు గీకిన వాడు లేడు. అమ్మ వీడు బాగా గీకుతున్నాడురా నా దురద పోతుంది అనుకున్నాడట. మేరే అంగ కండూయనం వీపును గీకినాత్తుగా భావించాడు. అంగ కండూయనం ఎందుకంటే ఆయన అప్రవేయ. అంతర్విభవతం వస్తే అక్షయం ఉందా అని అంటే ఆయన అప్రవేయ ఆయన ఎంత ఉన్నాడో చెప్పాలి. అనంత రూపః అనంత వీర్య కదా కాబట్టి ఇది అంగ చండూయనముగా భావించాడు. సధాసురాన్ ఆవిచత ఆసురేణ రూపేణ దేశాం బలవీర్య వీరయన్ అంతటితో అయిపోయిందా? చాలనా అంటే చాలదు.
ఎందుకు రాదు అంటే అంత పెద్ద పర్వతాన్ని మీ రాసచుడు తమ శక్తితో తిప్పగలరా? చెప్పగలరు. అందుకే వారిలో కూడా వారిలో వారి రూపంలోనే పోయి చేరాడు. శక్తి వాళ్ళకు ఇచ్చాడు. సదాసురానాదిశత ఆసురేణ రూపేణ తేసాం బలవీర్యం ఈరయన్ వారి బలాన్ని వారి పరాక్రమాన్ని వృద్ధి పొందుతూ ఉద్దీపయన్ దేవగణాస్య విష్ణుహు దైవేన అలాగే దేవతలను దేవతా రూపంతో వాళ్ళ బలాన్ని పెంచుతూ నాగేంద్రం అబోధ రూపః సర్పాన్ని కూడా సర్ప రూపంలోనే సర్పం అంటే అజ్ఞానం కదా అబోధ పాము జ్ఞానం ఎక్కడ ఉంటుంది మరి పామును అజ్ఞాన రూపంతో దేవతలను దేవతా రూపంతో తాటసులను తాటస రూపంతో ప్రవేశించి వారి బలాన్ని పెంచాడు. ఉపరి అగేంద్రం గిరిరాడి వాన్యం ఇన్ని చేస్తే మరి పర్వతం అడుగున ఉన్నాడు స్వామి పైన ఏం లేదు బ్యాలెన్స్ ఉంటుందా? మనం పెట్టా ఒక్కొక్కరం పైన ఏం పెడతాం? వైటా వైటా అది పెట్టాం కదా దేవుడు ఎగిరిపోతుంది. పర్వతం ఉండకుండా ఆపారండి మరి వర్గు గుర్తు ఏం చేద్దాం? అంత ఎత్తు కదా, బరుగ కదా? బరుగకుండా పైన వాడు కూర్చున్నాడు తను బరువు. బరుగకుండా కింద కూర్చున్నాడు, బరుగకుండా పైన కూర్చున్నాడు. అలాగే ఇంత పెద్ద పద్మతాన్ని తిప్పాలంటే వాసుకి శక్తి ఉందా? అందులో చేరాడు. తిప్పడానికి దేవతల్లో చేరాడు. దాటసుల్లో చేరాడు. మరి అందరిలో చేరితే భగవంతుడు తట్టుకుంటుందా? అందులో చేరాడు. ఎవరు చేస్తున్నట్టు? ఆలోచించండి. అన్నీ ఆయనే. పేరుకు మాత్రం వాళ్ళు తిరిగారని. ఇంత పెద్ద పర్వత మథనాన్ని సముద్రం తట్టుకోవద్దు అందులో చేరాడు. సముద్రంలో తాను, పర్వతంలో తాను, పర్వతం కింద తాను, పర్వతం పైన తాను, పాములో తాను, దేవతల్లో తాను, తాటజూలలో తాను, మళ్ళా విడిగా తాను. ఎన్నయ్యాయి? అష్టమూర్తి. ఇదే అష్టమూర్తి. స్వామికి ఏం పేరు? అష్టమూర్తిహి అహిర్భూద్మియః పరమాత్మ పేరు అష్టమూర్తి ఎందుకు? శీర సాగర మథన సమయంలో దాల్చిన అష్టరూపులు అష్టమూర్తి. ఇంకో చమత్కారం ఏంటంటే ఈ అష్టమూర్తులకే వచ్చిన అమ్మవారు అష్టలక్ష్ములు అయ్యారు. ఎక్కడికి వస్తాడో చూడు మరి ఎందుకు ఆయన ఎందుకు ఒక్కరు రావొద్దు. ఇక్కడ స్వామి ₹8 లో ఉన్నాడు. ₹8 లో చదివించొద్దు. అందులో ఇందులో చెప్పాలా ఆ మాట అక్కడ చెప్తాడు పద్మ ప్రవాణ గారు పద్మ ప్రవాణ గారు. ఆయన అష్టలక్ష్మి అన్నమాట. ఈ రీతిలో.
