చివరి సమయం: మరణ వేళ ఏమి స్మరించాలి

Final Hour: What to Remember at Death

bhagavatam Kandadai Ramanujacharya

మరణం సమీపిస్తున్న వ్యక్తి ఏమి ధ్యానించాలి? ఆరు కోణాలలో మరణ సన్నద్ధత చర్చించబడింది. తప్పు చేయించిన ఆ శరీరమే నశించిపోతుంది - ఆత్మలో సాధన ద్వారా సంపాదించినది మాత్రమే నిలుస్తుందని ముఖ్య సందేశం.

What must a dying person contemplate? The session explores six aspects of preparation for death: what to remember, what to meditate upon, what to chant, what to follow, and what to think. The key teaching is that the body that caused the final lapse (placing the dead snake) will itself cease - and what remains is what was accumulated in the Atma through devoted practice during life.

← Prev Next →
Final Hour: What to Remember at Death Kandadai Ramanujacharya bhagavatam

హరియంకాం వందే రూపనం పదాం యోనిత్య వచ్యుత పదాం పూజ యుగ్మ రూక్మ వ్యామోహ తస్పతి తరాణి తృణాయమీనే అస్మద్ గురోః భగవతోస్తుతైక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగళం పృణమామి మూర్త్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రినేణు పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతశీ పుట్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల నీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విలగ కుండ ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టాత్తారం శిష్టే పౌత్రమ కల్మషం పరాజరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ హృదయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్వయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగాదియ గురో పుత్రం షఠగోపమహం భజే

अस्मद् गुरुभ्यो नमः भगवत బంధువులారా, చనిపోవలసిన వాడు చేయవలసిన పనేమిటి? స్మరించవలసినది దేన్ని? జ్ఞానించవలసినది దేన్ని? జపించవలసినది దేన్ని? స్మరించవలసినది దేన్ని? మనకు ఆరు ప్రశ్నలు వేశారు. భాగవతం మొత్తం ఆరు తోటే మొదలు వేసింది. మొదలే అడిగారు సూత శౌనకాదు సూత మహర్షిని. అడిగిన ప్రశ్నలు కూడా ఆరే కదా. ఆ ప్రశ్నలు కొంచెం విలక్షణంగా ఉంటాయి. పరమాత్మ భూలోకములో అవతరించడానికి కారణం ఏమిటి? అవతరించి ఏమేమి చేశాడు అందులో వేరే అవతారం అనుకుంటావో ఏమో అని దేవక్యాం వసుదేవస్య జాతః యస్య చికీర్షయ దేవకి వసుదేవులకు పుత్రుడిగా జన్మించి ఏమి చేయాలనుకున్నాడు? ఏమి చేశాడు? చేయుట మనవలె కర్మవశ్యుడా? స్వేచ్ఛా సంచారా? పరమాత్మ ఆచరించిన కర్మలను దివ్యముగా భావించాలా? ప్రాకృతములుగా భావించాలా? వినదలుచుకున్నవారు, అడగదలుచుకున్నవారు, తెలియదలుచుకున్నవారు అనుసరించవలసిన పద్ధతి ఏంటి? ఈ ఆరు ప్రశ్నలు శౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగారు. ఇక్కడ చనిపోయేవాడు ఏం చేయాలి?

దేన్ని స్మరించాలి? దేన్ని ధ్యానించాలి? అలాగే దేన్ని జపించాలి? దేన్ని అనుసరించాలి? ఏది ఆలోచించాలి? ఇక్కడ ఒక ఆరు వచ్చాయి. అంటే వాస్తవంగా ఇంతవరకు మీరు విన్నది మనం అనుకున్నది మనం చెప్పుకున్నది భాగవతమునకు ఉపోద్ఘతము. అసలు భాగవతం కొంచెం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది అంటే రుచి చూపెడతారు ఇవాళ భాగవతం అంటే ఏమిటో మనం ఇంతకాలం విన్నాం అబ్బా చాలా బాగుంది అనుకుంటున్నాం కదా ఇంత బాగా ఉన్నది ఇంత బాగా ఉన్నది అది భాగవతం కాదు ఉపోద్కరం కేవలం ఉపోద్కరం. అంటే ఇందులో ప్రతిపాదించబడేటువంటి విషయములేవి? ఎలాంటి వారు దీన్ని వినాలి? భాగవతం వినటానికి కావలసిన అర్హత యోగ్యత ఏమిటి? ఎలాంటి వాడు భాగవతాన్ని అనుసంధానం చేయడానికి యోగ్యుడు అంటే ఇంచుమించు ముమూర్షో విరక్తి కలిగిన వాడే. సంసారం యందు పరిపూర్ణమైనటువంటి విరక్తి కలిగి ఈ జీవితము బుద్బుద ప్రాయమని తెలిసిన వాడికే భాగవతం అర్థమవుతుంది. నేను భాగవతం విన్నానండి. నేను భాగవతం చదివానండి అని మనలో చాలామంది చెప్పుకుంటాం. అది మన అనుభవాలు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు సుఖ సంవాదాన్ని అలాంటి దశలోనే వినరు. పరీక్షిత్తు ఏ స్థితికి వెళ్ళాడో మొదలు మొదటి స్థితి మనము చేసిన తప్పును మనము తెలుసుకోగలిగే స్థితి ఉంటే సగం విరక్తి కలిగినట్టే. కదా? అయ్యో తప్పు తెలుసుకుంటే, తప్పును ఒప్పుకుంటే పక్కవాడితోటి, ఎదుటి వాడితోటి ఏం బాధో అని మనం ఆ పని చేయం.

అంతా ఉండగోరినవాడు. ఎవడు ఉండేవాడు కాదు. కనీసం కాస్త పరమాత్మకు అభిముఖంగా అనుగుణంగా వెళ్ళటం మంచిది అన్న భావన కలిగిన నాడు కదా. మన తప్పు మనం ఒప్పుకునే అంటే చాలా జాగ్రత్తగా జరిగిన దాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఋషి మెడలో చనిపోయిన పామును వేసి వచ్చిన పరీక్షిత్తు ఇంటికి రాగానే తాను చేసిన తప్పును గుర్తించాడు తెలుసుకున్నాడు. ఇలాంటి పాపం చేశాను. దీనికి తగిన శిక్ష నాకు పడి తీరాలి తానే కోరుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకొకటి చేయకుండా ఉండాలి. తప్పు చేయటాన్ని గుర్తించాడు. ఇలాంటి తప్పు మరొకటి మరొకసారి నా నుంచి పునరావృత్తం కాకూడదు అని గుర్తించాడు. సరియైన శిక్ష పడినప్పుడే చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం శుద్ధి ఏర్పడుతుంది. తప్పు చేసినవాడు ప్రభువు శిక్షించబడకుంటే అనవసరంగా నరకానికి పోతాడు. శిక్షించబడడు అనుకోండి, పాపం పోయింది, పరిశుద్ధుడు అయ్యాడు. ధర్మ సూక్ష్మం ఎంత గొప్పదంటే తప్పు చేసిన వాడిని రాజు దండించకుంటే నరకానికి ఇక వాడే కాదు వీడు పోతాడు. రాజు కూడా పోతాడు. రాజుకు రెండు నరకాలు అన్నారు. ఒకటి వాడిని తప్పు చేయకుండా ఆపనందుకు ఒక నరకం. తప్పు చేసినందుకు శిక్షించకుండా ఉండటానికి ఇంకో నరకం. తప్పు చేసిన వాడిని శిక్షించకుండా వాడు నరకానికి పోవడానికి కారణమైనందుకు మూడోది. రిధా నరకమస్తే ఇదం జగతః ప్రభోహో ఏవ శాంతుము శాస్త్రం. చేసిన వాడికి ఒక నరకం అయితే చేయించిన వాడికి మూడు నరకాలు వస్తాయి. అంటే బాధ్యత ప్రభువుదే అక్కడ ఏ మాత్రం

మొహమాటం తప్పించుకునే ప్రశ్న లేదు. దొంగలు బాగా విజృంభించారు అంటే అర్థం ఏమిటయ్యా అంటే దొంగల నాయకుడు రాజు అని. ఇక్కడ క్వశ్చన్ ఏం లేదండి. వాడు శిక్షించగలిగితే శిక్షించే స్థితిలో ఉంటే దొంగలు ఉండరు. కాబట్టి ఇలాంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి రాజు నాకు శిక్ష పడాలి అని తనకు తానే కోరుకున్నాడు. శిక్ష పడింది అని తెలిసిన రాజు సంతోషించాడు. అది మనమైతే ఎలా చటిపించుకున్నాం ఏం చేద్దాం? ఎట్లా పారిపోదాం? అయినా బ్రాహ్మణుడు ఏంటి అడవిలో ఉండేవాడు నన్ను చరిపించడం ఏంటి నేను మహారాజును కదా నేను చక్రవర్తుని కదా. ఏవేవో వేషాలు వేస్తాడు. నాకు సరియైన సమయంలో సరియైన చర్య తీసుకున్నారు నా మీద. నేను ధన్యుడిని. పాప వినిర్ముక్తుడిని అవుతున్నాను. ఆనందించండి. అంటే ఇంక నుంచి మరణ దండన విహించింది. ఏం చేశారు శిక్ష ఏంటండీ? రుషి ఏం చేశాడు? మరణ దండన విహించింది. కదా? ఎలాగో మరణం తప్పనప్పుడు ఆ మరణం కూడా ఏడు రోజుల్లోనే ఉన్నప్పుడు ఇంకా ఏమి భావుకుందామని ఎందుకు ఇంత అవస్థపడాలి? ఎనిమిదవ రోజు ఇవన్నీ నావి కావు. ఇవన్నీ ఏంటి? నావి అనుకోవడానికి కారణమైన శరీరం కూడా లేదు. ఉండదు. మరి ఇదే ఉండనప్పుడు దాని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కదా? అయినప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పు చేసే ఇంకో శరీరం రాకుండా ఉండే పని చేస్తే బాగుంటుంది కదా? శరీరం మీది అభిమానంతోటి ఆసక్తితో నేను తప్పులు చేస్తున్నా. అందుకే గమనించాలి ఎంత లోతుకు ఎంత సూక్ష్మం ఎంత జాగ్రత్త కథ మహానుకావుడు మనకు సంఘటన ఆవృత్తం చేశాడంటే పరీక్షిత్తుకు రాజ్యం పోయో ధనం పోయో ఇంకేదో పోయో కోపం రాలేదు ఆకలి దబ్బి అరదరితో కోపం వచ్చింది. కదా? ఏమిటి ఈ మూడు దేనివి? శరీరానికి. ఆకలి దేనికండి? దప్పి దేనికి? అలసట దేనికి? మూడు శరీరానికి.

శరీరమునకు వచ్చిన బాధ వలన ఇంత పెద్ద తప్పు చేశాడు. ఏ శరీరం కోసం తప్పు చేశాడో ఆ శరీరమే లేకుండా. చేయటం దానికి శిక్ష. బాగున్నాయా? ఆలోచించండి. తప్పు దేనితో చేశారో అది లేకుండా చేస్తే సరిపోతుంది కదా. అది లేకుండా ముని చేస్తే మళ్ళీ అది రాకుండా రాదు చేస్తుంది. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇక్కడి నుంచి భాగవతం యొక్క గాఢత లోతు మనం మోయగలిగినంత వెళ్లొచ్చు. శరీరం వల్ల తప్పు చేశారు. ఏ శరీరం వల్ల తప్పు చేశారో ఆ శరీరం రాకుండా ఆ శరీరం లేకుండా ఉండాలని ఋషిపుత్రుడు శపించారు. ఎలాగో లేకుండా అవుతున్నప్పుడు అది మళ్ళీ రాకుండా ఉంటే హాయి కదా? ఆ పని రాదు తెలుసు. ఇది స్థూలంగా దాని యొక్క విశదీకరణ. విశ్లేషణ అంటారేమో. అదే అన్నమాట. అందుకోసం మోక్షార్థియై పుత్రునికి రాజ్యభారాన్ని అప్పగించి తాను గంగా తీరంలో ఇంచుమించు సర్వ సంఘ పరిత్యాగిగా పరాయ ఉపవేశం చేశాడు. మహారాజు గారు చేసిన చక్రవర్తి చిన్నవాడు కాదు. మొత్తం భూమండలాన్ని తన ఒక్క ధనువుతోటే గెలిచిన మహానుభావుడు. ఇలాంటి మహానుభావుడు స్వామి ఒకే రీతిలో అన్నీ వదిలిపెట్టి గంగా తీరంలో కూర్చుంటే అతన్ని అభినందించడానికి ప్రోత్సహించడానికి తగిన మార్గాన్ని చూపటానికి కొన్ని వేల మంది ఋషులు వచ్చారు. విడిస్తే అందులో సగం సగంలో సగం కూడా రారు. అంటే ఏ ఏ మహానుభావులను చూడాలని చాలామంది కలలు కంటారో వ్యాసుడు, పరాశరుడు నా పేరు చెప్పారు. మహానుభావులందరూ వచ్చారు.

వీరందరూ వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. ఒక యోగింద్రుడు వీరందరూ అంటే రాజు విషయాన్ని తెలిసి. అసలు ఉదార్ధం అని వచ్చాడు. అతను నిరీహ దానికి ఏ కోరిక లేదు. ఏందో తెలియదు అలా తిరుగుతూ గ్రామ పర్యటన అన్నాడు. తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. ఇది కూడా పరిష్క్షత్ యొక్క సుకృత విశేషమే. కడుక్కోబోవచ్చు అక్కడికి వచ్చాడు. సరే అతన్ని ఆతిథ్యం, పూజ, ప్రశ్న నిన్న చెప్పుకున్నాం. మరణించబోయేవాడు ఏం చేయాలి అని అడిగాడు. ఇక్కడ సందేహం ఏమిటంటే ఈ ప్రశ్న అడిగింది పరీక్షిత్తు తన కోసమా అందరి కోసం. వినగానే ఏమనుకుంటాం మరణించబోయేవాడు ఏడు రోజుల్లో తాను కాబట్టి తన కోసం తానేం చేయాలని అడిగాడా? తను ఆల్రెడీ చేశాడు ఇంకా అడిగేది ఏంటి? అన్ని విడిచిపెట్టాడు. అందరినీ వదిలిపెట్టాడు. ప్రశాంతంగా హాయిగా పరాయోపవేశం చేశాడు. కాబట్టి తెలియని వాడు ఇవన్నీ చేయడు. తెలిసిన వాడు అడగడు. ఇవన్నీ చేసి అడుగుతున్నాడంటే ఈ ప్రశ్న తన గురించి కాదు. లోక సంబంధం. సరే నేనంటే మా తాతగారు వారి వారు వారి వారి వారు సరే మా పుస్తక పరమాత్మ వీరి యొక్క ఇటు రా ముందరకు రండి వీరి యొక్క సాహచర్యాన్ని అనుగ్రహాన్ని బట్టి ఏదో కొంత సంస్కారం కలిగి జ్ఞాన మార్గంలో ప్రవర్తించగల అవకాశం చిక్కి ఉండవచ్చు. అందరికీ తిప్పుతుందా? ఇదే. కాబట్టి ఈ ప్రశ్న అనేది సామూహికం ప్రశ్న. సార్వజనీనమైన ప్రశ్న. లోకహితకారి ప్రశ్న. ఇలా అడిగితేనే గురువుగారికి అనుగ్రహం బాగా కలుగుతుంది. అయ్యా నేనేం చేయాలండి? నేనెల్లా ధరిస్తానండి?

తగిన వాళ్ళ ముచ్చట నాకెందుకు కానీ నేను ఒక్కడిని తరిస్తానండి అంటే గురువు అస్సలు చెప్పరు కదా దానికోసం ఇప్పుడు. వరీయాన్ ఏషతే ప్రశ్నః కృతః లోక హితం రూపా వరీయాన్ ఏషతే ప్రశ్నః వరః వరిష్టః వరీయ అంటే గుడ్ బెటర్ బెస్ట్ అని అది. వర్యా ఉత్తమోత్తమము నీవు అడిగిన ఈ ప్రశ్న ఉత్తమోత్తమం ఎందుకయ్యా అంటే కృతం లోక శితం నీవు నీ కోసం అడగలేదు. నేనెలా మోక్షానికి పోతాను? నేనెలా తరిస్తానని నీవు అడగలేదు. లోకహితమును అడిగావు మహానుభావా. అందుకు వరియాన్ ఏషతే ప్రశ్నః కృతో లోకహితం నృపా. ఇంకో ప్రశ్న ఆత్మవిత్సమ్మతః ఈ అడిగే ప్రశ్న ఎలాంటిది అడిగారు? అజ్ఞానులు మెచ్చుకునేది కాదు ఆత్మజ్ఞానులు మెచ్చుకునేది. ఆత్మ స్వరూప జ్ఞానం. ఆత్మ అంటే ఏమిటి అనేది తెలిసిన వారికి ఇష్టమైన ప్రశ్న అడిగారు. అంతే కదా? అచ్చేద్యోయం అదాక్యోయం అక్లేద్యః అశోష్యః నిత్యః సర్వగతః స్థాణుము అచలః సనాతనః ఏమిటిదంతా ఆత్మ స్వరూపం ఆత్మ లక్షణం ఆత్మ ఇలాంటిది అని తెలిసిన వారు అలాంటి ఆత్మకు పూర్తిగా దానికి వ్యతిరేకమైన శరీరంలో బంధించబడుట. ఎంత దుఃఖం అండి కదా? ఆత్మ అచ్చేద్యం, శరీరం క్షేద్యం. ఆత్మ అదాస్యం, శరీరం దాస్యం. అలాగే ఆత్మ అక్లేజ్యం, శరీరం క్లేజ్యం. తన స్వరూపానికి పరిపూర్ణముగా విరుద్ధమైన స్వరూపం గల దానిలో తాను చిక్కుకుంటుంది.

