కంస వధ: మధురలో దౌర్జన్య అంతం

Kamsa Killed: End of Tyranny in Mathura

bhagavatam Kandadai Ramanujacharya

ద్వాదశ స్కంధంలో మార్కండేయ ఋషి ఘట్టం - ప్రళయ జలాల మీద మర్రి ఆకుపై పడుకున్న శిశు కృష్ణుడిని చూసిన మహర్షి. మార్కండేయుడు ప్రభువు నోటిలోకి ప్రవేశించి మొత్తం విశ్వాన్ని అందులో తిరిగి వెలుపల తిరిగి వచ్చాడు - విశ్వం ప్రభువులో నిక్షిప్తమైంది. మనం విశాలమైనదిగా భావించే విశ్వం ప్రభువు లీల మాత్రమే - ఆయన దాన్ని పిల్లవాడు పప్పు గింజ పట్టుకున్నట్లు సులభంగా ధరిస్తాడు.

The Markandeya Rishi episode is explored from Canto Twelve - the sage who lived through the pralaya (universal dissolution) and saw the infant Krishna floating on a peepal leaf on the waters of dissolution. Markandeya entered through the Lord's mouth, traversed the entire universe inside, exited, and found himself outside again - the universe contained within the Lord. The teaching: what we take to be the vast universe is nothing but the Lord's play - He holds it lightly as a child holds a marble.

← Prev Next →
Kamsa Killed: End of Tyranny in Mathura Kandadai Ramanujacharya bhagavatam

పరమాత్మ సంకర్పాన్ని పరమాత్మ చేయాలనుకున్న దాన్ని ఎవరయ్యా మార్చేది? యో దుర్విమర్చ పదయ్యా నిజమాయయా ఇగం సృష్ట్వా గుణాని విభజతే తడను భవిష్ట పరమాత్మ. ఎవరి ఊహకు అందనంతటి తన మాయతోటి ఈ ప్రపంచాన్ని అందులోని ప్రజతత్వాది గుణములను సృజించి అందులో తాను ప్రవేశించి. ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో తస్మై నమః దురవబోధ విహార తంత్ర సంసార చక్ర గతయే ఏ మాత్రము అర్థము కానిటువంటి విహారము ప్రధానంగా ఉండేటువంటి సంసార చక్ర గతి అయిన పరమేశ్వరునికి నా నమస్కారం. నేను మంచిగా కూడా అనుకుంటున్నాను. ఆడే ఉండడం లేదు. ఈ కెంచలమైన బుద్ధి మరి నన్ను ఏం చేయమంటారు. అయినా వారి మాదిరి అవగాహ అంటాడు. వాడు అనుకున్న దాని మనం మార్చగలమా ఏం చేస్తాం అంటే ఏం అర్థం ఎవరి కళ్ళ మీద ఎలా ఉంటే అది జరుగుతుంది నువ్వు చెప్పే లాభం నేను ఇదే లాభము అన్నమాట. ఈ రీతిలో చెప్తే చాతకాని వ్యక్తి ఇష్టపడేది ఈ అభిప్రాయ చంద్రపతి వాడు పుత్రానురాగ చెప్తున్నాడు పుత్రానురాగే ఉంది నా పొగుల మీద నేను ఎక్కువ నేను అన్నీ వింటాను కానీ ఇది చేయను. అది ఏం చేస్తాం అయ్యా నా ధర్మ ఎలా అయినా ధర్మ అయిపోయినా ఏం చేస్తాం మనం ఏమంటాం బాగా కష్టం వచ్చింది అనుకోండి ఏం చేస్తాం అవునండి గీచాను ఏం చేస్తాం నా ధర్మ వాళ్ళు వినడానికి ఏం చేయమంటావ్ నాకు తెలుసు వాళ్ళు వినటం లేదే తన్ని ఏం చేయమంటావ్. ఇలా రాసి ఉన్నామో ఎలా సరే తెలుస్తుంది. అదేమో అదే మరి సహజం జాగ్రత్తలు ఎక్కడ లేని లేని మాటలు అందుకే నేను తల బారే వినాలి. భాగవతాన్ని ఇంకా భారత అనుకున్నారు అనుకోండి పర్వతించిపోతారు. ఎవరు అడగరు భారత ఉచ్చి పారేయండి అని లక్క లోక దీనికి ఏడాది ఎన్ని ఎన్ని ఇవ్వలే ఇక్కడ ఉక్కినది అని. ఇలా ఇక్క అభిప్రాయ చదుపతి అభిప్రాయం స యాదవః ఈ ప్రకారంగా అక్రూరుడు అతని యొక్క అభిప్రాయాన్ని విని సువృత్భి తమనుజ్ఞాతః పునః యుదుత్పురీం అగాత్ మిత్రుల ఆజ్ఞను పొంది మళ్ళీ

ఇది పురినే మదరానంద గారిని చేరాడు. శచంత రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్ర విచేష్టితం. ధృతరాష్ట్రం చెప్పాడు. శరీరన్ని వివరించాడు. పాండవాన్ ప్రతి కౌరవ్య యదర్ధం ప్రేషితః స్వయం. ఏ పాండవుల కోసం కృష్ణుడు స్వయంగా పంపాడో అలాంటి పాండవుల గురించి వాడేమనుకుంటున్నాడో ఏమి చేయబోతున్నాడో ఏమి చేస్తున్నాడో అవన్నీ తెలిపాడు. ఇలా మనకు సత్య స్కంధంలోని పూర్వ భాగం అయిపోయింది అన్నమాట. తరువాత ఉత్తర భాగంలోకి వచ్చాం. ఉత్తర భాగం వచ్చామంటే ఇంచుమించు కొంచెం స్పీడ్ గా వెళ్లొచ్చు ఏదో ఒకటి రెండు. ఘట్టాల తప్ప అయితే అమృతం అన్ని చోట్ల ఉంటుంది అక్కడ అమృతం అంటేనే అమృతం ఇక్కడ ఒక బలం దొరికింది అనుకోండి ఓ పాపం టైం తీసుకుంటుంది అవి లేకుండా ఆయనే రాయలేడు మనమే నడుస్తూ ఉంటుంది ఈ రీతిలో ఆస్తిహి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరత ఋషభ కంసునికి ఇద్దరు భార్యలు అస్తి ప్రాప్తి అని ఎవరు వీళ్ళు జరాసంధుని పుత్రికలు. ఆ చాత్తో చక్రవర్తి యొక్క పుత్రిక చెప్తారు నాకు అస్తి ప్రాప్తి కంసస్య మహిత్యో భర్తర్షభ మృతే భర్త దుఃఖార్తి యతుహు స్మత్ పితుర్ గృహాన్ అత్త దానికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తల్లిగారి ఇంటికి వెళ్ళాలి ఇక్కడ మాత్రమే కావాలని పిచ్చల గృహ అని అన్నారు వ్యాసులు తండ్రి గారి ఇంటికి వెళ్ళాలి అంటారా మనం మనం తల్లిగారి ఇల్లే అంటాం కానీ వాడెవడో మనకు తెలవాలని ఆ మాట చెప్పారు తండ్రి గారి ఇంటికి వెళ్ళాలని కావాలని చెప్పారు. పిత్రే మగజరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాంచ కృతుస్సర్వం ఆత్మ వైధవ్య కారణం తన తండ్రి అయినటువంటి జరాసంధుడికి తమపు వైధవ్యం ఎలా వచ్చిందో చెప్పేశారు అంటే కృష్ణుడు ఇదంతా చేశాడు అని చెప్పకుండా ఇలా అని ఇదంతా వివరిస్తే తతభిప్రాయం ఆకర్ణ్య శోక శోకా మృషయుతః ఎప్పుడైతే ఇలా చెప్పారో అతనికి కోపము అసహనము పగ అంటాం కదా ఇవన్నీ పూర్తిగా కరిగి అయాదవీం మహీం కర్తుం చక్రే పరమం ఉద్యమం.

అసలు భూమండలంలో యజువంశమే లేకుండా చేస్తాను. యజువంశం వాడికి ఇంత అహంకారమా, ఇంత బలమా, ఇంత గర్వమా? ఇక నేను ఉద్యమిస్తున్నాను భూలోగంలో యదుకులం లేకుండానే సంకర్పించి ఉద్యమాన్ని చేసి అక్షౌణిభి నివిశత్య శిశుభిచ్చాభి సంవృతః యదురాజధాని మధురాం యరుణతు సర్వతో దిశం. 23 అక్షో మనిళ సైన్యాన్ని తీసుకొని మధురా పొయ్యికి 4 దిక్కుల అరికట్టేశాడు, అన్ని దిక్కుల విరీక్షే సద్బలం కృష్ణః ఉద్వేదమివ సాగరం స్వపురం తేన సమృద్రం స్వజనంచ భయాపులం కృష్ణుడు చూశాడు. ముక్కారు తనవారంతా భయపడుతున్నారు అలాంటి వారిని స్థితి చూసి చింతయామా భగవాన్ హరిహి కారుణ కారణ మానుషః అతను ఎలా చూడు ఓ పని కోసం చేసుకున్న శరీరం మన శరీరం. అవును. కాబట్టి దాన్ని ఆలోచించుకొని తద్దేశ కాలానుగుణం ఆయా సమయంలో ఆ కాలంలో ఏం చేయాలో అలాగే స్వావతార ప్రయోజనం. ఇప్పుడు అంటే మొదలైంది అన్నమాట. అవసుడు నట్టింగ్ చిన్నవాడు పెద్ద వైద్య వాడు. అసలు పనంతా ఇప్పుడే ఉంది. ఆ తాను ఎందుకోసం వచ్చాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు. సరే ఇప్పుడు సహాయం చేస్తున్నాడు మర్చిపోవాలి అనుకోని స్వావతార ప్రయోజనం. హనిశ్యామి బలం చేతతో భూమి భారం సమాపితం. ఈ భూమి మీద ఇంత పెద్ద భారమును చేస్తున్న ఈ సైన్యాన్ని సంహరిస్తాను మాగదేన సమాపితం వచ్చానాం సర్వపూపుజాం. అతను చక్రవర్తి కాబట్టి తన అధీనంలో ఉన్నటువంటి సామంత రాజుల దగ్గర నుంచి సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఇలా ఆ మొత్తం సైన్యాన్ని సంహరిస్తాను అక్షౌనిభిహి సంఖ్యాతం భట అశ్వరథ కుంజరైహి మొదలు చెప్తున్నాడు. రథములు, అశ్వములు, గజములు, పదాతి అనేటువంటి చతురంగ బలం అంటాం. సైన్య నాలుగు రకాలుగా ఉంటుంది. రథబలము, గజబలము, అశ్వబలము, పదాతి బలం. ఇలా ఈ నాలుగు బలాలను చంపుతాం. మాగ జస్తు నా హంతవ్య. వాణి మాత్రం చంపొద్దు. ఎందుకంటే వాడు చస్తే అయిపోయి పని. ఎందుకు చంపొద్దు వాణి వదిలిపెడదాం. వాడు మళ్ళీ సయ్యం తీసుకొని వస్తాడు ఇది సయ్యం మళ్ళీ తీసుకొని వస్తాడు. వాణి చంపుదాం వాణి వదిలిపెడదాం. కానీ తాను అలా ఉంటాడు.

వాడు సన్యాన్ తీసుకొని వస్తాడు, వీడు చంపుతూ ఉంటాడు, వాడు వదిలేస్తాడు. భారం చెప్పా కదా, స్వావతార ప్రయోజనం. భూబాధ తొలగించాలి. ఇలా. మాగదస్తు నహంతవ్యః భూయ కర్త బరో చెప్తున్నారు సప్తంగా. మళ్ళీ వాడు సైన్యాన్ని మళ్ళీ కూరుస్తాడు. కాబట్టి వాడిని చంపొద్దు. ఏదెన అవతారోయం భూభార హరణాయని నా అవతారం ఇదికే భూభారాన్ని హరించడానికే నా అవతారము సంరక్షణాయ సాధునాం కృతః అన్యేతాం వదాయచ నా పని ఏమిటి? చాలు చేసిన రక్షణ ఇతరులను వల్ల. ఇతరులు అన్నాడు. అంటే చెడ్డవారని నోటితో కూడా. అనకూడదు. నా శ్రీరం తీర్థ ఏతది శాస్త్రం. పాపము అనకూడదు. పుణ్యేతరం అనాలి. కదా? భర్త లేని వాడని ఏమంటారు? పూర్వ సువాసినులు అంటారు. ఏమర్ధం? పూర్వ సువాసినులు. అలాగే రాకసులను ఏమంటారు? పూర్వ దేవుడు అంటారు. అనకూడదు. మరి మరి ఎన్నో కూర చెబుతారండి. అంటే రాక్షసులు. అస్లీలమైన వాక్యం నోటితో పలకకూడదు. అందుకే అంటున్నాడు అన్యేకాంబసాయచ అన్యోభిసమరక్షాయ దేహ సంప్రియతే మయా విరామాయ ప్రధర్మస్య అది ప్రభువుతో అధర్మాన్ని రక్షింప చేయడానికి ధర్మాన్ని రక్షించడానికి మయా దేహః సంక్రియతే నేను ఈ శరీరాన్ని భరిస్తూ ఉన్నాను ఏవం జాయతి గోవిందా ఆకాశాత్ సూర్యవర్చతౌ రథా ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ ఇలా పరమాత్మ ఆలోచిస్తుండగానే ఆకాశం నుంచి రెండు రథములు సారధులతో ఆయుధములతో కవచములు ఆయుధములన్నితోటి రెండు రసాలు వచ్చేసాయి యాట సపరిచ్ఛదౌ ఆయుధానిత దివ్యాని పురాణాని ఎప్పటివి పురాణాని దాని పాటయట కొత్తగా వచ్చిన ఏం అప్పటివే.

యదృచ్ఛయా దృష్ట్వాతాని ఋషికేశః సంకర్షణ మధాబ్రవీత్ వాటిని చూచి బలరాముడితో అంటున్నాడు, అన్నగారు చూశారా యాదవులకి ఎంత పెద్ద కష్టం వచ్చేసిందో ఆ కష్టాన్ని తొలగించడానికి. ఇగో మీకు రథం వచ్చేసింది, మీకు ఇష్టమైనటువంటి ఆయుధాలు కూడా వచ్చేసాయి. మీరు ఈ రథాన్ని అభిరోగించి శత్రువులను సంహరించండి, మన వారి కష్టాలను తొలగించండి. మనం ఇంతకీ పుట్టాం. నవజన్మ ఏదదర్ధం ది నవజన్మ సాధువునామించ చర్మకృతు. సాధువులకు శుభములు కలిగించబడని మన పని. అందుకే మనం చేస్తాము. త్రయోవనీకాస్యం భూమేహ భారమపాకురు. 23 క్షోనిల సైన్యం. వచ్చింది భూమి యొక్క భారాన్ని తొలగించవలసింది అని అన్నగారితో చెప్పి వారిద్దరూ ఆ రథాలను తీసుకొని స్వపురాత నిర్జగత పురం నుంచి బయటికి వెళ్లారు. బలేన అల్పీయత చాలా కొద్ది సైన్యం తీసుకొని పోయారు. అంటే ఉండాలి కదా లాంఛనం ప్రోటోగాల్ అంటాం కదా మరీ ఒకళ్ళు పోతే బాగుండదు కాబట్టి అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇలా తీసుకొని వాళ్ళు శంఖం దద్మో వినద్గత్య హరిహి. దారుక సారథి ఇప్పుడు దారుక వచ్చాడు సారథి వారితో కలిసి స్వామి పాది జన్యాన్ని ఒక్కసారి ఊదారు అది వినేసరికే శత్రు సైన్యములో అందరికీ వణుకు పుట్టింది తావాహ మాగసోభిక్ష హే కృష్ణ పురుషాధమా యధాసంధుడు వారిని చూసి పురుషాధమా శ్రీకృష్ణ నత్వయా యోద్యుమిచ్చామి బాలే నీకేన నువ్వు చాలా చిన్న పిల్లవాడవు. నీతో నేను యుద్ధం చేయాలంటే నాకే సిగ్గు వేస్తుంది. గుప్తేనది త్వయా మంద నయోత్సేయాహి బంధుహన్ బంధువుని చంపినవాడా నీలాంటి వారితో నేను యుద్ధం చేయను. కాస్త బలరాముడు పెద్దవాడే బలరామ నీకు యుద్ధం చేయాలని ఆసక్తి ఉంటే ధైర్యం కూడా ఉంటే యుద్ధం చేయి నా ఆయుధములతో నీ శరీరం చేదించబడి నీవు స్వర్గానికి వెళ్తావు లేదు మామ్ జేహి ధైర్యం బలం ఉంటే నన్నే చంపు ఇలా మాట్లాడితే స్వామి అన్నాడు నవై సూరా వికర్సంతే దర్శయంతేవ పౌరుషం నిజంగా బలవంతులు గర్వించరు. మాటలతో సమయమును వ్యర్ధం చేయరు. ఏం చేస్తారు? పౌరుషాంతర్జయం బలాన్ని చూపెడతారు.