ఆ ఉపరి యగేంద్రం వినిలాడి వాన్యం ఆక్రమ్య హస్తేన సహస్ర బాహుహు మళ్ళీ మహానుభావుడు ఒక చేతిలో కావట సహస్ర బాహుహు. వేయి బాహువులతో పర్వతాన్ని పట్టుకొని సహస్ర బాహుహు తస్తౌ దివి బ్రహ్మ భవేంద్ర ముఖ్యైహి అభిస్తువతిరి పని చేస్తుంటే స్వామిని చూస్తే పర్వతం కింద పర్వతం మీద పర్వతంలో పాములో నాటదులలో, దేవతలలో, సముద్రంలో మళ్ళీ విడిగా అకాగ్ర బాహులో ఆ రూపాన్ని ఊగించండి ఆ రూపాన్ని. తన విశ్వరూపం పరమాత్మ ఎలా విహరించాలో అనుకున్నాడు అదంతా కనబడుతున్నది. ఇంతటి పరమాత్మ ఏదో చూచి ఆకాశంలో బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాదు పైన కుంటాల మహానుభావులు వాళ్ళంతా. స్నోత్రం చేస్తున్నారు ఆ స్వామి నారాయణ నారాయణ నారాయణ ఇంకేముంది ఎవరు ఉన్నారో ఇక్కడ అన్నాయనే ఇలా ఉపరి అగేంద్రం గిరిరాడివ తస్తౌ దివి చెప్తున్నాడు అభిష్టువద్విహి సుమనోభివృష్టః వాళ్ళంతా పూల వర్షం కురిపించుకుంటూ బ్రహ్మ భవేంద్ర ముఖ్యైహి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వీళ్ళంతా పూలవాన కురిపించుకుంటూ స్వామిని స్తోత్రం చేస్తున్నారు ఉపరి అధః ఆత్మని గోత్ర నేత్రయోహో పరేణతే ప్రావిషత సమేచితాః మమంతుహు అబ్దిం తరసా మదోత్కటాః పైన కింద తనలో పర్వతంలో పాములో దాని అవతల లోపల ప్రవేశించి అందరినీ పెంచి మమంతుహు అబ్దిం. ఇంత చేస్తే భారత సముద్రాన్ని దేవతలు రాశి సులుపు చెందించాడు. మమందు లబ్దిం మమందు లబ్దిం తరసా మదో అది కూడా మదోత్కట మేము తిప్పుతున్నాం. మదంతోటి మదోత్కటాః మహాద్రిణా క్షోభిత నక్ర చక్రం. సముద్రంలోని తిమిలు, తిమింగిరాలు, ముసళ్ళన్నీ క్షోభ చెందుతున్నాయి. అలా వాళ్ళు తిప్పితే అహీంద్ర సాహస్ర కఠోర ద్రుమ్ముఖ శ్వాసాగ్ని ధూమ ఆహత వర్చతః అసురాః. పాపం తరువాత ఆ సమయం అర్థం కాదు. అనవసరంగా ఈ భాగం పట్టుకున్నాం ఏంరా అమ్మ ఈ విష్ణువు టక్కుట మారి మహామాయ అని మనల్ని ముంచేశాడు అప్పుడు అనుకున్నారు.
ఏమైందంటే అహీంద్ర సాహస్ర కఠోర దృక్కు ముఖ శ్వాస అగ్ని ధూమ ఆహత వర్చతః ఇన్ని బాధలు వచ్చాయి మనకి చూడండి ప్రవతము యొక్క చూడండి అహీంద్ర సాహస్ర వెయ్యి అవి కూడా కఠోరములు అవేమిటి దృక్కులు చూపులు అలాగే ముఖం. కళ నుంచి విషమే, నీవు ముఖాన్నించి విషమే. సాహస్ర దుర్ముఖ శ్వాస మలపై నుంచి నిశ్వాసలు. ఈ అగ్ని శ్వాసాగ్ని ధూమ పొగలు వచ్చేస్తున్నాయి. దీనితో ఆహత వర్చతః అంతా పోయింది బలం. అయ్యో వాళ్ళే ఉంటే బాగుండేదేమో అనుకోని అసురాః పౌలో మ కాలేయ బలి ఇల్వరాదయా దావాగ్ని దగ్ధాః సరళాయువా భవన్. తల్లబడిపోయారట ఇంకేం చేస్తారు మనం మాడిపోయాము సరళాయువాభవన్ దేవాంశ తచ్వాస శికాహత ప్రభాను ధూం ధూమ్రాంబర త్రగ్యు వర కంచు కానన పాపం దేవతలకు వారు కట్టుకున్న బట్టలు. తరించిన ఆభరణాలన్నీ మారిపోయాయి అక్కడ. కొంచెం దూరం ఉన్నారు కదా. నల్లగా మారి మసాయి ఈ బట్టలు. వీళ్లకేమో ఆభరణాలు మాడాయి అక్కడనేమో వాళ్లే మాడారు. చమత్సార్ చమత్సార్ ఇలా ఆ సమభ్య వర్షన్ భగవద్వచా ఘనాః బహు సముద్రోర్మి ఉపగూఢ వాయవః సరే వీళ్ళు మా వాళ్ళు కదా అని స్వామి ఒక మేఘాన్ని పర్పించాడట వీళ్ళు దేవతల వీళ్ళు అది అవంతా వెళ్లి చల్లగా వాన మీద చక్కని వాన కురిపించుదాం అన్నమాట. వాడి చిట్టా మంట. అదేమిటి అంటే అక్కడ రాదు ఏం చేస్తాం మబ్బు అక్కడ నేనేం చేయాలి నేను మొదలే అక్కడ పడుకున్నా మీరు అటు పోతే మాకు మీకు మబ్బు పడేది కదా కొట్లాడుకున్నారు మరి అక్కడికి పోయి మబ్బు ఏం చేయాలి. స్వామి. తన వాయువును అగ్ మేఘాన్ని పంపి సన్నటి వర్షం కురిపించాడు. ఇలా సాప్యగను భగవద్వచా ఘనాః బహు సముద్రోన్మి ఉపగూఢ వాయవః భయించి సముద్రం యొక్క తరంగాలతో చల్లగాలి, చల్లని మబ్బు కాస్త ఆభరణాలు మాడితే మాడాయి కానీ వాయవ మాడకుండా ఉన్నారు. వాయవః మధ్యమానాత్ తదా సింధోహో దేవాసురవరూతపైహి యదా సుధాన జాయేత నిర్మమంధ అజిత స్వయం ఇంత కష్టపడి. దేవతా రాక్షసులు ఇంత తిరికినా అమృతం రాలేదు. అయ్యో స్వామి అని మళ్ళీ ఆయనకే చూశారు. సరేలే నేను వస్తా పడు అని మరి ఇప్పుడు తాను పూనుకున్నాడు తిరగడానికి.
