సుమతి మరియు పంచజనుడు: భరతుని పుత్ర వంశం
Sumati and Panchajana: Lineage of Bharata's Son
భరతుని వంశంలో సుమతి పంచజనుల వంశావళి వివరించబడింది. సుమతి తాతగారు ఋషభుని మార్గం అనుసరించాడు - అజగర వృత్తి (అజగరం వలె నిష్క్రియంగా). గృహస్థుడు చేయవలసిన ఐదు మహాయజ్ఞాలు చెప్పబడ్డాయి: దేవ, పితృ, ఋషి, అతిథి, మానవ. ప్రభువు అంశం వివిధ రూపాల్లో - భక్తులలో, జ్ఞానంలో, రక్షకులలో - ప్రత్యక్షమవుతుందని, దాన్ని గుర్తించడమే కృతజ్ఞత అని ముఖ్య సందేశం.
The lineage of Sumati and Panchajana - descendants of Bharata - is narrated. Sumati followed the path of his grandfather Rishabha (the ajagara-vritti - passive like a python). The five great yajnas a householder must perform are listed: for devas, pitrus, rishis, guests (vidhi), and human beings. The session teaches that the Lord's amsha (grace-portion) appears in varied forms - in devotees, in knowledge, in protectors - and recognizing it is the key to gratitude.
గజగో గజగో గజగో మనం తగి అస్మత గురుభ్యో నమః భగవత్ బంధువులారా భరతుని వంశం చరిత్రను నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు భరతుని వంశాన్ని గురించి చెప్పుకున్నాం. అంటే ఈ 15వ అధ్యాయం. కేవలం భరతుని వంశం వారి సంతానం వారి సంతానం వారి సంతానం. అందులో ఎవరెవరు ప్రముఖులుగా ఉన్నారు? వారు చేసిన ఖనకార్యం ఏమిటి? దాంతో ఈ ప్రియవ్రత ఉత్తానపాదుల వంశ వలన అయిపోతుంది. ప్రియవ్రతుని వంశాన్ని చెప్పినప్పుడు అంటే ప్రియవ్రతుని గురించి చెప్పినప్పుడు అతని రథనేని ద్వారా సప్త సముద్రములు సప్త ద్వీపములు ఏర్పడ్డాయి అని చెప్పాడు. ఒక మాట చెప్పి వదిపెట్టాడు. విన్న శిష్యుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు మర్చిపోలేదు. గురువుగా చెప్పకుండా పోతే నేను మర్చిపోలేను గుర్తుకోలేదు. ఏ భాగం పక్కకు పోయారో అయ్యా అప్పుడు మీరు చెప్పుకున్నారు. సంగ్రహంగా చెప్పారు. కాస్త వాటిని విస్తృతిగా కావాలి. కొరతలతో సహా ఏ ద్వీపం, ఏ వర్షం, ఏ ఖండం, ఏ పర్వతం, ఏ నది, ఏ వనం, ఏ వృక్షం ఇలాంటివన్నీ వివరంగా ఆయామ విస్తీర్ణాలతో. చెప్పమని అడుగుతారు. 16వ అధ్యాయం నుంచి మన భూగోళం, భూగోళంలోని అన్ని ద్వీపాలు అలాగే అంతరిక్షంలోని అన్ని గ్రహాలు. చెప్పి చివరికి మనం చేసిన గొప్పతనానికి ఫలితం మనం చాలా పుణ్యాత్మలం కదా అందువల్ల ఎన్నో చేసి ఉంటాం. అలా చేసిన వాటికి పరితకులు అనుభవిస్తాము. అవి ఎన్ని రకాలుగా ఉంటాయో అలాంటి నరకాన్ని వర్ణించి పంచమ స్రంగాన్ని ముగిస్తాము. అంటే మనకి ఇంకొక 12 అధ్యాయాలు ఉందన్నమాట మొత్తం 26 ఉంటాయి పంచమంలో. 15వ అధ్యాయాన్ని పరపశ్యాత్ జహాస్మదీర్నామ అభిజితః భరతుని కుమారుడు సుమతి అనేటువంటి మహానుభావుడు. ఇతను కేచిత్ పాఖండినః వృషభ పదవీ మనువర్తమానం.
ఈ సుమతి అనేటువంటి మహానుభావుడు తన తాతగారైనటువంటి వృషభుని మార్గం అనుసరించారు. యోగ మార్గం మనం చెప్పుకున్నాం అజగరుడు అని, అవధూత అని, అజగర వ్రతం, అవధూత వ్రతం మహాయోగ్య ఉన్నారు వృషభుడు. అతని మార్గాన్ని అనుసరించారు ఇతను. చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను శ్వేతాంబర, పీతాంబర, రక్తాంబర, దిగంబర, నీలాంబర. అలాగే వ్యస్త చేయి చేయి చేయి విస్మస్త్రు ఇలా చెప్పుకున్నారు. అలాంటి ఆచారాలను కాకుండా అందులోనేమో కొన్ని తనకి అర్థమైనవి. తాను అనుసరించగలవి ఈ సుమచంద్ తాతగారి మార్గాలు అనుసరించారు యోగ మార్గాలు. అయితే అవి సరిగ్గా అర్థం కాక చాలా మంది పాఖండులు. పాఖండులు అంటే చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. పాపఖండులు. ఖండము అంటే లింగం గుర్తు. పాపఖండము అంటే పాప చిహ్నం. పాపమునకు చిహ్నములు అంటాం వాళ్ళు వాళ్ళ పేరే అది పాఖండా. పాప చిహ్నములు అని అర్థం. అలా అంటే పాప చిహ్నులుగా ఉండేటువంటి వాళ్ళు క్షచిత్తు పాఖండినః ఇతన్ని వాళ్ళ వాళ్ళ ఇంకో పేరు అనార్య అన్నారు. ఒక పాఖండి అంటే సరిపడే తృష్టిగా వేద భగవానునికి. పాఖండులే కాకుండా అనార్యులు కూడా అంటే దుస్తులు అలాంటి వాళ్ళు అవేదమామ్నాతాం దేవతాం స్వమనిశయా పాపీయస్యా కలౌ కల్పైష్యంతి. అలాంటి ఆయనను అవేదమామ్నాతాం. వేదములో చెప్పబడని ఒక కొత్త దేవత పేరు పెట్టేసాడు ఆయన. అతనే దేవతాం స్వమనీశయ తన పాప బుద్ధితో ఒక కొత్త దేవత నామం దాన్నే మనం బౌద్ధం అంటాం బుద్ధుడు అంటాం. అంటే బుద్ధుడే సుమతిగా అవతరించాడు అని వాళ్ళు ప్రచారం చేశారు. అతను యోగ మార్గంలో ఉన్నాడు. తాతగారు అవరంభించాడు. ఒక నిమిషం వినక అర్థం కాలేదు. అర్థం కాకుంటే వాటిని విమర్శిస్తే బాగుండదు కాబట్టి ఈయన్నే మార్చేదాన్ని మనకు ఉపయోగం ఉంది పేరే కదా మార్చేది అని ఓహో సాక్షాత్తు బుద్ధుడే మళ్ళీ పుట్టాడండి ఇస్మత్ అంటే మన బుద్ధుడేనండి. ఇక్కడ బౌద్ధం అనేది వేద భాష్యం కదా, వేద అంగీకారం కాదు. అందుకే అది అంటున్నాడు అవాది నమామునాతాం. వేదములో చెప్పబడినటువంటి ఒక కొత్త దేవత పేరును తన
పాపపు బుద్ధితో వారు అతనికి కల్పించారు. కల్పైష్యంతి తస్మాత్ వృద్ధసేనాయాం దేవతాజన్నామ ఇలాంటి సుమతికి. వృద్ధసేన అనేటువంటి భార్య వలన దేవపాదిత అనే కుమారుడు జరిగాడు. అతనికి అంటే కేవలం పేరు ఎప్పుడు వస్తాడు ఈ అధ్యాయం ఎక్కువ ప్రధానంగా ఉండదు ఒక గైవుడు ఉంటాడు. గై చరిత్ర బాగా చెప్తాడు మన సింగరు. ఇందులో అతనికి దేవద్యుమ్నుడు, ఈ దేవద్యుమ్నునికి ధేనుమతితో పరమేష్టి, అతనికి సువర్చల వల్ల ప్రతియులైనటువంటి వాడు కుమారుడుగా కలిగినాడు. ఇతను ప్రతిహుడు ఆత్మవిద్యామాఖ్యాయభయం సంశుద్ధః. మళ్ళీ ఐదో తరం తరువాత ప్రతిహుడు అనేటువంటి వాడు యోగ మార్గంతో తాను పరిశుద్ధుడై మహాపురుషుడు అనేటువంటి పరమాత్మను స్మరించుకుంటూ అతన్ని చేరాడు. ఈ ఇతనికి ప్రతిహో సువర్చరాయాం ప్రతిహర్త్రాదయః త్రయః ఆసన్. ఇతనికి సువర్చల యందు ఓ ముగ్గురు కుమారులు జరిగారు. వీళ్ళందరూ విజ్యాకోవిదాః. విజ్య అంటే యజ్ఞం. యజ్ఞములో నిపుణులు విజ్య అని. యజ్ఞముల నిపుణులు వీళ్ళు సూనవః ప్రతిహర్తో స్తుత్యాం అజభూమ అనవజభూమ అనే ఇద్దరు కుమారులు కలిగారు. అందులో అజభూమునికి ఋషికుల్య యందు ఉద్గీతుడు అతనికి ప్రస్తావుడు అతనికి ప్రస్తావుడు నిర్యుత్సుడు. అందులో హృదయధ్వజుడు అతనికి రతి యందు పురుషేనుడు ఇలా ఈ మహానుభావుడికి ఆకూతి యందు నక్తుడు అనేటువంటి వాళ్ళు కలిగారు. నక్తుకి దృతిపుత్రః గయః ఇతను ప్రధానం. నక్తుడు అనేటువంటి మహానుభావుడికి ధృతి వలన ఓ కుమారుడు కరిగాడు. ఆయన పేరు గయః. రాజర్షి ప్రవరః ఇతను రాజర్షులలో శ్రేష్టుడు. ఉదార స్రవా మంచి కీర్తి గలవాడు. సాక్షాత్ భగవతః విష్ణోహో జగద్రిరక్షితయా గృహీత సత్వస్య కలయా ఇతను సకల జగత్తును రక్షించాలనేటువంటి సంకల్పంతో పరమాత్మ తన కళను ఇతనిలో ప్రదేశింపజేశాడు అంటే గయుడు అంటే భగవత్ అంశం అన్నమాట పరమాత్మ యొక్క అంశం. అలా భగవతః విష్ణో జగదిరక్షయా గృహీత సత్వస్య కలా ఆత్మ తత్వత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్తః అని అనుకుంది. ఆత్మ తత్వ జ్ఞానం బాగా
