వర్ణాశ్రమ ధర్మం: నారదుని సామాజిక ధర్మ బోధ

Varnashrama Dharma: Narada Teaches Social Duties

bhagavatam Kandadai Ramanujacharya

సప్తమ స్కంధంలో నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ఆచార ధర్మం బోధించాడు. నాలుగు వర్ణ ధర్మాలు వివరించబడ్డాయి. 'అమృతం యత్ అయాచితం' - అడగకుండా వచ్చినది అమృతం. ప్రత్యేక ప్రయత్నంతో వచ్చినది సాధారణ జీవనం మాత్రమే. బ్రాహ్మణ తొమ్మిది లక్షణాలు నిర్ణయించబడి 'దేవ గురు విష్ణు భక్తి' అత్యున్నత లక్షణంగా పేర్కొనబడింది.

Narada instructs Yudhishthira on varnashrama-achara dharma in the Seventh Canto. The four varna dharmas are described. The teaching on brahmin dharma: "amritam yat ayachitam" - what is obtained without asking (gleaning, unsolicited gifts) is nectar; what is obtained through specific effort is only ordinary sustenance. Nine characteristics of the brahmin are outlined, culminating in "deva guru Vishnu bhakti" - devotion to gods, teachers, and Vishnu - as the highest.

← Prev Next →
Varnashrama Dharma: Narada Teaches Social Duties Kandadai Ramanujacharya bhagavatam

శరణం ప్రపద్యే మాతా పితా విపతయత్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగ్రి యుగలం ప్రణమామి మూర్ధ్రనా భూతం సదస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ కేచూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విరసత్కుండలహరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చిత్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడినై యుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాం హిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాశ్చకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ పదే కోటి జన్మ కృతం పాపం స్మరణేన నిరశ్చితి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ జన్మజం పరాచరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత దుచ్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావాన్ పుత్రేధి సన్వయతయా సదవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాకూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా నారదుడు ధర్మరాజునకు వర్ణాశ్రమాచార ధర్మములను ఉపదేశిస్తున్నాడు. ఇందులో వర్ణ ధర్మములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి నాలుగు నలుగురి ధర్మాలను చెప్పి ఎవరైనా రాజు తప్ప ఆపద వచ్చినప్పుడు ఇతర ధర్మమును ఆచరించవచ్చు, ఆశ్రయించవచ్చు. రాజుకు మాత్రం అధికారం లేదు అని చెప్పి అందరి విషయంలో ఒక సామాన్య నియమం చెప్పాడు. ఏమిటిది? తృతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేనవ సత్యామృతాభ్యాం జీవేత నస్వవృత్యా కసంచన. ఇది కాస్త కోడ్ వర్డ్, కోడ్ భాష అన్నమాట. ఏమంటున్నాడు? వృత అమృతములతో బతకాలి లేదా మృత ప్రమృతములతో బతకాలి. కాదు, సత్య అమృతములతో బతకాలి. స్వవృత్తితో మాత్రం బతకొద్దు. ఇది చెప్తే ఏం అర్థమవుతుంది అని తానే స్వామి కింద దానికి మళ్ళీ వివరణ ఇస్తాడు చూడండి. రుతం ఉంచ తిలం ప్రోక్తం. అమృతం కర్షణం స్మృతం. అమృతం యత్ అయాచితం. మృతంతు నిత్య యాచ్యాస్యాత్. ప్రమృతం కర్షణం స్మృతం. వృతం ఆయనే ఇస్తున్నాడు. వృతం అంటే ఏమిటి అంటే వృతం ఉంచ శిల చెప్పుకున్నాం మనం శిలవృత్తి ఉంచ వృత్తి అని. సణచ సణచ ఆదానం ఒక్కో గింజ తీసుకోవటం లేదా ఓ పిడికెడు తీసుకోవటం యాచనకు వెళ్లి తీసుకోవటం పొలానికి వెళ్లి పొలా తల్లం వేసిన తర్వాత చిన్న గింజలతో వస్తాయి వాటిని ఏరుకోవటం ఈ ఈ రెండిటికీ పేరు వృతం అని అందుకే వృతామృతాభ్యాం జీవేతా అన్నారు కదా.

ఇప్పుడు అమృతం అంటే ఏమిటి? అమృతం యత్ అయాచితం. మనం యాచించకుండా లభించిన దాన్ని అమృతము అంటారు. ఉంచుటలో చేసేటువంటి దాన్ని రుతము అంటారు. అంటే ఏదో ఆశయం ఏంటి? మన కడుపుకు వాస్తవంగా ఎంత అవసరమో అంత మాత్రము అది యాసించకుండా. ఎవరి ఎవరి ఆస్తి ఎవరి హక్కు తాను తీసుకోకుండా ఎవరిని బాధించకుండా సంతోషంగా తమంత తాము ఎవరైనా ఇస్తే అలా లభించి దాన్ని ఏమంటారు అమృతము అంటారు. ఇతరులు మాకు అవసరం లేదు అని విడిచిపెట్టిన దాన్ని ఏరుకుంటే శీల అంటారు. వారు తమ భాగం తాము తీసుకుంటున్నప్పుడు ఇందులో కొంత భాగం ఎవరికైనా ఇద్దాము అనుకున్నప్పుడు సహజంగా వారే ఇద్దామని వెళ్లి వీడు ఉంటే వీరికి లభిస్తే దాన్ని రుతం అంటారు. అందుకే రుతం ఉంచ తిలం ప్రోక్తం. అమృతం యత్ హయాచితం. యాచించకుండా లభించిన దాన్నే అమృతము అంటారు. మృతంతు నిత్య యాచ్యాస్యాసు మృతం అని దేన్ని అంటారు? ప్రతిరోజు యాచించి బతికేవాడు ఉన్నాడే ఆ బతుకును ఆ వృత్తిని ఏమంటారు? మృత వృత్తి అంటే ఇంచుమించు. చనిపోయిన వాడు సమానం అన్నమాట. నిత్యాచి ఎలాంటిది? చనిపోయిన వాడు తో సమానం. అందుకే దాన్ని మృతం అంటారు. ప్రమృతం కరణము స్మృతం. దున్ని వ్యవసాయం ఉంటది కదా, వ్యవసాయ జీవనాన్ని ప్రమృతం అంటారు. ఇక సత్య అమృతంతు వాణిజ్యం. వాణిజ్యం అంటే వ్యాపారం. వ్యాపారానికి ఏ పేరు? సత్య అమృతం. కొంత నిజము ఉంటుంది, కొంత అబద్ధము ఉంటుంది. మాకే పర్లేదండి 91 పెట్టి తెచ్చాం ఒక్క రూపాయి తీసుకుంటున్నాం 92 ఎందుకు అంటారు. ఇందులో కొంత నిజమే. కదా కొంత లాభం తీసుకుని నిజమే. 91 తీసుకుంటే అబద్ధం అది వేరే సమయం కాబట్టి అది ఉండాలి ఇది ఉండాలి. సత్య అంధు సంతు వానిద్యం సగం నిజము. సర అబద్ధం ఉండేదాన్ని వాణిజ్యము అంటారు. స్వవృత్తి నీచ సేవనం. నీచులను సర చేయడం ఉంది దాన్ని ఏమంటారు? స్వవృత్తి అంటే కుక్క పని అన్నమాట.

అందుకే ఎవరైనా కానీ స్వవృత్తితో జీవించవద్దు. నీటిలను సేవించి జీవించవద్దు. తర్వాత సత్యనే గాలి చేయండి. రోజు యాసించండి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళను ఆశ్రయించండి ఇబ్బంది లేదు. ఆశ్రయించకుండా దొరుకుతున్నా బతుకుండి. కానీ స్వవృత్తి మాత్రమే ఎవరు చేయవద్దు. వర్జయేతాం సదా విప్రః రాజన్యత్య జుగుప్సితాం బ్రాహ్మణుడు రాజు. ఇద్దరు నీచ సేవనము చేయవద్దు, నిరంతరం దాన్ని విడిపెట్టాలి. ఎందుకంటే సర్వ వేదమయో విప్రః సర్వ దేవమయో నృపః. క్షత్రం ఏంటి? ఎవరు బ్రాహ్మణుడు అంటే సర్వ వేదమయః. సకల వేద స్వరూపుడు బ్రాహ్మణుడు. అలాగే రాజు సర్వ దేవమయో నృప. దేవదనందురు పెద్దది వాడు. సకల దేవతా స్వరూపుడు రాజు. సకల వేద స్వరూపుడు బ్రాహ్మణుడు. అందుకే వీరిద్దరూ స్వవృత్తితో జీవించకూడదు. నీచులను వీరు సేవించకూడదు. అందుకే నృపః శ్యమో దమస్ తపస్ చౌచం సంతోషః శాంతిహి ఆర్జవం జ్ఞానం దయ అచ్యుతాత్మత్వం. సత్యం చ బ్రహ్మ లక్షణం. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి? బ్రాహ్మణ గుణాలు ఏమిటి? క్షత్రియ గుణాలు చెప్తున్నాడు. శ్యమః, దమః. తపః శౌచ్యం సంతోషము శాంతి అంటే ఓర్పు ఆర్జవం నిజాయితీ జ్ఞానం దయ అచ్యుతాత్మత్వం. శ్రీమన్నారాయణుని యందు మనస్సు నిరుపుట. సత్యంచ సత్యం. ఇవి మనకు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు. ఈ ఏకాదశ ఏకాదశ బ్రహ్మ లక్షణం. 11 గుణాలు ఉండాలి బ్రాహ్మణుల్లో. ఇవి ఉంటేనే వాడిని మనం బ్రాహ్మణులు అంటాం. ఇక క్షత్రియుడు శౌర్యము, వీర్యము, తృతి, తేజము, త్యాగము, ఆత్మ జయం అంటే మనసు యొక్క జయం, క్షమ, బ్రహ్మణ్యత, ప్రసాదం, అనుగ్రహం, రక్ష. ఈ 9 క్షత్ర దక్షణ బ్రాహ్మణునికి భగవంతుడు ఉండాలి క్షత్రియునికి.

తొమ్మిది బ్రహ్మణ్యత ప్రసాద అయిపోయిందా దేవ గురు వచ్యుతే భక్తిహి త్రివర్గ పరిపోషణం ఆస్తిక్యం ఉద్యమ హానిత్యం నైపుణ్యం వైత్య రక్షణం ఈ ఆరు వైశ్య లక్షణాలు అంటున్నారు, నేటిది మొదటిది ఆస్తిత్యం భగవంతుని యందు వేదముల యందు విశ్వాసం అలాగే ఉద్యమః నిత్యం ప్రతిదినము ప్రయత్నశీలత. అంటే వ్యాపారం చేస్తారని మరి పేచించాలి వాడు. ఉద్యమ మహారిత్యం నైపుణం. ఏమన్నాడు పైది ఆ దేవ గురు వచ్చ్యుతే భక్తిహి త్రివర్గ పరిపోషణం. ఒకటి మాట దేవతల యందు, గురువు యందు, పరమాత్మ యందు భక్తి ఉండాలి. అలాగే త్రివర్గ పరిపోషణం బ్రాహ్మణ క్షత్రియ. వైశ్య వైశ్య శూద్ర ఈ కాకుండా ధర్మ అర్ధ కామ అనేటువంటి మూడు పురుషార్ధములను పోషించేవాడు కావాలి. వైశ్యుడు కేవలం డబ్బు సంపాదిస్తానంటే ఒప్పుకోం. ద బెడ ద బై సరే ధర్మాన్ని సేవిస్తూ ధనం సంపాదించాలి. ధర్మానికి అనుగవించే ధనం ధనం కాదు. అందుకే త్రివర్గ పరిపోషణం మూడు వర్గాలను ధర్మార్థ కామములను పోషించాలి. రండి కూర్చోండి. పోషించాలి. త్రివర్గ పరిపోషణం. ఆస్తిత్యం పరమాత్మ యందు విశ్వాసము ఉద్యమహా నిత్యం ప్రతిదినము ప్రయత్నశీలత. అలాగే నైపుణం వైశ్య లక్షణం నైపుణ్యం ఉండాలి అంటే ఒకసారి షాప్ కి వచ్చిన వాడు కొనుక్కోకుండా పోకూడదు. కదా అవునండి నైపుణ్యం అంటే ఏంటి వాడు వచ్చాడంటే వాడు ఏదో తీసుకొని పోవాలి వాడు ఏదో పోవాలో కోసి వాడికి ఒక అంటా గట్టి పంపిస్తేనే వాడు నైపుణ్యం అది ఇచ్చే ఉండి తీసుకోవడం లేదు వాడు పోయి ఇస్తుడు కాదు మనకి రాదు కదా ఏదో తిట్టా మనం మనం అడుగుతాం అది ఉండదు వాడి దగ్గర అయ్యా కండి పప్పు ఉందా మీకు ఎందుకు గురువుగారు ఇప్పుడే దిగ వచ్చింది తినకపోతే ఎంత ఫస్తా ఉంది అనుకున్నారో మీకు మొత్తం ఆన్ వే పప్పు దొరకదు. సో అందుకు పక్క షాపులో 32 రూపాయలు నా దగ్గర 26 ఏ ఇంకా 6 రూపాయలు మంచి పప్పు. అది పప్పు రేపు వస్తుంది ఇది తీసుకొని పోండి. మా దేవుడికి అయిపోతుంది ఇది.