స్వయంగా తాను తిరిగాడు. ఎలా ఉంటాడు ఆయన చూడండి. అమ్మవారు రావటానికి అమ్మవారిని పొందటానికి అది చెప్తారన్నమాట పురాణంలో చమత్కారంగా ప్రపంచంలో మానవులు భార్య దగ్గర ఉంటే ఆమె గొప్పతనాన్ని ఒప్పుకోరట తెలుసుకోరట. కొంచెం రెండు రోజులు దూరం అయింది అనుకోండి, అప్పుడు మొత్తం సంగతి తెలిసి పరిగెత్తి పరిగెత్తి వెళ్లి తీసుకొని వస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ చేశావులే అంటారట. అంతా నువ్వే చేసినట్టు ఏం చేయను అంటాడు. అంతా నువ్వే చేశావా అంటాడు. సరే మంచిదండి నేను రెండు రోజులు వెళ్లి వస్తాను. ఆ పో ఏ ఉండలేమా మేము అంటాడు. పోయి తెల్లారి నుంచి ఎప్పుడు వస్తావని ఫోన్ చేసుకుంటాడు. అదే రీతిలో ఈ స్వామి అమ్మవారు పోయేదాకానేమో అమ్మ అన్నాడు అందులోకి పోగానే ఇన్ని అవసరములు అవుతుంది. ఇప్పుడు తానే చిలికాడు ఎలా అంటే మేఘశ్యామః. కనక పరిధిహి పరమాత్మ నీరమేశస్యాముడు ఇంకెలాంటి వాడు కనక పరిధిహి పీతాంబరం ధరించిన వాడు పరిధి అంటే వస్త్రం కర్ణ విద్యోత విద్యుత్ చెవులకు మగలకొండలములు ప్రకాశిస్తున్నాయి. మూర్ధిని భ్రాజత్ విలులిత కచః తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఒక కేశవుడు కదా. చిఖంతా వీడిపోయి వెంట్రుకలన్నీ మొఖ మీద పడుతున్నాయి. విలులిత కచః శ్రద్ధర శ్రద్ధరః రక్తనేత్రః పపం కళ్ళు ఎర్రబడ్డాయి. నడు పాపం చేశాడా మన అందరితో చేయించేవారే ఆయన. దక్తనేత్రః జైత్రైహి దోర్పిహి జగదభయదైహి దందసూకం గృహీత్వా జేచీరమైనటువంటి తన బాహువులతో ఎలాంటి బాహువులది జగదభయదైహి. సగల లోకములకు అభయాన్ని ఇచ్చేటువంటి బాహువులతో పాపం దందసూటం గృహిత్వా పామును పట్టుకొని పామును ముట్టుకోకూడదని శాస్త్రం. పామును ముట్టుకుంటే దానం చేయాలి అభవిత్వం శాస్త్రం. ఒక కర్మ ఈ విధంగా చేయాలి ఇప్పుడు. తంద సూకం గృహిత్వ సర్పాన్ని తీసుకొని మజ్జనను మజ్జన కవ్వంతో చిలుకుతూ ప్రతిగిరిరివ అశోభత ఇతను ఇంకో మందరంలో కనబడుతున్నాడు.
వాళ్ళందరూ చేస్తే మరి కాలేదు, ఈయన చేస్తే అయితది మరి. ఈయన చేస్తే ఈయన అట్లా ఉండాలి మరి. అంత రోధం తిరగాలంటే అలా ఉండొద్దా? అందుకే ప్రతిగీరి రీవ అశోభత అధోదృతాద్రిహి రెండు రకములుగా క్రింది నుండి. పర్వతాన్ని ధరించి పర్వతం కిందో పర్వతం ఉంది. పర్వతం మీదో పర్వతం ఉంది. పర్వతం ముందర పర్వతం ఉంది. ఎవరు ఆయన అది ధృతాద్రిహి నిర్మధ్యమానాత్ ఉదదేహే అభూత్ విషం. మహోల్బణం హాలాస్వరం అగ్రసః ఇలా పరమాత్మ చేయి పెట్టేసరికి అమృతం ఏమో కానీ విషం పుట్టిందండి. అంటే ఉన్న మురికి అంతా తీసేసాడు స్వామి. స్వామి వస్తే ఏమైతుంది? కల్మషం పోయి మరి శుభ అవుతుంది కదా. జడం శుభ్రం కాదు అమృతం కాదు కదా. కానీ జలాన్ని దూరపరిచే శక్తి వాళ్లకు లేదు, తాను వచ్చాడు. తాను పిలికేసరికి అందులో నుంచి కాలకూటము, హాలాహలం అనేటువంటి మహా విషం బయటికి వచ్చింది. సంభ్రాంత మీనోన్మకరాహి సత్యపాత్ తిమిద్విషద్గ్రాహ తిమింగిలాకులాత్. అవుతూ ఉండేటువంటి తిమిలు, తిమింగిరాలు, ముసళ్ళు, పర్పములు ఇంకేవి ఏమిటి అన్నీ సంభ్రాంతములు అయ్యాయి. విజయం వచ్చేసింది కదా. అవన్నీ కొట్టుకుంటున్నాయి. తదుగ్రవేగం దిశి దిశి వర్యదో విసర్ప విసర్ప దదాపస్యవం ప్రతి అంత ఉగ్రవేగంతో. సచింతన ప్రభావం గల విషాన్ని చూచి భీతాః ప్రజాః దుద్రువుః అంగశేశ్వరాః ప్రజలందరూ భయపడి పరిగెత్తారు. అరక్ష్యమానాః చరణం సదాశివం ఎవరున్నారు ఇక్కడ ఆయన కూర్చున్నాడు. స్వామి అన్ని పని ఆయనే చేస్తున్నారు. అది ఎక్కడ తీసుకోవాలి? ఆ పక్క వాడు తీసుకోవాలయ్యా అంటే వీళ్ళంతా ఆయన దగ్గర పోయారు. పైనే ఉన్నాడు కదా చూస్తూనే ఉన్నాడు స్వామి. స్తోత్రం చేస్తున్నాడు కదా అందుకే సదాశివం శరణం వేయుహు శంకరుని శరణు వేడారు. విలోక్యతం దేవవరం త్రిలోక్యా భవాయ దేవియా అభిమతం మునీనాం మూడు లోకాలకు వచ్చినటువంటి ఆ కంటకాన్ని భయాన్ని చూచి ఆసీనమద్రౌ అపవర్గ హేతోహు తపోజుషాణం స్తుతిభిహి ప్రణేముహు స్తోత్రం తోటి స్వామిని నమస్కరించాలి. ఇప్పుడు ఇక్కడ రుద్రుడిని రుద్ర రూపంలో ఉన్నటువంటి పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. సంజ్ఞాలు పడొద్దు. పరమాత్మను ఆ రూపంలో ఉన్న స్వామిని స్తోత్రం చెప్తున్నారు అందులో ఇక్కడ దేవ దేవ మహాదేవ భూతాత్మాను భూత భావన పాహిన శరణాపన్నాన్ శైలోక్య దహనాతు ఉషాతు మహానుభావా