పోనది. ఇది ఏం న్యాయం? మళ్ళీ దాన్ని తప్పించుకొని పోలేకపోతున్నది. మళ్ళీ జ్ఞాన స్వరూపం జ్ఞానాధికరణమాత్మ. జడమైనది శరీరం చేతనమైనది ఆత్మ కదా? జడంలో ఉన్నది. వెళ్ళిపోతే అదేం ఆపదు. నేను వెళ్ళిపోతానని ఆత్మ ఏం జరిగిపోతే నేను ఆత్మను ఆపుతున్నానండి. వెళ్ళిపోతామా మనం? అమ్మ బాబోయ్ నేను ఉండాలి. మొదల నేను అర్థం చేయలేక ఈ బాధ. శరీరాన్ని నియనరుకొని నేను ఉండాలంటున్నాను. అసలు నేనెవరో అది ఎలాగో ఉంటుంది. ఇక్కడ కాకుంటే పక్క ఇంట్లో ఉంటుంది. ఈ శరీరం కాకుండా కొల్లెట్టు వేసుకుంటాం కదా. ఈ శరీరం కాకుంటే ఇంకో చెట్టు తీసుకుంటుంది. అది ఉంటుంది ఎక్కడ పోదు. ఎందులో ఉన్నది అనేదే ప్రశ్న. అలాంటి దానిలోనో తనకంటే విశిష్టమైన దానిలో ఉంటే గొప్ప గణం కానీ తనకంటే తక్కువ దానిలో తనకు పూర్తిగా విరుద్ధమైన దానిలో తాను ఉంటే ఎలా ఉంటుందండి బాధ? బట్టి ఎవరెవరు ఆత్మ స్వరూపాన్ని బాగా తెలుసుకుంటారో అలాంటి వారు అడిగే ప్రశ్న నీవు అడిగింది. మరణించబోయేవాడు ఏం చేయాలి అంటే ఆత్మ ఏం చేయాలి కాదు. నశించే శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ అలాంటి శరీరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్థం అది. అంటే మొదలు ప్రశ్నకు ఉద్దేశం తెలుసుకుంటే కానీ గురువు సమాధానం చెప్పడు. వాళ్ళది ఇంకోటి చెప్తే లాగో. అందరం చనిపోయే వాడమేనయ్యా, ఇవాళ అందరూ ఇవాళ అయిపోయిన వాళ్ళందరం పోయే వాడమే, దానికి ఎందుకయ్యా బాధ అని అందరూ చెప్తారు. ఈ బాధ ఇలా మాటిమాటికి రాకుండా ఉండాలి. ఈ ప్రశ్న ఆత్మవిత్సమ్మతః పుంసాం శ్రోతవ్యాధిషు యః పరః ఇదే కాదు వినదగిన దానిలో ఇదే చివరిది శ్రేష్టమైనది. ఏది మనం వినాలి అంటే ఆత్మ స్వరూపాన్ని ఆత్మ చేరేటువంటి పరమాత్మ స్వరూపాన్ని కదా.

అందుకే అంటున్నాడు శ్రోతవ్యాధిని ఇక్కడ మనకు శ్రోతవ్యాధిషు యఃపరః అన్న మాటలో మనము తెలియవలసినదేమిటో. అలాగే తెలియవలసిన మనమేమిటో ఈ ప్రశ్న అడిగావు కదా తెలియవలసిన ఉపాయమేమిటో తెలిస్తే మనకు కలిగే ఫలమేమిటో మరి ఇన్ని తెలిసినప్పుడు దాన్ని తెలియకుండా ఆపేది ఏమిటో కదా. చిన్న ప్రశ్నలో పరీక్షిత్తు ఏమడిగాడు? అర్ధ పంచకాన్ని అడిగాడు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తేః సదా ప్రాప్తి విరోధి. మనం ఎవరిని పొందాలి? పరమాత్మను చేరాలి. పరమాత్మ ఎలా ఉంటాడో? పరమాత్మను చేరే మనస్వరూపం ఏమిటి? పరమాత్మను చేరటానికి ఉపాయం ఏమిటి? పరమాత్మను చేరితే పరమేమిటి? పరమాత్మను చేరకుండా ఆపేయండి. అది ఇన్ని తెలిసినాయి ఎందుకు అనుకుంటున్నావ్ మరి? దేవుడు తెలుసు, జీవుడు తెలుసు, మార్గము తెలుసు, ఫలము తెలుసు. ఆహా మోక్షం వెళ్తేనండి మోక్షంలో ఏ బాధలు, ఏ దుఃఖాలు, ఏ చికాజులు, ఏ అజ్ఞానాలు ఏవీ ఉండవండి. అందరికీ తెలుసు. మరి ఎందుకు పోవడం లేదు? కదా? మోక్షానికి పోవాలని తెలుసు. పరమాత్మ ఆయనకు తెలుసు, మనం అక్కడ వెళ్లాలని తెలుసు, మన గురించి తెలుసు, ఆయన గురించి తెలుసు, మోక్షం గురించి తెలుసు. ఎలా పోవాలో కూడా తెలుసు. కదా? జ్ఞానంతో పోవాలి, గురువుని ఆశ్రిస్తే పోవాలి. మరి ఇన్ని జరిగి ఎందుకు పోవడం లేదు? అంటే ఆ ఐదవది నాలుగింటి కంటే బలియ్యం కదా విరోధి జ్ఞానం చాలా అవసరం అన్నమాట ఇన్ని ఉన్న ఇంతమందిని ఇన్ని కోట్ల కోట్ల కోట్ల మందిని మహాజ్ఞానులను మహర్షులను, యోగులను కూడా ఆపేస్తున్నది అంటే అడ్డగిస్తున్నది అంటే అది వాస్తవంగా ఎంత బలీయము. ఈ సంసారం అండి ఎప్పుడు పోయేది? ప్రతివాళ్ళు అంటారు. మరి ఎందుకు పోవు?

మళ్ళీ దాన్నే పట్టుకొని ఉంటారే. నువ్వే అంటావ్ అబ్బా ఏం సంసారం అండి. ఇవన్నీ పైపైకి చెప్పే కబుర్లు. కాబట్టి మాత్రం ఇంకో నాలుగు రోజులు ఇక్కడే ఉండాలి. కాదు ఇలాగే ఉండాలి. కాబట్టి అది చాలా బలీయం. పరమాత్మ కంటే, జీవాత్మ కంటే, ఉపాయం కంటే, ఫలం కంటే బలీయమైనది విరోధి. మనను పరమాత్మను చేరకుండా ఆపేది ఏది? అది తెలుసుకుంటే పరమాత్మను చేరుతాం. కదా? ఏమిటది? తెలుసా అండి? కోరిక. కామ ఏషః క్రోధ ఏషః మహా గుణ పరిగ్రహః మహా జనః మహా పాప్మ ప్రధానమైనది కోరిక. కానీ తమ్ముడు కోపం. తిరగకుంటే ఏమొస్తుందండి? చిన్నోళ్ళు అడ్డు వేయలేదు అనుకోండి, వాడు సరిగ్గా వెలగొడతాడు. అందరికీ వేస్తావు నాకు వేయబట్టరా? తినకుండా నష్టమేం లేదు. మనలో కరిగిన కోరికను అడ్డగించిన వాడిని అంతు చూడాలనేదే. మరి దీనికంటే అది బలియా. పోనీ ఆ కోరిక వానికి ఉండొచ్చు కదా మరి. ఎలా నీకు లడ్డు తినాలని ఉందో వాడికి ఉండొచ్చు కదా. వాడు నీలాంటి వాడే కదా. మరి వాడు తిన్నాడు అనుకోరాదు. వాడు తినొద్దు నేను తినాలి. దీన్ని ఏమంటాం? క్రోధం. కోరిక కోపాన్ని కలిగిస్తుంది. కోపము అవివేకాన్ని కలిగిస్తుంది. తియ్యదు. అరే వాడు నాలాంటి వాడే, వాడికి నాలాగా ఆశలు తప్పులు ఉంటాయి. నేను కోరినట్టు వాడు కోరుకుంటాడు, సరే వాడు తిననియ్యే. లేదు. కాబట్టి ఆ స్థితిలో ఇలాంటివన్నీ ఉన్నవాడు కూడా దేనిని తెలుసుకుంటే, దేనిని వింటే, దేనిని అనుసరిస్తే విరోధిని కూడా పోగొట్టుకుంటాడు. పరమాత్మను చేరటానికి యోగ్యత సంపాదిస్తాడు.

లాంటి ప్రశ్న అడిగావయ్యా నీవు వరియానేశతే ప్రశ్న మహానుభావా ఈ ఇందులో ఇలా ఉండి కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని తెలిసి ఇప్పుడు కూడా లోక హితాన్ని ఆశిస్తున్నావు అంటే నీవు నిజంగా ధన్యుడవు. అని శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రచః అపస్యతాం ఆత్మ తత్వం గృహేషు గృహ మీచినా ఏమి వినాలి అన్నావు కదా? ఓ రెండు ఉన్నాయి. వినవలసినవి వెయ్యిలు ఉన్నాయి. ఎవరు? ఆత్మ తత్వం అపశ్యతం. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు గువ్వలు వింటారు. పెళ్ళెలా చేసుకోవాలి, ఇల్లు ఎలా కట్టాలి, పిల్లలు ఎలా కనాలి, పెళ్ళెలా పెంచాలి, ఎలా దెబ్బ సంపాదించాలి. యజ్ఞం ఎలా చేయాలి, దానం అన్నీ వినాలి వాళ్ళు. అంటే అవ్యవసాయినాం వ్యవసాయినాం రెండో కదా బహు శాశాః అనంతాస్య బుద్ధయః అవ్యవసాయినాం గీత దాని కాదు ఇంతే ఉంటుంది అది 700వ శ్లోకానే. అందులో చెప్పబడని విషయం లేదు వ్యాస భగవానుడు అందుకే నారాయణుడు అన్నారు. భారత రాజనందుకు కాదు గీత రాజనందుకు. ఏడు వందల శ్లోకాల్లో సకల ఉపనిషత్తులు కూర్చి వదిలిపెట్టాడు. అసలైన ప్రయత్నం చేయని వాడు ఆలోచించే ఆలోచనలు లక్షలు కోట్లు. కదా? అంటే చెల్లని రూపాయికి కదా ఇతరులు ఎక్కువ ఉంటాయి. మామూలు రూపాయి కొద్దిగా ఉంటాయి ఇతరులు. కాబట్టి అవ్యవసాయం ప్రయత్న శూన్యుడు సంకల్ప శూన్యుడు. అంటే పరమాత్మను చేరాలి, మోక్షమును చేరాలి. లభించినటువంటి మానవ జన్మకు సార్ధక్యాన్ని చేకూర్చుకోవాలి అనుకోని వాని ఆలోచనలు అనంతము. అంతేకాదు బహుశాఖ.

వర్గలు కూడా తెగలు కూడా అనేక అదే అంటున్నారు. నృణాం సంతి సహస్రశః. మానవులు వినదగినవి వేల కొద్ది ఉన్నాయయ్యా. ఎలాంటి వాళ్ళు అంటే అపస్యతాం ఆత్మ తత్వం. ఆత్మ తత్వము తెలియని మానవులు వినదగినవి చాలా ఉన్నాయి. అంటే మొదలే. మీరు చెప్పబోయేది ఫలానా అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు సులయోధి. నీవేమడిగినా నేను బోధించేది మాత్రం ఆత్మతత్వాన్నే. ఆత్మ తత్వాన్ని తెలియాలి అనుకుంటే కూర్చొని విను. నాకు భార్య, పిల్లలు, సంసారం, ఇల్లు, ఆగిలి కాకపోతే. తిష్టంతు భూదభిశాక్షా శాస్త్రం అది. స్వచ్ఛంగా ఆత్మ తత్వాన్ని నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. మనకు ఎంత చక్కని పేరు పెట్టాడంటే మనను అదే సంస్కృత భాష ఆ పదం తెలిస్తే ఆనందం తెలుస్తుంది. మనను గృహమేధి అంటున్నారు. హలో అందరూ ఏం పేరండి మనకు గృహమేత్రులు సరే గృహస్థ మామూలు మాట ఇప్పుడు చేసిన వాడు ఏమంటారు గృహమేత్రులు స్వమేధం నరమేధం లాగా మనం గృహమేధం అదే ఆలోచించండి అర్థం తెలిస్తే మీకు మనం పక్కనే వింటాం మా తల తర వింటాం కానీ ఈ అర్థం ఉందని ఆలోచించం తల తర వింటారు గృహమేధం అని అంటారు వింటారు అర్థం చేయదు. కొంచెం పక్కన తోడిస్తానండి దానికి. ఇది ఎలాంటిది అంటే అశ్వమేధం లాంటిది. నరమేధం, గోమేధం ఇలా ఉన్నాయి కదా. మేధం అంటే హింస. మనం ఎంత గొప్ప వాడాం అంటే గృహమును హింసించే వాళ్ళం. ఇంకొంచెం దూరంగా పోతే గృహం అంటే గృహిణి కాబట్టి గృహిణిని బాగా హింసించే వాళ్ళంతా గృహమేధులు అని అన్నారు. మన పేరే అదండి మనం ఏం చేస్తాం?

కాబట్టి ఇక్కడ నేత్యః పశుః ఆలాధ్య సత్తం పాటలోని పదము అద్భుతమైనటువంటి బ్రహ్మానందాన్నిస్తుంది. ఒకటి మేధ శబ్దానికి హింస. అలాగే మేధ శబ్దానికి ఇంకో అర్థం ఆసక్తి. ఎందుకంటే. మేధ్యం, మేధ అంటే పశువు. హ్రస్వమేధం అంటే అశ్వమే పశువుగా గల యాగము. గోమేధము అంటే గోవు పశువుగా గల యాగము. అలాగే అజమేధము నరమేధము అని మనం విన్నాం. కాబట్టి మేధ అంటే పశువు. మేధ్యం అంటే యో యాగమునకు తగినది. యాగము తగిన దాన్నే మేధ్యం అంటాం. కదా? మరి పశువునే ఎందుకు యాగం చేస్తున్నాం? ఏమన్నా అది అంటే అదంటే వాళ్ళకి ఇష్టం. ఎవరికి? దేవతలకు. దేవతలకు అశ్వం అంటే, నరులు అంటే, గోవు అంటే, యాజ్ఞం అంటే మరోటి అంటే. ఆసక్తి. మేధ అంటే ఆసక్తి. అశ్వమేధం అంటే అశ్వమునందు ఆసక్తి గల దేవతలకు తృప్తి కలిగించేది అంటే యాదం. మనందరం ఏమిటి? గృహమేధులం. అశ్వమందు వాళ్లకు ప్రీతి ఉంటే గృహమందు అందుకు మన పేరు గృహమేధి. మేధ్యం అంటే మేధం అంటే పశువు పశువు అంటే దేవతలకు ఆసక్తిని కలిగించేది దేవతలకు ఎలా అశ్వం ఆసక్తమో మన కల గృహ మాత్రం. అందుకే మనం గృహమేధి. అంటే అందులో ఆ గృహమేధినాం అందుకే ఈ పదం. గృహస్థానం అనొచ్చు. అంటే ఇంత అర్థం రాదు. మనస్సును చీల్చుకొని లోబడిపో. గృహము యంది ఆసక్తి కలవాడు. ఇదెంత చమత్సారం అంటే గృహం అంటే గృహిణి గృహమే.

ఈ శరీరానికి ఆవాసమైనటువంటి ఈ ఇల్లు కూడా గృహమే. ఈ శరీరం కూడా ఆత్మగృహమే. కదు? అందువల్ల గృహమేది అంటే శరీరము యందు ఆసక్తి కలవాళ్ళు. శరీరమును దాచుకునే ఇంటి యందు ఆసక్తి కలవాళ్ళు. శరీరమునకు శరీరం కొరకు కానీ శరీరమునకు కావలసిన దాని కొరకు కానీ వచ్చినటువంటి భార్యా పుత్రా గురువు. ఇదంతా గృహమే. మరి వీటిని హింసించేవాళ్ళు, వీటిని కోరేవాళ్ళు, వీటి యందే ఆశ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు గృహమేధి. అంటే ఆ మేధా పదం అక్కడ చేర్చితే మనకు మన పుట్టుబోత అని వచ్చేస్తుంది. అందుకనే వ్యాసం కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం. ఒక చిన్న పదం పడేస్తాడు మనం ఒక వందేళ్ళు అందులో మునిగి తేలాలి. మహా ప్రవాహంలో మురుకలు వేస్తాం చూడండి. అలా ఆ పదంలో అలా మురుకలు వేస్తూ తేలుతుంటే ఇంకా ఇంకా వరద వస్తూనే ఉంటుంది. అందుకే గృహేషు గృహమేచినాం. గృహము యందు ఆసక్తి ఉన్నవాళ్ళు, గృహములను తన కోసం హింసించే వాళ్ళు, గృహమే తాను అనుకునే వాళ్ళు, ఆత్మ తత్వాన్ని తెలియని వాళ్ళు, వినదగినవి చాలా ఉన్నాయి. అది చెప్పాలా నీకు? నీవు అడిగింది వాటి గురించి కాదు కదా? అందుకే అంటున్నాడు శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మ తత్వం గృహేషు గృహమేధినాం. ఎందుకంటే మనం ఏం పని చేస్తామండి? మనం ఎంత గొప్ప వాళ్ళమో చెప్తున్నాడు నిద్రయా క్రియతే నక్తం వ్యవాయేనచ వా వయః వివాచ అర్ధేహయా రాజన్. తుంబ భరణే డైరెక్ట్ గా విషయంలోకి వచ్చాడు ఉపోద్ఘాతాలు ప్రస్తావనలు ఏమీ లేవు ఎందుకంటే ఏడు రోజులే ఉంది. పైకి ఏళ్ళు ఉంటే ఏదో పని పైకి మాలిన ఇవన్నీ పక్కకు అటు ఇటు జోడించి గదలోకి వచ్చేవాళ్ళం. టైం లేదు. ఏడు రోజుల్లో వాడిని పంపిస్తాలి.

