కుంతీ స్తుతి: ఆపదలో భగవంతుని దర్శనం

Kunti Stuti: Seeing God in Calamity

bhagavatam Kandadai Ramanujacharya

కురుక్షేత్ర యుద్ధం తర్వాత కుంతి కృష్ణుడికి తన ప్రసిద్ధ స్తుతిని సమర్పిస్తుంది, పాండవులను రక్షించిన దైవిక జోక్యాలను కృతజ్ఞతగా స్మరిస్తుంది. ఆపదలు వస్తే పరమాత్మ దర్శనం కలుగుతుందని, అందుచేత ఆపదలే కావాలని ఆమె కోరడం అద్భుతమైన భక్తి దృక్కోణం. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భాన్ని లక్ష్యంగా చేసుకోగా, కృష్ణుడు సుదర్శన చక్రంతో రక్షించిన ఘటన కూడా వివరించబడింది.

Kunti offers her famous prayer to Krishna after the Kurukshetra war, gratefully recounting the divine interventions that saved the Pandavas. She prays that calamities keep coming so she may always see the Lord - a profound teaching on seeing God in adversity. The Brahmastra episode of Ashvatthama targeting Uttara's womb, and Krishna's protection via Sudarsana chakra, is also discussed.

← Prev Next →
Kunti Stuti: Seeing God in Calamity Kandadai Ramanujacharya bhagavatam

పదలే మీ దర్శనానికి కారణం కూడా ఆపదలే ఉభయధ అవి ఉపయోగిస్తాయి కాబట్టి మీ దర్శనం వలన భవతో దర్శనం యత్తత్ అపునర్భవ దర్శనం. మీ దర్శనం అయితే మళ్ళీ మాకు జన్మ ఉండదు. మోక్షము కలిగించేటువంటి, మోక్షమును కలిగించేటువంటి మీ దర్శనాన్ని ప్రసాదించేటువంటి ఆపదలు మాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉండాలి. సంపదలు కాదు ఆపదలే మాకు కావాలి అని ఆమె అడిగింది. అంతటితో అయిపోయి లేదు ప్రార్థన ఇంకా చాలా ఉంది. ప్రత్యేకించి జన్మ ఐశ్వర్య శృత స్త్రీభిహి ఏకమాన మదస్తుమాన్. నైవార్హత్యభిధాతుంవై త్వాం అకించన గోచరం. మరి నా దర్శనం వల్ల మోక్షము కలిగితే నా దర్శనం వల్ల ఆపదలు తొలగితే మరి అందరూ నన్నెందుకు పిలవరు, ప్రార్థించరు, స్తోత్రం చేయరు? పోరరు. నా దర్శనం వల్ల అన్నీ మేలు జరుగుతాయి అంటున్నారు. శుభాలు జరుగుతాయి అంటున్నారు. మరి ఎందుకు చేయరా పని? అంటే జన్మ ఐశ్వర్య శృత స్త్రీభిహి ఏధమాన మదః మనకు నాలుగు మదాలు ఉంటాయట. ఒకటి ఉత్తమ వంశంలో పుట్టాము. రెండు ప్రభుత్వం, శాసనం శాసించగల వంశంలో పుట్టాము. జన్మ ఐశ్వర్య శృత మూడవది విద్య బాగా చదువుకున్నాం మేము నాలుగోది స్త్రీ సంపద ఒకటి వంశము, ఒకటి అధికారము, మూడవది విద్య, నాలుగవది సంపద. మనం చెప్పుకున్నామే ఇలాంటి వాటిని చూసే కావ్యాలు రాస్తారు.

ప్రతి కించి యవ్వనం ధన సంపత్తిహి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుస్త్రయం కాదంబరి భాణుని కావ్య. ఆదంబరి అంటే కొద్ది కొద్దిగా ఏదో మాకు సంకృతం వచ్చు అంటే అర్థం కాదు. మేము సంకృతంలో మంచి పండుతామండి అంటే కాయమూజ పెడితే లేచి పారిపోతారు. ఒక వాక్యం చదవరేమో అర్థం కాదు. ఎంత బాగా రాశాడు కాదంబరి అంటే భానుడు ఆ కావ్యాన్ని అంటే గద్య కావ్యం అంటారు. అది చూసిన తర్వాత తక్కిన కవులు తక్కిన విద్యావంతులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక మాట కూడా చెప్పారు. బాణోచ్చిష్టం జగత్ సర్వం అంటే బాణుడు తాను రచించిన కావ్యంలో ఏ ఏ పదాలు పనికిరావని పక్కన పడేశాడో తగిన వాళ్ళు వాటితో కాగి వారు రాశారు. సగల ప్రపంచము భానుని ఎంగిలితో తయారైంది అన్నాడు ఉచ్చిష్ట. ఏ ఇది వద్దు అని పక్కకు పడేశాడు. అవి విండి రాశారు. కనీసం నాలుగు అర్థములు లేని ఏ ఒక్క వాక్యము లేదు అతను రాసింది అది. మొత్తం ఇంచుమించు ఒక 900 క్రియల గ్రంథం ఇంచుమించు గ్రంథం ఉంటుంది. అంతా గజ్జి. ఇక్కడ తీసుకున్నా కనీసం నాలుగు అర్ధాలు ఉంటాయి. ఒకే వస్తువును నాలుగు తీరులుగా వర్ణిస్తాడు. ఇది వైకుంఠములా ఇది వైకుంఠములా ఉంది. శేషుడు, శ్రీదేవి, గరుడు ఇక్కడే ఉన్నారు. కానీ చూసేవాళ్ళు యమలోకం అంటున్నారు. మనకేం అర్థం అయింది? పరత్పర విరుద్ధం. కానీ యమలోకం అంటే యమినాన్ లోకం. ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు నివసించే లోకం. ఇది అర్థం కాలేదనుకోండి తప్పులో కాలేదు. అలాగే వైకుంఠం ఉంటే మొక్క పోనిది. స్థిరమైనది. ఎవరి దగ్గర సంపద స్థిరంగా ఉంటుందో అలాంటి వారికి పరమాత్మ పదార్ఖ్యం బాగా ఉంటుంది. పరమాత్మ పరమాత్మ చూపు ఉన్నది అంటే అక్కడే శేషుడు ఉంటాడు.

భక్తులు ఉంటారు. ఆ పక్కనే గరుడుడు ఉంటాడు అంటే వేదం ఉంటుంది. వేదము, వేదాంతము, భక్తులు, ఆచార్య తోప, భగవంతుడు వీళ్ళందరూ హిందీ అని గ్రహం ఉన్న వారి దగ్గర ఉంటారు. ఎవరికి అర్థం కానీ అద్భుతంగా రాశారు. అందులో మనకొక చిన్న ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రబంధం లాగా ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ ప్రబంధం ఇలా తీసుకోవచ్చు. సుకనాశ ఉపదేశం. నేను ఒక చిన్న చాప్టర్ ఒక మూడు నాలుగు వేలు తెల్లారో మరునాడో తన కుమారునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నాడు తండ్రి మహారాజు గారు. ఆ రాజుకు ప్రధాన ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి సుఖనాసుడు అని ఆయన్ని పిలికి రేపు సాయంత్రం వెళ్ళుంటే మా వాడు రాదు అయితున్నాడు. అసలు నీలాంటి మనుషులు అవసరం కాబట్టి ఎలాగో సింహాసనం ఎక్కినా కూడా చెప్తే వినడు కదా. ఎక్కే ముందే చెప్పు. యువరాజ అయిన తర్వాత ఎలా ఉండాలి? రాజ అయిన తర్వాత ఎలా ఉండాలి? పరిపాలన విధానం, ప్రజల దగ్గర ప్రవచన విధానం. సాయి నీతికి బోధించవయ్యా అని చెప్తాడు అన్నమాట. తను ఉదయం చేస్తాడు ఆ పిల్లవాడికి. అదొక చాప్టర్. అందులో ఇది అన్నమాట. యవ్వనం, ధన సంపత్తి, ప్రభుత్వం, అవివేకిత. మొదటిది సరి శరీరం ధర్మం యవ్వనం. మూడవది, రెండవది ఐస్ పెళ్లి. మూడవది అధికారం. ఇక ఈ మూడు వచ్చినంత వచ్చేది అవి. కదా ఈ నాలుగిలో ఏ ఒక్కటి ఉన్నా అనర్థం కలిగిస్తుంది. ఇక నాలుగు ఉంటే ఏం చెప్పాలి అని. అంటే యువరాజుని పట్టుకో నాయనా ఇప్పుడు యువరాజు అంటే అర్థం నీకు యవ్వనం వచ్చినట్టే కదా. సరే మహారాజు గారి కుమారుడు కాబట్టి ధనం కూడా ఉంది. రేపో ఎల్లుండో. ప్రభుత్వం కూడా వచ్చేస్తున్నది. ఆ తర్వాతది రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ మూడు ఉన్న నీవు నాలుగోది రాకుండా కాపాడుకుంటే ఈ మూడు కూడా హితమును చేస్తాయి. వివేకవంతుడికి ఈ మూడు హితాన్ని కలిగిస్తాయి. అవివేకవంతుడికి ఆపదాన్ని కలిగిస్తాయి. అందులో వివేకవంతుడికి కలిగిన హితము తనతో పాటు తన వారందరికీ కలిగిస్తాడు.

అవివేగ వద్ద అయ్యేటువంటి ప్రమాదము తనకు ఉండదు. తను ఆశయించే వారికే ఉంటుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఆ శ్లోకం కానీ ఆ శ్లోకంలోని భావం కానీ దీనికి ఖాతి. ఇప్పటి కవులు మన మాకుడు కానీ, భారవి కానీ, కాళిదాసు కానీ కాళిదాసు ఇంచుమించు 16 పురాణాలు చదివాడు. కుమార సంభవం అంతా స్కాంద పురాణం ప్రకారం రాశాడు. కొన్ని శ్లోకాలు అలాగే పడేసారు. మంచి పౌరని కుర్మూర్సియం అలాంటి మహానుభవులు. ఇందులో జన్మ ఐశ్వర్య ప్రధానమైనటువంటివి ఒకటి శృత శ్రీభిహి ఏదమానమద. ఉత్తమ వచనంలో పుట్టడము శాసకత్వం అంటే ప్రభుత్వం అధికారం అలాగే శృతం అంటే శాస్త్రం చదువు విద్యామదః ధనమదః మనకు ఉండేటువంటివి కథ ఆభిజాత్యమదః ఉత్తమ వంశం వాడిని ఉత్తమ విద్యావంతుడిని అలాగే ఉత్తమమైనటువంటి ఐశ్వర్యవంతుడిని అధికారవంతుడిని. ఈ నాలుగు మదములలో ఏ ఒక్కటి ఉన్నా నిన్ను జ్ఞాపకం చేసుకోరు మానవుడు. ఇక నాలుగు ఉంటే జ్ఞాపకం చేసుకుంటారా? ఎందుకంటే ఈ నాలుగు ఏం చేస్తాయి? ఏధమాన మదః. ఇది వల్ల మదం పెరుగుతుంది. వంశమదం, విద్యామదం, అలాగే సంపదమదం, అధికారమదం. ఈ మదం అనేది పెరిగితే చుట్టుపక్కల ఏమున్నాయో ఏం జరుగుతున్నదో కనబడుతున్నా చూడలేము. అందుకే చెప్తున్నాడు జన్మ ఐశ్వర్య మద స్త్రీభిహి ఏధమాన మదఃకుమాన్ నైవార్హతి అభిధాతుం త్వాం. నీ పేరే పలకడయ్యా వాడు. నీ పేరు పలకడానికే వాడు పనికి రాడు. ఉంచారించడు. ఎందుకంటే నేను కనపడనా? నీవు ఎవరికి కనపడతావో అకించన గోచరం. నీవు ఉంటావు కానీ కనపడవు

ఎవరికి కనపడతావు? ఎవరి మనస్సులో కోరికలు ఉండవో వారికి కనపడతారు. అడిగే వారు వస్తే దాక్కుంటావు. నాకేమీ వద్దు అంటే ఎదురుగా వచ్చి అన్నీ ఇస్తాడు. పరమాత్ముడి సంగతి ఏంటంటే భగవంతుడి నుంచి ఏమైనా పొందాలంటే రివర్స్ గేర్ అన్నాడు. అయ్యా నాకేం వద్దు అన్నారు. అదే పడరా పడరా ఇస్తా అని వచ్చేస్తాడు. చమత్సారం ఏమిటంటే ఏ కోరికలు లేని వాడే స్వామిని పిలుస్తాడు. విడిగా కోరికలు ఉంటే ఏది ఎవరు ఇస్తారో వాడిని పిలుస్తారు. మనకు ఉన్నారు కదా చాలామంది దేవతలు. లెక్కకి ఎక్కువ ఉన్నారు కదా. ఇందువల్ల ఎవరెవరు ఏ ఏ ఫలితాలు ఇస్తారో వాటి వాటిని పొందగోరేవారు వారిని పిలుస్తారు. కానీ వారందరూ వీరి ద్వారానే పొందుతున్న సంగతి తెలవదు. మనకు ఎవరు ఇచ్చినా వీరి ద్వారానే రావాలి. కదా వాళ్ళ వల్ల పొందుతాను అనుకుంటారు కానీ నా నుంచే వాళ్ళకు వస్తుంది. దేవాన్ దేవయజో హంతేదు మద్భక్తాయాంతి ఆ మతి అంటారు. ఇంతకు వాళ్ళు ఇచ్చినా కానీ నా నుండి పొంది వాళ్ళు ఇస్తారు. నన్ను అడుగుతారు నేను వాళ్ళకి ఇస్తే పోయి వాళ్ళకి ఇస్తారు. మరి వాళ్ళని పూజించి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మీకు ఇయ్యడం కంటే నన్ను నువ్వే అడగరాదు డైరెక్ట్ గా. సరిపోతుంది కదా. కానీ నాకు ఒక పేరు ఉంది. అడిగితే ఏమి ఇవ్వడు అని అందుకే నన్ను ఎవ్వరు అడగరు. కొందరు అడగకుండా ఇస్తారు కొందరు ఉన్నారు వాళ్ళని పిలుస్తారు. పరమాత్మకు బిరుదు అకించన గోచర. అంటే ఏ కోరికలు లేని వారికి కనపడేవాడు. అందువల్ల నిన్ను ఎవ్వడు చూడడు. ఐశ్వర్యము, వంశము, విద్యను ఇవో ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నవాళ్ళు అకిజ్ఞనులు ఎట్టవుతారు మరి? కోరికలు బాగా ఉంటాయి కదా. విద్యుదల ధనం ఉంది, అధికారం ఉంది, తెలుసుకోవడానికి విద్య ఉంది, అనుభవించడానికి కావలసినటువంటి యవ్వనము ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఆయన ఎందుకు మనకు? మనం కోరుకునేవి ఎవరు ఇస్తారో వారిని అడుగుతాం. అది కారణం కాని స్వామి, నీవేమీ తీయని వాడవని కాదు, నిన్నెవరు కలవరు అని కాదు, ఇలాంటి వారు కలవరు.