నిజమైన వీరులు చూపెడతారు కానీ నోటితో మాట్లాడతారా? నేను మహావీరుడిని నాకింత బలం ఉందంటారా? బలం చూపెట్టాలి. ఉంటే చూపాలి. వాపుల బలం ఎందుకు? కాబట్టి నగురుణ్ణి మహా వచో రాజన్ ఆతురస్య ముమూర్షితః. పాపం. చావు కోరి బాధపడుతున్న వారి మాటలను లెక్కించలేను. బాగుంటే మాటలు వింటాం కానీ సచ్చేవాడు ఉంది. సచ్చే ముందు రోగాతుడు అనేవాడు ఆర్తః అంటే ఆతురః అంటే రోగాతుడు. దబ్బడ వారు ఏవో ప్రలాపాలు చెప్తున్నారు, మేము అంటాం కదా సంధి ప్రలాపం అడుగుతున్నాం అని ఆ ప్రలాపాలు మనం పట్టించుకోం, రోగుల యొక్క మాటలను చనిపోయే వారి మాటలను. పట్టించుకోరు నీ మారని పట్టించుకోలే నాయనా అని యధాసుతః తవ్వభిసృత్య మాధవౌ మహాబలోహేన బలీయత ఆవృణతిల యధాసంధుడు గొప్ప సైన్యాన్ని తీసుకొని వారి వెంట వారిని చుట్టుముట్టాడు. సూర్యానలౌ వాయురివ అభ్రరేణువిహి. సూర్యుడిని అగ్నిహోత్రుడిని ఎలాగైతే దుమ్ముతో వాయువు చుట్టూ ముట్టుతుందో అలా జనాసంధుడు తన సైన్యంతో వారిని చుట్టూ ముట్టాడు. సుపర్ణ దౌరదౌ అరక్షయంత్యః హరిరామయోహో మృధే. చుట్టూ వారు చేరితే బలరామకు ధ్వగాలు ఎవరికీ కనపడలేదు మొత్తం వాళ్ళే ఉన్నారు తప్పేశారన్నమాట ఒకసారి. స్త్రీయః పురాక్తాలక హర్మ్య గోపురం సమాశ్రితాః సమువు సుచార్తిత అందరూ చూస్తూనే ఉన్నారు అవంతా భవనాల నుంచి యుద్ధం ఏమవుతుందో చూస్తున్నారు చూస్తుంటే. ఈ రెండు రథాలు లేవు కనపడలేదు అయ్యో ఏమైందో అని భయంతోటి వాళ్ళు బాధపడ్డారు హరిహి పరానీక మయోముచాము శిలీ ముఖా తుల్బన వర్షపీఠం పరమాత్మ బాణ వర్షంతో శత్రు సైన్యాన్ని మొత్తం పీడించి సురాసుర అచ్యుతం తస్పూజ్యతు యతు శాంగ చరాసనోత్తమం. ధనువు ఆ ధనువు ఏమిటి? శారంగం సదాహం శరణం ప్రపద్య కదా. అప్పుడు శారంగమును తీసి నారి సంధించి బాణ వర్షాన్ని కురిపించాడు బృణ్ణన్ నిశాంగాద చదదక్షరాన్.

బాణాలను కూడా తీసి ప్రయోగించాడు. రథాలను, ఏనుగులను, గుర్రములను, ఇతర బలములను నిఘ్నన్ రథాన్ అన్నీ వధిస్తూ ఎలా ఉంది యుద్ధం అంటే నేను చెప్తున్నాడు నిర్భిన్న కుంభాః కరిణః. కుంభత్వలాలు పగిలినటువంటి ఏనుగులు అలాగే అనేక అశ్వాహ శర బుక్న కంధరా కంఠాలు తగిలినటువంటి గుర్రములు కూలిపోయినటువంటి రథములు శత్రు సైన్యము పదాతయ చిన్నా అంటే నాలుగు రకములుగా ఉన్న సైన్యము నరకబడుతూ ఉన్నది, కొట్టబడుతూ ఉన్నది, ధనువు విరసబడుతూ రథాలు పోయబడుతున్నాయి. అచ్చూరికావర్త భయానకా మహా మణిప్రవేక హరణాస్మ చర్కరాహ ప్రవర్తితాః భీరుభయావహ మృతే మనస్వినాం హర్షకరీహి పరస్పరం. ఇలా ఇద్దరు కలిసి జరాసంధుని సైన్యాన్ని క్షయం చేస్తున్నారు. బుద్ధిమంతులకు బాగా సంతోషం కలుగుతూ ఉన్నదట. అలా బలం పదంగార్ణవ దుర్గోకి భైరవం దురంత పారం మగజేంద్ర పాలితం క్షయం ప్రణీతం వసుదేవ పుత్రయోహో క్షణకాలంలో వారి సైన్యాన్ని వసుదేవ పుత్రుడు జరు నశింపచేశారు విక్రిళితం తద్జగదీశయో పరం ఎందుకంటే సంకల్పంతోటి అనంత కోటి బ్రహ్మాండాలని క్షయింపజేసే స్వామికి ఇరువ సన్నిహితం ఏమిటి అది? పెద్ద లెక్కలోకి వస్తుంది అనంత గుణః స్వరీయయ హతస్య చిత్రం పరపక్ష నిగ్రహాత్ తధాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే. ఇది గొప్ప అన్నయ్య ఆయన చేయడం ఎందుకు ఓడిస్తున్నారు అంటే అందుకోసం కాదు ఆయన మనవడిగా వచ్చాడు కదా ఒక మనిషి లాంటివి చేస్తాడా? ఆయన చేస్తున్నాడు అంటే వర్ణించుకుందాం మరి. మర్త్యాన్ని సత్య వర్ణితే. ఒక మానవుడు చేసే వ్యవహరించే విధానాన్ని చూసి అబ్బా ఎంత ఆశ్చర్యమని చెప్తున్నాం కానీ ఆయన విరధ లెక్క కాదు. జగ్రాహ విరధం. తతస్య చిత్రం పరపక్ష నిగ్రహః జగినా విరధం రామః జరా సంధం మహాబలం హతానీక వశిష్టాసుం సింహః సింభం యోజిస్తాహితా

జరాసంధుడు ఏ రథం తోటి వచ్చాడో ఆ రథాన్ని పొదగొట్టాడు. అశ్వారం చంపాడు, సారభిణి చంపాడు, తను కాస్త పోయింది, వాడు ఒక్కడు మిగిలినాడు జరాసంధుడు. వాడిని బలరాముడు గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ అన్నమాట. వద్యమానం హతారాతిం పాతేహి వారుణ మానుషైహి ఇంకా వీడెందుకు వీడు చంపేద్దామని వారుణ పాశములతోటి వాడిని బంధిందామని బలరాముడు ప్రయత్నిస్తే యవారయత్ గోవిందా. తేన కార్య చికీర్షయా నాయనారా అన్న గారు ఆగండి ఆగండి వాడితో చాలా పని ఉంది అప్పుడే చంపితే ఎలాగు ఇలా వాడు ఇంకా చాలా దైన్యం తీసుకురావద్దు నువ్వు పోతే ఏం రాను వద్దు వద్దు వారయా మాత గోవిందః తేన కార్య చికీర్షయా వాడితో చేయవలసిన తారా ఉంది కాబట్టి వద్దురా బాబు అని వారించేసి సముక్తః లోకనాథాభ్యాం వీడితః వీర సమ్మతః తపసే పుత సంకల్పః వారి తత్పతి రాజభే పోరా పో బతుకుపో. నిడుచు పెట్టి వాడు సిగ్గుపడ్డాడు అవమానం కదా నేను బలరామకృష్ణులను జయించేంతటి బలం సంపాదించడానికి ఘోరమైన తపస్సు చేస్తాను అనుకొని బయలుదేరబోయాడు. మనకు మంచి బుద్ధి పుట్టిన మన చుట్టుపక్కల వాళ్ళు దాన్ని సగనియ్యారు. అందుకే అతని సామంత రాజులు నీకేమైందయ్యా నీ బలానికి ఏమైంది? బలం మొదలు వాళ్ళు ఏం లేక ఏదో అర్ధ కూర సమయం పడుతున్నది, వాళ్ళు నిలిగే తర్వాత ఏంటి నీ బలం మేము అందగా ఉన్నాం కదా సైన్యం మళ్ళా ఇస్తాం కావాలంటే మళ్ళా పోదాం పద. ఈ వర్షం పోస్తావా అంటే ఏంటి నువ్వు భయపడతారా నీ లాంటి వారు మహా లీలుడవు కదా ఏవో కొన్ని 4 మాటలు చెప్పి వాడిని మార్పించేశారు వాక్యై పవిత్రార్థ పదైహి నయనైః ప్రాకృతైరపి స్వకర్మ బంధ ప్రాప్తోయం యదిపిస్తే పరాభవః హతేసు సర్వానికేశో దృపః బాహ దదాత్ వాళ్ళకి ఏం చెప్పారంటే ఏదో మన కర్మ ఇట్లా పోయింది, వాళ్ళు అదృష్ట ఉండి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే గెలుస్తారా? అలుస్తే మాకు కూడా రావచ్చు కదా, రేపు వాళ్ళే గెలుద్దాం. ఇప్పుడు బాగాలేదు దాని కాడ ఎందుకు? ఇలా మనం ఏదో ఏమంటాం కర్మ అంటాం అలా కర్మతో చెప్పేసుకొని దాన్ని ఉపేక్షితః భగవత మాగధాన్ దుర్మనాయయౌ దుఃఖంతోటి తన దిశానికి మహానుభావుడు వెళ్ళాడు ముకుందో పెక్షత బలః

నిత్తీర్నారి బలార్ణమః స్వామి కూడా తన సైన్యం ఏ మాత్రం తరగలేదు, ఎలా వచ్చాడో అలాగే మళ్ళీ ఇంటికి ఉద్యానం పోయి శ్రీకారం తామే సాయంకాలం విహారం పోతాం కదా అలా వెళ్లి ఇలా వచ్చేసాడు. అలాంటి స్వామిని మాధురు సంగమ్య విద్వరైహి ముజితాత్మతి ఉపగీయమాన విజయః సూతమాగధ వందివి సూతులు మాగధులు వందులు మిత్రులు పౌరులందరు కూడా స్వామిని మహావీరులని స్తోత్రం చేశారు. శగదుందువులు మోగాయి. వీణు వేణ మార్గవన్నీ బాగా ఆ మంగళవాద్యాలు మోగించారు. మొత్తం దారులతోటి సుగంధ జలాన్ని బాగా చల్లి జెండాలు కూడా కట్టి పోరణాలు కట్టి. స్వస్తి పుణ్యాయ వచనాలు వేద భోజనం కూడా చేస్తూ నికీయమానః నారీభి మాల్యదధ్యక్షతాంకురై స్త్రీలు పుష్పమాలలను పెరుగును అక్షతలను వీటిని తల్లి అతనికి స్వాగతం చెప్పి యజురాజాయ తత్సర్వమావృతం ప్రాధిశక్త పుహు ఇలా. సైన్యాన్ని సంహరించి వారి మీదే ఉన్నటువంటి ధనం ఉంది కదా అది తీసుకుంటారు కదా అదంతా తీర్చి వచ్చి మహారాజా మేము గెలిచాము ఇదిగోండి ఇదంతా మీ ధనం ఇదంతా మీ విజయమే అని ఉగ్రసేనుడికి తెచ్చింది అన్నారు సమర్పించారు కృష్ణపరం. యుధేయమాగదో రాజాయద్విహి ఏవం సప్తదశ కృత్వః తౌ అత్యక్షౌఘుణీవరః తావత్యక్షౌఘుణీవరః ఈ రీతి అవసారి కాదు జరాసంధుడు 17 సార్లు అంతే అక్షర సన్యాన్ తీసుకొని వచ్చాడు. ప్రతిసారి అతన్ని వదిలిపెట్టి సైన్యాన్ని సంహరించడం వదిలిపెట్టాడు. అంటే తాను అనుకున్న పని 80% వీడే పూర్తి చేశాడు. అందుకే వాడు ఒక ఉత్తముడు శిరాకుడు స్వామికి చాలా ఇష్టులు అన్నమాట. కానీ పని పూర్తి చేస్తున్నాడు కదా అందువల్ల తావత్య క్షౌహణీ బలః యుదే మగదో రాజా యజుభిహి కృష్ణ పాలసైహి తద్వలం సర్వం వృష్ణయః కృష్ణ తేజస హతేసు శేక్ష అనేకేసు శేక్షో యా ఆయాత్ హరిభిర్ నృపః అష్టాదశమ సంగ్రామే ఇలా 17 సార్లు యుద్ధమైంది. 17 సార్లు యుద్ధంలోనూ జడాసంధుడి సైన్యం అంతా పొదించబడింది, ఇక 18వ సారి యుద్ధానికి రావాలి అనుకున్నప్పుడు కాస్త మనం కూడా సహాయం చేయాలనుకొని నారదుడు ప్రవేశించారు. స్వామి అవతారం కదా స్వామి కూడా. మరీ కృష్ణుడు ఒక వైపే సంహరిస్తున్నాడు, రెండో వైపు వాడు అంటుకుంటున్నాడు. మరి వాడు రావద్దు. అందువల్ల ఆ స్వామి ఇంకో మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? కాలయవనుడు అంటారు.

పరమ కిరాతకుడు, దుర్మార్గుడు అక్కడికి వెళ్లి నారదుడు యవన సురోధాత్ అస నారద ప్రసితో వీరః యవన ప్రత్యదుష్యత ఏం చెప్పాడంటే ఇందులో చెప్పలేదండి మనకు వేరే దాంట్లో చెప్తాడు కాలయవన. నిన్న అందరూ మహావీరుడు. నీ బలం నుంచి అందరూ భయపడతారు. నీ పేరు వింటేనే ఎవ్వరు తాగదని చేసి అన్న నీళ్లు కూడా తాగరు అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన కొత్త వార్తలు విన్నాను, కొత్త విషయం తెలుసా నీకు? అంటే ఏమిటండీ? ఏమిటండీ జరాసంధుడు 17 సార్లు కృష్ణుడితో వెళ్లి యుద్ధం చేసి ఓడిపోయి వచ్చాడు. అతను దొరికిన ఒక మిత్రుడవట. మరి 17 సార్లలో ఒక్కసారి కూడా నువ్వు కానీ నీ సైన్యం కానీ యుద్ధానికి పోలేదు. అంటే కృష్ణుడు అంటే ఉత్త పిరికి కాయ ఉండు వీరుడు కాదు మందు కాదు ఉత్త పిరికి నిజంగా ధైర్యం ఉండి సహాయం చేయకపోయేవాడా యుద్ధానికి పోయకపోయేవాడా. పోలేదైతే పిడిగోడే అన్ని ఉత్తమాటలే వీళ్ళు అబ్బే నీది కాదు సుమా అని అంటున్నారు నిజమేనా ఏం చేయాలి వాడు ఇప్పుడు అలాగా అన్నిసార్లు ఓడించాడు నాకు తెలియదు లేలే ఎక్కడ ఉంటాడు చెప్పు అట్లదేమి చెప్పు వాడిది ఎలా ఉంటాడు చెప్పు నేను మాస్తా అని చెప్పి అబ్బు చదువుతున్నాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు మహామాయ దొరకడు, కనపడడు, అవ్వకుండా కొడతాడు, ఏం చేస్తావ్ నువ్వు పని చేయలేవు. అంటే ఆ సంగతి చెప్పాలి ఇప్పుడు. కానీ సైన్ ని తీసుకొని వీడు వెళ్ళేది. 18వ తారీఖు జరాసంధుడు యుద్ధానికి రాకముందే కాళయత సైన్యాన్ని తీసుకొని మొత్తం మధురా నగరాన్ని ఆక్రమించాడు. యా చుట్టుముక్కితే మాధురేన మాధురా నేత్య చిత్రుభిహి మ్రేచ్య కోటిభిహి మూడు కోట్ల సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళంతా మ్లేచ్యులు. ఎవరంటే ఎవరంటే పోదులేక మళ్ళీ ఎవద్దు. ఇలా మ్లేచ్య కోటిభి నృలోకేచ అప్రతిద్వంద్వః పృష్ణీను శృత్వా ఆత్మ సన్వితాన్. అందరితో విన్నాడు. ఈ ఏడు యాదవుడు సామాన్యుడు కారో వారు వారు ఎవరి చేత ఓడించబడరు. ఎంత గొప్పవాడు వచ్చినా వారిని ఓడించలేరు అని.