కలిగింది పరమాత్మ అంశ కాబట్టి అలాగే పరమాత్మ యొక్క అంశ భక్తుడు, జ్ఞానము కలవాడు, రక్షా ప్రవర్తకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గయుడిని మహాపురుషుడు అంటారు చాలా గొప్పవాడు. ఇతను స్వధర్మేన ప్రజాపాలన పోషణ ప్రేరణ ఉపదాలన అనుశాసన లక్షణేన ఇతను అన్ని పనులు చేశాడు మూడు మూడు పనులు చేశాడట. ఏ మూడు పనులు? ఒకటి ప్రజాపాలన, రాజుగా ప్రజాపాలన. ఓ కొడుకుగా శ్రాద్ధములు, తర్పణములు. అలాగే ఒక రాజుగా దేవతా దేవ సంతోషం కోసం యజ్ఞములు. యజ్ఞయాగములు చేశాడు, క్షత్రియునిగా యుద్ధము చేశాడు, రాజుగా భూమిని పరిపాలించాడు. భూపరిపాలన, యజ్ఞయాగములు, యుద్ధము ఈ మహానుభావుడు మూడు ఆచరించాడు, చెప్తున్నాడు స్వధర్మేన. ప్రజా పాలన, పోషణ, ప్రీణన, ఉపలాడన, అనుశాసన. ప్రీతింపజేయుట ప్రీతింపజేయుట అంటే రంజింపజేయుట రాజే కదా రంజనాతు రాజా. కాబట్టి వారిని పోషించడము, వారిని ప్రీతికరింప చేయడము, వారిని పాలించడము, అలాగే లాలించడము, తప్పు చేస్తే శాసించడము. ఇన్నే ఉండాలి. పాదమైనవాడు పాలన, పోషణ, ప్రేణన, ఉపలాలన, అనుశాసన. పంచ విషయః క్షత్రియస్య అని శాస్త్రం ఉత్వయ పలేవ్యాసుడు. అది కేవలం రాజనీతి శాస్త్రాన్ని మనకు రాజు అయిన వాడు ఏం చేయాలి? ప్రజలను కన్నబిడ్డల్లాగా చూడాలి. మనం కలంబుడు ఏం చేస్తాం? ముద్దు చేస్తాం, మురిపంగ చేస్తాం, పనులు చేస్తాం, భోజనం పెడతాం, మంచి నీళ్ళు ఇస్తాం. తప్పు చేస్తే అది చేస్తాం. అది చేయాలి కదా. అది ముద్దు బాగా వచ్చిన వాళ్ళని ఆడించుకుంటాం, పాడించుకుంటాం, వాళ్ళని లాడిస్తాం. అది చెప్తున్నాడు అన్నమాట జగకి పాలనము, పూరణము, ప్రేరణము, ఉపలాలనము, అనుశాసనం అనేటువంటి ఐదు లక్షణములు ఉన్నటువంటి ప్రజాపాలన చేసి విద్యాధినాచ భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మని. సర్వాత్మనాత్మిక పరమార్థ లక్షణేన రెండవది ఇజ్య అంటే యజ్ఞం. ఇజ్యాదిన అన్నాడు అంటే పంచ యజ్ఞ కదా దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, ఋషి యజ్ఞము, భూత యజ్ఞము, అతిథి యజ్ఞము. పంచ యజ్ఞాః
గృహస్తస్య అని చెప్తాడు. గృహస్తుడైనవాడు ఐదు యజ్ఞములు చేయాలి. దేవతలకు, పితృ దేవతలకు, ఋషులకు. విధులకు భూతములకు అంటే ప్రాణులు. ఈ ఐదు యజ్ఞముల తోటే ప్రతి జీవుడు సంసారాన్ని సులభంగా తరిస్తాడు. అంటే సాంసారిక విషయ భోగముల యందు ఆసక్తి తగ్గుతుంది. ఇవి చేయకుంటే ఇదంతా నాకే అనిపిస్తుంది. ఉన్న ఇల్లంతా నాదే, సంపాదించిన ఆస్తి అంతా నాదే, పదా నాదే, ఇంకోళ్ళకి ఏం అవసరం లోలుపట. లోభిత్వం వస్తుంది. ఆ లోభిత్వం పోవడానికి మొదలు యజ్ఞములతో దేవతలను, తర్పణ శ్రాద్ధాదులతో పితృ దేవతలను, అలాగే అధ్యయనంతో ఋషి రుణాన్ని. అతిథి భూత తాత్పణాలు భోజనాలు ఉన్నాయి సార్ధాదులు భోజనాలతోటి అతిథియులను వాళ్ళ కృష్ణదానంతో భూతములు ఇలా ఐదు యజ్ఞములు చేయాలి కాబట్టి అలాంటి విజ్యాదినాచ భగవతి మహాపురుషే పరావరే అయితే ఇవన్నీ చేస్తున్న ఇంకో రహస్యం ఏమిటంటే చాలా ప్రకారంగా చెప్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృ దేవతలకు, భూతములకు, అర్జులకు అని పేరు పెట్టి చేసిన వాస్తవంగా ఆలభించేది ఎవరిని? వీరి అందరిలో అంతర్యానుగా ఉన్నటువంటి పరావరుడైనటువంటి పరబ్రహ్మ యుండే. అర్పించాలి. శ్రాద్ధం చేసినా కానీ ఏమంటాం మనం? యదాసర ప్రియతాం అంటాం. మళ్ళీ వారి కోసమే యెకో విష్ణు మహాద్భుతం పరమాత్మే. కాబట్టి మీరు ఏ పని చేసినా యజ్ఞం చేసినా యజ్ఞోవై విష్ణుహు. కాబట్టి సర్వ యజ్ఞములకు ఫలదాత అలాగే స్వీకర్త పరమాత్మే. అందువల్ల అలాంటి పరమాత్మ మహాపురుషుని యందు బ్రహ్మని సర్వాత్మన అర్పిత పరమార్థ లక్షణేన. త్యాగబుద్ధితోటి ఆ మహానుభావానికి అన్నీ అర్పించని అర్పణంతోటి బ్రహ్మవిచ్చరణానుసేవయా బ్రహ్మవిత్ అంటే పండితులు వేదజ్ఞులు బ్రాహ్మణులు అలాంటి వారి పాదసేవతోటి ఆపాదిత భగవత్ భక్తి యోగేన పరమాత్మకే అన్నీ అర్పించాలంటే పరమాత్మ యందు భక్తి కలగాలి కదా మరి భగవంతుని యందు భక్తి కలగాలంటే మొదలేం కలగాలి
భగవో భాగవతోత్తముల యందు భక్తి కలిగితే కానీ భగవంతు యందు కలగదు. అందుకే బ్రహ్మ విచ్చరణార్చనే నాపాదిత. బ్రాహ్మణోత్తముల యొక్క పాదములను పూజించడం వలన కలిగినటువంటి పరమాత్మ యందు భక్తి తోటి అనుసేవ భగవ భక్తి యోగి యందుక అభీక్షణచః పరిభావిత. అతిశుద్ధ మతిహి ఇతను అభీక్షత మాటిమాటికి ఉన్న దూరములన్నీ తొలగించుకొని పరిశుద్ధ మనస్కుడై ఉపరతాన అనాత్మ్య ఆత్మని స్వయం ఉపరత అనాత్మ్య ఆత్మ అనాత్మ జ్ఞానాన్ని తొలగించుకొని అంటే దేహమే ఆత్మ అనేటువంటి భ్రమను దేహాత్మ భ్రాంతిని పూర్తిగా తొలగించుకొని స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోతి తానే పరమాత్మ ఉంచ కదా కాబట్టి పరబ్రహ్మానుభవము బ్రహ్మానుభవము ఆత్మానుభవము. మూడు తనలోనే ఉన్నాయి. ఇలా ఆత్మానుభవం తనలో ఉన్న నిరభిమాన ఏవ అవని మజు భూపత్ అంటే నే పరమాత్మను నేనే బ్రహ్మను ఇదంతా నాది అని పరిపాలన పరమాత్మ కూడా చేయడు. భగవంతుడు జగత్తును పరిపాలిస్తున్నా ఆయన ఏమంటాడు? ఆయనకేం పేరు స్వామికి? నమో బ్రహ్మణ్య దేవాయ. కదా? పరమాత్మకి ఏం పేరు? బ్రహ్మణ్య దేవుడు. అంటే ఏమిటి? బ్రాహ్మణుల యందు అత్యంతమైన ప్రీతి గల దేవుడు. అందుకే మనకు భారతంలో రాజసూయంలో వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు స్వాగతం చెప్పి డ్యూటీ అర్జెన్ కి ఇచ్చాడు. సతాం స్వాగతౌ జిష్ణుః కృష్ణః పాదావనీజనే. పాద ప్రక్షాణలో మాత్రం తాందూరికి తీసుకున్నాడు. బ్రహ్మణులకు స్వాగతమేమో అర్జునుడికి చెప్పాలి. ఆయన అంతే అయ్యా వెలగమ్మని ఊరుకోవాలి మాట్లాడొద్దు. తచ్చిన పైనంతా కృష్ణుడు. పాద ప్రక్షాళనం చేసి తీర్థములు శిరస్సులో ధరించి వారందరిని ముందుకు పంపుతాడు. సత్య వంట ఇంటికి పోతే గటి భీమసేనుడు.
తవి ఆరాధన అంతా ఈ వద్ద ఇలా చేశాడు. అందుకే ఆయనకు బ్రహ్మణ్య దేవుడు అని పేరు. కాబట్టి ఏ మాత్రం అభిమానం లేకుండా అంటే అహంకారం లేకుండా ఈ జగత్తును పరిపాలించాడు. తస్తీమాం గాధాం పాండవేయః పురావిద ఉపగాయంతి. ఆ గయుని యొక్క ప్రభావాన్ని చెప్పేటువంటి ఈ గాధను ప్రాచీనులు ఇలా పాడుతున్నారు, చదువుతున్నారు. గయం నృపహాకః ప్రతియాతి కర్మపిరి. ప్రపంచంలో గయ మహారాజును అతను అనుసరించిన కర్మలను అతనితో సమానంగా ఎవరు అనుసరించగలరు? గయుణ్ణి ఎవడు అనుసరించగలడు? ఎందుకంటే యజ్వాభిమాని బహువిద్ధ బహువిద్ ధర్మగోప్త. దేవుడి అటువంటి వాడు యజ్ఞాభిమాని. యజ్ఞముల యందు అధికమైన ప్రీతి గలవాడు. తనకి బహుమిత్తు తెలియని వాడు కాదు. చాలా తెలిసినవాడు. చాలా అంటే అధమానుకుడు అలా కాదు ధర్మగోప్త. చాలా తెలుసు తెలిసిన వాటిని ఆచరించేవాడు. ధర్మమును కాపరగాలంటే ఏమర్థము? తెలిసిన ధర్మాన్ని ఆచరించేటువంటి మహానుభవుడు. సమాగత స్త్రీహి సదసస్పతిహి సతాం. సమాగత స్త్రీ పరమాత్మ అనుగ్రహాన్ని బాగా పొందినవాడు సరసత్పతి సఫరకు పతి అతనే సత్సేవకః అన్యః భగవత్ కలామృతి సజ్జనులను సేవిస్తాడు. ఇలాంటి మహానుభావుడు పరమాత్మ తప్ప మరెవరు ఉంటారు అంటున్నారు. ఇన్ని కలవాలి కదా. ఏవో కొన్ని కొన్ని ఉంటాయేమో తప్ప సత్సేవకుడై ధర్మపాలకుడై ధర్మజ్ఞాని అయి ధర్మ ప్రవర్తకుడై ప్రజలను ప్రీతి కలిగించి ఇన్ని రక్షణాలు. పరమాత్మ యందు తప్ప మరెవరిలోనూ ఉండవు అన్యః కః భగవత్ కళామృతే పరమాత్మం తెలియకుంటే
ఎవరండీ ఇవన్నీ చేయగలిగేది? ఇలా చెప్పి యం అభ్యసించన్ పరయా ముదా సతీహి సత్యాసితః. సతీహి ఎవరు? దక్ష ప్రజాపతి పుష్టికలు కీర్తి శ్రీ శ్రీ యశోక ఉన్నాయి మొత్తం 16 ఉన్నారు మనకు. 16 కళలు అంటాం. ఇలాంటి ఈ దక్ష ప్రజాపతి యొక్క 16 మంది ఇతన్ని పట్టాభిషేకం చేశారు పరయా ముద. పరమానందంతో సతీహి సత్యాసితః దక్ష కన్యాః సరిత్విహి. దక్ష కన్యలు అంటే వాళ్లే రాజ్య రాజ్య ప్రాపకులు. ఆ కన్యాల పేరే కీర్తని, శ్రీహని, మూర్తిహని, శుభగాని అని చెప్పుకుంటాము ఒక పేరు. విమల, జయ, మంగళ, శుభ నామ ఏదో పేరు 16 ఉన్నాయి. ఈ 16 దక్ష ప్రజాపతి పుత్రి కాదు. అంటే రాజ్యం పరిపాలించే రాజ్యమనే కాదు ఐశ్వర్యవంతుడు అంటే ఆ పదహారు ఉంటేనే ఐశ్వర్యవంతుడు. అందులో కొంచెం కొంచెం ఉంటే ఏదో కొద్ది ఉన్నట్టు లెక్క అన్నమాట. గ్రేడ్ ఏ బి సి బి అంటాం కదా అలా గ్రేడ్లు కలవాడు అని అర్థం. కానీ గయుడిని అందరూ సేవించారు. 16 మంది గయుల్ని సేవించి పట్టాభిషేకం చేసి సత్యాశితః దక్షకన్యాః సరిద్భిహి యస్య ప్రజానాం దుద్ధిహే ధరాశితః నిరాశితః గుణవత్ సస్నుతోధాః ఎలాంటి వాడు గయుడు అంటే నిరాశితః. అతనికి ఎలాంటి కోరికలు లేవు. ఎలాంటి పూర్తి విరక్తులు ధర్మం పరిపాలిస్తాడు అంతే. అతను నిరాశితుడే కానీ అతని ప్రజలకైతే కోరికలు ఉంటాయి కానీ. కాబట్టి ఏమి ఆశించని జయుని యొక్క ప్రజలకు భూదేవి తనకు తానుగానే అన్ని కోరికలు తీర్చింది. ప్రజలయ్యేటువంటి పాడి పంతాన్ని సమృద్ధిగా ఇచ్చింది. మరి మనం భూదేవిని గోవు అంటాం కదా. గోవు. మరి గోవు పాలియ్యాలంటే దూడ కావాలి. కదా? దూడ తన నోటితో పొదుగులో తన నోరు పెట్టి నోరు కొంచెం పాలు స్వీకరిస్తే కానీ ఆ ఆవు బాగా చేపి పాలిస్తుంది.