ఈ ఏడు రోజుల్లో ఆ పరీక్షిత్తు అసలు మరణం అంటే పెద్ద బాధపడేది కాదు అది మనదే. అదే అసలు మనది. బ్రతుకు మనది కాదు మరణమే మనది. అన్న స్థితికి రాగలగాలి. మరి డైరెక్ట్ గా చెప్తున్నా. నిద్రయా సయతే నక్తం వ్యవాయేన చవా వయః ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. చిన్న మాట అది. మనకు అంటే మనకు అంటే జీవితమునకు ఒక బ్రతుకు అనుకున్న మనము. వేటితో ఉంటున్నాము అంటే ఒకటి రాత్రి, రెండోది పగలు, మూడవది వయస్సు. కదా? మే మూడు ఇప్పుడు ఏం లేదు. వయస్సు అంటే యవ్వనమే కాదు, బాల్యము అదే, ఇదది అదది. కానీ మనం బాల్య వార్ధక్యాలను పరిగణించం కాబట్టి యవ్వనాన్ని మాత్రమే వయస్సు అంటాం. మనం వృధా గడిపేది వేటిని? ఈ మూడిని. పరమాత్మ మనకు ఈ మూడు ఎందుకు ఇచ్చాడు? తనను సులభంగా చేరుతారనిచ్చాడు. మనము ఆ ఇచ్చిన వాడిని మర్చిపోయాం, వచ్చిన మనను మర్చిపోయాం, తెచ్చుకున్న వాడితో ఆడుకుంటున్నాం. కదా? పగలు ఎలా గడుపుతున్నాం? రాత్రి ఎలా గడుపుతున్నాం? పగలు రాత్రి ఉండే వయస్సును ఎలా గడుపుతున్నాం? చాలు. ఈ మూటిని మనం కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే వైరాగ్యం దానంతట అదే కలుగుతుంది. పగలు ఎలా గడుపుతున్నామండి మనందరం? దివాచ అర్ధేహయ. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా డబ్బు సంపాదించాలి. డబ్బు మీద ఆశతో పగలును గడుపుతున్నాం. ఒకవేళ

స్వామి కృప వలన పెద్దగా కష్టపడకుండా డబ్బు వచ్చిందనుకోండి, మరి వాడేం చేస్తాడు అంటే కుటుంబ భరణేన. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించడంలో పగలు కడుపుతాడు వాడు. రో తీయలో తారేలో బట్టలో ఇల్లో వాకిల్లో ఇలా సామగ్రి సామగ్రి వృద్ధి సామగ్రి కదా ఇలా కుటుంబాన్ని పోషించటంతో కానీ ధనము యందు ఆశతో కానీ మనం అందరం పగలు గడుపుతుంది. కదా? మరి రాత్రిని పగలు ఇంత కష్టపడ తర్వాత రాత్రి ఇంకా పని చేస్తానండి. ఏమొస్తుంది? పగలే వస్తుంది రాత్రి పుడవడానికి. కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, ఏమో చేయాలి అనుకుంటుంటే ఆ పగలే నిద్ర వస్తుంటే రాత్రి కూడా రాదండి. అందుకే నిద్రయా క్రియతే నక్తం. రాత్రి మనకు నిద్రతో గడుస్తుంది. అలా అయితే కొంత నయమే అంటున్నారు. రాత్రి నిద్ర, పగలు, సంపాదన. ఈ రెండితో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఈ రెండు మరొక దానికి అనుకుంటున్నాం. దీనికి వయస్సును గడపటానికి. వయస్సు ఖర్చు కావాలి కదా? ఎలా ఖర్చు కావాలి వయస్సు? వ్యవాయేన త్యవావయః సంగమం స్త్రీ పురుష సమాగమం ఉంది కదా దాన్ని వ్యవాయము అంటారు. ఈ వయస్సునంతా ఆ సంగమంతోటే గడుపుతాం. సంగమమునకు విఘ్నం కలుగుతుందో ఏమో అనే అర్థాన్ని సంపాదిస్తాం. సంగమమునకు ఆటంకం వస్తుందో ఏమో అని ముందే నిద్రపోతాం. ఇదంతా ఏమంటారు? ప్రిపరేషన్. స్త్రీ పురుల సమాగమము కంటే మనము పొందవలసినది సాధించవలసినటువంటిది ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి స్థితిలో చేరిన మనము. దాని కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ముందే నిద్రపోతాం, ముందే సంపాదిస్తాం, ముందే అన్ని కూర్చుకుంటాం. మనకు భగవంతుడు ఇచ్చిన మూటిని ఇలా పాడు చేస్తున్నాం.

అది చిన్న శ్లోకం మొత్తం అనంత కోటి బ్రహ్మాండములలోని జీవరాశుల స్వరూపం అంతా చెప్పాడు. వేరే ఎత్తుకో వచ్చిన పని లేదు. మాత్రం వచ్చేసింది. దీనికి వ్యాఖ్యానం 18 పురాణాలు, నాలుగు వేదాలు అన్నీ. దివాచ అర్ధేహయా రాజన్ కుటుంబ భరణేనవా నిద్రయా క్రియతే నక్కం యవాయేన చవావయా. చాలు. అంటే సకల ప్రాణులు ఒక మానవుడే కాదు సకల ప్రాణి ప్రాణి అన్న ప్రతిది ఈ మూటిని ఇలా వ్యయం చేస్తూ ఉంది వృధా చేస్తూ ఉంది. దేహాపత్య కరత్రాదిషు ఆత్మ సైన్యేషు అసత్స్వపి తేషాం ప్రమత్తః నిధనం పశ్యన్నపి న పశ్యతి. స్వామి ఎంత చక్కని పేరు పెడతాడు అప్పుడు అంటే భార్య, బంధువులు, పిల్లలు అలాగే మన శరీరము, ఇంద్రియములు, అవయవాలు వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టాడు. ఏమిటది? సైన్యం. అవునండి మన సైన్యం కదా ఇది. ఆత్మ సైన్యం అండి. దేహాపత్య కలత్రాదిషు ఆత్మ సైన్యేషు. సరిపోయింది కదా? మనం ఏదైనా కావాలి అనుకోవడం ఆలస్యం అవన్నీ వెంబడి అందజేస్తే ఆలస్యం ఏం లేదు. సైన్యం అంటే మరి ఏంటి మనం చెప్పినట్టు వినాలి. వచ్చిన బాధ ఏమిటి అంటే మనకు ప్రత్యక్షంగా మనం ఏర్పాటు చేసుకున్న సైన్యం మనకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవన్నీ సంపాదించి పెడుతుంది. ఈ సైన్యం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నిండా ముంచుతుంది. ఎంత ఆత్మ సైన్యం అండి? మరి ఆత్మ సైన్యం ఆత్మను ముంచాలనా తేల్సాలనా? న్యాయంగా తేల్చాలి కానీ ఏం చేస్తున్నదండి? నిండా ముంచుతుంది. తప్పు దానిది కాదు మనదే అంటాడు. ఎందుకంటే మనముగా ఏర్పరచుకున్న ఈ సైన్యము మన ముందరే పోతూ ఉన్నా అది చూస్తూ ఉన్న మనము మనం మాత్రం ఎప్పటికీ ఉంటాం అనుకుంటున్నాం.

ఎవరిదండి? నీ ముందర నాన్న పోతున్నాడు, తాత పోతున్నాడు, ఇది మామ పోతున్నాడు, ముత్తాత పోతున్నాడు, ఒక్కప్పుడు భార్య పోతుంది, భార్య ముందర భర్త పోతాడు, పిల్లలు తన తండ్రుల ముందర పిల్లలు పోతారు, చుట్టాలు పోతారు. అందరూ పోతున్నారు. పోతున్న వారే ముందు వస్తుంది మనకు. పోయిన వారిని స్మశానంలో దహనం చేస్తూ బయటికి వస్తున్నవాడు ఇంకొకడు ఉన్నాడురా వాడిని నేను చంపేయాలి అనుకున్నాను. వి వద్దు ఇది. ప్రతి సంగ చూస్తుంటాడు. వాడు చస్తున్నాడు ఏదో నాడు. నేను అలాగే పోతానన్న చేతలేక ఇంకొకడు ఉన్నాడు రా వాడిని చంపాలి. ఒకడేమిటి వంద మంది ఉన్నారు లక్ష ఉన్నారు చచ్చేవాళ్ళు అందరూ చంపతారు. వాడు చచ్చాడుగా నేను మాత్రం ప్రళయం దాకా ఉంటాను. ఇంకా సంపాదించాలి ఇంకో మిద్దె మేడ కట్టాలి ఇంకో మిద్దె కట్టాలి ఇంకా నలుగురిని చంపాలి. ఏమందాం? ఇదే అపశ్యతాం ఆత్మ తత్వం. అసత్ సత్వం. వాళ్ళు ఎవరూ ఉండటం లేదు. మీ ముందర పోతున్నారు. తండ్రి పోయాడు, తాత పోయాడు, కొడుకు పోయాడు, క్యోరో పోయారు, భార్య పోయారు, పిల్లలు పోయారు, బంధువులు పోయారు. మిత్రులు పోయారు. కట్టుకున్న ఇల్లు, ఆస్తులు అవి పోతున్నాయి కదా, అన్నీ పోతున్నాయి. ఇన్ని పోతున్నా నేను మాత్రం ఉంటాను. పశ్యతి చూడడు ఎందువల్ల అర్ధేయ ఆశ ఆశతోటే బతుకుతాడు ఆశతోటే అది కూడా దాంతోటే. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేహాపత్య కళత్రాదిషు ఆత్మ సైన్యేషు అసత్స్వపి తేషాం ప్రమత్తః. బ్రహ్మత్వుడు అంటే అజాగ్రత్తగా ఉన్నవాడు, ఏమలపాడుతో ఉన్నవాడు, వాడికంటే వ్యాధి వచ్చిపోయాడండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇక్కడ స్థిరంగా ఉంటాను. చెప్పాను జ్ఞాపకం అనుకుంటా. ఏ వ్యాధి లేనివాడు అయ్యా నాకు షుగర్ లేదు, బీపీ లేదు, పర్రవాదం లేదు, కాళ్ళ నొప్పులు లేదు, ఏదో నొప్పులు లేవు అని చెప్పుకోకురా నాయనా అన్నాడు. ఏమో కావాలేమో అని అడుగుతున్నాడు అని వాడు స్వామి రెండు ఇస్తే కష్టం. మనం లేదు లేదు అంటే మరి కష్టం కదా.

లేదు అప్పుడు స్వామి వింటాడు. ఏదో ఒకటే బాధ భయపడుతున్నాడు లేదని రండి ఇద్దాం పడు అని ఇస్తే మళ్ళీ నేను చస్తాను పుణ్యాన్ని. ఏమో ఇక్కడ పడుకున్నావ్ బాగా. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. మరణానికి ఆరోగ్యం అనారోగ్యం కారణాలు కావు కదా? ఆరోగ్యం ఉన్నవాడు మరణించవచ్చు. అనారోగ్యం ఉన్నవాడు మరణించవచ్చు. ఇంకా జమత్ గా ఏంటంటే అనారోగ్యంగా ఉన్నవాడి ముందే ఆరోగ్యం ఉన్నవాడు పోవచ్చు. పోకూడదని రూల్ ఏం లేదు. అయ్యో నేను పోతాను అనుకున్నానండి వాళ్ళే పోయి ఆ వీడియో చెప్తాడు. ఉన్నాయి మనకి సంగతి లక్షలు చూసామా. ఇంత అయి కూడా నా పరిస్థితి. తెలియటం లేదు, చూడటం లేదు. అదే అంటున్నారు తేషాం ప్రమత్తః నిధనం పశ్యన్నపి మరణాన్ని చూస్తూ కూడా నపశ్యతి. చూడటం లేదు. ఇది నాకు వర్తిస్తుందని అనుకోవటం లేదు. నా సైన్యముగా చెప్పుకున్నవే నాకు ద్రోహం చేస్తున్నాయి, నన్ను ముంచుతున్నాయి, నన్ను అడ్డదారిలో పడేస్తున్నాయి, నన్ను గోతిలో పడేస్తున్నాయి అన్న విషయం. తెలుసు వీళ్ళంతా నా వాళ్ళే అండి. నన్ను వీళ్లే ఉద్ధారిస్తారు. ఉద్ధారిస్తారంటే పైకి పంపుతారు అని అడుగుతారు. ఉద్ధారిస్తారు కదా. ఆలోచించండి. ఈ రీతిలో అంటే మొదలు మన స్వభావం, మన స్వరూపం. ఎంత చిన్న చిన్న మాటలతోటి పెద్ద పెద్ద శాస్త్రార్థం కాదు ఇది. జీవితంలోనే సర్వసామాన్యమైన విషయం. ఇది కూడా పెద్ద జ్ఞానం అవసరం లేదు. రోగం వస్తుందని కానీ, నొప్పులు వస్తాయి కానీ, బాధలు వస్తాయి కానీ, అందరూ చచ్చే వాళ్ళని కానీ ఈ శాస్త్రం కావాలండి. కానీ చూస్తూ కూడా మన ముందు వస్తుంది. మరణాన్ని మన మరణం మనం చూడలేము. మన పుట్టుకను కూడా మనం చూడలేము. చూడనిది లేదు. కనపడేదే ఉంది ఏదో ఉన్న వాళ్ళు ఎవరు ఏం వాదులు సేతు వాదులు. కనపడేదే ఉన్నది చూడండి లేదు అంటే నువ్వు పుట్టలేదు అనుకోవాలి కదా ఇప్పుడు కూడా చూడలేదు. అలాగ నువ్వు చావు. చావును చూడవు. ఒప్పుకున్నావా అండి? పిచ్చివాడా, నీ కొడుకు పుట్టుకను చూస్తున్నావు కదా, నీ తండ్రి మరణాన్ని చూస్తున్నావు.

ఉన్నావు కదా. కొడుకును చూసి పుట్టుకను, తండ్రిని చూసి మరణాన్ని ఉన్నాయని తెలుసుకోవాలి కదా. అయినప్పుడు అందరూ మా నాన్నలా పోయేవాళ్ళే. అందరూ మా అబ్బాయిలా ఇప్పుడు ఒకప్పుడు మళ్ళీ పుట్టేవాళ్ళే. ఈ పుట్టడం ఆ పోవటం కొరకే, ఆ పోవటం ఈ పుట్టడం కొరకే అనుకుంటే సంసారం. పుట్టడం పోవటం కొరకు అయితుంది కానీ పోవటం పుట్టడం కొరకు కాకూడదు. పుట్టుక లేని స్థితిని పొందాలి దాన్ని అంటారు మోక్షం. దానికి ప్రయత్నించాలి రామ. మొదలు మనం పోతామని తెలిస్తే కదా మళ్ళీ రామని మళ్ళీ రాకుండా ఉండటానికి ప్రయత్నించడానికి. మనం పోమండి ఇక్కడ స్థిరంగా ఉంటాం. అలా ఏదో రోగాలు నొప్పులు అని దురభేశాలు ఉన్నాయండి. ఏమో తాగుతారు, తింటారు, తిరుగుతారు కాబట్టి రోగాలు వచ్చి పడిపోతారు. నాకే అలవాటు లేదు. ఇలాగే ఇక్కడే ఉంటాను. అందరూ పోతారు, అలవాటు ఉన్నవాడు పోతాడు, అలవాటు లేనివాడు పోతాడు కదా నాకు కా ముందు. అంటే పస్యన్నపి నపస్యతి చూస్తూ కూడా. తనలాంటి వాడు, తనతోటి వాడు, తనకంటే ముందు వాడు, తనకంటే తరువాతి వాడు, తన పక్క వాడు. ఇంతమంది పోవటాన్ని చూస్తూ కూడా నపశ్యతి. తెలియుట లేదు. పశ్యన్నపి న పశ్యతి తస్మాత్ భారత సర్వాత్మ కాబట్టి ఇవన్నీ అందరికీ సమానమే. పుటుక కానీ మరణం కానీ సంపాదన కానీ నిద్ర కానీ వ్యవాయము కానీ ఇవన్నీ అందరికీ సమానం. వాటి కోసం విడిగా నీవు తెలుసుకోవలసింది లేదు, ప్రేచనించవలసింది లేదు, ఎలా చేస్తావ్ ఆ విధంగా చేస్తావ్ దానికి చెప్పవలసింది లేదు. మరి ఏం చేయాలయ్యా? భగవాన్ ఈశ్వరః హరిహి శ్రోతవ్యః అడిగావ కదా ఏం వినాలన్నావ్ అది? ఆత్మ తత్వము తెలిసిన వాడు వినదగినది పరమాత్ముడు. అంటే భగవంతుని గురించే వినాలి. కీర్తితవ్యః పరమాత్మనే కీర్తించాలి. స్మర్తవ్యః పరమాత్మనే స్మరించాలి. ఎవరు? ఇచ్ఛత అభయం. అభయాన్ని కోరేవాడు అథ సోభయంగతో భవతి అంటారు.