మూడు లోకాలను కాల్చి వేసే విషము నుండి మమ్ములను కాపాడవలసింది. త్వవే సర్వ జగతాః ఈశ్వరః బంధము త్రయో. నీ మొత్తం జగత్తుకు నీవే నాథుడవు, నీవే బంధాన్ని ఇస్తావు, నీవే మోక్షాన్ని ఇస్తావు, అందరూ నిన్ను కుశలులు తెలివిగల వాళ్ళు నిన్ను ఆర్ ప్రపన్నార్తిహరం. ఆశ్రయించిన వారి బాధను పోగొట్టే వాడిగా గురువుగా అందరూ నిన్ను ఆశ్రయిస్తారు గుణమయ్య సుసత్యా సర్గస్థిత్యా ప్రయాన్విభౌ నీ గుణములతో తృగుణాత్మమైన గుణ నీ యోగమాయ తోటి. సృష్టి సంహారాలని నీవు చేస్తుంటావు. ధచ్చే యదా తదుర్కు భూమన్ బ్రహ్మ విష్ణు శివా పితా నీవే సృష్టికి బ్రహ్మగా ప్రళయానికి యుద్రునిగా రక్షణకు. విచ్చు రూపాన నీవే ధరిస్తావు త్వం పరమం గుహ్యం ససద్యావభాసన నీవే బ్రహ్మవు నీవే పరమాత్మవు నీవే పరమ రహస్యానివి నానా శక్తిభిరాభ్యతః అన్ని శక్తులతో నీవే ప్రకాశిస్తావు, నీవే జగదీశ్వరుడవు. త్యం సద్గయోనిహి జగదాదిహి ఆత్మ ఇవే జగత్తున కాదివి. స్వరూపుడవు నీవే ఆత్మవు ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావ పరమాత్మ స్వరూపం కాబట్టి ప్రాణములు, ఇంద్రియములు, ద్రవ్యములు, గుణములు ఇవన్నీ. కలవారవు నీవే నీవే కాలము నీవే క్రతము నీవే సత్యము నీవే వృతము నీవే ధర్మము నీ యందే అక్షరము నీవు నీ యందే ఓంకారము. ఆవిర్భవించి ఉంది ఆమలంతి అగ్ని ముఖంతే అఖిల దేవతాత్మా క్షితింబిదుర్లోకభవాంగ అని మాట చెప్తున్నాడు. భూపాదవు నిత్యనాసి జీరి నీ ముఖము అగ్ని నీ పాదములు పూర్వకము నీ గమనము నీ కాలము అఖిల దేవతాత్మన విశస్య కర్ణౌ చెవులు. దిక్కులు రథాంజలేశం నీ నాలుక వరుణుడు నాభిహి నభః నీ నాభి ఆకాశము స్వతనం నభస్వాన్ నీ నిశ్రి నిర్పు వాయువు సూర్య చక్షుంచి జలం స్మరేతః చక్షు సూర్యుడు నేత్రము నీ రేత సుజలము
పరావరాత్మా శ్రేయణం తవాత్మా సోమో మనః ద్యోహు భగవాన్ శిరస్తే చంద్రుడి మనస్సు శిరస్సు ఆకాశము కుక్షిహి సముద్రాః సముద్రములు అంటే పర్వతములు. గిరయః అస్తి సంఘాః. నీ ఎముకలే పర్వతములు. గిరయః అస్తి సంఘాః. రోమాని సర్వోషధి వీరుతా నీ రోమములు. ప్రకార వృక్షములు ఊటతలు ఛందాంశి సాక్షాత్త సప్త ధాతవః ఏడు ఛందస్సులు నీకు ఏడు ధాతువులు శ్రీ త్రైమయాత్మన్ హృదయము సర్వధర్మః నీ హృదయము ధర్మము ముఖాని పంచోపనిరాద్ విరదః తవేచ యైహి దృశ్యత్ అష్టోత్తర మంత్ర వర్గః అన్ని ఉపనిషత్తులు నీ ముఖములు ఇదే మనకు అష్టోత్తర మంత్రం అని చెప్తాం కదా అలాంటివన్నీ మంత్ర వర్గః యత్ తశ్చి వాక్యం పరమార్థ తత్వం దేవం త్వయం జ్యోతిరివ అవస్థితః దాన్నే శివాఖ్యమని పరమ మంగళమని నీ స్వరూపాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఛాయాత్వ త్వధర్మ ధర్మ ఊర్మిషు యైహి విసర్గః నీ నీడ అధర్మము. తరంగములు నీ యొక్క సంకర్పము. నేత్రత్రయం సత్వ రజత్సమాంసి ఈ మూడు కళ్ళు ఎందుకంటే సత్వము, రజస్సు, తమస్సు. మూడు గుణాలు, మూడు నేత్రములు. సాంఖ్యాత్మనః శాస్త్రకృతః తవేక్షా చందువమయో దేవా. ఋషిపురాణ నీవు జ్ఞాన స్వరూపానివి. నీ నేత్రము, నీ సంకల్పము శాస్త్రము. ఛందోమయు నీవు వేద స్వరూపుడవు. ఋషిపురాణః. ఆది ఋషి కదా పరమాత్మ పురాణ ఋషి నతే గిరిత్రాచిల లోకపాల విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం జ్యోతిహి పరమాత్మ నీ యొక్క ప్రభావము విరించ వైకుంఠ సురేంద్ర అంటే శంకరుని చెప్తున్నాడు కాబట్టి విష్ణువుని తీసుకుంటాడు విష్ణువుని చెప్తే శంకరుని తీసుకుంటాడు ఏదైనా స్వరూపం మాత్రం పరమాత్మది ఏకమవ్యయం. కాబట్టి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులతో కూడా బోధింపబడరానటువంటి దివ్య ప్రభావం గల మహానుభావుడవు. జ్యోతి పరం నీవు పరం జ్యోతివి. రజస్సు, తమస్సు, సత్వము. నీలో నిన్ను ఆవహించవు. అన్ని భేదాలు తొలగిపోతాయి. కామాత్భ రాత్రి పురక గరాద్యనేక భూతద్రుహః క్షపయతః.