చెప్పిన మాట విని ఇంత మూడు కోట్ల మంది సైన్యంతో వస్తే తందుటు అసింత్యతి కృష్ణ సంకర్షణ సహాయవాని చూశాడు స్వామి కృష్ణుడు మళ్ళీ కొంచెం ఆలోచిస్తున్నాడు. అమ్మా ఎంత కష్టం వచ్చేసింది యాదవులకు, ఇటు వీడు వచ్చేసాడు, ఇవాళ రేపు వాడు వస్తాడు కదా? కాలేవరుడు ఇటు పక్క నుంచి వచ్చాడు, రేపు ఈ రెండో జడానుల పక్క నుంచి వస్తాడు, ఇప్పుడు యాదవులకు 2 భర్తల నుంచి. ఆ పద వచ్చింది మాగదా అపి అజ్యవా సోవా పరస్వోవా ఆగమిచ్చది ఇవాళనో రేపటి నుండో వాళ్ళు కూడా వస్తారు. ఇలా మేము ఇప్పుడు మేమిద్దరం కాలయవనుని తోటి పోరాడుతుండగా వారు వచ్చారనుకోండి. వీడు మొత్తం నగరాన్ని ఆక్రమించుకుంటాడు. నగరంలో ప్రయోగించి ప్రజలను బాధిస్తాడు. కాబట్టి బంధువు వశిష్యతథవ నేషితే సపురంబరి మా బంధువులను తీసుకుపోతాడు. బంధువులను చంపుతాడు. తస్మాదద్య విధాస్యామః దుర్గం. ద్విపద దుర్గమం కాబట్టి శత్రువులకు అందనంత కొత్త లెత్తమైన ఒక దుర్గాన్ని నిర్మించకుంటే లాభం లేదు. అనుకోని స్వామి అందరితోటి మాట్లాడి అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఎవరి నుండి కాక ఎవరి నుండి మనం చంపుదాము అని ఆలోచించి సముద్రుడిని పిలిచి నాయనా సముద్ర ఓ 12 వేలునార స్థలం నీదికి ఇస్తావా అని అడిగారు. అంటే స్వామి అయ్యా తీసుకోండి. వాళ్ళు తలం ఇయ్యగానే విశ్వకర్మ రావయ్యా. అక్కడ ఒక అద్భుత నగరాన్ని నిర్మించి ఏర్పాటు చేయి మా వాళ్ళకి ఇబ్బంది చేసింది వీళ్ళంతా వస్తున్నారు. స్వామి నా చెప్పి విశ్వకర్మ ఎలా మధుర ఉందో ఎవరు గుర్తుకొట్టలేకుండా అలాగే నగరం తయారు చేశారు. అంతా స్వర్ణ గోపుర బంగారం కదా. ఇది అయిన తర్వాత ఇందులో ఉన్న వాళ్ళందరి ప్రజలను పడుకున్న పడుకున్నట్టే తమ తమ ఇళ్లలోనే వాళ్ళ పిల్లలు లేస్తే మా ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు ఎవడు తెలవదు. చూస్తే ఇంటి ముందర ఇంటి పక్కన ఇంటి దగ్గర కానీ అవే ఉంటాయి. మేము మా ఇంట్లోనే ఉన్నాం నగరం మారినట్టు మనం మారినట్టు ఏం తెలియదు. పాపం ఎందుకో ఎవరో పొరపాటున ఆ కిటికీ నుంచి పక్కన చూశాడు. చూస్తా అవుతాడు నాకు ఇది ఎక్కడ ఇదిరా బాబు సముద్రం అంటే ప్రళయం వచ్చిందా మునిగిపోతున్నామా ఏమైంది కృష్ణ కృష్ణ అప్పుడు అంటే పక్క వాడు ఎవరో ఉండి ఏం లేదు స్వామి మొత్తం మతం మార్చి ఇచ్చాడు. చూపించారో చెప్పారో అంటే అతని యోగమాయ అంతటి బలియము కదా ఎందుకంటే మనందరినీ ఇన్ని కోట్ల మందిని ఉన్నదున్నట్టుగా తన కడుపులో దాచుకునే వాడికి ఇగో లెక్కనా.

అది ఎక్కడున్నాం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కదా కానీ మన ఇంట్లో మన ఇల్లు అంటున్నాం మన భార్య అంటున్నాం మన పిల్లలు అంటున్నాం మన సంపద మన బలం అంటున్నాం కానీ మనం ఎక్కడున్నాం ఆయన గర్భలో ఉన్నారు. ఆయన గర్భంలో ఉండి నేను అంటే పో స్వామి చూసి నగవాలా ఏడవాలా. తల్లి గర్భలో అది పాప నేను నేను అని గుర్తు ఉంటే తల్లి ఏమంటుంది? ఏ ఊరుకో ఒక దెబ్బకాయ ఇస్తే అయిపోద్ది మనం పైకి లేవాలన్నమాట. ఇంత మాయావి కాబట్టి వారికి తెలియకుండా అలాంటి నగరాన్ని నిర్మించారు అందులో వాస్తోస్పతీనాం గృహై వరభీభిహి నిర్మితం చాతుర్వర్ణ జనాకీరణం యజుదేవ గృహోల్లతతు ఇంత బ్రహ్మాండ నగరాన్ని ఏర్పాటు చేసి ఈ నగరానికి స్వభాగా ఉండాలని ఇంద్రలోకంలో ఉండేటువంటి ఇంద్ర సభకి ఏం పేరు? సుధర్మ అంటారు. త్యాత్ ధర్మ దేవసభ పీయూష మమృతం అవద నమస్తే కదా ఆ కాదా శ్రీమదీయ రామాంజయం అందువల్ల ఇలాంటి ఆ సుధర్మ అనే సభను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఉగ్రసేనుడు రాజభ్రం ఎక్కడ చేయాలంటే సుధర్మలో కూర్చొని చేయాలి. ఇలా తీసుకొని వచ్చి సుధర్మాం పారిజాతంచ మహేంద్రః ప్రాపినోతు సరే ఇందుడే అంటాడు సానుగగా. ఆ యద వృచ్చాన్ని సుధర్మ దాన్ని యత్ర జావస్థితో మర్త్యః మర్త్య ధర్మైహి న యుజ్యతే ఆ సభలో ఉన్నంత సేపు మానవుడు మానవ ధర్మాలు ఉండవు కదా అంటే రెప్పలు కొట్టరు, భూమిని తాకరు, ఉస్వాస విశ్వాసలు తీయరు ఉన్నాయి కదా ఇలాంటివన్నీ చేయరు. సామైక కరణాన్ వరుణః హయాన్ శుక్లాన్ మనోజవాన్ వరుణుడు చక్కని గుర్రాలను నల్లటి చెవులు ఉన్నటువంటి వాటిని తెల్లటి చెవులు వారు పంపించారు అష్టౌలిం దివతి కైకోశాన్ లోకపాలాః నిజోదయాన్ కుబేరుడు అణిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఇచ్ఛత్వం వసిత్వం సిద్ధులను వాళ్ళు అలాగే నవసుధుల పద్మము మహాపద్మము శంఖము నిధులన్నీ కూడా కుబేరుడు పంపాడు యజ్జత్ భగవతాదత్తమాధిపత్యం ససిద్ధయే వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు గొప్పోళ్లేం కాదంటున్నాడు

వాళ్ళు వాళ్ళు వారి వారి అధికారాలకు రావడానికి స్వామి ఏది వేటిని ఇచ్చారో అవన్నీ మళ్ళీ స్వామికి ఇచ్చారు. కుద్దరి ఉండాలి కదా అంటే కలియుగ బ్రహ్మ అప్పుడు లేదు కాబట్టి ద్వాపర యుగం కాబట్టి మీ సొమ్ము నీకు ఇస్తున్నామన్నా ధర్మ బుద్ధి కాస్త పుట్టింది ఇలా అందరిస్తే సర్వం ప్రత్యర్పయామా స్వరౌ భూమి గతే తత్ర యోగ ప్రభావేన నీత్వా సర్వజనం హరిహే తన యోగ ప్రభావంతో అందరినీ తీసుకొని వెళ్లి ప్రజాపాలంలో ప్రజాపాలేన రామేన కృష్ణః సమనుయంత్రితః నిర్జగాప సందుర ద్వారాత్ పద్మమాలి నిరాయుధః నగరాన్ని నిర్మించాడు. ఆ నగరంలో అందరినీ చేర్చాడు. ఆ నగరాన్ని రక్తగా బలరాముడు అని చెప్పాడు. తాను ఒక్కడు మెడలో పద్మమాల మాల వేసుకొని చేతులకు ముందుకు వచ్చాడు. నిరాశిత ఆయుధము లేదు. అని తెలవాడి ఆయన మూసేసాడు. అంటాడు అక్కడ తం విలోక్యమి శ్లాంతం ఉచ్చిహానమి ఓడుపం చూశాడు యవనుడు అలా చూసి దర్శనీయతమం శ్యామం పీతకౌసేయ వాససం శ్రీవత్స వక్షసం రాజస్కౌతుపం ముక్త కంఠరం బ్రో దీర్ఘ పతులు బాహం నవకయ్యారు నేక్షణం నిత్య ప్రోజితం శ్రీమత్సుక పోలం సుచిస్మితం ముఖారవిందం విభ్రానం స్పురన్ మకరకుండలం వాసుదేవో హయమితి పుమాన్ శ్రీవత్సలాంఛనః మీతాంబరధారి హార దైవేయ కుండల నిత్యాది ఆభరణాలతోటి వనమాలతోటి శ్రీవర్త కౌతుమలతోటి ఉన్నటువంటి ఈ స్వామిని చూచి ఆలయ వనుడు వీడే అని గుర్తుపట్టాడు. ఎలాగంటే విశాలమైన వర్షస్థలము వనమాల దీర్ఘబాహు రాజానుబాహు అది ఒక్కటే గుర్తు అని పట్టుకోవాలంటే చేతులు మోకాళ్ళు ఎవరికి ఉంటాయి అలాంటి స్వామిని చూచి వీడు వాడే చతుర్భుజః అరవిందాక్షః వనమాలి అతి సుందరః లక్షణైహి నారద ప్రోక్తైహి నాన్యోభవిత్వు నారదుడు ముందే చెప్పాడు. వాళ్ళకి గుర్తుపట్టాలి అందరికీ రెండు ఉంటాయి వాళ్ళకి నాలుగు ఉంటాయి భుజాయాలు గుర్తుపెట్టుకో అవి. నీలమేఘ శ్యాముడు మెడలో ఒక మాల ఉంటుంది పీతాంబరం ధరిస్తాడు పుట్టు మొత్తం ఉంటుంది వర్షతరంలో శ్రీ వర్షం అని కౌస్తుభ మణి ఉంటుంది సిరిజం ఉంటుంది చూస్తే పరమ

మాయగుడిలా కనబడతాడు, పంపలు ముంచుతాడు, నమ్మకు పొరపాటులో అన్ని లోకాలను ఆడ నవ్వుతోనే పాడు చేస్తున్నాడు, అంటే మోహింప చేస్తున్నాడు. ఒక్క నవ్వు నవ్వాడు అనుకోండి నువ్వు కూడా వాడి బుట్టలో పడిపోతావు కానీ ముందే గుర్తుంచుకో వాడే అసలు వాడు. ఇంత జాగ్రత్తగా చెప్పాడు నారదుడు. ఆ గుర్తులన్నీ చూశాడు ఆ ఉన్నాయి వీడే వీడే గుర్తుడు అని గట్టిగా పట్టుకున్నాడు. ఇలా అనుకొని భవిత మరగటి నిరాయుధ చిలన్ పద్వ్యాము యోచ్ఛే అనేన నిరాయుధః వీడు నిరాయుధులుగా వచ్చాడు కాబట్టి. ఇలాంటి వాని ఉద్దేశం చేయాలంటే నేను కూడా నిరాయుధుడిగానే వెళ్ళాలి అని తాను కూడా ఆయుధాలు పెట్టి తాను బయలుదేరాడు. ఇది నిశ్చితి యవ్వనః ప్రాదలవంతం పరాన్ముఖం అన్వధావద్యుగుల్ స్తుస్తం దురాభమపి యోగినం. వాడు ముందరికి రాగానే స్వామి వెనక్కి తిరిగాడు. తిరిగి పారిపోవడం మొదలు పెట్టేసాడు. పలాయనం. ఇంతేనా ఎంత వీరుడు అనుకున్నాను స్వామి. ఇలాంటి వాడిని పట్టుకుంటే నా బలం గొప్పది కదా. నేను వెంటపడతాను ఇక అని భయం చేశాడు. పట్టుకుంటాను అన్నాడు. ఎలాంటి వాడంటే దురాపం యోగినామపి. యోగులకు కూడా దొరకని వాడిని దొరికించుకుందామని ఈ అజ్ఞాని వెంటపడ్డాడు. హస్తప్రాప్తమివాత్మానం హరినాథ పదే పదే స్వామి కూడా మరీ దూరం పోతే వాడు ఆగిపోతాడు. కాబట్టి ఎంత దూరం పరిగెత్తినా చెయ్యి చాపితే ఆయన జరిగే ఉంటాడు. హస్తప్రాప్తం గట్టిగా చెయ్యి పెట్టి అరే దొరికాడు అరే అని అంటాడు అంటు చూడు అక్కడ ఉంటాడు కాకపోతే మళ్ళీ అంతే. పరిగెత్తుతున్నదేమో హస్తప్రాప్తమే. చేతి కడుపుతున్నట్టే ఉంటున్నాడు దోకడంలో. ఇలా ఉన్నటువంటి స్వామిని నీతః సరజయత దూరం యవనేశః అద్రి సందనం. ఒక పెద్ద పర్వత గుహలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్లి పలాయనం యదుకురే జాతస్య తవనోచితం విధి చిప్తం వగతః యదుకులంలో పుట్టిన నీవు పలాయనం చేయటం పనికిరాదురా బాబు అని ఇలా రకరకాలుగా నిందిస్తున్నాడు విక్షేపం చేస్తున్నాడు అపహాతం చేస్తున్నాడు. ఆ స్వామి వారిని వీటిని పట్టించుకోకుండా ముందరికి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతే గుహలో జరిపడాడు స్వామి, వీరి గుహలోకి పోయాడు. పోయేసరికి ఆ గుహలో ఒక మహానుభావుడు వృద్ధుడు పడుకొని నిద్రపోతున్నాడు. అలాంటి వాడిని ఒకడిని చూసి ఓహో వీడు వాడే ఉన్నట్టుంది.

దాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి అందులో నాలుగు చెప్పారు కదా మహామాయ అని అన్ని వ్యవహారాలు వేస్తారని విడివేయ అనేసినట్టు అని వీడు వీడే మనసులో అనుకొని ఆ పడుకున్న వాడిని తన పాదం తోటి తన్నాడన్నమాట. అలా చూసి అతను లేచి ఓ చాలా కాలం అయింది పడుకొని, చాలా కాలం అంటే ఎంత అయింది? 84 యుగాలు అయింది. ఇష్వాకు వాడు కొడుకు వాడు వివాజం అంటాడు. ఇలా పడుకున్న వాడు ఒకసారి లేచి ఆ కళ్ళు కళ్ళు నలుపుకొని అన్ని దిక్కులు చూస్తూ ముందర ఉన్నటువంటి వాడిని చూశాడు. అతని దృష్టి పడగానే ఈ యవ్వనుడు కాస్త బూడిద కుప్పై పడిపోయాడు. కాలిపోయాడు. దేహజేనాదినా దగ్ధః భస్మదాల పోతుక్షణం అని. క్షణకాలంలో వాడు భస్మం అయిపోతే ఇప్పుడు. కో నామ తపుమాన్ బ్రహ్మన్ కస్యవా కీర్తయ కిం వీర్యరేవచ అకస్మాత్ గుహాం జపస్తి షేకిం తేజా యవనా ఇది చెప్పేసరికి పరిషిత్తు పరిషిత్తు చూసి నాయనా స్వామి వాడేవాడండి. ఎక్కడికి వచ్చి వెళ్ళాడు? అక్కడ ఎందుకు పడుకున్నాడు? పడుకుంటే పడుకున్నాడు. చూడడానికి విడుదు కావాలి పూడి కావాలి. వాడి బలం ఏమిటి? వాడి పరాక్రమం ఏమిటి? వాడి పేరు ఏమిటి? వాడి పేరు ఏమిటి? ఇవన్నీ మాకు చెప్పవలసింది అని పరీక్షిత్తు అడిగితే ఇతను ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. మాం తాత యొక్క కుమారుడు ఇతని పేరు ముచుకుందుడు అంటారు బ్రాహ్మణ భక్తుడు సత్యము తోటి నిలిచేటువంటి వాడు ఇలాంటి వాడిని సాయం చేయమని ఇంద్రుడు అడిగితే వారికి సాయం చేస్తూ ఈ స్వామి విద్వజీ రాజు అందరినీ సంహరించాడు. లబ్ధ్వా గుహంతే సహా అకరోత్ చిరం ఇలా. దబ్ధువా గుహం తే స్వప్పారం ముచుపుందమధా బ్రువన్ రాజన్ విరమతాం కృశ్రాత్ భవాన్న పరిపాలనాత్ పరలోకే పరిత్యజ్య రాజ్యం నిహత కంఠకం. ఈ మహానుభావుడు తాటకులను సంహరించి స్వర్గాన్ని సాధీనం చేసుకొని తానే పరిపాలిస్తున్నాడు వాళ్ళకి ఇవ్వలేదు ఉండు ఉండు ఉండు ఉండు. వాళ్ళు వచ్చి స్వామి స్వామి మీ రాజ్యం పాలైపోతుంది ఎన్నాడు ఇక్కడ ఉంటారు మీరు వెళ్లి మీ రాజ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి ఇక బయలుదేరి రండి అని చెప్పి అక్కడికి పంపించి అస్మాను పాలయతో వీర కామాస్తే సర్వ ఉచితాః మములను కాపాడినటువంటి మీరు.

