ఋషభుని సన్న్యాసం: అవధూతుని నగ్న స్వేచ్ఛ

Rishabha's Renunciation: Avadhuta's Naked Freedom

bhagavatam Kandadai Ramanujacharya

ఋషభుని అసాధారణ సన్న్యాసం వివరించబడింది. పుత్రులకు ఉపదేశించిన తర్వాత స్వయంగా అవధూత వలె నగ్నంగా (దిగంబరుడుగా) పట్టణాలు గ్రామాలు పర్వతాలు అడవులలో విహరించాడు. ఐదు ఇంద్రియాలు నియంత్రించాలి, మనసు వెనక్కి తీసుకోవాలి. ఋషభుడు ఇది తన కోసం చేయలేదు - 'లోకాన్ లోకానుశాసనార్థం' - లోక సంక్షేమానికే చేశాడు.

Rishabha's extraordinary renunciation is narrated - after instructing his sons, he himself demonstrated avadhuta (naked, free from all conventions) behavior: wandering as if mad, naked (digambara), in cities, villages, mountains, and forests. The five senses must be firmly controlled, the mind withdrawn. Rishabha showed this not for himself (he had already transcended) but "lokan lokanushasanartham" - for the instruction of the world.

← Prev Next →
Rishabha's Renunciation: Avadhuta's Naked Freedom Kandadai Ramanujacharya bhagavatam

యోనిత్యమచ్యుతపదాం రుజ్మన్యామోహతస్పతితరాయుధాయనే అస్మదుగురులో భగవతోస్యుదైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపిజ్యేత్ మాతాపితాయువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యర కులపతేరు కులాభిరామం శ్రీమత్ తజంగిరి యుగజం ప్రణమామి మోర్ధ్వనా భూతం సరస్య మహదాస్వయ పట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిదేను పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాం కుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న చంకణ సేయురం కృష్ణం వుందే జగత్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వుందే జగత్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరతత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుశోధితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చిత వక్షసం శ్రీనికేతం మహేత్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వసిక్త నప్తారం త్యక్తే పౌత్రం కర్మసం పరాచరాత్మయం వందే సతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః ఇయం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహచాతర ఆజిహావాత్ పుత్రేచి సన్మయతయా తరవోభినేతో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం శధగోపమహం భజేం అస్మద గురుభ్యో నమః

ఐదులో గట్టిగా కావాలి కదా. మనో వచో దృక్ కరణేహి తత్స్య సాక్షాత్ కృతం మే పరిదరహనం వినా పుమానీయేన మహా విమోహాత్ కృతాంత పాశాత్ న విమోక్తుమీషేత్ సంసారం నుంచి విడివిడి పరమాత్మ సన్నిధికి చేరాలంటే ఏం కావాలి? పరమాత్మ మాయ మోహ పాశము నుండి బయటకు పడాలి. తాను కాదు తన మనస్సును బయట పడేయాలి. కదా? భగవత్పుత్రమైనటువంటి మాయ నుండి మనస్సు బయటపడితేనే సంసార పాచం నుండి బయటపడతాడు. మరి దానికి ఏం చేయాలి? మనో వచో దృక్కరణే హితస్య సాక్షాత్ కృతం మే పరిబ్రహ్మణం చెప్పే విషయాన్ని ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా చెప్తారు స్వామి. అది కూడా సులభంగా హృదయంలో ప్రవేశించేలా త్రికరణములతో మనస్సుతో వాక్కుతో శరీరముతో. అలాగే ఇతర ఇంద్రియములతో సాక్షాత్తుగా నన్ను ఆరాధించినప్పుడు మాత్రమే నేను ఏర్పరిచిన మాయ నుండి జీవుడి మనస్సు బయటపడుతుంది. మాయ నుండి మనస్సు బయటపడ్డప్పుడే సంసారం నుంచి బయటపడుతుంది. నా మాయలో ఉన్నంతవరకు సంసారం నుండి బయటపడలేడు. మరి నా మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నేనేం చేయను వాడే చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నా మాయలో ఉన్నవాడిని ఆరాధించడం నన్ను ఆరాధించాలి. కదా? లోకంలో ఏం చేస్తాం మనం? ఎవడి దయ పొందాలనుకుంటామో డైరెక్ట్ గా వాడిని ఆరాశిస్తాం. వాడు కరుణిస్తాడు, పని అయిపోతుంది. కాబట్టి నన్ను ఆరాధిస్తే నేను నా మాయను ఉదంబరించుకుంటాను. సమస్య లేదు. కాబట్టి త్రికరణముల చేత నన్ను ఆరాధించిన వాడిని సంసారం బాధించదు.

ఏవం అనుశాక్ష్య ఆత్మజాన్ ఈ ప్రకారంగా పిల్లవాళ్ళను కుమారులను బోధించి స్వయం అనుశిష్టానపి లోకాన్ లోకానుశాసనార్థం అంటే అతని కుమారులకు అతను బోధించవలసిన అవసరం లేదు వాస్తవంగా. వాళ్ళు ఇంతకుముందే సుశిష్టులు అయ్యారు తండ్రి దగ్గర. మళ్ళీ నువ్వు చెప్పాడు అంటే తన సుమా కుమారుల వంకెతోటి ప్రజలందరినీ బోధించారు అనుకున్నాడు. చెప్తున్నాడు స్వయం అనుశిష్టానపి లోకానుశాసనార్థం. లోకమును అనుశాసించడానికి బోధించడానికి మహానుభావః పరమ సుహృత్. ఎవరాయన మనకు వీళ్ళంతా లోకంలో ఉండేవాళ్ళు ఉత్త సుహృతులు ఉంటారు. కొందరు మిత్రులు అంటాం, కొందరిని ఇంకేమో అంటాం. కానీ పరమాత్మ పరమ సుహృతుడు. సుహృతుడు అందరికీ మహా సుహృతుడు ఆయన పరమ సుహృతుడు. భగవాన్ వృషభాపతీచ ఉపశమశీలానాం. ఇలాంటి ద్రవుడు ఏం చేశాడు? ఉపశమశీలానాం ఉపరత కర్మణాం మహామునీనాం భక్తి జ్ఞాన వేదజ్ఞ రక్షణం పార్మహంసు ధర్మం ఉపశిక్షమానః ఇంద్రియ నిగ్రహము ప్రధానముగా కలవారు ఇంద్రియములను అర్థముల నుండి విషయముల నుండి వెనక్కు మరల్చుకున్నటువంటి మహామునులకు భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనే వాటిని బోధించేటువంటి పారమహంస్య ధర్మం, సన్యాస ధర్మము, ప్రపత్తి ధర్మము, పరమాత్మ ధర్మం. ఇలాంటి మూడింటిని ఉపశిక్షమానః పోజిస్తున్నవాడై స్వతనయ శతజ్జేష్టం పరమ భాగవతం తన కుమార్లలో పెద్దవాడైనటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి భగవత్జన పరాయణం. పరమాత్మ యందు కాదు భగవత్జన అన్నాడు. అంటే భాగవతోత్తముల యందు ఎక్కువ ప్రీతికర మహానుభావుడిని భరతం. ధరణి పాలనాయ అభిషిత్య భరతుడిని రాజ్యపాలనానికి అభిషేకం చేసి స్వయం భవన ఏవ గురువర్గ శరీర మాత్ర పరిగ్రహః ఆ మహానుభావుడు. ఆ రాజుగారి భవనంలోనే శరీర మాత్ర పరిగ్రహ ఈ భూమ్మీదికి ఎలా వచ్చాడో అలాగే తయారు అయ్యాడు ఇంట్లో. మనం మధ్యాహ్నం చేసుకున్నాం కదా కొత్తవన్నీ వేసుకున్నాం చాలా అలంకారాలు చేసుకుంటున్నాం. మనం వాస్తవంగా ఎలా వచ్చాం భూమ్మీదికి శరీరం తోటే వచ్చాం. ఇంకేం చేస్తాం కదా కాబట్టి ఆ శరీరం తోటే బయట పెడుతున్నాం.

మరి ఈ బంధాలింగం బొద్దు పోక అని ఉర్వరిత మాత్ర శరీరః పరిగ్రహ ఉన్మత్త యువ పిచ్చివాడిలాగా గగన పరిసానః అంటే దిగంబరుడై. ప్రకీర్ణ కేశః నిత్య విరబోసుకున్నవాడై ఆత్మని ఆరోపిత ఆహవనీయః గృహస్తులు ఏం చేశారు నిత్యాగ్నిహోత్రుడు కదా. అగ్నిహోత్రం ఎప్పుడో ఇట్లా ఉంటుంది. మరి వానప్రస్థం కావాలన్నా, సన్యాసం కావాలన్నా, వానప్రస్థంలో సన్యాసంలో మళ్ళీ వేరే అగ్నిహోత్రం చేయడానికి వీల్లేదు. అప్పుడు వెళ్ళే ముందు ఈ అగ్నిహోత్రాన్ని తన శరీరంలో ఆవాహన చేసుకుంటారు. గార్హపత్యాగ్ని అవుతా ఉంటాయా మనం ఆ గార్హపత్యాన్ని తన శరీరంలో ఆవాహన చేసుకుంటాం. అలా చెప్పాడు ఆత్మని ఆరోపిత ఆహవనీయః తన శరీరంలో ఆవేశించబడిన ఆహవనీయాగ్ని కలవాడై బ్రహ్మావర్తం ప్రభురాజా బ్రహ్మావర్తాన్. బ్రహ్మా వర్క దేశములను ఈ మహానుభావుడు పెరిగేశాడు. ఎలా? జడ, అంధ, మూక, బధిర, పిశాచ, ఉన్మాదక. వత్ అవధూత వేసః ఓ జడుడిలాగా, ఓ గుడ్డి వాడిలాగా, ఓ మూగ వాడిలాగా, ఓ పిచ్చి వాడిలాగా, ఓ చెవిటి వాడిలాగా, ఓ పిశాచం పట్టిన వాడిలాగా అంటే ఎవరు చూసినా గానీ వీడు మనలో లెక్క కాదు అని అనుకోవాలి. అది మనకు ఉత్తమం కదా మన వరుస మనం మనవాడు అనుకుంటే ఎండబడతారు మనల్ని పిలుస్తారు ఇవాళ బయటికి వెళ్ళనియ్యరు ఎవడో మనకు కాడు అనుకుంటే హాయిగా మనకు పని చేసుకోవచ్చు వాళ్ళ పని మనం చేసుకుంటాం అందుకే అందరూ పట్టించుకోకుండా దూరంగా వెళ్లగొట్టే రూపాన్ని తెచ్చుకున్నాడు. అలాంటి ఆకారం తెచ్చుకున్నాడు. గుడ్డి వాడిలాగా, ఒక కుంటి వాడిలాగా, ఒక మూగ వాడిలాగా, ఒక పిచ్చి వాడిలాగా ఇలా ఉండి అవధూత వేషః. శరీరం నిండా దుమ్ము కొట్టుకొని పోగా అలా ఉండి అభిభాస్యమానోభిజనానాం గృహీత మౌనోవ్రతః ఎండరు ఎన్నో తీరులో మాట్లాడుతున్నారు ఈ మహారాజు గారు అయ్యో మహారాజు గారు మహారాజు గారు అని అడుగుతుంటే ఎవ్వరు మాట్లాడినా గృహీత మౌనోవ్రతః తాను మాత్రం మౌన వ్రతాన్ని అవలంబించి తూష్ణీం బహువా. ఊరక ఉన్నాడు ఎవరితోటి మాట్లాడలేదు ఎవరి మాటలు వినలేదు. తత్ర తత్ర పురగ్రామ ఆకర క్షేత అవట కరవట శిబిర వ్రజ కోష.

