ధర్మరాజు శోకం: భీష్ముని ధర్మోపదేశాలు
Yudhishthira's Grief: Bhishma's Dharma Teachings
యుద్ధంలో కలిగిన నష్టాలకు దుఃఖపడిన ధర్మరాజు కృష్ణుడు మరియు మునులు చెప్పినా రాజ్యం స్వీకరించడానికి నిరాకరించాడు. కృష్ణుడు ధర్మరాజును శరశయ్యపై ఉన్న భీష్మ వద్దకు తీసుకెళ్ళాడు. రాజ ధర్మం, ఆపద్ధర్మం, స్త్రీ ధర్మం, మోక్ష ధర్మం - శాంతి అనుశాసన పర్వాలలో భీష్ముడు బోధించిన వివిధ ధర్మాలు వివరించబడ్డాయి.
Yudhishthira, consumed with grief over the war's losses, refuses the kingdom even after Krishna and the sages urge him. Krishna takes him to the dying Bhishma on the battlefield, who teaches the many forms of dharma - raja dharma, apad dharma, stri dharma, moksha dharma - across the two great sections of the Shanti and Anushasana Parvas of the Mahabharata.
ఓ శ్రీ మచ్యుత పరాంబురే పరుక్మ వ్యామోహత చైత్రాని తృణాయమేనే అస్మ సురో భవతోచ్యదేక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్పనయా విభూషిత్ సర్వం యదేవ నియమేన మదన్వయానాం నాజ్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమస్తదంగి యుగలం ప్రణమామి మూర్ధ్నాన్ భూతం సరస్య మహాలాత్వయ పట్టనాథ శ్రీవర్షికార కులశేఖర యోగివాహాన్ సత్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం పణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాగవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరస కుండరధరం దేవం దృశ్యం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్వం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం దృశ్యం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుశోధితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వర్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందేతి జద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తారం శిష్యే పౌత్రమకల్మధం పరాచరాత్మజం వందే సుతదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర హాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వధుల కులభూషణం శ్రీ రంగార్య గురోః పుత్రం షఠగోపవహం భజే
అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో సహా అక్కడ ఉన్న ఋషులందరూ వివరించిన బోధించిన రాజ్యపాలనకు అంగీకరించనప్పుడు కృష్ణ పరమాత్మ అతన్ని తీసుకొని పానవలను తీసుకున్నాడు. భీష్ముని దగ్గరికి వెళ్ళాడు. భీష్ముడు వచ్చిన వారందరికీ తగిన రీతిలో పూజించి ఎదురుగా ఉన్న పరమాత్మను హృదయంలో ఉన్న స్వామిగా ఆరాధించి పరమాత్మకు తమ భక్తుల మీద ఎంతటి అవ్యాయమైన కరుణ ఉంటుందో సవదాహరణగా చెప్పాను. అంటే మరికొద్ది సేపట్లో ప్రాణములను విడువబోతున్న తనకు దర్శనం ఇవ్వడానికి స్వయంగా స్వామి వచ్చాడు అంటే ఇంతకంటే పరమాత్మ యొక్క కృప మరేం కావాలి. ఇలా పరమాత్మ యొక్క స్వరూపాన్ని కృపను చెప్పి ఇంకో రహస్యం ఏమిటంటే వచ్చినవాడు త్వరగా వెళ్ళిపోతాడో ఏమో త దేవ దేవః భగవాన్ ప్రతీక్షతాం అంటాడు. ఆ మహానుభావుడు నేను ఈ శరీరమును విడిచిపెట్టేదాకా ఇక్కడే ఉండాలి. నా ఎదురుగా ఉండాలి అంటే ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ శరీరాన్ని నేను విడిచిపెట్టాలి. అని తన కోరికను ఆశ్యను ప్రకటించాడు. ఇప్పుడు యుధిష్ఠిర సదాకరణ్య శయానం శరపంజరే అపురుచ్ఛత్ వివిధాం ధర్మాం ఋషీణాంచ అనుసృణ్వతాం. మరి త్వరలో వెళ్ళబోతున్నాను అంటున్నాడు. అప్పటిదాకా ఈ స్వామి ఉండాలి అంటున్నాడు. మరి తాను వచ్చిన పని అవుతుందా కాదా? అందుకే ఋషులందరూ వింటూ ఉండగా
వివిధాన్ ధర్మాన్ పప్రచ్య ఇందులో మనకు ఒక శ్లోకంలో చెప్పేసారు. కదా అన్ని ధర్మములను అడిగారు. ఇవి ఎన్ని ఉన్నాయి అంటే రెండు పర్వాలు ఉన్నాయి. ఒకటి శాంతి పర్వము ఇంకొకటి అనుశాసన పర్వం. ఈ రెండు కలిసి 25,900 శ్లోకాలు. ఆ అందులోనే అన్ని ఇందులోనే వస్తాయి. అన్ని ఇందులోనే. అది ఆ బౌళిష్ రాస్తున్నాం. శాంతి పర్వం అంతే అనుసాగ పర్వం వచ్చేసి. రెండు పర్వాలు అదే మనకు మహాభారతం వేదం ఎందుకు అనుకోవాలి అంటే కథకు ఎలాంటి సంబంధము లేని ఆ రెండు పర్వములు ఉన్నాయి కాబట్టి అంటారు. కదా? ఇంచుమించు 26 వేల శ్లోకాలు అనుకోండి. ఇంచుమించు 26 వేల శ్లోకాలు రెండు పర్వాలతో కేవలం ధర్మరాజుకు భీష్ముడు ధర్మ ప్రబోధన. అందులోనూ ఆపద్ధర్మములు, రాజధర్మములు, స్త్రీ ధర్మములు, మిత్ర ధర్మములు, మోక్ష ధర్మములు. ఇదంతా శాంతి పర్వం. ఇక అనుశాసన పర్వంలో వేద ధర్మములు, అలాగే పురాణ ధర్మములు, ఆత్మ ధర్మములు, దేహ ధర్మములు, స్వరూప ధర్మములు, తిరువభావ ధర్మములు. ఇవి అనుశాంత పరవా అంటే విడిగా దేహ సంబంధం లేకుండా ఆత్మ ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తుంది? దేహ సంబంధం వచ్చిన తర్వాత ఎలా వ్యవహరిస్తుంది? ఈ దేహ సంబంధం వచ్చిన తర్వాత దేహమును కాపాడటానికి ప్రవర్తించే విధానము. లోపల ఉన్నటువంటి మనస్సుకు బుద్ధికి ఎలాంటి దోషము అందకుండా ఉండటానికి ప్రవర్తించవలసిన విధానం. అంటిన దోషములను తొలగుంచుకునే విధానము. కొన్ని అధర్మములు ఉంటాయి, చూడడానికి అధర్మములు అనిపిస్తాయి. కానీ ఆపదలో అవి ధర్మములు అయితే. కొన్ని ధర్మములు ఆపదకాలంలో చరీత్ అనాపది అని స్వామి చెప్పారు. అన్ని ధర్మములు ఆపద లేనప్పుడు. ఆపద వచ్చింది కొంచెం మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవచ్చని శాస్త్రం. ఎందుకంటే మనకు స్వగృహే
పూర్ణమాచారం. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు శాస్త్ర ప్రకారం సక్రమంగా ఆచరించాలి. మరి ఉద్యోగానికి పోయానట తదర్ధం రాజవేశ్యమని. ప్రభువు యొక్క ఇల్లు ఉంటే ఆఫీస్ అన్నమాట. రాజు గారి ఇంట సగం. తదర్ధం శూద్రగీహిచ ఇంట్లో ఉంటాం. అందులో సగం అంటే పావు భాగం. పాది శూద్రవదాచిరి ప్రయాణంలో ఉంటాం మనమే శూద్రులం అనుకోవచ్చు అన్నారు. అంటే స్వామి మనకు నిర్బంధం ఇచ్చాడు నిర్బంధము ఆపదలో వేరు అనాపదలో వేరు. ప్రయాణంలో మరి సంధ్యావందనం చేయాలి, నిలబడి చేయలేము. అర్ఘ్య ప్రదానం కూర్చొని ఇవ్వవలసి వస్తుంది. మరికొన్ని రకాల ప్రయాణాల్లో కూర్చొని కూడా జలం దొరకదు. మంత్రార్ఘ్యం ఇవ్వవలసి వస్తుంది. రకంగా ఉన్నాయి కాబట్టి మర్చిపోండి. ప్రయాణంలో మేము బ్రాహ్మణ విషయం మర్చిపోండి అని చెప్పారు. కానీ ఇంటికి మళ్ళీ స్వగృహాన్ని వెళ్ళిన తర్వాత ప్రాయశ్చిత్తం విధానేన కర్తవ్యం భూతిమిచ్ఛత. ఐశ్వర్యం కోరిన వారు యథావిధిగా ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి. ఏంటి ప్రాయశ్చిత్తం? సర్వ ప్రాయశ్చిత్తార్థం సహసర గాయత్రి మత జపం అహంకరిష్య. సహసర గాయత్రి చేశామనుకోండి పరిశుద్ధి ఏర్పడుతుంది అది శాస్త్రం. కాబట్టి ఇన్ని రకముల ధర్మములు బోధించాడు మహానుభావుడు ఆపర ధర్మములు. మనకి ఎలాంటి వస్తాయి, ఎలా మనం ప్రవర్తించాలి? ప్రాణం పోయే ముందు ఏమిటి, ప్రాణం ఉండే ముందు ఏమిటి? ఆరోగ్యంగా లేనప్పుడు ఏమిటి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమిటి? ఎన్నో ధర్మాలు, ఆత్మ ధర్మాలు. సమాజ ధర్మాలు మనం ఈ కాలంలో వేటిని వేటిని విప్లవ భావాలని ఆచరిస్తున్నాము అప్పుడే చెప్పాడు అవన్నీ అడిగాడు అడిగించాడు ధర్మరాజుతో అడిగించి ధర్మము ఒకే రకమైతే దాన్ని ఆచరించే వ్యక్తులు వేరు వేరు వాళ్లకు వేరు వేరు పద్దాలు ఎందుకు వస్తున్నాయి అంటారు. ధర్మరాజు ధర్మమూర్తి ధర్మం ఆచరిస్తున్నాడు, విరాటుడు ఆచరిస్తున్నాడు, దురదరాష్ట్రుడు ఆచరిస్తున్నాడు, అధర్మం ఆచరించిన వాడికేమో రాజ్య సంపద.
ధర్మ వాచించిన వానికి ఏమి అరణ్య వాసనం? మీరు ఇది ఏం పెడతాం అంటారు? దీన్ని చూస్తే ధర్మం మీద ఏం కలుగుతుంది? అవిశ్వాసమా విశ్వాసమా? ఇలా రకరకాలుగా మనం అనుకున్నవన్నీ అందులో వచ్చేస్తాయి. ఎంత చక్కగా సమాధానం చెప్తారంటే కష్టము సుఖము అన్నదానికి నువ్వు చెప్పిన అర్థం కాదు. శరీరానికి బాధ కలుగుట కష్టం కాదు. ఆత్మకు ఇబ్బంది కలిగితే కష్టం. అరణ్యవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ ధర్మరాజు పంచపాండవులు సంపాదించిన దివ్య అస్త్ర శస్త్ర సంపద జ్ఞాన సంపద ఎంతటిదో ఎవరైనా లెక్కించగలరండి? కనపడని మహర్షులు లేరు కదా అరణ్యవాసంలో. మార్గనీయుడు వచ్చాడు, యాసుడు వచ్చాడు, అగస్త్యుడు వచ్చాడు, ఉత్సమధుడు వచ్చాడు, దూర్వాసుడు వచ్చాడు, విశ్వామిత్రుడు వచ్చాడు, పరాశరుడు వచ్చాడు, ఇందర మహర్షులు వచ్చారని. వచ్చిన ప్రతి వాళ్ళు తరవో నాలుగు అధ్యాయాలు చెప్పారనుకోండి, మరి అరణ్య పరం ఇంత అయింది అంతే. అన్ని ధర్మాలే. సరే ధర్మ తాత్వికమైనటువంటి తాత్విక దర్శనం అరణ్యంలో జరిగింది. శాస్త్రంలో కూడా అరణ్యకం అంటే దేనిదంటారు? ఉపనిషత్తులకు పేరు. బ్రాహ్మణములు అరణ్యకం. అందుకే ఈ పర్వ పేరు అరణ్య పర్వ. చూడటానికి ఏమో అడవికి వెళ్ళాను అని. అసలు అర్థం. పరమ వేదాంత తత్వ సాక్షాత్కార పరవము అని ఉంది. తత్వాన్ని బాగా తెలియజేసినది. అజరునికి ఈరోజు వచ్చేసింది పాశుపతం అప్పుడే. దాస భగవాను యొక్క రాక అప్పుడే పరశురాముని రాక అప్పుడే ఇలా రకరకముల చితములు శ్రేయస్సులు కలిగింది అరణ్య పర్వం అందువల్ల అవి కష్టాలు కావయ్యా. శరీరం కష్టముల పాలైంది అంటే ఆత్మ దర్శనం అయిందని అర్థం చేసుకో అన్నారు. శరీరం కాస్త సుఖంగా ఏదో పోగానుభవం ఉంది అనుకున్నామంటే ఆత్మ పతనం అవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నారు. అది కోరుతున్నాము అంటే మర్చిపోయాము అన్నమాట కదా దాని గురించి మర్చిపోయాము అన్నమాట. ఇదే బాగుండాలి అనుకుంటే లోపలిది ఏముండాలో తెలియదు. ఇంతటి సూక్ష్మ ప్రక్రియ బోధించినటువంటి ఈ రెండు పర్వాల వాక్యాన్ని వివిధాం ధర్మాన్ పప్రచ్యాత్.
అనల ధర్మాలు చెప్పారు అది కూడా విభాగశ చెప్పాం కదా ఆపద్ధర్మం, రాజధర్మం, స్త్రీ ధర్మం, మోక్ష ధర్మం ఇలా రకరకాలుగా విభాగశః స్త్రీ ధర్మాన్ భగవత్ ధర్మాన్ సమాస వ్యాస యోగతః అని చెప్తున్నాడు కొన్ని స్త్రీ ధర్మాలు మరికొన్ని భగవత్ ధర్మములు ఇవి కూడా. సమాస వ్యాస యోగతః కొన్ని సంక్షేపంగా అడిగాడు మరి కొన్నిటిని విస్తృతిగా అడిగాడు. అంటే కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పకుంటే అర్థం కావు అని చెప్పాను చూడండి ఒక మహానుభావుడు ఉన్నాడు. కుండసాలుడైనటువంటి ఒక మేగుడు. ఓ బ్రాహ్మణోత్తముడు వాన్ని ఆరాధించాడు ఆ మేగుడిని. మేగుడిని ఆరాధిస్తే అతను వచ్చి చెప్పురా నీకేం కావాలి అన్నాడు. అంటే నాకు బాగా సంపద కావాలండి. బాగా భోగాలు నరోహించాలి చాలా సంపద కావాలి. సరే రా. దేవతల పోతాను అని బ్రాహ్మణ తుట్టు చూసేపోయాడు దేవతల లోకానికి. దేవతల లోకానికి అంటే మనం ఎవరిని పిలిస్తే వాళ్ళే రారు దేవతలు అది రహస్యం. ఈ దేవతల మొత్తానికి ఒక ప్రతినిధు ఉంటాడు, రిపేర్ చేయడం ఉంటాడు అన్నమాట. వాడు వస్తాడు. ఎవరిని పిలిచినా. ఇంద్రుడిని పిలిచినా, యముడిని పిలిచినా వాడు వస్తాడు. మనం వాడికి చెప్పాలి ఏం కావాలి. అంటే వీడు భయ ఫలానా కావాలట. ఆ ఇచ్చేయ్ అంటారు అంటే ఇచ్చేస్తారు. అవన్నీ ఏవి అంటే నేను చెప్పానే బురానే అన్నాడు. కోరికలు, పశువులు, స్త్రీలు, భవనాలు, ధనము, ధాన్యము, భోగములు అంటే ఆ థాంక్స్ అండి థాంక్స్ అండి అని అంటాడు. అన్నీ ఇస్తుంటాడు అన్నమాట. ఈ కుండధారుడు పోయి మా బ్రాహ్మణోత్తముడికి జ్ఞానం కావాలి. ధనాలన్నీ ఏమొద్దు. ఏమిటి ఏమో తన వాడికి పోయే తపస్సు చేశాడు కదా. నాకు తెలుసు వాడు ఏమడిగాడు నువ్వు మారుస్తున్నావ్ అంటాడు. అవన్నీ కాకపోయినా తెలియదండి. వాడికి జ్ఞానం కావాలి మీకు ఇస్తారా లేదా? సరే నీ శర్మ పో నా చెట్టు పో బాదులు ఇచ్చాను పో అంటే వీడికి నచ్చుతుంది అంటే వీడు పోతే డైరెక్ట్ గా వాడు పోలేదు వీడు మధ్య వస్తే మధ్య వచ్చి వాడు మధ్య వస్తే ఇంటికి రాగానే ఏమయ్యా నిన్ను అడిగింది నువ్వు చేసింది ఏమిటి పిచ్చివాడా ధనాన్ని కోరేవనుకో ఈ ఆత్మ వనంతో వాడిని బానిసగా ఉంటావ్. జ్ఞానం కోరేవనుకో వాడు నీకు బానిసగా ఉంటావ్. చూడు కూడా కొన్నాడు చూడు తెలుస్తుంది నీకే. అరే మిత్రుడుగా ఏం చేస్తావ్ అని అవును నేను నీ కోరికలు ఎందుకు? అని బ్రాహ్మణ ధర్మం ప్రధానం తపస్సు స్వాధ్యాయం కాబట్టి అని కూర్చొని తపస్సు చేసుకుని పోతారు. వెయ్యేళ్ళు తపస్సు చేసేసరికి ఒక వినూత్నమైనటువంటి శక్తి భావమే మారిపోతుంది.