కామం అంటే మన్మధుడు, అలాగే అధ్వరం అంటే దక్షయజ్ఞుడు, అలాగే త్రిపురాంతకుడు ఇలాగ ఇలాంటి వాళ్ళ గడము అంటే ఇలాంటి వాళ్ళ యొక్క భూతదృహః. ప్రాణులకు ద్రోహం కలిగించేటువంటి వారిని నశింపజేస్తున్నటువంటి మీకు మేము స్తోత్రం ఏం చేయగలము? యస్వంత కాలే ఇదమాత్మకృతం స్వనేత్ర వర్ణిస్పులింగ శికయా. భసితం నవేదా ప్రళయకాలంలో మీ నేత్రముల నుంచి వచ్చినటువంటి అగ్ని కణములతో ఈ మూడు లోకములను భస్మం చేస్తావు మహానుభావా యేసు ఆత్మ రామ గురు ఆత్మ రామ గురుభిహి హృది చింతితాంగ్రి ద్వంద్వం చరంతము మయా తపసాభితప్తం ఆత్మారామ అనే మహానుభావుల చేత నిరంతరం స్తోత్రము చేయబడుతున్న పార్వత్మము గల మహానుభావుడవు ద్వంద్వం చరంతం ఉమయా తపసాభితప్తం పార్వతి దేవితో కలిసి కూర్చొని నిరంతరము తపస్సు చేస్తున్నటువంటి మహానుభావ కత్తంత ఉగ్ర పురుషం. స్వామిని ఏమంటారు రుద్రుడిని? ఉగ్ర పురుషుడు అంటారు. ఉగ్ర పురుషం. నీరకం స్మచాని పద ఉండేవాడు తే నూనం ఊతి మవిధన్ తవ హాల లజ్జా నీ అసలు విభవాన్ని నీ ప్రభావాన్ని మేము తెలుసుకోలేము. అందుకే హాతలజ్జాహ మేము సిగ్గు విడిచి నిన్ను ప్రార్థిస్తున్నాము తత్తస్యతే సత్సతోహో. పరతః పరస్య నాన్య స్వరూప గమనే భవంతి పూర్ణః మహాన్ బలమైనటువంటి సకల జగత్తు వ్యాపించి ఉన్నటువంటి నీ ప్రభావాన్ని మేము తెలుసుకోలేము. బ్రహ్మాదయః కిముత సంస్తవనే భయంతు బ్రహ్మాదులే తెలుసుకోలేనప్పుడు. ఇక మేము ఏమి చేయగలము తత్సర్గ సర్గ విషయాపి శక్తి మాత్రం బ్రహ్మాదులు తెలుసుకోలేకుంటే తత్సర్గ సర్గ బ్రహ్మ సృష్టిలే ప్రజాపతులు వారి సృష్టిలో సకల లోకాలు అందులో ఉండే ప్రాణులు వాళ్ళేం తెలుసుకుంటారా? సర్గ సర్గ విషయాపి శక్తి మాత్రం ఎతత్ పరం ప్రపస్యామః నపరంతే మహేశ్వర. ఇంతకంటే ఏమి చూడలేము, ఏమి చెప్పలేము. మృడనాయహి లోకస్య వ్యక్తిస్తే అవ్యక్త కర్మణః. ఇలాంటి పని చేస్తావని తెలియడానికి వీరు లేనటువంటి ఉత్తమకమైనటువంటి నీవు లోకస్య మృడనాయ లోకము యొక్క రక్ష కోసం నీవు ఆవిర్భవిస్తుంటావు.
అని స్తోత్రం చేస్తే తద్వీక్ష్య వ్యసనం తాతాం కృపయా పుష్యపీడితః దయతోటి స్వామి కూడా సంతాపాన్ని చెంది సర్వభూత సుహృద్దేవః ఇదమాహ సతీం ప్రియాం ప్రియురాలు ఉంది కదా ఆయనతో ఇది చెప్తున్నాడు అహోభత భవాని ఏతత్ ప్రజానాం పశ్చ వైహతం చూసావా భవాని ఈ ప్రాణులకు ఎంత బాధ కలిగిందో చూసావా శిరోయ మదనా మదనోద్భూతాత్ కాలకూతాత్ ఈ విషయం నుంచి వచ్చినటువంటి ఈ ఆపద భయం చూడు నీవు ఆసాం ప్రాణ పరిప్తునాం విధేయమభయం కిమే ప్రాణాన్ని రక్షించ కోరే వీరికి నేను అభయమిచ్చి తీరాలి ఏతావాని ప్రభోరర్థః యద్దీన పరిపాయం ప్రభువు అంటే ఏమిటి? ప్రభువు ఏం చేయాలి? దీనులను పరిపాలించాలి. దీనులను పరిపాలించుకుంటే ప్రభువు యొక్క కర్తవ్యం. ఏతావానిహి ప్రభోరద్ధః యత్ దీన పరిపాలనం ప్రాణైస్వైహి ప్రాణినః పాంతి సాధవః క్షణభంగురైహి. క్షణభంగులమైనటువంటి తన ప్రాణములతో సజ్జనులు ఇతరుల యొక్క ప్రాణములను కాపాడుతారు. బద్ధవైరేషు పూతేషు మోహితేషు ఆత్మమాయయ. అదే వేరే వారు మోహం పొంది వైర్యం పొంది ఆత్మమాయతో ఇతరుల ప్రాణాలతో అనుభవిస్తారు. కాదు మోహం తోటి వైర్యాన్ని పెంచుకొని ఇతరులను చంపి తాము బతకాలని చూచుకుంటారు మోహితులు. మహానుభావులు తమ ప్రాణాలతో ఇతరుల ప్రాణాలను కాపాడుతారు. ఆత్మమాయయ పుంస కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిహి. బాధ పొందుతున్న వారి మీద దయ చూపితే సర్వభూతాంతర్యామైన శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. చూడండి పుంస కృపయుతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిహి ప్రీతౌ హరో భగవతి ప్రియే హంస చరాచరః పరమాత్మ సంతోషమే నాకు సంతోషం. అంత సంతోషిస్తే నేను ఆనందంగా ఉంటాను సచాస్తి సచరాచరః తస్మాదిదం గరం పుంజే ప్రజానాం స్వస్తిరస్తుతే కాబట్టి నేను ఈ విషాన్ని తింటున్నాను. ప్రజలకు నీకు శుభం కలుగుము గాక. అర్థమైందా? విషం తింటూ నీకు శుభం కలుగుము గాక అంటున్నారు.
