అదితి ప్రార్థన: దేవతల శక్తి తిరిగి పొందే పుత్రుని కోసం

Aditi's Prayer: Seeking Son to Restore Gods' Power

bhagavatam Kandadai Ramanujacharya

దేవతలు రాక్షసులకు స్వర్గం కోల్పోవడంతో అదితి విలపిస్తోంది. కశ్యపుడు ఆశ్రమానికి తిరిగొచ్చినప్పుడు అదితి దేవతల శక్తిని పునరుద్ధరించే పుత్రుని కోరింది. 'అభివృద్ధిలో ఉన్నవారిని నిరుత్సాహపరచకు' - ఇతరుల సానుకూల వేగాన్ని తగ్గించకూడదని నొక్కి చెప్పబడింది. శుక్రాచార్యుని శక్తితో బలి యొక్క పూర్ణ సన్నద్ధత వర్ణించబడింది.

Aditi, distraught that the gods have lost Svarga to the demons, grieves deeply. When Kashyapa returns to her ashram and asks what she desires, she requests a son who can restore the gods' power. The session includes the key teaching: "do not discourage one who is flourishing" - never diminish another's positive momentum. Bali's complete equipage through Shukracharya's power is described, showing the extent of the gods' disadvantage.

← Prev Next →
Aditi's Prayer: Seeking Son to Restore Gods' Power Kandadai Ramanujacharya bhagavatam

సాధాయ రమేషా మందే గురు పరంపరాం యోహిత్య మత్యున వదనం భుజై మరుక్మణ యామోహన సద్వరాయ సురాయణే అత్వ జురో భగవతో శ్రీ శిందో రామా విభుతి చరణం చరణం ప్రపజ్యే మాతా పితా హృదయ త్రయా విభూతి సర్వం యదేవ నియమేన వదన్వయానాం ఆజ్ఞ కులపతే రోగరాధితాం శ్రీ భక్త జంగి పరం ప్రణమాభిమోధన భూతం దరస్య మహదాత్వయ భక్తనాధ శ్రీ వృత్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాద్రి రేవ పరకాయ యదీంద్ర మిశ్రాన్ శ్రీ వత్వరాన్ రుపుజ మునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వర్ధనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుట్పదం కాసింహార ముంకుర శోభితం రత్న హెంకణ కేవురం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ రుద్రాక్షం నీన దీమోత సన్నిభం యాదవాం శివోత్రం విష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చతుర నిపానం విలత కుండలతాం దేవం విష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంగం మహోరస్కం పరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే నిగద్గురుం మందార గంధ సంయుక్తం చారుపాదం శ్లోభితం బైహి సించావ చూడాంగం కృష్ణం వందే నిగద్గురుం రుక్మిణీకే సంయుక్తం సీతాంబర సుతోహితం అవాప్త తులదీ గనంతం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం పుజస్వంగల కుంకుమాం శిరవఠం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టక దినం పుణ్యం ప్రాత రుత్రాయ అర్పతే కోవిన్యం మతుతం పాపం స్మరణేన వినశ్రతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నత్తాదం శిష్టే పౌత్రమ జన్మషం సరాచరాత్మయం వద్దే సుఖదాసం తపోధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైద్రమ్మ విషయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మన్పేతమపేత కృత్యం ద్వైపాయనో వినః కాతర ఆజుహావ పుత్రేచి తన్వయతయా తదవోభినేదుహు సం సర్వభూత హృదయం మునిమానసోస్మి

శ్రీ సుగబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాసం వాతూల కులపూషణం శ్రీ రంగాదియ గురో పుత్రం షడగోపమహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా చక్రవర్తి శుక్రాచార్యుల వారి పరిపూర్ణమైన అనుగ్రహంతోటి తేజస్సును పరాక్రమాన్ని వృద్ధిని మూడిని పొంది స్వర్గలోకాన్ని ఆక్రమించి త్రైలోక్య రాజ్యాన్ని పొందాడు. శిష్యుని యొక్క అభివృద్ధిని చూసి సంతోషించినటువంటి గురువుగారు ఎలాగో అదే స్థానంలో కూర్చున్నారు కాబట్టి అతని చేత నూరు అశ్వమేధములను చేయించాడు అని చెప్పారు. ఇలా సర్వ సంపత్ సమృద్ధమైనటువంటి త్రైలోక్య రాజ్యాన్ని పొంది కృతకృత్యమివాస్మానం మన్యమానః మహామనః అని చెప్పుకున్నాం. తను తనను తాను కృతకృత్యునిగా భావించాడు అంటే చేయవలసిన దాన్ని చేయదగిన దాన్ని పరిపూర్తిగా చేసిన వాడను నేను అని భావించాడు అంటే విశ్వజిత్ విశ్వజిత్ అనేది విశ్వానికి వెలవటానికి కోసం. మొదటిది ఏమో పొందని దాన్ని పొందటానికి కోసం. రెండోది పొందిన దాన్ని స్థిరం చేసుకోవడానికి. ఒకటి యోగం ఇంకోటి క్షేమం. త్రైలోక్య రాజ్యం యోగం నూరసు వేదములు క్షేమం. మళ్ళా అది పోకుండా దాచుకోవడం అన్నమాట. అప్పుడే చెప్పారు బృహస్పతి. ఏ గురువు గారి అనుగ్రహంతో దైలోక్య రాజ్యాన్ని పొందాడో ఆ గురువు గారిని అవమానించడం వల్ల వాళ్ళు దాన్ని కోల్పోతారు. వాళ్ళకి భవిష్యత్తు తెలుసు కదా. త్రికాలజ్ఞుడు కాబట్టి నాయనా నాలుగు రోజులు నువ్వు కాస్త ఓపిక పెట్టి ఎక్కడో పక్కన పళ్ళు మూసుకో. మళ్ళీ నీ తన దగ్గర నేను ఉన్నాను కదా అని చెప్తాం. ఇప్పుడు మళ్ళీ నీ రాజ్యం ఎందుకు పొందొచ్చు అని గురువుగారు చెప్పారు. వీరేమో ఎలాగో పొందాం కదా. పొందిన దాన్ని మళ్ళీ పోగొట్టుకోకుండా స్థిరంగా ఉంచుకుందాం అన్న భావంతో వీరు ఈ ప్రయత్నం వారికి తెలుసు. శుక్రాచార్యులకు తెలుసు ఎలా ఇది పోతుందని.

కానీ వృద్ధిలో ఉన్నవాడికి క్షీణిస్తావని చెప్పకూడదు. వదత్తం దృపతిం లోకే నావమన్యేత. అదో శాస్త్రం. అధికారంలో ఉన్నవాడిని అవమానించకూడదు. దాన్ని నిరుత్సాహ పరచకూడదు. తర్వాత వాడు పోతాడేమో కానీ మనల్ని ఇప్పుడే పోగొడతాడు. నన్ను ఇంత మాట అంటావంటరా నేను రాజుగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావ్? అవునా అది కదా నువ్వు పోతావురా నాయనా ఓడిపోతావురా చెడిపోతావురా ఆ మాట విను అని చెప్పి పెట్టి నన్ను పంపించేశాను. పాపం సుఖచారి ఉన్నాడు మొత్తం సైన్యాన్ని చూసి వచ్చి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది వద్దు సితామ సితా నీకు సమర్పించి నమస్కారం చెయ్ స్నేహం చేసుకో. అంటే అధికారంలో ఉన్న వాడితో ఇలాగేనా మాట్లాడింది. వృద్ధవః వృధావః గురవః ఉపాసితాః అంట. మీరు నిష్కారణంగా కూడా వ్యర్థంగా గురువు పనులు చేశారు. పెద్దలు ఉపాశిస్తే ఎట్లా మాట్లాడలేకపోవచ్చు అనుకో. రాజుతో ఇలా మాట్లాడతారా? ఇంత ధైర్యం. నేను మీకు బాగా రిజిస్ట్రేషన్ విధించేవాడిని. కానీ మీరు ఈరోజు ఉపకారాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అందుకు చంపడం లేదు. ఇది బోధిస్తాను. నేను మాలిక్ గారు చెప్తున్నారా? అరే చెప్పాడు సురధానుడు చెప్పాడు. మాల్యవంతుడు చెప్పాడు. కంపనుడు చెప్పాడు. మొత్తం కలిసి షార్ట్ అయింది అంటే పదవిలో ఉన్న వారికి హితమైనా సరే కఠినంగా చెప్పొద్దు. హితం చెప్పాలి కానీ వారికి నచ్చే విబిటన్ లాగా చెప్పాలి. అంటే భయం చరిపే అని చెప్పాడు హనుమంతుడిని చంపుతాను అంటే అప్పుడు చెప్పాడు దాని శత్రే పశ్చిత్వం శ్రమయేవహి కేవలం నధర్మవాది నచిలోక వృత్తి నచాత్ర శాస్త్ర ధ్యాన విద్యేత కచ్చితో వీల పుజ్య త్వం యుత్తమ సర్వ సురాసురా అందరూ గొప్పవాడవు. ధర్మంలో కానీ, లోక లౌక్య వ్యవహారంలో కానీ, శాస్త్ర గ్రహంలో కానీ, పాండిచ్చెర్లో కానీ, రాజనీచిలో కానీ నువ్వే గొప్పవాడవు. నీలాంటి వాడు లేడు. ఆ బాగా ఆ పైదాకా లేపి అలాంటి వాడు ఇలా చేస్తాడా? నీకు అప్పుడు వినగలదు. అంటే విన్నాను. అంటే అలా మాట్లాడాలి కాదు అది. తప్పు చేసినా కరణా విషయంలో అట్లా మాట్లాడట్లేదు. లేదు లేదు లేదు. అందువల్ల ఆ శాస్త్రం అందుకే ఇతను శుక్రరాజా గారు తెలిసినా కానీ. దీన్ని కాపాడడానికి కొన్నాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాకు ₹100 లక్షలు వేల చేయించారు. ఇలాంటి రాజ్యమును పొంది నేను నా పని పూర్తి చేసుకున్నాను అని సంతోషంగా ఉన్నాడు. ఏవం పుత్రేతు నష్టేతు దేవమాతాది సిత్తదా.

కృతే త్రివిష్టపే దైత్యేహి పర్యతప్యత్ అనాధవత్ తలకింద వారికి దేవతలకు రాజ్యం వచ్చినప్పుడు దితి బాధపడింది. దైత్యులకు వచ్చినప్పుడు దితి బాధపడుతున్నాడు. ఇలా తన పుత్రుల రాజ్యాన్ని రాక్షసులు ఆక్రమిస్తే మరి తన పుత్రులు అరణ్యాల పాలయ్యారు కదా అయ్యో పిల్లలకి ఇలా అయిందే ఈమె ఆణ్వాతాప్యత. ఆమెన్ తస్య బాధపడింది. ఏ కదా తస్యప తస్యాః ఆశ్రమం భగవాన్ అగాత్. నిరుత్సవం నిరానందం సమాధేహే విరతశ్చిరాత్. ఇదే మనకు దైవ గతిని చెప్తుంది. అంటే ఒక్కొక్క సంఘటనను కేవలం కథ వినటం కాకుండా జరిగిన క్రమాన్ని విశ్లేషించుకుంటూ వెళితే రహస్యవంతం అంటారు. దేవరహస్యం అంటారు. ఈ దేవతలు గెలిచినప్పుడు నేను చెప్పుకున్నాను. దేవతలు గెలిచినప్పుడు దితి వెళ్ళింది భర్త దగ్గరికి చూశాం కదా. ఇలా మా వాళ్ళంతా ఇది అయిపోయారండి మీరే కాపాడాలి ఆ మంచి పుత్రుడిని ఇంద్రుడి తల్లి పుత్రుడు కావాలని దితే వెళ్ళింది. కదా అదే రాకసుడు గెలిచినప్పుడు ఆదిత్య ఆశ్రమానికి కట్టి పుడి వెళ్ళాడు. అంటే ఇది దైవ గతి ఎలా ఉందో గమనించాలి. ఇతే వెళ్లి భర్తలు నిర్బంధించి తనకు కావాల్సిన దాన్ని పొందటానికి ప్రయత్నించి సరే కొంచెం అటో ఇటో పొంది మర్తులు వచ్చారు ఆ అవస్థ పడలేదు ఇప్పుడు కష్టపడి వెళ్తున్నారు. కత్తి ఇప్పుడే వెళ్ళి ఏమిటి ఎందుకు ఇలా జరిగింది నువ్వు ఎందుకు ఇలా ఉన్నావ్ మొత్తం ఇతనే అడిగి అప్పుడు ఆమె నా బాధ ఏంటి అని చెప్తే అప్పుడు ఇతను వరం ఇస్తాడు అంటే దైవం అనుకూలంగా ఉంది అనటానికి మనం అనుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తే దైవం మన వైపు ఉన్నట్టు. మనమే వారి దగ్గరికి మనం కావాలని వెడితే కొంచెం ఆ పని ఆలస్యంగా ఉంటుంది. అంటే నీవు దైవాన్ని నిర్వాదిస్తున్నావు అన్నావు. అనుకోమంటే వాళ్లే వస్తారు. ఎవరిని తరుచుకున్నామో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారు అంటే ఓహో స్వామి మనకు అనుకూలంగా ఉన్నాడు.

అదే రీతిలో ఈ అదితి బాధపడుతున్నప్పుడు ఏకదా సత్యపస్తస్య ఆశ్రమం భగవాన్ అఘో. కత్యప మహర్షి అదితి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు చెప్తున్నారు సమాధి విరతః చిరాత్. ఈ మహానుభావులు సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉంటే వందేళ్లో యాభై ఏళ్లో వందేళ్లో ఉంటాడు అలా. ఉండి ఉండి సమాధి ముగించిన తర్వాత అప్పుడు మళ్ళీ మన ఉద్యాపన అంటారు కదా స్నానం అనుష్టానం చేస్తారు. ఒకసారి భార్య పిల్లలు చూసుందామని భయమేసారు. ఇతరులు అలాగే సమాజం వినిపించుకొని చాలా కాలానికి ఆ ఇంటికి వెళ్ళారు. అంటే అది తెలియదు ఎట్లా నిరుత్సవం నిరానందం ఎలాంటి ఇల్లు అది నిరుత్సవం నిరానందం. ఏ ఉత్సవము లేదు ఎలాంటి ఆనందము లేదు అప్పటికే అతిథి చాలా బాధతో ఉంది ఏదో అంటే ఏంటి మనం ఉత్సాహంగా ఉంటే సంతోషంగా ఉన్న వారి ఇల్లు ఎలా ఉంటుంది ఎప్పుడు పది మందితో కలకలలాడుతూ ఆనందంగా ఉంటుంది ఏదో ఉత్సవాలు చేస్తూనే ఉంటారు ఇదొక సూచన సర్వ సమర్ద్ధి ఉన్నప్పుడు వారు ఇంట్లో బెద్దులో ఏదో ఒక ఉత్సవం చేస్తారు. ఓ సహస్ర రామార్జన, ఓ అష్టోత్తర అర్చన, నరుపు పండుగల గోష్చి, ఓ యజ్ఞము, ఓ హోమము, ఓ వ్రతము, ఓ దానము, ధర్మము ఏదో కార్యక్రమం ఉంటుంది. భగవత్ భాగవత ఆచార్య సమారాధన లేని రోజు ఉండదు. కానీ చూస్తే బోసి పోయి ఉంది. ఆనంద దేహ అందరి లేదు ఎవరు లేదు నిరుత్సవంగా ఉంది. ఆ పత్రీం దీనవదనాం కృతాసన పరిగ్రహా సరే భర్త వచ్చాడు కాబట్టి ఆసనం అది మర్యాద చూపించి కూర్చున్న తర్వాత దీనవదనాం పత్నీం భయ ఎలా ఉంది దైన్యం అంతా ఉంది ముఖం నిండా. అలాంటి భార్యను సభాజితః యథా న్యాయం ఇదమాహ పూర్ద్వాః అయినా భర్త వచ్చాడు కాబట్టి అందులో ఇవాళ రేపట్లో పొద్దున్న పోయి సాయంకాలం వచ్చేసరికే నేను జ్ఞాపకం ఉంటానా మా ఆయనకు అంటారు. ఈ మహానుభావుడు వద్దేళ్ళకు వస్తాడు. అది తపస్సు సమాధిలో కూర్చొని ఉంటాయని కనుక వాళ్ళు వెళ్ళే విన్నారు. తేడా అవుతున్నా చూసి వస్తారు. ఇప్పుడు వాళ్ళు అయితే ఎప్పుడో పోతారు ఇంకెక్కడ ఉంటాయో అని లేదు. కానీ అబ్బో ఆ భార్య సభాజితః యధాన్ అని అన్నారు దానికి భర్త వచ్చాడు కదా. ఎలా తగిలిన రీతిలో అతన్ని గౌరవించింది పూజించింది. అలా భార్య పూజను పొంది అతని మీద కూర్చుని అడుగుతున్నాడు అప్యభద్రన్న విప్రాణాం భద్రే లోకే అధునా ఆగతం బ్రాహ్మణులకేమైనా ఆపద వచ్చాయా?

రే దా లేవు కదా అప్యభద్రం నా విప్రాణాం భద్రే పిలుస్తున్నాను భద్రే అంటే మంగళకర్రాలా శుభంకర్రాలా ఇప్పుడు బ్రాహ్మణులకు ఎలాంటి అమంగళము ఆపద కలగలేదు కదా నా ధర్మస్య నా లోకస్య ముర్త్యోహో ఛందానువర్చనం అలాగే ధర్మానికి కానీ లోకానికి కానీ ఎలాంటి అభద్రం అమంగళం కలగలేదు కదా ఎందుకు అడుగుతున్నావు అంటే ముర్త్యోహో ఛందానువర్చనః అతినవన్నీ మన మాట వింటాయి కానీ మృత్యువు వింటుందా? అది దాని ఇష్టం. అది ఎప్పుడు వస్తుందో తెలవదు. ఎప్పుడు నేను తెలవదు కాబట్టి తన ఇష్టం ప్రకారం నడిచేటువంటి మృత్యువు యొక్క విషయంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ధర్మానికో లేకుంటే ధర్మ వస్తే నా లోకస్య. లోకానికి అంటే ఏంటి మృత్యోహ చందానువర్తినః లోకస్య అలా. అంటే ఏంటి? మృత్యువు యొక్క వచనంలో ఉన్నటువంటి లోకమునకు అమంగళం ఏం లేదు కదా? అర్థమైందా? అంటే ఎవరు ఎప్పుడు ఏమవుతారు అని తెలుసు. మనిషి లేదు అంటే దాని ఇష్టం. మృత్యువు ఇష్టం. కాబట్టి మృత్యువు యొక్క వచనంలో ఉన్నటువంటి లోకమునకు ఎలాంటి అమంగళం లేదు కదా. ధర్మానికి ఏమి ఆపద లేదు కదా. పితృలకేమి ఆపద లేదు కదా. అభివాకు అభివాకు చలం కించిది గృహేది గృహమేదిని ధర్మస్య అర్ధస్య కామస్య యత్ర యోగః అయోగినా వికాస అపివా అపివా కుచలం కించెడు గృహేతు గృహమేధిని గృహమేధిని అంటున్నాడు గృహిణి మన ఇంట్లో ఎలా అంటే అకుచలం అక్షేమం మనకు లేదు కదా అంతా కుచలమేనా అంతా బాగున్నారా ధర్మము అర్థము కామము అంటే 3 పురుషార్ధములకు ఏ లోటు లేదు కదా, ఆ 3 ఎవరికి ఉండాలి ఇంట్లో? గృహిణి చూడాలి, గృహిణి గృహముచ్చతి అని శాస్త్రం కదా, కానీ ధర్మార్థ కామ వారు చూసేది గృహిణి, 4వ సారి చూసేవారు గృహస్తులు. ఇది ఆ విధంగా కాబట్టి ఇది ధర్మస్యర్ధస్య కామస్య యత్ర యోగః అయోగినాం. ధర్మార్థ కామములకు ఎలాంటి బాధ లేదు కదా అని ఈ త్రివర్గం ఎలాంటిది అంటే ఇది అయోగినాం యోగః అట అంటే.

