భాగవత తత్త్వం: ఋషుల ఆరు ప్రశ్నలు

Bhagavata Tattva: Six Questions of the Sages

bhagavatam Kandadai Ramanujacharya

నైమిశారణ్యంలో మునులు సూతుని అడిగిన ఆరు ప్రశ్నలు చర్చించబడతాయి. మహర్షుల సాధారణ పనులలో కూడా గొప్ప ఉద్దేశ్యం ఉంటుందని వివరించబడింది. మహాభారత పాత్రలలో వ్యక్తమైన ధర్మానికి ఆరు శత్రువులు (అరిషడ్వర్గాలు) పరిచయం చేయబడతాయి.

The six questions posed by the sages to Suta at Naimisharanya are discussed, revealing that the entire world revolves around six fundamental principles. The speaker explains that even seemingly casual acts of great sages carry profound intentionality. The concept of the six enemies of dharma (arishadvargas) as personified in the Mahabharata villains is introduced.

← Prev Next →
Bhagavata Tattva: Six Questions of the Sages Kandadai Ramanujacharya bhagavatam

ఏ డైరెక్ట్ లో ఉండాలి కదా అది కదా ఆ కనుక్కోండి అది కదా శ్రీ శైలై హృదయాపాత్రం శ్రీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందేనం యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాధయాముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంభుజ యుగ్మ రుక్మ వ్యామోహ తత్పర హృదయం తమహం ప్రణతోఽస్మి అస్మద్ గురోర్ భగవతోఽస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యజేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్పదాంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధనా భూతకారస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోఽస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీర గీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కంపుర మాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేరి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వత్సతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిం మనతోఽస్మి శ్రీ శుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగాది గురోః పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా శౌనకాది మహామునులు సూత మహర్షిని ఆరు ప్రశ్నలు అడిగారు. సకల శాస్త్ర సిద్ధాంతం ఏమిటి? సులభముగా సంసారమును దాటటానికి అంటే ఉత్తమమైనటువంటి శ్రేయస్సును కలిగించడానికి సాధనమని మీరు దేన్ని సిద్ధాంతీకరించారు? మూడు. కృష్ణ పరమాత్మ దేవకి యందు ఏ కార్యక్రమాలు చేయటానికి అవతరించాడు? అవతరించినటువంటి స్వామి లోక హితమును, శుభమును ఎలా కలిగించాడు? ఆ పరమాత్మ యొక్క అవతారము సకల జీవులకు క్షేమాయచ భవాయచ చెప్పుకున్నాం కదా. ఎలా క్షేమమును అభివృద్ధిని కలిగిస్తుంది. సంసారంలో ఉన్నవారు ఈ సంసార దుఃఖాన్ని ఎలా దాచుతారు? మొత్తం ఇవి ఆరు ప్రశ్నలు.

ఇందులో చమత్సారం ఏమిటంటే ఋషులు ఏ పని చేసినా సాభిప్రాయం. ఏదో అలవోకగానే చెప్తారు. ఏదో జ్ఞాపకం వచ్చిందేమో వాళ్ళు అడిగారేమో మనం విన్నామేమో అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనక చాలా లోతుగా అభిప్రాయం ఉంటుంది. ఆరు అడగడానికి కారణము ప్రపంచమంతా ఆరింటి చుట్టే తిరుగుతున్నది. కదా? మనకు షట్ ఊర్ములు అంటాం. అలాగే షట్ భావ వికారములు అంటాం. అలాగే అరి షడ్వర్గములు అంటాం. ఇంకా చాలా ఉన్నాయి ప్రధానంగా వీటిని తీసుకుందాం. షట్ ఊర్ములు అంటే జననము. మరణము ఎలాగో తెలుసు. తరువాతది క్షుత్తు పిపాస. మోహము, శోకం. ఇలా జనన మరణములు, శోక మోహములు, క్షుత్పిపార్థం. ఇవి ఆరు. అంటే జాతస్యే మరణం ధ్రువం. పుట్టిన వారు మరణించాలి. తప్పనిల్లది. పుట్టాడు అంటే అర్థం మరణిస్తాడు అని. పుట్టినప్పుడు పండుగ చేసుకొని మరణించినప్పుడు వినపించుట అజ్ఞానానికి పరాకాష్ట అన్నాడు. ఎందుకంటే పుట్టాలి అంటే మొదలు పోవాలి. అంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరానికి వస్తాది. శిశువు, బాలుడు, యువకుడు, వృద్ధుడు అని ఎలా అంటున్నామో బాల్య కౌమర కౌమర యవ్వన వృద్ధాప్యముల ఎలా అవస్థలో జీవుడికి ఇవి కూడా అవస్థలే. జననం ఒక అవస్థ, మరణం ఒక అవస్థ. శరీరములో వికారములు దీనికి, శరీరమే వికారము దానికి. శరీరం మారుతుంది అంటే ఉన్న శరీరంలో మార్పులు ఇవి. శిశువుగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, యువకుడుగా ఉన్నాడు, వృద్ధుడుగా ఉన్నాడు. అదే పర్మణకు కౌమారం, యవ్వనం, జర తథా దేహాంతర ప్రాప్తిహి ధీర తత్ర నమోత్యతి.

పిల్లవాడు యువకుడైతే ఏడుస్తామా? యువకుడు వృద్ధుడైతే ఏడుస్తామా? శరీరమునకు అవస్థలు మారినప్పుడు ఏడవని వారు శరీరం మారినప్పుడు ఎందుకు ఏడవాలి అంటారు. కదా? కాబట్టి ఇవి షట్ ఊర్ములు అంటారు. ఇంకొక ఆరు షడ్భావ వికారాలు అంటారు. అంటే పుట్టుట, ఉనికి, పెరుగుట, తరుగుట, మారుట, నశించుట. సంస్కృతంలో అస్తి, జాయతే, వర్ధతి, పరిణమతి, అలాగే క్షయతి, నాశ్నస్యతి. ఈ ఆరు భావ వికారములు అంటారు. అంటే పుట్టిన దానికి తప్పకుండా ఉండేవి. పుట్టారు అంటే ఉంటారు. ఉన్నవారు పెరుగుతారు. పెరిగిన వారు తరుగుతారు. తరుగున వారు క్షీణిస్తారు. ఈ షడ్భావ వికారములు, షడ్ ఊర్ములు, అలాగే అరిషడ్ వర్గములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు మూడారులో. 18 ఏమైనా జ్ఞాపకం వచ్చిందా 18 ఉత్తరము అది మహాభారతము అందుకు 18 పర్వములు. ఊరికే చెప్పలేదు. మహాభారతం అంతా 18. పర్వములు 18. గీతలోని అధ్యాయాలు 18. మహాభారత యుద్ధం కూడా 18 రోజులే. అందులో పాల్గొన్న సైన్యం కూడా 18 అక్షోహిణులే. ప్రపంచమంతా ఏ 18 చుట్టూ ఉందో ఆ 18ని చెప్పారు వ్యాస భగవానుడు భారత రూపంలో. అందుకే పాండవుల యొక్క పుట్టుక పెరుగుట తరుగుట కాసేపు క్షీణించుట కాసేపు వృద్ధి చెందుట చివరికి మళ్ళీ స్వర్గారోహణం సరిపోయింది.

దానికి కామము, క్రోధము, లోభము, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, సైంధవుడు, జయద్రధుడు ఎమినోరు, మన అశ్వత్థామ ఈ ఆరుగురు అరిషడ్వర్గాలు అని చాలుతారు. మనకు తెలియకుండా చెప్పారు. మనం కథలో ములుగుతాం. వీళ్ళు ఎవరో ఏం అర్థం కాదు మనకు. కానీ అక్కడ దాకా వెళ్ళితే అర్థం అవుతుంది. ఇలా ఆరు ఆరు ఆరు ఆరు చుట్టే తిరుగుతుంది కాబట్టి. అన్నిటికి మూలం ఆరేనని శవనకాది మహా ముందు సూత మహర్షిని ఆరు ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు సూత మహర్షి అడుగుతున్నాడు. ఇతి సంప్రశ్న సంపృష్టః విప్రాణం రౌమహర్షణిహి ఇతనెవరు ఉగ్రస్రవా అంటాం మనం రోమహర్షణుని పుత్రుడు తండ్రిగారి పేరు రోమహర్షణుడు ఏం పేరు అది అంటే అతను కథ చెబుతుంటే ప్రతి వారి రోమములు హర్షిస్తాయి. పులకింతలు వస్తాయి అన్నారు. ఎంట్రికల్ నిక్కబడుచుకుంటాయి ఆనందంలో. అంటే వినే వారికి అంతటి పారవశ్యాన్ని కలిగించే విధానంలో బోధించేటువంటి మహానుభావుడు కాబట్టి అతన్ని రోమహర్షణః అన్నారు. ఈ రోమహర్షనుడినే చెప్పుకున్నాం సింధులోనే వస్తుంది బలరాముడు ఓ దర్భపూడితో చంపేశాడు. అతని కుమారుడిని ఉగ్రశ్రవాహ అని చెప్పుకున్నాం కదా. ఇతనితోటి మనం తర్వాత కథ అంతా మనం వింటున్నాం. ఇతను ఉగ్రస్రావ అంటే నరసింహ స్వామికి భక్తుడు అని అర్థం ఉగ్రస్రావుడు అంటే. ఉగ్రం శృణోతి ఉగ్రస్రావ. ఉగ్రం శృణాతీతి ఉగ్రత్రవ నృసింహ స్వామిని స్తోత్రం చేసేవాడని అర్థం. మనలో ఉండేటువంటి ఉగ్రములైన పాపములను హింసించేవాడు. అంటే ఈ మహానుభావుడు పురాణ గాథ చెబుతుంటే వింటున్న వారి పాపములన్నీ క్షణిస్తాయి. అందుకే ఈ మహానుభావుని పేరు ఉగ్రశ్రవ. ఏమిటి కారణం అంటే పురాణము చెబుతున్నప్పుడు వినేవారు ఏ ఒక్క క్షణమైనా తమను మరిచిపోయి అందులో లీనమైతే మరి హరవు రమ్యతే కదా.

పరమాత్మ యందు వాడు రమిస్తున్నవాడు అవుతాడు. పరమాత్మ యందు రమిస్తున్న ఆ క్షణకాలం చాలు పాపాలన్నీ పోగొట్టుకోవడం. ఇలా అన్ని రకముల పాపాలను తొలగించడానికి కావలసిన భగవత్ తన్మయ స్థితి కలిగించేవాడు కాబట్టి ఈ ఋషి పేరు. గ్రస్త్రవా అతన్నే రౌమహర్షణిహి ఇతి సంప్రశ్న సంహృస్తః రెండు సములు ఉన్నాయి. ఒకటి చక్కగా అడిగినందువలన చక్కగా సంతోషించినవాడు. అంటే శిష్యులు అడిగిన దానిని బట్టి గురువుగారి హవభావాలు ఉంటాయి. ఏదో తప్పగా అడిగారనుకోండి వింటేనా వీడు చెప్పవలసింది సరేలే ఏదో వినరా నాన్న అంటాడు. ఒక అడిగేవాడు నమ్మాళ్ వారును మధుర కవి లాగా అడిగారనుకోండి. ఆ గురువు గారికి ఆనందం కలుగుతుంది. అందుకే సంప్రశ్న సంకృష్టః. చక్కని విషయాన్ని అడిగినందువలన ఈ గురువుగారు పరమ ఆనందాన్ని పొంది ప్రతి పూజ్య వచస్తేతాం ప్రవర్తుముపచక్రమే. వారు పలికిన ఆ మాటలను మన్నించి ఆదరించి చెప్పటానికి ప్రారంభించాడు. చెప్పటానికి కాదు వక్తుం కాదు ప్రవక్తు. బాగా చెప్పటానికి, ప్రకర్షగా చెప్పటానికి. అంటే ఇది ప్రశ్నే కదా? ఎంత బాగా అడిగాడో సమాధానం కూడా అంత బాగా చెప్పొద్దు మరి. అందుకే ప్రవక్తు వచనానికి ప్రవచనానికి తేడా ఏమిటి? ఏమంటాం మనం? భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ ఏమంటాం? ప్రవచనం అంటాం, వచనం అనం. చదువు అదే ప్రవక్తుము. ప్రవచనం అంటే ఏమిటి? దేనిని గురు స్మరణ పూర్వకంగా చెప్తారో దాన్ని ప్రవచనం అంటారు. గురు స్మరణ పూర్వకం వచనం ప్రవచనం. గురువుగారి ఊరు పేరు లేకుండా అన్నీ నాకే వచ్చు నేను చెప్తున్నాను మీరు వినండి అంటే ఏదో అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటామే అలాంటిది అది వచనం అది మామూలు మాట అది ప్రవచనం అంటే గురువుగారిని స్మరించి

గురువుగారు చేసినటువంటి ఉపకారాన్ని తలచుకొని మాట్లాడేదాన్ని ప్రవచనం. అందుకే ప్రవక్త ఉపచక్రం చెప్పడానికి మొదలుపెట్టాడు అని మరి సూతుడు ఏం చెప్పాడండి? చెప్పారా ఏమన్నా? గురువుగారి ధ్యానం చేస్తుంది. యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. వీరి గురువు గారు ఎవరు మరి? సూత మహర్షి గురువు గారు ఎవరు అంటే సుఖ మహర్షి. సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెబుతుండగా వారితో పాటు తాను కూడా కూర్చొని సేవించాడు కాబట్టి ఎవరి పేరు పెట్టి పిలిచి చెప్పారో వారే శిష్యులు కాదు కదా. చెప్తున్నప్పుడు వచ్చి కూర్చోని విన్నారంటే విన్నవారంతా శిష్యులే. చెప్పినవారు విన్నవారికి గురువు వేరు. పరీక్షి మహారాజు చెప్తున్నటువంటి సందర్భంలో సుఖయోగి దగ్గరికి వీళ్ళు వచ్చారు. పరీషి దగ్గరికి వచ్చారు సూతాదులు సూతా మా హస్త అందరూ వచ్చేసారు. చాలా మంది వచ్చారు భరద్వాజుడు, వశిస్తుడు, చవనుడు, ఆంగిరసుడు మనకు మొత్తం లిస్ట్ ఇస్తారు. ఇందులో ఏం వస్తుంది ముందర. ఇలాంటి మహానుభావులందరూ వచ్చారు. వీరందరూ ఈయన దగ్గర విన్నారు మరి. కాబట్టి సూత మహర్షి వలనే తాను భాగవతాన్ని విన్నవాడు కాబట్టి. తన గురువు గారి అనేటువంటి సుఖ మహర్షికి ఈ సూతుడు నమస్కారం చేస్తుంది. గురువు గారిని తలుచుకోవాలి, గురువు గారికి నమస్కారం చేయాలి. గురువు గారి దయ వలనే తాను ఇంతటి వాడనయ్యాలనే విషయాన్ని కృతజ్ఞత అని అర్థం. గుర్తుంచుకోవాలి. అయినప్పుడు అలాంటి గురువుగారిలో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పాలి. నాకు వారం చెప్పారు నేను విన్నాను. చాలామంది చాలామందికి ఏదో రకాల వారాలు చెప్తూనే ఉంటారు. కానీ గురువుగారి ప్రత్యేకత ఏమిటి? యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం సుఖ మహర్షి యొక్క ప్రత్యేకత అనుపేతం అంటే ఏ ఒక్కరి దగ్గరికి విద్య నేర్పమని వెళ్లి ఆశ్రయించలేదు. భగవత్ కథాక్షం తోటే లభించింది. కొందరు ఈ పదానికి అర్థము ఉపనయనము కాని వారిని కూడా చెప్తారు.

అనుపేకం అంటే ఉపనయనము కూడా చేసుకొని వాడు అని కానీ అది హర్షించే అర్థం కాదు. ఎందుకు బ్రహ్మోపదేశము లేకుండా మోక్షాధికారం లేదు. విప్రునికి వినా బ్రహ్మోపదేశం మోక్షాధికారం నాస్తి ప్రశ్నే లేదు. బ్రహ్మోపదేశం లేకుండా మోక్షాధికారం లేదు కాబట్టి ఉపనయనం కాదనడానికి వీల్లేదు. భారతంలో కానీ పద్మపురాణంలో కానీ చాలా పురాణాలలో సుఖయోగిందుని జన్మ సుఖ మహర్షి పుట్టగానే సాక్షాత్తు శంకరుడు వచ్చి యజ్ఞోపీత అని ఇస్తాడు. గాయత్రి వచ్చి గాయత్రి గాయత్రి యొక్క స్వరూపాన్ని అందిస్తుంది. బ్రహ్మ వచ్చి కమడలాన్ని ఇస్తాడు. ఇది అన్నీ మాకు చెప్తారు. కాబట్టి ఉపనయనం కాని వాడని కాదు తండ్రి దగ్గరే చదువుకున్నాడు. తండ్రిగారే గురువు. ప్రత్యేకించి విద్యను బోధించమని ఎవరి దగ్గరికి వెళ్ళిన వారు కాదు. ఎవరిని ఆశ్రయించకుండానే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కృపతో పరతత్వాన్ని పొందినవాడు. అందుకే అనుపేతం అనుపేతముగానే ప్రవయంతం ఏ గురువు గారి ఉపదేశాన్ని విడిగా కోరి పొందకున్నా అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని తీసుకొని వెళ్ళినవాడు. మనకు భారతంలో వస్తుంది, భాగవతంలో వస్తుంది. కొన్ని వ్యాసుడు చెప్పాడు, కొన్ని జనక మహారాజు చెప్పాడు, కొన్ని నారద మహర్షి చెప్పాడు. వచ్చి బోధించాడు. నేను వెళ్ళలేదు, వాళ్ళే వచ్చి బోధించాడు. సరే ఒక జయమాయుడు వెళ్ళాడు అనుకోండి, ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ నారదుడిని కూర్చోబెట్టుకొని తన సందేహాలు కొన్ని తీర్చుకొని మీరు చెప్పింది బాగుంది నేను బయలుదేరుతున్నాను అన్నాడు. ఎక్కడికయ్యా మీరే చెప్పారు కదా పరంధామ. ఆ పరమధామానికి బయలుదేరుతున్నాను. అయితే మీరు నాలుగు మార్గాలు చెప్పారు. నేను అందులో సూర్య మండలం ద్వారా వెళ్లాలని చేయించుకుంటున్నాను. అలా వెళ్తాను అంటే మంచి రాణి. నేను చెప్పాను అది అతి వారి మార్గం అది. అని నాన్నగారి దగ్గరికి వెళ్లి వారి అనుమతి పొంది నేను వెళ్లి వస్తున్నాను అన్నీ విడిచి పెట్టేసాను వెళ్తున్నాను. ఈ సంసారంలో ఈ పరమాత్మ యొక్క లీలా విభూతిలో మోహమును కలిగించే అంశములే.

ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను వీటిని విడిచిపెట్టి వెడుతున్నాను. చెప్పి ఈ మహానుభావుడు దేరితే యం ప్రవ్రజంతం అనుపేతం. ఎందుకంటే అపేత కృత్యం. ఇతను చేయవలసిన పని అంటూ ఏది లేదు. అన్నీ చేశారు. కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిధ్యం అని చెప్తాం మనం. అంటే చేయవలసిన బహుమలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇంకెందుకు ఉండటం త్వరగా రాదు నాయనా. అది మృత్యువు రాక కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడు మృత్యువు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఎలా? ప్రియమివ అతిథిం. ప్రియమైనటువంటి అతిథి కోసం ఎవరు ఎదురు చూస్తామో, మృత్యు కోసం వారు ఎదురు చూస్తారు కృతకృత్యుడు అని శాస్త్రం. సుఖయోగిన్యుడు కృతకృత్యుడు కాబట్టి. అపేత కృత్యం చేయవలసిన పనులు ఏవి లేవు అన్నీ అయిపోయినవి కాబట్టి ఈ మహానుభావుడు బయలుదేరి వెళుతుంటే ద్వైపాయనః విరహ కాతర ఆయుహావ పిల్లవాడి యొక్క ఎడబాటును సహించలేని వ్యాస భగవానుడు మనకు ముందర వస్తుంది శ్లోకం కూడా. శుకుడు ముందు వెళుతుంటే దాసభగవానుడు అతని వెంట పరిగెత్తాడు. అయినా కుమారా పుత్రా పుత్రా వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు అని. పుత్రీతి పుత్ర పుత్ర పుత్ర అని తండ్రి గారు పిలుస్తూ ఉంటే కొడుకు గారు అప్పుడే వెళ్ళిపోయారు. అప్పటికే హిమాలయ శిఖరాలను భేదించుకొని ఇంచుమించు ప్రవృత్తి మండలాన్ని దాటి సూర్య మండలాన్ని దాటి ప్రవృత్తి మండలాన్ని దాటి వెళ్లదలుచుకున్నప్పుడు. ఈ ప్రకృతి మండలాని చివరి దగ్గర స్వర్గము యొక్క సరిహ పొలిమేరలలో రంభా, ఊర్వశి, మేనకాదులు అలాగే నారద మన తుంబురు, నారద ఇత్యాదులు బృహస్పతి వీళ్ళంతా ఉన్నారే అందరూ అబ్బా ఎంత మహానుభావుడు. ఇంత చిన్న వయసులో ఇంత చిన్నవాడుగా అంత తత్వాన్ని అలవరిచి అలవరిచి ఆచరించి సిద్ధిని పొందిన మహానుభావుడే అని బ్రహ్మాది అప్సరసలు.

అలాగే ఋషులు, యోగులు అంటూ ఉంటే ఒకసారి ఆ తల తిప్పి చూసి వాళ్లకి గుర్తించారు కదా. ఇవి ఎన్ని సిద్దులు పొందిన శరీరం ఉన్నంతవరకు శరీరమును ఇచ్చిన వారిని ఆరాధించుట ధర్మం కృతజ్ఞత అంటాం అది శరీర ధర్మం. మా నాన్నగారు నా వెంట వస్తున్నారు పుత్ర పుత్ర అని ఇక నేను ఈ పొలిమెర దాటితే. పలకను పలకలేను అయ్యో పిల్లవాడు నేను పిలిస్తే పలకలేదు అని దిగులు పడకూడదు నా బదులు ఈ వృక్ష సంపదలు మీరు బదులు పలకండి. అని ఆజ్ఞాపించి శశాత అంటాడు భారతంలో. అభ్యర్థన కాదు, విజ్ఞాపన కాదు, ఆజ్ఞ. అంటే ఆ సిద్ధికి వచ్చేసాడు, ఆ సిద్ధి పొందాడు. అలా ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. అందుకే పుత్రేతి తన్మయతయా తరవః అభినేదుహు. పుత్ర అని ఇతను పిలిస్తే చెట్లు సమాధానం చెప్పాయి. ప్రతి ప్రతినాదం ప్రతిధ్వని అంటాం మనం. చాలామంది ఏం చెప్తారంటే అతినేదు ఉంటే ప్రతిధ్వనించాయి అని వ్యాస భగవానుడు పిలిచిన పుత్ర అనే పేరే చెట్లు మళ్ళీ పలికాయి అని వ్యాఖ్యానం చెప్తారు. కానీ అది ఔచిత్యంతో కూడింది కాదు. పుత్ర అని ఈయన అంటే వితః అని వాళ్ళన్నారు. నాన్నగారు చెట్లు, గుట్టలు, ఋషులు, యోగులు అన్నీ ప్రాణులు నాన్నగారు నాన్నగారు నాన్నగారు నాన్నగారు అనిపించారు. ఇవన్నీ ఎందుకు పిలిచాయండి? వీళ్ళంతా కొడుకులేనా? అంటే సుఖయోగింద్రుడు సర్వభూత హృదయుడు. అంటే ప్రతి ప్రాణి హృదయంలోనూ ఆ మహానుభావుడు చేరాడు. పరకాయ ప్రవేశం అనండి. సర్వాంతర్యాలు స్తుతి ఉండే యోగము తోటి ఎవరిలోనైనా తేరొచ్చు. ఉన్న వ్యక్తి ఇతర శరీరాల ప్రవేశించవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి రావచ్చు. అయితే దీన్ని పరకాయ ప్రవేశం అనకూడదు.

పరకాయ ప్రవేశం ఎప్పుడు నానంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళితే పరకాయ ప్రవేశం. మన ఆదిశంకరులు చేశారు పరకాయ ప్రవేశం. కానీ అలాంటిది కాదు. ఇతను ఇందులో ఉంటేను తక్కిన అన్ని ప్రాణులలో తాను ప్రవేశించగలడు. సర్వభూత హృదయం. సర్వభూత హృది అయతేని వ్యాఖ్యానం. అన్ని భూతముల అన్ని ప్రాణుల హృదయములకు వెళ్ళేవాడు. అన్ని ప్రాణాలు హృదయముగా ఉంటాడని కాదు, అన్ని ప్రాణాల హృదయములోకి వెళ్లగలవాడు కాబట్టి అలాంటి మహానుభావుడిని నమస్కరిస్తున్నాను యం ప్రవ్రజంతం. అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా సరవః అభినేదుహు తం సర్వభూత హృదయం మునిం అనతోస్మి అలాంటి మహామునికి నేను నమస్కారం చేస్తున్నాను. చమత్సారం ఏమిటంటే ఇక్కడ అభినేదుహు అని మునిమ్ అంటున్నాడు. ప్రతిధ్వనించాడు, బదులు ఇచ్చాడు, అయినా మౌనంగానే ఉన్నాడు. ముని అంటే ఏమిటి? మౌనంగా ఉన్నవాడిని మననాతు మునిహి మౌనేన మునిహి రెండు వ్యాఖ్యాలు. నిరంతరం పరమాత్మ మననం చేస్తున్నవాడు ముని. పరమాత్మ మననం చేస్తున్నాడు కాబట్టి లౌకికమైనటువంటి సంభాషణ ఏది చేయకుండా మౌనంగా ఉండేవాడు ముని. సుఖయోగి ఇంద్రుడు పరమాత్మ మననం చేస్తున్నాడు. మౌనంగా ఉన్నాడు. అయినా బదులు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు మరి? కానివ్వలేదు. అన్ని ప్రాణుల్లో చేరారు కాబట్టి వాళ్ళు ఇచ్చాడు. అందుకే అభినేదుహు మునిం అనేటువంటిది వినడానికి కాస్త విరుద్ధంగా కనబడుతుంది కానీ యోగులకి ఇది సర్వ సహజమైన విషయము. ఇంకా య స్వానుభావం అఖిల శ్రుతి సారం ఏకం అధ్యాత్మ ద్వీపం అతి తితీర్షతాం తమోన్ధం సంసారిణాం కరుణయాహ పురాణ గుహ్యం

తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం ఇంకో ఇంకో స్తోత్రం గురువుగారి పేరు వస్తే మరి పరవశం ఉంటుంది కదండీ కొంతవరకు ఆపడం ప్రశ్న ఉండదు ఆ మహానుభావుడు అతని వలన తాను ఇంత మహోపకారాన్ని పొందినవాడు, తనకు ఈ స్వరూపాన్ని అందించినవాడు, ఈ సాంసారిక అజ్ఞానాన్నంతా తొలగించడం, సంసారములో ఉన్నదంతా దుఃఖమనే జ్ఞానం కలిగించడం అనేది. మామూలు విషయం కాదు కదా, అందరూ ఏమనుకుంటాం? ఆహా ఎంత ఆనందం అండి, ఎంత హాయి అండి, ఎన్ని పండుగలండి, ఎన్ని పబ్బాలండి, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని ఉత్సవాలు, ఎన్ని సరదాలు. ఇదంతా పెట్టుకొని ఈ సంవత్సరం కష్టం అంటారు ఏంటి? అంటామా? అనుకుంటాం. కానీ వాస్తవంగా వీచిలో ఏమున్నదో బోధించగలవాడు గురువుగారే. అంత పెద్ద ఉపకారం చేసిన గురువుగారిని ఒక్క శ్లోకమా మరి ఇంకోటి ఇద్దాం. ఎలాంటి వారు గురువు యాహా స్వానుభావం స్వస్య అనుభవం. అంటే తన ప్రభావము, తన జ్ఞానము, తన విధానము ఇలాంటి వాటిని ఇది ఏమిటిది? అఖిల శృతి సారం. ఆత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం. ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే అఖిల శృతి సారం. అన్ని వేదములకు సారభూతమైనటువంటి ఈ విషయమును ఏకం ఇది ఏమిటి అధ్యాత్మ దీపం. ఆధ్యాత్మిక దీపమును వెలిగించాడు. ఎవరి కోసం? తమః అందం అతిథి తీర్షతాం. తమోగుణంతో సంసారం అనేటువంటి కటిక చీకటిని దాటలేని వారి కోసం ఇతను దీపాన్ని వెలిగించాడు. కదా? చీకటి పోవాలంటే ఏం కావాలి? దీపం కావాలి కదా అండి. సంసారం అనేటువంటి మహా చీకటిని తొలగించడానికి ఒక దీపాన్ని వెలిగించాడు. ఏం దీపాన్ని? అధ్యాత్మ దీపం. ఎవరి కోసం? అతి తితీర్షతాం తమోన్ధం. కటిక చీకటిని అజ్ఞానం అనేటువంటి ఈ కడిని దాటలేని వారి కోసం ఆధ్యాత్మిక దీపమును అఖిల వేద సారమును ఆత్మ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమును చక్కగా ఎవరికి సంసార నామ్.

ఎవరు దాటలేని వాళ్ళు? సంసారంలో లేని వారికి ఏ బాధ లేదు. అన్ని బాధలు ఎవరికి? సంసారంలో ఉన్న వారికే. ఎందువల్ల? ఇది కష్టమని తెలుసు అయినా దీన్ని. విడిచిపెట్టలేదు. ఎక్కడో సుఖం ఉందని తెలుసు అక్కడికి పోయారు. ఆలోచించండి పరిస్థితి ఏంటి. అక్కడ లడ్డూలు ఉన్నాయి. వెళ్లి తినలేం. మన దగ్గర విషం ఉంది తినకుండా ఊరుకోలేం. ఇది చేదు ఉందని తెలుసు. మింగలేమని తెలుసు. కానీ దాన్నే నోట్లో వేసుకుంటున్నాం. అక్కడ మంచిది అమృతం ఉంది, వెళ్లి తాగలేం. తెలిసి కూడా తప్పని తెలిసి కూడా, పాపం అని తెలిసి కూడా, చేయకూడదని తెలిసి కూడా. మనం అథకేన ప్రయుక్తోయం చెప్తాడు గీతాచార్యుడి వాక్యం మనకు వినకు గీత తెలుసు అనుకుంటాను. ప్రశ్న ఏమిటి? అథకేన ప్రయుక్తోయం పాపంచరతి పురుషః అనిచ్ఛన్నపి వారిష్ణేయ చాలా ప్రధానమైన ప్రశ్న ఇది. అనిత్యన్నపి కోరకున్న తనకు ఇష్టం లేకున్నా మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు అర్జున గారు చెప్తున్నాడు. హేన ప్రయుక్త వయం ఎవరు ప్రేరేపిస్తున్నారు? బలవంతం ఎవరు చేస్తున్నారు? మనకు ఇష్టము లేన పనిని మనతోటి చేయించే వారెవరు? అది కూడా బలాధివారం. బలవంతముగా నియోగించి మన చేత పాపము చేయించుచున్నది ఎవరు స్వామి అని అడిగితే ఏం చెప్పారు స్వామి కామయేషః క్రోధయేషః ఒకటి కోరిక, రెండవది కోపము. ఈ కోరిక, కోపము అనేటువంటి రెండే మన చేత అన్ని పాపములను చేయిస్తున్నాయి చెప్పుకున్నాం కదండీ, అదే ఇక్కడ. సంసారినాం కరుణయా ఆహ పురాణ గుప్ అలాంటి సంసారులకు దయతో అతి రహస్యమైన పురాణం. పురాణ ముఖ్యం అంటే పురాణములలోని రహస్యం అని ఒక అర్థము. రహస్య పురాణము అంటే భాగవతం. అంటే.

ధర్మమును ధర్మముగానే ఆచరించాలని బోధించిన పురాణం ఇదొక్కటే. తక్కిన అన్ని పురాణాలు ఏదో లాభాన్ని కోరి పుత్రుడు, పౌత్రుడు, భార్య ఇంకొకటి ఇంకొకటి ఇలా అనేకమైనటువంటి సాంసారిక విషయ భోగ ప్రాప్తి కోసం ధర్మములు ఆచరించే పురాణం చాలా ఉన్నాయి. ఇది మాత్రం ధర్మము కోసం ధర్మమును ఆచరించండి. ధర్మమును ఆచరిస్తే ఏం లాభం? ధర్మమును ఆచరించడమే లాభం. అధర్మాన్ని ఆచరించకూడదు. ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించటంలో ఇది ధర్మము కాబట్టి నేను ఆచరిస్తున్నాను. అన్న దృఢ అచ్చల సాయంతో ఆచరించమని చెప్పిన మహాపురాణం ఇది. అందుకే పురాణ గుహ్యం తం వ్యాససూనుం ఉపయామి. అలాంటి మహానుభావుడు ఎవరు ఆయన అంటే మనకు మునీనాం గురుం. అందరి మునులకు గురువుగా ఉన్నటువంటి సుఖయోగింద్రుడిని నేను సేవించుచున్నాను ఉపయామి అంటాడు. గురువుగారికి నమస్కారం చేస్తున్నాను కాదు గురువుగారిని సమీపించుచున్నాను. మనకు వాస్తవంగా క్షేమం ఎప్పుడు? ఓ 50 కోట్లు ఉంటే క్షేమమా? ఓ 50 ఇల్లు ఉంటే క్షేమమా? ఇంటి నిండా మందులు ఉంటే క్షేమమా? ఏముంటే క్షేమం అంటే దగ్గరలో గురువుగారు ఉంటే క్షేమం. కానీ వారు రావద్దు, మనం పోతే క్షేమం ఉండదు. గురువుగారి దగ్గరికి వెళ్లాలనే బుద్ధి కలిగింది అనుకో ఇక మనకి ఎలాంటి టోకా లేదు అంటే నిరంతరము గురువుగా సమీపంలో ఉండటమే శుశ్రూష అంటాం చూడండి. గురు సుశ్రుషయా విద్య అన్నాం చూడండి. గురువు గారిని సేవించాలి. సమీపించాలి. వారి దగ్గరే కూర్చోవాలి. ఎందువల్ల చెప్పాం మనకు రామాయణంలో కూడా స్నానానికి వెళుతున్న భరద్వాజ మహర్షి వెంట వెళ్ళాడు వాళ్ళని. ఒక వలకాలం చిన్న పంచా ఓ కమండలం పట్టుకొని వెళ్ళాడు. నానానికి వారు ముందర వెనక వీరు వారు అడిగితే ఇమ్మడి ఇయ్యాలి వస్త్రమును అది ఇవ్వాలన్నమాట భరద్వాజ మహర్షి వాల్మీకి ప్రియశిష్యుడు. కాబట్టి గొప్పతనం ఏంటంటే గురువుగా రాసేటువంటి కావ్యంలోని మొట్టమొదటి శ్లోకం విన్నవాడు వాడే. మా నిషాద ప్రతిష్ఠాంత్వం ఎవరు విన్నారు? భరద్వాజి వినడమే కాదు వర్ణించుకుంటూ ఆశ్రమం దాకా వచ్చాడు. ఈయన మర్చిపోతా ఉంటే కాదు గురువుగారి శ్రోగమే నాకు వచ్చేసింది అని చెప్పేసాడు. అంటే శిష్యుడు ఉన్న లాభం అది. గురువుగారు ఎప్పుడు ఏ ఆనందంలో ఏ పరమ రహస్యాన్ని బోధిస్తారో దగ్గర కూర్చొని వినాలి అనుకుంటాం కాబట్టి తం వ్యాస సోను ఉపయామి గురుం.

మునీనాం చెప్పి ఇప్పుడు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇప్పుడు అసలు కథలోకి వస్తున్నారు అన్నమాట. భాగవతాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది భాగవతమే కాదు ప్రతి పురాణంలోనూ ఆదిలో ఈ శ్లోకం ఉంటుంది. భారతానికి ఇదే శ్లోకం. ఎందుకంటే ఇందులో ఏం చెప్తున్నాడు నమస్కారం చేస్తున్నాడు ఎవరికీ నారాయణునికి నరునికి నరులో ఉత్తముడైనటువంటి నరునికి సరస్వతికి వ్యాసుడికి ఇందరికీ నమస్కారం చేసి తరువాత జయం అంటే జయమని పేరు గల కావ్యమును రచించుచున్నాను. కావ్యం పేరు జయం. భారతానికి ఏం పేరు? జయం. మొత్తం పురాణాలకి ఏం పేరు? జయం. ఏమనేది పురాణ సారమునకు పేరు. ఎందుకయ్యా అంటే కొంచెం మనకు లెక్కలు రావాలి మేఘన తీసి వస్తే అర్థమైతుంది. ఏంటి అక్షరాల లెక్కలు రావాలి. అక్షరాలు లెక్క వస్తే సరిపోతుంది. యా అనేటువంటిది మొదటి అక్షరం. కాది దశకం యాది చతుర్ధం అని శాస్త్రం. అక్షరాలు లెక్క పెట్టాలంటే కా నుంచి పది అంటాం. అలాగే కొందరు వివేయ చెప్పుకుంటారు మరి ఇక్కడ నుంచి త నుంచి వస్తాయి. అంటే క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ. ఎన్నో అక్షరం జ ఎనిమిదవ అక్షరం. యా నుంచి నాలుగులో యా ఎన్నో అక్షరం? మొదటి అక్షరం. కదండీ? యా అనేది ఒకటి, జా అనేది ఎనిమిది. ఒకటి ఎనిమిది. ఎన్నయ్యాయి? పద్దెనిమిది. 81 కాదు 18. అంకానాం వామతో గతిహి అని శాస్త్రం. భవత్పుత్రంలో అంకులను సంఖ్యాస్త్రంలో తెలవని చెప్పుకోవాలి. కాబట్టి ద్వేయ అంటే ఎనిమిది ఒకటి కాదు అక్కడ మొదలు ఒకటి వేయాలి తర్వాత పక్కన ఎనిమిది వేయాలి. ఒకటి ఎనిమిది ఎన్ని అయ్యాయి? 18 అది రాస్తున్నాను అన్నాడు ఆయన రాస్తున్నాడు. తతో జయముదీదయతి అంటే నేను దీనితోటి అష్టాదశములను చెప్పుతున్నాను.