నిష్కాములు మాత్రమే నిపుణంగా నైష్కార్యం అచ్యుత భావవర్జితం అని చెప్పామే కామనారహితంగా పనిచేసే వారికే నీవు కనపడతావు ధర్మ బుద్ధితో ఆచరించాలి కానీ కర్మ బుద్ధి తోటి కాదు. అందుకే అంటున్నాడు త్వాం అకించన గోచరం నమో అకించన విత్తాయ నివృత్త గుణ వృత్తయే. పరమాత్మ ఎలాంటి వాడండి? అకించన విత్తమట. అంటే ఏ కోరిక లేని వారికి ఆయనే ధనం. లేని వారి ధనం పరమాత్మట. అంటే దరిద్రులు మాత్రమే ఆయన్ని కొలుస్తారు అని అర్థం మనకు మనకు అర్థం కావాలంటే. దరిద్రుల చేతనే కొలవబడతాడు. మరి దరిద్రులు ఎందుకు కొలుస్తారయ్యా అంటే ధనము ఎంత నీచమైనదో వారికే తెలుస్తుంది. లేని వారికే వస్తు వ్యాప్త జ్ఞానం ఉంటుంది. మన దగ్గర ఏది లేదో అది ఉన్న వాళ్ళని ఏం బలగొట్టాలి అంటాం కదా. డబ్బు లేదనుకోండి డబ్బు ఉన్న వాళ్ళని చూసి ఏమంటాం ఆ వాడు మనకంటే ఏం బాగున్నాడులే అది లేకుంటేనే బాగుంటుంది. నిజంగా డబ్బు ఉన్నవాడు ఏమంటాడు? వాడికి లేదు కాబట్టి నీ విలువ వానికి ఏం తెలుసు? వాడికి ఇచ్చామనుకో డబ్బే బాగుంది అంటాడు వీడు. ధనవంతులు తన దగ్గర ఉన్న ధనము యొక్క విలువను చెబుతారు. ధనకీనులు తన దగ్గర లేని ధనము యొక్క వాస్తవాన్ని చెప్తారు. ధనము ఉన్నవాని కంటే ధనము లేని వాడే ప్రశాంతముగా ఉండగలడు. హాయిగా నిద్రపోతారు ప్రశాంతంగా మొదలు. ఇప్పుడే వాడే వీడికి ఇంట్లో ఇవే ఇవే దాచుకున్నాడు అనుకోండి ఎప్పుడు తెల్లారుతుందా ఎవరు రాకుండా ఉంటారా నా డబ్బు నా దగ్గరే ఉంటుందా లేదా ఎంత వస్తాడండి చెప్పాం కదా ఆయన ఎవరు కూరత్తాళ్ళు వారు. వినుంటారు కూర తలవ యొక్క చరిత్ర మహానుభావుడు. ఆ కూర కూర దేశం కదా కూరేషుడు ఆయన. ఆ కూర రాజ్యం అతను కూర మండలాధిపతి ఆయన అధిపతి. రామోజ వారి యొక్క ప్రభావాన్ని విని అంతా వదిలిపెట్టి రాజ్యాంగ యజ్ఞం ఆనంది మంత్రులకు అప్పజెప్పేసి మీరే చూసుకోండి నాకు వద్దు అని అన్నీ ఉన్నాయన్ని దానం ఇచ్చేసి భార్యని తీసుకొని రామోజ శ్రీరంగం బయలుదేరాడు.

అంతా ఆ రోజుల్లో అడవి నడిచిపోవాలి బస్సులు ఇవన్నీ ఏం లేవు. నడిచిపోతుంటే కొంచెం దూరం వచ్చేసరికల్లా బ్రహ్మాండమైన అడవి. భయంకరమైన అడవి. భార్య ఉండి స్వామి స్వామి భయమవుతున్నదండి ఎందుకో అని. అయ్యో మొన్న కదా పొరపాటున ఏమైనా డబ్బులు తీసుకొని వస్తున్నావా అయ్యో మరి ఉండాలందండి మీకు ఇక్కడ ఆకలి ఏదైనా కొనొద్దు కోసం కొంచెం నాలుగు నాణేలు ఇందులో కట్టుకున్నాను అక్కడ భావి ఉంది వాటి ఇంగ్మో అందులో పడేసి తర్వాత మాట్లాడాలి భయమ చెప్పా ఇస్తా మరి పడేస్తా. పెద్ద అది నిప్పెట్లో ఉంది ఇంక భయం ఏమిటండీ అని. అంటే భయాన్ని కొంగులో కట్టుకొని భయం అవుతుందంటే కాక ఏం చేస్తుంది? ఎంతో ఉంటుంది భయం. మానసిక ప్రశాంతతను హరించేది ధనమే. అందుకే ఏ ధనం మనస్సు యొక్క ప్రశాంతతను కలిగిస్తుందో అది పరమాత్మ. ఇంకే స్వామికి బిరుదు అకించన విత్తాయా ఏమీ లేని వాని ధనం. అలాగే కోరికలు లేని వాని ధనమైన పరమాత్మ నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే చాలా చమత్కారమైన శ్లోకం. పరమాత్మ ప్రకృతి కంటే విలక్షణుడు కదా? జీవుని కంటే విలక్షణుడు. జీవునిలో కూడా ముక్తుడి కంటే విలక్షణుడు, బద్ధుడి కంటే విలక్షణుడు, నిత్యుల కంటే విలక్షణుడు. అంటే మనకు జీవులు ముక్త, బద్ధ లేదా బద్ధ, ముక్త, నిత్య. మూడు రకాల జీవులు. బద్ధులు అంటే సంసారంలో ఉన్న వాళ్ళను బద్ధులు అంటాం. సంసారం నుండి విడుదలై అక్కడికి వెళ్ళిన వాళ్ళను ముక్తులు అంటాం. అసలు ఎప్పుడూ సంసారానికి రాకుండా స్వామి దగ్గరే ఉన్న వాళ్ళను నిత్యులు అంటారు. స్వామి ఉన్నంత కాలము ఉండి

సృష్టి కంటే ముందు సృష్టి తర్వాత అన్ని వేళలా పరమాత్మ లాగా అనాది అనంతమైనటువంటి ఇంకోటి ఉంది కదా ప్రకృతి. కదా కాబట్టి ఈ పరమాత్మ ప్రకృతి కంటే విలక్షణుడు. జీవుడి కంటే విలక్షణుడు, జీవులలోనూ బద్ధుల కంటే విలక్షణుడు, ముక్తుల కంటే విలక్షణుడు, నిత్యుల కంటే విలక్షణుడు. కుంతి ఎంత జ్ఞాన పాండాగారం ఉన్న మహానుభావురాలు ఆమె స్తోత్రం చెప్తుంది. చాలామంది భాగవతం చెప్పుతూ ఈ స్తోత్రాన్ని దాచేస్తారు. అది రెండు మూడు శ్లోకాలు విపరచం గుణ చూస్తూ ఉంటారు. ఇవన్నీ వేదాంత సూత్రాలు అంటాం వాటిని. సూత్రప్రాయంగా చెప్తారు. అందులో ప్రధానమైనటువంటిది నివృత్త గుణవృత్తాయ. పరమాత్మ ఎలాంటి వాడు ఉంటే అకించన విత్తాయ ఇది మొదటిది. ఏ కోరికలు లేని వాడికి స్వామి ధనము. అన్నందువల్ల ఈ స్వామి జీవుడు కాదని తెలిసిపోయింది కదా. ఇంచు నుళ్ళకి ఆయన ధనం అంట. మరి జీవులకు జీవు ధనం ఏ అవతారం కాదు కదా. నివృత్త గుణవృత్తయే ఎలాంటి గుణముల యొక్క వృత్తు అంటే కామ క్రోధ లోభాలు ఉన్నాయి కదా మనకు. కోరి కలగటం, కోపం రావటం, లోభం కలగటం, మోహం కలగటం ఇవన్నీ దేని వల్ల? మనం మంచి వాళ్ళమే కానీ మనకు అంటుకునే కొన్ని ఉంటాయి కదా ఏమిటవి? తత్వం, రజస్సు, సమస్య అండి. రజస్తమో గుణాలు ఉండటం వలన రజోగుణం ఉంటే కామము, తమోగుణం ఉంటే క్రోధము. ఇలా అందులో ఇంకొంచెం మనం కాబట్టి ఈ కామ క్రోధాదులు గుణవృత్తులు. ఏ గుణవృత్తులు? సత్వాది గుణవృత్తులు. త్రైగుణ్యముల యొక్క వృత్తులు అవి. అవి తొలగినవాడు. అంటే ప్రభావం పడనివాడు అన్నాం. సత్వరజస్తమోగుణవృత్తులైన కామక్రోధాదులు లేనివాడు.

ఇలా చెప్పటం వలన ప్రకృతి కంటే విలక్షణుడు కదా ఏమండీ? ప్రకృతి త్రైగుణ్యమయం కదా? ప్రకృతి గుణమయి అంటాము. ప్రకృతి ఏమో గుణమయి పరమాత్మ గుణ వృత్తులు కూడా లేనివాడు. గుణ ఎక్కడ ఉంటుంది ఇంకా? కాబట్టి ఈ మాట వల్ల పరమాత్మ ప్రకృతి కంటే విలక్షణుడు. ఇంకో మాట చెప్తున్నాడు ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః. ఒకటి ఆత్మారాముడు అంటే తనను చూసే తనలో తాను ఆనందించేవాడు. తనలో తాను ఆనందించేటువంటి వాడంటే మరి ఏ జీవుడు అవుతాడండి? బద్ధుడు కాలేడు కదా. వాడికి ఆనందం లేదు. కాబట్టి బద్ధ జీవుని కంటే ఈ మహానుభావుడు విలక్షణుడు. శాంతాయ. ఎలాంటి వికారములు లేనివాడు. నిత్యము సుఖ దుఃఖ రాగ ద్వేషాది భావములు ఉపశమించినవాడు. కాబట్టి సంసారంలో ఉండేవాడు కుదరదు. ముక్తుడు కూడా ఇక్కడ శాంతంగా ఉండలేడు. వాడు అక్కడే ఉండాలి. అక్కడైనా ముక్తుడు పరమాత్మను అనుభవించడానికి, సేవించడానికి తహతహలాడుతూ ఉంటాడే తప్ప అతను అన్ని వృత్తులు క్షమించి ఉండడు కదా అది వాడు కాదు. బద్ధుడు కాదు, ముక్తుడు కాదు, పోనీ నిత్యుడు ఉన్నాడు, నిత్యసూర్యులు ఉంటారే, ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, అది వాళ్ళు కావచ్చునే అంటే కైవల్య పతయే. మోక్షాధిపతి అన్నారు. నిత్యసూర్యులు అది వదలాయండి మోక్షానికి. వాళ్ళు అక్కడ సేవగుడు. కాదు. అధిపతి అనటం వలన స్వామి నిత్యసూర్యుల కంటే విలక్షణుడు. శాంతాయ అనుట వలన ముక్తుల కంటే విలక్షణుడు, ఆత్మారామాయ బద్ధుల కంటే విలక్షణుడు, నివృత్త గుణవృత్తాయ ప్రకృతి కంటే విలక్షణుడు. లోకం చిన్నదే కానీ.

వేదాంత సారం అంటారు. ప్రకృతి కంటే, జీవుల కంటే, జీవుల్లోని త్రివర్గము కంటే పరమాత్మ సర్వ విలక్షణుడు. ఎందుకు ఇంతగా వ్యాఖ్యానం చేసుకోవాలండి అంటే కృష్ణావతారము అందులోనూ కృష్ణ పరమాత్మ అతి సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు అందరూ అతని దోషములను లెక్కపెట్టిన వారు. కదా? అదే నోటితో నీవు పరమాత్మవయ్యా మానవుడవు కాదు అని స్తోత్రం చేసిన వారు. సంభవమా అండి? మాకు సంభవమా? ఎందుకు అన్ని అవతారాల కంటే కృష్ణావతారం అంత విలక్షణము అంటే అతి సామాన్యుల కంటే కింది వాడేమో అనిపిస్తాడు. ఉత్తర క్షణంలో ఇతనే మనందరికీ మోక్షం ఇస్తాడు అనిపిస్తుంది. మోక్ష సామ్రాజ్య అధిపతి అతనే ఏ శరీరంతో, ఏ విగ్రహంతో, ఏ రూపంతో, ఏ గుణంతో, ఏ భాషణతో, ఏ స్వరూపంతో, ఏ అధికారంతో అతి సామాన్యమైనటువంటి జీవుడిగా మనకు కాదు. అల్లరి పిల్లవాడు వెనదొంగిలించాడు. ఇంకేమో నానా గొడవలు చేశాడు. ఇన్ని చేశాడు ఈ పక్కన గొల్ల గొల్ల భామలందరినీ వేరు నూనె పెట్టి పిలిచాడు రాసకేళికి అని. రాని వాడని డైరెక్ట్ గా ముట్ట పంపించాడు అక్కడినుంచే. వీళ్ళు బయటికి పోతుంటే తలుపు పెట్టేసారు. అత్తలో మాలో ఎవరో ఉంటారు కదా పెద్దవాళ్ళు పోనీయకుండా. తలుపు పెట్టిన తలుపు పెట్టని వాళ్లే దుర్దృష్టవంతులు అంటాడు వ్యాజుడు. ఎందుకంటే తలుపు పెట్టకుంటే ఆయన దగ్గరికి పోతారు. పోయి మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తారు. కానీ తలుపు పెడితే డైరెక్ట్ గా ఆయన దగ్గరికి పోతారు మళ్ళా రాదు. మళ్ళీ వెనక్కి వెళితే మళ్ళీ పోతామా లేదా డౌట్ కదా. అక్కడికే పోతే? అంటే ఒకే రూపంలో, ఒకే వేషంలో, ఒకే సంఘటనలో ఒకే వ్యక్తి పరమాత్మత్వాన్ని ఇటు సామరత్వాన్ని రెండింటినీ ఒకే క్షణంలో చూపగల మహానుభావుడు. అందుకే అన్ని అవతారాలు అసంభవం మనం. మనం కాస్త విద్యను కొంచెం ఏదో వేసేమంటే అబ్బా నేను చాలా గొప్పవాడిని అంటుంటాం మరి. పిల్లలతో ఆడుకున్నాడు తన్నుచు గుద్దుచు నగుచు ఆడుచు పాడుచు జంతులు వేయుచున్ ఈమె తపంబు చేసెనుకో బ్రహ్మ అంటాడు ఆ గొలపిల్లలు ఏం తపస్సు చేశారో.

తనకాదియోగులు కాళ్ళావే బతిలాడుతూ తనకొడుడు. అలాంటి వాడు ఈ పిల్లలు ఆటలాడుదామని పిలిచి తన్నుతూ, గుద్దుతూ, కొడుతూ, ఈడుస్తూ, లాగుతూ, దుమ్ములు పోస్తూ. ఈ కరిపాల్ స్వామి ఈ కరిపాల్ స్వామి ఏం చేస్తున్నాడు చూచేవాడికి ఏమీ అర్థం కాదు. ఆయన ఈయన ఒకే శరీరంలో ఒకే అవతారంలో ఒకే రూపంలో ఒకే సంఘటనలో మనం ఎలాంటి ఊహకు కూడా అందినటువంటి విలక్షణమైనటువంటి స్వరూపం కలవు. అందుకే కైవల్య పతయే నమః అతను మోక్షమునకు అధిపతి ప్రకృతి కంటే విలక్షణుడు బద్ధుని కంటే విలక్షణుడు ముక్తుని కంటే విలక్షణుడు నిత్యుని కంటే విలక్షణుడు జీవుని కంటే విలక్షణుడు సర్వ వైలక్షణ్యంతో పాటు సర్వ సౌలభ్యం రెండూ ఉన్నాయి. అందరికీ దొరుకుతాడు ఎవ్వరికీ అందడు. అంటే యమైవేష వృణుతే తేనలభ్యః అని చెప్తుంది పరిషప్తు మనం. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారికి దొరుకుతాడు తప్ప నాయమాత్మ ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేను. ఇలా చెప్పుకుంటే దొరకడు, ఇలా ఆలోచిస్తే దొరకడు, బుద్ధికి దొరకడు, శాస్తానికి దొరకడు. తాను ఎవరిని వరిస్తాడో వారికి దొరుకుతాడు. అది అకించెన విత్తాయ అంట అర్థం ఉంది. ఆత్మారామాయ అలాంటిది. తరువాత మన్యేత్వాం కాలమీశానం అనాది నిధనం విపుం. ప్రకృతి యొక్క గుణములు లేని వాడనే కాదు, ప్రకృతి కంటే విలక్షణుడే కాదు, ప్రకృతిలో కూడా వికారం కలిగించేది. ఏదండీ? కాలం. కదు? కొన్నాళ్లేమో ఆకులు రాలుతాయి. కొన్నాళ్లేమో చిగురులు వేస్తాయి. మరి కొన్నాళ్లు పూలు పూస్తాయి. కొన్నాళ్లు కాయలు కాస్తాయి. చెట్టు అది. ఇట్లా అలాగే ఉంటుంది. ఒకసారి మోడు పారుతుంది, ఒకసారి చిగురు వేస్తుంది, ఒకసారి పూడు పూస్తుంది, ఒకసారి కాయలు కాస్తాయి దేనితోటి? కాలం.