యోగ నిత్యులు కాని వారికి ఆసక్తిని పెంచే ధర్మార్థ కామములు నీ ఇంట్లో క్షేమంగా ఉన్నాయి కదా. అంటే నీవు యోగ ఏం చేయడం లేదు కదా అని అర్థం. అది నా పని నీ పని కాదు కదా. ఏ కుతుంబాన్ని ఇల్లులో సంసారాన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా. అలాంటి దానికి ఏమి ఇబ్బంది లేదు కదా. అయోగినాం అపివా అతిథయాభ్యేత్య కుటుంబాసక్తయాత్వయా గృహాద పూజితాయాతాః ప్రత్యుత్థానేన వాక్వచితం ఇంత దీనంగా ఉన్నారంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిధులు ఎవరైనా ఉన్నారా? నీవు ఇంటి పనులలో ఆసక్తిరాలవై వారిని చూడక గౌరవించబడకుండా పూజించబడకుండా ఎవరైనా తిరిగి వెళ్ళారా? చాలు ఒక్కటి సార్లు మొహం దీనంగా అయ్యా అయ్యో ఇంటికి వచ్చారే నేనేం చేయలేకపోయాను మొహం మాడుతుంది దీనం అయిపోతుంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అలా పోతే నాతో ఒక అంతు తప్పింది రా బాబు ఎందుకు వచ్చిన బాధ నాయన ఇప్పుడు సత్త సత్తి పోలేదు రెండు సత్తి చచ్చిపోయారు సంతోషం అనుకుంటా అప్పుడు శాస్త్రంలో ప్రధాన ధర్మం అతిథి పూజ. గృహస్తులు ఉన్నది ఎందుకంటే అతిథీనాం భోజనాయ గృహస్థా పర్యుపాసతే అని తద పురాణం చెప్తుంది. గృహస్తులు ఉన్నదే అద్భుతం అద్భుతం పోయే దగ్గర. తాము తినడానికి కాదు వాళ్ళకి పెట్టినంక తాము తినడానికి. అందువల్ల ఎవరైనా మరి ఇంటికి వచ్చిన అతిథులు గృహాసత్వానితో పూజించబడకుండా వెళ్ళిపోయారా? ఎందుకంటే గుహే ది సృష్టి దయః నార్చితాః సల్వేయీదపి దివియాంతి తేనోనం కేరురాజ గృహోపమా ఇంటికి వచ్చిన అటులో కనీసం జలమైనా ఇవ్వకుండా గృహ యజమాని చేత జలమును కూడా పొందకుండా అతిథులు వెళ్లిపోతే అది ఇల్లు కాదు. మరి ఏమిటి? సేరు రాజ గృహోపమా నక్కల ఇళ్లట. ఇక్కడ ఒక అకేజ్ అంటే బోయ్యారా స్మశానాలు బోయ్యారా కింద ఉన్నాయి. అక్కడ ఓ ఈ చేస్తాయి పదాల్లో వాటిలో బోయ్యారా జొల్లి ఆ కింద ఉంటాయి.

రెండవది స్మశానాల్లో ఎక్కువ తిరుగుతుంటాయి. అంటే ఇంచుమించు అతిథులను పూజించని ఇల్లు ఇల్లు కావు స్మశానాలు. పేరు రాజ గృహోపమా లేదా అక్కడ బోలియాల అని చెప్పుకోవచ్చు. కాబట్టి గృహోపమా అత్యగ్నయస్తి వేలాయం నహుతాహ విశాసతి త్వయోద్విగ్నతియా భద్రే పురుషితే మయి కర్హిచిత్ నేను తాలాకాలం ఇల్లును విడిచి వెళ్ళానని నా మీది మనస్సుతో కలతతో, ఉద్వేగముతో ఏ ఏ సమయములలో ఏ ఏ అగ్నులను ఏ ఏ హవిస్సులతో ఆరాధించాలో అలా నీవు ఆరాధించలేదా అంటే. ఆ రోజుల్లో గృహిణులు అగ్నిని కూడా హవిష్తుతోటి ఆరాధించేవారు అన్నమాట. ఇలా నీవు చేయలేదా? యత్ పూజయా కామదుగాన్ అతిలోకాన్ గృహాన్వితః బ్రాహ్మణః అగ్నిస్య వైవిష్ణో సర్వదేవాత్మనో ముఖం చెప్తున్నాడు యత్ పూజయా కామదుఖాన్ అతిలోకాన్ గృహాన్వితః కామదుఖాన్ యాతిలోకాన్ గృహాన్వితః గృహవేతి ఏంటి యజమాని ఏ అగ్నిహోత్రుడిని పూజించి తాను తాను కోరుకున్నటువంటి ఆయా ఉత్తమ లోకాలను చేరుతాడో. పరలోకములు చేరాలంటే ఇహలోకంలో ఉన్నవాడు అగ్నిని ఆరాధించాలి, హోమాలు చేయాలి, యజ్ఞములు చేయాలి. ఏ అగ్నిహోత్రుడిని పూజించుటతో గృహమేది తాను తాను కోరుకున్నటువంటి ఆయా లోకములకు వెళతాడో ఎందుకంటే బ్రాహ్మణః అగ్నిత్యవై విష్ణోః సర్వదేవాత్మనో ముఖం పరమాత్మ ముఖము సకల దేవతల ముఖము ఏమిటి? ముఖం అంటే నోరు బెట్ట కాదు భుజించేది అన్నమాట సర్వదేవాత్మకుడైనటువంటి విష్ణువు యొక్క ముఖం.

అగ్ని యొక్క ముఖం ఎవరు? బ్రాహ్మణులు. లేదా సర్వదేవాత్మకుడైనటువంటి విష్ణువు యొక్క ముఖము బ్రాహ్మణులు అగ్ని. ఈ రెండే. అయితే ఇంటికి వచ్చి అగ్నిలను పూజించాలి. వీల్లేదు అగ్నిహోత్సలానికి పూజ చేయాలి, అగ్నిహోత్సలంలో హవిస్సు జరిపించినా డైరెక్ట్ గా విష్ణువుకి వెళ్తాయి, కొంచెం లేట్ అవుతుంది, అదే బ్రాహ్మణులకే పెట్టామనుకోండి భోజనం డైరెక్ట్ గా విష్ణువుకి వెళ్తుంది. శాస్త్రం. సర్వదేవాత్మవుడైనటువంటి పరమాత్మ యొక్క ముఖములు రెండే. ఒకటి బ్రాహ్మణులు, రెండవది అగ్నిహోత్రము. బ్రాహ్మణ అగ్నిత్యవై విష్ణోహో సర్వదేవాత్మనో ముఖం అపి సర్వేకుశలినః తవ పుత్రా మనస్విని ఇప్పుడు అంటున్నారు. నీ కొడుకులు నీ పుత్తులందరూ క్షేమంగా ఉన్నారు. లక్ష్యై అస్వత్సమాత్మానం భవత్యా లక్షణైరహ నిన్ను చూస్తే నీ లక్షణాలు చూస్తే. మనస్సు సంతోషంగా లేనట్టు ఉంది, బాధపడుతూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. పిల్లలంతా ఇప్పుడు చివరి ప్రశ్న మొదలేమో ధర్మం బాగా ఆచరించావా, యజ్ఞములు చేస్తున్నావా, అర్జునులను పూజించావా, ఎవరికీ ఏమి ప్రమాదం లేదు కదా. అన్ని అనేటప్పటికి వారికి మీ పిల్లలు బాగున్నారా? ఎందుకంటే స్వామి ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే కత్యపుడు అదితి, కత్యపుడు దితి వీళ్ళు మాట్లాడకుండా ఎలా మాట్లాడుతారు మీ పిల్లలు బాగున్నారా? ఆమె అడుగుతుంది భర్తను, అయ్యా మీ పిల్లలు బాగున్నారా? నా పిల్లలు బాగున్నారా? మన పిల్లలు బాగున్నారా అని. మరి అత్తే ఆయన పిల్లలు వేరే కదా, ఇంకో సంవత్సరం ఆయన పిల్లలు వేరే ఉంటారు. ఈ రోజుతో ఉంటే మన పిల్లలు అవుతారు. కదా? ఈ ఈ శాస్త్రం వాళ్ళు చెప్పేవాళ్ళు. విదేశాల్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే నీ అబ్బాయి బాగున్నాడా, నా అబ్బాయి బాగున్నాడా, మన పిల్లలు బాగున్నాడా అని వాళ్ళని అన్నారు. నీ పిల్లలు నా పిల్లలతో కలిస్తే మన పిల్లలతో కలిపి అంటున్నారనే. ఇక్కడ వీడు నవ్వుతున్నాడు, ఇక్కడ వీడు నవ్వుతున్నాడు. కానీ అక్కడ ఆ పిల్లలు వేరు, వీడి పిల్లలు వేరు, మా ఇద్దరి పిల్లలు వేరు. అది ఇక్కడ అలా ఆడేది కాకుండా మన పిల్లలు నీ పిల్లలు అడుగుతారు. అందుకే ఇక్కడ ఎవడు అంటున్నాడు నీ పిల్లలు బాగున్నారా అని చెప్పి అంటే భద్రం ద్విజగవాం బ్రహ్మం ధర్మస్య అస్యజనస్య చ శ్రీవర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహాయుని. గృహమేధిని అతను పిలిచాడు కాబట్టి ఆమె గృహమేధిన్ అని పిలుస్తున్నాడు. అంటే గృహస్తుడా గృహ మనం చెప్పాం కదా మేధా రసం చెప్పాం కదా న్యాయంగా జంగ్యార్ధం అశ్వమేధం అంటే ఏమిటి అశ్వాన్ని ధ్వంసం.

గృహమేధిని కదా చూద్దాం ఆమె గృహమేధిని అయింది ఈయనే గృహమేధి అయ్యాడు ఏమని ఈయన గృహస్త మహానుభావ భద్రం విజగవాన్ బ్రహ్మన్ బ్రాహ్మణులకు, గోవులకు, ధర్మమునకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షేమమే. తిరివర్గత్య పరం క్షేత్రం గృహమేధని గృహాయిమే. ధర్మార్థ కామములకు గృహమే త్రివర్గ సాధనము కదా గృహమే అంటే గృహ శాస్త్రమే. ఇవన్నీ కాదు. ధర్మార్థ కామము పురుషార్ధ త్రయమునకు గృహత్సాశ్రమమే ఉత్తమ స్థానం ఉత్తమ క్షేత్రము. అగ్నయః అతిశయః వృత్యాః విప్సవః యేచ లిప్సవః సర్వం భగవోపో బ్రహ్మన్ అనుజ్ఞానాతు నరిష్యతి. అభివృద్ధి మహత్ములు కానీ, అతిథులు కానీ, సేవకులు కానీ, ఏదో కొంచెం పొందబోయినటువంటి భిక్షకులు కానీ అందరూ. చక్కగా ఆదరించబడుతున్నారు. ఎవ్వరికీ ఎలాంటి లోపం జరగటం లేదు. ఎందువల్ల ఇదంతా నా గొప్ప ఏం కాదు స్వామి. భవతః అనుధ్యానాత్. మీరు తపస్సులో ఉండి కూడా మమ్ములను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవటం వలన అంటే మీలాంటి మహానుభావుల మనస్సులోకి ఒకసారి వస్తే చాలు కదా అందరికీ అనంగా ఉంటారు. ప్రతి క్షణం వీళ్ళు ధర్మాన్ని బాగా పరిపాలిస్తున్నారా? పరిపాలిస్తూనే ఉంటారులే అని మీరు మధ్యమధ్య తలుచుకుంటున్నారు కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారు. దేనికి ఎలాంటి ఇబ్బంది లేదు. పోనుమే భగవాన్ భగవన్ కామః నదంపద్యేత మానసః ఇత్య భవాన్ ప్రజాద్యక్తః ఏవం ధర్మాంత్రపాతితే. మీరు ప్రజాపతులు మీలాంటి మహానుభావులు ఇంతటి చక్కని ధర్మాన్ని నిరంతరం బోధిస్తూ ఉండగా మా ఏ కోరిక సఫరం కాదు. ఎవరో సామాన్యుడు అయితే కాదు కానీ మీరు ప్రజాపత్రులు. అలాంటి మీరు మమ్ములను మధ్య మధ్య రావచ్చి ధర్మ కామార్థ విషయంలో.

ఓ దేశం చేస్తున్నప్పుడు ఇంకా మాకు లోటు ఏముంటుంది? అన్నీ సమృద్ధిగానే ఉంటాయి. తవైవ మారీచ మనశ్శరీరజాహ ప్రజాహిమే సత్వరజస్తమోజుషాః ఎందుకంటే లోకంలో అందరికీ ఒక భార్య భర్త దానిద్దరు. పోయి జరో బుగ్గులు పిల్లలు ఉంటారు. ఎక్కువ ఎక్కువ 10 మంది ఉంటారు. కానీ మీ పరిస్థితి అలాంటిది కాదు కదా. ఎందుకంటే లోకం అంతా మీ పిల్లలే. చెప్పాను కదా పశువులు పిల్లలు కాని వాళ్ళు ఎవరు పశువులు పక్షులు మృగములు చెప్పుకున్నాం మొత్తం మొత్తం చెప్పుకున్నాం కదా 27 మంది 34 మంది ఆ అంతా అతరకాల అన్ని రకాల క్షిములు అన్ని రకాల కీటకాలు అన్ని రకాల పక్షులు అన్ని రకాల మృగాలు మానవులు దేవతలు అంతా ఆయన పుత్రులే. ఆయన కాండి ఎవరు? కాబట్టి ఇంత మంది ఉన్నారు చదువుతా ఉన్నారు. ఇంత మంది ఉంటే మా పిల్లలు ఎక్కడ జ్ఞాపకం ఉంటారు? ఒక ఇద్దరో ఉంటే పిల్లలు భగవానం జ్ఞాపకం ఉంటారు. ఇద్దరు ఉంటే ఇంకేం జ్ఞాపకం ఉంటారు? అందుకే అంటున్నది అవయవ మారీచ మనశ్శరీర జా ప్రజాయిమా. సత్వరజస్తమోజుషాః ఇప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి సాత్విక రాజస తామస సంతానం ప్రజలందరూ నీ పిల్లలు. ఎలాగంటే తక్కిన వారికేం ఒక్క శరీరం వలనే పుడతారు. నీకు మన శరీర కదా. కొందరు మానసికంగా పుట్టేవారు ఉన్నారు, కొందరు శరీరంతో పుట్టేవారు ఉన్నారు. సంకల్పం పుట్టిన వాళ్ళు కొందరు శరీరంతో పుట్టిన వాళ్ళు కొందరు అంతా నీ పిల్లలే. అది కూడా మూడు రకాల గుణాలు సాత్విక రాజ తామస. ఇవన్నీ పిల్లలు తమోభవాన్ తాసు అసురాభిశుక్తువు కాబట్టి నీకు నీవు వాళ్ళు నీ పిల్లలే వీళ్ళు నీ పిల్లలే కాబట్టి నీవు వీళ్ళ యందు లాగా వాళ్ళ యందు కూడా సమానంగానే ఉంటావు. గౌరీ యందు అసురా దేశం. అసురు యందు వాడు నిప్పి లాగా ఉంటది. నిప్పి ఏమే ఉంటుంది. సమానంగా ఉంటారు. వీళ్ళకు బాధ వచ్చినా వాళ్ళకి బాధ వచ్చినా ఒక్క జీవి ఉంటారు. అంతే కాదు రాజ్యం వీళ్ళకు వచ్చినా వాళ్ళకి వచ్చినా నీకు ఆనందం ఇద్దరు నీ పిల్లలే కదా. స్వర్గానికి వాళ్ళు పోయే కూడా ఆనందమే, వాళ్ళు నీ పిల్లలే. వీళ్లకు కూడా ఆనందమే, వీళ్ళు నీ పిల్లలే. కానీ నీకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. నీవందరూ అయితే సమానంగా ఉంటావు. తథాపి భక్తం భజతే మహేశ్వర.