అలాగే శార్ధ గిరి వన ఆశ్రమాదిసు ఇన్ని ఉన్నాయి. మన భూమందలంలో ఇన్ని రకాలు ఉన్నాయి తెలియాలంటే కొన్నేమో పురములు. తర్వాత గ్రామములు మరికొన్ని ఆకరములు. ఆకరములు అంటే చిన్న చిన్న పల్లెలు మనం తండాలు అంటాం చూడండి ఇప్పుడు అదనమాట ఆకరములు. తర్వాత కేటలు. ఒక 10, 15 ఇళ్ల కంటే ఎక్కువ లేని ప్రాంతాలు ఉంటాయే వాటిని కేటములు అంటారు. అలాగే కేట ఆవట చెరువు కింద. నీటి గది కింద ఇండేసుకుంటారు చూడండి వాటిని ఆవటములు అంటారు. అలాగే కరువట, శిబిర, వ్రజ, వ్రజ అంటే పల్లెలు. వ్రజ, ఘోష, సార్ధ గిరివనాశ్రమాధీన పర్వతాలలో అరణ్యములలో, తోటలలో ఇలాంటి చోట అతను అనుభవం అవని చరాపసదైహి పరిభూయమానః ఆయా ప్రాంతాల్లో ఈ మహానుభావులు తిరుగుతుంటే అయ్యో వీడు దిగంబరంగా ఉన్నాడు ఎవరితో మాట్లాడటం లేదు ఎవరిని చూడటం లేదు వీడు పిచ్చివాడు ఇలా ఏవో మాటలు మాట్లాడుతూ అతన్ని అవహేలన చేస్తున్నారు. అలా అన్నీ చేస్తున్నప్పటికీ ఇన్ని పరిపూయమానః మక్షికాభిరివ వనగజః. అడవి ఏనుగు వెళుతుంటే అడవిలో ఉన్న ఈగలు ఎలా ఒంటి మీద వాలి ఇబ్బంది పెడతాయో అలా వీళ్ళందరూ. తర్జన, తాడన, అవమేహన, అస్తీవన, గ్రావ ఆ గ్రావ శకృతు రజః ఆక్షేప పూతి వాత దురుక్తైహి కొందరు బెదిరించారు, కొందరు కొట్టారు, కొందరు రాళ్లతో కొట్టారు, కొందరు మీద. నిష్ఠీవనం అంటాం. ఇలా రకరకాలుగా చేసినా అలాంటి వాటిని అవిగణయన్ దుర్పాసలాడారు. దుమ్ము పోశారు, మట్టి పోశారు, రాళ్ళు వేశారు. ఇలా ఎన్ని చేసినా కానీ అలాంటి వాటి వేదిని పట్టించకుండా అవగణయన్నేవ ఆవా ఆసాత్ సంస్థానః ఏతస్మిన్ దేహోపలక్షణే సదుపదేశః అసలు ఇవన్నీ ఉండటానికి గుర్తేమిటి శరీరమే కదా ఇలాంటి ఈ శరీరం వదిలిపెట్టేంతవరకు దీనికి జరిగే దాన్ని దేన్ని పట్టించుకోవద్దు అనే దృష్టిలో పడి ఉభయాను ఉభయానుభవ స్వరూపేన స్వమహిమావస్థానేన అసమారోపిత అహం మవాభిమానత్వాత్ ఉభయానుభవ స్వరూపం అంటే ఇహలోకానుభవం.

పరలోక అనుభవం అలాగే శరీర అనుభవం ఆత్మానుభవం ఇలా రెండు రకాల అనుభవాల్లో ఉండేటువంటి స్థితిని ఉభయానుభవ స్వరూపంతోటి స్వమహిమావస్థానేన తాను పరమాత్మ యొక్క అవును కాబట్టి తన ప్రభావాన్ని అలాగే నిలుపుకుంటూ అసమారోపితాహం మమాభిమానత్వాత్ ఒక చిన్న రాయి వేస్తే మనం వాడి మీదికి పుస్సులు వేస్తాం కదా మరి రాళ్ళు వేసినా దుమ్ము పోసినా మట్టి పోసినా తిట్టినా మరి ఏం చేసినా ఎందుకు ఆయన చూడలేదు అంటే ఎప్పుడు చూస్తాం నేను అనుకుంటే చూస్తాం. అహంకారము మమకారం. ఉంటే ఆ బాధలండి, కోపాలు, తాపాలు, అవమౌనాలు, సంతోషాలు, ఉత్సాహాలు. పరమాత్మ వచ్చి కాబట్టి ఆయనకు అవి లేనే లేవు. అందువల్ల అహమ్మమాభిమానం పూర్తిగా తొలగిపోయింది కాబట్టి. అలా అవిఖండిత మనః మనస్సు దేనికి దెబ్బ తినకుండా పృథివీం ఏకచరః పరిభభ్రామ ఒక్కడే ఈ పృథివీ మండలాన్ని సంచరించాడు సంచరిస్తూ ఉన్నాడు. అతి సుకుమార కరచరణ ఉరస్థల విపుల వాహ్వంశ గళవదనాజ్యయవ విన్యాసః మహానుభావుడు స్వామి యొక్క అంశ కాబట్టి పరమ సుందరుడు. అతని యొక్క అవయవాలన్నీ అతి సుకుమారములు అంటున్నాడు. ఏమిటి కర చరణ ఉరస్థల అంటే కాళ్ళు చేతులు వక్షస్థలము అలాగే బాహువులు. అలాగే అంశము, గళము అంటే మెడ, వదనాది అవయవ విన్యాసః ప్రకృతి సుందర స్వభావ స్వభావ హాస సమ్ముఖః సహజమైన సుందరుడు కాబట్టి ఆ మహానుభావుడు నడిపితే అందరికీ మనస్సు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదం కలిగించేటువంటి సుందరమైన చిరునవ్వు కలవాడై. నవనలిన దదాయమాన శిశిరతరారుణాయ అరుణాత నయన రుచిర పుండరీకర్షుడు కదు అప్పుడే కొత్తగా గ్రహించినటువంటి రెక్కలు గల పద్మము వలె విశాలమైనటువంటి చల్లని చూపు గల.

నేత్యము గలవాడు. సరస్సులో ఉండే పద్మము రేకులు విచ్చుకుంటే అప్పుడే విచ్చుకున్నటువంటి రేకులు గల పద్మం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. నీటిలో ఉంటుంది. పరమాత్మ కనులు కూడా చల్లని చూపులు. ఎందుకయ్యా అంటే పద్మం లాగానే ఉన్నారు కాబట్టి. ఆయన పుండరీకాశ్యుడు కాబట్టి సరస్సులో తోకినటువంటి సూర్యకిరణాలతో అప్పుడే వికసించినటువంటి దళములు గల పద్మముల వంటి నేత్రములు గల మహానుభావుడై రుచిరః సదృశ శుభగ కపోల కర్ణ కంఠనాశః నాశః కపోలములు కంఠము నాసిక ఇలాంటివన్నీ అందముగా కలవాడై విగూఢస్మిత వదన మహోత్సవేన నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో చూసేవాడికి అర్థం కాదు. అది విగూఢస్మితం అంటే పరమ రహస్యమైన నవ్వు. అయ్యో వీళ్ళంతా ఈ శరీరాన్ని పట్టుకొని, ఈ సంసారాన్ని పట్టుకొని ఇవన్నీ సుఖాలు, భోగాలు, సంతోషాలు తిన్నారా గొప్పవాని అని తెగ మురిసిపోతున్నారు, తెగ మెరిసి పడుతున్నారు. వీళ్ళ కర్మ ఏమిటిరా బాబు? అని మన స్థితి చూసి విగూహం అతి రహస్యంగా నవ్వుతున్నాడు. ఎట్లా నవ్వితే ఏమి నవ్వుతున్నాడు కదా. అందమైన వాడు చిరునవ్వు చిందిస్తే మరికాస్త అందంగా ఉంటాడు. అందుకే చెప్తున్నాడు పురవనితానాం మనసి కుసుమ. శరాతనం ఉపదధానః పూర్వ స్త్రీయుల యొక్క మనస్సులో మనోజది బాణాలను పుష్ప బాణాలను ఎక్కు పెడుతున్న వాడై దధానః పరాగ వల అవలంబమాన కుటిల గటిల కపిచ కేశ భూరి భార అవధూత మలిన నిర్జర శరీరేనా అలా తిరుగుతున్నాడు కాబట్టి దుమ్మంతా గాలికి లేచి ఆ దుమ్మంతా శరీరం మీద అలముకొని ఉండి అలా తిరుగుతున్నాడు తోటి గ్రహ గృహీతయో దర్శిత దెయ్యం పజ్ఞ వాళ్ళలా ఉన్నాడట. గ్రహ గృహీత అంటే ఒక గ్రహం పడుకున్నది అంటాం కదా బాల గ్రహం, భూత గ్రహం, బ్రహ్మ కూడా ఉన్నాయి. ఇలా ఓ దెయ్యం పట్టిన వాడిలాగా అందరికీ కనపడ్డాడు. యెహి వా స భగవాన్ లోకమివం యోగస్యార్థ పరమాత్మ ఈ లోకానికి యోగమును నేర్పాలనుకున్నవాడు కాబట్టి ప్రతివమివ ఆచక్షానః తత్ ప్రతిక్రియా కర్మ విభష్టితమితి.

ప్రతి భూమి వాక్యక్షణః ఉన్నవారు తరించాలన్నా, తెలుసుకోవాలన్నా, బ్రతకాలన్నా ఏ పనులు చేస్తున్నారో ఈ మహానుభావుడు దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానికి ఫలానా పని ఫలానా విధంగా చేయాలని ఏం లేదు. మనస్సు పరమాత్మ యందు లగ్నమైతే శరీరం ఏం చేస్తుందో చూసుకుంటారు. అంటే నా శరీరము, నా అవయవాలు, నాకు ఫలానా ఫలం కావాలి. కాబట్టి నేను ఫలానా విధానంతో పని చేస్తాను. అన్న భావం ఉన్నవాడు జాగ్రత్తగా విధానంగా చేయాలి కానీ ఎవరిది శరీరం? పరిదే వారికి పని చేస్తున్నది ఎవరు? ఈ ఆ తత్వం తెలుసుకున్నటువంటి మహానుభావులు నియమాన్ని ఆచరించారు. అందుకే ఈయన ప్రతీభమివ అజక్షానః తత్ ప్రతిక్రియ కర్మ బీపత్సితమిది వ్రతం ఆజగడమాశ్రితః. మనమంతా ఏం చేస్తాం? మనం ప్రతీకారమే చేస్తుంటాం న్యాయంగా. కదా? మనం చేసి ప్రతి పని ఏం చేస్తున్నాం మనం? అనుకూలం చేయం, ప్రతికూలమే చేస్తాం. ప్రతీకార. ప్రతికారం అంటే బాగా ఆకలి అయింది అన్నం తిన్నాం. ఇది ఏమిటి? ప్రతికారం కదా. అప్పుడు అగ్ని వద్దు దహించారండి నీళ్లు పోసాం. దప్పైంది నీళ్లు తాగాం ఏంటది ప్రతికారం. అన్నం తిన్నాం ప్రతికారం దురద పెట్టింది. ఇది ఈ గేమ్ ప్రతి కారణం. అంటే ఒకటి జరిగిన తర్వాత దాన్ని పోగొట్టడానికి ఇంకోటి చేస్తున్నాం. అసలు జరగకుండా ఉంచితే. ఆకలి లేకుంటే ప్రతికారం ఏముంది? కాబట్టి అదే అంటున్నారు మనకు. ప్రతిక్రియ కర్మ బీభక్సితం. ప్రతిక్రియ అంటేనే మహా బీభత్సం అండి ఇది. ఎంతసేపు చేస్తాం ఊరికే చేస్తూనే ఉండాలి. కదా దప్పి కాగా నీళ్లు తాగువాలి ఆఖరి తినాలి ఏదో నప్పులు లేస్తే ఏమో చేయాలి ఏమో పెట్టుకోవాలి. ఈ ప్రతిక్రియ అంటేనే మహా కర్మ ఇది లేకుండా ఉంటేనే బాగుంటుంది అనుకొని మహానుభావుడు ఆజగర మాస్త్రితః అని చెప్పానే ఆజగర వ్రతం అని ఆజగర వ్రతం అంటే కొండ తిరువల ఎదురుచ్చేలా వ్రతంతో ఉన్న దొరగ ఉంటాడు ఏదైనా దొరికింది తింటాడు దొరకలేదు పడుకుంటాడు.

దొరకకుండా దొరకలేదు అని పరిగెత్తాడు ఎక్కడికో. కొండచిలో చూడడం మొదలు అంటే అది ఎక్కడికి వెళ్లదు. చాలా స్లో మెల్లగా నడుస్తుంది. బాగా మహా బద్ధకం. రేటు కాలం అంటే తినగానే కదలకుంటే బద్ధకం వస్తుంది అని చెప్తాడు వ్యాసు యథా జగడః అన్నాడు కొండచిరువు అన్నాడు. కడుపు నిండా తిని కదలకుండా వెంటనే పడుకున్నాం అనుకోండి వాడు ఏమైతాడు మహా సోమరు అవుతాడు. మీకేం తెలుసు అంటే కొండచిరువు అని చెప్పాడు. అది అక్కడే ఉంటుంది, అక్కడే తింటుంది, అక్కడే పండుతుంది. మరి కబురు కబురు కాస్త అరగాలి కదా, అది తినడం కావాలి కదా. కాబట్టి అది లేనందువల్ల ఉంటుందని ఈ అజగణం అంటే అలా ఉంటుంది. దొరికితే తింటుంది, దొరకకుంటే అక్కడే పడుకుంటుంది. ఆఖరితోనే ఉంటుంది కానీ అయ్యో దొరికించుకుందామని ప్రయత్నం చేద్దామని వెళ్లదు. తాను ఉన్నచోటికి వస్తేనే వచ్చిందండి అని పిలుస్తుంది. అంటే భగవంతుడు అందించిన దాన్ని మాత్రమే తీసుకొని సంతృప్తి పడటం ఆజగర వ్రతం. ఈ వృషభుడు ఇలాంటి ఆజగర వ్రతాన్ని స్వీకరించి శయానయే వాసినాతి పిబతి అతను పడుకొని ఉండే తింటున్నాడు తాగుతున్నాడు. మళ్ళీ భోజనం చేస్తున్నాడు అలాగే అవమేహతి మూత్రం కానీ అలాగే మలవిసర్జన కానీ ఖదతిస్మ చేష్టమానః ఉచ్చరితః ఆధిగ్ద ఉద్దేశ్యః అలా పడుకొనే ఉంటున్నాడు. పడుకొనే తింటున్నాడు. పడుకొనే తాగుతున్నాడు. పడుకొనే మూత్రము, పడుకొనే మలము. ఆ మలంలోనే తాను పడి పొల్లుతున్నాడు. అదంతా ఒంటి నిండ అంటుతున్నది. దేన్ని పట్టించుకోడు. అమ్మ చెరువు దానికి అంటిందా అనుకుంటే ఏమైనట్టు? అలా కాస్త బుద్ధి పుట్టినట్టే కదా. అందుకే అక్కడే ఉంటున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, అక్కడే చేస్తున్నాడు అలాంటి వాడిని. తస్య హవా య పురుట దురభి సౌగంధ్య వాయుహు తం దేశం దశ యోజనం అదేమిటండి మరి మలం పోతున్నాడు అంటున్నాడు అందులో పోతున్నాడు అంటున్నాడు ఎంత దుర్వాసులో కదా అంటే అతని పురీషం అతని మలం ఉందే 10 యోజనాల దూరం సుగంధ కలుగుతుందట. యోగి కదా మహాయోగి. దుర్గంధం ఏం లేకుండా సరే స్వామి అందులోనూ యోగి కాబట్టి దశయోజనాలు అంటే 120 కిలోమీటర్ల దూరం.