కానీ వాడు కూడా అది కాదు కదా చిన్న బొప్పు తీసుకోనే పోదాం ఆ వ్యాపారి వ్యాపారి అదే మరి అందుకని వాడు తీసుకోవాలి మనం మనం తీసుకొని ఊడుకోం అట్లా చేస్తాడు వాడు దాన్ని ఏమంటారు నైపుణం. ఇది ఈ నైపుణ్యం వైత్య లక్షణం. శూద్ర సన్నతిహి శౌచం సేవ స్వామిని అమాయయా శూద్ర సన్నతి అంటే మొదలు వినయం కావాలి. రెండోది శౌచం పరిశుద్ధి కావాలి. స్వామిని అమాయయ సేవ. తన యజవాస విషయంలో కపటం లేకుండా సేవించాలి. అంటే పైపైకి నక్క వినయాదు దొంగ నమస్కారాలు కాదు. అమాయయ. కపటం లేకుండా హృదయపూర్వకంగా యజమానిని సేవించగలగాలి. అమాయయా సేవ అమంత్ర యజ్ఞః. యజ్ఞం వాడు చేయొచ్చు కానీ అమంత్ర. వైదిక మంత్రములు లేకుండా మానసికమైనటువంటి యజ్ఞం వారు చేయాలి. అమంత్ర యజ్ఞః తరువాత అత్యేయం దొంగతనం చేయకుండుట సత్యం. గోవిప్ర రక్షణం. గోరక్షణము విప్ర రక్షణము. స్త్రీనాంచ పతిదేవానాం తత్సుశ్రూషానుకూలతా తద్బంధుస్వనువృత్పిత్య నిత్యం తద్వ్రతధారణం. తరువాత సుద్దు అయిపోయారు కదా తరువాత ఏమిటి స్త్రీ ధర్మం. ఇందులో పతిదేవానాం తత్సుశ్రూషానుకూలత భర్తనే దైవంగా భావించుట స్త్రీ యొక్క ధర్మము. రెండోది తత్సుశ్రూషానుకూలత భర్తను సేవించటంలో. ఆనుకూల్యం ప్రకటించాలి. తద్బంధుషు అనువృత్తిత్య నిత్యం తద్వ్రతధారణం. మా తల్లిగారి ఇంటికి వచ్చిన వాళ్లే బంధువులు, మీ వాళ్ళు మా బంధువు ఎందుకు పెట్టరు? అనకుండా భర్త యొక్క బంధువు యందు కూడా ప్రేమతో ఉండాలి. తద్బంధుషు అనువృత్తిత్యా. అలాగే నిత్యం తద్వ్రత ధారణం. భర్త ఏ పూజ చేస్తే ఈమె కూడా అదే పూజ చేయాలి. భర్త నారాయణుని చేస్తే భార్య సాయిబాబు సాయిబాబు. తెలుసు కదా తండ్రి మద్వాచార్యులు తనయుడు ఆచార్యుడు తల్లి రామాణుజ మతస్తురాలు అని ఒక పద్యం ఉంది. తండ్రి మద్వాచార్యులు ఏదో తనయుడు ఆచార్యుడు ఇంకేం చెప్తాడు తల్లి ఏదో మతస్తురాలు అని చెప్తాడు ఆరాధ్యం అంటాడు.

తండ్రి మధ్వాచార్యుడు, తనయుడు ఆరాధ్యుడు, తల్లి రామానుజ మతస్తురాలు. ఎలా ఉంటుంది వ్యవహారం? అలా కాకుండా సద్వ్రత ధారణం భర్త ఎవరిని దైవంగా ఆరాధిస్తాడో అదే వ్రతాన్ని భార్య కూడా స్వీకరించాలి. అప్పుడు మీకు అనన్య భక్తి అనేటువంటిది ఉంటుంది. కదేపు మనం వారు చెప్తారు కలియుగంలో కలియుగంలో ఎలా మాట్లాడుతారు భార్యాభర్తలు అంటే స్వామి మీరు పూజ చేస్తున్నారు కదా మీ దేవుడు మీరు అడిగింది ఇవ్వటండి. కొన్నాళ్ళు మానేసి మా దేవుడిని పూజించండి అడగకుండా ఇస్తాడు. అని భార్య భర్తలు చెప్తున్నారు కలియునాడు. మీరు మీరే కాదు మీ దేవుడు నా దేవుడు. మీ దేవుడు ఏమి చేయలేదు మరోరు అందిస్తారు పూజించండి మా దేవుణ్ణి. అది అన్ని అది ఉన్నాయి కదా అన్ని ఉన్నాయి ఇంకా అది మరి మరి పోవడం ఇదే చాలు ఇంత మాత్రం సరిపోదు ఇంకా వేరే కావాలనా అందుకోసం అయ్యా మీ దేవుడు పని చేయడం లేదు మా దేవుడిని పూజించండి బాగా ఉంటుంది ఓ మాన్ కూడా సరే ఒకసారి వచ్చాడు ఏదో ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకసారి ఏదో కూర్చొని పారాయణం చేస్తుంటే ఇవన్నీ ఎందుకు చేస్తారండి మీరు రెండు నిమిషాల పని నేను చెప్తాను అలా అనుకుంటా అది ఏమో అక్క. కారే కను మా రక్ష జవందు ఒక ఇల్లు ఉంది పక్క గోల్ మీద ఒకసారి పోయి ప్రదర్శనం చేసి రండి పెళ్ళారి పని అవుతుంది. నవ్వి ఊరుకోండి నేను మనకేం చెప్పాలి నవ్వి ఊరుకోండి. నాకు చెప్పి వాడు వాడు కార్లో వచ్చాడు. పోతున్నారు. సరిగ్గా ఆ దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో కార్ యాక్సెప్ట్ అయింది. ఒక రెండు కార్లు దిగినాయి. ఆ పిల్ల పడ్డాడు. నాకు ఫోన్ చేశాడు. గురువుగారు ఇలా అయింది. నేను వస్తున్నాను ఫలానా అని. వెళ్లి డాక్టర్ కి చెప్పి బాగు చేయించండి. వాడు బాగా అయినాక ఎందుకు అయింది నాకు ఇట్లా? అంటే మీరు ఎవరి ఎవరికి పోయి వచ్చావురా అని అడిగారండి, ఫలానా గురువు గారు అడిగారు వారి పేరు పోతే మంచి అయితుంది చెడు కాయే వారితో ఏం మాట్లాడావురా అని అడిగారు అంటే ఇలా ఇలా చెప్పానండి. కూడా భాగవతాపచారం చేశావు కదరా. వీళ్ళంతా పోయి వాళ్ళని ఆశ్రయిస్తారురా. ఈ దేవతలంతా పోయి ఆచార్యులని ఆశ్రయిస్తారు, ఆచార్యులు పోయి దేవతను ఆశ్రయిస్తారా వేరే దేవతను. ఇంత తప్పు చేశావు.

ఆ ద్రోహం చేశావు క్షమపడ కోరుకో. చెంపలేసుకో క్షమపడ కోరుకో బాగా అవుతుంది. అందుకే అమ్మ నిన్ను శిక్షించింది. నా ఆయన దగ్గర ఆయన నాది కదా అంటావా శిక్షించింది నేను పెళ్ళాక మళ్ళీ. వాళ్ళు నడువులకు తగ్గినాక వచ్చి స్వామిని క్షమించాలంటే తప్పేం లేదు నీ భక్తి నువ్వు చెప్పావు. నేనేం అనలే కదా నిన్ను. అది ఊరుకున్నాను నీ భక్తి నీకు నమ్మకం ఉందేమో మేడం నువ్వు చెప్పావు. ఆ సిద్ధాంతం అన దేవత్వం అంటే ఇంకో దేవతను కొలవం కానీ కొలిచే వాళ్ళని చిత్తమే మేము. చలదరం చిత్తము. సమక్రమంగా దారి అవుతుంది. ఇతర దేవతారాధన శ్రీమన్నారాయణ ఆరాధనకు దారి కావాలి. అది సోపానం కావాలి. క్రమక్రమంగా ఆ భక్తి నీకు కలుగుతుంది. ఏదో ఒకటి ఎవరన్నా నమ్మే ఒకడే సంతోషం నమస్కారం కూర్చో చాలు. మనం అయ్యో వినాయకుడు చెప్తారా తప్పు. మనం ఎవరిని విందించకూడదు, ఎవరిని కోపించకూడదు, వాడి పట్టి వాడు చెప్పాడు. కొన్నాళ్ళకి వాడికే అర్థం అవుతుంది వీళ్ళంతా. అసలు పరదేవత ఉన్నాడే, వాడిని చెప్పినట్టు వినేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడే కదా మయైవ విహితానిహితాన మీరు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఇస్తారు. ఈ దేవతాలందరూ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి వాళ్ళు అడుగుతున్నారు అంటే ఆయన ఇస్తే అసలు ఏమంటారు టాషియర్ ఆయనే వీళ్ళంతా అడెల్ అట్లను ఏదో యూడిసి విడిసి అతను ఇస్తే వీళ్ళు తీసుకొని ఇయ్యాలి. ఆయన ఇయ్యలేదు ఆయన నో శాంతం అన్నారు అనుకోండి. నాటుకు రా అంటే ఏం చేస్తాం? పనులు కావు. కాబట్టి అది కావాలి. భర్త ఏ వ్రతాన్ని అనుసరిస్తే భార్య కూడా అదే వ్రతాన్ని అనుసరించాలి. అలాగే సమ్మార్జన ఉపలేపాభ్యాం గృహ మండల వర్తనైహి రోజు ఇల్లు ఊడువరి అలకరి అంటే ఆ రోజుల్లో పూజ ఉండేది కాబట్టి అలకడం ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు కూడా అలక ఉంది అలక లేదు అలక ఉంది అలక లేదు. ఇప్పుడు రోజు అలక ఉంటుంది కదా. అలుకరు వారు అలుగుతారన్నమాట. అందువల్ల అలక ఇప్పుడు ఉంటుంది. అప్పుడేమో అలుక్కుంటా ఉండేది. ఇప్పుడు అలుక్కుంటా ఉంది. కా గా కేరా అంతే. రోజు ఊడవాలి అరకాలి అలాగే గృహ మండల వర్తనైహి ఇంటిలో ముగ్గులు వేయాలి అలాగా స్వయంచ మండిత ఇల్లును అలంకరించాలి.

మనకు శాస్త్రం కలియుగంలో భర్త బయట నుంచి వచ్చేసరికల్లా భార్య చెమట కారుకుంటూ నల్లటి చీర కట్టుకొని నెట్టిలో పోసుకొని ముఖ నిడ మసి పూసుకొని వెళ్తుంటారు. ఎందుకు ఇలా అయింది అంటే ఇప్పుడైనా ఇప్పుడైనా పని సరిపోయిందండి ఇంకేమంటారు. అంటే నేను చాలా కష్టపడిపోతున్నాను, మీరు మీరేం పట్టించుకుంటున్నారు అది పోయి మా రాజు కూర్చోని వస్తున్నారు. భర్త మీద బొట్టికాయ మడిచి రానికి అట్లా వస్తున్నారు. అలాంటిది భార్యే కాదండి. నేను చెప్పేది ఏంటంటే గృహమండల స్వమండల ఇంటిని అలంకరించుకోవాలి, తనను కూడా అలంకరించుకోవాలి, నిత్యం ఎప్పుడో సాయంకాలం ఉదయం కాదు ఎప్పుడు ఎప్పుడు స్థానం అలంకరించుకొని ఉండాలి, ఇల్లు అలంకరించే ఉండాలి, ఇంట్లో భర్త యొక్క దైవాన్ని తన దైవాన్ని వేరు అనుకోకుండా ఒకే దైవంగా వారిని ఆరాధించాలి. అందుకే స్వయంచ మండితా నిత్యం పరిమృష్ట పరిచ్ఛదా మసి అంటిన బట్టలు, చిదిగిన బట్టలు, పాత వస్త్రాలు కద్దుకోకూడదు. పరిమృష్ట. చక్కగా ఉతికి మన బాటిల్ ఇప్పుడు పాటి ఏమంటాం ఐరన్ అంటాం కదా చక్కగా ఐరన్ చేసినటువంటి పరిశుభ్రమైన శోభస్కరమైన వస్త్రాలు కట్టుకోవాలి. పరిమృత్త పరిచ్ఛదా కామైహి ఉచ్చావహిత్యై సాద్వి ప్రత్యయేన దమేన చ వాక్యైహి సత్యైహి ప్రియైహి ప్రేమ్న కాలే కాలే చ సంభయేత్. ఉచ్చావశైహి కామిణి చిన్న చిన్న కోరికలు కోరగూడదు. కోరికలు అంటే బాగా అంటే స్వామి నాకు కోటి రూపాయలు నాకు అడిగి పడగలను కానీ ఐదు రూపాయలు పెట్టి జీడ కొని ఇవ్వు దానికి అడిగితే ఏమైనట్టు. అంటే పెద్ద పెద్ద కోరికలు కోరాలి. లేకపోతే అంటే నకిలసులు, మాణిక్యాలు, మడులు కాదు. మనము నిరంతరం అన్యోన్యానురాగంతో ఉండాలి. ఒకరినొకరు ద్వేషించకూడదు. ఇద్దరము పరమాత్మ ఆరాధించాలి. మన పిల్లల బావు కోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. అని అడిగారు కానీ నాకు నక్కలేష్ ఇస్తావా, నాకు చీర ఇస్తావా, నాకు ముక్కు కొరికి ఇస్తావా, పక్కి ఇట్టా చూడు ఐదు అట్ల పెట్టి చీర కొనింది, నువ్వు ఉన్నావు ఎందుకు, నువ్వు కూడా నాకు వస్తావే, ఇలాంటి మోది పెడితే మరి రేపు అని ఇది రావడం పానేస్తాడు. అందుకే ఉచ్చావచేహి కామైహి అంటే ఉత్తమమైన ఉన్నతమైన కోరికలు ఉండాలి. క్షుద్ధమైన ఆలోచనలు కోరికలు ఉండకూడదు. కామైహి ఉచ్చావచేహి సాధ్వి అది కూడా ప్రశ్రయేన దమేనచ అడగడం కూడా భక్తి తోటి వినయం తోటి.