నా అందరియందు సమానంగా ఉన్న భగవంతుడు లేదా మీలాంటి పెద్దలు కాస్త సేవించిన వారి మీద ఎక్కువ పక్షపాతం కలిగి ఉంటారు. భగవంతుడు భక్తుడిని సేవిస్తాడు. మరి అందరూ ఆయన వాళ్ళే కదా కదా? అందరిని సమానంగా చూసే భగవంతుడు కూడా తనను సేవించిన వాళ్ళ మీద కత్తి ఊడుతాడు. అలాగే మీరు కూడా ఇప్పుడు మా ఇంటికి వచ్చారంటే ఆ ఇంటికి పోకుండా కాస్త మా మీద వాళ్ళ కంటే ఎక్కువ ముందే ముందరగా బంధం అన్నమాట. మళ్ళీ మాట్లాడకుండా భక్తులను భగవంతుడు సేవిస్తాడు. కాబట్టి తస్మాదీచ భజంత్యామి. శ్రేయస్ చింతయ సువ్రత కాబట్టి మహానుభావా నిన్ను సేవిస్తున్న నాకు శ్రేయస్సు కలిగేలా మీరు ఆలోచించండి. కృతస్త్రియః హృతస్థానాః స్థానాన్ తపస్సునైపాహినః ప్రభో శత్రువుల చేత. సంపద అధికారం రెండు కోల్పోయినటువంటి నా పిల్లలను కొంచెం దయతో చూడు. వాహిన ప్రభో పరైహి వివాసితాసాహం మగ్నా వ్యసన సాగరే ఇతరుల చేత అంటే శత్రువుల చేత. వెళ్లగొట్టబడిన మా పిల్లలను చూసి నేను కష్టాల్లో మునిగి ఉన్నాను. యతన సాగరే ఐశ్వర్యం శ్రీహి యచః స్థానం కృతాని ప్రబలైర్మమ అంటే నా పిల్లలకు కనీసం నిలువ నీర కూడా లేకుండా చేశారు. ఏ ఐశ్వర్యం శ్రీహి యచ స్థానం సంపదను శాతకత అధికారాన్ని కీర్తిని ఊరికిని స్థానాన్ని నాలుగింటిని శత్రువులు అపహరించారు. యథా తాని పునఃసాధ ప్రపద్యేదన్ మమాత్మజాః చెత్తు జపాని చెందు వల్ల ఆ నాలుగు మళ్ళీ నా పిల్లలకు లభించేలా తథా విజేహి కళ్యాణం. అలా మీరు మాకు శుభాన్ని చేకూర్చండి తీయ కళ్యాణ కృత్తమామి బుద్ధితో ఆలోచించి. మీరు సహజంగా శుభమును కళ్యాణం ఆచరించే మహానుభావులే కాబట్టి మా పిల్లలకి ఈ నాలుగింటిని కూర్చోండి అని మేము అభ్యర్థితః అదిత్య ఇలా అదితి అడిగితే తత్తా మహాత్మయన్నివా

అత్య ప్రజాపతి కాస్త ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వుతూ ఆమెతో అంటున్నాడు అహో మాయా బలం విష్ణు స్నేహబద్ధమిదని చెబుతు. శ్రీమన్నారాయణి మాయా బలం చాలా గొప్పది. ఏమిటి ఆ మాయా? ప్రపంచమంతా ప్రేమతో బంధించబడింది. స్నేహం కదా. వాడు నావాడు, వీడు శత్రువు. నావాడంటే బాగుండాలి, శత్రువు అంటే విడిపోవాలి. కదా కాబట్టి ఈ ప్రేమ తోటి పరమాత్మ జగత్తు మొత్తాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. ఇది పరమాత్మ యొక్క మాయ. అహో మాయా బలం విష్ణుహు. వదేహః భౌతికో భౌతికో అనాత్మః వచాత్మ ప్రకృతే పరః ఎంత జ్ఞానంలో ఉన్నారో వదేహః భౌతికః అనాత్మః ఆత్మ కానిది పంచభూతములతో ఏర్పడేటువంటి శరీరం ఎక్కడ? ప్రకృతి కంటే పరంగా విలక్ష్యమైనటువంటి ఆత్మ ఎక్కడ? కస్యకే పతిపుత్రాధ్యాః మోహయేవహి కారణం. ఎవరికి ఎవరు భర్త, ఎవరికి ఎవరు పుత్రులు, ఎవరికి ఎవరు బంధువులు, ఇవన్నీ దేనితో అనుకుంటున్నాం? మోహంతో అనుకుంటున్నాం. ఎవరు? మోహ లేదనుకోండి, భర్త ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు? ఎంత? మోహమే కారణము. ఉపశిష్ట స్వపురుషం భగవంతం జనార్ధనం సర్వభూత గుహావాసం వాసుదేవం జగత్. నువ్వు అన్నదాన్ని నేనేం చేయలేను వాడే చేయాలి. పరమాత్మ చేయాలి. అందుకే మీరు పరమాత్మను సేవించండి జనార్ధనం. సర్వభూత గుహావాసం. ముందే అనేశాడు. అంటే. ఇప్పటికే అతనికి నువ్వు నేను ఏమనుకుంటున్నామో తెలిసిపోయింది అక్కడే ఉన్నాడు కదా. సకల ప్రాణుల హృదయంలో అంతర్యానిగా ఉన్నటువంటి వాసుదేవ మరి ఇది రెండు ది వాసనాత్ వాసుదేవ సౌ వృసతి అత్రేతి వాసుదేవ అంతతా ఉండేవాడు మొదటిదేమో సామాన్యము.

రెండోది ఏమో విశేఠం. మొదటిది సర్వ జగద్వ్యాపకత్వం చెప్పాడు. రెండోది అంటే వాసుదేవ అంటే మొదటిది సర్వభూత గుహావాసం అంతర్యాని స్వరూపం. ఇలాంటి. జగద్గురువైనటువంటి స్వామిని ఉపాసించు సవిధాసిని చే కామాన్ హరిహి దీనానుకంపనా దీనులను దయతూ చేయుటువంటి పరమాత్మ నీవు కోరినటువంటి ఆయా కోరికలను అతను చేకూరుస్తాడు కలిపిస్తాడు. అమోఘ భగవత్ భక్తి నేతరేతి మతిర్మను తీసుకో వాచన సఫలమయ్యేది ఆ తీసుకో వాచన అవును ఎవరు చెప్పారు ఇది అది చెప్పాలండి ఆయనే చెప్పాలి. ఎవరి మాటలు వాడలేవు కదా. కసిబుడు మాట్లాడతాడు, అది టీ మాట్లాడుతుంది. కదా. మధ్యాహ్నం కదా ఎవరు చెప్పాలి? ఈడ అదిది మాట్లాడిన తర్వాత కథ పుడిదా అన్నాడు ఆ మాట ఎవరి మాట? మరి ఆ లేపుడు ఎట్లా? విధానమే అది. ఒక నాటకం రాసినా కానీ నవల రాసినా కానీ రెండు పాత్రలు ఉంటాయి. ఆ పాత్ర మాట్లాడుతుంది ఈ పాత్ర మాట్లాడుతుంది. ఈ పాత్ర మాట్లాడిన తర్వాత జరిగిన దాన్ని ఏ పాత్ర అనేటప్పుడు కవి మాట్లాడతాడు. నచ్చిన విధానం అదే. కథ రాసేటప్పుడు పాత్రల సంపాదన లేకుంటే కవి మాట్లాడాలి. తత్య ప్రయోగం అందుకే ఏమన్నాడు అక్కడ ఏవం అభ్యర్థితః దిత్య అంటున్నాడు అది తీయిలా ప్రార్థించిన తరువాత ప్రజాపతి ఆమెతో అన్నాడు ప్రజాపతి ఆమెతో అన్నాడు సాజస్త్రులు కాబట్టి మళ్ళా తత్య ప్రయోగం అనలేదు తనే చెప్తున్నాడు ఇలా అన్నాడు అది ఆ రీతిలో అమోఘ భగవత్భక్తి పరమాత్మ పరమాత్మ యందు భక్తి ఎప్పుడు వ్యర్థం కాదు సఫలము అని నా అభిప్రాయం. పరమాత్మ భక్తి వ్యర్థం కాదని నా అభిప్రాయము, కాబట్టి నీవు పరమాత్మను నీ దగ్గర సేవించు. నవ్వుతాదంటే స్వామి ఇస్తాడు. తే కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం అలాగే వెళ్తానయ్యా. కానీ మరి ఉపాశించాలంటే ఏదో ఒక విధి కావాలి కదా. ఉపాసన విధానం కావాలి. కదా కాబట్టి నేను ఏ విధానంతో ఉపాశించాలో మీరు చెప్పండి.

జగత్పతిం యధానిహత్య సంకల్పా విద్యాత మనోరథం. అతను ఎవరు? సత్య సంకల్పుడు. ఆయన అనుకుంటే ఏం చెడిపోయేది ఏం లేదు. జగత్పతి కాబట్టి అలాంటి సత్య సంకల్పుడు నా కోరికను తీర్చే విధానం ఇది. నేను ఎలాంటి మార్గను ఆలంబించి స్వామిని ఉపాదించాలి. ఆదిశత్వం దిజ శ్రేష్ట విధిం తడుపధావనం. పరమాన్ని దగ్గరికి చేరేటువంటి విధానాన్ని నాకు ఉపదేశించండి. ఆసు తుష్టతి మే దేవః శ్రీ జన్యాహ సా పుత్ర వేయించండి తొందరగా. టైం లేదు. ఇంకో రోజు బాధ నేను తగిలించాను కాబట్టి పరమాత్మ తొందరలో సంతోషించే మార్గం చెప్పండి. అంటే చాలా. పెద్ద విధి వద్దు, సూక్ష్మంలో మోక్షం త్వరగా అయిపోవాలి. అలాంటి దాన్ని చెప్పు అంటే కత్యబుడు అంటున్నాడు, ఏతన్మే భగవాన్ కృష్తః ప్రజాకామస్య పద్మయః యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవ తోషణం. ఒకసారి నేను ఇలాంటి ప్రశ్ననే బ్రహ్మను అడిగాను అంటే తాతగారు కదా బ్రహ్మగారు ఎవరు కష్టపుడు తాతగారు మరిసి మరిసి కూడా కష్టపుడు కాదు అందుకు తాతగారిని అడిగాను అతను ఈ సందర్భంలో పరమాత్మను సంతోష్ము చేసే ఒక వ్రతం. చాలా చిన్న వ్రతం తొందరలో అయిపోతుంది స్వామి సంతోషిస్తారు అలాంటి దాన్ని చెప్పాడు అదేంటంటే ఫాల్గుణస్య అమలే పక్షే ద్వాదశాహం పయోవృతః అర్చయే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి దాకా ఈ వ్రతాన్ని ఆచరించాలి పరమాత్మ ఆరాధించాలి అరవిందాక్షం భక్త్యా పరమయాంజితః ఉత్తమ భక్తితో కూడి కలవాడై. ఉత్తమ భక్తి కలవారై ఆగుణ శుద్ధ పాడ్యము నుండి ద్వాదశి దాకా పరమాత్మను ఆరాధించాలి. తిని వాలియామృతాలిప్యస్నాయాత్ క్రోడ విధీర్ణయా ఇది లభ్యేతవై శ్రోతః శ్రోతసి ఏతం మత్రముదాహే. పాగుణ శుద్ధ పాడ్యమి నాడు వ్రతం మొదలు పెట్టాలంటే అంతకు ముందు ఒక రోజే ఉండే సన్నాహాలు చేసుకోవాలి. అంటే పాడ్యమి కంటే ముందు రోజు ఏమవుతుంది? అమావశ్యం. కదా అమావాస్యకు రెండు పేర్లు ఉన్నాయి సినీవాలి అని కుహు అని స దృష్టేందు సినీవాలి స నష్టేందు కలాకుహుహు అమృతం చెప్తుంది అమరం

అంటే చంద్రరేఖ కొంచెం కనపడ్డ అమావాస్యను సినీవారి అంటారు. అసలు కనపడకుంటే ఉహు అంటారు. అమావాస్యకి రెండు పేరు. దృష్టేందుహు సినీవారి, నష్టేందుహు కలాపుహు. అమావాస్యలో ఒక పేరు కదా ఆహా కనపడతది. ఉదాహరణ వేయక కనబడుతుంది అంటే చతుర్దశి చతుర్దశి శేషంత అమావాస్య వస్తుంది చూడండి, అప్పుడు కనబడుతుంది పూర్తి అమావాస్య ఉంటే కనబడుతుంది. సినీ వారి అని పెద్ద శాస్థ ఇది పెద్దది ఇది దీని కథ తారా ఉంది సినీ వారి. ఒకప్పుడు మేము సినీ వారి కళా సమితి అని ఒక సంస్థ స్థాపించాం. ఇప్పుడు 40, 30, 40 ఏ కింద. ఇచ్చి దానికి పాంప్లెట్ ఉంటుంది కరపత్రం. కరపత్రం ఇచ్చి శ్రీనీపాలి అంటే మహాలక్ష్మి అని అర్థం చెప్పి లక్ష్మి అంటే ఇన్ని రూపాలని అందులో ఒక రూపం కళ అని ఆ కళను పెంచింది కాబట్టి అని అంతా కంప్లీట్ పెట్టి అంతా అందరికీ పంచాం. మంచి దాన్ని ప్రారంభోత్సవానికి అప్పుడు అప్పట్లో దివాజా లెంగలా ఉండేవాడు సుస్మాన్య సిటీలో తెలుగు హెడ్. మంచి తెలుగులో అలా అంట పెట్టివాడే సంకృతం బాగా చదివి. తర్వాత తెలుగు చదివి తెలుగు సాఖ ప్రొఫెసర్ హెడ్డుగా ఉండి సంస్కృతాన్ని మర్చిపోయినవాడు అది ఆయన పేరు ఆయన పేరు మంచివాడు కనిపించి గేట్ ఇచ్చినవాడు అప్పుడు చాలా సేవ చేశాడు మంచి ఉత్తమడు అయితే మంచివాడు సరే ఆయన పేరు పెద్దవారే కదా అప్పుడు ఒక్కడికే పెద్దవాడు ప్రారంభ ఉత్సవానికి ఆయన పేరు ఇచ్చినాడు రవీంద్ర భారత్ రవీంద్ర భారత్ లో మినీ ఒకటి ఉంది, పెద్దది కాక ఇటు పక్క మినీ రవీంద్ర భారత్ ఒకటి ఉంది, అందులోనే ఆ దాంట్లోనే అందులోనే పని చేయాలి. ఆయన్ని పిలిచాం, తర్వాత మన శ్రీరాథం అంటే మన తెల్లేటి విశ్వనాథం వృద్ధుడు ఆయన వచ్చాడు, ఇది వన్ ఆఫ్ ది లవ్. ఇది ఈయన అధ్యక్షుడు ఆయన యొక్క ప్రానం పోసోడు. ఆయన ఊరుకోక అత్యలవారు సినివాది అంటే లక్ష్మిని రాశారు. కానీ అమరం కోశము విశ్వకోశము మేధిని కోశంలో సినివాది అంటే అమావాస్య అండి. లక్ష్మిని నాకు తెలిసిన వ్యక్తికి ఎక్కడ లేదే. అర్థం లేదే. ఎలా రాశారు రాశారు రాశారు సరే మంచిది తిని వాలి రమా ప్రోక్త కళ మా దుర్గయో స్త్రియా

నవపజ్ఞ అల్లే మరే అయ్యా ఇది విశ్వ క్వశ్చన్ తిని వాలి తు మా ప్రోక్త అలా దుర్గే యో నిల సినీవారి తు సా ప్రోప్తా ఖడా మా దుర్గయో స్త్రీయం. సినీవారి తు లక్ష్మి స్యాత్ దుర్గే అమాయాం భువనే వనే. ఇది హరాయుధ కోసం. ఇలా ఉంది ఏంటి కాబట్టి అమా ఉంది దుర్గ కూడా శని వారి అంటే పర్వాలేదు శని వారి అంటే లక్ష్మి దానికి కూడా ఎలా అయ్యా అంటే శని వారి సూయతే సీయతే ఇతి శని తిని వాలి యయాసా తిని వాలి. సకల ప్రపంచాన్ని సృష్టించేటువంటి రక్షించేటువంటి పరమాత్మను సంతోషింపచేసేది. శ్రీమన్నారాయణుడు ఈమె పురుషకార స్వరూపిని ఇది మనకు పాంచరాత్ర ఆగమంలో ఉంది శ్రీ దేవ సంహితం అది తర్వాత మనం ఆయతి ఉపశ్లోక సంహిత మూడు ఆగమాలు రెండు నిఘంటులు చెప్పి అయ్యా ఈ ప్రకారంగా ఉంది అమ్మో మీరు పెద్ద పండితులు అని నాకంత జ్ఞానం లేదు అప్పుడు అన్నాడు అంటే మొదలు వస్తుంది కదా. ఎందుకంటే ఆ పదం చాలా క్రిటికల్ పదం చాలా మందికి అంత దొరకదు ఆ పదం. మంచి పదం అది. ఇటు లక్ష్మి, అటు పార్వతి, ఇటు దుర్గం కోట అంటామే. కోట, వనము, రాజ్యము. సామాన్య అర్థం దృష్టి ఎందుకు? చంద్రుడు కనబడే అమావాస్యను సినీవారీ అంటారు. ఇలా మాఘ బహుళ అది ఏంటంటే మాఘ బహుళ అమావాస్య సామాన్యంగా రేపు వస్తుంది కదా మనకు. చంద్రుడితో చదుర్దశతో కలిసి ఉంటుంది. చితురదశితో అమావాస్య కలిసి వస్తుంది మాఘమాసం ఆ ప్రత్యేక ఉదయ చేంద్రం ఉన్నది మరి చూడండి ఇదే దాకల అదే దాకల అంటే ఈరోజు అన్నమాట ఆ ఉంది అదే చితురదశితో కలిసి అమావాస్య వస్తుంది మాఘమాసం మళ్ళీ మీకు ఆశ్వయ మాసంలో వస్తుంది. ఒక్కోసారి మగజోత్యా దీపం రెండు రోజులు వస్తాయి. ఉదయమేమో సూర్యోదయ సూర్యోదయ కొద్ది ఏడు దాకా జోత్యా ఉంటుంది. రాత్రి మగజోత్యా వస్తుంది. అవాళ నలజోత్యా అవాళే ఇలా ఆశ్వయ జనంలో మాసంలో కొచ్చితు కొచ్చితు దాని పేరు ఏమంటారు కార్తీకాలో వస్తుంది. వైశాఖ అన్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. వైశాఖ కార్తీకాలు అప్పుడప్పుడు ఈ మాఘ అస్తుజాలు రామణ్యంగా తప్పదు. అంటే సినీవారి అనేది ఎక్కువ మాఘమాసంలోనే కలుస్తుంది. అందుకే అతను పాద వేసే రోజు చెప్పలేదు కనుక పావన శుద్ధంలో వస్తుందని చెప్పి అంతకు ముందు రోజనే సినీవారి అన్నాడు.