అతని పురుషం యొక్క సుగంధం వెదలబడి దశయోజనం సమంతా సురభించకారా ఏవం గోమృగ కాకచర్యయా ఈ రీతిలో కొన్నాళ్ళు గోవులాగా కొన్నాళ్ళు మృగం లాగా, కొన్నాళ్ళు కాకలా కాకి లాగా జీవితాన్ని సాగిస్తూ ప్రజన్ తిష్టన్ ఆసీనః. గోవు. నడుచుకుంటూ పని చేస్తుంది, మృగం ఉంటూ పని చేస్తుంది, కాకి ఒక జోల కూర్చొని పని చేస్తుంది, అలా వాటిని చేసుకుంటూ చయానః పడుకొని. కాక మృగ గోచరితః విబటి కాదతి అవమేహటి తింటున్నాడు, తాగుతున్నాడు, అలాగే మూత్ర సొజన చేస్తున్నాడు. ఇలా అనేక రకమైన ఇవన్నీ ఏమిటి ఇవి న్యాయంగా ఇవన్నీ యోగ చర్యలు. యోగంలో ఒక భాగాలు ఇవి. తప్పు కాదు, అనాచారము కాదు. అంటే ఏమిటి? ఆహారం మీద కానీ, విహారం మీద కానీ, శరీరం మీద కానీ ఎలాంటి వ్యామోహం చూపకూడదు. హాయిగా కూర్చోని సలక్షణంగా పెద్ద పీట వేసుకొని దాని మీద ఒక బంగారు పళ్ళెం పెట్టుకొని దాంట్లో పదహారు ఇరవై వడ్డించుకొని ఒక నాలుగు చెంచాలు పెట్టుకొని నలుగురిని వడ్డించే వాళ్ళని పెట్టుకొని వాళ్ళు వండిస్తుంటే పొగుడుతుంటే మనం తినడం మొదలు పెట్టామనుకోండి, ఇంక మనకు మళ్ళీ పొరపాటున రమ్మన్నా విరక్తి రాదు. కాబట్టి ఏం దొరికితే అది, ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా దొరికితే అలా, ఎంత ఉంటే అంత. అంటే ఇందులో ప్రాణం ఉన్నంతవరకు వాడు ఉంచినంతవరకు ఉంచాలి. దానికి ఏదో ఒక ఆహారం పడేస్తాం పడుతుంది. పడ్డ తర్వాత పడ్డ పదార్థం లోపల మళ్ళీ ఎలాగు బయటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఆ పనే శరీరం చేస్తుంది. దానికి మన ప్రయత్నం ఎందుకు? మనం ప్రయత్నం చేస్తున్నాం అనేసరికి ఏమైంది? సత్య నామ పుట్టింది. ప్రేమ పుట్టిందంటే ఏదో బాగుంది మళ్ళీ నాకు వచ్చే జన్మ కూడా ఇలాంటి జన్మ ఇయ్యమంటాం. కదా ఈ మాట ఎందుకని స్వామి అన్నీ మానేశాడట.

అలా చేసి మనకు ప్రత్యేకించి ఇలా అనేక రకమైనటువంటి యోగచర్యలు ఆచరిస్తూ స్వామి ఇతను కైవల్యపతి న్యాయంగా కదా ఇతనే మోచ్శాధిపతి అతను మోచ్శపున పనులు చేస్తాడా? యోగం ఇలా ఉంటుందిరా బాబు అని చూపడానికి చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి మహానుభావుడు ఋషభః అవిరత పరం పరమ మహానందానుభవః. పరమాత్మ అంటే ఆనంద రూపం కదా? ఆనందో బ్రహ్మే దివ్య జానాద అంటుంది. పరమాత్మ అంటేనే ఆనందం. అందులో ఎలాంటి ఆనందము? మనకు ఎప్పుడెప్పుడు ఆనందం జరుగుతుంది. తగిన వెంటనే తొలగుతుంది. కదా? కానీ ఇది తొలగని మహానందం. అవిరత పరమ మహానందానుభవుడై స్వామి ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే అన్ని భూతములకు. సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి పరమాత్మ యందు తనను తాను నిలిపి తాను ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ రూపంలో ఈ ఆకారంలో ఈ మనస్సును అక్కడ ఉంచాలి కదా అలాంటి పరమాత్మలో ఈ మహానుభావుడు ఉంచి పరమాత్మకు తనకు ఎలాంటి వ్యవహానం లేకుండా అంటే నిరంతరం పూర్తిగా పరమాత్ముని లగ్నం చేసిన వాడై సిద్ధ సమస్తార్ధ పరిపూర్ణః అన్నీ సిద్ధించాయట. అంటే మనం వేటిని వేటిని పట్టించుకుంటున్నామో, ఏది కావాలని కోరుకొని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామో, మనకు వాస్తవంగా ఇవన్నీ ఏమైతాయి? దూరంగా పోతాయి. కదా? వద్దు అంటే వస్తాయి. యాదుడు చెప్తాడు చమత్సాయంగా స్కాంద పురాణంలో ఓ చిన్న సంఘటన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయ కలహం అంటాను చూడండి. అప్పుడప్పుడు భార్యాభర్తలు మరీ ఎప్పుడు ప్రేమగా ఉండేలా ఊరుతుంది. మరీ లడ్డు తిన్నట్టు మొహం ఒత్తుతుంది. కాస్త పులుపు తినాలి కదా. సరే మరి ఇద్దరం పొట్ట ఆడుకుందామని సీతారాములు కానీ లక్ష్మీనారాయణులు కానీ అలాగే పాదు పాదు చోట ఆడుకుంటారు. సరే కదా. కలిగించుకొని ఆ మొబైల్ పెట్టుకొని మళ్ళీ దగ్గరికి వస్తే ఆ సంతోషం వేరమ్మ. అదే రీతిలో పాపం పాప తో తెగి పెట్టుకున్నారు. ఎప్పుడు రివాజు ఏమిటంటే పాపం కోప్పడగానే పరమేశ్వరుడిపై పాప తిరిగి బతిరాడారు.

పొద్దున్న చేసుకోవడం అలవాటు. ఆసారి ఆమె వెళ్ళగానే ఈ పంకి వెళ్ళిపోయాడు. రాడు పొద్దుగొక్కింది తెల్లారింది మరునాడు అయింది నాలుగు రోజులు అయింది వారం రోజులు అయింది దగ్గరికి రాడు చూడడు మాట్లాడడు పిలవడు పట్టిలాడడు. ఏం సంగతి అబ్బా ఏమైంది ఈయనకు అని పాపం వచ్చింది వీడు తానే వెళ్ళింది. ఏంటి సాయి మొత్తం మారిపోయింది ఏమిటి అని అమ్మ నిజమే అన్నాడు. ఏంటి నిజము? ఇప్పుడే వైకుంఠం వెళ్లి వచ్చాను. మా స్వామి చెప్పాడు ఒక చిటికా చెప్పాడు. ఆడవారు అడిగితే మొహం దొరకుండా వెళ్ళిపోతే వాళ్లే వెంటబడతారు. మనం బతిలాడితే వాళ్ళు దూరంగా పోతారు. నిజమా కాదా చూద్దామని రెండోళ్ళు ఆగాను నువ్వే ఒత్తి తీసావు అంటున్నారు. అది ఆ సార్ ఏమో చేస్తాడు అప్పుడప్పుడు సంసారం విషయాలు కానీ చాలా సంసారం చెప్తాడు అందులో ఈ విషయం ఆయన చెప్పాడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పాడు నిజంగా చదువుతామని ఆలోచన చేస్తున్నాను నువ్వే చెప్పావు ఆయన చెప్పింది కరెక్ట్ అని అన్నట్టుగా మనము ఏ ఏ భోగాలను, ఏ ఏ సిద్ధులను, ఏ ఏ ఫలితాలను కావాలని వెంటపడతామో అవి దూరం అవుతాయి. మనం వాటిని వద్దనుకొని దూరంగా పోతే అదే మనం దూరం అవుతాం. అందుకే ఈ మహానుభావులు శరీరాన్ని కూడా పట్టించుకోలేరు. శరీరాన్ని మానవమానాలు పట్టించుకోలేరు. ఆఖరి తప్పులు పట్టించుకోలేరు. ఇలా అన్నిటి వల్ల దూరం కాకపోతే ఇతనికి తెలియకుండానే అన్ని సిద్ధులు వచ్చాయి చేసాయి ఇతనికి. పరకాయ ప్రవేశం, దూర శ్రవణం, దూర దర్శనం, దూరాకరణ ఉన్నాయి కదా మనకు వ్యవహారం. ఇలాంటివన్నీ ఇచ్చేసారు ఇతన్నాడు. సిద్ధ సమస్తార్థ పరిపూర్ణః భోగైశ్వర్యాని వైహాయచ మనోజవ అంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణాదిని ఆకాశంలో వైహాయచ గమనం అందులో మనోజవం అంతర్ధానం కావటం. పరకాయ ప్రవేశం, దూర గ్రహణం, దూర దర్శనం ఇలాంటివి అన్నీ సిద్ధి యదురుశ్యయ. తన ప్రయత్నం లేకుండానే వచ్చేసాయి. అలా వచ్చిన వాటిని నాన్యసా నృప హృదయేన అభ్యనందత్. ఛీ, ఇవన్నీ నాకెందుకు? అలా వచ్చిన వాటిని స్వామి ఒప్పుకోలేదు, కనీసం అభినందించలేదు కూడా. అబ్బా, అడగకుండా వచ్చారా? చాలు.

ఒకసారి మనస్తతి పోయింది అనుకోండి వాటిని పట్టించుకున్నావంటే మనం వదిలిపెట్టవు. ఏ కొంచెమైనా చాలు. అందుకే ఆ మీరు వచ్చారా అన్నారనుకోండి ఆ లైన్లో పడుకున్నాడు రా ఈ తక్కినవన్నీ వాళ్ళే చేస్తారు. అందుకే వాటిని అచ్చారు. నాభ్యనందత్ వాటికి కనీసం అభినందించలేదు కూడా. ఇలా ఉంటే ననోనం భగవ ఆత్మ రామానాం యోగ సమీరిత జ్ఞాన అవభర్జిత కర్మ బీజానాం. చెప్తున్నాడు పరమాత్మ ఇక వీళ్ళు ఆత్మారాములు కదా సన్యాసులు యోగులు అంటే ఎవరు ఆత్మారాములు తమ యందే తాము ఆనందించేవారు అలాంటి మహానుభావులు తమ యోగముతో యోగముతో కలిగిన జ్ఞానముతో జ్ఞాన అగ్నిలో అన్ని కర్మ బీజములను కాల్చి పారేస్తారు. మనం చెప్పాలి ఇందులోనే భాగవతం దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మతో రమించినటువంటి గోపికలకు అతన్ని జారుడు చోరుడుగా భావించినటువంటి గోపికలకు. మరి సంసార బంధాన్ రావాలా మోర్షం రావాలనా? అంటే మోర్షమే వచ్చింది. సంసారం రాలేదు. సంసారంలో పడి సంసారక వ్యవహారం చేసిన వాళ్ళకి మోర్షం ఎలా వచ్చిందయ్యా అని. మరి కామం అనేది ద్రోహ పాపమే కదా అజ్ఞానమే కదా. ఏ కామమైతే స్వామి అయితే ఇంకోడైతే అంటే నమయ్యా వేశ ప్రియాం కామ కామాయ కల్పతే స్వామి చెప్తాడు నా యందు మనసు ఉంచిన వారి కామము ఇంకో కామాన్ని కలిగించదు. ఎందుకు భర్షితాః క్వాధితాధానాః న ద్విజాయోపకరపతే. ఇత్తడం వేసే సాన్యాలను పొరపాటున వేయించి వేయండి ఇత్తడం నరుస్తాయా అని. భూమి వేసి వేసినా భక్తితాః స్వాధితాః దంచి వేసినవి కానీ వేయించి వేసినవి కానీ కాల్చి వేసినటువంటి సున్నాలు ఎలా మొలకెత్తవో నా మీద మనస్సు పెట్టిన వాళ్ళ కామము మీరు ఎవరు అగ్ని కదా ఇందులో పడ్డ ప్రేక ఏమైంది మలమల మాడిపోయింది మళ్ళీ మొరుస్తుంది అది. దే దే అన్నట్టుగా ఇలాంటి ఈ యోగులు తమ యోగం వల్ల బాగా వృద్ధి పొందినటువంటి జ్ఞానాగ్ని తోటి అవభర్జిత కర్మ బీజానాం.

