పాద స్తుతి: ప్రభువు పాదాల స్తవగానం
Pada Stuti: Hymn in Praise of the Lord's Feet
పాద స్తుతి - ప్రభువు పాదాలకు స్తోత్రం - పఠించి వివరించబడింది. పాద వందనం సంప్రదాయం వివరించబడింది: పాదాలు మన వైపు చేరే ప్రభువు అంశాన్ని సూచిస్తాయి - అనంతుని అత్యంత సులభంగా అందుబాటులో ఉండే రూపం. భాగవతం ఏ స్థాయి సాధకులకైనా ప్రభువు పాదాలే ధ్యాన లక్ష్యంగా ఎందుకు వివరించిందో చెప్పబడింది. పాద స్తుతి ప్రతి పదం విశ్లేషించబడి ప్రతి నామం వేర్వేరు విముక్తి అంశాన్ని వ్యక్తం చేస్తుందని చూపించబడింది.
Pada Stuti - a hymn to the Lord's feet - is recited and expounded. The tradition of praising the Lord's feet (pada-vandanam) is explained: feet represent the aspect of the Lord that reaches down to us, the most accessible form of the infinite. The session explains why the Bhagavatam describes the Lord's feet as the object of meditation for all levels of seekers. The sacred verse "Pada Stuti" is analyzed word by word, showing how each epithet captures a different aspect of liberation.
కుక్రణీతం అముయా అగర మరదానా గుయాత్ కదంతి అతుపాశయ ధూమసేతువు పరిత్యాయ తవంబో నిరంతరం జీవించబడుతూ ఉన్నటువంటి వనమాలయ ఇయం సంస్పర్ధిని భగవతి ప్రతిపత్రివ శ్రీహి యహ పరమాత్మ యొక్క వనమాలతో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కాంతితో మరొక లక్ష్మి వలె పోటీ పడుతున్నట్టుగా కనబడేటువంటి యహ సుప్రణీతం అముయా అర్హల మాలదానః పరిపూర్ణమైనటువంటి ప్రీతితో పూజను ఆచరించేటువంటిదిగా అయి ఉంటుందో ఏంటది సదా అంగ్రీ. నీ పాదపద్మములు అవి అశుపాతయ ధూమకేతువు అజో అనేటువంటి ఆశయాలు భావాలు మనస్సులు సంస్కారములు ఇలాంటి వాటికి ధూమకేతువుగా ఉండేటువంటి నీ పాదపద్మములను సిరంతరం చింతన చేస్తాం ధ్యానం చేస్తామని అర్థం. కేతుహు త్రివిక్రమయుతః స్వతత్పతాకః యస్తే భయాభయకరః అసురదేవ చంబోహో స్వర్గాయ సాధుసు కలేజు ఇతరాయ భూమన్ పాదః పునాతు నీ పాదమే అజ్జనులను స్వర్గానికి పంపుతుంది ఇతరులను నరకానికి పంపుతుంది రెండు చేస్తుందట. పాదం ఒక్కటే సాధువులను స్వర్గానికి అసాధువులను నరకానికి పంపుతుంది కేతు త్రివిక్రమయుతః త్రిపదత్పతాసః అంటున్నాడు. త్రివిక్రమ కేతువు అన్నారు అంటే పరమాత్మ త్రివిక్రమావతారంలో తన పాదాన్ని అన్ని లోకాలకు పంపించాడు. అదే పతాకం అదే జెండా ద్వయం అలాంటిది యస్తే భయాభయకరః అసుర దేవ చెంబో. ఆ పాదము దేవతనకు అభయాన్ని ఇచ్చింది. రాక్షసులకు భయాన్ని ఇచ్చింది. ఆ పాదమే మంచి వారిని స్వర్గానికి పంపుతుంది, చెడ్డ వారిని నరకానికి పంపుతుంది. పాద పునాదు భగవన్ భజతాం అఘం నః అలాంటి పాదము మా పాపాన్ని తొలగించుగాక నచ్యోతగా వయవ యత్యవతే భవంతి బ్రహ్మాదయా పరభుతః మిధుహు అద్యమానా మిధః అద్యమానా అని చెప్తున్నాడు నస్యోతగావైవా అని చెప్తున్నాం జ్ఞాపకం అనుకుంటాను ముక్కుతాడు అంటాం బాగా మదించినటువంటి కోడెను మన మాట వినకుంటే ఉత్తవాన్ని ముక్కుతాడు వేస్తాం దాన్ని గట్టిగా తాగితే
అది చెప్పినట్టు వింటుంది. ముక్కుతాడు మేచినటువంటి గోవులు వృషభాలు ఎలా వచనంలో ఉంటాయో. అలా బ్రహ్మాది దేవతలందరూ నీ వశంలో ఉంటున్నారు. బ్రహ్మాదయస్తనుకృతః మిదురద్యమానా కారస్యతే జగుతి పురుషయోః పరస్య ఎలాంటి వాడవు నీవు కారస్వరూపుడవు. ఇంకోటి ప్రకృతి పురుషయోః పరస్య. ప్రకృతి కంటే పురుషుల కంటే అతిధులైనటువంటి కారరూపమైనటువంటి నీ విషయంలో త్యం నస్తనోతు చరణః పురుషోత్తమస్య అలాంటి పరమ పురుషోత్తముడైన నీ పాదము మాకు శుభమును కలిగించుకాక అత్యాసి హేతుహు ఉదయస్థితి సంయమానాం అవ్యక్త జీవ మహతామపి కాలమాపుకు అంటే ప్రకృతి మహత్తత్వము జీవతత్వము ఇలాంటి వాటన్నిటికీ కారణముగా ఏ కాలము చెప్పబడుతున్నదో స్వయం త్రినాభిహి అఖిలాపచయే ప్రవృత్తః కాలో గభీరదయః ఉత్తమ పురుషస్త్వం. నేనేమంటున్నాం కాలము అని చెప్తాం. ఎలాంటిది కాలము గభీరదయః. అతి గంభీరమైనటువంటి వేగము కలది ఈ కాలము అది వినాపిహి అఖిలాప చేయే ప్రవృత్తః కానీ పని ఏమిటి కాలం ఏం చేస్తుంది ప్రతి దాన్ని తగ్గించేస్తుంది కదా ఎంత గొప్పదాన్నైనా ఒక యారది రెండు ఏళ్ళు, మూడు ఏళ్ళు, పది ఏళ్ళు, పదిహేను ఏళ్ళు, ఇరవై ఏళ్ళు, ముప్పై ఏళ్ళు దాటుతున్నా కొద్దే ఏమవుతుంది? శక్తి త్రాసము కన్నులు చూడవు చెవులు వినలేవు కాళ్ళు నలవలేవు. శరీరం పని చేయలేదు. ప్రతి వస్తువు అంతే. పొద్దున పిండే కాయ, పండు తర్వాత రాజిపోవాలి. మొదలు చిగురు టాకులు, తర్వాత ఆకులు, ఆ తర్వాత పండు టాకులు, ఆ తర్వాత రాకులు. కదా ఇదంతా దేని వల్ల? కారంతో కారం ఏం చేస్తున్నాది? అఖిల అపశయ ప్రతిదాన్ని తగ్గించేది. కానీ పని ఎంత గొప్పదైనా సరే కారవేగంతో. తన శక్తిని కోల్పోతుంది. సగర జగత్తులో ప్రతి దాని శక్తిని తగ్గించేటువంటి మహా వేగం గైనటువంటి కాలం ఉంది అది త్రినాసిహి. తత్వ రజత్ తమస్ అనేటువంటి మూడు లేదా భూత
సవిచ్చేతే మోత్తమ ఇలాంటి నిలాదైనటువంటి ఈ కాలము అఖిలాపచేయే ప్రవృత్తః కాలః గభీరదయః ఉత్తమ పురుషస్తు ఎక్కడిది ఆ కాలం నీవే. నీవే రెండో రూపం కాలము ఉత్తమ పూర్షుడవు త్వత్త కుమార్తమధిగమ్య యయా స్వవీర్యం తస్తే మహాంతమివ గర్భం అమోఘ వీర్యః నీ నుంచే పురుషుడు సృష్టిని మహత్ తత్వం కూడా అహంకార తత్వాన్ని. మహత్తు గర్భాన్ని ధరిస్తుంది నీ వల్లనే నమయోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం తసామ్యహం అన్నాడే దానికి. ఈ వ్యాఖ్యానాలు అవును అది అక్కడ అందువల్ల నీవు మహత్ మహత్తత్వ మీద ఈ విధంగా గర్భాన్ని ధరించి స్వవీర్యం తోటి ధరిస్తే మహాంతమివ గర్భం అమోఘ వీర్య అంటే నువ్వే. నువ్వే పురుషుడిగా కనపడతావు. ప్రకృతిగా కనపడతావు. మహత్తత్వం కనపడతావు. మహత్తత్వముగా గర్భాన్ని ధరించి అహంకారాదులను సృష్టించి సగల జగత్తు సృష్టికి నీవే కారణమవుతావు. స్వయం తయానుగతః ఆత్మన అండకోశం. ఆ మహత్తత్వాన్ని ఆ గర్భాన్ని అనుసరించే బ్రహ్మాండ కోశం అంటాం మనం అది ఏర్పడుతుంది హైమం ప్రసద్య బహిహి ఆవరణైహి ఉపేతం. పుఠ్వి, అప్పు, తేజో, వాయు, ఆకాశ, మహత్, అహంకారం అనేటువంటి సప్త ఆవరణలతో ఈ బ్రహ్మాండం కూడి ఉంటుంది. సహ సప్తత్ తస్తు తస్య జగతస్య భవాన్ అధీశః. కాబట్టి స్థావర జంగమాలకు నీవే అధిపతివి ఎన్ మాయయ పుత్త గుణ విక్రియయ విపనీతాన్ ఈ యొక్క మాయ తోటి. పడుకొని ఉన్నటువంటి సకల గుణ వికారములు ఒక్కసారే ఉద్బుద్ధములు అవుతాయి. అలా అయిన వాటిని అర్ధాంజుషన్నపి కృషీకపతే నలిప్తః. ఆయా ప్రకృతుల యొక్క మహత్తత్వం యొక్క అహంకారం యొక్క విషయములను నీవు స్వీకరిస్తూ కూడా వాటితో సంబంధము కలిగి ఉండవు అంటే వారితో నీవు అనుభవిస్తావు.