స్వామి పగాలి పండుగ వస్తున్నది. శ్రీమన్నారాయణ శ్రీరామణ వస్తున్నది. మనం స్వామి మీద నవరాత్రులు చేస్తామా, పంచరాత్రమా, త్రిరాత్రమా. పక్కిటి వాళ్ళు పదహారు రోజులు చేస్తున్నారు, మనం ముప్పై రెండు చేద్దాం. పో సంపాదించు రా పో. ఏం చేస్తారు వాళ్ళు? ఇందువల్ల ప్రశ్నయేన దమేన. మనోనిగ్రహా అంటే ఏది మాట్లాడితే భర్త కానీ బంధువులు కానీ నొచ్చుకోరో అలాంటి మాటలు మాట్లాడాలి. ఇలా ప్రశ్రయేనాదమేనచ వాక్యైహి సత్యైహి ప్రియైహి నిజమైన మాటే మాట్లాడాలి అలా అని అప్రియ మాట్లాడకూడదు. మనిషికి మనసుకు నచ్చాలి. వాడు తప్పే చేశాడు, ఎటో వెళ్లి వచ్చాడు, ఏదో చేశాడు. ఆరోగ్యం పారవుతుంది కదండీ, కుటుంబం పారవుతుంది కదా. మీరు ఒక్కటి సంచోటం చూసుకుంటే కుటుంబం అంతా ఏమవుతుంది? ఈ కుటుంబానికి పెద్ద కదా. కుటుంబానంతా మీరే పోషించాలి కదా. ధర్మం మీరే కదా. మమ్మలందరినీ సత్వ రంగా మీరే ఉంచాలి కదండీ. చాలది. బుద్ధి లేదు ఇలా తాగి వస్తే రాగు నువ్వు ఇంటి వాళ్ళని దేవా అనుకున్నావు వీళ్ళు నీ పిల్లలు కాదా. నువ్వు కాబట్టి ఎవడు చూస్తాడు అర్థం ఒకటే దానికి ఇది. కదా విషయం ఒకటే కానీ కుటుంబం అంతా పెద్ద మీరండి మీరు పోషించాలండి మీరు లేకుంటే మాకు ఇంకెవరు ఉన్నారండి ఎలా ఉంది ఈ బుద్ధి లేదని మనం పోషించవద్దని ఎలా ఉంటుంది చెప్పేదాన్ని ఇంద్రియ నిగ్రహంతో అనుచుకోవాలి మనసులో కోపం వస్తుంది బాధ పుడుతుంది ఆక్రోశం ఉంటుంది కానీ వాటిని అనుచుకొని అతని మనస్సుకు నచ్చి మనస్సులో పట్టి మళ్ళీ అలా ప్రవర్తించకుండా ఉండేలా మాట్లాడాలి కానీ అతనిలో మొండితనము మంకు మరికాస్త పెరిగేలా నువ్వు వద్దన్నావు కదు. నిన్నటి దాకా ఒక పూడే తాగాను, ఇప్పుడు మూడు పూడలు తాగుతాను అని వాడు తయారైతే ఈ భార్యకైతే ఏమిటి? ఆలోచించాలి. అందువల్ల వాడి మనస్సు నొప్పి లేవకూడదు, అలాగని వాడు కోరింది ఎగరకూడదు. ప్రియం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, వినయంతో మాట్లాడాలి, ఇందేరి గ్రహంతోటి మాట్లాడాలి, వాక్యైహి సత్యైహి ప్రియైహి ప్రేమ్నా అది కూడా ప్రేమతో మాట్లాడాలి. అది కూడా కాలే కాలే. ఆయా సమయంలోనే వాడు సరిగ్గా అన్నం ముద్దర కూర్చున్నాడు, భోజనం వడ్డించింది. ఏం లాభం అండి మీ ఉద్యోగం ఎందుకండీ? ఈయన తనం కూడా పెట్టడం లేదు, ఈ అన్నం మనం ఇవాళ రేపు తినాలి. ఎలాగండీ అన్నాం అనుకోండి గట్టి అయింది. ప్రధానముద్ర కూర్చున్నాడు. అన్నం కూరో పచ్చడి వేసింది. ఇదే అండి మన గోడి తిన్న పక్కవాడు చూడండి. ఎన్ని ఎన్ని కూరగాయలు చేసుకుంటున్నారో మీరు సంపాదిస్తున్నారు ఏం లాభం? అప్పుడు అన్నారు అనుకోండి వాడు ఏం తింటాడో దీనికేం పెడతాడు. నువ్వు వద్దు నేను అన్నం వద్దు అంటాడు.

కాలే కాలే ఎప్పుడు చెప్పాలి అతను విశ్రాంతిగా ఉండి మూడు అంటాం చూడండి ఏదో మూడు మూడు అంటాం కదా అలా మంచి మూడ్ ఉన్నప్పుడు అయ్యా మనం కొద్దిగా ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేయాలి పిల్లలు చదువుతున్నా వాళ్ళకి విద్య చదువులు కావాలి స్కూల్లో ఫీజులో డబ్బులు ఎక్కువ కావాలి డబ్బులు సరిపోవు కొంచెం ఆలోచించండి అన్నారు తప్ప అన్నం ముందర కూర్చోబెట్టి కూరలు, కూర, పచ్చడి, చారు ఏమో మూడు చేస్తారు. వారిచ్చే పచ్చడి పిండి వంటలు 16 ఉంటాయి. వీరు అందించేది. పచ్చడి అందించే పిండి వంటలు ఉంటాయే వాసుతోటి 16 ఉంటాయి. ఇంక వారేం తింటాడు? అందుకే కాలే కాలే భజేత్ పతిమున్ ఇలా సంతుష్టలో రూపా దక్ష ధర్మజ్ఞ ప్రియ సత్యవా బాగా చెప్తున్నాడు సంతుష్టలో రూపా నిత్యము సంతోషించి ఉండాలి, సంతోషము ఉండాలి, అలా అని ఏ కోరికలు లేకుండా ఉండకూడదు, కోరికలు ఉండాలి, ఎలాంటి కోరికలు? తనకు భర్తకు ఆనందం కలిగించే కోరికలు ఉండాలి, సంతోషం మీద ఆశ ఉన్నది కావాలి. భర్తను సంతోషింప చేసింది కాబట్టి తాను సంతోషంతో ఉండాలి. సంతుష్టలోలుప అందులో దక్ష సమర్ధురాలు కావాలి. భర్త మనస్సు బంధువుల మనస్సు నవ్వకుండా వారితో ధర్మం తప్పించకుండా ప్రవర్తింప చేయగలగాలి. ఆమె దక్ష. ధర్మజ్ఞా ధర్మం తెలిసింది కావాలి ప్రియ సత్యవాక్ నిజము మాట్లాడాలి అది కూడా ప్రియము మాట్లాడాలి. విన్న మాటే విన్న మాటైనా మనసు నొప్పించకుండా చెప్పాలి. ప్రియ సత్యవాక్ అప్రమత్త నిజము ఎప్పుడు ఏమరపాడు లేకుండా ఉండాలి సుచిహి పరిశుద్ధురాలుగా ఉండాలి స్నిగ్ధ. స్నేహంతో ఉండాలి. పతింతు అపతితం భజేత్. ఇంత చెప్పి ఒక్క మాటతో అసలు రహస్యం చెప్పాడు. పతితుడు కాని భర్తనే సేవించాలి. ఇవన్నీ భార్య చేయాలి. ఎప్పుడు వాడు పతితుడు కాకుంటే. పొరపడిన భర్త పతితుడు అయితే రోజు పెట్టించాలి. అపతితం భయేత్. పతితుడు కాని భర్తనే సేవించాలి. మొదలు తప్పు దారిలో పోతుంటే చెప్పాలి, వినీయంగా చెప్పాలి, బతిలాడాలి, ప్రార్థించి హెచ్చరించాలి. అతని మనసు నవ్వకుండా చెప్పు ఉండాలి, వినినంత వరకు ప్రయత్నం చేయాలి. దారికి వస్తాడు, దారికి వస్తాడు, వాడు దారికి రాడు, వాడు సత్యుడు అయిపోయాడు నాయనా, నీకు నమస్కారం.

పతితుడు కాని భర్తనే సేవించాలి. పతింతు అపతితం భజేత్. యా పతిం హరిభావేన భజేత్ స్త్రీరివ తత్పరా. తన భర్త శ్రీమన్నారాయణుడని భావంతోటి తాను అపరలక్ష్మి రూపంలో భర్తను సేవిస్తే హరియాత్మన హరేర్లోకే పద్యాస్త్రీరివ మోదతే. నమస్కారం ఏంటంటే భర్త దుర్మార్గుడైన భార్య భర్తను శ్రీమన్నారాయణుడిగా భావించి తనను తాను లక్ష్మిగా భావించి పరమాత్మ సేవ చేస్తే వాడిని కూడా తీసుకొని వైకుంఠానికి పోతుంది. అది భార్య యొక్క లక్షణం. వాడు దుర్మాములు కావచ్చు గాక కానీ ఈమె మంచిదైతే వాడిని తీసుకొని పోతుంది. ఈమె కూడా జరిగే అయిపోయింది అనుకోండి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే పోతారు. అప్పుడే వైకుంఠానికి ఇప్పుడు ఏముంది అనటం అంటారు. హరి ఆత్మనా హరిర్లోకే పర్యా శ్రీరివ మోదతే వృత్తిహి సంకర జాతినాం తత్సత్ కుల కృతా భవేత్. మరి మీరు చెప్పారు బ్రాహ్మణ క్షత్రియ వైత్య శూద్ర అని. మీరంతా మీరంతా కల్తీ లేని జాతి గురించి చెప్పారు. కదా? ఏమంటాం ప్యూర్ అన్నమాట. మరి కొందరు శంకర ఉంటారు వాళ్ళకదేమిటి అంటే శంకర జాతికి తత్తత్ కులగత అభవేత్. ఏ కులముతో సాంక్కర్యం వచ్చిందో ఆ ధర్మాన్ని వాళ్ళు అనుసరించాలి. తత్తత్కుల కృతా కుల కృతా భజేత్. భవేత్. అచౌరానాం అపాపానాం అంత్యజ అంత్యేవశాయినాం ప్రాయ స్వభావ విహితః నృణాం ధర్మః యుగే యుగే ఇందులో అచౌరానాం అపాపానాం అంత్యజ అంత్యేవశాయినాం ఇందులో దొంగతనము లేకుండా, పాపము చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు అంత్యజాతి వారిని సేవించేవారు. వారి దగ్గర చదువుకునేటువంటి వారు ప్రాయః స్వభావినితః నృణాం ధర్మః యుగే యుగే అలాంటి వారికి కూడా. ఆయా యుగాలలో వారి వారి స్వభావానికి అనుగుణముగా ధర్మము బోధించబడినది. వేదతిపిహి స్మృతో రాజన్ ప్రేత్యచేహచ చర్మకృత్. ఈ ఆచారం అనేది.

వేదమును సాక్షాత్కరించుకున్నవారు ఇహపరలోకములలో సుఖసంతోషాలు కలగడానికి కావలసిన రీతిలో ఆచారమును ధర్మములను ఏర్పరిచారు. ధర్మాచరణ ధర్మశాస్త్రం ఏ ఒక్కరికో లాభాన్ని చేకూర్చేది. ప్రియమును చేకూర్చేది కాదు. ఒకరి లాభం కోసం చేసింది కాదు. అన్ని జాతుల వారు, అన్ని రకముల వారు ఇహపరలోకములలో హితమును ప్రియమును పొందటానికి కావలసిన విధానాన్ని ధర్మశాస్త్రంలో వేదమును సాక్షాత్కరించుకున్న వారు చెప్పిన మాట. మామూలు వాళ్ళు కాదు ఇతరలో కాదు వేద దుర్గుపిహి స్మృతి స్మృతో రాజన్ ప్రేత్యచ ఇహచ చర్మకృత్ ఇహలోకంలో పరలోకంలో సుఖాన్ని కరిగించేదిగా చెప్పారు కృత్య స్వభావ కృతయ వర్తమానః స్వకర్మకృత్ ప్రతివాడు తన తన స్వభావానికి అనుగుణముగా తన తన వర్ణ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ చిత్వా స్వభావజం కర్మ తనైపి నిర్గుణతామి. అసలు విషయం చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఈ కర్మలన్నీ ఎందుకు ఎందుకు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ, పురుష, యగ, సేవక, రాజా ఉన్నాయి కదా. వారి వారికి విహితముగా కర్మను విధించాడు. ఎందుకు? శుద్ధి కోసం. ఏం శుద్ధి? శరీరము శుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి, ఇంద్రియములు శుద్ధి కావాలి, బుద్ధి కూడా శుద్ధి కావాలి. ఇవన్నీ శుద్ధి అయిన తరువాత ఈ త్రైగుణ్యములను విడిచిపెట్టి నైర్గుణ్యాన్ని స్వీకరించాలి. కదా? సత్వరజస్వమేతి గుణాః ప్రకృతి సంభవాగద దాన్ని వదిలిపెట్టాలి. ప్రకృతి సంభవమైన గుణములను వదిలిపెట్టడానికి కావలసిన స్థైర్యం, సంకల్ప దార్ధ్యం ఏర్పడటానికే వర్ణాశ్రమాచార ధర్మ పరిపాలన.

ఇది తప్ప నిరంతరం వాటిని ఆశ్రయించును కూర్చుంటాం. త్రికాల సంధ్యావందనము, ద్వికాల యజ్ఞము, పంచకాల ఆరాధన ఇలా చేసిన పూజ కూర్చుంటాను, దియ్య చేస్తాను. దీనికి కావలసినంత సంపాదిస్తాను. సంపాదిస్తే అది పెడతాను. అంటే ఎలా ఉంది? పుడతాను, పుట్టినందుకు బతుకుతాను, బతికినందుకు చస్తాను, చచ్చి మళ్ళీ పుడతాను. ఇదేంటి? దాన్ని వదులుకోవాలి. ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని తెచ్చుకోకుండా ఉండడానికి కావర్జన ధర్మాన్ని అభివృద్ధి. అంటే నైర్గుణ్యమును ఆచరించాలి. నీవు నైర్గుణ్యుడవు కావాలి. నీవు నైర్గుణ్యుడవు కావాలంటే మొదలు త్రైగుణ్య విషయమైనటువంటి వేదముల యందు బోధించిన వాటిని శ్రద్ధగా ఇది నిర్గ్రహంతో, ధర్మంతో, భక్తితో ఆచరించాలి. ఈ ఆచరణ ఆచరించి ఆచరించి ఆచరించి కొంత కాలానికి వీళ్ళు నిర్గుణులవుతారు అని చెప్పుకున్నాం. పేషస్పుతం చెప్పుకున్నాం చూడండి తుమ్మెద పురుగును రంధ్రంలో పడేసి దాని చుట్టూ తిరుగుతుంటుంది బయటికి అని ఇయ్యకుండా కొంత కాలానికి అది కూడా తుమ్మెద అయిపోతుంది. ఇంకేం చేస్తాం? అలా నిరంతరమైనటువంటి జ్ఞానంతో వృత్యా స్వభావకృతయా వర్తమానః స్వకర్మ కృతు తన తనకు సహజంగా ఉదించబడినటువంటి ఆయా వృత్తులతో ఉంటూ తమ కర్మలు తాము చేస్తూ చిత్వా స్వభావజం కర్మ. మెల్లమెల్లగా స్వభావికమైనటువంటి కర్మను విడిచిపెట్టి స్వభావతః కర్మ శనైహి నిర్గుణతామియాత్ మెల్లగా నైర్గుణ్యాన్ని పొందాలి ఉప్యమానం ముగుహు క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్ ఎలాగయ్యా నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదే తప్పేమో కదా. ఆచరిస్తూ ఆచరిస్తూ ఆచరిస్తూ ఆచరిస్తూ కొన్నాళ్ళకి అది మానేసి నీవు నైష్కర్మ్యం అవలంబించాలి నిర్గుణుడవు కావాలి. నీలో నైర్గుణ్యం కలగటానికే ఈ గుణాలు. నీలో కోరికలు కలగకుండా పోవడానికే ఈ కోరికలు. అంటే పోతాయండి? ఒకసారి మనస్సులో కలిగిన తర్వాత కోరికలు మళ్ళీ అవి నశిస్తాయా? అంటే హాయిగా నడిపిస్తాయి. ఎలాగయ్యా? ఓ రెండు ఎకరాల భూమి ఉందనుకోండి. ఈ రెండు ఎకరాల భూమిలో మీరు వరి వేస్తున్నారు. వరుసగా పది సార్లు వేశారనుకోండి అదే భూమిలో వరి. సేపు పంట వస్తుందా?