నేను చాలా సంపాదించినట్టు ఉంది. ఇవన్నీ నాకెందుకు కొందరికి ఇస్తానే. దేవతలారా ఈ భాగం మీరు రండి ఇది తీసుకోండి. వాళ్ళకు ఇతను ఈయన మొదలు పెడతాడు. నాలుగు వేల సంవత్సరాల్లో ఎవరికీ ఏం కావాలంటే తానే ఇచ్చేవాడిగా అవుతాడు. ఆ ఇంద్రుడు వచ్చి ఆయన ఈ జ్ఞానం చాలయ్యా అని. చెప్పు నీకు ఏం కావాలో ఇస్తాం. ఇప్పుడు నేనే వచ్చాను. వచ్చేసాను నేను వచ్చాను. అంటే ఎవరెవరు ఎవరెవరు ఏం కావాలో నేనే ఇస్తున్నాను. నువ్వేమో నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను. ఒక గుణధారుడు వచ్చి చూసావా? జ్ఞానం ఉంటే వాళ్ళు మనకు బానిసలు అవుతారు. నువ్వు బానిసగా బతుకుతావా? తప్పు కదా అని. బ్రాహ్మణస్య దేహోయం నహి భోగాయ కల్పతు అది సారం. బ్రాహ్మణ్య శరీరము భోగం కోసం కలిగింది. కృశ్చరాయ తపస్సేచ ఇహ ఇక్కడ ఉన్నంత కాలము కృశ్చర వ్రతాలు తపస్సు చేసి కష్టపడాలి ప్రేత్య భోగాయ కలపవచ్చు ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత పరలోకం ఉందే అక్కడ అన్నీ పోగాలి. అక్కడ కూడా నీ ఇష్టం. అంటే స్వర్గాది లోకాలే పొందుతావా పరమపదం పెడతావా? పరమపదం వెళితే భోగం కావాలా త్యాగం కావాలన్నా భేదమే కలగదు. ఇక్కడ ఎలాగు భోగ ప్రసక్తి లేదు. భోగం అక్కడ ఒకరికే ఉంటుంది. పరమాత్ము మనమందరము అతని దివ్య దేహ దర్శనం, దివ్య దేహ కైంకర్యం చేస్తూ పరమాత్మ ఎంత భోగం అనుభవిస్తుంటే మనం అంత ఆనందంగా ఉంటాం. మన ధర్మం అదే కైంకర్యం కైంకర్యం కైంకర్యం. కాబట్టి ఆశించవద్దు. సుఖములను భోగములను ఆశించవద్దు అన్న ఒక్క నీతి సూత్రాన్ని చెప్పడానికి 80 అధ్యాయాలు చెప్పాడు శాంతి ప్రభువు. రకరకాల దృష్టాంతాలతో బ్రహ్మచర్యం చేయటమా, గృహస్త్రం చేయటమా, ఈ సన్యాసాశ్రమం చేయటమా. పూజ ఐదు అధ్యాయాలు, ఆరు అధ్యాయాలు, ఏడు అధ్యాయాలు మనకు ఆమె పేరేమిటి? అహల్య చరితం. అహల్య యొక్క పెద్ద పుత్రుడు, పెద్ద పుత్రుడు శదానందుడు. రెండో పుత్రుడు పేరు చిరకారి అని ఉంటాడు. చిరకారి అబ్బాయి రావని పేరు విన్నారు మీరు. చిరకారి ఉపాఖ్యానం అని అందులో ఒక ఐదు అధ్యాయాలతో ఉంది. అహల్య తప్పు చేసింది. ఇంద్రుడని తెలిసే ఇంద్రుడితో వ్యవహరించింది. కాబట్టి నీ తల్లిని చంపేసేయ్ అని కొడుకు జమదగ్ని గారు ఆజ్ఞ ఇచ్చారు.
గౌతముడు గౌతముడు ఆజ్ఞ ఇస్తే ఆగే చెడిపోతాడు, వీడు వీడి పేరు చిరకాయ అంటే ఆ పేరు సార్ధకం అంటాడు. ఏ పనైనా కానీ చాలా సులో మెల్లగా చేస్తాడు, ఆలోచించి కూడా చేస్తాడు. అధర్మమా అధర్మమా చేయొచ్చా లేదా? నాన్నగారు అయితే మా అమ్మని చంపమన్నారు. కానీ లోకంలో నా అన్నగారిని ఎట్లా పూజించాలో అమ్మని ఎట్లా పూజించాలి కదా. నాన్న ఎంత గౌరవాసుడు అమ్మ అంత గౌరవాసుడు కదా. మరి నాన్న చెప్తే అమ్మని చంపడం ఏంటి? అయినా అమ్మ చేసిన తప్పు ఏమిటి? పాపం గౌతముడే తన భర్తే వచ్చాడు అనుకుంది. భర్త రూపంతో వాడు మోసగిస్తే మోసగించిన వారు శిక్షాస్తులు కానీ మోసగించబడిన వారు శిక్షాస్తులు కానీ. వర్దండి ఈ ప్రశ్న. నువ్వు ఏమనుకుంటున్నావ్ లోకంలో? స్త్రీ ఏం తప్పు చేసింది? బలవంతం చేసింది, ఈ బలం ప్రయోగించింది, మోసం చేసింది. పులుసుడు అయితే స్త్రీ ఎలా బాధ్యుడు అవుతుంది? ఆమె ఎందుకు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తాడు? ఇది ఏ రకంగా మా అమ్మను శిక్షించాలి? అది శిక్షించాలనా? మళ్ళీ ఒక్కసారి నాన్నగారిని అడిగి చేస్తే బాగా మంచిదో ఏమో, ఏదో కోపంలో చెప్పిపోయారు కానీ చెప్పగానే మనం తప్పితే అమ్మ దొరకదు కదా. నేను ఆలోచిస్తూ ఉండగా ఇలా అంటే 2 రోజులు ఆలోచన ఒక గంట కాదు ఒక 2 రోజులు పట్టింది, ఆశ్రమం వెళ్ళినటువంటి ఆ మహానుభావుడు అక్కడ ఏదో కూర్చొని ఆలోచించి అవును ఆమెదేం తప్పు లేదు. అంత దుర్మాకుడు ఎందుకు అని క్షమించాను కదా. శ్రామం ఇవ్వకూడదు ఇచ్చి సరిపోతుంది కదా. పదాదాన ఎందుకు? మా అబ్బాయి చిరకారి కదా. వాడి పేరు సాధకం చేసుకుంటే బాగుండు. నువ్వు వెళ్ళేదాకా చంపకుండా ఉంటే. అదే పదివేలు చూస్తాను అని వేగంగా వస్తాను. ఏ నాన్న ఏం చేసావురా? అంటే నాన్నగారు క్షమించండి ఇలా సందేహం కలిగింది సందేహం కలిగింది. మరోసారి అడిగి వేద్దాం అనుకున్నాను. అంటే వర్స తామ వర్సిల్లు వర్సిల్లు రామ్మ తప్పేం లేదు అని కొంటుకుంది సంహరించడం. చిన్నది 3 4 అయితే ఏం చెప్పారు ఇందులో ధర్మ నిర్ణయాన్ని తొందరపడి చేయవద్దు చాలా దీర్ఘంగా ఆలోచించాలి ఇలాంటివి ఆ రెండు పదవులు చదివితే అసలు మనిషి తొందర పడటం కానీ, ఆవేశం కానీ, వృధా అయినటువంటి వక్ర ఆలోచన, విమర్శలు ఇలాంటి వాటికి తావే ఉండదు.
కాబట్టి ఇన్ని రెండు ఇన్ని 26 నుంచి 26 వేల శ్లోకాలతో కర్మాన్ని ఇంత విశాలంగా విశాలంగా చర్చించాడంటే నిజంగా మరి భారతం కథ అనుకున్నామా అండి అందుకే భారత పంచమో వేదః అది ఐదవ వేదం. మనలో కలిగి ప్రతి చిన్న సమాధానం అందరు సమాధానం చెప్తారా మహానత్. ఇంకోరు మహర్షి జాజారి ఉన్నారు. చాలా ఉపాశ్యం ఉంది. ఇందువల్ల స్త్రీ ధర్మములు, రాజ ధర్మములు, ఆపద్ధర్మములు, కృతత్ ధర్మములు, దాన ధర్మములు ఇలాంటివన్నీ సమాస వ్యాస యోగతః కొన్ని సంక్షేపంగా చెప్పాడు, కొన్నిటిని విస్తృతిగా చెప్పాడు సమాస వ్యాస యోగతః. ధర్మార్థ కామ మోక్షాంశ్చ సహోపాయాన్ యథ ఇందులో ధర్మ అర్ధ కామ మోక్షములను చెప్పారు అంతేకాదు సహ ఉపాయాన్ వాటిని పొందటానికి కావలసిన సాధనములను కూడా చెప్పాడు. సహోపాయా నేథామునే నానాఖ్యాన ఇతిహాసేషు వర్ణయామాస తత్వవితు. కేవలం ధర్మాలు ధర్మాలుగా చెప్తే అర్థం కాదు కాబట్టి నానా ఆఖ్యాన ఇతిహాసేషు అనేకమైన కథలు ఉన్నాయి. ఒక కథ దృష్టాంతం తోటి ఓ ధర్మాలు చెప్తారు. అందులో ఓ మహానుభవురాలు ఉంది. సులభ ఒక సన్యాసిని. సులభాజనక సంవాదం అని ఓ మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఆమె తత్వం బాగా తెలిసిన మహానుభవురాలు సన్యాసిని ఆమె. ఈ జనక మహారాజు చాలా ధర్మజ్ఞుడు, చాలా తత్వవేత్త. ఈయన సంగతి తెలుసుకుందాం అని ఆయన నగరంలోకి, ఆయన సభలోకి వస్తుంది ఆ మహానుభావుడు. వచ్చే ముందు కావాలనే తన వార్ధక్యాన్ని ఇతర అన్ని ధర్మాలను కావాలని మరుగుపరిచి నవ యవ్వనంతో అంటే 25, 30 ఆ ప్రాయంతో పరమ సుకుమారమైనటువంటి దేహంతో. అబ్బద్దమైన లోకోత్సర సౌందర్యంతో ఇవన్నీ పెట్టుకొని వస్తుంది. సరే సన్యాసిని కాబట్టి మరి స్వాగరం చెప్తారు కూర్చోబెడతారు అంత సభ రాదు అందరూ ఉంటారు.
జరుగుతున్న తర్వాత మాట్లాడాలి. నిజంగా ఈ రాజుగారు ఎంత గొప్ప ఓడు మహా యోగం యోగ నిష్చువాల అని తాను వెళ్లి అతని మనస్సును అరికడుతుంది. అతని మనస్సులో వచ్చి తాను చేరుతుంది. నివాసం మనస్సు యోగంలో అదో భాగం పరకాయ ప్రవేశం కాకుండా పర మనఃప్రవేశం. అంటే శరీరం అంతా ఉన్నట్టే. శరీరంలోకి వెళ్లి మనస్సులోకి వెళ్లి అతని మనస్సులో ఏమేం చేస్తున్నాడో ఏమేం ఆలోచిస్తున్నాడో విషయం మొత్తం తానే పచ్చికట్టొచ్చు అని వెళితే వాడు మహానుభావుడు అయింది. ఆ సంగతి తెలిసి అమ్మ. స్త్రీ కానీ పురుషులు కానీ సహజంగా సన్యాసాశ్రమాన్ని ఐదు పదులు దాచిన తర్వాత స్వీకరించాలి. అది కనీస ధర్మం. ఒకవేళ గురువులతో కానీ పెద్దలతో కానీ విహితమైనటువంటి నిత్య నిష్ఠ ఉన్నవాడైతే పురుషుడు 40 ఏళ్ల తర్వాత తీసుకోవచ్చు. స్త్రీ అస్వతంత్రరాలు కాబట్టి అంటే తాను అనుకున్న దాన్ని తాను ఒక్కటే నిర్వహించలేదు కాబట్టి 60 ఏళ్ల లోపు స్త్రీ సన్యాసం స్వీకరించకూడదని శాస్త్రం ఉంది. ఆ ధర్మం నీకు తెలుసు అనుకుంటాను. మరి నిన్ను చూస్తే 25, 30 ఏళ్ళు దాటి ఉండవు అనిపిస్తూ ఉంది. సరే నీ వయస్సు దానికి పనికిరాదని అర్థం అనుకో. ఇక తప్పు ఉంది. మరి వివాహం అయిన తరువాత భర్త అనుమతి తీసుకొని సన్యసించావా? భర్త పోయాక సన్యసించావా? వైధవ్యానికి సన్యాసి యోగం లేదు మళ్ళీ. ఉండగా తీసుకోవాలంటే అనుమతి తీసుకొని రావాలి. మరి యవ్వనము, సౌందర్యము, సౌకుమార్యము. దానికి తోడు మరి కొంత ఇంతో అంతో సంపద ఉన్నట్టే కనపడుతూ ఉంది. ఈ నాలుగు ఉండి కూడా సరే ఈ విధంగా జ్ఞాననిష్ట ఏర్పడితే సన్యాసి వికరించాము అనుకుందాం అంటే జ్ఞాననిష్ట ఏర్పడ్డట్టు లేదు. ఆశ్రమం స్వీకరించావు కానీ జ్ఞానం కలిగినట్లు లేదు. ఎందుకంటే నాలో వచ్చి చేరావు. నీ జాతి నాకు తెలవదు. పొరపాటున నీవు క్షత్రియురాలవు కాదనుకో నువ్వు బ్రాహ్మణివైతే బ్రాహ్మణ క్షత్రియ.