వసంత ఋతువు వచ్చేసింది, చిగురుస్తాయి. శశి ఋతువు వచ్చేసింది, ఆకులు రాలుతాయి. కదా? ప్రకృతిలో కూడా వికారమును కలిగించేది కారం. అన్ని రకాల మార్పు. రూపం మారుస్తుంది, రంగు గుణం మారుస్తుంది, రసం మారుతుంది కదా. మామిడి పిందే ఎలా ఉంటుంది? పొగరు ఉంటుంది. మామిడికాయ? మామిడి పండు? ఎలా వచ్చాయి మూడు? ఏంటి ఇచ్చింది? కారం ఏంటి? కాయ ఆకుపచ్చగా ఉంటుంది, పండు పసుపుచ్చగా ఉంటుంది. కాయ గట్టిగా ఉంటుంది, పండు. పరిచయం మారింది, రూపం మారింది, రసం మారింది, గుణం మారింది. ఆకారం మారింది. దేనివల్ల? కాలమే. కాబట్టి అన్ని వికారాలకు మూలం కాలం. నీవు ఆ కాల స్వరూపుడవే. కాలము మా అందరిలో మార్పు తెస్తుంది కానీ నీలో అంటే నీ మీద కాల ప్రభావం కూడా లేదు. ఎందుకు నువ్వే కాలాన్ని. అంటే నిన్ను శాసించగలది కానీ నిన్ను తన వశంలో ఉంచుకోగలది కానీ ఏదీ లేదు. సకల జగత్తును నీవే వశంలో ఉంచుకుంటావు. అందుకే నమస్తే కాలమీశానం మన్యేత్వాం కాలమీశానం. అనాది నిధనం విభుం. కారం కూడా విభువే. విభు అంటే అంతటా వ్యాపించి ఉండేది అని అర్థం. సర్వవ్యాపిని విభు అంటాం. అణువు విభు. ఆత్మ కూడా మనకు విభు అనేదే సిద్ధాంతం. అందువల్ల నీవే కాలము. కాలం ఏమిటి ఏ యాండిదండి? అనాది నిధనం. ఆద్యంతములు లేనిది. పరమాత్మకు ఆద్యంతములు లేవు. జీవాత్మకు ఆద్యంతములు లేవు. ప్రకృతికి లేవు. కాలమునకు కూడా లేవు. ఎందుకంటే కాలం ఎప్పుడు మనం ఏం చెబుదాం? ఇల్లు ఎప్పుడు కట్టామంటే చెప్తాం, మనం ఎప్పుడు ఉన్నామో చెప్తాం. కాలం ఎప్పుడు నుంచి ఉంది? ఎప్పటినుంచి అంటేనే కాలమే.

అనండి ఎప్పటినుంచి అంటే ప్రశ్న దేని గురించే అండి కాలం గురించే కాబట్టి కాలానికి ఆది లేదు పోనీ ఎప్పటి వరకు ఉంటుంది అన్నామా కుదరదు అనాదిని తనం ఆది లేదు అంతము లేదు ఆద్యంతములు లేని కాలము నీవే నువ్వు కూడా ఆద్యంతములు లేని వాడవే అనాది నిధనం. విభుం అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు. సమం చరంతం సర్వత్ర. కాలం ఎలాంటిది? కాలం ఏం చేస్తుందో, కాలం అంటే ఏమిటో పరమాత్మను వర్ణిస్తూ కాలాన్ని చెప్తున్నాడు. గుణాలన్నీ కాల గుణాలే. అవన్నీ ఉన్నాయి ఎవరికి న్యాయంగా? ఆయనకే. పరమాత్మకు ఆది ఉందా? లేదు కదా. పోనీ అంతం ఉందా? లేదు. పరమాత్మ నేను చిన్నవారిలో ఉండను పెద్దవారిలో ఉంటాను అంటాడా? సమం చరంతం సర్వత్ర. వాయువు ఎలా అంతర సంచరిస్తుందో, కాలం ఎలా అందరికీ సమానము. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇంకేదో ఇంకేదో ఉంటాయి కదా. ఇవన్నీ అందరికీ సమానమే. చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, పగలు, రాత్రి, చలి, విన్నల అందరికీ సమానమే. అది కాలము అందరి విషయంలో సమానంగానే వ్యవహరిస్తుంది. పరమాత్మ కూడా సమం చరంతం సర్వత్ర. అంటే నమీ ద్వేష్యోస్తి న ప్రియః. పరమాత్మ ఒకడు శత్రువు లేడు. మిత్రుడు లేడు. మరి పరమాత్మకు శత్రువు మిత్రువు లేనప్పుడు పరమాత్మ మనకు ముందర చెప్తాడు ఆ మాట కొందరిని సంహరిస్తాడు. కొందరిని కాపాడుతారు. జీవులలో పరపరం పెగి పెట్టుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. భూతానాం యత్ మిధో కలిహి అంటే కలిహి అంటే కలహం. మరి అందరిలో నీవు సమానంగా ఉంటే, నీవు సమానంగా ఉన్న జీవులు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మరి అది నీ వల్లనేనా? లేక వారి వలన వారి వల్ల అయితే నీకు రావాలి కదా మరి మీ వల్ల అయితే వారికి రావాలి కదా అంటే అబ్బే మాకు సంబంధం లేదు అన్నారు అదేమిటి కొట్లాడుకొని మాకేం సంబంధం నేను ఉండేది నేను ఉంటాను

అందరిలో ఉంటాను. ఎందుకంటే కొట్లాడుతున్న, కలహిస్తున్న వారు కూడా కలహించే వారు ఉన్న చోట కూడా కాలం ఉంది కదా. చరిత్రలో ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏదో ప్రపంచ యుద్ధం అంటారు కదా మొదటిది, రెండవది, మూడో యుద్ధం అయినా కదా యుద్ధాలు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఎప్పుడెప్పుడు ఎవరు చచ్చారు? ఎవరు బతికారు? ఎవరిని చంపారు? ఎవరు చంపారు? ఎవరు ప్రేరేపించారు? ఇదంతా చరిత్ర అంటారు. చరిత్రకు మూలం ఏమిటి? కాలం ఇది. టైం చెప్పానండి. మరి ఇంత అయినా వాళ్ళు కొట్టుకొని చస్తుంటే ఈ ఏమైనా టైంలో మార్పు వచ్చిందా? ఎండలో చలి, చలిలో వాన అట్టేం లేదు. దాంట్లోగా వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. నాకేం అవసరం? మీరు మీ ఊడ కూడా నాకేమిటి నీ సూర్యోదయం తాగుతాయా చంద్రోదయం అవుతుందా? అందరిలో ఉంటూ కూడా అందరికీ ఆధారం అవుతూ కూడా. మనలో ఎలాంటి మార్పు కలగటానికి అవకాశం లేనిది కాలం. కాలమును చూచి కూడా సమత్వాన్ని సంపాదించుకోలేని వాళ్ళు జీవులు. కదా? అంటే ఒక మాట చెప్పాలంటే మనం చూసి దానికి బుద్ధి రాదు. దాన్ని చూసి. అనవా ఇంత హాయిగా ఉంది కాలము మరి పొద్దున పగలు మాపు అస్తమయం మధ్యరాత్రి ఇంకోటి ఇంకోటి చలికాలం వేసవికాలం ఎండాక ఇవన్నీ ఉన్నాయి అవి క్రమం తప్పకుండా వస్తున్నాయి ఎండ కానీ చలి కానీ వాన కానీ వెన్నెల కానీ అందరికీ సమానంగా ఇప్పుడైతే పాటలు రాస్తున్నారు కదా గాలికి కులమేది అని అసలు వానికి బుద్ధి ఏది మనం రాయాలి పాట. ఎందుకంటే కులము అనేది కానీ జాతి అనేది కానీ దేన్ని బట్టి వస్తుంది? ఏది మూలం? మాతృ పితృ సంబంధాన్ని బట్టి దానికి ఉంటుందా? ఓ తల్లికి అంటే భార్యాభర్తల యొక్క సమాగమం వలన కలిగేటువంటి సంతానాన్ని కులం అని చెప్తాం. అది గాలి ఎవరెవరు ఎలా పుట్టింది అన్నావ్? మరి ఆ ప్రశ్నకు ఏమైనా బుద్ధి ఉందా? అది విప్లవమైన పాట అట్లా ఉంది కర్మం అది ఏం చేస్తాం?

ఎందుకంటే వాడు కూడా వాడు కూడా గాలికి కులం ఏది అని రాస్తాడు తప్ప గాలికి పగేది అని రాయడు. మరి తనకు మూట మోసం వస్తుంది. అవును. ఎవరె మంచి గుడి మందులే గాలికి కులము లేదు అన్నట్టు గాలికి పగలేదు కొట్లాడట్లేదు వీరెందుకు కొట్లాడుకుంటున్నారు రాస్తే బాగుండేది. కదా అంబే అది మాకు మాకు కొట్టొచ్చు అంటే విభేదాన్ని చూపడానికే విభేదాన్ని ఉపయోగిస్తాడు. సామరస్యాని కోసం కాదు, సక్ష్యత కోసం కాదు. అయినప్పుడు అన్ని రకముల వికారములకు ఏది మూలమో అది కూడా నీలో ఎలాంటి వికారాన్ని కలిగించదు. ఏంటది? కాలం కదా? కాలం వల్ల మనందరం మారుతాం. మన స్వభావం మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన ప్రవృత్తి మారుతుంది. మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉందనుకుంటే మన మనస్సు కూడా కాస్త ప్రశాంతంగా ఇదంతా తేరిపోతుంటారు గాయంలో. అదే బయట లోపల తుఫాను ఉందనుకోండి ఎందుకు పని చేయలేదు. అంటే సకల చరాచర జీవుల యొక్క మనస్తత్వంలో అనోక్ష్యమైనటువంటి మార్పును కలిగించేటువంటి కాలం అంటే నువ్వే. నీవే కాలము. నీవే ఎలాంటి వాడవు సమం చరంతం సర్వత్ర. కొట్లాడుకునే వారిలో నువ్వే ఉంటావు. శాంతమైన వాళ్ళలో కూడా నువ్వే ఉంటావు. తపస్సు చేస్తున్నా నువ్వే, కలహిస్తున్నా నువ్వే, సంహరించుకుంటున్నా నీవే, పొగడుతున్నా నీవే, తెగడుతున్నా నీవే. అంటే నీవు ఉన్నవారిలో కలిగే భావాలకు నీకు సంబంధం లేదు. మనలో ప్రాణవాయువు ఉంది, మనం తప్పు చేశాం. ప్రాణవాయువుకి ఏం సంబంధం అండి? అది కొట్లాడుతుందా ప్రాణవాయువు? నువ్వు వాడిని చంపుతున్నావు కాబట్టి నేను షాకి చేస్తాను అంటున్నా అండి. అలా అంటే మనం తప్పే చేయకపోయాం. సమస్య ఒక అర నిమిషమో పావు నిమిషమో ప్రాణవాయువు స్తంభించింది అనుకోండి ఇంక వారేం కొంటాడు ఎవరు సస్త సమస్య లేదు. కాబట్టి ద్వేషించే వానిలోనూ ప్రాణవాయువు ఉంది. ప్రేమించే వానిలోనూ ప్రాణవాయువు ఉంది.

కానీ వానిలో ఉండేటువంటి ద్వేషము, స్నేహము, ప్రాణవాయువులు వస్తాయా? అంటుతాయా? లేదు. సమం చరం. అది అందరిలోనూ సమానంగానే సంచరిస్తుంది. పరమాత్మ కూడా అందరిలో సమాన అంతర్యామి. భూతానాం యహ మిధః కలిహి. పరస్పరం ఒకరిని చూచి ఒకరు ప్రాణులు కలహించుకుంటున్నారంటే దానికి నీకు ఏ నిజంగా మన ఇది వాళ్ళ కర్మ. ఆ కొట్లాట నీకు రాదు, నీకు ఆ ద్వేషము రాదు, స్నేహము రాదు. ద్వేషించేవాడు స్వామి అంటే ఉన్నానంటావు, ప్రేమించేవాడు స్వామి అన్నా ఉన్నానంటావు. వినండి వాడిని సమాధించు వీడు అంటాడు వీడిని సమాధించు వాడు అంటాడు. అది నాకెందుకు మీరే కొట్టకుండా అంటాడు. వాడు వాడిని చచ్చిపోతే వెళ్ళిపోతాడు. అందువల్ల. ప్రకృతిలో కానీ జీవులలో కానీ కలిగేటువంటి ఎలాంటి భావాలకు పరమాత్మ బాధ్యుడు కాదు. మనలో కలిగే ఎలాంటి దోషాలు ఆయనకు అంటవు. అలా అని మనలో కలిగేటువంటి భావాలకు మన ప్రవృత్తి కారణమా? అబ్బే కాదు ఆయనే. కలిగించేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే, ఆయనకు మాత్రం ఏది అంటారు. ఇందులోనూ ఉంటాడు, ఇందులోనూ ఉంటాడు. అడిగితే నీ దగ్గరికి వస్తాడు, అడిగితే ఆయన దగ్గరికి పోతాడు. భక్తుడికి తానే భక్తుడు. శత్రువు అయితాడా శత్రువుకు? శత్రువుకు తానే మిత్రుడు. దుర్యోధనునికి బోధించాడు యుద్ధం చేయకురా నాయనా పాడైపోతావు. అజీరునికి బోధించాడు యుద్ధం చేయరా నాయనా ఆలోచించాడు. ఏమన్నా అమ్మా అది? వాడికేం ఉద్దేశం చేయొద్దు అన్నాడు. వాడు చేయి చేస్తానంటేనే వద్దు అన్నాడు. వీడు చేయనంటే చేయమన్నాడు. ఏమన్నా అమ్మా అది? ఇంతకీ నీకు ఏమున్నట్టు ఇప్పుడు? అది అది లేదు ఇది లేదు. వాడు ఎలా వినడో వీడు ఎలా వింటాడో వాడు వినడు. రెండు చాలం ఒకటే. గమనించారా చమత్సారం. దుర్యోధనుడు వినకుంటే ఏది జరిగిద్దో అర్జునుడు వింటే అదే జరిగింది. మళ్ళీ రిజల్ట్ ఒకటే. తనకే సంబంధం లేదు.