మీ కోరికలు, మీ భోగాలన్నీ విడిచిపెట్టారు, ఇంత పెద్ద త్యాగం చేశారు కాబట్టి పిల్లలు, భార్య, మంత్రులు, బంధువులు ఇలాంటి ప్రజలు ఇలాంటి వారందరినీ మీరు. విడిచిపెట్టి వచ్చారు కాలువ బలియాం బలినాం ఎంతో చాలా కాలం గడిచిపోయింది. ఇప్పుడు మీ వారు అనుకునే వారు ఎవరు? కడ లేరు. కాబట్టి వరం వృణీశ్వర భద్రంతే రుతే కైవల్య మధ్య మోక్షం తప్ప అది మేము ఇవ్వలేం కాబట్టి అది తప్ప మరేదైనా వరం కోరుకోండి. ఎందుకంటే ఆ మోక్షం ఇచ్చేవాడు ఏకయేవ. ఈశ్వర తస్య భగవాన్ విష్ణుహు అవ్యయః. పరమాత్మ ఒక్కడే మోర్షం ఇచ్చేవాడు. ఇలా చెప్తే ఈ స్వామి నమస్కరించి నాకేం వద్దు నాయనా. నిద్ర ఇవ్వు చాలు ఈ లోకాన్ని నేను చూడలేను అని చెప్పి అతన్ని వర వరం నిద్రను వరంగా తీసుకొని వచ్చి గుహలో పడుకున్నాడు. అయితే వారు నిద్రతో పాటు ఒక ఇంకొక వరం కూడా ఇచ్చారు. నీ అంతలో నీవు కాకుండా నిన్ను మధ్యన ఎవడు లేపుతాడో అలా లేపిన వాడు నీ దృష్టితో భస్మమైపోతాడు అని చెప్పి పంపించారు సత్వయా దృష్ట మాత్రస్తు భస్మీభవతు తక్షణాత్ ఇలా. ఇది జరిగిన కథ. ఆ విషయం తెలియక ఈ కాళయవనుడు అతన్ని తన్నాడు, లేపాడు, అతని చుట్టుతోటే బూడిదెయ్యాడు. కాళయవనుడు మరణించిన తరువాత ముద్దుకు ఉండి ముందరికి స్వామి సాక్షాత్ ఇచ్చాడు. పరమాత్మ వచ్చాడు అలా అతన్ని ఘనశ్యామం పీఠ చౌతేయ వససం శ్రీవత్స వర్తసం రాజత్ కౌస్తుభేన విరాజితం చతుర్భుజం రోచమానం పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తోటి స్వామి వచ్చాడు. ప్రేక్ష ఇయ్యం. నరలోకంలో ఎవడైనా సరే ఆ స్వామిని ఒకసారి చూస్తే మళ్ళీ కన్నులు తిప్పుకోరు, అంతటి సుందర ఆకారాన్ని చూచి ఇతను పర్యపృచ్ఛతు మహాబుద్ధి తేజసా సత్య దర్శితః అతని దివ్యమైన తేజస్సుతో కొట్టబడిన వాడై. కొంచెం అనుమానం మనసులో తెంక కూడా పెట్టుకొని దుర్ధర్జనలో తేజస కోపవానిగా సంప్రాప్తః విద్యనే గిరిజః అనే ఇంత పెద్ద అరణ్యంలో ఈ పర్వత గోతిలోకి వచ్చావు నాయనా నీవు ఎవరు అందులో పద్యం.

పద్మ పరాశాభ్యం పద్మముల రేకుల వలె పరమ సుకుమారమైన కాళ్ళతో ఇంత దూరం నడిచిచ్చావా స్వామి? నీ కాళ్ళు ఎంత కండిపోయావు జరతి ఉరు కాళ్ళలో ఉరు కంటకే ముళ్ళు ఉన్నాయి. నీ పాదములు పరమ సుకుమారములు అని చెప్పుకుంటాం సప్రేమ ప్రీతి కమలాతర పల్లవాధ్యాం సంవాహనేపి సపతి క్రమమాదసాను కాంతౌ. అవాంగ్ మనత గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రభతి అంటామే అంత సుకుమారమైన పాదాలతోటి ముళ్ళు రాళ్ళు నడివి నడిపించావు నాయనా ఇంతకు నీవు ఎవరు? నువ్వు అభినోత్ కూడావా, ఇంద్రుడవా, వాయువ, సూర్యుడవా, చంద్రుడవా, లోకపాలకుడా లేక అన్ని లోకాలకు దేవతలందరికీ వృషభుడో పరమాత్మో అతను నువ్వేనా యదు బాధతే గుహ ధ్వాంతం ప్రదీప ప్రభయాయథా ఎందుకంటే ఈ గుహలో ఉన్న చీకటిని మొత్తాన్ని పెద్ద దీపం పెడితే భూగొద్దెతో నీవు నీ తేజస్సుతోటి నీ కాంతితో పూగొడుతున్నావు అయ్యా మేము విశ్వాఘోంశం వాళ్ళము క్షత్రియులము నా పేరు ముచుకుంజులు అంటారు నేను యవ్వనాస్తుని కుమారు అంటే మాన్ బాబు యొక్క కుమారుడిని చాలా కాలం పడుకొని పడుకొని ఇంత చాలా కాలం మొదలు మేల్కొని ఉండి అలిసిపోయి నిద్రపోయాను లేచేసరికి తేజస్సుని విజనే కామం కేనాప్యుక్తా ఎవరో వచ్చి లేవు గారు. వారు నా దృష్టితోటి భస్మం అయిపోయాడు. ఇప్పుడు నీవు వచ్చావు శ్రీమంతుడవు. తేజస్సుతోటి, యశస్సుతోటి, సౌందర్యంతోటి, శోభతోటి, ఆభరణములతోటి నీ లాంటి వారు ఎక్కడ నేను చూడలేదు. మాననీయోసి దేహినాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ నిన్ను ఆరాధించాలి, పూజించాలి. స్వామి మీరెవరో మాకు వివరించండి అని ముచుకుందుడు పరమాత్మను అడిగితే జన్మ కర్మాభిధానాన్ని. సంతిమే అంగ సహస్రచ నా గురించి ఏం చెప్తానయ్యా నాయనా నాకు వేల కొద్ది పుట్టుకలు వేల కొద్ది పనులు వేల కొద్ది పేర్లు వేల కొద్ది ఇల్లు ఉన్నాయి కదా నమోస్వరం తాయ సహస్ర వాహవే సహస్ర ఉంది కదా అవన్నీ ఉన్నాయి. పేర్లు చాలా ఉన్నాయి పుట్టుకలు చాలా ఉన్నాయి ఊళ్ళు చాలా ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలి అజక్ ఎంటియర్ అనుసంఖ్యాతం.

అనంతత్వాతు మయాపిహి ఇతరులే కాదు వాటిని నేను కూడా లెక్కపెట్టలేను. ఎందుకంటే అలా ఉంటే కదా పెట్టేది ఒక అంతం ఉంటే అక్కడ దాకా లెక్కపెట్టుకోవచ్చు అనంతం అది అంతమే లేదు. అంతము లేనివి భగవంతునికి కూడా తెలియకుండానే ఉంటాయి. ఆయన తెలిసా అంటే అర్థం ఉన్నట్టే కదా. ఏ ఒక్కరు గుర్తించినా అర్థం ఉన్నట్టే. కాబట్టి అనంతత్వానికి బాధ రాకూడదు కాబట్టి నాతో కూడా అవి లెక్కపెట్టలేము మేము. పచ్చి రజాగుం విమమే పార్థివాని పురు విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచన్ యత్ పార్థివాగుం విమమే రజాగుంసి అదే మంత్రం చెప్తున్నాడు ఇది సూక్తం. పరమాత్మ యొక్క గుణాలను ఎవరు లెక్కపెడతారు అంటే ఎవరు భూమి యొక్క ధూణిని లెక్కపెట్టగలరో వారు లెక్కపెడతారు. భూమి ధూళిలో ఎన్ని కణాలు ఉన్నాయో లెక్కపెట్ట జరిగితే పరమాత్మ భూమాలు విష్ణోర్ముఖం వీర్యాని ప్రవోచన్ యత్పార్థివాగుం విమమే రజాగుంసి రవి అంటున్నాడు ఖచ్చితంగా రజాగుంసి విమమే పార్థివాని పురు జన్మభి గుణ కర్మాభిధానాని నమే జన్మాని కరిగితతు కరిగితతు నా గుణాలు నా కర్మలు నా పుట్టుకలు ఎవ్వరూ లెచ్చబెట్టలేరు కారస్వ యొపన్నా నీ జన్మ కర్మాని నేను ఇదివరకు పుట్టాను ఇక ముందు పుడతాను ఇప్పుడు కూడా పుడుతున్నాను కాలత్రయోపపన్నాని మూడు కాలాల్లో నేను పుడుతుంటాను పనులు చేస్తుంటాను అనుక్రమంతాన నైవాంతం గచ్ఛంతి పరమర్షయః నా వెంటనే ఉంటారు. ఎక్కడ పెడుతూనే ఉంటారు తెలుసుకుంటూనే ఉంటారు కానీ దీని అంతాన్ని ఋషులు కూడా పొందలేరు. తదాపి అజ్జధాన్యంగా రుణత్వగతమైన నువ్వు అడిగావు కాబట్టి. ఇప్పటి మాట చెప్తున్నాను, భూమి యొక్క భారాన్ని తొలగించాలని, శత్రు సంహారం చేయాలని, మిత్రులను కాపాడాలని, యదుకులంలో వసుదేవుని ఇంటిలో నేను పుట్టాను. నన్ను వాసుదేవుడు అంటారు. వసుదేవుని కుమారుడు కాబట్టి ఇప్పుడు. నీవు చంపావు అతను కాలయవనడు, అంతకుముందు నేను చంపినవాడు కంసుడు, వారు కుమ అనే వాడు కాలనియమ అనే అక్షసుడు, ప్రలంబాలి అర్దం చంపాను నేను, అయ్యంతి యవ్వనోదంతః రాజ్యం తే తిమ్మచక్రతామః

రాజా నీ తీర్థమైన చూపుతోటి బూడిదైనవాడు యవ్వనుడు వీడు వీడు కాళయవ్వనుడు. సోహం తవానుగ్రహార్ధం గుహామేతాం ఉపాగతా నిన్ను అనుగ్రహించడానికి నేను నీ గుహకు వచ్చాను. ప్రార్థితః ప్రజరం పూర్వం త్వయాహం హత్త వత్త అని కూడా జన్మలో అయ్యే మిచుకుంజునిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా తారా తారా నన్ను ప్రార్థించావు నా గురించి తపస్సు చేశావు. నిన్ను అనుగ్రహించడానికి నేను భక్త వత్సలుడిని కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఏమన్నా కావాలంటే వరాన్ రుణుశ్వరాజన్సి సర్వానుకామాన్ దదాని నీవు ఏమడిగినా అన్నీ ఇచ్చేస్తానయ్యా. ఏం కావాలో అడుగు. మాం ప్రపన్నః జనః కచ్చితు భూయువర్హతి సూచితుం. నన్ను చేరినవాడు విచారించగలడు. కదా? భగవంతుడిని ఆశ్రయిస్తే ఇంక బాధలు ఎక్కడిని? అన్నీ పోతాయి కాబట్టి నీకు ఏమేమి కావాలో కోరుకో నాయనా అని అడిగితే గణమ్యాహ ముసుకుందః ముదామితః జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరం ముసుకుందుడు. గర్గు ఈ విధంగా మాట్లాడడానికి గుర్తు ఉంచుకున్నాడు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని విమోహితోయం జనా ఈచ మాయయాతు వియేయాత్వం నా భజతి అనర్థ దృత్ నీ మాయ చేత మోహించబడిన ఈ జీవుడు అనర్థమును మాత్రమే చూస్తాడు, అర్థాన్ని చూడడు కదా? మనం దేన్ని చూస్తాం? మనకు ఒక టైటిల్ ఇచ్చేసాడు మిస్ కుండరు ఏమని అనర్థ దృత్వం. ఎంత గొప్పోళ్ళం అంటే అనర్థాన్ని మాత్రమే చూసేవాడెము. నీ మాయతో మోగించబడి ఉన్నటువంటి ఈ జీవుడు అనర్థాన్ని చూసేవాడు కాబట్టి త్వదీయం త్వదీయయాత్వాం నభజతి నిన్ను సేవించడు. నీవు పరమార్థమాయి. అనర్థాన్ని చూసేవాడు పరమార్థాన్ని సేవిస్తాడు. అందుకే నిన్ను సేవించడు. సుఖాయ దుఃఖ ప్రభవేసు సద్యతే గృహేషు యోషితు పురుషస్య వంచిత ఎందుకంటే. ఏం చేస్తాడు మానవుడు సుఖం కావాలి ప్రయత్నిస్తాడు, సుఖాన్ని కోరి సుఖం కోసము దుఃఖముతో కలిగిన భార్యా పుత్రాదుల యందు ప్రవర్తిస్తాడు.

కోరేది దుఃఖాన్ని ప్రవర్తించేది దుఃఖం వలన వచ్చిన వాడిని కదా అది వాళ్ళ మాట రా. ఎన్ని కథలు పడి భార్య వస్తుంది? మరి సంతానం? ఎన్ని తపాలు, ఎన్ని జబ్బాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని అవతల వర్గాలు? ఇలా కష్టపడితే లభించే వాటిని సుఖం కోసం చావాలనుకుంటాడు. కాదు కదా ఒకటి ఇంత గొప్పోడు మనోడు అందుకే సుఖాయ దుఃఖ ప్రభవేసు సజ్యతే గృహేసు యోషితు పురుషశ్చ స్త్రీ కానీ పురుషుడు కానీ సంసారంలో ఇల్లు కావాలంటారండి కష్టం ఎక్కడ ప్రారంభం పరపాటిన ఇల్లు అన్నాం అనుకోండి ఇక మనం మళ్ళీ లేవం మునిగిపోయాం అందుకే ఏమన్నా గురుకేషు ఇల్లు కావాలనుకుంటారు స్త్రీ అయినా పెళ్లి కాగానే ఇది ఎప్పుడు కట్టుకుందామండి అంటున్నారన్నమాట అబ్బా ఎంత గొప్పదో నా భార్య నాకెంత మేరు చేసుకున్నది చాలా ముద్దు చాలా ఉందండి చాలా చెడుగా నా భార్య అవును నాయనా ఇద్దరిని ముంచేది బాగుంది చేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఇల్లు కావాలి అనేసరికి మనం నిండా మునగాలి అని అన్నారు. సహ సహ సహ సహ సుఖాన్ని కోరి కష్టాలతో పుట్టేటువంటి ఇల్లు వాటికి భార్య పుత్రులు ఇలాంటి వాటి కోసం ప్రయత్నిస్తారు వంచించబడి లబ్ధ్వాజన దుర్లవమత్ర మానుషం. ఎన్నో లక్షల కోట్ల జన్మల తరువాత అతి కష్టపడితే వచ్చేటువంటి మానవ జన్మ. చాలా సామాన్యంగా అలాంటి దాన్ని పొంది కూడా కథంచిత అవ్యంగమయః. అనగా పాదారవిందం నపజతి రాక రాక వచ్చినటువంటి మానవ జన్మ పొంది కూడా నీ పాదారవిందాన్ని సేవించడు ఎందుకు అసన్మతిహి చెడు బుద్ధి కలవాడు కాబట్టి గృహాంధకు పతితః యథా పశువు వాడి చూపు ఏమైందయ్యా? వాడి కళ్ళు ఉన్నాయి. కళ్ళు లేకపోయేది కానీ చీకటిలో ఉన్నాడు. చీకటిలో కాదు, చీకటి బావిలో ఉన్నాడు. ఏంటది గృహం? గృహం అనేటువంటి ఈ చీకటి బావిలో పడి కండు ఉన్నా కానీ కూర ఎత్తులో వాడు ఉన్నాడు.

యదా పశువు అంటే గడ్డి మేసుకుంటూ అరవిలో నడుస్తున్న పశువు కూడకుండా బావిలో పడితే ఎలా బాధపడుతుందో బయటికి రాదో మనందరం కూడా మనకు కావాల్సిన గడ్డి వేస్తూనే గురాంత రూపంలో పడతాం వాస్తవమే కదా వాస్తవం కాబట్టి ఆ తీరువలో పడి వాస్తవాన్ని చూడలేము మమైచ కాలోచిత నిష్పలోగత రాజన్ సుయోన్నద్ధమదస్య భూపతే మహానుభా బాబా రాజ్య సంపద తోటి మదించి నేను చాలా కాలాన్ని వ్యర్థంగా గడిపాను. మర్త్యాత్మ బుద్ధి సుతదార కోశభూషు ఆసద్యమానస్య దురంత చింతయా. నేను మనిషిని అనేటువంటి బుద్ధితోటి పిల్లలు, భార్య, ధనము, భూమి, ఇల్లు అనే వాటి యందు ఆసక్తి కలిగి దురంత చింతయ కొన్నాళ్లేమో ఎలా సంపాదించాలి అని మరికొన్నాళ్లు ఎలా కాపాడుకోవాలి అని పోతే అయ్యో పోయింది అని. అది ఎప్పుడు అందుకే దూరం అంతా చింత అయ్యా అన్నాడు. ఏనాటికి అంతు లేని చింత తోటి కలేవరిస్మిను ఘట కుడ్య సన్నిదే ఓ కుండ లాంటిది ఓ గోడ లాంటిది తెలియదని కదా. గట్టిగా ఎత్తేస్తే కూడా పోవుతుంది. గట్టిగా కొడితే కూడా పోవుతుంది. శరీరం నట్టే కదా. ఇలాంటి శరీరంలో నిరూఢమానః నరదేవ ఇత్యహం. నేను నేను నేను అని ఈ శరీరాన్ని అనుకుంటూ వృతః రథ ఇభ అశ్వ పదాతి అనేక పైహి గాం పర్యటన్ త్వాగణయన్ సుదుర్మదః నేనండి ఎవరు నేను చక్రవర్తిని. అని చెప్పుకుంటూ రాధా, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో తిరుగుకుంటూ నీ పేరు, ఊరు, మాట ఉచర చేయలేదు. నిన్ను లెక్కించనే లేదు, ఎన్నడు తడతనే లేదు. ప్రమస్త ముచ్చైతి గుర్చ చింతయా ఎంతసేపు ఏం చేయాలి ఏం చేయాలి రేపటికి ఏం చేయాలి నెల్లూరుకి ఏం చేయాలి ఆపై ఏం చేయాలి. అనేటువంటి దానితోటే కాలం గడిపాను. ప్రవృద్ధ లోభం, విషయేషు లాలసం. లోభం బాగా పెరిగింది. విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటామే వాటిని అనుభవించాలి అనేటువంటి కోరిక పెరిగి.