కదా? మరి ఇక్కడ దూడలు ఎక్కడ ఉన్నాయి? అంటే గుణవత్. గయుని యొక్క గుణములనే దూడలతో చేపిన పొరుగు కలవై. ఈ భూమి ప్రజలకు వారు కోరిన పాలను ఇచ్చినది చూడండి. చూడండి గుణవత్ సస్నుతోధాః నిరాశితః గుణవత్ సస్నుతోధాః గుణములనేటువంటి దూరల చేత తేవబడినటువంటి పొదుక్కరవై అయి భూదేవి. అతని ప్రజలకు కోరినవన్నీ ప్రసాదించినది. చందాంసి అకామస్య చయస్య కామాన్ దుదుహు ఆర్యకురుహు అథ బలి నృపాః ప్రత్యంకితాః యుతి ధర్మేణ విప్రాః యదాసితాం షష్టమోశం పరీత్యా కేవలం భూమే కాకుండా ఛందాంసి అకామస్య జయస్య కామాన్ ఏ కోరిక అయినటువంటి జయునికి ఛందస్తట. చందస్సు అంటే మంత్రములు, వేదములు. వేదములు కూడా అతను ఏమి కోరలేదు కాబట్టి అతని ప్రజలకు కావలసినవన్నీ. అతను కోరికలుగా అతని కోరికలుగా భావించి అవి కూడా ప్రసాదించాయి నికామే నికామేన పద్యన్య వర్షతు ఫలిన్య అని చెప్తుంది వేదం. ప్రజలు అడిగినప్పుడల్లా వర్షం పడాలి. అలాగే వీరుధ పైరు సత్యం బాగా పందాలి పంట బాగా రావాలి. ఇదంతా వేదమాత ఆశీర్వచనం. ఇతనేం కోరలేదు కానీ వేదములు బాగా ఆశీర్వదించి ప్రజలకు రాజ్యంలో అన్నీ ప్రసాదించాయి. ఆజసురుహు అథ బలిం నృపా ప్రత్యంచితాః యుధి. క్షత్రియుడుగా యుద్ధం చేయాలని మరి ఈ మహానుభావుడు యుద్ధంలో శత్రు రాజులను చక్కగా ఆరాధిస్తే వారందరూ కానుకలు తెచ్చి ఇచ్చారు. అర్థమైందా? యుద్ధంలో ఆరాధించడం తెలుసు కదా ఏమిటో? యుద్ధంలో ఆరాధించడం యుద్ధమే. వారికి ధన శస్త్రాత్మములతో వారిని ఓడించారు అన్నమాట. వారి చేత ఓడింపబడినటువంటి తండ్రి రాజు రాజులందరికీ తప్ప మీద పందు అంటాం కదా అలా వారు బలి అంటే పూజను చేశారు. ధర్మేన విప్రాహ యదాసితాం. ధర్మముతో విప్రులు ఆరాధించబడి వారు ఆశీస్సులు ఇచ్చారు. ఎలాంటి ఆశీస్సును సష్టవంశః పరీత్యా చెప్పాం కదా రాజైన వాడు.
ధర్మబద్ధంగా పరిపాలిస్తే ప్రజలు సంపాదించిన ధనం నుంచి ఆరో భాగం తీసుకుంటాడు. బ్రాహ్మణులు సంపాదించినటువంటి తపస్సు నుంచి ఆరో భాగం తీసుకుంటాడు. అదే ఇన్కమ్ టాక్స్ అంటాం కదా అదనమాట. ఋషులు, యోగులు తపస్సులు ఉంటారే వారిదే డబ్బే ఉండదు. డబ్బులు ఇవ్వరు. మరి ఏమి ఇస్తారంటే పుణ్యంలో ఒక భాగం ఇస్తారు. ఎప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పరిపాలించినప్పుడు. పొరపాటున ఈ దృష్టులను తపస్సులను సగ్రమంగా చూడలేదు అనుకోండి, వీరు చేసినటువంటి పుణ్యంలో ఆరో భాగం రాకపోగా పొరపాటున పాపం ఏదైనా ఉంటే అది మొత్తం రాదు కోసం. పుణ్యం ఋషులకు పాపము రాజు ఈ రీతిలో సష్టమంశం పరిత్యా యస్యాత్మరే భగవానద్భవాత్మామఘోనిమాద్యతి పురుసోమపీథే ఈ మాధ గొప్పతనం ఏమిటి అంటే ఈ గయుడు యజ్ఞం చేసి సోమయాగం చేశాడు. సోమయాగము కాదు సోమయాగములు చేశాడు. ఎంత బాగా నియాహాడు అంటే ఇతను నియాహినటువంటి సోమయాగంతో సోమరసం మనం ఆహుతి అంటాం ఆకవం అంటాం. ఈ సోమరసాన్ని ఆహుతి రూపంలో పానం చేసిన ఇంద్రుడు మత్తులో ముడిగిపోయాడట. ఇంద్రుడికి మత్తు కలిగించేంత సోమయాగం చేశాడు. అంటే ఏంటి ఇంద్రుడు తన తన విధిని ఇంద్రుడు తాను నెరవేర్చలేకపోయే మత్తులో ఉన్నాడు ఏం చేస్తాడు? కాబట్టి ఆ లోపం లేకుండా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా యజ్ఞంలోకి వచ్చి తన భాగాన్ని తాను తీసుకొని పోయాడు. కరు శాస్త్రం ఏమిటంటే ఇంద్రో వరకు మొదలు ఆహుతి ఇచ్చిన తర్వాత చివరికి యజ్ఞ రక్షకుడు కదా అతనికి విష్ణువుకి ఇస్తాం. విష్ణవే నిర్వపామి ఇదం అంటాం. ఈ విష్ణువుకి ఇచ్చిన హవిస్సును ఇంద్రాదులు తీసుకొని వెళ్లి అర్పించాలి వారికి. అగ్నిహోత్తుడు కాదు ఇంద్రుడు ఇయ్యాలి చూసేబడి. అయ్యా ఇది మీ భాగం అండి అని అది శాస్త్రం. ఆయన రాడు విష్ణువుకి. ఎంతవరకు లేదు అన్నారు. ఇగో యు వాట్. అయితే వీడే బాగా తాగి మత్తులో పడ్డాడు. ఇంకో అది ఆయనకేమి ఇస్తాడు? రెండవది గయుడు.
ధర్మ పద్ధతిలో పరమాత్మార్పణంగా అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి గయుని భక్తికి మెచ్చిన పరమాత్మ స్వయంగా సాక్షాత్కరించి తన భాగాన్ని తాను తీసుకున్నాడు ఎక్కడ జరగదు ఆ పని. విష్ణువు విష్ణువుగా వచ్చి భాగాన్ని ఎక్కడో తీసుకోడు. కానీ గయుని యజ్ఞంలో మాత్రం స్వయంగా పరమాత్మ వచ్చి భాగాన్ని తీసుకున్నాడు. సమర్పితే జ్యాఫలం ఆజహార యత్ ప్రియణాత్ భయసితి దేవతిర్యం మనుష్య వీరు తృణమావిరించత్ ఆవిరించాత్ క్రియేత. ఎందుకు చెప్తున్నాను అంటే పరమాత్మ ప్రీతి చెందితే సకర జరాజల జగత్తు ప్రీతి చెందుతుంది. మనం చెప్తాం కదా భారతంలో. దుర్వాస గాథలో దుర్వాసుడు అర్ధరాత్రి సమయాజ భోజనానికి వచ్చే శిష్యులతోటి 12000 మంది వచ్చారు. 12000 మంది శిష్యులతో వచ్చినటువంటి అతనికి ఏం చేయాలి భోజనం ఏం పెట్టాలి? కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే అతను వచ్చి ఆ అక్షయ వాతలోని ఒక్క మెతుకు అది కూడా సృష్టించి అందులో లేదు ఆల్రెడీ ద్రాపిడి మత్తకి అడిగేసింది. ఏం లేవు స్వామి అన్నయ్య అంటే చూడు ఉంటాయిలే మంది. జో పెట్టుకుంది కరిపించాడు అది నోట్లో వేసుకొని తృప్తోస్మి అన్నాడు. అక్కడ దుర్వహాదులంతా పొట్ట రుబ్బి అటు ఇటు పొద్దాడు. ఒక భీముడు వచ్చి స్వామి భోజనం రెడీ చేయండి ఏం చేయండి అంటే ఇంక మేము భోజనం ఏం చేస్తాం నాయనా కృష్ణుడు వచ్చాడని అడిగారు గురువు అసలు. గుర్తుపరిచాడు. ఏం నాయనా కృష్ణుడు వచ్చాడా? అవునండి ఇప్పుడే వచ్చాడు పుజ్జుతో పడి వచ్చామని చెప్పు క్షమించవను మళ్ళీ వచ్చి కలుస్తాను స్వామిని మాట్లాడతాను ఇప్పుడు వస్తే పరుగు పోతుంది. ఇక్కడ నుంచి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. అంటే పరమాత్మ ప్రీతి చెందితే యత్ ప్రీణనాత్ అంటున్నాడు. ఏ మహానుభావుడు ప్రీతి చెందితే సకల చరాచర జగత్తు ప్రీతి చెందుతుందో అలాంటి పరమాత్మ గయుడు చేసిన యజ్ఞంతో ప్రీతి పొందాడు. చెప్తున్నాడు. యస్యాభ్యరే యత్ ప్రయోణాత్ బరిహితి దేవతిరియన్ మనుష్య వీరు తృణం ఆవిరించాత్. బ్రహ్మ వరకు ఏ మహానుభావ పిత్తు ప్రతి బ్రహ్మ వరకు ప్రియేత సద్యః సహి విశ్వజీవ ప్రీతః
అలాంటి సకరచరా జగత్తును జీవింప చేసేటువంటి మహానుభవి చెందాడు స్వయం ప్రీతిమగాత్ గయత్య. ఇలాంటి మహానుభావుడు గయుడు చేసినటువంటి యజ్ఞముతో ప్రీతి చెందాడు అంటే దేవుడు ఎంత అదృష్టవంతుడై ఉండాలి. సాక్షాత్తు పరమాత్మను సంతృప్తి చేయగలవాడయ్యాడు. స్వయంగా వచ్చి తానే హవిస్సు తీసుకున్నాడు. తీసుకొని తానే తృప్తి పొందాడు. జాగ్రత్త. గయాత్ గయంత్యాం చిత్తరథః ఇప్పుడు ఈ గయుడి నుండి ఇంకో గయుడి కుమారుడు చిత్తరథుడు సుగతిహి అవరోధనః ఐతి త్రయః పుత్రాః ఒకడు చిత్తరధుడు, ఒకడు అవరోధుడు, ఒకడు సుగతి అనే ముగ్గురు పుత్రులు కరిగారు. చిత్తరధునికి ఊర్ణ యందు సమ్రాత్ పుట్టాడు. అతనికి ఉల్క యందు మరీచి, మరీచికి బిందుమతి యందు బిందుమంతుడు, అతనికి సరహ యందు మధు అనేటువంటి వాడు, మధుకు సుమరుష్ యందు వీరవ్రతుడు. అతడికి భోజే భోజే యందు మంధా ప్రమందు ప్రమందు వంతుకు సత్య యందు భవ్వనుడు అతనికి దూషణ యందు త్వష్ట ఈ త్వష్టకు విరోజన యందు విరజుడు అనేవారు కలిగారు అంటే విరజునితో భరత వంశం సమాప్తేన మన భారత వంశంలో చివరి వాడు విరజుడు. విరజస్య శతజిత్ ప్రవరం పుత్ర శతం కన్యాచ విసూచ్యాం కిల జాతం వారికి ఒక నూరుగురు కుమారులు ఒక అమ్మాయి కలిగింది విసూచ్యాం కిల జాత. అతను ఈ శ్లోకం చెప్తాడు ప్రియవ్రతం వంశమిమం విరజస్య అమరోద్భవః సాక్షాత్తు దేవతలందరి భీతి కలిగించేటువంటి ఈ ప్రియవ్రత వంశం ఇందులో చివరి మహారాజుగా చెప్పుకునేది విరజః ఇతను అకరో అక్షరం కీర్త్యం విష్ణు సురగణం యథా పరమాత్మాన్తటి చక్కని కీర్తిని విరజుడు భూమండలంలో వ్యాపింపచేసిన మహానుభావుడు విష్ణు సురగణం యథా ఈ ప్రకారంగా ప్రియవ్రత వంశాన్ని ఉత్తానపాద వంశాన్ని మనకు వివరించారు. దీని తర్వాత రాజు అంటే పరీక్షిత్తు సుఖయోగీంద్రుడిని అడుగుతున్నాడు ఉక్తస్వయ భూమండలాయాం అవిశేషః. భూమండల ఆయామ విశేషః అయ్యా మీరు ప్రియవ్రతుని గురించి చెప్తున్నప్పుడు భూమండలం యొక్క విస్తారం అదంతా వివరించారు యావత్ ఆదిత్యంతపతి సూర్య భగవానుడు ఎంతవరకు తన కిరణములను
ప్రసరింపచేస్తున్నాడు తపతి యత్ర శాసౌ జ్యోతిషాం గణైహి చంద్రమావా నక్షత్రములతో చంద్రుడు తన ప్రకాశాన్ని ఎక్కడెక్కడ చేస్తున్నాడో సహ దృశ్యతే అదంతా చెప్పారు మీరు మాకు తత్రాపి ప్రియవ్రత రథ చరణ పరిఖ్యాతై సప్తభి సప్త సింధవః చెప్పుకున్నాం కదా ప్రియవ్రతుడు సూర్యునికి పోటీగా తాను రథమెక్కి అతనికి ఎదురు దిక్కులో ఏడు రోజులు తిరిగాడని. అతను వహచక్రము యొక్క ఘాట్లే ఏడు సముద్రములు అని వాటి మధ్యన ఉన్న భాగములే సప్తద్వీపములు అని మీరు చెప్పారు సింధవః ఉపకృప్తాః యతః ఏతస్యాః సప్తద్వీప విశేష వికల్పాస్వయ భగవాన్ కలు సూచితః ఏడు ద్వీపాలు ఉన్నాయని, ఏడు సముద్రాలు ఉన్నాయని అప్పుడు సూచనగా చెప్పారు. కథా ప్రసంగం కాబట్టి ఆ సందర్భంలో ప్రాధాన్యం వారికి ఇవ్వకుండా చెప్పారు. తయా భగవన్ కలు సూచితః ఏతదివ అఖిలమహం మానతః లక్షణ తస్య సర్వం విజిజ్ఞాసామి. ఇదో కేవలం పేర్లు కాదు ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్క సముద్రం. ఎంత వైశాల్యము, ఎంత పొడుగు, అందులో ఏమేం పర్వతాలు ఉన్నాయి, ఏమేం చెట్లు ఉన్నాయి, దాని లక్షణం ఏమిటి? లక్షణం వినాలి, కొలత కూడా వినాలి. ఇవన్నీ వినాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవతో గుణమయే స్థూల రూపే వాటితో నీకేం పనయ్యా? ఆ దీపాలు ఎన్ని ఉంటేమి? ఎంత ఉంటేమి? ఎంత వశాల్యం ఉంటేమి? ఎంత విస్తీర్ణం ఉంటేమి? ఎన్ని చెట్లు గుట్టలు ఉంటేమి? అనకూడదు. ఎందుకు అనకూడదు? ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క స్థూల రూపం. జగత్తంతా ఏమిటి? పరమాత్మ యొక్క స్థూల రూపం జగత్తు. ఈ జగత్తును బాగా తెలుసుకున్నామంటే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయవచ్చు. భూమండలం భూ పాదం కదా. భూ అంటే ఏంటి పరమాత్మ యొక్క పాదములు. మనం భూమిని చూస్తున్నప్పుడు, భూమిని వర్ణిస్తున్నప్పుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటాం? పరమాత్మ పాదాలను. కదా? యశ్చెనాభిహి వియత్.