దగించజేయబడిన కాల్చబడినటువంటి కర్మ బీజము గలవాళ్ళై వారికి అలాంటి వారికి యోగముతో పెరిగిన జ్ఞానాగ్నిలో కర్మ బీజములను భస్మం చేసుకున్న వారికి మళ్ళీ పొరపాటున ఐశ్వర్యాలు వస్తుంది. ఈ ఐశ్వర్యం సుఖమిస్తుందా? దుఃఖమిస్తుందా? మళ్ళీ కష్టాన్ని ఇస్తుందా ఇది? మనం అనుకుంటాం అలాంటి సిద్ధులు వస్తే ఆహా ఎంత బాగుండో ఎంత సంతోషమో అనుకుంటాం. ఎందుకు మనకింకా ఆ వ్యామోహము, ఆ అజ్ఞానము తొలగలేదు కాబట్టి. వారన్నీ పోగొట్టుకున్నారు. తమ యోగంతో ఎలా స్వరూపాన్ని చూడగలిగాడు, జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానాగ్నిలో వారన్నీ వాసనలు, అన్నీ కదల బీజాలు పోయాయి. ఈ స్థితిలో వారు పొరపాటున ఐశ్వర్యాన్ని... ఏ రకమైన సిద్ధి కావచ్చు, బుద్ధి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎలాంటి ఐశ్వర్యాన్ని ఒప్పుకున్నా అవి కష్టాన్ని ఇస్తాయే తప్ప సంతోషాన్ని ఇవ్వలేవు కాబట్టే. ఇతను వేటిని అంగీకరించలేదు చెప్తున్నాడు. ఐశ్వర్యాన్ని పునః క్లేశదాని హౌతు మనహంతి యదురుచ్ఛయా ఉపగతాని. కోరకుండా వచ్చినా, కోరితే వచ్చినా, ఐశ్వర్యం వచ్చింది అంటే, వచ్చిన ఐశ్వర్యాన్ని పొరపాటన ఒప్పుకున్నారంటే, మళ్ళీ వీడు సంసారంలోకి పడుతున్నాడు. కదా అందుకోసం అవి కష్టాలని ఇస్తున్నాయని చెప్పి ఋషి అంటున్నాడు సత్యముక్తం ఇమరెవరన్నారు పై మాట రాజు అన్నాడు. అంటే పరిష్చిత్తుకు కూడా విషయం అర్థమవుతున్నది అన్నమాట. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓ నాలుగు స్తంధాలకు వచ్చాం కదా. పరిష్చిత్తుకు విషయం అర్థమైపోయింది. ఆ మహానుభావుడు వృషభుడు తనకు లభించిన సిద్దులను అంగీకరించలేదు అన్నాడు. అది విన్న పరిస్థితితో అవునండి నిజమే. అలాంటి మహానుభావుడు తమకు లభించినటువంటి ఐశ్వర్యాన్ని ఒప్పుకుంటే మళ్ళీ కష్టాలే కదా అన్నాడు. అంటే విషయాన్ని గ్రహించేటువంటి అవగాహన కలిగించి అన్నమాట. అందుకే అంటున్నాడు మళ్ళీ ఇతను సత్యముక్తం. అయినా నీవు ఉన్న మాట ఉన్న నిజం చెప్పావు ఏకేన మనసః అద్ద విశ్వంబన్.

అనవస్థాయ అనవస్థానస్య శతకిరాతైవ సంగచ్ఛంతే చూడండి సత్యముక్తం కింతు ఏకే న మనసః అర్ధా విశ్రంభమనవస్థానస్య మనస్సును నిగ్రహించుకోలేని వారు ఏ విషయాలను గెలవాలని ప్రయత్నం చేస్తారో ఆ విషయాలకే లోనవుతారు. అందులో ఈ మనస్సు ఎలాంటిది అంటే మనసా ఇది విశ్రంభం అనవస్థానస్త శతకిరాత ఇది. మన మనస్సు ఎలాంటిది అంటే దొంగ వేట కాని లాంటిది. తెలుసా అండి? ఏదైనా మృగాలను పట్టాలి అనుకుంటే అడవికి పోయి ఆ మృగానికి కనపడకుండా తాడులో తాక్కుంటాడు. అది తన పరిధిలోకి రాగానే అమాంతం తాడు వేసి లాగుతాడు. వల పరచి దూరంగా దాక్కుంటాడండి. అందులోకి రాగానే వల గుంజి ఎక్కతాడు, పట్టు పడతాడు. మా భార్య మృగాలు ఏమనుకుంటాయి ఇక్కడ ఎవ్వరు లేరు అనుకోని వస్తాడు. అలాగే మనం గెలిచాం, మన జ్ఞానం కలిగింది, ఇంకా మాకేం తక్కువ, అన్నీ తీసుకోవచ్చు, అన్నీ ఆచరించవచ్చు. అనుకుంటుంటే ఆ మనస్సు మన కనబడకుండా మన పుత్తి ఎక్కడెక్కడో దాక్కొని పెద్ద వల పరిచి రెడీగా కూర్చుంది. ఒక్కసారి అయ్యో పాపం అన్నాం అనుకోండి చిక్కాడురా అని గట్టిగా లాగేసి. అందుకోసమని శతకిరాత యువ దొంగ వేట గాని లాగా సంగచ్యంతే ఇది ఎవరు చెప్తున్నారు మనకు నాకు రియాత్ కర్హి చిత్ సక్యం మనసి శనవస్థితే. మనస్సు ఏకాగ్రముగా లేనంతవరకు ఎక్కడ ఏ విషయంలోనూ స్నేహం చేయకూడదు. నకురియాత్ కర్హిచిత్ సఖ్యం మనసి అనవస్థితే యత్ విశ్రంభాక్షిరాతీర్ణం శక్షండ తప ఐశ్వరం పొరపాటున కొంచెం నమ్మి ఏమవుతుందిలే అనుకుంటే ఎంత గొప్పవారి తపస్సు అయినా వ్యర్థమవుతుంది.

చెప్పాలా ఉదాహరణ? ఐశ్వరం తప్ప శంకరుని తపస్సు ఏమైంది అంటున్నారు. కదా? నేను బ్రహ్మచారిగా ఉంటాను, వివాహం చేసుకోను, అయినా అవమానం చాలు. నా గృహస్తాశ్రమం వద్దు అని గట్టిగా భీష్మించుకొని తపస్సు కూర్చున్నాడు. పార్వతి అమ్మగారు రాగానే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏంటి? మనస్సు పూర్తిగా మన అధీనంలోకి వచ్చేంతవరకు ఎక్కడా స్నేహం చేయొద్దు. అంటే తపస్సు చేసుకుని కూర్చుంటున్న వారిని సేవిస్తామని వచ్చినా. అయ్యా నమస్కారం, కృతజ్ఞ ధన్యవాదాలండి. మీరు వేరే పని చూసుకోండి అని చెప్పాను. ఎందుకంటే చెప్తాడు జాదుడు చెప్తాడు ఎలా ఉంటారయ్యా ఆడవారు మొదలు అంటే మొదలు ఇంటి ముందర ముంగిట్లో ముగ్గు వేస్తారట పూజ. తర్వాత గడవ మీద వేస్తాడట. ఆ తర్వాత లోపలి గదిలో వేస్తాడట. ఆ తర్వాత వంట ఇంట్లో వేస్తాడట. నాలుగోది పడగదిలో వేస్తాడట. ఇంక మనమేం పోతాం ఇంకా అన్నట్టుగా బాగా చెప్తానండి. అందువల్ల ఏ ముగ్గులకు ఏ పరిశుద్ధికి లొంగకండి. సత్యం చేయవద్దు. నకురియాత్ సరిచిత్ సత్యం. మనసి శనవస్థితే మనస్సు నిలిస్తే చేయండి. మనస్సును గెలవగలిగితే నరానాయుడు ఉన్నారు చేశారు ఇబ్బంది లేదు. వశిష్టుడు చేశాడు ఇబ్బంది లేదు. అగస్త్యుడు చేశాడు ఇబ్బంది లేదు. అదే ఈశ్వర తోడు చేశాడు. కాబట్టి మనసు అనవస్థితి. మనస్సు సాధానం కానంత వరకు ఎక్కడ ఎవ్వరితోటి సత్యం చేయొద్దు. అలా చేస్తే ఆ ఈశ్వరం తప హత్యస్కంద. సాక్షాత్తు శంకరుని తపస్సు కూడా జారిపోయింది కదా, ఇంతకంటే ఏం దృష్టాంతం కావాలి? యద్విశ్రంభాతి చిరాచీర్ణం యస్కంద తప ఐశ్వరం నిత్యం దదాతి కామస్య క్షిద్రం తమనుయేరయః ఎలాంటిది అంటే ఈ మనస్సు నిరంతరం కోరిక వెంటనే పరిగెత్తుకుంటుంది. కొంచెం ఛాన్స్ దొరికింది అనుకోండి అమాంతం ప్రవేశిస్తుంది. మళ్ళీ వెనక్కి రమ్మన్నా రాదు ప్రతిక్షణం. అర్ధరాత్రి ఆ రాత్రి పూట కోరికలు ఎక్కువ ఉంటాయి పగలంతా ప్రశాంతంగా ఉంటాం ఉదయం బాగుంటాం ప్రశ్నే లేదు. 24 గంటలు కోరిక కోరికే.

ఏ కోరిక అన్నం తినాలనో ఇంకేమైనా తినాలనో ఏదో తాగాలనో మంచి నీళ్ళు తాగాలి చల్లటి నీళ్ళు తాగాలి ఐస్ వాటర్ తాగాలనో కోరిక సమస్య ఏం లేదు ఒక్కసారి కోరికకు మనం బలి అయ్యామనుకోండి ఇక ఆ కోరిక ఇంకాస్త ఐస్ వాటర్ పోయి ఐస్ క్రీమ్ అయితుంది ఐస్ క్రీమ్ పోయి ఏదో ఏసీ రూమ్ అవుతుంది. వరుస ఎందుకేమో ఛాన్సెస్ సరిపోతుంది. అందుకే నిత్యం దదాతి కామస్య ఛిద్రం. ప్రతిక్షణం కోరికకు అవకాశం ఛిద్రం ఏర్పడే ఉంటుంది. తమను ఏరయ దాని వెంట దాని శత్రువులు ఉంటారు. అంటే క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. అంటే రెడీగా ఉంటాయి. ఒకరిలో వరకు వెళ్ళింది అనుకోండి, ఆ మేము కూడా వస్తున్నాం పదా అంతే. ఇలా వరుసగా అందరూ వస్తారు యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్యతి. కృతమైత్రస్య స్నేహం చేసి యోగిగా ఉన్నటువంటి మహానుభావుడికి కోరితపు చాన్స్ ఇవ్వవద్దు. కానీ ఆశ్రమంలో ఉండాలి. భర్త అయిన వాడు భార్యతో కాపురం చేస్తే సంసారం గృహ ఆశ్రమం అంటారు. వ్యక్తితో చేస్తే? మరి ఈమె కూడా స్త్రీయే కదా ఇది కాపురం అని అందామా? ఆమె స్త్రీయే ఈమె స్త్రీయే ఒప్పుకున్నామా? భార్యతో చేస్తేనే గ్రహుష్టాశ్రయం. తగిన వారితో చేస్తే వేపించాలి. పరమాత్మను ఆరాధించడానికి కావలసిన కోరిక ఉంటే ధర్మం. విరుద్ధ ధర్మం ఉంటే అధర్మం. అందుకే పత్యుర్యాయేవ పుంశ్చలి. పుంశ్చలి అంటే వేశ్యం. పురుషుని వెంట తిరిగి ఇటువంటి స్త్రీ లాగా అన్నమాట. కామః మన్యుహో మదః లోభః శోక మోహ భయాదయః ఇంకోటి ఉన్నాయి ఒకటి కామము ఒకటి కోపము మదం అదే కామ క్రోధ లోభ మోహ మద మాత్రయం ఉన్నాయే. ఇప్పుడైతే భయాదులన్నీ కూడా ఇవి కర్మ బంధస్య యను మూలః స్వీకురియాతు కోను తద్భుతః. ఇలాంటి ఇన్ని రకములైనటువంటి కర్మములకు ఏది మూలమో దాన్ని అదైనా స్వీకరిస్తానా? అంటే కోరిక. మైత్రి. స్నేహం, సత్యం. సత్యం వలనే కోరిక పెరుగుతుంది. కోరిక చోటే కోపం. దానితోటి మోహం, మదం, లోభం అన్నీ వరుసకు పడుతుంటాయి. కాబట్టి ఒక్క కోరికను నీవు