దానం తెలుసు కదా? అది ఇంద్రియములతో అష్ట ప్రకృతులను గెలుచుట. 18 అంటే భూమిహి ఆపహ అనలో వాయుహు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఐతీయ్యమ్మే భిన్నా ప్రకృతి రక్షత అంటాడు. నా ప్రకృతి ఎనిమిది రకములు. కాబట్టి పరమాత్మ ప్రకృతి ఎనిమిది రకములు మనకున్న ఇంద్రియములు పది. పది ఎనిమిది? ఇది 18. ఇది ఆ 18 సంఖ్యకు చాలా వైశిష్ట్యం ఉంది కాబట్టి అవి చెప్తున్నాడు. ఇంతే కాకుండా ఇందులో నారాయణం, నరం, దేవీం సరస్వతీం, యాసం. నమస్కారం చేశారు. వాగ్దేవికి నమస్కారం చేశారు. వ్యాస భగవానునికి చేశారు. నారాయణునికి చేశారు. నరునికి చేశారు. లెక్క ప్రకారము పరమాత్మ తత్వము ఎన్నోది? 25వది కదా. జీవత్వము 24వది. అక్కడి నుంచి ఇటు దారులు. అలాగే మనకు భూమి తత్వము మొదటిది. దేవీం సరస్వతీం కదా ఈమె దేవి భూహు ఈమె ఒకటి తరువాత వ్యాసం వ్యాస భగవానుడు ఎన్నో వాడు పరమాత్మ బ్రహ్మ తరువాత అదే వరసలో ఏదో నారదుడు ఇటు వస్తాం. అక్కడి నుంచి వచ్చి మనకు కశ్యపుడు అని, మరీచి అని వెళ్ళినప్పుడు ఆ వరసలో ఆరు ఏడవ వరసలో పరాచరుడు వస్తాడు. అతని కుమారుడు వ్యాసుడు ఎనిమిదవ వాడు. యాతుడు ఎనిమిదో వాడు భూమి ఒకటి. మళ్ళీ ఏమయ్యాయి? 18. ఇది 24 అది 25. నాలుగు ఉన్న ఐదు తొమ్మిది. తొమ్మిది ఉన్న రెండు తొమ్మిది రెండు 18. ఆ రెండు ఏమయ్యాయి? 18. 24, 25. అంటే మే ఐ 49 నాలుగు అనేటువంటివి పురుషార్ధములు నవవిధ భక్తులు. నవవిధ భక్తులతో నాలుగు పురుషార్ధములను సేవించడానికి అష్టవిధ ప్రకృతులను దశ ఇంద్రియములతో జయించడానికి ఆదిపురినటువంటి పరమాత్మకు నమస్కారం చేసి అష్టాదశ పురాణాలు చెప్తున్నాను.

స్లోకం మాత్రం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే పరమాత్మ యొక్క జయమును పలకాలని మామూలు విషయం. అందులో ఏం చేస్తామంటే మన ప్రభువు గెలవాలి. నిరంతరము పరమాత్మ గెలవాలని చెప్పుకోవడం సామాన్య విషయం. అది కాకుండా ఇందులో ఉన్నటువంటి అంతరార్థము అష్టాదశ పురాణానాం గాథ ఇక సముచ్యతే అని అర్థం. 18 పురాణముల గాథను ఇక్కడ మనం ప్రారంభిస్తున్నామని అర్థం చూడండి అందులో మునయస్సాధు పృష్టోహం భవద్భిహి. లోక మంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నః శిష్యులు మంచి మాట అడిగితే విన్న గురువుగారు శిష్యులను ఏం చేయాలి? మెచ్చుకోవాలి. అన్న బాగా అడిగారురా. అలా అంటే ఏంటి లాభం అంటే శిష్యులు కాస్త మనకు ఉత్సాహం మళ్ళీ అడగొచ్చు అనుకుంటాం. లేకుంటే అబ్బా ఎప్పుడు ఏం అడుగుతారో అడుగుతారండి అన్నారు అనుకోండి మళ్ళీ గురువుగారి దగ్గర పోదు ఇక ఎక్కడికి పోవాలో అని. అలా కాకుండా జిజ్ఞాస. పరమాత్మ తత్వము, లోక కళ్యాణము, జ్ఞానము గురించి అడిగితే నాయనా చాలా బాగా అడిగారు రా. కూర్చోండి చెప్తాను. ఆ ప్రోత్సాహం చూడండి ఆ ప్రోత్సాహం ఇయ్యాయి. అదే అంటున్నాడు మునయః సాధు కృష్టోహం. మునులారా మీరు చక్కగా అడిగారు. ఏ చక్కగా ఏమిటది? మేమెలా బాగుపడతామని అడగలేదు మీరు. లోక మంగళం. అది ఏమని అడిగారు? ఏనాత్మ సంప్రసీదతి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటండి? అంజత పుంసాం ఏకాంతత శ్రేయః అన్నారు కదా. సకల ప్రాణులకు కేవలం శ్రేయస్సు మాత్రమే కలిగించేది ఏది? మాకు అనలేదు వాళ్ళు. మేము ఒక్కళ్ళం బాగుపడాలండి. సినిమా పొట్టకి ఉంది కదా శాస్త్రం. అలాంటిది కాకుండా మేము ఎలా బాగుపడతాం, మాకెలా జ్ఞానం వస్తుంది అని కాదు. పుంసాం ఏకాంతతస్తేయ. సకల జీవులకు శ్రేయస్సు మాత్రమే దేనితో కలుగుతుందో దాన్ని వివరించండి అని మీరు లోక మంగళాన్ని అడిగారు.

లోకా సమస్తాః సుఖినో భవంతు అన్ని లోకములు బాగుండాలి అందరూ బాగుండాలనే భావన మనలో కలిగితే ఏమవుతుందో తెలుసా అండి పరమాత్మ సంతోషిస్తుంది. ఏనాత్మ సంప్రసీదతి. ఏ సకల లోక కళ్యాణ వాంఛతో కోరికతో పరమాత్మ సంతోషిస్తాడు. పరమాత్మ భగవంతుడు సంతోషించే చక్కని ప్రశ్న మీరు అడిగారు. చాలా సంతోషం చెప్తున్నాను. సవై పుంసాం పరో ధర్మః. యతో భక్తిహి అధోక్షయే అని అడిగారు కదా. సగల శాస్త్ర సారం ఏమిటి? ముఖ్యమైనటువంటి శ్రేయస్సు ఏమిటి? ధర్మం అని దేనిని అంటారు అన్నారు కదా. మొదలు ఒక్కొక్క ధర్మం అని చెప్తున్నాను. తవై పుంసాం పరో ధర్మః జీవుడికి ఉత్తమ ధర్మం అంటే ఏమిటి? ఏది? ధర్మాలు చాలా ఉన్నాయి కదా? ఇన్ని రకాల ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? అంటే యతో భక్తిహి అధోక్షయేత్. దేని వలన పరమాత్మ యందు భక్తి కలుగుతుందో అది ఉత్తమ ధర్మం. శాస్త్రాలు కొట్టాలు ఏ వద్దు. అద్వైతం ఏ మతాలు ఏ సిద్ధాంతం అవసరం లేదు నాయనా. దేనితో పరమాత్మ యందు భక్తి కలుగుతుందో అది ఉత్తమ ధరణం. తవై పుమ్తాం పరో ధర్మః యతో భక్తిహి అధోక్షయే అది కూడా భక్తి అంటే మనకు కూడా భక్తి అవుతూనే ఉంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఆపద రాంగానే పత్తి పుడుతుంది గుడికి రెండు సార్లు మూడు సార్లు పెడతాం కదా. కొబ్బరికాయలు కొడతాం అశ్వత్వరం చేయిస్తాం శాస్త్రనామం చేయిస్తాం. ఓ పాలనాళి చేయిస్తాం అలా కూడా కొడతాం. అలాంటిది కాదు అహైతుకి అప్రతిహత. ప్రయోజనాన్ని ఆశించని భక్తి కావాలి. అహైతుతి కారణము లేని భక్తి కావాలి. అతను పరమాత్మ కాబట్టి నేను అతని సేవకుడిని కాబట్టి నా యజమానిని నేను ప్రేమించడం నా ధర్మము. నా యజమానికి నేను దేవ చేయటం నా ధర్మము అని ధర్మమును ధర్మము గాని ఏ కారణము లేకుండా భక్తి కూడా ఏ కారణము లేకుండా కలగాలి.

అది కూడా అప్పుడప్పుడు కలగొచ్చునేమో కానీ అది నిలవాలి. అప్రతిహత మళ్ళీ పోకూడదు కొట్టబడకూడదు. ఒకసారి కలిగిన భక్తి శాశ్వతముగా నిలవాలి. అంటే దేని వలన నిష్ప్రయోజనముగా నశించకుండా నిరంతరముగా ఉండేటువంటి భక్తి పరమాత్మ యందు కలుగుతుందో అది ధర్మం. భగవంతుని యందు నిష్ప్రయోజనమైనటువంటి నిరంతరాయమైనటువంటి భక్తిని కలిగించేది ధర్మం అండి. మీరు శాస్త్రాలు చూసుకోండి, పురాణాలు చూసుకోండి, ధర్మాలు చూసుకోండి. వేరే ఏం పర్లేదు ఈ ఒక్క తల సింపుల్ అన్నమాట. తల సూక్ష్మంగా చెప్పేసారు. దీన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే సరే మనకు కలయకపోయినా పదిసార్లు అనుకుంటుంటే ఓ ఇలాంటి చోటు ఉంది కదా కలయకపోతుందా ఇవాళనో రేమో అంటే ఈ జన్మకు వచ్చే జన్మకు అనుకుంటాం. అందుకనే సవై పుంసాం పరో ధర్మః యతో భక్తిహి అధోక్షయే అహైతుకి అప్రతిహతా ఈ రెండు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణము లేకుండానే కలగాలి. కలిగింది మళ్ళీ ఏ మాత్రం తొలగిపోకుండా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? యయ ఆత్మ సంప్రసిద్ధతి. ఇలాంటి పరమాత్మ భక్తితోటి ఆత్మ ప్రసన్నమవుతుంది. ఆత్మ హాయిగా ఎప్పుడు ఉంటుంది? పరమాత్మ యందు భక్తి ఉన్నప్పుడు ఉంటుంది. సంసారం ఉన్నామనుకోండి దానికి గతి ఏమిటి? ఉండలేదు పోలేదు చెరసాలలాగా అన్నాడు. పోదామంటే పోనియ్యడు ఉందామంటే బుద్ధి పుట్టదు. కదా అన్ని నరకాలండి. ఇన్ని బాధలు పడుతూ ఎందుకు ఉండాలి అనుకుంటాం. పోదాం అంటే తాళం ఇస్తాడు. సరే సార్ మన ఇష్టే కాదు మన ఇష్టే కాదు పోదాం. చరిత్రాలోకి వెళ్లటం మన పని కానీ రావటం. మనిషి ఏం కాదు కదా అంటే మాత్రం మనమే వెళ్తాం మనిషినే ఒక చిన్న తప్పు చేస్తే మన ఇష్టం మళ్ళీ బయటికి రావడం వాడి ఇష్టం సంసారంలోకి రావటం మనిషి కావచ్చు బయటికి పోవడం మాత్రం పరమాత్మ ఇష్టం ఆత్మ

మహా హాయిగా ఉండాలి అంటే పరమాత్మ యందు ప్రయోజనములు కాంక్షించని భక్తి కలగాలి. కలిగిన భక్తి నిరంతరాయం తొలగకుండా ఉండాలి. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోచితః జనయత్యాసు వైరాగ్యం పరమాత్మ యందు భక్తి కలిగితే ఏమవుతుందయ్యా? భగవంతుని యందు భక్తి కలిగించే ధర్మం అన్నావు, భక్తి కలిగితే ఏమవుతుంది? అంటే ఇంకేమవుతుందయ్యా? వైరాగ్యాన్ని కలిగిస్తుంది. చదువు. భక్తి అంటే ఏమిటి? ప్రేమే. సంసారం మీద ఉన్నటువంటి దాన్నేమో ప్రేమ అంటున్నాం ప్రీతిని. పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రేమను భక్తి అంటున్నాం. పరమాత్మ యందు భక్తి కలిగినది అంటే అర్థం సంసారం మీద నిరక్తి. మనస్సు ఒకచోట రెండుచోట ఉండదు. మనస్సు ఒకసారి ఒకే చోట ఉంటుంది. పరమాత్మ యందు ఉన్నది సంసారంలో ఉండదు. సంసారంలో ఉన్నది పరమాత్మ యందు ఉండదు. మరి పరమాత్మ యందు ప్రీతి కలిగి ఉన్నది అంటే సంసారం యందు లేచి కలిగి ఉంటుంది. అందువల్ల పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటే జనయత్యాసు వైరాగ్యం. ఒక వైరాగ్యమునే కాదు జ్ఞానంచ తత్ అహైతుకం. జ్ఞానము కూడా కలుగుతుంది. ఎలాంటి జ్ఞానము? ప్రయోజనము కాంక్షించని జ్ఞానము, కారణము లేని జ్ఞానము. అంటే ఏది వాస్తవమో, ఏది సత్యమో, ఏది నిత్యమో, దేనికి నాశనము లేదో, దేనిని ఆశ్రయించినందువల్ల దుఃఖాదులన్నీ కలగవో దేనిలో ద్వైధీ భావం అంటే దంట. సుఖము, దుఃఖము, మానము అవన్నీ ఉన్నాయి కదా దంట దంట ఉంటాయి. ఈ రెండు రెండు ద్వంద్వ భావములు దేనితోటి కలగవు ఇవన్నీ హేతువులు. శరీరంలో ఆత్మ బంధి వల్ల కారణాలు ఇవే కదా? నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను శ్రీమంతుడిని, నాకు సరిపెడుతున్నది, నాకు వేడి దొరికి నీకంటే ఆత్మకే. అది పెడుతుందా ఆత్మకు? ఆత్మకు అవమానం ఉందా? ఆత్మకు జ్వరం వస్తుందా? ఏం లేవు కానీ శరీరానికి కలిగేవన్నీ నాకు నాకు.

అనే ఆత్మ అనుకుంటుంది. అనుకునేలా చేస్తుంది బుద్ధి మనస్సు. అదే సంసారం. తనది కాని దానిని తనది అనుకోవటమే సంసారం. ఇంకోటి చెప్పాలంటే తన దానిని కాదనుకోవడం సంసారం. మనవాడు ఎవరు? ఎలాంటి ప్రయోజనము కోరకుండా, ఏ లాభము కోరకుండా, ఎలాంటి కోరికలు లేకుండా నిరంతరం క్షేమాన్ని మనం కోరేవాడు ఎవరు? ఒక భగవంతుడే. చెడిపోతుంటే బాగు చేసేవాడు వాడే. కానీ మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? చెడగొట్టే వారిని ప్రేమిస్తున్నాం. బాగు చేసే వారిని దూరంగా తరిమేస్తున్నాం. ఎందువల్ల ఇది? శరీరానికి ఉన్నవన్నీ నావి అనుకున్నందువలన కలిగే బాధ ఇది. దాన్ని విడిగా చెప్తున్నాడు అహైతుకి. ఏమంటాడు జ్ఞానం జనయత్యాసు వైరాగ్యం జ్ఞానంచ తత్ అహైతుకం. ఎలాంటి ప్రయోజనము ఫలము ఆశించని. స్వచ్ఛమైన నిష్కళంకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. వైరాగ్యము కలుగుతుంది. కాదు కలిగిస్తుంది. ఏది? భక్తి. పరమాత్మ యందు కలిగిన భక్తి సంసారము యందు వైరాగ్యాన్ని కలిగిస్తుంది. స్వస్థ రూప జ్ఞానమును ప్రయోజన రాహిత్యంగా కలిగిస్తుంది. మనమంటే మనం చెప్పుకున్నాం. మనకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఈ ఇద్దరు శత్రువులు కలిసి ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారు. ఈ ఇద్దరు శత్రువులు ప్రమాదాలను మూకిని కరిగిస్తారు. ముగ్గురిని మాకు ముందర పంపుతా శత్రువులను. నేను చెప్పుకున్నా జ్ఞాపకం ఉంది అనుకుంటాను. విరోధి త్రయం. స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ఫల విరోధి. మనకు కామము, క్రోధము ఇవి రెండు ఉన్నాయి అంటే వారు పక్కన ఉండి ఈ ముగ్గురిని ముందుకు పంపుతారు. ఎవరండీ వీరు? స్వరూప విరోధి అంటే.

నేనంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అంటే నేను స్వతంత్రుడిని అనుకుంటా. స్వాతంత్ర్యము స్వరూప విరోధం. ఇక ఉపాయ విరోధం నన్ను ఎవరెవరో కాపాడుతారు అనుకుంటారు. ఇతర రక్షకత్వ భావన ఉందే అంటే ఉపాయము కాని దాన్ని ఉపాయముగా భావించుట ఉపాయ విరోధి. ఇంకోటి ఫల విరోధి దీనికే పేరు ప్రాప్య విరోధి. అదేమిటి భగవంతుడిని చేరటం వల్ల మోక్షాన్ని చేరటం వలన. మోక్షంలో పరమాత్మను సేవించుట వలన మనకు ఆనందం కలుగుతుంది అనుకోను. మోక్షంలో స్వభోక్తృత్వ బుద్ధి అంటారు. మనం అక్కడ చేరాం పరమాత్మ దగ్గర చేరాం. పరమాత్మకు కైంకర్యం చేస్తున్నాం. ఎవరికి లాభం? పరమాత్మకా మనకా? మనకేం లేదు అంతా ఆయనకే లాభం. అందులో మనకు కూడా ఆనందం ఉంది అనుకుంటే పంచభక్ష్య పరమాన్నాలను చక్కగా వేడి వేడిగా హాట్ రాదు అంటాం కదా వేడి వేడిగా పొగలు వచ్చేలా ముందర పెట్టారు సాపాటు చేయమని ఆ పైమూత తీయగానే అందులో రెండు గోళ్ళు నాలుగు ఎందు కనబడ్డాయి అనుకోండి వెంట్రుకలు ఎలా ఉంటుంది? పదాలు బాగానే ఉన్నాయి కానీ పనికిరాని అందులో పడింది అన్నమాట. అలాగే భగవంతుడిని చేరుట నాకోసము అనుకుంటే తప్పు. అన్నాము తినేవాడితో అంటే మనం అన్నాన్ని తింటున్నాం. లాభం సంతోషం తినేవాడికా అన్నానికా? నేను తినబడుతున్నాను వీడితో అని అన్నం ఆనందిస్తున్నాయండి. అబ్బా నన్ను వీడు ఇంత దగ్గర తింటున్నాడు నాకెంత ఆనందమో అనుకుంటుందే. ఇంత కమ్మగా ఉన్నాను, మీరు రుచిగా ఆనందంగా భోజనం చేస్తున్నారు, నాకు మహా ఆనందం. ఏ అన్నం అనుకో మనం తినలేం. ఎందుకంటే సరిగ్గా నోరు పెట్టుకుని పడుకోగానే బాగున్నాను కదా అన్నం అడిగింది అనుకోండి, ఏం చేస్తామండీ మనం?