ఆకాశం గస్తా నాది అంటున్నాం. కాబట్టి పరమాత్మ యొక్క స్థూల రూపమే ఈ సకల జరాచర జగత్. నిరాచారమని, నిర్గుణమని, నిరంజనం అనేటువంటి స్వామిని ఆరాధించడానికి మన మనస్సు ఎక్కడ లగ్నం చేయాలో తెలియక యోగభ్రష్టులు అవుతారు కాబట్టి. మనస్సు లగ్నం చేయటం అలవాటు అయ్యేదాకా పరమాత్మ యొక్క స్థూల రూపంలో మనస్సు లగ్నం చేయాలి. అంటే ఈ జగత్తులోనే లగ్నం చేయాలి చెప్తున్నాడు. కరు స్థూల రూపే ఆవేశితం మనః అగుణేభ్యో స్వతమే ఆం ఆత్మజ్యోతికి పరే బ్రహ్మణి భగవతి తరువాత నిర్గుణుడు సూక్ష్మరూపమైనటువంటి పరమాత్మ ఆత్మజ్యోతి అంటామే ఇలాంటి ఆత్మజ్యోతి యందు వాసుదేవాస్కే క్షమం ఆవేశితం సూక్ష్మరూపం యందు పరమాత్మ యొక్క సుధరూపం యందు మనస్సు నిలుపుటానికి స్థూల రూపంలో నిలుపుట రిహాస్ అన్నమాట. ప్రాక్టికల్స్ అంటాం కదా మనం ఇది ప్రాక్టికల్ అన్నమాట. తర్వాత మనం చెప్పుకుంటామే మౌల్య దీన్ని రిహాస్ అభ్యాసం చేస్తే క్రమక్రమంగా పరమాత్మ యొక్క సూక్ష్మ రూపంలో, నీ రూపంలో, నిర్గుణంలో ఇలాంటి వాటిలో మన మనస్సు లగ్నం చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఆవేశితుం తతురేతతు గురు అర్హతి అనువర్ణయితుం కాబట్టి మహానుభావా. మీరు మాకు సకల జగత్తు పృథ్వి మండలాన్ని ఒక్కొక్క దాన్ని వివరంగా వర్ణించండి అని సుఖయోగీంద్రుని పరీక్షిస్తూ ప్రార్థించాడు. నవయి మహారాజ భగవతః మాయా గుణ విభూతి ఇలా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న విన్నటువంటి స్వామి సుఖయోగింద్రుడు మహారాజా పరమాత్మ యొక్క విభూతులు అనంతములు. కదా? కాబట్టి ఆ విభూతులన్నీ ప్రతి ఒక్కటి వివరంగా వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఎవరూ వర్ణించలేదు మాయా గుణ విభూతి కాస్తాం మనస వచసావా అధిగంతుమల ఒక భాగం మొత్తం కూడా కాదు. అతని మహా విభూతులలోని ఏదో ఒక భాగం పూర్తిగా వర్ణించారన్నా మనస్సుతో కానీ వాక్కుతో కానీ మనం దాన్ని అందుకోలేము. ఎప్పుడు?
విభుధాయుషాపి మన ఆయుష్యం నూరేళ్ళు 50 ఏళ్ళు కాదు దేవతల ఆయుష్యంతో అంటే ఒక కల్పం ఎప్పటిదాకా ఉంటారు వాళ్ళు దేవతలు బ్రహ్మ కల్పం దాకా ఉంటారు కదా అందువల్ల ఒక కల్పకాలం బతికున్న ఆయుష్యం ఉన్న అనంతమైన విభూ పరమాత్ముడి యొక్క ఒక్క అంశం వర్ణించడానికి కూడా అలవి కాని పని. కాబట్టి తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం మొత్తం కాదు అలా అని కొన్ని కాదు. అలా అని ఏమి చేయకుండా ఉండము ప్రాధాన్య విశేషం. పరమాత్మ విభూతులలో ఏవేవి ప్రధానములో వాటిని వివరిస్తాము. అది కూడా ఏం చెప్తాం అనుకుంటారు నామము మానము పేరు కొలత. అందులో ఏవో ఒకటి రెండు ఉంటే వారి గురించి చెప్తాం. అంతే తప్ప ఎక్కడ చెప్పగలం ప్రపంచాన్ని. అందుకు అంటున్నాడు నామ రూప మాన లక్షణతః పేరు రూపము కొలత లక్షణము ఇవన్నీ అన్నిటికి కాదు ఏదో కొన్నిటికి. ముఖ్యమైన వాటికి మాత్రం వ్యాఖ్యానం చేస్తాము. యో అయం ద్వీపః ఇప్పుడు మొదటికి వస్తున్నాడు మన దగ్గరికి. మనం ఉన్న ద్వీపం ఉందే ఏం ద్వీపం జంబూద్వీపం అంటారు దీన్ని. దీనికి ఇంకో పేరు దీన్ని ఇలా వర్షం అని కూడా అంటారు. ఇలా వర్షం అని ఇలా వర్షం అని దీన్ని అంటారు. ఇది కోలయ కమల కోశాభ్యంతర కోశే నియుత యోజనః. జంబూద్వీపం ఎలా ఉంటుంది? కోరే కమల కోశమట అంటే పద్మం. కలువ ఏదైనా తీసుకోండి. కలువ మొగ్గ ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఆకారం కువలయ కోశం లాగా ఉంటుంది. దీని అభ్యంతర కోశం ఉందే అంటే జఘడం గర్భం అంటాం పద్మం ఇలా ఉంది ఆ పద్మం లోపల మనం కర్ణిక అంటాం చూడండి మధ్యన ఒక పద్మం యొక్క మధ్యన ఇంత కొడుమేలాగా ఉంటుంది లోపల నుంచి వస్తుంది కానీ మనం కరణిక అంటాం. అది ఇలా వృత వర్షం. జంబూద్వీపంలో పద్మము యొక్క గర్భంలో ఉండే కుప్పడిని ప్రదింపేయేటువంటి కరణిక అంటామే అది దాన్నే ఇలా వృత వర్షం అంటాం. ఇది ఎన్ని యోజనాలు ఉంటుంది? నియుత యోజనః అంటే ఒక లక్ష యోజనములు. అయుతం అంటే 10,000, నియుతం అంటే లక్ష. యోజనం అంటే 12 కిలోమీటర్లు.
లక్ష యోజన అంటే ఏమర్థము? 12 లక్షల కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది అన్నమాట. మిగతా యోజన విశాలః సమవర్తులః ఇది వర్తులాకారంలో ఉంటుంది సమవర్తులం అట పూర్తి వర్తులం అని కాకుండా సమవర్తులః. అంటే ఎక్కడ చూసినా ఒకే రకమైనటువంటి కొలతలో సమవస్తులః యథా పుష్కర పత్రం. ఉదాహరణ ఏంటంటే పద్మం యొక్క రేకు. మీరు పద్మం యొక్క రేకుని తీసుకోండి ఏ భాగం నుంచి కొలిచినా. ఒకే కొడత వస్తుంది. అటు ఎక్కువ ఇటు తక్కువ భాగం రాదు. ఒక మధ్య బిందువు ఏర్పాటు చేసుకొని ఆ మధ్య బిందువును ఏ భాగా నుంచి చూడండి. ఏదో ఏమంటారు దాన్ని లెక్కలు చెప్తారు చతురస్రం. తమ చతురస్రం అంటారు చూడండి. స్క్వేర్ అది అదే పేరు. తమ చతురస్రం అంటారు చూడండి. చాలు ఎక్కడ? అంటే తెలుగు మీడియం లెక్క లాగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. కాబట్టి సవయతర స్రాకారంలో ఉంటుంది పుట్కర పత్రం లాగా యస్మిను నవవర్షాని ఈ జంబూద్వీపంలోనే తొమ్మిది వర్షములు ఉంటాయి లేదా ఎలాంటివి నవయోజన సహస్రం. ఒక్కొక్కటి తొమ్మిది తొమ్మిది యోజనాలు అంటే తొమ్మిది తొమ్మిది అంటే తొమ్మిది వందలు అన్నమాట అలా రాయాలి. తొమ్మిది వేలు నవయోజన సహస్రం తొమ్మిది వేల యోజనాలు తొమ్మిది తొమ్మిదులు ఎనభై ఒక్క వీలు మరి లక్షానాన్యం కదా. వాటి యొక్క సంధి ప్రాంతం మిగతాది 19 కలుస్తుంది అక్కడ. కాబట్టి ఒక్కొక్కటి 9000, 9500 తో కలిసి నవయోజన సహస్ర ఆయామాని అష్టభిహి మర్యాదా గిరిభిహి. జంబూ ద్వీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో నవ వర్షాలు ఉంటాయి. ఒక్కొక్క వర్షము ఒక్కొక్క తొమ్మిది రోజులు ఉంటుంది. మళ్ళీ దీనికి సీమ. సరిహద్దు అంటాం. ఆ సరిహద్దు పర్వతాలు ఎనిమిది ఉంటాయి. ఒకటి దాకా ఒకటి అయిపోతుంది కదా. ఇలా నవయోజన సాహస్రాయామాని అష్టభిహి మర్యాదా గిరిభిహి సువిభక్తాని భవంతి. గ్రహ కొలతాల్లో ఏ మాత్రం తేడా ఉండదని చక్కగా విభాగం చేసి ఎనిమిది గుల పర్వతాలు, తొమ్మిది వర్షములు, ఒక ద్వీపం మళ్ళీ ఒక్కొక్క పర్వతాన్ని మళ్ళీ ముందరిస్తాడు. వివరంగా ఇస్తారు మొదలు. భవంతి ఏషాం మధ్యే ఇలా వృతన్నామ అభ్యంతరం వర్షం.