అంటే దృష్టి ఎందుకు? ఇవాళ ఎందుకు రాబడ్డాడు పొద్దున? ఇవాళ పొద్దున లేచి వాకింగ్ చేస్తాడు నేను. నాకు రోజు నాలుగున్నర చేస్తే నాకు దొరికాడు ఇవాళ. పొద్దునే ఉంటాడు అది అంటే ముందు అదే అప్పుడే కావాలి కానీ అదే మీకు అమవాస్య ఉంటే వాళ్ళు రాడు. పుర్య మవ చూడు తనపడడు. ఈరోజు ఈరోజు చాలా సన్న రేఖ లాగా ఉంటుంది. సూర్యోదయం సూర్యోదయం అవుతూ ఉండగా చంద్రుడు మయం అవుతాడు. ఇద్దరు కలవాలి కదా అమావాస్య అంటే. దరితః సూర్యందు సంగమః. వీరుడు వస్తుంటాడు, చంద్రుడు పోతుంటాడు. ఆ సూర్యుని అరుణోదయం సమయంలో కనపడతాడు, ఎక్కడో పోతాడు. కనపడి కనపడతాడు. ఆ సమయంలో అరుణోదయ ప్రభావం ఎక్కువ ఉందంటే వీడు ఆ విధంగా కనపడతాడు. చెప్పలేకపోవడమే అస్తమయం అంటే మర్చిపోయానా కదా అది విశ్వపురాణంలో దర్శన దర్శనే ఉదయాస్తమయ అన్నాడు పరాసర సూర్యుడు ఉదయించడం అస్తమయించడం ఉండదు సూర్యుని దర్శనం ఉదయము సూర్యుని అదర్శనం అస్తమయం పరాసర ఉంది కాబట్టి ఈ సమయంలో కలవకుంటే వేరు అవుతుంది. అలాంటి తిని వారిలో మృతాలిత్య స్నాయాత్ క్రోడ విధీర్ణయా అడవి పంది చేత తెగిలించబడిన మట్టి తోటి ఒంటి మీద పూసుకోవాలి. అది లభ్యతే ఏది అన్నాడు దొరికితే. నది తీరంలో అరవి పంది యొక్క అవి ఉంటాయి కోరలు ఉంటాయి. దానితో తీయబడిన పెగిలించబడిన మట్టి ఉంటే దాన్ని ఒంటికి పూసుకొని ఇది లభ్యేత శ్రోతస్య ఒకవేళ దొరికితే. ఏతం మంత్రము ధీరయేత్ ఈ మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఆ పని చేయాలి మ్రుదాలి త్వందేవి ఆదివరాహేన రసాయాహ స్థానమిచ్యత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాచయా ఇది మంత్రం. అమ్మా దేవి నీవు రసాయాః రసాచలం నుండి ఉద్ధృతాసి ఆదివరాహేన ఆదివరాహని చోటి స్థానమిత్యత ఉద్ధృతాసి. స్థాన నిత్యత ఆదివరాహేన అంటే స్థానమును కోరే ఆదివరాహ అంటే సృజించబడినటువంటి ప్రజలు నిలవటానికి స్థానం కావాలని కోరుకున్న ఆదివరాహడు నిన్ను రసాతలము నుండి ఉద్ధరించాడు అలాంటి మీకు నమస్కారము పాప్మానం మే ప్రణాశయా నా పాపాన్ని నశింపచేయమా అని మత్రం చదివి భూమిని నిర్వర్తితాత్మా నియమః దేవ మత్సేత్ సమాధితః ఆ తరువాత తన తన నియమాలన్నీ పూర్తిగా ఆచరించి అప్పుడు శ్రీమన్నారాయణుడిని

ఆరాధించాలి. అర్చ్యాయామ్ సండిలే సూర్యే జలే వంధౌ గురావపి. ఇలా ఆరాధించే విధానం అర్చ్యా విగ్రహంలోనూ లేదా సండిలంలోనూ లేదా సూర్యుడిలో జలము యందు అగ్నిహోత్తుడి యందు గురువు యందు. అంటే లేదా అని కాదు అన్నిటిలోనూ అర్థం. వరుసలో చేయాలి. మొదలు అత్యారాధన తండ్రినము సూర్యము జరో వన్ని గురు నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయతే ఈ మంత్రం. మహియ్యతే పురుషాయ మహాపురుష భగవంతుడికి నీకు నమస్కారము. ఎలాంటి వాడీనే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. సర్వభూత నివాస అక్కడనేమో సర్వభూత గుహావాస ఆ గుహావాసే నివాసం అదే కదా ఇలా. అందరిలో అంతర్యామిగా ఉండేటువంటి వాసుదేవుడివి. అందువలన సాక్షివి. అసలు సాక్షి ఎవరు? నిజమైన సాక్షి ఆయనే కదా. మనం అందరం పరికిరాము. మనం అన్ని వేళ చూడలేము. ఆయన ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అక్కడే ఉంటాడు. ప్రతి వారి హృదయంలో ఉంటాడు కాబట్టి పరమాత్మ చూడని వస్తువు పని సమయం అంటూ ఉండదు కాబట్టి సాక్షి ఆయన. సర్వ జగత్ సాక్షి, సర్వభూత నివాసి అలాంటి వాసుదేవుడికి నమస్కారము. నమః అవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ. ఇతనే అవ్యక్తం, ఇతనే సూక్ష్మము, ఇతనే ప్రధానం, ఇతనే పురుషుడు. అంటే ప్రపుతి స్వరూపాయ, పురుష స్వరూపాయ లేదా ప్రధాన పురుషాయ అంటే పురుషోత్తమాయ. అలా చతుర్వింశ గుణజ్ఞాయ గుణ సంఖ్యాన చేతవి 24 గుణములు తెలిసినవాడు అంటే సృష్టించేవాడు. అలాగే గుణ సంఖ్యాన హేతవే గుణములను ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టడానికి ఉనికికి ఆయనే కారణం. అంతే కదా ఆ మహానుభావుడు ప్రభు తత్వాన్ని పులింపచేసే మహత్తత్వం. దాని జోల చేసే అహంకార తత్వం, దాని జోల చేసే గుణాలు ఉన్నాయి. మరి ఈ పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ అక్కడికే వస్తాయి. అందువల్ల సర్వభూత సృష్టికి 25వ దపముల యొక్క సృష్టికి లెక్కించుటకు తెలియుటకు అతనే కారణం. అలాంటి నీకు నమస్కారము. నమో ద్వితీర్త్నే త్రిపదే చతుశ్రుంగాయ సంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రైవిద్యాత్మనే నమః ఇతను త్రైవిద్య.

విజ్ఞ పురుషుడు అంటే అర్థం అయిందా? చత్వారి శృంగా త్రయో అత్యపాదా ద్వేతీ దిశే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధో రుషకోరోరవీతి. మహో దేవో మర్త్యాగుం ఆవివేశా మంత్రం వచ్చు కదా చూడు ఇప్పుడు చదవడు ఏముంది నమో ద్వితీర్ష్మే త్రివ జతుశ్రుంగాయ సప్తహస్తాయ యజ్ఞాయ అదే చెప్పాడు చత్వారి శృంగా జతుశ్రుంగాయ త్రయో అస్యపాదాః త్రిపదే ద్వితీర్షే చూడండి ద్వితీర్షే అంటే అగ్నిహోత్రుడిని స్తోత్రం చేస్తున్నారు. ఇది అగ్నిహోత్రుడిని చెప్పేటువంటి మంత్రము. అంతేనా? శబ్ద బ్రహ్మను చెప్పే మంత్రం. దీన్ని ఏమంటారు? స్ఫోట బ్రహ్మ. పొయ్యాకరణలు ఉంటారే వ్యాకరణ శాస్త్రం విని వాళ్ళు పతంజలి ఇత్యాదిలో దీనికి వ్యాఖ్యానం ఏం చేశారు? ఇది శబ్ద బ్రహ్మ స్వరూపాయ. పరమ సిద్ధ బ్రహ్మం. సిద్ధ బ్రహ్మము అంటే ఏమిటంటే ఇతను కూడా చత్వారి శృంగాః. మామూలు ఋషవానికి రెండే కొమ్ములు ఉంటాయి కదా. శుద్ధ బ్రహ్మకు నాలుగు ఉపములు ఉంటాయి. ఏంటి నాలుగు? శబ్దము నాలుగు రకాలు. పరా, పశ్చింటి, మధ్యమ, వైఖరి అని. ఇది పూర్తిగా వి అల. కానీ నా సంగతి తెలవాలి. పరాణి, అత్యంతి, మధ్యమ వైఖరి ఈ నాలుగు నాలుగు శృంగములు. చత్వారి శృంగాః త్రయో అస్యపాదాః మూడు పాదములు ఏంటివి? భూత భవిష్యత్తు వర్తమానం. మూడు కాయములు ఉన్నాయే ఇవి మూడు పాదములు. ద్వే తీర్షే రెండు తలకాయలు నిత్య అనిత్యములు. రెండు రకాలు కదా నిత్యమని అనిత్యమని అలాగే సప్తహస్తాసః ఏడు హస్తములు అంటే ఏడు విభక్తులు. ఉండదా ప్రథమా ద్విత్య ఉంటాయి కదా ఇలా ఏడు వివక్తలు. అలాగే త్రిధాబద్ధః మూడు చోట్ల ఉరతి కంఠే శిరతి.

శబ్దము చెప్పాం కదా ఆత్మ బుజ్యాతమేత్యర్ధాన్ మనోయుంతే వివక్షయా మన కాయాగ్నిమాహంతి సప్రేరయతి మారుతం సోదీర్ణః మూర్ధిని అధ్యహతః వక్త్రమాయాతి నందికేశ్వర శిక్ష అంటాం. మన నోటి నుంచి శబ్దం ఎలా బయటికి వస్తుంది? మనం మాట్లాడాలి అనుకుంటే ఏమి మాట్లాడాలి అనుకున్నామో ఆ విషయాన్ని ఆత్మ బుద్ధితో కలిసి మనస్సుకు చెబుతుంది. ఇలా మాట్లాడు అని. ఆత్మ బుద్ధ్యా సమేత్య అర్ధాన్ మనోయుంతే మనస్సును నియమిస్తుంది. ఈ మనస్సు పోయి ఏం చేస్తుందంటే కాయాగ్ని వాహంతి. జఠరాగ్నిని మనస్సు కొడుతుంది, రెండు దెబ్బలు కొడుతుంది. లే అంటే జఠరాగ్ని గట్టిగా ఉంటేనే మాట్లాడతాం. అందుకే మాట సన్నగా వస్తే ఏమంటారు ఏరా తినలేదా ఎన్నో రోజులు తినగా అంటాం. యఠరాగ్ని మనం ఏంటంటే అది బాగా ఊరికేనే వస్తుంది. యఠరాగ్ని బలంగా ఉంటేనే మాట్లాడగలడు. సుష్టుగా ఫోన్ చేస్తే బాగా మాట్లాడగలడు. అది ఇలాగ ఉంటే అంటాడు. అందుకే మనస్సు పోయి యఠరాగ్నిని కొడుతుంది. సప్రేరయతి మారుతం. యఠరాగ్ని అక్కడి నుంచి వాయువును పైకి ఎగదోస్తుంది. సహా ఉదీరినః ఆ వాయువు అక్కడి నుంచి లేచి చక్కగా పైకి పోతుంది. తల అడ్డం వస్తుంది తల అడ్డం వస్తుంది. మూర్తిని అభిహతః తలతో మళ్ళా కింద కొట్టబడి వక్త్రమాయ. కింద జడ దాకి నీ వాయువును పైకి తోసింది. పైన శిరస్సు కిందికి తోసింది. ఇంకా కిందికి పోలేదు కదా, మధ్య నుంచి బయటికి వస్తుంది. అంటే వాక్కు నుంచి వస్తుంది. అప్పుడు అది మాట అవుతుంది. సరే అంటే మన గొంతు నుంచి స్వరం రావాలంటే ఇంత ప్రక్రియ కావాలి. లేకుంటే మాట రాదు. అందుకే అదే ఉద్దేశ్యాన్ని మనస్సులో పెట్టుకొని సబ్ త్రిధాబద్ధః ఉరసి కంఠే శిరసి. చెప్పుకున్నాం కదా గటరాజ్ని వాయువును పైకి తోస్తుంది అన్నాం. అలాంటి సమయంలో మరి అది మొదలు మొదటి మజిలి పక్షస్థలం. రెండో మజిలి కంఠం, మూడో మజిలి శిరస్థలం. శబ్దము త్రిధాబద్ధః ఇక పరమాత్మ పరమాత్మ కూడా త్రిధాబద్ధ బ్రహ్మ.

బ్రహ్మ యదాచితా బద్ధః అంటే ప్రకృతి, పురుషుడు, పరమాత్ముడు. ప్రకృతిలో ఉంటాడు, పురుషుడులో ఉంటాడు, తనకు తానుగా ఉన్నాడు. అలాగే జగత్తులో సత్వే రజతి తమతి. అలాగే నిత్య ప్రకృతి, అనిత్య ప్రకృతి, ఉభయ విభూతి. త్రితాబద్ధ. పరమాత్మ ముడిజోడు ఉంటాడు కదా. అంటే ప్రకృతిలో ఉంటాడు. నిత్య విభూతి లాభూతి అంటాం మనం. అన్నిట్లో ఉంటాడు. నిత్యానిత్యం అంటే ఏమిటి? ప్రకృతి సృష్టి ప్రళయ అలా మధ్యన ఉండే రక్షణ ఉండే అది నిత్యానిత్యం. రక్షణ అంటే కొద్ది సూక్ష్మం శాస్త్రం లోపలికి వెళ్ళాలి. రక్షణలోనే రెండు జరుగుతుంటాయి. ఒక శిశువు చక్కగా పోషించబడుతున్నాడు అంటే అతనిలో పనికిరాని వాటిని దొరగించి పనికొచ్చే వాటిని కలిగిస్తాం. వారికి పారు పోసి ఇప్పుడు పండ్లు పెట్టి ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? కొత్త శక్తి రావడానికి. ఎనర్జీ కదా? పుట్టాలి కదా? కొత్త శక్తి రావాలి, కొత్త శక్తి రావాలి. కొత్త శక్తి ఎప్పుడు వస్తుంది? సహజంగా రావాల్సిన శక్తికి ఏదైనా అడ్డు ఉంటుంది. దాన్ని పోగొడితే ఇది వస్తుంది. నీళ్లు ప్రవహించాలంటే కావలి అడ్డం ఉండకూడదు. అవి తీసి ప్రవహిస్తాయి. కాబట్టి బలీయమైన ఆహారము మనలో ఉన్న బలహీనతలను తొలగిస్తుంది. దాన్ని మనం రోగ నిరోధక శక్తి అని చెప్తాం చూడండి. నశింప చేయడానికి కావలసినవి వస్తే అడ్డగించాలి. అంతకు ముందు ఉన్న వాటిని తొలగించాలి. కొత్త శక్తి అప్పుడు వస్తుంది. అంటే పెరిగే ప్రతి క్షణంలో సృష్టి, స్థితి, సంహారం ఉంటాయి. క్షయంలో కేవలం క్షయమే, సృష్టిలో కేవలం సృష్టి. కానీ స్థితిలో మూడు ఉంటాయి. పనికిరాని దాన్ని పోగొట్టాలి, పనికొచ్చే దాన్ని సృష్టించాలి, సృష్టించిన దాన్ని కాపాడాలి. కాబట్టి పరమాత్మ త్రిధాబద్ధః. హస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యా స్వామి త్రయీ విద్యాత్మనే చెప్పిన వేదం వేద స్వరూపాయ అన్నమాట నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ పరమాత్మకి ఏం పేరు శివః అంటే మంగళకరః రుద్రః

దుష్టాన భయంకరః దుర్మార్గులను ఏడిపించేవాడు దుష్టులను భయపెట్టేవాడు నమః శివాయ రుద్రాయ అలాగే శక్తిధరాయచ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటువంటి మూడు శక్తులను ధరించేటువంటి మహానుభావుడు. సర్వ విద్యాధిపతయే. పరమాశ్వరు ఎలాంటివాడు? సర్వ విద్యాధిపతి, భూతానాం పతయే, సర్వభూతపతి అయినటువంటి స్వామికి నమస్కారము. నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మణే. స్వామి హిరణ్యగర్భుడు అంటే సూత్రాత్మ సృష్టికర్త అన్నమాట. అలాగే ప్రాణాయ జగదాత్మణ సర్వ జగత్తుకు అతనే ప్రాణము సర్వ జగత్తు కూడా అతనే సర్వ జగత్ స్వరూపాయ అన్నమాట యోగైశ్వర్య ఇదాయ నమస్తే యోగహేతవే యోగము అతనే ఐశ్వర్యము అతనే అలాగే యోగమునకు కారణం కూడా అతనే. ఇలాంటి స్వామి నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయతే. సగర జగత్తుకు అతను సాక్షిభూతుడు. అతనే ఆదిదేవుడు. నారాయణాయ ఋషయే నారాయణ హరయే నమః నారాయణ ఋషికి నరుడై ఋషికి ఇద్దరికి అన్నమాట నరుడు నారాయణ ఋషిలోనే అండి అలా ఋషులకు నమస్కారము అలాగే హరయే హరికి సర్వం హరతి అన్నీ హరించేటువంటి స్వామికి నమస్కారము నమో మరకతస్యాము ఓ పుషే అధికతస్త్రియే అమ్మవారిని భార్యగా పొందినవాడా అలాగే మరకతస్యాము నీలమేఖ అంటాం కదా ఇలాంటి మరకత వర్ణం గల మహానుభావుడు కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాసస్యే పీతాంబరధారి ఏదో నమస్కారము త్వం సర్వవరదః పుంసాం వరేణ్య వరదర్శభ మహానుభావ నీవు వరేణ్యుడవు అంటే శ్రేష్టుడవు అలాగే వరదర్శభ వరములిచ్చే వారందరిలో నీవే శ్రేష్టుడవు. సర్వ వరదః అందరి వారి చేరుబడిన మహానుభవుడవు. అతత్ శ్రేయశరే శేఠీరాః పాదరేణముపాసతే కాబట్టి ధీర్లైన వాళ్ళు శ్రేయస్సు కలగాలంటే నీ పాద ధూడిని సేవిస్తారు. అన్వవర్తంతయం దేవాహ దృశ్య తత్పాద పద్మయోహో దేవతలు అమ్మవారు కూడా మీ పాద పద్మాలనే.

అనుసరించి ఉంటారు స్పృహ యంతే కోరుచున్నారు ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం ఆమోదమివ సుగంధముల్లాగా అన్నమాట తుమ్మెదల సుగంధాన్ని కోరినట్టుగా ఉత్తములు జ్ఞానులు భక్తులందరూ నీ పాదపద్మాన్ని సేవిస్తారో ప్రసన్నులు కండి. ఏతైహి మంత్రైహి ఋషీకేశం ఆవాహన పురస్కృతం అంటే ఒక్కొక్క శ్లోకంతో ధ్యాయామి. అలాగే ఆవాహయామి, ధ్యానం సమర్పయామి, మళ్ళీ పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, దీపం, ధూపం, నైవేద్యం శ్లోకంతో పూర్తి చేయాలి. నీరాజనం అంటే షోడశోపచార పూజను ఈ మంత్రాలతో చేయాలి. అంటే మనకి ఇవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి కదా? చూడండి. సరే నమస్తుభ్యం భగవతే పురుషాయ గద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. 9 మొత్తం ఏం ఎనిమిదే పై శ్లోకాన్ని ప్రార్థన చేయాలని చెప్పాడు, 8 శ్లోకాలు అంటే 2 సార్లు వస్తాయి అలహార పూజ అంటే చూడకూడదు కదా ఒక వత్తి రెండో వత్తి అలా తీసుకోవాలి అర్ఘ్యము. పాద్యము, ఆచమనీయము అని చెప్పుకుంటాం. స్నానము, ధూపము, దీపము ఇలా తీసుకుంటారు వస్త్రము. మరి తర్వాత మళ్ళీ అక్కడ ఇంకోసారి వస్తుంది. ఇలా స్పృహయంత ఇవామోదం భగవాన్ మే పేతైహి మంత్రైహి ఋషీ జైత్యం ఆవాహన పురస్కృతం. తొమ్మిది ఉన్నాయి. ఆవాహన పురస్కృతం. ఆవాహన లేకుండా కాదు ఆవాహనతో మొదలుపెట్టి అన్నమాట. అంటే ధ్యానం మామూలుగా చేసేసుకొని. ఆవాహనతో మొదలు పెట్టాలి. ఆవాహన పురస్కృతం అర్చయే శ్రద్ధయా యుక్తః పాద్య ఉపస్పర్చనాదిభిహి. శ్రద్ధతో అర్ఘ్యము, పాద్యము, ఆచమనాదులతో సేవించాలి. ఎలా శ్రద్ధయా యుక్తః. ఏదో వంతు పూర్తయిందని కాకుండా. శ్రద్ధాళులై చేయాలి. అర్చయే శ్రద్ధయాయుక్తః అర్చిత్వాగంధమాల్యాద్యైః పయతాస్నపయేతు విభుం.