ఇష్టం తిరిగి ఏమైనా అయితే ఎవరు అసుభం ఆయన సుభా ఎక్కడిది అందుకే ముందే స్వస్తిరస్తుతే దీన్ని ఏమంటారు మంగళాసాసనం అన్నమాట. తానే చేసి ఏవ మా మంత్రే భగవాన్ భవానీం విశ్వభావనః ఇలా పలికి మాట్లాడి స్వామి తద్విషం జగ్దుమారేభే ప్రభావజ్ఞ అంగమోదతః విషం తినటానికి ప్రారంభించాడు. శంకర విభాగం బాగా తెలిసింది కాబట్టి సతీ పార్వతీ దేవి అన్వమోదక ఆమోదక ముందులే పోతాను అంటాడు మంగళసూత్రము నెంత మది నందునదో అంటాడు. హర్త విషం తింటుంటే ఒప్పుకున్నది అంటే తన మంగళసూత్రం ఎంత గట్టిది అనుకున్నదో విషం తిన్నా ఒప్పుకున్నది అంటాడు. అది దేనికి అర్చనం అంటే ప్రభావజ్ఞ అన్వమోదత. శంకరుడు భావం తెలిసినది కాబట్టి ఆ ముద్ద తతః కదల కరతలీకృత్య వ్యాపి హారాహలం విషం అంతగా వ్యాపిస్తున్నటువంటి విషాన్ని శంకరుడు కరతలీకృత్య అరపేటిలో ఉంచుకొని విషం అభక్షయన్ మహాదేవః కృపయా భూత భావనః దయతోటి దాన్ని తినేశాడు. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జల కల్మషః. తినేశాడు కానీ అది నీతి విషం అంటే ఏమిటి జల కల్మషం నీటి మీది మురికి కదా అది తక్కువదేం కాదు అది కూడా శంకరునికి తన పవర్ ఏమిటో చూపెట్టిందట. తన ప్రభావాన్ని చూపెట్టింది యదా యక్షకార గలే నీలం కంఠను కంఠాన్ని నలుపు స్వామి తెల్లటి వారు పాపం శంకరుడు తెల్లటి వారు అంత తెల్లటి స్వామి కంఠాన్ని నలుపు కానీ తత్య సాధోహ విభూషణం అది వేరే వారికైతే మొత్తం కానీ సజ్జనులకు అది అలంకారమైంది. తత్య సాధోహ విభూషణం తప్యంతే లోభతాపేన సాధవః ప్రాయశోజనః లోకముల తాపంతో తాము తపిస్తారు సజ్జనులు. సాధవో జనాః పరమారాధనం సద్ది పురుషస్య అఖిలాత్మనః తపిస్తున్న లోకముల తాపమును తొలగించుటకు ప్రయత్నించుట పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క పరమారాధన. భగవంతుని ఆరాధన అంటే ఆమెను పూరేయడం కాదు. ఆయన చేస ఉంచినటువంటి ప్రాణులు తగినటువంటి పాపాన్ని తొలగించగలుగుట అతన్ని ఆరాధించుట ఇదే పరమారాధనం పరమారాధనం తద్ది పురుషత్య అఖిలాత్మనః
నిజమ్య కర్మ తత్యంభో దేవ దేవస్య మీషుషా ప్రజా దాక్షాయణి బ్రహ్మ వైకుంఠస్య శశంసురే ఈ విషయమంతా అలాగే పరమాత్మ శ్రీమన్నారాయణుడు అటు విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ స్వామిని కాస్త శంకరుని బాగు బాగు సాధు సాధు అని ప్రశంసించారు, పాఠంలో వైకుంఠస్య అని ఉంది, వైకుంఠస్య ఒక పాఠము వైకుంఠస్య ఇంకో పాఠం ఆ ఆ వైకుంఠస్య. వైకుంఠ అదే శంకరుడు విష్ణువు కూడా అతన్ని పొగిడారు అని అంటారు. ఇందులో ఏమంటదంటే ఇదంతా చూచి తక్కిన వాళ్ళంతా ఈ వార్తను విష్ణువుకు చెప్పారు అని. ఇదంతా బాగుండదు అందరూ అక్కడే చూస్తున్నారు కాబట్టి ఆ అదే పాఠం అతన్ని పొగిడారు ప్రత్యన్నం పిబతః పాణే యతి కించిత్ జగురు పుస్పతతు వృశ్చికాయు జౌదద్యః తంద సుకాస్య యే పరే ఈ మహానుభావుడు అరచేతిలో విషాన్ని పెట్టుకొని నోటిలో వేసుకుంటున్నప్పుడు ఆ చేతి నుండి నోటి నుండి కొద్ది కొద్దిగా జారి భూమి మీద పడింది. అలా పడ్డదాన్ని కొన్ని క్రిమి కీటగాలు తిన్నాయి. అవి పీళ్ళు, పాములు ఇంకేదో ఒక పాలు ఏమో అట్లా ఉన్నాయి విషపురుగులు. ఎక్కడివి అవన్నీ అంటే జారి కింద పడుతున్నప్పుడు అవి తిన్నాయి. ఆ తిన్నవే పాములు, తేళ్ళు, విశ తర్పాలు అని చెప్తున్నారు. శంకరం తీస్తాడు కొంత పడ్డది అని. మరి ఉపకారం చేయాలి కదా. అందుకోసం వృశ్చికాహి విషోదద్యః దంత సూకాత్యయే పరేమిలంత దంత సూకములు అని చెప్పారు. అధ్యాయం అయిపోయిందా సమయం అయిపోయిందా? అంటే ఒక అధ్యాయం ఈ అధ్యాయం పూర్తి చేద్దామని సంకట ఉంది. స్వర్తి ప్రజాభ్య పరిపాలయిస్తాం న్యాయేన మాధ్యేన మహి మహీశానం. గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మజ గురుభ్యో నమః రేపు అమృతం వగైరా వగైరా మోహిని వస్తారు కాబట్టి కాస్త విశేధారాధన చేయండి. అంతే మూడయ్యా అదే కాబట్టి పోతుంది పోతే స్కోత్రం ఉంది.