దీన్ని వర్ణ సంకరం అంటారు. వివాహం అయ్యుండి భర్త ఉండి కూడా నాలో చేరావనుకో జాతి సంకరం అంటారు. వివాహం కాకుండా బ్రహ్మచారిణిగా ఉండి నన్ను చేరావనుకో ఆశ్రమ సంకరం అంటారు. సన్యాసిగా ఉండి గృహస్తుడిని చేరావనుకో ధర్మ సంకరం అంటారు. ఈ నాలుగు కాక రాజసభలకు వచ్చి రాజుతో మర్యాద పొందవలసిన దానవు రాజును రాజుని యొక్క మనస్సును శరీరాన్ని అంటుకోవడానికి ప్రయత్నించావంటే బుద్ధి శంకరం అంటారు. ఇవి కాక దేశం నుంచి దేశానికి మారి బలవంతంగా ఆక్రమిస్తున్నావు కాబట్టి దేహ సంకరం అంటారు. తొమ్మిది సాంకర్యములు నీవు చేశావు. మరి ఎలా నిన్ను సన్యాసి అనుకోవాలి? నవ్వుతుంది. ఇంతమంది మంత్రులు ఉన్నారు, పురోతితులు ఉన్నారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక సన్యాసినితో ఒక రాజు రాజ్యసభలో ఏ మాటలు మాట్లాడకూడదో అవి సిగ్గు విడిచి మాట్లాడావు అంటే నీవు చేసినది ఆత్మ సంకరం కాదా అని. ఆత్మకు సాంఖ్య ఏం చేసేవయ్యా? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడవలసిన మాటలు వేరు ఉంటాయి. అదే భార్యాభర్తలు నలుగురిలో ఉండి మాట్లాడవలసినవి వేరు ఉంటాయి. అదే భార్యాభర్తలు రాజు రాణి అయితే కబురు మాట్లాడవలసిన విధానం వేరు ఉంటుంది. ప్రతి వ్యక్తిని బట్టి, కాలమును బట్టి, వ్యవస్థను బట్టి, అవర్తను బట్టి, రీతిని బట్టి మారుతాయి. అన్నీ మరిచిపోయి ఎవరూ వినకుండా ఉండవలసిన వాటిని అందరికీ వినిపించావంటే నీవు గురువును సేవించలేదు అనుకుంటాను. ఎవరో పంచశికుడు గురువు అని చెప్పినట్టు గుర్తు అతన్ని వృధాగా సేవించావేమో అనిపిస్తున్నది. సన్యాసికి ఓ ధర్మం ఉంది. శూన్యాగారేహి వస్తవ్యం.
ఎవ్వరూ లేని ఇంట్లోనే ఉండాలని చేస్తాడు సన్యాసి. ఇక్కడికి రాగానే చూస్తే నీ మనస్సు కనపడింది ఇందులో ఎవరూ లేరు అందుకే వచ్చి ఉన్నాను ఏం తప్పు ఉంటుంది. అది కూడా ఎత్ర సాయంగృహో మునిహి సాయంకాలం దాకా ఉండాలి సాయంకాలం కాగానే వెళ్ళిపోతున్నాను అది ఇల్లు కాదు అనుకుంటే నీ ఇష్టం నాకు అర్థం అవ్వలేదు రెండవది నా రూపము దానితోటి యవ్వనము దానికి తోడు సౌకుమార్యము ఈ మూడు చూచి నన్ను చేరావని నువ్వు మాట్లాడావే మరి నువ్వు గృహస్థ ధర్మ సంకరం చేశావా లేదా? నువ్వు నిజంగా గృహస్తులవైతే భార్య ఉండగా ఎదురుగా ఉన్న స్త్రీ సాక్షాత్తు రంభా ఊర్వశి వచ్చిన కన్ను దోయికి అన్యకాంతల దంబైన మాతృభావన చేసి మరలు వాడు అని చెప్పారే. మాతృభావన రావాలి తప్ప ఈ స్త్రీ యవ్వనంలో ఉంది అబ్బా చాలా సౌందర్యంగా ఉంది ఆహా మహా జోక మరియంగా ఉంది అన్నావంటే నీ బుద్ధి సంకరం కాలేదు. తొమ్మిది సంకర్య అని చెప్తే పదహారు అంటే ఏమి లేదు. పదహారు సంకర్యాలు నీలో వచ్చేయి. నేను ఆయన ఏమడుగుతారంటే ప్రత్యేకించి పరిగ్రహం తప్పు అంటున్నావు అని స్వీకరించు. మరి రాజైనవాడు దండము, క్షత్రము, అశ్వము, సింహాసనం తీసుకుంటున్నాడు. అవి తప్పు అంటున్నారు. సన్యాసి కూడా దండము, కమండలము స్వీకరిస్తున్నాడు కదా, తప్పు కాదు. అది తప్పు కాకుంటే ఇది కూడా తప్పు కాదు కదా. గృహస్తాశ్రమంతో కూడా మోర్చాన్ని చెందవచ్చు. సన్యాసం ఏ కావాలో ఏముంది? పరిగ్రహం అక్కడ ఇక్కడ ఉంది. పరిగ్రహం రెండు చోట్ల ఉంది. గృహస్తాశ్రమంలో నీ కోసం పరిగ్రహిస్తావు. సన్యాసంలో స్వామి కోసం పరిగ్రహిస్తావు. ఇది స్వధర్మము అది పరధర్మము. మిగిలించు నాలుగు అధ్యాయాలు వారిద్దరి సంవాదంలో చివరికి తేల్చింది ఏమిటంటే. సన్యాసం కంటే గృహస్థాశ్రమమే క్షేమము, ఎందువల్ల సన్యాసాశ్రమంలో ఎంతో పరమాత్మ కృప ఉంటే తప్ప మానసిక వ్యభిచారం చేయకుండా ఉండలేరు, అంటే ఫలానా వాడు బాగున్నాడు, ఫలానా సంపద బాగుంది, ఫలానా ఇల్లు బాగుంది.
అయ్యో ఇల్లు చాలా బాగుంది అని సన్యాసి అనుకున్నాడు అనుకోండి. బంధమే. ఏదో ఏ ఎవరో మహానుభావులు ఉంటారు ఏ యువతో ఏ స్త్రీయో కనబడుతుంది పొరపాటున దివ్య సౌందర్య రాశి అయి ఉంటుంది అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందండి అనుకున్నాడు అనుకో సన్యాసి. గతి ఏమిటి చెప్పండి. ఏమైంది ఆశ్రమం సరిపోయింది. అవి కూడా చూడకుండా ఉండే స్టేజికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేదు. కానీ యాదుడే చెప్తాడు నిత్య యవ్వనం గలది ఒక్క మనస్సు అది. కదా? అవును. శరీరానికి 90 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా మనస్సు మాత్రం 20 ఏళ్ళనో, 25 ఏళ్ళనో దాకదు. మరి మనస్సు కూడా 60 ఏళ్ళు సంయోగ చేయకుండా ఉంది. 60 ఏళ్ళు మనస్సు కూడా వస్తే సన్యాసివిగా అప్పుడు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనస్సులో కోరికలు కానీ, భావాలు కానీ, ఆశలు కానీ అలాగే భోగేచ్ఛ కానీ నశించనప్పుడు దేహ సన్యాసం సన్యాసం కాదు. తర్వాత చెప్తున్నాను. ఇవి నశించిన తర్వాత ఎలా ఉన్నా బాధలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను క్షత్రియ యువతిని. వివాహం చేసుకున్న వివాహితను భర్త అనుమతితోటే. సన్యాసిన జ్ఞానం. నీలో ఉన్న జ్ఞానం ఎంతో పరీక్షించామని వచ్చాను. నీవు రాజుగా, గృహస్తుడిగా రెండు ధర్మాలను సక్రమంగా నిర్వహిస్తున్నావు. కానీ నీలాంటి వాని మనస్సులో కూడా మరి నా యవ్వనము, నా సౌందర్యము, నా సౌకుమార్యము నీ నోటితో పలకాలనిపించినది అంటే ధర్మం తప్పావా ఆచరిస్తున్నావా ఆలోచించుకో. పొరపాటున ఇలాంటి ప్రోభావాలకు గురి కాకు. అప్పుడు నువ్వు సర్వభ్రష్టుడవు అవుతావు. నిన్ను పరీక్షించాలని వచ్చాను. నా రూపాన్ని చూడు ఇప్పుడు. అప్పుడు తన నిజ రూపాన్ని చూపెడుతాను. 97 సంవత్సరాల అమ్మాయి. సం శరీరం అంతా ముడతలు పడి కళ్ళు కూడా బాగా వార్ధక్యం వస్తే ఈ కనురెప్పలు ఉంటాయే ఈ కిందివి పైవి ముడతలు పడి అంటుకుంటాయి. కళ్ళు తెరిచినా ఎదురుంగా ఉన్న వస్తువును
చూచే శక్తి పోతుంది ఇది నా అసలు శరీరం. ఇది నా అసలు ధర్మం. నీ మీద ఎందుకు కలిగింది నాకు ఈ అభిప్రాయం అంటే కొద్దిగా నీవు మానసికంగా వ్యభచరిస్తున్నావని తెలిసింది. నిన్ను ఉద్ధరించడానికి వచ్చాను. నువ్వు ఒక్క బలహీనతను పోగొట్టుకుంటే ఈ శరీరం ఈ జన్మలోనే నీకు మోక్షం దొరుకుతుంది. మళ్ళీ మోక్షం కోసం ఇంకో జన్మ ఎత్తకుండా ఉండాలని నేను నా రూపాన్ని నా వయస్సును అన్నిటినీ మార్చుకొని. నీలో ఏ కోశంలోననో బాగున్నది అన్న భావం కలుగుతుందా లేదా చూద్దామని వచ్చాను. కలిగింది కాబట్టి నీవు పూర్తిగా గృహస్త ధర్మాన్ని, రాజ ధర్మాన్ని సరైన రీతిలో అనుసరించడం లేదని చెప్పటానికి వచ్చాను. ఈ చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉండాలంటే ఒక మంత్రం ఉంది నేను ఇస్తున్నాను అని అడగకుండా అతనికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోతాను. ఇక్కడ శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, యవ్వనం అంటే ఏమిటి, సౌందర్యం అంటే ఏమిటి, సౌకుమార్యం అంటే ఏమిటి? సన్యాసాశ్రమంలో ఎలాంటి భావాలు కలగకూడదు. అందుకే సన్యాసి అయినవాడు తనకు తానుగా తన చేత్తో ఏ వస్తువు తీసుకోకూడదు. అది పూలమాలైనా, పుష్పమైనా, తురసదళమైనా సరే పక్కన పెట్టాలి. ఇది పక్కన ఒకరు ఉంటారు శ్రీకారి అని ఉంటారు తనకి సన్నిధి స్వామి అంటారు. వారన్నీ తీసుకోవాలి. వీరు కేవలం అంతే అలా. ఎందుకంటే ఏ క్షణంలో తీసుకున్నట్టు తీసుకోవడానికి ప్రయత్నించినా, చెయ్యి చాపినా, ఆ చేతిలో వారు ఇచ్చినా, హస్త వస్తు సంయోగము మనస్సు దాకా పాకుతుంది అని శాస్త్రం. చేతికి చెయ్యి తగలడమే కాదు, చేతికి చేతికి మధ్యన ఒక వస్తువుతో సంబంధం ఉన్నా. ఈ వస్తువు ద్వారా ఈ చేతి నుండి ఆ చేతికి చాలా రకముల విద్యుత్ ప్రసారం జరుగుతుంది. దీనివల్ల భావ సంకరము, వర్ణ సంకరము, మనో సంకరము, ఇచ్చా సంకరము, ధర్మ సంకరము, బుద్ధి సంకరము ఆరు సంకరాలు ఏర్పడతాయి. భ్రష్టులు అవుతారు. చూడడానికి మాత్రం మనకు ఆ ఏం జరిగింది గురువుగారు విసురు ఇచ్చారు. ఇచ్చారు తీసుకున్నారు కానీ ఏం తీసుకున్నారో ఏమనుకుంటున్నారో ఎవరికి తెలవాలండి. అంటే మనస్సు ఎంత చంచలమో ఎంత మంచి వానిలో కూడా ఏ సమయంలో మనస్సులో ఎలాంటి భావం కలుగుతుందో ఆ కలిగేటువంటి భావాన్ని కూడా దగ్గరికి రానియ్యకుండా చేయటానికి అలసరించి విధానాలన్నీ ఈ ఐదు అధ్యాయాల్లో చెప్తారు. సులభాజనక సంభోజం. చిన్న చిన్న మాట.
అంటే భారతం పూర్తిగా ధర్మమే ఇంకో ముచ్చట లేదన్నమాట. ఏది చెప్పినా ధర్మమే. ధర్మంలో మనకు ఓపిక ఉన్నంత లోతు వెళ్లొచ్చు అన్నమాట. మన మన మేధస్సు ఎంత లోతుకు వెళుతుందో ఎంత మనం పట్టుకోగలమో అంత ధర్మాన్ని మనం దాన్ని స్వీకరించే విధానం అది. అదే అంటాడు సమాస. వ్యాస యోగతః అందుకే నానా ఆఖ్యాన ఇతిహాసి ఎన్నో ఆఖ్యానములు ఎన్నో ఇతిహాసములు ఎన్నో వృత్తాంతములు ఇవన్నీ స్పష్టంగా చెప్పి ధర్మం ప్రవదుత్ సత్య సకాలః ప్రత్యుపస్థితః ఇలా. ధర్మరాజుకు బోధించవలసిన ధర్మాలన్నీ బోధిస్తూ ఉండగా అతను కోరుకున్న ఆ కాలం వచ్చేసింది. అంటే తాను ఏదో ఉత్తరాయణ పుణ్యకరం అంటాం కదా తాను వెళ్ళవలసిన తాను వెళ్ళాలి అనుకున్న ఆ సమయం ప్రత్యుపస్థితః యో యోగిన ఛంద మృత్యోహో వాంఛితస్తు ఉత్తరాయణః అందులో ఈయన యోగి ఛంద మృత్యు అంటే అనుకున్నప్పుడు మరణించగలడు. ఎన్ని గాయాలు కానీ ఎన్ని ఇబ్బందులు అయినా సరే ఇప్పుడు ప్రాణం పోవద్దు అప్పటిదాకా ఉండాలి అంటే ఉంటుంది. ఇందులో ఆయన యోగి. యోగి అయినవాడు ప్రాణంలో ప్రాణాయామం ద్వారా నిలబెట్టుకోవచ్చు మళ్ళీ తొలగించుకోవచ్చు. మరి చంద మృత్యువు అనుకున్నప్పుడు మరణించేటువంటి అవకాశం ఉన్న మహానుభావుడు తంటే ఇచ్చాడు మనకు. చంతనుడైనటువంటి వరం అది. అందులో యోగి. అలాంటి వాడు ఏ కాలాన్ని కోరాడు? ఉత్తరాయణ కాలం దాని ఎండి అప్పుడు వెళ్తాను అన్నాడు. అంటే ఉత్తరాయణ కాలం కోరుకున్నాడు. ఉత్తరాయణ కాలం అనేటువంటిది మనకు అర్చిరాది మార్గంలో చాలా ప్రధానమైనటువంటి వృత్తం అగ్నిహి, జ్యోతిహి, అహహ, శుక్రః, క్షణ్మాస, ఉత్తరాయణం అని చెప్తారు అందులో. అందువల్ల అలాంటి ఉత్తరాయణ కాలాన్ని కోరుకొని ఆ కాలం వచ్చేసింది పద ఉపసమృత్య గీర సహస్రణీహి విముక్త సంగం మన ఆది పురుషే కృష్ణే రసత్పీత పటే చతుర్భుజే పురస్తితే ఆమెలత దృక్ యధారయత్
ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటిదాకా ఏం మాట్లాడినా కనీసం ఈ క్షణంలోనైనా పనికిరాని మాటలన్నీ వదిలిపెట్టి పరమాత్మకు సంబంధించిన వాటినే మాట్లాడటం మంచిది. మనస్సును బుద్ధిని పరమాత్మ యందే లగ్నం చేయాలి. అందుకే అంటున్నాడు మహానుభావుడు తదా ఉపసంహృత్య గిరః సహస్రణీహి అంతవరకు మాట్లాడిన వేల వేల వేల మాటలన్నిటిని ఉపసంహృత్య ఉపసంహారం చేసి విముక్త సంఘం మనః మనస్సులో కూడా అన్ని కోరికలను దూరంగా తరిమేసి ఆ మనస్సును ఆది పురుషే పరమాత్మ యందు దాన్ని లగ్నం చేసి ఎవరాయనే కృష్ణే. ఎదురుగా ఉన్నాడు కదా ఇబ్బంది లేదు. అందులో లతత్ పీతపటే ఎలా ఉన్నాడు? ఇంచుమించు బంగారంలా ప్రకాశిస్తున్నటువంటి పసుపు పచ్చని వస్త్రాన్ని కట్టుకున్నవాడు. పీతాంబర ధారంలోని రహస్యం తెలుసా అండి? బంగారం అంటే ఏమిటి? వ్యామోహం కదా? మరి పరమాత్మకు వస్త్రం ఎవరు? మనమే కదా? జీవులందరూ వ్యామోహం కలవారని చెప్పడానికి ఆ వస్త్రం కట్టుకున్నారు. నాకు న్యాయంగా ఎలాంటి వ్యామోహం లేదు. ఇదంతా వాళ్లకు నా మీద ఉంటే ఇబ్బంది లేదు. నాకంటే వేరైనా ప్రకృతి మీద. ప్రపంచం మీద వ్యామోహం ఉన్నది అని చెప్పటానికి పీతాంబరధారి అంటారు మనకు పాద్మపురాణంలో స్వామిని అడుగుతాడు నారదుడు. ఎంతకాలం ఒక్క అదర కడుకుంటావయ్యా మరి బోర్ కొట్టదా? కదరు మార్చొద్దా? ఎప్పుడు పసుపు పసేనా? ఏదో యూనిఫార్మ్ లాగా ఏం వేషం ఇది? ఇంకో రంగు కట్టుకుంటే బాగుండదా అని అడుగుతారు పాపం. నాలుగు రోజులు అయితే పిచ్చివాడా ఇది నాకు కాదురా మీకు బోరు అవ్వడానికి. నా బోరు కాదు మీకు బోరు కొట్టకూడదని. మీకు ప్రపంచం మీద బోరు కొట్టి నా మీదకి రావాలని కట్టుకున్నాను. అబ్బా స్వామంతా బంగారమే అనుకోని ఆ దగ్గరికి వస్తారు కదా బంగారాన్ని చూసి. ఎలాగో పరమాత్మ. హిరణ్య స్మత్రుహు హిరణ్య నకః ఆ సమంతాత్ సర్వమేవ హిరణ్య చెప్తున్నాం, ఒకటి చెప్తున్నాం పరిషత్ పరమాత్మ అంతా బంగారమే అవయవాలన్నీ బంగారమే, బంగారం అంటే ఏంటి స్వచ్ఛం. యామోహ జనకము ఎన్ని సార్లు చూసినా ఎన్ని రకాల వాళ్ళు చూసినా అబ్బాయిలు చూసి అబ్బాయిగా ఉన్న స్వామిని మోహించారు. సరే అమ్మాయిలు ఎలాగో మోహించారు అది వేరే సంగతి.