అలా అందరిలోనూ ఉంటూ అన్నిటిని చూస్తూ ఏ వికారము పొందని కాలమంటే పరమాత్మ. కాబట్టి నిన్ను తెగరుట కానీ నిందించుట కానీ అధిక్షేపించుట కానీ తప్పు. నువ్వు కారవు కారవులను చంపావు పాండవులను కాపాడావు ఆయన ఏం చేశాడండీ వాళ్లకు చెప్పాడు వీళ్లకు చెప్పాడు. విన్నవాడు ఉన్నాడు విననివాడు పోయాడు. పని ఒకటే. ఎంత ఎంత జాగ్రత్తగా తత్వం ఆలోచించాలంటే జరిగిన పని ఒకటే కానీ దానికి పేర్లు రెండయ్యాయి. చదువు. పరమాత్మ చెప్పి పితి వినలేదు కాబట్టి వాడు పోయాడు. విన కాబట్టి వాడు బతికాడు. ఇదే చేసింది యుద్ధమే మళ్ళీ. ఎంత చిన్న సూర్త్వం అంటే అంత లోతు వెళ్లి తత్వర్గం అయిపోతుంది లేకుంటే కాదు. అంటే పరమాత్మ వ్యతిరేకంగాను చెప్పి అనుకూలం చేస్తాడు. అనుకూలంగా ఏ వ్యతిరేకమో చేస్తాడు. స్వామి రెండు చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏదనుకుంటే అలాగే జరగాలి అనేది ఎవరికీ ఏదైనా అనుకున్న వాడికి. ఓ భావన ఉంటే, ఓ కోరిక ఉంటే, ఓ రాగము ఉంటే, ఓ అభిప్రాయము ఒక ఆశ ఉంటే వాటిని సాధించాలన్నా పట్టుదల ఉండి పని చేస్తాం. ఆయనకు ఏం లేదు. నమస్తే ఏముంది? కావాలి ఉంటే కాకుంటే బాధ, కావద్దు అంటే అయితే బాధ. అందుకే ఆ రెండు లేవు. రెండు మనకు కూడా లేవనుకోండి మనం ఆయన భక్తేం అవుతాం. కదా అది చెప్తున్నాడు అందులో తమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిధః కలిహి నవేద కశ్చిత్ భగవాన్ చికీర్చితం భవేహ మానస్య నృణాం విడంబనం. స్వామి, అసలు నీవు ఏమి చేస్తున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో ఎవరికైనా అర్థమవుతుందా? నృణాం విడంబనం మానవులతో మానవులలో నీవు ఉండి నీవు ఆచరించే పని

వలన కలిగే ఫలితం ఏమిటో అసలు నీవు ఏమి చేయాలనుకుంటున్నావో ఏమి చేస్తున్నావో ఎవరికైనా తెలుసా నా వేద కచ్చితు ఏ ఒక్కడు తెలియడు. ఎందుకంటే పూతన తృణాసురుడు, శకటాసురుడు, బకాసురుడు, విడింబాసురుడు, వత్సాసురుడు, దేనుకాసురుడు ఏదో కంసుడు, చానూరుడు, మురళికుడు, మల్లికుడు ఇంకెవరో కువలయాపియుడేమో శశిసుబారుడు, దంతవక్తుడు లిఫ్ట్ ఇస్తే. ఎలా కానీ చూడు ఉన్నావు కదా ఇక్కడ. కొన్ని వెయ్యిల మంది రాజులను స్వయంగా నీవు కొన్నన్ని చంపావు. నాకేం కొంచెం బాధ అని చంపించావు. కదా? చంపించినా. చంపినా లేక రెండు చేయకున్నా నీవు ఏమనుకున్నావో ఏం చేస్తున్నావో ఎవరికైనా తెలిసిందే. వాళ్ళందరినీ చంపాడు. వారందరినీ శిక్షించాడు అని చూస్తున్నారు. పాండవులను రక్షించాడు అని చూస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే పూతన, బకాసురుడు, తృణావతర వీళ్ళంతా ఎక్కడికి పోయారండి? మోక్షానికి పోయారు. రామరాజు, ధీముడు, అగ్యును స్వర్గానికి పోయారు. మళ్ళీ పుట్టాలి ఇప్పుడు. వాళ్ళు ఎవరికి మేలు చేసినట్టు చూసే వారికేమో దగ్గర ఉండి వెంట ఉండి రక్షించాడు రక్షించాడు రక్షించాడు రక్షించాడు. రక్షించి వీళ్ళని భక్షించాడు. భక్షించిన వాళ్ళనేమో రక్షించాడు. నెగటివ్ అండి. ఎవరిని దగ్గరుండి చంపాడో వాళ్ళందరికీ మోషం ఇచ్చాడు. న్యాయంగా వాళ్ళని కాపాడినట్టా వీళ్ళని కాపాడినట్టా? సంసారం అనేటువంటి మహా ఆపార తొలగించింది ఎవరికండీ? రక్షించిన వాళ్ళకా భక్షించిన వాళ్ళకా? మరి నువ్వు చంపుతుంటే పగ ఉన్నట్టా ప్రేమ ఉన్నట్టా? మరి కాపాడుతుంటే ఏమున్నట్టు? మరి ఎవరికి అర్థం కావాలి నీ సంగతి చెప్పు. నువ్వు ఏమనుకుంటున్నావో తెలుస్తుందా? నువ్వు ఏం చేయాలనుకుంటుందో తెలుస్తుందా? కాపాడుతావని అంటావు స్వర్గానికి పంపుతావు.

శిక్షిస్తానంటావు మోషానికి పంపుతావు. కదా? మరి ఏమిటి నవేద కశ్చితు. నీవు నాయనా నువ్వు ఏమనుకుంటున్నావో ఏం చేస్తావో ఎవ్వడికీ తెలియదు. ఎందుకంటే యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం స్వామి వాక్యమే. నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో వారి ధనమును హరిస్తాను అన్నాడు. అంటే దరిద్రులని చేస్తాడు. వేరే వాళ్ళు ఏమంటారు? చూడండి అంత భక్తి ఏమైంది బిచ్చం ఎత్తుకుంటున్నాడు. మనం చూడండి ఎన్ని మేడలు కట్టామో. అవునండి చెప్పుకుంటారు. కానీ బిచ్చం ఎత్తుకునే వాడికి త్వరలో ఏం వస్తుందో వీడికి ఏం వస్తుందో వాడికి తెలీదు వీడికేం తెలుసు. అయ్యో పాపం అంటాడు నాకు ఇందులో వస్తుంది ఆ ఆఘర్తం కూడా. అందువల్ల ధనము లేకుండా చేస్తే వాళ్లకు నేనే జ్ఞాపకం వస్తుంది. అయ్యో దేవుడా అంటారు. ఒక్కడు కాదు అలాంటి వారందరూ కూడా కూడుతారు. తనకి నిల అంతా కలిసి ఆయన స్వామి ఇట్లా చేశాడు. ఏమో ఆయన సంగతి మనకి ఏం తెలుస్తుంది. కథయంతస్యమామ్ నిత్యం తుష్యంతిచ రవంతిచ. ధనవంతులు నలుగురు ఒకచోట కూర్చొని భగవంతుడి నామాన్ని కీర్తిస్తారండి. బిజినెస్ ఏం చేద్దాం? ఎవరిని ఎట్లా ముంచుదాం? కొత్త పాలసీ ఏదైతే బాగుంటుంది మన ఇది ప్రొడక్ట్ ఏమంటారు కదా ఉత్పత్తి. ప్రొడక్టే కదా ఆ ఎలా అమ్ముడు పోతాయి అవి ఎట్లా లాభం వస్తుంది తప్ప దేవుడిని ఎట్లా కొలుద్దాం అనుకుంటారని డబ్బు లేనివాడు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ ఎవరికి మేలు చేసినట్టు పరమాత్మ తనను మరిచిపోకుండా ఉండాలన్న వాళ్ళని దరిద్రం చేస్తాడు. తనను మరిచిపోవాలనుకున్న వాళ్ళని శ్రీమంతులు చేస్తాడు. అబ్బా ధనం బాగా ఇచ్చాడు స్వామికి ఎంత దయ అనుకుంటే మనం పప్పులో కారేశాం. వారికి ఐశ్వర్యం ఇచ్చాడు అంటే వాడిని అడగ తొక్కుతున్నాడు. వాడికి ఏమి ఇవ్వలేదు దగ్గరికి తీస్తున్నాడు. మనం అందులో చెప్పాం ఇంకా జ్ఞాపకం ఉంది అనుకుంటా. అదేంటి గృహదారణ్యకం. దేవతలు నిరంతరం మనం అడిగిన కోరికలు ఇస్తూనే ఉంటారు. నో అన్నారట. అంతే కాదు మనకు పొరపాటున జ్ఞానము కలిగే అవకాశం దేవతలు ఇయ్యరు.

మనం తత్వం తెలుసుకున్నాం అనుకోండి మనం తిరువం. నిరంతరం మనం దేవానాం పశువు అని అనుకో బృహధారణ్యకంలో. మనం అందరం ఏమన్నాం అంటే దేవతలకు పశువులం అంటాం. పశువులం అంటే కింకరులు. పశువు ఏం చేస్తాడు మగ రాసి చేయవా మోట తోరి నీళ్లు కొట్టి బండి తోరి దేవానాం పశువు మనం అయితే ఏంటంటే దేవానాం పశువు అంటున్నాడు అంటే ఎన్నో పశువులు ఒక్కరికి దాస్యం చేస్తాయి. కానీ మనము ఒక్కళ్ళమే ఎందరికో దాస్యం చేస్తాం. అంటే మనం వానికంటే వానికంటే చాలా గొప్ప వానము. కదా అది అది అది అని కోరికలు ఉన్నవాడికి కోరికలు ఉంటే ఆ దేవతలకు ఆనందం. వాడు అడుగుతూనే ఉంటాడు మనం ఇస్తూనే ఉంటాం వీడు ఎప్పుడు మన క్రచ్ లో మన గ్రిప్ అంటాం కదా మన గ్రిప్ లోనే వీడు ఉంటాడు. నా కోరికలు వద్దు అన్నావంటే వాడు చచ్చేయ్. పోతున్నాడు రా విడిపు దారిపోతున్నాడు. బానిసత్వం పోతుందే ఇదంటే నాకు పెట్టి చాకెట్ లేదా? వెయ్యో ఐదు వేలు నాలుగు వేలు పాత ఇప్పుడు ఉందో పోతే రోజో కానీ ఊళ్ళలో వెయ్యో రెండు వేలు ఇచ్చేసి వాడి మొత్తం జీవితం అంతా దాస్యం వాడి కొడుకు వాడి మనవడు. అప్పు తీరదు వాడు అక్కడి నుంచి పోడు. అప్పు తీస్తే వాడు పోతాడు. అదే చెప్పారు రోజా అని ఈ మాట అదే. నీ కోరికలు ఉన్నంత కాలం దేవతలు మిమ్మల్ని ఆనందంగా ఇస్తూనే ఉంటారు తీసుకో తీసుకో ఇంకేమైనా కావాలన్నా తీసుకో. స్వామి నాకేం వద్దు అని వాడు భయపడతాడు. మనకు జ్ఞానం కలిగిందంటే వాళ్ళు మనకు దాసులు కావాలి. మనలో కోరికలు ఉన్నాయంటే మనం వాళ్ళకి దాసులు అవుతాం. కానీ నువ్వు ఏం కోరుకుంటావో ఆలోచించుకో అన్నాడు. దేవానాం పశుహు అంటారు మంచిగా ముద్దు బిరుదు అన్నమాట అర్థం ఉత్తమమైన బిరుదు అందుకోసం పరమాత్మ ఏమి చేస్తున్నాడో నా కశ్చన వేదా ఏ ఒక్కడికి తెలియదు. చూచే వారందరూ అబ్బా ఎంత ప్రేమ అండి వాళ్ళంటే అన్నట్టు ఉంటాడు. వాళ్ళకి మన స్వర్గమే గతి. చూడండి ఎంత కోపం వాళ్ళని చంపుతున్నాడు అందరినీ. వాళ్ళందరికీ మోక్షం. తర్వాత ఏమన్నాడండి? ఇందులో వస్తుంది మనకి. త్వంనః పారోక్ష్యః పరమో గురుహు అన్నాడు. దేవుళ్ళని చంపుతున్నావు కానీ వాళ్ళకి పిచ్చోళ్ళు దేవతలకేం తెలియదు. నిండే ఇట్టుగా నువ్వు మాకే గురువు.

గురువు ఏం చేస్తాడు? హితముని ఇస్తాడు. మిత్రుడు గురువు హితము ఇస్తాడు. శత్రువు ప్రియముని ఇస్తాడు. అంటే ఏదో వ్యాధి వచ్చింది మనకు డాక్టర్ ఫలానా తినొద్దు అన్నాడు. వాళ్ళ తల్లి ప్రేమతో అది పెట్టింది అనుకోండి తల్లి అండి. పెట్టడు. పెట్టకుండా నాయనా వద్దురా రేపు తిను ఎల్లుడు తిను అని అని వానికి ఏది హితమో అది ఇస్తుంది. అదే శత్రువు అయితే ఏం చేస్తాడు? వాడు కోరిందే ఇస్తాడు. అంటే వాడు పోవాలి. మరి కోరింది ఇచ్చిన వాడు హితం కోరేవాడా? కోరండి ఇచ్చిన వాడు హితం కోరినవాడు. ఎవడు? న్యాయంగా దేని వల్ల మనకు మేలు జరుగుతుందో దాన్ని ఇచ్చేవాడే మిత్రుడు. కానీ లోకంలో మనం అడిగింది ఇచ్చినవాడు మంచివాడు, అడగంది ఇయ్యని వాడు శత్రువు. పరమాత్మను ఇందుకు అర్థం చేసుకో నహి కశ్చితి వేదా తవేహితం జనైహి నీవు ఏమనుకుంటున్నావో ఏమనుకొని ఏమి చేస్తున్నావో నీవు చేస్తున్నప్పుడు నీ మనసులోని ఆంతర్యం అనేది ఏ ఒక్కడికీ తెలియదు. నవేద కశ్చిత్ భగవాన్ చికీర్టితం తవేహ మానస్య నృణాం విడంబరం. మానవుల యొక్క జీవనం, మానవుల యొక్క ప్రవర్తన, వాటి విషయంలో నీ నడవడి, ఆంతర్యం. ఎవరికీ తెలియదు. నయస్య కశ్చితి దయతోస్తి కర్హిచిత ద్వేష్యస్య యస్మిన్ విషమామతిర్నునాం. నీకు ఒక మిత్రుడు లేడు, ఒక శత్రువు లేడు. దయతోస్తి కశ్చితో ద్వేష్యశ్చ ప్రియుడు లేడు శత్రువు లేడు. యస్మిని విషమా మతిహి నృణాం కానీ నీవంటే ఎవ్వడికి పడదు.

అందరూ నీ మీద భయమైన క్రీమే ఉంటుంది. ఎందుకు అంటారా? మిత్రులు వివర్శించే వాళ్ళే, శత్రులు వివర్శించే వాళ్ళే. నీ భక్తులు నిన్నే అంటారు. నీ శత్రువు నీ గట్టిగా ఏంటి పాపం కర్మ ఏం బాబుకున్నావయ్యా నువ్వు. నీ వాళ్ళందరూ రామరాజు, అర్జునుడు, భీముడు ఏమన్నారు నిన్ను? పేరుకు మా దగ్గర ఉంటాడు, సైన్యం అంతా వాళ్ళకి ఇచ్చాడు. చెదులు పుట్టి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈయన ఏం చేస్తాడు రామరాజు మీద కూర్చొని. అది నీకన్నా బుద్ధి ఉందా? అది ఎందుకు అడిగావు నువ్వు? పై బారం ముందు. అది వేరే సైన్యం ఉంది నేను ఉన్నాను మీకు ఎవరు కావాలి? అంటే సైన్యం వాడుకోలేడు దుర్యోధనుడు. అర్జున గారు నువ్వే కావాలన్నా. మొహల్లి వీడు అర్జున గారు అడిగారు కదా. అడిగాను అన్నయ్య అంటే ఒక ధనురాజు తప్ప భీముడు రక్షినోలందరూ ఏం చేశారు అన్న బుద్ధి ఉందా నీకు. చేతిలో కూర్చో కూర్చో ఆయన మనకేం చేస్తాడు. ధన్యవాదం కొద్దా. అది ఆయన కేదులు పోకుండా కూర్చుంటే చాలన్నాడు. అది ముందు ఆయన కూర్చుంటే చాలయ్యా కేదులు పోడానికి కాళ్ళు పోవడం బాగా ఎందుకు? కానీ సైన్యం ఎవరికి ఇచ్చాడో. యుద్ధం చేసే వాళ్ళనిచ్చిన వారి వైపు ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని వాళ్ళను కూడా సమూలంగా నిర్మూలించాడు. అది అర్థం చేసుకోండి. తన సైన్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని కలిపి నిర్మూలం చేశాడు. ఇక్కడ ఏ సైన్యము లేదు దాని ఒక్కడు వచ్చాడు వీళ్ళు కాపాడాలి. అంటే ఎవరు కాపాడుతారు మనం? సైన్యం కాపాడుతుందా? ఆయుధాలు కాపాడుతాయా? పరమాత్ములు కాపాడుతాయా? కటాక్షం చాలా యస్యా కటాక్ష లవలేశ మహిమ్నయేతదీశః జగత్ ఇదం అతిధిభాతి నూనం అంటాడు. శ్రీ గుణరత్నం కోసం అమ్మవారి యొక్క కడగంటి కొనచూపు లోని నూరవ భాగం పడితే వాడికో పేరు వచ్చిందట ఇంద్రుడు అని మూడు లోకాలు వచ్చేసినాయి వాడికి కొంచెం నూర భాగం కాకుండా 90వ భాగం వచ్చిందనుకోండి వాడు కస్త రుద్రుడు అయ్యాడట. 80వ భాగం వచ్చేసింది బ్రహ్మ అయ్యాడు. మొత్తం పడ్డాయి నారాయణుడు.