ఓ అప్రమత్తః కరణతాతి సద్యతే మీరేమో బ్రహ్మత్తుడిని నీవు అప్రమత్తుడవు ఎప్పుడు ఎలాంటి చిన్న పొరపాటు అనేది అక్కడ జరగదు. తోమప్రమత్తః సహసాభిపద్యతే క్షుళ్ళేరిహానః అహిరివ ఆకుమంతః ఆకరితో నాలుకను బయటికి తాపుతూ బయట ఉన్న ఎలుకలు మింగబోతున్న పాములాగా సర్పాస్య గత మండూకం బోలే అంటాడు మనకు. దివచన భూషణం కానీ అర్చి రాజి కానీ అన్నిటిని చెప్తాడు. సర్పాస్య గతమాన మండూకం బోలే అంటాడు. అంటే పాము నోటిలో ఉన్నటువంటి కప్ప. పాము నోటిలో ఉన్న కప్ప ఏమిటి? పాము పింగిన కప్ప కాదా? అవాదం లేదు. పాము మింగిన కప్ప అని లేదు. పాము నోటిలో ఉన్న కప్ప అన్నారు. నోటిలో ఉండడం అంటే కప్పే పడుతుంది పోయి పాము మింగేది. అప్ప గంతులేస్తూ వస్తూ ఉంటుంది. దూరంగా చూస్తుంది పాము. శ్రమ నాకెందుకు? అక్కడే ఉండి నోరు తెరుచుకొని ఉంటుంది. ఎలాగో గంతులేస్తుంది కదా. నాలుగు ఐదో గంత అంటే ఏంటి కప్ప గంత రకంగా కదా. ఓ గంత సమాంతరం తీసి ఆ నోట్లో పోలుతుంది. మరి మీరు పోవడం ఎందుకు అంత దూరం అనవసరంగా శ్రమ? నోట్లో పడ్డ తర్వాత కూడా నోరు మూయదు కప్ప పాము. ఎందుకు? అదృష్టం అంటే పక్కన వాడి పక్కకు దూకి దూకెళ్ళేడు. ముందర దారి లేదు కదా. ఇప్పుడు ఎలాకు పోతాది ఇది? పోయి బతకని. అని నోరు మూయదు. కానీ అందులో చేరిన కప్ప ఏం చేస్తుంది చూస్తుంది చూస్తే చాలా లోటు ఏదో ఉంది. మెత్తగా మెత్తగా ఏదో సుగంధం దుర్గంధం కనబడుతున్నాయి. చల్లగా ఉంది, మెత్తగా ఉంది, చాలా పొడుగ్గా ఉంది. ఇది ఆ భాగం ఉన్నట్టునని ఈ భాగం ఇవాళకిని. రేపు ఎల్లుండి ఓ నెలలో ఆహారం సరిపోతుంది, తారా బాగుంది అబ్బా ఇంత అదృష్టవంతురాలని తప్ప అనుకుంటుండగా పాము మరుగుస్తుంది. మనం కూడా ఇవాళ రెడీ చేసుకున్నాం రేపు పిల్లలు ఎదురు ఇల్లు అవ్వలేని మనవలు ఆ తర్వాత మునిమనవలు ఇంకో ఇల్లు కడదాం పై ఇంకో అంతస్తు కడదాం అనుకుంటున్నాగా ఆ పాము వచ్చింది.

అవంతా మింగేస్తుంది. అందుకే మనకు అదే పేరు పాము నోట్లో ఉన్న కప్ప లాంటి వన్. అలా వచ్చి అందులో పడుతుంది. పతంగ జైర్వానన దేవ సంకితా సయేవ కాలేన దురత్యయేనతే కలేవరః విటుకుమి భస్మ సంజ్ఞితః. ఇలా నేను ఇలాంటి రథములు, బంగారు రథములు, ఏనుగురు, గుర్రములు, సైన్యములు నన్ను మహారాజు అంటారు, చక్రవర్తి అంటారు, భోగాలు వస్తున్నాయి. ఇలాంటి వాడిలో పడి మునిగి మునిగి ఇంత కాలం నా శరీరం తెలవకుండా కడేవరః విట్టు కృమి భస్మ సౌంగిత శరీరం అంటే ఏమిటి? ఇంత మలమో ఇంత పురుగులో ఎవరో ఉంటాయి బూడిద అవుతాం ఏమవుతాం మనం తగలబెట్టే బూడిద అవుతాం కదా పొరపాటున తగలబెట్టే వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి. అవతల పారేశాడు ఏమవుతాం? ఏ కుక్కలో నక్కలో తిట్ట తింటాయి కదా? తిన్న తర్వాత ఏమవుతుంది? ఆహారం తర్వాత ఎలా మారుతుంది? మలముగా మారుతుంది కదా? ఇప్పుడు మలము ఎవరు అన్నట్టు? ఈ శరీరం అండి. బూడిదో, పురుగో మలముగా ఉండేటువంటి ఈ శరీరానికి రాజని, చక్రవర్తిని, రాజాధిరాజని, మహారాజని, భోగాలని ఇన్ని రకాలుగా చెప్తోని నేను... నిర్జిత్య నిర్జిత్య క్రమ భూత విగ్రహ వావరాసనత్తః సమరాజ వండితః అని యునో యుద్ధంలో అందరినీ గెలిచి దేవతలతో పీర్చింపబడి పొగడబడి గృహేషు మైధున్య సుకేషు యోచితాం క్రీడామృగ పురుష ఈచ నియ్యతే స్త్రీలకు ఆట బొమ్మలాగా ఆట మృగంగా మారి నేను ఈ సంసారంలో పడి మునిగిపోయాను కరోతి కర్మాణి తపస్సు నిశ్చితః నివృత్త భోగాః తదపేక్షయా దదత్. మనం చాలా మంచి పనులు చేస్తాం, తపస్సు చేస్తాం, ప్రజ్ఞాలు చేస్తాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం. కానీ తర్వాత ఏం చేస్తాం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ముందే కనిపించాం కదా. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుగారోగ్య, ఐశ్వర్య. ఇవన్నీ ఎక్కువ ధన, ధాన్య, పుత్ర, పౌత్ర ఓ ఇవి లీచిపోతూనే ఉంటుంది శాంతాలంతా. అష్ట అష్ట మనం చేసే అష్టవత్తరం. నూట ఎనిమిది ఏమో నామాలు మన కోరికలు అష్ట అష్ట కోరికలు. బాబోయ్ నాకు వద్దు బాబోయ్ అంటారు స్వామి పూజ వద్దు రా బాబు అంటారు. ఇలా రకరకాలైనటువంటి కోరికలతోటి మనము చేసిన తపస్సు వ్రతము దానములు ఈ కోరికలతో వ్యర్థములు అయితాయి. ముందే దానికనే రాకముందే ఉద్యోగం చేసిన తెల్లార మన్నాడు

అవును నా అప్ప్రైజ్ ఈ ఇతను ఎంత ఇది వేరు ఆ నెల 15,000 అంటాడు అయిపోయింది అయ్యో మరి ఉత్త ఇల్లు ఉంటే ఏం లాభం వాడు చూస్తాడు ఎందుకు అడుగుతున్నావ్ 15,000 ఇంకెంత ఉంటుంది అయ్యో కార్ తీసుకో 5,000 కార్ కొట్టేస్తాయి ఇతను తీసుకో వానికి ఇవ్వు ఇంట్లో పోయి ఏడుచుకొని కూర్చో తపస్సు చేస్తా అన్నారు అంటే ఎంబడి. తపస్సు ఇంకా మోసే పెట్టలేదు నేను రాజును కావాలి. ముందే ఖర్చు రెడీగా ఉంది ఇన్స్టాల్ పెట్టి చూద్దాం అన్నమాట. ఈ బ్యాంకు లాగే ఆ బ్యాంకు రెడీగా ఉన్నాయి మళ్ళీ దేవతలు ఉన్నారు కదా రెడీ చెప్పి ఏం చేయాలో అందరూ కడుపుతారు. ఇలా ఎన్ని కర్మలు చేసి కూడా భోగాలతోటే సరిపోతుంటే జ్ఞానాన్ని ఎట్లా వస్తుంది? నిన్ను ఎవరు గుర్తు చేసుకుని రండి ఎవరు మంచి జ్ఞాని కదా? నిన్ను ఎవరు కోరుకుంటాడు కలవడు ఎవరు నిన్ను? ప్రవృద్ధ కర్షః నా సుఖాయ కనపతి ఆశలు పెరిగి సుఖం లేకుండా అయిపోతున్నది. భవాభవర్గః భ్రమతో యదభవేద్యనస్తు తర్హి అచ్యుత సత్తమాగమః ఇంతకి. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుకుంటున్నటువంటి జీవుడికి నీ దయ కలిగితే సజ్జన సహవాసం ఎప్పుడు ఉంటుంది. మంచి వారి కలయిక. మంచి వారు కలుస్తారు. అప్పటినుంచి ఇక పరమాత్మ దయ కలగబోతూ ఉన్నది అంటే మనకు సంసారం చిన్నగా జారిపోతూ ఉంది. మోక్షానికి మార్గం అయిపోతుంది గుర్తు. సత్సమాగమా జనస్య పరిహర్చిత సత్సమాగమః సత్సంగమో యరిగి తదైవ సద్గతౌ పరావరేచేతై జాయతే మతిహి. సత్సంగమం ఉన్నప్పుడే సద్గతి అయినటువంటి నీ యందు బుద్ధి కలుగుతుంది. మంచి వారి సహవాతం లేదనుకో మనకు భగవంతుడు గుర్తుంటాడా గుర్తొస్తాడా? ఒకసారి అలా ఉంటాం, ఇంట్లో ఉంటాం, తిరుగుతూనే ఉంటాం అప్పుడే. రోజు అదే దారిలో పోతుంటాం. పక్కనే గుడి ఉంటుంది కానీ నాకు నోటే. ఇది ఉద్యోగం అండి ఏం చేస్తాం? ఎప్పుడు చూస్తాం ఒక ఫ్రెండ్ వస్తాడు కాస్త బుద్ధి కొంటాడు, అరేయ్ పక్కన గుడి చూసావారా? చూడలేదు ఈ రాయి నాళ్ళు చూడలేదు పోదాం బా ఇవాళ ఇది పోదాం బా. ఫ్రెండ్ వచ్చాడు కదా ఆయన వెళ్ళిపోతాడు అరేయ్ స్వామి బాగున్నట్టు ఉంది. రేపు కూడా వద్దా అంటా రేపు కూడా వద్దా. వారానికి పది రోజులకు ఇట్లా సజ్జనులు కలిపితేనే సజ్జనులతో సహవాసం ఏర్పడితేనే భగవంతుని యందు బుద్ధి పుడుతుంది. మన్యే మమ అనుగ్రహ ఈచకే కృతః స్వామి.

నాకు రాజ్యాన్ని పోగొట్టి ఇందులో పడేశాడు ఈ గుహలో ఇది నీ అనుగ్రహం అని అనుకుంటున్నాను. రాజ్యానుపంథాపగమః యదృచ్ఛయ నీ సంకల్పం తోటే నా రాజ్యము సంపదలన్నీ తొలగిపోయాయి. యత్రార్జ్యతే తాదుభి ఏకజేయయ వనం వివీక్షద్విహి అఖండ భూమిపైహి. రాజులందరూ కూడా బుద్ధిమంతులైతే మొదలు ఏం కోరుతారు నాయనా నాకు నువ్వు వద్దు నీ రాజ్యం వద్దు అడవికి పంపు అడవిలో పరమాత్మను స్వరించే బుద్ధి కల్పించు అని. ఏ రాజులందరూ ప్రార్థిస్తారో అలాంటిది నేను ప్రార్థించకుండానే నాకు నీవు దయతో అందించావు మహానుభావా. నకామయేన్యం తవ పాద సేవనాత్ అకించన ప్రార్జతమాత్ వరం విభో అడిగావు కదా ఏం వరం కావాలి ఏం వరం కావాలి నాకే వరం వద్దయ్యా అని నకామయేహం తవ పాద సేవనాత్ నీ పాద సేవనాన్ని మించిన ఇంకో వరం అడగను. ఎలాంటివి నీ పాదములు అకించన ప్రార్భ్యతమాత్ అంటే. వేరే దిక్కు లేని వారి చేత ప్రార్థించబడే అంటే అశ్రమైన భక్తులు అన్నమాట. వారికి వేరే దిక్కు లేదు అకించనః అనన్యగతిహి భగవంతుని కంటే వేరే రక్షక అనేది లేదు అనుకునే వారినే అకించనుడు అంటారు అంటే ఏమీ లేని వారు. ఇంకెనా నా ఏ కొంచెం కూడా లేదు. ఏం లేదు రక్షణ లేదు. నీవు తప్ప ఇతత్పరంబు పెరుగు అన్నాడు చూడండి వాడు ఆ రీతిలో భగవంతుని కంటే వీర్య రక్షణను. తెలియని మహానుభావులు నిరంతరం కోరేటువంటి నీ పాద సేవనము కంటే నేను వేరే వరాన్ని కోరను. ఆరాక్షకత్వామ్యభవర్జదంభరే పుణీతవార్యః పరమాత్మ బంధనం. అలాంటి నీ పాద సేవను పొందిన తర్వాత అన్ని బంధాలు విడిపించే నీ పాద సేవను పొంది అన్ని రకాలుగా బంధించే సంసారం నడుపుతాడు చదువుతారేంటి?

అడుగుతారా నీ పాదసేవ సకల బంధ విమోచన అన్ని బంధాలు విడిపించే నీ పాదసేవను పొందిన తర్వాత అన్ని రకాలుగా బంధించే ఇంకో వరాన్ని ఎవరైనా అడుగుతారా ఎవడు అడుగుడు నేను కోరను తస్మాత్ విసుర్జ్య ఆసిస ఈచ సర్వతః అజస్తమస్తత్వ గుణానుబంధన నిరంజనం నిర్గుణమద్వయం పరం త్వం జ్ఞప్తి మాత్రం పురుషం వృజామ్యహం. కేవలము జ్ఞాన స్వరూపుడు ఏ సంబంధము ఏ అనుబంధము ఏ కోరిక ఏ కోపము. ఇలాంటి ఏ భావాలు లేకుండా ఉండేటువంటి స్వామివైన నిన్ను నేను శరణు కోరుతున్నాను. చిరమిహ కృజనార్థః తత్యమానః అనుతాపైహిరా కాలాకాలము. ఎన్నో కష్టాలతోటి బాధపడి ఎన్నో తాపాలతోటి తపించబడి రవి దృషత అమిత్రః అలబ్ధ శాంతిహి ప్రగంచిత్ అవిదృష షడమిత్రై అవి తృష్టి శట్ అని ఏ మాత్రము తృప్తి కలిగించని ఆరుగురు శత్రువుల కలవాడిని అలబ్ధ శాంతిహి లబ్ధి పొందని శాంతి పొందని వాడినై శరణగా సముపేతః సత్పజాభ్యం ఇంత కాలానికి నీ పాదాలను చేరినాను పరాత్మన్ అభయం అమృత శోకం పాహి అమృతం అశోకం భయము లేకుండా, మరణం లేకుండా, శోకం లేకుండేటువంటి నిన్ను చేరాను. మా ఆపన్ ఆపన్నం మామ్ పాగి. నిన్ను ఆపి నన్ను కాపాడవలసింది. మనకెవరు శత్రువులు అంటే ఉన్నారుగా ఆరుగురు. వాళ్ళకెన్నడూ తృప్తి లేదు, తృప్తి లేనటువంటి 6-గురు శత్రువుల చేత శాంత అనే మాట లేకుండా ఆయన నిన్ను కాపాడు. పాడవయ్యా మహానుభావా అని ముచుకుందుడు ప్రార్థిస్తే సార్వభౌమః భారతభౌమ మహారాజా మతిస్తే విమలా నాయనా. నీ మతి పరిశుద్ధంగా ఉండి ఇన్ని వరములు ఇవ్వమని ఇస్తానని చెప్పినా కానీ నా కామైహి విహతా నీవు కోరికలను ఏమి కొరలేదు.

ఎన్ని రకములుగా చెప్పినా ప్రలోభిత టెస్ట్ చేశాను అయినా నీవు వరయ్యత్వం అప్రమాదాయ విద్యుతత్ నదీహిమయ్యేక భక్తానాం ఆ తీర్తి భిజ్యతే ఖచిత్. నా యందు మాత్రమే భక్తి గలవారు కోరికలకు లోబడరు. వారి బుద్ధిని కోరికలు దూరించలేవు. నదీహి యుజ్ఞానానాం అభక్తానాం ప్రాణాయామాది విర్మనా అక్షీణవాసనం రాజన్. దృశ్యతే పునరుత్తితం భక్తులు కాని వారు ప్రాణాయామములతోటి మనస్సును తన వశయం చేసుకొని మేము మనస్సును గెలిచాం ఇంద్రియములను గెలిచాం అనుకుంటారు కానీ మళ్ళీ మనస్సు వీటిని వంచించి మళ్ళీ పైకి వస్తుంది, ఆ మనస్సును నా యందు ఉంచారు అనుకోండి ఇక పోదు. అంతే కానీ నేను ప్రాణాయామం చేస్తాను పొద్దున మధ్యాహ్నం సాయంకాలం మనస్సుని కంట్రోల్ చేసుకుంటానంటే ప్రాణాయామం చేసేంతవరకు ఉంటే ఉంటుందేమో అది కూడా ఉండదు. ప్రాణాయామం చేస్తుంటే మనస్సు ఎక్కడో పోతుంది. ఏమో ఆలోచిస్తుంటాం మనం. తొందర అయిపోతుందా, టైం ఎంత అయింది, ఆఫీస్ ఎక్కడ పోవాలి, ఇవాళ ఆఫీస్ లో ఎవరెవరిని ముచ్చాలి ఇవి ఉంటాయి కదా ఇలా అనుకుంటాం. కాబట్టి అస్వేవ నిత్యదా తుభ్యం భక్తిహి మయి అనపాయనీ విజరస్వ మహీం కామం మయ్యావి తమానసా కాబట్టి నీవు ఇది పాపాలన్నీ పోవడానికి కొంత కాలం భూమిలో సంచరించు. నా యందు మనస్సు ఉంచి నిరంతరం మీ మనస్సు నా యందే ఉంటుంది ఉంది. అవధానంతో నీవు తపస్సుతోటి ఆ పాపాన్ని పోగొట్టి జన్మని అనంతరే రాజన్ సర్వభూత సుహృద్యమః భూత్వా ద్విజవరః ఇలా ఇదివరకు అన్ని పాపాలు తొలగటానికి నీవు ఇంకొక జన్మ ఎత్తాలి బ్రాహ్మణుడిగా పుడతావు. ఆ బ్రాహ్మణ జన్మతో ఆచరించిన పుణ్యములతో ఈ పాపాలన్నీ పోతే ఆ తరువాత నన్ను చేరుకుంటావు. మా ఉపవిష్యతి కేవలం అంటే ఇంకో జన్మ నీకు ఉంది తరువాతనే మోక్షం వస్తుంది అని పరమాత్మ.