ఇలా సర్వకాల సర్వదేశ సర్వావస్థలలో సర్వవిధ ప్రాణులకు సమ్మోహాన్ని కలిగించేవాడు. ప్రాణులకు తన కంటితనమైనటువంటి ప్రకృతి మీద ఆశను. తొలగించడానికి ఈ వేషం ధరించాడు. మన వ్యామోహాన్ని చెప్పడానికి పరమాత్మ లసత్ పీతపటే ప్రకాశించేటువంటి పసుపు పచ్చని వస్త్రం ధరించినవాడు చతుర్భుజే మనకి వచనం నాలుగు కదా ధర్మార్థ కామ మోక్షానం దాతా దేవః చతుర్భుజః ఎందుకండీ నాలుగు భుజాలు అంటే మనం నాలుగు అడుగుతాం పురుషార్ధాలను ధర్మము అర్థము కామము మోక్షం. ఈ నాలుగు అడుగుతాం కాబట్టి ఒక చెత్తు కై చేయగలమండి. చెత్తు నాలుగు ఉండొద్దు. అందుకు నాలుగు సహించారు. నాలుగు రకాల వాళ్ళకి నాలుగు చెత్తు ఇస్తుంటాడు. ఇలా చతుర్భుజే పురస్థితే అమీలిత దృక్ యధారయత్. పరమాత్మ లోపల ఉంటే కళ్ళు మూసుకొని చూడాలి. ఎదురుగా ఉన్నాడు కదా ఇప్పుడు ఏం చేయాలి కళ్ళు తెరిచి చూడాలి. అందుకే అమీలిత దృక్. మూయని నేత్రములు కరవు అంటే కళ్ళు తెరిచి అతన్నే చూస్తూ కళ్ళతోనే చూస్తున్నాయి మనసు తన్నే చూస్తుంది బుద్ధి అతనిలోని ధ్యానంలో నిమగ్నమై ఉన్నది అలా పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మను చూస్తూ విశుద్ధయా ధారణయా హతాశుభః ధారణ చేశాడు. పరమాత్మ అండి అన్ని ఇంద్రియములను మనస్సును బుద్ధిని ధారణ చేసి విశుద్ధయా ధారణయా హతాశుభః అన్ని పాపములు తొలగిపోయాయి. అప్పుడు తదీక్షయైవాసు గత ఆయుధవ్యధః ఇప్పటిదాకా ఆయనకి ఏముండే శరీరం మొత్తము శిరస్సు నుంచి అంగుష్టం కాలి బొటన వేలి వరకు అస్త్రములు తాకని ప్రదేశం లేదు. ఒళ్ళంతా చిల్లులు పడింది జల్లెడ లాగా అయిపోయింది స్వామి. అవి కాస్త బాధ ఉండేది ఆయుధాలు బాధ పెడుతుండేది. ఎప్పటిదాకా కృష్ణ పరమాత్మ వచ్చేదాకా అన్ని బాధలు ఉన్నాయి. అతన్ని చూస్తూ ఉంటే పరమాత్మ సందర్శన ఆనందం వలన ఆయుధ వ్యధ కూడా పోయింది. అంటే శరీరంలో ఇంకా ఆయుధాలు కుచ్చుకొని బాధ పెడుతున్నాయని సంగతి కూడా తెలియకుండా అయిపోయింది గతాయుధ వ్యధః.
నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమః సర్వేంద్రియ వృత్తులు ఏ ఏ ఇంద్రియాలు ఏమేం పనులు చేయాలో అవన్నీ మానేసుకున్నాయి. అంటే కన్నులు చెవులు వగైరా ఉన్నాయి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అన్నీ తమ తమ పనులను మానేసి ఉన్నాయి అలా చేసి. తుష్టావజన్యం విసృజం జనార్ధనం సకల ప్రపంచము యొక్క సృష్టి స్థితి కాలము పరమాత్మను స్తోత్రం చేశారు. ఎలాంటి స్వామిని జనార్ధనుడు అంటే జనాన్ అర్ధయతి. ఎందుక మాట అన్నాడు సంహరించేవాడు అన్నమాట. వీళ్ళందరినీ సంహరించేవాడు మృత్యునా అర్ధయతి అని ప్రతి వాడికి మృత్యువు మరి ఆయనే ఇవ్వాలి కదా. సకాలంలో మృత్యువు ఇచ్చి కాపాడేవాడు. పీడిస్తున్నాడు అనిపిస్తుంది కానీ బాగా రోగం ఉన్నటువంటి అవయవాన్ని తీసేసినందువల్ల పీడతో పాటు ఆనందం కలుగుతుంది కదా. సక్యురవంత బాగుంటుంది. అందువల్ల జనులను బాధ పెట్టేవాడు, జనులను ఆనందింప చేసేవాడు. అలాంటి ఎందుకు ఆ మాట చెప్పాడు స్వామి ఇక్కడ అభిష్కుడు అంటే తాను ఇప్పుడు వెళ్ళాలి. తనకు త్వరగా మృత్యువు ప్రసాదించేటువంటి మహానుభావుడు. అనే భావాన్ని సూచించడానికి జనార్ధనం. ప్రతి పదము సాభిప్రాయం. భారతం కానియండి, భాగవతం కానియండి, రామాయణం కానియండి. కేవలం పదానికి అర్థం చెప్పుకొని కథ సరిపోయింది అనుకుంటే అది అర్షం కాదు. ఋషి కాబట్టి ప్రతి పదాన్ని ఎంతో లోపట సారం, సత్వం బాగా నిక్షేపిస్తారు. దాన్ని మనం తీసుకున్నప్పుడు అది విన్నందువలన మనకు అసలైన ఆనందం కలుగుతుంది. ఎందులను పీడించేవాడు? బాధించేవాడు కాదు. సకాలంలో వారికి మృత్యువు రప్పించి వారి బంధాన్ని తొలగించేవాడు. భీష్ముడికి ఎలాంటి బాధను తప్పించడానికి వచ్చినవాడు కాబట్టి ఆ స్వామిని జనార్ధనం. ఇప్పుడు దీన్ని భీష్మ స్తుతి అంటాం మనం. విశ్వ యొక్క స్తోత్రం ఇది మతి ఉపకల్పితా వితృష్ణా భగవతి సాత్పత పుంగవే విభూమిని స్వసుఖముపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహః మరి శ్లోకమే అలా అద్భుతమైనటువంటి శ్లోకం. పరమాత్మ ఎలాంటివాడు? భగవంతుడిని మనం అర్థం చేసుకోవటానికి మొదలు భావించవలసిన విధానం ఏమిటి?
అంటే సంసారంలో సాంసారిక వ్యామోహంలో సాంసారిక విషయ భోగ అనుభవ ఇచ్చలో ఉన్న మనము మనకు ఈ మనస్సు కానీ ఈ వృత్తములు కానీ ఇవన్నీ ఇక్కడి దాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందే లగ్నం కావటానికి కావలసిన స్థితి కల్పించిన వాడు ఎవడు? ఎవరండీ? పరమాత్మే కదా. అందువల్ల అనుమానం ఏం లేదు జ్వాల పడినట్టు ఉంటుంది ఇబ్బంది ఏం లేదు. పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయడానికి కావలసిన వాతావరణాన్ని కల్పించిన స్వామికి మొదలు మనం థాంక్స్ చెప్పాలి కదా. ధన్యవాదాలు చెప్పాలి. అది మొదటిది అందుకే ఇతిమతి రూప కల్పితా నితృష్ణ. పరమాత్మ యందు మనస్సు లగ్నం కావాలంటే ఆ మనస్సులో ఏమి లేకుండా పోవాలి? తృష్ణ లేకుండా పోవాలి. ఆశ. హలో ఐహికమైన ప్రాపంచిక విషయాభిలాష లేని బుద్ధి పరమాత్మను ధ్యానించగలదు స్మరించగలదు. మనం భగవంతుడిని తలజల్లే అంటే తప్పు మనదేం కాదు కానీ ఏదో బుద్ధి లేదు మనం ఏం చేస్తాం దానికి. మనకుంది తలవారని కానీ ఆ బుద్ధికి లేదే మనం ఏం చేస్తామండి? ఆ బుద్ధి ఆయన ఇచ్చింది కదా. దదామి బుద్ధి యోగం ఆయన చెప్తారు జీత ఆయన ఇవ్వాలి బుద్ధిని ఇవ్వలేదు మరి ఏం చేస్తాం? ఆ బుద్ధినంతా ఇక్కడ పెట్టాడు. ఇల్లు కావాలి, ఈ భార్య కావాలి, ఈ పిల్లలు కావాలి, ఈ సంపదలు కావాలి, ఈ భోగాలు కావాలి. బుద్ధి నిండా ఆశే ఉంటే పరమాత్మను కలుస్తానండి. ఎక్కడ కలుస్తాం? అందుకే ఇతిమతి రూపకల్పిత వితృష్ణ. అన్ని రకముల ఆకలు తొలగించిన బుద్ధి పరమాత్మ యందు ఏర్పరచబడినది. ఇది గొప్పగా ఉంది. పరమాత్మ సంసారం నుంచి మరల్చి తన యందు మన బుద్ధిని నిలుపుకున్నాడు అంటే చాలా గొప్ప వారు అది. అందుకే ఆయనకి థాంక్స్.
ఇతిమతి రుపకల్పితా వితృష్ణా భగవతి ఎవరయినే శాత్వత పుంగవే విభూమి శాత్వతా జ్ఞానినః యోగినః కదండీ అలాంటి వారిలో పుంగవుడు శ్రేష్టుడు సర్వజ్ఞాన నిదానము ఆధారము. జ్ఞానులందరికీ ఆశ్రయము. అందులో విభూమ సర్వవ్యాపకుడు. ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే చాలా పెద్దవాడు, గొప్పవాడు, ఉత్తముడు. సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు కాబట్టి ఎవరి మనస్సులో ఏ సమయంలో దేన్ని తొలగించాలన్నా తొలగించగలడు కలిగించాలన్నా కలిగించగలడు కదులు. ఒక ఇంట్లో ఒక వస్తువు పెట్టావు వీళ్ళ ఇంట్లోకి పోవద్దు. పోగలగాలి. పరమాత్మ ప్రపంచంలో ఉన్న సకల చరాచర ప్రాణి హృదయంలోకి వెళ్లగలడు కదా అక్కడే ఉన్నాడు వెళ్ళటం ఏమిటి? సర్వాంతర్యామి కాబట్టి ప్రతిచోట ఉంటాడు కాబట్టి ఏ సమయం వస్తే ఆ సమయంలో దాన్ని పక్కకు పెట్టి ఇంకో దాన్ని పెడతాడు. ఏమంటారు ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో అన్నారు కదా దీన్ని తీసేసాక వద్దని పెడతాడు. ఇప్పటిదాకా పరమ రక్తుడు అంతలోనే పరమ భక్తుడు అవుతాడు. ఎందుకయ్యాడు అంటే ఇది తీసేసాడు పడేసాడు కొత్తది పెట్టేసాడు. పార్ట్ మార్చాడు అన్నమాట చేంజ్. స్పేర్ స్పేర్ పార్ట్స్ ఏమంటాం కదా ఆ స్పేర్ పార్ట్స్ అంతా మార్చేస్తాడు. అందుకే ఆయన విభూమిని సకల వ్యాపకుడు. ప్రతి అణువులోనూ ఉన్నాడు. కాబట్టి ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఏ వ్యక్తిలో, ఏ మనస్సులో, ఏ భాగంలో ఏ భావం రావాలో దాన్ని ఉంచుతాడు. అవంతా మారిపోతుంది. మనమైతే వెళ్ళాలి, చూడాలి, అందదు, అందుతుంది, ఇబ్బంది పడతాం. బాధ నాకు లేదు, అంతటా ఉండేవాడు కాబట్టి అలాంటి విభూమిని స్వసుఖముపగతి కొచిత్ విహర్తం ప్రకృతిముపేయుషిహి. స్వసుఖముపగతి ఇన్ని చోట్ల ఎట్లా ఉంటాడు? ఇందరిల్లో ఇన్ని మార్పులు చేర్పులు చేస్తుంటాడు. ఇందరితో కలిసి కూడా ఉంటాడు. కానీ అతను ఆత్మారామ స్వసుఖముపగతి. తన ఆనందంలో తాను ఉంటాడు తప్ప నువ్వే వనిస్తావా కాస్త నువ్వే వనిస్తావా ఎవరో ఏమో ఇవ్వవలసిన పని లేదు ఎవరి వలనో తాను కొత్తగా ఆనందాన్ని పొందవలసిన
పని లేదు. స్వసుఖముపగతి. అలాగే క్వచిత్ విహర్తం ప్రకృతిం ఉపేయుషి. మరి అలాంటి వాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నావ్, ఎదురుగా ఉన్నాడు అంటున్నావ్, ఎందుకు వచ్చాడయ్యా? ఎక్కడో ఉండాలి, అందరూ లోపల ఉండాలి, అంతర్యామిగా ఉండాలి, ఆత్మానందంలో ఉన్నవాడు ఎందుకున్నాడు మన దగ్గర మన ముందర ఎందుకున్నాడు? ఎందుకు కనపడుతున్నాడు? అంటే కొచితు విహర్తం ప్రకృతి ఉపయోగిసి. కాస్త అలా విహరిద్దాం అనుకున్నాడు వాక్యానికి వెళ్లి వచ్చినట్టుగా సాయంకారం వాకింగ్ వెళ్తామే అలా స్వామి విహరించడానికి వచ్చాడు. మనకు చెప్తాడు మహానుభావుడు సనక సనందన సనత్కుంఠలతో నవ్వులు వైకుంఠానికి వచ్చినప్పుడు. ద్వారపాలకులు అడ్డగించారు. అడ్డగిస్తే వీళ్ళు కోపం శపించారు. కదండీ, నిజంగా ఈ తప్పంతా వాళ్ళదేనా అండి? ప్రభువు వచ్చిన ద్వారపాలకులకేనా? తనకాదులకేనా? వీళ్ళు యోగులు. మనకు పోపడం ఏంటండీ? సరే వాళ్ళకంటే ద్వారపాలకులు అసలు కోపం అసలు వేరే భావం రాకూడదు. అసలు ఉంది ఎక్కడండీ వాళ్ళు వైకుంఠంలోనండి. శుద్ధ సత్వమయమైన వైకుంఠ నగరంలో మహానుభావులు వస్తుంటే ఆగండి అంటారండి. శివన్నారాయణుడికి ఏం బాధ అండి వీళ్ళు వచ్చి ఏమన్నా చేస్తారా? పోనీ మన మన ఇప్పటి భాష ఇప్పటి భాష ప్రకారం ఆయనే హిట్ లిస్ట్ లో ఉన్నాడా? వీళ్ళకి హిట్టే లేదు లిస్ట్ ఎక్కడికి పాపం. ఆయన ఎవరేం చేయగలరు ఏ ఆపద లేదు. మరి ఎందుకండీ వీళ్ళు? సరే ఏదో రాజనాంచనాలు ఉంటే ఉన్నాయి వాళ్ళని ఎందుకు వద్దు అన్నారే? సరే అంతే అన్నారండి. వీళ్ళు గోపణ ఎందుకు రావాలి? ఇదంతా వీళ్ళ ఎక్సమేనా? అంటే స్వామి చెప్తాడు వరాహ, నారసింహ, పరశురామ, శ్రీరామ, కృష్ణ, బలరామ. ఐదు అవతారాలతో ఒకసారి భూమండలాన్ని విహరించడానికి కాస్త ఆడుకుందాం. ప్లే గ్రౌండ్ ఎలా ఉందో చూసి అన్ని రకాల ఆటలు ఆడుకుందాం అనుకొని. వీళ్ళిద్దరి మనస్సులో సాత్వ గుణాన్ని పక్కకు పెట్టేసి రజస్తమో గుణాలను చేర్చాడు అంటాడు. ఐదు అవతారాల కోసం ఒక ఐదు క్షణాల వికారం అంటే ఒక చిన్న సంఘటన.