Opening invocation: Salutations to the Guru lineage. Mangalacharanam prayers invoking blessings of the Lord and the guru paramparai - the acharya at whose feet one takes refuge.
We have completed hearing the Gajendra Mokshana story. O King, I have explained to you the karma of the Lord that destroys sin - the supremely purifying Gajendra Mokshanam, the liberation of the elephant king.
A Vaikunta city was established within this universe because Goddess Lakshmi prayed, and sages and gods also prayed. The Lord, pleased by their entreaties, created this divine abode within the cosmos.
For the sake of this cosmos, a Vaikunta was created within it. He whose excellences surpass all - whoever recounts the qualities of Vishnu, that Lord of supreme glory - such a devotee is blessed.
In Bhavishya Purana, Harivamsa, and Padma Purana - the Manus, their sons, the seven sages, Indra, and the devas are all described in each Manvantara. All these are compiled in a systematic framework.
When the milk ocean was being churned, why did the Lord bear the Mandara mountain in the form of a Kurma (tortoise)? How did the gods obtain the nectar? What else transpired there? These are the divine activities of the Lord.
This is sung by those whose thirst (tarsha) has been removed - it is medicine for the disease of samsara, pleasing to ears and mind, filled with excellent qualities and divine narratives of the Lord.
The gods possess sattva guna - how then does sattva get overpowered by tamo guna? The answer lies in the curse of Durvasa Maharshi, as described in Vishnu Purana - Durvasa cursed Indra and the three worlds lost their sattva.
Because of Durvasa Maharshi's curse, the three worlds became devoid of Lakshmi - "nishrita bhavan." The Goddess left, and consequently all yajnas and sacred rites also ceased.
When sattva decreases, tamo guna fully prevails. When tamas rises, the demons become very aggressive and troublesome. That is why they were able to overpower the gods at that time.
Humans, birds, trees, and all other creatures - all beings are fragments and manifestations of the Lord's avatara energy. They carry a spark (kala) of His divine consciousness within them.
The Lord who accepts the principle of protection and safeguards all living beings - we must ask Him for protection. He alone removes tamas and restores all three worlds to their rightful state.
When the Lord is pleased He protects. That Lord whose form is invisible - though one approaches Him He is not visible in ordinary perception - but He is known through scripture as "shrutapurvaya" - known through sacred hearing.
Our conduct is like that of someone who does not understand their own nature. We do not know why anger arises or why we feel happy. All these fluctuations arise from the modifications of prakriti manifesting through us.
He is free from tamo guna and beyond the influence of all gunas. He has no bodily covering born of prakriti. Just as a wound is to the physical body, the material body itself is a covering over the atman that must be shed.
The explanation: a clod of earth (gudda) - will it sprout wings? Shadow and sunshine cannot give wings to a clod. This deep meaning requires proper commentary - without learned explanation such verses cannot be understood.
There is no ignorance in Him - meaning artificially imposed maya-induced ignorance is absent. No ignorance, no desire. One who has made unending desire the goal of life suffers from these twin afflictions endlessly.
He who remains always the same, who is beyond tamas and ignorance, who is "alokam avyaktam anantam" - unseen, unmanifest, and infinite - those contemplatives who worship Him through yoga with focused minds attain Him.
Even the great rishis cannot know the subtle movements of this Supreme Being - "gatim na sukshmam rishayascha vidmahe." If rishis cannot grasp Him, how can the demons governed by rajas and tamas ever know Him?
This is a "prasanna bhagavat stuti" - a hymn invoking the Lord's grace. It concludes: may that one of supreme glory - "mahavibbhuti" - be pleased with us. This is called the Mahavibbhuti stuti, the hymn of great majesty.
The moon is the very life force and food of the gods. The moon sustains them. He is the lord of plants and the progenitor of all beings - "ishanagana prajanah prajanam."
The sun and moon are His eyes and ears; the sky is His head; fire is His mouth - "mukham api dahan." Dahan means Agni. "Jataveda" means He in whom the Vedas are born - that is Agni, the sacred fire.
He is the cause (nimitta) behind all actions - kriya kanda and jnana kanda both flow from Him. Even the sacred tank and the mandapam nearby - all consecrated spaces owe their sanctity to His pervasive presence.
The word "deha" meaning "born" does not fit in this context. The ocean here symbolizes the body in the context of "kriya kanda nimitta janma" - all activity arises for a purpose connected to this cosmic body.
To eat one needs the five elements - earth, water, fire, air, and space. To move requires air. To breathe requires air. All of life's activities depend entirely on the five elements that the Lord maintains.
That is our real situation. Someone who attended discourses 25 or 16 straight days - on one day the gas stove was shut off, and oddly that day's cooking smelled wonderful. Someone got upset at the relative who closed it, not knowing why it happened.
Therefore the sun is the divine path (devayana) - "trayimayah" - the sun is composed of the three Vedas and is the supreme repository of Brahman. The sun embodies all of Vedic light and wisdom.