ముచికుందుడికి వరమిచ్చాడు. ఈ రీతిలో ఇత్తముతానుగ్రీతోంగా కృష్ణే కృష్ణేన ఇచ్వాకునందనః ఇలా ఈ మహానుభావుడు. కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది అతన్ని ప్రదర్శనం చేసి నమస్కారం చేసి ఆ గుహ నుండి బయటికి వెళ్ళాడు. చూస్తే సవీక్ష చుళ్ళకాను మర్త్యాన్ పశువులు వీరుద్వనస్పతిం. బయటికి వచ్చి చూస్తే మనుషులు ఇంత ఉంటా ఉన్నారు. ఇంత ఇంత మనుషులు, ఇంత ఇంత చెట్లు, ఇంత ఇంత సీళ్లు, చిన్న చిన్న గుట్టలు ఏ గుట్టే కాదు పోయేరంట లేవు పరువుతారు. అప్పుడు వాళ్ళు ఉన్నారు. అదే కదా తలియుగంలో ముందు ముందు రోజుల్లో అదే చెట్టు తంగేడు చెట్టు తంగేడు చెట్టు నిత్యం వేసుకొని ఎక్కుతారట అంత ఆజార్ భాగం పుడతారు ముందు ముందు అలా కొలగారులు అన్నమాట చూడండి, పాపం పెరుగుతున్న కొద్ది మనం తగ్గుతుంటాం. అదే పుణ్యం పెరుగుతున్న కొద్ది మనం పెరుగుతాం. అది నమస్కారం. పాపము తాను తప్ప వేరే వాటిని పెరగనియ్యదు. పుణ్యము తాను తక్కువగా ఉండి తక్కిన వాటిని పెంచుతుంది. ఎలా గుర్తు అంటే మంచి వాళ్ళు తనతో పాటు 10 మంది బాగుండాలని కోరుతారు. చెడ్డవాళ్ళు తాను ఒక్కడు బాగుండాలి తగ్గిన వాళ్ళంతా చెడిపోవాలి అని కోరుతారు అది గుర్తు. మనం కలియుగం తగ్గుతున్నామంటే పాపం పెరుగుతుంది అందులో అది విధానం ఇలా క్షుళ్ళకాన మర్త్యాన్ మత్వా కలియుగం ప్రాప్తంబోహో కలియుగం రాబోతున్నట్టు ఉందయ్యా ఈ అక్షరాలు అలాగే ఉన్నాయి. అప్పుడే అనుకుంటున్నాడు. ఇలా అనుకొని జగామ దిశముత్తరాం. ఈ మహానుభావుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. తపశ్రద్ధాయుతః ధీరః నిస్సంగః ముక్త సంశయః తపస్సు తోటి అన్ని సంగములు వదిపెట్టి అన్ని సందేహాలు తొలగించుకొని మనస్సును సమాధాన పరుచుకొని కృష్ణ పరమాత్మ యందు మనసులో నిలిపి గంధమాలనానికి ప్రవేశించాడు. అక్కడ బదలి యాత్రి బదలికాశ్రమాన్ని

వివేచించి నరనారాయణులను శ్రద్ధతోటి సర్వద్వంద్వతః శాంతః తపస ఆరాధయత్వ హరిం తపస్సుతోటి పరమాత్మను ఆరాధించాడు భగవాన్ పునరావృజ్య పూరి యవన వేక్షితాం స్వామి పని కాస్త పూర్తి అయింది అనుకోని తాను మళ్ళీ తన ద్వారకా నగరానికి వచ్చేసాడు. హత్వామ్ రేచ్య శవరం నిన్యే తదీయం ద్వారకాం ధనం. ఆయన అక్కడ ఉంది, సైన్యం ఉంది కదా అక్కడే. వాడి సైన్యం అక్కడే ఉంది, కాళ్ళ మీద సైన్యం. వాడు వెళ్ళిపోయాడు కదా, వచ్చే తర్వాత ఆలోచిస్తా వాళ్ళు పోరు అని. స్వామి వచ్చేసి వాళ్ళందరినీ సంహరించేసి. వారు తెచ్చుకున్న ధనాన్నంతా తీసుకొని వచ్చేసారు. ఉపకారం ఖర్చులో కావద్దా? ప్రేయులు పరివారిస్తారు కదా. ధనం వాళ్ళే తెస్తారు. అప్పటి రోజుల్లో యుద్ధానికి బయలుదేరేటప్పుడు చక్కగా ఆభరణాలు అలంకారం అంతా చేసుకొని పోతారు యుద్ధానికి. ఎందుకయ్యా అంటే మనం పట్టుకున్నామా వాళ్ళని తీసుకొని వద్దాం. మనం పోతే మాయే వాళ్ళు తీసుకుంటారు ఉపకారం అవుతుంది లేదా. అన్ని ఆభరణాలు అలా వేసుకొని వెళ్తారు. సరిపోతే అవన్నీ పిత్తరాలు తీసుకొని పోతారు. ఇలా ధనమంతా తీసుకొని వెళ్లి దాని నారానికి అప్పజెప్పాడు. నీయమాని ధనే గోఫీ చూపి చచ్చిత చోచితై ఆజగా మధ్య నాసంధా త్రయోవింశతి అనేకపా. ఇలా సంహరించి ఆ ధనాన్ని తీసుకొని వెళుతుంటే జనాహందుడు మళ్ళీ 23000 అట్లో అయిన సైన్యాన్ని తీసుకొని మళ్ళీ వచ్చాడు. విలోక్య వేగలభసం విపుసైన్యస్య మాధవో మనుష్య చేష్టామాపన్నౌ రాజన్ దుద్రుతుహు ఇదే బాగుందనుకున్నాడు కృష్ణుడు. యుద్ధం చేయడానికి అంటే పారిపోతేనే లాభం ఉన్నట్టుంది. బాబు వాడు చచ్చాడు కానీ తనే వాడు చచ్చిపోయింది. అందుకని మళ్ళా యుద్ధం పెడుతాడు ఎందుకని మళ్ళీ పారిపోయాడు. ఇదే 18లో సారి పారిపోయాడు కృష్ణుడు. 17 సార్లు వాడు పారిపోయాడు. అయితే జరాసందు ప్రచారం ఏం చేశాడు? నేను 18 సార్లు యుద్ధం చేశాను కృష్ణుడితోటి. 18 సార్లు ఓడగొట్టాను కృష్ణుడిని చెప్పుకున్నాడు. ఓడిపోతే చాలు కదా. ఓడిపోతే లేక. ఇలా పారిపోతూ ఉంటే దుద్రూతుహు భయాత్ విహాయ విత్తం ప్రచురం అభీతౌ భీరు భీదవతో. పద్భ్యాం పద్మపరాశాభ్యాం చేరతుహు బహుయోజనం సార రోజున దూరం వీళ్ళు పారిపోయారు ఫలాయమానవు తౌ దృష్ట్వా మాగదాహ ప్రహసన్ పారిపోతుంటే

ఇలా నందుడు నవ్వుకుంటూ వారి వెంట పదాలు తీసుకొని బయలుదేరాడు. ఇలా వెళ్లి వెళ్లి వెళ్లి అలిసిపోయి చాలా అరుస్తుగా ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఇద్దరు అధిరోగించారు. దాని పేరు ఏమిటి? ప్రవాహ సంఘం అని కరువుతా ఉంది. అంటే అక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. నిరంతరం వర్షం పడుతూనే ఉంటుంది. అది ప్రవర్షణము నిత్యదా నిత్యదా యత్ర వర్షతి రాస్తూనే ఉన్నారు చూడండి. గిరవు నిలీనా వాజ్ఞాయ నాదిగమ్య పదం నృప పర్వతం ఎక్కారు దిగాడు. జర హను జరువు ఓహో వీరిద్దరు ఇక్కడే పర్వతంలో దాక్కొని ఉన్నట్టుంది. బయటికి రాలేదు మనం ఏడుకుతాం వీరంతా దొరకరు కదా. ఈ వాన కంటే ఈ పర్వతం చుట్టూ ఉన్న వనానికి పర్వతాన్ని ఇప్పు పెడదాం. మొత్తం కారిపోతే అందులో వాళ్ళు కూడా కారిపోతారు. మన పని బాగా తెరవేరుతుంది. ఇలా అనుకొని దదాహ గిరి మేధోభి సమంతాదగ్నిముత్సృజన్. చుట్టూ నిప్పులు పెట్టి పర్వతాన్ని తగలబెట్టారు. తర్వాత ఉత్పత్తి తర్వాత దశ్యమా దశీక యోజనోత్తుంగ నిపేతు అధోభువి. వాటిని తగలబెడితే వీళ్ళిద్దరూ అక్కడ యమాంతం కిందకి దూకారు. అక్కడ ద్వారక్ కి వచ్చేసారు. వాళ్ళు అక్కడే ఉన్నారు తాగ పెట్టుకుంటూ ద్వారక్ కి వచ్చేసారు. వచ్చి ఈ సాయంక్రమం మీద ఇప్పుడు మొత్తాన్ని తోసం చేసి ఆ డబ్బు ఈ డబ్బు తీసుకొని. లాభం లేదు. కాబట్టి డబ్బు వదిలిపెట్టి అరే ఇట్లా అనుకున్నారు అందరూ. అది వదిలిపెట్టి ఇగో దొరుకుతుంది కదా. ఈ ఉద్దేశంతోటి స్వపురం పునరాయాతౌ సముద్ర పరికాం నృప సోపి దగ్ధావితి వృషా మన్వానౌ బలకేశవౌ బలమాకృష్య సుమహాన్. మాగధాన్ మగధోయయౌ వాడేమనుకున్నాడు వీడు కాలిపోయాడు చచ్చిపోయాడు అనుకోని తన సైన్యం తోటి తాను తన దగ్గరికి తాను వెళ్ళాడు ఆనర్తాధిపతిహి శ్రీమాన్ రైవతః రేవతిం సుతాం బ్రహ్మణా ధ్వజిత ప్రాదాత్ బలాయేటి పురోధితం రేపు యుద్ధాలు కూడా నిలబడతారే ఆ సరదా ఉండొద్దా కళ్యాణం చేసుకోవాలి కదా అవును అందుకోసమని యుద్ధాల్లో బాగా గెలిచారని చెబుతూ ఉంటే ఏమని అంటే ఎవడో రేవతుడా ఎవరో ఉన్నారేమో రేవతుడు అతను రేవతినిచ్చి వివాహం చేశాడు బలరామునికి అనగా విన్నాం

ఎలా జరిగింది ఆ వివాహము? బ్రహ్మ అందులో బ్రహ్మ చెప్పాడు అన్నారు మీరు. అలాగే కృష్ణుడు కూడా వైదర్భీం భీష్మక సుతాం రుక్మిణిని వివాహం చేసుకున్నాడు అని మీరు చెప్పారు. అది కూడా స్వయంవరంలో రాజులందరిని ఓడించి. బలంగా అపహరించుకొని వచ్చి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని విన్నారు పశ్యతాం సర్వలోకాణం కార్ష్య పుత్రః సుధా వివా గరుత్మంతుడు అమృతాన్ని ఆహరించి తెచ్చినట్టుగా రుక్మిణిని కృష్ణుడు అపహరించుకొని వచ్చి వివాహం చేసుకున్నారు అలాగా విన్నాము మాకు. భగవాన్ భీష్మక సుతాం రుక్మిణీం రుచిరాననాం రాక్షసేన వివాహేన ఉపయేమే ఇతి స్మృతం. భగవంతుడు కదా అని దుప్పిడిని రాఘు వివాహంతో చేసుకున్నాడు అని విన్నాను మనం ఆ పరమాత్మ యొక్క ఈ వివాహ ప్రక్రియను అంటే జరాసంధాది రాజులందరినీ ఓడించి తీసుకొని వచ్చారు, ఒకదాని పెరిగి చేసుకోవడం కాదు అది ఒక్కటి ఉందా అపఘన్ జర అండి. మొత్తం రాజులంతా చుట్టుముట్టి ఉన్నారు. శిశుబాయిని తిరిగి వివాహం చేస్తారు అనుకుంటే ఎలాగో పుష్మడు ఊరుకోడు వస్తాడని తెలిసి అతను వస్తే పట్టుకొని బంధించి ఇక్కడే అతన్ని పోలించాలనే ఉపాయంతోటి అందరూ ఈ నగరాన్ని చుట్టుముట్టారు. అలాంటి నగరంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆమెను ఎత్తుకొని వచ్చి అడ్డగించిన వారందరినీ ఓడించి మరియు వివాహం చేసుకున్నారని విన్నాము మేము. యదా మగధ జలవాదిర్జిత్వా కన్యాముపాహరతు బ్రహ్మను కృత్యకదాహ పుణ్యా మాధ్విహి. లోకమలాప కథలు చెప్తున్నాను కదయ్యా, ఇంకా ఎన్ని చెప్పాలి చాలమా? అంటే అయ్యా అయ్యా కృష్ణ కథలు ఇవి మాధ్వి. తీయగా అంటే తీయగా ఉంటాయి. తేనె కేవలం తీయగానే ఉంటుంది. ఇది కొద్ది రోగాలను పోగొడుతుందేమో కానీ ఇంకొన్ని రోగాలను సృష్టిస్తుంది. కానీ ఈ కథలు లోక మలాప.

లోకమునకున్న అన్ని పాపాలను పొలగించేవి. మాధ్విహి లోకము రామః కోరు తృప్యేత సున్వానః శృతజ్ఞః నిత్య నూతనః అసలు వినటం అనేది తెలిసిన వాడు ఎవడైనా ప్రతిక్షణము కొత్తగా ఉండే పరమార్థ కథలను వింటూ చాలు అని అంటాడా? తృప్తి పొందాడు అంటే వాడికి వినటం తెలియదు అని అన్నాడు. ఓ చక్కని మాట అన్నాడు వ్యాసుడు శృతజ్ఞః అని. అంటే వినటము తెలిసినవాడు. అంటే దేని వినవలసిన దాన్ని తెలిసిన వాడు ఎవరైనా పరమాత్మ కథలు వింటూ తృప్తి పొందుతాడా? పరము కదా కాబట్టి స్వామి మీరు చెబుతూ ఉండండి మేము వింటూనే ఉంటాము అని అడిగితే రాజా సీతి భీష్మకో నామ విదర్భాధిపతి మహాన్ ఒక మహారాజు గారు ఉన్నారు విదర్భాధిపతి సత్య పంచాభవన్ పుత్రా కన్యై కాచే వరానన ఐదుగురు పుత్రులు ఒక అర్థమైందా? ఐదుగురు పుత్రులు ఒక అమ్మాయి ఇంటికి పంచభూతాలు మహాతత్వం అండి బుద్ధి ఇవే. నా అర్థం అదే. రుక్మి అగ్రజః, రుక్మరథః, రుక్మబాహు అనంతరః, రుక్మకేశః, రుక్మమాలి, రుక్మిణి ఏతాం కేశాం స్వతః. ఐదుగురి పేర్లు ఏమిటి? పేరు బాగా పెట్టాడు. మొదటివాడు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేష, రుక్మమాలి. అన్నీ రుక్మాడే. అంటే తెలుసా? బంగారం. అంటే ఏంటి? సంగారం అంటే యాము యాము సంగారం అంటే ఏంటి? ఎలాంటి వాడైనా దేన్నైనా ఊగుతాదేమో కానీ కాంచనం దొరికితే ఏం చేస్తాది? కదా కాంచనము కామిని కాంచనములు కామినిని కానీ కాంచనాన్ని కానీ ఎవడు విడిచిపెడతాడో వాడే నిజమైన జ్ఞాని అని శాస్త్రం కదా బంగారం అంటే ఏమిటి వ్యామోహం

అందుకే వాడి పేరు ఏంటి? వాడు ఉన్నాడు కదా, వాడు వాడు హిరణ్య కక్ష్యపుడు. ఏమర్ధం? హిరణ్య అంటే ఏంటి? కక్ష్యప అంటే ఏమర్ధం? పరుపు. బంగారు పరుపు కాదు. హిరణ్యం అంటే వ్యామోహం. పరుపు అంటే భోగం. రెండు కలిపితే భోగ వ్యామోహము అన్నమాట. హిరణ్యకత్యపుడు అంటే భోగ వ్యామోహం. అలాగే హిరణ్యాస్త్రుడు అంటే అక్షములు అంటే ఇంద్రియములు. హిరణ్య అంటే వ్యామోహం. హిరణ్యాస్త్రుడు అంటే ఇంద్రియ వ్యామోహం. అన్నయ్య గారు భోగ వ్యామోహం, తమ్ముడు గారు ఇంద్రియ వ్యామోహం. వారిద్దరిని నారాసింహుడే చంపాలి కదా పరమాత్మే పోగొట్టాలి. అది అసలు రహత్యం. అలా ఇక్కడ కూడా వ్యామోహం వ్యామోహం అంటున్నాం రుక్మి అగ్రజః మొదటివాడు రుక్మి వాడు పూర్తి వ్యామోహ స్వరూపనే. రెండోవాడు రుక్మ రథః. వాడి వాహనానికి వ్యామోహం అంటే వాడు నడిపించేదంతా వ్యామోహమే. రుక్మ బాహుహు ఇంకోడు బాహు అంటే చెయ్యి, చెయ్యి అంటే కర్మ కదా. వ్యామోహం తోటే పని చేసేవాడు ఒకడు రుక్మ కేచః. వేసేవాడంటే పిచ్చి అత్యయం ఉన్మాదం కదా వ్యామోహమే పిచ్చిగా మారినవాడు రుక్మమాలి మెళ్ళో వేసుకున్నాడు వ్యామోహమే అలంకారంగా భావించేవాడు ఇలా వీళ్ళందరూ రుక్మిణి ఏ కామ స్వతానే రుక్మిణి భగవంతుని వ్యామోహమే రూపు దార్చి ఉన్నది ఆమె. ఇలా మహానుభావురాలు శోప శృత్య శోప శృత్య ముకుందస్య రూపవీర్య గుణస్త్యః గృహాగతై ఇయమనః తం విహం సంపతిం. నారద మహర్షి రుక్ముని తోటి ఇతర రాజుల యొక్క వాళ్ళందరూ కలిపి కుష్ట పరమాత్ముల యొక్క సౌందర్యము, పరాక్రమము, బలము, శౌర్యము, ధైర్యము ఇవన్నీ చెప్పారు. అలా అన్నిటిని విని విని నాకు తగిన భర్త అతనే అని సంకల్పించుకుంటే కృహాగతైహి గీయమానః తాం బుద్ధి లక్షణ ఔదార్య రూప ధీల గుణాశ్రయాం కుర్లర్చ సదృశీం భార్యాం సముద్గోళం మనోదృతి ఆయన కూడా రూపము ఔదార్యము శీలము. ఇవన్నీ చూసి నా భగిని భార్య ఈమె స్వామి కూడా రుక్మిణిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. బంధువునామిచ్చతాం దాతుం కృష్ణాయ భగినీం నృపా తతోనివార్య కృష్ణద్విత రుక్మి చైత్యము మన్యతా.