ఒక స్నేహాన్ని మైత్రి భావాన్ని దూరంగా ఉంచితే తట్టినవేవి మన దగ్గరికి రావు. ఆ పని చేయండి అంటున్నారు సద్బుధః. అదైవం అచిలలోకపాల లదామోపి ఇలా ఈ రీతిలో ఈ మహానుభావుడు. వృషభ దేవుడు సకల లోక పాలకులకు ఇతను ఆదిదేవుడు పరమాత్మ కదా అలాంటి వాడు అయినప్పటికీని విలక్షణైహి జగవత్ అవధూత వేద భాష ఆచరితైహి అఖిరక్షితి అక్షిరక్షిత భగవత్ ప్రభావః యోగినాం సంపరాయ విధిం అనుశిక్షయన్ ఔధూత వేషాన్ని వారి యొక్క ఆచారాన్ని వారి వ్యవహారాన్ని ఇవన్నీ తాను స్వయంగా ఆచరించాడు. ఎందుకు? తర్వాత వచ్చేటువంటి యోగులకు అది మార్గదర్శకం కదా. ఇలా యోగం చేయాలి అని తెలివాలి మనం. అలా తెలపడానికి ఈ మహానుభావుడు ఆచరించి. ఒక కలేవరం జిహాసు ఇక చాలు నా శరీరాన్ని విడిచి పెడతాను అనుకున్న అనుకున్న వాడే జిహాసు ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతర భావేన అనువీక్షమానః అన్ని ఆపదల కంటే పెద్ద ఆపద ఏంటి మనకు? ప్రపంచంలో అసలు పెద్ద ఆపద ఏంటి? శరీరమే. కదా ఇది లేకుంటే ఆపద ఎక్కడిది అండి? రోగాలు దేనికి? కోరికలు దేనికి? భోగం దేనికి? అన్ని మూలము ఇదే. కాబట్టి దీన్ని వదిలిపెట్టామనుకోండి ఇంకా ఆపద ఎక్కడిది? కాబట్టి ఇలా అన్నీ అపబోయేటువంటి ఈ శరీరాన్ని విహాసుహు అసంవిద అనర్థాంతర భావేన అనువీక్షమానః ఉపరతానువృత్తిహి ఉపరరామ అన్నీ వదిలిపెట్టి అంటే ఉచ్వాస నిశ్వాసాదులను కూడా ఈ మహానుభావుడు విరమించేశాడు. చూసేవాళ్ళు ప్రాణం పోయిన అనుకుంటారు. పోతే పోనీ అనుకుంటారు. స్వామి మాత్రం తాను కావాలనే యోగంలో సమాధిలో ఉన్నాడు అని అన్నాడు. అలాంటివాడు తస్యహవ ఈవం ముక్తలింగ అందుకే లింగం వద్దులే అట. లింగం అంటే ఇప్పుడు సంస్కారం వాసనాంగం చూడండి. అలాంటి లింగమును విడిచిపెట్టి భగవతః వృషభస్య యోగమాయావస వాసనయా దేహయిమాం జగతీం తన యోగమాయ తోటి.

ఈ భూమండలంలో ఇలాంటి శరీరాన్ని అభిమానాభాసేన ఇది నా శరీరము ఇందులో నేను ఉన్నాను అని అభిమానాన్ని విడిచిపెట్టిన వాడై సంక్రమమానః కోంక వేంక కుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ యదురుచ్ఛయా ఉపగతః ఆయా దేశాలను అనుకోకుండా బయలుదేరాడు తిరుగుతున్నాడు. ఏ ఏ వస్తే దేశానికి పోతున్నాడు మళ్ళీ దారి పోతున్నాడు. నేను ఎక్కడికి వస్తున్నాను ఏమవుతున్నాను సంబంధం లేదు వాళ్ళకి. ప్రకృతి చెబుతున్నాడు. ప్రకృతిలో ఏ దేశమైనా ఒకటే కదా. ఆ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అంతలా అవే ఉంటాయి. గొప్పేం లేదు అంత సమయం అంతా పెరుగుతూ కుటకాజలభవని ఆస్యకృత అశ్మకబలః చివరికి వచ్చి కుటకాజలం దగ్గర ఆగాడు. కుటకాజలం దగ్గరికి వచ్చి అక్కడ ఒక ఉపవనం ఉంది, ఉపవనంలో కూర్చున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? మరి బతకాలి కదా అంటే హాస్యకృత ఆత్మ కవలః అంటున్నాడు. నోరు తెరుచుకొని ఉంటాడు. ఆ నోట్లో ఏదైనా పడితే అది ఆహారం. మరి నేను చెప్పాను మీకు జ్ఞాపకం కదా దంతోలో కెలినా చెప్పాను చూడండి అదే హనుమంతుడు అంటాడు అదే ఆ మన ఇందులో హనుమంతుడు సుందరకాండలో ఆ ఏంటి మూడు వాక్యాలు ఉన్నాయి శ్లోకాలు. అతను ఆ గుంబా మంచిగా ఉంది ఇదే మూడు భాగాలు చెప్తారు. వానప్రస్థో గమిశ్యామి దానికి వానప్రస్థో గమిశ్యామి నియతాం వృక్షమూలికాం దాని తర్వాత స్లోగం ఉంటుంది. నియతాం వృక్షమూలికాం లింగినీం సాధయిష్యతః ఇవే వస్తాయి. హస్తాదానః ముఖాదానః నియతః వృత్తమూలికః వానప్రస్తోగవిశ్యామి. హస్తాదానః ముఖాదానః. హస్తాదానః అంటే ఇలా చేయి చాపుకొని పడుకుని పూజ ఉంటాడు. చెద్దు ఏదైనా పడితే తింటాడు. రెండోది ముఖాదానః తెరుచుకొని ఉంటాడు. నోట్లో ఏమైనా పడితే తింటాడు. రెండోది వృక్షమూలిక చెట్టు కింద ఉంటాడు. ఆ చెట్టుకి ఏమైనా దొరికితే తీసుకుంటాడు. ఇది ఎత్తుల యొక్క వాన ప్రాయభేషణంలోని మార్గాలు. ఈ మహానుభావుడు ఆ రీతిలో దంత ఆస్య ఆత్మ కుట్టలః అంటే ఇంకో చమత్సారం ఏమిటంటే.

మామూలుగా తినదగిన ఆహారం అన్నము లాంటివి, పండ్ల లాంటివి వేరు. కొన్ని ధాన్యములు పడతాయి నోట్లో అప్పుడప్పుడు. మరి దాన్ని రాసినారంటే అప్పుడు ఆ దంతములే రోకరట, రోకరం అంటాం. రోలు రోకళ్ళు ఉంటుంది చూడండి. ఈ తక్కిన భాగం అంతానేమో రోలు, ఈ దంతములు రోకళ్ళు. నేను ఇదే మనకు వ్రతం చెప్తారు దంతవులు చల్లిన శైవ. భాగవతంలో దంత ఉలువు కలిన అంటే పండ్లతోటి నోరును రోకలి రోలు చేసి పండ్లతో దంచి తింటారు అంటే. బియ్యం తెచ్చి అందులో ఇంకేం బియ్యం ఒక టైం వస్తే వాసన ఏం బియ్యం బాస్మచా బియ్యం వచ్చేది అంటారు చూడండి. ఆ బియ్యం ఇవి పరిమాణం ఇచ్చి బ్రహ్మాండంగా వండి మసాలా వేసి తింటే ఎంతైనా లాగేస్తాం. బాగా లాగేస్తాం రుచిలో చేసేవాళ్ళు అంటే ఒక పిడికెడు వడ్లు తెచ్చుకునేవాళ్ళు. పిడికెడు అవి ముందర పెట్టుకొని పంటితోటి ఆ పొట్టు తీసి అవి తినేవాళ్ళు. ఎన్ని తినగలవు? తినలేరు. ఆ తాల్లే తినే అనుకుంటారన్నమాట. అంటే రుచి శాస్త్రం అనేది అంటే రుచి పెరుగుతున్న కొద్దీ తినాలని ఆశ పెరుగుతుంది. ఆహారం మీద లోలుపత్వం వస్తుంది. ఆహారం మీద లోలుపత్వము శరీరాన్ని బాగా బలిపిస్తుంది. బలిపిస్తే సోమరితనం వస్తుంది. సోమరితనం వస్తే అనాచారం వస్తుంది. అనాచారం భ్రష్టుడిని చేస్తుంది. భ్రష్టత అనారోగ్యాన్ని ఇస్తుంది. శరీరం పాడైపోతుంది, మనస్సు పాడైపోతుంది. అందుకే వాడు దంత ఉలూకరినః అన్నాడు. అదే రీతిలో ఈ మహానుభావుడు కూడా కేవలం ఆస్యకృత అత్మక బలః. జో చేసుకున్నటువంటి కవలం ఒక ముద్ద నోట్లో పడితే తినేవాడు. లేదు ఏదో దొరికితే ఒక ముద్ద మాత్రం తీసుకో రెండోసారి తినేవాడు అన్నమాట. నోటు పడగానే తింటాడని ఒకసారి నోట్లో పడినంతనే తింటాడని. అది రెండో ముద్ద వాడు పెట్టుకోడు. ఇప్పుడు సన్యాసులు కూడా ఒకసారి భిక్షాన్ని పెడితే పళ్ళెం చేతుల్లో పెట్టుకున్నాడు అనుకో అసలు ఇష్టలు ఇష్టలు ఆకులు ఉండవు న్యాయంగా. దోసిడి పడతారు అందులో పెడతారు.

అదే తిని ఎత్తులంటే అదే విధానం. మళ్ళీ ఇంకోసారి విడవని అడగరు. ఇంకోసారి పెట్టకూడదు. ఆ దోసిట్లో ఎంత పడుతుందో అదే వారికి సాధారణ. ఇది కూడా ఏకభుక్తమే. అది పడుతున్నారు. ఏదో ఉంది పాలో ఏదో తీసుకుంటే తీసుకుంటారు. ఒక్కసారి దోజిట్లో పట్టిన అన్నమే తినాలి. రెండోసారి అడిగారు అంటే గృహస్తులు అయిపోతారు. అది కాదు. దానికంటే కూడా ఈ మహానుభావుడు నోట్లో పట్టేం తిన్నాడు. ఇంక ఇంకా చివరం కదా ఇది. అది దోసిట్లో ఐదు అడుగులు పడతాయి. నోట్లో ఒక్క ముద్దే అది తిన్నాక మడ తినే ప్రశ్న లేదు. ఇది ఆస్యకృత ఆత్మక బలః ఉన్మాదైవ పిచ్చి వాళ్ళుగా ముక్త మూర్ధ్భజః. జుట్టు విరబోసుకొని అసంవీత ఏవా వస్త్రం లేకుండానే విత్యచారా అంతటా సంచరించాడు. అథ సమీర వేగ విధూత వేణు వికర్షణ జాతః ఉగ్ర దవానరః తద్వనమాలిలేహానః సహతేన దదాః స్వామి సంకల్పం కాబట్టి ఈ మహానుభావుడు దిగంబరంగానే ఇంచుమించు ఆహార నియమంతోటి ఆ అరణ్యంలో సంచరిస్తుంటే గాలి బ్రహ్మాండంగా వచ్చింది. బ్రహ్మాండంగా వచ్చినటువంటి గాలి వల్ల వెదురు వెదురు పదలు అంటామే ఈ వెదురు పదలు రాసుకుంటాయి వరిపిరి. వెదురు పదలు రాసుకుంటే అగ్ని పుడుతుంది మంట. దాన్నే మనం దవాగ్ని అంటాం. అలా అగ్ని పుట్టి ఆ వనం మొత్తం కాల్చేసింది. అందులోనే ఈయన కూడా ఉన్నాడు. దాంతో పాటే ఖాళీ పోయాడు. మళ్ళీ చనిపోయినట్టు మళ్ళీ వేరే దహనాలు ఈ శ్రమం తెవరికెందుకు నేనే ఇందులో పోతాను అనుకున్నాడు స్వామి. అలాగా. అతనితో సహా దావాగ్ని వచ్చి అతన్ని కాల్చేసింది అంటే స్వామి ఆజ్ఞ రారా నాయనా ఆయనే కదా అగ్ని అహం వైస్వానరోభూత్వ అంటాం కదా అందువల్ల సాహసేన దదాహ అతనితో సహా ఆ దావాగ్ని కాల్చేసింది. ఎత్తెత్తిల అనుచరితము పాకర్ణ్య వచ్చిన బాధ ఎక్కడంటే ఈ ఋషభుడు ఇలా ఇలా సంచరించాడట.