గంధమాల్యాదలతో అచ్చరి చేసి పాదతో స్వామికి అభిషేకం చేయాలి. వస్త్ర ఉపవీత ఆభరణ పాద్య ఉపస్పర్శని అది కూడా వివిధానం చెప్తున్నాడు. వస్త్రము ఉపవీతము. వా ఆభరణము, పాద్యము, ఆచరణము వీటితో చేయాలి. గంధ ధూపాది నిశ్చార్చేత్ ద్వాదశాక్షర విద్యయా. వీటన్నిటిని ఓం నమో భగవతే వాసుదేవాయ అర్ఘ్యం సమర్పయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ అర్ఘ్యం సమర్పయామి. అలా. బాలశాస్త్ర విద్యతోటి ఇవన్నీ అర్పించి ఆరాధన చేయాలి. బాలశాస్త్ర విద్య శృతం పైది నైవేద్యం సాలియన్నం విభవేతతి అవకాశం ఉంటే సంపద ఉంటే అన్నం బియ్యాన్ని. బియ్యాన్ని పాలలో ఉడికించి చెరువు అంటారు చెరువు. దాంతో హమం చేయాలి అరిగింప చేయాలి. చిక్కు అందరికీ ఉండదు శక్తి. లేకుంటే బెల్లంతోటి చేయొచ్చు. విభవేతతి అంటున్నారు శృతం పైసి నైవేద్యం శాల్యన్న విభవేతతి ససర్పిహి సగుణం దత్వ జుహుయాతు మూల విద్యయా ససర్పిహి సగుణం కొత్తగా పాలు బియ్యం అనుకుంటారేమో. కదా చెరువు అనగానే పాడు అనాలంటే పాలలో బియ్యం ఉరికించి పెడితే మేము చెరువు అయిపోతాం కదా అది కదా మరి ఏం కావాలి ససర్పిహి సగుడం నెయ్యి బెల్లం కూడా వేయాలి. శిరానం అండి పాయసం చేయాలి. ససర్పి రగుడం దత్వా దుగుయాత్ మూల విద్యయా మూల మంత్రంతో మూల మంత్రంతో చేయాలి. నివేదితం తదుపభక్తాయ దద్యాత్ గుంజీతవా స్వయం. ఆరోగ్యం బిజ్జి దాన్ని పువాసం ఉండగలిగితే భక్తులకి ప్రసాదం. ఉండలేదు అనుకుంటే తానే పెద్ద లాగ్యం తోటి భుజించవచ్చు. భుజితవా స్వయం దత్వా ఆచమనమర్చిత్వా తాంబూలంచ నివేదయేత్. ఇది ఆర్గింపు చేసి ఆజమనమిచ్చి తాంబూలం అర్పించి జపేద అష్టోత్ర శతం స్తువి స్తుతి విప్రభు ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి.

తువి తువి రకరకాల పరమాత్మ యొక్క స్తోత్రములతోటి దాన్ని స్వామిని సేవించాలి. కృత్వ ప్రదక్షిణం భూమౌ ప్రణమేత్ దండవన్ముదా. ప్రదక్షిణం చేసి దండ ప్రణామం చేయాలి. కృత్వాశయ చేషం దేవముద్వాసయే తథా. స్వామి యొక్క నిర్మాల్యాన్ని తన శిరసులో పెట్టుకొని తర్వాత స్వామికి ఉద్వాసన చెప్పాలి. ద్యవరాన్ భోజి ఏది విప్రాన్ పాయసేన యథోచితం. ద్యవరాన్ ఇద్దరి కంటే తక్కువ కాకుండా బ్రాహ్మణులను పాయసం తోటి భుజింప చేయాలి. జీర్తే అనుజ్ఞాతః శేషం శేష్ట సభాచితైహి వారికి భోజనం పెట్టిన తర్వాత వారి ఆజ్ఞ తీసుకొని మిగిలిన దాన్ని తాను తినాలి. శక్తి బాగా ఉంటే తన వారితో కలిసి తినాలి. ఇద్దరి పిలువారే అన్నారు నలుగురిని పిలిస్తే రైస్ తీద్దాం నాకు ఓపిక లేదు అంటే ఏదో ఇద్దరిని పిలిచి భోజనం పెట్టి అని అంటా ఎంతమంది అండి ఇద్దరు ఆ ఇద్దరు పెడదాం అంటారు నాకు ఎక్కువ అన్నారు కదా ఎలా తగిలితే మంచి సౌకర్యం అన్నమాట ఇద్దరిని పిలుస్తా ఒకడే పెట్టాలి ఒక్కడే పెట్టాలి ఎవరయ్యి ఇద్దరి గడ్డతో కాదు కాబట్టి ఇద్దరిని భోజిస్తామండి. ఇద్దరు మేమిద్దరు నాలుగు సరిపోయింది కదా. పాయసం వరకు పెడితే సరిపోతుంది. భోజనమయ్యా. పుంజిత అది అనుమానం. అది మిగిలించుకుందాం అనుకుంటున్నాం. అదేం లేదు శుభ్రంగా సాధన చేయాలి, కూరగాయలు కావాలి, అన్నీ చేయాలి, పిండి వంట చేయాలి. కానీ పాయసం తప్పకుండా ఉండాలి. ప్రధానం పాయసం. అను బ్రహ్మచర్య బ్రహ్మచార్య రత్ర్యాం సోభూతే ప్రథమే అని ఆ రాత్రి బ్రహ్మచర్యం తోటి ఉండాలి. స్నాతా సుచి యసోక్తేన విధినా సుసమాహితః పయసా స్నాపగి ఇలా స్నానం చేసి పవిత్రుడై యదోక్త విధితో సావధానంతో భయసాసన భయుత్వర్చేత్ యావత్ వ్రత సమాపనం వ్రతం పూర్తయ్యే వ్రతవు రోజు స్వామిని పాలతోటే అభిషేకం చేయాలి చేసి పూజించాలి భయోభక్ష వ్రతమిదం చరియేత్ విష్ణువర్చనాదృతః శక్తి ఉంటే ఈ 12 రోజులు పారు మాత్రమే తీసుకొని కూడా ఉండొచ్చు. దీని పేరే పయోవ్రతం. అంటే పారు మాత్రం తీసుకొని ఉండాలన్నమాట. లేదా తినదలుచుకుంటే పారతో చేసిన వాటినే భుజించాలి.

చేయను చేయొచ్చు, పాలకోవా చేసుకోవచ్చు, ఏం పోవాలో అంటే ఐ క్రీమ్ కూడా చేసుకోవచ్చు, పాలకోవా చేస్తారు కదా. పాలకోవా ఏనా? అవును. ఆ బాయ్ స్పేస్ కి అన్నీ చేసుకోండి. లేదు మనం సౌకర్యం చూసుకోవాలి కదా అట్లా. వయసాసనాపయిత్వార్చేత్ యావ సమాపనం భయోభట్వతమిదం చరేత్ విష్ణువర్చనాదృతః పూర్వవజ్జుహ్యాదగ్నిం బ్రాహ్మణాశ్చాపి పోయేత్. ఇలా ప్రతిరోజు బరువు రోజు రాగానే హోమం చేయాలి విఘ్నిహోత్రంలో బ్రాహ్మణులను అర్జించాలి ఏవంతు అహరహః కుర్యాత్ ద్వాదశాహం పయోవ్రతః ఇలా 12 రోజులు క్షీర వ్రతంతో ప్రతిరోజు చేయాలి. హరేరాధానం, హోమం, అర్హనం, ద్విజతర్పణం ఇది. పరమాత్మ పూజ, హోమము అలాగే బ్రాహ్మణులకు పూజ, ద్విజులకు తర్పణం, భోజనం. ప్రతిపద్మి నమారభ్య యావతు శుక్ల త్రయోదశి. ప్రతిపద్మి నుంచి శుద్ధ త్రయోదశి వరకు ఈ పూజ చేయాలి. బ్రహ్మచర్యం, అధ స్వప్నం, స్నానం, త్రిశవణం చరేత్. ఈ 12 రోజులు బ్రహ్మచర్యము చేయాలి, క్రింద పడుకోవాలి, స్నానం రోజుకు మూడు సార్లు చేయాలి. త్రిశవణం చరేదు వర్జయే రసదారాపం భోగ ఆ ఆ. జయేత్ అసదాలాపం భోగానుత్యావచామస్తదా చెడు వారితో మాట్లాడకూడదు. అలాగే పెద్ద పెద్ద భోగాలు వదిలి పెట్టాలి. పరుపు మీద పడుకోవడం, మంచం మీద పడుకోవడం, కూలదు, హీటర్లు పెట్టుకోవడం వగైరా ఉంటాయి కదా అలాంటివన్నీ మానేయాలి. ఉచ్చామచ్చామస్తుదా అహేముస్త్రాహ సర్వభూతానా ఏ ప్రాణిని సూచించవద్దు. ఈ 12 రోజులు వాసుదేవ పరాయణుడుగా ఉండాలి పరమాత్మను ధ్యానిస్తూనే ఉండాలి. త్రయోదశ్య మదో విష్ణో స్నపనం పంచకైహి విభో చివరి నాడు అంటే త్రయోదశ్య నాడు స్వామిని గోగవ్యం పంచక ఏమంటాం కదా పంచగవ్యముతో పంచామృతంతో స్నానం చేయించి కారయేతు శాస్త్ర దుష్టేన విధిన విధికోబిదైహి విధి బాగా చరిచిన వారితో శాస్త్ర దుష్టేనటువంటి విధితో పూజాంచ మహటీం కురియాత్ విత్త చాస్త్రి వివర్జితః

డబ్బు విషయంలో వంచన చేయకుండా గొప్ప పూజ చేయాలి. ఇద్దరికంటే తక్కువ అనకూడదు కదా, ఇద్దరికే పెడతారండి అనొద్దు. డబ్బు బాగా ఉంటే. తాలి తినడం అన్నాం కదా బియ్యం పాలలో ఉక్కిస్తాం నెయ్యి చక్కెర వేస్తాం బెల్లం వేస్తాం అందరి పెడతాం. నో అన్నం ఇది అన్నట్టు నో అన్నం నో కూర వేయడం. అట్టంటే ఒప్పుకోము. విత్త అందంగా లేకుండా అదే పెట్టు. నేను చెప్పి లేవు అంతే పెట్టు. ప్రధానం ఏంటంటే విత్త సాక్షి యోధిత. డబ్బు విషయంలో మోసం చేయకూడదు. డబ్బు విషయంలో మోసం అంటే రెండు రకాలు. బాగా ఉన్నవారు తక్కువ చేసినా, తక్కువ ఉన్నవారు ఎక్కువ చేసినా మోసం. మరి చెప్తే లేదు ఎప్పుడు చేస్తామా ఎప్పుడు అప్పు చేస్తే చేస్తాను, అప్పు తెచ్చి ఓ బ్రహ్మానంగా చేస్తే కూడా మోసం తప్పు. స్వామికి డబ్బు ఎందుకు? మీరు జీవితంతో చూస్తారు. శ్రద్ధ కావాలి, విధిని తప్పకుండా ఉండాలి. నిజంగా లక్ష రూపాయలు ఉన్నాయి, కొంతమందికి పెట్టు. మీరు ₹100 రూపాయలు ఏమున్నాయి, పాయదం జరిగి భోజనం పెట్టు. ఇద్దరే ఆ లేదు ఓ ₹50 ఉన్నాయి ఇంత నెయ్యి బెల్లం ఆ రెండు కలిపి పెట్టి తన మీద విధి ప్రధానము శ్రద్ధ ప్రధానము వంచన లేకుండా ప్రధానము. శక్తి ఉన్నవాడు తక్కువ చేయకూడదు, శక్తి లేనివాడు ఎక్కువ చేయకూడదు. రెండు మోసాలు. విత్త శాస్త్రి వివర్జితః. చెరుం నిరూప్య పైతి శివివిష్టాయ విష్ణవే పాలన్ చెరుం నిరూప్య పైతి పాలతో వండినటువంటి చెరువును శివివిష్టాయ విష్ణవే తేజువైనటువంటి శంకర విష్ణువుకు శ్రీమన్నార శివివిష్టా అని దలమండి శంకరుడు అనుకుంటాం కదా. శివి విష్టాయ అంటే పరమ తేజ స్వరూపాయ పరమాత్మ నే విష్ణవే శృతేన తేన పురుషం యజే. సొమాహితః అలాంటి ఆ పాయసం తోటి సవధానంతో యధావిధిగా పూజించాలి. నైవేద్యం అతి గుణవత్ దద్యాత్ పురుష తుష్టిదం పరమాత్మకు సంతోషం కలిగించే.

ఎక్కువ గుణములు నైవేద్యం. ఎట్లాగు పాలు, బెల్లం, చక్కెరం ఆ మూడు వేసి అన్నం పెడతా అంటే బీరిపప్పు అంటే పిసిమిసిగా అన్నీ వేయాలి మనం. అది రుచిగా ఉండాలి కదా. అదే అంటున్నాం అది అతి గుణవత్ వెయ్యి బాగా పోయాలి. మరి సుగంధం వేయాలి ఏదో యాలకులు ఉంటాయి పచ్చ కర్పూరం ఉంటుంది ఇవన్నీ అందులో వేయాలి. సుగంధం ఉండాలి రుచిగా ఉంటే అదే అంటున్నాం అతి గుణవత్. ఎలా అంటే లజ్జాత్ పురుష తుష్టిదం మనకు ఏవేవి ఆహారంలో మనం కావాలని కోరుకుంటాం రుచిగా ఉంటాయి అనుకుంటామో మనకు నచ్చినవే మనకు ఇష్టమైనవే స్వామి దావేదం చేసి ఎందుకంటే తర్వాత ఎవరు తిట్టారు చూడు ఆ రోజు పెట్టిననే కదా. అయితే వచ్చేటప్పుడు మాత్రం దేవుడికనే ఉండు. నాకు ఇవ్వని చోప ఉండకు స్వామికి భోగిన చేయాలని అందుకే మనకు సాంప్రదాయంలో కూడా సౌదత్తములు సాపాడు చేస్తుంటే ఏమడుగుతారు ఎలా సౌదత్తములు ఉన్నాయి బాగున్నాయా అన్నారు. పెరుమాళ్ళు ఎలా ఆరంభించారు? పెరుమాళ్ళు భోజనం ఎలా ఆరంభించాలా స్వామి అంటారు. అంతేగాని ఉప్పు తక్కువ ఉందా కారం తక్కువ ఉందా? ఇంట్లో భోజనం చేసుకుంటేనే మనము పెరుమాళ్ళు ఎలా ఆరంభించాలా అంటాం. అందరూ మహానుభావులు. దేవాలయంలో పులివారం చేతిలో వేస్తూ వడ్డలు అయ్యా ఉప్పు తక్కువ ఉంది కదా అంటారు. గుళ్ళనే వాళ్ళు కూడా కోరు. స్వామి ముందరే ఉంటారు పులివారం పెడితే వడ్డలు ఇస్తారు. రాలేదు కదా ఉప్పు తక్కువ ఉంది కదా. అంటే దాన్ని ఏ పోషణంలో వానికి ప్రసాద దృష్టి లేదు. దానిలో ఇంటెలి ఇస్తారని చెప్పాలి. అందుకే అంటున్నా ప్రత్యేకించి నైవేద్యం అతి గుణగం దద్యాత్ పురుష సుష్టిదం. భగవంతునికి సంతోషం కలిగించే అతి గుణవత్ నైవేద్యం. ఎక్కువ నైవేద్యాన్ని సమర్పించాలి సుష్టిదం. ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణ ధేముభిహి సమాజ్ వినాడు జ్ఞానవంతులైనటువంటి గురువుగారిని వస్త్ర ఆభరణ గోవులతో తోటయేత్ వృత్తిజస్తైవ తద్విద్యారాధనం హరేహే తద్ది ఆరాధనం హరేహే గురువుగారిని బ్రాహ్మణులను తమ శక్తికి అనుకూలంగా సంతోషింప చేయాలి అసలు ఆరాధన ఇదే అంటున్నారు నా ఈయన పూజ పూజ కాదు. పూజ మొత్తం పూర్తి అయినాక గురువు గారిని బ్రాహ్మణోత్తములను ఆరాధించుటే భగవదారాధన. అంటే శ్రీమతి భాగవతార్చనం భగవత పూజా విధేహే.

ఉత్తమం ఇది. మరి ఇక్కడ చెప్పారు రామాజీ వారు మరి. భాగవతాన్ని బాగా చదివి చదివి అసలు అని చెప్పేశారు. శ్రీమత్ భాగవతారాధనం భగవత పూజాధితే ఉత్తమం. భగవంతుని పూజ కంటే భాగవతారాధనే ఉత్తమం. 12 రోజులు వర్తం చేసి 13వ రాజు గురువు గారిని బ్రాహ్మణులను పూజించుటే నిజమైన భగవదారధన. తద్ది ఆరాధనం ఆరాధనం హరే భోజయే తాను గుణవత తదన్నేన శుచిస్మితా శుచిస్మితే. ఆ బ్రాహ్మణోత్తములను గురువు గారిని గుణవాతాదుల నేన ఎక్కువ మంచి భోజనం తోటి వారికి మంచి భోజనం భోజనం వారు పూజింప చేయాలి మంచిగా అన్యాంస్తు బ్రాహ్మణాను శక్త్య తత్ర సమాగతా శక్తి ఉంటే వచ్చి రైతుల బ్రాహ్మణులు కూడా భుజింపజేయాలి. దక్షిణాం గురవేదజ్యాత్ ఋత్విక్ యధార్హితః యధార్హితః గురువుకు ఋత్విక్కులకు దక్షిణ కూడా ఇవ్వాలి. అన్నాద్యేన ఆశ్వపాకాంశ్చ పీనయేత్ సముపాగతాం అన్నాద్యేన ఆశ్వపాకాంశ్చ కుక్క దగ్గర నుంచి కుక్కను తినేవాడి వరకు అందరినీకి అందరికీ భోజనం పెట్టి తృప్తి పరుస్తాది. ఇంక బ్రాహ్మణులు పెట్టమంటే ఇది కాదు వస్తారు ఉత్సవం చేస్తూ అందరూ వస్తుంటారు అయ్యా నువ్వు ఎవరు బ్రాహ్మణుల కదా నువ్వు బయటికి పో ఎడగొట్టి వీడికి భోజనం పెట్టాడు అనుకోండి ఆరాధన కాదు. పొరపాటున ఆ పక్కన కనబడి తాగితే పోయిన బయట. శోభా కూడా వానికి పెట్టాలి. ఇలా అందరికీ దీనులకు, భిక్షుకులకు, యాచకులకు వాళ్ళందరికీ శక్తి ఉంటే అన్నాడు భగవంతుడు అప్పు చేయదు కాదు. అదే చెప్తున్నాడు మనకు. స్వపాతాంస్య సముపాగతాన్ భుక్త వస్తుజ సర్వేషు దీన అంధ కృపనేశుచ చూసారా దీనులు గుడ్డివారు దరిద్రులు ఇలాంటి వారందరూ పోజితం చేసిన తర్వాత విష్ణో తత్వేననం విద్వాన్ గుంజీత సహబంధువి అదే పరమాత్మ యొక్క త్రైర పూజ. దీన బంధు బొనుల భోజనమే నిజమైన పరమాత్మ పూజ. ఇలా అది అయిన తరువాత తన పుంజి తో సహ బంధువి అప్పుడు బంధువుతో కలిసి వచ్చిన వారందరికీ పెట్టిన తర్వాత బంధువు బంధువి సహ బంధువి నృత్యవాదిత్ర గీతైత్య స్వస్తివాచకైహి కారయత్ ప్రసాదిత్య పూజాం భగవతః అన్వహం ప్రతిరోజు