14 లోక అధిపత్యం ఎవరికి వచ్చింది అంటే అమ్మవారి తిప్పు ఫుల్ గూడ మీద పడితే వాడికి వచ్చింది. ఈయన ఏముందంటే అనాధికారి కారు అంటాడు. కటాక్షములు మొత్తం ఎవరి మీద పడ్డాయో వాడు జగన్నాథుడు అయ్యాడు. 80% కాకుండా చివరి ఎనిమిదో 80వ భాగం వచ్చింది. వాడు జగత్తు నన్ను పాడు చేసేవాడు అయ్యాడు. సంవాదం. రుద్రుడు అండి. ఒక చమట్క కాదని అంటాడు ఆ మహానుభావుడు. దాని వాక్యం వేరు. తర్వాత 60వ భాగం పడింది సృష్టికర్త అయ్యాడు. అంటే సృష్టి చేయాలన్నా నీ చూపే కావాలి. సంభార్య చేయాలన్నా నీ చూపే కావాలి. అన్ని చేయాలన్నా నీ చూపే కావాలి. మరి ఇప్పుడు ఈ కటాక్షముల యొక్క పాతములకు నిపాతములకు అర్థం ఎవడికి చెప్పాలి? ప్రేమతో చూస్తున్నది అంటే ద్వేషముతో చూస్తున్నది అంటే ఇక్కడ ద్వేషము పరమపదాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రేమ. సంసారం పాండవులకు ఇంకొందరికి తాను వెంట ఉండి అన్ని కష్టాలు తొలగించి పట్టాభిషేకం చేశారు, పట్టాభిషేకం చేశారు. మరి ఎక్కడికి పోయారంటే ఏం చెప్తాం? స్వర్గానికి పోయారు. మరి వెంట ఉండి వేటాని మరీ చంపాడు రాఠసులను, ఎక్కడికి పంపాడు? మోఠాన్ని పంపాడు. నువ్వు ప్రేమిస్తుంది ఎవరన్నట్టు మాకేం తెలీదు అన్నయ్య. నృణాం ఇహ విడంబనం. కాబట్టి నీకు ప్రీతిపాత్రుడు లేడు, ద్వేష్యుడు లేడు. అసలు నిన్ను నిన్నుగా అర్థం చేసుకోగల బుద్ధి మాకు ఉందా అని. నాకు విషమామతిహి అంటే వాస్తవాన్ని వాస్తవంగా చూచే బుద్ధే మాకు లేదు. ఒకటి ఉంటే ఇంకోటి చూస్తాము. చంపుతున్న వాళ్ళను నువ్వు ద్వేషిస్తున్నావు అనుకుంటాము, కాపాడుతున్న వాళ్ళను ప్రేమిస్తున్నాను అనుకుంటాము. అసలు వాస్తవంగా విరుద్ధం. పంపుతున్న వాళ్ళని ప్రేమిస్తున్నావు, కాపాడుతున్న వాళ్ళని పగ పట్టి పక్కన పంపుతున్నావు. కాబట్టి నీ కోపానికి, నీ ప్రేమకు అర్థం మాకు ఎన్నడూ తెలియదు. అంటే మొత్తం వేదాంత సారం ఇది.

కుంతీ స్తోత్రం చాలా ప్రధానమైనది. పాత రోజుల్లో రోజు చదువుకునే వాళ్ళు. కుంతీ స్తుతి, భీష్మ స్తుతి, గజేంద్ర స్తుతి మన భాగవతంలో, ప్రహ్లాద స్తుతి, అంబరీష స్తుతి, ముచుకుం తొమ్మిది స్తోత్రాలు ఉన్నాయి నవస్తుతులు అని. బుక్ చేసుకున్నా బానే ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు. యాభై అరవై వేలు ఉంటుంది ఎక్కువ ఉంది. అందరికీ పంచి పెట్టొచ్చు. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్య అకర్తురాత్మనః తిర్యం ఋషుషు యాదస్సు తదత్యంత విడంబనం. అసలు నీకేం పేరయ్యా? అజహా అని పేరు. అంటే పుట్టుక లేని వాడవు కదా? ఇంకో పేరేమిటి? అకర్త అని. నీవు పుట్టని వాడవు ఏమీ చేయని వాడవు. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటి? నువ్వు పుట్టావు. కుర్చోండి పుట్టలేదా? పోనీ పుట్టి ఊరుకుంటున్నానండి. ఎన్ని పనులు చేస్తున్నానండి? ఇన్ని చేస్తున్నాడు. మరి ఈ బేద నమ్ముదాం. పుట్టుక లేదన్నామా పుట్టాడన్నామా అందుకని అకర్తుహు అజనస్యచ జన్మ కర్మచ విశ్వాత్మన్ అకర్తుహు అజస్య ఏమి చేయని నీవు పనులు చేస్తున్నావు. పుట్టుక లేని నీవు పుడుతున్నావు. మళ్ళీ పైనుంచి విశ్వాత్మన్. సగల జగత్తు అంటే నువ్వే. జగద్రూపుడవైన నీవు ఈ జగత్తులో ఒకనిగా పుట్టి ఏ కర్మలు చేయని నీవు అన్ని కర్మలు చేస్తున్నావు తిరియందు రుషుషు యాదస్సు. పూని ఆ పుట్టడంలో కూడా కాస్త గొప్పవాళ్ళలో పుట్టావా అంటే మొదలు తిరి అండి. పశుపక్ష అదితో పుట్టావు. ఓ మత్స్యం, ఓ కూర్మం, ఓ వరాహం. ఇంకోటి అది చెప్పడం ఇది చెప్పడం. మనిషా పశువా ఏమన్నాడు ఇంకో ఆయన నారసింహుడు అండి. ఏమన్నాం తిరియక నరుడా? అంత గందరగోళం కదా. అందుకనే తిరియకు నృ ఋషి యాదస్సు.

కదా? మత్స్యం, కూర్మం, వరాహం ఈ మూడు యాదస్తులు అంటే నీటిలో ఉండేవి. కదా? అలాగే ఒక హంస ఆయనే. అవును సార్. అలాగే ఓ గజము ఇంకేదో కొన్ని ఉన్నాయి. అలా పక్షిలు పక్షిణ గరుడః. ఇలా పక్షులుగా పుట్టావు, పశువులుగా పుట్టావు, నరులుగా రామ ఇత్యాదులు. ఋషులుగా పుట్టావు పరశురాముడు, దత్తాత్రేయుడు, కపిలుడు. ఉన్నారు కదా? మరి నరుల్లో పుట్టావు, ఋషుల్లో పుట్టావు, జలచరాల్లో పుట్టావు. పశుభక్ష్యాదులలో పుట్టావు. ఎవరు పుట్టారు? పుట్టుక లేని వారు పుట్టారు. అది పెద్ద వింత. ఏ పుట్టుక లేనివాడు అన్ని పుట్టుకలలో ఏది అధం అన్నావో అందులో పుట్టావు. మరి పుట్టావా అంటే పుట్టుక లేదు. తలపడుతున్నావ్. ఇదంతా అత్యంత విడంబరం. ఇది కేవలం లీల ఆట. ఈ ఆట మాకేం చేస్తుంది? అసర స్వరూపాన్ని అర్థం కాకుండా చేస్తుంది. ఇంతకీ పుట్టుక ఉన్నవాడా, పుట్టుక లేనివాడా, పని చేసేవాడా, పని చేయనివాడా, రక్షించేవాడా, శిక్షించేవాడా, ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా ఏమీ అర్థం కాదు. ఏదైనా అందామంటే ఏమంటే ఏమవుతుందో తెలవదు. పోనీ ఊరుకుందాం అంటే సౌత్రం చేయకుంటే బాగుండదు. ఎట్లా స్వామి ఏం చేస్తావు అందుకే ఆ బుద్ధి ఏదో నువ్వే ఇయ్యి అని ఆయన బతికాడు ఈ బాధ నాకెందుకు నువ్వే ఇవ్వు. ఏం చేయాలో ఆ పని చేస్తాను కాదు అత్యంత విడంబరం. యాదదే త్వయి కృతాగసి దామ తావతు యాతే దశాసురు కలిలాంజన సంభ్రమాక్షం. ఇప్పుడు జన్మ కర్మ అన్నాడు కదా అన్నది కొంచెం. నీ పుట్టుక ఆ పుట్టుకలో చేసినటువంటి పనులు. ఆ పనులలో కూడా బ్రహ్మాయుల అందరూ పరమాశ్చర్య భ్రాంతులై అలాగే బొమ్మల్లా నిలబడ్డారు ఇంటికి. ఏమిటది? గోప్యాదదే తమపితామ. నీవు నీ ఇంట్లో వెన్న దొంగతనం చేశావు. నీ ఇంట్లో ఇది వన్ ఇంట కాదు. కదా చేసి ఉండవు.

చేసినందుకు నిన్ను పట్టుకుందామని మీ అమ్మగారు వెంటబడ్డారు. నువ్వు మరీ భయపడుతుంటే కొట్టకూడదని తాడు తెచ్చి కట్టడానికి ప్రయత్నించింది. మీ తల్లిగా ఉన్న ఒక గోపి నిన్ను కట్టేయటానికి తాడు పట్టుకొని వస్తుంటే తాడు చేతిలో పట్టుకొని వస్తున్న తల్లిని చూసి క్రిందుగా ఉన్న ముఖాన్ని పైకెత్తి అంతకుముందే అలంకారం కాటుగా పెడితే ఆ పెట్టిన కాటుకంతా నీ బుగ్గలకు, చెంపలకు అంటేలాగా కళ్ళు నలుపుకుంటూ కపటపు కన్నీరు విడుస్తూ ఏడుస్తున్న నీ మొఖాన్ని చూసి ఏమనుకోవాలండి? ఈయన భగవంతుడా అనుకోవద్దండి. చూడండి గోప్యాదదే కమపి కృతాగతి దామ తావతు యాతే దశ అశ్రు కలిల అంజన సంభ్రమాక్షం. కన్నీటి చుక్కలలో కలిసిన కాటుకతో మొఖమంతా పూసుకొని ఉన్న బెదురు చూపులు చూస్తున్న చపలపు కనుగుడ్లు గల నీ స్వరూపాన్ని వక్రం నినీయ భయభావనయా స్థితస్య వక్రం నినీయట. నోరు ఏడుస్తున్నావా నోరు ముద్దుగా తప్పడి రావద్దు అంటే నోరు ముద్దుగా ఏం చేస్తావ్. అదిగో భయభావనయా ఏమో తల్లి కొడుకుందో ఏమో ఏమంటుందో అని ఓ పక్కన వణుక్కుంటూ భయపడుకుంటూ నోరు కాస్త దగ్గరికి తీసుకొని చితస్య సామాం విమోహయతి. నీ మొత్తం అవతారంలో ఇంత మోసం ఎక్కడ లేదే. ఇంతకంటే మించిన మోసం ఎక్కడ దొరకదు. దాన్ని చూసి ఆమె భయపడింది యశోదమ్మ కూడా. అయ్యో వీడిని కొట్టాలనే భయపడింది లోకంలో. ఎవరిని కొట్టడానికి వస్తారో వాళ్ళు భయపడతారు. ఈ దగ్గర కొట్టడానికి వచ్చినాకే భయపడింది. గొంప తీసి కొడితే వీడేమవుతాడు అని. అంత అమాయకంగా నటించావయ్యా. నీ ఆ ఒక్క సంఘం ఇన్ని రోజులు చెప్పడం కానీ పద్మపురాణంలో తప్పించుకోవాలంటే కొట్టడానికి వచ్చిన వాడిని తప్పించుకోవాలంటే. కుష్టుడు ఎలా ఏడ్చాడో ఒకసారి చూడండి చాలు అన్నాడు. ఎలాంటి వాళ్ళకైనా కరుణ పుట్టి కట్టె అవతల పారేసినా ఆయన అది కొట్టడం రా అంటాడు. ఇంకా సామాం విమోహయతి స్వామి నన్నది మోహంలో పడేసింది.

ఎందుకంటావా? నువ్వు భయపడడం ఏంటయ్యా? నీ స్వరూపం ఏమిటి? భీరపి యద్ బిభేతి. నిన్ను చూసి భయమే భయపడుతుంది. భయమునకు భయము కలిగించే నీవు ఓ గోపిక అంత తాడు పట్టుకుంటే భయపడ్డావంటే నమ్మానే భీహి అపి అని చెప్తారు ఆ వృత్తాంతం వస్తుంది. ఆ మహానుభావురాలు కట్టిన తాడు తెచ్చింది. ఓ తాడు దొరికింది. ఏం తాడు అది? తవ్వ అనుకున్నా తాడు. తెచ్చి కట్టేయకపోతే బొజ్జ పోయి పెద్దగా ఉంది. సరిపోలేదు. అరే పలుపు తేమన్నాడు. ఇంకో తాటి వేసి ముడి వేశాడు. సరిపోలేదు. అరే దొడ్డిలో ఇంకోటి తేపోమన్నాడు. ఇలా తన దగ్గర ఉన్న పశువులకు ఉన్న మొత్తం పలుపులు తెచ్చింది. ఆ జనని లోగిటంగల రజ్జు పరంపరల తెచ్చి. తగ ఆ కట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యను. నందగోపుడి ఉన్న పశు సంపదకు సరిపోయి అన్నీ కొన్ని లక్షలు కోట్లు ఉంటాయి. ఆయనకి ఎన్ని అవలు ఉన్నాయి నందగోపుడికి అంటే మనం ఎక్కడ తెలవదు కానీ కృష్ణుడు అబ్బాయి పుట్టాలని తెలవగానే ఓ రెండు కోట్లు దానం ఇచ్చాడు ఆవులకు. దానం ఇచ్చాడు మరి రెండు కోట్ల ఆవులు దానం ఇచ్చాడు అంటే నేను ₹200 కోట్ల ఉండాలి కదా. 1% అనుకుంటే కనీసం కదా. మరి ₹200 కోట్ల ఆవులకు. కట్టేసే తాళ్ళు తెచ్చినా కృష్ణుడి బొజ్జ తిరిగి రాలేదు. నమ్ముదామండి. మరి ఇంత జోకా అంటామని పోతాను అంటాడు. జగజ్జాలములున్న బొజ్జ కట్టను వచమా. ఈ 200 కోట్ల ఆవులు ఎక్కడ ఉన్నాయి? వ్రేపల్లె వారనే ఉన్నాయి. ఎక్కడ ఉంది వ్రేపల్లె? యమునా నది ఒడ్డున ఉంది. మధురకు ఒక చిన్న శివారు పల్లెటూరు అది. అంటే మొత్తం భూమండలం ఒక లోకం భూలోకం అనుకుందాం. ఆ భూలోకం మొత్తంలో ఒక మూలకు ఉంది మదదానగరం. దాని ఒక మూలకు రేపల్లి. అందులో ఒక మూల నందుడి ఇల్లు. అందులో ఒక మూల ఆయన గోవులు. వాటిని కట్టేసే తాడు తీసి. 14 లోకాలు బొజ్జిలో ఉన్న బొజ్జి చూడు తిరుగుతాయండి. నమ్మాలి కదా నమ్మాలి ఉప్పులో ఉన్నావ్. అంటే 14 లోకాలను కట్టే తాడు వస్తే కానీ ఇంకొకటి ఎక్కువ ఉండాలి కదా. అది బొజ్జిలో ఉన్నాయి కదా.