ఇలా ఇలా ఉన్నాడట. వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఒకసారి శ్వేత వస్త్రాలు, ఒకసారి పీత వస్త్రాలు, ఒకసారి రక్త వస్త్రాలు, ఒకసారి నీల వస్త్రాలు, ఒకసారి వి వస్త్రాలు. ఒకసారి గుడ్డెడ పోసుకొని, ఒకసారి మీసములు పెంచుకొని, ఒకసారి గడ్డములు పెంచుకొని, ఒకసారి గుండు చేయించుకొని, ఒకసారి పడుకొని తిని ఇలా ఇలా చేశాడట. నిలబడి తిన్నాడు, కూర్చోని తిన్నాడు, పడుకొని తిన్నాడు, నడుచుకుంటూ తిన్నాడు అని పక్క వాళ్ళు విన్నారు. ఓహో యోగి ఇలా చేయాలి కదా అనుకున్నారు. యోగి అంటే యోగి అంటే ఈ రాజ వ్యయ చూడండి. ఆ అదే విషయం. కోంత వేంకట కుటకానాం రాజార్హ నామ ఉపశిక్ష కలావ ధర్మ ఉత్కృష్యమానే భవితవ్యేన విమోహితః మనకు. ఇలా దాన్ని అపార్థం చేసుకొని వీటిని ఆచరించారు. అంటే అదేమిటండీ పరమాత్మ కదా. పరమాత్మ ఏం చేసినా ధర్మస్థాపనే కానీ అధర్మాన్ని స్థాపించడు కదా. అయినప్పుడు భగవంతుడు ఆచరించిన దాన్ని అపార్థం చేసుకొని తక్కిన వారు అధర్మంగా ఎలా ప్రవర్తించారండి? ఎవరున్నారు అలా అన్నయ్య? పరమాత్మ ధర్మస్థాపకుడే. ఏ ధర్మస్థాపకుడు? ఏ యుగానికి ఆ ధర్మస్థాపకుడు. కదా? మరి కలియుగంలో ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? త్వరలో కలియుగం రాబోతున్నది కాబట్టి ఆ కలియుగంలో అధర్మం వేరు పెరగాలి కాబట్టి పెరగవలసిన అధర్మానికి అనుగుణమైన బీజాలను వేసి వెళ్ళిపోయాను. వా అందుకే అన్నారు కలవు అధర్మ ఉత్కృష్యమానే భవితవ్యేన విమోహిత జరగవలసిందిలా ఉంది కాబట్టి అలాంటి దానితో మోహించబడి స్వధర్మ పదం అపుతోభయం అపహాయ ఎలాంటి అభయమైనటువంటి తమ తమ ధర్మాలను అందరూ వదిలిపెట్టి కుపద పాఖండం అసమంజసం నిజమనీశయా కుపద పాఖండం చెడు దారి పాఖండం అంటే పాపఖండం అలాంటి మార్గాలను సులభంగా నిజము తన బుద్ధి తోటి మందహా సంప్రవర్తయిష్యతే.

మందులందరూ దాన్ని ప్రవర్తింపచేస్తారు. అంటే కొందరు నీలాంబర మతం మనకు ఇప్పుడు ఉన్నాయి. నీలాంబరులు అని, శ్వేతాంబరులు అని, పీతాంబరులు అని, దిగంబరులు అని, రక్తాంబరులు అని వీళ్ళంతా ఎవరంటే అబ్బా మధ్య వాళ్లే వృషభుడిని అనుసరించిన వాళ్లే కానీ వీళ్ళు కలియుగాన్ని పెంచడానికి. అని వచ్చిన వాళ్ళు అన్న వాళ్ళు ఆ రీతిలో అవతరిష్యతి ఏన బాబా కలవు మనుజాప సదా చేస్తున్నాడు దేనితో ఈ కలియుగంలో మనుజాప సదా దేవమాయా విమోహితా పరమాత్మ మాయ కేత మోహించబడిన వారై స్వవిధినియోగ శౌచ ఆ చరిత్ర విధీన విధీనా దేవహేలనాని అపవ్రతాని నిజనిరీక్షయా గృహ్నానః తమ తమ విధినియోగ శౌచ చారిత్ర తన విధిని బట్టి, శాస్త్రమును బట్టి, నియమాన్ని బట్టి, ఆచారమును బట్టి, చరిత్రను బట్టి ఆచరించాలి. ఇవేవీ లేకుండా. విధి, నియోగ, శౌచ, చారిత్ర విహీన విహీనాత్ లేనివారై దేవహీననాని అపవ్రతాని భగవంతుడిని అవమానపరిచి అపహాస్యపరిచి అవహేళన చేసేటువంటి రకరకాల వ్రతాలను నిజం ఎందుకంటే మనకు ఉన్నాయి నల్ల బట్టలు కట్టుకోవడం. నల్ల బట్టలు కట్టుకోవడం అంటే శని పట్టి వాడు కట్టుకోవాలని చేస్తాడు. నల్ల బట్టలు పాత రోజుల్లో చండాలు కట్టుకునే వాళ్ళు. చండాలు అంటాం చూడండి అంటేది అంటామే వారు ఆ నల్ల బట్టలు ఉన్న వాడిని అసలు దరిదాపులకు రానియ్యకూడదని చేస్తాడు. వాడిని చూసి స్నానం చేయాలి. ఇప్పుడు నల్ల బట్టలు పెద్ద వ్రతం. ఏం చేద్దాం? శాస్త్రం మనకు త్రిశంకు నువ్వు చండాల అవుతావురా అని శాపం పెడితే వశిష్టుడు వెంటనే నల్ల బట్టలు అయిపోయినాయి శరీరం అంతా. ఇనుము ఇనుము ఆభరణాలు నల్ల బట్టలు. మోకాని గింత బూడిదం. కానీ కలియుగంలో వాళ్ళు దేవుడు ఉన్నారు కదా. అందుకోసమని ఇలా దేవ వర్తనా యపవ్రతాని నిజ నిజేక్షయా గృహ్నానాః ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్రతాలు తీసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన తీరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలా నిజ నిజేక్షయా గుండానాః అస్నాన అనాచమన అశౌచ కేశ ఉల్లుంచనాదేని స్నానం చేయరు. ఆచమనం చేయరు. అలాగే కాళ్ళ ఎదురు కడుక్కోరు. కేశములు. తీసుకోరు, ఉల్లుంచెనాదులు అంటే ఆక్రమనాదులు చేయరు. అంటే ఏమిటి కొందరు వ్రతం ఏమిటి అంటే ఒక వ్రతం పచ్చారంటే పొద్దున లేచి పక్కలో నుంచి లేచారంటే మళ్ళీ పడుకునేదాకా స్నానం చేయరు.

పదు ముందు స్నానం చేయరు వస్తా వాళ్ళు. కొందరికి అజ్ఞాన వ్రతం. కొందరికి అనాచమ్న వ్రతం. కొందరు మేము కూర్చోని తినము అది వ్రతం వాళ్ళకి నిలబడే తింటారు. కొందరు నడుచుకుంటే తింటారు. ఉన్నాయి రకరకాల రకాలు ఉన్నాయి మహానుభావులు. కొందరు కాము కలుపుకొని తినరు. వెరువాళ కలుపుకుంటే వాళ్ళ దోజనులు తీసుకొని తింటారు. అన్ని భ్రష్టాచారాలు కానీ కలిగినటువంటి అంటే మనం ఏ పని అయితే చేయకూడదో అన్ని చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. అలా అత్నా ఆచమని ఆచమని కేజోని ఉంచనాదని నాకు చెప్తాడు భాగవతంలో అందరూ వస్తుంది పద్మపురాణంలో వస్తుంది. భార్య దోసి ఇంట్లో కొందరికి భార్య కలిపి పెడితేనే తింటారట. ఆ కలుపుకోరు. పప్పు ఒక పప్పు కలిపి అన్నం ఒక పళ్ళెంలో ఒక భాగంలో, కూర కలిపి ఒక భాగంలో, చట్నీ కలిపి ఒక భాగంలో, సాంబారు, రసము, మజ్జియ్య ఇట్లా ఐదు పిండాలాగా ఐదు ముద్దలు పెట్టి పళ్ళెంలో పళ్ళెంలో. అది స్పూన్ తీసుకొని తిని అది చేయకపోతే టైం లేదు వెళ్ళిపోతాను. ఇది వారి వ్రతం. ఇది ఏం వ్రతం అంటే భార్య హస్తభోజన వ్రతం. మనకు వర్ధం ఉంది. భగ్ని హస్త భోజనం లాగే భార్య హస్త భోజన వ్రతం. అన్నీ అశోచారాలు, భ్రష్టాచారాలు. ఇలా జరిగి బ్రహ్మ బ్రాహ్మణ యజ్ఞ పురుష లోక విదూషక వీళ్ళు పరమాత్మను, బ్రాహ్మణులను, యజ్ఞమును అలాగే పురుషులను లోకమును పూర్తిగా దూషిస్తూ ప్రాయేణ భవిష్యంతి. ఇలా దూషకులు అవుతారు. బ్రాహ్మణులను, బ్రహ్మను, యజ్ఞములను, పురుషులను, లోకములను దూషించే వారు అవుతారు. తే అరవాత్తనయా నిజలోక యాత్రాయ అంధ పరంపరాయ అశ్వత్సాహ తమస్యంధే భయమేవ ప్రపతిష్యంతి. ఇలాంటి వారు. తరువాత వారు అర్వాత్మ నయా తరువాతి ఆచారాన్ని తరువాత నియమాలన్ని తరువాత న్యాయాన్ని ఆచరించిన వారై నిజలోక యాత్రయ అంతపరం నాకంటే ముందు వాడు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను. పొరపాటున ఒక శాత్రం చెప్తాడు. పొరపాటున ఓ మహానుభావుడు నదిలోకి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ నీళ్ళలో పోయే ముందు కారు గారింది.

ఏ లేక పడ్డారు. పడగానే వస్త్రం కాస్త ఊడిపోయింది. వీడు చూసి వెళ్ళాడు పోయి స్నానం చేశాడు. వాని వెనకే వస్తున్నారు ఓ నదిలో స్నానం ఇలా చేయాలేమో అందరూ కూడా ఎలా చేయాలో అంటే బద్ద తీయని పోయి స్నానం చేశారు. దీన్ని అంధ పరంపర అంటారు. గతానుగతికో లోక పడ్డారండి నేను కూడా పడతాను. ఆ పెద్దవాడికేనండి. వాడు పడ్డారా నిజంగా పోయిందా జారిపోయిందా వీడు విడివిడికాడా అంధ పరంపర అంటున్నారు అందుకని. నిజలోక యాత్రయా అంధ పరంపరయా. పాత వాళ్ళ ఆది అని చెప్తారు. అలా తయారై అంద పరంపరయా ఆస్వస్తా తమస్యంతే పరమ అజ్ఞానంలో కటిక చిగిరలో స్వయముగా వారే పడిపోతున్నారు ప్రపతిస్యంతే పడిపోతున్నారు. అయం అవతారః అయితే మరి ఇంత చెప్తున్నారు పాపాలు అంటున్నారు అశౌత్యం అనాచారం దోషాలు కదా మరి ఇలాంటి ప్రచారం చేయడానికి వచ్చాడా ఈ వృషకుడు అంటే చెప్తున్నాడు రజస ఉపస్కృత కైవల్యోపశిక్షణార్ధ రజోగుణము ఆవరించిన వారికి మోచ్ఛం రావటానికి కావలసిన మార్గాన్ని చెప్పటానికి వచ్చిన అవతారం. అత్వగుణం వాళ్ళకు కాదు. అదే భాగవత్ మీద ప్రత్యేకత. ప్రతి ఒక్క అవతారం ప్రమాసం చెప్తారు. ఏ అవతారం ఏ ఉద్దేశంతో వచ్చింది? ఆ రజోగుణం ఆవరించిన వాళ్ళు మోచ్శానికి పోవడానికి వీల్లేదు అనుకోకండి. వాళ్లకు మార్గం ఉంది కానీ వాళ్ళు ఎలా పక్కగారి పెట్టి చెడిపోతారో చెప్పడానికి ఈ ఓతారం. రాజస ఉపకృత కైవల్యోపశిక్షణార్ధః తస్య అనుగుణాను శ్లోకాన్ పోకుండానే ఆహా ఆ ఎలా దారి ఎలా దారి తప్పితే చెడిపోతారో ఆ దారి తప్పకుండా ఉంటే మోక్షం పోతాది. అంటే మీరు నడిపే దారి ధర్మపు దారే. కొద్దిగా తప్పుతున్నారు. పెద్దగా పడిపోతున్నారు. సరైన అడుగు వేయండి నా దగ్గరికి వస్తారు. దిగంబరత్వం కానీ, హస్తభోజనం కానీ, భూచేయనం కానీ ఇవన్నీ ధర్మాలే. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకొని ఇది నాకు వ్రతం అనుకోని చేసి పాపం అవుతుంది.