కానీ ఒంటికి ఏ మాత్రం పొరపాటున కూడా అంటదు. అంటే ఏమిటి? ఆసక్తి ఉంటే అంటుతుంది. ఉదాహరణ ఏమిటయ్యా అంటే పాయసం మన నోట్లో పడితే మరికాస్త తాగాలి అనుకుంటాం. అదే పాయసం మన మీద పడితే? అదే అనుకోరు. పాయసం గుచ్చి మారిందా? పాయసం బాగానే ఉంది. వాడికి తెలిస్తే కదా. ఆ బండకు అయ్యో ఇది బాగా తీయగా ఉంది అని భావం పుట్టింది అనుకోండి అది మొత్తం అది తాగేస్తుంది. మనకు దానికి తేడా ఏమిటి అంటే మనకు ఆసక్తి ఉంది దానికి. పరమాత్మ కూడా దేని యందు ఆసక్తి లేదు కాబట్టి ఎన్ని అనుభవిస్తున్నా దాని కోసం నశి సధ్యతే బంధించబడడు చిత్తడు. స్వతః పరిహృతాదపి బిభ్యతిస్మ అందుకే పరిహృతా స్వతః బిభ్యతి ఇతరులు తీసుకోవాలన్నా భయపడతారు విడిచిపెట్టాలన్నా భయపడతారు. తత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను అదే నాకు ఈ గుణాలు వద్దు, నేను వదిలిపెడుతున్నాను అన్నవాడు భయపడతాడు. ఎందుకు? నేను వదిలిపెట్టిన అది పోవద్దు. ఏం చెప్తావ్? చెప్పినట్టు వినవు కాబట్టి అబ్బే నాకు ఎలాంటి కోరిక లేదండి అని కబుర్లు చెప్తుంటే నిజంగా కోరిక ఉందో లేదో చూతామని చిన్న టెస్ట్ పెట్టాడు బ్రహ్మ ఎవరికి విశ్వాస పెట్టి. ఆ సక్క పరిసరాల్లో మేకను పంపించాలి. ఉందా లేదా ఆసక్తి? నిజంగా లేకుంటే పదే దావతం ఎందుకు ఉండాలి అవసరం ఏమి వచ్చింది? తపస్సుకి అర్థం ఆసక్తిని తొలగించుకోవడానికి ఆసక్తిని పెంచడానికి పెంచుకోవడానికి. కాబట్టి ఇలాంటి ఆసక్తి లేదు నేను వదులుకుంటున్నాను అన్నవారు భయపడుతూనే ఉంటారు. ఎక్కడ ఎంత పడుతుందో అని. ఇక ఎలాగో స్వీకరించావో భయం ఎలాగో ఉందనుకో. తీసుకున్న వాడికి భయమే విడిచిపెట్టిన వాడికి భయమే. నీకు రెండూ లేవు. నువ్వు తీసుకున్నా భయం లేదు, విడిచిపెట్టినా భయం నీకు లేదు, కాబట్టి అన్నిహుద పగుతాదభి బిభ్యతిస్మ స్మాయా. లోక లవదర్శిత భావహారి భూమండల పగిత సౌరత మంత్ర చౌండై పత్నేస్తు తోడక సరస్ర అనంగ బానైహి చేంద్రియం విమచితుం కరణైహి నభిభ్యః
16000 మంది భార్యలు ఒక ఎనిమిది మంది మళ్ళా ఒక 114 మంది ఇంకా 25 లక్షల గోపికలు ఇంతమంది తమచేతనైన స్త్రీ సహజమైన చాతుర్యము కోటి విలాసము అవిభ్రమాలో వయ్యాలాలో చూపులో చేష్టలో ఆటలో పాటలో ఏదో ఉంటాయి కదా ఇన్ని. ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రవర్తించినా ఏ మహానుభావుడి యొక్క మనస్సును ఆవగింజంత కూడా తగిలించలేకపోయారు. చెడింపలేక చెడింపలేక పోయారు యచేంద్రియం. తెరింపలేకపోయారు అని చెప్తాం. మాయాలలోక రవదర్శిత భావహారి భృమండల ప్రహిత సౌరత మంత్ర చౌండై. కడుపు మలయ కదరికలు, చిరునవ్వులు, భావాలు, విలాసాలు, వికారాలు, వయ్యారాలు ఇలాంటివన్నీ కలిసి షోడశ సహస్రం పత్నియ 16000 మంది భార్యలు కూడా అనంగ బానైహి వమద బానులతోటి నిత్య ఇంద్రియం విమధితుం కరణైహి న విభ్యః సమర్ధులు కారేకపోయారు విభ్యత్తవామృత కదోదవః త్రిలోక్యాః పాదావనేజ సరితః క్షమలాని హంతుం నీ పాద ప్రక్షాళనం వల్ల కైనటువంటి జరము ప్రపంచంలో ఉన్నటువంటి సకల అమంగళములను తొలగించగలదు. త్రిలోక్య. మూడు లోకముల అమంగళాన్ని తొలగించగలవి నీ పాదతీర్థము అనుస్రవం శృతివి అంగ్రీయం అంగసంగైహి తీర్థద్వయం శుచిపదః త ఉపశ్రువంతి. అలాంటి దివ్యమైన నీ పాద పద్మముల యొక్క ప్రభావాన్ని తమ చెవులతో పుణ్యాత్ములు మాత్రమే వింటారు. నీ పాదం వల్ల పుట్టినటువంటి తీర్థము సకల లోకముల దోషాన్ని పోగొట్టి శుభాన్ని కలిగిస్తుంది. అలాంటి జలాన్ని పుణ్యాత్ములు మాత్రమే స్పృశించగలరు. పవిత్రాత్ములు మాత్రమే వినగలరు.
అంటే దీనికి సాంప్రదాయంలో పేరు ఈ స్తోత్రానికి ఇది పాదస్తుతి అని పేరు పాదస్తుతి శ్రీపాదస్తుతి అంటారు దీన్ని. అంటే కేవలము ఉన్నటువంటి ఇన్ని శ్లోకాలలో 12 శ్లోకాలు ఉన్నాయి. ఈ 12 శ్లోకాలు ఏం ప్రకారం చేశాయి? స్వామి యొక్క పాదాన్ని మాత్రం మన పక్కకు పోలేదు. ఎక్కడికి పోలేదు. అంటే పరమాత్మ యొక్క పాదము ఎలాంటి శుభాలను ఏ రీతిలో కలిగిస్తుందో అన్ని రకముల ప్రభావాన్ని స్వామి పాదము ఎలా చడిగి ఉందో ఈ స్తోత్రం చెప్పింది దీన్ని శ్రీపాద స్తవము శ్రీపాద స్తుతి అంటారు. ఇలా ఇత్యభిష్టూయ విభుజైహి తేశః యద స్తుతిహి హరిం. ఇలా దేవతలందరితో కలిసి బ్రహ్మ స్వామిని స్తోత్రం చేసి అభ్యపార్థ గోవిందం ప్రణమ్య అంబరమాత్రితః. దేవతలు కాబట్టి భూమిని తాపొద్దు కదా ఆకాశంలోనే ఉండి నమస్కరించి స్వామితో అంటున్నారు భూమి భారావతారాయ పూర్వా విజ్ఞాపిత ప్రభో మహానుభావా, మేము పూర్వము భూమి యొక్క భారాన్ని తొలగించడానికి అవతరించమని మొదట విజ్ఞాపన చేశాము. త్వం అత్మాభిని అచేతాత్మం తత్పదైవ ఉపపాదితం మహానుభావా, మేము కోరినట్టుగా నీవు. అలాగే చేశావు, నీవు ఎలా కోరామో అలా చేశావు. అంటే భూభారం మొత్తాన్ని తొలగించావు. ధర్మస్య స్థాపితః సత్సు సత్య సందేశు. సత్యసంధులైనటువంటి సజ్జనులలో ధర్మాన్ని స్థాపించావు. కీర్తిత్య దిక్షు విక్షిప్త అన్ని దిక్కుల యందు నీ కీర్తి వ్యాప్తం చేశావు. సర్వలోక మలాపః ఎలాంటి కీర్తి అది? పరమాత్మ వ్యాపింపచేసిన కీర్తిని స్మరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. సర్వలోకమలాపః అవతీర్య యదోర్వంశే విభ్రతు రూపమనుత్తమం. దివ్య వచనంలో అవతరించి సకలోత్తమమైనటువంటి దివ్య రూపాన్ని ధరించి కర్మాని ఉద్దామవృత్తాని హితాయ జగతః జగత్తు యొక్క హితము కొరకు
అద్భుతమైన ఉత్తమమైన ఉన్నతమైన కర్మలు ఆచరించావు యానితే చరితానే మనుష్యా సాధవ కలౌ శ్రుడువంతః తీర్థయంతశ్చ పరమాత్మ నీవు భూలోకంలో ఆచరించినటువంటి ఈ పనులను విన్నవారు. చెప్పినవారు, తలచినవారు, స్మరించినవారు చదక్షతం తరిక్షంతి అంచేత సులభంగా వారు తరిస్తారు. యజో భవ దేవ తీర్ణస్య భవతః పుర్నోత్తమ. అనుభవ యదోదురిలో పుట్టినటువంటి నీవు క్షరక్షతం వితీయాయ పంచవింశాధికం 125 సంవత్సరాలు గడిచిపోయాయి. నాదునాది ఆశీరాధార దేవ కార్యం అవశేషితం. ఇక ఇప్పుడు నీవు చేయవలసినటువంటి దేవ కార్యం ఏది? లేదు అన్నీ అయిపోయాయి. కులంచ విప్ర శాపేన నష్టప్రాయమభూత్. మీ యదువంశం కూడా బ్రాహ్మణ శాపంతో నశించిన ఇంచుమించు నశించినదన్నమాట. నష్టప్రాయమభూతు తత స్వధామ పర్వం విచత్వ ఇది మన్యతే స్వామి మీరు సంకర్పించుకుంటే అంటే వెళ్ళవయ్యా అనొద్దు కదా రా ఆయన ఎలా చేపించాలి అందుకే ఇది మన్యతే నీవు కూడా తలుచుకుంటే అనుకుంటే నీ దాను అని నీవు చేరబడపినది. తల్లోకాన్ లోకపాలాన్నః పాహి వైకుంఠ కింకరాన్ ఈ కింకర్లను లోకములను లోకపాలకులను మమ్ములందరినీ కాపాడవలసింది అంటే అవధారితమే తన్మే యధార్థ విభుదేశ్వరా దేవతా నాయకా నీవు చెప్పిన దాన్నే అనుకున్నాను నేను కూడా. ఇంతకుముందే ఆ విషయాన్ని ఆలోచించాను కుతం వత్ కార్యమఖిలం భూమేర్ పారోవతారిక. మీ పని మొత్తం చేసేసాను. భూభారాన్ని కూడా తొలగించాను. ఫలితం యాదవ కులం వీర్య శౌర్య స్త్రీయోద్గతం. బలము, పరాక్రమము, సంపద వీటితో బాగా గర్వించినటువంటి. యాదవ కులము జిగురుక్షతో లోకం వృద్ధమ్మే వేదయేవ మహార్ణవా అది అలాగే ఉంటే అదే మూడు లోకాలను ధ్వంసం చేస్తుంది.