ఏది? తినేవాళ్ళు ఆనందించారండి, అన్నం కాదు. అహమన్నం, అహమన్నం, అహమన్నం. మనమంతా అన్నం, మనం భోగ్యం. మనం అనుభవించబడే వాళ్ళం. అనుభవించేవాడు పరమాత్ము. ఆనందం అనుభవించే వారికే కానీ అనుభవించబడే వారికి ఆనందం ఉండదు. నేను తీయగా ఉన్నానని లడ్డు, నేను కారం ఉన్నానని ఊరగాయ అంటే మనం తింటామండి. అనలేము. అలాగే జీవుడు పరమాత్మను చేరి నేను ఆనందిస్తున్నాను అనుకుంటే ప్రమాదం కదా మరి. ఇది ప్రాప్య విరోధి. ఒకటి స్వరూప విరోధి, ఒకటి ఉపాయ విరోధి, మరి ఒకటి ప్రాప్య విరోధి. అంటే ఏమిటి? మనము పరమాత్మకు పరతంత్రులము. మనను పరమాత్మ మాత్రమే కాపాడేవాడు. మనం అనుభవించడం వలన మనం మనము సేవించడం వలన పరమాత్మ ఆనందిస్తున్నాడు. ఇవి స్వరూపాలు. దానికి వ్యతిరేకంగా నేను స్వతంత్రుడిని, నన్ను ఎవరో కాపాడుతారు, భగవంతుడిని చేరి నేను ఆనందిస్తున్నాను అంటే ఇది విరోధి త్రయం అంటారు. ఇలాంటి విరోధి త్రయం తొలగిపోవాలి. ఈ తొలగిపోవటమేమో చెప్తున్నాడు. తత్ అహైతుకం జ్ఞానం. జనయత్యాసు వైరాగ్యం జ్ఞానంచ తత్ అహైతుకం చాలా ఈ అధ్యాయం ఉందే. ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా మీరు తెలుగులో రాసుకుంటే ఓ చిన్న టీచర్. అంటే ధర్మం అంటే ఏమిటి? ధర్మం వలన ఏమి కలుగుతుంది? రెండోది ఇలాంటి ధర్మమును ఆచరించాలనే బుద్ధి ఎలా కలుగుతుంది? పరసాధన సమాధానం మరి వస్తున్నాడు అదే రీతిలో. ప్రజ్ఞ ఎలా ఉందో సమాధానం అలా వస్తుంది. ఇప్పుడు చెప్పాడు పరమాత్మ యందు ప్రయోజనమును ఆకాంక్షించకుండా కలిగేటువంటి భక్తే ధర్మము. ఈ పరమాత్మ యందు ఇలాంటి భక్తి కలిగిన తర్వాత వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యంతో పాటు జ్ఞానం కలుగుతుంది. ఇవి కలిగిన తర్వాత

ధర్మః స్వనిష్టితః పుంసాం విశ్వక్సేన కథాస్యః నోత్పాదయేత్ యది రతిం శ్రమ ఏవహి కేవలం. మళ్ళీ ఒకసారి వెనకకు వెళుతున్నాను. పరమాత్మ యందు ప్రయోజనమును కాంక్షించని భక్తిని కలిగించేదే ధర్మము అన్నాడు. ఇప్పుడు వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఒకవేళ చక్కగా ఆచరించినటువంటి ధర్మము పరమాత్మ యందు భక్తిని కలిగించకుంటే శ్రమ ఏవహి కేవలం. కేవలం ఆయాసం తప్ప ఏమీ పనికిరాదు. దాని వల్ల ఇలాంటి ప్రయోజనం. అంటే మనం అంటాం రోజు చాలామంది చెప్పుకుంటారు. నేనండి నేను రోజు మూడు సార్లు గుడికి పోతానండి. తప్పనండి. ఎవ్వరు వచ్చినాక నేను పోతానండి. అన్ని పనులైనా సరే కానీ మాది ఆ పని చేస్తానండి. ఇవాళ కాదండి నాకు 30 ఏళ్ల నుంచి అలవాటు ఉంది రోజు గుడికి పోతానండి. అంటే నువ్వు గుడికి పోయేది ఎందుకు అని చెప్పుకోవడానికి అన్నాను. ఆయన చూడడానికి కాదు. దీని భక్తి అన్నావా? నిజముగా గుడికి పోయేవాడు చూసి పక్కవాడు చెప్తాడు వాడండి పరమాత్మ రోజు పోతాదని. నేను బాగా దానం చేస్తున్నానండి, నేను మంచి బుద్ధిమంతుడినండి అని మనం చెప్పుకుంటే ఏమంటారు? అలా చెప్పుకునే హక్కు ఒక ఆయనకే ఉంది. ఎవరికీ? పరమాత్మకి ఇంకోడు చెప్పలేడు కాబట్టి. కదా పరమాత్మ గురించి ఇంకోడు చెప్పలేడు కాబట్టి ఆయన చెప్పుకుంటాడు. మనకు ఎంతమంది చెప్తారు ఓకే ఓకే ఓకే. పక్క వాడు చెప్తాడు ఎదురు వాడు చెప్తాడు వెనక వాడు చెప్తాడు. ఇంక మనం చెప్పుకోవడం ఎందుకు? చెప్పలేని వాడైతే చెప్పుకోవాలి కానీ ఇదేంది బాగా అందుకోసమని పరమాత్మ యందు భక్తిని కలిగించని ధర్మాచరణ. శ్రమ తప్ప ధర్మం కాదు ధర్మ స్పర్శిత పుంసాం విశ్వప్సేన కథా సుయః నోత్పాదయేతు యది రతిం నిజంగా వీడు ధర్మం ఆచరిస్తే భగవంతుని కథలు వినాలనేటువంటి ప్రీతి కలగాలి, కోరిక పుట్టాలి. భాగవతము భారతం ఏదో కావచ్చు ఏదైనా వాడికి అదే భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు ఇంకో పురాణం కావచ్చు.

పరమాత్మకు సంబంధించిన కథా ప్రవచనం జరుగుతున్నది అంటే పరిగెత్తుకొని వెళ్లి వినాలనిపించే తహతహ ఆర్తి కోరిక లేదు కలగలేదు అంటే అతను ఎంత ధర్మమును ఆచరించినా ఆయాతం తప్ప ఫలము నోత్పాదయేత్ ఇది రతిం శ్రమయేవహి కేవలం ధర్మస్య అపవర్గస్య నార్ధః అర్థాయ కల్పతే. నార్ధస్య ధర్మైకాంతస్య కామః లాభస్య లాభాయహి స్మృతః కాస్త మళ్ళీ చర్చలోకి వస్తారు ఎందుకంటే ధర్మము. ఆచరణ, పరమాత్మ, మోక్షము, సేవ ఇవన్నీ వినటానికి, పలకటానికి, చెప్పడానికి చాలా బాగానే ఉంటాయి. పరోపదేశే పాండిత్యమని ఈ పదాలు అందరూ వాడుతారు. కానీ వాస్తవంగా వాటి అర్థం ఏమి? మనకు పురుషార్ధములు నాలుగు అనుకుంటున్నాం. సరే చెప్పుకున్నా అచ్చలేదు. ప్రధానం అనేది మాత్రం మూడే. ఎందుకంటే సిద్ధాంతం ప్రకారం మోక్షం పురుషార్ధం కాదనే సిద్ధాంతం. మోక్షము పురుషార్ధం కాదు అంటే పురుషార్ధం ఏంటి పురుషార్ధం అంటే పురుషుని చేత కోరబడేది పురుషైహి అర్ధ్యతే ఇతి పురుషార్ధం కదా పురుషుల చేత కోరబడదని పురుషార్థం అంటాం. మరి మోత్సం అంటే ఏమిటి? ప్రకృతితో ఎలాంటి సంబంధము లేకుండా మన స్వస్వరూపం. అంటే మనం పరమాత్మకు సేవకులం, పరమాత్మ దగ్గర ఉండుట. కదండీ? పరమాత్మ దగ్గర ఉండుట మన స్వరూపమా? మనం దాన్ని కోరుకోవాలి. అది మన స్వరూపమే. మన ఒజినాటి అంటాం. సహజ స్థితి అదే. భగవంతుని దగ్గర ఉంటే మనం మనం. కాకుంటే కాదు.

కాబట్టి భగవంతుని సేవ చేయాలని కోరుకుంటావేమో కానీ భగవంతుని చేరాలనేటువంటిది భగవంతునితో చేరి యుండుట నీ స్వరూపం. అది నీ అసలైన వాస్తవిక స్థితి. కాబట్టి మోక్షము స్వరూపమే కానీ పురుషార్ధం కాదు అనేది సిద్ధాంతం. అందువల్ల మూడే పురుషార్ధాలు. వ్యజములు కూడా మూడే. ధర్మము, అర్థము, కామము. ఇప్పుడు ఈ ధర్మము, అర్థము, కామము ఈ మూడు ఈ వరుసలో కానీ ఆ వరుసలో కానీ అసలు వీటి ఆంతర్యం. వీటి స్వరూపం వీటికి ప్రయోజనం ఏమిటి? అంటే ధర్మమును ఎందుకు ఆచరించాలి? ఏదో అర్థం కాకుంటే ధర్మమును ఆచరించడం వల్ల ఏం వస్తుంది? ఏం చెబుదాం? లోకంలో ఏం చెప్తాం అని? మన డ్యూటీ మనం చేస్తే వేతనం కరెక్ట్ అయి ఉంటుంది కదా. భగవాన్ డ్యూటీ అండి. మన డ్యూటీ మనం నెల రోజులు ఆఫీస్ కి వెళ్ళాము. ఫస్ట్ తాగానే వెదన ఇస్తారు. కాబట్టి ఈ వెదనం దేని వల్ల వచ్చింది? ధర్మం ఆచరిస్తేనే వచ్చింది. కాబట్టి ధర్మమునకు ప్రయోజనం ఏమిటి అంటే అర్థము. సరే ధర్మమును ఆధరించి అర్థాన్ని సంపాదించాం. ఇప్పుడు అర్థాన్ని సంపాదించడం వల్ల ఏం ప్రయోజనం? డబ్బు సంపాదించేది ఎందుకు? ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచి అబ్బాయిలు కలగాలి, మంచి మిద్దెలు, మంచి మేరలు, రెండు ఏసీలు, నాలుగు ఇంచెవిటి ఇప్పుడు ఏముంటాయి కొత్తవి వచ్చాయి కదా అవన్నీ తీసుకోవాలి. అంటే ఇది ఏమిటి? కోరికలు. అంటే ధర్మమును ఆచరించేది అర్థము కొరకు, అర్థము సంపాదించేది కామము కొరకు. మళ్ళీ కామము తీర్చుకునేది, కోరికలు తీర్చుకునేది ధర్మము కొరకు. అంతేగా అండి. మరి ధర్మం అండి, సంపాదించి ఏం చేయాలి చెప్పాం కదా. ధనమునకు మూడు స్థితులు జ్ఞాపకం ఉందనుకుంటాను. దానం, భోగః, నాశః. గతయో భవంతి విత్తస్య.

ధనమునకు మూడు స్వరూపాలు. బాగా డబ్బు వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి కాదు, అది ఏదో మూడు రకాలుగా పోతుంది. అయితే దానం చేయాలి. అంత మంచి పని కంట పుట్టి పుట్టావ అనుకోండి బాగా సంపాదించి మనకి ఇస్తామా తప్పు లేదండి. మరి ఏం చేస్తావయ్యా మేము అనుభవిస్తాం. అనుభవించు బాధ లేదు. అది కూడా కాదనుకోండి మూడోది నాశనం. చెప్తారు వ్యాసుడు యో నదదాతి నపుంతే. తత్య తృతీయ గతిర్భవతి. ఎవడు దానము చేయడో, ఎవడు దాననుభవించడో అలాంటి వాని డబ్బు దొరలో దొంగలో. తీసుకొని పోతారు నశిస్తుంది అని శాస్త్రం. కాబట్టి అర్ధమునకు ప్రయోజనం కామము. కామము యొక్క పరిపూర్తి ధర్మ ఆచరణ కోసం. ఇలా రౌండ్ తిరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వచ్చిన బాధ ఎక్కడంటే మొదటి నుంచి కానీ చివరి నుంచి కానీ మధ్య దొరుకుతుందా అని. అంటే కామము కోరిక అనేది ఉందే. నాకు కోరిక తీరినది ఇక నాకు ఎలాంటి కోరికలు లేవు అనే స్థితి ఎవరికైనా ఎక్కడైనా వస్తుందా? ప్రపంచంలో ఎవరైనా ఇక నాకు ఏ కోరికలు లేవు అన్నీ పొందానయ్యా ఇక చాలు అంటాడా అండి? కుదరదు కదా. కోరికలన్నీ పూర్తయ్యాయి అనేవాడు లేనప్పుడు డబ్బు సంపాదించే ప్రయత్నం ఆగుతుందా? ఆగదు. మరి డబ్బు సంపాదించే ప్రయత్నంలోనే ఆచరిస్తే అది ధర్మమునే ఆచరిస్తారని అనుకోవచ్చా? ఎందుకంటే ఏది ప్రయోజనమో ప్రయోజనాన్ని బట్టి మనం ఆచరించేటువంటి కర్మకు ప్రాధాన్యం స్వస్థంగా ఉంటుంది. నేను డబ్బు సంపాదించాలి అనుకున్నాడు వారికి దొరకలేదు కోరిక ఏమో పెరిగింది ఏం చేస్తాడు? మర్యాదగా ఇయ్యకుంటే దొంగతనం చేసి తీసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థం వచ్చింది కదా, డబ్బు వచ్చిందా లేదా? డబ్బు ఎట్లా వచ్చింది? ధర్మంగా వచ్చిందా? వాడు అదే అంటాడు, నా ధర్మం అండి అంటాడు.

కాబట్టి ధర్మమునకు ఎట్టి పరిస్థితులలోనూ అర్థం ప్రయోజనం కాదు. ఈ సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోకుంటే పురుషార్థ స్వరూపానికే నాశనం అంటారు. ధర్మస్యహి ఆపవర్గస్యనార్ధః అర్ధాయ కల్పతే. ధర్మం వలన మోక్షం రావన్నయ్యా అది ఆపవర్గం. ధర్మం అంటే పాప వర్గం అంటే మోక్షమునకు సాధనం కావాలి. మనము ధర్మమును ఆచరించటం వలన సంసారం మీద విరక్తి కలగాలి. ఎలాంటి కోరికలు కలగకూడదు. ఎలాగయ్యా అంటే ఒక యజ్ఞం చేశాం. స్వర్గం వచ్చేసింది. స్వర్గానికి వెళ్ళాం. ఓ 100 ఏళ్లో, 50 ఏళ్లో, 1000 ఏళ్లో ఉన్నాం. అయిపోయింది కాబట్టి నెట్టేసాడు. మరి నెట్టివేయబడి కిందికి వచ్చినవాడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అనుకుంటాడా? యజ్ఞం చేస్తే మెడ పట్టి గంట పడతాం అనుకుంటాడా? ఏమనుకుంటావ్? పోవాలి న్యాయంగా ఆలోచించండి. ఆ నెడితే నెట్టాడండి కొందేళ్ళు అయితే ఉన్నాం కదా ఆ కొందేళ్ళు ఉంటే చాలు లేండి అనుకుంటాడా? సంవత్సరం మొత్తం ఎంత గౌరవంగా చూచినా చివరి రోజు అవమానిస్తే ఏది జ్ఞాపకం ఉంటుంది? ఏం లాభం అండి బాగా బాగా ఇత్తడిలో భోజనం పెట్టాడు. ఉప్పు రెండు కూరగాయలు వేశాడు ఇక కూర్చుంచుకో. వచ్చావు కదా పోతాం తిను అన్నాడు అనుకోండి తింటాడా అండి? ఏయ్ ఇన్ని పెట్టారండి మీకు పదార్థాలు 32. ఏం కావాలి? సమ్మానం కావాలి. అవమానం కాదు సమ్మానం కావాలి. సమ్మానం లేకుండా పొందే సంపదలు నరకాయ ఉపకల్పతే అవి నరకాన్ని ఇస్తాయి కానీ స్వర్గం అనరు దాన్ని. మరి యజ్ఞము చేసి ఒక శాస్త్రం ఉంది తెలుసో లేదో అయితే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ధర్మం అది ఎబ్బెట్టు కాదు శాస్త్రం అది.

ఒక అశ్వనేశ యాగం ఉంది. అలాగే పుత్రకామేష్టి ఉంది. ఇలాగే మనకు జ్యోతిష్ఠోమం ఉంది. అతిరాత్రం ఉంది. ఇలా యాగాలలో ఈ ఒక రకమైన యాగం ఉంది. ఆ యాగంలో చాలా యాగాల్లో ఉంటుందనుకోండి, యజ్ఞంలో ఉంటుందది. కొందరు బంధికి ఆ మంత్రాలు తప్పించే చెప్పడం లేదు మంత్రాలు. వాస్తవంగా చెప్పాలి. ఏమిటంటే యజ్ఞం మొదలు పెట్టగానే యజమాని చేసిన తప్పును యజమానురాలు చేసిన తప్పును తీసి చెప్పుకోవాలి. చెప్పి ఆ తప్పులన్నీ ప్రాయశ్చిత్తార్థం యజ్ఞం చేస్తున్నామని చెప్పుకోవాలి. తప్పులు అంటే మొగని కొట్టడమో, పెళ్ళాన్ని కొట్టడమో, దొంగతనం చేయడమో కాదు. వ్యభిచారం వీరెన్ని చేశారో వారిన్ని చేశారో చెప్పుకోవాలి. అందుకే స్వామి తెలుసా? యజ్ఞం చేసి రంకు బయట పెట్టుకోవడం ఎందుకండీ నేను చేయను అన్నారండి. చెప్పారు శాస్త్రం చెప్పారు అంటే ఇంత కష్టపడి ఇంత పెద్ద యజ్ఞం చేసి స్వర్గంలో వానితో మెడ పట్టుకొని గెంటించుకోవడం మంచిదా అండి? ఆయన నీ యజ్ఞం వద్దు నువ్వు వద్దు అంటాడు. ఆలోచించాలి స్థితి. ఇప్పుడు ధర్మం దేని కోసం అండి? యజ్ఞం కోసమైనా స్వర్గం కోసమైనా? ఏం కోసమా? పిల్లల కోసమా? భార్య కోసమా? ఇంటి కోసమా? కాదే. మరి దేనికోసం? ఎక్కడికి వెళితే మళ్ళీ వెళ్లిపొమ్మని అనరో. ఎక్కడ మనను అవమానించరో, ఎక్కడ మనను ఎప్పటికీ ఉండవని కోరుతారో, ఎక్కడికి వెళితే తిరిగి రావాలని మనకు కూడా అనిపించదో, అలాంటి మోక్షాన్ని ప్రసాదించేది ధర్మం. మరి ధర్మానికి పేరు ఆపవర్గ్యం అంటాం. ధర్మస్య హి ఆపవర్గ్యస్య. మోర్చమును సాధించేటువంటి ధర్మమునకు అర్ధః అర్ధాయ నకల్పతే. ధనము ప్రయోజనముగా ఉండదు. అంటే ధర్మమును ఆచరించుట ధన సంపాదన కొరకు అనే మాట అసత్యము, భ్రమ, తప్పు. అది అధర్మం అవుతుంది. ఎందుకంటే ధర్మం అనేది శాశ్వతం.