14 లోకాలను చుట్టుముట్టిన తర్వాత ఇంకొక రజాలో మూరడో ఉంటే బొజ్జ తిరుగుతుంది. కాబట్టి కట్టేయలేరు అంటారు. ఇంతకీ ఎంత తక్కువ అయింది తాడుకు బొజ్జకు అంటే ద్వి అంగులోనం 2 ఇంచులే తక్కువ. ఎన్ని ఇంచులే 2 ఇంచులే. ఆ రెండు నువ్వు వదిలి పెడితే నాకు ఫుల్ అవుతుంది అంటాడు. నీ దగ్గర రెండు ఉన్నాయి కదా, నువ్వు ఆ రెండు వదిలి పెట్టు ఇది ఫుల్ అవుతుంది. ఆ రెండు నీ దగ్గర ఉంటే ఇది తక్కువనే అవుతుంది. తెలుసు కదా ఏది ఉండా నేను నాది. నేను కట్టేస్తాను ఈ తాడు నాది. కాదు నా తాడు కూడా కట్టేస్తాను నీ తాడు కాదు. నా తాడు నా దగ్గరే ఉందని కట్టేసేసాను. ఏంటది? భక్తి పాసేన లోకే. నిన్ను కట్టేయలేనురా అని దండం పెట్టింది. అవంతా బొజ్జి ముడుచుకుంది. అది చెదురు జోడించు నేను అటు పడతాను. కట్టేస్తాను అబ్బే నీకు దొరకదు. అంటే తల్లి దగ్గర భయపడ్డాడు. తల్లి ఏడుస్తుంటే చెదురులో చిక్కాడు. తల్లి కట్టే ప్రయత్నం చేస్తే మళ్ళా కట్టబడలేదు. నా వల్ల కాదురా పరువు పోతున్నది అందరూ చూస్తున్నారు రా బాబు అని బచిలాడితే సరే ప్రిస్టేజ్ కి వచ్చిన తల్లి కదా అని మళ్ళీ భోజనం తగ్గించుకున్నాను. ఇందులో నువ్వు భయపడ్డట్టా భయపెట్టినట్టా? ఏమన్నానండి, ఒక అర్ధమైందా నీ దగ్గర ఏమనుకున్నావు నువ్వు? నువ్వు ఏం చేస్తున్నావు, ఏమనుకున్నావు, ఏమైనా తెలిసిందా? అసిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడవు. ఒక్క గోపిక ఎదురు తాడి పట్టుకుంటే భయపడి కళ్ళు దులుపుకుంటూ ఏడ్చిన నీ ఆనాటి రూపము ఇప్పటికీ నన్ను మోధింప చేస్తూ ఉన్నది జరాజరా పరమాత్మవా. లేక ఇది దమకు కొడుకువా? మరి ఇది ఏది చలవారి కూడా? ఏం అర్థం చేసుకోవాలి? అంటే ఉన్న వాళ్ళందరికీ తన వెంట ఉన్న వాళ్ళందరికీ కుతురు ఎవడో చెప్తున్నది కొంటి. ఈ దగ్గర ఉన్నాడు మన పిల్లవాడు మేనత్త కొడుకు మేనా కొడుకు. పిల్ల అంట కాదు ఆయన ఏం చేస్తాడో ఎవడో తెలవదు ఏమనుకుంటాడో అస్సలు తెలియదు. అందుకే. కేచిదాహుహు అజం జాతం పుణ్య శ్లోకస్య కీర్తయే యదోహ ప్రియస్యాన్భవాయే మలయస్యేవ చందనం నాయనా పుట్టుక లేని నీవు పుట్టావు

అంతవరకు అందరికీ చేసిన విషయం. ఎందుకు పుట్టాడో ఎవడు చెబుతాడు. అంతే కదా? ఎందుకు పుట్టాడో ఏం చెబుతామండి. కొందరు అన్నారు అజ అయం జాతం పుణ్య శ్లోకస్య కీర్తయే. నీ భక్తులకు కీర్తి పెరగడానికి లేదా నీవు ఆ పన్న పరాగతిని నీకు కీర్తి పెరగడానికి నువ్వు కీర్తిని పెంచుకోవడానికి పుట్టావని కొందరు అన్నారు. మీ వారికి బాగా కీర్తి కలగాలని పుట్టాలని కొందరు అంటున్నారు. యదోహ ప్రియస్యాన్వవాయే మలయత్సి ఏవ చందనం. యదు ఉన్నాడు మహానుభావుడు. అతనికి యదువంశం అని చెప్తున్నాం కదండీ. ఆ యదు మహారాజుకు కీర్తిని పెంచడానికి పుట్టామని ఇంకొక వాళ్ళు అంటున్నారు. నీ పుట్టుక ఎవరి కీర్తి? అయ్యా కృష్ణుడు యదువంశం వాడండి. అంటే యదుకు శాపం వచ్చింది అని చెప్పాను కదా, ఏ శాపం వచ్చింది? శాపం వలన. కలుషితమైనటువంటి యదువంచెమో ఆ పాపం తొలగి మళ్ళీ పవిత్రత చేకూరటానికి ఉత్తమ కీర్తి సంపాదించటానికి నీవా కులంలో పుట్టావని. పరి కొందాలు అంటున్నారు. యదో కులస్య ప్రియస్య అన్భవాయే అందులో ప్రియస్య యదో అంటారు నీకు చాలా ప్రీతి భక్తుడు అంటే భక్తుడు. మనకెందుకు యదువునే భక్తుడు అని అంటే తన వంశంలో పుట్టడానికి మరి యదువును ఎంచుకున్నాడు అంటే స్వామి ఎంత భక్తుడు అండి? యాది యొక్క కుమారుడు. రాజ్యం వద్దు అని దూరంగా వెళ్ళినవాడు స్వామికి ఇష్టం. రాజ్యాధికారం లేదు జదు తండ్రి సేపం. ఎవరికీ రాజ్యాల్లో అధికారం లేదో ఎవడికి రాజ్యం వద్దో వాడి ఈయనకి ఇష్టం. అర్థం కదండీ? మనం కూడా భగవంతుని కంటే భిన్నమైన దాన్ని కోరితే మనను భగవంతుడు కోరడు. నేను కావాలా నా ఆస్తి కావాలా ఎన్నుకోమంటాడు. అదే దుర్యోధన్ అడిగింది. అర్జునుడిని దుర్యోధనుడిని ఏమడిగారు నేను కావాలా నా సైన్యం కావాలా అన్నాడు. అర్థమైందా అండి ఆయన సైన్యం ఏమిటండి ఇదంతా ఎవరి సైన్యం? పంచభూతాలు, పంచేంద్రియాలు ఇవన్నీ ఎవరి సైన్యం అండి? పది వేల సైన్యం అట ఇవి కూడా ఎక్కువ కాదు పది వేలు. ఏంటి పది వేలు? మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు.

ఈ వాని సైన్యమే. నా సైన్యం కావాలా నేను కావాలా? అంటే నేను ఇచ్చే భోగము, ఐశ్వర్యము, సంపద, అధికారం కావాలా నేను కావాలి. సైన్యం కోరుకున్న వాళ్ళు ధ్వంసం, నేను కోరుకున్న వాళ్ళు రక్షించకూడదు. మరి పరమాత్మను కావాలనుకున్నవాడు పరమాత్మను చేరుతాడు. నువ్వు వద్దు స్వామి అదే అమ్మవారు సీతమ్మ వారు. నువ్వు వద్దు స్వామి లేడీ కావాలి ఏం లేడీ అది బంగారు లేడీ. అంతే లంకలో పడిపోయాడు. ఆ తత్వాని చెప్తున్నాడు యదో ప్రియస్య అన్భవాయే మలయస్యేవ చందనం. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ అజత్వమస్య క్షేమాయ వధాయచ సురద్విషాం. మరికొందరు దేవకి వసుదేవులు తపస్సు చేస్తే వారి కోరిక తీర్చడానికి పుట్టావు. అది దేనికి? అత్యక్షేమాయ ఈ జగత్తంతా క్షేమంగా ఉండటానికి వధాయచ సురద్విషం రాక్షసుల సంహారం కోసం పుట్టావని మరికొందరు అంటున్నారు. భారావతరణాయ అన్యేభువః నావైవోదథౌ మరికొందరు సముద్రంలో ఉన్నటువంటి పడవ యొక్క బరువును తగ్గించి పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేటట్టుగా ఈ భూభారాన్ని తొలగించడానికి పుట్టామని మరికొందరు అంటున్నారు. తీదంత్యా భూరి భారేన జాతః ఆత్మ భువా అర్ధితః భూమి భారముతో నానా అవస్థ పడుతూ ఉంటే ఆ భూమి యొక్క బరువును బాధను సహించలేక బ్రహ్మ వచ్చి నిన్ను ప్రార్థిస్తే భూభారం తొలగించడానికి నీవు పుట్టావని మరి కొందరు అంటున్నారు ఎందుకంటే ఇవన్నీ అర్థం కాదు నాకేం తెలుసు మీకు తెలవదు. నువ్వు ఎందుకు వచ్చావో నీకు ఇప్పుడే చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థం కాదని. అందుకే నువ్వు ఎందుకు పుట్టావో ఇన్ని రకాలు చెప్తున్నారు. అర్థం కాదు ఉంటే నువ్వు చెప్పు అంటాడు నువ్వు సాధన అది. గువేస్మిన క్లిష్యమానానాం అవిద్యా కామ కర్మభిహి శ్రవణ స్మరణార్ఖాణి కరిష్య నితి కేచన. మరి కొందరు ఏమంటారంటే ఇవన్నీ తప్పండి ఇదేదీ కాదు. మరి దేనికయ్యా క్లిష్యమానానాం అవిద్యా కామ కర్మణాం. మనకు అవిద్య అంటే అజ్ఞానం. కామం అంటే కోరికలు. తర్వాత కర్మలు. మనమందరం ఎందుకు బాధపడుతున్నాం? బాధను బాగా పెంచేది ఏమిటి మొదలు? అజ్ఞానం. కదా? రెండో భూతం ఏమిటి? కామం అంటే కోరిక.

మూడవది కర్మ. నేను పని చేస్తున్నా, నేను పని చేస్తున్నా, పని చేస్తున్నా. పని చేసుకుంటే ఏం చేసుకున్నావ్? పెంచుకుంటున్నావ్. ఏం పెంచుకుంటున్నావ్? మన పాట మేము ఆస్తి పెంచుకుంటున్నాం. న్యాయంగా ఇంకా జన్మల పరంపర పెంచుకుంటున్నాం. కదా నాది అనేది ఉంటున్న కొద్దీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జననీ యసరే శయనం. ఎప్పటిదాకా మళ్ళీ పుడుతుంటావు? ఎప్పటిదాకా నాది నాది నాది అనేది ఉందో బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే పుట్టాలి. అది నిలి చేసుకున్నావు అనుకో పుట్టవు. అది నిలి చేసుకోవాలంటే ఏం చేయాలి? పనులు చేయడం ఆపాలి. ఆపకదమండి. ఎట్లా గతి? చేసే పని నేను చేస్తున్నా అనుకుంటే బాధ లేదు. కర్తృత్వ భోక్తృత్వం ఉంది అభిమానం. అభిమాన రాహిత్యంతో ఆచరించినటువంటి పనులలో బ్యాలెన్స్ అది ఏమంటారు ఏదో డిపాజిట్. ఏం డిపాజిట్? ఫిక్స్డ్ కాదు ఇది వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరగకుండా మొత్తం డబ్బు పెడతారు వడ్డీ రాదు ఏం రాదు అకౌంట్ తీసుకుంటుంటారు కదా. ఆ కరెంట్ అకౌంట్ ఆ. కరెంట్ అకౌంట్ ఉంటే వడ్డీ రాదు. అలా చేసినవన్నీ కృష్ణార్పణం అంటే వడ్డీ ఉండదన్నమాట. మనకు బాధనే ఉండవు. అలాగ అవిద్యా కామ కర్మణాం అవిద్య చేత, కోరిక చేత, పన్నుల చేత ఈ ప్రపంచంలో పడి బాధ పడుతున్న వారందరి బాధ తొలగటానికి. కావలసిన నీ కీర్తిని, కథలను, గుణములను పాడుకొని విని ఆనందించడానికి నువ్వు పుట్టావు. కదా? కృష్ణావతారం లేదనుకోండి మనం భాగవతం ఏం చెప్పుకున్నాం అండి? అతని అవతారాలు అతని అవతార కర్మలు లేకుంటే మనం ఎవరి గురించి చెప్పుకుందాం? ఏం గానం చేద్దాం? ఏం కీర్తన చేద్దాం? అంటే కష్టపడే వారి కష్టాలన్నీ తొలగడానికి కారణమైన పరమాత్మ యందు భక్తిని, ప్రేమను పెంచటానికి స్వామి యొక్క గుణములు, కథలు చదవటానికి, చెప్పటానికి, వినటానికి అంటే చదువుటకు, చెప్పుటకు, వినుటకు కావలసిన అవకాశం ఇవ్వటానికే నువ్వు పుట్టావని. పుష్కులు యోగులు అనుకుంటారు. మరి అసలు సంగతి నువ్వే చెప్పాలి ఏం కారణం. ఎందుకంటే ఆయన శత్రువులు లేరు, ఆయనకు మిత్రులు లేరు, ఆయన సంపాదించేది లేదు. ఆయన చంపడానికి అక్కడి నుంచి రావాల్సిన పని లేదు. మరి ఎందుకు వస్తున్నాడు అంటే పరిప్రాణాయ సాధునం.

రక్షించాలి కదా కిన్నామ పరిత్రానం నిరంతర దర్శనం భగవంతుని దర్శనం లేకుండా ఒక తృటి యుగాయతే త్వామపశ్యతాం కుటిల కుంతల అన్నారు గోపిక. నిన్ను చూడకుండా తృటి యుగాయతే ఒక తృటి కాలం కూడా తృటి అంటే సెకండ్లో 280 అంశ. మనకు అదరగా దొరకదు. దాన్ని తృటి అంటారు. అది యుగాయతే త్వామపచ్యతం నిన్ను చూడని మాకు. తృటి యుగా ఇది. మరి చూడండి ఎందుకు వద్దు అన్నారు నేను అంటే కుటీల కుంతల అని పిలిచారు. అంటే ఏంటి కర్లీ ఆ హర్లీ ఏదో ఏదో ఏరు అంటారు ఉంగరాల దుస్సు. ఆ కర్లీ లేదా ఆ ఉంగరాల జుట్టు ఉన్నవాడా అని మధ్యలో అది ఎందుకయ్యా అంటే ఈ ఉంగరాల జుట్టు మొఖం మీద పడుతుంది. మొఖం మనకు కనబడదు. అదేనమ్మా. నీ మొఖం చూద్దామంటే నీ ఎంట్రికల్లు ఆపేస్తున్నాయి. కొంచెం చక్కగా ఉన్నా బాగుండేది వంకర ఉన్నాయి. నువ్వెంత వంకర పిల్లవాడి ఇంటికిలంతా వంకరగా ఉన్నాయి. ముమ్మల్ని చూడకుండా చేస్తున్నాయి. వాటికి పైకి అనుకుంటాను అనుకునేటప్పుడు చూడలేం కదా. ముఖం మీద పడ్డటువంటి కేశములు నీవు పైకి జరుపుకోవడానికి ఒక చుటికారం పడుతుందా? అంతే నాకు నీ మొహం కనపడదా? అది యుగాయతే. చుటి యుగాయతే త్వామపశ్యతాం కుటిల కుంతల సంబంధం ఏదో పొద్దువక రాయాడు వ్యాసుడు. చిన్న ప్రతి పదం ప్రతి అక్షరం సాభిప్రాయం. కాబట్టి అలాంటి వారు ఆనందించడానికి కావలసిన అవకాశాన్ని కల్పించడానికే నీవు అవతరించావని మరికొందరు అంటున్నారు. శ్రవణ స్మరణార్హాణి కరిష్యన్నితి కేచన వినదగినవి స్మరించదగిన వాటిని చేస్తున్నా చేయటానికే శ్రవణ స్మరణ అర్హాణి. పరమాత్మ తలుచుకోవాలంటే కొన్ని పనులు ఏమైనా ఉండాలి కదా? పరమాత్మ పనులు వినాలంటే కొన్ని చేయాలి కదా? వినటానికి తగినవి, స్మరించడానికి తగినవి ఇది కూడా చాలా ఇది కూడా చాలా చమత్కారం అనేటువంటి పదం. అర్థమైందా అండి? మనం వినడానికి తగినవి, మనం తగవడానికి తగినవి. మనం వేటిని వింటామండి? మంచిని వింటామా, చెడుని వింటామా? వాడటండి లేచినప్పటినుంచి అన్ని దొంగతనాలు వింటాం.