వీటి మధ్యలో ఈ తొమ్మిది వర్షముల మధ్యలో మనకు ఇలా ఒక వర్షం అంటే మనం మనం ఉంటున్న వర్షం అదే దీనికే పేరు అంటారు. ఇలా వృతం నామ వర్షం అభ్యంతర వర్షం యస్య నాభ్యాం అవస్థిత సర్వతః సవర్ణః కులగిరిహి మనం ఉంటున్నామంటే ఈ భాగం చెప్పుకోవద్దు. మేఘ పవతము ఎక్కడ దేని మధ్యలో ఉందో దాన్ని ఇలా ఉత వర్షం అంటాం. అది సంవర్ణః గిరిహి బంగారు పర్వతం అది మేరు. మేరు దాని మధ్య భాగంలో పద్మం యొక్క మనం చెప్పిన కండిక కానీ ఆ కర్ణిక లాగా సంవర్ణః కులగిరి రాజః మేరుహు ద్వీపయామ సమున్నాహః. ఎంబోద్వీపము ఎంత వైశాల్యం ఉందో ఈ మేరు ప్రవతము అంత ఎత్తు ఉందట. అంటే లక్ష యోజనముల ఎత్తు ఉందట. ఈ వర్షము ఈ ద్వీపము లక్ష యోజనాల విస్తీర్ణమైతే ఎదరపైతే పర్వతము లక్ష యోజనాల సమున్నాహః. అందుకే ద్వీపాయామ సమున్నాహ ఆ పదం అర్థం కావాలి. ద్వీప ఆయామ సమున్నాహః. ద్విభవ యొక్క వైశాల్యమంత ఎత్తుగలది. కర్ణికా భూతః చెప్పాను కర్ణికా అని. పద్మము యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటిది కువలయ కమలస్య మూర్ధని. ఇప్పుడు ఇలాంటి ఈ కమలం ఈ ఉంది ఈ పర్వతం దీని పై భాగంలో ద్వాత్రి సహస్ర యోజన వితం దీని పై భాగం 32 యోజనముల వైశాల్యంతో ఉంటుంది. మూల భాగం 16000 యోజనాలతో ఉంటుంది. మొత్తం భవతం పద చెప్తున్నాడు. ఎత్తు లక్ష యోజనాలు. పై భాగం యొక్క వైశాల్యం 32. మూల భాగం యొక్క వైశాల్యం 16. అంటే ఏమైంది భవతం ఎలా అయింది? అది అది అదే చెప్పేది. 32,000 పైన 16,000 కింద అంటే కింద సన్నగా ఉండి పైన వెళ్ళిపోయింది తర్వాత. సామాన్యంగా లోకంలో మనకు పర్వతాలు మనకు మనం చూస్తే ఎలా ఉంటాయి? కింద వైశాల్యం ఉండి పైన సన్నగా అవుతుంది. కింద వైశాల్యం ఎక్కువ ఉంటుంది, పైన తక్కువ ఉంటుంది.
కానీ ఈ పర్వతం ఏ పర్వతము ఎందుకంటే ఆ చవత ఏమిటంటే దేవతలందరూ దేవతాలోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రాచీన సాంప్రదాయంలో సకృతు మేరుము స్మృత్వ విగట రజః భవతి వైకుంఠమధిగచ్ఛతి. పొద్దున్నే లేవగానే ఒక్కసారి మేరు భవతాన్ని స్మరించుకుంటే సంసార బంధము పాపము తొలగి వైకుంఠానికి పోతాడు అని చెప్పాడు. సకల దేవతల నివాసం అక్కడే. బ్రహ్మలోకం అక్కడే. ఇంకేదో ఆ నివాసం ఉంది ఏంది నాకు మొత్తం అక్కడే ఉన్నాయి. అంటే కింద సన్నగా పైన అడెల్పు ఉంది. పద్మం లాగేనండి ఒకటే గుర్తు మనకు పద్మం చెప్పారు కదా పద్మం ఎలా ఉంటుంది? కింద సన్నగా ఉంటుంది, పైన విస్తారం పెరుగుతూ ఉంటుంది. అంటే మూల భాగానికి అగ్రభాగం ఎత్తింపు ఉంటుంది. పద్మమైన అంతే. కాబట్టి దేవతలందరూ నివాసం పైనే ఏర్పరచుకుంటారు. విశాలంగా ఉంది కాబట్టి నివాసం అక్కడ ఉంటది. అందుకే అంటున్నాడు. కులగిరిహి కోణ కమలస్య మూర్ధని ద్వాత్రింశతి సహస్ర యోజన విగతః మూరే షోళ సహస్ర వత్సరం తావు అంతర్భూమ్యాం ప్రవిష్టః అంటే 16000 యోజనాలు మూలంలో ఉంటుంది అంటే భూమిని అనుకోకండి అంత వైశాల్యంతో భూమి లోపలికి కూడా వెళ్ళింది. పరువు తారకేం పేరు? భూ ధరముని కదా మరి? భూమిని మోసేవి. మరి భూమి వేయాలంటే భూమి మీద ఉండాలా భూమి లోపల ఉండాలా? ఉండొద్దు. కాబట్టి 16000 యోజనాల విస్తీర్ణంతో అంతర్భూమిలో ప్రవేశించి ఉంది. అంత విస్తీర్ణంతో ఉంది, అంత లోతు ఉంది. 16 వేల జల లోతు 16 వేల జల విస్తీర్ణంతో లోపలికి వ్యాపించి ఉంది. అంతర్భూమ్యాం ప్రవిష్టః. ఉత్తరోత్తర ఐరావృతం ఇప్పుడు జంబూ ద్వీపం అన్నాం జంబూ ద్వీపంలో ఐరావృత వర్షం అన్నాం ఐరావృత వర్షంలో మధ్య భాగంలో మేఘవతం అన్నాం. మొత్తం మీకు కొలది హాయిగా వస్తుంది ఎక్కడ డౌట్ ఉండదు. ఇప్పుడు ఈ ఇలావృతానికి ఉత్తర భాగంలో నీలః, శ్వేతః, శృంగవాన్.
అనేటువంటి మూడు పర్వతములు ఉంటాయి. ఇవి దేనికి రమ్యక, హిరణ్మయ, కురు అనేటువంటి మూడు వరుషములకు సరిహద్దు పర్వతములు. ఒక్కొక్క పర్వతం అవుతాదా? ఒక్కొక్క వర్షం ఉంటుంది. నవ రాదు కదా. ఒక ద్వీపానికి తొమ్మిది వర్షాలు. ఆ తొమ్మిది వర్షాల్లో మనకు ఇలావతం అనే వర్షం మధ్యనే ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మధ్య వర్షం ఇలా వృత్తము. ఆ ఇలా వృత్తం మధ్యలో వేరు పోతా ఉన్నది. ఈ ఇలా వృత్తానికి ఉత్తర భాగంలో మూడు పర్వతాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క వర్షానికి సరిహద్దు. అదే రమ్యక హిరణ్మయకు రమ్యక హిరణ్మయ కురు అనేటువంటి మూడు వర్షములకు మర్యాదా గిరయః ఇవి సరిహద్దు పర్వతములు. ప్రాగాయతాః ఇవన్నీ తూర్పు దిక్కు వైశాల్యం ఎక్కువ ఉండి విస్తరించాయి. ఉభయతః క్షారో రవభయః శారోదం అంటే ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రానికి ఆ పక్క ఈ పక్క వ్యాపించి ఉందట. శారోదావధయః ద్విభవం అంటే అదే కదా అవధయః విసహస్ర పుర్ధవః ఏకైక పూర్వస్మాత్ పూర్వస్మాత్ ఉత్తరం ఉత్తరం. దశాంశాధికాంశేన దైర్ఘ్య ఏవ హసంతి. ఇది ఒక్కొక్క పర్వతము తనకంటే పూర్వ పర్వతము కంటే ఉత్తరోత్తరం దశాంశం 10 రక్షలు ఎక్కువ విస్తీర్ణం. ఈ భగవంతుడు ఎలా ఉంది అదొక ఎవరో 20,000 యోజనాలు అనుకోండి పక్కది 40 ఆ పక్కది అనకు. కాదు దశాంశం అన్నాడు 20 అంటే ఏదో 2000, 200 ఇంకోటి 2000, 2 లక్షలు అలా తిరిగి ఉత్తసాంశాదికాంసేన దైర్ఘ్య ఏవ ఇవి దైర్ఘ్య ఏవ హృసంతక. పొడుగులోనే ఎక్కువ తక్కువలు వైశాంధ్యంలో కాదు. ఎదడుపు కాదు పొడుగులోనే క్రసంతి తగ్గుతాయి. ఏవం దక్షిణేన ఇలావృతం ఇప్పుడు ఉత్తర ఇలావృతంలో పోతా మూడు చెప్పాడు. దక్షిణ ఇలావృతంలో నిషధః, హేమకూటగ, హిమాలయః. ఇలావృతానికి దక్షిణ భాగాలు పవతాలు మూడు ఉన్నాయి. ఒకటి నిషధం అని, రెండోది హేమకూటం అని, మూడోది హిమాలయము అని. ఇవి కూడా ప్రాగాయతాః యథా నీరాదయః అయుత యోజనోత్సేగా ఇవన్నీ 10,000 యోజనముల ఎత్తు ఉన్నాయి.
హరివర్ష కింపురుష భారతానాం సరిహద్దులు. ఈ పర్వతాలు హరివర్షము, కింపురుషము, భారతవర్షం. ఈ మూడు వర్షాలకి ఈ మూడు పర్వతములు అంటే ఏంటన్నమాట చూడండి ఇక్కడ. నిశదమేమో హరివర్షానికి, హేమకూటమేమో కింపురుషావునకు, హిమాలయమేమో భారతానికి. భారతవసం యొక్క హద్దు సరిహద్భవతము హిమాలయం. యథాసంఖ్యం తథైవ. ఈ రకం అపరేణ ఈ రక వర్షానికి పశ్చిమ భాగంలో పూర్వేణ పూర్వ భాగంలో మాల్యవతు గంధమాదన అవని గంధమాదన అవనీల నిశసాయాతౌ విసహస్రం సప్రదతుహు ఈ ఒక మూడు పర్వతాలు మళ్ళీ. దీనికి పశ్చిమ భాగంలో ఒక మూడు, ఒకటి మాల్యవతం, రెండోది గంధమాదనము, మూడోది అవావిరం అనేటువంటి విద్యుత్ సహస్రము. పప్రసతు పేరు పొందాయి ఇవి కేతుమాల భద్రాశ్వయోహ సీమానం వ్యసాతి కేతుమాల వర్షం భద్రాశ్వ వర్షం. వారికి పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. మందర, మేరు మందర, సుపార్శ్వ, కుముదః అనేటువంటివి మరొక నాలుగు పర్వతాలు అయుత యోజన విస్తార ఉన్నాహౌ. పదివేలు యోజనముల యొక్క వెడల్పు, ఎత్తు ఉన్నటువంటివై మేరు యోజన దిశం. మేరు యొక్క నాలుగు వైపుల మొదట చెప్పిందేమో ఇలా ఒక వర్షానికి నాలుగు దిక్కులు పోతా చేశారు. ఇప్పుడు మేరు వర్షానికి నాలుగు దిక్కుల ఒక దిక్కు మందరము, ఒక దిక్కు మేరు మందరము, సుపార్శ్వము కుముదము. అనేటువంటివి నాలుగు దిక్కులు ఉంటాయి ఇవి చతుర్దిక్కు అవస్తంభ గిరయః ఉపకృప్తాః ఇవి అవస్తంభ గిరులు అంటాడు అంటే ఈ పర్వతాలను దాటి వెళితేనే అక్కడికి పోగలం. వేరే పర్వతానికి పోదగిన వారికే ఈ పర్వతం మార్గం ఇస్తుంది. వేరే వారికి ఆ పర్వతాలు అసలు దారి పోవు. ఒక వాటిలో సెక్యూరిటీ అన్నమాట. పౌతార పౌతార శత్రువుడి కదా ఎవరికి వారే ఉండాలి. అందువల్ల ఇవి అవస్తంభ రక్షకమైనటువంటి విరులు అన్నమాట. అవస్తంభ గిరయః చతురుష్వేతేషు చూతాద్యంబు కదంబ న్యగ్రోధ.
ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ నాలుగు పర్వతములలో ఒక్కొక్క పర్వతం దగ్గర పర్వతానికి ప్రధానమైన గుర్తుగా ఒక్కొక్క మహా వృక్షం ఉన్నాయి. అదేంటి ఒకటి చూత అంటే మామిడి. తర్వాత జంబు. అల్లనేరుడు మనం చెప్పుకోవద్దాం. తర్వాత అదే ఇంకోటి ఏంటి కదంబం కడివి అంటాం. అలాగే నెగ్రోధ మర్రి. ఇలా చూత జంబు కదంబ గ్రో అనేటువంటి నాలుగు మహా వృక్షాలు ఎలా ఇవి పర్వతకేతవైవా పర్వతములకు జెండా లాగా ఉన్నాయట ధ్వజముల్లాగా. అంటే ఆ చెట్టును చూసి ఇది ఈ పద్ధతి గుర్తుపట్టాలి. ఇలా పర్వత చేతవైవ అధిసహస్ర యోజనోన్నాహాః. అధిసహస్రం అంటే ఏమిటి? 11,000 యోజనాల విస్తీర్ణంతో ఎత్తుతో తావతు విటప విటయః. అంత పెద్ద వైశాల్యం ఉన్న కొమ్మలు కలవి శతయోజన పరిణామా ఒక్కొక్క కొమ్మ యొక్క వైశాల్యం శతయోజనం అంటే నూరు 1200 కిలోమీటర్లు ఒక్కొక్క కొమ్మ. చెట్టు ఊహిందా ఎలా ఉంటుందో ఒకసారి. పరిణాహా హృదాహ చత్వారః అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లు ఉన్నాయి. మరి ఈ చెట్లకు నీళ్లు తాగవద్దు. ఓడుకోయాలే. నాలుగు సముద్రాలే. అంటే మడుగులు, నదులు అవి కూడా నాలుగు ఉన్నాయి. కయో, మధి, మధు, ఇచ్చు, రథ. అంటే పాలు, తేనె, చెరుకు రసము, నీరు అనేటి వాటితో జల ఎదుపస్పరిచిన ఈ నాలుగు జలములతోటి నాలుగు హృదములు ఉన్నాయి. నాలుగు పర్వతములు, నాలుగు వృక్షములు, నాలుగు హృదములు. యుదుపస్పృష్ట జలాః ఉద ఉపదేవ జనాః యోగైశ్వరాని స్వాభావికాని భరతర్షభ ధారయంతి. ఈ జలంలోని గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి ఈ జలమును ఆచమనం చేస్తే పుచ్చుకుంటే దేవతలకు సరిపోయేంతటి దివ్యమైన బలము కలిగి యోగములో నిష్ణాతులై అంటే అమరులు.
చిరంజీవులు అవుతారు, బలిష్టులు అవుతారు, ద్రధిష్టులు అవుతారు, అలాగే సత్య సంకల్పులు అవుతారు. ఉపదేవ ఎందుకు పోయే అనాట అంటే యక్ష, రాక్షస, కిన్నర, చింపుర్ర, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య వీళ్ళంతా ఉపదేవతలు. అసలు దేవతలు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఉప అంటే వైస్ ప్రెసిడెంట్ అంటాం కదా మనం వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు లాగా వీళ్ళు ఉపదేవతలు అన్నమాట అంటే మేము కూడా సుమారు అంతం వాళ్ళం అని చెప్పడానికి ఉపదేవ గణ యోగైశ్వర్యాని స్వాభావికాని సహజంగా వస్తాయి మనకు ఆ యోగైశ్వర్యాలన్నీ. భ ధారయంతి దేవోద్యానానికి భవంతి చత్వారి అలాగే ఈ ద్వీపానికి ఈ వరుశానికి ఈ పర్వతానికి ఇప్పుడేమన్నాం నాలుగు పర్వతాలు అన్నాం నాలుగు చెట్టు అన్నాం నాలుగు నదులు అన్నాం. మరి చాలనా? అయిపోవు కదా? మరి ఏముండాలి? నాలుగు ఉద్యానవనాలు ఉండాలి. స్నానం చేయాలి, నీళ్లు తాగాలి, నీ పండ్లు తినాలి, అయిపోయినాయి. అన్ని వసతులు ఉండాలి కదా ఇబ్బంది లేకుండా అవి ఏమిటంటే నందరము, చైత్యరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అనేటువంటి నాలుగు ఉద్యానవనాలు ఉంటాయి. యేసు అమలపరివృభ ఈ ఉద్యానవనములలో దేవతల చేత చుట్టుముట్టబడి సూర లలనా లలామ యూధపతయః దేవతా స్త్రీలు వారి భర్తలు వారి సమూహాలు ఉపజీవ బలములతో కలిసి ఆడుతూ పాడుతూ వినోదంగా కాలం గడుపుతారు ఈ ఉద్యానములు అంటే ఇవి దేవతా ఉద్యానములు అన్నమాట. ఉపదేవతలు విహరించేటువంటి ఉద్యానవనములు. మందరోత్సంగే ఇప్పుడు మనం ఒక్కొక్క కణం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నాలుగు అన్నాం మందరం అన్నాం, మేరు మందరం పావుతారు నాలుగు అన్నాం కదా. ఇప్పుడు మేరు గురించి చెప్పేసాడు. నెక్స్ట్ మందరానికి వచ్చి మందరం దగ్గర ఏమున్నాయో చెప్పుకొస్తారు. మందరోస్తంగే ఏకాయ శతయోజన ఉత్తుంగ దేవచూత శిరసః గిరిశిఖర స్థూలాని ఫలాని అమృత కలపాని పతంతి. ఏమన్నాం? పర్వతం అన్నాం? పర్వతం దగ్గర వృక్షం అన్నాం. కాబట్టి మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు ఏమిటి? సూత వృక్షం అంటే మామిడి చెట్టు.
అది ఎలాంటిది ఏ దాన యోజనం 1100 యోజనాల ఎత్తుగా ఉంటుంది. ఇది దే చిరసహ గిరిశిఖర స్థూల అని మరి అంత ఎత్తుకు తగ్గట్టు పండ్లు ఉంటాయి కదా ఒక్కొక్క పండు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పర్వత శిఖరం లాగా ఉంటదట. కాబట్టి అది ఎవరు దాని దగ్గరికి బలపాడు కూడా పోరు కదా తెలుసు కదా. సరే చేస్తారు మనకు. ఓ బాటసారి వెళ్తూ వెళ్తూ ఓ తిరిగి అమ్మ బలి తిరిగి అమ్మ బలి తిరిగి అమ్మ అన్నాడు. అరువైన చూశారు ఇంత కాయలు ఉన్నాయి. పక్కన చూస్తే గుమ్మడి చెట్టు ఉంది. నేల కారుతున్నది ఇంత కాయలు ఉన్నాయి. ఈ బ్రహ్మకు బుద్ధి లేదు అంత పెద్ద చెట్టుకేమో ఇంత కాయలు ఇంత చిన్న తీయకేమో ఇంత కాయరా. ఏం ఏం సృష్టి ఏమో ఏం అర్థం అయిద్ది మనకు పోనీయలే అని పరుకొని నిద్రపోయాడు. లేచేసరికి ఒంటి నిండా మర్రికాయలన్నీ పడ్డాయి. ఏ జుడుపుకున్నాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది అమ్మ బాబోయ్ పొరపాటున మర్రిచెట్టుకే ఈ కాయలు ఇచ్చే ఇవే నా మీద పడితే. దేవుడే మనకి బుద్ధి లేదు, దేవుడి బుద్ధి కరెక్ట్. స్వామి స్వామి స్వామి నేను ఎక్కడ ఉండేవాడినో ఏమో. అంటే పరమాత్మ సృష్టి ఆకారాన్ని బట్టి చేయడు, అవసరాన్ని బట్టి చేస్తాడు. పోయేరు దేరి దేరి పోయేరో ఆ పని చేస్తారు అన్ని విధానం. అందుకే ఎక్కడో ఉంటే ఎవడు చూడడు కోరడు కాబట్టి పద ఇక్కడ అంత పండు ఒక్కొక్కటి. ఎవడు ఆ పండు తింపేవాడు దిక్కు లేడు. తీసుకునేవాడు దుక్కు లేడు, అరవెంచేవాడు లేడు. అందుకే ఇవి ఫలాని అందుకే అంత తీయగా ఉన్నాయట. ఫలాని అమృత గడప అందని ద్రాక్ష తీయగా ఉన్నాయట. అంటే ఏమిటి పొరపాటున గ్రాణుల యొక్క స్పర్శ తగిలితే ఆ రుచి కాస్తా కింద కలుస్తుంది. శాస్త్రం కదా. 10 మంది నడిస్తే ఆ దారిలో గడ్డి మొలవు మనం పుణ్యాస్తులం కదా. అవునండి నడిస్తే ఏమైతుంది? 10 మంది నడిచారనుకోండి వరుసగా గడ్డి మొలిస్తే ఓటు అక్కడ. పుట్టదు. అది 10 మంది చేతి వేశారనుకోండి ఇంక పండు ఎక్కడిది? పుణ్యాత్మలు అన్నీ పోతాయి. అందుకే ఎవ్వరూ లేని చోట చెడ్డు పెట్టాడు స్వామి. ఇయ్యోకి ఎవడు రాడు ఇప్పుడు ఈ చాల మీద ఉండండి మేము ఉంటామని ఇవి అమృత కల్ప అని పతంతి అవి కింద పడతాయి. ఎవడు చంపే వాళ్ళు లేడు కాబట్టి అవే కాస్తాయి, పండుతాయి, రారి కింద పడతాయి. తేశాం విశీర్యమానానాం అతి మధుర సురశి సుజంతి బహుళ రుణ రస ఉదన అరుణోదానామ నది. ఎలా ఉంటుంది మామిడి పండు రసం?
తెలుసు కదా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అరుణ. కదా ఆ రసమే ఆ పర్వత ప్రాంతంతో ప్రవశిస్తుంది. ఆ నది పేరే అరుణోద. అరుణ అంటే ఎరుపు, ఉద అంటే జడం. ఎరుపు రంగు గల నీరు గల నది. ఎక్కడ ఎరుపు రంగు? పళ్ళ రసం. అంటే ఆ నది నీటిలో పళ్ళ రసం పడి మొత్తం నది నీరంతా రంగు మారిపోయింది. ఎవడు తెంపేవాళ్ళు లేరు మరి కస్తాం ఏం చేస్తాం. అందులో ఒక్కొక్క పండు చిన్నది కాదు అది తిరిగి అంత పండు ఉండి ఇంత పెద్ద పండు ఈ ఇల్లంత పండు అన్నమాట అది కింద పడి రసం అంతా పోతే ఎంత పడతది. కాబట్టి అరుణోదా నామ నది. మందరగిరి శిఖరాన్ని పతంతి ఈ నది ఎక్కడి నుంచి పడుతుంది? మందరగిరి శిఖరం నుంచి ఈ నది పడుతూ పూర్వీన ఇలావృతం ఉపప్లావయతి. తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది. యదు బయోహనాత్ భలాన్య అనుచరీణాం ఈ అరునోదా నది జనమును సేవించినటువంటి పార్వతీ సేవకులు ఉన్నారే అనుచరులు దాసీజనం వీళ్ళందరూ వీళ్ళు ఏమంటారు పుణ్యజనులు అంటారు అంటే యక్షులు. శంకరుని సేవకులందరిని ఏమంటాం మనం? పుణ్యజనులు అంటే కుబేరుడు వీడే ప్రభువు. అలాంటి పుణ్యజన వధూనాం అవనవ స్పర్శన సుగంధావతః దశయోజనం సమంతాదనువాసయతి. ఈ నీటిలో స్నానం చేయటం, ఈ నీరు తాగటం, ఈ రసాన్ని అనుభవించడం వల్ల సుర యువతులు వారి యువతులు, ఆ పురుషులు వారు వారిని స్పృశిస్తే చాలు మనకు మన శరీరం యొక్క సుగంధము 10 యోజనాలు వ్యాపిస్తుంది. అంతా రసమేనే. మనం ఒక ఎండాకాలంలో ఫ్రిజ్ లో నాలుగు పండ్లు పెడితేనే మామిడి పండ్లు ఇల్లంతా ఎలా ఉంటుంది మామిడి పండ్ల వాసన కదా. మరి ఇప్పుడు ఇన్ని పండ్లు పడి అంతా రసం పడి అదంతా ఆ నది అయితే ఆ నదిలో స్నానం చేస్తే ఏ వాసన ఉంటుంది? మొత్తం మామిడి పండ్ల వాసన ఉంటుంది. అందుకే సమన్పాదనువాసయతి ఏవం జంబూ ఫలానాం తర్వాత మందరగిరి అయిపోయింది కదా మందరగిరి సూతం అయిపోయింది రెండోది జంబు అంటే అలానే అది. ఇది ఈ పండ్లు కూడా ఏం తీసిపోవు దీనికి దీనికి రెట్టింపు అని చెప్పారు కదా కాబట్టి ఈ పండ్లు అత్యుచ్చని పాత విశీర్ణానాం ఇవి ఈ అల్లనేడు చెట్టు చాలా ఎత్తు ఉంటుంది. ఆవిడ ఎత్తు కంటే ఎత్తు ఎలా అనేది సాయంగా అంత ఎత్తు నుంచి ఆ పండ్లు కింద పడి నా అస్తి ప్రాణాయామ ప్రయాణం ఇభకాయ నిభాన ఇభకాయ నిభాన ఏరు సిరిరం అంతా ఒక్కొక్క పండు అలాంటి వాటిని రసేన ఈ జంబూ ఫలముల యొక్క రసముతో
పాడినటువంటి నది పేరు జంబూ నదే అంటాం మనం. అంటే ఏమిటంటే ఈ ఫలములు పడి రసము నీటిలో పడి నీరంతా రసమైపోయి ఆ రసమంతా ప్రవహించి కదా జంబూల జలం అంతా ప్రవహిస్తే ఈ ప్రవాహము, జలము, రసము నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి తోటి లోహములతోటి. కలిసి ఏమైంది దాన్ని మనం బంగారం అంటాం జాంబూ నదం. జంబూ నదం జంబూ నది తీరంలో ఏర్పాతమైంది జాంబూ నదం. అది బంగారం. అయితే ఆ బంగారం మనకు దొరకదు. దానితోటి దేవతలు ఆభరణాలు చేసుకుంటారు. అందుకే మన బంగారానికి వాళ్ళ బంగారానికి తేడా అది మనదేమో 24, 22 అంత గింతం కదా. మన క్యారెట్ నాగ్యం 24 క్యారెట్ చాలా గొప్పవాడైపోతాం. కానీ అక్కడ ఒక రక్త గారికి ఉంటది అన్నమ్మ. అంతా అది కలిసి ఎందుకు వాళ్ళకి ఏమవుతుందో నీళ్ళంతా బంగారమే అనే. మరి ఎక్కడో గని ఎక్కడో ఉంటే దొరుకుతుంది. కానీ అది మొత్తం బంగారమే నీళ్ళంతా రాస్తుంది. సరే చెప్తున్నా చూడండి. దక్షిణ ఈ ఈవం జంబూ ఫలాని అత్యుచ్చ నిపాద విచీర్ణానాం అనస్థి ప్రాయానాం ఇభకాయ నిభానాం రసేన జంబూ నామ నది మేరు మందర శిఖరాత్ ఇసుక నుండి అయుత యోజనాత్ 10,000 యోజనాలు కిందికి భూమ్మీద పడుతూ దక్షిణీనాత్మానం తనకు దక్షిణ భాగంలో ప్రవహించి యావతు ఇలావృతముపశ్చంద ఇది కూడా. ఇలా ఒక వర్షాన్ని తడిపేస్తుంది. తావతు ఉభయారభి వససోహో యా మృత్తికా ఈ జంబూ నది యొక్క రెండు తీరములలో ఒడ్డులో ఉండేటువంటి మట్టి ఉంది అది తద్రసేన అనువిద్యమానా. ఈ జంబు రసము తోటి బాగా తడపబడి పూయబడి వాయువర్త సంయోగ చెప్తున్నాడు. రసము మట్టిలో కరిస్తే ఆ మట్టి రసము కరిసినప్పుడు దాని మీద సూర్యకిరణాలు, గాలి ఇవన్నీ సోకడం వలన. సదానా లోకాభరణం జాంబూనదం. దేవతలకు ఆభరణంగా ఉపయోగించేటువంటి జాంబూనదం అనేటువంటి నామ సువర్ణం భవతి. జంబూ నది తీరంలో వచ్చినటువంటి సువర్ణాన్ని మనం జాంబూనదం అంటాం.