ధర్మం అనేది నిష్కలంకరం. ధర్మం అనేది అవినాశ్యము, నశించనిది. నశించనిది, శాశ్వతమైనది, ఉత్తమమైనది, మోర్చమును మాత్రమే ఇచ్చేది. ఇలాంటి ధర్మముతో కొంతకాలం ఉండి కొంత సుఖమునిచ్చి. తర్వాత దుఃఖాన్ని కలిగించి సుఖాన్ని మరిచిపోయేంతటి బాధలు పెట్టే అర్థము ఇంత ఉత్తమమైన ధర్మానికి ప్రయోజనం అవుతుందండి. తండ్రి ఎలాంటి వాడో కొడుకు కూడా అలాంటి వాడు కావాలి. నాకు విరుద్ధః సుత ఇష్యతే అని శాస్త్రం. పరమ భక్తాగ్రేసరుడు తండ్రి అయితే పరమ దుర్మా కొడుకు అయితే ఎలా ఒప్పుకుంటాం కుదరదు. ధర్మము వలన అర్థం వస్తుంది, వస్తే రావచ్చు కానీ ధర్మము ఆచరించుట అర్థము కొరకే అంటే ఒప్పుకోం. కాదు, ధర్మము మోక్షము కొరకే. మోత్సం సాధించేటువంటి ధర్మము అర్థము కొరకని చెప్పుట కుదరదు. ధర్మస్యహి ఆపవర్గస్య నార్ధః అర్థాయ కల్పతే. అలాగే నార్ధస్య ధర్మైకాంతస్య కామః ఇంకోది ఏమిటి ఇంకో ప్రమాదం మనకు డబ్బు వచ్చింది అనగానే ఇక అన్ని కోరికలు తీర్చుకుందాం ఆ వస్తువు కొందాం ఈ వస్తువు కొందాం అది అనుభవిద్దాం ఇది అనుభవిద్దాం కాదు డబ్బు సంపాదించుట దేని కొరకు? ధర్మమును ఆచరించుట కొరకు. అర్ధస్య ధర్మైకాంతస్య. ధనము వచ్చినది అర్ధము లభించినది అంటే లభించిన అర్ధముతో ధర్మాన్ని ఆచరించాలి. మీకు అంటే ఏమిటి? అక్కడ ఎంత సూక్ష్మం దాగొండాలి అంటే మనము ధర్మమును ఆచరిస్తున్నప్పుడు ధర్మమును ఆచరింపకుండా చేసేవి ఏవి? యజ్ఞం చేస్తున్నాం, ఆకలి అయింది అనుకోండి, ఒకరిని సేవిస్తున్నాం, భార్యకు పిల్లలకు బట్టలు లేవు, వస్తువులు లేవు, ఇంకేవో లేవు, ఇల్లు లేదు. అయ్యో నా భార్యకు ఇల్లు లేదే, నాకు ఇల్లు లేదే, నా పిల్లలకు వస్త్రాలు లేవే, చదువు లేదే, స్కూల్ లేదే, ఇలా ఎన్నో బాధలు కలిగిస్తాయి. అదే అర్థం ఉందనుకోండి, ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ కలిగించడం దేనికోసం? ఏ దిగులు లేకుండా ధర్మాన్ని ఆచరించడానికి కోసం. ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మనస్సు ఇతరమైనటువంటి వ్యవహారాల్లోకి వెళ్లి ధర్మానికి భంగం కలిగించకుండా ఉండటానికి.

కావలసిన సాధనాలు సంపాదించడానికి చేకూరే అర్థము ధర్మాచరణకే తప్ప కామాచరణకు కాదు, కామ సంపాదనకు కాదు. అందుకే నార్ధస్య ధర్మైకాంతస్య చాలా విశిష్టమైన శ్లోకం చాలా లోతుగా ఉంటుంది మనం మొత్తం మనకున్న అనుభవాన్ని మొత్తం మరిచిపోవాలి. అంటే ఉద్యోగం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఇల్లు కొనుక్కుంటున్నాం. సిలసిల అదే. కానీ డబ్బులు వచ్చేవి దేనికోసం? ఇల్లు కొనుక్కుంటున్నాం ఇల్లు కొనుక్కోవడం దేనికోసం? కరెక్ట్ గా ఉద్యోగం అయిపోవడానికి. వాస్తవంగా ఆలోచించండి. మనకంటూ ఒక ఇల్లు ఉంటే రోజు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇలా పెడతావు అని సాధన ఏర్పడుతుంది. ఇల్లు లేదు ఇవాళ చైతన్యపురిలో ఎల్లుండి జూబ్లీ గైస్ లో ఆ వల్ల నుండి మాధవాపురంలో ఉంటాం. ఎక్కడ ఆఫీస్ ఏం చేయగలం ఇక్కడ. కరెక్ట్ గా రూడి చేయడానికి ఇల్లు పనికి వస్తుంది. అలాగే ఒక కుటుంబం, ఒక పిల్లలు, ఒక సంతానం, ఒక వ్యవస్థ అనేటువంటిది ధర్మాచరణకు పనికి రావడానికే తప్ప ధర్మాన్ని భంగం చేయడానికి వ్యవస్థ కాదు. కాబట్టి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ధర్మాన్ని ఆచరించుట మోక్షం కోసమే. అర్థమును సంపాదించుట ధర్మాచరణ కోసమే. అంటే ధర్మము అర్థము కొరకు కాదు అర్థము కామము కొరకు కాదు ఈ వరుస తప్పు. అంతే కాదు మన వాళ్ళు కూడా పురుషార్ధములు నాలుగని చెప్పి ఇటు అటు పెద్ద వాటిని పెట్టి మధ్యన చిన్న వాటిని పెట్టారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. శాస్త్రం ఏంటంటే ఎటు పక్క ఉన్నది దాని పక్క దానికే పోతుంది. అర్థం అనేది ఎక్కడ అనుభవించాలి? ధర్మం అనుభవించాలి. అలాగే కామం ఎక్కడ అనుభవించాలి? మోక్షం అనుభవించాలి. అంటే నీ కోరికలు. మోక్షంలో ఉండాలి, నీ అర్థము కర్మాన్ని అచివించాలి. మనం కోరవలసింది దేన్ని? తాత్కాలికమైనటువంటి సుఖాభాసాన్ని ఇచ్చి అనంత దుఃఖాన్ని కలిగించే కామం అవుతుందండి, అదేం కోరిక అండి? మనం చెప్పుకున్నాం కదా తండూయమానేన కటంక అది దురద పెట్టేసింది కాస్త గట్టిగా గీక్కున్నాం నోరు మెల్లగా గీకితే ఆహా ఆహా అంటాం గట్టిగా గీకితే శర్మకాసి లేచిపోయి అమ్మ బాబోయ్ అబ్బా ఇంత మడుకుంది మరి ఎవరికి గీక్కోమన్నాడు నిన్ను.

అది మనమే మన గోరేకి ఈగుతుంది, మన చర్మం పోతుంది మనం ఒత్తుకుంటాం. ఇలాంటిదే అన్ని కోరికలు. ఇల్లు కానీ, పిల్లలు కానీ, సంసారం కానీ, సుఖం కానీ ఇదంతా అన్నీ కూడా తాత్కాలికముగా ఆనందం కలిగించే లోపల మరిచిపోలేనంతటి. దుఃఖానికి కారణమయ్యేవి అలాంటిది కామము అర్థం వల్ల వస్తుందా అనుకోవచ్చు. అంటే మనము సంపాదించినది ఏది నశించే దాన్ని సంపాదించకూడదు ఒకటే గుర్తు. ధమసూత్రం అదే. మనము దేన్ని సంపాదించినా, మనము దేన్ని ఆచరించినా, మనము ఆచరించిన దానితో మనకు లభించేది శాశ్వతం కావాలి తప్ప క్షణికం కాకూడదు. ఈ ఒక్క సిద్ధాంతాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే ధర్మము అర్థం కోసం కాదు, అర్థం కామం కోసం కాదు. కామం అనేటువంటిది మనకు ఎలా రావాలి? ఆ ధర్మమును సంపాదించుట కాదు, అర్థమును సంపాదించుట ధర్మమును ఆచరించుటకు. కోరిక అనేటువంటిది ధర్మాచరణలోనే ఉండాలి. ఇది సిద్ధాంతం చెప్పి చెప్తున్నాడు ధర్మస్యహి అపవర్గస్య నార్ధః అర్ధాయ ఉపకల్పతే నార్ధస్య ధర్మైకాంతస్య. కామాయ కల్పతే కామః లాభాయ హిస్మృతః ఇది లాభం కాదు. ఈ వరుస కాదు ఇది ప్రయోజనం కాదు. ఇవి కావు కాబట్టే ధర్మము ఆచరించడం వలన మోక్షం కావాలి. మోత్సం ఇచ్చేవాడు పరమాత్మ. కాబట్టి ధన్ ఓది అన్నాడు అరే దేన్ని ఆచరించటం వలన పరమాత్మ యందు మనకు ప్రీతి కలుగుతుందో అది సగం. ధర్మ స్వనుష్టిత పుంసాం విశ్వక్షేన కథాసుయః నోత్పాదయేతి దిరతిం సమయేవహి కేవలం ఇది కారణం. ధర్మం అనేది మోక్షమును ప్రసాదించాలి కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ యందు భక్తిని కలిగించని ధర్మం ధర్మం కాదు. పరమాత్మ యందు భక్తిని కలిగించకుండా ఆచరించే ధర్మము వలన శ్రమ తప్ప మరేమీ మిగలదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కామస్యనేంద్రియ ప్రీతిర్లాభః జీవేన యావతా సరేనయ్యా కోరికలు ఉన్నాయి.

ఆ కోరికను పొందాం. అంటే అనుభవించాము అన్నమాట. అనుభవించడం వల్ల ఏం కలగాలి? అంటే ఏంటండీ తృప్తి అండి. ఇంద్రియ ప్రీతి హాయిగా నా కన్నుకు ఆనందం కలిగింది. ఏమిటికి ఒక సౌందర్యాన్ని చూశాను నా కన్ను ఆనందంగా ఉంది. ఒక చక్కని కమ్మని సంగీతాన్ని విన్నాను, నా చెవు ఆనందంగా ఉంది. ఏదో ఒక మంచి మెత్తని వస్తువు కృషించాను, నా శరీరానికి ఓ ఆనందం కలిగింది. ఏదో చక్కని మాట అన్నాను, పాట పాడాను, వీడికేదో ఆనందం రుచి పోనీ. రుచి చూశాము నాలెడ్జ్ తగులుతుందా అండి? ఎప్పుడైనా ఏ ఇంద్రియమైనా అనుభవంతో తృప్తిని పొందానని చెబుతుందా? ఆలోచించుకోండి. ఒకసారి తింటే తృప్తి పొందితే ఇక మళ్ళీ వాడు. అన్నం తిన్నావా నాయనా ఆ తిన్నా అని చెప్పి ఉండింది అని మళ్ళీ అడగవు కదా మా బడి తాగండి అంటారు. అంటే రాత్రి మళ్ళీ అడగలేదు అప్పుడు అబ్బే అదేం లేదు ఇప్పుడు అది లేదు. ఇంకా ఇంద్రియ ప్రీతి ఉంటుందా? కామస్య నేంద్రియ ప్రీతిహి. ఇంద్రియములకు తృప్తి కలిగించే కోరిక ఏదైనా ఉందా? కాబట్టి ఇంద్రియ ప్రీతి కామమునకు ప్రయోజనం కాదు. ధర్మమునకు ప్రయోజనం అర్ధము కాదు, అర్ధమునకు ప్రయోజనం కామము కాదు, కామమునకు ప్రయోజనము ఇంద్రియ ప్రీతి కాదు ఎందుకంటే ఇది కాల కాదు, అసంభవము. ఎంత తిన్నా దాన్ని ఇంకో రకంగా తినాలి. ఒకప్పుడేమో అన్నము, కూర విడివిడిగా చేసి కలుపుకొని తినేవాళ్ళు. ఓపిక లేక రెండు కలుపుకుంటున్నారు. చేస్తారు అలాగే చేస్తారు కదా. అన్నంలోనే కూర లెక్కితే ఏమైతుంది? ఏదో బిర్యానీ. బిర్యానీ అంటే ఏంటండీ? ఉప్పు, కారం, పులుపు, చిత్తపండు అన్నీ అందులో పడేసి మనం దుమ్ము చేస్తే విడిగా కూర విడిగా పులుసు ఎందుకు అన్ని ఇందులోనే ఉంటాయి. ఇందులోనే కూరగాయలు ఉంటే ఇందులోనే అందులో పెరుగు వేసుకుంటారు పై నుంచి. అందులోనే పెరుగు, అందులోనే కూరగాయలు, అందులోనే అన్ని కాయలు అందులోనే ఉంటాయి. ఒకసారి తింటే అయిపోతుంది. ఎందుకంటే. విడివిడిగా తినే అలుపుకున్నాము అని అది మళ్ళా కూర్చోని తినే ఒప్పుక లేక నిలబడి తినిపోదాం. ఎప్పుడు వెరైటీ తిరుగు తిరిగి ఏం బాబు నిలబడి తిన్నాం కాసేపు. మరి ఇందులో ఎప్పుడో తృప్తి కలిగిందా? ఇవాళ తిన్నాము ఇవాళ రేపు వద్దు మానేస్తామా? రేపు ఇంకో వెరైటీ కాదు కూరగాయలో మార్పు, అన్నంలో మార్పు కాదు కూరగాయలు లేకుండా ఒకటి, కూరగాయలు ఉంటే ఒకటి లేదా నూనె పోస ఎన్ని బాధలు ఉన్నాయి. ఇన్ని చేసినా తృప్తి కలుగుతున్నదా?

కాబట్టి కోరికకు ఇంద్రియ ప్రీతి ప్రయోజనమే కాదు. దేనితో ఆత్మ సంతోషిస్తుందో అది కామం. నిజముగా కోరికకు లాభం ఏమిటండి? ఏ ఆత్మ సంప్రసీదతి అది వీటితో కుదిరే పని ఏమండీ? రూపాన్ని చూసినా, గంధాన్ని చూసినా, శబ్దాన్ని విన్నా, రుచిని చూసినా, స్పర్శను చూసినా ఆత్మకు తృప్తి కలుగుతుందా? కాబట్టి ఇవి పురుషార్ధములే కావు. ఇవి వీటి కోసము కాదు. కామస్యనేంద్రియ ప్రీతి లాభః జీవేత యావత బ్రతికున్నంత కాలం అనుభవించిన కోరికల వల్ల ఇంద్రియములకు తృప్తి కలగదు. కలగకనే ఆ నువ్వు చాలా ఉత్తమురాలవు ఈ ఒక్క జన్మ కాదు. ఇంకా 100 జన్మలు కూడా నీవే నాకు భార్యగా ఉండాలని ఎందుకు అడుగుతున్నాడు? ఎంత ప్రేమ అండి భార్య మీద? నేను ఒక్కడినే అనుభవిస్తానా ఈ నరకాన్ని నువ్వు కూడా నాతో పాటు ఇంకో 100 జన్మలు అనుభవిస్తా ప్రేమండి ఏం చేస్తాం మరి? కాబట్టి నిజంగా ప్రీతి అనేది ఉంటే ఇక తారు మళ్ళా ఈ భార్యలు ఈ సంసారంలో ఎందుకు ఇక నాకు వద్దండి పెళ్లి అయింది పిల్లలు అయ్యారు సంసారం అయిపోయింది ఇక నాకు సంసారం వద్దు అని అంటారండి. మరి ఒక్కండి. ఇంకోసారి ఇంకో జన్మలో కూడా నువ్వే భార్య కావాలి, నువ్వే భర్త కావాలి. ఇంకో జన్మలో ఇదే ఉండాలి అనేసి అడుగుతారు అక్కడ. ఇది ఉండదు, వాళ్ళు ఉండరు, ఏదీ కాదు అక్కడ. ఇది ఏమిటి? ఏం సూచిస్తుంది అది? కోరికలను అనుభవించుట వలన తృప్తి అనేది కలగదు. నిజముగా తృప్తి అనేదే కలిగితే సంసారం ఇంత కాలం ఉండదు. ఇదంతా మోక్షమయ్యేది కాబట్టి కామస్య నేంద్రియ ప్రీతిహి యావతా జీవేత బ్రతికున్నంత కాలం అనుభవించిన ఇంద్రియములకు తృప్తి కలగదు జీవస్య తత్వ జిజ్ఞాసానార్థః యస్తేహ కర్మభిహి అదే రీతిలో మనము ఆచరించేటువంటి కర్మలతో జీవుడికి తత్వమును తెలుసుకోవాలనేటువంటి భావనే కలగదు. అవుతుందా అండి? పుట్టాము, పెరిగాము, వివాహము, సంతానము, ఉద్యోగము వాళ్ళ కోసం. రోగారుస చికిత్స. మరణం వస్తే వెళ్ళిపోతాం.

నేను ఎందుకు పుట్టాను? ఎందుకు పెరుగుతున్నాను? ఈ వివాహము, ఈ సంతానము వ్యవస్థ ఏమిటి? ఎంత దూరం వెళ్తాడంటే మహానుభావుడు వ్యాసుడు చెప్పాను కదా, వ్యాసుడికి మొహమాటం లేదు. నీకో పోస్తే నాకేముంటుంది. మనకు పురుగులు ఉంటాయి కొన్ని పురుగులు. ఎక్కడ తిరిగేవి? మలములోను మూత్రంలో తిరిగే పురుగులు కొన్ని ఉంటాయి కదండీ. ఆ పురుగులను చూచి మనము అసస్యంచుకుంటాం. కానీ మనం కూడా అక్కడ విహరించడం లేదా అన్నాడు. అవునా కాదా? మలమూత్రాలలో మనం కూడా విహరిస్తున్నామా లేదా? మలమూత్ర ద్వారాలతో ఆడుకుంటున్న మనము. మలమూత్రాలు విహరించే పురుగుల కంటే ఏమి గొప్ప? ఒప్పుకోవాలా వద్దా? మరి ఇలాంటి దాన్ని సుఖము అంటే ఒప్పుకుందామా? దీన్ని సంతోషం అంటే ఒప్పుకుందామా? ఎప్పుడైతే ఇలాంటి వాటితో నీకు ధర్మ జిజ్ఞాస కలుగుతుందా? కాబట్టి ఇది తత్వ జిజ్ఞాస అనేది కలగదు. కాబట్టి దేన్ని కర్మ అనాలి? దేనిని ఆచరించుట వలన తత్వ జిజ్ఞాస కలుగుతుందో అది కర్మ. వేటిని ఆచరించుట వలన వాస్తవం ఏమిటి? తత్వం ఏమిటి? అసలు మనం ఏమిటి? నిజంగా ఈ భార్య పిల్లలు ఏమిటి? ఒక పాట 100 సార్లు వింటే ఇసుగు పుడుతుంది. లడ్డూలు వరుసగా నాలుగు తింటే ఇసుగు పుడుతుంది. మరి సంసారం ఎన్ని సార్లు చేస్తే ఇసుగు పుడుతుంది? ఇంకో జన్మ కావాలి, ఇంకో జన్మ కావాలి, ఇంకో జన్మ అదే భార్య, అదే భర్త, అదే ఇల్లు, అదే సంతానం. ఎందుకు పుట్టిందా? సన్యాసులు ఎంతరయ్యారండి? ఆలోచించండి. 10 కోట్లు, 12 కోట్ల మందిలో 12 మంది ఉంటే ఎక్కువ. కదా? అది కోడిపోగలరన్నమాట అది కూడా నమ్మకం లేదు ఉన్నారో లేదో తెలియదు. అంటే మనము వాస్తవంగా ఆచరించేటువంటి కర్మల తత్వ జిజ్ఞాస కలుగుతున్నదా? తత్వ జిజ్ఞాస కలగనంత వరకు అవి కర్మలే కావు. తత్వ జిజ్ఞాస కలగటం లేదు అంటే మనము అనుభవించే వాటి వల్ల మనకు తృప్తి కలగటం లేదు. మొహం మొత్తితే కదా వద్దనేది.