కాబట్టి దాని పరాక్రమాన్ని నేనే ఆపాను, అరికట్టాను, ఎలా సముద్రాన్ని తెలియని కఠలాగా ముద్ర ఎంత పొంగినా ఆ హద్దును దాటి రాదు, దానికి అది హద్దు. యాదవ వంశానికి నేనే ఈ హద్దు తెచ్చాను, ఏమిటి ఆ హద్దు? ఈ ప్రచారం. బ్రాహ్మణ చాపమనే పేరుతో అది మరికాస్త విజృంభించకుండా నేనే తీశాను. యత్యసంభృత్య దుత్తానాం యదూనాం విపులం కులం గంతాస్మి. యాదవుల యొక్క ఇంత విస్తీర్ణమైనటువంటి ఈ కులాన్ని నేను బొదం మరించకుండా వెళ్ళినట్టయితే అనేన లోకోయం ఉద్వేడేన వినంక్షతి హద్దులేని యదవకులంతోటే మళ్ళీ లోకం నశించవలసి వస్తుంది ఇదానిం నాచ ఆరభ కులస్య విజయచాపతః ఇప్పుడు బ్రాహ్మణ శాపంతోటి యాగ ఒకడానికి నాత్యము ప్రారంభమైంది. యాత్యాయ భవనం బ్రహ్మన్ ఏతదంతే తవానత. ఈ నాశనం పూర్తయితే నేను కూడా నా లోకానికి వెళ్ళిపోతాను. ఇత్యుక్తః లోకనాధీన స్వయంభూ ప్రణిపత్య ఇలా స్వామి చెప్తే బ్రహ్మ అతన్ని నమస్కరించి సహదేవగణైహి దేవః స్వధామ సమపత్యత అన దేవగణంతో ఈ బ్రహ్మాదులు తావు తమ లోకాలకు వెళ్ళిపోయారు. అద సత్యాం మహోత్పాతాం ద్వారవత్యాం సముత్తితాం ద్వారచారి నగరంలో గొప్ప గొప్ప ఉత్పాతాలు ప్రారంభమయ్యాయి. యురోక్య భగవానాః యజువృద్ధాన్ సమాగతాన్ అందరినీ చూచి స్వామి అందరితో అంటున్నాడు ఏతేవై సుమహోత్పాతాః విస్తృష్టంతి ఇహ సర్వతాః పెద్దలందరూ జాగ్రత్తగా ఆలోచించండి మన ద్వారక పేవో మహా ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి, కలుగుతున్నాయి. శాపశ్చనః కులస్యాతీత్ బ్రాహ్మణేభ్యః దురత్యయః మనమెవరూ దాటలేనటువంటి బ్రాహ్మణ శాపం ఈ వంశానికి ఏర్పడింది. సవస్తవ్యమిహ్యాత్మాభిహి జీవితుభిహి ఆర్యకా పెద్దలారా. అకారి అనుకుంటే మనం ఇక్కడ ఉండం
ప్రభాత సముహత్ పుణ్యం యాస్యామః అద్యైవ ఈరోజే ప్రభాత తీర్థానికి వెళ్దాము మాచిరం ఎక్కువ ఆరస్త్యం చేయవద్దు. యత్ర స్నాత్వా దక్ష శాపాత్ గృహీతః యక్ష్మణ ఉరురాట్ విముక్తః ఈ ప్రభాత తీర్థంలో స్నానం చేసి దక్షుని చాపం వల్ల పొందినటువంటి ఆ యక్ష్మ వ్యాధి ఉంది క్షయ వ్యాధి దాని నుంచి చంద్రుడు విముక్తుడయ్యాడు. యక్ష్మణ గుడురాట్ విముక్తః శిల్భిషాత్పద్యః భేజే భూయః కళోదయం మళ్ళీ తన కళలు తాను పొందాడు. వయంచి తస్మిన్ నా పృత్య తర్పయిత్వా పితృను సురాన్ మనము కూడా ఆ ప్రభాసంలో స్నానం చేసి దేవతలను పితృ దేవతలకు తర్పణాలు ఇచ్చేసి భోజయిత్వా ఈతి యహ విప్రాన్ బ్రాహ్మణులను భోజనము చేయించి ఎలాంటిది నానా గుణవతా అంతతా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అంటే పనికిరాని సొమ్ము పాపాల పాలు నా సామిత్రం మనం ఇంట్లో దేన్ని వాడమో అది వండి వాళ్ళకి పెడుతుంటాం. రా కాదు నానా గుణవత అంతత. విచిత్రమైన అనేకమైనటువంటి ఉత్తమ గుణములు గల భోజనముతో ఏది ఉత్తమమో అది పెట్టాలి. ఏది మనకు బాగా ఇష్టమో దాన్ని భగవంతునికి పెద్దలకు నివేదించాలి. అంతే కానీ మనం దేన్ని వాడమో అది వాళ్ళకు పెట్టామనుకోండి దాన్ని దానము అనరు, అలా భోజనం పెట్టి తీసు దానాన్ని పాత్రేషు యోగ్యమైన వారిలో దానాలు కూడా ఇచ్చి ఎలా రద్దయ్యాలి. ఇది వయ్యా కాదు. శ్రద్ధా భక్తులతో దానం కూడా ఇచ్చి గుప్తువా మహాన్శివై రుజినాని సరిష్యామః. మన కష్టాలను మన పాపాల నుండి మనం బయటపడదాము. దానైహి నౌర్భిరివ అర్ణవం. పాపాల నుంచి తప్పించుకోవాలంటే సముద్రంలో పర్వత దాటినట్లుగా సముద్రాన్ని పాపాలను దానములతో దాటవాలి. దానములు ఎందుకు? మనను చుట్టుముట్టినటువంటి పాపాలను తొలగించుకోవడానికి దానములు పనిచేస్తాయి. దానాన్ని పాప శమలాని అంటాడు. పాపాన్ని పోగొట్టేవి దానములు.
ఇలా తరిశ్యామః దానైహి నౌభిరివార్ణవం ఏవం భగవతాధిష్టః ఇలా పరమాత్మ ఆజ్ఞాపిస్తే యాదవులందరూ కూడా గంతుం కృత ధీయః అలాగే పామలు ఎవరు కాదంటారు సరే పెడదామండి అనుకొని ప్రధానం సిద్ధం చేశారు. తన్ని రీచ్ఛ ఉద్ధవో రాజన్ శృత్వా భగవతోజితం. అదంతా చూస్తున్నాడు బౌల భక్తాగ్రేసరుడు. ఎవరాయనే ఉద్ధవుడు. స్వామి చెప్పిన దాన్ని విన్నాడు. స్వామిని చూశాడు దృష్టువా అరిస్తాని గోరాని మహా భయంకరమైనటువంటి ఉత్పాదాలు కనబడుతున్నాయి వాటినన్నిటినీ చూస్తూ నిత్యం కృష్ణ మనువ్రతః ప్రతిక్షణం కృష్ణుని అటు పెట్టుకొనే ఉండాలి. వెంట ఉండి వివిక్త ఉపసంగమ్య జగతానిశ్వరీశ్వరం ప్రణమ్య శిరసా పాదౌ ప్రాంజలిహి తమపాత ఎప్పుడు ఒంటిగా ఉండి. ఎవ్వరూ చుట్టుపక్కల సమయాన్ని చూచి శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి అతనితో ఇలా అంటున్నాడు దేవదేవ దేవదేవేశ యోగీశ పుణ్య శ్రవణ తీర్థన సముర్చేతతు కులం నూనం లోకం సంత్యక్షతే భవాన్. నన్ను జాగ్రత్తగా చూస్తున్నాను. నాకు ఇదేం అర్థమపోయింది. నీవు ఈ యాదవ కులాన్ని నశింపచేసి నీవు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి. వెళ్ళేటట్టే కనబడుతున్నావు సంత్యక్షతే భవాన్. విప్ర చాపం సమర్ధోపి ప్రత్యహన్నయదీశ్వర. ఎందుకంటే నీకు శక్తి ఉంది. నువ్వు తలుచుకుంటే విప్ర చాపాన్ని తొలగించగలిగేవాడవు కానీ తొలగించలేదు. నాహం తవాన్ ది కమలం క్షణార్ధమోపి కేజవా త్యక్తుం సముస్తహే. నా పరిశ్రమ ఏంటంటే నేను నీ పాదపద్మాన్ని అరక్షణం కూడా విడిచిపెట్టలేను. స్వధామ నయ మామపి నన్ను కూడా నీ వెంట నీ లోకానికి తీసుకొని పోవయ్యా తవ విక్రీరితం కృష్ణ రుణాం పరమ మంగళం మానవులకు పరమ కళ్యాణాన్ని కలిగించేటువంటి లీల క్రీడమే అది కర్ణ పీయూషమాసాధ్య చెవులకు అమృతముగా పొంది త్యయతి అన్యస్పృహాం జనః
మన ఊరు ఇతరముల యందు కోరికను విడిచిపెడతారు. చెవులకు అమృతమైనటువంటి నీ లీల తను చిన్నవాడు మరో దాన్ని కోరుతాడు. అన్నిటినీ విడిచిపెడతాడు. చెయ్యాసనాదన స్థాన స్నాన శ్రీరాసనాదితు. తదన్ త్వాం ప్రియమాత్మానం వయం భక్తాహత్యజీమహి. సామాన్యులు నీ కథ వింటేనే తక్కిన వారిని వదిలిపెడతారు నిన్ను వదిలిపెట్టలే. అది మేము ఎలా అంటాము? నీతోటి చెయ్య ఆసన అటన స్నాన స్నాన క్రీడ అచన. మీతో కలిసి ఒకే పడుకున్నాం, ఒక పక్కనే కూర్చున్నాం, కలిసి స్నానం చేశాం, కలిసి తిరిగాం, కలిసి ఆడాం, కలిసి భోజనం చేశాం, కలిసి విహరించాం. నీవు ఇవన్నీ చేశావని విన్నవాళ్లే నిన్ను వదిలిపెట్టకుంటే, నీతో ఇవన్నీ కలిసి చేసిన మీ వినవలు పెట్టామయ్యా. నువ్వు పోతానంటే పోనిస్తామా? కథం భక్తా విభక్తులం నిన్ను ఎలా వదిలిపెడతాము త్యహీమహి త్వయ ఉపభుక్త త్రగ్యంధవాసో అలంకార చర్చితాః ఉచ్చిష్ట భోజిదో దాసాః తవ మాయాం జేయేమహి ఇన్నాళ్ళు నిన్ను చూసి నాకు బాగా ఒక విషయం అర్థమైంది నువ్వు చాలా గొప్పవాడవు నీ మాయ అంతకంటే గొప్పది. ఎలాంటి వాళ్లయినా నీ మాయను దాటలేరు అని నువ్వు చెప్తున్నావు. కానీ మీరు దాటే ఉపాయాన్ని కనిపించారు. నీ మాయను జయించగలము. ఏం చేస్తారు అంటే ఉపభుక్త శ్రగ్యంధ వాతో అలంకార చర్చితాః నీవు వాడినటువంటి పూలను నీవు వాడిన మాలను నీవు వాడిన గంధమును నీవు వాడినటువంటి వస్త్రమును నీవు విడిచినటువంటి అలంకారాన్ని ఇవన్నీ ఉచ్చిష్ట భోజనః. నీవు అనుభవించి విడిచిన వాటిని అనుభవించిన దాసులము, భక్తులము నీ మాయను వెలుస్తాను. శేషమాల, శేష వస్త్రము, శేష భోజనము, పరిహ ప్రసాదం అంటారే, శేష ప్రసాదము. ఇవన్నీ అనుభవిస్తే తీసుకుంటే ఇంక నీ వాయం చేస్తుంది?
నాకు మార్గం దొరికింది, నీ మాయను మేము గెలువగలము జయేమహి. వాసరచనాః ఋషయా శ్రమణాః ఊర్ధ్వవంతినః బ్రహ్మాఖ్యం రామచేయా శిశాంతాః సన్యాసినః అమలాః. దిగంబరులు, ఋషులు, సన్యాసులు. ఊర్ధ్వరోకాన్ని వెళ్ళడానికి కోరుకునేటువంటి వాళ్ళు పరబ్రహ్మమైనటువంటి నీ లోకమును సన్యాసులు చేరుతారని చెప్పారు. వయంత్వేహ మహాయోగిన్ మాకు అవన్నీ అవసరం లేదు. దిగంబరత్వం వద్దు, తపస్సు వద్దు, యోగము వద్దు, ఏమీ అవసరం లేదు. భ్రమంతః కర్మవర్తమసు మా మా కర్మ మార్గాల్లో మేము తిరుగుతూ త్వద్వార్తయా తరిష్యామః, మీ కథతో దాటుతాం. సన్యాతము వద్దు, వానప్రస్థము వద్దు, యోగము వద్దు, ఏమీ అవసరం లేదు. ఇలాగే ఉంటాం, సంసారంలో ఉంటాం. హాయిగా విహరిస్తాం. అన్ని పనులు చేసుకుంటాం. భయం లేదు మాత్రం. ఎందుకు నీ కథ విని నీ కథతో దాగుతాము తావకైవి దుష్టరం తమః నీ వారితోటే నీ కథలతోటి నీ లీలలతోటి విని విని అని అని మాయం రాసేది. నాకు ఓటు లేదు సన్యాసము, వానప్రసవము, తపస్సు అయినా మా వల్ల కాదు. సంసారంలో ఉంటాం, నీవు చెప్పినట్టు వింటాం. నీ మాటలే వింటాం, స్మరిస్తాం. స్మరంతః కీర్తయంతస్తే కృతాని కవితానిచ నీవు ఆచరించిన దాన్ని స్మరిస్తాం. నీవు చెప్పిన దాన్ని కీర్తిస్తాం గతి ఉత్స్మిత ఈక్షణ క్షేళి ఎన్ నృలోక విడంబనం నీ గమనము నీ చిరునవ్వు నీ చూపు నీ పరిహాసము నీ లీల ఎలాంటిది ఇది నృలోక విడంబనం మానవులలో మానవులుగా ఉండి చేయవలసిన వాటిని నాటకముగా చేయవే అవన్నీ స్మరించుకుంటూ అవన్నీ ధ్యానం చేసుకుంటూ నిన్ను తెలుస్తాం నీ మాయను తెలుస్తాం. ఏవం విజ్ఞాపితః రాజన్ ఇలా ఉద్ధవుడు విజ్ఞాపన చేస్తే భగవాన్ దేవకేశుతః ఏకాంచినం ప్రియం ధృత్యం ఉద్ధవం సమభాసతః ఏకాంతి అంటే ఆంతరణ్యుడు, ప్రియభక్తుడు. అలాంటి ఉద్ధవుడితోటి స్వామి మాట్లాడుతున్నాడు. యధాత్తమాం మహాభాగ.