ఎంత మహత్తరమైన లోక కళ్యాణానికి కారణం అవుతుంది. అదే అనుకుంటాం కదా మనకు ఓగం వస్తే వచ్చింది, శవం పెడితే పెట్టింది కానీ మనం అందరం పరమాత్మను ఆయన అనురార తన్మితీరా సేవించుకున్న మాతో కలిసి తిరిగాడు. సరే అండి. ఆయనే వచ్చాడు. వరాహ స్వామి, నరసింహ స్వామి, అలాగే పరశురాముడు, శ్రీరాముడు. కృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, బుద్ధుడు ఇలా ఇన్ని రకముల అవతారాలతో వచ్చి ప్రపంచమంతా విహరించాలని సంకర్పించుకున్నవాడు కాబట్టి సనకాదులకు తాత్కాలికంగా కొంచెం కోపాన్ని కలిగించాడు. అందుకే పరమాత్మ క్వచిత్ విహర్తుం ప్రకృతిం ఉపేయుషి కాస్త విహరించాలనుకొని ఈ ప్రకృతిలోకి వచ్చాడు యతు భవ ప్రవాహః ఆ పరమాత్మ యొక్క విహార ఇచ్చే సంసార ప్రవాహం. కదండీ అర అండి ఏంటి మరి? స్వామి సంకల్పమే సంసారం కదా? బహుశ్యాం ప్రజాయే ఇది నేను బహు రకాలుగా ఉండాలి అంటాడు. ఇలా అవతరించాలి అంటాడు, ఇవన్నీ చేయాలంటాడు. తన సంకల్పమే ఈ అఖండమైనటువంటి సంసార ప్రవాహము. ఇచ్ఛా మాత్రమైనటువంటి సంసార ప్రవాహముగా ఏర్పరిచిన పరమాత్మ తన ఇచ్ఛానుర్గమైనటువంటి ప్రకృతిలో తాను విహరించాలనుకొని. రూపు దాల్చి వచ్చిన మహానుభావుడు అలాంటి పరమాత్మ యందు అన్ని ప్రవృత్తులను మానుకొని ఉన్నటువంటి నా మనస్సు నా ఇంద్రియములు అతని యందే లగ్నమై ఉండుగాక. ఆశలేని బుద్ధి అతని యందే లగ్నమై ఉండుగాడు. నా మనస్సు అతనిలోనే ఉండాలి, నా బుద్ధి కూడా అతనిలోనే ఉండాలి. త్రిభువన కమనం తమాల వర్ణం రవికర గౌరవ గౌర వరాంబరం దధానం వపుహు అలక కులావృతాననాద్యం విజయ సఖేర చిరస్తుమే అనవజ్య పరమాత్మ ఏం ప్రార్థించాలి? మాకు ఇల్లు, వాకిలి, సంసారము, భార్య, పిల్లలు, సంపదలు కాదు. నాయనా, మహా ప్రమాదకారి నా బుద్ధి.
కదా దాన్ని సంసారంలో కాకుండా నీ యందు నిలుపవయ్యా. ఈ ఒక్క వరం కోరామనుకోండి మనకింకా బాధేముంది. ఇవాళ ఇవాళ ఇవాళ మమాస్తు వాస్తో నరకేవ నరకాంతక ప్రకామం అవధీరత శారదా రవిందౌ చరణౌ తే మరణేపి చింతయా చాలు కదా. నాకేం కావాలి నిరంతరము మన మనస్సు పరమాత్మ యందు లగ్నమై ఉంటే మనకు వేరే ఆశే లేదు. అందుకే అంటున్నాడు నా మనస్సు విజయ సఖే రతిరస్తుమే అనవజ్య. విజయ సఖుడు మరి ఆయనే అర్జునుడి మిత్రుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ యందు స్వచ్ఛమైనటువంటి ప్రీతి నాకు కలుగుగాక. ఎలాంటి వాడండి శ్రీ కృత పరమాత్మ అంటే త్రిభువన కమనం తమాల వర్ణం. అతని శరీరం, అతని రూపం, అతని ఆకారం, అతని సౌందర్యం ఎంత బాగుంటుందని ఏం చెబుదాం. అతన్ని ఎందరు ప్రేమిస్తారు. సౌందర్యాన్ని చూసి దానికి మోహంలో పడి పరవశంలో పడి అతన్ని ప్రేమించే వాళ్ళు ఎందరు? అంటే త్రిభువనములు అన్నారు సరిపోతుంది కదా. త్రిభువన కమనం మూడు లోకములకు కోరికను రేకెత్తించేవాడు. మోహింప చేసేవాడు. ఇంతకు పోనీ బంగారం లాగా ఉన్నాడండి అంటే తమాల నల్లగా ఉంటాడు. తమాల వర్ణం ఇంత నల్లగా ఉంటాడు కానీ ఆ నలుపే అందరి మనస్సులను హరించేస్తుంది ఎందుకంటే నలుపు ప్రేమకు ప్రతిరూపం. వర్షానృతి రూపం కదా. ఏ మబ్బు వానకురిపిస్తుందండి? ఎంత నల్లగా మబ్బు వచ్చిందంటే నిండా నీరు ఉంది కచ్చితంగా వర్షం పడుతుంది. కదా? తెల్లగా అయితే ఇంకేం వస్తుంది? ఉన్నదంతా పోయి తెల్లబడుతుంది. కదా నీరంతా పోయిన తర్వాత తెల్ల మొహం వేసుకొని కవి చెప్పాడు ఉన్నదంతా ఇచ్చి ఏం లేక తెల్ల మొహం వేసుకొని పోయింది మా బోన్ తెల్ల మొహం వేసుకొని.
ఎలాగైపోయాడు. కాబట్టి ఇచ్చే గుణము నడుపులోనే, ప్రేమించే గుణము నడుపులోనే, ఆత్సల్యం కూడా నడుపుకే. అందుకే పరమాత్మ అన్నిటినీ వదిలిపెట్టి. ఆ రంగు తెచ్చుకున్నాడు. మనిషేమో సాత్వికుడు, రంగేమో తామసం. రంగు అంటే తామసం కదా. అదండీ మనిషి సాత్వికుడు. శరీరం యొక్క సౌందర్యం అంతా రాజసం. పరమాత్మ. తిరుగుణమయుడు అంటే అది మూడు గుణాలు మనకు చూపెడతాడు అతను మాత్రం నిరుగుణముడు. ఇవి లేవు ఆయనకు సత్వం లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. అఖండమైనటువంటి మనందరి నిరంతరం కొనియాడడానికి కావలసిన అన్ని సద్గుణములు ఉన్నవాడు. త్రిగుణములు లేనివాడు. చాలు కదా ఇవి లేకుంటే అన్ని మంచి గుణములు ఉంటాయి. అందుకే త్రిభువన కమనం తమాల వర్ణం రవికర దౌర వర అంబరం. పరమాత్మ యొక్క వస్త్రం ఏ రంగు? బంగారు రంగు కదండీ? పీతాంబరుడు అంటే అది ఏ రంగుతో ఉందయ్యా? ఏదో పసుపు పచ్చ ఏమో అంటాం కదా ఇవన్నీ సరిపోవు రవికర గౌర. సూర్య కిరణముల వంటి రంగు గలది. అసలు రంగు అది ఆయన యొక్క గుణము రంగు. ఎలా బంగారం మెరుస్తుంది ఏం చెబుదాం? సూర్యుని లాగానే మెరవాలి. అసలైన రంగు సూర్యకిరణాలు. సూర్య కిరణముల వలె ఉత్తమమైనటువంటి గౌరవర్ణము కల శ్రేష్టమైన వస్త్రము ధరించినటువంటి మహానుభావుడు. దజానే వపుహు అలకకుల ఆవృత ఆననాబ్జం. ఇలాంటి సూర్య కిరణముల వంటి వర్ణము గల వస్త్రము ధరించిన శరీరము కలవాడు అలక ఆవృత ఆననాభ్యం చెప్పాం కదా ఆ పరమాత్మ ముఖం ఎప్పుడు ఈ లలాట భాగం మనకు కనపడదు. ఎందుకంటే ముంగురులు ఎప్పుడు మీద పడుతూ ఉంటాయి. చెప్పాం కదా క్షీరసాగర మథనంలో అమ్మవారు తొందరగా ఎందుకు పైకి వచ్చారు లోపల నుంచి అంటే. మరి కాస్త కాస్త పడితే ఈ అరకలన్నీ చిక్కు పడతాయి. మళ్ళీ చిక్కు పడితే వచ్చే చిక్కులు ఎవరు తీయాలి? మరి మన నా చర్మే ఎందుకు ముందే వద్దనే ఎందుకు అవసరపడతా వస్తున్నా లే ఈ ఆకు.
పరమాత్మ ముఖము నిండా అలకలు పడి చిక్కుపడుతుంటే అయ్యో మా వారి ముఖం ఇలా అయితే బాగుండదు కదా అని మా ఆత్మ కొట్టుకు వచ్చి తిరిగి అని చెప్తాడు. కనీసం చర్చి చేశావు కానీ ఆ అలకలు పైకి అనుకొని తిరిగి ఇది ఏమైందయ్యా అలా కళ్ళలో పడుతుంటే అంత ఒంటి మీద చాత లేకుంటే ఎలాగు అంటే స్వామి చమత్కారంగా నా శరీరం మీద నా సౌందయం చాత నాకు ఉంటుందా నీకు ఉండాలి కానీ. మరి అంతే కదా నీ కర్మ ఏం చేసుకుంటావు నాకెందుకు? అందుకే అలాక ఆవృత ఆననాబ్యం. ముంగురులంతా ఆవరించినటువంటి ముఖముఖల మహానుభావుడిలో నా మనస్సు ఉండని. విజయ సకే నతిరస్తు మే అనవిద్యా యుధి తురగ రజో విధూమ్ర విశ్వకచ లులితశ్రమ వారి అలంకృతాస్యే పరమాత్మ కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యము వాత్సల్యం ఈ రెండింటికీ పరాకాష్ట ఏది మొత్తం కృష్ణావతారంలో భక్తుల యందు వాత్సల్యం. భక్తులకు సౌలభ్యం. ఈ రెండు చూపినటువంటి ఘట్టం ఇది అంటే పార్థ సారథి ఘట్టం. యుద్ధంలో సారధ్యం చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క కృత్యములన్నీ అతని వాత్సల్యానికి పరాకాష్ట. చెప్పాను కదా గుర్రాన్ని తోమాడు తానేసి. దురద పెడితే గీకాడు పాపం. వాడికి కళ్యాణం కట్టాడు. వాడికి దానా తినిపించాడు. వాడికి నీళ్లు తాగించాడు. ప్రధాని కూడా మంచిగా శుభ్రం చేశాడు. ఎందుకు చేశాడు అంటే చెప్తాడు మనకు యుద్ధంలోని మహావీరులంతా వదిలిన అస్త్రములన్నీ ఉన్నాయి కదా అవన్నీ అందులోనే ఉన్నాయి రథాలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. యుద్ధం మొత్తం పూర్తి అయినాక వద్దు కానీ అక్కడే ఉండండి. అవి మరీ ఎక్కువ అయ్యాయి. ఒకదాని నుండి ఒకటి మరీ ఒకదాని నుండి పడి మళ్ళీ ఫగునం మండుతాయి. కానీ అన్ని అక్షరాలను అక్కడక్కడ అమర్శాడట. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అని అలా అమర్శాడానికి పదాన్ని రోజు తుడిచేవాళ్ళట. పాపం అడిగారు అర్జునుడు ఎందుకు బాబు గారు ఎప్పుడూ యుద్ధంలో పోతున్నామా తగులుతూనే ఉంటాయా రక్తం పడుతుంది మాంసం ముక్కలు పడుతుంటాయి ఏదో ఒక బీభక్తంగా ఉంటుంది దుమ్ము పడుతుంది కానీ ఎందుకు అడగాలి
అంటే అంటుకున్నవి అంటుకున్నట్టే ఉంటే ప్రమాదం మనకేరా? దూరంగా జరుపుదాం వాటిని. వాడికి అర్థం కాదు ఎందుకు జరుపుతున్నావ్ అది. జరిపేది ఒకడు నస్తాడు. పైకి మాత్రం ఏదో దుమ్ము అదో ఇదో అంటే చిత్ర కరుగుతున్నాడు. ఇలా తన స్థితిని, తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని మొత్తం మరిచిపోయాడు. అన్నీ మరిచిపోయి పూర్తిగా సారథి అంటే సారథి. అతను అతనుగా ఉన్నప్పుడు అతని మీద ఎలాంటి దుమ్ము పడదు. ఆయన పేరు విరజస్కాయ కదా. రజోగుణము లేనివాడు, కల్మషము లేనివాడు, దుమ్ము లేనివాడు. మరి 125 ఏళ్ళు భూమండలంలో ఉంటే దుమ్ము కొద్దిగా అంటకుంటే ఏం భాగం అంటే ఆ తల్లి ఊరుకుంటుందండి. నా దగ్గరికి వస్తాడు నన్ను అంటుకోకుండా పోతాడా ఈ స్వామి? ఎలా ఛాన్స్ వస్తుందో అది చూసింది. యుద్ధరంగంలో ఆ గుర్రాలు ఈ గుర్రాలు రథాలు చాలా వేగంగా వెళుతుంటే ఆ గుర్రకు డెక్కలు అంటాం కురములు అంటాం. ఆ డెక్కల తాకిడికి లేచిన దుమ్మంతా వచ్చి ఈయన మొఖమంతా పడింది. అలాంటి దుమ్ము కొట్టిపోయిన ముఖం చూస్తే ఆయన ఏమనుకుంటామండీ మనం? పరమాత్ముని అనుకుందామా? ఏదో ఓ సామాన్య సారథి అనుకుందాం. భీష్ముడిని ఆ దృశ్యం ఆకర్షించింది. అంటే అతని కన్నులలో ఇప్పటికీ ఆ మూర్తే కనబడుతున్నాడు. ముందర కూర్చున్నాడు, గుర్రాలను తోలుతున్నాడు, ఆ దుమ్ము వస్తుంది, ఈ దుమ్ము వస్తుంది, అంత కేజముల నిండా, మొఖం నిండా, ఒంటి నిండా దుమ్ము పడుతుంది. కనీసం పడిన దుమ్మును చుడుచుకుందాం దులుపుకుందాం అన్న వాళ్ళు బాణాలు చత్తా వేగితే ఏం దులుపుకుంటాడు ఈయన? అలా దుమ్ము కొట్టకపోయిన ముఖంలోని పరమాత్మ వాత్సల్య పరాకాష్టను నిరంతరం స్మరించిన వాడు కాబట్టి ఇప్పుడు కూడా స్వామి ఆ స్వామి కనపడుతుంది. పిల్లలు ఫలా కాస్తా. ఇంతకంటే సౌలభ్యం ఎక్కడ పడుతుంది మనకు? అందుకే చెప్తున్నాడు మనకు యుధి తురగ రజో యుధోమ్ర విశ్వ కజ లులిత శ్రమ వారి అలంకృతాస్యే. పడిన దుమ్ము మళ్ళీ గాలికి కొట్టకపోకుండా సారధ్యం చేస్తున్నాడు కాబట్టి ఒళ్ళంతా చెమడ పట్టింది. చెమడ పడితే దుమ్ము మంచిగా అద్దినట్టు అయింది కదా అండి. అద్దుతాం కదా అప్పుడప్పుడు నీళ్లు కరిపి అద్దారు కదా ఇప్పుడు నీళ్లు ఏవి అంటే శ్రమవారి. చెమట అంటాం కదా, బాగా అలిసిపోయి చెమట పట్టి ఆ చెమట ఆ చెమట మీద ఈ దుమ్ము పడితే ఇక మళ్ళీ ఆ దుమ్ము లేచే ప్రశ్న లేదు. అలాంటి శ్రమవారి అలంకృత ఆస్తి అది కూడా చెప్తున్నాడు.