అడ్డు ఊరుతున్నావ్ అబ్బా మరీ తీయబద్దని ఇంత పులుపు కావాలంటావ్. మరి మొహం మొదలడం లేదు కుదరడం లేదు. కాబట్టి ఇది ధర్మం కాదు. అవి కర్మలు కావు. ఏ కర్మలతో వాస్తవాన్ని తెలుసుకోవాలనే కోరిక పుట్టినదో అది కర్మ. ఏ ధర్మముతో పరమాత్మ అనేటువంటి కోరిక పుట్టినదో అది ధర్మము. ఏ కామముతో అంటే ఏ కోరిక ధర్మమును ఆచరించుటలోనే పర్యాప్తమైనదో పరిమితమైనదో అది కామము. ఏ అర్థము ధర్మము సంపాదించడానికి ఉపయోగించిందో అది అర్థము. కాబట్టి ఏం చెప్పుకొస్తున్నాడు ధర్మము అనండి. అర్థమనండి, కామమనండి, అనుభవమనండి, తృప్తి అనండి, ఇంద్రియ ప్రీతి అనండి, వాటికై ఆచరించే కర్మలనండి, వీటన్నిటికీ కేంద్ర బిందువు ఒక్కటే మోక్షము. గొప్ప వర్గము భగవంతుడు పరమాత్మ జీవాత్మ పరమాత్మ ప్రకృతి ఈ మూటి తత్వములను తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కావలసిన కోరిక కలిగించని ఏది? ధర్మము కాదు, అర్థము కాదు, కాము కాదు. అలాంటి కోరికను, అలాంటి తత్వమును మనలో ఉద్బుద్ధము చేయనిది ఏది? కర్మ కదా. అంటే యాస భగవానుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు. నీవు ఏ పనైనా చెయ్యి ఇబ్బంది లేదు. ఒకటి కాదు 100 ఇల్లు కట్టుకో. 100 పెళ్లిళ్లు చేసుకో, 1000 మంది సంతానాన్ని నువ్వు కావాలంటే ఇబ్బంది లేదు. కానీ ప్రతి దానిలోనూ కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ భావనలు విడిచిపెట్టిన నాడే తను. అంటే నేను చేస్తున్నాను. ఇదంతా నాది. నాకు ఇంత జ్ఞానం ఉన్నది. ఇంతమంది ఉన్నారండి, ఈయన సంపాదిస్తున్నాడు అంటే వాళ్ళకంటే నేను చాలా గొప్పవాడిని. నాకు బాగా తెలుసండి. ఏం తెలుసు? ఎలా సంపాదిస్తారో వాడు అంటాడు. పక్కోడు అంటాడు ఏమంటాడు? ఎలా మోసం చేయాలో వాడికి బాగా తెలుసండి అంటాడు.

కాబట్టి నాకు తెలుసు అనుకొనుట, ఈ ఫలితం నాకు కావాలి అనుకొనుట, ఈ పని నేనే చేస్తున్నాను అనుకొనుట. ఈ పని చేయటం వలన కలిగిన ఫలితము నాకు మాత్రమే. అందరూ గుడికి పోతారండి, అందరూ సత్తుతో పోతారా? నేను ఎవడు సత్తుతో పోతున్నాను, వాడే చెప్పుకుంటాడు. అక్క వారు గారు ఒప్పుకున్నారండి. కాబట్టి ఇది ఏది ధర్మము ఎంత సూటిగా చెప్తున్నాడు సుత మహర్షి. నీవు అడిగావే పుంసాం ఏకాంతత శ్రేయః అని ఎవరు కర్తృత్వాన్ని విడిచిపెడతారో ఎవరు భోక్తృత్వాన్ని విడిచిపెడతారో. ఎవరు జ్ఞాతృత్వాన్ని విడిచిపెడతారో అది వారికి శ్రేయస్సు. ఆచరించే పనులలో నేను నాది నాకు అన్న భావన విడిచిపెట్టి ఆచరించుటే ధర్మము. దానితోటే పరమాత్మ. మనకు లభిస్తాడు. అంటే మనం ఎంతసేపు ఈ భావనను అలవాటు చేసుకోవాలి అనుకోవడం కాదు. ఎలాగైతే మనం ప్రయత్నం చేయకుండానే ఊపిరి శ్వాస తీసుకుంటున్నామో ఆచరించే ముందు మనం వివరం చేయడానికి. వాడు చేయించుకుంటాడు. కావలసిన దాన్ని వాడే పొందుతాడు. అవసరం లేదు, వాడే తీసుకుంటాడు. దీన్ని భరణ్యాసం అంటాం. శరణాగతి అంటాం, ప్రపత్తి అంటాం. ఇదే ధర్మము అని చెప్తున్నాడు. సూర్య చెప్తున్నాడు అందుకనే. జీవస్య తత్వ జిజ్ఞాసా నార్ధః యశ్చేహ కర్మసిః వదంతి తత్ తత్వవిదః తత్వం యత్ జ్ఞానం అద్వయం. తత్వమని దేనినంటారో అంటే రెండవదిగా తెలియని రెండుగా లేని జ్ఞానం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఇద్దరు ఉండరు. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. ఆ అద్వైతం అంటాం మనం. చూద్దాం అంటే భగవత్ ఏకత్వం. పరమాత్మ ఒక్కడే అనేది అద్వైతం. ఈ జ్ఞానం ఉందే ఇది తత్వజ్ఞానం.

ఏకమేవాద్భితీయం బ్రహ్మ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మను పొందుటే మన స్వరూపము. పరమాత్మను పొందడానికి కావలసిన పనులను ఆచరించుట మన ధర్మము. ఈ ధర్మమును ఆచరించుట వలన లభించినటువంటి అర్థము పరమాత్మ సేవకే ఉపయోగించాలి. మన కోరిక ఏముండాలి? భగవంతుడిని సేవించాలని కోరిక ఉండాలి. అర్థము దేనికి? భగవంతుడిని సేవించాలి. ధర్మం ఏమిటి? పరమాత్మని సేవించాలి. పరమాత్మను సేవించుటే ధర్మము, పరమాత్మను సేవించుటకే అర్థము, పరమాత్మను సేవించుట యందే కామము, పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం జ్ఞానం. ఇప్పుడైతే మనకు భగవత్ తత్వము తెలిసిందో ప్రపంచం మీద వ్యక్తి కలుగుతుంది. ఇది తత్వ విధః వదంతి తత్వ విధః తత్వం యత్ జ్ఞానమద్భయం బ్రహ్మేతి. పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే ఏమంటారు ఆయనను? మళ్ళీ మీరు కొట్లాడుకుంటారో ఏమో అని స్వామి చెప్తున్నాడు. పరమాత్మ పరమాత్మ భగవంతుడు రోగంతుడు అంటే ఎవరయ్యా అంటే ఆయన్నే బ్రహ్మ అంటారు. ఆయన్నే భగవంతుడు అంటారు, ఆయన్నే పరమాత్మ అంటారు. పరమాత్మ వేరు, భగవంతుడు వేరు, పరబ్రహ్మ వేరు కాదయ్యా. పరబ్రహ్మ అన్నా, పరమాత్మ అన్నా, భగవంతుడు అన్నా అతనికే పేర్లు అద్వయం జ్ఞానం. భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడని తెలుసుకోవటమే తత్వజ్ఞానము. అంటే మనము ఆచరించేటువంటి ధర్మములతో ఆ పరమాత్మ ఐకత్వ జ్ఞానము కలిగితేనే దానికి ధర్మమని పేరు. కలగలేదు అది ధర్మం కాదు. అద్వయం తత్వదానాః మునయః జ్ఞాన వైరాగ్య యుక్తయా పశ్యంతి ఆత్మనిచాత్మానం భక్త్యా శృత గృహీతయా బాగానే ఉందండి మీరు చెప్పారు.

చూస్తే వింటే మాత్రం ఇంతేనా అనిపిస్తుంది కానీ ఇది కలుగుతుందా అని. పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం కానీ మనం చేసే పనులన్నీ పరమాత్మ కొరకే అనే జ్ఞానం కానీ. మన కోరికలు కూడా పరమాత్మ సేవకి అనే జ్ఞానం కానీ కలుగుతాయండి. ఒప్పుకున్నామా? కుదరదే మరి ఎలాగయ్యా దానికి చెప్తున్నాడు స్వామి ఇందులో. తత దానాహ మునయః జ్ఞాన వైరాగ్య యుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం. ఇది ఎవరికి కలుగుతుంది? అందరికీ కలగదు. మునులకు కలుగుతుంది. మునయః అని చెప్పడంలోని ప్రత్యేకమైన ధర్మం ఏమిటి అంటే నిరంతరము భగవంతుడిని మననం చేస్తూ ఉండాలి. మీరు భోజనం చేయండి, నిద్రపోండి, ఏం చేయండి మన శాస్త్రం కూడా ఉంది. నిద్రపోవటాన్ని నిద్రపోతున్నారు అనం. కొద్దిగా సాంప్రదాయం ఉంటే అయ్యా వారు ఏం చేస్తున్నారు అంటే అయ్యా గుణానుభవం చేస్తున్నారు అంటారు. మరి సాంప్రదాయం పెద్దలు ఏం చెప్తారంటే వారు గుణానుభవంలో ఉన్నారంటే నిద్రపోతున్నారు అని అర్థం. కాదు కాదు నిద్రపోవడం అంటే గుణానుభవం అని అర్థం. ఉత్తమాట కాదు అది. బృహదారణ్య కోపనిషత్తులో మనము నిద్రపోయినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మతోటే కలిసి ఉంటుంది. దారాకాశం ఉంది కదా? జీవులంటాం. అక్కడే అంతరాత్మ పరమాత్మ ఉన్నాడు. వీడు పోయి అందులో ఉంటాడు. అందుకే పిలవగానే వెంటనే రాడు. వాడు వాడు పిలుస్తున్నాడు రా పోరా అని వాడు ఎలా కొట్టాడు అన్నాడు. ఎలా కొడితే అప్పుడు వస్తాదని అన్నాడు. పరమాత్మ ఎలా కొట్టి ఇక్కడికి వస్తాం. అందుకే హఠాత్తుగా పిలవద్దని బాగా నిద్రలో ఉన్నప్పుడు కట్టామనుకోండి అంటాడు ఒకసారి. ఏమైంది? అయ్యో అక్కడి నుంచి పాడు చేశారో దుర్మార్గుడు అని. అందుకే నిద్రపోతున్న వాడిని లేపడం పాపం అన్న కారణం అది. నిద్రపోతున్న వాడిని లేపడం పాపం ఎందుకంటే భగవంతుని దగ్గర నుంచి మళ్ళీ సందానం పడేసే పాపం మనకు వస్తుంది. శాస్త్రం అందుకోసమని నిద్ర అంటే అక్కడ ఉండటం. భగవంతుని దగ్గర ఆ తాతేపు హాయిగా బ్రహ్మాండంగా కూర్చుంటాం మనం. అప్పుడు అందుకే మనకు ఏ దిగుళ్ళు ఏ బాధ లేదు.

కొట్టి బాగా మా బాగా కొట్టి కొట్టి నా బాధ అంతా. అందుకోసమని శ్రద్ధదా ముని మౌనం కావాలి. మననం చేయాలి పరమాత్మను. పరమాత్మను మననం చేయడానికి ప్రధాన సాధనం మౌనం. మనము ఎంత ఎక్కువ మౌనాన్ని పాటించగలిగితే అంత పరమాత్మ యందు మనస్సును నిలుక్కోగలం. కానీ మనం చేయని పని ఒక్కటే కదా. ఏ పని అయినా చేస్తాం కానీ. నోరు మూసుకొని కూర్చోవాలంటే అబ్బే అది ఉంది ఎందుకండీ అందుకే అంటా. మరీ ఒంటిగా ఉన్నామనుకోండి కూయి రాగాలు తీస్తాం. కానీ వాని గురించి చెప్పాం కదా. స్నానం అనేది మౌనంతో చేయాలని శాస్త్రం. మౌనేన స్నాతవ్యమని. మన కర్మ పాటలన్నీ అక్కడే వస్తాయి. కదా వాటికి పేరు ఉంది ఏమో పాటలని. కదా అందులో అది కూడా చెప్పేది మరి ఏంటి? ప్రధానమైన సూత్రం ఏంటంటే మౌనాన్ని అలవాటు చేసుకో. మౌనాన్ని అలవాటు చేసుకోవడం అంటే నోరు విప్పి మాట్లాడకుండా మనస్సుతో అన్నిటిని ఆలోచించుట కాదు. వేంగ ఏకాదశి ఉపవాసం అంటే ద్వాదశి నాడు ఏమేం తయారు చేసుకోవాలో ఆలోచించడం కాదు. కదా? అవునండి చెప్పేసారు. అది కాదు. ఉపవాసం పరమాత్మ దగ్గరే ఉండాలి మనం. మన మనస్సును భగవంతుని దగ్గర ఉంచితేనే మౌనం. మన ఆత్మను పరమాత్ముని దగ్గర ఉంచితేనే ఉపవాసం. కాబట్టి ఇది మునులు మాత్రమే చేస్తారు మునయః సత్వ దర్శన చెప్తున్నారు మునయః ఎలా? జ్ఞాన వైరాగ్య యుక్తయా భక్త్యా జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్నటువంటి భక్తితోటే పరమాత్మను చూడగలరు. బాగానే ఉంది. అండి మరి భక్తి ఎలా జరుగుతుంది? శృతి గృహీతయా ఇది చాలా చమత్కారమైన పదం. శృతి గృహీతయా అంటే వేదముల చేత గ్రహించబడిన అని ఒక అర్థం. చెవులతో గ్రహించబడిన అని ఒక అర్థం. అంటే పరమాత్మ గురించి వింటూ వింటూ వింటూ వింటూ వింటున్నా కొద్ది భక్తి కలుగుతుంది. ఈ భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ జ్ఞానము వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఆ వైరాగ్యం భగవంతుడిని చేరిపిస్తుంది.

అందుకే శాస్త్రం ఏంటంటే చదువు రాకున్నా ఇబ్బంది లేదు, చదువు లేకున్నా ఇబ్బంది లేదు, నిరంతరం వింటే చాలు. మనం చెప్పాం కదా పురుషార్ధః అయమే వేకః యత్ సధా శ్రవణం హరే అన్నాడు. నిరంతరము పరమాత్మ కథను వినుటే పురుషాలు. మాకే చదువు అక్కర్లేదు, మాకే పుస్తకాలు. ఒక వ్యాసుడు అంటారు ఎవరైనా చెప్తే బాగుండు కాసేపు వింటాను అన్నారు. ఆయన డ్యూటీ చెప్పడం ఆయన ఆయన వింటారు ఆయన ఏదో అర్థం కాదు అడిగారు పాపం. పరాశరుడిని నాన్నగారిని నాన్న నాకు ఇదే డ్యూటీ ప్రతివారు పోతే చెప్పు చెప్పడం కానీ వినని వారు అనడం లేదు అది వింటే బాగుంటుంది లేకపోతే మీరైనా చెప్పండి. అది ఇది పురాణాలు రాసినాక నేను నీకు ఏం చెప్పాలో అని నువ్వు వే రాసేవు కదా నీ కొత్తది నేను ఏం చెప్పాలి మరి ఏం నువ్వు చెప్పు వింటాను అన్నాడు అదే నాన్నగారు మీరు కూడా అంతేనా నీ డ్యూటీ అదే. చెప్పడమే డ్యూటీ. తక్కిన వారితో వినిపించడం అన్ని ధర్మాల కంటే ఉత్తమ ధర్మం అన్నారు. అరగంటో, పావుగంటో, గంటో, రెండు గంటలో, రోదో, ఏడాదో ఎంత కాలమో పరమాత్ముని గురించి వినడానికి కావలసిన సామగ్రిని ఏర్పరిచే వారు ఎవరు? ప్రవక్త. పరమోహేతుహు అంటాడు పరాచరుడు వ్యాసం చూడు. అందులో భక్తిని ముక్తిని కలిగించడానికి ప్రధాన కారణము చెప్పేవాడే ఆ ఉద్యోగం నీకు వచ్చింది ఆనందాన్ని పొందక ఎందుకు నేను వినాలని అనుకుంటున్నావురా నువ్వు చెప్పు నువ్వు కూడా అదే అన్నాడు. కాబట్టి వినటం వలన భక్తి కలుగుతుంది. భక్తి వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం వలన పరమాత్మ లభిస్తాడు అని తత్వవిధులు చెప్తున్నారు. బలంతత తత్వ విధః తత్వం యత్ జ్ఞాన మద్వయం తత దదానాః మునయః జ్ఞాన వైరాగ్య యుక్తయా పశ్యంతి ఆత్మనిచ ఆత్మానం ఈ ఆత్మలోనే పరమాత్మను చూస్తారు. మునులు ఆత్మని ఆత్మానం పత్యంతి. ఈ ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను చూస్తారు. వారికే పేరు ఆత్మారామాః.

ఏమంటారు వారిని? ఆత్మారాములు అంటారు. ఎలాగయ్యా అంటే భక్త్య శృతి గృహీతయా అతః కుంభిద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగశా స్వనిరుదయ ధర్మస్య సంసిద్ధిహి హరితోషణం. ఇంతకీ ఏమంటారండి? అంటే ఏమి ధర్మం కాదంటున్నారు, అర్థం కాదంటున్నారు, కామం కాదంటున్నారు, ఇవన్నీ ఏవి దేవి పోమంటున్నారు అంటే అన్నీ మానేసుకుందామా? ఎదాలు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు తీసి పక్కన పడేద్దామా? అంటే కాదురా నాయనా. అసలు విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వర్ణాశ్రమ విభాగశః మనకి వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నాలుగు వర్ణాలు. అలాగే ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్తము, వానప్రస్థము, సన్యాసము. ఇలా ఈ ప్రతి వర్ణమునకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రతి ఆశ్రమమునకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. కాబట్టి వర్ణ విభాగానుకూలముగా ఆశ్రమ విభాగానుకూలముగా విధించబడినటువంటి ధర్మములను చక్కగా ఆచరించాలి. సరేనా? చక్కగా ఆచరిస్తే ఫలితం ఏమిటి? నేను నా ధర్మాన్ని ఆచరించాను, నా ధర్మం నాకు సిద్ధించింది అని నువ్వు అనుకోవాలంటే హరితోషణం. సు అనుష్టితస్య ధర్మస్య సంసిద్ధిహి హరితోషణం. ధర్మమును చక్కగా ఆచరించి ఆచరించినట్లయితే చక్కగా ఆచరించినటువంటి ధర్మము యొక్క వాస్తవ సిద్ధి ఏమిటి అంటే పరమాత్మ సంప్రీతి చెందుట. పరమాత్మ సంతోషించుటే నిజమైనటువంటి ధర్మ ఆచరణ. నేను ధర్మ ఆచరించాను, నాకు ధర్మ సిద్ధి కలిగినది అనుకోవడం కాదు. పరమాత్మ సంతోషిస్తే అందుకే మనకు వస్తుంది. క్షీర సాగర మధన వృత్తాంతంలో పార సముద్రం నుండి విషం పుట్టింది. హలాహలం పుట్టింది కదండీ? హలాహలం పుట్టగానే దేవతలందరూ ఉరికి వచ్చారు. రాజులందరూ వచ్చారు. ఎవరి దగ్గరికి? చంచరుడి దగ్గరికి. నాయనా ఇలా అవుతుంది నువ్వే. అంటాడు పత్యదేవి యతే యతో లోకః ఉద్విజతే హాలాహలాత్ ఇహ పార్వతి కృష్ణ ఈ హారాహల విషం తోటి లోకమంతా ఉద్వేగాన్ని పొందుతున్నది. మరణించబోతున్నది. వారిని కాపాడాలి. ప్రాణినాం ఆర్తి నాశనం యత కృత్వా.