బాగా తచ్చి కీర్చితమేవనే. నాయనా నీవు నా గురించి ఏం చెప్పావో నేను దాన్నే చేయాలనుకుంటున్నాను అంటే. వెళ్ళిపోవాలనుకుంటున్నాను. బ్రహ్మ భవః లోకపాలాః స్వరూపాతం మే అపితాంచినః. బ్రహ్మ రుద్రుడు లోకపాలులు మళ్ళీ నన్ను ఆ లోకంలోకి రమ్మని కోరుతున్నారు. మయా నిష్పాదితం యత్ర దేవ కార్యమశేషతః. ఈ లోకంలో సంపూర్ణంగా దేవ కార్యాన్ని ఆచరించాను. యదర్శమోతీర్ణోహం ఔంచేన బ్రహ్మన అర్భితః. బ్రహ్మ ప్రార్థిస్తే. అంశగా నేను ఏ పని చేయటానికి అవతరించానో ఆ పని పరిపూర్ణంగా ఆచరించాను. కులం శాపనిర్దగ్ధం యాజవ కులం కూడా శాపంతోటి ఇంచుమించు అంతము కాబోతుంది త్వరలోనే నంక్షతి న్యోన్య విగ్రహాత్. పరస్పరం వారిలో వారు కలహించుకొని యాదవకులం నచించబోతున్నది. సముద్ర సప్తమి అని ఏతాం పురీంచ స్రావయిష్యతి. ఈనాటికి ఏడవ రోజు సముద్రము ద్వారకాపురమును ముంచేస్తుంది. స్రావయిష్యతి. ఎరిషేవ అయం మయాత్యక్తః లోకోయన్ నష్టమంగరః నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళగానే నాతో పాటే ఇక్కడున్న అన్ని శుభములు వచ్చేస్తాయి అంటే విడిచిపోతాయి. నష్టమంగరః భవిష్యతి అతిరాతు సాధో ఖలినాపి నిరాకృతః. అది దోనె అవుతుంది నేను వెళ్ళగానే ఇంకోడు వస్తాడు ఇక్కడికి. వాడు వాడు కాళి. కాళి పురుషుడు వచ్చి ఈ అన్ని శుభాలను వాడు నిరాకరిస్తాడు తిరస్కరిస్తాడు. నవస్తవ్యం త్వయేవేహ మయాస్యత్తే మహీసదే. నేను విడిచిపెట్టిన ఈ భూమ్మీద ఇక్కడ నువ్వు ఇక్కడ నీవు ఉండవద్దు. జనః అధర్మరుచెరు భద్ర భవిష్యతి కలవునియే. అరియుగంలోని మానవులు అధర్మము యందు రుచి కలిగి ఉంటారు. త్వంతు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు. నీ వారి యందు నీ బంధువుల యందు నీవు స్నేహాన్ని విడిచిపెట్టి మయ్యా రేష్య మనః మనస్సును నా యందే లగ్నం చేసి.
చక్షురుభ్యాం సమ్యకు సమదృకు విచారస్వా అంతదా పరమాత్ముని నన్ను చూస్తూ నీవు భూమినంతా పర్యటించు. ఇదం మనసా వాచా చక్షురుభ్యాం శ్రవణాది విహీన స్వరం ఉచ్ఛమారంచ విద్ధి. ఈ లోకంలో మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, కన్నులతో కానీ, చెవులతో కానీ, శరీరముతో కానీ గ్రహించబడేదంతా నచించిపోయేది. చెప్తున్నాను మొదలు పెట్టేసిన కొంచెం కొంచెం అన్నాను అని. అంటే ప్రధాన సూత్రం ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకుంటే మనకు దీని మీద కోరిక పుడుతుండాలి. ప్రేమ పుడుతుండాలి. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, కన్నులతో కానీ, చెవులతో కానీ, శరీరంతో కానీ. ఏ ఇంద్రియములతో గ్రహించబడినదైనా అదంతా నశించిపోయేదే. మనత వా చతుర్భ్యాం శ్రవణాదిభి నశ్వరం గృహ్యమానంచ విద్య ఇదంతా మాయా మనోమయం. ఇదంతా నా మాయతో వ్యక్తులు. ఎంత క్షణకాలంలో నశించేది. పుంసో అయుక్తస్య నానార్థః భ్రమః సగుణధోసభా. యోగము లేనటువంటి పురుషుడికి స్నానార్ధః భ్రమ రకరకముల భ్రమను కలిగించి గుణజోటాలను సూచిస్తుంది. కర్మ కర్మ వికర్మేతి గుణవేష ధ్యయః ఇది మనం చెప్తున్నాం కదా కర్మ. అకర్మ వికర్మ అని గుణ దోష బుద్ధి తోటి ప్రవర్తించినటువంటి మానవుడు కేవలం అమంగళాలను అసుఖాలను పాపాలను మాత్రమే చేర్చుకుంటాడు. తస్మాత్ యుక్తేంద్రియ గ్రామః యుక్త చిత్తః నీవు యోగము ఇంద్రియ సమూహాన్ని మనస్సును నా యందే నిలిపి ఇదన్ జగత్తు ఆత్మని ఈక్షస్వాహ ప్రపంచమంతా నీలో చూసుకో బయటలో. ప్రపంచంలో నిన్ను చూడకు, నీలో ప్రపంచాన్ని చూడు. సముద్రం మీద జలం మీద పడవ పోతుంది, నీళ్ళలో పడవ ఉండాలి కానీ పడవలోకి నీళ్ళు కదా. సవరం ఇల్లు వచ్చే అనుకోండి మురుగుతుంది. సంసారంలో మనస్సు ఉండాలనేమో కానీ మనస్సులోకి సంసారాన్ని రానియ్యకూడదు. వచ్చిందనుకోండి కడవలాగా మనం కూడా మురిగిపోతాం.
నీళ్లో ఉండాలి పడవ. పోతుంది హాయిగా వెళ్తుంది. పడవలోకి వస్తే సంసారంలో మనస్సు ఉంది కానీ మనస్సులో సంసారాన్ని రానివ్వకు. అలా. ఆత్మ నీ చత్వ విహితం ఆత్మానం మై ఆ ఆత్మను నాలో చూడు. జగత్తును ఆత్మలో చూచుకో ఆత్మను పరమాత్మలో నా యందు చూడు. జ్ఞాన విజ్ఞాన సంయుక్తః ఆత్మభూత శరీరినా. మోక్ష జ్ఞానము, లౌక్య జ్ఞానము ఈ రెండిటినీ కలిగి ఆత్మభూతః శరీరునా అందరి జీవులకు ఆత్మగా ఆత్మానుభవ తుష్టాత్మ ఆత్మానుభవం తోటే. సంతోషమైనటువంటి మనస్సు గలవారవై నా అంతరాయైహి విఘన్యతే ఇది ఉంటే ఎలాంటి విఘ్నాలు రావు అంటే ఏం చెప్పాడు? జ్ఞానము విజ్ఞానము ఉండాలి. సకల జీవులకు నీవు నీవే ఆత్మవు కావాలి. ఈ ఆత్మానుభవాన్ని మనస్సుతో పొంది సంతోషించాలి. అలా ఉన్ననాడు ఇంకా విజ్ఞాన కలిగి. మనస్సు ఆత్మానందాన్ని చూస్తుంది, ఆత్మ పరమానందాన్ని చూస్తుంది. జగత్తును నశ్వరముగా చూస్తుంది. ఇది కదా ఇక్కడ? పూర్తిగా తొలగిపోతాయి. దోష బుజ్యా ఉభయాతీతః నిషేధాతు ననివర్తతే. ఇది దోషము, ఇదంతా ప్రపంచమంతా దోషము. ఇందులో మనం ఉండొద్దు, మనం దీన్ని వదిలిపెట్టి పోవాలి. ఉండొద్దు, చూడొద్దు, వినొద్దు, చేయొద్దు అని నిషేధించటం వల్ల నీవు ఈ ప్రపంచాన్ని, సంసారాన్ని దాటి వెళ్ళలేవు. ఇలా కదా? ఫలానా దాన్ని చూడొద్దు, అనగానే దాన్నే చూడొద్దు. ఫలానా దాన్ని వినొద్దు, ఫలానా దాన్ని తాకొద్దు, ఫలానా విషయాన్ని ఆలోచించొద్దు. ఇలా వద్దు వద్దు వద్దు అంటున్నా కొద్ది వాటిలోనే ప్రవర్తిస్తాం. కాబట్టి నిషేధంతో ఏదీ నివర్తించదు. గుణబుద్ధి ఆది విహితం న కరోతి యదా అర్భకః. శిశువు ఈ పని చేయడానికి చేస్తాడు. చదువుకోరా బాగుపడతావు అంటే చదువుకోకరా. బయట తిరగొద్దురా అంటే తిరుగుతాడు. వద్దన్న పని చేస్తాడు చేయమని పోయి చేయరు మనం చెబుతున్నాం. వేదములు, శాస్త్రములు, పురాణములు, ధర్మములు దేన్ని చేయమని బోధించాయో దాన్ని తప్ప అది చేస్తాం. ఏది వద్దంటుందో దాన్నే చేస్తాం.
కదా మంచివాళ్ళం. అందుకే నిత్య యగ తోటి ఏది నివర్తతే నివృత్తి జరగదు తొలగిపోదు. సర్వభూత సుహృతం. సగల ప్రాణులకు మిత్ర భావాన్ని పెట్టుకొని శాంతుడవై జ్ఞాన విజ్ఞాన నిశ్చయం కలిగి ప్రపంచమంతా నా స్వరూపమై ఎవడు చూస్తాడో అలాంటివాడు నవిపద్యేత. ఎలాంటి బాధలను కష్టములను ఉండరు. ఇత్యాదిష్టః భగవతా పరమాత్మ ఇలా ఆజ్ఞాపిస్తే మహాభాగవతుడు అయినటువంటి ఉద్ధవుడు ప్రణిపత్యాః తత్వ జిజ్ఞాసుహు మొదలుపెట్టాడు. తత్వం తెలుసుకుందాం అనుకొని ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు యోగేశ. యోగ విన్యాస యోగాత్మన్ యోగ సంభవ నిద్రేయసాయమే ప్రోక్త త్యాగః సన్యాస లక్షణ సులభంగా చెప్పేశారు. అన్ని అన్నిటిలో నన్ను చూడు. అన్నిటిలో గుణజోతాలను చర్చించకు. దీన్ని నిషేధించకు సకల ప్రాణుల యందు మైత్రి తోటి ప్రపంచాన్ని నాలో చూసి నన్ను నాలో ప్రపంచాన్ని చూసి తరించు అన్నారు, ఇదంతా చూస్తే నేను చెప్పినట్టు ఏంది? మంచి సంగతి సన్యాస యోగాన్ని చెప్పినట్టయింది త్యాగోయం దుష్టరో భూమన్ అన్ని చేయొద్దునేమో కానీ ఈ త్యాగం చేయగలమా? సంసారంలో ఉండి సంసారాన్ని వదిలిపెట్టండి. బయట ఉంటే వదిలిపెడతాం. కదా? సంసారంలోనే ఉండి సంసారాన్ని వదిలిపెట్టాలంటే ఇది దుష్కరం కదయ్యా. కామానాం విషయాత్మతిహి కామానాం త్యాగః దుష్కరః. విషయముల యందు మనస్సున్నవారు కాములను విడిచిపెట్టగలరా? విడిచిపెట్టలేదు. సుతరాంత్వై సర్వాత్మం అభక్తైరితి మేభతిహి నీయందు భక్తి లేనివారు. దుష్కరమైనటువంటి కామలలను విడిచిపెట్టలేదు. కోరికలు విడిచిపెట్టట దుష్కరము. వల్ల కాదు కదా అని నా భావన సోహం మమాహమితి మూఢమతిహి. కదా? ఎలాంటి వాళ్ళం మేము?