తక్కిన వారందరు కూడా కృష్ణునికే రుక్మిని ఇచ్చి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ అతను అంతే పడని అన్నగారు రుక్మి ఉన్నాడే అతను శిశుపాలునికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకొని. విచింత్యాప్తం ద్విజం కచ్చిత్ తదేవాచ్యచితాపాంగే వైదర్భి దుర్మనా పురుచం విచింత్యాప్తం కృష్ణాయ త్రాహినోతు ధృతం ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ రుక్మిణి తనకెలాగో శిశుపాలునితోటే వివాహం అని నిశ్చయం చేశారు. వ్యవహారం కుదరటం లేదు. దీన్ని సాధించాలంటే మనమే స్వామికి ఓ సందేశాన్ని పంపాలనుకొని నిర్ణయించి ఒక బ్రాహ్మణోత్తముడిని. కృష్ణ భగవాను దగ్గరికి సందేశంతో పంపించి ద్వారకాం సమభ్యత్య ప్రతిహారైహి ప్రవేచితః అపస్యదాద్యం పురుషం ఆసీనం కాంచనాసనే. బంగారు సింహాదృపు పరమాత్మను ఈ మహానుభావుడు వెళ్లి చూచాడు. అలాంటి స్వామిని బ్రాహ్మణోత్తముడు చేసినటువంటి కృష్ణ పరమాత్మ సింహాసనం నుంచి దిగి అతనికి స్వాగతం చెప్పి ఉన్నతాసనంలో కూర్చోబెట్టి పాద ప్రక్షాళనాదులన్నీ పూర్తి చేసి చక్కని భోజనము పెట్టి విశ్రమింపచేసి ఇవన్నీ అయిన తర్వాత పాణినాగవృసన్ పాదౌ అవ్యగ్రహ ఆధారము చెతుతో ఒత్తుతూ తం అపృచ్ఛత త్రిజువాసే ధర్మస్తే బుద్ధ సమ్మతః బ్రాహ్మణోత్తమ నీవు పెద్దలు మెచ్చే ధర్మాన్ని ఆచరిస్తున్నావా? ధర్మస్తే వృద్ధ సమ్మతః వర్తతే నాతి పుచ్చరేన సంతుష్ట మనసః సదా దొరికిన దానితోటి సంతృప్తి పొందుతున్నావా లేదా? చెప్పాను కదా అసంతుష్ట ద్విజ నష్ట. సంతుష్టా ఇవ పార్థివా శాస్త్రం. తృప్తి పొందని బ్రాహ్మణులు నచిస్తారు. ఎలా? తృప్తి పొందిన రాజుల వలె. అంటే ఏమర్థము? రాజులకు తృప్తి ఉండకూడదు, బ్రాహ్మణులకు అసంతృప్తి ఉండకూడదు. అసంతుష్టా ద్విజా నష్టాః సంతుష్టా ఇవ పార్థివాః.

అలజ్జ సలజ్జ గణికా చైవ నిర్లజ్జ యువ కులాంగన సిగ్గుపడే వేశ్య నచిస్తుంది ఎలాగో సిగ్గు విడిచిన ఇల్లారు వలె తలజ్జ దణికా చైవ నిర్లజ్జైవ కులా అన్నారు. కాబట్టి బ్రాహ్మణులకి ధనం ఏమిటి? తృప్తి. నీవు. దైవం వల్ల వినందు తృష్టి పొందుతున్నావా? వియక్త ధర్మస్తే సదా సంతుష్టోహి ఎరిగి వర్తేత బ్రాహ్మణః ఏనకేన చితు. బ్రాహ్మణుడైన వాడు. పరమాత్మ చేత లభించిన దానితోటే తృప్తి పడాలి. అహీయమానః స్వాద్ధర్మాత్ సస్యాసి అస్య అఖిల కామతుత్. తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన ధర్మాన్ని ఆచరించటం వలన తనకు లభించిన దానితోటి తృప్తి పొందాలి. ఆ తృప్తి ఇతనికి అన్ని కోరికలను తీరుస్తుంది. అసంతుష్టః అసగురులోకాన్ ఆప్నోచ్యపి సురేశ్వరః అపించనోపి సంతుష్టః తైతే సర్వాంగ నిద్రః తృప్తి లేనివాడు అన్ని లోకాలను పొందిన ఇంద్రుడి లాగా నిద్ర లేకుండా ఉంటాడు. అదే తృప్తి పొందినవాడు ఏమీ లేనివాడైనా కటిక నేల మీద హాయిగా గుల్లు కొడుతూ పడుకుంటాడు. ఎవరికి హాయ్ అండి? అన్ని లోకాలను ఆధిపత్యం పొంది కూడా ఇంద్రుడిలాగా నిద్ర లేయకుండా ఉందామా? దొరికింది చాలని తృప్తిపడి హాయిగా నిద్రపోదాం. నిద్ర, నిద్ర బాగా బాగా అంటే ఇబ్బంది లేకు నిద్ర పోయిన వాడికి తృప్తి బాగా ఉన్నట్టే లెక్కలో అని. వాడు నిద్ర పోవడం లేదు మేక అవుతుంది, నిద్ర పచ్చడం లేదు అంటే ఇంకేదో కావాలి వీడికి. సంతృప్తి లేదు. ఇక్కడ రాదు. కాబట్టి సర్వాంగ విద్వరః విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధున్ భూత సుహృత్ తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసా అసకృత్.

చెప్తున్నాడు స్వామి. స్వలాభ సంతుష్టాన్ తనకు లభించిన దానితోటి సంతోషించేటువంటి సాధువు సజ్జనులైన భూత సుహృత్తమాన్. అన్ని ప్రాణులకు ఉపకారాన్ని పోరేటువంటి నిరహంకారిణః అహంకారములైనటువంటి శాంతాన్ శాంతులైన విప్రాన్ బ్రాహ్మణోత్తములను నేను నిత్యము తలవంచి నమస్కరిస్తాను. భగవంతుడు కూడా ఇలాంటి బ్రాహ్మణోత్తములకు నమస్కరిస్తాడట. అంతకు మించి ఇంకేం కాదు బ్రాహ్మణ్యానికి అందుకోసమని కచ్చిత్వ కుశలం బ్రహ్మను రాజతో యస్యతి ప్రజాః సుఖం వసంతి విషయే పాల్యమానః సమేత్ ప్రియః అయ్యా. మీరు ఉన్నచోట బాగున్నారా? మీరు క్షేమంగా ఉన్నారా? ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ తమ తమ జీవనాలను హాయిగా గడపడానికి కావలసిన పరిపాలన సాగించే రాజు నాకు ప్రీతి పాత్ర. తమే ప్రియ. అని చెప్తున్నాను చూడండి. యతస్తు ఆ యా యతస్తు ఆత్మగతో దుర్గం నిస్తీరియహ యదుచ్చయా సర్వన్నో బ్రూఖ్య విచ్చేత్ కిం కార్యం కరవామతే. మీరు మరి మీ ఇంటిని మీ రాజ్యాన్ని వదిలిపెట్టి ఏమి కావాలనుకొని ఇక్కడికి వచ్చారో. రహస్యం కాకుంటే మేము వినగలిగినదైతే చెప్పండి. ఇది పద్ధతి. పెద్దల్ని ఇలా అడగాలి ఎందుకు వచ్చావో చెప్పు అనొద్దు నువ్వు. అయ్యా, నేను వినవచ్చు అనుకుంటే రహస్యం నాకు ఉంటే తెలియజేయండి. అదే అంటున్నాడు సర్వన్నో బ్రూహి అగుహ్యంచేత్ కింకార్యం కరవామయ్యా మేము ఏ పని చేయాలో మీకు ఏ సేవలు చేయాలో చెప్పండి చేస్తాము. ఏవం సంపృష్ట సంప్రశ్నః బ్రాహ్మణః ఇలా అడిగితే పరమేష్టినా లీలా గృహీత దేహేన తస్మై సర్వం అవర్ణయత్. అన్నీ చెప్పారు అయ్యా ఇది సమాచారం. ఇలా రుక్మిణిని నీతికి వివాహం చేయాలని తండ్రి బంధువులందరూ అనుకున్నారు.

కానీ అన్నగారు మాత్రం శిశుపాలుడికి చేయాలనుకున్నారు, ఆమె ఏమి తోచక నన్ను ఈ దగ్గరికి. సందేశంతో పంపింది. ఆమె చెప్పిన సందేశం ఇది. అని ఆమెగానే చెప్తున్నారు. రుక్మిణి యువాచ అంటారు ఎవరు చెప్తారు? రుక్మిణే చెప్పాలి రుక్మిణి యువాచ కృత్వా గుణాన్ భువన సుందర శృణ్వ శాంతి నిర్వీక్ష్య కర్ణ వివరైహి. హరతః అంఘతాపం చెవుల రంధ్రంలో నుంచి చొరబడి ఇతరులు వర్ణించేటువంటి నీ గుణములను విన్నందువల్ల నా శారీరక మానసిక తాపములన్నీ తొలగిపోతున్నాయి రూపం దృశాం దృష్టిమతాం అఖిలార్ధ లాభం. కన్నులు ఉన్నందుకు లాభం ఏమిటి? నీ రూపాన్ని చూడటమే. ఇంకేం చేస్తావ్ వేరే మార్గం లేదు. పరమాత్మ గుణం వచ్చిందంటే పోతన కానీ ఇంకొకరు కానీ అందులో పడవలసిందే. కనులు ఉన్నవారికి కనులకు సార్ధక్యం ఏమిటి? మీ రూపాన్ని చూచుటే రూపం దృశాం దృష్టిమతాం అఖిలార్ధ లాభం త్వయ్యచ్యుత అభిజతి చిత్రం. అపత్రపమ్మే సిగ్గు విడిచి నా మనసు నీ యండే ప్రవేశిస్తూ ఉన్నది కాత్వా ముకుంద మహతి కుల శీల రూప విద్య వయోద్రవిణ ధామభిహి ఆత్మ తుల్యం ధీరాపతిం కులవతి నవృణీత కన్య. అసలు నిన్ను ఏ రాజకన్య వరించదు. ఎందుకు రాజకన్య వరించటానికి ఏవేవి కావాలో. అవన్నీ ఈ దగ్గర ఉన్నాయి ఏమిటి అవి చూడండి. ఆ కాత్వ మహతి కుల శీల రూప విద్య వయో ద్రవిణ ధామ ఏడు మొత్తం మనకి ఇవి సప్త ఆవరణలు. ఎంత చెప్పాడు సంఖ్య ఆరు చెప్పాడు మొదలు తొమ్మిది చెప్పాడు పరమాత్మను చేరాలి జీవాత్మ అంటే సప్తావరణం దాటే పోవాలి కదా భూమి జనము అగ్ని వాయువు ఆకాశము మహత్తు అహంకారం. అనే సప్తావరణాలు దాటితే కానీ బ్రహ్మాండ ప్రబుద్ధి మండలాన్ని దాటి పరమాత్మను చేరుకుంటాం. అందుకే కుల, శీల, రూప, విద్య, వయో, ద్రవిణ.

సామభిహి ఇలాంటి కథలో మాత్రము ఇలాంటి వాటితో సమానమైనటువంటి నిన్ను తప్ప ఏ కులవతి ఏ కులవతి నిన్ను కన్యగా కోరుకోదు కాదే నృసింహ నరలోక మనోభిరామం ఒక్కరికి కాదు నీవు మనుష్య లోకమున మనస్సునే హరించేవాడవు. అసలు నిన్ను చూసిన తర్వాత అమ్మ బాగున్నాడండి అని అనుకోని వారు ఎవరైనా ఉంటారా కదా ఆయన? అందరి మనస్సుకు నీవు అభిరాముడవే. తన్మే భవన్ కలువృతః పతిహి కాబట్టి నేను కూడా నిన్ను భర్తగా వరించాను జాయా. భవతోత్ర విభో విధేహి ధ్యాయాం ఆత్మార్పితస్య భవతోత్ర నన్ను నీవు భార్యగా తీసుకో మా వీర భాగం అవిమర్శకు చైత్యహారాత్ వీరుడు పొందేటువంటి భాగాన్ని పిరికివాడైన ఇసుపారుడు పొందకూడదు గోమాయువతు మృగపతేహ భలిం అంబుజాక్ష. సింహం పొందవలసిన దాన్ని నక్క పొందకూడనట్టుగా నీకు పొందదైనటువంటి నన్ను శిశుపాలుడు పొందకూడదు. పూర్వేష్ట దత్త నీవ వ్రత దేవ విప్ర గురువర్చనాదిభి అలం భగవాన్ పరీక్షః ఆరాభితో ఇది ఇక్కడ కూడా భగవంతుడు చేయాలంటే ఏమేం కావాలి? పూర్త, ఇష్ట, దత్త, నియమ, వ్రత, దేవ, విప్ర, గురువర్చనాదిభిహి మొత్తం ఎనిమిది ఉన్నాయి. అష్ట ప్రకృతులు కదా, వీటితోటే ప్రకృతిలో ఉండి ప్రకృతులతోటే పరమాత్మును ఆరభించాలి. ఇలాంటి 8 చేత తెలుసు కదా, పూర్త ఇష్ట పూర్తం అంటే. సత్రములు, బావులు, తోటలు అవి చవ్వించుట. ఇష్టములు అంటే యజ్ఞయాగములు, దత్తములు అంటే దానములు, నియమములు, వ్రతములు, దేవ పూజ, విప్ర పూజ, గురు పూజ. ఇలాంటి వాటితో పరమాత్మ అయినటువంటి భగవంతుడు. నా చేత త్రికరణ శుద్ధిగా ఆరాధించబడితే గదాద్రయ కేత్య పాణిం గృహ్నాతు.