అభయంగతోహో అభయం అంటే మోక్షం కదా ఏ దిక్కు నుండి ఎలాంటి అపాయం లేకుండా ఉండేది ఏదండీ? మనం స్వర్గానికి పోయినప్పటినుంచి కౌంట్ డౌనే ఇప్పుడు కిందికి పోతాడు ఆయన. కదా? ఎలాగయ్యా అంటే యదా బంధుహు స్వగృహం ఆయాతి అధయాతి చ. వ్యాసుడు ఎంత ఎంత చమత్సారంటే స్వర్గానికి పోగానే లెక్క పెడుతుంటారు రా అన్నారు. ఎలాగండీ అంటే ఎలాగైతే నీవు నీ ఇంటికి వచ్చిన బంధువు ఎప్పుడు పోతాడా అని లెక్క పెడుతుంటావో. మనం అందరం వారికి బంధువులం. ఇవాళ వచ్చి మరి రేపు పోతాడో ఎల్లుండి పోతాడో అని చెప్పి అప్పుడే వచ్చి మూడు ఐదు రోజులు వీడే అంటాడు ముందు. అంటే ఇంకెన్నాడు ఉంటావు నాయనా అని. సరే అండి అదే రీతిలో మన ఇంటికి వచ్చిన చుట్టాన్ని మనం ఎలా రోజులు లెక్క పెడుతుంటామో మనం స్వర్గానికి వెళ్ళగానే అక్కడ వారెంట ఉంటాడు ఎన్ని రోజులైందో లెక్క పెడుతుంటాడు. అది అయిపోగానే పంపిస్తుంది. కాబట్టి తిరిగి రాకుండా ఉండేటువంటిది భయం అంటే జన్మే. మృత్యువు భయం కాదు, మృత్యువు మన సహజం. జన ఆల్రెడీ వచ్చేస్తుంది దానికి ఎందుకు భయం ఇది? పుడితే వస్తుంది. సరే మనం భయపడేది దేనికోసం? పుట్టుక కోసం భయపడాలి. ఓకే కదా? మృత్యువంటే భయపడే నీవు పుట్టకుండా ఉండు మరణం రాదు అన్నాడు నేను హామీ అన్నాను. మరణం వద్దా? కురుయత్నం అజన్మని పుట్టకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నీకు మరణం రాదు నేను హామి అన్నాడు స్వామి. అందువల్ల మనకు భయం మృత్యువు కాదు మనకు భయం పుట్టుక. కాబట్టి దేనితో ఇచ్ఛతాం అభయం అభయమును కోరేవాడు మోక్షమును కోరేవాడు సర్వాత్మన పరమాత్మనే వినాలి, పరమాత్మనే కీర్తించాలి, పరమాత్మ గురించే స్మరించాలి. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మ లాభ పరపుంసాం అంటే రాయణ స్మృతిహి ఎవడి పుట్టుక సార్ధకము ఎవడి మరణము సార్ధకం

అంటే సాంఖ్యముతో కానీ అంటే జ్ఞానముతో కానీ యోగముతో కానీ ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా ప్రతివాడు ధర్మాన్ని ఆచరించాలి కదా. తమ తమ ధర్మములను పరినిష్ట అంటే సుశ్రూష సేవ. తమ తమ ధర్మములను చక్కగా సేవించటం వలన. కలిగేటువంటిది ఆత్మ లాభ పరంసాం ఏమిటయ్యా ఉత్తమమైన లాభం అంటే మొదలు ఆత్మజ్ఞానం. దగానే శరీరము ఆత్మ కాదు. ఆత్మ శరీరము కంటే వేరే ఉన్నది అని తెలియుట ఒక లాభం. తెలిసినా లాభం లేదు. అంతే నారాయణ స్మృతి. అప్పటిదాకా ఎలా ఉన్నా ఇబ్బంది లేదు కానీ ప్రాణ ప్రయాణ సమయే అంటామే ఆ ప్రాణం పోయే ముందు. పరమాత్మను స్మరించగలగాలి అది మనిషి కాదు వాడి ఇష్టం. బ్రతికినంత కాలం ఎవడు జ్ఞాన యోగములతో జీవితాన్ని సార్ధకపరుచుకుంటాడో అలాంటి వాడికే అంతములో నారాయణ స్మృతి కలుగుతుంది. బతికినంత కాలము సంసారము, భార్యాపిల్లలు, స్త్రీ వ్యామోహము అంటే మూడు ఉన్నాయి ఈశనలు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. కదా ఈశన త్రయం అని పేరు. ఈ మూటిలోనే మునిగి ఉన్నామనుకోండి, చనిపోయే ముందు అయ్యో నా భార్య ఎట్లా బహుతుందో నాకంటే చాలా చిన్నది అమాయకురా లోకం అంటే తెలియదు. ఎంత కాపాడ నీ నుండి కాపాడ నీ పోయినాక ఎట్లా బహుతుందో. ఆ అసలు న్యాయంగా ఏమని అడవాలి అంటే ఉన్నది గారు నన్ను చంపింది నేను చచ్చినాక ఇగోని చంపుతుందో ఏమో అని అడవాలి. ఇది అబద్ధం కాదండి. వారే కాదు ఇద్దరు భార్య కానీ భర్త కానీ. ఏతావత్ కాలం ఏ వాసౌ ఇహమాం వ్యతిఖత్ చంపించిందో ఇంతకాలం నన్ను ఎవరు చంపించారో మరి ఇప్పుడు నేను పోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరిని చంపుతుందో.

అని ఏడవాలి ఎట్లా బగుతుందో కాదురా నాయనా బతుకు నీ ఇష్టమా నీకు ఎంత కాలం ఆయుష్షం ఉందో అంత కాలం ఏమి రాళ్ళ కొట్టినా చావు మరణం వచ్చిందనుకోండి ఎన్ని దాచుకున్నా ఆగవు పడి ఆ నెల బగుతుందో కాదో ఇంకెవరిని చంపుతుందో అని ఏడవాలి అంటాడు ఒకటి ఇలాంటి ఈ వ్యామోహం అనేది లేని నాడు ఇషనత్రయ వినిర్ముక్తుడికి అంతే నారాయణ. చివరలో పరమాత్మ యొక్క స్మరణ లభిస్తుంది. ప్రాయేన మునయః రాజన్ నివృత్త విధిషేధతః నైర్గుణ్యస్తా రమంతేస్మ గుణానుకథనే హరే. రాజులు కాదు మునులు అంటే యోగనిష్టులు విధి నిషేధారణ రెండింటిని వాళ్ళు విరమిస్తారు. అంటే చేయవలసిన వాటిని చేయరు, చేయకూడని వాటిని చేయరు. అదేంటండీ అలా మాట్లాడతారు. అంటే కామ్య కర్మలు చేయరు. కదా జ్యోతిష్టోమేన స్వర్గ కామో యజేత. విభూతి కామో పశుమాల భేత ఇవన్నీ విధులే కదండీ. స్వర్గం కావాలంటే రుచిత్వమయాగం చేయాలి. అందమైనటువంటి భార్య దొరకాలంటే ఊర్వసిని ఉపాసన చేయాలి. అందమైన భర్త దొరకాలంటే నలకు వరుణ్ణి ఇలా ఒక నెంబర్ ఉన్నాయి. బాగా ధనం కావాలంటే అగే హో త్రుంగ ఆరాధించాలి. ఇలా ఏవో ఉన్నాయి. అవన్నీ విధులే వేదమే చెప్పింది. అశాస్త్రం కాదు శాస్త్రీయమే. కానీ ఎవరి కోసం చెప్పింది? ఆత్మ తత్వము తెలియని వారి కోసం చెప్పింది. శరీరమే ఆత్మ అనుకున్నవారు ఈ శరీరానికి ఏమేం కావాలో అని లిస్ట్ ఉంటుంది కదా ఈ పని చేయరా ఈ పని చేయరా అని కోరుతాయి అంటారు. అంటే వాడిని ఇంకా ముంచటం కాదా అంటే కాదు కాదు వాడు కోరి కోరినది దొరికి దొరికిన దాన్ని పొంది. పొందిన దాని వల్ల అది ఎంత సుఖమో తెలిస్తే వద్దురా బాబు బుద్ధి తక్కువ పోసుకున్నాను ఇంకా మళ్ళా నా పోయి అతని పెళ్లి చేసుకొని బాబోయ్ జరిగే చేసుకొని తప్పు అని చేశాను అప్పుడు అందుకోసమని చెప్పాడు. మనం ఏం చేస్తాము నేను ఒక్కడినేనా ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు కదా నేను ఒక్కడిని ఎందుకు మానాలి అంటారు కదండీ అందుకోసం.

ఇక్కడిదాకా వెళ్ళాలి. మునులు విధులను చేయరు, నిషేధములను చేయరు. కామ్య కర్మలు ఆచరించరు. నిత్యం ఆచరిస్తారు, నైమిత్తికం ఆచరిస్తారు. కామ్యమును ఆచరించాలి. అలాగే నకలంజం భక్షయేత్. నపరధారాన్ గచ్ఛేత్ నవివసనస్నాయాత్ నానృతం వదేత్ ఇవన్నీ సక్రమంగా వీటిని కూడా ఆచరించాలి అంటే కళంజ భక్షణము చేయరు పరస్వీకమనము చేయరు ఇలా. శింస మా శింస సర్వభూత అని అంటాం కదా ఎవరిని శింసించరు. మునులు విధులను ఆచరించరు నిషేధములను కూడా ఆచరించరు. నైర్గుణ్యస్థాహ రమంతేస్మ వీళ్ళు నైర్గుణ్యస్తులట అంటే గుణముల యందు రమించరు ఏ గుణములో సత్వం భజః తమః కదా ఇలాంటి గుణత్రయము యందు వీరు క్రమించరు. అంటే నైర్గుణ్యమైనటువంటి పరమాత్మ స్వరూపంలో మాత్రమే వీరు ఉండేవారు. నైర్గుణ్యస్థాః రమంతేస్మ గుణానుకథమే హరే అలాంటి వారు కూడా విధి నిషేధాలను ఆచరించని వారు. సాంసారికమైన విషయ భోగముల యందు ఆశ లేని వారు గుణత్రయానికి దూరంగా ఉండేటువంటి వారు కూడా పరమాత్మ గుణములను చెప్పుటలో వినుటలో ఆసక్తి కలిగే ఉంటుంది. చెప్పారు కదా పరమాత్మ కథను వినాలి అతని గురించే స్మరించాలి అన్నారు కదా దానికి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళకి కూడా ఇదొక్కటే శరణ్యము పరమాత్మ యొక్క గుణముల కీర్తనే స్మరణ శరణ్యము. ఇంతకు ఒక్కసారే ఇంత డీపుగా వెళ్లారు అడగగానే. ఎందుకు ఇలా వెళ్ళారు? అబ్బే ఇదంతా నా బుద్ధి కాదు నాయనా. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం.

ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి అనుకుంటున్నావ్? ఇదంతా నా తెలియదు అనుకుంటున్నావా? అదేం లేదు. నాకేం తెలియదు. దీన్ని భాగవతం అంటారు. ఈ పురాణం పేరు భాగవత పురాణం. భాగవతం అంటే ఏమిటి అనుకున్నారు? బ్రహ్మ సమ్మితం వేదము వంటిది. వేదముతో సమానమైనది వేదము కంటే ఇది భిన్నము కాదు. అధీతవాన్ ద్వాపరాదౌ పితుహు ద్వైపాయనాదహం. ఆయన దీని మీద కలియుగ ప్రారంభంలో మా నాన్నగారైన వ్యాస భగవానుని వలన దీన్ని చదువుకున్నాను. నాకు వచ్చింది కాదు. చెప్పాను కదా అలా ఉండాలి గురువు గారు. అడగగానే ఆ నాకు అన్నీ వచ్చు కూర్చోండి చెప్తాను అని మొదలు పెడితే ఉన్నది పోతుంది విన్నది పోతుంది. చెప్పటం ప్రారంభించాలంటే ముందు తమకు చెప్పిన వారిని గుర్తు చేసుకొని కృతజ్ఞతా పూర్వకముగా ఆచార్య స్మరణ పురస్సరముగానే ముందుకు వెళ్ళాలి. అస్మద్ గురుభ్యో నమః. నాకు ఉంటే నాకు ఏ మాట వస్తుందో ఏం చెప్తామో ఏం లేదు. ఇంత పెద్ద సుఖయోగి ఎందుకో ఏమంటున్నాడు నేను మొదలు మా నాన్నగారి వలన విన్నాను. అతీతవాను ద్వాపరాదవు. పితుహు ద్వైపాయనాదహం పరనిష్టితోపి నరిగుణ్యే ఉత్తమ స్లోకలీలయా నువ్వెందుకు విన్నావయ్యా నువ్వు అంతకుముందే విరక్తుడవు కదా నీకు సంసారము ప్రపంచము సంబంధం ఏం లేదు నీకు పుట్టగానే అతల పడ్డావు కదా మహస్యం ఏమిటంటే అన్నిటినీ విడిచిపెట్టి పోబోతున్న పుత్రుడిని తన దగ్గరే కొంత చారం ఉంచుకోవాలనే వ్యాసుడు భాగవతం రాశాడు అంటాడు. వాడు ఇంకో వాడికి రాడు మరి చెప్పి వేసేది ఉక్కొచ్చి కూర్చుంటాడు. అసలు రహస్యం అది. పిల్లవానికి కాసేపు అంటే పుత్రేషణ తోటి పుత్రేషణ చేయించే ఉపాయం అని చెప్పాడు.

ఎంత రహస్యం. ఈ శనత్రయాన్ని ఎలా గెలవాలో చెప్పిన మహానుభావుడే పుత్రేషణకు. దొంగి ఉన్నాడు అంటే అది ఎంత దుర్జేయము దుర్జేయము అది. గెలవలేము. సురాక్ష సురాక్ష చూడండి భారత మధుడు కాదు అది మన వజనం కాదు. కృష్ణుడు చెప్పాడు విదురుడు చెప్పాడు సంజయుడు చెప్పాడు వ్యాసుడు చెప్పాడు అని ఎవరు భౌమ్యుడు చెప్పాడు వృత్స్రమధుడు చెప్పాడు. కార్తీకుడు చెప్పాడు, ఋగువు చెప్పాడు, భరద్వాజి చెప్పాడు. ఇద్దరు చెప్తే ఇవన్నీ నాకు తెలుసయ్యా అని. ఒక్కటే ఎందుకురా బాబు? సమస్య నాకు కాదు మా వాళ్ళకి చెప్పండి. వాడి ఇంటే నేను రెడీ. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ వాడు వినడే. బలవంతంగా చేయిస్తే వాడు ఉండడే. నాకు వ్యతిరేకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే ఒక ఘడియలో నేను ఆత్మహత్య చేసుకుంటాను అది ఆయుధం. అయ్యో! ఉన్నొక్క పిల్లవాడు పోతే ఎట్లా అని వీడియో అంటే ఒక్కరంటే నూరే ఒక్కరం చూడండి కానీ పెద్దోడు వాడే కాదు. నూరు మంది ఉన్నా అందులో ఏ ఒక్కరు పోవడానికి తండ్రి. అందుకే భారతం అంతా పుత్రేషణ. రామాయణం అంతా దారేషణ. అదేంటి అవే కొంచెం మనం కథ మొత్తం వినాలి కథా సారాన్ని. ఆక అడింపు చేసుకుంటే దారేషణ రామాయణం ధనేషణ పుత్రేషణ భారతం. తండ్రి కొడుకు కావాలి కొడుకు అనండి. కదా? ఈ విధంగా ఏం కావాలండి? రాజ్యం కావాలి. అది కూడా ధనం కాదు. కొడుకు ధనం వేసినా తండ్రికి పుత్రి వేసినా. కాబట్టి భారతం అంటే ధనేశణ పుత్రేశణ. రామాయణం అంటే ఏమైనా ఈశనత్రయాన్ని గెలవాలని చెప్పినటువంటి మహానుభావుడే. పుత్రేషణకు లొంగాడు అంటాడు అంటే లొంగాడు అంటే అర్థం ఏంటి మనకు దాని బలాన్ని తెలుపటానికి అలా ప్రవర్తించాడు. సుఖయోగి ఇంద్రుని మరికొంత కాలం తన దగ్గరే ఉంచుకోవాలనే శ్రీమద్భాగవత రచనకు ఉపక్రమించాడు అనేది రహస్యం.

అందుకే అంటున్నాడు, ఏ నీకెందుకయ్యా భాగవతము? నువ్వు యోగివి, విరాగివి, ఇది వేడితో పనిలేదు కదా. అంటే నేను అలాంటి వాడినైనా భగవంతుని ఇదలు చెప్తుంటే వినబుద్ధి కాదనుకుంటావా? నాకు సంసారం మీద కోరిక లేదు. కానీ పరమాత్మ కథలందు నీ లేకుంటే ఇంక భక్తి ఎక్కడిది మరి విరక్తి ఎక్కడిది విరక్తి దేని కోసం? సంసారం మీద విరక్తి అంటేనే పరమాత్మ యందు రక్తి. మనస్సు ఎక్కువ దూరం ఉండాలి ఖాళీగా ఉండదు అది. మనస్సు అనేది దేని యందో ఒక దాని యందో ఆసక్తమయ్యే ఉంటుంది. అయితే ఇహం లేకుంటే ఫలం. అందుకే అంటున్నాడు. పరినిష్టితోపి నైర్గుణ్యే నేను నైర్గుణ్య పరినిష్టితుణ్యనయ్యా మహానుభావా అయినా ఉత్తమ శ్లోకరీదయా గృహీత చేతాః పరమాత్మ యొక్క లీలతో నేను ఆకర్షించబడ్డాను. నా మనస్సు ఆకర్షించబడింది. స్వామి యొక్క లీలలు ఎంత బాగుంటాయండి. ఆహా ఏ ఒక్క లీల చూస్తున్నా గానీ ఒక నమ్మాలి వారు చెప్తారు కదా తిరువాయి నమ్మాలి వారు కృష్ణ పరమాత్మ పుట్టాడు పెరిగాడు పిరంద వారం పెరిగదంద వారం అని చెప్తారు అంటే పుట్టాడు పెరిగాడు. యోగి గర్భంలో ఏడాది ఉండి పరాగో శిశువు లాగా అతను ప్రసవ వేదనను తెలుసుకుంటూ జన్మ కష్టాన్ని తెలుసుకుంటూ పుట్టాడు. పుట్టి రేపల్లెలో రహస్యంగా పెరిగాడు. ఈ రెండు తరుచుకొని ఆ భావాన్ని పద్యరూపంగా ఒక పాదం రాసి ఒక ఆరు నెలలు మూర్చపోయాడు. నమ్మాలి వారు. స్వామి. అయ్యా ఇంత కష్టం నీకు మా కోసం. మా కోసం ఇంత కష్టపడాలా? మేము పుట్టుకంటే ఏమిటో మనోడి మాకు తెలియదు. మాకు తెలపడడానికి నువ్వు ఇట్లా పుడతావా? ఎక్కడి పరతత్వము? ఎక్కడి ఉభయ విభూతి నాయకత్వము? నీవు మాలాగా పుట్టావయ్యా. మాలాగా ఎవరికో భయపడి నాక్షంగా పెరిగావా?