ఎలా చేయాల పూజ? మధ్యాహ్నం అయిపోతుంది. పూజ కాగానే నిద్ర పోయి మన సాయంత్రం లేచి స్నానం చేసి పూజ చేయడమా? కాదు. నృత్యవాదిత్ర గీత నిత్యా సుతుభిహి కాళి సమయంలో. నాట్యములు, గానములు, వాద్యములు అది కూడా స్వస్తి వాచక ఈ బ్రాహ్మణుల యొక్క స్వస్తి వచనాలు ఇవన్నీ తత్కథాభిష్ట కారయేత్ భగవంతుని పూజ చేయాలి ప్రతిరోజు. నిద్రపోవడము ఏదో వ్యర్థరావతి చేయడము కాదు, ఖాళీ ఉందంటే పరమాత్మ కథ వినాలి, పరమాత్మ కథను గానం చేయాలి, పరమాత్మ కథను నాట్యం చేయాలి. నాట్యం అనుకో నాట్యం అంటే మనం చూస్తాం చూడు కదా ఆ నాట్యాలు కావు, వాటిని అంటావు కదా ఏవో నాట్యాలు. ఆ నాట్యం నాట్యాలు కాకుండా పరమాత్మ అని చెప్పి ఇటువంటి నాట్యం నాట్యం భరతనాట్యం ఇది కూడా కొన్ని నాట్యాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కరే నాట్యం చేస్తారు కదంతా నాట్యం చేస్తారు ఇదిగో ఒక కథ అని ధ్యానం ఒక పాట వస్తుంటుంది ధ్యానం దాని దగ్గర విడి చేస్తుంటారు అంటే భార్యనా బోల మీద అంటారు దాన్ని అంటారు భార్యనా ఏమంటారు ఒక్కడే ఉండి అట్టే చేస్తారు స్వామి కథే అలా చేయాలి స్వామి పదాన్ని గానం చేయాలి. స్వామి పదాన్ని నాట్యం చేయాలి. స్వామి పదాన్ని ఉన్నటువంటి మృదంగా పీణువు ఉంటాయి కదా వాటిని పాద్యములో మోగించాలి. సిద్ధి విశ్వాస్య గాముళ్ళతోటి స్వస్తి వాసనాలు చేయించాలి. పూజాం భగవతోన్వహం లేకపోతే పర్యోవర్తన్ నామా పురుషారాధనం కారం ఇది. ఉత్తమమైనటువంటి భగవంతుని ఆరాధన రూపమైన పయోవ్రతము. పితామహేనాభిహితం మయాసే సముదాకృతం. ఈ విషయాన్ని నాకు పితామహే నా దాదా గారు ఎవరయ్యా బ్రహ్మ గారు చెప్పారు ఇప్పుడు నేను దాన్ని నీకు చెప్పాను సముదాహృతం త్వంచానేన మహాభాగే సమ్యత్కీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధభావేన నియతాత్మాభజ నీవు కూడా అనేన వ్రతేన ఈ వ్రతం తోటి చక్కగా ఆచిరిచి తోటి పరమాత్మను పరిశుద్ధమైనటువంటి మనస్సుతో నియతాత్మ నిగ్రహం ఉన్నటువంటి ఆత్మ తోటి ఆ భజ అవ్యయం భజ స్వామిని సేవించు అయం వై సవయజ్ఞాస్యః సర్వవ్రత నితిస్మృతం. ఈ వ్రతానికి ఏం పేరు? రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి సర్వ యజ్ఞము అని, రెండోది సర్వ వ్రతము అని.

ఏమంటారు? సర్వ వ్రతం. అంటే ఇందులోనే అన్ని వ్రతాలు ఉన్నాయి. ఇంకోటి సర్వ యజ్ఞం. ఇందులోనే అన్ని యజ్ఞాలు ఉన్నాయి. ఇలా సర్వయజ్ఞాస్య సర్వవ్రతమితి స్ముతం తపస్సారమిదన్ పద్రే దానంచ ఈశ్వర తర్పణం దీన్నే ఇది. సకల తపస్సులకు సారము ఇదే దానము ఇదే పరమాత్మకు తృప్తి కలిగించేది. తయేవ నియమాః సాక్షాత్ తయేవ శయమోత్తమాః తపోదానం వసం యజ్ఞః యేన పుష్యతి అధోక్షయః పరమాత్మను సంతోషింపచేసేటువంటి తపస్సు, దానము, వ్రతము, యజ్ఞము ఇవే తపస్సులు, ఇవే నేమములు, ఇవే యమములు. అంటే ఏమిటి? భగవంతుడికి సంతోషం కలిగించని. తపోవ్రత నియమాదులు ఎందుకు పనికిరావు అన్నారు. దేన్ని ఆచరించటంతో పరమాత్మ సంతోషిస్తాడో అదే తపస్సు. అదే దానం. అదే యజ్ఞ. సయేవ నియమాః సాక్షాత్ సయేవ చయ్యమోత్తమా తపోదానం వ్రతం యజ్ఞః యేన తుశ్చిత దోషయా తస్మాయ తద్వసం భద్రే ప్రయతా శ్రద్ధయా చ భగవాన్ పర సుష్టస్తే వరానా సువిధాస్యతి. నీవు ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తిగా త్వరగా చేస్తే తప్పకుండా స్వామి సంతోషించి నీవు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. ఇలా మనకు పయోభరణ గురించి చెప్పాడు, ఇప్పుడు ఇత్యుక్తః సీదతి సాధితి రాజన్ స్వభర్త్రాకశ్యపీనవై. వతిష్ట వ్రతమిదం ద్వాదశాహం అతింద్రితా మరి ఇద్దరు చేయాలి అంటే కస్యపేన ఇస్యుక్త కస్యప ప్రజాపతి ఇలా విధానాన్ని చెప్పిన తర్వాత ఆమె అన్వతిష్ట వ్రతమిదం ఈ వ్రతాన్ని 12 రోజులు అనుసరించినది. ఎలా అతంద్రిత ఏమరపాటు పొరపాటు ఏవి లేకుండా అంటే శ్రద్ధగా చేసినది అన్నమాట.

చింత యంత్యేకయా బుజ్యా మహాపురుషణీశ్వరం నిరంతరం పరమాత్మనే ధ్యానం చేస్తూ చేసినది. ప్రలుచ్య ఇంద్రియ దుష్టాత్వాన్ మనసా బుద్ధి సారథిహి. మనస్సుతోటి ఇంద్రియములనేటువంటి అశ్రములను బుద్ధి సారధ్యంతోటి ప్రగుష్య చెప్పుకున్నాం కదా ఇంద్రియాని హయాన్యాహు మనస్ప్రగ్రహ ఏవచ బుద్ధింతు సారధిన్ బుద్ధి ఇలా బుద్ధి సారధితో మనస్సు అనేటువంటి వర్గములతో ఇంద్రియాత్మములను సకరగా పట్టి బిగించి మనస్సే జాగ్రియా బుద్ధి అలాంటి మనస్సును మళ్ళీ ఏకాగ్ర బుద్ధి తోటి భగవతి అఖిలాత్మని ఆ బుద్ధిని పరమాత్మ యందు వాసుదేవి సమాధాయ యచారః పయోవ్రతం. పరమాత్మ యందు దీన్ని ఉంచి ఈ పైరోగృతాన్ని ఆచరించండి. తస్యాహ ప్రాధుర గూర్తాత భగవాన్ ఆది పురుషః భర్త చెప్పినట్టు శ్రద్ధాభక్తులతో తనకి అవసరం ఇప్పుడు మరి తన కుమారుడు రాజు కావాలి. ఆ అతను రాజు అయితే ఇంక చాలు పోతాయి. ముందర మహా సంపద వస్తుంది అంటే మనం చేస్తాం కదా ఈ ₹100 ఇస్తే వారం రోజులకు ₹600 ఇస్తాం అక్కడ ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకో పోయి ఇస్తాడు. అదేమిటంటే రేపు ₹600 వస్తున్నాయి కదా ఒకరోజు లేకుంటే. అలాగే ముందర ఏదో పెద్దది బాగా వస్తున్నది కాబట్టి పాపం దితి అన్ని కష్టాలను సహించి సహించి శ్రద్ధగా ఈ వ్రతం చేసింది. వాసు జత్యా ప్రాదురభు అనాంతి చేసింది కాబట్టి పరమాత్మ ఆదిపురుషుడు ఆవిర్భవించాడు. పీతవాతా చతుర్బాహు శంకచక్ర యదాధరః. స్వామి చతుర్భుజుడు శంఖాయములు పీతా పీతాంబరధారి స్వామి అనుభవించాడు. తమ్ నేత్రగోచరం వీక్షి సనదా యుద్ధాయ సాదరం ఇలా పరమాత్మ ప్రత్యక్షమైతే వెంటనే లేచి ఆదరంతో ప్రతిస్థానం చేసి. ననాహువి తాయేన దండవత్ ప్రీతి విత్వల పరమ ప్రీతి తోటి దండవత్ ప్రణామం చేసి సోత్తాయ బద్ధాంజలి లీలిపున్స్థిత నోత్సేహ ఆనంద జలాసురేక్షరా అని లేచి

పరమానందంతో పరమాత్మను స్తోత్రం చేయాలి అనుకుంది. కానీ ఆనందం ఎక్కువ కావడంతోటి స్తోత్రం చేయలేకు. గొంతు రాదు కదా సవర ఎక్కువైతే గొంతు పెగలక చేయలేకపోయింది. ప్రభూవతూష్ణీం పులకాకులాకృతిహి సద్దర్శనాస్తుత్సవ. గాత్ర వేపధుహు పరమాత్మను దర్శించామని ఆనందంతో శరీరమంతా చెమట పట్టింది, గొణుకు పుట్టింది. అలాగే పులకా పులకా కుతారాకృతి పులకా పులాకృతి పులకవంతు శరీరం అంతా పులకించవచ్చు ఉన్నాయి. ఇలా స్వామిని చేసి ప్రీత్యా గజ్జదయ గిరాహరిం దుష్టావత దేవి అదితిహి కురుద్వః స్వామికి నమస్కారం చేసింది కాబట్టి, స్వామి అనుగ్రహాన్ని పొందింది కాబట్టి, తనను పొగడానికి శక్తి ఎవరు ఇస్తారు? ఆయన అయ్యారు. బుద్ధి ఎవరు ఇస్తారు? పరమహర్షి అయ్యారు. అలా అలా అని దానితోటి తుష్టావసా దేవి అడితిహి కురుద్వః ఈ అదితి పరమాత్మను స్తోత్రం చేసింది. ఉద్వీక్షతీత శివతీవ చక్షుతా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. ఆ స్వామి ముగ్గురికి వద్దట ఎవరికి ఒకటి రమాపతి రెండు యజ్ఞపతి మూడు జగద్పతి కదా ఆ ఇలాంటి ఇలాంటి స్వామిని ఉద్వీక్ష తీస్తా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నది ఎలాగయ్యా అంటే ఇవ ఇవ చక్షుషా కాళ్ళతో అతన్ని తాగేస్తున్నగా అన్నట్టుగా అతన్ని చూస్తూ ఉంది చూస్తూ చూస్తూ స్తోత్రం చేసింది యజ్ఞేశ యజ్ఞ పురుషార్చుత తీర్థ పాద తీర్థ శ్రవ శ్రవణ మంగళ నామదేవి పరమాత్మ ఎవరు యజ్ఞేశుడు అలాగే యజ్ఞ పురుషుడు అచ్యుతుడు తాను జారడు మనను జారనియ్యడు. తీర్థపాద తీర్థస్రవః ఆయన తీర్థపాదః తీర్థస్రవః. పవిత్రమైన పాదములు కలవాడు, పవిత్రమైన కీర్తి కలవాడు, తీర్థశ్రవః శ్రవణ మంగళ నామధేయ చెవులకు. పవిత్రత కల్పించేటువంటి పేరు కదా అంటే నారాయణ నమః నమః చేయ్య ఆపన్న లోక వృజిన ఉప శ్యమోదయ శ్యమోదయాద్య శ్యమ్న కృధిసి భగవన్

ఆశిష్ దీనోనాథ ఆపన్న లోక ఉరిజీన ఉపశమ ఉదయాద్య ఉదయ ఆధ్యానమ అంటే ఏమిటి ఆపద పొందిన వారి కష్టములను తొలగించుటలో మొదటి వద అంతే కదా కష్టాలు వచ్చాయి పిలిచాం ఎవరు వస్తారు ముందు వీనే వస్తారు ఉదాహరణ కావాలా గజేంద్రుడు తావొక్కు తైలేదు తావు తప్పి తనువు ఉండొస్తుంది ప్రాణం పోతుంది రా బాబు అన్నాక ఆయన అందరూ మాది కాదు మాది కాదు డ్యూటీ డ్యూటీ మాది కాదు కదా పక్కకు పోయారు గౌరజి డ్యూటీ అంటే ఆయన వచ్చాడు. ఆపన్న లోక ఉర్జినోపశమోదయాద్య శ్యమ్న కృతీశ భగవన్ అతి దీననాథ నీవు దీననాథులేవు కాబట్టి మాకు మంగళాన్ని శుభాన్ని కలిగించవయ్యా. విశ్వాయ విశ్వభవన సిద్ధ యమాయ స్వైరంగు హీత పురుషా పురుషక్తి గుణ గుణాయ భూమ్నే పరమాత్మ లాంటి వారంటే విశ్వాయ. విశ్వం విష్ణు సట్క రాద్దాం కదా బయట నామ విశ్వమే అలాంటి పరమాత్మకు విశ్వ భవన స్థితి సంయమాయ ఒక్కటే అనుకుంటున్నారా సృష్టి అదేం కాదు భవన స్థితి సంయమాయ. ఏస్తాడు, రక్షిస్తాడు, సమరిస్తాడు. అలాంటి మూడు చేసేటువంటి మహానుభావా. స్వైరంగు గీత పురుశక్తి గుణాయ భూమినే. నీకు కావలసిన శక్తిని ఇంకెవరో ఇవ్వరు. ఏడుస్తారు? కాదు కాదు నా పని. తనకు తానే తనకు కావలసిన అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆచరించవలసినటువంటి ఆ కార్యానికి ఎంత బలం కావాలో అంత తానే కూర్చుకుంటాడు. ఇంకోడు ఆయనకు తల ముచ్చేవాడు లేడు. పుజ్యు నోప శమా ఆ స్వైరం గృహీత పురుష శక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శక్త దోబ్రహ్మిత పూర్ణ బోధ వ్యాపాదితాత్మ తమసే హరయే నమోస్తు అతను స్వస్థుడు. రెస్టి ఉత్పట్టి ఉపబ్రహ్మిత పూర్ణ బోధ వ్యాపాదితాత్మతమసి. అప్పుడప్పుడు కాస్త మధ్యలో విశ్రాంశం తీసుకుంటూ ఎందుకంటే వరుసగా పిల్లలకి చెప్తే వాళ్ళకి వేడెత్తుతుంది కదా కాస్త రెస్టి ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ పోసిస్తారట. రోజుకు సరాసార్లు ఒకసారి చెప్పిన దాన్ని పరిపూర్ణంగా వినే వారి జ్ఞానం కలగాలి కాబట్టి దానికే వ్యాఖ్యానం విస్తృతంగా చెప్తారు. ఎందుకు ఇంత పెద్ద వ్యాఖ్యానం కావాలి?

పరమాత్మ అందరికీ పరమాత్మే. పూజిస్తే పుణ్యం వస్తుంది, ద్వేగిస్తే పాపం వస్తుంది. సరే కదా మూడు వాక్యలు? అంటే ఎందుకు? ఒప్పుకున్నావా? పరమాత్మ యందు సహజంగా ప్రేమ ఉన్నవాళ్ళు. ప్రేమ లేని వాళ్ళు కూడా భగవంతుడిని ఆరాధించడానికి కావలసిన విధానాన్ని ఋషులు చెప్పారు. ద్వేయ సంబంధమైన విధానం విధ్వం కొందరు అన్నారు. వాళ్ళు లోక దగ్గర సాక్షాంభ అన్నారు, వాళ్ళు లోపలికి వచ్చి అర్చన చేయమన్నారు. అది కొండని పుష్కరిణి తోటి అభిషేకం చేస్తారు స్వామి వారిని స్వామికి పుష్కరిణి అభిషేకం చేయడానికి చేసుకుని రమ్మన్నారు. దానికి టికెట్ ఏ త్రిపుర చేస్తాం టికెట్ చేస్తాం కదా అభిషేకానికి కూడా టికెట్ తీసుకొని కూర్చుంటాం. అంటే ఏమిటి? పరమాత్మను ఆరాధించడానికి ఏ ఏ రూపాలతో ఎక్కువ సేపు మనం భగవంతుడిని ఆరాధించగలమో అలాంటి విధానాలన్నీ పరమాత్మకు. మనకు సేవ పొందామనే తృప్తి అంటే సేవించగలిగే భాగ్యం పొందామనేటువంటి సంతోషం మనకు ఉంటుంది కాబట్టి క్రోధమ్మిత పూర్ణ బోధ వ్యాపాధితాత్మ తమతే హరయే నమోస్తు. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని వృద్ధి పొందింపజేయబడిన పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపము గల వ్యాపారితాత్మ తమసే పరిపూర్ణ జ్ఞానముతో ఈ కటిని పోగొట్టుకున్నవాడు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు కాదు మన అజ్ఞానాన్ని పోగొడతాడు. మనకు జ్ఞానబోధ చేసి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి మహానుభావ. అలాగే తన అజ్ఞానాన్ని తానే పోగొట్టుకుంటాడు. తనకి అజ్ఞానం ఉంటుందా అంటే ఏం చెబుదాం. తమసే అంభస్య పర తమస స్వీర్ పరేనా తమస పరస్తాద్ ఆదిత్య వర్ణం తమస పరస్తాద్ మరి చీకటికి అవతల ఉంటాడు. మరి ఆ చీకటిని ఎవరు పోగొట్టాలి? అదే అవును ఇదే ఆత్మ తమసే వ్యాపాదిత ఆత్మ తమసే హరయే నమస్తే ఆయుఃపరం వపుహు అభిష్ట తుల్య లక్ష్మీహి యౌ హూ రసాః సకల యోగ గుణాస్త్రి వర్గః జ్ఞానం చ కేవల మనంత భవంతి దుష్టాత్ తత్వోన్రుణాం కిము సపత్న వ్యయాదిరాశి ఆయుః పరం వపుహు అభిష్ట మతుల్యదశి

మొదలు ఆయుః పరం వపుహు అభిష్టం ఇందులో పరమాత్మను ఆరాధించడానికి మనకేం కావాలి మొదలు? ఆయుష్యం కావాలి. అందులో ఉండాలి కదా. అందులో ఉంటే స్వామిని ఆరాశిస్తాం. అలాంటి పరమాయువు కూడా అతనే. పరమ వపుహు కూడా ఆయనే. పరమ దేహము అతనే. పరమ ఆయువు ఆయనే. యోగ రసా సకల యోగ గోవనా త్రివర్గ ఆకాశము భూమి రథలోకము అన్ని భూతములు అన్ని యోగములు అన్ని త్రివర్గములు ఇవన్నీ ఎవరు అతని. జ్ఞానంకి కేవలం అనంత భవంతి శుద్ధాత్ తత్వో నృణాతిం తపత్వ జయాదిదాతి జ్ఞానమతనే మహానుభావా నీవు భవంతి తుష్టార్త్వత్వో దృణాంతిము సపత్న యయాదిరాశి. కేవలము నీ స్వరూప జ్ఞానం కలిగిన తనకు తానుగా ఎంత లేనివాడైనా ఒక చిన్న పుష్పం స్వామికి అర్పిస్తే పరమాత్మ అర్పిస్తాడు. ఉన్నవాడు లక్షలు ఇచ్చే బదులు లేనివాడు ఒక్క పువ్వు ఇస్తే ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క పువ్వు వాడు తీసుకుంటే కాస్త బాగుపడతాడు. కానీ వీడు స్వామికి అర్పిస్తాడు. ఇలాంటి మహానుభావుని చూస్తే తత్వోన్రుణాంతిము సపత్న జయాభిరాశీహి ఇలాంటి వాటిని సక్రమంగా మనం ఆలోచిస్తే ప్రతివాడు శత్రువుల నుండి జయమును పొందాలని తనకు తాను ఐశ్వర్యాదులు పొందాలని ఆశిస్తారు. ఇలా చెప్తుంటే ఆదిత్యేవం స్తుతః స్వామి ఈ రీతిలో పరమాత్మ. అది తోడి శాస్త్రం చేయబడి రాజన్ భగవాన్ పుష్కరేక్షర ఆయన పద్మాక్షరుడు కదా పుండరీకాక్షరుడు అలాంటి స్వామి క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతిహోవాచ పార్థివ భారతా. సకల జీవుల హృదయంలో అంతర్యామిగా ఉండే పరమాత్మ ఇలా అంటున్నాడు దేవమాతః భవత్యామే విజ్ఞాతం చిరకాంచితం.