ఎలాగ మంచిగా ఉంటారండి. ఆ దానికి తోడు ఎప్పుడు అమ్మాయిలు అంటే రోజు ఉంటాడు. అంటే మనం బాగా తలుచుకుంటే మంచి తలుచుకోము. అందుకే స్మరణార్ఖ అని అలాంటి వాళ్ళు ఏ గుణాలను ఏ కర్మాలను తలుచుకోవడానికి వీలు అవి చేశాడు. అబ్బా రాముడు చేశాడండి? ఆయన మనం తల్లుచుకోము ఆయన్ని ఎప్పుడు బుద్ధిమంతుడు అయితే అందరూ ఏం తల్లుచుకోవాలి? పొద్దున్నే లేచి పని ఆఫీస్ పోయి ఇంటికి వచ్చి పడుకుని. ఏం తల్లుచుకున్నాం అండి? 10 ఇండ్లకి పోయి 10 ఇండ్లకి కొట్టి తొంగతాలు తీసుకొని వచ్చి నాలుగు మాటలు అంటుకుంటే అబ్బా వాడండి మనగాలని తల్లుచుకుంటాం. అలాంటి పని కూడా చేశాడా? లేవానా? వారలా చాలా చమస్కారం పరమాత్మ వ్యాసుని మాటలు అండవు మనకు. అంటే మనలాంటి సామాన్యులు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన అల్లరి చిల్లరి పనులు చేశావు. వినడానికి అవే వాడు దొంగదం చేశాడంటే ఎక్కడ చేయాలంటే చెవు ఎక్కించి మరీ వింటాం. వాడు పూజ చేయాలంటే మనం వింటామా అండి? అబ్బే అసలు వినదు. సంసారంలో ఉండేవాళ్ళు తప్పులు చేసి కథ పడుతున్న వాళ్ళు తప్పులు చేస్తేనే వింటారు. అవే తలుచుకుంటారు ఎవరు తలుచుకుంటారు? కాబట్టి పామరులు కూడా వేటిని తలుచుకుంటారో, పాములు కూడా పామరులు కూడా వేటిని వినటానికి ఇష్టపడతారో అలాంటి వాటిని చేయడానికి పుట్టావు. అంటే ఏదో రకంగా వాళ్ళ బుద్ధిలో నువ్వు పడాలి. నీ పళ్ళు వాడి చెవుల్లో పడాలి. ఆ ఒక్కటితో నీ రూపం, నీ పేరు అన్నీ వాడి చెవుల్లో పడతాయి, కళ్ళలో పడతాయి, మనసులో పడతాయి, నీ దగ్గరికి వస్తాయి. అంటే అంతే కానీ. పిల్లవాడు ఆడతానంటే తండ్రి పోయి ఆడుకో కూర్చో నాకు ఆడ రాదురా అంటే తండ్రి కాదు దెబ్బలు తీసినా సరే పోయి వాడితో ఆడాలి. ఆడితే మన అన్న మంచోడు అంటాడు. ఆడకుంటే అబ్బా వెరీ స్ట్రిక్ట్ అండి నన్ను ఆడ నన్ను ఆడనియ్యడు ఆయన ఆడడు ఏం సంగతో ఏమో. కాబట్టి పరమాత్మ కూడా ఇవన్నీ అయిన తర్వాత అందరి నోళ్లల్లో బాగా నానిన తర్వాత 125 ఏళ్లకు అప్పుడు జ్ఞానం బోధించాడు. ఉంది కదా పతి వ్రతా శాస్త్రం ఉంది కదా అదన్నమాట. కాబట్టి అంటే పామరులు నిన్ను చదువుకోవాలి. పండితుడు తలుచుకోడు. పండితుడు నీ మహిమను తలుచుకుంటాడు, పామరు నీ అల్లరిని తలుచుకుంటాడు. నీవు వాళ్ళ మనసులోనూ ఉంటావు, వీళ్ళ మనసులోనూ ఉంటావు. అసలు అవతారం అందుకు అనుకుంటున్నాను అంటాడు. రుణ్వంతి గాయంతి రుణ్వంతి అభిక్షణచః స్మరంతి నందంతి తవేహి తంజనాః తయేవ పశ్యత్య జజ్రేన తావకం భవప్రవాహో పరమం పదాంబుజం భవప్రవాహో పరమం పదాంబుజం

సంసారం అనేటువంటి ప్రవాహాన్ని తగ్గించే నీ పాద పద్మాలను ఎవరు చూస్తారు? ఎవరు చూడగలరు? తయేవ పశ్యంతి అకిరేణ. వరలో చూస్తారు వాళ్ళు. ఎవరు చూస్తారు? శృణువంతి, గాయంతి, గృణంతి, అభీష్ణచ. ఎవరు వింటారో, ఎవరు పాడుతారో, ఎవరు అంటారో ఒకసారి కాదు అభీష్ణచ. మాటిమాటికి. ఎల్లప్పుడూ నీ కథలను వినేవారు, నీ కథలను పాడేవారు, నీ గుణములను అనుసంధానం చేసేవారు. స్మరంతి నందంతి తవేహి తంజనా. కొందరు తలచుకుంటారు. కొందరు తలచుకొని పరమానందాన్ని పొందుతారు. ఏం తలచుకొని? తవ ఈహితం. నీ చేష్టలను లేదా నీ సంకర్తాన్ని. పరమాత్మ పుట్టాడు అంటే మనల్ని ఉద్ధరించడానికే. ఇలా పుట్టావటయ్యా, ఈ పని చేశావటయ్యా అని మనం అందరినీ మనం అందరం ఆయనను తలుచుకుంటాం. తలుచుకొని ఆనందిస్తాం. ఇలా ఎవరు వింటారో, ఎవరు అంటారో, ఎవరు గానం చేస్తారో, ఎవరు తలుచుకుంటారో. ఇవన్నీ చేసి ఎవరు ఆనందిస్తారో అలాంటి వారు మాత్రమే నీ పాదపద్మములను దర్శించుకోగలరు. ఎలాంటివి అవి? భవ ప్రవాహ ఉపరమం. సంసారం అనేటువంటి మహా ప్రవాహాన్ని తొలగించే నీ పాద పద్మములను ఎందుకంటే ప్రవాహం ఎక్కడి నుంచి రావాలి? గంగ నుంచే కదా అది ఎక్కడ పుట్టింది? ఏ జంక అచ్చారో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి కాళ్ళు కిందికి అంటాడు. గంగ రాదు పట్టుకోలేదు కొంచెం పైకి అంటాడు. మనం అందులో ముక్క లేపు. కదా పుట్టింది ఎక్కడ గంగ ఆయన పాదంలో నుంచి ఆయన కాళ్ళు పైకి ఎత్తి ప్రవాహం వచ్చేస్తుంది కిందికి అంటే రాదు మనం గట్టిగా కాళ్ళు పట్టి వస్తా అన్నాడ పైకి లేవకుండా అంటే గంగ రాదు ఇక. మనకు ప్రవాహం లేదు హాయిగా మనం అందుకే భవ ప్రవాహ ఉపరమం సంసారం అనేటువంటి మహా ప్రవాహాన్ని తగ్గించే తొలగించేటువంటి నీ పాద పద్మములను వాళ్లే చూస్తారు. అప్యజ్ఞనత్వం. సకృతేహి తప్రభో జిహాససి సిత్ సుహృదః అనుజీవినః నీవు చేసినది నీకే అర్థమవుతుంది మాకేమీ అర్థం కాదు కానీ ఇప్పుడు మాత్రం నాకు కూడా అర్థమవుతున్నది.

ఇక్కడున్న నీ వాళ్ళందరినీ వదిలి పెట్టాలనుకుంటున్నట్టు అనిపిస్తూ ఉన్నది. పద నెప్పుతున్నాడు కదా. జ్ఞాపకం ఉందా? తన ద్వారకాన వెళ్లాలని పద ఎక్కబోతున్నప్పుడే ఉత్తర ఊరుకొచ్చింది. ఈ పని జరిగింది. ఇప్పుడు ఆమె అంటున్నది అన్నీ సన్నాహాలు చూస్తే బయలుదేరిపోయేటటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. మరి నీ వారిని నువ్వు విడిచిపెట్టి పోతావా? మళ్ళీ ఇందులో కూడా ఇంకేదైనా తిరగా తిరగాలి. పోతున్నామంటే ఇక్కడే ఉంటావా అని అర్థం అది. ఏదో చేయాలి కదా తలకిందులు కదా. నువ్వు ఉండాలంటే పోతున్నాం అని అర్థం, పోవాలంటే ఉంటుందని అర్థం. మరి ఇప్పుడు బయలుదేరుతున్నది మమ్మల్ని వినిపిడటానికా మాతోటే ఉండటానికి. అది జిహాససి మమ్ములన్నీ విడవాలని అనుకుంటున్నట్టు చూస్తున్నాము. ఏశాం న చాన్యద్భవతః పదాంభుజాత్పరాయణం రాజసు యోజిత అంహసాం. ఎందుకంటున్నామంటే వీళ్ళందరికీ నీ పాదములు తప్ప మరో దిక్కు లేదు. తెలుసా ఎందుకో అన్ని తప్పులు చేశారు. రాజసు యోజిత అంహసాం రాజుల విషయంలో అన్ని పాపాలు కూర్చారు. అంటే అందరినీ. అంతా రేపు అండి. ఇంతమంది చంపే వాళ్ళకి ఎంత పాపం రావాలి? మరి అది పోవాలంటే దిక్కు ఎవరు? నువ్వే కదా. నీ పాదాలు గట్టిగా పట్టుకొని మాట్లాడి నీ దయను పొందితే పాపాలన్నీ పోతాయి. ఏమో నువ్వేమో పెట్టి పోతున్నావ్. మూలని కాపాడవయ్యా పొద్దునంటే ఎలాగో. తప్పులు చేసిన వారే నువ్వు కావాలనుకుంటారు. మంచి వాళ్ళకి నువ్వెందుకు ఎట్లా నువ్వే వస్తావ్ అని చెప్పి. నిజంగా మరి పోవాలని అనుకుంటున్నావా? కేవయం నామరూపాభ్యాం యదుభిస్సహ పాండవాః భవతో దర్శనం యరిహి ఋషీకాణాం ఇవేచితుః కేవయం నామరూపాభ్యాం యదుభిస్సహ పాండవాః సరే న్యాయంగా నీవు లేకుంటే మా పేరేమిటయ్యా? పాండవులు, యాదవులు ఎందుకు పేరు పొందారు? ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారండి? నువ్వు ఉన్నావు కాబట్టి. కుష్ణుడు పుట్టాడు యదు వంశలో యాదవులు ఎంత గొప్పవాళ్ళు. కుష్ణుడు ఎప్పుడూ వెంట ఉన్నాడు పాండవులకు వానెంత గొప్పవాళ్ళు. మరి నువ్వు లేకుంటే మరి మాకైతే ఏమిటి చెల్లని రూపాయి.

గిద్దలు ఎందుకు అన్ని ఉంటేనే రూపాయి. ఎక్కువ గిద్దలు ఉంటే పనికిరాదు అది. గిద్దలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సైన్యం ఎక్కువ ఉన్న కొద్ది పనికిరాదని అర్థం. ఇదిగో ఐదుగురు ఉంటే చాలు. అందుకే నూరు మంది పెట్టి స్వామి ఐదుగురు పట్టుకున్నాం. కాబట్టి కేవయం నామ రూపాభ్యం. అసలు మా పేరేమిటి? మా ఆకారం అసలు మేము ఎవరమయ్యా? నీవు లేకుంటే మేము ఎవరం? మాకు ఎలాంటి గుర్తింపు మాకు కాలేదు. మళ్ళీ మేమంటే అనుకుంటారేమో అని యదుభిస్తాహ పాండవ. యాదవులు పాండవులు అనేవాళ్ళు నీవు లేకుంటే ఎవరు మాకు పేరు ఎక్కడిది? మాకు రూపు ఎక్కడిది? మాకొక ఉనికి ఎక్కడిది? భవతా అదర్శనం యరిహి ఋషీకాణాం ఇవ ఈచితుహు. మనస్సు లేకుంటే ఇంద్రియముల ఉనికి ఎలా వ్యర్థమో నీవు లేకుంటే మా ఉనికి అలాంటిదే. ఋషీకాణ ఋషీక చెప్పాను కదా ఇంద్రియములు. ఈశ్వరుడు ఉంటే ఇంద్రియాధిస్థానం మనస్సు. మనస్సు లేని ఇంద్రియములు ఎలా నిర్వీర్యములు, నిష్ప్రయోజనములు, నీవు లేని యాదవులు, పాండవులు కూడా వ్యర్థమే. ఎలాంటి ఉనికి లేదు నేయం శోభిష్యతే తత్ర యధే దానిం గదాధర త్వత్పాదైరంకితాపాతి స్వలక్షణ విలక్షితైహి. బాధను పక్కకు పెట్టండి నీవు లేకుంటే ఈ భూమికైతే ఏమిటయ్యా? నువ్వు అక్కడికి పోతే ఈ భూమి ఏం కావాలి? అశ్చర్యాపురం కురుక్షేత్రం ఉంది కదా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం అంతా నీ పాద పద్మముల యొక్క చిన్న జాడలు అంటాం కదా అడుగు జాడలు అంటాం చూడండి. ఆ నీ అడుగు జాడలు లేని ఈ భూమి పొందవలసిన స్థితి ఎందుకంటే తక్కిన వాళ్ళ గుర్తులు కావు నీ గుర్తులు. స్వలక్షణ విలక్షితై అంటే మనకేం చెప్తాం. పరమాత్మ యొక్క తదాపున శంక రథాంగ కల్పక ధ్వజారవిందాంకుచ వజ్ర లాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం పరమాత్మ యొక్క పాదములు ఎలాంటివి? శంఖ, రథాంగ, కల్పక, ధ్వజ, అరవింద, అంకుశ. ఇలాంటి విలక్షమైనటువంటి గుర్తులన్నీ ఉంటాయి, అరికాళ్ళలో ఉంటాయి.

ఓ దానికి శంఖం, ఓ దానికి చక్రం, ఓ దానికి గద, ఓ దానికి అంకుశం, ఓ దానికి వజ్రం, ఓ దానికి హృద్రభద్రం ఇలా అన్ని గుర్తులు పాదాలకు ఉంటాయి. అలాంటి పాదాలు. ఎప్పుడు మారితే ఎప్పుడైనా రోజు అనుకుంటాం కదా దేవాలయం చదువుకుంటాం. కదా విక్రమత్వ చరణాంబుజ ద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి. అని మేమే కాదు ఈమె అనుకుంటుంది. ఎవరమే భూమి. కాబట్టి అలాంటి మీ పాద చిహ్నములు పడకుంటే భూమి కూడా చిన్నబోతుంది నాయనా. అప్పుడే ఎందుకు బయలుదేరుతావయ్యా అంటున్నాడు. వనార్జునర్జునన్వంతః ఏధన్తే తవ వీక్షితైహి అధ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషుమే స్నేహభాశ నిమం చింది దృఢం పాండుషు వృష్ణుషు. అంతే కాదు వనములు కానీ, పర్వతములు కానీ, నదులు కానీ, వృక్షములు కానీ ఇవన్నీ నీ దృష్టి పడితే వృద్ధి చెందుతాయి. అమృతం అందులో ఉంది కదండీ. చమత్ ఏంటంటే పరమాత్మ యొక్క కన్నులు ఉంటే ఏమిటి? సూర్య చందువులు. మరి ప్రకృతి పెరగాలంటే ఏం కావాలి? అదే కదండీ. చెట్లు పెరగాలన్నా మరి నీళ్ళు పెరగాలన్నా వాడే ఉండాలి. సూర్యకిరణాలు పగలు ఉండాలి రాత్రి పూట. చంద్ర కిరణాలు ఉండాలి. కదా వెన్నెల ఉండాలి. వెన్నెల మంచు బాగా ఉంటేనే పాడి పంట బాగా ఉంటుంది. మంచు తడిసిన గడ్డి పరకలు మేసినటువంటి పశువులు పాలు బాగా ఇస్తాయని శాస్త్రం. నీ దృష్టితో అవన్నీ పెరుగుతాయి. స్వామి, నీవు చూస్తే అవి పెరుగుతాయి. నిన్ను చూస్తే మాకు వాటి మీద మమకారం తగ్గుతుంది. ఆ ఒక్క మేలు చెయ్యి. నువ్వు ఎలా నువ్వు చూస్తావ్ బానే ఉంది. మేము నిన్ను చూసేటట్టు చూడు. ఏం లాభం అయ్యా? నిన్ను చూచినందువలన మేము కోరే కోరిక ఏమిటంటే పాండవుల యందు కానీ యాదవుల యందు కానీ మాకు ఈ మమకారం తగ్గేలా చూడు. అంతే కదా. ఉమకారం పెరిగింది అనుకోండి మళ్ళీ మాకు అది కారమే. ఇక్కడే ఉంటాం. కదా ఉమకారం నీ మీదనే ఉంచు. నీ వారు కాదు నా వారు కాదు. ఉమకారం ఎవరి మీద ఉంచకుండా చూడు తగ్గేలా చూడు నీ కటాక్షం పెరిగేలా చూడు నా ఉమకారం వీరి యందు.