మొదటిసారి ఏమి వేశారో ఎత్తు వచ్చింది 10 పుట్లు వచ్చింది. రెండోసారి ఏమి ఇది పుట్లు. మూడోసారి ఆరు. నాలుగోసారి నాలుగు. ఐదోసారి రెండు. ఆరోసారి జీరో. ఎంత పడుతుందండి? విత్తనం వేస్తూ పోతూ వేస్తూ పోతూ ఉంటే విస్తారం అవుతుంది భూమి. కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే ఇది కూడా విస్తారం అవుతుంది. ఆ ఎరువు అదే అది వద్దు అని చెప్తున్నాడు. అందుకే వద్దు అంటున్నాడు. ఆ ఎరువులే కోరికలు. నైర్కర్మ్యం కోసం కర్మ చేయాలి. నైర్గుణ్యం కోసం కూడా ఆరాధించాలి. నాకు ఈ పంట వద్దు. దీనివల్ల మనం ఏమి బాగుకునేది ఏం లేదు. పాడైపోతున్నాం. కొత్తగా వచ్చింది స్లోగన్ చూశారో లేదో మనం మన మన ఇచ్చారు పేపర్లో కూడా. పంటలు పండించొద్దు. ఒకే భూమిలో వరుసగా పంటలు పండించకండి, రోగాలు పెరుగుతున్నాయి అని ఇచ్చాడు. ఆ అబద్ధం అవును. ఎందుకంటే మొదటిసారి పండించే పంట భూమి ఇస్తుంది. రెండుసారి పంట మీరు అన్నట్లు ఎరువులు ఇస్తాయి. మూడోసారి ఇంకా ఎరువులు ఎక్కువ అవుతాయి. పదోసారి ఎరువులు ఎక్కువ పంట ధాన్యం తక్కువ అవుతుంది. మీరు 20 kg ల ధాన్యం ఇస్తే, 20 kg ల ధాన్యానికి 80 kg ఎరువు పెడతారు. పంట పండింది ఎరువు పంటనా ధాన్య పంటనా? అది తింటే మన కబ్బలో కూడా ఎరువైపోయి బాగా పంట బాగా పడుతుంది కబ్బలో కూడా. మనం కూడా పండుతాం కదా. పండితే ఎందుకు అలా అంటే ఎందుకు అంటున్నాం ఆ మాట అంటే పంట బాగా పండగానే ఏం చేస్తాం మనం పంటను? కదా. అలాగే మన పొట్టలో బాగా పండగ పడింది అనుకోండి దీన్ని కూడా ఆ అన్నమాట. అందుకే విత్తనం వేస్తూ వేస్తూ వేస్తూ ఉంటే కొన్నాళ్ళకు భూమి నిస్సారం అవుతుంది పండదు. అలాగే కోరికలు కర్మలు చేస్తూ చేస్తూ పోతుంటే మనస్సు కూడా ఈ కమలు దురాయి బాబోయ్ అని మారాలి. అలా మారడానికి కావలసిన మానసిక స్వచ్ఛత సజ్జన సాంగత్యంతో సంపాదించుకోవాలి.

గటున్నాడు ఉప్యమానం ముహుహు క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్. మాటిమాటికి విత్తనం వేస్తుంటే ఆ భూమి నిర్వీర్యతాం సారం లేకుండా అవుతుంది. అలాగే క్రియమానం ముహుహు కర్మ శరైహి నిర్గుణతాభియాత్. కదా? మాటిమాటికి విస్తరం వేస్తుంటే భూమి సారం లేనిదైనట్టుగా ఊరికి అదే పని చేస్తుంటే వీడి మనస్సు కూడా నిర్గుణం అవుతుంది. గుణాలు ఏముంటాయి? విరివీర్యతామియ్యాత్ నకల్పతే పునః సూత్యై ఉప్తం బీజత్య విశ్యతి. మళ్ళీ ఆ ఇత్తనము. పండదు పైరు పెరగదు. పైరు పెరగకపోవడమే కాకుండా స్వయం నిర్వీర్యతాం విత్తనం కూడా సారం లేకుండా అయిపోతుంది. బీజం వినశ్యతి చేసిన బీజం కూడా నశిస్తుంది. ఈవం కామాశయం చిత్తం కామానాం అతి సేవయా ఇదే రీతిలో అన్ని రకాల కోరికలకు ఆశ్రయమైనటువంటి మనస్సును బాగా కోరికలతో నింపి ఆ కోరికలలో హిత సత్య ప్రియములను గమనించి సేవిస్తే కొంతకాలానికి కోరికలు చల్లారుతాయి. హితం సత్యం ప్రియం జోలికి పోకుండా మనం నిరంతరం కోరికలు చేయించామనుకోండి విరక్తి పోతున్నాయండి. చెప్పా మరి విని వచ్చినా కూడా ఇట్లా వచ్చిన ఇట్లా వచ్చిన మొన్న చెప్పాం భాగవతంలో. ఎంత నరకంలోనైనా విసుగు పొందడు. భోజనే తృప్తిమాయాతి నహి స్త్రీనాంచి భజనే చెప్పుకున్నాం మనం. అన్నం తింటాం. భోజనం చేస్తాం కదా. ఏదో వంకాయ, పీరకాయ, ఏదో కాకరకాయ, సొరకాయ, ఏదో కూరగాయలు చేస్తాం. ఆ కూరగాయలు తక్కువ తింటాం. ఒకవేళ పొరపాటున ఒకే కూరగాయ నాలుగు రోజులు చేశామనుకోండి, రోజు వంకాయ కూర చేశాం. ఏమంటారు? రోజు వంకాయనా కాస్త మాస రాదు ఎన్నాడు తింటావ్? భోజనంలో కూరగాయ రోజు తినవు కానీ మరి భోజనం వడ్డించే వాళ్ళు రోజు కొత్త కూరగాయలు వస్తాయా?

వారిలో ఏమొస్తావండి భార్యలు అవే. భర్తలో కొత్తవి ఏమున్నాయి అవే. కదా. అదే శరీరము, అదే సౌందర్యము, అదే అవయవాలు, అదే అనుభవం. మరి బోలు కొట్టడం ఎందుకు? రోజు వంకాయేనా? అంటే రోజు భార్యయేనా అన్నాడు అనుకోండి. గట్టి అని మరి ఆ భార్య రోజు పర్తేనా మన చాలు కూడా ఉంది తెలుగులో తాలు ఉంది కదా అందుకోసం మరి విసుగు లేదే స్త్రీలను సేవించటంలో భార్యని సేవించటంలో భర్త, భర్తను సేవించటంలో భార్య విసుగు పొందుతున్నదా? భర్త భార్యనే కాదు స్త్రీని సేవించటంలో పురుషుడు. పురుషుడిని సేవించటంలో స్త్రీ విసుగు పొందుతూ ఉన్నదా? ఎందుకు పొందటం ఇది మరి? కూరగాయలు విసుగొస్తున్నది అంటే అక్కడ నిష్కామత ఉంది ఇక్కడ సకామత ఉంది. అక్కడ ప్రధానం భోజనం కూరగాయలు అనుపానం ఇక్కడ ప్రధానమే స్త్రీ తక్కినది అనుపానం. రోజు అన్నమా అనవు ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా చూపించండి. భోజనం చేసేవాడు రోజు అన్నమేనా అనడు. కూరగాయల వేయలా అంటాడు. అంటే ఆహారంలో వైమనస్యం కాదు, భోజనంలో వైమనస్యం కాదు, అనుపానంలో వైమనస్యం. కానీ ఇక్కడ స్త్రీయే ప్రధానము, తక్కినే అనుపానం. తక్కినాడు విరక్తి పుడుతుంది, ఇక్కడ విరక్తి పుడతది. అందువల్ల ధర్మార్థ కామములలో నైర్గుణ్యం. తోటి ధర్మాన్ని సేవించాలనే బుద్ధితో ధర్మానికి విరుద్ధం కాని కామములను ఎంత బాగా సేవిస్తే కొంత కాలానికి విరక్తి పుట్టి నైస్కర్మ్యం. ఏర్పడుతుంది చెప్తున్నాడు. ఏవం కామాశయం చిత్తం కామానాం అతిసేవయా విరజ్యేత. కామములకు మూలమైనటువంటి మనస్సు కోరికలను బాగా సేవించడం వల్ల కొన్నాళ్లకు భూమిలో సారం లేనట్లుగా మనస్సులో కూడా సారం లేకుండా ఇంకేం కోరుతాడు? కొన్నాళ్ళు కోరాడు కోరాడు అనుభవించాడు అనుభవించాడు అనుభవించాడు. కాదు మనస్సు ఏమైతుంది వీక్ అయిపోతుంది. ఇంకేం చేస్తావ్? ఏదో కూలగాయలో సకిలాలో మరెటో పొడకాలని కోరిక ఉంటుంది పండ్లు లేవు ఏం చేస్తాడు?

కదా భూమి చమస్క ఏంటంటే విత్తనం వేసే వాడి దగ్గర కోరిక లేదని కాదు భూమి నిర్వీర్యం అవుతుంది ఇవి వేసినా పండదు వ్యవసాయం చేస్తావా అలాగే మనస్సులో కోరిక కలగొచ్చు. తీర్చుకునే అవకాశం లేదు. చావుకి ఏం చేస్తుంది కోరిక? అతిగా కామలను సేవించడం వలన ఏమైతుంది? కొంత కాలానికి నై నిష్కామత ఏర్పడుతుంది. విరక్త్యత విరక్తి పుడుతుంది. రాజన్ నాగ్నివత్ కామబిందుభిహి అగ్ని ఉంది నిప్పు ఆ నిప్పులో నెయ్యి వేస్తుంటే మంట బాగా వస్తుంది నీడు పోస్తే కదలిపోతుంది కాబట్టి ఆ మంటే ఒక స్థాయికి పెరిగిన తర్వాత ఎంత నెయ్యి పోసినా కొంతవరకే మండుతుంది. తర్వాత మంట నెయ్యి పోసినా చల్లారుతుంది. ఎంత మండుతుంది? నెయ్యి నాకు ఆహారం లేదండి, లిమిట్ ఉంది. నెయ్యి అనేది మంటలో ఏదో ఏమంటారు సుక్సురువాలు ఉంటాయి. వాటితో తీసుకొని పోస్తే మండుతుంది. పరుబాట గిన్నె మొత్తం నెయ్యి అల్లుకు మరిస్తాండి మంటలో ఏమవుతుంది? చల్లారిపోతుంది. అంటే మనం ఇచ్చిన దాన్ని తీసుకొని మళ్ళీ మండే ఛాన్స్ దానికి ఇస్తే మండుతుంది. ఛాన్స్ ఇవ్వలేదు మొత్తం కుమ్మరి ఇచ్చాం. అలాగే కోరికను అనుభవించి అనుభవించడం వలన కలిగిన ఆనందాన్ని స్మరించుకోగల సంస్కారం కలిగేంతవరకు ఆగితే కొత్త కోరిక పుడుతుంది. నీవు ఆలోచించుకొని సంస్కరించే సమయం లేదు. ఆ తిను. పొద్దున తిన్నాడు, మధ్యాహ్నం తిన్నాడు, సాయంక్రాంతం తిన్నాడు. పొద్దున ఇంకోసారి పెడితే తిన్లేదు. అందుకే కామానాం అతిసేవయా విరజ్యత యతా రాజన్ నాగ్నివత్ కామబిందువిహి యశ్చయ లక్షణం ప్రోక్తం పుంసః వర్ణాభివ్యంజకం మళ్ళీ చివరికి ఏమంటాం మనం కంక్లూజన్ అంటాం. కదా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణులను భారతీయ ధర్మాన్ని వసించే వాళ్ళకి ఇది జవాబు. చెంపపెట్టు లాంటిది జవాబు కాదు చెంపపెట్టు లాంటిది.

జాతి అభిమానము, బ్రాహ్మణ అభిమానము, పర్చపాతము ఇవన్నీ ఉన్నాయి. వాళ్లే గొప్పోళ్ళు అనుకుంటున్నారు ఏదో మాట్లాడుతున్నారు కదా దానికి ఇది జవాబు. మేము స్పష్టంగా బ్రాహ్మణులు ఎలా ఉండాలి, క్షత్రియులు ఎలా ఉండాలి, వైశ్యులు ఎలా ఉండాలి, సూద్రులు ఎలా ఉండాలి. ఎవరెవరి ధర్మాలు ఏమిటో చెప్పాం. కదా? ఏ ధర్మములు ఎవరెవరిగా ఎవరెవరివిగా మేము చెప్పామో. అలా చెప్పబడిన ధర్మములు వారి యందు కాక ఇంకొకరి యందు కనబడితే వారు కూడా వారే అనుకోవాలండి. అంటే పొరపాటున బ్రాహ్మణ ధర్మములు శూద్రునిలో కనబడితే వాడు శూద్రుడు కాదు బ్రాహ్మణుడే. అలాగే శూద్ర ధర్మములు బ్రాహ్మణుడిలో కనబడితే వీడు బ్రాహ్మణుడు కాదు శూద్రుడు. యత్య లక్ష్యం ప్రోక్తం పుంసః వర్ణాభివ్యంజకం ఆయా వర్ణమును సూచించేటువంటి లక్షణం ఎవరెవరికి ఏదని చెప్పామో యత్ అన్యత్రాపి దృశ్యేత ఒకవేళ ఆ ధర్మము ఇంకొక చోట కూడా కనపడితే తతు తేనైవ వినిర్దశేత్. ఆ వర్ణాన్ని ఆ లక్షణం తోటే చెప్పాలి. వారి దగ్గర ఏ లక్షణం ఉందో, ఆ లక్షణం ఎవరిదో వాడిని ఆ పేరుతో పిలవాలి తప్ప వీడు శూద్రుడు రాముడు చేస్తున్నాడు బహిష్కరించండి. అలాగే మనం బ్రాహ్మణుడు అయి ఉండి శూద్రాధ్యం చేయడం అనుకోండి, ఆ వాడికేమండీ బ్రాహ్మణుడు ఏం చేస్తే ఏమి అని ఎత్తిన పెట్టుకోవద్దు. వాడు శూద్రుడే. తనలో ఏ లక్షణాలు ఉన్నాయో లక్షణాన్ని బట్టి వర్ణం కానీ వర్ణాన్ని బట్టి లక్షణం కాదు. ఇలా ఉన్నవాడు బ్రాహ్మణుడు అన్నాం. బ్రాహ్మణుడు కాబట్టి ఇలా ఉండాలని లేదు. ఏం చెప్పాడు? ఈ లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడు. వాడు బ్రాహ్మణుడు కాబట్టి ఇలా ఉండాలి. ఉండడు. ఏం చేద్దాం అండి? రామ పడం కదా? అందుకే యత్యయల్ లక్షణం పుంసాం ప్రోక్తం వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత తతు తేనైవ వినిద్యేత్. ఆ వర్ణమును