తన శరీరం తనే ధ్యాస రాజంగా లేకుండా ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేస్తే మూర్థ మార్గం అవుతుంది కానీ తెలిస్తే వస్త్రాలు లేకుండా ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. వాడి వస్త్రాలు లేకపోవడం దేని మీద? దేహం మీద అభిమానం వదిలిపెట్టి. అసలు ఈ దేహానికి వస్త్రాలు ఎందుకు అనుకున్నవాడు వదిలి పెడితే మంచిది. వాడు పోతాడు. కానీ తాను దేహం లే దేహం మీద అభిమానం ఉండి వస్త్రాలు లేకుండా ఉండి బయట తిరుగుతూ నన్ను అందరూ చూస్తున్నారో చూస్తాను అనుకుంటూ ఉన్నాడు అనుకోండి వాడికేం వస్తుంది? ఆలోచించండి. మరి దారు ఎక్కడ అస్మద్ధం ఉండకూడదు. నా శరీరం బాగుందా? నన్ను చాలామంది చూస్తున్నారా? నీ శరీరంలో ఎన్ని మత్తలు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి, ఎన్ని వంపులు ఉన్నాయి, ఎన్ని ఎత్తులు ఉన్నాయి, ఎంతమంది చూస్తున్నారు అనుకుంటే ఇంక ఏం యోగం? దేహాత్మా విమానాన్ని పోగొట్టుకోవడానికి ఆచరించే దానిలో దేహం మీద మోహాన్ని పెంచుకుంటే ప్రసవం అవుతుంది. అది చెప్పడానికి వచ్చిన అవతారం వృషభావతారం. అందుకే అంటున్నాడు అహోభువః సప్తసముద్రవత్యా ద్వీపేషు వర్ణేషు వర్షేషు అధిపుణ్యమేతత్ చూడండి. ఏడు సముద్రాలతో కూడుకున్న ఏడు ద్వీపాలలో ఇది చాలా పరమ పవిత్రమైన విషయము అంటున్నాడు. ఏమిటది? గాయంతి యతర్త జనా మురారేహి కర్మాణి భద్రాణి అవతారవంతి. ఈ సప్త ద్వీపములు ఈ సప్త సముద్రములు గల భూమండలం ఎందుకు పవిత్రమంటే శ్రీమన్నారాయణుడు అవతరించి ఆచరించిన చరితములను గానం చేస్తున్నారు కాబట్టి. పరమాత్మ అవతార చరితములను గానం చేయబడుతున్న భూమండలం పవిత్రం. అవతారవంతి అహోను వంశః యశతావదాతః ఆపయవ్రతః యత్రపుమాన్ పురాణః దాంతో పాటు ప్రియవ్రతుని వంశము కూడా పరమ పవిత్రం పరిశుద్ధము. ఎందుకు ఈ వంశంలోనే పురాణ పురుషుడు పరమాత్మ అవతరించాడు. పురాణః కృతావతారః పురుషః స ఆధ్యాచచార ధర్మం యత్ అకర్మ హేతుం.

అతను వృషభుడు ధర్మాన్ని ఆచరించాడు. ఎలాంటి ధర్మాన్ని? కర్మ చేయకుండా ఉండటానికి కారణమైన ధర్మాన్ని. అంటే అహం మమ కర్తృత్వ జ్ఞాతృత్వ బుద్ధి లేని కర్మ చేశాడు. అభిమానం మాకు చెప్పమని ఆ సంప్రదాయం అదే. కర్తృత్వాభిమానము జ్ఞాతృత్వాభిమానం ఈ రెండు లేని ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ఆ రెండు లేకుండా ఆచరిస్తే. మళ్ళా అది ఇంకో కర్మను ఆచరింపచేయదు. నాకు చెప్పారు చూడండి సంస్కారం. సంస్కారంతో వాసన అంటే ఈ రెండు ఒకే సమయంలో వాడుతారు. ఈ వాసన తోటి కోరిక. కోరిక తోటి కర్మలు, కర్మలతోటి భోగం, భోగంతో మళ్ళీ వాసన, మళ్ళా వాసనతో మళ్ళీ భోగం. ఒక ధర్మం ఆదిరిస్తే ఓ సంస్కారం కలిగి ఒక అనుభవాన్ని ఇచ్చి ఓ కోరిక కలిగించి మళ్ళీ కర్మలు చేయిస్తున్నాడు. అంటే ధర్మాచరణ కర్మ హేతువు కాకూడదు, మోక్ష హేతువు కావాలి. మనం ఆచరించిన ధర్మము మోక్షానికి కారణం కావాలి కానీ మళ్ళీ ఇంకో కర్మ కారణం కాకూడదు. ధర్మ కారణం సంగాహం ఇచ్చినట్టే. ధర్మంతో ఏం ప్రయోజనం? కాబట్టి ఎలా చేస్తే కర్మకు కారణం కాదో అలాంటి ధర్మాన్ని ఆచరించి వృషభుడు చూపించాడు. యతు అకర్మ హేతుం కోన్వస్య కాస్తాం అపరహాను గచ్చేత్ ఇలాంటి మహానుభావుని మార్గాన్ని ఎవరండీ అనుసరించేది మనోరభేనాపి కనీసం సంకల్పతోనేనండి అతను చేసినట్టు చేయటం కాదు అతను చేసినట్టు చేస్తామని మాత్రం అనుకోవడం అవుతుంది ఎవరైనా మనస్సుతోనైనా కానీ అనుకోగలరా? మనోరథేనాపి అభవస్య యోగి. యా యో యోగమాయ యో యోగమాయ స్పృహయతి ఉదాస్తాసత్తయాయేన కృత ప్రయత్నా. స్పృహయతి ఉదాస్త అసత్తయా. ఏన కృత ప్రయత్న ఇందులో ఆ పరమాత్మ మార్గాన్ని ఎందుకు అనుసరించలేమయ్యా మనస్సుతో అని అంటే అతను ఆచరించినటువంటి యోగముతో అతనికి లభించిన అనేకమైనటువంటి సిద్దులను అలవోకగా ఉదాస భావంతో ఉపేక్షించగలిగాడు.

మనం చేస్తామా? పొరపాటున ఓ ఈ గాయత్రి చేయగానే కాస్త ఏదో కనబడితే ఓ నాకు అప్పుడే వచ్చేసింది ముందర బోర్డు పెట్టుకొని జ్యోతిష్యం చెప్పబడును. అన్ని సమస్యలు పరిహరించబడును. అన్ని వారు పద్ధతి సమస్య తెలుసుకుంటారు. అది అది ఏం పద్ధతి సమస్య? అందుకోసమని సహజంగా లభించిన యోగ సిద్దులను కూడా అలవోకగా వదులుకోగలడా? బట్టి వృషకుని యొక్క మార్గాన్ని మనసుతో కూడా మనం అనుసరించలేము. ఇతిహస్మ సకల వేద లోక దేవ బ్రాహ్మణ గవాం. పరమ గురుహో భగవతః వృషభాక్యస్య విశుద్ధాచరితం ఈతం. ఏం చెప్పాం కిందకి ఏం చెప్పుకున్నాం అంటే వృషభ దేవుని చరిత్ర అని చెప్పి ఇది దేవ లోక వేద లోక దేవ బ్రాహ్మణ గోవులు. వీటినన్నిటిని అన్నిటికీ పరమ గురువు. ఎవరు పరమాత్మ. అలాంటి మహానుభావుడు భగవంతుడైనటువంటి ప్రభువుని యొక్క పరిశుద్ధమైన చరితాన్ని వర్ణించాము. ఇది ఏమైతుంది పుంసాం సమస్త దుశ్చరిత అభిహరణం. మానవుల సకల పాపమును తొలగించేది పరమ మహా మంగళాయణం. అనంతమైనటువంటి కళ్యాణాన్ని శుభాన్ని కలిగించేటువంటిది అనుశ్రద్ధయ ఉపచిత్తయ అనుశృణోతి శ్రద్ధతోకి. సావధానంతోటి ఎవరు ఇలాంటి చరితాన్ని వింటారో, ఎవరు వినిపిస్తారో, ఎవరు సావధానంగా ఉంటారో అలాంటి వారు పరమాత్మ అయినటువంటి వాసుదేవుని యందు ఏకాంతమైన భక్తి కలవారై అలాంటి ఉత్తమ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. అనువర్తతే ఇలా యత్యామేవ కలయా ఆత్మానం అవిరతం ఇలాంటి మహానుభావుని ఈ మార్గంలోనే పండితులు, యోగులు, ఋషులు తనను సావధానంగా ఉంచి అనేకమైనటువంటి పాపములతో ఏర్పడిన సంసారాన్ని కలిగించేటువంటి పాపములను పోగొట్టడానికి స్నాపయంతః తమను తాము పరిశుద్ధి చేసుకుంటున్న వారై పక్షీన పరయా నివృత్య ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి దయతోటి తృప్తి పొందిన వారై అభాగ్యమాత్యంతికం.

ఆత్యంతికమైనటువంటి అపోగ్యం అంటే మోక్షం. అలాంటి మోక్షాన్ని పరమ పురుషార్ధమపి స్వయం ఆసాజితం నో ఏవాద్రియంతే. నిరంతరం పరమాత్మను ఆరాధించేవారు పరమాత్మ కృపను పొందినవారు స్వయముగా పరమాత్మ సాధించినటువంటి మోక్షాన్ని కూడా అంగీకరించరు, స్వీకరించరు, ఆదరించరు. మోక్షం మాకెందుకు? స్వామి ఉండాలండి, మోక్షం ఎందుకు పొద్దుపోక? అక్కడే ఉండి గుడ్ల పగిలించి చూడాలి. మోక్షానికి పోతే రెప్ప కొట్టే ఛాన్స్ కూడా లేదు. రేపటి కొడుకు నయం కాదు అక్కడ రేపటి ఇంతే ఇంతే. నువ్వు కూర్చుంటే బాబు దిట్టిపో మళ్ళీ ఏం కర్మ రా బాబు నీ మోర్చం వద్దు నువ్వు వద్దు. మంచి కళ్ళైతే నీకు రేపటి ఉంటే నాకు రేపటి ఉంటే ఆడుకున్నాం ఇద్దరం కలిపి. అంటే నిరంతరం పరమాత్మ దర్శనం కంటే పరమాత్మ కథలు వినటం, పరమాత్మ సేవనం, పరమాత్మ భక్తులతో సహవాసం ఇవి మాకు చాలా మంచివని భావిస్తారు. ఇలా చెప్పి ఆద్రియంతే భగవదీయత్వీనేవ పరిసమాప్త సర్వార్ధాః అంటే ఏమిటి? పరమాత్మ యొక్క పరమాత్మ యందు ఉండేటువంటి భక్తితోటే అన్ని కోరికలు తీరినవారు కాబట్టి ఇలాంటి మహానుభావులు పరమాత్మ ఇచ్చినటువంటి మోక్షాన్ని కూడా ఆదరించరు. ఇలా రాజన్ పతిహి గురుదలం భవతాం యదూనాం దైవం ప్రియః కులపతిహి కొచ కింకరోవః పరీక్షిత్తు మహారాజా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది నీకు? ఇదంతా చెప్పింది ఎవరి గురించి తెలుసా? మీ వంశంలో, మీ కులంలో, మీకు బంధువుగా, మీకు కింకరుడుగా, మీకు సారధిగా, మీకు దూతగా, మీ... మేనత్ మేనమామ కుమారుడిగా తిరిగాడే ఆయనే రాజన్ పతిహి గురుహు అలం భవతాం యదూనాం దైవం.

అతనే దైవం, అతనే ప్రియుడు, అతనే కులపతి. అలాంటి వాడు కొచ్చ కింకరోవా? అలాంటి వాడు మీ కింకరుడు అయ్యాడయ్యా. ఇంకా రోగః హస్తోమంగ భగవన్ భజతాం ముకుందః ముక్తిన్ దదాతి కరిహి చిత్స్మ న భక్తి యోగం. బాధ ఏమిటి అంటే ఈ అనుభవం చాలా చమస్కారం బాగా జాగ్రత్తగా వినాలి మీ మీకు బంధువుగా, దూతగా, ఏదో రాయబాయిగా ఇంకేమో ఇంకేమో ఇన్ని రకాల సేవలు చేసిన తర్వాత అవతరించి స్వామి ఒక నిర్ణయానికి వచ్చాడట. బుద్ధి తక్కువైంది చెంప వేసుకుంటున్నాను. కావాలంటే ఎవరికైనా ముక్తిని ఇస్తా కానీ భక్తిని మాత్రం ఇవ్వను. ఎందుకంటే భక్తిని ఇస్తే నీ వెంటనే తిరగాలి వాడి అంటే. ముక్తి ఇస్తే అయిపోవాలి అయిపోవాలి వాడు చిన్న ఆరు కూర్చుంటాడు ఏం మాట్లాడడు నోరు ఎక్కాలి అది. భక్తిని ఇస్తే వాడు చిన్న ఆరు ఉడకాలి చిప్ప పెళ్లి చేయాలి. ఈ భాగ నాకెందుకు నాయనా ముక్తి అయినా ఇస్తాను కానీ భక్తి మాత్రం ఇవ్వను చూడండి చెప్తున్నాను. అస్తేయమంగా భగవాన్ భజతాం ముకుందః తనను సేవించే వారికి ముక్తిం దదాతి. మోచమైతే ఇస్తాడు కానీ హరి కృష్ణ నా భక్తి యోగం. పొరపాలన కూడా భక్తిని మాత్రం భక్తి ఇస్తే నా బాధ నీ వాడిని దాస్యం చేయాలి. ముక్తి ఇస్తే వాడు నాకు దాస్యం చేస్తాడు. మరి ఎందుకు వచ్చిన బాధ? నేను దాస్యం చేయించుకోక నేను దాస్యం చేయడం ఏంటండీ? వద్దు బాబు వద్దు పోయి ముక్తి తీసుకోమంటున్నా. అందుకే ఏం కావాలి ముక్తి అందుకే భగవత్ రామానుషులకు స్వామి వారికి వాదం. భగవతి రామయ్య వారు స్వామి వారిని భగవతి శ్రీనివాసే సేముటి భక్తి రూపా నాకు భక్తి ఇవ్వలే ఆడుతాడు రామయ్య వద్దు వద్దు ముక్తి ఇస్తాను అంటాడు స్వామి. నాకు ముక్తి అయితే భక్తి ఇవ్వమంటాడు ఈయనే బుక్తి ఇస్తా అంటాడు ఆయన. ముక్తి అయితే ఉండాలి ఏమిటయ్యా అంటే ముక్తి ఏం లాభం భక్తి అయితేనే లాభం. ముక్తి అయితే ఈయనే పోవాలి భక్తి అయితే ఆయన వస్తాడు. అందుకే రామ దేవా వారి వాదం సేముషి భక్తి రూపన భక్తి వవయ్య భక్తి వవయ్య అని అవుతున్నాడు. నువ్వు నా దగ్గర ఉండాలి నీరు రావటం ఏంటి?