తురగ రధో విధుమ్ర విశ్వకు గుర్రముల డెక్కల వలన లేచినటువంటి దుమ్ము అంతటా వ్యాపించి తురగ రధో విధుమ్ర విశ్వకు కచెలులిత శ్రమ వారి అలంకృతాస్తి మొదలది శిరస్సులో కచములు అంటే కేశములు అందులో పడింది. అక్కడ నుంచి కింద పడింది. కింద నుంచి మళ్ళీ పోయిందా అంటే పోదు ఇక. ఎందుకంటే చెమ వారి. చెమట ఉంది కాబట్టి ఆ చెమటకు అద్దుకొని హత్తుకొని ఆ దుమ్మంతా మొహం నిండి అసలే స్వామి తానా? నల్లటి వాడ కదండీ ఆ నలుపుకు ఈ దుమ్ము పడేసరికి ఇంకా ఎంత భోగింగా ఉన్నాడో స్వామి చూసినా కొద్దీ ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేటువంటి త్రిభువన కమలమైన స్వరూపం అది కళ్ళల్లో కనబడుతుంది అలాంటి దాన్ని మమ నిసిత శరైహి విభిద్యమాన త్వచి విలసత్ కవచే అస్తు కృష్ణ ఆత్మ. అందులో నేను మాత్రం ఊరుకున్నాను నాన్న మాకు దొరికింది కదా ఉత్తప్పుడు దొరకదు. స్వామి మనం కొడతామంటే పడతారేంటి అస్సలు పడదు. ఇప్పుడు ఏం చేస్తాడు సారధిగా ఉన్నాడు కదా. ఇదే సమయం అని స్వామి కూడా భీష్ముడు కూడా అనేకమైన సత్తాస్తాలు బాణాలు వేసేసాడు. ఆ బాణం ఏం చేస్తుందంటే స్వామి యొక్క కవచాన్ని కూడా భేదించుకొని చర్మం దాకా వెళ్లి కాస్త గాయపరిచింది. నా బాధ ఏమిటంటే కనీసం కొంచెమైనా గాయం అయితే కాస్త ఇంతో అంతో రక్తం వస్తే ఆ నరుపు పోయి ఎరుపు కనబడుతుందేమో మా సొరక సందంగా చూద్దామని బుద్ధి పుట్టి రెండు బాళాలు వేశాను అంటాడు. అందుకే చెప్పండి ఇక్కడ సపతి మమ నిశ్చిత శరైహి విభిద్యమానత్వచి తీష్ణమైనటువంటి బాణములతో చీలినటువంటి శరీరము గల చర్మము గల మహానుభావుడు విభిద్యమానత్వచి విలసత్ కవచే ఒక కవచం ధరించాడు అప్పటికి అయినా కవచాన్ని కూడా భేదించి చర్మాన్ని భేదించి నా స్వరూపం ఉండే నా అశ్రములు అతన్ని తాకాయి. అంటే ఒక పక్క బాణాలు తాకుతున్నాయి. ఒక పక్క దుమ్మంతా మీద పడింది. అంటే స్వామి ఎలా ఉంటాడో ఆలోచించండి. పరమాత్ముని విక్షణ జ్ఞాపకం ఉందో మర్చిపోయాడు డౌటే కదా. బలాంతో కొడుతున్నారు దుమ్ము పడుతూ ఉంది స్మర పడుతూ ఉంది దురారథాలు చేసుకోవాలి ఆయన కూడా మర్చిపోయి ఉంటాడు. అందుకే అంటే పద్మపురాణం అంటాడు పద్మపురాణంలో స్వామి అర్జున సారధ్యం చేస్తున్నప్పుడు నేను పరమాత్మ అని గుర్తుందా అని మర్చిపోయాను.
మర్చిపోయానన్నావనుకో పరమాత్మవే 18 రోజులకు రథం నడిపితేనే మర్చిపోతే ఈ జీవాత్మనం వందె రథం నడుపుతున్నావయ్యా. మరి అది తప్పనా నేను. నువ్వే మర్చిపోయావు. మరి మీ మర్చిపోయేది తప్పా? అందులో నువ్వు మర్చిపోయేది 18 రోజులే. మేము ఉన్నది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఈ సంసార చక్రాన్ని. నడుపుతున్నటువంటి మాకు నిన్ను మర్చిపోవడం పెద్ద ఇబ్బంది తప్ప కోపం వచ్చి ఎట్లాగయ్యా. ఒకసారి నీ అర్జున సారధ్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు ఎన్నిసార్లు జ్ఞాపకం ఉందో చూస్తాం. అంటే పరమాత్మ తత్వాన్ని కూడా పక్కకు పెట్టి పరిపూర్ణమైనటువంటి వాత్సల్యమే మూర్తీభవించి వచ్చినటువంటి మహానుభావుడు స్వామి అంటాం. అందుకు మనకు భీష్ముని యొక్క స్తోత్రంలో అదే దృశ్యం ఉంటుంది. కొట్టేది కనపడదు. రథంలో సారధ్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క సారధ్యంలో ఉన్నటువంటి రకరకాల సౌందర్యం, స్వరూపం, సమూహగత్వం ఉండే వాటిని తలుచుకుంటున్నాడు స్వామి. చక్రధారి శంక చక్రధారి అవన్నీ మాకెందుకు ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ కొత్త కోణంలో స్వామిని చూడాలంటే తనను తానే మలిపించినటువంటి రూపం అంటే సారధ్యం కాబట్టి అందుకే ఆ విజయ సారధివయ్యావే నువ్వు మాకు అదొక్కటి చాలయ్యా. అందులో నా దృష్టం ఏమిటంటే మొట్టమొదటి సారధి యుద్ధం చేసిన వాడిని నేనే సైన్యపతి నేను కదా. ఎదుర్కొనేది ఎవరు ఆయనను? నేనే మొదలు. 18 రోజుల్లో ఓ 15 రోజులు నేనే చూశాను. తాటి దెబ్బ దగ్గర వాళ్ళందరి దగ్గర ఓ రెండు రోజులు ఒక రోజు ఐదు రోజులు చూడడం చూశాను. వాడు ఒక రోజు వీడు ఒక రోజు వాడు ఒక రోజు అయిపోయింది. ఒకరోజు కరుణుడు, ఒకరోజు శిగ్యుడు, ఒకరోజు ఇట్లా ముగ్గురు తప్ప తగ్గినోళ్ళు అంతా 10, 5 పెద్దవాళ్ళు ఇద్దరే. భీష్ముడు, దూణుడు. అందులో మొత్తం ఎత్తు భాగం ఎవరిది? భీష్ముడిది. 10 రోజులు పరమాత్ముని ఎదురుగా చూస్తూ అతని వాత్సల్యాన్ని అంతా మంచిగా హాయిగా జుర్రుకున్నాడు. ఇంత ప్రేమ స్వామికి, ఇంత ప్రేమ, ఇంత ప్రేమ. ఎన్ని అస్తరాలను తొక్కాడు, ఎన్ని అస్తరాలను దాచాడు, ఎన్నిసార్లు వధాన్ని తిప్పాడు, ఎన్నిసార్లు సూర్యుడిని చేశాడు, ఎన్ని చేశాడు మహానుభవుడు. ఒక పక్క దివ్యత్వము, ఒక పక్క మానుష్యత్వం. ఒక పక్క పరమాత్మత్వము, ఒక పక్క వాత్సల్యం. ఇలా పరస్పరము ఒకదానికొకటి పొసగని భావాలను.
ఒకే చోట కూర్చి పరమాత్మ పేరు సార్ధకం చేసుకున్నారు. ఆయన పేరేమిటి? అఘటిత ఘటన సమర్భుడు కదా. మనం వీటిని కూర్చలేము అనుకున్న వాటిని ఒకే చోట కూర్చేటువంటి సామర్థ్యం ఉన్న మహానుభావుడు కాబట్టి. తపది సఖి వచోని శమ్య మధ్యే నిజపరయోహో బలయోహో రథం నివేశ్య చితవతి పరసైనికాయు రక్షణా హృతవతి పార్థ సఖే రతిర్మమాస్తు. ఎంత గొప్పవాడవయ్యా స్వామి. 14 లోకాలను సంకల్ప మాత్రంలో నీ వచనంలో ఉంచుకున్న నీవు అర్జునుడు సేనయోహో ఉభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుతా. అనట మాలిస్యం వంబడే తెచ్చి రెండు చోట్ల మధ్యన ఉంచారు. సపది సఖివచో నిత్సమ్య మిత్రుని యొక్క మాటను విని వెంటనే మధ్యే నిజపరయోహ పరయోహ. తన సైన్యము వారి సైన్యము. ఆ రెండు సైన్యముల యొక్క మధ్యన రథం నివేశ్య స్థితవతి. రథమును ఉంచాడు. ఉంచిన పరమాత్మ ఎందుకు ఉంచాడయ్యా? అర్జునుడు ఏమన్నాడు? యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన అవస్థితాత్. కదండీ? అదే ఉద్దేశం ఏంటి? యుద్ధం చేయాలని ఉబులాడబడుతున్న వారు ఎందరో చూద్దాము. మధ్యాహ్నం ఉంచి అటు పక్క ఇటు పక్క చూడొచ్చు కదా? అర్జునుడు చూడటానికి రథం నిలపం అంటే నీకు కూడా ఛాన్స్ వచ్చేసింది అర్జునుడు నిలిపావు. నిలిపి ఏం చేశావు? అర్జునుడి కంటే ముందు రెండు సైన్యములను సైనికులను నీవు చూశావు. ఎందుకట అక్షణ ఆయుహు కృతవతి. వాళ్ళందరినీ వాళ్ళు చంపారు ఆ వానాలతో కొట్టి నువ్వు చూపు చంపింది. నీ చూపు చంపిందయ్యా. నీవు ముందే వాళ్ళ నుంచి ఎసెన్స్ లాగేసావు. నీ చూపులతో వాళ్ళందరి ఆయువును హరించావు. ఆయువు పూర్తి కాగానే వాడు వీడు కొడుకుని చచ్చాడని అనుకుంటున్నాడు. శవాలు అనుకుంటూ చంపిన వాడే తప్ప వాళ్ళు నిజంగా వీరులని కొట్టిన వాళ్ళది ఒక్కడు లేడయ్యా. అయితే పేరు రావాలి కాబట్టి వాడిని చంపించావు కానీ. ఆయుహు అక్షణా హృతవతి. నీ కంటితో వారందరి ఆయువును హరించినటువంటి మహానుభావుడు. పరసైనికాయు రక్షణా హృతవతి పార్థ సఖే అలాంటి పార్థుని మిత్రుడైన కృష్ణ పరమాత్మ యందు నా బుద్ధి ఉండని.
వ్యవహిత కృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాత్ విముఖస్య దోష బుజ్య కుమతి మహరదాత్మ విద్యయా యశ్చరణరతిహి పరమస్య తస్యమేస్తు కుమతిం అహరత్ అథ ఆత్మవిద్యయ ఇంకో పని ఏమిటి అంటే రెండు సైన్యాల మధ్య రథాన్ని ఉంచారు ఆ సైన్యం అక్కడ ఉంది ఈ సైన్యం ఇలా ఇద్దరి సైన్యాలను చూశాడు. చూచిన వెంటనే అర్జుని మనసులో ఏం కలిగిందండి? ఆచార్యాను, మాతులాను, భ్రాత్రును, పుత్రాన్ను, పౌత్రాన్ను సుహృద సుహృద అని చెప్పి యావది వీళ్ళందరిని నేను చంపలేను. అంతా నా వాళ్ళు, అంతా నా వాళ్ళు, అంతా నా వాళ్ళు. అస్తాన స్నేహ కారుణ్య స్నేహ భంగ బియ్య అని చెప్తాడు మనకు తాత్పర్య చంద్రిక భాగం. ఆ రీతిలో మనకు ఏమంటాడు? ఆ వ్యవహిత పృతనా ముఖం నిరీక్ష్య దూరముగా ఉన్నటువంటి సైన్యము యొక్క స్వరూపాన్ని సూచి స్వజన గధా తుజుముఖస్య దోష బుజ్య జనుని ఏమనుకున్నాడు తన వారిని చంపడం తప్పు అనుకున్నాడు. దోష బుద్ధి తోటి స్వజనవదాత విముఖస్య తన వారిని చంపటానికి విముఖుడైనటువంటి అర్జునుని యొక్క విముఖస్య నిరీక్ష్య దుష్ట బుద్ధి కుమతిం అహరత్ ఆత్మ విద్యయా అతనే దుష్ట బుద్ధిని దోషమైన బుద్ధిని చెడు బుద్ధిని తొలగించాడు. దేనితోటి? ఆత్మవిద్యయా. శరీరాన్ని పోగొట్టాలా అని బాధపడుతున్న వాడికి ఆత్మవిద్య చెప్పి బుద్ధి చెప్పాడు. కదా? ఏం చెప్పాలండి అసలు? ఏం ఆలోచించాలి? శరీరం గురించే ఆత్మ గురించే? అయ్యో వాడిని చంపాలా అంటున్నాడు. ఇక్కడ బడుతున్న వాడు ఎవడు? ఏం కనబడుతున్నది? శరీరం. కడి దేహాత్మ వ్యామోహంలో ఉన్నటువంటి వాడికి ఆత్మ విద్యను బోధించి ఆ దుష్ట సంకల్పాన్ని చెడు బుద్ధిని తొలగించినటువంటి మహానుభావుడు.