ఆ లక్షణం తోటే వీడు వీడు అని చెప్పాలి తప్ప వాడి పుట్టుకను బట్టో వాడి పనిని బట్టో వాడి ధనాన్ని బట్టో. మరే ఇతరములతో వాన్ని గుర్తించకూడదు లక్షణంతోటే గుర్తించాలి. యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిద్యచేత్. ఇప్పుడు మనకేమైనాయి వర్ణ ధర్మాలు అయిపోయాయి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లక్షణాలు చెప్పేసాం ఇప్పుడేం కావాలి ఆశ్రమాలు బ్రహ్మచారి, గృహస్తుడు, వానప్రస్తుడు, సన్యాసి కదా? ఇందులో బ్రహ్మచారి గురుకులే వచేత్ దాంతః గురోర్హితం ఆచరన్. బ్రహ్మచారి అయినవాడు గురుకులంలో దాంతః వశేత్ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అది కూడా గురుహో హితం ఆచరన్. గురువుకు హితమును ఆచరిస్తూ దాసవతు నీచః. గురువుగారికి దాసుడి లాగా నైత్యానుసంధానం చేస్తూ గురౌ సుదృఢ సౌహృతః. గురువు యందు గట్టి ప్రీతి జలవాడు కావాలి. సాయం ప్రాత రూపా సీత గురు అగ్ని అర్క సురోత్తమాన్. బ్రహ్మచారి ప్రాతకాలము సాయంకాలము. రెండు పూటలా గురు అగ్ని అష్టసురోత్తమాన్ గురువులను అగ్నిహోత్రుడిని సూర్యుడిని దేవతలను ఆరాధించాలి ఉభయ సంధ్యేచ యతవాత్ జపన్ బ్రహ్మ సమాత్రితః రెండు సంధ్యాలలో పాతక్షాళము సాయంత్రం. ఈ రెండు సంధ్యాతములైలో యతవాక్ వాక్కును నియమించుకొని జపన్ బ్రహ్మ గాయత్రీ మంత్రాన్ని సావధానంతో జపిస్తూ ఛందాంశి అధీయేత వేదములను. చదువుకోవాలి. గురుహో ఆహూతస్యేతు సుయంత్రితః ఉపక్రమే అవసానేచ. ఇప్పుడు చదువుకోవాలి. గురుహో ఆహూతస్యేతు గురువు గారు పిలిస్తే వెళ్లి చదువుకోవాలి.

అన్న బుద్ధారా చదువు పాఠం చదువు అంతే చదవాలి. గురువుగారు పాఠం చెప్పరు అడగొద్దు. ఇంకెప్పుడు చెప్తారండి సిలబస్ కావాలి. నా గురువుగారు రోజు రాగానే రావటం లేదు పాఠం చెప్పడం లేదు సిలబస్ ఏ కావటం లేదు. అప్పుడు సెల లేదు బస్సు లేదు. గురువుగారు చెప్పిందే చదవదు, చెప్పినప్పుడే చదవదు. ఇందులో గురువుగారు పిలిస్తే ఆహూతస్తేత్, గురువుగారు పిలిస్తే వెళ్లి చదవాలి. అది కూడా స్వయంత్రిత వినయంతో నిగ్రహంతో చదవాలి. ఉపక్రమే అవసానేశ శరణవు శిరసానమేత్. ఉపక్రమ అవసానాలలో అంటే పాఠం ప్రారంభించినప్పుడు పాఠం ముగిసిన తర్వాత రెండు సమయాల్లో గురువుగారి పాదములను చిరచుతో స్పృశించి నమస్కరించాలి. ఉపక్రమే అవసాని చరణవు చిరసానమేత్ మేఖలాజిన వాసాంసి జటా దండక మండలున్ బ్రహ్మచారి మేఖలము సింక చర్మము అలాగే వస్త్రము జటలు దండకము దండము కమండలము ఇవన్నీ విభ్రుయాత్ తరించాలి. ఇవన్నీ తరించాలి అన్నారు కదా యజ్ఞోపవీతం వద్దంటాడో ఏమో అని అనుమానం వచ్చి వారికే ఉపవీతంచ అని చెప్తున్నారు. యజ్ఞోపవీతాన్ని కూడా ఏమో మరి మీ ఇంట్లో లేదు తీసేస్తా అంటే ఏం చేస్తాం? అవునండి నేను చెప్పిన దగ్గర ఉండొద్దా మరి అందుకే ఉపవీతంత్య అన్నాడు. విబ్రూయాల్ ఉపవీతంత్య అది కూడా దర్భపాణిహి యధోదితం చేతిలో నిరంతరం. దర్బరు ధరించి చెప్పిన రీతిలో వ్యవహరించాలి. సాయం ప్రాతః చరేతు భక్ష్యం గురవే తన్నివేదయే. ప్రాతఃకాలము సాయంకాలము భిక్షాధన చేసి వచ్చిన దాన్ని గురువుగారికి అర్పించాలి. గురువే తన్నివేదయేత్ భుంజీత యజ్జనుజ్ఞాతః నోచేతుపవచేత్. గురువుగారు దాన్ని వడ్డించి అని వండి పిలిచి తినమంటే భుజించాలి.

గురువు గారు ఆజ్ఞ చేయలేదు అనుకోండి శుభ్రంగా ఉపవసించాలి ఉపవసేత్ క్వచిత్ సుశీలః మిత బుక్కు దక్షః జంత దానః జితేంద్రియః ఈ లక్షణాలు చక్కని శీలం స్వభావం ఉండాలి. సుశీలః మితబుకు బ్రహ్మచారి ఎక్కువగా తినకూడదు. ఎందుకట ఎక్కువగా తీస్తే వాని పిచ్చి ఎక్కడ ఉంటుంది? తిండి మీదే ఇంక భారం ఏమి ఉంటాడు? అందుకోసమని మిత బుక్కు అలాగే దక్షః గురువుగారి కార్యములు చేయటంలో సమర్ధుడై ఉండాలి. శ్రద్ధ దానః గురువుగారు చెప్పేటువంటి పాఠంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే జితేంద్రియః ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. యావదర్ధ వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేసుచా ఆడవారితో ఎక్కువ సన్నిహితంగా వ్యవహరించకూడదు. యావదర్థం ఎంతవరకు పనో అంతవరకు. ఇంకా వారికంటే వారితో ఓడిపోయిన వారి దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలంట. స్త్రీ నిర్జితేటు. అర్థమైందా? స్త్రీ వసులు ఉంటారే వారికి మరీ దూరంగా ఉండాలి. కొంత దగ్గరగా ఉన్నా ఆడవారి దగ్గర ఉన్నా ఇబ్బంది లేదు కానీ ఆడవారితో ఓడిపోయిన వారు ఉంటారే అంటే నిరంతరం స్త్రీ దాసులు ఉంటారు కొంతమంది మహానుభావులు అలాంటి వారి దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు ఇంకొక బుద్ధుడు ఏం చెప్పారు? ఎలాగ అంటే వైద్యుల దగ్గరికి పోతే ఏం మాట్లాడుతారు? రోగాలు, మందులు. అవునండి. పని తే పని తేకపోతే ఏం చెప్తారు? రామాయణం, భారతం. కదా గుళ్ళో అట్లా వెళ్ళిపోతే స్వామి పూజ. మరి అట్లనే అమ్మాయి కావాలన్నా వెళ్ళిపోతే ఏం చెప్తారు? స్త్రీ అంటే ఎంత గొప్పదో, ఎంత సౌందర్యం ఉంటుందో, ఎలా అనుభవించాలో ఆమె మీద ఏంది రాపాలో వాడు కూడా నిలబడుతాడు. వీడేం బాగుపడతావ్ ఇంకా? అందుకే స్త్రీల విషయంలో కానీ, స్త్రీల దాసుల విషయంలో కానీ ఎంతవరకు పనో అంతవరకే వ్యవహరించాలి.

స్త్రీ నిత్య చేతు చ వర్జయేత్ శ్రమదా గాధాం అగృహస్తః బృహద్వ్రతః గృహస్తుడు కానివాడు. బ్రహ్మ జ్యోతంలో ఉన్నప్పుడు స్త్రీ గాథలను అంటే ఆడవారి ముచ్చటలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇంద్రియాని ప్రమాధిని హరంత్యపి యతేర్మనః బ్రహ్మచారి కాదు, సన్యాతి కూడా స్త్రీ గాథలను విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం మంచి వాళ్ళమే. మనందరం మంచి వాళ్ళమే మనం అనలేదు. కానీ మన ఇంద్రియాలే మంచివి కావు. అందుకే ఇంద్రియాని ప్రమాధిని ఇంద్రియములు మనను తప్పించేస్తాయి. అందువల్ల అపీయకేహే సన్యాసి మనస్సును కూడా అపహరిస్తాయి అవి. అందువల్ల అపహరించే ఛాన్సు ఇంద్రియాలకి ఇవ్వద్దు. అంటే ఆ గాధలను ఆ ముత్తడలను మార్చాడకూడదు. కేశ ప్రసాధన ఉన్మర్ద స్నపన అభ్యంజనాదికం గురు స్త్రీభిహి యువతిభి కారయేతు నాత్మనో యువా. యువకుడైనటువంటి శిష్యుడు గురువుగారి పత్నితో కానీ గురువుగారి పిల్లలతో కానీ ఒకవేళ వారు యువతులై ఉంటే అలాంటి వారితో కేశ ప్రసాదనము జుట్టుకు తైలము రాయించుకొని దువ్వించుకొనుట అలాగే ఉన్మర్దనము ఒళ్ళును మాలిష్ అంటాం చూడండి ఏమంటారు నలుగు నలుగు పిండి నలుగు పెడతాం అలాగే నలుగు పెట్టుట స్నాపన స్నానము, అభ్యంజనము ఇలాంటివి గురు స్త్రీలతో కానీ, గురు పుత్రికలతో కానీ యువతులై ఉంటే, వీడు యువకుడై ఉంటే చేయించుకోకూడదు. యువా నన్ను అగ్ని ప్రమదానామా ఘృత కుంభ సమఃపుమాన్. ఎందుకయ్యా గురువుగారి పత్నే కదా గురువుగారి బిడ్డే కదా అంటే వారు గురువుగారి బిడ్డే మీరు గురువుగారి శిష్యులే. కానీ స్త్రీ అంటే అగ్ని నిప్పు లాంటిది. పురుషుడు నేతి కుండ. నేతి కుండ నిప్పు మీద పెడితే ఏమవుతుంది? కుండ మంచిదే నెయ్యి మంచిదే నిప్పు మంచిదే నేతి మీద అది చేస్తారు. కదా అందుకే నన్ను అగ్ని ప్రమదా నామ

గుతకుండ కుంభ సమఃకుమాన్ సుతామతి రహో యక్యాత్ అన్యధా యావదర్ధకృతు గురుపత్ని కాదు కన్న కూతురైన యువతి అయితే ఆమెతో ఏకాంతంగా ఒంటిగా ఉండకూడదు. ఉండవలసి వస్తే యావదర్థం ఏం పనికి వచ్చావో చేసుకొని వెళ్ళు. కాదు ఇంతసేపు కలిసి ఉండాలి ఇలా వచ్చి హాల్లో అందరితో కలిసి కూర్చొని మాట్లాడాలి. ఇబ్బంది లేదు. మీరు మంచివాళ్ళే ఇంద్రియాలే మంచివి కాదు. అంటే చూడండి ఎంత జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాడో వ్యాసుడు. ఎంత ప్రమాదం మనం పేపర్ కూడా చూస్తూనే ఉన్నాం. చాలా చూస్తున్నాం. కొన్ని కొన్ని మైకాలలో పుత్రికను కూడా చెడగొట్టే దుర్మార్గులు మనకు కనబడుతున్నాయి పేపర్లో ఇస్తున్నారు. మొదలు అనుకున్నాం ఇట్లా ఉంటారా ఇట్లా చెప్పేది ఏంది వ్యాసుడు అంటే వ్యాసుడు తప్పు కాదు. మనము చాలా గొప్ప వాళ్ళం. ఎందుకంటే ఇంద్రియాలు మంచివి కావు మనం మంచి వాళ్ళే కావచ్చు. అందుకే సుతామతి రభో జక్యాత్ కన్న కూతుర్నైనా సరే రహస్యంగా ఏకాంతంలో ఆమెతో ఉండవద్దు. ఉండవలసి వస్తే యావదర్థం. ఆ ఎంత పని ఆ ఇదే మరి ఎక్కువ చెప్పమంటే ఇది దీని ఆచారమే అదంతా. యావదర్ధం మనకు కల్పయిత్వాత్మనా యావత్ ఆభాసం ఇదమీశ్వరః ద్వైతం సావర్ణ విరమేతు తతోత్కేత్య విపర్యయ అందుకే. ఆత్మనా యావదాభాసం ఇదమీశ్వరః కల్పయిత్వా ప్రపంచమును పరమాత్మ తన యొక్క స్వరూపంగా తన మాయా స్వరూపంగా ఇలా స్వామి సృష్టించి ద్వైతం తావన్న విరమేత్ తతో త్యత్య విపర్యయః పరమాత్మ జగత్తు ప్రకృతి. మూడు కదా? పరమాత్మ సకల జగత్తు పరమాత్మ యొక్క స్వరూపమే. జగత్తును చూడాలి, పరమాత్మను చూడాలి. జగత్తులో పరమాత్మను చూడాలి. పరమాత్మలో జగత్తును చూడాలి. రెండోది లేకుండా ఒక్క పరమాత్మే ఉన్నాడు అన్న జ్ఞానాన్ని మనం పెంచుకోవాలంటే, మరి ఆ జ్ఞానం పెంచుకునేవాడు కూడా పరమాత్మే అవుతాడు కదా.