దేవు మాతా, నీవు ఎప్పటినుంచో అనుకుంటున్నది నాకు తెలుసు. యత్ సపస్త్రయుత స్త్రీనాం చావితానాం సధామతః శత్రువులు అపహరించి రాజ్యాన్ని నెట్టేశారు. అలాంటి వారికి తాన్ విజెద్దిత్య సమరే దుర్మదాన్ అసుర అసురసభాన్ బాగా మదించు అసురలను యుద్ధంలో విజి యెడిచి ప్రజలబ్ధ జయత్రిభి పుత్రైహి శశి ఉపాసితం. ఏం రాజ్యలక్ష్మి ఇది పొంది పొందితే అలా పొందిన పుత్రులతో మళ్ళీ నన్ను ఆరాధించాలనుకుంటున్నావా? అర్థమైందా? రహస్యం ఏమిటంటే ఒక కోరిక అనుకొని. దానికి కావలసినటువంటి వ్రతము ఆరాధన చేయాలి. చేసిన తర్వాత ఆ కోరిక పొరపాటు అది తప్పకుండా తీరుతుంది అనుకోండి. అలాంటి కోరిక తీరితే కోరిక తీరినందుకు మళ్ళీ స్వామికి ఆరాధన చేయాలి. మొదటిది ఏమో అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. తర్వాత ఫుల్ పేమెంట్ అంటాం కదా. అవునండి. మనం సంతోషిస్తే ఎలా మనం సంతోషించొద్దు. అయ్యా నాకు పరాన్ని కావాలి అని కోరుకొని వ్రతం చేశాం 40 రోజులో 30 రోజులో చేశాం అది వచ్చేసింది. ఇంకేం చేశాం వచ్చేసింది అయిపోయిందన్నావా? రావడానికి చేశాము, వచ్చిన తర్వాత చేయొద్దా? వచ్చింది ఉండాలి, పరమాత్మ నేనుడి నేను కటాక్షింపబడ్డానని కృతజ్ఞత, థాంక్స్ చెప్పాలి కదా స్వామికి. అందువల్ల వ్రతం పూర్తయి ఫలం పొందిన తరువాత కూడా మళ్ళీ పూజించాలి. అప్పుడే మనకు పరమాత్మ యందు భక్తి ఉన్నట్టు లెక్క. ఇంకేమయ్యా? వేషా చేశాం కదా. చేశాం పని అయిపోయింది. మళ్ళీ ఎందుకు అంటాడు? రక్షినాలు పని కావటానికి ఎంబడే స్వామి మాట విన్నాడు. కాసేపు ఉండు ఆ సినిమా ఉండుంటే ఏం చేస్తావ్? తొందరగా చరుణించాడు కాబట్టి కృతజ్ఞతగా మళ్ళీ స్వామిని వివానుగుణంగా ఆరాధించాలి. ఎప్పటికీ ఆరాధించాలి అది నిత్యారాధన. అందుకని అంటున్నాడు ప్రతిలబ్ధ జయ స్త్రీభి పుత్రైహి ఇచ్ఛతి ఉపాసితం రహస్యం అది. జయమును పొందిన పుత్రులతో కలిసి నన్ను ఆరాధించాలనుకుంటున్నావని నాకు తెలుసు. ఉపాసితం ఇంద్రజ్యేష్టైరుతనైహి హతానాం ఇది విద్విషాం శత్రువుల చేత యుద్ధంలో ఓడిపోయినటువంటి ఇంద్రాది దేవతలు ఉన్నారే వారిని

స్త్రీయో రుదంతీహి ఆసాధ్య దృశ్యుమిచ్చది దుఃఖితః ఈనాడు ఇంద్రుడు అత్యధిక్ పాలకులు ఇతర దేవతలు తన భార్యలతో కలిసి స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. తమ భర్తలకు రాజ్యభ్రంశం సంపద విమోజం అయిపోయిందని ఏడుస్తున్నారు. ఎవరు? దేవదర స్త్రీలు. ఇలా ఆ స్త్రీ దేవదర అని కోరుకుంటున్నావు కదా అన్నారు. ఆశత స్త్రీలు తన భర్తలకు రాజ్యాదులు పోయాయని ఏడవటాన్ని చూడాలనుకుంటున్నావు కదు. ఇష్టం అవునండి అన్నాడు అనుకోండి మళ్ళీ సేమ్ రిక్వీట్ నీకు కూడా వచ్చింది. ఇది వాళ్ళే కొడతారు కదా. చూడండి స్వామి స్వామి ఎంత ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడు నువ్వు కోరుకో తప్పులేదు. నాకు రాజ్యం రావాలి నా పిల్లలు వాళ్ళని గెలవాలి సంతోషం. కానీ ఈనాడు వాళ్ళు ఓడించడంతో నా కోడళ్ళు నాకు ఎలా ఏడించారో రేపు నా పిల్లలకు రాజ్యం ఇచ్చినంకే వాళ్ళ కోడళ్ళు ఏడవాలి. ఏం కర్మ ఇది అంటే కాంటిన్యూ మనం చెప్పుకున్నాం చూడండి వారెవడో మనకు పేపర్లో ఇచ్చారు వరుసగా వాడి తండ్రిని వీడు వీడి తండ్రిని వాడు వాడి తమ్ముడిని వీడు వీడి తమ్ముడిని వాడు ఆరు తరాల చంపుకుంటూ వస్తూనే ఉన్నాడు. అది ఇచ్చే అప్పుడు ఇది పోయిన అని ఇచ్చే అది వర్తగా ఇది మూడు తరాల పగా అని ఇచ్చే అది కంటిన్యూ అవుతుంది వీడి కొడుకును వాడు పెళ్ళోడు ఒకడు పంపుతాడు వీడి కొడుకు ఎవడో ఒకడు తండ్రి అయితాడు వాడు మళ్ళీ వాడిని పంపుతాడు మీకు రాజ్యం కావాలా? శత్రువుల భావి ఏడవాలా? స్వామి ఇస్తాడు, అది కూడా ఇస్తాడు. ఇచ్చి తర్వాత నిన్ను కూడా వేడిపిస్తాడు. వాళ్ళని ఇదే కోరుతారు. వాని అందరి వారండి. ఇవాళ మీరు పూజించిన వాళ్ళని పూజిస్తారు. పూజి వాళ్ళు స్వామి స్వామి నా మాకేందంటే పరాయి వాళ్ళకి కావాలి. మరి వారు ప్రతి రోజు అలా పూజ చేయాలి. అదే కదా కోరుకుంటున్నాడు అంటే అవును అని చెప్పాడు ఆస్తు అని. చేస్తే ఏం చేస్తే ఏం చేస్తే పుట్టాడు ఇంద్రుడు. ఆ పెద్ద ఇంద్రుడు పెద్దవాడుగా ఉన్న పుత్రులతో.

ఇంద్ర జ్యేష్టై సదనై హతానాం విధి విద్విషాం స్త్రీయః రుదంతీ రాసాద్య జష్టమిచ్చసి దుఃఖితా శత్రువుల విద్విషాం స్త్రీయః అనమాట శత్రువుల స్త్రీలు ఏడుస్తూ ఉండగా చూడాలనుకుంటున్నావా దుఃఖితాః ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయ శస్త్రియః నాగపృష్టమధిష్టాయ చీడతః ద్రష్టుమిచ్చసి వాళ్ళేమో ఏడవాలి నీ కొడుకులేమో పోయిన రాజ్యాన్ని పొంది మరి తొర్గ నదిష్టించి బాగా ఆటలాడుకుంటుంటాయా చూడాలి. కదా విజయనగరి కోరిక ప్రాయోధునాతే అసురయూతనాధా అపారణీయా ఇతితే దేవి మేమతి కోరిక ఉంది కానీ ఇప్పటి స్థితిలో మాత్రం నీ శత్రువులు ఓడించబడరు, ఇప్పుడు వారిని ఎవరు ఓడించలేరు? ఇది నా అభిప్రాయము. ఎత్తే అనుకూలేశ్వర విప్రగుప్తా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దైవం వారికి అనుకూలంగా ఉంది. కాదు కాదు ఆ ఆయనే అంటాడు మరి. అంటే నేను అట్టే ఉన్నా అని చెప్పడం. ఆయన దగ్గర మొహమాట లేదు. తాను లేకు వాళ్ళు అచ్చెక్క తింటున్నారు అని నిజంగా వాక్యం చేశారా? అయితే ఎందుకున్నా వాడవైపు నువ్వు మా వైపు ఉండాలి అంటావేమో అని అనుకూల ఈశ్వర విప్ర గుప్తాః. భగవంతుని అనుగ్రహం పొందిన బ్రాహ్మణుల చేత కాపాడబడుతున్నారు. నా దయ వాళ్ళ మీద కాదు వాళ్ళ గురువుల మీద. వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. ప్రస్తుతం దైవం అనుకూలంగా ఉంది వారికి. వారికి కాదు వారి గురువులకు. వారి జ్ఞాన యాగాలు కూడా చేసుకుంటారండి. ఆ అవే చేస్తున్నారు కదా అందరూ ఈ వాదంతా. మొదలెంటప్పుడు కదా మూడు యాగాలు చేసిరి. అందువల్ల అనుకూలేశ్వర విప్రగుప్తులు కాబట్టి. నవిక్రమస్తత్ర సుఖం దదాతి. అలాంటి వారి విషయంలో పరాక్రమం పని చేయదు. అది మీకు శుభాన్ని కలిగించదు. అధాపి ఉపాయః మమ దేవి చింత్యః అయినా సరే నేను. ఏదో ఉపాయం ఆలోచించాలి, ఎందుకంటావా? సంతోష జరుగుతది, నువ్వు వ్రతం చేశావు మరి నువ్వు వ్రతం చేశావు.

సంతోషం పోయేసావు మరి ఏదో ఉపకారం చేయాలి కదా నీకు అయినా సరే చేస్తానులే అంటున్నారు. కృత చరీయాతి మమార్చినన్ అర్హతి గంతు మన్యథా నా ఆరాధన వ్యర్థం కావటానికి వీలు లేదు శ్రద్ధానురూపం ఫల హేతుకత్వం. ఎలాంటిది నా ఆరాధన వాళ్ళ ఎంబడే అన్నాడు. నా ఆరాధన వ్యర్థం కాదు అంటే ఎవరు చేసినా పని ఏమి ఇస్తుందా? అంటే ఇస్తుంది శ్రద్ధ అందుకు. ఎన్ని పూలు వేశావు కాదు. స్వామిని ఎంత శ్రద్ధగా ఆరధించాడు. చేతులు పుష్పాన్ని స్వామి వేస్తుంటే మనసు ఎవరిని చూస్తున్నాయో కూడా చెప్తాడు. అందుకే మనకు సహస్రనామ ఆశ్రయం అదే, చేతితోటి పువ్వు వేస్తాం, నోటితోటి బేరంట మన సక్టన్ని ధ్యానం చేస్తాం. త్రికరణారాధన శ్రీమద్ భాగవతార్చనం అది కాదు అదే శ్లోకం ఆ. గారు అమ్మవారు చెప్తారు గోదా గోదా స్థితిలో ప్రసూనార్చనం కీర్తనం తపదనం స్వస్మై ప్రసూనార్చనం. మూడే ప్రధానాలు. పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించడం, ప్రపత్తి, పరమాత్మకు పుష్పాలు అర్పించడం. ఈ మూడే ఉపాయములు. అని సాక్షాత్తు స్వామి చెప్పారు అమ్మవారికి. వాటిని ప్రచారం చేయడానికే శ్రీ ధనుని అభిపియే ఆతాం వైరుచులయం గోదాం ఉదారాం నమః అని చెప్తాం కదా. ఆ రీతిలో పరమాత్మ ఆర్చించాలంటే చేయి పుష్పాన్ని వేయాలి. నోరు నామాన్ని కీర్చించాలి, మనస్సు పరమాత్మ ధ్యానం చేయాలి. శ్రద్ధానుగుణం ఫలితం. పూజానుగుణం కాదు. ఫలితం శ్రద్ధానుగుణం. శ్రద్ధానురూపం ఫల హేతు తత్వా అంటే నీవు. చాలా శ్రద్ధగా చేశావు కాబట్టి తప్పకుండా ఫలితం ఇవ్వాలి. త్వయాత్వితస్యాహం అపత్య గుప్తయే తయోవ్రతేన అనుగుణం సమీడితః.

నీ పిల్లల రక్షణకు నీవు యధావిధిగా నన్ను వయోభవసంతో ఆరాధించావు. స్వాంసేన పుత్రత్వం విపేత్యతే సుతాను గోప్తాస్మి. అంటే ఇప్పుడు నేనే స్వయంగా దిగి వస్తే కానీ ఈ పని అయితే అసలు మీరు చేసుకోలేరు. అందుకు నేనే స్వయంగా నీకు నన్ను ఆరాభించావు కాబట్టి నీకు పుత్రునిగా పుడతాను. కేసుతాను గోప్తాస్ నిన్ను కాపాడుతాను. మారీచి తపస్యధిష్టితః ఎలా పుడుతావయ్యా అంటే మారీచుడు ఎవరు మారీచి పుత్రుడు ఎవరు ఆయన కస్యపుడు. కశ్యపుడి తేజస్సులో నేను వచ్చి చేరి అంతే కదా మరి నీ పుత్రుడు కావాలంటే ఆ తేజస్సులో ఉండొద్దా అందువల్ల కశ్యపుడి తేజస్సులో నేను వచ్చి చేరి నీ కుమారుడిగా పుట్టి నీ పుత్రులను కాపాడుతాను ఉపధావపతిం అక్కడ మారించుడు అని ఒక ఆధారి కార్యక్రమం లేదు ఇది మరీచి పుత్రుడు ఉపసావపతిం భద్రే ప్రజాపతిం అకల్మశం ఏ పాపము లేని ప్రజాపతిని పత్యపుని దగ్గరికి నీవు పరిగెత్తు అంటే అతన్ని ఆశ్రయించు సేవించు మాంచ భావయతి పత్యౌ ఏవం రూపం అవస్థితం నన్ను బాగా చూశావు కదా నన్ను బాగా చూశావా ఈ రూపాన్ని మనస్సులో పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళు అర్థమైందా అంటే భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ సంగమిస్తున్నప్పుడు మనస్సులో ఏ రూపం ధ్యానం చేస్తే అలాంటి వారే పుట్టారు. ఆ లోకంలో చూస్తుంటాం. కొందరు మహానుభావులకు వీళ్ళు బ్రహ్మాండంగా అందంగా ఉంటారు. కొడుకులు మహా భయంకరంగా వికారంగా ఎలా పుట్టారంటే తప్పు వీళ్ళది కాదు మన కులో ఎవడు ఉన్నారో చూడు. భర్త భార్యతో రమిస్తున్నా ఎవరిని తలుచుకుంటున్నాడో. మరి భార్య భర్తతో కలిసి ఉంటున్నా ఎవరిని ఊహిస్తున్నారో. ఏ రూపాన్ని ఊహిస్తే ఆ రూపం వచ్చేస్తుంది. అందువల్ల అందుకే మాంచ భావయతి నన్నే ధ్యానం చేస్తూ. ఎలాగా ఏవం రూపమవస్థితం. ఇలాంటి రూపంతో ఉన్న నన్ను ధ్యానిస్తూ నీవు భర్తను ఆశ్రయించు. నైతత్ పరస్మయాశ్యేయం పుష్టయాపి కధంచెనా. ఒప్పడి గుర్తుంచుకో ఏమమ్మా చాలా రోజు అయింది బయటికి రాలేదు ఒప్పడే ఉన్నట్టు ఉన్నది ఇందోరు ఏం చేశావు ఒప్పడే ఇప్పుడే చేశావా వాళ్ళు అడుగుతారు ఎవ్వరు అడిగినా ఈ విషయం చెప్తారు