అలాంటి చరణరతిహి పరమస్య తస్యమేస్తు అలాంటి పరమాత్మ యొక్క పాద పద్మముల యందు నాకు రతి అంటే ప్రీతి కలగని. అంటే ఆత్మవిద్యా బోధకుడు అంటున్నారు. ఇక్కడేమో ఆత్మవిద్యా బోధకుడు పరమాత్మ. ఆ అంతకుముందు ఉన్న దాంట్లోనేమో భక్తజన వశ్యుడు కదు. ఒక్కొక్క పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తున్నారు. శరణరతిహి స్వనిగమపహాయ మత్ప్రతిజ్ఞాం కృతమధికర్తు అవకృతో రథస్తః ధృత చరణ పద చరణః అభ్యయాత్ చలద్గుహు హరిరివ హంతుమిమం గతోత్తరీయః ఇది భీష్ముడిని బాగా కదిరించిన దృశ్యం. యుద్ధం మొత్తంలో భీష్ముడిని బాగా కదిరించినటువంటిది పరమాత్మకి ఎంత వాత్సల్యం రా. ఎవరి మీద? భక్తుల మీద. భక్తులు ఎవరంటే ఏం చెప్దాం? అందరికీ ఏమో అర్జునుడు అనుకుంటున్నాం. అసలు భక్తులు ఎవరు ఎదురుగా ఉన్నారు భీష్ముడు మహాభక్తుడు. ఎలా తెలిసింది? స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం రుతమధికర్తుం అవపృతో రథస్తః పరమాత్ము. ఎంత దయా గరవవయ్యా నువ్వు. ఎందుకు నీ ప్రతిజ్ఞను కూడా వదిలి పెట్టేసి స్వనిగమం అపహాయ మత్ ప్రతిజ్ఞామృతమధికర్తుం. ఏంటటా? యుద్ధం ప్రారంభమయ్యే ముందు అటు దుర్యోధనుడు, ఇటు అర్జునుడు ఇద్దరు వచ్చారు సాయం కోరడానికి. ఏం చెప్పాడు ఆయనే? ఒక పక్క నేను, ఒక పక్క నా సైన్యము, నేను మాత్రం. ఆయుధం పట్టను ఆయుధమే పట్టను. కూర్చుంటాను ఏదైనా తోస్తే నాలో సలహా చెప్తాను లేకుంటే లేదు. ఇక సైన్యం సైన్యం. అంటే ఆ జనుడు ఈయనే తీసుకున్నాడు. ఆ దుర్యోధనునికి అనుమానం లేకుండా ఉండటానికి పాపం అర్జునుడు ముందర ప్రతిజ్ఞ కూడా చేశాడు నేను ఆయుధం పట్టను. ప్రతిజ్ఞ చేస్తే ఊరుకోక ఆ మాట ఇక్కడ చెప్పాడు వచ్చి సభలో దుర్యోధనుడు. కృష్ణుడు తీసుకున్నా చెల్లి తెక్కోడు అర్జునుడు ఎందుకు పనికి రాని వాడు కంచి గెలవడు సేవ అంటాం కదా. అలా ఉంటుంది తప్ప చేసి పడుకుంటే ఏం లాభం ఏం పనికి వస్తుంది? ఇది చేయక అర్జునుడు బుద్ధి తగ్గోడు ఆయన్ని అడిగాడు. అసలు ఆయన ఆయుధం పట్టనే పట్టమన్నాడు. మరి ఆయుధం పట్టని వాడు ఎవ్వరు ఉంటే ఏం లాభమో మాకేం తెలవదు.
అంటే భీష్ముడు నవ్వాడు. కొద్ది పిచ్చివాడా ఆయన పేరే సర్వప్రహరణ ఆయుధః. అది ఇంక వేరే ఆయుధం ఎందుకండీ పొద్దుపోక. ఆయనే పెద్ద ఆయుధం అండి. ఆయనే ఆయుధం అవుతాడు ఆయనే ఆయన ఆయుధం రెండు ఆయనే అవుతాడు. సర్వప్ర సంకల్పం ప్రహరణం. వీళ్ళు వీళ్ళంతా మరణించురు గాక చాలు. ఓ చూపు చాలు. కదా నేను చెప్పాను కదా ఇంతకుముందు చూపుతో ఆయుష్షు హర్యించాడని ఆయనకు ఆయుష్షు కావాలి. ఆ రహస్యం తెలియక తప్పు చేశావురా సరే అయితే మా ఇప్పుడే నాతో నాతో ఆడుకోవచ్చు స్వామి నేను. అతనితో నేను ఆయుధం పట్టిస్తాను ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. కృష్ణ పరమాత్మతో ఆయుధం పట్టిస్తాను యుద్ధరంగంలో ఎలా పట్టడో చూస్తాను ఈయన ప్రతిజ్ఞ. మరి ఇందులో ఏది దక్కింది ఇప్పుడు? అందుకే ఏం చేశాడు ఆ రోజు? రోజు అప్పుడప్పుడు కృష్ణుడిని కొడుతున్నవాడు భీష్ముడు ఆ రోజు మొత్తం అజనుడిని కొట్టడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఏమిటి అంటే పాపం అర్జునుడు ఇలా చెయ్యి ఇలా తీయడానికి వీల్లేదు. ఈ లోపల వెయ్యి బాణాలు తగులుతుంది వాడికి చస్తాడు ఏం చేస్తాడు? బాణం తీయరాదు, ఎక్కు పెట్టరాదు, ఇయ్యరాదు. దిక్కులు చూస్తున్నాడు సంకల్పించరాదు మంత్రం లేదు ఆచమనం లేదు శాంతి లేదు. చూసి చూసి చూసి పాపు ఈయన గోళ్ళు మాడుతున్నాడు. పోనీ అందులో ఒక్క బానం తన దగ్గరికి రావటం లేదు. ఎర్ర నాన్న చేస్తావా నన్ను చేయమంటావా? అబ్బే బావగా ఏమవుతది నేను చూస్తాను కొంచెం కానీ ఏం అంటాడు ఎందుకు కొంచెం మొత్తం ఆత్రమించుకుంటూ ఉంటే ఇలాగే ఉంటే మనము రథము నువ్వు నేను. అందరం పోతాం ఇక లాభం లేదు ఈ సంగతి నేను చూస్తాను ఇక అని స్వనియమము అపహాయ నీ ప్రతిజ్ఞను కూడా తోసి రాదని మత్ ప్రతిజ్ఞాం రుతమధికర్తుం నా ప్రతిజ్ఞను నిజం చేయటానికి అవకృతః దూకావయ్యా ఎక్కడి నుంచి రథస్తః రథము మీది నుండి దూకావు. ధృత రాధా చరణః ఏం చేశావు? అలజక్రాన్నే తీసుకున్నావు. నీ పేరు రధాంగపాణి కదా ఆయన పేరు మళ్ళీ ఆయన ధర్మమే స్వరూపం మార్చుకోడు. ఆయన చక్రపాణి కదా? చక్రం తోక లేదు జగనం తీసుకున్నాడు. ధృత రాధా చరణః. పదం తీసి చికడం తీసుకొని వస్తూ ఉంటే అందరూ భయపడ్డారు. వీళ్ళు కూడా మాత్రం ఆహా ఆహా భక్త వస్తారా ఏం చేయవయ్యా ఏం చేయవయ్యా. కళ్ళారా చూస్తాను నీ వాత్సర్యం కానీ నాయనా రా.
వచ్చేసి ఇంకా హాయి కదా సమస్య ఉండదు ఆయన వచ్చి స్వయంగా ఆయన సంహారిస్తే ఇంకా బాధ ఏముంది డైరెక్ట్ మోసం కదా రావయ్యా నాయనా అని ఆ మూర్తిని ఇప్పటికీ మర్చిపోవడం లేదు ఇప్పుడు ఇంకా కలెం లేదు అనబడు వస్తూనే ఉన్నాయి. అందుకే అంటాడు ధృత రథ చరణః అభ్యయాత్ చలద్గుహు హరిరివ హంతుమిమం ఏనుగును చంపడానికి సింహం వస్తున్నట్టుగా ఇమం హంతుం. ఈ దేహాన్ని చంపటానికి లేదా ఈ వ్యక్తిని చంపటానికి శలద్గుహు అట. నువ్వు నడుస్తుంటే భూమి కంపించిందట, మొత్తం భూమి అదిరింది. అంత ఆవేశంలో వచ్చేసింది. భూమి అదిరిపోయేలా వచ్చావు వస్తూ ఉంటే గత ఉత్తరీయః పైనున్న పచ్చని పటము ద్వారా అంటాడు పోతన. ఎక్కడిది ఈ మాట పోమని కొందరు మహానుభావులు సమస్య లేదు అన్నారు. అయ్యో నాయనా అట్లా రాయడు పోతన లేకుండా. బాగా చూస్తా సౌధర గురించి చెప్పాను. గత ఉత్తరీయః. పైన ఉన్న ఉత్తరీయం జారిపోతున్నది. జారిపోతున్న ఉత్తరీయాన్ని కూడా సవరించుకునే టైం లేదు మొదలు వాడు విజిలంబిస్తున్నాడు. కదా వాడి సంగతి పూర్తి చేస్తే కానీ ముందరికి పోతానని ఈ దృశ్యం వర్ణించాడు. నీ మాట తప్పుకొని నా మాట నిలబెట్టావంటే నీ దయ ఎంతయ్యా? పరమాత్మ యొక్క సంవిధానం ఏంటంటే నా ప్రతిజ్ఞ కాదు నా భక్తుల ప్రతిజ్ఞ నేను చేయడానికి వస్తలేను. ఇదే కాదు నా దిందులనే వస్తుంది సప్నమస్కంథంలో. నృసింహావతారం. కదా? నృసింహావతారం ఎందుకండీ? ఎందుకు వచ్చాడు ఆయన? ఏమిటి ప్రయోజనం? అందరూ ఏమంటారు? హిరణ్యకశ్యపుని చంపడానికి ఆ ఉత్తమం అంటారు. మేము ఒప్పుకోమంటారు. దా చూడు ఒప్పుకోలేదు. మరి ఎందుకు వచ్చాడు? సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భక్తులు పలికిన మాటను నిజం చేయడానికి వచ్చాడు. భక్తుడు కాదు. భక్తులు ఎవరు భక్తుడు మొదటి భక్తుడు? ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని వారి కర్మ వీడు వీడి బాధ ఆయన సస్తులుడు అంతటి నుండి ఎక్కడ వీడు ఎక్కడ అడుగుతాడో ఎక్కడ రావాలనో ఏం బాధ అండి పాపం వాడు అనేసాడు. అంతట ఉన్నాడు. రహలాదుడు అంతట ఉన్నాడని చెప్తే పొరపాటున వీడు చూపించడం ఆయన రాలేదనుకోండి. మనందరికీ ఏం పేరు వస్తుందండి స్వామికి ఏం పేరు వస్తుందండి? పచ్చి మోసగాడు భగవంతుడు భక్తులంతా అబద్ధాలు కోరలే. ఎందుకంటే ఆ గుణం వీళ్ళకి వచ్చింది ఆయన దేవుడిని అమోదయ అంటారు.
కదా కాబట్టి సత్యం విధాతుం నిజ భృజ్య పాకితం తన భక్తుల మాట ఒక భక్తుడు ప్రహ్లాదుడు మరి వాడికి వాడి బుజ్జా వాడు చెప్పింది ఎవరు? నారదుడు. వాడు ఇంకో భక్తుడు. మరి వానికి చెప్పింది ఎవరు? బ్రహ్మ. వాడు ఇంకో భక్తుడు. ఇప్పుడు తాను హిరణ్యకశిపుడు చూపిన చోట కనబడకుంటే ముగ్గురి పరువు పోతుంది. ఎలా అవు అందుకు వచ్చాడు మిమ్మల్ని చంపలే మిమ్మల్ని చంపలే అక్కడ చంపలేడా అని ఇక్కడ రావాలనా? నువ్వు కూడా నుండి చంపలేడా అది ఎక్కడ చెప్పు పోనీ? హాయిగా చంపుతాడు ఏ బ్రహ్మ ఓరాలు అడ్డు రావు. నువ్వు కావంటారా వాడే తెలిగట్టు పోరిండు. జనకే వాడు ఏమని కోరాడండి? పరం ఏం కోరాడు? భూతేభ్యః త్వద్వి సృష్టేభ్యః మృత్యురు భాపుమాభూ. నీ చేత సృష్టించబడిన వాటి వల్ల నేను చావకూడదు అన్నాడు. మరి హిరణ్య స్వామి నారాయణుడు ఆయనకి వస్తే కాదు కదా అక్కడ నుంచి ఇక్కడ వేసి వాడు చేస్తాడు. అందుకే మన పద్మపురాణంలో నృసింహ అవతారం వర్ణిస్తాడు. జరగేసేపుడు సభలో అంటే అదో కల్పనం అనుకోండి. సభలో కూర్చొని పరిపాలన చేస్తుంటే నారసింహుడు హాయిగా దర్జా చేతులు కూర్చోకుంటూ సభలోకి వచ్చేసి సింహాసనం నుంచి వాడు అమాంతం లేపి కింద ఎత్తేసి తిరిగిపోయి బుజ్జ బుజ్జ పెట్టుకొని కీల్చి పడేశాడు. రాదు లేడు ఆ రకంగా లేదు కొండ వచ్చాడు చంపడానికి ఇవన్నీ కావాలా ఈ వరాలన్నీ పక్కన పెట్టుకోమన్నాడు మరి వరం ఏమడిగాడు బ్రహ్మ సృష్టితో తాగొద్దు అన్నాడు పొద్దుటి ఈయన కానే కాదు మరి ఇంకెందుకు వచ్చినట్టు నిజ భృత్య పాటితం సత్యం విలా రెండోది తన పేరు తాను నిలుపుకోవడానికి అన్నాడు. తన పేరేమిటి? విష్ణువు అని. విష్ణువు అంటే ఏమిటి? యాప్నోతీతి విష్ణుహు. వ్యాప్తించ స్వస్య అఖిల భూత గమ్యతాం తాను సర్వభూతాంతర్యామి సర్వవ్యవ అనేటువంటి రెండు విషయాలను నిజం చేయడానికి అలాగే అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం.
పరమ అద్భుతంగా కనపడ్డాడు స్వామి. చూస్తామంటే మృగమా మనిషియా ఏం చెబుదాం. కాబట్టి పరమాత్మ రావటము తన కోసం కాదు మన కోసం. మన కోసం అంటే మన మాట నిలపటానికి కోసం. అతని మాట తప్పినా ఇబ్బంది లేదు కానీ మన మాటను తప్పనియ్యడు. అందుకే స్వనిగం అపహాయ మత్ప్రతిజ్ఞామురుతమధికర్తుం అవకృతో రధస్తః. ధృత రధ చరణః అభ్యయాత్ చలద్గుహు ఈ మహానుభావుడు నడుస్తుంటే భూమి కదిలింది అనేది ఒక అర్థం. ఒక అర్థం అంటే కేవలం సంస్కృతం వస్తే చెప్పే అర్థం. అతను ఏమి చెప్పాడు చలద్గుహు అంటే గౌహు గో అంటే లోకములు కూడా. లోకములన్నీ కదులుతుండగా పరిగెత్తుకొచ్చాడు. అదేమంటారా ఆయన బొజ్జలు ఏమున్నాయండి? లోకాలు కదా. మరి బొజ్జ నిండా ఉన్నవాళ్ళు పరిగెత్తుకొస్తే ఏం కదులుతుందండి? అది అసలు సంగతి. అసలు రహస్యం అది. నడుపులో ఉన్న లోకాలన్నీ కదలాడుతుండగా ఇంకోటి గత ఉత్తరీయః పైనున్న పచ్చని పదం ద్వారా అన్నాం కదా ఉత్తరీయం జారుతుండగా వచ్చాడు అది ఎందుకు చెప్పాలండి వ్యాసుడు ఆ మాట చెప్పాలా? అంటే ఈ మొత్తం శ్లోకానికి అదే ప్రాణం. ఎందుకంటే రజక్రాన్ని తీసుకొని వస్తున్నాడు. కౌరవు వాళ్ళందరూ ఈనాడు భీష్ముడిని కృష్ణుడే చంపేస్తున్నాడు. మనకి బాధే లేదు అని కొందరు భయపడ్డారు. కొందరు కల అర్జునుడే వద్దు బాబా వద్దు నా పరువు తీయకు నీ నా ఏదో చేస్తాను బదులాడుతున్నాడు. వాడిని ఇంత చేస్తున్నారు. భయము లేకుండా ఆనందంగా ఉన్నవాడు ఒక భీష్ముడే. సచ్చిన అందరూ వడుకుతున్నారు ఈయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు. ఎందుకయ్యా అంటే భీష్ముడికి కృష్ణ పరమాత్మ చెప్పేసాడు నిన్ను నేనేం చంపను అని. నిన్ను సంపాది అని కూడా చెప్పేసాడు అట. ఏదో షో సెకరం తీసుకొని వస్తాడు కానీ నువ్వేం కంగారు పడక సంపండి అని చెప్తున్నాడు అంటాడు. ఎలాగయ్యా అంటే గత ఉత్తరీయః. ఉత్తరీయం జారిచారు. ఉత్తరీయం జారితే ఏం కనబడుతుందండి? వృక్ష స్థలం కదా, అక్కడ ఎవరు ఉంటారు? అమ్మ దర్శనాన్ని కలిగించినాక వారు ఇక్కడ చస్తారని.