మరి భావించేది దేన్ని? కదా? కాబట్టి భావించబడేవాడు ఉండాలి, భావించేవాడు ఉండాలి. అందువల్ల ద్వైతం తావతు నవిరమేత్. జ్ఞానం కలిగేంతవరకు భేద బుద్ధిని విడిచిపెట్టకూడదు. ప్రపంచమును చూడాలి అంటే ప్రకృతి, జీవుడు, పరమాత్మ. మూటి గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి ధ్యానించి ధ్యానించి ధ్యానించి ఈ రెండు పరమాత్మే పరమాత్మ రెండిట్లో ఉన్నాడు నాలో పరమాత్మ ఉన్నాడు నీలో పరమాత్మ ఉన్నాడు జగత్తులో పరమాత్మ ఉన్నాడు. అనుకుంటున్నప్పుడు మరి జగత్తు పరమాత్మ, నీవు పరమాత్మ, నేను పరమాత్మ ఉన్నాం కదా? రోహిత ఉన్నట్టా లేనట్టా? భేదం లేదా? అభేద బుద్ధి కలిగేంత వరకు తత్వజ్ఞానం కలిగేంత వరకు ద్వైతాన్ని విరమించకూడదు తతో విపర్యయః ఎతత్ సర్వం గృహస్తస్య సమామ్నాతం యతే చెప్పి పైన చెప్పిన ఈ నాలుగు ఉన్నాయే ఏవి స్త్రీలను, స్త్రీ నిర్జితులను, కన్న కూతురిని, ఇతర స్త్రీలను ఏకాంతంలో. కలవకుండా ఉండాలి, పని ఉన్నంతవరకే వారిని సేవించాలి, వారితో పని చేసుకొని బయటికి వెళ్ళాలి. ఎక్కువ సాన్నిశ్యాని పెంచకూడదు, వీరు అగ్నిహోత్సవం లాంటి వారు, వారు నేచికుండా దాన్ని చెప్పామే. ఈ నియమం, ఈ శాస్త్రం ఒక. బ్రహ్మచారి చేసారో అన్ని వర్ణాల వరకి సమానం. కదా? గృహస్తుడు అలాగే ఉండాలి. వానప్రస్తుడు అలాగే ఉండాలి. కదా? గురు భార్యతో గురు భార్యతో స్నపనము అలంకరణం ఎలా చేయించుకోకూడదు అన్నారో గృహస్తుడు కూడా పరయువతితో శ్రపనాదులను చేయించుకోకూడదు. మనప్రస్తుడు అంటే సరే సన్యాసి గురించి చెప్పవలసిన పని లేదు. కాబట్టి ఇవి అన్ని ఆశ్రమాలకు ఈ నియమాలు. సమానములే మర్చిపోవద్దు. అందుకే ఏతత్ సర్వం గృహస్తస్య సమామ్నాతం యేసేయరపి ఇవన్నీ గృహస్తునికి యెతికి కూడా నియమములే.

గురువృత్తి వికల్పేన గృహస్తస్య అర్తుగామినః ఒక్క గురు సుశ్రూఠ విషయంలో తప్ప తక్కిన నియమాలన్నీ గృహస్తునికి కూడా ఉంటాయి. ప్రధానం చెప్పేస్తున్నాడు. ఎక్కువ వినిపించకుండా ఒక గురువుగారి శిష్యుడు తప్ప తక్కిన అన్ని ధర్మాలు వ్యయమాలు గృహస్తునికి కూడా ఉంటాయి. గృహస్తునికి ఏమిటి విహేజం అంటే ఋతుగామి. భార్య ఋతుమతి అయినప్పుడు సంతానం కోసం భార్యాగమనం గృహస్తునికి ప్రత్యేకత. వేరే వారికి లేదు. సరే ఆ ఒక్క తేడా తప్ప తక్కిన అన్ని నియమాలు సమానమే. గృహస్తశ్చర్తుగామినః అంజన అభ్యంజన ఉన్మర్ద శ్రవలేకామిజం మధు శ్రగ్గంధలేపారంకారాం త్యజేయుహు యే ధృతవ్రతాః గృహస్తులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని వ్రతములు స్వీకరిస్తారు కదా కదా ఆ వ్రతాల సమయంలో వారు కూడా అంజన అభ్యంజన ఉన్మర్ద శ్రవలేక ఆమితం మధు శ్రకు గంధలేప అలంకార ఈ తొమ్మిదింటిని విడిచిపెట్టాలి అంటే కంటికి కాటుక పెట్టకూడదు తలంటి స్నానం చేయకూడదు ఒంటికి నలుగు పెట్టకూడదు ఆడివారిని చూడకూడదు అనే కాదు స్త్రీయవ లేఖ అన్నాడు. స్త్రీయవల్ స్త్రీయవలోక కాదు ఆడవారిని చూడటం కాదు ఆడవారిని రాయకూడదు అంట అంటే తిట్టించకూడదు అని అర్థం స్త్రీయవలేఖ. అలాగే ఆ ఆమిషం మధు మద్య మాంసములను విడిచిపెట్టాలి శ్రతు గంధ లేప పూల గండలను గంధము రాసుకొనుట అలాగే అలంకారాన్ ఇటన్నిటినీ వ్రతంలో ఉన్నవాళ్ళు విడిచిపెట్టాలి. ఉహిత్వైవం గురుకులే ద్విజః అధీత్య అవబుధ్య జగత్ వృతవ్రతాః అంటే అర్థం బ్రహ్మచారులు అని చెప్పొచ్చు. అది వ్రతమే. గృహస్తులు కూడా వ్రతమే. కాబట్టి అందుకే వ్రతము స్వీకరించిన వారు వీటిని విడిచిపెట్టాలి. ఇలా బ్రహ్మచారి అయిన వారు ఏవం గురుపులే ఉషిత్వా ఇలా గురువు గారి ఇంట్లో ఈ మహానుభావుడు కొంతకాలం నివసించి

ద్విజః అదీత్య బ్రాహ్మణుడు చదువుకొని అవబుజ్య తెలుసుకొని చదువు కూడా సరిపోదు. అయ్యా మీరు ఏం చదువుకున్నారంటే 18 పురాణాలు చదివాను, నాలుగు వేదాలు చదివాను. అమ్మో అనుకుంటాం. ఏం అర్థం అయింది ఒక్క అక్షరం అర్థం కాదు. ఇది వచ్చిందండి అన్ని నిష్మత్తం నడుకోవచ్చు నాకు. పద్దెనిమిది ప్రాణాలు పది ప్రాణాలు నాకు వచ్చింది. ఏం లాభం వస్తే ఏం అర్థం అయింది అది చెప్పాలి. అందుకే చదవాలి తెలియాలి. చదివిన దాన్ని తెలిస్తేనే చదువు. అందుకే అగీత్య అవబుజ్యచ త్రయిం సాంగోపరిగదం యావదర్ధం యదాబలం వేదమును అంగములతో అంటే శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేటువంటి ఆరు అంగములతో ఉన్నటువంటి వేదమును ఉపరిలక్తులను యావదర్ధం యదాబలం. అవసరం ఉన్నంత అవకాశం ఉన్నంత చదువుకోవాలి. వేదం ఉంది కదా అని చదువుకోవడం కాదు ఓ అని దాంతో నీకెంత పని. నీకెంత శక్తి ఉంది? ఆ రెండు చూచుకొని చదివి దత్వా వరమనుజ్ఞాతః గురువుగారికి దక్షిణ ఇచ్చి గురువుగారి అనుజ్ఞను పొంది గురు కామం యదీశ్వరః అంటే సమర్ధుడైతే శక్తి ఉంటే గురువుగారు కోరిన దాన్ని ఇవ్వాలి. శక్తి లేకుంటే మనకు శక్తికి మించని దాన్ని ఇవ్వాలి. ఇది ఈశ్వరః గృహం వనం వా ప్రవిచేత్. గురువు గారి దగ్గర విద్య పూర్తి అయిన తర్వాత గురు దక్షిణ ఇచ్చి గురువు గారు అనుజ్ఞ పొంది ఇష్టం ఉంది గృహస్తాశ్రమానికి వెళ్ళు అబ్బే వద్దండి అంటే వానప్రస్థానికి వెళ్ళు అది కూడా వద్దు హాయిగా నందం చెయ్యి వెళ్ళు. ఇలా గృహం వనం వా ప్రవచేత్ ప్రవరజేత్ సంయాసం చేసుకోవాలి. అసలు నాకు బయటికి పోవడం ఇష్టలేదంటే సత్ర వా వచేత్ గురువు గారి దగ్గరే ఉండు. ఏం బాధలేదు. అగ్నౌ గురౌ ఆత్మనిచ సర్వభూతేషు అధోక్షజం భూతైశ్వదామభిహి పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్తవత్.

ఇలా అగ్ని యందు గురువు యందు తనలోను సర్వభూతముల యందు అధోక్షయం శ్రీమన్నారాయణుడిని చూడాలి భూతైహి స్వధామపిహి పశ్చేత్ ఆయా భూతములను తమ తమ తేజస్సుకు అనుగుణంగా పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని చూసి అప్రవిష్టం ప్రవిష్టవత్ అంట. తాను ఎందులోనూ ప్రవేశించకూడదు. కానీ ప్రవేశించినట్టే ఉండాలి. సంసారం చేస్తున్నట్టే ఉండాలి, చేయకూడదు. అన్ని కోరికలు కోరుతున్నట్టే ఉండాలి, ఏదీ కోరకూడదు. అంటే ఏంటి? చెప్పాము మనం. అజ్ఞాని, జ్ఞాని. కుర్యాత్ విద్వాన్ సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారతా. కురియాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుహు కర్మ సంగ్రహం. ఇక్కడ ఇది తెలుసా? భగవద్గీత. ఏం చెప్పాడు స్వామి పరమాత్మ సక్తాః కర్మణి అవిద్వాంస యథా కురువంతి. జ్ఞానము లేని వారు. ఆసక్తితో ఆయా పనులు ఎలా చేస్తారో పనులు ఇద్దరు చేస్తారు. ఇద్దరంటే జ్ఞానులు, అజ్ఞానులు. అజ్ఞానులేమో ఆసక్తితో చేస్తారు. జ్ఞానులు ఆసక్తి లేకుండా ఆసక్తితో చేస్తారు దీర్ఘం హరస్వం. వారు ఆసక్తితోటి వీరు ఆసక్తితోటి. సత్తాః కర్మాణి అవిద్వాంసః యథా కురువంతి జ్ఞానము లేని వాళ్ళు ఆసక్తి వేలా పనులు చేస్తారో కుర్యాత్ విద్వాను తథా అసక్తః పని చేస్తాడు కోరడు ఫలితం కావాలి. అన్ని చేసి కృష్ణార్పణం అంటాడు. పని చేస్తున్నప్పుడు అజ్ఞానుల కంటే ఎక్కువ ఆసక్తి ఉన్నదేమో అన్నట్టు కనిపిస్తుంది మనకు. యతులు, వానప్రస్తులు, కొందరు ధ్యానులైన గృహస్తులు నిత్య నైమిత్తిక కామ్య కర్మలను చాలా శ్రద్ధగా చేస్తారు. అంటే ఎందుకు రామచంద్రుడు ఎన్ని అశ్విన త్యాగరం ఎన్ని చేశాడు? ఏం కోరి చేశాడండి?

సౌక్యం కావాలా ఆయనకు? కింద పదవి కావాలా? ధర్మం కాబట్టి చేయాలి. ఫలం వద్దు. ధర్మం చేయాలి. కాబట్టి అది ప్రధానం. ఆసక్తి లేకుండా అంతటా పరమాత్మను చూసుకుంటూ పని చేయండి ఏవం విధా బ్రహ్మచారి వానప్రస్థ యతిహి గృహి చరం విధిత విజ్ఞాన ఇటు బ్రహ్మచారి కానీ వానప్రస్థులు కానీ సన్యాసి కానీ విధిత విజ్ఞానః తెలియవలసిన మోక్షోపాయములన్నీ బాగా తెలుసుకొని పరంబ్రహ్మాది గచ్ఛతి పరమాత్మను చేరుతాడు ఇలా ఆచరిస్తే వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ ముని సమ్మతాన్నైనా ఇప్పటికి ఏం చెప్పాం? బ్రహ్మచార్య అయిపోయాడు. గృహస్తులు చెప్పాం ఇప్పుడు వానప్రస్తుడు. ఈ అక్షరాలు చెప్తున్నాను నియమాను ముని సమ్మతాన్ యానతిష్టం మునిహి గచ్ఛేతు ఋషిలోకం ఇహాంజసా యానాతిష్టం. ఏ ధర్మాలను ఆచరిస్తే ఇక్కడి ముని ఇక్కడి వాడు ఋషిలోకాన్ని పొందుతాడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ధర్మం తప్పకుండా ప్రవర్తించిన వారు ఋషిలోకములకు వెళుతారు. ఋషిలోకమిహాంజత నకృష్టపత్యమత్నీయాత్ అకృష్టంచాప్యకారతః దున్నితే దున్నించి దున్నినందువల్ల దున్నిన పండిన ధాన్యం తినకూడదు. దున్ని వ్యవసాయం చేస్తాం కదా. దున్ని చేసినటువంటి పంట పండించిన పంటను తినకూడదు. అంటే సహజంగా భూమ్మీద మొలిచినటువంటి దాన్నే తినాలి. మనం నలగులో దున్ని తినేస్తాం కదా అలా పండించిన పంటను భోజనం చేయకూడదు. అలాగని సహజంగా పుట్టిన దాన్ని కూడా అకాలంలో తినకూడదు. భోజనం సమయం అవుతుంది కదా. కదా కాడమో, మధ్యాహ్నమో, సాయంకాలమో సమయం ఉంది. ఏ సమయంలో భోజనం చేయాలో ఆ సమయంలోనే చేయాలి. ఆ సమయంలో కూడా దున్ని పండించిన పంటను భుజించకూడదు. దున్నకుండా పండిన దాన్ని కూడా కారం కాని కారంలో తినకూడదు. నకృష్టపత్యమస్నీయాత్ అకృష్టం చాపి అకాలతః అగ్నిపక్వం అధామం వా అక్షపక్వం ఉతాహరేత్.