మామా ఉన్నాయి రెండు కదా ఒకటి అహంకారం మమకారం ఈ రెండిటితో నాది నేననేటువంటి భావంతో మూఢుడినైపోయి నేను మూఢమతి విగాఢ త్వను మాయయా విరచితాత్మని తాను బందే నీ మాయకే దెబ్బ పెట్టినటువంటి శరీరము శరీర సంబంధులు ఇలాంటి వారి యందు తత్వంజతా నిగదితం భవతా యథాహం చాలా సులభంగా చెప్పేసావు నన్ను చేరుతావని నాదేం నమ్మకం లేదు అయ్యేదేం కాదు యథాహం సంసాధయామి భగవంత్ అనుశాతి కృత్యం సులభంగా చేయగలుగును ఏది చెప్పావో అది ఎలా చేయాలో నీ భృత్యులకి అనుగ్రహించవయ్యా అనుశాది భృత్యం సత్యస్యతే సదృశః ఆత్మనః ఆత్మనోయ నీవు సత్య స్వరూపివి ఆత్మ దృక్కు అలాంటి నీవు వక్తారమీచ విభుదేక్తవి నాను చక్షే నీలాంటి సత్య బోధకుడు సకల ప్రపంచంలో నాకు ఇంకొకడు ఉన్నాడు ఎక్కడైనా? ఎక్కడ లేడు. ఎవరో చెప్తారేమో కానీ నీలా చెప్తారా? సత్యమును నీలా చెప్పేవారు ఇంకొకరు నాకు లభించరు నేను చూడటం లేదు. సర్వే విమోహిత ధ్యయః తవ మాయయా. పంచంలో ఉన్న అందరూ నీ మాయతోటి మోహించబడిన వారే ఈమే బ్రహ్మాదయస్తనుకృతః బహిరర్థ భావ ఈ బ్రహ్మ దేవతలందరే దేహదానులు వాళ్ళు వెలుపల ప్రయోజనము ఫలము ఉన్నదని భావించేవాడు. లోపల నిన్ను చూడరు. అంతా బయటే ఉందనుకుంటారు. ప్రపంచమంతా బయటనే ఉంది. అన్ని అర్థములు, అన్ని పురుషార్ధములు బయట లభిస్తాయని భావించి బ్రహ్మాది దేహధారువు కూడా నీ మాయ చేత మోధించబడ్డప్పుడు సత్యము యొక్క సత్య స్వరూపాన్ని చెప్పగలవాడవు నీవు తప్ప. ఎవరున్నారు? ఇంకెవరూ దొరకరు. తస్మాత్ భవంతం అనవజ్యం అనంతపారం కాబట్టి. ఇంత ప్రభావం అని చెప్పలేనంతగా ఉన్నటువంటి నిన్ను సర్వజ్ఞం ఈశ్వరం అకుంఠ వికుంఠ విష్ణం. నీవు సర్వజ్ఞుడవు ప్రభువు అకుంఠ వికుంఠ విష్ణం.
మొక్కబోనటువంటి బుద్ధి ఎదురులేనటువంటి నీ లోకం అలాంటిది నిర్విన్నతీయహం విరక్తి పొందినటువంటి నేను వృజినాభితప్తః సంసారంతో పాపంతో కష్టముతో తపించబడి నారాయణం నరసఖం శరణం ప్రపజ్యే నరసఖ నారాయణ అలాంటి నిన్ను నేను శరణు పొందుతున్నాను నీవే మాకు ఉత్తమ మార్గాన్ని చూపగలుగుతుంది. ప్రాయేన అంటే స్వామి అంటున్నాడు ప్రాయేన మనుజాలోకే లోకతత్వ విచక్షణాః అందరికీ తెలుసు. వాళ్ళందరికీ ఒక తత్వం బాగానే తెలుసు కానీ సముద్ధరంతి ఆత్మానం ఆత్మనైవ అశుభాశయా. తనతో ఆత్మతోటే ఆత్మనంతి మనస్సును ఉద్ధరిస్తాడు. దేని నుంచి అశుభాశయా. పాపము నుండి అహంగళం నుండి లోకంలో చాలామంది లోకతత్వాన్ని తెలిసిన వారు తమను తాము అశ్వము నుండి ఉద్ధరించగలరు. ఆత్మనః గురుహు ఆత్మైవ పురుషస్య విశేషతః లోకంలో ఎవరు గురువు ఆత్మ. ఆత్మే బంధువు, ఆత్మే ఉద్ధారకుడు. యత్ ప్రత్యక్ష అనుమానాభ్యాం శ్రేయః అసౌ అనువిందతే. కొంచెం బుద్ధి ఉంటే కాస్త ఆలోచిస్తే ప్రత్యక్ష అనుమానార్థం. చూచిన దానితోటి ఊహించిన దానితోటి ఒక పని చేశాం, ఫలితం వచ్చేసింది, అనుభవించాం, పోయింది ఏమైంది? నెల్లోరు జో జో జో ఒక రోజు వేతనం వస్తుంది. మరి మన నెల్లోరు ఉంటుందా? ఒక గంటలు అయిపోయాయి. 30 రోజులు రేపు జీతం రేపు ఫస్ట్ రేపు జీతం రేపు జీతం ఎగిరి గన్ చేసి పొద్దున వస్తుంది సాయంకాలానికి అయిపోతుంది. మళ్ళీ 30 రోజులు చేస్తే కానీ రాదు. ఇదొక్కటి చూచి ప్రపంచమంతా ఇంతే ఊడించలేమో. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అని ప్రత్యక్ష అనుమానులతోటి ఇది శ్రేయస్సు. ఇది మనకు మేలు కలిగించేది కాదు. మనం ఆచరించేటువంటి కర్మల వలన కలిగిన ఫలితమైనా కానీ నక్షరమే.
ఈ లోకంలో ఎలా నశ్వరమో పై లోకంలో కూడా అంతే. స్వార్గం అలాంటిది. ఇంద్రలోకం, చంద్రలోకం అన్నీ ఇలాంటివి ఊహించలేం. కాబట్టి నశ్వరము కానిది ఏదైనా ఉంటే దాన్ని పట్టుకోవాలని అభిప్రాయం. వచ్చేస్తుంది, కలుగుతుంది, అనువిందతే. పురుషత్వేచమాం ధీరాః సాంఖ్య యోగ విశారదాః. సాంఖ్య యోగము బాగా తెలిసినటువంటి వారు నన్ను పురుషుడిగా ఆ విత్తరాం ప్రపస్యంతి సర్వశక్తి ఉపవృహ్మితం అంటే మనకు సాంఖ్యం మొదలు పెడుతున్నాడు. సాంఖ్య శాస్త్రంలో నన్ను పరమాత్మను సర్వశక్తి సంపన్నుడిగా చూస్తారు. ఏక ద్వి త్రి చతుష్పాదః బహుపాదాః పదా అపాదః బహవస్తంతి పురః సృష్టః తాతా మే పౌరుషి ప్రియా. నేను చాలా దేహాలను సృష్టించాను. ఎలాంటివి? ఒక పాదము, రెండు పాదాలు, మూడు పాదాలు, నాలుగు పాదాలు, అనంతమైనటువంటి పాదాలు, అసలు పాదాలు లేనివి ఉన్నాయా ఇక్కడ? కాళ్ళు లేదు ఉన్నాయి చాలా. చాలా కాళ్ళు జల్లి ఉంది 1000 కాళ్ళు అని. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, 10 కాళ్ళు, 12 కాళ్ళు ఇట్లా రకరకాలుగా అన్నీ చూశాము కానీ ఇలా నేను సృష్టించినటువంటి అన్ని దేహాలలో నా ఇష్టమైన దేహం. ఈ పౌరుషి మానవ దేవం నాకు బాగా నచ్చినది ఎందుకంటే కాస్త అన్ని పనులు చేసుకోవచ్చు. ఎదురు వాడిని ముంచాలన్నా తేలాలన్నా ఇదే పనికి వస్తుంది తేల్చాలన్నా. ఇది నా తారా ఇష్టము అత్రమాం మార్గయంత్యద్ధ ఇందులోనే మానవ దేహంలో ఉన్నవారే నా గురించి ఆలోచిస్తారు వెతకడానికి ప్రయత్నిస్తారు కనీసం. తగ్గిన దేశాలలో తమ గురించి ఎత్తుకోరు నా గురించి ఎత్తుకోరు కదా. భగవంతుడు ఒకడు ఉన్నాడు ఉంటాడు వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి ఆలోచనలు కలిగేది ఏ దేహంలో? ఒక మానవ దేహంలోని అత్రమాం మార్గయిత్యర్థ చాలా స్పష్టంగా చెప్తాడు. ఎంత శ్రద్ధగా మనం వింటే విషయం. అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో దాపరికము, కాఠిన్యం ఏం లేదు. సురుంగం చెప్తారు. అత్రమాన్ మార్గయంత్యర్ధాయుక్తాః హేతుభిహి అంటే కారణాలను యోజించి.