ఆస్మై పరస్మై ఆక్షేయం ఎందుకంటే ఇది దేవ గుహ్యం. ఇది దేవ రహస్యము. సర్వం సంపద్యతే దేవి. నీవు అనుకున్నదంతా అవుతుంది. దేవ గుహ్యం సుసమృధం ఇది దేవతా రహస్యం కాబట్టి జాగ్రత్తగా దాచిపెట్టు. లేకపోతే నువ్వు పోయి ఓ ఇంకేముంది నేను తపస్సు వ్రతం చేశాను స్వామి వచ్చేసాడు మళ్ళీ మా అబ్బాయి రాజ్యం వస్తుందట. అని చెప్పావనుకో ఓ వ్రతం వాడు చేశారా ఏం వ్రతం చేశావమ్మా నువ్వు ఊరుకో కదా ఆయన పై వ్రతం చేశాను ఎలా ఎలా చేశావమ్మా చెప్పు ఇలా చేశాను మొత్తం వాళ్ళు చేసి వాళ్ళు మొదలు పెడతారు ఇదే వ్రతం వాడు చేసి ఈ మధ్య ఈయన గది ఈయన అధికారితానికి పోకండి అక్కడ ఇయ్యానా ఇక్కడ ఇయ్యానా ఎందుకు వచ్చిన పని అందుకే ఎవరికీ చెప్పకు. ఈ పని జరుగుతుంది జరిగేదాకా ఎవరికీ చెప్పకు. నేను తప్పు చేశాను వస చేశాను స్వామి వచ్చాడు ఉరాల ఇచ్చాడు ఇలాంటి ఎందుకంటే ఆడవారి నోట నువ్వు గింజ కూడా తాగదు అని శాస్త్రం. కాబట్టి రేపు పోయి ఓహో వానేమి ఏం చేస్తా కొద్ది రోజుల్లో మా రాజ్యం మళ్ళీ మాకు వచ్చేస్తుంది. అదేంటన్నా అమ్మ నీ వ్రతం చేశానుగా ఏమో పెట్టాను అనుకోండి అంతా సున్నా. ఆ అందుకే ఇది దేవ గుప్యం. అయ్యో అమ్మ లేక కూర్చో తెలియదు. ఆ ఏ ఆరాలే లేక. దారులు శాపం ఎక్కడిది ఆయన నాయనా సహజం అది శాపం కాదు దాన్ని జ్ఞాపకం చేశారు అంతే జ్ఞాపకం చేశారు జరిగిందని మళ్ళీ జ్ఞాపకం చేశారు అంతే. ఏతావు దుఃక్వా భగవాన్ తత్రైవాంతర ధీయత పరమాత్మ ఈ మాత్రం విషయాన్ని చెప్పి అక్కడ ప్రధానంగా అడిగారు అతిథిహి దుర్లభం లబ్ధ్వా హరేహ జన్మాత్మని ప్రభో దుర్లభమైనటువంటి పరమాత్మను పుత్రునిగా పరముగా కొందే అతిథి ఉపాధావత్పతిం భక్త్య పరయా కృత కృత్య వత్కుత వచ్యురాలు గాగా భర్తను సమీపించింది భర్తను సేవించింది సవై సమాధి యోగేన కశ్యపః తదబుజ్జతః జరిగిన దాన్ని మొత్తం సత్యపుడు తన సమాధితో తెలుసుకున్నాడు. ప్రవిష్టమాత్మని హరే అంశం హవతి శేక్షణః యోగ దిష్టితోటి పరమాత్మ యొక్క అంశ తనలో చేరినట్టుగా తెలుసుకొని. సోదిత్యాం వీర్యమాదత్త తపసా చిరసంభృతం ఎంతో కాలం నుంచి జాగ్రత్తయా సాపా తపస్సు తోటి తపస్సు నింపినటువంటి తన వీర్యము అదితి యందు ఉంచాడు. చిరసంభృతం సమాహితమన రాజన్ దారుణ్యగ్నిం యధానిలః

మనకు వాయువు ఎలాగైతే కట్టెలో కాష్టములో అగ్నిని ఉంచుతుందో అలా అని కత్యపుడు తన వీర్యము లబ్ధియందు సావధాన బుద్ధితో ఉంచాడు సమాహిత మనస్కుడై. అది తే అధిష్టితం గర్భం భగవంతం సనాతనం హిరణ్య గర్భః విజ్ఞాయ సమీడే గుహ్య నామతి అతి రహస్యమైన పేరుతోటి బ్రహ్మ అతిథి గర్భంలో ఉన్నటువంటి పరమాత్మను స్తోత్రం చేశాడు అది సామాన్యం. స్వామి అవతరిస్తున్నారంటే బ్రహ్మ వచ్చి ముందు స్తోత్రం చేస్తాడు. యయోరుగాయ భగవన్ గురుక్రమ నమోస్తుతే గురుగాయ. పెద్దల చేత జ్ఞానం చేయబడేవాడా గురుక్రమ అని స్వామి అలాగే పుడుతున్నాడు గురుక్రమ విక్రముడు త్రివిక్రముడు పుడుతున్నాడు గొప్ప పరాక్రమము కలవాడా నీకు నమస్కారము నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమో బ్రహ్మణ్య దేవుడు త్రిగుణాత్మపు అయినటువంటి నీకు నమస్కారము నమస్తే కృష్ణుని గర్భాయ వేదగర్భాయ ఇంతకుముందు జన్మలో ఇతనే పుష్ణి కదా అందువల్ల అతిథి పుష్ణిగా కత్యపుడు పుష్ణిగా స్వామికి పేరు అలాంటి స్వామి పుష్ణిగర్భాయ అలాగే వేదగర్భాయ వేధతే బ్రహ్మ స్వరూపుడా త్రినాపాయ త్రిపుష్టాయ త్రివిష్ణాయ విష్ణవే శ్రీనాభం అంటే సత్వగుణ వ్యక్తము అలాగే తృప్తి పృష్టాయ సత్వము, రజస్సు, తమస్సు అంటాం. ఆది మధ్య అంతము. అలాగే ఆది మధ్య అంతము త్రిపుష్టాయ శివివిష్ఠాయ తీష్ణవే త్వం త్వమాదిరంతః భువనస్య మధ్యం నీవే ప్రపంచానికి ఆది అంతము మధ్యము అనంత శక్తి నీవే పురుషుడవు కాలః భవాన్ ఆక్షిపతీశ విశ్వం కార రూపంలో ప్రపంచాన్ని అంతా వ్యాపించి ఉంటావు. శ్రోతోయశాంతపద్దం గదీరం. ఎలాగైతే లోపల ఉన్నటువంటి ప్రవాహం అంతటా వ్యాపిస్తుందో నీవు. అన్ని లోకాలను వ్యాపించి ఉంటావు త్వంవై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీ నామసి సంభవిష్ణుహు నీవే స్థిరజంగమానాం ప్రజానాం ప్రజాపతీనాం అందరి శిక్షికర్తవు నీవే అందరిలా పుట్టేది కూడా నీవే. యోకసాం దివ దివస్తుతానాం పరాయణం నౌరివ మధ్యతుప్సు నీచిలో మునిగిన వారికి పడవలాగా నీవు దివస్తుతానాం దివౌకసాం స్వర్గము నుండి జారిన

దేవతలకు నీవే ఆధారము అంటే నీవే పుట్టి వారి స్వర్గాన్ని పాడచేస్తావు అని అర్థం. ఈ రీతిలో బ్రహ్మ స్వామిని స్తోత్రం చేశాడు అన్నమాట. అయిపోయింది అధ్యాయం. రేపు వామన అవతారం. ఈరోజు నుంచి అక్కడ నడిచి రాని నర్సయ్య నర్సయ్య నర్సయ్య ఆ ఐదు గంటల కింద ఇవాళ నీకు చాలు ఈ కోటి నర్సయ్య ఈ కోటి నర్సయ్య వెళ్ళేనారా అది నుంచి ఆరంభ ఆదా చెప్పుకుంటే అక్కడ నుంచి ఇటు రాను. అది ఒక ఆవగొడ్డ ముందే ఆపుతా ఉన్నాను. లే అండి రండి అన్నారు. దాల్వానగర్ పోయి రోడ్డు తెలుసా? అక్కడ ఆ దాల్వానగర్ పోయి రోడ్డు పూట్ అన్నీ పండ్ల పండ్లు ఉంటాయి కదా. మధ్య నుంచి ఒకటికి పోతావ్. రోడ్డు పోంగానే ఇడమ జరిగేది స్కూల్లో ఉంది కదా. బ్రిలియంట్ బ్రిలియంట్ ఒకటి స్కూల్లో ఉంటుంది. బ్రిలియంట్ బ్రిలియంట్ ఆపోజిట్ లో ఉంటుంది. స్వస్తి ప్రజాబ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః ఆ రోజు ఇవాళ రేపు రోజు ఏముంది? 13వ నాడు ఉదయం 11 గంటలకు ఉదయం సాయంత్రం పంపించారు స్వామి గారు అన్నారు మీరు వచ్చి అతి రాజి అతి రాజి మీరు చెప్తున్నారు అని పోయి చెప్పారు వీళ్ళు ఆ సందానే స్వామి గారు ఉంటే మరి మీరు పంపించడం ఏంటి మొత్తం వారు చక్కగా నిర్వాహిస్తారు వాడినే చేయమని చెప్పండి అని చెప్పారట వారు వచ్చి వెళ్ళినాక వాళ్ళని కడుతున్నారు, అన్ని వారిని చదివిస్తారు. వారు వచ్చినాక వేరే అడుగుతారు ఇంక వాళ్ళని అంటే ఎప్పుడు మనం రాకూడదు కదా వాళ్ళతో ఇస్తే మంచిది. అవును. కానీ చూస్తే మనం దాన్ని అది మంత్రం అయితున్నారా తీర్థం అని.

Opening invocation: Mangalacharanam - salutations to the divine lineage, to Ramanujacharya, and to all the acharyas up to our own. Prayers seeking refuge at the feet of the blessed Lord.

Salutations to Sri Subrahmanye and to Sri Shathagopasvami. O devotees - Bali Chakravarti, with the complete grace of Shukracharya, was fully equipped and proceeded forward with confidence.

But one must not say to someone who is flourishing that they will decline. "Vadattam driptim loke navamanyeta" - do not disrespect or discourage one who is in power and authority. They will fall in time on their own. Until then, do not demoralize them.

When the gods regained control of Svarga, Diti was grieved - "kritye trvishthape daityehi paryatapyat" - she was pained. When the demons had it, she was happy. When the gods got it, she suffered. So she was always worried about her sons' welfare.

Similarly when Aditi was grieving, "ekada satyapastasya ashramam bhagavan agha" - one day Kashyapa Maharshi came to Aditi's ashram. When did he come? "Samadhi viratah chirat" - after a long period of emerging from deep samadhi.

"Re da levu kada - apyabhadram na vipranam bhadre" - O auspicious one, I am addressing you! Is there any inauspiciousness for the brahmanas? "Na dharmasya na lokasya mrityo" - is dharma threatened? Are the worlds in danger? Is there fear of untimely death?

For those who are not established in yoga - the dharma, artha, and kama (wealth and desires) that draw attention - are they safe in your home? That means - you are not doing yoga anyway, so those worldly things should be taken care of. That is my domain, not yours.

Secondly - homes that do not honor guests are like cremation grounds. A house that does not welcome and serve guests - "raga griha upama" - it is compared to a cremation ground. Therefore a home must be hospitable to be truly called a home.

Whose face is fire (agni)? The brahmanas - or one could say, the face of Vishnu, who encompasses all devas, is the brahmana and agni. Both are the same. Therefore the home must worship these when they come - the brahmana and the sacred fire.

She became a good "grihamedhini" - a true householder's wife. And he became a proper "grihamedi" - a householder. What does he say? "Bhadram vijagavan brahman" - O Brahman, well-being to all brahmanas, cows, dharma, and to all present here.

"When You are present, what more can we lack? Everything will be abundant." "Tavaiva marica manashariraja prajahi me satvrajastamojushaha" - all beings with their sattva, rajas, and tamas are Your offspring and mine. We are one family.

The Lord who is equal to all yet shows greater affection for His devotees - the Lord serves His devotees. But aren't all His? Yes - but those who have served Him most intimately receive more of His attention. That is His nature - "bhakta vatsala."

Kashyapa Prajapati, with a slight smile of wonder, says to her: "Aho maya balam vishnu sneha baddhah idani." How great is the power of Vishnu's maya! What is that maya? With the bond of love it encompasses the entire world.

Second is "Visheham." First he said "sarva jagad vyapakatvam" - all-pervasiveness. Second - "vasudeva" - first is "sarva bhuta guhavasom" - the indweller in all beings as the antaryami. Both aspects together describe the Lord's nature. Worship that Lord who is the world-teacher.

"Jagatpatim yadhanihatya sankalpa vidyat manorathah" - He whose sankalpa (will) is always true - "satya sankalpa" - whatever He wills cannot fail. He is the lord of the worlds. Such a One with true will - He will fulfill my desire. That is how I see it.

"Chandra rekha" - the thin crescent visible is called "sinivari." Completely invisible is called "uhuh." The new moon (amavasya) has two names - "drishtenduh sinivari" when the crescent is barely visible, and "nashtenduh kalah" when completely hidden.

"Navapanja alle mare ayya - idi vishva kvashcan tini vali tu ma prokta" - "sinivari tu sa proptah" - Sinivari (new moon) in one tradition refers to Lakshmi herself. "Sinivari tu lakshmi syat durge amayam bhuvane" - Sinivari is Lakshmi in the world.

What is the purpose of the darshana? Why did he come this morning? "Ivala poddu lecchi vaking chestanu nenu. Naku roju nalanunrara - naku dorikinaadu ivala." He appears in the morning - "podde unda" - that is the first thing. That first time matters most.

One must worship - "arcyayam sandile surye jale vandhau guruvapi" - through an image (archa), through a sacred mound (sandile), through the sun, through water, through fire (agnihotri), through the guru. These are the six forms for worship - different supports for the same Lord.

What is a "vijna purusha" - a wise person? "Chatvarishringa trayo asyapada dvate tishthe sapta hastasah asya tribaddhah rishako rora viti" - this Vedic mantra reveals Him. "Maho devo martyagum avivesha" - the great God entered the mortal world.

Sound - the atman wants to express something - "buddha buddhi atmety arthan manoyunte vivakshaya" - mind joins with the intention to speak and ignites the inner fire. That fire stirs the breath - "so dirnah murdhani adhyahatah vaktra mayati" - and the word emerges from the mouth.

"Brahma yadachita baddhah" - prakriti, purusha, and paramatma. He is present in prakriti, in the individual purusha (jiva), and as Himself. Similarly in the world - sattva, rajas, tamas - the three operate. Nitya (eternal) prakriti and anitya (non-eternal) prakriti - both are His.

"Dushthan bhayankara" - He is fearsome to the wicked, terrifying to those who go the wrong way - "dushmargulanu" - "namah shivaya rudraya" - salutations to Shiva and Rudra - "shaktidhaya ca" - the one who bears three shaktis: jnana-shakti, iccha-shakti, and kriya-shakti.

They follow her, desiring her presence - "spriha yante koruchu" - "ivam amodam bhagavan me prasidatam" - like bees desiring fragrance, the way noble ones and devotees serve the Lord's lotus feet - may the Lord be pleased with me.

With fragrant flowers and garlands - having performed the abhisheka for His feet - "vastra upavita abharana padya upasparshani" - offering cloth, sacred thread, ornaments, water for the feet, and achamana - one by one all items were offered in worship.

With various hymns of praise to the Lord - one must serve the Lord with them. "Kritva pradakshinam bhumau pranameth dandavan muda" - having circumambulated, one should offer dandavat (prostrate) pranama. "Krtvaashaya cheshtam devam udvashayeth" - then conclude the worship properly.

You can make payasam (sweet rice pudding). What to give as naivedya? Ice cream can also be offered. Payasam - yes. Whatever you prepare in the sacred space (bayasepaci) - everything can be offered. But we look for convenience for ourselves, don't we?

One must not offer anything with deception regarding money - the great puja must be offered generously. Do not say "I will offer only to two people." If you have the means, offer generously. "Tali tinadam" - the rice cooked in milk - cook it with ghee and sugar - it must be tasty.

More qualities in the naivedya - rice with good quality milk and jaggery and sugar - all three combined - "beeripappu" - even a little of everything must be included. It must be tasty. That is what is meant - "ati gunavat naivedyam" - the naivedya must be of excellent quality.

This is supreme. And here Ramaji Maharaj has stated clearly after studying the Bhagavata deeply - "Shrimat bhagavataaradhana bhagavat pujate uttamam" - the aradhana of the Bhagavata is superior to the puja of the Lord Himself. The 12-canto Bhagavata is the living presence of the Lord.

How to perform the puja? After noon it will be time. After puja one must not sleep - wake up, take bath, and perform evening puja? No. "Nritya vaditra gita nitya stutibhih" - with dances, music, songs, and continuous praise throughout the day. These are offered all through the period.

"Sarva vratam" - all vratas are included in this one. "Sarva yajnam" - all yajnas are included in this. "Sarvayajnasya sarvavratamiti smritam tapas saram idam padre danamcha ishvara" - the essence of all tapas and all dana is this single observance.

"Chintayamtyekaya buddya mahapurushanishvaram" - meditating constantly on the Supreme Person. "Pralucha indriya dushtaatvan manasa buddhi sarathih" - with the mind as charioteer, controlling the wayward horses of the senses - the buddhi directs everything toward the Lord.

With supreme joy she wanted to praise the Lord. But the joy overflowed - she could not find her voice. When the emotion is too great, the throat seizes up. She could not speak - "prabhuvatu tusnim pulakakula akritih" - she stood silent, covered in goosebumps of bliss.

"Ashish dinonatha apanna loka urijina upasama udaya adyanam" - O Lord of the destitute, remover of the suffering of those in distress - You are the very first one to come when difficulties arise. Who comes first when difficulties come? He comes first.

The Lord belongs equally to all - worship Him and punya (merit) comes; oppose Him and papa (sin) comes. These are three statements - do you agree? Those with natural love for the Lord - those without love - and the third type - the indifferent.

First - "ayuh param vapuh" - to worship the Lord in this observance, what do we need first? Lifespan - we must be alive for it. Within that life we serve the Lord. Such a supreme lifespan is also given by Him. He is the supreme life itself.

"Deva mata" - O mother of the gods! What You have been thinking for so long - I know it. "Yat sapastrayuta strinam chavitanam sadhamatah" - for those women whose husbands were taken away by enemies and the kingdom was seized - for them - "tan vijeddithya samare" - He will conquer enemies in battle.

"Striyoh rudantih" - women weeping - "asadhya drishyum icchati" - wishing to see what seemed impossible. Today Indra and the chief rulers and all the gods - they left Svarga with their wives. Their husbands lost their kingdom and wealth. They are mourning.

"Indra jyeshtha sadanai hatanam vidhi vidvisham striyah rudantih rasadya jashtham icchasi dukhita" - O grieving one, do you wish to see the women of your enemies weeping as you have wept? Do you desire to see the enemies' wives in the condition that your people were in?

You gave joy but now it has taken away your joy. Still - some service must be done. "Krita chariyati mamarchinan arhati gantum anyatha" - my worship must not be in vain. "Shraddhanurupa phala hetuh" - results proportional to faith are guaranteed.

You worshipped Me faithfully and properly for the protection of your children. "Svamsena putratvam vipetate sutanu gopta asmi" - I myself will personally descend to accomplish what is needed. You cannot do this on your own - I will personally come.

"Asmai parasmai aksheyyam" - because this is "deva guhyam" - a divine secret. "Sarvam sampadyate devi" - everything you desire will come to pass. This is the secret of the gods - so guard it carefully. Do not reveal it to others.

Just as wind places fire within the kindling wood - so Kashyapa with a focused, calm mind placed his divine energy within her womb. "Tat te adhishthitam garbham bhagavantam sanatanum hiranya garbham" - it was the eternal Lord Himself who was placed as the embryo.

You are the support of all the gods - meaning You will be born and destroy their Svarga - that is the ironic meaning here. Brahma thus praised the Lord. The adhyaya (chapter) is complete. Tomorrow - the Vamana Avatara. From today that new chapter begins.