ఎలా చేయాలి అది అగ్ని పక్వం. అగ్ని అంటే ఈ అగ్ని కాదు ఆ అగ్ని అంటే పండనన్నమాట. సహజంగా అగ్నితో పండినటువంటిది కానీ లేదా ఉత ఆమంబ. పండగకున్న కాయలు ఉంటాయి కదా, దుంపలు ఇంకా కాయలు అవి తినాలి. లేదా అర్షపక్వం సూర్య భగవానుడి చేత ఉడికించబడి ఉంటుంది కదా, అలాంటి వాటిని తినాలి. వన్యైహి చెరుపురోడాచాన్ నిర్వపేతు కాల శోభితాన్ అడవిలో పండినటువంటి అడవిలో సహజంగా పండినటువంటి ధాన్యములదే ఏర్పడినటువంటి చెరువును పురోడాచమునే హోమంలో అర్పించాలి. అది కూడా కాల చోటి తాన్ ఆయా కాలంలో ఏ కాలంలో ఏవి వస్తే వాటితోటే. ఫలానా కా వాడు ఉంది అడవిలో. వాడు ఉన్న చోట వాడి చుట్టూ ఏది దొరుకుతుందో దానితోటే హమం చేస్తాడు. ఫలానాది కావాలని పరిగెత్తడు అక్కడికి పోతే ఈ సమయం కాసేపు పోతుంది. ఇక్కడ కాల తోదితా ఆయా కాలములలో ఏ ఏ పంటలు దున్నకుండా సహజంగా మన చుట్టూ ఉంటాయో వాటితోటే హోమం చేయాలి. కాల చోదితాన్ లబ్ధే నవే నవే అన్నాద్యే పురాణం తు పరిక్యజేత్ ఏదో ధాన్యం దొరికింది తీసి దాచి పెట్టుకున్నాం. కదా దాన్నే రోజు తింటాం. పొరపాటున మళ్ళీ కొత్త ఆహారం దొరికితే కొత్త ఆహారం దాచిపెట్టి ముందు పాత ఆహారం తిని దీన్ని మళ్ళీ దాచుకుందాం తప్పు. వానప్రస్తుడు కొత్త ఆహారం దొరికితే పాత ఆహారాన్ని వదిలిపెట్టాలి పాత ఆహారం. ఎందుకంటే స్టాక్ చేయడం మొదలుపెట్టామనుకోండి, మనసు ఎక్కడ ఉంటుంది? ఎంత స్టాక్ చేయగలిగామో ఉంటుంది. ఎంత తిన్నామో కాదు. అందుకే కొత్తది దొరికితే పాత దాన్ని విడిచిపెట్టాలి. లబ్ధేనవేనవే అన్నాద్యే పురాణం సుపరిత్యజేయేత్ అగ్నిర్ధమేవ జననం. ఉడజం వా అద్రికందరం పన్నచాల కట్టుకోవాలి. పర్వత గుహలో ఉండాలి అంటున్నాం కదా. తన కోసం కాదు తన వెంట అగ్ని ఉంటుంది నిత్యాగ్ని వొత్తరం కాదు ఆ అగ్ని చల్లారిపోకుండా ఉండటానికి పన్నచాల కట్టుకోవాలి. అగ్ని తల ఉండడానికి పవతా గుహల్లో ఉండు. నీ కోసం కాదు. ఉటజం వా అద్రికందరం శ్రయేత హిమవాయువగ్ని వర్షాత్కా తపషాత్ స్వయం తాను మంచుకు కానీ

గాలికి కానీ, అగ్నికి కానీ, వర్షానికి కానీ, సూర్యుడికి కానీ అంటే ఎండకి కానీ అన్నిటినీ తాను సహించగలవాడుగా ఉండాలి. అంటే పర్వత గుహలో ఉన్న అలాగే ఆశ్రమం కట్టుకొని ఉన్నా ఆ లోపల అగ్నిహోత్రం పెట్టాలి. తాను బయటే పడుకోవాలి. మనం ఏమంటాం అదే అండి బయట ఉంటే జలుబు అవుతుంది చలి జలుబు వస్తుంది రావాలి మరి తొందరగా పోవాలి బయట ఉంటే ఎందుకు పోతాం ఉండటానికి కాదు. ఇంకా నాలుగు రోజులు ఉండాలనుకుంటే జాగ్రత్తలండి. తొందరగా ముగించాలి జీవితాన్ని పరమాత్మ దగ్గర చేరుకోవాలి. కాబట్టి శరీరానికి ఎలాంటి వ్యాధులు వస్తాయని భయపడుకుంటూ. ధ్యాసంతా శరీరం మీదనే పెట్టుకుంటే పరమాత్మను నీవు చూడలేవు. అందుకే విధిని సహించగలవాడు కావాలి. శ్రేయునియో వాయువగ్ని వరసాత్ కాటప్రసాదు స్వయం కేశ రోమ నశస్మస్రు మలాని జటిలః దధత్ వీడు కేజములను కానీ రోములను కానీ నఖములను కానీ మస్త్రు అంటే మీసములు గడ్డములు ఇలాంటి వాటిని ధరించాలి. వానప్రస్తులు అలా కాక రోజు షేవింగ్ చేసుకున్నారనుకోండి ఆలోచించండి. రోజు సబ్ పెట్టుకొని అత్తరు పూసుకొని స్నానం చేసి రోజు సేవింగ్ చేసుకొని ఇంకా వాడేం సన్యాతి వాడేం వీటి వాడేం వానప్రస్తుడు అంటే ఏమిటి శరీరం మీద మోదు పుడుతుంది కదా మరి. రోజు సేవింగ్ రోజు నాలుగు ఇప్పుడు ఏమైనా పట్టయ్యే వచ్చాయి. డైరీకి పోయే ముందు ఏదో తల్లుకుంటాడు ఇట్లా పెట్టుకొని ఏదో వస్తే ఒంటి మీద అంతా పడుతుంది. సుగంధం ఏదో ఉంటాది. ఆ ఏదో స్ప్రే ఏమో ఎప్పుడైనా వస్తాది. పాత రోజుల్లో అత్తరు పందిరు ఉండేది అలాంటిదేనా అది కూడా అత్తరేనా ఆ ఈ లోప్యు. అంటే ఏంటంటే నా శరీరం నుంచి మంచి గంధం రావాలి. మంచి గంధం రావాలని పైనుంచి అలుక్కునాలంటే లోపల ఏం గంధం ఉన్నట్టు? మరి ఎందుకు వచ్చిన బాధపడతావు ఇవన్నీ? కాబట్టి వాటిని రక్షించుకోవాలట. కేశములను, రోమములను, నకములను, స్మశ్రు ఇవన్నీ మలాలు అంటాం. ఇవన్నీ ఏమిటి? శరీరం యొక్క మలము. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వదిలిపెట్టొద్దు.

ఈ మలం పోయిందనుకోండి, మనం కొద్దిగా క్లీన్ శుభ్రంగా ఉంటాం కదా. పక్క వాళ్ళు కూడా శుభ్రంగా ఉన్నారు అనుకోండి, ఈ రెండు శుభ్రాలు బాగున్నాయి. ఒకరినొకరు కావాలనుకుంటే మూడో శుభ్రం వచ్చేస్తుంది కదా. ఇంకా సన్యాసం ఎక్కడ ఉంది, సంసారం ఎక్కడ ఉంది. అందుకే అలాంటి వాటి జోలికి పోవద్దు. కమండల్ భజనే దండవలక నాకి పరీక్ష దాన్ క్షరేతు అనే ద్వాదశాబ్దాన్ అస్తం వా చతురోమునే కమండలము జింక చర్మము దండము నార వస్త్రములు అగ్నిశాలలు వీటిని ధరించి అరణ్యంలో తిరగాలి ఎన్ని చెట్టు ఉంటే 12. లేకుంటే 8 కాకుంటే 4. ఆ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి పోనామా? అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఏంటి పని చేయాలి. 4 సంవత్సరాలు ఆ అంతే 4 ఏళ్ళు కానీ 8 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ. ఇది కాగానే మేము ఉండలేము అనుకుంటే అమాంతం బయలుదేరి. సన్యాసం వికరించుకోవాలి పోవాలి. అలా ఎత్తి నాలుగో ఆశ్రమం ఎత్తి ఆశ్రమం. ఈ వానప్రస్తం అనేది ఎత్తి సన్యాసాశ్రమానికి రిహార్సల్. అర్థమైందా? అంతే కదా మళ్ళీ బోర్ కొట్టింది మళ్ళీ ఇంటికి వస్తాను మా పెళ్ళాం పెళ్ళెక్క చూద్దాం అనుకున్నాం అంటే అంటే భార్యని వదిలేసి వెళ్ళిపోతాడు. నా భార్యని తీసుకొని పోతాడు. ఆ ఇద్దరు ఉంటారు భార్య భర్తలు ఉంటారు. కానీ వేటిని సేవించడం ఉండదు. భార్యను భర్త సేవించడం, భర్తను భార్య సేవించడం. ఇద్దరు కలిసి అతిథిని సేవిస్తారు, పరమాత్ముని సేవిస్తారు, అద్భుతం సేవిస్తారు. అన్నీ ఉంటాయి. అతిథి పూజ, నీ పూజ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంత దాజ్జర్యం కూడా వద్దు అనే భావనకు వచ్చి సన్యాసం. అది విధానం. నువ్వు చెప్తావు అంతే ముందు అలా వస్తుంది. ఆ లేదు కదా. ప్రశ్న ఇది. ద్వావేగం వా యథా బుద్ధి నవిపద్యేత కృత్యతః తనకు ఇబ్బంది కాకుండానే వానప్రస్థాసునాను స్వీకరించాలి. అంటే 12 ఉండు, 8 ఉండు, 4 ఉండు, 2 ఉండు, 1 ఉండు. ఈ రిహార్సల్ అంతే. అంటే సన్యాసాశ్రమం మీద కోరిక పుట్టేంతవరకు వానప్రసరణ ఉండాలి. ఇది కూడా వద్దు అనుకున్నప్పుడు అక్కడికి పోదాం. ఇలా యదా కల్పః స్వత్యాయాం వ్యాధిభిహి జరయాధవా ఆనివీక్ష్యత్యాం వా విద్యాయాం కురియాత్ అనచనాదికం అయ్యా శరీరం ఒప్పుకోవడం లేదు మీ వానప్రస్థం చేయలేము మాకు శక్తి లేదు ఆరోగ్యం బాగాలేదు వ్యాధులు ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వానప్రస్థం స్వీకరించకూడదు

ఇంట్లోనే ఉండి గృహస్థాశ్రమంలో నుండి అనసనాదినం ఉపవాసాదులతో శరీరాన్ని శుష్టింపచేస్తూ కోరికలు కలగకుండా చూసుకోవాలి. అది మార్గం. ఆనవీచ్ఛత్యాం వా విద్య వేదాంత విద్యలో బ్రహ్మ విద్యలో ఆసక్తి కలిగి కురియాతనసనాదికం ఆత్మని అగ్నీం సమారోప్య సన్యస్య అహం మమాత్మతాం ఇక సన్యాసాశ్రమంలో అగ్నిని తనలోని ఉంచుకొని సన్యాసికి వేరే అగ్నిహోత్రం ఉండదు. అగ్నిహోత్రం ఉంది. పరప్రసనానికి అగ్నిహోత్రం ఉంది. నువ్వు చెప్పరా అగ్నిహోత్రం ఉంది. అగ్నిహోత్రం దగ్గర లేనిది ఒక సన్యాసికి. సన్యాసి క్రిమించే ముందు అగ్నిహోత్రాన్ని నిత్యాజ్ఞతో ఉంటుంది కదా, అగ్నిహోత్రాన్ని తనలో ఆవాహన చేయించుకో చేసుకోవాలి. తన శరీరంలో అగ్నిహోత్రాన్ని ఆవాహన చేసుకొని అప్పుడు ఆత్మ ఈ అగ్నిని సమారోప్య సన్యత్య. అహం మమాత్మతాం కారణేసున్యచేత్ అహంకారం అకారం కూడా వదిలిపెట్టి వాటిని కారణముల యందు కార్యాలను ఉంచాలి. అంటే అర్థాలను ఇంద్రియాలలో ఇంద్రియాలను మనస్సులో మనస్సును ప్రాణంలో ప్రాణమును వాక్కులో ఉన్నాయని మేము చెప్పుకున్నాం. అలా వాటిలో వాటిలో ఉంటారి అయ్యే సమ్యకు సంఘాతంతు యధార్హతః కే కలియెత్తున్నాడు కే కానీ ఇంద్రియములను ఆకాశంలో అలాగే ఆకాశాన్ని వాయువులో నిశ్వాసం తేజస్సు వాయువును తేజస్సులో తేజస్సును జలములో జలమును పృథ్విలో చెప్తున్నాడు. ఆత్మవాన్ అప్సు అకృత్ స్వేష్మ వ్యూపూయాని క్షితౌ సేజం యదోద్భవం ఎలా అంటే ఇంద్రియములమేమో ఆకాశంలో మన శరీరాన్ని మన శరీరంలోని ఇంద్రియములను అవయవములను ఎలా విడిచిపెట్టాలి? సన్యాసిగా ఉన్నవాడు అంటే ఏం చేయాలి మొదలు ఇంద్రియముల మొత్తములను అగ్ని ఆకాశంలో ఉంచాలి. ఇంద్రియము అక్కడ నుంచే కదా మరి. అందువల్ల ఆకాశంలో ఉంచాలి. అలాగే నిశ్వాసః నిశ్వాసాన్ వాయువు మన నిట్టూర్పులను వాయువులో ఉంచాలి. తేజసి ఊష్మానం.

మన శరీరంలోని వేడు ఉంటుంది కదా దీన్ని తేజస్సులో ఉంచాలి. అలాగే అప్సు అసృకు శ్లేష్మ పూయాని నెత్తురు మలము శ్లేష్మం వీటిని జలములో ఉంచాలి. క్షితౌ చేసం యదోద్భవం మిగిలిన దాన్ని భూమిలో ఏర్పాటు చేసి వాచ మగ్నౌ వాక్కును అగ్ని యందు స వక్తవ్యాం ఇంద్రే మాటను ఇంద్రుని యందు శిల్పం కరావపి చేతుల్లో చేసే శిల్పం ఉందే. ఇది అంటే పని చేయుట. ఈ పనిని ఇంద్రుని యందు ఉంచాలి. పదాని గత్యా వయతి రత్యోపస్తం ప్రజాపతౌ. గత్యాదులు ఉన్నాయే ఇవన్నీ వయతి అంటే వ్యాకరణంలో లేదా పస్తులలో వాటిని ఉంచి రత్యా ఉపస్తం ప్రజాపత ఉపస్త ఇంద్రియాన్ని. ప్రజాపతిలో ఉంచి ప్రజాపతౌ మృత్యౌ పాయుం పాయును మృత్యువు యందు విసర్గంచ యథాస్థానం వినిద్రశీత్. ఏ ఏ ఇంద్రియములకు ఏవేవి అవయవములో ఆ ఇంద్రియములను ఆ అవయవాల్లో ఉంచి న్యాసం చేసి దిక్ష శ్రోత్రం శ్రోత్రేంద్రియాన్ని దిక్కులో ఉంచాలి స్పర్శం అధ్యాత్మని త్వచం త్వక్కును అధ్యాత్మలో దాన్ని ఉంచి రూపాన్ని చక్షుసారాజన్ రూపాన్ని చక్షువులో ఉంచేసి జ్యోతిషి అభినివేశయేత అంటే చక్షువుతో పాటు రూపాన్ని అగ్నిలో ఉంచాలి. ఆప్తు ప్రచేతసాం జిహ్వాం మళ్ళీ చెప్తున్నాడు. జిహ్వను జలములోను, ఘ్రాణాన్ని భూమిలోను, మనస్సును చంద్రునిలో, బుద్ధిని శుక్రునిలో అంటే పరమాత్మలో, కర్మలను అధ్యాత్మమైనటువంటి కమలన్ని రుద్రునిలో ఉంచాలి. అదే అహం మమతా క్రియ కదు? నేను నాది అన్న భావం. ఎవరు వల్ల వస్తుంది? రుద్రుని వల్ల. వాని పని రుద్రుడి పని. వారి అంతఃకరణాధిష్టానం. అహంకార అధిష్టానం ఎవరు? రుద్రుడు అతన్నే మనం సంకర్షణుడు అంటున్నాం. అందుకే ఈ అంతఃకరణాన్ని ఇంద్రియాలన్నీ అతనిలో వదిలిపెట్టాలి. ఇలా రుద్రే యదం మమతా క్రియా సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే.