అమ్మ చూపు పడితే ఈయన ఏం చేయలేడు. ఈయన కబుర్లన్నీ ఆమె లేకుంటేనే. ఎదురుగా ఉందనుకో కాకాసురుడిని ఏం చేయగలిగాడు? మళ్ళీ బ్రహ్మాస్త్రం చెప్పుకోవడానికి. శరణాగత రక్షకః పేరు వచ్చేసింది. కాబట్టి ఉత్తరీయాన్ని కావాలనే జార్చి అమ్మ కటాక్షాన్ని పడవేసి నీకు ప్రాణభయం లేదురా బాబు. అని సూచించాడు అంటుంది తత్వం అది. అందుకే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లేకుంటే పరిగెత్తుకొస్తున్న పరమాత్మ రూపాన్ని తలుచుకోవాలి కానీ జారిన ఉత్తరియందు జ్ఞాపకం ఉందండి ఆయనకు. లోకమంతా కృష్ణుడినే చూసింది ఒక నేను లక్ష్మీనారాయణాభ్యాన్ నమః అని పరమాత్మ అమ్మవారితో సహా నాకు దర్శనం ఇచ్చాడు. మా మీద స్వామికి ఎంతటి కరుణ. అందుకే అన్నిటికంటే ఈ దృశ్యం చాలా అద్భుతమైనటువంటి దృశ్యము అది. హరే హరి ఇవ హంతుమిమం గతోత్తరీయః శిత విషిక హతః విషీరణ దంశః చతజ పరిపృత ఆతతాయునోమి ప్రసభం అభిససార మద్వసార్ధం సభవతుమి భగవాన్ గతిర్ముకుందః ఇంకో నాలుగైదు శ్లోకాలు ఉన్నట్టు ఉన్నాయి. అవి మనం రేపు చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ఎందుకంటే చాలా ప్రధానమైన అధ్యాయం భీష్ముడిది. అంటే అప్పుడే ముక్తి ఇంకో రోజు ఉంచుదాం స్వామిని అనుకోని అనుకుంటున్నాం. ఇవాళ ఉంచి భీష్ముడిని రేపు మనం మోక్షానికి పంపుదాం. స్వామి ఉన్నాడు కదా. భీష్మ ముక్తిని తలుచుకుంటే చాల విశేషము నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యస్తు సుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద గురుభ్యో నమః
ముక్కేది చేయొద్దు. అందుకే మర్చిపోయారేమో. స్వామి మరిపించారు రేపు ముందు ఆచార్య. కానీ వివరాలు చూసి ఒకన పోదు. పదంలోని ఆ స్వారప్యం చెప్పమంటే మనం వివరాలు చెప్పుకొని ఓపిక విరుస్తున్నది అది అస్తోత్తరీయ మా గురువుగారు.
O Shri Machyuta Parambureh, Parukma vyamoha chaittrani trinayamene... I surrender at the feet of Ramanuja. Mother, father, youth, children, wealth - all that belongs to my lineage by divine ordinance. I bow my head to the beautiful lotus feet of the founder of my lineage. O Bhaktanatha, O Bhaktisara, O Kulashekhara, O Yogivaha - I surrender.
Salutations to our gurus. When Dharmaraja refused to accept the kingdom even after Krishna and all the sages explained and urged him, Krishna took him and the Pandavas to Bhishma. Bhishma worshipped all those who came in the proper way, and before the Lord present outwardly, and the Lord present in his heart -
He asked about the various dharmas. All of them are covered in one shloka here. How many are there in total? There are two parvas (sections). One is the Shanti Parva and the other is the Anushasana Parva. Together these have 25,900 shlokas. Everything comes within these. Everything is within this. That enormous work is being written. The Shanti Parva in its entirety -
Full observance of conduct. When we are at home we should follow dharmic practices properly. When we go to work - 'tadardham rajaveshtamani' - at the king's house, meaning the office, half. In someone else's house, half of that - a quarter. On a journey we can consider ourselves Shudras in terms of conduct, they said -
What suffering comes to one who has proclaimed dharma? What can we say about this? Looking at this, what feeling does it give about dharma? Distrust or trust? All our various thoughts arise within it. How beautifully they answer - the meaning of happiness and sorrow you described is not that. Bodily pain is not sorrow. What causes suffering to the atma -
He taught various dharmas - that also in sections as we discussed: apad dharma (dharma in adversity), raja dharma (royal dharma), stri dharma (dharma for women), moksha dharma - thus in various divisions. 'Stri dharman bhagavat dharman samasa vyasa yogatah' as it says. Some stri dharmas and some bhagavat dharmas. 'Samasa vyasa yogatah' - some were asked briefly and some in detail -
I have accumulated a great deal. Let me distribute some of these to others. 'O gods, come here and take your portion.' He began to give. For four thousand years he became the one who gave whatever anyone needed. Indra himself came and said 'This knowledge is enough now. Tell me what you want - I will give it.' 'Now that you yourself have come - '
Gautama commanded - if he stops, he will be ruined - this one named Chirakaya - the name is apt, he says. Whatever task, he does it very slowly but thoughtfully. 'Is this adharma, is this adharma - can I do it or not?' 'Father told me to kill my mother. But just as one should revere one's elder brother, one should revere one's mother too.' But -
So with these 26,000 shlokas discussing karma in such vast detail - could we really have considered the Mahabharata just a story? That is why 'Bharat panchamoveda' - it is the fifth Veda. Within us, every small doubt - can everyone answer it? What a great one he is. There are other great sages too. There is much that is valuable here. Therefore stri dharma -
After things happen, one can speak. Truly this king is such a great yogi - 'yoga nishthuvala' - he himself goes and enters that person's mind. His mind comes and settles within that person. Mind's dwelling - one aspect of yoga is this 'para manas pravesham' (entering another's mind). Not parakaya pravesham (entering another's body) but entering another's mind - the body remains as is, but entering the mind -
This is called varna sankara (mixing of castes). If you enter me while being married and having a husband, it is called jati sankara. If you enter me as an unmarried woman, still a brahmachari, it is called ashrama sankara. If a sannyasi enters a householder, it is called dharma sankara. Apart from these four, coming to royal assemblies where one deserves royal honor - entering the king's mind -
A sannyasi should stay only in a house where no one is home. Coming here, he saw that your mind was empty - 'no one is in it, that's why I came in - what is wrong with that?' And also 'etra sayam gruho munih' - I should stay only until evening. When evening comes I will leave. If you think this is not a house, that's your choice. I didn't understand - secondly, my form -
Oh, the house is very beautiful - if a sannyasi thinks this, he is bound. Some great person - some youth, some woman - appears, and happens to be a divine embodiment of beauty. 'How beautiful this woman is!' if the sannyasi thinks this - what is his fate? His ashrama (monastic life) is over. One should stand without seeing even such things - that is the state -
The power to see will be gone - this is my true body, this is my true dharma. Why did I develop this opinion of you? Because I perceived you were engaging in mental infidelity. I came to uplift you. If you remove this one weakness, you will attain moksha in this very birth with this body. There is no need to take another birth for moksha -
Meaning the Mahabharata is entirely about dharma and nothing else. Whatever is said, it is dharma. Within dharma, one can go as deep as one has patience for. To whatever depth our intellect can reach, to whatever extent we can grasp it - that is the manner of accepting dharma. That is why it says 'samasa vyasa yogatah' - with many akhyanas (narratives), itihasa -
What should be done now? Whatever was said until now - at least in this very moment - abandon all useless talk and speak only about matters related to the Lord. The mind and intellect should be fixed on the Lord alone. Therefore the great one says: 'tada upasanhritya girah sahasranihi' - all the thousands upon thousands of words spoken until now, collecting them - 'upasamhritya' meaning withdrawing -
Thus at all times, in all places, in all conditions, for all types of beings - He causes enchantment (sammoha). To remove beings' attachment to Prakriti (Nature) which feels like their own - He wears this form. To convey our delusion, the Lord wears 'lasat pita pate' - a radiant yellow garment. 'Chatur bhuje' - in our tradition, four signify dharma, artha, kama, moksha -
'Nivrtta sarvaindriya vritti vibhramah' - all the activities of all the senses have ceased. That is, the jnanendriyas (senses of knowledge) and karmendriyas (senses of action) - eyes, ears, and all others - have stopped their functions. And 'tushtava janmam visrijan janardanam' - he offered prayers to the Lord who creates, sustains, and dissolves the entire universe -
That is, we who are in the delusion of samsara, in the allure of worldly sense enjoyments - for our minds and mental modifications to leave these attachments here and become fixed on the Lord alone - who creates the necessary condition for that? Who else but the Lord Himself? Therefore there is no doubt - it burns like a flame but there is no trouble. The Lord -
'Iti mati rupakalpita vitrishna bhagavati - the thirst (desire) thus fashioned and conceptualized has been removed toward the Lord. 'Shatvata pungave' - among the Shatvatas (devotees of Vishnu), the foremost. 'Vibhumi' - omnipresent. The foundation of all knowledge. The refuge of all the wise. Beyond all, he is vast, supreme, and excellent. Omnipresent. Being omnipresent -
There is no purpose. 'Svasukhopagati' - resting in His own bliss. And 'kvachit viharttum prakrtim upeyushi.' Then why is such a one here? You say He is here, before us - why did He come? He should be elsewhere, everyone should be within Him, He should be the antaryami (inner controller). Being one who delights in inner bliss, why is He before us, visible to us? He says -
What great benefit it becomes for the welfare of the world. We think - if an illness comes, let it; if we die, let it - but if we all serve the Lord who traveled with us as his devotees, dear ones - fine then. He Himself came. Varaha Swami, Narasimha Swami, also Parashurama, Shri Rama, Krishna, Balarama, Uddhava -
'Fix it not in samsara but in You.' If we ask just this one boon, what more suffering do we have? Today - 'mamastuvasto narake va narakantaka prakamam avadhirata sharada ravindau charanau te marane'pi chintaya' - 'Let me always think of your lotus feet, even at the time of death.' What more do we need? As long as our mind remains fixed on the Lord alone, we have no other desire.
Like that, He has given up everything and taken on that color (blue/dark). The person is sattvic but the color is tamasic. Color means tamasic - a dark complexion is tamasic. But the person is sattvic. The beauty of the body is rajasic. The Lord - 'triguna maya' means all three gunas. That is sattvic, that is rajasic, that is tamasic -
The Lord's face is covered with curling locks and he says - 'Alas, my husband's face looks troubled like this - this won't do' - her soul stirred and came, and turning those locks upward again - 'What happened to this?' As the curls fall into the eyes, without the strength to handle it - the Lord wittily says 'My beauty is spread all over my body - '
'Whatever clings, let it cling' - if it stays attached, it's a danger to us! Let us move away from it. He doesn't understand why I am moving away from it. The one who moves away will perish. Outwardly he says it's dust or something and is pretending to remove it. Thus he completely forgot his own state, nature, and character. Forgetting everything, he became fully a charioteer -
'Turaga ratho vidhuma vishvaku' - dust risen from the hooves of the horses spreading everywhere. 'Turaga ratho vidhuma vishvaku kachelulita shrama vari alankritasti' - the locks of hair on his head - the dust fell into the hair. From there it fell down. Did it go away? No. Because of 'chema vari' (sweat) - the sweat kept it there -
If even you, the Paramatma, forgot after driving a chariot for 18 days - this jivatma has been driving the chariot of samsara for hundreds of years. Is it a mistake then for me to forget? Even you forgot - that too for only 18 days. We live for 100 years. For 100 years driving this wheel of samsara - for us who are driving it, to forget you -
In one place together, the Lord fulfilled the meaning of His name. What is His name? 'Aghatita ghatana samartha' - one capable of combining what cannot be combined. We cannot combine what we think is incompatible, but He who has the power to bring together in one place all such impossibilities - therefore: 'tapadi sakhi vaconi shamye madhye nijparayoho balayoho ratham niveshya chitavati parasainikayuh rakshana hritavati partha sakhe ratir mamastu.'
Having placed the chariot between the two armies - that army there, this army here - both armies were before him. As soon as Arjuna saw them, what arose in his mind? 'Acharyah, pitah, putrah, balavat suhrit, shvasurah, pujyah' - teachers, fathers, sons, dear ones, uncles - his own people on both sides -
'Charanaratih paramasya tasyamastu' - may I have devotion (rati) to the lotus feet of such a Lord. That is, the teacher of Atmavidya (knowledge of the Self). Here it is the Lord who is the teacher of Atmavidya. Earlier, He is the one dear to devotees (bhaktajana vashya). Each quality of the Lord is being described one by one. 'Sharanaratih svaniggama paha - '
Bhishma laughed. 'Foolish one - His very name is Sarva Praharana Ayudhah (He whose weapons are all weapons). Why do you need another weapon? He Himself is the greatest weapon. He Himself becomes the weapon and His weapon both - He becomes both. Sarva pra sankalpam praharanam - let them all perish, that's enough. One glance suffices. As I said earlier, with a glance He - '
Coming here, how comfortable - no problem. If He Himself comes and personally destroys - what more suffering is there? Direct liberation! 'Come, dear one' - that form is never forgotten to this day - the arrows are still coming. Therefore it is said: 'dhrita ratha charanah abhyayat chalad guhu haririva hantum imam' - like a lion coming to kill an elephant -
Therefore 'satyam vidhatum nija bhrujya pakitam' - to fulfill the word of His devotee, a devotee Prahlada - who told him? Narada. He was another devotee. Who told him? Brahma. He was another devotee. Now if He did not appear where Hiranyakashipu pointed, the honor of all three would be lost. How can that be? So He came there -
The Lord appeared most wondrously. Trying to see - is it an animal or a human? What can we say? Therefore the Lord's coming is not for Himself but for us. For us means to uphold our word. Even if His word is broken there is no problem, but He will not let our word be broken. Therefore 'svaniggam apahaya mat pratijnam uruttam adhikartum avakrito radhastah.'
If the mother's glance falls on him, what can he do? His talk is only possible when she is not there. With her in front, what did he do to Kakasura? He invoked the Brahmastra again - 'Sharanaagata rakshakah' - the name of Protector of the Surrendered came true. He deliberately let his upper garment slip, and indicated 'your life is not in danger, child' - such is the tattva (philosophy).
Don't do what causes regret later. That is why perhaps he forgot. The Lord makes one forget things next time, before acharya. But seeing the details, none can go. The 'swaarupyam' in that pada (verse) - when asked to explain, we explain details until patience runs out - that is this concluding verse - our revered teacher says.