సహేమ జాంబూనద చక్రవాలం. అయ్యా సుందరకాండ. సహేమ జాంబూనద చక్రవాలం. మహారథ అక్కడ జాంబూనద చక్రవాలం అన్నాడు. అంటే రావణాడు అక్కడికి పోయి తెచ్చి తయారు చేశాడు తయారు చేయించాడు. వెరైటీ కావాలి కదా. ఈ బంగారు ఆ బంగారం తీసుకొని వచ్చి. దాంతోటి చక్రవాహ చక్రవాహ పచ్చులను తయారు చేశారు. బంగారం తయారు కదా. ఏ బంగారం అంటే ఒక జాంబునదం ఒకటి అని చెప్తారు. హైమం ఒకటి హిమగిన్నె దాని హైమం అంటారు. యమునత్తు వచ్చేది జాంబు రదన్ మంచి పేరు హిమానేషి దానం కదా హిమానేషి దానం అంటే ఇది హైమం అని చెప్పుకొస్తాడు. యదుహలావాత్ విభునాదేహ యువతిభిహి ముకుట కటక కటిసూత్రాది ఆభరణ రూపేన ధారయంతి కలు ధారయంతి దేవతలు కిరీటాలని కేవేరాలు హారములు కంకణములు ఇలాంటి వాటికి ఈ బంగారాన్ని వాళ్ళు వాడుతారు. యత్తు మహాకదంబః ఇక మూడవ వృక్షం. రెండు చెప్పాం సూతమన్నాం జంబు అన్నాం ఇప్పుడు ఇది కడిమి చెట్టు. ఈ మహాగవంతు వృక్షము సుపార్ష నిరూఢః ఇది ఎక్కడ ఉంది? సుపార్ష నిరూఢః కదా ఆ సుపార్ష నిరూఢః. యాస్తస్య కోడరీభ్యా వినిసృతాః పంచాయామ ఈ వృక్షము యొక్క కోడరములు అంటే తోరాలు అంటాం మనం చెట్టు తోర ఉంటుంది కదా అందులో నుంచి వెవ్వేనటువంటి కోడరేభ్య వినిసృతాః పంచాయామ పరిణాః పంచ మధుధారాః ఐదు మధు తారలు ఆ వృత్తం యొక్క ధరోలో నుంచి బయలుదేరి లోహిస్తూ ఉంటాయి. అవి సుపార్థ శిఖరాత్ పతంత్యః ఆ శిఖరం నుంచి కింద పడుతూ అపరేనాత్మానం ఇలా వృతం. ఇలా వృత్తమునకు పశ్చిమ భాగంలో ఇవి ప్రవహించి ఉంటాయి. యాహి ఉపయోజ్ఞానాః ఈ ధారమును ఉపయోగించిన వాళ్ళు ముఖనిర్వాసితో వాయుహు సమంత శట యోజనం ఉపవాసయతి. ఈ రసాన్ని సేవించినటువంటి వారి నిట్టూర్పుతో వచ్చేటువంటి సుగంధ పరిమళమే ఫలితమైన వాయువు నూరు యోజనాల దాకా వ్యాపించి ఉంటుందట. అందుకే ఇక్కడికి వచ్చే అంత దుర్గంధం అంటారన్నమాట. అదంతా అందుకోసం ఏవం ఇక తర్వాతది కుముద నిరోధాయాః శతవల్వచో నామ వటవృక్ష ఉంది నాలుగోది నెగ్రోధం. దాని పేరేమిటి శతవల్వః అని చెప్తాం. శత ఈ వృక్షము స్కంధేభ్యః నోచీనాః
నీచినా పయోదధి మధు గృత గుడ అన్నాది అంబర శయ్యాసనాభరణాదయః సర్వయేవ కామదుగాః నదః ఇక్కడ అన్నీ నదులు కావు నదములు అంటే నదం అంటే పశ్చిమావహం నది అంట నదము అంటారు. తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము, పశ్చిమానికి తూర్పుకు పారితే నది, నది నదం తెడ. పూర్వవాహి నది. ప్రత్యేక వాహి పూర్వవాహి. ఇలాంటి ధాన్ మధు నదులు పడతాయి. ఇవి వాటితోటి వీడితోటి పయోదధి, మధు, గృత, గుడ, అన్న, అంబర, తెయ్య, ఆసన, ఆభరణాలు. రండి రెడీమేడ్. ఏదో మట్టి తెచ్చి బంగారు తెచ్చి దాన్ని బంగారు తయారు చేసి ఆభరణాలు తయారు చేయాలి, బియ్యం చెళ్ళల్లో పూసి అన్నం వండాలి, పప్పులు కూరగాయలు చేయాలి, వస్తువులు చేయాలి ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క నాదేట. అంటే యథేచ్ఛగా అన్నీ కోరినయి కోరినట్టుగా స్వామి వీరికి ప్రసాదిస్తున్నాడు అని అర్థం. అలా సర్వయేవ కామదుగాహ నదా అంటే నదులు మామూలుగా మీరే ఉంటాయి. ఆ నది దగ్గరికి పోయి స్వామి నది గారు నది గారు గారు నాకు వస్త్రాలు కావాలి అనగా నుంచి వస్త్రాలు ఇచ్చి తీసి వచ్చేసాడు. ఆ అది కట్టుకొని అయ్యా మా అమ్మ మాకు ఆభరణాలు లేవు అంటే అది ఆభరణాలు ఇచ్చేస్తుంది. ఒక నది అమ్మ నాకు అన్నం లేదు అన్నం భోజనం పెడుతున్నాను. ఒకటి వస్త్రాలు ఒకటి ఆభరణాలు ఒకటి భోజనాలు ఇట్లా ఒకటి ధనము ఒకటి నాణ్యము ఇలా మనకు ఏమేం కావాలో అన్ని కావలసిన నదులన్నీ ఇవి ప్రసాద నదులే ప్రసాదిస్తాయట. కామదుగాహ నదాహ కుముదార్జునాత్ పతంత భవతం పైనుంచి కింద పడుతూ తం ఉత్తరమైన ఇలావృతం ఇది ఉత్తర దిక్కు నుంచి ఇలావృతాన్ని వ్యాపించి ఉంటుంది. ఇయాను పొజుసానానాం ఇలాంటి నదులను సేవించేటువంటి వారికి వలీ ఫలిత క్రమ స్వేద దౌర్గంగ్య జర ఆమయ స్మృతి సీత ఉష్ణ వైవర్ణ్య ఉపసర్గాదయః తాప విశేషాః నభవంతి. ఈ నీరు తాగినందువలనే వాళ్ళని దేవతలు అన్నారు ఆ ప్రాంతం వాళ్ళని. అంటే వాళ్ళకు శరీరం ములకబడదు, కేశములు నరవవు, శ్రమ లేదు, స్వేదము రాదు, దుర్గంధము, ఉసరితనము, రోగములు, మతిమరుపు ఇలాంటివన్నీ. ఏవి ఉండవు. అలాగే సీత, ఉష్ణ, వైవర్ణి ఉపసర్గములు. చలి కానీ, వేడి కానీ, అలాగే రంగు మారుట కానీ, ఒడుకు లాంటివి కలగడం కానీ ఇలాంటివి ఏవి ఈ నది జీరం తాగే వారికి కలగవు, ఏర్పడవు అంటున్నారు.
యావజ్జీవం సుఖం నెర్సే అంటే ఏంటంటే బతికున్నంత వరకు మాత్రం అనుభవిస్తారు అది వీళ్ళు. ఇవన్నీ ఉంటాయి కానీ అదొక్కటి మాత్రం అడగొద్దు అన్నారు. మరణం మాత్రం తప్పదు ఎన్ని భోగాలు ఉన్నా జాతస్య మరణం దివం అందుకే చమత్కారంగా యావజ్జీవం అంటున్నారు. బతికున్నంత అనుభవిస్తారు. పోయారనుకోండి నమస్తే లేదు. అక్కడ మినహాయింపు లేదు వారి ఎలా సమానం ఏమంటున్నారు. నిరక్షేయమేవ యావజ్జీవం సుఖం నిరక్షేయం బతుకున్నంతవరకు వీరి సుఖము నిరక్షేయము. ఇక కురంగా, కురర, కుసుంబ, కంక, త్రికూట, శిశిర, పతంగా, రుచక, నిషద, సినీ, వాస, కపిల, శంక, వైరూర్య అలాగే జారు జారుతి హంస అర్షభ నాగ కాలంజ కాలంజర నారదాదయః ఈ మొత్తం 20 పర్వతాలు. మళ్ళీ వాటి తర్వాత భవతం చెప్పుకున్నాం. భవతం చుట్టూ నాలుగు భవతాలు చెప్పుకున్నాం. ఒక్కో భవతానికి వృక్షం చెప్పుకున్నాం. ఒక్కొక్క వృక్షానికి కాయలు, చెట్లు, నదులు, వాసాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి తర్వాత ఉండేటువంటివి మనకు ఒక పట్టణానికి పల్లెల్లాగా పట్టణానికి పల్లెలు అంటే జిల్లాలు, తాలూకాలు ఉంటాయి. ఇప్పుడు మేరు ఒక పట్టణం, ఒక రాష్ట్రం. ఆ మేరుకు ఈ మేరు, మందర వినపాతలు ఉన్నాయి కదా ఇవి దానికి ఒక జిల్లాలు. ఇప్పుడు వాటికి తాలూకాలు వస్తున్నాయి ఒక 20. అయ్యో అన్నమాట. 20 పేర్లు తిమిసతి గిరయః మేరో కర్ణికాయ ఐవ కేసరభూతః. కేసరములు అంటాం. అంటే పువ్వు ఉంటే పువ్వు మధ్యలో ఇలా ఉంటుంది ఒకటి కర్ణిక లాగా. దాని చుట్టూ ఉంటాయి కేసరములు సన్నగా పొడుగ్గా చుట్టూ ఉంటాయి కేసరములు అని. కాబట్టి వేరు పర్వతము మధ్య భాగము దాని చుట్టూ ఇవి కేదులు అన్నారు వాటి చుట్టూ 20 ఉంటాయి 20 అనేటువంటివి కేసరముల్లాగా ఉంటాయి ఇలా కేసర భూతాః మూలదేశే పరితః ఉపగ్రుప్తః మేభృతం యొక్క మూలం చుట్టూ ఇవి వ్యాపించి ఉంటాయి. జఠన దేవకూటవు మేరుం పూర్వేన మన వాటిపై చెప్తున్నాడు సౌతాల్లో జటకధిభవతాలు మేర్భవతానికి పూర్వ భాగంలో ఆవేశించి దశయోజన సాహస్రం 10,000 యజనాల తోటి ఉదగాయత ఉత్తర దిక్కు వైశాల్యం ఉండి అవి 2,000 యజనాల తోటి ఎత్తు ఉంటాయి.