అంటే ఇవన్నీ నేను చేసి ఉంటే నేను చేసిన ఆరాధనతో నీకు ప్రీతి కలిగితే, తృప్తి కలిగితే, సంతోషిస్తే మీరు వచ్చి నన్ను పాణి ప్రాణం చేయండి. కృణ్ణాతుమే నా ధర్మభోర సుతాస్తాదయః అన్యే శిశుపారాధులు కాదయ్యా ఎవరి చేయాలి నా పనికి అన్నా నీవు చేయాలి. మరి నేను అలాంటి పుణ్యాన్ని చేసుకొని ఉన్నానో లేదో నువ్వే చెప్పాలి. ఒక డౌటే ఏమో స్వామి ఏమంటే ఏం చేస్తాం మనం అంటే ఆర్తి ఎంత కోరిక తపన ఉంటే అన్ని సందేహాలు భయాలు ఉంటాయి ఏమో చేశామో లేదో స్వామి ఒప్పుకుంటాడో లేదో. తప్పంటాడో ఏమో చెప్తాం కదా మనకు ధనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రమ్నంతుడై విని కృష్ణుడిని తప్పుగా తరజనో అంటాడు. ఇలా అందుకే పురుణ్ణ స్వభావినీత్వం అజితోద్వహనే విదర్భానుగుప్తసమేత్య పుతనాపతిభిహి పరిసహా అని చెప్తున్నారు. స్వామి రేపే ఆలస్యం లేదు నా కళ్యాణం రేపే జరగబోతుంది అలాంటి దాంట్లో నీవు సైన్యంతో కృతనాభి పరీత ముందే చెప్పింది. ఒక్కరో బరువార మాత్రం రాకు సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి నిర్మత్య చైత్య మహడేంద్ర బలం శిశుపాల జలాసంత బలాన్ని ఓడించి ప్రసక్య బలవంతంగా మాం రాక్షసేన విధిన ఉద్వః అని నీవు కార్య వివాహంతో వివా చేసుకోవయ్యా వీర్య శుల్కాం. నా కట్నం ఏమిటి? వీర్యమే. బలం పరాక్రమమే నా కట్నం. నీ బలంతో అందరినీ ఓడించి నన్ను తీసుకురా అన్నారు కదా. కన్యా శుక్రం అంటాం కదా. శుక్రం అంటే బలం అన్నమాట. శత్రురాలు సంభవితంగా బలం ఉంటే వచ్చింది మరి. అలాంటి నన్ను వివాహం చేసుకోవయ్యా. అంతఃపురాంతర చరీం అనిహత్య బంధుం త్వాముద్వయకదమితి తవ దాని ఉపాయం. ఏమో అంటున్నావ్ ఏమైనా అర్థం ఉందా నువ్వు? నువ్వు ఎక్కడో అంతపురంలో ఉంటావ్. అక్కడిదాకా రావాలంటే ఎంతమందినో చంపుకోవాల్సి వస్తుంది. ఈ చంపి చంపి నిన్ను పెళ్లి చేసుకోవాలే ఏంటి? ఇది బాగుండదు కదా అంటే తొందర వరకు నాయనా ఉపాయం నేను చెప్తున్నాను. ఉపాయం పూర్వేచ్యుహు అతి మహతి కులదేవి యాత్ర ప్రాతఃకాలమే పొద్దున్నే లేచి కులదేవి బంబికా దుర్గా ఉంగీల మహానుభావులారు ఆమెను పూజించడానికి వెళ్తాము.

యత్యాం భగిగి నవవధూహు గిరిజాం ఉపేయాత్. ప్రతి ప్రతివారు వివాహం ముందు పెళ్లి కూతురుగా ఉండి అక్కడికి పోయి నమ్మిచి నామరం కూడా సనాతనమైన ఉమామహేశ్వరు అని చెప్పాలి కదా, ఆ రీతిగా అక్కడికి వెళ్లి వారిని పూజించాలి. యశ్యాంగి పంకజ రజ శ్రపనం మహాంతః వాంఛంతి ఉమాపతిరివ ఆత్మతమః. పా హత్యై యెరి శంభుజాక్ష నలభేయ భవత్ ప్రసాదం యెక్యామసూన్ బ్రత కృచాన్ శతజన్మభిహి యాత్ స్వామి యత్య అంగిరి పంకజ రజత్నపనం మహాంతః వాంఛంతి ఉమాపతిరివా ఏ మహానుభావుని యొక్క పాద పద్మ పరాగము తమను పవిత్రం చేయటానికి తమ శిరస్సులో శంకరుని వలె కరిస్తారో అలాంటి నీ పాద పద్మ పరాగాన్ని నేను పొందలేకుంటే ఈ ప్రాణాలను ఇలాగే విడిచిపెడతాను. అంగిరి పంకజ రజత్నపణం మహాంతః వాంఛంతి. గొప్పవారు కోరుతారు. ఎవరిలాగా? ఉమాపత్రి వారు. ఎంత నచ్చే కదా ఆయన ఈ యగ నచ్చే ఏముంది ఆయన చిరస్కులో గంగ అండి ఎక్కడి అది విష్ణు పాదోత్ఫలీం గంగాం మనందరికీ ఆయనే ఇచ్చాడు శ్రీభాగ చీర్తం. సరే ఎవరు ఇక్కడ దొరకను ఇలా పరమాత్మ పాద పరాగాన్ని శంకరుని లాగా ఏ మహానుభావులు తమ శిరస్సులో ఉంచుకోవాలని తలస్తారో దీనికి ఆత్మ తమోపహత్తి తమ పాపం పోవడానికి ఎరికెంభుజాక్షర్మ దేవా ఒకవేళ పరమాత్మ అమ్మ ఇలాంటి అనుగ్రహాలు నేను పొందలేకుంటే యత్యామి అకూన్ వ్రత కృషాన్ ఇంతకాలం నిన్నే పొందాలని వ్రతం చేసి చిక్కిపోయినటువంటి ప్రాణాలను యత్యామి భయపడతాను. సత్యజనం వి ఇష్ట్యాత్ ఇవాళ కాకుంటే ఇంకో నియుజనం అయినా కానీ నీవు నాకు భక్తగా దొరకకపోతావా? ఇత్యేతి గుహ్య సందేశాః హృదయమయా భూతాః స్వామి ఇవి రుక్మిణి నాతో పంపినవి నేను తీసుకొచ్చి ఇచ్చాను విమృతి

చేత కస్టమ్ చేత చేత క్రియతాం తదనంతరం టీటీ విని ఆలోచించి ఏది చేయాలో నిశ్చయం చూసుకొని ఆశ ఉండండి. అని బ్రాహ్మణుత్తముడు స్వామికి చెప్పారు అన్నమాట. అయిపోయింది కదా. స్వచ్ఛిత్ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మాగ్యేన మహీం మహీచా ఓ బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అస్మదు గురుభ్యో నమః రేపు రుక్మిణి కళ్యాణం అయ్యా సారు గారు ఇక మరి ఏమేం చేస్తారో మీ ఇష్టం సత్నాలు వజ్రాలు మణులు మాణిత్యాలు అన్నీ తీసుకుని రావాలి

Who can change the Lord's divine sankalpa (will)? "Yo durvimarchha padayya, nija mayaya, igam srishtva, gunani, vibhajate, tada nu, bhavishtha Paramatma" - through His own inscrutable maya, having created this universe and distributing the qualities within it - such is the Lord whose will no one can alter.

This - he went to Mada Rananda's place. "Sachanta Ramakrish nabhyam, Dhritarashtra vicheshthitam" - he narrated to Balarama and Krishna the machinations of Dhritarashtra, and described the situation of the Pandavas to those for whose sake he himself had been personally sent.

I will completely wipe out the Yadu dynasty from the face of the earth. Does the Yadu dynasty have so much pride, so much strength, so much arrogance? I am now rising in determination - I have resolved to wipe out the Yadu clan from this world - and with a full akshauhini army -

He will bring an ascetic, that one will keep killing, that one will let go - the burden. We said it - the purpose of His avatara. The earth's burden must be removed - thus. "Magadas tu na hantavyah, bhuya karta baro" - it is stated clearly: Jarasandha should not be killed yet - he is still needed to serve more.

"Yadrichchhaya drishtva tani, Rishikeshaha, Sankarshana, madhab ravit" - seeing all those events, the Lord said to Balarama: "Elder brother, did you see how great a difficulty has come upon the Yadavas? To remove that difficulty - look, a chariot has come for you - "

True heroes show their valor - they don't talk about it, do they? Do they say: "I am a great hero, I have such power?" Power must be demonstrated. If you have it, show it. What is the use of boasting? Therefore: "Na guruni, maha vacho rajan, aturasya, mumumur" - [true valor is shown in action, not words - this is the nature of genuine heroism].

Even arrows were taken out and deployed. Chariots, elephants, horses, other forces - "nignan rathan" - destroying everything. How was the battle? Let me tell you - "nirbhinna kumbhah, kariniha" - the temples of the elephants split open - [describing the fierce battle between Krishna-Balarama and Jarasandha's mighty army].

Whatever chariot Jarasandha had come in - He destroyed that chariot. He killed the horses, killed the charioteer, even his umbrella was gone - Jarasandha alone survived. Balarama grabbed him firmly. Here -

"Nittirna ari balarnamah" - the Lord's army had not diminished in the slightest - as if He had just gone for an evening stroll in the garden and returned. Such is the Lord's divine sport - the entire battle was like a leisurely walk for Him.

An utterly wicked and vicious person - Narada went there. "Yavana surodhat, asa Narada prasito, virah, yavana, pratyadu shyata" - Narada instigated the Yavana (Kalayavana) against Krishna. The Bhagavatam says his story is told elsewhere. Yesterday it was mentioned - Kalayavana - [the speaker refers to Kalayavana who was set upon Krishna by Narada].

Hearing what was said - coming with a vast army of three crore soldiers - the Lord saw: "Kunda tutu asimchyati, Krishna, Sankarshanah, sahayavani" - Krishna thought again, looking at the situation. Oh dear - what a great difficulty has come upon the Yadavas! -

Where are we actually? Where are we now? But we say "our home, our wife, our children, our wealth, our strength" - but where are we? We are inside His womb - [the speaker points out that all our possessions and relationships exist within the Lord's divine body, and our sense of separate ownership is an illusion].

All of them, for their various positions and authorities - whatever the Lord had given them - they returned all of it back to the Lord. There must be a Brahma, but since at that time Kaliyuga's Brahma was not yet there - since it was Dvaparayuga - [explaining the cosmic administrative positions that are vacated and reinstated with each cosmic cycle].

He appears like a trickster, submerges everything, do not trust him - with a single smile he corrupts all the worlds, meaning he enchants them. If he smiles once - you too fall into his trap - [this describes the deceptive Kalayavana who appears attractive and powerful but is a dangerous enemy].

Taking that here - and within that, four things were said - "Maha maya" - all worldly dealings proceed through it - "vidi veya" - as if cast away - he thus thought within his mind and kicked that sleeping one with his foot - [the story of Muchukunda: Kalayavana enters the cave, mistakes the sleeping Muchukunda for Krishna, and kicks him].

You have abandoned all your desires, all your enjoyments - having made such a great sacrifice - sons, wives, ministers, relatives - such people - you have all abandoned them - "kala baliyam" - [Muchukunda' situation: a great warrior who gave up everything for the gods and waited in his cave for ages].

"Padma parasha bhyam" - with feet as delicate as lotus petals - have You walked such a long distance, Lord? How much Your feet must have been hurt - "jarati uru kalala, uru kantake" - thorns in the thighs. Your feet are supremely tender - [Muchukunda praises the Lord's feet, wondering how such tender feet could traverse the rough earth].

"Anantvaatu mayapi hi" - not just others - even I cannot count them all. Because for there to be a count, there must be a limit - if there is a limit one can count up to that point - but this is infinite, there is no end. The Lord's qualities are without end - that is why even the Lord Himself says He cannot fully enumerate His own glories.

"Raja, ni tirthama ina choputoto, budidainavaadu" - O King, reduced to ash by your sacred vision - this Yavana (Kalayavana) is turned to ashes. "So aham, tava anugrahartham, guham etam, upagata" - I have come to Your cave to receive Your grace. "Prarthitah, prajaroam, purvam tha" - as requested long ago in the past - [Muchukunda recognizes the Lord and thanks Him for granting liberation from the cave].

What one desires causes sorrow, what one pursues causes sorrow - those born from sorrow - that is their say. How many stories does a wife go through? And then children? How many hardships, how many illnesses, how many vows, how many other class - [the speaker describes the endless cycle of desire and suffering that constitutes samsara].

"Yada pashuvu" - like a grazing animal wandering in a field - if it falls into a well - how much it suffers, how it cannot get out - we all too, while being fed the grass of our desires - fall into the Guranta (the deep pit of samsara) - that is the truth, isn't it? -

"O, apramattah, karanatatit, sadyate" - you are indeed one who is never negligent - "apramattah" - you are ever vigilant - at no time does even the smallest mistake occur on your part. "Toma pramattah, sahasa abhipadyate, kshulleri hanah, ahir iva, akumantah" - the inattentive one is suddenly struck down - like a snake silently approaching a careless victim.

It swallows up everything. That is why we have that very name - like a frog in a snake's mouth. Like that it comes and falls into it. "Patanga, jair va, nana, deva, sankita, sayeva, kalen, duratyayena, te, kalevaram, vitukumi, bhasma, sangjitah" - like moths drawn to a flame, like the inescapable passage of time - the body is designated as nothing but ash.

[Informal conversation about financial matters and worldly concerns - the speaker apparently discusses with attendees about monthly expenses, a car, and household costs, using it as a contextual example to illustrate the endless cycle of material desires and needs that keep one bound in samsara.]

He threw me into this cave and it took away my kingdom - I consider this Your grace. "Rajya nupanthaga mah, yadrichhaya" - by Your own sankalpa my kingdom and all my wealth were taken away. "Yatra arjyate" - where something is earned - [Muchukunda reflects that the loss of his kingdom was the Lord's grace, as it freed him from worldly attachment].

Will you ask? After obtaining the service of Your feet - which liberates all bonds - after attaining that liberation - would anyone ask for yet another boon that re-binds in every way? Who would ask? I will not ask. "Tasmat, visurjya, asa" - therefore, renouncing all other wishes -

In how many ways I have tried to test you - yet you do not succumb to temptation. "Na ra yattvam, apramadaya, vidyutat, nadi himayye ka, bhaktanam, a tirti bhijyate, khachit" - those who have devotion only toward Me are never broken by temptations. Like a river that never crosses its banks - such steadfast devotees are never overcome by any temptation.

The Lord gave Muchukunda a boon. "Ittamu taanugrito anga, Krishne, Krishnena, icha kununanda" - having thus been blessed by Krishna Paramatma, this great being bowed down before Him and made pradakshina and came out of that cave - [Muchukunda, having received the Lord's grace, emerged from his cave to live out the rest of his life in devotion].

Having contemplated - "Nara Narayanulanu, shraddhato ti, sarva dvandvato, shantah, tapasa, aradhayatva, harim" - with faith worshipping Nara-Narayana, peaceful and free from all dualities, he worshipped the Lord through tapas. "Bhagavan, punaravrijya, puri, yavana, vekshitam" - the Lord, having completed this task, returned to the city of the Yavanas -

Thus Nanda, smiling, set out with them taking their belongings. Going, going, going - they climbed a certain mountain, exhausted from a long journey. What is its name? Pravaha - [this appears to reference Krishna and Balarama climbing the Pravarshana mountain as part of the divine series of events].

How did that marriage happen? "Brahma" - they said Brahma ordained it. Similarly, Krishna too married Vaidarbhi, Bhishmaka's daughter Rukmini - you said. That too was in a svayamvara - [the speaker begins to narrate the sacred story of Rukmini's marriage to Krishna, one of the most beloved episodes of the Bhagavatam].

They remove all the sins of all the worlds. "Madhvihi lokamu, ramah, koru, tripyeta, sunvanah, shrutajnah, nitya nutanah" - anyone who truly knows how to listen - the ever-fresh stories of the highest truth - one who listens to these sacred stories every moment finds them perpetually new and inexhaustible.

That is why - what is his name? He exists there - "Hiranya Kakshyapudu." What is the meaning? What does "Hiranya" mean? What does "Kakshyapa" mean? Bed. Not a golden bed. "Hiranyam" means delusion (vyamoham). "Parupu" (bed) means the substrate of enjoyment - [the speaker explains the etymological meaning of the name Hiranyakashipu as indicating one who sleeps on the bed of delusion and material enjoyment].

All the others too wanted to give Rukmini in marriage to Krishna. But the unbending elder brother Rukmi decided he would give her in marriage to Shishupala. "Vichintya" - [thus the conflict began: Rukmini's heart was set on Krishna while her brother Rukmi was determined to wed her to Shishupala].

"Alajja salajja ganika chaiva, nirla jja yuva kulanganahi" - a shameful prostitute is disliked - just as a shameless housewife is disliked. "Talajja danika chaiva, nirla jjaiva kula" - so it was said. Therefore for Brahmins, what is wealth? Contentment - [the speaker explains the brahminic virtue of trishti (contentment) as the true wealth of the learned class].

The Lord says. "Svalabha santushtan" - one who is contented with whatever is obtained - "sadhu sajjana iti" - noble and virtuous ones. "Bhuta suhrit taman" - supremely friendly and beneficial to all creatures. "Nirahamkarinih" - free from ego. Those of such qualities - [describing the qualities of true saints that the Lord values above all other worshippers].

But the elder brother alone wanted to give her to Shishupala. She, having no other recourse, sent a messenger to me. This is the message she sent. Speaking as herself - "Rukmini uvaca" - who is speaking? [The bridal message of Rukmini to Krishna through a Brahmin messenger - one of the most celebrated passages in the Srimad Bhagavatam].

"Samabhihi" - in stories like this alone - comparable to Yourself - except You - which woman of good birth, which kula vadhu, would not choose You? "Na nrisimha, nara loka mano bhiramam" - not for just one person - You who captivate the hearts of all beings in the human world - [Rukmini's message praising Krishna's supreme excellence and her exclusive devotion to Him].

Meaning - if I have done all these things, if through my worship You are pleased, if You are satisfied and happy - then please come and take my hand in marriage. "Krinna tu me, na dharma bho ra, sutastad ayah, anye, shishupara" - please do not let the wicked Shishupala and others touch me -

"Yatyam bhagigi, nava vadhuh, girijam, upeyat" - every prospective bride before her wedding, as a marriage ritual, goes and makes offerings to Girija (Parvati). Since it is the eternal custom to offer prayers to Uma Maheshvara - going there in that manner - [the custom for brides to worship Parvati before the wedding, which Rukmini also followed as a strategy].

"Cheta, kastom, cheta, kriyatam, tad anantaram" - TTD heard and contemplated and decided what must be done - having made the firm resolve - wait hopefully. Thus the Brahmin excellence told the Lord - that was the message. It is done now. "Svachit, prajabhya, pari" - [Krishna after hearing Rukmini's message resolved to go to Vidarbha and carry her away].