కూడి విచారించగల బుద్ధి వైభవం ఒక మానవ దేహంలోనే ఉంది. గృహ్యమాడైహి గునైహి లింగైహి అగ్రాక్ష్యం అనుమానతః గుణములతో కానీ లింగములతో కానీ యోచించడానికి వీలు లేని అర్థం కాని దేనికి అందని ఎవరు చెప్పలేని నా తత్వాన్ని ఇలాంటిదేదో ఒకటి ఉన్నదని ఊహించడానికి ఆస్కారం ఉన్న శరీరం ఒక మానవ దేహమే. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉంటాడు. భగవంతుడు కాపాడుతాడు. ఎలా ఉంటాడు భగవంతుడు అది ఏమిటి? మాటలకందడు, బుద్ధికందడు, మనస్సుకందడు, గుణములకందడు కానీ ఉన్నాడు. వేకికి అందని వాడు ఒకడు ఉన్నాడని ఆలోచించగల, ఊహించగల, తెలియగల, బోధించగల. శక్తి ఒక మానవ దేహానికే ఉంది. అత్రమాం మార్గయంత్యర్ధాయుక్తా హేతుహరీశ్వరం కృష్యమానైహి గుణైహి లింగైహి అగ్రాస్యం అనుమానతః అనుమానంతో గ్రహిస్తారు అత్రాపి ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం. ఈ విషయంలో ప్రాచీనమైన ఒక కథ ఉంది దాన్ని చెప్తున్నాను అవధూతస్య సంవాదం యదోహో అమిత తేజితః. యజు మహారాజుకు ఒక అవధూతతో ఎప్పుడు నేను అవధూత చెప్పాను కదా, అదే గల వ్రతం అంటాం. ఇలాంటి ఒక అవధూతతో యజువుకున్నటువంటి సంపాదాన్ని ఇక్కడ మనకు ఈ విషయానికి బాగా సరిపోతుంది అలాంటి దానికి. చెప్తున్నాను అవధూతం ద్విజం కంచి చరంతం అకుతోభయం ఎక్కడా ఎలాంటి భయం లేకుండా సకల ప్రపంచంలో సంచరిస్తున్నటువంటి ఒక అవధూతను కవిన్ నిరీక్ష్య తరుణం తను యువకుడు యదుహు పప్రచ్ఛ ధర్మవితు ధర్మవు బాగా తెలిసినటువంటి యదువు అవధూతను అడిగాడు కుతో బుద్ధిరీయం బ్రహ్మన్ అకర్తు సువిచారదా యా మాసాకి భవాన్ లోకం విద్వాం చలతి బాలవతు. అన్నీ తెలిసి ఉన్న మీరు కూడా చిన్న పిల్లవాని వలె దేనికి అంటకుండా దేని యందు మనస్సు లగ్నం కానియ్యకుండా ఏమి నేను
చేయటం లేదు కర్తను కాదు. నేను దేనికి కర్తను కాదనే భావనతో దేన్ని అంటుకోకుండా మీరు సంచరిస్తున్నారే ఇంత చిన్న వయస్సులో. ఇలాంటిది మీకు ఎలా కలిగినది? ఇంతటి విజ్ఞానాన్ని, తత్వాన్ని మీకు చెప్పినటువంటి గురువులు ఎవరు? ఇలా ప్రాయో ధర్మార్థ కామేషు వివిత్సాయాంత్య మానవాః హేతునైవ సమీహంతే ఆయుషః విహేతః క్రియా. లోకంలో మానవులందరూ కూడా వివిత్సాయాం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మానవులు ఏం చేస్తారు? కేతువునే తీసుకుంటారు కదా. ఇది దీనివల్ల ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా అవుతుంది. మనం ఈ పని చేశాం, ఈ పని చేశాం. ఈ పని చేశాం, ఇది పోయింది. అంటే అది చేయకూడదు, ఇది చేయాలి. ఇలా కార్యకారణ భావముతోటే లోకంలో ఎవరైనా కానీ విషయాలను తెలుసుకుంటారు. త్వంతు కల్పః కవిహి దక్షః శుభగః అమృత భాష. మహానుభావ నీవు సమర్భుడవు, జ్ఞానివి, దక్షుడవు, సుందరుడవు. చక్కగా సమ్మగా మాట్లాడుతున్నావు. నా కర్తా నేహ జేగించిది జడ ఉన్మత్త పిశాచ వతి. ఇవన్నీ ఉండి కూడా ఏదీ చేయటం లేదు. దేన్నీ కోరటం లేదు. ఎలా జూడుల్లాగా, ఉన్మత్తుల్లాగా, పిశాచంలాగా ప్రవర్తిస్తున్నావు? ఏమిటి కారణం అంటే మరి హేతువాదం నీకు పని చేయదా? జనేచి దక్ష్యమానేషు కామలోభ దవాగ్నినా నదక్ష్యతి. అగ్నినా ముక్తః గంగాంభస్త ఇవద్వితాః. ఇంతమంది లోకంలో కామము, లోభము, మోహము, మదము ఇలాంటి అగ్నులతో తగలబడి కాలిపోతున్నారయ్యా. ప్రపంచమంతా కాలిపోతున్నా గంగా ప్రవాహంలో ఉన్న ఏనుగు లాగా నీవు ఏ మాత్రము తాపమును
హాయిగా ఉన్నావ్. లోకమంతా చస్తున్నావ్ అది బాధపడుతూ ఏడుస్తూ మత్తుకుంటూ కారిపోతుంటే నువ్వు ఒక్కడవు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు. త్వం యన పుచ్ఛతాం బ్రహ్మన్. ఆత్మాని ఆనంద కారణం, ఆత్మని ఆనంద కారణం. ఇంత లోకం బాధపడుతుంటే నువ్వు ఒక్కలమే ఆనందంగా ఉండటానికి ఏమిటి కారణం? దాని గురించి వివరించండి బ్రూహి స్పర్శ విహీనస్య భవత కేవలాత్మ నీవు కేవలాత్మవు నీకు ఎలాంటి స్పర్శ లేదు అంటే ఒక వస్తువును తాకినా అలా అలా నేను తాకి అనేటువంటి ఆశ లేదు, భావం లేదు. ఎందుకు భూమిని భూమి, జలాన్ని జలము, అగ్నిని అగ్ని, వాయువులు వాయువు, ఆకాశాన్ని ఆకాశం, మనస్సును మనస్సు, బుద్ధిని బుద్ధి తాకుతాయి. అది నాకే సమానం. నేను నిన్ను తాకియాను అంటే అర్థం ఏమిటండీ? ఆ ఆత్మ ఈ ఆత్మను తాకుతుందా? కవరు కవరును తాకుతుంది. పిల్లవాడిని ఆత్మకు కవరు ఈ కవరు ఆ కవరును తాకింది. ప్రజలు మీకేమైంది? ఏం లేదు అనే అట్టు నువ్వు ఉన్నావు నాయనా మరి అసలు మేము ఉండలేకపోతున్నాము ఏమిటి కారణము ఇలా యదునైవం మహాభాగః బ్రహ్మణ్యే సునేసత బ్రాహ్మణుల యందు భక్తి ఉన్నటువంటి మేధావి అయినటువంటి యదువు ఈ విధంగా గౌరవంగా అడిగితే ప్రక్రియావనతం వినయంతో వంగి ఉన్నటువంటి యదువును యవధూత చెప్తున్నాడు శాంతిమే గురువు రాజన్ ఇది చక్కని కథ అన్నమాట. పరమ వేదాంతమే కానీ సులభంగా అర్థమవుతుంది. ప్రపంచంలో మనకు ఎన్ని రకముల గురువులు ఉన్నారో చెప్తున్నాడు. ప్రకృతియే పెద్ద గురువు. మనం ప్రకృతిలో ఎన్నిటినో చూస్తుంటాం కానీ దాని గురించి అస్సలు ఆలోచించం. ప్రకృతిలో ఉన్న జీవరాశులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు బోలెడంత దొరుకుతుంది. ఏంటి వైరాగ్యం? జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం బాగా తెలుస్తుంది. నాయనా నాకు చాలా మంది గురువులు ఉన్నారు. బుద్ధి ఉపాశ్రిత శరీరంతో కాదు బుద్ధితో ఆశ్రయించబడేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. యతో బుద్ధిముపాదాయ ముక్తః అటామిహసామి.
వాటి నుండే వారి నుండే నేను బుద్ధిని పొంది నిస్పృహతో ఈ ప్రపంచంలో తిరుగుతున్నాను. పృథివి, వాయు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు. సూర్యుడు, పావురము, అజగరము, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు అలాగే ఇంకోటి ఒకటేమో మధుకృతు ఇంకోటి మధుహ అంటున్నారు. హరిణః లేడి, మీనం శాప, పింగళము, పింగళ అంటే ఒక వేశ్య, కురరః. ఓ పక్షి, అలాగే అర్భకః ఓ పిల్లవాడు, కుమారి ఓ కన్య, శరకృత్ అంటే భానురం తయారు చేసేవాడు చేసేవాడు కాదు. అలాగే సర్పము పూర్ణనాధిహి అంటే తాలెపురుగు సుపేశకృత్. పట్టు గురువు ఏటేమి గురువహ రాజన్ చతుర్వింశతి రాత్రికా సుపేక్ష కృత్ అని చెప్పు రగులన్ సుమ్మేదన జగనే అలాంటిది ఈ 24 మంది నాకు గురువులయ్యారు. నేను వీరి వల్ల ఈ బుద్ధిని పొంది సంచరిస్తున్నాను. శిక్షా వృత్తిభియేతేతాం అన్వశిక్షమిహాత్మనః వీటి వృత్తులతో నాకు సత్యని విద్య. అలవడింది నేర్చుకున్నాను యతో అర్పించామి యధావాన పుషాత్మయ దేని నుండి ఏ విషయాన్ని తెలుసుకున్నానో సత్వధా పురుష వ్యాగ్రాని బోధా కఠయామి. నాకు ఏ జంతువు ఏ పదార్థము ఏ విద్యను బోధించిందో దాన్ని చెప్తాను నాయనా విను. భూతైహి ఆక్రమ్యమానోపి ధీరః దేవవశాంగైహి తద్విద్వాన్ నవిచరేత్ మార్గాత్ అన్వశిక్షం. ఇది పేరు వర్తం. భూమి నాకు ఏం చెప్పింది? ఎన్ని రకాల ప్రాణులు ఎన్ని విధాలుగా ఆక్రమించి బాధ పెడుతున్నా వ్యాపించి ఉన్నా తన దారి తన స్వభావం తాను వదలదు. ఎవరు? కాదు. ఇన్ని రకాలుగా ఇంతమంది మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, భూతాలు, రాకతులు. భూమిని తొవ్వేవారు, భూమిని పూడ్చేవారు, గుట్టలు, చెట్లు. అలసి చెట్టు ఇరుగు పడుతున్నాయి, గుట్టలు పడుతున్నాయి, బాంబులు పెరుగుతున్నాయి, తొవ్వుతున్నారు, తీస్తున్నారు, దాన్ని బూచుతున్నారు, గోలగోల చేస్తున్నారు.
రకరకాల భూతం, ప్రేతం, పిశాచలు, జాకిని, జాకిని, మానవులు, పశువులు, మృగాలు, చీటకాలు. 84 కోట్ల జీవరాశులు యథేచ్ఛగా దాడి చేస్తున్నా, వ్యాపించి ఉన్నా, తమ తమ స్వార్ధాన్ని కోసం ఇంతగా బాధిస్తున్నా. అది కొంచెమైనా సోవబడుతుందా వెనక్కి తగ్గుతున్నదా అది నాకు చెప్పింది నేను భూమి నాకు ఈ మాట చెప్పింది ఎందరు ఎన్ని శ్రమలు పడని, నిన్ను ఎందరు ఆశ్రమించని, ఎందరు బాధ పెట్టని, చరించకుండా ఉండాలన్న సంగతి. భూమి నాకు బోధించాలి. అనుశిక్ష నిక్షితే రథం వ్రతం. సత్వత్ పరార్థ సర్వేహః పరార్థ ఏకాంత సంభవః సాధుత్ శిక్షేత భూవృత్తః. నగతిష్యః పరాత్మతాంభూభృత్ అంటే పర్వతం లేదా వృక్షం చిన్న చెప్పు ఏదైనా కానీ పరార్థ సర్వేహ చెట్టు కానీ గుట్ట కానీ తమ కోసం తాను బతుకుతూ ఉన్నదా? నీడ కానీ, ఆకు కానీ, కొమ్మ కానీ, చిగురు కానీ, కాయ కానీ, పండు కానీ. ఎవరు పోతాం? పరార్ చెట్టే కాదు గుట్టలు అంతే కదా. తనను మొత్తం వలికి తొలిచి ఎంతమంది తీసుకుంటున్నా అది ఏ మాత్రం. కాబట్టి ఎన్ని రకములుగా ఎందరు వాడుకున్నా ఇతరులకు ఉపకారం చేయటమే ప్రధానమైన ఉద్దేశం. పరార్థ ఏకాంత సంభవః. పరార్థముల కోసమే తాను పుట్టాననేటువంటి దాన్ని సాధుహు శిక్షే. ఏత భూవృత్తః పర్వతం నుండి అనొచ్చు, వృక్షం నుండి అనొచ్చు. వారి నుండే నేర్చుకు నగశిష్యః పరాత్మతాం. నేను పర్వతానికి శిష్యుడినై పరార్థ పరోపకారాన్ని పరార్థత్వాన్ని నేర్చుకున్నాను.