ఇంత జ్ఞాని సాక్షాత్తు సేనాపతి అంటాం కదా నమ్మాడి వారు అంటే విశ్వక్సేనుడు అని శాస్త్రం సేనాపతి. అలాంటి వాడే పరమాత్మ లీలలకు. వ్యామోహం చెందాడు. అందుకే అంటున్నాడు నేను మునిని కావచ్చు, యోగిని కావచ్చు, నైర్గుణ్య పరినిష్ట గుణత్రయ రాహిత్యము యందే నాకు ఆసక్తి ఉన్నవాడినైనా పరమాత్మ లీలలకు ఆకర్షించబడి గృహిత కేతాః రాజర్షే ఆఖ్యానం యత్ అధీతవా ఈ భాగవత ఆఖ్యానాన్ని మా నాన్నగారి నుండి నేను అధ్యయనం చేశాను. పదహంతేభిధాస్యామి. అది ఇప్పుడు నీకు చెప్తాను. ఇది ఏదో కొత్తగా సృష్టించి చెప్పడం లేదు, కల్పించి చెప్పడం లేదు. ఏది నేను మా నాన్నగారి ద్వారా చదువుకున్నాను దాన్ని నీకు చెప్తున్నాను. అంటే మళ్ళీ అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, సర్వ గురుభ్యో నమః, గురు పరంపర నమః. ఆ గురు పరంపర సంధానం చేయకుండా స్వరూపం లేదు. నేను మా నాన్నగారి నుండి ఏది చదువుకున్నానో అది నీకు చెప్తాను. అంటే ఇందులో చెప్పడంలో కానీ ఇందులో కానీ నా గొప్పతనం ఏం లేదు. నన్ను ఇంత బాగా మా నాన్నగారే మా గురువుగారు వారు. సిద్ధం చేశారు అని ఇది గురు స్మరణ. తదహంతే విధాస్యామి ఎందుకు చెప్పాలంటే మహా పౌరుషికో భవ. నీవు మహా పౌరుషి కూడా ఎవరయనే మహాపురుషః ఎవరు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస స్వరస్తా చెప్పుకుంటున్నాం కదా ఎవరు మహాపురుషుడు పరమాత్మ మహాపురుషః యస్మిన్ అలాంటి పరమాత్మ ఎవరి యందు ఉంటాడో కదా సమహాత్మ సుదుర్లభ అని స్వామి చెప్పాడే వాడు మహా పురుషుడు అండి. అంత పెద్ద పరమాత్మను ఎవరు తనలో దాసుకుంటారో వాడు మహా పౌరుషికుడు అంటే నీవు పరమ భాగవతోత్తముడవయ్యా మహానుభావా.

పరమాత్మకు బాగా ఇష్టమైన వాడవు. స్వామి నీ కోసమే ఇంకో నాలుగు రోజులు ఎక్కువ ఉండి నిన్ను రక్షించి అప్పుడు పోయాడు. ముందే పోవచ్చు. ఎందుకు నాడి నాడు మరి వచ్చి అందులో ఇక్కడే ఉండి ఇక్కడో కాదు అక్కడ నుంచి రావటం ఆలస్యం కదా వాలకలో ఉంటే రావటం ఆలస్యం కాదు హస్తినాపురంలోనే ఉండి సరిగ్గా ఆ మహానుభావుడు బ్రహ్మాస్త్ర ప్రయోగించే ముందే రథం ఎక్కబోయి ఏంటి ఇదంతా నాటకం కాదు. మనకు మాత్రం అయ్యో భగవంతుడు పోతుంటే అయ్యో ఆయన పోయే ముందు ఆటంకం కొట్టి మనం అమాయకులం అనుకుంటాం. మళ్ళా పోతే మళ్ళీ ఎవడు వస్తాడని తొందర నీ పనికి ఆయన వాడిని చెప్పాడు పో. అశ్రుత అవదేలో చేరి ఆయన ఈ పని ఏదో ఉంది ఆయన తొందరగా చేసేసి నేను వెళ్ళిపోతాను ఇక జనాలు ఉండాలి మీ కోసం అని వాడిలో ప్రేరేపించి వాడే కదా చేసేది అలా. ఆస్త ప్రయోగం కూడా చేయించేసి తాము వెళ్లి కాపాడి మరి వారి కోసం స్వామి ఇంత చేశాడంటే నిజంగా మహానుభావుడు. పోగలని అందుకే మహా పౌరుషికో భవాన్ యస్య శద్రతతామాసు శ్యాను ముకుందే మతిస్తతి ఏతత్ నిర్విద్యమానానాం ఇచ్ఛతాం అకుతో భయం. కాబట్టి యస్య ఇలాంటి భగవత్ తత్వాన్ని ఆత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటే ఏదో వినాలి వింటున్నాం అని కాదు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధయా లభతే జ్ఞానం అని శాస్త్రం. జ్ఞానం పొందాలంటే బుద్ధి లాభం లేదు శ్రద్ధ ఉండాలి. ఎంత మేధా సంపన్నుడైనా పెద్ద లేకుంటే ప్రపంచాన్ని నాశనం చేయటంలో చేసే ప్రయత్నము బాగు చేయటంలో చేస్తే ఎలా ఉంటుందండి? పరో సమర్ధులు మరి ఇంత శక్తి ఉంది. ఇంత ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిని సృష్టించిన వాళ్ళు బాగు చేసే సృష్టి లేరు తలుచుకుంటే. అంటే ఏమవుతున్నది దృష్టి అటు పోతున్నది బుద్ధి లేక కాదు శ్రద్ధ లేక. మనకెందుకు? మనకు దేని వల్ల లాభం కలుగుతుందో దాని చేత. కానీ మనకంటే ఎవరికీ?

అత్య జని బాధ. అందుకే ఎవరైతే పరతత్వాన్ని, ఆత్మ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రద్ధ చూపుతారో. ఆత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ ఉన్నదని గుర్తుపట్టడం ఎలా? ఏమున్నాం? ముకుందే మతి. పరమాత్మ యందు భక్తి ఉన్నది అంటే వీళ్ళు ఆత్మజ్ఞానాభిలాషులే అని తెలుసుకుందాం. ఏదో మొక్కుబడికి గుడికి పోతాను, నమస్కారం చేస్తాను, కాసేపు జోల ముందర కూర్చుంటాను. పక్కన మన వాళ్ళు కలిస్తే వాళ్ళు అమెరికా సీటు, రష్యా సీటు, ఉద్యోగం అని పోయి మాట్లాడుతాం. వాళ్ళు అక్కడి వరకు వెళ్ళాలి, ఇంట్లో టైం ఉండదు. వీళ్ళ ఇల్లు వీడికి, వాళ్ళ ఇల్లు వాళ్ళ దగ్గర. గుడిలో అయితే అందరూ ఖాళీగా ఉంటారు ఏం పనేం ఉండదు. అదే స్వామి ముందర మన సంసారం అంతా మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి పోతే రేపటి దాకా మళ్ళీ ఎట్నో విధంగా డోర్ కి పోతే మరి సరే మామూలుగా. ఈ గుడికి వచ్చేసి ఎందుకన్నమాట? లోక వాస్తవులు తెలుసుకోవడానికి అన్నమాట. కాబట్టి అది శ్రద్ధ కాదు. దాన్ని మనం భక్తి అనం. ఎవరికి పరమాత్మ యందు భక్తి కలుగుతుందో పరమాత్మ యందు కలిగినటువంటి భక్తి ఆత్మ తత్వాన్ని తెలుసుకోవటంలో శ్రద్ధ కలవారని చెబుతుంది. శ్రద్ధగతాం ఆసు. ఏతన్ నిర్విద్యమానానాం ఇచ్ఛతాం అకుతోభయం యోగినాం నృప నిర్ణీతం హరేహే నామానుకీర్తనం ఇలా. ఏ దిక్కు నుండి ఎలాంటి భయము లేకుండా ఉండటాన్ని కోరేవారు నిర్విద్యమానాన విరక్తిని పొందుతున్నటువంటి యోగులకు. కర్తవ్యముగా నిర్ణయించబడినది ఒక్కటే హరేహే నామానుకీర్తనం. అంటే అన్ని రకాల వాళ్ళకి ఇదే మార్గం. మోక్షము యందు ఇచ్చే ఉన్నవాడిదే పని చేయాలి. ఆత్మ రూపం తెలియని వాడిదే పని చేయాలి. సంసారంలో బాగుండాలి లేకుడాలి. అది రోగార్త్వ ముచ్చేతే రోగాత్ బద్ధో ముచ్చేతే వందనాది. భయాన ముచ్చేతే భీతస్తు ముచ్చేత ఆపన్న ఆపద ఇంకేం కావాలండి.

ధర్మార్ధి, ధర్మవాపనవతి, అర్ధార్ధి, అర్ధం వస్తుంది. కామానవాపనయాత్ కామ అన్నీ ఉన్నాయి. ధర్మము వస్తుంది, అర్ధము వస్తుంది, కామము వచ్చేస్తుంది, రోగాలు పోతాయి, భయం పోతుంది, ఆర్తి పోతుంది. ఏం చెప్తున్నాడు అవన్నీ? కనీసం అలాగైనా తరువురా. నీకు లాభం వస్తే తరువు పోనీ నష్టమేం లేదు. అలా తలచి తలచి తలచి కొన్నాళ్ళకు అరె అరె ఇవన్నీ లాభాలు కావు కొద్ది పోని లాభాలు ఇవి వచ్చి ఏడిపిస్తున్నాయి. ఈ ఏడిపించే లాభాల కంటే ఏదైనా నవ్వించే లాభం ఉందా అని మనమే అటు వెళ్తాం. చెప్పాను కదా. పెళ్లి కానంత వరకే అయ్యో పెళ్లి కాకపోయాయి, అయ్యో పెళ్లి కాకపోయాయి, అయ్యో పెళ్లి కాకపోయాయి. అయినప్పటినుంచి. అయ్యో అట్లా ఉన్న బాబు నిన్ను చేసుకున్నారు అనవసరంగా. వీళ్ళు ఏ కొట్టే బాగుండేది. వీళ్ళకి నా ఇంత పగనా? నన్ను కూడా వాళ్ళు వాళ్ళలో కలుపుకున్నారే. అంటాం కదా అమ్మ ఇక నువ్వు మాలలో కలిసావురా ఇక బేపీగా అంటే మాలాగా నువ్వు కూడా ఏడుచుకో రేపు నుంచి రోజు. ఏడు గుడుకు జోవచ్చు ఇప్పుడు ఇద్దరు సమానం ఇక కష్టమే లేదు అనుకుంటాం కదా కాబట్టి అనుభవంతోనైనా ఆవేదనను బాధను నాశనాన్ని నశ్వరత్వాన్ని తెలుసుకొని నశించని తత్వం ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని అది ఇస్తాను, డబ్బు కావాలా ఇస్తాను. ఆస్తి ఇస్తాను తీసుకో ఏం కావాలో తీసుకో. ఇన్ని తీసుకున్నా చివరికి ఏమీ వద్దంటే సంతోషం. జబ్బా ఆ తే తే తే అంటున్నావ్ అనుకోండి వాడికి ఉంచు పుట్టి వీడు జుమ్మాగుడు మారడు నేను ఇచ్చేది లేదు పుచ్చేది లేదు నీ తావేదో నువ్వు చావురా నాయనా అని అస్సలు ముట్టుకోడు. కాబట్టి మనకు ఎతది నిర్విద్యమానానం విరక్తి కలగాలి. ఎందుకంటే సంసారం అంటే అన్ని చోట్ల నుంచి భయమే. భయము లేని సంసారం లేదు. మోక్షం అంటే ఎక్కడా భయం లేదు. అన్ని చోట్ల నుంచి భయం కలిగించేటువంటి సంసారం నుండి భయమే లేని మోక్షాన్ని కోరేవారు చేయవలసిన పని హరేహే నామాను కీర్తనం. పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించడమే కిం ప్రమత్తస్య బహుభిహి పరోక్షైహి హాయనైరిహ వరం ముహూర్తం విధితం ఘటేత శ్రేయసేయతః

స్వామి, నేను చెప్తున్నా వింటున్నా బానే ఉంది. ఇదేమో చాలా లాంగ్ ఏదో ఇది పెద్ద ప్రాజెక్ట్ పెట్టినట్టు ఉంది. మర్చిపోయారేమో నాకు ఏడు రోజులే ఉంది టైం. కదా. చెప్పుకుంటూ వింటే బానే ఉంటాం వింటాం కానీ ఇదంతా ఏడు రోజులు అయిపోవద్దు. అది జ్ఞాపకం ఉందా గురువుగారు అంటావా? కిమ్ ప్రమత్తస్య బహువిహి పరోక్షైహి హాయనైహి. సంసారం అంటే ఏమిటో తెలియక ప్రపంచం అంటే ఏమిటో తెలియక పరమాత్మ స్వరూపాన్ని తెలియక పూర్తిగా ఎమరపాటుతో ఉన్నవాడికి ఎన్నేళ్లు గడిచినా ఏం ప్రయోజనం లేదు. నూరేళ్ల ఆయుష్షు అన్నాడంటే వాడు పాపి చిరాయుడు అని అంటున్నాడు. ఒకడిని ఏడిపించాలి వాడు ఏడవాలి అందుకు నూరేళ్లు ఎందుకా నూరేళ్లు ఏం చేసుకోవడానికి? సంసారంలో పూర్తిగా మునిగిపోయిన వాడికి ఎన్నేళ్ళు ఉన్నా ప్రయోజనం లేదయ్యా. జ్ఞానము కలవాడికి ఒక్క ముహూర్తం చాలు. క్షణం అంటే ఒక 48 నిమిషాలు చాలట మోక్షం పోవడానికి. వీళ్ళు జీవితాలు ఏమి ముహూర్తం వరం అంటారు. వరం ముహూర్తం విధితం ఘటేత శ్రేయసేయతః ఈ దేని వలన మోక్షం లభిస్తుందో మోక్షాన్ని పొందటానికి కావలసిన జ్ఞానాన్ని పొందిన ఆ ఒక్క ముహూర్తం చాలదు ఇన్ని ఏళ్ల బ్రతికెందుకు? సంసారంలో పడి వెయ్యిల ఏళ్ళు బ్రతకడం కంటే పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని అందించిన ఒక్క ముహూర్తం చాలయ్యా. అబద్ధం కాదు. 48 నిమిషాలలోనే మోక్షం పొందవచ్చు. నీకు ఏడేళ్ళు ఓ చాలా కాలం ఉందంట. ఎందుకయ్యా అంటే ఖట్వాంగో నామ రాజర్షిహి. ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడా? ఒక ఒక మహానుభావుడు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో వాడు. అతను ఇంద్రునికి సాయం చేయటం సొగ్గ వెళ్ళాడు సాయం చేయటం. తాటసూరు దండెత్తి వస్తే ఇతను వెళ్లి తాటసూరులతో పోరాడి వారందరినీ సంహరించి ఇంద్రునికి మళ్ళీ స్వర్గ రాజ్యాన్ని కట్టబెట్టి.