అడిగారు చెయ్యాలి. చేయడం నాకు కూడా ఇష్టమే. ఏన పీతేనచ మయా ప్రాణినః సుఖం ఆప్ణువంతి. విషం నేను తాగితే ప్రాణులందరూ హాయిగా ఉంటారు. సుఖవత్సు ప్రాణిషు అత్ర హరిహి సంప్రియతే సర్వదా. ప్రాణులన్నీ ఆనందం పొందితే శ్రీమన్నారయుడు సంతోషిస్తాడు. హరి ప్రీతిం వినా నాన్యత్ ఇక ధర్మః అత్ర గీయతే. పరమాత్మ ప్రీతికి మించిన ధర్మం ఇంకొకటి లేదు. అతోహం పాస్యామి విషం అనుమోద స్వభావిని. నేను తాగాలనుకుంటున్నాను నీవు మరి భార్య చెప్పకుండా ఏ పని చేయకూడదు ఆ రోజుల్లో ఇప్పుడు ఎవరు చెప్పి చేయరు కదండీ. ధర్మం ఏమిటి అంటే గృహస్థులైన వాడు భార్యకు చెప్పాలి భార్య పర్మిషన్ తీసుకొని పని చేయాలి. శంకరుడు కూడా అనుమోదస్వభామిని ఆమోదించు అన్నాడు. ఆమె ఒప్పు వేసుకుంది. అందుకే పోతాను అంటాడు మంగళసూత్రం ముని ఎంత మదినందినదో అంటాడు. అర్తను విషం తాగడానికి ఒప్పుకున్నది అంటే ఆ తల్లి ఏ తల్లో మరి ఆ మంగళసూత్రం ఎంత గట్టిదో ఎంత గట్టిది అనుకున్నదో మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటాడు. కాబట్టి మనం ఆచరించే ప్రతి ధర్మానికి చివరి లక్ష్యం సిద్ధి పరితోషం. పరమాత్మ సంతోషింప పరమాత్మ సంతోషిస్తేనే ధర్మం పూర్తయ్యింది. మన తృప్తి కాదు మన సుఖము మన సంతోషము మన ప్రీతి కాదు. ధర్మస్య సంసిద్ధిహి హరితోషణం తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంత చెప్తున్నాడు అడిగాడు ఏం చేయాలన్నాడు కదా పుంసామేఖతయా ఇంకర్తవ్యం అన్నాడు కదా స్వామి చెప్తున్నాడు తస్మాత్ ఏకేన మనసా అంటే ఏకాగ్రమైన మనస్సుతో ఒకే మనస్సులో నిర్మణ అర్థం కాదు ఇక్కడ ఏకాగ్రమైన మనస్సు. తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంపతిహి శ్రోతవ్యః కీర్తితవ్యః ధ్యేయః పూజ్యత్య. ఇది ప్రధానం. ఏంటి? శ్రోతవ్యః. పరమాత్మ గురించే వినాలి. విని ఊరుకోవద్దు, కీర్తితవ్యః. పరమాత్మనే జ్ఞానం చేయాలి.

తారా ధ్యేయః అతనినే ధ్యానం చేయాలి. పూజ్యః అతన్నే పూజించాలి ఇదండీ ఈ ధర్మం. ధర్మం అంటే ఇది. ఏకైన మనస సంసారం సంసారం మీదనో భార్య మీదనో పిల్లల మీదనో ఇంటి మీదనో ఇంట్లో దాచుకున్న వస్తువు మనసులో అతుక్కుంటూ కేశవాయ నమః అంటే కాదు. ఏకేన మనసా అక్కడే మనసు పెట్టాలి. ఏకాగ్రమైన మనస్సుతోటి సాత్వతాంపతిహి భగవాన్ వాసుదేవుడు ఉన్నాడే అలాంటి ఆ మహానుభావుడిని. శ్రవణము, గానము, ధ్యానము, పూజ ఇవి మనకు సక్రమంగా చేయాలి. అంటే ఇవి చేస్తే ఏం లాభము? ఏం కలుగుతుంది? పరమాత్మను ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది? పరమాత్మను పూజిస్తే, పరమాత్మను కీర్తిస్తే, పరమాత్మ కథలను వింటే ఏమవుతుంది అంటే యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథి నిబంధనం చిందంతి కోవిదా తస్య. కోనకుర్యాత కధారతి కర్మ గ్రంథి నిబంధనం చిందంతి అంటే మనమందరము సంసారంలో మునిగి ఇన్ని పనులు చేస్తున్నాం. ఓ పని అంటే ఇంకో పని, ఓ మరి ఇంకో పని, మళ్ళీ అదే చేస్తూనే ఉంటాం, అదే పని తప్ప చాలు విసుగు రాదు. ఏమిటి కారణం? ఈ పన్నులకు మనకు ఏదో ముడి వేసి ఉన్నది. గ్రంథి కదా? ఏమిటి గ్రంథి? అహంకారం. ప్రధాన గ్రంథి అహంకారం. తర్వాత ఒక చిన్న ముడి ఉంటుంది. మనం ఇది ఉచ్చు ముడి అంటాం చూడండి. ఒక ముడి మొదటి తర్వాత రెండో ముడి ఫలతగా వేస్తాం చూడండి. మొదటిదేమో అహంకారం, రెండోది మమకారం. అది త్వరగా ఊడితే ఇది మాత్రం ఊడదు. దీన్ని విప్పాలి. పరమా నా వీళ్లా నా వాళ్ళు అంటాం కానీ ఇది నేనా అనను. కోపం వస్తే ఏమంటాడు? భార్యను పోమంటాడు. కా వాడు భార్య కాదు వీడు పిల్లలు కాదు మరి నేను నేను కాదు అంటావా? అన్న నేను మాత్రం నేనే. నాకు ఇల్లు ఉండాలి. నాకు అన్నీ ఉండాలి. వాళ్ళు వద్దు. అంటే మమకారాన్ని తాత్కాలికంగానన్నా కోపం వచ్చినప్పుడో, విసుగు వచ్చినప్పుడో మమకారాన్ని వదిలి పెట్టినట్టు చేస్తాడు తప్ప అహంకారం అప్పు కూడా విడిచిపోదు. కాబట్టి అసలైన కర్మ గ్రంథి బంధనము అహంకారం. అది ఇవన్నీ సక్రమంగా చేస్తే చిందంతి కోవిదాహా.

జ్ఞానులు ఆ కర్మ గ్రంథిని ఛేదిస్తారు, తెంచి పారేసుకుంటారు. అంటే సంసారములో ఆచరించేటువంటి కర్మలకు మూలమైనటువంటి అహంకారాన్ని తొలగించే పరమాత్మ కథను వినటానికి ఎవ్వరు కోరిక ఉండదు అన్నారు. కోన కురియాతు కధారతిం అహంకారాన్ని తొలగించే పరమాత్మ యందరి ప్రీతిని కలిగి ఉండని వాడెవడు? ఎవడికి అహంకారం తొలగాలని ఉంటుందో వాళ్ళంతా కథ వినాలని అనుకుంటారు. కోనకుర్యాత్ ధారతిం సుశ్రూషో శద్దధానస్య వాసుదేవ కథా రుచి అయ్యా బాగానే ఉందండి. మీరు ఏం చెప్పారు ఇప్పుడు? ఎంత కథ పడి అంటే పరమాత్మ సంతోషించటమే ధర్మం. ఆ ధర్మం చెడగాలి అంటే పరమాత్మ సంతోషించాలనే విషయం బాగా మనకు తెలియాలంటే పరమాత్మ కథలను వినాలి. కథను వింటే అహంకారం పోతుంది. అహంకారం మనకు తొలగిపోతే ఇక సంసారం అనేటువంటి పీటముడి మనను బాధించదు. కాబట్టి కథ వినండి. బాగానే ఉంది. మరి. కథ వినాలని కోరిక ఎట్లా కలగదు? భార్య, పిల్లలు, సంసారము, సంపాదన, భోగాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, సన్మానాలు ఇంత పెద్ద సంసారాన్ని వదిలిపెట్టి కథ వింటానా అని. ఎలా ఉందంటే ఎలుకలు తావకుండా ఉండాలంటే పిల్లి మెడలో గంట కట్టాలి. ఎవరు కట్టాలి? ఎలుకే కట్టాలి. అయ్యే పనేనా? ముందరికి పోతే నోటు వేసుకుంటుంది ఇంకేం కడుతుందని. అహంకారం వింటే అహంకారం పోతుంది. కానీ అహంకారంతో ఉన్నవాడు కథ వినాలని అనుకుంటాడా? లేదు కదా. కాబట్టి పరమాత్మ కథలు వినాలనే కోరిక ఎలా కలుగుతుంది అని మళ్ళీ ప్రశ్న. సమాధానం మాత్రం ఇవాళ కాదు. రేపు చెప్పు. ఇది సస్పత్తి ఉండాలి కదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః అధ్యాయం రెండు రోజులు మూడు రోజులు అవుతుంది

భాగవతానికి మూల బియ్యం.

Obeisance to Sri Sailai -- the ornament of Sri Bhaktyadi's lineage -- Yatindra Pravana (Manavala Mamuni). 'Laksminathasamarambham nathayanuna-madhyamam asmad-acarya-paryantam vande guru-paramparaum' -- I bow to the Guru lineage from Sri Mannarayana and Nathamuni through Yamunacarya to my own acarya. 'Yo nityam acyuta-padambuja-yugma-rukma-vyamoha-tatpara-hrdayam tam aham pranato'smi' -- I bow to Yamunacarya, whose heart is forever captivated by Acyuta's golden lotus feet. 'Asmad guror bhagavato'sya dayaika-sindoh ramanujasya caranau saranam prapadye' -- I take refuge at the feet of Ramanujacarya, ocean of compassion. 'Mata pita yuvatayas tanaya vibhutih sarvam yad eva niyamena mad-anvayanaum adyasya nah kulapatervakula-abhiramam Srimat-padanghri-yugalam pranamami murddhna' -- I bow with my head to the lotus feet of Periyalvar, founder of my lineage, for whom these feet are mother, father, beloved, children, and all wealth. The Alvar parampara verse: 'Bhutakarasya mahadahvaya bhattanatha Sri bhaktisara kulasekhara yogivahan bhaktanghri-renu parakala yatindra misran Srimat-parankusa-munim pranato'smi nityam' -- I forever bow to the twelve Alvars in their divine succession. Then the Krsnastakam (eight verses of praise): 'Vasudeva-sutam devam kamsa-canura-mardanam Devaki-paramanandaum Krishnam vande Jagad-gurum' -- I bow to Krsna, son of Vasudeva, slayer of Kamsa and Canura, supreme joy of Devaki, teacher of the universe.

Obeisance to Sri Krsna Parabrahman. 'Vyasam vasistha-naptaram sakteh pautram kalmasam parasaratmajam vande suka-tatam taponidhim' -- I bow to Vyasa, grandson of Vasistha, Sakti's great-grandson, born of Parasara, father of Suka, treasury of tapas. 'Vyasaya visnu-rupaya vyasa-rupaya visnave namo vai brahma-nidhaye vasistthaya namo namah' -- Salutations to Vyasa, who is Visnu in the form of Vyasa, Vyasa in the form of Visnu, treasury of Brahman knowledge. Salutations to Suka Brahmam. 'Born under Kanyabharani, ornament of the Vadhula lineage, son of Sri Rangadi Guru -- I worship Satthagopa muni.' Salutations to all our Gurus. The Saunaka-chief and great munis asked Suta six questions: (1) What is the summation of all sastra? (2) What produces the highest sreyas (good) most easily, crossing samsara? (3) For what purpose did Sri Krsna Paramatman take birth from Devaki? (4) How did the avatara benefit the world and bring auspiciousness? (5) How does Paramatman's avatara bring ksema (welfare) and abhivrddhi (growth) to all beings? (6) How do those in samsara cross over its suffering?

The wonder is that rsis act with profound intentionality even in what seems casual. Why six questions? Because the entire world revolves around six: Sad-urmas (six waves afflicting the body-mind) -- janma (birth), marana (death), ksut (hunger), pipasa (thirst), soka (grief), moha (delusion). Sad-bhava-vikaras (six modifications of existence) -- asti (being), jayate (is born), vardhate (grows), parinamate (transforms), ksiyate (decays), nasyyati (perishes). Arisadvarga (six inner enemies) -- kama, krodha, lobha, moha, mada, matsarya. Three groups of six = 18. Hence 18 is the number of the Mahabharata: 18 parvas, 18 chapters of the Gita, 18-day war, 18 aksauhini armies. Vyasa conveyed all 18 dimensions of the human predicament in the Mahabharata.

Do we grieve when a child becomes a young man? Or when a youth becomes old? We do not -- because these are natural transitions within one body. Why then grieve when the soul transitions to another body? That is the teaching: 'jatasya maranam dhruvam' -- one who is born must die. The sad-bhava-vikaras (six transformations): astita (being), janma (birth), vrddhi (growth), parinama (change), ksaya (decline), nasa (destruction) -- these belong to every born thing. The 18 aspects of the Mahabharata: the Pandavas' story of birth, growth, decline, temporary collapse, recovery, and final ascent to svarga mirrors these 18 cycles perfectly -- which is why Vyasa called his text 'Jaya' (victory through understanding these 18).

The 6 enemies of dharma (arisadvarga) are personified in the Mahabharata: Duryodhana, Dussasana, Sakuni, Karna, Saindhava (Jayadratha), and Asvatthama = the 6 inner enemies embedded in the narrative as characters. This is how Vyasa taught without obviously teaching. Now Suta replies: 'iti samprasna-samprstaht vipranam raumaharsonih' -- Suta (Ugrasrava, son of Romaharssana) replies. Why the name 'Romaharssana'? His father's recitation caused the listeners' hair (roma) to stand up (harsita) with ecstatic joy. And 'Ugrasrava' -- he who hears/proclaims (srava) the fierce (ugra) names of Nrsimha; whose hearing-and-proclamation purifies the fierce sins of listeners.

Paramatman dwells in everything -- the one who is absorbed in Paramatman even for a single moment has all sins removed. The rsi's name 'Ugrasrava' means: he who hears the fierce (ugra) attributes of Paramatman (Narasimha's roar), and by this recitation, purifies the fierce sins of those who listen. 'Samprasna-samhrstah' -- Suta was delighted by the question. Two meanings: (1) delighted because the question was asked in the right way, (2) delighted because of the excellence of the subject matter itself. Just as the guru's face lights up when Madhurakavi-type devotion inspires the question -- when the question is asked with reverence and sincerity, the guru's response flows from a place of genuine joy.

'Pravaktum upacakrame' -- he began to speak, or rather to pravacana. The difference between 'vacana' (speech) and 'pravacana': pravacana is speech offered with guru-smarana -- remembering the guru who transmitted the teaching. Without that memory, even brilliant exposition is merely conversation. So Suta first honors his guru Suka Maharsi with the verse: 'yam pravrajantam anupetam apeta-krtyam dvaipayanoh viraha-katara ajuhava putreti tanmayataya taravo'bhinedus tam sarva-bhuta-hrdayam munim anatosmi' -- I bow to the great Muni who entered all beings' hearts, at whose departure the grief-stricken Dvaipayana (Vyasa) called 'putra!' -- and the trees themselves called back. Suta teaches before speaking: first remember the guru.

'Anupetam' -- Suka received no external formal initiation; he learned from his own father Vyasa and through Paramatman's grace. (Some say 'anupetam' means without upanayana; this cannot be right -- moksadhikara requires Brahmopadesa. The puranas say Sankara came and gave yajnopavita at Suka's birth, Gayatri herself gave her nature, Brahma gave the kamandalu -- so he did have initiation, but uniquely without seeking any external teacher.) 'Apeta-krtyam' -- Suka had nothing left to do; all his tasks were complete. A 'krtakrtya' (one who has accomplished all purposes) waits for death as an honored guest: 'krtakrtyah pratikssante mrtyum priyam ivatithim.' Suka's natural state was to leave the world of prakrti.

Suka began walking away. Vyasa ran after him calling 'putra! putra!' But Suka had already pierced through the Himalayas toward the border of svarga. At that boundary, Rambha, Urvasi, Menaka, and the gandharvas (Narada, Tumburu, Brhaspati) were all present. They marveled: what an extraordinary being -- a mere child who has attained such realization and is departing at this age! Suka glanced back, acknowledging their recognition (he recognized them as fellow devotees of Paramatman, and acknowledged the dharma of gratitude toward bodies and beings). Then Suka issued a command (sasasa -- a command, not a request) to the trees: when my father calls out, respond in my place.

'Putreti tan-mayataya taravo'bhinedus' -- when Vyasa called 'putra!', the trees called back. Not merely as an echo (pratidhvani), but they actually said 'vitah' (here/we are). Trees, hills, creatures, rsis -- all called back 'father! father!' because Sarvabhuta-hrdayam Suka had entered the heart of every being. This is not parakaya-pravesa (entering another body after leaving this one, as Sankaracarya did) -- Suka remained in his own body while simultaneously residing in all beings' hearts through yogic power. Hence 'abhineduh munim' -- they responded, yet the muni remained in maunam (silence), for a muni is one who maintains constant manana (contemplation of Paramatman) and thus remains silent in worldly speech.

'Parakaya-pravesa' means leaving this body entirely and entering another -- as Adi Sankara did. What Suka did was different: while remaining in his own body, he entered other bodies through sarvabhutahrdayatva (the yogic state of residing in all hearts). 'Sarvabhuta-hrdayam' -- not that all beings were his heart, but that he could penetrate the hearts of all beings. This great yogin I bow to: 'yam pravrajantam... tam sarva-bhuta-hrdayam munim anatosmi.' The paradox: 'abhineduh munim' -- they responded, but the muni himself was in maunam. A muni is defined two ways: one who maintains manana (constant contemplation) of Paramatman; and one who therefore maintains outer maunam (silence). Suka's silence is not absence -- it is fullness.

'Yas svanubhavam akhila-sruti-saram ekam adhyatma-dipam ati-titirssatam tamo'ndham samsarinam karunaya purana-guhyam tam vyasa-sunum upayami gurum muninam' -- I approach Suka (son of Vyasa), the guru of all munis, who out of compassion for those drowning in the darkness of samsara, lit the spiritual lamp (adhyatma-dipa) that is the very essence (sara) of all the Vedas (akhila-sruti) -- revealing the secret Purana (purana-guhyam). The greatest gift a guru gives is the awareness that this entire world of apparent pleasure is in fact duhkha. Most people cannot see this. The guru, with compassion, opens the eyes to what is actually real.

We know it is bitter; we cannot stop consuming it. We know the nectar is there; we cannot reach it. This is the prisoner's predicament -- can't leave, won't stay contentedly. 'Athakena prayukto'yam papam carati purusah anicchhan api varsneya' -- Arjuna's famous question from the Gita: what compels a man to sin even against his own will? The answer: 'kama esa krodha esa' -- desire and anger. These two compel all sin. This is the very situation the Bhagavata addresses -- 'purana-guhyam': the Bhagavata is the secret Purana that addresses the deepest mechanism of bondage with compassion for the entrapped jivas.

Dharma must be performed for its own sake -- not for progeny, not for wealth, not for pleasure. Other Puranas teach dharma for external rewards: this yajna for a son, this vrata for wealth, this ritual for health. The Bhagavata alone says: practice dharma because it is dharma. Do not look for a result outside of dharma itself. Hence 'purana-guhyam' -- this is the secret that the Bhagavata holds that other Puranas don't. Suka is 'gurum muninam' -- the guru of all munis -- because only he transmitted this secret faithfully to the world through Pariksit's deathbed sitting.

'Narayanam namaskrtya naran caiva narottamam devim sarasvatim vyasam tato jayam udiraye' -- paying obeisance to Narayana, to Nara (the human aspect), to Devi Sarasvati, and to Vyasa -- then I recite this work called 'Jaya.' This verse begins both the Mahabharata and all 18 Puranas. 'Jaya' = the name of the composition. Numerical significance: 'ya' = 1st letter (yadi caturtham); 'ja' = 8th letter (kadi dasakam); by the rule 'ankanam vamato gatih' (digits read right-to-left): ya=1, ja=8 -> 18. The composition named 'Jaya' because it encompasses all 18 fundamental dimensions of existence that Vyasa sought to convey.