అది ధ్యానం ఇలా నిత్యానుభూత నిజలాభ నివృత్త కృష్ణః శ్రేయస్య తద్రతినయాత్ చిర సుప్త బుద్ధేహే లోకస్యయహ కరుణయా అభయాత్మలోకమాఖ్యాన్ నమో భగవతే వృషభాయ తస్మై మనకిది ఈ శ్లోకం నిత్యానుసంధేయ శ్లోకం అని శాస్త్రం. పొద్దున్నే లేవగానే ఈ శ్లోకం చదువుకుంటే క్రమక్రమంగా మనోనిగ్రహం ఏర్పడుతుంది. అంటే యోగం అలవడుతుంది. అంటే యోగం అలవాటుకున్న ముక్తి కంటే భక్తే మేలురా అనిపిస్తుంది. మోత్సం వద్దు అనిపిస్తుంది చాలు. సంసారం వద్దు, మోత్సం వద్దు. మరేం కావాలి? భక్తి కావాలి. భక్తి మీద భక్తి కలుగుతుంది. నిత్యానుభూత నిజలాభ నివృత్త కృష్ణః. ఎలాగో పరమాత్మ నిరంతరం అనుభవించేటువంటి సమస్తమైనటువంటి ఆనందములతో. తనను తాను చూసుకొని తనలో తాను ఆనందించి తృప్తి పొంది అన్ని యాగలు తగినటువంటి వాడు శ్రేయసి అతద్రచనయా శిర సుప్త బుద్ధే. అతనికి ఫలానా కావాలి, ఫలానా వద్దనేటువంటి భావన లేదు. ఈ శ్రేయస్సు కలగాలి, ఈ ఆపద తొలగాలి లేదు. వాడికి సుప్తపు బుద్ధి. సాంసారిక విషయముల యందు బుద్ధి ప్రసరించదు. అలాంటి వాడికి అలాంటి లోకమునకు యహ కరుణయ అభయాత్మ లోకః అంటే మోక్షం కోరేవాడు సంసారంలో ప్రవర్తించదు. సంసారంలో వ్యవహర్చించే వాడికి మోసమయందు బుద్ధి నిద్రపోతుంటుందట. సుప్త బుద్ధి నిద్రపోయిన బుద్ధి ఎందుకంటే వాడి బుద్ధి మోసం చూడలేదు. జ్ఞానాన్ని చూడలేదు, భగవంతుని చూడలేదు. అందువల్ల అలాంటి లోకానికి ఆ కరుణయ అభయ ఆత్మ లోకమాక్ష్యాత్ యోగమాయ తోటి. తన లోకం ఇలా ఉంటుంది, తన లోకం ఇలా చేరాలని ఏ మహానుభావుడు చెప్పాడో అలాంటి భగవతే వృషభాయ నమః ఇది మనకు మంత్రం కూడా. ఓం నమో భగవతే వృషభాయ.

ఇలాగైతే మనకు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటామో ఓం నమో భగవతే ఋషభాయ ఇది ద్వాదశమ్మ ద్వాదశ చర్చరి. ఇది వృషభ సాయ శాస్త్ర అంటాం. ఇలాంటి 12 అక్షరాలు మంత్రం తోటి యోగము సిద్ధి పొందవచ్చు. మనస్సును నిగ్రహించుకునే మార్గం. ఇలాంటి మహానుభావుడికి నమస్కారం అని చెప్తున్నారు. ఆరవ అధ్యాయం. ముగిసింది కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాయ్ గో బ్రాహ్మణేధ్య శుభమస్తు నిత్యం లోకాశ్యుమస్తా సుద్ధినో భవంతు అస్మదు గురుభ్యో నమః

Mangalacharana: 'Yo nityam achyuta padamrujmanyamohata spatitarayu dhanaye - asmadugurulo bhagavato syudhaikasindho Ramanujasya charanau charanam prapijyet. Matapita yuvatayastanaya vibhuti sarvam yadeva niyamena madanvayanam' - saluting the guru lineage, expressing that all relationships - mother, father, youth, children, wealth - are fulfilled through the Lord's grace mediated through the acharya's feet.

These five (senses) must firmly be controlled. 'Mano vacho drik karanaihi tat-sakshat kritam me paridar-hanam. Vina pumaniyena maha-vimohat krtanta-pashat na vimoktu-misheta' - without the Lord's grace, no one can be freed from the great delusion (mahmoha) or the noose of death (krtanta-pasha). The path to Paramatma's presence requires this liberation.

'Evam anushasya atmajaneva' - having thus instructed his sons, 'svayam anushishtanapi lokan lokanusha-sanartham' - even though he had already taught them well (they did not actually need his teaching, being already wise), Rishabha taught them further for the benefit of the world (loka-anushasana).

And then, giving up these bonds completely - 'urvariita matra sharirah parigraha - unmatta yuva' - like a madman, 'gagana parisanah' - naked (digambara). 'Prakirna keshah' - with disheveled hair. 'Atmani aropita ahavan-iyah grhasthud...' - he imposed the sacred fires of a householder within his own body (internalized all rituals).

'Shardha giri vana ashrama adisu' - in all of these: cities (puras), villages (gramas), hamlets (akaras - small settlements), mountains, forests, and ashrams across the earth. All these different types of habitations in Bhu-mandala (the earthly realm) must be known.

Experience of higher worlds, experience of the body, experience of the atma - in these two kinds of experience (ubhaya-anubhava svarupam), stationed in his own greatness (svamahimavasthana) - he (Rishabha/Paramatma) demonstrates his own glory - his power as Paramatma - simultaneously.

He has eyes of eternal youth. A lotus in a pond - when its petals have just opened - if you touch those just-opened petals they feel cool. The lotus lives in water. Paramatma's eyes also have a cool, refreshing gaze. Why? Because his look brings peace and welfare to all.

'Prati bhumi vakya-akshanah' - those who want to be liberated, those who want to know, those who want to simply live - whatever they are doing - this great one (Rishabha) does the exact opposite. Why? Because for a jnani (one who has realized), what is a particular action and what is its purpose?...

[ASR unclear - Rishabha wandering the land freely] He ran somewhere when he couldn't find what he was looking for. Like a python - it doesn't go anywhere fast, it moves very slowly, it is supremely lazy. After eating, it doesn't move at all for a long time. Ratah-kalam (the period of time consumed by enjoyment)...

The fragrance from his body spread ten yojanas (leagues) in all directions - filling the surroundings with divine scent. 'Evam go-mrga-kaka-charyaya' - in this manner, living for some time like a cow, some time like a deer, some time like a crow (imitating their behavior), he continued.

Thus practicing many types of yoga practices especially for us - the Lord (Rishabha), who is the master of liberation (kaivalya-pati) - would He actually perform yoga practices? He does this to show the world: 'This is how yoga looks, my friends' - He demonstrates it for the benefit of others.

She (his wife) used to come every morning. That day she left, and Rishabha also left. He did not return. Morning came, noon came, the next day came, four days passed, a week passed - he didn't come near her or look at her or speak to her. [Illustrating Rishabha's complete detachment from family.]

Once you lose the equanimity of mind and pay attention to those worldly things, they will never leave you. Even a small amount is enough to entangle you. Therefore: 'Those who came (temptations) - once you acknowledge them - he (Rishabha) lay down (figuratively yielded once) and then all the rest came on their own.'

Those whose karma-seeds have been burned (through yoga and jnana) - for such people, for those who have burned their karma-seeds in the fire of knowledge (jnanagni) increased through yoga - sometimes, by chance, prosperity (aishwarya) may come to them. But that prosperity...

'Anavasthayah anavastha-nasya shata-kirataiva sangatcchante - satyam uktam kintu eke na manasah ardhah vishram-bhamanava-sthanasya' - those who cannot control their mind, whatever sense objects they are trying to conquer - those very sense objects assemble around them in hundreds.

Should I give an example? What happened to Shankara's tapas (other than lordship)? He said: 'I will remain a brahmacharya (celibate), I will not marry.' Even with that humiliation he went through, 'I don't want married life' - he firmly resolved and performed tapas... [referring to Shiva being overcome by Kamadeva/desire].

Whatever desire - wanting to eat food, wanting to eat something, wanting to drink something, wanting cool water, wanting ice water - any desire: once we succumb to even one desire, that desire keeps multiplying. One small desire brings many others in its wake.

If one keeps friendship and affectionate feelings (maitri-bhava) at a distance, those sense objects (viṣayas) will not approach us. 'Do that,' says the sage (sad-budhah). 'Aadaivam achila-lokapala ladam opi' - [ASR unclear] - thus this great one, Vrishabhadeva, pervades all worlds.

'Abhimana-abhasa-ena' - with just the shadow of ego-identification, without the ego itself - 'sankramamanah kotchya venkha kutakan dakshin-karnatakan desam yaduruchcchaya upagata...' - he wandered freely through areas of South Karnataka (Dakshina Karnataka), going wherever he pleased, without attachment to this body as 'mine.'

Ordinary edible food - cooked rice, fruits and so on - is different (from what Rishabha ate). Some grains occasionally fell into his mouth. When that happens, those very teeth become the mortar and pestle. We say 'rolu-rokali' (mortar and pestle). He had no kitchen - his own teeth served as grinding stones.

He ate whatever fell in his cupped palms - that was the normal amount. Once only (eka-bhuktam). That which fell in the palms - that much was sufficient. Whether it was milk or something else - whatever fell in, he accepted without asking for more.

Thus he was without clothes (digambara). Sometimes white garments, sometimes yellow garments, sometimes red garments, sometimes blue garments. Sometimes he poured one thing on himself, sometimes another - he appeared in many ways to different people who saw him.

All sects follow this principle - their practices derive from Rishabha's behavior. Some say 'nilambar matha' (sect of blue-clad ones). We now have them: 'Nilambara' (blue-clothed), 'Shvetambara' (white-clothed), 'Pitambara' (yellow-clothed), 'Digambara' (sky-clad/naked), 'Raktambara' (red-clothed) - all these sects trace back to whom? To Rishabha's different appearances.

Some don't bathe before eating. Some have the 'ajnana-vrata' (vow of unknowing). Some have 'anachamana-vrata' (vow of not sipping water for purification). Some have a vow of not sitting to eat - they eat standing. Some eat while walking. These various practices are observed by different ascetic groups.

He fell there. As he fell, his garment came off slightly. Someone who saw this went and bathed in a river. Those coming behind him also did the same - as if showing how to bathe properly in a river. All followed - performing ablutions without being asked. [Showing how Rishabha's actions led others to perform purifying acts spontaneously.]

If he is not conscious of his own body - if he does things without being aware, it becomes a foolish path (mrdha-marga). But if done with awareness (even while appearing unconscious), it is wisdom. For example: being without clothes - what does that nakedness represent for him? It is not based on ego but on inner freedom.

He (Rishabha) performed dharma as a bull (vrishabha) of dharma. What kind of dharma? That which is the cause of not doing karma with doership. That is - karma performed without 'I am the doer' (karta) or 'I am the knower' (jnata) - without ahankara (ego). 'Abhimana maku cheppamani a sampra...'

Do we do that? If we happen to do one Gayatri recitation and see some slight result, immediately - 'Oh, it has come to me already' - and we put up a board in front: 'Jyotishyam cheppabadunu. Anni samasyalu pariharinchab-adunu' - 'Astrology will be told here. All problems will be solved.' We immediately commercialize even tiny spiritual progress.

'Atyantikas antyam apogham' means moksha (ultimate liberation). Such moksha - 'parama-purushartham api svayam asajitam no evadri-yante' - those who perpetually worship Paramatma, who have received Paramatma's grace, who pursue Paramatma's own path - they don't even care about moksha that comes as a reward. They want only the Lord.

'He (Paramatma) is the deity, He is the beloved, He is the lord of the clan.' Such a one - 'kotcha kinkaro va? Alantivadu mee kinkaru-dayyada' - such a person became Your servant! - 'Rogah hasto-mangam bhagavan bhajatam mukundah muktim dadati karihi chit-sma na bhaktiyoga' - Mukunda gives liberation but bestows no yoga of devotion automatically - the devotion must come from the soul's own longing.

'Nityanu-bhuta nija-labha nivritta krishnah shreyasya tadratinayat chira-supta buddheha lokasya ha karunaya abhayat-malokamat-khyan namo bhagavate vrishabha-ya tasmai' - this verse is one we should contemplate daily. Krishna, ever content in His own nature, out of compassion for those whose buddhi (wisdom) has been long sleeping, came to awaken them. Salutations to Bhagavan Vrishabha.

'Om namo bhagavate vasudevaya' - just as we say this, so also: 'Om namo bhagavate rishabha-ya' - this is the dvadasha-akshara (twelve-syllable mantra). This is also called 'Vrishabha-saya shastra.' Through this 12-syllable mantra, yoga-siddhi (mastery of yoga) can be attained. The mind becomes controlled.