ఇలాగే పశ్చిమ భాగంలో పవన పారియాక్రమ పవతత్ ఇవి దక్షిణ భాగంలో కైలాస కరవీరౌ కైలాస ఆ రెండు పవత భాగాలను ప్రాగాయతౌ తూర్పు దిక్కు వైశాల్యాన్ని పెట్టుకొని ఉత్తరత త్రిశృంగ మకర అష్టభిహి యతైహి పరిశ్రుతః ఉత్తర భాగంలో త్రిశృంగ మక భవతార తోటి ఎనిమిది భవతారు వాటి చుట్టూ వ్యాపించి ఉంటాయి అగ్నిరివ పరితః చకాస్తి కాంచనగిరిహి. ఇలా చుట్టున్నటువంటి పర్వతాలతో ఈ మేరు పర్వతము అగ్ని జ్వాలలతో ఆవేశించినట్టుగా ప్రకాశిస్తున్నట్టుగా ఈ పర్వతము ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక మేరు యొక్క మూర్ధని మేరోహు మూర్ధని. భగవతః ఆత్మయోని మధ్యతః ఉపకృప్తం. మేవదం యొక్క మూర్ధభాగంలో ఆత్మయోని ఎవరు ఆయనే బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరము మేఘోత్వం యొక్క మూర్ధ భాగంలో పై భాగంలో ఉంటుంది. ఉపకృత్తాం పురీం అయుత యోజన సాహస్రీం. అది వేరు యోజనాల పదివేల యోజనాల చేర తోటి సమజతురస్త్రాం అది కూడా సమజతురస్త్రంగానే ఉంటుందట. శాపకం భుయంబ దాని నగరం పేరు. శాత కౌంభి అది శాత కుంభ నగరం. లోకం సత్యలోకం అంటాం. అందుకు నగరం పేరు శాత కుంభి. అంటే శతము కుంభా యస్మిలితి శాత కుంభి అది బంగారమే. ఈ చెట్టు యొక్క ఒక్కొక్క పండు ఒక్కొక్క కుంభాకారంలో పడతాయి. రోజుకొక నూరు పండ్లు పడతాయి. ఆ రసంతోటి ఆ మట్టిలో కలిసి బంగారు తయారిస్తుంది. ఆ బంగారం ఏమంటాం? శాతకుంభం అంటాం. జంబుల మేలలో పుట్టినటువంటి దాన్ని జాంబూ నగం అంటాం. హిమని పుట్టినటువంటి దాన్ని కేమం అంటాం. పాటకుం భీం వెదంతి తామనుభవిత లోకపాలానామష్టానం ఇలాంటి బ్రహ్మపురికి. బ్రహ్మ నగరమును చుట్టుకొని అష్టదిక్ పాలకుల నగరములు ఉంటాయి. లోకపాలానాం అష్టానం యధాదిశత్ అంటే ఏ దిక్కి వాడు పాలకుడో వాడికే నగరం అన్నమాట. యధాదిశం యధా రూపం తురీయమాలేన పురహ అష్టౌపల్లుక్తాహత్
శివరి మానవం అంటారు తురియమాన అంటే నాలుగో వంతు. ఒక్కొక్క దానికి రెండు రోజులు నాలుగో వంతు. ఆ రీతిలో ఎనిమిది నగరములు అంటే ఇవే లోకాలు అన్నమాట. బ్రహ్మలోకము, బ్రహ్మలోకం చుట్టూ దిక్పాదులు అంటే అన్ని దగ్గర దగ్గర ఉండొద్దు మరి. అసెంబ్లీ, డీజీపీ ఆఫీసు ఆ పక్కన ఇంకో రెవెన్యూ అటు పక్కన దూరం ఉండకూడదు కదా. అలాగే బ్రహ్మలోకము, బ్రహ్మ చుట్టు లోకపాలకులు, వాళ్ళ చుట్టు ఏదో దేవతలు, వాళ్ళ చుట్టు మళ్ళా ఇట్లా. అన్నీ చుట్టుకొని ఉంటాయి అష్టో ఉపకృప్తాః. అయిపోయిందా సమయం? అబ్బా సరిగ్గా అయిపోయింది అన్నమాట. మనకు షోడశోధ్యాయ అని 16వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇది ఇప్పుడు ఇవి రోజు ఒక రెండు అధ్యాయాలు సులభంగా సాగుతాయి. ఎవర పర్వతం పేరు దాని వైశాక్యం చెప్పుకుంటూ పోవడమే కాబట్టి. అయితే ఈ దీన్ని తప్పకుండా వినాలని శాస్త్రం. ఎందుకు ఇది? పరమాత్మ యొక్క స్థూల రూపం అది. పరమాత్మ స్థూల రూపం కాబట్టి పాత రోజుల్లో వీటి రోజు ఆ పారాయణం చేసేవాళ్ళు. ఈ తొమ్మిది అక్కయ్యారంట. పరమాత్మ రూపాన్ని ధ్యానం చేసి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆత్మద్ గురుభ్యో నమః
[ASR unclear opening sounds - likely the traditional opening chant.] 'Asmad gurubhyo namah. Bhagavat bandhuvulara' - Dear devotees of Bhagavan! Yesterday we discussed the history of Bharata's lineage. Now we are discussing Bharata's descendants.
This great one named Sumati followed the path of his grandfather Vrishabha. We discussed 'Ajagaru' (the way of the python - passive and unmoving), 'avadhuta vrata' (the ascetic's practice), 'Ajagara vrata' - this Sumati followed the yoga-marga (path of yoga).
Those with sinful intellect created troubles for him. 'Kalpaisyanti tasmat vriddha-senayam devatajannama' - to such Sumati, through the wife named Vriddhase, a son named Devapadi was born.
This arose because Paramatma's amsha (portion/grace) was there - similarly Paramatma's portion: the devotee, the possessor of knowledge, the protector - all these qualities being present, this Gaya is therefore called a Mahapurusha (great soul).
'Grihasthasya' - for a householder, five yajnas must be performed: for devas (gods), for pitrus (ancestors), for rishis (sages), for guests (vidhis), and for bhutas (all living beings). Through these five yajnas, every householder's life is sustained.
Bhakti toward Bhagavan's supreme devotees (bhagavat-ottamulu) is what gives bhakti toward Bhagavan himself. Therefore: 'Brahma-vicharana-archane na apadita' - devotion born from worship of the feet of supreme brahmins (brahmanottamula)...
All of that worship was done before Him (by Gaya). Therefore His (Vishnu's) name is 'Brahmaṇya Deva' (the Lord who honors brahmins). Therefore, without any ego whatsoever - without ahankara - he governed this world...
'Who is capable of doing all this?' Thus saying, 'Yam abhyasancha paraya muda satih satya-asitah. Satih' - who are the satis? Daksha Prajapati's daughters: Pushti, Keerti, Sri, Sri, Yasha, and others - all of them...
Where are the calves here? With qualities (gunavan-tu). With the calves that are Gaya's qualities (guna-calves) - the earth gave the people whatever milk (prosperity, fruit) they desired. She provided everything like a wish-fulfilling cow.
If the king governs with dharma (righteously), he takes one-sixth of the wealth earned by the people. From the tapas performed by brahmins, he takes one-sixth. That is his 'income tax,' so to speak - the king's rightful share from a dharmic kingdom.
Because all actions were performed as an offering to Paramatma (paramatmarpanam) in the proper dharmic way, Paramatma himself, pleased with Gaya's devotion, appeared to him directly and accepted his own portion (bhaga) right there.
Such a great being who sustains all moving and unmoving creation - 'svayam pritim agat gayatri' - was pleased by the yajna performed by this great Gaya. Meaning: the Lord himself was personally delighted. That is how the cosmic significance of Gaya's yajna is described.
He spreads (his light) - 'tapati yatra shashau jyotisham ganaih chandramava nakshatramulato chandra tana prakasham ekkadekkada chestunnado sahah drushyate' - wherever the moon spreads its light along with the stars, that (region) is described. We have described all of that.
We say the sky is ours - we have no one's claim. Therefore, Paramatma's gross form (sthula rupa) is indeed this entire universe of moving and unmoving creation. To worship the Lord who is described as 'nirachara, nirgunam, niranjana' - for our minds...
'Vibhudhayushapi' - not our human lifespan of 50 or 100 years - even with the lifespan of the gods (devas), that is until a full Brahma-kalpa - therefore one entire Brahma-kalpa period...
'Laksha yojana' - what is the meaning? It has a width of 12 lakh (1.2 million) kilometers. 'Migata yojana vishalah samavartulah' - it is circular (vartulakara) in shape - perfectly round. 'Purnah vartulam' - completely circular...
In the middle of these nine varshas (regions), among these nine regions, there is one varsha where we are - that is this one. 'Ila vrittam nama varsham abhyantara varsham yasya nabhya...' - the innermost varsha is called Ilavritta, and at its center is Meru.
But why is this mountain great? Because - 'chavata emitante' - all the deva-lokas (heavenly worlds) of all the gods are located here. In ancient tradition: 'Sakrtu Merumu smritva vigata rajah bhavati vaikunta...' - merely remembering Meru once, the dust (of sin) falls away and one approaches Vaikuntha.
And three mountains by these names. These are the boundary mountains (sarahd-du parvatalu) for Ramyaka, Hiranyamaya, and Kuru - three varshas (regions). Each mountain borders one varsha. One mountain - one varsha...
The boundaries of Harivarsha, Kimpurusha, and Bharata. These mountains - Harivarsha, Kimpurusha, Bharatavarsha. These three varshas - those three mountains are the boundaries. What does that mean? Here - 'Nishadam...' - the Nishada mountain...
He is explaining why those names came. Now, in each of these four mountains, at the base of each mountain, there is one main large tree (maha-vriksha) as a primary marker of that mountain. What kind of tree?...
They become long-lived (chiranjivis), become strong (balishtha), become firm (dridha-ishtha), become truthful in their intentions (satya-sankalpa). Why did the upadevas (minor devas) go there? Because yakshas, rakshasas, kinnaras, and chimpu-rru (gandhavar-like beings)...
That particular mountain - how tall is it? 1,100 yojanas in height. 'Idi e chirasa giri-shikhara sthula' - with peaks that thick and tall. And the fruits growing on it would be proportionally large - how big would each fruit be?...
You know - it is brown/reddish in color - 'aruna.' That same rasa (juice) flows into the mountain region. That river's name is Arunoda. 'Aruna' means red, 'uda' means water. A river of red-colored water - that is why it is called Arunoda.
The river flowing from the Jambu tree is called Jambu-nadi. What does this mean? The fruits (of the Jambu tree) fall, their juice falls into the water, the water becomes all juice, and that flows - when the Jambu-fruit water flows - that river...
'Sahem jambunada chakravalam' - O sir! From Sundarakanda (of Valmiki Ramayana): 'Sahem jambunada chakravalam. Maharatha' - there it is called 'Jambunada-chakravala.' It means Ravana went there and brought (that gold) and built from it...
'Niche-na payodadhi madhu ghrta guda annadi ambara-shayyasanabharanada-yah sarvaye va kamadugah nadah' - here all are not ordinary rivers - 'nadam' means a westward-flowing river, while 'nadi' flows eastward. Here these kamadugha-rivers give whatever one desires...
'Yavajjivam sukham nerse' - they enjoy happiness only for as long as they live. All of these blessings exist for them. But there is one thing they cannot ask for - they were told not to. What is that? Death cannot be avoided - that alone remains...
Similarly, on the western side: 'Pavana-pariyakrama' mountains. On the southern side: 'Kailasa' and 'Karavira' mountains - those two mountain sections facing east, 'pragayatau' - extending toward the eastern direction...
'Shivari manavanm' is called 'turiyamana' - meaning one-fourth. Two days for each quarter. In that way, eight cities - these are the worlds (lokas) themselves. Brahmaloka...