The significance of 18: Paramatman has 8 aspects of prakrti (panca-bhutas + mind + intelligence + ahankara) and we have 10 indriyas (5 jnanendriyas + 5 karmendriyas) = 8 + 10 = 18. The verse 'narayanam namaskrtya' pays obeisance to entities occupying specific tattva-positions: Narayana (tattva 25), Nara (tattva 24), Devi Sarasvati (earth = tattva 1), Vyasa (8th in the Brahma-lineage) = 25+24+1+8 = 58, but by various counting methods these reduce to the symbolically significant 18. Then connected to the 9 forms of bhakti x 4 purusarthas + 8 prakrtis + 10 indriyas, all illuminating why 18 is the master number for human spiritual comprehension.

'Munayah sadhu prsto'ham bhavadbhih loka-mangalam yat krtah krsna-samprasnah yena'tma samprasidati' -- O munis, you have asked me an excellent question, a loka-mangalam (world-auspicious) question. The Krsna-related question you posed pleases Paramatman himself. You did not ask 'how may we personally benefit?' -- you asked 'pumsam ekantatas sreyas' -- what brings the highest good to all beings everywhere? When the desire for universal welfare arises in one's heart, Paramatman is genuinely pleased. That is 'yena'tma samprasidati.' And because you asked with this spirit, I am truly delighted to respond.

'Lokah samastah sukhinah bhavantu' -- when we sincerely wish that all beings may be happy, Paramatman is pleased. 'Sa vai pumsam paro dharmah yato bhaktir adhoksaje ahaituki apratihata yaya'tma samprasidati' -- the highest dharma is that from which bhakti toward the Transcendent (adhoksaja) Paramatman arises; and this bhakti must be (1) ahaituki -- unmotivated by any external gain, causeless, arising from svarupa alone; and (2) apratihata -- uninterrupted, never diminished. This bhakti-rooted dharma is the one Suta Maharsi is about to expound across the entire Bhagavata.

'Apratihata' -- once this bhakti arises, it should never wane or be interrupted. 'Aya'tma samprasidati' -- the atman finds profound peace through this bhakti. This is the crux: 'vasudeva-bhagavati bhakti-yoga-prayojitah janayaty asu vairagyam jnanam ca tad-ahaitukam' -- bhakti to Vasudeva immediately (asu) produces vairagya (dispassion for samsara) and unmotivated jnana (self-knowledge). There are three great inner enemies called the virodhi-traya: (1) svarupa-virodhi -- thinking oneself independent of Paramatman, (2) upaya-virodhi -- thinking beings other than Paramatman protect one, (3) phala-virodhi (prapya-virodhi) -- thinking one goes to moksa to enjoy it for oneself. These three must dissolve.

'Jnanam ca tad ahaitukam' -- the unmotivated knowledge that arises from bhakti. Samsara is like a prison: can't leave by one's own will, can't stay at peace. 'Vasudeva-bhakti' -> immediately -> vairagya on samsara AND unmotivated jnana of one's own svarupa. The mind can only be in one place at a time. When it rests in Paramatman, it naturally withdraws from samsara -- not by force, but by attraction. 'Virodhi-traya': (1) svarupa-virodhi = 'I am independent' (false self-assertion), (2) upaya-virodhi = 'someone else will save me' (false reliance on non-Paramatman protectors), (3) prapya-virodhi = 'I will enjoy moksa' (self-centered understanding of liberation). These three virodhi (adversaries) are what bhakti dissolves through jnana and vairagya.

Confusing what belongs to the body with 'me' -- that is samsara. And confusing what truly belongs to me (the jiva's eternal relationship with Paramatman) with 'not me' -- that is also samsara. Who alone wishes our unconditional welfare -- without any self-interest, without wanting anything in return, always seeking our highest good? Only Paramatman. Yet we love those who harm us and push away the one who heals us. Why? Because we mistake the body's possessions for the atman's truth. The three virodhi concretely: (1) svarupa-virodhi = 'I am autonomous', (2) upaya-virodhi = 'others protect me', (3) prapya-virodhi = 'I enjoy the fruits of moksa.' All three must dissolve through 'ahaituki jnanam.'

The atman's true nature (svarupa): we are paro-tantra (totally dependent on Paramatman). Paramatman alone is our true protector. Our kaikaryam (service) to Paramatman is for HIS pleasure, not ours. Analogy: food does not enjoy being eaten -- the eater enjoys. Similarly, we are 'bhogya' (enjoyed by Paramatman), not the enjoyer ourselves. 'Aho annam, aho annam' -- we are all the food; Paramatman is the eater. 'Prapya-virodhi' = thinking 'I will enjoy moksa' is the subtle error. In moksa, Paramatman enjoys through our service -- our joy comes from being the instrument of his pleasure, not from independent enjoyment. The virodhi-traya being dissolved = 'ahaitukam jnanam kalpate.'

We are all 'anna' (food) -- bhogya (experienced) -- experienced by Paramatman. The enjoyer is Paramatman, not the jiva. In moksa, a jiva who thinks 'I am enjoying this' commits the error of prapya-virodhi -- just as food thinking it is enjoying being eaten is absurd. 'Aho annam, aho annam, aho annam' -- this is the Vedic declaration: jivas are the experienced, Paramatman is the experiencer. These three: (1) paro-tantra svarupa (jiva depends on Paramatman), (2) Paramatman alone as protector (upaya), (3) Paramatman alone as the rejoicer in moksa (prapya) -- knowing these dissolves virodhi-traya. 'Tad ahaitukam jnanam janayati asu vairagyam' -- this dissolution happens through bhakti-born knowledge and produces swift vairagya.

'Dharmah svanusstthitah pumsam visvaksena-kathasu yah notpadayet yadi ratim srama eva hi kevalam' -- if dharma properly practiced does NOT produce love (rati) for Paramatman's katha, then the dharma-practice has been merely effort and labor. Test case: a person who goes to the temple 3 times daily and announces it to everyone -- is that bhakti? If the real motive is social reputation, the activity is not dharma. True dharma's fruit is an urgent, burning desire to hear Paramatman's katha -- to rush and sit wherever the Bhagavata, Ramayana, or Mahabharata is being expounded. If that desire is absent, regardless of how much one has performed, it has been only srama (exhaustion).

'Dharmasya hy apavargasya narthah arthaya kalpate' -- dharma's purpose is apavarga (moksa), not artha (wealth). Artha is not the fruit of dharma. 'Narthasya dharmaikantasya kamah' -- wealth earned through dharma must be directed back to dharma, not toward kama (sensory indulgence). 'Kamasya nendriya-pritih' -- desire (kama) does not find its fulfillment in indriya-priti (sensory satisfaction) -- no sense is ever permanently satisfied. The circular trap: dharma -> artha -> kama -> indriya-priti (which never arrives) -> back to dharma. But the true axis is: dharma -> moksa, artha -> dharma, kama -> dharma-acarana. The circle is only broken by redirecting all toward Paramatman.

Moksa is our svarupa -- our natural, original state as Paramatman's servants in Vaikuntha. Therefore, strictly speaking, moksa is NOT a purusartha (goal-to-be-desired) -- because a purusartha is something the jiva doesn't naturally have and must pursue. Moksa is what we already ARE when the false identifications are removed. 'Prayukta yad arthe' -- only three true purusarthas: dharma, artha, kama -- these are things to be achieved. Moksa is to be revealed, not achieved. The correct understanding of dharma-artha-kama: dharma for moksa-revelation, artha for dharma-support, kama = desire directed entirely toward dharma-acarana. The wealth earned funds the dharma; the dharma reveals the atman; the atman recognizes its nature as Paramatman's servant.

Artha (wealth) has three fates: dana (charity), bhoga (enjoyment), nasa (destruction). Vyasa: 'yo na dadati na punati... tasya trtiya gatir bhavati' -- one who neither gives nor enjoys will lose wealth to thieves or waste. So artha must be either given or enjoyed. But enjoyed for what? For dharma-acarana only -- to support one's capacity to practice dharma without distraction. 'Kama' in the purusartha sense means: the desire required to motivate dharma-practice. When one has sufficient artha, one can focus on dharma without the distractions of poverty or deprivation. That is why artha is needed -- not for sensory indulgence, but for dharma's unimpeded practice.

'Dharmasya hy apavargasya narthah arthaya kalpate' -- dharma leads to moksa; money is not its purpose. A yajna performed for svarga (heaven) yields temporary results: you rise to svarga, spend your credit there, get expelled, fall back, and want to go again. That is not liberation -- that is an extended revolving door. What is the true destination of dharma? A place where you are welcomed permanently, never expelled, never insulted. That is moksa -- where Paramatman himself receives you. 'Satkara' (honored reception) matters: being given fine food means nothing if the host insults you. Similarly, svarga's splendors are meaningless when you know you will be expelled at the end of your merit.

There is a remarkable sastra-practice: in certain yajnas (like the Jyotisstoma), the yajamana and his wife must publicly confess their transgressions before the sacrifice begins. Only after full disclosure can the yajna proceed with integrity. So a person who has much to hide would rather not perform the yajna than expose their conduct. This is not a punishment -- it is sastra's wisdom: the yajna's power to purify depends on the yajamana's honesty about what is being purified. Dharma demands truth. 'A pavargayasya narthah' -- but even this honest yajna, done for svarga, leads to temporary reward followed by expulsion. The true dharma must seek that which never ejects one.

'Dharmasya hy apavargasya narthah arthaya kalpate' -- dharma is for apavarga (moksa); wealth is not its goal. 'Narthasya dharmaikantasya kamah' -- wealth earned through dharma must be used for more dharma, not pleasure. 'Family, children, home' -- these are supports for dharma-acarana, not ends in themselves. When you have a settled home, you can perform dharma consistently (the analogy of an office worker who needs a stable address to report regularly). When family is provided for, the mind can focus on dharma without anxious distraction. These become obstructions only when they are treated as the goal rather than the support. The test: does all this support your dharma-practice, or does it consume it?

The correct sequence: dharma -> moksa (not wealth), artha -> dharma (not pleasure), kama = desire only for dharma-acarana (not indriya-priti). The traditional arrangement of the four purusarthas -- dharma, artha, kama, moksa -- has a hidden structure: the middle two (artha and kama) serve the outer two (dharma and moksa). Artha serves dharma; kama serves moksa -- meaning your desires should be toward the final state of being with Paramatman. Like the famous analogy of scratching an itch: feels good momentarily, but if one scratches too hard, the skin breaks and the pain becomes worse. All sense-seeking is like this -- the pleasure is real but brief, and the suffering that follows is more lasting.

House, children, samsara, pleasure -- all produce pleasure that is real but temporary, and suffering that is deep and lasting. One principle above all: what we acquire must be eternal, not ephemeral. Wealth, pleasure, and even dharma-rites fade -- but Paramatman never fades. 'Dharmah svanusstthitah... srama eva hi kevalam' -- dharma not leading to Paramatman-bhakti = mere exhaustion. 'Kamasya nendriya-pritih' -- desire fulfilled never reaches permanent indriya-priti. The question must shift from 'what do I want?' to 'what endures?' Only that which connects to the eternal -- to Paramatman -- truly endures. The jiva's dharma must therefore converge on Paramatman alone.

'Kamasya nendriya-pritih labhah jivena yavata' -- however long one lives, desire fulfilled through the senses never achieves permanent satisfaction. No sense ever says 'I have had enough now.' 'Kamasya nendriya-pritih' -- this is the Bhagavata's clinical observation: sensory satisfaction is not achievable through senses. One seeks variety: today rice and dal, tomorrow biryani, then one eats standing, then sitting -- infinite variations, but the hunger always returns. Similarly, desiring the same partner for 100 births shows that desire never achieved permanent priti. If it had, the desire would stop.

'Jivasya tattva-jijnasa narthas cet iha karmabhih' -- through ordinary karmic activity (birth, childhood, youth, marriage, children, work, illness, death, repeat), the desire to know 'what is reality?' -- the tattva-jijnasa -- never arises on its own. One man wants the same wife in 100 future births -- not from love, but because the desire never reached tpti (satisfaction) -- so he wishes the dissatisfaction to continue! 'Kamasya nendriya-pritih: jiveta yavata' -- permanently unsatisfied. What is true kama? 'Yena atma samprasidati' -- that which pleases the atman. Only Paramatman's katha pleases the atman truly. All else only seems to but doesn't.

Vyasa's blunt statement: parasites living in sewage and we who are absorbed in bodily functions -- what is the difference in dignity? he asks. This is not cruelty -- it is a compassionate shock meant to awaken tattva-jijnasa. 'What are we doing here? Why do we keep repeating these patterns?' Only when this question arises authentically is there the beginning of real karma. Activities that don't produce the question 'What is real?' are not true karmas. The question 'What is real?' is the first step. True karma = action that keeps the question alive and draws one toward Paramatman.

Synthesizing: all of dharma, artha, kama, karma, indriya-priti, experience -- the central axis of all of it is moksa. 'Jiva, Paramatman, Prakrti' -- these three tattvas. Only when the desire to understand these arises does 'karma' deserve its name. Vyasa says directly: do 100 houses, 100 marriages, 1000 children -- no problem. But the moment you surrender karttva (doership), bhoktrtva (enjoyership), and jnatrtva (the sense of being the knower) -- in that moment you become a jiva acting correctly. These three -- karta, bhokta, jnata -- are the false identifications. 'Saranagati / prapatti' = the formal surrender of these three. That is the heart of dharma.

'Pumsam ekantatah sreyas' -- the highest good for all beings. The answer: whoever surrenders karttva, bhoktrtva, jnatrtva -- for them that is sreyas. 'Jivasya tattva-jijnasa narthas cet iha karmabhih' -- ordinary karmas don't produce tattva-jijnasa. 'Vadanti tat tattva-vidah tattvam yaj jnanam advayam' -- those who know the truth declare it: the truth is non-dual knowledge. 'Brahma iti paramatma iti bhagavan iti sabdyate' -- Brahman, Paramatman, Bhagavan -- three names for the same one reality. Paramatman is one; that non-dual knowing is tattva-jnana. Surrendering the three false identities = tattva-jnana in action.

'Ekam evadvitiyam brahma' -- Brahman is one without a second. Knowing this is tattva-jnanam. 'Vadanti tat tattva-vidah tattvam yaj jnanam advayam brahma iti paramatma iti bhagavan iti sabdyate' -- the knowing-tradition declares: truth is non-dual knowledge; it is called Brahman (by the Upanisadic school), Paramatman (by the Yoga school), and Bhagavan (by the Bhagavata school) -- all three refer to the same singular reality. These are not different Gods or different truths -- they are three names given by three schools of approach to the same One. Paramatman is one; all three names point to Sri Mannarayana alone.

'Tad tat tattvam tad-danah munayah jnana-vairagya-yuktaya pasyanty atmani ca'tmanam bhaktya sruti-grhitaya' -- who can realize this? Only munis -- those who do constant manana (contemplation) of Paramatman, and who thereby maintain external maunam (silence). According to Brhadaranyaka Upanisad: during deep sleep, the jiva is with Paramatman in the hrdakasa (inner space of the heart). That is why waking someone abruptly from deep sleep is considered a sin -- one is pulling the jiva away from Paramatman. Sleep = being with Paramatman. Therefore nidra (sleep) = gunanubhava (experiencing Paramatman's qualities) in Vaisnava tradition. Munis live in this state even while awake.

Constant sound (inner or outer) dissipates the mind. To rest in Paramatman, maunam (silence -- inner, not just external) is essential. Upavasa doesn't primarily mean fasting from food -- it means 'upa' (near) + 'vasa' (dwelling) = dwelling near Paramatman. Keeping the mind at Paramatman's feet throughout the day is upavasa. Maunam similarly: not merely closing the mouth but keeping the mind within Paramatman. 'Munayah' practice this: 'jnana-vairagya-yuktaya bhaktya sruti-grhitaya' -- through knowledge, vairagya, and bhakti informed by sravanam -- they see Paramatman in the atman. 'Bhaktya sruti-grhitaya' -- the hearing that informs bhakti.

Even without literacy or formal study, hearing alone suffices. 'Purusarthah ayam eva yah sada sravanam hare' -- constant hearing of Paramatman's names and narratives is itself the purusartha. Parasara told Vyasa: my duty is to speak; your duty is to speak too. Transmit what you have learned. The chain: hearing -> bhakti -> jnanam -> vairagya -> Paramatman. 'Pravakta' (the speaker) is 'paramo hetuh' -- the primary cause of bhakti and mukti. The speaker creates the conditions in which others can hear. Hence the acarya's role is the highest seva: enabling the hearing from which all else follows. 'Pasyanty atmani ca'tmanam' -- in the atman they see the Paramatman (the antaryamin within).

Such realized ones are called 'atmaramas' -- those who find their joy in the atman (because Paramatman dwells there as antaryamin). 'Atah kumbhi-dvija-sressttha varnasrama-vibhagasah svanusstthitasya dharmasya samsiddhih haritossanam' -- the true siddhi (fulfillment) of dharma properly practiced according to one's varna and asrama is Hari's satisfaction. Not 'I practiced dharma and got my benefit' -- but 'my dharma-practice pleased Paramatman.' The sea-churning episode illustrates this: Sankara volunteers to drink the poison that arose from it. When all beings are happy, Sri Mannarayana is eternally pleased. This is why Sankara drinks: for loka-sukha, which pleases Hari.

'Haripritim vina nanyat dharmah atra giyate' -- nothing other than Hari's pleasure qualifies as dharma here. Sankara asks Parvati's permission before drinking the poison -- because sastra says a householder must inform his wife before a significant action; she is a dharma-partner. 'Anumodasvabhamini' -- Parvati agrees. The strength of their sacred bond is revealed in this: she trusts completely. 'Atah tad ekena manasa bhagavan satvatam patih srotavyah kirtitavyah dhyeyah pujyah' -- therefore with one-pointed mind: listen to Paramatman, glorify Paramatman, meditate on Paramatman, worship Paramatman. These four together = the complete practice.

'Srotavyah kirtitavyah dhyeyah pujyah' -- hear, glorify, meditate, worship -- with one-pointed mind (ekena manasa), not while thinking of household matters. Paramatman in the domain of the senses is Hrsikesa. 'Karma-grantha-nibandhanam chindanti kovitah' -- the wise cut the knots of karmic bondage. The primary knot is ahankara (ego = 'I am independent'). The secondary knot is mamakara (possessiveness = 'these are mine'). Even in the heat of anger when one says 'I don't want this wife/child anymore!' -- the 'I' never goes. Mamakara can loosen momentarily; ahankara never does on its own. Both are cut by 'yad-anudhyasina yuktah karma-grantha-nibandhanam chindanti' -- through immersion in Paramatman's katha.

'Ko na kuryat katha-ratim susrussoh sraddadhanuasya vasudeva-katha rucih' -- who would not love to hear Paramatman's katha? The wise who know that Paramatman's katha cuts the ahankara-knot -- who among them would not run to hear it? But here is the paradox: ahankara itself prevents one from wanting to hear the very katha that dissolves it. Like the mouse who needs to put the bell on the cat's neck -- the mouse can't get close enough to do so. Ahankara keeps one away from Bhagavata-katha, and only Bhagavata-katha removes ahankara. How does this circle break? That answer is deferred to the next session. The session closes with blessings: 'svasti prajabhyah... lokah samastah sukhinah bhavantu.'

The Bhagavata's foundational seed (mula bija) has been planted today -- the understanding that dharma leads to Paramatman's pleasure, artha serves dharma, kama is the desire for dharma-acarana, and moksa is our very svarupa. This philosophical foundation -- established through the first adhyaya's six answers and this second adhyaya's beginning -- forms the seed-rice (mula biyyam) from which the entire Bhagavata tree will grow. The next session will begin from where Suta left off: how does the desire to hear Bhagavata-katha arise in one still enmeshed in ahankara?