ప్రాణవృత్యైవ సంతుష్యేత్ మునిహి నైవైంద్రియ ప్రియైహి జ్ఞానం యథ ననస్తేత నావకీరియేత వాంగ్మనః అంటే కేవలము ప్రాణం నిల్వడాని కోసమే ప్రయత్నించాలి. అంతే కానీ ఇంద్రియముల తృప్తి కోసం పుష్టి కోసం ప్రయత్నించకూడదు. జ్ఞానం నశించకుండానే మనము ప్రవర్తించాలి కానీ జ్ఞానాన్ని పాడు చేసేటువంటి వాక్కును మనస్సును. ఉపయోగించకూడదు విషయే స్వామిచని యోగి నానా ధర్మేషు సర్వతా అనేకమైన విషయాలలో ప్రవేశించి పరు ధర్మాలలో ప్రవర్తించి గుణదోషవ్యపేతాత్మ నవిసజ్జేత గుణములు దోషములను అంటకుండా దూరంగా ఉండాలి అని వాయువు నేర్పింది. అది ఏంటి అన్నిట్లో ఉంటుంది. అన్నిటిని పెంచుతుంది. అన్నిటికీ ఉపకారం చేస్తుంది. కానీ తాను దేనికి వశం కాదు దేనిలో తాను తగులుకోదు. మనందరిలో వాయువు ఉంది కదా? అది ఉంటేనే మనం బ్రతికిన వారం అంటున్నాం. బ్రతకాలని మనం కోరుతున్నాం కానీ అది బ్రతకాలని కోరటం లేదండి. అందరికీ అన్ని రకములుగా వాయువుతో ఉపయోగం లేని పదార్థం లేదు. శిష్టానికి వాయువు కావాలి. నిరంతరం వాయువును వాడుకుంటూ కూడా కొన్ని సందర్భాల్లో అబో గాలి వస్తుంది బంద్ చెయ్యి. దాన్ని చేతిస్తాం మనం. మనం వద్దంటే వెళ్ళిపోతుంది, రాదు రమ్మంటే వస్తుంది, మనకు కావలసిన మేలులు చేస్తుంది. నేను ఇన్ని రకాలుగా ఇంత జగత్తును ఉపయోగం చేస్తున్నానే, నన్ను వీళ్ళు ఏం గౌరవిస్తున్నారు? నాకు వీళ్ళు ఏమైనా? రెమ్యూజరేషన్ ఇస్తున్నారా అని అనుకుంటున్నారా అండి వాయువు? లేదు. వాడు ఎన్నిట్లో ఉన్నా ఎన్ని చేసినా తనకంటూ దేన్ని కోలని తత్వాన్ని. వాయువు వల్ల నేను నేర్చుకున్నాను. అన్నిట్లో ఉండాలి. అన్నీ చేస్తుండాలి. అన్నీ చూస్తుండాలి. అన్నీ కావాలంటే అనుభవిస్తుండాలి. కానీ దేని యందు
ఆసక్తి కలిగి ఉండకూడదు. ధర్మమని ప్రవర్తించాలే తప్ప అర్ధకామాల కోసం ప్రాకులాడకూడదని వాయువు మాకు నేర్పించింది వాయువతో. పార్థ పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టా సద్గుణాశ్రయః గుణైహి నయుజితే యోగి గంధైహి వాయురివ ఆత్మదృక్ అది చెప్తున్నాడు వాడు ఇంకోటి పార్థివేష్విహ దేహేషు ఈ శరీరంలో ప్రవర్తిస్తుంది కదా. ఈ శరీరంలో చేరినప్పుడు దేహేత్ ప్రవిష్టః తద్గుణాశ్రయః అంటే ఈ శరీరంలో ఒక్కొక్క భాగంలో చేరినటువంటి వాయువునకు ఒక్కొక్క పేరు కదా? కృతి ప్రాణః, గుదే అపానః, సమానః నాభి సమర్చితః కదా? హృదయంలో ఉంటే ఒక పేరు, నాభిలో ఉంటే ఒక పేరు, కంఠంలో ఉంటే ఒక పేరు. అంతా వాయువే. నాగః, కూర్మః, కుర్కరః, దేవదత్తః, ధనంజయః అవన్నీ వాయువులే. ఆవరిస్తే వచ్చే వాయువు ఒకటి, కళ్ళు తెరిస్తే వచ్చే వాయువు ఒకటి. సుమ్మితే వచ్చే వాయువు ఒకటి, ఆవరిస్తే వచ్చే వాయువు ఒకటి, చచ్చినా ఉండే వాయువు ఒకటి, అన్ని వాయువులే. కదా? శరీరంలో ఆయా భాగాలలో ఆయా పేర్లతో వ్యవహరించి ఉండేటువంటి వాయువు. ఎక్కడ వ్యాపించి ఉందో ఆ గుణాన్ని ఆశ్రయించి ఉండి కూడా ఆ గుణం తనకంటుతుందా? అక్కడే ఉంటుంది. హృదయంలో ఉంటుంది, ఉదరంలో ఉంటుంది, నాభిలో ఉంటుంది, అలాగే మనకు కంఠంలో ఉంటుంది. వ్యాన సర్వశరీరగః కానీ శరీరంలో ఉన్నటువంటి ఏ దోషము తనకు అంతదు ఇలా అంటకుండా ఉంటుంది యోగి కూడా అలా ఉండాలి. గుడైహి నయుద్యతే యోగి గంధైహి వాయురివా. ఆయా గంధములతో ఎలాగైతే వాయువు కలిసి ఉండదో, సంబంధం కలిగి ఉండదో, ఆత్మజ్ఞాని అయిన యోగి కూడా అలా ప్రవర్తించాలని వాయువు చెప్తుంది. అంతరిహితస్య
శిరజంగమేషు బ్రహ్మాత్మ భావేన సమన్వయేన వ్యాప్య అవచ్చేదం అసంగమాత్మనః మునిహి నభస్త్వం ఇత సత్య భావై ఇక ఆకాశం ఉంది అది నీరి పదార్థం చెప్పండి. ఈనా జంగమేతు స్థావరాలలో ఉంది జంగమాల్లో ఉంది బ్రహ్మాత్మ భావేన సమన్వయేన అంతగా ఉంటుంది బ్రహ్మ భావంతో ఉంటుంది ఆత్మ భావంతో ఉంటుంది బ్రహ్మ అంటే ఏమిటి పరమ వ్యోమ అంటాం కదా పరమ అంటే అక్షం పరమాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే జీవాత్మ అంటే ఏంటి? ఏదో అవచ్చిహ్నమైనటువంటి ఆకాశం. ఒక దానితో కూడిన ఆకాశం జీవుడు, ఒక దాన్ని వీడిన ఆకాశం దేవుడు. అంతే. ప్రకృతి కత్తితే జీవుడు ఉద్భవ దేవుడు ఏముంది చెప్పుకుంటారా ఈ రీతిలో అంతటా అన్ని చోట్ల ఉన్న వ్యాప్త్యా అవచ్చేదం అసంగమాత్మ దేనిలోనూ ఆకాశం సంగతితో ఉండదు. ముని కూడా అలా ఆకాయ ధర్మాన్ని అవలంబించాలి. తేజః అపన్నమయైతి భావై వేదాగ్యై వాయుదేలితై నస్పృశ్యతేనః తద్వతో కాలపుష్టై గుడై కుమాన్. తేజస్సు కానీ, జలము కానీ, అన్నము కానీ, మేఘములు కానీ ఇలా రకరకాలతో స్పృహించబడుతుంది. మంట పెడతాం అక్కడే, నీళ్లు పోస్తాం, మంచు పడేస్తాం. అన్నం పడేస్తాం, పదార్థాలు పారేస్తాం. కదా? ఎన్నో వేస్తాం ఆకాశంలోకి, ఎన్నో వ్యాపిస్తాయి ఆకాశంలో. కానీ ఆకాశానికి ఏ వాసన ఉంటది? కదా కొంచెం అన్నం ఎక్కువ తింటే అజీర్ణం మనకు. మరి ఇన్ని పడతాయి ఆకలి దాకా అజీర్ణం అవుతుందా? అది తింటే కదా అజీర్ణం దేనికి అవుతుంది? తినడానికి అవుతుంది అది దేనికి అవుతుంది? దానిలో ఇన్ని పడ్డా నస్పృశ్యతే. దేనినటి తాకదు నభః తద్వతు తార సృష్టైహి గుణైహి కుమాన్ అదే నీతిలో పురుషుడు కూడా కాలము సూచించినటువంటి గుణములను అంటి ఉండకూడదు స్వచ్ఛ ప్రకృతః స్నిగ్ధః మాధుర్యః తీర్థ పూర్ణునాం మునిస్పునత్యపాన్ మిత్రం ఈ చోపాస్పరచ కీర్తనై జనము చూడు అది జనం స్వచ్ఛః సహజంగా అది పరిశుద్ధమే స్నిగ్ధః
స్నేహం కలిగి స్నేహం కలిగి ఉన్నది మాధుర్యః జనే మధుర ఏవరసః అనేది శాస్త్రం సాయంగా తీయగానే ఉంటుంది తీర్థపూహు నృణాం ప్రతివారికి పవిత్రమైనటువంటిది ముయిని పునాతి అపాం మిత్రం. జలము అన్నిటినీ పవిత్రం చేస్తుంది కదు. ఏదెచ్చినా మీరే పోగొట్టాలి. అది అత్తలంటినా అది పోగొట్టాలి, పండిలంటినా అది పోగొట్టాలి, మనవంటినా అది పోగొట్టాలి, మట్టింటినా పోగొట్టాలి. అన్నిటినీ పోగొడుతుంది, దానికి ఏదైనా అడుగుతుందా? లేదు, మరి ఇన్ని పోగొట్టాను, నాకేమి ఇస్తారు అని అడుగుతుందా? ఎప్పుడు పోగొట్టాలా? నేను సాగి చేస్తాను, గతి ఏంటి? ఇలాంటి దేది ఎలా నీతికి లేదో యోగి అయిన వాడు కూడా అన్ని దోషాలను ఇలాగే పోగొట్టాలి. ఇలాంటి గుణం ఉంచు దుర్ధర్షః తేజస్వీ తపసాదిక్తః దుర్ధర్షోదరభాజనః సర్వభర్షోపియుక్తాత్మాన్ నా దత్తే మలం అగ్నివతు అగ్ని అన్నిటినీ తింటుంది. కదా కానీ అన్నిటినీ మలం ఉంటుందా? మనం తినకూడని తింటే మూడు రోజులు అవసరపడతాం. మళ్ళీ టాబిలెట్లు ఇంజెక్షన్లు రానా గొడవలు చేస్తాం. మరి ఎవరైనా అయ్యో అంటున్నారండి. అన్ని అంగుళాలు పడేస్తున్నారు. అర్జున్ గారు ఏది వేసినా స్వాహా. మరి మిగిలినది లేదు. ఇప్పుడు అయ్య నవజం కదా లేదు బాధ లేదు సంతోషం లేదు కోరిక లేదు. ఇలాగే ఉండాలి యోగి కూడా. కొంచెం చిన్న కొంచెం స్పష్ట ఉపాస్య శ్రేయైశ్చితం గుంఖే సర్వత్ర దాత్రూణాం దహన్ ప్రాగుత్తరాశుభం కొన్ని చోట్ల అగ్ని నివ్వులు చప్పిన నిప్పులాగా దాగి ఉంటుంది, కొన్ని చోట్ల స్పష్టంగా కనపడుతుంది. ఉపాస్యః శ్రేయ ఇష్ట కొన్ని చోట్ల శ్రేయస్సు కోరి యజ్ఞయాగాది రూపంలో ఘోత్రుడిని ఆరాధిస్తారు. గుంకే సర్వత్ర దాత్రూణాం దాత ఏదిచ్చినా అన్నీ. అర్హ ఇస్తుంది తినేస్తుంది దహన్ రాదు తరాతకం మనకు తర్వాత రాబోయేటువంటి పాపాన్ని తొలగిస్తూ అగ్ని ఇదంతా చేస్తుంది. ఇవన్నీ కూడా అగ్ని లాగా ఉండాలి స్వమాయయా కృష్టమిదం సహతల లక్షణం విభో ప్రవిష్టయేతే తత్వతో.