సరే ఎలాగో వచ్చారు స్వామి నాలుగు రోజులు ఉండండి అంటే పాపం ఉన్నాడు. కానీ అక్కడ నాలుగు రోజులు అంటే ఇక్కడ ఎన్ని ఏళ్ళు పోతాయి? స్వర్గంలో నాలుగు రోజులు అంటే మనకి ఇక్కడ ఓ 40 యుగాలు అయిపోతాయి. కదండీ? ఒక నాలుగేళ్ళు నాలుగు రోజులు ఉన్నాడు పాపం. తర్వాత అయ్యా ఈ వడిలో వస్తాను అన్నాడు. అది మర్యాద చెప్పు. నువ్వు ఎక్కడికి పోతావు అన్నావ్? తిరిగి ఏంటి నా రాజ్యాన్ని ఏ రాజ్యానికి పోతావు? ఏంటి అయోధ్యకు ఎవరు అంతా నా మంత్రులు లేరు. నీ మంత్రులు లేరు, నీ అయోధ్య లేదు, నీ కొడుకులు లేదు, తాత లేదు, ముత్తాత లేదు, మనవాళ్ళు లేరు, మిమ్మలు లేరు. 40 యుగాలు అయిపోయాయి కొద్ది రోజుల్లో. కుసుముడు రాబోతున్నాడు. ఇంకెక్కడ అయ్యోచ్చా ఇంకెక్కడ అంటే రామ దాగుడు అయిపోయింది. అంతా అయిపోయింది. ఒడి జుమ్మా చెప్పలేవు ఏంరా? ఏం చెప్పాలి ఉంటానంటే ఎందుకు పోతావ్ రా చేసిన వాళ్ళు ఉండాలి పొమ్మంటానా? నాకు ఇంత రాజ్యం ఇచ్చినాడవయ్యా పొమ్మంటావా? సరే అజమాయరే భజన చెప్పు నీకేం కావాలో చెప్పు. కోరుకో నేను ఇస్తాను కదా ఎందుకు కిందకి పోయి ఏం చేస్తావ్? ఏం కావాలో చెప్పు. రంభ ఊర్వశి మేనక అజిలోత్తమ ఓ వృతాజి అందరూ ఉన్నారు అనుకున్నావ్ 338 అక్షసలు ఉన్నారు. ఒక 352 తోటలు ఉన్నాయి వనాలు ఉన్నాయి. ఆమచేను ఉంది, తత్వరూక్షం ఉంది, చింతామణి ఉంది. ఇవన్నీ ఇదంతా భోగమే. అక్కడికి పోయి ఏం చేస్తావయ్యా ఇంత భోగం ఉంటే? ముందు ఇంకో నాలుగు రోజులు కావాలంటే? నాకు అర్థం అయింది నా అల్లులకి అర్థం అవుతుంది నాయనా. నేను నాలుగు ఉండను నాలుగు గడియాలు ఉండను అమ్మ బాబోయ్. మరి ఏం కావాలయ్యా? క్షేతనైతే మోక్షం లేదు. మోక్షమా అది మా డిపార్ట్మెంట్ కాదని. కావాలంటే రమ్మనీయం అంటే ఒక నాలుగేళ్ళు తీసుకో. పుర్వచన తీసుకో, మేనకని తీసుకో. అందామన నీదే ఇంకేమైనా నీదే. మోక్షం మా డిపార్ట్మెంట్ కాదు. మరి ఇంత పెద్ద ఆదాయం ఇంకెందుకు పొద్దుకోకండి పొద్దుకుంటే ఇప్పుడే మేము ఇవన్నీ ఇస్తాం కావాలని. అవి నువ్వు ఇచ్చేది నీకు అవి నేను ఇచ్చాను కదా. నువ్వు నాకు ఇది ఏంటిరా నేను కొట్టాడి నీకు అవన్నీ ఇస్తే నువ్వు నాకు ఇస్తానంటావేమిటి స్వర్గం కూడా నాదే ఇప్పుడు. బగ్గనింపి నేనే కూర్చోవచ్చు. నేను ఇచ్చిందే. ఇంతకీ ఏమంటావయ్యా? ఏదైనా అయితే మోక్షం ఇవ్వు. సరే దీనితో లాభం లేదు కానీ ఒక్క సహాయం చేస్తావా? అయ్యా చెప్పండి నాకు. నాకు ఎంత ఆయుష్యం ఉందో చెప్పు. ఇంకా ఈ శరీరంతో. ఎంత కాలం ఉండాలో చెప్పు. అయ్యో ఆలస్యంగా అడిగావయ్యా. ఒక రెండు కడిగేలే ఉంది. అంటే ముహూర్త కాలమే ఉంది. అబ్బో చాలన్నాడు.

తొందరగా పంపించు భూలోకానికి. పంపించవయ్యా భూలోకానికి పోతా నీకు. వెంటనే భూలోకానికి వచ్చి తిమారయ ఉత్తర ప్రాంతంలో అక్కడ ఉంటా అక్కడ ఉన్నాడు. ఎంతసేపు 22 నిమిషాల్లో దేహ అపత్య కలత్ర భ్రాతృ పుత్ర ఈహాపదం ఫదం సర్వం తత్పర్ తత్యాయ. శరీరం మీద ఆసక్తిని ప్రపంచం మీద ఆసక్తిని వదలటానికి ఒక్క గడియ తీసుకుందాం. అరగడియ వచ్చాడు. ఇంకా అరగడియ మిగిలింది. ఈ అరగడియలో ఆత్మను పరమాత్మను నిలిపాడు. సరిపోయింది. కట్వాంగో రాజర్షి ఒక ముహూర్త కాలంలోనే మోక్షానికి పోయాడు. ఓ నీకు ఏడు రోజులు ఉంది. ఈ ప్రకారంగా 700 మంది పోవచ్చు మోక్షానికి. నీకు భయం ఎందుకయ్యా అంటున్నావ్. చూడండి కట్వాంగో నామ రాజర్షిహి. జ్ఞాత్వా ఇయత్తామిహాయుషః నా ఆయుష్యము ఇంతే అనే విషయాన్ని తెలుసుకొని ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఒక్క ముహూర్త కాలంలోనే అంతా విడిచిపెట్టి పరమాత్మను చేరాడు. తవాపి ఏతరిహి కౌరవ్య సప్తాహం జీవితావధి. వా నీకు ఏడు రోజులు ఉందయ్యా. చిన్న కాలమా ఇది? ఇంక నువ్వు ఏడు రోజులు బలుకుతావు. నీకు కూడా రాకపోవడం ఏంటి? చేతిలో ఉంది సప్తాహం జీవితావతి ఉపకల్పయ తత్సర్వం తావతు యతు సాంపరాయికం. మోక్షానికి కావలసిన అన్ని సామగ్రులను ఏ రోజుల్లో హాయిగా సంపాదించుకో. బాగా సంపాదించుకో మహానుభావా అంతకాలేతు పురుషః ఆగతే గతసాద్భస సింధ్యాత్ అసంగచస్త్రేణ స్పృహాం దేహి. అనుయేచతం. చిన్న చిన్న మాటలతోటి ఎంత పెద్ద వేదాంతం అని చెప్పవచ్చు. అందుకే భాగవతం అంటే కష్టం భయపడతారు చెప్పరు. ఒకే అక్షరం ఉంటుంది ఇంత అక్షరం ఉంటుంది.

తిన్నాక ఏం చేయాలి అంటే ఏడు రోజులు ఉంది అబ్బా అన్నాడు కదా మరి ఏం చేయాలయ్యా. అంటే మొదలు నీవు ఉపకల్పయ అంతకాలేతు పురుష ఆగతే గత సాత్వతః అంతకారం సమీపిస్తే అంటే అంటే నాకు ఇక మృత్యువు రాబోతున్నది. నీవు ఇంకో ఏడాది కంటే ఎక్కువ బతకాలని కానీ మనకి మనకు వచ్చే పద్యం ఏంటంటే ఇక ఇప్పుడే చస్తాం. కదా? అయ్యో చస్తాం అయ్యో చస్తాం అయ్యో చస్తాం అనుకుంటూ. దానికంటే ఇది పెద్ద బాధ. అంటే చావు కంటే చావంటే కలిగే భయం గొప్పది అన్నారు. భయంకరమైనది. నువ్వు ఒక ఏడాది రోజు వస్తావయ్యా అని డాక్టర్ చెప్పారు అనుకోండి ఇక వారి గతి ఏమిటి? బతుకు లేడు చాలు లేదు. అందుకే శాస్త్రం వైద్యులు కానీ జ్యోతిష్యులు, జ్యోతిష్యజ్ఞులు జ్ఞానం అంటాం కదా గణకులు అంటాం. జ్యోతిష్య శాస్త్రజ్ఞులు కానీ వైద్యులు కానీ గురువులు కానీ పరమాత్మ కూడా. మరణం ఎప్పుడో చెప్పకూడదు, మరణం ఉన్నది అన్నప్పుడు నీకు కొంచెం ప్రమాదం ఉందయ్యా ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటారు. చాస్ లేదు వీడు గండం అంటాడు మరణం అనడు నీకు రెండు ఏళ్లలో మూడు ఏళ్లలో రెండు ఏళ్లకు గండం ఉందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే పోతావనే అర్థం. ఆ వాడు ఎత్తుకు ఇప్పుడే పోతారని ఆ ఏం చేయ భయమేం లేదనుకో ప్రమాదం ఉంది కాస్త ఏదో ఒక శాంతు చేసుకో. భగవంతుని నామస్ఫంజ చేసుకో. భగవంతుని నామస్ఫంజ చేసుకో అంటే అర్థం ఏంటండీ? అందుకోసమని మనకు మరణము కంటే మరణం అంటే భయం ఎక్కువ. కదా? అందుకే ఏమంటున్నాడు అంటే అంతకాలం వచ్చినప్పుడు మరణకాలం ఆసన్నమైనప్పుడు పురుషుడు చేయవలసిన పని గత సాధ్వసః తత్తరపాటు, కలవరం, దిగులు, కలత ఇవన్నీ లేకుండా అయ్యో చస్తాను అయ్యో చస్తాను అనుకున్నా ఏం పడతావు.

ఏడ్చినా బతకవు, భయపడ్డా బతకవు, ప్రాణంగా నవ్వుకుంటే పోరాదు ఎందుకు వచ్చిన బాధ? నువ్వు ఏడ్చినా నవ్వినా బతికేది అంతగానే. మరి ఇంక ఏడుపు ఎందుకు? కాబట్టి మొదలు మరణం అంటే సంభ్రమం, కలకలం, కలవరం, భయం, దిగురు, వేదన అవి తొలగాయి. గత సాధ్వసః తత్తరపాటు, తొట్రుపాటు భయము తొలగిన వాడై. సింధ్యాత్ అసంగ శస్త్రేణ చెప్పడం సులభమయ్యా వేరే వద్దు అంటే భయం అంటే మరణం అంటే ఎందుకు భయం? శరీరం మీది ప్రేమ కదా దాని పోవద్దు. దేహము యందు సంగతిని విడిచిపెట్టు. ఎలానయ్యా గట్టిగా ఉంటుంది ఏది చక్కేస్తుంది తాళి పెట్టు కదా. మరి గొలుసులు ఎలా పోగొట్టాలి? గొలుసులు ఉన్నాయా? ఖడ్గం తీసుకొని ఛేదించు. ఏంటి ఖడ్గం? అసంగ శత్రేణ. అసంగం అనేటువంటి ఖడ్గం అంటే అనాసక్తి, విరక్తి. విరక్తి అనేటువంటి ఖడ్గంతో ఆసక్తి అనే గొలుసులను పెంచి పారై చెప్పారు కదా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా గీత దారుణంగా పారన చేయరా గీత అయ్యో గీతా జ్ఞాన జ్యోతి గీత జ్యోతి ఏముందో ఉందా లేదా నీ మాట లేదా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా సంఘం అనేటువంటిది చాలా దృఢమైన శస్త్రం. దానితోటి సంఘం అనేటువంటి గొలుసులను తెంచి పారేయాలి. దేని మీద? దేహే. శరీరం మీద ఆసక్తి అనేటువంటి మహా గులుసులను అనాసక్తి అనే శస్త్రంతో తెంచేయండి. ఒక్క దేహం మీద చేసి సరిపోతుందా? మళ్ళీ పట్టుకుంటాయి వచ్చి అనుయేచతం. ఆ దేహం వెంట ఏముంటాయో వాటిని కూడా. ఎందుకంటే మనం చనిపోవాలనుకున్నా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు.

తావనీయరు కదా. అలాగే మనం బ్రతుకుదాం అనుకున్నా బొద్దు బకర వాళ్ళు కదా. కాబట్టి నా శరీరం నేను చస్తాననే హక్కు నీకు లేదు. వాళ్ళు తావనీయరు. అది చచ్చావు కానీ మా అప్పు తీస్తావా అంటారు. అయ్యో ఉంటానండి అడుగుతారు. కాబట్టి నీ శరీరం మీద ఆసక్తిని విడిస్తే సరిపోదు. నీ శరీరాన్ని అంటు పెట్టుకొని కొందరు ఉంటారే వాటి మీద కూడా ఆసక్తిని వడవాలి. అంటే భార్య, భర్త, పుత్రులు, బంధువులు, మిత్రులు ఏవో ఉంటాయి కదా ఆస్తులు పాస్తులు. ఇవన్నీ శరీరం కోసమే కదా. భార్య ఎవరి కోసం? శరీరం కోసం. పుత్రులు శరీరం కోసమే. ఇల్లు? కదా అందుకే ఒకే మాట చెప్పాడు అనుయే చేత అనుయే అను దేవను వెంట దేని వెంట దేహం వెంట దేహం వెంట ఏ ఉన్నాయో భార్య, భర్త, పుత్రుడు, బంధువులు వాళ్ళను కూడా అసంగ శస్త్రేన చిత్వా ఆ నేను పోయినా నాకు బాధ లేదు కానీ లేకపోతే మా వాళ్ళని ఎట్లానే బాధపడుతున్నానండి అంటాడు. నా బాధ ఏడువానండి వాడు. జోక్ కాదండి? నేను నేను నా నేను నా గురించి ఏం బాధపడలేదండి, నేను పోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ నా వాడి సంగతి ఎట్లా అని ఆలోచిస్తున్నాను. ఇది మూర్ఖుడి పనినా తెలియదు ఎక్కువ పనినా? పోగొట్టుకోవడం కాదు అది పోగొట్టుకోవడం. అంటే ఒక్కొక్క సందర్భంలో నీ మీద నీవు ఆశను ఆసక్తిని విడిచిపెడతావు. కానీ మా వాళ్ళకు బాగా కష్టం అండి. మరి అది ఇంకా బలియ్యం దాన్ని పోగొట్టుకోవాలి. అసంగం అంటే అది. అనుయేచతం గృహాత్ ప్రవ్రజితో ధీరః ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాలి, ఎలా పరమాత్మను చేరాలి. అసలు భగవంతుడిని ఎలా స్మరించాలి? ఇంటిలోని వారు వెళ్ళవటక ముందే నువ్వే పొమ్మన్నాడు. మొదలు గృహాత్ ప్రవ్రభతం కాదండి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇగో అన్ని కొత్తగా ఆశ్రమాల్లో పంపిస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులు ఎందుకని వస్తున్నారు ఏం పోనీ పోదా కదా ఆ ఆ వృద్ధాశ్రమాలు ఏదో పెట్టి ఏదో పేరు పెట్టారు ఓల్డ్ ఏజ్ ఆ అది సరే మళ్ళీ వెళ్ళు

ఏమైనా ఇంటి నుంచి పిల్లలే ఎడగొడుతున్నారు. అప్పటిదాకా ఎందుకు ఉంటావు ముందు నువ్వు పోరాదా అంటున్నారు. నువ్వే పోయావనుకో గౌరవం జరుగుతుంది కదా ఎందుకు వచ్చిన బాధ. అందుకే గృహాత్ ప్రవ్రజితో ధీరః మొదలు ధీరః కావాలి. కదా? ధీరః అంటే ఏమిటి? ధీ రమతే. బుద్ధిలో రమించేవాడు. కదా ధీరః అంటే. నాకు అందులో అంటాడు సుందరకాండలో తతో రావణ నీతాయాః సీతాయా శత్రుకర్షణః యే పరమేష్టం చారణా చరితే పది దుష్కరం చెప్పుకుంటూ పెద్ద ద్వంద్వం సికీర్తన్ కర్మవానరః అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిల కలిపేషు విచచార యథాసుఖం. ఏమర్థమండి? సౌకృతం వస్తే ఏమర్థం కాదు. రావణాసురుడు హరించిన సీతమ్మ జాడ తెలుసుకోవడానికి సంకల్పించినటువంటి హనుమంతుడు సముద్రాన్ని ఆకాశ మార్గంలో దాటాలి అని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్నవాడు. సముద్రము ఒడ్డులో ఉన్న పచ్చిక బయళ్ళలో సంచరించసాగాడు. ఏం కథ అది? అవునండి. అథ వైరూల్య వర్ణేషు శాద్వలేషు మహాబలః. ధీరః సలిల కలిపేషు విచచార యథాసుఖం. ఆకాశ మార్గంలో సముద్రాన్ని ధర అనుకున్నవాడు భూమార్గ సముద్రం చిరుల్లో పచ్చిక బయళ్ళు గడ్డి పరకలు అందులో తిరుగుతున్నాడు. యధాతుకం హాయిగా. మరి అందులో ధీరః. ఏం చెప్తున్నావ్? కథ కథగా చెప్తే తలకాయ పలగొట్టుకోవాలి ఏం వాల్మీకుడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన అంతే. ఆమె ప్రారంభం కూడా అంతే కదా. భరద్వాజ మడు వస్తే ఇద్దరికి పోయారు స్నానానికి సంసారానికి వెళ్ళారు స్నానానికి. ఇది మధ్యాహ్నం. వెళ్లి ఏమన్నాడు అకర్దమమిదం తీర్థం భరద్వాజని శ్యామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయత. తీరం చాలా బాగుంది, బురద లేదు. జలానికి నీళ్లకు వేగం కూడా లేదు, ప్రవాహ వేగం ఎక్కువ లేదు. ప్రసన్నంగా ఉంది, బాగా ఉంది. ఇదమేవ అవగాహిష్యే ఇక్కడే స్నానం చేస్తాను. తీయ్యతాం వల్కలం మమ.