తగ్గేలా చెప్తున్నాడు వనాద్రినజ్జుధన్వంతః యదంతేదవ విక్షితైహి అద విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషుమే స్నేహభయమం చింది దృఢం పాండుషు ఉష్ణేషు. పాండవుల యందు యాదువుల యందు పెరుగుతూ ఉన్నటువంటి ఈ స్నేహపాశ్యాన్ని చింది తొలగించు తగ్గించు త్వయమే అనన్య విషయా మతిహి మధుపతే మరి ఏం కావాలి అంటే నా బుద్ధి నీ యందే ఉండాలి. అది కూడా అనన్య విషయ. కాసేపు మా అబ్బాయిలు, కాసేపు మా కోడళ్ళు, కాసేపు రాజ్యం అయినాక నేను చూస్తా కాదు. అనన్య విషయ. మరొక దాని యందు నా మనస్సు పోకూడదు. నా బుద్ధిలో ఇంకో ఆలోచనలేవి రాకూడదు. నిరంతరం నీ మీదే ఉండాలి. ఎందుకంటే నువ్వు మధుపతివి కదా. ఎక్కడ ఉండేది మన బుద్ధి ఉంటే ఎక్కడ ఉంటుంది? అసలు మధు ఉంటే ఉంటుంది కదా. మరి నువ్వు మధుపతివి. నీలో ఉన్న మాధురి మరి ఎక్కడ ఉంటుంది? అంటే అన్ని మధువులకు నువ్వే మూలం కాబట్టి ఆ ప్రేమంతా నీ యందే ఉంచు. ఏదో పేరుకు మధువు ఉండే కొన్ని ఉన్నాయే వీటి మీద మాత్రం నమకారం వద్దు. రతి ముద్వాహతా అద్దో అద్ధ గంగే వౌఘం ఉదన్వతి. ఎలాగైతే గంగ ఎంత ప్రవాహం, ఎంత ఉద్ధృతి ఉన్నా, ఎంత వేగంగా వెళ్ళినా పోయి ఎక్కడ కరుస్తుంది? సముద్రంలోనే. అలాగే మా బుద్ధులు ఎంత వేగంగా ఉన్నా. ఎక్కడ తిరిగినా చివరికి మాత్రం వచ్చి నీలో చేరాలి ఆ ఒక్క వరం వచ్చే చాలు. మరి ఎక్కడికి పోవద్దు మరి ఏది ఆలోచించొద్దు మరి వేటి యందు స్నేహపాశం ఉండవద్దు శ్రీకృష్ణ కృష్ణ సఖ కృష్ణుష భావనిద్రుకు. రాజన్య వంశ దహన అనపవర్గ వీర్య గోవింద గోద్విజ సురత్ సురార్తిహరావతార యోగేశ్వరా శిల గురు భగవన్ నమస్తే ఇది చాలా చిన్న శ్లోకం కాదు చాలా పెద్ద శ్లోకం కనీసం మనం చదువుకుంటాం శ్రీకృష్ణ ఇది భూషణ నరశక శృంగార పద్యం ఉంది కదా లోకద్రోహి నరేంద్ర ఇది లోకద్రోహి దానికి పోతన పద్యం ఈ శ్లోగానికి అనువాదం అది. శ్రీ కృష్ణాయదుపూషణ కుంతిసూతం అని ఉంది అది. దీనికి అనువాదం అది. ఇది అఖిల వేదాంత సారం. కనీసం ఒక పావుగంటన దీన్ని వివరించాలి. మరి మనకి ఇవాళ సమయం అయిపోయింది కాబట్టి రేపు.

దీన్ని వివరించుకొని కథే కాబట్టి ఈ అధ్యాయాన్ని ముగించొచ్చు. తరువాత ఇంచుమించు రెండు అధ్యాయాలు కథే ఉంటుంది. అంటే కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి ప్రయాణం వెళ్ళటం. అతను వెళుతుంటే ఎలా స్వాగతం చెప్పారు అంటే ఎవరు ఎలా వీడుకో ఇక్కడ వెళ్ళి పలికారు. అక్కడ ఎలా స్వాగతం చెప్పారు. ఈ మధ్య వాళ్ళు ఏమేం చేశారో ఈ భాగమే రెండు అధ్యాయాలు ఉంటాయి. కాస్త అవి వేగంగానే వెళ్తాయి. మళ్ళీ అక్కడ ఇంకో ఘట్టం వస్తున్నప్పుడు మళ్ళీ అందులో కాసేపు. మునిగి తేడుదాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Calamities are also the reason for your darshan. Both (prosperity and adversity) serve a purpose - they lead us to you. Your darshan, the 'bhavato darshanam yat tat apunarbhava darshanam' - the sight of you means we will not be born again. May calamities that bring us your darshan - which grants moksha - befall us from time to time. Not prosperity, but calamities should come to us.

Pratikincita yauvanam dhana sampathihi prabhutvam avivekita - one of these alone is sufficient for ruin, what to say of all four together? This is from Kadambari by Banabhatta. People say they know a little Sanskrit, but they cannot understand a single sentence. Kadambari is such a profound work - how beautifully it was written!

There are devotees (bhaktas). Nearby is Garuda, which represents the Vedas. The Vedas, Vedanta, devotees, acharya tradition, and the Lord - all these reside with those who have proper knowledge. Each chapter of that work is like a complete prabandam. One can take each chapter as a treatise.

Those without discrimination face no danger from non-discrimination, but those who aspire to knowledge face that risk. Therefore, one must be careful. The verse and its meaning are relevant here. Modern poets like Magha, Bharavi, or Kalidasa - Kalidasa had read almost sixteen Puranas. Kumarasambhavam is entirely from the Skanda Purana.

To whom does He appear? He appears to those who have no desires in their minds. If you come asking, He hides. If you say 'I want nothing,' He comes before you and gives you everything. The remarkable thing about God is that to receive from Him, you must put it in reverse gear. When you say 'I want nothing from you, O Lord,' He comes running saying 'Take, take, I will give!'

Only those without desire (nishkamas) are skillful - 'naishkarmyam achyuta bhavena' - those who act without desire can perceive you. One must act with a sense of dharma, not with a sense of karma (results). Therefore it is said: 'tvam akinchana gocharam.' What is the Lord like? He is 'akinchana vittam' - the wealth of those who have no desires. And 'nivrtta guna vrittaye' - beyond the activities of the three gunas.

In those days one had to walk through forests - there were no buses. While walking, after some distance, there was a vast and frightening forest. The wife was with him and she said 'I am afraid, I wonder why.' He said 'Oh, did you by mistake bring some money? There are people here who might rob us.' This illustrates how calamity brings one closer to God.

Before creation and after creation, at all times, there is Prakriti (Nature), which is also beginningless and endless like the Lord. Therefore, the Lord (Paramatma) is distinct from Prakriti, distinct from jivatmas, distinct from the bound souls among jivatmas, distinct from the liberated ones, and distinct from the eternal ones. Kunti is such a repository of wisdom.

By saying this, is He not distinct from Prakriti? Prakriti is trigunamaya (constituted of three gunas). We say Prakriti is 'gunamayi.' Prakriti is 'gunamayi' while the Lord is beyond all guna vrittis (activities of the gunas). Where then would gunas reside? Therefore by this statement, the Lord is distinct from Prakriti. Another statement is made: 'atmaramaya shantaya kaivalya pataye namah.' One is 'atmarama' -

This is called the essence of Vedanta (Vedanta saram). The Lord is distinct from Prakriti, distinct from jivatmas, and distinct from the trivarga (three goals) of jivatmas. Why do we need such elaborate commentary? Because in the Krishna avatar especially, from the most ordinary to the extraordinary, everyone counted his faults. Yet those same mouths said 'You are the Paramatma, you are human - '

Even the great yogis fall at his feet and beg from him, yet children pull him along, kick him, hit him, drag him, and throw dust on him. The Lord of all (Karipala Swami) - what is he doing? It is incomprehensible to the observer. In the same body, the same avatar, the same form, the same event - he presents himself in ways beyond all imagination.

When spring comes, trees bud. When autumn comes, leaves fall. In nature, Prakriti (Nature/Time) causes transformations. It changes form, color, quality, and taste. How is a raw mango? It is sour. How is a ripe mango? How sweet! How did these three stages arise? What gave them? Time (Kaala) - it is Kaala that transforms everything.

When did it begin? The question is about Time itself. Therefore Time has no beginning. And it will have no end. 'Anadinim tanam' - without beginning, without end. You (the Lord) are Time which has neither beginning nor end - 'anadi nidhanam.' 'Vibhum' means all-pervading, dwelling everywhere equally. Time functions equally for all, 'samam charantam sarvatra.'

I exist in everyone. Even those who are fighting and quarreling - time is present even among them. In history, which war happened when? There were world wars - first, second, even if there is a third war. When did they happen? When did each person die? Who survived? Who killed whom? - Time recorded all of this.

Because even a poet will write 'to what caste does the wind belong?' but won't write 'what enmity does the wind have?' That would be false. Just as there is no caste for the wind, there is no hatred either. People are fighting - one should write 'why are they fighting' - that would have been better. That is the distinction being pointed out here.

But does the enmity, love, or life-force dwelling in them attach itself to Time? No. 'Samam charam' - it moves equally through all. The Lord too is the inner controller (antaryami) equally in all. 'Bhutanam yah midhah kalihi' - beings are quarreling with each other - that is their karma. That quarrel does not attach to Time.

Thus, existing in all and witnessing all without any distortion - such is Time, which is the Lord. Therefore, criticizing, blaming, or condemning you is wrong. You are not responsible - you did not kill the Kauravas, you protected the Pandavas. What did He do? He advised them and advised others. Those who listened survived, those who did not were destroyed. The work is the same for all.

Whatever action is performed, its result - truly what you intend to do or what you are doing - no one knows. Because: Putana, Trinavarta, Shakatasura, Bakasura, Vridhasura, Vatsasura, Dhenukasura - and then Kamsa, Chanura, Mushtika, Mallika, Kuvalayapida, Shalva, Dantavaktra - who can understand the mystery behind each of these events?

You punish and send to moksha. So what then? 'Na veda kashchit' - O Lord, no one knows what you are thinking or what you will do. Because: 'yasyanugrahm icchhami tasya vittam haramy aham' - this is the Lord's own statement: 'I remove the wealth of those upon whom I wish to bestow grace.' That is, He makes them impoverished. Others may ask - what does this mean?

Let us say we have understood the philosophy. We are in this world. In the Brihadaranyaka Upanishad, it is said 'devaanam pashuhu' - we are all animals (instruments) of the gods. 'Pashuvulam' means servants or instruments. What does a draft animal do? It draws water, pulls a cart - 'devaanam pashuvulam' - if we are instruments of the gods, what does that mean? It means we serve through many kinds of service.

What does a guru do? He gives what is beneficial (hitam). A friend-guru gives what is beneficial. An enemy gives what is pleasant (priyam). When a disease comes to us, the doctor says 'don't eat this.' A mother out of love may offer it, but a true mother will say 'not now, eat tomorrow, eat the day after' - giving what is beneficial to the child. What is beneficial is what she gives.

Everyone has only fear-based reverence for you. Why? Because both friends and enemies praise you. Your devotees praise you directly. Your enemies also praise you, saying 'what sin did you commit?' Your own people - Dharmaraju, Arjuna, Bhima - what did they say about you? In name you stayed with us, but you gave your entire army to them -

Lordship over fourteen worlds - to whom did it come? To the one upon whom the goddess's grace fell fully. He says these are those without proper qualification. The full grace of the divine eye fell on them - the one who received it became Jagannatha. 80% was not enough - it was 80 parts more. That person became the destroyer of the world. This is the dialogue. It is about Rudra. From one drop of sweat -

The Kunti Stuti (Kunti's prayer) is very important. In earlier days people would recite it daily. In Bhagavatam there are nine great stutis (prayers): Kunti Stuti, Bhishma Stuti, Gajendra Stuti, Prahlada Stuti, Ambarisha Stuti, Muchukunda - nine prayers called the Nava Stutis. If you book it for nine years, the cost would be quite high.

Matsya, Kurma, Varaha - these three are 'yadastas' meaning aquatic ones. Similarly there was a Hamsa (swan) avatar. And a Gaja (elephant) avatar. Also birds - Pakshi (bird) Garuda. Like this, born as birds, as animals, as humans - Rama and others. Born as sages - Parashurama, Dattatreya, Kapila. Aren't these there? And then -

Your mother (Yashoda) chased you because of the mischief you did. When you were too scared she tried to tie you up instead of hitting you. She came with a rope to tie you up - that mother with a rope in her hand - you saw her coming and lifted your face that had been turned down, and your earlier expression of mischief turned into a pitiful fearful face -

Why should you be afraid? What is your true nature? 'Bhirapi yad bibheti' - even Fear itself is afraid of you. You who cause fear even to fear itself - are you really afraid of a gopi holding a rope? 'Bhihi api' - this story is coming. That great woman brought the rope to tie you. She got one rope. What kind of rope was it? Let's think -

After surrounding the fourteen worlds, even if one more yard was added, the belly would bulge out. So they cannot tie it. In the end, how short was the rope compared to the belly? 'Dvi angulonama' - only two inches short! Only two inches! He says: 'If you give those two inches from yourself, it will be enough for me.' You have those two - if you give those two, it will be complete.

All of this was done for everyone up to that point. But why was He born? Who can say why. Some said: 'aja ayam jatam punya shlokasya kirtaye' - you were born to increase the fame of your devotees, or you were born to increase your own praise and fame. So that your devotees would be praised -

This is His army. Do you want my army or do you want me? That is, do you want the prosperity, wealth, power, and authority I can give, or do you want me? Those who chose the army were destroyed; those who chose me were protected. The one who desired the Lord attains the Lord. You said 'I don't want you, O Lord' - but Sita Devi said 'I don't want you' - wait -

The third is karma (action). I am doing work, I am doing work, I keep doing work. What have you accomplished by doing all this work? You are accumulating. What are you accumulating? Our song - we are accumulating wealth. In truth, we are perpetuating the cycle of births. Because as long as 'mine' persists - 'punorapi jananam punorapi maranam punorapi janani jathare shayanam' - birth again, death again, rest again in a mother's womb.

One must protect - indeed 'kim nama paritranam' - without constant darshan of the Lord, 'triti yugayate' - 'tvam apashyatam kutila kuntala' as the gopi said. Without seeing you, even a 'triti' of time (1/280th of a second) becomes like a yuga. 'Triti yugayate tvam apashyatam' - for us who do not see you, even a triti becomes a yuga. We cannot even obtain that tiny measure of time easily.

How can they live well? And for those who always remember - we do not think of good things. That is why it is said 'smaranarkha' - such people should contemplate only those qualities and actions that are worth remembering. 'Rama did this?' - we don't think of him normally. When does an intelligent person remember? What should everyone think of -

Who can see your lotus feet that diminish the flow of samsara? Who can see them? 'Tayeva pashyanti akirena' - they see him quickly. Who sees? Those who 'shrinvanti, gayanti, grinanti, abhikshnash' - those who listen, those who sing, those who speak - not just once but 'abhikshnash' meaning again and again, always. Those who constantly hear his stories, sing his stories -

It feels as if you are leaving all your people here and departing. He is preparing to leave, is he not? Remember? He was about to get on the chariot to go to Dvaraka when Uttara came and this incident happened. Now she is saying that all the preparations suggest signs of departure. You are about to leave. Will you abandon those who are yours -

'Giddulas' - you only need the right number for the balance. Too many giddulas are useless. When there are too many giddulas (fractions), it's wasteful - meaning a large army can also be wasteful. Five (Pandavas) will suffice. That's why He placed a hundred against five. Therefore 'kevayam nama rupabhyam' - what is our name? What is our form? Who are we truly?

One foot has a conch, another a discus, another a mace, another an ankusha, another a vajra, another a symbol of auspiciousness - all these marks are on his feet. Such are those feet. When I think of the temple any day - 'vikramatva charanambuja dvayam madiya murdhanam alankarsyati' - she too thinks like this. When will those feet adorn my head?

'Vanadri nriju dhanvantah yadante dava vikshitaihi' - O Vishvesha, Vishvatman, Vishvamurte - please sever and diminish the affection and bonds that are growing toward the Pandavas and Yadavas. 'Tvayameva ananya vishaya matir madhupathe' - and what is needed? Let my mind be fixed on you alone, O Lord of Madhu!

Having explained all this, since it is a narrative, we can conclude this chapter. The next two chapters are also narrative. That is, Krishna's journey to Dvaraka - how he was bidden farewell here, and how he was welcomed there, and what happened in between - all this constitutes the next section.