స్వరూపః అగ్నిరివ ఏటతి అగ్ని ఎలాంటి కట్టెలో ప్రవేశించినా దాన్నే దగ్ధం చేస్తుంది పరమాత్మ కూడా ప్రపంచాన్ని సృష్టించాడు, సృష్టించిన ప్రపంచాన్ని పరమాత్మ వేహించి శుద్ధి చేసినట్టుగా సకల పదార్థాలను అగ్ని వేహించి దహింపజేస్తుంది అని తెలుసుకోవాలి.
This is the Pada Stuti - the hymn in praise of the Lord's feet. The verse says: the garland of forest flowers adorning the Lord, shining with divine radiance, appears like another Lakshmi competing with the actual Lakshmi who dwells with the Lord eternally. The Lord's divine form with the Vanamala is described here in exquisite terms. This is how the devotees of Uddhava offer praise to the Lord before His departure from this world.
Just as bulls and cows with nose-rings obey their master's commands, so do Brahma and all the devas remain under Your control. The verse declares: "Brahmadayah tanukritah" - Brahma and other gods, though they have created bodies through Your will, remain subservient to You. You are the supreme Cause beyond both Prakriti and Purusha - transcending both primordial nature and the individual souls.
Time is Your second form. You are the Supreme Being, the Uttama Purusha. From You alone does the Purusha emerge, and through You the Mahat Tattva and the principle of Ahamkara arise. The verse says: "tvattah kumartam adhigamya" - through Your potency the womb of creation receives the seed of Mahat. You are the imperceptible yet ever-present source of all cosmic manifestation, the Lord of Time itself.
But even so, not even a trace of this creation touches You. When there is no attachment, nothing adheres. He gives an example: when delicious rice pudding (payasam) falls in our mouth, we want more. But if the same payasam falls on our body, we do not crave it. Has the payasam changed? No - but because there is no longing in the body, it does not register delight. Similarly, the Lord is untouched by all creation because He has no attachment to it.
The Lord had 16,000 wives, plus eight principal queens, and 114 others, plus 25 lakh Gopikas - countless women who displayed all the feminine arts and graces: glances, gestures, songs, playfulness, and beauty in myriad ways. Yet not one of them could touch the Lord's mind even by a mustard seed's weight. He who could not be swayed by the most enchanting of all feminine charms - what a marvel is such purity of the Supreme!
This hymn is traditionally known as the "Pada Stuti" or "Shri Pada Stuti" - the praise of the Lord's feet. It consists of 12 verses, and all 12 of them never stray from the Lord's divine feet. They praise only the glory and auspiciousness of the Lord's feet. This is a remarkable literary achievement - 12 verses focused entirely on the feet of the Lord, extolling their purifying and liberating power.
The verse says: "Charitan manushyah sadhava kalau shrinvantah" - those men of virtue who hear, narrate, remember, and contemplate Your glorious deeds in this Kali Yuga, "chakshitam tarikshyanti" - they shall cross over the ocean of samsara with ease. O Lord of highest purity, those who are born in this age and hear Your stories will be liberated. The Lord's lilas are described as the means of liberation for all in Kali Yuga.
Just as the ocean, though stirred to its depths, never crosses its boundaries - so did the Lord himself impose a limit on the fierce Yadava clan and its growing arrogance. The Lord says: I have set a boundary for the Yadava dynasty. What was that boundary? This very curse in the name of Brahmanical wrath - under that pretext, I myself arranged to check their further ascendancy. The verse "Yadvasamhritya" refers to this divine plan.
The verse says: "Let us go today to the Prabhasa tirtha, for there is no reason to delay." At Prabhasa tirtha, by bathing in its sacred waters, the great king Chandra (the Moon God) was cured of the terrible disease of consumption (yakshma) that had afflicted him as a result of Daksha's curse. This sacred place is praised for its power to remove terrible diseases and sins. Lord Krishna exhorts the Yadavas to proceed there immediately.
The verse says: "Evaṃ bhagavatadhistah" - thus instructed by the Lord, all the Yadavas agreed and said, "Yes, let us go" - "gantum kritadhiyah" - they readied themselves to set out. Meanwhile Uddhava, the foremost among devotees, the dear friend of the Lord, was watching all this. When he heard what the Lord had said, Uddhava's heart was filled with deep anguish, knowing what was about to unfold.
Uddhava says: "We who have heard Your sweet stories, which are like nectar to the ears - can we ever want anything else? When such stories enter the ears, everything else is abandoned. Those who hear Your glories abandon all other desires. Seats, beds, places, baths, ornaments - all are given up. How can we, who are Your devotees, ever leave You? We cannot abandon You. How then can You abandon us?"
Uddhava continues: "I have found the path - by Your grace we can conquer Your maya. Sanyasins, rishis, brahmacharins, digambaras, those who seek the higher realms - all of them, it is said, reach Your realm through renunciation of Brahman. But we are not sanyasins. We cannot renounce like them. Yet You have made a path available even for us - through devotion to You. This is our path to victory over maya."
The Lord says: "What you have described about Me - that is exactly what I intend to do. I am going to depart. Brahma, Rudra, and the lokapalas are calling Me to return to their realm. I have fulfilled all the divine purpose in this world completely - "maya nishpaditam yatra deva karyamasheshatah." Having accomplished all that was to be done, it is now time for Me to leave."
The Lord instructs: "Look upon Me, the Supreme Soul, with even vision - "chakshurbhyam samyak samadrik." Travel through all the earth seeing Me in all things. Understand that whatever is grasped by the mind, speech, eyes, ears, or body in this world is perishable. But I tell you - even as you engage with the world, begin right now, from this moment itself, to fix your consciousness in Me."
The Lord uses the beautiful analogy of a boat: the boat must be in the water, and it sails freely. But if water enters the boat, it sinks. Similarly, be in the world, but do not let the world enter your mind. "Atmanye chittam" - see the Self within Me. See the world within the Self, and the Self within Me, the Supreme. Combining both jnana (knowledge of liberation) and vijnana (practical wisdom), live with this understanding.
The verse says: "Nityayagatoyi nah nivrittah" - for those who are in the company of the virtuous, there is no turning back. "Sarvabhuta suhrittam" - becoming a friend to all beings, being peaceful, having firm knowledge and wisdom, seeing the entire world as My manifestation - whoever lives this way shall never face misfortune. Having heard all of this, the Lord instructs Uddhava to go on pilgrimage.
Uddhava says: "O Lord! There are two things - ego (ahamkara) and possessiveness (mamakara). With the thought of 'mine' and 'I', deluded by Your maya, I have become confused. "Moodhamati vigadhatvanu" - deeply foolish, trapped in the body and its relatives which Your maya has created. Yet You have said so easily that I will reach You - how can I be confident of that?"
Uddhava says: "I am one who has developed dispassion - 'nirvinnah'. I am consumed by the scorching of samsara, sins, and suffering - 'vrijanabhitaptah'. Therefore I take refuge in Narayana, the friend of Nara - 'Narayana narasakham sharanam prapye'. Only You can show us the highest path. Only You can lead us to the ultimate good. I surrender to You completely."
Just as things in this world are perishable, so too in the higher worlds - even Svarga (heaven), Indraloka, Chandraloka - everything is impermanent. If anything is to be grasped, it must be that which is imperishable. The verse says: "Purushatve cha mam dhirah sankhyayoga vishardah" - those who are truly wise, accomplished in Samkhya and Yoga, perceive Me as the Supreme Purusha beyond all these transient realms.
The capacity to contemplate and discriminate exists only in the human body. The verse says: "grihyamanai gunaih lingaih agrahyam anumanatah" - that which cannot be grasped by qualities or signs, which cannot be reasoned about, which no one can fully describe - only in the human form is there the opportunity to at least conceive of the existence of such a reality. That is why the human birth is the greatest opportunity for God-realization.
King Nimi asks the Yogendras: "You are so young in appearance, yet you wander without attachment, without doing anything, without being the doer of anything. How did such wisdom come to you at such a young age? Who are the gurus who taught you this profound knowledge? In this world, most people spend their lives pursuing dharma, artha, and kama with their remaining life-span - they pursue works. How then did you come to this state of perfect renunciation?"
King Nimi continues: "The whole world is suffering, dying, weeping and struggling, while you alone stand here peaceful and joyful. What is the reason for your inner bliss while others grieve? Please explain - 'broohi sparsha vihinasya' - tell us the source of your happiness that seems untouched by the world's pain. This is what we wish to understand from you, O great sages!"
The Avadhutha responds: "From various teachers in nature I received wisdom, and with that wisdom I now wander in this world without craving. My 24 teachers are: the earth, air, sky, water, fire, the moon, the sun, the pigeon, the python, the ocean, the moth, the honeybee, the elephant, and others - the honeygatherer, the deer, the fish, Pingala (the courtesan), the osprey, a child, a maiden, the arrow-maker, the serpent, the spider, and the wasp."
The Avadhutha says: "All manner of beings - ghosts, spirits, pisachas, jackinis, humans, animals, reptiles, insects - 84 lakh species of creatures - attack me as they wish, spread around me, torment me for their own selfish purposes. Yet does any of it diminish? Does it withdraw even slightly? The earth taught me this: no matter how many people trouble her, how many stamp on her, how many dig into her - she bears all patiently and gives them what they need."
The verse says: "Pranavrittyaiva santushyet munih naiva indriya priyaih" - the sage should be content with just enough to sustain life (prana), and should not strive for the gratification or nourishment of the senses. He should live in a way that his knowledge (jnana) is not destroyed, avoiding speech and mental activity that would undermine it. Only the minimum needed to maintain the body for the purpose of knowledge should be sought.
The verse says: "Partha parthiveshviha deheshu pravishta sadgunashrayah" - the yogi enters bodies made of the five elements, resting in good qualities, just as wind carries fragrances through various objects - "gunaihi na yujyate yogi gandhaihi vayurivātmadrk" - yet just as the wind is not bound by the fragrances it carries, so the self-seeing yogi is not bound by the qualities of the body he inhabits. The air (vayu) thus teaches the lesson of non-attachment.
The sky (akasha) is the teacher here: "Sirajangameshu brahmatma bhavena samanvayena vyapya avacchedam asangam" - the sky pervades all beings, both moving and stationary, with the awareness of Brahman as the inner self, yet remains unattached and undivided. "Paramadhyoma" - the Supreme Ether. Wherever the sky is, it holds everything yet is cut by nothing, stained by nothing. The sage should be like the sky - all-pervading yet unbound.
Water teaches several lessons: it is naturally sweet - "madhuraya janehu" - and is always sweet in its essence. It is auspicious for all - "tirthapuhu nrinam" - purifying for everyone. "Munim punati apam mitram" - water purifies all and is a friend to all beings. Whatever impurity touches it - whether of body, mind, or spirit - it cleanses. The sage should be like water: naturally pure, naturally purifying, beneficial to all who come in contact.
Fire is the final teacher described: "Agnirivaitati" - fire moves like the Self. Just as fire, when it enters any type of wood, burns it completely - so too the Lord entered this creation, and like fire purifying all materials it passes through, the Lord pervades and purifies all existence. The Lord created this world, and having created it, He pervades it and purifies it - just as fire enters everything it touches and burns it to its essence.