నా వస్త్రం ఇవ్వు, నా కమాండలం ఇవ్వు అని చేయి దాపాడు. గురువుగారు అడిగారు కదా అని కవినియ్యబోయాడు. ఇంతలో ఇతసతః తతో పశ్యంత్ వనాని విచచారః. నాన్న ఎక్కడో గంగా దగ్గరికి వచ్చింది. అవన్నీ తిరుగుకుంటారు అని చూస్తున్నారు. ఇది వాల్మీకి పని. ఆయన బుద్ధిలో ఈయనకు వచ్చాయి ఈ రామ వంతు అది పని చేయలేదు. ఏం చేస్తావ్ ఏం రా మేడం అండి ఇది ఏమి అర్థం కాదు. స్నానం చేస్తాను బాబు తీరం బాగుంది స్నానం చేస్తాను బట్టలు ఇవ్వయ్యా అన్న వాళ్ళు మీకు వనాలని తిరిగినారు. నువ్వు తిరిగానా? త్రౌతస్మార్త కర్మానుష్ఠాన విధానం తెలిస్తే అర్థమవుతుంది. కదా? స్నాయీత లోకే శ్రోత్రియః ద్వినవతి వృక్షాన్ అనుచరన్. 92 చెట్లను దర్శించావు స్నానం చేయాలంట. రోజు పొద్దున్నే. మనం ఇప్పుడు ఒక్క అమలు చేసామనుకోండి ఆఫీసు, ఉద్యోగం అన్నీ బంద్. ఏ బాధ లేదు. 92 చెట్లను తిరగాలన్నాడ. అశ్వత్సమేకం పిచుమందమేకం న్యగ్రోధ ఏకః దశ తింత్రీణించ కపిత్త బిల్వ ఆమరక కదరిల చల్లీటి సలవి అంటే తిరగాలి ఇవన్నీ తిరిగి వచ్చి స్నానం చేయాలి అంటే మన పాటలో మార్నింగ్ వాకింగ్ అన్నమాట. అది శాస్త్రం. అలా వాల్మీకి తిరగడానికి పోతే కానీ నాకు కనపడ్డారు తెలుసు కదా. ఒక వేటగాడు పట్టిన చప్పట కదా అని తెలుసు. అది చూశాడు కాబట్టి మనకు వాడు తిరగ కాబట్టి మనకు రామాయణం వచ్చింది. వాళ్ళు అందులో ముడిగి ఇంటికి పోతే రామాయణం వస్తుంది. కదా కాబట్టి ఇది సార్ధకం. మరి హనుమందుల సంగతి ఏంటి? ఇది ఎందుకు తిరిగాడు దురుకాలి కదా అంటే చాలా ఎత్తు ఎగరాలి, చాలా దూరం ఎగరాలి అంటే ముందు కొంచెం జిమ్ము చేయాలి. యోగం. శ్రీ కాళ్ళ చేతులకు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం. ఉండండి కేర్ ప్రాక్టీస్ ఇంకో తిరిగాడు భూమి. తిను అంతా బాగా తిరిగి కాళ్ళను బాగా ఎక్సర్సైజ్ చేసుకొని బలం తెచ్చుకొని పైకెక్కి గట్టిగా పావతాను ఒత్తుతాడు. ఆ తిరిగే ముందు ఎక్కడ తిరిగాడంటే సముద్రం కూడా అక్కడే ఒడ్డున అన్ని పచ్చిక బేళ్ళు ఉంటాయి గడ్డి అంతా ఉంటుంది. అది కూడా అద వైడూర్య వర్ణేషు సాద్వలేషు అంటాడు. వైడూర్య రంగుతో అంటే ఆకుపచ్చ నలుపు రెండు కలిపి ఉంటాయి వైడూర్య వర్ణంతో ఉన్న పచ్చిక బేళ్ళు ఉన్న దాంట్లో తిరుగుతున్నాడు.

ధీరః అని పైకి వచ్చినాడు. దానికి ధైర్యం ఎందుకండి? ఈ ధీరః అనేసరికే అది అసలు అర్థం అంతా ఎక్కడో పోయింది. అసలు అర్థం లేదు ప్రదార్థం లేదు. ఏమిటిది? సంసారం అంటే సముద్రం. సముద్రం అంటే సంసారం కదమ్మా? ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటే ముందు. ఆ సంసారం కంటే ముందున్నటువంటి సంస్కారాలు, వాసనలు వాటిని జాగ్రత్తగా, ధైర్యంగా సంచరించుకుంటూ దాటుకుంటూ పోతే వాటిని దాటుకుంటారు. అందుకు ధీర. కోరికలను దాటాలి, వాసనలను దాటాలి. అందుకే తల్లిలా కలిపేసి అన్నాడు అది నీరు కాదు. నీరు లాంటిది. సముద్రము. సంసార సముద్రం. ఇది సంసారం కాదు. దానికంటే ముందు ఉన్నది వాసనలు, విషయములు. కాదు, విషయములు యందు సంచరించాలంటే అంటకుండా తిరగాలి. విషయములు. అంటకుండా విషయాలలో సంచరించాలి. దానికి ఏముండాలి? ధీర. బుద్ధిలో బుద్ధిలో రమించాలి అంటే పరమాత్మ యందు రమించాలి ధీయో యోన ప్రచోదయా. పరమాత్మ యందు రమించగలవాడు మాత్రమే సంసారములో ప్రవేశించే ముందు ఉన్నటువంటి విషయ వాసనలను అధిగమించగలడు. కదా. కాబట్టి ధీర అంటే దయ ఏం కాదు. ఇక్కడ ఉండాలి. బుద్ధి యందు రమించగలగాలి. గృహాత్ ప్రవ్రజితో ధీరః పుణ్య తీర్థ జలాపృతః సుచౌ వివిక్త ఆసీనః విధివత్ కల్పతా కల్పితాసనే. ఈ మహానుభావుడు ఏం చేయాలి? మొదలు ఇంటి నుండి బయటికి వెళ్ళాలి. వెళ్లి ఇంతకాలం ఇంట్లో, ఇంట్లో అంటే సంసారం అనుకోండి, ఇలాంటి వేరే ఇల్లు అనుకోకండి సంసారం. ఇంతకాలం సంసారంలో ఉన్నందువలన. మన ఒంటి కంటిన మురికి మొత్తం కడుక్కోవద్దు మరి. ఒకసారి వాటర్ సర్వీసింగ్ చేసుకోవాలి కదా. ఈ శరీరానికి మొత్తం మురికి పోగొట్టుకోవాలండి. ఏం చేయాలి అంటే పుణ్యతీర్థములలో స్నానం చేయాలి. సన్యాసం స్వీకరించాలన్నా, ఇల్లును వదిలిపెట్టాలన్నా, వానప్రస్థం కావాలన్నా మొదలు పుణ్యతీర్థ పర్యటన తప్పనిసరి. కదా?

ఇలా పుణ్యతీర్థములలో సంచరిస్తూ అలాంటి జలములో పుణ్యతీర్థ జలాపృతః ఈ పుణ్యతీర్థములలో స్నానం చేసి అప్పుడు అరణ్యమునకు వెళ్లి సుచౌ వివిక్తః ఆసీనః పరిశుద్ధమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. 10 మంది చుట్టూ ఉన్నారు అనుకోండి, నిన్ను దాటనియ్యడు, వాడు దాటడు. 10 మంది ఎందుకు వద్దంటే ఎందుకు మనం పోదామన్నా వాడు పోనియ్యడు. ఈ ఒక్క రోజు ఉండండి, ఈ ఒక్క రోజు ఉండండి అంటే. అవును ఊరేళ్ళు అయిపోతాయి. అదే మనం పొమ్మన్నా పోము. అందుకే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ మూడు సంసారమును సంసారములో ఉన్న వారిని తలుచుకోకుండా ఉండటానికి కావలసిన ప్రదేశ పవిత్రత అవసరం. నేను చెప్పాను కదా దేవదానవులు కొట్టాల ప్రదేశానికి లక్ష్మణ స్వామికే వికారం కలిగింది. మనం మంచి వాళ్ళం కావచ్చు మనం ఉన్న ప్రదేశం మంచిది కావాలి. ఎక్కడైతే రాజస తామస గుణము గల వ్యక్తులు సంచరించే ప్రాంతం ఉంటుందో అక్కడ మనం ఉన్నామనుకోండి మనం అదే దారికి వస్తాం. ఎందువల్ల పరిశుద్ధమైన ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఆ అది కూడా వివిక్త. ఏకాంతం కావాలి. లక్ష మంది, వంద వెయ్యి మంది, ఐదుగురు చాలు ఒక్కళ్ళని ఎందుకు? ఒక్కడు చాలు చెప్పాం కదా కథ చెప్పాం రామాయణ రావు చెప్తాడు. ఒక ముని తపస్సు చేస్తుంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇంకెవరెవరో అందరూ వచ్చారు. కళ్ళు తెరవలేదు వాళ్ళ వైపు చూడలేదు. తెరిచి చూసినా ఏమి మనస్సు చెలించలేదు. తపస్సు బాగా చేస్తున్నాడు. ఇంద్రుడు చూశాడు వీడేవాడురా మనకు పోటీ వస్తుంది వాడేంటంటే ఇంద్రుడి పని ఏమిటంటే తన సింహాసనాన్ని కాపాడుకోవాలి. రాజైన వాడి కర్తవ్యం ఏమిటి అంటే మొదలు తన సీటు కాపాడుకోవాలి. తర్వాత విఘ్నం కలిగిస్తాడు. రెండోది ఇంద్రుడికి ఇంకో పని ఉంది. తపస్సు ఎవడు చేస్తున్నా విఘ్నం కలిగిస్తాడు. తెలుసా ఎందుకో? ఒకటేమో తన స్థనానికి పోటీ వస్తుందేమో. రెండోది నిజంగా వీడికి పరిశుద్ధి ఉందా? మనస్సుద్ధి ఉందా? ఇండియన్ గ్రహం టెస్ట్.

ఇది టెస్ట్ అన్నారు. ఇందుడు చూశాడు ఆ వీడు రంభా ఊరు వచ్చి మేనకా చూడు అంటే వీడు కామమునకు దొంగడు. సరే నేను వెళ్తాను చూడు అన్నారు ఇందుడు రామ బాబు నువ్వు వెళ్లి ఏం చేస్తావు రామ హనుమాన్ చూస్తున్నాడు నేను ఏం చేస్తాను. వాంతం ఒక రాజ భటుడిగా వెళ్ళాడు. ఒక పెద్ద కత్తి తీసుకొని పోయాడు. పెద్ద కత్తి. గురువుగారు గురువుగారు నమస్కారం అండి. ఇక్కడే మా అత్తగారి ఇల్లు ఉంది. అత్తగారి ఇంటికి ఆయజం తీసుకొని పోకూడదు. ఇదే మా రాజుగారు ఇచ్చారు. ఇది కింద పెట్టకూడదు. ఎంత రెండు రోజుల్లో వస్తాను. అతని దగ్గర ఉంచుకొని అడిగాను. ఎప్పుడో ఎల్లుండి వస్తే రాగా తీసుకెళ్ళిపోతాను. ఆ అదేం భాగ్యం అసలు మంచి సేవయ్యా అని. వాడు వెళ్ళిపోయాడు. ఇది అండి రామాయణం కథ. కరణ్య ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం. ఇది పట్టుకున్నాడు తినే పెట్టకూడదు మరి. సరే సమీశాలకు పోవాలి గర్భలకు పోవాలి ఏముంటాయి ఇక్కడ పోతున్నాడు. ఓ రోజు పోయాడు రెండు రోజులు పోయాడు వాళ్ళు వస్తారు వాళ్ళు రాడు. మూడో రోజు వెళ్తుంటే లేకపోతే అద్భుతంగా వెళ్తే అప్పుడు బట్ట కట్టి ఇట్లా తగిలింది. ఇన్ని సరసలు వచ్చాయి ఒకసారి. ఇట్లా పోయాక లేకపోతే చెట్టుకు తగిలింది. ఇన్ని సరసలు వచ్చాయి. పోసేది అయింది ఇన్ని పూలు రాలేదు. ఇదేదో బాగున్నట్టు ఉంది. ఒక్కొక్క పూ తెంపుకొని ఒక్కొక్క దర్భ కోసుకొని ఒక్కొక్క దర్భ అంటే ఒకసారి ఇలా ఇలాంటి ఇన్ని వచ్చేస్తాయి కదా ఆ దర్భ పట్టాడు. రా పురాతనం నాలుగేళ్ళు కోసేసారు. ఓ పైగా దర్భ వచ్చేసింది. చెట్టలు కొట్టడం మొదలు పెట్టారు. ఓ మూడు నెలల సమస్యలు వచ్చేసాయి. పూలను దండం కొట్టేసారు. ఓ ఇన్ని పూలు వచ్చేసాయి. ఓ ఈ పని చేస్తుంటే అక్కడ పాము వచ్చింది. అయ్యో పాము వచ్చింది ఆడుగో పో. అట్లా వచ్చింది. అమ్మ నాకు బాగుంది. ఆ ఇవాళ పాములు చంపేశాను. కొంచెం ముందరిపోయింది పెద్ద పురి వచ్చింది. ఓ ఎదుగు బంధువు. ఇప్పుడు పోతున్నాడు వస్తున్నాడు ఇడు చంపుతున్నాడు రుషి పోయింది ఆశ్రమం పోయింది తపస్సు పోయింది. ఇప్పుడు చెప్పండి ఎవరు పరియ్యరు రంభ గొప్పదా ఆయుష్ గొప్పదా? కాబట్టి అగ్ని సంయోగవతు హేతుహు శత్ర సంయోగైష్యతే. నిప్పు దగ్గర ఉంటే ఎలా కాల్చకుండా ఉండదో చేతిలో ఆయుధం ఉంటే చూపించకుండా ఉండరయ్యా రామచంద్రా, నువ్వు ఆయుధం పట్టుకొని వస్తావయ్యా అరణయానికి కొంప ముంచడానికే వచ్చావా అంటుంది సీతమ్మ. అంటే పక్కన ఇంకొకడు ఉంటే ప్రాణే కాదు ప్రాణం లేనిది ఉన్నా చాలు కదా.

ఆ మునికి ఇంత కష్టిస్తే వాని మూడందులేని తపస్సు గంగల కలిగింది. అందుకే వివిక్తే ఇది ప్రధానం. ప్రదేశం పవిత్రమైనది కావాలి ఏకాంతం ఉండాలి. అక్కడ ఇంకొక వస్తువు కూడా ఉండదు. తన చిత్తమును, తన మనస్సును, తన ఏకాగ్రతను భంగము కలిగించే చీమ లాంటి పదార్థం కూడా ఉండని ప్రదేశంలోనే. సుచౌ వివిక్తాసీనః అది కూడా విధివత్ కల్పితాసనః నాత్యుచ్ఛితం నాతినీచం క్షేరాజినకుశోత్తరం కదా గీత ఎలా కూర్చోవాలి ఎలాంటి ఆసనం కావాలి అయ్యో ఏడాది దాకా లేవద్దు కదా మధ్యన ఇది ఎండిపోతే కొద్దిగా ఏదో చిన్న నాలుగు గరక పూసలు వేసుకుంటే అది ఎండిపోయి కుచ్చుకుంటే కష్టం కదా కాస్త వైదారు గడ్డి మోపులు వేసి దాని మీద ఒక పది జింగచర్మాలు వేసి దాని మీద ఇంత పచ్చేసి వాళ్ళ వెనక వేరే బూరువు బూరువు చూసి మంచిగా ఎత్తుకుంటే మెత్తగా ఉంటుంది. తపస్సు బాగా చేయొచ్చు అనుకున్నాం అనుకోండి తపస్సు చేయవు నిద్రపోతారు. ఎత్తగా ఉండకూడదు అందుకే నాత్యుచ్చరితం నాతి నీచం మరీ ఎత్తు ఉండకూడదు మరీ క్రిందికి ఉండకూడదు శీల అజిన కుశ ఉత్తరం వస్త్రం కావచ్చు లింగచర్మం కావచ్చు దర్భపూస కావచ్చు ఏదైనా కావచ్చు అంటే నీవు ఏ మార్గాన్ని అవలంబిస్తున్నావో నీవు అవలంబించేటువంటి మార్గమునకు అనుసరించవలసిన విధానంతోటే ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఇక మనకు ఇక్కడి నుంచి పై నుంచి వరుసగా ముందు చెప్పుకొస్తాడు అష్టాంగ యోగం చెప్తాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, అలాగే ధ్యాన, సమాధి అనేటువంటివి అష్టాంగములు. చిన్న చిన్న శ్లోకాలతోటి, చిన్న చిన్న పదాలతోటి ఇది ఫలానా అని తెలియకుండా చెప్తాడు. మనం అర్థం తెలుసుకోవాలి. ఇది ఇది ఇది ఇది ఇక్కడ యమః అది చెప్తాడు విరాధి విరాధి యమ అని చెప్తానంటాడు, నీ యమ అని చెప్తున్నా అంటాడు. దానాయమం అంటాడు ఏదో ఆసనం ఇలా చెప్తుంటే వస్తాడు. అంటే అందులో ఉంటుంది కితేంద్రియః అంటాడు సరిపోతుంది కదా.

వచ్చేసింది అలా చెప్తాడు అందుకే సుచౌ వివిక్తాసీనః విధివత్ ఇక్కడ మనకు ఆసనం వచ్చేసింది. ఇంతకుముందు సింధ్యాత్ అసంగ శస్త్రేన పృహాం దేహే అనుదేహే యమం వచ్చేసింది నియమం వచ్చేసింది అలాగే ఆసనే ఆసనం వచ్చేసింది. ఇప్పుడు అభ్యసేత్ మనసా శుద్ధం త్రివుత్ బ్రహ్మాక్షరం పరం మనోయచ్చేజ్జిత శ్వాసః బ్రహ్మ బీజం అవిజ్జిత శ్వాసః అంటే ప్రాణాయం ఇప్పుడు వస్తాడు ఈ ఆసనం మీద కూర్చొని ఎలా మనము అష్టాంగ యోగ ధారణ చేయాలి అనేది రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు. మధు గురుభ్యో నమః కొంచెం ఇప్పుడే లోతుకు పోతుంటాం. మనస్సు బాగా పెట్టాలన్నమాట. అప్పుడప్పుడు అట్లా ఉల్లాసం కూడా చెప్తాడు అసలు చెప్తాడు.