వస్తును సత్వగుణంతో క్షేత్రజ్ఞుని యందు అంటే జీవుని యందు అన్నమాట. వైకారికం పరే ఇలా అన్ని రకముల దాన్ని గుణైహి వైకారికం పరే ఆ క్షేత్రజ్ఞుడిని ఆ జీవాత్మను పరమాత్మలో న్యాసం చేయాలి. ఇలా అప్సుక్షితిం అపోజ్యోతిసి భూమిని నీటిలో నీరును అగ్నిలో అగ్నిని వాయువులో వాయువును ఆకాశంలో ఈ ఆకాశమును కూటస్తే అంటున్నారు. అలాగే ప్రకృతి మహత్తత్వంలో మహత్తత్వాన్ని ప్రకృతి తత్వంలో, ప్రకృతి తత్వమును జీవునిలో, జీవుడిని పరమాత్ములో. ఇది న్యాస విధి అంటాం. ఇదంతా మనకు ఆగమ శాస్త్రంలో కూడా వస్తుంది. సృష్టి న్యాసమని, స్థితి న్యాసమని, సంహార న్యాసమని వస్తుంది. అంటే ఏమిటి? భూత శుద్ధి చేసుకోకుండా అర్చకుడు పరమాత్మను ఆరాధించకూడదు. భూత శుద్ధి అంటే తాను ఏ శరీరంతో గర్భాలయానికి వెళ్ళాడో. పాంచభౌతికమైన ఆ శరీరంతో పరమాత్మను ఆరాధించకూడదు. మరి ఏం చేయాలి? ఈ పాంచభౌతికమైన దేహాన్ని ప్రళయన్యాసంతో పరమాత్మ పాదములలో ఉంచాలి. పరమాత్మ పాదములలో అప్పటిదాకా తన ఆత్మను అక్కడ ఉన్నటువంటి పద్మంలో ఉంచాలి. ఈ శరీరాన్ని పాదములలో ఉంచిన తర్వాత ఆ జీవుడిని తీసుకోవడానికి పరమాత్మ ప్రసాదించినటువంటి వేదమయమైన విజ్ఞానమయమైన కొత్త దేహాన్ని స్వీకరించాలి. ఇలా స్వీకరించినటువంటి పరిశుద్ధమైనటువంటి అగ్ని తప్తమైన దేహం ఇది. అగ్ని పడేశాను కదా అది కారిపోయింది అది అయిపోయింది అన్నమాట. ఈ దేహంతో పరమాత్మను ఆరాధిస్తాడు. పరమాత్మను ఆరాధన పూర్తయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు అప్పుడు స్థితిన్యాసం. సృష్టి జ్ఞాపకం ఇది చేసి పరమాత్మ ఇచ్చినటువంటి ఆ దివ్యమైన దేహాన్ని మళ్ళీ అతని పాదాల్లోనే ఉంచి తన ప్రాకృత దేహాన్ని తాను తీసుకొని బయటికి రావాలి.

అంటే హత్యకుడు అంటే మనలాంటి పాంచభౌతిక దేహము కలవాడే అయినా భగవంతుడిని ఆరాధించడానికి గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు అతను పారమార్శిక దేహం కలవాడే కానీ పాంచభౌతిక దేహం కలవాడు కాదు. అది విధానం. దీన్ని ఏమంటారు మనకు శుద్ధి అంటాం. ఇలాంటి శుద్ధి మనం కూడా ఏర్పరిచి తదవ్యక్తే అష్టరేచితత్ ఇత్యష్టరతయా ఆత్మానం చిన్మాత్రమవిచేదతం అవిశేషితం. ఈ రీతిలో తనను తాను అక్షర రూపంగా, చిన్న మాత్రంగా, జ్ఞాన స్వరూపంగా ఈ మహానుభావుడిని ఉంచి జ్ఞాత్వా అద్వయోధ విరమేత్ భేద బుద్ధి లేకుండా తెలుసుకొని దగ్ధయోనిరివ అనలః అప్పుడు విరమించాలి తాను తాను విరమించుకోవాలి ఎలాగు దగ్ధయోనిరివ అనలః కట్టెలన్నీ అయిపోతే నిప్పు తనకు తానుగా చల్లారిపోయినట్టు కదా. మంట పెడతాం అండి, గడ్డలు పెట్టి పెడతాం. అమ్మ అయిపోతున్న కొద్దీ గడ్డల ముందు జరుపుతాం, మంట పోతున్న కొద్దీ మొత్తం గడ్డలు అయిపోయాయి. ఏమైతుంది అగ్ని? చల్లారిపోతుంది. కదా అలాగే దద్దయో మనం కూడా ఈ సకల శరీరమును అవయవములను ఇంద్రియములను ఇంద్రియార్ధములను పడేసి పడేసి స్వాహా స్వాహా స్వాహా స్వాహా చేసి అన్నీ స్వాహా అయినాక మరేముంటుంది ఇంకా. కదా ఏమీ ఉండదు కాబట్టి దద్దయో నిరివ అనరః ఇదే నిష్కామ బీజము ఇదే నిర్గుణ బీజము ఇలా పరమాత్మను ఆరాధించాలి అని వర్ణ ఆశ్రమ ఆచార ధర్మములను బోధించి అడవా నమాత ఉన్నాదా కదేమో ఈ సమయం అయిపోయింది సరే మళ్ళీ మొదలు పెట్టి కొంచెం అవ్వడం అంటే స్వస్తి ప్రజాభ్యత్ పరిపారయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః రాసింది సదాచార్య నిర్ణయం రాసింది ఇదే భాగవతం శ్లోకం కూడా ఇచ్చాను.

Opening invocation: "Sharanam prapadye" - I take refuge. Salutations to the acharya lineage and the Lord. Then the familiar praising verses for the guru-parampara.

O devotees - Narada is instructing Dharmaraja in varnashrama-achara dharma. Having described the four varna dharmas - Brahmin, Kshatriya, Vaishya, and Shudra - and their duties, Narada also says: when one faces great difficulty (apad), one may resort to another varna's dharma as a temporary measure.

Now what is amritam (nectar)? "Amritam yat ayachitam" - what is obtained without asking is called amrita. What is obtained through a specific effort is called ruta. The purpose: take only what is genuinely needed for one's sustenance - not by asking, not by taking what rightfully belongs to others.

Hence no one should live by a despicable livelihood. One should not live by servitude to the wicked. Beyond that, practice satya (truth) every day. You may ask from elders - no problem. You may ask from those who have more - no problem. Live on what comes without asking. But never practice a stava-vritti (servile living).

Nine characteristics of the Brahmin completed. Now "deva guru vyachute bhaktih trivarga pariposhanam" - devotion to gods, teachers, and Vishnu; sustaining the trivarga (dharma, artha, kama). "Astikyam" - faith. "Udyama hanityam" - diligence every day. "Naipunyam" - skill. "Vaitya rakshanam" - these are the six Vaishya characteristics.

But a trader thinks: I won't take a loss - let me make at least a small profit. What the trader does is called naipunya (skillful acumen). This naipunya is a Vaishya characteristic. The Shudra's characteristics: shaucha (cleanliness), seva (service), and worshipping the master with simplicity.

If the father follows Madhvacharya's path, the son follows Aradhya's, and the mother follows Ramanuja's - how does the household function? Instead: "sadvrata dharanam" - the wife should adopt the same vrata (religious observance) that her husband follows. Then alone does ananya-bhakti (exclusive devotion) remain intact in the family.

If you did wrong, seek forgiveness. Acknowledge the mistake and ask for forgiveness - that will help. Your mother disciplined you. Even before the Lord: if I wronged you, after coming back I will seek forgiveness again. There is nothing wrong with that - your bhakti is yours.

Our shastra says: in Kali Yuga, the husband returning home finds the wife drenched in sweat, wearing a dark sari, with kohl on her face, running around everywhere. Why has this happened? "Now the work is finally done!" the wife thinks. But in reality one must think differently.

Lord's festival is coming - Shrimannarayana Shriramana festival. Should we do nine nights of celebration, or five nights, or three nights? The neighbor does sixteen days, we will do thirty-two. Go earn more money for that! What do they do? Hence the question arises.

One should choose the right moment - when he is relaxed, in a good mood - and then say: "We should try to earn a little more - the children are studying, their education needs money, school fees are expensive. What can we do?" That is the right approach.

The wife should serve the husband who has not fallen from dharma. "Patim tu apatitam bhajet. Ya patim hari-bhavena bhajet stri iva tatpara" - the wife who worships her husband as Shrimannarayana Himself and who considers herself as aparalakshmi in service - "Hari-yatmana harerlo-ke padyastri-riva modate."

The Veda-knowers have established the codes of conduct and dharma in a way that brings happiness in both this world and the next. Dharmacharana (following dharma) is not made for one person's benefit. It is not made to please one community. It was made for all people, all communities, all generations to benefit.

This apart, we continuously resort to these practices. Tri-kala sandhyavandana, dvi-kala yajna, pancha-kala aradhana - this is the daily schedule. I will do the puja, I will maintain the practice. I earn only enough for this. Whatever I earn, I put into this practice. This is the life cycle of the devotee.

The first time a crop gave ten bags of yield; the second time eight; the third time six; the fourth time four; the fifth time two; the sixth time zero. Sowing seeds over and over depletes the soil. Similarly, performing karmas (worldly acts) over and over depletes their spiritual power.

If seeds are repeatedly sown, that land becomes infertile. "Upyamanam muhuh kshetram svayam nirviry-amiyaat" - sowing repeatedly depletes the field. "Kriyamanam muhuh karma shararaih nirgunata-abhiyaat" - similarly, repeatedly engaging in actions with attachment depletes the spiritual power of the action.

What is new in a spouse? The same body, the same beauty, the same features, the same experience. Why keep seeking excitement? The verse humorously questions: every day the same vegetable - is it the same with your wife too? But also: the same husband every day? Yet both remain. There is both habit and continuity.

The point about the field: the farmer is not without desire - but the field becomes infertile, so even if desire arises it cannot be fulfilled. The field cannot yield. Similarly, desire may arise in the mind, but the capacity to fulfill it wanes. When desire exceeds the means, what does that do over time? It withers away.

Caste pride, Brahmin pride, partiality - all these exist. They think they are great. That is why this answer is given. We clearly explain: how should a Brahmin be, a Kshatriya, a Vaishya, a Shudra. Each varna's duties are described. No partiality is intended.

It is by those characteristics alone that a person should be identified - not by birth, not by occupation, not by wealth. Not by any external criterion - only by the spiritual characteristics. "Yad anyatrapi drishyeta tat tenaiva vinidya-chet" - if those qualities are seen elsewhere, that person should be recognized accordingly.

The child is told: just study and learn. The teacher does not come and teach a lesson without prompting. What is the syllabus? What is the lesson? In those days there was no transport, no bus. The guru never said "I didn't teach today." The student who does not study on his own, does not listen. Only traditional transmission.

The student should fast occasionally if the guru has not commanded otherwise. "Sushilah mita-bukku dakshas janta danah jitend-riyah" - one of good character, moderate in eating, skilled, giving, and possessing sense-control. Why no overeating? Because if one eats too much, where does the mind go? Into lethargy.

"Stri-nitya chetu cha varja-yet shramada gadham agrihastas brihadvratah" - one who is not a householder, who holds the great brahmacharya vow, must completely avoid talk about women. Why? "Indriyani pramadini harant-yapi yater manah" - even for the sannyasi, not just the brahmachari, discussions about women disturb the mind.

Even if it is the guru's wife, even if it is one's own daughter - if she is young, one should not be alone with her. If alone together is unavoidable, do only what is necessary and leave. There should be no lingering together in private - come out to the common area where others are.

There must be someone to be contemplated upon. There must be a contemplator. Therefore, until knowledge arises, the sense of duality must not be abandoned. To see the world, one needs prakriti, jiva, and paramatma. Meditating and contemplating on these three again and again until the jnana crystallizes.

The exception for the brahmachari is only in the matter of guru-shurusha (service to the guru) - apart from that, all the other niyamas (rules) apply to the householder too. For the householder, the main difference is the guru-shusrusha discipline - everything else is common.

A Brahmin studies and also understands - "avabudhya" - reading alone is not enough. Learned people may say: I have read 18 Puranas and four Vedas! Impressive. But was there any understanding? Even one syllable of meaning? Without meaning, all those words remain external. One knows only that one does not know.

Thus in fire, in the guru, within oneself, and in all beings - see Adhokshaja (the Lord who is beyond the senses). "Bhutaih svadhamapih pashet" - see the Lord present in all beings and in their own specific luminosity. "Apravishtas pravishta-vat" - though not entered, He appears as if entered everywhere.

Does the Lord need my honor, my service? Does He need a lower position than mine? He is dharma itself - we must follow it because it is dharma. Without attachment to fruit, seeing the Lord everywhere, just do your actions. "Evam vidha brahmachari vanaprastha yatih grihi" - whether brahmachari, vanaprastha, sannyasi, or householder.

What should be eaten? "Agni-pakam" - cooked by fire. What fire? Not ordinary fire. "Agni" here means naturally ripened - something naturally matured or cooked. Or "utha ambu" - fruits and tubers that haven't fully ripened but are naturally edible. Or "arsha-pakam" - ripened by the sun, naturally sun-cooked produce.

Whether wind, fire, rain, or sun - one should be able to withstand all of these. Even when living in a mountain cave or a forest ashrama, the fire must be kept indoors (agnihotra). One must sleep outside in the open. As we say: sleeping outside causes colds.

Once this waste (mala) is gone, we feel somewhat cleaner. If the neighbor is also clean, and both are clean together - when two clean people meet and desire each other, a third impurity is produced. Then where is sannyasa? Where is samsara? Hence one must avoid such dangerous combinations.

While living in the home as a householder, through fasting and other austerities (anasana-adi), one should reduce the body's desires so they do not arise. Or: "anavicchatya va vidya" - if drawn to Vedanta knowledge and Brahma-vidya, and if one has the capacity, one may take sannyasa.

The heat in the body should be placed in fire. Similarly, blood, mucus, and waste - "asrik shleshma pooyani" - should be placed in water. The verse describes how at the time of sannyasa one mentally dissolves each element back into its source - returning the body to the five elements.

From sattva-guna comes what is called "vaika-rikam" (the modification) - into the kshetrajna (the knower of the field). Thus: earth into water, water into fire, fire into air, air into space - progressively dissolving each element back into the next finer one, and finally the atma into the Paramatma.

Even though we are pancha-bhautika (five-element) beings, when one enters a sanctum sanctorum to worship, one is effectively entering with a para-marsha (transcendental) body - not the gross physical body. That is the principle. Such purification is what our rituals create - "shuddhi" - purity.