Just as a king's attendants follow him, so we follow that great Lord. May that Lord of supreme glory be pleased with us - let His grace descend upon all of us.
This is how dharma manifested from His body. And from the other side arose "itarah" - adharma. One must not even name adharma, hence the text uses "itara" (the other). Dharma arose from His chest; adharma from the other side.
From His nostrils arose radiance; from touch arose kama (desire); from His nose arose pashavyah (cattle); from His brows arose Yama the lord of death; from the twitching of His eyelids arose kala (time) itself.
Then - "sattvan no darshayatmanam prapannanam didrikshitam" - may He who is our Lord, to whom we prapannas have surrendered and who long to see Him, reveal to us His smiling lotus face - "sassmitam te mukhambujam."
For those embodied beings carried away by sense objects, all their actions offered to the Lord become purified. What is surrendered to Him is sanctified - this is the supreme truth of bhakti yoga.
All of them will be satisfied through worship of Vishnu. O infinite one - "anantaya mahanubhava" - we bow to You. Your actions are beyond prediction - no one can foresee what You will do at any moment or for what purpose.
He manifested before that devotee - as if a thousand suns rose simultaneously flooding everything with light - "sahasrarka udaya sthiti." With such divine brilliance He appeared, making Himself known to the heart of the devotee.
The brilliance of His ear ornaments (kundala) illuminates His cheeks. He is adorned with garlands, armlets, necklaces, and anklets. The Kaustubha gem and the Shrivatsa mark adorn Him - He shines resplendent.
Salutation to that great One! "Rupam tavaitat purusharshabheedyam" - His form, worshipped by great souls through Vedic and Tantric paths alike, is the supreme form of the Lord, worshipped by the best of beings.
Such is the universe into which He has entered - "jagattulom anupraviktah." Those disciplined in yoga with concentrated minds see Him within the world and recognize His transcendence beyond gunas - even while He pervades all.
Is there grain in the field? One gets it by plowing. Is there fire in wood? One gets it by friction. Is the Lord in the world? Through yoga one finds Him. Thus - "yogena yogaih manushyah dhyayanti tvam" - people attain You through yoga.
I, Rudra, and all the gods have all come from You. If that is so, how can we shine separately from You? Like sparks from a fire - they emerge but fade. We have no independent existence apart from You, O Lord.
O Brahma! O Shambhu! O gods! Listen carefully to my words - "avahitah shrinutha." Good will come to all of you. Go now to the demons and daityas - go to them and propose the churning of the ocean together.
Throw everything into the milky ocean - creepers, herbs, leaves, plants, and all refuse. Cast everything in. Then make Mandara mountain the churning rod and Vasuki the rope. Commence the great churning.
Do not show greed for whatever emerges. Do not show desire saying "I want this." Whatever comes last - let others take. In this ocean churning, act without selfish desire - be patient and steadfast.
Indra is clever - he knows how to manage situations skillfully - "mahaamatih." The Lord Vishnu instructed everything precisely - "abhyavarat tat sarvam shikshitam purushottamah" - and Indra faithfully carried out all of it.
The great Mandara mountain was ground to dust - "surnaya" means powdered. Under the immense weight, some were ground to powder, arms and thighs were shattered - the mountain crushed many in the process.
Now they attached a rope and joyfully commenced churning - "amritardham kurujasvah" - they undertook the churning of the ocean for the sake of nectar. The gods led the work and the great cosmic churning began.
It had to be completed. The sons of Kashyapa from both sides joined - "mamantuh paramayattah amritardham payonidhim" - they churned the ocean seeking nectar. The churning was going well - "madhyamanane" - but then the mountain lost its support base and sank.
He Himself is familiar with this situation - He knows what needs to be done. Therefore, taking the wondrous form of a great tortoise - "kaksham vapuh adbhutam" - He entered the waters and held the Mandara upon His back, reviving the gods.
Could the gods and demons turn that immense mountain with their own strength alone? No. Therefore the Lord entered within them in their own forms and gave them the needed power. He empowered everyone from within.
Seizing the top of the great Mandara mountain with His thousand arms - "sahasra bahuh" - He stood in the sky above while Brahma, Shiva, Indra, and all the gods praised Him.
Then the thousand-headed Ananta serpent with blazing gazes and fire-breathing mouths caused immense suffering - scorching fire and smoke from a thousand mouths burned everyone - "ahindra sahasra kathora drikkhu mukha shvasa agni dhuma ahata varchatah."
He Himself churned the ocean so that Lakshmi would emerge and appear. The scriptures describe it charmingly: husbands who live with their wives often fail to recognize their wives' greatness - the Lord demonstrates what true appreciation means.
If all of them together churned and it still did not work, but when He churned it succeeded - that demonstrates His supremacy. To sustain the churning of the cosmic ocean, one must have that extraordinary power. The mountain shone magnificently when He supported it.
Save us from this poison that would burn the three worlds. You are the lord of all - "tvaye sarva jagata ishvarah" - You give bondage and You give liberation. All seek well-being from You alone.
The moon is His mind and the sky is His head - "somah manah dyauh bhagavan shiraste." The oceans are His belly. Mountains are His bones - "girayah asthi sanghah." The vegetation is His body hair.
Manmatha (kama), the Daksha yajna (adhvara), and Tripurantaka - all those who harmed living beings - You destroyed them, O destroyer of those who cause harm (bhutadruhah). We offer our salutations to You.
When they praised Him thus, the Lord - moved by compassion and grieved by their suffering - "kripaya pushyapidita sarvabhuta suhriddevah" - He who is the friend of all beings, spoke to His beloved Sati: "O Bhavani, these are My people in distress."
When something auspicious is desired, one first blesses - "svastirastu te" - this is called Mangalashasanam, a blessing prayer. The Lord Himself performed this act of blessing first. Then having spoken thus, the Lord consumed the terrible poison.
The truth of this act of the God of gods - Brahma, Vishnu, all praised Shankara saying "sadhu sadhu" - well done, well done! Dakshayani (Sati) and all the others celebrated this auspicious act. This entire account was known throughout all the worlds.