We bow to the guru lineage - we take refuge in the feet of Ramanuja, the ocean of all virtues, who is eternally absorbed in worshipping Achyuta's feet. Mother, father, lover, son, wealth - all that is dear - whatever in this world one cherishes, Paramatma alone is the supreme beloved. This opening invocation sets the tone for the discourse: even our deepest worldly attachments are pointers toward the one true attachment - to Paramatma.

We bow to all our gurus. Dear devotees of Bhagavan - what must one who is about to die do? What should one remember? What should one contemplate (dhyaanam)? What should one chant (japyam)? What should one meditate upon? These six questions are being asked. The entire Bhagavatam - in its essence - answers these six questions posed by the sages of Naimisaranya to Suta Goswami, which mirror the six questions of Parikshit to Shuka.

What should one remember? What should one meditate upon? What should one chant? What should one follow? What should one think about? Six aspects have emerged here. In truth, all that you have heard so far - everything we have discussed - is the preamble to Bhagavatam proper. The six questions asked by Shaunaka and the rishis to Suta Goswami form the structural foundation. The answers to these six questions constitute the entire content of the Srimad Bhagavatam.

One who desires to always remain here (in samsara). No one who truly wants to remain would want to stay. At least having the sense that 'it is better to turn toward Paramatma' - that understanding, once it arises - that is when we must acknowledge our own errors and carefully absorb the teachings. Self-recognition of one's spiritual state is the beginning of the journey. Most people are asleep to this - the Bhagavatam's purpose is to awaken this self-awareness.

There is no escape from embarrassment - there is no question of evasion. If thieves are thriving, what does that tell you? It means the king himself is the chief of thieves. There is no arguing about this. If he were truly capable of punishing them, they would not exist. This is the harsh truth about social responsibility: those in authority who fail in their duties are themselves the root cause of societal disorder. Dharma's decline begins with the failure of those empowered to protect it.

Due to the body's affliction, such a great mistake was made. The very body on whose account the mistake was made - that body itself will cease to exist. Isn't that the appropriate punishment? Contemplate this. Whatever one committed a wrong with - if that itself is removed, the correction is complete. The transgression was through the body under bodily affliction - hunger, thirst, heat, exhaustion. The body that caused the error now faces dissolution. This is the perfect justice of karma.

After all the great ones had arrived, he came - a supreme yogi. He had heard about the king's situation and came spontaneously, not with any desire or purpose. He was nirihaa - free of all personal desires and motives. He was wandering through villages, moving freely as an avadhuta, completely detached. This is the nature of a true sage - he moves where his feet take him, guided by a higher will, and ends up exactly where he is most needed.

Questions about those who are worthy of it - why should I be concerned? But as for myself, I will attain liberation alone - a guru would never say such a thing. Instead Shuka says: 'Variyan eshate prashna - this question you have asked is the best of questions.' This is the supreme question - variyaan means 'best,' varan means 'excellent,' variyaan means even beyond that. The question asked by Parikshit is declared to be the finest question any dying person could ask.

It cannot go away. What kind of justice is this? Again, unable to escape it. Again, the nature of consciousness - the body is inert, the atma is conscious. The atma dwells within the inert. When it departs, the inert body does not stop it. When the atma says 'I am leaving,' the body cannot protest. But the atma itself - why would it want to leave? It is bound here through the accumulated karma of countless births, and liberation is not a simple act of will.

Therefore, regarding 'shrotavya-aadini' - the things to be heard - and 'yaah parah' - what is supremely important - the question you have asked: what should be known, how is it to be known, what is the means by which one can know it, and what fruit arises from knowing it - all these are embedded in your question. Parikshit's question is celebrated because it is not just a personal question but a question on behalf of all humanity - 'loka-hitam' - for the welfare of all beings.

Again they hold on to it. You yourself say 'Oh, what a samsara this is' - but these are only words said on the surface. So one must stay here a few more days. No, must remain just like this. So it is very powerful. Even stronger than Paramatma's pull on you is the pull of samsara's attachments. This is the frank admission: the philosophical understanding of samsara's futility and the actual inability to detach are two different things. The Bhagavatam addresses precisely this gap.

What a question you have asked! Great one - 'variyan esha te prashna' - knowing that you are about to die in a few days, you still aspire for the welfare of the world - truly you are blessed. And so, 'shrotavyaadeeni' - what is worth hearing, worth singing, worth meditating upon, worth chanting, worth following - all of this, for those who desire the welfare of the world, Shuka begins to answer. The first thing he establishes is that Parikshit's concern for others even at the moment of death is itself a sign of his greatness.

And there are also many groups, many communities - 'nrinaamsanti sahasrashah' - thousands upon thousands of things to hear exist for human beings. What kind of humans? 'Apashyataatmaatattam' - those who do not know the truth of the atma. For those who are ignorant of atma-tattva, there are countless things to hear, countless things to learn, countless pleasures to pursue. But the Bhagavatam says: among all these, the only truly hearing-worthy thing is the story of Paramatma.

Therefore: 'netya pashuh' - this particular word 'medha' in that verse is extraordinary, giving the experience of Brahmananda. One meaning of 'medha' is violence - killing. Another meaning is 'medhya' - attachment or absorption. Because medha also means a sacrificial animal - 'hrasva medham.' The one absorbed in the short-sightedness of only bodily concerns is like a sacrificial animal going to slaughter without awareness. This stark image drives home the urgency of spiritual awakening.

This house that serves as the dwelling of the body is also itself a house - a griham. The body itself is the house of the atma - aatma-griham. Is that not so? Therefore, 'grihamedi' - one attached to the body, one attached to the house that protects the body. One attached to the body or to the body's house - one who sees these as the ultimate purpose of existence. For such a person, all actions revolve around the maintenance of the physical form and its dwelling.

In these seven days, Parikshit genuinely did not grieve for death - 'mrityu is ours.' Death is truly ours. It is birth that is not truly ours - death alone is truly ours. One must arrive at this understanding. To speak directly: 'nidraya hriyate naktam vyavaayena cha vaa nri-naam.' Night is stolen by sleep. And the day - by family maintenance. Two thirds of human life: night goes in sleep and day goes in sustaining family and economic obligations.

By Swami's grace, money came without much effort. What does one do with it? 'Kutumba-bharanena' - the entire day is consumed in sustaining the family. In maintaining the household - food, clothing, shelter, vehicles, furnishings - the day passes. And the night passes in sleep or sense enjoyment. Thus both night and day are consumed by two forces: biological needs and social obligations. What remains for Paramatma? What remains for genuine inquiry into the meaning of life?

That small verse contains the entire essence of the countless crores of living beings in infinite universes. Nothing further needs to be added - it is complete in itself. The commentary on this verse is the 18 Puranas, the four Vedas - all of them. Day and night pass in this manner - consumed without purposeful engagement with the atma. 'Diva cha ardhena' - both halves of time are consumed by sleep and worldly maintenance, leaving no space for the true purpose of existence.

Whose is it? Before you, your father went, your grandfather went, your maternal uncle went, your great-grandfather went - at some point your spouse will go, before the spouse the husband will go, children will sometimes go before their parents, relatives will go, friends will go. You have seen all of this happening - and yet the delusion continues that 'I will stay forever.' This is the mystery of samsara - that witnessing death repeatedly does not diminish the attachment to life.

Only then does Swami listen. There is only one fear - being afraid of not getting something. Give it, rest here. If given, then: 'I will die earning merit.' Maybe one lies down well there. Therefore I am healthy. Death comes whether one is healthy or not - this is the great equalizer. No one escapes the inevitability of death regardless of their physical condition. All the health-seeking, wealth-gathering activity of human life ultimately cannot prevent the final departure.

You are living, aren't you. By seeing a son, understand birth; by seeing a father, understand death - both exist side by side. When this is understood: 'everyone will go the way my father went. Everyone will return the way my son has returned - will be reborn.' This continuous cycle of coming and going - birth and death - this wheel is what the Bhagavatam calls samsara-chakra, and liberation from it is the supreme goal. Every birth announces a future death; every death announces a future rebirth.

Abhayam-gatah - 'abhaya' means moksha - what is it that is free from all directions of danger? When we go to heaven, the countdown begins immediately - one must come back down. How? 'Yada bandhuh svagriham aayaati adhyaa' - when a guest comes home, after some days he must return to his own home. Heaven is not one's own home; the soul is only visiting. From there, the merit exhausted, one returns to earth. Even heavenly existence is not permanent - only moksha offers true fearlessness.

Through Sankhya (knowledge) or through yoga - 'etaavaan sankhya-yogaabhyaam svadharmah parinishthayaa' - every person must follow their own dharma. 'Parinishtha' means proper engagement, sincere service. Each must follow their particular dharma thoroughly - this is the means. Vyasa does not prescribe a one-size-fits-all path. Sankhya (discriminative knowledge), yoga (meditation and action), and svadharmam (one's own assigned duties) are all valid paths toward the same destination.

Why weep? How can weeping help? Whether you live or not is your destiny. However long your lifespan is fixed to be - no amount of throwing stones can kill you before that time. Death comes on its scheduled day. However many precautions you take, however carefully you live - when that day comes, it cannot be stopped. This is the teaching of niyati - destiny. Not fatalism that makes one passive, but the wisdom that removes anxiety about when death will come, freeing one to live purposefully.

We must reach this level. Munis do not follow the vidhi (injunctions for ordinary people), do not perform the nisheda (prohibited acts). They do not perform kamya-karmas (desire-motivated actions). They do observe nitya-karmas (daily obligatory duties) and naimittika-karmas (occasional duties). 'Nakalancha bhaakshayat, napara-dharaan gacchet, na vivikta-snaayaat' - they do not eat impure food, do not approach another's wife, do not bathe naked in public. The codes of a genuine renunciant.

Now what is all that I have been telling you? Do you think 'I don't know all this'? No, it is not that. I know nothing. This is called Bhagavatam. The name of this purana is Bhagavata Purana. What did you think Bhagavatam means? 'Brahma-sammitam' - it is equal to the Brahman, equal to the Vedas themselves. The Bhagavatam is not just a scripture of stories - it is the very essence of all Vedic knowledge, condensed and presented in a form that speaks directly to the heart.

What a secret this is. The great one who explained how to conquer this three-fold attachment (to son, wealth, and position) - this esha-traya - even he (Shuka) was subject to it. How difficult to conquer! It cannot be defeated. Look at the Mahabharata - not Madhu's battle, that is not our caliber. As Krishna himself said - Vishwaksena (the divine commander) himself was enchanted by Paramatma's divine sports. Even the most advanced beings are captivated by Paramatma's lila.

Therefore he says: why do you need Bhagavatam? You are a yogi, a viragi (one free from attachment) - this has nothing to do with desire, does it? Then - even though I am such a one, when I hear the Lord's glories, don't I feel the urge to listen? I have no desire for samsara. But when Paramatma's stories are told, even I am drawn in. This is Shuka's response when asked why he, an absolute nirvikar (emotionless) yogi, learned and taught the Bhagavatam.

Such a great jnani - even the Supreme Commander himself (Vishwaksena, Paramatma's chief) was enchanted by Paramatma's divine sports. Therefore he says: I may be a muni, I may be a yogi, I may be a nairgunaya - one beyond the three gunas - even such a one falls under the spell of Paramatma's enchantment. The Bhagavatam is not just for beginners - it is the scripture that captivates even the most advanced souls, for Paramatma's beauty and grace transcend all levels of realization.

You are deeply beloved of Paramatma. Swami, for your sake especially, he stayed a few extra days to protect you and then departed. He could have left earlier. Why did he come back? Not from here - he came from there (the spiritual realm). Not here but from there - the significance of Shuka's very presence in Parikshit's last days is that it is an act of divine grace, the Lord's own mercy expressing itself through this extraordinary sage.

Ati-janmabhaadha - the suffering of excessive births. That is why those who show earnestness in knowing the Para-tattva (supreme reality), the Atma-tattva (truth of the self), the Bhagavat-tattva (truth of the Lord) - how can we recognize that such earnestness exists in someone? 'Mukunde matih' - the one whose mind turns toward Mukunda (the Liberator). When the mind naturally turns toward Paramatma, that is the sign that one is ready for the highest teaching.

The dharma-seeker will attain dharma; the artha-seeker will attain artha; 'kaama naavaapnayaat' - and all desires will be fulfilled. Dharma comes, artha comes, kama comes - diseases depart, fear departs, suffering departs. What is being said? That all this comes without asking for it separately - simply through the study and hearing of Bhagavatam. This is the extraordinary promise of the scripture: it fulfills all four purusharthas while simultaneously leading one toward liberation.

Swami, I am listening to you, it is going well. But this seems like a very long project. Perhaps you have forgotten - I have only seven days left. It is fine to listen while being told, but will all this be possible in seven days? This is the honest concern of a dying man: the comprehensive philosophical education seems impossible within the time available. Yet Shuka reassures him - the entire essence can be transmitted in the time given. The Bhagavatam's core message is simple enough to transform even in seven days.

Alright, somehow you came, Swami - please stay four days, they said, and he stayed. But in heaven, four days - how many years pass here on earth? Four days in heaven equals about 40 yugas here. So a few days there - imagine how many years he was truly with them. The time-scale difference between lokas is one of the profound cosmological teachings of the Bhagavatam, reminding us that what seems brief from one perspective can be eternally significant from another.

Send me quickly to Bhu-loka. Let me go - I'll do your service there. Come to Bhu-loka immediately, stay in the northern region - he was there. How long? In 22 minutes, having abandoned all attachment to body, children, spouse, brothers, sons - in that brief moment, all worldly identities are surrendered. In 22 minutes of Brahmaloka time, the departure was effected. This illustrates how the Bhagavatam shows that genuine renunciation happens in an instant of clear seeing.

After the teachings, what to do? Seven days are there - yes, what should I do? First: 'upakalpaya antakaalethu purusha aagate gata-saatvataah' - when death is approaching, when the final time comes - prepare your mind. The instruction is not just philosophical but practical: when the moment of death actually arrives, one should be prepared with the right meditation, the right mental state. Preparation for a good death is the final and most important preparation a human being can make.

Whether you weep or not, you will not live. Whether you are afraid or not, you will not live. Even if you live joyfully, you cannot avoid death - why then grieve? Whether you weep or laugh, your lifespan is the same. Why then this weeping? Therefore - first, remove the panic, agitation, disturbance, fear, depression, anxiety about death. Replace it with 'utsavam' - a festivity. Approach death as a celebration of going home, not as a tragedy to be mourned.

Similarly, those who nurtured us cannot simply let us go. We too cannot simply leave - those who depend on us will not release us. So: 'my body - I have the right to die' - that right does not belong to you alone. Those who cared for us have a claim on you. They say: 'you may have died but will you pay our debt?' One pleads to stay. This is the web of obligation and interdependence that makes leaving samsara so psychologically difficult.

Even the children in the house are driving one away. Until now they were saying 'why do you go, stay' - now they are saying 'you go first.' If you go, there will be proper honor for you. Why suffer unnecessarily? Therefore: 'grihat pravrajito dheerah' - first one must be dheerah (bold, wise, courageous). To leave home is courageous. The Bhagavatam's social commentary is sharp: even the family that was the reason for one's attachment eventually pushes one away. Better to leave voluntarily.

Give me my cloth, give me my kamandalu - Shuka reached out his hand. Since the guru had asked, the disciples were about to give it. But then 'itastatah pashyantu vanaani vichacharah' - his father (Vyasa) came to the Ganga's banks. Those wandered everywhere looking. But Shuka had already departed into the forest. He moved on like the wind, not bound to any place or possession. This story illustrates how the truly liberated soul moves in the world - utterly free from all ties.

'Dheerah' came upward. Why does one need courage for this? The very saying 'dheerah' carries an entire world of meaning. What is the real meaning? What is the fundamental object? What is this? Samsara is like an ocean. The ocean is like samsara, is it not? This samsara - crossing this ocean requires not just skill but above all, determination and wisdom. 'Dheerah' is the one who sees clearly and acts from that clarity, not driven by fear or attachment.

Thus wandering through the sacred tirthas - 'punya-teertha-jalaapritah' - bathing in the waters of sacred tirthas, then going to the forest and sitting: 'suchau viviktaasane' - in a clean, solitary place one should sit. Not with ten people surrounding you. Not with noise. Complete solitude and purity of environment are prerequisites for genuine meditation. The instruction for meditation practice always begins with this external preparation - right place, right seat, right attitude.

This is a test, they said. Indra watched - this one Rambha, Urvashi, Menaka comes and looks - this one is not captivated by kama (lust). 'Fine, I'll go see,' said Indra. Rama-babu, you go - what will you do? Rama is watching Hanuman - 'I'll do nothing' - meaning the one who has truly conquered desire cannot be moved. This story about the test of temptresses sent to distract Shuka during his meditation illustrates the complete victory of genuine detachment.

If one troubles that sage with so many torments, his undistracted tapas will be wasted. Therefore 'vivikta' is primary. The place of practice must be sacred and solitary. Nothing else should be present there. One's consciousness, one's mind, one's concentration - these must be completely channeled toward the one object of meditation. External disturbances - people, sounds, objects - fragment concentration. The ideal meditation seat is one where the mind meets no external resistance to its inward journey.

So it comes - thus he explains. Therefore 'suchau viviktaasane vidhivat' - here the proper seat has been explained. Earlier it was said: 'sindhyaat asangasastrena pirtham dehe anudehe yam' - yama has arrived, niyama has arrived, and now 'aasane' - the seat (asana) has arrived. With yama, niyama, and asana in place, the third limb of ashtanga yoga is established. The progression is systematic - outer conduct (yama/niyama), then posture (asana), then the deeper practices of pranayama and dharana.